. Be
IN మట లి ను
(|
Fain
జొకెం సర్ పెటముంచి రామలింగాడడిగారి ము.
wa) ne) IR
అ ఖ్ (సాపు గ్ న.
మంగుటపోొటడి + WE
నంతా
/..
అలక
అస ప సంప ఇ థి రు అమ సంప | ల్
iy OO TR ఈ సెయములన్న ఇంపు
కీ. చమన
న. ట్ ‘Ry an
ళు er
స్త
స.
Nee. తలలో
స
త. + 1 క్ ne కై
nO ఈ వ్ ని యం
| ల సంలు
ప. wn a
cae ah,
tei ay ns"
సో స Te trois yg a జీ |
ను స
సంపాదకులు
rial =
న్ ఇన "gon ను
ములను కిట దారం og ae
స వరం వమ ల టు
ఆంధళసర్వన్వము
మ
“మతం వ్నేరెకేను ఏమోయ?.
మనసు లొకళై మనుషులుంటే
'జొతమన్నది లేచిపెరిగీ
లోకమున రాణించునోయా” ॥
గురజాడ,
విషయ సం్యగహము ; హిందూ మతము ఆర్యుల
_వెదికమతము. (కాహ్మణ నిరంకుశాధికారమును [పతిఘటించుట
కును, యజ్ఞ యాగాది కర్మకాండకష్టము తొలగించుటకున్ను
వెలనీన బౌద్ద జై నమతములు అంధధులలో నైతము వ్యాపించినవి.
శాతవాహన కోసల రాజులు బౌద్దులు. పిమ్మట ఆంధ దేశము
'నేలిన రాజులు వైదికధర్మావలంబులగుటచేతను, శంకరా
చార్యుల వైదికధర్మ ప్రచారమువల్లను వైదికమతము ప్రబలి,
బౌద్హజె నమతములు నశించినవి. వీరశైవ, వైష్ణవ
మతములు భక్తి (ప్రధానములయిన వగుటచేత కొంత
వరకు ఆంధులలో వ్యాపించినను, శంకరుని స్మా ర్రమతము
ఎక్కువగా నిలిచినది. ఇస్లాం మతము 14 వ శతాబ్ద
మునుండి ఆంధ దేశమందు (పవేశించినను
హిందూ ముసల్మానులకు ఆంధ్ర దేశములో
తక్కువ; పరస్పర సౌహార్ద మెక్కువ. క్రైస్తవ మతము
(బ్రిటిషు యుగములో (ప్రవేశించినను వ్యా_ీ ఎక్కువ కాలేదు.
౨9స్తవ మత ప్రచారము ఎక్కువగా గల వంగ'దేశమందు దాని
నరికట్టుటకు రాజారామ మోహానరాయి స్థాపించిన
(బహ్మసమాజ మతము, కేశవ చందసేను, బిపిన్ చంద్రపాల్,
వ్యాప్తి తక్కువ.
మత వైషమ్యము
వ్యు
39
"హేమచంద్ర సర్కారు మొదలయిన ప్రచారకుల ప్రబోధము
వల్లను, సర్, ఆర్. వెంకట రత్నం నాయడు, వీరేశలింగంగార్ల
కృషివల్లను ఆంధ్ర దేశమందు కొద్దిగా ప్రవేశించినను ఎక్కువగా
వ్యాప్తి చెందలేదు; గాని, సంఘ సంస్క రణమునకు తోడుపడినది,
ఉత్తర హిందూస్టానమందు పబలియున్న ఇస్తాం మతవ్యావ్రి
నరికట్టుటకు పంజాబులో దయానందస్వామి స్థాపించిన ఆర్య
సమాజమతము ఆంధులలో కొద్దిగా (ప్రవేశించినను, ఆంధ
దేశమందు వ్యా ప్రిచెందుటకు అవసరము లేకపోయినది. నూతన
టెక్షొనిక మార్గము ననుసదించి వైదిక మతమును పునరుద్ధరించిన
దివ్యజ్ఞానసమాజమతము ఆంధ్రదేశమందు వ్యాపించినది,
రామకృష్ణపరమహంసుని (ప్రబోధము స్వామివివేకానందుని
(పచారమువల్ల అంధులను కొంతవరకు ఆకర్షించినది. అరవింద
మహి అంధుల ఆదరమునకు కా తుడయ్యెను. శీ రమణ
మహర్షి, కుసుమ హారినాధబాబా, రాధాస్వామి, సాయిబాబాల
ఆధ్యాత్మిక ప్రబోధములు అంధులలో వ్యాపించినవి,
గంగాధరతిలకు గీతారహస్యము ఆంధ్రులకు నూతన (ప్రబోధ
మును కలిగించెను, నైతిక విద్యా (ప్రబోధకుడై న రవీంద్రనాధ
ఠాకురు మహాకవి రచించిన (గంధములు ఆంధులకు ఆదరణీయ
ము లయినవి. మహాత్మాగాంధీ రాజకీయ వ్యవహారమందేకాక్ర
ఆధ్యాత్మిక నైతిక విషయములందును ఆంధుల నవీన మనో
వికాసములకు తోడుపడెను. కార్డ్ మార్క్ను ఆర్థిక నైతిక
విషయములందును, లెనిన్ రాజకీయ సామ్య విషయములందును
ఆంధ యువకులకు ఆచార్యులు ఆదర్శ పాయులు నయిరి,
కూల
హొందూనుతము
"శ్రీ ఉన్నవ లశ్షీ సనా రాయణ పంతులుగారు ]
స్టాపీంచినాడు, ఈ చక్రవర్తులలో మరియొకడు యజ్ఞ
వ ase న్యా ప మే శ్రీ శాతకర్ణి 3 ఆసేకుహిమాచలమును. జయించి ఏకచ్చ
స కానా జు. శననాశము.. లేదు ప్రార (తౌధిపత్వేమును “నెలకొల్పి అశ్వమేథ మొనర్చిన వీరాధి
ప నో యమలో ఆవులు అనాగక జనులుగా. వీరుడు, గ్రీకు యా(త్రికుని సావమ్యమునుబట్టి ఆంధ్ర క్ర రిని
భి సర దిగంతముల వరకును వ్యాపింప చేసినవాడు సుందరళాత క ర్షి,
'షవాసమునకు వచ్చిం గౌతమిని “ఏలుమోయో ఆంధ వీరుడ-
అలరి అ క వచాంవుడు వచ్చుట నివసీంచు బుషులు ఏలు మోయీ దిగంతములను
3 | ల
అ చా జక కయితను రాము ఎలుమా సె అంధ దేశము
ఏడు నంద్రములూ.”
య. కాము వంతుడు సంస్కృతే ఫా ఆను వాక్యములు సార్ధక మగునట్లు ఆంధ్రులు తేమ నాణో
అరు అ జీళదమువు జువలందించిననాకు, ఆంధ ములు నౌకా (ప్రతిమల చెక్కించి తమ నౌకా సైన్యముల
a
నళ కలిగి సాహాయ్యముతో తమ ఓడల ప్యాపారమును దిగంతేముల
బలు ఇ బం పం ల టు కట RE బళ వ. గాల వ్ంప వేని
మహతమ వదిమునందు. వక 9పపజయాన్న ది చాణూ వరకు వ సాంబ సరి,
: వశే
ప్ర
a
స
శ
ప
Era
అ
9
Gy
a
eC
Hh
లలి
క
_ | . ల వా ఖీ శాలివాహానుల (పభుత్త (ము (పౌర ౦ఫింపక వూర సమే
అశోక చక్రవర్తి బౌద్దమత 'సం దేశమును ఆంధ్రులకు వినివీంచ్చి
అమరావతి మున్నగు స్రలములలో స్థూపముల స్టాసించింయంం
డెను ఈ మౌర్య చ[ క్రవర్తులలో కొందరు వైదిక ధర్మా
న్యు నటు పాల న న గ! అవాలి టో శ ం ష్ వా |
Fe le Gr ae వాస నం “ad క య్యాత్రికుడు కః ఈక 400
గప్ మక్నాటు. వికిమోగరా చా పంచి యున్న దనియు
! ప ల వ
" , లఅంబులున్వు కొందరు జావ చరా వలంబులును గలభు
wale, సం el al అరం. wl Ge ఇ ధూ. °
a KE ae, SR ముప మైన విక హా IX యము గలదనింయయు యు ' శ్రీ
we ' భ్ [9
ల + బౌద్ద మతేము ఆంధ్ర దేశములో వ్యాపించిన తరువాత్త
పండితులు సామాన్యముగా "వ దిక ధర్మమే యవలంబించుచు
ర న్
వచ్చినను జన సామాన్యము నూ[త్రమ్కు బౌద్ద జైన ధర్మ
“వకు వవలంపించిన వారక వాడి. వరి ౦పబ న్న "
0 అగా వర్షీంపబడి ములలో. చ్లే్యపోయిరి, కృష్ణానది కిరువంకలను ఎచ్చట
జూచినను బౌొద్ధారామములున్సు స్తూపములును జె నాలయము
. మగా లా శ న
సలం నోట్సు వతి కూడా తెలియదు, పారి, తేక
| శ కక లును నిర ంపబడియుం డెను నాగారున కొందతో
శ ప్
San ME, ne అఆ BE టై అర న క్
ET Gee పుట ఇ క మ చుం ము ప | [ఏ
జ : Ie లు తం న్స ము మిం సు అర్మధ్రవిపశు
నాగార్దుని అధ్యకుతను విశ్వ విద్యాలయ మొకటి న్ధ్థావించ
బడి విశ్వవిఖ్యాతి గాంచి యుండెను తరువాత టిఇెటు
ల్
ఎ ఖు లల సంహనమును ఆ కిమీంచుకెని ;కీ వరా 225
సట్ వను [త్తి
nS
sR న్ జ టే | క శ బ్ జా. లట
న వనక ఉం నం! అవిచ్చిన్నముగా లోని లాసానగరమున స్టాపింపబడిన విశ్వవిద్యాలయ భవ
అ న వరావషాాసహావమ్యులను ఏకము చైన్స్ క నము,
సానములన చెస్తు కష్టా న ఆం[ధ విశంవిదా
మందల కర అచ 9 (థ విశ్వవి స్రలయ భవనము ననుసరించినటు
ముకమును. కాజహాన హం చుకోొ శాసనమొక గా
న్ నా సమరచుకొని సనమొకటి అచ్చట వకు బడి యున్న దట,
హీందూదేశ మంతటను వ్యాపించిన మహాయాన చాద్ ముత
ధ్
ag
EE లలా నొకడసగ మును స్తావీం ము
| | నె చినవాడు నాగార్జునుడు, (పపంచ న
వ కా TY et పరకాజులు జేశమ్సా
. “శా దకేముపె మొట్ట మొదటి రస క .
స్త్ “అ పోక్రీచ్రీ జక సాగతేం, తనమును - ప ర నవాద 3" ట్ర్రుము (Chemistry)
wD రన ల 2 సన్న క్రొ
వీ ప్రో గాహొడి. రచించినవా డిశజే! బౌదము రాజమతము, 3 దిక
ర పల రార ముం కాలిచూ్రాలు ఫేకమును + P
నుతేమునకు నిచ్చేధముళలేదు, చేద పండితులును బౌద్ధ పండి
తులతోపాటు సమాన గౌరవము నే పొందుచుండిరి, కాని,
వైదిక మలేమునకు జన సామాన్యములో ఆదరణము. పోయి
నది, మతే గంధము లన్నియును అప్పటి రాజభాహయు
జనసామాన్నభాసయునె న (పౌక్ఫ్ళతే
ఖాపులో (నాయబడ్నవి, తేలుగు 'అనాగరక జాతులలో
_ పడుచుం డేను,
క థాసరిత్భాగరమును. (పొక్ఫతే
ఆ భావలోని' ౨00 కవుల (గ్రంథ
ములనుండ్కి 700 పద్యములను ఏరించి.. శాలివాహన సప్త
సతి యను పేర హో
పెళాచి ॥ యను
వాడుక భావమా మూ(త్ర -.ముపయోగ
గుణాఢ్యపండితుడు
భాపులో నే రచించెను,
హాలుడు సంపుటము గావించెను, ఈ న సప్తశతి
లోని భాహ తప్ప మిగిలిన ఖాన న యంకేయ్సు చేటికి సంఫ్రార్ల
ముగా అంతరించి (క్రమముగ తేలుగు పెకి వచ్చినది,
ఈ చక్రవర్తుల “రాలముననే ఎల్లోరా్సా అజంతా, ఉండ
వల్లి గుహాలయములు బౌద్ద ఫికువుల. నివాసమునకై నిర్మింప
బడినవి, . గుహాకుడ్నముల మోద నాద (గంథములన్ని యు
ఖు
చిత్రింపబడినవి. ఆంధ్ర స్మామాజ్య స్థాపనములో' పాటు,
వారి వాజ్మయ విభూత్మి శిల్బ చిత్ర కళాళొశలము, బౌద్దమత
వ్యా ప్రీ శాస్ర్రజ్ఞాన వైభవము మిన్ను ముట్టినవి,
శాతవాహనుల తరువాత్క నాగార్టునకొండ రాజధానిగా
"నేర్పరచుకొనిన కోసలులు గూడ వొద్దులే.
రాజ్యమునకో నచ్చిన పాలంకాయన,
వారి తరువాత
విప్పు - కుండినులు
వైదిక మతే ప్రవిష్టులం, వీరి కాలమున ప్రాకృతేము మూలబడి,
సంస్కృృతేము రాజభావ మొనది.
శాసనములు సంస్కృ
తములో నే రచింపబడినవి,.
తరువాత్ 7వ శతాబ్ద (బారంభమున రాజ్యమునకు వచ్చిన
వారు చాళుక్యులు, వీరికి. వేంగి నగరము రాజధాని, నీరు వైదిక
మతమును సంస్కృతమున అభిమానించుటయేకాక్త, బౌద్ద
రాజుల కాలములో రాజభావగా నున్న (ప్రాకృతము నశించు
టచ్చే దానికి బదులు సానూన్య జనులచే మాట్లాడబడుచుు.
ఆదరములేకయున్న "తెలుగు నుద్దరింప మొదలిడిరి, అందుకు
మొదటి మెట్టుగా శాసనములు తెలుగున రచించిరి,
శీతుహిమాచలము, కీణింప
"మొడలిడినవి,
నౌద్దడై ననతీములు
రెండును చేవృని అంగీకరింపని
ములు, దేశమున నెక్కడ చూచినను సన్నా్యాసుల ఆశ్రమ
ములు (ప్రబలినవి, చేలకొలది త్రి పురుషులు సెన్నా ర్ట్సు లె "ట్రై
ర్
లవలంవించుచుండికో
మత:
'హొరిడూనుతము
ఈ మతములు నళించినను అవియుందిన స్థలము
ఆ,శమములలో నివసింప ' (ప్రారంభించిరి, నీతి
నశించినది,
లన్నియు నిప్పటి కిని నిల్చియున్నవి,
బౌద్ద మతము సళించుటకు చానిలోని లోపము మ్యాలేమే
కారణముగాదు, కుమారీలభట్టు, (శీ శంకరాచార్యులు
వె దిక ధర్మమును పునరుద్దరించిరి, శంకరులు ఆసేతు
నోడించ్చి
భావ్య గరములు రచించి వైదిక నుతమునకు శీరమయిన
పునాదులను నేసిరి
(ప్రబలి వై
హీమాచలమును తిరిగి వాదములోే బౌద్దుల నెల్ల
శంకరాచార్యులు
చౌద్దమలేము. ఆంధ్ర దేశమున వ్యాపీంచక పూర్వము
ఇచ్చట. "ఎట్టి 'మతముండెనో ఏయే జాతులు ఏయే ధర్మము
చేయుట కష్టము.
వె దిక మతే (గ్రంధములు 'దేశఫాహులోనికి పరివర్శనము గాలేదు,
కన్న డములో. పంప భారతమును ' పొన్న రామాయణమును
నిరారణ
ధ్
(వాసిరిగాని యవి ఏ నూలగ్రంధములను అనుసరింపక
బౌద్దమతే ధర్మముల బోధించుటకు మ్యాత్రము క్లో ప్తముగ
(వ్రాయబడినవి, సంస్కృతే (గంథములయినన్సు ఫాహ్యములు
లేనందున కందికలో యుండి
యుండవు, (బొహ్మ ణేతరులును ఇప్పటికంకు విరివిగా
సంస్కృ్బురమును జదువుచుండియుందురు.
పలువురు (బాహ్మాణంల
జనులు బౌదులు
దం న్
$1
La గః
he నో ల్ mf న
rage of ost oe పటుట
న న వ ర తా ను, ములందున్కు సాహిత్యమునందును
న. ee aad / Fes:
య. ba ప!
. Hr sr ran tes Wm Mh a p=
తక గ గ కుం సవం ల గంభములను సకిము
a క క!
నాను జపము మూర
శాన చుం జనసామాన్షమునరో (ర ము
” @
| అ లో గ
స టల తం Ps న న ౫ న సానూన
అ ము “వనము అందెనలొ లవ, జన న్య
wT జ న శ్నణీంచినమ్మ "వేదమతము మ్మాత్రేము
పెక్కు clay is Cam 3!
హ్యాషంన కోను కేంకకులవారి భావ గ ౦థధములు జన
మ అ
నాహా్పామున.. మపకరించునవిశావు, అప్పటికే ఉత్తర
al" wm we wl A. ar a వి
న. మవాన్నువియమతనమున్ను దక్షిణ బేశములో
Mya
wor
re pr al Js
గం బున మున మయును [పవెశించివవి, జె సనమతములో
వరా శకున నములు. చెడకంవ నిలిచినవి ; -గాన్సి
ఇల oy న్
వొావమువములో. ఆఅ కట్లు బాట్లన్ని యు _ శిధిలములయినవి,
_ € 0౧
a WE nn జో [a]
వామును క్రినుయిన వేదవుకమును పునసాపిత
wh స్నా స ఆనాటి థి
ము మయవపబయువని స*ంకకా చార్యులవావి (ప్రయత్న ము,
క
(ఈ)
AU fa aR my pT" స్ట్ 1
కానన స ంసంవుభాగొ గడవు తేక్షు_వలకో కారణమగు
a ల బ్యా స టో,
వరా కకునరుయులను జ్ఞానకర్మకాండలను నిర్మూలించ్చి
వాలని సపాాపందునవటి వేదములను, త | స స్మ
ల ae లొ స ఛ్ 3 జై న జలగ కో
ET TN er షూ మ ల
వాన్నయము వ్ SEER జన ) మాన్య ఎనక అంగడికి a
mn rant iT a Dafa ఇ | wy
న. న. ఇ సమూ వా ను (ప్రతిఎ దెంచ్చి అందరికిని ఉంది
ను ప 3
జాలీ ర Wa a
కొ కుంసుబాగన తమ వేదములను చేశణావ.లలోే (వాయ
4
gh
కజరకుం వకు మన్లనా “'ద్యమ "మొకటి బయలుచేదినది, వర్త బెధ
ళా
ఖో జో వ |
ముల సరస్యుకేవా జ యము జ్డాన కర్మకాండలు త్యజించి
ష్య
వ. af irl a వ a
సా Sta ముంపు గాడున భి మతమును నే పీంచవల
rth nal భౌ వాపా లే
em తత్త రం ము సు ౪ న
ఉన వ్ల జ్ర నామము యొక అఈశయము,
ఇ ఫక్ మతములు కా తర హీందూ సానమునన్సు
చె మ.
ల (. న్
ల 15
ముహార్యా" ₹శీమునను. 1ర్క 16 శతాబ్బములలో తలతెత్రి
~—O
జిల్లాల ws Fas మన్ CT ఇ =
వి ఫి నాస్తి అంతకముంచే. ఆం థకర్నా టబేశములలో జైన
మై
దాడములు పవళించిన ఇంటే పొడనూప్పి విస్తరించి వెదిక
af FE wn ws iw Pit BY ద మి
పంటు యి టి LEN Ort: గారం a
ఈల మూ శతాబములు వీరవిహారము
he, స. అ సరా నె Foe గా
వుని పర వ వమా భావించుచ్చు "వద (ప్రమాణము గల
వము a కా =
అం ఆది వము, శివుని చె వముగా భా
(Cn
ము పళ? న్ు ym వాం స్స్
న అము పె నీ ఛే జ్య ళ్ అడ లీ ఇవాల
ల్ ఇఉవము, వీర ఒ్నీలు జంచెము
wh, pr i | గ జే pf yi
లు. అం hi i నళ ప్ర సా రి ని
a గటా | చ oe దురు లర్బు_రికి మ
ఈ నూతన మత స్థాపకుడు బసవేశ్వరుడు, చెన్న బసవయ్య
ఏకాంత రామయ్య, బసవేశ్వరునికి మిక్కిలి తోడ్ప్చడికి
వీరు ముగస్పరును (బావ్మాణులే, బసవేశ్వరుడు తన “సర్వ
సమఖెవమును (ప్రకటించుటకు మాదిగ కక్క_య్యను గుర
వుగా భెవించినాడు , కుమ్మరి గండ్డవ్య యొక్క ఆతిథ్యము
శివుడు అంగీకరించినట్లు వెప్పెను,
వారు మహాభక్తా (్రేసురలని బసవపురాణము (ప్రకేంసించు
చున్నది, వైదిక మతేస్థులను గాని, 'జై నులనుగాని_-చంపిన
యెడల పొపములేదని బసవప్రురాణము వీరశౌవులకూ బోధిం
చును. జంగాలు వీరి గురువులు, (బావ్మాణులను భూ దే
వతే లన్నట్టుగశ్చే వీరి గురువులను జంగమ డేవర (నడచునక్రి
దేవత) అందురు. ఈ జంగములలో వేద (వొమాణ్యమున్వు
వర్ణాశ్రమ ధర్మములను విడువని (బాాహ్మణులు గలరు,
వీరిని ఆరాధ్యు లందురు, వీరు జందెములుంచుకొని లింగమును
కట్టుకొందురు, ఈ తెగకు జంగమ మల్లి కార్టునుడుముఖ్యుడు,
భక్తిని బాహ్మాణ్యమునుగూడ విర న్వీకరింతురు,
కల్యాణములో పాలించునట్టియ్యు పశ్చిమ చాళుక్యుడును
జె నమతావలంబుడును అయిన బిజ్ఞలునకో బసవేశ్ళరుడు (పధా
నమంత్రి. ఈ కాలమున వీరశెవులకు జై నులతోడన్సు వైదిక
ధర్మావలంబుల తోడను, “పెక్కు మతే యుద్ధములు జరిగినవి,
అనేకులు బలవంతముగా "శవ మతములోనికి జేర్పబడినట్లు,
తెలియుచున్నది. కొందరు మసహమ్మదీయులను గూడా
కే్చుకొనిరట. _ వీరిలో ద్రైలకు పురుషులతోపాటు మత
హక్కులు. గలవు, త్రీలకు పునర్ఫివాహములుగూ-డా
అంగీకరింపబడినవి,
వరంగల్ రాజ్య స్థాపకుడగు (పోలరాజు డైను డైనను
తరువాతి వారగు గణపతి దేవుడు, (ప్రతాపరుద్రుడు రుద్రమ
చేవి శే వమత (పవిష్టులు. వీరికడ (పథాన మంతిగనున్న
శివదేవయ్య మిక్కిలి సమర్ధుడు _కెవమత వ్యా ప్రికిని,
జ్రైనమతే వినాశనమునకున్ను, మిక్కిలి తోడ్చడినాడు.
ఈశడు తిక్కనకు 'సమకాలికుడై వై దికమతో ద్ధారణకు
మిగుల పాటు పడినవాడు, ఈతడు ఇండవ ప్రతాపర్ముద్రు
నకు దీక్ష నిప్పించి, ఆరాధ్య బ్రావ్మాణక్వ మిప్పించినట్లు
చెప్పుదురు, (ప్రతాపరుద్రుని సేనాధిపతులలో నొకడును,
ఆరాధ్య శైనుడును అగు రాజవంశజునితో ఇతడు వియ్య
'మందినాడు. కెవము కర్నాట దేశములో ఊన్నంత విరివిగా
42
ఆంధ్రజేశేములో _ లేకున్నను. (పాహ్మాణుల నేకులు . శ్రైవు
లగటఆంధ్ర దేశములోనే జరిగినది. 64 (బాస్మణ కుటుంబ
7
ములు మొదట జంగము లె యవోపఏవీతమును, (బాహ్మణ్య
a షై గ
మును విడిచి "పటినాటభు, (బాహ్మణ్యమును విడువక లింగ
ఠి య్
ఫారణము
వేసుకొని,
ఆరాధ్యు లైనవారు "పెక్కు వే
లున్నారు, వీరిలో లౌక్యులుగా నుండువారికి లింగభార
(బాహ్మణులని చేరు. కాకీనాథుని వారు లింగభారులు,
వ్వా పీకి వీర శైవము కర్నాట దేశములో బయలు దేరినట్లు
అరవబేశములో బయలు
రామానుజా చార్యులవారు ఒశేవులవలె
బైన బౌద్ద నతేయులు తీణించిన తరువాత వైదికమత
9
'జెప్పవము చేరినది, (నై
1 3
ప్రార౧విజానమును
పూర్వ విజ్ఞ
విడువక, శ్రీ శంకరాబార్యుల వారివలెనే వేద పమాణమును
నవవ
at
సంస్కృతము సామాన్య జను
లకు అందికలో నుండదని (గ్రహించి, అరవ భాసలో
భ_క్టి (ప్రబోధకములయిన (గంథములకో ఉపనిపుక్తులతో సమ
మయిన స్థానము నిచ్చి, ఉభయ వేదాంత (పవక్షక బిరుద
మును
స్వీకరించి భావ్యములు వ్రాసి భక్షి ప్రథానమైన
మతమును స్టాపీంచినారు;
వహించినారు, ౌవులవలె ' జ్ఞానకర్మకాండలను
రా Gy
నిరసింపక్క అవీ రెండును భక్తికి సాధనము
"వ వవము లన్నారు. మొ తముమోద చె వ్వవము భ కి
గ్ జా యా "ల _
(పథానమైన మతఠేమగుటచ్చే జన సామా
న్యములో వ్యాపించ్చి ఆంధ్ర "దేశములో వైన బొద్ద మత
ములను రూపు మాపుటకు మిక్కిలి తోడ్చడినది, వేద
(సామాణ్యమున్సు వర్ణ్యాశమ ధర్మములను అంగీకరించుచు భక్తి
(పథానముగా నుండుటచేతన్సు దేశ భాషా (గంథములకో
(పామాణ్యము. నిచ్చుట చేతను వూర్వము ద్విచేతరులకు
ని'పేధింపబడిన తిరుమర్యతపఠనమునకు 'సర్వమానవులును అధి
'కారులని (ప్రకటించుట చేతను ఈ మతము సర్వులు అంగీక
రించిరి. (శ్రీ వవనభూపుణ మను ఆరవ 'వేద (గంథము
'పంచములు నిరహంకారులగుటచేత్క స్వాభావికముగా చతు
ర్వర్ణముల వారికం టి ఎక్కువ అధ్హలనియు, ఈ సత్యమును
సంకించు (బాహ్మణుడు పతితుడనియు శాసించుచున్న ది,
ఈ (గంధమును రచించినది పిళ్గాలోకాచార్యుడను
(బాహ్మణుడు, ఇది భగవద్దీతతో సమానమైన (పమాణ
(గ్రంథము, నైన్మవ్రులు సర్పసామాన్యో త్సాహామును (పద
రించి నియమరహితేముగా దిగువ
హీందూమతము
వ పవమత
ద £9
గోష్టులలోనికీ రానిచ్చుట చేత, బహుమంది
ములో జేభుటకు అవకాశము గలిగినన్కు వారు తేను దురావార
ముల విడువక రామానుజ (రా=ార క్రమ్కు నూ=నుద్యము ను=
నురుగ్క జ=జల పువ్నములు) నుతీములో మద్య మాంస
నిషేధమునందును అపార్ణములకు తావిచ్చి, కొన్ని చోట
G3 0౧
గోస్టులలో వీటిని నియమముగ (పవేశింప జేయుటచే అందు
చే (బాహ్మణులకో గూడా అవి అలవాటు కాజొచ్చినవి.
రామానుజాచార్యులు
11వ శతాబమున వెషవ మతోదారకుడు
యె ఇద్ర a)
ఈ ముప్పును (గహీంచ్చి *వు లందరికిని మద్య మాంస
ములను నిషేధించి చివరకు తాటి చాపల మోద నినా పడు
కొన కూడదని శైవులు కట్టడి చేసిరి అందుచే జన సామాన్య
ము విరివిగా _శెవమతములో జేరకున్నను చేరినవారు
ఇప్ వ ప ర్తి 36
మాత్రము ఇప్పటివరకు పరిశుద్ధులుగా నున్నారు
ఆంధ్ర "చేృములో వెపవము విరివిగా వ్యావీంచినది,
a ta
రాజులు సామంతులు, మం(త్రులు పురోహితులు సేనా
పతులు, ఉద్యోగులు, (బ్రహ్మా తత్రియ వైళ్య కూద్రుల్పు
వెస
రం a
పంచములు, ఎరుకల్కు ఏనాదులు, 'సమస్స జాతులు
వము న్వీకరించిరి, ఆంధ "దేశములో
'జీసినది అద్దంకి వీధము,
ఇ టదము వ్యాపింప
ప ఈ.
ఇది కర్మకంయే భక్తి ఎక్కువయి
జాతులను తమ నదిగా వాదించు తెంగల శాఖకు వంది (శ్రీరామానుజుని
Le
mre
Cir
య.
నా
ల ఉట Er. 2 జె
సోః స. ma my క అ
గ
. ఖః -
,
a
oe టి లా అవల రా ow
ద లజ వంమునను చనమను బొధించు
ప | గ
నాలు వ. . న rk: , తా Mn
ర TEND rE కన se Ea ముదు
న. మ న్. | Cn ad న్నా బో
మము 4 కూ దకొషులరక్ _ చందిన
షై
x వ
క rv న్ అల TI మోసం కు
| న ఇమ మ Tr లలో
ప ©
రాల రా _-
సబా బాలోొడు ( సాతాని, నప్పవ్రలు.
బాలా! గ . మా ఉ9
స a శ ము మ. Cal న్్ అచ ఉల
( న. స ములను మూటల దను
న్న
ప.
. ల
న. De 3 ట్ర్ _
జూలు పు సు. కోలములలో నుతేమును
awa ఆ an we ne అల, శ గ
నన్న మును... నెరగూంచుతీ దర
జ వూ (San
a ime
శ న. - ow oa on గ
క. mm ha yw
గజ సవర ముల కందోట ఎకర్నడన ఎర్పాటు
జ త
El ate Fm tad
స Ns శ
న్
జ
/
ma శా ష్ వ | ప భక
mE గాల్స్ మ మయిన మఖ కన్నడ "డెశముః
hy ME పటల వ న. CD
ii i Wake NOP aw జవ డెకేయుల
మటు
జ oN వ ఉల a, న
వమన మవములోనైి 'శొలభావములకు నివె
ములు ఫతే
వ మూలన న ప్పవముమొకట పరుసను క భె
ప వర్గం పలు న న TD | అ: క ముల
మే పథ స్ రా
bait ia వాల్టా | అక్టో wil శ
కాను కకాంరిడెకికొలు, | బాహ్నాణులకంరేు
Ra ప
, ముల మ ఆషా అ పోస్ జు ఇ జ నా డో =
శల
taal 2 న్న వ జ్ న. నీ నే.
నవవ కోకేనులో నూత వేజ్యమములకు. వివో
ల సే క!
వ. |. "a
న్న న. న. యు మ " UR
| ప్ స Fy సతత Way Wh MC ద్ద
అ న దము నశించిన మూడటు
కం
న పాంటు వ్
గ్. జ న A x
1 ఎ పొ మును నవం ఆఊదిఫింక రలు “వేసిక
సై tre న్న కాల సు అయో | లో ళ్ ణే
చ సెక్కు iy (= రిప ఉరగ నన న్ ము వాం హో హయ ఏటేినద
అ గ తై
స్మార్తులగ నే యుండ, స్మార్హాణారయులౌే యనలంబించుచు
(క్రమముగ స్మార్తులతో వూ రి కలసి పోవుచున్నారు
తమ అఖికచినిబట్టి శివ కేశవులకు భక్తులుగా నున్నను వారిక
(తీమార్తులలోని వారిగ నెంచుచున్నారు ; గాని హః
మరియును విరు స్మా?
హ్మణోతర శై వ వైస్ట
r
దెవతేములుగ భావించుట లేదు.
పౌరో “హిత్యమును విడువలేదు,
వులును భాలావరకు ఈ స్థితియంటే యున్నారు,
"తెలుగు శబ్దము (త్రిలింగ తిక లింగ శబ్దభవము "కాదు ;
సంస్కృతేపండితులా పొదించిన సం ౦కరవీతృత్వము సరికాదు,
తెలగ శబ్దము మారి తేలుగు అయినట్లు గన్పట్టు
తెలగ. చున్నది, ఉాల్తీర దేశయులు మన ేశమును
లుగు తెలింగాణమందురు, కృష గోదావరుల మధ్యను
“నెజాము రాష్ట్రములో నుండు తెలుగు చేశము
తెలంగాణము. దీనికి ర్రుగః లు నడబొడ్డు, తేలగ్క తెలింగ అను
రూపములు రెండును గలవు. ఆణీయమ, ఆతము. ఆణ్యము
అను శబ్దములు "దేశము=నాడు అని అర ర్థమిచ్చు తెలుగు
శబ్దములు,
గాణ్యులు. ఈ తెలుగు, భాగప్ప శూదద్రులలో "కాపు లను
"తెలగనాటి ఆంధ్ర వై వ దిక (టాన్మాణులు తెల
చేరుగలవార బహుసంఖ్యాకులయిన శుద్ద తెలుస తెల
గాలు, బుడబుక్కల వారిలో శల బుడబుక్కల,
(ఆర్య) ఆరె బుడబుక్కల, అనీ ఎండు తెగలున్న వి:
ఉప్పర్లలో తెలగ ఉప్పర ఒడై (ఓశ్ర) ఉప్పర అనే శఇెండు
ఇటులశే “తెలుగు: ' శబ్దమునకు పూర్వయాప
మయిన తెలక శబ్దము ఇంకను నిలిచి యున్న ది, పూర్వము
మన దేశము శెలగాణ్యము, చెలనాడ్కు పాక నాడు మురికి
నాడు నాడు, వొ క్రపినాడు, బడగలనాడ్డు. పలనాడు,
ఆరువేలనాడు అను మండలములు గలిగి యుండెను, "ఇవి
యన్నియు గలిపి, యిప్పుడు ఆంధ్రదేశ మను చేర
నున్నవి, తెలుగు శబ్బముగహాడ, ఆంధ్ర శబ్దమునకు పర్యాయ
పదముగా నుపయోగింప బడుచున్నది,
స్వరూపము & ఆది శేంకరులు నై చిన పునాదుల"ె మోప
బడినదని. చెప్పియున్నాము,
ఈ తెలుగు లేక _ ఆంధ్ర జాతయొక్క_ . (పస్తుత మత
న 9
మును స్థాపించి పండితులను తవు మతమునకు. (తిప్పుకొన
“OA,
కాన బారు చేసిన పునాదుల"వె ఆం(ధ్ర జాతిని
నిర్మింప వలసియున్న ది, సంస్కృత వాజ్మయము జన సామాన్య
44
మున కందికలో లేదు, అందుకై కొందరు దేశభౌవలో.. మత
వాబ్మయము తెలుగు
భైహన్సు. వైదిక మతమును అఖిమానించినవాళు
భావను రాజ భావ? జేసి గారవించిరి. చానిలో మత
వాబ్మయమును. సృష్టించుటకు (ప్రారంభము చేయబడినది
వేదములు తెలిగింప జేయుటకు తగు సాహసము 11 వ
శతాబ్దములో కలుగ లేదు ఆపని 20వ శతాబ్దములో
స్పస్టింప బూూానిరి. చాళుక్యులు.
వర్త లి
“తెలుగు
గొల్లపూడి నీ సీతారామశా స్ర్రీగారికి. వదలి వేయబడినది. గాన్ని
పం-చమ'వేదమయిన భారతీము మ్మాఠ్రము తెలిగించుటకు నిక
యింపబడినది. ఈ కృతి కర్రలును భ ర్రలును నన్న యబుిపి.
రాజరాజు లె గౌతమి తీరమున విలసీల్లిరి ఈ పనిని ఉక్క_న
మహర్షి య్క ఎత్హా (పగడయు ఫూ రి చేసిరి. కోన బద్దెన
రెడ్డియ్సు రంగచాధుడును రామాయణమును. తెనిగించి8,
భాగవతేమునకు (దష్ట పోతే నామాత్ఫుడు. సామ వేదమునకు
పలువురు మహాకవులు
ద్రష్ట త్యాగమహర్షి , సర్వాంగ
సంస్కృతే
వీర ఎ వకవులు బసవ పురాణాది
సుందరమయిన వాబ్మయమును సృ్వంపగలిగి
వేదములను నిరసించిరి.
నైవ వేదములను సృష్టంచిరగాని, . వైస్మవులు తెలుగు "వేద
ములను సృష్టించలేదు, శివాలయములలో
అరవ పొశురముల నే ఏకరువు పెట్టుచున్నారు. ఈ విధ
ముగా. వైదిక మతే. ధర్మములను తెలుగులో - చదువు కొను
టకు అవసరమైన వాజ్మయ మంతయు తెలుగులో సృష్టించ
పడనది,' మొత్తము .. మోద పక్ష త్ర వభర్మ వయుక్ష కమైెన
నైదికముతేము ఆంధ జేశయలోే స రపడినది. వర్ణ
నైషమ్యుములు భారత చేశేమందలి యితర భాగములలో
నిప్పటికిని
నుండునంతేగ ఆంధ్రదేశమున లేకున్న ను సంస్కృత గంథము
అలో నున్నంత. భావ వై శాల్యము మ్మాత్రము తెలు
గుణో చేను అనులోమ (పతిలోమ వివాహములు అంత
రించినవి. గాంధర్య పివాహములు అంతరించి. (బ్రాహ్మణ
వివాహములు _మ్మాత్రమె. అన్ని కులములకున్వు ఆదర్శ
(పాయములై నవి, నాలుగు జాతుల మధ్యగూడ, అస్పృశ్యత
యును, దృష్టి దోహమును
ములో నాలుగు జాతులు మాత్రమే అంగీకరింపబడినను
ఒ6హసములులోనికి వచ్చినవి. శౌ
కూద జాతిగా పరిగణింపబడవలసిన అనేకులు పంచములుగా
విడదియబడిం, నాలుగు జాతుల మధ్యగాడ శాస్త్రే
యములు గానట్టి, భోజన(ప్రతిభోజనములు పరస్పర
ఆ
వివాహములు పనికిరాని అంతత్శాఖా బేధములు వందల
_ హొందూమతము
కొలది బయలు బేరినవి. శూ దులలోే వృత్తులను బట్టి
కూడా "పెక్కు అంతశ్శాఖలు ఏర్పడుట చేత చాతుర్వర్షములు
అస్షైదళ వర్ణములు ఏర్పడి వీరిలో పరస్పర 'సంబంధములను
నిర్ణయించుటకు మంతి మహానాటి కట్టడు లేర్చడినవి, ళ్నూదు
లలో (బాహ్మణలక్నణము లున్న యొడల వారిని (బ్రాహ్మ
వాలుగా పరిగణింపవచ్చునని సంస్కృత భారతము చెప్పు
చుండగా, అట్టివారు సచ్చూ ద్రులనబడుదురూగాని, (_చాహ్మా
ణు లనబడ రని తెలుగు భారతము మార్చినది. వాతుర్వ
రము గుణ కర్మలచె. చేర్పడునని శాస్త్రము చెప్పుచున్న డి,
సాధారణముగా కుమారుడు తెండి నృత్తి నవలంబించును;
ననుక్కు గణ కర్మలచే నేర్పడు వర్షధర్మము [క్రమముగ
వంశపారంపర్యపద్దతిగా స స్టరపడ్కి చివరకు, జాతికి జన్మయే
(పథాన మను సిద్ధాంతమును ఒక వెళ ఆపద్దర్మముగా వృత్తి
మారినన్కు కులము మారదను సిద్ధాంతమును అమలులోనికి వచ్చి
నవి. ఇప్పటికి కులమునకు జన్మయే (ప్రథానము ; గుణకర్మ
వర్ణ భర్మముయొక్క_
(పారంభ దళలో ఒక వర్ణమువారు ఇతర వర్త ర్ల ములయొక్క_
గసణ కర్మలను కొన్ని తరములవలంబించి, అలవరచుకు కున్న ర్యుడల*
లప్రథాన మను. సిద్ధాంత మేర్చడిసది.
వారికి (కొ త్తకులము వచ్చుచుండెను, పె వర్శములలో
చేరుటకు ఈ అవకాశము రాజసమ్మశ మై ' యుండుటే, న్
తరగతులవారు ఏ విధమయిన అసంతృ ప్ర వినిపాందక్క 'విప్లవము
నకు వూనుకొనక్క 'సదావారము లలవరచుకొన్సి ఊ త్త వర్ణ
ములబేరుచుండిరి, కృషివాణిజ్యపశుపాలనములు _వెళ్య వృత్తు
టు గాని రానురాను కృషి పశుపాలనములను విడిచి ఎక్కువ
లాభ కారియాస వాణిజ్యవృత్తిని మౌ(త్ర మే వైశ్యు అవలందించు
టచే, కృషిపశుపాలనము లితరుల చేతులకు జీక్కి_నవి, కమ్మ
రెడ్డ వెలమ తెలగ మున్నగ శాఖలవారీ రెండు చైశ్యేవృత్తుల
నవలంబించిరి, వీరికి జూతాకెచ, మృ తాళ *దములు శూదు
లకువలె 30 తోజులుగాకు వె స్యలకువలె 15 రోజులే నిర్దారణ
చేయబడినవి, మరియు దకీణదేశమున మ తియసంఘము
తక్కు.వగుటశే అవకాశము గలిగినప్పుడెల్లను విర మ్మత్రియ
వృత్తి నవలంబించ్చి తృత్రియ వేవభొవల నలవరచుకొని, రాజ్య
ముల స్థాపించి కు త్రియజాతులంగా మారివోయిరి. అందు
చేళ నే నీరిలో కొందరికి వైదిక గో తములును, నూర్య చంద్ర
వంశములును చాళుక్య (ప్రభువులు రాజ్యము
పాలించిన మొదటి రాజులలో. శూ ద్రులమని శాసనములో
నుదాహరించుకొనిరిగాని కొన్ని తరములుగడచిన తరుఫాత
నిదించినవి,
ఫ్
45
న.
గ
నదె, కిన
క యొక్క అన్ని
యునడి
కి
నను.
. కులములలాో స్మార్తా వారములు పునరుద్ధరించిరి,
అంధ్ర జేశములో కొత్త త్యత్రియ జాతు లేర్పడిన రోజ
లలో ఉత్తర చేశమునుండి దతీణమునకు మహామ్మదీయు,
దాడుల ఒత్తిడి బలమయినది, దాని -నెదు రౌొ_నుఠీకి
చశములో సాలనవిహయమునన్కు వైదికభర. శ్రైస్టాపః
విపషయమునను, దేశభాపాభివృద్ధివిపషయమునన్కు (పభున
లకు దోడ్నడుటకు కొందరు (బాహ్మాణులు నితణూగులన
చ్పేరిత్రో క్షుత్రియవృ త్తి నవలంబించ్చి మం(త్రులుగన్వు నేనా
పతులుగన్సు సామంత (ప్రభువులుగన్సు పనిచేసి వర్ణాశ్రమ
సౌధనిర్మాణమునకు పాల్పడిరి అందుచే వీరిలోన్సు వాణి
జ్య కళ్నరత్యముచే వై శ్యులలోన్సు కొంత వైదికాబార
సంపత్తి కొరవడి నందున్న ఇటీవల నియోగులలో నందిరాజు
మ్మే నారాయణ దీక్నీతులు గారును, ఆత్మకూరి ఎవెళ్యులలో
మ్మ్ నరసింహా దికీతులుగారును, బయలుదేరి తవు
సరస్వతి
స్వాములవారు ఈ శాలమున వెదికావార (పచారకులలో
(పముఖులు, వ్ ముఖ్యముగా కమ్మవారిలో కాపనయ
నాది వైదిక కర్మల నెల కొల్పీ వారి మృ త్రియత్స్తమును
వూర్తి చేయుటకు మిక్కిలి కృషి సల్ఫిరి, ఈ యుద్యమ
ము రెడ్డలోను వ్యాపించినది,
G
అ
అచలబోధ కై న బౌద్దములు నళించ్కి వైదిక సంస్థా
పన జరిగిన కాలములో, జాన కర్మకాండలను సామాన్య
యె
జనులలో వ్యాపింప చేయుటకు, (ప్రయత్నము జరుగ లేదు ;
గాసి చైతన్యుడు కవీరు నానక్కూ వల్ల భాబాత్యులు
తుకారాము, బసవేశ్వరులుు రానూనుజ్రా చార్యులు మున్న
గువారు ఉదార భావములతో )సాడిన భ కీ మతముల
స్టాపీంచ్చి జన సామాన్యమునకు వ్యాపింప చేసిరి. వీటి
గాలి కొంత ఆంధ్ర దేశమయునకును నోకినదిగాన్సి ఇవి ఆంధ్ర
చేశ జనితములు శాకుండుటచే నిచ్చట విటికి నిలకడ కుదర
లేదు. పైసంస్క_ రలు ఆయా భాగములలో భ క్తి యాగ
మును మా|తమే వ్యాపింప 'బేయుటచ్వే జానయోళ (ప
మగు కక. దె కము, అచ్చటి సామాన a
న్యజనులలో వ్యా
పీంచలేదు,
భక్తి మోస దులవడి నంత సులభముగా జూన
షా
యోగ మలవడదు, ఆంధ్ర దేశములో మాత్రము కప్ప
5 అజ
పిల్లలు సీక్రరిభ్రాగో ఈదుటశై యల'వాటు పడినట్లు, అఆ-చ్చ్యల
య
బోధ యను పేరతో అదైైతమతము ఆంధ దేశములో
జనసామాన్య మున సుళువుగా వ్యాపించినది, మహమ్మ
వీయులలోని నూఫీనుతేము దీనికికొంత వేరికగా నుండును,
అందుచే కొందరు మహన్ముదీయ వేత్తలును వీరితో కలి
సర, దీనిని నెలకొ ల్సి వ్యాపింప చేసినవారు పోతులూరి
విర బహ్మాం-గారు, దూదేకుల సిద్దయ్య గారు "వేమన్న గారు
సావకులజులు యాగంటివారు బొందిలి విరయ్య గారు,
గుమిళ్ల కాల్వ కోటయ్యగారు, బెల్లంకొండ మస్తానుగారు
భాగవతుల శివరామ, దీక్నీతులుగార్క వున్నవ నందయ్య
గారు పొకల గచేపసాదల నాయుడుగారు మున్నగువారు
పెక్కులంన్నారు ఇ
(బ్రహ్మ సత్యం జగన్మి థ్యా అనే వాదము విరిమతేమునకో
మూల కందము, అందులోను (బ్రహ్మ సత్యమను తత్వము
కంకు జగన్మిథ్యా అను తత్వమే ఎక్కు_వయినది. భరి
యందును వైదిక కర్మలయందును వీరికి ఆదరము లేక్కుువ,
శంకరాబార్యు లవారు గారడీ విద్యయని నిగసీంచిన వాఠ
యోగమునందు వీరికి ఆదర మెక్కు.వ. గురువు వద్దను ఉప
"దేశము పొందుటను కారణమగుటయని
మును పొంది ఈ శాఖకుచెందిన శ్రీ పురుషులు కోందరయి
నను లేని (గ్రామము ఆంధ్ర దేశములో నుండుటరుదు, బిచ్చ
గా ల్ నేకులు విరిత తే (ములను రైళ్లలో బాడుచుందురు.
కర్మలను వీరు నిరసింతురు ; గనుక్క శాంకరాదై (
వాద మనగా వితండ
చెప్పుదురు . కారణా
"వైదిక
తులు వీరిని ఆదరింపరు. అడై (త
వావమని యగ్గములోనికి దగినది,
వేగ
ఇది ఇట్లు జరుగు చుండగా నే దేశములోనికి మహమ్మ
దీయ మఠము వచ్చినది. గోలకొందడనవాబులకడ యాం
దవ మంత్రుల (పొబల్య ఢిల్లీ చ(క్రవర్తులకు
"వరచి గోలకొండ
మెక్ళ్కు_వ.
నవాబులు తమస్వాతీంత్యమున క్రై జనుల
మోద. నాధార పడవలసి వచ్చుట చ్చే జనుల ెప్పుడును
రమ మతములో గలియు డని నిర్భంధింపళేదు.
లతోసాటు పొందూ చేవాలయములను గూడా ఈ నాము
లిచ్చి పోపించు చుండిరి, అందుకోత, ఆం(ధ్రదేశములో
హీందూ మహమ్మదీయులకు అన్యోన్య ్వేవము తక్కువ.
మవామ్మ దీయులతో సంసక్క_మువలన (ప్రజలలో పౌరుష.
మెక్కు.వగుట తప్ప, మహమ్మదీయమకతము ఆంధ్రుల
ఖావములలో ఎక్కువ మార్పులను గలించ లేదు. మహమ్మ
దీయ భక్తుల ఊరుసులు మున్నగు పండుగలలో హిందువులు
పొల్గ్లూనుటయును గలదు.
మనీదు
హూందూమతము
ఇటీవల కై 9 స్తవ మతము ఆంధ్రబేశములోనికి వచ్చినది,
వార మిషనరీలు ఇంగ్లిన్లు విద్యాలయములన్సు ఆస్పత్రులను
"బెట్టి అందుజేరువారికి “బై విలు నిర్భంధముగా బోధించుచుం
డిరి. విద్యయున్సు (ప్రకృతి క ద్ర్రుజ్ఞానము ఎక్కువ
యిన కొలదిన్సి హిందూ కానుమలయందున్చు. ముతమం
ఇంగ్లీము
దున్కు ఆచారములందును విశ్వాసము పోయినది, నిద్వాధి
కులలో కొందరు (గస్తుయొక్క కుద్దజీ వితేయుచే ఆకర్ష ంప
బడియ్సు కొందభ మిసనరీల (పజా సేవా వ వికి హర్ష ంచియు,
మరికొందరు ఐహిక లాభముల కొరకును ౩9) స్తవ మళములో
ప్రవేశింపజొచ్చిరి. క్రైస్తవుల సంఖ్య కరువు సంవత్సర
ములలో హెచ్చుటయు మరుసజేడు తగ్గటయు సంభ
వించుచున్న ది. వహారిజనులలో కొందరు ఈ
మతేములో
చేరుటచే అన్ని విధములా బాధ పడినది సమే, విద్యాధి
కులలో బహునుంది (పకృతి శాన త్రుముల తా క్డునరు తేట్టు
కొనలేక ఏ మతీమునందును విశ్వాసము గసదరక్క ఐహిక
జీనితతత్పరత్వము మాత్రమే మిగిలి ఏవమతములో-నెనను
'బేరుట తటప్షించినది.
ధా
ఈ స్లీతిలో ([బవ్మాసమాజము బంగాళమునుండి ఆంధ
స్ట శస (
"దేశమునకు వచ్చినది, క్రి కే వెంకటరత్నం నాయుడు
లలా జో ంల్తా కంర లతలు మూ ర లం trap, ల్ల
కలల romp 2 జల వ.
re పరదాల నలా ల వాకా నలజుల
aes ee
శ్
జో
Ry
స్వామి , వివేకానంద
రామకృష్ట పరమహంసుని మతమును
(పపంచమంతటను వ్యాప్రిచే నెను =
47
యలు...
కజళక ంళందాయను. ఆఅంధదెశములో (బవ్మా
గుల + i, మ (గా. il టీ
నం
ల లా ళ్ =
అక. ఉంపమనంచురణమును వ్వాపీంపజెయ
A Seep TE ఎతు Te క్లో క ప్రా డ్రి
బయ్యర్ అట Fre ఈ) was po వాకతో
న్న > Ma ry రల ఇలయములల ఓ
శ య. (కా! జు fr an
శ
wm మ నాను Cnt సన్యా నగ ర్
జ వాపి నాా న వాతిని భావములను ర్గా మార్చి
జ. గ్
శూర ఆశాంమని నాం వాద =
కుట నై వడు లం సంసుములో దారికి దురావారము
wag: oie we 3 క్ క
మీ అ
లక ఏలన మినుములు [వాసీయుు కూపన్యా
జ క్ర స్టే &
ie గ
కొంపా గి కముతొ కలుప
గో a న్ ॥
వలం ary, DHONI (ఆ పు)
ate స్త
॥ ము. -
జ్ఞ ఇకో వడు మొక్కలత్ పాటు “సరమొక్క_
అ _
ww జక పకిజేరరునేదు సడాజారముల నెతము
Wed ii, se kathy జగ
ప అ 6 ఎ
"ఇ జక జచిరి బారు పుట్సించిన అలజడికి
స 1 } పూ అ లీ (an -
dae po a యలు ఒ ల ట్రై
w a
సీ కింకను రాలే
క ఎందుము. కోటుకోొన్కి యధానితి కింళకను దు
ki) ను Ms హా న్ శి ణి
: a) |
మా మూ ser స్పేక్ర ముర మును
నిల్వను. కందకు. యువకులను ఆ స్తీ
. న
. - త్త శ
ol Sad, వ్
కలము కందిన “ములను మ్మాలైము చెసె
a ప లో
ఎ ఎహ్ను నరేము... వెవలము
డా న.
ఇన క మాం
అం పవవనాన సమాజము ఆంగ్ల
య i a జ్ర న Mow ళు
wr
మసాల రాళ Et వాగమోహా
al
Ya mg
దనియు వైదికాచారము లన్నియు
పకృతి శానమునే సమర్థింపవచ్చుననియు, వాటిన,
విన్వాషుల వాషమోవాము పూర్తి నించుటయేకాక,
హీంయాసంపుములాలేని స సడాచార చుకాచారముల శెండిం టికిని
జానా. బలము గలిసినది, సంఘసంస్క. ర్ర రలకు చెడు
కోమల వరివటు తోచినది, జనులు తేమ వూర్వ (గ్రంధ
ములను నదిని క ంచుటకో (పారంఫించికి, మాకు
న (గ్రంథము లెంతేయు ఇందుకో
,డనవి, కండువ తాము అనాగరికులు కారని
ఇృర్టుంనడ ఇడి దివజానసమాజము కలిగించిన గొ
క వే య
మాక
ల రట
ఆననమాజము. పంజా ఉద్భవించినది, హూందు
. క్ష iggy శ గూ స ల గు
శల మహమ్మవయులలో కేతుటఆపఛోలిగినది, ఆర్యసమా
hy
48
జము రానియెడల పళ్చిమోత్తర భౌగములలో వైదిక మెట్ట
పితియందుండెడిదో ఊపాంప జాలకున్నాము. వేదము
హాండవ్ర అందరికిని వారసత్వపు హాక్క_ని నిర్దారణ సీ
నడి. భారత "దేశములో మొట్టమొదట ఈ సిద్దాంతేమును
ఎప్
“పకి డెచ్చినది దయానందస సరస్వతియే:. కంకరామార్యులు
ఊపనివక్తులక్తు భగవద్దీతలకు వేదాంతన్నూ తమల కే పాము
ఖ్యమునిచ్చి, వేదసంహికేలను వెనుకకు (తోసిం, దయా
నందుడు ఈ హిందూ విజ్ఞానమున కంతటికీ వేదమే . మాతే
1.
యనియు, క్షానమంతేయు దానిలో ఇమిడియున్న దనియు
(పపంచముంతయు దానివలన తీరించుననియు వాటి నాడు,
హెందవమతేక ర్షలలో ఈ విషయమున ఇత డద్వితీయుడు,
విద్యారణ్యుల వైదిక? "వ్యములు
ఆం(ధ్రదేశములో నై దికధర్మ వ్యాప్రికి
మిక్కిలి తోడ్పడినవిగాని దయా
సందుడిచ్చిన విశ్వమానవసం దేశమును
అవి యివ్వజాలక పోయినవి. దయా
నందుని సందేశము అం(ధ్రుల కెంతేయు
నచ్చినది,
రామకృష్ణ పరవముహంస్క, అరవిం
దుల సంచదేశములును ఆంధ్రుల చెవిని
బడినవి, హరగాధబాబ్యా - రాధా
మహర్షి, . సాయిచాబాలును ఆం(ధ్రుల
దృష్టిని కొంతతవరకు ఆకర్షి పంగలిగి8. దీని ఫలితము భావి
కాలమున చూడవలసియున్న ది, ఆం(ధ్రదేశములో "మొదటే
నుండి యిప్పటివరకును మతో ద్దారకులు (పజలభావముల
నేయేవిధముల మార్చ ప్రయత్నించిన మనము కొంత
వరకు పరికీలించితిమి, వీటన్నిటి ఫలితముగా తేలిన హిందూ
త ప్రస్తుత స్వరూపమును పరిశీలించుట కొంతవరకు అవ
సరము, వేదములకు అత్ని ప్రావీనమైన నిఘంటువు యాస్కాా
చార్యుల నిరుక్తము, 'వేదముయొక్క_ సారము వ్యాసశిష్యు
డయిన జైమిని మహర్షి రచించిన వూర మీమాంస
నూ త్రేమ లయందును, ేదాంకముల అనగా ఉపనివత్తుల
సారము వ్యాసరచిత మైన ఉఊ త్తరమిమాంస అనగా
వేదాంతేనూత్రములయందును కలదు వేదములను
పూర్వ. మోమాంసయును ధక్మార్గకామమలను 'బోధిం
we
గ TH
|
fii
tif pip
11.11
NT NER F 11 1|| 12 గ 14 ? 1 12 22,111
RHIAN]
Wie
i
|
:
=
==:
i =
yn ret
mrt
mn
bi
i
j
| |
||
వ
.
శ) అరవిందయోగి
చును, వీటి (పకారము "సంసారము కర్మకు త్రము, ఇందు కర్మ
సన్నా నసమునకు చోటులేదు. మానవుడు ఈ లోకమున
త స్నెదుర్కొను సమస్యలతో పో8 విజయము గాం
వలసియుండును,
మౌర్తము, వేదాంత సూూతేముల (ప్రకారము సంసారము
(ప్రపంచము బంధముగాదు 3 'స్వర్షమునకు
బంధము; కర్మ బంధహేతువ్వు సన్నా న్రిసము ము క్లిమార్హము,
ఇది బౌద్ధమునకు బాలా చేరిక భంకరా ద్ర్వైతీమును
విరోధులు (ప్రచ్చన్న బౌద్ధమని కూడ అన్నారు. ఈ శెండు
శాఖలను సమన్వయము చేయుటకు గీత (పయత్సి ంచినది.
కర్మసన్నా నిసము _ పనికిరాదనియు కర్మ బంధ యాతు వే
కాని నిహ్కామకర్మ బంధహేతువు కాదనియు; కనుకు
మానవుడు నిష్కైమ కర్మను జేయుచు ము క్లిని బొంద
వలయుననియు చెప్పినది. మరియు గీత మానవ (ప్రకృతి
మతసాధనలను జీవాత్మ
యొక్క స్వఫావధర్మములు మూడు : వ్య క్షిత్వము "లేక
అవాంతత్వము లేక ఇబ్బాళ కి (Wil) మొదటిది ; జాన
లేక మంత్ర శి (Intellect) రెండవది ; భక్తి (సేవ
లేక దయా దావీణ్యాది గుణములు లేక ఊత్సాహాళ క్తి
(Emotion) మూడవది, ఈ మూడింటిని పాళ్చాత్య
తత్వశాస్త్రములున్నుు గీతయు అంగీకరించినవి, పరమాత్మ
ఆధారపడి నిర్ణయి ౦చబినది,
7
49
పొందూమళతము
స్వరూపము గూడ నిదియే, ఈ మూడింటి చ్వారా జీవ
పరమాత్మలకు స్పర్శ యోగము, మాన వేచ్చన్వు భగవదిచ్చను
ప సై దవే టు కర సగము,
ఐక్యపరచి నిసా_మ కర్మ యుత కర్మయానము బుద్దీం
(దియముద్వాకా నిది భ్వ్యాసవలన 'సర్వజ్ఞత్వము నొందుట
జ్ణాన రోగము, వివిధభక్రీమార్టములద్యారా విశ్వమానవ
(మను అలవర్చుకొన్ని భగవదైక్యమును సంపాదించుట
భ_క్టి యోగము. ఈ మూడు యోగములచ్చ్వారా ఆత్మో
పలనిని భొందవలయునని గీతా సిద్దాంతము. ఈ మూటి
లేను శేంకరులు జ్ఞానయోగమున్యు రామానుజులు భక్
రోగమును తీలరో కర్మయోగమును శాత్తమమన్సి తేమ
అప్పి బాయముల కనుగుణముగా ధర్మసాధనలను మూవీ0
చీరి, కాని అరవిందుడు ఈ సాధనములలో ఉత్తమ
ఊసరలు లేవనియు, ఇందులో ఏబేని ఒక యోగమును అవ
లంబించినంత మాత్రేమన సంఫూర్లముగా ఆతొపలలబ్రి గలుగ
దనియు మానవ 'సంవూర్థ వికాసమునకు ఒక జన్మలోగానిి,
అానేక' జన్మలలాగాని, ఈ మూడు యాగములను సాధింపక
తప్పదనియు ఈ మూడు యోగములను అవలంబించుట
చేతనే మనోమయ్య విజ్ఞానమయ, ఆనందమయ కోశతులు ”
వికాసము పొందుననియు అట్లు పొందిననేకాని జీవ
పరమాత్మల కైక్యము గలుగదనియు చెప్పుచు అన్నింటిని
చేర్చిన యోగమునకు వూర యోగమని -శ్పీరిడినారు. దీనివలన
అంతః కలహములు పోయి గీతాబోధకును మానవ (పకృతికిని
సమ్మగ్రమయిన సమన్వయము కుదురగలదు,
శుద్దాద్వెత
థి యు
మతవచారము
చేసిన అంధు
డు, వీరి మత
ము గుజరాతీ
లో వ్యాప్రిచెం
దినది*
అంధినర్వ్యన్యము
అరవిందుడు ముజటికొంత జిజ్ఞాసయును శగావించినాడు,
మానవ వ్యకి మనోమయ, విజ్ఞానమయ ఆనందమయ
కోశయలు మూడును మాత్రమే కలిగియున్న దా? అన్న
మయ (పాణమయ కోళములు, మాత్రము వ్య_క్తిలో భా
ములు కావా? విశ్ళరూపుడయిన పరమాత్మకు మాత్రము ఈ
అయిదు కోళములు లేనా 1 చీవపరమాత్మలకు ఈ అయిదు
కోళముల ద్వారా పరస్పరస్పర్శ కలుగుటయే పరివూర్మ
యోగ మనదగదా* యని సమ(గమెన మీమాంస
గావించెను,
(వకృతి క్యాన్ర్రమున్కు దీని కనుగుణముగానే యున్న ది,
ఎలన్హాన్సు (వాటాను న్య్యూ[టానులు గలిస్ ఏర్పడిన "రేణువు
(atom) మొట్టమొదటి ఉపాధిససాతమయిన వ్య క్తి,
ఈ వ్యక్తి వికసించి జీవ చర్యలు (పకటించే (Pro-
కణము (cell) ఏర్పడును. ఈ ఏక
బహుకణసంఘాతమగు జీవుల/సను, ఇవి
toplasmic)
కణ జీవ్రులు
50. .
వృతమములుగన్సు, జంతువులుగన్కు పములుంగను, మానవులుగను
(evolve) పరిణమించును. ఈ పరిణామ వికాసమంతయు
జీవుని మనోమయ, విజ్ఞానమయ కోశములన్కు వాని ఆచర
ణకు దగిన అంతేరింద్రియ్య జ్ఞానేంద్రియ క రెంద్రియములు
గల న్ధూల దెవామును వికసింప జేయుట కొరతే. ఈ
సిద్ధాంతము నకును చునిచెప్పిన అరవిందుని వూర్ణ్హయోగమున
కును సమన్వయము కదురుచున్న ది,
ఈ వికాస (evolution) సిద్ధాంతమును వేదవేదాంత
మతములు ఆంగీకరించునా ? ఈ సృస్టి లేక సంసారము
బంధము, జీవుడు ఈ బంధములో తగులూ..ని నిరంతరము
పుrట్టుచు చచ్చుచు ఉండును. ఈ సంసారము దుఃఖ
భూయిస్థము 3 దీనిలోనుండి బయటపడుటయే ము EF
బయటపడుటశే మానవుడు (పయత్ని ంచవలయును, ఇది,
బౌద్ద నద్దాంతేము, "వేదాంత సూ[త్రములపె ఆధారపడిన
ద్రైపకా ద్వైత విళిప్టై ద్రైతములు స్వల్ప బేధములతో నీ
దారినే పోవుచున్న వి. వీరి దృష్టిలో సృష్టి కర్మే త్రము
గాదు. సృష్టి అనిమిత్తము. దీనిలో మానవుడు పొంద
వలసిన గమ్య స్థానము లేదు, అందుకై అతేడిచ్చటికి రాలేదు.
ఇడి వేదాంత మతము,
"వేదమతము ఇట్టిదిగా గన్పట్లదు. వేదమును, ఫూర్వమా
మాంసయు సృష్టిని కర్మకేతముగా భావించును. (పకృతి
ఖో
శా స్ర్రమలు బోధించు పరిణామమని సిద్దాంతేములను సమ్మ గముగ
మధ్వాచారులు.
ద్వైతమతసా పకుడు,
యావ థి
బోధించకున్న న్కు
[కొ శ్రేది కాదు.
బోధించుచున్న వి,
ఏకాసపరిణాముము నున దర్శనములకు
కొన్ని పురాణములు దినిని స్పష్టముగా
జీవుడు (పపంచయాతేలో 84 లక్షుల
జీవరాసులుగా జన్మ లెత్తును. ఇందులో 16 లక్షల జన్మలు,
(బాణ పదార్థపు (Protoplasm) ప చిత్ర యింకను రాని నిర్టైన
ధాతు పచారేముల గలుగును, వృక్ష వర్షములో 12 లకల
థి ౧
జన్మలు ఇటుల నే జంతు వర్టములోన్తు మానవ వర్తములోను
జన్మ లెత్తి 64 లమల జన్మలను గడప వలయును, డార్భుక
మొదలగుాకికన్న మనవారే ఈ సీద్ధాంతేమును ఎర్కూ_వ
దివ్యజ్ఞాన సమాజము వారు మన మతే సిధాంతేములను
(పకృతి శాస్త్రములో సమనయించు ప్రయత్నములో మున
యో వూర్వ సీద్ధాంతములను వెల్లడికి దెచ్చినారు, ఫ్రి దృష్టి
హీందూ మతము
లగే (ప్రపంచము. కర్మక్నేత్రము. ఇప్పుడు. పొరపాటున
బంధములుగా థానింపబడునవి జీవుని ప్రార వికాసమున
యేర్పడిన నియమావళి,
కామము,
నైతౌన్సు చౌద్దుల
అరివడ్యర్షములు, ఈహణకేయములు మద
లగు న వన్నియు మానవులు బాధపడుటకును, తప్ప్వుదారిని
బోవుటకున్వు భగవంతుడు. చేసిన పన్నా గములు'గావు,
భగవంతునిశ క్లికి మించిన మరియొకరి ఏర్చాట్లును గావు,
అన్నియును ఒక విధానములోని భాగములు, భగవధ్దుణాను
భవమునశకై ఏర్పరచబడిన సాధనలు, _ వీరి దృష్టిలో సృష్టి
గమ్య స స్టానములేనట్టియు అనిమి తే మైనట్టియు పాడుగుంట
గాదు. తిని (ఆగ నశించే నా స్టీక గచ్యుస్థాన రపాత్మును,
విధాన రహాతమును అగు కుప్కు మాస్తమును గాదు. ఇదియొక
మహో విద్యాలయము, మెట్టన్ని యు _ ఎక్కొ_వలయును. తర
గతులన్ని టిలో ఊ త్తీరుడు గావలయును, బంధము లన్ని యు
గమ్య స్థానమును బేర్చుట కేర్పడిన నిబంధనలు,
స్పష్టైలోని
మతముయొక్క గమ్య స్థానము అమృతలత మనీ అన్ని
మతముల వారును అందురు, కాని అమృతత్వము ఆనగా
పుట్టుక లేకండా చేసుకొనుటయని చజేదాంతులందుతు,
'స్టుర్ణయమలోే (పవేశించుట యని ఇతరమతస్థు లందుటు.
ఇవి డొంక తిరుగుడు అర్థములు,
స ందున్రల మం తేరాజమగు గాయత్రి గమ్య స్థానమును
“కం భూర్ భువ స్వః | ఓం తేల్ సవితుర్వనేణ్యం |
భర్దో 'దేవస స్య ధీమహి | *
భూలోక భువర్షోక 'స్వర్గోకములలో, అజ్ఞానము లను
పాపములను దహీ ంపజేయునట్టి యు, 'లేజన్వరూప
భగవానుడు మన అంతీరిం దియములన్సు జ్షూ నం్య్రద్రైియములన్వు
క ర్మే్యద్రియములను (వవేశించి వికసీంపజేయుటకు (ప్రార్థించు
చున్నాను చని దీని యర్థము.
పుడయిన
సత్య నిత్య అమృత, ఆరోగ్య, ఆనంద్క సుందర
రూపమును అనుగహి ంచుమని (ఫార్చించుటయే దీని సౌరాం
శేము, ఇడి ఇప్పటికిని ఆంధ్రులు వికసింప
యొక్క స్వరూపము ॥
సిన మతము
1!
న.
క య.
న he
శీ తిరుపతి దేవాలయం.
జఉజపాలయములు
-జీేవాలయముల యొక్క స్ధితి సమృద్ది "దేశమందలి
(పజల మతపరాయణత్వడార్జ్యానికి చిన్నా ములని చెప్ప
వచ్చును. ఆంధ దేశములో (పతి (గామములోను ఆలయ
ములున్న వి. ఈ ఆలయములు జా త్రమధార్శ్మిక మార్హములకో
విశేయులను ఊన్ముఖులను చేయుచున్న వి. హైందవ
జేవాలయములలో ఆనందము వినోదము _జిహ్యాత్స్ ప్రీ
కూడా సంపా ప్లములగు చున్న వి, చేవాలయములు నుత
మునకు (పభానావాసముల్యు
మతము యొక్క_ సింహాసనాస్లా
గా
నములుగాను, తత్త (జిజ్ఞాసాచో
జాలి a
ఉంచుటయీ
"కాక్క సౌందర్యవంతములై , కివి
దకములుగానుు.
త్వం, శిల్పం మొదలైన వాటికి
సమావేశ స్థానములుగా కనువించు
చున్నవి, Ur లకీ అను నాను
ములతో (పాపంచక సర్వ
సమృద్ధి కమనీయత మన ఆల
యములణో
నవి,
చ "దేవాలయములను గుదం
ఆరాధించబడుచు
చి పండిత (న్ ఉనూకొాస్ష విద్యా
శేఖరుల్కు తమ పల్నాటి విర
'చరితె ది Se :
సరిత (తీ యభూమికలో ఇట్లు
(వాయుచు న్నారో “దను డొ కడున్నా డని (ప్రత్యయం
లేని తత్స జిజ్ఞాసువులు కొందరుండ వచ్చును. వారు
సాధారణంగా శమదమాది సంపత్తి గలవాలి , ఆత్మవంతులై
— 0 యష్ యా
| జ ల మయ వ ‘n/t అల ద జల
వుంటారు గనుక్క వారి లలోక ధర్మనిప్టవం సంభ వించ
జాలదు. అయి పే, అట్లాటి స్ప ఎవానీయగణసంపద
సూమూలు (ప్రజల్లో వుండ గలగడం అరుదు కనుక్క నాసి
కత యేదేశంలోగాని సాధారణ జనులకు మతంగా నుండ
డానికి అర్హ్హనుయినది గాదు, తత్త జిజ్ఞాస లే తీరుగా
(పవ రిలి చా,
——D Ch)
ధాల్లో నడుస్తున్నా , దైవభక్తి ముఖ్య లతమణంగాగల వతం
శ) శైల దేవాలయము
శెవుబకు గొప్ప కేత్రము.
రష్యా మొదలైన దేశాల్లో న్నాస్తికళ యేమా
ల్తె
యొక్క ఆవ శ్యకత్క లోక సంగ్రహానికి అనివార్యమగు
చున్నది. _నూనవులయందలి హీయగుణాలను చంపీ
అభ్యుదయ! పదమైన కల్యాణగుళాలు వర్ధిల్ల బేసి, అందు
గస్పప్పనుయి వున్న దైవత్వాన్ని ప్రస్పుటం చేయడమే మతం
యొక్క (పకృష్టప్రయోజనం,
చహ్నా ధారణాది
బాహ్యాలకషణాలే మతం కావుగాన్తీ యేమి లేకండా
వుండటం కంచు అవి కొంతమేలన వచ్చును, యేదేశమం బె
నా యెప్పటి క నా అవి వాటి
సమోబాన వున్న (శ్రేయః పథా
న్ని చూవించ వచ్చును. కొం
దరు తోము దుష్ట చిత్త వృత్తులను
కప్ప్పుచ్చి, లోకాన్ని వంచించ
డానికి బావ్యాలకుణాలను ధరి
స్తుండడం సత్యం, అయి కే అది*
మతం యొక్క మిథ్యా రో
గం, అంత మౌ(త్రం చేర మతం
దుష్ట్రం "కాజాలదు, మిథ్యా
యోగం యొక్క నింద్యతే ను
వస్తువునకు ఆరోపించడం అను
చితేం౫దా ! ఈ దేవాలయాలు
(పజలకు సమాగమస్తానాలని
చేను భొవిస్తున్నా ను. ధనా
దులచేత (ప్రవేశం నియమిళమె
జల్
(సౌక్ళత [క్రిడా సుఖాలకోసం చేళే పాశ్చాత్యుల క్లబ్బుల
వలెగాక్క మన చేవాల యాలు నిర్ణ నులకు నైతం నిరవధికంగా
(సవేశం (పనాదిస్తున్న వి, పద్మపురాణ కర్త దుంఖిం-నిసట్లు
ఆశనూలు యవనధ్య్య'స్తాలు కాగా మామాంసకుల కర్మవాద
పాటవం ేశంలో శీణీించగా, విజ్ఞాన వ్స్ళం అరణ్యాలను
వదలి ఆలయాలకు మరలినట్లు కనబడు తున్నది. ఇంతేకాక
భారతేవర్ష మందలి మత 'సంరక్షకు లెందరో జేవాలయాలతో
సంబంధించి వున్నారు, ఏం
దేవాలయములు. వైదికయగములో నిర్మితమై నట్లు
కనబడదు, బేవతాస్వరూపము దేవతల వాహనములు
ఇ సల్లూ
మ
నారి కం అధి సైప్ ఆం బరా
మ nt Ey ళ్
Hie
శ వో
వాదులు ముదుని దెవుని-గా
అజ .
జ స్తం
జరాధించుటుకు మొదలు
దాం వల ంబులున్వు తమ
చి దేవాలయనిర్మాణము శరిరనిర్మాణము
కావించినారు. ఈవీషయమే ఈ (కొంది శ్లో కార్థములో
గలదు, “దేహో జేవాలయ; (పోకో జీవో దేవసృదాశివః””,
కొంతేవరకు చేవాలయ నిర్మాణమునరోన్సు బౌద్ధుల చై త్య
విహారనిర్మాణమునకును పోలిక గలదు, మనకు తెలిసినంత
వరకు ఆంధ్రదేశమందు పల్లవులు మొదటి దేవాలయనిర్మాత
ననుసరించి
లని చెప్పవచ్చును,
ఆంధ్ర "దేశములో (పసిద్ది కెక్కిన దేవాలయములలో
(శీ ముఖలింగ మధుకేశ్య్వరాలయము (శ్రీ కూర్మమువద్ద
నరసిం హేశ్వరాలయము, సింహాచల _ నరసింహాలయము,
అన్న వరపు సత్యనారాయణ స్వామిఆలయనుు ధవలేశ్వర
మునందలి జనార్దన స్వామి ఆలయము భ(చా-చల
రామాలయము, ఫీమేశ్ళరాలయముు ద్వారకా తిరుమల
వెంక కేశ రాలయము “పెనుగొండ కన్యకా పరమే
౨4
ళ్వ్వరీ ఆలయము, బెజవాడ దుర్షగుడి ; పురాణల్లో నేకాక్క
భవభూతి బాణుడు 'శ్రీవార్టుడు "మొదలయిన ప్రావీన
భారతీయ విజ్ఞులకృతులలో సైతం (ప్రస్తావించబడిన (న
లకే త్రమలోని మల్లికార్టునాలయము మాచెర్ల వన్న శేశ్వర
స్వామి ఆలయము మహానంది చెన్న ేశ్వర స్వామి ఆల
యము కోటప్పకొండ కోటీశ్వ రాలయము మంగళ గిరి
పానకాల. రాయుని ఆలయము, నెల్లూరి రంగనాయక
స్వామి ఆలయమ్య పుష్పగిరి చెన్న కేశ్వర స్వామి ఆల
యము, కాళహా స్షీశ్వరుని గుడ్కి లేపాీ
యము కదిరి లశీన్ఫసీంవా స్వామిఆలయము, హాంపీ
బసవేశ్వరాల
విరూపామాలయము మొదలైనవి గలవు.
తెలుగు జిల్లాలలోని "దేవాలయములు
ఆదాయము,
2000 రూ. గాని రెండువేలకు
గల దే. సంఖ్య. సంఖ్య,
విశాఖపట్నం 40 142
తూ, గోదావరి 32 281
ప. గోదావరి 28 25
కృష్ణా 33 183
గుంటూరు ర్8 114
“నెల్లూరు 18 16
కడప 4 8
కర్నూలు లి 28
బళ్లారి 9 10
అనంతపురం 8 9
చిత్తూరు i 10
విశాఖపట్నం జిల్లా
(గామము పేరు. ఆలయము పేరు. ఆదాయము.
అనకాపల్లి కన్యకాపరమేశ్వరి 6,457
పద్మనాభం ఆనంద పద్మనాభ 6,964
బొబ్బిలి "వేణుగోపాల 14,870
పాలకొండ జగన్నాథం (మ) 6,000
రాజాం రాజగో పాలరామలిం గేశ్వర
సీతారామ
[గొమము “క్ ద్ర,
కింహాచలం
విశాఖపట్నం
రామతీరం
థి
విజయనగరం
బలగ
(శ్రీకాకుళం
'సరియాపలి
య
మందసా
కంచిలి
మాందూమశతము
ఆలయము పేరు. ఆదాయము,
వరలక్ష్మీ నరసింహా 1,12,895
కోదండరామ 6,000
రామస్వామి 13,840
కన్యకాపరమేశ్వరి 6,500
జగన్నాధ 26,000
కోదండరామ 5,000
అజ్మీ నారాయణస్వామి (మృ 9,604
వాసు దేవస్వామి 9,000
జగన్నాథ 73760
తూర్పు గోదావరి జిల్లూ
అన్నవర ౦
పీళాపురం
(దామ్రామ
అంతే శ్వేది
వాడపలి
వీర వేంకట సత్యన్నారాయణ 31,041
కుంటిమాధవ - 6,177
సీమేశ్వర 8,000
లత్మ్మీ నరసింహా ర్క000
వంక టేశ్వర్క వేణుగోపాల 000
పశ్స్చివు గోదావరి జిలా
ఏలూరు
ద్వారకా లిరువుల వంక కేశ్వర
పాలకొల్లు
"పెంట పాడు
బెజవాడ
లింగరాయ పాలెం
వడాలి
ఆ౫రపలి
౮౧
పొన్నూరు
మంగళ గీరి
వైకుంఠపురం
కోటప్పకొండ
మారుతోట
అనల,
పదపు లివ్మరు
17,260 అమరావతి
ల్5్
జనార్ధన క న్యకాపరమేశ్వరి 5,910
80,000
శీ రరామలిం శ్వర ర్క250
ఛై రాగిమఠం 6,5000
కృష్ణా జిల్లా
కనకదుర్ద 8,066
బావా జీమఠం 6,712
జగన్నాధ 19,428
శోభనాచల 12,134
గుంటూరు జిలా
భావనారాయణ 9,215
లత్నీనరసింవా 14,000
వంక యేశ్వర 7,710
కో శుళ్ళర 11,736
ము క్షీశ్వర 5,461
వరదరాజు 6,071
అమ శేశ్వరస్వామి 9,312
ఇ a Ww
అమమ పేరు... ఆలయము పేరు ఆదాయము.
' Wg ap sams స 10,442
అజ నాల 7,613
నెలూరు జిల్లా
6,410
Ce rm '
7,000
క.
వ. 9,045
శ ws ఓ ఎ న్ న.
టా మ 5,925
En సు
గత పవ జ శారు 11,430
వ గ
వంద. వరలక్ష్మీ నరసింహా 9,787
రక మునికి 15,000
hy | షు
అజంేట 5000
చిత్తూరు జిల్లా
Br కము 57,698
తిరుపతి మల తిమపతి దేవస్థానము 9,81,854
శాళనాప్లీ శాళహ నశర 9,400
శారాయణవనం ఇ వెంకెటేళ్ళర ర్ 741
కకిం'చేడు Ns 9,289
తికు కని 20,525
అనంతపురం జిల్లా
ఉరవకొండ కోటుబసవేశ్యర ౨0,000
A! ల
బుఖారి జలా
కామద సమ్ 5౦000
అ... కకక జైచాంం
వారు రికచభ్ _కన్యామి 10,000
ఉజ్ఞయని కుల్ల సీజ్లేళ్ళేరస్వామి 11,095
po లీ ఆ!
కర్నూలు జలా
స.
పటు ప 6,150
కోటే లం 16,225
అపో కిల 7,150
శ్
శే
¥
“టి కలరు మా ప్రేమే చాపబడికని,
మఠములు
మతాభాధ్యలున్సు సన్యాసులును నివసించు (పదేశమునకు
వుఠవని పేతు, ౯“ మఠళ్ళా (తాదినిలమోా ” అని అమర
కోశకారుడు నిర్వచించుట చేత, విద్యార్థులు వాసంచేనే ('వదేశ
మునకు గూడా మఠమని. చెప్పవచ్చును. ధర్మార్థ వామ
మోకుములన్సు చతుర్విధ పుఠుషార్గములను ఆర్జించుటకు
సన్న్యాసాశ్రమ మొక ఉపకరణము, ఈ మశాణార్యులలోే
గృవాస్థులు కొందరుండుటచే గృహస్థమఠములును గలవు,
శవ వెన్నవ నిర్మితములై న కోన్ని మఠము లగే గృవాస్థులు
నివసించుట పరిపాటిగా లేకపో లేదు. మఠములు వంటివి
ఆదిలో బౌద్ధుల ద్వారా వ్యా ప్పమెనని. వాటికి “సంఘా
రావుములు విహారములు అని "ఫపేదు, బారమేశ్యరాది
శివాగముములలోనుు నారద జాంచరా(తాది వైవ్షవాగమ
ములలోను నూతసంహిశతాడి ప్రరణాలలోను కొన్ని స్మ
తులలోనుు మఠముల చర్చ స్పష్టముగా నున్నందున భారత
వర్ణమున ఇవి మిక్కిలి (పావన కాలముననే ఏర్పడి యుం
డునని చెప్పవచ్చును, ఆదిశంకరాచార్యులు మశఠామ్నా
యమను (గ్రంధమును రచించినట్లు (ప్రతీతి కలదు. వీర
ముఖ్యమైన "నాల్లు మఠములను స్టాపించిం, శవ వీరశెవ
వైన్షవృ (శ్రీవై వ్యవ మాధ్యమతా చఛార్యులున్వు అనేక మఠ
ములను ఫీఠములను స్టాపించిరి. ఇంకను కబీపు రామ
దాసు గోరఖ్ నావ్, రాధాస్యామి, రామకృష్ణ పరమవాం
సలకు సంబంధించిన మఠములు నెలకొనినవి, ఉత్తరచేళ
మున మఠముల సంఖ్య అధికము, అందు ఉదావీన సన్నా నస
మరములు సంపన్న ము'లె నవి ; ఇందు నాగాలు (నంగా
దిగంబరులు) కొందరుందురు,
(పొరంభదశీలో మఠములు కేవలము నివసీంచు యో
ముతో చే కట్టబడి యున్నవి, నివసించు వారికి కావలసీన
యోగా భ్యాసమ్బు కాస్హాధ్యయనము కూడా ఈ మఠ
ములలో రానురాను! "నేర్వృచుండిరి, కొంతమంది ఆచార్యులు
మతే స్థాపనాదుల గావించి తేమ. మఠరములను సింహాసన
ములనియ్యు పీఠములనియు వ్యవహిరించుచ్చు సంస్రానాధి
పతులవలె తమ శిష్యులను 'స్వమతీయులను దండనమండ
నాదులు ధరించి పాలించు చుండిరి, ధర్మ పచారమున్ను, మత
(ప్రబోధమున్ను ఈ మఠముల ద్వారా ముఖ్యముగా జరుగు
చున్నట్లు నిదర్శనములున్న వి, మతాచార్య మశాధిపతుల
రజో
తప; (పాబల్యము
వల్లన్వు విద్వత్తు
వల్లను మథములు
పతుల జీవితములు
ఆదర్శ (కాయము
లంగా లేవు.
ఆంధ దేశమున
పలువురు
సంప
చాయా చార్యులు
hey
1
|
ew,
' కళ
we leg తయో? A ree నన. 1
స. కక | లు a |
7
న్నారు, ఓరుగల్లు ~~
(పతాప రుదు)ని
"కాలమున శివబేవు
డు మున్నగు శౌవులున్కు గోళకి మఠములును ఉన్నట్లు తెలి
యుచున్న వి, గుంటూరు జిలా 'సతెన పవి తాలూకాలో
౮౧ ఎలి య
(నీ శంక రాచార్యుల శాఖగా పుష్పగిరి వీధప్టు మఠ మొకటి
గలదు. గుంటూరులో న కళ్యానంద ఖారతీస్వాముల
వారి శృంగేరీ పీఠమున్న ది, వానమావమల్క అహోబలము
తోతా(ద్రి, (ప్రతివాది భయంకరము మున్నగు పేళతో అనేక
వైస్థ్మవ మఠములున్సు తచ్చాఖా మఠములును గలవు, ఇట్లు
కొంత
'కొలమునుండి శంకరవమఠములనియు రామానుజ
కరొతీంమయు లనియు చెప్పబడు సంస్థల నకము బయలు డేరినవీ.
|
కొలను సాకి (నిజాము) లో మిక్కలి (పాఏన "కాలమున
"రేణు కాఛార్యులు పదునెనిమిది వీరకెన మఠములను సా
యా p
వీం-దినారు. ty కె లమునను, ఆర్మకారులోన్సు గసంలేక లు
న
cn
లోను పండితారాధ్యుల మథములు కలవు, ఉత్తర చు
యుల 'సంపర్కము వలన బాచాజీల (సాధువుల) మతములు
న్కు (బ్రహ్మంగారి మఠములునుు వివిధసం పదాయకోల సంస్థ
శే
లును ఆంధ్య) దేశమున గలవు,
వీటిలో కొన్ని సార్వ జనీన మైనవి కొన్ని స్వతంత్ర
8
నీంహాచలం దేవాలయం మండపం,
+
పో
మునవీ. ఉతర చేశేము బోంహోయి (ప్రాంతముల కం
యై —D
చెను మద్రాసు రాజధానిలో మఠముల సంఖ్య మిక్కిలి
తక్కువైన దని స్పష్టముగా తెలిసికొన వచ్చును, మఠ
వీపయికములై న వ్యవహారములకు సంబంధించిన హాందూ
ధర్మాదాయ సంస్థ గలదు.
ఆం[ధ ేశములోని మఠములు
గ
ఈ పట్టికలో 250 రూ, గాసి డానికి సె బడిగాని
సంవత్సరాడాయము కలిగినవి మాత్రము సూచిలపబతిసవిం
వరుస సంఖ్య. "పెరు ఆదాయము,
కళాఖ జలా, రూపాయలు
౮
1... శ్రీ గొకర్ణమఠం, పాలకొండ 505
శే
2 పీ నోడూడు బావాజీ మఠం, వం
నంగ మఠము, [|
8. గ్రలమ్మీనారాయణ బొలాజీ మఠం
(౮
నన్న పాడు 00౮0
శన జ గ
a న. కష
: Kis
EE fa
ళ్ మారక జులు ae Lb]
Go
న.
కళ్ల ల aa, లా నక్ష ఇ బ్
॥॥ | జ మం మ § న ల
1 a
SO mm fw Bn a a a TD a SEW,
క షు న. ఈ ర we శ మ 2.
oy
న్!
న 17
హా ఆ 21 ha De అభ నో శ్వా
ల్ల క్ యు న పల ai iy
ప. స్య
స్తా ఉత యు
వ. నాల తి ల TET
| i 1 [EL న య్ క్రై
జ అ జ క జహా 1) at ww
॥॥ గా! సు he ie ఆటీ శీ
a) 7
క్లూ ట్లో, 9 చట య దూ 7 శ్వా యె క
| ఖు న dhe ois ఈష ౯
న్ is ( :
mers WY pe et న టో
శ Wm ౫ తే త Ww
జ్ వ
బ్
సో mam కో (సార్ తాళి జట + వ
టు వజోట్టు/ జ = fh NE mi
ty
భో
wes tag
సళ్లు కేశ. క
i జ ase కు A
గ rays, a Sar rn Hy te వ.
న. Es i . A hk
cy rrr, jr స
| Ey oan “ges ల జ్య i చల. a వ!
= జ లన య గ
i Titers తాన రయ క్ట ఇట్ ఏ లు
pa wide ag, gy ae fh
న హాల - జ జమ కష్ సు జ్
“2 య Ww m mdr మచ్చి
ఎ రో టే
ఇహ Sh, 5 BTN Ua
mo ay జో జ శాప ట
అ హ్
జ ప
అ
Re గా We" శా స్త 1 చ్ స ర
జక ; అలి మ్య సంతా స్స
ణో ॥ నళ wel ఆజా i శ beer
on Cel 3
oor HF th in
శే జా yy je ss చః
we MWD Tem
lus i లా
భరతా ప
HA aon iy eg 15. my Fr gay ern
జ ayy, ew స్నా: లీ క CS
ల /. ot
sa | 2. ఊప వ ae
జ నాటి ఖ్ రట ఎ. న.
న. క.
4 (7
1 ల wd. స ; dys శ్వ
ist స్స య వళ్ళ Wy కెట్ట స్త
అచట జమ్ము వన్ హాలుకు
యూ యు
న్న (1
న వ Py ల్
న | లు ఇ మానాలి
/ మత్తు సో సతయ అన ఆ
En
త [ > సజ wr
11 ల భ్. En త, Hr, రా Yh. యో
ia యు జ J} Muy మర్
mi
wi mom he a, Dl i
"ml Dy Wom
i by మ mi గ న
జై టి her a, మ ఇ ఇనా. అ
యా గ. వ 3 క న్.
శ 3
జ i ae yr
ఫీ mw WE Rarer న | సాలా Ca
' | యమం చు a # ఆజ సా ము లు
స hs ig /
i ie Wa a tl "
bes 2 se Wore భన భా! షూ. మాట గ్
వ్ [| మకు వాటి జ హక్
జో Swe వ ము బై
. టు
న.
జ...
టు. స్టో కా
Bo iat wa సడ Wa కడు
ల fe ష్య శ స Die భు 2 వని లై
షు గ్ శీ wr ప |.
బజళారీ జలా
లగా య
ll.
6,005
విర క్టి మఠం, (బూసుపేట
నారాయణస్వామి మఠం, కుడితిని
కొత్తూరు బసవేశ్వర మఠం, సీరిగుప్ప
విరక్తి మఠం, ఉత్తంగి
మదన స్వామి=౫ "రీ బసవేశ్వర స్వామి
మఠం, కూలవాలి
చింతామణి మఠము గౌారీపురం
శంకర భారతీ మఠం-=విచూపాక్ష్న పీఠం
వీర శ్లి మఠం, కంవిలి
తెగిన మఠం
మారుల్ల సిర్లశ్వరస్వామి మఠం, యాజ్జిని
ఆనెగొంది సింహ'సంధి మఠం, హిశెవాల్
అనంతపురం జిలా
పార్వతి సింహేశ్వర మఠం గుంతకల్లు
వీర క్లి మఠం, కనకండ్ల
గవిమఠం, ఉరవకొండ
చెన్ననుల్లప్ప మఠం, ఉరవకొండ
నిడిమానిడి జంగం మఠం, నిడిమానిడి
సిద్ధలిం గేశ్వర మఠం, ఎల్లమారు
కర్నూలు జల్లా
685
1,500
390
600
2,805
1,800
1,500 తె,
600
6712
600
శ్రి
తిరుపతి నిరంబమథం, కంభం,
మురగి మఠం, కల్వ
జిలా
౧
(ర చంద్రమౌళీశ్వర మఠం, శ్రవ్పగిరి
చిత్తూరు జల్లా
తిరుపతి బ్యు మఠం
తిరుపతి “పెద్ద జియ్యంగారి మఠం
తిరుపతి చిన్న జీయ్యంగారి మతం
తిరుపతి గంగారాక్ మఠం,
తిరుపతి హాతీరాక్జీ మధథం
ఆవులపళ్లి "పెద్దమథము
చేడాల్క చేడాల మఠం
కందూరు "పెట్ట మఠం
4,800
500
200
1,000
2,000
2,000
5,000
800
600
12,000
500
1,728
1,375
20,000
1,000
1,000
800
400
425
26,900
2,913
1,088
50000
500
700
800
9. కొత్తకోట గవిమథం 520
కమారగుంట్క కుమారగుంట మఠం 800
ll. పుంగనూరు వెద్ద మథం= నెక్క_బంద మఠం 1,130
పుంగనూరు మవాంతు మఠం 800
13. పుంగనూరు చిత్తారి మథం 320
13. రామ సముద్రం, రామ సముద్ర నఠం 640
15. జంగాలపల్లి, జంగాలపల్లి మఠం 600
(హిందూ ఇలిజియస్ ఎండౌ మెంటు బోర్లువారి పట్టికలను
బట్టి తేయారు చేయబడినది.)
(బ్రహ్మ సమాజము,
సంఘములో దుర్భర మైన డురాబారముల్కు మూథ విశ్వా
సములు (ప్రబలమై జాతి మత ద్వేప. ఫలితమైన ఐకమత్యా
భావము (కీస్తుమతే (పచారము అధికంగా వున్న సమయం
లో చేశ 'సముడ్లరణానికి “వెలిగిన జగజ్ఞ్యాల శ రాజూరాను
థి జె
ఘోహనరాయలు,
దేశాఫి వృద్దికి (ప్రతిబంధకంగా కంటక (పాయముగా
వున్న మూడాభారముల్పు మైందవ మతములో _ వేళ్లు
(క్రమేపీ పాఠుకొన్సి (ప్రజా జీవితమును భయంకరముగా
మార్పుచుండుటచె నరహాత్యలు, శిశుహత్యేలు 'ససాగమునము
3!
రించి, పరిశుద్ధా స్టీక మతమును
'రామమోహనరాయలు "నెిలకొల్పుటకు రామనోనానుఖు
(బ్రహ్మాసమాజమును (బహ్మ సమాజమును 1826 వ
సం, న స్టాపించెను ఆనాటి
|
నుండి వర్భ నానమగుచ్చు చేసంద
"నన చం(ద్రసేనులుగార్గ కృషి
1828 లో స్టాపించుట .
స్ట
నాభ వాకురు
సమాజమునకు ఒక (కొ శ్ర స్వరూపము. నిచ్చెను. నూతేచా
దర్భములతో (ప్రత్యేక సంఘముగా ఏర్పడిన ఈ "సమాజము
వంగ రాస్ట్రిమున కే కాక చేశమంతటా శాభోపశాఖలుగా
విరాజిలినది,
వ
మొదట మజాను రాజధానిలో కేశవచం(ద్రసేనుని
యుషపన్యాసములవలన (బన్మా సమాజ మతానుర్నక్స్ హెచ్చి
చెన్న ప వేద స డక
చెన్న పట్నములో ద సమాజము అక్కడక్కడ (ఫౌర్థన
హొందూమతము
సమాజములు (బ్రహ్మా 'సమాజములు వెల నెను,
కార్య కమానికంతేకున్నూ భున
ఈ సమాజ
ఆంధ్యబేశమున రాజ
మాహిం[దవరము నుచిలీపట్న ము, "కాకినాడ శేంద
గధగములు,
శ్రీ రాజారామ మోహానరాయి.
(ఆధునిక భారత వికాసానికి మూలపురునుడు.
దహ్మసమాజ మతస్థాపకుడు (1827-32)
రాజమహేం్యద్రవరమున దీనికి నాయకులు ప్రై కందు
కూరి వీరేశలింగం పంతులుగారున్నుు బందరులో (| రఘుపతి
ఎంకటరళ్న ౦ నాయుడుగారున్న .
వెంకటరత్నం నాయుడుగారు కాకి
నాడ పిఠాపురం రాజూగారి కళౌొళాల
(పధానాధ్యాపకులుగా విెళ్లటతో,
కాకినాడకాడా ఈ మతమునకు "కేం ద్రగంగమరయ్యును,
వంగరాస్ట్రోద్యమము, స్వాతం(తో గ్రవ్యమం మొదలి న
'సంచలనములు ఈ సమాజమునకు ఆంధిబేశమున దాని
బెపిక -చం(ద్రవాలుని ఆంధ
ఈ సమాజమున
సన్ని హీతేము ఎలెనవిం.
వ్యా ప్రికి బలమిచ్చినవి,
-దేశాగమనానంతరం,
మనకున్న
సంబంధములు రాజ
తోడ్పడిన
వారు పంతులుగారు గాక్క బేశిరాజు "పదభాపయ్యగార్ము
మహేం[ద్రవరమున (బహ్మాసమాజ చ్యాప్లిక
౨9
న...
స్తు
.
Bs ro ha
న్న by
ల ళ్ క న్
. e ల బందా స్య BE re
1, Wn me న ర్య జ ణా య చ pt pu స
సో we a గ. సుల అంకారా రార
Wr. awn స బు య సారస గాకా న్యం య (|.
వక జ నె. | స్స | | J hi
wpe:
ల w జ ల
సై స త్య అకార తారిక్ బ్య సమక జాల సా | గా
Fo య న్ న న. (షై అసో
గా ర
/॥ క మ అలాల అ కల Tr ము
CE: గి 1 మ న ర్ గ్ ॥
జాక్ జ జు | ల
నా ram TE mr my నటి న. fh te ఆడ్స్ అజా py
ప్రానం స్ 12 క మసలా న. ay "i Me Sy థః ణా: బై! న్ ర గ
గ న wr
wh జ ne. జల్ అలాల? MO నా Af థె
న్య. ల్ో నాల క. మటు ట్వి ఇ టా చస 7 Be బం
ఖో ae ం
వ TO soy గాదు
అ Hr Mal మ్మో Tabi ఆ గై స
i వే
లు
|| వ a
ED స్త్ న్. న. వారల బ్ర కా ఫ్ జ యేల్ల mn వ
క ట్ర, Te ae ay mre చ్ స క me హా స ప)
a ol (RRA
ల i
జ్ En Ne] 1 ఉష |
స | ఇ, mp TT సుయ; 0 పళ
: . En Mune: అ 2 ioe ta Sah న్ క
woe య థ్ os,
హో pa]
అం HT ఇ Tm TP హార కం
iad nig Da ఇ ఇ ea
జ
a శ న a
లా మల ia wh J జో = |
. బీ వాతల అ నం ME ల తొల woe ప శాప్ న్ జో లుక్
జ hr a. EO Dae TE a) యు ము is Ss
ఫ్ స లో
ప. a)
స వ 5 గకార. నా pu ఖ్ ఎ.
wn a orig. a or లో 1. Ty ధాయ్ యా. స్యా గ అకు
న... అన మ పస వరాం బంకు ఈసా సత
ws wm, మ
సు BT సమితి
he
గానా! క్యు న. ష్య కల్లోల ముట్లు సళ్ళు wring క [. Raed జపా a
“నలు కలు ఇ whee Th re [| cre IO nT Oras
"| ' bt i
Fe అనో అ”
క్ల rr త హ్ దం ల న. సు తాలి క
. a జ సి. వ ఇ న గ వ్ర హ్
' aie అ.
షి ఖో ఖా అలా జ peg ఆహా ఇగ స్కా ఇలాకా బ్నిం, ఇ జప అ టల్ నే
"iar అత్తి ny Cais a “he “Tow Duh స ము ను! VA Fen చై
| గౌ లంట
wae mB mf Ty దారాల ట్రం అయ్యి త బక ort, జల అయ్య
| hw ww షే నచ TOs అవ పుంలలోొమను సమాబ్లై
=
ww a re a he, Tea
hy oe eae సతు పాణ మొ
wa my
ఖీ ఇట సో బయ ఇట్ల ౧౯ బొ అ
Fa స కీ ia f స్థా శ్ సే చు క eA ఆలో,
న లును అన్ని పడాంతెములును సమరస
ల. లో గ
య. ps
స్మాజాత్వా 5 న. శి a a అ అని గ వె
—— వ. wT న కవచము లా వవొళా జే అని ఆకు
1 or i as inthis Fh స వెం Fla! tag one Ta jet న!
॥ వ. |
ణా oa ౮ 3
వనన
in ఖాజీ లా న శశ
te That, sr, సుతా ME న | wt
వలల్ I సా క్ అలం ఆపే Tra
ఆస్
riage. He a a i,
fie టీ నిట I, న ల బక 9. స్
మ్ గ అకు. అవినాకే సీచ్రాంతీమును వీరంగీక
క; +
; he i apn seh i reed ఇ న క న
శ | a! EMD WEN MLR
న్ మ Beare 3
a i i Ed (శ మీళ్ళసూనవక్ క్రి
సాలా క యటం న వ ఫి
న pind pe అద బాము ఇ
ఇ
స tnx
3 ఇ_లార్యముా
ను.
sass ల Wr os pet ns WE i, | నారు
న్స ప. |. me ih జ £3 త్రో ప పూల నయ
క మ
wy “es ar mame a waa Pa, ert
te, / (ఆల |
hg = ఇ ig |. | ban
Ww rd
అ అ ుంగుటు ఈ మతము
కందుకూరు వీశేశేలింగం పంతులుగారు నాయుడుగారు
చీనిని వ్యాపింప 'జేపిళని ఇెప్పీయుంటిమి, 1898.94 నాటికే
చాందినగి, పరా
ap)
ఈ సమాజము
కిమిడ్లోో బరంపురంలోగూడా ఈ (వారన సమాజములు
దానికి మూలకారులు పర్లాకిమిడిలో డ్
జరంపురంలో, ఎ.పి,
కాలావరరో వ్యాప
ఘంటం వంకట కృష్ణారావుగార్పు
బాత్, జయంతి వెంకటనారాయణ "మొదలై నవారు.
జాతిమతకుల ఇదములు (బహ్మసమాజమునందు పాటిం
వివిధవర్షములవారున్నుు కల చైేదములు
భోజన ప్రతిభేజనములును వైవాహికాడి 'సంబంధ
ములును కలిగియుందురు. వీచు వినాశ
క్కాళతువులగు కార్యములు 'సలుపక,
5 కందా చః
న్నెహఖె వము అభివృద్ది చతురు.
యులకు పురు
అ రాక ౮ అ ఆ
లతో సమానస్వాతంత్యము నలిగియుండుటచేత్కే విద్యా
త్రలు పాల్లాని ముందంజవేసిరి.
"పెద్ద పరీక్షలలో ఉ తీరాలె నవారు
~——0 py 0
(బహ్మసమాజ మత
ఫలితములు,
(బహ్మసమాజమున
శ
షు
ప్జాన కృహులలో
వా
నారీమణులలో "పెద్ద
కాతుములలో పాండిత్యము సంబాదించుకువ్న వారు (బ్రహ్మా
సమాజములో అనేకులు గలరు, సముదయాను విధవా
పివాహముల నిషేధమును వీరు తొలగించుటకు (పయత్నిం
ర
ఘా
మతసాంఘిక జీవనసోపొనమున
పెట్టిన వాల టీపాలు అ నేకమువ్నవి !
(బహ్మసమాజము
దివ్యజ్ఞాన సమాజము
ఆమెరికాలో న్యూయార్కు. నగరమందు 1875 సం॥ న
నవంబరు 17 వ తేదీని దివ్యజ్ఞాన సమాజము స్థాపించబడ డెను.
కర్నల్ సి వ్, అల్కా_టు, మచాంచ్దావ్ స్కి వాట్ట సంస్థాప
కొలు. బొంబాయి నగరంలో 1579 స, దీని ప్రధాన
కార్యాలయము (హిందూ అ క సావీంచ బడినది,
-గారు
సాహెబ్ జః
సుబ్బయ్య చెట్ట
గారు శ్రి పీ
అయ్యాల్థం నా
యు డు గారు,
పీసు సమాజ
వ్యా ప్తికి అనేక
విధముల తో
డ్సడిరి. 1882
లో నెల్లూరి
అనిబి సెంట్ దివ్యజ్ఞాన సమాజ (ప్రవర్తకు లోను గుం
రాలు; కలకత్తా కాంగెస్ అధ్యతురాలు. టూరు లోను
సమాజ ళాణ్తు
'లేర్పరచ బడినవి, తరువాత విరివిగా సమాజ శాఖలు చేశే
మంతేటా అల్లు కొన్న వి, ఇందుకు ఆనివినెంట్ అమ్మ'గారి
(బాభవము ముఖ్య "కారణము,
క
అప్పుడు సమాజ శాఖల పరిపాలన సౌకర్యము కొరక్కు
ఒక పుడౌరేవకా ఏర్పడి, కొంతే కాలమునకు గంజూర్క
విశాఖ తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ట గుంటూరు
నెలూరు జిలాలను దాని యాజమాన్యము (క్రిందికి దెచ్చు
వాణి cn
కొనెను. రాయలసీమకును, నైజాము. రాష్ట్రిమున
కున్ను ఇదే విధముగా "ఫెడలేపునులు ఏర్పడి పనిచేయు
ఇప్పటికి ఈ 'సభ్యులు దాదాపు 1000 మందికి
“ఊపాానుందురని అంచనా వేయబడినది.
చున్న వి.
ఇది స్వమాతాఖి మానమునే తిరిగి (ప్రనరుజ్లీవింప జేసి
హిందువులు కై”) స్తవ నుతేములో కలియకుండా నిరోధించి
నదిం స్వమాతా వారముల గల తిరస్క్బృతిని అదరణాం
వీ మార్చ గలిగిరి, ెల్లూరిలో ఈ 'సంఘమువారు ఒకో
వేద పొఠశాలనుగూ డా స్థాసించిరి. రాజమహేంద్రవరంలో
న్యాపతి సుబ్బారావుగారు దీనికి మూల విరాట్టు, వారు
గీతాధ్యయనమును వృద్ధి చేయుటకు పరీక్షలను గీతా తరగ
తులను ఏర్పరచిరి,
61]
ఈ సమాజము వారు (ప్రజలలో విద్యా వ్యా్రికి అనేక
పాఠశాలలు స్టాపించిరి, వీరిచే నిర్వహింప బడుచున్న
మదనపల్లి కళొళాల వాల చాలికలకు ఆత్మవికాసమును
గలిగించు శితుణ మిచ్చుచున్నది. 'సర్కారులలో అనేక
కార్యాలయములు ౫లవు. అందు గుడివాడలోరూ, 25000 లు,
విలువల మందిరమున్ను, (గంభాలయమున్ను డూన్న వి,
జాతిమతి న పురుషు వ్యత్యాసములు సాటింపక సన్మ్రమత
సోదరత్తమును (ప్రతిస్టించుట, ఆ ఉార్రైశమును సాధించుటకు
'సర్వమతీములు_ పరిశోధించుట్కు మాననాభ్వున్న తిక్సి తగిన
చేశీయమతేమును అంవచవేయుట పరిణామరూపకమయిన
ఈళ్ల్వరసంకొల్పమును మానన్రునకు బోధించుట, ఆసంక ల్ప
మును "నెంవేర్చనల సోదరులతో (బుసులతో సహాక్రా
రముగ పనిచేయుట్క జ్ఞానముతో. గూడ్క భి క్లివిశ్చాసము
న్ &
“4 మ ,r £ we _ pe అలో. rhe” శా
లను కలిగించుట్క ఐహిక జీవితమునకును పగంళోక. జీవిత
మునకును ౫ల సంబంధము "“మాందటి నటి
చలు
నిస యముంచుట
a
ధాన పురుషుడు.) ..
అంధం ద వాసనంము
వ Mae
సి జ్య ఇ 3 జ
we. aT Ins, DG ఆ వక్ర UU ౦న లను
grt జ! అబ జ్ఞా అతో
ల
న్ నా యణ మమల
im: Ar ww (pt; 2h జాతా న సము య న య ( WE) లై ఖ్
. స్స లీ i క్రీ
బో లో ఆకార లం జ తలారా పంక.
ee కణ మ 2 Ba రజా వష ఉం ఆట్ wf Wee 0
రసు ఆ మారన అం రాయులు అ నట్టి
న. + టీ లి ము
/.. ప ల త క. = Sn నే
a బబ ఉక్ త ముదర మవాంచూన
వ. Sua య ర
an ళో
య “పక న్యా ఖు న tw అధ్య ట్ట వ్ లా ళ్ సు
జస వ్ | ల న మె (2 వ అను | వార న్
Ter శ
ఒక
న పాం శ నడ wes |
క. న ) aT oro, కాంగవమతము అను
kg “a ల్సె గా మంగా
న.
న. సస భి.
ఫూస్తమును పొంద వచ్చును;
న.
శె
వే
సట్
3
శకి
f
ta
ఖ్
ఖ్
శీ
dE
©
(a
££
ల
. గ్ లీ శో లో
మరియొక మతమునకు దూర నక్కు_రలేడని
FT ఇ లా శా నాం
అలాత్ మసాజివ శ్మావ్కీగార్సు (ఏ వావిలాల శివావధాన్ను
౯ గ శ అజ or Lo] నుట క్
శాక రలావజణ అ శివశంపర శా గం గౌర తూములచెన్ష
' ఇ 7 జై
© Fi అచ్చా అమే రో డ్డి ౯ క gn n a
కాకుకం డో కావ్రగాాయు రీజంగమకోట (నివాస రావు
స్స
తపు స గుంటక. వెంకటు సుబ్బారావు గారు కాకర
od
శ తు
పక ఉతనారాయణ గారు కుటుంబశా న్వగార్వు
(
కకమ్నలపలి గోపాల కృవ్నమూ ర గారు మొదలైన వారు,
[ గ రుం లావి దా
కము భూకకోటిని దీపించుబ్నోతినేఖ ” వంటిది,
షష ”
ఇఫ్ సక్నాన్నా సిపకోదర్న 3 అే సిద్రాంతేము చ
'సపమాజకునరు మూలహ్మాత్రేము |
రాభాసాామి మతస్తులను సత్వంగులందురు. దేశము
తె డొ బెం
లోని సత్సంగములకు దయాల్చాగు. కేద్ర సత్సంగము
a4
ఆభ జ గ్ న్
లాగు అని పేరు ఈ పదమునకు దయాళనితోట అని
అర్హము, ఈ తట అగా ననరమునకు ఒక మెలు దూర
య . రా
వ ప, జో, శీ శ
ద వున్నది. సంఘ టి శతక అఫివృద్ధికి అవసర
మున పవిధసంస్థులను "నెలకోల్సి (పధానాశ్రమము
నుండి. కాధాసామి చయాళుని "సందేశమును. దిశేదిశలకూ
ie gs a షె జ భ్
వాహిగాయు అ ౩ ఊద్వమవ్యాపకమునక అనల మెన
. ల యెలా
క్ట? be
(ప్రధానము, అది వినా వారు జాత్సి మత్క కుల వివకుతే
లను సూడా పాటించరు. దయాస్వరూపవు డైన పరమాత్మ
మోతృమార్దము ఏర్పరచి ముముజీఎవులకు అనంతే మెన
తోచడ్చాటు నిచ్చుచున్న పారమార్థి కోపకృతికి కృతజ్ఞత
సూచించుచు. వీవు సత్సంగము చేయుదురు, దానిని బట్టి
వీరికి సత్సంగలని “పేలు.
శ్డశ్వే రా_స్టిళ్యము, మరణానంతరము జీవునిఅవినాశ స్థితి
జీవేళ్ళర క్యములలో భక్తుల 'కాచరణపూర్వక విశ్వాసము
లుండుట (ప్రధాన విషయములు,
సృష్ట్యాది యందు చైతన్యళ కి యందు గలిగిన 'సం-వల
నము చైతన్య ధారారూపమున నిర్ణమించెననియుు ఆప
చండ ధారనుండి చైతన్య కబ్దము లుద్భూతేములై న వనియయు,
అవి మానవోచ్వారణలో ct రాధా 2» « సామీ ౫ వకాపమున
నుండుటచే రాధా స్వామి నామము ఆదిశబ్రమ్కు స్వే
కరుని నిజనామ మని ఈ మతేస్థుల నమ్మకము.
భ కుడు చైతన్య శ క్రిక్ భంగము కలుగకుండా మానసిక
'సమత చడ కుండా ఆంత రంగికముగా బహిరంగముగా తన
కోరికలను నియమ బద్దము వెసికొని (శేమచేసి జీవించవలెన
చెడి సామాన్య సూ గ్రేమను అవలంబించుచు జీవించ వలెను,
గురువును జ్యేష్ట సోదరునిగా ఫావించుచు, పారమార్థికము
గా పరిణితు డైన క్రమమునకు అనుగుణముగా పరమాత్మ
కును గురువునకున్వు తేనకును స్వరూప బేధము లేదని (ప్రత్య
మౌనుభవములోనికి తెచ్చుకొనవలెనని వారందురు,
ఈ మలేస్థులు రాజమండ్రి తుని అమలాపురం శంఖ
వరం, సామర్గకోట్క కొవ్వూరు తణుకు భీమవరం, పాల
కొల్లు బెజవాడ్క గుంటూరు నర్సరావు పేట్క గుడిపాడు,
బొస్తరం, తెనాలి: గిద్దలూరు జౌొక్కు (దోణా-చలం, వ్యెంర్సి
గుంట కల్లు చోడవరం, అనకాపల్లి, విశాఖపట్న 0, విజయ
నగరం బొచ్బిల్సి సాలూరు డకాకుళముు ఆసా,
బరంపురం, “ెౌదరాబాద్కు పహానుమకొండ . మొదలై న
(పాంతేము లందలి ఆం(ధులలో అనేకులు గలము,
నేడు మన ఆంధ్బదేశములో తక్కిన (పడేశములం
దున్న స్టే సనాతీనులును గలరు సంఘ సం'స్క_ ర్హలును
గలరు; తేమ తమ మతములందు పట్టుదల గలవారును
గలరు ఊదానీనులును గలరు. ఆయితే జూతివుత వెస
మ్యు లవల్ల దేశస్థుల ఐక్యమునకు భంగము కలుగరాదనువారి
సంఖ్య ఎక్కువగుతున్న ది,
62
మహమ్మదీయ మతము
వం
మహమ్మదు (ప్రవక్ష బోధించిన మతమగసటన్తే దీనికి
నుహమ్మదీయమత మచే కేతు వచ్చినది, దీని
నా_స్టవమెన పేరు ఇసాం మతము. ఇసాం అనూ
0౧ య
"కాని
“కాంతి” అని అర్ధము. సలాము అనే పదము ఈ
|
ఇస్లాం ఆనే పదమునుండి వచ్చినది,
(క శ. ర70 లో మహమ్మదు (ప్రవక్త అశేబియా చేశ
ములో జన్మించెను, అప్పుడు అనేబియాబేశము నాగరిక
తలో ఇతర దేశములకన్న ఎక్కవ వెనుకబడి, (ప్రజలు దురా
కూరములకు లోనై, కలవా పియు
ఈ ద్యుతి చూచి
మహమ్మదు తేన దేశస్థులను సన్మా
రమనందు "పెట్టవలెనన్న -కాంక
తో ఈ నూతనమతఠమును ఉపదేశించెను. ముహమ్మదు
నృుదున్వఫావుడు ; దయార్లహిచయుడు,
వానినిగూక్సి *“ పర్లా వెనుకనున్న కన్యకకంశును విన్నమ
సభాను'డని చెప్పబడెను.
మహాన్నుదు (పవ క లుగా నుండిరి,
G&G — 0
మహమ్మదీయ మతేము
ఎలా
(4 ow = Cal సొ ల గ
దేవుడు ఒక్కటె ; నమ్మీత్రెముల్పు (గ్రహాముజు మొద
లయినవాటిని చెవతలని అరబ్బులు పూజిస్తున్నారు 3 ఇవ
న్నియు డేవుశు పుట్టించినవి 3 ఆ దేవుడు రూపరహీతుడు
అతేనిని విగహముగా చేయుట పాపము ; మిగ హారాభన
చేయరాదు; చేవుని భ కులెన జనులందరు క్షలహీంపక
అన్యోన్య ముగా మెలుగుచుండ వలెను.” అని తన భుతమును
మక్కాలో బోధించెను,
కద
ఈ మఠీము అతడు బోధించినప్పుడు చాలా ది
63
మందికే నచ్చినది, దినిని విపరీతముగా
నున్న దని భావించ్చి వూర్యమునుం-టి వన్తున్న
ములను విడిచి "పెట్టుటకు ఇష్టపడక, కొందరు అతనిని హత్య
చేయుటకే (ప్రయత్నించిరి. మక్కాలో శ తువులధిక
మగుటచే అతడు (క్రీ శ. 622 లో మక్కానుండి మదీనాకు
పౌరిపోయెను. ఈ పౌరిపోవుటశే హీజారా అని పేరు,
ఇటే మహమ్మదీయ శకారంభమగా పరిగణింతురు, మదీనా
లోనివారు చాలామంది అతని మతమును అవలంవించిరి,
తరువాత్క మక్కాాలోనివారుగూడ ఈ మతములో
౫65, పిమ్మట్క ఈ మతము ఆబేశమునందుండి తక్కి_న
"దేశములకు వ్యాపించినది. ఈ మతావలంబులనే మహమ్మ
"పెక్కు_ను ౦ది
ఆచార
దీయులనిన్ని, ముసల్మానులనిన్ని అందురు, (్రః శ, 682 లో
మహమ్మదు చనిపోయెను. అతని మరణానంతరము ఈ
మతము అశరేచియా, "పెరి య్యా సిరియా, తుర్కస్టానము,
ఈజిస్ట్ర, న్నెయిక్క్ సింభు దేశములకు వ్యాపించినది.
కోరానుగురించి ఉమర్ అలీపూగారు (వాస్తూ, “ఈశ్వర
దత్తమై ఇస్టాము మతేయును శాసించు. పవ్నిత (గంథమే
కుఠొనుు ఆఅకార్క లకారు మశారాత్శేక మైన యీ [గ్రంథము
నీస్సంచేహమున ముముశ్వువులకో భర్మమార్ద మగపర్పు
చున్నది” అని (ప్రారంభ మై, “ఇస్తాము మత ధర్మము అమృ
తోపముగ ముగించితిమి అని ముగింపబడినది” అనిన్ని “ఈ
శురాను కిస్పటి కెవరును నిజమైన టీకా తాత్పర్యములు (వా
యళలేదు, కావున దీని యథార్గము (ప్రపంచమునకు గోచర
నుగుట లేదు,
న్నారు. ఇది గొప్ప ప్రమాదము, దీని సరియైన యర్లమే లోక
మునకు నివేదించిన మహన్ముదీయనుతము.మై గల (ప్రవాదము
లంతేరించు ననుట నిస్పంసయము. నేను దీనికి మూడువేల
ఇదిపరి వర్తకులు పురాణమువలె (వాయుచు
వ్ ఓ Vn ది అరు
పేజీలలో (పతిపదార్థ వ్యాఖ్యానము (వాసినాడను గాని
చంటివర కది ము దింపబడలేదు 2 అనిన్ని 1988-4 (శ్రీముఖి
"సంవల్సరాది ఆం(ఫ ష త్రిక సంచికలో తెలియచేసి,
డాకరఠు యం, హెచ్. సయ్యద్ గారు “సాం మతఠతేసు
లు (0౧ mp
లన యోగులు కొందరు ఎన్నడును జంతువుల వధించు
ఆచారమునకు చేయూత నీయలేదు, (పపం చమునందలి
యావన్మంది మహామ్మదీయులున్తు భగవదారాధన నిమి తేము
ళు వి
సమావేశమగ్య “హాజ్” రోజులలో అహి ౦సాధర్మ
సాన మునా.. సావింకునుు... సమ స్థమానవ్రులకు పాలన [క్రిందికి వచ్చిన తరువాత ఈ మతమున్ను మన బే?
య. శ | గ ల మ స్టా వావంకుడ్లు “దము మున నెలకొన్నది,
వ్ _ — ఇ
క లలన మారు నిన్ను పంపు మన ఆంధ్ర దేశమున గోలకొండ నవాబులకడ్క “మాందవ
' . అలం 2 పం
| జా wx 107)" జిని ఆరొకించినపుండు మంత్రుల (పాబల్య మెక్కు_వనియు ; ఢిల్లీ చ(క్రవర్తలకో
య షీ
శల సహా బాం ము విషు నవక. సడాంతమును వారు వెరచి గోలకొండ నవాబులు తవు స్యాత ౦(త్ర స్రమున కై
mE” గ. 1 . oe =. న చై స్ట
జంపన! వమ వాంవక కారణముల వలన జనుల "పి నాధారపడియుండవలసి వచ్చుట చ జనుల సెప్పు
గి టు a టం క స స "గ టె ము! ర్
డును తమ మతములో గలియు
డని", నిర్భంధింపలేదు. మసీదు
లతోపాటు హిందూ చేవాలయ
ములనుగూడ ఈ'నాములిచ్చి
పోషించుచుండిరి, అందుచేత
అంధ్ర చేశేయులో హీందూ
మహమ్మదీయులకు అన్యోన్య
ద్వేషము తక్కువ, మహామ్మ
దీయ మతసంపర్కమువలన
హిందువులలో పౌతుపు మెక్కు_
వగుట తప్ప మరే మార్పులు
రాలేవనియు ; మహమ్మదీయ
భక్తుల ఉలరుసులుు పండుగలు
మున్నగు వాటిలో హీందునులు
వాల్లనుట కద్దనియు _వూర్వ
ఖండమున చదివియీ యున్నాము
గడా!
on a mi. Fy మల ఇత వమ య య యి
గదయ. మతమును. కౌ కము కాక అసలు ఆంధ్ర కరము నకు
ర లలి క ుముమట్ను మలయ మనను ఈ మతము ఎప్పుడు ఎట్లు వచ్చి
వలస నుప పహమాగయమువ్నేల్సి చ న హయన ప
షో ఇ | డా కోరు ఉమర్ ఆరీషా నదన్న విపయమును పరిశీలించ
నాక మహామ్మవియ. మడ . : వలెను. దీనిని/సార్ని సు| పసిదు
(తెలుగు) కవి, ఎమ్. ఎల్. ఏ. (కేంద్ర) + ఎ గటు నిద్దుకా
సి న కస. fa త | న స ఇ చ na క
డాక్రర్ ఉమర్ అలీషా కవి
గారు ఇట్లు (వాయుచున్నా రు,
“ఆంధ్ర చెళశమున ము న్లిములు రీ వ శ తొాబ్బమునుండియు
న్ గెయడోో ఎవడు మోసము ఉన్నట్లు చరిత్రలు చెప్పుచున్న వి. ఖాజాపొందర్ వలి,
యడ కాసి. అతదు దయావిశ్వాసాది. సుగుణములకో ఆతాయరన ల్ అనే ఒక బలీయమైన జాన సిద్ధుడు
౧లంరుము.. చయనేవిచ్తాత్తు సశ్వాసముకూడా. లేనివాడు. అజ్ మీర్ (ప్రవేశించి ముసి Wu
0 మ తాంతర్షత యోగ మారమును
చలపకోము (ముల్ని ఆఅహాస్ హాం (నమాజ్ ౫ ఏకేశ్వర తత్వ ప్రతిపాదక మైన ఆధ్యాత్మికత త్త
టు ను అ జ్ఞా ఇంబనాగ్సు ఆఅహేంరాసదాే వీని పాత్ర
ల (a నిగూఢములు పాద నారంఫించెను ఆతని మహో హామహిొ
Ml క
ఎమ్నురమున్న్హాను... భకతఖండేము సులానుల
మాన్వితే దివ్య (ప్రచారమున శెందరో భారతీయులు ఇసాము
64
నులి మవలంబించిరి®. ఆ విధానము ఆంధ్రజేశమున. వివిధ
రాష్ట్ర్రముల వ్యాపించినది,
చవి bp
5
మవహామ్మదీయ రులు నూఖీలయి వచ్చిరి, అందు కొందరు
మతేవ్యా ఫీ, ఈ తెలుగు దేశేమునకో వచ్చిరి, వారిలో
పొజూబందే నవాజ్, గుల్బద్టు ; పాహు
స్సేక్కా కర్నూలు ; హీ సనుక్ మదీనా, విశాఖపట్నము ;
అఖిల్ అలీప్మా విశాపుర్వయు ; మిరాసాసహాబ్ 3౩ నాగూరు
బర
ప ర
“ ఖాదర్ వలీ మున్నగు (పతిభావంతు లెందరో సూఫీలు
తెగలు "తెగలుగా వచ్చుచు మతే (పచారము శోయుచుం
డిరి® చారి నోదిల దస్తరకు "నేటికిని యా తికులు పోయి
దర్శించు చుందురు,
చరిత్రలో సంఘటిల్లిన అనంతాధిక సంకుఫిత మహో సం
(గ్రామములలో సెక్కు_ ముసిం సెనిక కుటుంబములు ఈ
౧౧ మూ
తేలింగాణ చేశమునకు వచ్చి నివసించి సరనివాసము లేర్బరచు
కొన్నారు, వారిక్ "పెద్ద జూగీతులు ఇయ్య బడినవి, మసీదులు,
ఫంజాలు నిర్మించబడినవి. "నటికిని వీరి మాత్సభాహ తారుదు.
ఆంధ్రులకును ముస్టిములకును ఇక్క_డేనాడును జీదఫావ
ములు లేవు. "తెలుగు మాట్లాడు వారున్నూ అక్కడక్కడ
ఆనేక లున్నారు,
పరివర్తనము
వారు ఫూరోంక్ష ఫకీరులచే మత
=
'యబడిన వారు. తెలుగు దేశమున మపహామ్మ
డ్రి
RE)
దీయుల జనసంఖ్య వాలా తక్కువ, నూటికి నలుగురై దుగురు
3
ఉందును,
సాంఘికముగా, మహమ్మదీయులు, ఇప్పుడు మంచి
స్థితిలో లేక పోలేదు. కొన్ని చ చోట్ల అ శ్రరులు చెయుట,
పలు, గుడ్డలు “సేయుట, కాగితేమలు వేయుట "మొద
29
{3 qd
న పారిశ్రామిక వృత్తులలో నున్నారు, నర్సరావు పేటలో
చాలామంది మహామ్మదియులకు వృత్తి క్యాంపు ఫర్నిచర్
చేయుట ఏలూరులోను బందరులోను కొందరికి తివారీల
సేత వృత్తి, ఆదవానిలో కొందరు చక్కని జముఖానాలు
నేయుదుకు. కొందరు కూలీ చాలీ చేసుకొందుదు.
వీరిలో ఉరుద్యూూ పారశీ భాసా పాండిత్యము? ల
వారున్న, కవులున్నూ, ఆ నేకులున్నారు, (ప్ర్రలలోను
హిందూమతము
చదువు కొన్నవారు లేక పోలేదు, పండుగలలో తప్పక
కురాక చదును కొనుట కుటుంబీకుల అవారము, ఉరుదూ
మహాకన్రలలో ఒక డగ *ీ వలీ ౫ ఆంధుడు,
“డా! ఆలవ్గారు (పర్సనల్ అసిస్టెంట్ టుది సర్ జన్
జనరల్ రి జపహారుదీన్గాతు (6కర్ల్
on ఇ గ
నోదరులై న 'షెవాబుద్దీన్ గాత (ఐ, సి, ఎస్, జిల్లా జడ,
65౧ జ
జయ కావ్ దీనుగాయ (పోలీసు డై కమివనరు, కరమ్తుల్లా
స్,
గా (ఐ, ఎస్, జిలా కలెక్ష ర, హునూయూూాకా
C౧ చః
"సాెహాజ్ాాాాదు (రిశెట్లు జ్లూ క లెక్ష ర్స జూవాద్ భాం
ర Co ౧౧ హం
గాటు (ఐ. బ్బ ఎస్ జల్లా కలెక్టరు), యాసహాయ లీగార్చు
(జిల్లా జడ్జి,
“మొదలయిన వాటు
అజమ్తులాఖాన్ గారు (జిల్లా కలెక్టరు)
౧౧ ౧౧ యు
చి,
మహమ్మవీయయులలో ఉన్న తో ద్యోగులు,
క్ర
యల 9 ముని కం
ఆంధ్ర దేశమున హిందువులకు మున్టములకు కాన్న సామర
న్యమును జూాచ్చి సౌకతాలీగాత ఏలూరు వచ్చి నప్పుడు
“ఇక్కడ ఈ ఇరు "తెగల నుథ్య వై హవ్యుములు ఈ హన్మా
(తము లేనప్పుడు నేను ఇక్కడికి దేనికి ఛావభసీ *
©
వచ్చిన దో నాకు భోధపడుట లేోబనిరి. చారి వాక్యము
ఆశ్చర్య జనకము గాదు; గానీ ఇటీవల “నెల్లూరులో జరిగిన
కలసహాములు లాంటివి మ్మా త్రము ఆక్చేర్వసంతాపకరములు,
హిందువులు మహమ్మదీయ పండుగలకు పులి చేషములను
వేసి, సీర్ల కో (మైక్కు_దురు, గోల్య్క్కాండ నవాబులు ఆంధ్ర
సారస్వత పోవుకులు. గుంటూరులో మస్తాను సాెహెబు
ఊరుస్సు ఏలూరులో ఉరుసు నర్సరావు పేటలో మచార్
ఇంకా ఇతర మాంతేముల వీర
పండుగలలోను హిందువులు పాట్రొందురు, ఉమర్ అలీఫా
వారికి హిందువులలో ఆెనేకులు
సాహెబు ఉఊరుసులలోను,
గారి తండ్రి మతప్రవక్త,
శిష్యులు ౫లరు,
కబీరు రామదాసు మొదలైన భక్తులు వారి జీవిత
ములు హిందూ మహమ్మదీయ జాతీయ జీవన వికాసానికి
జ 2 © ఆల
స్వర్ణ రేఖలు, హిందూ మహమ్మదీయ సఖ్యత మన
దేశపు కోట కొమ్ముల కట్టిన కాంతి (ప్రద మైన స్వర తోర
అము,
క%ిపవ
జా ఇ
ణో
Fl
5 Aly
wij
|
(i జో
ఖో
a mit
We
ha క్
గ.
కేం ల రలు
ఈ.
ను వీ ల్లా
న.
ప oa ఘు
స న్న (i జ
a
On
ట్
క్త
Gy tye
FE
Sade
9 i wi a
i
era ప్ర
స్ టి జ ie wa ETT సం లట pn, er న 1 లన!
| ERE 4 ల జ అము గే కొంద
WY. we, wan, eh |
™ ee య TT MY Nr wl Wh _
“న FD NT ou nl ణ్ wef)
ల ప టో మల టో గ. నత ఇవ. ట్ క భ్ ర
ఈ pe . :
హ్ రాశా అ జ ణం తో గా లౌ ఖా
వ. జ . జ es న్ స. మనల we |
- పక జు ట వాసముబే ర్సరచు
we లు.
. వ. లు ల
| న్ు త న అకు నె శ a ఫా న
సఖ న 1 wie at hol క! లం వా
ష్య ahh | ఇషనటు నిదదువయులు కలవు,
బం a
ME er Kd .
amid is i at Go ఈ ఇ చ్లా న న ఎ 5
+ స చ rin నో
గోసి కే) సవులు తిరువా
అలరు, వీరి క్చపీ, ఆ మతము యొక్క వ్యాపి శ్ర మాత్రమ
తోడ్చడ ళేదు.
€
తరువాత 15 వ, శతాబ్దపు కడపటి భాగములో
పోర్చు న్ గీజువారు హీందూ చేశమునరు వచ్చి, కార్ది
నాలు ఏర్పరచుకొని వాణిజ్యము సాగించు చుండిరి, వీరిని
జూచి డచ్చివారు, (ఫెంచివాయు. ఇం్సషువారు. హిందూ
డేశపు ఆగ్నేయ మూలనున్న ద్వీసములతో తమ వాణిజ్యము
సాగించుకొన వలెనని ఉర్హేశించి 'సంఘుము లేర్చరచుకొని
వర్తకము చేయు చుండిరి, ఈ వి దేశసు లలో వ్యాపార
విపయికములై న కలవాములు పుట్టి, వారిలో ఆంగ్లేయులు
విజేతవై, తుదకు హిందూ ేశమునకు పాలకులై రి,
ఆరంభములో పోయ ్యగీజులతో వచ్చిన కై స్తవ మతము,
దాక్షీణాత్య (పదేశేయులకు వచ్చి ఆంగ్లేయుల పాలనలో
(బాబల్యము వహిం౦చినది, వారి మతము కై) స్తవ మటనే
“ యథారాజా తథా ప్రజాః” అనే లోకో క్షి ననుసరించి
అనేకులు ఆ మతమును న్వీకరించు చున్నారు.
' కైంస్తవ మతాధికారి “పోపు,” అతని పీఠము
“రోము... నగరమున నుండును. 14రిర్ లో ఐరోపాలో
వచ్చిన నూతీన వికాసము వలన కలిగిన నూర్పులు జర్మ
నీలో “లూథర్ * అను నతడు కలిగించిన సంచలనము,
ఇంగ్లండులో హౌనీ VII అను పభువు “పోపు” అధి
కారమును నిరసించి చేసిన మార్చలు, ఎలిజెబ్త్ రాణి స్ట్
పరచిన * చర్చి విధానము ” క? నవ మతేమున నూతన రి
ణామములకు 'కారణభూత మె, కాతేలిక్క_ల్కు జెనూట్ట్రు
(పా పెన్చెంట్లు, 'కాల్వెనిస్టులు . "మొదలైన నూతన మతే
వాఖలవారు చారి పద్దతులు (పచారములోనికి వచ్చి
నవి కాతేలిక్ మతేమువారు. [క్రీస్తును 'దేవాంశ సంభూ
తునిగాా భావించి ఆయనకు సూజలచేయుచ్చు (క్రీస్తు
(పోక్షమెన మత విధానమును అనుసరింతుతు. _శాతలిక్
మతా చార్యుల శిరోముండనము, మతస్థుల (మొక్కు
బడులు, యజ్ఞ వేదికలు, (5 వ్వువత్తుల హారతులు మంతీ
జపములు, విగహాములు, మొదలైన విషయములలో
కాతలికొో చుతాచాయ్యలకు కం ంచూా మ తాచార్యలకు
అనక పోలికలున వి, అందుచేత ఈ కాతలిక్ మతము
మొదట కొంత తరగా వ్యాప్త సమయినది, మన ఆంధ్ర
దేశమున గాడా ఈ కాతలికొ, (పొతెనస్లెంటు చర్చిలకు
సంబంధంచిన మతిస్తులు డాన్నారు,
మన ఆంధ "'చెశములోనికి కాతలిక్ మత మెట్లు వచ్చి
నది! అది ఇప్పుడు ఎట్టి స్టీతియందున్న ది !
మును పరిశోధించ వలసియున్న ది,
ములో జెనూట్ ఫాదరీలు
చేసి ఆం దేశపు దతీణ' జిల్లాలలో ప్రచారము'చేయ
అన్న అంశే
185 వ,
“కర్నాటక మివన్ ” నప న
శతాబ్ద
సాగిరి. జింజ్ వేలూరు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు
మైసూరు రాష్ట్ర్రిమందలి
భాగములోను అనంతపురము జిల్లాలోను వారు మత
బోధ సాగించు చుండిరి. ఫాదర్ మాడ్వ్ట్. అను నతడు
పుంగనూరులో వెలమ వంశజురాలై స ఒక వితంతువునకు
ఆమె పిల్లలకు నిచ్చెను. (1701) తర్వాత
అనంతేప్రరం- జిల్లాలలో ెడ్డు తోటీలు, కమ్మలు కై సవ
మతము స్వకరించిరి. కడప జిల్లాలోని కృష్ణాపురం, నూడి
(1533)
అక్క_డ "మొ త్రేము 16 కాతలిక్కూ..ల స్టావరములు ఏర్పడినవి.
చిన్న బలిపురములో _ కొంత
6 బాష్టిజము 0
సుబ్బ కంబలదిన్నె లలో చర్చీలు వెలసినవి,
15 వ. న. (ప్రథమా ర్ల రమున్వ నెల్లూరు జిల్లా శకాతలిక్
నుత రంగములో (ప్రధాన 7 సానము పొందియుం డెను,
కటగిరిలో అనేకులు రాజబంధువులు)
నెం
పురవాసులు అప్ప
టిలో ఆ మతమును న్వీకరించినట్లు “తెలియుచున్నది. గండి
కోట సీమలో సాలెబ్కు కరుబలు, కమ్మలు నాడా అనే
కులు ఈ నుతేమును స్వకరించి8.
"కాన్స్ 1745 లో కంబలదిన్నె చర్చిని నైజాము నవా
బులు పడ కొటించిరి. తర్వాత, నూడగుబ్న మొదిలెన
యె బి అ
పాళి
ఈ విధముగా కై” స్తవ నుత
దీనికి
(పదేశములలోని కై) సవాలయములను ఆ|పదేశేప్ప
గారులు విభం'సము చేసీకి,
వ్యాపక మునకు ఆదిలో ఆటంకములు ఏర్పడినవి,
17173 లో (౪6 బీసస్ సెటీ ని అణగ (దొక్కు_ట
తోజెనది, విమ్మట (ఫ్రాన్ సు ఫారికొ మివర్ సొసైటీ ”
వారు 1558 వరకూ తెలుస నాటి శె y సవ మతాను
యాయుల వై ఈక ఆధ్యాత్మ కాఖివృద్దికై కషి. 'నలిపీరి,
ఇటీవల స్టాపీతములైన విశాఖపట్నం మివక్షా”
1 యె
67
బి ెరి జిల్లాలో 2500;
వాందూవుతము
(1845) ; “హాదరాబాదు మివకోి (1851) లు “తేలుగు
నాలున్కు నిజాంమండలమునను కాతలిక్ మత వ్యా ప్టీచేయు
చుం డేను,
(పారంభము నుండియు మత విహయికముగా మదా
సులోే క లపబడియున్న నెల్లూరు. గుంటూరు కర్నూలు
కడప్క అనంతపూరు చిత్తూరు జిల్లాలు (ప్రల్యెకింపబడి జక
మతమండేలము [క్రిందికి తేబడినవి, బళ్లారి,
రాయచూతు జిల్లాలు ఒక (పత్యేక కతు క్రిందికి తేబడినవి,
కృష్ణా. పశ్చిమ గోదావరి జిల్లాలు 1988 లో ఒక ప్రత్యేక
మతమండలముగా ఏర్పరచబడినవి.
6 Diocese’
“ Diocese’
1940లో గుంటూరు జిల్లా నెల్లూరు నుండి విభ క్ష
మయి ఒక (ప్రధానమైన మతమండలమెనది,
(ప్రథమ ఆంధ్ర బిషప్ కైట్ ౭వ పొతకమూరి తామస్,
డె. డి గారు అధికారము వహించి మత బోధ గావించు
చున్నారు,
పికాఖ్య తూర్పు గోదావరి జిల్లాలలో 11,0900 ; కృష్ణో
జిల్లాలో 29,000; “సంటూరు జిల్లాలో _ 81,060 ;
నెల్లూరి జిల్లాలో 5500 ; కర్నూలు జిల్లాలో 4,500 ;
కడప జిల్లాలాగే £,400 ౩ అనంతపురం జిల్లాలో 1800 ;
చిత్తూరు జిల్లాలో 1,000 3
దీనికి
శ్రి
టీ
Fan
Ca
pa
వెసి, అనేకులు ఈ (ప్రదేశేములలోని నిమ్న జాతు లవార
క
క్ర సవ మతములో చేరిరి, వీతు ఆరోజులలో బళ్లారిలా”
వ
ఒక కళాశాల గూడా ఉన్నత విధ్య బోధించుట
ద్యాల, గు త్తి అనంతపురం బళ*రులలో మత (ప్రచారమ
1
bes
స్తాపించి
“4
1886 సం॥మున నర్వాప్రురయున గోదావరి డెల్టా మివుకా
(బారంభింపబడనది, ఇక్కడ మతవ్యా ప్రీ చేయుచున్న డి
సోదావగి డెల్టా మివకొ ఈ మినకొలో మొదటివారు
బొడక్కా నీర్ దొరలు,
బోధకులలో సుప్రసిద్ధులు హీతిస్ దొరగారు.
ఈ మిహకొకు సంబంధించిన
1540 సం॥|న శివకిండు ఎక్క ఎస్, డే దొరగారు
ఆం(ధదేశమునకువచ్చి, నెల్లూరిలో అమెరికక బా
+ మిసకొను స్థావించిరి.
వొంగోలులో, రామాయపట్న ములో ఊన్నత పాఠశాలలు,
స్టాపించి విద్యా బోధ, క 9 స్తవమత (ప్రచారము. గావించు
చుండిరి,
విసు
ఉం
ఈ మిసకవారు.. "నెల్టూరిలోో
అసలు మచిలీపట్నము తూర్పు ఇండియా వర్తక సంఘ
చర్మితైలో నేకాదు బహుముఖ (ప్రజ్ఞావంతులకు నిలయమె
ఆం[ధ్రదేశమున కొక వీధములాగ ఉన్నది. ఈ కై) సవ
నుత వర్మిత్రలోనూ బందరువే (పథాన భూమిక,
1548 'సం॥న నోబుల్ దొరగారు ఒక పాఠశాలను
సాపించి మతబోధ చేసిరి తరవాత అది (ప్రసిద్దమైన
3 | రా
నోబుల్ కళాశాలగా నూరినది; ఇప్పుడు గుంటూరు
ఆంధ్ర కై) స్తవ కళాశాలతో కలుపబడినది* నోబుల్
దొరగారి శిష్యులలో అనేకులు కై స్తవమతము న్వీకరించిర.
వారిలో -గానుగపొటి కృష్ణయ గారు మంచాల గత్పము
at iS
గారు ముఖ్యులు, ఈ నోబుల్ కళొళాల్క, సాఠళాలలు అన్ని
స, యమ్, యస్, తెలూసమివునుకు చెందినవి. జూ మివకా
ఫ్ సావీం
౧౧ గ
వారే బెజవాడ్క ఏలూరుల లోగాడా మోస్కూూ
చికి 155% సం॥నుంచు వాలాకాలను ఏలూరిలో పనివేసీన
కాన౯ యఫ్, యస్, అ లెగ్రాండరుగార్పు దుమ్ముగనా డే
ములో పనిచేసిన జాక్ శయికొ దొరగారు ముఖ్యముగా
వారి కేంద్రములలోే మత(ప్రచారము పేలిక,
పవ, సోయను అవే జర్మను దేశస్థుశు 15842 సం॥న
|
ఆఅమెరికానుండి గంటూరుకువచ్చి, అచ్చట అమెరికక
లూతశెకా సొసె టీవారి తరఫున ఒక మివకొను సహేపింనెను.
న న్
తరువాతే ఈ మివ. వారి బోధకులుగా డాక్టరు హోర్స్స్టర్”
దొరగారువచ్చి మతే సచారము విస్తారముగా చేసిరి,
ఈ మిసకావారి యాజమాన్య మున ఇప్పటికిని నిర్వహింప
బడుచున్న గుంటూరు. కళొశాల; కుట్టుపని వడ్రంగము
"నేర్చు ఒక పాఠశాల; బోధనాభ్యసన పాఠశాల ఒకటి;
ఆంధ దేశమున మిక్కిలి (ప్రసిద్ధిగాంచిన కుర్ అ
లి
(9
69
రు"“ంయం యుతం
వె ద్యశాలయున్ను, నిర్వహింపబడుచున్న వి, విరా సత్తెనపల్లి
పల్నాడు రెంటచింతల మొదలైన కేందములలో
గుంటూరు పరిసరము లలో, మత ఫచారము చెయుచున్నా రు.
ఈ మిపకొవారి ముఖ్య స్థానములలో రాజను హేం| దవరమయు
కసనడియకె బావీసు మివకొనారి కార్యరంగములోే
ఉ ఉు
దమణమున వుయ్య్యూరునుండి, ఉత్తరమున ఇచ్చాపురమువరకు
మిధునపుర (పాంతీయవాసీ
అయిన పురుషోత్తమ చౌదరిగారు కై9 స్తవమతమును స్వీకరించి
XY (ప్రదేశము చేరియున్నది,
ఒరిస్సారాష్ట్ర్రమున, దాని సామీప్య (బాంతేముల 2 సం॥లు
కై? స్తవమత (ప్రచారము. చేసిరి,
"మొత్సముమోద చేశములో (పథమ
స్వాతంత్య్ర సమరకాలమునాటి నే (1857) దేశమంతటా
ఈ మతే ప్రచార కెంద్రము లేర్పడ్కి చేశమున "నెలకొన్నవి.
1700 నాటికే మంగళగిరి ఆనందకవి వేదాంత రసా
యని మనే (ప్రబంధమును రచించెను. దీని వస్తువు
[క్రీస్తు పన్నిత్రకథ. _ పురుపో త్రమచాదరిగారున్నూ అనేక
విబ్బ ౦భించిన
గ్రంధముల (వ్రాసిరి. భైబిలు ఆంధధ్ధీకృతమైనది. అప్వాటి
నుంచీ ఈ సారస్వ్వృతముగూడ అశేవృద్ధి పాందుచున్న ది,
హాండదు
కొన్ని కొన్ని చోట్ల మత బోధకుల (ప్రచారము
వులకో సమ్మతము కానప్పుడు కలహములు సైతము జరిగినవి,
మొత్తయుమోద (ప్రచారకుల లోపములను పరిపహారించినచో
నారు (ప్రజాదరణ పాంది కొన్ని (పమోజనకరములై న పను
లను శోయగలిగిరని ఇస్పవచ్చును,
ఈ మివనరీలు తమ నాగరికత, ఆచారములను. నున
దేశమున. “పెంపొందింపజేసికి. వారి “నాగరకత కొంత
మనకు విశాలద్భస్టి ఉన్న తాదర్శము లకు దోవాదము
లె
ఇచ్చినదని చెప్పవచ్చును. దీనికి నిదర్శనములు విశ్వ విద్యా
లయములు రాజకీయ సిద్దాంతముల్పు వైజ్ఞానిక సంస్థలు
మొదలైనవి. ఇవి (ప్రత్యక్షముగా "గాక పోయినను
పదోతముగా నెన్యా ఆ విజ్ఞానవ్యా పికి ఆభార
భూతములైనవి, ఈ మివనరీలే ఆంగ్లో వెర్నాక్యులర్
పాఠశాలను, ముద్రణాలయముల ను వార్తాష్మతికలను,
వైద్యశాలను అనాభశరణాలఅయములన్కు కుషువోగ నివార
యా ౬
తొొలయములను దేశమున నెలకొల్పి (ప్రజలకు ఆ ధ్యాత్మకము
గానే "కాకుండా ఐహిొకముగా -నెలేము అనేక విషయ
' ఆంధ్రసర్వస్యము
ములలో తోడ్పడిర ; ; ఆం(ధ్రదే దేశములో నిమ్న జ్యాత్యుద్ధరణ
మునకు ఎక్కువగా సహాయు లెరి,
(శ్రీరామనవమి, వెశాఖ (శావణ ఫూర్షిమలుు కృష్ణ సమ
వినాయకచతుర్ది, దీపొవళ్సి నాగుల-చవిత్కి కా ర్షిక ఫ్రూర్టిమ్క
ముక్కోటి యేకాదశి, మకర సం(కాంత్కి శివర్శాత్రి మున్నగు
పండుగలు తవు ధర్మములను స్మరించుకొనుట కై హిందువులు
ఆంధ) బెశమందలి కె శకెస్తవమత సంస్లలు
బరువుచున్నట్లుగా నే మహమ్మదీయులు మిలాదున్న బీ,
బ్య కీదు రంజాక మువారం మొదలైన
దురు, కైర్తెస్తవులు * కిస్చుస్ ౫
ఆఖరువారములో (ప్రవ క్షయగు (కస్త పేరట ఉత్సవములను
జమపుదరు, ఇవిగాక ఈస్ట్రరు మెక ల్మస్ , పండు
గలనుగూడా జరఫుదురు |
పండుగలను జమపు
పండుగలను డినెంబరో
“వందల గు
ర
2 వారివారి | ప
2 : మిషకా పేరు కై) సవల సంఖ్య రాల” సంఖ్య కార్యే స్టా నమ
|
1 యునై టెడ్" లూతేర్న్, వర్చి మిసకా 1,89,057 908 గుంటూరు
2 అమెరీకక బాప్టిస్టు మివకా 2,57,012 756 వొంగోలు
త్రి అమెరీకక్ లూధర్ చర్చి మినకా 10,0383 124 ౫నాడూరు
4 అమెరికక' ఆర్కాటు మిషకా 99,4839 sy వెల్లూరు
ర్ చర్చి మిషనరీ సొనై టీ 1,31,219 418 "బెజవాడ
6 సొనై టి ఆఫ్ గాన్పెల్ (పాపగోవకా 42,309 251 నంద్యాల
7 ౩నడియకా బాస్టీన్టు మిషకా 67,675 458 "కాకినాడ
ర లండకా మిషనరీ సానై టీ 46,595 206 జమ్మలనుడుగు
9 'నెనెంల్ డే అ డ్వాన్లిస్త్ మిహక 1850 16 ఇజువాడ
10 కాల్ఫేవుక్ా ఆర్మీ 17,356 187 మద్రాసు
11 గోదావరి డెల్టా మిహక లాం నర్శఫూరు
(డా. జె. బి. విలియమ్ జు ఎమ్,
పట్టణంలో ఎరాడ కొండపై చేవాలయమున్ను, కి) స్తవుల గుడిన్ని; మన మత సామరస్యమునకు నిదర్శనము
70.
బాండూమతము
ఆంధ్రుల ఆధ్యాత్మిక నె తిక మనోవికాస
సరిణామములక్రు కారకులు,
కారకులు కాలము ఎట్టుకారకులయిరి 2
గ "తమబుద్ధుడు (క్ర వూ. 6=5 వ శతాబ్దం, అశోకునికాలము నుండిన్ని బౌద్దమలేము ఆం(ధ్రులలో వ్యాపించినది.
మహావీరును 39 5 చం[ద్రగుప్తు నికాలమునుండిన్ని జైనమతేము ప్ప 95
యేసుక్రీస్తు ((కీస్తు శకకర్త) | 45 వ శతాబ్బమునుండిన్ని కై) నవ మతము క్క 5»
నాగార్డునుడు [క్రీ శే, లి వ శతాబ్దం మహాయాన బౌద్ధమతో దారకుడు
మహమ్మదు 33 రవ శతాబ్దం 18 వ శతాబ్దమునుండిన్ని. ఇస్టాం మతము 9
బసవేశ్వరుడు ౨) రివ శేతౌబ్దం వీర వమతేము 39 5
శంకరాభార్యులు 53 అద్ (త వె దికమతము బాదరాయణ సూత్రములు, భగవద్దీతే
| ఆంధ్ర దేశమున వ్యా ప్తిచెంగినవి,
రామానుజాచార్యులు 3» 11వ 3 నైస్మవ విశిప్లాదై ్యతమతము 5) 99
ఆనందతీరులు » 18వ ,, దై. ్వతమతేము (మాధ్వమతము) 99 53
రాజూారామమోహానరాయి! స 19వ ,, (మొదటి (బాహ్మసమాజ సంఘసంస్కార స్థాపకుడు
భాగం) త్త
(శేశవచం(దసేన్, రెండవ (బాహ్మసమాజ మత వ్యాపకుడు
భాగం
ల
కరా | 19-20వ ,*. 59 రాజకీయాశయ (ప్రబోధకుడు
(ద్రసర్కారు)
రామకృష్ట పు పరమహంస » 19వ శతాబ్దం ఆధ్యాత్మిక నైతిక మత (ప్రబోధకుడు
సన్లు విశ వివేశానంద 53 53 ప్రచారకుడు
ఆనివినెం 1920వ, దివ్యజ్ఞాన సమాజ మతో గ్ఞారకురాలం
జిడ్డు క సమూ ర్రి 3 20వ, 33 మత (పచారకుడు
దయాసందస్వామి 53 33 ఆర్యసమాజ మతో గారకుడు
శ రమణమహర్షి 59 393 నూతేన భళి క్లిమార్ల పళోధకుడు
అరవిందమహర్షి 3 5 పూర్ణం యోగ సరయు క్షమైన ఆధ్యాత్మిక విద్యావ్యాపకుడు
కుసుమము హరనాధబాబా 39 53 నూతన భ కి క్లిమాన్షోప డేశేనలు
రాధా స్యామి 53 వి 33
సాయిబాబా గి 33 ౨3
బొల గంశాధరతిలక్ న్న 5, రాజకీయవేత్త 3 గీతా రహస్య (ప్రబోధకుడు
రవీంద్రనాధ తాకురు 33 53 "నె తిక విద్యా (ప్రబొధకుడైన మహాకవి
మహాత్మాగాంధీ 3 39 | 39 రాజకీయ దేశే నాయకుడు
కార్స్ మార్ క్స్ oo ౨ . |సామ్యవాద స్థాపకుడు
లెనిను 9 3 సామ్యవాద (ప్రచారకుడు
71
లా. దా లా
జార లయం ఏ తక నరము, మహావిమని అహాంసా
We అ the winks u | [3
యెలా (అ
= నో ఖర అష్టమ బన చ rE నూ సము
జస a నాగా నాక ళం ముప Dh చం iq డ్ గ్ వి
త్య hee 9 can సాతి 9
N శంకకుని ఆదై (తే సకాం
| ల ఆహా కా సంద } es (a గ్
వాదకాయముని (బవ్మా విద్వ, మ స
ష్ గ! ఇ లో ఇల
పప త్తి సూఫ్లల తత్యమ్యు యెసు కస్తుని (ఆను దయాస్వ
రు నాంతిక సిజానమునకు తోడి
త్త పము కంల అభా న నా / మున యి
లె "2 మో వా. ed ఇ ay ద
; pe జా! |
మూ nan rt ఢయు oo గ్ ర్త పు థిర్మనను రు
రవ వాటానావు
అబి చో ॥1 Mews శే ల ది
సామ Matern UU "వా గ చ తిమున్ను, ఆనిపినెంటు
'పజాకయుబోేనికి తకెపావ గివ్యజ్ఞానసమాజమతమున్ను ,
_ య ఒక
డయానందసామి "మొదలయిన
నుహాక్నుల ఉఊపదేశములున్ను ఆంధ్రుల నూతీన మనోవికాస
ములకు సాధనములయినవి. బాలగంగాధరతిలకు బోగిం
లీ
నట ను లా
“భి tae: POON లి
సంస్థలందున్యు (పపంచరాజకీయభా తావరణ
మందున్ను నల హంస, స్పర్థ స్వార్థత్యాగమ్యు పరస్పర
ద్యౌవము మొదలగు దుర్టుణములు తన హృదయమునకు రోత
గలిగిన ఇంటే గాంధిమహాత్నుడు పరఖాసావేపుములను
డాందిక జీవనమును ఫూ రగా పరిత్యజించి, వినీత వేషమును
వినయశేలమును అవలంబించి ఛారతీయులకునుు లోక
మునకోను ఆదర్శ చాయ మైన జీవితమును స్వెకరించెను.
ఈ మహాక్కుడు అహింసా వతేపరాయణుడ్సు శాంతి
(ప్రియుడు (చేమవూారికుడ్కు త్యానీలుడు, ఇతని
లజ
అలవి భ్ 2 ళ్ శు
సందాశేములు రాజకియరకంగమంచే కాక్క అఆంతేకంశు
ఎక్కువగా ఆధ్యాత్మిక సాంఘిక నైతీక జీవనమందు మాన
వధర్మ వరిణామమునకు (ప్రబలమెన సాధనములు, భనవం
కుల కంచె పేదలున్ను, డాంబిక వేవధారుల కంకె వినీత
జేహధారులున్నుు
ఊన్న తేజా తివారి. కంచి హారిజను
బున్ను, రాజుల కంక (పజలున్చు ఎక్కువ ఆదరమునకునుు
గౌరవమునక్ను స్మాతులగు నట్లు చేసిన మహానీయుడు ;
క్ష జీవికమందు భగవద్దీతోప జేశేము ఎట్లు ఆచరణీయమో
క.
ని
వధించిన అవాన్నడు ; ఆహీంసావ్రతమునకు భంగము
72
రానీయకుండా విజయుడు గాదలచిన మహావీరుడు. ఈ
గాందీ మహాత్ముడు, ఇతని డూప'బేశములు ఆం(భ్రులలో
ప అ లీ ల కట వ్ 5
వ్యాపించి ఆల్మ (పత్యేయము, ఆతోోోద్దరణము కలుగచేసి
ఆంధ్రుల మనోవికాస పరిణామమునకు ఎక్కువగా. సహా
కారముఅగు చున్న వి.
"కార్ట్ మార్ కు 1518 లో జర్మనీలో జన్మించి, మొట్ట
మొదలు అర్హశ్యాస్త్ర వేత్తగా పేతుపొంది 15842 నుండన్ని
జర్నన్కీ ఇంగ్లండ్, (ఫాను మొదలయిన దేశములలో. తన
సామ్యవాద సీిణాంతములను బోధించి,
మ రచించి. 1388 లే శని
రహ్యాకు "మొదటి అభ్యక్షండయి మార్క్ సు సిద్దాతములను
తేన చేశమున అమలులోనికి తెచ్చెను,
కొన్నీ (గంధములు
స తము రచించి పోయెను, లెనిన్
సంస్థలందు యజనూనులున్ను , రాజ్యమందు పొలక
లున్న స్వార్గపరులై "కార్మికులను (ప్రజలను వీడించుట ఎక్కు.
వగు నప్పుడు విషవము కలుగక మానదు, యజమానులున్ను
పాలకులున్ను అల్ప సంఖ్యాకులున్నుు కార్శికులున్ను (పజ
లున్ను అధిక సంఖ్యాకులున్ను గనుక్క నసంఘబలము నమ్మి
బలము అధికమయి తుదకు సామ్య వాదిరాజ్ఞ ముర్పడు
నని మార్క్సు చెప్పెను. ఆస్టీ వాక్కు_లందు సంఘ
మంగీకరించవలెనని సామ్యవాదు లం
దులు. సామ్యువాదము రవీంద్ర నాథ శాళూరు మహాకవికి
సమ్మళము కాకపోయినా సార్వ జనీన సర్వమానవ సఖా
(తేమును బోధించు అతని “నెడక (పబోధమునకు అనుగుమ
గానే ఊన్న దనవచ్చును. (పాఏనకాలములో మన బేశమున
గల సంఘ స్వామ్య బీజములు-__ ఇటీవల హిందూ యుగము
స్వామ్య సిద్దాంత
నాటినుండిన్ని స్వార్ధపరులయిన యేలికల (పాబల్వము వల్ల
చెడపోయిన్యా ఇంకను జీవించియున్న వని చెప్పవచ్చును,
అందుచే మత విషయములలో సార్వజనీన మత సిన్గాంతే
ముల వలెనే సంఘస్యామ్య్వమును బోధించే సామ్య'వాదుల
సిద్దాంతేములు నైతేము మన ఆంధు)లలో "నేటి విద్యార్దులు
“కార్మికులు మొదలయినవారి హృదయములను కలతే “పెట్టి
విప్రవమునకు పురికొల్పుతున్న వి,
ను
తెలుగు జిల్లాలలోని వివిధ మతస్థులు
(103! జనభా లెక్కలు.)
ఛా నాగా. కానూ
అలల
wr:
re
జిల్లా పేరు మొత్తము జన సంఖ్య హిందువులు మహమ్మదీయులు క్రై స్తవ మతస్థులు ఇతరులు
* విశాఖ పట్నము 9,607,948 8,400,922 25,984 94,124 146,969
తూ. గోదావరి 1,920,582 1,555,489 99,842 29,5177 5,724
ప, గోదావరి 1,228,056 1,134,560 95,602 62,661 283
కృష్ణా 1,254,208 1,089,528 68,007 1,01,289 989
గుంటూరు 2,035,660 1,689,834 1,57,646 2,897,772 408
"నెల్లూరు 1,486,292 1,817,420 1,08,192 రర, 5938 17
కడప 949,897 788,192 1,24,481 96,667 ర్
కర్నూలు 1,024,961 805,032 145,561 74,255 113
బళ్లారి 969,774 857,425 1,03,804 7,118 1,482
అనంతపురం 1,950,411 943,768 98,954 6,546 1,143,
చిత్తూరు 1,447,103 1,856,984 80,048 10,645 26
న్య లేన సోః స స్త
మద్రాసు 647,280 520,161 70,031 54,114 2,924
మానన్రలందరూ
73
శా
ఆంధిన ర్వన్వము
నాటి కాకతిరాజుల రామప్ప దేవాలయము, పాలంపేట, ములగళాలూకా, వరంగల్ జిల్లా.
(నైజాం (పభుత్వమువారి అనుమతిని).
సను తా య ర ము
ఆదికాలమున అందదు జనులూ అన్న దమ్ము లండి
కృతేయుగమందలి ధర్మము లెల్ల (కిందు మాదుగాగ
పాపముతోడ కలియుగ మెల్ల మండిపోయెనండి
వ. x 2
కంకలు దక్కి_మోర 'లెల్లరును శపథముచేయండి
పమ తాధర్మం (పపంచమం౦దున స్టైసింతురుగాని.
—రూన్న వ లఖ్నీ శ్రీినారాయ 1
మూడవ
చెటపటాల్ వటుకొనిీ డే
(a) టు (wa)
శస్టు లంతా నడవవలెనోయు ;
అన్నదమ్ముల వలెను జాతులు
మతము లన్నీ మెలగవలెనోయ్:
గురుజాడ,
వెవషయ సంగహాము : ఆం్యధులు ఆదినుండిస్నీ సం
స్మరణ (ప్రియులు--హరిజనులకు ఆలయ ప్రవేశము, బౌద్ధ
దీక్ష పొందుట కర్ష్యత---రామానుజ బసవేశ్వరాది మత కర్తల
సంఘ సంస్కరణ (పబోధము-__చోడచాళుక్యు గంగ వంశరాజ
కుటుంబములలో వివాహ సంబంధములు-_ (బహ్మనాయని సంఘ
సంస్కరణ నేవ_శాఖభాంతర వవాహాములు, కులభేదములు
పొటింపని సహపంక్తి థోజనము---పిమ్మట కొంత కాలము
సంషుమునందు (ప్రబలిన సంకుచిత భావము, దురాచారములు;
నేటికాలమున వీరేశలింగం, వెంకటరత్నం నాయుడుగార్లతో
సంఘ సంన్కరణోద్యమ (ప్రారంథభము-_అతిదాల్య వివాహముల
నిరోధమునితంతు వివాహోద్యమము __ అస్పృశ్యతా నివా
రణ, శాభోంతర వివాహములు--సకలజన నంక్తిభోజనము
లు(బహ్మణేతరోద్యమము : వేదాధ్యయనము ; స్వకుల పౌ
రోపాత్యము---గాంధీ మహాత్ముని జాతీయోద్యమమువల్ల కలిగిన
తీవ సంమసంస్కరణము,
ఆర్మధ్రులు 'సనాజముగా విశాలదృస్ట్రైగలవారు, వారి
హృదయము ఉదారమయినది,
పదతులను
థి
స్వీకరించుటలో వీరు వెనుదీయరు. ఆంధ
దేశము ఇటు ద్రవిడ (ప్రాంతమునకున్సు అటు ఆర్య(ప్రాంతమున
కును నడుము నుండుట వల్లనో, లేక వందలకొలది సంవత్సర
ములుగా వేరువేరు మతేములకున్కు పంథాలకోను తావరముగ
నుండుట వల్లనో ఆంధ్రులు మొదటనుండిన్ని సంస్కరణ
(పీయులుగాసే తన్నారు, మతే'సంస్కా_రములలో విరు కన
బరచిన టె "దార్యమున్ను, సంఘ సంస్కారము. ఆచనణల్లో
"పెట్టుటకు వీరికిగల సంసిద్దతేయున్నుు విచ్చలవిడిగా ఇతేర
(పొంఠేములవాకితో కలిసిమెలసి ఉండగలిగే సౌజన్య
మున్ను వ్ర్ర "కప్పుడును ఉన్న తౌాశయముల నే కలిగించుచు
వచ్చినవి,
హిందూమతము అత్నిపొవీనమైన మఠము, (పాబీన
తేమములైన మతేములందున్ను 'సంఘములందున్ను గల ఆధా
రములు ఆదిని ఉత్క్చృస్ట్రములే అయినా కొంత కాలానికి
అందు
చేత, కాలాను క్ర మము-గా వస్తూన్న ఎన్నో దురాణూరాలు
ఆం[ధులలో సైతము లేక పోలేదు.
నిరర్ధక ములయి, అనర్థ దాయక ములు కాక తప్పదు,
ఇవి మతమును ఆశ
యించుకొని -కాన్సి కులాభారన్దులను ఆశయించుకొనికాని,
శద దేవతా రాధనను ఆశ్రయించుకొని కాని "పెరుగుతూ
వచ్చినవి. ఈ దురాచారాలను ఖండించ డానికిన్ని, సంఘ సం
స్క_రణమును ఆచరణలోనికి తీసుకొని రావడానికిన్ని ఆం
(భులు ఇతర రాస్ట్ట్ర్రముల వారికం శె "ఎక్కువగా ముందంజ
వేస్తూనే వస్తున్నారు, ఇది ఆంధ్రుల జో "దార్యమునకు
వి కాసవూ౭త మైన జీవితాశయమునకు (పబల మైన నిదర్శనము,
భారతదేశములో జరిగిన _'సంఘవమతేసంస్కు_రణములకో
75
నునన హము చేసెను. తూర్ప్వచాళుక్యరాజులలో విమలా
మ. కుందు చోళరాజు కూతురిని "పండ్లియా డెను. వారి కోవ
a
రుడు రాజరాజన రేంద్రుడును అతని కుమాళుడు కలా
-చొళళాజుల కన్యల నే "పెండ్లి యాడిరి. _ కళింగబేశపు రా
యిన అనంతవర్మచోదగంగ దేవుని తల్లి చోళవంశపు రా
యిన రాజేం[చుని కూతుఠు. ఈ విధముగా పరపొలకు6
లోనే కాక (ప్రజలలో నైతమ్కు (పావీనసం(పదాయము
అకు విరుద్ధముగా శాఖాంతేరవివావాములు జయుసతూ
ఉండేవి
విజయనగరసా మాజ్యపత నానంళేరము, ఆం(ధ్ర దేశమందలి
ఐక్యము చెడిపోయినది, పిమ్మట చిన్న చిన్న రాజ్యము
లెర్ప్సడినవే కాన్సి ఆంధదేశేమంతా ఏకముఖముగా
నడవించి స్నామాజ్యమును మరల డొద్ధరించనల పరిపూలకులు
కీర్రికేషులగు నరాల శెట్టి దేవేంద్రుడు
లేక పోయిరి, రా జ్ర్యైక్యము పోయిన సంమైక్యము
హరిజన నాయకుడు, వర్తకుడు, ఏలూరు. మాలి | ధం a
నైతము పోయినది. 'కులళేదములు మరల ఎక్కువ తీవ
అనేక్ర సంవత్సరములు నానిక సంస్థలలోను, మదరాసు
: శాసననభలోను సభ్యులుగా నుండిరి,
పునాది కండు జేల సంవత్సరములకు పూర్వమే బౌద్దయుగం
లోనే వేయబడీనది, చౌద్దమళేము జూతికుల జేదములను
పాటింప లేదు, (వావ్మాణుడు మొదలు పంచముని వర
కొను అందరును బౌద్ద దీక్షషొందుటకుగాని 3 అర్భ'నాదులందు
పొల్టూనుటకుళానీ సమానమెన అధికారము గలవారని
భాన్యక టక స్తూపము లందలి శాసనములను బట్టే తుజువయి
కది,
పీమ్మట్క ఫీంకర్క రామానుజ మాధ్యమతీములను సైతము
ఆధు లాదరించి సంస్కృతి వికాస్మప్రియులు, సంఘ సం
స్మా_రాఫీ మానులు అని అనిపించుకొన్నా రు, పిమ్మట,
(బహ్మాసమాజము ఆర్య'సమాజము, దివ్య జ్ఞా నసమాజము
మొదలయిన నూతేనమరేసంస్థల ధార్మిక సాంఘిక 'సం
స్మా-రములకో ఆంధ దేశములో తగిన (పోత్సాహము కలిగి
నది అనేకమూణ ఆఅశ్రీయములు "నెలకొన్న వి, ఆం(ధ్రులనే
కులు రామానుజ మతము నవలంబించి సంఘములోగల "భేద
భావములను నిర్మూలించుటకు (ప్రయత్ని ంచిరి. క్నత్రియుడైన శ్రీ వేముల కూర్మయ్య, బి.ఏ., ఎల్.ఎల్.బ.. ఎం.ఎల్.ఏ.
అనుమరాజ్యు తన మం త్రిరైమెన దొడ్డనాయుని పుత్రుడైన (హరిజన నాయకుడు)
చారన్నను పెంచుకొని అతనికి క్షుత్రియ కన్యనిచ్చి వీవా
అంధ్ర రాష్ట్రీయ హరిజన సేవానంఘ సహాయ కార్యదర్శీ,
26
రెలిజియస్ ఎండౌమెంటు బోరు ఆధ్యకు డై యుండిన
రావు సూర్యారావుగారి కుమా శ్రి లక్ష్మీ దేవిగారు, వారి భర్త
పోలీసు డిప్యూటి కమీషనరుగా ఉన్న జియా ఉద్దీకా గారు,
ముగా విజ్బంభించినవి,
వేలకొలది చాలవితంతువుల దుర్భర జీవనము, అంటరాని
స్రీలకు దుస్పహయైన దాస్యము కులకత్యులు
తనము (త్రై
“ఫెచ్చు"ఫెరిగి పోయినవి, (బీటిష్ ప్రభుత్వము స్థిరముగా
ఏర్పడి చేశమందు శాంతినెలకొన్న వరకును సంఘమందలి
పసిపిల ల పెండిళ్కు తత. లితముగా
యం (౧౧౧౧ యి
దుఠరావారములను నిర్మూలించ వలె నన్న తలంపు -గాన్తీ అం
దుకు తగిన సంస్కర్తలుగాని పుట్టుటకు అవకాశమే లేక
పోయినది:
ధర్మమును ేర సంఘ మత దురావారములు ప్రబలి యుం
ఆరువందల సంవత్సరములకు మెగా సనాతన
డను,
అరేబియాలోని జనులు అజ్ఞానకూపములో బడి దుర్మార్ద
'సంచారులై యున్నప్పుడు వారిని ఊద్దరించుటకు మహమ్మదు
| |
పుట్టినట్లున్కు జుడియాలో పిచ్చినమ్మకము లతో దుర్తనులయిన
నంఘసంస్కరణము
హరిని సన్మార్షవర్తనులను చేయుటకు యేసుక్రీస్తు అవతరించి
నట్లును మన దేశమందున్ను (ప్రవక్తలు మహాత్ములు మహాను:
జావులు జన్మిస్తూ డూన్నారు, ఆమ క తాబ్బములకు.పెగా
అకాం తివల్ల టురాజారములలో మునిగి సారస్వత
"నె తిక ఖైర్య స్టెర్యాది విషయములలో వెనుకబడియును,
యూ యా ల j |.
ఆంధ్రుల అభ్యున్న 68 ఫూనుకొన్న కందుకూరి వీశేశలిం౫ం
గారు మన ఆంధ్ర బేశములో జన్మించడము ఆంధ్రుల భాగ్యము,
అతడు నవీనాంభ సారన్వత స్పష్టైకదర్త 3 సంఘ సంస్క_ ర్మ
కార్య దీక్షా తత్పరుడు అకుంఠిత భైర్య సాహసనసములు గల
వీరుడు సర్వతోముఖమైన ఆంధ వికాసమునకో పాటుపడి
కృతాద్ధుడెన మహనీయుడు. అతీడు నాటి పోషించిన
సంఘ 'సంస్క_రణ వీజయు అనతికాలములో మహావృత్నమై
ఫలించినది,
మాలి (క్రీ శే. వీ శేశలింగముగారు.
నవ్యాం( ధారామమునకు దోవాదమొసగిన వన
ఈ నవినయుగమందు సంఘసంస్కరణమునకై బయలం
"జేరిన ఉద్యమములలో (బ్రవ్మాసమాజోద్యమము ముఖ్య
మైసదిం వంగ పాంతేమునుండి తరుచుగా మత ప్రభార *
ణి
మునశై మన ఆంధధ్రదేశమునకు వచ్చిన కేశవచంద్రసేన్యు
కేరళ, ఆంధ సమ్మేళనము.
తిరుచునాపలి కలెకరు ఎన్. శె. చెటూర్ ఐ.సి.ఎస్,
ఉం అ ర
వారి సతీమణి (రావుసూర్యరావుగారి రెండవ కుమా శె)
&్జ-
భీ
సరు
న్ను
(శ్రీ బాపినీడు -శకుంతలా దేవి వివాహము, .
విశ్వదాత క్రీ, శే. కాశీనాధుని నా గేశ్వరరావుగారు పౌరోహిత్యము వహించీరి.
బిపిన్ చం[ద్రపాలు “ముదలయిన
(బాహ్మా మత (ప్రచారకుల (పబోధమువల్ల ఆ మతము అవ
"శ్వీంయ-దం(ద్రసర్కారు,
లందించినవారి సంఖ్య ఆం(ధులలో అత్యల్పమే అయినా,
ఆ మతముతోపాటు వచ్చిన సంఘసంస్కరణము మ్మార్రము
కందుకూరి వీ-రేళలింగంగారున్ను , "వేంకటరత్న ౦నాయుడు
గారున్నుుు, వారి శిష్యులున్ను గావించిన కృషహీవల్ల ఆంధ్రదేశ
మందు ఎక్కువగా వ్యాపించినది. ఆ కృషి ఫలితేముగాసే
వితంతువివావాములు శాఖాంతర వివాహములు కులద
ములం దృష్టిదోపాము హాటింపనీ పం_క్లి భోజనములు, అనాథ
శరళాలయములు వివిధ సంస్కృతిసంస్థలు దేశమందు
వ్యాపించినవి, షత్రికలద్వార్యా పుస్తకములద్వారాా ఊప
న్యాసములచ్వారా కలిగిన ప్రబోధమువల్లన్కు సనాతేన ధర్మ
మనుపపేర (ప్రబలియుండిన దురాభారములమై. జరిగిన దండ
యాాత్రలవల్లను ఆంధ సంఘాఖివృద్ధి తీవగతిని సాగుతూ
చ్చినది.
78
(బ్రహ్మసమాజముతోపాటు దివ్యజ్ఞాన సమాజమతేవ్యా పీ
Sel Pato)
గావించిన ఆనివీసంట్ అమ్మగారి (ప్రబోధము సైతము
ఆంధుల సార్వజనీన సంఘాళివృద్దికి సహాయ మైనది, తిలక్క్
ఆనివినెంటు గార్డు గావించిన రాజకీయసంచలనము నైతము
సంమైక్యమునకు తోడుపడినది,
అన్నిటికం కును అధికముగా గత 25 'సంవత్సరముల
లోను దినదినాఖివృద్ధిపాందుతూ ఊన్న జాతీయోద్యమము
వల్ల కలిగిన సంఘ సంస్క_రణముతో నవీనయుగము (ప్రారంభ
మైనదని చెప్పవచ్చును. ఈ ఉద్యమమునకు గాంధీమహా
తుడు సారథి, ఈ మహాత్ముడు నడుపుతూ ఉన్న ఉద్య
మము 'సర్వతోముఖమయినది,
రాజకీయరంగమంబేకాక, ఆర్టిక, సాంఘిక, ఆధ్యాళ్నిక
రంగములందును మహాత్ముడు తీ వమైన కృషిసల్సి "దేళనుల
a థు
మనోవికాసమునకు సంస్కృతికి
"కారకుడైయున్నాడు,
ఆయన. లేజస్సు3 బుద్ది (ప్రతిభ ఆయన జీవితము
మన దేశస్థుల సేకాక లోకమంతటిని ఆకర్షి ంచినవి, ఆయన
'కార్యదీక్కు
రుందూవమూరుతమువల (పతివాదిభయంకరములై చెలరేగి
నవి, అ నేకసంవత్సరములనుండి (ప్రయత్నిస్తూ ఉన్న
ఊద్యమములు “నెరవేర్చలేక
పోయిన అస్పృశ్యతానివారణము గాంధీమహాత్మునివలన
(ప్రబోధము, వ్యాసములు, కాపన్యా సములు
'సంఘాసంస్క_రణసభలుు
కార్య నిద్ధిపొందినది.
గాంధీమహాత్నుని ఆశయము లను ఆమోదించి ఆం(భ
నాయకులు ఆ మహాత్ముని జాద్యమము లను ఆం(ధేశములో
వ్యాపింపజేసిరి.
ఈ సంఘసంస్కారమువల్ల హరిజనులలో ఎంతో
అందు ముఖ్యమైనది అస్పృశ్య తానివార
అము,
మంది విద్యావంతులై మంచి సంస్కృతిని పొంది రూన్న తిని
పొందియున్నారు. మహాత్మునికి ఫూర్వమే కీ శే, వెంకట
రత్నంనాయుడుగారు హరిజన బాలికలను శేరదీసి "పెంచి,
“పద్దవారినిచేసి విద్య చెప్పించి, వారికి "పెండ్లిళ్లు చేయించి
నారు. ఇటీవల "తెలుగునాయకులు చాలమంది హారిజనులను
తమ ఇండ్లలో ప్రవేశింపజేసి ఆదరిస్తున్నారు, (ప్రస్తుత వారి
జననాయకులగు "వేముల కూర్మయ్యగారు బి, ఏ, ఎల్, ఎల్,
బి, అభివృద్ధికిరావడమునకు కీ శే, శాశీనాధుని నాగేశ్వరరావు
“గారు (శ్రీఅయ్య దేవర "కా ేశ్వర
రావుగారు _ ఎంతోపాటుపక్తా
రు, గుడివాడలో శీ గహాడూరు
రామచం[ద్రరావుగార్కు బందరు
లో (శీ "వేమూరి రామాజీ రావు
గారు గుంటూగిలో శి నల్లపాటి
హానుమంతేరావుగార్కు ఏలూరి
లో (శ వెల్లంకి కృష్ణ మారి
గారు వారిజనులకు చేసీనసేవ
బాలా గొప్పది,
అస్ప లౌ నివారణమునకు
12వ శతాబ్దములో వ్యా ప్రీ చెం
దియున్న దైన్షవమతేము సైతము
ఎక్కువగా తోడుపడియుండె
నిన చెప్పవచ్చును. శుచికుభ్ర
తకు 'సవర్షహీ౦దువుల. కేమ్మాత్ర
డాక్టర్, పి. కోదండరావు ఎమ్. ఏ, (ఆనర్చ్బు)
కొంతకాలము సర్వెన్స్స్ ఆఫ్ ఇండియా వతికా సంపాదకులు.
వారి సతీమణి అమెరికాకన్య, మేరీ కోదండరావు (ఒహియో),
సంఘసంస్కరణము
ము తీసిపోవని మాలదాసరుల కుటుంబములు సంస్కృతి
పొందిన కుటుంబము లన వచ్చును. _ఖీమవరం తాలూ
కాలో ఉప్పులూరు అనే (గ్రామములో హరిజనులు దేవా
లయములో అర్చకులుగా పనిచేయుచున్నారు. సాంఘి
కముగా వారిజనులకు కలిగే యిబ్బందుల్సే వారి అభివృద్దికి
అడ్డువచ్చుననికడా చెప్పవలెను ! గాంధీగారి హరిజనోద్య
మము వారిజనులకు కొన్ని చేవాలయములలోన్వు న్కూళ్ల
లోను పఠనమందిరములలోను (ప్రవేశమిప్పించి "సర్వజన 'సమ
భావానికి స్థావర మైన పునాది వేసినది, కత్సలముగా విరి
విగా సాగిన వివిధ రాజకీయ విద్యా విసయిక= ఊద్యమము
లలోగసాడ నారిజనులు ననుకబడక ఉండుటయే కాక
నాయకత్వ్య్వమునుసాడా వహించియున్నా రని చెప్పవచ్చును,
ఆంధ్ర దేశమునందు 18 గురు చట్టనిర్మాణ సభ్యులుగాన్యు
ఒకరు పార్లమెంటరీ 'కార్యదర్శిగాను పనిచేసిరి,
మున 'బేశములోనున్న 'సంఘుశోదములు అధికముగా వృత్తి
వలననే ఏర్పడినవని చెప్పవచ్చును. అంతేకాదు మనకున్న
కులములన్నీ వారివారి వృత్తుల ననుసరించి. ఏర్పడినవే, |
వృ త్రియొక్క_ గౌరవాగ్"రవాలనుబట్టి జాతులకుకళూోడా
హెచ్చు తస్టలేర్పడీనవని చెప్పవచ్చును. తమతమ కులవృత్తు
లను పురస్క_రించుకోొన్సి తమ గౌరవాన్ని ఏర్పరచుకొన్న
స ర్వెన్స్స్ ఆఫ్ ఇండియా సొనైటీ కార్యదర్శి,
79
ఆంధిసర్వనస్వము
(పతి జూతిన్ని ఇతర
జూతులను తక్కువగా
చూడటము సహాజమై
పోయినది,
ఒకే కులవృ త్తికలిగిన
జాతులలోకూడ్క
(తకము'లై నట్టిన్ని ఆవార
పరములై నట్టిన్ని కారణ
ములవల్ల భేదా లేర్పడి
నవి. ఈ ఛదములను నిర్ణ
యించువాలెవరు 2 బేక్
ములో చ్చు దిగి
యున్న జాతీయ భావ
రుంరూమారుతీము కోల
"చేధములన్వు సంఘ బేధ
అంతేకాక,
వ్ష్నారై
ణా
యి
వాచం.
లు
ములను వర్గ భేదములను
"పెకలించి వైచుట కెంత
యో. సహాయమగుచున్న
దని చెప్పవచ్చును, పాశ్చాత్య నిద్యానాగరికతీల 'సంపర్కు._
మువల్లను తక్సలికంగా నవినాశయముల (పభావమువల్లను
మనలో కలిగిన మార్పు మన 'సంకోచితేత్యమును పోగొట్టి
మనకు విశాలదృష్టినీ, దూర దృష్టినీ కలుగజేసినవి, ప్రస్తుత
మాంధ్ర దేశములో కుల భిదములలోన్యు శాఖా “ఛేదముల
లోను మత భేదములలోను పోరాడిన వీరు లెంతోమంది లేక
పోలేదు. అయినా మన కులాఖిమానము మన ఛరీరము
లలో జీర్మించి భల్యగతములై యున్నవి,
జీవితములోన్సు సాంఘిక జీవితములోను, వ్యాపారము
లోను నిత్య జీవనములోను కులాఖిమానము "పెనుభూతము
వలె కనబడుతూనే ఉన్నది. కొన్ని కొన్ని చోట్ల మఠము
మారినను కోలాభిమానము మారలేదు.
కన్ను సంకుచిత మైన కులాభిమానమునకున్ను ఊత్తర దకీణ
('ధువముల కున్నంత భేదమున్నది, ఇప్పుడు నఖిశిఖపర్యం
తము జాతీయోద్యమములో మునిగి తేలుతూజన్న ఆం(భు
లలో ఎందుకింకను ఈ కులాళిమానాలు + ?
మస రాజకీయ
ఇందుకు "కార
జాతీయోద్యమమున
ణము అజ్ఞానం, వంశ పరంపరాగతమైన ఆచారం, స్వ్వార్ధపరత
తప్ప మరొకటి “కనబడదు, అయినష టిక్కీ
ఈ విషయ
80
డాక్టర్ వి, ఎన్. శర్మగారు, వారి కుటుంబము, వారి సతీమణి జర్మన్ కన్య, మదరాసులో
బాల దాలీకలకు ఉద్యానవన విద్యాలయము నడుపుచున్నారు.
ములోకూడ మనము పొందిన జయము, ఆం|దోద్యమము
ద్వారా మనము సాధించిన ఆం(ధజాతీయసామాత్మా_రము
గర్వించదగిన విషయాలే! మన ఈ విశాలాం (భత్యం
విశాల భారతీ యత్వమునకు సవాకారముగానే అఫివృద్ది
పొందవలె నని నాయకుల ఆశయము. కులాభిమానముల
తోను మతాఖిమానములతోన్వు శాఖాఖినూనములతోను
పోట్లాడి జయిం-విన ఆం[ధ్రయువకులను అభినండించవలెను,
శాఖాంతర జాతీయ వివాహములు లోగడ జరిగినవి
నూచించినాము. ఇక మన కాలములో జరిగిన వివానా
ములలో కొన్ని “పేర్కొ_నబదగినవి కలవు, ఇంజనీరు గంటి,
ఇప్పగంటి సుబ్బుకృష్ణయ్య, ఆకురాతి చలమయ్య, భానోజీ
రావు, ధన్వాడ ఆనందరావుగార్లు బంగాళొ కన్య
యాడికి, డా! కృష్ణ మూ ర్రిగారు (నాగవూర్ రసాయన
త్ర పండితులు) మహారాష్ట్ర కన్యను చా! పుచ్చలపల్లి
రామచం(డ్రాకెక్డి (సుందరయ్య గారి
అను "పెండ్లి
జా
తమ్ముడు) డా॥
పురుసో త్ర త్ర్తంగాష్ట కర్నాటక కన్యలను పుండ్లియాడిరి. (శ్ జి,
వి, రావుగారు (8మైజ్ల శానిటరీ యింజనీరు). స్కా_చి కన్యను,
“డా ఉప్పల లత్మణరావుగారు స్విస్ కన్యను డా॥ వ్,
యక, శర్మగారు (మృబ్రాను ఉద్యానవన బాలబాలికా
పొఠళాల (పీన్సి సాలు) జర్మనీ కన్యన్యు డా! పంగులూరి
సుబ్బారావుగారు. ఇంగ్లీహు కన్యను ₹॥ ఛద్రప్పగారు
కర్నాటక కన్యన్వు బి సానుమయ్య గుబూగారు నాయుడు
ప
ములో అది సాంఘికమెనదశే చెప్ప వచ్చును. దీని!
విద్యాగంధము లేక్క
న్వఫావులో పాండిత్యము లేక్క మత భాపమైన సంస్కృత
ముతో పరిచయము లేక్క ఖౌతికముగా వెనుక బడియున్న
(బావ్మాణేకరుల దుస్టితియే (పథాన కారణము. పాశ్వాత్వ
వందల కొలది సంవత్సరములుగా
ములవల్లను _ స్వతస్సిద్దయమగా
తమకున్న (పతిభవల్లన్కు (బా
వ్మాణసంఘము పొందిన అభివృద్ది
లేక్క వెనుక బడియున్న (యా
హ్మకోతర జాతులవారు తమ
దుస్థితిని “తెలుసుకొనుటకు ఈ
నవీన విద్యా విజ్ఞానములు
మరింత తోడ్చడినవని "చెప్ప
వలెను, (బాహ్మణేతకోద్యమ
మునకు ముఖ్య కారణములు? _
(1) శూద్రులు వేద మం(త్రేము
లుచ్చరించరాదు, వినరాదు,
చదువరాదు అని (బాహ్మణులు
"పెట్టిన నిషేధము] (2) మత
(గ్రంధములను _ (అనగావేదోష
నిహుదాద్శి గ్రంథములు కర్మకాం
తలకు వో
ములు మంత్రే శాస్త్రములు)
చదివి బోధించి, అనుస్టించే అధి
“కారము తేమేెకే కలదని వా
దించిన పిడినాదము; (క్రి) తను
సంబంధించిన
LL
సంఘసంస్కు రణము
(పతిభవల్లన్సు సౌకర్యము ల వల్లను 'సంఘటనము వల్లను
ఆక్థి కముగాన్సు సాంఘికముగాన్కు రాజకీయముగాన్వు వారు
పొందిన (పఖ్యాత్సి పురోభివృద్ధి, సాంఘిక విపయములందును,
తమ సంధు (ప్రవృత్తులందును ఇతేతుల కెడమియక్క తమ
ఆధిక్యమును, (శేస్థత్వమును నిరూపింప చేయడానికి చేసీన
(పయత్నాలు (క వంశే పరంపరాగతంగా (చాహ్మణులలో
గల మతప్రభావము వలన వారి యెడల (వావ్మాణేత
రులకు ఏర్పడిన (బాహ్మణ భక్తిని స్వలాభమునకై ఉప
మయోగించుకొన గోశ కొందరి (ప్రముఖుల నిరంకుశాధికార
తత్పరత; (ఛాహ్మ ఇౌతరోద్యమ మునకు ఇవి ముఖ్య కారణ
ములుగా కనబడును, ఈ అన్ని కారణములను ఎదు
రొ్క-నుటకై (బాహ్మణోతరోద్యమము జయ( పదముగా
పని చేసినది, దీనికి ఫలితముగా అనేక (చాహ్మణేతర సంఘ
ములలో స్వకులపౌరొ హీత్యము, సంస్కృత భాపాధ్యయన
మేకాక వేదాధ్యయనము వేదో క్షముగా కర్మకాండలను
జరుపు కొనడంకూడా ఏర్పడినది. (ప్రజాహి తోద్యమములు
EET
జి. వి. రావుగారు (రిమైర్డ్ సానిటరీ ఇంజనీరు.)
సతీమణి స్కాట్ లెండ్ దేశస్థురాలు
1
ఆంధ)సర్వస్వము
సఫాసమ్మతములగుచున్న వి. ఈ సభల మ
మునన్వు (ప్రజలలో విరివిగా "పెరిగిన వి
విజ్ఞానము ల వలనను ఇంచు మించు ఈ ద
బారులు తీగ్పెనవని యే చెప్పవచ్చును. "కా
ఇంచుమించుగా అన్ని కోలములలోను విశ
ల ధికులలోన్ను విద్యావిహీనులలోను వరక
డాం ఉప్పల లక్ష్ముణరావగారు వారి సతీమణి షోలింగరు
ముల మోది మోజు తలితండ్రులకు ఇప్పటి
| వి. ఎచ్. డీ. (జర్మని లక్కుణరావు, స్వీస్ కన్య, వాల బాధకరముగా నున్న ది, విజానవం
ఆంధ్ర సిమెంట్ కంపెనీ మానేజరు. సత్యాగహిణి i
"అన యువకులు కాగా కట్టములు say
ద
ఎక్కు_వగుట వల్లను (ప్రజా(పభుతమునకు దేశములో అంకుర దుట్కు కట్నములు లేక పనా నావంలం చేసికొనుట
ములు ఏర్పడుట వల్లను, (ప్రభుత్వ సహాయము దొరకుటవల్లన్సు నిరాకరించుటు ఎంటో మాయమైన "కార్యముల
"ముక్త స్వాఠంక్ర్యము, విద్యా స్వాతంత్ర్యము అధకమనట.. నివా శీరోనమైన తత్యకుకు. నదవికాం, నట
వల్లను విజ్ఞాన (పొ ప్లీకి సాధనములు సౌకర్యములు, మితి ట్ దూస్యుములైన ఈ ఆచారములను. నిర్మూలిం
లేనివిగా లభించుట. వల్లను (బాహ్మాణేతర సంఘములు వలసి యున్నది. |
కూజా (ప్రస్తుతము వాల అభివృద్ధిలో నున్న వనియే చెప్ప అతివాల్య వివాహములు వృద్ధుల లికల నం
వచ్చును, (బ్రాహ్మణే తరో 'ద్యమము తన తీవ రూపమును నో దురావారములు అంధ సంఘములలో ఇాలా. వరకి
కూపళశమించుకొనుట కూడా (ప్రస్తుత (చావ్మాళోతరసంఘాళివృ
ద్దికి తౌర్మా_ణము,
(బ్రాహ్మణేతర ఉద్యమము సామదాయకముగా నడచు
చున్న ప్పుడు కూడా (పతికులము తమతమ కోలసభలను
ఏర్పరచుకొని తమ యభివృద్ధికై పాటుపడుతూ వచ్చెను,
ఈ కులుసభలు అనేక (బ్రాహ్మణ శాఖలలో కూడా. జరు
గుతూ వచ్చెను!నియోగి మహాసభ, కర్ణ కమ్మ సంఘము,
మాధ్య మహాసభ మొదలయినవి. _బాహ్మా బేతరులలో
ఆర్య వైశ్య మహాసభ క్షత్రియ మహాసభ కమ్మ మహా
సభ్య శెడ్డి మహాజనసభ కాపు మహానభ, ముతురాజి మహా
సభ వహ్నికుల కృతియ సంఘము మొదలయినవి గలవు,
(పతిసంఘాసభలోను తేమ 'సంఘమందలి బాలికా బాలకులకో
విద్యాఫవృద్ధి "కావలెననియు, త్రీ జనోద్ధరణము జరుగవల కీ. శే, అత్మూరి లక్ష్మీ నరసింహ సోమయాజులుగారు,
ననియు బాల్య వివాహాముల నరికట్ట వలెననియుం, వితంతు
వి. ఏ. బి. ఎల్., జిల్లా మునసబు, బందరు,
విచావాము ల జరుపవలె ననియు, వరకట్న ములను మాన్నింప గొప్ప సంస్క ర్ల; ఆర్యవెశ్య (సముఖులు ; యజ్ఞము చేనినవారు.
82
త్య పోయినను పూర్తిగా పోలేదు.
ములు లేక పోవుటకు వాల వరకు
అత 'బొల్య వివాసా
చట్టము కారణము
'సంఘములలోను వేల కొలది
వితంతువులు సంఘునిరంకుశాధికారమును నహీంప లేక (మగు
చుసే యున్నారు. వితంతు వివాహోద్యమము ఆంధ్ర దేశమున
గావచ్చును, అమునన్సు అన్ని
శ
ఈ నాటిది కాదు, దీనికి (పాతిపదిక్క సంఘ సేవాధురంభరు
డన దగు కందుకూరి వీశేశలింగం-గారి కోజులలో పడినది,
నరసాప్రరములో వారు "మొదటి వితంతు వివాహామును బెరిపిరి.
అప్పుడు (ప్రజలలో వారిపట్ల రగుల్క్కానిన క్రోధాన్ని, తత్స
లితంగా వారు పడిన యమయాతనల్కు ఇప్పటికిని తలచు
కొనిన _ధేర్యవంతుల గుండెలు కూడా అవియును, ఆయన
చూసిన ధైర్యము ఎంతొనుంది సంస్కాారులకు మొర్ష
దర్శక_మెనది, ఆం(ధ్రబేశములోని వితంతువివాహోద్యమ
(పథమదశనుగూర్చి _ వీశేశేలింగముగారి స్వేయచ ర్మ తలో
చక్కగా వివరింపబడినది, వితంతువివాహా శాసనకారకు డైన
విద్యాసాగరుని ఉద్యమము వంగ బేశమునకం కు ఆంధ్రదేశ
మున ఎక్కువగా కొనసాగుటకు వీనేశలింగముగారి కృసిన్ని,
ఆధునిక భారత (ప్రవక్త
. లు కొల్లాయి గట్టి నేమీ మూగాంధి *
“మూల
వెన్నపూ పూసా మనసు; కన్నత ల్లీ.పేమ; స
రాజమం] దవరములోే వీరు సావించిన వితంకుశరణాల
యమున్ను కారణములు, ఈ ఉద్వ్నమము ఈ రాజనుహేం
(ద్రవం "కేంద్రమునుండి త్రక్షి క్కు_న బీల్లాలకున్నుు
ఇప్పుడు తెనాలి నరసాపురము, "కాకినాడ మున్న ౧సచోట్ల
చెతము వితంతు వినావతా
యమన్
ల
ము
సంఘము 'లేర్న య పనిచెయుచున్న వి,
|
(శ కాన్న వ లక్ష్మీ నారాయణగాధ్కు
6
36
Q
(౮
di:
a
ప
,
యు
గార్కు బంకోపలి మల్లయ్యశా స్రీ గారు -మొదలయినవారు
ల్లీ చల్లయ్యశా్త్ర్
ఎక్కువగా _ వితంతు _వివాహోద్యమములో సాల్టూనిక,
కమ్మ సంఘములో క లగరరామ స్వామి పిచ్చమ్మ దంపతులు,
వెళ్య సంఘములో
మాతే నారా యణరాన్రు మాడేటి రామచంద్రరావు, దర్శి
జా! మూల్పూరి రంగయ్య గారు;
చెంచయ్య, తూంఫపూడ్ భగవంతేము గొుప్పగార్లు విశ్వ
(వాహ్మణులలోే. పట్నాల గోపాలస్వామ్సి "పెదపోలు
సూర్య నారాయణరావుగారు "పేర్కొనదగిన ఉఊద్యనునాయ
కలు. ఈ ఉద్యమము బె బాాసగా వ్యా ప్రే వీచింది సాగముండుట
ముదావవాము, ఈ ఊద్యమ పరిణామమునరకు పంతుల
గారే కారరులని (ప్రత్యేకించి చెప్ప నవస సరము'లేదుః
మహాత్మా గాంధీ, 3
NEN Sis
డే .
cua
ండంటి
చ
తప తూ ain రాకా రతనాల యా బడ hI ip HET an Cae ie Aw దిన In bien rrr rE wes fae et arnee ty een 4
విద్య యిచ్చుట సత్స్నాత్ర విషయ మైన
నవ్యయానంద పదము(జేయంగయాలు(
. దగగ దక్షిణయిచ్చి పేదలకు విద్య
యీ నియోగించుటయు(దత్సమాన కృతియ
= ఖా రతేము,
వివయ సంగవాము : ఆరంభములో నాగార్జున
సోవేశ్యరాది మత కర్తల సంఘనేవ-_ఈ కాలమందలి
సాంఘిక సేవ_ఆంధుల దానశీలము---పూర్వకా లమందలి
ఇష్టములు, పూర్తములు--రాజుల దానశాసననములు---- నేటి స్మ
ములు, దేవాలయములు, (గంథాలయములు-- పురమందిరములు
మొదలైన సంస్థలకు ఇచ్చిన విరాళములువల్లూరి సూర్యనారా
యణరావు, మల్లాడి సత్యలింగం నాయకరు గార్ల మరణళాసన
ములు--దానధర్మములు.
మన 'సంఘమునుగూర్చిన్ని , డాని పరిణామనునుగూర్చిన్ని
వ్రార్షభాగమున చదివియున్నా రుగదా | మాన వునియొక్క
అభ్యున్న తి “సంఘముయొక్క.. అభ్యున్న తిపె పె ఆభారపడియుం
డును, 'సంధుముయొక అభ్యున్నతి ఆదేశమండలి (పకృతి
సిద్దమైన 'సంపదనుబట్టిన్నీ , శీతోవ్లస్థితినిబట్టిన్నీ తదితర మైన
పరిస్థితిని బట్టిన్నీ ఉండును, వికసించు
'సంఘము=పరిణామము చున్న సంఘమునకు ఆ సంఘము
లోని మానవుల మానసిక పరిణామ
మునకుగాన్వీ భౌతిక ఆర్థిక, చెతిక్క జీవనపరిణామమునకు
"గానీ 3 పరతీంత్రతవల్లనోో మరియే యితర కారణములవల్ల నో,
(ప్రబలమైన నిరోభములు కల్టీనచో ఆ 'సంఘము వికసించదు.
'సంఘముయొక్క అభ్యుదయమునకై కృృషిసల్నుట యేం
సంఘ సేవ,
ఏాాందూవుతమునందలి వై వీధ్యమువల్లన్వు ఫం ందూబేశము
అానేకజాతులకు ఆవాసమగటవల్లను
సంఘాభివృద్ధికి తర్వాత, మహమ్మదీయ పాలనలో
అంతరాయములు హిందూ మవామ్మదీయ సంస్కృతుల
సంఘర్ష ణమువల్ల ను నున సం ముక్య
మునకు అఫీవృద్దికి అంతరాయము లేర్పడేనవి,
సుషు ప్ప న్ర్రవస్ధ్థలోనున్న మన సంఘము విశేశలింగం
నా గేశ్యరరావులాంటి వై తాళికుల (ప్రబోధమువల్ల మేలు
కొని ఊత్క్భృష్ట్రతనందుచున్నది. పరోపకారబుద్దితో , స్వార్థ
హీతులై 'సర్ఫృజనక్నేమమున్సు లోకససంగవా కళ్యాణము
లను వాంశించుచు సొంఘికకలు చేయు కృషియె స్తవనీయ
మైన సంఘ సేవ |!
మన ఆంధ్రదేశమున మతవిషయములందున్వు లాజక్రీయ
విపయములందును 'సంసుము నుద్దరింప ప్రయల్నంచిన వీతలు
“పెక్కురు గలరు,
మత విపయిక మెన 'సంఘ సేవ చేసినవారు నాగాద్టునుడు,
శంకరుడు బసవేశ్వరుడు మొదలైనవారు. సాంఘి కాభ్యున్న
తికి సర్వవిధనులా కి, పిచేసిన కందు
'సంఘసేవా తొత్పరులు కూరి వీశేశలింగం, వంకటరత్న్నం
నాయుడుగార్లు మొదలై నవారి
చెరుగని వారెవరు! జనుల నునోవికాసమునకు "కారకులైన
రచయితేలన్కు కవులను సారస్వత విషయమైన కృషి చేసిన
వారినిగా “పీర్కొ_.నవలెను. రాజకీయముగా (ప్రజా స్వామ్య
మునశై కృషి 'సలుపుత్యూ దేశమునశై (ప్రొణములిచ్చిన "దేశీ
భక్తులు నాయక శిఖామణులు అనేకులు మన తేలుగునీవును
84
దానకర్ణ, నాళం రామలింగయ్యగారు,
చెళశ్య నసేవాసదన స్థాపకులు.
పుట్టిరి, అన్నీ వీధములా సంధు (శ్రేయస్సును వాంశుంచుచు
సంఘజీవియై మానవుడు ముందడుగు చేయుచుండవలెను.
దానలీలము-డానములు.
మన చళమతవాబ్మయములకు దానకీఅమే కొలికి పైూనసగా
నున్న విషయము మిారెరుగదురు, (పావన సంస్కృత
వాజ్బయమున కంతటికీ దానకీలమే (ప్రధానభావము, బలి
చృక్రవ_ర్థి కర్ణుడు ఐతిహోసికవీరులు చాన
తత్సరతకు (ప్రసిద్ధిచెందినవారు. స్మృృతులలోన్సు అవీ నిస్ఫాశిం
చిన ఆచారాకాండలలోన్సు సంఘ వేమము లోక సం
సాము పరోపకారతత్పరత్క (ప్రస్ఫుటము చేయబడినవి.
సద్ద్యంథములన్నీ
చానకీలముు 'స్మత్చివర్హనము మొదలే న ఊన్న తొదర్శములన్వు
మొదలైన
పురాణములు భారతరామాయ తాడి
' విశ్వశ్రయస్సును వాంఛించి, (ప్రబో
బౌద్దయయుగమున
శిల్పకళిలు బౌద్గధార్శ్మిక గాధలను,
(ప్రాచిన వాజ్మయం;
డాన మున్న తాశయం చిక్రలేఖనాడి
వాటినీతులను సులభముగా (ప్రజలకు వ్య క్తపరచుటకే రచిత
ములగుచుం డెను. అట్లీ దశావతారాది కథలు రానూ
యణగాధలు మన ఫూర్వులు చితించిరి,
వ్యక్తులకిచ్చు దానములను, జనులందరిశి సమిస్థ గాని చ్చు
సాంఘీక సేవ
చానములను ఫూర్వులు శెండు వర్హములుగా విభజించి8+
వానిలో వ్యక్తులకు యజ్ఞ యాగాది సత్క_ర్మల నిర్భహొంచు
టక యిచ్చిన చానములకు గీ ఇష్టము స లని "పీరిడిరి,
యా
జనా పయోగార్థ యె నిర్చితములై న
ఇష్టము, వూర్తము _ చెరువులు బావులు ఆలయ నిర్మా
ఇముల్కు రోగచికిత్సా సౌకర్యములు
మొదలై న దానములకో “వూ ర్తములని “పేరిడిరి, మానవుడు
లోకులందరిశ్మేమమును అక్థించుచు. తన్ను 'సంఘజీవిగా
భానించుకొని ఉన్నత దృక్పథము గలిగి చేయు సత్కర్మ
లైన ఫూర్తములకో (ప్రత్యేక స్థానమగలదు, ఈ విషయ
నునే వివ్షు పురాణమునందు * ఇపేన లభ్యతే స్వర్తం్య
పూనే మోకుం సమక్ను తే” అనే నోకము ఊర్జటించు
చున్న ది.
స్స్
వ
'సత్కార్యములు చెస్కి పరోపకార తత్పరత జడా
గర్వము కలిగియుండుట 'సర్వజనాదరణీయమైన విషయము.
ఆలయము
అక్కు సంస్థలకు అనల్పమెన దాన
ముల నిచ్చుచు రచించిన కాసనములం
-సటిశిని మన చరిత్రలో నిలిచియున్న వి. అనేకచోట్ల దేవాల
యములు కట్టించి పలంసంస్థల పోషించి (పజోపయోగకరము
లైన పనులను చేసిన ఉదారులం అనేకులు గలరు, శాకీ
నాయుని నాగేశ్వరరా వుగారు తాముచెసిన జానధర్మముల
వల్లనే విశ్వచాత అన్న సార్దక నామమును పొందిరి:
ఆం[ధ్రరాజులు అ ానీకై'
చదానకాసనములు
సంస
ముఖ మునరిం దిన (ప్రజ్ఞావంతుల లో జయపురం,
"పెద్ద లను సోషించ్కి తను జ "జార్యమును బహు
@ దుగ్గిరాల నూర
(సంఘ సేవకుడు,
85
లవరం మొదలన
రూ
జమించారులను పరిగణించవలెను,
టీ నో జ్
పట సమాందాయలుం.. వీరుగాక్క్ మల్లాడి సత్యలింగం నా
ae: జ్ ల న.
కాకుం యు ము
స్వ 5 =
స్ న ef, = చపాకి ఇ జ్జ
పంహాలెడ్స సుపపల్సి నానమచంారెడ్తి మాడపాటి. వెంక
నే భక టు జ
ఫాను, కే అపృుయంనాయుదుగాత మొదలె న చాన
న ఇర ఇ 2 జః ౦. "NE ఆలా యం
eT ws it TOMO ధా యా
త్న er ట్రా అ
టం వ్ టం
లి రుల అవస
ఇంకే కొప్పు (ప్రతీ Enh వర్హకులు “ధర్మఫండు"'
వయూబుచాసీ అెకేకి స Wn ములుచేయుచునా న్నారు, గాని
సద్వినియోగమగుటేదు.
కాన్ని స|తములలో ఆస్మత్రములు
కట్టించిన శాకేల వంశేపరంపరలోని
వారు ఆక్థికముగా పతనముపొందుట
చేతనో తమకు ఇష్టము 'లేక పోవు
తపో. వాటిని సక్రమముగా నిర్వహీంచుటలేదు. ఒక
(
> pf
కోట్టముద్యారా వీటిని ధర్మబద్దము చేయుటమంచిది. ఈ
విషయమున వల్లూరి సూర్య నారాయణరావుగారు. కొంత
ఆందోళశనము జరిపీరి, (పజాహి తై కకార్య నిర హణములోే
ద ఏ యా
లోపములు, కృ్మతిమములు ఉండిన, సంస్థలకుగల ఆదర్శము
వీ కించును, _
పళ్లెలోను ఆలయములు సత్ర
cn
సలవు, చోట్ల
కుసంరక్న్షణకాలలన్సు అన్న దాన సమాజ
ములను నిర్మించు చున్నారు.
ములు ఇప్పుడు అనేక
ఆంధ్రదేశ వాసులలోని దానశీలము, జెదార్యము
అవగావాన వెనుక నుటకు ఈ (కంద జాద్ధరింపబడిన కొన్ని
ఒంక రిప్ సం సంస్కృతికీ గీటురాయి,
వల్లూరు సూర్యనా రాయణ రావుగారి ధర్మములు
స హరా "యణరావుగారు ఆట'ేల నియోగి | బాహా గ
ఇలా వంగవేెలు దగర వ
పంగతేము ముద న విద్యలు బానో అభ్య సించినవారు
వీకియింటగలరు.. వీర వీవకోటుంబమున వ పుటియు బి.ఏ, వర
ట్
లు ఆధారభూాతములు కాగలవు. చానకీలము మన
కును కష్ట పడి చదివి, బందరులో కొంత కాలము న్యాయ
వాదవృత్తిలో నుండ్య ఎక్కవగా ధనము
ఆర్జించిన దనమంతయు దాన ధర్మములకు వినియో గిం'చిరి.
విద్యార్థిదళయందు 'సాడ్యా వీరు పేదలకు తము కున్న
దానిలో కొంత దానముచేసీ తోడ్పడుచుం జెడి వారు, వీరి
జీవిత చర్మిక్ర (పశంసాసాశ్రమై పఠగార్హ్డ మైనది. వీరి
విశాల హృదయము జ "దార్యము వేరొక-చోట చూపబడిన
సనమే బూటు చున్నది,
ఆర్షి ంచ్చ,
వీరి మరణ శా
పీకు బందరు జాతీయ కళొశాల, కోపల్లి వానుమంతే
రావుగారి స్మారకనిధికి రూ 1000 లున్న, తిలకు ఫండుకు
మా1600 లును బందరు కళొశాలకు రి చేల రూపాయలు
విలువగల వారి కవతవరములోని ఆగన్టిన్ని, బెజవాడ రామ
మోహన ఆయుర్వద ధర్మ నవెద్న కళెౌశాల సంఘమువారికి
సాలీన రూ. 500 లు వచ్చు ఆ స్లీన్ని, శుద నుద్దాలి (గామ.
'జేవాలయములకు కొంత ధనమున్ను, అనేక విద్యార్థులకు
విద్యానిలయములక్ు దానములున్ను చేసీరి,
కొవ్వూరున విద్యా సీఠవను ఒకో 'సంస్లను స్పాకించిన
sas
ధరుడు నప్పస్థ త్యాగ పప (గ్రంధకర్త అయిన తల్లా (పగడ
సూర్య నారాయణరావు "గారి తర్వాత్య ఆ సంస్థను పోషించే
భారము వీశే నిర్వహించిరి, అసలు వీరి సర్వస్తుమును దానికే
నియోగిరచి నారు. 1981 'సం॥ ఏ పెల్' 9 వ తారీఖున
అసంస్థకు 12 వేల తాపొయల విలువగల తను ఆప్స్ స్వాధీ
నపరచి [ట్రస్టు దస్తావేజు (వాస్ యిచ్చినారు పలు ధ
సంస్థలు సృక్రమము'గా నడచునట్లు చేస్తి వాటి వ్యవహారములు
పరిస్కు_కించికి. వీత చేసిన కొన్ని దాన ధర్మముల వివ
రణములు మరణ శాసనములో నున్నవి,
మల్లాడి సత్య లింగం నాయక రుగారి ధర్భములు
గోదావరి జిల్లా కోరంగి (గ్రామము క్త శ్రే, మల్లాడి
సత్యలింగం నాయక రు-గారి జన్మస్థలము,
మే తియులు; మొదట సామాన్య
సం||లో రంగూాకా
వీ అగ్ని కుల
కోటుంవీకోలు; 1868
అచ్చట మూడు సంవత్సరము లకు
ఒక పడవను సంపాదించి, పిమ్మట స్త్రీ మర్గలోను పడవలలోను
nt
జ్య
వ్యాసొరము చేప్పి కన్ని లక్షల నార్జించిరి, వ్ దివి 99
జనవరి 1915 'సం[॥న దివంగతులై ర. నాయకరుగారు “నెల
కొల్సిన చాన సంస్థకు సుమారు " లక్షల రూపాయలు విలు
శీర
వగల భూములు కాకినాడ చుట్టుపట్ల (గ్రామములలో
ఉన్న వి, జక లక్ష యా చేల రూపాయలతో జగ
న్నాధ పురమున సాఠకాల్క స్మత్రము మొదలై నవి కట్టి నారు.
ఈ సంస్థరమొక్క_ ధర్మములలో నొకటియగు ఉచిత పాఠ
కాలలో కత50 మంది వాలురు మొదటి తరగతి నుండి
ఆ మూడీవ ఫారమువరకు -దధువు చున్నారు... సత్రములో
నిద్యాద్దుల కర అనాథులకు దరిడాపు 100 మందికి'పెగా (పతి
నూటా భోజనము "పెట్టుదురు. 'సంగమేశ్వరస్వామివారి
ఆలయము చొల్లంగిలోనిది ఈ సంస్థవారి నిర్వహణములో
నున్న ది,
ఈ 'నంస్టచేసిన సాహాయ్యమువల్ల విదేశములకుపోయి,
అక్కడ పలువిధములగు విద్యల నభ్యసించ్చి ఉన్నత పదవుల
నున్న వారిలో అవుటుపల్లి నారాయణరావు 3 వె, విం
కృష్ణారావు (వ్యవసాయ శాఖూ డివ్యూటీ డై కెక్ట ర)
బి. శంకరరావు నికోడి (మద్రాసు గవర్న మెంటు కన్నడ
(టాన్సులేటరు) ; యల్లాప్రనడ సుబ్బారావు (వైద్యులు) ;
లంక సుందరం (ష త్రికావిలేఖరి) ; వూావలి సుబ్రహ్మణ్య
శాస్త్ర (ఆడిటరు) 5 కె వీ, సత్యే నారాయణ (ఫ్యాక్టరీ
ఇక స్పెక్టయ 5 సీ, ఆర్, కుల శేఖరం నాయకరు 5 కె,
యస్. మూ రి; నూగంటి బాపినీడు (మాజీపార్ల మెం టరీ
(పచురణ ఢాబా కార్యదర్శి) గార్డు.
ఈ 'సత్యలింగం నాయకరుగారు చేసిన ఇతర ఉానధర
ముల వివరణములు వీరి మరణశాననములో గలవు,
మాడ పాటి వెంక పేశ్వర రావుగారి ధర్మములు
మాడపాటి వంక మేశ్వర రావుగారు నిజాము రాజ్యము
లోని ఫరిటాల (గ్రామ కాపురస్థులు, పి తార్జిత "సేమియు
లేదు. తాత తండ్రులవలె నే నూజివీటి సం స్థానమును కని
"పట్టు కొని, తేన బుద్ది కుశలత, చాకచక్యములవలన “నలక
15 "చూ, చేళమునండి 800 ల ధా, వరకు జీతము తీసి
"నుచు ఈయ్యారు నిడదవోలుజమోనులకు దివానుగా
పీ పని వేసిరి ; 1917 లో పరమపదించిరి. వీరు జెజవాడ్క,
నూజివీడు మొదలై నచోట్ల అనేక దాన ధర్మములను చేసిరి,
x
వకా దండయ్యగారి ధర్మములు
విర గుంటూరులో Seal ఫ్ర్డరు; అనేక సత్ర
శ
సొంఘిక సేవ
భోజన సౌకర్యములు జీతముల 'నసదుపాయములు మళ
(గ్రంధముల ముదణ మొదలైన ఉత్కృష్ట కార్యములు
చేసిరి,
గుంటూరు హిందూ కళొశాలకో వీరు 20 చేల చూషా
యంలకు మెగా విలువగల నొక భవనమును కట్టించి యిచ్చిగి,
br
దివాకా బహదూర్ మోతే గంగరాజు జమీందారుగారు,
ఏలూరు
శ, చింతల
ఎరువు కోశేశ్వర రావూరు విఏ్క వియల్, కోటప్ప
కొండవద్ద అన్న స్మత్రమును సారము "పెట్టించి అనేక
ఆలయములకు దాన ధర్మముల జేసి తోడ్చడిరి, స్రయంచి
కంటి వెంకట్రామయ్య గారు నర్సరావు పేటలోన్కు కోటప్ప
కొండవద్దను నిర్మించిన స్మత్రములును, కాకుమాను కాంతేయ్య
గారు కట్టించిన సృత్రమును గలవు,
tun
నర్వారాన్రుపేట తాలూకా లోని
(కే
ఆంధ9సర్వ్యన్వము
సుదపలీ రామచండా శెడిగారి ధర్మములు
దిగా రక C
విరుకర్నూ లు జిల్లా ఆర్ష గడ్డ (గామములో 80 చేల
ఈూపాయులకు “పెగా కర్చు పెట్టి శివాలయము ఒక చానిని
నీర్మించ్చి అందలి నిత్య ఖుర్చులకున్కు కర్నూలు జిల్లా
అహోబిల దేవాలయములో తిరునాళ్ల సమయమున అన్న
'స్మత్రం జరుపుటకుగాను రూ, ఏడువేలుచేంయు 60 ఎకరముల
భూమిని కొని దానము చేసినారు; చిత్తూరు జిల్లా మదన
పల్లి తాలూకాలో కళాశాల భవనములు కట్టునప్పుడ్య 15
చేల రూపాయలతో ఒక భవనమును కట్టించి యిచ్చికి.
కడప జిల్లాలో అనేక నుంది బీద విద్యార్థులకు వీరు
ధన సహాయము చేసీరి,
బైసాని మాధవ వెట్టి ధర్మనిథి
1920 'సం!1లో శబై సాని మాధవ చెట్టిగార్కు చిత్తూరు
జిల్లాలోని ఒక పేద కుటుంబములో జన్మించిరి, సంపాద
నార్థమ్యు మద్రాసుకు వచ్చి స్వసామర్థ ముతో వర్తక
(ేణిలో ఉన్న తస్థానమ సంపాదించుకొని సంపన్ను
లయిరి, వీ రానాటి వైశ్వే (ప్రముఖులలో అగ్రగణ్యులు,
రామానుజ మ తాఫ్లిమానులు, పరమసాంస ఎంబార్ జియ్యరు
స్వామి గారి సమకాలికులు, (గ్రంథాలయములు సంస్కృత
(గ్రంథములు. దేశీయ (గ్రంథములు వ్యాపకముచేసి (గ్రంథ
క ర్లలను పోపించుట ; విద్యార్థులకు సర్వవిధముల సాయ
పడుట్క సంగీత సాహిత్య ఆదరణ, హెందవ మఠ
విజ్ఞానముల వ్యాపకత మొదలై న ఉన్న తాశళయముల నెక
చేర్చుటకు 1891 లో కొంత ధనము దానము చేసిరి ఆ
నాటి ట్రస్టు వాటి మొత్తము రు. 1,85,000 లు ఇప్పుడు
సెక్యూరిటీల (కింద కొన్ని “పెద్దపెద్ద భవనములు కలిగి యు
న్నది, వీరు కొన్ని పాఠశాలలను (గంథాలయములను
పోషించు చున్నారు.
రాజమహాం[ద వరమున నాళం చారి
| ధర్మములు
గోదావరి జిల్లా రామచం[ద్ర పురం తాలూకా మరుెపీట
యను (గ్రామమునందు నాళము ఫీమయ్య గారి వంశీకులు
రాజమహేంద్ర వరమున అన్నస్మతము. ధర్మార్థముగా
న్థావీంచుటకు ర, 25,000 దానము చేసిరి,
మాతే గంగకాజు గారి ధర్శములు
ఏలూరు 'స్మత్రమునకు రు, 60,000
(వొవ్మాణ గృవాదానములకో రు, ర్ర్క్000
మెకానిక్ నఛకు రు 1,000
(డీగాంధీ విద్యాలయమునకు రు, 2ళ్క000
హైందవ యువతీ 'సంసఘుమునకు ఈ ఈ0000
తత్తర వైశ్య మహాసభకు ఈ 4,000
జెజవాడ హిందూ హహౌస్కూలునకు ఈ. 8,000
మెడా వంకొటాూాచలపతి (కసి గారి ధర్శములు
యె | © జ్ర
కాకినాడ విక్టోరియా వాటర్ వర్క్స్ రు. ఉల్కెర00
కాకినాడ లేడీవ్ రి క్రిరేనకొ భవనము రు. 6000
మెడా వెంకటాచలసతి బాకొహాల్ రు. 80,000
పిశాపురం మహారాజా కళొకాల భవనములకో ర, క్రి000
సర యల్
మడాను వైశ్య (పముఖుల ధర్శములు,
(1) శ కన్యకాపరమేశ్వరి ధర్మ |ప్రతిషాననము,
(శ్రీ కన్యకాపరమేశ్వరి చేవాలయ ఆవరణలోనుండు
స్థలము కోమట్టతోట్క కూరగాయలతోట, కొత్వాల్
చావడి అని మూడు పేళ్లు కలిగియున్నది. సుమారు 200
సం॥ల | కిందట వశే సంఘమునకు ఈ స్థలము అభ్యపడినది,
మాలధనము (ప్రస్తుత స్థిరాస్తులు చేరి దరిదాపు ఠు లికి
అమలు, డేవాలయమయునకు, పాఠశాల విద్యార్థుల ఊచిత
4
వేతనములకున్సు లీద వైశ్యులకు అన్న దానము రోగచికిత్స
సహాయ మొనర్పుటకోనుు, ఇంగ్లాండున విద్య నభ్యసించుటకు
బోవు వీదవై శ్వ విద్యార్థులకు ధన 'సహాయమిచ్చుటకోను
ఈ ధర్మ (పతిస్థాపనము "వలసినది.
(1) _ వప్పిశెట్టి రాఘవయ్య శ్రేష్టీగారి ధర్మ (ప్రతిష్టాపనము.
పప్పి శెట్టి రాఘవయ్య (శేష్టగారు తమ విశేవ ధర్మ
సంప త్తిని ధర్మకార్యముల వినియోాగార్ల ము ది 24.7=1912 న
ఒక (ట్రస్టు స్టాపించిరి, పీ ధనము వై శ్వజన సంఘాోద్దరణ
మునకు, జీర్ణ దేవా లయోద్ధరణమునకు, (ద్రవిడ సంస్కృతీ
జానముగల పండితులకు, ావ్మాతో త్రములకు తమ మళీ
జు శ్ర -౨
వినయిక (గంథములకు ధన విరాళముల "నేర్పాటు వేసీ
యున్నా రు, చూల భనము ధు ర్ అతులు,
న్రి
(111) కలవల కణ్లకాగ్రేషిగారి ధర్మ (ప్రతిష్టాపనము.
కలవలకళ్ణాక (శేస్టాగారు ధర్మదాత లని (పతిభాశాలురని
వాసి కెక్కి_రి,
ఆయుర్వేద ధర్మశాల
దం
. ఆ నౌర్రాలు
౨2
33
వొరి ధర్మములు.
ఆయున్వేద ధర్మ వె ద్యశాల తిరువల్లి క్కేణి
ఆయుశ్వేద ధర్మవె ద్యళాల నుంగం బొకం
సలరాదు
య
సారంబూదూరు
పురశువాకం
లిరువభూరు
య
చింతా(ది పేట బాలికా పాఠశాల
సంస్కృతే కళాశాల
మాంబలము పాఠశాల
మన ఆంధులలో త్యాగబుద్ధి ధర్మచింత గల (ప్రజా
పీంతెక జీవులు (పజాసంస్థలకు డానము చేయుచు (వాసిన
మరణశాసనములలో వారి" చిత్తవృత్తి, విశాలహృదయము,
తిరువ ల్లొక్కే_ణి
రూపాయిలు.
గ
9,000
45,000
8,000
6,000
5,000
8,000
2,500
6,000
1,200
మరణళాసనములు
శిశువులకు పాలకోొరకు తిరవల్లి క్కణి 7,009
శిశు సంరతణకొరళు 1,080
కృన్ణుష్పనాయుని అగ్రహారమున (ప్రతివాళయున
జరుగు వీదల భోజనములకు 600
వీరి ఆధిపత్యము. క్రింద జరుగు రాత్రి బడులకు వ్క్ర500
ఎగన్మారు స్మత్రమునకు 1,500
కంజీవరమున వరదరాజస్వామి ఊాత్ఫేవమునరో 350 -
(1౪) ఓలేటి. రంగనాయకమ్మగారి ధర్మములు. (1004)
ముఖ్యముగా వెళ్యులలో నిద్యా విపషయ కాళ్ళీవృద్దికిన్నీ
అన్న చానములకు, ఆలయములకు మొదలైన సత్కార్య
నిర్భహాణము లకు ఈ ధర్మబుద్ధిగల ఆంధ నారీసుుణి ఈ
ధర్మ (ప్రతిస్టాపనముచెసినది. (ట్రస్టు మొ లేము ధనము
రు. 90,847.
మరణ శాసనములు
పరోపకారపరాయణత (పతిబించించును,
అట్టి మహానీయులలో (క్రి వల్లూరి సూర్యనారాయణ
రావు ట్రై మల్లాడ 'సత్యలింగం నాయకరుగార్గ మరణ
శాసనములలో ముఖ్య మైన భాగములు
చున్నాము ॥
(పకటి ంచు
వల్లూరి సూర్యనారాయణ రావు బీ. వం,
వి. యల్ యల్. టి గారి మరణశాసనము
నా స్లకాయ కష్ట్రమువలన పీతురార్జిత సహాయ
చేమియు లేక *”ో సంపాదించు (కొన్న ఆస్తిలో) మూడవ
వంతు యిదివరకే దాన ధర్మములు చేసికొంటిని, మిగిలిన రెండు
వంతులునుకూడ నాకు యుక్తమని తోచిన ధర్మకార్యము
నకు వినియోగించుటయే నా విధ్యుక్త ధర్మమని శో యెంచి
14
19 నా కొమాళ్లు,
స
యుంటిని. నా కొమాళ్లు చాకంశు అదృస్టవంతులై =.
నా సహాయమువలన ఉన్నత విద్య గడించి తేమ 'సన్మార్ద
(పవ ర్హనచేతను (ప్రయోజకత్వముచేతను నాకుకూడా మంచి
పేరు తేగలిగిరి. వారి కోటుంబములను వారే పోషించు
కొనగలరు 3 గనుక చారియెడల చా బాధ్యత తప్పిపోయి
నది. వీరి నింకను ధనవంతులను చేయుట నా కిస్టములేదు.
అట్లు "నేను చేయదలచుకొనినను చారు 'సంపాదించుకొన
కుండ వచ్చిన ధనము వారి కుటుంబములో యెన్న టికిని నిలువ
చేరదు. ఒకవేళ ఒకటి ర₹0డు తరములు కొద్దిగా నిలిచి
నను అది తరువాత ఫూర్ణ్మముగ సళించి. తీరను” నా
కొమాళ్లుకూడ తమ సంతేతివారీయెడల నా మారమునే
అనుసరించెదరని నమ్ముచున్నాను...
౪ నాకు (ప్రస్తుతమున్న స్టిరాస్టి.
కొవ్వూరు (గ్రామములో నా బంగళాయున్ను, జాని
'కాంపొండులోని తోటయున్నుు, కొన్ర్యూరు ఆం ధగీర్వాణ
విద్యాపీఠ సంఘమువారు తమ మేనేజిమెంటు (కిందకు
తీసుకొని (టస్తీలుగా వ్యవహరించ వలెను. ఈ యింటి
లోను తోటలోను మొదట నాభార్య తేన జీవితాంతము
వరకును ఆమె చని పోయిన తరువాతే నాయిద్దరు కొమాళ్లు
89
ఆంధోన ర్యన్యము
కృష్ణమోవాక M. A. Bt, జగన్మోవహాకా B.A. L.
E. ఓ. గాథ జీవితాంతము వరకు వీకిద్దరు చనిపోయిన తరు
వాత పె రెండవ వారి కుమాళ్లు నూర్యమోహాక్కా శివరామ
కృష్ట 'మోహాక్క్ రామ మో హాన్లు తము జీవితాంతము వరకున్ను
Right of residence (నివసించు హక్కు) మాత్రము కలిగి
యుందురు. వీరెవ్వరును కొన్రూరు (గ్రామములో. స్థిరముగా
థై
నుండక, (గామాంతేరయు లందు నివనీంచు కాలములో యి
కీ ర్తిశేషులగు ట్రీ వల్లూరి సూర్యనారాయణరావు
| వి. ఏ, చి. ఎల్.. యల్. టి.
యింటి ఉత్తర సగభాగము అంతలోశాని, కొంతలో-గాని,
సామాను పెట్టుకొని తాళము వేసుకొని తాము తిరిగి వచ్చి
నప్పు డెల్లను యీ భాగములో నివసీంచ వచ్చును లేక (ట్రస్టీ
లగు విద్యాపీఠ 'సంఘమువారితే స్వాధీనము చేయుచుండ
వచ్చును. మె వారిలో ఎవరైన ఈ కొన్రూరును సిర
నివాసముగా చేసుకొన్న యెడల, యిల్లంతేయు వారి సాధ
నములో నే యుంచుకొన వచ్చును, విద్యాపీఠ సంఘము
వారు యీ బిల్లింగులోనున్న _ వీరువాలను, కుర్చీలను
డెస్కు_లన్కు యింటి దకీణ ఫాగములో-నే యుంచి వానిని
వారే స్వయముగా గాని నాసంతతి వారిక్కు_డ స్టిరనివాస
"మేర్చరచుకొన్న యెడల వీరి గుండాశానీ, న్నా ట్రస్టు కార్య
పబ్లిక్ మాటింగులకుగాన్సి మరియే యితర
ములకు వాడు చుండేవలెను. వీశెవరును ఏ ఆ ప్లిగాని అదె
లక్కు పబ్లికు మీటింగు లకో యీయ/సాడదు. ఈ గ్భహము
దీని కాంపౌండు, తోట *”* మన స్వాతంత్ర్య మందిరము *
అను పేరుతో వాడబడు చుండ వలెను, మత్క సాంఘిక్త
రాజక్రీయాన్థి క, ) విద్యా విషయములలో పరిశోధన విమర్శన
గంధక ర్హలకును, వారి కుపయోగించు (గంథాలయమున _
కును విద్యా 'సంఘమువారు (ప్రతిసాలున (పకటించు (గ్రంథ
ములను నిలువ చేయుటకును పండితబ్బంద సమావేశముల
స్థలమును
ఊపయోగిం-చవల సీనదేగాని,
కును య్మోపళాంతేమైన నాసంతేతి వారు,
విద్యాపీఠ 'సంఘమువారు
పనులకుగ్లాని'
యెన్నడు నీయ గూడదు. నాసంతతి వారిక్క_డ లేని
యెడల్కు యీయింటి వెనుక భాగమున తూర్పు దిశనున్న
రెండు వసారాకొట్లు స్నానముల కొట్లు తోట మొదలగున
వన్నియు (సాడ, మే”నేజై
మెంటులో నుండ వలయును, యీ యాస్టి అంతేమోద
యాయ వలసీన పన్నులు దీనికగు మరమ్మతులు నౌకర్ల జీత
ములు నూతనముగా కొనవలసిన బీరువాలు మొదలగు సామా
విద్యాపీఠ 'నంఘమువారి
నులు. ద్ప పముల్కు మొదలగు వాని ఖర్చుల కింద . నెలకు
ఏబది రూపాయలకు మించ కుండా విద్యాపీథ సంఘము
వారే యెల్లప్పుడు భరించు చుండవలెను,
కొవ్యూరులోసి ఖాళీ స్థలము
“నేను కొవ్వ్యూరు _గామములో ఆంధ గీర్వాణ విద్యా
వీథమున కెదురుగా, శైలే ఫీడరుకోడ్డు పశ్చిమమున, రీసశ్వే
"నెం 687 ఈ. 78 సెంట్లు వి న్తేర్ణ మగల ఖాళీస్ట లమును
కొని దానిలో ఒక నూతిని గూడా త్రవ్వించితిని; దీనిని
వినియోగ పరచవలసిన పద్ధతిని గురించి “పె రెండవ
లోని చివరి భాగములో (వాసి యున్నాను,
పేరా
V| నాకు (ప్రస్తుతమున్న నిలవ రొక్కము.
'నాకు కృష్ణా జిల్లా గుద్ధవల్లేరు కోఆప శేటివు ల్యాండు
మార్ట్ గజి బ్యాంకులో ర్ వేల రా. ల డిబెంచర్లు మాత్ర
మున్నవి. దీనిమాద సాలుకు 28 వందల రూ. ల వడ్డీ
రాగలదు, దీనిని నాజీవితాంతము నాఖర్వుల కొర కుంచు
కొంటిని, -నాతేదనంతేరము యిదివరకు "వేను ఆంధ
గీర్వాణ విద్యాపీఠ 'సంఘమువారి పేర 9-4-31 తారీఖున
12 వేల దూపాయలకు (వాసి యిచ్చిన (టస్టు ఫండులో
90
దీనిని గూడా జేర్చి చానిలోని నాయుద్దేశ్వములను నెర
వేర్పుటకు మ్నాతమే దీనిని సదరు సంఘము వారు ఊప
యోగించ వలెను, ఆ దస్తావేజులో (వాసిన (ప్రకారమే
యో సొమ్మును Invest చేయుచుండ వలెను,
యో కింది ఖర్చులు పోన్కు మిగిలిన మొత్తమే (ట్రస్రైలు
, నాయుద్దేక నిర్వవాణమునకు ఖర్పుపరచు చుండవలెను,
కాని
(a) నావితంతు కోడలు వల్లూరి చంద్రమతి యే కళొ
కాలలో నైనను విద్య నభ్యసించు చున్న ంతే "కాలము
మాత్రమే సాలుకు ఈ, 860 యిచ్చు చుండవలెను,
(0) నాభార్యామేనకోడలును సంతౌనహీనురాలై న
వితంతువును నగు మాన్నాపగడ వెంకాయన్ముకు, ఆమె
జీవించి యున్న ంత కాలము సాలుకు రు. 60లు యిచ్చు
చుండవలెను,
(6) నాకు కొవూూరోలోనున్న యిల్లు దాని కాంపౌండు
లోని తోటల మరమ్మతులకున్యు నౌకర్ల _జీతములకున్ను,
మరోణశా సనములు
(2) ఈ పండిత బృందమువారు న్యాట్రస్టు డీడులో
ట్ “డి
నుదహరించిన విపాయములను గరించి విమర్శన (గ్రంథము
లను ఆం(ధములో (వాయించి అచ్చా త్తించ్చి ఆంధ్ర
"దేశములోని ముఖ్య (గంథాలయముల కన్ని ౦టికి ఊచిత
ముగా పంపించుటు, వ్య కులకు వికయించుట "మొదలగు
పనులు "నెర 'వేర్చుచుండ వలెను ఈ పండిత బృందము
కలసీ పనిచేయ జాలనపుడు "నేను పె (వాస్న యోగ్యత
గల మెంబర్గన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయము నారు యేర్చరచ
వచ్చును,
(8) (గ్రంథముల నచ్చొత్తించుటకున్కు పోస్టేజికీనీ
విద్యాపీఠ సంఘమువారు దీనికొరెకేర్పడిన (కుస్టు ఫండు
మిదవచ్చు వడ్డిలోనుండ కావలసిన సొమ్ము వెచ్చించు
చుందవలెను,
పన్ను లకును నూతన FUrniture కును దీపములు మొద
లగు ఖర్చులకును సాలుకు 600 రూ, మించకుండా ఖర్చు
పెట్టవచ్చును,
V11 పండిత బృందము
"నేను 9=-ఉ€=3[ తారీఖున కొొవూూరు ఆం(భ గీర్వాణ
విద్యాపీఠ 'సంఘుమువారి పేర (వాసిన (ట్రస్టు దస్తావేజు
లోని నాయార్టేశ్యములను "నెరవేర్చుటకు ఒక పండిత బృంద
మును ఏర్పాటు చేసెదనని (వ్రాసియుంటిని. దాని నిర్మాణ
మున్కు అధికారములును ఈ విధముగా నుండ వలెను,
(1) నాకొమాళ్లిద్దరు జటావల్లభుల పురుపో త్తము
M. A. గాఠను దీనిలో జీవితకాలపు మెంబర్లుగా నుండి,
ఏరు (ప్రతిసాలుకు ఏర్పరచుకొను మరియిద్దరు విద్యాధికులతో
గలసి మొదటి పండిత బృందముగా ఏర్పాటు కావలెను,
వీరిలో యేకారణము చేతనై నను ఖాళీలు సంభవించినపుడు,
తక్కి_నవారు ఆఖాళీలను పూరి చేసుకొను చుండవ లెను,
దీనిలో చేరు మెంబర్గందరు యేమత (గ్రంథము గూడ దైవ
దత్తమనిగాన్సి దానిలోని విషయముల నుల్లంఘనీయములని
“గాని నమ్మమని (ప్రమాణ పత్రము ముందుగా దాఖలుచేయ
వలెను,
(£) అచ్చొ త్తించబోవు (ప్రతి (గంధమును విద్యాపీఠ
సంఘములో శాశ్వత సభ్యుల మెజారిటీవలన అంగీకరింప
బడుచుండవలెను,
(ర్) ఏకారణము చేత-నెనా, (పస్తుత కళాశాలాధ్యతు
లగు జటావల్లభుల పురుపో త్తేంగారు యీ విద్యా పీఠములో
నుండుట తట స్టించక పోయినను కళాశాలలోని ఏ ఉపా
_ ధ్యాయుడును, పరిశోధనా "కార్యమునకు తగినవాడు కాడని
91
పండిత బృందమువారు తలచినన్కు అప్పటినుండయు విద్యా
పీఠ 'సంఘమువారు, చేనట్టి ఉపాధ్యాయుని రొజే
ది, 9-4=81 "తేదీ (ట్రస్టు దస్తావేజులో యిర్చరచిన నెల 1కి
రు. 20 లు, కళాశాల నిమిత్తము ఖర్చు “పెట్టగూడదు, ఆ
మొత్తము విమర్శన (గ్రంథకర్తలకు పాఠితోషికముగ నొసగ
వలెను,
(6) ఈ పండిత బృందమునకు విడ్యాపీఠ సంఘమువారి
కిని అచ్చువేయబోవు (గ్రంథ (పాశ స్వ్వమునుగురించి ఇదా
భి పొయములు కలిగినప్పుడు, ఆం(ధ్రవిశ్వవిద్యాలయము వారీ
Academic Council వారి. నిర్భంధ మధ్యవ_ర్రిత్వమునకు
ఉభయులు ఒప్పుకొని, ' వారి తీర్మానము ల బట్టి నడచుకొని
తీరవలెను,
(7) నా (టస్టుఫండును బట్టి వెలువడు ప్రతి (గంధ
మును నా చిరకాలమి[తుడగు అద్దేపల్లి లమ్మణస్వామి
వ
ఆంధిసర్వస్వము
నాయుడుగారి, రాజమండ్రిలోని సరస్వతీ Power Press
లోనే అచ్చ త్తించుచుండవలెను.
(5) .నూతేన పరిశోధన (గంథములతో బాటు, సమ స్ట
భౌతిక కాస్రుములలో ప్రమధ ముదలు స్టాండక్డు (గ్రంథ
ములవరకు యా పండిత
వచ్చును,
బృందమువారు (వాయించ
౪111 టను మేనేజిమెంటు.
కొవూత ఆంధ గీర్వాణ విద్యాపీఠ సంఘము వారు
"నేనిందుమూలముగా నిచ్చిన చర స్టిరాస్టులకు Executors
& Trustees గా నుండి సరిగా ఆచం[ద్రార్క_ముగా
నా ధర్మమును పాలింతురని నమ్ముచున్నాను, ఈ (టస్టు
మొ త్తీమంతేయు యెల్లప్పుడు ఎంతేవడ్డవచ్చినను, కోపరేటివ్.
ల్యాండు మార్భ గజి బ్యాంకు డిబెంచర్లలో నే నుండవలెను, ఈ
ధర్మమునందు అఖిమానముగల ఆం[ధ్రనోదఠరులలో "నెవలై నను
“పెసంఘుమువారి యొద్దనుండి లెక్క. కాఫీని తడవకు శెండేసి
- రూపాయలిచ్చి పొందవచ్చును. అట్లు వారీయనియెడల
Act XIV of 1920 (ప్రకారం. ఏలూరు జిల్లా కోర్టులో
పీటినక బెట్టి, -కొవలసీన సముజాయిషీని పొందగలరు. ఈ
సంఘనువారు ఈ ధర్మమును సరిగా పాలించుటలేదని
“తెలిసినపుడు ఆంధ్ర విశ్వ విద్యాలయమువారు ఈ ఆస్తి
యంతయు కోర్టుద్యారా స్వాధీనము. చేసికొని నాయు
ద్రేశ్యములను యీ కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము
లోనే చెరవేర్పుచుండుటక్కు వారి కిష్టమైన యుర్చాట్లు
చేయవచ్చును,
a
పె కొద్దియా స్లీలోకూడ్క యెంత మిగులునో "నేని
ప్పుడు చెప్పజాలను. ధర్మ సంరకుణకు ప్రజలు ఊదాసిన్నులె
యుండుటవలన్క, నా చిరకాలానుభవమును బట్టి మనన్యాయ
స్థానములు తరచుగా జూదపుటిండ్లని నేను "తెలుసుకొని
యున్నను, (ప్రకృతి యంతటిలోవలె నే మానవ సంస్థ
లన్ని యు అపరిపూర్జ స్థితిలో యుండక తప్పవని (గహించ్చి
సదరు న్యాయస్థానమలే, న్యాయసిద్ది సిదికి కొంతవరకు మనకు
_శరణ్యములని నమ్ముతున్నాను. కాబట్టి ర్మ సంరతణోద్యమ
ములో "నేను వెచ్చించగా మిగిలిన ఆ స్తియే కొవ్వూరు ఆంధ్ర
గీర్వాణ విద్యాపీఠమునుండి వెలువడు (గ్రంథములకు ఊప
గపడగలదు,
ఈ ఉయిలుమోది సాత్ దిస్క_త్తులను ను
ముగా వో చేయించుకొంటిని,
స్వయ
వలూరి సూర్యనారాయణ
య౧
కొవ్లూరు
| రావు దివి 1-1-86.
ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము
మల్లాడి సత్వలీంగం నాయకరుగారి కడపటి
మరణ వొసనము.*
1. రంగాకా 92 వీధి నెం 82 రు యింట్లో నివసించు
మల్లాడ్ 'సత్యేలింగం నాయకరగు "నేను (వ్రాసిన మరణశాస
నము కడపటిదై యున్న ది.
ఏ, ఇంతకు ఫూర్వము నను (వాసియుండు మరణ
శాసనములను ఇందుమూలముగా రద్దు పరచి, యిదియే చా
ఆఖరి మరణశాసనమై యున్న దని తెలియజేయుచున్నా ను.
కి. దీనిని అమలు జరిపించుటకు నా దత్తకుమారుడైన
సుబహ్మాణ్యము "నా వ్యవహారము చూచే గుమాస్తా “పెను
పోతు గోవిందరాజులును యస్మిక్యూటరులుగా సేర్నరచడ
మయినది,
4. (పస్తుతేము నా అధీనమునందున్న, చరస్థి ర రూపక
మగు యావదాస్థియు నా 'స్వార్టితము-గాన, నొ * బంధువులు
గాని, మరియే యితరులుగాని నా యాస్థిలో నెట్టి భాగ
మున్ను కలిగియుండరని తెలియజేయుచున్నా ను,
5, నా అవసానకాలమందు నా హాక్కు_ భు కములు
గలిగిన చరస్థిర రూపకమగు యావదాస్థియు వై నుదహరించ
బడిన యగ్గిహ్యటుర్ల కర్రు ఈ క్రింద పద్దతులతో మరణ
శాసన ఫూర్వకముగా వళపరచుచున్నా ను,
ముదటిది ?---- నేనితరుల కివ్వవలసిన సొమ్ము గుమా
స్తా నౌకర్లు వగయిరా జనముల కివ్వవల సిన జీతముల నిచ్చి
“వేయుట,
శండవది పొ చేటు (విలు బుజువుగాబడ్తి తగిన
ఆఫీసరుచేత పుట్టబడిన సరి ర్రిఫిశేటుతో గూడిన పబ్లికు కాపీ)
పుట్టిన వెంటనే నా వ్వవహారమును జూచు గుమాసా.
లు ఫి -
“పెనుబోతు గోవిందరాజులుకు పదివేల రూపాయల నిచ్చి
చేయుట, వాలా కాలమునుండి నమ్మకముగా. పని వేసీ
నందుకుగాను యీ సొమ్ము అతని కీయబడినది, ఈ దిగువ
92
ఖా
కవారించ
నుదహరించిన రీతిగా ధర్మకర్తృత్వపు పని నంగీకరించినన్సు
లేకపోయినను నా యనంతరము నాయెస్టేటు సంబంధమైన
పనులుచేయుట మానినన్కు యీవీలు (ప్రకారము అమలుజరు
పుట విషయములో తా నంగీకరించకపోయినన్సు (పొబేటు
పుట్టిన కెండు మాసములలో అతని సొమ్ము అతనికీయవల
యును,
మూడవది :-*మల్లాడి సత్యలింగం నాయకరు ధర్మము”
లను పేర్క నీ దిగువ నుదహరింపబడు ధర్మములకొరకు 8 లతుల
రూపాయల "మొ త్రేయు నిచ్చుట. ధర్మపనులకోరకు ఈ
దిగువ నుదహరించినవారిని ధర్మక_ర్హలంగా "నర్నరచుచున్నా ను.
(1) నా దత్తపుత్రుడు మల్లాడ సు బహ్మణ్యం
(2 నా వ్యవహారములగుమాస్తా "పెనుబోతు నోవింద
రాజు,
(5 పస్తుతము కాకినాడ మునిసిపాలిటి టీలోనున్న దురి
క నన పంతులుగారు.
(4) కొవ్వ్యూరి బసీవిరెడ్డిగారి కుమారుడైన ఆదెయ్యకెడ్డి
గారు
ఈ దిగువ నుదహారింపబడు కట్టడములకున్చు, వాటి
నిమిత్తము 'సంపొదింపబడు నివేశనముల నిమిత్తమున్ను
రూ, 1 లతకు ఎక్కువగాని మొత్తమును ధర్మకర్తలు సాధ్య
మయినంతే త్వరలో ఖర్చుచేయవలెను,
(a) విశాలమగు ఆటస్థలమలతోోట్సి నవీన ఏర్పా
టులుగల జమ్మూ సీయములతోటి, మద్రాసు యిలాకా
"కొకినాడ జగన్నాధపురంలో యిటుకలతో నొక స్కూలు
లు
(0) కాకినాడ 'సమిపమునందు చొల్లంగి (గామములో
దేవస్థాన మొకటి రాళ్లతో కట్టుటు దై.
మూలముగా జరుగవలయును. వారందరు ఏకీభవించనియెడల
దురిశేటి శేవగిరిరావు పంతులుగారి యభిప్రాయము (హాకా
రము జరగవలెను, దేవస్థానము చుట్టు పెరడున్న్యు ఒక
నూయిన్ను ఉండవలెను,
_వ్యప్రతిస్థ ధర్మకర్త రల
(0) బీదలకు అన్నము పెట్టుటకు స్కూలుకు సమీప
ముగ జగనన్నా ధపురంలో నిటుకలతో నొక స్మత్రము కట్టుట,
సై నుదహరింపబడీన కట్టడములళు నొక లకు రూపాయలు
కాలనియెడేలు కొదువ 7 లతల సొమ్మువల్ల వచ్చు వడ్డీవల్ల
మరణశా సనములు
నాన్సీ రాబడివల్లగానీ సదరు పనులు పూర్తి కాబడవలెను,
అసలు సొమ్ములు ఫ్ భాగమునైనను యేకారణమువోత ౫
నను తగ్గించకూడదు, స్కూలు సత్రము ఆలయము,
ఉన్నత విద్యాభివృద్ధి ధర్మములకు, 1 లక్ష రూ, లు మూల
ధనముగా నుండవలెను. పె చెప్పబడిన ధర్మముల్కు వె
నుదహరించిన 7 లతల భనమునుండి ఆర్జన కాబడు వడ్డి
వల్లగాన్సి మరి యితర గ పోషింపబడవ లెను.
కీ. శే, (శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్, కాకినాడ,
మదరాసు యూనివర్శిటీ 'సంబంధముగా మ0మరి తర
గతివరకు పీల్లవాళ్ళీకుు ఆడు పిల్లలకు విద్యనిమి తోము స్కూలు
ఏర్పాటు కోబడవలయును, జాతిమత భేదములు 'బేకుండా
అన్ని జాతులపిల్లలకు న్మూ_లు 'తెరువబడేవలసినది, వ(డ్రేంగ్కి
చేతిపనుల్కు నేత్క కుండలు చేయుట మొదలగు పనులను
“నర్చుట కొరక్క "నేర్చెడు క్లాసులు స్కూలుకు చేర్చవలెను,
అందరికి సొమ్ము పుచ్చుకొనకనే విద్య 'నేర్చ్పవలెను,
నానా జాతుల సంబంధమగు శెండువందల జనము
భోజనము చేయుటకు తగిన వసతిగల 'స్మతీము కట్టవలెను,
భోజనమునకు జనము దొరికినయెడల్క, అధమం నూరుమంద్రికీ
తక్కుువకాకుండానుండు జనమునకు పోేజుకు ఒక పర్యా
యము భోజనము పెట్టవలెను. 'సదరు నూటిలో 25 మంది
బీద స్కూలు పిల్లలుండవచ్చును, (ప్రతిరోజు కొంతమంది
(బాహ్మణ పిల్ల లకుకూడా భోజనము పెట్టవలెను, (ఛావ్మా
93
పప ON
ఆంధ్రసర్వస్వము
ణుల చేతనే వంట _ చేయింపబడేవలెను. కాయగూరలతో
గాని ఆహారము. స్మతములో ఉపయోగించకూడదు. మై
నుదహరించిన 25 మందికిగాక్క యికనొక 12 గురు (బ్రాహ్మ
ణులకు రోజు వకటింటికి అధమం శెండుగంట లకాలము
వేదపొఠమునందుపయా గించినయెడల అన్నము పెట్టవచ్చును,
"జీవాలయములో రోజువొకటింటికి శండు పర్యాయ
ములు పూొజ జరుగుచుండవలెను,
రులున్యు అర్చకులు గాయకులు డేనాలయమునరకుండవ లెను.
కావలసీనంతేమంది నౌఖు
e ధర్మములుగాక మా ధర్మకర్తలు ఒక మదరాసు
హీందువున్యు ఉన్నత విద్యకొరకు గాన్ని పారిశ్రామిక విద్య
కొరకుగాని యూరప్, అమెరికా, జపాకా లేక మరియే
యితర 'బేశమునశకై నను (పతి సంవత్సరము పంపుచుండవలెను.
అట్టి విద్యార్థివల్ల లాయున్నుు సాధారణవిద్యగాక మరియొక
విద్యను ఎంచుకోవచ్చును,
మొదలగు విషయములు కోరు విద్యార్ది (గ్రాడ్యుయేటుగా
నుండవలెను. ఇందు నిమిత్తం (ప్రతిసంవతృరము 4 వేల
రూపాయలు వ్యయపర్చవలయును, ఒక విద్యార్థికొరకు
యింతే సొమ్ము ఖర్చు కాబడని రొుడల్యు తగినంతమందిని
పంపి సదరు సొమ్ము ఖర్చుపరవీంచవలెను. న్యూసు చప
ర్లలో (ప్రచురము చేసినమోదట వచ్చిన దరఖాస్తులలో తగిన
వారి నెంచవలయును, మదరాసు (పెసిడెన్సీలోని మొదటి
తరగతి కాలేజి (వీన్సిపలుకున్వు ఖనిజములలో పనిచేయు
విద్యార్థులను సిఫార్సు చేయు సమర్గతేగల వారికిని, నోటీను
(ప్రాముఖ్యముగా జారీచేయవలయును. అట్టి విద్యార్థులు, వి
ద్యాథ్గలుగా దూర దేశములందున్న ౦త కాలము రాజ[దోహా సం
బంధ మెంత మాత్రము కలుగ జేసుకొనగూడదు. వారు ఆలాగు
కలుగజేసుకొనినయెడల, ఫండునుండి అంతేటనుంచి పోపుణ
పొందుట కనర్థు అగుదురు, "కాని వంట నే చారు యింటికి
తిరిగి వచ్చిన యడల దోవ ఖర్భ్చుకుమ్మాతీము సొమ్ము యివ్వ
బడుటకు హాక్కు_ కలిగియుందురు. విద్యారులు "తాము
రథ
యిందయాకు నెళిన పిమ్మట, తమకు తగినసితి కలిగియున
య థ్ ల
సమయమందు తమ వంతుకు మరియొక విద్యార్థిని అటిపనిని
లు
"నేర్చుకొను నిమిత్తము పంపించుటకు తన గారవసాకీగా
స్నేహితుల యెదుట వాళ్చానము చవేయవలెను.
ధర్మకర్హృత్వపు సొమ్ము ఈ దిగువ నుదహరింపబడు వ్
ఆస్తుల మోిదనయినన్వు వినియో గింపవచ్చును,
1. ఇండియా గవర్న మెంటు చాండుల మోదను,
2, నైల్వే డిబిక చెరిల (తాకట్టుల) మీదను పోట్ల
a (a) లు
(టస్టులమోదను ఇండియా బర్మాలలోని మునిసిపాలిటీల
మీదను,
క్రి రంగూను కలకత్తా బొంబాయి మదరాసులలోని
(ఫీహోోల్లు యిళ్ళ్ ఆస్తులమిదను,
జ = 9
4. మదరాసు (పెసిడెన్సీలోను బర్మా (పావిన్సు
లోను ఊన్న వ్యవసాయపు భూములమిదన్కు ఫలములనిచ్చు
తోటలమిదన్సు బర్మాలోని వ్యయసాయపు భూములు
కొనునిడల గయాళు (గ్రాంటు భూములు మున్ముందుగా
నెన్న బడవలయును,
వ్యవసాయపు భూములమిద అయిదులక్షల తూాప్య
ములను కొదువ రెండులక్షల నితేరాస్థులమోదను వినియోగ
పరుపబడవలయును, ఏ శారణముచేతనయిన భూముల
మోద "పెట్టుబడి అయిదు లతుల చనెన్నడు తీసుకొనగూడదు,
అట్టి నామ్ము యితరాస్థ్రిమాద వినియోగింప బడకూడదు,
చ నుదహరింపబడిన ధర్మములు దిగువ కనపరచిన రీతిగా
1. స్కూలు పెట్టుట.
2, విద్యార్థులను ఉన్నత విద్యలకుగాన్ని పారి శామిక
వీద్య నిమి త్రముగాని పంపుట,
రి. దేవాలయము నీర్మించుట్కు అనగా వైవప్రతిస్ల.
యా థి
ఓ. వీదజనులకు అన్నము "పెట్టుట.
లం
అన్ని ధర్మములు జరుపుటకు తగినంత రాబడి ధర్మా సి
వల్ల రానియెడల రోజువకటింటికి 40 మంది జనమున కన్న
మిడుచు “పె నుదహారింపబడన వరుసను ధర్మములు నడుప
బడవలయును, ఆ మ్మాతేపు సంఖ్య వై న అన్న మిడుటకు
ఫండు చాలదని తోచినయెడల, పార్మిశామిక విద్యకొరకు
విద్యార్థులను పయికి పంపుటకు మాన్పుటగాన్సి మరియొక
మార్చునుగాని చేయవలెను,
0 (౮ వయోలా
94
చా. గిడుగు చేంకటనీతాపతి.
“ఒక్కయెజుకుజేండు నక్కాకొమ్మును నిల్ల
గోజజంబు జున్ను జాటిపప్పు(
వీలిగటులయంప కోలలు సెలవిండ్లు(
గానుకిచ్చికర యుగంబు మొగిచి”
(మనుచరిత్ర ఆ. A.)
విషయ సంగహము న ఆదిమనివాసులు ఆర్యులకును
(దావిడులకును పూర్ణము దేశములో నుండినవారు. సవరలు
(శబరులు) గంజాం, విశాఖపట్నం జిల్లాల మధ్య (ప్రదేశముల
వారు; (ప్రాచీన శబరజాతి వ్యాప్తి ఆ(ఫికానుండి ఆస్రైలియా
"వరకు; మన దేశంలో పూర్వము శబరరాజు లేలిన రాజ్యములు;
సవరల మతము, ఆచార వ్యవహారములు ; కోదులు అందులో
భద్రాచలం కోయలు (ద్రావిడ భాషలలో చేగిన కోదు, కోయభాష
మాటలాడువారు; కోదులభాషకు ఓ (ప్రాంతాలలో ఓ్యఢ్ర భామా
సంపర్కము, తెలుగు (ప్రాంతాలలో తెలుగు భాషా సంపర్కము.
జాతపులు పాలకొండ, హీరమండలం కొండలలోనివారు; దొమ్మ
రులు కడవ, నెల్లూరు జిల్లాలలో ఎక్కువగా నున్నారు; చెంచులు.
-హెదరాదాదులోను, కర్నూలులోను ఎక్కువగా నున్నారు ;
దొమ్మరులు, చెంచులు చాలా చోట్ల చెదరియున్నారు. కొరవలు
(ఎలుకులు) ఎట్ట గొల్లలు; ఏనాదులు నెల్లూరు జిల్లాలో ఎక్కువ;
లంబాడీలు బిడారు వ ర్తకంచేసి తిరుగుతూ ఉండేవారు.
మన దేశమునకు ఆర్యులు ఆసియా మధ్య భాగమునుండి
రాక ఫ్రూర్యము (ద్రావిడులు వచ్చియుండరనిన్ని, ఆ (ద్రావి
డులును రాక ఫూర్వము దేశములో కొందరుండిరనిన్ని
చరిత్రకారులు కొన్ని విషయములు పరిశీలించి సిద్ధాంలేము
చేసి యున్నారు. ఆర్యులున్వు (ద్రావిడులును రాక వూర్వకు
చేశములో ఉఊండినవారిని ఆదిమనివాసులు అని అంటు
న్నాము, గాని వీరిలో సైతము కొం
దరు పె చేశములనుండి వచ్చినవాశే
కావచ్చును. ఇప్పుడు "దేశములో కన
ఆదిమనివాసులెవరు ?
బడుతున్న వారిలో ఏవళివరిని ఆదిమనివాసులుగా పరిగణింప
వచ్చునో సరిగా నిర్ణయించి చెప్పుట సాధ్యము కాదు,
99
అంధినర్వస్వము
అందుకు నిదర్శనము'గా కబయల విషయము ఎత్తుకొందాము.
భాషలోను ఆచార వ్యవహారము లలోను ఇంకొ మరికొన్ని
నిమయములలోను శబరలను పోలినవారు దవతీణ ఆఫ్రకా
తూర్పు దరిని గల మెడగాస్క_ర్ డ్వీపమందున్సు సుమత్రా
జావా బోర్నియో “మొదలయిన ద్వీపములందును. కనబడు
పుట్టక పూర్వము
సము(ద్రముు
తున్నారు. హీ మాలయపర్వలీములు
వాటిస్థలమున సముద్రమున్ను 3 అశేబియా
బంగాళెఖాతము, హీందూమహో సముద్రము పుట్టక సా
ము వాటి స్థలమున భరాభాగమును ఈండిన కడు ప్రాపేకా రె
ములో శేబడగజాతి
ఖండము మొదలుకొని ఆ స్ట్రేలియా
జనుల. ఆ ష్ "దా
శబరజాతి వ్యా ప్తి
వరకును గల "పెద్ద ఇూఖుందనుంను
సం-చరిసూ ఉండేవాశేకూ అని ఊహంచుటకు అవకాశము
అలలే
ల్ “| సో నో : ra అనీ జి లో
శేకపోలేదు. ఈ విపయము. ఇంతే చిక్కుగా. జన్నప్టుణు
మన ఆంధ్ర దేశమందుగల ఆదిమనివానుబు. ఎంత కొలమము
సల్లే బబ షి wf mf చలల
ఇప్పుడు వారున స చోటే స్ట్ నివాసము లక్నరచుకోొని
యున్నారో చెప్పడం మనీ కన్చ్రమయిన విషయం,
తమషా ct) Sard
ఇ” 14 pal
Pe ms
| ల
క్ my yo
పగ స్టా
మజభుష్యుశ్యాస్త్రుము నుబక్ట్రీ
మున ంతవరకు నున ఆంభకేశేమం
8) శమ
1;
Mh స ఆపెయ్
కీ అ గో (a a ణ్ య ta జ్య hl
f a gr జక HF ఎల కోప అటో శక్ర wr
నివాసులలో ముఖ్యమైన వారిని సరించి ముఖ్యమైన విప
యములుమ్మాతేము శ్ పధి న్ని “తెలియ ష జీస్తు'నా ము
సవరలు
(పాపేన సంస్కృతే సారస
(బాహ్మణము రామాయణము న. "కతు పుర
be
ప్రతముళోే అనగా... నుర వయ
గ ములను
కథాసరితాగరము "మొదలయిన గ్రంథాలలో ఇ ఎప్పు న శబర
వంశము చాచే తఈనాః సవరటుం (పన కాలు భొననముల
లో సైతము ఈ శేబరులకో
బడుతున్న వి.
నాటి సవరలవపతాసే అడున్రలలోన న్కు క్
భూములలో | స్థరనివాసము తేర్చరచు
వంబంగించిన బాన్యాములు. కన
(a
i
వాటీని బట్ యాన నా ఈసా నాట్ శీబసిరిలం Fe
(a)
భక్
Bos nT ప గాక పలు
ఖ్
కొని కాజ్ట్యుయు బేటుక్యూ
Ps P|
త్త గానో రిపాలతు' రుక్
oa
యు అ సోప్ ఆల వా, శ. sh అంఖి
శబర రాజ్యములు సరము ఇసూ. నంచి. దశలో
యే Wi A
CES +
ఉన్నట్టు కనబడుతుంది. క లింగు డే
మందు గంగవంశే రాజ్యమును స్థాపించిన "కామా వనం
సుమారు (కీ, శే. 730లో దంతాప్పురమ
జిల్లాలో (శ్రీకాకుళం కల్లే
వడ్ల (వాఖపట్టూను.
1 0౮ “మళ్ళి
Chews TEA
సు hy నూరు
దూరాన) అక్కడి (ప్రదేశమునకు రాజుగా ఉండిన శబఠా
దిళ్యుని కీడించి ఆ రాజ్య న్నూకోమించుకొన్నట్లు నేను
సంప్రతించి (పంటి కించిన € కర్ని” శాసనము భో ఉన్నది,
వ బయలు ఆయ్యలకం మెను (దావిడుల క౦ కొను వూర్యమే
నున “చశవులో జొండి నట్లు కస బడుతుంది,
శోనేములో
ఇప్పుడు మన
ఆదిమనివాసు లన దిన
ఆదిశబరులు వాకిటోే మఘ పరగతాలలోగల
ముండ్క సంతాల్ ఛీర్హోర్స్
జూఆంగ్ నో ముదలయిన జబాతులానారున్ను , విశాఖపట
టె
(మము బలా వొయవ్య దిక్కున మాఘుఖా (పబేశములోగల
{4 ఈ
బర్ (దబ్బ పరంగ్కొ కేకూ జాశులవారున్ను, సవర
భై బ్
బున ను అతీత డు ఫో
"మలన్ని జ న్ా నుండి చచ వేరు భావు
బా ఏన్సడినవని న ప్పవపచ్చును, గనుక నిరందరున్ను (ప్రాచీన
“కాలమందు శేబరులకు 'సంబంగించినబాతు లవార అననచ్చు
నుం (సాసేనొకా అనుందలి భేబయలు గంగానది దమీణ తీరమం
Cas MM yt
sn Dom Os
"os చ్లా
(సాంతేములండ న్కు మరినొంతి కొలము
న్ు మఖా పరసికనొలలోను ముగకొంతి కాలమునకు గంజూం
జ! ఖ్!
కుళాఖుపీణం జలాల
aa
=
నాయ మువ్వ ఫాసములందును వ్యాపించి
జా
నటు కనసపదమునుందిం
Cw
Bd
ల్ 4 నీ అన ఆట ee! ర స oy ౯
తు కాలములో నవరల బఫము గంజాం బిటాలోగల
ణి
ళ్ ty ణ్ ఉం WE జలే
rtm యా గ్ర యమున రాను ద్) తూర్నున మందసా (బి,
pay టె
ఎప. ఆట, ఆ కంస సహన) మిుంచటునొని పదమట గుణు
Roan శ.
లో ఖు య = జ. bg: | న్ ఆరా)
పాయు వరకును. దతింమున పగ "కిమిడ_ మొదలుకొని
దూ సగము ఇర మళ రకు ఇ సవం రి. మునే న్నది. ఇది
pad en hon
గాక. టాక్ నను ద దమునకు పడ
5 క్ చ Et ల గ
శబర చేశయు మటి కొంచలలోన్కు పొర్వతీపురము,
మాలకొండ "బక్కు.. ల్సి _ పర్లాకిమిడి
భార్త
iE లూ ఇన rn ॥ i
CR oD సై సము నవన్తలచి వక్కు_ వానగా ఉన్నారు,
న. (
వ. & యో wa
పలభు [ప సేసముులందబి సవరటు.. ఆక్కుండ నాగరికుల స
పళ్లు సే ర్స
అచ అజ్, మా న గ. రీ ఆమ సప అటో ఇ
Ey ఇళ్లు మున తి చు సోలి FIs లుం లు
శై
We
pty
ar a వలో
hha had hat శ...
'సంయప్రవాయములను
(.
తు చలము అండి సవ
er)
a అం. శే న ఖ్ ళ్ళ న్
“స సోను at) అమ్మైలు న మ్రల న్ పం
(i
three
శ దబ షె
dois 2 య అ మము, దప లే ఇములందు ఆంధ
rg న df mtn క కం తేిచ ల ఆ గంలో జం
సమా... ట్రూఫవము ఎక్కు_వగుటవల్ల పల్లపు సేలలోగల
ఖు నఖ బబు ళ్ళు లు చే
నవ గ్ గో ww thr
reece న ము id Gr
"ని తము విదటపట్లి మో -తెలుగో
జా వీ ఉల అ ఆ
శరం స్రీ రగా క తుం నాయ, won Te మ ందున్న సవరలు
96
"కాపు 'సవరలు, కాపు
శబ్దమును "కాంపు అని
కచ
(ప్రాపేనాం(ధ్రులు క్ ని
వారితో పరిచయము కలి
గినది 5 గనుక స్తే "తెలుగు
అనే అర్హములో సవరలు
నేటికిని కాంపు అంటు
సవరలు.
దలు అడవులలోను కొండలని పండించిన పసుపు కందులు
రాలసండ మొదలయినవిన్ని కక్టెలున్ను అమ్ముకొని జీవిస్తూ
ఉన్న మొరకలవలె కనబడుదురుగాని, వీరికి కొంత విజ్ఞానము
లేకపోలేదు. శాబర మంత్రాల (ప్రసిద్ది (పావీన సంస్ఫ్క_త
రస్పుతేములో కనబడుతుంది, - వేదబుక్కులవలెనే వీరి
పాటలు సైతము మూడు శాలుస స్వరములతోనే ఉన్న వి,
వై ద్యమునకున్ను, ఓహధులకున్ను
ఇప్పటి సవరల . సంబంధించిన విజ్ఞానము సవరలలో
విజ్ఞానము "నేటికిని కొంతవరకు నిలిచియున్న ది.
పల్లపు చేలలోగల తెలుగువారు
ఓీఢులు కొందరు. “సవరల మం(తౌల్సు 'సవరల మందులు
ఉపయోగిస్తున్నారు. 'సవరలు రి0 _నక్షుత్ర మండల
ములను గురించి ేర్కొందురు; నతమత్రములనుబట్టి
ముహూర్తములు "పెట్టుకొందురు, ఎక్కడ పావులు
నూతులు (త్రవ్వినయె యెడం నీరు పవుహవ్కు_లముగా పడునో
'సవరలకు బాగుగా తేలుసునన్న నమ్మకము మన తెలుగు
వారిలో. నె తము వలామందికి కలదు, ఆధ్యాత్మిక విష
యాలలో సైతము సవరలకు కొంత పరిజ్ఞానమున్న ది.
(పతదేహంలోను జీవుడు ఆత్మ అని ౭ండు కలవనిన్ని జీవుడు
జేహముతో పుట్టి జేసాముతో సళిస్తుందిగాని ఆత్మ చావులేక
నిత్యంగా ఉండేదనిన్ని వీరి నమ్మకము, -దేసాము" నశించిన
తంర్వాత్క దానిలో ఈండిన ఆక్క కర్మజరిగిన వరకును (పేతగా
ఉండి కర్మ జరిగిన తర్వాత వీతృలోకమునకు పోవుననిన్సి
"కావలసిన యెడల మరియొక జన్మ మెత్తుననిన్ని అందురు,
చనిపోయినవారి ఆక్మలతో . సంభాపించుటకుగాను వారి
ఆత్మలను తమ -కాయములలోనికి (ప్రవేశింప జేసుకోగల న E
13
క జ్ (|
అప్పుకు వాకు మూటలాడ్త్వున
bo
చెల ఆ యాత
ల స - వ ర నాల యు వాలి
య ౮” శ్రా మాటలాదుతూ pw నం. కరా నా
|. స an) క్క న్ Tea
నా rs
అర్ ఈ స్
6కి యినవావి పో అన్నో
/ [షు నజిమ జ్ర er ES A pam బళా బట్. 7 న్నా
CAE వయసులు. కొంపకక భుజం
గించి "౭ | సా
0౮ గ్య జ వో లో న ము
అము. వలసిన అమామయ లయము Wr
సంతో ర.
రకాందుస,
|
కా a ఇ
సవరలలో యువతీయువకులు. పాటాలు వ.
యా న్. hy ఏవ బీ
జ్ ల :
~ విగ కే జ i ని WE a
(_బమించుక్ ని తెలిదం ర హల సమ్మతిఎవప rune
pw
—_
us EN జ 4 ద i గే -
“సుప” వడము కద్దు; దల సమ వలలకు బింబము
డల
కెంనా zg అద జయ్ జక ot +
లంచ వివావ "ములు చెయ మున్ను కరు. సంమంవము
లేరుడుటకుగాను ఎండు mn gr స క శ
ఏడో గా ముందుగా మండుక్ సుంక్ంవంపివాసర షల
2 గదా గ A లో న “తాడార్సా సూ / ల్ య -
నిమ్మని విల అల్హదం[డ్రుల నడుుసవ వను, కవాానులం ము వాల
as) ag w is కో “
వారి సితిళతులబుబుి. . కాంత
a ౫7
అభ మాం ర్వా ౫ లా జ కో ప ప్
సవరల నాంఘిక కాంటుంది 3 శాన్సి పంత కొంప
ఆచారములు కుల్క_ము పెండదేన్ శుక “జంక
్ వ " |
న న. ల (౯ జరా Ten బ్రాం
కూూకుడి దతం తులకు హుండి
, సు భన
పూర్వమే ఫూరక్టిగా వెల్లించవలసి ఉంటుందా. ఇన్ని
త |
కుండలకలు ఇన్ని రూపాయలు జని ముంమూ కులు..ం
, | వ్ 3
| లువ నకం కటా అ
నిర్భయం ాసుకోవలెను. ఆలిమణలకు పొకతు వెడివపండు
స 1 Ci
ద TE # ల్లా బ్ మి ఎ ట్రీ
వెడలివచిన ఆడుచానిని “పెండియాడినవాడు శావీ ఆ కీని
ap తనో,
మొదట “పెండియాడినవానికి అతదు "వండిక్తూయు “పటేలు
య భా జ
సెకమంతా ఇచ్చుకో వలెను. విధవా వివాహము లున్నవి
(sun
దేవర న్యాయములో ఉన్నట్లు విధవ
శ్
రో
hk
Ph
pp
శ zl
లో
లి
¥
sp
సపెండ్డయాడుట కాచితేమని 'సవరలు భావిసామ తినను
r= ప క న ఇ అప ల
“పెండ్రియాడేగల మరది కేనప్యడె విధవ ఇతరుని “పెండియాడు
న్
తుంది,
సవరలు వూజించే దేవతల. సంఖ్యా కెందువందలక్ష యా
ed యొ
ఉన్నది, కొందరి మతమున సూర్యడు ముఖ్వచెవతే ;
స్పైక ర; మరికొందరి. మతమున
అ న్ు
సవరల మతము నూర్నుని మెంచిన నున్ సై ముప
సి Jey
యొకడు కలడు, వ్యాధులన్ని చవ
a
తల వల్లే అందులో. ఎక్కువగా ల డేవకోలవల్ల
కలంగునన్న నమ్మకము సవరలకు ఫూ కలదు ౫నుక్కె
ఆ దేవతలను ను పూజిస్తూ వారికి బలి సమర్నిస్తూ జాందుము,
న్
సవరభాహ కోదు భాపకింకెను మిన్నయైన భాష
97
ఆంధీ సర్వస్వము
ఆందు 7000 శ్రబ్ల్ణములకొ కాగా కలవుం 'సవరపాటలు కథల
“జీలకొలది ఊన్న వి,
వీరి కవితా నెపుణ్యమును మూపీంచడానికీ విరి పాట
లలో ఒకటి ప్రదర్శిస్తున్నాను, సవర ఖావలో నే ఆ వాట
మొదట కనబరచి డాని అర్థము తెలియజేయడానికి "నేను
ఆంధ్రీకరించిన పొట _నైతేము (ప్రకటిస్తున్నాను,
భర తనయెడల (పేమలేనివాడయి తనను చూడ నేనా
చూడక బయట తిరుగుతూ ఉంయే భార్య తేన అత్తమామల
యెదుట ఎట్లు విలపిస్తుందో చూడండి :
ఒత్తి మోడజెజ్త కొన్ని మోడెచ్తే డంగడా ఓన్నమ్,.
ఉరున్తా నమ్ పోజ్ గీగ్టీల్లై డకోనాయ్ : 2
పనోర్నమ్ పోజ్ గిల్లె “"డకోనాయ్ ?
సుటోబ్నమ్ పోజ్. కడేం డకోనాయ్ ?
కరుజ్బమ్ పోజ్ తేనజ్ల డకోనాయ్ ?
ఇచ్చె కు బార్ ఇ షృనుఊోల్ జెసా కౌన్ ఎర్డ్;
కుడూ బెన్ పోజ్ మల్లాడా ఇజ్ ఉఆబ్ఐన్ పోజ్
మల్లాడా ఇల్?
ఢకోనా కఖార్ | డకోవా కినార్ |
సనెఏల్లిక్ నా నెఏల్లిష ; ఇన్ "నా సెఏల్లిఇ్ ,
కయెత్తిక్ నా కయొ త్రిక $ కౌన్ నా కయె త్తిజ్,
అటు వెపు మెడ త్రిప్పు. ఇటు వైపుమెడ త్రిప్పు,
నన్ను జూడడు నీదు-మిండకొడుకు
మీయింటివాసాలు- మోయింటి దూలాలు
చూచుటకుమా(త్రమే-నుండవలెె ; 2
పీయిల్లువాకిళ్టు= మో" పరడుపాకలూ
కాచుకొనియుంటశే-నుండవలెనె ?
వాను మామయా- వెళ్లాను షన్రూలు
చళాను మాన్లూరు- వెళ్తాను నేను.
చెళాను అ తయా- వ్లాను మావూరు
_కన్నవారింటికే- వెడలిపోతాను.
_ మోయింటి కూటి కె వాచిపోయితినె ?
షోయింటికూర _3- దేవులాడతినె ?
ఉండండి మామయా-ఉఊండండి మీరు
ఉండండి అ త్తయా-ఉఊండీండి పోరు,
ఛాడిపోతి ఇెడిపోతి--సేనెవెడిపోతి
చనిపోతి చనిపోతి= నేనెదనిపోతి, .
58
ఈ జాతివారి “పీరు అనేక రూపములు చాల్చియున్నది,
ఒకొక్క. (ప్రదేశములో ఒకొక్క. పేరు వ్యవహారములో
ఉన్నది, మో జాతి శ్చశీమి* మో భావ పేశేమి? అని
అడిగినప్పుడు అన్ని (పదేశీములవారున్ను మేము కూయ్ంగల్
“కమ్” అన్నే
జా తిక్న్ని -"ముదటి
మాభావ కోయ్ అని అంటారు; గనుక
పేరు “గల్”
భాహలందు-తే మిళ్ల భావటోే -సేటి
కుయ్ (ప్రాచిన (దావిడ
కిన్ని బహువచన (ప్రత్యేయము.
ఫూర్వమందున్న అనుస్వారము కుయ్ శబ్బముయొక్క_ మహ
దర్గక ప్రత్యయము. ఈ కుయ్ క్రబ్బమునుండే కోయ కోయ
ల కోదులు కోంధులు, నోంద్దులు, నోండ్ మొదలయిన
రూపములు పుట్టినవి,
గల్ (పతే న్ప్రయుమునకు
ఒరిస్సా జేశమందున్న, గంజాం విశాఖపట్నం బిల్లా
లలో వాయవ్య 'భాగములందున్ను గల కోంధులకు స ధుల
సంపర్కము ఎక్కవగా ఉండుటవల్ల అక్కడి కోదు
భావలో ఓఢభాపా పదములు ఎక్కవగా ఉన్నవి. మధ్య
పరగణాలలోన్యు ఉత్తర హీందూ
స్థానమందు మరికొన్ని చోట్టనుగల
సోంధుల భాహలోే ఫీంందీ మాటలు
ఒర
కొయి
కలిసి పోయినవి, ఆంధ్ర దేశములో ఛ్మ్దదాచలము మొదలయిన
మన్యపు (ప్రదేశేయులందు గల కోదుల భావహలో తెలుగు
మాటలు ఎక్కువగా ఊన్న వి. ఏ 'సంపర్క_ములేని అసలు
కుయ్ భాస. (పాచిన (ద్రావిడ భావ లలో చేరియుండిన
శాప, అందుచేత అందులో "నేటి అరవమాటలను, కన్నడ
మాటలను తెలుగు మాటలను పోలియున్న మాటలు అనేక
ముగా కనబడుతూ ఉంటవి,
నవరలలో వలెనే కోదులలో సైతము డేవతలకు జంతు
వులను (కోడ్స్ "ముక్కు ఎనుబోతు. మొదలయిన జంతువులను)
బలి ఇచ్చే అంతేకాక, నూశేండ్ల,
(కిందటి వరకున్ను, నరబలి ఇచ్చే ఆచారము సైతేము ఎక్కు
వగా గంజాం జిల్లా మాళువా (ప్రదేశేములందలి కోదులలో
ఉండేది. (కీ శ 1840 మొదలు (క్రీః శ, 1850 వరకును
(బిటిష్ (పభుత్వము'వారు అధికారులద్వారా ఆజ్ఞలు పంపి
ఎంతో కప ప్పృపడి ఈ దురావారమును మాన్చింప గలిగిరి,
ఆచారము న్నది,
అప్పటికీని మరి పదియేండ్లు దొంగతనముగా. అక్కడక్కడ
నరబలులు జరుగుతూ వచ్చినవి.
మారు దున్నపోతును బలిగా వేస్తున్నారు. ఈ కోదుల
నరబలి యాణారమే జయపుర సంస్థాన రాజులు సై తేము
అవలంపించి యుండిరి, దసరా
నరబలి, త్రీ శిశు ఉత్సవములలో దుర్తకు నరబలి యిచ్చే
హత్య ఆచారముండేది. అదికూడా (ప్రభు
త్రయము వారి రాజశాసనమువల్ల అంత
రించినది, నరబలి మాత్రమే కొక్క శ్రి శిశుహత్యలు నై సెతేము
జయప్పుర సంస్థాన (ప్రదేశములలో జరుగుతూ ఉండేవి. ఇదిన్నీ
కోదుల యావారమునుబట్టి వచ్చిన్ట్లు కనబడుతుంది. (క్రీ
శిశువాత్య హాయవలసిన అగత్య మెందుకు వచ్చినదో "తెలియ
జేస్తూ కోదులు చెప్పేదేమంకే గ వపంచమందలి దేవతలలో
ముఖ్యమైనవి రెండు: సూర్యుడు భూమి, సూర్యుడు పురు
షుడ్కు స్పస్తిక ర్ట 3 అందరికిని మేలు చేసేవాడు; భూమి
త్రీ 3 (ప్రపంచమందలి దోషములకు పాపములకు కారళు
శ్ర లెక్కువయిన కొలదిన్ని పాపమెక్కు"
వగుతూ ఉంటుంది. అందుచేత, సంతతి!
(స్రీలు మాత్రమే తగమాల్రముగా ఉండవలెను”. ఈ విధ
ముగా చెప్పీ కోదులు శిశుహత్య సమర్ధించుకొంటూ
రాలు గునుక
కావలసిన
5
ey
ఉండేవారట.
శ్రీని నిరసన భావముతో చూడడము మరికొన్ని
విపయము లలో సై రమ కనబడుతుంది. యువకులు వేటకు
బయలుదేరునప్పుడు (శ్రీ |; (కన్యకాన్సీ పుణ్య త్రీ కానీ
విధవకానీ) ఎదురుగా వ స్తే దుళ్ళకునముగా భావించి మరి
వదలక వచ్చి వేస్తారు అటువంటి
ప్రీయెడ నిరనన సమయాలలో స్రీ లెవరూ. ఎదు
భావం రగా రాకుండా ఉండే ఏర్పాట్లు
ముందూ నే చేసుకొంటారు. బుతు
మతియెన త్రి ఇంట్లో డా న్నప్పుడు ఆ యింటివారు వేటకు
బయలు చేరరు.
'సవరలలో లేని యాణారము మరియొకటి కోదులలో
కనబడుతుంది, 'సవరలలోవతెనే కోదులలో నైతము యువతీ
యువకులు పరస్పరము (పేమించుకొని వివాహములు చేసు
కొనుటకు అవకాశమున్నది, పర'స్పర (పేమకుగల అవకాఫము
'సవరల విషయములో అడవులలోను నిర్జన (పదేశీములలోను
ఇప్పుడు మనుష్యునికి
" వీరిని
మాత్రమే ఉన్నదీ, కోదులలోగల విశేష. మేమంటే. (పతి
(గామమందున్ను “పెండ్లకాని కన్యల
(పేమిక సదనములు కొక ఇల్టున్ను, పెండ్లికాని యువకుల
కొక యిల్లున్ను (ప్రల్యేకించి ఏర్పరు
స్తారు. ఎవరికి నియమించిన యిండ్లలో చారు రాత్రులందు
పడు కోవలెను. కన్యల కోసం ఏర్పరచిన యింట్లో ఒక ముసలిది
కన్యలకు తోడుగా ఉంటుంది. ఆ ముసలిదాని ద్వారా
యువకులకు కన్యలతో పరిచయ మేర్పడుతుంది $ నియ
మాన్ని అనుసరించి (ేమబంధము బలపడుతుంది.
"తెలుసుకొని “పెదలు పెండి చేసారు,
యు య జారి
అది
జూతపులు
"తెలుగ 'సంపర్క_ముగల 'సవరలు కాపు'సవర లయిసట్లు
“తెలుగు సంపర్క_ముగల కోదులు జాతపు అయినారు. వీరు
ఎక్కువగా పాలకొండ తాలూకాలోను కీరమంచదలమునకు
పడమటనున్న కొండల దిగువను గలరు. కోదులవలెనే
వీరున్ను చనిపోయినవారిని దహానపరచక పొతి పెడతారు,
జాకర దేవత వీరి దేవతలలో (పధానమయినది. ఆ దేవతకు
కోడ్కి మేక్క పోతు బలి ఇస్తారు. (ప్రతి 'సంవర్సేరము
కొత్తపంట ఆ దేవతకు నె వేద్యం “పెట్టకుండా తినరు,
కోొండదొరలు అనేజాతివారు నైతము జాతపుల
వంశేమువా రే, వీరు విశాఖపట్టణము జిల్లాలో పార్వతీపురం
సాలూరు పాచిపెంట మొదలయిన తాలూకాల
కొండల
దొన్నురులు
దొమ్మరులు ఆదిమనివాసులలో చేరగల చారో కారో
నిశ్చయముగా చెప్పలేముగాన్సి వారి ఆచార వ్యవహారములను
బట్టి చెరదగిన వారనవచ్చును. బందిపోటు వొంగతనము,
హత్య మొదలయిన "నేరములకు పేరుపొందిన జాతులలో
“శ్వేర్య్కూనవలెను, వీరు ఒక చోట స్థిర నివాసము
చేసే వారుకారు 3 దేశీ దిమ్మరులు : అయినా మెనూరు,
ఊరత్తరార్మా_డ్కు మధుర మొదలయిన ఇతేర జిల్లాలలో -నేకాక
ఆంధ దేశములో కడప, "నెల్లూరు మొదలయిన జిల్లాలలో
ఎక్కువగా కనబడుదురు, దొమ్మరవిద్యలు (అనగా
మొగ్గలు వేయడం, తాడును నడవడం, నడపైని తిరగడం
“వందలయిన పనులు) (ప్రదర్శించి వీ జీవనం చేస్తూ
99
“8
ఆంధిసర్యస్వము
ఉంటారు, కొందరు మట్టలల్లి, ఈత వాపలు "నేసి పొట్ట
పోషించు కొంటున్నారు.
- చెంచులు
నిజాం పరగణాలలో మహబూబ్. నగరము. జిల్లాకు
దకీణమున, కర్నూల్ జిల్లాకు ఉత్తరమున, నల్లమలై కొండల
పీఠ్రభూూములందు చెంచులు నివసించి యున్నారు. వారి
పల్లెలకు "పంటలని “పీరు, అట్టి సెంటలు ఆ పీఠ భూము
లలో సుమారు రీల్ గలవు. ఒక్కొక్క పెంటలో ల్
మొదలు 25 గుడినెలుంశును. దుంపలు కాయలు, పండ్లు
ప్ట్రలు జంతువులు "తేనె మొదలయినవి వారికి ఆహార
పదార్థములు,
1 2
కొండల దిగువనున్న చెంచుల కం కొండలపె నున్న
చెంచులు ఎక్కువకాయ ఫుష్టి గలవారు. చక్కూదనమన్న
మాట మగవారికీ లేదు అడువారికీ లేదు. ఆడువారి వలెనే
మగవారు సైతము తలజుట్టు 'నిండుగా "పెంచుకొందురు,
తలకు నూనె అయినా రాచుకోక వేళ్లతో ఎగదువ్వి, కొప్పు
ముడి బిగించు కొంటారు. ఇప్పుడిప్పుడు మగవారు గడ్డ
ములు గోొరిగించు కొనుటయున్ను ఆడువారు తలకు నూనె
రాచుకొని కర్ర దువ్వెనలతో తల దువ్వుకొనుటంయున్ను
నేర్చుకొన్నారు. .కొద్దికాలము (క్రిందటి వరకున్ను ఆడు
వారు కేకాకుల తోరణాలు మొలకు 'చుట్టుకొ నెవారు
మగవారు అరటినార మొలకు కట్టుకొని పట్ట నో-వ్లు
"పెట్టుకొ-నేనారు... ఇప్పుడిప్పుడు మగవారు. అంగోటిల్కు
నోవీలు ధరిస్తున్నారు 3 ఆడువారు మూరెడు వెడల్పుగల
గుడ్డలు వెరాకాళ్లవరకై నా రానీయకుం డా చుట్ట బెట్టు
కొంటున్నారు. పైని మరియొక పెద్ద గుడ్డు దుష్పటివంటిది
మగవారూ ఆడువారూ ధరిస్తారు $ గాని అది చలిగా ఊన్న
ప్పుడు కప్పుకో డానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పు
డిప్పుడు కొందరాడువారు రవికెలో కబ్యాలో తొడగడం
"వేర్చుకొంటున్నారు. * ఎడమచెవిమోది అంచున మధ్య
నొక ఫూసగల కొనగాడ్క, ఎడమ చేతికొక దండ కడియము
'మెడకొక పెద్ద వూసలపేరు--ఇవి మగవారి ఆభర
ఆోలు 5; ఆడువారు మెడచుట్టు మెండుగా పూసల "పేప్ణ
ధరిస్తారు. విల్లమ్ములే చెంచువారికి ముఖ్య మైన ఆయుధ
ములు. కడుపు నిండా తిండి ' లేకపోయినా చురుకుగా
పాగాకు కొని ఉపయోగిస్తారు.
పని చేయ గలరు, బరువులు మోచి కొండ లెక్కి_దీగుటలో
మంచి “నేర్పుగలవారు.
సవరల వలెనే చెంచులు సైతేము
అసత్య మాడుటగాని మోసము చేయుటగాని ఎరుగనివారు ;
అనమాయకులు 3
తమ దేశము చూడడానికి వచ్చినవారిని ఆదరించి తమ ధి
కొలది మర్యాద చేస్తారు.
చేస్తారు,
-నేలదున్ని పంటలు పండించుకొనే "నేర్పు చెంచుల కింకా
అలవడలేదు. దొరల పశువులను పచ్చిక వీకులభో మేపించు
సాధారణముగా వారికంద
ఉండడానికొక ఇల్లు ఏర్పాటు _
కొని కొందరు జీవిస్తున్నారు.
రికీ మేకలు కోళ్లు ఉంటవి ; కుక్కలను పెంచని చెంచు
ఉండడు. ఉఊడుతేలన్కు ఎలుకలను చుంచులను పాము
సైతేము కాల్బుకొనికాని వండుకొొనికాని చెంచులు తింటారు,
సవరలవలెనే వీరున్ను ఇప్పసారాయి. చేసుకొని ఎక్కువగా
(తాగుతూ ఈంటారు. లేన్తె అడవి దినుసులు అమ్మి
వాగు చుట్టలు (తాగడం
తక్కువ ; పొగాకు ముక్కాలు నములుతూ బుస్తను. “పెట్టు
కొని ఉమ్ముతూ ఉంటారు,
'సవరలవలెనే పండుగలలోను, "పెండ్లి 'సమయాలలోను
ఆడువారూ మగవారూ కలిసి నాట్యమాడుతూ ఉంటారు,
గొబ్బి కట్టుతూ నాట్య చేయడం 'సవరలలో వలెనే వీరిలో
సైతేము ఉంది.
ఆకాళమ్మ భూమి అమ్మ, అమ్మతెల్లి (అమ్మవారు)
వీరికి ముఖ్య మైన జవతలు. అందులో ఆకాశ చేవత అన్ని
"దేవతలకు పెదేవత అని వీరి నమ్మకము,
నెతేము కొందరు ఆరాధిస్తారు,
కర్రలింగమో “పెట్టుకొని వూజించుట సైతము కొందరు అల
చెంచులలో ఫూజలు చేయించుటకుగాని
సూర్యని
ఇటీవల రాతిలింగమోా,
వరచుకొన్నారు.
"పెండ్లి చేయించుటకూుగాని జన్ని (ఫూజార్సి అని చెప్పదగిన
వాడెవడూ లేడు. ఇటీవల కొందరు కర్నూలు జిల్లాలో
డాన్న చెంచులు (బాహ్మణ పుషోహితులను "పెండ్లిళ్లు జరిపించ
డానికి పిలుస్తున్నారు. ఎదిగిన పిల్లలకే పెండ్లి చేస్తారు.
ఒక పిల్లను "పెండ్లి చేసుకోదలచిన యువకుడు స్వయంగాగాని
బంధువుల డద్యారాగాని పిల్ల తలిదండ్రులకు తన కోరిక
"తెలియ జేస్తాడు. వారు సమ్మతిస్తే “పెండ్లి జరుగుతుంది.
“పెండ్లికొడుకు తన బంధువులతో వీల్లఊరికి వచ్చి పొలిమేర
100
ఆగుతాడు, పెండ్రికూతురు. బంధువులు ఎదురుగా వచ్చి
ఊరిలోనికి తీసుకొని వెళ్లారు. సపెండ్లికూతురికి బట్టలు,
సూసల పేర్లు ; బంధువులకు వూరివారికి ఇప్ప సారాయి
"పెండ్లి కొడుకు ఇస్తాడు, అందరి యెదుట వధూవరుల
చేతులు కలిపి "పెండ్లి అయినదంటూారు. ఆ మధ్యాహ్న మే
పెండ్లి కూతురిని పెండ్లికొడుకు తనఊోరు తీసుకొని వెళాడు.
అక్కడ ఈ నూతన దంపతులకు వేరే ఒక గుడిసె కట్టినవరకు
"పెండ్లికూతురు తేన అత్తగారి పక్కను పడుకోవలెను. పెండ
కొడుకు మరియొకచోట పడుకోవలెను. అయితే పగటి
పూట ఇద్దరూ కలసి అడవిలోనికిపోయి విహరించడం తీస్తు
కాదు 3 సాధారణముగా జరుగుతూ ఉంటుంది. యువ
కుడు కన్యను లేవదీసు
రహస్య స్ట స్థలములో ఆమెతో ని నివసించి, తర్వాత ఆమె తలి
కొని పోయి ఇండు దినాలు వేరే
దండ్రుల సమ్మతిపాంది "పెండ్లి చేసుకొనే ఆచారము సైతము
కలదు,
_అహాోబిలనరసింహస్వామి చంచితను "పెంద్రేయాడిన కథ
శంచులు సైతము చెప్పుకొని ఆ స్వామి ఉత్సవానికి చెం
చులు సైతము పోయి ఆ స్వామికి చెంచితకు, బట్టలు, పండ్లు
సమర్పిస్తారు,
కలవు,
నల్లమలై కొండలలో ఓబలకొండ గుడిలోనున్న ఓబలేశ్వరుడు
చెంచులు చెప్పుకొనే చెంచిత కథలు. రెండు
చెంచులు మొట్ట ముదలరు షర గొల్లజా తీవా రెనట.
ఆ షర గోలజూాతి కన్యను చెంచితగా నెంచి “పెండి చేసు
cn డా
కొని బిడ్డలను కెనినట. ఆ బిడ్డల వంశమువారు. గనుక
మరి
యొక కథ చెంచులలో అందమైన చలా లేక పోనవ్రటరో
తాము ఇంచు అయినట్లు “చెంచులు ప్ప కొంటాదు,
మయినది.
"పెండ్లి చేసుకొన్న ప్పుడు తన కులములో మరి,
ఇాంచిత ఛాలా అంద
ఇెంచితను ఓబలేశ్వరుడు బలా త్కెారము గాబట్లి
ట్
యొవ్వరికిని
ఇట్టి సంఘటన కలుగకండునట్లు అందమైన చ్ర్రీలు మరి
పుట్టకందురగాక అని కట్టడి చేసినదట. అందుచేతనే
అందమెనవారు చెంచులలో మగవారిలోగాని ఆడువారిలో
-గాని మరి కనబడరట.
కొొరవలు (ఎరుకలు
కొరవలు దకీణ చేశ మంతటను వ్యాపించి యున్నారు,
దకీణాగమునుండి ఈ త్రరార్మా_డు జిల్లా వరరో “వ్యాపించి
యున్న వారికి కొరవలని పేరు. ఉత్తరార్కాడు. జిల్లాలో
101
పడమట బొంబాయి వరకు పోయినారు.
ఏరని కొరచలు, కొర్చలు -అనీ అంటారు. రాయలసీమలో
ఫీదాసే ఎరురకోలు ఏరకలు అని అంటారు,
టలో "నేర్చుగలవారు గనుక పీకి ఎటుకులను
నది.
ఎజుక చెప్పు
దేరు వచ్చి
"తెలుగు కావ్యములలో ఎబుకులరకుూ సంబంధించిన
పద్యము లచేకముగా కలవు. ఈ ఎటుకు శబ్దమే యెరుక్కు
యెరుక్క యొరక్సు రమెరకగా మారినది. ఈ జాతివారు
కొందరు రైళ్లు పడ్డ తర్వాత ఉత్తరమున కలకత్తా వరకు
కలకత్తా, మిడద్న
పూరు (మిథునపురం), కటకము, ఫూరి అహ్మదా బెద్ ,
బౌంచాెయి - మొదలయిన స్థలములలో కనబడుతున్నారు.
డాక్టరు గిడుగు వేంకట సీతాపతి,
మోశేజాతివారని అడిగినప్పుడు మేము కర్రలు. అనిగాని
కురగ్రలము అనీగానీ అంటారు. ఎక్కడివారు అక్కడ
(ప్రబలముగా కాన్న భావతో సంక్రమించిన తేమ భాోపహు
మాటలాడుకొంటారు. తమ సొంత భావ
భావలతో సంబంధము గలదే కాని అదియేదో నిర్ణయించి
వప్పడము
ద్రావిడ
కష్టముగా యున్నది. ముందులు అమ్ముకొన్వీ
బుట్టలల్లి, ఎబుక చెప్పి విచ్చమెలత్తి ఎరుకోలు జీవనము
చేస్తు స్తున్నారు, వీరి కెక్కు_ జా స్థిరమైన నివాసము లేదు.
కొన్ని 'కుటుంబములవారు ఊరూర తిరుగుతూ ఒక్కొక్క
ఊల్లో కొన్ని మాస ములు నివాసము చేస్తూ ఉంటారు.
వీరిలో చిల్లర వ్యాపొరములు అనేకంగా చేసి జీవించేవారు
సైతము క కలరు. సము(ద్రతీరాలనుండీ లోపలి ప్రదేశాలకు
వే
ఆతంధశన ర్వస్వము
ఉప్పు తీసుకొనిపోయి అమ్మే ఉప్పు యెరకుల్య, అడవులలో
దొరికే సదురు బద్దలతో అల్రిన బట్టలు, కురువేళ్లు మొద
లయిన వేళ్లతో న సిన కుంచెలు అమ్మే కుంచుకొరవలు
ఉన్నారు. _ పిట్టల చేట్క దుప్పి మొదలయిల జంతువుల
వేట చేయుటలో మంచి "నేర్చుగలవారు నై తము కలరు,
పాముల నాడించి జీవించే యొరుకలు కొందరున్నారు,
విశాఖపట్టణం జిల్లాలో రమెరుక మ్మ. గుడి ఉన్నది. ఆ
ఎరుకమ్మ నొక బేవతగా ఎంచి అక్కడి జనులు పూజిస్తూ
ఉంటారు, వూర్మము అక్కడ ఉండే దాసర్గకో ఎరుక
ఇఫ్లూ ఒక ఇంట్లో ఉన్నవారికి కీర్ణి తెచ్చే బిడ్డ పుడు
తుంది అనిన్నీ దానికి దివ్యదృష్టి ఉంటుందనిన్ని ఎరుక సాని
చప్పినదట. ఆమె చెప్పిన శ నెటు ఆ యింట నొక బిడ్డ పుట్టింది,
చానికి రాబోవు సంగతులు తెలుసుకొనే శ క్షి అలవడిందట.
అందుచేత, ఆమెకు యెరుకమ్మ అను పేరు వచ్చినది, "పెండ్లి
అయిన తర్వాత ఒక దినము ఆమె మగడు వేటకు వెళ్త డా
సిద్దమవుతూ ఉంటే చేడు వెళ్ళవద్దు నేపు వెళ్లుదురూగాని
అన్నదట, ఏమి అని భర్త అడగగా నేడు మారు వేటకు
వెళ్లే పులి మిమ్ము చంపి వేస్తుంది అని చెప్పినదట. సరే
చూతాము నీ ఎరుక ఎట్టిదో అని అతడు . వెళ్ళి ఆమె చెప్పి
నే పులి నోటబడి చచ్చిపోయెనట,
మనం చేసినది. ఆమె భర్తతో కాలిపోయిన చోటనే
ఎరుకమ్మ దేవత కొక గడి వెలసీసది.
అప్పుడా మె 'సవహాగ
యెరుకల్కు ఎర్ర గొల్లలవలె నే బందిపోటు దోంగతనము,
హత్య మొదలయిన చేరములు చేసే రు
పొందినవారు, చూచుకొన్తి మంచిరోజు
ముహూర్హము "పెట్టుకొని దోచుకోడానికి బయలుదేరుతూ
ఉంటారు. దొంగలించిన వస్తువులలో చిన్నవి నోటిలోను
గొంతుకలోన్సు కడుప్రులోను, నర్మ స్థ సలములోను దాచే
జా తిొనారు-గా
సఫరునాలు
=] క్ మగవారికి ఆడువారికి సైతము కలదు, తను కార్యము .
న్టెంచుకో డానికి ఆడువారు సిగ్గువిడిచి ఏ పనికైనా సూను
కొంటారు. తమలో తాము మాటలాడుకొనే సంజేత
పదములు. వీరి ఫాపులో బాలా కలవు,
"పెండ్లికిముందు (పధానం జరుగుతుంది, వరుడు కన న్య
.. యొక్క_ మేనమామకు 101 మాడలు (అనగా 202 రూపా
యలు) ఇచ్చుకో వలెనన్న హరతు ఏర్పడుతుంది...
ఒక్కసారిగా ఇవ్వడం జరగదు,
అంతా
వాయిదాల “పని ఇచ్చిన
తర్వాత్క పెండ్లీ ముహూర్తము "పెట్టించుకోని "పెండ్లీచేస్తారు.
(బెహ్మణ పురోహి తుని పిలిచి ఆతని చెతను శుళ కార్యం
"మేనరికము జరగవలెనన్న కటుడి
ఉం
ఒక పీల్లదానిని దాని. మేనత్త కొడుకుకివ్వక
"పెండ్లి కొడుకు ఆ వీల్ల దాని మేనత్త
కొడుకుకు దండుగ ఇచ్చుషోవలెను,
న్ని కుదువ పెట్తి అప్పు తెచ్చుకొనే ఆహారము వీరిలో కలదు,
6౬ జే
జరిపించు కొ ంటారు,
ఊన్న ది,
పెవారి కిచ్చినప్పుడు
డబ్బుకో'సము "పెండ్లా
అప్పు తీర్చిన తర్వాత తిరిగీ
మారు మనువులున్న వి,
"పెద్ద ముత్తెదుపు.
పెంశ్లాన్ని తెచ్చుకోవచ్చు,
ఏడుమనువులు చేసిన ముతె త్వెదువ్ర
శుభకార్యాలలో ఆమె -సెక్కువగా
గౌరవిస్తారు.
యమెరుకుల పేళ్లు వినోదకరంగా ఉంటవి,
ఆడువాళ్స్ను పెట్ట లంటారు,
వాళ్ళలో నల్లవాడ్సు పొట్టివాడు చెట్టకాలాడుు
గసూనోడు, మూగడు మొదలయిన "పేళ్లు కలవు, కొందరికి
దేవతల సంకటిగాడు,
సుబ్బడు "మొదలయిన "పేళ్లు సై తము ఉంటవి.
మగ వాళ్లను
మగ
కుంటాడు,
పుంజు లంటారు,
జ్ ల -
పేళు.._రాముడ్సు లచ్చిగాడుు
యెరుకులు తమ మగపిల్లలకు దొంగతనము చే మనే విధము,
ఎవశేముడిగినా చారు "తెలియదనడము ఎంత కొట్టినా
నిజము చెప్పక పోవడము "నేర్పుతారు ; ఆడు పిల్లలకు ఎరుక
చెప్పడము నేర్పుతారు. ఎరుకులలో దొమ్మరులు నైతము
కలరు $ వెదురు గడపపై ఈమె. విద్యలుచేసే చేర్చు పిల్లలకు
అలవడ జేస్తారు,
'యునాదులు
యే్నాది థబ్బము ఆ-నాది శీబ్రమునుండి వచ్చినదేమో అని
కొందరి ఊహా, పులికట్టు సరస్సు పరిసరములందున్ను,
"నెల్లూరు జిలాలో ను-అందు ఎక్కువగా (శ్రీహరికోట పరి
సరము అందున్ను యునాదు లెక్కువగా స్టిరనివాసము 'లేర్చర
చుకొని యున్నారు, ఆదిమనివాసులకు సాధారణముగా
గల లక్షణములలో కొన్ని పీరిలాగో సైతము కనబడుతున్న వి,
ననుక్క వీరున్ను ఆదిమనివాసులయి యుండవచ్చునని కొంద
రఫి బాయపడుతున్నా రు. తేక్కి_న
విరున్ను (ప్రకృతి విచిత్రములన్సు (పకృతి శక్తులను దేవతలని
భావించి పూజిస్తూ ఉన్నారు. రోగములన్నీ ఈద చేవ
తల కోప మువల్ల "నే కలంగుతున్నవన్సి చిల్రంగి (ప్రయోగాల
వల్లను కూడా రోగములు) బావులు కలుగుతున్న వని ఫు పూర్తిగా
ఆదిమునివొసులవల నే
[02
నమ్ముతారు, తక్కిన ఆదిమనివాసులవలె నే వీరున్ను "నేటి
కిని కర్ర తరచి నిప్పు చేసుకొంటున్నారు ; వేటాడి చేపలు
పట్టి పొట్ట పోషించు కొంటున్నారు 3 కొందరు పచ్చి
మాంసము కొంచెము కాల్చిగాని వెచ్చబెట్టిగాని తింటు
వీరలో కొందరు నాగరికతపొంది
ఆచారవ్యవహారముల
న్నారు, అయిలే,
ఇ పొందువులలోని శూ ద్రజాతులవారి
ననుసరించి జీవనము చెస్తున్న వారు లీక పోలేదు.
యేనాదులలో కొండరాగి యేనాదులు తడయేనాదుల్వు
రెడ్డ యే-ననాదులు మంచి యేనాదుల్కు చెంచు యేునాదులు
అడవి యేనాదులు చల్ల యేచాదుల్కు కప్పల యేనాధులు
అని భిన్న జాతులవారు నలరు, పంట శెడ్డు ₹ెడ్డి యీనాదు
౧0౧ C5
లను తేమ యిండ్లలో వంటపనులు చేయుటకు పెట్టుకొంటు
న్నారు.
ఏనాదులలో కొందరు బొోౌస్తలమ్ముకొని జీవిస్తున్నారు,
0 Ww -—
క్సహ్లా గోదావరి
ea
"వేంకటగిరి జమిందారీ (గామాలయందు ర
జిల్లాలలో కొందరు కావలివాం డుగా
పనిచేస్తున్నారు. కప్పల యేగాదులు అధమజాతి యేనా
దులు. కొందరు కావలి తాలూకాలో పాకీపని సైతము
చేస్తున్నారు ; "పంట పార వేసిన పుల్లాకులలోని అన్నము
సైతము తిని జీవిస్తున్నారు. వీరిని సోమారి యేగాదు
లంటారు, యీగాదు లందరును తాబేలు పందికొక్కు
ఎలుక్క బల్లి ముంగి మొదలయిన చిన్న జంతువులను నైతము
తింటారు,
యేనాదులు సాధారణముగా తమ గుడినెలు చెదురు
తోను తాటి కమ్మలతోను కట్టుకొంటున్నారు. మోదికి
కొన చేరిన "పెద్ద పిట్ట గూడువలె గుడిసె కనబడుతుంది,
లోపలికి పోవడానికి ఒకు ద్వారము అరై నా కడు చిన్నది,
ఆందులోదూరి (పాకుతూ పోవలెను,
ద్రీలలో వ్యభిచారము “పెద్ద దోవముగా. పరిగణీంపరు,
వివాహమునకు ఫూర్వము కన్యకు గర్భము కలిగినా “పెద్ద
తప్పుకాదు, ఏ శ్ర్రీయైనా ఏడు, మనువులవరకును మారు
మనువులు చేసుకో వచ్చును, దొంగతనము బందిపోటు
హత్యే మొదలయినవి తేమ వృత్తి ధర్మములుగా నే వా శెంచు
కొంటారు,
వేటచేయుటలోను, పాములను . పట్టుకొని ఆడించుటలో
న్కు మందులమారి పనులలోను యేనాదులు పేరు పొందిన
నారు, నాగరికులయిన యే-గాదులు కావలివాం| డుగాన్ఫుపంట
కాపులుగాన్కు రాతి కట్టడపుపనులు చేసేవారూగూన్సు వడ్లు
దంచేవారుగాన్యు ఇంటి సేవకులుగాను జీవనం చేస్తున్నారు
లం బౌడీలు
వీరు వాస్తవముగా ఆదిమనివాసులో కారో చెప్పలేము,
విరి మొజకు జీవనము అడన్రల నివాసము మొదలయిన
కొన్ని లక్షణములను చూచి ఆదిమనివాసులై ఊందురన
వచ్చును. భౌవ్క ఆచార వ్యవహారములు "పెండ్లి యావా
రము మతేము మొదలయిన లక్షణములను చూచి సంకర
జాతివానేమో అని చెప్పవచ్చును, వీరు మన చేశములో పడ
మటి భాగమున 'కాక్ళిర దేశమునుండి బళ్లారి జిల్లా వరకున్ను
తూర్పు ఫాగమందు విశాఖపట్నం జిల్లా మన్వపు అడవు
లందును తూర్పు కనుమల పడమటి భాగములందును ఎక్కు
వగా కలరు,
పురము "నెల్లూరు జిల్లాలలోన్సు మైసూరు అడవి (ప్రదేశము
లందును కోయంబత్తూరు జిల్లా
లలో సైతము కనబడుచున్నా
రు, వీరికి లంచాడీలన్న పేరు
సర్వ సామాన్యముగా ఉన్నది
"గాని వీరు ఇంకా అనేక నామ
కొందరు కడప, కర్నూలు బక్లొర్సి అనంత
ములతో ఉన్నారు, (బింజూర్సీ
బంజార్కీ బొయిపార్కీ నుగాళీ,
సుకాలీ మొదలయిన చీళ్ళత్రోే
కూడా కొందరు. కనబడుతు
న్నారు, (బింజూర్సీ బంజార్తీ
వంజారీ అనే "పేళ్డకో సంస్కృతే
లందాడీ స్త్రీ.
భావనలో ఊన్న కారి, వాణీజ్య
(పాక్ళత భాపలో ఊన్న వాణిజ్జ ఆరాఓీఅనే పదముల
నుండి వచ్చియుండవచ్చునని కొందరి అభి ప్రాయము.
లంచాడీ లభాన్కీ లబానీ మొదలయిన చేరు. లవణ
(=ఊప్పు) శేబ్దమునుండి వచ్చినవేమో అని కొందరి అపి పా
యము. సుూగాళీ సుకాళి అనే “పేళ్లు సుపారి (=వక్క)
అనే పడమునుండి వచ్చియుండునని కొందరి అభి పాయము,
ఈ అభి పొయములకు ఆధార మేమంలే ఈ లంబాడీలు
వాణిజ్య వ్యాపారము అందులో బిడారి వర్తకము చేస్తూ
ఉండేవారు. ఉప్పు పోక చెక్కులు ఎడ్ల =ెని వేసుకొని
అవి ఉత్సే_త్రియైన స్థలములనుండి శావలసీన చోట్లకు తీస్లు
కొని పోవుచుండేవారు,
103
ఆంధిస ర్వస్వము
విఠు మోగల్ చక్రవర్తుల "కాలములో "మూసగల్ సైన్య
ములతో ఉత్తర బేశమునుండి దక్కను చేళమునకు వచ్చి
నట్లును, నెనికులకు కావలసిన సామానులు యుద్ద సామ్మగి
ఎడ్లు శ వేసుకొని తెచ్చినట్లును, ఆ వచ్చినవారు చాలామంది
బక్లారి మొదలయిన (ప్రదెశములందు స్థి సిర నివాసము లేర్పరచు
కొని ఊండిపోయినట్టును బళ్లారిలో ఉన్న లంబాడీలు ఇప్ప
కొంటూ ఉంటారు, ,
ఇప్పుడు మనకు 'కనబడుతూఉన్న లంవాడీలు కొందరు
వ్యవసాయము వేసు కొంటున్నారు ; కొందరు పుల
మందలను “పెట్టుకొని జీవించుచున్నారు; కొందరు కోలార్
బంగారు గనులలో పనిచేస్తున్నారు,
లంబాడీల దుస్తులు ఉతర. దేశములో తక్కువ జాతుల
దుస్తుల వలెనే నిండుగా ఉన్నవిగాని సవరలు కోదులు
-మొదలయినవారి దుస్తులవలె స్వల్పముగా నుండవు. మ్రల
దుస్తులు అలంకారములు. ఎట్లుండునో ఇందలి చిత్రము
చూచి శెలంసుక్ న వచ్చును, లం వాడీ ప్రజలకు తక్కిన
శ్రంలకున్న స్తే ముఖమునకు వక్షమునక్కు చేతు
అక్కు "కాళ్లకు పచ్చబొట్లు మెండుగా నుండును ॥ అం తేశాకు
అడవిజాతి
ముక్కు పెని నైతము ఉంటవి,
ఈ -కాలపు' లంబాడీలు తిరుపతి 'బాలాజీక్కి హానుమం
"పెద్దమ్మ మారియమ్మ
మొదలయిన దేవతలకు మొక్కు బళ్లు చెల్లిస్తున్నారు. హోళీ
పండుగ_ కామదవహానము పండుగ చెస్తారు. కొందరు వైన్ళవ
మతమును అవలంబించినట్లున్నా రు, విరు కృష్ణుని, "రాధను
ఆరాధిస్తారు, ఈ హిందూమతావలంబనము మొదట
నుండినదో దరిమిలా వచ్చినదో చెప్పలేము. (ప్రాచిన "కొల
ములో దుర్ద మొదలయిన శక్తులకు నరబలియిస్తూ ఉండేవారు.
తునికి మల్లాలమ్మ అంకాలమ్మ
వాలి నుగ్రీవులనుండి ఉద్భవించిన వారమని చెప్పుకొనే
లంబాడీలు నె నైతము. కొందరు బళ్లారిలో గలరు, . వీరికి
సుగాళీ అసేపేరు తెలియదు.
ఈ 'లంచాడీలలో మంత్రాలు వచ్చునని చెప్పకొనేవాయ
_నెతము కలరు, పులులు తేమ జోలికి రాకుండ కాపా
డుకొన గలరట్క చిల్లంగి "పెట్టనలరట, ఇతరులు "పెట్టిన
చిల్లంగికి విరుగుడు చేయగలరట,
"పెండ్లండ్లు సులువుగా వెసుకొందురు,
చుట్టును ఏడుసారులు తిరగడం, వధూవరులు పసుపు (తాళ్డు
ఒకరికొకరు వేసుకొని ఏడుముళ్లు బిగించడం
శ
స న్చికల్లు
ముఖ్యం.
(బాహ్మణ పురోహితుని “పెట్టుకొందురుగాని అతడు చేయ.
వలసిన పని అంతా “ శోభన శోభన ” అనడము మాత్రమే,
చనిపోయినవారిలో "పెండ్లి అయినవారికి దహనమున్ను ,
కానివారికి వాతి" పెట్టడమున్ను ఆచారము.
ఆదినుపబాసుల సిజ్ఞునము.
సుని చెప్పిన 'సవరలు కోదులు చెంచులు ఎరుకల్సు
ఏనాదులు, లం బాడీలు మొదలయిన ఆదినునినాసులు నాగథి
కత్క విజ్ఞానములేని పశు_పాయులవలె మనకు కనబడుతున్నా
మనకు కనబడినంత అనాగరికులు అజ్ఞానులు
కారు, (ప్రాచినకాలమందు ఫబరులు, ఆర్యులకు చేరువగా నే
ఊండి, ఆర్యుల విజ్ఞానమును కొంతవరకు అన్ని వినయ
రు; గాన్ని
ములలోను గ్రహించినవారని చెప్పగలము, అందులో చాలా
భాగము నేటివరకున్ను 'సవరలలో నిలిచియున్నది, ఈ విప
యము
పడదు,
పెపెగా సవరలను చూచినంత నూతాన బయలు
వారి భావలో వాకతో (ప్రసంగించి వారికి మన
సద్భావముయెడల ఫు ఫూ ర్తిగా నమ్మకము కలిగించి, తీరుబడిగా
కూర్చుండి (ప్రతి విషయము (ప్రశ్నిస్తూ -తెలుసుకోవలెను,
వైద్య విషయములో 'సవరల్కు చెంచులు ఎరుకలు కొంత
' జ్ఞూనము, అనుభవముగలవారు. నాగరికులయిన మనవారు
మం
(తౌ లవల్ల రోగములు కుదుర్చుకొనుటకున్ను , భూత వీశాచ
ముల బాధ తొలగించుకొనుటకున్ను (ప్రయత్ని స్తున్నారు,
వేట విషయములో ఈ - ఆదిమనివాసులు
కొందరు వారి మందులు పుచ్చుకొంటు న్నారు ; వారి
(ప్రజ్ఞానంతు
"పెక్కు
అందులో కిరాత
లన్న వివయము సంస్కృతాంధ్ర కావ్యములందు
చోట్ల వ్థించడము కనబడుతుంది,
బోయ, ఎరుకు మొదలయిన పేళ్లు ఆదిమనివాసులయిన
అడవిజాతులవారిని తెలియచే స్పవి, సత్యము: పలుకుట లోను
పాతి వత్యవిషయములోోను. సవరలు మొదలయిన ఆదిమ'
అగ శ్ a4 SA. జ
నివాసులు మంచి సేరుఐ ౩ ౦దినవాదు, ఇప్పుడిప్పుడు పల్లపు
"దేశ నాగరికుల సంపర _మువల _పనిచెవ్పిన సదుణములు
౧౧ ర ౧
వారిలో త పోతున్న వి.! .
అ)
104
డాక్షరు పుట్టపర్తి (శ్రిసివాసాణారి, ఎం. వ, పీ ఎచ్. డి,
(పిన్నిపాల్ ఎన్, ఆర్, ఆర్, కాలేజి బెజవాడ,
అమరావతీ సట్టణమున బౌద్ధులు విశ్వ
విద్యాలయములు స్థాపించు నాడు,
ఓరుగల్లున రాజ వీరలాంఛనముగా(
బలు శస్ర్రశాలలు నిలుపు నా(డు,.
విద్యానగర రాజవీధుల6 గవితకు
పెండ్లి పందిళ్లు కపించు నా(డు,
విషయ సంగ్రహము :
. చర్మితకు సంబంధించిన
OO ఈ భాగములో ఆర్య (దావిడు
లకు పూర్వము నుండీన్ని
ఆంధ) 'దేళమందుగల అది
మనివాసులగురించి [క్రిందటి
అధ్యాయములో చెప్పడమయి
నది. దేశచరిత్రలో ఆదినుండి
ఆంధు9ల వరకునుగలచరిత
(గంథా రంభమున తెలియజేసి
నాము. ఈ అధ్యాయములో
ఆంధ్రుల చరిత నిషయములు గలవు: రాబోవు అధ్యాయ
ములలో రాఘ్రేతర, దేశాంతర, ఖండాంతర - ఆంధు)ల చరిత్ర;
జమీందారీల చరిత్ర తెలియుజేస్తున్నాము.
ఆంధుల (ప్రసక్తి ఐతరేయ (బ్రాహ్మణ కాలమునుండి పారం.
ఛము ; ఆంధ్రులు దకీణాపథ దేశస్థులు ; మౌర్యుల కాలములో
ఆంధ్రరాజ్య ప్రసక్తి; ఆంధ్రులు బౌద్ధులు ; ఆంధ్ర శాతవాహన
రాజ్యము ; అళోకుని తరువాత కొద్దికాలమునకు మగధ దేశము
నకు వి స్తరించుట ; పిమ్మట పడమటినుండి సముదతీరము వర
కున్ను వ్యాపించుట ; మొదట (శ్రీకాకుళము, పిమ్మట ధాన్యకటక
నగరము ఆంధ రాజధాని నగరములు 8 ఆంధ. రాజ్యము శ్రీః
పూ 225---౮్రీ॥ళ॥ 225 వరకు; ఆంధ్రశిల్బము ; గౌతమీపుత్ర
14
సొట్నూరికి సమీపమున నాంధి సామా్రజ్య
దిగ్గయ స్తంభ మెత్తించు నాండు,
ఆంధ) సంతతి కే మహితాభిమాన
దివ్యదీకు సుఖస్ఫూ్తి తీవరించె.
నా మహావేశ మర్గించి యాంధులార !
చల్లు6 డాంధ)తోకమున నక్షతలునే(డు !
—రాయ(పోలు
శాతకరి, నాలవ పులమాయి $ాపలవరాజులు 225-840 ;
ల Ca య
ఇ జి
బళ్లారి, కంచి, 'అమరావతుల నడుమనున్న రాజ్యమును పాలిం
చినవారు ; శివస్యందవర్మ కాంచీపుర శాసనములు ; విష్ణు
గోపుడు 840 ; సమ్ముదగుప్తని జైత్ర యాత్ర ఇకక
రాజ్యము 250-340 ; స్థాపకుడు సిరిచాంతమూల ; శ్రీ పర్వ
తమునందలి విజయపురము రాజధాని; ఇక్వాకులలో కొందరు
(బాహ్మాణ మతమును, కొందరు బౌద్దమతమునూ అవలందించిరి ;
ములు ఏ సాలంకాయన రాజ్యము 275-450 ; విజయ
నందివర్మ ఏలూరి శాసనము ; నందివర్మ చంద్రవర్మ, మూడవ
విజయనంది వర్మలు ముఖ్యమైన రాజులు ; వేంగీరాజ్యాధిషతులు;
విషుకుండినులు 450-610 ; మాధవశర్శ రామతీర్థ శాసన
కర్ర మరి అయిదుగురు రాజులు ; తూర్పుతీరమున వంశ
ధారా కృష్ణా నదులు మధ్య భాగమునేలిరి ; లెందులూరు ముఖ్య
పురము ; శిల్ఫాభివృర్ధి ;-- రెండవ పల్లవ రాజ్యము
940-640 ; కుమార విష్ణునితో (ప్రబలినది ; ఇందులో ఉత్తర
శాఖవారు తెలుగు జిల్లాలలో అధిపతులు; తెలుగునాటి మహేంద
నర్మను రెండవ పులకేశ ఓడించెను 630---కలింగ రాజులు
క్రీ॥ పూ॥ 180-1530 ; కళింగ దేశము మహానదినుండి గోదావరి
వరకు ; కార వేలుడు ఉత్కళశింగరాజు క్రీ పూ॥ 2 వ శతా
109
an)
ఆంధ)సర్వన్వము
హేంద్ర, గిరికొత్తూరుస్వామి దత్త పేళ్లు ;_ వాసిష్టీపుత్ర శక్తీ
వర్మ రాగోలు శాసనము ; శ్రీకా కుళమువద్దనున్న సింహ పురము
రాజధానిగా చం్యదవర్మ, ఉమావర్మలున్ను, సరియాన పల్లి రాజ
ధానిగా నంద వపభంజనవర్మయున్ను; —గంగవంశ ప వ్రు రాజు
అలో రెండవకోవ
కామార్దవునితో ప్రారంభము 720-1480
8వ శతాబ్దమున ముఖలింగ నగరమున- మధుకేశ్యరాలయమును
నిర్మించినవాడు. ఎక్కువ (పఖ్యాతి చెందినవాడు; అనంతవర్మ
చోళ గంగదేవు - 1078-1142 ; 1180 లో ఇతడు కటకపురిని
జయించి ఉత్కళ రాజ్యమును ఆ(క్రమించుట ఏ; నాటనుండి ముఖ
లింగమునుండి కటకమునకు రాజధాని మారుట ; ఈ వంశములో
కడపటిరాజు నాల్లవ థానుదేవు 1480 లో ఆతనిని, అతని మంత్రి
కపిలేంద దేవు తొలగించి, గంగవంళ రాజ్య మంతరింవజేని,
తన ౫~బుపని వంశరాజ్యమును. (1480-1500) స్టాపిం
చుట ; ఇతడు, ఇతని కుమారుడు పురుషో త్త తముడు, మనుమడు
(పతావ రుద గజపతి క్రమక్రమముగా నెల్లూరి వరకును తమ
అధికారమును వ్యాపింప చేసికొనుట ; తుదకు 1520 లో
దేవరాయలు తెలుగు దేశమునుండి (సతాపరు।డ్రుని వెడల గొట్టుటః
పశ్చిమవాళుక్యుల వేశంసన bn శ॥ 6-7వ శతాబ్దం
కుట విషవరనుడు వేంగీ రాజఃమున స తంత్ర 'పరిపాలకుడయి
జ “పొద ఫీ వ
తూర్పు చాళుక్యవంశరాజులకు మూలప్పరుషుడగుట ; తూర్పు
రెండుకోవలు -మొదటికోవ 500-000 ;
కృష్ట
వాళుకద్థరాజులు bu శ॥ 680-1127; వేంగీపురము. 920
వరకుసు రాజధాని; అమ్మరాజు 918.926, - రాజము
బిరుదు గలవాడు; రాజమహేంద్రవరము రాజధాని యగుట ; ఈ
రాజులలో విమలాదిత్యుని కుమారుడు. రాజరాజ నరేంద్రుడు
గొప్పరాజు 1022-1068, నన్నయ రచిత భారతాంధ్ర కృతిభర్త;
ఇతని కుమారుడు రాజేంద్రుడు ; మాతామహుని చోళ రాజ్యము
నకు రాజై, కులోత్తుంగ చోళ దేవుడని పేరుపొందిన చోళ
చాజక్య రాజాధిరాజు (1076-1118) ; అతని తర్వాతి రాజులు
1282 వరకు ; తరువాత, వెలనాటి చోఫలు ; కోనమండలము
నేలిన మైహయులు; వారి శాసనములు 1112,1206; నెల్లూరిలో
చోళ తిక్కరాజు; మనుమసిద్ధి మనుమసిద్ధి ఆస్థానకవి తిక్కన;
కాకతీయ రాజ్యము 1089-1828; మొదటిరాజులు వళ్సిమ
చాళుక్య రాజులకు సామంతులు ; (ప్రోలరాజు స్వతంత్రుడ గుట ;
ఓరుగల్లు రాజధాని ; రుద్రుడు 1159-1195 తూర్పున సముద్రము
వరకును దక్షీణమును (శ్రీశౌలము వరకును రాజ్యము చేసెను;
గణపతిరాజు 'దక్షీణమున కంచి, తిరుచునాపల్లి జిల్లాలోని . జం బై
వరకును కాకతి రాజ్యమున విస్తరింపజేనెను ; అతని తర్వాత
హీంద
రడి రాజ్యములు "వి సరిలినవి ;
0. న కన
రాజమహే
ః . గంగూ
; రెండవ కామార్లవుడు
బ్రము ౩ సముద్రగుప్తని అలహాబాదు శాననములోని విష్టపుర" రాజ్యమునకు వచ్చిన ఆతని కుమార్తె రుద్రమదేవి ; వీర వనిత;
యలు కా
పిమ్మట ఆమె మనుమడు (ప్రతాపరుద్ర మహారాజు ; 1329 లో
ఢిల్లీ సుల్తానుల వశమై చనిపోవుట ; పిమ్మట 1828-1458 వరకు
మంచికంటి కూనపనాయుడు
ంద్రవర దుర్గమునుండి మహమ్మదీయులను తరుముట
_--మహమ్మట్ తుమఘ్టక్ కొలువులో సేనాధిపతిగానున్న హూసకా
1858 లో కుల్బర్గులో భామినీ రాజ్యస్థావనము ;
1489-1518 లో 5 చిన్న రాజ్యములుగా విడబడుట ; అందు
గోల్కొండ రాజ్యము తెలుగు దేశములో వ్యాపించుట. మొదట
నుండిన్నీ భామినీ విజయనగరముల రాజులకు యుద్ధములు,
విజయనగర రాజ్యము (1886-1675)
హిందూ స్వాతంత్యమునకున్ను, మత ధర్మములకున్ను
మహమ్మదీయ దండయ్యాత్రలవల్ల హాని కలుగుతున్నదని హరి
హర బుక్కరాయలు 18868 లో విజయనగర రాజ్యము గ్థాపిం
చుట ; వారికి తోడుపడిన విద్యారణ్యుల పేరు వారు నిర్మించిన
నగరమునకు వచ్చి, విజయనగరముగా మారుట ; 1040 నాటి
బుక్కరాయల శాసనము; (ప్రొఢథ దేవరాయల కాలములో
(1421-1448) నికోలొకాంమై, అబ్దుర్ రజాక్అను విదేశయా శ్రి
కులు విజయనగరముచూచి వర్ణించుట ; పిమ్మట సాళువ, తుళువ
వంశరాజులు 4 అందు ప్రథ్యాతిపొందిన కృష్ణదేవరాయల (1000
= 1580) రాజ్యపాలనము; సారస్వత నేవ, కళాపో షణము, - 1565
తల్లికోట యుద్దము ! విజయనగర సామాజ్య విచ్చి ర్తి;
౧ అ వాలి
వంశ వేంకటపతిరాయలు జీర్ణ విజయనగరరాజ్యమును ఉద్ధరిం
అర్వీటి
చుట ; కడపటి రాజు శ్రీరంగరాయలు. (1875) విజయనగర
రాజుల అధికొారమునకు లోబడి ఉదయించి, స్వతంతతపొా ందిన
తంజాపూరి అంధ్రనాయకులు ; ; మధురనాయకులు,
సారస్వతాభివృద్ధి.
ఆంధ
(బిటిష్ యుగమునాటి ఆంధుల చరత
1600-1942
తూర్పు ఇండియా సంఘము 16000 లో" పుట్టి, ఇండియాలో
వర్తకము సాగించుకొంటూ 1752 నుండిన్ని ఎక్కువ పలుకు
బడి సంపాదించుట. 17604 నాటికి ఆంగ్లేయుల విజయము,
(ఫెంచివారి అపజయము. - 1801 నాటికి తెలుగు జిల్లాలు (చిటిష్
(ప్రభుత్వము లోనికి వచ్చుట. 1884 స్థానిక (ప్రభుత్వము ;
1919-20 -మా జెంగ్యు షెల్మ్జ్ ఫర్డ్ సంస్క_రణములు; ద్వంద్వ
(ప్రభుత్వము ; జస్టిస్ పార్టీవారు మంత్రి పదవులనుండుట ;
సహాయనిరాకర ణోద్యమము; 1985 ఇండియాచట్టము; రాష్ట్రీయ
స్వాతంత్ర్యము; కాం(గ్రన్పార్టీ విజయము; 1830 యుద్ధము.
కాంగ్రస్వారు రాజీనాహాలిచ్చుట; 1942 ఖపాను యుద్ధము;
విషమ పరిస్థితులు,
106
ఆంధుీల "ప్రశంస : అతి ౨ ప్రాచీనమైన ఐతే లస్నియుసమ్మగముగా సశా,ప్రీ యమున దృవి.తో
చేయ బావహ్మణమునందు “గలదు "ఐతరేయ పరిశీలింపబడ లేదు గావున మ ల (పస్తు
(బ్రాహ్మణము. సరిగా ఏకాలము నాటిదో, తము అధిక సంఖ్యాకుల ఆవాదమును బడసిన
యింప శక్యము కాదు; గాని” పూ! 100 ఒకటి రెండు వార్మితకాంశముల మాత్రమే పరి
సం॥ ల॥ ఈవలనాటి ' (గ్రంథము = మాత్రము ౫ణింతము.
గాజూల దనవచ్చును. అప్పటికి " ఆంధ్యూలు
సంధ్య పర్వతములకు దత్నణ పరిసర (పబేశ ము
లందు సివసించు - చుండిరని
ఉఊపషక్రమణ: . తెలియు: '. చున్నది. ఈ
ములు 'తెలుసుకొనుట. బాలా. కష్టము, అసలు
ఆంధ్యులు ఏ వజాతి వారు * అనేక సంవత్సరముల
నుండియు ఇప్పుడు మనము అంధ్య కో మసి
వ్యవహరించు (పదెశ మున నుండిరా £. లేక
యితర (పదెశ ముల నుండి యిచ్చటకు. నచ్చిరా శీ
అను విషయములు. దుర్భ) వామలుగా నున్నవి.
అది అట్లుండ్క. “ఆంధ” షి “అంధ” అను
పదముల అర్థమే సంశయాస్పదమైనవి. ఆంధ
యను. పదము. (పథమమున. దేశ పరముగా
(పయోగింప బడినదా £ ర "లెక, జాతి పరము
౫నా? ఈ పదములు ఆదిలో ఒక రాచకుటుం
బము యొక్క పేళ్లకాస్తి,- ఛాషకును, _ జాతికిసి
డేశమునకును సంబంధించినవి మూర్రము గావసి
క్రీ శే, శ్రీ కోమట్టోజు లక్మణరావు, ఏమ్. ఏ.,
చరిత్ర సరశోధకోద్యమము, విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి
సెక్కు_మంది అభిప్రాయము. దీసికి' తోడు . స్థాపకులు, అంధ విజ్ఞాన సర్వస్వ (ప్రధాన సంపాదకులు.
“తెలుగు తెనుంగు అను పదములు “నాడా
మౌర్య చంద ;సప్తునికాలమువరకు ఆంధుుల
కాంత చర్చకు అవకాశ మిచ్చినవి. అదిగాక, .. వరత శెలునుకొనుట కను
అంధులు Wo కొందరును, (డ్రావిడు లి మాద్యం కాలము వన ఆధారములు మనకు
యు న డు
న ప్రా మైన (ప్రమాణములు గని
a లో. ఈ ఏతేం,ధా *”. నుట
ఖత శ్రేయ. బెహ్మణము గ్రా అ పించు. వణకు ఆంధు /లు దశ్నీ
వల్ల ఆం ధకబ్దము సాధువు $' ఆంధ్ర .శబ్బముకాదు 5 గాని . | - వై
వాడుకలోనికి వచ్చియున్న ది.
ఆంధ్ర)సర్వస్వము
ణాపథ చేశ మనిన్నీ నిశ్చయముగా. చెప్ప
గలము. మెగ స్తనీను |వాతేలబట్టి చంద్రగుప్తుని
కాలమున వీరు ఒక స్వతంత్ర రాజ్యమును ఏర్ప
రచుకొని ; 30 కోటలతోను, ఒక లత కాల్చల |
ముతోన్సు శెండు వేల అశ సదళమువో ను, ఒక
వెయ్యి గజదళముతోను వై భవోవేతముగా
నున్నట్లు తెలియుచున్నది.
ఇార్మితక కీ ర్షి వహించిన అకోకుడు చంద
గుస్తుని అనంతరము మౌార్యస్మ్నామాజ్యాధినాధు
డయ్యెను. ఆస్మామాట్టు చెక్కిన శెసనములలో
అంధులు దొద్ధమతావలంబులలో అ|గోసరులు.
“కసి, అంధులు అశోకుని పరిపాలనకు లోబడి
నట్లు స్పష్టముగా లేదు. వారు స్వతంతులైన
ఒక (పజాసాషమిక గణముగా నుండి యుందురు.
_ అకోకుసి అనంతరము మొర్యుల (పాభవము
అడుగంటి, వకౌర్టస్నా మాజ్యము ఖీణింపగ్యా
సొమంత పోలకులు సతంత్రులై ర. మరికొంత
“కాలమునకు మగధ సామాజ్యము ఆంధ) రాజు
లకు వశపడినది. దీనితో అంధిల చరిత్ర
యందు ఒక నూతనాభ్యాయము (పారంభమై
నది, ఇొతవాపహాన స్నామాజ్యము నెలకొసినది,
ఈ ఫొతవాపహానులు ఎవరు? ఏ వంశము
వారు? అను విషయములు చర్చించ వలసి
యున్నది. * * శాతవావాన ” * శాతకర్ణి ౫ పద
హజక్షిణాప పథ రాజైన దీపకర్షి అను నాయనకు, పుత్ర
సంతతి శేకపోయిను, ' అంతకుముందే అతని భార్య పాము
కరచి మరణించెను: పుత్రులు లేరని వీచారించుచున్న. ఆ
రాజునకు ఈశ్వరుడు “ఓ రాజా! నీవు. జేటకు - బోయి
నప్పుడు అడవిలో సింహాముమోద సవారిచేయు బాలు
డొకడు ననుపడును, వాని నింటికి 'తెచ్చుకొనుము, వాడే
నీకు పుశ్రుడని ” చెప్పను రాజుట్లే జేటకుబోయి
సింహవావానారూఢుడై యున్న బాలునిచూచ్చి సింహమును
ముల అర్ధము దుర్ర్రోహము. సత కర్ణములు
(నూరు చేనులకు గాని) నాత్ర వాహనము (సాత
వాహనము) నకుగానీ ఏమైనా సంబంధ మున్న
'దేమో ! అకోకుసి శాసనములలో ఆంధు)ల
దప సతీయ పుత్రుల (పస్తావన కలదు. శాత
వాహనులా ? ఏరిక్రినీ మార్క-౦డేయ పురాణ
ములో చెప్పబడిన శాతకులకును ఏమైన సంబం
ధముగలదా * చారిత్రక పరిశో ధనలుచేసి నిర్గ
యింప వలసిన సమస్య లిట్టివి ఎస్ని యో కలను,
ఈ శాతవాహాన వంశజులలో ఆదిపురుహు
డనదగినవాడు సీముఖుడు. పినినే పురాణములు
స్మిపకు డనియు, సింధుకు డసియ్కు గూడా వక్తా
ణించు చున్నవి. ఇతనితో (క॥ పూ॥ 'నుమారు
225 లో ఆంధ శాతవాహాన _ స్మామా
జ్యము (ప్రారంభమైనదని యనుకొన వచ్చును.
అప్పటినుండియు ఈ వంశము దాదాపు 450
సంవత్సరములు అఖండ వైభవముతో రాజ్య
చంెపిను. వెంటే సింహము మనుష్యుడయ్యెను. వీమ్మటా
మనుష్యుడు “నను కుబేరుని, మిత్రుడన్కు యయుడను ;
నాపేరు. సాతుడం; నేను పూర్వము గంగాస్నా నము
చేయుచు ఒక ముని కన్యకను “గాంధర్వవిధిచే వివాహమాడగా
6సింహములగుదురుగాక” అని ఇద్దరమును శపింపబడితిమి” అని
ఇప్పెను. దీపకర్షి ఆ బాలుని ఇంటికి తెచ్చి, సాతు డతనికి
వావాన మెనందున సాతేవాహనుడని "పేరుపెట్టి కాల(క్రమ
మున పట్టాఖిపి,క్రునిజేస్కి తపస్సుశకై అరణ్యమునకు బోయెను,
అది మొదలుకొని ఆ వీరుడు సాతవాహానుడై, సాతవాహన
వంశమునకు మూలపురుషుడయ్యెనని బృహార్కథలో చెప్ప
బడినది,
కర్ణి అను పదమునకు * చుక్కాాను ౨ అని అర్ధమున్న దీ,
చుక్కొ_ను పడవ కుండును. నూరు చుక్కాానులు (శత
కర్ణములు) గలిగిన వాడనగ్యా నూరు పడవలు గలిగినవాడని
ఊహించ వచ్చును. నూరు పడవలు గలిగినవాడగుటచే
శాతకర్ణి , అయి ఉండవచ్చును,
108
న.
న...
బుద్ద పాదసేవ ; అమరావతి స్తూప
వేదికనుండి, సాతవాహానుల నాటి
శిల్పము ; అమరావతి, గుంటూరుజిల్లా,
ల
ఖ్
నుక “పేజి ఈ “పేజిలోని బొమ్మలు ఓ మద్రాసు గవర్న మెంట్. మూ్య్యూజియము వారీ అనుమ
ఆం్యధసర్వ్యన్వము 108 1
ee న మ నా.
ye etre pres
ret
జ సంగ ల జే అవ్ ను అలీని జ fi
అట. Re ar rh es
Cee rere Carer] 7. గ. న.
ననున ih కి
iy ఆ
grain, a yew sea se helt
Orr: ర్ (bea bay 9 Rat గగ Hp ఆ
బి పా
నో జ. ౯ pe .
wy wis ప్ర రసో న. ta rats కె
Am వాసిస్టప్పు త
wT) ఖా Fy EY cay poy sw క అం , WP WF
వి ఈం టో పము; షం తీ అంతలో! న
నాట్ల pe న్ ఖో > po . . ,
Ws gs స og he We Fal wy ME me te న. 5
iw te జలాలను le freA సహ త [1 dhe శవా జ ప కక |.
జ గ
/ & ఇ షు ళో br పాలీ
అలీ ఆర జ్య ల సల ॥ నానా Th ఇకో |
దాయి ంయమమంటి 1 ఇవ్వరులనాటి అలుము, గవ చు క
Fa | గ్
py
మేలను, ఇతి తమ్ముడు కృష్ణుడు పక్సీమమున
దాదాపు అశేవియా . సము
శాతవాహన (దము వరకు ఆంధ) స్నామా
వంశేము జ్యమును వ్యాపింప "నను,
త్వరలో విదర్భ (నేటి బేరా
రు హైదరాబాదు మొదలైన [పబేశములు
ఆంధ గామాజ్యాంత గతములో పోయిను.
కీ, శే, శ్రీ చిలుకూరి వీరభద్రరావు, సుప్రసీద్ధ ఆంధ్రచరీత్రకారులు,
దినదిన (పవర్గ్ణమానమగుచున్న ఈ ఆంధ:
స యాట్టులకున్నూ ఉత్తమ ఖ్యాతి గడించిన
మగభాథీకులకున్న్నూ సంఘర్ష ణము తప్పీనది
కాదు. |క్రీ॥ పూ॥ 170 (పొాంతమున మగధ చక్ర
వర్శియగు పుష్యమి|త్రసుంగుని పుత్రుడైన అగ్ని
మిత్రుసికిన్నీ, అంధ) శాతవాహనుల సామంత
మాండలికుడై న యజసేనునికిన్ని యుద్ధము జరి
గౌను: దీని (పసావనమీ కాళిదాసుని “మూక
పికాగ్న్ని మిత్రము
భాగము నంతటినీ జయించి తమ సావ
(తకు సంబంధించిన శాసన ముకి ౫ క్ష
ప.
చున్నది, రండవ శతాబ్ద మధిర కాలము నాజి
T3
రాజ్యూ నందున జ స మె జ స ఇ"
oo డా ఖ్ వే స
(కమణ - ములో, ఆంది
నుల నాహేములు 2ెబ్రామ్రు
ణ్లా నున్నట్లు "తెలియు చున్నది. సుగుల
స
తరువాత ఆంధ శాతవాహానులు ఈ ఫ్లా; భాగముల
అకమించిరనుటకు పె రెండు అభాకముచే
కాలును,
(వస్తు శశారంభమున యవనులు,
పహ్హూవులు అను విజేకీయులు మన చేన్ ముప &
దండే త్రీవచ్చి, క్ తర హిందూడకమును సాడిషు
పరచుకొని విమ టు దశ్నీణాపభమునకు
ఆంధ్రులకు మొదట శీకాకుళము రాజాని
యన్న (ప్రతీతి గలదు. వారి ముఖ
తో
చారిత్ర కాధారములబట్టి * ఛాన్యకటకమపి
చెప్పవలెను.
గుహలున్నవి. విటిలో ఈ శాతవాపహాన
(పతిమలున్నూూ శొససనములున్నూ గలవు)
—
శళనకటకముు గుంటూరు మండలములో. నున స్తనం
యిప్పుడు భరణికోటయని వ్యవవారింపబడుచుస్నది,
వాటిలో
య , = కో ఆలో
సై ఎష్లుల (శునావన
సీమకు
కొంత యున్న ప్పటిక
ముఖ్యముగా శాత
కర్టిసి గూ ర్న సీఎ
అతని నాణి “నాగ
బక్షి ను గారి
ఇ [నో ణి జల / GG జలు
న లి! [ఈశ నింప ఒడినది.
ఓల జ re ణన
డాక్టరు శె. నుబహ్మణ్యం, ఎమ్. ఏ., అ శనొసనవము నను
వ్ వెల్ a జి, విజయనగర ర్ చ్చి క" తే కై ఇ”
Para సాతప్త ది
శాలా చార్యులు, బౌద్దయుగమునాటి గట స్
| > 5 | నే యి . an స
అంధ చర్మిత వానిరి, అశె ఏ మెగ యూగ్న
మును వెసెనసి తెలియుచున్నది.
.'శివుముగా శాతివాహానులు ఎలామ్యా ట్రై )
మగథివైక దంట చీ సుంగులను, సుంగుల తనూ త
ఓ
a us
మగ వాలకనైన న గోరం
కాస్తిగ్ జాస్తి అనాటే : నత అంత స్ఫుటముగా'
తెలియుట నేదు. ఈ వంశి జు అతన కుంతల వొచిన న్
టీ
చో ( / MH id ఫీ ఖో * of sing జై ప
పహూలాయుఖుల (ప్రస & కొంతెనరకు; కుుతల
te: శ భ్. rs wu : ట్ లో కాబా లాలన జో
సోతక లి మనస (గడయందు ప్రే ర్త [కు CIITA
భో లలు
మును గాం చ్చు యుగ డన యని మున తన స తాపి
ట్ర
“వాత్చా బ్రైయనము బో కలదు
నతి” యనుమపేర (సొన్ తె
య ంమెన ని
జాతక గి | aw స్తు సున
FE
పద్య సమోాకి ర అము 'గావించెనసి ఆగంధములోనే
లా
ఉన్నది. ఇట్టి అంశములు ఒకటి కండు సూచిం
మట కవకాశేము లున్నన్యూ సౌతవావాన విశా
సము మాషత్రము అగివోయినదన నచ్చును. ఫ్ర
వంశజుల శత్రుత్వము పీకి అధిశారమునకు కొంత
ఆటంక మనది,
ఈ వంశేజులలో సాతపూ పుత్ర ఇాతకరి
క్
యను రాజు డిగ్విజయము చేస్తి పతనోన్నుఖ
— టం సవం ( స పు | Pa గనీ
మైన తన స్నామాజ్య సౌభవమును పునరుక్ణి
వింప జెసెను. ఇతని తల్లీ నాసికలో వేయించిన
'శొసనమునందుు ఇతసి (ప్రభావ మభినర్జిత మైనది.
ద్సెసి బట్టి ఛొతకై ర్తి తమ
శాతవాహన శతువులెన శకులను, యవ
అభ్యుదయము నులనుు పహ్లూవులను సిర్జించి,
బుహురథ వంశము నుక్క
డం
నమున ఇతడు మ్మతియుల గర్వమును మాత్స్చ
నప సిర్లయింప వచ్చును. దృెతెసి తల్లి భన
ర్యమును అణచిన నిశిస్టై (బోహా హ్నణుడసి చప్పిన
అంశము పె సిషయమునే గన పరచుచున్న ది.
a ర్తి
సుప రాష్ట్రము, జతర కంకణము జేరార్,,
యలు యం
లు శ్ లో ట్ నో wren en సో
గుజరాత, కథియవాడ, మాల్వ మొదలగు
(దేశము లస్నియు ఈ (పభున్రు పగిపాలనః
ఉడషాటెంచు
భం
ద రాజు తోక విఖ్యాలి
“వనన ఈ వొసనవము మున్నది,
శత్రువుల క స్టే చేయు “ను
బీ!
గ re వాం ఆలో కి జీ టో £ జు
గాంచిన ఈ విజెత్క థాన్యక టక మున సింహ
పజ న ళ్. అ ము జో జ. ఇ wa | వ.
సన నీను టై 3 తన స ష్ణ కునూందు wo a) పులవు
యానా
టా
యిట యునతోజుగా గోదానరీ తిర (పాంతె
మున నున్న కలిపా స పుళాఖఫిశ కారమిచ్చి ఏ
స 1 చ్చత్రముగా él
స॥ 130 వరకును
"సా జ్య మే లెను.
ఇతని సాలనములో
అంధ్ర “కీతనము
వుదియొక సారి దివ్య
ముగా వివారించి
నడి.
(హాఫెసర్ (్ర రాళ్లబండి సుబ్బారావు,
ఎమ్.ఎ.,ఎల్ .టి,, ఆం్మగ్రేతిహాన పరిశో
ధకమండలి కార్యదర్శిగాను, పత్రికా
సంపాదకులుగాను, కళింగచర్విత
ప్రత్యేక పరిశోధకులుగాను ఉండిరి.
ఇాతక రి అనంతర
ము అతసిపుతుడు
110
పులమాయి రాజ్యమునకు .- వచ్చెను, _ యితడు
నకులతో జరిగిన యుద్ధములలో
డయ్యెను.
పరాజితు
నకుల రాజైన రుదదమనుడు ఇత
సిసి "రెండుసారు . తోడించి, పక్సిమ ఛాగము
నంతా ఆక్రమించి, తనకు పులమాయి సన్నిహిత
“బంధు వగుటచెత, సమూల
ముగా నాశనము _ చేయక
విడిచిన పెట్టినట్టు తన ' శాస
గౌతమి పుత్ర
కాలేక ర్లి తరువాతి
వారు నములో చెప్పి యున్నాడు.
రుదదమనుని కుమా రెను
“పులమాయిి యో లేక పులమాయి
అంధుల చరిత్ర
కనుపించు చున్నందున ఇతడు పశ్చిమ
లను జయించినట్లు తెలియు చున్నది.
(పతీష్థానము రాజాని,
వొ తపు
ఇతసికి
ఈ శాతవాహన రాజులలో నాలవ సం
౧
మాయి చివరివాడు. ఇతని... పరిపాలన క్రీ! వె
ల్సి్సిగ్ట్ త్రో అంతమై యుండ వచ్చును. మొ త్తము
శ్ర! శ॥ శి-వ శతాల్చి (పథమ పాదము నందు
అంధి శాతవాహన స్నామాజ్యము నళించెను.
ఆంధ సామాజ్య (ప్రాభవ. కాలములో
చీనా జపాకా, బ్బా, 'దేశములతో ఆంధ్యు;లు
వ ర్త వ్యాపారములు చెయుచుం జెడి వారనుటకు
సాంచీస్తూపము.
కట్టడమునకు వ్యాసము
తమ్ముడో ప పరిణయమాడి ముందవలెను పుల
మాయి క్రీ! ౫1 130 నుండి - శ్రీ వె! 18
వరకు రాజ్యమే లెనని తెలియు చున్నది.
పులమాయి అనంతరము పది. సంవత్సరము
లకు, యజ్ఞన్ శాతకర్ణి gn 31 168 లో
రాజ్యమునకు వచ్చెను... ఇతని శాసనములు
నుహో రాష్ట్రము లోను ఉత్తర కాొంకణములోను
హీందూ దేశీమందుగల బె బౌద్దస్తూపములన్నిటను శిల్ప నెపుజ్యమునకు
108 అడుగులు; ఎత్తు 42 అడుగులు. దాని చుట్టును జాతకాది. కథల ల చిత్రములు చెక్కి యున్నవి.
ప్రథ్యాతిపొందినది. గోళాకృతి నున్న
నిదర్శనము లున్నవి. వ్రంతేకాక, ఆంధ్ర రాజుల
ప్రశంస చీనా "దేశపు చర్మితలలో గూడా నుండు
'టచేత,' సం. కీర్తి ఆ | సాంతములకు సెతము
వ్యా వవ మము యుండేవచ్చునసి డఊోహిోంచ వచ్చును.
చీనా. చరిత్రకారులు ఈ' యజ్ఞశ్రీ శాతకర్ణిని
ల
దేశపు చక్రవ రి రు. ఆంధ
అసి ేర్కొసి,
111
ఆంధ్రసర సము
శాతవాహనరాజులలో చివరివాజై న పులమా
యిని ఫౌలోమోకా అసి వేర్కొసిరి ఈ శాత
వాహన రాజులలో కొందరు (బ్రాహ్మణ మతే
మును, కొందరు బౌొద్ధమతమును అభిమాసించిరి,
నాటి అంధులు నాగరికుతై (పజ్ఞా విశేషము
వలన ఉన్నతిక్ వచ్చిరి,
అంధ సాతవాహాన స్మామాజ్య విచ్చి ల తితో
వారి సామంత మాండలికులుగా నుండిన పల్ల
వులు సొాలంకాయనులు, బృహత్సాలాయనులు,
విష్ణుకుండినులు "మొద
లై నవారు స్వతం(త్రుల
యిరి. నారి రాజ్యము
నందలి పడమటి భాగ
మున్నూ, మధ్య భా
మున్నూ శత్రువులకు
హూ స్తంగతమాయెను.
సరించిరి. ఏరు మొదట తెలుగు (పదేశములలో
తమ రాజ్యమును సుస్థిరము చేసుకొస్తి తర్వాత
బన్లార్హి కంచి వరకును తమ రాజ్యమును వి స్త
రంపచేనుకొసి9, పీరి వంశము ఐఇద్కి అది అని
ల చెప్పుటకు తగిన ఆధారములు లేవు. ఇప్పటి
లభించిన శాసనములను బట్టి పరిశీలించగా "
"మొదటి పల్లవరాజు, కివస్కందవర్శ తెండి
తెలియుచున్నది ((క్రీ॥ వె॥ 225. ఈ శినస్క-ంద
సర్గ తండి రు బప్ప బెవుడు.
ఈ నవస్క.0దవర గ
కాం-వీపురము నుండి
నూడు తామ "వొసన
ములను (పకటించి
యున్నాడు. అందులో
ఒకటి బళారి జిల్లాలోని
(6 న్ నో ల్ క్ అటో
ఫాంరపహా డగల్లి (వా
ఆంఫ 9 సామాజ్య రణ హాల్పీ తొటూ
ము విచ్చిన్నమైన తరు కా) బోను రెండవది
wy Xo
వాత (పబలిననారిలో . నర్వాచాన) వేటకు
కబవృభొకరప ఉెక్షి ల సమాపమున న
పల్లన్రభొకరసి చెప్పి ఘంటళాలలో దొరకిన రోమనుసేశపు నాణెములు. గు మున నున్న
యుంటిమి. ఈ పల్లు శ్రీః ₹॥ 2వ శతాబ్దము "మదవోలు (గామము
Cs 0 నూ
వుల వంశమునుగూరి అనేక వాదోప లోను, నూడవది నెల్లూరు ల! కందుకూరు
W3 Cc J
వాదములున్నవి. పల్లవ శేబము పహ్హావ శబ (గ్రామములోను దొొరికసవి
ళు (6 న (ఏ
ల్స్ రి పొం సగ రు క అద
భనమసి § ంద రనుచున్నారు, పహ్హవుల జన్న
స్థానముపారశిక 'దెశమై యుండుటవేత, ఏరిసి విచే
శస్థులందురు. పీకే జూతివ్నారై
పల్లవులు*వారి రాజ్య నను బళొర్కి కంచి అవునా
పాలనము నతి మధ్యగల భాగముల పె
& వ॥ (225-340) స్వతంత్రాథి కార మును కలిగి
యుండిరి. ఏరు తెలుంగు
దేశపు మతాభారములను వేషభాషలను అను
9నస్క-ందనర్శ తరువాత మపహానాజూ శివ
స్క-౧దనగ న్ లేక విజయస్క-౦దనన్భ్య అతేసి
తరువాత యువరాజు బుద్ధ నగ్నం ఆ తగునాత
బు ద్రాయనుడు నరుసగా త వంశే జులంో mR
మునకు వచ్చిరి.
మొదటి. పల్లవ రాజైన శివస్కంద వర
"మొదట 'బన్హారి అదోసి ”
(పజేశమును ఏలెను, ఇతడు (ఖ్రాహ్మణ మతే
జలాలోసి పరిసర
cn
Hg
వ్యాపకమునకం అనే
క విధముల తోడ్పడి
ను. ఈయన కాల
మున, కాంచి, బుళ్లార్కి
కృష్లానదుల మధ్యస్థ
భాగములన్ని యు
ఆయన అధీనములో
ఎమ్. ఏ., బి. ఎల్., ఆంధేతిహాస నుండెను, కృష్ణా
పరిశోధకమండలి షత్రికా సంపాద నదికి 'సమాకమున
కులు, కార్యదర్శి, చాణక్యచరిత జ్రలన సానుంత రా
పరిశోధకులు. యె
శీ భావరాజు 'వెంకటకృష్ణరావు,
జ్యమున్నట్లు 'మైద
తోలు నాసనమును బట్టి తెలియు చున్నది.
తండ్రి మరణానంతరము యువరాజై న శివ
స్క-ందవర్శ పట్టాభిషిక్తు డాయెను. ఇతనికి ధర్మ
మహారాజను బిరుద మున్నట్టున్నూ,
అనగ్నిష్టోమము,
బ్రితేడు
వాజవేయమ్సు అశ్వమేధము
మొదలైన క్రతువులు చేసినట్లున్నూ “తెలియు
చున్నది. పిటిని బట్టి తండి కన్న ఇతడు బల
వంతుడై యుండినట్లు ఉహించ వచ్చును. గాసి,
ఇతడు జయించిన రాజ్యముల విషయములు "తెలు
సుకొనుట కాధారములు లేవు, [క్రీ వె. 3-వ
శ తాబ్బపు మధ్య భాగములో ఈ (పభువు పరి
పాలన చేయుచున్న సమయములో వేంగీ మండ
లమున బృహత్పాలాయనులున్ను, గుంటూరు,
కృష్ణా పరిసరముల ఇచ్య్యూకులున్నుు వలు-చుండిరి,
నీవస్కంద వర్శ తరునాత వచ్చిన పాలకుల
చర్మిత బహిరక్షతీము కాలేదు. ఈ
వులలో మనకు శివస్కంద వర్శ తరువాత
తెలిసిన పల్లవుడు కాంచీపుర విష్ణు గోపుడు.
విష్ణుగోపుడు దిగ్విజయ యాత్రలు ' చేయుచున్న
పల్ల
15,
అంధుల చరిత్ర
మాన మగుచున్న విష్తుగోపుని అధికారమునకు
సమ్ముద్రగుప్తుని సి జైత్రయాత్ర భంగము కలిగించు
టే, విష్ణుగొపుడు కాంచీపురమును
వచ్చు
|
~ |
స్
వ a ల!
తేలుయు నాటికి వచ్చి యుండ
ను, ఇంతల
_కాంచీపురము చోళుల వశ మయ్యెను. ఇకసి తరు
వాత ఏలిక కుమార వి విషు, ఇతసి సంతతి ౫ వారైన
బుద్ధవర్శ చోళ రాజుల “ రంకుశాధికారమురు
(పతిఘటించి, కాంచీ పురములో మరల పబ్లన
సింహాసనమున ఆవీను డయ్యెను. తరువాత్క పల్ల
వులకున్న్నూ కదంబులకున్నూ అనేక
ములు జరిగినవి,
శాతవాహనుల తరువాత్క ఉన్నతికి నచ్చిన
త్షార్సకులు, శాత్రవాహానుల సామంత రాజులు |
కృష్ణాజిల్లా ఘంటసాలలోని, క్రీ పూ. మూడవ శతాబ్టీనాటి
రనతి,
సమ్ముదగుప్తు స్రుసిచే ఓడింపబడెనని (పతితి. వర్ధ ఆంధ్రుల శిల్బచాతుర్యమును కనబరచు ఘంటసాల సరస్వ
113
అంధిసర్వన్వము
పీరికిన్నీ ఆంధ శాతనాహానులకున్నూ నేనా ఇవాంతమూల యనంతరము ._ నిరిపిగస్తుకసన
RY)
a wor ages a గ్ల న. షై wg, A py మ అట ॥ i
రిక సంబంధి D1 ౧ధిన్యములు MIE ర కా యు sin mR చుక్ క శ న్నను, క్ షె స:
qr గో tay ee wm షు
నటు తోదు చున్ని, నాగా మాయు. మలం నునా తన
cn స్క
లె స జో జ Mes ఖ్
ee ఓ ఫం భూ ను EU ముట్ జప క న వ్; ట్!
న. EF Shs, A జగ్ 4 ME
వ్ర ఇ కార్చక సొ "మై సూ "జక మున న్ను గ్ల. ' త 3 PR శ వి న AT ' అ
(క్ Fw
స్మ
| లట 9 ం se గ న i EN Co స్నానం En న wa hr (Wf స bp |
వాంతనుూూల "యను వాటి షట సే a శ
॥ నః Ee "
pes జా SE ఆల
సళ్ళన త్ el ఇ yt హ్
న. గ్ Pal నగ sn . “ | '
. a ఇల ఈగో కి ఇ, 2» fa be, gD |
ళు రాగా WU |! షై న సుకు వన? ih SPO sh ౩ | .
a lL dD A . :
శ నే fs, స opamp భు భు సం అ ih Ey Cea జ్య మ్య
i జీ i i WE i
er టో ad వ్ క Ee గీ క ర న. ప ఎం విన We bh: గ్ (ఓ
భము గలచపమా నయనా. పను NIT స్ప 3 |
స ॥
ళ్ శ pe న
క జ FE OR () pug
| mt జ sl ల్లీ ॥ Wr:
aye ge
న ray pl eh. oot wi EE
సల 8 Ha nen aa శ క. i
డe 2, 250.340
fh
i
& ॥ | tine. వ
aes ©: i జ ఇ PN San Wa స్యా pe | we
eee Prt WY Th EEN Try WIN EN
#
“
కడి దాదా
చా
pt
ముం
పు
పుత్ర
న - జ eA Yl En
FES అ Me TE, జం అత్య Ta | య తాళ్ళ hy he wea hy Wr ay ల. Fr 5
నీ న | వుల } ళో fh is: ah శ ah i a ak 1 hy a de WTA | ॥ wt య గ i
a క్ జో లో న | . శి yan smn,
న్ ర్ nt ene et Wal a పో
ఆగ్ని (శ శు వుం ఓ we hh ep "సన టనే?
ట్ర .
potas lamas Par re es, wy wy చ BOER Wy Na ay అం ళు లు అట మట లో Ms ళు i జ ¥' wn wh
ముదతెన.. యానము బారా పాసు అము. నుండి సతకు. 11! సంర
లో ట్ 3
3 han
pe | ఇ స he,
hans a 1 “a
చున్న డి,
గు
యె ¥en
a Ty Ref ఖ్న ce ty Vig,
bh I = చ్ Sa yi 4 శ
ESTE పయన
VA డియున్న డి.
ట్ జల లో Ey wy టం . ve
జ్ స్వా గ్ ప ళ్లు మ wi we (= న్ hag Mt, os
న కడకు సో hs HT LE ల.
న.
pT :
blag db
వర్గ సహాజ యాజ
He టు ఈ,
న
శాజ్నటర్ట్యు wr wl
x te a
goat agp
MTs బట ఉట్ల . . లు
నటు 14 సను ww శ. ష్య సంస న్య ay ల
ay piu | క అకక
DE శ : wily ms
hee i + sts షీ ఖీ న!
లో | న. ఖో షు
నాడా ఉకితీ మాకు .
నోదములను హవాను
రోస్
బాదులె యుండుతు
ధయ
న వుఎవలము ఆనాటి సాలంకాయనుల పరి
పాలనములో నుంచెను.
బృసాల్నొలాయనులు నాలం కాయనులు బృహ
(౨. వె 275) త్వాలాయనుల ._ తరువాత
సాలం కాయనులు al 31275 ఆ (సాంతముల
Ne 275-.£50) రాజ్య స్థాపనము గావించే
నారి రాజ్య (ప్రశంస యుందురు.
Fs
బృహాత్సాలాయనుల చరి
సంబంధించిన ఆధారములలో మనకు
నించిన. ఓపక్క కొండమూడి శాసనములు
మాతను. కొండమూడి తామ శాసన
నో ఖః అటు మ్
వును స్ట బ్బా త్పాలాయనులు వు-చిలి
పట్నిము చాసి పరిసర. (పదెేశములలో పరి
ఆ శాసనము లందలి
సాక తలిపీ నినన రు
య తెలిపి శీనస్క_౦దవర్శ శాసనములలోసి
పిపి సోలీయుండుటచేతన్సు మహారాజ జయవర ఎ
నృహాత్పాలాయనుడు (8. వె. 275) శివస్క-ంద
స. స్ు వచ్చునని
ఒమునర్నా జాపాంయుట కవకాశమున్నది. ఇంతకు
నాక. వెసి నటునాా 5
గు నట్టుగా య?”
సమాకొలికుజ యుండ
ఉన
బృహాత్పాలాయనులను గురించి చెప్ప
కా ఒరే జొ
ఎనన లాయనుల తరునాత (పబలులైన
ాంంటంపొాయనులు వేదములందు సరొ_న బడిన
సాలా కాయన. బుంపి సంప్రదాయము వారని
నప్పు కొసిరి సాలంకౌొయన చరిత్ర కాభార
ములు సీజయనండివర గ] యొక్క. ఏలూరి (పౌక్ళ
తఖాసవము, నిజయనందినర్శ, అతస కుమా
వరల _పాక్ళతశాసనము, పెద -వేగ్
ద్ లేరు చాసనములుక;
lout
యు
బొసాన ములు
గుపుడు హ హా స్తివర్శల (పస క్రి
ఆంధ్రుల చరిత్రా
చరితకు తెలిసి నంతవరకు సాలంకాయను
లలో (పథముడ్కు ఈ వంశ స్థాపకుడు మహో
రాజా వపజయచేవవర ఎ ఈయన నేటి వలూ
రికి ఆరుమైళ్లు దూరములో నున్న వేంగీ పుర
మున రాజ్య స్థాపన జేసి, అశ మేధ యాగమును
సెను. ఈ విజయదేనవుడు (బాహా ౪ మతా
వలంబి. శివ సూర్యుల భక్తుడు. పెద వెగివద్ద
సాలంకాయనులవే కట్టించ బడీన సూర్య
దేవాలయము శిధిలమై, నేటికిని వారి కీర్తికి కిరణ
ముగా శేవ్.ంచి యున్నది,
విజయభబేనుని తరువాత మొదటి విజయ
నండివర్శ, అతని తరువాత అతని కుమారుడు
విజయబుద్గవర్శ, అతసి తరువాత హా న్తివర్న
మహారాజు (కి, వె. 340), పిమ్మట హా స్తివర్న
తనయుడు నందివర్శ, నందివర్శ పుతుడు చరద
వర్గ యున్నూ, చంద్రవర్శ పుత్రుడు మూడవ
విజయనందినర్శలు వరుసగా సాలంకాయన
రాజ్య చక్రమును (తివిరి,
హా స్తీనర్శ అనేక యుద్ధములలో విజయు
జె నట్లు చెప్పబడి యున్న దె ౩ శా వాటి వివరణ
ములు తెలియుట లేదు. హా స్తివర గకునూ
సముద్ర గుస్తుసికిన్ని యుద్ధములు జరిగినట్టు అల
హాబాదు శాసనమును బట్టి తెలియు చున్నది,
విజయనంది .వర్శను గురించి పెద వేగి శాసన
ములవల్ల సూర్య, విష్ణు భక్ళుడన్కీ విష్ణు దేవాల
యమునకు దానముల చేసెనసి మాత్రమే
"తెలియు చున్నది.
కుమా
మండలమునుండి కోంచివరకును పోయి అచ్చట
చోళుల నోడించి మరల కాంచీ పురాగీశు
డయ్యెనసి పల్లవ చరిత్సలో చెప్పితిమి. కుమార
ద వష్ణువనే పల్లవ రాజు గుంటూరు
115
అంధీనర్వన్వము
విష్ణు తనయుడు నాల్లవ శతాచ్రాంతమగునప్ప
టికి, చోళుల 4 సరించి వారిసి సాంచీపుర పరి
సరములనుండి తరిమి వేసెను, అప్పటి నుండియు
పల్లవులు మరల విజ్బంభిం చిరి, అప్పుడు
వులు సాలంకాయనుల జయించిచేమో ! సాలం
-కాయనుల అనంతరము విష్ణు కుండినుల [పాబ
ల్యము అధిక మయ్యెను. |
సాలంకాయనుల పాలనా కాలమున
_్రాహ్మణ మతము (పబలమైు సంస్కృత
విష్ణు కుండీనులు ఆ రోజ్యాధికారమును వహీం
చిరి. -ఈ విప్లుకుండినులు "వేంగీ పురాధీకులగుట
(కొత్త, గానీ వీరు తెలు౮స దేశమునకు. కొత్త
వారుగారు. వీరు (శీశెల (పాంతీయులు. -ఈ విహ్లు
కుండినుల వొసనము లన్ని
యున్నూ తేలుగు జిల్లాలలో
దొరికీనవి. విష్ణు కుండినులు
వేంగిలో
గావించు నప్పటికి (శ న
కుండినులు
(కీ శ, 350-610
వాకాటక (ప్రశంస రాజ్య స్థాపన
బెజవాడదగ్గరి, విష్ణుకుండినుల శిల్ప సంపదకు నిలయమైన వ శతాబ్దపు ఉండవల్లి గుహాలయము,
వాజ్బయమునకు ఆధిక్యము హాచ్చెను ; బౌద్ధ
జైన మతముల ఆధిక్యము అడుగం కను, సాలం
-కాయన రాజులు యజ్ఞయాగాదు లనేకము చేసి,
"పక్కు- హిందూ చేవాలయములకు దానముల
సిచ్చిరి. సాలంకాయనులు (శ్రీ. వ. 2/75
ముదలు 450 వరకూ పరివాలిం-ఏర,
సాలంకాయనుల తర్వాత బలవంతుల,
460) వాకాటకు"ల అధికారము ఉన్నతి నందు
చుండెను. ఈ వాకాటకుల పస క్రి కీ. "వె.
2 శ, నాటి అమరావతి శాసనములలో నున్నది.
వీరు మన హిందూ దేశము నందలి ఇప్పటి మధ్య
రాష్ట్రములలో పాలకులుగా నుండియుందురు.
ము
* నటి చేరారు నుండి కృష్ణవరకునుగల (ప్రాంతము
వాకోటకులదిం
116
బిష్టు కుండినులు (తికూట మలయ పర్వత
ములకు సంబంధించిన వారమసి చెప్పి కొసిరి,
అవురపురము వారి ముఖ్య పట్నము,
కుండినుల చరి[తకు సంబంధించిన శాసనములు
కొస్ని గుంటూరు మండలములోని ఈపూరు
“లోను, విజయనగరం తాలూకా లోని రామ
తీర్ణములోను దొరికినవి. విషు కుండినుల
కంన్నూ వినుకొండకుోోన్నూ సంబంధమున్న దస
కూడ (బాయబడినది,
విషు
ca
f రామతి ర్ధశాసనమును ప్రకటించిన
మాధవవర్మ ర ఈపూరు తామ శాసన క రృయైన
మాధవవర్మ F ఒక డై యుండవచ్చును. ఈ రాజు
విష్ణు కుండినులలో + ఏక్కువ (ఖ్యాతి గలవాడు.
ఈయన వాకాటక రాజకన్యను పరిణయ మాడి,
సమ్ముద తీర (ప్రొంతమంతయు తన ' అధికారము
లోపకి తెచ్చుకొనెను. ఈ వంశేజులలో నాల్లవ
మాధవవర్శ లిఖంచిన గోదావరి శాసనమునుబట్టి,
ఆయన ఈచనగరు వదలి గోదావరీ పరిసర పదే
శముల న్నాకమంచు కొనుటకు పోయినట్టు తెలి
రాజులు ఈ వంశజులలో రాజ్య మేలిరని చెప్ప
చర్మితాథారనుల
దూధవవ గృ అతసి అనంతరము
"రండవ మాధవవర్భ మొదటి గోవిందవ క
మూడవ మాధవన క ర్క మొదటి విక్రమ చెవ
శ
మై 239 Vishnuis also a
recognised gotra. Vishnukudin is not in the
extant gotra lst. The town of Vinukonda
(Guntur District) is connected by some with
Vishnukundins.
జానా
శ గ Vol. xii.
+ Ramatbirtham C. 0. (Vizayanagaram
Taluk) M. E. R. 1909, P. 110; E.I,. vol xii,
P. 134; M. చ R, 1913-4, P. 102.
ఆరురఠు
౧
వ ర పంద భట్టారక, "రెండవ విక్రమ చేవ
వ ర రెండవ గోవిందవ ర జన్మాశయ బిరుదు
వహించిన నాల్లవ మాధవవర్మ నరుసగా 260
సంవత్సరములు రాజ్యము చేసికిి మూడవ
మాధవవ_ర్శ వేంగీలో పరిపాలన చేసిన మొదటి
రాజు, నాలవ మాధవవ ర విజయశీలుడు. ఈ
౧ —
రాజు పదకొండు పర్యాయములు అశ మేధ
యాగములనుు అనేక క్రతువులను చెసెను,
నాలవ మాధవవ ర కుమారుడెన చేవవళ్ల
౧ ఆశే ఉట ల
తం|డిసి మించిన తనయుడు. అ*జవెముపుధు
రంధరుడు. ఈయన శివభక్తుడు. ఇంద భట్లార
కుప కాలము నుండియు విషు కుండినులకు
లం
కాలింగులకు పోరాటములు జరుగు చుండౌను,
మలయ పర్వతములు ఉత్తరమునను, వషుణ
మున [తికూట పర్వతములున్ను, ఫ్ రాజ్యము
నకు హాద్దులుగా నుండెను, /
విహ్హుకుం డినుల ముఖ్య పట్నము లేంనా
పక
లరారు (దెందులూరు. ఈ [గామము చార్మతైక
కి రక కన వేంగికి సమాపమున నున్నది, సింహా
ముఖ చిహ్నములు గల సనాొణేములు విష్టుకుండ
నులు ముదించీనవసి తెలియు చున్నది. పెరి
నాణెములు ఎక్కువగా విశాఖ జిల్లాలో దొరికి
నవి. ఏరి కాలమున శైవము (పబలీనది. ఈ
రాజులకు (శీ తై లస్వామి కులదేవత, నేటి బజు
వాడ పరిసరములలో నున్న ఉండవల్లి, మొగల్
రాజపురం, సీతానగరముల
ణము వీరి విల్పాతురికి
గుహాలయ సిరా
ఎాజే
సిదర్శనములుగా
ఆంధఎనర్వస్వము
కాగానే అశమేధ యాగమును గూడా చేసెను,
ఈ రాజు కంచిలో పరిపాలన చేయుచున్న సమ
యములో వురియొక పల్లవ
ఛశాఖీయులు తెలుగు 'దెశ మున
పరిపాలన జేయుచుండిరి
(6 తర జిల్లాలలో). ఈరెండు
శాఖలవారున్నూ పల్లనులే ! వీరు తమ శత్రువు
తన కదంబులతో పోరి తమ సంయు కశ క్లితో
వారి నెదిరింంచు. చుండిరి కుమార నిష్ణువు
తరువాత కంచిలో పట్టాఖిపిక్తుడై న బుద్ధవర్శ
పల్లవ రాజ్యము నంతటిసి ఏక చృత్రముగా
వలను. చందలూరు శాసనములో ఈ కుమార
కీ శ, 340-615
నాటి పల్లవ చరిత
విస్తు గుంటూరు జిల్లాలో చేసిన చదానములను
బట్లి సె రీతిగా ఉహించుట కవకాశము కలిగి
నది. రెండవ. కుమార విష్ణవ్రు తరువాత,
పీఠవ ర్త కుమూరుడు స్క-ందనర్భం తెలుగు
దేశములోని పల్లన రాజ్యూధికారమును స్వీకరిం
చెను. ఈ స్కందవర్శ అనేక యుద్ధములు చేసిన
యోధ! ఇతని చిన్న కుమారుడు విహ్లు గోపు
డున్నూ చెప్పదగిన శర్వ సంప త్తీ గలవాడు.
స్కందవ_ర్భ్శ పెద్ద కుమారుడు. సింహావిష్తు
స్పర్శ కాంచీపురమున రాజాయెను, ఉత్తర జిల్లా
లలో, ఒకప్పడు ఆ |పైంతేపు పల్లవ |పభు
నున్నూ స్క-ందవ ర్మ మనువుడు అయిన సింహా
వర అతసి పుతుడు స్కందన ర్మ యున్నూ అక
లంక ధీరులు, సిరికి, మైసూరు (సాంతములలో
రాజ్యము జేసిన పశ్చిమ గాంగులు సామంత
రాజులు, ఏరిర్వురున్న్నూ కదంబులతో అనేక
ఘూర సంగానుములు వేసిరి, శ. శ, 610. పాం
తమున పశ్చిమమున చవాడామి నగరము రాజ
ధాసిగా బాళుక్ళ్ణరాజ్యము నేలు చుండిన ఏర
వరుడు రెండవ పులకేశి తూర్చు-అంధ) దళము
నకు దండే త్తి వచ్చి, కృష్ణ వరకునూ గలభూమిది
జయించి, అప్పుడు తేలుగు నాటి పల్లవ రాజ్య ఖ
నాథుడై యుండిన మహాం[దవ దను నీడిం
చెను. అంతటితో మహేంద్రవర్మ తేలుగు
"జెశము విడిచి కంచికి పోయి, అచ్చట సివాస
మేర్చరచు కొనెను, ఈ సంతతి నారెన ఆంధ) /
పల్లవ రాజులు [కమ కవమముగా దశీణ (సాంత
ముల జయించి, అనేక విధముల ఆ |పాంతెము
లను ఉన్న తికి తెచ్చిరి ! ఇప్పుడు (పస్తావించినది
కీ. శ. 340615 వరకుగల పల్లవుల సంటీప్ప
చరిత,
రండవ పులేేశియొక్కం ఆంధ జఫ
విజయము (|క్రి. శ. 615) ఆంధు)ల చరిత్రలో
ఒక నూతనాభ్యాయమునకు ఆరంభ మన
నచ్చును ! గాని, ఇంతటితో పల్లవ రాజ్యాధి
పత్య మ స్తమించినదని చెప్ప వీలు లేదు. వీరిలో
కడపటి వాడైన నందివ ర్త రివ, శ తాబ్దాంతము
సరకున్న్నూ ఈ రాజ్యమును పరిపాలిం చెను.
వంక చాళుక్య (పశేంస పూర్వము కళింగ
'దెశ చరిత్ర చూడవలసి యున్నది... కళింగ
'దెశము (పాచీన కాలములో మహానది నుండి
గోదావరి వరకునూ వ్యాపించి యుంతిను. ఇది
మూడు భాగములుగా విభ క్యమైనది. ఉత్క..
అంగము మధ్య కళింగము దవ్నీణ కళిం౫ము.
ఉత్కళంగము నుండీ
కిం రాజులు ఉత్కళ మసి వేరు వచ్చినది,
(క్రీ వూ, 160 ఈకలళింగ దేశము నేలిన
[క శా 1580 రాజులలో మనకు ెలిసి
నంత వరకు, ఖారవేలుడు
మొదటి రాజు, ఇతడు (క. పూ, రెండవ శతా
జ _ | నో
బపు మధ్య కాలము నాటి వాడు, ఆంధ)
1g
రాజులు తము స్మామాజ్యము నెంత వరకు
కళింగ చేశముతో సెతము
న్యావంప
కొనిరో సిశ్చయముగా. చెప్ప లేము.
ఆంధ
శాతవాహాన సామాజ్యము విచ్చిన్న మైన తరు
+నాత ఇయ్యకులు, సాలంకాయనులు |పబలి
యుండిరి గడా ! ఏపిరిలో ఎవరెవరు ఎంత కాలము
ఈ కళింగ దేశమును పాలించిదో సక ఎయుుచుట |
"కాధారములు లేన,
జ్
నాగ
సమ్మ్నుద గుప్తుడు దశ్నీణ
జెత్రయా[త గావించి నప్పుడు కళింగ చెశ ములో
సైతము అతని యాత సాగి నట్టున్నది. అతని
అలహాబాదు శిలా 'శాసనమునందు పీష్టపురము
(నేటి పీఠాపురము) నందలి మహాం[దుడున్నూ,
గిరికొత్తూరు స్వామిదత్తుడున్నూ కళింగ
"దేశము నందలి రాజ్యముల నేలు చుండిన
వారుగా కనబడు చున్నారు ; 5 అంతే కాక
'దెవరాష్ట్రము ఏరండప ఫి (ఆముదాలవలసృ,
"మొదలైన గంజాం, విశాఖపట్నం, జిల్లాలలో
నున్న స్థలములు సైతము సూచింప. బడినవి.
కటిని బట్టి ఆకాలములో కళింగ చేశమందు
కొస్ని రాజ్యములు "వెలసి యుండేనని చెప్ప
గలము ; గాసి, కళింగ "దశ వుంతయు ఒక సామా
జ్యముగా నుంజెనని మా(తము. చెప్పలేము.
పర్దాకీమిడికి చేరువగా నున్న గిరి కొత్తూరు
నకు మొ నప్పుడు
ఏరండపల్లి, "దెవ రాష్ట్రము, వీఠాపుర రాజ్య
ములు ఎంత మేర వ్యాపంచి యుంజడెన్నో ఆరాజు
లలో ఎవరు అధిరాజులో, ఎవరు సామంతులో
చెప్పుట సైతము కష్టము.
సొం(దుడు "రాజుని చెప్పీ
మరి కొద్ది కాలమునకు సంబంధించిన
వ్
శాగోలు శాసనమును బట్టి వాసి స్స్ పుత్ర న క్రి
వర కళింగ దేశమునకు. - అధిపతి మైనట్లు
లాలీ శ
య
తోయను, వీశాపురము
ఇతని శాసనమ్ము కళింగ
ణెంచినది ఒకటి
వ.
మ న్య రక
Daw ad os
చా న
పషయమునక్సు
గ
, లోవే చ
వర కుగాని, ఇటు తరువాతే
గాంగవంశపు శాజులకు నాని ఎః
లుంజెనో తెలియవు,
శృ
సరియాపల్లి రాజధాసి నగరము.
నై
(౧
పల్లియో, లేక విజయ నగరమునకు చేరువగా
ఇఒ ఇ RE
నున్న సరియాపల్లియో చెప్పుట కష్టము,
చం దవర్శ, ఆమావర్శ శాజులకు సింహా
పురము (సింగుపురము) "రాజధాని.
ళమునకు నాలు మళ వూరమున
౧ ౧౧
జల
పల్ల పర్గకీమిడీ తాలూకా లొసి
కలింగబెన
స వూ "తెలియస్ మవహయొక
తెలియు చున్న ది,
పమ్మట,
చాజు సాలించినటు
కరకు
అతని సామంత రాజు పృశ్వమ
గ గ
(|
ర్. వ్
అతిసైె
ద్రం
రం
అటు ప్న్నుట 450 నుండి
720 నుండి 1450 వరకున్ను కి
వాలా
వంశము వారు.
చెండు కోవలు కనబడు
సంగ నంశపు కోవనారి రాజ్యము
[పాౌరంభ మైనదో
శాసనాభారముల బట్టి చరి తకారు
జ్లొచి స
నా
,..
3 snr
సిశ్చయించుట
119
కురు ఒక్కొక గా
విధముగా సిశ్చ
యించినారు. బహు
థః ఏంి పాలన నా
లుగవ శతాబ్దము
లోనే (పారంభమై
యుండ వచ్చును,
శెండవ కోవ వారి
విశాఖపట్టణం జిల్లా, ముఖలింగ క్షేత్ర రాజ్యము కామార్ష
మందలి మధు కేశ్వరాలయ ముఖ వునితో ఏ న, స్ట
ద్వారము, డీ. శ, రీవ శతాబ్దము.
(పా
' _ ఆరంభమున
రంభ మైనది. ఈ “రండవ గంగ వంశపు రాజుల
వంశావళి అనంతవర్శ చోళ గంగ చేన్రని కొర్ని
శాసనములోను, విశాఖ శాసనములోను విపుల
ముగా నున్నది. ఈ రాజులలో రాజరాజు (|.
శ 1030), చోళ రాజకన్వ్యయగు రాజ సుంద
రిని వివాహా మూాడెను. అతని కంమారుడు
అనంతవర్శ చోడ గంగదేవుడు, కీ శ, 1078
మొదలు 60 సంవత్సరములు పైగా కళింగ
స్మామాజ్యమును వలియొం డెను.
కీ శ. 1130 లో యితడు
మును సై తము జయించి, తన రాజధానిని కటక
పురమునకు మార్చుకొనెను. అంత వరకును అత
నికి రాజధానిగా ఉండిన నగరము ముఖలింగము
(పర్హాకిమిడికి 20 మైళ్ల దూరముగా నున్నది).
కళింగ పట్నము రేవు పట్టణము, ముఖలింగ నగర
మునకు చేరువగా నగరి కటకమునందు - రోజుల
సిబ్బంది యుం డెడిది, ముఖలింగ నగరము నందలి
మధు శేశ్వ్రరాలయము ఈ రెండవ కోవ రాజులలో
రెండవ కామార్షవుడు 8 వ. శతాబ్దమున కట్టిం
చైను. అనంతవర్శ చోడ గంగ "దేవుడు ఉత్కళ
ఉత్కళ రాజ్య
మాతృభాష ఆంధ్భము.
మును జయించిన నాటి నుండిన్నీ ఈ గంగ
వంశ మపహాోరాజులు కటకపురి నుండియే తవు
రాజ్యము చేలు చుండిరి. అంత వరకునూ వారి
వారి శాసనములు
ఆంధ)ములోనే ఉండను. కటకము రాజధాని
నగరమైన తరువాత ఓఢము వారి మాతృభాప,
విర్రిలో నాల్లన ఛాను
WC
కవీ
రాజ ఇభషహషయు నైనది.
జేన్షని తరువాత అతని (పథాసిగా నుండిన
"లేర్యద దేవు (8. శ, 1430).
కళింగ "దేశము అంతయు ఈ కపిలేం[ద దెనుస్థావీం
చిన సూర్య వంశపు రాజుల అధికారము లోసికీ
వచ్చినది. ఇతని కుమాడురు పురుహో తముడు,
మనువుడు (ప్రతాప రుద గజపతి తవు 'రాజ్యాథి
కారములను గోదావరి డాటి నెల్లూరు వర
కున్నూ వ్యావింప చేసుకొనిరి.
రుద్ర గజపతి, కృష్ణు బేనరాయల సమ కాలికుడు.
ఈ (పతాప
పశ్చిమ చాళుక్య వంశ జుడైన రెండవ పుల
“శని విజయముతో (కీ. శ. 615) వేగినాట
చాళుక్యుల పాలక వంశే ము
మయ్యెను. మూడవ శతాబ్దము నాటి నాగార్జున
కాండ శాసనములలో " చాలికిరమణులు ’ అని
చెప్పబడి యుండుటచేత పరి చరిత 615కి
పూర్వమే ఆరంభమై యుండునని జఊోహంచవలసి
యున్నది. వది ఎన్మైనను, చాళుక్యులు మొదటి
పులేశేశి కాలములో (క. శ, 543) ఉచ్చ స్థితికి
వచి చ్చియుందురు. పులశేశి రాజధాని వాతాపి
సుపతిపిత
"లేక బాదామి. ((పుస్తుతము
పశ్చిమ చాళుక్యుల విజాపూరు జిల్లాలోనున్నదిి
“మొదటి పులేశేశి తరువాత
పాలకులైన అతని కుమా
రులు కీ రివ రృ మంగశేశులు
me
(పళంస (కీ స,
6——7 వ ఫతౌాబము,
(గ
120
(కీ. శ. 566) తమ రాజ్యాధికారముల పెంపొం
దించు కొనిరి. మంగళేశుడు చేది చేశమును
పాలించు చుండిన కాలభూర్యులను జయించెను.
మంగశేశుస తరువాత రాజ్యమునకు: వచ్చిన
వాడు పైన పేర్కొనబడిన రెండవ పులశేశి.
రెండవ పులకేశి, తన దండ యా[తలలో కుడి
భుజమువలె పసి చేసిన తన తమ్ముని కుబ్జవిష్లు
వర్గనుసి, తాను జయించిన *ోవేంగి చేశ మునకు
(పతినిధిగా సియమించి చేశ 'పాలనము. కావించు
కొను చుండెను. త్వరలో ఈ కుబ్ద విష్ణు వర్ధనుడు
స్వతంత్రుడై (El న్ 630) తూరు చాళుక్య
వంశ మునకు మూల పురుషుడయ్యెను.
ఈ కుబవిషువరనుని శాసనములు
దిమిలి
య స్తా థి | oo
వీవులో గానవచ్చుచున్నందున, ఇతసి రాజ
_థాస్సి విశాఖ జిల్లాలోని సర్వసిద్ధి తాలూకా
వరకూ వ్యాపించి యుండెనసి ఉహించుట కవ
కాశ మున్నది | .
కుబ్బ విష్ణు వర్గనుసి తరువాత జయసింహుడు
రాజ్యమునకు వచ్చెను, అతని రాజ్యము సింహో
చలము ముదలుకొని నెల్లూరి మండలము వర
కున్నూ వ్యావీం చెను, ఇతసి
తరువాత ఇంద భట్టారకుడు,
విష్ణు వర్గనుడ్కు మంగి యున
తూర్పు
చాళుక్యులు
క్రీ. శ. 6801232 రాజుజయనింహుడు, కొక్కి-లి
రాజ్యా విషు వర్ధనుడు, విజయా
దిత్యుడు అను ఏడుగురు వరుసగా" పరిపాలించిరి.
ఫీరి తరువాత విషు స్షువర్థ్ధనుడు([. శ, 164 __796),
విజయాదిత్యుడు. (| శ, 799-843) పరిపాలిం
చరి. విజయాదిత్యుడు గంగ చేశము నేలిన రాష్ట్ర
జ చేగినాడు కృష్ణా గోదావరీ నదులకు వూర్వ సముద్ర
“హీంద్ర పర్వతేములకును మధ్యనున్న (ప్రదేశము,
అంధుల చర్మీత
కూట రాజులను సిర్టం చెను. సిజయాపత్నుపి
తరువాత అతసి కువూరుకు విష్పున
(643-844) రాజాయెను.
844 మొదలు రీరిరి వజకు పిపాలించి
గణక విజయాదిత్యుడు.
ఈ రాజులలో పదునాల్లన వాడు క్ష
భీముడు. ఈయన రీకిరి తో ఎ
వచ్చి 30 సంవత్సరములు పరి
పుతుడు జమదతకు కరం
డిన రాజులను జయించెను.
వర్ధనుడు
స్
ల
అమ్మరాజ విష్లు
ఇను.
-ఈ రాజ్యమునకు సుమారు 300 సంవత్పము
లనుండియు ముఖ్య పట్న్నముగా యుండిన వేంగీ
వరమును ఇతడు వదలి గోదావరి యొ ుడ్డున
నొక పురమూోని ర్షించుకొని, తన రాజధాని?
చేని కొనను. ఇతని తరువాత రాజ్యమునకు
వచ్చిన వారిలో విమలాదిత్యుడు,
నళేందుడు మొదలై న వారు చెప్ప దగినవారు,
- విమలాదిత్యుడు కీ. శ. 1015-1022 వకకు
రాజ్యము చేసను, ఈ వ. వోళ
రాజైన
రాజరాజ
నోదది కుంద
రాజేరదచో
వూంసా చెపిసి
నన్నయాంధ్య) భారతే మాడెను. ఈ దంపతులకు
కృతిభర్హ రాజరాజ జనించిన వాదే ఆ ఆంధ భార
నశేంద్రుడు. తము క తినండిన దాజరాజ
క్రీ, శ. 1022 = 1063. నచేందుండు. కోరుమ్హీ నం
దంనూడి శాసనముల బట్టి,
రాజరాజు 1022 లో రాజ్యమునకు వచ్చినట్లు
* ఇతనికి రాజమేం[ద్రుడను బిరుదు కలదు గనుక ఈ
పురమునకు రాజమ్యేాం[ద్రవరమను "పీరు వచ్చినది,
16 121
ఆంధీనర సస సము
విస్పష్ట మగుచున్నది. ఈయన శాన్యగీతి
ర
(వీయుడ్సు, వీర వతంనుండు.
రాజ ను హేందనరము వే వేగ రాజ్య మధ్య
సమె యున్నది. ఇది ఇతసి రాజధాసి రాజు
రుయా
హౌం్రనరము అమ్మా జవిష్టువర్థనుని కాల
mu @
om బో IN యే
ముననో న్ రాజరాజు కాలముననొ పెటటి
$
యుండును. రాజనాజునకు, ధారానగకము నాజు
అహం గ య్ pA ems ft wt” = అలన్ టో అయ ' జో ci య్ 20 ఇ Wn
ఛాసిగా నూూథిన చెము నెఆలన భొజవుహ
శ అన అభి శ్ హైలో నలల i టీ
రాజు సమశాఖ్ వ. ను ఈ నాజనాణ చన మన
సుయ
మామ నాచే =. ముకు కువమూ*” ఆమ్మ సనో
యాబై జీ
చేవిస వఏనావా మాడను. రాజరాజు తరువాతే
అతసి కుమారుడు కులోత్తుం గచో శ డవు
డు లావి «a
ఈ కులోత్తుంగచోళ దేవునకు రాజేయ జ దోమ
కూతురె న మధురాంతక డపిపి పకిణయమాండను.
Oe
“ నా. wins oa జ నన జ
తడు వేగీదేశ పాలకు చన మొదటి సంనత్వైగ
భో
సు
ముననే నోళ శా జ్యము కూజా ఇ్షదేపికి_ సంక
మిం చెను, తరువాతి తన రాజభాసిపి ఇత
"జన మునకు మార్పుకొస్కి తూరు. మెక. గా
శ
ల రము తన పనతర్యడియెన పిటి. డిలే త్వ
శ
సీకి ఒప్పగించెను, ఈ విజ మావిత్యుడు "వేని డద
స్య
మున 15 సంనత్చిరములు క. జ సుం
అటు తరువాత కు తోత్తుం గ
రుడు రాజరాజున్నూ ఎమ్మట ౫
ఏర చోళ 'దెవుడున్న్యూ (1078- 1101 oy = "
బ్
పత్యము నహూంచఛిా, న. క్యు శ
wr
వసన ల ను ను లలో. మ
'చెవ్ససి కుమా రయ్, పడి వరం
రా జెన రాజరాజు భార్య ౩ రాజనుునని,
యమా ' ష్ణ
వోళ - ఇాళఘుక్ష § రాజ్యముల
ధుడయిన కులోత్తుంగచోళడవుస (క.
1076 -111ర) తళువాత నాజ్యుము మ్న్ ప్రద
Bs N ము
జబు నో ఖ్ Me అన manly we
జ వే ఆ బలు క జపే Mh పన పన sag, We” ఇంటి
ఎ సతు... అమలు నన To ESD
Cree
(కంద నంటనాతపి. మాం అయముతో షు
We
(నాం జ | నాలొ
ఇ § go . . | స :
ws గ అట ne ag Wa Wh a Es ek sana, Wr అల బ ఇ పాం
షం! యానము MYT Wy హా pf నిం ఉట లి
షం యను ల
శై ఇ.
om
ల్లీ స్యా.
య. శ. st క్ సుష ను ష్" క Wf Wy
wi శ్ a | . bE శ Tey Mg Wi
En క్ట జ
ట్ట! # దగ ఖీ ex; ie fk:
Lr | . ల జ sa క్ సో స్ట వక్ష న్న ళు సక్ We mig jn oy
wi 4 నన ri i for ee? |. నూ Tra hah %
ణో షు ఫ్ in ఇి శ ఖ్ శ స
షు క lm, Me న "qey, wim iy ty Se కే |. కష అనన్ను సట న్యా
Fg Cs గా aw టో & (.
న 2 ser శక
nO
షి
a శ అల్ల మూ న i top oh
॥ (/ 1 |
నము
Ff qs
ar ee me
ih hg ag స
CET PO ప న.
న wm ™
ల)
శ్ర పను. regs
తెల
న.
(గ Fae (. \ క గ్య బ్య కా Gh స
స్ో
అగ వె ఇ an Mig:
“fan TH ae Rag
| . . గా
క
స్మ హలీ శ 1
స్తే |
న్ sy 3 | y : న ం pg jp క Lines
మో న్
కళ్ళు ఇ. | టు (
టు తటే
ట్ట
ఖతి
యజ pe అటు అం
ot A ళ్ r య.
అలి
oo En శ ల స om
ae Yat wily జ్య ఆల ఖ్ My We ళో hh. we
ere |. a iy ah rp eh WO ax శ్
క |
4
i CE
Tse ఖు శ . స
= ih sgh Fe ఖీ '
TN క.
కః
న జ B జ భు న | *:
. క డు hike ts sak
we ॥
a 4 i క సఖ hh
a fs fae
A ల
es Sy ee the hey we a
idee [ph fi . 5 hed 4 గ్త్ "ey
py, ie wr: స్! శ
న.
| ఆంధ్రసర్వస్యము
న nN
'రవదతుడు బుదుని చంపబూనుట ;
వా ధ్ర
ఏవ శతాబ్దము, సాతవాహనులనాటి
శిల్పము; గుంటూరు జిల్లా, అమరావతి
F నికనుండి.
ఆరయ్యధ్రసర్వన్వము -
Were అ లాలా జనానా క్యా ల ౯ — య. తా rae ల2 = న. [క “గ
ware ౯ జ్ 17 గాలా,
న.
న.
l. ద్యారవాలకుడు; తూర్పు చాళుక్యుల నాటి శిల్పము; వేగిరాజు శిల్సిచే
చేయబడినదని దీని వెనుకనుండు శాసనము తెల్చుచున్నది.
7వ శతాబము; బెజవాడ, కృ జిలా...
(ఈ మా. గా
2 మహిషా సుగమర్డని; కాకతీయుల నాటి శిల్పము, 12వ శతాబ్దము;
NEC Le Der
(తిపురాంతకము, కర్నూలు జిల్లా.
8. బాలకృష్ణుడు. ఈ వ్వ్నిగహమును కృష్ణదేవరాయలు ఉదయగిరి
నుండి విజయముతో గొనివచ్చి, దీనికి హంపియందు దేవాలయము
కట్టి, ఆ మహోత్సవమున బాలకృష్ణాంకిత నాణెములు జేయించి
వెల్లడి జే సెను. విజయనగరరాజుల నాటి శిల్సము, 16వ శతాబ్దము;
హంపి, బళారి జిలా.
ళం య
[ఈ బొమ్మలు మద్రాసు గవర్న మెంటు మ్యూజియము వారి అనుమతిని, ]
ఈ పీరుగంటి రాజులే సుమారు ఒకటిన్నర
శతాబ్లముల కాలము పశ్చిమ చాళుక్యులకు
సామంతులుగా నుండిరి. అయిననూ, ఈ వంశ
జులలో కాకతి _వోలరాజు విజృంభించి, పశ్సిమ
వాళుక్య వంశజుడైన 'తెలపదెన్రు నొడించి,
స్వతం త్రుడయ్యెను, (వోలుసి
కాకతీయ _ పరిపాలనా కాలముననే కాక
(పభువులు=వారి తీయులు స్వతంత్రులై, తమ
పరిపాలన
"రాజ్యూథి కారము. వి స్తరింప
క్రీ. శ. 10891328 జేసికొసి యుందురు.
ఈ|పోలరాజునకు పూర్వ
ము మొదటి బేటరాజు ([పోలరాజు రండవ
(త్రిభువన మల్ల బేటరాజులు రాజ్యము చేసిరి.
(త్రిభువన మల్లుడు పోలరాజు తండి. . కాకతీయ
చరిత్రకు సంబంధించిన (పుధను వాసనా కాలము
(క్రీ శ॥ 1089 అని నిర్లియించబడినది. వీరు రెండు
న్నర శ తాబ్బముల కాలము నిరాతంకముగా పరి
పాలించిరి,
మొదటి కాకతి రాజులు ఒరంగల్లు పరిసరము
లలో పరిపాలించిరి. రెండవ [వోలుని కాల
ములో నేటి నైజాం మండలములోసి తెలింగా
ణము నంతయూ తమ అధికారము లోసికి
తెచ్చు శి తశ్రొనిరి. [వోలుని తరువాత అతని రెండవ
కుమారుడైన రుద్రుడు Bn #1 1150- 1195
వణుకు పరిపాలించెను. ఈయన రాజ్యపు బల్లలు
"తూర్పున సము[దము వరకున్నూ, దత్నీణమున
శ్రీశ లము వరకున్నూ వ్యాపించెను. బెవగిరి
యాదవులకు ఉత్తరముననూ, _పశ్చిమముననూ
ఒక ఇాళుక్య మాండలిక వంశమువారు పరి
పాలించు చుండిరి. ఏరు కాకతీయ రాజ్య విస్తర
అమునరకు. (ప్రత్యర్థులుగా నుండిరి. రుద్రుని తరు
చుకొని, మనుమనిద్ధికి తోడ్పడెను,
ఆంధ్రుల చరిత్ర
పోత మహాదేవుడు రాజాయెను. ఈయన నాట్లు
సంవత్సరములు పరిపాలించెను, తరువాత
యాదవ యుద్ధములలో విజయుడ న కాకతి
గణపతి రాజ్యమునకు వచ్చెను, వ్రతేసి రాజ్యాథి
"కారము చెంగల్పట్టు. జిల్లాలోని కంజీవరము
వరకున్నూ, తిరుచునాపల్లి జిల్లాలోని జాంబె
వరకున్నూ వ్యాపీంచి యుండెను. ఈ కాలమున
దత్నీణ హిందూ దేశమున అనేకులు చిన్న చిన్న
రాజులు పరిపాలనము చేయు చుండిరి, విక్రమ
సింహపురము లేక నెల్లూరి రాజైన మనువు
సిద్ధికిన్న్ అతని వంశజులలో కొందరికిన్నీ వచ్చిన
తగాదాలలో గణపతి చెన్రడు జోక్యము కలిగిం
గణకలతి
రుదుసి తరువాత, ఆయన చేతి క్రింద రాచకార్య
నిర్భవాణములో సుళిశీతురాలై న ఆయన
కుమా క రుదమ దేవి రాజ్యాధికారము స్వీక
రించెను. గణపతి రుద్రుని కాలమున ఢిల్లిలో
సులానా రజియా పరిపాలించు చుండెను. అ
తన కుమారై రుద్రమ కూడా రాజ్యపాలన
జేయునని గణపతి దేవుడు భావించెనేమో !
రుదమ అసమాన ప్రజ్ఞాధురీణ, పర వసిత!
పురుష వేషధారియై "రాచశార్యముల సిర
రించు చుండెను. 'ముదమతో, యాదవ రాజు
న్నూ, స్త్రీ పరిపాలన నంగీకరించని ఒకరిద్దరు
మాండలిక రాజులున్నూ, విరోధము వహించి
యున్న ప్పటికీ ఆము, రాజ్యమున "శాంతి భద్రతేలు
కాపాడ గలిగాను. రుదమ తరువాత, . ఆ
మనుమడు (పతాపరుదుడు రాజ్యమునకు
వచ్చెను. ఈ (ప్రతాపరుద్రుడి కాకతి రాజు
లలో కడపటి స్వతంత్ర పాలకుడు. ఈ రాజన్య
'చూడామణికి ఢిల్లీ సామ్రాజ్యము పతిస్పర్థియై
123
ఆంధిసర్వన్వము
నది. ఈయన ద&ీణమున అనేక రాజులను
జయించి కీ రి వంతుడై నప్పటికీ, ఉత్తరమున ఢిల్లీ
సమాట్టుల నణచ లేక పోయెను, సురవేతమైన
ఒరంగల్లు దుర్ల (పాకారాంతర్భాగములనుండి
ప్రు మహమ్మదీయ దండయా[తల కొంతకాల
మెదుర్కొ నిర 'కాన్సీ తుదకు చై వదుర్విపాక
మువలన విజయశీలుడై. న (శ్రతాపర్నుదుడు |క్రీ॥
శ్ల|| 1323 లో ముహమ్మదీయులకు బందీయె ఢిల్లీకి
కొసపోబడుచుండగా ఓటమి - భరింపజూలక
ఆత్మహత్య గావించుకొని పారతంత్యాగ్నికి
[పాణాహుతి సిచ్చెను, ఈ కాకతి రాజులు
11 వ శతాబ్దము నుండి 14 వ శతాబ్దము వర
కును ఏలిరి, విర లేలినకాలము మన చేశ చరి
[తలో క్రొత్త (పాతల మేలి కలయిక ’; నవోద
యమునకు తొలిశేక దిద్దినది విరి రాచరికమే !
.. శాకలీయుల పరిపాలనములో అనేక విధము
లైన మార్పులు వచ్చెను. లింగాయత, _ వీర
3 వ మతములు వి స్తరిల్లైను, డైన బౌాద్ధములు
గూడా (పజాదరణము కలిని యుండెను. (పేజా
సాహిత్యము అభివృద్ధి చెందెను,
రుదుని కాలములో నౌన్యనాటకాఖ్యాయికాది
రచయితలు వెలసిరి, విద్యా నాధుని “
రుద యకోభూవణ,” నూనాటిచే! (పభుత్వ సౌధ
మునకు మూల స్తంభము స్మృమాట్టు | (గ్రామ
పంబాయితీలు కుథ్యములుగానుంచెను. చేశ
మున వర్తక వ్యాపారములు బాగుగా జరుగు
చుండెను,
పుతాప
డుతాప
అంతేగాక తెలుగువ ర్తకులు, అర బులు
మొదలై న పాశ్చాత్య వ శ్రకులతో పోటీచేసి
విదేశ ములతో వర్తక వాణిజ్యముల సాగించు
చుండిరి “చొ జూ క్యూ ) (ఖు
108) అను చైనా (గ్రంథమును తెలుగు బేశపు
తూర్పు కోస్తాలో విస్తారముగా వర్తకము జరుగు
చుండెనని (వాయబడి యున్నది. గుంటూరు
జిల్లాలోసి మోటుపల్లి, తూర్పు తీరపు "లేను
పట్నము. వర్తక సంఘములు గూడా యున్నట్లు
ఆనాటి శాసనములందు సూచింపబడి యుండు
టచే ఆకాలపు ఆంధ దేశ (పాభవము ఉఊహిం
చుకొన వచ్చును.
సవా[స్ర కిరణములతో విరాజ జల్లిన _కాకత్రి
పభ అంతరించి,
రణ్యుని తేపోదీ వ్రీలో మరల [పభవించినది.
కీ. శ. 1828 తరువాత కాకతి స్నామాజ్య
మ స్తమించి మహమ్మదీయులు విజృంభించిరి,
తరువాత మవామ శదీయులు ఓరుగల్లు మొదలు,
రాజమహే హం[దవరము వరకును గల (పదేశ
మును కొల్లగొట్టుచు, దండయాత్రల గావించు
చుండిరి, చివరకు పీరు రాజమే హేందవర దుర్ల
మును గూడా ముట్టడంచిరి. త
[దవర దుర్షము మహమ్మదీయుల చేతిలో
ఎంత కాలమో యుండ లేదు. మంచికొండ
రెడి గాథలలో విద్యా
'రాజవమహేా
'కూనపనాయకుడను ఫీరనరుడు (సోలయ
నాయని సాయముతో శాజమహేంద్రవర
లాగికొ
దుర్తమును మహమ్మదీయుల నుండీ స్మా
నెను. కూనప నాయకుడు కోరుకొండ వద్ద ఒక
దుర్తమును సిర్భించి, (పజూపరివాలన 'చేయుచుం
డెను. విజయ నాటికకునుు
రెడ్డి రాజులు రగాజవముహే హొం[ద వరమునకును
[క్రీ శ 18281450 మధ్యస్థమైయున్న 'దెశము
వరకు కాకతిరాజ వంశస్థులు పాలిం
చుచుండిరి. (ప్రతాప రుద్ర
చక్ర వ ర సేనాసిగానుండిన దొడ్డారెడ్డి బంధువు
124
(పోలయ వేమా రెడ్డి కృష్ణానదికి దవీణ భాగ
ము నందున్న కొండవీడు వినుకోండ రాజ్య
ముల కధినాథు డై, అద్దంకి ముఖరి పట్న
ముగా 'ఏలుచుండెను. ఒరుగల్లునకున్నూ థ్రీ
శై లమునకున్న్నూ . నడుమనుండు . (ప్రణెశ మును
దేవరకొండ, రాచకొండ, దుర్ల్షములలో సివసిం
చుచు శేచెర్ల సింగమ నాయడు పరిపాలించు
చుండెను. ెడ్డి రాజుల అధికారము మొత్తము
మాద నెల్లూరు జిల్లాలోని కందుకూరు మొదలు,
చిలక సమ్ముదము వరకున్న పడమట
కర్నూలు, శ్రీశెల (సాంత మంతయున్నూ,
కృష్ణకు దఠ్నీణ ఇ మంతేయున్నూ, వ్యాపించి
యుం డెను.
పిమ్మట, శః శ ॥ 1347 లో మహమ్మడద్-
బీన్ - తుష్టుక్ కొలువులో సేనాధిపతిగా యుండిన
హసన్ భామక౯ా అను తురుష్కు-డు. కలొబర్లులో
ఒక. రాజ్యమును స్థా సాపించి దానికి భామిసీకో
ాజ్యమని "వేరు
ను, ఈ రాజ్య ౫ స్థాపకుడు
పెళ్సై
దశ్నీణ జేశమందలి
భామిని రాజ్యము.
(క్రీ శ. 1847-1556 టికి, ఉత్తరమున
మొదలు కొసి దవ్మీణమున
కృష్ణా నది వరకును, తూర్పున భువనగిరి మొదలు
కొని పడమట సముద్ర తీరము వరకున్నూ
ఛామినీ రాజ్యము విస్తరించెను. కృష్ణానది!
దశీణ భాగమున ఈ కాలముననే వెలసిన విజ
యనగర స(మాట్టులకున్నూ, 1360 తరువాత
* 1489-1516 లలో ఈ భామినీ రాజ్యము ర్ వేరు
జేరు చిన్న రాజ్యములుగా విభ క్ట క్రమై పోయినది. అవి
బిజూవూర్, సీజర్, ఆహామ్మద్ నగర్, గోలా_ండ,
చేరారులు. గొలాగ్మా_౦డ రాజ్యము “తెలుగునాట వి స్తరిం
చెను -..
1358 లో చనిఫోయు నప్పు:
సెలాగంగ
న శ క న్న
వీలిన భామినీ. సుల్తానులకున్నూ అనేక ఘోర
యుద్ధములు జరిగినవి. . విజయనగర సామాజ్య
స్థాపన, వికాసములలో స్వర్షపుటలను లిఖంచు
కొన్న ఆంధ దెశ చరిత్రము తెలుసుకొన దగి
నది!
మహమ్మాదీయులు దశ్నీణహిందూ. చేశము
నాక మించుట (వారభించినడి మొదలు, దశ్నీణ
హిందూ 'దెశమునందలి (జూ. సామాన్యము
నందు నూతన ఆశయములు ఉదయింప నారం
భించెను, అసలు, దథ్నీణ హిందూ దేశస్థులు
విదేశీయుల దండయాత్రలకు అంత అధికముగా
గురి శాలేదు. అంధ) శాతవాహనుల కాల
మున, శాతవాహన సామ్రాజ్యము యొక్క
పశ్చిమో్త తర భాగములను నకులు జయించి
ఆక్రమించు కొన్న ప్పటికిన్ని, వారి పాలన క్రంద
ఆంధ్యూలు ఎంతే కాలమో యుండ లేదు.
నుసహామ్మదీయులు దశ్నీణ హిందూ చేశము
నందు విజేతల రాజ్యాధి కారము సిర్వహింప
సూనుకొనుటలో, తవు ఆవార వ్యవహారము
లకు, అభిప్రోయములకు విముఖులై న "హిందు
వులతో వ వైర మేర్చడీనది. 'నువామ్మాదీయులు
రాక పూర్వము దత్నీణ. హిందూ. డెశమున
యుద్ధములు, జరుగక పోలేదు. యుద్ధ
ములు జరిగినవి ; అనేక కష్టనష్టములు పాటిల్లీ
నని. కాస్స, ఆ యుద్ధములలో 'పాల్దానిన ఇరు
కమ్యముల వారున్నూ పాందూ ధర్మావలంబ
కులే! కొన్నికొన్ని స్వల్ప
హిందూ మహమ్మదీయ భేదములుండిననూ్లూ
రునూ వేదములందు
పూర్గ్ణనమ కము గోడ్రూవ్మా
అంద
సంఘర్థ ణము పరి
“ణులందు గారవము సనాతన ధర్మమునందు
125
ఆంధోసర్యన్వమొ
అభిరుచి భూతడయాదీ సద్దుణసంప త్రీయందు టక్తు, హాందవ | పభ పునరుజ్జీవింప జేయుటకు,
ఆకాంతు. కలవారే! కాన్సీ, మహామ్మదీయులన్న ' ఆంధ్ర) యోధులు, నాయకులు-హిందూ ధర
వేరు. వీరి అభిపాయములకున్నూ పై చెవ్పీనట్లు (తీసా పకులసివించు కొనుటకు తరుణము వచ్చి
హిందువుల యభవాయములకున్న్నూ హాన్సీమసీ నడి! [నోలయ నాయకుడు, కాపయ నాయ
కాంతరము గలదు, మహమ్మదీయ దండయాత్ర కుడు, (వోలయ వేమా రెడ్డి, హరిహరుడ్ము
"కేవలము రాజకీయ దండయాతయే కాదు; సంగముడ్డు మొదలైన ఆంధ వీరులు అనేకులు
హిందూ మతేముపైనను _ ధర్భముపైనను, విజృంభించి నడువ కట్టి కార్యమునకు గడం
సంస్కృతి వైనను గావించబడిన దండయా(త.. ౫౬ చైకమున ఆందోళన బయలు చేశాను.
ఎట్టి నూతనా భిపోయములనో, ఎట్టి దురవగాహా
వీశేషములనో, అవగావానము _ చేనుకాని,
తనయందు లీనమొనర్పుకొన్న హైందవ [పపం
చము ఇప్పడు ఈ చం ద్రధర్థజుల ధాటి నెదు
రొ_-న తేక పోరును. ®
ఈ అంశము జన సామాన్యమునకు బోధ సలబల్హాలుడు కూడా సిందూ ధర్మ స్థాపనము
పడ్డు నంతలోనే అనల్పజేశము మవామ్ర ]దీయుల. నక్రు బద్ధకంకోణుడై యుండినడి వా స్రవమేగాన్సి,
వశమాయెను. చేవనం రాజ్యము మొదట అత్రనియందు ధార్జుక దీకుకోన్న రాజ్య కాంత
సామంత రాజ్యముగను, [క మకమముగా అంత అధికముగా నుండెను. పాందూ ధర్న (పతిపా
మూ పనమునందలి ఆకాంతుకన్న స్వాతంత్ర్య (పతి
పాదనాభిరతి మెండు, ఆంధథుల దృ, యది
కాదు, వారిని రాజకీయముల కన్న ఛార్జిక
చింతనయే పురి కొల్ఫ్సీనది, హీందూచదేశ పు
ముగాను మారిపోయిను., కాకతీయుల ఒరంగల్లు
కూడా క॥ శ॥ 1326 నాటికి మహమ్మాదీయుల
సంపూర్ణాధికారము (కందికి వచ్చెను, మహా (మహమ శ్రదీయ రాజపతినిధి ఈ వీరవిజయసని
మద్ తున్లుక్ ఈ భాగము నంతటినీ మండల నొదములకు తుల్గి పడి పలాయన మంత్రము
ద్వయముగా విభజించి, తూర్పు మండలవమగు అ
ఆంధ దేశమునకు మలిక్ మక్చల్ అను రాజ
(పతినిధిని నియమించెను, య. న్
ఇట్టి స్థిలికి ఆంధ పరులు వచ్చుటకు పరస్పర నున్న ప్పుడు స్వ్వయముగ'"ే ఆంధ్యల మై కిదాడి
వై మనస్యములు అంతఃకలహాము వే కారణము. వెడలి, ఆంధు)ల ధాటికి తన సేనలు తాళ "లేక
హాందూోధర్శ సేవానిరతులై న కాకతీయులు, వెనుకకు మరలి నప్పుడు ఎన్ని మారులు విస్త
వారి. అనుయాయులు అంతరించి. పోయిరి, యము చెంద లేదు! చివరాకాటో "తెలింగాణ
పాందూధర్శ మడుగంటి పోకుండా సంరశ్నీంచు మును జయించి నప్పటికిన్ని, సామాజ్యమున
126
శేకచ్చ త్రాధిపతి యెనప్పటికీ, ఉ త్రర పీంందూ
స్థానమును వదలి పారంపర్యముగా వచ్చు
చున్న ఢిల్లీ రాజ సివాసమును వదలి దేవగిరి
శలవచ్చెను? ఇందలి అంతరార్థమంతయు
మహమ్మదు చక్క-గా నెరిగినదే ! అతేను సయ
"ముగా సంక ల్పించుకొసి, ఆంధ్యూల "ఇవిదింప
యత్నించినను జయము. కలుగునన్న నమ్మక
వుతసికి లేకుండెను. దీనికితోడు అతనికి రాజకీ
యముగా అనేక చిక్కులు వర్పజెను, అతనికి
ఉత్తర చెశమును విడుచుటకు వీలు లేకుండెను.
అందుకై అతడొక యుక్తిని పన్నెను. "దొం
గను దొంగయే పట్టవ లెను ' అను నానుడిని
బట్ట ఈ కార్యమున క్షాక్ర ఆంధ్యూని సియోగిం
చుకే ఉచిత మనుకొనెను, అంతకన్న ఉత్తమ
మార్షమతనికి తోచలేదు.
అందుకై తనకు ఖై దిలుగా నుండిన హారి
హార బుక్క-రాయల పిలపీంచి, వారి ని కార్యము
న నియుక్తుల చేసెను. ఈ యిరువురు సోద
రులు రాజనీతి ననుసరించి మహమ్మదుకు
తాత్కా.లికముగా లోబడినన్యూ తమ జీవిత పర
వూవధిసి విడువలేదు. ఏరు హిందూ ధర్మ (పతి
ష్థాపనాతత్పరు లై సమయమునకు - వెదకు
చుండిరి! అందు వలననే విరు మహామ్మదు
తలచిన విధముగా ఆంధ దేశమును స్వాథిన
పరచుకొన గలిగి నప్పటికిన్నీ, నుహమ్మదునకు
లోబడి యుండనందున _ వీరిని కృతఘ్ను లనీ,
(దోహులనీ మహమ్మదీయ చరిత కారులు
నిందించుచున్నారు.
ఆంధ్ర దశ పునరిజృంభణమున్నూ
దశీణ దేశమున హిందూ ధర్మమును సుస్టి
రము చేయుటయున్న్నూ పరమావధిగా నెంచి,
అఖండ వైభ వోవేతముగా మూడు శ తాబ్బముల
న్ ముగా వరి విజయనగ
న్న అధికముగా ర్లిల్లిన జయనగర సామా
జ్యమును స్థాపించి, దాని
విజయనగర నాసోదరులు (పతిస్థంచిరి,
సామ్రాజ్య స్థాపన హరివారుడ్కు బుక్క-జే గాక
క్ర. శ 1886 వీరికీ ముగురు తమ్ములు
౧
గలతు. ఈ అయిదుగురును
రాజ్యమునకు, దాని అభివృద్ధికి పాటుబడిరి, గాసి,
వారిలో జ్యేష్టులైన హరి హరుడు,
తర్వాత బుక్క-డు వూత్రమే సింహోన మధిష్టిం
చిరి,
అతని
బుక్కరాయలుకు,
మాధవావార్యులు,
వహించి
రాచకార్టముల నిర్వహించు చుండిరి. మాధనా |
పహారిహరరాయలుకు,
కుడి భుజములన లె
సాయనాణార్యులు మం|తౌంగము
చార్యులకు విద్యారణ్యులసి మరియొక వేరు
గలదు. హరిహరరాయలు విద్యారణ్యుని పేర
విదాషానగరమును కట్టించెను. ఆ వేరు [కవు
ముగా విజయనగరమైనది. ఇంతే కాక బుక్క
రాయల కాలములో క్ర న్ర॥ (1344-45 సం॥
'లిఖయింపబడిన శాసనములో" నిద్యాభిధాన నగరీ
విజయోన్నత శాలిని, విద్యారణ్య కృతాతస్వ్యాం
రత్న సింహాస నెస్థితెః ౫ అను వాక్యములు కను
పించు చున్నందున, విద్యా. నగరము విద్యా
రణ్య కృతమసి స్పష్ట్రమగు చున్నది. హరిహర
రాయల తరువాత బుక్క-రాయలు రాజ్యము
నకు వచ్చెను. బుక్కరాయలు కృష్ణానదికి దశ్నీణ
మందుగల చేశము నేలెను. 3. శ. 1399-
1406 వరకునూ రెండవ బుక్క- రాయలు రాజ్య
మేలెను. [క్రీ శ. 14221448 లో రాజ్య
మేలు చుండిన [పౌఢదేనరాయల కాలములో
127
'ఆంధినర్వనస్వము
నికోత కోంటీ' (టల యాత్రికుడు), అబ్దుర్ చున్నది. హరిహర బుక్కొ-రాయల వంశపు
రజాక్. (హీరట్ దెశస్టుడు లు విజయ. నగరము రాజులలో కడపటి నాసిసే, చం దగిరి మండ
గ్గ
నకు వచ్చి, వారు చూచిన విషయములను గంథ లాధి పతియైన సాళువ నరసింహ రాయలు
నము చేసిరి, నారి వర్షనముల బట్టి విజయ నగ క్రీ! శ॥ 1486 లో శా రాజ్యమునుండి తొలగించి,
ర . జ్
౯ లు
విజయనగర స(మాట్టు ్రీకృష్ణ్టదేవరాయలు---అతని సతులు. (1608-1500).
నో
రము 60 మళ్లీ చుట్టు కొాలత్క ఉత్తర ద్వారము తాను సింహాసన మొక్క, సాళమవ వంశమునకు
నుండి దత్నీణ. దారరమునకు రి మైళ్లు పొడవు మూల పురుషు డయ్యెను. (కీ॥ శ॥ 1505 లో
గలిగి యుంజెననియు నగరము మహః వెభనో సాఖీవ వంశము వారిలో కడపటి రాజును తొల
i
బతముగా నలరారుచుండెనసియు తెలియు గించి, తుళువ వంశపు నరసనాయకుడు రాజ
128
మయ్యెను. ఈ తుళువ వంశపు రాజులలో (పబ
లుడ్రై, క్ర శ. 1509 నుండి 1580 వరకు రాజ్య
మేలిన (శ్రీకృష్ణ "దేవరాయలు
(ప్రఖ్యాత పురుషుడు, కృప
డవరాయలుు అతని రాజ్య
* క్రీ శ 1509-1580 మును గురించి అనేకులు
(వాసియున్నారు, ఈ కృష్ణ
దవరాయల వాలన విజయనగరస్నామాజ్య చరి
రితలోనే కాదు, దశ్నీణ హిందూ చేశ చరితశే
స్వర్ణ తోరణమై అలరారినది. కృష్ణ దేవరాయ
లకు మంతి (పుజ్ఞావంతుడు తిమ్మరుసు, ఇతడు
విజేత. ఈతని ఆ స్థానమున అష్ట్రదిగ్సజములసి
పేరొంపిన ఆంధ కవిశేఖరులున్నూ, సంస్కృత,
దవిడ కర్నాట ఛాషా కోవిదులున్నూ అలంక
రించి యుండిరి. కృష్ణ "దేవరాయలు పండితుడు,
(గ్ర కృష్ణు చేవ
రాయలు
కవి, సుప్రసిద్ధ (పబంధము ఆము కృమాల్యద
ఆయన విరచించినచే! కృష్ణదేవరాయలు
ఉత్కళ రాజైన పుతాపరు[దగజపలతి
అధికొరములోనున్న ఉదయగిరిసి ముట్టడించి,
దాససి తన అధీనము లోనికి తెచ్చుకొనెను,
పిన్నుట కొండపిటి దుర్గమును ముట్టడం చెను.
తరువాత కొండపల్లిసి స్వధీన పరచు కొనెను.
తరునాత ఉత్కళ రాజ సేనలను. వెన్నంటి
పతాజపరు[దగజపతి నోడించిి సింహాచలము
దగ్గరనున్న పోట్నూరికి సమోపమున తన జయ
సృంభమును నాటించెను. అప్పుడు ఉత్కళ
'(పభువు గజపతి [క్రీ శ, 1518 లో కృష్ణ చేవ
రాయలతో సంధి నేనుకొని తన కుమా
యమున అన్నపూర్హాదేవిసి _ కృష్ణదెనరాయల
కిచ్చి వివాహము చేసెను.
విజూపూరు సుల్లానులకున్నూ, విజయనగర
శఈాజులకున్నూ కృష్ణా తుంగభ్యదా నదుల మధ్య
'సమై యుండిన రాయమారును గురించి యుద్ధ
ములు జరుగు చుండెను. ఈ కాలములో రాయ
చూరు మర్లమును, ఇస్మెయిల్ ఆధిల్ హూ ముట్ట
17
ఆంధుల చర్మిత్ర
డించి యుండుటవేత కృష్ష చేనరాయలు (క. వే
గ్రా
1580 లో యుదమునకు పోయి విజయుజె
కృపా, తుంగభా న " షా
ప్రసా, తుంగళ్ళోదా నదుల మధ్యనున్న రాజ్య
మును తన అధికారము [కందిక్ తెచు కొనను.
ఈ విధముగా యుద్ధములు చేసి తన విజయ
నగర న్మామాజ్యమును, గోడానర్, కృపా జిల్లాల
ES
లోను; కృపా నదికి దశీణమునగల జేకశము
నందున్న్నూ వ్యాపింప శేసెను. కృప్లబేవ
రాయలు గొప్ప శూరుడే కాక్క కళాపోవకుడ్సు,
రాజ్యతం| త్ర పపీణుడు, [క శ. 15830 లో
కృష దెవరాయలు చసివోయను. 15-16 శతా
బ్రములయందు ఆంధ) స్మామాజ్యలమ్ము నర్రంశు
నది. కృష్ణడెనరాయల పరిపాలనా కాలమున,
ఆంధ నాయకులు దవ్న్ణ (పజిశములకు పోయి,
చోళ, సాండ్య రాజుల నోడించి, తంజావూరు,
మధురలలో తమ పరిపాలన ఏర్పరకచిరి ఈ
దశ్నీణ నాయక పాలకులు విజయనగ శేందులకు
సామంతులుగా నుండి వభాలాకాలము పరిసాల
నము గావించిరి,
రై
తరువాత అతసి తము డైన అచ్యుతరాయలు
రాజయ్యెను. ద్రితేని కాలములో శాయమాకు
(కుదేశమును బిజాపూరు సుల్తానులు స్వాధీనము
చేసకొసిరి తరునాత అచ్యుతరాయల అస
ప్న
య్కో
కుమారుడు సదాశివ రాయలు 154 లో
రాజ్యమునకు వచ్చాను, అతసికి రామరాజ
తిరుమల రాయలు వేంకటా(డి మంతులుగా
నుండిరి.
(తగా వ్యవహరించు చుండెను, ఇతడు దక్కక
దేశ సుల్తానులలో ఒకరితో నొకరికి పోరాట
ముల కల్పించి అందరిమైన తన అధికారము
చలాయంచు కొను చుండెను, కొని ఈ పన్ను
గడలంత కాలమా సాగలేదు! ఈ సుల్తాను
లందరు ఏకమై క. శ, 1565 లో తల్లి కోట, చేక
రాఠుసతంగడి యసి (పసిద్ధిచెందిన యుద్ధములో
రామరాయల నోడించిరి మహమ దీయుల
ఫీరిలో లావమురాచే వా సవమెన మం
—-_ ర
149
ఆంధనే ర్వన్యము
ఛాటిక తాళలేక బలిష్టమైన వీజయనగర నా
మాజ్య స్త సంభము ఈ నాటికి
తళ్లికోట ఛిన్న భిన్నములె పోయినది,
యుద్ధము యుద్ధమునందు పట్టుబడిన
é& 5 1565 రామేరాజుకు కిరచ్చేదనము
గావించి తురక లాతసి తల
ను శెండాకొయ్యకు తగిలించిరి యుద్ధమైన
వెంటనే విజయనగర విధ్వంసము గావించిరి,
-ఈ విజయనగర నామాజ్య (పాభవము. -ఈ
_యుధ్ధానంతరము హీణింప పారంభించినది. తల్లి
కోటే యుద్ధము తరువాత రాజ్యమునకు వచ్చిన
రాజులు, "తమ .. రాజధాసిసి _వెనుగొండకు
మార్చుకొసిరి -.
1565 తరువాత విజయనగర స్నామాజ్య
మును ఉన్నతికి తెచ్చినది, ఆర్వటి వంశస్థులు
“తిరుమల, “రాయలు శీర ౦గరాయలు, వెంకట
మలి. _రాయలు.". "మొద లేనవారు, తీరునుల
రాయలు తన రాజ్యమును పరిపాలనా . సౌకర్య
మునే 3 భాగములుగా విభ
-శల్టికోట బజించెను, తిరుమల రాయల
తరువాతి చరిత్ర తరువాత వెంకటపతి రాయ
(క్రీ శ. 1466-1675 లొక. _ ఛాగమునకున్ల్న్నూ,
రామరాయలొక భాగము
18వళతాబ్దమున జీర్ణ విజయనగర సామ్రాజ్యమునేలిన చంద్రగిరి రాజుల దుర్గము,
130
మును వహించెను,
వారిప పరాజితుల గావించెను,
నకున్నూ, శీరంగరాయలు ఒక భాగమున
కున్నూ అధిపతు లై రి,
చంక టపలి రాయలు చం దగిరిసి, . శ్రీరామ
రాయలు శ్రీరంగ పట్టణమును. శ్రీరంగ
రాయలు పెనుగొండ పట్టణమును రాజభాన్లు
లుగా ఏర్పరచుకొని పరిపొలించిరి. కానీ, శ్రీరంగ
రాయలు, మృలి జెందిన
వీదప వెంకటపతి ఈ ర భాగముల అధికార
ఒకరిద్దరు సొమంతెమాండ
లికులు వెంకటపతి యధికారము నొప్పుకొనక
(పతిఘుటించినను, సమర్ధుడగు "వంకటపతి
అట్టి వారిలో
ఒకడు లింగమ నాయకుడు. లింగము నాయకుసి
జయించుటే వెంకటపతి యితసి ముఖ్యస్థలమగం
వెల్లూరునకు వచ్చి 17 న గ లోక సన్న సంవ
త్సరము సివసించుటశోత, ప్రితసిసి
వల్లూరి రాజని గూడా విదెశస్టులు వీలుచు
చుండిరి, యితసికి మొదటి నుండియు చందగిరి
లక్క-_డ
.ముఖ్యపట్న మగుటచెత, _ | యితీసిసి చర్మదగిరి
రాజందురు,
దురహంకృతులై, స్వామిది "హుము చేసిన
పాళిగార్హను.. "వెంకటపతి తోబర మెక స్స,
- ౮
ముహమ్మదియులతీ త్రో విజయవంతముగా వోరాడి,
. తన. నాయ జ్య బుభవ
మును పునః (శతు పుతెము
నసెను. ఇతిసి కాలమున
న్యాయము, శాంతీ నెల
కొనను, మవామ్నదీయ
యుద్ధము
లవలన త మ్రైక్టము, “పాం
దిన వ్యవశాయమును,. నుప
సంపదలను పెంపొందింప
చెను, వ్రితేడు ఏరవరుజే
కాక్క. (ప్రజానురంజకము
దాడుల వలన,
గాపాలీంచిన మేటి! ఇతసి కాలమున జీనచ్చవ
ముల నలెనున్న గామ పంవాయితీ సంఘములు
మరల పసి వేయ నారంభించెను,
. కాంకటుకులి..-ఈ దితిగా రాజక బాలనము సిర
పిసంచుచున్న ను, తన .తదనంతేర మేమగునో
యని యోచించుచునే యుండెను. వెంకటపతి!
సంతానము లేకుండుటచేత అన్న కుమారు రన న
(శ్రీరంగ "రాయని రాజుగా సియావుకము చేసెను
కాస్త: గొబ్బూరి వంశ మున జస్నించిన "వెంకట
పతి .రాణియు, ఆమె సోదరుడు జగరాయడును
(నీరంగసికి చాసోహమనుట కాప్పుకొనలేదు.
-ఈ జ్వరాయడు శ్రీరంగసి తొలంగిప అందరిసి
కరాడ ' గట్టుకా నను. కాసి వెంకటగిరి [పభువంశ
పూర్వకం డన వెలుగోటియా చమనాయడు దీసికి
(పలిఘుటించెను. దురదృష్టము ! జగ్గరాయడు
ఒక రోజున హాశాత్తుగా వచ్చి, రాయని సకు
"సమేతముగా బంధిం చెను,
యాచవునాయడు రాజకుమూరులలో ఒకరి
నెనను కారాగార విముక్తుని జేసి రవ్నీంప (ప్రయ
త్నించి,. తుదకు ఒక బాలిక సహాయము చేత
శ్రీరంగని పడి సంవత్సరములు వయస్సుగల
“ రామరాయడను” రెండవ కుమారుసి తన
వశము చేసికొన గలిగాను జగ్గరాయడు
యాచమ నాయని [1పయత్నములకు వెరచి
రాజ కుటుంబమును సంహారించెను ! తరువాత
జగ్గ రాయడు తేన మాతులుసి చ్మకవర్షిగా (ప్రక
టించి నందున, యాచనునాయడు. "శీరంగని
పుతుడ. న రామరాయసి చకవర్శిగా (పక
టించి జగ రాయసితో యుద్ధమునకు. గడం
"గను. ఈ యుద్ధము కావేరికి" దట్నీణమునను,
ఆనకేట్టకు సమిోషములోను ఉన్న త కోోేపూరు
వద్ద రెండు సంవత్సరములు. జరిగినది, ఇందు
జగ్గరాయడు మృతి నొందెను, రావు రాయసికి
సహాయము చేసిన వారిలో తంజూవూరికి అధి
నాధుడై నర ఘనాధరాయడను సావముంత మాం
టుంబిసపరినార
wr Nl
డలికుడు ఒకడు.
రాయపికీ
యాచమనాయడు కామ
కుంఛభకోణమునందు పట్టాఫపశక్షూని
"వేసెను, ఈ రాము రాయలు 161% మొుడలు
1638 వగకును రాజ్ఞ (మేలను.
రామరాయశణు సింహాసన 'మక్కి-నప్పు శు
తంజావూరి నాయకుడు యాచమ నాయక్షు,
ఇంకొక రిద్దరు తప్పు అందరును శతు పహవలం
బులుగా నుండిరి. రామ రాయడు నారండరినీ
,. వశీకృతము 'జేసికానుటకు తన _ రాజ్యావ
సానము వరకు (పయత్సించుచు'నే యుండెను,
మధుర నాయకుడును నాయకుడును
యితని నెదిరించిన వారిలో అ(ోసరులు. జ
రాయని తమ్ముడగు యతిరాజు కూడా రావు
రాయనికి శ్మతువుగానే యుండెను.
రామరాయడు కడునేర్చ్పరి. యతిరాజుతో
మె తిగట్పంచుకొసి, అతని కుమా చైను తన
ద్వితీయ పత్నిగా పర్మిగహంచి, (క్రమముగా తన
అధికారమును వ్యాపింప జేసి కొనుచు, (క్రీ, శ
1629 నాటికి విచ్చిన్న మై పోయిన తన సామ్రాజ్య
ములోసని వాల (పదెశము న్మ్నాకమించు కొనెను.
1624 లో బిజాపుర సులానులకుం సాషధినమై
పోయిన కర్నూలును మరల రాబట్టు కొనవలసి
యుండెను. కానీ 1680 లో ఇతని. మృతి సంభ
వించుటచేత ఈపని నెరవేర లేదు.
రామరాయలకు గూడా సంతానము ' బేక
పోవ్రటచేత అతనిచే నియోగింపబడిన పెదవెం
కటపతి రాయలు రాజయ్యను. గాన్సీ ఈ పెద
వెంకటపతి రాయలకున్నూ, రావు రాయలకు
జ్ంజ్
పీనతం[డియగు తిమ్నురాజుకున్న్నూ రాజకి
శకారముననై పోరాటము , జరిగాను. కీ శ
రు 1685 లో - తిమ్మరాజు మృతినొందగా, వెంకట
రాయలు సిరాటంక ముగా వెల్లూరు ముఖ్య కుట్న
ముగా రాజ్యము చేయసాగాను...
కానీ, తన అన్న కుమారుడగు |శ్రీరంగరాయ
లకున్నూ. తనకున్నూ. వైరము లేర్పడుటుచేత
Bl
ఆంధినర్వన్వము
"ంకటపతిరాయల కాలములో బిజాపూరు
సులానులు 1638 లోను, 1641 లోను అతని
రాజ్యము చెక్ దండెత్తి నచ్చుటకు కారణము
య్యును. వంకటపతిరాయలు వారికి అధిక
ముగా ధనమిచ్చి, చేయునది లేక మొదటి సారి
సంధి గావించు కొనెను (1638). శెండవమారు
డశ్నీణదేశ నాయకులు ఇతసికి సహాయము
చేసినందున శత్రువును పాౌరదోల గలైను. కాని,
నానాటికి కష్టములు వెంకటపతి రాయల క ధికము
లగు చుండెను. ఈ తరుణమున నే, గోల్కొండ
నవాబు ఆంధ దేశ మందలి కోస్తా (పాంతమం
తయు ఆక్రమించు కొనెను. తుదకు విసుగు
చెంది తన సిరిసంపద లన్నింటినీ కోల్పోయి,
పరాజితుడై దుఃఖంచి, చిత్తూరు [ప్రాంత అరణ్య
ములందు |పాణముల గోల్వోయిను (అక్టోబరు
1642).
_ తరువాత ఇదివరలో చెప్పబడిన వెంకటపతి
అన్న కుమారుడు (నీరంగడు రాజ్యాధికారము
వహించెను. -ఈ (శీరంగడే (పోత్సహించిన
మహమ్మదీయ దండ యాత్రలను అత డాపు
టకు ఏలు లేక పోయినది! వీమ్మట కొంత కాల
మునకు మహ మ్మాదియులలో కలిగిన వై వవ్యు
ములనలన వారు బలహీనులైనప్పుడు (శ్రీరంగ
రాయలు వారల సనెపిరింంచు చుండెను, కీ. న
1643-44 లలో నోల్కొంండ నవాబు దండె తగా,
(శ్రీరంగ రాయలు ఏజాపూరు సుల్తానుల సైన్య
సహాయముతో గోల్కొండ నవాబును వ
రించి తరిమి వేసెను. కానీ, దేశమున అంతకం
తకు శాంతి లేక పోయెను, దశీణ చేశ నాయ
కులు సాముంతులై ననూ, ఎప్పుడునూ థిక్క.
దించుచుచే యుండిరి, గొల్కాండ ననాబులు
తరచుగా దాడులు సౌగించుచునే యుండిరి,
విజాపూరు గోలొ-౧డ సుల్తాను లేకమై,
తుదకు హిందూసా మాజ్వను న్మాకమించు
కొనుటకు పూనుకొసిరి, (నీరంగరాయలు
చేయునది తేక విహ్వాలుడై, దశ్నీణ నాయకులగు
సామంతుల శరణు జొచ్చెను. ఈ దవ్నీణ
నాయకులు కూడా ఒకరి తరాగ్టత నొకరు
మహమ్మాదీయులకు లోబడిరి. (శ్రీరంగ రాయలు
'వెల్లూరినుండి జంజికీస్ని, జంజినుండి తంజావూ
రునకున్నూ, తంజావూరి నుండి మైసూరున
కున్నూ పారిపోయెను. మైనూరున (శ్రీరంగ
రాయడు కొంత మంది నాయకుల సాయముతో
తేజో విహీనమైన తన రాచరికమును నిల్సు
కొనుటకు ([పయత్నంచుచు 1675 లో మరణిం
చెను,
"మొత్తము మోద విజయనగర సామాజ్య
కాలమున మత నాజ్బయములు ఉన్నత స్థితికి
వచ్చెను, సాయనుడు వేద వ్యాఖ్య రచించెను.
కృష రాయల కాలనున, పాలన శొంతియు
తమై, క్ర ఛాక లిత'మై, (పజానురంజక ముగా
నుండెను. హంపీలోసి రామస్వామి ఆలయము,
తాడిషతి చెనాలయములు, లేపాత్నీ సోంపల్లి
తిరుపతి, కుందం 'మొదలెన (పుచేశముల
శిథిలమై యున్న వారి కళా పతిభ దర్శింప దగినది!
విజయనగర రాజుల కాలమున సేచ్చ, కీ ర్చి
సూర్య _చం్యదులవలె ధగధగర్గావళ్యముతో
ఛెసించినవి !!
(బిటిష్, యుగమునాటి ఆంధ్రుల చరిత 1600-1942 :.-
నక
1600లో ఏర్పడిన ఆంగ్లేయుల తూర్పు-
ఇండియా సంఘమువారు ఇండియాలో వరక
వ్యాపారము చేసుకొంటూ 1639 తో చెన్నపురని
సంపాదించి, కోటకట్టుకొని, తమ పలుకుబడి
వ్యాపింప చెసుకొనిరి. ఫెంచి వారున్ను, ఆరీ
తిగానే పుదుచ్చేరీ మొదలయిన స్థలములందు
తమ పలుకుబడిని నురింత ఎక్కువగా వ్యాపింప
జేసుళొసింి 1748 లో నైజాం ఆర్కాట్
‘132
స
భవించిన వాక్ విజ్ఞాన
విద్యాధి'బేవత ; (ప్రాపీన
స్వరూపిణి,
ఖో
Yao
మునూరు చందన తలము
యానా
దక్షిణ ఇండియా, బొంబాయి రాజధాని, బర్మాలకు ఏజెంట్లు వ
'మెస్పర్్ ఎం. ఏ. టి, ఆచార్యా అండ్ కంపెనీ,
న శ్రీ కృష్టా బిల్లింగ్స్,” ఎవెన్యూ రోడ్డు, బెంగుళూరు సీటీ,
మరియు
ది మైసూరు ప్రోడక్ట్స్ లిమిటెట్, (పిన్ సెస్ స్ట్రీట్, బొంబాయి.
MMe
ఆంధ్ర సర్వస్వము
శతాబ్దుల తరబడి
అనుభ వా నంతేరము
గాడ చందన వృష,
ముల పెంచు సం
ఫూర్ల విధానము ఇప్ప
ఉ5ికిని మెనూరు సం
ఫ్రానమునకుతేప్ప |
తరులకు తెలియదు.
మైనూరు (ప్రభుత్వ
క ర్మాగా రములలో
తీయబడిన పరిమిళ
యులేమైన చందన
తేలము (పపంచమం
తేటిలోను పరిశుభ్ర
మెనది, వారు ఎప్పటి
కప్పుడు చందనపు
చెక్కలను నరిక్సి ఆద
రృపద్ధతుల పై ఛ్యద్రప
రవెదమ; కనుక వీటి
నుండి తయారు చేయ
బడిన _తెలము చెట్టు
నందున్న ప్పటివలె న
పరిమళ భరితముగ
నుండి (పపంచమం
దంతటను డ్్తమ
మెన 'సబ్బులును
పరిమళ వస్తువులును
తయారగుచున్న వి,
గవర్న మెంటు శాండల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీ-మైసూరు.
ఫ్యా క్లరీనుండి గాని, ఏజెంట్ల ద్వారాగాని ఈ తేలమును తెప్పించుకొన వచ్చును.
ఆ; ఆఆఆ క్రైఆ32ఊూఆఈ:-ఆ ఆఆక్ష్రై ఈఆ2-ఆఆా
SCC Pec cee)
ట్ట
నరన్వతి ఈ! అనుభవ జ్ఞానము
|
J
|
|
i
|
(1
|
|
b
|
|
|
|
(
(1
(
)
(|
|
(]
||
(|
||
గ్గ
|
శ్రీ
యతో దీపికవ లెనున్న ది.
రాధనయ౦దు సుఖ స
గించుటలో ఇది ఖ్యాతి గాంచిన ది. పురి
ముళములోనుు శరీరకాంతి రతణ పోష
నవాబులు పదవుల నై వారనులలో తగన్రలు పుట్టి
నప్పుడు (ఫెంచి వారున్ను ఆం్రైయులున్ను
యుద్ధములలొ వాల్లెసి, నైజాం రాజ్యమున
(ఫెరోచి వారున్ను, ఆర్మాట్ 1 రాజ్యమున ఆంఛ్లో
యులున్ను _పాభవము సంపాదించిరి, కత్ఫలిత
ముగా (ఫెంచినారు నై జామునుండి ఉత్తర
సర్కారులు పొందిరి 177 లో శిస్తులు
వసూలు వేనుకొనుటకున్ను, తన కలుకుబడి
వ్యాపింప చేసుకానుటకున్ను బుస్సీ, విశాఖపట్ల
ణము జిల్లాకు An బాల్బిలి కోట ముట్టడించి
నాశనము చేసి
1764 నాటికి యం పాభవము ఎక్కు.
వయినది. (ఫైంచినారి పలుకుబడి, అధికారము
పోయినవి, ఆ త్త సర్కారులు ఆంగ్రాయులకు
నెజా మిచ్చెను. 1800 సరికి అవి ఆంగాయు
లకు వశ పడినవి,
మైసూరు యుద్ధములలో
ఆంగ్లేయులకు కలిగిన విజయమువల్ల టిప్పునుండి
వారికి వచ్చిన (ప్రచేశ ములలో బశ్లారి, అనంత
పురము, కడప జిల్లాలను, 1799లో * ఆంశ్రేయులు
తమకు తోడ్చడిన నై నెజాము కిచ్చి చేసిం; % గాసి,
ఆ వెంటనే ఏర్పడిన సైన్య సహాకార ప పద్ధతి నను
సరించి నైజాము ఆంగ్లేయ సైనీ సహాకారము
పొంది, 1801 లో కర్వుల నిమిత్తము పై జిల్లా
లను ఆంగ్లాయుల కచ్చి “ను, ఈ విధముగా
తెలుగు దేశము ఇంచుమించుగా అంతయు
ఆంగ్లేయ (పభుత్వమునకు వశ మయినది.
1858 నాటికి (బిటిస్ -ఇండియా సామాజ్య
మేర్పడినది. 1884 లో స్థానిక (పభుత్వ చట్టము
వచ్చుటవల్ల, ఆంధ దేశములో సైతము మూసి
పీపాలిటీలు, తాలూకా బోర్జులు,. జిల్లా బోర్డులు
స్థావీంచడమయినది. గాని, అప్పటికింకా కేంద ము
(పభుత్వమునందుగాని, రాష్ట్ర) (పభుత్వమునందు
గాని మన దేశస్థుల కేమో అధికారము లేక
పోయినది. అప్పుడు అఖిలభారత దేశీయ మహో
జనసభ (కాం 7న్) ఉదయించినది, నాట
mM . చె
నుండిన్ని స్షజేకి, స్వరాజ్య ఉఆద్యమములు వినది
నాభివృద్ధిసి పొందుతున్న వి, వాటిననుసరించి
(ప్రభుత్వము వారున్ను _చగద్ధులకు కొద్దికొద్దిగా
పరిపాలనాధికాగము ఇస్తూ ఉండడము జరుగు
తున్నది.
1919-1920 లో వూంశుగ్యు మెల్ శ్ ఫర్లు
సంస్క_రణల ఫలితముగా శేం[ద (ప్రభుత్వమునం
దును, రాష్ట్ర (పభుతమునందును (పజా(పతి
సిధులకు కొంతవరకు [పభుతాషధికారము వచ్చి
నది. గాసి, కాంగైస్ వారికి ఈ సంస్కరణలు
తృ ప్రకరములు -కాకఫోయెను. అందుచేత వారు
సహాయసిరాకరణోద్యమము - లేవదీసి చెర
సాలలకు సైతము అనేకులు పోయిరి. అప్పటికి
మన రాష్ట్రములో కాంగ7నస్ పార్టీ త్ో స్పర్థగా
ఏర్పడిన (బ్రాహ్మ కోతర, జసి సెస్ పార్టీ, అవారు ప్రభు
తము వారికి తోడ్పడి, “ఈ సంస్కరణల ఫల
మనుభవించుటకు సమ్మలతిం చిరి. రాష్ట్ర పరివాల
ననుందు కొన్ని శాఖలు గవర్నరు చేతిలోనుంచు
కొని కొన్ని శాఖలు మాత్రమే (శుజ్యాపతినిధు
లయిన మం్యత్రులకిచ్చుట జరిగినది, మన చెన్న
పురి రాజధానిలో (పథానమంతి పదవి నలంక
రించిన వారు పానగల్, బొబ్బిలి రాజా గార్లు.
ఉద్యమము "దేశములో
ఎక్కువగా వ్యాపించి అధిక సంఖ్యాకుల ఆద
రము పొందినది. తత్ ఫలితముగా 1935 సంవత్స
రపు ఇండియా చట్టము ననుసరించి ఎస్నికలు
జరిగినప్పుడు, బేశమందు గల 11 రాష్ట్రాముల
లోను మన చెన్నపురి రాష్ట్ర మందును మరి 7
రాష్ట్రములందునుకాం గన్ పార్టీ వారికి విజయము
కలిగికాం[ గన్ (పభుత్టములు ఏర్పడినవి. | పారంభ
ములో కొస్ని మాసాలు నడువముంతపు మంతి
వర్ష మేర్పడి నప్పుడు సర్కి కూర్మా వెంకట రెడ్డి
నాయుడుగారు (పథాన మంతులెరి, పిమ్మట
విజయము కలిగిన రాష్ట్రములలో
కాం స్ వారు మంతి పదవులు సీషకరిం చినప్పుడు,
కాం|గస్ నారి
కాం(ెస్
133
ఆంధీనర సము
సీ రాజగోపాలాణవారిగారు (పథాన మంత్రు
లయినారు. మంతి వర్షములో ఏ రున్ను, కార్య
దర్భులలొ 4 రున్ను "తలుగు వారు... స్పీకరు
పదవినలకరించిన వారు. బులుసు. సాంబమూలరి
గారు. ఈ సంస్క_-రణలవల్ల రాస్ట్రాయ స్వాతం
(త్యమువచ్చినది. కాంపస్ (వభుత్వము చక్క-గా
సాగుచుండెను. గాసి, కొద్ది కాలమున (ప్రతి
కరాల పరిస్థితులు సంభవిం'చినవి. |
1939 నం (పారంభమైన యుద్ధములో మన
దేశము వారు ఆంగ్లేయులకు తోడుపడ వలెనన్న
విషయము వచ్చి నప్పుడు, (జటిది (పభుత(ము
నకు గల యుద్గో దశ ముల స్పష్ట్రపరచి, పిాంందూ
దేశ స్వరాజ్యాశయమునకు ప్రభుత్వము వారు
సుముఖులన్న. సిశ్చయము "లేని మెడల తాము
శోడ్చడమాని కాం్రసు నాను జెలియ జేయుట
యున్ను, అందుకు (పభుత్యము. నారి సమాథధాా.
నము నో వుటయున్ను,
కాం 7స్ వాళు తమ మంతి మొదలయిన పదను
లకు రాజీనామా లీచ్చుటయున్ను, గవర్నరు
ప్న పప పరిపాలనా భారముంతయు వహించుటయు,
కాం7ని వాదులు చెరసాలలకు పోవుటయున్ను
సంభపించినసి. :
1942 లో జపాను యుద్ధములో నికి దిగి మన
"దేశమునకు దండయా[త తి. కలిగించినప్పటి
నుండియు విషము పరిస్థి తు లేర్చడినవి. ఎట్లు పరిణ
మించునో !
తృ ప్పకరము కాక
నున దొరిత్రరచన
లోక్రమంతకు కాక పెట్టిన - కాకతీసతి కదనపొండితి
'చీకి పోవని చేవ పదముల - చేర్చి పాడర తమ్ముడా !
రాయప్రోలు
చేశము యొక్క. పురోభివృద్ధికి (పుబల
శతువ, జనసామాన్యము నావహించో యుండిన
దురళిమాన, పిశాచమును బోయ దోలి, (పజలను
విత్తి వర్గిఘువులనుగాను, పజ
చరిత్ర ప్రాముఖ్యము న వంతేలుగాను చేస్తి ఛావి
కాల పరంపరాభివృద్ధి భవన
మునకు మూల బంధమై యొప్పునది దే “చరత”
ీచిలుకూరి వీరభదరావుగారు తమ
ఆంధ్రుల చరిత [ప్రధమ భాగపు అవతారికలో
(వాసియున్నారు.
_ మన ఆంధ్ర జమున. ఇట్టి ఉత్తమచారి త్రక
రచన చేసిన వారలెవరను విషయము 'తెలుస్తు
కొన్న వలెను. | a ee
-.. ఆంధ దేశమున చరిత్ర రచన. భరత. ఖండ
ములోసి. ఇతర (ప్రాంతములకన్న పూర్వమే
_గ్రారంభమైనది ; . దీన్టికి కారణము .కొస్ని అను
మైన పరిస్థితులు, కొంత చారిత్రక వాతా
వరణము ఈ “దేశమున ఏర్పడుటయె ! తూర్పు
ఇండియా నర్శక సంఘమునారి కొలువులో
సియోజితు జన “ మెకంజీ’ అనునాయన డాడీ
= ణాత్య (వజూ జీవితములోను,
_ దారి భొవలలోను, సాహిత్య
_ ములోను, సంపదాయముల
లోను ఆరిక విషయముల
లోను అభిరుచిగలిగ, దవ్నీణ హీందూదేశీయుల
చరిత్ర సమముగా (వాయవలయునను ధృఢ
సంకల్పముతో, -ఈ 'కార్యమున్న ౩ క అనేక పండి
తులను సియోగించి, వారిసి అనేక చరిత [ప
సిద్ధము _లెన (గామములకు పంపి తన చరిత
రచనకు. కావలసీన సామ్మగి వారిద్వారా -సీకరిం
చెను. ఈ. పండితులు పలు |పాంతములకు
పోయి. సంస్కృత (గ్రంథములను, . తెలుల్సు
తమిళము, కన్నడము మొద .లెన జేశీయ (గంథ
ములను; పరంపరాగతము ల అప్పటికి. వాడుక
లోనుండిన. 1గావుకవిలెల్కు దండ కవిలెలలోన్లు
చ ర రచన
. (థారంభము
134.
సూచింపబడీన 'గామముల చరి తలను చేకరించీ,
(పతులు [వాసి తెచ్చిరి, ఆ -గంథ సముడా
యము అంతయు, మాసు (పభుత్వ ప్రాచ్య
లిఖత పుస్తుక ఛాండాగారమునందు భ[దపరచ
బడినది. ఈ (గంథ సంచయము 19 వ శతా
బపు చరిత పరిశోధకులకు వారి పరిశోధనలకు
ఆలంబన'మైనది. అప్పటిలో, (పపధమమున
చరిత పరిశోధనలు ఆంధులలో ఆరంభించి
నది కావలి 'వంకటబ్యురయ్య, వారి సోద
రులు రానుస్వామిగాద్దు. వెంక టుబుర్రయ్య గారు
పూర్వపు "తెనుంగు కన్నడ 'శాసనములలోసి
లిపి చదువుటకు మార్హమునన్వేవించి, చారిత్రక
ఏధులలో ఒక రాచబాటను చూపి మహోప
కృతి డఊొనరించిరి. ఏరి ఈ అన్వేషణము,
ఒక్క ఆంధులే "కాదు, _చాత్నీణాత్యులందరి
"ఫలవంతమై సుమియించినది. ఈ సోదరు లిద్ద
రున్నూ, ఇంతటితో తృప్తి పడక్క అనేక శాసన
ముల (పతుల (వ్రాసిరి... అనేక చరిత్ర ఆధార
ములను పరిశోధించి అన్నిటిస్ ఒక చోట (క్రమ
విభజనము చేసి [కోడీకరంచి, ఆంధ్ర దేశము
“నందలి వివిధ (పదేశ ములకు సంబంధించిన
చరిత్రల |[వాయుటకు ఒక (క్రమమైన, ఉన్నతే
మైన ప్రయత్నము చేసిరి -ఈ మెకంజీ సెక
రించిన వస్తువు అతసి కార్యము యొక్క
కెత్మృప్ట్టతే పతర ఆంగ్లేయ కుంపిని ఉదోోగు
'లకు కూడ, ఆదర్శ ప్రాయమై శౌసించినది, _ ఈ
"చరిత వస్తు సమక రణోద్యమమునందు కుతూ
హులముగలిగిన మరియొక కుంఫిణో ఉన్నతోద్యోగి,
3
తెనుంగు దేశ చరిత్ర (వాయుటకు (ప్రోత్సహిం
చెను. ఈ రాఘవాబార్యులు గారు రచించిన
భోగములు "సంపూర్ణముగా - మనకు లభ్యుపడ
"లేదు, నిథిలము పొందిన కొన్ని ఖఘండములు
మాత్రము దోరశినపి,. . 'ఈ+ రాఘవాచార్యులు
త్ర
చరిత రచనా పద్ధ
మన చరిత్రకారులకు
సామ్మగివల్ల, దాసి
రాఘవాచార్యులుగాకె సిర్గయములు మనకి
స్వేకర ణ యోగ్యములుగాక
రచనా పద్దతి మా[తము
చెప్పవ లెను.
తరువాత మెకంజే [గ్రంథములను పరిశోధించి,
మరల చర్మ్శతకు వన్నెడిడినడి కందుకూ
వీంగం ప్పవలెను.
గారు తమ ఆంధ్ర కవుల చర్షిత్రమున
సెరయించుటకు కా
పంతులుగారసి
( స
(Cae
Fp:
a
ఇక
న్నా
గ్
ల
పదికయినది. _వీరభ్యదరావుగారు. ఆంధ్ధ్రులక
“సరియైన చరిత్ర రచనమునకు బద్దకంక
పూనుకొనికి. ఏరభ్మదరావుగారు అనే
నములన్కు సె
పీ శేశలింగం సంతులు ములలో చెప్పబడిన
నాగరకత యుందును, బుద్ధి _వెఛభవ మందును,
దద అహ య గా నష wy అలన షి
ఆం| ధులు కందూ చెశెమునందలి అన్య రాష్ట్ర)
ముల దిసిపోయినవారు కార సి పికి
చర్మితమున స్పవుపడుచున్నది, ఏిరభ[దరాశవ్త
రి 5
గాది చరిత్ర, అందలీ రచనా పటిమ గలి
వారికి
గాంభిర్యము, విషయ చితణము అనేకుల నా
కఠ0చినది. కాన్స్ వరి ఊహా చిత్రములు
లి
ఒక్కొక్కప్పుడు నాస్తవికతను చాటివివు
చుండుట చేత, ఏరి వారితీకాంశములు కొన్ని
135
ఆంధ్వ్రసర్వస్వము
చోట్ల సత్యదూరమ్ములనవని చర్మితకారులందురు.
అయిననూ, ఆంధ చకితకార్నులెన పీరభద
రావుగారు, వారి కృషీ చిరస రణేయములు.
ఈ 20 వ శతాబ్దములో చరిత్రే పరిశోధన
కాక సౌధము సిర్మించిన (పజ్జావంతులు కామ
కా లత్నుణరాను) పంతులుగారు. లత్ముణరావు
గారిసి (పోత్సహించినది భండార్మా-రు, తిలక్
"మొదలైన మహో రాష్ట్రా పండితుల వార్మితక
రచనలు, ఆంధ్ర చేశాఖిమానము. వీరు తేలుగు
చరిత పరిశోధనలో అనేక [కొత్త మార్షముల
-వతకిర, “హిందూ మహాయుగమాసి మన "దేశ
చరితమును _._ తెనుళులో
(వాసిరి, కాస్, ఏరీ రచన
సంపూర్షముగాక పూరష్టమే
క్రీ ద్ర శేషులైరి, ఈ చరిత్ర ఆ
సంపూర్గమైనను, వారి చక్క
.బభావ్క, వస్తువును చితించు పద్దతి, విషయ
ములు, సిర్ణయములు చరిత కైణిలో వెలుగు
దివ్యలలాగా అనేకులకు అధభిగామిను లెనవి,
లక్షుణరావుగారు (గంథక ర్ప చేగాక, అనేక
శాసనముల పరిష్క-ర్నలు. గుడాను. పరే
అసలు శొసన పరికోధనము విస్తారముగా జేసి
దానిన పరివ్యా ప్త మొనరించిరి. _ కళాప్రపూర్ణ
కీ చే గిడుగు రానుమూర్తి పంతులు, జయంతి
రామయ్య పంతులుగార్ల వంటిమేధావులు, పండి
తులు గూడా శొసన పరికోధనారంగమున
కృపి నసిరి, కాని వారు య. పంతులు
గారి వలె తమ దృస్టీసిందే ందీకరింప లెదు.
లమ్మణరావుగారు అనేకులు యువకులను, చరిత్ర
రచనము. చేయ (పోత్సహించికి. వారిలో _పస్తా
వింప దగిన మేటి (శీ మల్లంపల్లి సోమేేోఖర
కర (రెడ్డి చర్నిత్ర పరిశోధనలు చేసినవారు)
శర్మగారు అనేక శాసనముల పరిశో
ధించి, పరిష్కరించిరి, శాసన చరికోధనాోరంగ
క్రొమణొోబు లమ్మణ
ఉద
రావుగారి శాసన
పరిశోభనము.
గారు,
మున కుళ్యాగబుది గలిగి, ఉత్తమ రచయితే
సంలు. ష్ లాం wr
లె నశ ర్భగారొక (పక్వేక కీ రాధిపతులు.
వంక, వున శాసన పరికోధకులు, చరిత్రకారు
లలో డాక్టరు నేలటూరి వంకటరముణయ్య,
ఎమ్.ఏ., వీహెచ్ .డి, (మచాసు పశ్వవిద్యాల
యము శీడరు విజయనగర చరిత్ర పరిశోధ
కులు)గారు; (క్ర) భావరాజు వంకట కృష్ణా రావు
ఎమ్.ఏ.వి.ఎల్. (తూర్పు వాళిక్య చరిత్ర పరి
వోధకులు, రాజమహాం[దనరము వకీలు) గారు;
రాళ్ళబండి సుబ్బారాను ఎమ్. ఏ్కఎల్ టి, (కళింగ
గాంగ చరిత పరిశోధకులు నాజమండి అరు
కశాశాల) గారు; డాకరు మూ రేమండ రామా
రావు ఎమ్.వ్కపీహెచ్ డ్డ, (కాక తీయ చరతి
పరికోధకులు గుంటూరు పాందూ కశాళొల)
గారు 5 డాక్రరు పుట్టపర్తి (శ్రినవాసాణార్యులు
ఎమ్.వ,పీపాచ్ డి, (కాక తియ, విజయనగర చరి
(తపరిశోధకులు నుయ్య్యూరు
సుప్రసిద్ధ నవీన చరిత్ర రాజ కభాఛాల వీసి పాల్
పరిశోధకులు, రచయితేలు బెజవాడ) గారు 3 శీ
ముట్నూరి వెంక (టామయ్య
(తెలుగు చోళుల చరిత్ర పరిశోధకులు) గారు ;
చెప్పవలసిన వారు. డాక్షరు గిడుగు సీతాపతి
పంతులు, డాక్టరు చిలుకూరి నారాయణ
రావుగార్లు కొన్ని శాసనముల పరిశోధించి
కొస్ని వార్మిత కాంశముల పరిష్కరించిరి. ౩.
న శ్రినడింపల్లి జగన్నాధరావు పంతులుగారు
ఆంధ్ర స్మామాజ్య చర్శితమునురచించిరి ఆంధ
ప్ విద్యాలయ క ఖాశాలా (పథానాభఛ్యాపకులు
గానుండిన పి టి. గశ్రీనివాసయ్యంగారు పుల్లన
చరిత్రకు సంబంధించిన రచనలు అనేకము చేసిరి.
డాక్టరు శ. సుబహా ణ్యంగారు (విజయనగరం
క ఇ శాలా ధ్యాపకులు) బొ ద్దయు గమునాటి
ఆంధుల చర్మితను రచించినారు,
ఆంధ్ర చేశ సేవా పరతంత్రులు, విజ్ఞానోస్టేవ
నాభిలాషులు మన వార్మితక రంగమున వంకన
చేయవలసిన కృషి అశేషముగాన్రన్నది ! !
136
ఏచేశ మేగినా ఎందుగాలిడిన
ఎపీఠ మెక్కి._నా ఎవరెదురయిన
గత ఛి త ఏ9 ఇ అక లివి శి ఏకత 3 భి 4
నిలుపరా నీజాతి నిండుగర్వమ్ము
౨ తళ ధి ఆరి 59 9065 శ 6 ఆ 4 ఉరి ఆచి
లేరురా మనవంటి దీరు లింకెందు |
—రాయ।(పోలు
వివమయ సంగహము * రాష్ట్రేతరాంధ్రు లనగా మన
చెన్నపురి రాష్ట్రము గాక తక్కిన రాష్ట్రములలో గల ఆంధులు;
అక్కడి సంస్థానము లందలి ఆంధులు. దేశాంతర ఆంధులు
ఆనగా ఆశియాఖండములోని ఇండియాయందు గాక తక్కిన దేశ
ములోని అంధులు సంస్టానాంధులు నెడాము, మైసూరు,
పుదుక్కోట, మొదలయిన సంస్థానములయందలి యాంధధ్రులు.
ఇందులో నైజాము సంస్థానమందు 80 లక్షలకుపైగా ఆంధ్రులు
కలరు. సురవరం (ప్రతాపరెడ్డిగారు మొదలయినవారు ఆంధ
జాత్యభివృద్ధికి తోడ్పడుచున్నారు. ఇక్కడి అంధ (గంథాలయ
ములు, ఆంధ్ర సంస్థలు, ఆంధ్ర నాయకులు మొదలగునవి తెలు
సుకోదగిన విషయములు. మైసూరు సంస్థానాందులు 1! లక్ష
లకు _పైగా నున్నారు. అనేకులు కర్మాగారములలో వనిచేయు
వారు. గొప్ప గొప్ప పదవులలో 'నున్నవారు సర్. ఎమ్. విశ్వే
శ్వ్యరయ్య మొదలగువారు. బెంగుళూరులో ఆంధ భాషా భివర్టిన్
సమాజము. పృదుక్కోట సంస్థ్టానాంధ్రులు 18250 మంది.
రాజప్పరోహితులు నేటికిని ఆంధ (బాహ్మణులు. కాపు,
కమ్మ, వెలమ; కమ్మరి, కుమ్మరి, వడ మొదలయిన
తెలుగు జాతులవారున్నారు. ఉద్యోగులలోకూడ కొందరు
ఆంధులు కలరు.
రా స్టేతరాంధులు దకీణడశ మండలి అన్ని జిల్లాలలోను
మొత్తముమీద 80 లక్షల ఆంధ్రులు కలరు. బొంబాయి రాష్ట్ర
ములో 168000 మంది ఆంధధులున్నారు. అన్నిటన
నాయకులు, ఆర్మధ
సంస్థలు వనిచేయుచు చున్నని చెన్నపురి
ఆంధులుచెన్నపురమ చెన్నప్ప 'ేరునుండి వచ్చినది.
యితడు విజయనగర రాజ్యపు ఆర్వీటి వంశమువాడు. వర్తక
మునక వచ్చిన యింగ్లీషు కంపెనీవారికి 1689లో ఇతని కుమా
రుడు ఆశ్రయమిచ్చెను. నాటినుండి పట్నము వెలసి వృద్ధిలో సికి
వచ్చినది. మొదటినుండిన్నీ ఇది ఆంధుల పట్నముగానే పెరిగి
నది. 100 సం॥ల [క్రిందట దుజాష్ ఏనుగుల వీరాస్వామయ్య
గారు రచించిన కాశీ యాత చరిత్రలో చెన్నపట్న వర్ణనము
కలదు. అప్పటికాంధులు (ప్రబలియుండిరి. ఆంధ్ర వర్తక
శ్రమలలో పెక్కెండ్రుచేనీన దానములు ; ఆంధ్ర (ప్రముఖురిలో
పూర్వకాలమందలి వారు నేటివారు. ఆంధ సంస్థలు ఆందు
(పధానమయినది చెన్నపుగి ఆంధ మహో నభ.
"గగ ea శ ల జ్ టా Nn ల గొ వ వాలం ల) .
కృష్ణో తరంగ పం_క్ష్క (దొక్కి (తుళ్లింత సా రధ
నాకలు నాట్యమాడు నాటే ఆం(భులు దశడిశలకూ
వ్యాపీంచియుండిరి నేటికిని అన్యరాష్ట్ర్రములలోన్సు "దేశాం
తరములలోను "లెలుగువారు విస్తారముగా గలరు, దత్నీ
అాం(ధ్రులకం కొను మెైనూరు బొంబాయి మధ్యరాష్త్ర్రామల
లోని ఆంధ్రుల కం లొను నెజామాంధు)ల సంఖ్య సూచ్చు!
నైజాము రాష్ట్రామును వె -మెనూరు సంస్థానమున్క బొంబాయి
సంస్థానములలోన్సు బరోడా, అస్సాము మొదలైన సంగ్లాన
థో
ములలోను, “సంషస్టా
“fr
నాంధులు ’ అ"సే (పత్యేక క రైక (కంద వివరింతుము,
సంస్థ్టానాం[ధ్ధులే కాక్క వంగ ఉత్కళ ఢిల్లి, బొంబాయి
నివసించుచున్న ఆం భులగురించి
“మొదలగు అన్య రాష్ట్రాములలోన్సు బర్మా దతీణాష్రశ్యా
ఇంగ్లండు అిమెకికా మొదలగు ఇతర బేశములలోను గల
"తనుంగువారిని గురించి కెలుసుకొనవలసియున న్నది,
18 137
(శ్రీ) రాజాబహాదూర్ 'వెంకట్రామరెడ్డి, ఓంవి.ఇ.,
హైదరాబాదు నగరమునకు కొత్వాలుగా నుండిన
ఆంధ నాయకులు.
సంస్థానాంధ్యులు
ఆంగ్లేయులు... మనకు పాలకులగునప్పటిక్కి ఆయా
(పఫాంలేములను వేర్వేరు రాజులు పాలించుచుండిరి. అట్టి
'జుల 'పొలనలోని కొన్ని (పదేశములను (బిటివొవారు
9గా వశపరచుకొనిరి, డల్ హూజీ కాలములో (బైిటిప్.
సాకు దొరికినప్పుడెల్ల స్వటేశ రాజ్యాక్రమణము జేయు
ం (క్రమముగా వారు ఒకొ_క్కు- రాజ్యము
౦చుకొనిరి తరువాత్య కొంతకాలమునకు తమ
తిని మార్చుకొని కొన్ని రాజ్యముల స్వాధీనపరచు
టిసై కొంత కరోడామాత్రము పెట్టు కొన్నారు.
_హీందూదేశములో 562 స్వతంత్ర రాజ్యము
వీటిలో అనేక 'సంస్థానములు గలవు,
బ్ఫీయ రాజ్యములన్నింటిలోను (పథాన మైనవీ
క్కువ 'సంబంధించినవీ “నెజామ్కు మైసూరు
న సంస్టానములు,
సంసానము
నైజాం సంస్థ
“నెజాము సంస్థానము పరిమితి 89,698 చ! మెళ్టుః
సంస్థాన (పజలలో హాచ్చుమంది
“హాదరాబాదు, అందులోను భారత జేశేపు టాంధ)
హి ందువులు, జనాభ యంతటిలోను మూడవ
మున నివసించియున్నారు.
తెలుగువారు. విశేసముగా నివసించుచున్న (ప్రదేశము నె
(తెలింగానా” అని వ్యవహరింతురు.
ఎని లకులకో ఈరాష్ట్రాపు జనాఫా 1,61,94,818
ెగానున్న మందిలో ఆంధ్రులు ఇంచుమించు
నె జాము-ఆంధ్రులు 61 లతలు.
ఈ రాష్ట్రము (పొఎనకాలము
నందు శాలివాహన ప్రభువులచెతేను 3 పిమ్మట చాళుక్య
రాష్ట్రకూటపాలకుల చెతీను 3 కీరుగంటిలో (ప్రసిద్ది కెక్కిన
ల్ు
పరిభాలిం-చబ డను.
న
“కాకతిరాజులేత ను విర్ర తర్వాతే
గ్గ!
mre
i
తమన సవాలే కాయా:
(శ్రీమతి ముత్యాల సరోజిని నాయుడు, హైదరాబాదు,
438
రుతుబుసాహీ నవాబులు
గోలకొండ రాజ్యమును
స్థాపించి పాలించుచుండ
ఈ నవాబులను
జొరంగశేబు ఓడించి,
వారిని తన సామంతులను
గం
గా జేనుకొని ఆసఫ్జూ
అను సువేదారుని నియ
కారంగచేబు
ఆసఫ్ జా
మించెను,
సురవరము (ప్రతాపరెడ్డి అనంతరము
వి. ఏ., చి. ఎల్,
గోల్కొండ వ్మతికాధిపతులు,
నిజామాం్యధ్ర నాయకులు.
శ్రీ
సుతం (త్రీరాజయ్యెను, ఆస
క్ జా (క్రీ శ 11748 లో
మరణించెను. ఈ రాస్ట్ర
| కు
మునకు “నేటివరకు ఈ
ఆసఫ్ జూ వంశజులే పొలకోలు,
ఇప్పుడు జాము రాజ్యమున క్రొత్త చట్టములు చేయు
టకున్ను ఉన్నవాటిలో మార్పులుచేయుటకున్నుు ఫర్మానా
లిచ్చుటకున్చు, ఇతర'కార్యములలో తేమ ఇప్పానుసారము
ఆజ్ఞలు జారీచేయుటకున్ను నవాబు స్వతంత్రులు, శాసన
ములు చేయుటకు శాసనసభయ్సు తదితర (ప్రభుత్వ శాఖ
లను నడుపుటకున్ను, ముఖ్యరాజకీయ సమస్యలను పరివ్క_
రించుటకున్ను 6 బాబెహుకూమత్ ’
సభ కలదు. ఈ శెండు సభలకు
వహించును.
అను కార్యనిర్వాహక
(పభువు అధికారము
ఈ _నెజామురా
స్ట్రియు ముఖ్యముగా
రెండు “పెద్ద భాగము
లుగా _ విభజింపజడి
నది, (౧) "తెలింగా
నా (౨) మరాట్యా
డా. ఈ ₹ంగును ఈ
భాగములుగా విభజిం
ఈ మె
చెప్పబడిన తెలింగా
పబడినవి,
శ్రీ మాడపాటి హనుమంతరావు
వి, ఏ వి. ఎల్.
నైజాము ఆం[ధనాయకులు,.
నొ వైశాల్యము
41,502 చ మెళ్లుః
అె దాతల ఖండాంతద ఆంఖ్రూలు
అది 6 జిల్లాలుగా
విభజింపబడినది,
ఎనిమిది జిల్లాలు “మ్స
దర
నగర్,
ఆ
మవాబూబ్
నల్లకొండ్య
నెజామాబాద్, ఒరం
గల్ అఆదిలాబాడ్,
కరీంనగర్,
ములలో
క
"'కారుం
రాయచూతలలో
గససహాడా తెలుగువాము
వ్యాపించిన భాగము
జ్యము నాటి సంస్థానములు గద్యాల్క డి
“చేట, పాపన్న పేటలే కాకుండా దోవమకొండ్య సిన్నే పల్లి
ఆత్మకూరు సంస్టానములునుగలవు, దోమకొండ రాజూావాఘ
ఇటీవల తమ ఫూర్వవిరచిత కావ్య సముచృయములను
ర.
(పకటించిరి, గడ్యాల వనపర్షి ఫూర్వరాజులు సంస్కృతే
రీ
శ్రీ) మందుముల నరనింగ
రెతు (ఉర్దూ) దినవతిక సంపాదకులు,
రూ ణ న
139
te
' చుండిరి.
శ్రీ రాజాబహాదూర్ వెంకట్రామరెడ్డి, ఓంది.ఇ.,
"హెదరాబాదు నగరమునకు కొత్వాలుగా నుండిన
ఆంధ నాయకులు.
సంస్థానాంధ్యూలు
ఆంగ్లేయులు మనకు పాలకులగునప్పటిక్సి
(ప్రాంతములను వేన్వేరు రాజులు పొలీించుచుండిరి,
ఆయా
అట్టి
రాజుల - పాలనలోని కొన్ని (ప్రదెశములను (బిటిష్వారు
ఫూ క రగా వశేపరచుకొనిరి. డల్హూజీ కాలములో (బిటిష్
వారు సాకు దొరికినప్పు డెల్ల స్వదేశ రాజ్యా క్ర “మణము జేయు
[క్రమముగా వారు ఒకొక్క రాజ్యము"నే
ఆక్రమించుకొని రి, తేరువాత్క కొంతకాలమునకు తమ
రాజనీతిని మార్చుకొన్సి కొన్ని రాజ్యముల స్వాధినపరచు
కొనక వాటిపై కొంత కరో-డామ్మాత్రము సెట్టు కొన్నారు.
ఇప్పుడు _ హిందూదేశములో 562 స్వకంత్ర రాజ్యము
లున్నవి. వీటిలో అనేక 'సంస్థానములు గలవు.
ఈ చేకీయ రాజ్యములన్ని ంటిలోను (పధానమైనవీ,
ఆంధు)ల కక్కు_వ 'సంబంధించినవీ నైజాము మైసూరు
మొదలైన సంస్థానములు,
138
ఇజాం సంసానము
రా థి
"నిజాము సంసొనము పరిమితి 82,695 మెళ్లు,
రా (p
సంసాన (పజలలో “"హాచ్చుమంది
, టి
హాొదరాబాదుు ందులోను భారతే ఉశేష టాంధ్య
యె
హీ ందువులు, జనాఫా యంతిటిలోను మూడేవ
వంతు 'లేలుగనాను నెజాం రాష్ట్ర
మున నివసించియున్నారు. ఇది. లెలును (ప్రదేశము,
"తెలుగువారు విశేపముగా నివసించు" న్న్న (పజేశముగే
“a వింగానా BD ఎ కస్టం ‘
ని లతులకు ఈదాస్ట్రపు జనాఖొ 61,94,318
ర.
,సెగానుస్న్ట మందిలో. ఆయ్మన్రులు. ఇంచుమించు
మనా
జాము-ఆం(ధ్ధులు 8] oo,
Rat రామో ము (హాసనకాలము
టు
నందు వొలివావాన
శీ ఇట
శం షో భక
సీసా వ.
వ.
జో! qm aa on
పరమొాళుంచట నం.
mT et es య Ase rsa Fr TED
(శ్రీమతి ముత్యాల సరోజిని నాయుడు
$11 మెళు,
a= (౧
“చ్చుమంది
ప్ర టాంధి
5 మూడేవ
భాం రాష్ట్ర
(ప్రదేశము,
(పజేశముగే
యారింతురు,
61,94,318
{ంచుమించు
“ఏసకాలము
(శ్రీ సురవరము ప్రతాపరెడ్డి
బి. ఏ. బి. ఎల్,
గోల్కొండ షత్రికాధిపతులు,
సిజామాంధ్ర నాయకులు.
ఆసఫ్ జా వంశేజులే పాలకోలు,
మించెను,
అనంతరము
కుతుబుసాహి నవాబులు
గో లకొండ రాజ్యమును
సాపించి హెలించుచుండ
ఠా
గా ఈ నవాబులను
జిరంగశేబు ఓడించి,
వారిని తన సామంతులను
గా జేనుకొని ఆసఫ్ జా
అను సుబేదారుని నియ
కారంగజేబు
ఆసఫ్ జా
స్వతేం[త్రరాజయ్యెను, ఆస
క్ జూ క శ, 1748 లే
మరణించెను. ఈ రాష్ట్ర
. (a)
మునకు నేటివరకు ఈ
ఇప్పుడు నెజాము రాజ్యమున (కొత్త చట్టములు చేయు
టకున్ను ఊన్న వాటిలో మార్చులుచేయుటకున్న, ఫర్మానా
లిచ్చుటకున్ను, ఇతరకార్యములలో తమ ఇహ్టైనుసారము
ఆజ్ఞలు జారీచేయుటకున్ను నవాబు స్వతంత్రులు, శాసన
ములు చేయుటకు కాసనసభయ్సు తదితర (పభుత్వ శాఖ
లను నడుపుటకున్నుు ముఖ్యరాజకీయ 'సమస్యలను పరిహ్క
రించుటకున్ను 6 బాబెపహాుుకూమనత్ ”
సభ కలదు, ఈ శిండు సభలకు
వపా౦చును,
శ్రి మాడపాటి హనుమంతరావు
ని. ఏ. వి. ఎల్.
నైజాము ఆంధనాయకులు.
అను "కార్యనిర్వాహక
(పభువు అధికారము
ఈ చనెజాము రా
స్ట్రగిము ముఖ్యముగా
రెండు "పెద్ద భాగము
లుగా విభజింపజడి
నది, (౧) 'తెలింగా
నా (౨) మరాట్యా
డా. ఈ శెండును ర
భాగములుగా విభజిం
ఈవై
చెప్పబడిన లెలింగా
పబడినవిం
"నా వైశాల్యము
41,5602 చ. మెళ్లు,
అది ర జిలాలుూగా
య
విఛజింపబడినది, ఆ
J Br) కాజోవ్సు స గ! వ
మాటాదుదారిని అందరిని
a
ఎనిమిది జిలాలు మె
0౧
“కంచి ఏక రాష్రాయుల
ళ్
దరూ మవహాబూబ్ ఇక్కు_డ ఆం|ధులకోను
య
నగర్, నలకొండ,
ళం
నెజామాబాద్, ఒరం
యా
గల్ ఆదిలాబాద్,
కరీంనగర్, అఆతఫ్
శా స్త్రజ్ఞులు ప్రీ వ,
బల్లాలు, ఈ మండ అ
గా భా చూస ష్ట్ర సెం రా
ములలోే "కాకుం ) వే ప్
డా బీదర్ గుల్చర్ష్హైం
రాయచూతలలో
గాడా తెలుగువారు
వ్యాపించిన ఫాగము
లున్నవి, రెడ్డ సామా ఉపకార
జ్యమునాటి సంపానములు fy” వ
థి గలి ఇంక[టామ శద
పేట్క పాపన్న పేటలే “కాకు” |
ర్వి నాయకులు, నె
ఆత్మకూరు సంసానములునుగళ గీ తె
P శసనూనకమెన చె తేన్యము శ్
ఇటీవల తమ ఫూర్వవిరచిశే ౫,' '
(పకటించిరి,
గద్వాల వన
j
|
it,
.
"వన్, అ
(oo
కాద్ క్ష్
= ధం
ప
య
రా
త్యాగ
SULTAN BACAR, HYD
ERABAD-DN,
, సే కందుకూరి పీెరేశలింగముగారు.
య.
స.
స 2 ue : 3 ere | న గ్గ
. . శ rw : i Mia ae Hii,
గ
జే
' ' fo | i స / ప : : స్
య.
: i స్ స్ ॥ | 3
అ np | లల
||
న | | గ స్స Pr Tn rn న | / . '
aii? 1 Drie ; : “ aE
ws న్స 1 | (
,. i | | స్మా. శ _ వ న - | + : :
i
”
sada
శివలెంక శంభు (పనా దుగారి
ఆదతానువులిని (పకటితము.
ఎందుకీ గృంథము?
పెజ్ఞానము, సంస్కృతి స సర్వతో ముఖముగా వ్యాపించియున్న చేశములందు ఇప్పుడు సకల
సిషియముల గురించిన్ని కూలంకషంగా శాక్ “పోయినా సం(గహాముగా ననా (పుసావి సూ రచించిన
వ్యాసములుగల సంపుటి [గంధములు 'వెల్వడుతూ ఉన్నవ. ఆంగ్ల భాషలో ఎన్ ఇక్షాఫీడియా అనే
Cag
చేరను 24 వాలనులుగల గ్రంథము 14 సారులు ముదితెవుయినది. (పతి (కొత్తే ముదః
మందును [గంధము నూతన వికాసమును పొందుతూ పెదదిగా పెరుగుతూ. నస్తున్నడి, న
(ఎ
సాటు ఇంకా అనేకముగా చిన్న చిన్న ఎన్ సె క్షొపీడియా, సె పొపిడియా అనే గంఫములు సెతము
యంగా యల చా
యం. eu చ్ wa MA టో ॥ లో లో try . gin అ మే అ
ఆంగ గ భాషలో (యవి టితము లగుతూ ఉన్నవి. మన దన్నణదేశమున క కన్న హభొన షల్ కూడా భల
లో నే క్యు
(పపంచ 4 వొాలములుగా (చుక టెలెమైనది. ఇట్ట గ్రైంశములు పతిభావలోను ఉ కం సను గను (గంథము
ర
అట Py అప్ సనో
జయతు సిర్వివాదాంశ ము ౫~నుక ఎ దుష్మగం3 ముక అసి (పశ్నించుట హవళాస ము పదు. స
| | “hy ws డి weg ow Eg ల మం, || rey ఖ్ ట్స
(గంధము మన అంధఫొవులో సందు కు చింతిలవలెనేశాసి ఉన్నందుకు అన్నేర్య్గపవ నక్కి బేదు.
o oo వ Ud
అత అం WT Yt నై అక, జానీ న mt యేసే లో ఆ ర్
foe నల న. సాను న్ స్ట్ 9 1 hth Pa స డత) కామ్య MoO a koh ము Tera: fg చు ఎదరు ను పుంంను ట్.
Ru | (Sg టో ల re
తత న క. ( | | లో ట్ర Tal మె ఫ్ శ ళం న లా ఒం ల | భో a Ca య.
ఇ అస్పాదే LAR EE Tx ఎయు ము ళు ద్వని: ముంచిన క స కొవు! Cie: బయ. ౪ న. బన్ఫుగార 1 wand ట్స ey)
7 సీ
వ.
కిత్యేల్పముగా మామే నరవేకినణి అ సారానీగానున్న సి షయములుగల "మొదటి సంపుఘుము
నుఠాత్రేమే మ్యుకతెమనడి.. వారి సిరా మ వారు సంకల్పించిన (గంథమునూడా సిలిచిపోయి
yn
par fi అటో 1 ma, Wl jm, శ wr ళో ou om
ron WEN p నాం త్త" వాంటి ము నకు డ్ స్ో నారకుల" "ధో కానా ముసి లా గన క yy కంతులు et
#7 ఖ్
1. " ప. I అల అట్లే | నే న సంక నల్ల కళ్ల న. ire అట, w
fr "ur WIFI 1 | నల్ oir సిరాను? గారం (ను మస్ ఉంచిన భాగనయును టి స వ
గొ శా సనో
౦సిఏచి [పస టెంచినాగు అంటి వ అంతనం ళు వ.
వ
wt వ TiegiN, erator, fel 1
hs fF టి న. ue!
bay i. అ
క NE
సా
a” 5
అ అ ఉల
Wf. TN Whe, క rs హాట్ ws pa అ ut reopen ue we, అట జ నా Wn wr, నట జము లం
వ tp Op క ఓ మమ క్ర OY మం ది వట అసరు Mes ఈ. సతు
|] "సల అటి | 3 | | 8
ie as
ip న! sig నం స aan moe, "i we pr sire yy my 4 ఆ ౯. a hE 3
fe) fa Pew leu స గ య. ర్ం ఇ, ప్ర)? సి [ చిన రే 3 గ x 3 ము సో గ్ల నము హం అది Es
న. ఫే Ca, gr it
Rs
a,
mee ME న. గో! లో
వతి అక యములంతో జ + ఎన్న Mog
స స్కీ నో" నము న
ey A reget, Cra
లీ స్తా జల్ క. =
త్తు 10 Ale
Sa నొ స్మతుటకం న నా
Fa wt అ మ ల a
టం int ER oh | వై ep న. |
en
ఉస స్ నన్న ఖీ అల అలం *
సస్య a | Tg yn గ్య ఫం wy స
ihr EN; es ర్యాలి ey కారు. ere Er కిట ఈ me thd
| rT Wd al wail a Me: గా టై Ty వ్యా
గ a | ha “hed
ర ty “n=
గ్త్
న foe ae గో న. న at
జ న అసు న్న క చున్న wf గ ము సం ay Writ, బ్య ప KF te ny Ww
& My లు Mr ఓ భాయీ | స న న ty 1 స a
Wr ws & Ere ew yh a కప జే న. | () శ] J42 (వ Wy 4 cr ఇ? pn న శల న ఆస ఆ wh hes pi
lik [కీ ea 5 /" a HD + |. | నే గ ॥ స్త నా టీ ర sf చణ, ఫలే నం. | WE ల్ ప h [0 by ey న Er హో
Ars 5 ఖా | . భో
ఖ్ ॥
yt శ | జ జ ప్రా టు అయి బోటం ఎటో
A oe స స era ఉల న్ Saag ₹ం ఇ WE hy wn ణో ను
క టు గ్ es bm) | జ " is లో! Pats thet సళ్ళ hd Th నా mu: 1 ళు
వ్ల ara brs శ
4
వీమ్మట ఏయే విషయములసరించి ఎవరెవరు న్యాసముమే కచించుటకు తగిన సమర్థత, అవ
కాశ ముగలవారో ఆలోచించి ఆయా రచయితలను ముఖస్థముగానో లేఖల. చాషరానో (హార్టించి
వ్యాసములను తెవ్పీంచుకొన్నాను. అనేక మి(తులు, సంనలవారు నాకు వ్యాసములు పంపించిగాని
థి
చిత్రములు భ్రాకంలు పంపించిగాసి నాకు సహాయు_లెనారు, వారి అందరికిని నను కృతజ్ఞుడను.
600 పుటలుగల [గంధము ఈ కరున్రకాల ములో కాగితము దాొరుకుట కష్టముగానున్న
సమయమందు |పకటించుట నా క నాధ్యమై మెనపసి. అయినా సద్ద ంథము తల పెట్టినపుడు సావో
యము చేయగల ఉదారులు ఆం| ధదెశ నుందు లేక వోవుదురా అనే నిండు నమ్మిక ముతో (వారం
భించి బాలవరకు కృతకృత్యుడనెతిసి. ఇందులో కొన్ని గుప్త దానములగుటవేత |గంభపోవకుల
నామములు పెర్కొన లేదు. వారందరికిసి కృతజ్ఞతా పూర్యక ననుస్మా-రము లర్పిస్తున్నాను.
కొందరు తమ కంవెనీల |పకటనలు ఈ |గంథములో (ప్రక టించుటకు ఇచ్చి ఆ రూపముగా సావో
య్యముచెసిరి. వారియెడలను నేను క ఎ్రకేజ్ఞుడను.
వయే వెద్దవిషయములు నయ్ వి చాన వంతులు రచించినారో |గంథములో అెలియచేసినాను.
అందలి అభి సాయములకు త్యదచయిత లే కాసి చేను బాధ్యుడనుకాను. తక్కిన విషయములు
సంసాదకీయవర్ల మునారము రచించినని. నాకు సపాయులుగా' ఈ 3 సంపాదకీయనర్షమం దు పనిచేసి
నా యత్నము సఫలముగావించిననారందరును నా కృతజ్ఞ తకు పాతులు.
"తే 9-8-1942 దీని రాజకీయబందీ నె నను చెన్న ప పట్టణమునుండి వెడలిపోవునప్పటికి
గ్రంథము సగమైనను పూరి రికాలేదు. నా కుమారుడుఅప్పటిక నలబాలుడు, నా భార్యను
పిల్ల లను ఆ చాలుని విడిచి వెట్టుటకం"ు ము దితమగుతూ ఉన్న నా ఆంధ సర్వ స్వమును విడిచి వె పెట్టి
పోనుట నాకు ఎక్కు_వ విషాదక రముగా నుండెను, దైవ సంకల్పతము గదా అసి ధైర్యము
తెచ్చుకొని నా (గంథము ఎంత వేగముగా పకటితమగునా అసి సికీష్స్తూ 'వచ్చినాను. ఆ పిన్నుట
జరిగిన విషయములగురించి నా అశ్థాంగి తన “మనవి”లో తెలియశేసినది. లను తోజ్చాటు నా
అదృషస్టఫలము. ఆంధ్ర పశ కళ 'పరివత్తుకు మూడవసారి ఉ పాథ్యములయి వున విద్యా సంస్ద
నడుపుచున్న పండితులు న్ కట్టమంచి "రామలింగ రెడ్డిగారు, కోరిన వెంటనే ఈ (గోంథమునకు
ముఖబంధము రచించి పంపినందుకు ఆమెతో పాటు శీనును వారికి కృతజ్ఞుడను.
తల పెట్టిన (గంధము వెద్దదగుటచేతను కొద్దిమంది విద్యావంతుల తోడ్చాటుతోశచే గంథము
సాగించవలసి 'వచ్చుటచేతను (గ్ంథములో అశేక్లోప పములున్నవి ; ఉండక తప్పదు. అంతేకాక,
ఇట్టి గంథము తరుచుగా ద కాలపరిస్థితుల ను బట్టి సంస్క-రిస్తూ అభివృద్ధిర చవలసిన గంథము ;
గనుక, ఈసారి రాబోవు మ్నుదణములో ఇందరి, లోపములను. సవరించి [పకటింపనగును. అందుకు
ఉదారులయిన ఆంధ్రుల స సహాజ సాహాయ్యము ఆ వేవుంచుచున్నాను. "రాబోవు ము[దణము (ప్రజా
దరణము ఇ వె ఆధారపడియుండును.
-- మాగంటి 'బావినిడు,
బీ. ఎస్సి, (శాశ్నెల్స్, ఎక్, ఎస్సి, (శాలిఫోొ, ఎమ్, ఎల్, ఏ,
తా నాక కంచన ఇ | దైన మొకటి తలచు నన్న క్షే అయినది. ఈ (గంధ ముదణము సగము
* సాగినవరకూ ససత్రో నాకు సంబంధము ఏ ఏ మాతే మయినా ఉంటుందసి చేను అనుకోలేదు, సంబం
.. ధము కలిగినందుకు సంతోషమే కాని, కలుగుటకుగల కారణము మూతము కోచనీయ మయినది.
(గంథము సగమైన పూర్తికాక మునుపే దీనిని సంకల్సించి ము[దణము ప్రారంభించిన నా భర్హ
గ్రీయుత మాగంటి వావీవీడుగారు రాజకీయ పరిస్థితులవల్ల [పభుత్వమునారి నిర్బంధములో నుండు
టకు వెడలవలనివచ్చినది. మరియ్యెక మాసనునశే ఈ ఉద్యమమందు వీరికి (పథాన సహాయులు
గా నుండిన (నీయుత మోటూరి సత్యనారాయణ గారున్ను (పుభుత్యమువారి సిర్భ్బంధములో నుండు
టక వెడలవలసి వచ్చినది, అందుచేత ఈ కార్య భారము నను సిర్వహాంచవలనసివచ్చి నది.
. పనికి నే నలవాటుపడినదానను కాను గదా నే శేమి చేయగల నన్న భీతితో పని
(పారంభించినాను. నా ఛ ర్హగారికి తోడ్పడిన మ్మితుల తోడ్చాటు నాకును గలుగుటవల్ల నాపని
సులు _వె నాకు కొంత అనుభవము కలిగిన దని సంతోవీంచు నంతటిలో కాగితము లేక (గ్రంథ
ముదణము శెండుమాసములకు వె _పెగా ఆగిపోయినది, [గంథము 500 పుటలకు మిం 'చదన్న అంచ
నాతో అందుకు కావలసినకాగితము మాత్రమే నా భర్హగారు సేకరించియుంచిరి. 500 పుటలును
అచ్చు పడినవి, గాని సుమారు మరి 150 పుటలు పై (గంథము అచ్చు కావలనియుంజెను. ఎల్ల
శకేలకు హిందీ (పణార సభవాశే [పయాసపడి క్ద్దిగా కాగితము సంపాదించి ఇవషగలిగిరి. సంక
ప్పీంచిన (గంథమంతా అచ్చు వేయుటకు తగినంత కాగితము లేనందున కడపటి 5 అధ్యాయముల
(గంథమున్ను వాలవరకు కు పపరచవలని వచ్చినది. ఎవరెవరు? అనే అధ్యాయములో కొందరి
జీవితాంశ ములను విడిచి పెట్టవలసి నచ్చినది. అవీ-ఇపీ అనే అధ్యాయములోని విషయము లనేకము
విడిచి పెట్టుకోవలసి వచ్చినది, ఎట్లయినా చివరకు ఈ (గంథము పూర్తిగా ముదితమె [పకటింప చేయ
గల భాగ్యము నాకు కలిగినందుకు వేను ధన్యురాలను., నా భార సంకల్పము నెర వెర్పిన నా యిష్ట
దెవతకం నా కృతజ్ఞ ఆాభివందనములు. ఇట్టి పెద్ద (గంథములో లోపములు కొస్ని అసివార్యము లే
అయినా కాన్ని మాత్రము నా భర్తగారు ఇక్కడ ఉండిఉంకే కలుగకపోను, అందుకు నేనే
_ వాధ్యురాలను (గ్రంథ సంకల్పము, విధానము రచన మొదలయిన విషయములన్న నా భర...
గారు సంకల్సీంచినవిస్ని, వివిధ రచయితలు రచించినవిన్ని గనుక అందలి సుగుణములన్నీ వారివే...
భర్తగారు ద్వార లేకపోయినా వదోవిధముగా [గంథ ముద్రణము కొనసాగించినా నన్న సంతో
వమే నాది,
మ బట్
వంతున
"| ఎ ల చద
ఈ [గంథమునకు ముఖబంధము రచించవలనినదని నాభ ర్హగారి తరపున నేను క రన
నా మాట మన్నించి, ఇతర "కార్యము లెన్ని యున్నా అవకాశము మూచుకొసి సాూచ్చర్కి ణా వము
డిగారికి నే సంతీయు
లతో తమ (పస్తావన రచించి యతో పంపించిన సర్ కట్టమంచి రామలింగా ౯౫
— క గ్
డ్
కృతజ్ఞరాలనా. ఈ (గ్రంథము (ప్రారంభించినది మొదలు నా భర్తగారిక సజాయులుగా నుండు
కు
వ్రందలి [ప్రసంగములు కొన్ని రచించి, (గంథము పూర్తిగావించి, (పకటించుటలో నాకు శో వ్యసన
డా॥ గిడుగు -పంకటనీతాపతిగారికిని, (గ్రంథము చక్క-గా ము|దించి, అనేక విభముల మారు... స్రహాశ్
యు లె ఈ [గంథము తమ (గంథమె అను ఆదరముతో ము1దణము ఆకర్ష "యము గావించిన
ట్ al 3 ర న ia బే లొ wa నీ
హిందీ (పవార సభ ముుదణాలయ శాఖవారికిస, వారిలో ముఖ్యముగా (నీయుత గోవిందా అన్న
4
గారికిసి, కాగితము దొరకక పసి ఆగిపోయినప్పుడు (ప్రయాసపడి కాగితము తెప్పించి సమ న.
పూర్తి యగుటలో తోడ్పడినందుకు హిందీ [పవార సఖ" "కార్యదర్శిగా ఇపుడు పసాయుచమున్న్న
పండిత రఘువరదయాలు మిశ్ర గారికిస నా కృతజ్ఞతాభివందనములు.
గ్
ఈ (గంధ ముద్రణకార్యమందు పనిచేసినవారందరిసీ చేర్చి ఛాయాహుము. తీయించి. 25
(గంథమందు (పకటించవలసినదని నా భర్తగారు “తెలియజేసిరి. గాసి ఈ (నావు ట్రైన్ గానము
డుధ్గాన్నులన నాభ రృగారును, సహాయులలో ముఖ్యులయిన (నీయుత ఇూరూటూగు సత ్వనాకాయణ
గారును లేని ఛాయా చిత్రము స్రీయించుకొనుటకు ఇక్క-డనున్న తక్కిననా ౭నరును సమ్మతంగా
పోవుటచేత ఆ సంకల్పము విడిచి పెట్టినాము. య
.
మకర సంక్రాంతి,
మద్రాసు.
షీ రొ
త భో లే .
చ న or ,
ay
ముఖబ౦ధము
నా ముఖ్య స్నేహితులలో నొక్కండగు మాగంటి బావీనీడు తన క ర్వ సంపాదక త
ముల మూలముగ సంఘటించిన యీ “ ఆంధ సర్వ? సాము " అను సంహితకు. డిలకాయ మాన
"వచనమును రచింపుమని కోరినందున నామంగళ కార్యమున క సమర్థుండనయ్యు (శేమవాపల్య
మున నంగీకొరించితిచి. సర్వంకపు మయిన యిట్టి (గంథముమయొక్క_ ముఖబంధ రచనకు సర్వక ఛా
సిపుణులు_ తక్క. నావంటి యల్పజ్ఞుండు సావాసించుట పోస్యాస్పదమగునేమో ! అయినను నా
మోదం చనకున్న (పీతి సిటు వాపి నికు చూవినందున ధన్యుండనగుటయేకాక వాని యిష్టానుసారము
(శవ ర్రింపవలనిన శవా నయితిపి.
ఈ యాంధథై సర్వస్వము మన ఛావలలో నపూర ప్రమార్లములంగార్చం'బడి యగ గణ్వ
ములయున (గ్రంథములలో నొక్క_టి. ఇంటింటనుండందగినది. ఎల్బ్లరును జదువనలనీనది. అంధుల
భూమి, చాపి న సనమ్యు వారి చరి (లేము, నాజ్బయము, సంస్కా-రోద్యమములు, ఆర్థిక స్థితులు,
జబాతీయణాొ భావ పరిణామము, ౭ ఒజకీయ (పయత్న ములు, చి తేక శా _నెపుణ్యము, విద్యా వి థాని
ములు తచాక్ట పి "మొదలగు సర్యువిషయములను ఆదినుండి యాధునికము వజకును వివరించి
ప్రాచీన సమయ పిస అనముతో పాటు వర్తమాన న రృవ్యములను, భవిమ్యత్తును భ్మద్రపణుచు కీతు
అను "వెటిపి, బున ముతో నీలము, ఫేలమునకు కు నావశ్యకమ యమున జానమ్ర పరస్పర వర్థక ము లగు
క By
న కాంకీనీసి మన హృదయములను నాటునట్లు 2 వేని చేశోపకారము నమోఘముగా సల్పినా రీ [గంథ్
క
కారకులు... ఇటి బృహాద్ద గ్రంథ మోానజులో రచింపబడి యుండలెదు. వఇ్రశోముంద A aX
ye ర్త
సచివ వవసనమును చేదు. వలన వీ్నిసే నాలు గెబదేండ కొక నా లోక ముబుంబూగించుచు
a ళా
న.
సున fh స్ మయ స 6. అసో నిత ము: మాన ముట్టి సమ (గం స మును సర్వజ్ఞుయ ునను సజ కూ యము
Wr భం మరం ఆఅససుల మున సాహాయ్యమా *వన్ద ఫ్రే "యు. ఆంధ డకముళో నయ్యాయి
న. అ # fd ఇ లో awh పటో న్స జోలి జో ్య ay జ arg hey a .
వినయ ములుల ఫుల (సామా*; అక గ చలనం విద్వద్వర్యులు నౌపినీడునరు: బో “డు ఎడియుం
me rings . జ లు ఇ, ౫ భో eas బి ఖ్ అనా బక బ్రా ల ధే WL బి అంట [ బో తో :
ము. కటెంతయుం. గొసమూకండోగ్నిన. సంగతి ఎలరును య్ తాక ముం ుర్కానందగిన వార
cr
సము వాలనుదున దృహాంత చమూపముగ.' గొస్నె వ్యాసములను దత్క..ర లను
. అలు అవి
wii? య
న ig Sag, వ్యు | an
క. ల ak) FD Worn ns చను ఎ
జ్జ | నో ళ్ ty ణో | తాన య. ట్ 4 శ
1. అపము సివాసులు._గెమును వేంకట వతాపతిగారు.
శ అభం చకిత్రే..._పుట్లపరి శ్రీనివాసావారిగారు,
ల ళు ఎఎ
8
నై హిందూ వుతము.___ఉన్నవ లతీ ఉనారాయణగారు,
త్తే అంద వాజ్న ఇయ చరత __వింగలి లత శ్రైకాంతముగారు,
స్ డాలీ యోాడ్యమములు_. భోగరాజు పట్ట పటాఛి నితారామయ్యగారు,
గ కలుము__ అడవి చావీరాజుగారు,
సింతటితోంజూలించి యీ (గంథ (శ్రుతి ఫలముల నా మనన్సునకుందట్రై
వసరు అందుల సర్వతోముఖవమాపహోత్త సము. (గుడ్లినానికయినను గోచరింపక
న శ చాదరచ నము హం
Bene
భోజ ఆం ధాభిమానము వేద్టంంచాను. రి కోరికలతో వట్టియాసలతోం జోక యా యఖి
వనావమువకు కముహాపనుబిన రీతిని నడచి. కడ లేరుదవును (శ్రద్ధయు జసించును. వ రమానమున
విశవీ ననువూప కీతులం ౭ ్రవర్రింపవలయునను నుత్సావాముతోసూడ నా రీతుల తెబుం
ee
సుకు విశకపబుచును. వరనలేసి జానము సివ్ఫలము. జానములేసి వరన దుష్ఫలము. ఈ
ఆ లో షః | _
వత్తి సనువ్వయిప వలయునన్న (బాచీన చరిత జ్ఞానముతో పాటు ఆధుసిక విషయ సిమర్భన
కపి బపవన్షి దృస్పిసి గలిగియుండవలయును, దేశాభివృద్ధి కాభారములయిన యిట్టి కియలకును
— ఎ "
నదులకు న సంహిత యశేకవిధములందోడడగలదు.
ఏడి మంచి కెర్ | ఇగ క్ 3
వది మంచి లస (వాయంబడియున్న ది. కొన్ని వ్యాసములు వ్యావహారిక శాషమయం
కును మజకొన్ని 3 సలతేణ మైన 1+గాంధిక ఛావషయందును (వాయంబడి " యుండుటలో ఏనియొుక్క
తాకతవమ్యుమును (గ్రహించుట కవకాశము గలిగియుండుటయు నొక విశేషము, లవణ సమస్విి
తమో, లకుకాతీకమోం, | (పతివ్యాసమును విస్పష్టార్థవంతము. ఇద్ రస్యపధానము గాదు; విషయ
కుధానము. కావున నర ర్ల వెశేద్యమున క ప్రాముఖ్యము. అది యిందున్నది గానున నే కొదువ
యును ఇని పరికూరతగము గల్లినది.
mg
ఈ సంహితను సృ కీందెచ్చిన మాగంటి బాకివీడునకు ఛావయొక్కయయు దేశముయిక్క.
యము: సవ మునా గృతజ్ఞతాభివందనములను సమర్పించుచు నాతని థన న్యత్వముంగొసియాడు
మన్నాను. ఆంధ్ర దౌ మున నూరూరను నింటింటను నీ (గ్రంథమునకు . - సొాంర్యదమయిన నప్పే సమ
కోటనుంచి. రానులీంగాకడి,
లు న్ా (యా.
వదశ మేంగినా ఎందుం గాలిడిన
ఏ పీఠ మెక్కి-నా యొవచెదురయిన
వాగడరా నీత ల్లీ భూమి భారతిని
నిలుపరా నీజూతి నిండు గరషము £
"లేదురా యిటువంటి భూ జెవి మెందు
"లేరురా మనవంటి ధీరు లింశెందు !
వ పూర్వపుణ్యమో ఏ యోాగబలము
జనియించి నాయ ఏ స్వర్షలోకమున !
ఏ మంచి పూనుల౯ _పెమించినావా
సిను మోచె నీతల్లి కనక గర్భమున !
అవమాన పులరా అనుమాన మేల
భరతపు తుండ నంచు భకితోం జలుక |!
---రాయ(వోలు
ప్రబొధము
అనురానతీపటణమున బొదులు విశ స్
ల యు.
విద్యాలయములు స్థాపించు నాడు
కఓరుగలున రాజవీరలాం ఛనముగాః
C౧
బలు క్ర శాలలు సిలుపు నాడు,
విచ్యానగర రాజవీధులం గవితకు
పెండి పందిళ్లు కప్పించు నాడు
౮౧ C౧
పొట్నూరికి సమాపమున నాం[ధథ సామాజ్య
దిగ్గయ స్తంభ మె ల్తించు నాడు,
ఆంధ సంతతి కే మహీతాభిమాన
దిన్య దితి సుఖస్ఫూ ర్తి నీవరించె
నామహావేశ మర్ధించి యాం[ధులార
చల్లుం డాంధ్రలోకమున నక్షతలు నేండు !
కృష్ణా తరంగపం క్షి౯ (దొక్కి- (తుళ్లింత
నాంధ్ర నెెకలు నాట్యమాడు నాడు,
ఇంటింట దెశ సాహిత్య దీపములతో
నాం తేజస్సు రాపాడు నాండు,
సుకుమార శిల్పవస్తుపపంచము నందు
నాం నెపుణి పంత మాడు నాడు
సమర సెనావ్యూహా జయపతాకల [కింద
నాంధ పౌరుషము చెండాడు నాండు,
చూచి సంతోషమున తలలూచి, గర్వ
మాచి, ఆంధ్ర పుతీపుతు లందలలరు
శాంతి, నందాక లేదు పి శాంతి మనకు
కంకణ విసర్హనల కీది కాలమగునె !!
రాయ (పోలు |
RRR RR RN RRR eR er Ae
అధ్యాయము,
ముదటి భాగము
l. ఆదినుండి ఆంధులవరకు
బుగ్వేదయుగం శి మత ఉక్క నూత ర్వీ బౌద్ద 6, ఆలిగ్టాండరు దండయాత్ర 7.
PA ఆంధ్రభూమి
బుతువ్రుల్కు అయనములు 1ర్క్ “తెలుగు జిల్లాలు తౌలూకాలు 16.
రీ. కాలాన్నుకవుణిక
ఆర్య(చ్రావిణాది భాహలు మాటలాడువారి సంఖ్యలు 22, జగత్కాల పరిమాణము, (పాథ
మిక విద్యావ్యా ప్తీే ఆయా చేశములవారు చేయు వ్యయము జనుల వృత్తులు ఆయుర్దా
యం, అకురాస్యుల సంఖ్యలు 98, మనబేశ ,వెకొల్యం, జనసంఖ్య 94, ముఖ్య మలేస్థుల
సంఖ్య బగ శాపుల ననుసరించి జనసంఖ్యలు, పల్లెలలోను పట్టణములలోను గల జనసంఖ్య,
నదులపొడను, చేశసంపద, (పభుతోద్యోగుల వేతనములు 26, ఇతర చేశములలోని ఉన్న
తోద్యోగుల "వేతనములు (పథాన నగరములు, జనసంఖ్యలు, (పపంచ చరిత్రలోని ముఖ్య
ఘట్టములు 27, పీందూదేశే.దరి త్ర ఘట్టములు 98, ఆంధ్ర బేశ చరిత్ర ఘుట్టములు 52, ఆంధ్ర
దేశము విద్య, ఘట్టములు రిక అర్థిక పరిస్థితులు తలు నవయుగ నిర్మాణములు పరిశోధ
ట్ థె “ఢి
నలు తిరి -గాంధీ మహాత్ముని ఆంధ్ర దేశ సంచారము 81,
\
రెండవ భాగము _మవుతము
4. హిందూ మహమ్మదీయ స్తవ మతేములు_
హీందూమతము---ఉన్నవ లశ్షీనారాయణ 40 దేవాలయములు ర్ల్సీ మఠములు లీర్కీ
(బహ్మసమాజము ర్ర9, దివ్యజ్ఞాన సమాజము 60, రాధాస్వామిమతము 62, మహమ్మదీయ
వాతము రక్కి కే స్తవమతీము 66, ఆంభుల ఆధ్యాత్మిక నెతీక మనోవికాస పరిణామ
ములకు కారకులు 71, తెలుగు జిల్లాలలోని వివిధ మతస్థులు 73.
మూడవ ఫెగము
గ, సంఘ సంస్క-రణము
6. సాంఘీకచేవ ; దానములు, మరణశాసనములు
౧
౧
39-74
75-94
75-883
84.94
12
నాలుగవ భాగము చరి[తే ee 95_17:
మువవాసములు డా! గిడుగు "వేంకట నీతాపతి
కోడులు 989, జాతపులు, దొమ్మరులు 99, చెంచులు 100, కోకు [aL
క. ర
a క Chg 35, అ అట,
Flo. న టీ
లు 102, లంబాడీలు 1069.
ఇల
పనులు వది, || రి (శీనివాసాచారి శరణ
న్ గ. [త డా పుట్టప (@ ee 105-136
జీ ఆంధ్ర [పళంస 107, శాతవాహనులు 109, ఇమ్వోకులు 111,
iy గా
వకార్యు లా a
యక సాలంకాయనులు 115, విషు కండినులు 116, పల్లవులు H8, fos
23, గ AIT Iai,
1.
li, ఇ జై. 120, తూర్పు ఛాళుక్యులు 12, కాకతీయాలు 1
భొమిసీర్రా జయ 125, విజయనగర రాజ్యము 127, (బిటిషియాగం నా, సుల య.
132, మున చగిత్రరదన, పరిశోధకులు 134.
షు న్ తర ఖండాంతర- అంధులు. L3? 161
mw Ee t=
జా సానా M5 ట్ర Y
ంస్టానా ంధు4లు 1859 రా ప్ర్రేతరాంధు9లు 144, చేశాంతరా ంభు్ర)బు lay a a $y
ga జ.
హ్ నం హరు
క్ Pay ha, “జ 172
బషొందాహల ఆలయము, (పభుత్వమునకు చెల్లి ంచు .ేవ్కను 165, కత శ 0,
జ
పన్నుల వసూలు విధానము 168, ఒలెతు=-జమోండారీ సమస స్య 169, జకాతు కశక
హు సుక్క చేసిన మేలు 172, +
గ్ దగి క 1 కుల్" స్స నో
వ్ se ఫు Nin Ff eg & | సళ
గ్ర ) క | { 3 ae ఎస్0
వ్ల వ సాయము 3
ణ్
© 182
WR ఇట్లు
«191-198
ce 199-202
13
15. ఖనిజ సంపద
16. విద్యుచ్చ త్రి
17. పరి(శములు
భారతదేశ పరిశ్రమల 218, చెన్నరాజధాని పరిశ్రమలు 217, గృహా పరిశ్రమలు 228,
సినీమా పరి[శ్రమ 998, -
18. సరకుల విడుదల
విడుదల మౌార్తములు 238, సంతేస్థలములు 230, ఎగుమతి దిగుమతులు 286, నేవు స్థల
ములు 937.
19. ఆస్తి, చ్యాంకులు, కం పెనీలు
వ్యవసాయ'సంపద 241, రైతుల అప్పులు 249్కి బుణ విమోచన చట్టము 244, పారిశ్రామిక
సంస్థలు 245, సహకారోద్యమము 247,
ఆరవ భాగము... ఆరోగ్యము, ఆటలు .
20, వైద్యము
_ అంధు్య్రలు=- ఆయుర్వేదము 252, యునానీ అలోపతి వై ద్యము 256, విదేశీములలో ఊన్నత
పరీకులలో కృ తార్థలయిన ఆంధు9లు 959, వైద్యములో "పెద్ద పరీక్న లిచ్చిన ఆంధ శ్రీలు
260, ఆంధ్ర దేశమందలి - వై ద్యాలయములు వైద్య సంస్థలు 261, (ప్రకృతి వైద్యము 262,
హోమియోపతి 264% పశువై ద్యము 265.
21. ఆరోగ్యము, ఆటలు
విద్యార్థులకు వైద్యపరీక 268, పుష్టినిచ్చు ఆహారము 269, ఆటలు-పొటలు 20, మళ్దులు,
వస్తాదులు మొ, 271.
ఏడవ భాగము. తెలుగుభావ
బిల
మొదటి (ప్రకరణము-ఆం[ధ వాబ్మయచర్శిత్ర శ్రీ పింగళ లత్న్మీకాంతము
(ప్రారంభదశ 277, నన్న యయుగము 279, 12వ శతా్దీ 281, తిక్క_నయుగము 18వ శతాబ్ది
263, ఎజ్తనంయయుగము 2రిర్ | శ్రీనాథునియుగము 287, కృష్ణరాయల యుగము 290, దథత్నీ
ఇంద్ర యుగము 29 శీణయుగము 298, ఆధునికయుగము 800,
చెండవ (పకరణము-సాహిత్యానుబంధములు (1-6) డా! డున వేంకట సీతాపతి ....,
(1) నవ్య సాహిత్యము 803, (2) శతకవాబ్బయము 816 (3) (పజావాజ్మయము 18,
(4) 'ప్రీలవా బ్మయము 819, (5) బొలవాజ్మయము కి2క్క (6) లీపి భాపా పరిణామ
ములు 825.
పుటలు.
203-206
207-209
210-231
232-238
239-250
251-274
201-266
267-274
2175-397
275-302
303-333
బ్రమ
బస్తా
పుటలు,
ఎ... 8534-339
శ ల పటిక తితర్ప్ (గ్రంధ (పచురణములుః
న ఎగ నాహెత్య [బాబ్ వము 00 340-342
a a ihe Ts Ti
కాస్తంత సత్య నారాయణమా రీ
. ాందే భౌపో |పాభవము ఎ... 9480-345
కను ఎఎం... 946-356
TDI సప వాతి మోద్య్యమము లక్ వాటి తో డ్వాటు 848, శ్రీల
న్ వ టాఅయములుు నంట వర్తి కోర ణము తిర, 3 ఆంధ (గంథాలయ
, పం పత్యా? తెలుగు జిల్లాలలోని (గంథాలయముల
మము డౌ పక్ ంధ్రయమలు తిర.
a |
సళ్ళు పస ఎం... 957-379
సం రసలు 360, (పాథమిక' విద్య 562,
న 1 సరంక భాకాలలు 369, సంస్కృత
| క్ర
ఇం ఈ విద్య కి7్క వృ శ్తి విద్య 877,
వ. [ర త్, 375.
ఏ మొదట్ మలా వై పలు శీర], మువట్రి తెలుగు మాసప(త్రికలుు,
ప మ స ఆసివోమునవి అవకా (ప పస్తుతమువ న్నవి శిరిక్క రాష్ట్రే తీరాంధ్ర పత్రికలు
fa (| ge Wr వ... wn గ్ అయిన
Gn iw నం పెటీలు బంట దశెమునక చాపిన
క స చెసిన సేవ్య ఆంగ్ల పష(తికా (పపంచమున
ష్ వ కంక షతినా వవయితల సంఘము త9ల్కై సంపాదకుల సంఘము
జ మనిన భాగము కళ్ల శీ అడవి బావీరాజు ఎంఎ... 308-440
షస యు ఎం... 3998-419
కకక ములు కట్ల £39, కాతేవానాన శిల్పము 401, ఇ మెకుల
* లెందవ కళ్రాాంనపల శిల్పము ఆం(ధవలస రాజ్యముల
OS న క్ల్పము 409, నాయకరాజుల-నాక్రి
య 411, పల్లవనాటిది 41కి
శ్రాఘ్కు సవాలు విహారముఆం,
. సములు ష్య సద ముల £17, గోస పురములు £19,
a
15
అ ధ్యాయము ం
పం
సరి,
29.
(10)
(11)
(12)
సంగీతము, నాట్యము, ఉపకళలు
సంగీతము 420, నాట్యము 426, ఊపకళలు---తోలుబొమ్మల నాటకములు 429, నాటక
ములు 480, హరికభలు-ప్రరాణములు 488, సీనీమాకళ 484.
తొమి దవ భాగము... జాతీ యోద్యమములు
కాంగ్రాసు ఉద్యనుము శ్రీ డా॥ భో. పట్టాభి సీతారామయ్య
అంధ్రోద్య మము (శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు
ప్రీ ఉద్యమము
ఆతు ఉద్యమము
కారి శక్ ద్యమము
విద్యార్థి ఉద్యమము
యువజన సంఘములు
రు కులసంఘుములు
నిర్మాణ కార్యక మము-__
(అ) హరిజనోద్యమము (ఆ) ఖద్దరు ఉద్యమము (ఇ) వయోజన విద్య
క్రాంంద్ (పణారో ద్యనుము
పదియవ ఫాగము
సా __.శచా॥ గిడుగు వేంకటనీతాపతి
ఆం|థ జిల్ల ల చరిత "డా ౦కటను
నూతన విశాఖపట్టణ జిల్లా చరి(తే 505, జిల్లాలోని ప్రసిద్ధ స్థ స్థలములు 511, తూర్పు గోదావరి
జిల్లా చర్విత ర్ర12, జిల్లాలోని ప్రసిద్ధ స్థలములు 514, హన గోదావరి జిల్లా చరిత్ర
జిలాలోని (ప్రసిద్ద స్థ సలములు 515, కృష్ణ జిల్ల జిలా చరిత్ర 519, జిల్లాలోని ప్రసిద్ధ స్థ సలములు 520,
గుంటూరు జిల్లా చరిత్ర 521, జిల్లాలోని (ప్రసిద్ద స్థలములు 522, "నెల్లూరు జిల్లా చరిత్రే 529,
తతత,
జిల్లాలోని (ప్రసిద్ద ఫ్టలములు 594, కడప జిల్లా చరిత్ర ర2ర్క్ జిల్లాలోని (ప్రసిద్ద స్థ సలములు '
526, కర్నూలు జిల్లా చరిత 52/7 జిల్లాలోని (ప్రసిద్ధ స్థలములు 525, అకంతప్పరం జిల్లా
చరిత 580 జిల్లాలోని (ప్రసిద్ద స్థలములు ర్8ి1, బళ్లారి జిల్లా చరిత రకి్కి జిల్లాలోని ప్రసిద్ధ
'సలములు 553, చితూరు జిలా చరిత్ర 584 _ జిలాలోని (ప్రసిద్ద స్థ సఅములు ర్తిజ్వీ ఓరుగల్లు
థి బాల య ౧౧
(వరంగల్) జిల్లా చరిత్ర 586, జిల్లాలోని (ప్రసిద్ధ స్థలములు 587, ఇంటీ సళ్ల కాధథార
ము లెన (గ్రామనామములు గత,
పుటలు,
420-440
441-507
441-451
452-458
459-466
467-4174
415-480
481-485
485-
"486-487
488-504
505-506
906-507
_ 507-
508-5937
16
అధ్యాయము.
పదుకొండవ భాగము
30. ఆంధ దేశాభివృద్ధి ఎట్లు చేయనగును $___డా! భో, పట్టాభి సీతారామయ్య
పండెండవ భాగము
31. ఎవౌెవరు ?
పదుమూడన భాగము
మూ కాదా
ఏ2, _ అవీ-ఇవీ
(1) ఉన్నత పదవులలోని ఆంధ్రులు
(2) భావి ఆంధ రాష్ట్రము
(3 డూళ్ల పళ్లు ఉచ్చారణలో మార్చు
(ఓ) ఆంధ్రులు, అప్పుడు-ఇప్పుడు.___జొన్నలనడ్డ సత్యనారాయణమూర్తి
పదునాల్లవ భాగము
33, ఆధార |గంథముల పట్టిక
(గంథ సంపాదకీయ వర్షము
క శే గురజాడ అప్పారావుగారి చేశభ క్రి గీతము
నుంగళం (జాతీయగీతి)
538-541
. క42-5590
560-572
560-
566-
566-
567-572
573-574
974
5/5.
5/6
“ఆశ్చర్యము ల కెల్ల నాస్పదంబాదిత్యు.
డాతని వలనన భూతజాల
నుఖిలంబు(జరియంచు
నదియచ్చెరువుగా దె”
_--ఫారతం శొంతి ఆ, 6
విషయసంగహము : భూమి పుట్టి 200 కోట్ల సంవత్సరాలు;
మానవుడు పుట్టి లక్ష సంవత్సరాలు; కాస్త
వదివేల సంవత్సరాలు;
మూడు : నైలునదీ తీరాన హెమెట్, యూఫటిన్-మైగిస్
తరాల సెమెట్,
యా
నాగరికత పొంది
ఇస్తు
సంధుతిరాన ఆర్యసంతతులు (క్రీ. పూ. 3000)
కరత
_మయుదటిది హిందూ మహాయుగము (కీ. పూ. 2500 (కీ. శ
1200) అందు బు గ్వేదయుగం (క. పూ. 2500-1400), క్షత
యుగం (క్ర. పూ. 1400-1000), సూ్యూత్రయుగం (క్రీ పూ
1000-6567), జౌద్దయుగం (క్రీ. పూ. 587-క్రీ శ. 500),
వౌరాణికయుగం (క్రీ. శ. ₹00-1200. ఆంధుల చర్విత
(జారంభము,
మొట్ట మొదటి నాగరిక సంతతులు
దేశమందు ఆదిమవాసులు, (ద్రావిడులు, ఆర్యులు; చరిత్రలో
రెట్లు అధికము,
lL
స్తీ హో | మనభూమి ఎంత" సెదదో ! సుమారు 6000 మొళు
మ్య ౧
అడ్డకాలత 24,000 మైళ్లు చుట్టుకొలక్క, 19,69,50,000
చదరపు మెళ్లు వెశాల్యముగల భూమి "పెద్దది కాదనగలనూ *
చ రగ 2 " =
"పెద్దదే ; కాన్మి విశాలమెన ఈ విశగయులో..అెనేక
॥| చ వూ,
కోట్ల లోశాలుగల ఈ (బ్రహ్మాండములో ఇంతే "పెద్ద భూ
(
మిన్న ఒక చిన్న బిందువువ ౦టిదన న్న్న విపుయము గు ర్షింారా |
సూర్య కుటుంబములో సూర్యుని చుట్టును తియగుతూ ఆన్న
(హో కొన్ని (గ్రహా
లకం కు "పెద్దదే అయిన కోన్ని (గ్రహాలకం శు చిన్నది,
గురుని అడ్లక్ "లతే సుమారు రిర్కి64£0 మైళ్కు అనగా భూమి
అడ్లకొలతకు 11 ఇట్లు అధికము, సూర్యుని అడ్డకొలత 109
లలో భూమి సైతము ఒక పాము,
అయి ఖే, సూర్యుడు మనకు ఒక చిన్న
వింబమువటె కనబడుతున్నా దేమి! మన భూమికి 9,29,00,000
మైళ్లు దూరంగా ఉన్నాడు గనుక, మన భూమి సూర్యు
నికి ఒక చిన న్న్న చుక్కవలె కనబడుతుంది,
తక్కిన (గ్రహముల వలనే మన భూమిన్నీ సూర్యుని
చుటూ తరుగుతూ. ఉంటుంది, " సూర్యుని చుట్టూ ఒక్క
ర ' ‘ రం
Ta
సారి తిరిగి రావడానికి రరర దినముల ర్ ఇంటల 49 మినిట
| లం
46 న్నది, అంయే భూమి నెకండుకు 18+
మైళ్లు అనగా గంటకు 66, 600 ముళ్లు
” నీ లో కక
"సెక ండ్డు పదును
పరు7త్తుతూ తరుగు
తున్న దన్న మాటు అన్ని రె ళ్లక ౦కు ఎక్కవ వేగంగా పో
తుందే పంజూబుమెయిలు వడి వీనిలో
ఎన్నో వంతు 2
ఇంతే వడిగా పరూగాళ్తుతున్న దిగనుకనే దీని ఉఊ త్రరందకీ.
అణాల అడ్డకొలత వీని నడుమను తూర్పు-సడమరలుగా తీసే
అడ్డ కొలతకంచు కొంచెము తక్కువ
అంక జతర
— 0
దకీణాల భెగాలు. కొంచెము అదిమినట్లుంటవన్న మూటు &
ఆం౦ధిాల రసము
గ
Fed
a i
BE
11
షే 0కు
గ
గ్
ఏ
C- శా 2, రెక్కి౦0౦౦ మై క్ల క
టా
ఏ వజ్చసము 2.160మై,
సగం! 106మై | జూ॥ 4105 సం
రుసుము. 7.91 మై.
ha)
శ్
- వాం 8645 గ NN
భూమికిని సూర్యునికి చంద్రునికిగల ద దూరము
అందుచేత నే భూమి మొ త్తముమోద గుండ్రంగా ఉన్నదన
వచ్చును గాని సరిగా బంతివలె గండంగా ఉన్నదని చెప్ప
"లేము, గుండ్రంగా శన్నదంకే నున్నగా, సైతము ఊం
టుందనరాదు. భూతలమున మనకు కనబ
డుతూ-నే ఉన్నవి. కొన్ని చోట్ల షళ్తేన పర్వతాలు మరికొ
న్నిచోట్ల లోేోతెన 'సము(డ్రాలు కలవు. గాని ఎంత ఎత్తై న
7 పర్వతమెనా 5 మైళ్లకంచు ఎక్కువ ఎత్తుగా ఉండదు; ఎం
త్ర లో తెన సముదమైగా 8 మైళ్ళీకం టె ఎక్కువ లోతుగా
ఉండదు. 19,69,50,000 చదరపు మెళ్లు వైశాల్యంగల
భూగోళమందు ఈమా(త్రపు ఎత్తు పల్లాలు వడలిన వంకాయ
మోది ముడతల వంటివి, దగినవి
|
మహావికశ్ళములో భూమి చిన్న చుక్క_వంటిదే అయినా
మన దృష్టకి భూతలము విపులముగా వ్యాపించి యున్నది
గనుక్క ఈ మహాప్రపంచములో మానవు డెప్పు డేవిధమున
ఉద్భవించాడు ! మన భరతవర్షము ఎక్కడ ఉన్నది ?
అందులో మన ఆం(ధ్రదేశము, మన జిల్లా మన ఊరు ఎక్కు
డ ఉన్నవి? మనదేశ చరిత్ర ఎట్లు పరిణమించినది ? మన
డేభాగ్య మెట్లున్నది ! మన విజ్ఞానము ఎంతవరకు విక
పీంచినది ? ఈ విధముగ అనేక నివయములు మనము "తెలు
సుకోవలసి యున్నది. అందుకే మనవారు (పాచీన "కాల
మునుండిన్ని (ప్రతిదినము మూడు వేళలను సంధ్యవార్చి నప్పు
డును శుభమేకానీ అశుభమే కానీ. కర్మలనుష్టించి నప్వుడును
చెప్పే సంకల్పములో “శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వం
కశే.. .కలియుగ ప్రథమపాదే జంబూద్వీపే భరతవశే భరత
ఖండే మేరోః దకీణ దిగ్భాగే గంశాకావేరీ మధ్యఖాగే, ల
అని తామున్న జేశము తిథివారనకుతౌల లెక్కతో "కాల
పు నిర్ణయించు కొంటూ ఉంటారు,
ఎతుపలాలు
0౧
ఆంతేగా పరిగణింప
ఆరంభములో కొ న్ని యుగాలవరకో ఉాస్టాధక్యము వల
భూతలము ఏ (పొణికిని వాసయోగ్యముగా ఉండేదికాదు
వీమ్ముట కొంతకాలానికి భూమి చల్లపడిన తర్వాత్క స్టావరజం
గమజీవకోటి వివిధయాపములు దాల్చి ఉదృ్భవిల్లీనదె, అ
దులో కొన్ని జలచరాలు గాను కొన్ని భూచరాలుగాను పి
జంతుపరిణాముములోే నరజన్మ వానరదళే
దాటి నేటికి ఉత్కృషస్ట్టమెనదిగా కనబడుతున్న ది.
ఈ మానవకోటికి సంబంధించిన జగన్నాటకములో మన
'దేళమా[క్రమించియున్న రంగ స్థలమున్ను మన భారతీయులు
అందులో ముఖ్యముగా మన ఆంధ్రులు ధరించిన ప్మాతస్వ
రూపమున్ను “తెలుసుకొందాము,
ఈ విశ్వములో మన భూమి పుట్టి సుమారు 200 కోట్ల
స్రజ్ఞులును 400 కోట్ల సంవ
ఈ భూమిపై గల సకల
స్థావర జంగమ (పొణికోటిలేన్సు మానవజాతి పుట్టి సుమారు
అందులో సుమారు
పం(డెండువేల సంవత్సరముల (క్రిందటివరకునుు మానవుడు
ఆడవిజాతి జంతువులవలనే నిలకడలేక తిరుగుతూ, వేటచేసీ
మృగములను పకుులన్కు నీటిలో దొరకు చేపలను తింటూ
జీవించినాడు, కాస్త
ఆమించినవి,
సంవత్సరాలు అని పాశ్చాత్యశాస్ర
త్సరాలని మనవారున్ను అంటారు.)
అక్షసంవత్నరము లయి ఉండవచ్చును."
నాగరికత పొంది పశువులను “పెంచి
నాగలితో భూమిదున్చుటకు "మొదలుపెట్టి పదివేల "సంవ
త్సరములయినను కాలేదు, అయిల్సే మానవు డెప్పుడును
తనతోడివారలతో 'సంఘవారిదై మె జీవించెనే కాని ఏకాకిదై
జీవించకేదు. భూమి దున్ని పంటలు పండించుకొంటూ,
స్టీరనివాసము లేర్పరచుకొ నే స్థితిలోనికి మానవుడు వచ్చేసరికి
మూడు నదీతీర ప్రజేశయలందు మూడు మానవజాతిసంఘ
ములవార్యు పల్లెలు నగరములు నిర్మించుకొని చెప్పదగిన
నాగరికత విజ్ఞానసంప్ధి గలిగి అభివృద్ది పొందుచుండిరి;
"నై లునదీతీరములందు - హెమెట్ సంతేతివారున్ను యూ
(ఫెటిస్- మై గిస్ నదీతీరములందు సెమైట్ సంతేతీవారున్నుు
సింధునదీతీరములందు ఆర్యసంత తీవారున్ను ,
ఆర్యలు మనదెశమునకు వచ్చేసరికి దేశములో అడవి
జాతులవారున్ను , (దావిడులున్ను ఉంజేవారు, వీకిలో అడవి
జాతులవారు దేశములో అనాదిగా ఉన్నవారే అనిన్నిి
(దావిడులు ఆర్యులవల నె ఆర్యులకు పూర్వము చాలాకాలము
(కిందట వచ్చియున్న వారనిన్ని చరిత్రకారుల అఫ్ఫ భాయము,
అడవి జాతులవారనగా నేటి సంతౌలులు గదబలు,
ముండాల్కు 'సవరల్కు మొదలయినవారి ఫూర్వులు, వీర
చరిత్ర “తెలుసుకొనుటకు ఆధారములు కడుతక్కు_వ, బు
దములలోనుు ఆ తర్వాతి (పాచిన (గంథములలోను ఫబయలలు
సంబంధించిన వాక్యములున్న వి. (ద్రావిడులు ఆయ్యల
సంపర్కము కలిగిన నాటికే నాగరకికులయి ఉండిరి పల్లెలు,
వ్యవ
సాయము సాగించుకొనుచుండరి; మొద
లయిన లోహములతో పనిముట్లు, గృహోపకరణములు
పట్టణములు, నగరములు నిర్మించుకోనియుండిరి;
హా
రాగి ఇనుము,
వెనుకొని వాడుకొనుచుండిరి; రవ నెల్లాలుు గంధపు చెక్కలు,
ఏనుగు దంతములు బియ్యము ఎగుమతిచేసి ధనమార్చించు
కొనుచుండికి ; ఆర్యులు మన దేశేమునరు వచ్చిన సరికి ఉత్తర
హాందూస్థానమునందు వ్యావీంచియుండరి, ఈ నడుమ కొద్ది
"కాలము [కిందట సీంభునదికి కుడివెపుతీరమునందు (అనగా
వాయన్య ఫు రె లుచారిక్ ాఖుగానున్న కోటి_చాదు-
లార్కా-నా--నె లుడారిలోగల డో కిస్టేవనుకు az మైళ్ల
దూరాన) మహాన్ బొదాపోవద ఒక (పాబిననగరముయొక్క_
| (ఓ
శిథిలభాగములు బయలు పడినవి. అక్కడ (త్రవ్విచూడగా
(పావినకాలమునందు ఒక నగరము వెలసియుండినట్లు స్పస్ట్వ
వ్ర న్ న వస c న / క
మయినది. అక్కడ కనబడిన వస్తువుల (పాచి త్ను బట్టిన్ని,
అక్క_డి భూతలస్వభావమును బట్టిన్ని, ఆ (పాబిన నగరము
"నేటికి అయిదువేలసంవత్సరముల (క్రిందటిదై ఉండవలెనని
కాతుజు లూహించినారు. అనగా బుగ్వేద కాలమునకు
యె
పూర్వమందు నెలసియుండిన నగరమని ఉఊహించవలసి
ళం. CK ec క దత ; పు Aa
యున్నది, ఆ నగనరముయొక్క_ వి_స్లేర్లతే 3 అక్కడి వీధుల
పొడవు, వెడల్పు ; అక్కడి గృహానిర్మాణము ; అక్కడి
వలి | Dry జ ఫ్ "ద. దు
గొప్పమందిరముల శిథెలభాగములు 5 అక్కడి పెద్ద పెద్ద
కాడీలు అందమయిన నగిషీ పఫనులుగల కుండలు, గోలెములు;
స్రీలు ఆభరణముగా .భరించు ఫూసలెపీర్దు రాగితోన్సు
ఆదీసుండి ఆంధులవరకు
రాతితోను చేసిన విగ్రసాముల్సు సొక్రల్కు దంతపు వస్తు
వుల్కు వివిధములైన పనిముట్లు, “మొదలయిన వస్తువులు ఆ
నాడు ఆ (పాంతే సందుగల జనుల నాగరికతను తెలియజేయ
గలవు, _ అంతకం కొను ఎక్కువ ముఖ్యమయిన వింతవస్తువు
లే వనగా పోతపోసిన చిత్రములున్ను, “రేఖాగణిత శతు
'సంబంధముగల గీతలున్ను గల (వాతలు,
తృ వీకరము-గా చదివి అర్ధము వెసుకొనవము "నేటికింకా ఎవ
రికిని సాధ్యముకాలేదు, _ చ్మిత్రములలో ఎద్దు, ఖప్దమ్చుగమ్యు
ఏనుగ్కు ఎనుబోత్కు పులి మొదలైన జంతువుల బొమ్మలు
ఈ నగరనుందుండినవాతు (దావిడులో ఆర్యులో
స్పస్ట్యముగా తెలియదు గాని ఈ నగరము మనబెశమందలి
(పావీననగరము లన్నిటను (ప్రానీనతమమైన నగరమని
ఈ (వాతేలు
గలవు
మాత్రము చెప్పగలము,
మన దేశచరిత్రలో పాాందూమహాయుగము మొట్ట మొద
టిది,
వరకును వ్యావించియున్న ది,
అది & పూ, 2500 మొదలుకొని & 3, 1200
ఈ మహాయుగమును. చర్మిత
కారులు అయిదుఫాగములుగా విభజింతురుః
(1) బుగ్వేదయుగము [క్రీ వూ, 2500. 1400"
(2) మగ త్రయుగము »» 1400— 1000
(3) న్నూత్రయుగము ,9 1000. 567
(£) బౌద్రయునము 53 ర67_ క్రీ.శ, 500
(ల) పౌరాణికయయుగము [క్రీశ 600. 1200
బు్వెద యుగము
కీ పూ. 2500-1400
సుమారు ఆరువేల సంవత్సరములకు పూర్వమే ఆర్యులు
ఆసియా మధ్య భ్ గమునుండ కొందరు యూరప్ప దేశము
నకున్కు కొందరు సౌారకికదేశేమునరును చెదరిహోయిరి,
పారశీక దేశమునకు పోయినవాగలో కొందరు పారి దేశ
మున నిలచివోయిరి 3 కొందరు హిందూదేశేమునకో వచ్చిరి;
యూరప్ ఖండమునందు వెలసిన భావులలోే (గక 'లాటికా
ఫాపులున్ను,' ఆసియాలో వెలసిన భావలలో పార్సీ భాసయు
వేదకాలమునాటిీ సంస్కృత భాహయ్సు ఆశాటి ఆర్యుల
భాసరకు సంబంధించినవే !
హా ందూ దేశమునకు వచ్చిన ఆర్యులు మొట్టమొదట
సింధునది తీరమునందు వసతు లేర్పరచుకొని, (క్రమక్రమముగా
తూర్పు దతీణములకు వ్యాపించినారు. ౯ సింధు * శబ్దమును
ఆంధినర్వనస్వము
ఇతర జేశేస్తులు “హిందు” 'అని ఉచ్చరించడంచేత్క. సింధు
ఈ “పేర
ఆర్యులు వ్యావ్ంచుతూ వచ్చిన 'బేశమంతటికినీ వ రినూ వచ్చి
a నల ఇ.
నది, తుదకు ఆసెతుహిమాచలము మన
దేశేమంతటికిని వ ర్లించియున్న ది, సింధుశేబము పాశ్చా
న ఇ a)
డశమునకో షాాందూ చేశవను చేత వచ్చినది,
వ్యాపించిన
తులు “ఇండస్ * అని ఈాచ్చరించుటశోత్క ఇండియా అని
పిత్రు వచ్చినది, హాందూబేశము, ఇండియా అనుసేళు
. య
ఇం తేర చపల ద 1 చన
రెండును ఇతర దశేస్టుల ఊచ్వారణమును బట్టి వచ్చినవే,
మనదేశమునకో ఆమ్యాలు పట్రిన “జేరు భరతఖండము, దానిని
బకీవి యే
బట్టియ భారతే దేశీమను"పేఠు సైతము వచ్చినది.
బుగ్యాదయు యజూర్తేందము సామవేదము అధర్వ
| "వేదము, అను చాలుూస చేచదములలోను బు గ్వెవము మొదటిది
గనుక్క ఈ యంగమునకు బుగ్వేదయుగనును పేరు "పెట్టి
నాము, ఈ యుంగమందలి మన దెశచరిత్ర 'తెలుసుకొనుతుక్ర
ముఖ్యమెన ఆధారము బుగ్వేదములో నే ఎక్కువగా కలదు,
మనేశమునకు [కొత్తగావచ్చిన ఈ ఆమ్యలకున్నుు అది
వరే వ్యాపించియున్న (ద్రావిడులకున్ను, అడవజాతి వారి
కన్ని యుద్ధములు జఆరుసతూ వచ్చినవి, (దావిడులు ఎక్క
వగా నాగరికతేగలవాే అయినను ఆమ్యలతో జరిగిన యుద్ర
ములలో ఓడిపోయి, తూయ్చదహషేణములకు పోవుచుండిరి.
ఆర్యులు కొంత-కాలమునకు పంజాబు చేశేమందలి సీింభూనదీ
తీరములంచే _ కాక్క సింభుయమునా నదుల నడుమనున్న
“ప చేశములందు నైతేము. రాజ్యములు స్థ వించుకోనిరి, ఈ
(వ్రదెశమునకు (బ్రహ్మావర్హనుని పేరు,
ఈ యుగమందు ఆర్యుల "నాగరికత ఎట్లుం డెనో వేదముల
నుండియే మననము తెలుసుకోగలము. పల్లెలు నగరములు
అందులో రాతి కక్ట్రడములు, మందిరములు; “పెద్ద పెద్ష
బావులు అందుండి నీరుతోడి కాలువలగుండా పారించుటకు .
ఘట యం[త్రముల్కు వ్యవసాయము, ఆవులు మేకలు
గొ రలు బశైల్పు గుర్రములు మొదలయిన పెంపుడు జంతు
వులు; చారమువడకుటుు బట్టలు నేయుట్క రంగులు వేయుట;
కర్రతోన్కు లోహములతోను పనిముట్లు గృహోోపకరణములు,
ఆయుభములు చేయుట; కవచము, శిరస్తాంణము. డాలు,
కత్తి గండగొడ్డల్కి విల్లు అమ్ములు మొదలయిన - ఆయుధ
సామి; వెండి బంగారములతో చేసిన ఆభరణములు-- ఇట్టి
వీిపాయనులకు 'నంబంధించిన వాక్యము లెన్ని యో బుగ్వె
దములో కలవుః
4
ఈ రయముగములోే ఆర్య, అనార్య "భేధములేకాని జాతీ
మతే భేదములు ఏర్పడలేదు, బు గ్వెదకాలములో ్రైలు
కొందయ బుషులతో కలిసి యజ్ఞములు శౌసూడండే వారు ;
ఇ
మంత్రములు రచిస్తూ ఉందేనాచ | యుద్దములలో ప్రుతుసు
ఇ
( (0. = వట
అకు తోడుగా నిలిచి పనిచేసూ ఉండేవారు. అతి వా ల్య
యా
వివాహాములుగాన్సి సహనగమనములు గాని శేవు. శ్రీలు
ర్ ఖై ఇ అన = లకే
స్వయంవర సదతిని వివావామాడుతూ ఉండేవారు. తేగిన
నధుశు దొరకక పోవుట చేతగాని, |బవహ్స చరం |వతము ఫూ
ర > prs GE
నుకొనుఠీం చేతగాని, కొందరు చలు వివాహనూడకోం డా
wh =
ఉండ్ పోవడము ని తమ జరుగుతూ డొండేగని, బుగ్వెదము
గై
నాటి ఆయ్యలు అనేక చేవతలను కొలునూ ఉండేవారు, అం
a)
దులాగో ముఖ్యమయిన దేవతలు ముగు : అగ్ని, యిందు
దొ న ద్వే గా చై శ చో ట్రీ న్న ఇ న ర కర
డు సూర్యడు యుజ్ఞ ములు యుట ముఖ్య నై ధర్మక శ్ర
గా ఆమ్యలు చూచుకొనుచుంజేవారు. జంతువులను బలిగా
మాంసము తినేవాతో 3
మత్తు కలుగచేసే సోమరసము (తాగుతూ ఊండేవాతు,
దేవతలకూ సమ ర్చిస్తూ డాందేవాయ,
మోత యుగము
కీ. పూ. 1400 —1000
ఈ యుగమునందు యజుస్సామాధర్వ వేదములున్ను వేద
ములకు 'సంబంధించిన ాహ్మణముబున్ను, ఆకణ్యకములున్నుు
ఈ ఫనిపత్తులున్ను, రానూయణ నుహాభారతములున్ను రచిత
ము లైనవి ఈ (గంధముఐ ఆధారమును బట్టి ఈ యుగ
మందలి దేశ-దర్మత్ర లేలుసుకోవచ్చును, ఈ యుగములో
అ నేక రాజ్యములు వెలసియుండుట చేతను, క్షాత్ర ధర్మము
ఎక్కవ (ఖాముఖ్యమును వహించి యుండుటవెతను ఈ
యుగమునకు త్నొతయుగనుని పేర వచ్చినది, ఈ యుగ
ములో ఆమ్యలు యమునానదీ తీరమును చాటి ,గంశానదీ
తీరము ననుసరించి తూర్పుచేశము వరకును వ్యాపించి రా
జ్యము 'లేర్చరచుకొనిరి ఆ రాజ్యములలో ముఖ్య మైనవి
కురు పాంఛచాల్కు కోసల విచేవా రాజ్యములు, కరు
హా స్టినాప్తరము
నేటి. ఢిల్లీనగరమునకు చేరువగా నుం డెను, అక్కడి కురు
శేత్రమునందే కౌరవులకును పొండవులకును ఘాోరమెన యః
దము జరిగినది, కూతు రాజ్యమునకు ఆగ్నో యముగా పొం
రాజ్యమునకు సహా స్తినాపురము రాజధాని,
చాలరాజ్యముం డెను, ఇది హీమాలయ పర్వతములనుండి
చంబల్ (చర్మద్వతీ) నది వరకును వ్యాపించినది, ఈ చేశీయు
నందలీ ననరముఆలో కనోజ్ (కన్యాకుబ్దము), కాళాంబీ
నుధుర ముఖ్య మైనవి, పంచపాండవులకును భార్యర్మేన
(దౌపడి ఈ సొంచాలరాజు కూతురే, "నేడు
పేరుగల ఈ రాజ్యమునకు, ఆనాడు కో'సలరాజ్యమని పేతం
కెద. అను
దీనికి అయోధ్య రాజధాని,
కోసల, వి దెహారాజ్యములకు 'సరిహాద్దు గండక్ నది,
శ్రీరామచందునిది ఈ రా
దీనికి ఆ గ్నేయ దిక్కుగా విజేసారాజ్యముం డెను,
శిరా
ముని భార్యర్థమన సీత్సే ఈ విచేసారాజ్యము నేలుచుండిన జనక
మహారాజు
చు నెతముండెను,
కూతురు గనుక్క ఆమెకు వెదేహి అను
చనిచెప్పీన నాలుగు ముఖ్య మెన రాజ్యములే కాక్క ఇంకో
చిన్న రాజ్యములుం డెను, పంజాబ్ ముదలుకొని వంగ
దేశము వరకును పొమాలయ పర్వతములు మొదలుకొని విం
ధ్యపర్వతీముల వరకును, వ్యాపించియుండ్న ఉత్తర షహాందూ
స్థానమంకయు ఆక్యవంకీయుల రాజ్యములతో నిండియుం
డెను, ఆయ్యలుగ ల ఈ ఉతర హీందూస్తానమునకు ఆకా
—0 స
వర్తమని పేరు, రం ఆవ్యావర్షః పుణ్యభూమిర్శ్మధ్యం విన్న
ల రికి
క*యాలదచదూ;
నము గలదు,
ఈ యుగములో కాజులు పరిపోలించే రాజ్యము లేకొక్ష
“నాయకులు. పరిపాలించే రాజ్యములు _సెతోముం డెను. రి
పీరు,
“నాయకులకు విరాట్ట్రులని విరాట్ అనగా రాజు
-కానీవావని అర్లము,
ఫ్
ములకు (పజాసత్తాక రాజ్యములని EE
విరాటుల సరిదాలనమందున రాజు
టై య" “న
రాజులు పదిసా
లిసూ హ్ండె రాజ్యములలోనె నా రాజులు నికంకుకాధికారు
లుగారు, బహుజనములు సల సభలు కార్భలోేచనముందు
తోడ్పడు సమితివర్షములుు మం] త్రీవర్ణములు ఉండేవి. రాజుల
ఆసానములలో కవులు గాయకులు పండితులు ప్ర్రకోహితు
లు ఉందవారు, పరిహత్తులను పేర నిద్యాసీథము లుండేవి, ఆ
పరినతులలభో పిగ్వార్లులం శాస్త్రములున్నుు కళ లున్ను, అభ్య
గ
సిసూూ ఉండవారు, (నైలు, పురుషులు 3లిసి విద్యాసీఠ
ములందు విద్యాగోస్టి. జరుపుతూ ఉండేవారు,
రానూయణమంద్యు రాముడు అయోధ్యను విడిచి లంకకు
పోయినవరకును గుల కథాభాగములో దెశస్థితిక సంబంధిం
మహాభారతములో
కారవులరున్కు పొండవులకును, తోడ్పడిన రాజ్యముల పేళ్లు
చిన సుట్టముపఖు ఎక్కువగా. గలవు,
రాజుల పేళ్లు కలవు,
అని అమురకోళమందు ఆర్యావ ర్తశేబ్ద నిర్వచ
ఆదీనుండీ ఆంధులవరకు
క్రీ పూ. 1000-5600.
ఈ యుగములో ఆర్యుల
నకును సంబంధించిన అఫివ్భద్ది ఎక్కువగా కనబడును,
నాగరికతకును, విజ్ఞానము
అందులో. కల్పసూ[త్రములు, వ్యాక రణన్మూత్రే ములు పద్దర్శన
ములకున్కు సంబంధించిన సూత్రములు వుట్టియుండుట చెత
ఈ యుగమునకు స్మూత్రేయుగమని “పేరు తగియున్నది, (శ్రౌత
నూ త్రములందు, యజ్ఞ ములం మొదలైన శత కర్మలుచే సే
విధమంతా చెప్పినారు, గ్భహ్న్వా స్మూత్రైములలో (పతి.
గృవాస్థున్ను చేయవలసిన 16 కర్మలకును సంబంధించిన
నిబంధనలున్న వి, వేదములలోనిభాహ ఈ యుగమునాటిశే
Gh నము కావడము వేత, నలుగురికి స్ప ముగా తెలియ
కో జి ల్ వ్ ఇ | ఇషం Pa టో లో చో
ండుెది, అందుచాతె శిక్పు వ్యాక రణము చందస్సు జో తి
(అ
పాము నిరుక్తము కల్పస్నూత్రము అనే వడంగముబును. పుట్టి
నబీ,
పిమ్మట పుద్దర్భునములు అనగా (1) కవు సు సచించిన సొం
మము (2) పతంజలి రచించిన చూసాము (3) గాతముడు రచిం
& అ?
చిన చ్యాయధభర్మము (4) కణాదుడు రచించిన వై శేషెకము (5)
జైమిని రచించిన రాజ్యమోమాంస (దీనినే కర్మమానూంస
GG
అని నైతము అందురు) (6) బచెదరాయమయిడు రచించిన
ఉఠా త్రిరమోనూం'స ((బ్రవ్మాసూ(త్రముల్యు. ఈ పుడ్ర్దర్శనములును
ఆధ్యాత్మిక విహయములకో్ “సంబంధించినది, ఇందులో
' మో
ఉత్తరమిోమాంస జీవునకు పరమాత్మకు సంబంధముగల ఉప
నిపుద్వాక్యములను (పమాణనాక్యములు గా చూపిస్తూ జీవ
(బ్రహ్మాలకునుల సంబంధమును నిమాూపించును ; (బహ్మా విద్య
కలదు ; గనుక, (బహ్మమోమాంస యనుపేకు సైతము దీనికి
కలదు, ఈ (బహ్మాసూ(త్రములకు ఇటీవల శంకరాచార్యులు
అదె ౧తపరముగాను, రామానుజూచార్యలు విశిస్తాద్వెత
ర. 6) షా
పరముగానుు మధాంచాచ్వులు చె ంతపరంగాను, వలవా
+. మధ్వాచార్యులు. ద్ర్వైతపరంశాన్సు. వల్లభా
చార్యులు శుద్ధాద్వైతపరముగాన్సు భాహ్యుములు నశించి
తమతమ మతము లుద్దరించినారు,
సూత్ర యుగము ఫూ ర్లియగునరికి (బాహ్మాణుల అధికొరము
(ప్రబలమైనది. (బొహ్మణులు స్వార్గపకులై తక్కిన వర్ణముల
వారిని స్వాధీనపరచుకొనుటకు ధర్మశాస్రృములుు _ నిబంధ
నలు తమ పవీముగానుు తము యధికారము నిరంకుశముగా
సాగునట్లుగాను రచించినారు, వారితోడ్చాటులేక వత్రి
యులు గాని, వై శ్యులుగాని యజ్ఞ్యయా'గాదిక ర్మలు చేయు
దురవస్థ
క్యూదుల |
స్స మంగ్రేములు ఉచ్చరంచుటకేశాద్సు
దుర్భర ముగా
Fe
క్యూదుల కర .ర్మకేళేదనిన్ని, చేదమంత్రములను
లచెవులలో సీసము కరగించి పోయవలసినదనిన్నీ,
బ్రాహ్మణ శాసిస్తూ ఉండు టకోత, (బ"హ్మాణుల్నపె తక్క్న
J స ము త యి న 0 . ని ప
వర్ణములవారికి (కోధము అధికమగుతూ వచ్చినది. అట్టి పరి
షితులలో జాతి శదము పాటింపక్క అందరికిని సమాన మైన
గ్గ
కొందరికి పుట్లినది,
రి
మతేమును
మహావికుడు జె నమతమున్సు గెాతమబుదుడు బౌద్ద
భోధింపవలెనన్న కొ గక
వారిలో
మతమును బోధించిరి,
మహావీరుడు (క్రీ వూ, కలర్లో. వైశాలి నగరమున
పుట్టను. ఈ నగరము నెటి పాట్నా నగరమునకు ముప్పది
మళ్ల దూరమున ఉం డేను,
మందలి నాయకులలో ఒకనాయకుని చిన్న కమారు డీమహో
వీరుడు. ఇతడు 380 యేండ్ల ఈడువాడు కాగానే, సర్వ
మును త్యజించి సన్యాసియై మె తేనమతేమును బోధించెను, వేద
అక్కడి (ప్రజా సతాక రాజ్య
ములు బుషులు చెప్పినవేకాని అపౌరుషేయములు కావు 3
సశ్వేశ్వరుడు తటస్టుడై యుండును ; రక్షీంచుటగాన్కి దండిం
చుటగాని చేయడు 5 జీవ్రలందరును ఎవరికర్మకు తగినట్లు
వారు ఫలమును పొందగలటు $; అహింస ధర్మములన్ని టను
పరమాధర్మము అని బోధించెను. రాతి చీకటిలో భోజనము
వేసిన యెడల చిన్నచిన్న పురుగులకు జీవహింస కలుగవచ్చు
నని జైనులు సాయంకాలము చీకటిపడకమునుపే భోజన
ములు ముగింతుతు ; నీఠు సడియకట్టి (తాగుదురు,
బౌద్ధయుగము
క్రీ పూ. 567-క్రీ. శ. 500
సల చేశమునకు ఈశాన న్యదిక్కునగల్క ఒక చిన్న
రాజ్యమును బాలించిన శాక్యవంశేపు నాయకులలో ముఖ్యు
డయిన శుద్దోదనుని కుమారుడు బుద్దుడు, ఇతడు నవయౌవను
డుగా నున్నప్పుడే విరాగియె మై అరణ్యమలకు పోయి రోగ జరా
మకణాది. బచాధలుగాని దుఃఖములుగాని లేని నిర్వాణమార్దమును
కనుగొనగోరి తుదకు గయవద్ద నొక రావిచెట్టు క్రింద కూర్చుండి
ఆలోేచింపగా కొంత. కాలమునకు అతనికి జ్ఞానము కలిగినది,
దానితో అతనికి నిర్భాణమార్హము కనపడినది, పిమ్మట అతడు
తనమతేమును ఇతరులకు బోధింప మొదలు పెస్టైను _ గయ్య
కాశీకి చేతువనున్న సారనాధ్సు మగధరాబ్యమునకు. రాజధాని
ధన రాజకృహము (శ్రొవ స్టీ తనస్వస్టలమైన కపిలవస్తు
మొదలయిన సలములయందు అతడు తనమతీమును బోధిం
వను, అనేకులు అతని మతమును స్వీకరించి అతని ననుస
రించినారు.
బాద్ధమతేము-. బేహము నళించునుగాని ఆత్మ నశించదు ;
అది కర్మఫలమును అనుభ వించుచు నిర్వాణము కలిగినవరకోను
మరల మరల జన్మ ఎత్తుచుండును ; నిర్యాణము కలుగుటకు
జ్ఞానము మంచినడవడి ఉండవలెను; వేదములు అపొళుషేయ
ములు కావు 3 వేదములవలన గాని,
దానిని పొందుటకు అందరును 'సమాన
యజ్ఞ ముల వలనగాని,
(ప్రయోజనములేదు ;
మెన అ క్ తసలవానే ;
మరి దుృుఖము కలుగదు; అజ్ఞానమే
దుఃఖము కలుగుటకు కారణము
'తెలునుకోన్నయె డల
దుఃఖమునకు కారణము గనుక, జ్ఞాూనమువలన దుఃఖము పోయి
నిర్యాణము కలుగును అని అతడు బోధించెను,
ఈ మతేము వేదములను, యజ్ఞ జ్ఞయాగాది కర్మలను. నిరసిం
చినదన్సి దీనిని నా స్లీక మతముగా (బాహ్మణులు తిరస్క
రిస్తూఉండేవారు ; గాని (బాహ్మకోతరులు మాత్రము అంత
కంతే కెక్కువగా దీనిని ఆదరిస్తూ వచ్చిరి. అందులోను
శూద్రుల కీ మతము ఆనందదాయకముగా నుండెను... వేద
ములు వినుటకై న్యా యజ్ఞ జ్ఞయాగాది కర్మలు చూచుటకై నా
ఆర గలే లేకు బావ్మాణులకు దాసులై యుండవలసినదని బో
ధనే (బ్రాహ్మణ మతముకంకు ఆబాధలేవీ లేక. అందరును
జ్ఞానము పాందుటకర్ద లేననిన్ని, జాతమతీవ్య త్యాసము
లేక, అందరును 'సమానులుగా నుండవచ్చుననిన్ని బోధించు
బౌద్దమతేము వారికి ఎక్కువ ఆదరణీయముగా నుండెను,
చ బౌద్దయుగమందు ఉత్తర గాందూ స్థానమున అం,
మగధ, శాక, కోసల, వంక్కే కరు, పాంచాల, మత్స్య
శూరసేన, అస్సక్క అవంతి గాంధార, కాంభోజ యను రా
జ్యములు పదుమూడున్నుు శాక్య, మల్ల వజ్జియను సత్తిక రాజ్య
ములు మూడున్నుు మొత్తము 16 రాజ్యములుండేవి, ఈ రా
జ్యములందలి నగరములలో కొన్ని కడు ప్రసిద్ధి కెక్కినవి,
తక్షుశిల_ ఇది గాంధార బేశమునకు రాజధాని. కొంత
"కాలమునకు ఇక్కడ విశ్వవిద్యాపీఠము ఏర్పడినది.
(క్రీ వూ, 827లో ఆలిగ్లాండరు మనదేశమునకు దండె త్తివ
చ్చీనప్పుడు ఇక్క_డ అంభియిను రాజు రాజ్య మేలుచుం డెను,
వారణాసీ...దీనికే కాశియనిసే పేరు వారణాసియను ఫబ్దము
ఆంగ్లేయుల ఉచ్చారణలో బెనారస్ అయినది, ఉన్నత
వ కపిలవస్తు
ను బోధిం
తేని నమస
నశించదు ;
వి గినవరకును
కలుగుటకు
పొౌదెషేయ
వలనగాని,
ఏను సమాన
' కారణము
అజ్ఞానమే
ము పోయి
ను 'నిరసిం
సము అంత
అందులోను
కు. వేద
చుట'కై నా
ఏనదని బో
అందరును
స ఈ స్యసము
బోధించు
) డెను,
న అంగ
మత్స్య
యను రా
తక రాజ్య
*ఈరా
నవి,
కొంత
ఏర్పడినది.
$0డెత్తి వ
చుం డెను,
ను శబ్దము
ఉన్నత
' దశలో నున్నప్పుడు ఈనగరము 80 మైళ్లు చుట్టుకొలత కలది,
(పాలీన కాలమునందు ఇక్కడ సభలు విద్యా కీధములం
నలకొనియుం డేను,
మధురానగరము-ఇది సూరసేన రాజ్యమునకు రాజధాని,
బుద్దుడు "పెక్కు సారులీనగరమునకు పోయి ఊం డెను, బుద్దు
ని శిష్యులలో మహాకక్కా_ణుడనువాడు ఇక్కడ నివాస
"మేర్పరచుకొని యుండెను. ఇతేడు పాలీభాపుకు వ్యాకర
ణము రచించిన వాడట,
రాజగ్భహము--ఇది మగధ రాజ్యమునకు రాజధాని; విం
బిసారుదు కట్టిన నగరము, ఇంతేకు ఫూర్వము గిర్మివజయను
నగరము మగధకురాజధానిగా ఉండేది, అదియొక పర్వత
దుర్గము; మహాగోవిందుడ నే శిల్పి నిర్మించినది. ఈ గిరి వ్రజము
యొక్క రాతిగోడలు నేటికిని నిల్చియున్నవి. మనకు తెలిసీ
నంతేవరకు మన దేశమందలి (ప్రావీన శిల్చమునందు మేం
జొదాదో శిల్పము తర్వాత ఇదియే (పొవీనతమ శిల్పము.
రోరుక--ఇది సౌవీర రాజ్యమునకు రాజధాని, 'సము
దతీరమున గొప్ప వాణిజ్య వ్యాపారమునకు ప్రసిద్ది కెక్కిన
శేవుపట్టణముగా నుండెను. దీనిలో ఒకభాగమే నేటి
నూరత్ పట్టణము,
ఉజ్జయిని-అవంతీ రాజ్యమునకు రాజధాని, - ఇటీవల
దీని (ప్రఖ్యాతి ఎక్కు_వయినది.
ఈ యుగములో నే డూ తేర హాందూస్థానమునందు రాజ
మార్లములేర్నడి యుం డెను,
అలిగ్గాండరు దండయాత్ర
క్రీ నూ. 827లో గ్రీనుచేశేపు రాజయిన. ఆలిక్ఞాండరు
జె త్రయ్మాత్ర తలపెట్టి ఆసియా మెనరుసారశీక దేశములను
జయించి హీందూదేశేమును నైతేము జయింప దలచి దండే త్తీ
వచ్చెను. ఇతేడు సింధునదిదాటి తతశిలకు రాగానే అక్కడి
రాజ్యమేలుచుండిన అంఫి ఇతనికి లొంగి వైన్యసాహాయ్యము
చేస్తి ఇరుగు పొరుగుఅ గల తన క తురాజుల“ప తనకున్న పగ
సాధించుకొన జూచెను, - పిమ్మట జీలమ్ నదియొడ్డున,
అక్కడి రాజ్య మేలుచుండిన పురుపో తముడు మాత్రము అంఖి
వలె గాక ఆలిగాండరు నెదిరించెను,. వారిరువురకును ఘోర
మైన యుద్దము జరిగినది. తుదకు పురుషోత్తముడు ఓడి
పోయెను, ' బందీకృతు డై అతడు ఆలికాండరువద్ద నిలబడి
నీవు నా న్న దిరించి యుద్ధములో పరాజికుడవై. యున్నావు
వ్యుత్ర నగరము (శేటిపాట్బా 95 మెస్ య.
దీనిచుట్టును ఎ కైన ప్రొ కొరముబున్ను
ఆది నుండీ ఆంధు్రులనరకు
న
గదా నీయెడల “నేనెట్లు (ప్రవర్షింపవలనని కోశదవో చెప్పు’
మని ఆలికాండ రడిసినప్పుడు, 66 ఒక రాజునెడల నొక
రాజెట్లు (ప్రవ _ర్రింపవలెనో అట్లు (పవ _ర్హింపు” మని వపుమసోత్తి
ముడు (ప్రత్యు త్తీరమిచ్చెను. అందుకు అఆలిగ్జాండత మెచ్చు
కొని అతనితో మత చేసుకొని అతేని రాజ్యమతని కిచ్చి
వేసెను, ఆలిగ్రాండర జై[త్రీయా(త్రే. బియాస్ నదివుకును
సాగినది, అంతలో చం[ద్రగుప్తుడు ఆలాంచమవద్రకు వచ్చెను,
ఇతడు మగధ పొజునకు శ ఘూ ద్ర నీ కడుపున పుట్టిన బు
ఆరాజు చనిపోగానే ఆరాజునకో కుల స్త్ర కడుపున బ్ర ట్రిన
నందుకు రాజయి, చంద్రగుప్త సి రాజ్యమునుండి వడలగా మును,
మగధరాజ్య మెట్టయినను జయించ్క సందుని విడలగాజ్లి
రాజగుటకు (పయత్నిస్తూజాన్న చంద్రగసవ్లుడు ఆవిగ్దాంచము
సాహాయ్యము గోయటకై అకేనివద్దకు వచ్చెను. అందుకు
ఆలిగ్ధాండరు సమ్మతించెను. గాన్సి అముదామ 'సంవచ్చిరము
లయం యిల్లు విడిచివచ్చిన అతేనినై నికుట్తు పిసీగిపోయి యులు
క్రోన్ అతని జైత్రయాత్ర ఇంకను సాషించుటకు సమ్మ
తించలేదు, అందువెత, ఆలిగాండరూ వ్యాసి పపతవను
దాటి, మరి ముందుకు పోవక' ెనుకకు మర లెను.
చంద్రగుప్తుడు తేన పా, కముముతోసే *
దీసి చాణక్యుని సాహాయ్యమున (డం ఫ్రా, 320 pyre ము
సైన్యము అను “కేక
రాజ్యము. జయించి నందుని జంపి రాజాయెను. _ ఇచెని
తల్లి రు ముర; గనుక్క ఇతేడు స్థాపించిన రాజవంళే మునక
మౌర్యవంశమని పేరు వచ్చినది,
చంద్రగుప్తుడు తేన మగధం "ణ్వ్యాథి'క కారమును. నాయిన
వె పులను వి స్పరింప జేసుకొొనెను. ఆతని స మండ్య మం మ
7 లకుల కాల్బలము. 9 వేల ఏనుగుబ్కు 30 "జీల నష
దళము రీ వేలకు మించిన రధములు ఉండెను, స es
మందలి మండలములలో సరిహున్లు మండతములకి్ తిని “ఎ ము
వర మువారిససే మండలాధ్ధిపతులు గా. సల శ్రీల నా | NOTE దీ
ర “ల ఓ సె బ్
పాలనమంతా నెమ్మదిగా సొషిం నను,
మగధ సామ్రూజ్బమునకు బిటి. నాని మిన పాటనీ
rh esas
ప న అనా
బటి ముట్టు స
లోతైన అ డ్ఞయున్ను డాం డెను, గ్
గోపురములున్ను, 64 ద్వారము
పాలనము నేటి పురపాలకనం
ల్ a టే అచ బ్య గ్. శ వ ప్రై
(వా se RINE A టి గ
న్న సు బుస ట్స నేసే న.
గన్ను వలను నాన పర
౦ఘములక౦ం ళు ఎకి క్కువ సాం
.(క్యేము అధికారముగల సంఘములద్య్వా? = సాగినది,
(గ్రామపరిపాలనము సూతే యుగము చాటి నుండిన్ని
p మై =<
న ంమనినరాణము ఆరుల ఛాజములని అను ఆం గెన
మెన |గామనిర్నాః స్ స్టములన్నిి
(గామ నిర్మాణ దిత్రె
రాజవీధిన్ని వామనవీధిన్ని కలసినచోటను ఒకపెద్ద వృష
మున్ను ఆ వృక్షము కింద ఒక పెద్ద మండపమున్ను ఉందేవి,
ఆక్కడ (గ్రామస్థులు కూడి సభలు చేయుచుండేవార,
పంచాయితీ పరిపాలనము (పతి (గామమందును ఉందేది,
పంవాయితీవారి నెన్ను కొను యధికారము (గ్రామస్థులలో
సుద్దకున్చు
(ప్రతియింటి ఉాండేది,
(గానము చుట్లును
మంగళవీధి ననుసరించి, (గ్రామస్థులు మంగళగీతములున్ను
స్లోత్రములున్ను పాడుకొంటూ (గ్రామముచుట్లును (పతి
ఉఊదయమున్ను, (పతి 'సాయం'కాలమున్ను తలుగుచుందుట
ఆచారము, రాజవీధి (గామమును చేరు స్థలమునందు (గ్రామము
అంటుడోగములు ౫లీ
వెలుపలను కన్ని ఇండ్లు ఉండేవి,
వారిని (_గామములోనికి రానీయక ఆ వెలుపలి యిండ్లలో
ఊంచెవారు,
చం దగుపుడు రాజ్యము చేయుచుండిన కాలములో
సెల్యూకస్ అన ఫ్ స్'దెశస్ష డె తివచె
ల్యూ న అను యవనుడు (గ్రీస్ దేశస్థుడు దం డెల్తివచ్చెను,
ఇతడు ఆలాండరు కొలువులో నై న్యాధ్యతుడుగా నుం డెను,
ఆలూండరు ఇండియానుండి మరలి పోయిన కొద్ది సంవత్స
రములలో నే చనిపోయెను, అతనికి పుత్రులులేక పోవుట
చెక్క అతని సాామాజ్యములో చీలికలు పుట్టినవి. తూరు
భగమపెగల అధికారము నెల్యూక సుకు వచ్చినది అందు
చేత నెల్యూకసు దం డె త్తివచ్చి, ఆలిగ్రాండరు ఇండియాలో
జయించిన (ప్రదేశములను స్వాధీనపరచుకొనుటకు (ప్రయత్నిం
చెను ఏ. గాని చంద్రగుప్తుని సైన్యములు అతనిని ఓడించినవి
అప్పుడు చంద్రగుప్తునికిన్ని సెల్య్యూక సునకున్ను సంధి జరిగినది,
దాని (ప్రకారము నెల్యూకసు తేనకుమా ర్టైన్సు చంద్రగుప్తుని
కిచ్చి వివాహము చేసెను, హిందూబదేశేములో ఆల్టూం
దరు జయించిన భాగములను చం ద్రగుస్తునికిచ్చి నెను ఆ
సమయమునందే మెగస్తనీస్ అను యవన రాయబాొక పాట
లీప్పు త్రమందు కొన్ని 'సంవత్సేరముబుండ్కి మన చేళశమునందలి
యానాటి ' విశేషములను అనేకము వ్రాసి “సట్టుకొ నెను,
అతడు (వాసిన (గ్రంధమంతా మనకు చిక్క_లేదుగాని, చిక్కి
న భాగములను బట్టి చర్షిత్రకాయలు అనేక విషయములను
తెలుసుకోగలిగిరి, చంద్రగుప్తునికి తోడుగా నిలిచి సచివ
డుగా పనిచేసిన చాణుక్యుడు అర్ధశ్యాన్హ్రమును. రచించెను,
అడి ఇటీవల కొద్ది సంవత్సరముల క్రిందటే దొంకినది, దీ
నిని బట్టి నైతేము అనేక విహయముబు తెలియవచ్చినవి,
మెగ స్పనీస్ (వాసిన దానినిబట్టి ఆనాకీకి మన ఆం(ుల
విహయము కొంతవరకూ మనకు తెలిసీనషి,
ఇది ఆంధ్రుల
చరిత్రలో "లెలియజేసినాము,
చంద్రగుప్తుడు డీ వూ. 297లో చనిపోయెను, విమ్మ
ట్క అతని కుమారుడు బిందుసారుడు డీ. ఫూ, 27కి వరకును
రాజ్య మేలి మగధ సామ్రాజ్యమును దక్షీణమున “నెల్లూరు
వరకును వ్యాపింప దెనెను ఆ పిమ్ముట్క అతని కుమార డైన
అశోక చ(క్రవర్షి [క్రీ శ 241 వరకును రాజ్యము. చేసెను,
ఇతడు తన తేండై తౌతలకం కును ఎక్కవ (పఖ్యాతి పాం
దుటయేకాక్క (పపంచమందలి చ(క్రవర్సలలో నెతము ఒక
గోప్ప చక్రవర్తిగా సునత వహించిన మహాపురుషుడు. అ
యితే యితని ఘనత యుద్దములలోే విజయము పొందుట
వల్లను గాని (కొత్త దేశములను జయించుట వల్లనుగాన్సి వచ్చి
నదిగాదు. (ప్రజల కేమమ్బు భాగ్యము అభివృద్ది పొందుటకు
అనుకూల రాజ్యపరిపాలనము సాగించుటవల్లను బౌద్ద మతే
మును అవలంబించి, హీందూూదేశమునంచే కాక తేక్కి_నదేళము
లందు సై తేము వ్యాపించునట్లు చెయుటవల్లను, ఇతని ఘనత
హాచ్చినది. ఆరంభములో ఇతడు తన తండ్రి 'తౌాతలవటెనే
(క్రొల్తీదెళములను జయింపదలచ్చి కలింగదేశమునకు దండె త్తి
పోయెను, విజయముపొంది కళింగాేళశమును తేన సా మాజ్య
ములో చేర్చుకొెను, గాని ఆ సమయమునండే ఆ యాద్ధ
ములో అనేకులు మరణించి చేశము యుద్దము లవల్ల పొడగుట
జూచి మిక్కలి దుఃఖించెను, అప్పుడే అతనికి వైరాగ్యము
కలిగినది 3 జీవహింసచేయుట పాపమని తోచినది, అప్పటి
నుండ్న్ని మరియుద్దములు చేయక, ఉన్న సా మ్రాజ్యముతో
కృ ప్టిపొందిి పరిపాలనము ఆదర్శ ప్రాయముగా సాగించుటకు
మొదలుపెప్టైను, అతడు జేశభాసలలో రచించిన శిలా
శాశనములను స్మ్నామాజ్యమునందు “పెక్క_ోట్ల నిలబెట్టిం
చెను, _ కొన్ని శాసనములందు అతడు భోధించిన ధర్కోప
దేశములు కలవు, కొన్ని చోట్ల మండలాధికారులు (పజల
యెడల "నెట్లు (ప్రవ ర్టించవలెనో "తెలియజేయు. శాసనములు
కలవు. కొన్నిచోట్ల (ప్రజల ఆరోగ్యమునక్కు "క్షేమము
నకు అనుకూలించునట్లుగా అతడు స్థాపించిన వై ద్యశాలల
కున్ను (త్రవ్వించిన బావృలకున్నుు ఇంకా ఇతర సదుపాయ
ములకున్ను సంబంధించిన వాక్యములు కలవు,
అకోకుని తర్వాత మగధ సామ్రాజ్యము అంతకంతకు
ఎక్కువగా శీణించినది, మండలా ధిపతులు స్వతంత్రరాజు
లయినాలు, వకార్యవంశేపు రాజులలో కడపటివానిని అతని
సై న్యాధ్యము_డైన పువ్యమి(త్రుడు (క్రీ వూ 1రిరలో చంపి
రాజయ్యెను, అతనితో శుంగవంశరాజుల పరిపాలనము
(పొరంభమయినది, _ ఇతని కాలములో మినాండర్ అను
యవనుడు మన దేశమునకు దండె త్తివచ్చి సాకేతమున్కు మ
ధ్య రాఫ్రములను (అనగా రాజప్ప త్రస్థానము నందలి ప్రదే
శేములను) ముట్టడించి, మధురానగరమున్యు 'సౌరాష్ట్రమును
( కాథియవాడ్ ) ఆక్రమించెను ; గాని, తుదకు పువ్యమిత్రుడు
ఆదినుండి ఆంధు్ర)లవరకు
అతనిని ేశమునుండి పౌరదోలెను, కలింగబేశ రాజయిన
ఖారవేలుడు స్వంతం్రు డై పువ్యుమ్మిత్రుని కొన్ని యుద్దము
లలో ఓడించెను, కాని పున్యమిత్రుడు తుదకు విజయుడై
ఖారవేలునివలన బాధలేకుండా చేసుకోగలి'7ను. పుహ్య
మిత్రుని కుమారుడు అన్ని మిత్రుడు విదికానగరమందు రాజు
ప్రతినిధిగా నిలిచి మగధ స్నామాజ్యమందలి పడమటి భాగ
మును పొలించు చుండెను. అగ్నిమిత్రుని కుమారుడు
వసుమిత్రుడు తాతగారి కొలువులో నె న్యాధ్యమీ డై పని
చేయుచుండెను, ఇట్లు కుమారుడున్ను, మనుమడున్ను తేన
కక సహాయులుగా నుండుటచే పువ్యమిత్రుడు వూయ్యల సం
(పదాయమును. అనుసరించి, అశ్వమేధయాగము. చేనెను,
మగధరాజ్వమందు బౌద్దమతేమంతరించ్చి (బాహ్మాణమతేము
ఈ వంశేప్ప
రాజులలో కడపటివాడైన చేవభూతిని అతని మం త్రిద్దిమైన
మరల (పబలీనదనుటకో ఇదిగొప్ప నిదర్శనము,
వసుదేవుడు డీ. వూ, 68లో. చంపి రాజ్యమా క్రైమించు
కొనెను. అతడు (బాహ్మాణుడును కణ గోతుడును గనుక
ఇతనీతో కాణ్బవంళే రాజుల (కాన్వాయనుల) పరిబాలనేోము
(పొరంభమయినది, ఈ వంశపు రాజులలో కోడపటి “వానిని
(రం ఫ్రా, 2లో ఆంధ్రులు చంపిరి, అప్పటినుండన్ని మగధ
రాజ్యము ఆంధ్రుల వశేమయినది,
హా ందూచేళశ చరిత్రలో ఆంధ్ఫుల చిత్ర ఎప్పు డేట్లు
(0
(పారంభ మెనదో ఈ (ప్రస్తావన చదివి (గ్రహించినార గదా
షక స్టలాంతేరమున వివరించి రచించిన ఆంధ్ఫుల చరిత్ర దదివి
యానందింతురు గాక |
8కి నవ erg?
2. అంధ్రభూమి
“నూ సూర్యుని వెలుతురు సోకునందా(క
ఓడల జెండాలు ఆడునందా(క
నరుడు (పాణాలతో నడచునందా(క
మనభూమివంటి కమ్మని భూమిలెదు,
(రాయప్రోలు=జన్మభూమి)
విషయసూచిక : ఆంధిభూమి చెన్నపురి రాజధానిలో
నున్నది 3 ఇందు 11 జిల్లాలు కలవు 3 విశాఖపట్టణము అన్నిటి
కన్న "పెద్ద జిల్లా; ఉత్క_ళమునుండి తీమిళ నాడువరకును
తూర్పుతీరమునుండి బొంచాయ రాజధానివరకును ఆంధ)
భూమి వ్యాపించియున్న ది 3 67,500 చదరపు మెళ్లు ,వైకొల్య
ముగలది. కొండలలో తూర్పు కనమలందలి మేం దగిర
నదులలో గోదావరీ కృష్ణానదుల్కు సరస్సులలో పులికట్టు
సరస్సు పెద్దవి. వర్గ పాఠము తూర్పు గోదావరిలో. అధి
కము (లర్ అం.) అనంతేవురం జిల్లాలో. తక్కువ (21 అం,)
కడమ జిల్లాలలో నధ్యస్థము ; శిరో స్థితి బుతుధర్మము
ననుసరించియుండును 3 గాని ఉత్తర హొందూస్టానములోవలె
ఏదిన్ని ఎక్కువ తీవ్రముగానుండదు ; చల్లదనమునకు ఆరో
గ్యమునకు చెప్పదగిన ' స్థలములలో వా ల్లేయు మదనపల్లి
ముఖ్య మైనవి, పట్టికలు : తెలుగు దేశమునకు సంబంధించినవి.
చి హుజనసంకులమై సస్య లక్ష్మీకి కల్యాణనిలయమై సౌఖ్య
(పదమైఉన్న మన ఆం|భావనియందు గల విశాఖపట్న ము,
తూర్చుగోదావర్సి పక్లిమ గోదావరి కృష్ణా గుంటూరు
"నెల్లూరు బళ్ళారి అనంతపురం, కడప, కర్నూలు చిత్తూరు,
అను పదకొండు జిల్లాలున్ను ఇప్పుడు ఇన్న రాజధానిలో
చేరియున్న వి.
ఊర్తరమున ఉత్కళ దేశము తూర్పున ఆంధ్ర సముద్ర
మనదగిన బంగాళాఖాతము ద&ీణమున తమిళనాడు (వెన్న
పట్నమునుండిి వైర్భతిని మైనూరు. పడమట
ఎలలు
cn
బొంబాయిరాజధాని, వాయవ్యమున హెదరా
బాదు బస్తరు ఉత్క_ళరా ప్రే ములోని మన్య
(ప్రదేశములు మధ్యరాష్ట్ర ప్ల ములునుగలవు. ఈ ఆంధ్ర సముద్ర
తీరము నోపాలపురమే "మొదలు చెన్న పట్న మువరకు దాదాపు
ఆరువందల మైళ్లు వ్యాపించియున్న ది, తీఠసామోప్యమున
తూర్పుకనుమలు అను పేరుగల పర్వతపం క్షి ఉ త్రరమునుండి
దకీణమునకు వ్యాపించియున్న ది,
యన పీఠభూములు మెండుగా కలవు. మూడువేల సంవత్సర
ములకు ఫూర్వము ఈ (ప్రదేశము ఘారకిరా తావృత దండ
కారణ్యమయ మై, వీమలుదూరని చిట్టడవిగాను, "కాకులు
దూరని కారడవిగాను ఉండెనని మన ఫూర్వులు (గ్రంథము
లలో (వాసియుండిరి,
నూతన-డార్కళరా ష్ట్రములో చేర్చిన ఆస్మా. ఛత్ర
పురముల _ సరిహద్దువరకును గల (ప్రదేశమున్నుు , మైసూరు
రాజ్యములోని కోలారు జిల్లా, బెంగుళూరు జిల్లాలో కొంత
ఇందు సస్యవంతముల
భాగమున్ను దకీణమున. చిత్తూరు. సరిహద్దుదాటి కాంచీ
పురమువరకున్సు “నెల్లూరు 'సరిహద్దులుదాటి చెన్న పట్నము వర
కును వ్యాపించిన (ప్రదేశమున్ను, నెజామురా వనమున “తెలిం
గానా అని వ్యవహరింపబడు _ తెలుగు జిల్లాలున్నుు మధ్య
మాగాణములో. 'ఆం(ధ్రజనసంఖ్య ఎక్కు_వగాగల చాంద్యా
బ_స్తర్కు జిల్లాలున్ను, నూతీనరాజ్య్యాంగ వ్యవస్థలో భాసా
ఫ్ ప్రయుక్టరాష్ట్ర విభజనము ననుసరించి రాబోవు ఆంధ
రాష్ట్ర మునకు చేరవలసియున్న వి,
‘ey
విస్తీర్ణఘ సూచిన్హూ (ప్రజామ్మిత్రవారు (ప్రకటించిన పటము
చూడండి, | సరిహద్దు సమస్య మనమందరము కలసి ఒక
సరిహద్దు నిర్గాయిక 'సంఘ'మేర్చరచి పరిహ్క_రించుకొనవచ్చును,
చైని పేర్కొన్న పదకొండుజిల్లాల వి న్షీరము 67,500
6... రంగి =ాలిల్ట్యో
చదరపు మెళ్లు ! ఇంతే వి _న్లీర్ణయగల ఆం(ధ్రరా స్ట్రము, యూ
రఫ్ లోని బెల్లియమ్బు హాలెండ్, డెన్మార్కు_ దేశ
వి క్లీర్గము ములకన్న 'నాలుగురెట్టున్నుు స్కా బైండు వర్ణం
[ ఆం. రా, సరిహద్దులు
రు
డు , బల్తేరియ్సా, (గ్రీసులకు శెండేసీశెట్లున్సు, అధికము
-గానుండును, 64 వేల చదరపు మెళ్ల వై శాల్యముగల అస్సాము
46 వేల చదరపు మెళ్ల వైశాల్యముగల ఒరిస్సా 82 చేల
చదరపు మైళ్ల వె శాల్యముగల సింధు రాస్ర్రములకన్న నిస్సం
ఫయముగా "పెద్దదిగదా ! 17222 చదరపుమైళ్ల వి _్లీర్ణము
గల మన విశాఖపట్న ముమండలమంత వి_స్లీర్గ మైన మండే
లము ఫారత దేశమున మరియొకటిలేదు !
10
_.వోయువమానమునుండీ ఆంధ్రబేశమును. ఒకసారి చూచి
నచో తూర్పుతీరమున (ప్రవహించు నదులు శేవులు మధ్య
మభ్య కొన్ని జిల్లాలలోగల అడవులు, కొండలు ఇంపుగా కన
బడుతూ ఉంటవి, దేశమధ్యముగా బోవు వై లుమార్హము
నకు తూర్ప్చుభాగమున - ఫలవంతములయిన భూములు, కాలు
వలు కలవు, ఈ (పాంతేమున వాణిజ్య వ్యాపారములు,
సమృద్దిగా జరుగుచుండును, శై లుమార్హమున కిరువైపులను
మెట్టభూములు తోటలు రాతినేలలు ఉన్నవి. _ విశాఖ
పట్నముయొక్క_ పడమటిభాగము తూర్చుకనుమల కొండ
లతో నిండియున్నది; ' తూర్పుభాగమున సముద్రమట్టము
నకు సమానమగు భూమిగలదు. అందుచేత ఈ జిల్లా
పడమర ఎత్తుగాన్కు . తూర్పు పల్లము'గాను.. ఉండును,
తూర్పు కనుమలు ఈశాన్యమునుండి నెరతి
కొండేలు మూలకు వ్యాపించుట చేత ఈ జిల్లా రెండు
అరణ్యములు భాగములుగా విభ క్రమయినది. ఈ కనుమ
లకు పడమటివైపు మిక్కిలి ఎత్తైన ప్రదే
శము గలదు. దీనిని పీఠభూమి అందురు. ఇవి సముద్ర
మట్టమునకు 8000 అడుగులు ఎత్తుగానున్నది. ఈ జిల్లా
లోని నదులన్నియు ఈ పీఠభూమిగుండా (పవహించి
బంగాళాఖాతేమున గలియును. పీఠభూమి తూర్పుననుండు
భూమికి . పల్లపు నేలయని “పీరు. మిగిలినదంతయు మన్యము.
మందసా ఇచేరువను మహే హెంద్రగిరి (5000 అ, ఎ.) పాల
కొండతాలూకాలో పొలకొండలు, (4000 అ, ఎ)
విజయనగరమువద్ద వెలగాడ కొండు శృంగవరపు కోట తాలూ
కాలో . గాలికొండలు,. విశాఖపట్న మునక ఆరుమైళ్ల దూర
మున పుణ్యమే త్రమగు సింహాచలము ఫీముని పట్న
ములో. నరసింహకొండ, గోలా్క్కాండ తాలూకాలో
గోల్యూ.ండలు కలవు, సముదతీరముననే _ విశాఖ
పట్నము ఓడరేవుకు (ప్రక్క_కోణమువలె 'సము[ద్రములోనికి
చొచ్చుకొనియున్న. * డాల్చిన్సు నోడ్” అను కొండ
యున్న ది, దీనిలో రమణీయములయన (పకృతి దృశ్యములు
కలను; వీటికి లోవతోటలనిపేరు అనంతగిరి కొండలలో
వీజయనగరర మహారాజుగారి కాఫీతోటగలదు. ఈఅనంత గిరి
చుట్టునుగల (పదేశములోన్సు ఊ_త్రీరమున పాతపట్నం
"టెక్కలి మొదలు దకీణయున ' గనాజెమువరకును గల
తొలూకొలలోను అడవులున్న వీ, ఈ అడవులలో నల్ల మద్ది,
ఏగిసు గ్యులము “టేక్కు వెదురు లక్క, మైనము, శ
.కొనూరు తాలూకాలలో మెట్టభూములున్న వి.
ఆంధ్రభూమి
'ముదలై నవి లఫ్సించును,
'సవరలుు గదబలు మొదలయన అడవిజాతులవారు నివసించి
వీర, కొండలలో పోడు పద్ధతినిచేయు వ్యవ
సాయము బాలా అనర్థ దాయక ము. తూర్పుగోదావరి
జిల్లాలోని అన్న వరపు సత్వ నారాయణకిొండ అందరు ఎరిగి
నదే! ఈ జిల్లాలోని కొండలలో దూమ్కొండు పాపికొండు
ఎతెన శిఖరములు, ' ఈ'కొండలు 2000 మొదలు 4000
అడుసలవరకో ఎత్తే నవి. ఇక్కు_డి అడవులలో కుంకుళ్సు
తేనె చింతపండు మొదలై నవి ఎక్కువగా దొరకును,
రామచంద్రపురం అమలాపురం కాకినాడ్క తాలూకాలలో
ఈ అరణ్యములందు కోదుల్కు
యు న్నారు,
మెట్టలుగాని కొండలుగాని లేవు. రామచంద్రపురం 'తౌాలూ
కాలో సాగుకాని నేల జేచెడై నాలేదు, ఇంటీనగోడలచదా"కొ
పంటపొలమే |! పశ్చిమ గోదావరిజిల్లా ఉత్తరమున మెరక
దకీణమున పల్లముకలది. కొన్యూరు సమీపమున, ద్వారకా
Pa క nia
తిరుమలయొద్ల మాత్రమే గుట్టలున్న వి. _చింతలవూడ్కి
మిగిలిన
తాలూకాలు తేణుక్కు ఫీమవరం, నర్సాపురం, ఏలూరు పల్లష్థ
లెొలూకాలు,
వరిపంట. కృష్ణాజిల్లాలో బెజవాడలోన్సు "మొగలరాజపురము
లోను కొండలున్నవి. "బెజవాడ కొండమిద కనకదురగ్ధగడి
గలదు. గుంటూరు జిల్లాలో పల్పాడుతాలూకాలో ౫ని
కోండ, నాగార్జునకొండలుు, బెల్లంకొండ మంగళ గర్హి సీసా
నగరం, ఉండవల్లి, కొండవీడు కోటప్పకొండ వినుకొండ,
మకు రి కొండలు గలవు. కడప జిల్లాలో పాలకొండ్క "కసా
చలము అనే కొండలున్న వి. కర్నూలు జిల్లాలో న నల్ల మేలలు
ఈ (పొంతములోని కొండలన్నింటను ఎత్తై నవి. నిటు
70 మైళ్లు వెడల్పు 25 మెళ్టు;ు ఎత్తు సునూరు 8000 అ
గులు, ఈ కొండలలో సక న శిఖరము బె శనికొండ,
దీనిఎత్తు 8150 అడుగులు, ఇచ్చట మ(దాసురాజభానిలో
తూర్పుభాగపు అడవులలోని కెల్ల, అతిసుందర" మెనదని ప్ప
దగు నల్లమల అడవి ఉన్నది. వెలిగొండలు కర్నూ లుబిల్లాక,
నెల్లూరు జిల్లాకు సరిహద్దుగా వ్యాపించినవి,
పల్లపు తాలూ కాలలో ముఖ్య మైన “పంట
నెల్లూరులోని
వలిగొండలలో చిట్టడవులు కలవు, ఈ కొండ్యప్రదేశమునకు
తూర్పుననున్న మైదానములో ర. రై లురోడ్డ్సు (ట్రంకురోడ్డు వేయి
బడినవి. ఇవిగాక ఎర్రమల కొండలుకూడా కలన్స., అనంత
పురం జిల్లాలో మధ్యగా వీని ఎత్చు
5091 అడుగులు. ఇవీగాక ముడకసిగ, నల్లప్పకొండలు౫లవు.
నుగొండ లున్నవి.
11
పెనుగొండ బెంగుళూరు ఎత్తుకు సమమైన ఎత్తుమిదఉన్న ది.
బక్గాకిజిల్లాలో శాందూర్ కొండలు గలవు, చిత్తూరు
జిల్లాలో కుప్పండివిజన్ పలమనేరు తాలూకా పుంగనూరు
డివిజన్, మదనపల్లి వాయల్బాడు తాలూకాలు పీఠభూమిలో
జేరనవి ఈ జిల్లాలోని కొండలలో ముఖ్య మైనవి మదన
పల్లికి వాయవ్యము'గా నుండిన హార్గ కొండలు; సగటున
£100 అడుగుల ఎత్తుగలవి. వూర్యము దీనికి ఏనుగ ఎల్లమ్మ
కొండయని పేరు,
పుణ్యాత్మురాలు ఏనుగులకు ఆహారము లెచ్చియచ్చినటుల
కథ గలదు, పీఠళూమిని ఆనుకొని ఉన్న ఆవులపల్లి కొండలు
చిత్తూయజిల్లాకు ఈా_త్రేరమున చంద్రగిరి తాలూకాలో ఊన్న
తిరుపతి వెంక శుష్వరస్వామి కొండలతో కలిసియున్న వి,
కాళహ స్పి 'కార్వేటి నగరములలోను కొండలుగలను. ఈ
భౌగణు పర్వతమయము. గొప్ప గొప్ప పర్వతము అన్నింటి
లోను కనుమలున్నవి. ఈ కనుమలలోనివే మామండూత్రు,
కల్లూరు "మొగలి నై నగుంట కనుమలు, అవులపల్లి, తిరుపతి
కొండలలో అడవ్రులున్న వి,
ఇక్కడ నివసించు ఎల్లమ్మయను
ఇక్కడినుండి విశేషముగా
కరక్కాయల్పు సారెపప్పు ఎగుమతి యగను, కొండ
మొదలైన అడవి మృగము లుండును !
ఆంధద్రజేశీపు పెద్ద నదులలో మన గోదావరి మొదటిది,
పడమటి కనునులలో (త్రీయంబకమనుచోట ఈ నది ఉద్భ
వించినది, దీని పొడవు 900 మెళ్లు,
గోదావరీనది, _ దీనిలో అనేక ఊపనదులువచ్చి చేఘుచున్నవి.
ఈనది తూర్పు కనుమలను "ఏల్చుకొని,
కర రా.
thierry mui COCOA TOILED
తూర్పు గోదావరి జిల్లాకు సరిహద్దుగా పొరుచున్న దీ,
కూనవరము దార శబరి అనే ఉపనది గోదావరిలో కలియు
చున్నది.
ఈ నది హైదరాబాదు సంస్థానముగం డా (ప్రవహించుచ్చు,
మదరాసు రాజధానిక్కి ఆ సంస్థానమునకో "సరిహద్దుగా ఏర్పడి
నది ఈ నదికి దుమ్మిగూ డెమువద్ద ఆనకట్ట కట్టి నారు,
పొవీకొండల ఛేదించుకొని పారునపుడు ఈ నది యరుకైన
కోనగుండా (ప్రవహించును, వాటినిదాటిన వెనుక ఈ నది
విస్తరించి మందమె జండు మటిలో దిగబడినప్పుడు అంక
జడి (cn € -
లేర్చడుచున్న వి. 1852 లో ధవ ళేశ్వరమువద్ద ఈ నదికి.
ఆనకట్ట కట్టినారు, ముఖ్యముగా ఈ నది శెండు పాయళలై,
ఏడు చీలికలుగాసము ద్రములో గలియుచున్న ది, ఇచ్చట
ఒండుముట్టి విస్తారముగా పేరుకొని, డెల్లాగా మారినది,
వీని"సే గోదావరి డెల్ల యందురు. రాజమహేంద్రవరము ఈ
నదీతీరపు నేవు పట్నము; ఆదికవి నన్న యచాటినుండి ప్రసిద్ధి
కెక్కిన నగరము వాణిజ్య వ్యాసారములకిది మూలేంద్ర
ముగా నున్నది, ఇక్క_డనున్న గోదావరివం తెన చూడదగినది,
కృష్ణానది హెదరాబాదు సంసానమున మహో బలేశ్వరము
ఈ శేబరిలంకోపొగాకు ఛాలా (హో స్తమైనది !
అనుచోట ఉద్భవించి, కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర
మను పుణ్య కే త్రమునుండి నల్లవులలగుండా
కృష్ణానది. (పవహించ్చి డీశెలమును సమీపించి గుంటూరు
బంగాళాఖాత
ములో గలియుచున్నది. దీని పొడవు 800 మెళ్గు. ఈ
నదికి బెజవాడవద్ద ఆనకట్ట కట్టబడినది. పంట కాలువలు
ఖ్ aha TI
br wa er et mea rn En WUE pl en క న్ LE pal
స టీటీ | టీ ఎన /
“గోదావరివంతెన
12
ఆంధిభు*యి
న. పా. BEZ WA
2 DURGA TEMPLE (ర్మ, గొ (కి WADA
3 MALLIKARJUNA TEMPLE ప్త.
4 SIVALAYAM |
5 VIJAYESWARALAYAM
6 ANJANEYA TEMPLE
7 ELEC. POWER HOUSE
NR
మ? . ల ల.
ప wd \e నష యాట
డ్ ¥ షై క +
b= - ర స్ | స్
గ్ర rag" ల WEA CEE చా
ర 0 గ ఈ Ep ప = క
గే fil aS గ ri జ
డ్ భ్ హ్ స ఉప ళ్
; = og ele & is Bi: క్ Na Smee Fas IOS 6
ప్రో ల? Yi gra వ EST వీ
4 wt న జీ నదికి కక. -- 7
క్లిగ క్రి ! Foci 2 మట ZF ¥ Da; MTR న టీ
రే స! za దాసీ లో త్ క్ష స బన ర Os
oe జె క wad న న్ RY) ర వ
: = ధ్ a | PVA) rT REE ep re గ్రా
కు క = ; = క een
3 Tf — త్ నా రాక By
స్ 3 “ఈల ak GF EE fy ల్లో = గ 1 వప్తెక్ కీ ౧ కిక
క్ | లనే త్ గహ . '
(క
లి
బెజవాడ ---కృష్ణానది
అ
పొలముల కనువగు నీటీ వసతి ఏర్పాటులు జరుసుటచేత అనంతపురం కడప, కర్నూలు జీల్లాలగుండా
దీని (కింద భూమిసాగుబడి బాగుగా నున్నది, మద్రాసు. పీనాకిని. (ప్రవహించి పడమటి చెలిగొండలయందు సోమ
నుండ కాకినాడ వరకు బకింగహామ్ "కాలువ. తప్పి, కిలయను క నుమద్యరా నెల్లూరుజిల్లాలలో
రోజుకు అయదు చరదపు మెళ్ల్ (పదేశేముమోద, ఆడుగు ప్రజేశిస్తున్న ది. ఆక్మకూరు తాలూకా పొడనునను ఈ
ఎత్తున మేటవేయగల ఒండుమట్టిని తెచ్చే ఈ 'నదీమతల్లివ ల్ల
కృష్ణాజిల్లా సారవంతమగుచున్న ది! ఈనది దాదాపు 200 మెళ్లో
మేర గుంటూరు జిల్లాలో (ప్రవహిస్తూ యన్నది, బెజవాడవద్ద
నీ కృష్ణానది ఎంతే రమణీయముగా కనబడునో చూచినారా ?
మెనూరు జిలాలోని నందిదుర్లమున బుటి, బభారిగుండా
ర్త య ౧ ౬ య
కర్నూలు జిల్లాకు ఊత్తరసరిహద్దుగా (ప్రవహించి "సంగ
౧ మేళ్ళరమను పుణ్యస్థలమున, 'కృష్ణా నది
తుంగభ(ధ్రానది, తో గలియుచున్నది. ' ఇది కృష్ణానది
యొక్క ఊపనదులలో ముఖ్య మెనది.
దీనికి
హో స్పెటవద్ద్య కర్నూలునుండి యౌదరా చాదుకు పోవు
శైలు మార్గమున "పెద్ద. వంతెన కలదు,
" 'వీశాకిని నదికి పెన్నాయను పేతు నెతము కలదు.
ఇది మైసూరు రాజ్యములోని నందిదుర్షమను కొండలలో బుట్టి
13
నది పొరుతున్నది ; అక్కడ బొళ్గేయ్కు బీరాపేరు కలసీ
కొంత దూ+రము ఈశాన్యముగను, కొంత దూరము తూర్చగను
(పవహించును ; నెల్లూరు కొవ్యూరు తాలూకాల మధ్య
సరిహద్దుగా (ప్రవహించి సముద్రమును. శేతును. ఈ నదీ
సటతమ బళ అన (|
సంగమము వద్ద ఒక ఆనకట్ట కట్టినారు, దినికిని డల్లా
ఎర్చడినది. _ దీని పంట'కాలువఅం వరిపంటకు ఆధార భూత
ఇవిగాక విశాఖపట్నం జిల్లాలో మరికొన్ని నదులున్న ని,
వాటిలో బాహుదా మెహీం|ద్రతనయ,' వంశభార్క "నాగా
వలీ నదులు ముఖ్య మయనవి.
బాిహుదానది సెద్గకిమిడ మాళువాలభో పుటి
+ య ౯ టో
ఇచ్చాపురమునకో కొంత దూరమున సముద్రములో గలియుం
చున్నది. .
. వ అ అట గ.
ణ్ శాక్య అలో 2 MN oS బ్ హి
reg, TENE మ బాం దబ్బు ములు పద్దు
Bie TE స నె 1 re We. uu
న్ ౯ ఆ
స నతు పముతములో సవయమన్నడి. ఈ పర్వతే
ఆ . ల్
అ య. ie ans మాం] తనయ పాత
క Ho
| లో
య. నాం నాతో కంశతానా నదిలో. కలియు
& eT, ip a గ్
Fa
Te, ct
సస శు
a, Ca 1 స 4 కూ. క్షీ
జంకూ దది. సమ్మగ. కొండఅటోే పుట్ల దక ణ
: ల వాడాలి SLD Ey నీ
మలా మము తొలూకానసండా.. | పవహించిం పిమ్మట
| ~
rr mss sho, సమ్ముదమున కలియును.
th క్ స్తన
అటి ళ్ ఠి
జ వవ. శెదుుపాదలలోనుండ థారవలె పుట్టినదిగాను
షన్ వంక నైాన ని మేరు వచ్చివడి,
- . క
mg పట దీ ముగా భ్ ర్వతీవ్పరము 9
నము
అంజన హౌటాకాలనుండా ('ప్రవమీంచ్చి మోపసు బందరు
కక ఇమ్ముదములో. కలియును, స్వర్షముఖ్కి వేగవత్సి
టి
కంటిన టాన్ యానము మూదు ఉపనదులు ఈ నదిలో చేరును,
/ ఫ్
గ / లో
షై గాన, 115 Ey
గం పా కల
దలిసావతి ఇడి గజపతి నరము తౌలూకొలోేని ఆండ్ర
Gira il aa శ్ స a బల్ జస న గో జీ అ
పెండలలో పటి ౫జపత్న౫రంర, వీజయన౫రం, భీమునిపట్నం
తాబూకాలలో పసవహీంచ్చి కో నాడవద్ద సముద్రమున కలి
స్నా
న. , fa
si i నం.
be
ane గ గా.
స జని కంచవకపుకొట తాలూకాలోని కాశీపురపు
Bw శ్రీల
స. Siding?
9 కే ం౫వరపుకోట్క భీమునిపట్న ము తౌలూ
కాలో పవహాంచి వ వద్ద సముద్రములో
అ 0
అకద వ, నొ సవములవంటి ఆకారము(ల రాళ్లలో
ma —
నుంది ధారణా (ప్రవహించుటచే దీనికీపీరు సౌర్లక
ధి
fea
అన కాపుల్ని పరక శాలూకాలసండా పొక్కి వాలాడ
సక న
కక సముద్రములో శలియుచున్నది. దీని పొడవు 45
న్ లో
Thon, SH
eld మ వ జు |
వవహానప గొలంగొండలలోే పుట్టి సర్వసిద్ధి 'తాలూ
సరిహద్దుగా
పవహాంచ్చి పెంటకోట వద ఇ
హ్ జతి wes 23 వజ సము! దగామి యగుచున్న ది,
ము క్పెస్వైరునులు ఖాండవ వనమును కాల్పుటచూచిి,
దేవేంద్రుడు దానీని చల్లార్చుటకు, కురిపించిన వర్ష పు నీటీ
వలన ఈ నది పుట్టుటచే దీనికీ ఖాండవ నదియని పేరు వచ్చి
నట్లు గాథ కలదు !
ఇవిగాక, ఇం(ద్రావత్సి చిట్టివలస యేరు, కోలాబునది3
మాచేరు గలను. . తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు
తాండవ నదులున్నవి.' తుంగభ్యద్రనుండి (త్రవ్వబడిన 190
మెళ్గు' పొడవైన కడప కర్నూలు కాలువ గలదు, "నెల్లూరు.
జిల్లాలో సువర్ణముఖి, (ప్రవహించును, గుంటూరు జిల్లాలో
చారి త్రేక కీ రిగల చం దవంక, నాగులేరులున్ను, ఎత్తిపోతల
జలపాతమున్ను గలవు. పాలేరు చిత్తూరునెల్లూరు జిల్లాల
గుండా (ప్రవ వహీ ంచుచున్న ది. “నెల్లూరు. చెంగల్పట్టు సరి
హద్దులలో పులికట్టు వద్ద నొక సరస్సుగలదు, ఇ పఘ్న్న్
నది కందుకూరు ఇెరువున కాధారమ్రై కడప జిల్లాలో
(పవహించుచున్నది !
విశాఖపట్నము జిల్లాలో ఆరు సరస్సు లున్నవి. కొండ
కర్లఆవు కొమరవోలు ఆవ మొదలై నవి,
కొండకర్ల ఆవసర్వసీద్ధి తాలూకాలో కొండకర్ల అను
(గ్రామమునకు సమీపమున ఉన్నది. దీనిలో ఎప్పుడును
నీరుండుటచే జలపతులు వేలకొలది నివసించు
సరస్సులు చుండును, విలా సార్గము పడవ పయాణము
చెరువులు చేయుటకు. చాలామంది. ఇక్కడకు వత్తురు.
శారదా నదీనీతు దీనిలోనికి ఒక "పెద్ద కాలువ.
ద్యారా (పవహీ పీంచును. గోలుగొండ తాలూకాలో వరహా
నదియొక్క_ కాఖరైన ోకొమరవేలు ఆవి ఈ అఆవలో
పడుచున్న ది,
దమయంతి సరస్సు, జగన్నాభసాగరము, ఇవీ శెండు
న్నూ జయప్పురేమునకు సామిప్యమున నున్నవి. కలువు
తొమర తూళ్లతో నిండిన ఈ "సరస్సులు కడురమ్యము గా
నుండును,
తలతంపర-__తంపరలను చిన్న చిన్న సరస్సులలో చేరినది,
సోంే పటవద్ద ఈ సరస్సుగలదు. దీనిలోని నీతు పంటల
ఇళ్ళువగా ఉపచరిస్తున్నది..
పశ్చిమ గోదానరి. జిల్లాలో కొల్లేటి స్సున్న ది,
పాతపట్నం తాలూకాలో వూర్వులు (త్రవ్వించిన అసురుల
సాగరము మొదలైన పెద్ద చెరువులు గలవు. ఇవిగాక
కంభం వెరువు భవనాశి చెరువు "మొదలైన చెరువు
లున్న వి,
14
౨ మన రాజధానిలోని ' పదకొండు “తెలుస. జిల్లాలలోని
వర్ష పొతమును ఈ పట్టిక చూపును,
వర్ష పాతము 1939-40 సంవత్సరమున
అంగుళ ములు,
. విశాఖపట్నము 8588
తూర్పు గోడావరి రల. 1
_ పళ్నిమ గోదావరి ర్1,89
కృష్ణా జిల్లా 45.492
గుంటూరు జిల్లా 44. 1
నెల్లూరు 44.86
. కర్నూలు 25.33
బక్లౌరి 99.88
అనంతేప్రురం 20. 9
కడప 26.48
చిత్తూరు 39.06
. ఆంధీభూమి
వల్లే వర్ష ములు వచ్చును. నై సర్టిక పరిస్థితు లనుబట్టి, కొన్ని
జిల్లాల కెక్కు_వగన్సు కొన్ని జిల్లాలకు తక్కు_వగను ఉండు
ను, నెర్ఫతి వానగాలులు పడమటి కనుమలను దాటి
నూకిగాపోయ్యి మరల ఎ_తేన కొండలను తాకునప్పుడే
వర్షి ౦చును గనుక్క తూర్పు" కనుమల పడమటి భాగములు
గల జిల్లాలలో వర్ష ములు 'మెండుగాన్యు అట్టి సౌకర్యములు
లేని బళ్ళార్కి అనంతపురం, కర్నూలు కడప జిల్లాలలో
తక్కువగాను ఉండును, ఈశాన్యపు వానగాలులెక్కు_వాగా
“నెల్లూరు జిల్లాల దక్నీణమున నున్న దకీణచేశప్ర సమ్ముద
తీరమున ఎక్కువగా తగులుటవచే చెన్నపట్న (ప్రాంతపు
ప్రదేశమున వర్ష ములు పడును.
నూర్యుని _వెపు - భూమి ఏఫాగమున వాలియుండునో
ఆ భాగమున ఉన్ల మెక్కువ 3 తక్కిన భాగమున ఊస్ణము
తక్కు_వ. మనకు ఎండకాలము, వర్ష కాలము చలికాల
మేర్పడుటకు భూమి ఒరిగి సూర్యుని చుట్టు 'తీరుగుచుండుట
మన తెలుగు జిల్లా లన్ని టికిన్సీ , ,నెర్ఫతి వానగాలుల యీ కారణము,
~
||
మందురు, ఊత్తేరయునకు పోవునట్లు కనిపించు ఆరు చూస
ములకు ఉత్తీరాయణమని “పేరు,
రు బుతువులుం,
వసంతేబుతువు శరదృతువు :
(గ్రీష్మబుతువు “హీమంతేబుతువ్ర
వర్ష బుతువు శిశిరబుతువు
అయనములు
భూమి ఒక సంవత్సరములో సూర్యునిచుట్టి వచ్చు
ఎన్ని. ఇట్లు మనభూమి సూర్యుని చుట్టివచ్చునపుడు
కామి] నుండువారికి నూర్యుడే ఆరు మాసములు దక్నీణ
నకు పోవుచున్నట్లు కనుపించును. దీనినే దకీణాయన
19
తెనుగు నెలలు ద్రం గీషు నెలలు
(ళా
వైశాఖము = ఏప్రిల్, మే
జ్వేన్ధమయు = మే జాకా
అ
' (ఆావణము డా జూాలె, ఆగను
(2 యా పె
/. స fy శ ah శ జ gy,
rd dg Eo iy Er cd
hep ey న!
Wap Bes
is
hr in Sr Rl ad emp!
easy ig" ఖ్
సక. rn
న్న
జ we మా
వ. ము
ho
en న్ా
|. re
os Pitti అనంత.
గ we th జు
pimp, rete వాల
gr |. ము
ఇమం, 2
eo లా [న ఇ
em TE సాంతము
(oa rE పం అమి మేం
fe gis ఖా ఖు
wile. 5
ఈ
ka Ea న స్టే
Pr ట్ రం |
ahh ES Hee ia Lar గ వ!
క్ al ల్ న్ aT
RE By wy tin, ms rs
జ జ మై జ మెగా ఇ
fea
Ww mw Ty af Fr pnt! వ
ఘు ఇ OE క! i
En
శ హా జము
a wo is
ఖా టౌ
MF, చె ,
2 ew En షు
g2 am వటం
a Mra త్న
న.
కో జ ల
# 7) eal he
a we ym
i ట్ర ప క! న్ ల
గ్ ॥
శ న...
షు తే హు
సొ
"జ ma
Pa: Fr ఇత hw,
wile స DI
en ఇ గ.
a య my, MW"
eee Tet
st -
జిల్లా, తాలూకా.
తో కట్టే
విశాఖపట్నం,
ప సోంపేట
: మ లీ
ల. పారపట షం
చ్హే క్. వీ
౫. బ్ ష్!
త కాకుకం
ప్న
ర హారారీవ్రురం
ALS
గా .
గ్ మ షం. శాన
క సాలూము
గ్ క. bz క్ష
సరి పుముపలీ
ణా
ఉత్తర హీందూస్థానములోవ లె వేసవిలో వేడి. కీతాకాల
ములో చలి ఎక్కువ త్మీనముగా ఉండదు. బెజవాడ్య గుం
టూరు మున్నగు స్థలములలో వేడి 1100లవరకు
నెళ్గును, విశాఖపట్టణములో వా 'లేరులోన్వు
భీముని పట్నములోను వేసంగిలో చల్లగా నుం
డును, ఇక్కడ ఉప్పాడ ఓదచేవులు, మదనపల్లి, రాయల
సీమలోని “సెనుగొండయున్ను చేసంగిలో చల్లగానుండును,
తెలుగు జలాలు,
య
వి వీరము-ాజన సంఖ్య--రోడ్డు--ళిస్తులు వైరా,
16
జ వీరము 5 (గామముల భూమిపన్ను డిస్ట్రీక్ట్ బోర్డుల చదువుకున్న మ
క జనసంభ? సంఖ్య రూపాయలలో. రెవిన్యూ వారి సంఖ్య రోడ్ల
వ ఆదాయము. నూటికి. పొడవు.
17186 8846000 11547 8848103 14119236 6 1154
6220 2163000 1920 6490685 1229365 11 1920
9861 1879000 716 5268715 830389 14 716
3547 1446000 981 5015477 1128851 13 981
5757 2277000 926 6891976 1263604 15 996
7949 1617000 1621 8717588 7219831 8 1621
5919 1057000 689 1915346 4150183 9 889
7581 1144000 796 9151767 548197 8 796
5718 1081000 908 1357681 486767 8 908
6741 1172000 858 1683074 . 507927 8 858
5901 1632000 9254 1676916 608190 8 2954
ఆంధ్ర చేశము.
తాలూకావారి జనాఫా---వి న్తీక్షము--- (గానమములు,
విస్తీర్ణము చ. మె జనాభా పటణములు, సలెలు ఒక్కక్క చ. మై.
గా జన సంఖ్య.
991 80,300 వ 269 " 8368
274 120,635 1 152 440
412 86,546 1 446 211
289 152,286 1 881 697
460 291,827 2 శిర్రకి 634.
401 182,581 బి 207 831
934. 242,618 క్ 328 796
180 99,621 కై 125 ర్ర్త్రి
268 172,097 1 IB
ఫ్థిర 207,391. © — . ger. అ
— 267 : 888
జిలా, తాలూకా,
aE
11. విజయనగరం
12, ఫీమునిపట్నం
18, క్పంగవరప్పుకోట
lk. విశాఖపట్నం
15, అనశాపల్లి
10, సర్యసిగ్గి
17. విరవల్లి
18, గోల్ళా_ండ
19. ౫ఈాణిం
టి తూర్పు గోదావరి,
1. భదాాచలము
౨, .పొడవరనము
త నూగూరు
ఓ, పోలవరము
ర్, ఎల్లవరము
6, అమలాపురము
కాకినాడ
ఈ ెడద్దాపురము
9. పిశాపురము
10, రాజమండ్రి
11. రామచం[ద్రపురము
12. రాజోలు
1కే. తుని
౩ పశ్చిమ గోదావరి,
మ స్స్మవరం
2, చింతలపూడి
9, ఏలూరు.
4. కొవ్వ్యూరు
5. నర్భాపురము
6. తాడెపల్లి గూడెం
7. తణుకు
4 కృష్ణా.
]. బందరు
2, “బెజవాడ
రీ, దివి
4, గన్న వరము
ర. గుడివాడ
6 కెకలూరు
3
“యె . జనాభా,
991,917
141,987
160,058
184,287
182,546
192,063
234,948
159,944
తదిడొస్నైకా నయనా
12,673
7,074
4,976
16,205
9,648
90,909
50,867
£6,538
21,9083
40,912
59,127
48,939
189,049
174,088
97,458
184,975
155,888
238, 796
168,721 .
213,200
155,962
190,007
169898
120,158
202,217
85,368
17
పటణము లు,
రు
LD అ అ సా సా టై
[న
ల అజం] ౧
| ఆ ఆ|| బప
127
118
100
107
104
106
97
95
159
89
136
706
887 4
రిర4
ర్?
రర9
958
886
రశ
617
185
491
440
841
కి
1,066
ర్ల్ర్
449
356
414
646
224
7, నందిగామ
5, నూజివీడు
9. తిదవూరు
5 గుంటూరు,
l, బాపట్ల
ఏ గుంటూరు
తె, నర్సరావు పేట
4. ఒంగోలు
ర్, పల్నాడు
6. శెపల్ణ
7. సత్తెనపల్లి
రి. తెనాలి
9. వినుకొండ
6 నెలూరు,
య
1 ఆత్మకూరు
వి, దర్శి
లె. గూడూరు
4. కందుకూరు
5, కనిగిరి
.. 6, కావలి
7. కోవూరు
8, నెల్లూరు
9. అపాదిలి
10. పోలూరు
1l. రాఫూరు
12. ఉదయగిరి
18, వెంకటగిరి
7 కడప,
మః బద్వేలు
2. కడప
ల్, జమ్మలమడుగు
4. కమలాపురము
లు. పొంద్దుటూరు
6, పులివెందల
7 రాజం పేట
6. రాయచోటి
9, సిద్ధవట్టం
వివరము చ. మై.
678
297
425
688
502
716
820
1041
లే4ర్
106
295
644
639
591
460
801
1,000
548
' వీరిగ్
505.
564
568
594
871
427
755
509
612
308
480
565
1,085
1,103
606
జెనాౌథా.
173,608
78,194
90,296
298,869
297,885
287,261
277,986
167,994
178,824
215,885
256,627
104,879
112,144
99,980
99,356
175,970
184,395
112,038
148,090
190,534
75,632
89,618
72,119
101,928
74,418
93,888
108,035
102,910
68,275
107,645
96,157
158,856
150,962
683,169
18
| గో | + bo న జ =. | |
| కా స స సాన పు ప టి (న
110
109
106
165
88
68
181
19
72
118
119
114
166
182
78
84
119
110
149
110
182
152
“19
93
127
62
79.
91
180.
111
77
ఒకొక్క. చ,
జన సంఖ్య,
956
246
219
434
998
331
839
161
516
806
870
162
175
169
216
220
194
204
886
877
1834
159
121
117
174
124
219
168
225
250
170
153
1837
104
9 బారి,
గు
bo [4
చా ”
[పై SII సా ల
లం
.
10 అనంతపురం.
ధో బణివారాలా తాలు టై గ
fi
por
£9
Sommer
-
అనంతపురం
థర్మవర ౦
గుత్తి
హిందూపురం
కదిరి
క ళ్యాణదుర్లము
మడకసీర
"ఎనుగొండ
తాడిపతి
రు జిలా,
cn
చంద్భోగిరి
చిత్తూరు
కాళహా సి
కుప్పం
మదనపలి
య
పల శ్ర నేరు
132,272
108,101
870984
15ర్ 526
108,712
117,007
101,028
129,436
92,848
193,200
105,400 -
182,133
86,292
100,039
89,511
108,288
92,484
62,499
116,958
90,024
159,640
110,194
173,254
87,447
97,081
98,498
117,815
- 132,499
258,100
118,031
61867
105,618
59,567
19
(4|| ౮4|| |
న ల
Hmmm rn |] య
గా బా దా గా గా గా యె గు గా
164
102
106
114
114.
132
uu
929
344
341
250
104
| ఒకి గక రై చె, యు
చ మ్. జనాభా. పట్రణములు..- - పల్లెలు జన సంఖ్య
£43 122,271 1 105 సి
వ్రిత్తపై 196,111 — 847 j 2
401 198,455 1 329 _ ‘ 2
52 147,124 వ 125 188
._ [1981 జనాభా లెక్కలు. | -.- _—_
ప్రచ యాందములు (తోంతే సానుల కెశ్టేమచి ద్రాం
సన నేర్ప నలరిన తెనులన శేఖ
న టీ ఆ ' య =
ములకు సహం తన వేణికలు వసుంధరను సస్వ్నశ్యాము
అనుజేయం జెలంగిన కెనులస భూమి
ట్స కలయించు చున్నాండ : చావలేదు (. డ
Ee]
హావబేత్యు ఆంధ్రుల మహోేజ్జ నల చరిత్ర '
హృదయముల? జీల్చి చదువుండో సదయులార |!
20
వష జ్
మానవకోటికి 'సంబంధించిన (ప్రధాన (ప్రాపంచిక విషయములను
హీందూదశమునకు అందు ప్రత్యేకముగా ఆంధ్ర దేశమునకు (ప్రత్యత్యముగాన్వు
పరోతముగాను. సంబంధించిన ఇారల్రక్క ఆర్లిక్క సాంఘుక, రాజకీయ
విపషయములను స్థూలముగా వత్సరక్ర నుమున సూచీంచు కాలాను క్రినుళోక,
Pv
తత్ఫంబంధ మైన పట్లికలు,
= లు
(పపంచ జనులలో అయిదింట ఒకరు
భారతీయులు.
తిగ తులు, మాంచూ 39 2,93,40,000
స “ముం అంటార్కిటిక్. 5) 60,00,000
(ప్రపంచపు బి సరసు 19,69 ,50,000 ' ఆర్కి_ట్ ద్ ంం 40,00,000
ఎంటో 1
భహామి 93 3,75,10,000
నికి 39 13,94:,40,000 ఖండ ములు,
సముద్రములోని దీవుల 19,10,000 జకం © 170,003000
“NT జ ఈ 1 ఇ ల జ టూ వదు | | ల అ = | షస గ్ ' WW | . మ me Ra
కవాతు సుస అం స్వ్న్యూట్యు వయం 10,00,000 ఆ ఫోకో l, 15,62,000
సల [(పఫపదమగ భూములు 8,30,00,000 |
0 రా త్తే గ అమిరకొ 3000000
] 20,000 - దకీణ అమెరికా 65,00,000
సముదములు, . ఒేనియా (ఆస్ట్రేంియాతో) 10,00,000
శాంత మహా సముద్రము 6,86,34,000 యూుప్ . . 37,50,000
అట్లాంటిక్. 53. . 4,18,21,000 (సువ (ప్రబేశేములు : 62,05,000
21
i
Br en
జ Pea
Cn
he
En
జ
న... |. mi గ్గ నూ '
సతులు పాషా Ez న (ఖంచి
ముఖ్యమగు ఆర్య భామలు
మూలార్య భాష
1
|
నక ర
స
| |
న కక లాలా రష్యను ఆర్మీనియకా ఇరానీ (జండ్) వేద సంస్కృతం
es
26
ర
౧]
[ల [| |
పిచ్చి. జర్యుకా (ఫంచి ఇటాలియకా స్పానిష్ ఆధునిక సంస్కృతము (ప్రాకృత శాఖలు
|
|
|
మరాటి గుజరాతి పశ్చిమ హిందీ తూర్పు హిందీ
ముఖ్య (దావిడ భావులు
| | శ్ |
3
ల |
sr apes మ సం WE కర.
స్య జ టం. ఎట్ల
తుళు హళ కన్నడ ఆం[ధము కొదిగ్
ఇప్పటి కన్నడము
oN x వ పటా ఇ ॥ 5 శ లీ
శి శాఖ వా(బ్యూూ అరబ్బీ భావులు
ని గి వ ఈ. క్ తుర్కీ చీనా జపాను ఫెౌాపులు
రమారమి 10 కోట్లు
» 8,»
33 7 33
33 7 33
33 ర్ 33
ము ల స్త నే గ తు
ళు ఈ ks మ్ ములు న్ని, | వీ 33
32 4. 33
కీ ఇందు అంధ్ర ఖాషీక్రలు 2
69,00,000 ఒచెబడియు నా తు
22 " >
జగ త్కాాలము
కృతయుగము 17,28,000 ఏండ్లు
(త్రేతాయుగము 12,96,000 ,,
జ్యాపరయుగము 8,64,000 ,,
కలియుగము 4,32,000 ,,
చతుర్యుగము అనగా ఒక
మహా యుగము |
ఇప్పటికి ఆయ మన్వంతరములు
గడచి ఏడవదగు.వెవస్వత
మన్వంతరమున ఊన్నాము,
కనుక ఆరు మన్వంతరము లకో
49,20,000 ఏండ్లు
నున్వంతరము అనగా 80,67,20,000 ,,
71 మహాయుగములు
ఈ 7వ మన్వంతరములో గడచిన
97 మహా యుగములకో
18,40,3,20,000 ఏండ్లు
| 11,66,40,000 ఏండ్లు
ఈ ౨8వ మహా యుగములో
8,88,80,000 ఏండ్లు
కృత (తేతా ద్వాపర కు! 388,60,00 2
ఈ కలియుగములో ఇప్పటికై నవి ర్క్0కర ఏండ్లు
మొత్తం ఈ కల్పంలో అయన ఏండ్లు 1,99,58,45,035
ఇట్లు మన (పాబినార్య సంప్రదాయపు లెక్కల (పకా
రము ఈ కల్పారంభ కాలము మన భూమికి (ప్రత్యేక వ్య కి
త్వము ఏర్పడుటకు వైజ్ఞానికులు చెప్పిన కాలము సుమారుగా
సరిపోవును.
కొన్ని చేశములందు (పాథమిక విద్యకై తల 1!
చేయు వ్యయము.
డెన్మార్కు._ రు 17 ఈ 0
అమెరికా 16 4 0
ఇంగ్లండు 9 0 0
(ఫ్రాన్సు 9 0 0
జపాను 1 0 0
భారత చేశేము 0 2 0
ఆంధ్రభూమి
కొన్ని చేశములందు జనుల వృత్తులు (నూటికి)
దేశము వ్యవసాయము పరిశ్రమలు వర్తకము
నూటికి
అమెరికా 29 99.3 15
జర్మనీ 28.9 39.1 __
(ఫ్రాన్సు 38.8 31.1 12.9
"కెనడా 84 26.9 13.9
ఇంగ్లాండు 6.4 40.0 14.0
భారత "జేశము ౫719 112 5.0.
ఆయు ర్థాయము-అశక్షరజ్ఞాన ము
జననమరణముల స్పితిని తెలుపు పటిక,
న్ టె
చదువు
సగటు జననము మరణము
దేశము గం కున్న వారు
ఆయుర్దాయము న్ జ నూటికి నూటికి
ఇండియా 23 8 3.3 ల, అ
ఇటలీ 44 90 25 14
జపాను 44. 99 3.0 1.8
ప్రాంను క్ష 94.2 16 16
(గటు (బిట్ 50 90 1.5 12
స్విటిర్హాండు రీ] 16 1.2
రంగి
ఆమెరికా
సంయు క్ష 51 94 1.7 1.1
రాష్ట్రము
హాలండు ర్2 92 9.0 0.8
స్వీడను ర్ర్ యా 1.3 11
డన్మార్ము.. 56 అ 19/7 |
ఆస్ట్రేలియా ల్ 92 1.6 0.9
ట్
న్యూజిలాండ్. 67 అ 1.6 0.8
23
— ఈ గుర్తుగల భాగమునకు 'నరిమయైన లెక్కలేదు, కాని
ఈ (పొంతేముల నూటికి రమారమి 90 మంది -చడివినవారే.
* చాలామంది వ్యయసాయదార్థ పెన ఈనాములపపైన
ఆధారపడిన నిరుద్యోగులున్నా రు,
చ. [170
ఫ్రా క్స్
ఊ.42,013,506
వె 212,659
Ess.
వ సu564-
(a
“గివ్రమూ రర ;
WP. HLF O69 |
WB. IE qe
గారానాంగాబాతాార ' .
లో
వావ మో ం
జ్ సంకు.
ఇ
మ ర్ష్రయాం దై
మో. $24195 నళ
భక? 350 భి
పృమిగళతాయూరష్.
అంతటి కంటె టెద్దది)
(మపంచంలోని జనసంఖ్యలో అయిదచవవంతు హోందనులు,
ఇ లా am! Soup ian అ
en WR on
శ ba
ము
44
181,91,85,859 మంది
104,83,85,499 మంది
35 29,86,876 మంద
18,09,000 ౫, "జి
ర్ల
య
కౌలానుుకమణీక
29
"9 J as
ఆధు yon
sr ba er re
ag 3 గ.
భా ల ననున దించి (నూటికి
జలే వట ఉక న్నా సం త్మ TY
కు న మం ల yp
ఎ వ ల లా
ని
న.
. 18.9
9.8
ల 7.2
| 5.6
| _ 4,9
వ కే?
పకెలలో పట్టణములలో. జన సంఖ్య,
(1931 జనాభా చెక్కల గాలి (ప్రకారము) (నూటికి)
శ (గ్రామము
రాష్ట్రము పట్నములు పల్లెలు యొక్క
॥ సగటు జనాభా
సరాలు 6.5 995. తిర్ర్
వీసాకు ఒకస్నా 17 908. 87
ఇమా 19.0 810 612
మడాను షరి 88.2 వ్ 687
బర్మా 9.8 907. 2౦
వన వాస్ట్రయులు 5.5 915 - 397
పా 118 889 ౮91
సందరుం క్రై రాష్ట్రములు 10.2 80868. 400
బెజిష్ ఇండియా 93 9.7. 42
మన జేక్షప్ప ముఖ్యమైన నదులు
పొడవు. మెళు
_ ర ౧౧
Cre 1,960
వా 1,556
గావ 870
సప 1,929
ARE?
కృ స్టా 680
వదు ణా 801
ఢీ
తపతి 620
మన దశ సంపద! 'పపంచము,
జనసంఖ్య సంవత్సర ధనము లేక
మిలియను ఆదాయము ఆర్థిక సంపద
రూ, (మి) దూ, (మ
న.
అమెరికా
సంయు క్ష 122,77 2,058 9, 856
రాష్ట్రములు
వ్
కెనడా 10.87 1,268 8,023
ఇంగ్లీ సురాజ్యము 46.18 ౦092 6,871
జపాను 65.36 271 2,808
ట్రిటిక్ ఇండియా 271.78 52 441
మన ప్రభుతో ద్య|ోగుల వేతనములు.
నెలకో
కేంద ప్రభుత్వము ర అ మె
గవర్నరు జనరలు 21,833 5 4
కమాండర్ ఇకాపేక్ 8,333 0 0
ఎన్టిక్యూటివ్ కౌన్సిలు సభ్యులు 6,666 10 8
(ఒకొ_క్క_రికి)
రాషములు,
రై
బెంగాలు గవర్నరు... 10,000 0 0
బీహారు 8,838 5 4
బొంబాయ 39 - 10,000 1 0
మధ్యరాష్ట్ర్రయులు 6000 0 0
మద్రాసు గవర్నరు 10000 0 0
ఊక్క-_శరాస్ట్ర) గవర్నరు 5500 0 0
పంజాబు 8,388 ఈ 4
సంయు _క్షరాష్ట్ర్రయుల గవర్నరు 10,000 0 0
బర్మా గవర్నరు 10,000 0 0
ప్రధాన కార్యదర్శి. =
అస్సాము (పథాన కార్యదర్శి 2,250: 0 0
"బెంగాలు ం రృతిలితి ర శ
నీహాఠ్వ 53 3000 0 0
బచొం బోయ
;3 3,000 0 0
నుథ్యరాస్ట్రయులం 39 2,200 0 0
మదరాసు 9 “35750 0 0
సంయు క్షకాస్ట్రీము .: wy 3,000 0 9
ఇతర చెశాలలోని "పెద్ద ఉద్యోగస్థుల
వేకనములు ఎ ఎంత్ తక్కువ z"
(బిటను దమూసమునకు రూ,
(ప్రధా 1L111 1 ॥/
ఇండోయా (పథాన ద్ర లెర్న్ ప్రీ న్ 103
చింఫార్థ్
గవర్నరు జనలు 9,888 14 22
కనా
గవర్నరు జనరలు [LIl1 9:
(పథధాని 3375 0 0
జపాకొ
(పధాని 622 0 0
ఇకేరమం(త్రులు 440 9
కార్యదర్శులు 375 12 8
అమెరకా 'సంయు _క్రృరాష్ట్రాములు
అమెరికా అధ్యతుడు 17062 8 0
(గేటు (బిటను (పధాని వేతనము మన ఇండియా గవర్నరు
జనరలు వేతనములో "సగము మాత్రమే,
oy:
కొన్ని (పథాన నగరముల జన స
కలక తా 1,455,592 అలహాబాద్ 153,914
పొంపాయి 1,161,353 -కా3 205,815
మదరాసు 647,230 .ఫవోనా 250,187
చూదరాబాదు 466,894 మైనుయు 107,142
"బెంగళూరు 806470
అదం వ రౌ ఇ అష
(పపంచములోని కొన్ని ముఖ్య ఘట్టములు,
రస్తు పూస్పము
4000. - ఛావిలోనియాలోని సుమేరియనులు.. వార
నాగరికత,
3000
2000 | ఈజిప్టు పిరమిడ్లు కట్టిరి,
“కాం గ్లాసు మం(తత్యకాలమున (ప, మంతి వేతేనము
నెలకు రు. 500 మాత్రమే,
27
కొలానుక్రమ ణీక్రో
మొదటి చంద్ర గహాణము న రింసబడనటు,
re) రాగి
తాలిమి (వానెను,
పరి యా దోొరాసతు,
న్న రె
అను
లో జన్మించెను,
సో క్రటీన్ను చంపుట...
కాన్ ఫ్యూసియస్
ఆలెగాండరు పుట్లుక, .
జ లె
స నారో కాగితము చేయబడినవి .
న్
చల Ne ఇటీ జా! త కూ | ఉప టో ప
న్నా శ వమ అష Pa]
EDs (కాసు కున WOM.
ఇరా దీ
బొ
యా తరుగు బాటు. విటనులో,
రోమును తగుల బెట్టుట-నీకో
చక్రవంర్డి
కై) స సవ మతమును 'నాసేనము చేయుట,
రో ను సా(మాజ్యము- -మహాదళ్ల,
మహమ్మదు (ప్రవక్త మక్రాలో జన్మించెను, ॥
చింగ్ స్ ఖాకా మొగల్ సామాజ్య స్థాపకుని
పరిజొలనము, గా
కింగ్ జాకొ బంగీ వురాజు మాగ్నా కార్దా
య కు:
జారీచేయుట. .
సహానీ Ile
మెంటును నమావేశ పరచెను,
మన్ గోల్ చ(కవర్షి కుబేఖాకా
వొలించుట,
ఆంగేయరాజు
య నీ
_లెమూతు హిందూ దేశమునకు దండెతి
—0
గుటిక బర్ష్ జర్మనీలో (పసం. చముటో 'మొదటీ
పుస్తకము అచ్చు వేనెను, |
ఆం గ్లేయులు రీక్స్ నగరమున (సంచి నాయకు
రాలగు చేవీవోన్ను కౌల్వుట,
-కాకొసాన్ నోప్పల్
టట
కొనుట...
తురుష్కులు
. ాక్సటకా ఇంగ్ల ండునఠు అచ్చు. యంత్రమును
"తెచ్చుట. -
జర్మనీలో నూత్న శేకారంభము---మా త్
లరాధథరును బహి స్ము_కించుటు,
మొదటి పాల
0౧ .
గ్
ఆంధిస ర విస వము
1564 చేక్నొపియర్ మహాకవి పుట్టుట
1600 (బిటిక్ తూర్పు ఇండియా వర్దక సంఘ
స్టాపనః
1609 ఈస్టిండియా కంపెనీ రాయబారము ఇంగ్లం
డు నుండి ఇండియాకు వచ్చుట,
1616 సే క్సొపియర్ మృతి,
1632
1653 | తాజ్ మహాల్ నిర్మాణము.
1649 ఛార్హిస్ స్థ్రూఅర్హు రాజును ఆంగ్లైయులు
తలగొట్టి చంపుట,
1775 అమెరికా స్వాతంత్ర్య యుగ్గారంభ ము
1776 అమెరికా స్వాకం త్య (పకటనము.
1779 _ నెపోలియకొ (ఫ్రాన్సులో కాన్సలగుట.
1789 _ఫించి విప్లవ (పారంభము,
1792 (ఖాన్సు రిపబ్లిక్ అగుట,
1840 ఇంగ్లాండులో పెన్నీ పోస్టును (ప్రవేశపెట్టుట,
1859 ఇంగ్లాండు ఇండియాలను తంతిద్వారా కలుపుట,
1863 సూయజ్ కాలువ తెరచుట.
1870 (ఫెంచి-రహ్యా యుద్ధము
1881 జర్మనీ సా మాజ్య పునః (ప్రతిష్ట,
1899 బోయర్ యుద్ధముల (పారంభము' = గాందీ
మహాత్ముడు ఆంగ్లేయులకు తోడ్చడుట,
1900 చై నాలో బాక్సరు తిరుగ చొటు.
1904. రహ్యా-జపాక యుగ్గారంభము,
1912 నైనా రిపబ్లిక్ అగపటు,
1914 మొదటి (ప్రపంచయుద్దము (ప్రారంభము.
1917 అ మెరి"కా జర్మనీలం విడివడుట. రసా బల్లి
విక్ రిపల్లీ కయ్యెను,
1916 పీల్పక మహో పన్యాసము= (ప్రపంచ 'సం(ామ
సమా ప్ప్,
1919 "వార్సెలీస్ సంధి,
1920 నావా రాజ్య'సమితి స్థాపన, ఖా
1921 ఇటలీలో ఫా సిస్ట్రు ఉద్యమము.
1924 ఇంగ్లండులో మొదటి లేబరు (ప్రభుత్వము,
1928 సోవియట్ యూనియక- వ్యవసాయిక పారి
(శామి" కాఫివృద్ది కై పంచవర్ష (ప్రణాలికను
(పవేశాట్టుట,
1999 ఆఫ్ఘనిస్టానమున తిరుగుటొట్లు,
1930 నాజీపక్ష్న విబ్బంభఛణము-జర్మక రీచ్ సాగులో
హిట్లర్ అధికార (ప్రారంభము.
1934 అమెరికా “సంయు _క్షరాష్ట్రములు ఫిలిఫె౯
దివలకు స్వాతంత్యమిచ్చు కట,
1935 ఇటలీ అవిసీనీయా యుద్ధము.
1936 న్చెయిక్- అంతర్యుద్దము- ఎడ్వర్డు VIII ఇంగ్లాం
శు సింహాసనమును త్యజించుట.
1937 వై -నా=జపొను యుద్దారంభము,
1938 జర్మన్ ఆస్ట్రియా ఆక్రమణ,
1939 ద్వితీయ (ప్రపంచ మహా సంగాను (పకటన
( నెక్టెంబరు 5.
. 1940 నార్వే డెన్మాహ్యు, హాలెండ్, 'బెల్టియమ్,
లక్ సమ్బర్హులను జర్మనీ జయించుట =
(ఫ్రాన్సు పఠనము,
1941 జర్మని-రష్యా యుద్దము,
1942
జపాను జర్మనీతో కలిసి యుద్దమునకు. దిగుట,
పాాందూ బేశ చరిత్రలోని కొన్ని (ప్రముఖ
ఘట్టములు,
4000-3500 మొహెంబొెచావో నాగరికత విలసిల్రినది,
2500-2000 ఆర్యులు హీందూదేళమునకు వచ్చుట.
1500-1200 బుగ్వేదయుగము.
100.330 వావిలోనియాలో ఫూ ందువులు వర్తకము
వేయుట,
650.325 మగధ ఇా(మాజ్య వికాసము
642 శిశు-నాగులు,
50 గౌతమ బుద్దుని జససము.
గ్ర్బ మహావీర వర్గ మానుని మరణము,
522.486 డెరయస్ పాలన, భారత దేశములో నొ క రాజ్య
మును మొదట పాలించిన విబేశియుడు,
487
బుద్దుని నిర్యాణము,
400.300 పురాణాలకు సంబంధించిన బారి తేక సుట్టములు,.
326 అలెగ్జాండరు సింధునదిని దాకెను, తశశిలా
విశ్వ విద్యాలయము
28
వైర్
826.184
823 (సు)
322
270
961
150.140
శ్రీ త,
98.225
120 (సు)
319-20
3830-374
870-415
405-11
587
606
620
700-1000
712
600
'700=/40
743=789
760
1001
1030
1191
1193
గోరకొనూర్ లో మొదట దొరికిన సోరా రాతి
శాసనము,
మౌర్యుల బాలన=బాణక్యు ని అర్థశాస్త్రము.
మెగ_స్టనీసు మన దేశమునకు వచ్చుట.
వార్యవంశీపు (ప్రథమ చక్రవర్షి చంద్రగుప్తుడు,
అశోకుడు సామాజ్యాధిపల్యేము వహించుట.
కళింగ యుద్దము,
పతంజలి వ్యాకరణ రచనచేసి యుండును,
కుపా౭ పాలన,
కనిష్క పాలన,
గుప్పన్నా మాజ్య (పారంభము,
'సము[ద్రగుప్తుని పరిపాలన,
రెండవ చంద్రగుప్తుడు,
ఫాహయాకా హీందూటబేశములో
కాలము.
నున్న
వరాహామిహీరుని మరణము,
_ హర్టవర్షనుని పరిపాలన-హ్యోాన్ తాంగ అనే
"వధ .
ఇండియాకు
చె నా
ran
వచ్చుట,
_య్మాత్రికుడు
బాణుని హర్ష చర్మితీము,
రాజపు(త్ర రాజ్యములు వర్టి ల్లీనవి.
సింధు రాష్ట్రామున అరబ్బుల వాసము,
అజం తె చత నిర్మాణము,
“కట్సింగ్ * అనేవైనా సంస్కృత పిద్యాం
సుడ్కు నలంచాలో ఆచార్యుడుగా నుం
దులు,
వంగరాష్ట్రామున పాలవంశజుల పరిపహొలన,
టిబెట్టులో బౌద్దమత వ్యాపకిము,.
ఎల్లోరాగుహల నిర్మాణము,
జయసొాలుడు మహమ్మద్. నజ్నీతో ఓడిపోయి
ఆత్మహత్య చేసుకొనెను,
ఆల్ బెరూనీ హిందూ దిశమునుగూర్చి (గ్రంధము
(వా నెను,
స్థా సేశ్వరయాద్ధమున సృధ్వరాజు మహామ్మ
దియుల నోడించుటి, .
ఢిల్లీ పతేనము,
కోలాన్నుకమణిక
1200-1526 ఢిల్లీ సుల్తానుల పాలన,
1266-1290 బానిస వంశజులు,
1290-18320 ఖిల్తీల (ప్రభుత్వము,
1292 మార్మో_పోలో అనే వెన్నీస్ వర్తకుడు ఇండి
యాకు వచ్చుట.
1820-1415 తుఘ్లక్ పరిపాలన,
1386 విజయనగర సానూజ్యాంకురార్పణ,
1413.51 సయ్యద్ వంశేజుల పాలన.
1498 వాస్మో_డగామా ఇండియాకు వచ్చుట,
1510 పోర్చుగీసువారు గోవాను పట్టుకొనుట.
1525 పానిపట్ యుద్దము, (బాబర్ )*
1526 మొగలాయి (పభుత్వము ఆరంభము,
1526=1518 హిందూ దేశమున మొగలాయి (ప్రభుత్వము,
1532.65 తులనీదాసు,
1540-15ర్ర్ సెర్ట్వా సూర్ వంశము=వారిపాలన,
1566-1605 అక్నరు పరిపాలన,
1605-27 జవాంగీరు .
1608 శాస్టై౯ా హాకిన్సు సూరత్ వచ్చుట, *
1608-49 తుకారాన్,
1615 సర్ థామస్ కో మొదటికేము రాయబారి
గా జహాంగీఠు ఆస్థానమునకు వచ్చెను,
1627 శివాజీ పుట్టుక,
1627-55 సాజహోకా,
1632.55 తాజ్ మహాల్ నిర్మాణము,
1640 మృబ్రాసులో భోర్టునెంటుజార్డి కోట కట్టుట,
1651
బెంగాలులో ఆంగైయ క ర్మాగారములు నిర్మించ
పడినవి,
16508=1/07 చెెరంగబేబ్ పరిపాలన,
1707-1618 మహమ్మదీయ స్మా మాజ్య విచ్చి త్తి. (బ్రిటిష్
పరిపాలన అంకురార్పణ,
1712 బవాదూల్ పా మృతి,
1{20»48 మహమ్మద్ సా,
1736 నాదరా దండయాత్ర.
వు
1746
సుదటి కర్నాటక యుద్దము,
1748-61 ఆంగ్లాయులక్కు పరాసువారికి అఆధికోరమున శే
షఇండయాలో పోళాటములు,
1757 "బెంగాలు ఆ క్రమణము= ప్లాసీ యుద్ధము,
fh Se Sew
Sr A 1520 రాజూ * రామమోహానరాయలు _బహ్మా సమాజ
2 సై జ మ
. స లో రి దా
ఆ |. వల మును సాప్ంచెనుం
నక చ క జ్ఞండకరోగా మొదటి గవర్న ల గా క
~ 1832 సతీ సహగమనపటద్దతిను నిషేధము.
ఇ వోలు,
ఆయున క «1837 ఇండియాలో మొదటి రై లునూర్హమయు వచ్చుట,
(/ a జ mm pm ar ప శా సదా నడ గొని RE) YEE UO mh ఉ
- కే - ౮ జాలా లో ”
we 1537.41 మొదటి ఆఫ్ఘుక యుషము,
ee 24 ep సనా ద up
ళ్ స యువ 1839 రణజత్ సింగ్ నోరణము,
అం etm, దంతము
= 1 క చ - స్) శో “స్ ' bv cGy (నో ల్ త్త నిస
1843 సింధు ఆక్రమణ, ఇండి బానిస
per Te జ కి నం. 6.
ర వ్యాపార నిర్మూలము.
wn ప: హ్ స సాల స! వజ -
i 1రకర్=4ర మొదటి సీక్కుయుద్గము.
శక. ల వ యళ ల న్నాం ద్రం oi మ రల సో
Mi ag tas a dar sha అ గ. అలలా - i
" _ ల ఏ 1844 (పభుతొోించొరగససలకు బంగి మం దృమాదుద మను
a (7 బట్టకు, కలక తౌ నమ్మ వాహుల (మధా ప్రభు పే నీ యం
సం శాసింపబడుట,
వము ల "
- 1848 లాహోతు “సంధి,
మ వాం యు పపము. మరణము.
, Ih 1849 పంజాబు అక్రహుాణము. రెండవ సీక్ష్య యుద్గము,
సె అంంరష్టూ పు ఉందా పిట్బు ఇండియా చట్టము,
' 1852 రండన బర్మా యుద్దము.
7 కంట మష్తుముః చ
1954 విద్యా నీవయిక సంస్కరణలు,
య్
1857 సిపొరయుల తిరుగబాటు, == బొంపాయ్యి
యు పో మద్రాసు విశ్వనిద్యాలయములు నెల
జ సలం శం నదే కభొనాల సాూపన.
గ సాం ౨ సంస్కృత ప అ నా కొల్పుట,
. ణి. స్ స్ న్న మళ అ) సండి క్ సె - ' .
" వ 1858 =... తూర్పు ఇండియా వర్తక "సంఘమును రద్దుపరచి
a లా లులో.... 'ప్రర్సాచెంటు టిల్ మెంటు |
é ఇంగ్లీషు (పభుతృ్వమువారు హా ందూూదేశ
"హొవ్కేము,
~ పొాలనాధశారము వహీ ంచుటు, ---విక్టో
73 శుహోిరాహ్ర్ర్రిలశో “హైదరాబాదు ముటడింప
£3 # న్ రు
కియారాణి (పకటన,
1859 ఇండియా ఇంగ్లండులకు తంతి సౌకర్యములు,
ఎ స్టే లు : U mp
బ్ పరణమ క 1861 ఇండియా (ప్రభుత్వ చట్టము.=.కరెన్సీ నోట్లు
రా. మా ya పదము షల త చాన గౌ
నాదని నురణము. వెల్లస్ల ఫార్జు విలి వచ్చుట. వీనలుకోడ్కు -హాకోర్లులు
కా జేడ్ జ a రం
కుక్ కాలడి సెలపెల్ముటు,
స్ప ఏర్పరుచుట.
శ
i a క్రగా్ అక స్
నక స్య అరక వక వాష్ట్ర్రయుప్షము, 1864.75 చఛాహావీ 'సంచలనము,
జ నే వామును నన్ంసేడియర్ పద్దతి కొప్పించుటు ౯ చందసేకా
గండ అ బృంచులుః 1866 హ్టేన్ట్య్ చంద్ర సః (బవ (సమాజమును నపవినము
య. fmt గెడా -
ei లౌజనాన్సనకు బబ్బకా. "సంధి "గా మార్చుట,
wn టం శ చ గ
నస మఖ 1868 మైనూరు రాజు మరణము,
“i గాకా డింపంనుకు - 5
నాక్ స్తా పడంపునుటు. 1869 సూయజ్ కాలువ తెరచుట,
| ' 1 పండ, 1870 పర సము( దము గుండా ేవిల్ (గాములు
| . వై ట్ర వెడలుట, ఆర్థిక సం&ోభము.
త్తని శాస్టమ ఆక్ హెయపడినపి, 1872 టు _ | ల
. క - మొదట జనాఫా లెక్కలను (పక టించుటు,
ogres, య్ క్
|
చున, 1875 స్వామీ దయానందు ఆర్యసమాజమును ఫా
te ప్ల సించెను.---ఆలిఘర్ కళాశాల పాపను
_ గుహోరా క్ల వలు ఆం యుల శౌ నోడింపబడికి వ 9 వ్ |
( . 1877 విక్టో రియాలళాణ్కి హీందూచేశమునకు రాణి
ర్మ (॥
మ బటి :
చు DIT 3 mm తీన్ ల
| hr ai i 1 న] Sun న టి
Un శ యగుట, క్వెట్లా ఆకమణ,
30
1882.88
1888
1885
1886
1891
1893
19024
1006.
1907
1909
1910
1911.
1919
1018
1914
1915
1916
1917
1918
19187
1919
1920.
1921
. కన్నాట్ (వ్రభును కొత్త శాస
విశ్వవిద్యాలయాల సమాఖ్య,
షెవు నివారణ సంఘము శ
అఖిలఫారత కార్ధైస్ సంసఘుసంస్థాపనము.
సరిహద్దు నిర్ణాయక సంఘము,
యుద్దము,
©
మూడవ బర్మా
స్
నుణిపుర తికుగుబాటు,
సామి విజేకానందుకు అమెరికాలో నుతో
శ న్యాసము చేయుట, = సే నికులలో
= స వే అలో
“ఊహాందవుల (ప్రవెళార్తత గు ర్టింప
బడుట,
విశ్వే విద్యాలయ సమాఖ్య,
ముస్లిం లీగ్ కలకత్తా కాంగ్రాసు. స్వరాజ్య
తీర్మానము,
సూరత్ కాంగెసు దెబ్బలాటలు,
మింటోం=నూర్లో సంస్కరణలు,
ముద్రణ నిబంధనలు,
హిందూ దేశమునకు జార్జి చ(క్రవంర్డి రాణి-గారు
వచ్చుట,
శాళ్వత మైన ఆక్టిక విధానములు ఏర్పరచుట,
రవీంద్ర కవీం్రుడు “వేవిలో బహుమతి
నందుట:
“ఫాచస్తు స్టురసర్చి ఇకొసి స్రట్య్యూట్. 2 "కెరదుట.,
'ంచాయిలా 8 (పాధమిక విచ్యానిర్భంధ
చఠతంయు,
డై |
ఇండియా 'సంరమణ చట్టము ఆమోదింపబడి
'సగాపరిఇా అన సంస్దలు ఏర్పడుట.
17 న్
హోకుతూల్ ఆందోళన,
నూంకే డియాకు వచ్చుట,
౦ గు ఇండియాకు వచ్చుట
అఖిల ఖెరత హిందూ మహాసభ (ప్రభను
సమా వేళేయు ఢిల్లీలో జరుగుట.
మాం కేగ్యు నెక్సఫర్ష్ సంస్కరణలు కాలట్
కమిటీ 8పోర్షు,
రు
కాల్ సోట్టము, జలియన్ వాలాబాగ్ దుర
వదురరతీములు, ' .
గాంధ్గారి . అసహాయోద్యమ '. (బారంభ ము.
కొత్త శాసన సభలకు ఎన్నికలు.
నసభలను (పారం
భించుటు.. మాసా విప్లవము:
1947
1928
1929
1930
198
1932
1938
1984
1935
1936
1937
1939
1940.
31
కౌలాను[కనుణీకో
కార్మిక చట్టములు, ఛోరీచొరా ధురంతములు
సమయకఠాపాగ్ సాల్వే, గాందీ అరెస్టు,
న్యరాజ్యపార్టావాయ శాసనసభ లకు ఎన్నుకో
బడిరి,
బరాగాలు ఆర్షి నెన్సులు,
చీ త్తరంజనదాసు నరణము,
వ్యవసా యక్ సంబంధ మెన కాకు ణ్ కషి
(a (om
హక నియు కనుగుట, కలకతాతోే
— 0 జాలీ
కందా ముస్తీం అంతః కలవాము,
టఊహాూాసాయి మారకము 1 షి, 6 ప లకని
నిర్ణ యొంచిరిః ఇండియకొ (బాడ్
వ “పెన్ ॥
కాస్త్రెంగ్. కంపె (బారంభము
సకల రాజకీయ కత్య్యుల నమావేశము,
లాపళోలు కాంగెసు స్వాతం త్ర (క (ప్రనూణ రాము
చేనెను,
“సివిల్. డిస్ ఒబీడియన్సు” ఉద్యమము,
మొదటి శకాండ్టేబిల్ సమావేశము
లండకలో జుసిగినది, అ
గాంధీ ఇర్విక ఒడంబడిక,
రెండవ శాండ్ శేబిల్ సమావేశము,
మూడవ కాండ్ కేబిల్ సమావేశము,
“శ్డ్వక్ర పత్రముల” (ప్రకోటనము,
నియుదొస్వోగ నివారణ 'సంఘము నియు_ కిమగుటు,
రాయల్. ఇండియన్ ప్రీ (ప్రారంభము.
ఇండియా (పభుత్వ చట్టము,
బర్మా ఇండియయానుండే ప్రత్వోః కించబడి, రాష్ట్ర
a a)
ముగురు,
సంస్థ స్ఫపరి విల క ఫ్లా ) ములలో
5 గ — 0D 63.
'కాం సు అధ'క*ర సు వహాంచుట,
గ్లతీయ (పపంచ సహా సంవ
కాం గాసుబాాను దము సద్దు కర్మా
యము, కొంగను వాంతుల ఇటీ
నామా,
సుభాస్ బోసు. ఫార్వార్డు
రి
. బోకు సర్న్పరచుట,
“కాం గాసు. సివిల్ డిస్ ఒవీడియన్సు మూవ్
మెను యుద్లవ్య తి కేక (ప్రచారము చె
లు షు
greg Faye
ee వ 668-705 ఈత్చింగ్ సంచారము.
స మంకు వెచనవములు కొసన =| లత ణు ఎ
Sos వలనా అనుట. 790 మొదటి -కామార్హపునితో శెండవ గంగవంళము
నని =. మ How
ey కళింగ దేశ మం'దేర్పడుట,
eg వన కోకు Bh 945 ఆం|ధ చాళుక్య రాజులు వేంగివిడిచి రాజి
౧. గ > ES జ. |
ల గ /" అవి నో
సళ mr పై న ఇ జ్ Be వు లొం (ద్రవరమును రాజధాని నగరము
జాతక వాకా మ పాప్ కప్పు = 1023-1060 రాజరాజన శేం(ద్రుని ఆస్టానమందు నన్నయ
నాయకులతో బం, పతించుకు, భ్ ట్టు ఆంధ్ర నముహాభారతమును రచిం
కాక అధ్య వును బాద్షా. ఫా వదూ చుట,
ఒనరిల జట వచ్చు 1050) (ప్రై లమందు పండిత మల్లికార్జునుని జననము
| 10781140 శెండవ గంగ వంశపు రాజులలో ఎక్కవ ఘనత
ఆంధ జెశము చెందిన 'అనంతవర్మచోడగంగ దేవుని పరి
ha సాలనము,
1180 అనంతవర్మచోడగంగ దేవుడు కటకమును జయిం
చుటు,
1199 కాకతీయగణసతి రాజగుట,
Wal TT (౨ పంతం! tae
race మా జ
i
. 1250 గణపతి చక్రవర్తి 'కాం-ఏపురము జయించుతు *
ల Me ( D జ . | | | 1260 తిక్కు_నసోమయాజ్చి గోపరాజురామపథాని
| Ye ' వలయుట,
a
mh ty
ల 1292 రదమదేవి, ఇటలీ య్మాత్రికుడు మారో.
Es ఖీ WEE వ
షు భ్ i
ar ip | . - ఓ అట్ జ 7 7
1ిరండడిర్ శివకి, 1323 రెండవ (ప్రతాపర్వుద్రుని జెన్నత్వ (పారంభము =
ల సా . | 99
ము అంద శొదఖాహాన కొజ్యము అంతేకించుట, 1328 తుగ్గక్. వరంగలు ముట్టడెంచుట.
స్నా (1
జ్) మర్వ్యతేవంకప్పు అం ధ్రరాజుల పరిపాలనము, 1326-1424 కొండవిటి రెడ్డకాలము,
1336 విజయనగర రాజ్య 'సాపనము,
| ఫీ
తంల మొదటి. వివుకోండిక కాజు. [కీశెలమందు 1396-1430 (నాథుని (పాభవకాలము,
జమేలుట, 1509-1580 [శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనము.
వర్మ మహారాజు పిస్ట 1512 కళుబ్=ఉఊల్ “ముల్క్ గోల్కాండనవాబగుట =
పురమున కాజమేలుట, 1549 తంజన్రూరిలో ఆంధ రాజ్యమేర్పడుట ,
ఫహాహీయాకు ఇండియాలో సంబకించుట, గల్? మధురలో ఆంధ్ర రాజ్యము స్వతంత్రత
"వసత పిషుకొండ్నుల పరిపాలనము పొందుట, -
Pal: గా
శ న. mE యం ఓం న్లో
(వొవంక్స్ంచుకు, 15605 తల్లికోటు యుద్ధము 3 విజయనగర సాామాజ్య
వం. జశికుందు మొదటి గాంగవంశే రాజుల ము నళించుట,
చుటు 1569 ఆరవీటిలో తిరమలరాయలు సదాశివరాయలను
rar చంపిరాజగుట,
మధుర ఆంధరాజు సింసాళీమును జయించుథు,
కృష్ణజిల్లా మహమ్ముదీయులు జయించుట,
1609
1764
1766
1768
1770-1778
1778
1794
1800
1501
1806
1827
1829
1834
1895
1839
1846
1848
1860
1862
చం దగిరిరాజు రంగరాయలు ఇంగ్లీషు కంపెనీ
వారికి చెన్న పురములో కోటకట్లుకోను
ఉక అనుజ్ఞ ఇచ్చుట,
ఆం(ధరాజ్య మైయుండిన తేంజా
రాష్ట్రాలకు వశీమగుట,
లు
మధురలో ఆంధ్ర రాజ్యమంత రించుట,
బొచ్బీలి యుదము,
య
నూరు మహో
త ఆ అ db
కర్నల్ ఫోట్ల మచిలీపట్టణమును పట్టుకొనుట,
సంగీత 'స్మమౌట్టు తప్వెగరాజు-గారి జననము,
లు
గంజాం, విశాఖపట్టణము గోదావరి జల్లాలను
నిజాము ఆంగ్లోయులకిచ్చుట,
రా య
ఇంగ్లి పువారు కష్ణ జిల్లాను ఆక మించుకొనుట,
గంజాం విశాఖపట్టణము, గోదావరి కృష్ణ
య
గుంటూలయు జిలాలో ఇంగి షువారు (పవేశించుట,
0౧ య
పద్మనాభ యుద్దము.
కడప్క కర్నూలు
అనంతపురము, బల్లి "రి
జిల్లాలను -నెజాము ఇంగ్లి షువారికి ఇచ్చి
“వేయుట,
We 7)
ఎచుని చెప్పిన జిల్లా లేర్పడుట,
కొన్ని ముఖ్య ఘట్టములు.
తెలుగు అచ్చు అకృురములు తయాయ చేయ
బడినవి,
తెలుగు లివీతో అచ్చయిన ప్రథమ (గ్రంథము
కేబ్బ్దమంజరి,
బందరు డా “ప్పెన,
ఆంధ (గ్రంధములు విరివిగా అచ్చుపడుట,
ఆంధ నిఘంటువు ము(దణము,
సీనుగుల వీర రాస్వామిగారి కాశీయాత్ర” ముద్ర
[వము ౪
సంగీత స మాట్టు త్యాగయ్య గారు పరమపదించిరి,
ట్
వీరేశలింగం పంతులుగారి జననము.
చిన్నయసూరి నీతిచం (దక్క బాలవ్యాకరణ
ముల ము[ద్రణము,
సర్. ఆర్. వంక టరత్నం నాయుడుగారు,
దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు
గార్ల జననము,
1886
1887
1895
1898
1900
1902
1903
1904
1907
1908.
1911
1912
19183
1914
1917
33
కౌలానుక్రమణీక్ర
విశాఖపట్నం సరస్వతీనిలయం, 'మొదటీ[గంధా
లయము స్టాసేంచబడినది.
(ప్రధమ [(క్రాంగైైస్ సమావేశమునకు అనంత
పురమునుండి పి, శెశవపి'శ్లెగారో సభ్యు
లుగా వెళి ర
వీరేశలింగం పంతులుగారి ఆంధ్ర కవుల చరిత్ర
(వాయబడినది,
క భ్రార్గచం( దిక ను మహాకాళి సుబ్బారావు
గారు ము దింపించిరి. మొదటి నైలు
మార్హము చేయుట,
పీ ందూదేశసాంఘికమహాసభ కందుకూరి వీలేళ
లీంగం . పంతులుగారి అధ్యకుత (కింద
"జరిగినది,
సాహీతీసంఘము గుంటూరులో స్థాపించ
|
బడినది,
"కాకినాడలోగో చెన్న రాజధాని దేశీయ సాంఘిక
హాసభ జరిగాను. గుంటూరు జిల్లాలో
(పథమ వికేంతువివాహము బరికినది,
కృష్ణానదీ వరదలు,
“వీచేశలింగం ప్ర ప స్త భాండాగార స్థాపన
ఆంధ దేశమునకు బిపీ£ చంద్రపాలు రాక,
ఆంధవారషతికను కాళీనాధ్ధుని నాగేళ్ట్యర
రావుగారు బొంబాయిలో స్టాపించుట.---
వీశేశలింగంగారి వ్టి వూరి ముహోక్సయ
జరుగుతు,
బెజవాడ రామమోసహాన (గ్రంధాలయ స్థ సాపనము
అం ధ్రజేశేగం ధ్రాలయోద్యమాంకురార్చణ,
నిడదవోలులో కృష్ణాజిల్లా సభలలో ఆంధ
రాష్ట్ర సమస్య బహిరంగముగా
చర్చించుట,
మొదటి ఆంధ్రమహాసభ బొపట్ల్టలో జరిగినది,
ఆం(ధ్రష్మతిక దినష్మ తిక గా మ(ద్రాసునుండి (పక
టితేమయ్యెను,._ ఆంధ్ర (గ్రంధాలయ
సంఘస్థాపన,
నెంటు అధ్యకుతను కలకత్తా కాం7ను జరిగి
ఆంధ్ర రాష్ట్ర. కాంగ్వాస్
సంఘ నిర్మాణము గావించబడుటు , ===
ఆంధ్రనసర్వ
1918
1938
1939
1940
1941
ల
క్రో
భాహో (పయు_క్షరాష్ట్ర విభజన సిద్ధాం
..... లేమును కాస్ అంగీకరించుట,
బి, యక్. శర్మగారు కేంద్ర శాసన సభలో
భాసా = (ప్రయు _క్షరాష్ట్ర విఛజనము
(ప్రభుత్వము అంగీకరించునట్టు చేయుట,
ఆం(ధ్రరాష్ట్రఆయు్వేదస సమ్మేళనము,
వీశేశలింగంగారి. నిర్యాణము,
స్వరాజ్య ష్మతిక స్థాపన
ఆం(ధ దేశములో మొదట కాకినాడలో కాం
(గాస్ సమావేశము జరిగినది,
ఆంధ్ర విశ్వే విద్యాలయ స్టాపనము,
(శ్రీమతి మాగంటి అన్న ఫూర్షాబేవిగారి మృతి,
ఆంధ్ర నాట్య కళాపరివత్తు స్టాపనము.
ఆంధ చేశేమున మొదటి "తెనుగు శు చ్శ్తము
తయారు చేయబడినది, .
"తెలుగులో చెండవదినప త్రిక జనవాణి స్టాపన,
రావునాహాబ్ గిడుగు. వేంకటరామమూర్చి
పంతులుగారి 'స ప్పతితమ జన్మదినోత్స వము
నవ్యసాహిత్య _పరివత్తువారు. రాజమ
"హేంద్రవరములో జరుపుట,
_ మద్రాసు రాష్ట్రామున "కాంట్రాస్ (ప్రభుత్వము
"అధికారము వహించుట,
శ "కాశీనాధుని నాగేశ్వరరావుగారు లోకా
రాధ్యులై రి.
కాం గాసు మం| త్రివర్ణమలు రాజీనామా
లిచ్చుట,
ళాపఫూర్ణ గిడుగు. వేంకటరామమూ ర్త
పంతులుగారి నిర్యాణము.
. విశాఖపట్న మున నౌకా నిర్మాణ కేం ద్రమునకు,
బాబూ రాజేంద్ర (పసాదుగారు శంకు
స్థాపన
ఆంద మహాసభ జరుగుట=వెన్న పురి
ఆంధ్రమహాసభ రజతోత్సవము-_
కాంగైైస్ నాయకులను విడుదల
చేయుట---16 వ అఖిల ఫారత
మహిళా సమావేశము కాకినాడలో
జరుగుట---నాట్యకళా పరినత్సమా వేళ
ము చెన్న పుకిలో జరుగుట,
జరుప్రట-_విశాఖపట్న మున
34
1942
1857
1859
1873
1875
1877
1878
1884
1885
1894
1895
1901
1902
1908
1912
1916
1927
1926
1937 .
కాకినాడ్క విశాఖుపట్టణమువద్ద జపొనువారు
"పెద్దపాలెయులో
ఏరివ వారిక
య
బాంబులు వేయుట,
ఆంధ గంథాలయము
సభ, ఆంధ్ర సర్వస్వ (పకటనము,
ఆం(ధ్ర దేక్రము
విద్య - విద్యాలయములు.
విజయనగరం మహోరాజావారి సంస్కృత
కథాశాల్క 'నంగీత పాఠశాలల సంస్థాప నం
ఎంజీనీరింగు కళాశాల్క గిండీ.
బాం దవరము కళాళాల సంస్థాప న,
"నెల్లూరు. వేంకటగిరి
| గట్రించిరి.
విజయనగరము మహారాజావారి
స్టాప నః
మిస్, స వ్, యక్, కళాశాలను విశాఖపట్న
రాజమయూా
రాజూగారు కళౌశాల
కళాళాల
మున స్థాపించి,
పిఠాపురం రాజాగారి కళాశాల కాకినాడ...
తిరుపతి వెంకటేశ్వర విద్యాలయము,
ఆంధ కై) స్తవ కళ శాల గుంటూరు,
రాజమహేంద్రవరము (కుయినింగు కాలేజి,
మద్రాసు లా కాలేజి స్థాపన.
పర్లాకిమిడి రాజావారి కాలేజీ స్థాపనము
మద్రాసులో ఆయుర్వేద కళాశాల గోపా
లాబార్యుల వారు న్ధపించిరి,
విశాఖపట్నం వైద్యపాఠకాల--అ్రికల్చరల్
'కాలేజ్కి కోయంబత్తూరు,
బందరు జాతీయ కళౌొళాల స్టాప నః
ఆంధ్ర గీర్వాణ విద్యాలయము కొవ్ర్యూరులో
స్థాసీతము.
అనంతపురం సెకండరీ (డ్ కాలేజి,
మద్రాసు ఆయుర్వేద కళాశాల,
ఆం,ధ్రవిశ్యవిద్యాలయ మేర్చడుట-_వా ల్దేరు
కళాళాల---నైన్సు "కాలేజి. మెడికల్ కాలేజి,
(డో రాజా రంగయ్యప్పరాయ కళాశాల్క "బెజ
వాడ,
L901
1908
1910
1819
1919
ఆంధ చేశము.
ఆరిక పరినీతులు
థి థి
“పెర్మ నెంటు సెటిల్ మెంటు పట్టా రెగ్యులేనక ర]
చట్టము. 1922
' గోదావరి ఆనకట్ల కటబడినది.
రు అబ
కృష్ణా ఆనకట కటిరి.
a ర ౬
పన్నా నీటి పారుదల విధానము “నేర్చరచిరి, 1029
ల్యాండ్ రికవరీ ఆక్.
కడప్క కర్నూలు కాలువ (త్రవ్వుట. 1025
బకింగుహామ్ కాలువ (తవ్విరి, 1027
ఆంధ్ర దేశమున పలు (పాంతేముల కరువులు
వచ్చెను,
శేసరీకుటీరం మద్రాసులో స్థాపన-గుంటూరు
జిల్లాలోని నర్పరావుపేట్క, వినుకొండ
తాలూకాలు తౌాడప త్రీ కదిరి తాలూ 1929 ,
కాలు; ఆదోని తాలూక్కా కంభం, 1931
మార్కాపురం, నందాల్య్కకోయిలకుంట్ల్క
5 ల 1934
పత్తికొండ్క బద్వేలు, (పొద్దుటూరు 1985 |
జమ్మలమడుగు పులివందల్క కనిగిరి,
రకూాదయగిరి దర్శి వొదిలెలలో కరువు
1986
వచ్చుట,
బద్దలు రాయచోటి, జమ్మలమడుగు పులి 1097
"వందల (వొద్దుటూరు, గుత్తి తౌడపష తీ 1988 |
చిత్తూరు చంద్రగిరి మదనపల్లి
వాయల్ పొడు తాలూకాలలో మో
మము,
ఎన్టేటుల్యాండు ఆక్ట్ర అమలునకు వచ్చుట,
ల రో
ఆం(ధా ఎస్యురెన్సు కంపనీ స్టాపనం "
(న్ కృష్టా ఆయు శ్వద ఫార్మెస్పు ఏలూరు,
లమ్మీ అండ్ కోవారు కుష్టరోగ జొవధాలయ
క్ర: ల న
కౌలాన్ముక్రమణీక
మును విశాఖపట్న మున నెలకిొల్నులు.
నందిగామ తాలూకా మునగాల పరగ
కాలలో మొమము,
మో'పేడ్ నీటికట్ట గట్టి,
ఆదోని ఆలూరు సీకిగుప్పం, బళ్లారి తాలూ
కాలు; గుత్తి ప త్తికొండ్క వొనకొండ్య
నాడి కొట్టూరులలో కరువులు,
ఆంధ్రా బ్యాంకు సంస్థాపన,
బళ్లారి అనంతపురం జిల్లాలలో మరల కరు
వులు
ఆంధా ఇన్సూరెన్సు కంపెని స్థాపించబడినది,
ఆంధా సైన్ టిఫ్క్ కంపెనీ స్టాపించబడుట.
—- నెల్లూరి జిల్లాలలో గాలివాన,
మోతే నారాయణ రావుగారి ఆంధ గ్యారం
రది ఫీల్ళు కంపనీ మద్రాసులో స్థాపన
పోలవరం (కా జెక్టు వచ్చినది,
బళ్లారి ఆలూరు తాలూకాలలో మరల్య కం
వులు
బళ్లారి అనంతపురం జిల్లాలలో. కరువులు.
పులిగడ్డ ఆనకట్ట తూర్పు కాలువ
శ్రవ్వుట.
గుంటూరు జిల్లా "నెల్లూరు జిల్లాలలో పద్ద
గాలివాన,
అనంతపురం కర్నూలు జిల్లాలలో కరువులు
వచ్చెను.--- కాం(గాస్ మంతి వర్షము
వారు బుణవీమో-చన చట్టము పెట్టుట.
(తాగుడు నిపేధము సేలములో (పారం
ఫించి "తెలుగు జిల్లాలలో (పెళ
పెట్టుట=(ప్రకాశం కమిటీ 8పోర్టు
జమిక దారీ రైతు సమస్యా పరిహ్మైర
ము---ఆం( ధా ఫార్మసిటికల్. వర్కు
స్థాపించుట ( బందరు),
మ తమ్మోనియన్
డాగ్యఎర్క్ నీఎప్ జె
నోబెల్
పరిశోధించిన విషయము.
మొదటి నీమతు కనిపెకును ,
రై ౬ |
రివాల్వరు ,
విద్యు _త్తంతి
రులిఫోను, -:
వానో్రాఫ్,
ఇక క్యాండనెన్ట్ ల్యాంపు
మోపకా వ్క్చరు యం[త్రము
విమానము +
వల్క__నెజ్ డు రబ్బరు
కొలాను క్రమణీక
ప్రజ్ఞాన పేరు. దేశము పరిశోధించిన విషయము. కాలము.
డకాలప్ - ఐర్హండు రబ్బరు “కైరో 1868
మాక్ మిలకా స్క్మా_ట్లండు బెసికిలు *. 1840
' ల్యూమియేర్ (ఫ్రాన్సు మోప.క" పిక్చరు (ప్రా జెక్టురు 1805
పాస్కల్ (ఫ్రాన్సు కూడికల యం[లేము 1642
మెర్ గక తాలర్ ఆమెరికా లినో కుప్పు అచ్చుకూర్చు యంత్రము 1885
శాలీలియో ఇటలీ “టెలిన్కోపు 1598
'బెస్సెమర్. ఇంగ్లండు ఉక్క 1858
వాటర్ మక అమెరికా. ఫౌక శుక కలము _ 1864
పోలు అమెరికా చెను మిపక , 1873
లెట్ అమెరీకా 'సేఫ్టీలేజరు 1904
లాఏనెక్ (ఫాన్సు న్లతీసోో_పు 1819
గాంధిమహోత్ముని ఆంధ్రదేశ సంచారము,
గాంధీ మహాత్ముడు తొలిసారి నెల్లూరిలో జరిగిన వెన్న రాష్ట్రయ కాం్టను మహాసభా సమయమున
ఆంధ దేశమునకు వచ్చెను,
రెండవసారి చెన్న వురికి వచ్చి చెన్న పురినుంచి ఉత్తర దేశమునకు బోవుచు మార్గ మధ్యమున బెజవాడలో
ఒక రోజు బస చేనెను ఆ సమయమున ఆంధ్ర (ప్రముఖులతో రాజకీయముల/నాగ్సి ముచ్చటించెను. ఆ సాయం
(త్రము బహిరంగ సభలో మహాక్ముడిచ్చిన ఊపన్యాసమె ఆంధ్ర దేశమున ఆతని (పధ మోపన్యాసము
1921 సం. అఖిల భారత కొంగైాస్ సంఘము “బెజవాణలో సమావేశ మెనపుడు మహాత్నుడు ఆంధ్ర
రాష్ట్రము నంతేటను సంచారము గావించెను,
1929 'సంం మహాత్ముని శెందవ ఆం(ధ్రబేశ 'సంవానము,
అఖిల భారత వారిజన యాత్ర 1988 సం॥ నవంబరు రి లో మొదలు “పెట్టు జూలై ఆఖరు వరకును వివిధ
రాష్ట్రములలో సాగింపవలెనని మహాత్ముడు 'సంకల్పించుకొన్కి డిశంబరు 14%'వ తేది ఆం[ద్రరాష్ట్రామునకు వచ్చెను,
ద్ర . టె
37
అంధ్భ్రసర పన్యము
(శ్రీ పింగళ కోదండరామరెడ్డి (హైదరాజాదు).
పండితు'లై , పండితపోషకులుగా వాసికెక్కి అపారమైన
సాహిత్య సేవచేసిరి,
స (ప్రజా బాహుళ్యపు దామాషా (ప్రకారము ఆంధ్రులకు తగిన
పలుకుబడి ఈ సంస్థానములో ఉన్నట్లు కనపడదు, ఈ
ఆంధ్రులకు మాత్సభావ నఖివృద్ధిపరచుకెనుటకు తగినన్ని
అవకాశములు లేవు, ఈ రాష్ట్రామున విద్యాధికుల "సంఖ్య
నూటికి 5=8 మధ్యయుండును, (ప్రభుత్వమువారి విద్యాశాఖ
చేయుచున్న కృషిచాలదు, (ప్రజలు (ప్రజాపకృమున పాఠశాలల
"నెలకొల్పి కృషిచేయుటకు అవకాశములేదు, ఇందులకు
నిదర్శనముగా 18384 ఫసలీలో 6 ఖాస్టీ ” (సొంత) పాఠశాలల
గస్తీ యొకటి -గావించబడినప్పుడు (ప్రభుత్వమువారు తమ
ఉత్తరువు లేనిది బళ్లను నదపకూడదని ఆజ్ఞాపించుటచ్చే అనేక
ప్రవేటుబళ్లు మాసీవేయబడెను,. ఈ రాష్ట్రమున సన్
(1827) ఫసలీలో ఉస్మానియా విశ్వవిద్యాలయము "నెలకొల్ప
బడెను, తర్వాత విద్యా విపయికములై న గొప్ప మార్పులు జరి
గెనవి, వాటినిగూూర్చి సురవరము (పతాపరెడ్డగారు ఈ (కింది
విధముగా (వాయుచున్నార్కు * ఇంతవరకును (బిటిష్
యిండియాలోని మద్రాసు బొంబాయి కలక త్తావంటి
విద్యాపీఠములలో ఇంగ్లీషు ద్వారా బోధ జరుగచుం డెను,
ఉస్మానియా విశ్వ విద్యాలయములో అట్లుగాక ఊర్లూకు
(పాధాన్యమిచ్చి చేశభావలకును (ముల్కీ_జబాన్) ఇంగ్లీషు
నకును ద్వితీయస్థానమిచ్చి రి, అందుచే, ఉస్మానియా విశ్వ
న్యమునకు వచ్చెను... దీనితో తెలుగ శీణించుచున్న ది.”
(పభుత్వమువారి (గం థాలయములు అ నేకములున్నప్ప
టికీ యింకను ఇక్కడ (ప్రజలు అనేక (గం థాలయములు
ఇక్కడ ఆం(ధ్రులు నూరు
స్ట్పీ చుట కవకాశములున్న వి,
1901 లాలీ
(గంథాలయములకు పగ నెలకొోొల్సి నారు,
శ కృష్ణ దేవరాయల (గంథాలయమును స్థాపించిరి, హైదరా
జాదులో మూడు లక్షల రూపాయిల విలువగల రెడ్డి
విద్యార్ది వసతి గృహమున్నుు వసతి నృహమునకు ఓర్ వేల
రూపాయల విలువైన 12 చేలకో పైబడిన తెలుగు ఊర్లు
సంస్కృతము, పార్పీ (గం థములుగల వు _స్తకాలయ
మున్ను ఊన్న ది, ఇక్కడి ఆంధ్రులు (పజా=ఉద్యమములలో
పాలని ముందంజ వేయుచున్నారు, (గంథాలయములే కాక
"ూదరాబాదులో సారస్వత సాహిత్యకృషిజేయు సంస్థలు
అ'నేకముగాగలవు. వాటిలోనివే సారన్వతనమిత్కి సాధన
'సమిత్తి బూరగంపొాడు సాహిత్యసమితి,
ఇచ్చటి ఆంధ్రులకు 16 'నం॥లనుండి (పకటితమగుచున్న
సురవరము (ప్రతాప శెడ్డిగారి నోల్య్క్కాండ ప తిక ఆంధ
"కేసరి దివ్యవాణ్కి అను వారషత్రికల్కు (శ్రీమతి ఆర్, ఎస్,
"దేవిగారు 'సంపాదకురాలుగానున్న “తెలుగుతల్లి ముందుముల
స్తున్న "తు అనే ఉరూ దిన
—_0 a ప
SDE
నర్గి ౦౫రావ్రుగారు (పకటి
సికింద్రాబాద్ లోని గొప్ప వర్తకులు,
140.
శ్రీ ఏకా. బాలకృష్ణయ్య అడ్వకేటు, ఎమ్. ఎల్.
బెంగుళూరు పురపాలక సంఘ మాజీ అధ్యకులు.
పత్రిక ; చిదిరమఠంచవారి మాస పషత్రిక్క విభూతి ఆయున్వేద
కళ "మొదలై న పత్రిక లున్న వి*
హౌదరాబొదు = ఆంధు)లు. తమ సర్వతోముఖాభి
వృద్ధికై ౯ ఆంధ) జన సంఘమును * స్థాపించుకొనిరి, ఈ
సంస్ద యిప్పటికి 9 మహాసభలు జరిపినది, దీని కాఖోప
శాఖలు ఈ రాష్ట్రాిమున పనిశోయుచున్నవి. _'సంఘశకార్య
దర్శి మూలపురుషులు, (శ్రీ మాడపాటి పహానుమంతరావు
వి,ఏ,ఎ, వి,ఎల్ ఇ గారు, యువకులలో నాయకులు బి. నారా
యణ చెడ్డాగారు. ఆంధాసభ ఒక్క కు "కాక తు సంస్థలు
గూణా యిచ్చట పనిశోయుచున్న వి. ఆక్యసమాజను,
9 ందూనముహాసభ, కిసాకాసభా శాఖలుసూడా గలవు, ఈ
మధ్య జరిగిన సత్యాగ్రహ సమరంలో సంస్థానం ఆంధ్రులు
ఎక్కు_వగా పాల్టానిరి ! |
వి స్టర్సములోను, జన సంఖ్యలోన్వు ఐశ్వర్యములోను
ఫీ ందూ చేశపు సంస్థానములందు (పాధాన్యము వహించిన
“నైజాము 'సంస్థానమువారు అనువైన ఓడ లేవు తమకు లేకుండు
టచే (బిటిస్ (ప్రభుత్వమునకు ఇదివరలో తామిచ్చిన కృష్టా
జిలాలోని మచిలీపట్నము మరల _ వశసరచుకొనుటరో
య
రాష్ట్రేతర ఖండాంతర ఆంధులు
ల
యత్సీ ంచుచున్న ట్లు తెలియుచున్నది. రాచొవు నూతన
రాజ్యాంగ విధానములో తెలుగు మాటాగడువారిని అం
భాపా (పయు క్ట విభజనము ననుసరించి ఏవ రాష్రైయుల
నుగా చేయవలయునన న్న్న ఆందోళన ఇక్కడె ఆం గుఐక
+ శా iy |
స్స 1 8. iad వు రం
శ
అదు
శౌ
.నెజాము రాష్ట్రామునందలి ఆంధ్ర) (ప్రముఖులలో “పేకెన్సి క
న్నవారు మేజర్ ము'క్వ్యాల గోవిందరాజులు నా
"గారు వ్యవసాయశాఖ రసాయనిక కొన్మజులు పి జె
కృష్ణు పి, హెచ్, డి. (కార్నెల్) గారు ఊసా
విద్యాలయాచార్యులు రాయ పోలు సుజా కావుగా
తణిశెళ్ల వీరభద్రుడు కురుగంటి సీతారామయ్వగాప కావ్య
తీర్థ చిదిరంయఠం విరభ భద్రశేర్మగారు 3 35 రాజా బహాదూర్
నెంకట్రానశెక్డ రిం బి ఇం గార వెంక టామ ఇడిగారు
50 ఏండ్లు (పభుత్య్వో ద్యోగముచేసి హాడరాజాదు నగర
పోలీసు కమావనరుగా పనిచేసి తపకార చే
పుచ్చుకొంటున్నారు. శ్ర వ్ంగళ్ వెంక (ట్రమ సడ
దశముఖిగారు "పెద్ద కుటుంబీకులు నాయకులు. నిజా
మాంధు)లలో ఇప్పుడు అభివృద్దిసూచ సూచక మైన చైతన్యము
'సంచలనము గలదు,
G
శ్రీ కె. చెంగల్వరాయరెడ్డి బి. ఏ., బి. ఎల్,
మైసూరు అసెంబ్లీ కాంగగెన్ పార్టీ నాయకులు,
141
శ) బైనాని నరసింహం గుప్త.
ఆంధ్రజ్యోతి (తెలుగు) ప్రజామాత (కన్నడ) వారవ శ్రికా
సంపాదకులు ; త్వరలో *జనవాణి' అను కన్నడ
౧ దినపత్రికను ప్రారంభించ నున్నారు,
మెనూరు సంసానము
మెనూరు సంస్థానము హిందూ రాజ్యమని పెని ఇెప్పీ
యుంటిమి. ఈ రాజ్య చరిత 1809 నాటినుండి (పారంభ
మగుచున్నది. ఈ సంస్థానాధీశులు శ) శ) మహారాజా
జయచామరాజేంద్ర వుడయార్ బహదూర్,
ఆరంభమునుండియు ఆంధు)లు ఈ (పౌంకమున నివ
సించియున్నారు, ఇచ్చటిఆంధు)ల జన
.మెసూరు సంఖ్య 1్చ,15,366క బడి యున్నది.
సంస్థానాంధ్యులు "బెంగుళూరు జిల్లాలో 1,95,680
మంది కోలారు జిల్లాలో 5,03,081
మంది టుహ్కూర్ జిల్లాలో 1,16 972 మంది మెసూరు
జిల్లాలో కేర్ 010 మంద్కి మండ్యా జిల్లాలో 10,004
మంది, చిటల్ దుర్ష జిల్లాలో 119,578 మంది హస్సాక
జిల్లాలో 18,128 మంది కోడూరు జిల్లాలో 10,600
మంది, షిమోగా జిల్లాలో 21,722 మంది తెలుగువా
రున్నారు,
దః ఆం(ధ్రులలో చాలామంది దంతేఫు పనులు, సబ్బులు
చేయుట, కోలారు బంగారు గనులలో పనిచేయుట మొద
లగు పరిశమలలోను ; శెళ్వే అఆఫీసులలోను కాగితములు
ఉఊర్పల్సిచేయు కర్మాగారములలోన్సు నియు క్షలై యున్నారు.
పట్న వాసులు (పభుతో పదిహగులుగన్సు అధ్యాపకులుగన్సు
న్యాయవాదులుగను పనిచేయుచున్నారు. మైసూరు రాష్ట్రము
లో బట్టల నత వృత్తి "తెలుగువారి చెతులలో నున్నది. ఇక్క_డ
గూడా నేతగాండను పద్మసాలీలందురు._ తిరువాన్కూరు
మైసూరు బరోడా, వ్షారాలలోనున్న ఆంధ్రులకు రాజ
కీయ పరిజ్ఞానము విద్య, నాగరికత కలదు,
మెసూరు ఆంధ్రలలో సుప్రసిద్ధులు సర్, మోతృుగుండం
విశ్వేశ్వరయ్య గారు ఎమ్. రామ చందరాజుగారు (హా
కోర్టు జడ్జి, క. చెంగ(లాయ కడ్డి బిఏ, బిఎల్ గారు
బెంగళూరు శెపిజెంటిటివ్ అసెంబ్లి కాం (స్ పారి
లం (am
నాయకులు,
మాధవరావు (మైసూరు దివాక్) గాత ; బెంగుళూరు విశ్వ
కర్నా టక ష్మతికా సంపాదకులు టి. టి. శర్మగారు చిటల్
దుర్గ జిల్లా బోర్డు అధ్యక్షులు బి. వెంకట శ్యామన్న బి.ఏ,
బి.ఎల్, గారు కోలారు జిల్లా బోర్డు అధ్యతులు ఎల్,
వేమాకెడ్డిగాయ, మెసూరు మహారాజ కళాశాల ఆంధా్రాధ్యాప
కులు అన ంతకృష్ణశర్య శై
aC) ఈ
దివా న్యాపతి
రాజను త్ర పవిణ
బహు గంథక_ర్దలెన రాళ్లపల్లి
| న
డాక్టరు ఏ. వరదరాజులు నాయుడు
అఖీల భారత హిందూ మహాసభ ఉపాధ్యతులు,
142
గార్పు. శ్రీ కె. ఎస్, ఆభార్యులు ఎమ్, ఏ, (మైసూరు
"కుక్ 'స్తుబుక్ కమిటీ కార్యదర్శి) గారు శృంచేరీమఠస్వామి
(శ్రి జగద్దురు శంకరాచార్యులువార్కు. విద్వాకా బి, ఎస్.
రాజయ్యం-గారు, శ్రీ ఎస్, వి, శ్రీనివాస శెట్టిగారు
ఎక. సి, తిమ్మారెడ్డిగార,ు (మైసూరు కాంగైాస్ వర్కింగ్
కమిటీ సభ్యులు, చిటల్ దుర్ష జిల్లా నాయకులు ఎమ్. వి,
గోవిందరాజావారిశారు మైసూరు రైల్వే అసిస్టెంటు
కం(టాక్ట్టరు వి, వి నారాయణ ెడ్డగారు, ఎక్, బాల
కృష్ణయ్య (అడ్వకేటు ఎమ్, ఎల్. సి గారు షత్రికాధి
పతు_లెన వి, ఎక, గుప్తా
గారు గ్రీవతి బి, 'కామేళ్వ
రమ్మ బి.ఏ, గారు మొదలైన
వారుగలరు. వీరందరును
ఊన్నత పదవులలోనివారు
'సంస్కాారముగల సంపన్ను
అం, మెసూరు ఆంధు)ల
చో రాలా
==
రాష్ట్రేతర ఖండాంతర ఆంధ్రులు
వూరి ఆంధ నాయకుల పాలనమందు ఈ (పొంతేములకో
“తెలుగు వారు ఎక్కువగా వచ్చిరి. అట్లు వచ్చిన వారిలో
రాజ కార్య నిర్వ్యహాణాధికారము వహించుటకై తెనుగు
నియోగి (బాహ్మణుల్కు 'సత్క_ర్మల నిర్భిఘ్నముగా. కొన
సాగించుటకై వైదిక (బాహ్మాణులు గలరు. ఇక్కడ
మురికినాడ్కు వెలనాడు, కరణక మ్మ "వేంగినాడు అను
తెలుగు (బ్రాహ్మణ కోటుంబము ల నేకము లున్నవి. ఈ ఆంధ్ర
(బాహ్మణులు రాజా స్థానమున గౌరవ సత్క్కాారములు పొంది
ఉన్న తౌధి కారములు వహించిరి, నేటికిని రాజ పురోహి
తులు ఆంధ్ర (బ్రాహ్మణులే !
ఇచ్చట కాపు కమ్మ
'వెలము తెగలకు సంబంధిం
చిన వారిని బలిజ వంశసుల
ET థ్
నియ్ము రాజులనియు
పర్య అందురు, బలిజలలోచాలా
యా న్ని HAR క |
య యం తి ద్ర 7 క | | మందికి వ్యవసాయము వృత్తి
శ
$18411 111111:01142 చనన
అభ్యుదయమున కై వాటు
స: ష్:
tmRNA:
. పడుచున్న “ఆంధ్భ భాసా
FON సన! ఇచ్చటి రాజులు క్షత్రియుల
meee 9X (0 ANE
111111111116811118415 NNN N..
ఖువర్గనీ సమాజ” మొకటి
"జెంగుళూరులో గలదు.
హీ కాది శుభ కార్యములలో
వీరుఖడద్ద పూాజజేయుదురు.
మ్రుదు క్కోటసంస్ధానము
ఇక్క పుదుకో_ట సం శా షానా
ప్రానములోని "తెలుగు వారిని
గెసరించి “తెలుసు కొనవలసి
యున్నది, ఆ(పదేశేమునందలి
ఆంధులను గురించి పుదుక్కో_ట రాజ్య 'కార్యధురంధరు
లెన (వ్రీజనాబ్ ఖాకొా బహదూర్ పి, కలీస్తల్లా సాహెబ్
బహదూర్ ఎమ్. ఏ, వి. ఎల్, గారు ఈ దిగువ ఊదా
వారించబడిన కొన్ని వివరములను 'తెలియచేసిరి,
1941 జనభా లెక్కల ననుస
స 'సంసైనపు మొ త్రము జనా?
పుదుకో_ట రించి సంస్థా పు) త్రము జనాభా
సంస్థా నాంధులు 4,88,346 మందిలో 13,200
మంది తెలుగు వారు గలరు.
విజయ నగరరాజుల సామంతు'లై దక్షీణచేశీ మందు దిన్విజ
యముగావించి తమ పరిపొలనము సాగించిన మధుర్క తేంజా
పుదుక్కోట సంస్థాన లాంఛన చిహ్నము.
ఈ రాజులుసై న్యాథికారు
లుగా నున్నారు. నైనిక
He Mis, వృత్తులలో వళ దత్వులు,
బలిజళాఖలకు జెందిన గాజు
అకాపులు గూడా గలరు,
కోలట్టూరు తాలూకాలో
వీరి జన సంఖ్య అధికముగా నున్నది, గాజుల కులస్థులకు
“గాజులు చేయుట వ్బ త్తి, వ్రుగాక, జెట్టివాండ్కు కమ్మరి
కుమ్మర్సి వడ్డి "మొదలగు కుల వృత్తులు చేసుకొను వారు
వైన్నవ మత బోధకులై న 6 దాసరులున్ను * గలరు. తోటీలు
కొందరు జమిందారులు. విరున్నూ తెలుగువారే! వీరు
జక్క_మ్ము బోమ్మక్క_ "మొదలై న దేవతలను ఆరాధింతురు,
'సంస్టానమునకు “సంబంధించిన భ(టాజులున్ను3 రాత్రులున్ను
ఆం(ధ్రులే !
పుదుకో..ట 'సంస్థానమున ఆంధ్రులు అనేక ఉన్నతే
సానముల నలంకరించిరి ఈ (పాంతే (ప్రముఖులలో ;
వీజయరఘు నాథరాయల సలహాసంఘ సభ్యులలో (ప్రథాను
143
ఆంధిసర్వస్వము .
జైన అనంతయ్యగారు (1812-1815) 3 దివాళా బహుదుర్
ఎస్, కెంక(ట్రామదాను నాయుడుగారు (1899-1909) ;
దివాకొ బహాదుర్ టి, రాఘవయ్యపంతులు నీ ఎస్, వ,
(కౌన్సిల్. ఆఫ్ ఎడ్ మినిస్ట్రేవకా అధ్యములు 1929198 L)
గారు 3 (ప్రధాన న్యాయ మూ ర్రుల్కు సలహా సంధు సభ్యులు
అయిన పీ, వెంచయ్యగారు (1981) ఇప్ప దగినవారు,
పుదుక్కోట సంస్థానాధిశుల వంశే వివరణము, చరిత
"తెలుసుకొటకు పుదుక్కోట ఆస్థానకవి, ఆంధ భాసార్ట
వము విరచించిన (1769-89) నుదురుపొటి చంక నార్యుని
ji
fi
పండిత శ. నీలకంఠ శాస్త్రి, మద్రాసు విశ్వవిద్యాలయ
ములో చరిత్రశాఖ (ప్రధానాచార్యుడు,
తొండైమాన్ వంశావళీన్నీ 3 అతని కుమారుడు సాంబయ కవి
కృత మైన తొం_డైమాన్ విజయమున్సు, ఆధారములు, అశేక
సంస్కృతాంధ్ర పండతులు ఈ రాజాస్థానము నలంకరించి
దముండిరి,
ఈ ఆస్టానమునకో వచ్చి, బ్యోతిస్టరూపిణి అనే రాగమున
కీర్తన యిచ్చట రచించినట్లు. ప్రతీతి గలదు.
సంస్టాలాంఛనచిహ్నము గూడా తెనుయగులోెనే
యున్నది, - (పథమమున తొండైమాకా పాలకులు విజయ
నగర నామంతు'లై న ఆం ధనాయక పాలకులకు సామంతులు,
15 వ. శతాద్దిమధ్య భాగము నుండియు వీరు స్వతంత్రులై
రాజ్యముపాలించ "మొదలు “పెట్టిరి. నేటి పాలక వంశమునకు
సంఖ్య అధికము,
a తోగ్యరాజ సామి 19 వః కతాబ్బమున
మాలపురుషుడైన ఆవడి రఘునాథ తొంైమానునకు (శ్రీరంగ
రాయలు “రాయ రాహు త్తరాయ రాయ మన్నీడు రాయి”
అను విరుదమును ఆయన శే క్లి సామస్థ న్రములను మెచ్చు
క్రొని యిచ్చెను. ఈ వంశజు లందరికిని “రాయి అను
విరుదము కలదు, ఈ వంశజులు తమకు "నేతలైన విజయ
నగర రాజుల గౌరవ చిహ్నముగా తమ ససంస్టాలాంఛన
చిహ్న మును తెనుగున (వాయించుకొ నిరి,
ఈ 'సంస్టానాధిశుల్కు “ అన్ముకకాసు ” అనే నాకము,
దసరా ఊత్సేవములలో. బీదలకు దానముగా నిచ్చుట్టె
ము[ద్రింసిం చెదరు, “ విజయ”
(వాయబడ యుండును, చాణొము విలువ ఒక “సా,
దాని“పు అని లేలుగున
పీరు గాక బొంబాయి రాష్ట్రపు స్వే రాజ్యములలో
12,077 నుంది; బీహారు డాల్క్ళ రాష్ట్రములకు జెందిన
స్వదేశ సంసానములలో 7,405 మంది; వంగ రాష్ట్ర
థ్ ర
స్ఫదేశ సంస్టానములలో 86రి మంది ; ఆం(ధులుగలరు.
h
దే ౯
రా పై)తరాంధ్రులు
అన్య రాష్ట్రములలో నివసించుచున్న ఆంధు అందరి
లోను తమిళ నాడులో నివసించుదున్న ఆంధు)ల జన
వీరి తరవాత బొంబాయి ఆంధ్రుల
జనసంఖ్య "బాచ్చు,
ఈ క్రింది పట్టికలో దతీణదేశపు జిల్లాలయందు తెలుగ
మాత్సభావగా మాటలాడేవారి సంఖ్య, 1931 జనాభా
'లెక్కు_లను బట్టి వివరిస్తున్నాము వ
తెలుగు తెలుగు
జిల్లా మాటలాడు జిల్లా మాటలాడు
| వారిసంఖ్య _ _| వారిసంఖ్య
తిరుచునాపల్లి | 9,15,460 | రామనాథ్ 1,97,019 |
కోయంబత్తూరు 5,29,640 దతీణఆర్కాడు 1,84,934
సలం 4,16,224 తీరునల్ వెల్లి 1,79,960
త -
వంగల్నటు.... 8,19,946 |“ 68,429
గ లు మలబారు 16,330
ఉత రార్మా_డు | 3,17,765 నీలగిరి 9,482
మధుర 9,03,689. దకీణ కెనరా 1,025
మొత్తము 94,59,803
"నటికి ఈ సంఖ్యలు ఇంకను అధికముగానుండునని
ఊహీంచుటకు అవకాశమున్న ది.
144
శ్రీ సాధు వరదరాజం పంతులు, తీరున లె ల్లీ.
చోళ పాండ్య. రాజుల నోడించి అ(ప్రతిహాతీముగా
ఆంధ్రనాయక రాజులు కొంత
ఆం(భ నాయక సాలకోలు; కాలమో భాగములు బాలించిరి.
80 లక్షల తమ పతాకమును ప్రతిష్టించి వీరు
తమిళ చాటిఆంధు లు తెలుగు జాతిన్సీ తెలుగు నం
స్కృ తినీ ఊన్న తే
స్టితికి తెచ్చిరి, ఈ
నాయకి వంశేమున (ప
మలనాయని (ప్రతిమ
- మధుర మోూనాక్సీ ఆల
యములో _ నున్నది,
పాలనే కాక, కళా
రాధనకు కూడ వీరు
నాసి శెక్కిరి, [కీరంగ
నాథుని ఆలయములో
ని దంతపు బొమ్మల్యు
(శీ "పెరుమాళ్ స్వామి రెడ్డి, ఎం.ఎల్.సి.
ఉ. ఆర్కాడు జిల్లాబోర్లు అధ్యకులు.
19
రాష్ట్రేతర ఖండాంతర అంధులు
తంజావూరి సరస్వతీ
(గంధ మహాల్ వీరి
సాలన నాటి నిదర్శన
ములు, సత్యభామా
సాంత్వనము రచించిన
కామేశ్వర కవి రాధి
“కా సాంత్వనము విర
ని, వెంకటప్ప చెట్టి,
చంచిన కృష్ణ కవి, విజ ఎల్. ఏ, సేలం
య విలాస కావ్య
క రయైన చేమకూరి వేంకటకవి, సంస్కృతే కె విధమైన (నివాస
దీక్నీతుడు ఇక్కడి వారు. మధురాం(ధ్రకృతులకు సీకమాక్ట
దర్శకులు. రాజులు కవులు (పండు నెన్నెలల కేటకో
బొక్క. ” రసహృదయులు,
లె
ఎట్టియాపురం కురివికుళం, ఇలయరననేందల్న్
వడకలై , తేవారం, "కాపత్తూరు మొదలై న 1ఓ£ తెలుగు
ఇచ్చట జమించార్లందరున్ను కమ్ము లెడ్డ్క బలిజ వంక
జాలం,
జమిండారీలున్నవి. ఈ పొంతేమున "మొలకనాటి వారున్నుు
పూసపాటి కుమారస్వామి రాజా, ఎమ్, ఎల్. ఎ.
రామనాడు జిల్లాబోర్లు అధ్యక్షులు.
149
శ్రీ సి ఎస్. రంగస్వామినాయుడు,
పి. ఎస్. బి. అండ్ సన్సు మేనేజరు, కోయంబతూరు.
"కాసల నాటివారు సాధువారు టంగుటూరి వారు న్యాపతి
వారు "మొదలై న (వాహ్మణ కోటుంబములరో చిందినఐ *రున్ను;
వూసపాటి వారు ఆవుటుపల్సి వార్పు చింతల పాటివారు,
కాకర్గ వారు గొట్టిపాటి వారు మొదలైన కమ్మ రెడ్డ
కుటుంబములకు చెందిన వారున్ను; జనపవారు, 'దేవాంగులు,
ఇాకల్తి మంగలి యాదవులు, కంసాలి, కుమ్మరి, వడ్రంగి
"మొదలై న తెగలకు సంబంధించిన వారున్ను గలరు. తమిళ
నాడు కాంగైాస్ అధ్యమయబుగానున్న ఒమందూరు రామ
స్వామి ెడ్డగారు మన
“తెలుగువారే, ఇచ్చటి
క్షుతియులు, ఊ క్రమ
క్నుత్రియులనబడు రాచ
జాతి వారు, వీరు 800
సం. ల, (కిందట విజ
యనగర (పొంతముల
నుండి వచ్చి పుదు
ప్వాళియము, ఎళీయ
ప్నాళియము, సీంగ SR
ల (| ౨ ౧౦ లేబర్ నాయకుడు
రాజు క టలను మా (కి రామస్వామి నాయుడు, ఎం.ఎల్.ఏ.
డు కోటలను కట్టు కోయంబత్తూరు.
కొని నివసీంచుటచే ఆభాగమును ఇప్పుడు రాజు ఫాళియ
మని అందురు,
వె వాహీకాది సంబంధము లుండవు. ఇచ్చట తెలుగువారు
తేలుగు సంవత్సరాది భోగిపండుగ "నాగుల చవితి మొద
నైన పండుగలు “కేవలము ఆంధ్రసర్యపదాయము ననుసరించి
జరుపుదురు. దకీణాదిని ఎ(ర్రనేలయంతా. శిడ్ల్రు నల్లనేల
ఇచ్చట తెలుగు వారిశిన్ని అరవ వారికిన్ని
యంతాొ కమ్మలు ఆక్రమించి యున్నారు, ల
ను హగ్ ల ఫి ,
కోయంబత్తూరు జిల్లాల” గూడా అధికముగా ఆంధు
లున్నా రని ఎవ్పీ యుంటిమి. అనేక చానములను చేనీన
ఆంధ్ర (ప్రముఖులలో వీ యస్, బి, చారి కుటుంబము
డాక్టర్ బి. వి. నారాయణస్వామి నాయుడు.
అన్నామలై విశ్వవిద్యాలయములో ఆర్థిక శాస్తాధ్యాపకుడు.
కోయంబత్తూరులో ఒక ఉన్నత పాఠశాలను "పెట్టించిరి,
వీరి యాజమాన్యమున అ"నేక కర్మాగారములుు (ప్రత్షిమరలు
కలవు. కోయంబత్తూరులో విదేశసంచారము చేసీ
యంతే విషయికమెన విజ్ఞానము బడసివచ్చిన, బి, డి.
నాయుడు అండ్ కంసెనివారి విద్యుత్ యంత్రములు
"రేడియోలు తయారు చేయు కర్మాగారము గలదు, కోయంబ
త్తూరు, తిరునల్ చెల్లీ ఉత్తర ఆర్కాడు, దకీణ ఆర్కాడు,
మధుర, చెంగల్ పట్టు, రామనాడు జిల్లా బోర్తుల అధ్యతుంలు
గను ఊపాధ్యతుంలుగను అనేకులు “తెనుగు వారున్నారు.
దివా బహదూర్ కుమారస్వామి రెడ్డగారు, సుబ్బ
రాయులు రెడ్డిగారు ఆంధధ్రులే, .
146
తమిళనాటి కానన
సభా సభ్యులలో నూ
టికి 50 మంది తెలుగు
వారు. తమిళచాటి
కాం 7స్. కమిటిలో
నూటికి 40 వ వంతు
తేలుగు వారు,
తమిళ చాటి తెలు
గువారి పురో 'భివ్చధికై.
ఆంధ భాపాభివర్ణ నీ
సమాజమును సాపించి
(శ్రీసాధు వరద రాజం
పంతులుగారు ఆనల్స
ఎం. ఏ., విల్చ౯ కాలేజి,
బొంబాయి,
మొన కృషీజేయు చున్నారు.
ఇచ్చటి (ప్రముఖులలో చెప్పుకొన దగినవారు దివాకా
బహాఎదుర్ నాగమయ్య ; ఆంధ్ర నాయకులు సాధు వరద
రాజం పంతులు గారు; మద్రాసు విశ్వ విద్యాలయ
పరి తౌధ్యాపకులు ఆచార్య శే. నీలకంఠ శాస్ర
ఏవొ. ఏ. గారు; పూసపాటి కుమారస్వామి రాజా
ఎక. ఎల్, ఏ గారు; రావు బహదూర్ శె, సీతారామ
రెడ్డ గారు, (దతీణ ఆర్మా_డు జిల్లా బోర్లు అధ్యమ్లు)
తమిళ "నాటి కాంగ్రాస్ అధ్యక్షులు, మద్రాసు "లె జెస్టేటివ్
కమిటీ సభ్యులు ఒమందూరి రామస్వామి కెడ్డి మొ॥ వారు.
దకీణాత్య సంగీతమునకు మహాసౌధం నిర్మించి "పెట్టిన
త్యాగరాజు (ప్రావీన దతీణాంధ వంశేజుడే, ఈయనను
మనమేకాదు సంగీత
వేత్తలందరూ నాద
(బ్రహ్మా అని పూజిం
ఇదరు.
పదాలు సంగీతములో
రసవద్దుటికలు అని
రు తెచ్చు కొన్న వే
మెక్రయ్య
గజా |! ఆయనకూడా
ఈ (ప్రాంతీయుడే,
గంటి సత్యనారాయణ,
అడ UN
బొంబాయి రాష్ట్రపు
బొంబాయి. ఆంధు)ల్వు తమిళులు
147
వాసులకు
రాష్ట్రైతర ఖండాంతర ఆంధ్రుటి
ఓీఢథం)లు మాదిరిగా
తె 40, సంవత్సర
ముల (కిందటమా[తే
"మే వచ్చి చేరినవారు
కారు, మహారాష్ట్ర
సామాజ్య పతీనానం
తరము ఆంగ్లేయ చన
లందు
నె నికులుగా
(smn
చాలామంది "తెలుగస
వారు చేరి పనిచేసి,
శ్రీ శిష్టా 'వెంక(టావు,
వీరి వంశే పరంపరలోని
వస్తు (పకటనా (ప్రవీణుడు, బొంబాయి.
వారు పూనా (ప్రాంత
ములోవిస్తారముగా గలరు. కొందరు ఆ రాష్ట్రమునకు
రాష్ట్ర నిర్మాతలుగా వెళ్లిరి, వి
బొంబాయి ఆంధులు సంఖ్య 1081 నాటికి 168 వేలు
163 వేలు న్నదని (ప్రభుత్వపు అక్కలవలన
తెలియుచున్నది. ఇప్పుడు వీత
దరిదాపు రండు అతలకు మించియుందురు. ఒక్క పోబ్లొ
ప్రూర్కు పూనా (పొంతేములంచే 456 వేలదాకా తెలుగువా
రున్నారు. ఒక్క బొంబాయిలో నే 17 "వేలమంది కలరు,
ఇక్కడి పద్మసాలీలు అందరూ ఇప్పుడు మంచి పరిస్థితిలో
నున్నారు $
' -కామాటీప్రురం
తెలుగువారి ఆదినుని
నాసం,
(వాయను చదువను
(ప్రదేశమున "తెలుగు
చారు సొపించిన (గం
థి
థాలయము మారుతీ
ఆలయము లున్నవి,
శ్రీ ప్మాత్రుని వెంకటనారాయణ,
టొంబాయి,
బొంబాయి ఆంధు
లం 1989 సం||లో
"తెలుగు సేవాసంఘమును నెలకొల్పిరి ఈ 'సంసు సేవా
ఫలితముగా తెలుగును బొంబాయి వీశ్వవిద్యాలయము
గు ర్రించెను. “తెలుగ
సేవాసంఘు (పథాన
కార్య నిర్వాహకులు
ఎప్, ఎల్, శీలం
గారు ; నలాని
చ[కవర్తుల నర్సింహా
చార్యులు బి, ఏ, విం
ఎల్. గారు. ఇచ్చటి
అంధుల మాలా
మంది పాటకపు జను
@) చట్టా భాస్క్రరయ్య, ఎమ్. ఏ,
ఈస్టు ఇండియకా రెల్వే కంపెనీ
చీఫ్ ఆడిటర్. కొలకత్తా.
లు, oe
లో పనిచేయుదురుః
లు వీడీలు చు కొట్లలో పనిచేసి
మొదలు 12 అణాలు వరకు 'సంపాదింతురు ఇక్కడ
బొంబాయి ఆంభసంఘముచారు స్థాపించిన తెనుగు పాఠ
10 అణాలు
శాల ఒకటి ఉన్నది, ఈ (ప్రాంతీయ ఆంధ్రులు పలుశాఖు
లలో (పావీణ్యము వహీంచియున్నారు,
వీరిలో దివాకా బహాదుర్ విఠల్ శాయన్క
'రామచంద హనుమంతరావు, 'డానక్షరు ఎస్. ఎస్, చేలం
పల్లి డాక్టరు గంటి సత్యనారాయణగార్లు (ప్రతీతిగల వారు.
డాకరు
(2)
వ రక (ప్రముఖులలో కీ చ్చే కంచెర్ల జానకి రామయ్య
శారి కుటుంబము శిష్టావంకటరాను "చిత్రకారులు చావలి
నాగేశ్వరావు దం
బాయి ఆంధ్రపరపతి
సంఘానికి అద్య
లైన శిసొత్రుని నెం
కట నారాయణగాథ్లు
సన్నూ చెప్పదగినవారు,
ఇచ్చట ఆంధ, శ్రీ స
మాజము గూడగలదు,
మొ త్రముమోద ఈ
ఆంధు9లు
ములు గలిగి ఉన్నత
స్థానము అలంకరించి
అధికార
రావుసా హెబ్ శ్రీ "కె. ఎస్. ఎన్.
మూర్తి, ఎమ్ ఐ., ఆర్. 5
బెంగాల్ నాగపూర్. రేల్వే
అనీస్థింటు ఆడిటరు ,..కలకత్తా.
వున్నారు ం
నుధ్యరాష్ట్ట్రములు,
వీరాతులలో "మొత్తం
1,30,343 నుంది
ఆంధు లున్నారు,
విశేషముగా తెలుగు
వారు ఇదచాందొ, బస
రు జిల్లా లలోను నాగ
నార్, కాంస్ట్ర కట్న
విలాస్ పూరు పట్చ ము
అలోను గలము, ఈ
ఆంధ్రులను లండు రక
సములవగా వర్తీ కరించ
3 పెండ్యాల సత్యనారాయణరావు,
ఐ. నీ. ఎస్,
వచ్చును. కాకతిరాజు షనర్, నాగపూర్,
లు నెజాము మండేలములను అ రోజులలో సామీప్య
ముననున్న బాంద్యా బ_స్తర్కు జిల్లా
నాగపూరు లకు వచ్చిననారు,
ఆంధులు
(బిటిష్వారు
వచ్చిన తరువాతే బందరునుండి మిలీ
టరీసామానులను కం టాక్ట్రరులుగా
ఎడ్ల బండ్లమోద తోలుకొనివచ్చి ఇక్కడే ఉండిపోయిన
కమ్మవారు. ఈ 'సంతితిలోనివా నే సుప్రసిద్ధులు "డాక్టరు
ఈడ్పుగంటి రాఘవేంద్రరావుగారు ; వీచు కేంద పభుత్వ
రక్షణశాఖా సలహాదారులుగా ఢిల్లిలో ఉండి "మొన్న
మొన్న నే స్వర్షళ్ణు లయిరి,
తూర్పు యిండియా వర్తక 'సంఘమువారి గమాస్తాలుగా
నుచిలీపట్న ము, కృష్ణాజిల్లా _పరిసరములనుండి వచ్చిన
(బాహ్మణకుటు ౦ంబము
లు నాయుడుకుటుం
బముల'నారు గలరు,
'నాయుళ్ళలో ఫూనా
ర్ వెల్లి, ఫూచానుండే
ఇక్కడకు వచ్చిన
వారు కొందరున్నారు.
ఈ కోవలోనివాే
ఆర్ , ఎస్, నాయుడు
'సంతతివారై న కొఠా
క్రీ శే. రావుబహదుర్
శీదహగం లక్ష్మీనారాయణ, సా
నాగపూర్ విశ్వవిద్యాలయమునకు
గొప్ప భూరివిరాళ మిచ్చినవారు,
ఖనిజసంపన్నులు,
రు నారాయణస్వామి, గపూరొ,
శ్రీనివాస నాయుడు,
(కికెట్లు ఆటలో
148
(ప్రపం విఖ్యాతి పొందిన సి శే, నాయుడు, స్స
ఎన, నాయుడు "మొదలై నవారు, కొఠారు నారాయణ
స్వామిగారు నాగహ్రారు కాం గాసునకో ఆహ్వాన సంఘాధ్య
కలు,
బందరు కాపురస్తులు (శ్రీనివాసరావు “నాయుడు
గారు వార్జాలో 1/ sol మ్య్యూనిసిపల్.
వైర్భక గాను పబ్లిక్
పనిచేసిరి,
(బాహ్మణ కుటుంబము లలో గణన కెక్కి_నవారిలో అమె
రికా, జపాక మొదలగు విచెశములకు వెళ్ళీ, నాగపూర్
విశ్వ విద్యాలయమునకు వసు చాన్స లరుగానుండిన హాకోత్త
౧ య యా ౬
జడ్డ మాచిరాజు భవానీ శంకర నియోగిగారు న పేరొ_న
వగవవాదు,
(పాసి క్యూటరూగాను, త 'సం! మం తీగాను
హై
మన మదరాసు తాకోర్టు న్యాయమూ ర్రిగా 1 పనిచేసి
కీరార ఏజంటుగా ఉండిన సర్, ముత వెంకతటు సుబ్బా
నో
రావుగారు, నాల్లు జిల్లాల కధికారియెన "పెండ్యాల సత్యే
నారాయణగారను ఏఐ, సీ. ఎస్. ఊద్యోగ, రాఘవేంద్రరావు
గారి మేనల్లుడు అభివృద్దికి రానున్న బారిష్టరు కోసలేం[ద
రావు, అసిసైెంటు పోష్షుమాస్తర్ జనరల్ కాజ రామారావు
ఉం ౬ వక
"గార్డు స్వ్వొన్దుు ఆఫ్ ఇండియా సా నెటీ కార్యదర్శి కోదండ
రావుగారున్ను, నాగపూర్ _సెన్సు కథాశాల (ప్రధానాధ్యాప
కోలుగానున్న "ణాక్షరు కాకర్ల కృష్ణమూల_ర్రిగారున్నుు "కార్మిక
నాయకులు శేలప్పన్గారున్సు మొ! (ప్రముఖులు ఈఊ త్తమ
పదవులలో నున్నారు. వీరుగాక, కమ్మరి కుమ్మరి, బాకలి,
మంగలి, మొద లెన కుటుంబముల నేకములున్న వి.
. ఇక్కడి ఆంధ్యూల అభివృద్ధికై ఆంధ సంఘమును
స్థాపించి, దాని కధ్యతులుగానుండే పనిచేయుచున్న నారు
పల్లి ఘుజంగం గారు. ఈ ఆంభస సభకు ఒక (గ్రంథాలయ
మున్నూ, ఉన్నవి. వీరు ఆంధ్ర షత్రిక్క
ఆం(ధ( పభ, భారతి మొద 'లెన పత్రికలు శతెప్పించుకొంటుస్నా
ద్రైలాఖయున్ను
రు. ఈ సభ ఆంధ్రుల ఐక్యమునకు దోహదముగా నున్నది.
సాధారణ కుటుంబములవారు “తెనుగు మరచిపోయి మహా
వ్రికిని మహారాష్ట్రల
ల
భవానీ
ఫంకర నియోగిగారు. డా క్రరు కృష్ణమా _ర్లిగారు మహారాష్ట్రా
రాష్ట్రఫాహను మాట్లాడుచున్నారు.
కును సంబంధ చాంధవ్యములు జరుగుచున్న వి.
కన్యల బివాహామాడిరి,
ఒన్యాయమూ ర్తి పదవుల నలంకరించినవారి సటములను
+ అవి, ఇవి” అధ్యాయములో చూడగలరు.
రాష్ట్రుతర ఖండాంతర ఆంధ్రులు
. 2 ం దర లు వి ళు
మనము కలక తో రైలులో (పయాణము చయుచున్న
పుడు వాలామంద ఉన మాసతు
కం ళం
వంగరాష్ట్రయుల ని లఅన్కు శార్రులన్సు తెలుగువారిని
a అయ డి నబ జె తా &
ఆం[ధులు మాతుము. కిడర్ పూర్, ఖరగ్ర్భ్ళార్
కర్మా గారములలోను ఆంభధు ధులు పనిచేయుచున్నా మ, వం
రాష్ట్ర్రోోద్యమము, వం బేమాతరోద్యమములవలన మవ చేవ
1
స
మున గలిగిన 'సంచలనముతొి, అనేకులు ఆక్క
ఆన్యసమాజము, (బహ్మసమాజముల 'నంపర్మములవల, బిపిన్
ఎడ భాగా
Cr fy శా
hp గ్ల
వ్ వళ ఇ
య
కీ.నివాసరావు ణ్ నాయుడు.
బారిస్టర్ శ్రీ ఆర్. |
వార్థా మ్యూనిసిపల్ అధ్యక్షులుగా 17 సం॥లు పని చేసిరి.
చంద్రుని ఆంధ్ర దేశాగ మచానంతేరము వారికీ మనకూ సంబంధ
ములు, వంగరాష్ట్ర్రమునకు రాకపోకలు అధికమయ్యును=
-నేపునల్ మెడికల్ కాలేజి కాంతి నిజేతనం కలకత్తా
విశ్వ విద్యాలయములలో ఎవొ. ఏ వి, ఎమ్.
కామ్, పరీక్నల చదువుటకు అనేక విద్యార్గులు వెళ్లెడివారు,
చదువుకొను
చున్నారు, వీరుకాక్క అక్కడ నారమిల్లులలో కరా తీలు-గా
కామ్.,
ఇంకా ఇప్పుడు అక్క_డ జాలామండి
వళి నవారున్నారు. కలక తై కర్మాగారములలో (పభుత్వ
కోర్యాలయములలో జాలామరది పనిచేయుచున్నా రు.
త్ర్రీలుకూడా కలకత్తాకు చదువుకొనుటకు వెళ్లిరి అట్టి
Sh దిలో ముఖ్యులు "డె! సకుంత లరావుగారు ఎమ్ ఏం.
క్షీ "శే. మాగంటి అన్న వూర్ణాదేవిగాతప్ల.
149
తంధలీసర్వస్వము
సుబ్బారావు క్ష
శే కవి కొండల
సాంబళివ రావ,
చెజవాడ గోపాల
రెడ్డ,
వంకట శివుడు,
"పెదాడరామస్వా
ది
మి తీల్లావరయుల చివ
రాయసం
కంకరశ్యా స్త్ర,
మూరి రామకృష్ణా
రావు అక్కిరాజు
ఉమాకాంత పండి
తులు, బొొన్నల
శ్రీ వీ. ఎన్. నారాయకా, కలకత్తాలో ౫౮ సత్యనారా
ఆజ్ ఒర ce
గోపాల పేపరు మిల్సు డైరెక్టరు, యణమూ క్రి గార్లు
మారీ -టెము సోర్సు లిమి పెడ్
జా ట కలక తా చదువుల
తై రెక్షరు, ఒఇెర్కన్ గా నున్నారు.
© క వెళ్ళియుండిరి,
కలకత్తౌలో బహుకాలము విశ్శవిద్యాలయమున (వాస
'సరుగానుండిన, సర్ సశ్చేపల్లి రాధాకృష్ణుగారు (ప్రస్తుతము
కార్తీ విశ్వ విద్యాలయమున వైసు
కత్తా. విశ్వ విద్యాలయములో కొందరు ఆం(ధాధ్యాపకు
లున్నూ గలరు, వర్దక వ్యాపారములు సాగించుచున్న వైళ్య
(పముఖులున్నూ , కూలీ-నాల్సీ ఉద్యోగములు చేసుకొనువారు
ఛానృలరుగా నున్నారు, కల
అనేకులున్నూ ఉన్నారు.
కలక తాలోని ఆంధ్రులకు ఆంధ్రసంస్థ్ర అందు శెండు
'పొఠశాలలు గలవు,
కూడా ఒకటి వున్నది.
హాసభ. 25-1-42 వ తేది ఆదివారమున 'సంఘ భవనమున
జరిగినది, త్రీ ఎన్, ఎల్. ఆర్, నాయుడుగారు
అధ్యతంలు,. ఉపాధ్యక్షులు డాక్టరు సి, సాంబశివరావు
ఎల్. నరసింహారావు వి, ఎల్, ఆర్,
ఆంధ్ర విద్యార్థులు "నెలక్పొలిన సంస్థ
వంగరాష్ట్రి ఆం్రులలో వెప్పదగినవారు శ్రీ పి, ఎస్,
నారాయకౌారు 3 కలకత్తా ఇండసి స్ర్రియల్ 'చ్యాంకునకో
డైరెక్టుగా కొంతకాలము సనిచేసి ఆెవీక లిమిలెడ్
ఈ ఆంధ సంఘముయొక్క_ ర్ వ
కంపెనీల శోర్యదర్శిత్వము వహీంచిరి. ప్రస్తుతము. వీరు
లక్నోలో ఉన్నారు, ఆంధ్రసంస్థకు విరు అమితమైన
'నీవజేసీరి, వీరుగాక (ప్రస్తుతము కలకత్తాలో ఈస్టు ఇండియా
రై ల్వేకంపెనీలో చీఫ్ ఆడిటర్ గా పనిచేయుచున్న చట్టా
భాస్క_రయ్యగారు మి ఎన్, లె అసి సెంటు అడిటరు
రావుసాహెబు క ఎస్, ఎన్, మూ ర్రీ గార జర్మనీలో
ఇంజినీరింగ్ -చదివివచ్చిన నడింపల్లి ఆంజనేయులు ఎమ్.ఎస్,
సిసి గారు మొదలైన (పముఖులు గజరు. వంగ రాష్ట్రములో
81,206, మంది అస్ఫాము రాస్ట్ర్రమున 80,776 మంది,
బీహారు ఒరిస్సాలలో 22,107 మంది ఆంధ్రులు వున్నారు
బరంపురం, ఛత్రపురం తాలూకాలు వూర్వము నుండియు
రరిభవరకూ ఊన్న (ప్రాంతములన్నిటిలోన్సు. విశేవముగా
ఆంధులున్నారు. రసుల్ కొండు కటకములలోనూ ఆంధు
లున్నారు. ఇప్పటికీ బరంపురం,
ఊత్కళంధ్రులు క ల్లికోట్ర పర్గాకిమిడి కళాశాలలు
ఆంధ్ర విశ్వే విద్యాలయము కిందనే
ఊన్న వి. ఇక్కడి ఆం(ధధులలో వాలామందికి వర్త్పక
వ్యాపారములు ముఖ్యవృట్సి. జయపురంలో నూటికి 40
మంది పర్లాకిమిడిలో నూటికి 60 మంది, అఆస్కాాలో
నూటికి 8౮0 మంది ఆంధ్రులు గలరు. ఈ (పాంతేములలో
(ప్రసిద్ధులైన ఆంధ్రులు కీ, శే, వరహగిరి వెంకట జోగయ్య
గారు తాడేపల్లి వెంకట కృష్ణయ్య "గారు కీ కే ఉన్నవ
రామలింగంగారు నాఖి కృష్ణరావుగారు పోచిరాజు రాజే
భ్యరరావుగారు పోచిరాజు వె కుంఠంగారు గండికోట సత్య
సారాయణగార్య కీ, శే, శ్రిగిడుగు రామమూ రి పంతులు
@ వరహాగిరి
జేంకటగిరగారు'డా క
తు డున "వేంకట
నీతాపతి
గారు
పంతులు
గారు ఆంధ్రప్రభ సం
పొదకులుగా నుండిన
న్యాయపతి నారా
యణవూ ర్లీగారు మొ
దలయినవారు,
ఇ డౌక్టర్ వంగలశివరామ్, ది. హెచ్.డి.
ఉత్కళ రాష్ట్ర లక్నో విశ్వావిద్యాలయముతో రాజ
మున చేరదగిన భాగ కీయ శాస్ర్రశాథాధిపతి,
150
సన్యాసయ్య, రంగూకా
శ్రీ రెడ్డి
ముల్క, సరిహద్దుల విషయమై ఆందోళన జరిగినది, (1933).
అప్పుడు సర్, కె, వి. రెడ్డి డాక్షరు గిడుగు వేంకట నీతాపత్తి
కీ శే, ఉన్నవరామలింగం అయ్యగారి సుబ్బారావు పౌకనా
టి నారాయణరావు వరదా నారాయణరావుగార్లు ఇంగ్లండు
గాడా వెళ్లి బరంపురం, ఛత్రపురం, పర్లాకిమిడి తాలూ
కాలు అంధులు అధికముగానున్న భాగములు కాబట్టి
ఉత్కళ రాష్ట్రములో చేర్చరాదని వాదించియున్నారు.
బరంపురములో కీ. జే, ఉన్న వ రామలింగముగారు ఆంధ్ర
భాసాఫివర్గ నీ సమాజము తెలుగు పాఠశాల స్టాపించ్చి
ఆంధ్రుల అభివృద్ధికి కృషిచోసిరి, ఆదు రి లక్ష్మీబాయమ్మ
గారు (గరిగారి సోదరి) శ్రీల తరపు పునఒరిస్సా లెజిస్లేటివ్
అసెంబ్లి సభ్యురాలుగా నుండిరి.
కీహాతులోని జెమ్ ఇ షెడ్ పూర్ 'తాతానగరం కర్మాగార
ములలో పనిచయువారిలో దాదాపు 15 "వేలమంది తెలుగు
వారున్నారు, పొట్నాలో ఇండియన్ "సేవక ప(తికా సం
పాదకులు చావలి హానుమంతేరావు
హాబాదులో లీడర్
షుత్రికా 'సంపాదకులుగాన్సు మంత్రి
గాను పనిచేస్కీ కీర్షిశేహులై న చిరా
ఇతర రాష్ట్రములి గారు 3
లోని ఆంధ్రులు
వూరి యక్ష శ్వర చింతామణిగార్పు (పఖ్యాత పత్రికా రచయితే
కుందూరి "కణ్వరదత్తుగారు, లకొన్నీలోని “నేపునల్ "హెరాల్డు
రాష్ట్రేతర ఖండాంతర ఆంధులు
షృత్రికా సంపాదకులు కోటంరాజు రామారావుగారు కరాచీ
లోని (సింధు అబ్బర్వరు” సంపాదకులు కోటంరాజు పున్న
య్యగారు నర్శింగుహోమ్ ని రహి ంచెడు వారిభార్య, లక్నో
విశ్వవిద్యాలయాచార్యులు డాక్షరు వంగల శివరారైగాయన్ను
గలరు. చదువులకై. కుటుంబములతో వెల్లిన విద్యార్థులు
ఉత్తర దేశమున అ నేకులున్నారు. 'కానీయ్మాత్రకు "వేదాంత
ము తర్కము మోమాంస్క వ్యాకరణము మొదలైన ఉన్నత
శాస్త్రములను అభ్యసించుటకు వెళి అక్కడే ఉన్నవారు
కొందరు. లిఘర్ విశ్వవిద్యాల యమున చదువుచున్న
కాన్నూరుణో పసుప్పు
వరక
న
ఆంధ్ర మహమ్మదీయ విద్యార్థులూ,
మిర్సి, వ _ర్థకము చయుట ఒక గుంటూరునుంచి వెళ్ళిన
(ప్రముఖులు గలరు,
ధల; ఇప్పుడు నేడియో కాఖలో పనిచెయుచున్న
కపిల కాశీపతి సోమంచి య శైశ్వరశాస్ర్రీగాత్ల
(| తల వెద్యో
చింతామణిగాది
వియ్నుంకులును వ్యవసాయ పరిశోధనాలయ జెరక్షరును ఐన
ఫీ నీ కెత్తి
భాగవతుల విశ్వనాధ్ గారు హీందూస్థాక కైమ్ము షత్రికా
కళాళాల (పిన్స్పల్ డాక్టరు లాజరఫ్,
విలేఖరి బి. వి. కృపానిధి, వీనస్ ఇన్ఫుశెన్ఫు కంపెని వ్యవ:
హర ఇరసింహం, శాసనసభా కార్యాలయంలో చివుకుల
నారాయణరావుగారు గలరు. శ్రీ కడియాల సరోజినీదేవి
ఎమ్, ఏఎ, ఎల్, టి
నుండిరి
+ గారు
త్ర్రుల కళాళాలర్ (పిన్ఫిపాలుగా
మ
విద్యాకా వరదాచారి ; ; సి, ఆర్. నాయుడుగార్లు, నేటాల్,
151
అనశైము 30.776, గ్ a
a .
10
నటు \
మ్రాను రాజధాని జనాభా (1081) లో, గంజాం జిల్లా జనసంఖ్యగూడ కలునబడినది.
చెన్నపు పురి ఆంధ్రులు
"దిన్న పురి ఆంధ్రులను గురించి చర్చించ బోయేముందు
వైన్నపట్నపు పుట్టు ఫూర్వో త్రరయలను అవగతము చేసుకొన
వలెను. ఈ వెన్నపట్నమునకే మద్రాసు అనే మరియొక
పీరు )సాడా వాడుకలో నున్నది. ఈ పట్నము పుట్టుకను
గహార్చ్కి అంక భూపాలుని ఉఊహెపరిణయమ నే (ప్రబంధ
మలో
‘ (ప్రళయ కావేరి మైలాపురంబు గలి
వీరమున పోర నదిమట్టు వెట్టి దండ్రి
పేర దన్మధ్య భూమిని పృథు విభూతి
నలవరిచె చెన్నపట్టణ మయ్య నృపతి.”
అని ఉన్నది. ఈ పట్టణ పాలక వంశమునకు సంబధించిన
“నాయకుల వంశ వివరణము దామెర్ల వెంకట కవి రచించిన
బహుశాళ్ట చర్మిత్రే'మే (గ్రంథములో కనిపించు చున్నది,
ఆసలు ఈ పట్టణానికి ఈ పేరు చెన్నప్ప నుండి వచ్చినదని,
చెన్న పట్టణమను శబ్దము వినగానే స్ఫురించు చున్నది గదా !
ఈ పట్టణ చరిత (ప్రారంభము (క్రీ, శే. 1600 'సంవల్స
రము, 17 వ శతాబ్దారంభముననే తూర్పు-ఇండియా వర్తక
సంఘమువారు మనదేశేమునకు వచ్చి గుజరాత్ దేశమందు
"వెంగలాయుల కొలువు కూటమున తలదాచుకొన్సి సూరత్
లో వర్తకమునకై ఒక గిడ్డంగి నిర్మించు కొనిరి. కోరమాండల్
తీరమున ఆరోజులలో ఆంగ్లేయులు అతి కష్టము మోద
పులికాట్టు వద్ద స్థావర "పేర్చరచు కొనిరి, అప్పుడు పులికాట్లు
నుండి కడలూరు వరకున్నూ గల (పదేశమును వందవాసి
ముఖ్యపట్న ముగా చెన్న ప్పనాయని కుమారుడు వెంకటప్ప
నాయకుడు, కర్నా ట-కాధీశుడయిన పెద వెంకటపతి
నాయని పేరు అతనికి సామంతుడె ఏలు చుండెను, ఈ "పెద
వెంకటపతి నాయుడు జీర్ణ విజయనగర రాజ్యమేలిన ఆర్విటి
రాజ వంశమువాడు,
(క్రీ శ 1565 లో తల్లికోట యుద్ధమందు దక్క_నుసుల్తా
నుల విజయమువలన విజయనగర రాజ్యము అంత 'మొందినను,
-జెనుగొండలోను, చం(ద్రగిరిలోన్వు చిన్న చిన్న రాజ్యము
లను కృష్ణ రాయల వంశపు (తుళువ) బంధువులైన ఆర్వీటి
వారు పొలించుచుండిరి,
155
తంజావూరు మభురలలో రాజ్యముల (ప్రతిష్టించి?
విజయనగర స్మమాట్టుల సామంతులుగా ఏలుచుండిన
నాయక రాజులు ఆ(పొంతేముల (పాబల్యము వహించి
యుండిరి. ఈ దావీణాత్యప్రదేశములై న తంజావూరు
బొంబ్క్ ఫూనమల్లి వందవాస్కి వేలూరు
(పులికాట్టు) వెంకటగిరి కాళహస్తి నాయక పాలకులు
తమలో తాము అధికారమునకై పోటీ పడుచుండిరి. రమా
రమి 1600 సం[ర [(పాంతమున వెంకటపతి నాయుడు
(పళ యళకావేర
కీ. శే. సర్ విట్టి త్యాగరాయచెట్టి, మద్రాసు కార్చరేషను
పథమ హైందవ అనధికారాధ్యకులు (1922),
చెన్నపురి ఆంధ్ర మహాసభ స్థాపకులలో నొకరు.
దామెర్ల చెన్నప్ప నాయని సహాయముతో వేలూరు జింజ్సి
మున్నగు రాజుల నణచ్చి తౌను చేలూరిలో రాజధాని నేర్ప
రచుకొన్సీ ఇంతలో
మెలావూరునందు పోర్భ్యుగీజులును, తరువాతే డచ్చివారు
(ఒలందులున్ను వెంకటపతిరాయల _ నర్భించ్చి
అక్క_డ తమ గిడ్డంగు 'లేర్చరచుకొనిరి,
అనంతరం చంద్రగిరి రాజ్యమునకు వచ్చిన రాజులలోని వానే
"దేశమున కాంతి నెలకొల్పెను,
వచ్చి,
చంకటపతి రాయల
పె చెప్పబడిన వాద వెంకటపతి రాయలు,"
వెంకటప్ప నాయుడు పులికొట్టునుండి, కడలూరు వరకు
ళల దేశమునకు ఏలికయని చె ఇప్పీ యుంటిమి గదా వెంకటప్ప
ఆ౦థ(నర్వస్వము
అయిన కొన్ని (గామములున్న వి, పడమటి (పక్క. యూాళీ,
పారిశపాకు కోను లేశ్వరునిగుడి "మొదలయిన కొన్ని (గ్రామాదు
లున్నవి, ఉత్తర భాగమునందు భాకల పేట, రాయళ్పరిను
తండయారువేడు మొదలయిన కొన్ని (గామాలు వున్నవి.
కాశీయా(త్రే చరిత్రే 32౧ పు. చూ,
17వ శీతాబ్దమునుండి ఇచ్చట పాదుకొస స్ప కఓఎ౦బ
ములలో ఢేరీవార కుటుంబము మొదటిది, వీని వాయకుసు
చేరీ తిమ్మప్ప శెట్టి, ఈయన (గ్రీరంగరాయలనుండ దాన సి
నమున్నూ స్థలమున్నూ ఆం'గ్గేయుల కిప్పించినాగ, నన్న
1...
సర్ అల్లాడి రృష్టన్వా
uu be ఈ
అడ్వ కేటు జనరల్,
a R గ. th, ఎట్,
మయ్య, ఓ Oley స వ
'పలయుటకు (ప్రభానకారకులలో ఈయన
గూడా. చెప్పవచ్చును... ఈయన. అం్సయుల
సత్కోరము లకు స్మార్రుడైన
చేదోడు వాదోడుగా కాసా నీ
తంబుచెట్టి "మొదలై న . (పసీదుబుంటరి,
సే
పట్నం
బొందినవారిలో బండ్ల రామస్వామిగా క గర్
నీలో (వాతకాడుగా జేక్కి తన సామర్త
సీర స్తదారుడి, "చెంగల్పట్టు జిల్లాలలోని సాక
మునకు జమోందాముడుూగా నియమిశుడదయ్యెను
టి కంపినీవారికి మూల సంభము. ఈయన
చ న
రుని గుడ్సి ేశవెపెరుమాల్లాలయము. గట్టించ
టె
న్
బ్ న్న్న
కన్ని క చేప్పిన రసటుం టములవాగరు తరాల
Wu న ఛ్ గ మ్ న. జ సన సా (ల (కొ
సతో నునా లు +, నిరేశావ > NIT మును
గ్ య aon
wo 3 hon a mi త. క -, | sis | గో ern,
శ ఉనాన కుటుంబములు ఆనారీసమ ండన్న్ని షస సడే గ్
క. 3
ఉన్నవి |
1050-1500 మధు తని పరుల
Cui
+
0
నుం
లు
. Ae వళ
మసన ఆం మహోాప్టును హల అభా (పము ప ౯ సాం సుయ ముం ఛి
15 amy
Hoey, 0 (ల్ న్
IRln వునా శ!
గై న. ॥ Bt Thre Ge
WM MONT |
are
" wry ల్ల అన్న aly
wh స న్. it (గో
న.
qi
ఖ్
Er ws ot
మరవ సము ము,
స్మ చా
bird
“a స్
కన్నా రం
అభ
నస షా. శ ళన
he
న కా ఓ సతు
సం లే
జ hag =
mn
స్ట
శ్ర ya wy షు
Cth rey జో
, #5 | (
శ్ య.
బకాఖ్యి Ca hyn :
య! వ. త్ో i Hee స్లో whi న గళ
ష్ష్
ఒక మెము తయారుచేసి దానిని 'సద్వినియోగపరచిరి, డాని
ఫర్మకర్హల బోర్డులో (1832) శ్రీనివాసపిశ్లెగారు ఒక ధర్మ
వ రాఘవాచార్యులు గారు అధ్యతేలు తరువాత నార్టన్
స రాగా (పోత్సాహముతో పచ్చయ్యప్ప కళాళాల స్థాపన
జరగినది, విద్యావిధానం స్థాపించుటకో ఎల్ ఫికొ
సాగారు కొందరు దొరలును చేకీయులును గల బోర్డును
(1589) ఏర్పరచిరి.
(సెవాసపి'శ్లెగారు సభ్యులు. తరువాత స్థాపించబడిన మ్రాసు
యూనివర్సిటీ అనే ఉన్నత పాఠశాలా పరిపాలక వర్షంలో
డా వీరిని సభ్యులుగా నియమించిరి,
ఇంగ్లీషు
దానిలో రాఘవా-చార్యులుగార్యు
వ్యు మిత్ర త్రయం
U1 జూ చు అవంటి
క న్్ ముస్తరు
నుప కంపెనీ పాలన
(హన తోేపములను
సుఖాలనుగుంచి యో
ఏంచయెడినారుం (ప్రజలు
అప్పుడు
అ'నారోగ్యమున పడ్
అజ్ఞానులై 9
చార్మిద్యంతో, పన్ను
అ భారంతో, అధికా
రుల నిరంకుళత్వంతో
(కుం గిపోవు చుండిరి.
(ప్రజలలో కొంతే చెత
వ్యమున్వూ విజ్ఞానవి కాసమునూ గలిగించవలెనన్తి హిందూ
లిటరరీ సొసైటీ అని (నార్భకొ గారి నాయకత్వము (క్రింద)
"పుట్ట ఇంగ్లీషు విద్య అవసరమును గురించీ పౌరసత్వ
మాకిర్క_ల నుసరించే అనేక మహోపన్యాసములిచ్చి, (పజ
లను క్జైనప పథములో "పెట్టిరి,
చెన్నపురి అంధ మహో
వీరాస్వామయ్య (పభ్బతులు (ప్రజాసేవ (పారంఫించిన పది
సంవత్సరముల కాలములోనే ఆంధ్ర వర్తక (ప్రముఖులు
గాజుల అత్మీనర్సింవాంసెట్టిగారు నాయకులై, కంపెనీ
వారి పొలనలోని లోపాలు మిహనరీలు చేస్తున్న అన్యాయ
ము పవారికి నివేదిస్తూ; (ప్రజాభ్యుదయానికి వాటు
భ్ స్వదేశ సంఘం అనే (పజాసంఘమున్వు (క్రైనెంటు అనే
సభ రజతోత్సవ సద్భావదిన సందర్భమున
రాజాజీ అధ్యక్షతను సభ.
స ఆఆ ర
జాతీయ షృత్రికను 1844 లో స్థాపించి గొప్పరాజకీయ
సంచలనమునకో దారితీసిరి |
వ్ర కృషి ఫలితంగా గలిగిన విద్యావికాసములన్స్కు జాతీ
యాభ్యుదయమును (ప్రశేంశిస్తు పచ్చయ్యప్పకళాళశాల భవన
ములో 1865 లో జాక్ (బూస్ 'నార్జకాగారు ఉపన్యసిస్తూ,
ఉఊ'త్తరబేశములో రాజూ రామమోహన రాయలవంటివారు
ఇక్కడ మన శ్రీనివాస పిళ్లై వీరాస్వామ య్యశార్గ నిచెప్పిరి,
పిమ్మట మద్రాసు ఆంధ్ర (పముఖులలో కీరి శేషులయిన
చిన్నయనూరిగారు శబ్దరత్నాకర కర బహుజనపల్లి సీతా
రామాచార్యులుగాయ
కొొక్కొ_ండ వెంకట
రత్నం పంతులుగారు
వేదం వెంకటరాయ
కాస్రుగారు వావిళ్ల
రామస్యామి శాస్త్రులు
గారు పి, సీ, పార్గసా
రథి నాయుడుగారు
రెంటాల వెంకట
సుబ్బారావు "గాదు
"సర్
రాజ వటి స
టగార్కు పురా
ల
పెటి త్యాగ
ణం నాగభూషణం
గారు హో అండ్ కో
(పొ(పయిటరు తి
"వెంకట చెట్టిగారు గడ్డపాటి వీరయ్య నాయుడు "గారు కారీ
నాథుని నాగేశ్వరరావు పంతులుగారు ;
సర్ కూర్మా వంకట చెడ్డనాయుడుగారు, "సర్ అల్లాడి కృష్ణ
ఇప్పుడున్న వారిలో
స్వామయ్య గారు సర్ ముత్తా వెంకట సుబ్బారావుగార్వు బి,
సోమయ్య పంతులుగారు సామి వెంకటాచలం చెట్టిగార్పు
రా॥ బ॥ గోపతి నారాయణస్వామి చెట్టిగారు. ది! బ॥ జె,
-వంకటనారాయణం నాయుడుగారు శత వెంకటస్వామి
నాయుడుగారు గడె రంగయ్య నాయుడుగారు మోటూరి
సత్వేనారాయణగాధు, బాలసుందరం నాయుడుగారు గాకు
అనేక ఆంధవైళ్య (ప్రముఖులున్నుు వైద్యులు న్యాయ
వాదులున్ను గలరు, .
159
ల్
న.
ఆంధ్రులు ఆంధ సభను స్థాపించుట కై 1916
"తేది సాయంకాలము 6 గం! కు చెన్న ఫురి
' బొనులోని) (ఛాడ్వేలో 14 వ గృహ సంఖ్యగల
సౌధోపరి భాగమున చెన్న వురి ఆంధ
మహాజనుల సమావేశము క శే,
సర్ పిట్టి త్యాగరాయవెట్టిగారి అధ్య
తతను జరిగను.
బార్ట్
చెన్న పురి ఆం(ధ
సభ స్థాపన
1916 +
(న రాజానాయని వెంకట రంగా
రాను బవాద్దర్, సర్ బయ్యా నరసింహీశ్ట్వరశర్శ, దివాన్ బహా
ద్దర్ వారణాసి సుబ్రహ్మణ్యం పంతులు, సామి వెంకటా
చలం నెట్టి తమరపాకం వరదరాజులునాయుడు కాన్నా
థుని నావ్లేశ్వరరావుపంతులు పీ, వి, రంగారావు నాయుడు
గాధ మొదలె న (ప్రముఖులు సభాభ్యున్న తికి తోడ్పడిరి.
దీనికిప్వుడు బులుసు సౌంబమూ ర్తిగారు 19838 నుండిన్నీ
అధ్యతంలు, ఒక్క మద్రాసు ఆంధ్ఫులకు మాత్రమేకాక,
ఆంధ జాతి కంతేటికినీ_ “సంబంధించి. ఆం ధాభ్యుదయ
చెన్నపురి ఆంధ్ర మహాసభ రజతోత్సవ (ప్రారంభోత్సవము,
సర్ విజయానంద గజపతిగారు జరుప్పట.
న్స
0
ఎటు పనో
త్.
౧
మునక సాటుపడుచున్న ది, దీనికి నాటక శాఖ (కీడాళాఖ్య
విద్యాశాఖ "మొదలైన ఉపళాఖలు గలను,
ఆంధధ్రనారీజనోద్దరణ, అంధ్రాభ్యదయము మహిళా
విజ్ఞాన వ్యా ్లీ పికి పూటుపణు ద్ర్రులకాఖ నాడా యుండినది,
గాని ఇప్పుడు ఈ శాఖలోనివారు ఆంధ మహిళా సభ
అనే స్వతంత్ర సంసా పాపించినాలరు. ఈ సంస్థకు (గమ
థి థి
గుమ్మిడి దల దుర్లాబాయమ్మగారు పోత్నాహాకురాలు,
౧
చెన్నపురి ఆంధ్రమహాసభ రజతోత్సవము డినెంబగు
91, (1941) నుండి జనవరి ల్ (1942) వరకు జరిగినది
రజతోత్సవ (పారంభోత్సవమునకు అధ్యతులు సర్
నంద గజపతిగారు. ఈ ఉల్ఫృవములలో చీతకళా (ప్రదర్శ
నమ్ము ఆం(ధమహి శాభ్వ్యుదయము, "తెలుగు పండుక
నాట్యకళా పరిహత్ము, నవ్యసాహి త్యపరిహత్తు, తెలుగు పండిత
కవుల "సన్మానము, హరిజనాభ్యుదయము, "నేదపండిశచుల
సభ్క పురాణ "కాలే,పమ్య ఫ్లిం
pH
విజయా
వీలల
(ap)
చెన్నపురి ఆంధు9లు
ఈ వ్యాయామ విజ్ఞాన గాన్క దినోత్సవములు వారములు, _ ఛాయించుటగానీ చెసియుండలేదు. కొన్ని “తెలుస పేర్లు
అత్యంత వైభవముగా జరిగినవి, అన్నిటిలోను ఆంధ వెంకట్రామయ్య
(ప్రముఖులు పాల్టానిరి ఆదర్శానుగుణ్య మైన "కార్య గ్రామము
నిర్వహ ౦ చబడినది,
వెంక(టామన్ గాను రాఘవయ్య
రాఘవన్ గాను కొన్ని లిస్టులలో (వాయబడుచున్న వి. ఇటీ
కళాశాలలు హౌకోట్టలు మొదలై న పెద్దపెద్ద కార్యా
లయములు, వెద్యుశాలలుు (గంథభాం డాగారములు ఏర్పడి
నవి. మద్రాసు నగరము రాజధాని కంతటికీ (ప్రధాన. నగర
మైనప్పటినుండియు రాష్ట్రములోని (శ్రీమంతులు, మహో
రాజులు ఇక్కడ భవనముల గట్టుకొనిరి, ఇటీవల వృద్ధిచెందిన
సినిమా పరిశ్రేమకుకాణా ఇది కేం దమగుటచేక, ఆ పరిశ
మరు సంబంధించినవారికి ఇది కూడలి అయినది, రైల్వే
కర్మాగారములు, .వై. ద్యశాలలు, మిల్లులు ఆల్ ఇండియా రేడి
యో'సే స్రైహను దినవార షృతికా "కార్యాలయములు మొ!
నవన్ని టికీ ఈ నగరము ఉనికి అగుటచేత దీని జన సంఖ్య
నానాటికి "పరిగిపోవుచున్న ది. మద్రాసు పాటకపు జనులలో
చాలామంది తెలుగువారికి వృత్తులు రి తైలులాగుటు, రోడ్ల
నూడ్చుట మొదలైనవి, ఈ నగరము పెద్ద మధ్రాసని శ్రీ కెత్తె వెంకటస్వామి నాయుడు బి.ఏ,, బి.ఎల్. .
జనాభా లెక్కలలో నే చెప్పబడి యున్నది. 1981 వ లెక్కల *మద్రాను కార్పరేషను మాజీ అధ్యవీలు,
బట్టి ఈ నగరమున అప్పటి 647288 జనసంఖ్య మంది. ఈ మద్రాసు లెజెస్తేటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు.
నగరమున తమిళుల తరువాతే జన సంఖ్యలో ఆంధ్రులు
వల పుల్లారెడ్డగారు కమిహునరుగా వచ్చినతర్వాత తెలుగులో
హాచ్చు ఓటర్ల పట్టికలను తయా[యచేయించిది, తెలుగు పాఠశాలలు
గా -నెలకొల+బడీనవి, మెలాఫాూరులో ఒక |పత్నేక
మ(ద్రాసు రాజధానియంతటిలోను పూర్వపు గంజాం a లక లబ యా ఫూ [
పాఠ దు. అనేక్ యవాదులు తెలుగు
జిల్లాతో సహా (1981. జ, (ప్రకారము 17,788024 “తెలుంగు బాఠకాలగలదు. అ సరులు న్యాయవాదులు ౪
కుటుంబములవారు మైలాపురములోను ; సినీమా జారి శామి
"మందికి "బడిన ఆంధ జన సంఖ్య? లదు. | దా
కులు మాంబళం, రాయపేట మొదలయిన (పొంతేముల
మద్రాసు (ప్రభుత్వములో "తెలుగువారికి అనేక సంవత్స లోను వర్తకులు జాన్టిటవున్ లోను బాకలివారు మొదలై న
రములనుండీ అధికారములున్న ప్పటికీ "తెలుగులో _ ఓటర్లలిస్టు కులస్థులు చాకలపేటలోను నివాసముల -సేర్పరచుకొని
లను తయారుచేయించుటగాన్సీ విధులకు తెలుగులో “పేర్గను యున్నారు,
* గోపతి నారాయణస్వామి చెట్టి కె, (శీరాములు నాయుడు, సామి వెంకటాచలం చెట్టు, వి. బాసుదేవు నాయుడు,
గోపతి జానకిరామచెట్టి గార్లు కూడ మద్రాసు కార్చ్పరేషను మేయరు పదవి నలంకరించి యుండిరి.
హో
21
oa ns 12 ఇం లో శో ల్ ay || prt అన్యా wiles అటు ~ | |
షయ సం సనవాము : మృధ్రాను రాజధాంలి 4 tin సరిగా ము (State).
| mn ల్లి న! న hii gr? శ
జమీందారులలో ఆంద జమీంచాశీప సంఖ్య ణీ శే ప్ో స. na జ్ iy Te Nagy
విజయనగరం పెద్దది. బంగనపలి ఒర్చటియు స ఫంస్రానము కో పరప క mY
Pre a
; Moat mn ? | సార్లే వ జో Ee ణ్. అబు కే న.
జమీందాడుల యుత్స త్తి, వారి ఆదాయ, పేష్కష్లు. చర్చా, వురి ౫
జమీందారీ, హోలు, మైనరు యీనాము (గ్రామములు, వాటి. శుక్ల
|
వ
శ్
[
వి న్తీర్ణపు పట్టిక, పూర్వకా అపు *సులు వసూలు చేయ. Jog re +
ర
భా fed యాలి అలా న pay
కాలాలలో న్ అటి ఇ ఫా. tinh! nf (1 జ్య
ఇ +
గానుండిన జమీందారులు బ్రిటిష్ పాలనలో 1882 సం॥ పర్య
వ. 1
నంటు చెటిల్మెంటు కారణముగా ఏటి నీతికి వచ్చితి ? తద్వారాలై య
ల్ల స్
(ఇ. Ge a జ ఖ్ వ.
ఇన. Se wa dae ఖీ
న. Eo నై re ష్ Hi gh
pe
తులకు కలిగిన దాధలు, జమీండారీ ఆతు నమన, నమస్తా. “ఎ వ
న. స
గ a a న | వ. నే న.
ఫరిషా) గ్రారమునకు a (ప్రకాశం కమిటీ de , విపాడులు, అది దర కలప! +
నే స్మ శ ట్ట ( re
fia
i, Mf sre అర pe A me. a సై ళో న. we
అమలు జరుగకపోవుట. భూణామండు అెతా? జఇముందారా నస
ముం క భగ చాల సా న. af |. అత్తో es
చతులకు, జయందారులరు భూమిగా గల హక్కులు, కొందటు
మహాసీయుల య
రాజకీయ, సాంఘిక, ఆరి కాది విషయములలో చేసినమేట్లి, |
wy en hed
ఆక! wh fg గ i శ 1
అంధ చేశేనకత్రలో. జమిందారులు ;
| Mgr nt, ees rgd
చారీ క హాం Ba ae Org TT
రాష)య ys, hs: తం * క “యె, ఖ్ ల ' " je
ip wn
బిసయముల! ఆట్ గొ ‘nen Ped అసల న్లో |
టపా ముఖటి 1 దా Ou Ta 35 wm స "ల్లా
లకి వ తలో జో గప ఆల్ న sy
మలు మొదలయినవి తపక్ విట ౫
A hans
శ్న iy స్
అక బట ర న fy ట్ ఖై Ty iy, oy
మస రాజధానిలో ల ౪6 సాలలు. పీట. seg జ
? భు. త స
యందు మొత్తము 1000 జమిాంయానేలు "లవ, wm 0 గ
స ip 4 ‘ ih
| er he న. స్త లో నీ ల 3 స ఫె పస
i
dA
జ మోండారీటు ఉన్నవి * క Min A నో mp ఖై . ష్స్ By, న. లే
నూటి షి 10 వం తులు
భూమి జమిందార్ భూమియే. కా
గోదావరి, కసా Ere ఎగుర బ్ గెట కాల జత €
ఖై నాజీ! ఖ్
a
రల eR “క్త మిబియన Neo Cad STs
4
అటే |.
ర ఆ TE స శ్. శ | |
చేశేమునశెల్సు కరాలు బిల్లాలోని బంప్
f, fw
కెతులవట్దనుండి తమ తరఫున శిస్తుల వనూలుజేయుటకు
కొందణుదధ్యోగస్థులను నియమించిరి. 16వ ఫతాబ్బమున
విప్ప మహమ్మదీయ పరిపాలకులు తరువాత వచ్చిన
(విట్ (పభుత్వముగూడ తేమ శిస్తుల రాబట్టుకొనుటకు ఈ
క్ సే అవలంబించి ఆ యధికారులనే మార్చకుండ తమ
క పునుహూవ నియూగించిరి. విశే జూగీరుదారులు మొఖాస్కా
శో త్రియంచాత్సు హౌాళీగాప్ట
విరినే వూర్వము చౌదరీ, [కోరీ యని
"'హాడ యనుచుంజెడివారు. వీరు తమ పాలకులకు విధే
స్వతంత్ర హాక్కు_గాని, శిస్తువనూళ్లు తప్ప
మరిదీ యితర అధాకారములుగాని 'లేక్క పాలకుల క్రోధ
వజేన్ చారు. యీాచార్కి
య
“మొుదలయిననవాదపం
చమట ఖరామిు
మునకు గరియైనప్పుడు సందర్భము వంబడి బరరఫ్రు శికుల'
సహితము ననుభవించుచు యుండిరి. హిందూ మహమ్మ
వయ (పభుళ్వములవారు తమకు సైనిక సహాయముచేసిన
వారికి తామెక్కు_వ సేవను పొందిన ప్రభుత్వోద్యోగులకు
పద్ద పెద్ద
గూములను-=శిస్తు వసూలుచేసి తమవాటా చెల్లించి,
మిగిలినది వారుంచుకొను పద్ధతిపై
స్ దాసీ మహమ్మదీయులం
యిీనాం దార్లు అనియు
యోానాములుగా నిచ్చిర్వి
జాగీరుదార్దు హిందువులు
అందురు.
వివయములలో ఎక్కువ కృృషిచేసినవారిక్సి "దేవాలయములు,
'స్మత్రముల్కు తదితర ధర్మకార్య నిర్వహణమునకు కొన్ని భూము
వీరినే శోతి
యందార్లు అ(గహారీకులు యందురు. ఒక్కొక్క భూమిని
కొన్నికొన్ని భాగములు చేసీ, (హవేలీ లేక మొఖాసా)
శిస్తులు వసూలు చేయుటకు (పభుత్వమువారు కొందరికి
యిచ్చియుండిరి ; వీరినే వావేలిదార్లు లేక వావేలీ (పొ
టర్లు మొఖాసాడార్లు యందురు. కొందరు మొఖాసాదాళ్టు
పరాసరి (పభుత్వమునే శిస్తు కట్టుచుండిరి, పాళీయమనగా
(ప్రభుత్వము తరఫున శిస్తుల వసూలు చేసినందుకు ఫలితముగా
విద్యా వైజ్ఞానిక
లను యోనామౌగా యిచ్చుచుం డెడివారు.
'శామనుభ వించు (ప్రతిఫలము; ఇట్టివారు “పెర్మనెంటు 'సటిల్మెం
తునక ఫూర్యము వాల చిన్న స్థితిలోనుండి సెటిల్మెంటునకు
తర్వాత మిగిలిన జమీందారుల పద్ధతినే యవలంవించి
జమీందారుల తరగతిలో చేరిరి ; ఏరే పాలీగారులందురు,
ఇవిగాక, యితరధికారులతో సంబంధములేకుండ సరా
సరి (ప్రభుత్వము వప్దనుండియే పట్టా లనుపొంది, వారికి శిస్తులు
వరా 'పల్లించుచు భూమిని సౌసచేయుపద్దతిగూడ (బిటిష్
(పభుత్వమువారు అవలంకుంచిరి. వీటిన నె కైశ్వారీ భూము
జమీందొరులు
అందురు. అనగా ఇప్పుడు అనుభవములోనున్న భూమి
నంతటిని ఓ భాగములుగ చేయవచ్చును. (1) జమిందారీ
భూములు, (1) రై త్వారీ భూములు (షు హోలు యీనా
ములు (1౪) మెనరు యీనాములు ; అనునవి. మొదటి
శెంటి సంగతి ముందు చెప్పియుంటిమి, మిగిలిన శింటిలో:
ai fat (227)
శ్రీ శీ రావు వెంకట మహీపతి సూర్యరావు బహదూర్,
“న్. dri టా
పిఠాపురం మహారాజు,
పన్నులు లేకుండ శిస్తులు వసూలు చ్రేసిక్రొనీ అనుభవీంచు
టకు పారితోషికముగా యివ్యబడినవాటిలో, ఒక్కొక్క
(ప్రదేశమును ఏక "మొ త్రమగా నిచ్చినవాటిని పూలు యానా
ములనియు, విడివిడి భాగములుగా నిచ్చినవాటిని మెనరు
యీ'నాములనియు అందురు. మైనరు యీానాములు 100
ముదలు 120 ఎకరముల వరకును గూడ కలవు. ఇవి
(గామములలోని వివిధ వృత్తులవారికి (చాకలి మంగలి
163
ఆంధ్రసర్వస్వము
వారా) పన్ను లులేకుండా యిచ్చిన (ప్రదేశములు ; వీనిలో
ముఖ్య మైనవి (గామనౌఖరీ యానాములు, ఇవన్నియు
ఎస్తేటు అను పదము (కింద వచ్చుటచే ఎస్టేటులాండ్ ఆఫ్టన
చేరినవి,
ఆంధ దేశములోని జిల్లాలువారీగాసల జమీందారీ
హోలు యానాము (గామములు 9 నై త్వార్కీ మెనరు,
యీానాము (గామములు "మొదలగునవి ఈ (కింది పట్టికలో
తెలియజేయుచున్నా ము.
ఆంధ్ర జిల్లాలలోని [గామములు (1931 'లఖల ననుసరించి >
రెతాంరీ హోలు యీనాము జిమీందారీ
సంఖ్య జిల్లా గ్రామముల (గామములు (గామములు మొత్తము.
1. విశాఖ పట్టణం 389 290 8,597 9,006
2. తూర్పు గోదావరి 487 79 881 847
కి. పశ్చిమ గోదావది 359 146 272 777
ఓ కృష్ణా 406 207 4838 1,046
ర్. గుంటూరు 758 161 64 983
6. చెల్లూరు 581 286 997 1,744
7. కడప 758 918 976
ర. కర్నూలు 695 89 784
9, బళ్లారి 062 962
10. అనంతపురం 752 134 886
-1l. చిత్తూరు 4.69 498 1,641 9,608
మొత్తము 6,516 18,38 12,265 20,619
(అటివ్మ్ పభుత్వ 'మేర్చర-చచిన పద్ధతులు.
రైత్వారీ భూములయందుగాక్క (ప్రస్తుతమున్న జమిం
చారీ భూములయందు జమిందారులకు ఫూర్వమున్న పద్ధతిని
రద్దుజేస్పి 1802 'సం॥రములో "పెర్మనెంటు సెటిల్మెంటు పద్ధతి
“నేర్పజచ్చి ఎల్లప్పుడు శిస్తు ఒకే విధముగ మార్చులేకుండగ
నుండునట్లు ఏర్పజుచి ఆయా భూములను (ప్రస్తుతము జమిం
ఊరులనబడు అధికారులకు శిస్తు వసూలు చేయుటకు
గుత్తకు నిచ్చి ఇంకను యీ (క్రింది నిబంధనల "నేర్చజచిరి,
పన్నులు ఎల్లప్పుడు 180% 'సం11నాటి "లెక్క ప్రకారమే వసూలు
చేయవలెను. వెస్టేటులాండ్ ఆక్షనందు జమిందారునకు
భూమి ననుభవించు హక్కు_నిచ్చి, శైతునకు సాగుజేసు
కొను హక్కు_నిచ్చి, జమిందారు 20 సం॥లలోపుగ పన్నులు
"పెంచరాదనియు అధవా, “పెంచదలచుకున్న ను రూపా
యక 2 అకాలవంతుకంకు ఎక్కువ "హెచ్చించగూాడ
దనియు నిర్ణయించిరి.
కాని న్యాయస్థానములుగాని (పభుత్వముగాన్న్మి వాటిన
నిక్కచ్చిగా అమలు జరుపక పోవుటవల్లను, జమీించారొలు
నై తులవద్దనుండి అప్పటికి వసూలుచేయు పన్ను లకంు
రండు మూడు రెట్లధిక ముగా పన్నుల వసూలుచేయుచు,
అమిత్ ధనవంతు'లై, కై తుల "క్కువ బాధలకు కారకులగు
మందాస్కా పిఠాపురం, కిర్లంపూడి వరా
జమోందారీల అం కెలవల్ల అక్కడి శిస్తు కై త్వారీ భూముల
కన్న బిశవముగా “పెరిగినట్లు తెలియుచున్నది,
మన్నారు,
మొ త్తము రాజధానిలోని జమిందారులు రు 282,6
అకులు శిస్తులు వనూలుచేస్కి (ప్రభుత్వమునకు రు 41.2 అకులు
మా(త్రేమే పేవ్కు_ప్ చెల్లించుచుండిరి. ఇట్టి జపోంచదారో
లలో రు 20 వేలకుపైగా ఆదాయము వచ్చువారు 1802 'సం॥
రమున ఎంత శిస్తు వనూలు చేసినది ఎంత "పేవ్కు_ష్ కట్టినది
1936 'సం॥రములో "పేష్కప్ “పెరుగక పోయినను శిస్తులను
"పెంచి, ఎంత ఆచాయము అభివృద్ధి చేసుకొనినది ఈ (ప్రక్క
పట్టికలో వివరముగా 'తెలియనగును,
{64
[ఇరవై వేలు, అంతకు వె బడిన అచాయమనల జమాందావీలు మాత్రమే చమూపబడినప్. |
జమీందారీ
విశాఖపట్నం జిల్లా
కొూతుపొము
విజయనగరం 1
పాలకొండ
మందాసా
పర్లాకిమిడి
ముబగాము .
తిలారు
ఈార్లాము
ద్ద
పాత కుక్క్లలి
రఖభునాధపురం
“తెంబూరు
తలగాం
మునగపాక
కశింకోట
మేలుపాక
అనకాపల్లి
శుకటి
మబుడారుసింగి
జల ౦(త్ర
జేతు
శారువ
నందిగామ
మునగవల'స
కరకవల'స
-జ్చాద”పెంకీ
బొబ్సిలి 1
తంగాడు గట్యాడ
కోట ఉరట్ల
1802 నాటి దాని పై నిర్తీత (వస్తుతా
ఆదాయము మైన పేషన్ డాయము
24,991 14,500 1,31,660
716,708 5,00,000 23,59,541
77,7165 రర్క్ 000
835,666 14,000 231,756
1,05,742 80,000 806,299
33,961
27,158
. 11,770 32,961
15,4837 4,000 106,914
4 44,487
10,700 43,695
. ౨౨,029
36,687
32,908 40,826
ఉం 46 17,685 23,019
, 49,411
+ 99,387 64,803
«« , 69,285 34,000 29,300
9500 500 24,805
శం 16,232 7,000 73,445
ం 20,468
9398 7,800 20,448
16,000 43,695
94,648
11,258 11,392 | 20,210
91,446
43 98,897
128,240 90,000 66,237
55,991
95,536 86,500
165
స్తుత పు
స్
ఆంధ్రోసర్వస్వము
6,
' 7
జమీందారీ
సెదబుడ్డిడ
లమ్మీఫురం
సాలూరు
సంగంవల'స
"పేర్ మహమ ద్ పురం (కూర్పు)
షీర్ మహమ్మద్ పురం (పడమటి)
నొడిచర్ల
(శ్రీరాంపురం
నక్క_పల్లీ
కురు[పోలు
మాడ్డోలు
తూర్పు గోదావరి జిలా
౧౧
వీరవల్లి.పాలెం, చింతనలంక
భద్రాచలం (పొప్రయిటరి
పోలవరం బి. ఏసేటు, పట్లిసం
ట్ టె
బిల్లీ మిల్లి , బయ్యనగూ డం జంగారెడ్డి గూ డేం
గంగో లు
వోలంక్క వీరవరం
గొల్ల (పోలు
కొటాం
లు
వీఠాప్రురం 1
నో పాలపురం
పలివెల
వంగలపూడి
౫రాటాల
కూ జలా
ట్ ణ
లింగగిరి.
మునగాల
జేవరకోట [
చింతలపాటివంతు
సురవరం
గొల పలి
6౧ ౧౧
వుయ్యూరు
1802 నాటీ
ఆదాయము.
21,140
౨9078
18,461
42,896
174,158
i 1,431
.. 185496
«. 154049
దానిపైని ర్రీత
మైన సేష్కస్
భూ,
36,800
"6,700
18,098
35,000
105,700
258,979
£86
4,497
102,690
(పస్తుతా
దాయము
రూ
24,811
29,297
150,195
28,8371
50,485
19,160
36,311
51,709
56,184
28,408
29,474
124,012
17,676
48,000
28,688
22,770
25,848
147,008
రగ 017
180,108
877,450
62,627
48,582
24,670
26,049
20,000
80,876
287,451
79,010
21,410
25,000
964,819
96,179
281,418
18,141
17,219
11,4839
6,720
486
4,510
78,705
17,510
2,871
2,500
౨4,565
జమీందారీ
8. మీర్జాపురం
9. వెలమ రు
10. తూర్పు మెలవరం
11. చిన్నలపాడ్సు దతీణవంతు.
12, దతీణ వల్లారు 1-భా--2- భా
18. ఊత్తర వల్లారు
14. కపిలేశ్వర పురం
16. సంగంవలస
16 నూజవీడు |
నెలూరు జిలా
cn
1 వెంకటగిరి (
ల చామూరు
లే, చుండి
4. సీతారాంపురం
చితూరు జిలా
— ౧౧
1. బంగారుపాలిం ళం
9, పోలచూరు
లి అనకోలు
4. నారాయణవరం
ర్. కీలపూడి
6. ఇెణటినాదు
టె
7. తిరుపతిదేవస్థానం
8. పుంగనూరు
జ పతక 1938 'సం॥ మద్రాసు గవర్న మెంటు వారిచే (పచురింపబడిన (ప్రకాశం కమిటీని వేదకననుసరించి తయారు చేయబ.:
గా ర వ ల బో లా
1 ఇది ల్యాండు రి వెన్యూ నెటిల్ మెంటు చారి, మద్రాసు రాజధాని 1347 ఫసలీ (1937.38), జిల్లాల నివేదికల ననుసరించ్చి
మివాఖు పట్నం జిల్లా...
విజయనగరం
'బెబ్బిలి
తూర్పుగోదావరి జిల్లా. పీళాఫురం
కాపా జలా "దేవరకోట
అపై C౧ |
“నిలూరు జిలా. వెంకటగిరి
C౧
చితూరు జిలా కాశ్వేటి నగరం
తాట ఇవ
న్ కాళవా స్లీ
16/7
1802 నాటి డానివైనిర్రీ త
ర్యా
497,595
854,906 388,703 |
30,007
రాం
808,000
12,008
ఆదాయము (రూపాయలు)
'ద్రస్తుతా
దాయము
భూ,
179,283
191,878
27,461
21,706
77,1833
కర, 9కర్
99,502
21,394
1306,204
159,767
39,039
56,652
51,120
39,038
44,868
22,000
31,387
268, 831
90,480
65,000
941, 852
162, 196
( 323,693
) 44,916
C 10,919
17,756
136,114
10,919
11,647
ర్క502
9,319
49,255
3,089
28,500
45,722
91,169
డినది,
పేవ్కు_స్ (రూపాయలు)
౨12290
683,181
799,352
851,230
1306,205
743,719
357,556
494,816
83,453
962,782
78,676
368,734
173,842
172,992
ఆంధ్రిస ర్వస్వము
ర త్వారీ పద్దతి.
ఈ పద్దతి (ప్రకారము (పభుత్వమువారు భూమిని 12
రకముల (కిందను నీటిపారుదలనుబట్టి 24 తరముల [కిందను
విభజించి ; తరమువారీన్కి సాగు ఖర్చుల సెట్టుబడ పోను
వచ్చు ఆదాయములో "సగము తౌమును మిగిలిన సగము రైతు
నకుండునట్లు నిర్ణయించిరి,
నను అనేకచోట్ల రకములను, తరములన్సు రేట్లను నిర్ణయిం
చుటలో (పాదేశిక మైన "భేదము లవల్ల రైతులకు యిబ్బందులు
కలుగు చుండెను. అట్టయినన్సు రై త్యారీ భూములయందలి
శిస్తు భారము జమిందారీ భూములయందలి డానికంకు బాల
తక్కువ,
ఇదియే రైత్వారీ పద్దతి, అయి
మెట్ట భూములకన్న పల్లపు భూములలో పంటల భద
ముల కారణముగా పన్నులు హెచ్చు. ఈ పల్లపు భూము
లకు ఒకటవ పంట్క శెండవ పంట పన్నుల (కాంపౌండు)
నియమము కలదు, ఇదిగాక నీటి సరఫరాచేయు విషయమై
ప్రత్యేక పన్ను గలదు. ఈ పద్ధతి ఒకటవ ఫసలీ శండవ
ఫసలీలయందు భేదించును, వాటి శేట్లు సాధారణ నీటివన
ఢడలకయిన ఖర్చుల నుబట్టి ఎకరమున కింతయని విధింపబడును,
ఈ కెట్లు రు &/=లు “మొదలు రు 14/=లు వరకునుగూడ కలవు,
హోలు యీనాములలో 1908 సం॥ నాటి ఎస్టేటు లాండ్
ఆకును బట్టి శిస్తులు నిర్ణయింపబడినవి. మైనరు యానాముల
లో సాధారణముగా సాగుడారుడు యీనాందారుడే, కొన్ని
చోట్ల శిస్తు నె తుంయీానాందారుల ఒడం బడికనుబట్టి నిర్భయ
మగుచుండును, నైత్వారీ యీనాములలో పన్ను పేరునకు
మ్మాత్రముండ్కి స్టానికముగా శిస్తులు_ చెల్లించుట మాత్ర
ముండును,
బు
జిలా జమీందారీల సేష్కుస్ ఆదాయము
౧ సంఖ్య లక్షలు లక్షలు
రూ రూ
f విశాఖపట్నం 181 11.76 49.4.
[తూర్పు గోదావరి 74 5.89150 28.04590
పశ్చవమ గోదావరి 74. 2.01470 7.658310
కృష్ణా 107 2.46180 18.261836
[నెల్లూరు 4 4.29025 16450568
చిత్తూరు 8 ‘99647 4.67009
1 ఏజెన్సీ భాగము సూచింపబడలేదు,
168
పన్నుల వసూలు విధానము.
జమోందార్ల పేవ్కు_ప్స్ రై త్వారీ శిస్తుల్కు తదితేర్య వనూ
శ్లను రాబట్టుకొనుటకు (పభుత్వమువారికి 1865 'సం|రప్పు
“శంటు రికవరీ ఆక్ట్” ద్వారా 'సర్వాధికారములు గలవు.
న్యాయస్థానములలో వ్యాజ్యములు వేయ నవసరము లేకుం డా
ఆశాసనాధికారములవల్ల రావలసిన పన్నులు వ రాలువసూలు
చేసుకొనుట అట్లురానిచో, సదరు; భూములను తామే ఏలము
వేయించి రాబట్టుకొనుట్క తిర్షి భూములే అవసరము వెంబడి
యితరులకు పట్టాలను జారీచేయుట ఎవరి భూములను వారికి
సృక్రమముగా నమోజు చేయించుట్క శిస్తు వగైరా "లెక్కలను
సరిగా నుంచుట రెవిన్యూ డిపార్టుమెంటు యందలి కలెక్టర్లు
డిప్యూటీ కలెక్టర్లు తహానీల్హార్లు రివెన్యూ యిన స్పెక్టస్ట్ర
(గ్రామ మునసబ్యు కరణములు చేయుచుందురు... సగిహద్దుల
సంబంధములయిన పనులను “సర్వే డిపార్టుమెంటువారు
చూచుచుందురు, ఇక జమిందారులు తమ పన్నుల వనూలు
చేసికొనుటక్కు తగిన చర్యలు రి వెన్యూ కోర్టుద్వారా జరిపీంచ
వలెసేగాని (ప్రభుత్వమువారివలె స్వతంత్రించి చర్యదీసుకొను
టకు ఎట్టి హక్కును లేదు. నీటి వనరుల కలుగజేయవలస్
వచ్చినప్పుడు అనగా ఏదైన (కొత్తగా (థా జెక్టు నిర్మింపవలసి
వచ్చినప్పుడు ఆ వనరులవల్ల సమృద్ది కాబడే భూముల పట్టా
దార్గవద్దనుండి (పభుత్వము నజరానాలు వనూలుచేయుటు
న్యాయము; గాని కృష్ణ "కాలువ (హా జెక్టు కట్టినప్పుడు ఎక
రమునకు రు 2ర్/-లు వంతున నజరానాలు వసూలుచేయుట
అన్యాయమనక తప్పదు. “పెన వివరించిన భూములు మన
ఆంధ్ర దేశమందు ఎన్ని ఎకరములు యుండెనో యీ [క్రింది
పట్టికలో పొందుపరచుచున్నా ము,
రైత్వారీ భూమి హోలు యీనా జమీందారీ భూమి
ఎకరములు ముల విస్తీర్ణము ఎకరములు
12,25,225 41718 3273616
939,656 983561 రర6840
900,390 9 10988 899639
10,85,956 991234 1002596
28,82,297 426829 9180349
17,27,825 594067 1350079
తు-జమాందారు సమస్య.
1802 సం॥రము నాటి కెస్యలేషనుల్పు “సెర్మనెంటు
సెటిల్ మెంటు చట్టము. 1865 'సం॥రమునాటి రెంటు రికవరీ
చట్టము 1908 'సం॥రమునాటి ఎస్టేటులాండు చట్టము మొద
లగునవి రై తులవద్దనుండి శిస్తులు పన్నులు వసూళ్ల స్పష్టీక
రించుటకు చేయబడిన వేయైనన్యు (ప్రభుత్వమునకు రైతు జనము
పగల ఉఊదాసీనఫావముచే. వాటిని నిక్కచ్చిగా అమలు
జరిపీంచకపోవుటవల్లను, శాసన సభ్యులచే నియమబద్దముగా
-నేర్పరపబడిన పద్ద లేమి
యు శేకుండుటచేతను ;
జమోంచారులు తము యు
పైనుసారము “రేట్లు “స్టా
చ్చించ్చి పన్నులు వసూలు
శౌయుచుండుట ; చెరున్ర
లకు మరమ్మతులు లేక
నీటి వనరులు త్మిపోవుట,;
సర లేక రైతుల భూము
లం అన్యా కాంతేములై న
ప్పుడు తీర్ది తమకు ఆ
అ LE. 2
పట్టాలను (టాన్సుఫర్ చే
యిం-చక
యిబ్బందుల '
పెట్టుచుండుట మొదలగు
"కారణములవల్ల ను రైతుల
లో ఆరిక మాంద్యము ,
రా
"హాచ్చిి పంటలూ సమృ
దాగా పండక
రా
దారిద్ర్యము, ఆందోళన
(ప్రజలలో
హాచ్చ్చ తిరుగుబాొటులు సంఘర్షణలు "కాల్పులు మొద
లగునవి సంఘటిల్లుచు (కమ[క్రమముగా త్మీవమయిన రైతు
జమిందారీ సమస్యగా పరిణమించెను.
5 తుకు.భూమికి-జమోందారుకు
ములు వారికిగల వాక్కులు భూమికి
ఎవరు 3౩ రైతుకూ జమోందారుకూ మధ్యగల "సంబంధ మెట్లు
మారుతూ వచ్చెను
మధ్యగల సంబంధ
అసలు అధికారి
భూమికి అసలు అధికారి ఎవరు ;
ఎస్టేటులాండు ఆప్ట్, “పెర్మ నెంటు నెటిల్మెంటులు ఎందుకు
(ప్రవేశ పెట్టవలసీ వచ్చెను ;
జుబ్దాకుల్ ఆక్రాకా, శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామ (ప్రసాద్
బహదూర్, చల్లపల్లి జమీందారు.
భూమి స్వతంత్రముగా కొన్ని
జమీందారులు
పన్నులు విధించు హక్కు జమీందారులకు గలదా; రైతు
లిట్టి యధోగతి యందెందుకున్నారు 3 రైతుల బాధలు
సమసీపోయి, జమోండారీ విధానములో ఎట్టి మార్పులు ఎట్లు
రావలెను మొదలగు ఈ 'సమస్యనుండి యుద్భవించిన విషయ
ముల నన్ని టిని తప్పక తెలుసుకొనవలెను* (గ్రంథ విసరణ
ఫీత్రిచే ఇచ్చట వివరించుటకు వీలులేకపోయినను “సె విషయ
ముల నన్నిటిని సమగ్రముగా చర్చించ్చి. స్థిరమైన. పద్ధతి
"నేర్చాటు చేయుటకు శాంగైాసు (పభుత్వమువారిచే నియ
మింపబడిన
కమిటీ” వారియొక్క
రిపోర్టును (ప్రతి వ్య _క్రియు
చదువదగిన్నదె యున్నది.
(6 (ప్రకాళం
జమీందారీ విచారణ కమి
టీలో గా॥ టంగుటూరి
(ప్రకాశం పంతులు (అధ్య
తులు) తెన్నేటి విశ్వనా
థం (కార్యదర్శి), మహా
బూబ్ ఆలీబేగ్ , ఏ. రః
గస్వామి అయ్యంగార్,
యమ్, పల్లంరాజ్యు ప్,
ఎస్. కుమారస్వామి
రాజా, వి. వి. జోగయ్య
పంతులు, పి, వి, నారా
యణస్వామి నాయుడు
బి, వెంకటాచలం పిళ్లై
గారు గలరు, ఇందు విహ
యమై ఇంతటి (శ్రద్ధం
పటుదల వహించి విచారణలు జరిప్కి రిపోర్టును తయారుచేసిన
ఈ కమిటీ అధ్యతేలు, అప్పటి రి వెన్యూ మంత్రులయిన ఠుంగు
టూరి (ప్రకాశం పంతులుగారు, వారికి సహాయులై, కమిటీ
'కార్యదర్శర్వేము వహి ౦చిన తెన్నేటి విశ్వ నాధంగారును
'సభ్యులును శాశ్వతే కీ రివంతు లై చిరస్మరణయాలై యుండ
భూఖామందు రైతా జమాందారా ్ధ
ఈ సమస్యవిపషయములో (ప్రకాశంకమిటీ రిపోర్టులోని
సారాంశములు, * మన రాష్ట్రపు మొ త్రము పరిమితి
22 169
ఆంధ్రసర్వస్వము
14, 8887 చ॥ మె, ఇందులో 19279 |
ఏజన్సీ భాగము, జమీందారీ భూమి _15,8,18,400
ఎకరములు అందులో ' సగము భాగము ఆంధ్ర
జిల్లాలలో వున్నవి, ఈ భూముల కధిపతులు జమోీం
దారులా లేక నేలను దున్ని కష్టించి
జీవించు రైతుదా యన్న విషయము, జమిందారీ పద్దతి
డాని యుక్పేత్తులు పరివర్తన పరికీలించిన, సూమ్మముగా
మె!
పండించి,
జమాంచాదు ప్రభుత్వము తరఫున పన్నులు. వసూలుచేయం
“ఏజంటు” అని భూప పతియనగా
భూమిని రక్షీంచువాడనియేశాని, భూమికి హక్కుదారుడని
మన హిందూరాజు 'లెన్నడును నిర్ణయించలేదను సంగతి
అప్పటి (గ్రామ న్వపరిపాలనము వల్లనే తెలియుచున్నది,
బిదితము'కాగ లదు.
భూమికి జమిందాశే వాక్కు_దారను కొందతీ ముస్టింపాల
కుల యి ప్రాయమును బ్రిటిష్ (ప్రభుత్వముబారు కొన్ని చో
తమస్వులాభమునశై యంగీకరించిరని సర్ హెన్రీమైన్ తన
6 గామజాతులు” అను (గంథమునం దుదహరించెను. పూర్వపు
మొగలాయి చ(క్రవర్తులుగూడ తమకు వలయు (పదేశములను
జనులనుండియే _ఖరీదునకు తీసుకొనుచుండుట చూడ,
మున్లించ్యాయాను సరణము? గూడ జమోందారునకు భూమి
శై వాక్కు_లేదని తేలుచున్న దని * ఫీల్డు ” అను న్యాయాధి
పతి తన 6 భూ స్వామిత్వము ” అను గ్రంథములో పేర్కొని
యున్నాడు,
ఎనస్టేటులాండు అష్టలోని ఓవ సెక్షను (ప్రకారము
రయితీ భూములలో శెంటు వసూలుచేయుట మాత్రమే
భూస్వాములకుగల యధికారమని _ యిదివరకే నిర్ణయించ
బడెను, పీవీ కాన్సిల్ వారి ఐ. ఎల్, ఆర్, 4ర్ మద్రాసు
రరిరి వ చేజీలో పకటింపబడిన తీర్చునందు భూస్వామి,
శిస్తు - వసూలుడారు మాత్ర మేననియ్యు, రయితీభూముల
'స్వంతేము చేసికొను హక్కు. అతనికి లేదనియు నిర్ణయించిరి
(పావీనకాలమునుండియు వచ్చుచున్న ఈ జమిం
దారులు జాగీరుదారులు మొదలయినవారందరు. విశాలమగు
యాస్థుల ననుభవించుచు యుండినన్కు హిందూరాజుల నుండి
మహమ్మదీయ రాజులకు వారినుండి (బిటిప్ ప్రభుత్వము
వారికి యధికారము మారుట ద్వారా వీరి హక్కుల సభా
వముకూడ మారుచూవచ్చి, తుదకు వీరందరును కేవలము
(పభుత్వమువారి తరఫున శిస్తు వనూలుచేయుట ేర్పడిన
ఏజంట్ల స్థితికి వచ్చిరి, ఇంగ్లీషు (ప్రతిలో ఇట్టున్న ది,
పూజించి
చెం (Ryot) is the owner of the soil
subject to the payment of land revenue due to
the government, He has not derived his title
from the landholder. The amount he pays to
the landholder is not rent thatis paid by a
tenant to a landlord, but it is only the dues
to the government as assessment on land.”
(Report P, 25) . ం
శ్రీ రావు శ్వేతచలపతి రామకృష్ణ రంగారావు బహదూర్,
బొబ్బిలి రాజా, మాజీ (పథాన మంతి.
6 landholder is only an agent of the
government to collect rents from them as laid
downin section 4 of the Estates Land Act.
He is not entitled even to the possession of
ryoti and, as laid down by the Privy Council
in 1. L. R. 45 Madras, 586. (Report P. 21,)
ననుకటి మద్రాసు గవర్న రుగారగు ఎరిస్క్ర న్ (పభువు
గారీ పద్దతి « ప్రస్తుతకాలమునకు సరిపడనిది, పాతకాలఫుది,
నిర్భంధక రమయినదిర్దమైన . పద్ధతి "అనో లండన్ కాక్సొటన్
హాలు ఊపన్యాసములో అఫ్మిపాయమిచ్చి యుండిరి,
ఈైై యన్నికారణములవల్ల భూమికి వాక్కు_దారుడు
నిస్సందేహముగా రై తేయని తేలుచున్నది.
శే/0
పూర్వము పీశెట్లు ఏ హక్కులు. గలిగియున్నను 1802
సం|1రప్పు పర్మ-నెంటు సెటిల్మెంటు ఆక్టునకు పిమ్మట పన్నులు
వనూలుచేయు ఏజంట్లు "లేక క లెక్టర్లుగా నిర్ధారణ చవేయబడీరి,
వీఈ (ప్రజలకు: (ప్రభుత్వమునకు మధ్య ఇట్టి ఏజంట్లు అయినచో
ఈ కాలములో ఈ జమిందారిపద్దతి ఎంతవరకు అవసరమో
నిక్టయిం-చవ అన్. యున్నది, ఎరిస్క్విన్ (పభువుగారు కాక్ళ
టన్ హాలులో నెప్పినట్లు ఈ పద్దతి దౌర్షన్యయుతముగా
మారినప్పుడు దీనిని మా __. పాం
జమీందారులు
మున్నట్లు లేవు. _ ఏజన్సీలలో ఎల్లవరం, చోడవరం, పోల
వరం భద్రాచలం తొలూకాలనుు గంజాం విశాఖపట్టణం
జిల్లాలలోని కొన్ని ముందరి (పొంతేములను వెల్లడ ప్రాంత
ములలో జేర్చి వాటికి రాకపోకల ేర్నజుచి రయితులకు
తోడ్చ్సడవ లెను. భూమిని బట్టిగాక, పంటను బట్టిపన్ను వసూలు
చేయుట శాసన విరుద్ధము. దారుణమగుచున్న ముశార్గ
బాభల నివారించవలెను,”
ర్ఫుతుయో, మాన్నుట '
యో అవసరమని (ప్రజల |
లో అఫ్మిపాయము 'కలు'
గుచున్నది.
సమస్యా కురిప్క్మూర
మునకు (కుకాశం
కమిటీ సిఖార్పులు,
జమీందారీ = రైతు
సమస్య పరిహ్కు_.రింపబడు
టకు (ప్రకాశం కమిటీ
చేసిన కొన్ని సిఫా
రుల నిందు (ప్రకటించు:
చున్నాము (i) నేలకు '
పాకు[దారునై తే;
జమోించారు పన్నులు
వనూలుచేయయుటు ేర్ప
ఈ సిఫార్సులు దుర
దృస్థవశమున కాంగెసు
(ప్రభుత్వము రాజీనామా
యిచ్చియుండుటవల్ల ఆ
మలులోనికి వచ్చుటకు
విలు'లేక రైతులకు వాల
ఆకాభంగము కలీేొను,
గాని ఎప్పటికయినను శె
తులు - జమీందారులు
తాముగాగాన్సి (పభుత్వ
సహాయముతోగాని తమ
సమస్యను పరిప్క_రించు
కొనవలసియుండును, (ప్ర
కాశం - కమిటీ రిపోర్టు
జమిందారులను మే
ల్కొ-ల్పి. తేమ బాధ్యల
నెబుంగ బేస్తి తమ ఆర్థి క్ర
డిన ఏజంటు 3 నై త్వారీ
భూములలోని రైతుల
వలె జమీన్ నైతుకు
గాడభూమి-శె ఫూ ర్తి హక్కులు వున్నవి. ఆ భూమిని రైతు
తన యిష్టము (ప్రకారము దాన విక్రయాదులకో వినియోగించ
వచ్చును. _ (1) రైతు న్యాయముగా 1802 కు ఏర్పడిన
శిస్తు చెల్లించుట సబబు. 1802 నాటి కవులు (ప్రకారము
రొక్క_పు శిస్తు వసూలుచేయవలెను. (111) శిస్తు వనూలు
నిమిత్తం జేలం, జప్రులు సర్కారు ఉద్యోగుల పరము చేయ
వలెను ; (iv) గంజాం మొదలు గోదావరి జిల్లావరకుగల
కొండ (పాంతము ఏజన్సీ (పాంతేము. జిల్లా కలెక్టర్ల
పాలనము (క్రిందనుండ్కి ఈ (పౌంతేము లిపుడు వూర్య
కీ. శే శ్రీ రాజూ మంథ్రీప్రగడ భుజంగరావు బహదూర్,
లక్కవరం జమీందారు, పత్రికొధిపతులు, (పనిద్ధకవులు.
పరిసితుల చక్కా పరచు
ఢి
కొనుటకు; రైతుల వ్యవ
హారముల యెడల శ్రద్ద
థి
కలుగుటకు అంతకుముందు ఈ
తమతమ 'సనానములను విడిచి, “పెద
రా య
పట్టణము లయందు, విశేస ధనవ్యయముచేసి విలాస భవన
బమోూంచారులు
ముల నిర్మించి యందు సౌఖ్యము లందుచుండిరి. రైతు
లకు దూరముగనుండుటచే వారి సాధారణ యవసర
ములను పరికీలించుటకు అవకాశములు కలుగజేయకుండిరి.
అయినను జమోండారులలో కొందరయినను (ప్రకాశం కమిటీ
కిపోర్టునందలి సిఫార్సుల నమలుపరచుటకు సిద్దమై యుం
దురు.
అంధిసర్వస్వము
జమాందారులు ఆంధ్రదేశ మునకు చేసిన
మేలు
రైతుల సందర్భములో ఎట్లున్న ను .ఈ జమీందారులు
ఉఊదారహృదయులై, (ప్రజోప యోగములగు పనులుచేసి క్రీ రి
కెక్కి_ర. విజయనగరం, పర్లాకిమిడి, వీఠళాపురం, వుయ్యూరు
వెంకటగిరి రాజులు కళాళాలలనుు మందాస్కా చల్లపల్లి, రామ
చం(ద్రపురం, నూజవీడు మొదలగు జమిందారులు ఉన్నత
విద్యాలయములను ఏజ్పరచి, విద్యా సంస్థల పోషించి వాటి
అఫివృద్ధికి నెక్కు_వ తోడ్చడిరి. స్వయముగ కొందు పండి
తు లె కవులను నటకులన్వు గాయకులను (పోత్సహించి
పురమందిరములను గట్టించి కళలను పోషించ్చి విజ్ఞా నాఫి
వృద్దికి సంఘ సంస్కరణకు నెక్కువగా తొ డ్పడిరి జయ
పురం మహారాజులుంగారు. ఆంధ్ర విశ్వవిద్యాల యమునకు
10 లక్షల రూప్యముల భూరివిరాళమిచ్చి వీశేహకీ ర్లివంతు
లైరి. పిశాపురం మహారాజావారు. ఆంధ్ర సాహిత్య
పరిహత్తును స్థాపించి, అనేక ఉఊద్ద్రంధములు “తెలుగున (ప్రచు
రించిరి, సూర్య రాయాం(థ నిఘంటువును తయారు చేయిం
చుచ్చు కాకినాడయందు తమ పేర పెద్ద కాలేజీని కట్టించి.
అనాథ శరణాలయము 'నేర్పజచ్చి (బ్రహ్మ సమాజ మందిరము
గూడ "నేర్పజచిరి, [క్రితంసారి జరిగిన శాసన సభల ఎన్నికల
సందర్భమున రాష్ట్రము నందంతటను * పీపిల్చ్పొర్టీ అను
నొకదానిని స్థాపించి విశే ధన వ్యయముకేసి స్వయముగా
సాయకులై నడపిరి. బొబ్బీల్తి వీజయనగరం, వేంకటగిరి,
మీర్జాపురం, చల్లపల్లి పోలవరం, పిఠాపురం మొదల”
జమిందారులు రాజకీయము లలో ఎక్కువ పాల్షొనుచ్చు చాల
కాలమువరకు శాసన సభాసభ్యులుగా పొల్లొనుచు యుండిరి.
సొనగల్లు బొబ్బిలి జమిందారులు ఈ రాష్ట్రపు (పథాన
మం త్రిత్వము వపా౦చిరి. పోలవరం, వుయ్యూరు పానగల్లు
జమిందారులు 'ఆంధ్ర మహాసభాధ్యతపీఠము నలంకరించిరి.
అనేకమంది జమిోంద్దారు జల్లా తౌలూకో బోర్డు అధ్య తుం
లుగ కూడ యుండిరి,
ఆంధ్ర చలనచిత్ర పరి శ్రమయందు విశే ధనమును వెచ్చించి
పర్మి శ్రమకు చేయూతనిచ్చిరి ఇట్టివి ఇంకను జెప్పవలయునన్న
పాల గలవు,
యు అధ 3
చల్లపల్లి, మీర్హాపురం జమిందారు
కాలము మారిపోవుచున్నది ! యుద్ధానంతర (ప్రపంచ
పునర్నిర్మాణ మెట్లుండునో, ఎట్టివిప్ల్రవకరమగు నూతేన మార్పులు
రానున్నవో ఊహకందని విషయములు కాల గర్భమున
"నేమున్నదో !! వ్యవసాయమునకు జీవన్మరమైన శై తుల
బాధలు నివారించు పద్దతుల నాలోచించి నమలులో పెట్టక
(పభుత్వ ముదానీనము వహీంచియుండుట విచారకరము.
(ప్రకాశం కమిటీ రిపోర్టు ఏనాటీకయినను సార్థకమై, రైతు
లలో, తిరుగుబొటులు, సంఘర్ష ఇలు "కాల్పులు మొదలగు
బాధలు తొలగి రైతు జమిందారీ సమస్య సాంతముగ
పరిప్కారమగు గాక!
యః
=
భన
2 101 ౪111101010
/
174
/
" ఆఅలయుదవ భాగము- ఆర్థక సంపద
ఇ గా
పుసావన *—- దేశమందలి ఆర్థిక సంపదకు ఆధారి'
ములు భూమి, పరిశ్రమ, పెట్టుబడి. మానవునికి కావలసిన
పదార్థములలో నూటికి 99 పాస్త భూమినుండే వచ్చును. పంట
లకే కాక పారిశ్రామిక వృత్తులన్నిటికిని కావలనీన ముడి వస్తు
వులకు సైతము. భూమి ముఖ్యము. వ్యవసాయమువలన ఇం
దనేకము లభ్యమగుతున్నవి ; గనుక, ఆర్ధిక సంపదకు మొదటి
విషయముగా వ్య వసాయమును పేర్కొని మన ఆంధ్ర
దేశమందు వ్యవసాయ పరిస్థితు లెట్లున్నవో, ఎక్కడెక్కడ
ఏయే రకము భూములున్నవో, ఏయేపంటలు విరివిగా పండి
స్తున్నారో పట్టికలతో సైతము వివరించి తెలియజేసినాము.
వ్యవసాయపు పనులకున్ను. బరువులు మోయుటకున్ను,
బండ్లు లాగుటకొన్ను, అహార పదార్థములకున్ను పశువులు
మొదలయిన జంతువులు పనికివచ్చును; గనుక, వ్యవసాయము
తర్వాత పహనుసంపదకు సంబంధించిన అధ్యాయము (ప్రకటి
స్తున్నాము. ' పాడిపంటలకు జీవనాధారము నీరు గనుక, దేశ
మందలి నీటి వనరులు అనగా ఏళ్లు, చెరువులు,
మొదలయిన నీటి వసతులు, నీటి పారుదల ఏర్పాట్లు తెలుగు
జిఆతాలలో ఎట్లున్నవో, గోదావరీ కృపా నదుల ఆనకటలు,
oa) య (=) న!
తుంగభద్రా (ప్రాజెక్టు మొదలయిన విషయములు సిట్రివనరు
కాలువలు
లనే అధ్యాయములో తెలియజేసినోము. తర్వోత,
నిర్మాణమునకు, ఉపకరణములకు, వంటచెరుకుకు మాత్రమే కాక,
పంటలకు కావలసిన వర్షములను మెండుగా కురీసించుటకును
ఉపచరించే కొండలు, అడవులు ఆర్థిక సంపదకు ముఖ్యమేకనుక
అడవులు అనే అధ్యాయములో ఎక్కడెక్కడ కొండలు,
అడవులు గలవో, ఏయే రకముల కలప గలదో, ఏయే
దినుసు ఎంతవరకు ఉపయోగమగుతున్నదో వీవరించినాము.
భూతలమునకు సంబంధించిన విషయములే గాక భూగర్భమున
గల లోహములు, గని (రాక్షస) బొగ్గు మొదలయినవి నెతము
ఆర్ధిక సంపదకు తోడ్పడును. గనుక 'మన తెలుగు జిల్లో లలోని
ఖుసజ సం పదను గురించి ఒక అధ్యాయము ప్రకటిస్తున్నాము.
eer
గృహా
అడవి
ఖమ. - le
క ననన! ger:
=
న] చ
|(——
ml a:
y=
ఆ:
క న మా
భూతలము నుండిగాని, భూగర్భమునుండిగాని _ లభించేముడివస్తు
వులు, ముడి ఖనిజములు మానవుని పరిశ్రమ లేకున్నయెడల
ఎక్కువ విలువ గలవిగాని, దేశస్థుల ఆర్థిక సంపదకు ఎక్కువగా
తోడ్పడ గలవి గాని కావు గనుక దేశమందలి పరిశ్రమల స్థితి
తెలియజేయవలెను. అందునుగురించి ఒక ఆధ్యాయము (ప్రత్యేక
ముగారచించి, అందులో చిరకాలము నుండిన్ని మన దేశములోగల
చేతి పరి శ్రమలు, పల్లె పరిశ్రమలు ఎట్టు పరిణమించి ఉన్నవో శ
మానవుని కాయకష్ట్ర (శ్రమ ఫలితముగా వచ్చే శక్తికి మించిన
యంత్రశ క్తి పర్మిశమలకెంత ఉపచరిస్తున్నదో. ఇప్పుడు తెలుగు
జిల్లాలలో ఏయే పరిశ్రమలు ఎక్కడెక్కడ నున్నవో, అవి
ఎంతెంత ఏలువగల వస్తువులను తయారు చేయుచున్నవో తెలియ
జేసినాము. యంత్రములు నడపుటకున్ను, 'వెలుతురిచ్చుట
కున్ను ఇంకొ ఇతర కార్మికళశ_క్తిని కలుగజేయుటకున్ను
కావలసిన విద్యుచ్చక్తి మన ఆంధ్ర దేశములో ఎట్టుపచరి
స్తున్నదో, ఎక్కడెక్కడ ఈ శక్తి నుదయింప జేయుటకు అను
కూలమైన పరిన్థితులున్నవో తెలియజేస్తూ విద్యుచ్చక్తి అనే
అధ్యాయము రచించినాము. పడించే పంట దినునుగానీ, కార్థా
నాలలో తయారుచేసే వస్తువులుగాని ఉత్పన్నములైన స్ట సలము
నుండి అమ్ముడుబోయే స్టలములకు సులువుగా పోయి చెల్లిన
గోని వొటికి తగిన విలువలేదు ; గనుక, అవి ఎక్కాడపుట్టు
తున్నవో, వాటికి ఎక్కడ గిరాకీగలదో, వాటిని రవానా చేయుటకు
రాకపోకల సౌకర్యము లెట్టున్నచో సరుకుల విడుదల
ఆనే అధ్యాయములో తెలియ చేస్తున్నాము. వ్యవసాయము
చేసే శ్రెైతుకు, చేతి పరిశ్రమలే కానీ, కార్టానా పర్షిశ్రమలేకానీ
నడపించే పెట్టుబడిదారుకుగానీ, పెట్టుబడి సంఘములకు గానీ
పెట్టుబడి మూలధన ముండవతెను--ఆ స్తీ ఉండవలెను ;
అప్పు పుట్టవలెను ; ధననంతుతో, బ్యాంకులో, పెట్టుబడి ధనము
సరఫరా చేయవలెను ; గనుక ఆస బ్యాంకులు, కంమె
గెలు అనే ఆధ్యాయములో రి విషయములన్ని వవరించినాము.
పైని చెప్పిన అధ్యాయముల విషయసం[గ్రహాము (పతీ ఆధ్యో
యము మొదటను తెలియ జేస్తున్నాము.
మలి
173
ఇని జ పరిశ్ర;
'దేశమనియెడి దొడ్డ వృక్షం (యేమలను పూలె త్తవలెనోమ్ ;
నరుల చెమటను తడిసి మూలం ధనం సంటలు పండవలెనోయ్.
పదునాక౦డవ అ ధ్యాయము
“కోటి విద్యలు కొండకులోపలే ”
“ఎంచిన ఎరువేదిరా అంపే యజమాని పాదము”
“క నాటి అదును ఏడాది (బతుకు
“అరక అరిగితే గరిసెవిరుగును "
“పత్తికి పది చాళ్లు జొన్నకు ఏడు చాళ్లు, ""
విషయ సం గహము;-వ్యవసాయము వలన ఎక్కువ
మంది జీవించేదేశాలలో హిందూ దేశము (ప్రధానమెనది. నూటికి.
93 రు వల్లెని వాసులు, దేశ సమస్య పల్లెల సమస్య, ఆంధ్ర
దేశములోని 4 కోట్ల ఎకరాల భూమిలోను సాగుబడి భూమి 1
కోటిఎకరాలు. అన్ని రకముల భూములు గలవు, షర భూములు,
కంకర, వ్మరనేల, డెల్టాభూములు, నల్లమట్టి నేలలు కలవు. ఇరి
" గేషను కాలువలవల్ల, ఏటికాలువలవల్ల, 'వర్షాధారమవల్ల, చెరు
వులవల్ల, భూమి సాగుబడి అగుచున్నది. పల్లపు భూములలో
వరి, చెరుకు పెద్దపంటలు. మెట్ట భూములలో చోళ్ల, జొన్నలు,
రాగులు మొదలగు తృణధాన్యములు; ఉలవలు, కందులు మొద
లగు కాయ ధాన్యములు; వేరు. సెనగ, నువ్వులు మొదలగు తైల
వర్షాలు, మామిడి, అరటి, నారింజ, నిమ్మ మొదలగు పండ్త
జాతులు వ (ప్రత్తి పొగాకు మొదలగు పారిశ్రామిక పంటలు,
పోపృమసాలా దినుసులు పండును. ఆంధ దేశములో జిల్లాల
వారిగా పండు పంటలు, వాటి విలువ తెలియజేయు పట్టీలు, వ్యవ
సాయమునకు సంబంధించిన సామెతలు.
ఇస్ర పంచములో వ్యవసాయమువల్ల జీవించే దేశాలలో మన
నో
హాందూ దేశం ముఖ్యమైనది. ఈ దేశం అంతటిలో నూటికి
0845 గురు పల్లెలలోన్సు 6.5 నుంది" పట్టణాలలోను వసించు
చున్నారు. మద్రాసు రాజధానిలో నూటికి 90.7 మంది
పల్లెలలో జీవనము చేయుచున్నారు. అనగా సగటున సు
మార్కు ఒక్కొక్క పల్లెకు 675 మంది చొప్పున ఉఊన్నా
రన్నమాట, అందుచేత నే హిందూదేళశ ఆర్థిక పమస్య
స్మాూ_.రము కావలెనన్న్య. పల్లెటూళ్ళ ఆర్థిక సమస్య పరిహ్మ్కు_
రించవలెనన్న మాట, . ఇది చూచ్చే మన దృష్టి పల్లెటూళ్లకు
మరల్పుట ముఖ్యమని గాందీ మహాత్ముడు చెప్ప చున్నాడు,
మద్రాసు రాజాథాని 299.700 చదరపు మైళ్లు వైశాల్య
ముగలది, జనాభా 46,74,000. ఆంధ జిల్లాల మొత్తము
వె శాల్యం సుమారు 65 వేల చదరపు మైళ్లు. అనూ
4 కోట్ల ఎకరాలు, దీనిలో సాగుబడి ను నున్న భూమి క్లే
కోట్ల ఎకరాలు, ఇందు 40 లకేల ఎకరాల భూమికి నీటి
వసతులున్న వి, మిగిలిన భూమి “కేవలం వర్షము డె ఆధార
పడి ఉన్నది,
ఆంధ దేశములో సారవంత మైన నల్ల నేల మొదలు కంక
రతో నిండివుండే "నేలలు, షర భూములు వీడు భూములు
అన్ని రకముల ేలలున్ను గలవు, కృష్ణా తూర్పు పక్సిమ
గోదావరి గుంటూరు "నెల్లూరు. జిల్లాలలోని భూములు
ఎక్కువగా కాలువల నీటివల్ల సాగుబడి అవుతున్న వి, రాయల
సీమలోని భూములకు చాలవరకు ఆధారము "పెద్దపెద్ద
చెరువులు, ఇందును గురించిన వివరణములునీటి వనరులు
అనే కిరి క (కింద విపులముగా 'తెలియజేయడ మయినది,
విశాఖపట్న 0, గోదావరిజిల్లాలలోగల ఏజన్సీలోన్సు కర్నూలు
జిల్లాలోగల అడేవులలోను కలప్కు ఇతర ఆడవి సరకులు
మనకు లభిస్తున్న వి, వీటిని గురించి వివరణములు “ఆడవ్రలు””
అనే శీర్షి కలో చూడ వచ్చును, ఆం(ధ్ర దేశములోని
ముక్య పంటలు వర్కి వరకు, జొన్న, రాగి చోళ్చు
కొ[రలు మొక్కజొన్న వేరునెనగ (పతి మిరప,
పసువు పొగాకు నువ్వులు మొదలై నవి,
మన చేశప్రు పంటలను గురించి తెలుసుకొనుటకు ముందు
ఆంధ్ర జిల్లాలలోని భూమి ఇ ప్రాంతంలో ఎంతే సారవం
తమె వున్నదో "తెలుసుకోవడం వాలా ముఖ్యం,
తూర్పు కనుమలకు 'సమిోపంగా వున్నవి ఎ[ర్రమట్జి -నేలలుః
ఇవి విశాఖపట్నం తూర్పు గో దావర్కి పశ్చిమ గోదావరి
కృష్ణా జిల్లాలలో. వున్నవి... ఈ నేలలో పైభాగాన్ని
£75
ఆంధ్రనర్వన్వము
ఎర్రమట్రీ, లోతుకు (త్రవ్విన కొద్దీ రాళ్లూ “తెల్లకంకరా
వుండును,
గుంటూరు నెల్లూరు రాయల నీమ జిల్లాలలోను ఎర్ర
"నేలా నల్లరేగడి లేక ప్రత్తికేగడి శేలలూ కలిసివున్న వి,
ఈ నల్ల రేనడి “నేలలుండే (పదేశంలో వర్షం తక్కువై నా
నీరు నిలవచేసుకొనే శక్తి ఈ “నేలకి అధికము,
_అంతేకాక్క నదులతో కొట్టుకు వచ్చే వండలి లేక వండ
మట్టి నేలలు తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, "నెల్లూరు
జిల్లాలలో ఉన్నవి, ఈ భూమి _పెరెండు రకాల భూముల
కంటే సారవంతే మైనది,
'సము[ద్ర తీరాన్ని ఇనుకమేట వేసిన తేలిక భహూములున్న వి,
ఇవి సరుగుడు తాడి జీడిమామిడి ముదలగ తోటలకు
పనికి వస్తవి, ఇవి తూర్పు తీరము నందంతేటా విస్తరించి
వున్నవి.
ఈ ఇసుక “నేలకున్ను సారవంతే మెన (పదేశానికిన్ని
. మధ్య, సముద్రపు నీటి ఊటతో వుప్ప దుల్లివుండే -దవిటి
"కాని ఆంధ్ర
దేశంలో ఈరకం భూమి బాలా తక్కువూనే వున్న ది,
ప(ర్రలుకూ డా అక్క_డక్క_డ వున్నవి ;
ఆంధ్ర) దేశంలో మిక్కిలి వేడిమిగల (ప్రదేశాలున్ను
(120 డీగ్రీల వరకూ వేడిమిగలవి) సమశీతో స్ష్మస్థితిగల
(పబేశాలున్ను గలవు. అందుచేత, ఉష్ణ మండలపు పంటలు
పండ డానికిన్చి సమళశీతోన్గ్లమండలపు పంటలు . పండ
డానికిన్ని అవకాశాలున్న వి.
రాయల నీవులో రాళ్లతో నిండిన పోరంబోేటలున్ను,
చిన్నచిన్న అడవులుగల (పదేశాలున్ను గలను.
శేవలము ఇసుకతో నిండి. చెట్టూచేమ కానరాని ఎడారి
(పదేశం మాత్రం ఆంధ్ర దేశంలో ఎక్కడా కనబడదు,
"కాని
, "మన దేశం మొత్తం మిద పండే ' పంటలలో కేవలము
తిండికి పనికివచ్చే పంటలు నూటికి 00 పాళ్లు; అనగా
సుమారు 140 లక్షల ఎకరాల భూమి అందుకుపరిచరిస్తున్న
దన్న మాట. ఇందులో తృణ ధాన్యమ్యులైన వర్కి జొన్న
కొర గంటి, చోడి చురయే (ప్రదేశం 110 లవమల ఎక
ఆహారపు పెర్లలో కాయ థాన్యాలయిన కంది
“పెసర్క మినుము సెనగ వారాలు 16 అతల ఎకరాలా
క్రమించుకుంటున్న వి. నూనె దినుసు లిన నువ్వులు వేరు
నెనగ కొంత వరళు తిండికికళూడా. పనికి వచ్చును,
రాలు,
176
అరటి, మామిడి నారింజ మొదలయిన జాతుల పళ్లూ
దుంపలూ కూరగాయలూ సాగుబడి అయే ప్మదెశం ఐళె
అతృల ఎకరాలు, కొబ్బరి తినుబడి ఫలమెన్సా ముఖ్యంగా
చమురు జాతులలో చేరుతుంది.
మొత్తం మోద్క తిండికి పనికివచ్చే ఇతర పంటలన్నీ
సీ 42 లతల టన్నుల బియ్యానికి సరిపోయే ఆపహోర
పదార్థాలవుతవి. కాన్సి ఆంధ్ర దేశంలో జనాఫానుబట్టి
సగటన తల ఒక్క_ంటికి రోజుకి it పౌను చాొ॥ సంవల్స
రానికి జ టన్ను అని అంచనా వే సే సై 50 లతల టన్నుల
బియ్యానికి సరిపోయే పంటపండిలేనే కాని వాలదు,
కొన్ని పోపు (మసాలా, పరిమళ (ద్రవ్యాలు (మిరప,
ఆవాలు మెంతులు ధనియాలు పసుపు అల్లం వారా
పదార్థాలు) వాటికి తిండీ విలువ అంతగా లేక పోయినా
ఆహార వస్తువులలో నే చేరును, వీటిలో మిరప (ప్రత్యేకం 2
లక్షల ఎకరాల "నేల సాగుబడి అవుతున్నది, మిగిలిన వన్నీ
ఒక అతు ఎకరాల భూమిపై సాగవు తున్న వి,
తిండికి పనికిరాని లేల పదార్ధాలు ఆముదాలు అవిసె
కుసుమ మొదలైనవి కూడా అంధ 'బేశంలో పండును,
ఇవీ వేరసెనగా, నువ్వులూ, కొబ్బరీ కలిసి 27 లక్షల ఎక
రాఅ నేల సాగుబడి అవుతున్నది,
పారి శామికపు పంటలలో (పత్తి ముఖ్య స్థానాన్నా
(కమిస్తున్న ది. ఇది సుమారు 18 లతల ఎకరాల (పదేశంలో
సాగుబడి అవుతున్నా యం(తౌల పె సన్ననూలు తీయడా
నికి తగు నాణ్యమైన రకం కాకపోవడం చేత కావలసీ
నంతే ఎక్కువగా నూలు మిల్లులూ, సత్ర మిల్లులూ అభివృద్ధి
కావడము. లేదు,
నోసూ జనుమయూ, కొబ్బెరా తాటి పీచ్యూూ నార పంట
లలోనివి, వీటికి ఆంధ) దేశంలో 14 లతల ఎకరాల భూమి
పొగాకు ఆంధి దేశంలో ఏకే లక్షల ఎకరాల
భూమి సాగుబడి అవుతున్నా విదేశాలకి ఎగుమతికి పనికి
వచ్చే నాణ్యమైన సరకునకు 1 లత ఎకరాల భూమి
మాత్రేమే. ఉపయోగమగుతూ ఉన్నది,
న
న్య వసాయము
ఆంభ దేశములోని పంటలకు సంబంధించిన వివరములు ఈ (క్రింది పట్టికలలో విపులముగా 'తెలియనగును, -
రు. 55-09 కాయభాన్యములు.
రు. 128-6 ముఖ్య థలములు.
రు. 4149 బెల్లము.
" | రు.4293 పొగాకు.
_|రు.607:8 వ్రత్తి
కా రు.615:3౩ మిరియం మొదలగు నంబారములు.
రు.953'5 వేరుసెనగ మొదలగు తైలవర్గాలు.
రే.3346:9 తృణథఠాన్యములు
రు. 4860-88 మశునంవపద
x చె సంఖ్యలను లక్షలలో లెక్కి_౦చవలెను,
తెలుగు జిల్లాలలోని పంటలు ; నాటి పరిమితి, విలువ
మొక్క ఇతరకాయ
జిల్లా పేరు వరి చోల్ల జొన్నలు రాగులు కొరలు వరిగలు చామలు జొన్న ధాన్యములు
విశాఖ పట్టణం 517 242 608 116856 12 46 | 67
తూర్పు గోడావకి ర7ర్ 805 145 75 1 7 9 1010
పశ్చిమ గోదావరి ర్90 192 24 16 2 త్ర 9 6 1
కృష్ణా 448 656 51 2 rg 15 67 9
గుంటూరు 8069 112 522 100 ]57 19 .7 144 466
నెల్లూరు 2704 1216 6558 616 80 259 4 4 49
కర్నూలు 486 166 199 148 691 19 1 4 80
బళ్లారి 285 . 1478 ౨47 75 21 4 22 7 9
అనంతేపురం 1045 694. 290 564 500 90 152 .7 10
కడప 882 918 482 446 160 77 8 4 21
చిత్తూరు 1794 185 515 860 7 కర 33 1 a
మొత్తం ట॥ (వందలు) 81469 8655 83612 4094 2498 564 290 949 667
"మొ॥. నెల రూా(లక్షులు) 2208 . 519 217 206 125 22 1- .17 27
టన్ను 1కినెల రూ 70 60 60 ర్0 ర్0 40 40 70 40
23 177
ఆంధిసర్వన్వము
జిల్లాపేరు మామిడి అరటి నారింజ నిమ్మ వేరుశనగ, వులు ఆము కొబ్బరి10 (ప్రత్తి 400 గాకు
పండ్లు పండ్లు పండ్లు పండ్లు పొట్టుసహా “వీ దాలు లక్షలలో పౌ, బేళ్ళ్లచా
విశాఖ పట్టణం 1400 440 17 875 243 1 83.9 1670 13400
తూర్పు గోడావరి 1250 ర్82 56 40 9 117 92126 2230 10750
పశ్చిమ గోదావరి 850 475 18 94 140 98 5 392 100 6070
కృష్ణా 340 రర 18 59 79% 10 8 830 1700, 570
గుంటూరు 80 70 68 40 1565 2 3270 5 1200 6400
నెల్లూరు 290 56 18 47 90 8 46 38 6820 140
కర్నూలు 165 29 14 47 - 1995 2 20 29740 9670
బళ్లారి 100 90 980 16 18 48 7500 100
అనంతపురం 170 11 1800 35 45 11 1200 1070
కడప 570 20 69 69 1100 6 6 4 720 620
చిత్తూరు 800 60 12 26 690 8 5 72 40 290
ము] ట (వందలు) ర్ర్25 18038 265 429 10403 540 191 803.5 151960 1078330
ము॥ వలరూ (లతలు) రర్ 38 18 17 8080 70 19 61 67 499
టన్ను 1కినెలయా 10 90 70 40 80 130 100 100 — 400 400
వెయ్యి!కి _చేలు1కి
సుగంధ (దవ్యా
జిల్లా పేరు సెనగలు ఉలవలు కందులు మినుములు రుం మిరప కాయలు బెల్లం ar
వగైరా
విశాఖ పట్టణం 1000 10700 8400 2700 2200 8750 95800 900
తూర్పు గోదావరి 1100 7170 1850. 50970 890 6200 81700 1690
పశ్చిమ గోదావరి 640 3930 1210 450 770 2480 7200 1240
కృష్ణా 910 2680 1020 1880 200 8000. 7480 1980
గుంటూరు 1490 2500 4280 1660 510 1420 2610 8750
నెల్లూరు 140 9550 410 250 830 8120 160 500
కర్నూలు ౨700 5440 61830 500 280 5720 1270 880
బళ్లారి 8060 8440 6000 380 . 3280 8120 28000 1650
అనంతపురం 1680 22990 8600 680 2600 4470 260
కడప 880 8980 740 30 120 1580 910 2020
చిత్తూరు 10 4880 650 ర0 470 1620 81400 1740
మొత్తం టన్నులు 18060 - 81520 34240 18820 9680 52260 205950 209050
మొత్తం వెల రూ 17838600 4891200 2054400 691000 481500 10452000 - 41190000 - 3592500
60 60 60 50 50 200 200: 150
జ
పనంతా లం? Fn న.
తినుబండారములు ”
ధాన్యము పండ్లు కూరలు, ఆకులు
వడు జొన ప వంగ
3 యో వమూమిడి పండ్లు వంగ "బెండ చిక్కు
మొ న్ ద్ న్న "నారింజ పండ్లు చి డు దుంపలు, కంద,
రాగి “ంళులు మ్మ దబ్బ, అనా "పండలము, చేమ,
సజ్జలు, చోళ్టు స్క ముంతమామిడి బంగాళదుంప
"పెసలు తల | పండ్లు జామి అ | ఉల్లి బీరు పొట్టు
వలు కందులు రటి, కములాఫలా | "కాకర్క దొండ, Xo
మినుములు, ల్కు సవోట్యూ పం మ్మడ్సి అరటి అల్లం,
మిరపకాయలు |! పరపనాసు నీతాఫ | అనబవైారాలు$
చెరక్క శెనగలు. | లం, పనస్త కయ్నూ తోటకూర గోగు
భనియాలు, జ్య పుచ్చు దోస్క|కూర్క బచ్చలి
చుక్క_కూర్క కొ త్తి
లు గోధుమలు (యి (దాతు ఈ | మిర్వ మెంతికూర,
కాఫీగింజలు త్క చింత పండు '| పుదీనా తమల పొ
-నేశేడుు గులాబి |కుల్కు కరివేపాకు
జాము, రేగు అరటి. ఆకులు
ఊసీరి వారాలు, | వరాలు,
తిను బండారాల్లో పెవేగాక ఇంకా చేపలు మాంస
ఇతర దినుసులు వస్తువులు.
సుగంధ(దవాాలు ఉపెరులు చమురుదినుసులు నారసంటలు
అలం పిలి పెసర "వేరుశనగ (పత్తి
యం య
పసుపు జనుము జనుము గోగునార
ఇంగువ కల్లి ఆముదాలు జనపనార
మిరియాలు నీరుల్లి నువ్వులు కిత నార .
నొంఠి యా వామలు కొబ్బరి కొబ్బరినార
లకులు కుసుమలు కుసుమలు (తౌటిపీచు
లవంగాలు
దాల్సీన చెక్కు.
మంచిగంభము
వ రాలు,
రాడా
ఇ ల ౧4” య)
పళువులు పతులు చేవలు
ఆవులు కోడె బొచ్చి
ఎడ్లు చాతు కోొరమిోను
గేదెలు పావురము వాలుగ
దున్నలు చిలుక గండిమోసు
గుర్రములు గోరింక బొమ్మిణాలు
"మేకలు గాద రొయ్య
రు
లేళ్లు నెమలి | జల్ల
కుక్కలు తా చేలు
అడవిపందులు ఎండ్రకాయ
పందులు
ఎలుగొడు
0౧
చిజుతపులులు
పెద్దపులులు
అడవిపందులు
కుందేళ్లు
చైని గనపరచిన సంఖ్యలవల్ల మన ఆంధ) జేళశంలో ప
కొద్ది రకాలో తప్ప మిగిలినవన్నీ సర్వసమృద్దిగా "సరి
పోతవని చెప్పవచ్చు. ఆంధ్ర) దేశం ఇంకా కొంత పంట
పె దేశాలకూ. ఇతర రాష్ట్రాలకు కూడా ఎగమతి చేస్తు
న్నది, ఎయే సరుకు ఏయే రాష్ట్రాలకి ఎగుమతీ అవుతు
న్నదో ఎంత వెలగల సరకు ఎగుమతీ అవుతున్న దో మనకు
లేని (గోధుమలు వైరా) పదార్థాలు
పరరాష్త్రాల నుండిన్ని ఎంత దిగుమతి చెనుకుంటున్న దో
మొదలైన విషయాలు * విడుదల సౌకర్యములు; వాణీ
జ్యము * అనే శీర్షిక (కంద వివరించడ మైనది,
అంతే కాక్క మన పంటలు ఇంకా ఏవిధంగా అభివృద్ధి
చేసుకోవలెనో నీటి వనరులు ఎరువులు అనే శీర్ధికలో
తెలియ జేయడమయినది.
విదేశాల నుండిన్ని
మొత్తం. మోద ఆంధ్రోదేశం సస్య 'సమృద్ధిగల దేశ
మే చెప్పవలెను. తిండికి ఇతరుల మోద ఆధారపడ కుండా
సర్వ "సమృద్ధిగా వుండొెడము నిజముగా ఎంత అదృష్టము !
179
ఆంధీ సర్వస్వము
వ్యవసాయాన్ని గురించీన ఈ అధ్యాయము వూ ర్రిచేయక మీడుసటకంేటిక్కా వడిగల ఎద్దుల ౫ట్టుక్క మడీదున్ను కో
ముందు వ్యవసాయమునక్కు వర్షాలకు వ్యవసాయదారుల (బతుకవచ్చు మహిలో సుమతీ,
ఊడ్పు, కోత్క నూర్చువ్షారా పనులక్కు వ్యవసాయ భూము రి. భూమి ఇచ్చినట్లు మనకు భూపులీగలళి ?
లకూ సంబంధించిన తెలుగు. సామెతలు కొన్ని ఇక్కడ 4. దొరలు ఇచ్చిన పాలుకన్నా ధరణి ఇచ్చిన పాలు
పొందుపరచడం ముఖ్యం, ఇవి మన దేశములో చాలా _ మేలు,
ఉన్న విగాని మరచిపోయి నాము, వ్యవసాయ డిపార్టుమెంటు ర్. కృషితో న్నాస్టి దుర్భర, జపతొ నాసి పాతకం,
వారు (పోగుచేసి (ప్రకటించి, 'మేలుచేసినారు, పశువులకు 6. కరువు మానుపపంట్క, మిడతల మానుపమంట,
సంబంధించినవి ఆకీర్ణి క (కింద కనబరచిగాము, 7. ఒడిలేని చదువు వెంబడిలేని సేద్యము కూడదు.
రి. ఎంచిన ఎనువేదిరా అంచు యజమాని సాదము.
9. తల్లి దేవలపక్షము ధరణి దేవల పక్షము,
10. అన్నీ పండించిన కాపువానికి అన్నం కరవు,
11. క్యర్రమన్ను అయితే కాపు (బతుకును,
12, ఎద్దులేని సేద్యం ; చద్దిలేని' పయనం,
18. చేతిలోగాని చేలోలేదు.
14. వడ్డూ గొడ్డూ కన్నవాడడే వ్యవసాయం,
15. మడిదున్ని మహారాజై నవాడూ, చేనుదున్ని చెడిన ,
. వాడు లేడు,
16. తొలకరిని వరువు నిండినా తొలిచూలిని కొడుకు
పుట్టినా లాభం.
17. సెద్దయింటి బొస్టై అయినా కావాల్సి "పెద్ద
చెరువు నీరయినా కావాలి,
18. చేనుకు గట్టూ, ఊరికి కట్టూ ఉండాలి.
19. ఒకనాటి అదును ఏ-డాది (బతుకు,
20. కెండూళ్ల వ్యవసాయం, ఇద్దరు భార్యలూ చెరుపు,
(ఆ) వానలకు, కార్తులకు సంబంధించినవి
1. వానతో కరువులేదు, “పెనిమిటితో దారి ద్యం
లేదు.
తొలకరి వానలు ములక లకో తల్లి,
తులావృష్టి ర్లరాసస్యా,
మబ్బు విడచిన ఎండ్క మగడు విడచిన ముండ.
భరణి కురి స్తే ధరణి పండును,
మృగశిర చింది స్తే స్టే ముసీలెద్దు రం కెవేస్తుంది,
ఆర్మద్ర చింది స్టే అరవై రోజులు వరుపు,
* శ్రీ వి. ఎచ్. రామిరెడ్డి; ఎమ్.ఏ., బీ.ఎస్.నీ.,
మద్రాసు (ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఎజెరక్షరు,
2
3
4
ర్
| 6.
ళా
రి
9
. సామెతలు,
(అ) : వ్యవసాయానీకీ సంబంధించినవి. ;_-
1. కోటి విద్యలు కొండకు లోపలే,
2. అడిగిన జీతేంబియ్యన్సి మిడిమేలపు 'దోరనుగొలిచి
ఆరుద కురిసే దారిద్ర్యం "లేదు,
ఆరుదలో అడుగుకు ఒక చినుకు పడినా అడిగి
ఈ
'* వీరికి ముందు, ధన్వాడ ఆనందరావుగారు ఈ పదవినందు " నగ్న వడ్లు పండును,
న్న అంధులు. 10. మఘ వురిమితే మదురుమోది క(ర్రఅయినా పండును,
180
11. మఘ పుబ్బలు వర
పిచ్చె; మహ్మత్తైన తొామం
వచ్చె ఉత్తర చూచి ఎత్తర
గంప, హా_స్టమించివోయె
నా
12, ఉత్తర ఊరుము
వప్పన్వా రాజూ పొడి తప్పి
న్యా ఫదపుముగుకి రెక్కలు
వచ్చినా కపుము,
ట్
13. హా తేర చూచి
ఆంధిభూమిని దున్ని అందరికీ ఏ_త్తేర గంప్క విశాఖ చూచి
ఆహారమునిచ్చు రెతు. విడువరకొంప.
14.
హస్తకు ఆది పంట్క చిత్తకు చిరి పంట.
15. చిత్త జల్లు స్వాతి వాన,
16. స్వాతి కురి స్టే జొన్నలు వల్ల
పండవు,
17. స్వాతి కురి స్టే మోతి (ముత్యాలు) పండును,
15 చిత్త చిత్తగించ్చి స్వాతి చల్లచేసీ విశాఖలో విసర
కంచు అనూరాధలో అడిగినంత పండుతాను.
19. విశాఖాంతాని మేఘాని, (పనూతాంతౌని యౌవ
నం; లలితాంతాని గీతాని, త కాంతాని చభోజనం,
20. అనూరాధ కార్టిలో అనాధ క[ర్రయినా యీను
తుంది.
21. మూల ముంచును జ్యేస్థ తేల్పును,
అ
22, పుహ్య వూరి మనాడు రాత్రి పందిరమిద "పెట్టిన
దూది పింజ తెల్లవారి నలిపి నప్పుడు నీళ్లు కారితే మరుసటి
సంవత్సరం బాగా వర్షి స్తుంది.
౨8, మార్లశిరమాసంలో మంచుపడ్డ 190 వ నాడు మంచి
వర్ణం కురుస్తుంది.
24. ఇనళశి పరివేపుంబులు ఘన రపొతములగచు వాన
కాలమునందున్ ; గనుపట్టిన గలలోనన్కు వినువానలు చేవ
నిజము (వెంకట నృపతీ).
25. కోడి శెక్క_ ఆరవే స్టే గొప్పవర్ష ౦ కురుస్తుంది,
26,
27,
98,
గొశైలు గుంపుగూడి తే గొప్పవర కురుస్తుంది.
వట్టి "నేలలో కప్ప అరుస్తే వర్షం తప్పదు,
నల్ల చీమ (గుడ్డు మోసిన వాన తప్పదు,
వ్యవసాయము
(ఇ) భూసారాన్ని గురించీనవీ ;__
1, దుక్కి_లేని చేను తాలింపు లేని కూర,
2. దుక్కి_చాలని చేనికి ఎరువు ఎంత పెట్టినా వట్టిదే,
క్ దుక్కి కొద్దీ పంటు, బుద్ధికొద్దీ సుఖము,
4. అరక అరిగితే గరినె విరుగును.
5, దుక్కి చలవే చలవ, తల్లి పాలే పాలు,
6. ఎరువు బెట్టిన చేను ఏలు బడియైన కోడలు వ్యర్థం
కాదు,
* కలుపు తీ స్టేనే బలుపు,
చేనికి ఎరువు మడికి మంద,
గొల్లవా డా ! గొల్లవాడా |! ధాన్యం ఎక్కడున్నా
నొ ముడ్డిలో ఉన్నాయంటాడ్డు, ,
విండికాద్దీ' రొ తిండికొద్దీ
7
8
9.
చ్చే
10,
ంట..
పసరం, 'పెంటకొద్ది
Ll, క్నేత్ర మెరిగి విత్తనం వెయ్యాలి ;
దానం చెయ్యాలి.
పాత మెరిగి
పదను తీవ్పీన్సా అదను తప్పినా పన్ను దండుగ ఎగ
18. ఒత్తు వాములు కోరును పలవన పాతద్ధ ఫోతును,
14 మృగళిరలో వేసినపెరు మాసాలురావడంతోపుట్టి
న కొడుకు మేలుచేస్తారు,
15. వేలోది ముదురు; చేతిలోనిడి లేత,
16, వాట్ట 'పెరుకు పు క్టైడు నీళ్లు,
17, మఖల మానెడు -చల్లీకంకు ఆశ్లేవలాోే అడ్జెడు
చల్లడం మంచిది,
18. కామాన్ని జొన్న, వర్షాన్ని వడ్డు పండును,
19. పత్తికి పదిచాళ్లు, బొన్నకు ఏడుచాళ్లు,
20, ఆరికకు చి త్రగండము ఆడదానికి పిల్లగండము.
హర్షమొదవును జగతికి హోళికుండు.ో
ల
181
|
1
టు
శ్రే
Sy
నో
త iw || యా. ల్
PRs కర ళ్
|
|| వ... గ yy
జ .
ey || f క | మి
=) |
టిదండాలు
చా
IVI, his, Vd
య గ్ర టీ
౧
* తెలుగు మాతలికి క్రో
-సుఫలాం,... సన్యశ్యామతాం,,,, *
శభ
సుజలాం,
182
ప౦0డెండవ
క
అ
యొక్క (పాముఖ్యము;
పశువులు, ఎరువులు ;
తెలుగు జిల్లాలలో అన్ని
(పదెశాలలోనూ ఒక
కోటికి మించిన పజ
జాలమున్న ది; ఇందులో
రెండువంతులు గోజొఠతి ; ఒకవంతు మహిషజాతి ; భారతదేశము
నందు (వశ న్తి గడించిన ఒంగోలు పళుజాతి ; ఎడ్లు వాటి ఊప
యోగములు; కర్నూలు జిల్లాలలోని కవిలియకా జాతి పళువులు;
లంబాడీజాతి పళువులు ; చిత్తూరు జిల్లాలోని పొట్టి పశువులు,
వాటి (ప్రత్యేకత; తెలుగునాట సుమారు 64 లక్షల గొరెలు ;
2కి లక్షల మేకలు గలవు. పశువులకు సంబంధించిన సామె
తలు ; గుర్రములను, కోళ్లను, పొపేళ్లను పందెములలో ఉప
యోగింతురు ; పక్షులు, వినోదమున్నకై పెంచు పావురాళ్లు,
నెమళ్లు మొదలయినవి ; ఆహారమునకు వనికి వచ్చునవి ; ఆంధ
దేశములోని ముఖ్యములైన మత్స్యములు ; బొచ్చె ముత్తసంగి,
సలవజెల్ల మొదలైనవి ; గౌరామి చేపలను దక్షజా(ఫికా
నుండి తెప్పించి మద్రాసు రాజధానిలో పెంచుట ! ఫిషరీస్
డిపారుమెంటువారు షార్కు చేపలనుండి షార్కు లివర్ ఆయిల్
వంటితైలము తయారు చేయుదురు ; వశుసంపదకు సంబంధిం
చిన పట్టికలు .---
వ్యవసాయమునకో మూలాధారము పశువులు, అమెరికా
ఇంగ్లండు జపాను మొదలైన "దేశములలో గుర్రములు
కంచర గాడిదలు ఎట్టి (పథాన స్థానము వహిస్తున్న వో, భారత
"దేశములో ఎడ్డు అట్టి స్థానాన్ని ఆక్రమిస్తున్న వి, భారతదేశం
వ్యవసాయము మిద సే ముఖ్యము గా ఆధారపడివుండినది గనక
ఆ వ్యవసాయమునకు ఆవశ్యక మయిన పశువులను గురించి
సూడా “తెలుసుకొనుట బాలా “ముఖ్యము, అందుచేత భారత
hho
అ
దేశములో రైతుల స్థితి తెలుసుకొనుటకు ముందుగా పశువుఖ
స్థితి తెలుసుకో వలెను,
వూర్వమునుండిన్ని భారతదేశములో గోవును కామభేనువు
గాను తల్లీగాను భావించ్కి వూజించుచుండెడివారు. పశువులు
'“శీవలము భూమిని దున్న టేశే కాక, భూమికి బాలా బలము
కలుగడేయుఎరువులు సైతము ఇస్తున్న వి, అందుచేత ఈ పశువు
లకు తగినంత వసతినిచ్చి, పుష్టిగల తిండి "పెట్టి పోషించిన
వ్యవసాయమునకు ఎక్కువగా సహాయపడుతవి. అందుచేతనే
“పెద్దలు * కసవు లేనిదే పశువు లేదు పశువులేనిజే "పెంటలేదు,
బంటు లేనిదే పంట లేదు ” అన్నారు.
ఆంధ జేశంలో అడవి (ప్రదేశము, "బంజకు భూమి
విస్తారముగా వుండుటవేత పశువుల అభివృద్ధికి బాలా అవ
కాశమున్న ది,
సుమారు ఒక కోటికి మించిన పశుజూల మున్నది, ఇందులో
శెండువంతులు గోజాత్కి ఒకవంతు మపొషజాతి, పశువుల
"తెలుగు జిల్లాలలో అన్ని (పదేశాలలోనూ
సంఖ్యలో విశాఖపట్టణం జిల్లా అగ్రస్థానాన్ని ఆ(క్రమిస్తున్న ది.
తరువాత (క్రమముగా గుంటూరు నెల్లూరు తూర్చు గోదావరి
జిల్లాలు పేర్కొనదగినవి, (ఆంధ్ర జిల్లాలలోని పశుసంప
దనుగార్చి తెలిపే పట్టికను చూడుడు.)
మన తెలుగు దేశములోని ఒంగోలు పశువులు అఖిల
భారత పశువులందు (ప్రశస్తి గడించినవి. సాడిక్స్ పనికీ
కూడ ఇవి అ్యస్థానా న్నే వహి స్పవి, ఇక్కడి ఆబోతు
లనూ ఆవులనూకోని వివిధ (పబెశాములలో పశుజాతిని
వృద్ధిచేసుకొను దేశవాళీ పశువులలో
కూడా ఈ జాతి రక్తము మిశమమె న్రంటున్నది, మహిహ
జాతిలో బేశవాలీవే హెచ్చు; కాని ఏజన్సీ (పాంతేములలో
గౌడు దున్నలూ గేదెలూకూడా ఉపయోగములో వున్న వి,
చున్నారు.
183
పకువ్రలలో ముఖ్యముగా వ్యవసాయానికి పనికివచ్చే ఎద్దు
ఇళ
పరచవలెనన్న , ఉత్తమ జాతి ఆబోతులను
మంచి బలమైన ఆవులతో కలుపవలెను, ఇట్లు చేయడము
వల్ల ఆ జాతులలో కొన్ని (పత్యేక లక్షణాలు (కొత్తగా
వీరడుతేవి అందుకే వ్రూరమ మన “పెద్దలు మంచి
కోడె దూడను కోని, అచు వేసి ఆభోతుగా వదలెడివారు.
ఆబోతులుూగా వదిలి జేయబడెడి కోడె దూడలకు తప్ప
మిగతా కృషికి పనికివచ్చేవాటి కన్నింటికీ వీద్చలు తీయించి
“వేయవలెను,
ఒంగోలుజాతి ?--.ఈ జాతి పశువులు యావద్భారత
దళములో సే కాక విదేశాలలోకూడా (పఖ్యాతి పొందినవిం
ఈ పశువులను నెల్లూరు. జిల్లాలో వ్యవసాయదారులేకాక
ఇతరులుకూడా చాలా (శ్రద్ధగా పంచుచుండుటవేత ఈ
సంతతియొక్క_ మంచి పళువు లిప్పటికీ విరివిగా దొరుకు
చున్నవి. “నెల్లూరు జిల్లాలో కారుమంచ్చి నిడమానూరు
ఫాందూరు జయవరం, టంగుటూరు కరవదిి వెలపల
పదను నెన్నూ రుపొడ్కు కందుకూరు. "మొదలైన (గ్రామాల్లో
ఈ సంతతి పశువులు దొరుకును, కోడెలను పసిపిల్ల లకం"కు
ఒంగోలు వజువు.
ఎడ్లు శేవలం భూమిని దున్నుటకేగాక బండ్లు లాగు
డానికికూడా ఉపచరిస్తున్నవి. ఏజన్సీలోనూూ కర్నూలు
జిల్లాలో పర్వతే (పదేశాలలోన్సు బండు నడవ వీలులేని
య య
(పదేశాలలోనూ ఈ ఎడ్ల పైనే సామానులెక్కించి ఒక చోటి
నుండి ఇంకొకచోటికి తీసుకొని వెళ్లెదరు. ఇంలేకాక ఫూర్వ
కాలములో యాద్దములో నైనికుల సామ(గ్వ ఆహారం మోయు
తకు ఈ ఎడ్డు చాలా సహాయ పడుతూ ఉండెడివి,
ఆంధ దేశములో ఊత్తమమెనవిగా పరిగణింపబడే ఒంగో
లు జాతి కర్నూలు జిల్లా కంభం (పాంతాల్లోని కపిలియకా
జాతి ముఖ్య మైనవి. వీటినిగురించి కొంచెము! విరివిగా తెలుసు
కొనుట భాలా ముఖ్యము,
184
ఎక్కువ గారాబముగా “పెంచి పుష్టికరమైన "మేత'మేప్పీ అవి
ఎదిగిన తరువాతే మంచి ఖరీదుల కమ్ముకు వృత్తిగా పెట్టు
కున్న వాళ్లు అ నేకులున్నారు. వికిలో మంచి ఆవులు 11
మొదలు 14 పొన్ల వరకు పాలని స్పవి. చూచుటకు చాలా
సుందరముగాను ఉంటవి,
ఎక్కువ వేగంగా నడవకపోయినా బరువు లాగుటలో
ఈ పశువు లన్నిజాతులలోనూ అ(గ్రస్థానం వహిస్తున్న వి,
ర్ర్ టన్నుల బరువు బంధ్లనుకూడా ఇవి అవలీలగా లాగ
గలవు. ఆ జిల్లాలో ఉండే (ప్రశస్ణమైన వీళ్లే వీటియొక్క.
అభేవృద్దికి కారణం. సూర్యం సాగుభూములలోకూడా
నూటికి 80 వంతులు వీటి మేతకై (ప్రత్యేకంగా విడిచిపెట్టే
వారు. ఇవి అనేక విదేశ పశు (ప్రదర్శనాలలోకూడా
బహుమతుల నందుట మనమంతా గర్వించ దగ్గ విషయము,
కపిలియకొ జాత కర్నూలు జిల్లా కంభంలో కపిలి
యక్ అనే ఒక జాతి కన్నడు లీపశువులను "పెంచడము
చేత వీటికీ పీరువచ్చినది. ఈ పశువులు చిన్నవిగాన్సు అతి
చీరుకుగాను ఉండును, వారీ జూతి పశువులను అతి పవి
(తముగా కాపొడి చనిపోయిన పిమ్మటకూడ అతి భక్తితో
సమాధిచెస్తాకేకాని కసాయివాని కృ్తికివ్వరు. ఒక్కొక్క
మందకు ఒక పల్లడు పశువు అని పశురాజాన్ని ఏర్పాటుచేసి
దాన్ని * నందగోపాలస్వామి ” అనే పేరుతో పిలిచెదరు,
ఈ పశువు చనిపోతే దీని స్థానంలో వేరొకదాన్ని ఎంచు
కుంటారు. ఈ నందగోపాల స్వామిని (శ్రద్దగా చూడడానికి
ఒక (ప్రత్యేక నౌకరును ఎన్నుకుని వాని కీనాములిచ్చి పోషి.
సారు, ఈ కపిలియకొ జూతివారంతౌా చందాలు (పోగుచేసి
11 వేల రూపాయలతో రాతితో గదులుగదులు గానుండే
ఒక "పెద్ద భవనాన్ని కంభంలో ఈ పశువులకోసం కట్టించి
నారు
మ(ద్రాసులోను, అనంతపురం బళ్లారి జిల్లాలలోనూ
మైనూరు అమృతమహల్ పశువులను వీటి మిశ్రమ జాతు
అనుకూడా వాలామంది ఆపయోాగించెదరు. ఇవి బాలా
సుందర మైనముఖముల్పు సోగకండ్లు నూటియైన కొమ్ములు
కలిగి చాలా అందముగా వుండును. అతి చురుకుగా ఎంత
దూర మెనా అలసట లేకుండా (ప్రయాణం చేయును,
నోజూతులలో వానుమకొండ, మట్టివాడ జాతులను
అంచాడీజాతులకలవు,. ఇవి చాలా పారుపమైన జాతులు,
చిత్తూరు జిల్లా పుంగనూరు జాత్కి అని ఒక జాతిపొట్టి
పశువు లుండేవి,
మన చేశంలో ఇతర (పాంతాల్లో వుండే దేశవాళీ పశువు
లలోకూడ మేలు రకాలు బాలా ఉన్నవి.
మన ఆంధ దేశంలో పర్లాకిమిడి దున్నలుకూడా బాలా
(ప్రసిద్ది .కెక్కి_నవి, “నెమ్మదిగా నడిచినా; పొలాలు వరకు
తోటలు దున్ను టలోన్సు బరువులు లాగుటలోను ఎక్కువగా
ఉఊపయోగి స్తవి, పర్లాకిమిడ్ జాతిలో * చేశి లక మంది”
“పద్ద కిమిడి ౫ క జిరంగి * అని మూడు రకాల దున్న
లున్నవి. ఇవి ఎండవేడిమిని ఎక్కువగా భరించలేవుగాని
ఇక YY Tm Tm
ఎంత బరువు వేసినా నెమ్మదిగా మోయగలవు, ఏజన్సీ
(ప్రాంతములో గౌడు దున్నలు చాలా (ప్రసిద్ది శిక్కి_నవి,
ఈ జాతి గేదెలుపాలు ఎక్కువగా ఇవ్వడానికి పేరుపడినవి,
ఒంగోలుజూత్కీ లంబాడీ జూత్తి వాకాడుజాతి పశువులు పని
చేయుటలో (ప్రసిద్ది పొందినవి,
మన చేశంలోని ఇతర (పొంతాల్లోవుండే 'జేళవాళలీ పశు
వులలోకూడా మేలురకాలు ఛాలా (ప్రసిద్ధి కక్కి_నవి,
చశవాళీ దున్నలు గేదెలు ఆం(ధ జిల్లాలలో అన్ని
(పొంతాలలోను దొరుకును. ఎడ్లకం కొ ఇవి ఖరీదు తేక్కు_న.
అంతేగాక ఎంతే ఒరువు పనినైనా చేయగలవు, గనుక శే
రైతు లనేకులు ఎడ్హకం మె దున్న లనే ఎక్కువగా వాడు
తారు, దున్నలు పేదలై తుపాలిటి "పన్నిధులు,
గౌ రలు.
తెలుగు జిల్లాలలో సుమారు 64 లత్నల గ్ర లున్న వి,
ఇవి ఎక్కువగా అనంతపురం నెల్లూరు జిల్లాలలో గలవు,
వీటి బొచ్చు బిరుసుగా ఉండి మృదువైన శన్నియిచ్చే
రకంకాదు. వీటి చర్మాలను విదేశాల "కగమతిచేస్తి మాంస
మునుఆహారముగా ఉపయో గించెదరు. 'పొలాలకి మంచి
'సత్తువనిచ్చే ఎరువు కోసము వీటిని మందలు మందలుగా పొ
లాలలోకి తోలి వాటి సంటికలన్వు మూ[తాన్ని ఎరువుగా
ఉపయోగిస్తారు. మంచిరకం ఉన్ని నిచ్చే గొశైలు బళ్లారి
జిల్లాలో కలవు, చలి ఎక్కు_వగాలేని (పదేశాలలో మంచి
గొర్రెలు "పెరగవు
ఆంధ దేశంలో 28 లమల వరకూ మేకలున్న వి,
చిత్తూరు, నెల్లూరు అనంతపురం జిల్లాలలో ఇవి ఎక్కువ విక్రి
నికూడా పొలాలకు ఎరువు నిమిత్తం మందకట్ట డానికుపయో
గీస్తారు. కాని ఇవి ఎక్కువ నాణ్య మైనవి కావు. దోజూా
ఒక త వ్వెడు పాలిచ్చే మేకలు బహు అరుదు,
కుక్కలు.
ఆంధ్రదేశంలో. చేశవాళీ మ్విశ్రమజాతు_లైన కుక్కలు
ఎక్కువ---కొన్నికొన్ని (పాంతాలలో కొన్ని కొన్ని (ప్రత్యేక
జాతులున్న వి; కాని ఆంధ్రదేశంలో ఇప్పుకోదగ (ప్రత్యేక
జాతిలేదు, శ) పిఠాపురం మహో రాజావారు విబేశజూతులలో
కొన్నింటిని (ప్రత్యేక (శ్రద్ధతో "పెంచుచున్నారు.
24 185
మన పశువుల్ని గురించిన ఈ (ప్రకరణం ముగింపబోయే
ముందు పకువులకును పాడి పంటలకును సంబంధించిన కొన్ని
ముఖ్యమైన తెలుగు సామెతలను ఇక్కడ పొందుపరచడం
rumen
వాలా ముకు ము,
1. పశువుల విరివి పంటకు తేటు
రి. వంశమెరిగి వనితేనూ వన్నె యెరిగి పశువును సంపా
డింబాలి,
ఓ అంటు బొడ్డు ఆవ్ఫతేల యొద్దుకు ;
చనుకట్టు ఆవుకు ముఖ్య లక్షణాలు,
5, ఏడు కురచలుచూచి ఎద్దును కొనమన్నారు,
జారు బొడు
డ్
6. చెపక పోయినా చహీకొముల ఎదును కొనాలి,
A A శ్రి అద్ద
7. పదిదుక్కు.లకు తరవాత దున్నే వాడు పాపాత్ముడు,
8. మనిషికి ఉన్నది పుష్టి; పసరానికి తిన్నది పుష్టి,
9. కదురూ కవ్వమూ ఆడితే కరువులేదు.
10.
11.
అర్నవెయారు పిండివంటలు ఆవుచంటిలో వున్నాయి,
పొడి పసరాన్ని పసిబిద్దనీ ఒకటిగా చూడాలి,
186
12, తల్లిపాలు దూడ చేదుతుంది,
18, బలై చస్తే పొడ బయటపడుతుండి,. .
14, ఎద్దు ఎండకు ఎనుబోతు నీడకు,
“5,
మన
జ } 9 ;
(ప్రభుత్వముకూడా ఎక్కువ (శ్రద్ద వహించవలెను. (ప్రతీ
(గ్రామానికీ ఒక్కొక్క బీడును (ప్రత్యేకించి దానిలో ఆంది
పశువులూ 'మేయ'డానికి వదలి"పెట్టవలెను. (ప్రతీ (గ్రామానికీ
గొశి (కొవ్వితేే గొల్లకి లాభం,
పశువులు బౌగుపడవలెనం కే వ్యవసాయదారులూ
ఒక్కొక్క మంచిరకం ఆబోతునుకూ-డా “పెట్టుకుని దానితో
కలుపుతే మంచి. పశుసంతేతికలుగును, వ్యవసాయదారు
లెక్కు_వగా వుండె ప్రతి ప్రబేశంలోన్తూ పశువుల సంతవున్న
(పతి (పడేళశంలోనూ పశువుల లుండును,
పశువులకు తెగుళ్గువచ్చే "కాలంలో విధిగా (పతి పశువుకూ
వైద్యశాల
టీకాలు వేయించడం బాలా ముఖ్యం, అంతేకాక అడవు
లగు సమాపంలోవుండే ప్రదేశాలలోని పశువులను తక్కువ
పుల్లరిపె అడవులలో మేప్రుకువదలి పెట్టడానికి (ప్రభుత్వము
వారు అనుమతినివ్వవలెను. పాల సౌకర్యానికి అన్ని ముఖ్య
పట్టణాలలోనూ పాలు సరఫరాచేయు సహార సంఘాలు
స్టాపీంచవలెను,
వశునంపట్
ఇంతేకాక ఆంధ్ర చేశములో గరములు, కంచర గాడిదలు, ఆహోరంగాన్సు వీటి చర్మం వివీధ పరిశమలకున్ను ఉపయో
గాడిదలుకూ-డా కొద్దికొద్దిగా గలవు, గిస్తున్నా రు.
సుర్రాను స్వారిక్సీ జట్మా_బండ్లు లాళ-డానికీ ఉపజ మొ త్తంమోద ఆంధ్రదేశపు పశుసంపద చాగానేవున్న దని
గించెదరు. "కాని కార్లు వచ్చినతర్వాత వీటియొక్క ప్రాముఖ్యం చెప్పవచ్చును. గాని వీటిని అభివృద్ధి చేయు విధి మనదీ
కగిపోయినది. “మేలురకముల కాకి అశేవియా, సింధు (పభుత్వం వారిదీను.
స్వారి గుర్రాలు మన దేశంలో ఉన్నవి. ప్రతి శివరాత్రికి అడవి మృగములలో, “పెద్దపులి చిరుత్క సీవంగ్సి ఎలుగు
తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో జరిగ గ్యురాల -'సంతేకు గొడ్డు అడవిదున్న, అడవిపంది ముఖ్య మెనవి,
ప వివి వ 'సవి.
య థ దేశాలనుంచీ చాలామేలు రకం గుర్రాలు ప్ ఇవిగాక, విహజాతులలో పాములు తేళ్చు, మండ
కంచర "గాడిదలను అడవిజాతులవారు ఏజన్సీలోను గబ్బలు మొదలైనవి గలవు.
కొండలలోను బరువు మోయుటకు ఉపయో గించెదరు. గాడి
దలను బట్టలు బరువులు మోయడానికి దేశమంతటా చాకళ్లు
గుజ్జములన్వు కోళ్ళను పొప్తేళ్లన్సు కణజులను పండె
ముల కుపరోగింతురు.
మనదేశంలోని వివిధ (పదేశాలలోని పశుసంపద్క పశువుల
ఇంలేకాక అన్ని జిల్లాలలోను కళ్లు దుప్పులు కణుజాలు సంతల స్థలములున్ను, వాటిలో వారానికిఅమ్ముడుపోయే పశు
కం బేళ్లు, జింకలూ - విరివిగా ఉన్నవి. వీటి మాంసం వుల వెలయున్ను తెలి పేపట్టికలు ఈ (క్రింద కనబర్చినాము:--=
గోజాతి ౨. మహివజాతి _ గొ(గైాల్కు మేకలు
జీల్లా పేరు. ఎడు. ఆవులు దూడలు మొత్తం దున్నలు గేదెలు మొత్తం గొ(రైలు మేకలు
విశాఖ పట్టణం 411 తర 22 99 ౨67 24 508 603 868
తూర్పు గోదావరి 251 22 192 685 110 24 325 62 104
పశ్చిమ గోడావరి 166 180 112 416 95 188 282 68 80
కృష్ణా 168 #6 100 409 16 54 471 208 192
గుంటూరు 196 180 — 104 — 480 — 188 669 742 57 166
నెల్లూరు 226 22 18 607 12 36 498 181 47
కర్నూలు 190 10 75 8౩65 56 260 926 577 278
బళారి 200 14 108 41 31 180 161 850 288
అనంతపురం 248 18 15 6581 50 165 185 11 40
కడప 155్ 99 రర 802 7029 289 744 3083
చిత్తూరు తరత 844 8200 917 46 138 179 962 549
మొ త్తం 2254 2018. 1456 6028 66 298 3965 6879 2
మొత్తం చెల రా 178780 100900 29120 308800 $58300 88940 142240 25516 9599
శల 1కి సరాసరి వెల భూ 70 50 20 681 50 30 శిర 4g
187
మ కును ల వంతల వివకముబు
సై వమా సొత్తు సహో నమూ చి)
వాళమునకు
స కు హు ల వాజ్ స a క అబ్యుంం
ణు చ య స్ అమ్ము కి ( రానాయులు
ue కవల యు నై £000
చెబు
అ ర్యా శ 2 000
న. బహూ ము 59 £0,000
| 3 5000
“వెను అ 33 20,000
స్నా
గా శకలక ం 15,000
కాగపట్సు ౨ 5 4,000
Oo ల
న మా 33 5,000
హాళ్ల పాణం 53 500౮
bun
ఎటికొప్వాక 33 2,000
తమికం 33 3000
మానాపురం 33 10,000
మహొబెవ్పీశ్రు 33 5000
కదప ఖం 39 3,000
ముచ్చుంపేట 33 5,000
ముకు బాకి 39 15,000
రామ్
క త్తవోటు 33 10,000
చంళాాణు 33 17,000
ఇ nm ము
డం 39 6,000
పై జైవలస కా 6,000
కాజూం 53 20,000
విజయనరం 39 7,500
మందరాడ గొకైల్కు మేకలు ర్కి౦00
పశాపురం ఆవులు ఎడు
గా 2,000
గేదెలు,
జ్ ల్ వె 33 4,000
ff
చ్వారవూడి 55 8,000
తాడేపల్లినాడెం
A
కొండ్క 93 23,000
పెనుగొండ
చికూవ పాలమనేరు ఏ ర్క 000
కదప పులి వెందల గోైలు, మేకలు 1200
399 సింహో దిపురం CE) 1,500
మత్స్య మూాంసములు, (గుడ్డు, పత్వులు
మన దేశంలో మాంసాహారులు చాలామంది యన్నారు.
వీర కేవలం భూమిపె పండేపంటలే కాక జంతువుల
మాంసము. పతుల మాంసము, (గుడ్డు మత్ఫ్యుములు మొద
లైన వాటిపైన ఆధారపడెదరు. అందుచే వీకి భు కిక
కావలసిన ఈ వస్తువుల విషయమై కూడా మనం కొద్దిగా
"తెలుసు కొనుట ముఖ్యము,
మాంసాహారులు సాధారణముగా- మేక, నొ శా. లేడి
జింక మొదలైన మృగాల మాంసాన్ని ఉపయోగిస్తారు,
మేకలు, నొ శైలు ఆంధ దేశంలో అంతటా దొరుకును.
లేళ్ళు జింకలు మొదలై నవి కూడా చిన్నచిన్న చిట్టడవులు
గల అన్ని (పాంతాల్లోనూ దొరుకును, కొందరు చెవుల పిల్లి
మాంసం కూడా తనిదరు,
ప్రతీతి.
వాటి మాంసం ఆహారంగా ఉపయోగించెదరు, గొడ్డు మాం'సం
ఫూర్వ్వము ఆదిమాంధు9లు తినేవారు. కాన్ని
వారిలో కూడా చాలమంది మాని చేస్తున్నారు.
ఇది చాలా రుచ్య మైనదని
కొందరు తక్కువ కులస్థులు పందులను పెంచి
ఆంధ్ర "దేశంలో పశులను కేవలం మాంసమునెకే గాక
పందెములకు పెంచే పకులలో ముఖ్యు మెనవి కోడి పావు
రము; విలాసముగా "పెంచే పతులలోే చిలకా, గోశంక్క
నెమల్లి కాజు పెట్టలు ముఖ్య ములు,
అలవాటు కూడా
కోళ్లను (ప్రతి వ్యవసాయదారుడు. “పెంచును, షత
రులు కూడా వీటిని "పెంచుదుళు, వీటి మాంసమే కాక్క
(గ్రుడ్డు కూడా ఆహారంగా ఉపయోగిస్తారు, మంచి మేలు
రకం కోడిపుంజులను బాగా మేపి వాటికాలి ఆశెకో
క త్తికట్టి పం దెమునకు వదొలెదతు. ఇట్లు పంచెములకు “పెంచు
వానిలో పొళ్లేళ్లు కూడా వాలా ముఖ్య మెనవి.
దేశంలో వుండే కోళ్లు సునూరు 75 లక్షలు. ఇందు ఐదవ
వంతు విశాఖపట్నం జిల్లాలోనే వున్నవి, ఇటీవల గినీ
కోడి షరరోడ్, అయిర్లెండ్కు లెగారను అనే విదేశ జాతి
కోళ్లను కూడా కొంత్ మంది
విదేశ జాతులకు తెగు'ళ్లెక్కు_వ,
పంచుతున్నారు, కాని ఈ
198
పోవ్టరాలనుగూ డా పందెములకు ఉపయోగించెదరు.
ఫూర్వ కాలపు యుద్ద సమయాలలో, వీటిచేత దూర 'బేళా
లకి జూబుల్ని పంపించేవారు. వైర్ లెస్ కేడియో (ప్రబలిన
ఈ కాలంలో గూడా ఈ పావృరములట పద్ధతి యుద్ద
సమయాల్లో ఇంకా ఉపయోగింపబడుతూ నే వున్నది,
పచ్చ పావురపు మాంసం బహురుచ్యమని ప్రసిద్ది, సావ్ర
రాలను ఊరబిచ్చుక లను వైద్యంలో గసాడా ఉపయో
గిస్తారు. చెముడు కాకి మాసం కూడా వై ద్యాని కరప
యోగిస్తారు. పావురం మాంసము పక్షవాతానికి మందుగా
వాడుతారు.
బలిష మన
(అన)
రూలు
గి
నెమలి అందానికీ భాలా (ప్రసిద్ది, దీని తోకనుండే
నెమలి కన్నులతో విసనకర్రలు తురాయిల్కు కుంచెలుచేసి
అమ్ము తారు, రెక్క_లనున్న ఈకలు కలములుగా డాపయా
గించెదరు. భృంగాజు, డేగ మొదలైన పథులను మచ్చికచేసీ
"వేటకు డఉపయోగించెరు.
బాతులు బాతు గుడ్లు కూడా ఆహారాని కుపయోగిం
“దరు, పెంపుడు బాతులు “పెద్ద బాతులు మందలు
మందలుగా చెరువుల్లో ఈదుచున్న చూడడానికి చాలా
మనోపహారంగా వుండును. అడవి బాతులను కూడా మాంస
మునకు చేటాడుట కలదు, కొలేటిలో బాత్రుల్ని వందలు
వందలుగా “పెంచి (గ్రుడ్డు రంగూను కెగుముతి చేసేవారు,
189
శ ఇ 4
కు సంపద
మస్
చేపలు కూడా ముఖ్యమైన ఆహారంలో ఒకటి. వీటిలో
ముఖ్యమైన జూతులు బొచ్చు, కొరమీను, వాలుగ గండు
మాను బొమ్మ డాలు, పులసరొయ్య, మట్టగిడసు చెత్త డెల్ల,
మొదలై నవి.
ఆంధ దేశేంలోవుండే ఆనేక నదులు చెరువులు కాల
వలలో అనేక మంచినీటిచేపలు “పెరగడాని కవకాళం
వున్నది. గాారామి బొచ్చె ముత్తసంగి వాలుగ, పలపజెల
లం
అనేవి ముఖ్యమైన మంచి నీటి చేపలు,
ఉప్పు నీటి చేపల్లో ముఖ్య మైనవి . మాగర్క, -చందువ
సౌర్క పంజరం, పీత రొయ్య మువాలు, కర్రిమోనుః
బండి ఎదు, |
ణు
వీటిలో బొచ్చె అనేది కృష్ణానది కు త్తరంగావున్న సర
స్సుల్లోన్వు కృష్ణలోన్సు కడపంకర్నూలు కాలువలోను
ఉండును. నెల్లూరు జిల్లా సరస్సులలోనూ విస్తారంగా వుం
డును. బాగా పెరిగిన బొచ్చె చేప ర్ అ! పొడవుండి 140
పౌన్లు తూగును. ఫివరీస్డిపొర్టు మెంటువారీ చేపను గోదావరి
నదిభోను మోపాడు. రిజర్యాయిరు "నెల్లూరు బావుల్లోను
మెట్టూరు రిజర్యాయిరులో ను చాగాపెంచుచున్నారు,.
ఇది కొద్దిగా చవకాలుగాఉన్న (కొద్దిజప్పు) నీటిలో కూడా
“పెరుగును 3 గాని అలాంటి చోట్ల ఏపుగా "పెక్కు పొట్టి
గావుండును. మంచి ఏన పూరి పొడవు "పెరగాలన్న
న త్థగుల్లల్కు నాచువుండె మంచి నీళ్లల్లో-నే వుండాలి. కాని
అంక
మోను సము[ద (పాంతాల్లో కాటుగా వుండే
జిలోనే సహజంగా నివసించినా త్వరలోనే మంచి
నీట్కిపూడా అలవాటవ్రను. ఇది నాచు పురుగుల్ని
తీమను, ఇది అంతగా పొడుసండక పోవదడముచేత ఏడాది
హాకుగునా నీకుండే చోటు జ్యా తగా పెంచవలెను. ఇది
అ=
. " a వ
జాలా రుచికరమైనది... చేప పుట్టిన శెండు మూడేండ్లలో
వాడల
గౌరామి చేపను చాలా ఎక్కువ ఖరీదు సెట్టి. ఆఫ్రికా
లోని మారిషస్ జావా మొదలైన (ప్రదేశాలనుంచి తీసుకో
వచ్చి మద్రాసు రాజధానిలో పెంచుచున్నారు. దీని
న్య లావు ఎముకలు ఎక్కువగా
రగు
స
tih
రో
౭3
: ణీ
IN
ర్ట
J
న్
గ
తున్నది, ఇది ఏటా ండుసార్లు ఈనును, నీటి అడు
గున నాచుతో గూళ్లు కట్టి అందులో (గ్రుడ్లను పొదుగును,
ఇది పూర్తిగా మంచి నీళ్ళలో -సేగాని పెరగదు. ఇది కాఖా
హారం మీదనే పెరుగును. నీటి మొక్కలు తినును,
దీన్ని 'తెలకపిండ్కి వేరుశనగ పిండివేసి పెంచుతారు. ఇది
అడుగున్నర లేక రెండడుగులు పొడవుకన్న ఎక్కువగా
పెరగదు కాని 23 పౌన్లు తూగును.
ఫీవరిస్ డిపార్దమెంటువారు మన రాజధానిలో పాయ్క
శుద్దిచేసిన వేతుశనగనూనాతో కలిపి మంచి ఏ, విటమిన్లు
కలిగిన కాడ్డివర్ ఆయిల్ కంటె రెట్టింపు శక్తికల నూనెను
తయారు చేయుచున్నారు. 1940 "సం||లో మద్రాసు రాజ
ధథానిలోని చేపల డిపార్దుమెంటువారి ఫరమ్మ్భులో 4460
గాలన్ల నూనెను తయారు చేసి శుద్ధి చేయడానికి కాలికట్
సోప్ కంపెనీవారికి పంపినారు. అందుచేత ముందు ముందు
ఈహార్కు_జాతి చేపలను హెచ్చుగా పెంచిన. పార్మిశ్రామి
కముగా మన దేశములో ఎక్కువ (పాముఖ్యము వుండును.
అం తేకాక ఫీవరీస్ డిపార్టుమెంటువారు పలుచోట్ల
అనేక ఫీష్యార్లులు ఏర్పరచి అందులో ఆయా (ప్రదేశాల
శితోప్లు స్ధితికి నీటికి అనువగు చేపల జాతులను “పెంచుట
కు పరిశోధనలు వేస్తున్నారు. కొన్ని చోట్ల "పెంచు
చున్నారు కూడాను, అంతేకాక సము[ద్ర తీరాలలో
గూడా ఎక్కువగా చేపలు దొరికే (పదేశాలలో చేపలను
పట్టి వాటిని ఉప్పుతో ఎండవేస్కి నిలవచేసీ ఎగుమతీకి వీలుగా
వుండేలాగున చేస్తున్నారు, మన దేశంలో ఈ చేపలను
ఉప్పులో నిలవచేయడము కాకుండా గాలిచొరని డబ్బాలలో
బిగించి ఎగుముతిచేసే పరి శ్రేమ (Canning) వాడా ఇప్పుడు
ఎక్కువగుతున్నది. _దానికికాణా ఈ చేపలు అత్యధికంగా
అవసరము,
చేపల వొట్టు (ద్రామతో టలరకు వాలా పుష్టిని కలిగించే .
ఆహారము. ఈ చేపపొట్టు ఎరువువేసిన తోటలలో "పెద్ద
పెద్ద గుత్తులు అ'నేకముగా దిగి (చాతమపంట వృద్ధిపొందు
చున్నది,
గొ(రలమంద, కాపరి.
ఇంకా మన తెలుగు జిల్లాలలో దొరికే వివిధ రకోలఆ
చేపల సేళ్లలో కొన్నిటిని న్యవసాయమను ” అధ్యాయ
ములలో తెలియుపరచి నాము.
ఆ చెపలరకాలన్నీ సూడా గవర్నమెంటు ఫీపరీష్
ఉపాట్టుమెంటు వారివద్ద “పెంచుకొనుటకూ చిన్న పిల్లలా
వాటినిగురించి తీసుకోవలసీన జాగత్తు వాటికి ెక్టే ఆహా
రము మొదలై న వివరములతో స్వల్ప ఖరీదుల జే దొరకును =
ఈ చేపల “పెంపకము అభివృద్ధిఅయిన్క మన చేశములోని మంచి.
రకాలను విబేశాలకుకూడా ఎగుమతిచేయుట కవకాశములూ
గలవు,
190
పదమూడవ అ ధ్యాయము
మ త తీ
" | గ
YTS,
"నిటి
గు
“ వారిర్యదావసి వారలు లేరు భువిసి.”
విషయ సం(గహాము “నీటి సదుపాయములను
బట్టి దేశ సంపద, నాగరికత యుండునునీటి వనరులు సరిగా
లేకుండుటచే తరచు కౌమములు సంభవించును-_-ఆంధ దేశము
నందలి నీటి వనరులు-__గోదావరి ఆనకట్ట, కట్టుబడి
రు 199 వేలు అయినది గోదావరి కాలువల సాలీనా 7
కోట్ల రూపాయల వ్యావారము- దీని మొ త్తం ఆయకట్టు 10 లక్షల
ఎకరములు, పంట విలువ 5 కోట్ల రూపాయలు ._ కృష్ణా
ఆనకట్ట(1898) మొత్తం ఆయకట్టు భూమి 968 వేల ఎకరములు-
"పెట్టుబడి రు 220 లక్షలు- మొత్తం వ్యాపారం శకి కోట్ల రూపాయి
లుపంట విలువ 4 కోట్ల రూపాయలు పులిగడ్డ ఆనకట్ట, సెన్నారు
"కాలువ, కడప. -కర్నూలు కాలువ, మొదలైన ఇతర నీటి సదు
పాయములు-__పోలవరం ప్రాజెక్టు, దానిని కట్టినయెడల లక్ష
యాభై వేల అడుగుల వరిమాణముగల నీరు నిలువ యగును.
ఆనకట్టలు కట్టినను కృష్ణా, గోదావరి నదుల నీరు నూటికి $
వంతులకన్న అధికముగా ఉపయో గవడుట లేదు-_తుంగభ దా
పాకెక్టు, దీని జలవ్యా ప్తి 188 చ॥ మైె॥. అంచనా వేయబడిన
ఆయకట్టు 10,00,000 ఎకరములు. ఇతర ఇరిగేషళా స్కీములు,
(పాజెక్టులు వాని వివరణములు.
(పాఏనకాలము నుండిన్ని నీటివనరులు సమృద్దిగా గల
(పదేశములందే మానవసంఘములు నాగరకతపాంది విల
సిల్లినవి, ఏనాచేశమందలి యాంగీసి స్కి_యాంగ్ నదీ (ప్రదేశ
ములలోన్సు హీందూ ేశమందలి సింధు గంగా మైదానముల
లోన్సు ఆసియా మైనర్ చేళోమందలి యూఫ్రటిస్స్ మై ్రీస్
నదులతీరములలోను, ఈజిప్టు దేశమందలి -నెలునదీ తీరముల
లోను యూరప్, ఖండము నందలి నైన్ నదీ (పదేశము
లోను నాగరితకు కేంద్ర స్థలములనదగిన నగరముల్కు పుర
ములు పట్టణములు వెలసీయుండుట జగత్కథ చదివిన
వారి కందరికిని తెలిసిన విషయమేకరా,
నీటి వనరులు ఏయే (పదేశములలో సమృద్దిగా నుండునో
ఆయా (ప్రదేశములు పొడి పంటలతో సకలభాగ్య సంపన్న
ము'లై ఊండునుు అక్కడి జనుల నా
గరికతయున్ను అభివృద్దిపొందును,
గనుక అట్టి (పదేశేములు మన ఆంధ్ర
"దేశములో ఎక్క... డెక్క_డ నున్నవో
గుర్తించవలెను, అందుకు గోదావరి
కృష్ణా గుంటూటు జిలాలు మొట మొదట పీరొ_నదగినవి,
OC య లు
ఈ జిల్లాలలో గోదావర్సి కృష్ణా నదులు గొప్ప జీవనదులై,
నీటి సదుపాయములను
బట్టి దేశ నంవద,
నాగరికత.
'సంవత్సేరయు పొడవునను (పవహించుచుండుటచేత ఈ నదీ
తీర (పదేశములందలి భూములు ఫలవంతములై నవి, గాని
ఆనకట్టలుకట్టి, కాలువలు (తవ్వక ఫూర్వము నదీతీరములకు
దూరముగానుండు (పదేశములకు నీరు వాలక్క వానలులేని
'సంవత్సరములందు దుర్భికుమలు తరుచుగా కలుగుచుండేవి,
ఆనకట్లలవలన్య నీరు వృథాగా సముద్రములోనికి పోనీయక
నిలువచేసుకొని కాలువల ద్వారా దూర బేశములరు నైతేము
పారించుకొనుటకు మౌర్ష మేర్చడినది, నాటీనుండిన్ని ఈ
జిల్లాలలో కడుపునిండ తిండి దొరుకుచుండుట చేత, ఇక్కడి
జనులు నాగరికులై, సంస్కృతికి తోడ్పడు సంస్థలన్నిటను
పాల్గొన గలుగుతున్నారు. అందుచేత శ్చ డెల్టా. జిల్లాల
లోని సహాయ నిరాకరణోద్యమముగురించి (ప్రసంగిస్తూ. సర్
కె. వి, శెడ్డినాయడుగారు * ఇందుకు ఆనకట్ట కట్టిన కాటన్
దొరగారు కారణము ” అని చెప్పినారు.
(బీటిప్ (ప్రభుత్వము మన దేశములో ఏర్పడకః' ఫూర్వ్వము
మన చేశమందు ఏళ్చు, "పెద్ద "చెరువులు గలచోట్లను మాత్రమే
పంటలు మెండుగా పండుచుండేవి, 'తేక్కి_న (పదేశము
191
ఉండేవి ;
నీరు పారించుకొంటూ
కులు తమ పంటలు పండించుకొంటూ
శేని 'సంవక్యరములందు కరువుల
కలుసజేశమంకటా మహాకాటకం
సంభవించినది, ఒకొక్క సంవత్స
రయు వరము లెక్కు_వ చెరువుల
టు -కపోయిగాని, ఏటివరదలు
ఎక్కు_వయిగాని భూములు వెటిలోమునిస్తి పంటలు పాడగుట
వర్ష ములే ఆధారము.
లోను కొంతవరకు గుంటూరు జిల్లాలోను కరువు బాధ అమిత
ముగానే ఉంటున్నది.
పురం గుంటూరు జిల్లాలందున్యు 19291.1922 లో బళ్ఫ్ “రి
కడప్క కర్నూలు జిల్లాలందును కరువు బాధ తీ వముగనుం డెను,
ఆ చెరువులు నిండుగా నుండుటకును
అందుచేత ఇప్పటికిని ఈ జిల్లాల
మయినది 3 గాన్చి
1896 లోను 1900 లోను అనంత
1830-1840 లో గోదావరి జిల్లాలో తొమబాధ తేరు
చుగా కలుగుతూ ఉఊండడముచూచ్చి (పభుత్వమువారు
కామ నివారణ (ప్రయత్నాలు చేయడానికి వూనుకొన్నారు,
అప్పుడు గోదావరి నదికి అనక ట్ల కట్టించ్చి "కాలువులు
వూ స
ణూదాపరి నది
కూడా జరుగుతూ ఉండేది. ఈ విధముగా అతి వృష్టి
వల్లను అనావృస్టివల్లను పంటలు పొడయి కళువుటాధ
ఆధికమగుచుండేది. "పెద్దపెద్ద నదులు పొంగి పొరలునప్పుడు
పంటలు పోవుటయే కాక భూములు నైలేము పొడగుతూ
ఊండేవి 3 (గ్రామాలు తుడుచుకు పోతూడండేవి. దాని
వల్ల (పభుత్వ మునకు నైతము ఆదాయము తగ్గిపోతూ
ఉండేది. రాయలసీమ జిల్లాలలో వర్ష ములు తేక్కు_వగుటు
చేత్క మామబాధ సూర్య కాలములో అత్యధికముగా నుండేది,
కృ దేవరాయల కాలములో "పెద్దపెద్ద చెరువులు (త్రవ్వించడ
శ్రో/// /]
సామరకోట
ఇ శన ॥ జ ail ris:
జమండ్రి ___- కాకి నాడు
జ CANNY!
తీయించి నీటి పాఠదల సదుపాయములు చేయిం-చవలసీన
దని కాటన్ దొర (పభుత్వమువారికి సిఫార్సు చేసినాడు
అతని సిఫార్సు (పభుత్వముచారు ఆమోదించి ఆనకట్ట కట్టుట
కున్ను, కాలువలు తీయించుటకును
(పారంభించిరి. గోదావరినది పడ
కౌలువలు; కాటన్ దొర వటి కనుమలలో అశేవియా "సము
(దానికి ౪౮ మైళ్ల దూరాన పుట్టి
తూర్పు=దతీ ణంగా (ప్రవహించి బంగాళాఖాతములో పడు
తున్నది, దీని పొఢవు 900 మెళ్లు, మంజిర్య (పాణహిత్మ.
గోదావరి ఆనకట్ట,
192
ఇం(ద్రావత్సి శబరి అనే ఉపనదులు దీనిలో పడుతున్న వి,
శబరితో కలిసినవీమ్మట ఈ నది అతిసుందరములయిన పాపి
కొండల నడుమగా (పవహించును.
తక్కువ $; లోతు ఎక్కవ
వెడల్పుగా నుండును, రాజమహేంద్రవరము దాటిన
తర్వాత ధవశేశ్వరము వద్ద దీనికి 1877 లో ఆనకట్ట
కట్టినారు. అక్కడనుండి ఈ నది గౌతమి, వశిస్థ
అప్పుడు దీని నెడల్పు
వోలవరంవద్ద ఇది ఛాలా
హై
కృష్టా నది
అనెజవాడు ఆనకట్ట
అనే కెంగు పాయలుగా చీలి (ప్రవహిస్తున్నది. ఈ శెండు
బాయలరును నడుమనున్న అమలాపురం, రాజోలు
తౌలూశకాలకు మధ్య డెల్టా అనిన్ని) గ్ "తమికి తూర్పునగల
"కాకినాడ రాగుచందపురం _ తాలూకాలకు తూర్పు
జెల్లా అనిన్ని వకశిస్థకు పడనుటను ఏలూరు వరకును
టు ౨ ఠి
వ
గల భూమికి పడమటి డల్లా అనిన్ని “పేళ్లు. ధవళ
శ్వరంవద్ద కటిన ఆనకట్లకు చూ 1,90,00,000 లు కర్సృయి
దీ టె రు
నది. దీనిపై నూటికి 17 చా॥ ఆదాయం గిట్టుబడి అవు
29
సీటీవనరులు
తున్నది. ఇంత గిట్టుబడీ మరి దేనికీ లేదని చెప్పవచ్చును.
A కు
ఆనకట్ట నాలుగు భాగాలుగా ఉన్నది. ధవ ళేశ్వవభాగము
48839’ (అడుగులు, ర్యాలి భాగము 2859”, మద్దూరి
భాగము 1ర్ర్0ి, వి ఢోక్వరం భాగము 2550. ఆనకట్టపెని
రి వుట్టర్లు కలవు, వీటివల్ల గోదావరి (ప్రవాహమందలి నీరు
వృథా కాకుండా అదుపులో ఉఊంచుకోవచ్చును, తూర్పు
డెల్టా 450 చ, మెక్టు (2,50,000) ఎకరాలు ;
మధ్య యెలా 500 చ. మెళ్గులు (1755000, కం "లు,
పడమటి డెల్ల 100 ౫. మెళ్సు 4,55,000 ఎకరాలు సాగ
లోశాన్నది. ఈ ఆనకట్ట (కింద సాగుబడి అవుతున్న భూమి
"మొత్తముమోద 680,500 ఎకరాలున్నది. ఇంతేకాక,
శండవపంటకో సాగుబడిలోగల భూమి 2,50,000 ఎకరాలు.
తూర్పు డెల్టాలోని కాకినాడ- సామర్థ కోట కొలువ పడ
మటి డెల్హాలోని ఏలూరు కాలువతో కలిసి పారును, మధ్య
డెల్టాలో అందమైన కొబ్బరి తోటలు మెండుగా కలమవ్ర,
193
ఆవకట్లనుండే పీజ్ కాలువలద్యారా ఏడాదికి 11 నెలలు
వీత సాకుకూెనే ఊండడంవల్ల పడవల పే సుమారు 7 కోట్ల
తూహపాయలు విలువగల వ్యాపారం సాగుతూ ఉన్నది.
మొకం పంట ఆయకట్టు 10,00,000
విబువ ర్ కోటు దాహాయలు,
గోదావరి ఆవకటకటిన కొది సంవతృరముల కే కృష్ణానది
చ ౬ లా
మోదను ఆనకట కటినాతు. దీనికి పెటుబడీ తూ
అ డ్రై ౬
1,32,00,000 బు. గోదావరి వలనే కృష్ణానది సైతము
పడమటి కనుమలలో నే మహాబలేళ్వ
క్కషా ఆనకట్ట, రము వద పుటి, బొంబాయి రాజ
ణ ర ద “టి
కాలువలు భానిగుండా దకీణము వైపు (పవ
హాంచి యూదరా బాదులో తూర్పు
వైపు తిరిగినది. అక్కడ దషీణ దిక్కు_నుండి ఉత్తర
దిక్కుగా (ప్రవహిన్తూ పోయే తుంగభ్యదానది దానిలో
పడుతున్నది, కృష్ణా నదికి తుంగభద్ర ఖీమ అనేవి ఉప
నదులు, నల్హమలలే కొండలగుండా తూర్పు కనుమలను
దాటి బెజవాడ 'సమాపమున మరల శకెంగడు కొండలనడుమను
అ ఆచ వక
ఆరుఫర్హాంగుల వెడల్పున (పవవాన్తూ వచ్చే ఈ కృష్ణానదికి
ఆనకట్ట కట్టిరి ఆనకట పొడవు ఆరు ఫరాంగులు
లు వి వి య
దానివై ఆరు వట్టర్గు గలవు, కృష్ణానది నీరు సుమారు
95,000 చదరపు మెళ్ల మేర వ్యాపించియున్న భూముల
కుపచరిస్తున్న ది. బెజువాడనుండి 40 మైళ్లు పోయిన తర్వాత
ఈ నది ₹ండుపాయలుగా విలినది ఆ శెంటికిని నడు
మను దివి యను ద్వీపము ఏర్పడినది. ఈ నది పొయలగు
టవల్ల రెండు "పెద్ద 'జెల్లాలు నైతము ఏర్పడినవి,
ధం టె 6౬ న్
డెల్టా కొళ్తేటివరకు 1060 చ, మైళ్ల మేరన్కు పడమటి డల్లా
950 వ, మైళ్ల మేరను వ్యాపించినవి. తూర్ప డెల్లాలో
580,000 ఎకరాల భూమిన్ని పడమటి డల్హాలో 3,88,000
ఎకరాల భూమిన్ని మొ త్రము 9,659,000 ఎకరాల భూమి
సాగవుతున్న ది. జజవాడనుండి పోయే కృష్ణు కాలువ,
గోదావరినుండి వచ్చే పడమటి కాలువ ఏలూరివద్దను కలి
యును. గుంటూటనుండి మద్రాసు వరకున్ను వోయి బకింగ్
హామ్ కాలువను గోదావరి కాలువను ఈ కృష్ణకాలువ కలుపు
తూర్పు
తున్నది. కృష్ణానది కాలువలలో ఏ-డాదికి 10 -నెలలు పడవలు
నడుస్తూఉాంటవి $; 12 లక్షల రూ॥ విలువగల కలప వ్యాపార
మున్ను 8 కోట్ల, 40 లవల రూ॥ విలువగల ఇతర
వ్యాపారమున్ను (పతి సంవత్సరం సాగుతూ ఊంటు౦పి,
ఈ కృష్ణు ఆనకట్ట కట్టడానికి 2 కోట్ల 20 లక్షల రూ
కర్చు అయినది. ఈ “పెట్టుబడికి సాలీనా 183 గిట్టుబడి
అయే లాభము (ప్రభుత్వమునకు వస్తున్నది.
దివి ద్వీపములోగల భూములకు 7 'సంవత్సరముఆ
(కిందటి వరకున్ను ఎంజిన్లతో నీత సరఫరా చేస్తు ఉండ్రే
కృ ష్ణ కు తూర్పు గట్టుకౌలువలు
|
అన కట్ట :
ఈ. -
గ బైక్షవార ఇ_ఏటారు కాటవ
NNN
అఆెవిస్ కాలువ
ష ఎగువపుర్ణేరుకాబవ
వారు, ఇప్పుడు తూర్పు గట్టు కొలువు 1935 లో పులిగడ్డ
ఆనకట్ట క ట్రిన తర్వాత (త్రవ్వడ
మయినది, బందరు కాలువకు 4
మెళ్ల దూరంగా కృష్ణు ఒడ్డు నను
సరించిపోయ్యి పులిగడ్డవద్ద కాం|కీట్
ఆనకట్ట మోదుగాసౌగ్కి దివి ద్వీపమున కంతటికిని ఈ కాలువ
కావలసినంత నీటి సరఫరా "చేస్తున్న ది, _ దీనివలన 77000
ఎకరాల భూమి సాగవుతున్నది, హిందూ చేశమందలి
కాం|కీట్ ఆనకట్ట లన్నిటను ఇడి ఇాలా పెద్దది. దీనిని
కట డానికి 58 లమల రూ|| కరు అయినది, ఈ "పెటు
డు వ
బడ్ పె లాభము 7/,
ఈ కృష్ణా గోదావరి నదులకు ఆనకట్టలు కట్టి నీరు.
పులిగడ ఆనకటు,
యు యు
తూర్పుగట్లు కౌలువ
రు
194
అదుపులో "పెట్టుకొనీ శౌలువలద్వారా భూములకు. నీరు
పారిస్తున్నాా గోదావరి నీటిలో 6% సాలున్నుు కృష్ణా
నీటిలో 7% పాలున్ను మాట్రమే సాగుబడికి ఉపయోగ
మగుతున్న ది,
ఆంధదెశములో ఇంకనుగల నిటి పారుదల
+ మెనరు (సా జెక్టులు.
పెన్నారు కౌలువ :---నెల్టూరు జిల్లాలో (పవహిస్త్జూణన్న
'పెన్నకు సంగంవద్దను నెల్లూరు వస్టను 1860 లో ఆనకట్టలు
కట్టించిరి, సంగం ఆనకట్టనుండ్
దువ్వూరి 'చెరువుకున్వు కనిగిరి
పుళరువుకును కాలువలు గలను.
కనిగిరి చెరువు ఉత్తర. సర్కారు
లలోని చెరువులన్నిటను "పెద్దది,
మరియొక "కాలువవల్ల "నెల్లూరు
చరువుకు నీరు సరఫరా అవుతు
సుటబముగణులులు
(తోవలో కలికుందు నదికలియును. ఇది కుందు పెన్నారు
నదులపె ఆనకట్టల మీదుగా (పవహిస్తున్న ది, ఎత్తు పల్లాలు
గావుండుటచేత పడవల వర్తకము సాగించుటకో వీలులేదు,
ఈ కాలువను ఇంగ్లాండులోని ఒక కంపెనీవారు 1875 లో
(తవ్వించి (ప్రభుత్వానికి లి కోట్ల రూపాయలకు అమ్మిరి.
కడప కర్నూలు జిల్లాలలో 80000 ఎకరాలు సాగుబడి
అవుతున్న వి. వర్హయులు మెండుగా వున్నప్పుడీ కాలువ నీరు
అక్కరలేదు.
దీని పెట్టుబడ్సిపెని నూటికి 9 అణాలవంతున
కర్లూలు కడపకాలవ
న్నది, “నెలూరు ఆనకట దిగు
cn ౬
వను 20 మైళ్ల దూరములో
ఇంకొక కాలువ సశ్టేపల్తి
మొదలయిన చెరువులకు నీటి
సరఫరా చెస్తున్న +. సంగం
ఆనకట్టకు శండు అడుగుల
సటరు గలవు, ఈ ఆనకట్ల
లగ ట్
దిగువను సుమారు 165000
ఎకరాల భూమి సాగుబడి అవు
తున్నది, దీనికయిన కర్చు 70
లక్షల రూ! ; ఆదాయ లాభము
6%. 1921 లో మోపాడు రిజ
రాయరు మెము నివారణ కె
కట్రబడినది, దీని (క్రిందగల ఆయకట్టు 7000 ఎకరాలు,
దీని కర్చు 28 లతల రూ॥[; ఆదాయ లోభం సుమారు
10%. ఇది తరుచుగా కరువులు వస్తూడాండిన. స్థలములో
కట్టడమువల్ల దీని ఉపయోగము ఎక్కువగా నున్నది,
కడప కర్నూలు కౌలువ :-- తుంగభ (డ్రానదిక్సి
లుకు 1ల్ మైళ్ల దూరాన నుంెకేసు
కర్నూ
లవద ఆనకట కటుబడినది,
ది టలు
అక్కడనుండి ఒక కాలువ తుంగభద్ర ప్రక్కనే 50 మైళ్లు
వెళి), కడపవైపు తిరిగి కడప జిల్లాకు పారుచున్నది.
౧ రా ౧౧ |
195
ఆదాయము
తక్కువ.
నాగావళి డెల్టా 1909 లో విశాఖపట్టణం జిల్లాలో
తోటపల్లివద్ద ఇగ్యులేటరు కట్టబడినది. _ అక్కడనుండి 22
మైళ్ల పొడవు కాలువ (త్రవ్వబడినది.
28,000 ఎకరములుం; ఖర్చు రూ,
ఆదాయం శి,
భవానీ చెరువు ;---గుంటూరు. జిల్లాలో భవానీ నదికి అడ్డ
దీని (కింద ఆయకట్టు
ళు
18,00,000 లు
పుధిసర్వస్వము
ముగా (పొకెట్ట కట్టబడినది, దీనివల్ల రర6 ఎకరాలు సాగు
బడి అవుతున్న దె. దీని ఖర్చు 23 లక్షలు ఆదాయం 1%.
పోలవరం ప్రాజెక్టు :=సెంట్రల్ డెల్టాలో. అన్నంపళ్లె
లాకువద్ద దీనికి కాలువ వున్నది, దీని క్రింద సాగు 18,200
ఎకరాలు, ఖర్చు 17,00,000, ఆదాయం 1
ళీ
|
f
2
oe బో
ల్
// _పోలవర
i = ఇ 6 |
//శేశనకులు 7
| ఈ. ఓలి
టం
Pal
ర క /
ల. క
Pad
PF ల క
లో
క
ళ్ళి
| గన్ని ల నో ల
శ్రీకాకుళం (ప్రాజెక్టు :---ఈ (ప్రాజెక్టు 1900 సంకలో
ఫూ ర్తి అయినది, దీని (క్రింద, సాగుబడి 69550 ఎకరాలు;
ఖర్చు 2,69,000; ఆదాయం క
కంభం చెరువు ఇది 1896 లో ఫూ ర్లిఅయినది. ఆయ
కట్టు 5,000 ఎకరాలు; ఖర్చు 860005 ఆదాయం లాభము
గానే వున్నది...
మార్కాపురం చెరువు := ఈ చరువు 1909 సం||లో
నిర్మింపబడినది, దీని (కింద ఆయకట్టు 2900 ఎకరాలు;
దీన్ని కట్ట డానికయిన ఖర్చు 1,29,000. నష్టము మోదీ
సాగుతున్న ది,
p-[—— అవి అవు బ్య క
మునియేరు ఆనకట్ట ాాాఈ ఆనకట్ట 1898 లో కట్టిరి,
ఆయకట్టు 25,200 ఎకరాలు; ఖర్చులు 6,00,000;
“బృటుబడికి నవం కిొదిగా కలుగుతున్న ది,
ర లు 0
బకింగుహోం కౌలువ ;---బ్బది వ్యాపారానికి ప్రసిద్ది తూర్పు
తీరాన్ని మ(ద్రాసునుంచి కాకినాడకు పోతూ చెంగల్పట్టు,
"నెల్లూరు గుంటూరు కృష్ణా, గోదావరి
జిల్లాలను కలుపుతున్న ది, మ(ద్రాసునుండి
రాజమౌహీం(ద్రవరమువరకు 861 మెళ్లు
| న్ని, దీనిని రూ, 90,00,000 అ
వ. వ్యాపారం జరుగుతున్న ది, దీనికై న
టే! ఖర్చు భూ 9100000 లు; ఆధా
యం 1 రిస
గుట్టైనపీవి యెవన్నీ (ప్రస్తుతం అమలులోవున్న
(పా జెక్టులూ, నీటి వనరులూను, ఆంధ్ర
దశకంలో నీటి వనరులకు ఇంకా ఎన్నో
f సదుపాయాలు కావలసి ఉన్నవి. వాటి
: లే ముఖ్య మైనని క
విశాఖపట్టణం జిల్లా :---నాగావళీా
రెగ్యులేటరు స్కీము. నాగావళి రిజర్వా
యరు,
తూర్పు గోదొవరి జిల్లా కోరం
“గాలంకా (కా జెక్టు, శబరీ రిజర్వాయరు
న్రీ_ము. ఇది (ప్రస్తుతం శాస్్క_సన్'
సయ బడినది
ప. గోదావరీ (1) అనువులంక _ (ప్రాజెక్టు (ఎర్ర
కాలువ) (2) కానూరు స్కీ_ము (3) కొల్లేరు. లంక
(ప్రాజెక్టు.
కృష్ణా జిల్లా ఇంాతమ్మిలేరు, బుడమేరు స్కీములు,
గుంటూరు కృష్ణో రిజర్వాయరు గుండ్లగమ్మ (పొజెక్టు,
(పత్తూరు పంపింగుస్కీ_ము.
గుండిపొలెం
రిజర్వాయరు; పులికొండ్క వెంగలపురం రిజర్వాయరు.
నెలూరు బిలొ ;--- రాళ్ల పోడుస్కీ_ము,
aa) ౧ ae)
కర్నూలు ;-- తోొక్క._పల్లి జాక్కుు
వలిగోడె
ర్జర్యా యధ్దు.
196.
పోలవరంస్కీము *—మన గోదావరివంటిీ "పెద్ద నదిలోని
నీళు నూటికి ఆరుపాశ్ణే ఉపయోగపడుతున్న ది, మిగిలిన
94 వాళ్ల నీరున్ను సము[ద్రములో పడి వృథా అగుతున్న ది.
ఇట్లా నీరు వ్యయపడి పోకుండా నీటి స్కీములు ఆలో
“రి వద్ద అడకటకటి, నీటిని నిలువ
ఏ 665 అలు లు '
చెయ్య డానికి ఆలోచనలు సాగుతున్న వి,
చస్తున్నారు.
ఈ న్క్్ము లన్ని టిక న్నా "పెద్దది పోలవరం స్క్్ము,
థవశేశ్యరమునకు 26 మెళ ఎగువను అడకటకటుటకు అవ
౧ డలు టి
£500 అడుగుల పొడవు 120 అడు
గుల ఎత్తుగల అడ్డకట్ట కట్టిన యెడల్క ఇక్కడ లతా యా శా
వేల అడుగుల పరిమాణము గల నీరు నిలువచేయవచ్చును,
దీనికి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలగుం డా
రెండు కాలువలు (త్రవ్వినయెడల ఇందు లతల . యా_ఖె వేల
ఎకరముల భూమికి మొదటి పంటకున్నుు అకు ఎకరాలు
సెబడిన భూమికి ₹ండో పంటకున్ను నీరు సప్లయి చేయ
వచ్చును. ఈ నీరు సంవత్సరం పొడుగునా వుండును,
ఇంతే "కాకుండా, ఇక్కడ విద్యుచ్శ క్లికూడా. తయారు
చేయవచ్చును,
ఇరిగేవకా డిపార్టుమెంటువారు ఈ స్కీ_యుకు -కోవల
సిన (ప్రయత్నము చేయుచున్నారు, దీనికి 10 కోట్ల
రాసాయలు ఖర్చు. అవుననీ అంచనా వేసినారు,
ఈ పదికోట్ల రూపాయల “పెట్టుబడిమోదను 50 లతల
రూపాయల ఆదాయం వచ్చును. అంశ్షే నూటికి అయిదు
రూపాయలకుపెగా ఆదాయం వచ్చునన్న మాట !
ఇరు క్నషహానదికికూశూ పంటకాలువలు, కరకటులు
య అజ్ లు
కట్టినయెడల సాగుభూమి అధికమై దేశం పొడిపంటలతో .
పచ్చగా వుండ్సి సుభికుంగానూ
వుండును !
సుఖాస్పదంగాన్యు
కడప :---పాపఘ్ని పుల్లంపేట రిజర్వాయర్లు, ఇవి
గాక బళ్లౌరి అనంతపురం, కడపు కర్నూలు జిల్లా అన్నిం
టికి తుంగభద్ర (పొజక్టున్ను, కరూ్నూలు కడప, "నెల్లూరు
జిల్లాలకు సంగమేశ్వర (పొజక్ట్రన్ను ముఖ్యంగా ఆవసరము,
అనంతేప్రరం జిల్లాకు “పెన్నార్యు కుముద్వతీ (పోజక్టులు
అవసరం,
సిటీవనరులు
[కొ త్త (పా జెక్టులు మ
తుంగభద్రా (ప్రాజక్టు రీ బాగ్ ఒడంబడికలో ముఖ్య
స్థానాన్ని వహంచినది, రాయలనీమలో అందరున్ను
తుంగభద్ర (బాజక్టుక పలవరిన్తూ ఉన్నారు. దానిని
గూర్చి కొంచెం వివరించి 'తెలుసుకోవలెను,
తుంగభ్మడానదికి హోస్పేటడాని కి మళ దూరంలో
, ca ఉంద
మలాపురంవద్ద ఆనక ట్ల కే స్థలము కలదు. దీని జల
వ్యా ప్తి 138 -చ॥ మళ్లు అంచనా వేసిన ఆయకట్టు
సుమారు 10,00,000 ఎకరాలు, ఎటనిన్క
బళ్లారి జిల్లాలో రాయదుర్ల, హోొన్పేట్క
బళ్లొర్కి సిరిగుప్ప ఆలూరు ఆదోని 1,84,000 ఎ.
తెలూకాలు
అనంతప్రరం జిల్లాలో గుత్తి తాలూకా 1,28,000 ఎ,
కరూప్నిలు జిల్లాలో ప త్రికొండ్క
కర్నూలు తాలూకాలు 1,60,000 ఎ,
దీని ఏర్పాటువల్ల రాయలసీమలో మౌము బాధ బాల
వరకు నివారణమగును, .గత రి0 చం॥ నుండ్కి దీన్ని
గురించి విచారణ జరుగుచు నేవున్న ది, తుంగభద్ర నీరువల్ల
"నేలలకు నష్టమని (ప్రజలలో ఒక అవోహావున్న ది, కాని
వ్యవసాయ శాఖవారు ఇట్టి అఫి పాయము 'సరియెనడి కాదని
బుబువు చేసినారు,
మె ప్రొజట్టలే కాక్క చిన్నచీన్న దోరునవులు, నూతుల
లోని జలాన్ని తోటలకూ, మెట్ట పెర్లకూ ఉపయోగించ
వచ్చును. మైసూరులో వలె రై తులకు చవకగా విద్యుచ్చ శి
ససప్పెచే స్టే పంపులతో వీటినుండి నీళుతోడి వారు లాభ
యయ 9 య
సాటిగా వ్యవసాయము చేయవచ్చును.
ఆంధ్ర జిల్లాలలో వ్యవసాయాని కుపయోగించే నూతులు
రెండు రకాలుగా పరిగణించవచ్చు ; (1) రికగజు
ఆయిన పల్లపు ఆయకట్లు గలవి ; (2) ఇతర ఆయకట్లు
గలవి, |
తెలుగు జిల్లాలలో ఈ రెండు రకాల బావులు వాటి
(కంద ఆయకట్టు (ప్రదేశం ఈ (ప్రక్క పట్టీలో వివరించి
నాము,
197
మొదటి ఆయకట్టు రెండవ ఆయకట్టు
ల్లా పేరు. రకందావులు ఎకరాలు రకందావులు ఎరా లు "తెలుగు జిలాలలో మొత్తం వి సీర్రములో ఎంత్ సాగు
విశాఖపట్నం 3451 5726 568 511 తలు లల్ల లల కా
తూ, గోదావరి 41 519 11 100 చేయడానికి వీలవునో, అసలు సాగు అవుతున్న దెంతో, నీటి
ప. గోడావరి i 3% 810 14% సదుపాయముగల భూమి ఎంతే వున్నదో, సాలీనా నీటి
Cn 1594 3680 a గ సదుపాయం ఎంత భూమికి జరుగుతూన్న దో, అందులో
“ఇలూరు 2901 4623 9455 295483 మొదటిపంట పండేభూమి వి స్ మెంతో, శండోపంట
కదప 11448 16812 28524 85502 ్వండ్రేభూమి వి క్లీర్ణమెంతో “తెలి పట్టికకూడ ఈ దిగవ
అనంతపురం 11294 19027 28416 56662 నివ్వడమయినది. |
బళ్లొకి 1437 2706 6998 12522
కర్నూలు 1040 42 179 10674
చిత్తూరు 27292 26802 - 14043 20684 ఈ పట్టికయున్నూ (ప్రక్క_ పట్టికయున్నూ మద్రాసు
ఆ. జ.-ముత్రం 60359 72972 103689 233620 (ప్రభుత్వుమువారి ఇరిగోవను. రిపోద్టుయొక్క. ఆధారముమై
చెన్న రాజధాని 255508 524076 యివ్వుబడినవి
సాగుబడి భూమీ వివరములు; జిల్లాలవారీగా
1 9 క 4 ర్ 6 7 8 9
మొత్తం సాగుకు వీలగు సాగుచేయ నీటిపారుదల నీటి పారుదల నీటి పారుదల మొత్తం
నెం జిల్లా పేరు విస్తీర్ణం భూమి బడిన భూమి సదుపాయము గల ఎకరాలు గలఎకరాలు 7,8.
_ ఏకరాలు ఎకరాలు ఎకరాలు గల ఎకరాలు 1వ పంట 2వ పంట ఎకరాలు
1 విశాఖపట్నం 5168262 2768786 2107931 216956 © 2౨00474 25603 226074
2 తూ, గోదావరి 8980698 1998289 1854799 609763 465794 149848 65642
కి ప గోదావరి 1581869 1292535 975806 608129 499153 175186 674289
4 కృష 2299917 1666288 1230649 656927 619084 3433 522517
క్ గుంటూరు 8683824 2710850 2414810 8390982 878724 2999 376028
6 నెల్లూరు 4860658 2890032 2143986 380666 85127 16574 101701
7 కడప 8643891 3069264 2584224 55406 46890 7651 54041
ర అనంతపురం 4807058 8554878 2050986 154874 149683 68869 218052
9 బళ్లారి 8790752 92144887 156451 167799 189124 25589 164713
10 కర్పూలు 5087200 3018094 1489402 849895 283282 4180 267462
11 చిక్తూరు 8778865 1809804 © 892812 113908 89738 27499 117287
ఆ, జి, మొత్తం 42855208 26913857 18401306 3605410 2859570 756181 8357751
1939-40 ఇరిశేవళా రిపోక్టునుండి.
చెన్న రాజధాని మొత్తం 790161883 47579441 83600357 7277199 5796270
198
1185910 6982180
అడవులు, (పాచిన రాజ
సంరక్షణకు తగిన కట్టుదిట్టములు
ఎట్టుండెనో ప్రాచీన (గంథములందు కౌటిల్యుని అర్ధ శాస్త్రము,
జు క్రనీతి మొ॥నవి చదివి తెలుసుకొనవచ్చును. అడవులు ఎక్కడ
పెరుగును ? ఎండవేడి వర్షములు ఎక్కు_వగానున్న (ప్రదేశ
రుషయ సం|గవాము ;___
సీతి; అడవుల పోషణకు,
ములు--.ఆంధ దేశములో అడవులు చెన్నపురి రాజధాని
లోని మొత్తం అడవులలో 40, గాని ఆదాయము yA
మా(త్రమే. మన ఆంధ దేశమందలి అడవులలో దొరికే
పదార్థములు ఫ---ఆహోార పదార్ధములకు, గృహ నిర్మాణమునకు,
ఉపకరణములకు మొ॥ వాటికి పనికివచ్చే అడవి వస్తువులు---
కర్ర, కలప; వాటి ఉపయోగాలు---మానవుని జీవితములో
పుట్టినది మొదలు చనిపోయిన వరకును కావలసిన వస్తువులకు
ఎట్లుపచరించునో-_ జొషధములకు కావలసిన వనమూలికలు
మొ॥ చేతి పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు కావలనిన అడవి
వస్తువులు---్రీ శొంఠి కామేళంగారు పరిశోధన చేసి, కర్రను
ఇనుమువలె నిలువచేసుకొనే పద్ధతి కనిపెట్టిరి. పట్టికలు
ఆంధ జిల్లాలలోని అడవులు---అక్కుడ దొరికే ముడి పదార్థాలు,
వాటి ఉపయోగాలు. ఆంధ దేశమందలి రిజర్వు అడపులు _-
అడవి జంతువులు.
'దేశముయొక్క_ ఆర్థిక సంపదకు అడన్రలు అనేక విధ
ముల తోడ్పడు తున్నవి 3 గనుక్క ఆంధ దేశమందలి
అడవులను గురించి కొన్ని ముఖ్య వనిసయములు "తెలుకో
వలెను,
(పావీన కాలమునుండిన్ని అడవుల ఉపయోగము మన
దేశమందలి రాజులు, (ప్రజలు పొందుతూనే ఉన్నారు,
భారతీయుని నాలుగు ఆ(శ్రమాలలోను వానప్రస్థ సన్యాసా
ఫమములు అనే మూడవ నాలవ ఆ(శమాలు రెండున్ను
క ౧
అడవులలో సాగించవలెనన్న నియమము (పావీన కాల
నుందలి ఆర్య ధర్మము, రాజులు వేటకోసము అడనులను
భద్రముగా కాపాడుకొను చుండిరి. యోగులు జెొవథ
ములక వన మూలికలను తెచ్చు
కొనుటకు అడవులకు పోవుచుండిరి,
అడవులలో నివసించు
మంచి యోధులై, అడవి దుర్చములను
కాబాడుటలో రాజులకు ఎక్కువగా తోడ్పడుతూ ఉఊూండిరిం
ఇంకా అనేక విధముల అడవులు ఉపచరిస్తూఉాన్న వని
గుర్తించి (పాఏీనకాలమందలి రాజులు తేమ (పభుత్వమందు
అటవీ శాఖను ఏర్పరచి ఉద్యోగులను ప్రత్యేకముగా నియ
మించి అడవులను పాలించుకొనుచుండిరి.. కాటిల్యుని
అర్థ శాత్రుము శు(క్రనీతి మొదలయిన (పావీన రాజకీయ-
ఆక్థిక-నీతి శాహ్రుములందు అడవులగురించి (ప్రత్యేకముగా
అడవులు -
| పొచీన రాజనీతి కిరాతులు
కొన్ని (పకరణములు గలవు.
అడవులు దట్టముగా "పెరుగుటకు సూర్యరళ్ళి వర్ష ములు
6 © ర్న
మెండుగా నుండవలెను. ఈ శిండును ఎక్కు_వగాగల
ఆ(ఫికాలోను దకీణ-అ.మెరికాలోను మన చేశమందలి
అస్సాములోన్సు బర్మాలోను అడవులు ఎక్కువ దట్టముగా
నున్నవి 3 అందలి వృమషములు సైతము. ఏపుగా "పెరిగి
యున్నవి, అడవులు దట్టముగా
"పెరిగిన కొలదిని వర్షములు అధిక
ముగా కరియూచుందును ; దానిని
నామట్లము ప ఎత్తుగా ల పర్వతములను
మన
అడవులు
ఎక్కడ పెరుగును ?
చుండును,
బట్టి గూడా అడవుల అభివృద్ది ఏక్కు_వగుచుండును.
"దేశమందు ఎక్క_డెక్క_డ కొండలు గలవో
అడవులు దట్టముగా “పెరిగియున్న వి,
(ప్రఖ్యాతి రామాయణాది (పావన కావ్యాలలో కనబడు
అక్కడక్కడ
దండకార ణ్య
199
కీ
p ef om Wr oe జీ 1 a జీర గో
wg Wri birt i“ మ గ్ శ నం. i ఆం సిగ ము
7 En
జ . స న్ WIE pune క
నో
లో
ME Ses టై క బుద CREE ఘాలను
bs
జూ
ws టన we బమకనాదుటవేర,. అకడ
BE సమ శతక తులు Ts వంపు ప్ మరుల, ఆ
ore మం నన నాం మదయనం మండును అందుచేత్య
న్యా జిల న లును. అవేవలకు పాదమువేయగూడదీదు.. బనా
Ere) am సన్న?
న “గా
శకములగేని కరువు అక్కడి అడవు
బడు ంతో సతీ అకు మేకల మందలు సొడుచేయ
యమున పొెందువలన నీఘువలే వస్తున్నదని అమెరికా
వా; లోని. వ్యవసాయ శా స్ర్రజ్ఞుడు
, త
జప్పున మాట అక్షరాల నిజము,
అొమెదకా. కములోసహాడా ఇట్ట దృస్తాంతెాలు ఎన్నో
ఉలి. నంజారు వి? ఖపట్టణము జిల్లాల కొండలలో
కాజ ఊపవువినాములుం కొండదకియలలోని చెట్లు "ల్ల
సంచి ఆక్ అలమూ. కాల్చి ట్ ప్రశక్షు 2 వ్యవసాయము
పకుపొంటున్నా మ కానివల్ల భూసారములేని బోడి కొండలు
Fh
pg
EA
+ అడవులు నకిగే శ్రిసె వానలు ae
సకిగా పడక ఒకచోట్క అతీవృస్టివల్ల వరదలు వచ్చి పంటలు
సుల్ల కించుకొని హోవడేమున్ను, మరియొక అనావృష్టైవల్ల
పంటలు పండక ర సంభవిస్తూ ఉంటుంది,
ఒకిస్ఫాలోని వరదలకు ఛోటా నానఫ్రూరులోని అడవులు
వకించదమే... "కారణము, ఆవిద గానే రాంచి (ప్రదేశం
బోని జనులు కొటివేయడంవల నే బీహాయలోని నీటి వన
న్ గ
సులు కానని అడవులు దటంగా ఊండేచోట వరం
వమలకు వరదలు రాకోండా నదులలోని నీళు సరిగా (పవ
హించేటటు చేయగలవు,
ఆంధ్ర జేకంలో విశాఖప పట్టణము గోదావరి జిల్లాలలోని
ఎకెన్ఫీ ప్రాంతములందున్ను , రొయలగీవులోని కడప
కర్నూలు జేల్లాలందున్నుు చిత్తూరు జిల్లాయందున్ను మంచి
రకం అడవులు గలవు, ఇందులో
అడవుణుగం విశాఖపట్టణం, గోదావరి, కర్నూలు
rt wes
శ ఇశములు జిల్లాలలోని అడవులు వాలా పురా
తేనమెనవి, వీటిని గురించి మన
రామాయణములోను, సముద్రగుస్తుని దండయాత్రల చరిత్ర
లోను వర్ష నలు గలవు, గాని ఆంధ్ర దేశమందలి అడవుల
విలువ ఇప్పటికి అంతగాలేదు. మద్రాసు రాజధాని అంత
టను అడవులనుండి వచ్చే రాబడిలో ఆంధ్ర జిల్లాల అడ
వులనుండివచ్చే ఆదాయము లో మాత్రమే. అడవులు ఎక్కు
వగా లేకపోలేదు. మద్రాసు రాజభాని అంతేటనుగల అడ
వుల - మొత్తంలో ఆంధ్ర జిల్లాల అడవుల మొత్తం 40%;
అయినా రాబడి విషయంలో రాజధానిలోగల అడవు
లన్నిటనుండి 50 లక్షల రూ! ఆదాయం వన్తూఉం కే,
--.
డాక్టరు శొంఠి కామేశం, బి. ఇ. (మెచ్), ఎమ్, ఇ. (అనర్చు),
ఆనర్సు డి. ఎన్. ని. (ఆంధ్ర), ఎమ్. ఇ. ఇ, (ఇండియా;
ఫా రెస్టు డిపార్టుమెంటులో ఉన్నత పదవిలో నుండిరి.
కర్రకు చెదపట్టకుండని మందు కనిపెట్టి కీర్తి
సంపాదించినారు.
ఆంభ జిల్లాల అడవులనుండి రూ 1,60,000 మాత్రమే
వస్తున్నది. అంక్షే ఆంధ్ర జిల్లాల అడవులలో ఆర్థికమగా
విలువగల ముడి పదార్థాల ఊర్పత్తి కావడము లేదన్న మాట,
మన ఆంధ జిల్లాల అడవులందు ఆహార పదార్ధము లకు
జ హపధములక్యు పరి శ్రేను లకు కావలసిన ముడి పదార్ధాలకు
ఇంకా ఇతర ఉపయోగములకు 'పనికివచ్చె వృత, సంపత్తి
ఎట్లున్న దో పరిశీలింతము 3-_
(1) ఆహార పదార్థము లక పనికివచ్చేవి "చింత,
సడి మామిడ్క్ వెల, పనస్క తనికి, జీడ్కి బారపప ప
200
కంది చిక్కుడు, అల్లం, పసుపు, పాలగుండ్య కందు,
చేమ ము॥ దుంపలు; తేసి మొదలయిన పానీయము
లకు. ఈత్క జీలుగ్కు ఇప్ప మొ
/ (2) గృహ నిర్మాణమునకు ఊపకరణములక్కు వంట
చెరుకుకు_ పనికివచ్చేవి = కేకు. ఇరుగుడుచేవ, ఏగిస్క
ఉగ్గిలమ్కు వెదురు చందనం మొ! 3 వింత, తుమ్మ "మొ! ;
చేమ్ము తుంగ, జాయబద్ద "మొ!
(3) తైల వర్షాలకో కాగు ఇప్ప;
(4) నారకు పనికివచ్చేవి :-.-అడ్హు కిత్తల ;
(ర్) రంగులకు పనికివచ్చేవి కరక్కాయ జూబర్యా
లెల్ల, లక్క
(6) జిగురు మొ॥ వాటికి పనికివచ్చేవి తుమ్మ ;
(7) చెప.ధములకు పనికివచ్చేవి తంగేడు ముషిడ్రి
రెల్లు గచ్చు మూలికలు 3 పులికొవ్వు, ఏఫురుపాలు 3 వేప
సెక్కు.
(8) పకువులమేతకు పనికివచ్చేవి = గడ్డి, ఆకు
అలమ్ము తుమ్మ ము! చెట్ల కాయలు పండ్లు మొ॥ ;
(9) అడవి జంతువులనుండీ సంపాదింపదగినవి =
ఏనుగు దంతము, దుప్పికొమ్ము బైసన్ (అడవి పశువు),
ఎనుము తా॥! కొమ్ము చర్మములు;
(10) ఇతర వస్తువులు :--
బూరుగు (పత్తి మైనము, విస్తళ్లు వైరా,
కుంకుడు నీశకాయ,
ముడీవస్తువు లేవి పని పేర్కొ_న్న వాటిలో ఏవేవి
పరిశ్రమల కుపయోగించునో అవి అన్నీ కావచ్చును. పరి
(శమలకు పనికివచ్చు ముడి వస్తువులే ఆర్థిక సంపదకు ఎక్కు
వగా తోడ్పడును ; గనుక్క వీటిలో ఇప్పుడు ఏవేవి పగి
(శమలకో ఉపయోగిస్తున్నారో "తెలుసుకోవలెను,
పరిశ్రమలకు పనికివచ్చే ముడివస్తువులలో ఎక్కువ
ముఖ్య మైనది కర కలప, ఇది మానవజీవితంలో ఎంత
వరకు ఊపయోగమగుతున్న దో ఆలోచి స్టే చాలా ఆశ్చర్య
కరముగా ఉండును, మనుష్యుడు పుట్టినది “మొదలుకొని
చనిపోయిన వరకును కరా కలపా ఊపచరిన్లూనేడంటవి.
ణాయ్యా ల
మంచము చిన్న బండి, లక్క_పీడతలు, కొయ్య బొమ్మలు
పసిపిలవాె ఉన్న ప్పుడు ఉపయోగించే
య a
(వాసుకొనే పలకకు చ్మటము, చదివే పుస్తకాల కుపయో
26
అడవులు
సించే కాగితము కూర్పుండుటకు కావలసిన కుర్చీలు,
బెంచీలు పీటలు మొ! ; గృవాని ర్మాణమునకు “కావలసిన
దూలాలు వాసాలు "పెం డెబద్ద్య స్తంభాలు మొ! 5 గృహో
పకరణములకు కావలసిన కర తిరు.
కర్ర, కలవ వాటి ౫ల్కి రోలు రోకలి కర చిప్పలు
ఉపయోగాలు ప్యెళ్లులు మొ; అలమరలు, నీరు
వాలు మేజూలు మంచాలు మొ!!! ; అగ్టిపె స్పైలు పుల్లలు
బొత్తాలు దువ్వెనలు పెన్సిళ్లు కలాలు పనిముట్లు "మొ॥ ;
చందనపు బొమ్మలు, గంధపు చెక్క_ మొ॥$ చనిపోయి
నప్పుడు దహన 'సంస్కా_రమునకూ ఇంకా ఎన్నో వస్తువులకో
కర్రా కలపా కావలెను. ఇందులో కొన్ని చేతి పర్మిశమ
లక్కు పల్లె పర్షిక్రేమలకో సంబంధించినవి 5 కొన్ని కర్మాగారా
లలో యంక్రేములతో పనిచేయు "పెద్ద పరిశ్రమలకు సంబం
ధించినవి,
'జెవధాలకు పనికివచ్చే ముడి పడార్థాలన్నీ మన చేశ
ములోనే ఉంచుకొని, అందుకు తగిన పరిశ్రమలు స్థాపించి
: వైద్య, బికిత్నాలయము లకు కావల
సీస ఆరకులు మందులు విచేశముల
నుండి. తెప్పించుకోవలసిన పనిలేక
ఇక్కడనే తయారు చేసుకొన్న యెడల మన 'ేశముయొక్క
ఆర్థిక సంపదకు అడవులు ఎక్కువగా తోడుపడునట్లు చేసిన
వారము కాగలము,
కైొషధ (ద్రవ్యాలు
ఇట్టి పని మెనూరు 'సంస్టానమువారు
ర. 1
చేస్తునా బరు,
చెని వెప్పీన జె "పధాలకు పనికివచ్చే ముడి పదార్థాలే
"కొక తక్కిన ముడి పదార్థాలు. సైతము మన టేశమందే
ఉంచుకొని అందుకు తగిన పరిశ్రమలన్నీ అభివృద్ధిచేసుకో
_వలసియాన్నది. కర్రను ఇనుమువలెనే వందలకొలది సంవత్స
రములు వెడిపోనీయకుండ నిలువ చేసుకొనే పద్ధతి తిరువాన్"
కూరు (పభుత్వపు డెవలప్ మెంటు ఆఫీసరుగాను అడవుల
శాఖకు పెద్ద అధికారిగాను పనిచేస్కి ఉపకార వేతసము పుచ్చు
కొంటూడన్న శ్రీ శొంఠి కామేుశంగారు కని పెట్టినారు
తేత్సులముగా ఇనుము దుర్లభ మైన దినాలలో గృహ నిర్మాణ
మునకు, వంతెనలు కట్టుటకు కర్ర
ఉపయోగించవచ్చును. కుటీర పరి
(శ్రమలలో "కాగితం, సబ్బులు, లక్క
పిడతలు,
డాక్టరు శొంఠి కామేశం
గారి పరిశోధన ఫలము
పలకలు భాపలు మొ
201
జ
. కడప, కరూ
: అశ ముల. ఘం యులు మవ 5కుర్ = స రార య? a
ఇంనవంతపురం-జిగురు మందుగా,
. ణా ఎ సుగంద ' [దవ
| షు న న. మెదియాలు —వికాఖపట్ప ౦ం-మంద్యు సుగంధ Gu 2
aa గ్ Dp A ai wou TOD
rad wii * ర్న కాళి 3: శెలూర్యు కర్నూలు కడ
en క్ట ప్రదేశ ముషిజ్కి (ఎట్టికొప్టై ల్లూాయ్య కర్నూ
షే డయ | ee
me మ బొ, అకంకే. 2ంజల్క్యు మందుకు,
అ ern న్ వ జ. ese హవచే సాకు క అంతటా నం టకు,
చింతపండు :---అంతటాం తినుబడిని వంటకం
అం పన్తు ల నను ాజపట్టురు శ్వ బెత్తం వా నెల్లూరు-చేతి క ర్రలు, బుట్ట వహారా
AG: జర
. య పీకాయి 'అంకటాస్నా నానికి,
కుంకుళు :---అంతటా---స్నా నానికి,
ఇ లా
జ క పు ర గా ‘
శ. కం. బ్ వి
' (౯. గ ‘ ములో ' ఆడవ ద
॥ క శారు స రతం ఆంధ దెళములి మి రిజర్వు నీలు |
ం మ వ సోడావరి (ఎగువ) నూగారు వెంకటాపురం భజ
pa TW TE eo YT గ శశ 4 = క్ష | క
. ఇక ల్లు ఆరె
| . వ ల్ అం, దుమ్మగూ డం 'రేకపల్లి,
i a nf; EF Tr fe po స్తతో rn -
Hag | వే Lin గో a wy Ww Sag ae 2 ముంగర, క్
“Te విశాఖపట్నం : వా రాజవొమ్మంగి, కృష్ణాటేవి సురీం,
. కా i ( నే »
| = న్నర చిం లపల్లి
mi, ౧ సవహాతన్నాఖు జ . wane We ఎట్ సీ ae స్ట్ ఇప ॥
“7 హ్ గోదావరి (దిగువ) :--- బెడదవోలు కొప్పల్లి కొవ్వాడ
fh RE ma
. ' తిరుమలాయపాలెం మల్లవరం, కుంకుడుమాను లంక కంది
> wi, yo స జ్యా స అ జ్ ఇ
జ జ ha sy weg, “Fb Fh, సా వ్ర జ్య క కుప్ప.
ఆనంతప్రరం “= వెంగలమ్మ. చవవ్చు, తిహామల వెల్లు రి
జ ఆలా వో సన్ ఓ వం. మకర జలు నూక, హ్రహోొర్ సేకొండ్క గుండ, |
ia =. ల తళ లా. పా న మో వా
కాక నప పక వ అంటూ క దప్ప నెలూర్రుఎ కర్నూలు (పశ్చిమ) మహానంది చ నేణ్తి చెంచు
లవ సాకం, దొరసామి ఫావి, సెచ్చెరువు డోన్కు జెతు.
ముల పకక, ఉఅవంతీవురం కదప కర్నూలు (తూర్పు) :- పెద్దచెమ్ము.
ద్ద చెవి
సం “ఖర్ uo
ఉదయగిరి రావూరు త సివోరకో ఠీ,
కరెకప సిద్ధవటం, వెంపల్లి, "శేపాచలం.
అరధ ర కోల్లాలలోని ఆడవ జంతువులు :__
సివంగి ఏనుగు, కాశరెనుమ్సు
బలుస్క “దుమ్మం గొండి; టైసన్ అనే అడవిప పశువు
పంది మొదలగునవి,
అడవి
శై
_ఖనిజముల ఉపయోగము
విషయ స సం[గహాము :.
అంతకంత కెక్కు_వగుతున్నది ; ; అందు కొన్ని లేకున్నయెడల
నిత్యజీవనమే సాగదు ; మనకు ఏఖనిజములున్నవో తెలిసికొను
సర్వే లేదు; ముడి వస్తువుల ఎగుమతి, తయారైన వస్తువుల
దిగుమతి ; దీనివలన నష్టము---అంధదేశంలో దొరికే ముఖ్య
ఖనిజముల వివరణము : మాంగనీసు, అభ్రకము, బైరెట్సు,
సైమైటు, ఎస్ బెస్తాను, రాగి, (గ్రాఫెటు, -చలువరాళ్లు, వజ
ములు, బంగారము, ఇనుము, నేలబొగ్గ--ఇతర ఖనిజములు,
దొరికే స్థలములు క పట్టిక,
మన దేశమందలి ఆర్లిక సంపదకు (ప్రధానమైన విషయ
|
ములలో ఖనిజ సంపద నైతము పేర్కొన దగినది, ఇంత
వరకును భూతీలమునకు సంబంధించిన వ్యవసాయము, పశు
సంపద నీటివనరులు అడవులు ఎట్లున్నవో పరిశిలించినాము,
oy భో 3 NIT NID ON వో డక _
ఇకను భూగర్భమునగల ఖనిజసంపద ఎట్లున్నద్ పరిశీలించ
ఖనిజ మనగా ఖనిలో పుట్టినది అని అర్ధము. ఖని అనగా
గని, భూ గర్భమున? ల గనులలో ఇనుము, బోగ అభ
కమ్ము కిరసన న నూనె బొస్త బంగారము, వ(జైములు మొద
లయిన కొన్ని పదార్థములం గలను, ఇవి క లవన్న విపు
యము మానవునికి చాలాకాలము తెలియ నేలేదు. ఈ ఇని
జముల అక్కర లేకుండానే మానవుడు "పెక్కు శతాబ్దములు
జీవనము గడపుకో గలిగాను. గాన్ని వీటిని మానవుడు కోని
"పెట్టిన తర్వాత్స వీటి ఉపయోగ
లు
ఖనిజముల ఉపయోగము మునకు అలవాటు పడీన మనము
ఎక్కువగుట ఇప్పుడు విటిని విడిచి "పెట్టి సుఖ
ముగా జీవనము సాగిందలేని అవ
కిరసన
నూస్కె బంగారము లేనియెడల మన .(పయాణము సాగదు;
స్థలో నున్నాము. - అందులోను. ఇనుము బగ్గ
వంటపనులు జరుగను ; దీపాలుండవు ; వ్యవహారం సాగదు,
యుద్ధ సమయాలలో త్య పదార్థాలకు ఎంత్ విలువగలదో
మన కిప్పుడు బోధపడుతున్న దిగదా ! లి
విలువు దేశస్థుల నాగరికత ఒక దాని-ె
నిజసంపదయొక్క
నొకటి ఆధారపడి
యున్న వి ; గనుక మన దేశమందలి ఖునిజములగురించి “తెలు
సుకోవలెను*
ఇప్పుడు మన చేళములో దొరికే ఖనిజములు : బంగా
రము ఇనుమ్సు గనిబొస్ల్ర కిరసననూన్సె ముచ్చి బంగారము,
మాంగనీసు మొదలయినవి. ఈ ఖనిజములవల్ల సంవత్సర
మునకు ఏర కోట్ల రూపాయలు విలువగల పదార్గములను
మన దేశము పారు సంపౌాదిన్లూ ఉన్నాయ. 2,51, 000 మందీ
జనులు గనులకు " సంబంధించిన 'పనులుచేసి జీవిస్తున్నారు.
అయి ల్వే గనులనుండీ వచ్చే ముడి
a ల - గా
పదార్థములను కుద్ధిచేస్పి పార్మిశా
మ్ వృత్తుల
ఖనిజముల ఎగుమతి
వలన నష్టము కుపయోగించుటకు
మారుగా విబేశాలకు పంపి, అక్కడ
నుండి వాటితో తయారైన వస్తువులను కెప్పించుకొంటు
న్నాము. దీనివల్ల మన దేశమునకు ఎంత నష్టము. కలుగ
తున్నదో గనులలో మనకు మన చేశములో"నే లభ్యమగు
ముడి వస్తువులను నునమే ఉప పయోగించుకొన్న యడల, మన
"దేశము ఆర్థిక ముగా ఎంతే బాగుపడి యుండునో ఆలోశిం
చుడు.
గనిబగ్గునుండీ తేయారయే రంగు మందులు రసా
యన పదాగ్గాలు
"సంవత్సరమునకు చాలుగు కోట రూపా
ధు లాగ
203
ఆంధినర్వన్యము
విదేశేములనుండి దిగుమతి చేయుచు
న్నాము, దానికి మారుగా ఈ వస్తువులను మనమే మన
దేశంలో తయారు చేసు సుకోవచ్చును. మన.
బెంగాల్, బీహార్, అస్సాం పంజాబ్ దేశాలలో గని
బొగ్గు దొరుకుతున్న ది, బీహార్క్. బెంగాల్లో గల ఇనుప
౫నులవంటి గనులు (పపంచంలో
ఎక్కడా లేవు, (ప్రపంచ మంతటను
దొరికే ఇనములో 9 వ పాలు
ఇనుము మన దేశమందలి గనులలో
ఉత్పన్న మగుతున్న ది,
యలు సెల గలవి,
ముడివస్తువుల
ఎగుమతి, తయారైన
వస్తువుల దిగుమతి
ఆయినా
అనేకంగా ఇనుప వస్తువులు తుదకు గుండునూదిగూడా.
విచేశములనుండి "లె "తెప్పించుకొ నే దుస్థితిలో మనమున్నాము,
ఈ' దిగుమతికి: సంవత్సరమునకు సుమారు. 14 కోట్ల రూపా
యలు వెచ్చిస్తున్నా ము,
మన దేశములో దొరికే ముఖ్య మైన ఖనిజముల గురించి
కొన్ని విశేషములు తెలియజేస్తు స్తున్నాము 3
1, మాంగనీసు వమా ఇది నల్లగా. మట్టి ెద్దలవలె నుండు
నొక విధమైన లోవాము., ఇది ఇనుమును కుద్ధి వేయుట
కున్న, ఊక్కుు తయారు. చేయుటకున్నుు చ్యాటకీ సెల్ఫ్;
రసాయన ద్రవ్యాలు "మొదలగునవి చేయుటకున్ను పనికి
వచ్చును. ఇది ఎక్కువగా . బళ్గొరి జిల్లా తెలిగ కొండల
లోను సాందూరు సంస్థానములోను విశాఖపట్టణము జిల్లా
యందలి కోడూరు వస రుపల్లి ప్రచేశములలోన్సు కర్నూలు
విశాఖపటణం జిలాలో కోడూరువద్దనున్న మాంగనీసు గని.
లు a) , ణు ,
దేశంలో
జిల్లాయందలి రుద్రవరయ్కు బంగనపల్లి నాగిలెడ్డిపల్లి మున్న గు
చోట్లను దొరుకుతున్నది. ఒక్క విశాఖపట్టణమునుండి
మాగ్రమే 1988 లో 81,813 టన్నుల మాంగనీసు ఎగుమతి
చేయబడెను. 1998 లో ఆంధ్ర జిల్లాలనుండి ౨రర్కిరక్ష0
టన్నుల మాంగనీసు _ విదేశేములకు ఎగుమతి చేయబడెను,
దీని విలువ 61.59 లక్షల రూపాయలుం డును, విశాఖ
పట్టణము జిల్లా గనులలో దొరకుతున్న మాంగనీసునకు మస్
ఫారత దేశములో నే కాక్క (పపంచమంతేటను మేలైన రక
మని (పఖ్యాతి గలదు,
అభ్రకము (మైకా) "విద్యుత్ శ కి యం(తేములకో
సంబంధించిన సౌమ్మగిక్సి (గ్రామాఫోన్సు కెలిఫోను.. పరికరా
లక్కు కాగితాలు కొన్ని మందులు, అలంకరణములు మొద
అయినవి చేయడానికి అ(భ్రకము పనికివచ్చును, ఇది ఎక్క్లూ
వగా నెల్లూరు జిల్లాలోని గూడూరువద్దను విశాఖపట్టణము
జిల్లాలో "పెక్కు. చ చోట్లను దొరుకును. 1980-1940 లో
నెల్లూరు జిల్లా గనులనుండి ఓర చేల కాకర్ల అ(భకమ్యు
సుమారు 24 లక్షల రూ॥ వెల కలది (తవ్వి పెకి తీయడ
మయినది. (పపంచమంతటను దొరుకుతూడాన్న అ(భ్రక
ములో 4 వ వంతు మన దేశము సరఫరా చేసు స్తున్నది, ఈ
లోవామునకు విదేశాలలో గిరాకీ అమితముగా కలదు. దీనిని
ఎక్కువగా మన చేశములోనే ఉంచుకొని దీని సాహో
య్యంతో మన పరిశ్రమలను వృద్ధి చేసుకొనే భాగ్యము
ఎప్పుడు కలుగసనోకచా !
బైరైట్సు:--దీనిశే శేరి
యం సల్ఫేట్ అనికూడా పేరు,
ఇది తె తెల్లగా పలుకులు కట్టియుం
డును ; "నెల్లూరు కడపు కర్నూ
అనంతపురం జిల్లాలలో
ఎక్కువగా దొరుకును, రంగులు,
నవ.
బట్టలు కాగితాలు పీంగాణీ
సామ(గిి చేట్టెపేక మోటారు
మొదలయిన వస్తువులు తయారు
చేయుటకు ఉపచరించును,
1929-19899 లో కడప్క కర్నూ
ల్కు అనంతపురం జిల్లాలనుండి
204
రకా 2,24,207 లు వెలగల 19,946 టన్నుల ఖనిజము
ఎగుమతి అయినది. - తౌడిషృతి తాలూకా ముస్తకోటలో
75,000 టన్నుల బైరట్సు దొరుకునని అంచనా చేసినారు,
ఈ (పదేశములలోనున్న బైరైట్సు గనులవంటి గనులు మన
దేశంలో మరి యెక్క డాలేవు,
+ ఖైమైటు దీనికే సోప్స్టోన్ అని వ్యవహారములో
పేరు ఇది అనంతపురం, బళ్లారి కర్నూలు నెల్లూరు
దీనితో బొమ్మలు
అంతేకాక,
దీని పొౌడుము బట్టలు "కాగితాలు సబ్బులు రబ్బరు మొద
లయిన వస్తువుల పర్మిశమలల్లో ఎక్కువగా ఊపచరిస్తున్న ది,
వీశాఖప పట్టణం జిల్లాలలో దొరుకును,
గన్నైలు మొదలయిన వస్తువులు చేస్తున్నారు.
ఎస్ బెస్టొన్ :---దీనిని సాధారణముగా రాతినార అంటు
న్నారు. ఇది --నారవప
కడపజిల్లా పులివెంచదల తౌలూకొ గనులలోను కర్నూలు,
అనంతపురం. జిల్లాలలోను _ ఎక్కు_వగా దొరుకుతున్న ది.
1924-1080 లో ఒక్క పులివెందల తాలూకా గనులనుండి
రూ 270954 లం వెలగల 200 టన్నుల రాతినార ఉత్పన్న
మె త్తగానుండే ఖనిజము. ఇది
“ మైనది. ఈ ఖనిజయ మన బేశమందు ఇంకా అనేక
(ప్రదేశాలలో దొరికే సూచనలు గలవు. దీనితో " చేసే
వస్తువులకు అగ్ని (ప్రమాదము ' ఉండదు, దీనిని సీమెం
టుతో కలిపి పలకలు ఎంజిన్ బోయ్లర్లు
“గొట్టాలు ముదలయినని తయారు 3 చేస్తున్నారు. "
"పెంకులు
రాగి ఇది "నెల్లూరు జిల్లా "కోవలిలోను బళ్లారికి
సమిోపముగానుండే రాగికొండ, సిద్దప్పకొండ వద్దను, కడప
జిల్లాలో జంగమ రాజపల్లిలోను గుంటూరు జిల్లాలో అన్ని
గుండాల అనే గుంట్టపొలెం లోను కర్నూలు జిల్లాలో
గుమ్మనకొండ్క సోమలపల్లిలోన్కు "నెల్లూరు జిల్లా ఉదయగిరి
తాలూకా నరసింహా పట్టణంలోను, కాళహా సీ జమీందారీ
లోను దొరుకును, దీని ఉపయోగం (ప్రోవీనకాలము
నుండిన్నీ మన దేశస్థులకు తెలుసును, రాగి కలసిన లోహ
ఫోతేల్పు వస్తువులు గట్టిగా నుండును,
(గాటు :--బఇది వజ సబంధమెన రసాయన (ద్రవ్యము;
అమూల్య మైనది ! గోదావరి జిల్లో భద్రాచలం పోలవరం
'తాలూకేోలలోను విశాఖపట్టణం జిల్లాలోను కృష్ణాజిల్లో..
ాజువాడ 'సమాపములోను దొరకును వేలకొలది. డ్న్గీల..
వేడిని భరించగల మూసలు చేయడానిక్కి మూటార్లు డైన
బంగారు గనులున్నట్లు తెలిసినది.
ధర్మవరం గనులనుండి 1919.1923 లో
బంగారమున్నుు గుత్తి తాలూకో గనులనుండి 10261927
ఉన్నది,
ఊన్న ది.
“ఎ “ఖనిజములు
మోల్కు రంగులు పెన్సిళ్లు, తయారు జేయ డానికి తాపయా'
గిస్తున్నారు, .
చలువరాళ్ల కృష్ణా సంటూరు. జిల్లాలలో చాలా
నాణ్యమైన రాయి దొరుకుతున్నది, సామాన్యముగా
దొరికే రాతితో సిమెంటు పింగాణీ వస్తువులు చేస్తున్నారు.
"బెజవాడ, మంగళగిరి సిమెంటు _కర్మాగారాలకో జక్షయ్య
పేట. పల్నాడు తాలూకాలనుండి "కావలసినంత చలువ
రాయి "సరఫరా అగుతున్న ది, మేజాబల్లలు,
సమాధి శిలు
వల్కు కాగితపు కెత్తులు (పేపర్ వెయ్ట్సు) చేయడానికి
నాణ్యమైన చలువరాయి ఉపయోాగింతుము,
న్మజములు '—ఆంభ్ర దేశములో దొరికిన కోహినూరు
పిట్టు (గ్రేట్ మొగల్ అవే వజ్రాలు చరిత్రలో ప్రసిద్ది కెక్కి
నవేకదా ! అప్పుడప్పుడు వర్షము. కురిసి వెలిసిన తర్వాత
అనంతపురము కడప జిల్లాలలోేను, గోదావరిజిల్లా భా
చల (పాంతేంలోను ఇప్పటికిని వ(జాలు దొటుకుతు నే ఊన్న వి:
అమూల్య మైన వజ్రాలు ఆభరణములకున్ను ; తక్కువ రకం
వపు తునకలు, వజపు పొడి అనేక పరి[శమలకున్ను ,
రాళ్గుకో సే పరికరాలు తయారు చేయ డానికిన్ని
పనికివచ్చును. ఇట్టి రకం తునకలు కర్నూలు జిల్లా విద్యా
పల్లివద్ద ఎక్కువగా దొరుకుతున్న వి,
“గాజు
బంగారము * = అనంతేపురం జిల్లా ధర్మవరం- తాలూకా
లోను బళ్లారి జిల్లా హార్చనహాల్లి తాలూకా జగ్లుల్. గుడా
లోను కృష్ణా గోదావరీ నదుల (పవాహములతో కొట్టుకొని
ca (a)
వచ్చే ఇసుకలోను చరేణువులుగా బంగారము దోరుకు
తున్నది. ఈ నడువు చిత్తూరు జిల్లా కుప్పం తాలూకాలో
అనంతపురం జిల్లాలో
44,688 జోన్సుల
లో 1,836,739 క *న్సుల బంగారమున్ను (తప్వీ తీసిరి, ఈ
ఖనిజం (తవ్వే తీఛే పరి శ్రేమ ఇంకో బాగా అభివృద్ది "కావలసి
(ప్రపంచమంతటా ఎక్కువ బంగారము దొరికే
కోలారు గనులు మైసూరు రాజ్యంలో గలవు,
ఇనుము *—బళ్లొరి జిల్లాలోని సౌందూరు కొండలలోను;
కన్నవిహాళ్లీ వద్దనుః కడప జిల్లాలోని చింతకుంట వద్దను;
గోదావరి జిల్లాలోని పోలవరము. తోళ్లశేవు వద్దను
. 205
న్ ౬
న GQ లో
జాల వలు, పంచారంల వవనుు కడప
కబాలి సుపంట్ట్యు. వరద్య్యాల వద్దన్యు ఎ
గ్గ "ట్ల శల bt క +
క 0 అ ప
జో లో on ' జర ళ్ ఇ ఆ
కసం వలాలదా అకిరుంజకుంయును నెల్లూరు జీల్లాః ని
og లా
యక. ల
ల ము ఇటీ p ఇ ఆర
అజాయ నొ నన, మాం వెశివనం వదమ ; విశాఖపట్నం జ్ల
(= అజ ణా ల లో న్ త్
" రానా ముం . మానుగుల. “మొదలయిన. పలు
అయే
(. షన జరి పనస య ప a
బం. అకు. పొెెదికతున పు మన డకములోగల
- ద
శశ ల
య నళ స హల్లో ల a ల £
అతానా బన కంపనీ ” పపంచమందునల 12 ఇనుప
a
1 / ల ల ఆర్తీ మః | Fm
కంప లలోను పున దనిడదింా కాన్న ది. జనులందరి
అలపెస్దు = వికి యంతాలు ఇంకా పనిచెన్తూ
ఇర
స్ న్న్నంతే కాలము వెలబొక్సు ఉఊంజితిరాలి, అంతేకాక,
నీలపు వంట వరుకునా వైతయు ఉపయోగన మవుతున్న ది,
arn
మము కండు పరిక్నభపరచడానిక్సి 1 సరన్ కోల్తార్
ae
"ముదలయిన కసాొయన పచారాలు తయారు చేయాడానికి
are స్
దల కావటెమ.. నోచావం జలా ఏజెన్సీలో భా
ట్ ఇ
నలం తెలూకా.. తోటపల్లి ఇడదనూరు. చింతలవూడి
ల్లి
మఘుడఅయిన (ప్రదేశాలలో నేలబేగ్లు ఎక్కువగా దొరుకు
బొరకుకునే ఇకు_డ నెక పటికలాో కనబర్బు చున్నాము : క
ట్
మని చెప్పినవి కాక ఇతర ఖనీజములు ఏవో ఎక్కడ.
ఖనీజము ॥ దొరికే (ప్రదేశము
ఆన్ టిమొని బళ్లారి కడప, విశాఖపట్టణము బిల్లాలర
బాక్ నెటు విశాఖపట్టణము జి!
కోరండమ్ అనంతపురం జి॥
గ్రానైట్ కృష్ణా వెల్లూరు 2
కారళట్ | నిశాఖాక్నుం జ్
Con
కోవలిన్ నోదావరి, విశాఖపట్టణం జి॥
తగరము వెండి. కడప గుంటూర్యు కర్నూలు జ్
జింక్ .. కర్నూలు జ్
మొనజెట్" విశాఖపట్నం జీ!!.
ఒచై ర్ బళొరి జి!
ఫాస్పేట్స్ . _ నెల్లూరు విశాఖపట్నం జి
మినరల్ వాటర్. బర్లొారి గోదావరి, కర్నూలు. జి!
లిఫో గ్రాఫిక్ రాయి. కర్నూలు గుంటూరు కృష్ణ జి!
_ బళ్లారి కడప్ప గోదావరి గుంటూరు
కట్టడపు రాళ్లు _ కృష్ణ కర్నూల్పు శెల్లూర్స. విశాఖ
5 పట్టణం జి!
ఈ అధ్యాయములో సురొ_న్న ఖునిజముల నన్ని ంటినీ
(తవ్వి తీస్కి విజేశాలకు ఎగమతిచేసి, లాభం పొందడానికి
చూడక్క మన తెలుగ చేశంలోే పరిశ్రమలను స్థాపించి
వీటిని వినియోగించవలెను. అట్లు చేసినప్పుడే నున దేశం
ప్పదేశము “కాగలదు 3 _ మనం ధన్యులము "కాగలము,
_ స్ప ఎ
॥ . ఇ లొ
త్రదీపాలు
“ ఒకదీప మార్చిన నున్న దీపంబులు
నప్పుడ తమకు. దామాణుటయున్సు
జాల వృరతానిల. చేలాంచ లాదిక'.
- వ్యాపారముల దీపమాజుటయును,
నాణినదీపంబు ల(పయత్త ్న ంబున
శ
మతీచూడం జూడంగ మ ండుటయున్సు .
నుండీయాలియు - నాతి మండిన దీపంబు.
వెలుగు జీకటియుం గావించుటయును
గ్ క టం 4 పో)
26
విషయసంగహము :___ ఈ నవీన యుగములో
విద్యుచ్చక్తి యొక్క (ప్రాముఖ్యము రేడియో, బలిఫొను,
చెర్హిని,రైజ్ల, టాములు నడుపుటకు విద్యుచ్చక్తి నుపయోగించుట
శై లేరు, మత్స్యఖండ నదీ విద్యుత్ స్కీములు--1088
లో అమలులోనికి తేబడిన ధర్మల్ స్కీము--బెజవాడ, కాకి
నాడ, విశాఖ వట్నములలోని విద్యుత నైేషనులు ; వొటి వివరణ
ములు---ఇంకా పరిశమలకు విద్యుచ్చక్తి నుపయోగించుటవలన
కలుగు లాభములు---ఆంధ దేశమున కొన్ని (ప్రదేశ్షములకు
విద్యుచ్చక్తి సరఫరా చేసెడు కె. వి.- సుబ్బారావుగారి యాజ
మాన్యమున నడువబడుచున్న మెక్తిక్ కంపెనీ; డి. యల్.
యకా.రాజుగారిచే సాపింపబడిన ఆంధ్ర యింజనీరింగ్ కంపెనీలు
-- ఆంధ దేశములోని ధర్మల్ స్కీములు, వాటికయిన ఖర్చు
వగైరా వివరణములు _ ఆంధ దేశమున విద్యుచ్చక్తి సరఫరా
చేయబడుచున్న పట్టణములు, పట్టికలు.
అనుషణమూ అశీవృద్ధి మార్పులు పొందుగున్న ఈ
నవీన యుగములో విద్యుచ్చ క్రీ మానవుని నిత్యావసరము
లలో ఒకటిగా పరిణమిస్తున్నది. ఎంతటి “పెద్ద పెద్ద పనులై నా
విద్యుచ్చ_క్లివల్ల _ చురుకుగా. జరుగుటకు వీలగుచున్న వి,
దీపొలకు, యం(త్రములే గాకుండా బండ్లు నడిపించుటకు
సైతము విద్యుచ్చ క్లియే (ప్రధాన శక్తి అగుతున్నది. ఎప్పటి
కప్పుడు సమ స్త వార్తలను “తెలుపు శెడియోలుు, ఎలక్ టిక్
రైళ్లు, ట్రాములు ; చిన్న మిల్లులు చేగముగాను సుళువు
గాను నడవడానికి విద్యుత్ ఉప పయోగ పడుచున్న ది.
బలిఫోన్ల్కు వైర్ లెస్ మొదలైన నూత్న పద్ధతుల వ్యాపక
మునకు విద్యుచ్చ శ్లియే ఆధారము !
ఇతేర రాష్ట్రిములతో పోల్చి చూచిన ఎడల, ఆంధ్ర
జేళములో విద్యుచ్చ క్షి సరఫరా ళవావస్థలో నే ఉన్న దని
చెప్పవలెను, దీనికి ముఖ్య “కారణము మన చేశముయొక్కు..
పారి శ్రామికాధివృద్ధి తక్కు_వగుటయే ! అంతేగాక. “విద్యు
చ్చి కి తయారు చెయ్యడానికి "కావలసిన జలపాతీములు
మొదలగునవి ఇక్కడ తక్కు_వగనే యున్న వి.
కృష్ణా, గోదావరి నదుల ఎగువ ఫాగములయందు,
విద్యుచ్చ క్రీ నుద్భవింపజేయుటకు కొన్ని అవకాళశేములున్న వి.
కానీ ఇవి ఆర్థికముగా ఎక్కువ లాభదాయకములు గావు.
గోదావరి కాలువలోని చిన్నచిన్న జలపాతములను. విద్యు
చృక్షిని ఉత్పత్తి చయాటకై ఈ ఉపయోగించుటకు. ఒక
స్క్రీ.యును తయారు. చేసిరి, చేటలోే 1500 గర
ముల శ శక్లిగల పవరు తయారు చేయుటకు తల" పెట్టిరి. కొంత
కాలమునకు (ప్రస్తుతమున్న ధర్మల్ స్రేహనులకు తోడుగా,
ఇచ్చట విద్యుత్ కార్యాలయములు పనిచేయగలన్రు.
శె లేరు మత్స్య కఖండ నదీ. (పాంతములలో వారగా
మంచి. అభివృద్దికి అవకాశములున్నవి. చై లేరయొక్క
ఎగువ ఛాొగములోను దిగువ 'భాగములోనుు 4000
కిల్రాణ్ వాన్టల విద్యుత్. తయారుచేయు వీళ్లు గలవు. దీని
దగ్గర “మాటు ” అనే (గ్రామములో 5000 కలా
వాల్టులు విద్యుత్ తయారు చేయుటకు వీళ్లు గలవు. ఇంతే
కన్న అధికముగా విద్యుత్ నుద్భవింప చేయుటకు, మత్స్య
ఖండ నది దగ్గరవున్న * బృడ్తుము ” అనీ (గ్రామము వద్ద
అనేక అవకాశములున్నవి. ఇక్కడ సుమారు 40000
కిలో వాల్టులు విద్యుచ్చక్తి ఊర్పే త్తి యగునని అంచనా
చేయబడినది. (ప్రస్తుతం ఈ న్రీ_ము విపషయమె' ప్రభుత్వము
వారు ఆలోచనలు చేయుచున్నారు: _
కాకడ పె ప్రదేశములు మద్రాసు ఉత్కళ రాష్ట్ర
సరివాద్దులలో నుండుట్టచేత్స ఈ వివయములో కండు
207.
ఆంధ్రసర్వస్వము
శ్రీ కె వి, సుబ్బారావు, బి. ఎన్సి.,
గుడివాడ, (శ్రీకాకుళము, ఉడిపి, మొదలగు (ప్రదేశములలో
ఎలక్ (టిక్ కంపెనీల జయ్మప్రదముగా సాగించుచు, మె క్రిక్
కంపెనీకి మానేజరుగానున్నారు.
రాస్ట్రములవారు ఒక సంత ప్టికరమెన ఒడంబడిక కుదుర్చు
కొని పని (ప్రారంభించుట శుభకరము!
నీటినుండి విద్యుచ్చక్తి ఊత్పత్తిచేయు. పద్దతి ఆంధ్ర
దేశమున. ఏర్పరచుటకు అధికవ్యయమగునని తలచుటచేత,
ధర్మల్ స్రేవన్ల వల్ల నే విద్యుచ్చ కి పుట్టించి: సరఫరా చేయు
టక్ (పభుత్వమువారు నిశ్చయించిరి,
_ ఈ విధానమును 1986 సంవత్సరములో (పభుత్వమువారు
తయారుచేసి ఆ 'సంవత్సరముననే కొంత అమలులోనికి
"తెచ్చిరి. .ఆ విధానము ననుసరించి మూడు ధర్మల్ సేవ
నులు నిర్మింపబ డేను,
| (1) బెజవాడ ఇచ్చట 1500 కిలోవాల్లుల
భక్షి నుర్పత్తిచేయు శెండు ఆవిరి టర్శోజనరేటరు నెట్లు
పనిచేయుచున్న వి, 3009 కిలోవాల్లుల శ కిల ఇంకొక
సెట్టునుగూడా తెప్పించుటకు ప్రయత్నములు జరుగుచున్న వి.
ఈ స్టేహనునుండి విద్యుచ్చ క్స్ బెజవాడ గుంటూరు గుడి
వాడే మచిలీపట్నం, ఏలూరు "మొదలగు పట్లణము లకు ;
గుంటూరు కృష్ణా జిల్లాలలోని కొన్ని పల్లెలకు సరఫరాబేయ
బడుచున్నది, ఇక్కడ విద్యుచ్చ క్టికి "?రాకీబాగా కలదు,
208
శూ
కొంతే విద్యుచ్చ క్రీ కృష్ణా సిమెంటు వయ్కువాత 'సరఫం
చేస్తున్నారు.
(2) కాకినాడ ఈ స్రేవనులో విద్యుచ్భ క్ నూన
యం[తేములద్వారా ఉాత్ప త్తి చేయబడుచున్న ది, ఇక్కడే
600 కిలోవాల్దుల శ్రి ఉత్ప త్రియగును, కాకినాడ
రామచంద్రపురం, సామర్ల కోట, "పెద్దాపురం, పిఠరాపుకం,
వానిపరిసరములలోని పళ్లెలకూ విద్యుత్ కే కి ఇక్కు_డినుండి
సరఫరా చేయబడుచున్న ది, రాజమ హేంద్రవరమున ముందు
ఆవిరి టర్భోజనశేటరు సేవను నిర్మించి, ఎక్కువ ఖర్చు
అగుచున్న "కాకినాన ఆయిల్ -యిం జెన్ల -ఫ్రాంటును మూనీ
చేయుటకు ఆలోచించుచున్నా రు,
(3) విశాఖపట్న యు :-___ పూర్వపు హోర్చర్వు ఆవిరి
యంత్రములు (పభుత్వమువారు. వశపరచుకొని ఇక్కడ
నవినమైన యంత నిర్మాణముచేన్చి 15600; 700 శల
వాసల విద్యుత్ కే క్లి నుత్స త్రిచేయు రెంథు టర్క్పోజన రేటర్లు
నిర్మించిరి, ఇక్కడి విద్యుత్ ళ కి విశాఖపట్నం, విజయనగరం,
అనకాపల్లి బొబ్బిల్కి విశాఖపట్నం మాంగనీసు గనులకు,
జిల్లాలోని ఇతర పల్లెలకు సరఫరా చేయబడుచున్న ది, 2000
కిలోవాల్డుల నుత్చట్టిచేయు మరియొక యంత్రేమును నిర్మింప
నున్నారు. ఇక్కడ స్టాపీంచుచున్న నౌకా నిర్మాణ
కేంద్రము మొదలై న పరిశ్రమల అభివృద్ధితో, ఈ విద్యు
చృక్టి శేంద్రమనకు ఊర్తరో గ్రర మంచి భవివ్యత్తు
తాండును,
“పెన (వ్రాసినపకారము మత్స ఖండ హెడో ఎలక్
(టిక్ ప్రాజెక్ట్ స్థాపించు ప్రయత్నములు జరుగుచున్న వి,
గనుక, సాధ్యమయినంత త్వరలో ఈ స్కీ_ము అమలులో
నికి వచ్చునని ఊహించుట కవనకాశము లున్న వి. అప్పుడు
మాడో ఎలక్ ట్రిక్. పవరున్కు ఆంధ్ర బేశంలో బెజవాడ,
గుంటూరు వరకూ చౌకగా సరఫరా చేయవచ్చును.
అంతేగాక, నిద్యుచ్భ_క్తివల్ల వ్యవసాయము అభివృద్ధి
చేసుకోవచ్చునన్న సంగతి ఆంధ్ర
జిల్లాలలో బాల భాగములందు నదులు ద్వారాగాని, కాలువల
ద్వారాగాని నీరువచ్చె సదుపాయములు లేని (పొంతేము
ల"నేకము లున్నవి. ఈ రకపు (ప్రదేశములలో రు
వులు బావులు హోటలు ద్వారా విస్తారము నీరు కట్టు
కొనెదరు. దీనికి (శ్రమ కూడా అధికముగా కావలెను,
[కొ ల్తీగాదు,
శ్ర పనికి విద్యుచ్శ క్రీ నుపయోగించినట్లయితే అతి చౌకగా
చేసుకొనవచ్చును. మన రాజధానిలోని కోయంబత్తూరు,
దకీణార్కా-టు జిల్లాలలో విద్యుత్ సౌకర్యములు ఏర్పడిన
తర్వాత వ్యవసాయమునకుగూడా దాని నుపయోగించి,
రైతులు ఫలసాయ మధికము చేసుకొనుచున్నారు. ఇక్క_డ
(ప్తతి జిల్లాకును దరిదాపు వెయ్యి మరలు నీరు కట్టుటకు
విద్యుత్తుతో నడుపబడునవి ఊపయోగించబడుచున్న వి. (ప్రతి
వ్యవసాయదారు ఎలక్ (టిక్ పంపులను సులభము,
చాకగ్యా మోట మొ! ఇతర సదుపాయములకన్న తరగా
ఉపయోగించుకొనవచ్చునని గు _ర్రించినాడుం
పారి శామిక ధృక్పథమునుంచి చూచినప్పటిక్రీ పరి(శమలకు
"కావలసిన “పెట్టుబడిని బాలావరకు విద్యుత్తు ఉపయోగించి,
తగ్గించుకొనవచ్చునని చెప్పవచ్చును.
కాటక మిల్లులు రెసు మిల్లులువంటి "పెద్ద పెద్ద
ఇంజనుల నుపయోగించు పారి(శామికులు తోలు పట్టాలు
గొలుసులు, "గెయిర్లు అధికంగా ఉపయోగించే అవసరం
లేకండా, విద్యుత్తుతో సులభముగా వాటిని నడుపుకొన
వచ్చును. కోయంబత్తూరు జిల్లాలో అనేక మిల్లులు విద్యు
త్తు నుపయొగించుచున్న వి,
అ నేక పరిశ్రమలను
స్థాపించిన, వాటిని అభివృద్ధి చేయుటకు విద్యుత్తు ఉపక
రిస్తుంది, పడన “పెద్దాపురం, ఉప్పాడ్క
(శ్రీకాకుళ 0, పొందూరు. నరసన్న వృటలు చెనీతకు వాసి
"కెక్కినవి, కాని చే-నేతవల్ల ఆధికంగాగాని, త్వరగాగాని
నృహపరి[శ్రమలన్వు చిన్నచిన్న
తెలుగు నాట
“కావలసినంత సరుకు నుత్పత్తి వారు చేయజాలకున్నారు.
నీలం జిల్లా 'బెంగుళూరులలోని పారిశ్రామికులు విద్యుత్తు
నుపయోగించి సరకు విడుదల నధికముగానుు త్వరగాను
చేయుచున్నారు. ెగ్యా విద్యుచ్భక్షి నుపయొగించడంవల్ల
అధికంగా ఏమిన్నీ ఖర్చుగాదు $ సరిగదా సగటున చవక
అవుతుంది. ఇట్లే ఈపపె పేర్కొనబడిన మన (సాంతీయ
'పారి(శామికులుసాడా విద్యుత్తు నుపయోగించి లొభముల
గడించుకొనవచ్చును. యింశా అనేకచోట్ల, (ప్రాంతీయ పరి
స్థీతు లను బట్టి, లభ్యమయ్యే ముడిసరకులను బట్టి విద్యుచ్చ కి 8
నుపయోగించి (కొత్తకొత్త పరిశ్రమలు స్థాపించవచ్చును '
ఆంధ్ర "దేశంలో విద్యుచ్చ _్లికిన్నీ, ' విద్యుచ్చ కి బి
నుపయోగించే యితర పరి శ్రమలకుగా డా మంచి ఖావిదళ
వున్నదన్న "సంగతి విశేదమవుతున్న ది !
నీలలో "క, వ. సుబ్బారావు బి యస్, స్కి
వీద్యుచ్చ క్రీ
ఆంభ్రజేకములోని ధర్మల్ స్టేవనులు వాటీకయిన
ఖర్చులు వైరా వివరణములు ?-=
. అర్య శా, శ్ర zz
ధర్మల్ స్కీము కరు సఫై మొదలు పెట్టన పెట్టుబడి ఖరీదు
కాలము 1940-41 సం॥
రు
విశాఖపట్నం 1939 ఏ(పిల్ నుండి 21,07,928
బెజవాడ 1939 ఏప్రిల్ నుండి 98,91,492
కాకినాడ 1940 పృపిలొుండి 5,60,186
పకివు గోదావరి చనా వేయ
ఎప్పు దా తయారులోనున్న ది తంటా
జిల్లా బడిన ఖరీదు రు.
7.67 లమలు,
“పెన చెప్పిన (పభుత్వపు స్క్్ము ద్వారా సరఫరాచేయ
బడుచున్న విద్యుచ్చ_్ గాక ఇతేర కంపెనీల ద్వారా
కొంత ఆంధ్ర దేశమున సై చేయబడుతున్నది. ఆ కంసె
ము
(ఇంజ
నీరింగ ఎ. ఎమ్, ఐం ఇఒ గారు డైరెక్టరుగా పనిచెయు
చున్న “ఏ ముకొలిక్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ”
యున్ను 3 కీ శే డి యల్, యకా రాజు (మేనే
జింగ్ డైశిక్టరు) గారిచే స్థాపితమైన “ ఆంధ్రా యింజ
వీకంగ్ కంపెనీ లిమికుడ్ » యున్న చెప్పదగినవీ,
మికొలిక్ కంపెనీవారు గుడివాడ్క
నరసన్న పేట, సాలూరు పార్వతీపురం మొదలైన పట్టణ
(శ్రీకాకుళ ౦
ములరకున్ను, ఆంధ్రా యింబెనీరింగ్ కంపనీ లిమిశెడ్
వారు విశాఖపట్నం, అనకాపల్లి పట్నములకున్ను
విద్యుత్తు సరఫరా చేయుచున్నారు,
ఆంధ్ర దేశములోని విద్యుచ్చ శ్రీ సరఫరా చేయబడుచున్న
పట్టణాల పట్టిక. (విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి
కృష్టా సంటూరు జిల్లాలు.) .
1. బెజవాడ 2, కాకినాడ 3, బందరు క్త అనకాపల్లి
ర్, బొబ్బిలి 6. ఏలూరు 7. గుంటూరు రి, తెనాలి 9. సడి
వాడ 10. విశాఖపట్నం 11. నూజవీడు 12, ఫీమునిపట్నం
18. విజయనగరం 14. రాజమండ్రి 15, ధవళేశ్వరం 16. నర
సారావుపేట 17. ఒంగోలు 18. చికాకోల్ (శ కెకుళం)
19. సాలూరు 20. వా శేరు 21. పార్వతీపురం,
మె ముఖ్యమైన పట్టణాల్లో నేగాక ఇంకను అనేక చిన్న
పట్టణాలకు ముఖ్య గ్రామాలకున్నూ విద్యుచ్చ శ్లీ సరఫరా
చేయబడుచున్న ది,
27 209
న
ష్య స్స మాం ము జ ము గ్ర
| లల య స ed ల న అల్ల కా, ఇ ఇగ
శప పకి శమలమేడ ఆధారపడి యుండును. పరి
ES
కా
వ్యా జ ఇమ క్ గే 7 స , విటి
doo న. మ ఇకను స అభివృద్ధి చెందును-చబి అ
2 Py
: 1. a ల అగజ రాన్ గ
nme ఎయు నం. యు పతన న్ముఖమగు అనలా
వావ్
గ మ క. ఈ ఇకో జనో. ఇ , ఊప ఇ దేళ్లీ
hu has 3 Dr wl వతు ప్ర ఇలు కి (లు పరి శ్రమలు-స్సి
ము
శా న. ne క లే
అన అబితవంకా దకీయ పరిశ్రమల పునర్విజృంభణము
wih టం
: కుల విచేశములకు పంపి, విదేళములనుండి తయా
మి వయసులను తెప్పించుకొ నుటవళ్లి మన పరిశ్రమలకు కలుగు
trey ప్ర = a
అషము మాది నార, చకార మొదలైన భారత దేశపు వరి
ని పరి శమలుఅంగగ్ర దేశపు పరి
చ పశ్వేకం. బెజవాడ, మంగళ గిరుల
రు, బొబ్బిలి, సామర్లకోట,
డేశములలోని చక్కెర ఉత్ప త్తీ---నె
&
వయ్యా
వ్.
అ
లనలలో గోనెసంచులు---పాగాకు పరి
ఏనుచేయుట మొదలగు పెద్ద పరిశ్రమలు
కంసెసీ-- బెజవాడలో పండ్లు నిలువ
—ధారత దేశపు నౌకా
వ వట్నిము, విశాఖపట్టణము
తహ మవ యం క్రయూగముక
జై బందరులలో తివానీల
లు బందరులో కలంకారీ అద్ద కము.
వాలులలో కంబళ్ల నేత...
స్మృలు---నర్వారావు పేట క్యాంపు
దంతపు సామానులు
పదం, కొనుమో
న. ల ఆజ మీ. త్వా a ఇది వ
he tes ale అ భుమి అజా ఏవ షి మరో పరిశ్రమ ఆంధ డెళో
సా బ్ జ్యా అట్
4 i iy న్ టు
దేశి సరకుల నమ్మవలెనోయ్,
శ్రేజేనటి నరులకు కీర్తి సంవద లబ్బవోయ్ ౯ గురజాడ,
1931 తో మొదట దప్రహాద వెలువడుట; యుద్ధమునకు పూర్యము
ఒక చిత్రము తీయుటకు. 50 మొదలు 75 "వేల రూపాయలు
వరకు ఖర్చగుచుండుట ; ఇప్పుడు ఒక లక్ష రూపాయలవరకు
ఖర్చగుచుండుట; ఈ నాటికి తయారై న తెలుగు చిత్రములు
100కు పైగా-_జి, రామబహ్మాం, బి యక. రెడ్డి, “హెచ్. యం.
రెడ్డి, చె. వి. రావుగార్లు సుప్రనిద్ధ తెలుగు దర్శకులు; హోందూ
దేశమున 50 ఖల్బు సుడియోలు, 150 ఇిల్ఫు నిర్మాణ కేంద
ములు గలవు; వీనిపై 14 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి
గలదు ; 40 వేలకు పైగా ఈ వరిశ్రమమె ఆధారవడినవా
రున్నారు ; ఆంధదేశమునందలి సినిమా (పదర్శనశాలల
పట్టికలు. మొ॥నవి, మన దేశపు పారిశ్రామికాభివృద్ధికి తోడ్చడ
వలసినది [ప్రజలే |
ఆర్థికాభివృద్ధి పర్మిశమల మోద ఆధారపడియుండును,
పకి శ్రేనులు .ప్రభుత్వపోవుణయున్న వో అభివృద్ది చెందును,
వ _రృకమునకై వచ్చి గిడ్దంగసలను దుర్దములుగా మూర్ష, మన్నప
(ప్రభుత్వము చేయు పరటేశీయులు, మన పర్మశమలను_పెశిరాని
త్తురా ? ఆం గ్రేయులు మన దేశమున పరిపాలన (బారంఫిం
చక వూర్వము మన పరిశ్రమ లెట్లున్న వో చూడండి !
రం {
(పొవీనకాలమునుండియు ఓడలు కట్టుచ్చు దశీణ అమె
రక్కా చైనా జావాలలో మన భొరతీయులు వర్తకము చేయు
చుం డేడివారు, ఇప్పటిక్ సుమారు మూడు'జేల సంవత్సర
ముల [క్రిందట ఈజిప్టు దేశములో శేవములకు కప్పిన బట్టలు
(గ్రీసు రాణులు ధరించిన సున్నితమైన వలువలు మన దేశములో
ఉత్పత్తి చేయబడి, 'మన శేవులనుండి మన పడవలలో ఎ
మతి చేయబడెను. 17వ కతాబ్దమున హిందూ దేశములో
210
NAAR
ocientific Apparatus & Equipment for - -
- - - Industrial Research and Control.
We have specialised in the manufacture of Scientific
Equipment for Industrial Research and Control. :
We shall be glad to send plans and estimates on
request for any Industry.
We maintain the lead in the manu facture of Scientific
apparatus, appliances, chemicals etc., for use in
School, College, Clinical, Industrial laborataries etc.
We solicit enquiries. for any of your requirements.
x
sx
x
న్
నే
x
x
న
న్
స్ట
x
x
షో
x
x
x
x
x
x
x
$x
న్
న
x
x
x
న
x
$e
A
x
$e
x
న
x
న
న్
WALLIN NON
THE ANDHRA SCIENTIFIC 60. LTD., HEAD OFFICE & WORKS
MOUNT ROAD, MADRAS. : _ MASULIPATAM.
ర్ ల
ఆ దురుసు
ది ఆంధ సై "సెంటిఫిక్ క కం ఇసి లిమికెడ్, కర్యాగారమ
మౌంట్ రోడ్, మ।చానసు. ) ( మచిలీపట్టణము,
%%
ఆంధ్రసర్వస్వము
నననలలననిననునిననినిననననునన ౫: ISLA
_ బిడ్డ ఆనందంగా ఉండునట్లు చూడండి!
చర ఆ
బిడ్డలకు ఉత్తమమైన జెిషథము
ఆహార దోషములను, ఈడు నొప్పులను, శుండు శు మొలుచునప్పుడు కలుగు అనారోగ్య
మును సరిపరచును, బహు రుచికరము, మత్తుకలిగిం చదు ;
సిరపాయకరము, గుణము సిచ్చునది,
తయారు చేసినవారు ?
గవర్న మెంటు ఇండస్ట్రియల్ అండు పెస్టింగ్ లేచా రేటరీ,
మళ్లేశ్వరం ;; బెంగళూరు.
మద్రాసు (చెసి డెన్సీకి సోల్ ఏజంట్లు :
బెన్ అండ్ హో లిమిెబడ్ 4 - ఉం పోస్టు బాక్స్ ౫ నెం, 63, వదన
ఖ్
జ్
ఫో
ఫ్
ఖో
%
:
x
ల్
శ
%
%
x
త్
న్
జ్
ఫో
జ్
జ
ణ్
%
ఖ్
ఫో
ఖో
జ్
%
x
3
న్
హ్
ఖో
ఫ్లో
ఫ్య
ఖ్
త్
%
%
x
x
%
:
ఖో
జ్
వ
త్
త్
POMS నం ంననననిననంంతంంంంంంంంంంంంంనంంంంంనంంంంంలన
నాననా
3
కప్ప మరి ఎచ్చటను పెద్ద ఓడలు నిర్మించియుండలేదు,
'పగా ఆ చీడలు లి0 సంవత్సరముల వరకు చెడిపోయెడివి
గాను. భారతీయులు. 1రి-వ శతాబ్రమున' ఇనుప కీడలను
గూడా నిర్మించినట్లు నిదర్శనములున్న వి.
ఢక్కా మజిలిను బందరు కలంకారీ గుడ్డలు విట
ముల కెగుముతి యగుచుండెను, ఎల్లోరా అజంతా రంగుల
వాసి నేటికై ననూ తరిగినది కాదు. ఢిల్లీవద్దనున్న 1500
'సంవత్సరముల నాటి ఉక్కు స్తంభము ఇప్పటికిని తుప్పు,
చిలుము. పట్టకుండా నిలిచియున్న ది, దీనికి కారణము
మన లోవా' శాత్రజైన బుద్ది బలము శిల్ప వాతురియీ |
కొండలలోను గుహాలలోను, చేవాలయములలోన్కు రథ
ములకున్నూ 'సంగీత స్వరముల (ప్రతిధ్వనించు రాళ్ళు చెక్క
బడినవి ! అప్పటి భారతీయుల అఖండమైన కాస్ర్రుజ్ఞానము
కొనియాడ దగినది !
యిట్టి (ప్రజ్ఞాసంపన్ను లకు నెలవయిన _ ఛ్లారతబేశమున
ఏనాడు “విజ! వ ర్హకులకు వర్తకమునకు అనుమతు లిచ్చికో,
ఆనాడే మన వేళ పరి,శమలకు ముష్పువచ్చినది. ఆంగ్లో
యులు మనకు పొలకులె న తరువాతే మన సరకులు మన
కీణలలో వెళ్లుట పార్ల మెంటు నిపీధించను. దీనితో
(కనుముగా కడల కట్టడము, మన విదేశ వ్యాపారము
శ్నీణించినది, లాంక్ మెరు వర్తకులు బాగుపడుటకు మన
ఢక్కా నతగాండ శైపు నరుకవలసి వచ్చెను. వారి రడ
బ్యాషారమునకు సె చెప్పినట్లు మన నౌకల నిషేధించ
వలసి వచ్చెను! విదేశీయులై న మన పొలకులు ఆదినుండి
దేకియ వర్తకమును' ఒక నిర్లీత్ విధానము ననుసరించి శీణింప
చేసిరి, అందుకు వారికి ముఖ్యముగా తోడ్పడినది=-మన
పారతం(త్యము వారెక్కవ మనము తక్కు_వను హెచ్చు
తగుల (పణబారమ్ము న్యాయముగా నున్నట్లు నటించుచు
చట్టరీత్యా మన వర్తకము వారు వశము చేసుకొనుట నాల
వది కై) స్తవ మత (ప్రచారము, వీరి పాలనా కాలములో
మన అనుదిన జీవితములో వచ్చిన మార్పులు వాళ్చాత్య
వ్యామోహము వలన (పొద్దున పొయ్యి రాజేసుకొను అ
"పెట్టి "వందలు దై చాలంకరణ వస్తువుల వరక్కు విదేశ వస్తు
వలీ ఉపయోగించుటగూడా మన దేశీయ వస్తు
ములకో ఉపద్రవము కలిగించినవి,
నిరా శో
1905 లో వచ్చిన వంగ రాష్టోద్యమముు దాని తర్వాత
విజృంభించిన స్టుదేకీ ఊద్యమముల ఫలితముగా (ప్రజలలో
వ్రర్మిశ్రమలు
ఒక నూతన. ఆవేశము ఉదయించి సుషుప్తిలో నణగి
చేకియ
వస్తువులన్న ఆదరణ అఫిలాహ ఏర్పడి అనేక (కౌ త్త
పరిశ్రమలు "దేశమున స్టాపించ బడినవి 1920 లో ఆరం
ఖఇంచిన గాంధీ యుగములో కలిగిన ఖద్దరు ఉద్యమము
వలన అనేక పరిశ్రమలు పోశ్నుమగా ఊద్ధరింప బడినవి.
ఈ నాటికి విదేశీయుల వ్యాపార శక్తులను విలేశ వస్తు
యున్న జాతీయ శక్తులు వన్నెలు దిద్దుకొన్న వి.
వులను బహివ్ము_రించ గలిగిన (ప్రబల ళ్ మనలో ఆవిర్భ
వించినది, శుద్ద స్వదేశీ పర్షిశ్రమలన్న మన కిప్పుడు
(పాణము ! కాంగైైసు (ప్రభుత్వము చేకియ ఉద్యమము లకొో
(పోత్ళాహమిచ్చెను, కాంగైాస్ పరిపాలనా కాలమున
ఆనేక నూతన పరిశ్రమల స్థాపనకు పునాదులు వేయబడేెను,
ఇంతలో స్వాతి ముసురులట్లు ముంచుకొని వచ్చిన యుద్దము
వల్ల కాంగైాస్ మంత్రుల రాజీనామాలవల్ల ఈ జకీయోా
ద్యమ కార్యక్రనుము నిరాటంకముగా సాగుటకు వీలులేక
పోయినది, పోరాటములు మన
స్వరాజ్య పోరాటములోని ఆంతర్భాగములు, యుద్దమువల్ల
విదేశ వస్తువుల దిగుమతి ఆగిపోయి చేశీయ వస్తు (ప్రచా
రము (ప్రబలమగుట సవాజముగచా | యిప్పుడు మన బట్టల
మిల్లులు విరివిగా పనిచేయుచున్న వి |! మన చేశమున వడలు,
ఆరిక మూరి[కామిక'
థల న
మందుగుండు సామానులు విమానముబు నిర్మించు కర్మాగార
ములు నెలకొల్పబడుచున్న వి,
పర్షిశమల్కు వానిలోని వివిధ రకములు మజ చేశ
మందలి పరిశ్రమలు ఆ పర్మిశమల అభివృద్ధికి “రావలసిన
పరిస్థితులు పరికరములనుగూర్చి తెలుసుకొనవలసి యున న్నది,
పర్మిశమల అభివృద్దికి ముఖ్యముగా "కావలసినవి ముడి
సరకు, విద్యుచ్చ డి లేక బౌన్సు మూడవది అమ్మకమునక్
కేంద్రములు (మార్కె ట్ళొ)) ఇవికాక రాకపోకల సౌకర్య
ములు, ముఖ్యముగా సరకుల విడుదల కుపకరించునవి శైలు
మార్హములు. ఇప్పుడు రైల్వే కంపెనీలు మన అధీనములో
లేకుండుట చేత, (ప్రయాణీకుల కే సౌకర్యములులేని స్థితిలో సర
కులమాట ఏమని చెప్పవలెను ! ఇది గొప్ప ఆటంకము. కొన్ని
కై ల్వేకం"పెనీలు మనకున్న ప్పటికిన్నీ జాూతీయాభ్య్యుదయమునకై.
తోడ్పడుట లేదు. ఇందుకు కారణము పర(పభుత్వమే !
(పభుత్వమువారి ఉఊదాసీనతయే ! కృష్టా జిల్లాలో సిమెంటు
పరిశ్రమ స్థాపనకు ఎక్కువ అవకాశములున్న వి,
కెల్వే
సౌకర్యముల ననుసరించి ఆ
పరిశ్రమకు మంగళగిరి
211
ఫేజశు చాహియున. దూది
. ప
అ జాలా కంపెనీని నార తననన
సరకుల విత్తనములు (వేరు శెనగ ఆముదము 15
“మొదలి నవి)
యా
ఇతరములు వాలా
క్వ. మునుము.. లేక . 181 ”
గెస్టు నరులకు చేరువగా 1937-38 సం॥లో దిగుమతులు
"యం. తోనాకులాే జద్యుచ్చ
దిగుమతి చేయబడిన విలువ
wai : | స మా Cm
జ నాం కరా మలు “సిట్చారిర,
చైవ. నటల “a 7 ॥ శరా శు
బై సరుకులు రూపాయలు, కోటు
క్ట సా
- Kt 99
గ బటులు వరాలు వా
కములు. చిన్నవి “టల నటే
మరలు, మరసామానులు అవా 19
మ నూనెలు 15
కా అడ్డు బె స్తై విండి
పోగాకు చుట్టలు సిగరెట్టు ___
ఇతేరములు —
కావలెను,
జ తు చాయా. యుండవలెను, 174
we
£3
౨. : ఇరు టక జయపహ్రరయమున బియ్యము |
వన 3 ట్ర యే పట్టికలను బట్టి మన బేశమునుండి ముడి సరకు
Freepers at is, mp పం,
, " oy wy
యు. వచ్చు టెకీ బండ బాడుగలవల
స వై + నుపయొగించుకొనుట తెలియక, - ఎగుమతిచేస్తీ మనకోపక
లా ఎనొవోవ్లునుం... వంగ దేశములోని నార
న. రించు 'సరకులుగా వానిని తయారు చేయించుకొని పరదేళ
యం ముల దిగుమతి ఖర్చులు ఓడకిరాయి మొదలె న ఖరలను
ETN విడుదల చేయుటకు బా | షా + స
| సాడా భరించుచున్నా ము. 34 కోట రూపాయల దూది
TE Mo ag ముబున్న్య సరకులను చిన్న ల
. nu నెసమతి చేసీ 22 కోట రూపాయల విలువగల మిలు
™— _—R FS రావచ్చును, సరకుల గ | ౯
. . ల ల బట్టలు తెప్పించుకొనుచుంటిమి, 1937-38 లో 84 లక్షల
WT eee Sh, ప్పుకుజెర్చు కి అమ్మకము లేనియెడల ధో
WE న్ రూపాయల రబ్బరు మన బేశమునుండి ఎగసమతి. వేసి 189
మును అందుచేత విడుదల
లక్షల రూపాయల రబ్బరు వస్తువుల కొంటిమి. రానురాను
మనము 80=40.వ, నెంబరు. నూలుసాడా దిగుమతి
చేసుకొను చున్నాము, మన బేశమన దటమెన అడోవు
“కలి. మెనముతుల.. విమయములు నన | హా
| క లున్నవి; DEC లున్న వి; చనేయుటకు నేతగాండున్నా రు;
మ అంకము అవగతము "కాలవ,
జ లను అయినప్పటికీ మనము విదేశేము లనుండి 2కే కోట
WN మను మాక వస మునకుుడై ఎగువుతి రఛూఫాయలు. విలువగల ఉని ల వస్త్రములను దిగుమతి
“మ నన సకుకులు, చేసుకొనుచున్నా ము. మొ తముమిద
=
౨. విలువ దిగుమతులు నూటికి వంతుల
oo రూపాయ ల
వ. చాౌొవాయలు కోటు దూది వస్తువులు 14
ప 24 మరసామానులు తేలి
వ్హీ ఎస్. జి. మార్కు.
వస్తువును చూచిన వంటనే
అది శుద్ద స్వడేశీ అసి
మారు ధృడపరచుకొన
వచ్చును. వ్రక్క_డ కొన్ని
పీ, ఎస్. జి, వస్తువులు
పేర్కొన బడియున్న వి.
అవి వాటివాటి పనులకు
తగినట్లు చేయబడి
జ. యొక గొప్ప
డిజైను,
సిర్మాణమును డెలుపును.
అంధ సర్వన్వమ్ము
Rr PP
లల కతా క
1
2
|
|
£
ఎగుమతులు నూటికి
దూది వస్తువులు 15
నార సా 16
తేయాకో ,, 1H
గింజలు 9
వంతులు చొప్పున యున్న వి. విదేశములతో వ్యాపారము
ఏమే చేశములతో ఎం తెంత జరుగుచున్నది చాచిన వ.
నూటికి
ఇంగ్లండు ఎ 84 వంతులు
అమెరికా 8 ,,
బర్మా — ర్ 3
జర్మనీ ము స్ 55
. ఇతర చేశములు — న K
=.
అని తెలియగలదు. ఇంగ్లండుకు మనకు ఉన్న ఈ పై
చూపబడిన వర్తక సంబంధమే మన దేశదాస్య బంధము
లలో ఒకెపేట ముడి, మన యిస్థ్యమువచ్చిన దేశములతో
మన నౌకలలో మనము వర్తకము చేసుకొనుట కింకను
- సోచుకొన లేదు.
మన ముడి సరకులు యితర దేశములకుపంపీ, అది ఇతే
రులు మనకు ఉపయోగపడునట్లు చేసియిచ్చిన ఉపయోగించు
కొొనవలసిన దుర్హ తి పట్టినది. ఈ దుర్గ తికి కారణము మన
సోమరితనము, బుద్ధిలోపము, ముఖ్యముగా పరితాపకర మైన
చానిసత్వము, మన వ్యాపారసంబంధములు (బిటిమ్వారితో
అధికముగా నుండుటచేత వారు మన పరిస్థితులకు అనుగుణ్య
ముగావర్తక వ్యాపారముల సాగించుకొనుట కనుముతించరు,
ఇందుకుకూడా కారణము మన పరాధీనతయేయని “వేరుగా
ఎప్ప నక్క_రలేదు,
మన పరిశ్రమలను మూడు భాగములుగా విభజింప
వచ్చును. (1) గ్రామ పరిశ్రమలు లేక గృహ పరిశ్రేమలు
(2) చిన్న పరిశ్రమలు (3) "పెద్ద పరిశ్రమలు,
(1) గృహ పరిశ్రమలు :ఎవరి గృవాములలో వార్పు
"పెద్ద యంత్రముల సాయ మక్క_ర లేకుండా చేసుకొను
టకు వీలయిన పరిశ్రమలు. ఈ పరిశ్రమలకు సాధారణముగా
పదిమందికన్న పనివారు. ఆవసరముండరు, ఇట్టి పరిశ్రమ
లలో కొన్ని, 'సంవత్సరమంతేయు చేసుకొనుటకు వీలయినవి,
అట్టివానిలో చేనేత ఖద్దరు, కంబళుల నేత తివాసీల నేత,
శా
అద్దకము, వి_స్తళ్లు కుట్టుటు కంచరి పని మొదలైన పరి
(శ్రమలు, తరుణము ననునరించి చేయవలసిన
పట్టు పురుగు పరిశ్రమ, తేనె "బెల్లము తీయుట మొదలైన
పరిశ్రమలు కలవు. ఇవన్నియు గృహ పరిశ్రమల (గేణికి
ఇందినవి !
ఇవికాక,
కుమ్మరి
(2) చిన్న పరిశ్రమలు :--ర0 లేక 60 మందికి మించ.
సుమారు 20, 80 వేల
కుండా పనివాండ్లుండవ లెను.
రూపాయలు "పెట్టుబడి కావలెను. ఇది "పెద్ద పరిశ్రమలకు
(గాము గృవా పరిశ్రమలకు మధ్య స్థానము నాక్రమించు
కొనును. కారానా పరి[శమ్క అల్నూమినియము సామా
లి ౮ $ీ
నులు వేయుట ఇటుకలు చేయు ఫ్యాక్టరీలు సీకాయ
సిగరెట్టు మరలు బనీనుల్కు చిన్నచిన్న బట్టలు తయారు
చేయు ఫ్యాక్టరీలు మందులను రంగులను ఉౌల్పే త్తిచేయు
"ళేంద్రములు ఈ రకపు పర్మిశమలకు సంబంధించినవి.
(3) "పెద్ద పరిశ్రమలు : వేలకువేల “పెట్టుబడితో
స్థాపించి నిరంతరము పనిచేయం యం(లత్రములతో , లతల
లక్షల కూలీల కోలాహలముతో మిన్నంటు పాగ గొట్ట
ములతో నిండియున్న “పద్ద'పెద్గ కర్మాగారముల కలిగి
ఐఏ టు
యుండిన పరిశ్రమలు, బట్టల మిల్లులు సిమెంటు ఫ్యాాక్ట
రీలు బియ్యపు మరలు మొదలై నవి ఈ (శ్రేణికి చెందిన
పరిశ్రమలు,
భారత చక పరిశ్రమలు
పేర్కొ_నదగిన భారత చేశపర్నిశ్రమలలో వస్త్ర పరి
శ్రమ, నార పరిశ్రమ లోవాపరిశమ, కాగితపు పర్మిశ్రమ్య
213
Cae
త్ను
న. య. |
వ. " th
Beh
నష్టే
న యా!
Bi ag ము క్షా
క యం
a,
శక్యో
We ria ఖు
న. [5 జల ,
dita నుచు, తొ
wr
జా ce
ఓ
Ee నా సూతా
లము
9 Tb shy
వాసర an we
న at: 1.
క్ స rib
a gt hc
why? da hte సల
fa
a ] To
cap, 71 whey మ EN
ధా
: శ న్ా
కల చుం మాకో పకి కమ; తేయాకు, జాన్నీ 3
ద ఆాట్ ట్ర్ కాభా గ కు 9
స టడం. పక్షి శవాలను _ చెప్పవలసి
Des అజ పు
వపు చర్రము-ళవి బాలా “పెద్ద పరిశ్రమ,
నార మల గాళయులోచే దూది ఉత్పత్తి
7 “ఆ పోరా మభ్య రాష్ట్రములలో
జో సట పంటపండును అందులోను
వాపుతో హెచ్మణా. దూది పండును,
వ రారా రా my కర. చ ర్స వ డ్ చ 0 డ్
pus 7 క car Chm oye ము! తూ పడ (శ్రమ ఆభ్ స ”
అష్ట మిల్లులు [515 భే. కలకత్తాలో కట్ట
గొ
జూ! అ
న ౌకకుంకోటనూ. అలము కొన్న వి. మొ తము
ఆందులో
రహన్యడా వాకులోే 77 మిల్లులున్న వి, ఈదిగువ పట్టికలో
మన రి కోశములోేని మిల్లుల సంఖ్య చూప బడినవి,
5 మిల్లుల కదురుల మగముల
సచిదై ళా ఖీ
న్ సంఖ్య సంఖ్య సంఖ్య
౨. మిల ఒరి దగ లా
[ 63 29,50,774 67,9285
WT ములు
స శ / '
ఆహామ్మకా నొద్ద 17 19,01,872 46,5583
నారు కాసు 62 12,68,651 26,8592
207 60,16,297 1,40,490
రాజప్ప గో పానము ఫ్ 88,594 2 1897
. శ్
డాం ష 4 6958312 1434
RE gag ON pas గగ
ముస జ పాములు & 3,28,502 759
Wig ee ae న
wi మ్మ ఉత్కళ వీ 27,500 969
హౌకరోవాద 6 124140 9,157
బళ ఈ oa జ కక wf at బ్
నువ్వ వాంయూాస్టానకు... 116. 98. 20972
షి జ పా 30 4,44,196 9,940
aE అమ. ఇ క an స్
ఫీ రాష్ట్రము 6 108684 3,119
అంజు క రాజము శ
న్ని మయము క్ష ఖా రాములు 9g 7,24,668 11582
మడాను కొట కా నో
స్య మనత నం ఓ
తికువానూ 1 13000. go
మామని
మెసూక 8 165062 2607
జ సహో ఇట ts
ఫుడువ్న 87,824 046
359. 1,00,59,870. 2,02,464
నూలుగుడ్డ పోటీగా పంపుచున్న ది,
om
ఈ మిలులలో తయారై న వనములు సగము జహానుకి
కొని రక దూదిని అమెరికా జభ
పోవును, షు న్ని కముల ఆము 9 ఈ చ
నుండి కొనుచున్నాము. మన చేళీమున -కావలనీన 69!
లబట్సు తేయారుగుచున్న ది. 27 కోట గజముల సున్ని తమెన
ర ౦౧ యై
రు UG "er
దులో పల్చనిబట్ట తేయారగును, మనకు పోటీగా జపాక్రా
ఈ యుద్ధమునకు (1942) వూర్యము 40 వ. నెంబరు
బొంబాయి పోలా
ఫూల్ అహమ్మదా బాదు నాగస్రూాతు, కలకత్తా, కోయం
బత్తూరు మభురలు ఈ పరి శ్రేమలకో (పథాన "కేంద్రము
x
లంగా నున్న వి,
నార్క గోనెసంచుల పర్మిశవు
బట్టల మిజ్లుల తర్వాత జనపనారసంచులు తయారుచేయు
జ్యూట్ మిల్లులు (పాముఖ్యము వహించును, ఈ పరిశ్రేమ
యిప్పుడిప్పుడే అభివృద్ది చెందుచున్న ది, నార వంగ రాష్ట్ర _
మున విస్తారముగా ఉత్పత్తియగును. ఈనార మన "దేశమున
ఒక్క వంగ రాష్ట్రిముననేగాక బీహారు, అస్ఫాములలో
గూడా వొరకుచున్నది, 1800-51 లల్రా విచేశములకు
కలకత్తా "రేవునుండి 21 లక్షల రూపాయల విలువగల నార
ఎగుమతి చేయబడెను, మొట్ట మొదట నార 1791 లో
తూర్పు యిండియా వ రక 'సంఘము వారు పైందూ "దేశము
నుండి ఎగుమతి చేసి8, 1ర్రీర9 భా బెంగాలులో మొదట మిలు
హురగ్గీ నదీ ముఖద్యారమున అనే
నారతో గోచెసంచులు మొదలైన
నారపట్టాలు దూది బళ్లు మొదలైన
వాటి కుపయోగింతును. గత ఐరోషా సంగ్రామ “కాలములో
ఈ పరి శ్రేమ అభివృద్ది చెందెను. మన జేశష ఎసమతులలో
ఈ సంచుల ఎగుమతి (పథాన నానమ్మా కమించు చున్నది.
ఈ పరి(శమ చాలా భాగము, విబేశీయుల ప సంగత మె
యుండుటచేే మనకు కావలసీన. ఉపకృతి లభించుట శేదు..
ఈ ప్రక్క పట్టికలో. 1959 భశ వ్వ దేశము. నుండి
విదేశముల "క్తెనవుత్రి మైన నార్క విలువలతో నై తము
చూప బడినది, |
414
1988-39లో లక్షలలో
దేశము నార ఎగు రూపాయల
మతి-టన్నులు విలువ
ఇంగ్లండు 181000 3,48
జర్మనీ 138,000 2,70
'చెల్టియము 48,000 74.
(ఫోన్స్ 76000 1,50
ఇటలీ 46,000 91
అ మెరి 31,000 67
జపాను 14,000 97
తోహవరిశ్రమ:__ "పద్ద పర్మిశ్రమలలో మూడవది లోహ
పర్మిశ్రమ 1907 లగ (ప్రారంభించు. నంతేవరకు ఏ ప్రాంత
ములోను నున జేకీయులు స్థాసించిన లోహా పర్షిశ్రమ స్థానము
లేదు. వంగ దేశములో ఆంగ్లేయులు స్థాపించిన కొన్ని
కంపెనీలున్న వి. అన్ని పరి శ్రమలకున్నూ ఆధార భూత
మైన ఈ లోేవాపరిశేమ అభివృద్ధి ఇందక పోవుటయే
మిగతా పర్మిశమలు అభివృద్ది వెందక పోవుటకు నై తము
'కోరణనెనది. మన పరి శ్రేమలకో "కావలసిన పరికరములు
సామ్మగి విదేశమునుండి తెప్పించు కొన వలసియున్నది.
అప్పుడు అసలు సామాను ఖరీటేగాక్క ఇన్ఫూశెన్సు ఖర్చులు, -
రవానా ఖర్చులు నూటికి 20 రూ॥లగు చున్నవి. దాని
పెన మరమ్మతు ఖర్పులగును, వీహోభులోే అధికముగా
అంధ్ర సిమెంటు ప్యాక్టరీ, బెజివాడ.
పర్మీశ్రమలు
యునుము. లభ్యమగు ననియు బోస్దుగనులున్న వనియు
ఈ ఇనుము మన బేశమునకు వెయ్యి 'సంవత్సేరయు అ వరకు
సరిపోవు ననియు మోకు తెలియును! సాంచీ (గామమున్య
(బీహారులో) ఇప్పుడు జెమ్ షెడ్ ఫూరని పిలువబడు నగర
మున తాతా కంపెనీ యున్నది ఇక్కడ ఈ పరిశమ
అత్యున్నత స్థీతికివచ్చి, (ప్రపంచములోని "పెద్ద కర్మ్శాగారము
అలో ఒకటిగా వాసి. శెక్కినది, ఈ కం'పెనీవారి కర్మాగార
ములలో ర0 వేల నుందికి గా పనిచేయు చున్నారు,
ఇచ్చట రలు పట్టాలు, గర్హలులు తీగలు, మొదలయిన
వివిధ వస్తువులు తేయారగును. మెసూరులో భ| చావతీవద్ద
1980 సం॥న పెద్ద కర్మాగార. "మొకటి స్థాపించబడినది,
"మొత్తము మోద. మన. దేశములో క “పెద్ద కర్మాగాగముల
G
కన్న అధికముగా లేవు, వెన్న రాజధానిలో నాగపట్రణము
లోను బెజవాడలోను యిటీవల స్తీ ము-రోలింగన మిల్హులు
స్థాపించ బడినవి,
తోళ్ల పరిశ్రమ 3; మన దేశములో తోళ్లను పరిశు భ్రము
చేస్తి విబేశములకు ఎక్కువగా ఎగమతి చేయు
చున్నారు. (పతి సంవత్సరము వి దేశములకు దరిదాపు ర కోట్ల
రూపాయలు విలువగల తోళ్లు ఎగుమతి యాసను, బాటా
అనువి దేశస్థుడు కలకత్తా వద్ద తన కంపెనీని స్థాపించి, కీంందూ
దేశమంతటా ఏజెన్సీల చేర్పరచి, తోలు వస్తువుల నమ్మకము
చేయుచున్నాడు, ఇబేగాక, ఆ(గాకు
'సమిపముననున్న దయాల్చాగలోగూ
శాతో లు పె స్టైలు, చెప్పులు ముద
'లెనవి తయారు బెయబడుచున్న వి,
వీబేశములనుండి ఏటా సుమారు 22
'లక్షుల రూపాయల విలువగల సామి
ఎగుమతి యగుచున్నది. ఈ పర్మిశ్రమకో
కాన్ఫూరు కేంద్రము. .
ఇదివరలో
పిదేశములనుండి దిగుమతి
1904 లో మొట్ట
"మొదట సిమెంటు ఫ్యాక్టరీ స్థాపించ
బడినడి, భారత దేశములో ఈ “కేంద్ర
ములు అనేక చోట్ల నున్నవి. ఇప్పుడు
వీమెంటు పరిశ్రమ వా
సిచైంటు
యగుచుం గాను,
215
ఆంధీసర్వన్వ్యమ
సిమెంటు కంపెనీల సంస్థ ఏర్పడి, పోటీల తగ్గించి, సీచ్రైంటు
పరిశ్రమకు ఎక్కువగా తోడ్చడుచున్నది, కరాబ్కీ కట్న,
డాల్మియా పాూబాదు మొదలగు 'సలములలో ఫ్యాక్టరీలు
G౪ Pp అలు
గలవు, మన రాజధానిలో 'బిజవాడలోను తిరుచునాపల్సీ,
కోయంబుత్తూరు జిల్లాలలోను సిమెంటు ఫ్యాాక్టృరీలున్న వి,
మన హిందూ చేళమునకు కావలసిన సీమెంటు మన దేశ
ములో తయారగుచున్న ది !
కాగితపు పరిశ్రమ :---వాలా కాలము నుండియు భారత
చేశమున కూడా కాగితము ఉఊపయోగింపబడుచున్న ది,
మొదట ఇది గృహ పరిశ్రమగా నుండెను. 1501 సం॥
వరకు, ఇంగ్లండులో కూడా కాగితములు చేతితో తయారు
చేనెడివారు. మన దేశమున 1867 'సం॥ న వంగ రాస్ట్ర్రుమున
"మొట్ట "మొదట కాగితేప్రు మిల్లును కట్టిరి,
“మొదట చింకిగుడ్డలుు (పొతే కాగిఠములతోటి కాగి
తమును తయారు చేయుటవల్ల
రాలేదు, వెదురు యొక్క ఉపయోగము కనిపెట్టిన తర్వాత
చెదురు నుపయోగించి నాణ్యమైన కాగితము తయారు
వేయు చున్నారు. ఈ వెదునే కాక్క ముంజ సబ్బు గడ్డి
జమ్ముగడ్డిని ఉఊపయాగింతురు. గాంధీ మహాత్ముని గృహ
పరిశ్రమల ఉద్యమములో కాగితము గూడా గృవాపరి
(శ్రమగా తలయె త్తినది! మన దేశములో -తయారగు కాగి
తము మనకు సరిపోకపోవుటచే విచేశేములనుండి కొంత
కాగితేము సరఫరా యగు చున్నది, మైనూరులో కాగితము
తయారు చేయు భ(దావతీ మిల్లులు గలవు. 1925 చాటికి
భారత దేశపు కాగితపు పర్షిశ్రమ ఒక క్రమవిధానము (కిందికి
వచ్చేను, 1940 నాటికి మన చేశమున 11 మిల్లులు పనిచేయ
నారంభించెను,
ప్రధాన
పరిశుభ్ర మైన కాగితము
ఇప్పుడిప్పుడీ పరిశ్రమ భారత 'జేశపు
పరిశ్రమలలో ఒక కీకీగా (ప్రాముఖ్యము వహీం
సంచదార పరిశ్రమ :--- ఈ పరిశ్రమకు మన భారత
"దేశము పుట్టినిల్లు కానీ ఈ పరి(శమ (ప్రధమ (ప్రపంచమహో
'సంగామకాలము వరకూ అంతగా అశివృద్ది పొంద
లేదు. 1920 లో పంచదార పరిశ్రమకు సంబంధించిన ఒక
సంఘము భారత "దేశమున ఏర్పడినది? 1929 లో (ప్రభుత్వపు
దృష్టిని కూడా ఈ పారి శామికు లాకర్షి ౦చిరి® 1930.31
ల న్న
సం॥ము ఈ పరి(శమ చరిత్రలో (ప్రాధాన్యము వహీంచినది,
1931-82 నాటికి పంచచార్క పారిశ్రామిక కేంద్రమలలోే
నెకటిగ పరిగణింపబడినది, కందసార్తి కథియవారులలో
ఎక్కువ చక్కెర తయారగును, ఇప్పుడు భారత 'బేశము
లో అనేక చోట్ల చక్కెర తయారు చేయు కర్మా
గారము లున్నవి. భారత దేశములో వివిధ రాష్ట్రాముల
లోని మిల్లుల పట్టిక,
షె
రాష్ట్రము మిల్లుల సంఖ్య
సం. పరగణాలు 72
బీహారు త్రి
పంజాబ్, సింధు తి
మద్రాసు 7
బొంబాయి 7
బెంగాలు 9
ఒరిస్ఫా 2
'సంస్థానములు 1H
"మొ త్రము 144
ఉన్ని పగ్నిశమ : మన దేశములో అడవులు వికేప
ముగా నున్నవనియు, అందు మేయు గొలైలు మనకు కావ
లసినంత ఉన్ని నిచ్చుననియ్సు ఆ ఉన్ని సేయుట కేకులం
సేతేగాండు ఆసంఖ్యాకులుగా నున్నా రనియు మోకెరిగినచే !
అయినను పరచేశముల నుండి 2ప్తే కోట్లు విలువగల "ఉన్ని
వస్తువులను దిగుమతి చేసుకొనుచున్నా ము, మన "కాళ్ళిర
దేశప్పు ఉన్ని మనే (పొంతేమున వెదకీనను దొరకదు.
"కాళ్ళ్మీర వలువలు చూచిన వారికి ఈ విషయము గ్రావ్యామే
కదా! ఇప్పుడు అమృతసర్, కాశ్మీరు, "కాన్పూరు. చెంగు
భూరులలోని మిల్లులలో ఉన్ని బట్ట తయారగు చున్నది, బిక
నీరు జయపూాఠులలో ఈ పరిశ్రమ గలదు.
ఇతర పరిశ్రమలు : ఇవిగాక నిప్పు-పెట్పైల పరిశ్రమ
లొంతరుల్కు మందులు, సబ్బులు పింగాణీ సామానులు
గాజు సామానులు, విద్యుత్ బల్బులు అనేక చోట్ల తయారు
చేయ బడుచున్న వి. అ్య్టి'పెస్టైల పర్మిశమ చాలా (ప్రబేశము
లలో వీచేశీయుల చేతిలో నున్నది, అగ్గి పెట్టెలు చేయుట
కుటీర పరిశ్రమగా మద్రాసు రాజధానిలోని దక్నీణ జిల్లాలలో
గలదు. మన వన్తువులను మనము తయారు చేసుకొనుట
మనపెనన్సు మన (ప్రభుత్వము “పెనను గలదు,
216
చెన్న రాజధానిలోని - పర్షిశ వులు
మన రాజధానిలో చేనేత బట్టలు మిల్లులలో తయారు
చేయుట్క సబ్బులు చేయుట్క పింగాణీ సామానులు తయారు
చేయుట్క పొగాకు పదును చేయుట, శాస్ర) పరికరములు
చేయుట మొదలైన పరిశ్రమలు ముఖ్య మెనవి.
రైను మిల్లులు :=- ఈ రాజధానిలో డెల్ల లేర్పడిన
ఏమ్మట వరిపంట వృద్ధి అయినది, దానితో పొటు ఎటు
మాచినను రైసు మిల్లులు స్తాపించుట (పారంభ మైనది,
ముఖ్యముగా కృష్ణా గోదావరి జిల్లాలలో రైసు మిల్లులు
అధికముగా గలవు, బియ్యపు ఎగుమతి లాభసాటిగా
నుండుట చెత మిల్లుల సంఖ్య ఎక్కు._వగు చున్నది,
అందుచేత పోటీలు ఏర్పడి, కొన్ని మిల్లులు దివాలా
సీపినవి, పూర్వము నీలిమందు కుండులవలె యిప్పుడు
పాడుపడిన మిల్లుగోడలు ఊడిన శేకులు కనిపించు
దున్న వి!
(శమ లేని చోటులేదు. తూత్తుకుడి మధుర, కోయంబుత్తూరు
ముదరాసులలో "పెద బటల మిల్లులున్న వి. “మొ తము 195/ ,
లు ప) య లె
860 లతల గజముల బట్ట.
లో 49 మిల్లు లుండేను,
కయానై నది. 71980 మంది పనిచేయుదురు. 80 లక్షల
గజముల మగ్గముల తయారై నది.
అయినను మనము 1600 లక్షల ళూపాయల విలువగల
బొంబాయిలో నేత పరిశ్రమ,
గుడ్ల మోద
Co
బతు కొ నుచున్నాము,
6
వీహారులో లోహపరి[శమలవల్కె మద్రాసు రాస్ట్ర్రమున
"శృామగవలసిన పక్షి శ్రేమలు లేవు, వివిధ రకముల పరిశ్రమలకు
సంబంధించిన 1244 ఫ్యాక్టరీలున్న వి. మెట్లూరులో "నేత
చేసిన గుడ్డను “తెలుపునేయు పరికరములను తయారు చేయు
మరలు ఏర్పాటు చేయబడినవి. ఆంధి) దేశమున ఏలూరు,
గుంటూరులలో జ్యూట్, 'కాటక్ మిల్లులు “పెట్టినారు.
కషప, గుంటూ
ఎగ స
రుబళ్లార్కికోయం Sais వ
బుతూర్క తిరున వుయ్యూరు పంచదార ఫ్యాక్టరీ.
ల్వేలి మధుర జిల్లాలలో దూది. పండును, ఆంధ
దేశమున గాని మన రాజధానిలో గాని చేనేత పరి
లు!
"కాన్సీ బట్టలు తయారగుట లేదు. నార మాత్రము తీసెదరు,
గోనెలు తయారగును, బెజవాడ దగ్గర తాడేపల్లిలో
గూడూరు లక్ముణరావు, కుప్పుస్వామి చాదరి-గార్లు ఆంధ
కాటన్ మిల్సు స్థాపించి నారు. గానీ మన దురదృష్ట
వశమున అవి నడువలేదు. ఆంధ్ర) దేశమున “పెట్టుపడి
పోయిన మిల్లులలో ఇది యొకటి, దూది దగ్గరే దొరకును,
కాని నూలు తీయక బట్టలు నేయుటతో (పారంఫించుట
చేత ముప్పు వచ్చినది, ఇప్పుడు ఈ మిల్లు సూదరాబాడు
మార్వాడేలవళమైై కోయంబత్తూరు నాయుళ్ల చేతిలోనున్న ది,
రెండు మిల్లులు పందలిపాకలో పెట్టిరి, ఇంతవరకు బాగా
పనిచేయుచున్న వి. బళ్లారి జిల్లా అంతయు దూది
మయము, అదవాని బొంబాయి వర్తకులతో నిండి
యుండును, తాడిపత్రి బళ్గారులలో ప్ర త్తితీయు మర
లున్నవి గానీ బట్టలు “నేయునవి లేవు,
సబ్బులు :దేకీయ ఉద్యమముల విజ్బంభణము
తో 1905 లో అచ్చటచ్చట సబ్బులు తయారు
చేయుట (పారం
ఫించినారు. ఇప్ప
i
టికిన్నీ ఇది గృహ
న మము ఏర (శ్ర మ గా నీ
మన
యున్న ది.
రాజధానిలో. క్యాలికట్టులో రెండు ఫ్యాక్టరీలు గలవు,
"కేరళా 'సబ్బులవారి కర్మాగార ముకటి చెప్ప గదగినడి, ఇది
(పభుత్వము వారి సబ్బుల ఫ్యాక్టరీ. ఇ తర (పొంతేములనుండి
దిగుమతి తగినది, ఇప్పుడు దిగుమతి 4 లక్షల కన్న ఎక్కు
వగా లేదు. మన టచేశములోనే ఇప్పుడు మంచి నకపు
సబ్బులు తయారగు చున్నవి.
నిప్పు పె్దిల పరిశ్రమ :— అసలు ఈ నిప్పు పె క్పైల
పరి,శేమ (ప్రపంచములో 1679 లో భాస్వరమున్వు (చెండు
అనునాయన హంబడ్దులో కనిపెట్టుటతో (ప్రారంభ మైనది,
ఇప్పుడు మద్రాసులో, పెద్ద నిప్పు 'పెస్టైల ఫ్యా కరీ నెస్టరన్
ఇండియామాచ్ కంపెనీ ఒకటి కలదు. దతీణాదిని మల
చారులో చిన్న చిన్న ఫ్యాక్టరీలున్న వి, భారత. "దేశమున
సంవత్సరమునకు 1 కోటి 20 లతల రూపాయల అగ్ని "సె క్లైలు
ఖర్చగును, మన రాజధానిలో ర్ లక్షల 26 వేల రూపా
డి. నా. + 0)
యిల అగ్ని పె స్టైలు ఖర్చగును. మొ త్రయ 72 ఫ్యాక్టరీలు
28 217
- / 0 .
= వన కతాాంరములు
Eo మ న సర మ్ల
/ య యా wh A Pred
a ag సులు కా ళు మాం బ్రా ల్లా గ్. ఊత కో
;
న్ దను క్రో సో t=
i EE మల నము TOOL OWC:
జో “స్క
బ్లా! శౌ Y మాని య ఇ
స ఖర బజ్ Emre రం చైను Tra 3
వ్ ఖ్ న! చ్ సా ల i స i
అ. న్ా కా.
wml a ట్ జాల సంకా ల
బపు లజ స జ DE స్మ జు స ఇ్ఞ నిల్ ను
లు
గ
os > GE న
వ. బో ma ns సతీ ఛి 'కారంభములోే
జ న తాన్ బయ 1
We
శం చ nm bh న! సల్మ ప జ్య
1. అహార స నాయం చి, రామ
i 0
సు
he జ
క కామిక , డకక్టిరు) యస్. వి,
శ లే.
ము మ — స
i గ్ Cd
.. న అ మల మో. ఆదీ ఇ
ఇ (కాయరాభా డ్రై రక్రమణానున్న ప్పుడు
చ స న me కీ నోర ల్
క మ వయా కార పడకులపోూడ కహైజిలా
ఓ Py ఒడ cn
ww eh weg we ఉట జో దాం. యు!
Ty TT న అని కుల్ mT మిస్లులు యుర్టు
ఇ
స్ | నం a భన ల్లా ఇ న్న జ
> Is ప స. అ by న్ యాడు, తుం వా
: ను
AT
- ల వై
న ray ఇ బా హు న
వ వనాల సాకుర నాట భాాకి రలలో
| న సలు
Mol amma Te ming TR aT ఆ ఫ్రై
జ mmr స్ హా = మున యురి క్ ౫ ౧ తీనుబడి
ణా ళ్ ఖీ న్యూ యా
టు
| నా! గలా . న ల. (ళ్
పా ఇ సా ముద్ర న నిహా దవషమలుగూడ
న. అయాను! అభ అటే న. =
ష్య సును క్యా సు ము ఎవ్తుముందచదజణాం వి
స అ స TEM |
న్నే mn prep క గ a వగు & సమన జె .
Oo యి యై
శ
i స షల్లా సల mp స్యా -
బ్ సవన నాన మిలటటుహసాడా బాగా. పనిచెయు
॥ ha
wg mie అభ మ్ మో he pm Tra అధ లా ఆ చ ద్ర
Ee అ వలో ఇలమునుంచి సారా పంచా
స్మ న్యా స
. సరం.
amen mi 12 న్యా ౯ సప్త
అనా సరం మిబ్లులన్ని యు రాజధానికి
లా ల లు Fo Bm ggg 2 గ ఈ జ్యో కా. శ్ జౌ
"కల పంకా జంకమునవకు మాలా మాత్రమే ఉత ఏతి
అణా
మల
కావలసిన చక్కెర
స ఇల్లూ Te a సర బా ॥ వే
| ప ౦ వశం ఉతర హిందూ
స్ో స న
అటో బ్యా. లా Cpe లో
; అన రాజులు వచ్నూచున్నషి మన ఆంధ
సట
న a వాట క్ ల తో గ
గ వుమయా్య్యారుటో రల టన్నులు పో న్పేటలోే
లు mn అసలా చ హ్హ్
సన అర భారరముబాో. 2కర్రి కన్నులు సితానగర
నక
=. i i స కూ Pe qe 1 న
] అం మము టర, బో TO మిన్ను లు కరం
Ry int = జ్ ణా Tr
స స మక్నులరు. తుంహపాకలో కిరి టనులు
see ఇ?
Tie “TY dash on ff, Ff Nana
వ నన్నా అం జాం ఆ యిసమున మె
ము తింటె ఇ
nr, Mig wr Tp al a ఫ్లో ప అట
మ నష. గౌలేమునకెల “పెడ మిలు
| రగా రం యం
ల నునా i
ey లాల HAE al సట ఇయ. చ a ఏ
షష ine doe on Pr A
& his స్య ta ani 1929 జ ఉజనిని సాపించి
ణి
: భార హు wa
జ్ త ia నుంచ నాసి?
అ తజిలకురచి కాగితేమునకో కావలసిన
wy spy మనా ;
ఎావమ్చు... అవకాశములు డా
# Wail Hp ఇ సు న. లట ol
షై ర్. Wo Wa 3 క్ నో. చ్
a నుం ఆంధ బొశెమున వాలా భవి
మిల్లులలో సంచులను తయారు చేసెదరు,
218
అకు
వ్యతి గలదని ఆశించినప్పటికీ విఫలమగుట దురదృష్ట్రవః
క ందూదేశమునకు 270 లక్షల ఈూపొయిల శాగితమ
దిసమతియగును. వున రాజధానికి 44 లక్షల రూపాయి.
'కాగితేము దిగుమతి యగుచున్నది. 40 లక్షల యాపాయం౭
-జృటు బడీతో స్థాపించిన ఈ రాజమం(డి మిల్లు పనిచేసీన
దై Pp ల్
యడలు రోజుకు 10 టన్నుల కాగితము సరఫరా యగును.
ఈ కాగితపు కరవు రోజులలో ఈ మిల్లు పనిచేయక
పోవుట శోచనీయము !
లోహపర్శిశమ :_వీహార్కు మైసూరులలోవలె మన రాజ
ధానిలో బో ఇనుము లేదు, చిన్న తేనమున లక్ష్మణ
దాసుగారు చాటపజు (గామమున 'సావించిన చిన్న
ళ్ థి
బందరుజూతీయ కళాశాలకు బహహాక
కర్మాగారమును
అచ్చట మరలు పోత
రించిరి. అది అభివృద్ది చెందినది.
పోయుదురు. ఈ కర్మాగారములో విద్యార్థులకు శిక్షణ
యిచ్చాదరు,
ఆధీనములో నున్నది.
మిల్లులు పనిచేయుచున్న వి,
పట్న ములో నెలకు 1000 టన్నుల యినుము తయారు
చేయు సేయు రోలింగు మిల్లును స్థావపించిరి, కాన్సీ ఆర్థిక
లోపమువల్ల ఇప్పుడు ఈ మిల్లు తాతా కంసపనీవారికి యిచ్చి
ఇది యిప్పుడు పురపాలక సంఘమువారి
బెజవాడలో స్త్రీయ రోలింగు
మన రాజధానిలోని నాగ
జి, కంపెనీ బి డి నాయుడుూగాది ఎలక్ట్రిక్ కంపెనీ
మొదలై న కర్మాగారములలో ఎలక్ (టిక్
శేడికోా సామానులు ఇనుప పనిముట్లు విరివిగా తయాయ
చెయబడుచున్న వి,
పంపులు,
ఏలూతులలో నార మర
కలకతానుంచి నార తెప్పించుకొని మన
ఏలూరు
నెల్లిమర్శ్క
ఇ
లున్నవి,
లుల సంస్థాపనమునకో మో తేవారు కారకులు.
రం es
చిట్రివల'సలలో విచేశీయ మరలున్న వి.
వాడవైన నోసనార వేస్తున్నారు,
సోనెసంచులకు బాగుగా పనికివచ్చునని
ఇండస్ష్రిస్'
| (oO;
శాఖవారు యిటీవల కనిపెటిరి,
(తి
ఈ పంట వృద్ధిచేసిన
యెడల మన దేశమున ఇంకాకొన్ని మిల్లులు పెట్టవచ్చును,
ఆంధ సెంటిఫిక్ ఇ౯ స్ట) మెంట్సు కంసెనీ, బందరు.
పట్టుబట్టలు :--మన చేశమునకు 80 కోట్ల రూపాయల
విలువైన పట్టు బట్ట దిగుమతి యసను, 10 లతల
రూపాయల సరుకు మన రాజధానికి దిగుముతి యగును,
ఈ పర్మిశ్రమకు కేంద్రము.
అడవులలో పట్టు తేయారగును. _ పట్టుపురుగులను_ “పెంచి,
జపాను వారివల్కె ఖాదీపరి(శ్రేమవలె వున గృహములలో
తయారు చేసుకొనవచ్చును,
లేదు,
కా _ డ్ 7
పెద్దాపురం భ(చాచలం
ఇది ఇప్పుడు అట్లు జరుగుట
చైనా వారు బేశముయొక్క_ మూలమూలకూ తిరిగి
పట్లు నమ్ముచున్నారు.
(పవర్ బామ్) విద్యుత్ మగములమోిద "నేస్తి పట్టుగుడ
౧ స (68
నిరివిగా ఉత్పత్తి చేయుచున్నారు.
"పెద్దాపురంలో నూలు తెప్పించి,
మందులు :---.ఈ పరి[శనులో ఆంధులది అంచెవేసీన .
చెయ్యి ! దెశమంతటా మన మందులు (పాకినవి, ఏ
రైలు ఫ్రాటుఫారంమిద చూచినప్పటికిన్నీ మన మందుల
(పకటనలు కనిపించును. దీనికి నిదర్శనము అమ
'తౌంజనము. ఈ అమృతాంజనం ఉత్పత్తి నళ్ళివృద్ది
చేసి మన నాగేశ్వరరావుగారు ఆంధ్రులకు పెట్టిన అమృత
ఫితము ఆంధ్ర పత్రిక. డాక్టరు శేసరిగారి లో(ధ్ర మొదలైన
మందులు పండిత డో, గోపాలాచార్యులుగారి విఖ్యాత
జీవామృతం, జమ్మి వంకటరమణయ్య గారి. పిల్లల మందులు
య
గూర్చి వేరి (వాయనక్క_రలేదు. ఆం[ధాయుశ్వేద
ఫార్మనీ, పెకి రాకపోవుట పరితాపకరము. ఏలూరు కృష్ణా
ఆయుర్వేద ఫార్మసీ మందులు రాజధానిలో వ్యా _ప్టిచెందినవి,
మన రాజధానిలో వాడబడు మందులు ఆంధ్రులు తయారు
చేసినవే ! షే 'అభివృద్ధిలోనున్న అనేక కంపెనీలు గలవు,
ఖెజవాడలో ధన్వాడ రామచంద్రరావు చాగంటి సూర్య
'నారాయణమూర్జి "గార్డు కలసీ (పారంఖించిన ఆం(ధ్రా
ఫార్మటికల్ వర్కు బాగుగా పని చేయుచున్నది. జయ
(పదమైన సంస్థలలో ఇది యొకటి!
ఆంధ్రా నైంటిఫిక్ కంపెనీ : 1927 నుండి, చ్రువేటు
పార్టనర్షిప్ కంపెనీగా పనిచేయుచున్నది. వేమూరి
విశ్వనాధశర్మగారి మిత్రులు విద్యార్థులు స్టాపించిరి, దిన
దిన(ప్రవర్ధమానమగుచున్న ఆంధ్ర సంస్థలలో ఇదియొకటి,
విద్యా సంస్థలకు, వెద్య విద్యాలయములకు డాపకరించు
పనిముట్లను రూత్పత్తి చేయుచున్నారు. ఈ సంస్థకు
అనేక మన రాష్ట్ర వేగాక,
పరరాష్ట్రీయుల మెప్పునుగూడా పొందిన సంస్థ! 1987
1
లో దీనిని జాయింటు స్టాకు కంపెనీగా రిజిస్టరు చేసిరి,
కార్యాలయములున్న వి,
మ ద్రాస్సు మెనూరు ఆంధ్ర తిరువాన్కూరు విశ్వవిద్యా
“ అయములకు పంచదార మిల్లులకు విరివిగా పరికరము లను
సరఫరా చేయుచున్నారు. గతే 'ససంవతృరము 7/ లాభా
అను వాటాదారులకు పంచి పెట్టినారు. ఇంకనూ ఈ పరి
(శ్రమకు మంచి భవిష్యత్తు గలదని ఆశించవచ్చును !
మామిడి నిమ్మ, నారింజ అనాస పండ్లు సమృద్దిగా లభ్య
పడును తే గినట్టి తరుణములో ఇవి అతి చాక
దొరకును, అకాలమున దొరకవు. విబేశములనుంచి
డబ్బాలలో పండ్లు నిలువచేసీ మనకు దిగుమతి
వేయుట మోశళిరుగుదురు |! ఆస్ట్రేలియా ఆ(ఫిక్కా అమెరి కాల
నుండి డబ్బాలలో పండ్లను “పెట్టి నిలువచేస్కి మన శెగుమతి
చెయుచున్నారు. ఇట్టి సరకు దాదాపు 13 కోట్ల రూపా
యల విలువకలది మనకు వచ్చును, మన రాజధానిలో
219
అంధి)స ర్వన్వము
జెల్లీలకు 10 లక్షల రూపాయలు పెట్టుచున్నా రు, ఈ పండ్లు
నిలువజేయు. పరిశ్రమను కాలిఫోర్నియాలో నాతో చదువు
కొని బొంబాయిలో అనుభవము పొందిన డి సూజాగారి
సహాయముతో పర్వత నేని రామకృష్ణయ్య గారు మరికొందరు
స్టాపించి పనిచెయుచున్నారు. పండ్ల
రసములు జాము, టొమేటో రసము, రొయ్యలు నిలువ
చేసెదరు.
యిలలోను విభు నిలువచేసిన సరకో ఖర్బగుచున్న ది. కాం గైస్
(ప్రభుత్వము ఈ కంపెనీ వాటాలు కొన్ని కొని సహాయ
"బెజవాడలో
మన రాజథానిలోన్వు హైదరాబాదు బొంబా
ము,
[మ
పడ నిశ్చయి ౦చినది,
మరియుకచోతు లేదు,
మన (ప్రాంతముల ఇట్టే పర్షిశేమ
ఇది కర్నూలు జిల్లాలో స్పా
పరి[శమగానున్న ది, మున్ముందు వాల్తేరు నౌకా నిర్మాణ
కం దాఫివృద్ధితో ఈ పరిశ్రేమ అభివృద్ది కాగలదు,
రంగులు మన గృహములక్కు ఆఫీసులకు విదేశేముల
వచ్చును. కాశీవిశ్వవిద్యాలయములో శిక్షణ
పొందిన ఒక యువకుడు, (బ్రహ్మాండం నరిసింహ్యూంగారి
తో-డ్చాటుతో తెనాలిలో ఈ పరి శ్రేమ స్టాపీంచెను, వీత
తయారు. చేసిన రంగులు నృద్రాసు పారిశ్రామిక “కేంద
ఈ రంగులకు
నుండి
(ప్రదర్శన శాలలో (ప్రదర్శితమై యున్న వి.
యింజనీరింగ్ కొఖువారు
(పోత్సాహమిచ్చిరి. మదా
సులో యిప్పుడు ఇట్టి పరి
(శ్రమ
అభివృద్దికి రాదగిన పరిశ్రమ
నెలకొల్బబడినది.
లలో ఇది యొకటి,
నీరా :_తెచాలిలో
సుప్రసిద్ద న్ల్ కాల్ సిరాను
తయారుచేసి అనేకచోట్ల
అమ్ముచున్నారు.
వేణి సిరా అను
ఆంధ్రులు తయార చేయు
చున్నారు. అయినను విదేశ
అమ్మకము మన
(పొంతేముల ఆగిపోలేదు !
ఇంకను దిగువుతి యగు
చున్నది,
వీరాల
0
శో
'పేన్సళ్లు ఈ పరిశ్రమను మద్రాసు (ప్రభుత్వము (ప్రారం
భంచి నస్ట్రపడినది, మన (పభుత్వమువారి కర్మాగారమును
హో అండు కో వారుకొన్సి మద్రాసు “పెన్సిల్ ఫ్యాక్టరీ
యను పేర నడపుచున్నారు. కాం(ైసన్ (ప్రభుత్యమువారు
ఈ పర్షిశమకు కూడా (పోత్చాహమిచ్చిరి జిల్లా బోర్డులు
మ్యునిసీపొలిటీలు మొదలై న సంస్థలు ఈ "పెన్సళ్ల-నే పయో
గించునట్లు చేసిరి మన దేశమునకు దిగుముతియగు 10
లతల రాసొయల విలువగల "పెన్సళ్లలో మన రాజధానిలో
2 లక్షల. రూపాయల "పెన్సళ్లు ఖర్చగును, అనకాపల్లిలో -
కాసాల నారాయణరావుగారు (1904) “పెన్సళ్లు తయారు
చేయుట (ప్రారంభించి. కాని సాగలేదు. మన దేశపు
"కెన్సళ్లు విరివిగా మనమే ఉపయోగించవలెను,
పింగాణీ పరి(శ్రను :__ విశాఖపట్న ౦లోన్సు గుంటూరు
జిల్లాలోను రాజమహేంద్రవరములోను పింగాణి పరి శ్రేమకు
కావలసీన ముడి పదార్థములు విరివిగా లభించును. ఈ
(ప్రజేశేయలలో ఈ పరి శ్రేమను నెలకొల్పుటకు (ప్రయత్నములు
జతుగుచున్న వీ, మనకు పింగాణీ సామానులు ఆస్ట్రేలియా,
జహపౌనులనుండి వగునుతి చేయబడుచున్న వి.
ఆంధ్ఫులు, మదరాసులో
చె న్యా
రజా
(పకాశరావుగారు
ఆంధ్రా నెంటిఫిక్ కంపెనీలో విద్యాలయములకుపకరించు శాస్త్ర సరికరముల తయారుచేయుట,
20
గ
మానేజింగ్ ఏజెంట్లు; డై శెక్టర్లు :
సు రం (సకాళశ రావుగారు
2. కంచర రామబహ్హం'గారు
5. ఎఫ్, శె. గువా, సెరామిక్ ఎక్స్పెర్డ్.
4. సి ఆర్. శ్రైనివాసన్ గారు రిజర్వు జ్యాంకు ఆఫ్ ఇండియా డై రెక్టరు,
. డాక్టర్. శె. ఎన్. శేసరిగారు, శేసరికుటీరము, రాయవేట.
శి ' '
ర్
6. _ ధారా; విశ్వెశ్వరరావుగారు, వర్తకులు,-ఆంఛా బ్యాంకు డైరెక్టరు...
1. వంకాయల. భామృకార్లుగారు,
8
9
3) on | 93
ఇ. ల (4 | -
. ఎన్, బీ. పి పట్టాభి రామారావుగారు, కపిలేశ్యరపురము జమిందార్లు..
. మాజేటి వెంకటవాగభూపషణరావుగారు, ఆంధా ఇన్సురెన్ను కంపెని డై రెక్షరు,
మూలధనము :-
బట చారులు నరక న
నో టా .
(| 7
జ ల్ల మ య్ న / |
7 ఇ Par ony గా kt
1 | ॥ ర
క EN) గ్ See we మ
న్న
వంత పెద్ల పింగాణి పరి!
క
ఈ యుద్దసమయములో దిగుముతులు రాని కాలములో
అవసరములకు ఎక్కువగా పింగాణి వస్తువుల సరఫరా జరు.
మార్కెట్ వ్యాపారము (పస్తుతము తక్కువచేయవలసి
మరల మునుపటివలనే చేయగలదు;
న. వ
అనం th ఈ pe
aa
షే
నఖ!
7
nesta
బోసలు తయాగు
hs థి
షు
పయుటకు
|;
జను ఫ్నో
Wha he
a
ఉపకళా సం
MEE
సా న్లో
ra Me Fa 7 : a నీ % న నా?
సగ జ్
Cn yy eR మ
hl Fey
Er అంటిన A
గే ను! | Wye me |. si] es: Pe: fi,
“సట,
ae, :
i a
I ఇ
| న్యా Np
న
ము? “¥K
la ఖ్
ములు
Aeneas
లు = న ౬
areas. ౯. జు ]
|. a క fds
ae ag జ f .
లం ఓ 1 ల
ఏజెంటుగా మ్మదాసులో నే
ములను నడుపుచున్నారు.
నభ్నని
( మంతులు.
ళ్ ee -
ఈ ఎనామెల్ వరొక్పు పర్మిశమకు మా చేజింగ్
ఉండి” పరి శ్రమో పివహోర
సర్వకళా శాలలో ఉన తవిద్వ
౦చి ఆంగ్ల హీి౦ దె భెపలనునేర్చి తమబుద్ధి
కుశలత్రతో వాణి జి వ్యా పారములను చేయుటలో
గొప్ప చతురత, సమర్థతే పొందినవారు. కళాకొవిదులు,
అం[సోద్యమమునకుసహాయులు. వెద్దపలుకుబడిగలవారు,
కంచర్ల రామబహాంగారు
లే
రము 1898 సం|| బందరు.
కళాశాలలో విద్య చేరినవారు. అనేక
పది శ్రమలతో సంబంధము గలవారు, విశాఖపట్నం
సు కార్పొనేవన్' జై రెక్షరు, అం. ధా
ఇచే ెక్సరు. వైశ్య యువజన సంఘాధ్యుశ్షులు.
హూపజనులకొక చేవాలయము కట్టంచి గాంధి మహ హత్తు
వానా
చెయించిరి. దానధర్మములు చేయునుదారులు;
అ
“మద్రాసు ఎనామిల్ వర్కు * అను ఒక కంపెనీని
స్టావీంచిరి. ఈ కంపెనీని 19834 లో పురం (ప్రకాశరావు,
కంచెర్ల రామ(జహ్మంగాథ్స సె న్ధాపించిరి, (పక టన బోర్రులు
రి సెన్టర్లు సేటు కప్పులు మొదలె నవి తయారు చేయబడు
చున్న వి, సంస
స అభివృద్ధి నందుచున్న ఆంధ్ర సంస్థలలో ఇది
యొకటి,
బంగాళా పెంకులు :---తూర్చుగోడావరిజిల్లా పెద్దాపురం
(తాంతేములో మేలురకపు ఎర్రని జిగురువుట్టి దొర
కును,
ఈ మట్టి "పెంకులు బంగాళా “పెంకులు వేయుట
కరపరమోగించును. ఇక్కడకు దగ్గరగానున్న సామర్గ
కోటలో శెండు మూడు బంగాళా “పెంకులుచేయు ఫ్యాక్ల
రీలువున్న వి. బిళ్ల "పెంకులు మూల పెంకులు చిమ్మ పెంకులు
కూడా తయారు చేయబడుచున్న వి.
ఫౌంటెన్ కలములు : రాజము హీ సాం(దవరమున రత్నం
(బదర్భు వారు రత్నం కలములను పేర చక్కని కలములను
తయారు చేయుచున్నారు... పాళీలు బాగా (వాయును,
-గాంధ్గారగూడ ఎక్కువ ఈ (గ్రంథం
(ప్రారంభం, ఎక్కువ భాగము రత్నంకలముతో (వ్రాయ
బజెను, వలయునన్నీ సప్లయి చెయలేక పోతున్నారు. దీనిని
"పెద్ద సంస్థగా చేయుటకు (ప్రయత్న ములు జరుగుచున్న వి,
కలకత్తాలో గుపొ కంపెనీ దయాల్చాగు సంస్థ తప్ప మన
చశములో ఈ కలముల పరిశ్రమ లేదు.
(పశంసించిరి,
పలకలు కర్నూలు జిల్లా మార్మా_పురములో పలక
రాజధాని
ఉట ఇమ,
రాతి గనులున్న వి, కంతకు యిచ్చటనుండ్
పలకలు 'సపపై చేయబడుచున్న వి, ఈ పరిశ్రమ మన
a
ఆంధ్రుల (పథాన పర్మిశ్రమలలో నొకటి !
కుండలు, చైనా ప్యాతలు :- "పెంకులు తూములు గిన్నె
లు కప్పులు చేయుటకు కావలసిన వస్తుజా లము గోదావరి
జిల్లాలో దొరకును, "హాం! దవరమున ఈ పరి
మను (ప్రారంభించిరి. గుంటూరు జిల్లా తాడెపల్లి దగ్గర
"పెంకు పింగాణీ పరిశ్రమకు ప్రయత్నములు చేయుచున్నారు.
రాజమహేం[ద్రవరమున
జపానువానితో (ప్రారంభించిరిగాని సాగలేదు,
రాజమ
ఆం ధ్రఇంజనీరింగుక 9 'పెనీవారు
బామికల వొడి :---ఎరువులకు పనికివచ్చును. సామర్ల
కోటు విశాఖి పట్నములలో ఎముక లపిండి తయారుచేయు
వరీశ్రోమలు
రైల్వే కర్మాగారములు వా లెరు గుంతకల్లు బ్నిట
గుంటలలో పెద్ద "పెద్ద రైల్వే కర్మాగారములున్న వి. కూలీలు
అనేకులు పని చేయుదురు.
రగును,
మరమ్మతు పనిముట్లు తయా
బెజవాడ, ధవశేశ్ళరమలలో యింజనీరింగ్ కర్మా
గారము లున్న వి,
గాజు పర్మిశ్రమ ; ఆంధ్ర "బేశములో గృహపర్నిశమగా
గాజులను, తయారు చేయుట న్రార్యము అన్ని జిల్లాలలోనూ
ఉండెను. ఇప్పుడు విశాఖపట్నం జిలా “పెడిసాల్క గొంప
య a
లోను; నెల్లూరు జిల్లా ఉదయగిరిలోను 3 సక్సిమ గోదావరి
జిల్లా తడక లపూడు చిక్కాల (గామాదులలోను ; చిత్తూరు
జిల్లాలో నోమపాలెం, మద్ది వేడులలోను ;
గుంటూరుజిల్లాలలోను ;
అనంతస్పరం,
బరి జిల్లా ముచ్చి 7 గరి నర్భన్న
సురములలోను ; కర్నూలు బిల్లా (దోణా చలంలోను తయాఠు
చేసెడివారు. కొన్ని (ప్రదేశముల ఈ పర్షిశేమ సాగుతున్న ది,
తూ గో॥|జిల్లా రాగంపేటలో లింగబలిజ కుటుంబీకులు గాజు
ప్మాత్రలనుకూ డా చెయుచున్నా ద,
గాబు పరిశ్రమకు -కావలసీన ముఖ్య పదార్దములు de
పదార్థము పాళ్లు
ఇసుక (మేలురకం) 93
సోడా ఏహ్ 67
సున్నము లేక సున్నపు రాయి 10
100
we పదార్ధ ములన్ని ఆంధ "దేశమున దొరకును. సోడా=
ఏమ్ విచేశములనుండి 'తెప్పించుకొనవచ్చును. ఈ -గాజు
సానూనులు తయారుచేయు పర్మిశమాగారం ఆం(ధ్ర దేశమునకు
ఎక్కువ అవసరము:
నూనె మరలు !---సంటూరు,
బందరులలో వేరుశెనగ నూనె తీయు మరలున్న వి,
బెజవాడ్క అనకాపల్లీ
సారాయి '—వా లేరు తాడిషతులలో సారాయి తీయు
నమరలున్న వి, ఆంధ్ర జిల్లాలలో చెప్పుకొనదగిన పరిశ్రమ
పొగాకు : గుంటూరు జిల్లాలో వరి నియా పాశాకు
కంచికి, దీనిని కంపనీ పొగాకు అందురు,
ఇంగ్లండు కంపెనీలు వర్తకము చేసుకొనుచు ఈ (ప్రాంత
అమెరికా,
221
a8)
బాబు రాజేంద్ర (వసాదుగారు విశాఖపట్టణ నౌకానిర్మాణ కేం దమునక
శంకుస్థాపసనము చేయుట,
నిర్నాణ కేం దముూగ్యా నౌకా నిర్మాణమునకు కావల
నీర భూమి కూలీ అన్నీ అచట యుండు
టచ నిశ్చయింపబడినది, ఇచ్చట 1941 లే, నాకా నిర్మాణ
కేయద్రమునకు బాబూ రాజేం ద పసాదూగాగు శంఖు
స్టాపనము చేసిరి. ఇది ఆంధ్ర పార్షిశామిక్క వ్యాపార
చరిత్రకు ముఖ్య అధాషియము, అనేక భారతీయ నాయకులు
(పముఖులు ఈ పరి శ్రమాలయమునకు విచ్చేసీ ఆశిర్వదించిరి.
గాందీ (గ్రామం అని ేరూపెట్టబడిన ఈ నాకా నిర్మాణ
కేంద్రం కీ ఘము7గాానే అనేక స్రైమర్ల ను తయారుచేసి,
భారతే దేశ విఖ్యాతికి దోహాదం కాగలదని ఆశించివచ్చును!
1941 సం॥లో అచ్చతం డాక్ యార్డులు కట్టుట ఫూ ర్చి అయి
నడి, ఈ పరిశ్రమలో 70 జేల మంది నియోగింపబడతారనిన్నీ ,
మొదటి ఆరుమాసముల లోనున్నూ 8 స్ట్రీమరుల్పు అటుపిమ్మట
ఇ
సాలు 1-కి 15 ప్రీ మర్గచొప్పున తయారుచేయుట కవకాశము
లున్న వనిన్నీ రీంరాచందుగారు అంచనా వేసిరి ఈ పరిశ్రమ
అభ్యున్న తితో ఆంధ్రనౌకలు మరల దివ్యవిహారము చేయ
గలను. రంగూను మొదలగు నేను పట్టణముల మన కూలీ
అకు పనులు పోయిన పిమ్మట ఈ పరిశ్రేను ఆంధ దేశమునకు
వచ్చుట ఆంధ్రుల అదృష్టమే !
విశాఖపట్నం హార్చరు :---క్ర సందర్భంలో భారత
'జేశాని కంతేటికీ (పఖ్యాతిగాంచిన విశాఖపట్నం హోర్చరును
గురించి, పట్న మును గరించి (ప్రస్తావించవలసి యున్నది,
విశాఖపట్న మునకు దకీణము గా సముద్రములోనికి చొచ్చు
కొని ఒక కొండయున్న ది,
ఎర్కు_వ.
పరచే ఒకచిన్న ఏటిని లోతు చేస్తీ విశాఖ పట్నానికి
పశ్చిమంగా ఆరు మెళ్త వి స్పక్షంగల లోతైన సరోవరం
లీ
ఇక్కడ సమ్ముద్రము లోతు
పర్వతం (ప్రక్కనే విళాఖపట్టణాన్ని వేరు
సీటిగుండా సము దములోే ౫నిపిడి,
FT eT
(ప్రపంచములోని అన్ని 'బేశేయల స్రీమర్గు ఈ ఏటిసుండా
హోర్చరులోనికి వచ్చి లంగర్లు వేయును, మధ్య పరగణాల
లోని రాయవూర్తో ఈ విశాఖపట్టణాన్ని కలపడము వల్ల
(బి. యక, రై ల్వేద్వార్యా ఈ శేవు (పాముఖ్యత అధిక
మైనది,
విశాఖపట్లణమునుంచి ఎగంమతి అయ్యే ముఖ్య పదార్హ
ఆవాలు,
ములలో మాంగనీసు కరక్కాాయలు, గానుగ
పిండి ముఖ్యము లై నవి,
గృహ పరిశ్రమలు :మన గ్భవా పరిశ్రమలు వాటి
పూర్వ చరిత్ర, పతనము, ప్రస్తుత పరిస్థితులనుగురించి ఈ
ఖండమున ముచ్చటింతము, ఈ గృహా. పర్షిశమలనే
కుటీర పరిశ్రమలందురు. ఇదివరలో చెప్పినట్లు విశేసమంది
ఈ పరిశ్రమలలో పాల్డాన నవసరములతేదు. ఈ చిన్న
పర్మిశమలను పట్టణములలోన్సు పల్లెలలోను సాపించవచ్చును,
ఠం య Tf
పట్టణములలో క పరి శ్రేమలపె ఆధభారపడియుండువారికిన్నీ ,
మద్రాసు ఇండ సియల్ మ్యూజియమ్లో మాజీ మంత్రులు టి. ప్రకాశం పంతులు,
మి
వి. ఐ. మునిస్వామి పిళ్లగార్లకు కార్యదర్శి మా. బాపినీడుగారు
ళం ౧ ఇ
కంబళ్లను చూపించుట.
223
క వవవపాయము నూటికి 80 వంతులు
wore గాబట్టి తకర్కు_వ కూలీల గలిగియుండు కర్మాగారములలో సగము
ం;కేయుగమున సరకు తీయారగు చున్న ది.
పక్షి పవచ్చును యా గృహ పరి శ్రమల ఆధారపడియున్నా రు. నున
హూనము పి జేశమున కమ్మరి, కుమ్మరులవలె సంప్రదాయముగా కుల
శే
aN .
(i
ఇహారపడీయుండు.. లోను సగము సరుకు తయారగును,
మునకు 500 మంది కూలీలవఐగల పారిశ్రామిక (ప్రదేశములలో
ఒక్కాకంా "కేంద్ర
సరకు తయారగును, 50 మందికి
తమన అవ్నేపింతుచు, వృత్తుల ననుసరించుకారు అనేకులు గలదు,
ముఖ్య మైనది ॥
చున్నారు a
బడుచున్నది .
చేయును. 75
ఈ ఉద్యమముతో ర్
మన చేశమునకో వ్యవసాయము తరువాత చేనేత పరిశ్రమ
ఊపవృ త్రిణగా అనేకులు (బతుకు
మనకు కావలసిన 625 కోట్ల గజముల బట్టకు
మన మిల్లులు 400 కోట్ల గజములు మాత్రమే తయారు
కోట్ల గజములు విచేశేములు_ దిగుమతి
చెయును, మిగిలినది మన మగ్ధములమాద తేయారగుచున్న ది,
రానురాను విడేశ వ్యాపారము వనుక
(గ్రాము పరి(శమలవల్ల సెట్టుబడిదారుని
సనించుట ఉచితము. నిరంకుశత్వముగానీ,
డాని దుష్టఫలితములుగానీ వ్యా
/
గై త పాలాని గృహాపర్మిశమలు
లా
చెందవు. కూలీలకు స్వేచ్చ, అనురాగము ఉండుటకు
తోడ్పడును. మిల్లు
యజమానులు
కుటేకములలోకు. పల్లెల అధికారులు తేమ అధికారముల ఎట్లు “పెంచుకొనుచున్నా రో
ఏగు తాటిక్ళరతో చేసిన చేతికర్రను మాజీ
వదర్శనశాలలో కార్యదర్శి బిహూకరించుట.
భంది చాలమందికి జీవనాధారముగ నున్నది,
£24
చూడండి ! మనకు 480 మిల్లులు
పలుకుబడిగల కంపెనీల యాజమా
నము (కైంద నున్నవి, నార తీయు
ట్క బోస్దు పంచదార మొ|| పర్మిశమ
లకు సంబంధించిన కర్మాగారములు
54 కంపెనీల ఆధీనములో నున్నవి,
యీ కంపెనీలకు 1750 మంది జెళ
కరు లున్నారు. "5 మంది వీరిలో
1000 డైశెక్ట్ళతు పదవుల న్వీకరించిం.
కాలము మారినది, (పభుత్వములు
(పజాయ త్రము కావలసిన ఇట్టి తరుణ
ములలో అధికార (బాబల్వము పోవ
'లెనన మ పరి|శేమ వద్ది
ము (గామ పరిశ్రమలు అఫ్ ది
చెందవలెను. పెద్దపెద్ద మరలక్కు విడే
(a) 0
ఓీడలకు కూలీలకు, ఇన్ఫూెన్సు
ఖర్చులు మున్నగునవి చెల్లించవలెనన్న
విషయము విస్మరింపరాదు !
"గామ పరిశ్రమలు ఎట్టు నిలువగలవు? పరిశ్రమలు అవ
సరమైనను అవి నిలుచుట ఎట్లు? అవి మరల పోటీకి
ఆగుట ఎట్లు ! అసలు మన చేళ పరిస్థితు లనుబట్టి పేదలు
తరతరముల నుండియు కుటుంబ సం(పడాయానుసార
ముగా కులవృత్తుల చేసుకొని జీవనము చేయుచున్నారు.
బొమ్మలు చేయుట్క దంతము వెక్క_డములు, తివానీల నేత
మొదలైన కళావస్తునిర్మాణము యంత్రముల పనిగాదు, దీనికి
శిల్పి వస్తమే సిద్ధ హస్తము! నైపుణ్యము (ప్రాణయముగల
వైతన్య క క్రి గావలెను. అమెరికాలోవలె సాలు పిదుక్
టక్కు దుంపలు కోయుటకు, బట్టలుదుకుటకు మన కిప్పుడు
మరలు లేవు. అందుచేత మన చేశపు (ప్రస్తుత ఆర్థిక పరి
స్థితు లనుబట్టి యీ (గ్రామ పరిశ్రమలు నిలువగలవు. కొన్ని
కొన్ని పరిశ్రమలు (పభుత్వ పోవుణ లేక్క మిల్లుల పోటీ!
ఆగలేక జీర్ణించిన మాట వా స్తవము, మిల్లుల పోటీలో
పడిపోకుండ వీనిని నిలుపుకొనుట మన అధీనములో నే
ఉన్నది. నున గృహములలో తీయారగు వస్తువులను
మనము ఉపయోగించకపోవుట విచారకరముసను +
గృహ
రూాపు దిద్దగలదు.
అయా
పరిశ్రమల అభివృద్ధి మన స్వ్యయంపోపకళ కిక
చేనేత పరిశ్రమ : భారత డేళము బాలా "కాలము
నుండియు యీ చేనేత పరిశ్రమకు వాసిశెక్కినది. ఎన్నో
చారిత్రక కారణములవల ఈ పరి[ళమకు నషములు వాటిలి
రా లు య
నప్పటికిన్నీ , అంతర్షతం-గా మన బేశములో ఈ (ప్రొవీణ్యము
చేటికిన్ని నిలిచియున్న ది, ఖద్దరుఉద్యమ
(ప్రబోధము ఈ పరిశనుకు (పొణము పోసినది. వీరా
లలో కాళింపూడి రమాకాంతం, పీరాలలో
“శేళవులుగార్లు అనేక శ్లోకములను రామాయణ భారత
కథా చి త్రమలను బట్టల పెని, చీరల సని నేసీ అభిల భారత
(పళ సి పొందిరి భట్టి పోలులో అందె సుబ్బారాయుడు
గాందీగారి
"సం డెం
గారు కుట్టు లేకుండా నేతతో కోట్లు మొదలైన దుస్తులు
“చేస్తీ కడప
మాధవరంలో మేలు 'వెంకయ్య-గారు రామాయణ కథాది
చిత్రముల్తు వస్త్రముల పె నసిరి, పొందూరులో అల్లం
ఈ నేతలే "పీఠుపొందిరి.
బాందూూరు పట్టుకా లీలని పేరుపొందిన నేతగాండ్రు అతి
సన్నని నూలుతో పంబెలన్సు చీరలను చేసీ అగీపెఖైయంతటి
శిల్చాచార్యు లనుదవిరుదు పొందిరి జిలా
0౧
నెట్టి అప్పయ్యక విగారు
నీరి శనులు
జ 6 | = గ లో
చిన్న పెస్టైలా పట్టునట్లు చేసెడివారు. . ఇడి గర్వించ
దగిన విషయము ! ఇప్పటి భారత బేళమంతటికిన్ని ఆంధ్ర
చశమే యా పరి శ్రేమకో పట్టు గొమ్మరై యున్న ది. ఉత్చ
త్తని పట్టి చూచిననూ ఆం(ధ్రులకే అ(గతాంబూలము,
అందుచెత-నే మన దేశమునకు వచ్చిన బర్చి యల్ ఫాహ్
యాక్, హ్యోాకతాంగ్ మొ! గు విచేశయ్యా త్రికులు నున
నత గా పుణ్యమును స్తుతించిరి. ఇచ్చట తయానైన వలువ
లను ఆంగ్లేయులు అ నేకవిధముల (పస్తుతించిరి.
మన చెన్న రాష్ట్రామున రి లక్షల చేతీ మగ్గములు గలవు.
లు ౧
అందులో ఆంధ్ర దేశమున ౨40,000 లు గలవు, వివరణము
లు దిగువ పట్టిక భే నుదవారింపబడినవి.
జిల్లా మగ్గముల సంఖ్య
విశాఖపట్టణం 16,000
తూర్పు గోదావరి 5,000
పశ్చిమ గోదావరి 13,000
కృష్ణా 6,000
గుంటూరు 26,000
"నెల్లూరు 10,000
కడప 11000
బళ్లారి 18,000.
అనంతపురం 11,000
శిత్తూరు 8,000
కర్నూలు 12,000
మృధ్రాసు 2,000
ఈ మగ్దాలపైె కేవలం నూలుూగాక 3 "నెల్లూరు. అనంతే
పురం జిల్లాలలో నారబట్టలున్నూ, గుంటూరు. జిల్లాలో
మాయ పట్టుబట్టలున్ను, కడప కర్నూలు జిల్లాలలో పట్టున్న,
అనంతపురం జిల్లాలో ఉఊన్నిన్ని కూడా "సన్తున్నారు, ఈ
వృత్తిలో అనేకులు, 22 కులములకు 'సంబంధించీశవారు
జీవిస్తున్నారు. ఈ పరి(శ్రమాఖివృద్దికి ఇంకా ముందు
ముందు అవకాళములు ఏర్పడవలసి యున్నది.
కలంకారీ అద్దకము :-- ఆంధ్రులు కళ "ళాళలాన్ని దేళ
చేశాల చాటిన పర్మిశ్రమల్లో ఇది ఒకటి. (కీ ఈ 185 'సం॥
జ టో ఎగ లి) తూ!
నుండీకూడా యా పరి శమకు మచిలీపట్నం (పనిద్ది చెందినది,
ఆం(భ దేశమున నెల్లూరు. జిల్లాలోని ఆర్మొగాక,
29 225
me a ఎటు వలు నట ఆ
ణా j sen మ చా
ఫె జ Bats బటల లో ie
a tei i itp
os వ.
7 య ॥
ముం
వో
గా
, argo Wo స
' ॥| . 3 Bi
ఫే | స . i te
గ Cs
qe wi శ,
CW Poy”
ల్
ప op . ama.
ft . Mes
. గో
జ
నా
i న iia.
్ , నా. క
. : a సలా జ జొ జబు. త
; శ కు! pa ih
(| గ J pe ie iret mie లో
ళు మా
- గ am లో లో భ్
=. న అట. జ నజ క
ట్టు un Pia Phy ia wa WH ae ముగి చ అలయ టల
ఫ్ “జనో
న. నం ws ip np త్స తష
me ॥ . న nn ణ్
die 4 ॥ iy i 6
ons ట్
గ్" i" నను “ణు
స్తే ॥ ల ka ల య న. ti Cre) జరయా గ
a స్ట mares ha Td లిం త్య టై ౧౨. గూ Ch
(| గ -
(a aE
mous Wy a est ait
| fo al
॥ Why i
న
క.
తద క్ల
గ
ఖన్నా మ్ Em
be గ. చుసా ఫీజు
న్!
ల
ను క్ఞాణాఖా న మూణాత్యాకాష్ఞా శో... య్ అప
(క. | (Dre Leow ae REN. యా
uu
om
a శ్యాం ల సోలో మ: తర
ఇటో SE has atl షోల! a
Tr En త్రో
యన ఇం మయుడు
న. an
జ Yr J జో
Wh rng స au, ఖ్ a
Si నం. ఇంతే
'
' ఉత,
Cran
amet! ely
GP, “ha, Ty) స
a,
న ఇ. We i కా
ng ware అనరా స్త న్నా గ క్ ఖగ
[ i Pay స fe కారాల a. నగ న సా
న. స్. (| Es న Hai Ls ఇ గ! న సుప న (ల రాం
షూ గ. న్.
సవమ పోఆపనేటివ్ పన్పేజ్. అండ్
26 మంది స లతో
అంనములో 70 మ్లములు గలవు. 2500
Hamm క్ల
ME ge ల్
BE rns
B pee i
yor Ale Wi 5
Ter
Cu
ధర్మాజీసూజెం
కహా | కానుకోలు) గోడావరి జిలా
గ
Th te WE ర ఇ |
“యుందురు, కర్నూలు
కములలోే ఈ బందరు అభిలభారతచరఖథా సంఘము వారిచే తయారుచేయబడుచున్న
కలంకారీ అద్దకపు దుప్పట్లు.
జమ్కాొనాలు;---అన్ని రకముల అందమైన జమ్ఖా
నాలను అదోనిలో తయారు చేయుదురు, మిల్లు నూలుతో
తయారు చేయు చున్నారు, గుంతకల్లులో గాడా ఈ
పరిశ్రమ కలదు, సిల్కు జమ్ఖానాలు "పెద్దాపురంలో
తేయారు చేయు చున్నారు
తోళ్ల పరిశ్రమ ;-- ఏలూరు, రాజమం(డ్రై 'బెజవాడలలో
తోళ్ల పరిశ్రమ కలదు. తోళ్ల సామానులు చేయుటలో ఈ
పారి శామికులు (ప్రవీణులు, ఏలూరు దగర తమ్మిలేటినీరు
తోళ్ల పదునుకు అనువుగా నుండును. మన రాజధానిలో
ఈ పరిశ్రమ విస్తారముగా గలదు, మద్రాసుకు సమీపమున
(కోముపురము ఈ పరిశ్రమకు కేంద్రము, లబ్బీలు మదరాన్గున
226
టానరిలు పెట్టి. తోళ్లను వంగటబేళీ
మునుండి తెప్పించి పదును "పెట్టుదరు,
బొమ్మలు విశాఖపట్నం _ జిల్లాలో
ఏటి కొప్పాకలో.. చింతేల పాటి
నర్గింహారాజుగారి కుటుంబపు (పాతాహ
ముతో, రంగులరంగుల నక్క_పల్లి బోమ గలు
తయారు చేయు చున్నారు. నుని రాజ
మండడ్రి అనకాపల్లి స్రేవనులలో ఈ
బొమ్మలను చూతుము. కొండపల్లి శృంగ
వరపు కోట్స లక్క_వరపు కోట (పొంత
ములలో అంకుడు నేశేశ్కు తొగర క్షర్ర
లు బంకమన్ను, పేడలతోను బొమ్మలు |
చేయుదురు. ఈ పరిశ్రమ సర్వతో
ముఖకృ్ఫషికి సాటుపడి ఆంధ్ర కళొభిమా
నులు మన కళానై భవమును సుప్రతిస్టితము
చేయవలెను. బెజవాడ దగ్గరి కొండపల్లి,
ఈ బొమ్మల పరిశ్రమలో స్వర్ణ తాంబూ
లమందు కొన్నది, |
దంతపు పనులు :--- విశాఖపట్టణం
దంతపు పనులకు వాసి కెక్కి_నది. విశాఖప
ట్నము 'సము[దతీరమున దంతపు బొమ్మలు
"నేత్రపర్వముగా బారులు తీర్చియుండును.
అందమైన "పెప్టైలు, బొమ్మలు "పెండ్రిండ్ల
లో బహుమతులకు ఉపయోగించు సామా
నుల్య చిత్ర విచిత్రముగా నిచ్చట చేయు
దురు. ప్మాత సామానులు స్టానికముగా అనేక చోట్ల చేయు
చున్నారు, పరిశ్రమ యున్నది ; కాని పోవకులు లేరు.
క్యాంపు కాట్లు, కలప సామానులు : గుంటూరు జిల్లా
నర్బారావు పేటలో ఈ పరిశ్రమ చాలా కాలమునుంచి
జరుగు చున్నది. ఈ వస్తువులు రాష్ట్రమంతటా వ్యాపించి
నవి. ఇప్పుడు దీనికి పోటీగా క్యాలికట్టులో మరలు ఫర్ని
నరు తయారు చేయుచున్నారు. కుర్చీలు, "బెంచీలు మడత
మంచముటు యిచ్చట తయారగును,
కొయ్య వస్తువులు, గరి'శలు :--కొయ్యగరి కులు “నెల్లూరు
జిల్లా ఉదయగిరిలో తయారగును. ఉఊఉదయగిరిలో అందమైన
సామానులు చందనపు చెక్క_తో తయారు చేయుదురు.
తివాశీ నేత,
లేను :--నర్సాపురం కై9) స్తవ మిషనరీలు ఈ పరిశ్రమ
నారంఖించిరి. ఇది గృహా పరిశమగా నున్నది, ఇంటి వద్ద
డ్ర్రీలకిది ఊపవృ త్తి. లక్షల లతల రూపాయల విలువైన
లేసు తయారు చేయు చున్నారు. రామచంద్రపురం (పాం
తములలో 'ేసేశాక, అల్య్యూమిన్యమ్, నవారు నేత, వి సళ్లు
కత్తులు గుండీలు, గాజులు గోగసనారసంచులు చేయు
దురు "బె_స్తలవల'సలో కొయ్య దువ్వెనలు, కొమ్ము దువ్వ
నలు సబ్బులు, సీరాలు, బుట్టలు "మొదలైనవి చేయుదురు,
నవారు పర్మిశమ వీరవల్లి తాలూకాలో గలదు, సంగంటి
వొరపాలెంలో జర్మక సిల్వర్ తయారు వేయుదురు.
బెల్లం ;--- బెల్లము చెరు పరిశ్రమ రాజమం (డ్రై రామ
227
(| శ
ః 1
గ Ere]
ల్
ఖు
si
గ్య స
షు
see RE ప
ఇళ మా ఖా యు
nw os hehe, wr Gif
eG = ్రాలి
same ష్.
యు నేతగారడకు సహాయముచేయు
ంఘమువారు.
లు
పెట్టుకు లక్కు. పు పురుగు బిస్తారయుగా పట్టును. ముందుముందు
అఫివృద్దినెంద దగిన ప పర్నిశమలలో ఇది ుకటి ! |
సినిమా పర్మిశమ
మన దేశంలో అన్ని పరిళమలలోకి అగ స్థానం వహి
స్తున్నడి పరిశ్రమ సీనిమా పరిశ్రమ. యుద్దంవల్ల అన్ని వస్తువు
లకూ ధరలు యిబ్బడి కిబ్బడిగా "పెరిగి పోవడంవల్ల , ఎగుమతి
దిగుమతులు ధారాళంగా సాగడానికి అటంకం ఏర్పడడం
వల్ల, ఈ పరిశ్రమకు (ప్రతిబంధకాలు
మన దేశంలోని అధికంగా ఏర్పడినవి, అయినప్పటికీ
సినిమా పరిశ్రమ నీలాంబరంలో నల్లటి మేఘాలచుట్టూ
రపుతీగ మెరిసినట్టు ఇట్లాంటి
పరిస్థితిలోనూ చిత్రాలు యుద్ద (ప్రభా చారానిక్కీ జాన (పారా
నికీ సాధనంగా ఉపయోగించ బడటంవల్ల వాటికి ఉచిత
హిందూడేశంలో 50 ఫీల్ముస్తుడియోలు, 150 ఫీలు
G | a
నిర్మాణ కేర్గద్రాలు పని చేస్తున్న వి, వీటిమోద సుమారు 14
చ్ — |
కోట్ల రూ
మగసి పట్టు భార్య, ఇ భార్య పట్ల మగడు
ఆమె తన సతీత్వధరా గన్ని నిలబెట్టుకొంది
ఆయన తన ధరా న్ని నెరవేర్చ లేక పతితుడయ్యాడు.
6 '
కాపురరంగంలోని ఈ ఇద్దరు జీవుల మానసికత త్వాన్ని
ఊజ్వలసన్ని వేశాలద్వారా చూపే చిత్రమే
@ ౮౮౪ రాజభోజ్రలొ వాలి
తాక
జాతీయ జీవన ఆశాలతకు కలకలలాజే కాఫురరంగం పట్టుగొమ్మ.
తన ధర్మాన్ని సిర్వ రించకపో తే కాపురం కడగం డ్లపాలవుతుంది.
రామకృష్ణ శాస్ర
మొట్టమొదటి “పెట్?
నుండి ఆఖరు “= ఫీడ్ అవుట్
వరకు కథావాపొని
కమనీయభం గిములతో
పరు గెడ్డుందిం
షో
సంయుక్త దర్శకుడు
జి. ఆర్, రావు
జా తౌరాగణము
కన్నాంబ
స్కీ ఎన్. ఆర్
బళ్ళారి లలిత
అ
ఆంధసర్వస్వము |
1111001010 01000104 Wn)
“దొందాయ లైఫ్” పాలిసీలు తీనుకుంకే కర్రచర్యల
మూలంగాగాని, విమానదాడుల మూలంగాగాని కలిగే పాణ
నష్టా లకు పొరులు భయవడనవనగరం లేదు, ఇండియాలోని
. ఆర్. సీ. వర్కర్లకు కరాడా ఈ పాలిసీలు వర్తిస్తాయి.
ది బొంబాయి లెస్ అహ్యూ
క రన్సు కంెని విమిళుడ లో
ఖీమా చేయడానికి గాని, ఏజెంట్లుగా చేరడానికిగాని ఈ [క్రింది
విలాసానికి వివరాల నిమిత్తం 'దయచేని (వాయండి :---
కో.చికర్ (బదర్చు, లిమికుడ్.,
దశీణ ఇండియాకు భారత సంస్థానాలతో స
సుప్రసిద్ధ నె వైద్యులు, జమ్మి వెంక
టరనుణయ్యగారి' లీవర్ క్యూర్”
నే సిఫార్సు చేయుచున్నారు |
-వీఫ్ ఏజెంట్లు,
మద్రాసు బ్రాంచి ఆఫీసు :--చ్చేవాపేట ; (సేలం). షు
| అందరి ₹మిష్టుల వద్ద దొరుకును
| లేక ఈ (క్రింది (పబేశాలలోని వాఖులర్ (వాయవచ్చును:- లేనిచో క్రింది విలాసమునకు (నాయుడు,
| మంగళూరు, . ఉడిపి, బెంగుజారు, జమ్మి వెంకటరమణయ్య శ్వ సన్ను,
ఇ లా 1/1, (బాడీస్ రోడ్లు, మైలాపూర్, మద్రాసు:
| (తివేండ 0, కాలికట, పొందాయి, ఇంకను ఏ లొంచాయి, కలకత్తా, లక్నో, జెంగగారు, తిరుచి
అలర యల రు
నాపల్లి, మయ న్నరములందు కూడ ర్రఫీసులు గల్లు
లీల క రస ఈాలిడాని కాన లకావి భి కారకాని కాలిక
111111111111111111111111111111111111111111 | ప్రస్తశపు అడ్రసు : 18, విగ్ స్ట్రీట్, కుంభకోణం.
జార్తిటాను, పు ట్రా సు
|
| |
| |
| |
| |
|
|
|
| ఈ చ్యాంకి వ్మదడాసు (పెసి లా వ్యవసాయ వాతపు బుణములసిచ్చి స సహాయము |
| చేయు చేరు వాందినగొప్పు స కార సంస్థ. మ్మదాసు కారా “వను యొక గ్రాయు, |
1. మద్రాసు, ఆం|ధ, అన్నామలై. యూసివర్పటేల యొక్కయు, ఈ (విన జెస్బి
| తోగల లోకలు బోర్డులు, మునిసిపాలీటీల యొక్కయు సామ్ముల |
డిపాజిట్లకు ముఖ్య బ్యాంక అయియున్నది. |
|
|
|
|
లి
| శ్రీ టి. ఏ. రామలింగం వెట్టిగారు బి. ఏ, బి యల్, యం, యల్, సి,
| (పెసి డెంటు.
| శ్రీ టి. రాఘవేంద్రరావు శెక్రిటరీ.
OOOO TOY a eT ct Hee) ne) ee § ree ne me ఆయి a) nn) అంటాం OOO
జగదీశ్ ఫిల్కు _డెరెక్టరు, నటకులు శ వై. వి. రావు,
చోటుకు పంపడానికి శై ళ్లకున్ను ; ఆదాయములో £5 వ
వంతు వినోదపు పుపన్ను మొదలై న పన్నుల (కెంద (పభుత్వమున
కన్ను చెల్లిస్తున్నారు మొదటి టాకీలు “జాజ్ సింగర్” “సిం
గింగ్ వూల్ * అనేవి వార్నర్ (బదర్సునారు 1925 లో
తయారుచేసిరి. 1981వ సంవత్సరములో [క్రీ ఎచ్,
యం, ఇెడ్డిగారి పహ్హాద మొదట విదుదలై న తెలుగు చిత్రము
ఆంధి) జేశేములో ఈ సినిమా పరిశ్రమ (పారంభింపబడ్డది
స్థలముగా 1927 వ సంవత్సరము
తెలుగు లో'నే అని చెప్పవచ్చును. (క్రీ సీతా
సినిమా పరిశ్రమ రామాంజనేయ నాటక సభ వ్యవ
స్థాపకులు మోతే నారాయణరాను
గారు ఆ రోజులలో మద్రాసులో
అను కంపెనీని స్థాపించి ఆర్, ఎస్
గ్యారంటి ఫ్ల్ము
(ప్రకాశ్ గారికి చిత్ర
ని ర్మాణాధ్వర్యం యిచ్చిరి,
టాకీయుగం ఆరభించిన తెలుగు
సినిమా కం సెనీలు పనిచేస్తూ నే వున్నవి. అప్పటినుంచీ తయా
తర్వాత గసాడా
శన “తెలుగు చిత్రాల సంఖ్య ఈ (కంది పథకం చూపిస్తు
న్నది ¢
సంవత్సరం నిర్మింపబడ్డ చితాలు.
1931 ' 1
1932 ల్లి ee
మరు పార్వతీశం, బోండాం “పెళి,
లు
19383 6
1984 క్ర
- 1985 7
1936 11
19837 9
1938 11
1939 12
1940 12
1941 16
192 15
1940 వ సంవత్సరంలో : మెరావణ, భోజ కాళిదాసు
మాలతీ మాధవం, -చండిక్క సుమంగళి, కాలచక్రం, చ్యారి
చదువుకున్న భార్య,
విశ్వమోహాని్ని
భూకైలాస్ అను చిత్రాలు విడుదలై నవి,
య?
మారా బెయ్యి
ఇల్లాలు . జీవనజ్యోతి
1989
వేయ డానికి
సంవతృరం వరకూ, ఒక చిత్రం. తేయారు
సుమారు 650 మొదలు ౪€5 వేలదాకా ఖర్చ
య్యేది, ెని ఉదహరించినట్లు, యుద్ధంవల్ల ముడిసరుకు ధర
పెరిగి. ఒక్క. చిత నిర్మాణానికి లత రూపాయలదాకా
ఖర్బువుకున్న ది, ఇప్పటికి 50 60 లక్షుల రూపాయల
రోహిణీ విక్చర్ను డైరెక్టరు (శ్రీ ఎచ్, ఎం. రెడ్డి.
pn
సినిమా
Ce a వ
జబు, ఆంధులలో నిరుద్య్యాగం వోగొట్ట డానికి అభివృద్ది
"యక 6న వినియోగింపబడుతున్న ది ఈ పరి[శమలో నే,
స్తే అనుభవం లేనివారు కొందరు లాభాలు గడించుట క
క పక్షి క్రేమలో (పవేకించ్చి అనేక కంపెనీలు స్థాపించి, నడప
లేక నష్టపడటం, కొందరు (ప్రజలను నష్టపరచడం గాడా
జరుగుచున్నది. 12 కంపనీలు, ఏకేటా "తెలుగు చితాలు
తయారు చెసేవి ఇప్పుడున్న వి,
1938 —39 పందక్సరములో శెండు “పెద్ద ఆంధ్రా
స్టుడియోలు ఒకటి విశాఖపట్నంలోన్సు వేరొకటి రాజ
మే రాం దవరంలోేను పని చేస్తుండేవి. వ్యావారనీర్వహణ
లోపంవల్ల వీ మూసివేయవలసి వచ్చినది. విశాఖ
ప పట్నంలోని ఆంధ్రా) సినీటోక్కా తూర్పు కోస్తాలోని వాటు
ఇది పోవడము ఆంభుుల
వీటిని యి ప్పుడు
న్ని టిలోకి నాలా “పెద్దది,
ఇంక చిత్ర నిర్మాతలే "కాకుండా పన్నెండుకు పెగా
చేసే (డిస్టి )ఛ్య్యూటింగ్ ) కంపెనీలు స్థిరంగా
జ
"నెలకొని వున్న * ఈ కంపెనీలకు ఎక్కువగా బెజవాడ
ఊనీక్,
చ్మితాలన్నీ కాలా వరకు మద్రాసులోనే డాత్ప్చత్తి
అగును, వాటిలో కొన్ని టిని మాత్రం కలకత్తా బొంబాయి,
కోయంబుత్తూరు, కొల్లా ఫార్ ష్తుడియోలలో తయారు
చెస్తున్నారు,
దక్షణ చేశంలో తీయబడే దా&ీణాత్య చి తాలన్ని ంటి
లోకి తెలుగు చ్వితాలు ఉ్నాత్తను (శేణికి చెందినవి. తమిళ
మొదలైన ఆంధ్యేతర చితాలవలె కాకుండా మన చ్మితాల
విజయానికి మూల న్నూత్రేం ఒక చేమిటం"కే మన దర్శకులు
మ(బహ్మాం వి, ఎక్, శెడ్డ ఎచ్. ఎం, శెడ్డ్క సిం
పుల్లయ్య, వై, వి, రావు గార్ల వంటివారు వాబజ్మయంతో
పరిచితివున్న వైజ్ఞానికులు. ఇంకో విశేపం* మన రామ
(బహ్మం) ఎచ్ * ఎం, రెడ్డిగార్గ ను తమిళ
చితాల దర్శకత్వం వహించ డానికి తీసుకోవడం అభినంద
వె, వి, రావు
నీయ మెనది
చరత
సమో
సారథి పిక్చర్చు డైరెక్టరు శీ గూడవల్లి రామబహ్మం.
84 థియేటర్లు స్థావరంగా తెలుగునాడులో వున్నవి,
సంచారం చెస్తూవుండేవి 50 క చెగా ఊన్న వి,
జిల్లా 'పెర్మనెంటు థియేటర్లు టూరింగ్ సినీమాలు.
విశాఖపట్నం 1 6
తూర్పు గోదావరి 15 వ
పశ్చిమ గోఛావరి 8 7
కమా 12 6
గుంటూరు గ 14 6
(ప్రైమదాం[ధ వాల్చి! రామాయణము
మందరము
|. తెనాలి
మచాను - గుంటూరు __
మ రాజమం|డీ _ సికిం దాబాదు
అదో (అకారాది ప్రజ పర్యాయపద నిఘంటువు) ప
[ టీకా తాత్చర్య, విశేపెర్గ విశష్ట్రవ్యాఖ్య | కరః -విద్యావాచ స్పతి
కర్త :-అం|ధవాలి కి (థవాసుదాసుగారు కొట శ్యానుల కామశా్ర్రిగారు
చాలకాంచము=మందరము రు, 6-0-0 2840 పుటలు : ౩ 4 సంపుటములు 3: రు, బర్ లు
అయోధ్యాకాండము 99 7-8-0 స్ట్ శే =I 9 *గర్రం౦ం కధచనూరా యల
ఆరణ్యకాండము 99 4-0-0 ్ల క్ న ద్ర లు
కిష్కింధాకాండము ఎ, 3.8.0 6
“రీ! సుందరకాండము. 4-0-0 [సవరణ కూర్చు] జ
యుదకాందడము 59 7.8.0 1250 పేజీలు 1250 పేజీలు
ఊ శ్తరకాండము 39 3-8-0 || మిడియం సెజు రు. 5-0-0 జెమ్ -సెజు రు, 2-0-0
అ (థాంచెస్ న
తాడేప వ్రీణాడెం _ పాలకొల్లు _ చిత్తూరు __ కడప
— కర్నూలు __ కంభం
_. వరంగల్
స
>
న
స
%
:
.
:
వ
వ...
వను
=)
దవ్నీణ ఛారత చేశపు పురాతనమైనట్టి, మిక్కిలి అభివృద్ధిదాయక మైనట్టి
గొప్ప స్పదేశీనలయమును, ఈసారి మిరు తిర్షి ఈ పట్టణమునకు
వచ్చినప్పుడు తప్పక దర్శించండి !
'చేయిరకముల చి త్రవర్ణములతో నూతనమగు పలరకముల
వస్త్రములకు ' జ్ఞా జ్ఞాపక ముంచుకొనండి !
ది జనరల్ స్వదేశీన్ లిమిశైడ్
మాకోస్టు శెదురుగ - ఎస్ప్ల నేడ్, మ_డాసు
బలి (గ్రాములు 66 స్వదేశీస్ 3)
ఫోను వ 280538
(బాంచి క్క
క్లాక్ టవర్ కెదుట్క
చేపీరి,
టలు నునన RRR RHA
KAIROS
నిలయాకరణరకు కందము!
వ us
*
కనా మను తాని దన లూ!
* re gimme ert truer
న్యా శా అ Wrage = re eT al నాను ఎత
oper et oper 2 ళా జాడ కాత 7
// '
సంతృవి క్కి సంతోమమునకు, సహజత్య్వమునకు లాం ఛనము
వలన చిత్రనిర్మాణ కళౌా(ప్రపంచమున
లలితే మానసిక భావములకు, యధార్థ
జీవిత సంఘటనలకు, ' మధుర జీవనము పోసి
(పావన సం(పదాయములకు నవీన జీవితాశయములకు
జాతీయత జత పరచి, ఆం(ధ్రకళావమతల్లిని
అఖిల భారత కళారంగమున తాండవింపచేసే
ఆశయముతో స్థాపించిన .
వ. అ _ _
వాపానీ విక్సార్సు లిమిబెడ్
(స్థావికము) 1938.
ఇంతవరకు సిక్షించిన చిత్రములు :__వంజేమాతరము సుమంగళి, చేవత, భక పోతన 3
రాబోవు చిత్రములు '—స్వర్ల సీమ్క వేమన యోగి,
బూ
ఆండ్ర దకమందు చలన చిత్ర కశాభివృద్ధికి సర్వదా ఆంధ్రుల ఆదరమును అఖభిలషిస్తూ ఉన్న
ఆంధ సంస.
థ
సంస్థాధ్య కలు "ఏం, ఎల్, నారాయణ స్వామి. ఇ కార్య నిర్వాహకులు బి. ఎన్, రెడ్డ.
€
"11943.
లలా!
ప ర మల్లా
నెల్లూరు 4 2 1942 లోమరీ[ వినమవాతావరణమువల్ల ఈ పరిశ్రమ
బల్ల రి 8 లి స్థిరత్వము లేక యున్నది,
అనంతపురం 4 7
కడప 9 గ్ర మనదేశ పారి శ్రామి కాఖివృద్ధి సుని మనదేశ భావి
కర్నూలు 1 ద్ భాన్యోదయ మాధారపడి యున్నదను నూట. విస్మరింప
చిత్తూరు 7 9 రాదు!
84 50 రారాశిశోశీరికాా
ఇ ఇ ఓ9 కి
మద్రాసు ఫుల బ్యాలట్ (1939-40) ఆరవ సంవత్స
రపు ఫలితాల ననుసరింంచి, విజయం పొందిన చితాల్వు
నటీ నటులు 3
చత్రేమలు ;-__వందే మాతరం, వర విక్రయము రైతు
బిడ్డ
నటులు '—నాగయ్య, బలిజేపల్లి, రాఘవాచారిగార్జు,
తారలు : కాంచనమాల, పువ్నవల్లి, సూర్య కుమారి,
ఆంధ్ర) పష త్రికవార్సి ఫిల్ము 'బ్యాలట్ ననుసరించి విజయు
లైన దర్శకులు చిత్రాలు, నటీ నటులు
దర్శకులు బి, రామబ్రహ్మం,
నటుడు వి, నాగయ్య,
తార : కాంచనమాల,
తమిళ చిత్రాలలో పాల్గూన్సి (పజాదరణకు పాతులైన
ఆంధ నటీ నటులు అశేకులున్నారు. వారిలో ముఖ్య
మైనవారు, (మతి, పీ. కన్నాంబ విం నాగయ్య, వై.
వి. రానుగార్లు. సురఫి కమలాబాయి లలితా దేవిగారు
హీందీ చితాలలో భూమికలను ధరించిరి !
ఇప్పటికి తయారు. చేయబడిన మొత్తం చిత్రాలు 105
లో,
పౌరాణికం 75
చార్మి తేకం లి మేలికిన్న ర = మేళవించి
లా
సాంఘికం 20 రాలుకరగని = రాగమె 'త్తీ
డాక్యుమెంటరీ 2 . పాలతీయని = చాలభారత
ఇతరములు ర్ పదము సాడవె 'లెలా !
105 ారాయ పోలు,
1940 లో తీసిన చిత్రము లకో పెట్టుబడి సరిగా రాలేదు.
నలిన - అ
41] లో యుద్ధపరిస్థితులున్న నూ కొంత చిత్రపరిశ్రమ సాగినది,
231
హాము ' మన దేశమునందు
క వాానానాననునాాలు,
పంటలు పారిశ్రామిక వస్తువులు,
పడేశము నుండి మరియెక (పదేళ
: నువయిన సరకు రవాణామార్గములు --- తెలుగు
వాగులో గరుకుల విడుదల చు, రోడ్డు,కాలువలు, సముద్రము
ద్వారా---వాని సౌకర్యములబట్రి విలువ-_.ఆంధి దేశ్రమున
మొ తము మీద 2 వేల మెక్ పొడవెన రైలు మార్గము, తెలుగు
దేశములోని వివిధ ము ముఖ్య (వ్రదేశములకు రై రలు మీదుగా నుండు
దూరములు---ఆంధి దేశములోని మొ త్తమురోడ్తపొడవు 18,104
తీత
5 —వానిటె (పయాణము చేయు బస్సులు, లారీలు "8821
ప
HT ne]
— 1182 మైళ్ల పొడవు గల కాలువల ద్వారా కొంత సరుకు
విడుదల---2.01,148 పడవలు ఆ కాలువలలో (ప్రయాణము
చేయును తెలుగు దేశమున ఒక (ప్రదేశము నుండి మరియొక
వడిశమునకు ఎగుమతులు, దిగుమతులు ఎట్లు జరుగు చున్నవో
చూప్పు పట్టీకమన సంతలు---వాటి వివరణములు.తెలుగు
కేవులలో ఎంత వ్యాపారము జరిగినది ?_విశాఖపట్నము రేవు
tA
మన దేశమునందు ఉఊత్చత్తియగు వ్యవసాయపు
పంటలు, పౌర శ్రామిక వస్తువులు ముడి పదార్ధములు రాష్ట్ర
ములో ఒక -చోటునుండి ఇంకొక ప్రచేశమనకున్ను, పర
రాష్ట్ర్రములకున్ను పంపుటకు విడుదల సౌకర్యములుండ
వలెను. మన ఆంధ్ర దేశమునకు గల రవాణా సౌకర్య
ములు 3 ఇతేర (ప్రజేశములతో ఎగుమతులు దిగుమతులు
ఎట్లు జరుగుచున్న వే తెలుసు కొనుట అవసరము,
ముఖ్యముగా సరకుల రవాణా ఇనుపదారుల ద్వారాను
కోడ్డ శు కారులు. లారీలు నాటు బళ్గమోదను కాలు
వలలో పడవలమోదన్సు విచేశీములకో స్టే మర మోదను మన
ఆంధి) జిల్లాలలో మొత్తము మిద 2 వేల మెళ్లు పొడ
వున నైలు మార్షము వున్నది.
మహారాష్ట్ర) రైల్వే కం'పెనీవారిదే ఎక్కువ,
బొబ్బిలి విజయనగరం,
ఇచ్చాపురం (పాంతములకు . వోన్స “బెంగాల్ నాగవూర్
రైళ్వ యున్నూూ పశ్చిమమున (దోణాచలము నుండి కర్నూ
లుకు పోన్ర నె జాము
విశాఖపట్న మునుండి సాలూరు,
అందులో మ(ద్రాసు దకీణ
ఊ త్తరమున
నైటు రైల్టే యున్నూ "తెలుగు
జిల్లాల గుండా పోవు చున్నవి !
మన “తెలుగు దేశములోని వివిధ ముఖ్య 'ప్రజోములకు
వైళ్వే 1 మీదుగా నుండు దూరము ఈ (క్రింద తెలుప బడినది.
మద్రాసు
వాల్లకు
రం
బర్గ్ రి
గుంతేకల్లు
కాట్నాడ్
'పాశాల
నిడదవోలు
నుండి '
53
595
93
53
39
౨9
౨53
న్
ల్
ఎ తోవ
౨3
౨3.
ee 93: .
ఆంధ) చేశంలోని ముఖ్య రైల్వే
'జేశంలోని కొన్ని ముఖ్య నగరములకు గ దూరము,
“పజవాడ
3)
33
53
33
3)
33
93
30
సేవన నుండి భారత బెజవాడ
6&3 0
ముళు. వాల్తేరు
714 93
764 »
1093 5)
1518 33
968 గుం టకల్లు
1066 9౮
233
581
298
92]
ర్&7
1735
485
558
519
176
976
223
క.
1. స్ు య. ఆ re యు
| ౨ గుంటకక్నుంబి కీ
ఆంధిడేళప్ప విశాఖపట్నం, గుంటకల్లు, బెజవాడ కేందములనుండి హిందూ దేశమునందలి ముఖ్య పట్నముల దూరము.
ఆంధ
ముకు. మొత్తము గోడ్డ పొడవు 18, 194 ముళ్లు. వీటి
పయాణము ౩ వేయు బస్సులు లారీల యొక్క సంఖ్య 5821.
ఈ పె మార్గముల ద్వారానే కాకుండా ఆంధ్ర దేశమున
కొంత వ్యాపారము కృష్ణా గోదావరి; బకింగ్ హోమ్స్ కడప-
రూలు కాలువల చాారా జరుగుచున్న ది, ఈ కాలువల
మొ ము ఫాజవ్ర 1182 మైళ్లు, వీక్రకిలో కడప-కర్నూ లు
కాలువ. మ్మాశ్రేము పడవలు నడుచుట డకుపచరించదు,
పడవలు ఈ కాలువలలో
వీటిమిద సాలీనా రవాణా
అగు సరకుల విలువ 12 కోట్ల రూపాయలకు మించి
కం వాం ద్రవరమునుంచి గోదావరి నది
[ధ్ర చేశమునందలి (కుంకు రోడ్ల పొడవు 1555 వచ్చును. ఈ దూరము 109 మెళ్లు,
ఇంతేకాక తూర్పు తీరమున, 'సము(ద్రముమోద కోస్తా
వ్యాపారము నాడా జరుగుచున్న ది, ఆం(ధ చశములోని
ముఖ్యమైన "లేవు పట్టణములు గ్ మద్రాసు మచిలీప పట్నం
కాకినాడ విశాఖపట్నం, ఫీమునిపట్న ౦, కళింగపట్న ము,
కాకినాడనుండ్కి రంగూనుకు దూరము 667 మెళ్లున్ను ,
కలక తాకు 529 మెళ్గున్నూ వున్నది, విశాఖపట్న మునుంచి
రం7నానుకు 8268 మెళ్లున్నూ 3 కలకత్తాకు 462 మైళ్ళున్నూ
దూరము గలదు,
కాలువలమోద
జరుగుచున్న వ్యాపారము దాని
లెక్కలు 1989-40 ఇరిగేహను రివోర్టు "లెక్కలను బట్టి
తయారు చేయబడిన ఈ (పక్క పట్టికలో పొందుపరచ
డముయినది,
234
పడవలు
కొలువపేరు పొడవు సరకులు పయాణీ జరిగేవ్యాపో
మైష్ల తో కులుతో రం. రూ॥
గోదావరి 4983 123506 52201 728916383
కృష్ణో 884 10061 2025 38187264
కృష్ణా తూర్పుజడ్డు తిరశె 287 19 667975
బకింగ్ హోమ్కాలువ 266 58389 7568 8999510
దుమ్ముగూ డెం 9 110 ఏ 5041894
కడప కర్నూలు చలువ "5 పడవలు లేన
మొ త్రం 11823 201148 190788276
మన దేశములో (ప్రతి ముఖ్యపట్టణములోన్సు (ప్రతి
వారము సంత జయగును, ఆ సంతకు చుట్టుపట్ల (గామాదుల
నుండి అపరాలు, ధాన్యం, మన్యపు సరుకు, బెల్లం వచైరాలు
అమ్మకమునకు వచ్చును. ఈ సరుకును మారుబేరపు
వర్షకులు కొని ఇతర (ప్రదెశములకు తీసుకపోయి అమ్ము
దురు దూర దేశములకు వెళ్లే సరుకులు కొనుగోలు
చారులుగాన్సి వారి తాలూకు ఏ జెంట్లుగానీ రవాణా చేసు
కుంటారు. మన తెలుగు జిల్లాలలోని ముఖ్య మైన పెద్ద
సంతలయొక్క_ పట్టిక వివరముగా ఈ (కింద గలదు,
(ముఖ్య పశువుల సంతేలకు పశు సంపద
(పకరణములో చూడుడు).
సంతజరిగే
అమ్మ బడేసరకులు.
స్థలము ఠి లు
విశాఖపట్నం జిల్లా
లా ,
రూడుపవూడి పండ్లు కూరగాయలు, కొబ్బరికాయలు,
పాగాకు,
చింతాడ థభాన్యాదుల్కు పొగాకు కొబ్బరికాయలు
పశువులు.
చీరడివల'స ధాశ్యాదులుు పశువులు పొగాకు పండ్లు.
కాయలు ఎండు చేపలు,
(శ్రీకాకుళం ధాన్యాదులు పండ్లు*కాయల్బు ఎండుచేపలు,
మకర బా లెం ఫోన్య్యాదులు,
నాతవరం ధాన్యాదులు.
మానాపురం పండ్లు=కాయలు పశువులు థాన్యాదులు,
బలిజపేట పండు-కాయలుు చింతపండు పశువులు,
కొండసంత పండ్డు= కాయలు, థాన్యాదుల్పు పశువులు,
సాలూరు
చింతపండు, థా-న్యాదుల్పు పశువులు ఆవాలు,
ఇదా ఇబ అనా అభా "నానా అనా గా ఇన్
వీజయనళరం కాయలు-పండ్లు, పొగాకు ధాన్యాదుల్కు
నూ నెవిత్తులు,
అనకాపల్లి పండ్లు, బెల్లము ఏజెన్సీ 'సరురులు ముఖ్యములు,
తూర్చు గోదావరి జిల్లా
తుని పండద్లు=కాయల్కు కొబ్బరికాయలు సూనె
దినుసులు,
పిఠాపురం పండు.కాయల్బు ధఛాన్యాదుల్వు పొగాకు
పశువులు,
చందుర్తి పండ్రు-కాయలుు ధాన్యాదులు, పాగాకు,
మలి కాపురం పండు-కాయలు,
య ' య
ఏలేశ్వరం పండ్తు=కాయలు, చింతేపండు,
రం
కాకినాడ పండ్లు-కాయలు, ధాన్యాదులు పాగాకు,
గోకవరం
పండ్లు-కాయలు (పనస నారింజ అరటి)
చింతపండు, మిర్చి పశువులు,
ద్వారపూడ పండ్ధు-కాయలు నూనె దినుసులు ధాన్యా
దులు పశువులు,
పశ్చివు గోదావరి జిల్లా
౧౧ ,
పాలకొల్లు పండ్లు-కాయలు, ధా న్యాదులు,
కాయలు. పశువులు,
క్ బ్బరి
తాడేపలి
య
గాం
పంధ్లు-కాయల్బు థాన్యాదులు కొబ్బరి
కాయలు, పశువులు నూనె దినుసులు,
సాలకొల్హు పండ్డు-కాయలు్కు, థా-న్యాదులు బట్టలు నూల్యు
నూనె దినుసులు పశువులు.
“పెనుగొండ పండ్లు-కాయలు, కొబ్బరి కాయల్సు నూనె
దినుసులు,
ఊండీ పశువులు, ధాన్యాదులుు వైరా,
చితూరు జిలా
—0 య
పల్లిపట్టు పండ్లు, కాయలు, భా'న్యాదులు,
నగరి వపాగార్స్కు పండు.-కాయలు, భా న్యాదుల్ఫు
కొబ్బరికాయలు,
అనంతపురం జిల్లా
తాడిపత్రి కాయలు-పండ్లు, భాన్యాదులు,
మడక సిర ధాన్యాదుల్కు నెయ్యి.
కడప జిలా .
ae '
పులివెందల పంద్హు*కాయలు, థా-స్యాదులు, సయ్య
సుల్ము గ్ రలు మేకలు,
235
దేవన్న కొండ ధాన్యాదులు,
Fy మంసం కా ములు. ధాన్వారులు నెయ్యి, ఖా
. + డా ర్ క్ట
కార్ట్ క్యు డికాయలుు నూ నెనినుసుల్కు (మార్కె_టింగు ఆఖ'సరు లెక్క_లనుండి).
అ మ. “మంకు మన జిలాలలోని ఎగుముతులు దిగుమతులు ఒక (పబేశము
1 న. whem అ ళో
న. ఇట అకా నుండి ఇంకొక (ప్రదేశమునకు ఏ విధముగా జరుగుచున్న వో,
శత ba స్ రు న ఇ ఇం. 3 ఢా నాష్గికుల్బు హౌగారు,. వ్యవసాయ నాక్షువారి పట్టికల ననుసరించి తయారు సేయ
సదా జ బందం కాయలు, ధా నాషదులు, బడిన ఈ (కంది పట్టిక చూపును.
par బళా శ .
ఎగుమతి సరాసరిమొత్తం దిగుమతి సరాసరి మొత్తం
వను అ్రహాంనుంచి | ప్రదేశానికి | టన్నులు [ (్రదేశంనుంచి | ప్రదేశానికి | టన్నులు
క రను పు సోడూవక తూ, మెసూఘ్కు నిజాంరా మధ్య పరగణా విశాఖపట్టణం 20,000
హోచావడి కృష్ణా జ్యన్వు బొంబాయి 150000 (లు గ౦ంజూా
న. మలబారు కోయం బల్లి "రి విశాలి
బత్తూరు, పట్టణం గం 50000
కనులు బాలా బెకరు_వ + oe పంజాబు సం టూరు తూ,
"మొతం యుక్త పరగణాలు గో;,వారా
i | ర
మొకాలు తా గోదావరి | బింగాలు తెలియదు | బెంగాలు గుంటూతు, తెలియదు
సంటూరకు
ఉమను మై జ్ఞ షూ చితకా తూ, నో జొంబొయి, 26,000 ఇ ee సల యు
oe వ్ డా | వ్ ఎ
1 en "ఇ! అ రును! ఒం౦ంగాల్బ్క ఢెల్లి
| |
పటం, క లు, '
“aq రూ |
అరటిపండ్లు తూ, గోదావరి, | పంజాబ్బు ఢిల్లీ 8,000 . శ
ప, గోడావరి, సం, పరగణాలు
వారా
mn | లో
ర! తా | = శి (స అఆ
బాం | దశిములోపలనే |దక్నీణ జిల్లాలకి 500 మధ్య పరగణాలు గుంటూరుకృష్ణా 400
వ్యాపారము విశాఖపట్నం.
సల
జ్, a oom కో \ |
సమ్మ కాయలు మ గొ చావక్వి గుం | ముఖ్యంగా కోంగాల్. 4,000 4 స్వల మః
కార నెల్లూరు, ' బొంబాయి, ఏ ఎ
|
| 270 లక్షలు
కొబ్బరికాయలు. కూసి ప! గోదావరి బెంగాలు మధ్య పర | కుండీ 280
కప, _
కృ గణాలు, లక్షలు నీటి
పక తూ! పః గోదావర్సి వెనా చెంగాలు,
॥ న్.
అకింకాా వరిని 'గుంటూ నె :
J మని రు ల్లారు మెనూకు మధ్య 30,000
చూ ఇ. '
క్ర పరగనాలుు “నెజాము
జేహ్యకేకు కాకినాడ ఫీముని
టట వలం '
పట్నం తాను, (బిటిష్ | 216000
(వొటుతో) ఆ 3 బందరు, జ్జ వ్ a శ
షి లీ వికాఖపట? ౦ వులు,
| యుదానికి
కడ కాకివాద ది
లే జ ఇ వ్ర ఫుమునసి (
(కాటుత్రీపిజన వః " రాన్సు వీటన్ పూర్వపు కి
క శం ఏందరు విశా నెదర్గండు, సం॥అభో
పట్నం వగా
షబ్నం వారా, 315100
a or మ _ ల లానారనానానునాలి
తె
మన 'సరుకులలో ముఖ్యముగా విబేశములకు వేయళనగ
పాగాకు (ప్రత్తి కొబ్బరి తౌటినార, ఎముకలపొడి
ఆముదాలు మొదలైనవి ఎగుమతీ యగును, ఇవన్నీ
"కాకినాడ, విశాఖపట్నం, భీమునిపట్న ౦, మచిలీపట్నం
మొదలైన తెలుస శేవ్రులనుండి విదేశ సరకుల ఒడలు
రవాన్తా అగుచున్న ని,
రేవులు : నున కోస్తా వ్యాపారము “పెంపొందించు
కొనుటవేత అన్యరాష్త్రాయములలో మనకు వ్యాసారము జరు
గ కాక దీ 0... SY A స .
గటయీకాక్క ఆ రాష్ట్ర! యులతో అన్యోన్య సంబంధము
సరకుల వీడుదల
కలుగును. 1989.40 లో ఆంధ్ర జిల్లాలలోని శేవు పట్ట
అములలో జరిగిన వ్యా సారమును బట్టి వాటి స్టితి నూపొంప
(|
వచ్చును. మ(డ్రాసునుండి ఊ త్తరముగా సము[దము వైపు
nt జా అ ఉర్ గ్
చూ-చచినయడల ఆంధ్ర బెశముయొక్క_ 540 మెళ్లు పొడవు
గల సమ్ముద్రతీరము కనుపించును,
దారు శకేవులకన్న అధికముగా లేవు,
కాని మనకు ఆయి
ఇంతేకన్న తక్కువ
సము దతీరముగల తమిళ జిల్లాలలో, మద్రాసునకు దకీణ
ముగా 17 శేవులున్ననవి, పూర్వము స్థితిలో
నుండిన మన ఆం(భదేశపు రేవులు కొన్ని పునరుద్దరింప
తన్న తే
క
237
చుదడరాగురాజధాని సరకులవితుదలకొరకు నియోజితు దైన
రాజధాని మార్కాటింగు ఆఫీసరు,
సమ్ముదము మీదుగా దూరం మెళ్ల
లా
మడాసునుంచి కాకినాడ 370
న మచిలీపట్నం 270
* వీరికిముందు కీ, శే, కే. గోపాలకృష్ణ రాజుగారు ఈ పదవి
యందున్న ఆం(భులు.
మచిలీపట్న ౦నుంచి "కాకినాడ 100
కాకిచాడనుం'ి విశాఖపట్టణం 74
విశాఖపట్టణం నుంచి ఫీమునిపట్స 80
ఫీమునిపట్న ౦నుంచి కళింగపట్నం 40
చారువా 350
క అంగపట్న ౦నుంచి
మొత్తం రాజధాని వ్యాపారంలో ప రీన్రుల మూదుగా
జరుగు వ్యాపారము నూటికి రికీ వంతులు,
1939-40 లెక్కల బట్టి ఈ నేవులలో జరిగిన వ్యాపారము,
వ్యాపారం విలువ రాష్ట్రపు వాణిజ్యంలో
రెవు రూపాయలు నూటికి
1. కళింగపట్నం 15 లక్షలు 28
2, ఫీమునిపట్న ౦ 41 52
3. విశాఖపట్నం 2836 ,, 2.89
ఓ. కాకినాడ 252 3.09
ర్, మచిలీపట్నం 198 ,, 1.63
6. మద్రాసు 8252 ,, 89.87
మై సట్టికనుబట్టి మద్రాసులో తప్ప మిగిలిన ఆంధ్ర
నౌకాస్థలములలో వ్యాపార మెట్లుం డెనో తెలియగలదు,
ఒకప్పుడు “నానా విబేశనాకానీక విపులాశయంబైన
శేవులతో అలరారిన ఆంధ్ర తీరము తీర వ_ర్తకము
ప్రస్తుత మిస్థితికి వచ్చుట పరితాపకరము !
యావద్భారత నౌకా నిర్మాణ పర్మిశ్రమకు మన "తెలుగు
శేవుపట్న మైన విశాఖపట్న ము కేం ద్రమగుటచేత మున్ముందు
మరల తెలుగ కోస్తాలో ఒకసారి ఓడల జండాలు దివ్య
విహారము చేయగలవు !
చో
న్
తుంగభ దా__భంగములతో
వొంగిసింగిని__ పొడిచిత్రు శీ
భంగపడసి___ తెనుంగునాధుల
238
పాటపాడన__ ఇలలా !
==రాయ పోలు,
పంధథొమ్లిదవ
వఏవయ చేశ సంవద-___ దేశసం
పదను నిర్హయించు జట్లు ? ఆంధ దెశ సంపద్క కొన్ని
రాష్ట్రమునందలి వివిధ జిల్లాలలోని మోటా
సం(గహాము .
వివరణములు __
రులు బస్సులు మొదలై నవి---మన అంధ) "దేశపు వ్యవ
' సాయిక సంపద--ఒక్కొక్క వ్యవసాయదారుని ఆదాయము
మన చెన్నరాజధానిలో సగటున సాలీనా రు. 12-12-0లు---కెమ
ములు----వానివల్ల మన రాష్ట్ర వ్యవసాయమునకు ముఖ్యముగా
రాయలసీమ్మపజలకు కలుగుచున్న బాధలు -_రెతులు, అప్పులు
_సత్యనాధకాక మిటీ రిపోర్టు (పకారము రైతు బుణ[గ సత చెన్న
రాజధానిలో 150 కోట్లరూపాయలు-వున పారి శామిక
సంపద___వరిశ్రమల అభివృద్ధికి కారణమైన ఆంధా) యింజ
నీరింగ్, ఆంధ్రా సైంటిఫిక్ కపెనీ,
కామర్సు మొదలైన కంసెనీలుూగేశపు ఆర్థిక సంపదకు ఆట
పట్లులెన బ్యాంకులు __- ఆంధ్య్రలచే సాపింపబడిన ఆంధాి
ట్ కా థి
బ్యాంకు, భారత లక్ష్మీ బ్యాంకు మొదలై నవి-_-జాతీయ వికాసము
నకు తోడ్పడు సహకారోద్యమము
అంధా+ చేంబర్ ఆఫ్
--సహాకార సంఘ
ములు.__నహకార సంఘములలో ఆంధు9ల నాయకత్వము,
అఖిలభారత ఫ్యాతి--కీ. శే. దివాకా బహదూర్, నర్ మోచర్ల
రామచం[ద్రరావు, టీ వేమవరపు రామదాసు వంతులు, శ్రీ నర్సిం
హ దేవర సత్యనారాయణ మొదలైన నాయకులు----రై తులకు
సహకారసంఘవు ఉ పకృతి. పట్రికలు---వివరణములు
గక దేశేముయొక్క_ ఆర్థికసంపదనుగూర్చి చర్చించు
టకు ముందు ఆ దేశమునకు సంబంధించిన అనేక విషయము
అను అవలోకించవలెను. ఆ చేశమునందలి (పజల జీవితము
నిత్యజీవితములోని వారి. ఆదాయవ్యయములుు "దేశము
నందలి ఖనిజ సంపద, పరి శేనుల్పు "దేశపు వ్యవసాయిక స్థితి
వస్తు ఉకత్పేత్తివినిమయములు మొదలైన ఈ అంశము
అన్నియు ఆచర్చలోని అంతేర్భాగములే. పాశ్చాత్య దేశ
ములలో ఈ విషయము లన్ని ంటిలోను పరిశోధనము చేసీ
లెక్కలు తయారు చేయుదురు. అందుచేత ఆచదేశేముల
వివరణములు తెలుసుకొనుట సులభము, ముఖ్యముగా మన
భారత ేశమునే యిట్టి లెక్కలు
తక్కు_వ. అందులో ఆంధ్భ దేశము
నకు ఈ అంచనా లసలే లేవు. మన
భారత దేశమున ఒకొ._క్కు_నికి
సంవత్సారాదాయము 20-రూ॥ లుండునని చాదాభాయి
నాదోజీ-గారు 1870 లో అంచనా వేసిరి సా, కాంభట్టు
గారు అంచనావేసి భారత దేశమున ఒకొ_క్క-_ని సాలురా
బడి రు, 6/=0=6 లుండునని నిర్ణయించిరి (1921-22), ఈ
విధముగా
విషయ
పరిచయము
వివిధ ఆర్థి కళ్యా స్త్రవే శ్రలు సూచించి
యున్నారు.
అసలు ఆర్థిక సంపదను గూర్చి తెలుసుకొనుట ఎట్లు $
ఒక మనుష్యుని వేషము బాహ్య (ప్రవర్థనము చూచి అతని
ఆర్థికస్థి తిని "తెలుసు కొనుటకు వీలయినస్తే విమానము
నక్కి "దేశమును చుట్టి వచ్చిన చేశమునందలి పంటలు పారి
(శ్రామిక "కేంద్రములు పల్లెలు పట్నములు చూచి దేశపు
వీ 2 అ 4 ఒళ్ళు క్
ఆర్థిక స్వరూపము యొక్క బాహ్య చిత్రమును చ్మితించు
239 ౬
ఆంధోస రో (as నము
కొనవచ్చును. ఇవిగాక ఆ చేశమనందలి క ర్మాగారముల్కు
సార్మిశామిక "కేంద్రములు, సాడి
పంటలు, ఖనిజసంపద్య ఆ చేశములో
వివిధ (ప బేశములనుండి (పభుత్వము
నకు వచ్చు ఆదాయవ్యయములుు
అక్కడి రైతుల పరిస్థితి, త్ష్ము
ములు కంపెనీలు, బ్యాంకులు మొద
లైన విషయముల పరిశీలించి కొంత తెలుసుకొన వచ్చును.
ఆ 'దేశస్థులకు ఇతర(్ర దేశములతోను, ఇతేరపదేశములలోను
గల వ్యాపార 3 సంబంధములు ఆ ప్ర'దేశములోనున్న మోటా
రులు లారీలు మొదలగునవి గూడా అక్కడి ప్రజల సి సిత్రిని
సూచించును, ఇస్లే రైలు మార్గములో నున్న పారిశ్రామిక
"కేంద్రములు, "పద్ద కై ల్వేజన్స్_ననులు మొదలగు వాటిని
గసాచడా ఈ సందర్భమున పరికీలించ వలెను,
మద్రాసునుండి _బరంపురమునకు (ప్రయాణము చేయు
చున్న ప్పుడు నెల్లూరు జిల్లాలో కొంత భాగము | గుంటూరు
'బెజవాడల మధ్య కొంత్ భాగము ;
(ద్రవరముల మధ్య కొంత భాగము ; సామర్గకోట తుని
అనకాపల్లుల మధ్య కొంత భాగము సస్యశ్యామల మై కంటి
ఏలూసు రాజవముహేం
కింపుగా కోనువీంచును. అక్కు_డక్క_డ ' "పెద్ద కర్మాగార
ములు కనపడును, మద్రాసు నుండి కోయంబుత్తూరునకు
ప్రయాణము వేయు చున్న ప్పుడు నల్ల నేల , అనేక కర్మాగార
ములు కనపడును. మద్రాసు నుండి రామేశ్వరము (ప్రయా
ఇము చేయు చున్నప్పుడు విల్లుపురం, తిరుచునాపల్లి,
మధుర మొదలైన 'పెద్ద'పెద్ద రైల్వే జన్క్_పనుల్పు ఫలవంత
మైన భూములు, కిక్కిరిసిన పట్టణములు కనపడును,
సంపద గల చేళశమని
ఊహీంచ వచ్చును. మనకు కృష్ణా గోదావరి మొదలగు ద్ద
"పెద్ద నదులు, ఆనకట్టలు ఉన్న ప్పటికిన్నీ మన నదులలోని
నీరు ఇప్పుడు మనకు నూటికి ర వంతుల కన్న ఎక్కువ ఊప
దీనిని బట్టి దత్సీణాది ఎక్కువ
వి
యోగ పడుట లేదు. గుంటూరు మొద్దలెన (ప్రదేశములు
ఎక్కువ కూమబాధకు గురియై
ఆంధి) దేశపు 'మైణ్యము పొందు చున్న వి. మన
సంపద - (పొంతీయులు రంగూాక్, బర్మా
కొన్ని వివరణములు మొదలైన (ప్రదేశముల కిప్పుడు కూలి
నాలిక పోవుచున్నా శే కాన్ని వర్తక
వాణీజ్యముల వై పోవుట లేదు, దకీణాది వ ర్తకులు. అనేక
థి
(ప్రచేశములకు పోయి వర్తకము చేయు చున్నారు, మన 7
సంపద ఎట్లున్నను మన (గామములు చూచుట శెంతేదా
సంపన్న ములుగా కనిపించును, ఇతర రాష్ట్రములలో, క్ని
పల్లెటూళ్లలో చూచుటకొక "పంకుటి 'ల్లై నను కనిపించదు
మన ఆంధ్ఫరాస్ట్ర్రమున మధ్య రకపు జనసామాన్యప్పు సంఖ
ఎక్కవ, మన ఆంధ్ర దేశపు సొటకపుజనులు సెతీవు
గా శ్రీ వేమవరపు రామదాసు పంతులు బి.ఏ., వి.ఎల్.,
స్టేటు కౌన్సిలు కాంగెసు పార్టీ లీడరు, సప హకారోద్య
మములో అఖిల భారత నాయకత్వము సంపాదించిరి.
రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యకులుగా నుండిరి.
అఖిల భారత సహకార షతీకాధిపతులు.
తమిళ నాడు మొదలైన ఇతర దామీణాత్య (ప్రదేశముల వారి
కన్న చేవమ్బు దుస్తులను ధరించుటలో కొంచెము ఉన్నత
విధముగా నుందురు. మన (పదేశీములనుండి (ప్రభుత్వము
నక వచ్చు ఆదాయమును బట్టి ఏజిల్లా ఎంత
మెనది తెలుసుకొనవచ్చును, మన తెలుగు జిల్లాలన్నింటి
లోను భూమి పన్ను 'గుంటూరు జిల్లా నుండి రు. 683196
లున్నూ డిసి స్ట్రీస్టబోల్లు ఆదాయము రు. 1268604 లున్న
సంపన్న
240
తా
(ప్రభుత్వమునకు వచ్చు చున్నది. తూర్పు గోదావరి జిల్లా
నుండ రు, 6490685లు భూమి పన్ను మిదన్వు రు, 129865
లు జీల్లాబోర్లు నుండిన్నీ (ప్రభుత్వమునకు వచ్చును. ఇట్లే 16
వ పుటలో చూపిన పట్టిక ననుసరించి అన్ని జిల్లాల విషయ
ములు తెలుసు కొన వచ్చును,
వ్యవసాయిక స్థితిగతులు ఖనిజసంపద
మొదలై న
విపులాంకేముల గురించి చర్చింపబోవుటకు ముంద్కు మన
'జేశమునందలి 'మోటారులు, బస్సులు లారీలు కూడా మన
ఆర్థిక పరిస్థితిని తెలియకేయునుగాన వాటిని సరించి తెలుసు
కొనవలసి యున్న ది త
లా పేర hE శ్రీకి 8 ee ss
|.
విశాఖపట్టణం 48 52 19 151 412 677
తూ, గోదావరి 54 1 —_ 128 808 500
ప, గోడావరి 17 4 2 114 140 277
కృష్ణా 19 48 9 174 287 482
గుంటూరు 87 88 14 155 230 469
నెల్లూరు 4 5 8 121 151 96
కడప 8 11. 68 66 158
కర్నూలు 8 19 — ర8 55 165
బళ్లారి 24 18 — 89 130 9౦
అనంతఫూరు 71౦ 66 72 157
చితూరు 29 16 4 118 18 ౨78
చంగల్పట్టు 28 28 2 45 20 828
ఊత్తరార్మా.డు 24 8 11 209 185 487
దవతీణార్కాడు 28 16 2 99 14 314
తంజావూరు 18 14 5 197 42 666
తిరుచునాపల్లి. 51 47 16 165 6500 789
మధుర 88 94 834 279 618 1138
రావునాధపురం 22 15 12 180 651 980
తిరునల్వేలి 57 42 20 192 857 668
కోయంబుత్తూరు 149 115 29 280 879 1452
నీలగిరి 82 149 40 60 178 1089
సేలం 73 42 8 197 38 633
దశీణ శనరా 87 74 18 106 283 43
మలబారు 48 167 9 206 612 10837
మదరాసు 451 382 110 869 4486 5748
8808 12291 19259
. 19888 1415 857
31
అన్డ్, బ్యాంకులు, కంసెనీలు
ఈ మోటూరు డీలరు అసోసి ఏనన్వారి లెక్క_లను బట్టి
చూచినప్పటికిన్నీ మన రాజధానిలో "తెలుగు జిల్లాలకన్న
దక్నీణ జలాలలో ఎక్కువ బస్సులు మోటారులు మొదలె
నవి ఉన్నట్లు ఊహించుట కవకాశము కలదు.
థై
ఖనిజసంపదు బారి కామిక'స్టితి, 3
థ్ “మా
ద్యమము నుగురించి తెలునుకొనవలపి
యున్నది, వ్యవసాయము _ పరిశ్రమలు, ఖనిజసంపద
"మొదలైన విషయములకు సంబంధించిన వివదణములు
ఆయా శీర్ది కలుగల భాగములలో విపులముగా వివరించితిమి,
ఇప్పటి మన ఆంధ్రదేశ జనసంఖ్యలోో నూటికి 90 మంది
వ్వవసాయిక పరిశ్రమతో సంబంధము కలిగియున్నారు,
దేశములో తి/% వంతు జనులకు జీవాధారము వ్యవసాయమే,
మన మృడ్రాసు రాష్ట్రములో వ్యవసాయముమాద ఆధారపడి
యుండువారిలో ఒక్కొక్కూనికి సాలీనా సుమారు
రు. 12=12=0 లకంటు ఎక్కువ ఆదాయము వచ్చుట లేదు,
మన ఆంధధ్రరాష్ట్రిమును ఇతర రాస్ట్రిముల కొన్ని ంటితో
పోల్చిచూచిన చాలా ఎెపేదదేశ మనిపించును. తెలుగు
జిల్లాలలో చిత్తూరు కడప కర్నూలు అనంతపురం, బళ్లారి
జిల్లాలున్నూ ; "నెల్లూరు పశ్చిమ గోదావరి, తూర్పు గోదా
వర్సి విశాఖపట్నం జిల్లాలలోని మెట్ట (పొంతౌలలోను
వ్యవసాయ మునకు వర్భ ముమోద ఆధారపడవలనీియుండును,
వర్ష ములు లేక ఈ (ప్రాంతములలో అనేక పర్యాయములు
తూమములు 'సంభవించుచుండును మన ఆంధ్ర దేశమున
వచ్చు, వమామములు మన [ప్రజలకు ఆర్థికముగా హాని
కలిగించుచున్న వి, అందుచేత వ్యవసాయమునకు (ప్రజలకు
అవి ఎట్లు హోనికరములుగా నున్న వో తెలుసుకొనవలసీ
యున్న ది, ఆంధ్ర బేశమునందు పండు పంటలు వాని
విలువలు వ్యవసాయమన్న నీర్షిక (కిందగల భాగములో
ప్రత్యేకముగా పట్టికలతో 177-178 పుటలలో చెప్పబడినవి,
వాటినిబట్టి మన వ్యవసాయిక సంపద తెలుసుకొనవచ్చును,
“తెలుగు జిల్లాలలో ఒక భూపాయికి తేర్కు._వ శిస్తు
వాలింఛు పట్టాదారుల సంఖ్య ఒక రూపాయి మొదల 10
| య
రూపాయిలలోపు శిస్తు చెల్లించు పట్టాదారుల సంఖ్య
241
వెయ్యి రూపాయిలు శిస్తు చెల్లించు పట్టాదారుల సంఖ్యలు
మాత్రము ఈ (క్రింద పట్టికలో చూపబడినవి,
లు
|
కాకు
ఠి న |
సి a |
bi ASG GE
3 36 0 3
ట్ట ప bs A aa
ఉం ఇస “3 § 0 తొ
చి = ౦6 A b ot.9
xf చ్ 3౯ జ bh స న ల ద్ద ౧ న
శీ 929 సంస పిత
విశాఖపట్నం 9,788 21,010 1
తూర్పు గోదావరి 11,382 89,781 15
పశ్చిమ గోదావరి 12,907 94,531 19
కృష్ణా 11,721 కి5,465 రి
గంటూరు 82,507 105,842 తి
నెల్లూరు 10,512 48,866
కడప 83,721 78,648
అనంతపురం 26,147 68,710
బళ్లొరి 18,876 79,900
కన్నూ లు 17,300 68,246
చిత్తూరు 20,241 56,710 1
పె పట్టికనుబట్టి వెయ్యి. రూపాయిలు శిసు వెలించు
ర లు ౬ —0 య.
పట్టాదారుల సంఖ్య అతి. స్వల్పమని “తెలియుచున్న దిగదా !
దినిని బట్టి ఆంధ్ర దేశమున ధనాథఢ్యులై న రైతులు అధికముగా
కూలీ.
లేరని "తెలియును, చాలామంది వ్యవసాయపు
లున్నారు. ఒక రూపాయికి తక్కువ శిస్తు చెల్లించు
పట్టాదారు ఎంత తక్కువ విస్తీర్ణము గల భూమికి అధిపతి
మైనది ఊహించుకొనవచ్చును, ఇంక మామముల విస
యము పరిశీలింతము,
1896-97 లో ఆంధ్రబేశమున "పెద్ద షొముము. వచ్చెను,
1900 లలో మరల తౌమమువచ్చి నర్భ్చారావుపేట్కు విను
కొండ తాలూకాలు నష్ట్రపడినవి, అనంతపురం జిల్లాలోని
తాడిష్మత్రి. కదిరి
. బళ్లారి జిల్లాలోని అదోని.తాలూకా
యున్నూ; కర్నూలు జిల్లాలోని
తాలూకాలు ;
కెమములు -వాటివల్ల
వ్యవసాయమునకు,
(ప్రజలకు కలుగు బాధ. మార్కాపురం, నంద్యాల్క కోయిల
కుంట్ల పట్టికొండ, కంభం (మొద
లైన (పదేశీములున్నూ 3 కడప, “నెల్లూరు జిల్లాలలో కొన్ని
242
భాగములున్నూ 1900. సంవత్సరమున కొంతవరకు నష్ట
పడినవి. 1901 వ సంవత్సరమున మరల కరువు వచ్చి
కడపు అనంతపురం, చిత్తూరు మొదలై న (పదేశములలో కస్ట
ములు అధికమద్యూసు,. 1919 లో కృష్ణా జిల్లాలోని నంది
గాముతాలూక్కా మునగాల ఫరగణతాలలో హిమము సంభ
వించినది,
- 1920 నంలో (ప్రతి సంవత్సరము. సగటున కురియు
వర్ష ములలో సగమైనను కురియక బక్లార్కి అనంతపురం,
కర్నూలు జిల్లాలలో కరువు వచ్చెను, బళ్లొర్కి అనంతేపురం
జిల్లాలలో మరల షూమబేవత్ యినుప గజ్జాలతో 1924 లో
తాండవమాడినది, & సంవత్సరం వషామనివారణమున్నకె
రు 2,21,54ర్ వెచ్చించి పనులు చేయించిరి. 1926 లో
కోయంబుత్తూరు జిల్లాలోని ధర్మపురం తాలూకాలో
వానలు సకాలమున లేక కొంచెము కరవు బాధ కలిగను,
బల్గొారి జిల్లాలోని బళ్లారి ఆలూరు తాలూకాలు 1981-32 లో
కూమమునకరో గరియయ్యును, 1982 లో కురిసిన వర్ష
ములతో ఇక్కడ అప్పటి కామబాధ తగ్గాను. 1984085
ల్ో బళ్లారి అనంతపురం జిల్లాలలో గొప్పతామము వరల ,
వచ్చినది. దీనికి కారణము 1988 నుండి 1985 వరకు ఆ
(ప్రదేశములలో గల అనావృష్టియే. అప్పుడు క్షామనివా
రణమునకై రు 17,29,452లు ఖర్చు పెట్టబ డెను, అనంతపురం,
కర్నూలు జిల్లాలలోని కొన్ని భాగములలో వర్ష ములు 'లేక్ష
1937-38 లలో కరువులు వచ్చినవి,
ము త్రముమిద ఈ (ప్రదేశములు అధికముగా మమ
ఇక్కడ వర్ష ము లేక
పోవుట
ములకు _లోనగుచున్న విగదా !
పోయినను సరియైన . నీటివనరులు ఏర్పరచక
శోదనీయము, ఈ (ప్రదేశములలో నిజమునకు చాలావరకు
బావులు చెరువులు లేవని చెప్పవచ్చును. హోరినద్కి సిరిగుప్ప
దగ్గర తుంగభదపాయ కొంచెము వ్యవసాయమున కప
యోగపడుచున్న వి. ఇక్కడ వర్ష ములు సరిగా లేకుండు
టచే భూముల విలువ పెరగదు. యెగా తక్కువ సగటున
ఇచ్చట నల్లభూమి ఖరీదు ఎకరము ఈ 110 అనిన్నీ ;
షృర్రభూమి ఎకరము ఈ 60 లనిన్నీ అంచనా వేయబడినది,
తుంగభ(ద్రాప్రాజెప్ట వీరికి చాలావరకు తోడ్సడ గలదు.
ఈ (ప్రదేశమున వ్యవసాయమునకు ఇంగ్లండు అమెరికా
మొదలైన దేశములలో ఉపయోగింప బడుచున్న ట్టి “ వర్షపు
శ
మరలు (Rain Makers) ఉపయోసీంచుటకు వీలయిన,
ఉపయోగపరచుట మంచిది,
"నేరుశనగ సాగుబడి అధికము,
లోను వేరుశనగ 12 లతల ఎకరములలోను సాగుబడి
చేయబడుచున్న ది, వ్యవసాయము ముఖ్యముగా మన
"దేశీయుల జీవాధార మైనప్పటికిన్నీ మన దేశమున వ్యవ
సాయము అభివృద్ధిపరచుకొనుటక్కు యంత్రములు _ ఇతర
నీటి 'సదుపాయములను ఉపయోగించుకొనుటకు (ప్రయత్న
ములు జరుగుటలేదు. - అందుచేత అభివృద్ది లేకున్నది. ఈ
విషయములు విపులముగా భావి ఆంధ్ర దేశాభివృద్ది అను
ఫీద్ది క్ష (క్రింద ర్చించబడును, ఇట్టి కారణములవల్ల (క్రమ
ముగా రైతులు బీదస్థితిక వచ్చుచున్నారు. చాలా వరకు
బుణ(గస్తులై పోయిరి, వ్యవసాయముచేస్కి కష్టించి పండించు
రై తునకు కష్టములు తప్పుటలేదు, బుకువు బుతువునకూ
'తెగుచున్న (బతుకులం"కేల నతుకుకొనుటరయే మన రైతుకు
మీగులుచున్న ది.
ఈ (ప్రదేశములలో (పత్తి
(ప్రత్తి 10 లక్షల ఎకరముల
ఒక సుప్రసిద్ధ ఆర్థికళా ప్రవే శ్ర వ్రాసి
నట్లు మన రైతు “క may slave all his life, but
he can never free himself from the grip of. the
money lender. The result is “the Indian
peasant is born in debt, lives in debt,-dies in
debt, and bequeaths 6606” ( జీవితకాలమంతయు
కసించి నప టికీ అప్పులవాని
తి ,
వతు బుణగస్టత, చదాఠుణ దంస్థలనుండి బయట
రైతుల అప్పు పడలకున్నాడు, దీని ఫలితముగా
దేశముయొక్క అప్పు! ల్రైతు అప్పులలో పుట్టి, అప్పులలో
"పెరిగి అప్పులలో మృతినందు
చున్నాడు, అప్పు అతేని (బతుకునకు లిఖంచిన మరణ
శాసనయొ పోయినది).
_ భూమి తనఖా బ్యాంకులు "మొదలైనవి రై తోంగము
యొక్క అభివృద్ధికై పౌటుపడుచు రై తున కార్షికోపకృతి
తరయణమున చేయుచున్న ప్పటికిన్నీ రైతు, తన భూమిని
ఆకట్టు పటుటవల్ల సంఘమున తనకు పరపతి తప్రనన్న
సిచే ఇబ్బడి కిబ్బడి వనూలు వడ్డీ ఉీరటు చేసుకొను వడ్డె
వ్యాపారస్తులవద్ద సే ప్రామిసరీశోటు పద్ధతి చె అప్పలు
తెచ్చుకొని న నష్ట్రపడి పోవుచున్నాడు, దేశములో: సై తు
బుణ(గస్త కక్ష, అనేక కారణములు చెప్పబడినవి. వానిలో
ముఖ్య మైన వాటిని చర్చింతేము,.
ఆస్తీ, బ్యాంకులు, కంపేనీలు
For పస్తుతము అమరకములో నున్న భూమి చిన్న చిన్న
చెక్కు_లుగా అనేక అమరకపుచారుల చేత్మికిందనుండుట ;
అందుచేత ఆచిన్న భూభాగముల పె వచ్చు ఆదాయము
రైతునకు చాలక్క అతడు నిత్య జీవనము గడుపుకొనుటకే
శ క్రిదాలక అప్పులు తెచ్చుకొనుచున్నాడు,
(2) పూర్వపు మన పరిశ్రమలు (గ్రామ, జీవితములలో
మార్పులు వచ్చి, విచ్చిన్న మె పోవుటచేత శైెతు కుటుంబ
ములయొక్క_ ఉపాధి తి వారు అప్పుల పాలగుచున్నారు.
(3) మన వ్యవసాయము “నడువు పర్గన్యు డన్నుగ్రహిం
పనినాడేమి సేతు 2”
శతు కేవలము
వను భారతే వాక్యము (పకారము
వద్ద ముపైననే ఆధారపడి యుండు
టే అనావృష్టి అతివృష్టివల్ల నష్ట్రపడీపోయి, అప్పులకు
చేయి వా-చవలసీ వచ్చుచున్నది.
(4) మన
గోగములవల్ల
వ్యవసాయదారుడు
అధికముగా .
అతని పశువులు
_ చువణించుచుండుట వల్లు
అనేక పర్యాయములు (ప్రతి 'సంవత్సరమున్నూ నష్ట్రపడు
చున్నాడు, దీనికి మన (పదేశములలో, పశువులారో గ్య
మునకు, సంబంధించిన. నిర్లక్యయు/సా డా కొంతవరకు కారణ
మని చెప్పవచ్చును. |
(5) ఇవిగాక మన రైతులు అధికముగా వ్యవహార
పరిస్మా_రము లకు కోర్టులకు పోయి అనేక వ్యయములకో
లోనగుట్క వివాహాది సమయములలో . సంఘమున గౌరవ
ప్రతిష్ట లధికమగునన్న భావముతో శక్తికి మించిన ధన
వ్యయముచేసి నష్ట్రపడుట,
ఈపె రైతుల నిరమరాస్యతను
ఆధారము చేసుకొని వర్హకులు వడ్డీ వ్యాపారస్థులు అధిక
లాభములు తీయుచుండుట చేత కు. బుణఫారము
పోవుచున్నది,
"కారణములే "కాక
రిని
మొరత్తముమిద "రైతు వ్యవసాయమునక్కు పాడి పంట
లకు (ప్రత్యేకించి. తెచ్చుకొను అప్పుచాలా తక్కువ అని
ముఖ్యముగా పూర్వపు వ్యవసాయిక పరి
స్థితుల. నఖీవృద్ధి పరచకపోనుట రైతుల అర్థిక పతనమునకు
భాలావరకు కారణము, '
మన మృదోసు రాష్ట్ర్రమున 150: "కోట్ల రూపాయలు
రై ఈ బుణముండునని (1935) డబుల్యూ, ఆర్, సత్యేనాధక్కా
సి యస్: గారి రిపోర్టునుబట్టి తెలియుచున్నది. చాలా
243
నాకికి ఆరు మాూాపాయిల
మమ సా ఆసలు శెట్టి రపు
ఉన్నతో ద్యోగు
ఖా
ag
స్ట ¥
అ
(శ
t
NX
Gg
ళు
ఫు
fe
క
బో
(ఈ
1
న
క్ర
అప్పుల సోడ 1798 నుండి (బిటిష్మ పభుత్వ
కాలములో అనేక కమకవ్పలు కష్టములు వచ్చుటచేత (ప్రభు
శ్యమువాప ఈ విషయమున వోక్యము కల్పించుకొని
చట్టైమ:ల వేయుటకు ఆరంఫించిరి. చెన్న రాస్ట్రమున
కరక ఆఫవాక్లు ” చట్టము కొంతవరకు బుణ భారము
నరికట్టినడి. “1574 డక్క_కా ఏగ్రికల్చరిస్ట్ స ఆక”,
CET ధా స కా /| ఇ Ut
SR ఖే ల ఇ | ఫ్ ఫి
రేరెం జ పుండ మెంటు ఆక్ >» 1884 ల గిక ల్చరిస్సు లోను
tay ఓక్ t న్ -
కస్ట, 1904 కే.ఆపకేటిన్ (ఆడిట్ సానైటీ అక్ష
wy ర చం
త మజాను ఉటరు, ప్రాహ డా EI
mi UF RD alt | న గ్గ ల ఈ జ్య N గ్గ జై
క్ర | Re) A జ శుక్ల ఆకు 3 1938
కొం
రస్ ప్రభుత్పమువారు. అమలుపరిచిన 1880 చట్టము
కె
&
తౌం౫మునకో ఎక్కువగా తో డ్నడినది, 1915 నాటి
4€ జ్ ణో
అన్యాయపు వడ అప్పుల చటమీ” (Usurious Loan
భూమి పోనొట్టుకొని,
£1,315 ds భూమిని సంవాదించినట్లు అంచనా
మన భారతదేశ వై తౌాంగమునకు
వచ్చను. సహనము 02915 ఎకరములు అని తెలియుచున్నది,
కూళితు ఒక్కబుణవి మోచన
మాజా
బగ స్త తను త్ర శ్షీంచుటకు
ఖః
చట్టము ేసినచాలదు. ఈ కృషీ బహుముఖము 'కావలేను
_రెతునకు వ్యవసాయి'కాఖవృద్దికి మార్తములు చూూపించవ లెను.
పన్నుల భారము నజరానాల భారము, వ్యవహారముల
ఖర్చులు “ముదలగునవి తేగ్గునట్లు చూడవలెను. అనలు
(పభుత్వము (పజల తన్న తికి సంబంధించిన అన్ని వియ
ములలోను తబ వహీంచవలెను. చేశమునకో వెన్నెముక
వంటి రైతు విషయము అశ్రద్దవహి చుట యన్న దేశము
విషయములో అ శ్రేద్ద వహించుటయే |
మన ఆం(ధ్ర దేశమున చాలావరకు రైతులు అప్పులను
వ్య క పలుకు బడిమోద నే తెచ్చుకొనుచున్నారు. ఈ వ్యక్తుల
కప్పునిచ్చు పద్ధతి లై నెన్సు పద్ధత్నిపె నుండుట మంచిది!
ఇంతకుముందు చర్చించిన కెెమములు రైతుల స్టీతిని వాలా
వరకు (క్రోంగటీసిన విషయము గమనింపదగినది.
పెన వ్యవసాయిక స్థితిగతులు, రైతు బుణగస్తత
మొదలై న వాటీని సూచదించియుంటిమి,
పారిశ్రామిక సంపదనుగురించి చెప్పవలెను,
వస్తూ త్త్పత్తి విచారణమునకు కావలసినంతవరకు యిచ్చట
చర్చింతేము, మన ఆం(ధచేశములో సంపదాయానుసార
ముగా కుండలు చేసుకొనుట, కమ్మరి, వ(డంగము పనులు
చేసుకొనుట . మొదలై న కులవృత్తులు కలిగినవా రేక
లున్నారు. యిట్టివారు చేసుకొను పనులన్ని
యున్నూ "పెద్ద పరిశ్రమల (కింద చెప్పుటకు వీలులేదు,
అవి పరిశ్రమలకు తోడుగానుండు
యింక
కానీ
కానీ
మనదేశ పార్మిశామిక నవి, ఎక్కువ వస్తువుల నుర్పత్తి
సంవద వేయుటకు ఏర్పడిన “పద సంస
త య రా
లనే పరి శ్రేమలందురు. ఫ్యాక్టర్
నివేదికలను ఉపరిశీలించినచో
చెన్న రాజధానియందు ఇట్టి
పరి శేమ లెన్ని యున్న వో, ఆంధ జిల్లాలలో ఎన్ని
యున్న వే విళదమగసను, సాధారణముగా 15 మంది పని
వారికి తక్కు వాాకుండా కలసి పని చేయుచుండు (పతి
పరిశమగా డా ఫ్యాక్టరీ చట్టము క్రింథ చేర్చబడును,
మొ త్రము మన రాజధానిలో 1940 లే 1891 ఫ్యాక్టరీ
లున్నవి. వానిలో గ్ర2ర్రి ఫ్యాక్టరీలు 'సంవత్సరమంతయు
పనిచేయవు, కారణము ఇవి" బుతువుల ననుసరించి
యుండు పరిక్రమ లసటచవేతచే ! 'సంవతృ్ళరమ ంతేయూూ
పనిచేయు ఫ్యాక్టరీలు 1368 వున్నవి. మన పారిశ్రామిక
244
స్
i
క PR TER RR RR RS
ఫే -
హ్
వ్
ఆంధ్రసర్వన్వము
- కరగ అండి కంపెని =
మౌంట్ రోడ్లు / మ్మ దాను
కుర్చీలు బల్లలు "మొదలయినవి
చేయు పనులలో
ఘునత పొందిన
నో
దశ్నీణ భారత బేశములో మిక్కి-లి
పెద్దదయిన
ర్ల సా (రంపుపుకోత మిల్లును
ఈ కంపెనీవారు సిర్వహించు
చున్నారు |]
గత 45 సం॥ లుగా ఈ కంపెనీ
(కుజాభిమాసికి ప్మాతమై
దినదినాఖవృద్ధి నందుచున్నది !
"ఒకసారి మాకు అనకాశం ఇవ్వండి ; మోకు
కావలనినవాటిని చక్కగా తయారుచేసి
క
ఫి
క
జ్జ
శ
3
3
RAEN SERA NPR AER NINN RIIN EPR
i
3
Kk
ss
3
గ
వ
+
స
న్
న
3
Ne
స
$s
3
శ
వ
న
3
:
"3
i
న.
కానా |
(1982 కో-అనరేటివ్ స్నావైటీల చట్టం క్రింద రిజిస్లరైనది) (9
= అధ్యతంలు : [[=$అల్చీ
గ) ఆ ఏ. ఎన్, కుమారస్వామి రాజు సళ. (|)
ా ()
SY
(|
న్న
(1
Meese
ఈ సా, నైటిలోని ఆతమ అతతాలు
న్ సన్యమైన పెట్టుబడులు
చక్క.సి యాజమాన్యం
అత్యధిక లాభాలు
(పభుత్వ పర్య వెక్షణ
తక్కువ పీమియం శెట్టు
ఉదారమైన పాలన్సీ మరతులు
fy
|
|
(|
(|
|
గ్
(పనిద్ధమైన డైరక్టర్ల వర్షం (|
()
|
fy
|)
(|
(ప్రి
గ్ న్న న ha
ట్ర త్ర త్రి త్తు ప... ...!
_ వాటాల మూలధనం, డిబెం-చర్ మూలధనములతో
సంబంధం లేకుండా ఈసంస్థ కేవలం పట్టాదారులక్ చెంది
నదే; దీనిలోని లాఖాలు వూరి గా పట్టాదారులవే ! |.
" రిజిస్రర్లు కో -ఆప రేటిన్ర నాన నైటీలలోని సభ్యులకు
వ్రత్యేక తగ్గింపు పిమియం "రేట్లు
(ప)
సంసద' కాటపట్టులయిన ఈ ఫ్యాక్టరీలు తెలుగు జిల్లాలలో
. ఎచ్చట ఎన్నియున్నదీ ఈ (క్రింది. పట్టికవల్ల తెలుసుకొన
వచ్చును,
సం॥ మంతయు సం॥ములో బుతవు
జిల్లా పేరు వని చేయు లనను సరించి
ఫ్యాక్టరీలు పని చేయునవి
విశాఖపట్నం ౦8 9
తూర్పు గోదావగి 69 ర్
పశ్చిమ సోచావరి 86 0
కృష్టా 97 91
గుంటూరు 87 తర
నెల్లూరు 25 2
కడప 1& 28
అనంతపురం 19 48
బళ్లారి 23 89
కర్నూలు 97 40
చిత్తూరు 20 4
మొ త్రం 565 276
ఈ 'తెలుగుజిల్లాలలోోేని ఫ్యాక్టరీలలో సంవత్సేరముపొడుగు
నా పనిశేయువాటిలో (ప్రతిదినము "సగటున 86,820 మందిని,
కొన్నాళ్లు పనిచేయు ఫ్యాక్టరీలలో 14,410 మందిని పని
చేయుదురు. పెగ్కా ఈ సంఖ్యలను బట్టి మరికొన్ని విషయ
ములు తెలియుచున్న వి, రాష్ట్రామునందలి ఫ్యాక్టృ రీలలోసగము
భాగముకంటు అధికముగా ఆంధ్న పాంతములయం దేయున్న
వి. కానీ వీటిలో పనిచేయుచున్న పనివారి 'సంఖ్యమ్మాత్రము,
రాష్ట్రైమునందలి ఫ్యాక్టరీ కార్మికుల 'సంఖ్యయందు ఆయి
దవ వంతు మాత్రమే ! దీనిని బట్టి "తెలుగు జిల్లాలలో అనేక
మంది కార్మికుల నియోగించి పనిచేయు "పెద్దపెద్ద పారిశ్రా
మిక ేంద్రముల సంఖ్య తక్కవనిన్న్సీ అట్టి పరిశ్రమలు
ఇతర జిల్లాలలో ఎక్కుునగా నున్నవనిన్నీ చెప్పవచ్చును, తిరు
పతిలోను మదనపల్లిలోను (గామ పర్మిశ్రమలున్నవి. ఈ పరి
(శమ లలో "మొత్తము 15 వందల మందికి. మెగా పనిచేయు
చున్నారు. "పెట్టుబడి మొత్తము 17 వందల
రూపాయలకు “పె బడియుండును. వీటికకళూడా మన
సహాకార సంఘములు తోడ్చడుచున్న వీ, మనంపొరిశ్రామిక
అఫీవృద్ధి ని నొందించుకొనవలెను, మన
ఇందు
ర్ి నునము ఇంక
cP
ఆస్తీ, బ్యాంకులు, కంపెనీలు
పరిశ్రమ లయొక్కు.. అఫివృద్ధికి ఆధార భూతములయిన కొన్ని
సం'సలను గురించి చెప్పవలసి యున్న ది,
స స్ట
ఆంధ్రా జేంబర్ ఆఫ కామర్సు లా ఆంధ్ర
"దేశము యొక్క ఆర్థి క్ర వాణిజ్య పార్మిశామిక హక్కులను,
(పయూజనములను సంరక్షించి అభివృద్ది నొందించు ను
ముతో 1927 వ, సం॥మున దివాకొ బహదూర్ కొమ్మి శెడ్డి
నూర్యనారాయణమూరి, నాయుడు,
ముఖ్యమైన కీ శే, కాశీనాథుని నాగేశ్వర
కొన్ని పరిశ్రామిక రావు పంతులు సి, రంగనాయ
కులు చెట్టి వా వెంకటేశ్వర
శాస్త్రులు నారాయణ దాస్ గిరి
ధరణాస్ "మొదలై న ప్రముఖులచే ఇది స్టాపింపబడినది. ఆంధ్ర)
డెశమునందలి అన్ని జిల్లాలలోని వర్తకులు ఈ 'సంఘమున
'సభ్యత్వము వహి౦చిరి, ఇది అఖిలభారత వాణిజ్య'సమ్మే+ సము
(Fedaration of Indian Chamber of Commerce)
త్రో అనుబంధింపబడినది. ఈ సంఘము తెలుగు జిల్లాల
సంసలు వావిళ
థి యి
లోని వాణిజ్య స రాస్టలకును, బ్యాంకింగ్ సంస్థలకును (ప్రతి
నిధిగా భారత, ప్రభుత్వము వారిచేత
మద్రాసు కార్స రేవకా ఎ పైకే సదా చె లై సెన్సింగ్
అంగీకరించబ డెను.
బోర్డు
మద్రాసు ష్రండన్స్ నన్ బోర్లు గవర్న మెంటు హోస్పిటల్బు
సలహా సంఘము, బోర్లు ఆఫ్ కమ్యూని కేవన్సు, (పొవిని
యల్ కాటకా కమిటీ, (పొవిన్షి యల్ ఎడ్వనైజర్ కమిటీ
మె ద్దు
సఫైస్
మద్రాసు పోర్టు కమిటీ మద్రాసు పోద్టటస్టు బోర్డు
రైల్వే శేటు అడ్వనైజర్ కమిటీ మొదలైన సంస్లలలో ఈ
ఆఫ్ వార్ ) ఎక్సొపోర్టు అడ్వయిజరీ కొన్సిలువారి
సంఘమునకు (వొతినిధ్యము గలదు,
ఈ 'సంఘాధ్యతుులు నారాయణదాసు గరిధరదాసు
గారు ఉపొధ్యతులు క,
గౌరవ కార్యిదర్శి వి, "వంక శుశ్ళర శాస్తు)లుగారు.
సూర్య నారాయణరావుగారు 5
ఆంధ్రా ఎంజినీరింగ్ కంపెని లీమిశుడ్
ఈ సంస్థను, (వికాఖ= బెజవాడ) ముదట డి. ఎల్,
నర్సింహరాజుగారున్నూ , మరికొందరు భాగ 'స్వాములున్నూ
కలసి వర్తక 'సంఘముగ స్థాసించిరి, 1929 వ సం॥న ఇది
8 లతణ రూపాయల “పెట్టుబడితో పవేటు లిమిశుడ్
కంపెనీగా మౌర్చబ డెను, పిమ్మట నర్సించారాజుగారు ఆంధ్ర
245
ఆంధస రన రము =
ow లి, న్
కీ శ శ్రీ దంతులూరి లక్ష్మీనర్సీంహరాజు, బి.ఏ, బి.ఎస్సి,,
ఎమ్. ఎస్సి, ఎమ్.ఎల్ .ఏ. విశాఖపట్నంలో ఆంధా ఎంటి
జింగ్ డైరెక్టరుగా నుండిరి.
ఆం(థా సీమేంటు, విశాఖపట్నం పంచదార ఫాక్టరీల
స్థాపకులు.
సీరింగ్ కంపెనీ నావించి మా
"దేశమున ముడి పదార్థ స సంపదను గురించి సమగ్రముగా పరిశోధ
నలుసల్పి, అనేక పరి శ్రేమల నెలకొల్ప వచ్చునని కనుగొనిరి.
అందుకుగాను విశాఖపట్టణమునందు విద్యున్ని ర్మాణశాల
"నేర్చరచుట అవస సరమని తలచి, లైసెన్సు కొరకు దరఖాస్తు
అధికారు లిచ్చటి
విశాఖపట్నం, జెజవాడలలో ధర్మల్ నే చేవనుల నిర్మించిరి.
నాన్సీ. నర్శింహారాజుగారికి అనకాపల్లి, విశాఖపట్నం
(ప్రాంతములలో విద్యుచ్చ కిని సప్లై చేయుటకు అనుమతొ
నో'సగిరి, ఇందుకుగాను రు 6 అతుల, పుట్టు? బడితో, విళాఖు
పట్నం. ఎలక్ ట్రిక్ సస్సై కార్పశేవకా ; _ అనకాపల్లి
షం. 2
ఎలక్ (టిక్ స కార్చొశేన పకా అను ఇండు. లిమి శుడ్
"a.
సంఘములు ఏర్చర-చ బడెను ఈ
ఈభూపాయల "పెట్టుబడితో “ విశాఖపట్నం. సుగర్ అండ్
శీపెనరస్ * అనుపేర మరియొక : పారిశ్రామిక స
కొల్పబడేను ఈ సపెట్టుబడ్కి తర్వాత రు 6 లక్షలకు అధి
కము చేయబడెను. అనకాపల్లి దగ్గర” తుంపాలలో' నున్న
ఈ కంపేనీవారి పంచదార ఫ్యాక్టర్ ఈ రోజుకి 200 పన్నుల
చెరకును ఆడగలదు, డ్
ప రెండుగాక్క వ లతల
సంస నెల
యా
అవకాశములను ఆలోచించి
_ ఆంధ్రా సీంమెంటు కంపెనీ లీమ'ఎడ్ == నర్సీంహరోజు
గారు స్థాపించిన పరిశ్రమలన్నిటి యందును ఇది "పెద్దది,
లక్షల "పెట్టుబడితో ఇది (ప్రారంభింప బడినది, . ఈ కంపెనీ
వారు తేమ బెజవాడ ఫ్యాక్టరీలో అత్యు త్తీమమైన సీమెంటు
తయారు చేయుచున్నారు, భారత (ప్రభుత్వము వారును
మ(ద్రాసు (ప్రభుత్వము వారును ఈ కంపెనీవారి
విరివిగా వాడుక చేయుచున్నారు,
సిమెంటు
ఈస్టుకోస్టు సిరెమిక్ ఇండస్ట్రీస్ లిమి"బెడ్ :-- దీనిని
1988 లో 10 లవమల రూపాయిల "ఫెట్టుబడితో నర్శింహ
రాజు గారు "నెలకొల్ప (పయత్నృముల హాపిరి, కానీ “నిర
వేరలేదు. |
ఆంధా నెంటిపిక్ కంపెని లిమికెడ్ :-- ఈ సంస,
ర్ు
1927 లో మచిలీపట్నమున స్టాపించబ డెను. 1939-40
సంవత్సరములో ఈ కం"పెనీవారి చెట్టుబడి రు 2,44£,976లు
1939-40 సం॥లేో వీరు ర% డివిడెండు పంచిరి,
ఇది ఫారతబేశమున (పఖ్యా తిగడించిన సంస్థలలో .
నొకటి, దీనికి సంబంధించిన _ వివరణములు పర్మిశ్రేమ
లను అధ్యాయమున చూడుడు, ఇవిగాక ఈ పారి శ్రామికా
ఫివృద్ధికి దోహదకారులై యున్న కంపెనీలలో ఇెప్పవలసి
నవి 5 బెజవాడ ఆం(భా ఫార్మక్యూటికల్ వర్క్సు మద్రాసు
ఎనామిల్ - వయ్బు* యివి రెండున్న ఆంధులు స్టాసీంచీ
జయ(పదముగా నడుపుచున్న సంస్థలు, పక్షి శ్రేమలన్న అధ్యా
యములో వీటికి సంబంధించిన వివరణము లున్న వి.
ఆంధాా ఇన్సూరెన్సు కంపెనీ $=.భారత దేశము నందతం
టనూ (పఖ్యాతి “గాంచిన నాయకులు డాక్టరు భోగరాజు
పట్టాభి సీతారామయ్య, డాక్టరు కోకా అహ౫ోబలరావు
మొదలై న (ప్రముఖులే 1925 'సంవక్సేరములో మచిలీపట్న
మున స్థాపింపబడను.. య(ర్రమిల్లీ మంగయ్య గారు (బారంభము
నుండి దీనికి కార్యదర్శిగా నుండిరి, ఇడి ఆంధులచే "నెల
కొల్పిబడీ జయ్మప్రదముగా నిర్వహించబడిన (ప్రధమ భీమా
సంస్థ, ఈ కలెసెనీ సల్వరాఖివృద్ధి అంధుల కార్య దీకును
సర్వతో ముఖముగా చాటుచున్న ది, భారత జేశపు (ప్రధాన
సంస్థలలో నిది యొకటి, ఇందుకో దీని ఈ 2 ప్రక్క లెక్కలే
యా . . ॥ | 5
నిదర్శనములు,
246
వు
ఈ కంపెనీ వారు మొదటి
10 ఠఈూ॥ లు; 2వ వాల్యుఏనక్లే 1000 8-15
రూ|| లు బోనసు పంచి పెట్టిరి, ఈ కంపెనీ యొక్క ధనము
“ "దేశీయ పరిశమలలోన్సు కెళుల కుపయోగించు భూమి
తనఖా చ్యాంకులలోను నిల్వ _చేయబడుచున్నది, దీని
శాభోపశాఖలు భారత ేశమంతయు వ్యాపించి పనిచేయు
చున్న వి.
ఇవిగాక డక్క_కా ఇన్ఫు'రెన్సు కంపెనీ హీందూస్థాకా
న్యూచుయల్ ఇన్ఫురెన్సు కంపెనీ విజయలక్ష్మీ ఇన్ఫులెన్ను
కంపెనీలు ఆంధ్ర దేశమున గై స్టాపింపబడి పనిచేయుచున్న వి,
వాల్యుఏప.క లో వెయ్యికి
ఈ కంపెనీలు ఇంకా అభివృద్ది చెందక పోవుట శోచ
నీయము ఇక మన దేశేసంపద కాలవాలములై న చ్యాంకు
లను గురించి తెలుసు కొనవలెను,
ఆంధ్ర బేశమున (ప్రజలకు గావలసిన పరపతి సౌకర్యముల
నిచ్చు వడ్డీ వ్యాపారము అధికముగా ఇంకను పౌహుకారుల
చేతిలో నున్నది. (ప్రస్తుతము
మన బ్యాంకులు - ఈ (పాంతేమున వడ్డీ వ్యాపారము
ఆంధా” బ్యాంకు చేయుచున్న జాయింటు సాకు
భారత లక్ష్మీ బ్యాంకు బ్యాంకులలో ముఖ్య మైనవి. (1)
ఇంపీరియల్ బ్యాంకు (2) ఆంధ్రా”
బ్యాంకు (3) భారత అమ్మీ బ్యాంకు (£) ఇండ్లో క మ్మెర్షి
యల్ బ్యాంకు (5) ఇండియన్ బ్యాంకు (6) హిందుస్థాన్
247
అన్ని, వ్యారకులు, కంపెనీలు
అమలులో MME సీమా బ్యాంకులు, వీనిలో ఆంధ్ర) భారత లత ' బంకులు
సంవత్సరము నున్న పాలసీల భీమా మొత్తం ని॥ రూపా ఇ₹ండునూ ఆంధ (పముఖులశో నెలకొల్పి బడినవి,
స రూపాయు య
ణంఖ్యి లు లు ఆంధ బ్యాంకు లిమిటెడ్ : ఈ సంస 1923 లో
9 థ్
1926 941 8,21,500 £761 డాక్టరు పట్టాఖి సీతారామయ్య మొదలవారిచే మచిలీ
1980 2,493 36,38,000 2,15,121 పట్నమున 7 స్థాపీంప. బడినది, ఫిక్సెడు డిపాజిట్లకు 100
1985 8,098 98,00,700 11,15,897 కహ ములకు 84 గ చా॥న వడ్డీ నిక్తురు వరు అన్ని
1940 14,805 176,03,057 $1,383,868 (ప్రౌంతములలోను ప హుండీలు బాలా స్వల్ప మైన కమోషహ
ఆస్థుల మొ నుతో వసూలుచేయు చున్నారు, విజయనగరం, "కాకినాడ్వ్య
సంవత్సరము త్తం. రూపా (ప్రీమియలు. చెల్లించిన ' సామర కోట, రాజమండ్రి ఏలూరు, "బెజవాడ, గుంటూరు,
యలు. రూపాయలు. కెయిములు. i |
| యె | నర్భారావుపేట ఒంగోలు, చెల్లూరులలో దిని శాఖలు పని
1926 42,460 98,402 1000 చేయుచున్న వి.
1929-89 2,88,110 1,92,975 22,000 భారత లక్ష్మీ బ్యాంకు లిమిపెడ్ ;- దీనిని మచిలీపట్న
19835 13,06,542 4,60,888 60,650 మున 1929 సం॥ మున డాకరు భోగరాజు పట్లాఖినీతా
న
1940 84,84,825 ర్విర్క్కిరరర్ 109,746 లాకుయ్యగారు.. స్టావించిర. దీని “పట్టుబడి క లకు
థి టె
రూసాయిలు, వసూలు చేసిన మూలధనం థు 89,950 లు,
బ్యాంకు రిజర్వుఫండు 9646 రూపాయిలు, కంటింజెంటు
రిజర్వు [కిద రు 1892 లు కలవు. 2 లతల రూపాయి
లకు -పెగా డిపాజిట్లు గలవు, ఈ బ్యాంకు (క్రమేణా. అఖి
వృద్ది పొందు చున్నది, 1941 సంవత్సరము జూక్ నెలా
కిరు అర్ధ సంవత్సరమున నూటికి రు 6 లు వొ॥న డీవిజెండు
(ప్రకటింప బడెను,
09 సహశారో్దద్యమము. em
చ్యాంకులనుగూర్చి చెప్పిన తర్వాత అన్ని పర్మిశమలక్యూ
జాతీయ విశాసమునకూ అభ్యుదయకరమైన తో డ్వాటు
నిచ్చు సహాకారోద్యమమును గహార్చి చర్చించవలెను,
దేశమునకు వెన్నెముకవంటి వ్యవసాయదారులకు, సారిశ్రా
మికులకు ఆర్షిక క్లిన్హపరిస్లితు లేర్పడినప్పుడు వారికి తోడ
థి అట థి
డుట్క మన స్వయంపోవక శక్తి నభినృద్ది పరచుట ఈ
.. ఉద్యవపు ఉన్న తాశయములు.
సహకారోద్యమము- మద్రాసు (పభుత్వమువారు సహకా
ఆంధ్రుల నాయకత్వము వో ద్యమ మును చట్టబద్దమును
చేయుచు, . 1982 లో మద్రాసు
సహాకార సంఘ ఛటము (చట్టము రను చేసిరి,
టు €6ం
ఇతర రాష్ట్రములలోవలె చెన్న రాజధానిలో 1904 వ
'సంవత్సేర్ణములో నే ఈ ఉద్యమము ఆరంభఖించబడినది, 1998
సంవత్సరములో 18,18రి సంఘములు చెన్న రాజధానిలో
ఆందులో వ్యవసాయిక సంఘములు
11,154. వ్యవసాయిక. సంఘములు గాకుండా ఉన్న
"సరసం lhe తక్క జక నెర్మట్రలు బ్యాంకులు, వ్యవ
హాం "క సంస్థలు బాలా భాగము మన పల్లెలలో (గామాణు
జో వోేడ్నడాచు పని శొయుచున్న వి, 1988 నాటికి
డు 4 "సంస్థ లన్ని ంటిలోను 934,400 మంది సభ్యులుండిరి,
కి
సంఘము సగటున 71 మంది సభ్యు
అక్ తక్కువ లేకుంజణా యున్నదన్నమాట ! 1941 నాటికి
“కట్టు ప నవమ 25 వోట్లు తాూభాయలు పగానుండును,
సపహాశావొదగరమూభఖివుది పటిక,
ద్యమ =ఇవృద్ధి ప
(పతి పడి సంవత్సరములకు)
అన్ని నంఘములలో
నంవకురము సొనెతీల సభ్యుల సంఖ్య పెట్టుబడి, లక్షల
సంఖ్య. రూపాయలు
1905-6 97 2,733 1.07
1915.16 1,500 137,495 168.88
1925.26 11,979 748,783 1182.80
1935-36 13,330 903,870 1763.80
1940.41 14,547 11,96,543 9,509.97
(కో. అప'శేటివ్ ఇయర్ బుక్ నుండి)
ఈ సహశకారస సంస్ధల (కిందనే భూమి తనఖా బ్యాంకులు
పంటపై అప ప్వులనిచ్చు సంస్థలు (Crop loan Societies)
1938 (జూక-80 వ తేదీ) నాటికి
18 నెం ట్రలు కో ఆపకటివ్ బ్యాంకులు తెలుగు జిల్లాలలో
ర్న
చెప్పవల సయంన ష్న్దిం
నున్నవి, 1905 నాటికి మన రాజధానిలో (పథాన
భూమి తనఖా బ్యాంకులు (Primary Land Mortagage
Banks) 119 గలవు,
తేలుగు జిల్లాలలోసి భూమి తనఖా చారాంకులు
సంఖ్య సంఖ్య
విశాఖపట్నం 9 కడప 3
తూర్పు గోదావరి 7 కర్నూలు 9
పళ్చిమ గోదావరి 6 | బళ్లారి 1
క స్తా 7 అనంతప్ర 1
గుంటూయో 6 చితూరు 3
నెల్లూరు త్ ఇతర జిల్లాలు 69
అ చెరి 119
అల ల వార వగ
సంఘముల "నెలక్ ల్సి
మన ఆంధ రాష్ట్ర
ములో సనాకారొద్య
మము ఇతర ఉద్యమ
ములవలె చక్కగా
నెలకోొనినది, తూ!
గో॥ జిల్లాలో సవా
"కా తో వ్వ మములు
పనిచేయు
చున్న వి. ఈ ఉద్య |
మాఖివృద్ధికి ఆంధ్రుల దివాకాబహదూర్ సర్ మోచర్ల
నాయకత్వము. ఎంతే రామచంద్రరావు.
యో కారణ భూతమైనందుకు గర్వింపవలసియున్న ది. క్ట "జ్జ
దివాకొబవాదూర్ 'సర్ మోచర్ల రామచం[ద్రరావుగారు మొట్ట
మొదట మద్రాసు రాజధానిలో రాష్ట్ర భూమితేనఖా
బ్యాంకు ఉద్యమమును స్థాపించి దానికి (ప్రథమమున వారే
బాగుగా
క్రీ శే,
అధ్యమత వహించిరి. తర్వాత వేనువరపు రామదాసుపంతులు
గారు ముఖ్యముగా | ప్రశేంసీంపదగినవారు. వీరు దీనికి సంబం
ధించిన (గ్రంథములు షృతికా రచనముచెసి అనేక పరపతి
అఖిల ఫారత కో-ఆపలేటివ్
ఇక స్టిట్యూట్, ఎ అసోసియేపుక కు ఇండియకా (వావి వ
యల్ కో-ఆపరేటివ్ బ్యాంకుల అసోసీి యే వకొకు అధ్య కం
ఇ, అఖిలభారతచేశములోను ఈ
యె
ఉఊద్యమనిర్వావా
కులుగా ఖ్యాతి శెక్కి_రి,
మద్రాసు రాష్ట కోౌ.ఆఫకేటిన్ యూనియకొకు
రాజధానిలోని
వి చేటు సానైటేలకు 1940-41
నం!!లో ఇచ్చిన అప్పుల పట్టిక (క్రింద ఇవ్వబడినవి.
అధ్యతలుగా లాం పట్టిక, మన
రా కర్రా రసంవలు
క
i
1940~— =»
కాలము అధ్య తులు,
న.
1914... .16 శ) ఎమ్, ఆదినారాయణయ్య
1916-20 ,, శె. బి రామనాథ అయ్యర్
1020...21 ,, టి. ఆర్, 'వెంక్టటామ శాయి
1922.24 రావ్రబవాదూర్ ఎ, వేదాచలయ్యర్
102426 ,, సర్ కె వి. కెడ్డి
1026-40 ,, జేమవరపు రామజాసుపంతులు
౫౨ ఏ, రామలింగ చెట్టియార్
248
అరగ ల్లా
నానన
రాజధానిలోని నవాకార బ్యాంకి పేరు.
BE టోాన్యాన వాడాక
చికాకోల్ కో=ఆప నేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమికుడ్.
వో=ఎఆప రేటి.న్ నెంటల్ బ్యాంకు లిమికుడ్, విజయనగరం,
డెస్ట్రికు కోో=ఆపలేటివ్ బ్యాంకు లిమిపెడ్, కాకినాడ,
రాజమండీ వో=ఆప నేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమికెడ్ ,
రామ-దంద్రపురం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటుడ్,
కోనసీమ కో-ఆశేటివ్ నెంటల్ బ్యాంకు లిమికుడ్, అమలాపురం,
పస్పిమ గోదావరి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ నె సెంట్రల్ బ్యాంకు లిమిశుడ్, ఏలూరు.
కృష్ణా కే. ఆపశేటివ్ బ్యాంకు లిమిశెడ్, మచిలీప పట్నం,
విజయవాడ కోఆపరేటివ్ బ్యాంకు లిమిశుడ్, బెజవాడ,
'సంటూరు డిసి సీకో కోఆపరేటివ్ బ్యాంకు లిమికుడ్, తెనాలి
నెల్లూరు డిసి స్రీట్ట్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిమెడ్,
కడప డిని సిస్ట్ కే ఆపరేటివ్" నెంటుల్ బ్యాంకు లిమిశుడ్,
కర్నూలు డిస్ట్రిట్ట కో= ఆప నేటివ్ నెం్టటల్ బ్యాంకు లిమి కెడ్ ,
హోస్పేట కో=ఆపనేటివ్ నెం టల్ బ్యాంకు లిమి మెడ్.
అనంతవూర్ డిసి స్త్ర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిశుడ్.
చిత్తూరు డిని స్రిట్ట్ కో ఆప నేటివ్ సెంటల్ బ్యాంకు లిమికుడ్
మద్రాసు డిస్ట్రిక్టు కోఆపరేటివ్ నెంటల్ బ్యాంకు లిమిటెడ్,
మద్రాసు (పోవిన్ది యల్ కో=ఆపచేటివ్ బ్యాంకు లిమిశుడ్,
కో= ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమికుడ్, వేలూరు,
సౌత్ ఆర్కాట్ డిసి సిక కోఆపరేటివ్ నె నెం టల్ బ్యాంకు లిమి కొడ్ కడలూరు,
కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమి లెడ్, కంజీవరం,
కోయంబుత్తూరు డిసి షిక్ట్ అర్బన్. బె బ్యాంకు లిమిశుడ్
మగుర-రామనాడ్ సెంటల్ కో-ఆపరేటివ్. బ్యాంకు లిమిశుడ్, మధుర,
(శ్రీవిల్లిపుత్తూర్ కో-అపశేటివ్ బ్యాంకు యూనియన్ లిమికెడ్,
సేలం డిసి సిక అర్బన్" బ్యాంకు లిమి మెడ్, సేలం,
కో. ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమి మొడ్ , కుంభకోణం.
కోోంఆపనేటివ్ సెంట్రల్ చ్యాంకు లిమికెడ్ తంజావూరు.
తిన్న వెల్లి డిసి సిక కోౌ.ఆపేటివ్ 'నెంటటల్ బ్యాంకు లిమికుడ్, తిన్న వెల్లి
తిరచునాపల్లి డిసి సిక కోఆపరేటివ్ నెం టల్ బ్యాంకు లిమికుడ్,
సౌత్ కనరా నెంటల్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిశుడ్, మంగుళూరు.
మలబార్ డిస్ట్రిక్ట్ కో. ఆప నేటివ్ నెంక్రైల్ బ్యాంకు లిమి పెడ, "కాలికట్టు,.
ఆస్తీ, బ్యాంకులు, కంపెనీలు
లన
దీ ర్థవాయిదా స్వల్పవాయిదా,
రూపాయలు రూపాయలు
7,842 137,517
1,000 10,28,094
972 15,60,698
49,454 4,02,616
1,90,221 19,41,623
54,890 18,81,084
47,924 80,20,820
960 48,831,022
99,125 22,25,006
106,455 86,89,841
16,591 12,04,256
50,802 7,52,798
28,607 1,80,223
8,010 1,77,915
46,510 8,98,580
24,089 2,86,053
8,44,637 29,18,826
5,28,880 181,056,998
2, గర్క కిరగ్ 8,56,854
4,052 1,73,167
44,990 5,61,981
7,59,624 21,24,957
1,81,094 17,66,290
4,016 1,39,289
6,78,097 80,14,269
90,225 4,47,256
29,398 8,97,962
88,595 16,29,480
5,98,860 8,00,670:
47,981 19,83,821
1,83,880 ర్క్7ర్రీ, 655
32 249
austin
Tt
అరగ ల్లా
నానన
రాజధానిలోని నవాకార బ్యాంకి పేరు.
BE టోాన్యాన వాడాక
చికాకోల్ కో=ఆప నేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమికుడ్.
వో=ఎఆప రేటి.న్ నెంటల్ బ్యాంకు లిమికుడ్, విజయనగరం,
డెస్ట్రికు కోో=ఆపలేటివ్ బ్యాంకు లిమిపెడ్, కాకినాడ,
రాజమండీ వో=ఆప నేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమికెడ్ ,
రామ-దంద్రపురం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటుడ్,
కోనసీమ కో-ఆశేటివ్ నెంటల్ బ్యాంకు లిమికుడ్, అమలాపురం,
పస్పిమ గోదావరి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ నె సెంట్రల్ బ్యాంకు లిమిశుడ్, ఏలూరు.
కృష్ణా కే. ఆపశేటివ్ బ్యాంకు లిమిశెడ్, మచిలీప పట్నం,
విజయవాడ కోఆపరేటివ్ బ్యాంకు లిమిశుడ్, బెజవాడ,
'సంటూరు డిసి సీకో కోఆపరేటివ్ బ్యాంకు లిమికుడ్, తెనాలి
నెల్లూరు డిసి స్రీట్ట్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిమెడ్,
కడప డిని సిస్ట్ కే ఆపరేటివ్" నెంటుల్ బ్యాంకు లిమిశుడ్,
కర్నూలు డిస్ట్రిట్ట కో= ఆప నేటివ్ నెం్టటల్ బ్యాంకు లిమి కెడ్ ,
హోస్పేట కో=ఆపనేటివ్ నెం టల్ బ్యాంకు లిమి మెడ్.
అనంతవూర్ డిసి స్త్ర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిశుడ్.
చిత్తూరు డిని స్రిట్ట్ కో ఆప నేటివ్ సెంటల్ బ్యాంకు లిమికుడ్
మద్రాసు డిస్ట్రిక్టు కోఆపరేటివ్ నెంటల్ బ్యాంకు లిమిటెడ్,
మద్రాసు (పోవిన్ది యల్ కో=ఆపచేటివ్ బ్యాంకు లిమిశుడ్,
కో= ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమికుడ్, వేలూరు,
సౌత్ ఆర్కాట్ డిసి సిక కోఆపరేటివ్ నె నెం టల్ బ్యాంకు లిమి కొడ్ కడలూరు,
కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమి లెడ్, కంజీవరం,
కోయంబుత్తూరు డిసి షిక్ట్ అర్బన్. బె బ్యాంకు లిమిశుడ్
మగుర-రామనాడ్ సెంటల్ కో-ఆపరేటివ్. బ్యాంకు లిమిశుడ్, మధుర,
(శ్రీవిల్లిపుత్తూర్ కో-అపశేటివ్ బ్యాంకు యూనియన్ లిమికెడ్,
సేలం డిసి సిక అర్బన్" బ్యాంకు లిమి మెడ్, సేలం,
కో. ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమి మొడ్ , కుంభకోణం.
కోోంఆపనేటివ్ సెంట్రల్ చ్యాంకు లిమికెడ్ తంజావూరు.
తిన్న వెల్లి డిసి సిక కోౌ.ఆపేటివ్ 'నెంటటల్ బ్యాంకు లిమికుడ్, తిన్న వెల్లి
తిరచునాపల్లి డిసి సిక కోఆపరేటివ్ నెం టల్ బ్యాంకు లిమికుడ్,
సౌత్ కనరా నెంటల్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిశుడ్, మంగుళూరు.
మలబార్ డిస్ట్రిక్ట్ కో. ఆప నేటివ్ నెంక్రైల్ బ్యాంకు లిమి పెడ, "కాలికట్టు,.
ఆస్తీ, బ్యాంకులు, కంపెనీలు
లన
దీ ర్థవాయిదా స్వల్పవాయిదా,
రూపాయలు రూపాయలు
7,842 137,517
1,000 10,28,094
972 15,60,698
49,454 4,02,616
1,90,221 19,41,623
54,890 18,81,084
47,924 80,20,820
960 48,831,022
99,125 22,25,006
106,455 86,89,841
16,591 12,04,256
50,802 7,52,798
28,607 1,80,223
8,010 1,77,915
46,510 8,98,580
24,089 2,86,053
8,44,637 29,18,826
5,28,880 181,056,998
2, గర్క కిరగ్ 8,56,854
4,052 1,73,167
44,990 5,61,981
7,59,624 21,24,957
1,81,094 17,66,290
4,016 1,39,289
6,78,097 80,14,269
90,225 4,47,256
29,398 8,97,962
88,595 16,29,480
5,98,860 8,00,670:
47,981 19,83,821
1,83,880 ర్క్7ర్రీ, 655
32 249
austin
Tt
ప పసాపోా
అ౫ంర౫ంారార౫రంంారరులాలిదంులాలంలలంలాంిిాలందనరుకున SSCS Ss
భయప ద నల? . ఇండియన్ మ్యూచుయల్ లేఫ్ అస్ఫోసియేవను లిమికెడ్ నెం 10.
వకాంటురోడ్డ్లు మ(ద్రాసునందు పట్టాదారు ( మెంబర్లు లయి యున్న వారికిని, కానున్న వారికి “నెల్లరరును తమ
పట్టాలు (జారీచేయబడినవి లేక జారీచేయబడనున్న వి) యుద్ధకా లమునకూడ పూర్తిమొ త్రములకో హామీ నిచ్చున
నియు విమానదాడివలన గాని మరేవిధమస క్ష త్రుచర్య మూలమునగాని మరణము 'సంభవింవడి సందర్భమున పూ ర్తి
మొ త్రములకో క్లైెయిములు చెల్లించబడుననియ్యు (పకటింప సంతేసించుచున్నా ము. ఏ. ఆర్, పి, సర్వీసులలోనున్న
వారు సివిలియనులుగ నే పరిగణింపబడెదరు. _ విమానదాడిసహా ఏవిధమగు శతుచర్యచె మరణము 'సంభవించినను
వీర్పి పట్టాలుకూడ ఫూర్తి మొత్తమునకు రకుణనిచ్చును, మో 'సమోపముననున్న మా ఏజంటునొకరిని పిలిపించి
వంటనే ఫీమాచేయుడు, అప్పుడే మిరు వివేకముతో వ్యవహారించినవా రగుదురు,
W Business inforce OVER ONE CRORE, | Ohairman
x LIFE FUND OVER Rs, 13 LAKHS. _ Sir Vepa Ramesam, kt.
ల
ఏయు యును వమన వవ వు వు వును నవువు నవువ 9999S
అమా వా జా వా వారానానావ నావ వావవనా వ మద య Se
IIASA
వ్ ఇప am: ద డ్
మదాసు 3 -ఆఅపరెటవు నెంటతల
న్ా లో
ల్యాండ్ మార్చి గబ్ బ్యాంకు లీవింటెప్
ములాపూరు ము సు
ర
అధ్యక్నులు : శ్రీ టి. ఏ. రామలింగం చెట్టియార్, బి.ఏ బి.ఎల్ ఎమ్.ఎల్.సి,
మ(చదాసు రాజఛాసియంతటికీ, ప్ రవాయిదాల వై వ్యవసాయిక బుణములను
యి
ఇచ్చుచున్న, ఫో ఆపశేటివ్ సంస్థలకు శిఖరము!
ఈ కార్యమునశై మద్రాసు (పభుత్వమువారిచే అసలీ ఫాయిదాలకు జూమానీయబడీన డెబంచర్గను
ఈ సంస్థ జారీ చేయుచున్నది,
ర్స
మిగిలిన వివరములకు 3
ఎన్* ఎన్, కోనేటిరాన, ఏసు వల్.
కార్యదర్శి,
ననననననననననననననననననననననననననననననననిననననంనిన
HAHAHAHAHAHA HAAN
AILSA IIIS
%
ఆంధధసర్వన్యము
బిపి
| రూ. 14,40,000 లు రూ. 35,00000 లుకు వైగా fi
గ వసూలైన మూలధనము (శ్ర అసి, మొత్తము
Hf దపలుకుబడి, విశాలమైన వ్యవహార బుద్ధికుశ లత, అనుభవము, సమర్థతగలవారు ఫీ
స అధ్యకులై ఉండుటచేత ఈ కంపెని శార్యసి న్వాహణము సమర్గతతో సాగుకున్నదనుట |
నిశ్చయము ; కా ర్యాభివృద్ధి సమర్థతనుబట్టి ఉండుసుగచా [ /
ఇట్ట మా కంపెనీలో మారు భీమావేసినా, మూ ఏజెంట్లుగా పనిచేసినా Wy
మోకు లాభం కలుగుతుంది. (|
..
జీవితము, అగ్ని, మోటార్, సమ్ముదములకు సంబంధించిన, కార్మి కుల నస్థ్ర పరిహారం క
కీ
ముదలగువాటి |
వివరణములకు ?-- . |
” జనరల్ మానేజరు, |} లేచా (|
(| జంతర్ మంతర్ రోడ్డు, బొంబాయి కలకత్తా లాహోర్, |
| వాన క్ల gL పాట్నా శాన్పూర్, సిల్వాట్,
| 6 యస రాయహపుూారు, అహ్మదాబాద్ 1/
(| నగరములందలి మా కార్యాలయములకుగాని, లేదా |
1. చెన యప! (బ్రాంచి కార్యాలయము : పైలా
1-5 పెరమునూర్ రోడ్, సేలం-ో గాని [వాయుడు,
ccc! ఈ acc: |
వీవయ సం|గవాము *__ ఆంధ దేశమున (ప్రచారము
లోనున్న వైద్య విధానములు ; ఆయుర్వేదము, యునానీ, అలో
పతి, (ప్రకృతి వైద్యము, హోమియో పఠి--ఆయు ర్వేదము,
ఆంధు9ల ప్రావీణ్యము_ నాగార్జునుడు, బసవరాజు, పేరనార్యుడు,
గోపాలాచార్యులు, లక్ష్మీపతి మొదలైన స్నుపసిద్దాంధ
వైద్యులు-_ఆయుర్వేదమున అఖిలభారత నాయకత్వము వహిం
చిన దాంధధులే__ వైద్య సమ్మేళనములు, పత్రికలు, (ప్రచారము,
కళాశాలలు _అమృతాంజనము, బీవామృతము, లోధి, లివర్
క్యూర్, టాన్సినాల్ మొదలైన స్వుప్రసిద్ద ఆంధ జొవధ
ములు--యునానివైద్యము-__ అలోపతి వె ద్యము-
ఆంధ దేశమున వాటివ్యాపకము-__1811 లో ఆంధి దేశమునకు
మొదటి అలోపతి వైద్యుని ఆగమనము---విశాఖపట్నము వైద్య
కళాశాల రూరల్ ఆస్ప్మతులు---వి దేశములలో ఉన్నత
పరీక్షలలో కృతార్థులయిన లెప్టినెంటుకర్నల్ రమణరావు, తిరు
మలరావు, కెప్టైను సుంకవల్లి మొదలైన వారు--- స్త్రీలలో డాక్టరు
లాజరస్, అచ్చమాంబ మొదలై నవారు-ఆంధుిలు ' చేసిన
శాస్త్ర పరిశోధనలు వెద్య శాస్త్ర శికణాలయములు---ఉన్నత
పదవులలోనున్న ఆంధులలో లెస్టినెంటు కర్నల్ శంకరశాస్త్రి,
డాక్టరు లాజరస్ మొదలై నవారు-అంధా) * మెడికల్ అసోని,
ఏషకా-17 వ. అఖిలభారత మెడికల్ అసోసిఏషకా సమావే
శము [040లోవిశాఖవట్న ములోజరుగుట - క్రకాట్రి "పై ద్యము-
(పకృతి వతిక (వచారము. భకగేోమిు ఆయూపతి వ దను,
ఆంధు)ల స్థానము---చ్రన్సు వ ద్యము, డాక్టరు ఎజెండ్ల శరా
ములుగారి (ప్రచారము-_పురోభివృద్ధి ఆంధ దేశమునందలి
వెద్యాలయములు,. జబ్బులను చూపు పట్టికలు.
ట్రుర్యవిద్యలు అథోగతికి రానప్పుడు, భారత
దేశం పరాథనతకు బలికానప్పుడ్కు ఈ దేశం సకల
క భాసంభరితమై, సర్వశాస్త్ర నిష్థాతలకు, విద్యా
సంపన్నులకు సన్ని లయమై వుండెను. సర్వశా న
ములతోటి వై ద్యవిద్య ఆనాడే పరిణిత దశ
నందినది. భారతదేశమునకు రోము (గీసు,
దెళస్థులు వచ్చి పర్మిశమ'జెసి, ఈ శా న్ర్రములను
నెర్పుకొని వోయిరి. నటికి మనము పాళా
తుల వెసి, నారి _వెద్యరీతుల్నపెని ఆభధారపడ
వల్గసి వచ్చినది. తర్వాత తర్వాత అరబ్బులు
వచ్చి, మన శా న్ర్రము అభ్యసించి వారి యునాని
251
ఆంధిసర్వస్వము
న ఈ i ఇ (
సృృ.౦చుకొన్నారు. పాశ్చాత్య
శా స్ర్రము
సంపర్కము మనలో అనేక మార్పులు తెచ్చి
నడి, వైద్యములోగాడా వారి అలోపతి విధానం
(పాబల్యాాసిక్ నచ్చినది. ఇప్పుడు మన [పాంతా
లలో అనాపనుంచీ వున్న ఆయు్వెదముగాక,
అలోపతి హోమియోపతి విదేశ విధానాలు,
(చకృతివై దము _పవారములో నున్నని.
పాశ్చాత్య సంపర్క_ం౦ అంతగా లేసి చోట్ల ఆయు
“ర్వేదాసికి ఆదరణ ఈ ఆయు న్వేద
ములో ఆంధ్ఫులు అనాదినుంచీ భాగసాగములు!
వాచ్చు,
సాన్సాత్య (పసూతి వైద్యతం. తాలు ఎక్కు
వగా కసిపించి నప్పటికి “కాయ చికిత్సయందు "
పాశ్చాత్య చికిత్సకుడు ఆయురేద
పకి వనుక పడుతున్నా డు, అందుచేత [పజ
లకు ఆయు రేదవుంకు నమ క మేర్చడుతున్న ది.
అసలు ఈశా స్ర్రమున పూర్యమునుంచీ
ఆంధ్యూలు సిద్ధహస్తులు. పూర్వము కృష్టామం
డలమున ఒక (పముఖ'వై ద్యుడు సర్పపుటంగుటి
లోని ముల్లుతిసి పరహితాణార్యుడను అన్వర్థ
నామమును పాంచెను. ఆంధ్యూలు తవు రాజుల
వైద్యు ఇ
మన్ననలు పొండి పరహితకారుల దేశమున
కొల్ల లుగ వె ద్య ఛాలలు
ఆంధులు స్థావించిరి. ఉపక్ఞాబలముతో
ఆయుశ్వేదము నపీన పరికోధనలు చేసిరి. ఈ
(శణిలో నాగార్జునుడు, బసవ
రాజు అద్వితీయులు. నాగార్జునుడు అమరావలిలో
కీ నధ రివ శ తాబ్బమున సివసించి, శ్రీశ లాటపీ
పాంతముల ఛాతువాదప రికోధనల జరివెను. ఈ
యన రసవాద [షక్రియ |పారంభించిన తర్వాత,
సాయన (పుకియలయందు ఆంధ్రదేశ ఘు
వాని కెక్కి-నది, కఠిన వ్యాధులు కుదర్పుటకు రసా
252
వధములకన్న రావౌవ ధములు లేను. నాగార్జునుః
తర్వాత శశ లమున నవనాధసిద్దు డను వెద్య
భికును నివసించి, వైద్య శాప్రమునందు అహ
మైన పరిశ మేసి నవనాధసిద్దీయమను రసాయన
తంతమును రచించెను. దాదాపు అయిదు
వందల ఏండ్ల (కిందట వ్రందగంటి వల్ల భాణా
ర్యులను భిషగ్వరుడు ఆంధ) వైద్య చింతామ
ణిసి సన్యా ఖ్యానముగా వివరిం చెను, వల్లభా
చార్యుని యనంతరము వముహా పెఢుడయిన
వైద్యుడు బసవరాజు, ఈయన పూర్వ గంథ
ములలో లేని అనేక నవినరోగములను, యోగ
ములను పికోధించి, వాటిని గూర్చి బసవ
రాజీయనును తన (గంథమున [వాసెను, పిమ్మట
పేర్కొన దగినవాడు రాయసము శే ఎర నార్యుడు.
ఈయన వె ద్య వంశ ములోసినాడు. ఏరి ముత్తాత,
గజపతి రాజుచేత, కృష్ణ రాయలచచేత సత్కరింప
బడిన ధీశాలి, సంస్కృృతసారమను చై.ద్భ(గంథ
మును, “సంస్కృతమున నొక డైన చదువలేడు ”
గాన తెనిించి అేశేవ వపజకు అభిమాని
యయ్యెను. ఆ త్తమజ్ఞానముగల ముహవావముహులు
ఈ కోవలోసివారే ! కాలక్రమమున ఈ ఆయు
క్వేద వైద్యము దేవాలయములలోసి పూజారుల
చేత; శ్ర చికిత్సలు కుమ్మరి, మంగలుల చేత
బడి మణించినవి, పైన వెవ్పీనట్టు పాశ్చా
త్యులు, వారి అనుయాయులు దీనికీ చూపిన
సిరాదరణ కొంత 'వేరుపురుగై నది.
ఈ వీ ఇస్టితిలో శా నృృజ్ఞాలు పండితులు
Ey
కన్రలు తవు “శా స్త్రుపునరుద్ధరణము కోసము,
దేశీయ సంచలనము వలన (పబోధితు'ల అఖండ
కస సల్స్కి . విచ్చి త్తిలోనున్న వాటికీ జీవము
హోసిరి ఇబేకాక “ కాం గెస్ సంస్థ మూలము
పరిశీలించుటి.
సునిశిత రసాయన యోగములు, టించర్లు, సబ్బులు మున్నగునవి |]
గూడ తయారు చేయబడును. J
న్ ళా వ్
గవర్నమెంటు ఆస్పతు9లనుం డికూడ ఆర్షర్లు వచ్చుచున్నవి. |.
ఆంధ దేశములో నేతజ్ఞాతీయ సంస్థలలో నిదియే కిరోభూషణము. |
|
గొ. వి, వి. గిరిగారు కార్యాలయమును కారాలయము,
టీ
చవట టయచయతువా మ?
॥ టి. ఎన్. రాజను, శ్రీ తిరుమూ ర్వి గార్లు
కర్మాగారమును దర్శించుట.
లేబరేటరీ కర్మాగారమునకు పా౦ిరంభోత్సవము
ణా
ట్ర రాజగోపాలాచారి, (టి. ప$9కాళం గార్లు
నన న SESS
అం(ధునిరషణసయు
SIALLIIILLIILLLIILLIIIRLLIILIIDE
ఆంధ్రుల సాహనబుద్దికి మహత్తరమైన నిదర్శనం !
ది ఆంధ్రా ఫార్మన్యూటికల్
వర్ర్భా లీవింకుత్. బెజవాడ.
అనుమతి పొందిన మూలధనము రు 5,00,000
వసూలు కాబడిన మూలధనము రు 1,16,120
|
5 సం॥ల నిళ్చలా ధివృ ద్ద!
భారతచకం అంతటాగల వైద్యులు, వైద్యసంస్థలకు ఉప చునాగించు
సంపూర్ణ నమ్మక మైన శాస్త్రీయ వస్తువులు,
వారి అభిప్రాయలు చదవండి :---
"మేజర్ నాయుడు ఈ సంస్థలోని వారు ఎంతో ఉత్సాహ శక్తులతో పని చేయడాన్ని
చూడగా నాకు ఆశ్చర్యం కలిగింది, ఈ సంస్థ దినదినాఖివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను,
(సం) మేజర్ నాయుడు,
డాక్టర్. భోగరాజు పట్టాభి సీతారామయ్య : ___నున ఆంధ్రులు అన్నిరంగాలలోనూ ఎంతో
చురుకుగా అభివృద్ధిచెందుకు న్చా రంే నాకింతో ఆనందంగావుంది. అందులోనూ
ముఖ్యంగా ఫార్మనీలలోవాడే ఒ "పుధాదుల ఉత్పత్తి విషయంలో ఈ సంస్థనారు
కష. జరపడం మిక్కలి (ప్రశంసనీయం, (సం) భో. పట్టాభి సీతారామయ్య,
మేము తయారు చేసిన కొన్ని (పనసిద్ధ ఓ వధాలు =
నివోసాకా (లోపలికిపుచ్చుకునేది, ఇం జెక్టు చేసేది రెండు రకాలు);
థర ఫ్లాన్ద, యుటిసాక౯ా, ౫ సిసుసా౯ మొద _లెనవ్,
మేము ఇంజక్షను మందులకు స్పైర్హిలె లెజుాచేయబడిన పరిశభమైన ఆంప్య్యూల్చు వాడుతాము,
మోరు ఎల్లప్పుడు తప్పకుండా. “ది ఆర్యా ఫార్షస్యూటికల్
9 నారు తయారు చేసిన వస్తువుల నేవాడండి.
ఈ 'సంస్థతాలూకు రు, 20. ల్కు రు. 100 విలువగల వాటాలు కొన్ని లభ్యంగానుశ్నాయి, మా
వాటాలు కొనడంవలన మోకు వూరి భద్రత “పెట్టుబడియని మాకే తెలుస్తుంది.
కశత కరత రరర భాయ పదద యకక అదలా ల కచ కాల కశక భత ఆ ఆల ఆ భభ భకక తత భభాభాశి
YTS
ఆంధధన ర్వస్వము '
||| 1111111111111111 |1111111111111111111 ULL 111111 1111111111 1111111111 In 111111|111111111111111 UL 1||111111111|| 11 LULL
.. విశాల భారత చేశమంతటనుు, అధునిక భారత జేోంలో
ఆయు క్వేదశాస్తోభ్వన్న తిని చేకూర్చిన
మూలపురుషులుగా, చిరస్నరణీయులు అగ
పండిత డి, a i
అత్యుత్త మ అఆయుర్వేజాషధములను
వైద్యరత్న పండిత డి. గోపాలాచార్తు. పరికశోధనాగార మగు ఈ నిలయమందు, పండితునిచే
కనిపెటబడి తయారయ్యి మిక్కిలి
రం _
వ్యావ లోనికీ "లేబడినవి.
Uw
కానా ననిన
—_
ఈ సంస్థలో తయారైన కొన్ని _నలుబదిమూడు సంవత్సరముల అనుభవముతో,
ప్రసిగ్ధావధములు .. ... అధునికావసరములకు అనుగుణమగు బొవధములు
త వత్వేక (శ్రద్ధతో తయారుచేయుచు,
జవాను తము జృాయ(ప్రదముగా నిర్వహింపబడుచున్న ది,
శ దివె్భహధము
త యి. అలిజ్యాత గా వ.
అరు మా కౌ షమధములు నిశ్చయముగా మిక్సు. శ్నే మము
శ్రీల బుతు'సంబంధ మైన వ్యాధులను బనగూర్చగలవు = _ _
నివారించి : ర . '
.
79, ' గోపతినారాయణస్వామి ర్ డ్,
త్యాగరాజనగర్, .మ్మచా నుం 5
| ఎ పెల్టామలు ' పండిట్”
శాశ్వత మైన ఆరోగ్యమును చేకూర్చును
ఛు.
నాలపాస
శిశువుల ఆరోగ్యమునకు ఊల్లాసకరమైన
. ' బలవర్ధక జెవధము.: .
మ ననన నయా మా |
ననే జాతీయ వికాసమునకు సంబంధించిన అనేక
ఉద్యమనులు వ్యా వ్రలొసికి నచ్చినవి. వక్త
ఆయుర్వేద వైద్యులు, ఆయు ర్వెద సమ్మేళన
ములు సాఠశాలలు, బ షభాలయములు, పతి
కలు స్థాపించి, వెద్యవీద్యాపవారము. జేసి
ప్రబోధము గలిగించిరి. దీనితో సవతితల్లి పాపక
మువలనే నా దేశీయ
వేద్యమునకు (శుభ
తము స్థానమిచ్చినడి,
ఆయుర్వేద వైద్యులకు
(పుభుత(ములో స్థాన
ము లభించినది. ఆయు
“ర్వెదము నేటికి ఉన్నత
స్థితికి రావడమునకు అన
ల్సమైన కసె. సలివీన
మహామహులు పండిత
డి. గోపాలావా చార్యుల
వారు ఆచంట లట
కలిగారు,
'వేద్యము
పోరి ఆయుక్వేదమును జొననివీంచిరి. 1901లో
ఏరు ఆయుర్వేదక కళాశాల [పారంభించి, ఈ ఉద్య
మాసికి అర్థిక్క శారీరక, మానసీకములయిన
సర్వశక్తులూ వినియోగించి పనిచెసీ, పరమ
పదించిరి,
ఆభార్యులవారి తర్వాత అంతనవారు లట
పతీగారు, వ్రు ఎర కంగన
వైద్యముల్నో. సిపుణు
శ ఆయు Ma
అభ్యసించి, ఆయురే
అటు హౌ జప
దపు కు త్మ్చఘ్ట్రము
గమసించి, చెశాభిమా
నుల ఆయుక్వేదోద్య
మాసి నడపడాసికి కం
క ణము కట్లుకొన్నారు
6
1915 మడికల్ రజ్జు)
లు
షక్ ఆక్టువల్ల ఆయు
్వదాసికి జరిగిన అప
కారాపకి కంచపడ్డి
గోపాలాణార్యులు తమ పేరు మెడికల్
గారిది బందరు. ఛార లిష్టులోనుంచి తెల
తీయ ఆయుర్వేద బేద్వే ఆయుర్వేదమార్తాండ, వైద్యరత్న, పండిత డి. గోపాలాచార్యులు, గించుకొన్నారు, ఆణా
సమ్మేళనము పుట్టక ఆయుర్వేద కళాశాలా స్థాపకులు. ర్యులవారి మృతితో
పూర్వమే ఏరు ఆయుర్వేద వైద్యము మద ఈ ఉద్యమ భారము ఏరినూద పడ్డది. ఏరు ఒక
రాసులో |[పారంభించిరి. అవి, క ఫావాల్ర, ఫారసీ విజ్ఞాన
పండిత ఆయుర్వేద మనిన (ప్రభుత్వ డాక్టరు చంద్రిక (గంథమండలి, ఆ
గో పాలాచార్యుల మునకు మంటగా ఉన్న లమ్మేపతిగారు రోగ ఆశ మము మొదలైన
వారు వాటిసి నడిపిరి. అప్పటినుంచీ
లను బజారు బెద్యులసి కు
హానీంచేవారు. అయినను ఏరు (పభుత్వముతో
ప్క్రు ఆయుర్వెదాసికి అఖండ సేవ చెస్తున్నారు.
ఫర కార్య(క్రమము గమసించి, మహాతు డు ష్నీధిసి
చాటించి సేతుశీతనగపర్వంతము తీసుకపోయెను.
ఈ యిద్దరు పూయించిన పూవులు, ఫలములే
ఈ నాడు ఆయుక్షదమున పూచిన తొలిపూత !
అఖలభారతఆయురేషదోదమములో అంధ
నాయకులది అగస్థానము. అఖలఫెరతఉజద
'సుమును 1907? లోనాసిక
ఆయున్వేదమునందు పట్టణమున నంకరచదాజీ
అఖిల భారత నాయ శా స్త పభేగారు చెలకొల్ఫీరి.
కత్తము అంతకుముందే 1901 నుంచీ
ఆంధు)లటే ! ఆవార్యులనారు, నాది శహ్య
బృందము -ఈ ఉద్యమమును
ఆంధ్ర దేశమున. నడుపుచుండిరి 1920 సంవ
తరము వరకు అఖల భారత ఆయు రదపిదొ
పెిరం మదాసులోనే వున్నది. అఖలభారత
వైద్యసమ్మేళనమునకం వున గోపాలావార్వుల
వానే అధ్యతులు, 1933 లో నికసిరులో
జరిగిన సమ్మేళనమునకు డాక్టరు లమ్మపతి
గారు అధ్యవతవహించిరి. (పసి సెద్దులై న ఈ అగ
దంకారులు, రామలశు ణులవలె మున కాయుక
దమున అఖలభారతఖ్యాాలి గడించి పెట్టిరి. పల్లు
దాటి పరరాష్ట్రములలో క్డికి~ల గౌరవము సిరి
(పతిభకు చిహ్నము !
ళా
1917వ సం॥రమున ఆఅంధ్యిరాస్ట్య య ఆయు
రష గత . పాదచార "ర్వెద వైద్య _సమ్మెళనము _వారంభీంచ బడి
డాక్టర్ ఆచంట లకర బి ఏ, ఎం వి. సీ. ఎం., (పుధమ సమాపెశము, “తెలుగ నాటి బొడ్డురాయి
అఖిలభారత ఖ్యాతి గాంచిన ఆయుర్వేద (ప్రచారకులు. బెజవాడలో జరిగినది. ఇప్ప
సేీవాగామమునకు రప్పించి, వీరితో జేశీయ ప్రథమ ఆంధ టికి ఈ సభవారు 19 సమా
వె ర్య పునరుద్ధ జరణపు సం|పతింపులు (పారంభిం వైద్య సమ్మేళనము వేశముల జరివీరి ఈ సంసకు
రు
స
చద, మప పతీగారి అచంచలమైన కార్య దీతు (పవథానముగా పససోయు
వయస్సుకు భంగ ఉత్పాహము, ఉన్నతమైన ప్రముఖులు లత్మేపతిగారు, నోరివారుు, కృష్షమా
సంప కనా "తెల న
బుద్ధిసంప పడ ఈ [పనావామును తెలుగునాడు చార్యులుగారు "మొ॥వాచు, ఈ వైద్య సమ్మెళ
స్స
254
నపు 19 వ సమావేశము లనీ. ఎపతిగారి అధ్య
థుతే కింద ఏలూరులో జరిగను,
ఆదిమ (పణారానికి _ 1892వసం॥మున
అయుక్వెద (గ్రంథము లనేకము పువ్యాడవారు
అచ్చు. వేసిరి,
నవీన (గ్రంథర-చనం వస్తుగుణదివిక ను
ఆయున్వేద (ప్రచారం లోనే అచ్చు వెసిరి, విజయ
నగరం మహారాజుగారి
వెదిక శ బసింధు, సింహారాను గజపతిగారి మహ
యోగానం దామృతక ల్పవళ్ళి,
చరకసూ[తపు అంధక రణము
(పకటితము లై నవి. పిమ్మట వుయూశ్యరు. రాజూ
వారి [పాపున చిన్సకులవారు, మృదాసు ఆయు
కెదా(శే మంవారు, అంభా ఆయు్వెద ఖార్భ
సీవారు చక్రద త్తృ రసరత్న మొదలైన ఉద్ద్రంథ
-ములను (పకటించిరి. ఇటీవలి [పకటనలలో
(శీపాదవారి చరకం, ముక్కామలవారి భావ
(కాశ, వెటూరివారి యోగరత్నాకరం, వావలి
వారి సూతభాగం,
ఎజావారు
క,
ఆహోజుల
శాస్ర గారి
వేటూరి వారి వస్తుగుణ
దీవికలు (పశంసాప్మాత్రములె నవి. ీమా౯
సామవేదం కృష్ణ మూచార్యులవారు ఆయుర్వేద
సంపుటం [పకటించిరి. వల్లూరివారి బాలతంతం,
మల్లాడి రావమమూ ర్చి వాస్ర్రగారి ఆహార
విజ్ఞానం, (చుతివాది భయంకర కృవ్ణమావార్యు
లవారు రచించిన శారీరం పాండిత్యానికి 2ఒరపిడి
రాళ్ళ వంటిని !
ఆంధీ వైద్య సమ్మెళన ప(తిక్క ధన్యంతరి,
సుధ, కువూరమిత్ర ఆయుర్వేదకళు ఆయుక్వేద
పీవీక, ఆయుర్వేద (పభాతం
ష్మత్రికలు- మొ॥ఆయురేద (పచారము
వైద్య సేవ. ' నకు ఆధారభూతములగు
| చున్నవి, ఇంక ఈ ఉద్యమ
కార్వేటినగరం
చైద్యము
డాక్టరు పెద్దాడ వెంకట కృష్ణరావు, బి,ఏ., -ఎమ్.బి., సి;ఎమ్.,
ఇండియక౯ మెడికల్ స్కూలు (ప్రిన్సిపాలు
(పచారమునకు శిక్షణకు ఆయుర్వేద కళాశాలల
నేర్చరచిరి. 1901 లో గొపాలావార్యులుగారు
చెన్న పట్న మున స్థ వంచిన క భాగాలను లత
పతిగారు 192? వరకు నిర్విఘ్నముగా నడిపిరి,
తర్యాత పానగల్లు రాజావారి
ఆయుశ్వేద కళొశాలల క వ్ వలమదరాసులో
దైద్య్భ నాళ శాలను
గవర్న మంటువారు ఏర్పర
చిర. మదరాసులోని ఈ ఆయుర్వేద కళాశాల
సుశితతులవేకుల తయారు చెయుచున్నది. ఈ
పాఠ శాలకు లమ్మీపతిగారు తోడ్పడు చున్నారు,
స్థాపకు అవరు? "దేశీయ
"బెజవాడలో నోరి రామశాస్తుంలుగారు ఆయు
"క్రేద కళాశాల సపంచిరి. బభోడపాొటి వెంకట
ప్పయ్య గారిచే స్థాపితమైన రామమోాహాన కళా
చాల గుంటూరులో రంగాణార్యులుగారు నడుపు
చున్నారు. అఖలభారత విద్యా పీళమునారి పరీ
తులను ఆంధ చేగమున నోరి రామశాస్తులు
259
ఆంధ్రిసర్వస్వము
ఆయుర్వేద విశారద, విషగ్
ముదలెన పట్ట పదానముల చేయుచున్నారు,
ర ౬
గారు జరిపి
ఆయురె్ళద జొవధములు తయారు చేసి
అమ్ముటలో మన ఆంధ్యూలు అద్విలీయులు.
అసలు ఆంధుులకు కెహధథ విక్రయ వ్యాపార
సరళిని చేర్చినడి ెంటాలశారి విక్టోరియా
డిపో, దేశ జ్ఞారకుసి అమృ తాంజనము,
తర్వాత శాస్త్రీయ జొవధ వికేతలలో మదరా
సుతో శేసరి కుటీరంవారు, జమ్మివారు పసి
ద్ధులు. సీరుకాక కోరంగిలో
జొవధథ విక్రయ పొన్నాడవారు; చింతలూ
శాలలలోే రులో ద్విఖభామ్యంవారు; "బెజ
"పెద్దవి మనవే! వాడలో (శీపాదు నోరివారు;
ఏలూరులో ల్ కా ఆయు
రద ఫార్మనీః భీమవరంలో సంజీవసి; ముక్తా
లలో ఆర్హ రసాయనాల శాస్త్రీయ జావధము
లనుఅపార ముగా తయారు చేయుచున్నారు,
అం ధ్యాయుక్వేద. ఫార్మని జాయింటుస్తాకు
కంపెనీగా వచ్చిన తర్వాత డాసి (ప్రయోగములు
వైద్వ విద్యార్థులకు కర పథము మూవించినవి,
తలనొప్పికి అమృతాంజనము 3 వీల్లల బల్ల -
కొ లేయములకు జమ్మి 6 లివర్ క్యూర్ ;
బలహీనతకు జీవామృతము,
మన (స్రీ లవ్య్వాధుల కులో (ధ,
సుప్రసిద్ధ అర్క అమృత మొదలైన
శిసరివారి మందులు ; టాస్ప్సి
ల్చు (గోంతులో మాంసపు
కండలు కు అప్పారావుగారి టాన్సినాల్;
కుష్టుకు లమ్మీ అండ్ కో వారి కుష్టురోగ
సివారిణ మొదలైన మందులు (పనిద్ధి కెక్ళినవి,
ఆలమూరులో విచ్చి, వెరి మొదలైన మానసి
శా వధములు
£56
కరోగములకు చికిత్స జరుగు చున్నది. బెజనా
డలో (కొత్తగా స్థాపించ బడిన ఆంధా) ఫార్చ్ద
క్యూటిక ల్. వర్కువారు [కొత్త కొత్త మందుల
నేకములు ఉత్ప త్తి చేయుచున్నారు. ఈ మధ్య
వెనుకబడిన ఆయుర్వేదము మై జెప్పిన ఉద్యమ
ముల వల్ల అంతకంతకు ఎక్కువగా అభివృద్ధి
పొంది తొల్లిటికం+ు ఎక్కువగా (పసిద్ధి పొంద
గలదని ఆశించుట కవశాశ మున్న ది,
యునాసీ చెద్యము.
గోలొండ నవాబులు ఆంధ దేశ మునందు
తవు పరిపాలనము ఏర్పరచిన కాలములో
వారి (సాపు సంపాదించుకొసి, అనేకమంది
యునానీ వై ద్యులుండిం, నువామ్మదీయుల
వె ద్వవిధానమునకు “'యునాసీపద్దతి” అని వేరు,
-ఈ శా న్మ్రము పంంచూ చేశ మున “మొగలాయి .
రాజుల (పాభవకాలమున అత్యు త్తమ స్ధితిలో
నుండెను. రాయలసీవులోను, గుంటూరుజిల్లా
కొండపీడులోను, 'బజవాడలోను ఈ వైద్యము
చేయు (పసిద్ధ వైద్యులున్నారు. ఆంధ్ర దేశమున
కాన్ని పచేశములలో యునానీ వైద్యశాల
ఈ వె ద్య పద్ధతిని తయారుచేయబడు
ఓ"వధముల్కు తలనూనెలు (ప్రశ సముగా పసి
చేయును. వాలా 'కాలముబట్టి వాడుకలోనున్న
వైద్భవిధానములలో యునానీ వైద్యవిధాన
లున్న పి,
అలోపతి వెద్యము.
ఆంగాయుల పరిపాలనలో నారి వైద్య
విధానములు మన బెశములో వ్యాపక మునకు
వచ్చినవి. "రవన్య్యూ శాఖ,
"మొదలైన (పభుత్వపు వివిధ శాఖలవలెనే వైద్య
విద్యా శాఖ
శాఖలను న్థావించి, వైదాాలయములను అన్ని
జిల్లాలలోను నెలకొల్పి, పాశ్చాత్య పద్దతుల పె
వైద్యసెన చేయుచున్నారు,
అసలు పాశ్చాత్యులు, వారిలో తూర్పు
ఇండియా వర్తక సంఘమువారు మన బేశము
నకు రాగానే వారి వైద్యవిధానములు మన
దేశమున వాడుకకు వచ్చెను. తూ, ఇం, వ.
సంఘము వారు తవు ఉద్యోగులకు వైద్య సహో
యము అపారముగా చేయు
చుండెడినారు. వారు తూర్పు
కోసాలో
అలోపతి వెద్యము-=
ఆంధ్రటేశమున దాని (ప(పథభమమున
(క్రమ పరిణామము మచిలీపట్నం శేనును స్వాసీన
పరచుకొన్నారు. (కీ. త 1611). ఈ (ప్రాంత
మున వైద్యసేవ చెయ్యడానికి 1621 లో
వైద్యుని నియమించినట్లు చరిత్ర ఆధారమువల్ల
తెలుస్తున్నది. 1680 లో కోరమాండల్ తీర
మున వైద్యసేవ "వెయ్య డాసికి, అక్నెగా౯
దుర్హమున (నెల్లూరు జిల్లాలోసిది జాక్ కార్కు-ను
నియమించిరి. కొంతకాలము ఆయన మచిలీ
పట్నంలోగూడా వుండివుండవచ్చును. సైంట్సు
బరీకి లేఖ 1632 లో
మచిలిపట్నంలో ఒక వైద్యుడున్నట్లు “తెలుపు
చున్నది. మరికొన్ని సిదర్శనములు 16335
లో మచిలిపట్నమున జూ! కక్లార్కు, ఎడ్వర్డ్
ఎల్. $5 (Edward L Clock) అనే వారు
పనిచేస్తున్న ట్లు తెలియజేయుచున్నవి. . 17వ
శ తాభ్రారంభములో పులికాట్టునుండి, భీముసి
పట్నం వరకుగల ఆంధధకోసా అంతటా అనేక
వుంది యూరోవీయనుల సివాసస్థానము లుండెను,
ఏటి కన్నింటికీ మచిలీపట్నము వాసికెక్కిన చేను,
నాయబడిన ఒక.
తూ.ఇం., వ. సంఘపు వెద్యులుగాకుండా డచ్చి,
_ఫైంచి వెద్యులుకూడా వర్తకులకు, దేశీయులకు
33 257
వెద్యనేవ చేయుచుండిరి. 18 వ శ తాబ్బపు
చివరిభాగంలో ఊఉ త్తరసర్కారులు
వారి అధికారంలో! వచ్చినవి.
ఇంగ్నీసు
మ(చాసు
జనరల్ అస్ప(తిగాక యితర చోట్ల నెలకొల్ప
బడిన కి ఆస్పత్రులలో ఒకటి మచిలీపట్న మున
నెలకొల్పబడినది. ఆ యాసుప తికి ఆర్థర్ సింక్రరు
అధికారిగా సియమింపబడెను. అతపి అనా
రోగ్యమువల్ల తిరిగి విలియమ్ ఢఫికాను నియ
మించిరి. అతనికి సహాయముగా జూన్ న్ -కాఫర్లు
వచ్చెను, 18వ శ తాబ్వమున ఆంధ దేశే మునందలి
నిఖ్యాత వైద్యులలో చెప్పదగినవాడు విలియమ్
రాక్ బర్లు (1451-1815). ఇతని జీవితములో
చాలాభాగము సామర్ల కోటలో గడిచెను, మదా
ను వెద్యులలోకల్లా అప్పటిలో అనుభవశాలి
ఈయనే! వృతశాస్ర్రుంలో (ప్రతిభ గలవాడు.
“కేకమూాం డల్ వృత సంతతి ” అనే సుప్రసిద్ధ
(గంథం సామర్ల కోటలో ఉండగా రచించెను,
19 వ శతాబ్దము వరకూ మచిలీపట్నం ఒక
1812
నుంచి హేీందువులు -ఈ వె ద్యాలయాల్లో వసి
చేయడమువల్ల -ఈ సిద్భలో తరిఫీదు నందిరి,
అప్పుడు అంధ దెశమున తెరువబడిన (ప్రభుత్య
ఆస్ప[తులు ఈ [కింది పథకములో చూపబడినవి,
సుప్రసిద్ధ వైద్య స్థానముగా ఉండను.
'నంవత్సరము వా (ప్రదేశము
1801 అడ్డతీగల 1845 గుంటూరు
1819 ఉరవకొండ... 1850 నెల్లూరు
1822 బెజవాడ 1850 (శ్రీకాకుళం
15822 ౩ కొలూరు 1694 రాజవమండి
_ 182 బళ్లారి 1856 అల్లూరు
1842 కడప 1858 అవలాపుగ్గం
1845 కర్నూలు 1864. పర్షాకీమిడి
గ
సోక్తచున్నాకు. స్ర్రీల జబ్బులు కుదర్భడముల
pe =
దాక కు క్ర్యాకది పెన వెరు. నారు గుంటూ
వై [గొల్వ ఈర,
ఇ] (న్న
DS లో ఎచ్ గొ Hs ” ది న్ా వో
ఎంతోమంది రోగులను చెరదిసి వేద్య
యావ
వన దాసిసి కొంతకాలము గవర్న మంటు
నా > —
అనవా . పపుూానిరి, ఇప్పుడు ఆంధ బగ
మున సద సహాయము ఆసు షృతులలొ నాక,
చు నో
రాటు | పాకి వ సనరులద్య్వారా జరుగుచున్న ది.
ద నా తి
ముఖముగా (గ్రామములకు 1920-30
లో. నం # eal వ్
సంవత్సరముల మధ్య మూరల డిస్పెన్సరీలు
ల్ అప మటు దం హొ CHEE) ర్మ 5 రండీ నే ము
ఇ RW న మం pe గ్రహాం? ఎకరారంభ
న.
ఇ య్ ర నాం. రా
కూరల్ డిన్నెనృరీలు. పట్న ములలోని కిశీతులెన
యా
పానళలు రాజూ "వదులు ఏటికి 3 దుషలుగా
రా చా ఫా ద
రామారాయశణీంగారు ఇళ ముదలిడిరి, ఈ ఎైదోన్టి
(య (eam
అయములు పానగలు రాజా
C౧
రామాకాయూ్ంగారు (పుథాసిగా నున్నప్పుడు
“సప్పిడైజ్డు రూరల్ మెడికల్ ప్రాన్ *
| రం
దో
పద్ పవ ఇబుబడి డాని ననుసరించి
ఫె కు
ఏర్పర చబడినషి (గామోాణులకు కూడా వైద్యా
అంముముటు అందుల” టులో నుండుటవల 9
C౧
కీ, శే. డాక్టరు కోకా అహోబలరావు ఎమ్.వి., సీ.ఎచ్.బి..
(ఎడిన్బరో) స్యుప్రసిద్ద వైద్యులు, నారింజకాయ
చికిత్సను వ్యా ప్తిలోనికి తెచ్చినవారు.
యువకులు గామములకు వె ద్వ సేవకులుగా
వచ్చుటవల్ల, దేశమునకు గామోణులకుగూడా
ల
'ఇది మహోపకృతి అయినది.
కొందరు వైద్య విద్యార్థులు పాశ్చాత్య
'దేశములకు దూర _పాంతములకు వెళ్ళీ అక్కడ
నిక్షుణపొంది (పజాసేనలో సిమగ్నులె వేద
సపాయముచేయు చుండిరి. ఇట్టి వారిలో
(పముఖులు : బందరులో డాక్ర రు అహోబల రాను
గారు. అహహోబలరావుగారు పేదవారికి ఉచితము
గా మందు లీచ్చుశుకాక, నారింజకాయలతోను
పాలతోను రోగాలు కుదర్చుట. వారి పత్యేకత
298
శి
పారంజకాయ వై ద్యమును (పణారముచేసిన
ఉపస్థావీతులు. వీరుగాక, విశాఖపట్నములో 3
స డాక్ట్రరు మల్లిక్ గారు, బెజవాడలో ధన్వాడ
రామచం(ద్రరావుగారు వైద్య సేన చేసిరి నంగ
రాష్ట్ర వందేమాతరం ఉద్భమమున ల్ల ఉద్యో
లు C౧
ధితులై
"కాంత. (కజూసివావీపాసగలవారు కలక త్తా "సవ
నల్ కాలేజిలో వె ద్యవిద్య సాంగముగా చదివి,
(పజాహిత జీవనములో వాల్లని దెళాభివృద్ధి!
తోడ్చడిరి. అటి వారిలో డాకరు చేదాంతేం
) రి
వెంకట కృష్ణయ్య గారు కాకినాడ; డాకరు
ణ | లు
రామారావు, డాక్షరు సుబహ్మణ్యంగాక్లు రాజ
మండి; డాక్ట రు ఘంటసాల సతారామశర్చ,
డాక్టరు నోవిందరాజులునాయుడుగార్లు జెజవాడ
మున్న గువారు ముఖ్యులు,
డాన్షరు ఆచంట లమ్మపతిగారు. ఆవడిలో ఆ
రోగ్యాశ్రమము స సాపించి, జీర్షించిన రోగములను
నశింప చేయుటలో బందరులో
డాక్టరు పట్టాభిగారు వైద్యులుగాను, రోగసిరా
లి రు యా £9
యకులుగాను [కశ స్తిగాంచిరి,
'వానిశెక్కిం.
విశాఖపట్నం మెడికల్ "కాలేజి పెటిన
లు
వీ్మ్నుట అక్కడ శితుణ పొందిన విద్యార్థు
అనేకులు పాశ్చాత్య చేశములకు వెళ్లి ఉన్నత
విద్య నభ్యసించి నచ్చిరి. వ్యదడాసు మెడికల్
కా లేజిలోకూడా పెద్దపెద్ద పరీకులలో ఆం|ధథు
లు త్తీర్లు లైరి. అం[ధులలో ఏఐ. ఎమ్.ఎస్, లుగా
నున్నవారు వాలా కొద్దిమంది. మేజర్
సత్యనారాయణరాజు వేజర్ రావముమోహాన
రావు నాయుడుమొదలగునారు, ఏరుగాక శెప్పెలా
డాక్టరు ౩. నర్పింహారాన్ర,
శవగికిరాను ఎ, ఎమ్, ఎ
శెప్టైన్ వ్ అదంక్
ది
స్ సీతారామారావు,
259
అచేక ముండి యువకులు, స్వాతంత్ర
యామ ర్తి హనుమంతరావు,
మూ ర్ గార్డు, కసె
ఎమ్. ఎన్, కృ
౯ సుంకవల్లి, డాక్టృ రుస ల్సి
రాజు ంగప్తూడ డాక్టరు వెంక ట్రాయుడు
(కెనాల్సి, శెప్టై౯ రమణరావు (కాకినాడ గాళ్లు
కొంత కాలము ఐఏ. ఎమ్. ఎన్, ఉదొో్యోగులుగా
నుండిపి,
విదెశములలో కృతార్జులుగా ఉన్నత పరీతు.
లలో వచ్చినవారిలో పశ్చివు గోదావరి జిల్లా
జానీ శెప్టలా శుంక వల్లీ గారొ
విజేశములలో క్కొ_రే క ఆర్. నీ
ఉన్నత పరీక్షలలో యన్,, (లండ క) పరిఠలో
కృ తార్హులెన ఉ తీరులయిరి. డాకరు తిరు
mా— D2 ౯3 ర
ఆంధు)లు మలరాను గారు ఎమ్. రమణ
మూ ర్టిగారు ఎఫ్, ఆర్. సి
యన్., (ఎడింబరో) లోను ; డాక్టరు సత్య నారా
యణ రాజుగారు ఎమ్.ఆర్ సి.పి, ; (లండళ౯) పదిశు
లోను నెగిరి, డాక్రరు వ్, కుంటుంబయ్య గారు
ఎమ్. డి. (ఎడింబరో) డిగీపొందిరి. డాక్టరు మల్లి
కగారు |గోటువిటనులో ఎల్. ఆర్.సి, పి
పట్టముపాంది నేత వైద్యములో ని
0 యా
చికి డాక్టరు వి. రాముచం[దరానుగార్కు డాక్టరు
లు ౬
"నం్యటాయుడుగార్హు (తెనాలి) ఎడింబరో పదీకశులో
29
లాయ ఎ
నష్మపబ్బ గడిం
ఉ తీరులరి. ఎమ్. డి, (మడాను) లో డాక్టరు
OP] యిలా
ఎమ్. ఎన్, కృష్ణమూర్తి దిగారు, డాక్ట మ నరనింహో
రావుగారు, డాక్టరు "ఆ. నారాయణనూ ర్రిగారు
విజయుల రె,
డాక్టరు శె, నారాయణమూ ర్రగారు మదా
సుఆసుషతిలో ఆంధు9లలో "ముదటి గారవో
ద్యోగిగా సియోజితులై 6,
(మీ లలో వై ద్భమందు పెద్ద పెద్ద పరీకులిచ్చి
నవారు డాక్టరు కమలాకర్ ఎమ్, డి., డాక్ట రు
లి
మ ముదా
డాక్టరు (మిన్) ఎచ్.ఎమ్. లాజరస్, ది.ఏ., ఎమ్.వి.వి.ఎస్.,
ఆడ్ ది విస్. “ డబుల్య్యూ. ఎమ్.ఎస్.ఐ
దం లమ షృపతిగాకి కుమార ్ర
లకీ చేవ డాక్ట్ర రు కొను
క్ష డములో అన. ర
వైద్య (రా అచ్చమాంబగాక్లు.
“పెద్దపెద్ద డాక్టరు లాజరస్గారు విదేశ
పరీషృలిచ్చెన శ్రీలు ములకు "వి, పెద్ద పెద పరీత్స,
లిచ్చి, మామా ఆస్పతిలో
సూపరంకెంటుగాను, గనర్న మెంటు త్ర్రీలవై ద్య
అలో ముదట కళా
వంచాయ నో ద్యములో అంధులు. శా స్ట
పరికోధనలు చేసి పాండిత్య
ఉబాపతి వైద్యము మును ౫ణిం-చిరి, క్స్ద్రిక్హో
మన పరిశోధకులు డాకరు వ. న
వీ కుటుం బయ్యాగారు
లర్ ఆక్టి విటీ * లోను,
జాకఠు
లి
క్ సికల్ పరికోధనలను,
బి. టి. కృష్ణక్గారు అనేక నిజియాలజీ పరిక్షో
ధనలను, డాక్టరు క. నారాయణమూా ర్తిగారు
లః స్ఫూ, అండ్ యిక 'ఫె౯ శుల్ లివర్ డినీ చెప్ ”
లోను పరికోధనలు సలివీర, డాక్టరు చి. నారా
యణరానుగార్కు. ఎమ్,
వివిధ వైద్య శాలలలో ముఖ్య పరికోధన లొన
ర్చిరి. ఇవన్నియు అంధులకు అలొాపతి వైద్య
విధానములో గూడా అగస్థాన మున్న దనుటకు
సిదర్శన ములు,
అనేక
వి, రాధాకృష్లగారు
మద్రాసులో 1885-36 లో యొడికల్
కాలేజి స్థాపించబడి 1850 అధివృద్ధికి
వచ్చెను, "1975 నుండి ఆక శాశాలలో (స్రైలకు
శిక్షణసిచ్చుట శర్పాటుచేయ
వైద్య కాశ్ర్ర బడెను. ఇక్కడ అనేకులు
శిక్షణ. కేంద్రములు వె దశా స్ట మభ్య్వసించిరి.
1816-78 లలో మడాను
రాజధాసిలో వచ్చిన పెద్ద కరువులవలన 1876
నాళిక
లో నెల్లూరులో వైద్యవిద్య బోధించుటకు
ఒక పాఠశాల నెర్చరచిర. 1597 లో ఆ పాఠ
శాల మూయబడినది. కాసి అక్కడ దాదాపు
150 మందికి వెగా శికుణపొంది ఆంధ దేశ
మంతటా విరివిగా వైద్యసేవ చేసిరి. 1902 వ
సం|॥న విళశాఖపట్న మున చైదరి వాదధ్గ్ఞొల
స్థావించిరి, 1924 లో పానగల్లు రాజా 'రామారా
యణోంగారి | పోత్పావామున కళాశాలగా మార్చ
బడినది. అనేకమంది ఆంధ్యవిద్యార్థులు అప్పటి
నుండి ఇప్పటివరకూ సుశితుతుల (కనం సనీయ
మైన చీవవో స్తున్నారు. కూారల్ డిస్పెన్సరీ వైద్యు
లలో బాలా మంది ఇక్కడ శికుతులె నబారు,
260
కయ క ల స!
సంకోచనులేకుండ “ ఆంధా ౫ పాలి
పీత మోరు నిశ యముగా లి కరతణము
క బ్రయుందురు,
ఈ కంపెనీ యొక్క సరసమయిన [పైిమియం,
కనీసపుఖర్పుల దామాహా, సులభముయిన
పాలినీ విబంధనలు మా కుటుంబము
యొక్కయు మాయొక్కయు భవివ్యత్తును రవ్న్ంచు
టరు సవకూడుచున్న వి,
రక్షణకు
gam ga =
1 మదాసు (బాంచి: [లాహళోర్ ,
క్రీ
అంథ ఇన్ఫూూ రెన్ను భువనములు, లంబుచెట్టి ఏ,
వాటా
(| చూ
|
ఆం(ధసర్వన్వము
ర్రకైథుచుచ్చుచారు
ర్రర్చు యు ర్రూర్టు
ర్రుచురురుడు చుడు: వుథత్రుతుదుర్దుద్దుదు లు
ధ్రుద్తుర్దుచ్చుళు
ర్రుర్తుర్షర్ల
వ.
టఉలాగు సలహా ఉచితము
_ గు
గ
ప
* శ్రి కృష్ష
ష్ ౬ .
స్థ హాడాఖీ వ _
8 జాఖను : .
స్ట్ (మడాను గవర్నమె
స మెంటు 'సెరటల్ ఇండియన్ వె
: ఇ Wu మెడల్ బోేర్షుచెత స్ట
: పూను చేయబడినది) 1
స
థీ -
3 es
. వైద్వ ఇ” వ్రుమునందు మీకీ $
వైద్య గలి అనుభవ కీ
వైద్యుల చేత వాంటి య్ధి
స తయారు కాబడి గ ర స
: గయకు బడ, గుణవంతము లైన సమస శ
: స వథధములు దొరుకు సంస 1 గ
ర్ట “|
§ t
స అనేక జిలా బోదులకు, ప | న
శ | రులకు, పురపాలక సంధుములకు, |
స్ట్ వైద్యులకు, విదేశ ములయందుగల వె ( త మ అలా
9 శువధములు సె చేయుచు వ.
సై వేద్యమున క (కు న యెద .
: | ల తచ్చిన స్ట
: సంస్థ |] స
. సై
ర్ °
థ్
ధి
2
. ర్ట
. ధ్
థీ
- రు
. దు
. థు
యు
య
కనే
యు
రీ
CN
ఈ [గ్రామవై ద్యశాలాధికారికి సం॥కు 500
రూపాయలు స్థావరము, మందులు ఇవ్వబడును.
ఒక కంపౌండరు, మంతసాసి యుందురు. ఏరు
పేదలకు ఉచితముగా వై ద్య సహాయము చేయు
చుండవలను,
ఆంధ చశములోచని వైద్వ శాలలు
వె ద్యశాఖ వారి రిపోర్టు ననుసరించి
ఆయుర్వేద, (పభుత్వ (ప్రత్యేకముగా
జిల్లా పేరు యునానీ వైద్యశాలలు స్త్రీలకు
వైద్యశాలలు పిల్లలకు
విశాఖపట్టణం 28 ర్4 2
తూ, గోదావరి 18 41 త్రి
పం గోదావరి 224 15 ఎ
కృష్ణా 40 19 వ్
గుంటూరు 41% 24 1
“నెల్లూరు త్ 95 1
కర్నూలు 94 98 న
కడప 184 12 ఎ
బళ్లారి 18. 17 2
అనంతపురం 7 15 వ
చిత్తూరు ర్ 16 —_
మద్రాసు 74404 33 ర్
"వెంత ము 2839 299
4 దేశీయ వైద్య శాలలలో యునానీ వైద్య శాలలను సూచిం
చును.
మున ఆంధ్రా) మెడికల్ కాలేజిలో మూడు.
వందల వుందికివె గా విద్యార్థులకు వీక్ష్య యివ్వు
ఎ చెను.
డాకరు జి, వి. దేశముఖ్ గారి అధ్వర్యమున
చ
చాద్యమూ
1928 లో ఏర్పరచబడిన అఖిలభారత వైద్య
సమే ఇ నము, 1930 లో
అలోపతివైద్య వ్రండియకా మెడికల్ అసోసని
సమ్మేళనములు- వవక౯ా” అయ్యెను. ఈసమితి -
ఆంధా మెడికల్ పోత్పాహమునరాజమే పాం
అసోసీ ఏప,కా [దవరమున “ ఆంధ్ర వైద్య
17 వ అఖిలభారత స్సు ఇళము ఖై డాక్స రు యు,
మెడికల్. అసోప్సి
రామారాన్రగారి
అధ్య
సాక లవిశాలు పట్టణ తత కింద మొదటి సమా
సమావేశము (1940) వేశము జకాను.
1929 సం॥న డాక్టరు పట్టాభి
సతారామయ్యగాశి అధ్యతేతను ఏలూరులో జరి
గను, 1940 సం॥న “ఆం ధా మెడికల్ అసోన్సి
"అను సమితి ఏర్పడినది. డాక్ట రు టి,
శంకరశాస్త్రి, ఐ, ఎమ్. ఎన్, గారు అధ్య
గురుమూ ర్చి ఓ, తిరుమల
ఏవ
ట్యూబర్ క్యులోసిన్
వక, కిసికల్ అసోనిఏవవక్లు పసివేయు
చున్నవి, 1/వ అఖలఫారత మెడికల్ అసోని
ఏవకా విశాఖపట్నమున 1940 లో డాక్టరు 3,
ఎఫ్. చేగారి అధ్యవతను జరిగెను. డాక్టరు
వ్, గురుమూ ర్రిగారు ఆహ్వూన
ఖు
M0౦
ఘాధ్యములు !
విశాఖపట్న ములో “ పీచ్చి ఆస్ప [తి గ” మయ
రోగ వివారణచేయు వైద్యశాల వ్ కింగ్ జూర్జి (5)
ఆస్ప త్రీ (పథానమైనవి. మదనపల్లిలో కయ
వ్యాధి కుదర్పు శేందిమున్నది.
మున జేరరోగములును
కుదర్చబడును.
బశాఖపట్న
సెదమెద జబ్బులును
ద ద
విశాఖపట్నం కళాశాలలో శికుతులేన
యా
25!
wel ఉం అఫ్ ల అ
రధ వద నై చద
శో C7]
, న | ఎ విషమా, ళ్ లీ వ
విచాయరుులతో 50 మంవికక్యైగా, మర్లన్ప
స్ స
న (ఇ యా
| న స్య ఖా శ్రా జు 0
మడక త్ కమాూావక' లో రు,
ఇత్తి దయ ల నలఫపఫవముందివుదరాసు
జ గల!
బత ఫ జనత “ఇ దం శాబలలోను
ఉన్నత పనులు. (పభుత్వ ద్వ ₹ఖలః 9
ఠా లొ / ల "hy
పునాులు లాను సపకాయుచున్నా రు
eee / ఫం.
పసన ST లతో డాకరు (శసివాసులు
వాయునునాను పొెఫెసన్ అఫ్ మెడికల్ జూరిస్
#
ఉథాలన అభా! కార్యలునను పనిచేయుచున్నారు,
పముశావ కొశాళొలభో అ థ్యాపకులుగా డాక్టరు
శ్ we మబరాన్య 3 న. తై కృష్ణ క్ డ్రై దు డె,
ారాయణరావ గార్లు పసెచేయు చున్నారు.
జాక్టకు తిరుమలరావు గారు ఆంధ్ర విశ
సిడ్యాలయము తరఫున సభ్యులుగా ఇండియక౯ా
ముకికొల్. కౌన్సిలునకును డాక్ష రు యమ్. రామ
కృిషరావుగారు ంథ ఆంధ్భవిశ విద్యాలయము
ము డాసు 'మడికల్
కౌస్పిలునకును, డాక్టరు
వీ ౫సరుమూ ౯ డాక్షరు క. నారాయణమూూా ర్తి
గార్లు అంధు)లతరఫున మ్యదాసు మెడికల్
కౌస్పిలునకును ఎన్నుకొనబడి ఆ స్థానముల
యు
అన్ని సాఖలలోవలనే అంధులు ఇందులో
మ సంసా అచ
స్వ మర్థ్యమువల్ల [ప్రధాన స్థానము
వహాంచి, ముందంజ వేయుచున్నారు.
ఖీ
త్వాం తమ
[పకృతి చైద్యము. .
మన చెిశమునకు (పకృతి వేద్యము కొత్త త్ర
వాసములు, సంక్రమణమునందలి
ఏకభు కములు, ' పర్గములయందలి _ ఫలహోర
ములు [వతాదులయందలి అధిశయన (బ్రహ్మా
చర్య (వతములు 3; (్రీకెలము భ్యద్యాద్రి,
-వేదాది మొదలైన పర్వత
(పకృతి వై ద్యమున (సాంతములకు యా, తార్థమై
పోవుట్క పండుగ. రోజు
లలో వహాంసలదీవి,
“ర్వేది మొదలైన నదీసాగర సంగవుములలో
స్నా నములుచేయుట, కార్తీక మాధుస్నానములు,
పకాదనీ ఉపోవ్యములు, కా గ్రీక సోవమునార
ములు, మూఘపాదినారములు,
చెయ్యడము నేర్చిన "తెలుగు నాట (కకృతివై ద నము
కొ త్తయనుట అసంభవము. ఈ వైద్యవిథా
నమునకు ఇటివల విస్శృతిమ్మ్శూతమే కలిగినది.
ఆంధ్రుల చరి(త్ర,
అంత
పండిత (దోణంరాజు "వంక టూచలపటి శర్భ -
గారు _అభినవవై దశా స్ట్రము, ముఖవై ఖరీ
విద్యు, రోగారోగ్య వివేకము అను వేర్ల తో,
జర్నసీజో (ప్రకృతివైద్యశా స్త్రవెత్త కూనేగారిచే
రచింపబడిన (గంథముల ననువదించి ఆంధమున
(శచురించిరి. ఆధునిక తెలుగు (పకృతిైై ద్య
[(గంథములలో ఇవే ఆడిరచనలు. అంతకు
పూర్వము ఈ వైద్యము అంత (పణారమున
లేదు. ఇంస్లీముగంథముల చదివి దువ్య్యూరి
పరభ్యద్రయ్యగారు. మ్యూత్రము ఈ వైద్యము
చెడివారు,
గుపుసకములు వాడుకలోనికి వచ్చిన
తర్వాత ఈ వైద్యము వ్యాపక మునకు వచ్చి
నది -ఈ వెద్యున్వా పీకి పాటుబడిన కీ శే
ఇదా 'బాలముకుంద దాసుగారు, గంధం వంకట
కృష్ణ్లారావుగార్కు _ బొల్లాపగడ నుందరగోపాల
202.
రావుగారు, బొడ్డుపల్లి నరసింహంగార్కు రావన్రల
గోపాలకృష్ణ య్యగారు, దూర్వాసుల పార్ధసారథి
థర గారు, యోగి సిద్ధప్పగారు మొదలైన పము
ఖులు ఆంధ దెశ ములో వివిధభభాగములలో (పకృతి
సిరితో
సుందర గో పాలనానుగారు
వై ద్యమును పబారమునకు తెచ్చిరి,
జా ల్లా (శు గడ్
గుంటూరులో ఫాను (పసాదరాను నాయుడు
స్గవిం చబడిన చికిత్పాలయమును
కొంతకాలము సిర్భహించిరి. రు అపక్య్వాహార
గాదివే
ద దై సృతీసిద్టాంత వున్నుగంథమును (వాసి, అపక్యా
పోరమును వ్యా ప్లీకి చెచ్చిరి. ఏరు జల సూర్య
కీరా చికిత్సకులు. ఏటికి సంబంధించిన [గంథ
ములు అనేకము (వాసినారు,
గంధం వెంక టకృ్ళష్లా రావుగారు మదరాసు
_బొంబాయిలను కార్యస్థానములుగా పెట్టుకొసి,
పత్రికలు, కరష్మ్యతములద్వారా (ప్రకృతివై ద్య
పచారము చేసిరి. 1914 వ సంవత్సరపు
ఐరోపా మహాసంగామ సమయమున జర్ననికి
(పకృతీవై ద్యాఖసెసమున క పోయిరి. జర్మనిలో
కూనే చికిత్సాలయము,
ఇంగ్లాండు అమెరికా "దేశము
లాహిమకా చికిత్స్చాల
యము దర్శించి,
లకు పోయి (శుక్చతి వై ద్వ్యమును 'నేప్పకొసి
వచ్చిరి. పీరు ఇప్పుడు (పకృతి వై ద్య పదారము
చేయుచున్నారు.
పిాంందూపురపు యోగి సిద్ధప్పగారు (పకృతి
వెద్యులలో విఖ్యాతపురుషులు. పీరు రోగ
ముల కుదుర్చుటలో వన్నె జెక్కీరి. గుంటూరులో
మధ్న శ్రీ) కృష్టమాచార్యులుగారు, బాపట్లలో
స్థానం పార్ధసారథిగారు, -వేమూరిలో రావుల
గోపాలకృష్ణ య్యగారు ఉండి ఈ విధానవ్యా పీకి
మానికతోో పని చేయుచున్నారు.
263
ఎైద్యము
కీ శే నారిశెట్టి హనుమయ్య నాయుడు
గారు 1919 వ సం॥ ఆగష్టు నెలలో “(పకృతి”
పుధమసంచికను. [పకటించిరి,
ప్రకృతి పత్రిక సహాజజీవనము ) (నుకృతివై ద్య
స్థాపన, (పబచారము చేయుట -ఈ
ప(తిక సంకల్పము. 193% వ
సం॥ వరకు వాలే పత్రికను నడిపి తర్వాత
“పకృతికార్యాలయ (టను ” వశము చేసిరి
1922 వ సంవత్సరములోనే నారి శెట్టి వాను
మయ్య నాయుడుగారు ఈ సంస్థను స్థావించిరి
తము మృతివరకు సంస్థకార్య
(పకృతి ముల సిణపుతతో సిర్వహిం
కార్యాలయ (ట్రస్టు, చిరి. వారి అనంతరము సంస్థ
ర అకక కష
కొందరు (ట్యాల ఆధిపత్యము
అస
లోకి వచ్చినది. పుచ్చా వెంక(టామయ్యగారు
దీసికి అధ్యములు ; అయ్యంకి వెంకటరమణయ్య
“పకృతి” పత్రికను ఇప్పటి
కీసి ఈ సంస్థవాశే వెలువరించుచున్నారు.
గారు కార్యదర్శి
సుసిశిత వై ద్యము, తోటి వైద్యము, (పకృతి
వైద్యము యోగుల సీ(య చరిత్ర,
ఆరొ గ్యత త్త ర్పము, సిర్వివార
నవీన (పకృతివైద్య భావిజీననము అను ఉద్ద)ంథ
ములునుః సూర్యకీరణచికిత్స,
జలచికిత్స గంభథములును ;
ఆహార నియమావళి, అరొగ్యవిషయములకు
సంబంధించిన వివిధ కరషత్రములును ఈ సంస్థ
యాజమాన్యమున (పకటింపబ డెను.
గృహ
(గ్రంథ (ప్రచురణ,
ఆంధ (పకృతి ధర్శపరిషత్తు, ది కోమోాప
లిక్ ఇక్సిట్యూట్ లు జబెజణబాడలో నెలకొని
(పకృతివై చ్యాభివృష్టిక కృపి. సలుపుచు ప్రతి
ఆంధిోనర్వనస్వము
సన్నుల కార్వకలాపముల 'నేక్ 'న్నుఖమొనర్చు
Ge YY 2 వ
యో
పడమటి లంక
నడుపబడు
కాొజనావకు ౦ తూర్పుగానున్న
రీ శారామావయాతగారిచే
చున్న సాధన్నాశవ [పకృతి
చికిత్సాలయము, పశ్చిమ
గోదావరి జిల్లా శిన వరములో
వేగిరాజు కృష్ణంరాజుగారి చికి
హ్రృతవై ద్య
చికిళ్చాలయములు,
తాలయము, గుంటూరు జిల్లా
కా మోరోట (గ్రామములో రాఘవేం[ద యోగి
గారి _చికిత్పాలయములు ఉన్నవ్, సీరుకాక
అనేకమంది (పకృతి చికిత్సకులు పల్ముపాంతముల
సీ వైద్యము చేయుచున్నారు. ఈ (పకృతి చికి
త్సకుల సంఖ్య 43 8కి వై బడియున్నది వై
నుదహరించినవారుగాక ఏరిలో |పముఖులు: గొల్ల
కోట సత్యరాజులుగారు, గోశేటి బోగి రాజుగారు,
తాతినేని శవకాంతమ్మాగారు,
రామవు గారు,
ఒరంగల్లు అవధానిగారు, ఉమ్మెత్తాల గోపాల
వెంక టరత్నం
శేషఆ తాలూ
C౧
నైవధం సీతా
మునిస్ముబహ్మణ్యం గారు,
రావుగారు, ఎమ్,
ఎన్సి., గార్లు.
అయ్యంకి
హోమియోపతి వైద్యము.
ఆంధ్రదెేశమున హోమియోపతి వైద్య
విధానము వ్యాపించి ముపె చైఎసంవత్సరము ల నది,
1923 వ సంవత్సరములో కాకినాడలో పెద్ది
భొట్ల సితారామయ్యగారు * వా హఅోపం
యోాపతిక్ ఇ డికల్ కాలేజి”
హోమియోపతి చ ఫ్థాించి - ఈ పిఛానమున
వెద్వము- వడాషరులకు గ్ల
$ స్త్ వ ధిక్షుణా సిచ్సేరి,
ఆంధ్రుల స్థానము, లంకా రామారావుగారు
ఫీరితో కలిని కృషి చేయ
నారంభించీరి. వీరు అమెరికానుంచి కావలనీన
మందులను తెవ్పించి. ఒక సహోేమియోపతి
జెొవధ మిక్రయశాలను స్తూవించిరి. _లెండుసంవ
త్సరములు గడచిన తర్వాత నీతారామయ్యగారు
కళాశాల, బొవధ విక్రయశాల మొదలైన
వన్ని యు రామారాన్రగారి అధ్యర్యముక్రీంద
వదలి ఇగాకు పోయిరి. _ఆనాటినుండియు
రామారావుగారు భారము
వహించి కృనీచేయుచున్నారు. ఆ కళాశాలలో
దాదాపు శెండువందలకు మగా సం
ఉచితముగా నిక్షుణ సిచ్చి తె తయారుచేసిన వక్ర
ఈ వైద్యము ననుసరించి విపిధ సొంత ములలో
వైద్యసేన చేయుచున్నారు.
కార్యనిర్వహణ
హామి రారాపతి వెద్వ్ట విధానము విస్తార
ముగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,
కృష్టా జిల్లాలలో వ్యాపకములో నున్నది. విశాఖ
గుంటూరు, కర్నూలు, అనంతపూరు,
గంజాం జిల్లాలలో ఈ
వె ద్యపుశేం దము లున్నవి. కొందరు ఆయుోోఏద
వైద్యులు, విద్యాధికులైన అలోపతీ వైద్యులు
ఈ మందుల నుపయోగించుచున్నా రు. కమ
ముగా ఇద్ నర్ధమానమగు-చు పట్న ములకు పల్లె
లకు (పొకుచున్న ది.
పట్నం,
బశ్లారి, నెల్లూరు, |
రామారాన్రగారి |హషపథమ (పైయశీష్యులు
తూర్చుగోదావరి
జిల్లా కోటిపల్లిలో నెలకొల్పబడిన “హోగోమి
నె, సుబహ్న్మణ్యముగారు
6...
యో డిస్పెన్సరికి అధికారిగా సియోజతుల రి.
ఆంధ దేశములో ఇది ఒక్కటి వళోమియో
వైద్భశాల! జీర్ణించిన రోగములను, తదితర
చైద్భచికిత్సలకు లొంగసివాటిసి ఈ వైద్య
శాలలో కుదుర్హురు. ఇటీవల రామారావుగారు
264
హోమియో జొవధములు తయారుచేయు
ఫార్శనీసి మద్రాసు పభుతమువారి అనుమతి
పొంది కాకినాడలో సావించిరి.
థి
గామారానుగారు హోమియోపతి చ్రైద్య
శాస్త్రమునకు సంబంధించిన [గంథములను "తెలు
గులో రచించిరి, (శథమమున వీరి [గంథములే
పాఠ్య గంధమును, ఏరితర్వాత
హోమియోపతి ల్లా, “కామేన సరరానవుగారు
వైద్యము = (ఆలమూరు, టి. కామేశ్వర
తెలుగువారి (గంభరచన రాన్రుగారు (వుంగూటు, దె
గణపతి రావుగారు ఎమ్,
ఎన్. మాధవరావుగారు (పిఠాపురం), బి.ఎల్,
నారాయణరాన్రగారు, వల్లూరి హనుమంతరావు
మొ॥ వారు ఈ వైద్యశా స్తమునకు సంబంధిం
చిన [గంధములను (వాసిరి,
కాకినాడలో రామారావు కీ. శే. పెద్ద
భొట్ల సుళబ్బారాయుడుగార్ల. ధనసహాయముతో
ఈ శాస్త్రమునకు సంబంధిం
(గ్రంథాలయము చిన (గంథముల సంతరించి
హోమియో ఒక పుస్తకాలయము నెల
వైద్య(పదారము కొల్పబడెను.. అంతర్వేది,
ష త్రిక వోళంగి, కోటప్పకొండ ఉత్ప
వములలోను, తిరునాళ్ల
లోను ఉచితముగా ఈ వె ద్యసంఘమువారు
వైద్యసహాయము చేయుదురు. [పకటనలను,
ప్రచురణలను చేసి వైద్య(పణారము చేయు
చున్నారు. వీఠళాపురవానీ ఎమ్. ఎన్. మాధవ
రావుగారు “డి ఆం్యధా హోమియో జర్నల్ ”
అను షతికను గూడా వైద్యసంఘముతేరఫున
స్థాపించిరి, |
“ అంధ్రరాష్ట్రి హోమియోపతి
యెవా
34
E ద్య
మై
సమితి ” 1032 వ సంవత్సరమున అంకురార్పణ
చేయబడినది. ఈ వైద్య
ఆంధా హోమియో సంఘపు మొదటి సమావేశ
ము డాక్టరు రామారావుగారి
(ప్రథమ సమావేశము అధ్యతుతను మండపేటలో
జరిగినది, అంధ దేశములోని
వివిధజిల్లాలలో వఏకేట ఈ సమావేశములు జరు
గును,
వెద్యసమితి
కాకినాడలో పొన్నాడ వెంకటానుగారు,
రాజమ హం(ద్రవరమున సోమిన కామేశ్వరరావు
గారు తణుకులో వి, శీరామారానుగారు, బాప
ట్టలో ఎమ్. కాళిదానుగారు, బళ్లారిలో ఆర్.
సభాపతిరావుణారు, నర్సారావువేటలో టి, వి.
ఎల్, నరసింహారాను బి. వ, ఎల్, టి, గారు
ఈ వైద్యమును అభ్యసించి పరోపకృతికి వెద్య
సేవ చేయుచున్నారు. ఏరుకాక అనేకులు
న్యాయవాదులు, అధ్యాపకులు ద్సిసి అభ్యసిం
చరి,
-ఈ వై ద్యవిధానమున
శా స్త్రపద్ధతుల పై శితమణసనిచ్చు కళాశాల కాకి
నాడలోసనిది మా(తమే! విద్యార్థులకు 1925
నుంచి ఇక్కడ ఉచితముగా శితుణ నిస్తున్నారు.
విశాఖపట్నంజిల్లా కోటపాడులో వి.. ఎల్,
నారాయణరావుగారి పాఠశాల, కర్నూలులో
ఎర్. రాసువాణార్యులుగారి పాఠశాల. ఈ
శా స్త్రశికుణ నిచ్చు చిన్నచిన్న “ేంద్రములు.
విద్యార్థులకు
పశువులుమనకు పూజనీయములై నవి, మను
'ష్యులకు వలెనే పశువులకు
వచ్చురోగములను నివారించి
పశు వైద్యము
వాటిని కాపాడు కొనవలెను,
265
“నగ! గావః పవి తమంగళ్యా 'జేవానామపీ దేవతౌ |
యస్తాః క్నుకూవతే భక్త్యా స పాపేభ్యః
ప్రముచ్యతే ॥
(పవ్మితములె న మంగళపదములై న గోవులు
డేవతలకు గూడా చెవతల వంటివి కావున
ల ఎ(కేదమైన గోసేవ సర్వపాపములను అణ
చును,
వో ॥ రో ఘ్న మేత న్మాంగళ్యంకలి దుుస్వప్ప నాశనం |
రో దనాచత థాధన్యా రమోగద గరాపహో ॥
(మంగళప్రదమైన డగోన్రయొక్క_ మహిమ
సర్వకలువములను, రాతుసులను నాశనము
చేయును. అసే గోరోజనము గూడా | పధాన
య _
మైనది. రొగ వివ వికారములను పోగొట్టును.)
ఈ పై ఉదాహరణములను బట్టి గోవుయొక్క_
(పాధాన్య మవగతమైనది కదా! ఇస్తే యితర
పశువులు కూడా ముఖ్యమైనవే. పల్లెటూళ్లలో
పశువులకు అనుభవము మాద అఆకుముందుల
తోను, పసరులతోను వె ద్యమువేసి రోగ చికిత్స
చేయు ఆబారము కలదు,
పల్లెటూళ్ల లోను, జిల్లా ముఖ్య శే్యద్రముల
లోను పశు వైద్య శాలలను (భుత్వమువారు
ఏర్పరచి పళురోగ చికిత్సచేయు చున్నారు.
ఈ (ప్రభుత్వమువారి వైద్యపద్ధతి పాశ్చాత్య
వైద్యు విధానమగుటచేత, ఆ విధానము
అక్కడ పశువులు, వాటి నైజము మొదలగు
వాటిపై నెక్కు_వగా ఆధార
ఆంధ్ర దేశమున పడి యుండుటశోత, కొన్ని.
కొన్ని మనపశు వ్యాధులకు
ఆ వెద్వరీతులు అనువుగా
పశు వె ద్యము
మ
లేవ. అందుచేత చేయ, పాశ్చాత్య పశు
వె ద్య విధానముల . సమ్ లితముచేని పశు
వైద్యము చేయు యువకులు ఆంధ "దేశములో
అనేకులు బయలు దెరిరి. ఇట్టి వారిలో వజం డ
(శీరాములుగారు ముఖ్యులు. సరు అంగలూరు
లో ఆంధ) జాతీయ పశువైద్య కళాశాల
స్టావించి, పశువై ద్యమున విద్యార్థులకు తరిపీదు
నిచ్చి, అనేక జిల్లాలలో పళువైద్వ (పణబారము
చేసిరి, వీరు ఈ వైద్యమునకు సంబంధించిన,
అనుభవ వైద్య చింతానుణి, ద్రవ్యజ్ఞానము,
అంటువ్యాధులు, నేత్రచికిత్స, (ప్రసవ చికిత్స
మొదల న (గంథభములు దాదాపు 20 కి పెగా
(వాసినారు.. పశునుయొక ఆరోగ్యమును జాగ
తగా కాపాడుట మనధథర్శము, -ఈ పశ్ువై ద్యము
ఇంకా అభివృద్ధి -చెందవలసి యున్నది, మద్రాసు
కోయంబుత్తూరులలో (శభుత్వము వారు ఏర్పర '
చిన వెటర్నరీ కళాశాలలున్నవి. -
వైన చెప్పిన హోమియోపతి, ఆయుక్వేద,
అలోపతి, (పకృతి, యునానీ మొదలైన వైద్య
విభానములకు చెందిన వైద్యులు ఆంధ్ర) దెళ
మున తృ వ్హకరముగానే పసిచేయుచున్నారు.
పళువై ద్యమునకు చికిత్సాలయములు మొ త్రము
మాద ఎక్కు_వగానున్న వనియే చెప్పవలెను. పశు
'వె ద్యము, పశువులరోగముల. విషయమై (పజలు
(పభుత్వము అత్యంత శ్రద్ధ వహించనలెను,
“జావధము కాసి బేదియు అవసలేదు ”
అని శేవకల్పములో చెప్పబడినది. సర్వదివ్య
ములను పరిశోధించి పంకను -ఈ వైద్య శా స్ట
ములను, విధానములను అభివృద్ధి చేయవలెను,
21వ ఆ
కన్యను ఆ ఆటలు
ఆఈసురో నుప మనుషు లుంశే.
చేవ ముగతి బాగుపడు నోయ్ ?
విషయ సం్రగహము క ఆరోగ్యమే మహాభాగ్యము -
మన దేహము, దానియొక్క (ప్రామఖ్యత--నిత్య జీవితములో
కార్లు, సినిమాలు, (పయాణములు మొదలగువాటివల్ల కలుగు
చున్న దైహిక మార్చులు---దేహారోగ్యమును కాపాడుకొను
టకు ఎట్టి ఆహారమును భుజింసవలెను-_వార్డా ఆహార నియమ
ములు... విద్యార్థులకు ఆరోగ్య వరీక్ష... దేశమునకు జాతికి ఆటలు
గీటురాణ్ల-.._ఆం|ధ్ర దేశపు అఆటలు---ఆంధధ దేశములో (ప్రచారము
లో నున్న విదేశీయ ఆటలు---వి దేశీయ ఆటలలోను వ్యాయానుము
లోను ప్రభ్యాతికెక్కి_న ఆంధులు-_-అన్నిసు ఆటలో రామస్వామి
నాయుడు, [క్రికటు ఆటకాడు నీ. కె. నాయుడు, జయరామ్
_ మున్నగు ప్రసిద్ధాంధ్రులు-- ఆంధ్ర దేశమున కసరత్తులు, బల ప్రద
ర్శనములు, కు స్తీలు--(ప్రపంచవిథ్యాతి కక్కిన ఇండియన్
హెరిక్యూలిస్ కలియుగభీమ కోడి రామమూ,ర్తి_కు స్త్రీలలో
గెలుపొందిన వస్తాదులు పాపోలు వీరవెంకయ్య, క్రీ అల్లం,
రంగయ్య, ఖాదుగార్లు._ధనుర్విద్యలో 'కలియుగార్జున అప్పా
రావు గారు---ఆయుకీణము--ప్రాణాయామము..._యోగ మహి
మ. శేష భట్టరు వీరరాఘవాచార్యులవారి గాలి యీత.--ఆరోగ్య
మునకు మించిన సంపద అవని లేదు.
"ఆరోగ్యమే మహాభాగ్యమన్న ” లోకో క్ర
మనము పరిపాటిగా వినుచున్న చే! శ రీరవ్యాయా
మము, ఆరోగ్యరతుణ (పతిమాననుసికీ ముఖ్యా
వసరములు. దిర్భాయును, ఆరోగ్యం గల శరీరం
వున్న నే నేగాసి మోతసాధనము .కుదురదసి మన
. ధర్శశా స్తం ఉద్ది షిస్తున్న
ప్పటికీ అడవి గాచిన. వెన్నెల
లాగ "వున్నది ఆత్మశుద్ధికి
దెహాశుద్ది ఆలంబన, ఆత
భగవంతుడనే నమ్మక ంన్రన్న అతసిసి (పతిష్ణంచు
మహాభాగ్యము !
267
వ్యాపించిన ది!
గురజాడ,
కొను ఆలయమైన శరీరాన్ని గూడ రశ్నీంచుకో
వలని నుండును. ఆదిలో మానవుడు బలిస్టు డై,
ళుపత్య్యదులను వేటాడి, శరీరదార ర స్టం కలిగి
వండెడిప డు. తన రాజ్యురకుణకు, 'శనకొజకు
(పలియొక్క-డు వ్యాయామ క్రీడలు అభ్యసించి,
శరీరపోషణము _(శ్రమముగ చేనుకొానెడివాడు.
మన రాజ్యపీళం. పర దేశీయులపాల య్యేటప్పటికి,
మనలను మనం రత్న్ంచుకొనవలసీన బాధ్యత
పోయినది. తర్వాత ఈ యంత్రయుగములో
మానవబల ప్రాతినిధ్యం కొంత తేని కత్తి
క(రలు మూలపడినవి. మన చై నందిన జీవిత
ములో "నైళ్ళు, కార్డు, (శుయాణములు ముఖ్య
ములై కొంత దెహపటుత్వం, ఆరోగ్యం త్మీణింప
జేసినవి. పట్నవాసాలు, మురికినీళ్లు, కిక్కిరిసిన
జనసివాసాలు, కాఫీహలోటళ్ళు, సినిమాలు మొ!
నాటి కలయిక వల్ల అనేక అంటువ్యాధులు, కయ,
ఉపదవకరములె న కలరా వుళూచి మొదలె
నవి: అభివృద్ధి “చెందుచున్నవి. ..అడనులలోనే
ఉండుననుకున్న మలేరియా జ్వరం ఊళ్ల లోసికి
వెళకానివేళల
ఫలహారాలు
“చెయ్యడం, తినుబండారాలు “బుంగనక దు[టనక
తిన్నదిరా కడుపు అన్నట్లు, ఏ చె త్రపడిన ఆ
చెత్త తిని సంత ప్రి పీపడటం, సరియైన ఆహారం
లేకపోవడంవల్ల మన ఆరోగ్యానికి. భంగ
కరంగా వున్న పిం బలముసిచ్చు (వార్థ పద్ధతుల
మాన దంపుడు బయ్యం, ఆకుకూరలు, సౌలు,
కండు ఏకాలమున అకాలపు పండ్లు
వలెను. (ప డు క్వేకముగా పం: గ్గు భోజనము
ఫీసుకొను అలవాటు చేసుకోవడము
డ్ త్త హిందూ దెళస్థుల
ఆ రమెనది. దాష్షణాత్యుల ఆహార
బియమాలు, బొత్తరాహుల పదార్థాలు సమ్మి
వేస్న కొత ఆహార విధులను అనుస
ఉత్తమం, వేళకు ఆహారం లేకపోవడం
(పమాదక రం, అం|భదెశంలో మెట్ట దోపు
మనుష్యులను మాసిన ఒడ్డూ, పొడుగూ, విశాల
ఫాలం బలమైన ఎముకలు, కండతిరిగిన కాయ
ముతో అకర్ష వంతంగా వుండేవారు. ఇప్పుడు
రానురాను యువకులలో విశాల నతుస్థలం,
దండతిరిగిన దార నం కలవారు అరుదుగా వున్నా
రు. దీనికి కారణం సరియైన ఆహార నియమాలు
అనుస్టించక పోవుటయే !
యువకులు బలకరంగా ఉండక పోవడానికి
కారణం పాఠశాల జీవితంలో తగిన శిక్షణ తేక
పోవడమే ! నాగరకదెళాలన్నింటిలోను పాఠ
శాలలయందు సిపుణులెన వెద్యులచె పరీశీంప
చేస్తి చికిత్సా సౌకర్యములను
వారికి కల్సింతురు. 1908 లో
_ఇంగ్రాండులో విద్యాధ్ధలను
వైద్యులు పరిశ్నీంచి చికిత్స
చేయు పణాళిక ఏర్పా టుచేయబడి, అక్కడి
విద్యార్థులకు అనుతుణం వె వైద్యసహాయం లభించు
నట్లు చేసిరి వారికి ఆరోగ్య పారిశుద్ధ్య సూత
ములయందు నిక్షుణ సిచ్చెదరు, పుష్టైకర్లమైన
హారము వారికి లభించునట్లు (ప్రభుత్వము [పధా
విద్యార్థులకు
చైద్యపరీక్న
నముగా చూచు
ను. [పజల సగటు
జీవిత పరిమాణ
ము గిర్ ఏండ్లు
మించని ఈ దేశ
మున ఇట్టి వసతు
లు ఇంకా ఏర్సర
చకవోవుట వివా
రకరము, చెన్న
రాష్ట్రములో ఒక |
ప్పుడు వైద్యపరీమో విధానము లాంఛనప్రాయ
ముగా పెట్టిరి. ఇప్పటికైనా అది (క్రమముగా అమ
లునకు రాలేదు. చేటి౫ నా విద్యార్థులకం వైద్య
పరీకులు ఏర్పరచి, చికిత్సా సౌకర్యములు కలి
గించుటవసరము. ఇటివల పాఠశాలలలో జరిగిన
పరీశులలో నూటికి 20-25 మందియొక్క_. అనా.
రోగ్యమునకు పుష్టికరమైన ఆహారము లెకపోవు
టయీ కారణమని వెల్ల డ్యెనది. విద్యార్థులకు
ఈ లోటును తీర్పటకు పాఠగెొలలలో సౌకర్య
ములు కలీ[గంచవలెను. దెళస్థితి ననుసరించి ఫది
గంటలకు బడివెట్టుట మనకు వర్గసియము. అది
మన పరిస్థితి! పడదు. | పాతఃకాలము చదువు
కొనుటకు ఆరోగ్యకరమైన, అనువైన సమ
యము. (ప్రజారోగ్య మభివృద్ధి పొందించవలెన
సిన పాఠశాలలలో ఈ సంస్క_రణ అవసరము,
శరీర వ్యాయామ విద్యలో కృషిసల్సిన
ఆంధ యువకుడు.
దేహాపోవణార్థము పసికివచ్చు కొన్ని విషయ
ములు మనము పట్టించుకో
నుట లేదు. శరీరపోవణకు
సరియైన ఆహార ముండవలె
/ నుగడా ! రైలు నడచుటకు
బొగ్గు, సీరు కావతెనుకజా ! ఇదిగాక మన ఆహో
ఆహారము లో
పుష్టికరమైన "జేది ?
268
(తమైన అందం "కా
ల్లెపువ్వుల లాగా
వుండాలి” అని
బయ్యం, పొట్టు,
చిట్టు మొదలైన
బలవర్థకాలను కడి
శ్రీ దొడ్ల రంగారెడ్డి, బుచ్చిరెడ్డి గం ఊకవండి ఒడ్డిం
పాలెం, విమాన శాఖలో పెలట్
చుక తింటారు.
ఆఫీసరుగా వున్నారు.
కొందరు “మావా
డు సిమ్మ-కాయంత అన్నం, ఉసిరికాయంత
పచ్చడి నంజుతా”* డంటారు* అది ఒక
మర్యాద, నాజూక పోతున్న ది. కరూరగాయల
నుడికించి నీరు సారపోసి తాళింపు వేయుదురు,
' ఇవి తేలియకచేసే పనులు. ఆహారవిషయముల
_ప్రాముఖ్యము దిక్కు-డ వివరించిన మంచి చెడ్డలు
తెలీయగలను, శరీరగృహామును దిట్టపరచు ఆహో
రమే పుస్థిక రమైనది.
ఈ ఆహారము అయిదువిభములు (1) మాంస
కృత్తులు : (గుడ్డు, పాలు పెరుగు మినుములు,
మాంసము మొదలగునవి. (స్రీ కర్చనోద జనిత
ములు: విండ్కి తేనె, బెల్లము, చక్కెర మొద
లగునవి, తేనె అమిత విలువై నఆహారం,
మనకు అేనె వాడకం అనాదిసిద్ధమైనది. "కాపీ
పంచదార. తక్కు_వఖరీదులో రావడంచేత ఈ
వాడం తివోయినది. గత శతాబ్దంలో మాన
వుడు ఏడాదికి ఎసిమిదిపోనుల పంచదార ఉప
యోాగించేవాడనీ, ఇప్పుడు వళుటా 11% పౌనుల
పంచదారను ఉపయోగిస్తున్నా డనీ పాశ్చాత్య
శా స్త్రవత్తలు లెక్క-వేశారు. - చేడు మాన
రమునకు ఒక విచి
వలెనసి, “* అన్నం
ఆరోగ్యము, ఆటలు
వుడు. ఏడాదికీ షే పౌనుల' తెనె నుప ోాగిస్తు
న్నాడు. సూర్యకాంతిలో పువ్వులనుంచి తేన
టీలు కూర్చిన "లేన, తెనెపట్టులో కొన్న
మార్పులు పొందుతుంప. అందులో ఎంజిమోన్
అసి వీలువబజే రసాయపిక పదార్థం చేరుతుంది,
లావ్లోజ్, డెకొస్టో)జు అవే నుధురపదార్ధాలు
తేనెలో చేరివున్నవి. ఇవి (శ్రమ లేకుండా సుల
భంగా జీర్ణమై, శీర్ణకోశానికి _ పుష్టిసిస్థాయి.
బలహీనమైన గుండెకు తేనె బలం ఇస్తుంది,
న్యుమోసియా జరం కట్టుతుంది. విరివిగా తేన
ఉపయోగించడం శేయింటికి మేలు!
(5) చమురులు : నూనె. నెయ్యి, కొవ్వు
మొదలైనవి. (4) ఖసిజ్ఞదవ్యములు. (క్) జల.
ము. -ఈ మైన చెప్పిన పంచపడార్గాలూ (శతి
వస్తువులతోనూ _ ఉండవు. అందుచేతనే వివిధ
ఆహారపదాన్థాలతో మశ భోజనం చెయ్యాలి,
ఇవిగాక శా స్ట్రజ్ఞులు వటీవల చేహ పోవణకు
ముఖ్యమైన కొస్ని పదార్థములను పెచూవ్ిం
శ్రీ శామచంద్ర చౌదరి (ఒంగోలు), విమాన శాఖలో ఫైల్.
అఫీసరుగా కరాచీయందున్నారు,
269
ఆంధ్ర దేశమునందలి మల్లులు.
అప పటమినులు. మనము గోధుమ,
కారు,
జొన్నలు, మొక్క_-బొన్నలు, యవలు, ఇవావలు,
బయ్యం మొదలేన రెండుమూడు రక 'ములు
మి(శే మము జేసి. భుజిసాము. వీటిలో కోన్ని
దంపుట, సరుట్క సంస్కారము మొ॥నవి
"లేకుండా ఉపయోగించవచ్చును, (పతి ఛాన్యను
యొక్క. ఊకకు క్రీందపొర ఉండును, బిజస్థానము
నందును మంచీ పుష్టిగల పదార్థమున్నది. “దానిని
పోకుండా దంచిన శేలియ్యం “పంటకు మంచిది,
మరబియ్యము. ఉపయోగించిన ఈ పదార్థము
'లేమియు లభ్యముకానవు. పచ్చికూరలు ఆకు
కూరలు, పప్పుదినుసులు భుజించవలను. కూర
గాయలు భుజించసి వారికి దంతర క్ష (స్రావము
అధికము,
సికృష్ణా హారము భుజించు స్త్రలకు
గర్భిణ వ్యాధులు అధికముగా నుండును. ఎనా
మిల్ పాత్రలు వంటకు ఉపయోగి సై “వేగులు
చెడిపోవును, మట్టిపాత్రలు ఆరోగ్యానికి మంచివి.
మూత పెట్టకుండా ఉడిశీంచిన పదార్థము
లలో జీవ ల్ పోవును. ఆయురారోగ్యముల అధి
వృద్ధి పౌందించుటకు ఉడ్ శత్రమమైన ఆహారము
భుజిం చవ లెను, |
డేశానికీ ఆడాలి (పాణానికీ ఆటలు ముఖ్య
ములు. ఆటలు ప పుస్టి. వసి సౌష్టవాన్ని ఫ రీరాసికి
సమకూర్చును. మనస్సుకు విలాసాన్నీ, సంఘాసికీ
ఐక్యతనూ ఇచ్చేవి ఇవే! (పతి 'బెళస్థులకూ, జాతికి
వారివారి ఆటలు గీటురాళ్టు.
గావుంటవ. పాశ్చాత్య జే
ములలో యువకులు, వీన్నలు
పెద్దలు, స్రీలు, యుద్ధముల లో పాల్లూనుటకు
సైనిక తలలే,
మనకూ ప పూర్వం నుంచీ వచ్చే ఆటలు ఉన్నవి,
అందులో చరిత్ర ప్రసిద్ధమైనవి కొస్ని వున్న వి.
బొంగరం - అంశే పల్నాటి క్రుడు చాలచందుడు
జాపకం వస్తాడు. మన ఆటులు : చెడుగుడు,
ఉప్పాట్క ఆకుఆట్క కోతి కొమ్మంచి, -ఈత,
పరుగు గోలీలు, బంతి బొంగరము, గాలిపడగ
మొదలె నవి,
ట్.
ఆటలు=పూటలు
కారణం వారికి నేర్పిన తటలు, ౫
పెద్దలూ పిల్ల లూ ఆడుకొచేవి,
వ్యయంకూడా పటిక, తక్కువ... దేశీయుల ఆట
అవల బంతులకు, - వ్య బస్నసు సుకోర్టు
లకు. వందలవందలు వెచ్చించనక్క-_శైదు. డబ్బు
పోయకుండా. సమిస్ట్రమాద అందరూ ఆడుకో
వచ్చును”! | ఇంకఇండ్లలో స్తీ పురుషులు, వీల్లలు
270
క్రశెబ్ ఆటలో జగద్విథ్యాతి పొందిన మేజర్
నీ. 5. నాయుడు.
సి ఆడుకొనేవి దశావతారాలు చదరంగం,
సోపానపటం మొదలై నవి. ఆడవిల్ల లకు
తొక్కుడు బిళ్ల, గొట్బ ఆటు దడాగుడునూత,
బొమ్మల వెళ్ళి నున్నవి.
వ్నిలో కొన్ని ఇప్పుడు పోయి, విదేశస్టులు
ఆడు ఆటలు, వచ్చి
నవి, ఈ ఆటలలో ముఖ్య మైనవి ఫుట్ బాల్,
'బ్యాట్మింటకా, శకెన్నిన్స్ (కేట్, వాక్సీ
పోలో 3 ఇవికాక స్పోర్టు కొన్ని. మొత్తము
మోద ఈ ఆటలు అన్ని (గావుములకూ అల్లుకుం
టున్నవి. ఇవి వ్యయ్మప్రయాసలతో కూడిన
ఆటలు. అయినను ఈ ఆటలు కుట్న వాసులు
ఎక్కువగా ఆడెదరు. పాఠవాల, కళాశాల
విద్యార్థులు తరచు ఆడుచుందురు,
(డిల్లు (పబారంలోకి
విదేశపుఆటలలో గూడా ఆంధు)లు వన్నె
కెక్కిరి. శ్రీశట్ ఆటలో మేజర్ సి. క, నాయుడు
గారు ఇంగ్లాండు మొదలైన పాశ్చాత్య "దేశము
లలో అశేవమైన క్ర ర్సిని
విబేశపు ఆటలయందు సంపాదించిరి. మొదటి రోజు
విబేశములలో అలో (గళ స్తమైన శకెట్ ఆట
కీ ర్రిగడించిన గాడు “జయరామ్.” 1911లో
ఆంధు)లు హిందూ బేశ పు ఆటగాళ్లు
"మొదటి ప పర్యాయం ఇంగ్లాండు
పోయినవ ప్పుడు జయరామ్ వారిలో ఒకడుగా ఎన్ను
కొనబడెను. నీ, రామస్వామిగారు ఇంకొకగొప్ప
కీకెట్ ఆటగాడు. 1936 లో విజయనగరం మహా
రాజకుమార్ సర్ విజయ గారు, హిందూదేశ పు
ఆటగాడ్ర ను పంగ్రాండు పోటీలకు తీసుకుని
పోయిరి. పోలోఆటలో బాబ్బిలీరాజాగారు,
ఏ, వ, రామారావుగారు ఘటికులు.
ఈ కసరత్తులలో వ్యాయామాలలో అనన్య
మైన కృషిశజేసి పరమపదించి, ఆకాశంలో ఆం
ధులకు వేగుచుక్క.లాగ నున్న వారు అకలంక
బలసంపన్ను లెన కొ డిరామమా ర్రిగారు. చౌార్చ
ల్యం, సిర్వీర్యం, సి స్పేజం నాశ నంచేసిి, నల భి
+ కలియుగ భీమ, ఇండియకా హెర్ క్యూలిస్
3+
క్రీ, శే. శ్రీ కోడి రామమూర్తి.
271
ఆజానుబాహుడైన వస్తాదు (శ్రీ కోడేటి రాజు.
రెండు అంధగళౌలశాతీ, చెక్కి-దిద్ది న శీలా[ పతిమ
వంటి కండపుక్షితో కన్నుల పండుగచెసినట్లు
సిండుగా వుండేవారు. కొోడిరావమమూ ర్తి _అంశే
(ఇండియన్ హౌర్ క్యూూలీన్) అసి విదెశస్టులు తవు
సిఘంటువులలో [వాసుకుంటారు. ఆంధులలో
గరం చదగ్గవ్య శ్ర ఏనుగలు, పెద్ద బరువులు
మోయడం, మోటారుకారు ఆపడం, మొదలైన
అసమానమైన, అనన్యమైన (పజ్ఞలు వీరికి అలవడి
నవి ఏవ సర్క_సు వెరు ఆవాలనోపాలము
విన్నారు. రికి ష్యులు [(వోఫె
కసరత్తులు, సర్ బులుసు రామజోగా
బలప్రదర్శనములు రావుగారు మచదాసులో
కుస్తీలు వ్యాయామ వి ద్యాల యము
స్థాపించి, ఎక్కువ కృషిజే
యుచు (పఖ్యాతి నొందిరి ఇంకొక శిష్యులు
విలా! వె నారాయణరానృుగారు బందరులో
సర్క_ను పెట్టరి, పీకిక్రిదేశ మంతటా శిమ్యబృ్బం
దమువున్నది. అనేక మందియువకులను, ఇాండో
లను బయలుబెరదీనినారు. గామా కు ఇంగ్లాండు
[తోవచూవీనది రావుమూ ర్షిగారు. వీరి అంకు
రార్పణతో అనేకచోట్ల బాహుబల(పదర్శనాలూ,
తాలింఖానాలువెలసినవి. ఆరోజులలో బాహుబల
(పదర్శకులలో (పముఖులు వెళ్యులలో కంభం
పాటి కన్నయ్యగారు. (ఏలూరు, కమ్మవారిలో
మాగంటి చిన సుబహ్మణ్యంగారు బాటషరు,
త్నతియులలో కోడేటి రాజుగారు బయలు చేరిరి,
గుంటూరులో _ ఇంకాలితర[తౌ చాలామంది
యువకులు, ఈ పంథాలో పర్మిశమ వేసినవారు
న్నారు, కు వలలో కూడా వస్తాదులను కోడి
'రాముమూ ర్లిగారు తయారుచేసిరి, తాలింఖా
నాలు లేక అఖాదాలు అనేక చోట్ల ఏర్పడినవి,
వ్యాయామసంభుములు చిగురించినవి. కు స్రీలు
గుంటూరు బందరు, కడప్క ఏలూరు, రాజము
హాం దవరములలో ఎక్కువగా జరుగుచుండును,
ఆంధి దేశములో అనేక చోట్ల కు స్తీల గెలిచి
విఖ్యాతి పొందిన గారవ కుటుంబీకులు, ఏలూరు
వాని పాపోలు ఏర వెంకయ్యగారు. పీరికి అనేక
మంది శిష్యులుగలరు. ఏలూరులో కొన్నాళ్లు
వ్యాయామ సంఘం౦ంవారు కు స్తేలు, వ్యాయామ
పోటీలు బహుమతులు పెట్టి జరుపు చుండిరి,
అంధ) దేశ పు ఫహిల్వానులలో కొందరు; పశ్చిమ
గోదావరిజిల్లా ఏర వెంకయ్య, రమణయ్య,
కోడేట్రి వెంక్క్టటాజుగార్షు; బందరులో రంగయ్య,
ఏరాస్వామి, ఖూదు, నోమయ్య గార్లు ; వాలకొ
బ్లులొకొమూూరి సత్యంగారు ; రాజమండిలో
పోతులూరి ఏిరాసామి, చిన స్వామిగార్దు ;
గుంటూరులో అల్లం, కత్తుల భావన్నా నారా
యణ గార్లు ; కడపలో నాగయ్యగారు ; ప్రు
శాక అనేక మంది అనేక చోట్ల కు స్తేలు
"గలిచిన వారు
అనేక వర్ణము
లలో నున్నా
రు కొంత
మంది ఇప్పుడు
బెంగుళూరు
లో ప్రంగ్సషు
ఇాండా పద్ధతిని
కుస్తీ చేర్పుకొ
నుచున్నారు.
దశ
ము, అదిదాటి
యావత్ ఫార
తడేశము విలు
సద్యలో తన
(పతిభ చాటిన
గుండవరపు అ
ఆంధ
స్పారాన్రగారు,
ముప్పాళ్ల (గ్రా
కలి
(శ్రీ పాపోలు వీర వెంకయ్య,
ఆంధ్రదేశ (సథ్యాత వస్తాదు, మల్ల విద్యా
మవానస్సి
(ప్రవీణులు, ఏలూరు.
డసి వేరు శెక్కిరి.
వ్ద్యా పారంగతులే !
కత్తి క్యర్యతిప్పుట మొదలైన పనులు చేయు
వారు అశేకులున్నా రు. (పతి గామములోను పాఠ
'జాల్ర, (గంఛాలయముతో" పాటు వ్యాయామము
చేసికొను తాలింఖానా కూడ ఉండుట అవసరము,
రాజుణాదు కూడా నిలు
సాధారణముగా యోగులు సాణాయామ
వేలకొలది సంవత్సరములు (బతికి
యున్నట్లు వునము విన్నాము. (ప్రాణాయామ
మువేసి శాషసను స్మిగహించుటచే ఆయుర్వృద్ధి
Par,
ఆం "గ్యమయు, ఆటలు
యగును. మనము మనోన్నిగహాముచే శ్వాస
మును నృధాచేయకున్న వూ
(పాణాయామము- లును, సాధారణముగా మా
ఆయువ్నీణము- ట్రాడునప్వుడు 8 అం, వాస
యోగమహుమ=- ములోన పివెశించి, 14 అం,
-గాలియీాత
పాస్త్యము బయటకు వచ్చు
చున్నది. పరుగెత్తుట యందు
27 అం. శాషసములోన ప్రవేశించి, 54 అం. శ్వా
సము బయటకు పోవును, నిద్రలో 18 అం. శ్వా
సమునస్థము, సంభోగ కాలమందు 64 అం. ERS
సము బయటకువచ్చి 24 అం. శాషసములోపలికి
పివేశించును. ఈ విధమగా ఆయువీ,ణముకలు
గుచున్న ది. శ్వాసముబంధించుటకు యోగాసనము
లుపకరించును, వస్తికర్న (ఎనిమా వంటి(ప| క్రియ
నభ్యనించుటవల్ల |క్రిందకడుపుకు మంచిబలము
కలిగి గులు శుభ్రపడును. యోగవిద్యవల్ల
దీర్ణ వ్యాధులు కూడా కుదురును, ఇటీవల ఆసన
(పక రణముల వి స్పరిం
చి *గాలియీతి (నిటి
లోవలి గాలిలో ఈ
దుట అను ఉత
స్ట గంథమును ఒం
గోలువాసీ శెవభట్ల
రు ఏరరాఘవావారి
నై
(గజ
3
ర
ల
బడిన పె! (పాణాయా
మము చేసి ఆయు
భది చెంపాం
ఏల్ వం
దించు కొనవచ్చును.
అన్ని సంపదలక న్న
శ్రీ నాయుడు వెంకటనారాయణ,
యువకులలో గొప్ప వస్తాదు,
ఏలూరు. .
ఆరోగ్యమును మింఛిన సంఫద అవనిలో లేదు !
తో
35 213
నం
(3
భర క...
క క ఇ
4
i
Ua} |
న్్,
ఖా.
rl
Ps
|
wrt
1111111111111111111111111111111111111111111111111111111
ఆయి
ము
రై
CALICUT.
త్రి
తలివి గ
బలము
అవర ఆయి?
COVYERNMENT OIL FACTORY,
౦
2 ఘం వె
111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111
. c గ్ల Oo
క్ల క్ల, 3 oc ర ఫ్లై gg
బాగము- తెలుగంభా
మొదటి (పకర ణము
క] లో లోలో రాకా రాక రావ కాక కాల రావ కాశ రాన కార కాక కానడ కాక కక రార కక i
Iw
; ఆంధ్రవాజ్యుయచరి(త్ర
రాలి రా రా ఈ రాన కాలి క = కాని కాలి = ర ఈ ఈ రా రావ కాని చావక కావ ఆవు
!
8
a లు
t వీంగళి లమ్మ కాంతం ఎం. ఏ
విషయ సం|గహాము :
శబ్ద విచారము ;
__౪ంధి -తెలుగు - తెనుగు
భాషోత్సత్తి విచారము ; సంస్కృత భవమా ?
(ద్రావిడ భాషయా ? సంస్కృత శికలో పెరిగిన (ద్రావిడ భాష
యని బహువండిత సమ్మతమైన సిద్దాంతము ; ; ఆంధ) కవిత
(ప్రాచీన కాలమందే పుట్టినను స్థిరమైన కవితారూపమును కల్పిం
చిన ఆదికవి నన్నయభట్టు ; నన్న యయుగము11 వ శతాబ్ది,
చెదికయుగము; నన్నయ భారతరచన సంస్కృత భారతమునకు
"జయ థో చితానునరణ మెకాని యథామాతృకము కాదు; 12వ
శోతాబ్ది, శ్రైనయుగము ; నన్నెచోడుడు, పండితారాధ్యుడు, సోమ
నాథుడు ; నన్నెచోడుడు కవిరాజ శిఖామణి, అతని కుమార
సంభవము ఉత్తమ కావ్యము ; పండితారాధ్యుని కావ్యములలో
శివత త్త్వసారమొక్క కే దక్కినది ; పాల్కురికి సోమనాథుని
కావ్యములందు కౌవ్యాంగములన్నియు దేశీయములే; . ద్వివద
కావ్యమునకు గౌరవము తెచ్చిన మహనీయుడు ; తిక్కన
యుగము-18 వ శతాబ్ది; ఇందు మొదటి (గ్రంథము కోన బుద్ధా
కకొ్రనించిన రంగనాథరామాయణము ; చరిత్రయందును,
వాజ్యయమండును (ప్రనిద్ధపురువుడు తిక్కన సోమయాజి ; ఇతని
మొదటి కృతి నిర్వచనోత్తర రామాయణము ; రెండవది భార
తము ; అచ్చ తెలుగునకు _ప్రతిష్టసంపాదించినవాడు ; ఇతనికి
పరోక్షముగా కేతనయు, (ప్రత్యక్షముగా మారనయు శిష్యులు ; ;
'ద్విపదరచనను పునరుద్ధరించినవాడు గౌరన;
నాటకమునకు (శ్రీనాథుడు నాందీళ్లోకమును వరఠింపగా పిల్ల లమళ్టి
'పినవీరన శృంగారశాకుంతల రూపమున (ప్రస్తావన కావించెను,
- చారిత్రాత్మకర్థములైన చిత
) (ఆంధ్ర విశ్వక ళాపరిష వత్).
కేతన దకకుమార చరితము కవితానై పుణ్యము గలది ; మారన
మార్క_ం డేయపురాణము తర్వాతి మనుచర్నిత్రాది ప్రబంధములకు
మూలప్రకృతి ; ఎజ్జనయు గము (1800—1350) ; నన్నయ
విడిచిన అరణ్యపర్వము పూర్తిచేసి భారతమునకు అనుబంధ
ముగా హరివంశము రచించి సంస్కృతమునకును, అచ్చ తెలుగు
నకును మధ్యస్థమెనశై లిని సమకూర్చుకొని నృసింహ పురాణము
రచించి, (ప్రబంధ రచనకు మార్గదర్శి యగుటచే, (ప్రబంధకవిత్వ
స్థాపనాచార్యు డనువిరుదు పొందెను ; ఇతని సమకాలికులు
భాస్కరుడు, నాచన సోముడు; (శ్రీనాథుని యుగము (18950—
1500) ; “తిక్కన తర్వాత పేర్కానదగిన విద్వత్కవి (శీనా
థుడు ; కవి సార్వభౌమడు, ఖీమఖండములో తన దెళవర్షనలను
_పొందుపరచెను ; ఆతని [క్రీడాభిరామము ఆంధీసారస్యత మందలి
మొదటి హేళన కావ్యము ; (ప్రబంధరచనకును (శ్రీనాథుడి మార్ల
దర్శకుడు 3 పోతనామాత్యుడు ఆంధ కవి (పవ క్తలలో ద్వితీ
యుడు ; (శ్రీకృష్ణుని తత్త్వమును గానము చేని, ఆంధ్రల మనో
వెనుకబడిన
(వబంధ మహో
లోకమున పరివర్తనము గావించిన భాగవతకర్త ;
కథాకావ్యములను రచించినవారు
జక్కన, అనంతామాత్యులు ; ; సంస్కృత నాటకములను ('పబంధి
275
మయా. అనుదదించీగవోదు. సంది లి
| న టల జ్ ముస గా ఇ వ్ ఒం అన్ను జ్
అదలా పృదాచరహాలం చితమైన. సాధుత్యము తగ్గి ఆలంకారిక
2వ ఎరుదికడి ఏ కువ్షరాయమయలయుగము (1500 —1600) ;
ద టె pre న
చవపంవవత పుమషెంంచి పఫలించినది; కొషదేవరాయలు రాజు,
నా మ బం (న ల బ్య అల
పండితుడు, వి విచాంెపషతుదు ; ఆధానకపులు అష్ట దిగ్గజ
ములు 3 ఆంధ కపికావీతామహాడు అల్ల నాని పెద్దన ; అతని
క
త a న్ [a a ఇ
మనువర్శిత్రము నౌంతను ంగారములు సంగమించిన అర్థము 5
pp
స్స న అజా న్
అరానమం కార అంతపురమండును చనవులందిన నంది
et
| గ a వో fy తి
వన్మున వారికారాషవారణము నాయకరాజుల కాలములో వెలనీన
అట్రలంభ క్పంగార కాన్యములకు యూర్లదర్శకమయినది; అయ్య
డా అరాజు రామభద్రుడు, మాదయగారి మల్ల న
ప కొంతవిశిషతగల కవులే; ధూర్హటి కాళహాస్తి
ఫలే అ
స మహాత్యము అతని లోకవృ త్రివరిజ్ఞానము
i ఇటు మ్ల ప్రవ అతని లొ కవృ_క్తివ a
ver జల డి
గ్ నకు నిదర్శనము ; అతని కాళహ_్రశ్వర
ns
టు ' wi న
. శతకము అతని కీర్తి అజరామరము చేయ
స గలదు 5 ఈ యుగమండలి కవివర్షమనెడి
: మజిహారమునకు మేరుహూన శక్కషరా
ంకువాల నృసింహకవి అష్టదిగ్గజములలో
రవలసినవాడు ; రాధామాధవకవి చింతల
పూడి ఎజ్జనార్యుడును, కృంగారమల్ల ణమును
రచించిన ఎడపాటి ఎజ్బనయు గొప్పకవులే ;
వెంగళ సూరన ; శ్లేషకవిత్వమునకు సరి
జామరూపము అతని రాఘవపాండవీయము ;
తర్వాతి ద్వ్యర్థి (త్యర్ధి కావ్యములకు మార్గ
దర్శికము ; ఆతని కళా పూర్ణోదయము
నూతన శల్చనై పుణ్యము కలది. నాయికా
(వధానమైనకావ్యము; ఆంధ కవుల వస్తు
నిర్మాణ శక్తికి ధ్యజప్రాయ మైనది అతని
3 (పద్యుమ్నము;
ణుడు రచించిన వసుచరిత్ర ఆంధకావ్యము
తక్కవ లేఖిని ఒర లన్నిటను (పౌఢసాహిత్యము ఎక్కువగా గల
5 _ మహాకావ్యము; తెనాలి రామకృష్ణకవి కావ్య
ములండు పాండురంగ మాహాత్మ రమే అతని యశమునకు నిధాన
శృంగార
హాస్య పధానములుగా పరమభక్తు డగు మిపనారాయణ చరితము
జస
రు
చే
వృత్తమును [వేజండించిన స్వతంత్రుడు ; అతని స్నుగీ వపట్టాభి
ఇకము యక్షగానము, ఇదియే యక్షగానరచనకు (పారంభము
కౌటోలు; పాన్నగంటి తెలగన్నకు గల ప్రత్యేకత అచ్చతెలుగు
కాన్యరచన-.దకీణాం ధ్రయుగము (1600 —1775) మూలపురు
ముడు రఘునాథరాయలు కవి, పండితుడు, కవీవండిత పోషకుడు,
వాల్మీకి చరిత్రను [వబంధించిన కవి; తంజావూరు ముఖ్యసాహి
త్య కేంద్ర మయినది; ఈ యుగలక్షణములు ; నీతి బోధకు
సంబంధము లేనికళాసొందర్యము , విలాసతత్పరత, శృంగార్యప్రియ
త్వము, హాస్యచతురత ; చేమకూరకవి విజయవిలాసము తంజా
వూరు తెలుగులోని లాలిత్య మెట్టిదో చూపును; రఘునాథుని ఆస్థా
నమునలంకరించిన కవయి్యితులటో మధురవాణి, రామభ్యద్రాంది
ముఖ్యలు; రఘునాథుని కుమారుడు విజయరాఘవుడు పెక్కు
యతగానముల కర్త; ఇతని కొలువుకూటమున వన్నెపెట్టిన కవ
య్యితి రంగాజమ్మ; క్షేత్రయ ఇతని మిత్రుడు. విజయరాఘవుని
కుమారుడు మన్నారుదాసుకూడ యక్షగానక_ర్రయే; ఇతనితర్వాతి
మహారాష్ట్రరాజులును ఆంధకవిపోవకులే; వారి కాలమున యక్ష
గాన రచన ఎక్కూవయినది; ముద్దు పళిని రాధికాసాంత్యనము ఫోం
గారవబంధములలో మిన్న; విపలంభశృ్ళంగారము ను వర్తించి
నది; మధురలో తిరుమలనాయని మోషణలో ఆంధకావ్యరచన
ప్రారంభించినది, అతనికిని అతని కుమారునికిని ఆస్థానకవిమైన
లింగనమఖి శ్రీరామేశ్వరకని సత్యభామా నాంత్వనమును, వెలి
దండల వేంకటవతి శృంగారరాధామాధవమును రచించిరి;
పాండ్యరాజకవి విజయరంగ చొక్కానాథుడును కవి, విద్యాపోష
కుడు; అతని సేనావతి సముఖము వేంకటకృష్ణప్ప ఖండకావ్య
మనదగు రాధామాధవసంవాదము రచించెను; కృష్టప్సనాయని =
మిత్రుడు శేషము వేంకటపతి తారాశశాంకమను కేవల శృంగార
ప్రబంధమును రచించెను; మధుర వచనరచనలకు ప్రసిద్ధికెక్కె.
ను; (ప్రొఢరచనలతోపాటు (ప్రజాసామాన్యమునకు సులభమైన
రచనలును గల వచనకావ్యములు పుట్టినవి; సుదుకోట రఘు
నాథతొండమాన్ రాజకవి, పార్వతీ వరిణయ కర్త; నుదురుపాటి
కవివంశమునకు ఆశయమిచ్చెను; అవరపోతన;
సారస్వతాలయమునకు నువర్ణశిఖరయు; అతని కీ _రనలు ఆంధధ్రు
లకే కాక అరవలకును ఆదరణీయములు. క్షీజయుగము
(1775-1875) రాజ్యక్షీణలక్షణము కవిత్వమునళును పట్టినది;
కవులలో భావదాన్యము, అనుకరణేచ్చ ఎక్కు_వయినవి; వారిలో
ఎమాతమేని గుణముగలవారు కంకంటి పాపరాజు మొదలయిన
కొలది కవులు; పాపరాజు రచించిన ఉత్తరరామాయణము వస్తు
తత్త్వమును బట్టి పురాణమే అయినను శీ.లినిబట్టి (పబంధ మన
వలెను; పుష్పగిరి తిమ్మన ఈ (గంథరచనలో సాయముచేపిన
వాడే కాని ఈ (గంథమును రచించినవాడు కౌడు; అతని సమీర
కుమారవిజయమందలి శైలి వేరు; కూచిమంచి తీమ్మ కవి (శ్రీనా
భునితర్వాత రెండవ కవినార్యభౌముడు; అచ్చ తెనుగు రచనలను
పునరుద్ధరించినవాడు; ఇతని తమ్ముడు జగ్గకవి రచించిన చంద
రేభావిలావము హేళనకావ్యమను సరికి తగని మోటు గంథము; '
వక్కలంక వీరభదకవి రచించిన వానవద తాపరిణయము కొంత
కవితానై పుణ్యము గలది; అడిదము నూరక్రవి రచించిన కవిజన
త్యాగరాజు
276
రంజనము ఇంకొక పీల్లవసుచరిత్ర; చిత్రకవి సింగనార్యుని బిల్లీ
శీయము మొదలయిన కొన్ని కావ్యములు దక్షీణాంధకావ్యముల
ఛాయలు గలవి; శ్లేషకావ్యములు, రెండు, మూడు, నాలుగర్భములు
గల కావ్యములు ఎక్కూవయినవి; అందు పిండి పోలు లక్ష్మణ
కవి రచించిన రావణదమ్మీయము పేరుపొందినది. ఈ యుగాంత
మున థ్యాతి'కెక్కిన కవి మండపాక పార్వతీశ్వర శా స్తీ); అందరి
కంటెను ఎక్కు వశతకములు రచించిన కవి ;--శతకరచన విచా
రము; వేమనయోగి శతకములు; ఆధునికయుగము (1875= =)
ఇందు [పాచీనలక్షణము గలసాహిత్యము కొంత్మ నవీనలక్షణము
గల సాహిత్యము కొంత; గోపినాథుని వేంకటకవి (ప్రాచీనఫక్కి_ని
యథామూలముగా వాల్మీకి రామాయణమును ఆంధీకరించెను.
ఇతనివలెనే దాసు (శ్రీరాములు, తిరుపతి వేంక పేశ్వరులు, (తిపు
రాన తమ్మయదొర, (శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్ర), వావిలకొలను
సుబ్బారావు, జనమంచి శేషా ద్రిశర్మగార్లు పురాణములే కాక
ప్రబంధములును (ప్రాచీనలక్షణమును అనుసరించి రచించిరి.
పూర్వఫక్కిని రచించియ తమ కృతులకు నూతనత్వమును ఆపా
దించినవారు తిరుపతి వేంకకేశ్వరులు; వీరి వాక్కు ప్రాచీనసరశికి
భరతవాక్యము, నవీనసరళికి నాందీవాక్యము; (క్రొ త్తపోకడలలో
వచనము, నాటకము, భావకవిత్యము పేర్కొనదగినవి; వచనము
నకు చిన్నయసూరి భగీరథునివంటివాడు; కందుకూరి వీరేశలింగ
ముగారు మార్గదర్శకులయిరి. వారి రాజశేఖరచర్మితము తెలుగులో
మొదటి నవల; అనుయాయులై న చిలకమర్తి లక్ష్మీనరసింహము
గారుకొన్ని సాంఘిక చారిత్రక నవలలను రచించిరి. ఉన్నవ లక్ష్మీ
నారాయణగారి మాలపల్లి సాంఘికనవల లతో ప్రసిద్ధిపొందినది;
ఇంకను మరికొన్ని నవలలు, కవుల చరితలు, విమర్శలు మొ॥;
నాటకములు దార్వాడ కంపెనీవారి రాకతో పుట్లినవి-నాటకక ర్ర
లు; భావకవిత్యములో కోఆత పురస్కారార్హ మైనది లేకపో
లేదు. నేటి సోరస్వతము బహుముఖముల వృద్ధవాందుచున్నది ;
ఇందేదినిలచునో భావికాలమున నిర్ణయమగును
46 చేశభావలందు తెలుగు లెస్స” అని [శ్రీనాథాదు
'బైన మన వూర్వులచేతను, “Italian of the East ” అని
పొళ్చాత్య శబ్దవేత్తలచేతను ము_క్లకంఠమున (పశేంసింపబడిన
మన యీ ఫాహకు ఆం[ధమనియు తెలుగనియు "తెనుగ
నియు మూడు పర్యాయపదములు కలవు. వీని వ్యుత్పత్తు
లనుగూర్చి “పెక్కు మామాంసలు _ జరిగానుగాని అవన్నియు
నిశ్చిత జ్ఞానదాయకములు కాకపోవుటచే యు కి సంపన్న ము _
లైన ఊహలుగా మాత్రమే పరిగణింపబడుచున్న వి, ఆ
చర్చల నన్నింటిని పునరుద్ధరించి మటణికొంత (ప్రసంగము
“వ్పంచుట అనావశ్యక మగుట యే-కాక' అపపేతీతముకూడ
"కాదు, కొని ఒక సంగతి ఈ మూడు పదములలో
నా ఊవాం
ఆట CE సూ
“తెనుగు "తెలుగు అనునవీ రూపాంఠతరములే అనియు, ఆ
పక్షమున వున భాషకు ఇండే పర్యాయ పదములుండుననియు
ఈ శెంటిలో ఆంభమనునది మొదట రాజ
పిమ్మట చేశపరముగా అపై డేశభాషాపర
ముగా (పయోగింపబడగా తెనుగనునది మొదట డేశపర
ముగా
పరముగా,
పిమ్మట (పజాపరముగా అప వారి భాపాపర
ముగా వాడబడేనని అనుమానించుట కొంవతేని సమంజస
ఇక పేరువలనే మనభావు పుట్టుకయు వివాద(గ_సము
గానే యున్నది. సూర్య పండితులును, తన్మతానుయాయు
లైన కొందబు ఆధునిక పండితులును మనభాహ సంస్కృత
భవమైన ఒక (పాక్సత విశేషమని నిరూపింపగా "కాల్ల గల్
పండితుడును ఆతని అనుయాయులై న మటీ కొందజు ఆధు
నిక పండితులును ఇది (ద్రావిడ భాహికుటుంబములోనిదే
యని వాదించుచున్నారు. ఈ రెండు నుతేముల వారికిని
తమరు తమకు తగినంత యు క్లిసంపదయు కలదు, వారై
నను కేవల వివాదము కొజకుకాక 'సత్యాన్వేహణ తత్పరత
చతనే తమ సిద్దాంతముల
చున్నారు,
నిల బెట్టుకొనుటకు చూచు
ఎంతే పాటుపడినను భాహల యుత్న స్థాన .
మును కనిపట్టుట ఏరులు_ పుట్టుచోటును గు_ర్జించుటవలే .
దర్భ ట కార్యమే యగునుగాన్సి నిశ్చయార్మక మైన నిరూప .
(శ్రీ పింగళి లకీ కాంతం ఎం.ఏ, శ
2/7
తెరువతి వేంకటకవేలు, శోతావధానులు
కొల చై తము అఘాతకల్పన “కాకుం
శు కోన్సు నై “ైేశములు న్థూలములై న
ముల్ శల
LY ౬
మునకు కు స్తేన్నము లును (ద్రావిడ భాస
లకు సాధారణములును అగు లక్షణ
ములు మన భాహలో చాల కలవు,
పుట్టుకనుగార్చి ఈ రహాస్యము అంగీ
కరింపక తప్పదు. పోపణలో మాత్ర
ము లెలుగునకు సంస్కృృతేమువలని
ఊప కారమే ఎక్కువ కలిగినది, మన
భావ సర్వసంపన్న మగుట స సంస్కృత
కిక్షలో . “పెరుగుటవలనౌవే._ సహజ
ముగా (ద్రావిడ లక్షణము నుబట్టి సరళ
మును సుకుమారమును అయిన
సపవాణి, కాల లక్రమమన న గాంభీర్య
ei
పటుత్వేములను అలవజ-చుకొని తల్లికి
అక్క సెళ్లెండ్రకునులేని (కొత్త నాన
సుదనమును ౩వసము చేసికొన్న ది.
పరస్పర ఫ్రిన మ్నులెన ఆర్య(ద్రావిడ
భావలను ఇంటిని ఒక్కచో సమ్మే
ళనమొనర్చి సమరసఖావము సాధించినది కావుననే తెలుస
పలుకు ఆ శఇెంటికినిళేని గుణాతిశేయమున విలసిల్లుచున్న ది,
కాకున్న “ కశభావలందు “కెలుగ లెస్స ”యగుటు యెట్లు 2
చున్నది ఈ పొత్తు ఏ యితర రాష్ట్రమునందును కలు
278
జి
సి
ర శే, శ్రీ దివాకర్ల తిరుపతి శాత్రి (ఎడమ (ప్రక్క),
cn
కళాప్రపూర్ణ (శ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్ర (కుడిపక్క).
లేదని వెప్పుట అతీశేయో క్లిగాదు, ఆర్యులైన జత రాహు
లకును (చావిడులై న దాకీ ణా గౌత్యులకును క్ష కొంత మధ్యగా
నున్న భూభాగము మనకు జనికిపట్టగుటచే మన మా
యిరువ్రరి సం ప్రడాయములను చేపట్టి పదను వెడకుండ
పాకము చేసీ ఆం(ధత్వమ నెడి అమ్పుతమును నీద్ధముచేసితి
మేమో అనిపి ంచును. అందుచే గంగా యమునా మధ్య
నకు
పరిగణింపబడినట్లు యు
ర్న! దావిత విజానమున
స్ట్ క
కాం భభూమి పవిత్రే
కూటస్లల మైనది,
| అల ల్
ఇట్టి పవిక్రమేత్ర
మున ఫూర్వూదాహృ
లేమ్ములెన ఆ భాషా
చ్ న 9
కవితా రరగాసమును
ఆదికవి
- రార నూ క్ు! చు Fe
నన్నయభట్టు. ఆయన భారతచే "నేను యని పెర్కోన్న
అం(భభాసా న్వఫావమునకును ఆంధ 'సభ్యతా స్వరూపమున
కును కాశ్యత నిదర్శనము, సుపరిహ్కృత మైన అట్రిఫావలో
సు[పతిస్ట్రిత సభ్యతాచమయ మైన ఆ భార తేతిహాసము (పారం
(శ్రీ వేదం వేంకటరాయ శళాత్చ్రి
ప్రసిద్ధాంథ పండితులు,
అధ్యావకులు, కవులు. కల్పించిన .
ఖఫంచుటచేళ-నే నన్నయ ఆదికవియయ్యొను. . కాన్సి అంత '
వారు కాకున్నను కేవలము కన్లలనిపీంచుకొనదగినవారు మన
దేశములో నన్నయ నాటికే చూపున కందరానంత (పొచీన
"కాలమునుండేయు నుండి యుందురు.
నందై నను ఏ ఖామయంటై నను కవి త్వావిర్భావము ఏ పరిశోధ
నలకును అందని అతి దూరకాలముననే జరుగును, ఆది రాజ్య
ములయొక్క_్యయు సభ్యత లయొక్క_యు పుట్టుక లకుముం బె
దల.
అసలు ఏ దేశము
పుట్టును. చిత్ర విచిత్ర కమనీయమైన (ప్రకృతి జేవతోతృంగ
మున ఓలలాడు (పా క్షన మానవుడు తేద్దర్శన స్పర్శనాది జన్య
మైన సుఖదుఃఖములను సునసున పట్టలేక అవశుడై వచ్చియు
రాని భావలో ఏనాడు నోట పాటగా వ్య _క్రముచేనెనో
ఆనాడే కవిత్వము పుట్టినది. ఆ పాట గాలిలోపుట్టి
గాలిలో అడగిపోవు ఆకుకవిత్వమేకాని భావికాలమునకు
లిపి సాధ
నములేనిది ఆ న్థిరత్త్వుయు కలుగదు. కావున భావకు తత్తు
నితర్వమునకు అక్షర రహితమైన దశ యొకటియు అకురబద్ద
మైన దశ యొకటియు శెండు విధిగా ఏర్పడును. అక్షర
ములు... లిపి ఏర్పడిన వీమ్మట/నాడ వంటనే అది గావ్య
రచనకు అక్క_జకురాదు, కొొంతేకాలము ,రాజకీయాడి
లోక వ్యవహారము లకు మాత్రము వినియోగపడి పిమ్మట
అకగ_టుక్ రాదగిన స్థరయాపము కలది కాదు
: నియతి యేర్పడళలేదు,
ఆంధ వాజ్మయచ
సారస్వత సాధనముగా పరిణమించును. ఈ ధర్మ
లోకములోని అన్ని ఫావలకును సామాన్య మే, కః
నన్నయభట్టు భారతము (ప్రారంభించునాటికే మన భాస
ఈ దశలన్ని యుగడచి సుస్థిరమైన రూప మేర్చడినది,
ఇప్పటికి లభించిన శాసనముల ఆధథారములను
చూడగా ఈ భావను తొలుత 7వ శతాబ్దిలో రా
హవా స్వీకరించినవారు చాళుక్యరాజు లనియు, అప్పక
“తెలుగ (పాకృత బహుళముగా నుం డెననియు, పీమ్మ
మూడు క తాబ్దుల కాలములో ఆ రాజుల పరిపోషణవలన
స్వతర్యత్రమై పద్యరూపమును ౫
తాల్ప్చననియు విదితేమగుచున్న ది. శాసనములలో కా
వచ్చు పద్యములనుబట్టి అబేశాలమున అట్టి దెశీయచ్చృందవ
(కమపరిణతిబొంది
లలో చిన్నచిన్న కావ్యములు ుర్కు_లు పుట్రియుండవచ్చు
ననియు అవన్ని యు (పాశ సాహిత్యముగా గాక పద క
తయుగా ఎల్లెడల వ్యాపించియుం జెననియు ఊోహొంచుటుక
"పక్కు_ ; గ్రంథస్థలము లైన ఆధారములు కలను, (పొజ్బ
సయ యుగమునందలి ఆంధ్ర సారస్వత స్థితి యింతమా(త్ర మే
ఆనాటి ఆ పదకవితా వాజ్మయమంతయు ఫారతముముంద
నిలువలేక తనంత. అంతరించియుండును, ఆనాటి కవిత్వమ.
కేవలము పద కవిత్వమే అగుటచేతను, (పజలట్లి దానిని
భ(దపజచుటలో అంత (శ్రద్దవహింపక పోవుట చేతను (ప్రజలు
పాటగా పొడినంత కాలము నిలచియుండి కాలక్రమమున
నశించిపోయి యుండును,
నన్నయ యుగము 11వ శతాబ్ది,
గడచిన మూడు శతాబ్దులలో జరిగిన కృషివల్ల భావు
ఎక్కువగా వి_న్హరించినను తత్సమ తేద్భవాది శబ్ద నిన్న త్తితో
ఇంకను నిహ్మూర్జ మైన Min | న
కన్నిటికి సురూపత
ఏర్పజచుటకై రాజా
(శయమున ఈ శతా
బిలో కొన్ని పండిత
పరివత్తులు చెల సియుం
డవచ్చును,
క్! Ais i
కళాప్రపూర్త, మహామహోపాధ్యాయ
ఆసాన ని న
థ్ డ్ర్ (బ్రీపాద కృష్ణమూర్తి శాన్షి,
279
కవి గనుక
పుష్
అవే
పండిత
గ నన్నయ & పరి
|. లకు అధ్యతుడును
హు i “ey - అయి యుండ వచ్చును,
ఆయనకు వాగనుకాస
నుడను బిరుదు వచ్చు
టకీ పదవియే "కీ
వైయుండును, కావ్ర
నే ఆం(ధ్రమున (పథ
మ మహాకావ్వము
రచించుయేకాక, ఈ
భాషను అనుకాసింప
వచ్చెను,
ఆంధ
భారతము సంస్కృత శారతమునకు అనువాదమే
అయ్య్యూువు అడి మూలకథా మ్మాత్ర (పథానముగా నడచిన
నయే కాని సంస్కృత శ్లోకములకు “కేవలము
పతివింబములై న తెలుగు పద్యముల కూర్చు మ్మాత్రముకాదు,
$
స్తత ఇతే రచ
ఆ కథా (ప్రధానకయు కొన్ని చోట్ల యథార్థముగా పాటింప
బడలేదు. మూలమునుసంక్నేపించిన పట్లు కొన్ని,
విసర్దించినవి మతే కొన్నియు అందు కలవు, అనగా తెలుగ
భారతము యశోచితానుసరణమేశకాని యథామాతృకము
“కాదనుకుం పురాణేతిహాస సములను “తెలిగించిన ఆంధ్ర
కవ్రులందబును నన్నయ తీసిన ఈ డారిచే నడచి తను
రచనలను అనువాదములయ్యు స్వతంత్రములుగానే చేయ
విషం నన్నయ డాత్తమ జాతి కథకుడు. _ కథాగమన
మునకు వ వ(కత గాని సంకుచితత్యముగాని్ని అతి విస్తృతిగాని
రానేక సూటిగా, (పసన్నముగా కథను నడపగల దకుడు.
ఈయన కవితములోే
ములే ఊం
ముప్పాతిక వంతు సంస్కృత పద
డునని లోకమనుట నిజమే. ఈయనకు మార్ద
గిన ఫూర్వాంధ సాహిత్యము 'లేమిం జే కేసియు,
యన చ విక్యావ్యాసంమంకయ సంస్కృత 'సంబం
అనటం జేసియు అట్టి సంస్కృత పదావలంబము
సరియయ్యొను,
చనమా[తము కశినముూూగణ
ఎంత సం స్కృత భూయిమ్య మైనను
పరునముగానుండదు. సం స్క్బృత
లెన దీ ర్ష్యసమాసములు వై తము సు బోధముగా
కర్మ పేయముగా చేయు నేర్చులో న్నద్జః నన్న యయేసాటి.
కరు అ
సుక ధమ
280
చ ర్మి తమన
ఈ సంస్కృత పద చాహుళ్యముచేతను సమాసణాం ఖీర్యము
చేతను ఆయనశెలికి ఉదా త్రతయుు రీవియు లభించినవి,
నన్నయను భ్మద్రకుంజరముతో పోల్సుటు
ఆయన పద్యపు నడకనుబట్టి యే, ఈ సంస్కృతే పద
ఎత్లై౮ప్యాడ
, జటిలత _నెతేము మొదటి శెంథు పర్వము లకంకు మూడవ
దానిలో ఇవాల తగ్గివోయినది, (గ్రంథము సాగినకొలది
ఆయన శైలికి (కత్తవన్నెయు వచ్చినది. ఒక జె లిలోచే
"కాదు కథనములో నై తము అరణ్యపర్వ మే తక్కిన శెంటిీని
మించియుండును, ఈ కవి సాంగవేద పరిజ్ఞూనసంపన్న
మెన పరిశుద్ధాంతేర బాహిరమూా రి కలవాడు, ఇారతీయ
నై దికయుగమనియ్య, ఐతిహాసికయుగ
మనియు చెప్పబడు రండు యుగవిభాగములలో వెందటి
దానిని భావనచేసి చెప్పుటలో నన్నయ అంబెవేసినచేయి,
నన్నయకు 'సమకాలికులుగా
(గ్రంథక_ర్తలుగా “కానబడణు వాశివ్వరునులేరు.
కవులలో
నారాయణ
భట్టు మహాకవియేకాని ఆయన తన శకి అంతయు
నిహ్మోా_మమగా నన్నయౌశే వినికోగించెను. భారత
రచనలో నన్నయకు నారాయణుడు వేసిన సాయము
మిక్కిలి కలదు,
చెప్పబడు
*(పసంగములక్ ఇది అటనుశకాదు,
మార్చ కవిత్వమను పేర ఆంధ్రులకు సంస్కృత కవిత్వమే
శరణ్య మైయున్న రోజులలో ేశికవిత పుట్టింపవలెనని
7కీ
శ. గ్ర మండపాక పార్వతీశ్వర శాస్త్రీ,
ఉభయథాసా కోవిదులు, కవి,
శే
సంకల్పించిన చాళుక్యరాజుల తపస్సిద్ధి నన్నయ భారత
రూపమున ఫలించి, ఆం(ధవాజ్మయ (పపంచమునకు మూల
స్పంభముగా నిలిచెను,
12 వ శతాలి.
రు
ఈ శతాబ్దిని (ప ల్వేకముగా శెవయుగమని పీలువ
వచ్చును. ఈ కాలమునందు (పసిద్దులెన మువ్వురు కవులును-
నన్న ోడుడు, పండితారాధ్యుడు _సోమచాథుడు-శివ
జారన్యుము నే ఉఊద్భోధించు (గ్రంథములు (వాయుట చేతను,
వారిలో ఇరువురు (పండితుడు, నోమనాథుడు) పరమ
ఎ వాచారని స్టాపరులగు ేకాక ఆ మతేమువారిచే అవతార
పురుషులు-గా మన్నింపబడిన ఆచార్యులగుట హోతన్కు మరల
ఈ యిరువురిలో సోమనాథుడు వీరే తెవభ్రచారమునెకే తన
జీవితమును క విత్యమును అంకితేమొనర్సి గెసాయ్మాలత నడపిన
వాడగుటచేతను, ఈ శ తాబ్లిలోవుట్టి (పసిద్దికి వచ్చిన కెవే
తేరుల రచనలేవియు 'లేకుండుటవేతను ఈ యుగ (పాధా
న్యము _శైెవవర్టమునకే. చెంద దగినది, వీరికి మతమున
ఎశేనము పరమ లమ్యమైనట్ల్ సారన్వతమున, జేశి రచనయే
పరమ అక్య్యమని చెప్పవచ్చును. వెప్పవచ్చునన నేల?
లత్యేమును సాధించీనను లేకున్న ను ఆ మాటను
36 281
ఈకుమార సంభవమే
Ea
(పతిజ్ఞావూర్వకము గా వీరు. ేశి
రచనను చెపట్టుటకు కండు ముఖ్య హేతువులు కలవు,
ఒకటి, చాళుక్యులు చేకికవితను పుట్టించి “తెనుగును నిల్చి
నను, మార్హక విత నే కొనియాడుచు తెలుగును నిరసించు పండి
“సెక్కురుండుట, నోడుడు తిరస్కార
పూర్వకముగా మందలించినట్లు “కుమార సంభవముిన ఒక
రెండవది సుబోధమైన
సాటగా పాడుకొనుటకు వీలైన ద్విపద నుత పచారమునకు
ఎక్కువ అక్క_జకు వచ్చునను తలంపు, సోమనాథుని
ద్విపద (ప్రబంధములు రెండును ఈ ఉాళ్రేశముతో (వాయ
బడీనవే. మణీ ఈ ఛ తాబ్దిలో బసవేశ్వరుడు (పతిపాదించి
సట్టియో పునరుద్దరించినట్టియో విరశెవము ఈ ఆకెవకవితా
విబ్బంభ ణమునకు
రులు వాదిని నెనె స్ప
పద్యము కలదుం "దేశి భావములో
-హీకువై తత్సాహాయ్యమున తౌనును
ఆ మతావేశము వీరి సహజకవితా
చేశమునకు అగ్నికి వాయువువలె తో డైనది,
న న్న్న వోడుడు
ఈ కవికి “కవిరాజ శిఖామణియని బిరుదు కలదు. ఈ
బిళదులో ఈయన రాజభావము కొంత స్ఫురించు .
చున్నన్సు కవితౌగుణమును బట్టి కూడ దానికి కొంత సార్థక
తయేయున్నది, ఈ రాజకవి ఆం(ధకవులయందు ఉాత్తము
లలో 'లెక్సింపదగినవాడేగాని సామాన్యుడు కాడు, కుమూర
'సంభవమున ఏ పద్యము చూచినను మిక్కిలి. 'స్వతం(త్రమును
రమణీయమును అయిన 'భావముండుట్క, ఆ భావము అపేలవ
మును మధురమును అయిన పదములలో వ్య క్షమగుట్క ఆ
పదములలో ల జాూనుదెనుగనిపించుకొను. దేళ్య
పదజాలమే అగుట స్పష్ట గచుండును,
ఫూర్వకవుల భావము
లు తిచ్భాయలు ఆను
కరించినను వానిని తేన
సొమ్ముగా చేస్పికా
విజ్బ ంభింపజ్ెచ్చెను.
కొన్ని -చోటుల
(శ్రపంచించుకొను స
రు ఈ కవికి చాల
కలదు,
ఎమి వ ద
వస్తే క్ర ని మున
కొంతే లోపమున్న ను
కవిశేఖర, నూక్తి సుధానిధి, ౩
శే. శ్రీ వడ్డాది నుబ్బరాయకవి,
ర్ట
{
సం“మహానమమో జనిపించును
Ch
త్త
w=
Er]
CED
ము చు
అగు
అవి
వొక
ఇం:
ఇప్పగలవాడే కాని
“ఎక్కు (గ్రంధములు
అవన్ని యు
పోయినవి పోగా మిగిలినది
పాల
ఇందు కవితా వస్తువు
ఎ వస్మృృతి యనవలయును-గాని
లలో
కలను,
“wires గూ
a
అదిగాక భారతమువంటి మహాశివ.
“కాక్ pM en వ్ (న్న ఆనీ ఖే 4
వ్వప్యను తక్చిన. గౌరవము. నన్నయకు దక్కి_నకే
ga pa న. | లగ
స్యపదకావ్న పదము తీరిన భాంతి పోవుక ్ర
వ్ నబ దన ఖ్యా మనకు దక్కానది,
పామర కన్రల స్మా
సారతాముల ఫా!
పండిత కవులచే అనాదరింపబడి
(పొ వసూ మున
ర టు
సానము లగుం
7
|
తాళలేక తూలిపోవుచున్న ద్విపద పేరిటి గేయ కవిత్వమున
సారసత (పతిష్ట్థ సంపాదించి పెట్టిన పరమోపకారి సో
నాథుడు... కవిత్వమున ఈయన ఎంతే (ప్రజ్ఞాశాలిః
పాండతేగమున అంతే ఈొద్దండుడు, వీర-శెవ మతమున
నదే విజ్ఞానసీభము (The Brain of tt
Veerasaiva Cult). ఈ మతేము అవలంబించి
్ఞుత్కు_రు పరమ భక్తూలేకాన్సి పరనుతనిరసనమును
సాపనయును చేయగల పండితులు కారు,
సము
(ప్రతి స్మ,
ఠా
సారగ డైన సోమనాథుడు ఆ మతమునచేం భావ
ర-ద-నాదులుచేస్కి వీరణె వ మతేమనగా వల భక్య్యా చేశేను
మాత్రమే అనెడి నిందను తొలగించెను, మతము (ప్రవర్షింప
జేసినవాడు బసవేశ్వరుడుకాగా, దాని (పతిస్ట్రకు ఆధార
గూతుడైనవాడు. సోమన ఈయనయే మన సోదర
'డేశియులైన కర్ణాటకులచే గురువూజలందిన మొదటి తెలుగ
కవిం కవితకు జీవగట్ట అయిన భావావేశయ ఈయన
కవిత్సమునకు (బాణము, మతేయున భక్య్యావిష్టుడు గనుక,
ఈ కవితావేశ మతావేశములు పరస్పర పోక కములై నవి.
అందుచే కథ చెపి
శివవారుబు సనా
నను,
వానివలె
ఏ * వాంశేము వర్ష్మించినను
పరవకు జె
రూ
తాండవించునేగాని
సీదాసముగా నినీచి అముగసగవేయరను.
ఇకో కుల ఇల స
Jom న నిపుపుకోొన వేళు,
గాం
ఇంతె అవశ మైన రచన కనుక నే
సోొన్ని చో "ట్ల అనా వశ్వక సుల్పు అనుచిపిములు. అనిపీంచెడి
6 వేళశము
కవిత్వము జాచితీ సోఫితమగునుగాని
షే అహా 3
ల్ జో
ని రక్యాంగంను.
వాక్యములు వర నలు
౧ (a=)
> fn sr
అని నినీత” మైన ఫుటె
1
ఆన" "చిత క అగును, చ దొసగుం
సజ కను తప్పలేదు,
5
కన యుగము 13వ
శ యుామయఘున స్రుక్రిన (గంఖుయులలో "మొవకిది రంగ
wring. Sb crane, ఇ లో సే ఇ ల ట్
నగి వామాయణము.. దీని క గ్గయన గోన బుడారెడి
— 00 uy (రి
ప్రాప్య
ఆక్క_.నరకును
సోవు నాఖభునకును య్ పర వయస్సున
ఇంచుమించు సమకాలికుడై
ఈ రామాయణ రచన
యుండును,
గు రాటు
ఖే
amon? టై ౫
సన్నద్దం సోనా గని
చాయుటలో, విద్యా
అతిశయిం-చవటెన్ననడి కూతుూహాలము
కలవానివపి క క స్పట్టును. సతు బనవ పురాణము సర
ఎనాదర సత్రము కాకపోన్రుటక్ర్ అంజు మూడు కూతు
వులు కలను. ఒకటి---వర్ల వ్యవస్థాది నియమములుగల
అర్యమవమునకు విచుద మెన
ఓ యా
"శక? అవ లో న న్ తా?
రేవ పరు ని రండ అ శే వులు
జ
జాక్లికిరనీగాన యై "నించు బస సపెశ్వ మని ఏ అవభొెర పుతరుసునిగా
చో క్ష కతా దల
రాడు పై పి చసన
ఎమూపించుటు 3 న చంధో వ్యాక రణాది
ఈ లోపములను
లే బుదాొలెడ్ సనాహోన ఫ్మ
oe) Co
మహాస్ట్రయముని చరిత్రమును
నియ శోాల ంసుడము, బటి చూపిన
యా
అంటి
నాహమ్రటో నమ్మ మం ప్రో ఏంశే
Pa
గ న. అ అర
'సంఘామడుగు
నియమ
వి 0 బువా సరద
సరడిపాలవముత ద్విపద "కావ్యముగా నె
చెను. మరియు
సోమన తేన విరశేవ
(pe
సార్వ్యజన షస! న మైన I
ఖా అడి ౦ప
( Eo
ఏష చాసగా నిమూా
శ శ జ తి: జభ. ఇో శ
i My గ వలయం ను
గ
* " న. శ లో meee త J ah టే
i హా. లీ ప
rol గూల సె ర్రనను
on (tn
క్ బు (క a
75 బు Nae
a, Akt. 1 wa nm లాం
ష్ TD మ్య & నక తారాలంగించు
ది We 1 భూరుగలంటి Sem యెలా . కో
వజ టి అల స రగా. ళీ re
నరగంపేోరాము. మవ
కవ్శాపపూర. శతావధాని శ్రీ జనమంచి శివా(ది శర్మ.
శం డెపేరెనే "వలయించి, పిత్సే స్థానము
థి
యొక్క_ వూజ్య భావమును సమర్శించెను, కవివహించిన యీ
ఊరక పోలేదు,
కావ్యములలో మొదట పుకినడి బసవ ఫ్రరాణమే
స్ బె
రొమాయణమునశే
(పతిభటత్యము' సార్గకముయునదిగాని
గ్ రు
ద్విపద
అయ్యూ, (ప్రభః మ గౌరవము రంగనాథ
ర. ఇ న్
దక్కాన .
RA - టో జ జట అ న లీ ౬
ఈ శతాని వన చే చరి తలో సువద యుగమునీ
గు ల
“చెప్పదగిన కాలము, ఆనాడు మన జాతిని మన జాతి
శ లో * లో
సుర మును స స్యప్రతొస్టిపము వ
మహా పురుషులు
పలువురు పటు విసాము వ
అ యత్నించు. వారిలో రాజులు
నరాల కెన్రబు మతాచార్యులు కలరు.
ణో
వారి కృసికి
మరు మ లశక్యను ఆం(ధ్రత్వమునకు సుస్వయూపమును కల్పించుట,
వుజేయు ఐహిక కాముష్మిక ధెర్మసామురస్యము వారి ఆదర్శ
Gann ము.
ల i లు లో ల
ములలో ఇంకొక యు ES] స్ వఖష్ా
శ్ర
కయును. ని స్టేజము, నిర్విర్యము దర్నిదము ఒనద్చకొనుట
వ్యాజము మున
గాని ఐహిక భోగలాలసులై పదము మిఖ్య యనుకొనుటు
గాని వారు నిర్మంపదలచుకొన్న జూతీయసలో ఉఊండరానివి.
ఈ ఆపై ప్రభా; వముసే వారు వనమున॥సూప అసించికి.
గ్ల పత్సూర్య శతాబ్దిలో పక్కువ అలజడి కలిగి
న.
yin, గ్త్ + aan అన చు శో
న సల సా ©; క యఘంువటి a Ey సము ను Ses ౦ఖఫించి అంలేః
న రాసి
పలష్టాములరు యువములకు మంత్రు "వ సైన్, పల్నాటి
ig ధి
యుద మె తునులలో ముఖ్యమెనది [బవా్శానాయుడు నీక
ద్ద తువులల జ్యా మైనది (బహ్మనా యుడు నిక
483
ల బ్యాన ఇవ ఇది
ఇ నద విషమ
mm పొర
chy అ €
ముం అ యుద్ద ఎ
Ens వూ రీ
కాంచన ఈ రుణ్య
od
ప
పోయిరి అఆఅంతెకు
కొంచము పూర్వమే
ఉత్తర భారత దేశము
ఇ ఫరదేకీయు ల్మాక
గ ri Way కత [గం మ్ లా
స్ a ie wh సర్ టె ల అష సక వ 7 రోలు రి
పకా | జ ~ |
వరాల య అస మ అము మలో అర గా, రొ
క చల ఆల. er సు 4 మెంచుడి, పు! వెల్లువ
me mH nm nm ఖ్ ళా వజ. 2 అజ
సంకు సంహోవలాేకనముడాసి దూసిన పదమూడవ శత
న లే 4
ral శ న ల. లో al వై ఏ
"యందలి. ఆఅంపైనుహోపుకువులు. స్వకీయ పరకీయ బేశీయో
జీ సం లా!
పపవమునుంది జూతిన్ కకీంపల ధర్మ బోధను నానా
స
Gre wren “rE స జన శకం శ్రీవ టో
Wahine Hath dig న Fu er డి aM హయ ర న (గంథములన్నిట
"రు
అ మెక “సంక్ కొంకి లిలాగా గోజరించుచుండును. ఆ
వాసాయ నిర్నాంలక్ర తీక్క__న మూల పురుషుడు. ఆ చరిత్రే
స్ క్ర (ల
Hr MRT) అలో
మొక సంపా (పతిఫలనదర్భనము కు మనము తిక్కన
“ se
wa
mo ( షం నలో స్త్ య
మజ 3, మన చర్షిల్రయందును అంతే (పసిద్దపురుషుడు.
అంక. సహాయము. క విద్వ్యానంస, భారతథభర శప తమో
చ్చి! ఇ ర : © అ
జ్ఞ ము కమం మస వాపి శొలానిః విద్యార ణ్సస్వామి ౫5
ఆ గ రాని డు
i Dn es | కను mn టి an aps ] me
జికా అటి దిషచే ఈ కతాదిభాే తిక్కు_.నయు
er a
+ mare, Pp అగ గాలా
వహాంివెనుు మజిరయు మహో డమైన ఆయన జీవిత
న.
బై చన అకృచిశ్రణమనక అనువైన ఇతీవ త్తముగల
న రమిముమను చేపక్టెను, అవిక మతే సంబంధ మైనట్టియు
శ న. ధి మైనట్టియు వినాదములతోనిం డ్కి చేశము బహు
నాయక మై జాతి శక్ వానాముఖుముల నారణముగా
సము మె ోవుయంద్యా వివాదముల నన్నింటీని అణచి
జేసి ధర్యాటై తనమును కంస ఆ కరమైన ఇతి వ తము
el
ల్ 1
J
శ
/
[గ
(3)
GE
|
ల్ల
ల
బి
er
రి
త్ర
ఇక = ప ప్ నా స
అకు: నుట . వాయానులయ మహే మం[క్రులయు
బాన ల పల ల పొ అం. కై
ew పై గ్ల సభ శకం ల త్ర అవ కా నును దో యోధా గస
అ
_
రుశును మం త్రిమాణికష్ణమను అయి విజ్ఞానవూర్వక మైన
తన అౌకికానుభవమును ఆధ్యాత్మికసాధనతో మేళగించి
'జేశోపాకారార్దము ఉపదేశవ్రూరకయగా మహాశావ్యరూహ
మున ఆం(ధ్రావళికి (ప్రసాదించిన కని బ్రహ్మతో సాటి రాదగిన
కవులు (ప్రపంచమున ఎంధజో ఉండరు. లోకమున ఎల్ల
"చేళశములలోను 'కార్యదము లై కులైన మహోనుంతుల్ఫు ఖడ్ద నిప్రు
ఇులైన మహాళూరులు కావ్యనిర్మాతలైన మహా కవులు
ధర్క్మోపదేష్ట్టలెన మహాగురువులం నుందరు. కాని ఇన్ని
శక్తులు ఒక్కచోట నే రాఫిభూత మై ఆవిర్భవించిన మహో
వ్యక్తు లెందణంందురు ?
తీక్క_ననుంత్రి మొదటికృతి నిర్భచనో త్తరరామాయ
ణము, బుద్దారెడ్డి తేన రామాయణమును యుద్ద కాండము
తోనే ముగించెను. ఆ పరిశిష్టభాగమును వూంరిచేసినచో
ఆంధులక్ సంపూర్ణ రామాయణము అఫించునను ఉద్దేశ
ముతో తిక్కు_న ఈ కాండ రదించియుండును, ఈ
యాం థ్రీకరణములో ఆయన నూాపిన స్వతంత్రత మిక్కిలి
(హోంసార్హమను. అనుబంధరాపమైన ఈ కాండము స్వయం
సంపూర్లమైన శావ్యముగా విచ్చుసుాక » ఆధునిక విమర్శ
కులు ఆకాండములో ఏవేవి (ప్రకీ ప్ప (పకరణములని నేంకిం
చుచున్నారో వానిని ఆనాడే ఆయన శంకించి “తెలిగింపక
పిస సర్జి ంచెను, మణతియు ఆం(ధులు భారతేమున చేయనున్న
కావ్యాన్ను తా స్వాదనయొక్క_ యచినంతను ఈ (పథను
కావ్యముననే కలిగించి ఆంధ్రుల రామాయణమును వూ రి
చసీయే ఫారతవ్లూ ర్లికి దొరకొెనిను.
భారతమునకు పుగాదివేసీన ఆదికవి నన్నయ, ఆ సౌధ
నిర్మాణమునంతేను వూ | J
ర్కిచేసిన మనహోశిల్సి
తిక్కన, ఈ ఆంధ్ర
కరణ పద్ధతిని, ఇంటు
సోమరమాజ్ (పదర్శిం
చిన నిల్పుచాతురిని
ఎంతేయేని (పకేంసింప
వచ్చునుగాని జ (పసం
గమునకిచ్చట చొటు
. శే, థ్రీ నాగ పూడి కుప్పుస్వామయ్య
(పాయముగా ఒకటి నిప్ప, బి.ఎల్,., ఆంధ్ర సాహిత్య
రెండు మాటలు ఇప్పె అ విమర్శా (సరులు.
Gin
లేదు. "కాని సూత్ర
284
ప జా
దను, అసలు భారత
రచనాధికారము ఆం
(భ్రకవులలో తిక్కన
కువలె ఇంకొక కవికి
కలదనుట సంచెహాస్న
దము. వ్యాసభారతే
ము ఆయనకు ధర్మా
దైృతేమూ_ర్థిగా సా
కూత్క_రించినది. దాని
కా బిరుదమిచ్చినవా
సునుఆయనయే, ఖెన్న
భన్న ముగా కానవచ్చు
భారతీయ ధర్మముల కన్నిటికి వ్యాసభారతము అడైతభా
వము సాధించినట్లు కవి బహ్మయు భారత'కావ్యశరీరబంధమున
ఈ అడ్వతభావముసే సాధించెను. భారతమంతయు నొక
శ్రీ చర్ల భావ్యకార శాత్రి
సంస్కృత పండితులు.
(పబంధమండలిగాా అందు ఒక్కొాక్క_పర్వము ఒక్కొక్క
(ప్రబంధము గా, పర్వాంతర్షతములగు ఉఊవాఖ్యానములు అవ
_యవములైన ఖండకావ్యములుగా ఊహించి ఏ భాగమున
కోను (పాధాన్యము చెడకుండ్క అవయవముల కన్చి టికి
ఆఅవయవితో వొత్తు చెడకుండ్క సర్వాంగ సౌస్థవ
మును ఆద్యంత సుందరమును రమణీయ భయానకమును
అయిన ఈ 'భౌరతేమా_ర్డిని శ్రీ) కృష్ణుని విశ్వగూపమువలె
తీర్చి దిద్ధెను.
పాత్ర చితణాది "కావ్యక ₹ "ధర్మములు -“నాట'కొదుల
యందువలె పురాణేతిహాసములయందు అంతగా సొటింప
రానివి. _పురాణోతిహాసములను సైతము నాటకీయముగా
కథాసంధొన ' పాత్రనిర్మాణాదిచతురతతో రచించిన కవు
లున్న-చో వారు అనన్య (ప్రతిభాశాలులన్న మాట, అట్టి
వాడు తెలుగులో కవిబ్రహ్మ ఒక్కడే,
మహాకావ్యయూగ్య మైన ఆం(భభాహఎని దినములలో
శ "మైనభావను నిర్మించుకొని రచనను నిర్వహంచిన సిద్ధ
నంకల్పుడు సన్నయ. అది (ప్రభమ్మప్రయత్నము గనుక
ఆయన చేతిలో త్రత్సమశబ్దజా లమువలె శుద్దాంధ్రము వృద్ది
సోందలేదు, అచ్చి తెలుగునకు ఆ (ప్రతిష్ట సంపాదించిన
వాడు తిక్కన, ఒక భానయొక్క_ శే $ కయ సంపన్న
తయు అది వ్వ కముచేయు. భావములయు అరములయు
స్ గ్గ
ఆతరయధవాజ్బయచరీత్ర
గం ఖీరతనుబట్టే శెలియును. అచ్చతెలుగు సూమ్మాతి
సూక్ష్ముములెన నునోభావములను వ్యక్తము చేయుటకును
అతి గంఫీరము లైన ఆధ్యాత్మికార్థములను నిమ్మర్ష గా వివ
రించుటకును సమరమే అని తన (ప్రయోగముచే లోకము
నకు చూపినవాడు సర ఈ. భావమంతేయు
ఆయన సృస్వంచుకొన్న చ, ఆ స్ఫస్టీలో ఆనాటి వాడుక
పదములు బాలవణజకు ఆయనకో వీజములుగా అక్క_జకొవచ్చి
యుండును. ఆ పదములే (క్రొత్త (పాణముపోసి భార
తమున సు(ప్రతిస్టితము చేసెను.
ఆలంకారికులు "పేర్కొన్న 'కావ్యగసణము లను పరామ
రించి చూచితిమేని అవన్నియు ముఖ్యముగా మూడు వర్ష
ములుగా ఏర్పడును, ఒక వర్షము భావన్యోరకము ; ఇం
కొకటి బుద్దిగమ్యము, మజటీ యింకిోొకటి కర్ణపీయము,
ఈ మూటిలో తిక్క_న మొదటి రెంటి ఎక్కువగా ఆద
రించెను. _ జీవితములో ఎట్టి మేధావంతుడో ౌలిలో
కూడ అట్టి మెధావితనే చూపెను. ఆశెలి అనుకరణ
సాధ్య మైనదికాదు. అనుకరింప జూాచినకవులు కొంత
వజకు _ బేళ్యపద్యపయోగము వణెకే అనుకరింప గలిగిరి,
కాని తక్కిన విశేపములను స్పృశింపలేక పోయిరి.
అందుచేత నే తిక్క_నవైైలియు, తిక్కన మూూర్ణియు తిక్కన
భారతమును అన్వదుర్గ భ ములుగా నిరుపమానములుగా
ఎప్పటికిని పెలుగొందుచుండును.
కవి(బ్రహ్మాకు చేతన పరోత్నముగాను మారన (ప్రత్యక్షము
గాను శిష్యులు, కేతన దశకుమారచరి త్రము ఆంధ్రుల
ఆదరాపిమానములకు పరమప్మొాత్రమగు యోగ్యతేగలది.
దాని అవశౌరికలోను మహోచారమైన కవి బహ్మ
మూర్తి శబ్దచితితమె తన వర్షచి.త్రము లేనిలోటు
కొంతవజకు తీర్చుకొన్న ది. మారన నూర్కండేయపురా
ఇము ఊ త్రేరాకొలమున బుట్టిన రెండు మూడు (పబంథము
లక్ మూల ప్రక్క గ్ర తె అ (గ్రంథకర్త రల నమస్కాారములనందు
కొన్నది,
ఎజ్తన యుగము (1300-1350)
కవిబ్రహ్మ అ స్తమయము, (పబంభపర మేశ్వరుని సట్
యము అయిదారు సంవత్సరముల వ్యత్య్యిసములో జరిగి
యుర్ధిడ్తును. ఆరణ్యపర్వవూ రి రీకి దగిన అధికారిని ఆంధ్ర
లోకమున పుట్టించియే, పర మెశ్యరుడు కవి (బ్రహ్మను తేన
285
# మ మ్
శా అకా er | Gy) శ్ నో
చ ఇ షా?
pret లప్ అం వం నును బలునకర ల [(వొముష్ముము
శ 1. లలు పం aa a
ఏ ప ము పా కోయుటయు. ఖిలప్తకాణ
3 7: ud వు వ | స్స అ వ. hg ల ర్ డా WE is టలు త్ర వ
వ. ల పజ అ ఇ సే ఇ అస్యా ల ల వ్యా నా య. వాం
అను. ఈతి ను నామన సరం. నుటం్తా మె రివంశీ
| జీ
న. వావ.
Hrs జరా నవమి... ఒప న నాదుం సాం
was లత te అలు డుగా. rts TT పలు
ee
జ్ కాట్లు లు ల ము చం ల్ో
న వ్ న. బవ్నాతచున. అక్కన్న ఇలీని
a a su Bey AEN
ఇ స్వ gs ల re .
స్స జ జా nn మం Es న్ా భై సై క్రై
చ ప we Dy షష Ee)
రం వ hn € సాప్ర
Fe We నటి a న్ మ గ | కం? య & య్
టో
. “. గలు” న నక. షం
బవ వరా రలు ఆనం హా పనవయ్మొను, చుడియు-గాక,
క. సల న. A Ma pe Ham = | న ది
త్ ములో నా గల లాల రారని టు న! కఠి య
మం ఉనన మైల నా వ్య నాగా థెన్మ్యము నెలకో ల్పన
. షూ భు లి
| 9 - mn ఇ
ముక. పైవి ఊఈయప చుం వర్ల నాప్ బక మును ఆధు
ళు
3 ss w అము మా FO aT చెడ్డి ఎ
సక మము అటు అ ప విలా స్పృసింహాష గరాణమ నె ఒక్
ముజైషై అద wl
(పబంధముౌ వచించద కాబొోొవు (పబంభ మహావృ విమున
A
baa , " ల
ము నాటిన ౩ ర్ు య్
స్ వ మాన lu క్ర ౨. కక ఈయన 3s ఈ విఫముగా
అప
పబంధక వితళాసనాణారుంశు గనుక చే | పబంద పరమేశ
i WED 3 AE క వ ర్య x శ
క 4 / నః
చి చ " Pal ww
పసన ను శాప నామము ఫాటి స ను
న్యూ ట్
(మత
తా జు తట వాడూ వ. జ ప ర
వరం “మునకు మాసాన కెటి ఎన రచించిన
"2 ణి “మై ర్
ee ట్ట న. జట (| ras mar కా ను స చ
పను ంంమురాచాయణము----నకఖి ంచిపోవుట మన.
క. ప
rae అ ” > _ తో జస అ క ఊర (
ముప్ముష్టైను... డాని పరువాతే హారివంశమును తన ఏలి
జకం
పైమముగా నన్నయ పేరే
భారమును ఫూ రచేస్తి తుదిని పర మెశ్వరాంకితముగా
న్నసింహాప్పురాణమును. వచించి తన సారస్వత సేవ ఆద్యంత
a. ఖా క్త గాజు ఇచ ఫై ల వ (/ ల క్త
మొల పవాకాముపష్రైన సుఖ ఖా బుద సాధనగా చరిత దము
షక్. —_0 h
|
ల్ ఈ జాయ గ కు. ణా na ra శి ర్యా ద
యా ముడి గ పో చ జకం దన చు ౩ ప్రక యవ్రుదో FA జ sw యర
కు టి "వ లల t ౮
Ye
"సాక ఇ ల | చై రామొ ఆం జ జో
నానన నొము ౨ దైకాక్ముగా మరల _ వత్త కృతులను
మలు a
TE baths పారు 2 షొ =
ర మును. . పుంసురించుకొని "నేటికిని వాగ్యుద్ద
ల. యున్న ని ఇ
ఇ lis wn నో న్ అలో నట
జానా ఎను. హరివంశము సంపూరముగా రచించి
వ
య సలు పం సళ వ . mr స్త తాన్ ష్
విట కనుము. ఆ భురాణముభో కనిల్వమునకు అక్క
సం ముఖ
తదితర ల జ శ న్ z
ఆ ల రాశరుముల. నన్నింటిని వవలివెచి రన భావ
బారా సొ ళ్ "ల అన PIM ల స్మ రట rm Ty le న (
ట్ య gay “నమ్మారు. ఘన్! స ఇ FR నై i యమో ని
i gy Dr. Ty CORN దెం Hiya ఆజ 6G తడ ఛం ఉవంళే యు
శ్రర భాగములోనిడే యగుటచేత దీనికి ఉత్తర హరివంశ
జ్ |
మని పేరిణొనేమో అని 'నాతోలంప్రు. సోమనను తెలుగ
కవులలో ఉ_ల్లమో త్రమవర్రమునందు ఒకనిగా పేర్కూను
విమర్శకులు చాలమంది. కలరు. అందును తిక్కనతో
సాట్ రాగల కవి ఈయన ఒక్కడే. అని చాలమంది ఆఫీ
కాయము, వారి యూహ సహేతుకమేకూ అని
(భ్రమింపజేయు లక్నేణములుగాడ ఈ కవితలో బాలగలను.
అది (భమ మాత్రమే, నోవమన కవితలో తక్క_న పోలికలు
కొన్ని యున్నను వారిరువురళు సాటిమా(త్రయు లేదు. పర
పరమార్థమును వివారించినచో ఇతనికి ఎజ్జనతోడి సాటియు
లేదు. ఈ తారతమ్యనిర్ణ్యయము చేయుటలో చారవారి
పద్యములను వోల్చి చూచుట చాలదు, ఒకయెడ ఒకరి
పద్యములు ఇంకొకయెడ ఇంకొకరి పద్యములు "మేల్తర
ములుగా నుండును, కావున ఆ (పనూణమే పనికిరాదు,
కవితాస సృష్టికి ఆదిభూతమగు క రను నోధర్మము సంస్క
రము దృప్రియు లోనగు (పమాణముల పురస్కరించుకొని
విమర్శించినచో సారభూత మైన నిర్ణయము “తేలును,
కవితాకళ సత్తేగరజస్సుల లీల... జగత్ళ పికి రజో
గుణమును దాని మార్యాదా రక్షణమునకు సత త్తే గుణమును
కారణము _లెనన్సే కవితా సృష్టికి రజస్సున్యు దాని మర్యాదా
పరిపాలనకు సత్ర శ్రేష్ట్రమును కారణములగుచున్న వి, ఈ
కంటిలో రదోగుణము క విత్వమునకో (బ్రాణతుల్యము, కాని
డాని రాజ్యము (పాణమయకోళము మాత్రమే. కవిత
యందలి ఆవేశము తీవ్ష మత జ్జ్జ్వల్యము మొదలగు గణము
అన్నాయయు రజస్సంపాదితము లై ల విజ్బంఫించుచుండగా వాని
మాలిన్యమును షొళన మొనర్చి సాత్త్వ్యకములుగా జేసి సము
చిత సౌనమును మోర wan
నీయకండ (పశాంత
ముగ నందనుయ
కము వజకు నడప్పు
భారము... సత్త్వము
వహించుచు న్న ది,
ఎవని కవితమున జ
సత్తధికారము న్యూన
మగున్తో వానిది ఎంత
యుజ్వల రచనకొనను
(శ్ర వేదుల రామశాన్త్రి,
అనౌచికతషమయునకో వశేమగుచునే యుండును, ఈ ధర్మమును
బట్టి యాచినచో ఎజ్జన కవిశోభోనల. 'సత్త్యశుద్ది సోముని
రం రెన్ — @
కవితలో లేదు. సోనున భావా వేశము పెళ్చంఖల విహారము
చేయుచుండగా ఎజ్జన భావము సత్త్వసంయమితమె. గంగీర
న్ —0 రం ము
మందగమనము చేయును,
సూర్యకిరణస్పర్శ చే తావమరసనోొరకము చలించి విక
పించు మకరందమును గురియునటుగా, కవి వాకి_రణసర చే
షై గి గ్రాం కరగ
ఫావుక హృదయము (క్రమముగా స్పందించి విప్పార్కి
కరిగిపోనును. ఈ తుది యవస్టలో నే 'కావ్యరసాన్ఫు తా
స్య్తాదనములోని యహ్బుతసిద్ధి వతయుదుము, సోమన
తన వో జి వలనను చను త్కా_రాస్థముల వలనను సాధింప
అణాల ై .
గలిగినది ఇందలి ఇండవ యవస నమూత్రమే,
రససిద్ది గలిగించి తేన్మయుల 'జేయుశే క్లి ఆతని కవిశ్వమున
యి (౮ జారి
(శాంత మైన
'వేదు. ఆతడు కలిగించు హృాదయవి_స్తృతిని బట్టి “వలో 1)?
యని ఆకశ్చేర్ణచకీతుల మగుదుమేకాని * ఆహా !” అనెడి
పకవశేభావమును పొందము, మనమాతేని మెచ్చుకొందుమే
కాని ఆతనిలో నీనము -కాలేము. ఆ పరమానుభూతి
ఎజ్జన సుకరముగా గల్లించును. కాని ఎజ్జన కవిత్వమున
గట్టు పారవళ్యము ఎడనెడ కొన్ని కొన్ని ఘుట్టములలో నే
జరుగుచుండగా సోమన కలిగించు నాశ్చిర్యము (ప్రతిపద
వ్య క్షముగుచుండును.
వీనికి ఇతివృ _ర్లేయకూడ కొంతకారణ
-మెయుండును.
ర 5
శృంగారరసాధిదేవత ఎజ్జనకువలె సోమనకు స్వచ్చ
మూర్షితో కానరాలేదు. చాంపత్యమును పరమపవ్నిత్ర
"(ము నొనర్చు (ప్రణయ వాత్సల్య దాస్య సాహాచర్యాది
మధుర కోమల భావములు శృంగార కవులందటు నెజుం
నరు, శాలిదాన భవభూతులవంటి జగబేకకవులవే ఆ
తక్కిన లోక సామాన్య కవు
లకు శృంగారమనగా దంపతుల శరీర సంయోగమేకాని
"వేలుకాదు,
పవి త్రేమా ర్తి గోచరించను.
ఎజ్జన ఆ ఊర్తమ జాతి వర్షమున జేర్యా
సేమన యీ శెండవ వర్షములో వేరును, ఎజ్జన ఫ్మంగా
రమునకు (పేమబీజము, _ సోమన దానికి కావము వీణ
మని సాహాసించి చెస్పవచ్చును.
సోమన నాగర జన మర్యాద 'లెటిగినమేటి, ఆయన
వర్ణించు వనవిహారములు ద్య్యూత( వడలు లోేనగునవన్ని యు
ఇందుకు (ప్రబల నిదర్శనములు, ఇట్లన సమ్మ గముగా
ఆయ(౪ అరక యిం woe
చెతీగినది. పల్లీజన జీవితము. గోకులము 'మిపగాైకొని
ఏట్టన చిత్రించిన నిరాడంబర జూనపద జీవితము పోతన. ఇత్ర
మును గూడ్ మించి పోయినది, యుద్దాదులను వర్ణించు
నప్పుడును సోమనదే పెచేయి. మొత్తముమోద సందర్ఫ్భో
చితేమును, (పసన్న మును సాత్తి ప్రక ఫభొవ జనకమును రస
స్యందియుగా కథనడపు నేర్చు సోమన శెన్నడునురాదు. ఆ
భావకూడ కంటకళిలా (ప్రదేశములలో (ప్రవహించు ర్ఫురీజేగ
మున పరుగిడును గాని (ప్రసన్న ' గంభఖీరము'గా నడవదు. ఈ
సోనున ఫారతమును (వాయవలసీవచ్చుచో యుద్ధ పంచక
మున కొన్ని ఘట్టములు (వాయగలడేమో కాని తిక్క_నవలె
తుది పర్వ్వములను గాని ఎక్టా పెగ్టడవలె ఆరణ్య పర్యమును
గాని (వాయలేడు, ఆ రచన 'కావళ్యక మైన నిగవామే
ఆ చిత్తమునకులేదు. సంస్కృతమున వ్యాస వాల్మీకి కాళి
దాసాది మహాకవృలకును, కావ్యక_ర్హలకును
ఏవాసీయుండునో ఆవాసీయే తెలుగులో కవిత్రయము వారి
అదియే ఈ యిరు
నెపధాదె
(అ. కీ
కిని ఇతర (పబంధ క_ర్గలకోను కలదు,
వురకును ఊన్న వాసి,
భాస్క_రరామాయణము. ఏకకాలముననే బహుక ర
కమగుటకు హేతును, ఎజ్జన రామాయణమునకు అది సను
కాలికమగుటచే డానికంశుముందు వూ ర్లికావలెననెడి
కృతిపతి కోరక కావచ్చును. ఆ కవులు నలున్రరిలో
హుళక్కి_ భాస్కరుడు ఉ్నాత్తమజాతి కవి. (గ్రంథమును
ఫూ ర్రివేసిన అయ్యలార్యుడు ఇంచుమించు అంతవాడే,
వీరిరువుభును భారతేకవుల నుర్యాదలను "నేర్చి అనుకరించిన
సమర్థులు.
ఈతని
నచన గుణదోవసమ్మి (శిత మె ఇతేనిని మధ్యమజాతి కవిగా
విశదీకరించును,
నులి-కారునభటు తం(డ యంత టివాడుకాడు,
య జు ()
రుద్రదేవునిడి అప్పుడప్పుడే చాల్యదశవదలిన కవిత్వము.
(శ్రైనాథుసి యుగము (1350-1500)
ఆం(ధకన్రలలో తిక్కన తరువాత ఇంతటి విద్వత్కవి
ఇంకొకడులేడు, కవ్నిబహ్మావల కవిసార్వభాముడును తేన
కాలమున సౌాహితీగురుసీఠ మలంకరించిన మహామూ ర్షి,
ఆయనవతనే ఈయనయు రాజాస్థానములలో అధికారము
“నెజప్మిర్షాజభ గముల నన్ని టిని అనుభవించిన పుణ్యళాలి,
ఆయనవ్లనే తనెపేర ఒకశైలిని వెలయించి అర్వాటీనులీకు
287
wire
ల ల .ో చర లారా
స క
స ప యల్
” | క్
= an iar
| జ Be ళ్ చు Mere జీ Pp th ta
: ల్ల ల a
కం 3 wm he ట్ స గా
Eu ఛి న్న మంతా వ్రవాముము యెగా ఛం
/? సన ల న mn ME జ్యులున పరత ములను ఏ
వసో ఇ
w ఆ =.
॥ కన అరాన్తావములము మతము
“ జ యై \
ణ్ గ Tr అ
ల బాద py Td aU:
లం భన వంత. వ్రగాజించిక.. కోశ
| ఇ స అ ఎ
. ॥ బాలు గం అమ శ్
వ. పు. వాపసాహిత్ళ్ను
శ్ర లా సె | టు
లు తో శె శ
లా నో వారా జ
అంత. రాకు మరి
Fp పలల
ఉరగ టో జి పైగ అస నలు UO
an} "hh wd ముత Wy లో DE డగ
mm డా Pera Ye
re మా . న సా వ మి స)
న్ య చ
ల నయం. (ఈ. బో ఆల
(= od హ్ వస్ నతు జ పదము
ల ల Ca
| అబ్బు అయన వాటువులలో
పపం ః ora! గ్ చా Ca నః ఇ జ్
జ్ ప్రల ర ప పల Cres పంపములను బటి
ims రి
శి
॥
ల a a కళ యా.
క జక దయను చ సవాజముాా
త
య. Wien Tes ర మవాటువల
nT 9 Tw బలో జ కులు
| నో bm నాలాల nf
Ty » శ్లల్ష, స్ జనో రాం | న గై వంగో ను చ ళో చ
. సా
గ్లో ' జ Eas *
sad సప. వ. "Ee య్య Fra క్ట ద్
గజం మురికి హోక్స్ న కావ్యమిడి .
Tis ర
ము. అ వ జో ఫ్ l డ్ శీ
sa “as మ పర్దమక్ జరయా షూ తి a వల
నన i voce క
a
న టో ర్చి గా wm
RE కావ్యములు పుట్టి
' హక
ళ్
శక్ వ స జహాపంలథ్ో నిండియున్న బూతుల
el pe ye
నా కర జాకి కళ్లోంక' లే
నాక్ ఉక కళంకము దు
శు న
స్ట yes ys a, క చామ శు జ
న. ఇఒ కిల. మెం స రృలనముప లవారి భర్మ
ssa
ల
జా సై న జనాలకు తొచూవు
జ్ a Te ఇదా టు ణ్మ గాకు
re Pa oy MIT భా ను.
స అం రు సశాని కకినముాల
pe " ప భః
మున్ ప హం నాం బాంక్. సాంఘిక “కొవ్వుయు
॥ Ty
|
వ rg స ద్ దిగాక
| క్ జ అమ్మాడు. 'శొంచివోయిన
స tea ny (న
& అబటమురిఎదనుం ఈ యజదమువ , పతి
(ఎ ప
మను శొక రి మాక. పరము చాను శీ,
సే ల
న మ. a ల్లి
a ప పైడి న్నీ Ay
.. “రాటు it a తాట ఆద చ MT గగ టో
a “జాయ. జంముసకి్ అవతరించిన
a జం ఎవరలపడ్డతి . ₹ంచదవస, “మొద
అపర లు న.
WT Pe rem జరు Cy
stmt i ile Huw క్ దాన అ పదత, కాన త
| 7)
“hy, mi jf
mim pe న We wf TER ఇ
“లన మం. మలువరామ్యు అద్రి
a Fh ms bs age Ta Ts YG అ
షు why గ్ల న నే వ్య శన ఎన కేం; త
కటు రధ అర చ ‘CC
i rigger క ba mE
జ శ per న జా. జంప
నో సు జ కా జ: (బబం థాను
“నుక వస్తుతః దానికిని దీనికిని శోదముండకతీరడ
స =రలేమయువ వపెకాక నెపథమున (పతి వ్ల ఫీజును 1 “లానీయమహో
అచ్చటవలె ఇచ్చట కామా
గానే యుండును,
(పాధాన్యము పనికిరాదు. మట పరిగణనీయము గదా
'కావ్యముయొక్క
ఆని (పతి 2 క్రోకయును ఆంధధ్రికరించుచా
సొంపు చెడును. ఈ సంకతీమునుండి తొలగుటరూ
శ్రినాథుడో క నుధ్యమార్షము నవలంబించెను, మూలము నను
a కనివించునుగాని దానికి దాస్యము చేసినట్లు నటు
న్యూలీము కనపడదు, మూలక్షోకముచే తన నోటిని తన
చేతిని బంధించుకొనక ఆ క్లోకార్థము"నే తేన పద్యగర్భ మన
ఇముడునట్లు చేయును, అనావళ్వేకమని తోచినచో
గొప్ప శ్లొకమెనను త్యజించుటకు వెనుదీయడు,
మని తోచినచో కోకమునంతను యథాతథముగా యథా
తరముగా అనువదించుటకు జంకడు. ఒక 2వెవధమున"ే
"కాక ఇతర (గంథములందు నైతము ఆయన సంస్కృృతాను
ఫక్కి_ నే నడచినది. సాపాణములవంటి
శ్రీ నాథుని సిసపద్యపు
సి ంచినయే
ఆవళ్వక
వాదము
hf ఒి ద
మయూమని హాస్య లు
టచ్చులో మైనమువలె కరిగి ఆయన కిచ్చవచ్చిన రూపము
దాల్సినవి. ఆ యుగములోని పినవీరభ(ద్రుడు, నండి
మల్లయ్య ఘంటసింగయ మున్నగు కవులందజు ఈయన
అడుగుజాడలనే నడచిరి. అనువాదసరణికివలె (ప్రబంధ
ర-చనకును శ్రీ నాథుడే మాద్దదర్శకుడరమ్యెను, పురాకోతి
హాసములనుండి అం! ధరసికోలద్భ సి ని (పబంధము ల దెసకు
మజల్లీనదడి ఈయన నెవభమే,
నన శయ్యా సెభాన్యమును. 2
న్.
ఆ (ప్రబంధములకు అను
సగిన గుమువు శ్రునాథుడే..
మణి ఆం్రమున అకరరమ్యత సాధించిన కవివర్ద "వంక
టియు, అర్థ 7 రవముపాొటించిన కవివర్లమిం కొకటియః
రెండు నిథములనుండశా, ఆ రెండు గుణములను సమ్మేళన
మొనర్చి శష్టార్థముల రెంటికిని సమ(వాథాన్యము నోసంగిన
శిల్సింయు త్రీనాథుడే,
షమెన సారస స్వత ఖ్యాతిని చార్మిత్రక (పసిద్ధిని అఆర్షం
ఈ విధముగా నానాముఖు
వ్యాప
చిన ఈ కవిసార్వభౌముని గూర్చి క్ల ర్థీశేషులై న చిలుకూథి
వీర ద్రరావుగారు ఒక య థార్థ మైన వాక్యమును పలికిరి,
“ శీ, నాథుని జీవితచరిత్ర (వాయుటయనగా పదు"నె దవ
శేతాబియందలి ఆంధదేశచరి త్ర (వాయాటు”' ఆని, ఊఆ
కాలమున _ డచ్చస్థితిలోన నున్న ఆంధ్ర కర్తాటరాజులతో
ఆయనకు ల సంపరభము, నానా మంత్రులతోడి యమక
శ
a
వివిధదిశల నోొనర్చిన
సంచారము (శ్రినా
చరిత్ర
(వాయు బతిహాసికూడు
(శ్రీ నాథునకు ఒకో (పక
గణమేనియు అంకిత
భా యక తప్పదు. (గ
నాథుని జీవితము (వా
యు చర్మిలే కారుడు
రెడ్జిరాజ్య చర్మ శ్రమలో
bo గే
కలిపిగాని వాయ'లేడు.
కన ల గాద
సికాఫసుకయును వర్ణించు కపి కన్నడ రాజ్యలమ్మీని గురించి
ఈ (a ఫ్
వరి ౦పక తప్పదు,
ర (
తెలుగు వండిచులు.
రానవొండలోని విద్యా (పదర్శనమును
తగ్గడం చునప్పడు వెలమరాములరోను ఇడి రాబులర్రను గల
ని య్
వైరమును వివరింపక మానలేము. ఈ సిగముగా ఆ మహో
న్
నుహుని జీవితేమంతయు ఆగాటి రాజులయు్కుమం(త్రులయు
రాజబంధున్రలయు జీవిశములతో సడుగుెపీకగా అల్లుకొని
యుండుటవ్వేశ
ఈ నుహోకవికి అటి చార్మి తేక' (పసీది లిం
J) మ యఖ +
స్ బటి ఉనా ౯] గో తో ma
(నాని సను కాగికకేలటో (పథముడును ఆంధ్రక వి
(పవక్తలలో ద్వితియుడును అయిన పోతనామాత్యుని భాగ
వలేన ( a wl su గగ $21 బారి
వలతేము అల హూ ఫ్సన్న మె బమహాుక ర ఎలక్ పాల్చడీనవ రి
sy)
అనల మీ
We) A వము గ్!
కూ
చైతన్య స్యామికంు నలుబది
ఆ భ కళిఖామణి వంగ
(ary
వ bd
జవ ల వ. టం మ టా మ
పశమున భాసా (ప్రణయాలు వమెన కసత ణ్ ౦మును (ప్రబో
i a అంతక
ధింపా వూర్వ్యమే. ఈ భ కకిఖానోణి ఆంధ పశమున నవరస
అణాల
అంచి
వమా రియ చీ కయ న మును నముసెని ఆం దుల
న్ బటి (1 Ww Jey fh aN / గాకా ఇ లగా (థు
వూనోతోేకయున ఒక చరివ న్త్నము గలిగెంచెను,
శ. న.
తేలుపనగల _ పురాణోతిహాసనములలో జాగవతమువటె
సర్భజనసమ్మత మైన [గంధ మింకొకటిలేదు, శిల్చ్పమున
, భారతము దీనికంళ మిన్న ర్ధపెనను దీనివలె సార్వజనీనమైన
అనురంజకి త్వోమును పొందలేకపోరయొను. ఇందుకో ఇండు
మూరు కారణములు కలవు,
1. భారలేమునందలి _పరమార్గము. సంసారతరణో
Vv
లా ఆల స్ట్యలో ఆక ఆర్టు లో ఆ ఆటో
పాయముగా అది నిన్రేశించిన నిష్కామ కర్మియోగము-_
తిక్క_నాదులై న పరివూర్జులకుతప్ప అందజక్ను అవలంబ
నీయముకాదు,. ఆది ఎంత ఊ త్తమ మార్టమైనను లోకము
దాని ననుగమింపజూలదు. . ఇక భాగవతమో, సర్వజంతు
తొరకమగు భ్లియోగమును స్ఫుటముగా ఆబేశించెను,
సంసారఖిన్న మైన లోకము. ఎట్టి జ్ఞాన విజ్ఞానము లతోను
సంబంధము లేకుండ సూలు పజచినటు "మెరత్త'నైన ర
మార్హమున నడచి దరిజేరవలయునని ఆశించుటలో వింగశేదు,
సాధారణ. లోకముయొక్క_ మన్య స్థితికి సంస్కా_రమునక్కు
అనుభూపమును (పీయమును అయిన ఈ ఆలంబనము (పనా
దించిన గంథరాజమగట చేత న్తే లోకము భాగవతము నెడ
భ_క్ట్బద్ధమెసది. ఆపద్వేశల నజేంద్రమోతమును సంజీవనీ
మం[ల్రేముగా ఉపాసించు ఆం(న్రులున్వు గోపిశా గీతలను
భగవర్దతవలె అధ్యయనముచెయు ఆంధధ్రులును "నేటికిని అనే
కులు కలరొ,
2. ఖఫారతమునందలి శిల్పచాతురి సర్వకళా వేత్త తగల
(పౌ రసికులకేగాని ఇతకథలకు గోచరముకాదు,
సోమయాబి.'భొరత విరాణ్మూ ర్లి-నిర్మాణములో. ఏ పద్య
మున కెంత (పాధాన్యముండునో అంతేమా(త్రమే యిచ్చి
అన్నిటి కలయికచే సిస్దిని పొందిన మూ _కిసొస్ట్రవము నెడ
దృష్టి నిల్సెనుగాన్సి పద్యముల
పద్యములు (వ్రాయలేదు,
త్క్కు_న
సొగనుకోసమే ఎచ్చటను
అందుచేత నే సందర్భమునుండి
విడదీసి విదా అలవోకగా పాడుకొని సంతోషింపదగిన
పద్యములు ఫారతమున మచ్చునకై నను ఉండవు, ఇక్క
పోతన కృతములై న భాగవత పద్యములో, మభురాతి
నుధురములై భజన క్షీర్ధనలవల్కె "పెండ్లి సాటలవల్సె ఏల
పదములవలె ఎల్లరును ఎల్లవేళల పాడుకొనుటకు అనువై
సర్వత వ్యాపించినవి, వానిలోని (శ్రుతి లయలు డాబ్బారణ
మాత్రముననే నునస్సును లోగోనును, ఉత్తమ మధుర
కవిత్యమునకు ' ఒక లత్నేణ మైన గీత్రి (Music in lyrical
Poetry) భౌగవతే పద్యములందు నిండారి యుండుట
వానికింత వ్యాపి వచ్చినది,
ల. కవి అనుభవించిన దార్నిద్యము, అకాళరాత్రి
"నెదుర్కొని పోరిన ఆయన ధరత్వము, ఆశ్చర్యజనక ము'లై
లోకగసకు ఆయనయెడ నిరతిశయ ఫూజ్య భఫావమ్మును
కనిగించినని, ఇవిగాక ఇంకేచేని కారణములుందవచ్చును,
3/ 289
క్ల జా 2 కాడల వర్షి ంచు పట్టున అతి
నై
మై
న్ా
pa
Fa
అబో ఇంత శృంగార (ప్రియుడైన
న.
ను త
లా
uA ah re అల జ
య వదు. ఆ కంగారము (ప్రబంధ శే ంగారము
కోశమును ముట్టినియగుటచె ఆ
గ గాకు సాధింపజా లని పవిత్రతను
లల... శిక్మన నూర్యునివంటి వాడనియ్సు
gh ns 3. 3
He oT eh he Tie dl a గా
న స im త్రో
Me TD ఇ వాసన నియా ఒకచి నోట న. వళేమున
స్యా లవి న లకే
షి క ఉం సలోకమునకు వికిరువురును రెండు వెలుగులన్న
సము రమఠమ కాలములలో లేలుగుజాతికి
వములవవగిన మహగ ంభముల (పసాదించిన
కురా ప్రవ కలు అని చెప్పదగిన మహాకవులు,
హూక్ శీవరము. తిక్కన జీవితేమువలె పరిపూర్ణ మెనది
స్
యవ నిప్ప వా తము కతన ఐహిక సుఖాను
యి
య. మారమెనదె, తిక్కన లోక (పవృ త్తియందువలెనే
5 వపస్టిమునంచును వ్షకావ్న క్ర స్వరూపుడుగా పట్టువడియు
మ ప్రా ౧
# or Fa mn
సంక మక. సంచదరించునుం (ప్రతివాక్యమునందును ఆయన
యూ డి భు విందుదునే యుందును; మజల కాదనిపించు
గ
వును... కక వోవనమయో సంసారమున పట్టువడక
= జ అ. ల ఇటో _ వె అ
అం కటికరయమున తేడవినంతెనే చెతి కందును ఇది
ము!
నాము. నాకీకకివ్రులరోను భావకవులరును గల
ఇ కములలోే వెౌపైటి భందోని బద్ధమగు శబ్దము,
క వొదన్నములై న పై అయలను ఎంతేవజకో సౌధింపగలు
క్
స్ట్ KE
ల్
Gy
౭
SY
oN
ట్ర
బో
ra
ర
4
|
fo
గ్
ల
గక ముం | ఆయన శబ్దాలం కార (ప్రియ
జ షల ఆలయం - వ
టి న్. కత పొండే వన్న పెట్టినది, సముచితే (ప్రయుక్త
య. ప్ యు నై సలల కారము భాగవత కవితా
ggg ne ఏట సల వతు, ర అ . |
వునన మృదంగ వ్యాపారము. నిర్వహీంచుచున్న
తుము జ
సము. కవి స్వెద్భగా పాడుకొను భ్ర క్రీగానము ఆ
య. కను తరపు మైన మధురాతి మధుర ళ్లు త్ ఇ]
ణా
"కారణములుగా భాగవత సఠనము తౌళము మద్రైల సవ
కారులుగా (పవ ర్తిల్లు గానసభ కాక నెటేమగును |
ఈ యుగమున (పసిద్దులై న ఇతర కనులు చాలామంది
కలరు గౌరన జక్కు_న్క అనంతామాత్యుడు, వినవరన
దుగ్గన నందిమల్లయ, ఘంటసీింగయ మొదలై నవారు.
చిరకాలము (క్రిందనే "నెనుకబడిపోయిన ద్విపద రచనను
పునరుద్దరించినవాడు గారన, శ్రీనాథుడు నాందీశ్లో కమును
పఠించిన (ప్రబంధ మహానాటక మునకు శృంగార శాకుంతేల
రూపమున (పస్తావన జరిపిన సూత్రధారుడు పిల్ల లమట్లి వన
ఫీరన, పురాణ కథలను కాక్క కొంతవరకు చార్మిత్రాల్మెః
ములైన చితక థా "కావ్యములను (వానీనవారు జక్కన
అనం తామాత్యులు, సంస్కృతీ నాటకమును "తెలుగు
(ప్రబంధముగా అవతరింప జేసినవారు నంది మల్లయ్య ఘంట
సింగ్గయ, మొ త్రముమోద వీరందభణే యత్నములును (ప్రబంఖ
ర-చనోన్ముఖములుగా స పరిణమించినవి ఆ శాఖకు చేసిన
దోహాదమంతయు ఇయ్యొడ నే యేర్చ'ెను, ఈ కాలమున
బుట్టిన పురాణములయందు నై తేము పురా తోతిహాసోచిత మైన
సాధుత్వము తి ఆలంకారికశైైలి (Ornate Style)’
యేర్సడుటచే ఈ కాలమును పురాణ (ప్రబంధముల సంగను
స్థానముగా చెప్పుకొనవచ్చును. _ ఎజ్జనలో బీజమునను
సోమనలో అంకురముగను పొడనూపిన (పబంధలతే ఈ
కాలమున కొనలుసాగి చిగిర్చి మాజాకు వేసినది. ఇసి
పుస్పఫల 'సమన్వితమగుట రాయలకాలమున, మళయు
ఈ శక (పారంభదళశలోో కొండవీడును, మధ్యకొలమున
రాజమహేంద్రవరమును తుదకు విజయనగరమును సాహిత్య
పీఠములుగా ఏర్పడినవి, రాబోవు యుగమున అచ్చట"సే
రాజసింహాస సనము[ ప్రక్క కవిరాజుసింహాసనమును నెలకొల్బ
బడేనది,
కృృష్ణురాయలయుగము. (1500-1600)
మూడు శతాబ్దులనుండి ఆంధ్రులుచేసిన తపస్సు ఫలిం
చినదేనూ అనునట్లు సమ్మగ దకీ ఇభారత వ్యా ప్తమెన ఆం(భథు
మహాస్మామాజ్యమేర్చడి (ప్రజలు వైభవ్ ర్నావాయుకునై రిం
ఆ సామ్రాజ్య స్థితికి -హేతుభూతు డ శ్రీకృవ్ణరాయలు
సరస్వతీ సేవాస_క్రతగల స్యాద దంట సామంత
రాజులకంచశు ముందు కవిరాజులే అగవూజలు జరిగినవి.
ఆ ఫూజ లందుకొనవలెనని, ఆ మహారాజు (ప్రాపు పొంద
290
పటనని ఉత్కంఠతో, కన్రలొకరిని మంచీ యొకరు కావ్య
గుణించి
నవనలకు చెరశక్రొనిరి.
భోజరాజాస్థానమును
. లప్
గ్ ప్న్న వెసులు కెట్లు కెగోలు~ (న్యు రాయల ఆస్థానసాహీ తీనొ EN
op
య ధాగయును అయ్యెను. ఈ మహాస్థానములో చేరిన
fe శ
ర మున ట్ లేపా పాక విపండిత'న సహపమమతమున “వచ్యా (ప్రసంగ
సుతలలోో కవితా పరీషలలోే “ బళ భొహలందు తేలుగు
ర
న్యా me న.
గాని కండ నిరోథ మయ్యెను.
నూత్న కేజిముతో 'విలునొందు ఈ సామాజ్య వైభవ
నముతోషాటు నవనవోే న్మేషమైన స్వతంత్ర సారస్వతయాపము
అదియే మన నవ వ్యకవితోద్యమములలో
(The First Romantic movemet) అగి
hay ను a
WT Rh we న్చి ఫ్ నది గ
Es la CI an
స్ు (ప్రబంధావిర్భావము. ఈ (పబంఫ మే ఆం[భులు తమ
ఫీ
అన్ని
చములును రాగో సినారే ము రాక జక్కన టనే "కానవచ్చు
(a WE
ప్రత్యక కా కొనియాడుకొనదగిస (ప్రక్రియ,
"గ్ధాన
స్ట్
nen టే ల /
ఇదియు, పునెకా సంచారమును
' y= © (1 ఈ WH శాల! ul ॥
సాయల ఆ దేశమును నశ టూ వ్యానపోః స లకి సారమును
"పుస వపాంచిన మహా పుచయసుడుట
అంబు క వతాపతాముహుడు, అల్బసాసి పె న,
ననున చరిత్రము శాంతే శం గారయులు నంగమించిన తము.
స శ్చేంగార్మపియుడై జనవ టి ాంతోన్నుఖ్యుడైన "పుడు రచింప
ప oa ంధోనుని అందలి (పత (పకిరయును బప్పకి చెప్పను,
గ తాధ్రయరోన సంఘర్థ ప బు 6 కావ్యములోని శిల్చరచనకు
సంగ గణము తౌల్సిన మొదటిరాపమే
'కావ్యపూర్వార్థమున
వొాంతపించు ఈ రండు పాత్రలు “జై ద్రనగారి పాశ్రనిర్నాణ {9
అ i$ (గ
San Tt పక్క గి ళా ళు %
ఇ న "Ep న్
ES
(ప్రవర సా ము ప్రల బృ బంటు
టిసి చాతుర్యమునకి రు బుద్ధి ఫ్ ర్య న్యాసమునక్కు
తో
అం గాంగి రొసముల సముచిత పరిపోవుబుకు లక్ష్య భూతములు గా
Fa ఆంత ఆత్మిక శ్ర క్టిథ్రో (Intellectual Energy)
సర మన స్మాగ్రలుం
tit
En £482
కాన్రనానీ వరూధినీ (ప్రవరాఖ్యులు
ఖః ళ్ జు
ఉప ల్లో న న p స్త లో ఖ్ పే లే
రః ఒవ్రలై యున్న య ఫావ్ధుకుల మున్ నయనములము
గోకకించుచు'న్నా ర, మనుచరిత్ర. పుట్టినదాగిగా వలపు
a ఇష్ ‘ wr క్ష
(వమయోబామునకు రంభను జి ఆం డియత్తేేమునకో సుకమవా! ని
భ్
-
“భద్ర నుట మజఖజుచి అం(గులు వఠరూధఢినీ (ప్రవర్జులను చెప్పు
కొనుచుస్నారు.. ఆ సాత్రల సజీవతళు ఆంధ్రుల యన
(ప్రపంచమున అవి కలీగించిన పరివర్తనమునకు ఇదియీ తార్కా
అము. తిక్కొ_నగారు సృష్టించిన భారతే పురుషులకు పీమ్మట
పాఠకలోకముతో ఇంత సన్ని హితత్వముగల పాత్రలు
భారతమునకును మను చర్మిత్రమునకును నడుమ. వెలసిన
వాబ్మయములో ఇంకొకచోట లేను. ఈ కెండు సాత్ర
లను దిద్దుటలో కవి వహించిన చనాటకియ తటస్థ పద్ధతి
(Dramatic Objectivity ) (శవ్యకావ్య క కల కంది
కును సాధ్యమైనది కాదు. నునుచర్మిగత్రమను చదివిన రసికు
లెవ్ష్యతన్సు వేశ్య అనిగాని (క్రో త్రియునకు (వఠభంగముచేయ
"నెంచిన వలపుకళ్తై అనికాని వరూధినిని గర్భ్రింపరు. మీదు
మిక్కి_లి ఆమె అనురాగము అస్థానపతితేమైనదని చీంతీల్లు
సహృదయులును ఉందురు. ఆమెవలలో పడక ధీరుడై
తప్పించుకొన్న (ప్రవరుని దలచి భక్తిఫూర్భ్వకముగా మగల
వారే భోహా సుంట నరింతంచు,
“శ లిలో
చక్క_గా అనుకరించి
శ్రీనాథుడు పట్టిన 1 ఒరవడిని _సెద్దనారు
గ
ఆయనళు
హక
ముగా వాగ్చాం స్ సయ దుందుఖఫా గానము
వంటిది, పెద్దనగారి వాక్కు అెేలవముగ్యా నుం(ద్ర
వినవచ్చు మృదంగ “నాదమువంటిషిం
అలసాసి “పిడత రాయల ఆసానమున అవూజ
tn (ల గ్గు
అందగా. ఆస్తానమునసీగాక్క అంతుష్టురమునను సనన
4
లండిననాడు నందిత్రిమ్మన, ఆ చనన బలిమెసీ ఈ కవితల
జారు శన కృిళకన్యను ( పారిజాతాప ళు. wr Fr శు) అగు ము
రాయలకిబ్బను. మును మోడ్ రకు భాగ Na మవ ట్ర తళ
పార8ఖాతొపవారణమునకు న్ 'యాకతాగానము తూల; సుల్యము,
వగ వాబెపాంళే స్యమున్వు కావి స _స్ట్చతియు జేరి ఆ చిన్న
ళం
(ప్రబంఫము దచీణాం(భ్రకవులలో "పెక్కురకు నుణ దర్శక
నయ్యాను. నాయక నొాజులకాలములో పలసన సనో ని
భామా సాంత్వన నము on భామాభవస గే క... ప్ై “పుద్యలెన న
Ca
వి్రలంభశెం గార కాక్యమాల సలు సు శన గాడి... పొది
వాతమున కర "సాం En జాడనన్సెరో నునే.
అత్యం రామ భఖ గ దుదున్చు చమూడోయాగారి. వ ల్ల
నయు ఇంలెవా “కాభున న్న న్యు సీకో కొంగ బి స్ట
యుంచగుట న. సఖ సలి న్ సద్ ఎ ములలో పగ త వర్గ
క ములోేటే డిన ఇంకొక ముటేకిబి భాట్, శ్రి బ్రాలని హస్తి
291
జ
U వేంకట పార్వతీశ్వర కవులు
యు
ఆంధ9 వ్రచారిణీ (గంథమాలా వ్రొఎకులు; విరిలో ఎడమప్రక్కన
(వ బాలాం[త్రోపు వెంకట్రావు, కుడివ్రక్కన [శీ ఓలేటి పార్వతీశం,
ఇట్టి గుణదోవమ్మిశభావమే కలదు. ఒక్కొ_క్క_యెడ
మలు: ముక్కూ_తిమ్మనవలే ఎంతోముద్దుగా (వాయచేర్చినకవి,
మటిక్క_యెడ ముదుకు నారికేళ పొకమనతు ముజీయు
చుండును. అటిచోట, భావవ్య కి కుదరక. “పెనగులాడు
రు ౧0౧ జాని
వానివలె కన్నట్లును, 'సహాజముగా సంస్కృృతకవిమయై
లు య్
యుండి కాలక్రమమున తెలుగకవిత్త్యము నభ్యసించినా
/ న.
Meg megan, re, సళ్ళు sty
1 iy త చ
ఎగ
— ళ్ ఇ జా! టో aa nm
ఆమో అనుటకు అటి పద్యములే నిదర్శనము ర న్న్న
చోొడుని తయకవాత ఇంత వర్ణ నాకుతూహలము గలక'వి ఇంకొ
కడులేడు, ఒక్కా “పెట్టున మూడు బుతున్రలను వరించిన -
'మేటితనము ఆయనే చెల్టినది, రాయలనాటి ఆచార వ్యవ
హారము లెజుంగవలె నన్న-దో ఈ (గంథమువలె ఇంకే
(గ్రంథమును అక్క_ఆకురాదు, ఇతర (గ్రంధములలో నామ
మ్యూత్రేమునశై నను ేర్కొనబడని పేదసాదులయు, సంపన్న
గృహస్థులయు సాంసారిక స్థితిగతులను ఎన్ని టినో వర్షించ్చి
తేన ఏలుబడిలోేని (పజల జీవితమును అద్దమునందువలె గోవు
రించునట్లు లోకమున కన్నుగహీంచెను, ఆ ఘుట్టమున
శి
(. స ఎవ ay,
శు పనలు టు
fe (ట్ల
Faw TE
PE |
PE టా?
అన్యక విరాజదుర్గ భములు, ఈ (పజ్ఞ కుతోడు
న నము ఆ త్ల టై ఆం నో ల - By
మని సే స న పతహమోయి నేన ం 9 >
ss mm చె నకు ఆయనచూవ్షిన పాతంజలాది బహుశా నృ, పరిజ్ఞానముకూడడ
పన్నర దనలోకాడ
స్ అన్యరాజదుర్లభ మే,
292
సంకుసాల నృసీంహాక'వికి ఆస్థాన (ప్రవేశము దొరకలేదు
_ గాని అస్థదిగ్గజములలో చెరవలసిననాడే. యతిని విటు
నిగాజేయు శృేంగారమున్యు విటుని యతిగాజేయు వై రాగ్య
మును వర్ణించుట ఈయనకే "ెల్లినది, ఈ కవిత్వములో
ఫూర్వకవుల అర్థ సౌ లభ్యమును, (ప్రబంధకవుల శబ్దజటిలతంయు
ఎడములేక హత్తుకొని యుండును,
రాభామాథవ (ప్రబంధము (వాస్సి రాయల మెప్పించి
“రాధా మాథవకవియనెడి బిరుద నామమును పొందిన
౨ింతలవూడి ఎజ్జ నార్యుడున్వు తన శృంగార మల్చ్భణమును
రాయలే కృతి యాయదలచి (ప్రతికూల "కాలవశమున మనో
రథ ఫూ ర్రికాక ఇతరులకిచ్చిన ఎడపాటి ఎజ్జనయు రాయల
దర్శనభఫాగ్య మనుభవించిన "సమకాలిక కవులే, పింగళి
సూరనాదులకు ఆ ఫాన్యము లేకపోయినది. చారు ఆ
ఆస్థానవై భవమును 'స్మరిం చుకొని మాత్రమే తనివి 'చెందిరి,
ఆంధ కనులలో నిరుపమాన ప్రతిఫా సాక ల్యముగల
తిక్కన నోమయాజికి ధర్మాచార్యకత్వమున పోతనా
మాత్యుడువలి శిల్చ్పామార్యకత్వమున పింగళి సూరన సాటి
: కళా వూర్ణోదయము స్వతంత్రసృష్టి యగుటయు భారతము
అనువాదమగుటయు కారణములుగా తిక్కానకం చు సూరనకు
నూత్న నిరాణకౌశలాడి శిల్చప్రదర్శనమునకు ఎక్కుుడు సదవ
"కాళము చిక్కి_నది.
మన సారస్వతములో అచ్చటచ్చట మొదటినుండియు
'సక్చత్తుగా పొడనూపుచువచ్చిన శైవ కవిత్వ రచనకు
సూరన రాఘవపాండవీయము పరిణామరూపము, తరువాత
a ల _ శ్ర జ
వెలసిన ద్వ్యర్థి త్స్యర్థి కావ్యము లన్నియు ఈ మాతృ స్తన్య
మును (గోలిన శిశువులే,
కళవ్రూర్జోోదయము అప్పటి కవిపండితలోకమున ఒక
మహా 'సంచలనము కల్పించియుండును. కృత్రిమ రత్స మని
కొందజు, వేళ్యానాయికమని కొందబు వంకర కథయని
కొందజబ్బు ఇం కేమో అని మతికొందబు ఆ కావ్యరత్నే మును
ఆ కేపించియుందురు. విశ్వలీలకు ఆదికారణమగు శృంగార
భావము ఆలంబన తౌరతమ్యమును బట్టి ఎన్ని విధముల
వ_ర్షించుచుండునో, ఎట్టి రూాపాంతేరముల బొందుచుండునో
ధ్యానించి సామెత్క_రింపజేసికొన్సి ఆదర్శమునకు రూప
కల్పన మొసంగుట (బ్రహ్మసంక ల్పమున కర్ణము చెప్పుట.
ఈ కావ్యమున (పతిపాదింపబడేన భర్మరవాస్యమిది. కరా
ఆంధవాజ్మయచర్నిత్ర
వూర్లోదయమనగా [ప్రణయ దేవతా. విశ్వరూప (ప్రదర్శనము*
ఈ రహస్యము వ్య _క్లీకరించుటక్యూ పురాక్లోతిహాసములలో
కా పాఖ్యానములును సూరనకు అక్క_జకురానవు. కావున నే
తేన (ప్రపంచమును తానే సృస్టించుకొనెను. అది బ్రహ్మ
సృష్టియని తెల్పుటకే కథాబీజము (బ్రహ్మమానస 'మేత్రమున
మజీయు, ఆంధ (పబంధకవులలో ఇంత
Vans) గంజ్ సరం అ
మని విజ్ఞానముగల కవి ఇంకొకడుం జడేనా అను (ప్రశ్నకు
వంటనే సమాధానము వెప్పటయు కష్టమే, కావ్య
నా కును,
ప్మాత్రలకు (ప్రాణ పతిస్ధ చేయునది కవిలోని ఈ మనో
విజ్ఞానమే, కా ఫూర్షోదయమున (పతి పొత్రయు నామ
మాత్రే స్మరణమున మనకు (ప్రక్యక్నమగుటకు హేతువు ఈ
కవితా శక్తియే, చూడచూడ్య ఈయన స్రీ ప్మాతములం
పురుపుప్మాత్రములకం కె "మే లరములుగా గోచరించును,
అట్లనుటచే ఆ పురువుచిత్రముల నేఖలుగాని రంగులు గాని
భావముగాని చెడినవని తలంపరాదు, మెఉమన లోకములో
(ప్రణయ రనాస్యమందు ప్రృరుసులకం కు శ్రీలు ఎట్లు గంభీర
వర్త నలుగా నుందురో అట్లీ సూరన 'స్పష్టించిన శృంగార
(పపంచమునందును శ్రీ ప్యాతలే గంఫీరములూగా నుండును,
మన (ప్రబంధములలో "పెక్కు "నాయక పథానములుగాే
చెలువడినవి. నాయికా (పథానములయినవి చాల తక్కువ,
ఆ ఊన్న వానిలో కళా వూళ్లోదయము ఊత్తమోత్తమము,
ఫృం-గారభావమును విపాదనేఖాశబలితము చేయుట
ఈయన శిల్పథర్మము లలో నింకొకటీ. ఆ విపోదము
"కేవలము దుఃఖాత గక మేకాద్యు అద్భు తావహముకూడ, అట్లయి
నసేకాని అది పుస్టినొందదనియృు (పీతిగొల్పదనియు ఆయన
మతమో లేక అనురాగమునకు త్యాగమునకుగల సన్నిహి
తత్వమును ఎజుక పజుచుటకో "పెక్కుచోట్ల ఆ సంకలనము
చేయును, శృంగారానుభూతి ఇన్ని 'శేశయులు తరించిన
పిమ్మట లభింపవలసినదేగాని మాటమ్మాత్రమన చచూపుమాత్ర
మున అందదగినదికాదని ఈకవి సిద్ధాంతము. ఈ శ్రీ
పాత్రలలో (పేమమూర్తులవ కొన్ని (పజ్ఞుమూతర్తులు కొన్ని,
(Characters of Love and Characters of Intellect)
ఆ (పజ్ఞామూ ర్తులలో శుచిముఖివంటి బుద్దిశాలిని ఏలోక
మునను ఏవాజ్మయమునను ౫గాడలేదు. ఆ రాజవాంసి సృష్టి
కొజెకే సూరన (ప్రభావతీ (ప్రద్యుమ్న మును ఊహీ ంచియుండు
ననిపిరచ్రును. శుచిముఖి ఆలో-దనా: నిమనస్నలును ఇతిక్నర్ద
వ్యతామూఢులును
అయియున్న ఇంద్రో ేంద్రులక
293
- a [స ca, జాలా మగ os ne gan రశున
| / | p= in శా ఖు lore Wai వ కొంటా త మొ
అననన. కది వంకమునందలి
నఖ స న nT Els న్య భారమా
mee, వ ఎ మర్ అరుం ముత వ
TOO ERD DON, ERI INN అం
వ పర TT fe స అర లియా సం వం
స. సూచనా న్ా [జి
£
Mee an . ఇ ఆలయ బృ జ పోర అలో వంలాగా్హా ౧ కో ను జో స క్
సి సనం. కు శ Sas | వ. షు టట ల్ పల అ; బంట
స i) శ
ఇ వ. ఉన భజ. నాం చికి దండు పహాయయమెన
స. త Fy = ౯ సు గ
న. ఆ గ pore) న క యా
క 7
ంం లం, be Ns (0 జ < ఇ
(1 న. య. cH me , a జ
En || ta న. a స a 1 న జ స్త్ a ( ను న! ళం న
“ ఖ్ ము ఓ
య. mg TF TPP wry EI అభా నయ Cm చి
౫ ah 3 a wD మ SiO 0? OT
క. ం్
స్ ల్ గా గా యనా ఆ యో. an A ల ఒన్న ఖీ 2?
DL NS అవన మషముల
mn. pr లన్న బ్
అ wd (శ్
నన
a nem, జ్ ad
నా స క్ తు జ్యా = ఆలో
| న సు DI 0౫ నవములం
= ఉత గన్ డం రండు "కొవ్వుములును ఏ త, తేజా
లయం Target ea ఎ. యా చః
వె క్ష
అము నాకిరాంమాహణుడును కథను నాటకేయ
at జ we + బె
ముగా వవపం ల ఒమన్తుద.... అయినను వస్తుసన్ని వేశములను
అయనా... పాంపంపనలెా సని నాటక త్వ్యమయునకు
# Ww ర్చ
wre, | యి క్ష్ న. వ
క్ు | భ్ హా sn శ్వ
దాం పవములవలా పలఫెావళా మణికంధరులవరళ్కె గిరికా
స్స
యాను వము దక డేకో మవ కాబ్నయమున మహ్మ పభావము
అ
me, ny, te జాల TY ew నటి వి 1 న
స్లో షై పసి క్యూ ళ్ వజ bem బహు పంజతుల అఫి సా
ఇ
fy ఇ
జప క య్ ళ్ళి
పదటమావములన్వు ఆపయ స నిదములై న వంగ
నలా 3 gn ఆలో ల సస :
వాను. నానాత్నాను. నిప్రాకేమెన కవి బుదిసంపద
గ జూ వ ఫె
my ms జర , | ల అ
కామా. ఈ ంనయువకిర. రావలసిన మహాఖ్యా తి
hr La)
FE. rm మొన న. ల |
వమన న అ కవ్రులగించుకొనదాలచినవా ఇెలకను
ప్ర న కంప మొదిలిడ్త ఎన్నీ యో వీలవసు-వరి। తలను
య
బ్ బంయస్కా యు నామ మా[(తానుకరణములే,
నాల పటి. en ween వ్ర క
దోర ములో విభాత వారి అనుకరణాఫిలావయే ఆ
న. న్న ag ey pw a mr Ti నారా రాజల ల
etal పట hig సట RY: ము ముం ఇ ౨ ఈ భన స "ని లే
అట «i hae Bias Mr i WE ఇ fs భరించ ని వర్ల
లో
"ద అంకిసెంటతపందుక్కు. కేహిది. చిత్ర కవిత్వమునందును
స Fr |
పపుపోవపణమునంచే కా క్క
జా
Ie Corned జ ఇర్గ
శ స. జ యున్నను శీ డు! (ఈ. న నా కు ఘట్టమే ఎక్కువ చను
Pa
చ్
తా_రాపొదిగానున్న ది. అనగా ఆధికారిక వృత్తము
కంశు (పొసంగికమే "మేలరమనుట,
వీకితో నమ (పాధాన్యముకలవాదే “తెనాలి రామక్సష్ట
కవి ఈయన రాయలకు 'సమకాలికుడును అర్వా-బను
డును అగును, సమ కాలికుడయ్యు దొస్టజము మాత్రము
కాడు, ఉద్భటారాధ్య చరిత్ర పాండురంగ మాహాత్మ్యము,
ఘుటీకాచల మాహాత్మ్యము అను మూడు కృతులలో
ఈయన యశమునకు నిధానమైనది పాండురంగ మాహా
తరము మాత్రమే, వీనిలో మొదటి శెండిటికిని ఏకోద
రత్త్గమును సంబర్జించు పోలికలు చాల గలవు, ఈ రెంటి
పుట్టుకకును నడుమ బాల 'కాలవ్యవధియు నున్నది, (పథమ
రచనలో భావ ఎంతేమృదువుగ నున్నదో భావము అంత
(ప్రసన్నముగా నున్నది, శెండవదానిలో క్యాచిత్క_ముగా
ఆపసన్నత కలదు. అయినను స్వతంత్రములును గంఫీర
ములును ఆయిన భావములక్కు ఆ భావములను వ్య_క్టము
చేసిన విశష్టపదగుంఫనళు ఆకర మైన ఈ (గ్రంథము రామ
కృష్ణుని ఫావగతికిని భాసాగతికినిగల (పత్వేకళకు నిధా
నామె వెలసినది,
వీరి తరువాత పేర్కొన తగినవారు సారంగు తమ్మయ్య,
చదలవాడ మల్లయ్య, కందుకూరి రుద్రయ్య, పాన్నగంటి
తేలగన్న అద్దంకి గంగాధరళవి, వీరిలో మొదటి ఇరువు
రును శృంగార హాస్య (పథానములుగా పరమభక్తూడగు విప
నారాయణచర్శితము (వానిన సాభురచయితేలు. కందు
కూరి తృద్రయ్య ఒక విధమైన సాంఘిేతివృత్తమును (ప్రబం
థించిన స్వతంత్రుడు, , కాశీఖండములోని గుణనిధియు,
రామకృష్ణుని మదాలస నిగమశర్మలును రుద్రకవి నిరంకుశుని
సహాధ్యాయులే. ..ొని ఈ నిరంకుశుడు వారివలె ఏకేత్ర
మాహాత్మ్యమువల్లన్తో ఏ శివర్శాతి జాగరమువల్లనో అకస్మా
తుగా మోక్షమును జెందజూఛినవాడుకాడు, ఆ మ్నేత్ర
===
మాహాత్మ్యేయులును ఆ కథలలోని పరిణామ కృ త్రిమక్వ
మును రుచింపకకాబోలు రుద్రయ్య (గంథమున ఒక
నూత్న సిద్ధాంతమును (పతిపాదింపనెంచెను, కాని దానిని
సహజముగా సాగనీయక తుది భాగమున తానును ఒక
కృ(త్రీమకల్పనమేచేనెను. అందుచ్చే ఈయన కల్పించు
కొన్న సమస్య సమ్యక్సరిహ్కుతము కాలేదు, యయ
కీ-రిని చిరస్థాయిగా నిలుపుటకు నిరంకుకొ"పాఖ్యానమే
94
మేను
సందేశేముందు కాళిదాసు వరించిన మందా(కాంతేమువ
రుద్రయ భావానుగణమగు వృత్తము "నేఉకొని వృ త్తగత
మైన గీతికి అనురూపమైన భాహనేటికొని మ్మేతయ పదముల
వంశీకి. సొగసుదనప్ప కుప్పులెన ఎనిమిది జనార్షనాంకిత పున్ను
అక్క.జలేదు జనార్ద నాస్త్రకమే బాలును,
మంజరులను---ఎన్న టికిని వాడని వానిని=ఆం(ధలోకమున
కర్సించిపోయెను. ఫూర్య (ప్రబంధక _ర్థలలో మొదటియకు
గాన క_ర్ధయు ర్యద్రయ'గా స కానవచ్చుచున్నా డు, అదే
పొన్న గంటి తెలగన్నకో గల(ప్ర త్యేకత అచ్చ తెలుగు
కావ్యరచన, పూర్వ గ్రంథములలో 'క్వాచిత్కముగానున్న
శవ పద్యములనుచూచి (ప్రత్యేక శ్రేవ (ప్రబంధముచేసిన
వింగళి సూరనవల్సె తెలగన్నయ్యు ఫూర్వులలో అచ్చ
ట-చ్చటు గాననగు అచ్చ తెలుగుపద్యము లను చాచి (పత్యేక
ముగా అచ్చ తేలుగు (ప్రబంధము ([వాయబూ నెను, ఆయన
వలె ఈయనయు తేన చి త్రమార్చములో (పథముడగుట యే
గాక (పముఖుడుకూడ, ఆ (గ్రంథము పేరు యయాతివరిత్ర,
' తరువాత అచ్చ తెలుగురచనను సాగించినవారిలో ఏమ్మాత్రమో
కూచిమంచి తిమ్మనకు తప్ప తక్కినవారికి
సరళత అబ్బలేదు, ఈ అచ్చ “"తెనుగురచనలు శుద్ద కృతి
వానిలో అచ్చ తెనుగు లేదు సరి
'లెలగన్న
మములని నాతేలంపు.
కదా తత్సమ తద్భవ 'దేశ్యాత్మక మైన ఆం(ధభావలోో తత్స
మము పరిహరింపబడుటచే భాషా సౌస్థవముకూడ లేకపోయి
నది, ఈ తేలగన్నయు ఈయన సమకాలికుడు అద్దంకి
- గంగాధరకవియు తురక (పభువులచే ఆదరింపబడిన “తెలుగు
కనులు, గంగాధరకవి “తపతీ సంవరణో పాఖ్యానము”
"మొదటి పిల్లకసుచరిత్ర,
ఈ కతాబ్దిని పేరొ_నబడవలసిన కవులు లెక్కకు
మిక్కి_లిగానుందురు. ఈ న్ధూలచర్శిత్రలో వారి కందటు
కును తావుబేదు,
దత్శీణాయధ్రయుగము (1600-1775)
ఈ యుగమునకు మాలపురుసుడు విజయవిలాసకృతిపతి
ఈయన తేంజావూర్లు
నాయకరాజులలో మాడవదాడు... విజయనగరరాజ్యము,
అచ్యు కేంద రఘునాథరాయలు.
(ప్రాభవమునంధువలె సారస్వ్యతమునందును శీ ఇదశనొంది,
ఆ రాజవంశీయులలో పునరుద్దరింపగల సమర్థ లెవ్వరునులేని
స్థితిలో కవియ్సు పండితుడు కవిపండితపోపకుడు_ అగు
రఖభునాథుడు తంజావూరులో తలయొత్తి
కాశ్రయములేని లోటును సవరించెను,
ఆం ధవాణి
ఈ ఫతాబ్బికి (పారంభమునన్సు రఘు నాభరాయల అభ్యు
దయమునకు కొంచెము ముందుూాను కువలయాశ్వచరి[త,
హుళొళ౦చరి తే స కొన్ని (ప పుటి
బహు? "శ్వ-చరి త మొదలగు కొన్ని (పబంధములు పుట్టినవి,
వాని నన్నిటిని ఈ యుగమునకు ఫూర్వరంగముగా భావింప
వచ్చును,
కృష్ణరాయల కీ ర్హి పతాపములకో తొలువొ ల్ల ఉదయగిరి
జయము ఎట్లు హేతుభూతమరయ్యెనో రఘునాథుని కీర్టి
(పతాపములకోను తొలుదొ ల్ల తోవూఠు విజయము అట్లే
"హేఠుభూతమయ్యెను, ఇందేకాదు ఈ రాజులకిరువున
కును పెక్కి_ం౦ట సామ్యముక లద. ఇరువురును మహావీరులు,
ఇరువురును (పజారంజకోలు. ఇరునురును సహృదయులు,
ఇరువురును కవుల్కు (గ్రంథక్నర్తలు, ఇరువురును లవ్మీకం కె
సరస్వతికే ప్రథమ వూజచేసిన భక్తులు తుదకిరువురును
నడివయస్సునశే మృత్వ్యుగోచరులై.నవారు. కృష్ణరాయలకో
నలుబదియా రేండ్ధకును రఘునాథునకు నలుబదియేండ్లకును
నూ ండ్లు నిండినవి. ఈ మహాపురుహులిరువునే ఫూర్ణ
పురుహియుహజీవు'లె నచో ఎన్ని మనుచర్మిత్రలు ఎన్ని
విజయవిలా'సములు పుప్టైడివో చేవునికెటుక.
ఈ రాజకవి మూలమున నే దథీ.ణాం[ధమున తేంజూవూరు
ముఖ్యసాహిత్య కేంద్ర మయ్యెను. (ప్రాధాన్యమును బట్టి
'0డవకేంద్రము మధుర, మూడవది పుదుకోట,
ఈ యుగమునకు విలక్షణతను (పాధాన్యమును 'సంవా
దించిన అంశములలో "మొదటిది 'కావ్యస్వరూప వె విధ్యము.
సృష్టించిన సాహిత్యములో సంప్రదాయసిద్దములై న ఫూర్వ
(పబంధములవంటి (ప్రబంధములును కలవు. తెనుగున
కొంగొత్త గా "శేవలవచన కావ్య సృష్టికావించినవారునువా శే,
గేయ కవిత్వమునకు (పబంధక విత్వముతో సమానగెారవము
లఖించినది ఆనాదే, పల్లెలలో (బాకులాడు యక్షగానము
లను ఆస్టానకవులు చేపట్టి రాజా స్థానము నుచేర్చిన శుభ-కాల
మును అదియే. మనకు సాంఘిక కావ్యములులేవెడి లోటు
తీర్చిసది వ్ చే, కావ్యములందు ఆనావళ్యక "వేదాంత బోధను
పరిహరించుటయేశాక కళా సౌందర్యమునకును _ నీత్రిబోధకును
295
యెజుగరు, వెల్టివిరియు ఊతా
ముతో పాడీినపాటలకో
(వాసీన పద్యములకు రసోద్దీ పి"
ల
ఆశించిరిగాని వేటు. (ప్రయోజన
మేతీంచలేదు. అయినను, వీరికీ
నై తికనిస్థ లేకపోవుటచే ఆ
కావ్యములలో "పెక్కి_ంటికి ధర్మ
సౌందర్య లోపము వాటిల్లినది
మటికెన్ని టియందు కథా నిర్మా
మున బిగువులేక కూర్పునాంపు
ఇడినది, తంజావూరు కవులలో
అగ్రగణ్యుడు చేమకూరి వం
కటపతి, తెలుగు మార్లవమన
నమూ తంజావూరు “తెలుగు
లోని లాలిత్య మెట్టిదో లోక
మునకు చూపిన (గ్రంథము విజ
యవిలాసము, ఈ చరి(త్రభాగ
మునకు నాయకుడున్తు విజయ
విలాసకృతికి పతియునగు అచ్యు
తేంద్ర రఘునాథనాయకుడును
ఇంచుమించు వేంకటపతి అంతటి
కవియీ, వాల్మీకి చరిత్ర ఆయన
(పజ్ఞామహి తత్వము నకు పరను
నిదర్శనము, ఆయన ఆస్థాన
మునకు అలంకార (గాయ 'లెన
కోవయి (తులు మధురవాణి,
రామభ(ద్రాంబ అను ఇరువురు,
రఘునాథుని కూమారుడు విజయరాఘవుడు బహు యవ
గానములక ర్ల. ఈయన ఆస్తానము కీర్తనలు పండిన
అయా లో ఓ ల
సు మ్నెత్రము, ఈ రాజు (వ్రయురాలు రంగాజమ్మ, ఈయన
GU '
కొలునుకూటమునకు వ్చా పెట్టిన ఒక కవయిత్రి, ఆంధ్ర
జయచేన్ఫడని పీలువదగిన మువ్వ గోపాలపదక ర 'మ్నేత్రయ
వీరు రాజ
ఈ విజయరాఘవుని పరమమి(తుడు, _ విజయశాఘవుని
_క్తమెన శరీరపటుత్వముతో కూమారుడు మన్నా రుదాసుకూడ యక్షగాన కనియే. వీరి
రే ము నడ జె "దాస్న్యమును, తరువాత్ ఆ సంహాసన మెక్కిన .మహారాష్ట్రరాజులలోకూడ
వహీించినవాతు కారు చాలమంది కోవులును కవిపోవుకులును కలరు, వారి రోజు
లలో యక్షగాన" నాటకము మటింత తామరతంపరగా
ల్ని
woe అత అలుల 0
పెరిగినది. (ప్రబంధము అంతగా వెలసినట్లులేవు, ముద్దు మిదియే. స్వేచ్చా ప్రణయవిహారసిద్దాంతమును వాచ్యముగా
పళని రాధికాసాంత్వన మొకటి మ్మాతేము కానవచ్చుచున్న ది.
ముద్దుపళని (పతాపసింహుని (ప్రియుకాలు, రాధామాధవ
(పణయాత్మకములై న శృంగార (పబంధములలో దీనిని పోల
దగినది ఇంకొకటిలేదు,
వలె ముద్దుపళని,
నండితిన్మనతో పందెముచజచినది
రాధికావి(ప్రలంభ శృంగారమును
వ్ఫసగా కురియించినది, పుట్టుకే వేశ్వయు, 'సంస్క్తా
రముచే సరసురాలునుయయిన ఈమె తానే స్నయముగా
కావ్యనాయికరమ తన హృదయమునే వ్య క్షముచేసినదా
అనునట్లుండును.
అతి
ఆనాటి (ప్రబంధములు కొన్నిటిలో
దుస్సహ మనిపించు కామపరళ్చంగారము. ఏదికలదో అది
ఈ కావ్యమున దున్సహతర మైనది,
మధురలో తితమలనాయని రాజ్యపాలనముతో చే
కావ్యర-చనారంభమును అయినదని ఊహింపవచ్చును, తిరు
మలునకును తేరువాత అతని కుమారునకును_ ఆస్టానకవియైన
లింగనమఖి _ శ్రీరామేశ్వరకవి సత్యభామాసాంక్వనమునకో
కర్త, ఈతని రెండవ గంథము భేనుముహాత్మ్య మనెడి వచన
"కావ్యము 0 చెలిదండల
రాధామాధవగాధను పర
కీయ శృంగారముగా చిత్రించిన. "మొదటి తెలుగు ప్రబంధ
శృంగారరాధామాధవక రమైన
వేంకటపతి ఈ శాలమువాజే,
"కవి సార్వభౌమ (శీనాథుడు; శృంగార నెవధాది (గంథక్కర్త.
యా
శ్రీనాథ వేషధారి శ్రీ జంధ్యాల గౌరీనాథ ళాన్త్రి,.
క?
లం
ప్రతిపాదించిన సాహసుడును ఈడే,
తంజావూరురాజులతో సాటికిని పోటికిని నిల్వనల
పాండ్యరాజకని విజయరంగచొక్క_నాథుడు, వారివలెనే
విజయరంగడును స్వయము (గ్రంథకర్త ఇతని ఆస్థాన
కవులేకాక కొందబు రాజోద్యోగలును 'కావ్యకర్షలే,
వారిలో చొక్క..నాథుని సేనాపతిష్హైన 'సముఖము వేంకట
కృష్ణుష్పనాయకుడు రెంథు
గద్య కావ్యములకును
పద్య కావ్యములకున్సు శిండు
పద్య కావ్యము ల రెంకకిలో
రాధామాధవ సంవాదము కేవల ఖండకావ్యమని - చెప్పదగిన
ఏకాశ్వాస ప్రబంధము,
కర,
“ర్తి
తారాశశాంశ కృతికర్న శేషము
వేంకటపతి కృష్ణప్పనాయని ఆ శ్రితుడేకాక మిత్రుడుకూడ,
తంజావూరు యకుగానములకువలె మధుర వచనరచనలకో
ప్రసిద్ధి కెక్కెను. ఆ వచనములలో సెక్కు ఇంచుమించు
పూర్వ (పబంభములకోను పురాణగాథ లకును యథామాళ్ళ
కము_లెన దండాన్గయములు, ఒకెలిలో అవి యెంత (పౌఢే
ములో ఇవియు అంళతే (పాథములు, నూతన కథాకల్స
నలుగాన్ని జనసామాన్యమునకో అక్కజక్ రాదగిన సౌల
భ్వముగాని ఆ వచనము లలో లేవు, మనకో
(పత్యేక వచనములులేనిలోటును తీర్చినవివియే. చారిత్రక
అయినను
ముగా వీని (పొధాన్యమును
మజచుటకు ఎంతేమా(త్రమును
ఏలబులేదు. ఇవికాక క ర్త ఎక
ము "తెలియరాని పంచతంత్ర
ము, విక్రమార్కుని కథలు,
'ఖతాళ పంచవింశతి మొదలై న
చి తాఖ్యానములు ఆ' కాలము
నందు కొన్ని పుటినవి, ఇవి
టె
అంతే (పౌడోములుకాక' (పజా
సామాన్యమునకు అక్కకు
< © సూ జ a3
వచ్చునట్లుండును. పుడు తం
తొండవమండల
మును ఏలిన తేలుగు రాజులలో
రాజధానిగా
రఘునాధ తొండవమాకొ అను
ఇంకొకరాజకవి నుదురుపాటి
కవివంశమునకు ఆశ్రయమిచ్చి
వారిచే. "పెక్కు రచనలను
297
చ,
అం జా మాం వకవలలో కాలమును
i wy, ల క.
Hom సో
వట ముతక. వాసా మునుబట్టి. శిరో
అబ ప్రక 6
క చ .
| బప్పా మత మాం స్తు తౌలయమునకు ఈ
ష్ స > " ts జ సఖి యక్ లై Ex: వగ వెల్లువ
wh on ws (౯ జ్ అ Pal
జ సై “సనన్ లను. వసున్నూలు వేసి పవ్మితులగు
శ
వ అలం కవికయునక్ పటినదిం జాతియొక్క_ చారి
భీ లు
a an a wih gr Emm mm జ్
గా కవితలోని కావడాస్నపరాధినతలకు కారణ
నం.
2 Ps (. క్ య. AP శా
పశు దెబతిలో కాన్న పుడు జాతొకి పరమ
యా
ఎగా వెలుగొందిన ఉన్న తాశయములు. నశించి
కయుణ వొదనూవీన తు కవులలోను ఉదారాశయ
ము దత తలనూ పెను. వూర
వా నామ వముోమయములలో.. ఐహీొాకాము ప్మీకము ల కెండింటిని
ము
న్వ్ yf re ww జ ఇ
ధనముల పబోద్దించు ఆక్మబలముగల కవ
ఉను వన్నివపిమి.. చాకువైచిన వునాదులమిదనే విజయ
నాన. నీన్మాణము జరిగినది, డాని మహాభ్యుద
Vay to యమ్
వక జం తానా ముదడోయమునకు హేళుచె నది, (పజలు
గ. జ pun
Hal వ. జ్ మెగ న. చ్చ ఇ
కడ (| వమ బలల “ నూరూలుపకకించిన భర్మనిస్థను
కజక్. జజిచిపోయిరి, ఏ) చే. సామంతేరాజుల
రా నం! Ey Trap asa ప బట
అము జాం కావాలక్ను కవ్చలకును ఐహికమే (ప్రధానమై,
స్ WE ల్లగ, LE
స తెలియని. సోళలాలసతమే పరమప్రురుపార్గ మగా
అయ. ఈ ధర్మ భంకేయు కలిగిన రోబులలోేావీ
He oy
సట. పపిలపాల మొన ఆం్భధ్రులు జీవచ్చవములలై ర్,
యై
ఖాన చటక ఈ
లస (ప్రతిష్టను నెలకొల్పగల వీరుడు
సారన్వతమును పునరుదరించి [కొత్త
గ అలలకు. NC ఇక్ pana Ti 3 | ఖ్
we poten wah We, | క టు క్ు పుళుషుడు కాదు నిన
హమ... అందజును అస్పతం,త్రులే,
అును అనుకరణకీలులే* ఏ కపిలోను నూత్న తము లేదు,
జీవముళేదు. ఇదియే ఈ యుగమునకు &ీణయుగమని
చేరు “తెచ్చిన (ప్రబల హేతువు, (గుడ్డలో మెల్లగా వారిలో
మాత్రమేని గుణముకలవారు కంకంటి పాపరాజు మొద
వస్తుతే త్తే మునుబట్టి త త్రరరానూయణము పురాణవర్ష
ములో ' చేరదగినది, దానిని పఫపురాణముణగానే ఉంచి
(పబంధశెలిలో (వాసినవాడు పాపరాజు,
ములో _ పుట్టిన
పురాణయుగములో పుట్టిన (పబంధములు పురాణ శైలి
తోను ఉండుట కాల పభావమును బట్టియే, పురాణ
లి ప్రసన్న గంఫీరమైన శరన్నది, (పబంధశెలి తరంగ
ఘోపుతో దరు లొరసీకొనుచు. పయౌత్తు వర్షాకాలనది.
ఈతని మిత్రుడు పుష్పగిరి తిమ్మన్న (గంథరచనలో కొంత
సాయము చేసినట్లు వీదికలో ఉండుటచే ఇది తిమ్మునకృత ము '
యనువారును కొందజు కలరు. కాని తిమ్మునకృత మైన
సమిరకుమారవిజయముతో దీనిని _ పోల్పిచూచినచో
రెండింటి కర్ష్తలును వే న్వేజని "తెలియకపోదు,
(ప్రబంధ యు
శెలితోన్సు
పురాణములు (ప్రబంధ
మన రెండవ కవిసార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి,
ఈయన బహు (గంధక ర్ష, అచ్చ తెలుగు రచనలను పున
రుద్ధరించిన వాడీయనయే, తిమ్మకవి తమ్ముడు జక వి
రచించినడే ేశెన్ని కగన్న చంద్ర నేఖావిలాపము, ఇది
హేళన కావ్యమను పేరునకు తగని మోటుగంథము. వీరి
కిర్ఫురకు బంధువును న్పేపొతుడును అగు వక్క_లంక వీర
భ(ద్రకవి అడిదము నూరకవి
కవిజనరంజనము-ఇం౦ కొక పిల్లవసు చరి తే ఈ కాలము
నాటిదే. ఈయన బాటు పద్యములు ఆం(ధ్రమున్నంత
వజుక్ ఉండునవి, చిత్రకవి సింగనార్యుని బిల్లా తీయము
కృష్ణదాసుని రాధా సంగమేశ్వరుని
అహల్యాసం[కందనము ఇెళ్లవీళ్ల నరసకవి యామినీ ఫూర్ణ
తిలకా విలాసము మొదలగు ఈ యుగములోని కొన్ని
(పబంధములు దహీణాం(ధ్ర కావ్యము ల ఛాయలుక లవి,
వాసవదత్తాపరిణయక ర్త,
న ఆట ఆ
కృవ్ణవిలా సము,
ఈకాలపు కవుల అనుకరణపరాయణత గేవకావ్య
రచనలో ఎక్కువ కాన్స్చించెను, తత్వూర్యము ఎనిమిది
శతాబ్దుల కాలములో శెండుమాడుకంెటు ఎక్కు_వలేని
శ్రేహకావ్యములు ఈ శతాద్దిలో ఒక్క... "పెట్టున ఇరువదివణరో
298
మే ria పుట UPON ERE ERR DRC ON SPRY
కవి సమాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఎమ్.ఏ.,
బెజవాడ వుయ్యూరురాజ కళాశాల ఆంధాధ్యాపకులుకు
గుడివాడ పౌరులు గజారోహణోత్సవము జరిపి,
కవిసన్మానము చేసిరి.
"పైరిగినవి. వానిలో లెండర్భములే కాక మూడర్థములు కలని
కూడ కొన్నిఉన్నవి, తాళపత్ర (గ్రంథ పరిశోభనలవల్ల
నాలుగర్థములు గలవికూడ ఎప్పుడైన దొరకునేమో, ఈ
జా తిచేఅయ్యు కొంతెపీఠు గడంచినకావ్యము పిండి పోలు
లమ. గ్రణకవి రావణదమ్మోయము, ఇండలి ఇతివృ త్తము
ఆక్మవివయమగుటచే దీనికొక (క్రొత్తదనము వచ్చినది.
₹తుకృ తాపకారమువలన కలిగిన [కోధదుఃఖమును స్ఫురింప
జేయుచు రెండర్థములు సాధించిన లత్మణకవి చమత్కారము
"మెచ్చదగియుండును, ఈయుగాంతముననున్న కవివర్రములో
ఖ్యాతి కెక్కి_నకవి మండపాక పార్వతీశ్వరశా స్రీ ఈయన
(వాసినన్ని శతకములు కెలుగులో మటీయేకవియు(వాయలేదు.
నున తెలుగు శతేకములనుగుటీంచి _ చెప్పవలెనన్న చో
అవొక అట్టిది వీలులేదుగనుక
య థాస్థానముగా ఆ చరిత్ర కొంత సంగ్రహపటుచి చెప్పె
దను. మొదటినుండియు. (ప్రబంధ కవిత్వముతోపాటు
శతకకవిత్వముకూడ శుడియెడమలుగా వర్ణిబ్లుచు నే వచ్చినది.
ఏ (పబంధకవియు (పారంభదశలో కొంతవాటు కవిత్వము
ఇప్పకయే అకస్మాత్తుగా (పబంధరచనకు దూకుననుట తత్త
విరుద్ధ మైనమాట, ఆచాటు కవిత్వమువంటిదే శతక కవిత్వము
(పత్యేక న్యాసమగును,
ఆంధ్రవాజ్మ్యయచరి త్ర
కాడ, ఇందు పరిపొలింపబడవలసీన మకటాది నియను
ములు కవికి ఫాహి రదనాది విషయమున మంచి యభ్యా
సము నొసగును, ఈ యభ్యాసవశమున చేయి చక్కగా
తిరిగినపిమ్మట నె "పెద్ద (గ్రంధముల రచించుటకు మార్ల
మేర్పశును. ఈ ధర్మమునుబట్టి చూచినచో. ఇప్పుడు
మనకు లభించిన వాబ్మయముకం టె ఎక్కువ పరిమాణముగల
వాటు శతక కవితావాబ్మయము నశించిపోయియుండవచ్చు
నని చెప్పవచ్చును. దీనితోపాటు ఇంతకంశు ఎక్కువ
పరిమాణముగల పదకవిత్వముకూడ నశించిపోయినది, ఆ గొడవ
కంతకును ఇది అదనుకాదు, పోయినవిపోగామిగిలిన శతక
ములలో ఊర్తమో త్రమము'లై నవి ఉత్తమ (పబంభము లతో
ను ఉ_త్రమ భావ కవిత్వముతోను సర్వథా సాటి రాగలవ్రి
భళి శతకములుకొన్ని , శృం-గారశతకములు కొన్ని, కథా
ఫతకములుకొన్ని, మాన శతకములుకొన్ని నీతి శతక
ములు కొన్నియు ఉన్నట్లు న్గూలముగా వర్టీ కరింపవచ్చును,
సూక్మవిచారణమిద మ టికొన్ని వర్షములును తేలవచ్చును,
ఫతకమునకు యథార్థముగా సంఖ్యానియమము ఉండదగి
యున్న న్కు ఆ నియమమును ఉల్లంఘించియు శతకము
లనిపించుకొన్న పద్య 'సంపుటములును కొన్నిక లవు. "వేమన
పద్యములట్టివి. దశీణాంధ్రమున కుప్పతిప్పలుగా కావ్య
ములు వలయు రోజులలో ఊర్తేరాం(భ్రము శకీవలము బీడు
వడివోయెనా అను సంబేహమును నివృతి చేసినవాడు
"వేమనయోగి, ఈ మహాపురుషుడు శతక కవులలో చేర
దగినవాడు, శా స్తా్రభఛ్యా సము ఉూపనిపుత్ (శ్రవణము
"మొదలగు సాంప్రదాయక సాధనము 'లేకుండగ నే స్వయం
కృషివలనన్సు _ గురూపటేశముచేతను _యోగసిద్ధిబొందిన
(పతిభాశాలి, కా ప్రుక్షానరహిత మైన ఆత్మజ్ఞాన మెట్లు సంసో
దడించెనో పాండిత్య రహితమైన పద్యరచనాశ క్లిని అల్లే
'సంపొదించెను, ఆ రెండుశక్రూలు ఆ (ప్రకృతికి నిసర్హములు,
ఈ పద్యములలో (ప్రతిపం_క్రియందును ఆమోఘమైన అంత;
తన ఆశయ
ములను నిర్భయముగా నిరయముగా నెలిబుచ్చుటలో ఈ
యోగి ఈశ్వరునకును వెజవలేదు, లోకము తన్ను కవిగా
అ౦ంగీకరింపవలెనని ఎన్న డును అెపీశీంపలేదు. కాని (వాసిన
పద్యసమూహమంతయం లోేకముకిొజెక్కీ లోకభావలోే నే
ఆ శబ్దములన్నియు (ప్రతికుటీరములోను వాడుకలోనున్న వే
కాని (గ్రంథములనుండి కొని తెచ్చినవికావు, ఏ శతకకర్తయు.
క్షరణశుద్ది జీవనాడివలె 'స్పందించుచుండును,
_ 299
ఆంధోసర్వన్వము
ఇంతే చక్కని వాడుక భోహలో షంత లమ్యకుద్దికలుగునట్లు
నీత్యుప దేశము చేసినవాడు లేడు. నటే తిక్కనకు కంద
పద్యమువలె ,శ్రీనాథునకు వీసమువలె నేమనకు ఆటవెలది
కె ౦కర్యముచెసినది. నా ఉఊద్దేశములో ఆ పద్యసంపుటిని
"వేమన కవిత్వమనుటకం కు చేమన్స్మస్తుభాషితేములనుట మేలు,
నేను ఉత్తమా త్తమములుగా భావించిన ఇతర శతక
ములలో ముఖ్య మైనవి ఇవి :---వృ హాధిపశతేకము సన్వేశ్వర
శతేకము, నారాయణ శతకము ధాశరథి శతకము, శ్రి
కాళవా స్టీశ్ళ్యర శతకము. ఆంధ్రనాయక శతకము ఇందు
శతకము సింహ్మోడి నారసింవా శతేకము,
ఆధుసికయుగము 185.
వూర్వయయుగము ల యందువలన్వే ఈయుగమునందును,
(పా-చిన లతణముగల సాహిత్యము కొంతయు కేవలనవీన
అక్షణములుగ ల సాహిత్యము కొంతయుకలదు, కాని
"మొ త్రముమోద చూచినచో, వూర్వరాపముననున్న డాని
కంశు నవ్యరూపముననున్న వాజ్మయమే ఎక్కువని చెప్ప
వలయును, ఇందుచే 'కాలమునుబట్టి దినిని ' ఆధునిక యుగ
మన్నను గుణమును బట్టి నవ్యయుగమన చెల్లును, ఈ యుగ
మున పూర్య్వమార్లము ననుసరించినవారిలో ఆద్యుడు
నోపినాథుని వేంకటకవి. తొల్లింటి రామాయణములన్ని యు
యథామూలములు కావని ఈ కవి మరల వాల్మీకి రామా
యణమును మూలవిభేయముగా తెలిగించెను. ఈయనవలెనే
మజికొన్ని పురాకోతిహాసములను ఇటీవల " తెలిగించిన
మహాకవులు మజికొందజుకలరు. వారిలో దాసు [శ్రీరాములు
పంతులుగారు తిరుపతి వేంక కుళ్ళరులు, (తివురానన తమ్మయ
దొర్క. (వీపాద కృష్ణమూ_క్రిశె్య్య్ర్ర్ర్'గారు వావిలకొలను
సుబ్బారావుగారు జనమంచి శేషా ది శర్మగారు ముఖ్యులు,
ఈ పురాణములతోపాటు (పొవీనధోరణిని మజికొన్ని
(పబంధములు (వాసినవారును కలరు. వారిలో చాలా
మంది శీణయుగ (ప్రబంధములకు పు త్తికలనో పు త్తికా
ఫు త్తుకలనో అవతరింపచేసినవానే, స్వతంతసృష్టి చెసినవాళు
తక్కు_వ. పూర్వఫక్కిాని (ప్రబంధములు ' (వ్రాసియం వానికి
నూతనత్వము నాపొదించిన కవులు తిరుపతి వేంక కేశ్వరలు,
కీరిడయవలన (పబంధభారతికి నిగళ బంధములుతొలగి స్వేచ్చా
సంచారము లభించినది. అందుచేతనే ఈ మహాకవుల
వాక్కు (పా-చీన సరణికి భరత వాక్యము నవీనసరణిక్లి నాందీ
వాక్యము అని వూర్వమొకప్పుడు "నేనంటిని,
(కొత్త పోకడలలో పేల్కొనదగిన (ప్రక్రియలు ముఖ్య
ముగా మూడున్నవి, ఒకటీ వచనము రండు నాటకము,
మూడు ఫావకవిత్వము, నవీనవచన గంగావతేరణమునకో చిన్న
యసూరి భగీరభునివంటివాడు. దాని నానాముఖా(ప్రతి
హతే ప్రవాహగతికి హీత్తుభూతుడు పీ -రేశలింగము పంతులు
గారు. ఒక్క కథానికతప్ప తక్కిన అన్ని వదనమార్షము
లును విశేశలింగముగాశే నిన్జేశించిరి. నవల్క విమర్శము,
జీవిళ చరి త్రము వ్యాసము (పహసనముఇది యది అన నేల
నచనవాబ్బయమున ఎన్ని భేదములుండునో అన్ని టిని సృష్టిం
చ్క దానిని సర్వభోగ్య మైన సంపదగా పంతులుగారు వెద
జల్లిరి, "తెలుగులో మొదటినవలయగ వీరి రాజశేఖర చరిత్రము
ఆంగ్గమున అనువదింపబడి ఇంగ్లీ షువారిచే మిక్కిలి కొని
యాడబడినది, ఆంభ్రులకిది గర్వపదము కాడా! గురువు
తీసినడారి నే నుటికొన్ని 'సాంఘక నవలలు (వాసినకవి చిలక
మృర్థి లత్మీనరసింవాముశగారు. ఫీరి శైలిలో వీశేశలింగము
గారి తెలిలోగల సారళ్యముతో పాటు దానికి లేని సౌకు
నూర్యముకూడ నున్నది. మృదుల హాస్యము ఆ శెండిటికి
వన్నె పెట్టినది. ఆ తరువాత ఉన్నవ లక్షీనారాయణ
పంతులుగారి చేతిలో సాంఘీక నవల సిద్దిపొందినది. మాల
పల్లి లోని అర్థ గాం ఫీర్యము, భాషా స్వాభావికత్క నూత్న
ధర్మ(ప్రతిపాదనము మత యేతెలుగనవల యందును
లేవు, చిలకమ రి లకనరసింహము పంతులుగారు చారిత్రక
నవలకు గురువులు, "ామలత్ వారి (పథమచారిత్రకనవల,
దాని ఇతివృత్తేము రాజపుత్త్రస్టాన సంబంధి. ఆంధ
చరిక్రపరముగ వీరు ఒక నవలమ్వైనను (వాయకపోవుట శో-చ
నీయము, కేతవరపు వేంకటశాలన్ర్ర'గారి రాయచూరు
ముట్టడి దుగ్గిరాల రాఘవచంద్రయ్యగారి విజయనగర
సా మాజ్యము, వేంకట పార్వ్వతిశ్వరకవుల (ప్రమడావనము
"మొదలై నవి కొన్ని దేశీయ చరిత్రపర మైనవి కలవు, వేంకట
పార్వతీశ్వరకవుల శైలి కావ్య కెలివలె ఆలంకారికమై నవ
లకు * తేలికరదన * అనెడి నిందను తొలగించినది.
విమర్శమ'నెడి పేరుమిద ఈ కాలమున మెట్ట మొదట
కొంత కాబ్టికచర్చ జరిగినది, అప్పుడప్పుడే ము|దితేములగు
చున్న _ వూర్వగంథములయు నూత్న (గంథములయు
పఠనము విరివిగా సౌగుటవలన్క పండితులా(గంభము లలోని
. శబ్బములయొక్క సాధు త్వాసాధుత్వములను చర్చించుచుు,
షత్రికలలో (వ్రాతలు సౌగించిరి, అప్పుడప్పుడే వెలువడు
300
టకు మొదలిడిన పత్రికలు ఆ చర్చలకు కొంతదోహాద
మొసగినవి. ఆ పండితులలో కొందటు సత్యా న్వేహణ
తత్పరులును . ఊగ
ఆ వాగ్యుద్దమున సాల్లాన్న
క్రొ
కొొందణు దో ైకదృక్క్పులును గలలు,
యులచర్చబును శాష్టికములే,
యోధులలో వీనేళలింగముగారు ఒకరు. కాని వారిదృష్టి,
ఆ చర్చలకంు వేబొకట నిల్చియుండుటచ్చ ఆవాదముల
కంత(ప్రాధాన్యమిోయక _ వేజువిషయములనుగూర్చి పరిశో
ధనలుచేసిరి, కవులచరిిత్ర ఆ పరిశోధనల ఫలము, ఆ
(గ్రంథమే మనశారితక విమర్శనకు మూలభూతే మైనది,
దాని పాధాన్యమంతీయు 'కాలనిర్టయాల్మకము
మ్మాత్రమే యగుటచే ేవలవిమర్శ్యగంథము. కాలేకపోయి
నది, [గ్రంథములగూర్చిన విమర్శ వాక్యములు ఎడనెడ
ఒకటి రెండున్నను అవి (ప్రసంగవశమున చెప్పినవి మాత్రమే,
ఇటీవల బయలుదేరిన వాజ్మయ చర్మిత్రలకును, శ్చంగార
ప
కాని
(శ్రీనాథాది (వత్యేకకవి చర్మిత్రలకును _ వీశేశలింగము గారి
కవులచరిత్రయే ఒరవడి పెట్టినది, పూర్వ గ్రంథము
పడుట కారంఫీంచినదాదిగ ఆయా్మాాగంభముల పీఠికల రూప
మున, ఏదోకొంత విమర్శవాద్మయము వృద్ధిపొందుచునే
వచ్చినది,
లచ్చు
9
మనకూ పాళ్చాత్యులపద్ధతి ననుసరించి బహి
రాధారములనుబట్లి కాక్క _ వస్తుతత్వమునుబట్లి, సహృదయ
వ —0 ()
విమర్శనము (పారంభించినవారు కట్టమంచి రామలింగారెడ్డి
౬ cs
గారు. _ కళొస్రూక్షోోదయమును నిమి త్తేమాత్రముగ చేసికొని
కవిత్వత త్ల (విఛారములోవారు సాహిత్య మూలధర్మములను
"పెక్కింటిని (పతిపాదించిరి, వీశేశలింగముగారు చారి
చూపనిద్సి “కేవల నవ్యకవులు (ప్రారంభించినది “కథానిక,
నవ్యకవులలో "పెక్కురు వీనిని (వ్రాయగలసముట్లులే, నానా
ముఖముల నెలువడుచున్న , దిన పక్ష=మాస షత్రి
కలు ఈ కధలకునుు ఈ కథలు ఆ షృతికలకును ఫరన్నర
పోపకములుగా నున్న వి.
ముల (ప్రకటించి (ప్రజలలో కలిగిన విద్యారృష్ణ నుతీర్చి,
వార
ఈ షతికలే నానావిథ వ్యాస
వారిని విజ్ఞానవంతులుగ చేయుచున్న వి. నేటి ఆం(ధా
భ్యుదయమునకు ఈ షృత్రిక లూసగినతో చ్చాటు ఇంతింత.
'కౌదు. పత్రికాసంపాదకులలో కృష్ణాషత్రికాధిపతి
ముట్నూరి కృష్ణారావుగారి వ్యాసర-చ నాపటిమ అనన్య
సామాన్యము,
థార్యాడ కంపెనీ ఈ దేశమునకు ర్థాకవూర్వము,
మనకు యకుగానములేకాని మార్లనాటకములున్నట్లు కాన
301
eo అ యయ ఆఅ అల
రాదు, నాటీనుండియీ అట్లని (భాయవలయు ననుతేలంపు
కవులకున్కు ఆడవలెనను తలంపు నటులకును కలిగినదలు:
ఆ ఉత్సాహములో మొదట శేవలగద్యనాటకములే _ వెలసి
నవి, పిమ్మట క్రమముగా స్పతేంత్రేముల్కు అనువాదములుూ
అనుసరణములు అవతరించి, నాటక వాబ్బ్యయళాఖకు వాల
"పెంపు కలిగించినవి, ఈ “పెంపునకు కారకులైన వారిలో
ముఖ్యులు----వీ రేశలింగమగారు, వడ్డాది సుబ్బారాయుడు
గార పొనుగంటి లశ నరసింహాముగారు ధర్మవరం కృష్ణ
నూ చార్యులు గారు కోలా-చల శ్రినివాసరావు గాయ, చిలక
మరి లభ్మీనరసింహాముగారు.. తిరుపతి _జేంకెేళ్ళరులు
"వేదము 'వేంకటరాయశా_న్ర్ర్ గారు గురజాడ అప్పారావు
గారు. ఈ కవుల్మువ"సిన 'నాతుకములు అన్ని గాని ,కొన్ని
-గాని రంగమునరాణించి, సారస్వతమున స్థానము దక్కి_ం౦చు
కొన్న వి,
ఈరితిని నవ్యసాహిత్యము శాఖభోపశాఖలై. పలువిధముల
నలు జౌసఆ వి స్పరిల్లుచుండగా, ఆపేరు ఉచ్చరించినంతే చే
' కొందజకు భావకవిశత్వమనియే మనస్సునస్సురించుట “కేమి
మాతు వో. నాకర్గము కాలేదు, ఈ. విషయమై. లేనిపోని
వివాదము లిదివదరకే చాల"పెలీగినవి. . వివాదము లదారిని
వివాదములు పోవుచుండగా భావకవిత్వము ' దారిని భావ
కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి,
ఘాతపురాణక ర్త, గుడివాడలో గజారోహణోత్సవము,
కవి సన్మానము పొందిరి, +
న్న Fe: రు rE
నా: Hoe ag శ గ్ an కా సా
ya వసం ఆ బొాలుంయి
Tis
శా ఎని
(2! నన ణ్ లు రావ ఇ
a న్డ్ రె న్ జ Mora ERS
nt వాస a చ Pal i
Se తన ఏదనా వాయుకుయు ఇంతమంది
కం మా
నల "చ క. గ్ రా
Re Sd BOTTLE 4 ఆంధ సావాల్య
జ ల
జ ae మ్ శ ష్ తా జా క్ర ఇ స్క
గ | me గస్టో సంషలుం (ర వను. న మ అ యె
క a డు
ws re లోయ. wim సహసం win వన a
న (. భి "oy స వ్ ర SINS మొదలే న
యు” ప్త యు దే యు
wi టై ౦ ఇ చా అ ర rr ఇ మాల జ
EE ee A మచ క్ల చ న ఇఇ క ము ర టుపడుచున మం
చ ఫ్ వ a
జీన్ ల అ, పదో శ్రా శా : ఖో
అ క వమన మి 3 ఇంలినిచూసమెన వస్తువును ఈ
మ్య మా వారి
ల్
న ఇస a te, జ్ వ A a గో త
3 ౪ ము బాం వరాయక వెపు దుం ఈజాతి కవి (1
యో అ
కధ నకు. గంవంతిము అవి ేవనను తరస్కాారా ర
యు గ పు పం జ లో స డర్ fhm a స్టో గ
ముక బాలక అయం పరసపాాంనా ర మెనదయు కెంతేకలదు,
మలల జో షు బగ
శ విచవము. అన్ని యుగముల. సాహి త్యమునందును
జాండును ఆయాకాలములలోే తేడోహీనము'లై నరచనలు
అరాయయ్యు ముల జ _స్టమించిపోగ్యా (పాణవంతెము 'లె
టే _పాఎకక విత్య మనుెపీర మనకు పఠనీయము లె
సున్న టీం ఈ కవిత్యుములోను జీవముగలది మాత్రమేం
ఏవిచ్చి భొవికాలమువారికి (పొచీనకవితముగా హ్రాజా గర
కకనుటుకోక 'సందియములేదు. ఇక దీనినిగూర్చి ఎంత
శాల(ప్రభావముచేత వైననేమి పాశ్చాత్య సభ్యత
సంపర్య_ము చేత వైననేమి మనజాతికి కలిగిన జాతీయతా
(ప్రబోధమున కనుగుణముగా ఆంధ్రభాపావిహారభూూమియు
నానాకీిక్ వికాలమగుచున్న ది. చరిత్రే సంబంధములు
(పకృతి శాస్త్ర విజ్ఞా-నాత్మకములు అర్థిక రాజకీయ సాంఘి
కాది సూతే పతిపాదకముల్పు మణి యితరములు ఆయిన
రచనలు వ్యాసములుగా (గంథములుగా అనుదినము పుట్టుచ్చు
(పజా బాహుళ్య మునకు చక్కని చి తసంస్కాారమును
కలిగించుచున్నవి. ఈ భాగమంతయు సాహిత్యము కాక
పోయినను లోకమునకు కవిత్వముకం కు ఎక్కు_వ ఉపకృతినే
చేయుచున్న వి, ఆ రచయితలు కవులుకారున్న ను (పజలభు
కవులకం కు ఎక్కువ గురుత్వమునే చేయుచున్నారు, వారి
కృషివలన తెలుగుభావ కవిత్వమునకు దక్కొ_ ఇంకెందుకును
అక్క_అకురాదన్న నింద తెలగిపోవుచున్న ది, వారి తపము
ఫలించి ఈ భావ 'సమస్తజ్ఞానవిజ్ఞా నాశ్చ్వ్య క్షి పరమ
(దవ్యముగా పరిణమింపగల శుభముహూూ ర్లము వచ్చుచున్న ది.
వేచియుండుడు !
మహిమన్ వాగనుశాొసనుండు సృజియింపం, గుండలీందుండు దన్
ఏమా సీను? ల్ల
మహనియస్థితిమూల మై సిలువు (శ్రైనాథుండు (బోనన్, మహా
మహులె సోముడు ఛాస్క_రుండు వెలయింపనక్ సొంపు వాటించుసీ
బహుశాం థో కి మయ పపం చమున( ద్యత్వాగల్భ్య మూహిం చెవన్,
Ca
౯ = రామరాజభూషణుడు,
302
శిందడవ | ప్రకరణము
స నుబంధములు 1-6
డాక్టరు గిడుగు వేంకట సీతాపతి, వి,ఎ.,ఎల్.టి.
1. నవ్య సాహిత్యము
విషయ సంగహము ;.___ఆధునిక వాజ్బయమందలి
ఒక విశిష్టమైన శాఖ ; నవ్యసాహిత్య లక్షణములు ; పద్య
రచనకు కవితాకళ (వధానమెనది ; ఖండకావ్యమందాదరము ;
పాచీన కావ్యలక్షణములు సంప్రదాయము, యథోచితాను సరణ
ములు ; ప్యావహారికభాషగద్యకు తప్పకుండాను, పద్యరచనకు
యథాసాధ్యంగాను ; గిడుగు రామమూరర్తిగారి కృషిఫలము ;
సాహితీసమితి ; నవ్య సాహిత్య పరిషత్తు; గురజాడ అప్పారావు
గారు నవ్యసాహిత్య పితామహులు ; రాయ్మపోలు సుబ్బారావు
గారు అభినవ కవితానుండలి న్లావకులు * వేంకట పార్వతీశ్వర
“కవులు నవీనయుగ సంధిలోని జంట కవులు ; తల్లావజ్ఞ ల
శివశంకర శాస్త్రిగారు నవ్య కవిత్వయుగ స్రాపకులు 5 విశ్వనాథ
సత్యనారాయణగారు నవ్యసాహిత్యసౌభ గోపురనిర్మాతలు ;
బసవరాజు అప్పారావుగారు ; దువ్వూరి రామిరెడ్డిగారు ; దేవుల
పల్లి కృష్ణశాస్త్రిగారు; నండూరి వెంకటసుబ్బారావుగారు; వేదుల
సత్యనారాయణళాన్త్రగారు ; నాయని సుబ్బారావుగారు : అడవి
అప్పారావుగారు ; పింగళి
లక్ష్మీకాంతంగారు ; కాటూరి వేంకటేశ్వరరావుగారు ; అబ్బూరి
రామకృష్టారావుగారు ; మండపాక పార్వతీశ్వర శాస్త్రిగారు ;
వేటూరి (ప్రభాకర శాశ్రిగారు ; కవికొండల వేంకటరావుగారు ;
'పెనుమ ర్తి వెంకటరత్నంగారు ; కొడాలి. ఆంజనేయులుగారు ;
నోరి నరనింహళాత్తిగారు ; (శ్రీరంగం (శ్రీనివాసరావుగారు ;
మల్లవరపు విశ్వేశ్వరరావుగారు ; ఇంద్రకంటి హనుమచ్చాత్రి
గారు; భోగరాజు నారాయణమూరర్షిగారు ; మాధవ పెద్ది
బుచ్చిసుంద రరామశాస్ర్రీగారు; కొడవటిగంటి వేంకటసుబ్బయ్య
గారు; దొడ్డు బాపిరాజుగారు; చింతాదీక్షీతులుగారు; చిలుకూరి
నారాయణరావుగారు; యనమండ నారాయణమూ ర్తిగారు; (శ్రీపాద
స్ముబహ్మణ్యశాస్రిగారు; అక్కిరాజు ఉమాకాన్తముగారు మొ॥వారు;
అతివాస్తవిక కవిత:
నారాయణనాబుగారు; జానపదగీతాలు రచించినవారు: ఉన్నవ
లక్ష్మీనారాయణగారు, గరిమెళ్ల సత్యనారాయణగార్ము కొండపల్లి
జగన్నాథదాసుగారు మొ॥వారు, ఇతరులనే కులు -_
బాపిరాజుగారు ; రామచంద
విఠాపురం యువరాజాగారు; శ) రంగం
డై ధునిక వాబ్మయమందు నవ్య సాహిత్య మొక పిశిష్ట్ర
మెన శాఖ, దీని లక్షణము నూతపోయంగా నిర్వచింపలేము
గాని దీని ప) త్యేకతకు సంబంధించిన విషయములు. దిజ్మా
త్రసూదనగా చెప్పగలము,
నవ్య సాహిత్యములో పద్యరచనలూూ చిన్నచిన్న కథల్కు
"పెద్దపెద్ద సవలలు, లేఖలు, వ్యాసములు జీవిత చరితలు
దేశచరిత్రలు మొదలయిన గద్య రచనలూ ఉన్నవి. పద్య
రచనలలో పద్యములు పాటలు, గేయములు కలవు,
అయి ే ఇందున్న విశిష్టలమీణవేమనగా పా9-ఏన సాహి
త్యములో కవితా చతురత్క కవిత్వకళా సౌందర్య ములేని
విషయములు నైతేము పద్యములో
చప్పడ మాబారముగా ఉండేది,
అక్టి విషయముల కీనవ్య సాహిత్య
మందు గద్యరచనలలో నే
పద్య. రచనలలో అవకాళములేదు, అందుచేత అనేకముగా
పద్యములుగల ఫారతము. స్కృ_ంధములుగల భాగవతము
అశ్వాసములుగల పురాణములు ప్రబంధములువంటఉ8ి "పెద్ద
కావ్యములు ఈ నవ్య సాహిత్యములో కనబడవు. ఇందు
చాటువులవంటి పద్యములక్కు ఖండకావ్యములకు ప్రవేశము
కలదు. ఖండశకావ్యరచన నూతన సృస్టికాదు. భారత
మందలి నల చరిత, సావి త్రకథ కృష్ణరాయ బారము మొద
నవ్యసాహిత్య
లక్షణము
"కాని
లయిన ఊఉ పాఖ్యానములు భాగములు ఇంకా ఇతర
'కావ్యములలోగల ఇటువంట్ కథలు మొదలయిన భాగములు
ఖండ కావ్యములే అనవచ్చును. వాటివలెనే ఏదై నా ఒక
కథగాని, ఒక విపషయముూూన్వి ఒక 'భావముగాని ఎత్తుకొని
ముదటనుండి కొసవరకు కవిత్వకళను పోషిస్తూ ఖండ
రచించడమే నవ్యసాహిత్య పరుల ఆశయము,
యువకులు కొలదిపాటి
కావ్యము
ఆంగ్గసారస్వత పరిచయముగల
303
న gn ym వల్ PU యు న.
సు was? ను 7 ass
జ ము Wo
ం జ
చన్ను యు 2 & స్ ఇషు కెవచిము లను ఆంగపదె ఫవళి
(యు య 1% “ ₹ Cag
శ 1 న Sgn: a [మా ౯౧
i రోం వమందలి సూ కిరచనల
wen TONE బాకు మము A ముందల సొ న్
er ఆజం. Ton mht యు నాయి Ss నాయ
(= ఖం యచట భి వరదో. “vy
|
| జి సాస్ “re BG ను
ళు చాయ Ty ges ముటోొన్యూ ree కావ్వల వణములలో
# ¥ ౬
se క డొదీన క్ష డి
బాలు కాయాకా. ఆఅలంకారివాలు బష్బున ల అముబు
ere men Fed జ్ అన్న అజరు లె జ ద 0
ముం వమా” కాని విద్ధిశా వనుస రించవలెనన్న ని బి
న or wn లక్ చ ఎ
ప జారు 3 మకు ము నాయిక టా సఖకిఖపర్యంతేన గల
E ear న. ఈ ER ఆగాక భవము లు బంధ
hid Tf wT MTA డీ
, షే ౮
కమి రయ ములక. సె చవిద్యలుగనల క విత్వము నవ్య
వీ ల
: షక
అమల. కపిమముటంం అయిళ్చే నవ్య గ్ 60 త్య
లు కనబడుతున్న వి. గాని,
ie
పిటిరిజరింది వినోహలు అయన న్నవి; కెంత 'సంస్క_రణము
శ
కూడా. కలుకతుక్నా డం "కావ్యరచనల” క కవికి ముఖ్య
ధన్యము శావకన సౌందర్యమును పోపించడమేకాని నీతిని
నాదు? గనుక కవి నీతినీ బోధించడ్కు అవి
నీతసీ జోకండకు నీతిని బోధించుటే ఊద్దిష్ట మైన (గ్రంథ
[క
TO బ్య అరక
ములు వేచే ఉఊంపవచ్చునే కాని కావ్యక ఇ (పథానము
"బెక కవవలలో నీతి విషయము పొటించరాదని వేటి నవ్య
జొళు సంఘ బీవికేమందున్ను, 4 తేమ చేశ ప రిస్టితులందున్ను గల
కవి సమస్య లకున్ను సంబంధించిన ఆవేశము అభిమానము,
లా ల a a లు
ఇత ల అజ దాట్ల స కె న నప అరి అకారం ణా
న థా అం చయులలం అము వస నె పుణ్నము “వూావిసూం
అతో Ce చ a రి
ఫర వివయముబోే గజ్యరదనంతా "నేటివాడుక భాష
బాచి. హైలకతెనన్న . ఆకయము నవ్యసాహిత్యపరులంద రికీ
సలం, పుడు న కజనలలాోే మ్మాతేము (పావీనకావ్యభా పే
అర వా వాడుచున్నా రు, ఆందుకో ముఖ్యమైన కార
భాషా వినయములోమ్మాత్రము ప్రాచీన సంప్రదాయాను
సారులుగానే ఉన్నారు, నవ్యసాహిత్య ప పరిప,త్ ష్మత్రిక
యైన “పతిభి (పకటించడానికి (పారంఖించినప్పుడు మొట్ట
మొదటి సంచికలో 'సంపాదకీయవి జ్ఞా పనము లందుగల
వాక్యములు కొన్ని ఈ దిగువ నుదావారిస్తున్నా ను, చాటిని
బట్టి భాసా విషయములో నవ్యసాహిత్యము వారికిగల ఆశ
యములు తెలియగలన్ర. *...వచన వాబ్మయమాూ,
సాధ్యమయినంతేవరకు పద్య వాజ్మయమున్ను (పజలక సుపరి
చితమయిన వ్యావహారిక భావలోే నిర్మించి అందు మూల
ముగా (పజలలో విజ్ఞానము వ్యాపింప
వ్యావహారి 'జేయడమూ -- ఇవి సదుద్దేశములు,
కారయ్యధభాషాశయము శ్ర ష్మతికకు వ్యాసములు (వ్రాసే
వారికి ఒకసూదన చేయదలచు
కొన్నాము. ఛాన్స ఏయీ మండలాలలో ఏయే “భేదము
లతో వాడుకలో ఈ న్నదో తెలుసుకొనడము అఫీనవాం[ధ్ర
భాపా పొండిక్వలకు్షణములలో ఒకటిగదా! ఈ జ్ఞానము
(పాచీన భాపాపాండత్యానిక్సి ఆ కాలములోని మాండలిక
"భదాలను నిరూపించడానికికా డా కొంతవరకు తోడ్పడు
తుంది, అందువల్ల రచయితలు తమ మండలములలో వ్యవ
హోారములో ఊన్న రూపముల్వు వ్య_క్రిగతమయిన ఉాచ్చా
రణకు 'సంబంధించినవిగాక, 'సమిస్టి మోద (పజల వ్యవహార
ములో ఉన్నవి తమ వ్యాసములలో (పయోగించవలెనని
కోరుతున్నా ము. ఈ విషయము గమనించవలసినదని
రాయలనీమవారికీ ముఖి) గ్రానాటివారిక్షీ (ప్రల్వేకముగా మనవి
చెస్తున్నాము. వారి వ్యావహః రిక ఫౌపు సర్మ్కారుల వారు
“నేర్చుకొనడము విధి అయి ఊన్న ది. తెలుగు వాజ్మయ
ములో మూడువంతులు రాయలనీమలో ఉఊలత్పన్నమయినటే
కదా! (గ్రంథములలో మనను చడివేభావ రాయలనీమ
భాషే కనుక్క ఆ(గాంధికభాసహె పరిణామము "నేటి భావ
ఎట్లున్న దో తెలుసుకోవలెనంటే రాయలనీమలోని వాడుక
భావ "నెర్చుకోవలెను.. నేటిఫాపా విషయములో వారికీ
మనకూ సన్ని హితత్వము కలిగెటట్లు చేసుకొంటే భావు
ద్వారా ఇతర వినయములలో వారికీ మనఘా భిన్న త్వ
మంకు అది తొలగిపోయి పొత్తు కుదురుతుంది,
ఈ పరిప నవ ee
ప వత్తు వ్యవాజ్మయ। పియులక్కూ నవ్య
304
ములో ఏకత్వము 'సమకూర్చడము ఇదె నిర్వహీంచవలసీన
పని, భాపాసేవు దాని మూలముగా బేశనేవ దీని
డొద్రెశేములు. అందువల్ల ఈ ష్మతిక్కా ఈ పరిపత్తూ భాహెళ్ళి
మానుల కందరికీ ఆదరపాత్రము అగునుగాక అని ప(త్రికా
సంపాదకులై న శ్రీ శెలికిచెర్గ వేంకటరత్న ౦గారు (వాసి
నాదు,
ఈ నవ్య సాహి తము
"వేంకటరావు మూర్తి
వికసించుటకు కీ కే* గిడుగు
పంతులుగారి అనన్యసామౌాన్య మైన
ఆం(ధ్రభాహిక్ళప్సి వ్యావహా రాం 3200 మందా జజ దాం లు ఆజం. ఆావుద్ధి
. 5
రికభాషా ప్రయోజన నిరూప నవ్యసాహిత్య
రాము (పధానకారణములయి
1]
న
ను.
నవి, వ్యవహార! భ్రష్ట మైన
(పావీనభావకన్న వ్యవహార |
సిధ్ధమైయున్న శేటి తెలుగు |
భావలోే (గ్రంథరచన సాగీం
చవలెనని వీరూ కావించిన |
వాదము 1908-1909 లో $
ముదలు బయలు చేరినది, |
ఆరంభములో వీరివాదన నంగీ |
కరించినవారలు పట్టుమని పది |
మందియైనాలేరు, 1912 వ |
సం! నాటికి విద్యావంతు |
లలో ఏబదిమంది నేరినారు. |
1915 లో రామమూరి
పంతులుగారు తమ వాదము శ
అ
నుగురించి రాజమ హేం(ద్రవర
మందు ఒక బహిరంగసభలో
న్యసించినప్పుడు ఆ సభ్యులలో
అయిదుగురు తప్ప తక్కినవారంద
రును వారి వాదమునకు వ్యతిరి కులు
గానే ఊండిరి,
అవమానించ డానికికూడా ఫూనుకొన్నారు.
కీ. శే, గిడుగు వెంకట
రామమూర్తి పంతులు
గారి కృషి ఫలము
కొందలు వారిని
1916 లో
కొవ్వ్యూరిలో జరిగిన ఆం(ధమహాసభయందు విరి వాదము
సభా'ససమ్మతీమైనది, అప్పుడు వీరి ఉపన్యాసమును విన్న
వీ-లేళలింగముగారు 1919 నాటికి వీరికితో డై, రాజమెహీం
(ద్రవరములో స్థాపించిన వ్యావహారికభాసా ప్రవర్హక సమా
జమునకు అధ్యతులై నేటి వ్యవహారమందున్న ఆంధ్రభాహకు
39
| క్రీ శే. శ్రీ గురజాడ అప్పారావు, బి.ఏ.
బ్ర- ౫ లా
వ్యాకరణము. రచించుటకు సంకల్పించిరిగాని, ఆపని వారు
(ప్రారంభించుటకు పూర్వమే పరమపదించిరి. ఆ పని
సాగించుటకు రామమ్వూర్థి పంకులుగారు అన్ని విధములా
సమర్ధులయి నా, (ప్రాచీన 'సంప్రదాయముల ననుసరించి పండి
తులై తన్న వారిచేతచే ఈ పని సాగించవలెనన్న "సంకల్ప
ముతో నుండుటచేత, U మల్లాది సూర్య నారాయణశ్యాస్త్రే
గారు ఆ పనికి పూనుకొని (పావీనాంధ్ర వ్యాకరణసూూ త్రము
లకు విరద్దములయినా శిస్ట్రజన వ్యవహారసిద్ధ మైన భావను
(గబాంచిన మహాకవుల ప్ర
వతాముహులు, | యోగుల చెత్తుకొని ఆంధ
భాహానుశాసనమును రచించి
నారు. అందుకు కావలసిన
(పయోగసాొమ గి శాస్ర
పంతులుగారు ఆంద
చేసినారు. 1920 నాటికి సం
గారికి
తులుగారివాదము బేశనుం
దంతటను వ్యాపించినది,
వాడుకభాహలో అన్ని విధ
ములయిన గద్యరచనా సాగు
టకు (పారంభించినది. వ్వ
వాదము ఫలోన్ముఖమునకు
రావడానికి కాంగ్రాస్ జాతీ
యోద్యమము ఎక్కువగా
తోడుపడినది. జాతీయగీతా
లు. (ప్రచారములో ని కివచ్చి
ఫలముపొందడానికి వాడుక
భాపీ ఉపచరిస్తుంది గనుక జాతీయగీతాలు, జానపదగీతొలు
మొదలయినవన్నీ వాడుకఖావలో సాగినవి. వాటిలో శ్రీ
గరిమెళ్ల సత్యనారాయణగారు రచించిన “మాకొద్దు ఈ తెల్ల
దొరతనము” అనేపాట ఆం(ధ్రదేశమంతా అల్లుకొనిపోయి
నది. కవితాళక్టి కలిగిన్నీ (పాచీనభాపోలతుణము.. తెలియక
సోవుటవల్ల రచన సాగించలేక ఆవేశవూరితువై ఆందోళనపడు
తున్న యువకులకు పంతులుగారివాదము అమిత మైన డ్ తా
హమ ధైర్యము, నూతనళ క్రి కలిగించినవి, _అదివర కప్పుడే
(ప్రారంభ మైన నవ్వ సాహి త్యర-చన కవితా ఫక్కి_లో నేకాక
భాప్మా వివయములో సైతము నూతన మార్గములను (తొక్కు
తక (పారంఫించినది,
305
హు బ్రో నే కనాలిబాో సాహితీ సమితి ఏర్పడినది,
-2లకొలి* నవంసాపొత
ఏ నవ్య థి
స్ చ
కదళలకర రగివంతే అవకాశము. (పోత్సాహము కలుగచేసి
క
ప్మ్ముట నవ్యసాహిత్య పరిషత్తు గుంటూరులో ఏర్పడినది,
ష్? శ్రీ 'లెలిక్చెళ్ల -వేంక కటరత్నముగారు వరద?
కాదు పాణము అని చెప్పవలెను, స్వార్ధపరత లేక అనే
_ వలము నవ్యసాహి త్యాభివృద్ది కోసము
పరిపత్తుకు అనుబంధముగా (ప్రతిభ అనే
1038 లో ఈ పరిహత్తు
వ్యావహారికాం ధ్ర ఖె "వా
“శీసమ్యలయిన గిడుగు వేంకటరామమూ రి పంతులు
సతమ రమయ జరిప్రీ పంతులుగారి రచన
బాలకవిశరణ్యము పండితఖిసుక్కు_
ఆంధ్ర? బ్య చింతామణి అనే (గ్రంధము
లున్న, వారికి కానుకగా పండితులు, విద్వాంసులు సమర్చిం
చన వ్యాసములునల వ్యాససం[గ్రహమున్ను పరిపత్తువారి
చపషతను (పకటించినారు. ఇందు బాలకవిశరణ్యరచనలో
కేం డ్రీగారికి తోడుపడిన శ్రీ) వీశాపతిగారు బాలకవి శరణ్య
మందలి (ప్రధాన విషయములన్సు (ప్రయోగములను ఎత్తుకొని '
గచించిన భ్రారతీశేతకమును నైతము (పకటించినారు. ఈ
నవ్నసాహత్వపరిపత్తువారి (పక టనలు నేటికి సుమారు
నూరున్న వి. _ పరివత్తుతో సంబంధముగలవారు. వేయికి
పగానగలరు. ఆమోచకులు ఆం(ధ్ర దేశమందంతటను వ్యా
వించియున్నారు, నవ్య సాహెత్యే రచనలు సాగిన్తూడాన్న
నారు చేశములో వేలకొలదిశా ఉన్నారు. అందులో
ముఖ్యమైనవారి విషయము. సంగ్రహించి తెలియజేస్తు
న్నాము, ఈ దిగువ వివరించినవారి
విషయములో వారి తారతమ్యము లను నిర్ణయించి చేసిన
కాదు ఏదో విహయ(క్రమమున్సు (ప్మక్రమ హెంధ్యమన
మార మేపాటించి వేసినదని పాఠకులు (గ్రహింతురుగాక !
ేళ్ళవరస రచన
. శే. గురజాడ
tin
అప్పారావుగారు 2 నవ్యసాహిత్యపితా
మహులే; కాని వీరు తమేయములను రచించుటక్ష
భారమే నవ్య సాహిత్యకళ కొద్దిగా ఉదయమెనదన
వచ్చును, అహ్నారావుగారి కన్యాశుల్క_ నాటకము
ముొడటికార్చు 1900సం!!కు వూర్య మే (పకటిత మైనా అంతగా
గంజాం, విశాఖపట్టణము జిల్లా
వ్యా ప్రీలోనికి రాలేదు,
లలో మాత్రమె (పచారములోనికి వచ్చి “పెక్కూం్యడ్ర ఆదర
మును పొందినది. దీని (పతులు ఇప్పుడు దొరుకుట'లేదు,
ఆనందవాణిలో ఇటీవల తునకలుగా మ దించిరిగాని పుస్తక
రూపకముగా (ప్రకటించలేదు. 1909 లో ఈ నాటకం
రెండవకూర్చు- ఇప్పుడు (పచారములో ఉన్నది (ప్రకటిత
ఇది ఆంధ దేశమందంతటను వ్యా ప్రలోనికివచ్చి
ఇటివల కన్నడఖాహలోనిః
నవ్యసాహిత్యమందలి
కొందరు
మెనది,
ఆం(ధుల కాదరబొత మైనది.
సైతము. పరివర్తనము పొందినది.
సాంఘిక నాటక రచనలకు మార్దదర్శక మైనది,
దీనిని అనుకరించి నాటకములను రచించినారుగాని ఈ వివ.
యంలో ఎవరును అప్పారావుగారిని మించలేదు సరిగదా
'సమానులై నను కాలేదని చెప్పవచ్చును, 1910 నుండిన్ని
అప్పారావుగారి పద్యరచనలు (త్రిలింగ మొదలయిన షృత్రిక
లలో (ప్రకటికములగుతూ వచ్చినవి. అదివరకప్పుడే
కొందరు ఖండకావ్యములను నూతనాశయములతో నవీన
క్షీ శే, ఆచంట వేంకట
5 ందమామ”
ఫక్కి_ని (పకటిస్తూ ఉండిరి
రాయ సాంఖ్యాయనశర్మగారు
ఖండకావ్యాలు తేమ కల్పలతేలో (1903-9) (పకటిస్తూ
ఉండిరి, ఈ విధముగానే పోలవరం
కీ. "శ, కొచ్చెర్గకోటు కృష్ణారావు బహద్దరుగారు సంపాదళు
లుగా (ప్రకటించిన సరస్వతీషత్రికలో (1903-9) సైతము
నవ్య సాహిత్యరీతులుగల ఖండ "కావ్యములు కనబడినవి, శ్రి
కట్టమంచి రామలింగారెడ్డగార 1901 లో రచించి (పకటిం
చిన “ముసలమ్మ మరణము _ విద్యార్థిదళలో గచించినది కళా
శాల బహుమానము పాందినది--నవ్య సాహిత్యములో చేర
ముదలయిన
జమోాంచారులు
దగిన ఖండకావ్య మే, ఈ విధముగా ఇంకాకొన్ని కావ్య
ములు అప్పారావుగారి పద్య్వరచనలకువూర్యమే రచితము
లయినా అప్పారావుగారి ముత్యాలసరముల వలె తక్కిన
"వేవీ నవయువకవులకో మార్దదర్శకములు కాలేదు. అంతే
కాక్క విజయనగరములో కీ కే, గిడుగు వేంళకటరామ
మూర్షి పంతులుగారి (వోత్సావామున 1911 లో ఆంధ్ర
సాహిత్యసంఘము ఏర్పడినప్పుడే నవ్య సాహిత్యయుగము విక
సించుట కారంభమైనదనవలెను. అందుచేత, అప్పారావు
గారి ముత్యాలసరాల్కు నీలగిరిపాటలు నవ్య సాహిత్యపు
ఈలి కృతులనుట కవకాశములేకపోలేదు.
1918 లో “అభినవ కనితామండలి”
అనే పీరిథో
306
వ్యావహారిక
oR
కళాప్రపూర్ణ, మహోపాధ్యాయ, రావుసాహేబ్,
కీ, శే. శీ గిడుగు వేంకట రామమూర్తి పంతులు, బి.ఏ.
నవ్యసాహిత్యము
(పావీనాం్రాన్న త్యమును, భా
వశోభను ₹ంటిని సమానముగా
కనబరచగల (ప్రౌఢకవి. వీర
అనువదించిన మధుశాల స్వతంత్ర
కావ్యమువలె నే కనబడుతుంది,
వీరి తృణకంకణము కవితాంజలి
జడకుచ్చులు, ఆం(ధావళీ తెను
గుతోట, రమ్య్యూలోకము మె!
రచనలలో ఏదిచూచినా సుబ్బా
రావుగారి ప్రక్వేకత్క విశిస్టత
గోచరి స్పవి, కథావస్తువులోన్సు
ఆశయములలోన్స్కు కల్పనలోను
నవ్యత దీపిస్తూ ఉంటుంది,
వేంకట పార్వతీశ్వరకవులు :---
(బాలాంత్రపు వేంకటరావు
గారు? బేటి పార్వతీశంగారు
ఇరువురును (పావీన నవీన యుగ
'సంధిలోని జంటకవులు, నవ్యసా
హ్త్య కవులలో అనేకులకు
(పత్యకుంగానో పరోక్షంగానో
గురువులు మార్లదర్శకులు, వీరి
“ఏకాంతసేవి, చానికి ఉపో
ద్ధాతంగా దేవులపల్లి కృష్ణశా స్రీ
గారు రచించిన పీఠిక ఇంద్ర
కంటి హనుమచ్చ్బా స్త్ర గారు మొ
దలయిన నవ్య సాహిత్య యువ
కవ్రులనుదయి ౦పజేసినవి. చైవ్లవ
గీతములలోని (ేమోన్మాదము,
భక్త్యా వేశము ఈ జంటకనుల
కవిత నుద్దీపింపజేసినవి. వీరి కావ్య
కుసుమావళి (2 ఫాగములు)
హృద్యము లై న పద్యములతో
అడవ యం షం, ట్య
డీ) రాయప్రోలు నుబ్బారావుగారు తము చిన్న కావ్యాలు (పక నిండియున్న వి. విరి “రత్నహారము నవ్యసావాతి కర్సింప
టించారు. రచనలో (పావీనఫక్కి భావాలలో నవీనా దగిన కానుక,
ఫయములు కవితా సంపదాయములలో అందరినీ మెప్పింప తల్లావజ్ఞల శివశంకరశాత్రీగారు 3 నవ్య క విత్వ యుగ
స పులు; అలో “పెకు_ం| డేకు (పత
“లేరు సుబ్బారావుగారికిగల దొడ్డ (ప్రజ్లూవి శేసము. స్థాహోలు వేటి రమువకవుల పెక్కండ్రక (ప్ర సమం
307
జక
కుదా బకగీకం, తాము మనసా (పేమించిన హృదయే
రచించి తేన ఆవేదనకు శాంతి
అలికహృదయుడు, వీరి
మొదలయినగణేయ
ై మహాక్రవ్రల్యు
నాన ముగు విరుదములు పొందినవారు, వీరి కవితా
న్ మద్భుతేమైనది. ోఛందోమయ సరస్వతీ
రాని శతకం హృదయ యంతో విశ్వసి ౦చేవాడొనని పీఠ
చెప్పిననూట సత్యము, | ఆత్మ (ప్రత్యయము,
స ఊం నడక ” ః న్న అపో || న్ ల్
లోను. కల్పనలోను సుతం క్రత, ఆం(ధాఫేమానమ్యు
ర్తి ంధంత్వములో నర్థము ఖాపులోను ఫావాలలోను
పత షములు, పర ప “యోగాలలో క్రో న్ని ( నిరంరుశాః
స్ట
శః bay ట్ త a
కవయు అస అకుకానికి నిదర్శినములు, “నేేడావరీ
సావషోడారవ్వాపూారి'మని ఆంధ్ర పౌరషమును గురించి
వచించిన పద్యము వేయికేకి పద్యములు ఆంధ) యువ
కలకు ధ్యాన న్న కములవంటివి ఎంత చిన్న విషయ
జాని. మూస పేమ అంధ నికవు ఇ మొదలయినవి తౌర్కాణ
అందులో
కన్నెరసానిపొటలు-కోకిలమ్మ పెల్లి
నూమెని ప్రేమగీతాలు వేయిపడగలు వెలియలికట
దన లవనేకముశా కలవు,
న నవలలు ముఖ్న్వ మెనవి,
కే బసవరాజు అప్పారావుగారు ఫా నవ్య సాహిత్య
కవులలో ఎకూ కావా ఆంధు Jo హృదయములను ఆకర్షి ంచిన
కవి. 1914 నాటికే వీరున్నుు విరి మితు9లు అబ్బూరి
రామకృష్ణా రావుగారున్న్ద లేవు నవ్య కవితలను పృకటించు
కం అహారావుశారి గేయాలన్నీ ఆవేశంతో ఇ
భెకనట్టుంతువి ఆ ఆవేశం అవి చదివినవారికి విన్న వారికి
క్రరాాణా కెలిగిండాటట్లుంటుంది వా వారి రచన,
కొన్నింట. ఎత్తు
బలో స్వే "శేయమంకటనునల సౌ కనబడుతుంది.
దువ్వూరి రామి రెడ్డిగారు ఫ్ పద్యర-చనలో (పాచీన
మార్థాన్న్న అనుసరించినా ఆధునిక ఆంధ జాతీయకు,
ఆంధ్ర జీవితమునకు అనుగుణములయిన పోకడలు కల్పించి
ఖండ కొవ్యములను రచించిన నవ్యసాహిత్య కవికోకిల. వీరి
కృషీవలుడు జలదాంగను వనకునూర్హి మభుశాల మొదలగు
కావ్యములలో వీరి కవిత్శాపతిభ కనబడుతుంది. వీరు వా స్ట
వముగా కవి కోకిల,
దేవులపల్లి కృష్ణశా స్రీగారు : కవిత్వమే
గాను జీవిత పరమావధిగాను " పెట్టుకాని, స్వేద్భకై సరస ేత్తు
హృదయముతో (పేముగీతాలు, విరహాగీతాలు, ఆనంద
గీతాలు, దుఃఖగీతాలు పొడి విన్న వారికి తమ మనోభావా
లను పంచి" పెట్టగల కవి చతురులు, వీరి కవితా (సాభవము
నేటి యువకనవులలో అనేకుల కవితయందు. కనబడు
తున్నది. ఏదో ఒక అపూర్వమెన భావము ఒక వమ
త్మా_రము ఒక మనోహరమైన వర్ణన వీరి గేయములలో
(పతి గయమందున్ను కనబడుతుంది. వీరి
(ప్రవాసము-ఉర్వశ్కి కన్నీరు (శావజ్సి కార్తీకి
ఆంధ్రుల ఆదరమును ఎక్కువగాపొందిన రచనలు,
నండూరి సుబ్బారావుగారు: వీరి పీరు యెంకి పాటలతో
ఆం(ధలాగోకమందంతటా మారు( మోగుతూ ఊంటుంది,
భావము గంఖీరమైనదేకానీ సున్నితమైనబేకానీ పామర
వాక్కులో సూటిగా వ్య _క్షపరచగల నిపుణులు, వాడుక
భావలోగల తీయందనము నుడికారము వీరి రచనలో
గోచరిన్తూ ఉంటుంది. వీరు తమ పాటలనుపొడి వినిపిస్తూ
ఉంటే వీరిచూపు, వీరి అభఖినయము సాటకు వ్యాఖ్యానము
పురుసార్థము
కృన్ణపతం
మహతి
Seam) టిపిస్తూ ఉంటవి,
వేదుల సత్యనారాయణశళాశ్త్రిగారు = భావమునకు తగిన
భాపును అలవరచుకొని ఎంతేక్లి ష్ట్ర మైన భఫావాన్నైనా
సులువుగా వృత్తాలలో పొందుపరచి, (పాచీన కవితా శిల్పా
నికి ఆధునిక జీవకళ కల్పించి మధురమైన గేయాలు రచించిన
కవి, జీవితంలో ఆ వేదనకల్లినప్పుడు, పద్యాలు రచించి
శాంతినివాంబే కవితా కళాపోపషకుడు. వరి పూర్షిమ
దీపావళినాడు మొ|గనవి వీరి కవితను వూ 6గా నిరా
పవించగలవు- -
నాయని సుబ్బారావుగారు “రచించిన పద్యాలలో ఏది
చూచినా కవిత వీరిని వరించినట్టుంటుంది. (పణయమేశానీ,
విరహమేకానీ, వేదనేకాన్సీ ఆనందమేకానీీ దుఃఖమే కానీ
308
టేనినివర్షించినా ఫ్రీ పద్యములు వీ నిండు హృదయే ములో
నుండి వారలివచ్చినట్లువచ్చి, గం జెలలోనికి
సూటిగా 'ఏిల్చుకొనిపోయి (ప్రతి ఫలిస్తూజాంటవి, ' వీరి
కృతులలో ముఖ్య మెనవి: సౌభద్రుని (పణయయాక్ర ఫల
(శుత్కి మాత్స గీతములు ముఖ్య మైనవి,
విన్న వారి
అడవి బాపిరాజుగారు :-వీర కళోపాసన సర్వతోముఖ
మయినది, చిత్రలేఖనమలవడినంత ఎక్కువగా కవిత్వ మల
వడినదని చెప్పలేముగాని రెంటను జీవకళ తాండవిస్తూ
ఉంటుంది. వీరి కవిత్వము చి త్రించినట్లుంటుంది 3 ; చిత్రములు
కవిత కూార్చినట్లుంటవి, జానపదగీతాలయందు వీరికి మక్క
వీరొ రచనలు యువకులకు ఎక్కువ ఉత్ళాహ
కలిగిస్తూఉంటవి. వీరు రచించిన గంగిలెద్దుపాట
ఎన్ని సారులువిన్నా విసువుపుట్టదు. వీరి కృతులలో
ముఖ్య మైనవి : తొలకరి నారాయణరావు
'ఆెనేనవల (పౌఢ మైన రచనలో సాగినవి,
వెర్కు._వ .
మును
శిల్సబిెల్క
రామచంద్ర అప్పారావుగారు :--- చాలకవిగా నున్న ప్పుడే
శ చెళ్లపిళ్ల వెంకటశాటన్త్ర గారి మెప్పునుబడసిన తరణము
'అనే కావ్యమును రచింపగలిగిన కవి, భావలోే (పావన
లతణములనే అనుసరించినా లాకుణిక శృంఖలములను
తేగిలించుకోలేదు. ఫావములలోనుు ఆదర్శాలలోను నవ్య
సాహిత్య కళోపాసకులు, వీరి సౌందర్య పాసన అనే
కావ్యములోని తీవ్రత చేటి నూతన కవిత్వానకికూడా
నూతనమే ! వీరు రచించిన నీతి రత్నాలు వసంతేగీత
మొదల/సనవి మెచ్చుకోదగినవి.
పింగళి లక్ష్మీకాంతముగారు :--(ఆం(ధ్రవిశ్వకళాపరివత్ -_
ఆంధ్ర సాహిత్య (పథానాణార్యులు "కాటూరి చేంకశేళ్ళ్వర
'రావుగారితో కలిసి కొంతకాలము ఖండ'కావ్యరచనము
'సాగించిరి. ఈ జంటకవులు రచించిన ఖండ కావ్యము
తొలకరి అంతకం చెను ఎక్కుువగ్యా సౌందరనందనము వీరి
కవితాకౌశలమును, భావగాంఫీర్వమునుు పదలాలిత్యమును
"తెలియ చేయగలవు, లభ్మేకాంతముగారు
పరివత్తువారి ఆశయములతో ఫూ ర్లిగా ఏకీభవించకపోయి నా
వారి ర-చనలుమాా(త్రేము నవ్య సాహిత్యమువారి రచనలలో
మిన్నమైన రచనలవలెనే ఉంటవి. సర్ సి,
ఇడ్తిగారు వీరి తొలకరి-తొలిపలుకులో పలికినట్లు * వీరి
కవిత్వమున తళుకు
నవ్యసాహిత్య
రామలింగా
నిక్క_ంపు _ మంచినీలములున్న వి,
"బెళుకు జాళ్లులేవు,
క |
శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు,
అయినను రత్న పరీ్షయందు సమర్థు
లగువారికిగాని సామాన్యులకు వాని గుణము నెటుంగ్
శలవిఠకాదుఃే
కాటూరి వేంకటేశ్యరరావుగారు వయా నవ్య సాహిత్య
పరిషత్తు కార్య నిర్వాహక వర్హములో సభ్వ్యులుగానున్నా రు,
వీరు “పెనిచెప్పిన సుగుణముల వాల్దూన్న నారు,
అబ్బూరి రామకృష్ణారావుగారు :_వీకి పద్యాలలోని
ఉన్నతఫావాలు పదలాలిత్వేము, మృదుమధుర కై లి చూాచిన
వారికి వీరిటీవల కవిత్వమంత గా సాగించకపోవడము వింతగా
కనబడుతుంది. కవితావేశము కలగలీదా,
(పయత్నవూర్వకంగా నిరోధించుకొన్నారా అనిపిస్తుంది,
నీరు దొడ్డ సంస్కృతి కవితాభిమానం, పాండిత్యంగలవారు,
విరి రచనలలో ఊోహాగానము = -అవూర్య( పేమ, మల్లికాంబ్క
నదీసుందరి మొదలయినని వీరికి నవ్యసాహిత్య కవిహట
ములో (ప్రథమ (శేణీలో స్థానమియగలవు, “కలవు
తిక్కు_నపల్ము_ తెలుసపల్బులకు”అని తీక్కు_న సోమయాజి
గురించి విధు రచించిన పద్యాలలో వీరి కవి తామాధుర్యము
చవిచూడవచ్చును, _ ఇబేకాదుు వీరు రచించిన పద్య మేది
చూచినా వీరి కవితాశ కి కనబడుతుంది,
కలిగినదానినీ
క్రీ, న్. మండపాక పార్వతీశ్వర శాశ్రీగారు ;: ఆంధ్ర
సంస స్మతేసాహిత్యమందు మంచి పాండిత్య మగల కవులు,
3(9
ఫస. ఉక్సతలోో కొంతవరకు (క్రై వాన స '0(ప్రదాయములను అను
పరించికాకీ అయినా ఫౌావలోన్వు ఫావాలలోన్వు రచన
బోను కల్పవలోేను నవ్యసాహిత్య లక్షణములను అనుస
కించినవారు. విరి గేయములు భారతి మొదలయిన షి
వికి రచనలలో సుజనామోదినిి
హె ధాకృష్ణ సంవాదము సావిత్రి సత్యే
తము, [పేమ వీరి కవితా సామర్థ న్రైమును తెలియజేయును,
రి ప్రభాకర శాప్రగారు !—వ్యావహోరిక భాపావాద
మువకు దొడ్డసహాయులై నవారు... వీరు (పొచ్యలిఖక పు పుస్తక
జాలాకాలము పనిచేసీన ఆంధధ్రసం స్కృతే
ప్రాకృత భాహిపండితులు. (ప్రావీన గద్యరచన వ్యావ
హాకిక భావలోనే సాగినదని రామమ్లూర్ది పంతులుగారు
హాంజాాారములో చా
నిరూపించి అప్పకవి మొదలయిన లాతమణకుల లతేణగంధ
ములలోని వచనములు కథలు, వ్యాసములు పురాకోతి
హాస సంబంధముగల రచనలు “మొదలయినవి=వాడుక
నున్న వి= 'సంగ్రహించ్చి గద్య చింతామణి సంప
తించుటలో ans ఎక్కువగా తోడుపడిరి శాస్త్ర
గారు ఆం ధ్రశబ్దముల స్వరూపము అర్థము నిర్ణయించుటలోన్సు
(ప్రావీనకావ్యములను సంప్రతించుటలోను గొప్ప (ప్రతిభ
గలవారు. వీరు కేవలపండితులేకాక మృధుమధుర భావనను
కావ్యరచన సాగింపగల కవులు, విరి ఖండ కావ్యములలో
కొన్ని ఫారతిలో (ప్రకటితములైనవి, అందులో మూకాళ్ళ
ముచ్చట విశ్వాసము కడుపు తీపు కపోతకథ మొదలయి
నవి పీకి భాషా సౌస్థవమున్సు రచనలోను కల్పనలోనుగల
"నేర్చు పద్యాల నడకలోగల పొందిక మొదలగు కవితా
లక్షణములను స్పష్టముగా కనబరుస్తూ ఉంటవి.
కవికొండల చేంకటరావుగారు ;_- భావులోన్సు భావము
లోను ఊవాలోన్సు కల్చ్పనలోను సర్వస్వతంతుడు,
ప్రకృతిలోగల (పతివస్తు సువు వీరి కవితకు వివయముకాగలదు,
వీకికి | ప్రామీన సంప్రదాయము లతో గాని, (ప్రావీనభఛందస్సుతో
ని పనిలేదు. ఫావమున కనువైనభావ్క భాపకనువై న
ఛందస్సు పీకికి కావలసినది. వీరి పద్యముల నడకలో వీరి
Au గాము వీరి ఆవేశము కనబడుతూ ఉంటవి. వీరు
చంచము, మాతృ దేశ సంకీ కు జనపదములు విలాసిసే వైన
కేయము మొదలగునవి,
కీ శే, 'పెనుమర్తి వెంకటరత్నంగారు:_--వీ5 జీవితము పన్న
వయస్సులో 28 ఏండ్లు నిండినంత నే ముగిసిపోయినదిగాని
లేకున్న నవ్వ సాహిత్యకవులలోో ఎక్కు_వ (పఖ్యాతిపొందగల
కవ్రలు. “నా హృదయ సౌరభము ల
తాను గొనిపోవు దశదిశాంతములడాక ; నా యెడదలోని
శాంతే శృంగారగీతి స్వరములనుదాటి _మోగు నిశ్శబ్దరీతి” యని
వీరు తమ “ అడవివూవు ” అనే గేయములో. చెప్పినట్లు
వీరి పద్యములు వీరికిగల కవితానైపుణ్యమును (ప్రకటిస్తూ
ఉంటవి. వీరు ఈ వీన్నవయస్సులో రచించిన పద్యాలు
ఆ నేకము పత్రికలలో (పకటితములైనవి, _ నీతినుభ్య రత్నా
పణము ముఖ్యమైనవి, స్స
గంధవపహారాజు్య
కొడాలి ఆంజనేయులుగారు :---ముద్దుముద్దుగా పద్యరచన
సాగించగల నిపుణులు, “నీకు వైరాగ్య వృ త్తియేల 22
అనీ సన్యాసిని సంబోధిస్తూ రచించిన పద్యాలలో కొన్ని
'సన్నాసీని మరల గ్మృవాసా। శమమునకు రపి! ంపగలిగినటున్న వి,
వీరి ంక్తిహకుపలని జావములు సరి రిస
అయినా (కొ త్తఅందము సమకూరుష్తూ ఉన్నవి. “జైలులో
చందమామినునార్చి వీరు రచించిన పద్యాలలో “కితిని
నీ శెట్టియార్థాభిపిక్తుడైన నూలుపోగొక్క_టిచ్చి సంతుష్టి
చెందు ; హర్ష ముక్రాశుల సువర్షహారములను గూర్చి చేనిప్పు
డర్పించుకొంటి ౧ అని చెప్పినట్లు సువర్ణహారముల గహూర్చ
దగిన పద్యాలు నవ్యసాహి త్యానికి అర్చించారు.
అనేక
కొన్ని ంటినిమాతమే (పకాళింప
నోరి నరసింహశాస్రిగారు ౩ ఖండకావ్యాలు
రచించినవాశేకాని ఏవే
జేసుకొన్నారు. (పకృతికాంత నిత్యమూ నారి అల్మలా .
వెలుగుతూ వారిచేత “ తామనగ్ని వర్షాం తప పసాజ్వలంతీం ”
ఇత్యాదికంగా ధ్యానము వచేయించుకొంటూ ఉన్నదట,
“ఆ మెనవ్వు నా హృదయములో (పతిధ్వనించినప్పుడే కాని
ఇప్పుడు కావ్యము చెప్పలేను ” అంటారు కాన్ర్రీగారు,
గాని వీరి నవనీతము భాగవతరణము, సోమనాథ విజయము
మొదలయిన రచనలు వీరికి నవ్యసాహిత్య రచయితలలో
మంచిస్థానమును ఈయక తప్పవు,
శ్రీరంగం శ్రీనివాసరావుగారు (అథ): వ్య కీ కి చైత
న్యం సంఘ వైతన్యంగా మారుతూవున్న దన్న భావనతో కష్ట
జీవులతోనిండిన సంఘమునుగురించ్హి అందులోను కార్మికులను
గురించి గేయాలు విన్నవారి గుం జెలు అదరించేటట్లు రచన
310
శ్ర
సాగిస్తున్నారు. వీరి “ ఒకర్నాతి లో ఉహాతీతములై న
భావాలకు వీరు పరుగులెత్తే ఆశయము కనబడుతుంది.
* కావాలోయ్ నవకవనానికి * అని నవకవిత అసే గేయ
ములో వీరు
"పేర్కొన్న విషయాలు ఆదర్శంగా “పెట్టు
అంతకంతకు వీరు అతివా స్తవిక కవితకు గీ
రథునివంటి వారయినారు,
కొన్న వి,
“ శీనితముంతా
శివలం సూకో్యోదయా లలోను, చంద్రక్యోత్స్న లలోను,
నూత్న కిసలయాలలోను నిభృత మెనట్లు”” భావించి,
మల్లవరపు విశ్వేశ్వరరావుగారు తమ
“పచ్చని
పరుల జయ్యాలలో-మునవ్చటనూగుచు మురియుదమోయా
_--రావోయీ ఓనా పియుజ్యా రావోయీ ” అని తేమ
తొలిగయము రచించిననాటనుండి "నేటివరకున్ను ఛందళ్ళా
స్తోలుగాన్సి లక్షణ (గంథాలుగాని ముట్టుకొని ఎరగని *
భావకవి, “ఆ తొలినాటి నా బాలగీతఠం, నా ైపేమగితం
అంతర్వాహినిగా నాలో అణగిముణగి (ప్రవహిస్తూనే
ఉంటుంది, అది మరవాందిననాడు నా కవిత్వవాణి
అంతేరిస్తుందని అంతరాత్మ “హెచ్చరిస్తుంది అని వీరంటారుః
వీరి రచనలలో శాంతినిశేతనమందు వీరు సంపాదించిన
సంస్కృతి గోచరిస్తుంది, “ ఏనాడు? గంఫీరమెన స్రావము
చిన్నమాటలతో చ్చితితము,
మును కన్నులకు కట్టినట్టుంటుంది,
వై(త్రము=వాసంతవిలాస
శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి (ఎడమపక్క)
శీ నండూరి సుబ్బారావు (కుడిపక్క)
నబ్యనావాత్యము
ఇం[ద్రకంటి హనుమచ్చాన్త్రిగారు వా మొదట కొంత
సంస్కృత పరిజ్ఞానం సంపాదించుకొన్న తర్వాత ఆంధ్ర
భా పాఫిమానము కంది "తెలుగు కవిత్వం (పారంఫించారు.
భావకవిత్వం అంకే ఏమిటో వారు తమ గురువుగారి
సలహాచప్పున ఏకాంత నేవ, దాని వీఠికా చదివితెలుసు
కొన్నారు. దాని ఫలితంగా *ఒకనాటిగీతి? రచించి
భారతిలో (పకటించార ; పిమ్మట ఆంధ్ర (పశ సి పద్యాలు
కొన్ని రచించారు. ఆవని (ప్రేయనీగీతాలుు విరవాగీతాలు
"సెక్కు_రచించారు. తెలుగునుడి సూటిగా పలకాలంకే
వృత్తాలు ఊాపచరిం-చవని పాల్కురికి నోమ నాథుని ద్విపదర-చన
(వోద్చలం పాచ్చుకాగ్యా “జాను తెనుంగు?” గయము
ములను తెనుగువిణ పాటలను రచించడానికి (పారం
భించారు. * ఏపువ్వు వూసిన్యా ఏపాటపాడినా ఎందుకో
ఈహృదయ మింతే కళవళపడును ?” అనే పద్యంతో
(పారంభమయినసది వద్ది తెనుగువిణ, పాండిత్యంతో
కూడుకొన్న కవిత్ 5 రసవంతగా ఉంటుంది, వీరి మెత్తని
హృదయానికి తగినట్టుగా వీరి 'రచన మృదువుగా సాగినది,
కర్రా చంద్రశేఖర శాస్త్రిగారు :=_ సంస్కృతాంధ్ర భాసా
పండితులయ్యు (పావీన లాతణిక సంప్రదాయముల కే
బద్ధులు కాక, స్వేచ్భరీతుల నవ్య కవిత్వరచనలు సాగించి
అ నేక గేయములు పద్యములు కథానికలు రచించి వివిధ
రచనలలో సామాజిక
సంస్క_రణాఫిలావ ఎక్కువగా స్ఫురిన్హూంటుంది, సాంఘిక
షృత్రికలలో (ప్రకటించి నారు, వ్ద్ర
దౌొష్ట్య్రములకు గురియయిన కస్థజీ వుల చరిత్ర విహయములు
హృదయ విదారకముగ వర్ణించగల నేర్పరులు, అందుకు
వీరి * ఎడా=పెడా; ఫితుకబాలుడు * మొదలగు రచనలు
నిదర్శనములు,
వీరు పెని చెప్పిన ఇం. హా, కాయన్రిగాయు. కనకదండి
గోపాలకృష్ణ శాస్త్రిగారు మొదలగువారు హో ధ్యాయులు,
ఒక “తరగతి” లోని వారని చెప్పదగ్గవారు.
కీ. శే భోగరాజు నారాయణమూర్రిగారు :__- విజయనగర
సంస్థానమునందలి _ ఆస్థానకవులు,
చాలకవిగారు అనేవారు, వ్ రచించిన ఖండ కావ్యాలలో
“పండుగకట్న ముి భాపావిహయములోను ఫావాలలోను,
సాంఘీక కథ ెత్తుకొని కావ్యర-చనకు తగినట్లుగా ఒప్పించ
'డములోను కళా నైపుణ్యముగల కావ్యము, వీరి కంకణము
బాలాకాలము వీరిని
311
మలాబేవి అెనీ నవల వీరి
ఇంకా అనేక
:—నవ్య సాహిత్య
జాము రచించిన బాటు పద్య
న కృతులలోని పద్యములు పొడి
కం సభ కార్యాలు " జరగుతున్న వాలేదా అన్న
వం రాకు త
గ rt సయులకూ
ఉండదు కార్య నిర్వాహకులకూ
తండడదు. అర్గ్షం విప్పిచెప్పకుండా స వ విన్నవారికి అవగాహాన
మవృ్చకూ ఉంటుంది. చమత్క్బృతిలేని పద్య మొకటి
ఉండడు. చక్కనిధారు తియ్యని పలుకు రసంతే మైన
పావనము (పతి పద్యములోను కనబడుతూడంటుంది. పద్య
కదన (పాపేన లక్షణ సంప్రదాయాలను అనుసరించినా
భావాలు un మొదలయిన లక్షణాలన్నీ నవ్య
&h
కొడవటిగంటి వేంకటసుబ్బయ్యగారు :== సాహి తీ'సమి
[బారంబించిన తొలిదినములలో "పెద్ద క్చేళగల ee
a
కవి. విరి ఆతిథ్యము, ఫికువ్రు, సెలయేరు చూచినవారికి
పీక వొదకవులు “కాగలవారన్న నమ్మకము. కలునకపోదు, .
గాని ఆధ్యాత్మిక వి ద్యాజిజ్ఞాసువు లై కుటుంబాన్ని సంఘాన్ని
వీరిజాడ తెలియదు, _ వీరి
కృతులలో ముఖ్య మెనది సంధ్యారాగము.
బొడ్డు నాపిరాజుగారు :---అనేకంగా పద్యాలు గేయాలు
వీరి తోలి
రచించి ఆం ధలోశకానికి సుపరిచితులయినవారు,
"కావ్యము “ విపంచి ” (ప్రబంధరచనలో సాగినది, “కాత్యా
యని” నవ్వ సాహిత్య రచనలో వికసించినది. వెన్నెల,
చందమామ మొదలయిన గేయాలు రోసవంతేములు. ఉఊతము
— 0
కావ్యమనదగిన కాత్యాయనిలో కొన్ని కొన్ని భాగములు కడు
చక్కని రచనలో ముద్దులు మూటకడుతూ ఉంటవి,
వీర రచనలు మొ త్తముమాద అన్నీ మృధుమధురములు,
కసుసున్నిత మై "మెన ఫావాలతో ఇంపుగా ఉంటవి,
శిస్యజన వ్యవహారసిద్ధ సిద్దమైన
మ్ బాలహ్నదయములను ఆకర్షి స స్తూ కథలు
రచించగల చేరు వీరికలవడినంతమట్టుకు మరియేవ్వరికిని
అవారమెనది 9
అలవడలేదనుట అతిశయో _శక్లీకాదు, ఈ విషయము' పాల
సారస్థతేములో "తెలియచేసినాను,
సాహిత్య కవ్రులలోగల స్థానము నిరాపీస్తున్నాను. వీరునో
కవితాధర్మము లెరిగినవాశే ;
_ ఇక్కడ వారికి నవ్య
కవి తాహృాదయముగలవానే 3
కవిత్వము సాగించినవాచ్వే కాని వీరి పద్యాలలో సైతం ఏవి
అవే “ నెమలికన్ను ’
క్ర
“ వ్యర్థయత్నములు అనే
“ఏందుకో యీ
బాలహృదయము అ 'నాకర్షి స్పవో.
వంటివి చక్కగా. సాగవని,
గేయములో వీర
లెందుకో * అన్నట్లు (పశ్నించుకొన్సి కొంత తడవు “వాన
ముదనుదాల్సి కూర్చుంటిక ” అన్నట్లుండ్కి * ఎందుకో
యీ మానమూనుట- ఎందుకో యీ మాంద్య్వమంత్కా పోయి
సాంఘిక సేవచే స్తే
తేమ జీవితమింక బాల సాహిత్యంకోసం
కనబడుతుంది.
వ్యర్ణ యత్నము
2
పుణ్యముండునుగా అన్నట్లు తోచి
వినియోగిస్తున్నట్లు
సేవ
వీరివలె కథలు
దీకీతులుగారు నవ్యసాహిత్యమునకు చేస్తూఉన్న
కనుల "నేకులు గలరుగాని,
తి చెప్పగలవారుగాన్సి చిన్న పిల్లల భావనలో (వాయగలవారు
గాని ఎక్కువగాలేరు, వీరి రచనలలో ముఖ్య మెనవి: ఎకాదక్కి
శబరి లక్క_పిడతలు మొదలయినవి.
డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు:.__వీరు నెతేము నవ్య
సాహిత్య కవిత కొద్దిగాసాగించినవాశేకాని ప్రీ ప్రతిభ
భాహాపొండిత్వ విహయంలో ఎక్కువగా పరిణమించినది,
అంబ లేక మొండి శిఖండి, అశ్వన్థామ, అచ్చి లేక కాపువలప్పు
"పెండ్లి మొదలయిన (గ్రంథములు రచించి నవ్య సాహిత్య మున
కర్ప్సించినారు.
కీ శే,
సంస్కృతి ఆంగ్గసారస్థత
పాండిత్యముగల రచయితేలు,
ములను రచించినవారు కారుగాని రచించిన అడవిమ ల్లైలు
యనమండ నారాయణమూర్షిగారు వ మంచి
ఆం(భభాపా
నీళు ఎక్కవగా కావ్య
విజ్ఞాసము
రూపలి అనే "కావ్యములనుబట్టి వీత మరికొంతకాలము
సజీవులై డన్న యెడల ఇంకా ఎక్కు_వగా నవ్యసాహిత్య
మునకు ఖండకావ్యములను రచించి అర్పించియిందురని
తోవకమానదు,.
(శ్రీపాద స్మబహ్మణ్యకశాసగ్రీగారు "కనులు కారుగాని కవు
లకం కును నవ్య సాహి త్యాభివృద్ధిక ఎక్కవగా కృషిచేస్తున్నా
రని చెప్పవచ్చును. వీరిభాహ సౌంకర్యములేని శుద్ద గోదా
312
@
వరీతీర శిష్ట్రజన వ్యవహారసిద్ధ మెనభావ్య అందులో జీవకళ్య
శక్తి ఎంకవరక్రగలవిో మాడవలెనం కే వీరి కథలు వ్యాస
ములు చదివి తెలుసుకోవచ్చును, వాడుకభాషలో వీరి
వలె కళొాకాశలముచూపి రచనసాగించగలవారు ఎందరో
లేరు, ఆంధభాపాఫిమానము సైతము వీరికి మెండుగా
గలదు. వీరి చిన్న కథలు నాలుగుఫాగాలు నవ్యసాహిత్య
పరిహత్తువారు (పకటించి నారు,
కీ శే, అక్కిరాజు ఉమాకా న్తముగారు :—ప్రాఐన సంప
జాయానుసారగము-గా ఆం(ధ్రసంస్కృృత పాండిత్యము ఎక్కు
వగా సంపాదించుకొన్న పండితులు, ఇట్టి పండితుల
ఆదరమువల్ల వ్యావహారికాంభభాసా (ప్రయోజనము ఆంధ్ర
లలో ఇవాలామందికి నచ్చినది, (డీనాథుని పలనాటి వీర
చరిత్ర పీరు సంపతించ్చి దానికి విరు రచించిన ఊపోర్ద్యతము |
ఎన్న దగిన విమర్శక (గ్రంథము,
తేగా లొోాలుకొునట్లు రచించినారు,
"తేట "తెలుగు మాటలలో
వీరి పల్నాటి పీతల
కథలు (త్రిలింగ చిన్నకథలు కథారచనలోగల వీరి కళా
నెపుణ్యమును "తెలియజేయగలవు,
పంచాగ్నుల అదినారాయణశాక్రిగారు := నవ్వ సాఫీ త్యా
నికి ఆభార్యపీఠము నలంకరింపదగినవారు. (పావీన సంప్ర
చొాయానుసారంగా ఆంధ్ర సంస్కృృత్మపాకృత పాండిత్య
మలవరచుకొన్సి (పాఏనాంధ్ర భాపాలక్నణము గు_ర్టెరిగ్సి
వ్యావహారిక భాసావాదమును మనసార సమ్మతించి, నవ్య
సాహి త్యాశయముల నంగీకరించి ఈ నూతనోద్యమముల
శంటిని వ్యాపింపజేయ డానికి ఎక్కువగా కృషి-చేసీనవారు,
నవ్య సాహిత్యపరిపత్తువారి వార్షి కోలత్సవములు విజయవంత
ముగా సాగుటకు కార్యదీక్నవహించేవారిలోే వీరు పేర్కొన
దగినవారు. యెంకి పాటలలోగల కవితావిశేషములను,
కళా నెపుణ్యమును ఎక్కువగా ఉస్టడిస్తూ వీరు రచించిన
వ్యాసము చదవదగినది. వాత్సాయన 'కామస్యూత్రీములను
"తేట తెలుగగలో అనువదించిరి;
మును రచించిరి,
చక్కని _లెలుగువ్యాఖ్యాన
వీరి వ్యాసములు భారతి (ప్రతిభ మొదలయిన పత్రిక
లంద నేకములుగా గలవు. (ప్రతిభ మొదటి సంపుటి మొదటి
సంచికలో (ప్రకటిత మైన వీరి వ్యాసములో నవ్యసాహిత్య
వికాసమును గురించి చక్కని వివయములుగ్నలవు,
ణి. జామవాగారు :--కవితావిశారదు కవికోకిల విరుచాం
నవ్యసాహిత్యము
కితులు, పదలాలిత్య
ము ఫావశాంభీర్యము
ఏరి రచన లన్నిటను
కనబడుతూ ఉంటవి,
వ్రి కృతులలో ఫీర
జెసి "మెచ్చుకోదగిన
చిన్న కావ్యము, గబ్బి
లములో అనేక నూ
తనభావాలు. కలవు.
ఇవిగాక స్టప్ప కధ
ఖండ కావ్యములు 9
శ్రీ జమ్ములమడక మాధవరాయ
శర్మ,
న్
భాగములు పద్యములు మొదలగుగవికూడా వీరి సామర్థ్య
మును తెలియజేయగలవు,
సంస్కృత పండితులు.
తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారు : వీరికి చేశాఫి
మానము ఆం(ధాఫీేమానము "మెండు, అది వీరిర-చనలన్ని
టను కనబడుతున్న ది, గాంధీజీ ఆత్మేక భథనాభారముగా
ఎత్తుకొని రచించిన “కావ్యము, 'దేశ-దరత్ర, ఆంధ్రుల చరిత్ర
ఆం(ధ్రవీరలు మొదలగు విషయములకు "సంబంధించిన పద్య
ాలిలో రచితములయినవి, అందలి
భావములు ఆవేశేఫూరితములు; విన్న వారికి సైతము ఆవేశము
కలిగింపగలవు,
ములను పికసి
ములు దక్కని
వ్ర్రి రాష్ట్రాగానము ఆంధ్రుల హృదయ
౦పచేయగలదు,ః
నవ్యసాహిత్య నవజీవనముకంకును నవ్యమెన. “అతివా స్తవిక
కవిత అనేపేర నవ్యసాహితీ (పవాహమందు వేరగల ఒక
పాయ బయలుజేరినది, దీనికి భగీరథునివంటి వారయినారు
(శ్రీరంగం (శ్రినివాసరావుగారు ఆ పాయలోమునిగి ఓల
లాడుతున్న కవులలో (పఖ్యాతిపాందినవారు విళాఫ్రరం
యువరాజా (శీ రావు వేంకటమహీపతి గంగాధర రామా
రావుగారు. పీరు రచించిన తరంగములు చినుకులచిందులు,
తీరనికోరిక=* తరువాత మొదలయిన గేయములు వీరి కవిత్వ
సామర్థ్యమును తెలియజే_స్తవి, “= (నామరహిత)మే
రచన అఫూర్యమెనది; అతివా స్పవిక
శ్రీ పిఠాపురం కవితకు చెందిన (గ్రంథము, అందు
యువరాజావారు లోోపద్యం గద్వంకాకుండ్యా వింత
అ రమైన సంగీతంతో (కొత్త క్రభావాలు
ఇంచి, మాడుమాటల్లో ముప్పది తళుకోలూూ, మూడువందల
40 313
"కాని
నిజము
యూావీించాలనీ యత్ని ౦చాను.
త వికలుగకేదుఅఆని విరు (వాసుకొన్నారు.
కావచ్చునుగాన్సి ఇందుకొన్ని కావ్యాలలో కొందరితో షాటు
షు
సంఘజీవితమందుగల సమస్యలు
కలిగిన అవవన
గజ ts) న్ను పాయ పెత్తి
క్రభాశె ప్రణయ చరాపీషూ చ్మి తించారు, వి రచించిన
కూ ణు లె
వాటకములు ఆలోకమునుండి ఆహ్వానము, స్పర్ధ త్యాగము-
కూడా ఆధునిక సంఘఘజీవికమునకు సంబంధించినవే, అవి
ఫీతిని బోధించన్సీ అవినీతిని బోధించనీ ; ఆ విచారముతో
పనికేక కళొపోవణణయే ముఖ్య భర్మ ముగా “పెట్టుకొని రచిం
విన వాటకములు. సొఠకలోకము 'మెచ్చుకొంటున్న దా
లేకా అన్న చింకధమైనాలేకుం డా "కావ్యరచన సాగించగల
స్ు స్వతంత్రులు సౌవాసులు ఈ రాజకవులు, “పాడి
నానొకపాట ఆడినానొకయాట 3; ఆటకు పాటకు అర్థమే
కేడంచు ఎవశివరొ ఏమేమె ఎగిరిపడారు 3 ఎందుకా
కోపము + ఎందుకా తాపము? ఆటకేనా ఇంత అలజడై
పోయింది పొటెకేనా ఇంతమండిపోయాత 2” అంటారు,
తనకృతి లోకంలో నిలుస్తుందా లేదా అన్న చింతతో నిరు
తాహము పొందరు. * మంచిది నిలుస్తుంది చెడ్డది నళి
స్తుంది కాల మేచేస్తుంది ఆ పని” అనీ “కాలోహ్యయం
నిరవధిర్విపులాన పృథ్వీ * అనిభవభూతి పలికినట్లు, పలికి
వైర్యం పొందుతారు, (శ్రీ యువరాజావారు రసజ్ఞులుగాన్సు
సహృదయులుగాను మ్మాత్రమేకాక తమ రచనలవల్ల కవితా
వైపుణ్యము సంస్కృ తిగలవారుగా సైతేము ఆంధ్ర కవి
పండిత లోకానికి సుపరిచితులు,
(శ్రీరంగం నారాయణవాబుగారు!--- అతివా సవిక కవితా
ధర్మమును పాటించిన కవివర్ణములోనివారే అనవలెను. వీరు
రచించిన రుధిరజోగతిగేయాలలో వీరి
'తారాజువ్వలవలె మనో చేగంతోమిదికి ఎగరిపోయేఫావాలు,
స్త్ కట్టుబాట్లకునూ లొంగని పద్యరచన భె”పా పయో గాలు
ఆ రుధిరజో్యోతిలో సామిభేని అనేగేయ
6
మందు “సూరన ఆడిదాన్న్వి తీక్క_నఖగాన్ని , పేలిన బిజూ
వూరు ఫిరంగిగుండ్కు నా గుండె [”
బాబుగారు,
కనబదక వి,
అన్నారు నారాయణ
ఉన్నవ లక్ష్మీనారాయణగారు, గరిమెళ్ల సత్యనారాయణగారు,
కొండపల్లి జగన్నాథదాసుగారు, నేదునూరి గంగాధరంగారు
"మొదలగువారు జూనపదగీతాలు, స్వరాజ్యగితాల్కు సాంఘిక
పురాణేతిహాసికగీతాలు పండితపామర జనరంజకము?ా
రచించి (పఖ్యాతిపాందినవారు,
గుడిపాటి వేంకటాచలంగారు :__ భాహలోను భావ.
లోను సర్వ్ర్వన్వతం(త్రులు; స్వేచ్య్చానురాగవిహారసిద్రాంతా
మోదకులు. వీరి రదనలోను శై లిలోనుగల వీరి ప్రత్యేకత,
విశిస్టత వీరి గ్రంథములందు గోచరిక్లూ ఉంటవి, (కొత్త
ఫక్కి_ని వీరు చీత్రాంగ్కి సావిత్రి మొదలగు నాటకము
లను (స్ర్రే మొదలగు విమర్శక గంధములన్సు అనేకకథల
పుస్తకములను తమ సాంతవాడుకఖాపులో కళానై పుణ్యము
(ప్రదర్శిస్తూ రచించారు. '
మల్లాది విశ్వనాథశర్మగారు :==- ఆంధ్ర సంస్కృత పండి
తులు, ఆర్య ఫభాహెపరిచయమ్యు ఆర్య వాబ్మయ పఠనము
ఎక్కు_వగాగలవారుు ఇంటర్మోడియేట్ చదువుతూ
ఊండిన విద్యార్థిదశలో నే వ్యావహారిక భాషపానాదముతో పరి
చయము కలుగజేసుకొని అందు కనుకాలముగా పద్యాలు
కథలు మొదలగు రచనలు సాగించినారు వీరి (పతిభ
ఏకాంక నాటకరచనలో ఎక్కువగా పఠిణమించినది. 80
నాటకము లవరకూ రచించినారు. అందు కొన్ని మ్నాతేమే
(పకటితేము'లై నవి,
మల్లాది అవధానిగారు :- విశ్వ నాభశర్శ్మగారి పుకులు;
బాల్యమునుండిన్ని తండ్రిగారితోకలిసి సహాయరచయిత
లుగా రచనానై పుణ్య మలవడజేసుకొని ఇప్పుడు స్వతంత్ర
రచనలు ఎక్కువగా సాగిస్తున్నారు.
డాక్టర్ బుర్రా శేషగిరిరావుగారు: వీట వ్యావహారిక
భాపూవాడమును సాగించిన రామమూర్తి పంతులుగారికి
(ప్రథాన సహాయులు అనేక విమర్శను
(పకటించ్చి విమర్శకా(ోసరులన్న (పఖ్యాతిపొందిన విద్యాధ్ధి
కులు, రాజరాజ నరేంద్రుడు బొొబ్బి లికథ అభిపేకరూపము
మొ॥! నాటకములు గయములు రచించినారు,
కథలు
నాటక రచనకు (ప్రఖ్యాతిబడసిన కీ శే, పానుగంటి
లత్షీనరసింహముగారు సువర్ణ శేఖా కథావళిన్సి మాడపాటి
వానుమంత రావుగారు మల్లి కాగుచ్చమను కథలను కీ “శే,
అక్కిరాజు ఉమాకా న్లముగారు (తిలింగక ధలన్వు (శిపాద
సుట్రహ్మణ్య కాశ్రైగారు పూలదండ 'అనుపేరను కొన్ని
కథలను నందిరాజు చలపతలిరావుగారు నూరు వినోధకధలాూ
వ్యాసములు
314
“తనాలీ రామలింగనీ హాన్యకథలు, మర్యాదరామన్న కథలు
భోగరాజు నారాయణమూ _ర్థీగారు అక్బరు కథలు ఇంకా
అనేకులు ఇట్టికథలు రచించి (పకటించిరి, గాన్కినూతన
ఫక్కిని కథానికలను కథొకాశలముచూపినూ రచించిన
వారిలో సిద్ధహస్తులు చింతాదితీ తులుగారు మునిమాణిక్యం
నరసి ంహారోవుగారు, మల్లాది రామకృష్ణ శాశ్ర్రీగారు కొడ
వటిగంటి కుటుంబరావుగారు 'మొదలగువారు,
నవలలు
_వంగబేశమందు గత 19 వ ఫతాబ్టాంతమునుండిన్ని జాతీ
యతావేశము ఎక్కు_వయినది $ వంగదేశ విభజనముతో
(1905) అది మరింత చెలశేగినది. అప్పుడు అం్రయువకు
లౌేకులు కలకత్తాలో విద్యార్థులుగా ఉండి అక్కడి విశ్వ
కళా రీతులకు -చదువుకొనుచుండిరి, పిమ్మట కొందరు
రవీంద్రుని విశ్వభారతినిసేవిన్తూ శాంతిని కేతన మందు ఉన్నత
అప్పటికి రమేశచందదత్, బంకిమ్
చంద్రభట్టోపాధ్యాయ విడ్యాసాగరాది రచయితల నవలలు
(పఖ్యాతిపొందియుం డెను ; ఆం ధవాజ్మయమందు (ప్రాచీన
“కావ్య లమణముల ననుసరించి రచితములై న పద్య కావ్యములే
“కాని గద్యరచనలు తక్కువ; అందులోను నవలలు కడు
కొద్దిగానుం డెను, కీ శే, కందుకూరి వీశేశలింగముగారి రాజశేఖర
చరిత్రయేకా బోలు మొదటి తెలుగునవల, అదియెన్యా “తెలుగు
'సంఘ జీవనమును ఎత్తుకొని రచించిసా, కొంతవరకు ఆం
భావలో గోల్డ్స్మిత్రచించిన *వికర్ ఆ ఫ్ వేక్ ఫీల్డ్ అనే
నవలకు అనుకరణము. పిమ్మట వారి అనుయాయులై న
చిలకమ_ర్డి లత్మీనరసింపాముగారు వంగ రచయితమొన
దత్తుగారి “లేక్ ఆఫ్ పాక్టు” నవలను అనువదించిరి ; తరువాత
రామచం[ద్రవిజయము “మొదలయిన నవలలను తెలుగునాటి
సాంఘిక జీవనమును (ప్రధానవిషయముగా ఎత్తుకొని రచిం
చిర, పిమ్మట నవలారచన (క్రమ(క్ర్షమముగా అధికమగుతూ
వచ్చినది, గాని రచయితలు తమ నవలలను అచ్చువేయించు
కొనుట కష్ట మైనది,
విద్య నభ్యసించినారు.
ఈ 20 వ శతాబ్దపు నవ్యసాహిత్యయుగములో (ప్రకాళక
వర్దములవారు బయలుదేరి గద్యరచనలకు “కావలసినంత
(పోత్సాహమిచ్చి "పెద్దల జీవితములు వివిధశాన్ర్రముల
'సంగ్రహాములు, నవలలు మొదలయిన గద్య, గ్రంధములను
(పకటిస్తూ వచ్చిరి,
కక గాని" హే అస
వాటిలో “ముటదటిీది విజ్ఞానచంద్రికా (గ్రంథమాల, ఇందు
(ప్రాచీనకవుల శతకములు నవలలు మహాపురుషుల జీవిత
ములు భతికరసాయనళారీరారోగ్యాది శాప్రుములకు
సంబంధించిన [గ్రంథములు (పకటితేములయినవి. నవలలతో
చేలాల సుబ్బారావుగారు రచించిన రాణిసంయు క్ట భోగ
రాజు చనారాయణమూ ర్థిగారు రచించిన విమలాబేవి
"మొనని.
నవలారచనకు ఎక్కు_వగా ఊపచరించిన (పకాళశకవర్షములు:
ఆంధ్ర పచారిణీ (గంథనిలయముు సరస్వతీ (గ్రంథమాల,
"మొదటిది నిడదవోలులో పుట్టి పిళాపురములో విజృంభించి
నది. రెండవది రాజమ హీం।| దవరములోపుట్లి వృద్ధిలోనిఃి
వచ్చినది, మొదటిదానిని ఎక్కువగా వృద్ధిలోనికి తెచ్చిన
వారు వేంకటపార్వతీశ్వర కవులు ; శెండవదానిని లేవె త్తి
పోపిస్తూడన్న వారు అద్దేపల్లి లమ్మణస్వామి నాయడుగారు,
రెంటను వంగనవలల .అనువాదములు అనుకరణములు ఎక్కు
వగా బయలుచేరినవి, టి ప్రస కై స్థలాంతరమునగలదు,
ఇదివరకు స్వతంత్రించి ఆం(ధ్ర సంఘమునుండి కథావస్తువు
చెత్తుకొొనీ ఆం(ధసాంఘిక జీవనమును (పతివీంబింపచేస్తూ
రచించిన నవలలు అత్యల్పముగా ఉన్నవనియే చెప్పవలెను.
ను రాఘవరావుగారు రచించిన అపరిచిత అనే నవల స్వతం
(తించి రచించీనదేకొని అందులోనీ కథావస్తువు ఆంధ్రసంఘ
జీవనమునకు ఆంధ్రుల ఆచార వ్యవహారములకు 'సరిపోయినదీ
కాదు, సాంఘిక నవలలను రచించినవారిలో
సిద్ధహస్తు
అయినవారు ఊన్న వ అమ్మీనారాయణగారు. వీరి మాలపల్లీ
తెలుగువారి జీవితము అందులోను పేద కుటుంబముల
వారిజీవితము పొత్రోచితమేన వాడుక భావలో రచత
మయిన స్వతంత్ర రచన,
యణరావు అనే నవల్క విశ్వనాథ సత్య నారాయణగారి
“వేయిపడగలు చెలియలికట్ట నవలలు కళొకాళలమును ఎక్కు
వగా (ప్రదర్శించిన రచనలు, మొక్కపాటి నరసింహశా స స్స్
గారు రచించిన బారిష్టరు పార్వతీశ మెనేనవల హాస్యరస
(పథా ధానమైనది ; చక్కని రచన,
అడవీబాపీరాజుూగాకి నారా
భమిడిపాటి న కా పళ్వరరాసుగాలి హాస్యరస ప్రధానమైన
రచనలకు “పిట పేరు పొందినవారు, వీరి రచనలు అన్నియు
హాస్యరస య్. యుండును, = జయపురం
మహారాజులుంగారిచే * హాస్య(బహ్మా ' అను బిరుదు నందిరి,
31
ఆరయ్రసర్వస్వము
నీక రచించి భారతి మొదలగు పత్రీకలలో (ప్రకటించిన
నిజం అప్పుడు ఇప్పుడు
వ్యాసములలో అవును
పుస్తకములను, హాస్య నాటకములయిన బెగు
చాగ్కు వీరి
నాటకములు నాటక 'సమాజములవారుు ముఖ్యముగా వార్షి
కచదటతపలం మొ!!వాటిని (ప్రక ఓించిరి,
వోత్సవ సమయములందును. ఎక్కువ (ప్రదర్శింపబడి (పళిద్ధి
పొందినవి, గోదావరి జిల్లా తెలుగ నుడికారము వీరి
[గ్రంథములు చదివి ఎక్కువగా 'తెలిసికొనవచ్చును, కల్పన
లోను రసవంతములయిన సన్ని వేశేయల నేర్పరచుటలోన్సు
సాంఘీక జీవనమును (ప్రతిబింబింపచేయుటలోను వీత చక్కని
కళాఫిజ త కలవారు.
కొవ్వలి లక్షీనరశింహారావుగారు = ఈ రోజులలో
ఓక్క ఆంధ్ర దేశమంటే కాదు ఆంధ్రులు ఎక్క_డనున్న
అక్కడ (ప్రత్యమములయిన వీరి నవలలు 150కి పగాగలవు,
కొందరి దృస్టిలో క రైల్వే సారస్వత ” మయినా ఇంతటి
ప్రచారము పొందిన నవలలు మరిలేవనియే చెప్పవచ్చును,
యని పేర్కొన్న రచయితేలేకాక సదయ విహంగమ్యు
(పతీక్కు వనలమ్మీ మొదలయిన గేయములను రచించిన
రెండుచింతల అక్షీనరసింహళశావ్రిగారు క వ J
అకలి లక్కీసరనింహశాత్రిగాద :. ఆంధ్రజార్షవర క్ర
కుసుమాంజలి "మొదలయిన (గ్రంథములను రచించిన
కొమాండూరి కృష్ణమాచార్యులుగారు ; విరపా రచించిన
మొక్కపాటి కృష్ణమూర్తిగారు ; కలువలు జానక్షిపేమ పాల
పిట్ట మిణుగురు పురుణ్కు వెలుగు “మొదలగు (గ్రంథములను
రచించిన చేకుమళ్ళ కా మేశ్వరరావుగారు; గళ్ల వకవ నవి రచిం
చిన పురాణం కుమార రాభవశాన్తిగారు; చాలగీతావలి, పరిషత్
కన్యక్క భారతీశతకం మొదలగునవి రచించిన గిడుగు వేంకట
సీతావతిగారు ; రామ[(ప్రీయ్క. వేంబు మొదలగు కథానికలు
రచించిన తాతా కృొష్ణమ్హూర్హీగారు ; _ కదంబము రచీంచీ;
కవిమ్మితులు ; ఆభథారములు రచించిన అందే నారాయణస్యామి
గారు; గేయగుచ్చ్చము రచించిన సబ్న వీసు గురునాథరాపుగాలు ;
కొంతకాలము (కిందట “చాయి అను
సంపొదకులుగానుండిన, అనేక గేయములను
ష త్రికకో
క థానికలను
“మాత్ర వాణి ’
ఫితుకవృదయము,
రచించిన _ఐల్పూరి స్నుబ్రహ్మణ్యంగారు;
ష్య తికకో 'సంపాదకోలుగానుండన,
వీరధర్మం, అంధ-గాయకుడుు మొదలగు కథలను నాటిక
అను గేయములను రచించిన కరా (వథాకరరావుగారు;
వై తుబిడ్డ నాటకమును రచించిన నబ్నవీసు రామారావుగారు ;
అశ్రుగీత్సి నీకోసము మొదలయిన అనేక 'గేయములను కథ
లను రచించిన వన్యాల వేంకటరంగనాథరావుగారు ; అంజలి,
ఆరాధనము మొదలయిన అనేక గేయములను రచించిన
జంధ్యాల పాపయ్యళా న్రగారు ; (పాఠః కాలము-- సంధ్య "ముద
లయిన కావ్యము ోయములను రచించిన దేవరకొండ చాల
గంగాధరతిలక్కుగారు ; నిరాళ్ళ్ మహాయ్మం "మొదలయిన
పద్యాలు గేయాలు రచించిన వావిలాల సోమయాజులుగారు ;
'సంకాంతికల్స గాన మాధ్ధుర్కి దేవా! "మొదలగు “గేయము
లను గీతికలను రచించిన కొనకళ్ల వేంకటరత్నంగాటు ; అనే
కంగా గీతాలు, గేయాలు, నండీదాసు అనే గేయనాటిక
రచించిన దాలాంత్రవు రజనీకాంతరాపుగారు ; (పేమ ఆళాగా
నము, మబ్బుల్లారా మొదలగు గేయములుగల (పీమరాగ
మును రచించిన సెనుమర్తి కామేశ్వరరావుగారు ; అనేక గేయ
ములన్కుగనాటికలను నించిన తల్లావజ్జి ల కృ త్తివాస తీర్టులుగొరు;
ఇంకా అనేకులు నవ్య సాహా త్యాభివృద్ధికి తోడుపడినవారు
కలరు, ఇక్కడ అవకాశము ఇవాలనందునవారి ప్రేళ్టు
వాత రచించిన (గ్రంథముల పేళ్లు కెలియకేయలేకపోయినం
దురు చింతీస్తున్నాయు,
విషయ సంగహము 1___శతక రచనకు పునాది
బుగ్వేదము : ఆంధ్రశతక (ప్రారంభము ; దశకము, వింశతి,
“తకము మొదలగు విభాగములు ; ఏదో ఒకే విషయమునకు
ఏంబంధించిన పద్యావళి; దేవశాస్తుతి, నీతి, శృంగార, వైరాగ్యము
మొదల్గగు విషయములు ; వంగూరి సుబ్బారావుగారీ శతక్రక్రవుల
ర్మితలో ఆరువందల శతకముల పరిశీలనము ; మొదటి
తెలుగుళతకము ; (ప్రతి కవిన్ని సాధారణముగా శతక రచనతో
కవిత (ప్రారంభించినట్లు కనబడుతుంది ; శతకరచనమునకు గౌర
వము తక్కువ; శతకములు సాధారణులకు ఆదరణీయములు.
స్ట తకమనగా సూటు పద్యములుగల కావ్యముని యగము,
య జ ర
అ పద్య మున కాపద్యము ఇతర పద్యము అ ఆెపీ.కు లేక' "ఏవో
ఒక విషయము ఒక భావము ఫూర్జిగా కలిగి ఉంటుది.
-316
అన్నీ పద్యములున్ను ఒెకే మకుటముకలీగి గానీ లేకగాస్సీ
ఏదో ఒక పెద్ద విషయమునకు సంబంధించి వుంటవి, ఒకే
మకుటముగల బుక్కు_లున్నూ, ఒకే జేవతకు సంబంధించిన
బుక్కూ_లున్నూ బుగ్వదములో అనేకముగా గలవు.
కనుక శతకరచనకు తొలి బీజము
శతక రచనకు పునాది బుగ్వేదములో నే కనబడుతుంది.
యు గ్వేదము (పొకృతములో పదేసి పద్యాలు
చొప్పున పదిదశకాలుగల శీతకొ
లున్నవి, ఒక్కొక్క దశేకములోని పద్యములు ఒక్కొక
విపషయమునుగూర్చి రచితములై వుంటవి, సతకములేశాక
"ఫక్కు,వందచల పద్యములుగల కావ్యములు గూడా (పొక్చ్ళత
ములో కలవనుటకు హోలాని స ప్పశతి నిదర్శనము,
ఈ సంప్రదాయము ననుసరించియీ ఆంధ్ర సారస్వత
ములో నైలేము శేతకరచన వెలసినది, (ప్రారంభములో
శతకములు దేవుని స్తుతించుటకే ఉఊద్చేశించినట్లు కనబడును,
ప్రతి పద్యమందున్ను ేశవాది నామములు స్తోత్రములలో
ఉన్నట్లు కనబడుతూ వుంటవి, (పొకృతములో చేసిన
దశక విభాగమ్యు మన్నారు * కృష్ణ
ఆంధ్రశతక శతకము * మొదలైన శతకములలో
_ రచన ప్రారంభము కనబడుతున్న ది, కొందరు దశకము
నకు మారుగా వింశతి నియమము
పొటీించినారు. దశకముగాన్సి వీంశతిగాని ఏదో ఒక
ఉగ్గిష్టమైన వివయమునకు సంబంధించి వుంటుంది. ఇస్తే
"పకిర్క..వందలుగల పద్యావళికి 'నెతము తెలుగులో శతక్యయేు
అంటున్నాము, అందుకు వేమన శతకళమే నిదర్శనము,
జేనున శతకములో 700 పద్యములు కలవు,
తక మంటు సరిగా నూరు పద్యములే ఉఊండవలెనన్న నియ
నము పోయి నూరుకం క ఎనై నైనను ఎక్కువ పద్యములు
ఫుండేవచ్చునను నియమ _ మేర్పడీనది, (క్రమక్రమముగా
కధ శతకములు (ప్రల్యేశవ్య క్రీత్వము కలిగి లోకుల ఆదర
మును పోరదినవి,
రానురాను
పండిత్ వంగూరి సుబ్బారావుగారు రచించిన శతీక కవుల
నరి(ల్రేము చదువదగిన (గ్రంథము, వారు ఆరువందల ఫతకము
శ్రోత్ర కవాజ్మ యము
అను పరిశీలించీనాము, "కాని వెయ్యి శతకములు అయినను
ఉండి ఉండును, 12వ శతాబ్లమునాటి వాల్కు_రికి సోమ
నాథ విరచితే మెన వృషాధిపశేతేకము మనకు “తెలిసినంతవరకు
ఆంధ్ర సారస్వతములో (పావీన
తమైన శతకము, పొల్కురికి
సోమనొథ్టునివటె సే సాధారణముగా
మన ఆంధ్రక వులందరున్న్నూ తమ
కవితారంభదశలో కనీసము ఒక
శీతేక"మినా రచించినట్లు కనబడుతుంది, (ప్రతికవిన్నీ ఉ్్త్తమ
(వతికవిన్ని శతక
రచనతో కవిత
(వొరంభించెను.
కావ్యము రచించుటకు ఫూర్వము కొన్ని చాటు పద్యములు,
శతకములు అభ్యాసముకిరకు రచించి ఉండవలెనని ఊహించ
ఆం(ధలాకణీకులు మాత్రము (పబంభముల కిచ్చినంతే
గౌరవము శతీకముల కిచ్చినట్లు కనబడదు, విన్న కోట
"పద్దన్న శీతకములను మం ద్రకావ్వములలోే చేర్చి నాడు,
_ అప్పకవి మాత్రము కొన్ని శతేకము
శతకమునకు లను (ప్రమాణ (గ్రంథములుగా పరగ
గౌరవము తక్కువ హించి అందలి (ప్రయోగములు లవ
అములుగా చూవించినాదు,
శతకర.చన సాధారణముగా సులభ శెలిని ఉంటుంది గను
కను అందులోని విషయములు భక్తిరస (పధానములుగానుు
సాంఘికములుగాను ఊంటవీ గనుకను శతకములు సాధారణ
ముగా లోకులందరికినీ ఆదరణీయములుగా వుంటవి. అందులో
భక్తిరస (ప్రధానమైనవి దాశరథీశతకము, కృష్ణ శతకము,
భ_క్ట్ష చింతామణి శతకము మొదలై నవి. నిత్యము పొరాయ
గా వర్మించుకొ చేవారు "వేలకొలది
శతరములు గలరు, వేమన కతకము సుమత్రీ
సోధారణులకు శేతేకము పిల్ల లకుకూ డా బోథపడే
ఆదరణీయములు ెలిలో ఉన్నందున నేటికినీ ఆవే
ఎక్కువగా బడులలో వ్యా ప్రీచెంది
యున్నవి,
ఒక పట్టికలో కొన్ని ముఖ్యమయిన శతకములను
“పట్టికలు? ఆను 7వ అనుఖబంధములో శృరో్కో-ంటున్నాము.
317
వ
ల సి
వివయ సంగవాము “వీరశైవులు, మత్రచారి
ముకోనము జనసామాన్యమునకు బోధపడే జానుకెలుగున
పద్యాలూ, పాటలూ రచించుటకు (ప్రారంభించినారు.
రచనకు పూర్వము పాట పుట్టినది ; తెలుగు పొటలు (ప్రజాదర
ణము పొందినవి ; నవ్యసాహిత్యమందు (సజొవాజ్మ్యయ "మొక
ముఖ్యమైన శాఖ; ఇందు పదవాజ్మయం గురుజాడ అప్పారావుగారు
పునరుద్ధరించిరి ; బసవరాజు అప్పారావుగారు
వున్నవ లక్ష్మీనారాయణ, నేదునూరి గంగాధరం గార్ల చాన
పద గీతాల సేకరణ కృషీ; ఆధునిక పదాలు రాజకీయ సంఘ
సమస్యలకు సంబంధించినవి, రై తుభజనావళి, (క్రొంతీ గీతాలు,
గేయ గుచ్చములు మొదలగునవి; నేటి పెక్కురు ఆంధ్రకవులు,
రచయితలు,
పద్య
నీదహాసనులు ;
థ్ =
రాం ను కెలు/స పద్యాలూ, పాటలూ ఆెనేకము మన
కున్న వి. అసలు ఈ జానపదవాబ్మయమును సృష్టించినది
విదములూ పాటలూ రచించినదీ ఆరంభములో (ప్రజలలో
పజ్ఞానోదయం కోసం మతే(పచారం కోసం=వీర -కెవులు,
పీర్నకెవపు ఉద్ధృతం తక్టగానే
అదిమాలపడ్క రానురాను పురాణ
(ప్రబంధముల కే (పా బల్య ము
అధిక మైనది. అయినప్పటికిన్నీ జన
'సా*మాన్యము హృద్య ముగాను, చెవికింపుగాను ఉన్న జాను
_ వ re తెనుగు కీర్తనలూ,
మత్మపచారంకోనం
వీరశె వులు
ప
బాటలూూ
రగడలూ ఆదరిస్తూనే
వచ్చినది; అది గమ
దాలూ,
నించి (పజానురంజకం
అంతేకాక,
అవీ రమణీయముగా
ఉండటంచేత రళడల
ను మధ్య మధ్య తమ
"కావ్యములలో (పబం
భధ కర్తలు చర్పుకు
శ్రీ నేదునూరి గంగాధరం
తెలుగులోని జానపదగీతములు 4000ల
వరకు సేకరించిన భాషాభిమాని.
న్నారు,
“పద్యముకంట పదమే ముందుప పుట్టిందని సాహి హిళ్య
మినూంసకుల ఆశయము, నాగరకత (ప్రారంభములో -
318
జావా జయ ము
3
నాట్యము. పుట్టింది. మనుషులు పగలంతా కష్టపడి
రాతి నలుగురూ రూల్లానముగా
పాట పుట్టక. కాలము గడీ కేటప్పుడు నాట్యము
(పారంభ మనుతుంది, [క్రమేణా
కూని రాగము బయలుబేరుతుంది. ఆ తేర్వాత మనస్సులో
మాట బయటకు ఆనేటప్పుడు లయ యీర్చడుతుంది. ఆ
కబ్లజా లమే పాట అవుతుంది.”
(పపంచములోక లా అతి (సావీనమైన 'వేదసంహితేలం
వివిధ ఛందస్ఫులలో ఉన్న పాటలు. జానపద సాహి
_ త్యమనే జాతీయవాబ్మయములో ఊర్ళికోనిద్రు కుశలవ
కుచ్చల కథ్స దేశింగమహారాజుకథ్య బొెబ్భిలిసొట్క “పెద
నామమ కథే బాలనాగమ్మ స్
తెలుగు పొటలు బాలచంద్రుని వీరగాథ "మొదలై న
(ప్రజాదరణము. వెన్నో ఉన్నవి. ఇవన్నీ ఉద్రేక
పూరితంగా ఉంటవి. తర్వాత
సంగీత పాఠకులుకూడా స్తుతించి పాడుకుంటూడండే
త్యాగయ్య కీ రనలర్కా క్నేత్రయ్య, సారంగపాణి పదాలూ
"మొదలై నని (ప్రజాదరణ పాందగలిగినవి. ఈ పదక గ్గ
లందరిలోనూ జాతీయత చిత్రచి త్ర రూపాలలో (ప్రతివించిక
మవుతున్న ది. పండితాదరణము _ లేకపోయిన ప్పటి కన్నీ
వొరలు ఇచ్చిన పాలకన్నా అడుగడుగునా
ధరణి ఇచ్చినపాలం మేలన్న ట్లు (పజాదరణమువల్ల సే
పదవాబ్మయము విక సించినది.
ని ఇపంగల
ఈ
ఆధునిక నవ్య సాహిత్యంలో పదవాబ్మయనమునకు (పొడు
నిల్చినది కీర్షిశేసులయిన గురజాడ అప్పారావుగారు... వీరు
'జేశాఖిమానము వర్ధిల్లి చేశము జొన్నత్యము పొందాలంటే
తప్పకుండా కవితే కోకిలములు జూ ్రణియూనము పురి
కొల్పటట్టు,
“ అకులందున అణగిమణేనీ
పదవాజ్మయం గురుజాడ కవిత కోకిల పలుకవలెనో యు,
అప్పారావుగారు పలుకులనువిని 'దేశమందఖి
పునరుద్ధరించిరి. మానములు మొల శ్లవలెనేయి.”
అనిన్నీ, 5 పదవాబ్మయముమాద నీళు
లా
- కన్ను వేసి అపహాసిఠచే పండితుల నుద్దేశించి
“కొయ్యబొను లు మెచ్చుకళ్లకు
పోమలులు హెళిక్కు నాల అనిన్నీ చెప్పి
ఈ నాజ్మయానికి ఒక విశిస్టత జిగీ సమకూర్చారు.
సీకి పుంతలలో నే పోయి అనేకపదాలు రచించినది
కీ చే. బసవరాజు అప్పారానుగారు.అసలు భారత జాతికి కీ
zn
sto
: ఫములాగ నిలచిన గాంధి మహాత్మునిమాద 6 కాటయ
తే చేమినూ గాంధి కోమనై. పుట్టితేనేమి అనీ;
న్
“నల బాడే- గొల్ల పిల్లవాడే * -ము1లగు
సిద్ధహస్తులు నుకుటములతో ఆయన (వ్రాసిన
బసవరాజు పాటలు ఆబాల గోషపాలమూ
అహ్పారావుగారు పాడుకుంటూ"సే ఉన్నారు, ఇటే
ఈ కవి (ప్రతిభకు నిదర్శనము ఇంకు
పణాటు (వాసినవారీలో చెప్పవలసిన (ప్రసిద్దులలో ఉన్నవ
లశ నారాయణగారు కవి కొండల సెంక(ట్రానుగారు
షీదునూరి గంగాధరంగాము మొదల నవారు,
జేశయులో రాజకీయ 'సంచలనముతో స్వాతం త్ర్యపిపాస
'సెలకేగుతున్న ది. గరిమెళ్ల సత్యేనారాయఃణగారి “మాకొద్దు
తెల్ల నొగతళయు. ఆెన్గేపొట ఆంధ చేశమంతా అల్లుకొని
కంక
పండించో -కాాప్పీ అన్నానికి కరవ్రున పడి
ల కస్టాలు పోచాలన్నీ
కస్టాలు ఫోవాలనీ | కాగిన 0 వ్య క్షులకో థన
బోయి కలవు పృథ్రంచినగి, పోయ గింజలు
చేదు కొని అన్
పోచున్న ఈ “కాలంలో క గ్గు
టౌ
Ew
కార్మి
ఇచావొమయు తీగ్ప్పూ ఇప్పుటి దొరా NS థన నధాస్య విగజన
ఇడి భింగాొలగ్
- “pd
టా న్ని el శేయమయు ట్ (ప సూర వాద fa)
శ్రీలవాజ్మయము
అలో నాటుక పోయినవి, కష్ట
ఆధునికసదాలు నివారణమునకో, ఉఊల్లాసమునకో
సంఘసమస్యక ఉదయించే కవిర్యములోన్సు "నేటి
సంబంధించినవి. కవి జీవితములోను (క్రొ క్త క్రా ర్త
భావములు ఉదయించ్చి నూత్నా
"దేశమును సృష్టించి ఖావములే చితేచిత్రమలైన రసా
కృత్తులతో ఆ కవుల కావ్యములలో సుమియిస్తున్న వి,
రైతుల కష్టాలను చూపించి వాటి నిర్మూలనకు మార్షమును
సూచిస్తూ (వ్రాయబడిన సేకరించి ఆచార్య
రంగాగారు “కైతు భజనావళి ” అనే సంపుటిని (పకటిం
ఇట్టి పద 6 (క్రాంతిగీతాలు F
న గేయననము మొదలై న (గ్రంథములు,
పదాలను
బారు. సంగ్రహములే
పె “పేర్కొ_నినవారుగాక తుమ్మల వెంకట్రామయ్య,
నార్ల వంక చళ్వరరాను, శెట్టిపల్లి వెంకటరత్నం, చిభమా
మిళ్ల విజయ సార్గసారథి, దున్రూరి రామిరెడ్డి, (పయాగ
అల్లూరి
నేటి ఆంధ వదకవులు అప్పారాన్రు చదలవాడ పిచ్చయ్య
గార్లు ఆకలిమంటలు, అబ్దగఫీరత,
కాలీలరాజ్యం, ఆవేదనాన్ని అనే వివిధ శీర్ణి కల (కింద
ఆేళ వీరి రబనలన్ని ంటిలోను
ఆవేశము సృజనాశే కి ప్రస్పుటంగా కనిపిస్తుంది, ప్రయాగ
కోదండ రామళ్యాస్త్రే
పదములను (పక దించారు.
నరసింహ హాశ్యా స్త్ర గారి పాటలు "లేడియోద్వారా తరుచుగా
పాటల నాశెర్శి స్తున్న వి.
మొత్సముమోద మన సారస్వతముళలో పదాలదొక (ప్రత్యే
కళ్యా వెసాను,
4. ప్రైలవాజయ ము
దువన్నేర్తు రురు పూరుషుల్ బలెసె
శాస్త్రంబుల్ పఠిందించుచో,
నడుమన్నేర్తురు శతృ సేనల ధనుర్వాపార
ముల్ నేర్పుచో,
నుదితోత్సాహముతోడ నేలగల రీయుర్విన్
డతీష్టించుచో
ముదితల్ నేరగరాని విద్యగలదే
ముద్దార నెర్పించినన్.
తీ చిలకమ రి కవీంద్రుడు,
నిషయ సంగహము :._. మొదటి ప్రకరణము స్రీ
విరచితములు -ఆదికాలమునుండిన్ని ఆంధ్ర స్ర్తీలలో విద్యావతులు
గలరు. నారాయణభట్టు కూతురు
కుప్పమ్మ, కోన బుద్దరాజు కూతురు ఆంధ్రకావ్య రచయిత్రులు ;
కృష్ణ దేవరాయని కూతురు మోహనాంగి మరీచి పరిణయమును,
రామాయణమును రచించిరి ; రఘునాథనాయకుని
వారాంగనలు ; రామభదమ్మ గొప్ప పండితురాలు, కవయిత్రి ;
రంగా "జమ్ము రచించిన (పబంధములు ; మధురవాణి, సౌందరీ దేవి
రచించినవి ; ముద్దుపళిని రచించిన రాధికొ సాంత్వనము, మదన
సాతవాహానుని థార్య ;
మొల
శా
319
ఆంధ్రినర్వన్వము
సుభద్రమ్మ శతకము, దండకములు ; తరికొండ 'వేంకమాంటి
రచనలు : బిండిబానమ, రత్నాంద, అమ్మణీఅమ్మాక్క, వేమూరి
శారదాంది, అలి వేల మంగమ్మ, రాణీ చెల్లాయమ్మారావు రచించి
నవి; 20 వ శోతాబ్దమందలి బండారు
అచ్చమాంబ, గుండు అచ్చమాంది మొదలగు 200 క్ర పైగా
స్రీలు, 400 కుపెగా వారిగంథములు; కవయిక్రులు ! కొటికల
పూడి సీతమ్మ మొదలగువారు కొవ్యములను, గేయములను;
మాణిక్యాంది, జూలూరు కలళమ్మ మొదలగువారు నాటకములను
రచించిరి ; నవ్యసాహిత్యగీతాది (గ్రంథ రచయికులలో చావలి
బంగారమ్మ, తల్లాప్రగడ విశ్వనుందరమ్మ మొదలగువారు;
కథలు, నవలలు రచించిన గ్రీలు ఎక్కువగ్గా ఉన్నారు ;
జయంతి సూరమ్మగారి సుదక్షీణాచరిిత్ర స్త్రీలననలలలో మొదటిది
కాబోలు సాార్రీల పష్మతికలు హిందూనుందరి గృహాలక్ష్మీ
మొదలగునవి ఎక్కువగా (ప్రచారములో నున్నవి,
రచయ్యితులు థ్
రెండవ ప్రకరణము స్రీలకె విరచితములై న (గంథములు;
చింతాదీక్షీతులుగారి వ్యాసము ; ద్రీల పాటలలో మునువటివి
లాలిపాటలు, జోలపాటలు, గుమ్మ డిపాట, పురాణకధల పాటలు
మొదలగునవి పోయినవిపోగా, నిల్చియున్న వి నందిరాజు చలపతి
రావుగారు మొదలగువారు (ప్రకటించినవి. ఆ ఫాటలలోని
లక్షణము.
స్ర్రం(ధ్రుల చరిత్రలో ఆదిశాలమునుండిన్ని విద్యావంతు
అయిన్న ్త్రీలు కలరని చెప్పవచ్చును, బృవాత్ కథామంజరి
గుణాఢ్యునివద్గనుండి అందుకొని సంపితించిన ఆం(ధ్రరాజు
సాతవావానుడు మొట్ట మొదట సంస్కృతభావ బాగా.
శెలియనివాడై ఊం డేననిన్నీ, అకేనిభార్య సంస్కృత సాం
డిత్యముగల విద్యావతియనిన్ని తెలియజేసే కథ మొకటి
కలదు, ఆ ఇరువురు భార్యాభ లున్న జలక్రీడ లాడుకొను
సమయమున రాజు రీనపెకి జలములను చిమ్ముతూ ఉండూ
ఆమె *“మోదకై సాడయి” అని పలికి
నది, ఉద కై;=ఉాదకము లతో, మా
తాడయ=కొట్ట వద్దు; అని ఆమె
అన్నది, మోదకై ;=కుడుములతో, తాడయ=కొట్టుము;
అని రాజు అర్థము చేసుకొని వెంటే మోదకములను
శెప్పీంచి హాస్యాస్పదుడయ్యెనని కథలో ఉన్నది,
సాతవాహనుడు,
నన్న యభట్టుకు సహాయముగానుండిన నారాయణభట్లు
లు
కూతురు కుప్పన్ము దొడ్డ కవీశ్ళషురాలట, గాని ఆమె రచిం
చినచేరీ మనన లభ్యముకాలేదు ద్యిపద రామాయణము
320
-
రచించిన రంగచాఖునికి సహాకారిగానుండిన కోనబుర్ధి రొ
కూతురు ((కీ* శ, 1280.12
నారాయణభట్టు.కోన నాటిది) బాల్యమంచే విధవ
బుద్దిరాజు కూతుళ్లు తన దుస్పితికి అనుగుణముగా ర
ం ౮ '
చిన కరుణరస్మ పథాన పద్యము
కొన్ని 16 వ శతాబ్ద్రమున కృష్ణ దేవరాయల అస్ట్రదిగజః
లలో నొక డైన అయ్యలరాజు రామభ ।ద్రకవి తాను రచిం+
సక లక థాసారసం్య్రపామందు చేర్చుకొ-నెనట !
కృష్ణ దేవరాయని కూతురు మోపానాంగి మరీచ్చిపరిణం
మను శృంగార (ప్రబంధమును రచించి రాయల ఆస్టాన పం
తుల సభలో చదివించి పండితుల మెప్పును బడనీనః
1509-30 లో చెలసీన కుమ్మ
మొల్ల కావ్య శెలిని రామాయ;
మును (ప్రబంధముగా రచించినది
ఆంధ రామాయణము లన్ని టను 'మొల్లరామాయణమ
మృదుమభుర శెలిని సామాన్యులకు ,నితము సుబోధకమ॥
నట్టు రచితమగుటచేత 'జేళములో ఎక్కువగా వ్యా చెం!
యున్న ది, -
మోహనాంగి ఇ మొల్ల
_తంజాన్తూరి నాయకులలో 1680-1640 చాటి రష్టునా?
నాయని పోషణలో ఉండిన వారాంగనలందు కొందర
పండితురాం(డ్రును కవయి(తులును గలరు, అందులో
రామభ(ద్రమ్మ రఘునాథనాయని వీరవ్మిక్రమములన్వు విద్యా
వినోదములను కీ ర్లిస్తూ రఘునా థాభ్యుదయ మనే కావ్యమును
సంస్కృత భావనలో రచించెను, ఆమె కత లేఖ్ళినీ విద్య యం
దును సమయలేఖినీ విద్య యందును చతురురాలు, సంస్కృతే
మేకాక్క అరు పాక్ళతములన్కు ఆం(ధభావను చక్కు_గా
నభ్యసించిన విద్యావతి, ఈ ఎని
రామభ్యద్రమ్మ, మిది ఫాపులందును కవిత్వము చెప్ప
రంగాజమ్మ, గల (పజ్ఞావతి, అందుచేత ఆమె
మధురవాణి, సాహిత్య సామాజ్యమం దగ
సౌందరీ దేవి. కీభము నలంకరించి యుండెను.
నుగలనారనిన్ని వీణ రావణపహా "సము మొదలయిన యం(త్ర
ములు వాయిస్తూ మధురముగా "గానాలాపమువేశ్సే వారనిన్ని
వారిని రఘునాథుడు
ఎక్కు_వగా ఆదరించి
వారికి కనకాఫీపేకము
వేస్తూ ఉండేవాడని
న్ని తెలియవచ్చినది,
వారిలో రంగాజమ్మ
మన్నారు దాస విలా
సము ఉసా పరిణయ
ము అనే ₹0డు (పబం
ధములు రచించినది,
వీటి (వ్రాతప్రతులు
(శ్రీమతి బండారు అచ్చమాంబ,
క్రీ శే, లక్ష్మణరావు పంతులుగారి
సోదరి, అబలా. సచ్చరిత్ర రత్నమాల తంజావ్లూరి సరస్వతీ
శ (గంథకర్తి9, కీ. శే. రాలు, పుస్తక ఫాంఢాగార
ములో కలవు, మధురవాణి సంస్కృతమున రానూ యణము
న్ను తెలుగున నెపధముు కుమార 'సంభవమున్ను రచించెను,
సౌంచరీబేవి, అల్లాడభూపతి సింహాన రేంద్రవిలాసమ నే (ప్రబం
ధమును రచించెను, ఇది చెన్న పుర (ప్రాచ్యలిఖిత పుస్తక
భం డాగారమందున్న ది,
తంజావూరి రాజులలో-నే 1765 నాటి (పతాపసింహుని
వేళ్ళ అయిన ముద్దుపళిని రాధికాసాంత్వన మను శ్చేంగార
(పబంథమును రచించినది, (గంథమంతా మృదుమధుర
ఇ లిలో ముద్దు లొలుకుతూ మనోహరంగా ఊన్న ది, అందలి
క్పంగారరస పథాన మైన పద్యాలుకొన్ని నేటి వి ద్యాధికు
లకు అ'సభ్యములుగా కనబడవచ్చును
గాని ఆ దేశమం దస్పటివారి అభి
రుచుల. కనుగణముగా నుండైనని
చెప్పగలము. సునూరు 1810 లో
మదిన సుభ చాయమ్మ కొన్ని శతక
ములు దండకములు రచించెను,
అందులో "కేశవశతీకము, కృష్ణ శతకము ముఖ్యమయినవి,
ఈమె గోడే నారాయణగజపతిరాయణింగారి
సుమారు 1840 లో వెలసీన తరికొండ వేంకమాంబ ద్విపద
లలో భాగవతము రాజయోగసారము,
యణమున్ను వేంకటాచల మాహాత్మే మను (ప్రబంధమున్ను
రచించెను, 1550లో బండి బాపమ మోనావ్నీ ఫత్రక్ష
మున్ను 15/0 లో రత్మాంబ వేంకటరమణ శతకమున్ను
ముద్దుపళిని, మదిన
సుభద, తరికొండ
వేంకమ, బండి బావమ
మొ॥[.
వాసిస్ట్ర రామా
మేనత్త,
ట్రైలబాడ్మ యము
1891 లో అమ్మణి అమాళ్ కృన్ణశకకమున్ను , 1891లో"
వేమూరి శారదాంబ మాధవ శతకము నాగ్నజితీ పరిణయ
మనే (పబంధమున్ను 1592లో పి, అలివేలమంగమ్మ
పద్మినీ పహాంసునిగానవినోద మే గేయమున్ను 1900 లగే
3లికాని రాణి చెల్లాయమ్మరావు పార్థసారథి కతకమున్ను
రచించినారు,
ఈ 20 వ శతాబ్దము (పారంభించినసరికి అబలాసచ్చ
రత్ర రత్నమాల్క వీదకుటుంబము వచనరూపమున రచించిన
బంగారు అచ్చమాంబ శమంతకమణి, రామేశ్వర యాత్ర
చరిత్ర సత్క_థామంజరి "మొదలయిన వచన గంథములను
రచించిన గుండు అచ్చమాంబ
మహిళా కళా బోధిని, పాత్మివత్యము
నుంగళహారతులు రచించిన ప్రలు
గుర్త లత్నీ నరసమ్మ ; భగవత్కీ_ ర
నలు రచించిన :; నండూరి డీలక్షుమ్మ; బాలబోధ వ్యాకర
20 వ శతాబ్రమందలి
రచయిత్రులు
ణము రచించిన (శ రంగమ్మవిదుసి “మొదలయిన విద్యావ
తులు కొంతవరకు నవీన విజ్ఞానమును (గ్రహించి నూతన రచన
లకు (త్రోవ చూపిరి ఈ £0వ కతాబుములో చదువెరి
గిన శ్రీల సంఖ్య నూటికి నాలుగుకంకు అధికము కాక
పోయినా వీరిలో (గ్రంథములు రచియించినవారి సంఖ్య
సూత్రము ఉతాహకరముగానే ఉన్నది, ఈ నూతన
యుగములో కొత్తగా వెలసిన గద్యరదన గశ్ర్రీలను ఎక్కువ
గానే ఆకర్షి ంచినది, కథలు నవలలు, వ్యాసములు మొద
లయిన గద్యరచనలున్నుు శతకములు ఖండకావ్యములు,
(పబంభములు పాటలు పదాలు మొదలయిన పద్యరచన
లున్ను రచించిన ప్ర్రలసంఖ్య 200 కో ఎగా ఉండవచ్చును,
వీరి (గంథములన్నీ 'మొత్తముమోద 400 క పెగా నుండునని
చెప్పగలము,
పద్య కావ్యములలో శతకములు రచించినవారు కొందరు
కలరు. కొటికలఫవూడి సీతమ్మ 1008 లో సాధురషణ
శతకము రచించెను. అంతేకాక లేడీజేన్ గ్ర అను ఆంగ
కావ్యము ననుసరించి 1915 లో ఆంధకావ్యమున్ను
అహల్యాబాయి. ఉఊపన్యాసమాలిక, ఉన్నశ శ్రీవిద్య,
కందుకూరి వీరేశలింగం చరిత్ర మొద
కవయితులు లయిన నవీన (గంథములున్ను రచిం
శ చెను. కాకాణి వేంకట నరసమ్మ
కృష్ణ కందార్గములు (1913), కశ్లేపల్లి వెంకట నరసమ్మ
41 321.
వరల గ కరకయు. (1914 కే. లమ్మమ్మ ఆదివిష్ణు శతకము
సే
(19131, కెటికల "పెద్దకులశమ్మ కందార్హ నక్ష త్రమాల
శాంజపట్ కచక మ్మ కంళకేతకమయు (1916); వెస్ తె
శకము (1918) మోదవరపు
ఫై క డాబలకీక్టేర సతక్షము (1919) రచించిరి.
స్
4 జ గీ
లై (త కుడ జ జని
tba
"al
పక కాంచనపల్లి కవకమ్మగారు ఎక్కువగా విద్యా
గ్ శ
చా క్ల pe అందు ఒర
విజ్వాన్ పరితమలో ఉత్తీర్ణరాలై, చెన్నపురి
న్ ప్రా ముతో ప్.
కృజౌమేకికౌ చర్వకళాతాలలో ఆంధ్రభాపాధ్యాపకురాలుగా
జి
నున్వ్వామ వకు అమ్మతవల్సి, గతమబుద్ద చరిత్ర ఆంధ్ర
ద అ
శాకరండోలఅమ్ము చేవయా నా(తాంతర్షత పద్యమన్తావళ మొద
అయిన గంళమయలు రచించికి యం, రంగనాయకమ్మ
కులనీదళ కకకయను కాదాటి న రసమ్మ వరదరాజశతేకమును
కొందేళ్టాడి సుందరమ్మ పుం ండరీకరామ శతకమును జొపహారా
(&
రామశేతేకమున్కు పీ, వేంకట "సీతమ్మ
వనము కవులమ్మ
జం శ్ర
శ స న. గ నో క ॥ ఇ
గజాగహారది శతకమును ఇటివల రచించిరి. పాటలు
స షు
(కుండి పాటలు మంగళహారతులు లాలిపాటలు, భక్షి
వ 3 3 ) ర
“మొదలయిన నవి రచించిన శ్రీలు ఎక్కువగా
నున్నాయ వారిలో కరస సమ్మాళ్ రచించిన కల్యాణ పాటలు
(130 5, జాాలరా రర కలళమ్మ రచించిన య్ దాకృష్ణ
సంవాదము (19110, శెలికపల్లి నరసమాంబ రచించిన శ్రీల
వూజ సాటలు (1913), రుద్రభట్ల లోకమాంబ రచించిన.
భగవ త్చాార్థవలపాటలు (1915, కశేపల్లి వేంకటరమణమ్ము
రచించిన చుహాలత్మీ పటల వంగల వేంకమూంబ
సుష ఇందునుతడే వి రచిం
నున్నవి, 19119 నూమిడన్న సుభద్రమ్మ ద్విపదలో రచిం
లైన అధ్యాత్మ రానూయణకావ్యములో చక్కని శైలి,
కవితా చమతక్య్శతి కనబడును. ఆకాలమండే బ్నురా నూర
రచన సాలి తీ విజయమును కావ్యము పీరుపాంది
సీతారామమ్మ 1926లో రచించిన సతీ
సావి, తియను ఖంచ కావ్యము సైతము మెచ్చుకోదగశగినడే,
వ రచించిన 1899
వే న.
నప, చఆమకాక్ట కప్ప స
లు కొందరున్నారు,
లోకే అనగా ఆ ఆంధ సారస్వతంలో నాటక రచన (వారంభ
మైన కొస్లి సంవత్యరములే బు,మాణిక్యం రావణసయోర
మను నాటకమున్నూూ జూలూరు కలశమ్మ 1909 లో. వ్ర ఫుప్పు
ల్బావతి. సవేబకావలి అనే నాటకములను, 1912 లే
గుడిపాకకి లమ్మీనరసమ్మ స్వయం
వరమే నాటకమునుు 1914 లో
నీరము సుభద్రయాంబ _ సురుచి
విజయమ"నే నాటకముస్సు 1917లో
నాటకములు రచించిన
స్త్రీలు
విస్పంరాజు నీతమాంబ సావిత్రీ నాటకమున్సు ఎమ్, ఏ.
మంద తాయారమ్మ సుల్గానీ కల్యాణమ నే నాటకమును 1918
లో కందాళ చూడమ్మ కములాపరిణయ మనే నాటకమును
రచించిరి 3 గాని ఈ నాటకములలో ఏదిన్నీ (ప్రదర్శనా కం
ముకాలేదు, అందుచేత నేకాబోలు ద్రైలలో ఎవరున్ను
ఇటీవల నాటకములు రచిస్తూ ఉన్నట్లు కనబడదు,
ముద్దుకృష్ణ గారు సంకలికము చేసి (పకటించిన వె తాళిక
లలో ఇావలి. బంగారమ్మ, తల్లా పగడ విశ్వసుందరమ్మ,
సౌడామిని (బసవరాజు రాజ్య లక్షుమ్మ 3) గార్ల పేర్లు నవ్య నీ
హ్త్య యుగమందలి కవయి[తులలో (పధానమైనవిగా కన
బడుతున్న వి, “తెనుగు కడువున పుట్రి చేవదేరిన నుడికారము
ఈమె భావ పోకడలలోనూ, తాటాకుబొమ్మలకు (ప్రాణము
పోసి కన్న విద్దగా చంకను . ఎ త్తగలిగిన పసినాటి తెలుగు
భావన ఈమె ఊహా వీధిలోనూ. ,. ఆహో (ప్రపంచాన ఎంత"
గారడీ ఉన్నదో ఆనందించవలెనంకు “ఆ కొండి” లోని
'చోద్యమునుబట్టి (గహించవచ్చును” $ _ అని బం గారమ్మ
గారి గురించి ముద్దు కృష్ణగారు (వాసినారు, అమె రచిం
చిన ఇతర కములలో = పేర్కో_దగినవి. కప్పతేల్లి పెల్లి, కార్థిక
ఫూర్చిమ, తమస్సు, తల్లాప్రగడ
విశ్వసుందరమ్ము “ అందరాని ఊహా
లకు ఆసీంచే వ్యక్తి కి”, ఈమె రచిం
“ పతిగితంలోనూ అవ్య కృంగా
నైనా ఒక వేదన, గుండె వ. కోయిల కేకవలె
ధ్వనిస్తుంది, ఈమె గీతములలో (ప్రియుడా! ; :
కుపితవిధి అంధకారము ముఖ్య మైనవి, సౌదామిని రచిం
చిన గీతములలో పీయ నిరీమణము చలిగడగడ్క
ఆకాశమున మబ్బు, ప్రణయినీ గీతము, దురదృష్టము,
న . కడుసున్ని తము, మహాగఖీరము;
ఈయమపలుకు; హృదయము, ఒక్కొ... క్క_గీఠం ఒకొక్క
నవ్య సాహిత్య గీతాది
రచయితులు |
న్నేహారుచి,
వాలా (పక స్త 'స్పమెనవి ”
హృదయస్పందనం ౨ అని ముద్దుకృష్ణ గారి (హాంస,.
- నవలలు "రచించిన శ్రీలు ఎక్కువగా ఉన్నారు పీర్రిలో
జయంతి సూరమ్మ గారి సుదతీణా _దర్శితముతో (స్ర్రీల నవలా.
322.
రచన1906 లాగే 'మొదలు"పెట్టినట్టు కనబడుతుంది. 1014 లో
మల్లవరపు సుబ్బమ్మ కళావతి చరిత్ర, కృపాబాయి సత్యనా
ధమ్ కమలాంబు ఎస్, స్వర్షమ్మ ఇందిర 1916లో వి, గ్రని
వాసమ్మ (పియాశ్టేవణమ్బు సేతుసిండార్సి గోపిసెట్టి లమ్మీ
నరసమాంబ నుకేశ్సి సుగుణావళ్తి 1919-21 లో మాగంటి
అన్న వూర్లా చేవి సీతారామమ్యు నవవర్ష స్వప్నము అనే
నవలలు రచించిచారు, ఇటీవల రీలేటి సూర్య (పభాదేవి
ఇందుమతి టబేశిరాబు లమ్మ్మీనరస
నవలలు: రచించిన మాంబ కమలావత్సి ఫులవర్తి కనులా
స్రీలు వతీ దేవి కముద్వత్సి రాధికాచం(డ్రా
వళులుు మల్లాది బుచ్చమ్మ లంకా
పతి కనుపర్టి వరలత్మమ్మ వసుమత్కి ఏ వి పిరాట్టమ్మ
శోభావత్సి ఆచంట సత్వవతీదేవి నునందిన్సి కూచి రామ
ఖ్ నీ
లత్మమ్మ అమల్క పీ, రాజలవ్మమ్మ మదవతి, డి. "సత్య
నాధన్'సతి లలిత్క వీరము సుభద్రయాంబ జాగిలము పులు
గుర లమ్మేనరసమాంబ యోగీశ్వర్కి చిల్లరగా రమణమ్మ రాదూ
(శమము, అట్లూరి 'వేంకటనసీతమ్మ రూపవతి అనేనవలలు
రచించినారు,
చని “పేరో్క్కోబడీన వారుకాక ఇంకా చాలామంది
శ్రీలు గద్యపద్య కావ్యములను రచించినవారు గలరు,
"కేవలము “తెలుగు సాహిత్య (ప్రణారముకోసము వెలువడిన
మాసష్మతికలు = సొందూసుందరి,
సావిత్రి జనానామేగజీన్కు వివేక
ప్రీలు- పష్మతికలు
వత్తి గృహలమ్మీ శ్రీల విద్యాఫే
వృద్దికి ఎక్కువగా తోడుపడి గ్రంథరచన మొ॥నవి సాగించ.
వలెనన్న ఉత్సాహము ద్రీలకు అధికముగా కలిగించినని,
2
మొదటి భాగములో శెప్పినదంతా క్ర్రీలు అందరి
కోసము చెప్పిన (గంథములకు సంబంధించినది. ఈ
భాగములో “కేవలము 'ప్రీలకోసము పిల్లలకో'సము
రచితములై న సాటలు పదాలుగురించి తెలిజేస్తున్నా ము,
ఈ వినయము ఎక్కువగా కృషి చేసీ సనవారు _ చింతా
దీకీతులుగారు, క్రీ శే, గడుగు వేంకట
చింతాదీకీతులు గారి రామమ్లూ ర్రిపంతులుగారికి వారి
వ్యాసము 'సప్తతితీమ జన్మ దిన్గోత్సవమునకు
విద్వాంసులు 'సమర్చించిన వ్యాస
త్రీలవాజ్మ యము
'సంగహములో దీకీతులుారి శ్రీ లసౌరస్టుతమాకే. వ్యాసము
చదవదగినది,
శ్రీల పాటలు చాలాకాలమునుండి దేశములో వ్యాప్తి
చెండియున్న వి, ఇందులో కొన్ని ఎవరు ఎప్పుడు రచించి
నారో తెలియదు. ఏవి తెలుగుబేళమంతట నుగాని ఎక్కువ
"మేరగాని వ్యాపించియున్న వో , అవి బాలా"కాలము నాటివని
చెప్పవలెను. * ఏడవకు నాతండ్రి ఏడవకు నాతండ్రి ఏడి నె
నిన్నెవ్వ శెత్తుకంటారు ని కోీల్రాలనుచు పాడరమ్మా, ఈబిడ్ల
లక్షీ విలాసుడమ్మా ”; గ రాలిపంనకుపొమ్మ లాలిమాయమ్మః
.లాలిముద్దులగుమ్మ. లాలీ సతమ్మ క
త్రీలపాటలలో మొదలయిన లాలిపాటలు “సువ్వి
మునుపటివి సువ్వి రామచంద్ర సువ్విసువ్వి
కీర్షి సాంద్ర సువ్వీ సతమ్మ మాకో
శుభములిమ్మా” అనే సువ్విపాట్య “నీకి స్పి పాలలో ముంచె త్ర
వమ్మ పాలనే ముంచెత్తు "నేత ముంచెత్తు 2) -ముదలయిన
అప్పగింతలపాటలు, కృష్ణాస్టమినాడుపొడే * కస్తూరి రంగ
రంగరంగా * అనేపాట,
౮ గుమ్మడేడే గోపిచేవీ, గుమ్మడేడే కన్న తల్లీ గుమ్మడిని పొడ
చూాపగద'వే అమ్మ గోప పమ్మా--అమ్మా గుమ్మడేడే డే” అననే
గుమ్మడిపాట ; భాగవతేం, భారతం, రామాయణం మొద
పురాణ్మ్గంథములందలి కథలకు
పాటలు చాలా కాలమయి అనుగ్రుకేంగా వచ్చి చే దేశమంకేటా
రంగా నాయన్న కావేటి
లయిన సంబంధించిన
వ్యాపించి ఉన్నవి, .
ఆంగ్లేయ ప్రభుత్వమువారు చాలికాపాఠశాలలు "పెట్టిన
తర్వాత ఈ పొటలయెడల ఆదరము చాలామంది బాలీ
కలకు అంతరించినది.
మన నాయనమ్మలకు,
అమ్మమ్మకు వచ్చిన
పాటలలో సగము
మన తల్లులనాటిక్కి
మన తల్లులకు వచ్చిన
పాటలలో మాడువం
తులు మన సోదర్లుల
నాటికి
పోయినవి, ఏలూరిలో
అంతరించి
కీ శే, శ్రీమతి జూలూరి కలశమ్మ
(పత్యాత కవయితి);
నందిరాజు చరిపతి
323
కావనాకు కాకినాడలో మంగు వేంకట రంగఠాథరావు
గారు రాజమండ్రిలో “నేదునూరి
గంశాధరంగారు. ఇంకా అక్కా
కొన్ని డక్కడ కొందరు కొన్ని పాటలు
"సేకరించి (పకటించినారు. ఇంకో
wm Cr
ర aaa
చ యినవిన్ గ్
నేటన్సు బిచ్చగాళ్ళ నోటను
వీథియెడల పండితులకు
(బ్రతికియున్న సలమ్మల
కొన్ని ౫ పాటలు ఆదడుతూడా ఉన్నవి,
న న్తడూ ఆదరములేక పోయినది,
శాపాడుకొంటూ వచ్చినారు.
(పావన వ్యాకరణ నిబంధనల ననుసరింపలేదని ఈ పాట
అయినా శ్రీలు వీటిని
లను పండితులు నిరసించినా వీటిలోని భావ జీవద్భాన
కావడంచేత వీటిలోని భావాలు నూటీగా హృదయాన
నాటుకొంటవీ, కావ్య భాహలోే
రచితము'లె న అొనేక
కంకి ఈ పాటలలో కవిక్వధర్మము
ఎక్కువగానే ఉన్నదని వప్పగలము, ఈ పాటలలోని
ఛందస్సు కేవలము. దేశీయము. పెక్కుపాటలు ద్విపద
లలో కొన్ని నీసములను పోలియుంటవి,
"మొ త్తముమిద మాత్రల సంఖ్య మోద ఆధారపడనవి, కొన్ని
మూడు మాత్రలకు కొన్ని నాలుగు మాత్రలకు కొన్ని
అయిదుమ్మాతలకు కొన్ని ఏడు (844) మాత్రలకు
వియగుతూ త్నిస్త చతురస్ర ఖండ, మి శగతులలో ఉంటవి,
ఆ పొటల లక్షణము 'కావ్యముల
ఉన్నవి.
5 బాలనాజయ ము
జలే
విషయ సరగహము *---- బాలవాజ్యయం నవ్య
సాహిత్య యుగంలో [ప్రారంభము ; అంతకుపూర్వం జ్
వొటలు, చిన్న శతకాలు మొదలగునవి బొలబుద్ధికి అందని
గ్రాంధిక భాషలో రచితములు ౩ బాలభాషలో రచితములగుటకు
[పారంభము ఇటీవలనే ; బాలసారన్వత రచయితలు ;
సులు చింతా దీకీతులుగారు; బొలవాజ్బయమునకు అవకాళ
మిచ్చిన పత్రికలు గృహలక్ష్మీ, భారతి మొదలగునవి;
వాజ్బయమింకౌ ఆల్బం ; ఇతర భాషలతో ఎక్కువ; హెచ్చరిక.
జోల, లాలి
నీదహ
ధ
బాల
చ్ఞ్రలసౌారోస్టుతము నవ్య సాహిత్యయుగంలో నే (పారంభ
మయినది, త్రీల సారస్వతము రెండవభాగములో పిల్లలను
ఉయ్యాలలో పడుకో బెట్టి లాలిపాటలు, జోలపాటలుతల్లులు
పాడుతూ ఉంటారని వెప్పినాము, ఆ పాటలు పొడుతూ
ఉన్నప్పుడు పిల్లల చెవులకు హాయిగా వినబడుతూ వారిని
జోగొట్టి నిద్రపుచ్చునే కాని వారకి బోధపడి వారి హృద
యములను వికసింపజేయవు. అవి పిల లభావలో రచిత
“చందమామ రావె జాబిల్లి రావ”
మొదలయిన పాటలు, పిల్ల లపాట లనదగినవి కొద్దిగా
ఉన్నవీ. అందులో సైతము పిల్లలకు అర్థముకాని పద
ములు భావములు ఉండడంవల్ల ఫూర్తిగా తృ ప్తికరమయి
ములయినవి కావు,
నవి కావు. పెద్ద చాలశిక్కు వేమన
జోల, లాలిపాటలు, శతకము సువుతీ శతకము కృష్ణ
చిన్న శతకములు భతకము, కుమార శతకము, కుమారీ
మాత్రమే ఉండేవి శతకము మొదలయిన కొన్నీ శతక
ములు తప్ప చాల సారస్వతములో
చేర్చదగిన వాబ్బయమేదీ ఎక్కువగా (ప్రకటితము కాలేదు,
సాఠశాలలలోని వాచకముల్పు పిల్లల తరగతుల నుబట్టి రచించి
నవి, మాత్రమే కనబడుతున్న వి, సంవత్సరమున కొక వాచ
కమ్ము దినమునకొక 'సగముపాఠముచొప్పున ప్ల్లలు పాఠ
శాలలో చదువుకొనుటకు ఉఊచ్టేశించి రచంచిన ఈ బడి'
పుస్తకములు. మాత్రమే చాల సారస్వతమని చెప్పవలెను,
తమంత తాము సరదాగా గురువుల సాయమక్క_రలేకుండ
సులువుగా బోధపరచుకొంటూ -చదువదగిన ఫు స్పకాలు
"మొల్తముమిద లే నేలేవని 'ెస్పవలెను,
ఇటీవల వేంకట పార్వతీ శ్య్వరకవులు, "పేకుమళ్ల కామే
శరరావుగారు మొదలయినవాఠథ కొందరు చాల గీతావళి
పుస్తకములు పిల్లల తరగతుల ననుసరించి రచించినార్యు గాని.
అవి పిల్లల భోవలోేలేవు. (ప్రొపీన భావలోకాక వ్యావ
హారికఫఖాపులో అందులో ఇప్పటి పిల్లలభాసలో కథలు,
పాటలు పద్యాలు చిన్నచిన్న వ్యాసములు రచించవలెనన్న
విద్యావిధాన "మేర్నడినవరకు బాల సారస్వతీము అభివృద్ధి
పాందదు, ఈ విపయము[గహీ ౦చి కొందరు కథలు పాటలు,
పద్యాలు పిలలఫాపులో రచించి
బాలసారస్వత మిటీవల పత్రికలలో (ప్రకటిస్తూ ఊన్నారు,
ప్రారంభించినవారు గడుగు జీంకట నీతాపతిగారు
రచించిన కై లుబండ్కి 'చిలుకమ్మ
పెండ వలుకాంపిల్లీ ఈగంసాలెప్రురుస్కు చిలుకా- బాలిక
మొదలయిన పాటలు వీవేకవత్కి భారతి మొదలయిన పతి
$24
కలలో (పకటితములయినవీ, ఇందులో కోన్ని వాచకము
లలోనికి వచ్చినవి,
ఈ చాలరచనలోే సిద్దహస్తులయినవారు చింతాదీక్నీ
తులుగారు. వీరు కథలు పాటలు అశేకముగా రచించి
షృత్రికలలోను. విడిగా పు 'సకరూపముగాను బాలానంద
మనే మకుటతముతో (ప్రకటించినారు. (శ్రీరామమూర్తి
స ప్పతితేమ
జన్మదినోత్సవసందర్భమున విద్యాం
పంతులుగారికి వారి
సిద్ధహస్తులు
చింతాదీకీతులుగారు. సులు సమర్పించిన వ్యాససం(గసా
ములో దీకీతులుగారు _ రచించిన
లీలాసుందరి అనే ఒక “పెద్దకథ (ప్రకటిత మైనది, వీరి అక్క
పీడతలు మొదలయిన చాల వినోద కథలు పాటలు
అనేకంగా కలవు.
'షృత్రికలలో బాలవిజ్ఞానమువకో అవకాశ మేర్నరచిన
వారిలో మొదటివారు నందిరాజు -చలపతిరావుగారు. వారి
నృవహాలమ్మీలో కొన్నిపుటలు చాల విజ్ఞానమునకు (ప్రత్యే
కించి, కొన్ని కథలు, పద్యములు మొదలయినర-చనలు (ప్రక
భారతిలో చాలానందభాగంలో
అనిసెట్టి చెంకటసుచ్బారావుగారు మొ[వారి రచనలు (ప్రక
_టినూ ఉండేవారు,
టిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసరి
పత్రిక లతో గారి గృహలవ్నే బాలవాజ్మయమునకు
శీ వ్ర
బాలానందభాగము కొంత అవకాశమిచ్చినదే* ఉన్నంత
వరకు 'సంతోషించ వలసీనదేకాని
బాల వాజ్మయము మన తెలుగుభాహలో ఇంకా అత్యల్పక
ముగా నున్నందుకు శోచిస్తున్నా ముం
ఇతర భావలలో బాలవాబ్మయ మెట్లు అభివృద్ధి
పొందుతూ ఉన్నదో చూడండి, అరవములో ఆనంద
లీపీ, భాషా పరీణామములు
వీకటకో ఆనే పష తీకయందు బాలవిజ్ఞానమున కొక
భాగము (ప్రత్యేకించి ఏర్పరిచినారు. అనేక పుస్తక
ములు=కథలు, పాటలు, వినోదములు
గలవు. కన్న డభావలోే అంతేకన్న ఎక్కువగా బాల
విజ్ఞాన వాద్మాయము కలదు, “బాల
పద్యాలు 3
ఇతరభాషా బొలసారస్వ (ప్రపంచ ” మూడు "ద్ద సంపుట
తము వృద్ది పొందినది ములుగా _ వందలకొలది చిత్ర
ములతో (ప్రకటితేమయినది. వంగ
భాపులోను, మరాటీ గుజరాత్ భఫావులలోను
అంతకంశును ఎక్కువగా ఫీాంటీ ఫాపులోను . బెల
వాబ్మయము ఎక్కువగా అఫివృద్ధిపొందియున్న ది. ఆర్య
భాహలోగల బాలవాబ్మయము అమితముగా “పెరిగియున్న ది,
వందలకొలది పుస్తకములు రంగురంగుల చిత్రములతో ప్రక
టితములయినవి. మూడేండ్ల పిల్లలు మొదలుకొని పం(గడేం
దేండ్ర పిల్లలవరకును ఈడుకు తగినట్టుగా పుస్తకములను విభ
జించి (పకటించినారు. "వేలకొలది కథలు, పద్యాలు
పాటలు విజ్ఞానము కలిగించు రచనలు ఉన్నవి,
సంవత్సరము వీల్లలకు బహుమతిగా నీయదగిన "సంపుటములు
గలవు, ఈ (గ్రంథములు ఎక్కువగా (ప్రకటించేవారు
బాకి అక డ్ స్ట్ లాంగ్ మన్ జ్ , మూక్మిలన్ మొదలయిన
(ప్రకాశకులు,
(పతి
ఇవి హీన
"దేశ నాసరికతయొక్క_ అధిక్యమును కొలచుటకు
విద్య, బాలవాబ్మయము కొలత బద్దలవంటివి,
దశలో ఉన్న ంతేకాలము నేటి మన ఆంధ్రుల నాగరికత
కొజతేపడి ఉండు ననుటకు 'సంచేవాములేదు; గనుక ఈ వివ
యమె కవులు పండితులు పత్రికలు, విధ్యాధికులు,
ఎక్కువ (శ్రద్ధవహించవలసి యున్న ది,
6. లీవ్, భామా
వఏవయ సం(గహాము *“_ లిపి పరిణామము : భారత
దేశమున లిపి ఏర్పడినది మోర్యులకాలమున---మొ హేంజదారో,
హరస్ప మొ॥ స్థలములలో దొరికిన వస్తువులలోని చిత్రలిపి
ముద్రికలు ఖరోషీ లిపి; మనదేళములోని (బౌహ్మాలిపులు ---
ఆదిని అన్ని భాషలకు ఒకే లిపి ; రానురాను మాండలిక భేద
ములు--మౌర్య లిసినుండి సాగరి,- కర్నాట, తెలుగు లీపుల
పుటుక--తమిళ భాషకు యితర భాషలకుగల లీపి* ఉచ్చారణ.
లు
భేదములు వ శతాజ్జమునాటి
క్రి
అహాదనకర శాసనము _
లొ
ద
పరిశామములు
యొక్క లిప్కి వివరణములు---భాషా పరిణామము ; ఆదిని
తెలుగు భాషకుగల ద్రావిడదాషా స్వరూపము--నన్నయనాటి
ప్రాచీనాంధిము, కొన్ని యుదాహరణలు---అచ్చ తెలుగు భాష,
ఉదాహరణలు, _ దానిక్షీణత రా మేేతరాంధుల తెలుగుభాష ;
దానిలో కామారీ, దాసరీ, బేరడీ భాషా స్వరూపములు, అట్లగుకు
కౌారణములు---వివిధ ఆంధిజిల్లాలలోగల ఉచ్చారణ, భాషా
భేదముఖు --స్వచ్చమైన వాడుక భాషా (ప్రచారమునకు పత్రికలు
చేసిన ఉపకారము---తెలుగు.మైపులు, మ్రైపుమిషనులు--. '
5
భంధ 1 9! సి "సలి
(అ) రవి పదకామము నవీ వెలసినది, కుడివై పునుండి ఎడమ వై ఫునకు (వాసుకొంటూ
వ ఉఎషో9, బివి : on
వున భాయ జేళమందలి. లిపి ఎప్పుడు ఏర్పడినదే సోయేదిఖరోస్టి లిపి; రెండవది ఎడేమనైపునుండి కుడి
అత అ " జ అధ . 5 ) 5 =
సరయూ కతౌబమువను గు ర్లించి 1 చెప్పడానికి ఆధారమేదీలేదు, వైపునకు (వాసుకొ ౦ంటూ పోయేది-(బ్రాహ్మీలివి. ర0డవబే
అన వి కాచకములనుబటి వారల కాలమునాటెకీ లిపి మన దేశంలో వ్యాపించి వృద్ధిలోేనికి వచ్చినది,
ల లి
ఏను చయంన్న టు నిరాపించలము అంతకు ఫూర్వ కాల . అదిని మన బేళమందు అన్ని భాహలకును ఒకు లిపి,
శ నన్ ఆ మ ఇ , | - [ - ల
మందలి జాకపది కనబడలేదు, మొహంజదారో హారప్ప ఆదే రానురాను ఒకొక్క. మండలమున ఒకొక్క. తీరుగా
లో ఇప్పుడు కొత్తగా దొరికిన చి(త్రలిపి పరిణమించి అనేకవిధములుగా ' వేరయినది, వేరయిన
|
PE
1
వళ్ళి
{3
లో
నైక
(3
స్
(5
¥
MM
మ్మ డికిలలోళల గీశేలు బొమ్మలు ఎంతవరకు లిపియన లిప్రలుకూ-డా కొద్దికొద్దిగా మారుతూ వచ్చినవి, . ఒక్క
వచ్చునో వప్పుళమయు, వాటీని అర్థము వేనుకొనుటకు తల్లినుండే పుట్టి వేరైన బిడ్డలవలె చకమందలి లిపులు పరిణ
అపి విద్వాంసులు | ప్రయత్నిస్తున్నా రగాని ఎవరును ఇంత మించినవన్న ౦దుకు కగటపమర ల మొ, అక్షరయల
వరకు కతాభులు “కాలేడు. భే ఖభావమున కే చిహ్నములుగా తీఠు ానర్కి వంగు ఉత్కళ ౦ మొదలయిన ఊ త్త "దేళ
నస లేపనము (హియకో, నిఫీ క్స్) ఈజిప్టు దేశములో భాషా లిప్రలలోను, ఆంధ శమం, కన్నడ మలయాళ
ఊండేపె, అట్టిజే కొం రవకకు ఇక్కడిది కావచ్చు-నేమో "మొదలయిన దవ్నీణబేశఫాసా లిప్రలలోను " పరిశిలించీ
అని కొండకి ఆఫ ప్రాయము. పీకూ-డా కావచ్చునని + స్తే బోధపడుతుంది, mn (ప్రదర్శించిన లిపీ పరి
కొందరంటున్నారు, కామమ నే పట్టిక (బ్లాకు) పరికీలించినయెడల వకార్య లిపి
న... జ్, : బ్ జ జ ఇ ఇల్లి
లివ్ అ సేవ్ ఉ-చ్చరించ శబ్దముల చిహ్నము. అట్టి తపి నుండే కర్ల్ణాట- ల లిపిని, . “వాద లన్ని ఎట్టు వుట్టి
మనకు ెలిసీనంతవరకు మన జేళమలోే రెంథువిభము లయి పరిణమించినవో తిలియగలదు,
లిపి పరిణామము
మౌర్వలివి శ్రీ. పూ. ఇనుం
| _రభా౭వకతాష్తమువకకు At గిళలం/ [69 Ly gy
తశ లిమా క్రి. [నుంచి
2 న! ay క్ల la AsanecCoeA ATs జు లశ
శ్రీ.
3 ట్రామ్మ్ లివి Yd+Tarnecod noel అజయ ఎ బిగి 1
4 పేలి విపు ర్రీ.శ శఉవేశతాబ్దము (౫ ర చ F గ గ య డర రే యే గె! య య్ 7 “3 ను భ (» గ సో
1 ఇకుఇ గవత లచే చె కుక్షతు గాతళ శే త్య డ ని
లొ
3
మూర్చ బాళ్పుక్ష లిపి న్
6 దశకి గ్ ఆల లౌ ey గ Te ౦ శతు సు న ఇ.టుమరీ ౪/ గే 1
7 బని ఆచదచిశీ బగ జదిఅదరవదన ఇదుయ రల గ 2
కూ
షం భళా ౫ళ్తారర్ నేనే త్రిషని ఇ షల గలే భె.
న wn BST
అబఎశమ్నగజటర కత ఢీ నప మయళ లశ
3264
ఛి
తెలుస కన్నడ లిపులు ఇంచుమించు ఒకమాదిరిగా
ఉంటవి. తమిళ లిపిలో అల్ప పాణ, మహాో(ప్రాణ 3 పరువు
సరళ భదములు కనబడవు, (ద్రావిడ. ఛాపలలో ఖ ఘ
న రు "మొదలగు మహ్మో పొణ “వర్ణములు లేనేలేవు,
చే గో
తతృము శబ్దము లలో తన్న వి గనుక తెలుగువారు ఆ వర్షము
లకు మౌర్యలిపినుండి పరిణమించిన లిపులు చేర్చుకొన్నారు.
ఆ విధముగానే కన్న డులున్నూ , మళ యాళీలున్నూ . చేర్చు
తమిళులు ఈ వర్షములుగల శబ్బముల్యు కూర్చ
ణక రాఘవ దశరథ, కుంభకర్ణ మొదలగునవి ఊచ్చరించి
నప్పుడు ఒత్తులు పలుకరు ; చూర్చణక్క రాగవ్క దచరత,
కుంబకర్మ అని పలుకుదురు. ఇటీవల జ్య సృ వ్య క
వర్ణములకు కావలసిన లిపులు (గంథాతరములనుండి తమిళులు
తెచ్చుకొని వాడుకొంటున్నారు*
(శ్రీనాథుని నాటివరకును శాసనములలోగల మన
తెలుగకురములు చూస్తే సాధారణులకు చక్కగా బోధ
పడవు, అక్కడనుండి వెనుకటి కాలమునకు పోయినకొలదీ
. శాసనములలోని లిపి వింతగానే కనబడుతుంది,
కున్నారు ఫి
అందుకు
.దృహ్రైంతే ముగా ఇక్కడ జక శాసనమునందలి పం ములు కొన్ని
(ప్రదర్శి స్తున్నాము..
ఇది క్రీం స్క రివ శ తాబ్బము నాటి అహదనకర శాసనము
నందలి మూడవ రేక--- మొదటి పక్క... ఇక్కడ శండవ
పంకిలోని 17 వ అక్న్షరమునుండిన్ని ఆం(ధభాగము కలదు;
గనుక దానిని పంకూలవరుస ననుసరించి శేటి “తెలు? లిపిలో
ఈ దిగువను శంకు నామన —
: Pre) DHE sg
న. irs
'స్వ_స్తవీథివి పల్లవ పట్టనంబున ఊరి | వారు కరిగళ్ల వడ
వరికి ఊోరిస్వాముళ్ ఇచ్చిన ప్రితి రజ్టువాడల పట్ట నావురకు -| .
అరియుడగు తెజయు సిద్రాయంబుదజ్హు .దొాసషరాభంబును'
సవ్యణా చాద.ప | రి యారువు. జోరుడాయ చెసి ఇచ్చిదినికి
నలా, సల 259 safe
fre © dsp |
థ్. SE య్య A గుద! ౮ ళ్ ల్ న్స 2p 11 | సుక ళ్ శమ |
ఫ్ [ఇలు న్. 2 ణ వ్రళివాషర
న AR) |
వక్రరబు శెదు వచ్చినవారుగళలెని ఊరి స్టీతి | దప్పినవారు.
దినికి వృక్రంబు వచ్చిన గచ్చురు రెణ్లునడల ఎ లెమువరు లెముల.
చె | సీనదియు చన్ను. విరిపయి నోడువరు గళ్లిన ఎళిముళ
చెసిన నెయుడుననుం
అసలే భాపాసరూపము జాలా ప్రాచిన మయినది,
ఆందులో శాసనము చెక్కి_నవాని తప్పులుకా డా ఊన్న వి,.
అందుచేత్క ఇది సౌధారణులకో అస్థమేకాదు గనుక్క తప్పులు
తొలగించి నిరు స్వ మెన పాఠము సుదట కనబరచ్చి అర్ధము
"తెలియచేస్తు స్తున్నాము,
స్వ షి పృథివీ పల్లవ పట్టణంబున టోరి | వారు కరిగళ్ల
వడవరికి ఊంస్వామళ్ ఇచ్చిన. స్ధితి ఇెళ్టువాడల పట్టనా
వురక్ | అరియు డగు తెజయు; సిద్ధాయంబ్బు దణ్ణ్రు
దశాపరాధంబును సర్వ చాధాప | రియారువు ఊరుదాయ
సేసి ఇచ్చి (8). దీనికి వ్మకంబులేదు. వచ్చినవారు గలశేని
ఊరిస్థితి' | దప్పినవారు, దీనికి వృక్షంబు వచ్చిన గచ్చురు,
రెక్లువాఢల ఎలమువరు (ఎ) లెముల చే | సినదియు చన్ను;
నీరిపయినాడువారు గల్లిను ఎలెములచేసీిన సేయుడు సను,
అర్ధము ?--- తెలుగభాగము స్వ న్టీతో (ప్రారంభమైనది,
పృథినీపల్లవ పట్టణమున ఊరివారు (గ్రామంలో వలసి
యున్న కరిగళ్ళ వడవరు అనే బేవునికి ఊరిస్వాములు
అనగా (గ్రామపాలకులు ఇచ్చినట్టి స్టీతి అనగా వృత్తి
రెండువాడల పట్టణమువారికిని అరిన్ని (పన్నును) ఉడగన్ను.
(తరగసన్ను) “తెళయున్ను (కట్టుబడిన్ని) సిద్దాయమ నే
పన్ను ! దండుఅనే | నన్నును ద దశాపరాధవునే న పనృన్న
గ్రే 945 3 gr Foe 2౭743 .
Aras ces క re]
సక్వచాధాపరిహారముశా, అనగా ప్రపన్న చెల్లించవలసిన
బాధ లేకుండా ఊరు దాయసేసి అనగా పంచుకోదగినదిగా
చేసి బ్ఞచ్చిరి®, దీనికి వక్రమ లేదు అనూ ఏ అడ్డూ
యాటంకమూ లేదు వచ్చినవారు కలనేని అనగా అడ్డు చెప్పిన
327
వారన్న రమెడల వారు ఊరిస్టితిని అనగా చైనిచ్చిన (గామ
య
వ్బ తివి తప్నిదవాక అనగా పోగెట్టుకొన్న వారగుదురు, దీనికి
అశతుకచి దారు ఎదిరి పషమేమువారగుదురు, అండువాడల
బోకనుబామ అన్గా సాకులున్ను సాక్య్యుములుచేసీనదిన్ని
పీకి నాడు వారు అనగా తెలుసుకో
మలా
యుల చెసినట్టి వాయ చేసినచేత
రొ
ఇకరభాగములందు ఇంకా (పావన
వెనుకకు పోయిన
కొలది మన తెబుపభావకో డ్రావిడథభాపా స్వరూపము
వాటీనిబకికి
లె
వే ఇ అర
బకూ_పాా కనబడుతూ కంటుంది,
(5) జ పూ పరిణామము
లివీలో నేకాక భావలో నైతము (ప్రాచీనత ఎట్లు కన
పడుకున్న దో "ప శాసనము భావ శ్రి
పడుకున్న శు శాసనములోని భాహలనుబట్టి “తెలియ
గలదు. నన్నయ నాటి భావ తత్సమశబములతో మిళిత మె
యుండబట్రికాని లేకున్న యెడల, అదియైనా నేటి "తెలుగు
వారికి సాధారణముగా బోధపడదు, అందుకు నిదర్శనముగా
జల. వ్ జ్జ ల్ గ నో
నన్నయనాటి (పావీన శుద్దాం(భరాపములను వాడుతూ
కీ శే పడును వెంకటరామమూ ర్రిగారు రచించిన * (పాంటె
నుయయమ్మ ఏ లాగేని వాక్యములుకొన్ని ఇక్కడ ఉదాపహారి
స్తున్నాము చూడండి,
“ పాజాలంకెక్కి.న యక్క_రా లిపుడు
సక్కుంగరగామునో చదువంగవేని
వానిన శేండునున్ గివ్షయయూనుదుశి ?
గెంటి బికదులు వేడు వలతుళి దొరలు ?
బర కూతు లని వారి; నొనియాడం దాసా ?
డన నేపేండు నలుక ?
డ్
ల
ఘనా బు ౪ంద
టక క
ళు.
ha
జళీవాయి యనయోను జంగలి యనంగ న్కు
బట్టల మొగముకం జహ్నటు లటునీరం
=
నమ. జే క న! -
వొంటి యట్రిప్వుడు సానియందుళి తలి. ₹”
py (ap)
స షు క
లె హాని
సుత్త వంచెల చారు |
లెంక నొక్కనింజీరి (పొంబేరు నెప్పి
యొక యూరి కేగంగల బనుచుడు వాడు
చే నెటు నదియేటి బేడనున్ననండె 1
(కొన్నుడి ముతేకని "నంటి “పీర్వలుక
మినాల్క యీ కొనమి మొదలమేల్ నుడియ
పల్కి వెంబడి మాను పని 'సక్క_నెజువేజం
(గ్రొన్నుడి యు 'దెల్లముగ వా(క్రువ్వవలయు( 2
Ta St స Ee
i న్ 2
సంస్కృతభాషా (పాభవము అంతకంతకు నున తెలుగు
భాహలో ఎక్కు_వగుతూరావడంచేత అచ్చ తెలుగు శబ్దములు
వాడుకనుండి తొలగిపోతూఉాన్నవి, అందుచేత మన
పూర్వులు వాడుకొ న్న్న అచ్చ తెలుగు భబ్దములు మనకిప్పుడు
సులువుగా బోధపడవు. సంస్కృృతేముతో _ మిళితమైన
మన తెలుగుభాహలోే నన్నయాది కవులందరును (గ్రంథ
రచన సాగించారు,
వగా (పయోగించిన్నా సంస్కృత భావ ఏమో రానీయ
కుండా కేవలము అచ్చ తెలుగు పదములే (గ్రంథము రచిం
చినా సాధారణులకు బోధపడదు, (తాందెనుంగుం నమ్మ
కేవలము అచ్చ తెలుగులో అందులోను (ప్రాచీన రూప
ములతో ఉన్నది, అదిగాక ఇటీవలి అచ్చ తెలుగు ప్రబంధ
ములలోని భావహయమెనా "సరిగా బోధపడదన డానికి మచ్చు
వాక్యాలు కొన్ని ఉఊదాహరిస్తున్నాము నెలా
ఇందులో సంస్కృృతభాపు ఎక్కు.
పొన్నగంటి తెలగనార్యుని యయాతి చర్మి తము-4 వ ఆళ్వాస
మందలి యొక వననము (సు, 47):—
మటియు విరి లేనియలాని పూని మత్తీలి త త్రఆంబునం
దిరుగు లేంటి 'మొత్తంబుల యెజు కల సన్నం గరువలిగట్టువ
నటువ గజప నామని రాని కడనాండు తీవపాతతయల
ముందజుC (గ్రందుగా నెత్తిన మవ్వంపు దుప్ప టంబుల తెరల
గలంగ మెలంగు తెరువకుల నేయ చాసటంబు చిలికిన
మరుని చిలుకులు వోని తుమ్మెద దిమ్ముల నలరు నలరులం
"గాంచి వలెటనికాని పనికి. గినుకం ' గనుంగొను తోంట
కలిమి చెలియ చూపుల సొంపునంగాంపు వోసనంబులగు
దాసనంబు లును దాననంబులు సీకటి (మాకో మూకల
328
Cc)
లోన నిరులు దొరలు తమజచాయయగు వేడి. వెలుంగు నింగికి
: వెటచి పలుచన స
అచ్చ తేలుగు (ప్రబంధాలు రచించిన కవులు ఇంకా
కొందరున్నారు ; కూచిమంచి తిమ్మక వి "మొదలయిన వారు,
గత శతాబ్దములో మచ్చ వేంకటకవిగారు శుద్ధాంధ్ర నిర్వ
చన నిరోష్ట్యకుశలవ చరిత్ర రచించారు. ఈ శతాబ్దములో
(డి ఆదిభట్ల నారాయణదాసు గారు. శ పోతా పగడ క్చషప్ల
మూంర్టిగారు అచ్చ తెలుగు కావ్యాలు రచించారు,
అందులో _ నారాయణడదాసుగారో ఉఊమార్ ఖయ్యాం "తెలి
గిస్తూ తద్భవరూపాలు సైతం (అవి అచ్చ శతెలుగుకాదని)
పరిత్యజించ్చి "శేవలం దేశ్యాలతో నే రచనసాగించారు,
* మొగము ముఖ శబ్బమునకో తద్భవమని, మూతి అసే
(ప్రావీనాంధ్ర (ప్రయోగం- నేటికిని అఆరవభానలో ఉన్నది=
(ప్రయోగించారు ; ఫూర్మ-చంద్రముఖి అనే అర్థంలో “నిండు
'దేళ్య్వమంటూ, తెలుగుదేశ
శబ్బములేకొక రుమాల మొదలయిన అన్య దేశ్యాలు సైతం
' (పయోగించారు, ఈ అచ్చ తెలుగు కావ్యరచన అంతా
వ్యర్థ (పయత్నము ; నిఘంటు సాహాయ్యంలేకపో లే ఈ
అచ్చ తెలుగు రచనలు పండితులకై నా బోధపడవు,
నెల మూతిదాన ” అన్నారు,
అచ "తెలుగు
&'
అచ్చ తెలుగుగురించి మతేభదమున్న ది.
సమము, (పాకృతసమము, సంస్కృతేభవమ్బు
సంస్కృత
(పొక్ళతే
భవము 'దేశ్యము--వీటిలో సంస్కృృతసమములు కాక తక్కిన
వన్నీ అచ్చ తెలుగనుతేవని ఒక మతీము, 'దేళ్యములు
మాత్రమే అచ్చతెలుగు కాగలదని ఒక మతేము. రేద్భవ
ములు తెలుగులోనికి ఎట్లు వచ్చినవో "తెలియచేయుటకు
'సంస్క్భృతమునుండిన్నిి ఆరు (పొకృతములనుండన్ని వచ్చిన
తెలుగు మాటలకు ఉదావారణములు ఈ దిగువను కనబరు
అ 3
స్తున్నాము
(1) సంస్కృృతమునుండి పా.
కుడ్యమ్ = గోడ
పంక్తి = బంతి
కభ్చూరమ్ జ్ కప్పురము క(పము
లిపి భాషా సరిణామము
(2) మహారాష్ట (పొక్ళతమునుండి నా
సంస్కృత 0 (పాకృత 0 తెలుగు
రో క్ట ఎన్మ
కాంస్యమ్ -కొంసో కంచు
wr |
(8) వారసేనీ (చాకృతేమునుండి వు
సం॥ - (పా॥
యక్షా పవీతమ్ జన్నో వీదమ్ జన్ని దయ
(ప్రతిజ్ఞాతీమ్ పదిన్నాదమ్ పన్నిదము
(4) మాగదీ (పొకృతమునుండి -___
సం (పా! -తై॥
"సేదిస్థమ్ చేది సక్ చే సము
రామా లావ లేను
(5)
“పిళాంపీ (పాకృళలేము (పాండ్య, కేకయ) నుండి?
సం! (వా “తె
స్వర్మమ్ సన్నమ్ సొన్న
నిక్ (గ్రేజీ నీశన నిచ్చెన
(6) చూలికాపెశావీ (పాకృ్ళతేము (గాంధార "నేపాల,
కుంతల) నుండి?
'సం॥ (వా "లై
స్వర్ పన్నో పొన్ను
మృగ; పూకో "మెకము
(7) అఫీర (పొక్ళతము (పళ్చిమ సము ద్రతీరము నుండి:
'సం॥ ప్రా॥ Ef
(బాహ్మణః బాంహ్నాణ చాపయ
'స్ప్వనమ్ తను చన్ను
శ్పీంతగరాం।| ధుల భావ
రగాకరాంధ్రుల భా
చెన్నపురి రాష్ట్రామందలి డా త్రర 'సర్మా_ర్ల జిల్లాలలోని
చిత్తూరు జిల్లాలలోని
జిల్లాలలోని "తెలుగు
తెలుగుభావకున్ను నెల్లూరు,
శెలుగుభాహకున్ను రాయలసీమ
భాపకున్ను చెన్న పురిఆంభ్రుల “తెలుగు ఛాపకున్ను
మాటలలోను తిజంతే సుబంతాది రూపములలోను ఉచ్భా
రణ స్వరాదులలోను కొంతకొంత 'భదమున్న దిగాని, ఒకరితో
నొకరు కలసి మాటలాడుకొన్న ప్పుశు ఒకరి భాహ ఒకరికి
సులువగా బోధపడకపోదు, గంజాం జిల్లావారి (అందు
లోను అసిక్కా బరంపురం, ఛక్రవురంవారి) ఫావులో
42 329
ఆంధిసర్వస్వము
కొద్దిగా ఓథఫాపా పదములు _ ఉచ్చారణ కనబడుతుంది,
గుంటూరు జిల్లాలో పడమటి భాగమందున్న వారి భాహలో
కొద్దిగా ఉఊరయదూ మాటలు చేరియాన్న వి, రాయలనీమ వారి
భావలో కన్నడమువారి మాటలు. ఉఊరుదూ మాటలు
కలుస్తూఉంటవి, “నెల్లూరు చిత్తూరుల్కు అంతేకంకు ఎక్కు
వగా వెన్నపురివారి భావలోను అరవపల్కులు చేరుతూ
జంటని,
రాప్ట్రేతరాంధులలో ఎవశేదేశమునకు పోయి నివా
సము లేర్పరుచుకొన్నాకో వార ఆ చేశమందలి భాసా
(పాభవమునకు లోబడ్కి తమ తెలుగుభావలో ఆ భాషా
పదములను సం(పదాయములను చేర్చుకొన్నారు, అదిగాక
వారా బేశములకు పోవకమునుప్రు తెలుగు దేశములో ఏభాగ
మందున్నారో ఏ జాతికి చెందినవారో ఆభాగమందున్ను
ఆ జాతిలోను పరిణమించియుండిన ఫాపతో వలసపోయిన
వారు గనుక్క ఆ భావెకే ఈ (క్రొత్తమార్పులు. కలుగుట
సహజము, అందుచేత రాష్షే ప్రేతరమైన ఒక్క_ ఫాగమంటే
ఉన్న వివిధ జాతులవారి ఫాపలలో నైతీము కొన్ని
భేదములు కనబడతవి.
భాసా పవాహములో కబ్దరూప ములు, అర్థం కావడానికి
చాధలేనంత వరక్కు అగిపోతూజఉుంటవి,
“ ఫూజించితివేనిన్ ” అనే రూషము * వూజించితే *
అయినది, అప్పటికింకా అది మధ్యమ పురుమెకవచనంతో
అన్వయిస్తూ ఉండేది, 6 పూజిస్తే ”
మూడు పురుషుల శెండు వచన రూపముల
తోను అన్వయిస్తుందిం ఇట్టి బాహా పరిణామము మాటల
లోను రూపములలోను కలుగుతూ ఉంటుంది, ఈ అరుగు
దల ఇతరభాసాసంపర్క._ మేమిలేని కృష్ణా గోదావరీ
జిల్లాలలో ఎక్కు_వ. వరదలు వచ్చినప్పుడు ఏటికిరువై పు
లను దూరంగా నీరుపారి మడుగులు కట్టి నిల్సిడాంటుంది.
మరల ఎన్ని సంవర్సరాలకో వరదలు వచ్చినవరకు ఆ (పాత
నీరే ఆ మడుగులలో ఉంటుంది, గాని సదీగర్భంలోని
సీర ఆ మరుసటి సంవత్సరానికే మారిపోతుంది, క్రొత్త
నీరురాగానే పాతనీరు పోతుంది. ఆ విధముగానే
గంజాం జిల్లాలోను. రాయలసీమ జిల్లాలలోను ప్రాత
మాటలు ఇంకా నిలిచిడాన్న వి.
"మొదలయిన మాటలలోని అధ్ధానుస్వారమిం-కా గంజాం
అయినది;
ఈయ, కాయ్రు
పామరుడై నా చేయడు.
నన్న య నాటికే.
కా.
జిల్లాలోని తెలుగువారు పల్కు_కున్నా ర, ఆ జిల్లాలోని
మంగలి కుజు మాపుగడ్డము గీయడం కహ్టమంటాడు ;
అల్బార్థమందు కలు శబ్ద పరాగం ఆ జిల్లాలోతన్న ది,
(పాఏనాంధ్రములో వచ్చినవాండన్యు వచ్చినదానను అనే
క్రియావిశేవణ యాపములున్న్యు వచ్చితిని అనే (కియా
వాచక రూపములున్నూ ఉండేవి. సర్కారు
జిల్లాలలో వచ్చితిని మొదలయిన కియావాచక రూప
ములు చాడుకలో అంతరించినవి, వచ్చినాడను
వచ్చినాను వచ్చాను ; వచ్చినదానను వచ్చి నాను
వచ్చాను---ఈవిధంగా-వచ్చాన్యు చేశాను అనే రూపాలు
క్రీ పురుష లింగఖీదం లేకుండా వాడుకలో ఉన్నవి,
రాయలసీమ జిల్లాలలో వచ్చితిని వ స్తిని అయినది,
వస్తిర్సి వారు వచ్చిరి అనే రూపాలు రాయలనీను జిల్లాలలో
అందరూూా నిత్యం వాడుకొంటారు,. ఇవి సర్కార్ జిల్లా
లలో లేవు గనుక ఈ జిల్లాలలోని పండితులు నైతము
(గాంధీక భాహలో (వాయ బోయినప్పుడు “ వజ్ర వచ్చిరి 0)
'ఈ తప్పు రాయలసీమలోని
“ ఈలాగున 2 (ఈ విధముగా
విశాఖపట్నం జిల్లాలవారు
రానురాను
మూరు
వంటి (పయోశాలు వేశారు.
అనే అర్థములో) గంజాం,
(ప్రయోగిస్తారు, కృష్ణా గోదావరీ జిల్లా లవారు కలా?
అంటారు 3 అదే సాధుధాపమనుకోొని లాగేమిటి ఇజారా ౪
అని ఆమేవీస్తారు ; * బాలేందు శేఖదోచిన లాలితమగు నపర
దిక్కూ_లాగున * అని పోతనామాత్యుని (ప్రయోగం మరచి
పోతారు, ' చెన్న పురినుండ కలకత్తావెళ్ళి మరి నాలుగు
దినాలకు చెన్నపురి వెళి పోచ్చేశాడు (ఇెడలిపోయి వచ్చి
వేశాడు” అంటారు గంజాం వికాలఖ పట్నం జిల్లాలవారు,
గోదావరి (స్టేషను లో దిగడతానంటారు గోదావరి జిల్లా
వారు, దేవుడల్లే ( దేవుడివలె నే, 'చివరళల్లే చేలపనసల్లే మొద
లగు రూపాలు కృష్ణా గోదావరి జిల్లాలవారు వాడుతారు,
“ఏందిరా నీవనేమాటి మొదలగు రూపాలు గుంటూరు "నెల్లూ
రులలోవినబడతవి,
విశాఖపట్నం జిల్లాలవారున్నుు వన్న హ్ వస్తయ్ అని కృష్ణా
గోదావరీ గుంటూరు జిల్లాలవారున్ను అంటారు. నేరుగా
ఫూడ్చాడు అని చెన్నపురి తెలుగువారంటారు. నాకు
'కాబట్టదు అనే (ప్రయోగం. రాయలనీమవారు చేస్తారు,
వ _స్తవి అనడానికి వస్తాయి అని గంజాం
ఈ విధముగా మాండలిక భేదాలు వేలకొలది చూపించ
వచ్చును, ఇన్ని భేదాలున్నా ఒకఠిభావ. ఒకరికి . సులు
330.
వుగా బోధపడుతున్న ది,
వార్తా ష్మత్రికలు కథలు, నవలలు మొదలయిన రచనల
ద్వారా _ వాడుకభాపాపయోగాలు ఒక మండలంవారివి
మరియొక మండలంవారికి తెలుస్తున్నవి, ఈ వాడుక
భాహలో అందరికీ సామాన్యమె రచనలకు పనికివచ్చే ఆదర్శ
(బాయమెన భావ పరిణమిస్తూజన్న ది, అది చానంతేట
అది పరిణమించవలసిదేకాన్సి బలవంతంగా నియనాలేర్చరచి
లాక్షణికులు నిస్టశించవలసినది "కాదు,
రైళ్ల (పయాణాలద్వార్వో
మాండలిక భేడాలకం చెను ఎక్కువ భిన్నంగా ఉంటవి
వాక్యాలు
అందుకు నిదర్శనంగా కొన్ని
సర్ జార్డ్ (గిఅర్ సనుగారి దేశభావల సశ
(గ్రంథమునుండి ఎత్తుకొని (పకటిస్తున్నాము,
కోంటాన్రభావ (చండాజిల్లూ)
ఒక మనిషికి యిద్దబు పీల్లగాండ్లు వుండిరి. . వాండ్లో
చిన్న వండు తం డితో అంటాడు; * తండ్రీ యేదో
మాలవుతేది నాకు వచ్చవలది అది యివ్వు ¥ వెనక
- వాడు వ్ల్లనికి ధనము పంచి ఇచ్చిండు, వెనక కొన్ని
దెవసాలకు చిన్న పిల్లడు అంత నామ్ము జమాబేషి దూర బేశా
నకు పోయినాడు, యింక అక్కడా అవిచారముతోనడ్చి
తన 'సంపత్తు పాడుగొట్టి నాడు,
కామారీభావ (బం బాయి
వక్కొ_ మనకశికి ఇద్దరు కొడకులు ఉంగడుం।డి. చిన్నోడు
తండ్రికి అంటడు; 6 అయ్యా, నా అంతుకు యేమి జిందగి
అ_స్టది అది నారు ఇయ్యానా ౨” మరి తాను ఆది ఇద్దడ్క..
పంచి ఇచ్చిండు, తోడ్యందినాల్లు కాలే ఇంతేట్లా చిన్న
కొడుకు తనది అంత హీస్స జమాచేసి దూరందేశంకు యెల్లి
పోఇండు, అడ అంతేముల్య మజాలా యగరకొట్టిండు,
దాసరీఛావ (బెల్లాంజిల్లా)
ఒక్కో_డొకోో_డ్, మనిశికె ఇద్దర్ మగపిలగాళు ఊండ్లి.
6 తండ్రీ
నీ బదకల్నోన నాకె వచ్చ ఏటీ పొల నాకె ఈ.” కండి
పాళ్న్ళోన తన బదకపంచి ఇచ్చె, చిన్నా పిలగడు తనపాల
తిస్కో_ని దూరము నాట్కపొయ్యి శినావద్దల్స్ ఆవలేదు,
అంకట్టాస్నీన వాడు శనఖర్. శీ తన బదకంతా పొడశేసె,
వాళ్నోన చిన్నా పిలగడు తన తండ్రికి అనె;
'బేరడభావ 1 ( బెల్లాంజిల్లా
ఒకనికొకనికి గిరెస్తనక్ ఉ్యద్రుపటి బిడ్డ్ ఊడి, వర్దా
నాన్'స్ట్ట్ కొడుక్ తన్ ఐకె అండె, “ అయ్యా, నీ జిందిగి
నాన్" కవన న్ పాల్ ఈయి*”” అంటండె అయ్యి వర్షా
నాన్ తన్ బదక్ పంచికిష్, స్ట్ కొడక్ తన్సపాల్
చికోని దూర్ రాజనకొపోయి బాళ్ నాద్ద్ అస్టల్యాః
చేరడీ 2 (ఇెల్లాంజిల్లా)
రంగంత్ హుడిగోడ్ గోవిందనక్ ౌపతాడ్ ! “నగోనిం
దా నేవు ఆవక్కె_ ఊసల్ ైల్నాన్ చండుకోలాట్ _-
ఆడగ్ బాళం హుడిగేల్ పోడార్,.
నాను ఆ కడెగ
పోతాను నివ్వువస్తావు కాద్ 2”
. గోవింద్ ఏడ్ హోంజ్క్.. అసితేన్ నూయవ్వ గుడ
సాన్ లేదు. డాన్ అపణి ల్యాక్ “హెళ్ళ్ళొఒక్తు !
గుడసక్ విక్ బళక్ నాను అడిగిజస్తాన్
పోనావడ్ ,
అది
అవ్వ ఎలిక
“డన్ తిడిసి వెక్కడూ పోవద్ద్ ” అంట్
నాకి అపణికేసడాయి
తెలుగు అచ్చుశుపులు
“తెలుగు (గ్రంథముల అచ్చు వయుపద్ధతి (పోరంభములో
ఎట్లుం డెడిదో సూచనగా (గంథాలయముల్కు షృతికలు అశు
అధ్యాయములలో _“తెలియపరచినాము, -_చానినిగురించి
ఇంకను కొంచము. “తెలుసుకొనవలసీ, యున్నది, (పొచీన
కాలపు (వోతేప్రతులమాట అటుంచ్వి పాశ్చాత్య నాగ
రకతా (ప్రభావమువలన అచ్చువేయు పరిక్రమ (పొరంభ *
మయిన బాలెకాలమునకు తెలుగులోకాడ అట్టి పరిశ్రమ తల
చూపీనది, ఆదిని “తెలుగు క్రైపులు. లేకుండెను,
కొంతకాలమునకు మ[డ్రాసునందు "నెల్సన్ అండ్ కంపనీ
వారు 'స్టదేశీశుప్ఫొండ్రీవార్సు వావీళ్ల రామసామిశాస్తులు
అండ్ సన్ఫు మొ! పారు .ఈ మధ్యను "బెజవాడలో
దాసు (ప్రద్యుమ్న నారాయణరావు గారు ఇంకను అనేక
చోట్లను "తెలుగు శుపు ఫోండరీలు (పొరంభ మైనవీ,
ఇట్టి మైపులలో. వివిధ సంస్థలవారు తయారుచేసిన వివిధ
రకముల హెడ్డింగ్కు బుక్ యైపులు సుమారు 20 వరకు గలవు,
ఒకా_క్క.రకమును చాడీయనిగానీ పొయింటు అనిగానీ
యందురు. కనిస్ట్రము
వాల
10వ పాయింటునుంబి నరిష్యము 108
331
నె జుల కలవు ఈ
పాయింట్లు కంయేను భిన్న మయిన విధమున బాడీ ైపులు
దోమను. కుపుల్కు ఆంటిక్ శుపులు మొదలగు వివిధ
తయారై సత్వర ము| ద్రణాభివృద్ధికి ఎంతేయో
ఈ [క్రిందను కొద్ది రకముల _టైపులను
ఈ పాయింటు లనుబట్టి
మైపలు
సమూనాకు చూపించుచున్న్న ము,
మిగిలిన సాయింటుల చుపుల సైజులు ఎట్లుండునో మారు
సులభముగ నూహించుకిొ నవచ్చును,
. రోట్ ప్రేమరు "ాడ్డింగ్ సెపు,
భారత చేశ భాషలలో
మూడవ సాన మాకమించు
థు ఆ
కొన్న తెలుగుభాషను గలి
గిన ఆంధ్రులు మిగిలిన వ
విషయములందును వెనుక
బడకూడదు. .
గోట్ మ్రైవురు కైపు
“తేట తెనియలొల్కు-....'తెల్లు
నాలవించిన నాదృబహ్మ త్యాగరాజు మొక్క
కరనలే కర్నాటక సంగీతమునకు వన్న బెట్ట,
తమిళులకు సంగీతభికునొసాౌను. తన ఉచ్చా
రణ మాధుర్యముతో విశ్వకవి రపీరదుని సహి
తము ఆశ్చర్య చశితుస చేసిన సొంపుగల మన
భావను మనము పోషీంచుకొనవ అను,
పలుకుల
14 వ పాయింటు మలుపు,
రానున్న నూతన (ప్రపంచవ్యవస్థలో ప్రత్యేకాంధ్ర
రాస్ట్ర్రనిర్మాణమున్నకె ఆంధులు వలయు త్య్యాగమును
చయుటకు స సం సెద్ధులె యుండవలెను, రాయలనీమ ఆం(భ్రుల్కు
రాప్ట్రేతరాం ధులు అనుశేదముల విడనాడి వకమత్య ముతో
రాష్ట్ర సంపాదనకు బద్ధకంక ణులగుట ఆంధ్రుల పరమ
ధర్మము.
12వ పాయింటు బెపు.
ఆంధ్రుల సర్వతోముఖ (ప్రశస్తి సిని వాడవాడల చాటి, ఈ
భూతలమున పుట్టి పెరిగిన (పతియాంధధుని తన జాతీయత నిల
బెట్టుకొనుటకు టోత్సహించి, * * విశాలాంధ ? జాతిని ఏ కోన్ము
ఖము చేయుట్నకై సర్వవిధములయిన (ప్రచారము చేయ సంక
ల్పించుకున్న మా, విశాలాంధ ” (వచారిణీ పుత్రికను సెంచి.
పోషించు ఛారము వహింప ఆంధులెల్లరు . (వార్టితులు
హంద్రీ ఇంగ్లీషు మైపులలో వివిధ రకములు వివిధ
సంస్థలవారు తయారుచేసి సీయున్నారు,
చెప్పుటకుకూడ వీలులేదు. అయినను "హెడ్డింగ్ కుప్రులు
మొదలుకొని ప్ప _స్తకము “కైప్రులవరకు 100 8 - చుగా యుండ
వచ్చును. తమిళమునందును “తెలుగు చశుపులకంకె ఎక్కు
వగా _కైపులుకలవు, కన్న డమందు తెలుగునందున్నన్ని
మైపులు లేకపోయినను సనమునళు ఎపగా నయినను వుండ
వచ్చును. మలయాళ భాసలోకూడ 10s లోపు శెఫుల.
రకములు కలవు,
అవి ఇన్నీ అని
తేలుగు ఇప్పు రెటరు
అచ్చువేయు పద్ధతియేశోక్క మైపు శెటింగ్ ' మేహీనుల
సంగతి కొంత చర్చింతము, ' ఇట్టి కైపు _లెటర్ల భారత
3క్రి2
క!
చేశమందలి (పధానభావ లన్నీ ంటీయందు గలవు. అన్ని.
భాసలకంశును ఇంగ్లీసుభావయొక్క_ కైపు లెటరు
భారత చేశములో నూరు మూలలకో వ్యాపీంచియుండు
టకు అది రాజభాహయగుటయు అతురములు వాల
తక్కువ యగుటచే చెపు చేయుటకు మిగల సులభ
ముగానుండుటయు కారణములు, మిగిలిన చేశీయ
భావలలో అక్షరములు. ఎక్కువగనుండుటయు ఆ భావ.
ఒక (పాంతేముదాటి మరొక (పాౌంతీమునందు చెల్లకపోవు
టయు కారణములుగా _ దేశభాసా. కైపు రైటరులు ఆంగ్ల
భాషా "పైపు రెటరులంత వ్యా ప్రీలోనికి రాలేదు. తరువాతి
స్థానము హిందీ
వెపు శై టరుకు.
యి వ్వ వ చ్చు ను
అందుకు కారణ
ము ఆం గ్ ము
తర్వాత చేశమం.
దంతటను చలా.
మణీయస భాహ
హీందీయగుట
యే, అంతేకాక
కొన్ని (ప్రాంతీయభాసుల లిపులు హీందీభాహాలిపీయైన
నాగరి లిపియందుండుటయే.
ఇక దక్నీణభావలగు తెలుగు తమిళము మలయాళ
ములలోకూడ కైపు _లైటరులు ఏర్పడినవి,
తెలుగు భాషపై సెపు శెటరు లేనికొజుత భాలకాలను
నుండి యుండెను, కొంతమంది ఈ ప్రయత్న మునకు తేల
"పెట్టి విఘ్నముల కోర్చికొనలేక విరమించియుండిరి, కాని
కొద్ది కాలము [కిందట శ) పీథ్రికాప్రుర కుమారరాజూవాశై న
(శ్రీ రాజా రావు వేంకట నుహీపతి సూర్యారావు బహద్దరు
లిపి, భాషా పరిణామము
వారిచ్చే 4 సం[రముల కృషి ఫలితముగా కని"పెట్టబడినది. ఈ
యం(త్రముపేరు “చిన్నమాంచాంగ్ర _ ముదాలేఖిని ”.
ఈ యంత్రము . అమెరికాలో ప్రసిద్ధిచెందిన “ రాయలు’
శుపు రై టరు కంసెనీవారిచే నవీనమగు * విక్టరీ * మోడలున
తయారుచేయబడినది,
పరిశ్రమతో తెలుగులోని అన్ని విధములయిన వాజ్మయము
ఈ యంత్రము మిగుల సులభ
లను మిక్కిలి శీఘ్రముగా శైపు చేయవచ్చును... దీని “వెల
రనూరమి రు 500/--లు ఉండును, దీనిని (పోత్సహించు
టకై (ప్రభుత్వమువా నేర్పరచిన ఉన్నత అధమ తరగతి పరీక్ష
"పెక్కురు
లందు ఏటేట విద్యార్థులు ఊత్తీళులగు
చున్నారు, ఆం(్ర
దేశమందలి అనేక.
సంస్థలవారు దీని
నుపయా గించుచు
ఆంధ
లంద
లును దీనిని (పోళ్స
న్నారు.
మహాజను
పాంచ వలయును,
ఈ యంత్రము
గ యొక్క_ బాహ్యా
రూపమును ఈ సన (ప్రదర్శించుచున్నాము,
ఇవిగాక ఇతర భావలకువలెనే "తెలుగుఫాపకును పార్ట
హాండ్ లేఖనము,
యోగములు కలవు,
“సై శ్లొస్రయిలు మెపీను' వలని ఉప
_ మొరత్తముమోద తెలుగు లీపిలోని యకురములను ఇంకను
సంకీ ప్పపరచి తెలుసలిపి కుపుల్పు టైపు _శెటురు తెలుగు
పార్టుహోండ్ లేఖనము ఎక్కువ. సులభమైన పద్ధతిని నడచే
టట్టు ఆంధ్రులందరు కృషిచేయవలసియున్న ది, .
ఆదతియుగము
కాలము
కృతులు
అమ కేశళ్ళరుడు
నావన సోముడు
1022 1008
11511170
1170-1220
1200-1276
1230-1300
1250-1270
1260-1300
1240-1300
1250-1300
1280-1350
1395= 1860
1300-
1300.»
1300.
1360.
మహాభారతము
(ఆది-సభాంఆరణ్య
పర్వ భాగములు
కుమార "సంభవము
పండతారాధభ్య
చర్మిత్రము
బసవపురాణము
రంగనాథ రామా
యణము (ద్విపద)
మహాభారతము
నిర్వచనో శ్రర
రామాయణము
దశకుమార చర్మిల్రేము
విశ్రా నేశ్వరీయం
ళా -
నీతి కా ద్ర్రుముక్తావలళి
అధర్వణ కారికలు
మార్కండేయపురాణం
అరణ్య పర్వ శేహము
నృసింహ పురాణము
పారివంశీము
భాస్కు_రరామాయణం
శేయూర బాహు
చరిత్రము
కావ్యాలంకార
చూడామణి
విక్ర మసేనము
ఉత్తర హరివంశము
వసంత విలాసము
చంద తారావళి,
మదనవిజయం.
కవీజన్నాశ్రయము
శ్రీ నాథుడు
చిమెర పోతన
—
జక్కు_యక పి
మడికి సింగన
వల్లభరాయుడు -
అనంతామాత్యుడు
గెౌరనమం| త్రి
వీరభద్రుడు మేథ పర్వము
శ్చ గార కాకుంతే లము
దగ్గుపల్లి దుగ్గన 1480- నాచికేతూ పాఖ్యానం
కాంశ్పురమ వాత్మ రి
చూపాం న 180. పంచ తంత్రము
వెన్నెలకంటి సూరన్న 1450. విన్గుపురాణం
నందిమల్లయ్య-ఘంట 1480- ప్రబోభనం(దో
సింగయ్య దయం
వరా వాపురాణం
“కీఠనమం| త్రి కాదంబరి
ఫణిభట్టు పరత త్త ప్రసారము
324
1400- (క్రీడాభిరామము
“కాశీఖండము
ఫీమఖండము
కృం-గార్ననై హధము
పల్నా టివీర చరిత్రే
హాదివిలా'సము
1405-1470 భాగవతము
సీరభద్ర విజయము
భోగినీ దండకము
నారాయణశతకము
1406-1422 విక్రమార్క. -చర్మిత్రేము
1420. వాసిష్థ రామాయణము
పద్మ పురాణము
భాగవతదశమ _స్రంధము
1420= అంహ్కాశతకము
1430. భోజరాజీయము
రసాభరణము
అనంతుని భందస్సు
1430-1470 శివలీలా విలాసము.
1440. హరిళ్ళ్చందో
పాఖ్యానం
నవనాథ చరిత్రము
1450-1480 కెమనీభారత అశ్వకత
కవిరాతుసుడు
హయ లకణసారము
విక్రమార్క... చరిత్రము.
లక్షణ (గ్రంథము
నిఘుంటువు
ఆదినారాయణ చరిత్ర
మధ్యయుగము
పిడుపర్తి సోమనాధుడు 1510-
(వీ కృష్ణు దేవరాయలు
అల'సాని “పెదన
యి ©
చింతలఫూడ యొల్లకవి
(రాధామాధవ కవి)
'సంకుసాలన్ఫ సీంహాక వి
"తెనాలి రామలింగకవి
ఆతుకూరికుమ్మురి మొల్ల
A య
అయ్యలరాజు రామ
ఛద్రుడు
దోనూరి కో నేరికవి
అద్దంకి గంగాధవ కవి
బాన్న గంటి తెలగన్న
ఫంకరకవి
మల్లాలెడ్డ
ఫీంగళీనూరన
1510-1530
1510-1535
1510-1526
1517-1526
1517-1526
1520-
. 1520-15830
1520-1540
1525
1525-1560
1526-
1530-1570
1547-1515
1550. 1580
1550-1580
"1550= 1551
1550.1600
1560.
బ'ససవపురాణము
ఆము క్షమా ల్యద
స్వారోచిషయను
చరిత్ర ము
శారిజాతాపపారణము
కృ స్టార్దున సంవాదము
es .
రాజశేఖర చరిత్రము
(ప్రభులింగలీలలు
క్ వికర్ష రసాయనము
ఉద్భటారాధ్య చరిత్ర
పాండురంగ
మహాత్మ్యము
రామాయణము
సకల కథాసార
'సంగహము
రామాభ్యుదయము
బాలభాగవతేం .
తపతీ 'సంవరణము
“యయాతి చరిత్ర
హరిశ్చందోపా .
ఖ్యానం
పుట్బ(కవర్షి చరిత్ర
| కళావూర్హోదయము
ప్రభావతీ ప్రద్యుమ్న ము
రాఘవపాండవీయము
1
బచిక్లు
అ
రామరాజ భూపుణుడు 1560. వసు చరిత్ర
"తెనాలి అన్నయ్య 1565= సులమణాపరిణయము
నట్లు డు _మ5/0=1610 కకుత్ స్థ విజయము
సారంగుతమ్మయ్య 1590-1620 వైజయంతి విలాసము
సారంగధర చరిత్ర
పింగళి ఎల్లనార్యడు 1602. తోభ్య చరిత్రము
చేమకూర వేంకటకవి 16830. విజయ విలాసము
ఎలకూచి చాలసరస్టుతి 16830- రంగకౌముది
హారిళ్ళట్టు 1650- వరాహ్య మత్స్యపురా
ణఇములు
కాకమాని మూర్తి 59 పాంచాలీ పరిణయం,
రాజవాపహాన విజయం,
బహులాళ్వ-దర్శిత్ర
నూతన కవి సూరన 1600 ధనాఖిరామం,
విష్ణ్టుమాయావిలాసం
వెలగపూడి కృవ్మకవి 1600.1/1/ వేదాంత సార
సంగ్రహము
మలినీనూధ వీయము
కందుర్తి వేంకటా 1690-1717 మిత్రవిందా
చల కవి పరిణయము
అహాల్యాసం[క్రందనము
సముఖము వేంకట రాధికాసాంతే(నము
కృళ్తప్ప నాయకుడు 1117 యర వ
జె మినీ భారతేము
పెడిమల్లి వేంకటసతి 1710.
కూచిమంచి తిమ్మన 1715.
చండ్రాంగద చరిత్ర
రుక్మిణీ పరిణయము,
Cc ప్
నీలాసుందరీ “పరిణయ
ము ౮*జశేఖర విలాస
. మ్కు భళ్గొనీ చరిత్ర
వక్కలంక వీరభ(ద్రకవి 1720- వాసవదత్తాపరిణయము
గారీ కళ్యాణము
ఏనుగు లక్కుణ కవి 17830= రామ విలాసము
ఛర్హృహరిసు ఫాషితము
కసూరి రంగకవి 1736-61 ఆనంద రంగరాట్
mr ఛందస్సు
కూచిమంచి జకవి 1740- చంద రేఖా విలాసము
339
ఆంధిస ర స్వము
ఆడివము సూరకవి
మంగళ గిరి ఆనందకవి
కనుపర్తి అబ్బయ
దిటకవి నారాయణ
లు
ముదుపళీని
డె
తరికొండ వేంకమాంబ
పిండి పోలు లత్మణకవి
శిహుకవ
ప్తుకృష్ణయార్తి
మాడభూషి వేంకటా
చార్యులు
గోపీనాథ వేంకటకవి.
సొంఠి భ (దద రామ
కృష్ణశాస్రీ
మండపాక పార్వతీ
శ్యరశా ప్ర
మచ్చవేంకట కవి
1760-
1765-88
1770.
1780-90
1790-
1840.
1840.
1840.
1840-
1860.
i కవిజనరంజనము
| ఆం(ధ్రచం(ద్రాలోకం
1750-80 ఆంధ్ర నుమశేవము
కవిసంశయ విచ్చే సేద ము
"వేదాంత రసాయనము
ఇందుమతి పరిణయము
ఆచార్య విజయము
పరమభాగవత. చరిత్ర
రామాయణ భాగవత
ములు
అనిరుద్ద చరిత్ర |
రంగరాయ చరిత్ర
రాధికా సాంతేర్ణినము
ద్విపద భాగవతము
రాజయోగ సారము
వేంకటాచల మాహో
రావణ దమ్మోయము
(లంకాదహనము)
సర్వకామదా పరిణ
యము
భార తాభ్యుదయము
వాల్మీకి రామాయణము
(నొపీనాథరామా
యణం) శిశుపాలవధ
భగవద్గీత
గా
చిత్ర నీవు
అనేక శతకములు
మాలికలు
శుద్ధాం ధ్రనిర్వ-చనని
రోస్థ్యకుశలవ చరిత్ర
శతకముల పటిక
రు
కవి పేర - కాలము శతకముల పేళ్ల .
బద్దెన 1070! నుమతి శతకము
పండితారాధ్యులు 1170 శవత త్ల (సారము
పాల్కురికి సోమనాథుడు -1180 వృపాధిప సతకము
యథావాక్కుల అన్న ్బ్యా సశ్వేశ్వర శ
శివ దేవమం త్రి 1290 శివదేవ శ
రావిపాటి (త్రిపుఠరాంతకుడు 18380 అంబికా శ
వెన్నెలకంటి జన్నయ. 1450 చేవకీ నందన శ
వేమన 3 వమన శ
అయ్యలరాజు (తిపురాం
1460 రఘువీర శ
తకుడు ఘువీ
బమ్మెర పోతనానూత్యుడు 1400 నారాయణ శ.
ధూర్భటి 16580 [శీకాళవా స్లీళ్ళర శ
తాళ్ల పాక అన్నమయ్య 3 వేంకయేళ్వర శ
తాళ్ల పాక చిన్నన్న 1545 99
కంసాలి రుద్రకవి 1565 బలవదరీ శ
కవి చౌడప్ప ౫౨ కవి చౌడప్ప శ్ర
పరమానందయతి 1590 సంపగిమన్న, పరమా.
.... నందుదక్మారతేయ $॥లు
మారవికవి 1600? భాస్క_ర శ
బొడ్డపాటి పేరయ
1600 మలికారున, సూర్య
యం జా
. శ॥లు
59 కొండయ 1600 తిరుశాళహ స్స్ లింగ
ఫలు
తేళ్ళవూడి కసవరాజు ౧ కళావతీశ,
పట్టాఫిరామ కవి 99 వజపంజర్య మరున్నం
దన్క గువ్వలచెన్న శ|॥లు
గణపవరపు చేంకట కవి ఎ) యమకళ
నిమ్మల లమ్మణాచార్యుడు 00 ఏకా మలింగ శ
ఎలకకూచి బాలసరస్వతి 1620 భర్హ ఎ్రనౌరి శ
్వ్పడ్డిపాట్రి 'వేంకటనృసింహ
యా 1660
"కవి రామచంద్ర కృష్ణశ॥లం
అయ్యలరాజు నారాయణ
” -అంజెనీయ
కవి”? శ
వం
ఫి
కంచర్హ గోపన్న
పుసులూరి సోమరాజ కవి
(శ్రీపతి భాస్క_ర కవి
కూచివముంచి తిమ్మ కవి
గోగుల పాటి కూర్మనాథ
ఏనుగు లత్ముణ కవి
రావూరి "సంజీవ కవి
అడిదము సూరకవి
మటిగంజి సింగరా
చార్యులు
ఆణి వెళ్ళ సీతారాముడు
శేషప్ప కవి
పావులూరి మల్లన
ష్మతిరమణప్ప
శంకర శంకరకవి
పుప్పుగిరి తిమ్మకవి
గంగాధర కవి
సిద్ధరామ కవి (ఇన్నయ్య
నోమేశ్వరారాధ్యులు
వెన్నా్యపగడ నాగరాజు,
ఊన్నవ యాగానందుడు
నృసింవా కవి
క పొలతెము సింగనామా
వాట్రాతి లఖీ 1నరసు
పోచిరాజు వీరన్న
1670
1700
39
1710
1715
1724
1725
1730
1750
33
దేవగుప్తాపు రామభద్ర కవి క
బాణాల వీరశర భేంద్రుడు
3)
తాడేపలి పానకాలరాయడు ,,
లం
43
దాశరథి శీ,
ఇందు బాలగోపాల,
నందనందన శ॥లు
చిత్త శ,
బళిరకటి వేల్పు ఊప
మూక "వేంకటేశ్వర శ॥లు
కుక్కు శ్వర ఫ్,
సింహో(ది నారసీంహా శ,
భ_ర్భ హరి స్మ
వీరనారాయణ శ.
రామలింగోశ శ,
వీతాపతి శ,
జూనకీపతి శ,
నృసింహ స
భ(చా(దిరామ స్థ
విషు సర్వో తమ శే,
ల 0
రాచవిడ శ, .
Co
భ_ర్చృహరి భ్ధ్హ
చెన్న మళైశ్వర నే
సిద్దరామ ఫే,
సోమనాథలింగ శే,
గాణ సౌజన్యాఖ్యాన ఫ్,
రాజగోపాల శ,
కృష్ట స్ట
కోదండరామ శ,
భగ్త హారి అనందల
హారి, సౌందర్య్భల
హరి శే॥లు
భవానీభవ శే,
సాంబశివ శే,
మానసబోధ్కచి త్తబోధ్క
'శరుక్మిణిపతి మంగ
ఫ్రగిర్రి పార్ధసారధి
ఫ||లు
వరాహాగిరి కొం -డాజు
కొమరగిరి సంజీవ కవి
పరకురామపంతుల రామ
మూరి
శేవప్ప కవి
మల్లన యోగి
రాచచవేటి కవి
సదానంద వరద రాజయోగి
రాయభ్ళట్టు వీరరాఘవ కవి
వా(డ్రేవుకామరాజు
రామభ[ద్ర కవి
తిరుక్కూడయూరి కృష్ణదాసు
కాండూరి వేంకటదాసు
శాసుల పురుషోత్తమ కవి
వంగూరి నరసకవి
ఎజ్జమిల్లి సూర్య (ప్రకాశకవి
వంశాయలపాటి వేంకటకవి
జూలూరి అప్పయ్య
సన్ని ధిరాజు జగ్లక వి
కానుకొలను నాయనప్ప
అడిదము బుచ్చి చేంక
(టాయుడు
, బుద్దిరాజు కనకరాజు
అమలాపురపు 'సన్యాసీక వి 1830
మదిన సుభ(దయ్యమ్మ
337
53
22
లివి
1810
33
33
33
న్
1816
1820
353
న్్
ప్
పల్టక్ లు
జగన్నా యక ద్ద
శశాంకశేఖర శీ,
పరశురామ, మనోహర,
ఈదులవాయి ప్పరాధి
నాయక (రామ
స్వామి) సలు
నృసింహ స్ట
మల్లన యోగి స్ట
గణికాగుణ (ప్రవర్తన
తారావళి
వరదరాజ
యోగి శ,
కస్తూరి రంగ శే,
సడానంద
దీనచింతామణి శ,
ఆంభ్బనాయక్క హాంస
లదీవి, గోపాల,
మానసబోధుభ క్త
కల్పద్రుమ శ॥లు
(పసన్న రాఘవ స్ట
హనుమచ్చలేకము
మదనగోపాల శ,
యదువంశభూప.ణ శే,
రాజలింగ శ,
చింతగుంటపాలెపు
రామ శీ,
సంకర శః
నివ శే,
పంచముఖీశే ముఖ
లింగ శివ విశ్వనాథాది
ప|| లం
రఘునాయక, “కేశవ,
ఏష్షరాఘవురామశే!లు
ఆంధోన ర్వస్వము
తకిగొంద వెంకమ్మ
మత్తూరి అప్పావుమొదిలి
పారనంది సక్వేశ్వరళ్యాన్త్రీ
ఫక్కి. వేంకట నరసయ్య
మంత్రిప్రన డ సూర్య ప్రకాశ
కవి
బండి బాపమ్మ
తోట విజయరాఘవకవి
'వేల్పూరి వేంకటకవి
మంచెళ్ల కృష్ణకవి
ఘటికా దైకవి
-ఏదెళ్ళ రామకవి
1840
33
త
3
53
౨3
32
1845
బహుజనపల్లిసితారామావారి 1847
శాంతానందయోగి
ఈుంర్లూమారుతేము వేంకట
సుబ్బక వి
సాేహాబురాణ రామన్న
ఉఊండుమూడి నూరపరాజు
పాటూది లఖ్మీన్ఫసింహకవి
బాలకృష్ణకవి
కొమర్రాజు రామలింగకవి
తిరుువాయిసాటి రామాను
జయ్య
మేకాబాపన్న
మిక్కిలి మళ్లి కార్టునకవి
ఫూసపాటి విరపరాజు
కోటీశ్వర దీక్షీకుడు
గురురాజక వి
కటవ_ర్టి వేంకటమం శ్రి
మోసరగండ మునిస్వామి
1850
33
be
33
వెండిగంటము గురునాధము 1రిర్4
చేకూరి సిద్దయ్య
ధి
(శ్రీనివాసకవి
ఘాదుకూరి శంకరకవి
1858
1860
33
కృష్ణ నే (ద్విపద)
మాతృ ఫ్
(బహ్మపురివేంక కేశ్వరళ,
కుమారీ శే,
ఫీమలింగ శ,
మోనాశ్నీ శ,
పార్థసారథి న
జానకీరామ శ,
చేంకటనాగాధిపతి శ,
శనైళ్వర శ,
కృష్ణుగురు శ,
సుందరరాజ్య వెనకయ్య
భ॥1లు
హాంతానందయోగి
రామ శ,
సూర్యనారాయణ స్ట
సీతాపతి శ,
శ్రీపతి న
లఖ్మీనృసింహ స్మ
వరదరాజ శ,
(శ్రి గిరిమల్లేశ, వీరభద్ర
ఫలు
చూడికుడుత (రంగా
యక) న
ఆచంట రామేశ్వర న్య
రాఘవ శ
చితుతేవజీతు శ,
విట్టలేళ్వర క
భర్థ ఎ్రహౌరి న
రమామనోవార శ,
రఘురామ శ,
సరస్వతీ వ
వేణుగోపాల శ,
(తిపుర సుందరీ శ,
ధీరదీ శ
' కూచిమంచి సోముసుందరుడు
33
అల్ల మరాజు సుబహ్మణ్యక ని 39
పరిమి వేంకటాచల కవి
అహ టో క్
శష్టుహ్వాశాత్రు..
ఇం[ద్రకంటి వేంకటకవి
చిలకమళ్హ నారాయణా బా
ర్యులు
పల్లి పార్వతీశము
దూపాటి తిరుమలాభారి 1870
చామర్థి శేవగిరికాయకవి
విజయనగరప్ర చంగల్వరాయ
కవి
మద్దాలి నంబ్బయ్య
బృందావనము లత్మణ దేశి
కుడు
చితావజ్ష్య ల నూర్య(ప్రకాళకవి
మండపాక పార్వతీశ్వర కవి
తటవ రి కొండయ
సందడి నాగచాసు
రేవుల రామదాసు
తాతేరాజు చేంకటసు బ్బ
దాసు
1880
కొల్లం వీతారాముకవి
పాలెపు వేంకట సూర్య గో
పాల కవి
పేకేటి -కాకిరాజు
కొమత్రాజు వేంకటశివుడు
అ
రఘుపతుల రామమూ ది
33
99
1862
1865
33
39
33
33
33
25
2)
గుజ్జంకొండ భకృవత్సలుడు 1885
వంగిప్రరపు నృసింహావారి
పిట్టల రామయ
కావూరి 'వేంకటరామ కవి
338
39
త్రి
తో
కొప్పులిం గేశ్వరు భక్త
చింతామణి శ లుం
సింహా. దిరామ్క పాపల
మంత్రి కృష్ణ భూపతి
అలామాది శ!!లు,
సంగమేశ్వర వ
స్టానప్రకాసూనాంబికా?
వేంకటాచల 'రమణ శ,
చేణుగోపాలబాల శ,
రామురాఘమవ కే,
ముకుంద స
మదన గోపాల శ,
రఘురామ శే
దీన చింతావుణి శీ,
గోపాలకృష్ణు నీతారా
మాది శ॥లు.
రావు, మల్లేశ్వర శ||లు,
(శిపత్తి లఖ్మీనారాయ
ఇ శ॥లుం
మహిజామనోవార శ,
చక్రపాణి స్మ
(శీరమాకాంతరంగ ఫ్,
జర్ర వల్లురి గోపబాల
స|| లుం
కేశవ శ,
రేపాల రాజలింగ క,
భావబోభ రసాయన శ,
సుబుద్ధి న
ఆంజనేయ శ.
సనాధనాయక వ
(శ్రీనిమిసాంబికామణి న్య
ఎధుర లు
॥| ట
మందపాటీ రామకృష్ణు కవీ ౨, (ీరామ శ, (గంధ [పచురణములు
బొడ్డు లమ్మీనారాయణ 9 లాలాఫురి శ (రిజహ్టై)రు ఆఫ్ బుక్స్ వారి లెక్క_లనుండి)
ఫక్కి_ అప్పలనరసు 33) కుమార శ, సంవత్సరం ఇంగ్రీషు తమిళం తెలుగు
దామరాజు లక్కుణదాసు ఆ నీతారామశు = 1910 521 671 486
మద్దాల గురుస్వామి ఎ. నరసింహా ఈ, 1920 451 775 486
(| 1930 717 1189 779
తిమ్మరాజు పరక వి 03 (నీ రఘురామ, ఆత్మా 1940 418 1068 ర్కి0
రామ శీ॥లు, ఆ
2107 37083 2281
ముడుంచై వేంకటరామ రంోశ్ట కవ శే నావా
నృసింహాచారి * ో ఫెక్ట్“ ప్రక్కను కనుపరచిన అణా కాసు
బొమ్మ, (పభుత్వ "నాళాములలో
ఆంధ భావకు గల స్థానమే
కాక ఇతర చేశభానలకన్న (పై
ముఖ్యము "తెలియబరచును,
జయంతి కామేశ్వర కవి 1890 జానకీవర శ,
ముదిగొండ శంకరారాధ్యులు 1900 భావలింగ శీ,
నూతులపాటి సుబ్బ కవి ౫౨౨ భ(ద్రాదిరామ స్ట
లు RI న క న. దేశీయ భాషలలో తెలుఇసనకు గల స్థానము
అం,
అన ఒల లం నాన్,
దేవాదుల "పెద్దన్న ఉమామహేశ్వర శ, వరన సంఖ్య ఛాషపేరు మాట్లాడువారు _వంతు
క చంకటాచారుండు నీరహాక క కేం హిందూస్థానీ 71,541,000 ఏగ్రంతి
జా గా
అద్దంకి వేంకటాచార్యుడు 3౩ 2 బెంగాలీ 53,469,000 189
“ రాచూరి లభఖ్మీరామదాసు ౮ శ్యామలాంబా శ త్రి తెలుస 26,374,000 9.8
దబ్సీళ నరసుకవి 3 కలువాయి శీ, (1931 సం॥ జనాభా లెక్కల ననుసరించి) -
అటుకొండ యిటుకొండ ఆ₹ంటినడువు
నాగుల్ల కొండలో నాట్యమాజేటి
దివ్యసుందరనాగ దేహి యన్నాము,
కసి పెట్టి మ'మ్మెపుడు కాపాడవోయి !
శ ఎట్ సవరాజుం
339
సాహాత్యానుబంధములు ర.
తెలుగునాట వ౦గ సె
(ఫ్ర జొన్నలగడ్డ సత్వనారాయణమూర్తి ఎమ్. ఏ., చి. ఎల్,
లె -
విషయ సం(గవాము:
వంగమాతలకు పరిచయము. వభఖ్యాత వంగననలాకారులు ---
వేంకటపార్యతీశ్వర కవుల ఆంధీ9కరణాలు, ఆంధ (వచారిణీ
(గంథనిలయ (వచారం-- సరస్వతీ (గంథమండలి, అ ద్దెపల్లి
అక్కణస్వామి నాయుడుగారి కృష---ఇందు జొన్నలగడ్డ
సత్యనారాయణగారి కార్య నిర్వహణ, అనేక ఉధ్బింథములను
అనువదించుట- విశ్వభారతి, వంగ విశ్వ కళాపరివత్తుల పళ సిం
విదేశ విశ్వ విద్యాలయములలో పంగ భాషాటోధనము--వంగ
హిందీ సాహిత్యముల సన్నిహిత త్త్వము---గిడుగు రామమూరి
గారు ఆంధవంగభాషల చెలికారమునకు చేసిన సేవ... మాగంటి
అన్నపూర్ణా దేవిగారి వంగభాషా పరిచయము, నవలానువాదములు-
గోపాలరెడ్డి, డాక్టరు కాకర్ల శకుంతలాదేవి, శివళంకరశా స్త్రి,
చక్రపాణి (ప్రభృతుల వంగభాషా సంన్కాతి- వై కుంఠరావు,
శోభనా దేవిగార్ల రవీంద్రుని వంగనవలల యాందిికరణ--- రవీం
(ద్రుని (కొత్త పోకడలు-_చి త్తరంజనుని సారస్వతసేవ-
ఆంధులు గమనించవలనీన విషయములు.
సాహిత్యాంగణమున ఆం
"సాహి త్యాంగణమున ఆం౦(్రవంగమాత లకు పరిచయము
ముప్పదేండ్లకుమున్ను ఆరంభమాయెనని _తెలుపవచ్చును,
బంకిమ్చం(దుని రచనలాకాలమున వంగసీమయందు మిగుల
(ప్రశ _ప్పినందినవి, అతని నవలలు మొట్టమొదట క్ ంట్రీ
కరాటకాదిఫాపులలోనికి అనువదింపబడ్నవి, వానిని కర్తా
nf) లం
టకమునుండి ఆంధధ్రీకరింప గడంగిన
ఆంధ్ర (ప్రచారిణీ గ్రంథ వారు (శీ వేంకట పార్వతీశ్వర
నిలయం. కవులు. 1912 లో ఆంధ్రభార
వేంకట పార్వతీశ్వర తిని తమ “*యాం(ధ్రపభారిణీ (గ్రంథ
కవులు నిలయ పీటు స్థానమున అధివసింప
జేస్కి వీరు తమ సారస్వతారాధనము
నారంఫించిరి, "కాల[కమమున వ్ వంగ వాబ్మయమున
(ప్రవేశము నందిరి “పాం-చకడీజే రచించిన అపరాధ పరి
ఫోధక అను నవలన్సు రవీంద్రుడు రచించిన . గోరా "అను
నవలను ఆంధధ్రికరించిరి, పిమ్మట రాజమ హేం(ద్రవరమున
(శ్రీ అద్దేపల్లి లమ్మణస్వ్యామి నాయుడుగారు సరస్వతీ గ్రంథ
మండలిని స్టాసీంచిరి. వంగవాబ్మయ మహా త్త వుమును [గ్రహిం
చిన థీశాలికావును వంగసాహితీ సందేశమును ఆంధ్రభూమి
యందు వినిపింపవలెనని వీరు నిశ్చయించిరి, 69 ఆంధప్రణా
రిణీ (గ్రంధ నిలయివమందును *ీ సరస్వతీ (గ్రంథమండలి , 2
యందును వంగశారద ఆత్మప్రతిబింబము నవలోకించినది.
ఆంధ వంగమాతలీ మహా హాసంస్థలందు ఒండొంటిాలిగి ఎంతో"
ఛలువమున, ఎంతో వెలికారమున వజులినవి
ఈ (గ్రంథ నిలయములతో చాల్యమంచే . 'సంపర్క_ము
నెందు భాగ్యము నాకు కలిగెను,
తము నారంఖించితిని,
నాడే సాహితీ జీవి
సే నాం థీకరించిన వంగసారస్వతే .
(గ్రంథములను ఆంధ్ర దేశమునందు వ్యాపింప జేయగోరి ఈ
(గంథనిలయములవారు "నా బాల్య్మపయత్నముల కుత్చాహ
(పోత్ళాహములు (పసాదించిరి.
సరస్వతీగ్రంథ మం,
డలియందు (ప్రధాన (గ్రంథక_ర్షనె
అనేక నవలలను,
జొన్నలగడ్డ సత్యనా బహువర్ష ములు
రాయణమూ ర్తిగారి
వంగభాషా కృషిఫలము 'నాటకములన్వు
కథలను సరస్వతీ దేవికి కాన్మ_లుగా
సమ ర్పించితిని,
బంకిమ్చం(ద్రు ద్విజేంద్రు రవీంద్ర, శరచ్చం(ద్రుల రచనలు
(ప్రపంచ (పఖ్యాతిని బడసీనవి, వంగ రచయితేలడెౌస సమ _స్త
కీములును గౌరవదృష్టిని సారించినవి. వంగఛాబ్మయము
విదేశ విశ్వవిద్యాలయము లందు బోధింపబడుచు వచ్చెను,
పొళ్చాత్యులు కొందణటు విశ్వభారతి
వంగ సారస్వత యందును,
వంగవిశ్వకళ "పరిపత్తు
విఖ్యాతి ఇతర సీమలం లందును వంగము నభ్యసించి మాతృ
దును వ్యాపించినది కలందలి గంభీరభావములను హృద
యంగమము గావించుకొన దొడ
ఆం(భ పండితులలో అనేకులకు వంగభొహయందు
పరిచయము నందవలేనను మక్కువ కలిగను,
గరి,
కాని, వంగ
'సంఘమందు వీరు మసలకపోవుటవలనన్వు వంగభాపాభ్య్యాన
మునకు వలసిన వ్యవస్థలు "తెలుగునీమలో లేకుండుటవలనను
వ్యావహారిక వంగ వాద్మయమును వీశెలుగజా లశై రి. కాని
340
విశ్వకవి రవీంద్రనాథ టాగూరు,
వీరి యుతోహామున్సు జీజ్ఞాసయును (పశంసనీయములు,
. వంగ హీందీభాహలకు సన్నిహితసఖ్య ముండుటచ్చే (ప్రధాన
వంగ (గ్రంధములు తొలుత పొందీలోనికి పరివ ర్థనమగు
చుండును. వంగ హిందీ (గ్రంథములను 'సమ్ముఖమున నిడి
వోని ఆం(ధసోదరులు కొందబు వీని 'నాం(ధ్రీకరించుచు
వచ్చిరి. వీరి యాం, ధ్రీకరణమును విమర్శించుట నా (ప్రస్తు
అశౌళశయముకొదు,
(ప్రపంచమందు (పశ స్లినందిన వాబ్మయముల పోకడల "నెటు
గక అంధ వాజ్మయము తొంటిపుంత ననుసరించి పోవుట
గాంచ్చి (ప్రస్తుత యుగధర్మము వాం
గిడుగు ఇంచిన చలనము దానికి కలుగజేయ
రామమూర్తి సేన గృతనిశ్చయు_డైన ఆంధ్ర మహో
పండితుడు శ్రీ గిడుగు వేంకట
రామమ్వూ_ర్జి తన క_ర్హవ్య్వమునకు అక్క_ 2౨న పరిచయయను
వంగభాహయందును బడసి సునితకుమార (పభ్బతుల సఖ్యము
నంది నారివవ విశేషఫాపా పరికోధనము సలిపి వంగవాణి
కిని ఆం(ధ్రశారదకును సముచిత వెలి కారమును. చేకూర్చు
టకై విశేవయత్న ము నోనరించెను,
వంగ'దేశీమున కొంతళోలముండి నిజేశునివల్చె వంగవాబ్మ
యమున చక్కని పరిజ్ఞూనమునంద్చి అరవిందఘైాోప్ తన
ఉల
వంగసొహిత్య (ప్రొభవం
అర్థాంగికి లిఖించిన లేఖలను, సరళా దేవి నవవర్ష స్వప్నం, ఇవి
గాక వివాహమంగళం "మొదలై న (గ్రంథములు ఆం(ధ్రకరించి
భారతాంబను సేవించినెకు ఆం(ధభారతిని నైతముసేవించ్చి
యశ స్టిలకగ్ధమైన నీమంతినీ చూడానుణి శీ) మాగంటి అన్న
ఫూర్షాబేవి, ఆంధ్రమాత గళసమ
మాగంటి అన్న యందు శమంతకమణియై లేజరిల్లిన
పూర్ణా దేవిసేవ ఈ సోదరి అకాలమున దివంగత
యసట ఆంధ్రుల దురద్భస్థము,
భారత వియత్తీలమునుండి తేటాలునరాలిన ఈ నక్నుత్రము
మరల లేలుగతల్లి కడుపునబుట్టి, ధర్మమెత్రమున తన కర్తవ్య
మును తాను నిర్వహిం౦చును గాక !
తెలుగుతల్లి బిడ్డ డాక్టరు కాకర్ల శకుంతలా దేవి శ్రీ
కళాశాల (వీన్సిపొలం-_వంగజనయి తీ "పెంపుడు బాలికయ,
విదుషీమణి ధ్రైమై వర్గిల్లుచున్నది. ఇరువురు తల్లుల కీమె
భావికాలమున చెంతేని సేవచేయ
జాలునని ఆశపడుచున్నాము, శ్రీ
గోపాలరెడ్డి సోదరుడు మొదలయిన
_ వారు వంగనీనాయందు కొంత
కాొలమువసించి _ వంగభావహ నభ్య సించి, వంగమహీమను
బహుభంగుల తమ నసీమయందు వ్య క్తీకరించుచుండుట ముదా
వహము* కారుమారి నైకుంఠరావుగారు శోభనాబేవి
గారితో కలిసి రవీయద్రనాఖుని *“ఇంటా=బయటూ మొదలయిన
(గ్రంథములు సులభ మైన వాడుక ఫొాషలో ఆంధ(ధ్రకరించినారు,
శకుంతలా దేవి,
గోపాలరెడిగార సేవ
0 ae)
వేంకట సార్వతీశ్వరకవులే కొక్క తేమ అనువాదముల
వలన ఆంధ్రుల మన్న ననందిన ఆంధ్రనునీషులు శ్రీపొద
"కా మేశ్వరరావు, తల్గావజ్జ్య ల శివ
వంగ శంకరా స్ట్రి, ఎలమంచిలి శ్రా
(గంథానువాదకులు ములు గారపాటి ఆంజనేయచాదరి,
శ్రాత్రా శ్రిరామకా స్రీ చక్రపాణి
(ప్రభృతులు, కీ “కే అక్కిరాజు ఉమాకాంత పండితులు
తర్క సాహిత్య వ్యాకరణ పండితులు ; వీరు శాంతి నిెకేతన
మందలవరచుకొన్న సంస్కృత్సి వీర పల్నాటి చరిత సంప్ర
తించి దానికి వాసీన ఉపోద్దాతేంలో కనబడుతుంది,
రవీంద్రుడు సంచల మెటుళగని 'సం(పదాయమున కన్న
డును అంజలి ఘటింపలేదు, అన్య ఫభాపాసంపర్కమ్మువలన
(కొత్తే పోకడల నెటిగి మాతృ భావ ఘనతేరశే_క్షినందునని
341
ఆంధ్విసర్వస్వము
అత డెటుగును, అవూర్యాంశముల
నాతడు (గ్రహించినాడు, శుద్ధ శ్ర (త్రియులై న వంగపండితులు
తనను దూషించినను అతడు పొటిం
రవీంద్రుని క్రొత్త పక తన సాహితికి (క్రొత్తవన్ని
పోకడలు తెచ్చుకొనుచుం డేను. "కావుననే
అతనివలన వంగశారద ఎనలేని హాెయలును 'విలయద్ "చ్చి
ఆంగ్ల సాహి తినుండి
నది, ఆంగ్ల్గమందలి బ్రాంక్ వెర్సును వంగ రచయితలు
పలువురు అనుకరించి విజయులైరి, ఆధునికాంధ్ర కవులు కొం
దబు వీరి దృష్టాంతము పె చూపునిలుపుట సంతోవకరము.
సాహితి (స్రవంతిని బోలినది. పోయిన కొలదిని (కొ త్త
నీరు చేరుటచే ెవలిని విశాలమగుచుండును. నూతన శబ్ద
సంపర్కు_ము వలనను నవ్య భావ బాొంధవ్యమువలనను వాబ్బ
యము సఘునతర దార్ల స్టమున్యు సౌస్థవమును బడయును,
నవ్యశ క్లికి అనుకూల మైన నడకను
భాహ కాంతీంచును 3 నూతన నియ
మావళీని అవలంబించును, (ప్రపంచ
పీకీంచి
నపుడు ఈ విషయము స్పస్టముగా
wy
(పాత నియమములను
విడిచినను [కొత్తవి
పాటించవలెను. భాసా చర్మిత్రములను
మానసగోచర మగును. ఆంధ్ర యువకు లీవిషయమును
గు రించుట 'సంతోపకరము, సహ్మప్రాబ్బములకు మున్ను
సృష్నియైన కష భందోనియమముల' నే అన్ని వేళలందును
ఉమా cme
నడు వాటింప నక్క_రలేదని వీత (గహించిరి® కాని
(కొత్త తెరువును (త్రొొక్కి_నను రవీం(చ్రాదులవలె నూతన
నియమాళిని అవలంబించుటు ముఖ్యమని వీరిలో కొందణు
నీతి నియమములు లేనిమాట పిచ్చికూతీయని
పరిజ్ఞాన రహిత మైన అనుకరణముగాన్సి అను
గు ర్రింపరైరి,
విరఅుగలై రి,
'సరణముగానిి అనువాదముగాని అంధ కియయని వీఠు
(గహించియుండవనినది,
చిత్తరంజనునకు ఆంధ్రులు రాజకీయాంగణమందు అను
చరులైనట్టు సారస్వత కేదారమున కాలేదు. వంగరాజ
కీయ వేత్తలు సాహితో్యోపాసకులును అయిరి. చిత్తరంజ
నునకు కవులందుకూడ ఉన్న తస్థానము కలదు. ఈతని
“సార సంగీత్” గంఫీర భావ
బంధుర మైనది, మన యువకవు
లీతని రచనలను పరిశీలించుట పొడి,
చిత్తరంజనుడు.
నీచపు దాస్యవృ త్తి మనశేరని శూరత
మాతృ దేశ సేవాచరణమ్మునం
దసువు లర్బణ సేసీనవారి పార్థివ గీ
చెలువారు చోట్క ...
ee ఈశ 690 ఈశ 9
దదుదొ త్త సమాధి మృ త్తీకన్,
గ గ్
342
= వేదుల,
సాహిత్యానుబంధములు---$9.
తెలుగు
ఎ నాట హొం దీ ఛా పా బాభనం
(శ్ర. మోటూరి సత్యనారాయణ,
దకీణ భారత హిందీ (పచార సభ (ప్రధానమం(త్రి,
విషయ సరగహము ;__హిందీ. తెలుగు భాషల
పురాతన సంబంధము -నై జాం పరిపాలనలోను, విశేషయా త్రికుల
కారణముగాను తెలుగుతో అరబ్బీ, పార్సీ, ఉర్దూ, మరాఠీ
మొ॥లగు భాషా శబ్దముల కలయిక---ఇట్టి పదములు 5000
లుకుపైగా---వీటికదాహరణముగ ఆవదములుతో కలిసిన
నచనము--హిందూస్టానీ ద్వారా, పార్సీ మట్టులను పేరుతో
వచ్చిన సంగీతము, భజనలు తెలుగునాట హిందూ స్టానీ
నాటక కంపెసీలుఎూరామదాను, (ప్రతాపరుద్రీయచరిత్రలలోని
హిందూస్థానీ పదములు---ఏకైక జాతీయ భాషకై హిందీభాషా
(పచారం---హిందీ భాషాభివృద్ధి-హిందీ తెలుగు అనువాద
ములు---తెలుగువారి హిందీ రచనలు--దకీణ భారత హిందీ
(ప్రచార సభవారి కృషి---అఆంధు9లైన సుప్రసిద్ధ హిందీ కవులు:
మోహనలాల్, పద్మాకరుడు, వల్లభాచార్యులు, కృషరావు మొద
౯ ల్. మా!
అగువాొరు,
ధ్రపూందూసానీకి తెలుగుగల సంబంధం చాల పురాతన
"మైనది. వందలకిెలది సంవత్సరములనుంచి కాక్స్ (ప్రయాగ
మొదలైన వచ్చేవారి
ద్వారాను నిరంతరం చేశాటనంచేసే టై రాగుల మాలంగాన్సు
తరతరాలనుంచి యంధ్రాలకొోసం ఒక (పాంతమునుంచి
మరొకపాంతమునకు తిరిగిన నైనికుల మూలంగాను హీందీ
'లేక హీందూస్థానీ శబ్దాలు "తెలుగులోకి వచ్చినవి.
రాజ్యంతో తెలుసు దేశాని కిడన్న పురాతన 'సంబంధమువల్ల .
హిందూస్థానీలో వాడబడే పార్టీ అరబ్బీ మాటలుకూడా
గల్లా? ఆనే
యాత స్థలాలకు
వెళ్ళి
నిజాం
తెలుసభాహకో అతుక్కుని పోయినాయి,
సబము అరబీ మాటంటే ఎవరూ నమ్మరు,
దె బై
(తంగా వుంటుంది, మన పారుగుననున్న నిజాం రాజ్యంలో
శ ఉర్దూ యే (అంటే పార్టీ లిపిలో (వ్రాయబడిన హిందూ
స్టాన్) రాజభెప కావడంవల్లన్యు ఆంధ్రదేశం నిజాం (ప్రభువుల
పాలనలో ఎంతోకాలం వున్నందువల్లను మన కచ్చేరీల
లోనూ అంగళ్ళలోనూ వందలకొలది శబ్దాలు తేమ స్వరూ
వాన్నీ జాతినీకూడా విడిచి పెట్టి తెలుగు భావశబ్దాల్లో
కలిసిపోయి గాయి, ఊత్తరచేశమునుండి ఆం(ధ'దేశేమునకు
రోజూ మనం.
వాడుకునే “రైతు” *రోజు” పార్సీ శష్టాలంకే చాల విచి
వలసవచ్చిన అనేక మహమ్మదీయ కుటుంబాలు హీందు
వులలో బుంచేలీ, రాజపు(త్ర కుటుంచాలుకూడా హిందూ
స్టాన్ భాపో సంపర్కాన్ని “పెంచి పోషించినవని చెప్ప
వచ్చు, మహారాష్ట్రూల సంపర్క_ంకూడా మనకుకొంత
క అత జగ
వాందూస్థానీ శబ్దాలను తీసుకొని వచ్చినది, మధ్య పరగ
అతాలకు సంయుక్త పరగణాలకు ఉత్తర సర్కారులనుంచి
వెళ్ళుతూ వన్తూవున్న తెలుగు 'కుటుంబచాలుకూడా ఈ
హాందూస్టైనీ సంపర్కాన్ని పోషించీనాయి.
_తెలుగుభావలో ర్క000 కు సపెగా హిందూస్టానీలో
ఇల్లిపోయే మాటలున్నవని అంచనావేయబడినది. ఈ
మాటలు తెలుగులో నాడిజే ఇవి పరఖఫాషా శబ్దాలని
"తెలియడమే కస్టం, ఇది రుజువువేయడానికి ఈ (కింద
(వాసినది నమానాగా తీసుకోవచ్చును,
6 3 శత్రు” కు భూమియే ఆధారం
6 కామందు* ఏ* ఆసామి” మైనా “జమీందారీ” లో
వున్నా లోవున్నా, ఆతడు
దున్ని నా “శరీ? సాగుచేసినా * ఇజారాి పాడుకున్నా
క్ష మున్సబు )
“రిలే” భూమికి
“జరీబు?
సర్కాంరీ క్ట
“ మన్తా” కు ఒప్పుకున్నా అతడికి * రోజూ”
తోట్సీ * తవాన్సీలుదారు ” తోట్సీ * అమల్దారు ” తోటీ,
ఎంతో పని వుంటుంది. * కవుళ్ళు ” “కత్తులు” లేకుండా
పని జరుగదు. “ ఆఫియకు ” లు ఇచ్చితీరాలి, 6 దర్భాస్తులు *
6 అర్జీలు న తప్పవు. “ ఆసామి”
అతను * నిశానుదారు * డైనప్పటికీ
ఈ చూతుబరి* అయి
యించిన ఎన్ని “దావా”
“ఇశారాి
లైనా
మోద
ఎన్ని వేసినా “ఆఖరి” కు * ఆసామి” మోద “ హంగామా”
“ ఆసామి”
6 బ ర్హరఫు కావచ్చు. 6 మున్నబు * వాయిదాలు
ఏమోలేకుండా విడిచి పెట్టవచ్చు. “ పహూల్కా *
కి అన్నీ తంటాలే. అతడు ఎంత * హుసారు *గా వున్నా
చెయ్యాలి. “పరాకు? గా వుంటే
“శతు” ఐనా ఈ ఖరారు” గా
క ఆదర
6
అన్ని టికీ 6 పర్వా 0
6 తకరారు a 6 నిఖార్సు
మూటొాడలేడు, (పతిచానికి “ఆదురా” పడాలి,
గ ది
343
ఆంధిసర్వన్వము
చాదర ” చెయ్యకపోతే అంతా * ఆఫళత్తే, “ఆసామి” శీ
“హామేపహా’ ఏదో “వహాడావిడే, ” “అలగా జనాన్ని
గురించి చెప్పనే అక్కరలేదు. “అలగా” మనిషినిచూ స్టే
ఈ బడేజావ్ బడేజాద్ * అని* జడం’ చేస్తారు, 6 ఆమోనా ”
సామానంతా “జబర్లస్తీ? గా “జప చేయిస్తాడు
క జామి” నిస్తానన్నా “జబాి యించి * జులుం”
చేసాడు, “జాసి దబాి యిసే “యూడించిి
—_ జాలి
ఈ రూటాఖోరని *%, * దగల్ బాబి” అని తీ-డ్డాడు. అతడు
పడే * జంజూటం *
ణా (3 9 ర వే)
లు చెల్లవు. అతని! అన్నీ తంటా” ల్కు తేకరాగ్డ ”,
చెప్పనక్క_రలేదు. అతని *అవాల్లీ”
హాక్కు_కోసం
అతడేమాట మాట్లాడినా *“దఫావతే *. * అమానతు * గాకూడ
సా? పుట్టదు, “ తఫిరీకు * కూడ ఇచ్చుకోలేని * బిక్కా_
పకీరు*. అతనికి ఎవడూ “తరపుదారీ? చేయడు;
న కుమ్ముక్కూూ ' రాడు, పేద * రైతు” మోద 6 హుకుము "
పోట్లాడి తే అన్నీ “ భక్కా_మొక్కీ_లే ”,
చలాయించడానికి అంతా * కామందుి" లే; (పతివాడు
* ఫత్వా ” ఇచ్చేవాడే. అతడే * అమరు” ఐతే అతడి!
“ మహళ్ళు ? *“హవేల*లు వుంచే అందరు * సలాములు ”
చేనసేవానే, అందరూ అతని “తాలూకా” * ఇలాకా *లవాచే,
క కనాము ’౪ కోసం అతని 6 కిలా! చుట్టూ “గస్తీ?
తిరగే వానే. ఆయన “కోరీ మోద “జండాికో
వంగి వంగి * సలాము” లు చేయడానికీ ఆయనమీద
“ నాడుపుశానీ * చేసేవాడికి శా స్లీ చప్పడానికీ “తయ్యారు
అయ్యేవాశ్ళే, “కామ్ కావాలని * కుపహామదు చేసేవాళ్ళే,
6 సర్కారీ గుమాస్తా లు అతడికి * తా బేదార్లు ఘంట
ఘంట” కు వచ్చి “ జోహుకుము” అంటారు. కళ్ళం ”
లోని “గల్లా” నుంచి “కాటా” చేసిన 6 బస్తా*. ఒకటి
తోలిలేచాలు అతడు * నఫా నుకసాను” లను తెలియని
వాడైనా “ఫకీరు” ద్యరనుంచి “పాదప వరకు మాట
చెలాముణిఅయి తీరుతుంది.
ఇదంతా “ఎతచారీ మిద నడిచే * వూంామాి,
అతను ఎంతమందికి *బాకీదారుి డో ఎన్ని “తనఖా? “దస్తా
వేబు లు (వాశాడో, * చిశాలు £ “ ఆవర్షాలు ఖాతా”
ల్లో “అక్కలు” ఎట్లా వున్నాయో అతని కి స్ట్ “ఇరసాలుి
అయిందోలేదో అతను * షాయతుదాకో” ఈ ఖర్చుడారో
వఎవడకికాబాలి, నమూమూాలుగా వె “ఎడాయి” ని బట్టి,
నాటి'కాలువేనూ
no)
¢ వుంటుంది, అతను
“ఈమాన్హార్యో, “నోల్మాలు” చేసేవాడా అనే గొడవ ఎవ
డికీ వుండదు,
డాబు” ను బట్టి కథ నడుస్తూ
జానే
* ఏకఠచారి*గ పోయే “ఆసామి” మోద అందరి!
“భరోసా రీ, అతడు ఎక్కడికీ వెళ్ళినా “దలాియిం
చుకోగలడు. అతను * బజారు లో బయలుచేరితే * ఆజూ
బాజూ * అనేకమంది * నౌకధ్లు *. “మిఠాయి * దుకాణానికి
వెళ్ళితే ఏ “మిఠాయి” అయినా * లడ్డూ వాలా జిలేవ్రీ
పకోడీ బూందీ, కోవా రోటీ, వూరీ చపాతీ పరోటా
ఏదైనా * ఇశారాచే స్టే? బాలు “ దూకానుదారు ” డు ఇంటికి
పంపేస్తాడు, “దర్జీ ” దుకాణానికి కబురు * పంపిస్తే ' చాలు,
ఈ కమోజ్ము కు డ్లనీీ పాయిజామా, లంగా జుబ్బా న వా
రాలు ఏ*దుస్తు” ఐనా * చమకీలు" వేయమన్నా వేసీ
తయారుచేసి పంపిస్తాడు. “కంసౌాలీ కార్దానా” లో ఏ
నానా “ మూజువాణీ * ఆర్షరు ఇచ్చినా బాలు
“పొంచజేబు చేడీ, బాజూబందు కమరుబందు పట్క్కా
జూక్యా నతు బుఖౌక్కి కంఠి; జిగినీల్కు కిమ్మతు ఎంతైనా
సశే “పరవా” లేకుండా పంపిస్తాడు,
కొట్లలో “కిస్మిస్, ఖర్జూరం ఆలుబుఖార్యా గుల్ కంద్”,
దాల్సీనచెక్కు, ఏ “మసాలా” సామానులై నా “కఫాయత్తుగా
వచ్చి పడతయి. ఇదంతా * దర్జా ' మోద జరిో సమాఛారంలి.
“కిరానా” “పచారీ” "
కంది సాహిత్యం తెలుగువలెనే వాల ఆధునికమైన
(పొనీనతమ సాహిత్యంలో హిందూస్తానీ
సంగీతం ద్య్వారావచ్చిన భజనలు ఈుక్రీలు తప్పితే ఎక్కవ
తెలుగులోనికి రాలేదే చెప్పవచ్చు. కాని హాందూసానీ
పాటలు ఫార్సమట్టుల నే పేరుతో వెన్నో ఆం(భ దేశంలో
(ప్రచారములోనికి వచ్చినాయి. ధథారవాడ్ కంపెనీ అనే
పేరుతోనూ ఫార్సీ కంపెనీ అనే నామంతోనూ 40, 50
సంవత్సరముల కిందట ఎన్నో కంపెనీలు తెలుగుదేశంలో
సాహి త్యం,
ఉండేవారు, వ్రి (పదర్శనాలవల్ల
“తెలుగు దేశపు పాటలు, సాహిత్యం బహుఖాగం హిందూ
స్తానీ పలుకుబడికి లోబడిపోయిందని ఒప్పుకోవాలి, రామ
డాసులో పాడబడే గవాయిపాటలు, (పతాపర్మద్రీయం
"మొదలై నటువంటి నాటకాల్లో ఉండే హిందుస్తానీ సంభాహ
ణలు ఆంధ్రచేశంలోని జననముచాయం విని ఎంతో హర్ష
స్తునే వుంటుంది,
344
థి
గతే 25 'సంవతృరములనుంచి భారత భూమినందంతటికి
జాతీయభాహబకటి కావలెనను ఉద్దేశంతో హిందీ భాసా
(ప్రచారం జరుగుతూన్రంది. వాడుకకు కావలిసినభాహయే
“కాకు హిందీ పరీక్షలుద్యారా మంచి హిందీ సారస్వతం '
కూడూ తెలుగు దేశంలో వ్యాపకానికి వస్తూంది. వందల
కొలది యువకులు హిందీలో. మంచి పాండిత్యం. సంపా
గత 20
సంవత్సరాలనుండి హీందీభానలో కథాస్మమాట్ని చెప్ప
దగిన (_పేమ్చందుని కథలు నవలలు ఎన్నో తెలుగులోనికి
అనువదింపబడేనవి, (ప్రతిరోజూ హిందీలోవచ్చే రాజకీయ,
ఆర్థిక, ధార్మిక విషయాలనుగురించిన వ్యాసాలు విశ్వవాణ్కి
విశాలఫారత్ , సరస్వతి మొదలగు షత్రికలనుండి తెలుగు
షత్రికలలో తద్జునూ అవుతున్నాయి,
థార్మిక (గ్రంథం తులనీ రామాయణంకూడా తెలుగులోనికి
తగ్ధుమా అయింది,
కా ందీలోనుండి తెలుగులోనికి అనువాదం చేయడమే
కాకుండా ఎంతోమంది తెలుగు యువకులు హా ందీభాహలో
దించి “తెలుగుఫాపకుకూ డా సేవచేస్తున్నా రు.
హీందీలోని ప్రసిద్ద
ధి
కూడా "తెలుగు సారస్వతాన్ని అనువదిస్తున్నారు. ఫీందీ
మాధ్యమంతో ఆంధ్ర స్టిని బొ క్తరాహులకు తెలియ
పరచడం వీరి ఊద్దిశం, _ తెలుగులోని ఉత్తమ సారన్న
తాన్ని క్రమక్రమంగా హొందీలోనికి అనువదించి (ప్రచురించడం
కోసం దత.ణణఫారత హింది ప్రచారాసభ వారు ఒక (పణాళికను
తయారుచేసినట్లు తెలుస్తున్నది. వీరి కృషివల్ల ఎన్నో
తెలుగు (గంథాలు హిందీలోనికి రావచ్చు.
ఉత్తర కందూదేశం వలసి పోయి అక్కడనే స్థావర
మేర్పరచుకిొని హిందీభావను సేవించిన మహామహులెంతో
మందున్నారు.
భట్, పద్మాకరుడు గదాధర్భట్ గోరీలాల్ మొదలై న
వారిపేరు చెప్పతగినవి. సి, చై. చింతామణిగారి కొడుకో
కృష్ణరావు (ఐ.సి.ఎస్) హిందీలో ఎన్నదగిన కవి, ఆం(ధో
సంప్రదాయానికి కుటుం
అందులో, (ప్రసిద్ధక వియగు మోహాన్ లాట్
త్రములైన వల్లభాచార్యులువారి
—0 a= 0౧
వానికి సంబంధించిన వేలకొలదిముంది హిం దీకి అపారమైన
చేవచళారు.
కరుణాసిఖి మూ
పరమేశుడుంశు
_5"ర్యము జగతిని
ఏలగ చేలా *
ఇశాంతముభూళిని
దౌ ర్షగ నేలా /
నార్ల వెంక అశ్వరరావు.
28న అ ఛ్యాయ ము
అగ౦థా
స ప్పసంతానములలో [బశన్తి గాంచి
ఖిలము గాకుండునది ధాత్రి గృతియకాన
కృతి రచింపుము మాకు శిరీషకునుమ
సేశలసుధామయో క్తులం బెద్దనార్య.
త్రీ కృవ్మ దేవరాయలు,
విషయ సం|గవాము ;-ఉద్యమములన్నింటికీ జీవ
దాయకమైనది (గ్రంథా లయోద్యమము--పూర్వప్ప మన (గంథా
లయములు---1886 నం॥ లో విశాఖపట్నమున మొదటి సార్వ
జసీన (గంథాలయ స్టా సనమన (గంథాలయోద్యమము-__
అయ్యంకి వెంకటరమణయ్య, సూరి నరశింహళా గస్తీ), గాడి
చెర్ల హరిసర్వో త్తమరావుగార్లు మొదలైన ఉద్యమనాయకులు-
(గంథాలయములు---గోడల పై వార్తలు (బాయుట-ఆంధ (గం.
థాలయసంఘము 1924 లో రిజిష్టరు చేయబడుట--(గంథాలయో
ద్యమమున ఆంధుల అఖిలభారత నాయకత్వము--వయోజన
విద్య--(గంథాలయ యాత్రలు, (ప్రచార ము--గంథాలయములు
ఆంధ్రుల అభివృద్ధికి చేసిన సేవ._అము|దిత (గంథములుల--
పట్టికలు---ఇతర వివరణముల్లు.
అయ ములు
1
ఢ్రాద్భమములన్నింటికి జీవదాయక మైనది, జ్ఞాన
దాయక మైనది (గ్రంథాలయోద్య మము, [(గంథాల
యములు మవహాపురుమలబోధలను చిరస్థాయిగా
చేయు సాధనములు. (గంథా
పరిచయము లయములను భారతీయ ఛాం
డాగారములసి (పాచినావా
ర్యులు వ్య వహారించుచుండిరి, ఆత్కప్టము లైన
వైజ్ఞానిక ప్రాంతములని _ (ప్రసిద్ధిచెందిన (ప్రాచీన
డేశములన్ని ంటిలోను గంథాలయములు విలనీ,
లను. 1 సు నదీతీరమువలె గంగాలీరము
దానకూలంక పము, నైలునది నాగరికతవల
గంగానదీ నాగరికత ఆకులుదొడిగి పూలుపూసి
నది, గలిగి
సంస్కృతిచం(డికలు వెదజల్లి నది,
ప జ en +
(గ్రంథ సంప త్రీ విజ్ఞాన తేజస్సు,
అమరా
(గంథా
లయములకు చీనా జపాను చేశ ములనుండి జానా
ర్థులు "వేలకువేలు వచ్చెడివారు, "మొగలాయి
పాదుపాల కాలములో (ప్రాచీన పార్సీ, అరబ్బి
వతి, తతుశిల, నాలంద, కాలీలలోని
గంథములు వేలకువేలు వారిచే సంతరించ
బడెను... అక్చరుచక్రవర్ధి తన [గంథధాలయ
ములో 25000 (ఖల) వాతపు స్తకములను, లకు
లాది ధనము వ్యయముచేసి సేకరించెను. ఢిల్లీ
పాదుసాలు సిర్జిం చన గంథసిలయములు ఢిల్లీ
సామ్రాజ్య విచ్చి త్తి తితో జె (౪ నవాబుల పరమ
య్యెను. 1857 నాటిమహావిప్టవమున ఏటిలో
కొన్ని [గంథములు నళించినపి, "కాలరాకు.సి
కాహు'తెనవి వోగా, నాదర్హా- ఫిదోజ్ల దండ
యాత్రలలో కొస్ని నశించిపోయిను. శేషించి
నవి తర్వాత ఇంగ్లండు జర్నృసీదేశ ములకు కొని
సోడాను. మొ త్తముమోాద ఒకనాడు అత్యు
న్నతస్థితిలో నున్న భారతే తదేశము పారతంత్య
మునక బలియగుటచే డాని పవ్మిత్రసంస్థలన్నియు
శీణించి పోయినవి
ఆంధ్రదేశ మున ఆంధవాబ్బయాభివృద్ధి నొంది
నప్పటినుండిన్ని _[గంథధాలయములు పోనీంపబడు
చుండెను. ఆర్యావ.ర్హములో చాద్ధయుగమునాటి
గొప్ప సంఘారామములలో, మన ఆంధ్రదేశ
ములో ేశెన్నికగన్నది (గ్రీపర్షత సంఘారా
మము. ఈ సంఘారామము నందు నాగార్జునా
ఇార్యులను సుప్రసిద్ధపండితుడు ః దౌద్ధనుతమునక
సంబంధించిన [గంథములు చేకూశ్చెనసి సియ్కు -ఈ
'పర్వతసంఘారామము, గొప్ప పు సకభాండా
గారముతో విలసిల్లిన విధ్యాపీఠమసనియు:
6 అమరావతీ
మల్లం పల్లీ సోమరే ఖరకేర్ణగారు
స్థూపములు " అను తవు గంథమున (వానిరి,
[పాచీన జెనులు ఆంధ్ర చోళరాజ్యములలో
అనేక జై నబసిలను మళము
ఆంధ్రదేశమున లను స్థాపించి, అందు అనేక
(గంథాలయములు |గంథసిలయములు నెలకొ
ల్సిరి. కృష బెనరాయ
ఖ్ (శీ ప్ల దెనరాయలు
కాలమున పల్నుపాంతములలో [గంథాలయము
లున్నట్లు, పెద్దన “భరమ తోచు కుటుంబరతు.ణ
కుగా...” అన్న పద్యభాగములో * తా౪దళ
సంపుట్టపకరకాంతారంబు' లనుటవల్ల, తెలియు
చున్నది. శ్రీ శ. 16 వ శ॥న ఆంధ్రనాయకుల
ఏలుబడిలో అం|ధలిపితో బాయబడిన సంస్క
తాం ధ(గంథములు తంజావూరున
బడెను.
(మైహ్న్మాణగ్భృహములలొ గంథాలయము లుండి
నట్లు, పాండురంగ ముహోత ] ములో బగమశర |
“ పు స్తకభాండాగారంబు సిజభర్హ్షృ హసాంతరం
౫ అని చెప్పిన (గ్రంథాలయ వర్గనవల్ల,
నూహింపనగును, పూర్వము వుతక ర్హలు ([గంథా
లయము లకు
క కింప
తెనాలిరామకృష్లుని కాలమున అనేక
బున....
శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య,
ఆంధ (గంథా లయోద్యమ నాయకులు,
ఆంధ దేశ దివ్యజ్ఞానో ద్యమ నాయకులు,
బెజవాడ,
రకు (పకటిం
చిని పుస్తక
ఎ 347
ఆంధ9సర్వస్వము
ములు కొన్ని ఇప్పటి టటిషు మ్య్యూజియములో
నున్నవి, (వాత పతియే ఆధారముగా పెట్టుకొని
పుస్తుకమంతా ఫెకు వేయించి అచ్చువెయిం
చిరి, దిసిసిబట్టి మనకు ముదణా(గంథములు
18 వ శతావి నినుండి యున్న వనవచ్చును. నప్న
యుగమున “కిలుసభావకు అచ్చు అకురములు
1806 వ సంవత్సరమున తయారువేయబడినవి,
దీనితో ఆంధ గంథములు
నేటి మన అచ్చు పడుటకు (పారంభమై
(గంథాలయములు నవి, చరిత పరికోధనలవలన,
నాటి స్థాపన _అంధ్రదెశ మున ఈయుగమున
నెలకొలబడిన మొదటి (గం
భాలయము, 1886 వ సంవత్సరమున విశాఖపట్న
మున స్ట్థాఫితమైన * సరస్వతినిలయ ” మను సార్వ
జనీన [గంథాలయము. దీసి స్థాపకుడు ఒక ద
ఉపాధ్యాయుడు. ఈతసికి మన
చరిత్రలో సుస్థిరమైన స్వర్థాసనమున్న ది. పిమ్మట
కడపజిల్లా పులివెందులలో సరస్వల గంథాల
యము బయలు దెరినది. 1890 వ సంవత్సరమున
గుంటూరు జిల్లా ఒంగోలులో సి. వి. ఎక, [గం
థాలయము ఏర్పశణెను. 18వ శ తాబ్బమున ఆరం
భించిన -ఈ ఉద్యమము నిశాఖపట్నము, కడప
గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు నాకిపో
యను, 1900 సంవత్సరమున /సంటూరునందు
సాహిళీసంఘము, రాజవముహే బాం[దవరమున పరేశ
లింగ పుస్తక భాండాగారము ఉదయించినవి, నె
జూము రాష్ట్రమున కృష్ణ టె దేవరాయాం[ధభాషా
సిలయము ” స్థాపించబడినది, అచెసమయమున
రాష్ట్రాందోళన, దేశీయ వందెమాతరోద్యను
ముల ఫలితముగా నూతన తేజము. 'రాష్ట్రామున
వీకసీంపసాగినది. దీసితో
పళనమందిరములు వెల్లి విరిసిన
గంథాలయ
(ంభాంయమ్తులు
348.
వికసించి,
సేవ,
గోంథాలయ యాలు ఉత్సవములు ఉప
న్యాసములు, (పచారక[పదర్శనములు, భజనలు,
న యోజనవిద్యావ్యాపకముద్వారా ఆం|ధదేశ
గ్రంథాల యోద్యమము “ గాంధీయుగయు *న
(పతి యువకుసి ఆకర్టిం చెను,
మన (గంథాలయములు జాతీయత శశతించి, జాన
జాతీయోద్య మము లకు కాంత రగిల్స, సిరుత్చాహు
చవేయూక లకు (వోత్సాహమిచ్చి,
ఉద్యమనాయకులు దీపిపి
దెశములో (పముఖభూమిక ధరించునట్లు చేసిరి,
ఆం[ధులు నిర్వహించిన ఉద్యవుములలో జీవించి
దేశ మునకంతకును వార్షదర్భ్శక మైనది
(గ్రంథాల యోద్యమమే ! దీసి కీ ర్లినంతముయిన పరి
ణామమునకు కారణభూాతు లై న అయ్యంకి వెంకట
రముణయ్యగారు (పశే ంసౌార్లులు, కొని కృషికి
సూరి నరసింహ శాన, దివాకా బహుదూర్.
సర్ మోచర్ల రావ చందరావు, బేక్ బ్ధారక,
ఆంధరత్న ము॥ నాయకశిఖావుణులు జయ
పురం, పానగల్లు, పోలవరం మొ! జమోాందార్ల
కృపి. దోహదనుయ్యెను. క్ రే-కాదు బేశములో
ప్రముఖులు దీసిసి దశదిశలా [పవారము
చేసిరి ఇప్పటికి మారేపల్లి రామచం[దశాన్ష్రి, '
గాడిచెర్ల హరిసరోప త్తమరావు, వావిళ్ల
చేంక కేశ్వరశా స్రీ, శరణు రామస్వామి
చౌదరి ేతలి
సత్య నా రాయణగార్డ వంటి
త్యాగుల జీవితములు ఈ ఉద్యవముమున కంశీతము
చేయబడినవి. పూర్వపు చేవాలయములు, [గామ
సంఘములవ ల ఇప్పుడు [గామములు ధర్మ
(గంథాలయములు ఈ రెండు (సాచిన (పతిస్థాప
నలయొుక్క ణ్గానము లా|కమించినవి. మన
గంథాలయముల నాధారము చేసుకొపి సంఘ
మానవసేవ చేయుట అచారమైనది,
ఢి (గంథాలయములు
“స్వార్థమునశీంప చేసి పరో
పకారబుద్ధి నభివృద్ధిచెసి,
జాతియత కీవి మన నమో
పమున గీటు రాళ్లనలె
నున్నవి. ఉదెకపూరితు
లైన చేశ సేవా దురంధరు
లక్కు కాంగ్రన్వారికి సా
శారణముగా అవి ఉప
న్యాస వెదికలు, నూత్న
సశ అవి బీజముల నా
టును. సంఘమునకు [గం
థాలయము కేందనుగా
నున్నది. ఇప్పుడు మన
గంథాలయములు పలి
కాపఠ నమునకు, రాజ
'కీయ చర్చలకు సమిష్టిగా
సిలయములె నవి. జాతీయ
జీవితమును [| పతిపింటంచు
చున్నవి. అసలు అపి
(గామములకు విడ్యాపిళ
ములు!
కేన లింగముగారి పు
సక భాండాగారము స్
విద్య వారు చేసిన కృషి
ఈనాటి నవీన యుగ గ్రంథాలయము దేవాలయములో స్టోపించవచ్చుననుటకు ఇదియొక నిదర్శనము,
మునకు పునాది వేసినవి. వీరి సంస్కరణాభీ ములకు మరంత బల మిచ్చెను. వృ లుఫీరి రచ
లావ దేశములో నూతన నలు ఎక్కువగా చడివిరి. పంతులుగారి సిద్దహాస
అవల
గంథాలయములు, వికాసము కల్లించెను. సీరి ము (స్త్రీలను సంఘసేవకురాండుగా మార్చినది,
కీలు రచనలు ఇంటింటవెలస్తిచదు దీనితో స్రీ ఉద్యమము విజృంభించెను. చిలక
'నారీఉద్యమములు వనరులను తయారు చేసెను. ను ర్జీవారు (పజాసాహిత్యము సృషస్ట్రించిరి. ఈ
ఒర్ | - గి వార ర్స్ ఇష ఆ ్రై
ఆ జ్ఞానతృష్ట (గంథాలయ మార్పు గ్రంథ లయములకు స్ప్రలకం సంబంధము
349
న్నది వాలొవుంది వార్తలు 'తెలునుకోనుట
కుపకరణము. -ఈ జ్ఞానవ్యా పక కార్యక మభాగ
ముగా, అం్రచోమున కొన్ని [గంథాలయముల
యొక్క_ ఆదరణక్రీంద * సంచార [గ్రంథాలయ
'వేటికలు), గంభాలయములు లేసి చుట్ట్యుపక్క_ల
(ప్రాంతములకు పంపబడుచున్న వి. (ప త్వేకముగా
[గంథధాలయవముల సిర్వహింప లేనట్టి, సిర్వహాంప
వాంఛ లేనట్టి (గామములకు సంవారగంథాలయ
పెటికలు మిక్కిలి ఉపయోగకరములు, కుప్పంలో
ఛారతీసంవార (గంభాలయము, వడసనగల్లులో
ఎన ము మున అభివృష్థ్ చెందసాగినవి, స్ట్రలలో శీరామపసాడు [(గంథఛాలయము గడప గడపకు
రను నద్యాకా అతుల కామాతువు 2 అట్టూరి పు స్తకముల గొనిపోయి (గంధ్యపవారము బహు
Bb “చుపరేవ 3 కాంచనప్పూ కనుక మ 3 7 రావూరి ళముగా చేయుచున్నవి. [పతి ఆంధ. "దేశ
Er కలుసు మ వ్వ ఎన్నై వంక పండతురాం[డును, [గంథధాలయమునక్కు, ఆ పాంతమున కే గాక చుట్టు
ప "లుక్కు క వాఛ్యాపకునార్యడును మొదల (పక్కల (గామములతో సంబంధముండుట సర్వ
లం. స్ వ్ వన్న ము పెలనని సిరతురాస్యు సాధారణము. వెదపాలం "సేవ్యాశ వముమువారు
మనష్పస్ట్రైమో ల నాన జనుల ఉపయోగ
|. DN పడవలలో కపుయాణీకుల సెక ర్యార్ధము: పుస్త సక
నిలయ మేర్చరి-చినారు. (వభుత్వసహాయమున్న
(
డు బరోడా (గ౦ంథాలయములత ర్వాత, స్పయంపో
కన పస పయుచున్నారు. (గ్రామపారిశుద్ద్య షక లెన ఆంధ్ర బేశ (గ్రంథాలయము లే ఈ దేశ
మున (ప ధానస్టానము వహించును,
అ
అ 3
vu ॥ బాలూ [గంథధముల [(పచు [గంథధాలయములకు ఛభననములన లనే (గ్రంథ
ఎల వారాలు. వదా డపయత్నములు జరి వరీ రక రణమునూ [ఇ (పధానమైన అంగము, ఇంగ్రాండు
శ
“ఆ ముఖ్యమైన వయోజన అమెరికా చోములందు, (ప త్వెకించి పు సకము
వయోజనవిద్య ఎ వై చ్య్యానవ్యాపకమున ౩ కొన్ని లను విభజించుటకు ముఖ్య
సం ద గ్రంథాలయ రంకాలయములను ర్నాతీ (గ్రంథాలయములలో మృగా రెండువిధముల విభా
చేష్టా నాఫశాలను నడివీరి. చెలూ (గ్రంథవర్జీ కరణము గపుపద్దతి వాడుకయందున్న
y
ద, అవి సద జనా మోదము
సల సము వాకలు కు పముగా |; వాని
షై సలా స్తుప్త [వాస్తు ను పొందినవి. మొదటిది డాక్ట్ర ర్ ్డలాయోా
లక సన్లు శాయుచు అనునాతసి డెసివుల్ లేక దశాళపదళతి . రెండ
sr 7 థి? ౯
గాక (బాకా మెరీల్ పద్ధతులు గలవు, అమె
రికా దేశ పు [గంథఫాండాధికారి బోర్లను అను
నాయన వై రెండుపద్ధతులను మిళితముచేసి ఒక
నవీన పద్ధతి నేర్చరచెను. దానిని బరోడా [(గంథా
యమువారు అమలులో పెట్టిరి, -ఈ పద్ధతి సాంధ్ర
గంథముల కనువైన మార్పులతో బెజవాడ
రామమోహన (గంథాలయమున 17 సంవత్సర
ములకు పూర్వమే అమలులో పెట్టిరి మిక్కిలి
(పయోాజనదాయకముగా అనుభవములో నున్న
ఠః పద్దతిసి ఆంధ్ర దెళ [గ్రంథాలయము అనుస
రించుయున్న ని,
తాలూకా (గంథధాలయములును, మాండలిక
కేంద (గంథధాలయములును ప ల్లటూళ్ల,గామ్మగం
థాలయములపసి సమోాకరణము చెయుచున్న వి,
౧ంథధాలయములు
ఈ ఉద్యమమునకు [పాతిప
ఆంధ గంథాలయ దిక 1914 వ సంవత్సరమున,
'సంఘమువారి బెజవాడయందున్న రాము
కృషిఫలికయలు= మోహన ధర్మ్మగంథాలయ
భారత జేశనాయకత్వము మువారు చిలకమ ర్హి లశ్మీనర
సింహముగారి అధ్యతుత్కక్రింద
పథమ ఆంధ్రదేశ [గంథాలయ |పతినిధులమవాో
సభ జరిప్కి ఆం|ధదేశ గంభాలయసంభు మనువేర
నొక శాథ (తసంభుమును స్థావీంచిరి, 1860 వ సం॥
12 నెం. ఆక్టు కింద ఈ సంస్థ 1924 వ సంవత్సర
నున రిజిష్టరు చేయబడినది. ఈ సంఘమువారు
గంథాలయ (పణారకులను తయారువేయుటకు,
పల్లెటూరి సమస్యలలోను గంథాలయ వాలనల
లోను తరిఫిద్ సిచ్చుటకు ఏిద్యాలయమును 1926
గుంటూరు జిలాలో బ్యాంక కాలువమీద పడవతోని సంచార (గంథాలయము,
య
351
ఆంధ్రన ర 6స్వము
లోనడివీరి. -ఈ సంఘ
పక్షమున [(గంథా
లయ సర్యస్వమను
షతికన్కు ప్రచురణ
లను వెలువరించుచు
న్నారు. ఏరు, 1914వ
సంవత్పరమునకు పూ
రపు పరిపాలనా
విధులలోకి [గంథాల
BHAA
యము రాదను (పుభు హిందూ యువజన సంఘ (గంథాలయము, ఏలూరు. భవనదాత శ్రీ మోతే గంగరాజు జమీందారు .
త్వ వై ఖరిసి ఆందోళన. చేసి మార్చి వేసిరి,
"తెలుగుచేశమున అనేక పురపాలక సంస్థ
లు, పంచాయలిబోర్డులు, (గంథధాలయములను
నడుపుచున్నవి. 1914 వ సంవత్సరమున 163
గంభాలయములున్న అంధ్రబేశమున ఇప్పుడు
1000 8 వైెబడి _గంథభాండాగారము లున్నవి,
ఆం|ధదేశ | గంథధాలయ సంఘముయొక్క_ (_పోత్సా
హమున [పథమ అఖలభారత [(గంధాలయసభ
కూర్చృబడినది. దాసికికూడా ఆం. దే. (గం. సం,
కార్యదర్శి అయ్యంకి వెంక టరమణయ్య గారి
కార్వదర్శిత్వమే ! మన సంస్థ నాయకత్వము,
(వోత్ప్సాహము[క్రింద అఖలఫారత (గ్రంథాలయ
సమావేశములు బెల్లాం, కలకత్తాలలో జరిగాను,
మహారాష్ట్రము, పంజాబు, వంగరాష్ట్ర్రముల
వెళ్ళు పాతుకటోయిన [గంథధాలయములకు విత్ర
నములు నాటినది మన “తెలుగువారు. రాష్ట్రాయో
ద్యమముల సమికరణము చేసి దేశీరాామద్యము
నడుపు వజసంకల్పముతో అఖిలభారత [గంథా
లయ పషతిక్యాపచురణ (పారంభించి ఈ ఉద్యమ
మునకు ఆంధ్రులు అభిగామినులైరి ! అలయిక
లేని ఆంధ్రదెశ సేవకుల కృషీ మన ఉద్యమ
3౨2
we
పాశ స రామునకు దారితీసి, అమెరికా ఆ బరీ
జర్నల్, హిందూ మొదలయిన పష్మతికల అభినం
దనములకు |పశంసలకు ప్యాతమైనది. ఇటీవల
ఆంధ దెశ ్గగంధాలయ సంఘమునకు స్వంతభవన
మేర్చరచవలెనను ఫావముదయించగనే పట
వముటలంక వాస్తవ్యులు కొమ్మా సీతారామ
య్యగారు 'వెయిరూప్యములు వ్రాళ మిచ్చి!
ఆ ధనముతో పటవుటలంకలో 1 యకరము
భూమి కొనబడినది. " అందు భవనము సిర్మించు
టక (పయత్నముచేయబడుచున్నదసి తెలుసు
కొసి సంతోషించుచుంటిమి.
[గంథాలయములకు సిర్మాణక క్రి ముఖ్యవిశె
వము. కార్చికులకు, వ్యవసాయిక జనులకు అను
కూలమగు'
గంథాలయములు మనదేశ మున
ఇంకావ్యా ప్పీలోసికిరావ లెను.
(గ్రంథాలయములు ఏవి [గామాదుల [గాహకత
నిర్మాణ కార్యక మము, కనుకూలముగా నుండవల
వరి
(చచురణలను
వలను, -
చ
గ
నోదయము ను, ఏటికి [ప్రభుత్వము తమ
అరోగ్య వ్యవసాయక శాఖా
ఉచితముగా పంపి పోత్సహింప
టిపిల్ల లపై రేపటి చేళభవిష్యత్తు
ఆధారపడియుండును. అందుచే గంథాలయము
లు పిల్లలవిషయమై ([ప్రక్యెకశ్రద్ద తీనుకొనవలె
ను. ఇందుకు చితపటములు, బొమ్మల పు స్తక
ములు, ఆకర్ష వంతమైన రచనలు ఉపకరించును,
గంథధాలయములు - విజ్ఞానకోళములుగా, సన్నుగ
ముగానుండవలెనని వేరుగా చెప్పుట అనవసరము,
వయోజనపిద్యావ్యాపక ము ఎంతో అవసర
మున్న మన దేశమున (గంఖాలయములు మ్యాజిక్"
లాంతరుల ద్యారా, ఉపన్యాసముల ద్వారా,
ఇంకను బొమ్మలతో కంటిని పాటలతో మనస్సు
ను అరిక ట్ర, అజ్ఞానులకు జ్ఞానోదయము క కలిగించ
వలను, 'గంథాలయము స్థాపీంచుటతో డనే పసి
పూ ర్థిఅయినట్లుగా ఛావించగూడదు. [గంథాల
యములోసి పుస్తకాలు అక్కడివారు ఎక్కు.
వగా చదివేటట్లు చేయనలసియున్నది, అందుకు
"సాధ్యమైన ఉపాయమేవమనగా [(పత్మిగంధాలయ
మునకు అనుబంధముగా ఒక సమితి ఏర్పరచి,
ఆ సమితి సమావేశములందు [గంథధాలయముల
లోసి పుస్తకములను ఆధారముగా చేసుకొని
చదివినవారిచే ఉపన్యాసము లీప్పించవలెను,
వయోజనవిద్యా వ్యాపక ము, (గంథాలయోద్య
మములను--గాంధిమహాత్నుడు దేశిరారాద్యమము
పరిగణించిన చేతపసివాం[డ సంఘము,
హరిజన -నీవాసంఘములవలె_మూలమూలలకు
వ్యా ప్రినొందించ న లెను, కాలపరివ ర్తన నతో చేశ
పరిస్థితులుకూడ మారును, నవినపద్ధతుల నను
సరీచి మన కార్యము నెర వేర్చుకానవలెను.
విజ్ఞానవిలసనమున్నక్ష జ్ఞానజ్యోతిని పృజ్వల
తము చేయవలెను, పడిసంవత్సరములలో నూటికి
ఒక వంతు విద్యావిషయికాభివృద్ధి మూవీన మన
3
ఉంగా
ప్రభుత్వము వారు చేనసినపనికి, కార్యదీతు.
గల [గంథధాలయసేవకులు పడి రట్టు తుణములో
సుళువుగా చేయవచ్చును. . పిపంచములో మూ
డవవంతు సిరకురాస్యుల గలిగి అయిదవవంతు
వి స్త్త్తము గలిగిన నున ఖభెారతదశమున వయో
జనవిద్యాప్రవారపు టవసరము వర్ణించుటకు
భాపూపరిమితి వాలదు, ఈ నవోదయవేళలో
ఏకైక జాలియోద్య మముగా (గంథాలయోద్య
ముమును పునరుజ్జీవింప చెయవ లెను,
తెలుగు జిల్లాలలోని (గంథాలయముల పట్టిక,
జిల్లా లేక పంతము, గంథాలయముల సంఖ్య,
వళాఖపట్నము 23
తూర్పుగోదావరి 91
పశ్సిమగోదావరి 137
కూ 104
గుంటూరు 209
నెల్లూరు వ్
కడప " శే
కర్నూలు 29
బళ్లారి 6
అనంతపురం 27
చిత్తూరు. 9
పిజాంనుండలము ల్
తతర (పాంతములు 16
మొత్తము ([గంథాలయముల సంఖ్య 781
ఆంధ్ర దేశ (గంథాలయ'న సంఘమువారిచే 1989 లో
(ప్రకటిత మె మెన పటిక ననుసరించి,
యా అప్పు
క్
45
353
ఆంట(ధన ర్యస్వము
PA గృంథస
ంచ్యము
ముదితాము(దిత (గంథములు
విజ్ఞాన వ్యాప్త వికి మూలాధారము సద్ద్రంథ
ములు. సద్ద్రృంథములను "సీకరించుట సత్కార్య
ములలో నొకటి, (గంథసేకరణ కంధ్ఫులలో
సూరషము నుండియు గలదు,
పూర్వము మనవారు తాటియాకులమాద
ప్రనుపగంటములతో అశురములను
ఈ చెక్క_డము (క్రమేణా ఒక
పరిణితి నొందినది. ఆలేఖనమున శే
“(బాయుటి అని వాడుకలోనికి వచ్చినది.
(గోంథములను ఛాయువారు “వాయసకాండి
అచ్చు (గంధములు రాక పూర్వము,
తాటితో.. కట్టబడు తాళపత్ర (గ్రంథములు
ఇ్వా వృలోనున్న రోజులలో వాడబడు “ చదువు
క ట్రై పెట్టు ” అన్న మాటలు ఇంకను న్యవహరిం
పబడుచున్నవి. పూర్ణము ఉత్తరములను
గరా తాట మృలమిాద (వాసెడివారు, ఠః
“కమ = వ్యవహారములో లేఖ అనే అర్థము
సిచ్చులటుక ప్రప్పటికి ఉపయోగించ బడు చున్నది.
కర మాదగాని లోవాము
"చెక్కిన చి త్తరువులను తడిముట్టి మాదనో లక్క
ఆరిన
యురి,
మోదగాసి
పలక మోాదనో ఒత్తిన అది అంటును,
తరాషృత స్పష్టముగా నుండును. దాసిని “అచ్చు?
ఆఅనాడిబారు. మనము వినాయక చవితి పండుగ
నాడు ఉపయోగించు మట్టిప్రుతిమ. ఇట్టి
అచ్చుతో చేసి నినదే, . దీనికి
క్ష ము్య్నదణ ” వుందురు. కాని ముుదణ ఆరోజు
ఆలో (గంథములకు ఉపయోగంప కుండిరి,
ఇప్పుటి ఆచ్చువయ పద్ధతికి మూలసూ లేము
అద,
సం స్క్యృతమున
శుభపాప్తి కలుగునని చెప్పి,
మనవారు పూర్వము వేదములు, అవురము,
సంత చెప్పుకొని ' నల్లి ంచెడి
వేదములు ఇప్పటికి సంత చెప్పుకొని
వల్లింతురు, స్వర (పభానమైనవగుటచే సంప
దాయము చెడకుండా వాసినస్తే వల్లించవ లెను,
అనేకులు సంత చెప్పుకొన్న వారు లతులాది
పాటలను, పద్యములను వల్లించగలరు.. శాన్సీ,
వాజ్బయము, పురాణాది (గ్రంథములు, శస్త్ర
ములు వి స్పరిల్తి న కొలది విరివిగా (గంథ (పణా
రము అవసరము, దానితో వ్రాతయున్నూ (ంథ
సంచయమున్నూ (పథాన స్రానము వహాంచినవి,
ఆదికవి వాలి! రామాయణము రచించి
ఫల శుతిలో, పించిన వారికీన్ని విన్న వారికీన్ని .
కావ్యములు
నారు.
దానిపి లీజంచు
i
వారిని గూర్చి “ యే లిఖంతీవాచ నరా సేపాం
—0
నాస 2
యున మోప.
“ ఆభూాథమతి మల్లికా
కున వంచెతా రాధ్య చరిత మాద్యంతంబు విసినం
జదివిన, ్రానీన... . నరుదొంత వారల కఛి
మతార్ధములు కరుణించు శిన్రడు మంగళ మహా
ప్రల ” అని పండితారాధ్య చరిత్రలో గూడా
చెప్పబడి యున్నది. ఇదె విధముగా అనేక (గంథ
ములలో (గంధ లేఖనమును గరార్సి ప్రశంసింవ
బడియున్నదడి.
ధనవంతు అనేకులు రామాయణాది |గంభ
ముల [వాయించియు, రాజులు కవుల పోవీంచియు
స్థిరయశ స్సు నార్జించినవారు అనెకులున్నారు.
కొందరు [గంథములఛివర * (శీరామార్పణం ”
అసి చెప్పి
ఫలశ్రుతి
354.
అసీ స్వంత ఉపయో గార్థము రచించు కొన్నట్లు
(వానినారు,
ఒక [వాత పతిలో (వాసినది ఉదపహారిం
చెదము. నన్నెచోడ కుమారసంభవము (పతి
యందు ఆతడు * (నీమ దాజూధిరాజ మహారాజ
సఫలాః
సహ పాలక సార(భామస మారక
సహజ రాజభూసాలక నార్వభ స్య య్యో్టీ ర్గ
(ర
క) భవానీ శంకరకృపయా
‘ సృమూవు
సంతు
— 0
రశతతు *” నశివాయనమ'”.
"హశ్వరొ
అసి (వాసినాడు,
వాతలో శ్లాగ్ట ఏతముగా నుండవలనిన వాటిసి
రాగిరేకుల మోదను, రాతిపెనను (వాయింశెడి
వారు. రాగిశేకుల మొద చెక్కి_ంచిన వాటిలో
తీరుపతిలోసి తాళ్లపాక వారి (గంథములు. మన
(గ్రంథములు సేకరించుట పూర్ణము నుండి ఉన్న
ఆధారము, ఆంధ) చెశ మునందలి ఛాన్యకట
కము, కాంచీపురము అమరావతి వి విశ్వవిద్యాలయ
ములలో పెద్ద పెద్ద గంథ భాండాగారములుంకో
డివి. సంపన్నులు [గంథములను సేకరించి విద్యా
గుల ఉపయోగార్గమిచ్చు చుం డెడివారు. నపీన
యుగమున [గంథధాలయములు ఆప చేయుచు
న్నవి. సి. వి. [బాన్ దొరగారు మన [(గంథము
లస్నిటినీ సేకరించి ఆడిలో మనకు మహోప
థీ శేదాల లకీ గన రళింహా రెడ్డి పురమందిరము,
నెలూరు.
య ల
లఖన
రు. 60,000 ల ఖర్చుతో 1912 సం॥లో నిర్మించబడినది.
ఆంధ్ర దేశములో విశాఖపట్టణమున బొబ్బిలి రాజావారు కాకినాడలో
పండా వంకటాచలపతిగారు
మండిలో కందుకూరి వీరేశలింగంప పంతులుగార్మ చేతను ఇస్తే తణుకు బందరు గుంటూరు అనంతపురం మున్నగు పట్న్న
ములలొ' (ప్రజల ధన సహాయముతో ను పురమందిరములు నిర్మింప పబడీినపీ,
ఇ
355.
రాజ
ఆంధసర్వస్యము
కారము చేసిన విషయము జాొలమందికీ [కొ త్తే
గాదు. వారు లండక్లోని ఇండియా సాన్
గంథాలయములోనుు బో 3౯ గంథధాలయము
లోను గల తెలుగు, కన్నడ (గ్రంథములను
తెప్పించి, వారు సేకరించిన ఫారతముల పతులు
తతర |గంభముల ప్రతులు వ్యదాసు క ళాళాలా
భాండాగారమునకు ఇచ్చిరి. ఇవన్నియు గలిని
వవ్వుడు మృదాసు _పాచ్యలిఖతే భాండాగార
ముగా ఏర్పడినది.
16 శ తాబములోనే మన తంజూవూరి నాయ
కరాజులు పెద్దపెద్ద ఛభాండాగారముల సెలకొల్సీరి,
ఆభాండాగారమే తంజావూరు మహారాజా
సక్ఫోజీ సరస్వతీ ఛాండాగారమని పరెన్నికగన్న
(పస్తుత భాండాగారము. ఈ [వాచిన (గంథాలయ
మును/నార్సి డాక్టరు బర్నెల్ గారు న బహుళ:
అతిముఖ్యము, మిక్కలి విశాలమైన దై యుండ
వచ్చును” అని (వాసినారు.
మన [గంథముల ముదణకు ఆదిలో తోడ్చ
డిననారు పరవస్తు రంగాణబార్యులుగారు, వావిళ్ల
రానుసాషమి శాస్త్రులుగారు, వావిళ్ల "వంకే
శ్వర ఇాస్త్రులుగారు, బరూరు త్యాగరాయ
శాన్మ్రీగారు మొదలైన చారు, "వేదం వంకట
రాయశా(స్ర్రైగారు, వేటూరి [ప్రభాకర శాస్త్ర
గిడుగు రామమూర్తి పంతులుగారు
మొదలైన వారున్ను [గంథ విషయములలో
అత్యంత [శమచేసినారు. (శ్రీ పీఠాపురం మహో
రాజుగారు, శ్రీ వుయ్యూరు, విజయనగరం జమిాం
గార్కు
దారులు ముదిత గంథ వ్యాప్తికి అనేక విధ
ముల తో డ్పడిరి,
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు
అసలు ఆంధ) (గంథ (పపం చమున ఒక (పత్యేక
రీ ము సిర్భంచు కోన్న నారు. కిరు ఆంధ్ర
(గ్రంథ వ్యా పిక్ చేసిన కృషి ఆబాల గోపాల
మూ ఎరిగినది! విజ్ఞాన
మండలి స్థాపకులు కొమ రాజు లత్మణరానవు
పంతులుగారు, ఆనంద మ్యుదణాలమువారు
ముదలెన (ప్రముఖులు అనేకులు ఈ రంగమున
వెలుగు చుక్క-లు !
చందికా (గ్రంథ
ఆంధ సాహిత్య పరిషత్తు వారున్ను ముఖ్య
ముగా జయంతి రామయ్య
అక్కిరాజు ఉమూకాంతంగారు మొదలైన (పము
పంతులుగారు,
ఖులు అనేక ఉత్తను గంథముల పరిష్క-రిం చరి,
తంజావూరి సరస్వతీ మహాల్, చెన్నపురి
_సాచ్యలిఖత పుస్తక భాండాగారము, హైదరా
బాదు (పాచ్వలిఖతే (గంధాలయము, ఆంధ
సాహిత్య పరిషత్ పుస్తక భాండాగారము,
ఆంధ) విశ్వకళా పరిషత్ (గ్రంథాలయము మొ
వాటిలో అనేక అమ్ముదిత ఆంధ) [గ్రంథము
. లున్నప్, ఖ్
ఇన్తు ఆంధ దేశమున శారచదాసి కేతనము
(గుంటూరు, రామమోహన (గంథాలయము
(బెజవాడ) మొదలైన చోట్ల, పండితులవద్ద
అనక ఉద్ద్రృంథము లున్నవి. ముద్రణ సాక
ర్వములున్న ఈ రోజులలో ఇంకా ఈడఉద్ద్రంథ
ములను |పకటింప చేయుట ఉత్తమము.
%* దూ]! 1, అంధ్ర) నాబ్బయ సూచిక (కా,
నాగేశ్వర రావుగారు).
2. A Descriptive catalogue of the
Telugu Manuscripts in the Tanjore
Maharaja Sarfoji’s Saraswathi Mahal
Library. (Andhra University Publication
Series No. 11)
336
విషయ సంగహము;__ప్రాచీనకాలమునుండి (బిటిష్
యుగారంభము వరకును దేశమందుండిన విద్యాసంస్థలు ఫ్ వేద
కాలమందలి విద్యా పరిషత్తులు ; బౌద్దయుగమున అందరును విద్య
నభ్యసించుట కవకాశము ; తక్షశిల, నాలంద, ధాన్యకటకము;
కాంచీపురములలో బౌద్ద దాహ్మణ మత విద్యలు రెండున్ను ;
బౌద్దయుగానంతరము విద్యాసంసలునాలు గువిధములయినవి ఫశ
ఘటికా స్థానములు 2 అ్యగహారములు 8 దెవాలయములు 4 మఠ
ములు ; మొదటివి అననపురము, కాంచీపరముమొ॥ స్థలము
లందు; (పతి అగహారమున్ను ఒక విద్యా సంస్థ; (దోలునాటను
"వేద వేదాంగములు, వైద్యము, శాస్రములు మొ॥ విద్యలు; గురువు
లకు అ(గహారములలో వృత్తులు ; దేవాలయములలో మత విద్యా
సంస్థలు; మఠములలో నుత విద్యతోపాటు తక్కిన విద్యలు; జైన
బస్తీలు; శైవ, వెష్పవ విద్యా సంస్థలు, (గంథాలయములు, ఆంధ్ర
"దేశమందలి మఠములు, విద్యా సంస్థలు; విజయనగరం, అమలా
పురం, తిరుపతి మొ! స్థలములందు అమరము, ఆంధ్రము,
"పెద్ద బాలశిక్ష, బాల రామాయణము, శతకములు, గణితము
మొ॥ చిన్నపిల్లలకు నేర్పేవారు; పిమ్మట సంస్కృతము నేర్చు
కొనేవారి విద్యా విధానము వేరు; బ్రిటిష్ యుగము వారం:
ఖించిన తర్వాత. ఆంగ్లబడులు 1805 నుండి 1880 వరకును
కొద్దిగా ; 1832 లో ఆంగ్లభాషద్వారా పాశ్చాత్య
ననుసరించి పాశ్చాత్య విజ్ఞానము బోధించే ఎర్చాటు ; 1858
విశ్వ విద్యాలయములు, సర్వ కళాశాలలు, ఉన్నత విద్యాలయ
ములు, చిన్న పాఠశాలలు పూర్తిగా ఏర్పడినవి ; (ప్రాథమిక
విద్యా పరిణామము ; "సొమరీ పరీక్ష, మిడిల్ స్కూలు పరీక్ష
బడుల విధానము ; మెటిక్యులేషన్ పరిక, హైస్కూళ్లు, కాలే
జీలు; ఉపాధ్యాయులు కాగోరువారికి (_బెయనింగు పొఠశాలలు,
కాలేజీలు ; 1880 స్థానిక పరిపాలనము; విద్యా పోషణము;
$0 సంవత్సరముల [కిందటివరకున్ను మొదటి ఫారం నుండిన్ని
ఆంగ్ల భాషద్వారా విద్యాటోధసాగినది ; దానివలని నష్టములు;
మాతృ భాషద్వారా విద్య నేర్పవలెనన్న పద్ధతి ఇప్పటికి హౌ
న్కూల్ ఎన్. ఎస్, ఎల్. సి. పరీక్షల వరకే ; కాలేజీలలో
“నెతము పెట్టుటకు ప్రయత్నములు; ఏయే (శ్రేణులలో బడుల
విద్యా వ్యాపి ఎట్టున్నదో చూపు పట్టికలు.
a ఇర
పదతుల
0
సంఖ్య,
1926 లో ఆంధ విశ్వకళా పరిషత్తు బెజవాడలో ఏర్పడుట;
1081 లో కేంద్ర స్థానము వాల్తేరుకు మారుట ; అంధ్ర విశ్వ
కళా పరిషత్ చరిత్ర; జయపురం మహారాజావారి భూరి విరాళ
ములు; నెన్స్ అండ్ చెక్నాలజీ వృత్తి విద్యలు ; వెద్య కళా
శాల డిగ్రీలకు సమాన గౌరవము ; విజ్ఞాన వ్యాపకోపన్యాసముల
పద్ధతి ; ఈ సంస్థకు అనుబంధముగానున్న కళాశాలలో నేర్పు
విద్యలు 3 నైజాం సంస్థానాధీశులు, తిరువాన్కూరు మహారాజా,
తిక్కవరపు రామిరెడ్డిగారు, జిల్లా బోర్లులు, మ్యూనిసిపాలిటీలు,
(a) ౧ (a
సర్ అల్లాడి కృష్ణస్వామి, సర్ సి. ఆర్. రెడ్డి మొ॥ ఉదారుల
౧, లా యణ
పిరాశములు ; ఈ సంస్థలో చేరిన సర్వ కళాశాలలు 14 ; ఆం
గీర్వాణ కళాశాలలు 8; వైద్య కళాశాల 1; ఈ సంస్థలో విద్య
నభ్యసించి గొప్ప (ప్రఖ్యాతి పొందిన విద్యాధికులు ; ఆంధ
సంస్కృతములను బోధించే సర్వ కళాశాలలు, విద్యాలయ
ములు, వేద పాఠశాలలు ; జాతీయ విద్యాలయములు; 1910
నుండిన్ని మచిలీపట్టణమందలి జాతీయ విద్యా సంస్త కోపల్లె
ది థ “గ
హనుమంతరావుగారి కృషిఫలము; డాక్టరు పట్టాభి సీతారామయ్య
గారి దక్షత;
విద్యలు ; తక్కిన జాతీయ సంస్థలు రాజమహేంద్రవరము,
థ క్ష
ఏలూరు, గుంటూరు నెల్లూరు, మొ॥ స్టలములందు ; గుంటూరు
శారదా నికేతనము; శ్రీ విద్య ; వేదకాలమునుండిన్ని హిందూ
మహాయుగమందు స్త్రీ విద్య అధికము; పిమ్మట మహమ్మదీయ
యుగమందును, (బ్రిటిగయుగములో గొంతకాలమున్ను స్తీ, విద్య
అడుగంటినది ; త్రీ విద్యకై పునఃణప్రయత్నములు ; మిషనరీలే
ఇక్కడ నేర్పే సంస్కృతి ఏద్యలు, వృత్తి
"ముందంజ చేసినవారు ; 1820-80 (బ్రహ్మాసమాజమతాభివృద్ధితో
స్రీ విద్యకు సరియైనమార్గము ; ఆంధ) చేశములో కందుకూరి
వీరేశలింగంగారి కృషి; వంగ దేశములో ఉన్నత విద్య నభ్యనిం
చిన డాక్టర్ శకుంతల దేవి, కీ. శే. అన్న పూర్తాడేవిగార్లు ; ఇంగ్లం
డులో ఎమ్. ఎస్ సీ అయిన వసుంధరా దేవిగారు ; ఇప్పుటికింకా
(వాథమిక విద్య అయినా తెలుగు దేశమంతటా వ్యాపింపలేదు;
స్రీల ఉన్నత విద్యకు కావలసిన _హైన్కూక్ష సంఖ్య అత్య
ల్పము 5 స్త్రీలకు (వత్యేకించి సర్య కళాశాల ఒక్కటెనా ఆంధ)
జిల్లాలలో లేదు; నృత్తి విద్య నేర్చే కళాశాల లేవీలేవు; చదువుట
గాని వ్రాయుటగాని రాని నిరక్షరకుకులు తెలుగుజిల్లాలలో నూటికి .
88 మొ॥ 94 వరకును; ఆంధుల (ప్రతిభ ఆంధ్ర దేశముకంటె పై
'దేశములం దే ఎక్కువగుతూ ఉన్నందుకు తార్యాణముగా సర్
రాధాకృష్ణ, డాక్టర్ వి, ని, నాథ మొ॥వారు, 7
357
ఆంధీ సర్వస్వము
చున "దేశ ములో విద్యావ్యా ప్రక అనుకూలమైన
విద్యాసంస్థలు వేదకాలము నుండిన్ని ఉన్నవి,
ఆం శ్లేయ్మపభుత్వము మన దేశములో వ్యాపించిన
తర్వాత ఏర్పడ్డ విద్యాపద్ధతి పాశ్చాత్య విద్యా
పద్ధతి ననుసరించి పరిణమించినది. ఇప్పటినారికి
ఈ * పద్ధతితోడనే పరిచయ మక్కువగా నుండుట
వేత" తత్పూర్వముండిన విద్యాపద్ధతి మనలో
నాలామందికి తెలియనే తెలియదు, విద్యాసంస్థ
లు దేశమందు ఎక్కువగా వ్యాపించి యుండె
నన్న విషయమైనను కొందరికి తెలియదు. గనుక
పాచీనకాలమునుండి [బిటిషపు యుగమువరకును
మన దేశమందలి విద్యాసంస్థలు, కొన్ని ముఖ్య
విషయములు ఎట్టుండెడివో “చూళము.
చవేదకాలముందే విద్యాపరివళ్తు లుం చేస్.
నేదవేదాంగవే త్తలయిన గురువులు శిష్యులకు
నాగూపమున విద్య నేర్చెనారు.. శిష్యులు
తాము నేర్చుకొన్న చెల్ల కంఠ స్థము చేస్తూఉం జె
ఆ కాలమందు విద్యాసంస్థలలో చేర్చే
ఏద్య అంతా వేదవిద్య కనుక దాసిని నేర్చుకొాను
టకు అర్హత గలవారు దిషజులే కాసి ఇతరులు
కారు.
నాము,
బౌద్ధయుగము
లో విద్యా(పణా
రవిషవయమున
గొప్ప మార్చు
కలిగినది. బౌద్ద
మతము స్వ్వకరించి
G త్త మపదవిని
is మ. వ. - పొందుటకు అంద
ప్రాః మామిడిపూడి వెంకట రంగయ్య, శ్ |
అర్థిక శాస్త్రాధ్యాసకులు, రికిని అవకాశము
| ఆంధ విశ్వ కళా పరిషత్. .
న్న స్పై బ్ "ద్ధపద్యా
వీశములలో చేరుటకున్ను అందరికిస్నీ అవకాశ
ముంచేది. జేవలము భారతీయులే కాక పై దేశ
ములవారు సైతము ఆ సంస్థలలో విద్య నభ్య
సిస్తూ ఉం చేవారు, ఉత్తర హాందూస్థానములో
తవుళిల,
సలములలో గొప్ప పిద్యా సంస్థ లుండేవి,
య స
నాలంద్క, ఓదంతపురి మొదలయిన
దశ్నీణబేశములో అజంతా గుహలలోని చిత్ర
ములు, అవురావలి, జయ సెట్టు నాగార్జునుని
కొండ లందలి స సూ పములు మొదలయినవి ఆంధ
ల కళౌనె నై పుణ్యమును తెలియజేయును. ఈ కళ
లను నెర్పెడి సంస్థలతో పాటు ఛాన్యకటకము,
వేంగి కాంచీపురము (కంచి, (శ్రీశైలము మొద
అయిన స్థలములందు ఆంధ్రుల విద్యా పీఠము
లుండేవి. రెండవ బుద్ధు డను పేరుపొందిన నాగార్భు
నుని కాలమున భాన్యక టక ఏిద్యాపేఠము నాలా
(పసిద్ధిపొందియుండేను. వేంగీ విద్యాపిళమునకు
(వ్రు డిజె న్న గాచార్యులవారు అధ్యమయులుగా. నుం
డిరి. ధాన్యక టకములోను "కాంచీపురమందును
గల విద్యాపీళములలో బౌ "ద్దవద్యలలి తోపాటు
_బాహ్నణపిద్యలు నై సెతము నేర్పుచుంజెవారు,
అందుచేతనే కాంచీపురములో బౌద్ధమతము
శ్రీణించిన తర్వాత కూడా (బాహ్మణవిద్యలు "
నేర్పు ఏిచ్యాపీఠము 'పరుపొంది యుండెను,
(నీశె లములో నాగార్జునుడు బౌద్ధ్యగంథము ల నేక
ముగా సంగహించి అక్కడి విద్యాపీళమున
పుస్తక భాండాగారమును సైతము నెలకొల్పను.
బౌద్దయుగము క డచినత ర్వాత వ్రక్కడ కదంబ
రాజులు (మోహ్నణవిద్యల చెక్కువగా పోమీం
చరి,
నౌద్దయుగము గు ప్తచకవ రులనాటికి కొంత
వరకును. హర్ష వర్గనుసినాటికి ప్తూర్తిగను గడచి
358
py
పోయినది. నాటనుండి మరల _్రాహ్మృణవిద్యా
కీశములు నృద్ధిలోసికి వచ్చినవి ; బౌద్ధుల విద్యా
వీశములందుండిన సంస్థల పద్ధతులను “అనుకరించి
"వేదవేదాంగముల నే కాక దర్శనములను, పురా
బణములను, ధర్మశాస్త్ర ములను- -ఇపి యవి అన
చేల-సకల శా స్రుములను, కళలను చేరుటకు
అనుకూలమయిన విద్యాసంస్థలు అనేకముగా
వెలసినవి. ఇవి నాలుగువిధములుగా నుండెను.
1. ఛుటికాస్థానములు 2 అగ్రహారములు
3 చేవాలయములు 4, మురములు,
1. భఘటికాస్థానములు : వేంగీ వాళుక క జయనీం
హవల్ల భుని (8. శ. 633-666) నిడమజ్హు శాస
నములో అసనపురమందొక నుటి కాస్థానము
ఉండెనసిన్ని, ఆ ఏద్యాపీఠమందు ఘుటికాసామా
న్యుడయిన (అనగా అభ్యాపకుడుగానొ సభ్యుడు
గానో ఉన్న) మందశర ] మనుమడు కాటిశ ర,
జయసింహవల్ల ఛమ హా రాజును౦డి సిడమజ్హు
(గామమును దానముగ (పతి గహించెననిన్ని
ఉన్నది. కాంచీపురమందు సైతము భుటికాస్థాన
ముంజెను, ఇస్తే మరికొన్ని చోట్లను సైతము
ఘటికాస్థానములుం జెవి.
| బౌద్దయుగమునాటి విద్యాసంస్థల పద్ధతినే నడ
-చినవి,
ఇవి ఇంచుమించుగా
2, అగ్రహారములు :--గురువులును పండితులును
అయిన (బ్రాహ్మణులకు రాజులు అ గహారము
లను చ్చే సంపదాయము మొన్న మొన్నటి
వరకును సాగుతూవచ్చినది. (ప్రతి అగహారమును
విద్యా సంస్థగా ఉండవ లెనన్న ఉర్రోముతోడనే
రాజులు అ(గహారములను పర్చరస్తూ ఉండిరి,
అగహారమునకు _మంగల మనిసైతము. పెరుం
డేది. |పోలునాటను,. అనగా వీఠాపురం- కాకీ
విద §
నాడ [పాంతమందు, వీరచోడచతుశ్వేది మంగల
ముంజేది. వేదవేదాంగ వేడాంతములను నేన్పే
వారికే కాక పురాణము చదివేవారికి వైద్యుల
కున్ను, ద్యోతిషమ్మ్కు-లకున్ను, (వణ వై ద్యముచేసే
మంగళ్లకున్ను అ(గహోరములో వృత్తులుంటేవి.
వృత్తి అనగా భూమిలో ఒక భాగము. అంవే
కాదు విద్యా సంస్థలలో ఉండే గురువ్రులకుగాని
శిష్యులకుగాసి "కావలసిన పరిచర్యలకును, వారి
సినాసములరకు భోజనములకు కావలనీన పదార్థ
ములను సేకరించుటకును ఏయ్ వృత్తులవారు అవ
సరమో వారందరికీసి అ(గహారములో వృత్తు
లుండేవి. గురువులు తమ వంతుకు వచ్చిన
భూములను పెట్టుకొని. జీవిస్తూ ఉండేవారు.
శిష్యులు గురున్రల నా|శయించి గురుకులమున
మాధథుక రవ త్తిని జీవిస్తూ ఉంచేవారు. రాజులు '
అ(గహారపు భూములపై
విధించేవారు కారు,
శిస్తులు,
పన్నులు
5. దేవాలయములు :--వ్రుత ధర శ్రములను బోధిం
చు విద్యా పీళములు. మత గురువులు ఇక్కడ
6 ప న్యా సముల క
నిచ్చుచుండే వా:
రు; పౌరాణికులు
పురాణములు చ
దువుతూ ఉండే
వారు; భాగవతు
లు హారికథా కాల
శప ములు చేస్తూ
ఉం 'డేవారు. రాజు డా॥ ఏచూరి లక్ష్మీనారాయణ, ఎమ్ ఏ.,
ల్కు తక్కిన ధన డీ. ఎస్, సి., ఎఫ్. ఆర్. ఏ. ఎస్.,
నక్షత పరిశోధనళాలకు డె ర5రు,.
వంతులు దెవస్థాన ర లాట
హెందవులలో ఇట్టి గౌరవము _
ములకుచేసే దాన ఫొందినవారు వీరే ః
359
ఆంధిసర్వస్వము
ములలో కొస్ని విద్యాధానమునకు సైతము
ఉడేరించి చేసేవారు. ఈ చనాలయములకు అను
€ు
బంధములుగా వైద్యశాలలు సైతము ఉం డోవి,
ఓ. మఠములు జై నుల బ వీలు. జనాలయ
ములు, శేవ వవ మఠములు ఆ యానుత
ముల వ్యాప్తిశే శాక విద్యావ్యా పీక్
ఎక్కువగా తోడ్చడుచు విద్యా సంస్థలవ లెసే ఉం
జేవి. కృష్ణా జిల్లాలోసి బెజవాడ గుంటూరు
జిల్లాలోసి ధర్శవరము, విశాఖపట్టణము జిల్లా
లోని రామతీర్ణము, ఓరుగల్లు _ జిల్లాలోసి
అనుమకొండ, కడప జిల్లాలోని దానన్రల
పాడు 'మొడలయిన స్థంములందు (పసిద్ధమైన
జైన రీశములుం డేవి, చె నబ స్తీ _్రైాహ్మృణ-
అగ్రహారము వంటిది, జైన యోగులకు యోగి
నులకు వేరువేరు మళ ములుగలవు. ఇట్టి మఠ
ములలో
నవి. గనుక అక్కడ (గంథధాలయములు సైతము
ఆం జెనసి చెప్పవచ్చును, ఆంధ, చేశ ములో
కాక తీయులనాడును, అటువిమ్మట గీశెలముు,
కాశేశ (రము, భమేశ రము "మొదలయిన వెన
వెతములందును ఎవ మళములున్ను ; కడప
జిల్లాలో పుష్ప గిరియందున్ను, కర్నూలు జిల్లాలో
(తిపురాంతకముందున్ను. గుంటూరు. జిల్లాలో
మందడమందున్ను ఇ వగోళకి మఠ శాఖలున్ను
ఉండెను. మందడమందలి విశ్వేశ (రగోళకి బాలా
(యనిద్ధి పొందినది, నెలకొల్సిన శివా
చార్యుడు కాకతీయ గణపతికి చిన గయదీవ, నొస
గినవాడు, ఇక్కడ వేదములు, శా నములు,
సాహిత్యము నేర్చు పండితులుంజేవారు. ఈ
గోళకిలో జేవలము విద్యాలయములే శాక
వ్రనూత్యారోగ్యశాల సైతము నెలకొల్పిరి,
జైన (గ్రంథములు అనేకముగా దారికి
దాసిసి
చ తము
కృష్ణ దెవరాయలు, సదానివరాయలు మొదల
యిన విజయ నగరరాజుల ఆదరమున 16, 17 వ
శ తాబ్బములందు వైన్షవ మరఠములలో విశిస్రా
సంబంధించిన విద్యతోపాటు
"న తము బోగథించు సంసలు
దె త మునకు
(పాచీన మదళ్నలు
ఉండేవి,
వెసి చెప్పిన సం[సాడాయముల ననుసరించి
సుమారు నూశేండ్ల (కిందటి వరకును విశాఖపట్ట
అము
తూర్పు గోదావరి జిల్లా లోసి అనులాపుర
మందున్ను, పళ్చిను గి గోదావరి జిల్లాలోని కాకర్ల
మూడి [గాము మందున్ను, కసూ జిల్లాలోని
ఆకురపల్లి [గాము మందున్ను, తిరుపతిలోను
వస్తే మరికొన్ని సలములందున్ను (పాచిన పద్ద
తులను, భారత దేశ జ్ఞానవిజ్ఞానములను వ్యావీం
పజేసీ విద్యాస్థానములు సాగుతూ వచ్చినవి.
విజయనగరము తిరుపతి "మొదలయిన సలము
లలో నేటికిని భారత డేకీయ విద్వనొసగు విద్యా
సంస్థలు గలనుగాసి, అవి నవీన పద్దతులను అను
సరించి యున్నవి. తంజావూరులో విజయనగ
రాజుాలకాలమునుండి స్థాపిత మైన (గంధాలయము
మహారాష్ట) నాయకుల పాలనవుందు వృద్ది '
పాండి నేటికిని సిల్పియున్నది. అందులో అంధ
సారస్వతమునకు సంబంధించిన (గంధములు
వందలకొలది గలను. వాటిలో అనేకము ఇంకా
జిలాలోప విజయనగర మందున్ను,
(౯౧
(టిమ్ ప్రభుత్వము "దేశ ములో వ్యాపించిన
రికీ యని చేప్పిన ర్యా స కాక పతి
పల్లె యందును
కోన సము సీధిబడు" లుం జేవి,
ఒకొక్క ఊరిలో ఒకొక్క. ఏథి కొకొక్క బడి
360
“అాఫెసర్ సూరి భగవంతం,. ఎమ్, ఎస్ ని, డి.ఎస్ సీ,,
ఎఫ్. ఏ. ఎస్ నీ., ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్...
చోట్ల "రండు మూడు వీధుల
కొకబడి చొప్పున డెంబేవి. అందు అమరము,
ఆంధిము, పెద్ద వాలశిక్సు చఛాలరామాయ
ణము, కృష్ణు నరకము, నరసింహ శతకము,
చొప్పున, అన్ని
వేమన శతకము, సుమతీ శతకము, చిన్న గణి
తము "మొదలయినవి పిల్లలు నేర్చుకొంటూ ఉం
డేవారు. పీతి దినము కొస్ని (ప్రార్థన
శ్లోకాలు, పద్యాలు, సంవత్సరముల బళ్లు
తిథులు, వారములు, మాసములు ' నత్మత
ములు. మొదలైన వాటిశే పేళ్లు ఒకరు' చెప్తూ
ఉంశే తక్కిన పీల 9 లందరున్ను. వెనుక పాటవలె
పాడుతూ వళ్లెవెస్తూ ఉం జేవారు. సంస్కృతే
వుభ్యసించే బాలవిద్యాష్టలు అమరము, శబ్దాలు
46
న;
వలీంచి కమ్మకమముగా రఘువంశం, కుమార
సంభవం, మేఘుసంచేశం, భారవి మాఘం అనే
పంచ కావ్యాలలోను కొన్ని. సర్లలు, దినము
నకు రెండుమూడు క్లోకాలు చెప్పున, శ్లోకము
లతోపాటువ్యాఖ్యానము సైతము వల్లె వేస్తూ
ఉండేవారు. పైని చెప్పిన (పారంభవిద్యపూ ర్షి
ద్యార్థులు వారివారి ఉతల్పాహాము,
అభిరుచి "మొదలయిన వాటిని
బట్టి అభిమాన శా స్ర్రములను అభ్యసించే
వారు, వెదాధ్యయనము మొట్టమొదట ది(జుల
కాగానే వి
వి తేటలు,
యిన _్రైాహ్మణ, త తియ, వైశ్య "బాలకులంద
రును చేస్తూ ఉండినా రానురాను వైశ్యులలో
బాల అరుదుగాను, తు తియులలో కొద్దిగాను,
(బ్రాహ్మణులలో ఒక్క- వెదిక కుంటుబాలలో
అధికముగాను జరుగుతూ వచ్చినది,
ఆంగ్లోయుల (పభుత్వం దేశములో (ప్రారంభ
మైన కొంతకాలము వరకును అనగా 19 వ
శతాబ్దము (పారంభించిన వరకును చెసి చెప్పిన
విద్యాసంస్థలు, విద్యా పద్ధతులు సాగుతూ వచ్చి
నవి. 1804-5 లో వెల్లప్టి పభువు రాజ
[పతినిధిగా ఉన్నప్పుడు మన దేశములో ఉన్న
ఆంగ్లేయుల పీల్లల కోస సమున్ను, కంచెనివారి
కొలువులో పని చేయవలసిన హిందూ దెశస్థుల
కోసమున్ను కొన్ని పాఠశాలలు స్థావించుటకు
(ప్రభుత్వము వారు మొదలుపెట్టినారు. కంపెనీ.
గుమస్తా పనులకు కావలసిన విద్య మా(తమే.
ఆ పాఠశాలలలో మన డెశస్థులకు చెప్పించే
వారు. అయితే అంతకు పూర్వమే జోన్చు,
విల్పను “మొదలయిన ఆంగ్ల విద్వాంసులు
భారతీయ విజ్ఞానము తెలుసుకొని, సంప్రదాయ
సిద్ధమై ఉన్న దేశీయ విద్యావిధానమును అమో
361
ఆంయ్యధసర్వన్వము
దించి అభినందిస్తూ ఉండేవారు, 1రీకి2ి- ల నాటికి
విద్యా విధానమునకు సంబంధించిన పెద ద్ర సమస్య
చర్చకు వచ్చినది, (పభుత్వమువారు స్థావించే
బడులలో బోధించే విషయములు ఎంతవరకు
దేశీయ విజ్ఞానము ననుసరించి యుండవలెను ?
ఎంతవరకు పాశ్చాత్య విజ్ఞానమును అనుసరించి
యుండవలెను ? హోధిండో విషయములు 'దెశ ఫా
షల ద్యారా బోధించవలెన్నా లేక ఆంగోయ
భావ ద్యారా బోధించవలనా * అనే విషయ
ములు తీవ్రముగా చర్చింపబడినది. . మెకాలే
దొరగారు పాశ్చాత్య విజ్ఞానమే ఎక్కువగా
బోధించ వ లనసిన్ని బాధించే విషయములు
ఆం గైయ ఛాషద్యారానే బోధించ వలెననిన్ని
నక్కి చెప్పినారు, రాజా రామమోహాన
రాయలవారు. అందుకు అనుకూలముగా తవు
అభి సాయము వెల్ల డించినారు.
'వెకాలేగారి సలహానే అనుసరించి మిషనరీ
సంస్థలవారున్ను (పభుత్టమువారున్ను (పుతిజిల్లా
య
లోను కొన్ని నగరములందున్ను, కొన్ని (గామ
ములందున్ను పాఠశాలలు నెలకొల్పనారు.
1858 లో చెన్న పురి రాష్ట్రమునకు చెన్నపురి
లోను బొంబాయి రాష్ట్రమునకు బొంబాయి
లోను బెంగాల్ రాష్ట్రిమునకు కలక తాలోను
విశ్వ (యూని వెర్పిటీలు)
స్థాపింపబడినవి, నాటనుండిన్ని విద్యాసంస్థలు
మూడు (ైణులను అనుసరించి ఏర్పడినవి ; పాథ
మిక విద్యాలయములు (ఎలిమెంటరీ స్కూళ్లు,
ఉన్నత విద్యాలయములు (గెకండరీ స్కూళ్లు,
సర్వ క శాశాలలు (కాలేజీలు)...
(పాథమిక విద్యా పరిణామము '
వద్యాలయములు
పాలాకాలము, (పభుత్వముతో, సంబంధము
లేసీవారే తమ ఇండ్ల లోనో, ఇండ్ల 'వెలుపలనున్న
అరుగుల మోదనో బడులు వెట్టి (పాథమిక ఏద్య
నేర్వుతూ ఉండేవారు. నోధింకే విషయములు,
పద్దతులు సంప్రదాయానుసారముగానే ఉం చేవి,
చదువుట, [(వాయుట్క గణితము ఇవే ముఖ్యమ
యిన విషయములు, (ప్రత్యేక నిలయములందు
బడులు వెట్టుటకు (పారంభించినవారు వై? సవ
మిషనరీలు కొస్నికొన్ని చ్ నోట మిషనరీ బడులు
18 వ శ తాబములో నే ప్రారంభమై మైనట్లు కనబడు
తున్నది. (పభుత్వమువారు ఈ బడులనన్ని టిని
మస్నించి, అవి యథా[క్రమముగా పనిచేయుటకు
ధన సాహాయ్యము చేయుటకు మొదలు పెట్టి
నారు, పభ
తము వారికీ కొంత అధికారము ఏర్పడినది,
విద్యార్థులలో తరగతు లేర్చ్పడినవి. తరగతుల
ననుసరించి వాఠ్య [గంధములు వచ్చినవి, విద్యా
(పుణాళికలు పుట్టినవి, రాష్ట్రమందలి బడులన్నీ '
ఇంచుమించుగా క విధానమును అనుసరించి
అప్పట నుండిన్ని ఆ బడుల వె వెని
మై)మరిపరీకులకు
లను తయారు చేయ సిశ్చృయించిరి బడుల
సరిచాచి ఏబడికి ఎంతధనము (పభుత్వము
వాదు నాహాయ్యముగా సయవచ్చునో సీర్ణయిం .
చుటకు ఉదొ్యగస్థులను (పభుత్టమువారు నియ
మించుటకు మొదలు పెట్టిం. మై ఛమరీపరీత,
లతో పాటు మిడిల్ స్కూలు (మరికొన్నా ళ్లకు
లోవర్ సెకండరీ), మెటిక్యు లమ౯ (ఇటీవల
స్కూల్ ఫై నల్) పరీకులు 'పభుత్వమువారున్ను,
ఎఫ్, ఏ ఏ, ఏ. మొదలయిన డీ. పరీతలు
విశ్వవిద్యాలయము వారున్ను నెలకొల్పిన
తరాత, (పాథమ్తిక. _నీద్యాలయములలో ఉపా
భ్యాయులుగా పనిచేసేవారు ౩ పై మరీ, మిడిల్.
స్కూలు (లేక లోవర్ సెకండరీ) పరీక్షలలో.
వీల
C౧
నుని
362.
చనా ఆ త్తీష్టలయి ఉండవ లనన్న నియమమేర్చ్ప కర్నూలు _ ౨. 0,2... 4.1
O.—
డినది, పిన్ముట, ఈ పరీతమలలో ఉ లీగులయినా బల్లి "ర -. 65 2.7
ఏఠు వీలలకు విదం బోధించే చేరా సాల వడచేను అనంతపురం 7.0 2.9
లల్ల ల $ ణం షో అల చిత్తూరు 5.8 0
కోవెనః "శైయ్? డు సెటించి న్
అందులో (బుయ్సింగు అయు (కుయిసింగ్ :
ఉన్నత విద్యా పరిణామము
పరీక్షలో నెగ్గినవారె ఉపాధ్యాయ ప పదవికి అర్హు
ఉన్నత విద్య (అనగా సెకండరీ. విద్యు
లన్న సి నియమము (ప్రభుత్వము వారేర్పరచిరి. ఆంగ్లేయ (ప్రభుతము దేశములో వ్యాపించిన
1880 లో స్థానిక (చభుత్వమేర్పడి మూసేసి తరాషతచే (పారఖించినది. మిషనరీలు, జమోం
పాలిటీలు, తాలూకా బోర్లులు, జిల్లా బోర్జులు దారులు, భాగ్యవంతులు, మభ్యూసిసిపాలిటేలు,
వచ్చిన తర్యాత మూసి ననిఫాలిటే గల పురముల జిల్లా బోర్హులు, (పభుత్వమువారు ఉన్నత విద్యా
లోని |సాధమిక విద్య మ్యూూనినిసాలిటీల లయములను నెలకొల్పిననారు. ఇవి. అంత
వారున్ను తక్కిన స్థలములలోనున్న (ప్రాధమిక. క్రంతకు (పతి జిల్లాలోను అధికమగుతూ ఉన్నవి,
విద్య బోర్డుల వారున్న సిరహిాంచ సలసరదన్న నుమారు 30 సంవత్సరముల (కిందటి. వరకు
పద్ధతి ఏ ఏర్పడినది... [పలి న్య్యూసిసిపాల్సిటి పు
మందున్ను పాధమిక పాఠశాలలు కలను. జిల్లా
లలో 2000 కు మించిన జనసంఖ్యగల (పతి
(గామ మందున్ను (ఎక్కడో కొద్ది (గామాలలో
తప్పు (ప్రాధమిక పాఠశాలలు గలవు. 2000 కు
తక్కు-వ జనసంఖ్యగల (గామాలలో మా(తము
కొన్ని (గ్రామాలలో ఒక్క-బడి మైనా లేదు.
(పతి జిల్లాలలోను (ప్రాధమిక పాఠశాలలకు
“ పోయ్ పిల్లలు మగవారిలో నూటిశెందరు విల ల్లలు,
ఆడవారిలో నూటికందరు పిల్లలు గలరో ఈ
[కింది పట్టిక “తెలియచేయును,
ల
జిల్లా మగవారిలోనూ టికి ఆడవారిలోనూటికి
విశాఖపట్టణం 8,0 8,4
తూర్పు గోదావరి 9.8 6.9
పశ్చిమ గోదావరి 9.7 7.0. -
కృష్ణో ' 0,5. 7.4 షష
గుంటూరు 10.2 | 6,2 ఆనా
నెల్లూరు 7.6 42 థ్రీ డి. సదాశివరెడ్డి, ఎమ్. ఏ., (అక్టన్) ఎమ్. బీ. ఐ.,
కడప ౨. 88 8.4 మదరాసు ప్రభుత్వ విద్యాశాఖ డిప్యూటీ _డెరక్షరు, "
363
ఆంధసర్వస్వము
మొదటి ఫార్మ్ నుండి సెకండరీ స్కూళ్ల లోనేస్పె
విషయములున్నీ, మాతృభావకాక
తక్కిన వన్నీ, ఆంగ భాషలోనే నేర్వుతూ వచ్చిరి,
అట్లు చేయుటవల్ల ఆంగ్ల భాషా జ్ఞానము అలవ
డుటకు సాధన మేర్పడినదేకాసి విషయము
[గ్రహించుటకు పరభావ ఎక్కువగా పతి కూల
మయినది. అదిగాక మాత్భభాపా జ్ఞానము
తగ్గ పోయినది, నెర్పుకొన్న కొద్దిపాటు విషయ
మైనా విద్యార్థులు తమ మాతృఫావలో చెప్ప
లేక పోయిరి. ఆంగ్గభావలో నైనను సిర్రుష్ట
ముగా చెప్ప "లేక పోయిరి. మాతృభాషలో
బోధించిన యెడల ఎక్కువ విషయములు
తక్కు_వ కాలములో విద్యార్థులు [గ్రహింప గలు
గుదురనిస్ని, (గహించినది తమ సొంత భావలలో
స్పష్టముగా తెలియజేయ గలుగుదురనిస్ని
(గ్రహించి మాతృభాష ద్వారా సెంకోడరీ బడు
లలోసి విద్వ సాగవలెనన్న నియమము విద్యాధి
కుల (వోత్సాహమున [పభుత్వము వాశేర్పర
చికి. ఈ సనియమము మొదట మూడు ఫారముల
వరకు విధిగాను, కీ 5, 6 న ఫారములలో వచ్చి
కముగాను సాగుతున్నది. కాలేజీ తరగతులలో
ఇది ఇంకా (పవేశింపకుండుటచేత స్కూల్
ఫైనల్ దాటిన విద్యార్థి ఆంగ్గ భావలో విషయ
ములు చదివి యుండసి యెడల బక్క-సారిగా
"కాలేజీలో నేర్చు కోవలసిన విషయములు ఆంగ్ల
ఛావలో చేర్పుకొన లేడని ఇంకా కొందరు
కీ 5 6వ ఫారములలో ఆంగ్ల భావలోనే విషయ
ములు బోధిస్తున్నారు. (పాధమిక విద్యాలయము
లలోసి 6, 7, 8 స్రైండర్స్ లలో చెప్ప చదునున్ను
సెంకడరీ పిద్యాలయములలోని మొదట మూడు
ఇారములలొ చెప్పె చదువ్చున్ను ఇంచుమించుగా
ఒకటే ;. గాని మొదటి వాటిలోని విద్యార్థులు
ఒక్క
ఆంగ్ల భావ వచ్చిక నుగాను, "రెండవ వాటిలో!
విద్యార్థులు సిర్బంధముగాను అంగ్గభావ. చేరు
కొందురు. కొంత కాలము [కిందటి వరకున్న
మిడిల్ స్కూల్ పరీక్ష. అనువేరను కొన్నాళ్లు
లోవర్ సెకండరీ పరీత. అను వేరను కొన్నాళ్ల
పిభుత్వమువారు సాగిస్తూ వచ్చిరి. కొన్నికొన్ని
విషయములు ఎక్క_డినారు అక్కడి పరిస్థితులన
బట్ట నేర్పుకోవలని ఉంటవనిగహించి, ఆ పరీతులు
జేసి ఫలితములు చెప్పే అధికారము |పాధమిక
+ విద్యాలయ విషయములో స్కూళ్లు తనికిచేశే
అధికారులకే విడిచి చెకండరీ
స్కూళ్లలో ఈ పరీశులు పీధానోసాభ్యా
యులే చస్తూఉందురు.. ఆపని చారు సరిగా
చేస్తున్నారో లేదో జిల్లా
తెలుసుకొంటూణం దురు,
చుటినారు.
6
విద్యాధికారులు
సెకండరీ స్కూళ్ల వీద్య మన తేలుగు జల్లా
లో క్రి ప
ల ఎట్లున్న దో ఈ [కిందనున్న పట్టికను
మూచి తెలునుకో పచ్చును,
-నికండరీ తరగతి విద్య
మగవారితో ఆడునారిలో
బలా -
వ. పదివేల మందికి వదివేల మందికి.
విశాఖ పట్టణం él ...
తూర్పు గోదావరి 150 18
పశ్చిమ గోదావరి - 118 10.5
కృష్ణా 188 17
గుంటూరు 95 10.8
నెల్లూరు... 66 1
కడప ' 47. 7
కర్నూలు 72. 8
బళ్లారి... 80 (|
అనంతపురం ర్కి 6
చిత్తూరు “౨ ౦|/ 9.
న “| = FD
(పభుత్వ విద్యాశాఖాని'వేదిక (1940-41 ననుసరించి)
364
అలల) ఏ బ్యస్టల్యుర్రెయ
ఫోన్ నెం. 8714 ల
ద మ(దాను వెన్నిల్ ఫ్యాక్టరీ ర్
( (ప్రభుత్వమువారి పూర్వపు పెన్సిల్ ఫ్యాక్టరీ )
అలలా లోలా
x
అ
ఫో
స
*
”
¥
షే
న
రు (పక్కలా యుదమే !”
స ఇయ (కుక్క ధే
గాన
క
క
x
షో
xX
ఫ్లో
నే
*
x
#
పరికరములతోటి మనుష్యులకో టి సహాయము చేయుడు !!'
SARAH
మాశేజింగ్ పౌర్ట్నర్లు ౩
వి. వరువమాూళ్ కెటి అండు సన్ఫు ఫ్; ముదాను*
లు UV
HAASAN ROSSI ON
తలవని
a
రా మా అండ క, ఐలూ రు
(బాంఇెస్ గుంటూరు - రాజమండ్రి,
1. శ్రీమద్భనవద్టీక- ప్రతిపడటీ క విశే 9, అహ్లైదశ పురాణసారములు
షార్థస సహితము (రామానుజ ఓ భాగములు (క్యాలికోో ... 4-8-0
భావ్యము) (క్యాలికో) 3.4.0 విడిభాగము 1 కి .«« 1.0.0
2. (శీమదాం[ధ మహాభారతము 10. మహాభారతము = శాంతిపర్యము 2-0-0
7 భాగములలో భాగం 1కి 2-0-0 (మున్నంగి... శర్మ కృతము)
9 5 » సెట్టు 18 13-0-0 11. యూనానీ వె ద్యామృత సాగర్ 3.8.0
3, శ్రీమదాంధ్ర నుహా భాగవతము. 12. (బ్రహ్మో త్తరఖండం (హరికథ) 1-0-0
ఒశేసంపుటి. 5-0-0 18, భగవద్దీత = ఆంధ్రగీతౌనువబాదము
౨౨ 2 సంపుటములలో సెట్టు 1 క 6.4.0 (క నిడుమోలు కనకసుందరం,
౮ తి > 05 7-8.0 . ఎం.ఎం) 0=8-0
ఓ. భాస్కు_రరామాయణము .«» 40.0 14 - మద్రాసు బుణస్థుల సహాయపు
ర్ం (శ్రీకృష్ణ. కర్గామృతేము ee 1-8-0 ఆకు మాన్యుఆల్ .«« 140
6. (శీరామ కర్ణామృతము nee 1-8-0 15. జాతేకానుభవసారము = (శ్రీమాన్
7, భర్ష్శృవారి సుభాషితము ఎ. 20-0 పరవస్తు అప్పన్ బుచ్చివెంకటా
8. మోతగసండరామాయణము (వారికథ) 2.8-0 చార్యులువారిచే జం 140
థి థి
అత్యల్ప వ్యయం !
నల ఇండియా
లైఫ్
QQ
-వెసర్
లం
(క
అస కళ
(పజా ఫిళ్వాసం 1
వ్ సంస్థ ఆయినా (పజావిశ్వాసానికి 'సరియె
నప్పుడే ఆది అభివృద్ధి చెంద కలుగుతుంది. అటి (పజా
విశాశాసం మూలంానే వాన్ నొ గార్డ్ సంస్త
రా
స్టావీతే మైన అచిరకాలంలోనే ఖ్యాతి శళ్కినది.
మెనవి కంపెని యాజమాన్యం చక్కగా. సాగు
తున్న ది. కైయిములును వెంట వంటనే తీర్చెదరు,
జీవిత
ధీమా విపయములో అనేక సౌకర్యాలు
వున్నాయి, ఈకంపెనీ 1941 సం॥ కూ (వీఫరెన్సు
వాటాలమిద 85 మామూలు వాటాలమిద 112%
న్ డివి డెండ్లు పంచినది,
ఫే మోటారు, జీవిత భీమా వ్యవహారములకు
ఊడారమైన షరతుల పై ఏజెంట్లు కావలెను,
న ధరి శశ ర రతి శిర రల తతర ఛి తరత రలిరతతిలితిన్త
వాన్ గార్డ్ ఇన్ సూ రెన్సు కంచెనీ,
లీమిశ్తడ్
20, బోగ్ రోడ్డు నాయర్ మ(ద్రాసు,
“సోన్ "నెం, 88188
రరర రర రల తరం 6తధిి
క రర ధర శర రర రతర రరర రరర రరర రశాంయంచరం శరర రి చచార
క
$
$n
స
డ్
i
సూాకు కవచంవలె
ఈ అన్సిర పరిసితులలో ఈ పాలవీ లాభదాయకమెన వెటుబడెయీ !!
6... రి
అధిక వోనసులు !
ఇన్ఫూ రెన్స్ను క౦0వెని లిమికముడ్,
- మాయా నతారా,
ఈ యుద్ధ (పపంచంలో
_ (ర్రుమాడాలనుండి _
ర్ అ అ అ
ఫీఫ్ ఆర్షనైజథ్లు '—కొమ్మా రెడ్డి (బదర్చొ మునిసిపల్ బిల్లింగ్స్ రోడ్డు ఏ ఏలూరు |
Er =I IN కజముటానమిటడానివాడ్నాదనాణాలవాదామవాటానినాణానివాపు
fo కనా
$ చేనేత వన స్రుములు కొనండి.
ఇవి క 'రకములలో
ధరలు సిరీ తములు,
వే
ఛీ
శ
శ
$
]
ర్డీ
శ
ర్ట
శ
య్టి
$ 10 లతల సరుెకే మెదలైన
శ
శే చేనేతవారికి అన్నము గలిగింపుడు !
.
|
$
a
శ్రి
ఛ్
శి
ఇ
e
$
చనేత సపాగిశామికల
UW
రాష్ట్ర య సహకార
సంఘము,
°g
00 భధ చిరం భభి ళధధళ?ి: రధ ్చధిధిళిథశిధరధళిలతథి
]
.
$
§
|
f
డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య, ఎమ్. ఏ., పి, ఎచ్, డి.,
మధధ్రాను విశ్వవిద్యాలయ చార్మిత్రకాధ్యాపకులు.
స్కూల్ ఫైనల్ పరీతులో ఉ శ్రీక్షలయిన
. విద్యార్థులలో కాలావుంది చదువు చాలించి
ఉదొశ్వోగములు చూచు కుంటున్నారు ; కొందరు
పత్వేక నృత్తివిద్యల నభ్యసిస్తున్నారు. కడు
కొద్దిమంది మాత్రమె సర్వక శాశాలలలో
(అనగా కాలేజీలలో) (క వెళించి ఆంధ్ర విశ
క ళాకరిషత్తువారి పరీతులకు చదువుతున్నారు.
ఆంధ విశ్వ కళాపరిషత్
ఆంధ రాష్ట్ర)ముతోపాటు ఆంధ్రవిద్యార్థల
కోసము (పత్యేక మొక విశ్వ విద్యాలయము.
-కావలెనన్న అలజడి ఆంధు)లలో పుట్టి అంధ
నాయకులకృవపి.ఫలితముగా- ఆంధ) రాష్ట్రమింకా
వర్ప డక పోయినా-విశ్వనిద్యాలయము మూ్యూతము
1026 లో వచ్చినది. దీసి కే ఆంధి ః విశ్వ కళా
పరివ, త్తని శేరు. దీని కార్యాలయము మొదట
బెజవాడలో వర్పరచిరి. శీతోష్ణ పరిస్థితు లాలో
చించి విశాఖపట్టణముజిల్లాలో “సము ద్రతీరమున
వా -తేరుకు 1930 లో దీసి నిలయము మార్చి,
_ వీద్య
దీనికీ సంబంధించిన సర్వకళాశాలలు సై తము
అక్క_డనే నిర్మించిరి. ఈ విశ్వ విద్యాలయ
మేర్చడినా తెలుగు జిల్లాలలోని ఆంధయువ
కులు కొందరు చెన్నపురి సర్వ కళాశాలలలో
చదివి చెన్నపురి విశ్వ విద్యాలయ పరీక్షలకు
వెళ్ళుచున్నారు.
1926 లో ఈ విశ్వ క శాపరిపత్తు స్థాపింపబడి
నప్పుడు చెన్నపురి రాజధాని గవర్నరు గో స్పిన్
(పభువు వాన్సలరుగాను, సి, అర్. నెడ్డిగారు
వైన్ బాన్పలరుగాను, ని డి, చెట్టిగాప రెజి
స్థారుగాను సియమితులయిరి, చెన్నపురి రావ ష్ట్ర
మందలి విశ్వ విద్యాలయము లస్నిటికి గవర్న
రుగా ఉన్నవారే వాన్సలరు పదవి నుండవలెనన్న
సియమము ననుసరించి గోస్పెన్ (ప్రభువు
తర్వాత, సర్ జార్డ్ స్టాన్లి పిమ్మట ఎర్ సైన్
(పభువు, తర్వాత ఇప్పుడు సర్ ఆ ర్లర్ హోప్ గార్లు
ఈ సంస్థకు బాన్సలర్లు. 1931లో సి. ఆర్,
రెడ్డిగారు రాజీనామా ఇచ్చిన తర్వాత సర్
ఎస్. రాధాకృష్ణగారున్ను, 1936 లో వారు
రాజీనామా ఇచ్చిన తర్వాత మరల సి, ఆర్.
శెడ్డిగారున్ను వెస్ చాన్చలర్ల యినారు, పనే
ఇప్పుడు మరల .. ఆపదవిలో నుంచడమయినది.
ని డి, చెట్టిగారి తర్వాత కృష్ణగారు 1936 లో
శెజస్టారుగా 'సియమితులయిరి. బ్రప్పుడు కూర్మా
గోపాలస్వామి నాయుడుగారు "రజిస్ట్రోరయినారు.
ఈ స సంస్థ (పారంభించినప్పుడు బొబ్బిలి రాజావారు
[పోవాన్సలరుగా ఉంచేవారు. పిమ్మట నుండిస్ని
జయపుర మహారాజావారినే [పోఛాన్సలరుగా
సియమీస్తూ ఉన్నారు. పారంభములో (పతిభ
"లేక ఏదోచేరికి మాత్రమే (పత్యేక సంస్థగాడన్న
ఈ ఆంధ విశ్వ కళాపరిషత్తుకు శోభ, “శేజస్సు,
ప్రతిభ, (కతిష్ట జయపుర వుహారాజుగారి
365
eam చనా
ఉదారమైన భూరిదానముతో కలిశానని చెప్ప
డాక్టర్ సర్ సర్వేవల్లీ రాధాకృష్ణ, కాశీ హిందూ విశ్వవిద్యాలయ ఉపాధ్యతులు,
ఆంధ విశ్వకళాపరిషత్ వెనుకటి ఉవాధ్యతులు, సుప్రసిద్ధ తత్త్వవేత్త.
వలెను, మునుపటివలె కేవలము పరీకలు చేసీ
గురుకుల సంస్థల స
సినై తము పూనుకొ
సన్ని వేశ
పరిస్థితుల క నుకూలమగునట్లు
స్స
ఈ సంస సర్వక ఛా విద్యా
సి ప్రాచీనకాలపు
సం పదాయములను,
0 పడాయమున్ను నూతన
పునఠరు ద్దరిం ప చేస్పే
తె66
డాక్టరు నర్ కూర్మా
వెంకట రెడ్డి నాయుడు,
అన్నామలై విశ్వవిద్యా.
అయ ఉపాధ్య కు,
ళ్
సం త్ర
సంసగా "వలసినది,
థ్
అందుకు సర్
జార్ సానిగాగరు
జె రలు ౧౧
లున్ను (పభుత్వ
మువారి విరాళము
గావ చ్చెను. జయ
మహోరాజా
సంవత్సర
మునకు లశ తూ
పాయల విరాళము
గాసి ఒక్కసారిగా
నాదు
బాన్చలరుగా G
ల
Gy భబానిశంకరసరోగి అనువారు నాగ
ఇ శ ౭ త + ౯ ౨ 0
త కొజ ఫు ౯ ౯ బి డె 0003 8 తతి ఎ జిత ఇ 3604ల 8
తిక అ 2౭
ఫవూవ్
ధలు,
బో
టో
విశ్వవిద్యాల యో వాధ్య, ఎలుగనున్న ఆం
ము
సో
రత్నంనాయుడు,
వతి వెంకట
ఘు
5 ర
విశ్వవిద్యాలయ &
డాకరుస
(ఎ)
శే
తులుగాను
ధ్య
కాలేజి (చన్సి
ముఖ విద్యా'వే
ల్గాను
తలు.
వా
అలతి
ఆర్,
సీన
పి
నిచే
(ప
ప
డిన్ని
నుం
౦వత్పరముల
) ఇన్ని స
అల్లో
ము
చున్న విరాళ
పో
చ్చు
రాజావారు వ్ర
1౧6% ఉై
MEE లల
3 గ 2
a le 3
6 mj b
— oo YG
ME
6 స Ss
"ag
OEE.
2a — kh
త్స
ష్ *
66 కరే ce
న్ 1
౬
' పపనేయుటకు (పభుతషము వారున్ను
జయపుర నువ రాజావారున్ను ఎక్కు
n cD
నా సహ
య్ స్ట ౧
hol md
w ౧
hug సలి
Jpg gl
ye PA
an a fF
౨ ks
2 2 6వ
fT GG so
అర
ea g
k shaw
డి.
a)
ర
ta
A 8
న
గట్ల
Ne
53
ద్
lo «
గ కో
త
we క్రై
Bs 3
సర్వేపల్లి రాధాకృష్ణ గారి
అయిదు సంవత్పరములున్ను
ఈ సంస్థ అనేక విషయము
బలో మడి వొందినడి విశాఖపట్టణమున
oan
192 లో సావీంచబడిన వ ద్య కళాశాల (మెడి
క న లలో గ
కాలేజి ఈ సంస్థలో చెరి ఆంధ వైద్య
కళాశాలగా మారుట గొప్ప విమయము. ఈ
కళాశాలలతో ఉ డీకరులయినవారి పదవులు (డి గలు)
—o3
నం వల Jere అర
శ్వ వద్యాలయములనారున్ను, (పభుత్వ
ములవారున్ను కొంతకాలము సరిగా మనస్నింప
అందుకు ఆంధ నాయకులున్ను ఈ
సంస్గవాకున్ను త్మీవముగా అలజడి కలిగించి పని
ఎ ంస్ట శాఖోపశాఖలుగా. వెరిగి
అంధ చక మందలి జనసామాన్యమునకు "ని తము
# ౧
ఆప చకించునటు వేయవలనని ఆెడిగారు (పయ
యం యె
ల్నెంచ్చి అందుకు తగిన (పణాలీక తయారు చేయ
వలెనని కోరినప్పుడు, బావీనీడుగారు ఒక (పణాళి
కను [పదర్శించినారు. దాని ననుసరించి విజాన
బానపకొోపనాశసముe క నెనన్ అక
విపకోపన్యా ములు (ఎక్ నైన "ల ర్త)
ar)
వ్ప్ధ స్థలములలో వీద్యాధికుల చేత ఇప్పించే
3 అమలులొ నికి వచ్చినది. సర్వకళాశాల
న సతము పద్య ఆంధభావనే బోధించవల
(పారంభములో
నెతము జరిగినది. గాని కొద్ది కాలములో
-ఈ ఉద్యమము కొన్న కార ణములనల్ల విరమి.
చుకో వలసివచ్చినది.
ఈ విశ కళా పరివత్తువారు గత ఆరుసంవ
తృరములలోను గావించిన పని బాలా ప్రశంస
నీయవుయినది. జయపుర మపహారాజూవారి
భూరి విరాళ సాహాయ్యమున స్థావించిన నూతన
సరు కళాశాల శెస్రువిద్యలకును వృత్తి కళల
కును సంబంధించినది. దాసి వేరు వువోరాజా
వారి వేరుతో. జోడించి, జయపుర వి|క్రమచేవు
శౌస్త్ర వృత్తివిద్యా కళాశాల (జయపూర్
వ్కమదెు కాలేజ్ ఆఫ్ సయన్సు అండ్
కుక్నాలజీ అసి పెట్టిరి, ఈ కళాశాల ఛావనము
నకు ఎదురుగా వారి శిలా విగహాము 1088 లో
సిల బెట్టినారు. ఈ పరిషత్తువారి సర్వక శాశాల
లలో గణితము, ఆధ్యాత్మిక విద్య, చరిత్ర అర్థ
కౌన్తము తెలుగు, వాణిజ్యము అను విషయ
ములకు సంబంధించిన విద్య అత్యు త్తమ (ఆనర్సు)
(ణి వరకును గలదు. ఊఉ శ్రమ (ణి విద్య
అనగా బి, వ, (కెణి విద్య, వాణిజ్యము, గణితము,
ఆధ్యాత్సిక విదద, చరిత, అర వా నము అను
విషయేలకు మ. యున్న ప్రిదిగాక'
జయపుర మహారాజా వారి చేరనున్న సర్వ కళా
సాలలో అత్యు త్తమ విద్య ప దార్థవిజ్ఞాన నాత్ర
మందును రసాయన శా స్రృమందునుు చక్కెర
పరిశమకు, వృత్సీ విద్యకు వై ద్యమునకున్ను.
సంబంధముగల తసాయన శాస్ర పరిశోధన
లును బోధించి, శ్నాన్త్హ వేత్తలను ఉదయింప
వేస్తున్నారు. వీంగాళీ, గ్లాసు పర్మిశమలకు సంబం
ధించిన పరికోధనల్రు జరుగుచున్న వి. ఇవి ఆంధు9ల
ఆర్థికాభివృద్ధికి ఎక్క్కువగా తోడుపడును.
368
డాక్టరు కె. లక్ష్మణరావు, ఎమ్.ఎస్సి., సిహెచ్.డి.,
గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకులుగా నుండిరి,
సిమెంటు కాం|కీటు భవనములు కట్టుటలో నిపుణులు,
(ప్రస్తుతము బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయములో
అసిస్టెంట్ ప్రొఫెసర్గా నున్నారు.
వీరి భార్య (శ్రీమతి కె. వరలక్ష్మీ,
లండన్లో సోషల్ సర్వీసు డిప్లమా పొందిరి.
పకృతి-జీన ఛా న్ర్రములు సైతము నర్సిం
ఇ " చవలెనన్న ఉద్దేశముతో ఎర్ సైన్. ప్రభువు
(పోత్సహింపగా, అందుకుగాను 1939 లో
పభుత్వ విరాళము పక్యకముగా ఏర్పడినది.
దానితో ఎర్ మైన్ పిభువు, చేరు జోడించి
ప్రకృతి, శొత్రు క ఖాతాల. (ఎర్ మై-న్ కాలేజ్
౨ద్యా
ఆఫ్ నాచురల్ సయన్సు 1941 లో స్థావించ
బడినది,
రెడ్డిగారి పయత్న ములవల్ల నే నెజాం
సంస్థానాధీశులున్ను, తిరువాన్కూరు మహారాణి
గారున్ను చెరియొక లవ.రూపాయల విరాళము
న్ను ఇచ్చిరి. నెల్లూరి సివాసులును ధనవంతు
లును అయిన తిక్కవరపు రామి రెడ్డి గారున్ను,
వారి కుమార లిరున్రరును సభామందిర సిర్మా
ణమునకు రూ 25,000 లిచ్చిరి. వారి చేరను ఆ
సభా నిర్మాణము జరిగినది, జిల్లా బోర్డులు,
మ్యూసిసివాలిటిలు, సర్ అల్లాడి కృష్ణనా మ్,
సర్ సి, ఆర్, రెడి "మొదలయిన ఆఉదారులు ఈ
సంస్థకు విరాళముల నిచ్చు చుండుటచేత అనేక
పనులు జరుగుచున్న వి, విద్యాధికులు పరిశోధనలు
చేస్తున్నారు.
ఈ సంసతో చేరిన సర్వ కళాశాలలు ;
"రు
అ. అఆంగ్లవిద్య కళాశాలలు.
౧౧
(1) బరంపురం కల్లికోట కాలేజి
(2) పర్హాకిమిడి మహారాజూవారి "కాలేజి
(3) విజయనగరము మహారాజానారి
"కాలేజి
(శ్ర విశాఖపట్టణము మిసెస్. వ. వి. ఎన్,
కాలేజి
(5) కాకినాడ పీఠాపురంరాజావారి కాలేజి
(6) రాజమహేందవరం గవర్న మెంటు
కాలేజి
(7) 3౨ (టయిసింగు కాలేజి
(8) బెజవాడ శీరాజా రంగయప్పారావు
"కాలేజి .
(9) బందరు హంధూ కాలేజి
47 369:
ఆంధోసర్యస్వము
(10) గుంటూరు హిందూ కాలేజి
lH» ఆంధ క్రిసియక౯ా కాలేజి
(12) నెల్లూరు వేంకటగిరి రాజావారి కాలేజి
(13) అనంతపురం గవర్నమెంటు కాలేజి :
ఇది మొదట కొన్నాళ్లు ఈ సంస్థలో ఉండి
చెన్నపురి విశ్వ విద్యాలయమున చేరినది.
(14) మదనపల్లి దివ్యజ్ఞాన కళాశాల
ఆ. ఆంధ గీర్వాణ కకొశాలలు.
(1) పర్లాకిమిడి మహారాజూవారి సంస్కృత
క ళాతాల
(2) విజయనగరం వమువారాజూనాది సం
స్తత కళాశాల
రాజమహాం[ద్రవరం వైశ్య సేవాసదనం
బె. వెం స్వామి సంస్కృతోన్నత
పాఠశాల, రాజమహేందవరం
కావూరు ఆంధ గ్ర్వాణ విద్యాపీఠం
(6) చిటిగూడెము సంస్నత కళాశాల
ట్ లి
(౧) తెనాలి 5 9
(8) అమృతలూరు 99 53
(9)
ఇ. ఇతర కళాశాలలు.
ఆంధ వెద్య క శాపాల (మెడికల్ కాలేజి)
విశాఖపట్టణము,
నెలూరు సంస్క-తృ పాఠశాల
(౧౧౦ -
ఇంకా న్యాయము (లా, వ్యవసాయము
(అగ్రికల్చర్), శిల్పము (ఇంజనిరింగ్) వివ
యములకు సర్వ కళాశాలలు
స్థావించ లేదు. అందుకు తగిన (పయత్న ములు
జరుగుచున్న వి,
సంబంధించిన
ఈ విశ్వ కశాపరివత్తులో చక్కని (గంథాల
యము కలదు, పరిషత్తువారు కొన్ని [గ్రంథ
ములను విద్యాధికుల చేత (వాయించి |పకోటించి
ఆంధ9 విశ్వ కళా పరిషన్ముకుట
నారు. ఆంధుల చరిత [వాయించుటకు సరి
ఆంధ
సిఘంటు సిర్మాణము కానలనియున్న ది, ఆంధ
విజ్ఞాన సరసము. కీ.
లత్మరావుగారు “మొదలు పెట్టనది.__పూ రి
చెయవలనియున్న ది,
మొన (పయత్నములు జరుగలేదు.
కొమ రాజు
ఈ సంస్థలో విద్య నభ్యానించి, శాస్ర పరి
శోధకులుగా పసిచేని ఇతర స్థలములందున్ను
వఖ్యాతి వహించిననాతు, డాక్టరు రంగ భావు
రామృషస్టా రావు గారు, గోపాలరాన్సు గారు
వేంకటగిరి రావుగారు మొదలయినవారు గలరు,
సర్ సీ, వి రామన్ గారి శీష్యులును, గొప్పు
శాస్ర పరికోధకులును అయిన |పొఫెసర్ సూరి
భగవంతంగారు పదార్థ విజ్ఞాన శా న్త్రవే త్రలయి
జగద్విఖ్యాతి పొందిరి. ఏరిప్పుడు ఈ సంస్థలోగల
సర్వక భాశాలకు (వీస్పిపాల్ గా నున్నారు,
* ముద్రాకల్పనాసాంక కేతికార్థము
“సూర్చుడు విశ సక భాపరిషత్తు, సూర్యకిరణము
లేడు బంధములుగా ఏర్పడి 'వెలునడు చున్నవి.
ఏడు పమ్మి తమైన సం
క్ట.
స్తూ ఉన్న సరోవర
ము ఆంధ) దేశ ము.
అందు
ణాలలోని తెలింగాన
దేశము సెతము చేరి
యున్నది. సూర్యో.
దయముతో పద్మము వికసిస్తున్న ది. సూర్యకిరణ
ములను దాటుతూ స్వ సిక (పకాశిస్తున్నడి ;
ఆర్య సంతతికి (పాచీనతవుమైన సకలమాంగళిక
పద్భముదయి
డె జాంపరగ
ర
మ్ముదిక
షా బ్ అలో
విశ్వకళాపరిపత్తువారి నిర్వచన మనుసరించి,
370
చీహ్నము. వీటికి
వెలువల పద్భ
దళముల వలయ
"మొకటి ఉన్నది,
ముదాకల్పన
లో పద్మమున
కు [ప్రయోజన
మున్నది. 64 దళ
ములున్ను 64.
(చతు న్ష స్ట)
కళలను సూచిం
చును. సంస్కృతే
వాజ్బయ మందు
గల విజాన
డాక్టరు కొలిచర్ల సీతారామయ్య,
వుయ్యూరు వాస్తవ్యులు, (ప్రస్తుతము
రష్యాలో (ప్రముఖ శాస్ర్రజ్ఞ పదవియం ర్త
మంతా ఈ 64
నళలందును సిన్నీ పమె యున్నట్లు వరీ కరణము
+ ఎంఐ యా ఇక ౧
చేసి యున్నారు.
దున్నారు,
సకలమాంగళిక చిహ్న'మైన స్వస్తిక గుండా
(పసరిస్తూ ఉన్న తేజస్సు, మనకు ఆదర్శవాక్యమై
యున్న “ లేజస్వి నావధితమస్తు ౫ అనే వేద
వాకన్టముపై బడుతున్నది. “మా అధ్యయన
విషయములపై వెలుగు పడుగాక ” అసి దీనికి
అర్థము, ఈ (ప్రార్థన మనబఒక్కు_ మతమునకు
మామే వి విశిష్టమైనది కాదు ; అన్ని మతముల
వారున్ను చేయదగినది.
దీని దిగువను నెలవంక గలదు. ఈనెల
వంకకు సంస్కృతములో చం[దకళ అందురు,
కళ అనగా శాస్త్రము ; అంతకంశు ఎక్కువగా,
శ్వాస్ర్రజ్ఞానమును విసి యోగిస్తూ సిపుణతతో
జే పసి. -ఈ విద్యాసంస్థకు అంధ నిశ క శా
పత్తు అసరు.
కా
విద్య
ముకుటమున్ను, చం దుడున్ను ఈ సంస్థలో
ముసల్మానులకుగల అభిమానమును సై తము
సూచించును,
పద్భదళములను ఆసా్టదిస్తూ శెండు సర్ప
ములు కలను, సర్పమునకు సంస్కృత భాషలో
నాగమసి సైతము అందురు గదా! ఆధుసిక పరి
శోధనలను బట్టి . సంస్కాతే వాజ్బయమందు
పేర్కొనబడిన (పాచీన నాగ వంశమువారు
ఆంధు))లే అని "తేలినది. మన పూర్వుల నెందుకు
నాగు లసిరో తెలియదు. మన
పూర్వులు నాగులను పూజించు చుండుటచేతనో,
నాగమును యుద్ధమందు "కేతనముగా పెట్టుకొను
టచేతనో ఈ పేరు వచ్చియుండును. మహో
భారతమందు నాగుల [పస క్రి కలదు.”
స్పష్టముగా
౬
సంస్కృత విద్యాలయములు, సర్వ కళాశాలలు
పాచీన ననుసరించి
సంస్కృత విద్యను బోధించే విద్యాలయము
లున్ను సర్వ కఛాశాలలున్ను మన "దేశములో
ఇంకను కొస్ని చోట్ల గలవు, (పభుత్వమువారి
సహాయము పొందినవి (పభుత్యమువారి
నిబంధనలను అనుసరించిస్ని, విశ విద్యాలయ
మువారి దతతను పొందినవి విశ్వవిద్యాలయము
వారు విధించిన (పణాళీక ను అనుసరించిన్ని పసి
సం(పదాయముల
చేస్తూన్న వి.
తిరుపతి దేవస్థానమువారి ఆంధ గీర్వాణ విద్యాలయము
ఇది చెన్న పురి విశ స్ విద్యాలయములో నేం
యున్నా, తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉన్నది
గనుక, మన ఆంధ) దేశ మందలి విద్యాలయము
గా పేర్కొన దగినది. ఈ విద్యాలయము
నకు (శీ వేంకశేశ్వర సంస్కృత సర్వక ₹౯శాల
(కాలేజి) యనిస్ని, వేదపాఠశాల అసిస్ని వేళ్లు,
కళ శాలలో విద్యార్థుల చెత చరీతులకు చదీవిం
- ప్రే
ఆంధ్రసర్న [వ సము
చుశుకాక పరికోధనలు చేయించి అపూర్వమైన
వ్యాసములు [భాయించుచున్నారు.
సంస్కృతే నిద్యాలయములు మన తెలుగు
దేశములో వజిల్లాలో ఎన్నిగలవో అందలి బాల
బాలికల సంఖ ఎంతగలదో ఈ పట్టిక లో
“తెలియజేస్తున్నాము.
జిల్లా విద్యాలయముల సంఖ్య విద్యార్థుల సంఖ్య
విశాఖ పట్టణం 7 981
తూర్పు గోజావరి 6* 314
పక్సిమ గోదావరి 1 18
కృష్ణా నే . ర్1
గుంటూరు 3 123
చెల్లూరు 1 57
కడప — —
కర్నూలు అం . వా
బక్లారి 1 తి
అనంతపురం —_ లా
చిత్తూరు 9 149
(ప్రభుత్వ విద్యాశాఖాని వేదిక 1940-41 పు, 72
“*బందులో 2 బాలికల బడులు $ ఆందు 207. బాలికలు
[ఇందులో 1 బాలికలబడి 3 అందు 50 బాలికలు,
మలబారు దకీణ కన్నడ జిల్లాలలో 17; 165 విద్యా
లయములున్ను 1496; 1137 చాల చాలిక లున్నుగలరు, ఇంత
ఎక్కువగా రాష్ట్రములో మరి ఎక్కడను కనబడదు,
జాతియ విద్యాలయములు
1905 లో నందేమాతర మనువేర నుదయిం
చీన అలజడి వంగ దేశములో పుట్టి 'దెళముంత
టను వ్యాపించినప్పుడు మన అంధులు వై "నితము
ఉ,దేకపూరితులయి ఆంగ్లాయ (పభుత్వమువారు
స్థాపించిన విద్యాలయములలోసి. విద్య, చేశాభి
మానమునకున్ను జాతీయ వికాసమునకున్ను
డెళాభివృద్ధికిన్ని .(తికూలముగా నున్న దని
(గ్రహించి, "హాతీయకళలను జాతీయ విద్యలను
పోవింపదగిన విద్యాలయములను నెలకొల్పు
టకై (ప్రయత్నించిరి ఆ విద్యాల యములీలో
నే విద్యలు తెలుగు భామనే నేర్పవలెనన్న
ఆశయము సెతము అనాజే పుట్టినది.
వెలసిన జాతీయ విద్యా సంస్థలలో, మచిలపట్టణ
అప్పుడు
మందు 1910 లో స్థాపించిన ఆంధ జాతీయ
కళాశాల నేటికిని చెక్కు_చెదరక ఎప్పటికప్పుడు
నూతన జీవన వికాసములతో విలసిల్లుతూ నిలిచి
యున్నది. కీ, శే కోపల్లె హనుమంతరావు
గారు తము జీవితము ఈ సంస్థాభివృద్ధికి వెంక
ర్యము చెసీనారు. వారున్ను, వారి మి తులు
డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు
మొుదలయిననారున్ను చెసిన కృషివల్ల (ద్రవ్య
సహాయం, ఆదరము, హెచ్చరిక దేశములో
నలుదెసలనుండిన్ని వస్తూఉం జోద్. ఒక పెద్ద
ఆవరణలో కళాశాలకు కావలసిన భవనములు,
పెద్ద యం(తాగారము గురు శిష్యులకు కావల
నిన వసతి గృహాములు సిర్భించీరి. వేలకొలది"
గంథములు సేకరించి పెద్ద (గ్రంథాలయము
సైతము నిలిపిరి. మచిలీపట్టణమునకు నచ్చిన
యాతికులకు ఇది యొక చూడదగిన
నుంచెను. దేశ చరిత, దేశ విద్యలు, లలితకళలు
నేర్పుటకు "మొదలు పెట్టిరి, జూత్యున్నతి!
యంత్రము ముఖ్యమని యొంచే ఆ దినములలో
ఈ క ళావాలలో యంత్రములు పెట్టించి యంత్ర
విద్యతోపాటు వడంగము, 'సేమునేత. మొదల
యిన చేతిపనులున్ను, కలంకారీ తివానీల పరిశ
మలున్ను సాగించిరి,
సంసా
1920 లో దేశమందలి రాజకీయ వాతావరణ
మందు గాంధీజీ ఉదయింపగావే జాతీయ విద్యా
విధానము కొ త్త రూపమును దాల్సీనది. యం[తా
గారముల కంత గహ పర్శిశమ-లే దెశాభ్యు
న్న తికి ఎక్కువమేలయిన సాధనములని కాం(ాస్
372
ఇ
వ!
ఆదేశించినది. అప్పట నుండిన్ని ఈకళా
శాల రాట్నమునకున్ను, ఖద్దరునకున్ను అగస్థాన
మిచ్చినది. జాతీయైక్యతకు ఎక్కువగా తోడు
పడగల ఇభాష అనే ఆఅశయముతో హిందీ భావ
నర్వటకు మొదలు పెట్టినది.
ఐతిహాసిక శాఖ, చితక శాశాఖ మొదలగు విద్యా
శాఖలు నూతనాదర్శములతో పనిచేయుటకు
సారంభించినవి. ఈ కఫాశాలలో . గురుకుల
వాసంచేసిన వారికి కొత్త దృష్టి, కొత్త వికాసం,
కొత్త బలము ఓజస్సు కలిగినవసి
సందియము వేను.
సాహిత్వశాఖ,
చెప్పు టకు
1930 నుండిస్ని ఈ కళాశాలకు క్రొత్త దశ
_పారంభించినది. ఆనాటికి నూత నాశ యములు
'దేశమంతటను వ్యాపీంచినవి. చేశ స్వాతంత్ర్యము
కోసము, ఆంధ్రరాష్ట్ర) సిర్భాణము కోసము,
దేశ పర్మిశమల అభ్యున్నతి కోసము హారిజనుల
ఉద్ధరణ కోసము బోస్త స్టులు నడుము బిగించి
కార్య రంగములోసికి. ' విగుతూఉన్న ఆ దినము
లలో యం(తాలయమును దంజనీరింగు శాఖను
నడుపు భారము బందరు మ్యూసిసి పాలిటి భుజము
లపై ఇమూాప్కి [గావు నీవులను పునరుద్ధరింప
వలెనన్న సంకల్పముతో ఈ కళాశాల, "1932
నుండి 5 ఏండ్లు (గామ నీవకులుగా పస చేయు
టకు కావలసిన శికుగబిపినది, వినయ వివేక
ములు, సేవాతత్పరత, త్యాగశీలముగల యువ
కులు గృహ పరిశ మలు, దేశ విద్యలు, నూతన
విజానము. ఈ కళాశాలలో నేర్చుకొని (గాను,
ర్త
దీవులకు చేవకులుగాను
పపచేయుటకు. పోవుచుండిరి.
ఆచార్యులుగాను
1937లో శాష్ట్ర (పభత్వము కాంగ్రౌస్ వారి
చేతి!
“రాగానే. గాంధిజీ వార్ధాలో నూతన
అ
డాక్టరు బి. వీ. నారాయణస్వామీ నాయుడు,
మద్రాసు పచ్చయస్ప కాలేజి ప్రిన్సిపాల్.
విద్యా విధానమును పసిచేయుట
(ప్రారంభమైనది. _అట్టిపని అడివరశే సాగిస్తూ
ఉన్న ఈక శాశాల ఇనుమడించిన ఉత్పాహముతో
వార్దా విద్యా విధానమును అవలంబించి కమ్.
చెస్తున్నది. అదివరకు పతికూలముగా నుండిన
ప్రభుత్వము ఆదరించి ఈ సంస్థకు సాహాయ్యము
చేయుటకు సైతము ప్రారంభించినది. గాసి 1940
లో కాంాస్వారు ప్రభుత్వరథమునుండి దిగి
పోవుటవల్ల ఈ సాహాయ్యము తప్పి పోయినది.
స్థానిక సంస్థలు సైతేము దీసి యడల తమకుండిన
ఆదరమును పోసిచ్చుటయేకాక అనాదరమును
సైతము ప్రకటించిరి. అయినను ఆత | ప్రత్యయ
మున్ను, "థె భె ర్యోత్పాములున్ను పోగొట్టుకొనక
ఈ స సంస్థ "దేశ సేవ చేస్తూన్నడది. సంవత్సరము
నకు ఆర్ చేలకుపె పెగా ఆదాయం రాదగిన భూన
సతితో సర్వ లమణ సంపన్న మైయున్న ఈ
సంస్థకి -దేశాఖిమాను లందరును తోడపడగ
సిర్భించి
373
ఆంధ్రసర్వస్యము
ల
శ్ 0 శ హాం ా గ ల ; జరా న్ టో టో న్
లరసిస్ని, శుభడదినములు రాగలవసిస్న ఆశిస్తు కనే మాగంటి అన్నపూర్హాదెవగారి మద, క లగ
న్నాము,
ఈ ఆంధ జాతీయ కళాశాల పుట్టిన కొద్ది
కాలమున శే రాజమహాం[దవరములో ఒక
జాతీయ పాఠశాల వెలసినది, కది కాలము
మాత్రమే చక్కగా పసిచేనీ కొంతకాలము ఆగి
పోయినది. 1920 లో రాజకీయ చాతానరణ
మందు గాంధీశేకము పారంభించినతోడశే
ఈ పాఠశాల మరల నృద్ధలోసికి వచ్చి, వృత్తి
విద్యలు నేర్వ జాతీయ కళాశాలగా నున్న ది,
ఇవేకాక, ఇంకా కొన్న జాతీయ కళాశాలలు
పుట్టి పసిచేయుచున్న వి,
వర్తకులు కొందరు కావూరిలో తిలక్ ఆంధ)
జాతీయ విద్యాలయం స్థావించినారు, ఇది జాతీయ
సభలకున్యుస్వ దేశ నస్తు [ప దర్శనములను కాం. గన్
ఉద్యమమునకు కేంద స్థలముగానున్న ది. ఆయు
శ్వేదం, చిత లేఖనం, (ప్రాధమిక విద్య సైతము
రి క్కడ నేర్వతున్నా రు. ఏలూరిలో
Stare pe emp sere
న rp mi
i 2
న!
HH |
న PHL:
డాక్టరు కాకర్ల శకుంతలాదేవి పిహెశ్, డి
కలకత్తాలో స్త్రీల కళాశాలకు (సిన్నిపాలుగా నున్నారు.
వచ్చమ్మాగారు, అన్నపూర్తా దెస నాఠ శాలన
'సావీంచినాతు, నెల్లూరిలో వౌెణకా కనకమ్మ
థ్ ర్ట
గారు కనూరీదేవి వాఠశాల స్టావీంచి కొంత
కాలము నడివీనావము,
గుంటూరిలో ఉన్నవ లమ్మేనారాయణ దంప
తులు స్థాపించిన శారదాసిశేతనము దినదినాఖి
వృద్ధివాంగి, శాఖోప శాఖలుగా పెరిగి సకలజనా
దరణయమైన సాగిస్తూ ఉన్నది. ఇందలి
బాలకలు మృటుక్ళు లేవన్, విద్వాన్ పరీమలకు
నసెతము వెళ్ళుచున్నారు.
wa .
రుసి
త్రి విద్య
బుగాషదమందలి సూ కృములు కొస్ని రచిం
చిన దేవహూతి, లోపాము[ దమొదలయినవారు ;
గారి, మతేయి వంటి (బహ్మవాదినులు; ని
కాళీందివంటి తపస్వినులు ; 'ఛాండిలి స్వయం
(శుభ వంటి యోగినులు ; వేదావతివంటి భవివ్య
వాదినులు ;. మారాబాయి సక్కుబాయి వంటి
భక్కరాం[డు ;. రు డాంబవంటి పరిపాలకురాం[డ్రు;
రాణి సంయు క్క తారాబాయి వంటి ఏరవని
తేలు; యమునా బాయి, లహ బాయివంటియోధు
రాండు; చిత్రలేఖ, పద్మావతి వంటి కశాసిపు
రాలు 5 వరాహుని కోడలును మిహిరుసి భార్య
యునైన ఖన్న వంటి విదుషీవుణులు 5 స్కు- రా
చార్యుసి కూతురైన లీలావతి వంటి గణిత
శా న్ర్రధురీణలు 5 శరి రేఖ వంటి రసాయన వాన
(కువిణలు ; భోజుని భార్యమైన భానువుతి వంటి
ఐఏం|దజాలీకలు మొదలయిన విద్యా శారదలు
వెలసిన మన భారత దేశములో మహవు )దీయ
యుగమ్బులోను బిటిష్ యుగము [పారంభించిన
తర్యాతను న్స్ విద్య అడుగంటి యుండుట మన
(8
324
"జే చార్భాగ్యమునకు (పథాన మైన సిదర్భనము.
తక్కిన (వదేశములతోపాటు మన ఆంధ దేశ
వుందు సైతము. (స్రీలకు విద్య యెందుకన్న
వాాఢ్యము పబలియుండేను, అందుచేత
(బిటిక్ యుగము (ప్రారంభించిన నాటికి చెేశమం
దుగల విద్యా సంస్థలందును, ఆ తర్వాత వెలసిన
పిద్యా సంస్థలందును (స్రీలకు (పత్యేక విద్యాల
యములు క్ర పోవుటయేశకాక, ఉన్న పిద్యాల
యములంచె నను తగిన
(పోత్సాహముగాని లేక పోయినది.
పాఠ శాలలు స్థావించుటలో
నాచే ముందంజ వేసినవారు,
1820-30 లో రాజూ
స్థాపించిన బాహ్మసమాజమతేము, మరి నలువది
సంవత్సరములకు శిక వచం దెసేనుసి పోత్సాహ
మున నూతన వికాసమును పొందినప్పుడు, స్రీ
విద్యకు సరియైన మార్ట్ మేర్చడినది,
చాలి కా
సై తము మివనరీ
వంగ దేశమందు
"రావముమోహనరాయి
మిషనరీ
వారు మన తేలుగు జిల్లాలలో నెలకొల్సిన
విద్యను
విద్యకు తగిన
కమలాసత్య
ఇఛ్రాలికా పాఠశాలలు (పాధమిక
వమూూతమే బోధించినా (ప్రే
(పోత్స్పాహమును కలిగించినవి,
నాథన్, ముసెస్ శ్రీనివాసం, డాక్టర్ లాజరన్
“మొదలయిన స్త్రీలు-.ఉ త్తమకులములో పుట్టిన
వాశే_ క్రీస్తుమతమును స్వీకరించి, ఉత్తమ విద్యల
నభ్యానించి గొప్ప పదవులను అలంక రించిరి,
విచేేవుతముల నవలంవించినగాసి స్త్రి విద్య
వృద్ధిలోనికీ రాదన్న దురభ్మిపాయము . వోగొట్ట
వలెనన్న పట్టుదలతో (ఖ్రాహా సమాజమువారు
'నాలికా పాఠ క శాలల. కృషి. చేసిరి. అందులో
క్రీ ఛే కందుకూరి పీశేశలింగముగారు స్త్రి విద్య
కాంతవరకు వోషించిరి,
"మొన్నటి వరకు ఉన్నత విద్య నభ్యసించుటకు
అవకాశ ములుగాసి
అయితే, "మొన్న.
డాక్టరు కొమ్మర్రాజు అచ్చమాంబ,
ఇంగ్రండునందు వైద్యవిద్య నభ్యసించి
గొప్ప పట్టము పొందినవారు,
తగిన సౌకర్యములు మన దేశములో లేనందున
డాక్టరు అచ్చమాంబ, డా| లమ్మీదెవిగార్లు విదేశ
ములకు; డా॥ శరుంతలాచేని కీ.శే. అన్నపూర్ణా
దేవి మొదలయిన స్త్రలు వంగదేశ మునకుపోయి
ఉన్నత విద్యావతులైరి. వసుంధరాదేవి గారు
ఇంగ్లండు దేశ మునకంపోయి, విశ్వ విద్యాలయ
ములో రసాయన శా నృమందు ఎమ్. ఎన్ సీ,
పరీక్షలో ఉ గ్తీరురాలై ఇప్పుడు చెన్న పురి క్షన్
మేరీ సర్వక శాశాలలో
నున్నారు. చాలీకా పాఠశాలలు (కమ్మకమా.
ముగా ఎక్కు_వగుతూ ఉన్నవిగాసి ఇంకా తగిస్ని
'లేవసియే చెప్పవలెను.
పాథమిక విద్భనయినా బాలికలకు అంద
జేయలేసి సి [గామములు నున తెలుగు జిల్లాలలో
ఇంకా వేలకొలది యున్నవి, మన అంధ) చే దశ
మందు ఒకొక్క జిల్లాలో బాలురకుగల ([పాథ
వక పాఠశాలలే తక్కువగానున్నవి ; బాపికా
అ ఛ్యాపకురాలుగా
375
ఆర్యధ్రసర్వస్వము
పాఠశాలలు ఇంకా తేక్కు_వగానున్న వి. ఈ వివ
ట్ అ న శ
యము ఈ [కిందనున్న పట్టికలో స్పష్టముగా
బాలుర పాఠ అందు బాలుర బాలికా అందు డాలి -
శాలలు సంఖ్య పాఠశాలలు కల సంఖ్య
పట్నం 673 45,999 119 19,112
తూ, నోడావరి 794 44,159 146 28,441
ప, నోజావక ర్కర్ 28,626 199 21,908
కృష్ణా 591 28,977 194 19800
గుంటూరు 674 82,400 11 19008
నిహా 508 27,175 67 14702
కడప 390 15,140 7 61
కర్నూలు 490 24906 25 654
బకారి 288 14507 74 6027
ఆనంతప్పుకం 476 28,466 79 8,276
చిత్తూరు 471 28069 19 9867
మొత్తం 6100 808,424 1000 165,633
ఈ పట్టికలోనివి 1989-40 నాటి (పభుత్వ లేఖలు.
జాలుర బడులలోనున్న బాలికల సంఖ్యను బాలికల
బడులలోనీ బాలరసను విడదీసి చేర్చిన సంఖ్యలు,
మభ్యూసిసిపాలిటీల లో బాలబాలికల విద్యా
ఫీవృజికి [పాథమికొ సాళశాలలయినా తగినన్ని
అయ
వెట్టితిరవలనినది, నాథమిక్ సాఠశాలలకు
పోదు బాలబాలికలలో. నూటికి ఎంతమందికి
మ్యూసిసీపాలిటీలు పెట్టిన బడులలో సలము
యి
చాలకున్నదో ఈ (కింది పట్టికవలన తెలుసుకో
వచ్చును,
షు
మ్యూనిని ఆవకాశం లేని
పాలిటీ బాలురు నూటికి బాలికలు నూటికి
ఎ కాకుళం 84.5 ర్లె,గ్ర్
జయనగరం 28.0 87.6
'మునిపకుణం 46.4 54ఉర
విశాఖపట్టణం 15,0 36.8
అనకాపల్లి 43.1 62.6
కాకినాడ 42,9 28.6.
పెద్దాపురం... 88.7 46.5
రాజమ హేం(ద్రవరం 9.0 14.4
ఏలూరు 3.9 32,2
పాలకొల్లు. రుల 43.2
బెజవాడ 88.౮ 54.9
గుడివాడ 605 76.5
మచిలీపట్టణం రతి 32.8
గుంటూరు 19.8 62.7
నరసారావు పేట 45.2 86
తెనాలి. 518 . ర్ర,1
ఒంగోలు 15.8 27.7
“నెల్లూరు 19.8 4.0
కడప . జా 94.7
(పొద్దుటూరు 82.7 58.1
కర్నూలు... 8.1 40.9
నంద్యాల Bl 4138
అనంతేపురం __- బాం 93.2
తాడిపత్రి 22.9 62.6
పీందూపురం 2,9 27.4
హోన్నేట . 164 75.9
బళ్లారి 89.7 73.4
అదోని 87.9 65.9
చిత్తూరు. 148 42.8
తిరుపతి 80.7 44.1
1930.40 సం॥ నాటి (పభుత్వ 'లెఖలననుసరించి.
3౦ మ్య్యూసిసిపాలిటీలలో "బాలుర వివ
యంలో 50 కు మించినవి రెండే; బాలికల
విషయంలో 50 కు మించినవి 11. బాలికల
నిషయంలో గుడివాడ, మహౌోస్పేట్క బళ్ళారి,
గుంటూరు, తాడిప[తి, అనశకాపల్లీ ఎంతవెనక
పడి ఉన్నవో! F
స్ర్రీవిద్య ప్రాథమిక '(కేణిలోణే వెనుకబడి
ఠి విద్య
ఇక సర్వక ళాతాలలలో విశ్వకళా పరివత్తు
పరీక్షలలో ఉల్తిర్దులగుతున్నవారి సంఖ్య అత్య
లవమనుటకు నింతపడ నక్క_రలేదు. (స్రీలకు
(వ ల్వెకించి సర్వకళాళాల ఒకశకైనా - ఆంధ్ర
జిల్లాలలో లేదు, నాల్తరులోనో “రాజమహార్మద
__ వరములోనో ఒకటిసిర్మించుటకు (ప్రయత్నములు
జరుగుచున్నవి. అందునోత ఆంధయునతులు
ఉమెన్సు |కీసియన్ కాలేజిలోనో చదున్రకొంటు
( “6
న్నారు. మె రాష్ట్రములలో ని సర్యక శ శాలలం
a_ 6
దున్ను ఆంధయునతులు కొందరు ఉన్నత పద్య
పెద్ద పరీక్షలలో డి ల్తిగ్షలయి (ఖ్యాతి పొంది
డాక్టరు లాజరస్, తెలుగు కన్య;
తిలీలోని లేడి హోర్డింజ్ కళాశాల (విన్సిపాల్ . న కొందరు ౩
ని ల - | . 5 | గ
యున్న ప్పుడు ఉన్నత గ్రేణిలో ఎంత తక్కువగా (శములి An కామేశ్వరమ్మిగారు, మదము ఈమె
యా
నుండునో చెప్పనక్కర లేదు. ఈ (కింది పట్టిక అంధ విశ్వ క ళా పరిషత్తు నసెగేటు సభ్యురాలుగా
క | ర్ట 9 5 క రా గ
(శామతీ జాని నతామహ లత్ముమ్మ, బి ఏం
1940 లో సెకండరీ న్కూళ్లలో చదువుచున్న Er య
జిలా బాలుర సంఖ్య బాలికల సంఖ్య ఎల్, ఎల్, బి.
విశాఖపట్లణం . 9,528 = ౯46 శీమతి గుమి ఇజేదల దుర్తాబాయమ్మ
౬ |
తూర్పు నోదావరి 11,847 1,689 ఎమ్, ఏ, బి. ఎల్,
పశ్చిమ గోదావరి 6౦౦ 654 ఇళ బాలవముంది కలరు.
' శ ౧౧
కృష్ణా 6,756 " 1,026
ఓ వృత్తి విద్య
గుంటూరు 9,725 L198 ధ్ర పళ
ఇల్లూరు 495 806 ఆంధ్య జిల్లాలలో వ్యవనాయము ప
కడప 2,271 987 ఇనుము, నల్పము నచ్చే కళాశాల లక్క_డా
కర్నూలు కి, 7ర్ర్. ఉతికే లేక వోవుట పెద్ద లోపముగానున్నది. వృత్తి
బళ్లి "రి 3,942 871 పరిశమలకు సంబంధించిన పాఠ శొలలు
అనంతపురం 2,864 2 మా([తము కొద్షిగా కలవు.
చాతూరు 4,242 639 0
శాఖానివేదిక 1940-41, కెండవ మన ఆంధ) దేశములో గల విద్యా వ్యాప్తి
- (పభుతం విద్వ్యాళాఖాని దిక 1940-41, 3 వాల్యూ . వ
అ
48 377
మజా విహినుల సంఖ్య తలచుకొన్నప్పుడు
ఎంతో ముఖము కలుగును, చదునుటగాసి
'బాయుటగాసి తెలియసివారు మన అంధ్ర "దె
ములో మాటికి ఎంతమందిగలరో మూడండి :_
నిరక్షరాస్యులు
నూటికి
సర్వ క ఫాశాలయందు
ఆంధు)లలో (పతిభావంతులు ఎందరో
ఉదయించినారు. అయినను, అపవయీమో కాసి
వారి (పతిభ మన దేశములో వారు పనిచేస్తూ
ఉన్నప్పటి కంకు న్ (కద ములందు శకుని
చెస్తూ ఉన్నప్పుడే అధికముగుళూ వచ్చినది,
17వ శ తాబ్బములో, మన ఆంధ "దేశములో
నొజావరిజిల్లా ముంగండ అ(గవారములో
పుట్టి చెరిగిన ఉప్మ దన్న జగన్నా థపండితరాయలు,
మన ఆంధ్ర "దేశములో ఉన్నంతకాలము వారి
పతిభ ఎవరికిని తెలియకుండెను. ఢిల్లీకి
పోయిన తర్వాత వారి (పతిభ భారత చేశమందం
తటను వ్యాపించినది. అంతకుముందు అక్బరు
చక్రవర్తి కొలునున గ విసి పొందిన ఏర
బలుడు (బర్ బల్) ను ఆంధ "దేశములో పుట్టి
పెరిగి, ఢిల్లీ కీ పోయి అఖండ విఖ్యాలిని బడిసీయుం
డెను, ఇట్టి వారు పూర్యకాలనుందు ఇంకా
కొందరు గలరు. వున కాలములో సైతము
ఇట్టి (పతిభావంతులు చె (పదేశములకుపోయి
ఎక్కువ రే రిపొందియున్నారు. ఆంధ్బరాష్ట్ర)
'మేర్పడి యుండిన యొడల వీరితో కొందరు
మన దేశములోనే ఉండి తను (పతిభ పూర్తిగా
'రాణింప బేసికాసి యుందురు గదా! వీరి జీవిత
చరిత్ర వెరొకస్థలమున సంగహముగా చెప్పి
యున్నాము. ఇక్కడ సూచనగా మాత్రము,
కొందరి ప్రఖ్యాతి పై "వె స్థలములో ఎట్లు విలసిల్లిన
దో తెలియ చేస్తున్నా ము.
సెప్పు కుద
సర్ సర్వేపల్లి రాధాకృష్ణగారు :_ వీర కలక త్రా
ఫీలాసఫీ పా ఫెసరుగా
నున్నప్పుటే పర్మివఖ్యాతి అధిక మయినది,
డాక్టర్ భాగవతుల విశ్వానాథము : (బి. వి, నాథ్)
పీరు ఆంధ దెశములో పనిచేస్తున్న ప్పుడు
378
అ
ఏరి (పతీభ కనబడలేదు.” కోయంబత్తూరు వ్యవ
దు
జీ
సాయ కళాశాలలో పసిచెసి అవేక పరళోధనల
నుచేసి (ప్రఖ్యాతి గడించి, ఇప్పుడు ఢిల్లీలో వ్యవ
సాయిక పరికోధకాలయమునకు [పధానాాధి
కారులుగా నున్నారు. ఈపదవి ఇంతవరకు
ఫారతీయులవరును పొంపియుండ లేదు, ఏే
"మొదటివారు,
డాక్షరు ఎ. ఎల్. నారాయణగారు :-- ప్
విజయనగరము సర్వ కళాశాలలో అధ్యాపకు
లుగా ఉండి పరకోధనలు చేసి చేరు పొందిన
వానేకాసి ఏరి (పతిభ డెకనాల్ ఆబ్దర్వేటరీలో
పసిచేస్తూ ఉన్నప్పుడు బాగాపైకి వచ్చినది,
రాయప్రోలు సున్చారావుగారు:--- హైదరాబాద్
ఉస్మానియా విశ విద్యాలయములో ఆంధ)
భా పాధ్యాపకులుగా "వెళ్లిన తర్వాతే ఏరి
(పుతిభ ఎక్కువయినది.
తనికెళ్ళ వీరభ్యద్రుడుగారు :---. విజయనగరము
అ ఛ్యాపకులుగా, విజయనగర సర్భకశాశాలలో
శ్రీ భాగవతుల విశ్వనాథ్,
వారు, ఆంధీ దేశములో ఏరు సాన్య్యూమైన ఢిల్లీలోని భారత కేంద్ర వ్యవసాయిక పరిశోధన శాఖ డైరక్టరుగా
నున్న గొప్ప రసాయనిక శాస్త్రజ్ఞులు; హెందవులలో యిట్టి
గౌరవము పొందిన మొదటివారు వీరే.
పనిశేస్తున్నంత కాలము ఏరి (ప్రతిభ కనబడ నది, కలకతా విశ విద్యాలయములో అర్థ
లేదు... ఉస్మానియా విశ్వ నిద్యాలయములొోో శా న్ర్రములో మంచి పరిశోధనలు చేసి (గంథ
ఆంగ్ల ఛభాపాధ్యాపకులుగా చేరిన తర్వాత ఏరి ములు రచించి పెద్ద సరు పొందిరి,
శు ఖాలి ఎక్కు-వయినది,
(పతాపరిగి రాముమూో ర్రిగారు. కాకర్ల
కీ. శే. బసవసు రామచందరావుగారు :-= రికి కృష్ణమూర్తిగారు. డాక్టర్ వి, ఎన్, రామ్గారు
ఆంధి "చేశములో తగిన పదవి దొరకక పోయి. మొదలగువారు ఇంకను చాలమంది కలరు,
ఉ ॥ విద్య నిగాథగుప్పమగు వీత్తము, రూపము ఫూరుహేలీకిన్్
విద్య యశస్సు భోగకరి, విద్యగురుండు విదేశబంధు6డున్ ౩
విద్య విశిష్ట్రదెవతము, విద్యకు సౌటిభనంబు శేదిలన్
విద్య నృపాలపూజితీము విద్య నెటుంగనివాండు మర్త్యో,
379
ఎ ఏనుగు లక్మణకివి, ఇ
ళీ
గ్ న్న
0
5
ల్
లో
ల
De
38
న.
స్
రు
చ
యదియు తనన నాడ యిల జనులు
చంధకార మగ్ను అగుదురు గావున
వార సనిరాహింవ వలయు(టకికి
నం! వలీ
ణా . పత్రి పా
విషయ సంగహము _వశ్రికలు, వాటి (బాము
నుక జ కే టో అర హా ఠి ఇ
ఖ్యము---పూర్వకాలపు పత్రికల స్టితి--80 సం॥ల [కిందట
తెలుగు వ్నత్రికా ప్రకటన (ప్రారంభం చెవులు లేనందున విషయ
ములను బాకులుగా చేయించి అచ్చు 'వేయించుట---క9 స్తవ
మిషనరీలు అంధ దేశమున మొదట పికా (ప్రచారము [ప్రారం
ధించుట---వీరేశలింగం పంతులుగారు తెలుగువారిలో మొదట
మో వివేకవర్దని a పష్మత్రిక (పారంభించిరి._- మొదటి తెలుగు
దిన పత్రిక “కలి లేఖ” [పకటన---శ్తీలకొ అకు ప్రత్యేక పత్రికలు
ఈ శతాస్టిలో పుట్టి ఆగిపోయిన పత్రికలు సమదర్శిని
పచక్, ్రాహ్మణేతరోద్య ఇమము 'కాంగెస్ 93 పత్రిక (ప్రచా
రము గిడుగు రామమూర్తి వంకులుగారి “తెలుగు” షృతిక
ఆంధ సాహిత్య పరిషత్నుత్రిక, ఉదయిని పష్మతికలు కాస
పృైకలు! గాండీవము, డేవద త్తము మొదలగునవి (పస్తుతము
శాగుచున్న ప శ్రికలు--ఆంధ పత్రిక, ఆంధ్మప్రభ, జనవాణీ,
[వ పత్రికలు, వాటి సంపాదకుల (పతిభ---ముఖ్యమైన వార
డ్రకలు: వాటి సంపాదకులు వక్ష పత్రికలు, చితగు ప్త
మొదలగునవి మాస ష్మత్రికలు (ప్రారంభం; భారతి,
షుతీకల (ప్రామఖ్యము_సిసీమాకళకు సంబంధించిన
సకలు, వాటి (ప్రచా రమురా ష్లేతరాంధ పష్మతికలు; సుర
రం [పతాపర రెడ్డి, సాధు వరదరాజంసంతులు గార్ల రా ష్ట్రేత
"రధ చేవ వ్రశ్వే మఠ, కుల, శాస్త్ర పష్మతికలు--మన
ప్రకలు అంధ్ర దేశమునకు చేసిన నేవ__జాతీయ జీవనమునకు
రూప మేర్చరచి, రాజకీయ వరిజానమును కల్పించుట
వ్యధరా స్టోంద్యమ ప్రచారమునకు తోడ్చాటునిచ్చుట-__కార్మిక్ర
కశోధ్యమములకు సంబంధించిన ఫత్రికలు: నవళ _కీ, వ్రజా
౩80
(ప్రతిభ
బంధు మొదలగునవి-_ఆంధనాటక కళా పరిషత్తు, నాట్యక
పత్రికా (ప్రకటన -..
ఆంగ్ల పత్రికా (ప్రపంచమున ఆంధ్రుల (ప్రతిభా విశేషములు
“5 హిందూ” ఆంగ్ల దిన వశత్రికను శ న్యాపతి నువ్చారావు మొదలగ
వారు స్థాపించుట సర్ సి. వై. చింతామణిగారి భారతదే?
ఖ్యాతి, పత్రికా నిర్వహణ సామ ర్ద్యము-ప్రకాళంపంతులుగా
క్
“ స్వరాజ్య” ఆంగ్ల దినవత్రిక (ప్రచురణ, ఆ కార్యాలయమున
సంపాదకులగు ఆంధధులు---
సంపాదకులుగా నున్న ఆంధ
చముఖులు ఖా సా సుబ్బారావుగారి (పతిభ---ఆం(ధ్రులకు ఆంగ్ల
దిన పత్రిక లేకపో 'వుటవలని కొరతలు, దానిని నాపించవ అనిన
ఆవశ్యకత---ఆం[ద్ర దేళ పత్రికా రచయితల సంఘము, ఆంధ
దేశ ష్మర్రికానంపాదకుల సంఘముల నిర్మాణములు ; వాటి
(ప్రభుత్వము వారి నిబంధనలు---అఖీల
భారత షకికా సంపాదకుల సంఘము, (వభుత్వముతో రాజీ---
ఆ సంఘమందు ఆంధ్రులకు గల స్థానము ప్రసంచయుద్ద్ధ కొర
ణముగా సర్రికలకు వచ్చిన యిక్కాట్లు-ఆంధ్రుల కర్తవ్యము
_--గతళతాన్టినాటివి, ఇప్పటివియగు పత్రికల పట్టికలు,
ఉత్పత్తి త్రియెన (పభ్యాత పత్రికా
_ఇతరరాష్ట్రములలో ఆంగ్ల. ష్మత్రికా
కృషి---పష్మత్రికల-పె
జ్రైనుల జీవితమును (పతిబింబింపజేస్సి వారి విజ్ఞానమును
వికసింపచేస్తి వారి నాగరికతను సంస్కృతిని విజృంఫింప
జేయుటకు ఈ కాలమున ఎక్కువగా తోడ్పడగలవి వార్తా
వెళ్ఞా అందుచేత చే పత్రికల (ప్రాముఖ్య
మంతకంతకు అధిక మగుచున్న ది.
నిక పత్రికలు,
ఈ షతికలలో కొన్ని
"కేవల వారా షృత్రికలు ; కొన్ని
సాహిత్య పత్రికలు; కొన్ని నానా
విధ వెజ్లానిక పత్రికలు,
పత్రికల
(పాముఖ్యము కొన్ని
3 న
జన సామా వ్రమునక్యు కొన్ని విద్యా
దలకు విద్యాధికలకు, కొన్ని పిల్ల లక్కు కొన్ని శ్రీలక
క్రీ శే. శ్రీ చల్లా శేషగిరిరావు, వి.ఏ.,బి.ఎల్.,
అంధ్ర ష్మత్రికకు సంపాదకులుగా నుండిరి.
రూద్దిష్టములయినవీ. ఈ ష్మతీకలద్వారా కలిగ మనోవికా
దలు
సము, విజ్ఞానం, సంస్కృతి మనస్సుకు (శమలేకుండా
యులు
వుగాను ఉత్సాహసహితంగాను కలుగుతూ ఉండును,
ఫూర్వము మన దేశములో వార్తా పత్రికలు 'లేవుగాని,
రాజులు ణారులవలన ఇతర (పదేశేములవా_ర్థలను తమ చేశ
మందలివా ర్హలను తెప్పించుకొనుచూ
పూర్వ ఉండేవారు. అశోకుని శాస
కౌలప్ప స్థితి నములవలె రాజశాసనములు రాజ్య
మందలి పలుతావులందు (పకటిస్తూ
ఉండేవారు. వార్తా (గ్రహణము (ప్రధాన రాజనీతిగా నుండె
ననుటుకు కౌటిల్యుని అర్థశాస్త్రము మొదలయిన (గ్రంథము
లందు దీని (ప్రస క్లికలదు. ఈ అధ్యాయము ముదట కన
బరచిన ఫారతపద్యము కూరా ఈ విషయమును సూచి
స్తున్నది,
మనధేశములో వార్తా షత్రికల (ప్రకటనము (ప్రోరంభించి
సుమారు. 80 సంవర్సరములయినది. | ప్రారంభించినవారు
కై) స్తవ మిషనరీలు. ఆకోజులలో అక్షరము దికలు
(మైప్స్) లేవు. [గంథమంతా ఏపుటకాపుట ఒకే ముది
కాగా (బాకగ్యా తయారుచేసి అచ్చుకొట్టించెవారు, వారి
"మొదటి పతక “హితవాది ”, తెలుగువారిలో ష్మతికా
(ప్రకటనోద్యమము [ప్రారంఖించినవారు. కీ, శే, కందుకూరి
వీచేశలింగము పంతులుగారు. ముద్ర
మొదటి జాలయ మొకటి నెలకొలిపి, తెలుగు
తెలుగు వార్తా పత్రికలు పుస్తకములను, “వి వేకవర్ధని” అనే
ఈ
ష్మతికలో కొద్దిగా వార్తలున్ను, - వెజ్ష్టూనిక విషయము
లును దేశమందలి సాంఘిక మత విషయములలోగల దురా
వారష్మతీకను (పకటి ౦చినారు,
ఛారవిషయ ఖండనమున్ను, సంఘసంస్కాార విషయము
లున్ను (ప్రకటిస్తూ ఉండేవారు, అఆ కాలమున బందరులో
కృష్టా షత్రికా సంపాదకులు.
ర్తి
“పుకుహాక్ష ప్రదాయిని” అనే ష్మతిక సైతేము వెలువడుతూ
మత్త సాంఘిక విషయములలో ఈ రండు
పతికలకోన్ను వాద (పతివాదములు జరుగుతూ ఉందేవి,
ఉండెది,
ఆకాలమందే వున్న వ బుచ్చయ్య పంతులుగారు “రం ందూా
అనే ష్మతిక "నెలకొల్పి, అందులో ఉప
నిహత్తులు (ఒకొక్క_ భాగము చొప్పున) మూలము అర్థము
"తెలుగు అనువాదములతో (ప్రకటిస్తూ సనాతన వైజ్ఞుని కాళ్ళి
వ్నదికి మహోప కారము చెసీనవారై రి. మరికొద్ది కాలము
నెక్కే కొక్కొండ వేంకటరత్నం పంతులుగారు “ఆంధ్రభాషా
సంజీవిని అనే ష్మతిక నెలకొల్పి సాహిత్య, మత్క సాంఘీక
విపయములు (పకటిస్తూ ఉండిరి.
మకికొద్దికాలమునకు చెన్న పురిలో ఎ. పీ, హార్గ సారధి
నాయుడు గారు * ఆంధ్ర ప్రకాశిక” అనే వార ష్మత్రికను
"నెలకొల్పి దానికి 'సంపాదకులుగానుండి బాలాకాలము
నిర్విఘ్నముగా సాగించినారు.. అందులో వారు రాజకీయ
విషయములక్కు వార్తలకు ఎక్కువ స్థానమిచ్చి (పభుత్వ
రీతులను నిర్భయముగా. విమర్శిస్తూ ఉండేవారు.
'కాం్టైస్ పషాఖిమానులు గనుక వారి పష త్రిక (పజాదరము
నకు విశేషముగా పాత్రమైనది, 25 సంవత్సరములు వార
వారు
ష్మతికగానుండి పిమ్మట ధైగవార ష్మతికయినది,
కొద్దికాలమున కే మరల వారపత్రికగా మారినది,
గాని
పిమ్మట గటుపలీ
రు ౧
శెసాణార్యులు గారు
“ నరిలేఖ * అనే వార
ప[తికను చెన్న పురిలో
న సాపించి నారు. /
థీ |
అది దైవార షృత్రిక
గాను దైనిక పత్రిక .
గాను కొొద్దికాలము
పని చేసినది. ఆ ష త్రిక
ఆం(ధోద్యమ వ్యా
పీకి ఎక్కువగా తో
డ్నడిన పత్రికలలో
ముదటిదనవలెను. ఆ
ఖీ న్యాయపతి నారాయణమూర్తి, బి,ఏ.,
వాహిని, ప్రభాతము, ఆంధ ప్రభ,
సంపాదకులుగా నుండిరి.
కాలమండే రాజము
హౌం దవర మందు
తీకలు నైతేము ఆం(ధ్రోద్యమమును ఎక్కూూవగా వ్యాపింప
సినవి. ెల్లూరిలో * పీపిల్స్ ఫ్రంట్” గుంటూరిలో * ధర్మ
సాధని,*” చెన్న పురిలో * వృత్వాంతేమంజరి * అనే వార
పష త్రికలు. ప్రత్యే కాళయము లతో కొంతకాలము పనిచేసి,
"తెలుగువారిలో ప(తికాపఠనాన క్లిని "పెంపొందజేసినవి,
ఆ దినములలో నే ఏలూరిలో సత్తిరాజు నీతారా
రామయ్య పంతులుగారి సంవాదకత్వమున కొంత కాలమున్ను,
చిలుకూరి వీరభ(దరావుగారి 'సంవాదకత్వేమున కొంతకాల
మున్ను (పకటితమెన “ జేశోపశారి * అనే ఆంధ్రష(త్రిక
కృష్టా గోదావరీ మండలమందు ఎక్కువగా (పచారములో
ఉండేది. "కాకినాడలో కచేడియనా చాఫ్టిస్ట్ మిహను
వారి “రవి” అనే వారష త్రిక మత పబోధమే (ప్రధానాశ
యముగా (వారంఖించినాా లోక వృ తాంతములను నైతము
(ప్రకటిన్తూవచ్చినది.
పిమ్మట * బేశాఖినూని * అనే ప(త్రికను బేవగుప్తం
శేసాచలపతిరావుగాలు నెలకొొల్సినారు, "మొట్ట మొదలు
బెజవాడలో “కృష్ణా వృశ్తాంతిని ఈ కృష్ణా న్యూడ్ *
అనేపేళ్లతో (వారంఖించ్కి ఇది * జేశాఇిమాని * అనేపేరు
దాల్చీనద్తి. ఇది పక్కు చారు టై ప్రవారపత్రికా. దశలూ
దాటి దినషత్రిక్షగా సైతము కొంతకాలము సాగినది,
వారా పత్రికలే కాక సాహిత్య విజ్ఞా నాభివృద్ధి కొరకు
మాస పత్రికలు సైతము వృద్దిలోనికి వచ్చినవి, _ "నెల్లూరిలో
వూండ్ల రామకృష్ణయ్య గారి “అము[ద్రిత్ (గంథ చింతామణి”
ఆం(ధ్రభాపాళిమానులందరికిని ఆదర్శపా త మైనది, పండితుల
వాదపష్యతివాదముల్కు కావ్య విమర్శలు, అమ్ముదిత్ (గ్రంథ
ముల ము[ద్రణము ఇందెక్కు_వగానుం డెను, మూలపడి
పురుగుపట్టిన తాళష్యత గ్రంథములు. పెకితీస్కి మ్యుద్రింపించ
దగిన (గ్రంథములను ఈ మాసషత్రిక ప్రకటిస్తూ వచ్చినది,
ఆ కాలమండే, వినేశలింగం పంతులుగారు “ ంతామణి ”
అనే మాసపత్రిక నెలకొల్పి అముదికే గ్రంథములను తమ
కవుల చరిత్రే ఇతర రచన
మొదటి తెలుగు మాస లను ఇతరుల వ్యాసములను (పక
పత్రికలు టిస్తూ ఊండిరి. _ పిమ్మట, శ్రీ
రాజూ భుజంగరావుగారి సాహాయ్య
ముతో నందిరాజు చలపతిరావుగారు “ మంజువాణి ”
మాస పత్రికను (ప్రారంభించి తమకు దొరికిన ప్రాచిన (గ్రంథ
ములను (పకటిస్తూఊండిరి, విటివలెశే కొచ్చెర్లకోట
రాజాబవాద్దరు కృష్ణారావుగారి “ సరస్వతి ” ఆచంట
చేంకటరాయసాంభ్యాయన శర్మగారి “కల్పలత” చిలకమ ర్షి
లవ్మీన్ఫసింహముగారి “మునోరమ, కోపల్లి చేంకటరమణా
శ్రీ నార్ల వెంక పేశ్వరా్రావు, బి.
ఆంధ (ప్రభ సంపాదకులు; ఇదివరకు మదక, వాహిని,
వినోదిని, ఆంధజో ఇతి మొదలగు షతికా సంపాదక
వర్గములలో పనిచేసిరి; యుద్ధము, అంతర్జాతీయ
రాజకీయ విషయములలో దిట్ట.
అలా
రావుగారి “కల్పవల్లి”,
పనప్నాకం ఆనండా
చార్యులవారి “వజ
యంతి” ఆచంట సూ
ర్వనారాయణ రాజు
గారి శారద ముక
అగు మాస ష్మత్రికలు
బయలు బేరినవి.(చూ,
శ్రీ తాపీ ధర్మరావు నాయుడు, బి.ఏ , ఆంధప తికలపట్టిక).
సమదర్శిని, జనవాణి, కొరడా ఇవిగాక ద్ర లకొరకు
మొ॥ వాటికి 5
యైరి ష్మతికలు నైతే
సంపాదకులుగా నుండిరి. ము వెల్వడీనవి, వీటిని
(ప్రీల సారన్వతము అనే అధ్యాయములో పేర్కొన్నా ము,
ఈ శతాబ్దిలో పత్రికల సంఖ్య కొద్దిగా అధికమయినసి,
అందు కొంతకాలముండి నిలిచిపోయిన షత్రికల విషయము
ముందుగా తెలియజేసి "నేటికిని, నిలిచియున్న ష్మతికల
విషయము తెలియజేస్తున్నాము,
జస్టిస్ పార్టీ వారి పోపుణలో పింజల సుబహ్మాణ్యం చెట్టి
గారి సంపాద కత్వమున * సమదర్శిని * అనే షృత్రిక కొంత
కాలము దైనిక ష్మతికగా నైలేము పనిచేసి (చావ్మాణోతకోద్య
మమునకు తోడ్పడి సంపాదకులతో
ఈ శతాబ్దములో ఇది సైతము కాలధర్మమెందినది.
పుట్టి ఆగిపోయిన (6 కాంరాస్ 32 షత్రిక రాజమహేం
పత్రికలు (ద్రవరమందు మద్దూరి అన్న
. ఫూర్షయ్యగారి 'సంపొాదకత్వమున
నడచి తీవ్రమైన జాతీయ వాదమునకు సహాయముగాను
(పోత్సాహకరముగాను ఉండెను. (గ్రాంధిక వ్యావహారిక
భాఫహెవాదముల సందర్భమున (గ్రాంథిక 'పక్షుమును అవలం
నించిన “ఆంధ్రసాహిత్య పరిషత్ ష త్రిక”, 1911 నుండి అన్ని
కొంతకాలము ఎక్కువ శ్రద్దతో పనిచేస్తి ఇప్పటికిని ఏదో
ఒక విధముగా సాగుతూడఉాన్నది, గిడుగు చేంకటరామ
మూ రి పంతులుగారి * "తెలుగు ” షృత్రిక=వ్యవహారిక భావా
0
'వాదమునకు (ప్రధాన మైనది- ఒక్క సంవత్సరము (1919-1920)
మాత్రమ పనిచేసి ఆగిపోయినది, వారి వాదమును
అద్ద (=)
ఖండించే ఉద్దేశముతో (శ్రీపాద కృష్ణ మా ర్థికాగ్ర్రుగారు
“వ జాయుభము”ను కొంతకాలము సాగించినారు, ఉభయ
383
చై. చింతామణే.
పత్రికా సంసాదకులు.
కి శే. సర్ ని.
అలహాబాదు లీడర్ "
పకతములచారి రచనలకును అవకాశమిస్తూ కౌతా శ్రీరామ
శాన్ర్రీగారు “శారద” అనే మాసపత్రిక నెలకొల్పి కొన్ని
అమూల్యము లయిన వ్యాసములను (పకటించినారు,
విశ్వనాథ సత్యనారాయణ, కోల వెన్ను రామకోటీశ్వరరావు
“గార్డు 66 జయంతి ఎం అనేమాసపష్మత్రిక స్థ సాపించి న నవ్యపాహిత్య
రచనలకు ఆ(శ్రయమిచ్చినారు.
రావుగారు “ఉదయిని” అనే మాసషత్రికను-నవ్యసాహిత్య
రచనలకు ముఖ్యమైన ష్మతికగా-కొంతకాలము. సాగించిరి.
కుందుర్తి నరసింహారావుగారి * విశ్వకళ * సైతము సాహిత్య
సేవచేసిన ష త్రిక,
ఇవిగాక, ఆంధ్రచేశమలో ఏలూరినుండి కీ శే, మున్నంగి
క్ల వే ig కొంెపెల జచనారన
య a)
లత్నీ నరశింవాశర్మగారి సంపాదకత్వమున _ వెలువడుచుండిన
కానీ ష్మతికలు “గాండీవము” “జేవదత్తము” అనునవి,
పశ్చిమగోదావరి "_ జిల్లాలో నేశాక ఆం(ధ్రదేశమంతటను
నాడ. 'సంచలనము గలిగించినవి. శర్మగారి (వాతేలు నిశి
తములై, హాస్య వ్యంగ్యరసవూరితేములై ఉల్తేజకరములుగా
నుండేవి, వీరి అకా లమృతివల్ల ఆంధ దేశము అత్యుత్తమ
(శ్రేణికిచెందిన ఒక ప్యత్రికారచయితను గోల్సోయినదని చెప
వచ్చును. మద్రాసునుంచి ఎస్, గణోశన్గారి సంపాద
కత్యమున 1982 వ 'సం[5 (ప్రాంతములో * జన్మభూమి *
గ
384
by
యను కానీ షృతిక వారమునకో మూడు సారు (పకటింప
బడుతూ వుండేది, ఈ ష తిక తీవ జాతీయవాధమును,
సమర్ధిస్తూ, అచిరకాలములో న్నే ఆంధ్రుల ఆదరాభిమానము .
లకు “హా త్రమరయ్యెను; గానీ తరువాత నిలిచిపోయినది,
ని. తెలుపబడిన షత్రికలుగాక్క, 1902 వ 'సం1[మున'
దేశభ క్ష కొండా వెంకటప్పయ్య
(పస్తుతమున్న పంతులు దాను నారాయణరావు
ష్మత్రికలు గార్ల చే స్టాపీంపబడి, (ప్రస్తుతము
ముట్నూరి కృపారావుగారి అధ్య
రము (క్రింద నగుపబడుచున్న కృృహెపతికను ముందు
“పేర్క-నవలసీ యున్న ది. సునిశిత మై పండిత పామరుల
నై తేము ఆకర్షింపగల సులభ మైన వ్యావహారిక శె లిలో, వ్యాస
ములు-ముఖ్యముగా సంపాదకీయములు-(పకటిం చుచు నూతే
నాదర్శములతో సాగచ్చు, యావదాం(ధ్రబే దేశమునందును ఒక
(ప్రత్యేకత "నేర్పరచుకొన్నది.
ఆంధ్రప (తిక: ఈ పత్రికను కీ, ం తే కాలీనా! భుని నా
శ్యరరావు పంతులుగారు 1908 'సం॥రములో " బొంచాయి
నుంచి వారప ష త్రికగా (పారంభించి, 1914 లో కార్య స్థాన
మును మచ్రాసునకు మార్చి, కొంతకాలమువరకు వార ష త్రిక
చిర
కాలము అనగా ఇటీవల 5 'సం1॥ల (క్రతంవరకును ఇది
యొక్క_టియే స్థిరముగానడచిన తెలుగు దినపత్రిక, కీ శే,
చల్లా శేవగిరిరావుగారు ఈ పష్మతికకు విశేపుకాలము సంపా.
దకులుగానుండి దీనికి స్థిరత్వము, పలుకుబడిని కలుగచేసీరి
మరణానంతరము
గానే నడుపుచు' తరవాత దినప(తికణా మార్చిరి.
వారి పంతులుగారే
నా గేశ్వరరావు
దీని సంపాదకత్వ భారముసాడ వహించి, ఈ ష్మతికను
అఖిలాంధ్ర (ప్రజావాణిగా నొనరించిరి. ఆంధ్రుల సర్వతో
ముఖి పరిజ్ఞానమున్సు ఒక్క ఆంధ్ర బేశముననేకాక యావద్భా
రతచేశమునను చాటి, ఆంధ్రుల సాంఘిక రాజకీయ సాహిత్య
కాఖవృద్దుల గలుగ చేసినది షృత్రికయే, ఈ ష్మతిక దినప పష తిక
యైనప్పటికిన్నీ , తోోడ్తోడ వారపతికనుగూడ (ప్రచురిం
చుచునేయుండిరి.
సాగుచు
ఇది ఇప్పటికిని నిర్షఘ్న ముగా
వారష్మత్రిక లలో (ప్రమఖస్థాన మాక్ళమించు
కొన్నది. _కొంతేకాలమునకు “ భారతి ” అను సచితమాస
పత్ఫోకనుగనాడ (ప్రచురింప (ప్రారంభించిరి. ఇది ఈనాటివర
కును మాసపత్పికల తల” మానికమై _ వెలుగుచున్నద్ని
ఛి
ఈ మూడు ష్మతికలవలన _ఆంగధ్ధులన్ని విధముల అభివృద్దిచెంది
ఆం(ధ్రరానస్త్ర్రద్యమము మొ అన్ని విధములయిన . ఉద్యమము:
లకు చెయూత పొందిరి, (ప్రస్తుతము ఈ ష్మతికల కన్నింటికి
శివలెంక ' శంభు ప్రసాద్ గారు సంపాదకోలుగానుండి మంచి
వ్యాపారదకుతతో నిర్వహించుచున్నారు.
షృత్రికలలో వెనుక “ ఆంధ్రభారతి స్కో “ఆంధ
వార్త 2 ఆంధ్రపుజ 65 భ్ధర్ధిర్రల్లు ? "వెందలై నవి గలవు
గాని అవి ఎక్కువ "కాలము నిలువలేదు. తిరిగి 1986 లో
శ్రీ పీకి క్ష్ డ్రి కా కాఫురాధీశ్వరుల అండతో “జనవాణి” అను దిన
పత్విక తాపీ ధర్మారావు నాయుడుగారి
మద్రాసు సునుంచి (పారంఖింప పబడ్సి రెండవ
(పారంభకాలములో నిలిచిపోయినది. ఈ స్వల్చకాలము
లోనే ఈ పత్రిక వారా (ప్రకటనలలోను సంపాదకీయ
వ్యాఖ్యలు, తదితర ప్రత్యేకశీర్షి కా సముదాయములోను
నూతన పోకడలతో వెలువడి ఆంధ్రుల ఆదరాఖిమానములను
ఇట్ట
'సంపాదకత మున
పపంచయుద
(బం ద్ద
ఎక్కువగా చూర గొనినది, పత్రిక నిలచిపోవుట
నిజముగా 'ఆంధ్ధుల దురదృష్ట్రమే, '
ష్మతికలు ం వరుసగ
: శ్రీ) ఖాసా సుబ్బారావు, బి.ఏ., వి.ఎర్., ఫీ డైస్” ఆంగ్లదిన పత్రికా సంపాదకులు.. ' న్కు
19839 'సం॥రములో * ఆంధ్రప్రభ ” అను వేరొక డన
ష్మత్రిక మ్యడ్రాసునుంచి ఖాసా సు బ్బారావుగారి
కత్వమున (పొరంఖింపబడి అనతికాలములో సే రుల
ఆదరము పొందినది, కొంతకాలమునకు తర్వాత్క దీనికి
nn
ముం
న్యాయపతి నారాయణమూ ర్షిగారు సంబపాదకుణుగానుండీ
కొన్ని నూతన విధానముల (పవేశబెట్టి ఆంధ్రజేశేవు చూరు
దీని యజఖివృద్ధికి ఎక్కువగా పాటుపడిరి. పత్రికా (ప్రకటనల
సేల్
మాలల సైతేము దీనిని వ్యాపింపచేస్కి స్థిరత్వము నిలిపీ
-
పోయిరి. విరి తర్వాత (ప్రస్తుతము రాజకీయపరిజ్లా తలయిన
చ
నార్ల వెంక కేశ్వరరావుగారు "దీని సంపాదకులుగానుండ్తి
దీనికి యితో ధొకాభివృద్దిని చేకూర్చిరి.
ఇక వారపషతికలలో “ప్రజామిత్ర, (ప్రజాబంభ్ళు
ఆనందవాణి, ఆంధ్రజ్యోతి, వాహిని కాగడా మొదలగు
గూడవల్లి రామ( బహ్మం ఎస్ జి, ఆచార్య,
Wn లూరి కాళిదాసు బి. ఎన్, గుప్త పి, నాగేశ్వరరావు
తాపీ ధర్మారావు నాయుడు మొదలగువార్గ సంపాదకత్వమున
ఆం(ధ్ర దేశమున మిక్కిలి ప్రచారమునొ ందినవి. అందుకొన్న
పృతికలు కొన్ని విషయములలో (ప్రత్యేకత సంపాదించుకుని,
దేశ మేమమునక ఆంధ్రుల సర్వ
తోముఖాభివృద్ధికి పొటుబడు
చున్నవి. ఈ ష్మత్రిక అ న్నియు
తమ కార్యస్థానములను మ(డ్రాసు
నందే పెట్టుకున్న వి. ఇవిగాక
ఇంకను బాల ష్మతికలు ఆంధ
దేశములోని ముఖ్య "కేం ద్రయల
నుండి ప్రకటింపబడుతూ ఉన్న
వి, వాటిలో జమిోన్ కైత్కు
యుగంధర్క సుధర్మ, శ్రమజీవి
డళసేః
గలవు,
“పమ పత్రికలు వీనిలో
కేర్కొ-నదగి
ముదలగు పత్రికలు
: ముఖ్యముగా
నది ఎస్, జిం ఆచార్య గారి
సంపౌదకళ (మున వెలువడుచున్న
. చిత్రగు ప్ప
లతను, వ్యంగ్య. రచనలతో
అనువాద . కథలలోను: వెలు
* ఇది తీవ సం స్క_ర
385
ఆంధ్రసర్వస్వమను
డాక్టరు భోగరాజు పట్టాభినీతారామయ్య, బి.ఏ.,ఎమ్.వి.,సి.ఎమ్.,
మహాత్ముని సిద్దాంతములకు భాష్యకారులు,
ప్రసిద్ద పత్రికా సంపాదకులు.
వడుచు ఆం(ధ్రబేశమున విశేప(ప్రచారముతో, నిర్విఘ్నముగా
'వెలువడుచున్నది. (పస్తుతమ మాస షత్రికగానున్న రూప
వాణి కొంతకాలము సీనీమాప పతృషత్రికగా గూడ వెలువడి, తిరి
మాస సషత్రిక అయినది. మిగిలిన తెలుస పరు పత్రికలు,
పత్రికలు పట్టికలలో పేర్కొనబడినవి,
తరచాత చెప్పదగినవి మాస పృతికలు, ముందు వెప్పినరీతి
మొదట. పేర్కొనదగినది భారతి, ఈ పత్రిక ఆంధ్ర
దేశమున "నేటికిని సారస్వతమునకు జఒరపిడిరాయిగా. పరిగ
ణింపబడుచున్నదనిన అతిశయో _కిగాదుః సుప్రసిద్ధ రచయిత
లక్కు కవులకు, పండితులకు, చిత్రకారులకు కళే త్రలకు,
వైజ్ఞానిక శాస్త్రజ్ఞులకు (పోత్సాహమిచ్చి ఆయాకళల యఫ్
వృద్దికి పాటుబడినది, (పావేనార్వా-చీన సాహిత్య "భేదముల.
పరిగణింపక అందరికీ సమముగా అవకాళమిచ్చుచున్న ది,
ఇవిగాక ఆంధ్రసార'న్వత సేవ చేయుచున్న షతీకలలో
నవ్యసాహిత్యపరిపత్తు ముఖషత్ర మై తెలికిచర్గ వెంక టరల్నేం
గారి సంపాదకత్వ మున వెలువడుచున్న “ (పతిభ *; (గ్రాంథిక
భాషా వాదులకు ఆంధ సాహిత్య పరిహత్తుకు ముఖ్యాంగ
మైన “ఆంధ్రసాహిత్య పరివత్స తికి 3 కేవలము డల
యావద్షిపయముల చర్చించుచ్చు వారి యభివృద్ధిక విశేవు
కృషి జేస్తూ, డాక్టరు శ. ఎస్. ేసరిగారి 'సంబాదక త్య మున
వెలువడుచున్న నృవాలమ్మీ' 5 కేవల వినోదకథల కై ప్రత్యేకత
పొందిన వినోదిని; ఆం(ధ్రుల సర్వ విపషయములగూర్చి ఎక్కువ
అభిమానముతో అనేకము (ప్రకటించుచు
ఆండ్ర -శీప.1ర రావుగారి సంపాదక త్వమున వెలు వడుచున్న
“ఆంధ్రభూమి 7 ఆం(ధ్ర దేశములో హీందీభాపా (పచారము
ఎక్కు_వ-గా (పతిధుటించుచ్చు శ్రీపాద సుబహ్మణ్యశా స్త్రీ
గారి సంపాదకత్వమున లేట తెల్లమైన వ్యావహారిక భాసలో
అతి తీ వ్రమగుసాహి త్య రాజకీయ, ఆంధ రాష్ట్రీయ
వ్యాసముల
సమస్యలు వ్యాఖ్యలు విమర్శలు (పక టించుచ్చు వెలు
వడుచుండి, (పస్తుతేము తాత్కాలికముగా నిలుపబడినటువంటి
“ప్రబుద్దాం ధి కథాంజల్సి కథావీధి
"మొదలగు కథల పత్రికలు ఆంధ్ర దేశమందు ఎక్కువ (ప్రచార
ములో నున్నవి,
ఇంకను ఢంకా,
ఇక సినీమాకళకు సంబంధించిన ప తిక లలో: “తెలుగు
సినీమా రూపవాణీ, "పెంకిపిల్లు కొరడా ఫిలిం స్తార్'
మొదలైన పత్రికలు సినీమాకు సంబంధించిన యావకళ్తు
విషయములను తెలుగుఫాపులో (ప్రకటించుచు, “తెలుగు
చిత్రములు, సంస్థలు _ మొదలగువాటి పై విమర్శలు చేసీ
వాటి యభివృద్ధికి బాటుబడుచుు అంధ్రదేశములో బాగుగా
పేరు జెక్కియున్నవి, సినీమా విపషయములో ఒక్క ఈ
మాస ష తికలేగాక్క (పతి దిన వారష తీకలయందును వార
మునకు కొన్ని పుటలు (ప్రత్యేకించి వీనికి సంబంధించిన
వ్యాసములతో (ప్రకటింపబడుచున్న వి. ఈ కాలములో (ప్రపం
-చమునందలి ఇంచుమించు (పతిభావలోని సృ త్రికలలోను
చర్చింపబడుచున్న విషయములలో ఈ సినిమా పర్మిశ్రను
కూడ ముఖ్య స్థానము వహించియున్న దనవచ్చును.
ఇంతవరకు ఉదవారించిన పత్రికలు మద్రాసు రాజధాని
యందు (పచురింపబడుచువచ్చిన షృతికలు, షక ఆంధ్రులు
నివశించుచున్న ఇతర రాస్రమయుల
నుంచి (ప్రచురింపబడుచున్న ష తిక
. అనుగపరించి కొంత చెప్పవలయును,
ల వీకిలోే హాదరాబాదునుంచి సుర
వరం (ప్రతాపరెడ్డిగారి సంపాదకత్వమున (ప్రచు రింపబడుచున్న
వటి
రా ష్లుతరాంధ
పత్రికలు
386
“ నోలా్క్యాండ పత్రిక ల. పేర్కొనదగిన. ప్రతాప౭్డి
గారు ఈ ష్మతిక ద్వారా నిజాం సంస్థానాంధులకు ఎక్కూ_వ
"సీవచేయుచు, సంస్థాన వివయములనుసాడ చక్చించుచ్చు
తమ నిశిత విమర్శలచే దీనికి ఎక్కువ (పఖ్యాతిని కలుగ
జేసిరి. వీరు ఒక్క ప(తిక ద్వారా నేకాక అకా గంధ
మండలి మొదలగు కొన్ని (గంభమాలల 'ద్యారాకూడా ఆ
సంస్థానాం(ధ్రులకు ఎక్కు_వ సేవ జేయుచున్నా రు, తరువాత
ఆంధ్ఫవాణి ” అను వార ష్మతికకూడ (ప్రచురింపబడుచు
తీవ రాజకీయవిమర్శలకు
పోయినది,
పేరుపొాంది (ప్రస్తుతము నిలిచి
ఇవిగాక శికింద్రా బాదునుంచి మాడపాటి వాను
మంతరావుగారి “ ఆంధ్రకేసరి ” రాచమళ్ల సత్యవతీ టేవిగారి
66 “తెలుగతల్లి ” అను
చుండెను,
సష్మతికలుగూడ (పచురి ంపబడు
దశీణాదిని సాధు వరదరాజంపంతులు గారు “దీ
ణాంద్ర
ఉ తర పాందూసానవుందలి (ప్రఖ్యాత ఆం
_ థి
సంపాదకులగు ఆంధ్రులు.
పత్రిక * అను తమమాసపత్రికద్వాలో అచ్చటి ఆంధుల
అశ్వృద్దిక్ ఎక్కువ కృషి. చేయుచు ఎంతేయు' (శ్రమించి
ఈ షత్రిక ను నిర్వహించుచున్నారు, తరవాత ఈ
మధ్యనే బరంప్రరంనుండి బేవరాజు 'వెంకటకృషారావు
గారు
విశాలాంభవాణి ౨ అను వార ష్మత్రికను “తెలుగ్యు
భాహలలో నడుపుచున్నా రు.
సభ యొక్క రాహ్ర్రేతరాంధ)
వంటిది,
ఇంగ్లీషు ఇది ఆంధ) మహా
శాఖరో ముఖపషత్రము
ఇవిగాక బరా రాష్ట్రములోని యాంధు)ల అఫి
వృద్దికై రం౫హానునుంచి కోన్ని “తెలుగు పత్రికలు వెలువడినవి.
" పల్వేకముగా వీ క క్ర
పత్వ్నెకముగా ఎకులమువా రాకులముయొక ఖివది
ప్రత్యకముగా ఎకులమునా రాకులముయొక్క... అఫివృద్ధి
పొటుబడుటశై కొన్ని కుల షృత్రికలున్నూ బయలు దేరినవి.
కుల పత్రికలు "పెరికళుల (ప్రకాశిక , మేరు జ్యోత్సి
ఆదిఆంధ్ర, నవజీవన్, శికిండాబాదు
ప(తికా నందలి దక్కన్ వెళ్ళు
(దాసులోని వాసవి రంగూ
నునుండి వెలువడు సెట్టి
ఎడము గ్రశ ర సంర "
1. శ్రీ జి. వి. కృపానిధి, ఎమ్.ఏ., బి.ఎల్., ఢిల్లీలో ప్రముఖ
లె, , చలపతిరావు, ఎమ్.ఏ., బొంబాయిలో కం
3. చావలి వెంకట హనుమంతరావు, ఎమ్, ఏ, ఇండియన్ నేషన్ ష్మత్రికొ సంసాదకులు,
1. +, కుందూరి ఈశ్వరదత్తు బీ.ఏ., ట్వంటియక్ నెంచరీ పత్రికా సంపాదకులు.
వీరిని గురించిన వివరములు ఈ వ్యా 1సముతో చదువండి.
పత్రీకా విలేఖరి,
బలిజ్య ఇంకను కమ్ము కొడి
& Co
మహాజన సభల తరపున
ష్మత్రికలు గలవు,
39 స్తవ మఠ (ప్రచారము
నక ఆంధ్రదేశములోని
సవ మివనరీలు ఇవాల
వాలి
కొన్ని
a.
వార మాసిక ష్మతికలను
వీటిలో:
రవి ఆంధిలూధరన్క్ కై)
స్తవ నిరీక్షణ, “బై బిల్ రీడిం
స్తు వర్తమా
నడపుచున్నారు,
గ్ ష్మతిక్క కై కె
నం మొదలగు షృతీకలు
గలవు,
(పత్యేక శాన ('ప్రువిద్యలను
(ప్రచారము చేయుటకై _వె
ద్యము న్యాయము, చేదాం
తము మొదలగు (పత్యేక
విహయములకు సంబంధించిన
$9
ష్మత్రికలును గలవు, వైద్య
కళ్క ఆయుశ్వేద చంద్రిక
387
ఆంభ రసర్వస్వము
మొదలగు వైద్య పత్రికలు 3 ఆంధ
శాస్ర విద్యలపత్రికలు లా జర్నల్, కింగ్ లా వర్తమాని
మొదలగు న్యాయ స్థాన ష్మతికలు ;
రు జిల్లా గజెట్లు మొదలగు స్టౌనిక
నుల విషయములకు సంబంధించిన ప(తికలు ; శేంకను
Ts
విజనం నాచుకోపత్కి ప్రకృతి వైద్యము మొదలగు. వివిధ
జా
ప్మత్రకెలం గలవు,
(ప్రభమమున్క కందుకూరి వీశేశలింగంపంతులు గారు తమ
॥
ల సంవ ళు
సంస్ 'ద్యమమునకు ప
a)
i ల్స్
షృత్రికలనూ తేమ (గ్రంథములనూ
ఉపకరణములుగా చేసుకొని తమ
| ఊద్యముములను ఎంతయో విజయవం
ముగ నిర్వహంచుకొని యుండుట
అందరకు తెలిసిన దె.
క. కొంతకాలము దశ (పారంభింపబడినను
ఆంధ్రులకు అమోఘమెన నే వ జేసీనది,
వారష్మత్రికలలో (ప్రజాబంధ్యు వాహిని జమీన్ రైతు,
కాగడా పష క్రికిలు కార్మిక క్ర వక్ 'ద్యమములకు అతివాద
(పచారమునక్క్యూ సామ్యవాద వ్యాపకమునకూ ఎరక్కు_వగా
తోడ్నడినవి, నవశ క్తి షృత్రిక మద్దూరి అన్న వూర్లయ్యగారి
సంపాదకత్వ మున తేతువాత మరికొందరి సంపాదక తమునను
"మొదటి రాజమం డ్రీనుంచిన్నీ తరువాత బెజవాడనుంచిన్నీ (ప్రచు
రింపబడి,
తీవ్రమైన
రాజకీయ సం'స్క_రణల
(పచారముకు చేస్కి-కార్మి
క్ర కర్ష కోద్యమముల
క వారి యసివృద్దికి
ఎక్కువ తోడ్చాటు
నిచ్చినది, కార్మిక బులి
కున్
ఎమ్. ఏ, పాట్నాలో “ఇండియకా చేయుచున్న ది,
నేషకా” ఆంగ్ల దినవ శ్రికా మిగిలిన సీనీమా
సంపాదకులు. ష త్రికల్పు కులషత్రిక్ల్కు
(శ్రీ కుందూరి ఈశ్వారదళ్తు, వి.ఏ.,
వావి
అలహాబాద్ తో. ట్యంటీయత్ సెంచెదీ? మాస సపత్రికా సంపాదకులు,
అగ
మద్రాసులో *పీపిల్ఫువాయిన్ ” అయం ఆంగ్ల దిననత్రికా. en
సంపాదకులుగా నుండిరి,
ప్రత్యేక శాన్రములకో సంబంధించిన ప్మతికలు ఆయా వివ.
యములలోే “హతమైన సేవను జేయుచున్న వి,
(ప్రత్యేకముగా నాట్యకళ ఇ పునరుద్ధరణకు పాటుపడుచు
ఆంధ్ర)నాటక కళాపరినత్తు యొక్క ముఖుష త్రేము గా
నాట్యకళ * యను మాసపష తిక (పచురింపబడుచుండెడిది.
దీనికి నీలంరాజు వెంకట గేనయ్య, కొత్తప లి లక్ష్మయ్య,
డ్యాక్టతు గిడుగు వేంకట నీతాపతి కొమ్మూరి పద్మావతిగాట్లూ
కొంతకాంత "కాలము చొ॥ సం వాదకత్వమును వహించిరి.
ఆంధులు ఒక్కు_ "తెలుగు పతికా నిర్వనాణమునం జే
కాక ఆంగ్ల ష్మతికా నిర్వహాణయ నందును (ప తేక సై సానమును
ఆరి ంచు కొన్నారు, మ(దాసునందలి నేటి * హొందూ ’
పత్రికను మొదట స్టాపీంచుటకు పఖ్యత ఆంధ) పురుషులు
దివంగతులై న న్యాపతి సుబ్బారావు పంతులుగారు మరికొం
k
దరు ముఖ్యులు కారణము. అప్పటీ
ఆంగ్రపత్రికా (పవంచ
డ్ ద్య మమునక్య
రాజకీయ సంస్కరణలకు ఈ ష్మతిక
i ఎక్కువ (ప్రచారము. చేసి (పళ సి
"గాంచి - యుండెను, ఒక్క. మద్రాసు రాస్ట్ర్రామునం బే
కోంయ్టగెసు.
మున ఆంధ్రుల (ప్రతిభ
388
జ్
శక
అవెన్ను రామకోటీశ్వరరావు, వి.ఏ., బి.ఎల్...
తివేణి పత్రికా సంపాదకులు.
కాక భారత దేశములోని ఇతర ర్యా స్ట్రములందుకూడ ఆంగ్ల
ష్మతికలలో (ప్రధాన 'సంపౌదకులుగాను సహాయ సంపాద
కులుగాన్చు విలేఖరులుగాను ప్రసిద్ది కెక్కిన ఆంధ్రులు చాల.
మంది కలరు, చారిలో -కెందిరినిగురించి వివరించెదము.
కీ నేం సర్ చిర్రావూ
(సౌరంభములో
వూరి యబ్టేశ్వర చింతామణి : — వతు
విజయనగరంలోని * తెలుగుహార్స్
పిమ్మట విశాఖపట్టణములోని * వైజాగ్ స్పెన్లేటర్ ” తిర్షి
విజయనగరములోేని * ఇండియన్ హెరాల్డ్ ” అను షత్రిక
లయందు కొంతకాలము సంపాదకత్వేపు ఖెారమువపొంచిరి,
తర్వాత మ(చ్రాసునకువచ్చి 66 మద్రాసు స్టాండర్డ్ 2 అను
ష్యతికా సంపాదక వర్ణ్షమునందు కొంతకాలము ఉండి తమ
(పతిభవలన ఆలహాబాదులోని * ఇండియన్ పీపుల్” అను
ష్మతికా సంపాదకులుగా వెడలిరి. తదుపరి 1909 'సం11రం
లో మాలవ్యా (పభృతులచే శి సాపీింపబడిన * లీడర్ * పతి
కక 'సంపొోదకులూగానుండి తను అనన్య రాజకీయ (ప్రజ్ఞా
ధురంధరత్వము చే దానికి ఖారత బేశమంతటను గొప్పే పేరు
(పతిస్థాలు "సంపాదించి పెట్టిరి, 1911-16 'సం॥వరకు దానికి
సంపాొదరులంగానుండి విరమించి, 'సంయు క్షరాస్ట్ర)
రాజకీయముల ౦దును, ండ్ మేవిల్ సమావేశమ్రునందును
పాల్తాని,. క్రమముగా" మంత్రిపదవి సర్' బికుదముల నందు
కోసీ భారత దేశపు ప్రసీద్ధ రాజకీయనే త్రగా “పేరొందిరి*
"మరల 1927-36 కాలమువరకు లీడరు ప(త్రికా సంపాద
కత్వమువహించి పనిచేయుచు 1941 సం॥జూలై 1 వ తేదిని
తమ 62వ యేట ఆంధ్రుల (ప్రతిభ రాజకీయ
పరిజ్ఞానమును భారత డజేశమంతేటను చాటిన కేముషీనిపు
ణుడు. (ప్రఖ్యాత రాజకీయనాయకుడు సర్ తేజబహదూర్
స ఫ్రూగారనినట్టు,
సర౧నులే రి,
సొప్రస్ధ్థామి
చింతామణిగారు ఆంధ్ర దేశమునపుట్టి ళై
సంయు క్ష రాష్ట్రములకు దత్తతనీయబడిన ఆంధ్రపుత్రులు !
టంగుబూరి [పకాశంపంతులుగారు :--- వీరు వేనకువేలు
'నార్జించు తమ బారిస్టరుపదని రస్ కాంటైైసు ఉద్య
మమున దుమికి a స్వరాజ్య ” అను ఆంగ దినషతికను
మ(ద్రాసునుంచి (పారంభించిరి, ఈ ష్మత్రిక అప్పటి సమయ
ములో తీవ రాజకీయసంచలనము కలుగచేసి
సంపాదకీయ విమర్శలకు వ్యాఖ్యలకు
నిర్భయ మైన
పేరుపాంది, నేటి
ఆంగృష్మ తిక లకు 'సంపాదకులు-గానున్న ఆం(ధులలో ఎక్కవ
మందిని తయారుచెసీనది, అట్టివారిలో ఖాసా
సుబ్బారావు కృషపానిధ్రి కుందూరి ఈశ్వరదత్తు, కోల వెన్ను
రామకోటీశ్వరరావు "మొ!వారు కలరు,
ఖాసా సుబ్బారావుగారు :---వీవ మొదట బొంబాయి.
లోని “ఫీపెస్ జర్నల్” కు సంపాదకులుగాను. తర్వాతే
. శ ముందుముల నర్సింగరావు,
“,రయత్” అను ఉర్దూ దినషత్రికా సంపాదకులు,
389.
Pa
ఆంధనర ఎస వము
శ్ర) బీ. ఎన్. గుప్త, ఆంధ జ్యోతి, వేజామాత
మొ॥ పష్మతికా సంపాదరులు.
కలకత్తాలోని
“ ఇండియన్ ఎక్
“ఇండియన్ ఇనాన్స్ ”,) మదా్శసునందలి
ఎ పస్ 2 పషృతికలకు సంపాదకులుగా
నుండి పనిచేసి ha స్తుతము “ఫ్ర సిన్” ఆంగ్ల దినపతో)కా
సంపాదకులుగా నున్నారు. వీరి తీవీమయిన సంపాదకీయ
వ్యాసములు నిర్భయ మైన “నైడ్_లెట్సొ*” విమర్శలు యావ
ద్భారత దేశమందును వ్రికి ఖ్యాతి తెచ్చిపెట్టినవి,
కుందూరి ఈశ్వరదత్తుగారు :--- స్వరాజ్య పత్ఫోక ఆ
పోయినతర్వాత కొంతకాలము మదాసులో ఫీభ్రల్నొ
* అను దినపత్ఫోకకు సంపొదకులుగానుండ్సి పిస్తు
తము లక్నోలోని “ ట్యుంటియత్ సెంచరి * అను సుప్రసిద్ద
థి
ఆర్మా మాసపత్ఫోకకు సంపాదకులుగా నున్నారు.
వాయిస్
కోటంరాజు పున్నయ్యగారు ;-- కొంతకాలము ఆంధ
పత్ఫికకును తర్వాత “* హ్యుమానిటీ * అను ఆంగ్ల ప
పత్కికకును 'సంపొదకులుగానుండి పిస్తుతము. కరా-ఏలోని
ట్ స్పిన్ అబ్బర్వరు * అను ఆంగ్గ దినపతికా సంపాదళు
లుగా సింధురాష్ట్రామున నొప్పేరు పొందిరి,
కోటంరాజు రామారావుగారు సా-పున్నయ్య గారి సోదరులు.
మంచి రాజకీయ పరిజ్ఞానముకలవారు, లక్నోలో, పండిత
జవహరలాల్ చె హూం ప్రభృతులచే స్థాపిం చబడి,
కాంగసు సుసంస్థకు ముఖపతేము అనదగినటువంటీ ప్రఖ్యాత
ఆంగ్ల దినపత్తిక “నేషనల్ హెరాల్డ్ క సంపాదక
లుగా నున్నారు, వీరి సంపాదకత్వమున ఈ పతిక తీవ)
మయిన రాజకీయ ప్రచారముచేస్తి ప్రభుత్వమునకు
ప్రబల పృక్యర్థిరై రమ అ నేకమారులు పభుత్వ ఆగ్ర)హమునకు
గురియగుచ్చు పజల మన్ననలబొంది నిర్విఘ్నముగా సాగు
చున్నది, ఈ షత్రికా కార్యాలయములో”నే చలపతిరావు
గారను ఆంభులు సహాయ 'సంపాదకులుగానుండి జాతీయ,
అంతర్జాతీయ రాజకీయ వ్యాఖ్యానములలో ేరుపాందిరి,
డాక్టరు భోగరాజు పట్టాభినీతారామయ్యగారు = వీలు
“జన్మభూమి ౫ యన పతికనునడపి "దేశము
నందలి రాజకీయాభివృద్ధికి ఎక్కువ తోడ్చాటునిచ్చిర. గాంధీ
మహాత్ముని ఫాస్యుకారలనదగిన వీరి వాతలు ఎక్కువ
ప్రఖ్యాతి పొందినవి. అఖిలభారత సంస్థానప పంజామహాో
సధ ముఖపత్ర మైన న్ న్రేట్సాపీపు ల్ అను ఆంగ్ల
వారపతిక వీరి సంపాదకత్వము కిందనే నిర్వహంపబడు
చున్నది.
చావలి వెంకట హానుమంతరావుగారు :- వీత ఉత్తర
హాందూస్థానమున మంచి. ేళపొంది పాట్నాలోని
ప్రముఖ జాతీయఆంగ్లదినపతిికయ్హైన “ఇండియన్ నేపన్”
ఈ సంపాదకులుగా నున్నారు,
జి. ఏ. కృవానిధి :-- వీర ఢిల్లీలో యు హెడ్ (సెస్
హిందూస్థాన్ శుమ్సుు ఆంధ షత్రికల (ప్రధాన విలేఖరిగా
ఆంగ
య
శ్రీ) గూడవల్లి రామ్మబహ్మం, (ప్రజామిత్ర సంపాదకులు.
390
నుండో పనిచేయుచున్నా
రు. జాతీయ అంతర్జాతీ
య రాజకీయముల పె చ
క్కు_ని వ్యాఖ్యానములను
చేయుటలో నిపుణులు,
బొంబాయిలోని
“కమ ఆఫ్ ఇండియా”
షత్రికా (ప్రధాన విలేఖిరి
యగు హనుమంత రావు
గారు కూడ ఆంధు9లే,
కోలవెన్ను రామకోటీ
శ్వరరావుగారు :_1925
సంవత్సరములో తమ న్యాయవాద వృత్తినుండి విరమించి
66 త్రివేణి ” అను తైమాస ష్మతికను ఆంగ్లమున మద్రాసు
నుండి నిర్వహి ంచుచు (ప్రఖ్యాతిపాందిరి. ఇందు ఇతర
భాహలలోని ఉన్నత సారస్వతములోనుు ఆంధ్ర) సారస
తములోనుు పేరుపొందిన (ప్రజ్ఞావంతులమొక్క_ రచనలు
(ప్రచురింపబడుచుండును. కళక్యూ -చరిత్రక్కూ సారస్వత
మునకూ నుతేమునక్కూ సాంఘిక రాజకీయములకు (త్రివేణీ
వ్యాసములు ఎంతయో తోడ్చడినవి, ఉారత్తమ(శేణికి
విచేశముల
ఇది
చెందిన ఆర్య ష్మ త్రికగా పరిగణింపబడుచు
యందునాడా “పేరు కెక్కి_నది,
ఇది ఇప్పటికిని నిర్విఘ్న
వెద్యుల రమణారావుగారు :---వీరు ఆంధ్రదేశ పత్రికా
రచయితల సంఘ "కార్యదర్శిగా పనిచేయుచు స్వయముగ
6 ఇండియన్ జర్నలిస్టు అను ఒక ఆంగ్గమాస పత్రికను
కొంతకాలము నిర్వహించిరి,
“పెక్కురు ఆంధ్ఫులు ఆం షత్రికలలో పనిచేయుచు
తమ స్వీయ (ప్రతిభను అభివృద్ధి చేసుకొనుచున్నారు. కాని
ఆంధ రాష్ట్రమునకు సంబంధించిన విపయములు ఉద్య
మములు అవసరములు మొదలగుఐ *
టిని రా స్రై్రైతరులకు గాని (పభుత్వ
మునకుగాన్సి ఇంగ్ధండునందలి సామా
జ్యూధి కారులకు. గాని తెలియునట్టు
ఆంగ్ల ప త్రికలచ్వారా "తెలియపరచుటను ఏలులేకున్న ది వీనికి
ముఖ్య కారణము పె ఎల్లరికి తెలుయుటకు వీలగు ఆంగ దిన
అంధులకు ఆంగ్ల
దినపత్రికా వశ్యకత
ష త్రిక-ఆంభ్ఫుల "పెట్టుబడి ఆధిపత్యము లతో నిర్వహింప
బడుచున్న ది-ఒకటియును లేకపోవుటయే. కనీసము అట్టి
రప త్రికగాడ ఒకటియును మనకు లేకపోవుట మన
దురదృష్టము, ఈ వివయమై పలువురు పెద్దలు ఉపన్యాస
చేదికల-పెనుండియు, వ్యాసముల ద్వారాను సభా తీర్తాన
ములద్వారాను దేశమునకు తెలియపరచికి. శాని కార్య
సఫలత కాలేదు. ఆంధ)మహాస సఫాధ్యత.ఫీఠమును బాలమండి
ఈ
అవసరమును గు ర్పించియు జక ఆంగ్ల దిన షత్రికను స్రావీంచు
టకు ఎక్కువ కృషిజేయకపోవుట విచారకరము. _గాన్య
ఇకముందయినను ఆంధ) దేశములోని (ప్రముఖులెల్లరు "సమా
వేశమె లిమికుడ్ పద్దతిపైనమైనను ఒక ఆంగ దిన ష్యతికను
జమీందారులు అలంకరించి విపషయముమొక్క_
నిర్వహించుటకు తగు మూలధనమున్కు వలయు పరికరము
లను సేకరించి 'కార్యసాఫల్యత కై పని చేయునట్లు
అంధులు కృషి చయవలసియున్నది.
“హాదరాబాదునందలి “కయర్ ” అను ఉర్దూ. దిన
పత్రికకు సంపాదకులుగా ముందుముల నరశింగరావుగారు
పేరు పొందిరి, వీరు ఉర్దూ భావలో (వ్రాయునంతేటి నేర్పుగా
ఇతర మహమ్మాదీయులుగూడ (వాయజాలరును (ప్రఖ్యాతి
పొందిన (ప్రసిద్ధ రచయితేలు.
ఇంకను బాలనుంది ఆంధు)లు భారత చేశమునం
దంతటను పత్రికా సంపాదక, సహాయక సంపాదక పదవుల
శీ మద్దూరి అన్నపూర్తయ్య,
కాం[గెసు, నవశ_క్తి హృతికల సంపాదకులు. .
391
ఆంధ్ర సర్వస్వము
శ్రీ మిడుకూరి వరదయ్య శర్మ, ఎమ్. ఏ:, |
న్యూ ఒరిస్సాయను ఇంగ్లీషు దిన ష్మతికకు (కటక్) సంపాదకులుగా
నుండి, (వస్తుతం ఆంధ పత్రిక సంపాదకవర్గములో నున్నారు,
—0 NM
యందును ష్మతికా విలేఖరులుగాను పనిచేయుచు ఆంధు)ల
షతికా నిరవహణ సామర్థ్య గ్రమును. వెల్లెకలచాటుచు' ఆంధ్రు
లకు కీర్తిని దెచ్చుచున్నారు. ఇ . .
ఆంధ దేశమందలి పతి'కారదయితల నందరిని ఏకోన్ము
ఖమునకు దీసికొని వచ్చుటనై. ఆంభిజేళ పతి కారచయితల
సంఘము, 1932 లో కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు
గారి యధ్యకుశను ఏర్పరచబ డెను. గాని 1989 నం॥
వరకూ ఈ "సంఘము కృషి జేసినట్లు కనపడదు. తరువాత
ఈ సంఘపు వా $ 5 సమావేశమొకటి గంటూరిలోో
కలకత్తా * అమృత ఒజార్ ” ష్మతికాధిపతులు తుపారకాంతి
ఘాేష్ గారి అధ్యకుతేను జరిగాను, మరుసటి సంవత్సరము
“ ఇండియన్ ఎక్స్(పెస్ ” పతికా సంపాదకులు పోతన్
జోసఫ్ గారి ' యధ్యక్షత (కింద పలూరిలో ఆంధ్ర) జేశ
ష్మతికార చయితేల సంఘము వార్షిక
ఆంధ దేశ పత్రికా సమావేశము జరిగను. ఈ సంఘ
రచయితల సంఘము ములో ఆంధ్ర బేశమందలి సుప్రసిద్ధ
షృత్రికారచయితులు సభ్యులుగా జేరి
వున్నారు. గాని అనుకొనినంత కృషి జరుగలేదు, ఈ సంఘ
మువారి కృషి ఫలితముగా ఆం(ధ్క తమిళ రాష్ట్రిముల పత్రి
కా రచయితల సంధు కార్య నిర్వాహకవర్గ్లముల సంయు క్ర
సమావేశములు జరిప, దతీణఫారత ష్మతికారవదయితలను సమా
వేశపరచుటకొక 'సంఘమును ఏర్పాటు చేయవలయునని తీలం
చిరి గాని ఇంతవరకు. కొనసాగలేదు. అప్పుడే పె సంయు క్ట
సమా వేశములవారు మ(ద్రాసులోని (పెస్స్ అడ్వైజరీ కమిటీ
వారిని దర్శించి తేముకష్టనిస్తురయుల _ టెల్పుకొనిరి . చాని
ఫలితముగా నేడు జిల్లాలయందు జిల్లా యధథికారులు అఫ్పు
డప్పుడు పతి కారచయితీలను సమావేశపరిచి వారికి వార్తలు
-మొ!!నవి లభ్యమణగునట్టు చూచుచు వలయు 'సమాభారము
లను ఇచ్చుచు. సహాయపడుచున్నారు. ఈ రాష్ట్ర సంఘ
మున కనుబంధములుగా పశ్చిమగోదావరి కృష్ణా గుంటూరు
నెల్లూరు కర్నూలు మొ! జిల్లాలలో పష త్రికారచయితేల
సంఘము లేర్చడి పనిచేయుచున్న వి,
చాలకాలమునుంచి ఆంధ) చేశమందలి షృత్రికా సంపా
దకోలనందిరిని ఒక. సంఘముగా "నేర్పరచి ఆంధ) ష(త్రికల్త
నిర్బహణములో అభివృద్ధి కలుగు చేయవలయునను తలంపు
పలువురకు గలదు. ' గాని అది సఫలీకృతము "కాలేదు. తరు
వాత బెజవాడ వాస్తవ్యులు ( అయ్యంకి వెంకటరమణయ్య
"మొ! వారు తవకృషి.చేసి ఎట్టకేలకు 1940 నం! మార్చి
"నెలలే బెజవాడయందు ఆంధ్య) దేశ పత్రికా సంపాదకుల
(పథమ "సమావేశము రానుమోసాన (గంఫాలయ భవనము
శ్రీ ఎస్, జి, “ఆచార్య; చిత్రగు ప్ప, చిత్రాంగి, (వజాబంధు
౨ ౨ పత్రికలకు సంపాదకులు.
392
శ్రీ నెల్లూరి వెంకట్రామానాయుడు,
*జమీకా రెతు' పత్రికా సంపాదకులు.
నందు జరిపించిరి, ఈ సంఘపు కార్య నిర్వాహాక వర్ణము
నకు తాపీ ధర్మరావుగారు అధ్య కంలు గాను, అయ్యంకి
చేంకటరగమణయ్యగారు కార్యదర్శిగాను ఎన్ను కొనబడ్క
"సంఘ 'కార్యా లయము మ(ద్రాసులో
ఆంధ దేశ పత్రికా స్టాపీంచిరి. మరుసటి సంవత్సరపు
సంపాదకుల సంఘము . సనూవేశ తిరుపతిలో జరుపుటకు
ఏర్పాటుచేసిరి; కాని కొనసాగ
లేదు. ఇంతలో ఈ (ప్రపంచయుద్దవు హడావిడి మూలముగా
పత్రికా (పపంచమునశే చాల ఇక్కట్లు సంభవించి ఈ
సంఘపు వ్యవహారములు ప్రస్తుతము అంతేగా సాగుటలీదు*
ఈ రెండవ (పపంచయుద్ధము (ప్రారంభమయిన .తేర్వాత
మదాసు రాజధాసి
mens
షృత్రికా నిర్వాహణమునకు (ప్రభుత్వమువారు తరచు కఠిన
నిబంధనలను జారీ చెయుచు వచ్చిరి. వీటినన్నిటిని చక్కర
చుటకు కొంతశాఖము [క్రిందట ఢిల్లీలో భారతదేశ పత్రికా
సంపాదకుల సంఘము ఏర్పడినది,
అఖిల భారత (ప్రభుత్వముతో ఒక ఒడంబడిక కద
పత్రికా సంపాదక ర్పకోనిరి 3 ఆ విషయములలో వ్యవ
మహాసభ హారించుటకొరశ. ఒకస్థాయి సంఘ
ము నెన్ను కొనిరి, ఆం(ధులగు
శివలెంక శంభుప్బసాద్కు ఖాసా సుబ్బారావు, కోటంరాజు
రామారావు వావలి వెంకటహానుముంతరావు మొ॥వారు
ఆస్టాయిసంఘములో సభ్యులుగానున్నారు,
ఈ (కింద నివ్వబడ్వి పట్టిక (ప్రకారము చూచిన మనఆంధ
"దేశమునందు కంశును తమిళ దేశమున ప(తికా (ప్రచారము
ఎక్కువ అభివృద్ధి లోనున్న ట్లు తెలియుచున్నది. గాన ఆం(ధు
లెల్లరు తమ పతికలకు
వాళి సిరనిరవాణకు
థి
ఆర్థికముగా ఎరక్కూ_వ
సహాయపనును వాటి
నుంచిసాంఘికరాజకీయ
సాహా త్య కాదిొసమ స్ప
విషయములందును ఆ
మితముగా ఊపకారము
పాందుచు, ఆంధు9ల
సాధన పత్రికా సంపాదకులు. 'చ్చెదరుగాక !
యందలి షతికలు,
కాలము ఇంగ్రీమ | తమిళము తెలుగు
స శి | 8 3 3
g§ 8 uw. 983 స 8
క క్రిక్ ౩ SY Gg, |B fg
7 ¥ A (1) yg 3 భి స 3 ఇవి
’3 a ఈ 1 2 0 1 “oR బై
శ్ (a # & ణి ట్. న్స్. § ణే 6 RR ¥ 1] ణే
1920 7 22 29 17 15 8 19 30 ఉ 56 1 11 20 6 8
1930 ర 19 1 1B 58 8 85 52 1 101 2 20 18 7 47
1940 | ర 24.92 182 28 = | 8 46 74 87 210 2 85 88 59 184.
(మద్రాసు ప్రభుత్వ పబ్లిక్ (ఎలక్లన్స్ర డిపాష్టమెంటువారి పట్టికనుండి.)
50 393
అంధోసర పస్టము
ఈ దిగువను ఆంధ్ర దేశములోని గతళతాబ్దమునాటివి ఇప్పుడు జరుగుచున్న వి-_పత్ఫోకల పట్టికలు ఇవ్వబడినవి,
సంచిక
సుజనమనోల్లాసీని
సరస్వతి
భండారమంజరి
(ప్రబంధ కల్పవల్లి
రాజయోగి
మంజువాణీ
సుజనవినోదిని
రత్నాకరము
బుద్ధిపదాయిని
కవిత
గత శ తాబ్బమునాటి షతీకలు
' సంపాదకులు
ఏడునూతుల ము క్రయ్యగారో
మన్నవ బుచ్చయ్య పంతులుగారు
ఏ, నీ, పార్ధసారథి నాయడుగార
నోరి గురులింగక్మా స్రీ గారు
పనప్పాకము అనంతాచార్యులుగారు
కొక్కొా-ండ వేంకటరత్నే ము పంతులుగారు
23
"నేలటూరి పార్థసారథి అయ్యంగారు
పుల్లెల శ్రిరామశ్మా స్త్రీ గారు
గరడా కూర్యయ్మ గారు
కం, వీనేశలింగముపంతులుూగారు
.
చిలకమర్తి లమ్మీనృసింహముగారు
వీ-రేశలింగము పంతులుగారు
(శ్రీపాద కృష్ణమా _కొయిగార
53
వికాఖపతు ణము
లు
రాజమహేంద్రవరం
33
33
32
33
కొచ్చెర్గ కోట రామచంద్ర వెంకట కృష్లారావుగారు కాకినాడ
మంతి సె౫డ భుజంగరావుగారు
గోనుగుంట కోటయ్యక్యాన్ర్రీగాభ
మల్లంపల్లి బైరవమూ ర్లీగారు శి
నందగిరి వెంక టప్పారావుగారు
రామకృష్ణకవులు
కొణకంచి వెంకటాచలముగారు
"చేపాచదలముగారు
పాలగుడుగు పానకాలరావుగారు
కోపల్లి వేంకటరమణరావుగారు
ఫవూండ్ల రామకృష్థ్యయ్య గారు
— శ
ఆచంట సూర్యనారాయణరా జుగారు
394
న్ా
39
కాలము
1885
33
1886
1887
1894
నొ
౨3
93
1895
1885
1899
"పేరు
ఆంధ షృతిక
ఆంధ్ర ప్రభ
ఆంధ్ర వారషత్రిక
ఆంధ్ర ప్ర
ఆం(ధశకాతు
భా గవతే సేవ
భారతీయ వైశ్య
దీపిక
దేశాఫిమాని
నోభూమి
కాగడా
కసి
కహా షత్రిక
మంజువాణి
. (ప్రభాత్
(పజా బంధు
(పకాళ్
ప్రజామిత్ర.
(ప్రజాసేవ
(ప్రజావాణి
రాయలసీమ
రెడ్డి పత్రిక
సోంపేట కబుర్లు
(శ్రమజీవి
సాధన ష త్రిక
భు బోధిని
స్వరాజ్యగీక
ఈ శతోబ్లపునాటిీ ప|తీకలు
దిన పతీకలు
సంపాదకుడు ప్రదేశము
ఎస్, శంభ ప్రసాదు మద్రాసు
నార్గ "వంక కేక్వరరావు »9
వార షతికలు
ఎస్, శంభు(ప్రసాదు మద్రాసు
డాక్టరు, ఎమ్, ఎస్,
ముత్తు చెల్లూరు
పోతాబత్తుల సూర్యనారా
యణ కాకినాడ
భక్త సుబ్రహ్మణ్యం “బెజవాడ
చే, శ్రీరామమూ రి కొవ్యూరు
పీ, వీ, కృష్ణ య్యచెాదరి గుంటూరు
ప్ం నాగేశ్వర రావు మద్రాసు
తాపీ ధర్మారావు గ్
ప్, పి, సుబ్బారావు “నెల్లూరు
వి, సూర్యనారాయణ విశాఖపట్నం
కోట సుబ్బారావు మచిలీపట్నం
ఎక చలపతిరావు ఏలూరు
టీం సూర్యప్రకాశరావు బందరు
ఎస్, జి, ఆచార్య మద్రాసు
డి, బసవరాజు 0
బ్ రామ(బ్రహ్మం 99
జిం సుబ్బరామయ్య “నెల్లూరు
పి. ఎస్, ఆచార్య చికాకోల్
"కి. సు(బహ్మణ్యం తిరుపతి
ఎమ్, అప్పలస్వామి
రెడ్డి విశాఖపట్నం
ఎస్, సుమతీ దేవి సోంపేట
చిలకమరి సత్యనా రామమౌహేాం
రాయకణాబార్య (ద్రవరం
పీ. రాబూచార్ద్యులు అనంతపురం
ఎమ్, రామకృష్ణరావు నెలూరు
చేదాంతేం పూర్ణానందం
స్వత రత
శ్రిత
వేదభూమి
వాహీని
వెన్నెల
యుగంధర
యుగవాణి
ఆంధ్రజో వతి
విజయవాణి
ఆనందవాణే
ములుకోల (నెలకు
మూడు సార్టు)
ఆం. ధామోమియో
పటథెక్ష్
“తెలుగు జర్నల్
చితేగు ప్ప
కక కన
వీ. ఆంజెసేయులు
"నెల్లూరు
వి, వెంక కేళ్ళరశాస్తు)లు మద్రాసు
జె నర్సింవాశ్యా స్త్రీ చెజవాడ
పీ, నాగేశ్వరరావు మద్రాసు
ఆర్, వెంకన్న అమలాపురం
ఎక్, సుబ్బరాయుడు వ్లూరు
ఎస్ గోవర్ధనరావు "బెజవాడ
ఎక్ ని, రామానా
యుడు నెల్లూరు
వ ఎక్ గుప్ప మద్రాసు
ఎమ్. శ్రీరాములు అనంతపురం
వీ, కాళిదాసు మద్రాసు
AR బుచ్చయ్య ఇాదరి
"బెజవాడ
కతు. పషతికలు
ఎమ్, ఎస్, మాథవ
రావు పిఠాపురం
ఎన్ + మునుస్వామి
ముదలియార్ మద్రాసు
ఖీ, రామమూ ర్తి గుంటూరు
ప్ బుచ్చిరావు మద్రాసు
"క, ధర్మన్న కవి రాజమండ్రి
బీ వి, సుబ్బారావు గుంటూరు
పి, రామకృష్మయ్య నర్సరావుపేట
జి కృష్ణమాచార్యులు గుడివాడ
వి, కనకరాజు ం
పీ, వెంక టసు(బ్రహ్మణ్యం గుంటూరు
"క, మధునూధనరావు బాపట్ల
పి, సుబ్బారావు విజయనగరం
వె, రామారావు రాజమం|డి
శ్రీపతి పండితాధ్యుల
సందయ్య గుంటూరు
భి, సుబ్బారెడ్డి * కడప
AE ta ఉలి
అంధం లపల ప్రయి
న్ oY చల
సుదర్శని
క్రై రామయ్య
డె, నర్శింహారాజ్యు
"తెలుగు దయాల్బాగ్. ప్, య గ్జెన్న
జేలుగు తల్లి
తీర్పుల పష త్రిక
టాంటాం
అఆఫేనవ సరస్వతి
అదె ఆం(ధ్ర
ఆదిశవ పత్రిక
ఆప్ వెలమ
ఆం(ధ్రభూమి
ఆం(ధ్రలూధరక
ఆంధ్రరాష్ట్ర
(పారంభవిద్య
ఆంధ్రమాత
ఆం(ధ్రవిద్యా సమ్మే
ళన పత్ఫోక
ఆంధీ
ఆయున్వేద చ ౦దిక
చాలకేసరి
భరి ప్రభోధిని
భారతమాత
భారతి
ఛాపామణి
బె బిల్ రీడింగ్, త్రిక
(టహ్మవిద్య
బాలమి(త్ర
చ్మితాంగి
ఎక్, ఆర్. శర్మ
ఎక్ సుబ్బారాయుడు
ఎల్.
నాయుడు
ఎమ్. విశ్వనాధం
డె, నమ్మాళ్వార్
రావ స్వామి
మాస ప(తికలు
జానపాటి పట్టాభిరామ
"3
ఎక్. లత్మణస్వామి
ఆండ శేహగిరిరావు
కె,రాజరత్సే 0, రీ టుర్ బ్కిస్
ఎమ్, వెంకట్రామయ్య
ఎమ్ వెంకటళ్యాన్తు
ట్ర, హనుమయ్య
కాముడు వెంకటరెడ్డి
ఎస్, శంభుప్రసాద్
మపి వెంక(ట్రామయ్య
(పొద్దుటూరు
రాజోలు
కాకినాడ
విజయనగరం
నెలరాఠు
0౧
మద్రాసు
33
౨)
గుంటూరు
కాకినాడ
"తెనాలి
గుంటూరు
మద్రాసు
* గసుంటూమ
ఏలూరు
మద్రాసు
రాజోలు
మద్రాసు
రాజమం డ్రి
రెవ వెస్. ఎస్, సుబ్బయ్య మద్రాసు
(బ్రహ్మ నంద గిరిస్వామి
ఎల్. ఏ. 'బెయికా
ఎస్. జ ఆచార్య
"పె
మద్రాసు
23
a
జం కో
ధర్మసాధని
ధర్మజ్యోతి
గాంధి
జ్ఞానప్రీయ
-గాన్నల్ ఇల్యూమి
"నేటర్
గాడ పత్రిక
(గ్రామసేవ
(గ్రామ గురూప బేళిని
[గ్రామోద్ధరణ
(గ్రామోద్యోగ
గురుపతిక
వారిజక్ '
షో=ాందూసనుందరి
అంకేర్ణాతీయవా ర్హలు
జీవన ప్రభ
కాంతి
కార్మిక బులిటిక-
క థాంజలి
కళావతి
కొర డా
రులాలు
కుమూర మిత్ర
మాణిక్యపుభ ప త్రిక
మాత ఎ వాణి
సత్యరాయ బారం
_ కైంస్తువర్పభూనం
మోత్నసాధని "
396
వీ. టి, నర్చింహాచారి 33
కామరాజు సానుమంత
రావు రాజమం।డీ
కందికొండ వీరభద్రయ్య బెజవాడ
తత్తనందస్వామి కొల్లూరు
పాస్టర్, విం సామ్యూల్
"బెజవాఢ
ఆశేపల్లి పోతరాజు నిడదవోలు
కి, వి, ఎల్, రామా
రావు కాకినాడ
ఎమ్, చేవసహాయం గుంటూరు
రావుసాహాబ్ జి.
వోగిరాజుపంతులు= రాజమండ్రి
బుద్దిరాజు లత్మీ వాను
మంతేరావు కొండపల్లి
బళ్ల సీతారామరాజు రాయవరం
ఉండు) సుబ్బారావు రాజోలు
బాలాంత్రపు "శేసమ్మ "కాకినాడ,
శవ, ఎల్, వాట్స్ కూనూర్వు
స్మి వెంకటరత్నం రాయవరం
పి. టి. జగన్నాథరావు తిరుపతి
థం వంక శుళ్వ రావు "బెజవాడ
ఎ. యక, రాఘవావారి మ(ద్రాసు
వి, ఆడిశేషయ్య గుంటూరు.
పీ. వి, రామమూూర్చి మద్రాసు
దేవగు ప్ప సత్య లింగం :
ఊడయర్ నట్టరా మేశ్వరం
పి బ, కృృష్ణమాభా
న్స్ శెవయ్య కపిలేశ్వరపురం
ప్, రా మచంద్భళర్శ్మ సంకరగిరి
కరా ప్రభాకరరావు,
ఎల్. సూర్యనారాయణ బెజవాడ
ఎమ్. జె, పికాశం మదా)సను
శవ. జూకా. ఎలెర్ “నెల్లూరు
కందుర్తి వెంకటనర్సయ్య . గుంటూరు
నవజీవ£ా
నిరుద్య్యూగి
నిత్యానంద
ఉఊడయార్ ప్రతిక
“పెంకిపిల్ల
ఫూర్షిమ
ప్రబుగ్రాంధ్ర
(పకృతి:
(పారంభ విధ్య
రవి
రెడ్డ ప్రభ
ఇడిరాణి
ce
రూపవాణి
సంకరం
శాంతి |
సెటిబలిజు
లు
నెటిబలిజ సుందరి
ళం
సేవ
శిల్ప సృ మాట్
సారనాథమురళి
శ్రీవైన్ళన పత్రిక
లీ. ఎస్, మా ్టి
మద్యోసు |
ఎల్, సుందర్భజంయ్యంగారు కుప్పం
భక్త సుబ్రహ్మణ్యం
ఎ. కోటీశ్వరరావు
ఎమ్, వి, శర్మ
౯
గాత్ర
మ్ వెంకట్రామయ్య .
మ్స్,. నూర్యందడేయలు
బి, బర్సట్.
బి గోవిందరెడ్డి
మల్లిడి సత్తిరెడ్డి
ప్, సీతారామయ్య
ఎన్. సత్యనారాయణ
స్వామి ఓంకార్. తోటపల్లికొండలు
'నాథరా'మేశ్వరం
వ్, వెంకన్న
౨3
ఎస్ , యల్లమందయ్య మార్కాపురం
కి ని, రామమూరి
సేవక్ ఛగీరవ్
విం రాఘవాచార్యులు
(శ్రీరామానుజ పత్రిక ఎమ్, పార్థసారథి
నుదర్శనం
సుధ
నాయుడు
"శ, రామావతొరం
ష్, సూర్య నారాయణ
మైలవరం
మొయ్యేరు
మద్రాసు
వికాకోల్.
రాజును ండే
'బెజవాడ
ఏలూరు
కాకినాడ
మొయ్యేరు
రాయవరం
మద్రాసు.
రాజమండి
33
విజయనగరం.
"తెనాలి
“ఇంట పొడు
విజయనగరం
ఆ అన త్
ఎస్, కృష్థమార్తి శాస్త్ర రాజమండ్రి
సండే స్కూల్ లెసన్సు, —_
యేసు
సూర్య (ప్రధ
శ్యామ ల
తెలుగు బాపి సెస్టు
_ ఎమ్, బే (ప్రకాశం
దడి, అప్పారావు
సి, జి, మురుగేశ మొదలియార్ 3
ఎమ్. బేః (ప్రకాశం
గుంటూరు
మద్రాసు
గుంటూరు
అల) ఎ అ సల్
తెలుగు సినిమా
స్స వెంక(టామయ్య మద్రాసు
ఉదయశకాంతి ఏక్ ఆర్, సైమన్ నర్చాఫురం
వై ద్య(ప్రదీపిక డి రంగాచార్యులు గుంటూరు
విభూతి విరభ। ద్రశర్మ బెజవాడ
వినోదిని ఆర్, రంగనాయకమ్మ మద్రాసు
విశ్వజ్ఞాని ఎన్, యామినీవూర్ల తిలకం 35
విశ్వదాత ప్, చిరంజీవిఆచారి ఆ త్రిలి
నివేకవతి మిస్ ఎమ్, శ్రీనివాసన్, మద్రాసు
వ్యాయామ కళ్ జి. వీరరాఘవులు గుంటూరు
యుద్ధధ్వని ఎడ్వర్డ్ వాకర్ మద్రాసు
యువకళ వి. భాస్కరరావు విశాఖపట్నం
వారమునరు "రెండుసార్లు (ప్రకటింప బడు
షతికలు
యశోద టి, క. యశోదాదేవి రాజమండ్రీ
“తెలుగు బ్, సూర్యనారాయణ శర్మ
దై వ్రమాస ష్మతికలు
ఆంధ) సాహిత్య క రాఘవాచార్యులు కాకినాడ
పరిహత్నే త్రిక
కై) స్తవ నిరీక్షణ ఎస్, ఫాక్సు _ మృధ్రాసు
దక్కన్ వైశ్య జవ్వాజి సుబ్బరాయగు ప్త _ "నెల్లూరు
నాట్యకళ సి పద్మాకతీ దేవి మద్రాసు
విజ్ఞానము కాళ్లీపట్టపు కొండయ్య రాజమండ్రి
క్ మాస ష్మతికలు
తెలికిచెర్గ వెంకటరత్నం
పాటిబండ మాధవరాయ
శర్మ అఆంపాపురం
ఆరు నెలల కొకసారి (పకటింపబడు షతీకలు
(ప్రతిభ గుంటూరు
ఉదయఫారతి
విజ్ఞాన (పపంచం బ్ వి. పంతులు రాజమండ్రి
[మద్రాసు (వ్రభుత్వమువారు పట్టికల ననుసరించి. (ఇందులో కొన్ని నిలిచిపోయినవి గలవు) ]
ఎనీమీదవ భాగము- కట
Cu అడవి ఇచావీ
, బిఎల్,
రాజు ్విఏ
26 వ అ ఛా్యాయ ము
_శీల్చ్పము-చిత్రలఖనము
విషయ సంగహము : పూర్వకాలంనుండి
ఆంధుిలన్ని కళలందున్ను "పేరు పొందినవారు ; ప్రాచీనాంధ్ర
కళలు వెలసిన తావులు; భారతీయ కళోశయ నిరూవణవాక్యములు;
పాశ్చాత్య కళాశయ నిరూపణవాక్యములు ; శిల్పము_శాత
వాహన శిల్పము ; మూడు యుగముల విశేషములు ; ఇక్వ్వకాది
అంధుల శిల్పము ; పల్లవశిల్పము ; కళింగాంధు)ల శిల్పము ;
ఆంధ చాళుక్య శిల్పము ; కులోత్తుంగ చోడ దెవునివల్ల ఆంధభకళా
ప్రతిభ దకిణ దేశమందును వ్యా వ్రిగనుట ఏ; రెండవ కళింగ
గాంగుల శిల్పము ; ఆంధివల సరాజ్యముల శిల్బప్రతిభ ; కాక
తీయ శిల్పము ; శ్రీకృష్ణ దేవరాయల నాటి శిల్చ్పనై పుణ్యము ;
నాయకరాజుల శిల్పము ; మధురమీనాక్షి గోపురములు.
చిత్రలేఖనము :..._ చిత్రలేఖన లక్షణము;
వాహాన చిత్రలేఖనము ; పల్లవ చిత్రలేఖనము ఫ్ ఎల్లోరా చిత్రలేఖ
నము | శాతవాహన రాయలయుగ చిత్రలేఖనము ; నేటి వరకును
గల అభివృద్ధి-.
కాత
గృహ నిరా ము “__భారత దేశమందులి అలయ
నిర్మాణ విధానములు ; పూర్వపు, దివ్యహర్మ్యములు, గుహలు,
విహారములు, చై త్యములు విహార నిర్మాణ విశేషములు ;
స్తూపాలచుట్టునుగల నిర్మాణము ; చాళుక్య, _ కాకతీయాది
ఆంధ్రుల నిర్మాణ కౌళలము ; గోపురముల విశేషములు.
ఒగార్షకాలమునుంచీ ఆం|ధులు లలిత కళ
లన్నిటిలోను 'మహోోేన్న తస్థానము వహించి,
తతర దేశాలవారికి మార్షదర్శకుతై వుంటే
వారు. కవిత్వంలో, శిల్పంలో, . చిత లీఖనంలో,
సంగీతంలో, నాట్యంలో,
ఊప క్రమణిక ఆలయ సిరా కంలో, ఇతర '
కశావస్తు నిర్మాణ పర్మిశమ
లోను__పురాతనాం[ధ్రచర్షత కాలంనుంచీ
398
మారు
మున్న మొన్నటి వరకు___తమ
(పతిభ, ప్రజ్ఞ న్యుత్పన్న త (పదర్శించినారు.
పేక త్ర
[కు జ
త్త
“ Hse
అంధులు మహో Malta
శాభిపత్యము
పూర్వ పన్సెమ సముద్రతరంగా
లలో ఏరి జయభేరీలు [ఇమూగినపి.
పరిసర 'రాజూసైల పై
జై రగా
వహింవారు,
చొత్రవాహా
నులు, ఇత్యూకులు, కవట్లవులు వాషక్యులు,
కాకతీయులు, పదా నందులు ఒక రిత శాంత
ఒకరు శ్వతాంధచ తోౌస్నే ముడనకుంజ్యా,
దాసి అలంకార రత్న కాంతులను దశ డిశేలకు
వ్యావీంపచే శారు. అఆ
సామాజ్యాల "వాలా
స్
న
లలో నీల్పాది లలితకళలు మహా శ్న్నత్ర
రాలవై కువికిపోయినవి,
AT
i
సాని సె ty
#4
పూర్యాంధ శిల్పుల ఈ శిల్ప చిత్రవేఖన
(ప్రతిభ కన్నులార దర్శించి,
జెన్యత్యాసికి ఉప్పొంగి, ముందు
మన శిల్పక్కవ్ ష్స్ ఉత్పాహా వం తుల
iy
నాజోవ్తు
నూత్న
దీన్ ల న్నుఖులు కావాలం'పే పి ఆంధ్రుడు
అజంతా, ఎల్లోరా,
గువాటు,
పాక
విజయవాడ, అల్లూరు, గరిక
పాడు సుంటశొల, ఆతా
నాగాష్టనకొండ, మాచే చేజర్ల >
మన శిల్పములుగల ఒరంగల్లు, పాలంపేట,
వతి,
శ్రీ అడివి వాపిరాజు బి ఏ., బి.ఎల్.,
మేబోలు, జ్బయ్య పెట్ట భట్టివోలు, గోలి,
రామి రెకిపాోళం, వేంగి ఆరుగొలను, గుంటపల్టి,
భీమవరము [దామారా
మము, సొవిహుండము, రామతీర్ణము, సంఘా
సిజయనగరము, సింహాచలము,
ముఖుభింగము, పూర్తి కోతార్క, జగన్నాథము,
జ న! wows rat పట్ అర
శాజమ సొందవరం,
ామము,
గొపట్ట, కొండవీడు నెల్లూరు, కాళహ స్త్రీ తిరు
పతి కొండ చెన్నపట్టణము తాడిపత్రి, గు త్తి,
హంపి పెనుగొండ, లేపాప్సీ కంచి మహో
బలిపురము, పత్నీతీర్ణము, తంజావూరు, తిరుచునా
పల్లి మధుర, రామేశ్వరము మొదలగు (పె
శాలకు వళ్ల వలెను.
క్షభాతతగ విబారణ పాశ్చాత్యులు ఒక
రకంగానుు మనవారు ఒక
రకంగాను చేసియున్నారు.
జర్మను పండితులు మొట
ర్ల ౬
మొదటగా పాశ్చాత్యభఛావాలలొ భారతీయ
భావాలను బొసిప, సౌందర్యత త్త కోళాత త్ర
విచారణలో (క్రొ త్ర పంథాలు (తొక్కారు.
తుణమా(తం నాటి అస్నింటిమాద దృష్టిని
(తిప్పుదాము. శ్యుకావార్యులు వారు,
“ధ్యాన యోగస్య సంసిద్ద (ప్రతిమా లక్షణం స్మ ఎ్రలేనొ
ప్రతిమా కారకో మరో యథాధ్యాన రతోభవేత్),
తథా నాస్యణ మాన్చైణ (ప్రత్య మేణాపివా ఖలు,
"దేవానాం (ప్రతిబింబాని కుర్యాతైయ 'స్క_రాణి చ
స్వర్ష్య్వాణి మనవాదీనా మస్వర్ష్యాణ్య శుభానిచ
అపి శేయస్క_రం నృణాం దేవలంబినులమణం
సలకుణం మర్ష న్థ్రబింబం నహి (శ్రేయస్కరం సదా
అసి భారతీయ వీల్పంయొక్క_ ఆశయం
అగ్ని 1పురాణంలో చెప్పారు.
“ ధర్మార్ధ కామమోమేషు వైచక్షణ్యం కళొసుచ 09
అసి చెప్పియున్నారు,
(6 చిన్మయ సాక్యెద్వితీయస్య నిష్క_ల స్ఫాశరీరిణః
ఉవానకా నాం కార్యార్థం (బ్రహ్మణో రూపకల్పనా”
అనిన్నీ 5
“ సాధకానాం హీతాక్షాయా బిస్మాణోరూపకల్పనా ”
అనిన్నీ కులార్లవతంత్రమందు చెప్పియున్నారు.
ఏ శిల్పకారుడైనా కళ _-భగవద న్వేషణార్థం,
ర కావమమాతూది చతురి(ద పురువార్త
ధర్మార్థ కా హ్ ఏద పు రం
అసి, స్పష్టంగా చెప్పాడు.
భగవంతుడే సత్యం, శివం, సుందరం అయి
నట్టవాడు. కాబట్టి ఆ: సత్యాస్పి ఆ నివస్వరూ
పాస్ని, ఆ సౌందర్వత త్వాన్ని భావించడం,
రూవించడం కళాలతుణం, నిల్పలత.ణం,
ఈ కళాస్వరూపాలు సంగీతము, కవిత్వము
చితలేఖనము, శిల్పము, నృత్యము, ఆలయ
ఈ విద్యలు పూర్వకర న్
సముపార్టిత శ్గ శక్రివల్ల జసించినని, అందరికి భగ
వంతుచి ఛాయయెన (పకృతిసిమాసి ఆనందించే
లవవాం ఉంది. ఆ (పకృతి భౌతిక రూపంగా,
నిర్మాణము కదా!
399
ఆంధినర్వన్వము
మనోముయ రూపంగా, బుద్ధిరూపంగా (పత్యతు
మనవ్రతూ ఉంటుంది,
(కృతిలో తన _ మనస్సుకిగాసి, హృదయా
నికిగాస్పి బుద్ధికిగాని, ఆత్మకుగాని ఆనందం
కలిగించే ఒక. దృశ్యం, ఒక రూపం, ఒక
జీవితం, ఒక ఫావము కఖాత క్రి గలిగిన రస
జ్ఞానికి గోచరించినపుడు అతసిలోవుండే కళాశ క్తి
వెకి ఒక స్వరూపంగా జస్నించాలని ఆవేదన
పొందడం చేత, క శాస్వరూపం ఉద్భవిస్తూన్నది.
ఆ కళాస్యరూపంలో ఉన్న
ఆనందం. ఆ సృ భాహాస్వరూపమైతే క వితము,
వర్గ్షస్వరాపమైతె చిత్రలేఖనము, నూర్తి
స్వరూపమై తే శిల్పము, అంగవితేపస్వరూప
మెలే నృత్యము, భవన _ స్వరూపమైతే
ఆలయము అగును,
అలాంటిఅప్పుడు, ఆ
ముఖ్యల క్షణం
క ళాత త్ర ఏ వివారణచెస్తూ పాశ్చాత్యులు
రెండు మార్తాలు (తొక్కారు. ఒకటి (గీకు
పంథా, రెండవది జర్మను పంథా. సోకటిన్స్
వాటో, అరిస్లాటిల్ ) ప్తాటినన్ మొదలె న
వార్లంతా సీతివాదమాన్లాన్నే వెళ్ళారు. చాలా
కాలంవరకు ఆ నీతివాదమే క శౌత త్త్వజ్ఞులు (పక
టించారు. కానీ కళా సవలు మాతం, ఈత త
విచారణతో అవసరం కంచ. శకము
మనోమయము అయిన సౌందర్యాన్ని గక,
ఇటలీ చేశములలో సృష్టించి, లోకమున కన్నుగ
హించారు. (ఫెంచి దెశస్థుడైన మోశెట్ శిల్పి,
జపా౯ చిత లేఖన సౌందర్యం దర్శించి “అనుభావ
చిత లేఖన సంపదాయం (Impressionism)
సృష్టించేవరకు పాశ్చాత్య _ శిల్పులందరూ
(గ్రీకు శిల్చులనే అనుగమించారు ౫” అన్నాడు,
_ “ఛారతీయ సం[పదాయ (పపంచమును
సందర్శించి ఆనందించిన జర్భకా పండితులు కఫా
త త్త విచారణలో ఇండవమాదం [త జృనారు,
-—0 ౧
5 న. శ షు లో చా ల లో జో
అది భెారతియనాచాసికి దూరపువిజ. ఈవాదం
ai
లో ముఖ్యుడైన హోగెల్ చెప్పిన మాటలు
మనవి చేసుకొంటాను.
“Artis that in which the absolute is
immediately present to sensuous percep-
tion........ The beautiful is the shining of
the idea through a sensuous rmedium...
The form of the beautiful is the unity of
the manifold........The beauty of nature
isthe immediate unity of notion and
reality, but in art itis that where there
is the highest revelation of the beautiful,”
“ అనంతేత లము గుర్, బలె నరూ లి
సందర్భనమే కళా........ ---స్థ”నేర్యరియముల
ద్య్వాఠరాభానంచు ఛావి'స్సు సౌందర్యము... ఓ లల
అనక త సము చమ క్ష. కడగి తనే సత్ర చర
అమ " టి al
స్వరూపము. సత్చ్స్వమాపము “మొక్క... నునోవు
యానతారమే (పకృతి సొంవర పము; పెళయందే
శ
rd (పో న
నును
జ. ani
fer సల్!
లో లో wr నో న. క J
సందర బ్రము మొక్కు... సస నము
జై
కలుగుచున్నది. |
భారకియ సల్పాస్ని సందప్పించి ఆ అశ
: చ
యము శిల్పము మోక. పరమా జశేములని
' fa
లోశకాసికి నెల డించి "నవీ బాజా త్ర స్ సందర
౧౧ ప చ సి
తత్ర సజల మాటలను స్పృించటం. నావిభియె
—0 వః tr శి భీమేన
యున్నది.
లాయి.
ఎరిక్ బీన్ గారు “In All Indian art there is
a recognition of the fact that artis pri-
marily prophecy—that is a translation
into material form of the inspiration man
receives from God.” అన్నారు.
“కధ మొక్క మూలసూత్రం (వచన
స్వరూపమన్న సత్యమునే ఆడర్శముగా ఉంచు
400
.శకొసినట్లు భారతీయ శిల్పమునందు
శిల్బము
మనకు ద్యోతకమగుతున్నది. భగ
వంతునినుండి మనుష్యుడు పాందు
ఆవెశేము యొక్క భొతికానువాద
పు క్షత
(పఖ్యాత (ఫెంచిన్ల్బ కారుజైన
ల గలు
Me wi త్త నటరాజ మూ ర్చిసి దర్శించ
సోన్ .
ey pany శో
mi ము ue ల
Cae)
“ [ull blown in life, the
river of life, the air, the sun,
the sensibility to be in an
overHlow—that is how it
appears to us—the art of India”.
“ శీవిత _ మహాపహహాంలో
కాంటైలతో ఏలసీలి ,
C౧
అాగగమించిన శ కిసి అలవరించి-[పపుల్ల మెనది
ఛంతోయ శిల్పం”
జస్ఫించి,
'బెసలవ్యాపించి, జీవితాన్ని
అన్నాడు.
“నీకు శిల్పము నునుహు స్యుసియొక్క- ఉచ్చ
సిట్ భగవంతునిగా సంభాపించినది, - "కాస,
ఖ్
సంంందవథావనము దిసికి విపరీతముగా నడి
చినమిం
అది, భగవంతుసి మనుష్యుని యొక్క పరి
అటి జాలు కట సో రొ జ అవన అగ
పూర్ణత్వముగా ఛానించలేదు; కాని పరిపూర్ణ
ముణాని భగవంతుసిగ మనుష్యుని ఎంచినది.
ఆనా డన్ భగవంతుడసి తాత్ప
రము
శాతవాహనుల కాలమునకు ముందు ఉండే
శిల్పము ఎక్కు_వగ దొరక లేదు. చంద్రగుప్తుడు
నాజ్యం ఉనాటిశే ఆంధ్రులు అత్యున్నత
మయిన. స్థితిలో ఉన్నారని మెగస్తనీసు
(వాసినాడుగదా ! అప్పటిశే
ఆం(ధుల శిల్ప చమత్కృతి
విజృంభించి ఉండవలెను,
శాళతవావాన శిల ము
51 401
అజంతా సదియన్య గుహ; డాక్టర్ బర్జెన్ గారి చితము ననుసరించి.
లేనియెడల, హశాత్తుగా శాతవాహనుల శిల్పము
అంత స్వల్ప కాలములొ. వృద్ధిపాందియుండదు.
వాత్రవాహన శిల్పము నానాటి! విజృంభించి,
ఆంధ్రులు. బె "ద్ధమతము స్వీకరించే టప్పటికి,
మంచి ఉన్నత స్థతిలోనికి నచ్చినది,
కందరు - శాతవాహన చక్రవర్తులు గాంధార
చేశ ములో. రాజ్య మేర్పరచుకొన్న యవన
రాజుల శిల్చుల్ని కీసుకొసివచ్చి, వారిచేత శిల్పం
చెక్కించిన్నీ, వారి. పాదాల్యమోల ఆంధ్ర శిల్పు
లకు శితుణ కల్పించిన్ని, ఆంధ్ర విల్పమంతా
అల్లించారని వాదిస్తారు. ఈ వాదన పరిశీలనా
భక్షి లేసినాళ్లకు రుచించవచ్చునేమో !
గాంధార కిల్పాసికిన్ని ఆంధ్ర శిల్పాసికిన్ని
సంబంధము ఏమీ ఉన్నది * గాంధార శిల్పం
వృద్ధిపొందిన రోజుల్లోనే, సమకాలికంగా ఉత్తర
హరదూస్థానములో. (పఫుల్ల మెయున్న భారతీయ
శిల్ప" విన్యాసము గాంధార విన్యాసమునకు
సంపూర్ణముగా దూరమైయున్నంది. మూర్తి విన్నా
సములో అలంకార శిల్ప రచనలో, శిల
ఆంధీ సర్వస్వము
సమయ గాంభర్యతలో, గాంధార శిల్పము భార
శీయ శిల్పమును వమా(తము చేరలేదు.
గాంధార శిల్పమునకు వాలాకాలము
పూరషముననేఉన్న శిల్బమును "తెలియచేసే
ఒక నటియొక్క_ విగహము పాటలిపుత్రములో
(తవ్వినప్పుడు దొరికినది. దినిని గురించి
జాక్టరు స్పూనరీగారు : “పాట్నా నమ్యూజియ
ములోని ముఖ్య మైనసిథి”
శిల్పము పోలికలే అన్నిట గలిగినది
వాహన శిల్పము. గాంధార శిల్పము భార
తీయ శిల్పమునశేమా సహాయము చేయలేదు
గానీ భారతీయ శిల్చమునుండి గాంధార శిల్పము
ఎన్ని యో నిల్పరీతుల నలవరచుకొన్నది. దీసిసి
గురించే నివేదితాచేవి 1910 సం॥ లో “మాడరన్
రివ్యూలో బాలా వ్యాసముల రచించినది.
అందులో ఒక వాక్యమును మా(తము ఉదహా
రినాను.
“While Gandhara Art made no
contribution whatever to the Indian
Ideal of Buddha hood,it captured Buddha.
Magadha has produced symbols whose
dignity Gandhara was never able to
approach.”
“ గాంఛార శిల్పము బుద్ధత్వ ఆశ యమునకు
ఏమో సివేదించ లేకపోయినా, బుద్ధుసి మూ[తము
సంగహించినది, మగధ
జనించిన శిల్చ సమయాలను గాంధార శిల్ప
మెన్నటికిసి గాహ్యము చేసికొన లేక పోయినది.”
ఫలనాడులో దొరుకు పాలరాతివంటి ఒక
విధమైన తెల్లని రాతితో ఈ శిల్ప సంపద
మూర్తీ భవించినది. మూర్తివిన్యాస లాలిత్యము
జీవితాన్ని శిల్పరూపంగా సర్వర సపూరితమై
ఒస్పేటట్టు చేసే ఓజస్సు, సంయు క శిల్పాలను
అన్నారు, -ఈ
వాత
సంపదాయాలలో
గూచ్చే నేర్చు ఆంధ చశమందంతటను వర్షము
కురివీంచినారు,
అమరావతిలో అశోక చక్రన ర్త రి కాలంలో
నిర్మింపబడిన స్తూపం నానాటికీ వృద్దిపొంది,
వానిప్టిపు త్ర పులుమానవి శాతవాహానుసి కాలం
నాటికి ఉ తమనితికి వచ్చింది.
అల రు ~
ఛాతవావానుల "రంకు
భాగములుగా విభణంచవలను
పధమచరిత,
బౌద్దిల్ప చరిత్ర
దఉంటుందిు
[క్రీస్తుకు సూర వొ లం నాటీవి,
. Be PS ww, ae ఆ
ద్వితీయ యుగము, క్రస్తు వనమున రండన ఎ తొబ్జం
fo
వరకు విజృంభించినది. హాపకల్పనలో,
౯ వ్ర .
షొ ఇ fo వం rege Pe
శిల్ప విన్యాసంలో, ఈ ₹ంమకారాల. శిల్ప
విన్యాసమునకు తేడాలు కోస్పి స్పవి.
ఈ "మొదటియుగ ముందటి
వతి, జగ్గయ్య పేట, కారీ,
౧ (గి
స్త ట్స ము అమన
నాసిక "ముందట స) సట
hg
ములలో కనబడుతుంది. ఈ బఅముందలి
శిల్పంలో ఆభరణములు ఆక్టున 3 5 అడుంబర
ములేదు,
"రెండనయుగమైన డ్రస్తుతణ "త శ్రకయుల
నాటిస్థితి, మనకు 2 జగ్గయ్య టీ కాస్ © నాసిక,
గుంటుప పల్లీ “మొద BY చ Ey / లలో క్
పడుతుంది. ఈ స్బ్పంల్ో “ముద్ యుగంటోకు
థ్ధ క్రి యున్నది. అపుడప్పు "జే Wu సంకు సెక
మార్వుత ఏర్పడుతున్న ది. గహోలు
ఏకతల శిల్పము, ఆ తో బోత్తు తక్కు.
వతో చెక్క_డము. ఈ శిల్పము అజంతా (పథము
చితలేఖనమువలెనే
శిల్ప భంగులు,
రల ఉట పోలి
బుద్ష te
అధరాలు,
తలకటులు ఎన్నో హోలిక
లు 2
ఉంకుంది,
లున్నవి,
పిమ్మట కొంతకాలమునకు, శాతవాహాఖ
శిల్పం, అమరావతి నాసికలలో నువ్య క్రమై
402
యున్నది. ఈ యుగము, |క్రీన్తు యుగపు ద్వితీయ
శ తాబ్బమునాటిది. ఈ శిల్పములో నాగార్జునా
చార్యుల గోచరిస్తూ ఉంటుంది.
పందొమ్మిదవ శతాఇ్రాంతాన (త్రవ్వి తే దొరికినవి,
అమరావతి మహాచై త్యంలోసి విల్పం కొంచెం
ఇంచుపిం-చుగా ఈ కాలంనాటిది. ఈ శిల్పంలో
బుద్ధ దెవుసి జూతక గాథలన్ని నిల్సీంచినారు, ఈ
కాలపు నిల్పము, విన్యాసలాలిత్యము, విన్నా
ణము, గం ఖరశక్షి పూర్ణముగా విదజల్లింది.
మహాశ శ్రి
అయిదవ శతాబ్దమునాటి బరోబదూరు శిల్పము.
గ
ఏ వుతవివయిక ఛావమైనా సర్వ జీవిత
సంబంధ మైనదసి, ఆంధ్రులు తము వుల్పమందు
చూపీనారు. శాంతభూయిస్ట్వమన 'యోగఫావ
ముగాసి, చలనభూయిస్ట్రమెన సాధారణజీవిత
ళల్చుయి
మూ గ్రీభవింప జేసినారు.
బాహా నపకృత్వను
కరణ వాదులు
లోపమంచజాలని బాహ్యా
స్వరూప సౌందర్య మునే, ఆశయ. స్వరూపమైన
శిల్ప సత్యమునకు పరిచర్య వేయించినారు,
జంతువులను శిల్పించడములో నేమ మానవజీవిత
ములోని రసవత్తర ఘట్టములను శిల్సించడములో
నేమి ఆంధశిల్పులు తమ చాతుర్యాన్ని విరజిమ్మి
నారు. ఆనంద కుమారస్యామిగారు -ఈ సందర్భ
ములో “ The memory picture or rather
a synthetic image based on past experi-
ence is from first to last the essential
foundation of Indian Art; we cannot
recognise here any such innate striving
towards realism as that which becomes
apparent soon after the primitive
developments in Greek and Christian
Art. The Indian method is always one
of visualisation, unconscious in primi-
tive, systematised in the Nature art.
Indian art is always a language emp-
loying symbols valid only by tradition
and convention” అన్నారు.
“ స్ఫృతి చిత్రము, అనగా జీవితమును. పరిశీ
లించిన పూర్వజ్ఞానము ననుసరించి మూ రికల్పన
చేసుకొనుట, అనాదినుండియు. _ భారతీయ
శిల్చమునకు ముఖ్య స్యూతమైన పునాది.
ఛారతీయ శిల్పములో బాహ్య పకృత్యను
కరణానికి (ఫయత్నములేదు. అట్టి (పయత్నము
గక పాశ్చాత్య శై) స్తవ శిల్పములలో నున్నది.
ఛారత శిల్పము ఎప్పుడును సర్వానుభూతి
సంగ్రహ దృవ్వీస్వరూపము. ఈ దృష్ట (ప్రధ
మంలో ఉద్భవించి, సవాజంగా రానురాను
అత్యంత సమ(గమైన శా స్త్రస్టరూపము చాల్చి.
నది. భెరత నిల్పముయొక్క- ముఖ్య పరిభాష
ఛావముగాసి, ఆంధ్రులు అత్యంత నిపుణతతో నిల్బసమయమే 1)
403
ఆంధసర్వస్వము
. ఈ విషయము బేనికి చెప్పవలసీ వచ్చీనడంశే,.
పాళ్చాత్యులలో బాలామందిన్ని, ఆంగ్గమానస'
ప్ముతత్వము సంవాదించుకొన్న వునలో కొందరు
న్నూ ఆం[ధశాతవాహానశళిల్పము-Rgalistic-
అనగా బాహ్యు(పకృత్యనుక రణ భూయిస్ట్మ్యమె
ఉండేోదనిస్ని, నానాటికి ఆంధ్ర శిల్పులు ఇతర
భారత శిల్పులతోపాటు మతావేశములోపడి
శిల్పసత్యాన్ని కూల దోని, విల్పమును సమయ
భూయిస్ట్రము చేసినారనిన్నీ అంటూడంటారు,
ఛారత శిల్పసత్యము గోచరింప లేదని
మాత్రం మనవి చేస్తున్నాను. “భారత శిల్ప సత్య
మైన శిల్పసమయ్యపజ్ఞకు దూరమును,
అప శ్రుతియుగాని ఛాహ్య సౌందర్యమును ఆంధ
శల్పులు నమూ ర్రీభవింప. జేసినారు, అంతే.
ఆంధ దేశములో బౌద్గమతేము విజృంభింపసి
కాలములోగాని నిండిశ్రన్న కాలములోగాని,
మరల పొరాణికయుగము పునర్జన్మ పొందిన
కాలములోగాని, ఆంధ శిల్పులు. ఈ సంప
దాయమును ఎప్పుడున్నా మరచిపోలేదు.
వారికి
సాంచీస్తూపము, స్తూపముచుట్టూ ఉన్న
ద్యా్యరములు _ఆంధశిల్పులు . సిర్మించిన వె.
నాసికలోసి గసపహాలు, , అజంతాలోసి మొదటి
గుహలు, జెరంగాబాదులోని గుహలు. పూర్వ
శాతవాహనులు సిర్మించిన వె, ఆపిదినాలలో
వారు బుద్ధుని జీవితము ఏ ఛతరూపంగానో,
చృకరూపంగాన్నో .. _ పాదచిహ్న రూపంగానో
చిత్రించేవారు. తరువాత తరువాత బుద్ధుని మొక్క
మూర్తిని నిన్యాసముచేయ ప్రారంభించినారు.
స్తూపముచుట్టూ 'రాతికం చెలు, ద్వారములు
ముద్దులు, మూటకట్టునట్టు _సృృ్టంచినాకు, -ఈ
రాతికంచెలలోసి ఫలకములలోను, స్తంభముల.
లోను బౌద్ధగాథలు, సాధారణ మానవ జీవిత
సంబంధమైన దృశ్వములు, తిల్ప నృత్య మైన
(Decorative Art) అలంకార శిల్పము, గూ
బాలురు యతులు నాగములుు జుక్క-లున్న
గజములు, జానపద జీవిత దృశ్యములు, రాజ
సభలు, వనవిహారాలు మొదలగు అద్భుత
వల్చ్పనివయాలను అల్లివెశారు. ఇోయిన శిల్ప
ములువోగ్కా మిగిలిన ఆంధ్రశాతవాహన శిల్ప
ములు లండను, బెర్జిను, ముదరాసు,
బోస్టర్. “మొదలగు మూ్య్యూజియముల నలంకరించు
చున్న వి.
కలకత్తా,
ఆంధ్ర ఛాతనాపహాన సొ(మాజ్యము
మైనతరువాత, నాగార్జున కొండలో (ఈ
విజయపురము నాజభధాసిగా ఏలిన ఇహోకులు
పళ్ళను
ay న్న
సా[మాట్లులెనారు. నాగా
€0)
యా a న అట టు శ ౬)
ఇమ్వాకులు ర్లునకొండ అనగాన. ఆరు
ముదలగువారి చరిత్రలో మహాద్భుత పురు
శిల్పము షుడైన నాగార్జునుడు మన
కళ్ళఎదుట నూ ర్రీ భవిస్తాడు.
ఇతడు బుద్దుసి తర్వాత బుద్ధుసియంళ సె.
డు [పపంచమున వెలిగిన పరంజ్యోతి. ?
స్థాపించిన సంఘారామ మహావిద్యా పరిషత్తు
సర్వకళలను చేశ ములకు వెదజల్లినది. ఈతకు
నిర్మాణం చేయించిన శిల్పములు విచేశముల
లోను వన్నె కెక్కి-నవి. నేటి నాగార్జునకొండలో
ఇటీవల బయల్వెడలిన శిల్పము శాతవాహాన
శిల్పానికి అనుగు బిడ్డ, ఏరిశిల్పము విన్యానము
లో, లాలిత్యముతో, గంఫరతలో = ఇాతవాహాన
శిల్పానికి వన్నెలు తీర్చినది,
ఇతడు
అతికించిన తెల్లని పాలరాతిమోద చెక్కిన ఈ
404
వివత్తు
ఆటీ
అరకు
క ముల
రడలో
కాంస్య
నము
చుట
కు
వ "ఈ
త్యతుం
న ననన.
కోస్తూ ఉన్నదీ. సంఘుజీవితీములో అలంకార
శిల్పము, నాట్యశల్చ్పము దివ్య,పపం చ మై
ఛాసించినని.
ఇత్వ్యూకుల రాజ్యమైన వెనుక, వేంగిలోసి
సాలంకాయనులు, బృహ త్పాలాయనులు, కృపా
జిల్లాలోని విష్ణుకుండినులు ఒకరితర్యాత నొకరు
మసోరాజు లె నారు, సిరి కాలంనాటి శిల్పము
ఇంకా బయల్పడ లేదు. .
పల్లవులు ఆం[ధులన్న విషయము ఎవరూ
అనుమూాసించదగినదిగాదు. పలనాడు లేక
పల్ల వనాడుకు చెందినవారు. తమ రాజ్యమును
సిస్టరింపజేసుకొసి నెల్లూరు, శ్తాంచీపురముల
దాటి... శాతవాహానరాజ్యం
పల్లవ శిల్పము థీణించినప్పుడు - కాంచీపుర
ములో స్వతంతులై చక్ర
నర్ఫులెరి. 8. వె, నాలుగయిదు ఫ తాబ్బములలో నే
నీల్పాసికి (పేవు
మహాబలిపురంలో
ఫీరు అంధ శొతవాహాన
ప్యుతికయైన _ శిల్పాన్ని,
నమూ ర్లీ భవింప చేసినారు.
(తిలోచనపల్లవుడు (పధమ పల్లవ రాజు
అలో ఒకడు. పల్లవబొగ్ద, క్రీ శ. 100 సం॥న
సీరికి ఒక (ప్రధానస్థలముగా ఉన్నట్లు మహావంశే
ములో చెప్పబడియున్నది. ఏరి స్మామాజ్యము
ఓంగోలునుంచి కాంచీపురము వరకు కాంచీ
పురమునుండి పుదుక్కోట వరకూ విస్తరించి
యున్నది.
నాడు కాకుల కలకలము, తూర్పున
ఉషాకన్య చిరునవ్వుల కాంతులు (పసరిస్తున్న ది.
మందవములయాసిలాలుు సము[దఘోష, వెనుక
(కుక్క-నే పత్నీ తీర్ణపు కొండలు. * బలి యిక్కడ
పరిపాలించాడా ?. నిశాంభాసురుసి ఓడించిన
'శీల్చ్పమూ
ఆంధ విషు సారషభేాముడు బలి భ కిని సంపా
దించుకొన్నాడా !% సామంతుడె, స్వామిభ క్రీ
యున్నప్పటిక్కే ఏనాటికైనా తన స్మామాజ్యానికి
ముప్పుతీసుకొసాడసి దూరానఉన్న బలిద్వీపా
లకు తరిమేశాడా, ఆంధ వస్తువు? అసి జాహిం
చుకుంటూ చేను బలేశరమునకు 'వెళ్లటప్పటికి
భళ్లున తెల్ల వారింది. శిథిలాలయాలు, జీర్ణ న్గీల్ప
సంపద, పాడుపడిన గోపురాలు. సందర్శించి
శిల్ప సుందరి
నప్పుడు యొవ్వడో రాతసుడు తన కర్కశ
హస్తముతో జీవితాన్ని _ విండివేసినట్టుగా
వుంటుంది. దిసిలోసి చక్కని చేవాలయము-
సగము... సముదములో స్నానముచేస్తూ
తుణంలో మాయమై హోవ్రటకు సిద్ధంగా వుండి
నట్లు-జూచి ఒక నిట్టూర్పు విడిచి, ఆలాగే ఉండి
సోయాను!
ఆంధ శాతవాహాన స్మామాజ్యముయొక్క-
చిట్లచివరలో, | ఆం|ధశాత వాహనశల్చం త్న
405
ఆంధోనర్వసన్యము
తేజాన్ని బాలానరకు కోల్పోయింది. ఆలాంటి
సమయంలో మహాబలిపురములో
నూత్నశ కిని ఉద్దీపన మొనర్చి, ఆంధ శిల్పంలో
జక నూతనశకము పారంభింణారు. నుహో
బలిపుర శిల్పాన్ని గురించి ఆనందకుమారస్యామి
గారు ఇట్లు వ-చించారు.
పల బృవులు
“సంచలనశ ' కివంతమై, “స్వేవ్చాపూర్వక మైన
విన్యాసము కలిగియున్నది. వీరపురుషుని
సింహా మధ్యము, విశాల భుజస్క-ం౦భము, గ్ర
మూర్తుల ఘనకువాలతో ఈ శిల్పము లాలిత్య
భాయిస్టమై, విచిత్రమైన సున్నితాన్ని కలిగి
యున్నది.”
అంధ్ర శిల్పులు. నాశికగుహల సిర్మించిన
థ్ క్రితో మపహాబలిపుర (పాంతాల గుహలను
దొలిచినారు. ఆ గుహలలో శిల్పము సంక
ల్ప్సించినారు. ఒశేరాతిసి రథస్వరూపమైన
దేవాలయము కింద కొండ
(పక్కన శాతిపైన శిల్ప సంపడను వెదజల్లి నారు,
కోతులు, గొడుగు పట్టుకొని వెళ్ళు పుదోహి
హితుడు వృద్ధ తపస్వి మొదలైన వెన్నియో
నిల్సించినారు. రానురాను సమ్ముదతీరమున కన
పడిన గుడివంటి గుళ్ళను సిర్భించినారు. అవి
కట్టడపు గుళ్ళు !
చెక్కినారు.
దాం|దవర్శ ; మొదటి, రెండవ
కాలములలో మహాబలి
పురశిల్పము రూపము తాల్సినది,
"మొదటి. మ
నరసింహవర్శల
ఇపవ్రాతి.
రథములు, పూర్వకాలపు వై త్యాలు, వివరా
లలోనుంచి ఉద్భవించిన దేవాలయ స్వరూపాలు
విస్తుకుండినుల కాలంలోనే 'తూర్పుతిరంలో
నేటి గోదావరి,
లు”
విశాఖపట్నం,
"వేరు
గంజాం జిలా
౧౧
కళింగరాజ్యమని పొందినవి.
సాలర
ఆకలీంగ . చేశమును గాంగవంక జులు,
-కాయన విష్ణుకుండినులతో
గాంగ శిల్పము సమకశాలికు లై సావీం చి
య
నారు. శాతవాహానుల కాలం
లోనే ఖారవేలాది కళింగరాజులు (పసిద్ధి కెక్కిరి
గదా! ఈ కళింగదేశ లిల్పులే రానురాను
ముఖలింగం దగ్గరను, శాలిహుండాం దగ్గరను,
శామకీరములోను శిల్ప నిర్మాణము శావించిరి.
ఈ [పమ గాంగశిల్పము ఇప్పటి!న్ని శక్తి
సమనిగ్గతమై క సిపించుచున్న ది.
వాళుక్యులు ఘూ ఘూర్హర దేశాన్నుంచి నచ్చిన
క్ష్ముతియులమసి చెప్పుకొంటారు. వారు! పధమంలో
నాతాపీనగరంలో రాజ్యస్థాపనం చేసారు,
శాతవాహానులలో కొందరు
పడమటి తీరంలో వాలా
కాలము విజృంభించే యుం
డిరి ఈ ఆంధ శొతవా
హానుల. పశ్చిమ రాజ్యాలలో "అజంతా, ఎల్లోరా
మొదలైన (పదేశాలు ఇమిడి ఉండేవి. పూర్వ
ఆంధ 9 చాళుక్య
శిల్పము
కాలపు ఓజస్సు కోల్చోయిన్తా ఈ రాజ్యాల
లోని శిల్పులు ఏల్లోరా పర్వతములోని పెద్ద
గుహూలను సిర్భిం
బారు అజంతా.
ఏహాలను సిర్భిం
వారు. బలహీ
నులెన ఈ శాత
నో
డించి, ఉత్తరా
న్నుంచి వచ్చిన
జ్యము శం
నాహానుల
కీ శే, నూతలపాటి నర్సింహం,
శతశిల్సి.
406
చారు. పీరు వచ్చి, విజృంభించుచున్న తమ
నూత్న శకితో, వాతాపి నగర గుహల్లో శిల్ప
చే
లీ
సంపదను వెదజల్లి ంప వీనారు,
చిత్తూరుజిల్లా సోంపల్లిలో శ చెన్న శేశ్వర స్వామి ఆలయం
ఎదుటగల ఏకశిలా స్తంభం; ఎత్తు 60 అడుగులు; కొన్నివందల
సంవత్సరాల క్రిందట చెక్కబడినది.
-ఈ చాళుక్యుల ఉధృతము నానాటికి అధి
కమై దశీణాసికి హార్తుసిరాకుండాచేనది. ఏరు తవు
రాజ్యాన్ని ని స్పరించుకొని తూర్చుతీర రాజ్యాన్ని
నెన్ది, వేంగీపల్లన్రుల నా(క్రమించారు. (పశ్చిమ
చాళుక్యుల -వేంగిరాజ |పలతిసిధి కుజ్జవిష్థువర్గనుడు)
ఫీరు స్వతంత్రించి తూర్పు చాళుక్యు లె, సంపూ
రాం ధత్వములో స్నాతులై ఆంధ ' చాళుక్య
లైనారు, ఫీళు నానాటికీ. విజృంభించి పల్లవ
సంపూర్ణముగా ఆక్రమించుకొని, పల్లవ
రాజ ము
ల్ చేశారు, వోళులతో
రాజులను నాశనం
వియ్యాలంది, తవు చక్రవ ర్షినే (రాజరాజ కులో
త్తుంగచొళుసి అచట చక్రవర్తిగా చేసారు.
కులోత్తుంగ చోళచేనృసి మూలంగా చాళుక్య
చోళరాజ్యములు రెండున్ను ఏకమయిన స్తే -ఈ
రెండు రాజ్యములందలి నాగరికత, సంస్కృతి,
కళ కొంతవరకు ఏకమయినవి. కుంభకోణము,
చిదంబరము, తీరువన్నామ'లె మొదలగు స్థలము
అందలి. శీల్పములో ఆం(ధశ్ల్బ (పథావము
కనబడుతున్నది.
ఈ చాళుక్యులు (పధమంలో జై వన మతావ
లంబకుల్క తరువాత శ నమతదీకు వహీం
వారు, కాబట్టి ఆంధ్రటేళంలో "మొదట జైన
శ్ల్పం తీసుకొసి వచ్చినవారు క్ బసవేశ్వ
రుని శ కమెన వెనుక బాళుక్యులందరు బైన
మతావలంబదీకులు, అక్కడనుంచి. రాజ
హేందవరం, చాటీరామవముము,
చలం, భీమవరం, సామర్ష కోట ఇంకా
అనేక [గామాలలో పీరు శైవమతావేశులె
శిల్పం వెదజల్లినారు. సమ్ముదతీరాలలో అనేక
చిన్న గుళ్ళు చాళుక్యుల కాలములో "వెలసిన వే,
(పదేశంలోను నిల్వ
సంపద పిండు కట్ట లేదు. కాంత మపహాబలిపురము
లోనున్న న క్రియు కాంత లాలిత్యమును సమ్మిళి
తము జేసి. అప్పుడే ఉద్భవించిన అనేక శిల్ప
(గంథాల ననుసరించి- -చాళుక్ణి విల్పము వెలి
వింది ఈ నాటికిని. ఈ తూర్పుతిర జిల్లాలలోని
హీనస్థిలికి వెళ్ళిన బాళుక్థ సం[పదాయములోని
9
నిం హో
ఒక్క-- చాళుక్యుల
రండ్డ నీల్పులు మూర్తి కల్పనచేస్తున్నారు. రాజ
సౌందవరం మ్యూజియములోను, మార్కం
డయ్యు గుడిలోను, బిక్కవోలు, సింహో
చఆము గుళ్ళలోను, భీమవరపు భీమేశ్వరస్వామి,
407
, ఆంధ్రస ర్వస్వము
కోవలలోను, ఆంధ జాతీయ కళాతాలలోను,
బెజవాడ, మ[చాసు మూ్య్యూజియములలో ను, ఆంధ
చాళుక్య నిల్చు మురమొక ,- ఉచ్చస్థితిలో రూపము
పొందిన విగహాలు కనపడుతవి.
ముఖలింగం రాజధానిగా రాజ్యమేలిన తరు
వాత గాంగులు, బాళుక్యులతో పాటు తమ
నిల్చు చమత్కాతిసి జగన్నా
శెండవ కళింగ
థంలోను, కొనారకాలోను,
గాంగులు=వారి ముఖలింగంలోను పరమా
శిల్పము ద్భుతమైన స్వరూపాలతొ
(పత్యతంంచేసినారు. కానార
కాలో సూర్య డేవాలయము సిర్మించిన ఆంధ
శిల్పులు మహాబలిపురంలోని విల్పులకు సంపూ
ర్గంగా అతృప్పుతు లే | దేవాలయము అంతా ఒక
మహారథం [కీంద చితింపబడివున్నది. రథంలా శే
గ్యురాలు. జవము. తేజస్సు గలిగినటువంటి
మూర్తులు, కొనారక సూర్యరథ దేవాలయాన్ని
నిర్మించినది. _నరసింహగాంగుడు. భువనేశ్వర
ములో ఈ గాంగవంశమునారు నిర్మించిన దెవా
లయములు పరమలాలిత్యాస్ని చేకూర్చుచున్న వి,
బర్మాకు, బలిద్వీపానిక్రే జవద్వీపాసికీ,
కాంభోజబేశాసికీ అంధులు వలసవోయి
రాజ్యాలు వర్చరచినట్లు, చర్మితవల్ల స్పుటమౌా
తున్నది. జూవాలోని బరోబదూరులో కలిసిన
శిల్పము, అమరావతిలోని ఆంధ్ర శాత్రవాహాన
శిల్పాన్ని అన్ని విధాలా పోలివున్నది. (గ్రకా
_కుళాన్నుంచి, మోటూపట్లి నుంచి అంధుల
నావలు శత హంసలలా తేరణాప లత్తుకొని-
— ఆంధ శాతవాహనులనాటి
ఆంధ్ర వలసరాజ్య _ నుంచి-రోమక, పారశీక, అయి
_గుపాది దేశాలతోను; సువర్ణ,
"ముల శిల్బ(పతిభ
బలి జావా మొదలై న ద్వీపా
లకు వ ర్హకము శె వెశ్లివి. ఈతూర్చ్సుద్విపాలలో
వలసరాజ్యాలు వర్పరణారు. బరోబదూరులోని
జ్ఞాన బుద్ధుడు, (పజ్ఞాపరిమితా జెవి, అలంకార
నిల్పము సాంఘిక శిల్పము అన్ని 'ఛాన్యక టక
నగరంలోసి నాగార్జునకొండ ఫల్పాస్ని సోలి
నున్నవి. చివరకు బలివ్వీపము, జవద్వీపముల
లోని ఆవార వ్యవహారాదులు, నిల్పము, నృత్యము
చాళుక్యుల, కాకతీయుల కాలంనాకివి.
కాంబోడియా బేశంలో, ఆంధ్ర (బాహూ 2
అక్కడి రాజ్య నంశాసికి (పథానపురుసు జె నాడు.
ర
భో ఇ శాల గ Dat 9 rt ఫా!
ఆంధ శిల్పులున్నూ, వా రహుస్టి లేన ఆద
వాసులున్ను, ఆంగకరు వాటులో (పత్యత.మను
తూనున్న ఆజ సీల్పాస్ని శీవింపచేనొరు.
= పాలంపేట హానుమకొండలలోసి శిల్పము
రస్మపవాహం౦ంలో ముంచెత్తుతుంది.
నృత్యము, తాండవము, లాస్యముఉజదయసం భాధా
నృత్యము, సాయంసంథ్యా నృత్యము, నూడు
జగాల పథాలలో ఒక అడుగు అటు ఒక అడుగు
ఇటుగా సర్వక ళా జనకుడియిన పరమేశ్వరుడు
భెమ్యూవార-ఆకాశావార సర్వతాళములు,
సర్వకరణాంగ విశ్నేపణలు, అభినయ విలాసాలు,
చిడానందలయనులను అత్తే
పంభాలలోమూడి ంపగలిగిన
జానే
మాయా శిల్పాన్ని కల్తించ
గలారం శు, కాకతీయుల శిల్చళ కి వరింపలేము |
౧ 0 1
పాలంసేోటలోసి నృత్యమూర్తులు, సపగలులోను
శాన గొ
నృత్యమూర్తులు, ఉన్నత శిల్పాలు రాజపుత్ర
నాట్యము,
కాకతీయ శిల్పము
చిత్ర లఖనసూత్మూన్ని సంపూర్ణంగా మరపించే
ఖల all ల్ ; «Ce ,
సూత శిల్చము. విశరమంతా నృత్య గాంధర్వమై
సాషమాత్క-రిస్తుంది. నందులు, ఏనుగులు, హంసలు
408
మృుదంగవాద్యములు ఆ చుటుపట పత్యతు
టె ౧
ముల డన్న కాకతీయ నిల్ల చమతక్మలి
లాలిత్య భూయిష్ట మై క శికివృ త్రి
స్వహాపమై నున్నది... కాకతీయ దేవాలయ
స్వరాసాలు ఆశ ్సికై వృత్తి తినే పుణికి పుచ్చు
ప్, వృ త్రరూపమయిన అలంకార శిల్పము
ఖై లోని గర్భాలయ దాషరాలలో
అంచె
పడి ము లై నవి సంభాలున్నూ, చాళుక్య
కన శమువీత ము సంవాపించుకొన
ల! గ a స్ స:
గ
.
కాకతి చక్రవర్తుల శిల్చవైభవము కాకతిదే
మంత్తా పంటలు పండినది !
రసజ్ఞలగు మోరందరూ, హాంపిసి ఒక మాటు
సందర్శించవలసినదని వినయపూర్యకంగా వేడు
కొంటున్నాను, ఆ తుంగభ దా తీరాన మను
. చరితను, ఆము కృమాల్య
రాయలయుగ శిల్చ దను సంస్నృరింప దే నటట్ట-
విన్నాణము ఒరనుండి పెరికిన ఖడ్లపు తళ
తళల్సు శ[తురాజులు తను
ఆంధ్రసర్వస్వము
శిర టాలుతీసి రాయలసార్వుభొముసి పాదాల సమ
ర్పించునట్టి దృశ్యము, కళ్ల యదుట నాట్య
మాడింపచేసే సటట్టి ఉత్కృష్ట విల్పసంపద విరిగి
శకలాలె, కొన్ని యోజనాల స్థలమున పడివున్న
దంకేే యేరసజ్ఞని ఆత్త, హృదయము, "దేహము,
గడ్డకట్టి ఆ నల్లరాళ్ల తోపాటు రాయియై పడి
పోదు!
ఓ విజయనగర స్మామాజ్యమా ! ఏీత్తో పాటు
రాయల బెన్నత్యముయొక- ఆఖరి వెలుగు ఆరి _
పోయినది, ఉత్తమ వ్ల్పము భూగర్భమున ఒలికి
పోయినది. ఆం|ధ మహోేదారహృదయము
దివ్యమైన ఒక్క హారతి కర్పూరపు వెలుగు
"అలిగి, అత్యార్పణ చేనికాన్నది !
ఎల్లోరాను మరవించే గంభీరత్క ఒరంగల్లు
నీల్పాస్ని మరపించే లాలిత్యము, శాతవాహాన
కళావై భవాన్ని మరవించే కళాచవమత్క్యుతి,
రాయలశక వై శాల్యములో తాండవించి పోయి
నవి, మహాబలిపురములో ఉన్న ఏకశిలా
"దేవాలయ సృ విరూపాతశుసి రథమందు
వెలుగై, తళుశై వెలిగింది. హనుమకొండలో
ఉన్న సహ్మసమండపము హంపిలో ఎక్కువ
తేజస్సుతో పునర్ణ న మెత్రినది, ఆ స్తంభములు
గాన మొనరి సవట!
అదే ఆ కృష్ణ దేవుడు తులాభారము తూగి-
నట్టి తులా స్తంభ సిర్మాణము !
జల క్రీడలాడు స్నాన కవులాకరం ! అడే, సార్వ
భాముల మహాభవనము ! ఇక్కడ వనుగులశాల
రాళ్ళుపరచియుండి, నేటికిని చెక్కుచెదరదు.
విజయనగరరాజపిధిసి నడచి గణేశుని గుడి
పంపాపతిగుడి దర్శించితీరవలె, పాజూర రాముని
ఆ మహారాజులు
డిలో చక్రవర్తుల సింహాసన శిలావేదికొపె న
(పత్యతమయ్యే విల్ససంపదను ఎంత వర్గించినా
తీరదు. ఈ సందర్భములో ఆ శిల్పమునుగురించి
వానిన మేజర్ ఎన్,
మాటలు జ్ఞప్పిక వస్తున్నవి,
“ సధులు కట్టినశిల్ప సంపద... 4 ఇ. వస్తు.
విన్యాసరచనలో, ఆత్య విశ్వాసములో, న్ల్చ
సామర్థ్యముల్ విజయనగర శిల్పమునకు నోడెన
శిల్పము లేదసి మనము చెప్పవచ్చును. »
డబుల్యూ. వాక్ స్టాఫ్
"గీ కృష్ణరాయ సార్వభౌములు తేన సేనా
నాయకులైన తెలుగు నాయకులను రాజ్మపతి
సిధులుగా బాలాచోట్ల ఉంచినాడు. తంజూవూ
రిలో మధురలో, శేరళములో ఈ నాయకులు
రాజ్యభారాలు వహించి తమ పాలనలో ఉన్న
దేశాన్ని అభ్యుదయస్థితి తీసుకొనివచ్చి, పరి
పాలన చేసే
ఆ రోజుల్లోను, తర్వాత విజయనగర సామా
జ్యం విచ్చిన్నమై చక్రవర్తులు నామ మాతు లె
ఉన్న రోజుల్లోను ఈ
నాయక రాజుల నాయక రాజులే, నుహమ్మ
వీయులు శిధిల౦చేసీన
మధుర మినాతీ మధుర, తంజావూరు, [శ్రీరం
గోపురములు గంరా మేశ్వర 0, మొదలయిన
పుణ్యత్నేత్రాలలోని పమ్మిత
దేవాలయాలను పునరుద్ధరణ చేయడంలో చోళ,
పాండ్య శిల్పాలకు వన్నెగూర్ప ఆద్భుత శిల్పం,
అల్లించివేశారు. విమానాలు, మండపాలు,
గోపురాలు, విగహాోలు, తోరణాలు (కొత్తవి
అనేకం, వివిధమూ రి స్వరూపుడైన భగవంతు
సిక్ అర్పించారు,
శిల్పము-=
విజయనగర | సామాజ్యము విజృంభించక
“ముందు, కాకతీయ స్మామాజ్యము విచ్చిన్న మైన
41Q.
వెనుక అంధి దేశమంతా రెడ్డీ రాజ్యాలు వర్పడీ
నవి, కాళుక్య స్మామాజ్యము
విచ్చిన్న మైన వనుక ఆంధ
__ చెశమంతేటా ఏర్పడిన రెడ్డి
రాజ్యములు, చాళుక్య కాకతీయ సా మాజ్యాల
మధ్వ కాలంలో విజృంభించిన చిన్నచిన్న రాజ్య
ములు అస్నియు కాకతీయ నామాజ్య శిల్ప
విధానాన్న ననుసరించి అనేక శిల్పాలను 'దేనాల
యములలో (పతిష్టింప చేసినారు,
ఉఊప'సంహారము
ఆంధ జాతీయ చిత్రకళా సాపకుడు
(€
క్రీ శే. శ్రీ దొమెర్డ రామారావు.
ములలోని శిల్ప లాలిత్యముగా వలసి పుమ్మ
లముగా ఏిజృంఫంచినది.
ఆంధ) దెశములో న్ల్పము నానాటికీ శీణించి
పోయినది. ఈనాడు శిలాశిల్పముగానీ డారు
శిల్పముగాని లోహ శిల్చ్పముగానీ మచ్చున కైనా
కనిపించుట లేదు. చేబోలులో ఒక మహ
మ్మదియ శిల్సి ఉన్నాడు. అతడు ఆంధ శిల్పుల
వంశీకుడు. చేబోలులో ఒక మండపమున్నూ,
మండపము అడుగు ఫాగమున చుట్టూ ఎ రరాతి
మొద జంతు నీల్పములున్న్నూ విన్యాసం చేసి
నాడు. శిల్ప దీకువహించినవారిలో, అంధు)లలో
నారాయణరావుగారు మొదలగు ఒక రిద్దరు
మాతను ఉన్నారు. కాన్స్ ఈ శిల్పకళను పున
రుద్ధరించ వలసిన విధి ఆంధ మహాజనులవైన
తేదా 1 గ్
చిత్రలఖన ము
శిల్పము వ్ ఆంధ, దేశములో చిత్రలేఖన
ము మహోన్నతదశకు వెళ్లినదనే నిదర్శనములు
అచనేకములున్న వి. కవిత్వమునకు చిత లేఖనకు
సాదృశ్యము అధికముగానున్న ది. రామచరితము
రామాయణము చదివి తెలుసుకొన్న సప్లై చదువు
కొన్న వారికి చదువుకోని వారికి ఆహ్తాదం ఇచ్చే
టట్టు రామకథ మన బేవాలయ కుడ్యములమిాద
చితించేశారు. శిలతో, దారునుతో, లోహాంతో
నీల్చ విన్యాసం చెయ్యడం కష్టం $ గానీ ఫలకా
లె, కుడ్యాల మై చితరచన
చెయ్యడం అంత కష్టంగాదు.
పూర ఏంరాకుమారులు,రాకు
మా శైలు చిత్రరచన చేస్తూవున్నట్టు పురాణాలు
చ క్రలేఖనము
"కాకతీయుల శిల్పము మైసూరు రాజ్యము గాధలు స్పష్టంగా చెప్పుచున్నవి. వాత్వ్ప్యాయన
నందు ప్రవేశించి హో హాలి చేడు = సుదలయిన (పదేశ
411
కామీసూ[తాలలోను, విష్ణుధరొల్బత్తే తరములోను
అంధ సర్వస్వము
రంగులను గురించీ,
స్పష్టంగా వరించినారు.
లా £3
చిత్ర లేఖనకళను గురించీ,
కుంచెలను గురించీ
శిల్పము వలెనే చిత్రలేఖనము శాశ (తముకాదు.
కాబట్టి, ఈ నాడు ఆంధ చిత్రకళ చరిత
[వాయడం సుగమం కాదు, |
తక్కిన హిందూ దేశములోని చేవాలయము
లతో పాటు, అంధ) దేశములో చిత్రలేఖనము
వృద్దిపొందిన మాట సిజము. వాత్స్చా స్రయన
కావుసూ[తములలో చిత్ర లేఖనకు షడంగాలను
వాత్స్యాయనుడు. బోధించినాడు. ఆదిసూ|తక ర్త ర
నారాయణుడు, నిశ్వక ర్నకం చిత్ర సూత్రములను
ఉపదేశించెను. చూ]
కం] ఆ విశ్వకర్శ నిర్మిత
చేవ విమానుండు నిఖల దివ్యాభ రణ
శ్రీవిరచన పరితోవి.త .
"దేవుడు శిల్ప (పజాపతియునై నడా.
“రూపేధ [పమాణాని భావ లావణ్య యో
గజనమ్, సాదృశం వర్షికాభంగ మితి చిత్రం షడం
గకమ్॥ అని, చెప్పబడియున్నది. కొంచెము వివరిం
చిన, ఈ భావము యాూపముయొక్క_ బాలనూా రి,
కంమారమూ ర్తి, నరమూ ర్తి ' కూరమూా ర్తి
అసురమూ రి, "మొదలయిన తారతమ్యములను
తెలియజేసేదని (పమాణము_ఏమూా ర్తి కొలత
ఏంతో సిర్ణయించెదన్ ; ఛావము.__బహిరంతర
స్వరాపములుగలిగి నవరస (పపుష్టమై వ్యకి కోర
ణము "తెలియ చేవేదసీ ; లావణ్య యోజనము-___
వివధ విగహాలయొక్క. వర్హాలను' కర్క_శోలుగా
చి తించాలో, లలితంగా రంగులు పూయాలో ఏర
యించెదనీ ; 'సాదృశ వ్రిమనగా--సం (పదాయపారం
పర్యా మనకు సంక్రమించిన విధానాన్ని సొద్భ
శ్యంగా' తీసుకొని ఆ (ప్రకారం మూరి
చేయుటనీ; (ఉదాహరణగో
ఆ సాద్భ
ఇ్యాస్న్ని అనుసరించి ముఖం వాయాల్సీ సాదృశ్యం
శిల్ప సమయముసిన్ని ; వర్షికాభంగము అంచు
ఆకాశాసికి ఏవర్షమో, ఏమూ రికీ ఎట్టిరంగులు
ఇవాస్టలో నిర్ణయించెదసీ తెలుస్తుంది. చి తాల్లో
గూడా కవిత్వంలోలా” గర్భ చిత్రాలు, బంధ
సన్యాసం
ఇందువముఖి అన్న ప్పు డు చం దుడు,
చి తాలు అనేక రకాలున్నస్,
కీ. పూ. శెండవ శతాబ్లమందలి జోగిరామ
గుహులయందలి చిత్రములు ; అమరావతి, ఉండ
వర్తి, భట్లిపోలు, ఘంటసాల, జగ్గయ్య పెట, చిన
గంజాము ముదలెన (పదేశములలోని బౌద్ధ
స్తూపాలలోసి విల్పములు ; అజంతా, కార్తీ, ఎలి
సుంట, ఎల్లోరా గుహాలందలి చిత శిల్పములు;
మన చేవాలయ గోపుర ([పాకారములండలి
దశ్నీణ (దాస్డ చితములు ___ఇవస్నియు మున
చిత సంపదలోసి ముత్యాలరాసులు !
ఆంధ) శాతవావాన కాలంలో చిత్రలేఖ
నము హిమాలయపు గారీశంకరశృంగస్థానము
వరకు వెళ్లినది, ఆంధ నాత్ర
వాహానులు అంతరించేవరకు,
అజంతాగుహాలు
చృితించినది ఆంధు) లే ! అజం
తాలో పదియవ గుహాలో, (పాచీన అంధ) వాత
వాహనుల సథాశిల్సి ఆగుహాసిర్మించి, విల్పిం
చినట్లు శాసనమున్నది.
సాతవావాన
చిత్రలేఖనము సిరి ంచి,
నా గురువుగారును, రాజమం డిఆర్ల్లు కా లేజి
పూర్వపు ప్రిన్సిపొలు నగు
అజంతౌ చిత్రలేఖనము కూ ల్ల దోరగారు అజంతా
! హాన్ట్రేణాక ప్రశంస చిత్ర లేఖనముల సరించి (వా
నిన వాక్యములు జ్ఞాపకము
412
»
శకం వచ్చుచున్నవి. “The colour scheme at
once temperate, rich and bold, conveys
the notion of dewy freshness in a hot and
somber field.” * వరికాభంగము మితము,
' £9 ' a
శోళావంతమై, శ క్లీపూర్ల్ణమై, ఉవ్హభూమిక పైని
ల ర 3)
తుపూరార్లకోమలత్వానుభాతి సిచ్చుచున్నది”,
శీ) చామకూర సత్యనారాయణ,
సుప్రసిద్ధ చిత్రకారులు.
“The olden painting, therefore, at
Ajanta, represents no primitive beginning
but anart of some maturity, not the
first efforts of individuals groping మ
the darkness of inexperience but the
finished work of a school of artists
trained in a high art manifesting great
and ancient traditions.” —అనగా న
. ౪ అజంతాలోని తొలి చిత్రలేఖనము భౌర
తీయ విల్పముమయొక్క- (పాథమిక దశ కాదు;
ఆ శీల్పపు పరిణీతదశే, అది, అనుభవాంధకార
ములో |పాకులాడు వ్యక్తుల (పాథమిక [పయ
త్నము కాదు 5; మహోేత్క్మృషప్ట మెైనటువంటి
పురాతన సంప్రదాయసిద్దమైన ఉ త్రమక ళా
సిస్టాతులగు శిల్పుల పరిపూర్ణ శిల్చర చన,”
అసి అన్నారు పెర్చి _బొనుగారు.
బొంబాయిలో శిల్పాభార్యులుగా ఉండి
అజంతాశిల్పాలన్నిటికి (పతిరాపములు తీసి,
అజంతాను గురించి యుద్ద్రంథము రచించిన
(గీఫితి గారీలా అన్నారు,
“The artists, who painted there were
giants in execution.”
పల్ల వరాజైన "మొదటి మహాం[దవర స్ కాల
ములో చిత్రలేఖనము ఉచ్చస్థితికి వచ్చినది.
ఆ చిత్రలేఖన నాటిగుళ్ల సిండా యుండేది. కాల
గర్భమున జీర్ణమైన భాగములు
పల్లవ ఫోను లీతన్న వాసాల గుహల
చిత్రలేఖనం- లోను, పుదుక్కో-ట సంస్థాన
(కొ త్తరీతి ములోను, పల్లవ చిత్రలేఖన
కీర్తి చిహ్నాములుగా సిలిచిన
భాగములు చూడవచ్చును. న్తన్నవాసాల
లోని చిత లేఖనము, అజంతాచిత్ర లేఖన సంప్ర
దాయాన్ని పోలివుంటుంది. ఇవి జైన గుహలు,
ఈ చిత్రలేఖనము కొన్ని నూతనమైన లాలిత్యా
లను గూడా స్వీకరించుకొన్నది.
ఎల్లోరా శిల్పులు, అజంతా నిల్పు లకు చిత్ర
తేఖనంలో కొంచెమైనా తవోరు. ఇలానాల
'యను అంతె చితలేఖనంతో సిండివుం చేది. ఇది
_ వరదాశా వెల్ల క్రింద అణిగి
ఎల్లోరా... వున్న ఈ చిత్రలేఖనము,
చిత్రలేఖనము నైజాము (ప్రభుత్వపు పురా
క్ష తన శిల్ప శాఖాధ్యము డయిన
43
ఆంధ్భసర్వన్వము
జనాబ్ యాజ్డా గారి కృషివలన, (మిగిలిన
ఏకొాంచెమో) బయలు పడింది. ఆ చిత్ర కల్పనను
నై జాము: (పభుత్వమువారు - (గంథరూపముగా
(పకటించారు.
కాకతిచక్రవరుల. ' చిత్రలేఖనకళ. |క్రీడాశి
రామము మొదలేన గంథాలలో అభీవర్లితమై
లం యాః
నది గాని (పత్యవముగా లేదు. నశించిపోయి
నది. .
రాయల శకాలమునాటికి చిత లేఖనము విరి
విగా యుంజెనని [గ్రంథములు చెప్పుచున్నవి.
'లేపాథీ నగరమందలి దెవాలయ కుడ్యములమిోాద,
అజంతా చిత్రలేఖనా సంప్రదాయ జసితమైన
చిత లేఖనా పద్ధతి "కొంత
రాయల యుగ తక్కువ స్థితికి "వచ్చినను,
చిత్రలేఖనము సౌందర్య స్వ రూపమును
ఏమా|తమును గోల్వోకుండ
ఉన్నది. ఆ బొమ్మలు ఎక్కు..డను (పకటనగా
"లేదు, సుబ్బారానుగారిని ఆ
చితసంపుటి (పకటించ గోరుతున్నాను,
శ్రీకల్లూరి
ఇప్పుడు అనసిం[దనాథ్ సంపదాయము అను
సరించిన్నీ,. బొంబాయిలోసి సాల్శకొగారి సంప
దాయము అనుసరించిన్ని, ఆంధ దెశంలో
నవీన చిత్రకారులు చి[తాధిదేవతకు నతులొ
నర్చడాసికి సంసిద్ధులయ్యారు.
దామెర్ల రామారాన్ర చిత్ర
శేఖనలో నూత్న శ కారంభ
ము చేయ 'దీతవహించాదు గానీ మాయగా,
అకాల మృత్యువు: అతన్ని మాయం చేసింది,
ఢ మోదకుమార చటోపాధ్యాయుని కడ,
ఆంధ) ' జాతీయ క శాశాలలో ఒక
“యము: (వారంభ మైనది,
"ముగింపు "
సంపదా
ఆయన పాదాలికడ
కౌతా రామమోాహాన శాొ,న్రీ, ఆనంద మోహాన
శాన, గుల్జం మల్లయ్య, తెజోమూర్తుల "కేశవ
రావు, నేనూో దీఠు వహించాము. నాశిష్యులు
కొందరు సెలవ్రుపుచ్చుకొని, _ఆయాస్థలాల్లో
చి|త లేఖనం వెదజల్లుతున్నారు. మ్మచదాసు
పభుత్య కళాశాలలో ఎన్, వి. ఎస్, రామా
రావు, సుబ్బారావు, నారాయణరావు, దుర్గా
రాను గోఖలే మొదలైన యువకులు, అన్న
వూర్తాబెవి, లమ్మ్ దేఏమొదలగు యునతులు చెపి
(పనాదరాయునిక డ విద్య నారంభించి,
చెంది
వృద్ది
వరు పు తీ వ పలు సంవాదించుకొంటు
న్నారు. దామెర్ల రామారాయని శిష్యుడును,
స్నేహితుడును అయిన వరదా వెంకటరత్నం
గారును, రామారాయసి సహోదరి శీవుతి బుచ్చి
కృష్ణవ్థగారును, రామారాయని సం|పడదాయము
వృద్ద్ధిపాందిన్తున్నారు. సెనుగొండలో సి, ఎన్, వెం
క టావ్రుగారున్ను, భీమవరంలో అంకాల సుబ్బా
రావుగారున్ను, ఏలూరులో మొక్క _పాటి క్ష
మూర్తి పిలకా నరనింహామూా ర్చి,
గార్హున్ను కళాదేవిని పూజిస్తున్నారు. శాంతి
సికితనమువెళ్లి , నందలాలు కడ మోకరించి కళ
నభ్యసంచి, శ్రీముతులు కృష్ణాబాయి, కమలా
బాయి సరోజిని “ము॥వారు చిత లేఖనంలో
ప్రఖ్యాతి వబాంచియున్నారు.
రీ శా దేవి
గృహనిర్మాణము
ఆంధ్భ రెళశంలో గృవాసిర్మాణము. పూర్వము
ఏయ్ పంభాలు అనుసరించిందో విస్పష్టంగా
చిత్రించడానికి ఆధారములు బహుళంగా లవు.
కేక చిత్రలేఖన 'కళోపాసకులలో డీ అడవి బాపిరాజు
గారు తామిందు తెలియ జేనుకొన్న దానికంతు ఎక్కువ
ఉన్నరఠరేమయిిన స్థానమును అలంకరింప నగ లని ఆంధ
లోకము గు క్తిస్తున్న ది సంపాదకుడు.
414
(పతి యుగంలోను ఆలయ నిర్మాణము, స్తంభ
నిర్మాణము ఏమ్ విధాలుగా మార్పు చెందుతూ
వచ్చినదో ఆ పరిణామాన్ని దర్శించడానికి మిగి
భినవి-__కొన్ని ఆలయములు, వాటిలోని స్తంభ
సిర్యాణమె ! .
మన పూర్వుల దివహ
పాదములు పురాణ, బాహణ, ఐతిహసిక గాథ
లలో వర్షింపబడి వున్నవి. రానూయణములోసి
రావణాసురుని అంతఃపుర వర్ష
ననుబట్టి ఊహించినచో, ఆ
నాటి. - ప్రాసాదాలకు నేటి
ర్య నములు, రాజ్మపా
మన ఆలయ
నిర్మాణ విభానములు-
వూర్వపు దివ్య _ మన భవనసిర్యాణము. సరి
.... హర్మ్య్యములు, వోలదసి చె ప్పవచ్చును,
ం . మో హాంజొదారో,వా హరప్పా,
/ టా లను
సింధునది. (పాంతములో బయల్పడిన ప
పరిలిస్తే మన. భారత దేశములోని నిర్మాణము,
వైభవము నునకు గోచరిస్తుంది !..*._
ఇ న
-
న స ల!
' — చేమకూర సత్యనారాయణ
.. శ్లాత్రవాహనులు వారి యాజమాన్యం (క్రింద,
పూర్వం రండవ
మున సి సిర్మాణము చేసిరి, కాశైగుహల తర్వాత,
నాసిక గుహలు, క్ చైరిగుహ హాలు,
కాశగుహా లను శీస్తు పూ శతాబ్ద
బాజ్ గుహాలుు,
| | కరంగాబాద్, అజంతా
గుహలు _ గుహాలు సిరా ణము కాబడి
విహారములు నవి. ఈగుహలలో చై త్యము
వై త్యములు, లనీ, విహారములని రాండురక
ములు. చైత్య్భములు "దేవాల
యముల వంటివి ; విహారములు బౌద్ద తపణకులు
సివసించే గుహలు, చెత్వము న్రిఖర సంయుతే
మైన అర్థానుస్వారంలాగు వుంటుంది. లోప
లకు వెళ గానే గజపుషాకారాంతర్భాగం కసిప్
స్తుంది, ముఖ దాగరాస్కి ఎదురుగాను, గుహా అవ
తల చివరను బు
చేయబడి వుంటుంది.
దధర్శచిహ్నమైన స్తు సూపశల్చ్పము
(కమపి ఈ రచనా విధా
నం అంతటా అల్లుకుపోయింది a
45
ఆంధిసర్వస్వము
ఈ వై త్యగుహలే, ఇటికలతో రాళ్ళతో
నిర్మించిన చె త్యాలుగా వూరినవి, అమరావతి,
నాగార్జున కొండ, ఛట్టివోలు, జగ్గయ్య పెట
మొదలె న (పదేశాలలోసి చైత్యములలో
పూజా స్వరాపమైన స్తూపమున్నూ, రానురాను
బుద్ధ విగహములున్నూ గలిగి పూజనియము
తనవి. దానితో వ్యగహపూజ వర్పడినది. (పధ
మాన్ని సిర రంచిన ఈ వై త్యబాద్ధదెవాల
యాస్నిి, తరాగత వచ్చిన _్రాహణ మనముతానలం
బులు ఆ మిగహాోన్ని సీని వేసీగాసి, ఆ విగహాలేే
వెప్షవ, నైవ, స్వరూపాలిచ్చిగాసి, స్త సూపాలకు
లింగ స్వరాపాలిచ్చిగాని ఫటల హిందూచేవా
లయములుగా మార్పినారు.
ముకటి చజెర్లలో నున్నది.
అటి దేవాలయ
ల. |
విహారములు పెద్దవి, అవి మూడు నాలుగు వం
దల మంది జనులుపట్ట సభామందిరములు. ఇవి
సింహచ్యారములుకలిగి, కుడ్యోపరాభాగములు
లతావితానచితసంయుతాల నున్నవి. , వివో
రములముందు మొగసాలయున్ను, లోపలి సింహ
ద్వారమున శిదురుగా గర్భ
విహారములు- గుహయున్నూనవుండును. ఆది
నిర్మాణము లోోగర్భగుహాలో బుద్గమూర్తి
చిహ్న ములుగాసిరానురాను
గా, x CNR) అ
నిగములనుగాసిపతిప్టీం చేవారు. సభకుచుట్టున్ను
సన్యాసులు. సివసించడాసికి గదులు చెక్కి
వున్నారు, 'వెలుగువచ్చు ఆభథారమేమోా లేకుండి,
చీకటి కోణములై యున్నవి. ఒక చెడ శయనిం
చడానికి నిలాచేదికలు చెక్క-బడినవి,
ఈ విహార. స్వరూ పాలలో హిందువులు,
(పథమ జేవాలయములను రాతిలో చెక్కినారు,
పొంధూ వివారములలో బౌద్ధ విహారములిలో
416
వలె భికుకులుండు'
గదులు లేవు. బౌద్ధ
మతమువల్ల ఆంధ)
"దేశములో మొదట
ఉద్భవించిన కట్టడ
ము స్తూపము. అక్
కుడు కళింగబదెశము
లోను,
హన ముఖ్యపట్న
ఛాన్వక టక
ములోను, భట్లిపోలులోను స్తూ సూపముల సిర్భిం
చెను. _ జగయ్యై మతు స్తూపమున్నూ, గుంట
పల్లి స్తూపమున్నూ (1. పూ. రెండవ శతాబ్దము
నాటివి,
శాతవా
(శ్రీమతి దిగుమర్తి బుచ్చికృష్ణమ్మ,
(ప్రక్యాత చితకారిణ్,
మైన
అప్పుజే తెలినాహానది గట్టున రామ
తీర్ణములోను చిన్న చిన్న స్తూపముల నిర్మిం
చి. ఇవి రానురాను పెద్దవి చేయబడి, ఛ్మత
శిఖరాలు గలిగి, వివిధ నిల్బములచే అలంకరింప
బడ్కి పూర్వ సౌందర్యమును ప్రతిబింబింప చేయు
చున్నవి, ఉత్తరహిందూస్థానంలా సి _ సాంచీ
మొదలె న (శు దేశ ములలో స్తూకము లున్నవి.
మన ఫఘంటసాల్క గుడివాడలలో ఉన్న స్తూప
ములు రెండవ శ తాబ్బము నాటివే !
అమశావత్కి _ నాగార్జునకొండ, గుమ్మిడి
మరు _స్తూపళిల్పాలు, ఆయా[పదెశాలలో
(పశకాశించిన స్తూప స్వరూపాలలో శిల్పము
చేయబడి యున్నవి, స్తూపము కోడి గుడ్డు
అడుగు భాగము కొట్టి వెసి బోర్హిం-చి నట్లుండును.
ఇవన్నీ పల్నాటి తెల్లపాలరాయితో కట్టిరి.
స్తూపానికీ నాలుగు (పక్కలా నాలుగు అరుగు
వైశ్య
శిల్పాలను సమ్మిళితం చేసి, ఆద్భవింప చేసినారు,
లున్నవి, ఆనాటి" శిల్పులు . గువో,
ఆంధ చిత్రకారులు
ఎడమనుంచి (శ్రీ పిలకా నరసింహమూర్తి,
3 కొత్తపల్లి స్నుబహ్మాణ్యం,
,. ముడింది నర్పింహాచార్యులు,
,, మొక్కపాటి కృష్ణమూర్తి.
స్తూ పాలన్నిటి చుట్టూ, ముఖ్యంగా ఆంధ
అజా oy on వ ర్త"
స్తూపాలస్నిటి చుట్టూ, మొదట క[రతో సర్చించి
న క్ స్ప తరువాత న ల్ల
స్తూపాలన్నిటి చుట్టు రాతితో సిర్మించినట్టిన్ని ; ఆ
కర్త పాలరాతితో తరునాత తరువాత పొల
చేసిన. రాతితో నిర్శించి నట్టిన్నీ కం
కంచెలు చెలు కొట్టు చుం జెడి వారు.
పొడుగునా నిలువుదూలాలు,
మూడు అడ్డదూలాలతో ఈ, కంచెలు నిర్మించి
నారు, ఈ తెల్ల రాతి కంచెలుమోాద అద్భుత
మైన శిల్పము, పతిభాపూరితమై ఉండేది!
సాంచీలోని మహాస్తూపంచుట్టున్నూ నాలుగు
పాణిద్వ్యారాలున్నని, . ఈ నాలుగు శిల్పదాషరా
లున్ను (పపంబాద్భుతమైన శీల్చ సౌందర్యాన్ని
పుణికి పుచ్చుకొన్నవి. ఈ ద్వారముల . ఏండా
మహావిన్యాసమైన విల్చకల్పన నున్నది. (పథ
మంలో స్తంభములన్నీ డారు
జయ స్తంభాలు. సహగమన
స్థంభాలు, శాసన స్తంభాలు, దివ
-మొ!॥నవి భారతదేశమంతటా సి
కావ్యాది [గ్రంథాలు చెప్పుతున్నవి. అయినా
నేటి వరకు నిలిచినున్నవి మన బేశములో అశోక
సంభాలే! (ఏధమంలో అశోకచకవ ర్తి, శిల
సంభాలేకాకుండా లోహా స్తంభాలు గూడా
చెక్కి_ంచినాడు. ఒక లోవాతు. ్టి సంభమును
పాశ్చాత్తులు బర్నింగ్ హోమ్కు తీనుకొచి పోయి,
అచ్చటి వారి మూూజియములో చెట్టుకొసినారు,
ఇప్పుడు ఢిల్లీలో ఒక అకోకుని స్తంభము,
కుతుబ్ మానారులోనున్నది. మన అంధ) చో
ములోని స్తూపాలు చుట్టున్ను ఆయకస్తంభాలు,
ధర్మ చక్ర స్తంభాలు మొదలై సివి గలవు,
౨డీ! న అ
J
క్రీ శ. శ వ శతాబ్దిలోనే శాతవాహన
శిల్పమునుంచి ఉద్భవించిన పల్లన శిల్పము
కాంచి, మహాబలిపురములలోను, నెల్లూరి జిల్లా
"తెరవకోనలోను ఆలయశిల్పమై పరథవిల్లినది.
మహాబలిపురంలో ఉన్న రథస్వరూపాలు కొన్ని
వైత్యములలాగు కొన్ని విహారాకృతి కలిగి
యున్నవి, పశ్చిమ ఇూళుక్యులు కట్టించిన చాదా
మినగరమును, అజంతా, కార నాసిక మొద
"లన గుహాలనుజూచ్చి, హాందవ సంపదాయంతో
సర్నించారు. పల్ల వాలయ శిల్చసిర్నాణము,
కూళుకన్ట ఆలయ సిర్యాణము గమసించి రాష్ట్ర
కరాటులు ఎల్లోరాలో పరమాద్భుత మైన గుహా
లను సిరి శంబారు. ఈ ఎల్లోరా గువాలోసి ఆలయ
ములు, స్తంభాలు, యాతిక మందిరములు ముద
53 417
ఆంధ్రసర్వస నము
మండపము, కళ్యా ణమండపము మొద్దలెన సిర్మా
ణములతో - విశ్వకర్మ దెవుసి సిర్మాణములాగు,
వికసించినవి. పాలం పేటలోసి బార్హ్యట్ గుహలు
ఉన్నత క శాసంపద గలిగినవి,
కాకతీయుల వెనుక, రాయలయుగ శిల్పులు
కాకతీయ ధిల్సాసికి వన్నెలు దిద్దె ఆలయ సిరా
శాస్ని హంపీ, తాడిపర్షి, పెనుగొండ, చేసాత్నీ,
స్తూ పాలదగ్గర నున్న ట్టి స్పంభసిర్మాణములోను
పల్లవులు, వాళుక్యులు, కాకతీయులు, రాష్ట్రకూ
టులుు గాంగులు, “తెలుగు చోళులు విజయ
నగరం శిల్పులు-ఒకరికన్నా ఒకరు అందమైన
శిల్బములను వెలయింవారు. ఏక స్తంభ స్వరూ
పాలు కాకతీయులలోను, వివిధ స్తంభగర్శ్భిత ఏక
సంభములు విజయనగరశ్ల్పుల పసితనంలోను,
రూపుగొన్నవి. విజయనగరంలోని సప్తస్వర స్తం
ఛాలు జగతులోసి రసజ్జు లందరకున్ను అద్భుత
ఆం లా .
|.
సింహాచలం మొదలగు అనేకచోట్ల
ేయించినారు, రాయల సావుంతపాలకు
తన నాయకులు మధుర, తంజనగరములలో
కట్టించిన ఆలయములు, తిరుమలనాయకుడు
చేయించిన మధురవిమానం, రాజమందిరములు,
దాగ్టరముణు అద్భుతము కాలుపుతూఉంటవి.
ఈయన రాజమందిరము, ఒక్క మేకుగాసి కజ్రగాని
ఉపయోగించసి మహాభవనము. స్తంభాలు చిన్న
చిన్న గోపురాలంత ఉన్నవి. అంధ) గాంగ
వీల్పులు ముఖలింగం, కోణార్క, భువనేశ రం,
జగన్నాథపురం [పజెశములలో, వాళుక్యాది
ఆలయనసిర్మాణాసికి సరిపోని వేరొకశిల్ప స్వరూ
పమైన ఆలయ సిర్భ్మాణం సిర్భించినారు,
అజంతా బద్ధ గుపహూలలోను, అమరావతీ
లెనవన్నిటిని ఒక్కరాయైన పైనుండి తీసుకొసి
రాకుండా సిర్భింప జేసిరి, బెజవాడ, రాజ
రాజమండి కళాశాల ('ప్రిన్సిపాలుగానుండిన కూల్లేగారు రచించిన చిత్రము.
రసాస్ని నివేదిస్తున్నవి! హంపిలోసి పద (పాసా మే
ఆం శే
దము, ఏనుగులశాల, మహాసభా వేదిక, నాసి
సోవాదిసిరాణములు చమాందవరాజుాల రసజతను
దా క
వాటుచున్నవి. విజయనగర విజయ ద్వారాలు,
గోపురదాష్టరాలు ఇప్పటికీ విచితమైయున్న ప్ !
మ హం[దవరములలో చాళుక్యులు నిర్మించిన
సుందరమైన "దేవాలయములు వెలనినవి.
చాళుక్యుల తరువాత కాకతీయ ఆలయ
సిర్మాణము ఇంకాపుష్టిస చేకూర్చుకొస, మూల
నిరాట్టున్న విమానములు, అర్థమండపము,; ముఖ
418
దేవాలయముల ముందర ముఖ్య, విమానం
కన్నా గోపురాలను (పధమంలో ని ర్మించినది
కుళోత్తుంగ-చోళుడు. దీస్ని అనుసరించి నాయక
రాజులున్నూ దవ్న్ణమున గోపుర సిర్గాణం చేయిం
ఏరి. చిదంబర గోపురం
గోపురములు కుళోత్తుంగుడే సిర్షింపజేసి
నాడట! వాలకొెల్లు, మం
గళ గిరి తిరుపతి, నెల్లూరులలోసి ఆలయములు
బర్త్, ఆశ్చర్యము గొలుపుతూజఉంటవి. గాంగ
న్ల్పులు సిర్కించిన విమానములు అంబరచుంబి
తెల యున్నవి. తరువాత మన దేశమున వర్ణిల్లీ
చిత్రలేఖనము
నది మహామదీయ పరాణము,
ఆ శై
గోలుకొండ, బీదరు, అహమ్మద్ నగరము,
మపాదరాబాదు, ఓరుగల్లు, చెన్ననగరములలో
బహమనీ రాజులయొక్క_య్ము నెజామ్ము కరా
టక నవాబుల యొక్క_యు మనీదుల, మూనారుల
సౌందర్యం లోచననోచర మవుతుంది.
ఆంధు9)లు వలసపోయిన బర్హా జావా,
బోర్నియో మొదలైన (పదేశములలోగూడా
ఆంధ్యక ళా నై పుణ్యం ఆ పరిసరముల కనువైన
స్వరూపం దాల్స్పీ-(పతిభావంతంగా భాసిన్సన్న ది!
చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్టి. బొడమిన వెలువ తోంబుట్టు మాకో
'రహియిట జృత్రగాత్రేముల రాల్లరగించు విమలగాంధర్వంబు విద్యమాకు
(A)
ననవిల్లు శ్యాస్త్రంపు మినుకులావ ర్తించు పనివెన్న తోడం 'బెట్టినది మాకు
పాయమేధ రాజనూయము లన చేర్పడ 'సవనతేంత్రేంబు లుంకువలు మాకో
గనకనగసీమం గ్గల్బవృత్నములనీడం బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మారు
బద్మసంభవ _వైళంఠభర్షసభలు సాముగరడీలు మాకు గోతామశేంద్ర.
_--అల సాని పెద్దన.
౧. ఇ
419
సంగీతము, నాట్యము ఉవకళలు,
విషయ సం(గహాము :__ వేదమందు సంగీత
(ప్రసక్తి! (ప్రాచీన తమిళ (గంథములందున్ను, భరతనాట్య శాస్త్ర
మందున్ను సంగీతమును గురించి చెప్పిన విషయములు ; శౌర్హ
' దేవుని సంగీత రత్నాకరము ; . కర్ణాట సంప్రదాయము శాత
వాహన కర్ణాట సంపదాయమే ; 1650 నాటి రామయామాత్యుడు
ముఖ్యాచార్యుడు ; అహోబల పండితుడు, 24 (శ్రుతులు, 12
స్వరములతోనే మేళకర్తరాగముల నిర్మాణము ; సోమనార్యుడు,
రాజమహేందనివాసి 1609 రాగవిబోధరచించినవాడు, జనక
జన్యరాగములు నిర్ణయించినవాడు ; అంధుడైన దీక్షితుని
వంశము దక్షణ దేశములో పేరు పొందినది ; వేంకటమఖి 72
'మేళకర్తల నిర్మాత, క్షేతయ, త్యాగరాజు, రామదాసు, తాళ్ల
పాకవారు; ఈ నాటి సంగీత విద్యాంసులలో (ప్రఖ్యాతి పొందిన
ఆంధు9లు---=.
నాట్వము “భారతీయ నాట్య కళాభివృద్ధికి అంధులు
మొదటి నుండిన్ని తోడుపడినవారు ; నందికేళ్వరుని అభినయ
దర్పణము తెలుగువారిది. దక్షణ దేశమందు భరతనాట్యకోవిద
అయిన 'దేవదాసీలందరును ఆంధుిలే ఏ నాట్య లక్షేణము---.
ఉపకళలు
"ములు ; యక్షగానాలు, తెలుగు నాటకాలు (పారంభము ఫి నటి
నాటక కళాభివృద్ధి ; ఆలంకారి-వస్తు నిర్మాణము.
_తోలుబొమ్మల నాటకములు ; నాటక
విప్పి కరా పభ *__నవీనఠళ, అన్ని కళలయొక్కు సం
(గ్రహమైన కళావిశేషము ;
చితకళాదర్శకుని (ప్రాధాన్యము ;
కథా పాముఖ్యము ; చిత్రగాహకత్వము ; శబ్ద
(గాహకత్వము ; కథలను గురించిన విషయములు ; పౌరాణీక,
చార్మితక, సాంఘిక చిత్రములు : తక్కిన భాగస్వాములు, వారి
కళాదక్షత ; నేటి ఆంధ) సినీమా కళోపాసకులలో విఖ్యాతి
పొందినవారు.
ఇందు భాగస్వాములయిన కళాదళథ్లు
ము;
తారలు ;
భారతీయ నాగరికతా ప్రారంభస్థితినుంచిన్నీ అన్ని
కళలు వృద్ధిపొందుచున్నవని మనము ఇదివరకే గమనించి
చేదములందు సంగీతమునుగురించిన్నీ , సంగీత
సామ
యున్నాము,
వాద్య విశేషములను గోరించిన్నీ న్ఫూక్షములున్న వి,
సీనీమా నటులు;
వేదకాలముచాటికి
బుగ్వేదములో దుందుఫ్సి, ఆడంబరము, భూమి దుందుఖి,
వనస్పత్కి అవూలు మొదలైన మద్దాల విశేహెలున్ను కాండ
సంగీతేము. వూ క్రిగా వృద్ధిపొందినది.
వీణ కర్క_రి, బొకుర మొదలై న ముఖవాద్యములున్నూ
చెప్పియున్నారు. యజున్వేదకాలములో 'సంగీతశా్ర్రము
వృద్దిపొంది సామగానము చేయు. విధానము, రాగములు
(శుతుల్కు తాళములు మొదలైనవి చర్శ్చించబడనవి, బౌద్ధ
పిటకములలోన్కు జూతక కథలలోను, పురాణములలోను,
గాధలలోను సంగీతము నుగురించి 'సంపూర్షముగా (పస్తావింప
బడినది, డీ ఫూ, ౬00 'సంవత్సరములో రచింపబడిన బుక్
(పాతిశాఖ్య అౌే (గంథమునందు' స ప్పసురముల్కు మందర
మధ్యము తార స్టాయి "ఛేదములున్ను చర్చించబడినవి,
రామాయణములో జతులు రాగములు వీణాది వాద్య
వి శేషములు-'భేర్కి దుందుభి మొదలై నవీ మహాభారతములో
స్ప్పస్వరములు గాంధార (గ్రామము వర్మింపబడియున్న వి,
ఫరిపాదల్ అనే తమిళ (గ్రంథంలో కొన్ని 'స్వరాలను
“యాల” అనే వాద్య విశేషాన్ని గురించిన్నీ
వీణా యాల్,
అందులో సంగీతశాస్త్ర
గరించిన్నీ
చెప్పబడియున్నది, శిలప్పదికారంలో
వేణు మృదంగము చెప్పబడినది.
మును గురించి ఇవ్తూ సప్పన్వరములు రాగములు ఆ స్వర
ములకు "పేర్లు చెప్పబడియున్న వి, అనే జైన
(గ్రంథంలో సూర్య తమిళసంగతాన్ని గురించి చర్చించబడి
నున్నది,
ఫూర్వము మన భరతఖండమున అభివృద్ధిచెందిన కళలలో
సంగీత్ మొకటన్న విషయము మళ్ళీ చెప్పనక్కర 'లేదుగడా!
దివాకరం
సము[ద్రగుప్తు ని నాలకొముు వ్ఇ వెక్కబడవున్నది.
ఆంధ్ర దేశములో పురాతన (గ్రంథాలైన హాలస _ప్పశత్కి
బృహత్కథ "మొదలై నవానిలో సంగీతము వాద్య విశేహ
ఆంధ
శిల్బులు రచించిన అజంతా చి తలేఖచాలలోన్సు అనురావతి
ములు మొదలై నవానినిగురించి . వర్షింపబడియున్న ది.
420
'సాగార్థునకొండ్య గోలి మొదలై న స్తూపశీల్పొలలోను ఫ్య
కిన్నెర, వేణు మృదంగము మొదలై నవి రచింపబడివున్న వి,
(క్రీస్తు శకారంభ'కాలమునాటికి ఈపెని చెప్పిన ఉదావా
రణలవల, సేతుహిమాచల పర్యంతము వూర్వ. పశ్చిమ
య
'సము(ద్రతీరాలవరకున్ను ఈ కళ్ళ కొంచెము తడాలః
శాస్త్ర స్వరూపాలను “శ్ర ననీ ఇక Pa గా
పొంది విబ్బంశ్యేంచివు
గితి యరవచాతిని పాటకులనుగా డిది వరిలినొ” నాదబహ్మ
అ ఢథాగొ
మహోత్క్పష్ట (గ్రంథాన్ని రచించినాడు, ఈయన ఆనాడు
భారత చేశమున వికసించిన సంగీత 'విధానాల స్థితి గమనించి,
పరిశోధించి తన (గ్రంథమును (వాసినాడు, ఆ రోజులలో
సర్వ దకీణశాపథానికి మహారాజాధిరా జై, తన దివ్వఛ| శ్రంతో
దశదిశలకూ నీడనచ్చిన కాకతిగణపతి సార్వభౌముని కొలువు
కూటములో ఈ
శార్ బ్లదేవుడు ఉండే
ము
ఈ
ల
న్నదని మనము (గ
హింప గలుగుచున్నా
ము, ఆదిలో ఈ కళను
శాస్త్రము (కింద చ
ర్చించిన (గ్రంథము భర
లోని 25వ అధ్యాయ
ములో సంగీత శాస్త్ర
మునుగురించి పివులము
గా చర్చించబడయు
న్నది. స్వరములు, (శు
తులు,
మూర్చృనలుు జతులు
వటినిగురించి చెప్పుచూ
(గామములు,
వీటి విధానములగురిం
వికూడా చర్చించి
వున్నాడు,
ఆంధ్ర పల్లవరాజు-
పుదుకో..ట సంస్థాన
ములోని కుదిమియావమ
తై పర్వతాలలో-ఒక
సంగీతశాన్ర్రమును గురించి ఒక శాసనమును
చైక్కి_౦చెను, అందులో సప్త స్వరములు (శ్రుతులు "కాకలి
రాతిని
నిహైాదము మొదలైన అంతర స్వరాలకు సంబంధించిన (పస్తా
వన ఉన్నది, ఇది దజీణాపథ సంగీతములోవుండే వైచి
డ్రైము,
శతాబ్దిలో నివసించిన శార్ జ్ఞదేవుడు సంగీత రత్నొ కరమను .
వాడని తెలియవస్తు
న్నది, గణప తిరుద్రుని
సేనాధిపతులలో ఒక
రామప్ప
ము నిర్మించివున్నాడు,
ఆ యాలయములో
మహానటుని తాండవ
విధానాలు అపృర
ఆంగనాన్ఫత్వ స్ట
రూపాలు వీణ మృ
దంగాది వాద్య విశే
పోలు
._ వాంగుచేసే
వారి చి తౌలు చి తిం
పబడినని. వారి శాస
నాలణే.ర4 నియా
గాలలో= ఈ కణాళిజ్ఞ
అందరూ అఫివర్తి ప
ళా
బడి యున్నారు, చా
ర్క్జ్ఞ దేవుడు అత్యంత
పురాతన కాలంనుండి
వస్తున్న సంప్రదాయ జనితములైన సంగీత నద్దాంతేములన్ని టి
అతడు దళత్నీ
ణో త్తర సంప్రదాయములు నెంటినీ సమన్వయము వయ్యా
లనిగూడా (ప్రయత్నము చేశాడు,
అయినా,
గరించిన్ని చర్చించివున్నా డు,
కర్నాటక, 'సంప్రదాయమంెటే ఏమిటి? - ఆంధ్రశాత
వాహానుల కాలంలో జ” త్రరాహా సంప్రదాయానికి కొంచం
తేడాగావుండిన దామీణాత్య విధానానికి శాత కర్నాట
421
సంప్రదాయము. అని పేరు
వచ్చినది.
ఈ కర్నాట సంపదా
యానికి గామామాత్యుడు ము
ఖ్యాచార్యుడని మనము చెప్ప
వచ్చును, ఈయన 1650
(ప్రాంతమున విద్యా నగశేం
(దుల కొలువుకూటమున ప్రా
బింపబడినవాడు, ఆరవేలని
ర్ మల్ వంశేజుసు. తిమ్మా
మాత్యుని పుత్రుడు, ' అభినవ
ఛరతాచార్యుడ నే విళుదుగల
దు. స్వరమేళ కళానిధి అనే
సంస్కృత గంథాన్ని రచించి
పడ్డము 'స్వరకల్పనకు (పథమ
స్వరమని నిర్ణయించి దకీణ
చేశమునందలి రాగములను
శుద్ధముచేసిి రాగలక్నుణము
లిచ్చి కర్నాటక సంగీతానికి
మూలములైన రాగములను
తీర్చిదిద్దినాడు. ఒకే స్వరము
(శ్రుతిగా జేసుకొని రాగములు
సృష్టింపబడుటచే కర్చాటక
సం (ప దాయ ము నందును
రామామాత్యుని కాల ము
నాటిక్సే వీణాది వాద్యస్వ
రూపము "నేటి స్థితిలోనికి
వచ్చినదని నిశ్చయింప వచ్చును,
మన తెలుగు (గ్రామమైన అహోబలమున పుట్టినవాడే
"నేను చెప్పబోవు ఈ అహోబలపండితుడు. ఈ పండి
తుడు సంగీత పారిజాతవమను. (గ్రంథాన్ని జె తరాహ సంప్ర
బాయానికి మూల గంథంగా రచించినాడు,
మతంలో 24 (శ్రుతులున్న వి. కాని తన
422
సంప్రదాయ మహాలహారిలో కలసిన రెండవ నది,
రావా సంప్రదాయంలో స్థానిక మైన
కన్ను పరేశ జనితములై న మోల్ సౌారఫ్సీక్ష రీతు అకున్ను
(పాఫెనగ్ ద్వారం వెంకటస్వామి నాయుడు,
విజయనగర మహారాజ గానకళాశాల పిన్సిపాలు
(శుతులకన్న ఎక్కువ (పస్తావించలేదు. ఈయన వీణ మెట్ల
ననుసరించి స్వరకల్పన వేసినాడు,
రామామాత్యునీ శిమ్య జైన పుండరీకవిఠలుడు, కర్నాటక
జెత్త
సం పదాయముల
శ సంగీతము
2, మృదంగము క, సనాయి 8. హార్మోనియము 10. పిల్లనగోవి
ఏ. తంబుర 6. తాళంచిస్సలు 9. తబల
కలగలపుగలిగి ఆందులో వివిధమార్షాలవారికిన్ని బాలా స్సులో, గంఖీరమెన మృదుమధుర తై లిలో---స్వరములు,
కలహాములు సంభవించినప్పుడు మహామేథాసంపన్నుడని వాద్య విశేషములు మున్నగు వాటిని చర్చిస్తూ (వ్రాసెను,
పీరుపౌందిన పుండరికవిఠలుని అక్బరు తన ఢిల్లీ నగరా జనకరాగములనీీ జన్యరాగము లనీ నిర్ణయించిన దితడే !
నికి సగౌరవముగా తీసుకవెల్ళి ఈ వివిధమార్షములు సనున్వ
“సరి గమ ప ధ ని (సృ
యము చేయుమని అతనినివే డెను,
[బా న మి
కరా టక -సం[పదాయానికి ఇంకొక మహాగోపురము
యె న్ ల (శ్రు 2,5 4» £5» తె ఎ, 25 £5»
సోమ నార్యుడు; రాజమేాం[ద్రవర వాసి 1609 లో రాగ
విబోధి అనే (గంధథౌన్ని రచించెను, (ప్రపంచ (ప్రఖ్యాతి ఇది అహోబలుడు మొదలె న వాగ్రేయుల మతము నను
గన్న సంగీత పాఠకుడు, తన (గ్రంథాన్ని -ఆర్య భంద సరిరిచిన శుద్ద స్యరావళి, శ
423
ఆంధ సర్వస్వము
ran క చ గా Hf
ఆంధ దేశమందలి న్ స
సంగీత వాద్యములు
(ial
(ల
కి
టు
బవాలానానాతనానాా క! ధా చనన లారా! జా
"వేణు లు వనన
గో ఎయు చనా!
గ్త్ట్యద్ధ
ల్
ఇం. + క ననన ఆల మమల.
మోర్సింగ్
బాకా
బూరా
జలతరంగిణి
ఫిడేల్
సనాయి
డమారము
కవినాధుడనే నియోగి (బొహ్మణుడు
అన్న యె యెన లమ్మణామాత్యుని కుమారుడు,
భరతావార్యుడ నె బిరుదుకలదు.
రామామాత్యుని
ఇతనికి అఫినప
శార్ బ్ఞటేవుని రచనకు
వ్యాఖ్యానము చేసినాడు, ఇమ్మడి బెవుని ఆస్థాన పండతుడు.
దకీణాదికి వెళ్లిన తెలుగు వంశ 'యులలో దీకీత వంళము
ఆ వంశప్పువా డైన గోవిందదీకీ తుడు
ఇెవ్వప్పనాయని కాలంలోవుండి అతని పుత్రుడైన అచు
గోవిందదీశ్న
తుడు సంగీత సుధానిధి అనే లమణ (గ్రంధము (వాసీన ట్లు
చెప్పుదురు గానీ ఆర
చన లభ్యపడుటళేదు,
చేంకటముళి ఈయన
చివర కుమారుడు,
(ప్రసిద్ధి కెక్కి_నది,
తప్పనాయనికి కూడా మంత్రిగా పనిచేనెను,
గాన కళా ' పోషకులు
వేంకటమభి కర్నా
టక సంప్రదాయానికి
ఇంకొక మహా గోపు
రము నిర్మించినవాడు,
చతుర ౦ డి ప్రకాశిక
ట్
అసే మహోా(గ్రంథ
ర్త 72 చేశ కర్త
కై
రాగాలను నిర్మించ్చి
"దానిలోనుండి జనక జన్య రాగాలను నిర్మించి నాడు, ం
దగివాకా బహుదుర్ కొమ్మ ౮ డ్డి
సూర్యనారాయణ మూరి నాయుడు.
ళ్
ఇనా AT తక "సం (పనా య
on Pa)
Ta గ ఇ స్ట కస a కై
న రక
* నీ Ww ఓ ora
పహాసొపురమును నిర్మిం రస SUT ఈయన నిజయ
రాధువనాయని కొటున్రహాటములోనుండి ఉత్కు
rE / బో ల సో టో HE ay త
మువ్వుగి పొలపదము లను ఢి సస hk) Hirt, ine
ల్లు
మాభుర్యంలాోో ఆంక్ష అ పల, సా ర. a న, య ఖః un ఇ త్రయ్య
ty భి గ్
(|
oy na
hace | re Ew 0 a
పా త్రం దెవ్యల కోట పాసా సిరి భో aes న శీ గా ఇ
ళ్
నే
య! న . waa లో న! Cin Mn
EN శయ్య త్యాసరాజునకు | ANON
{ <
కరేయ్య్ల తయవాచ కర్నారీంక సం మకాయానిలి నొల్తవ
£ Ps YE బన్ అ సిం hy ల
ముహోగ్ సుద ము కరి వనన చాత" తగముడు J St
to i wns 3
మ ల టి టి మం ల్ టో
రాజి, ఇతంశు ధన నదిపై పీ” ల య్య het
{eo}
a జ. తో గ జ [7 a3 స ఆర్య IR న en స dg
మును ఆగ ట్రిం ఎను, గసమస్పుదుః స నప అపాం చం ద Ory
“wy
లో
అ
అట్ అం Fa
ఆయన ఆబ్బ చలి గెట ఇ
ఇరవై గ మ్రైదువే అ
[ల నన నో
గాయక శిఖటూాయనియు ఇ
Pham
నొాతుయుం
ము
నో నూండి టే lo న క్ర?
న, 1
ఇ జ జ్ నవ్
స్ప హజుడిన గ! i
య (a ౧
ళాల జ లో జల అలో.
య కారులే"కాక 9 పరము
భకుడెన తాళపాక చిన
DD మెటా ag
న...
జూ
క్షా
యు మోనాక్షీ ఉపాసకుడైన శ్రీనివాసుడు, (పస
రాభుషమము రచించిన జయదేవుశు, సనయ్య,
rm
మున "కావ్యాలు రచించిన శేషయ్య, వీరభద్రయ్య
పొడిగా తాపహరణం రచించిన మాతృ భూతయ్య, పీరా
పెరుమాళ్ల య్య, "బాలాజీ పేట వెంకటా
కుప్పుసామయ్య,
కహా సయ్య,
మయ చౌాకం
సా?
సినయ్యుం దొరసామయ్య, శేపాదల భౌాగవతార్కు నారా
నో
యణ
అయ్యభె గసవతారు,
3 చ్గులు 9
ల
"వంక ఉూామళాస్తు)లు ముదలెన “తెలుగు వాగ్టేయశారులు
లె ఇకా
జగ్మత్పసిద్ధి గన్న వారు= అ నేకులుగలలు,
స్వయంప్రకాశయతి ౦(ద్రుల్వు సారంగపాణి
వంత నము దుం లా Le చారో ం జు
రమ
a జె. పెడిస్వామీ సోదరులు.
24
ఇమా క లా mmr
కల శేఖర
పెరుమాళ్ళు ముద్దు సోమయ్య, చిననోమ'
దీకీతులు, సాహాప్టీమహరాజు, శ్యామశాస్తు్రంలు
మ్నదలగుబారు "తెలుగువారి శిష్యులే, "తెలుగుభాపహ నభ్య
సించ్చి కర్నాటక సాహి త్యానికి (కొత్తవి వెలుగు దిద్దిన "పెద్దలు,
"తెలుగుదేశం సృజనాశ క్లిగలిగిన భూమి. తమిళ
దేశము. తెలుగువారు స్పష్టించినదానిని డాచుకొను “మ్యూజి
యము వంటిది,
ఇప్పుడు. తెలుగుమాగాణి.సృజచాళ కి
త ఆఅ అల వోవుచున్నది ఈ
మహాభాగులై న (శ్ర నారాయణదాసు, వెంకటస్వామి
నాయుడు సంగమేశ్వరుడు హరి నాగభూపుణం పారు
క్రీ శే. శ్రీ తుమరాడ సంగ మళ్వర శాస్త్రి,
వీణాచార్యులు, పిఠాపుర సంస్థాన గాయకులు.
పల్లి రామక కృష్ణయ్య మొదలగువారు లోకో త్రరపురుషు'లై న
మన పూర్వుల (ప్రతిభకు దిద్దిన వన్నెలు!
చిత్తూరు స సుబహ్మణ్యంపిళ్ల నండూరి సింహా ద్యప్పలా
చాధ్స (కోవి సత్యనారాయణ, వారణాసి బలరామయ్య,
సుబ్రహ్మణ్య దేవర, పర్వత నేని వరయ్యచాదరి పీనాకపొతణి,
&
పొట్లూరి వీరరాఘవయ్య చౌాదర్శి సు సుసర్ల నా గేశ్వరళా్ర్ర
సుబ్బయ్యగు ప్ప ప వంక కేశ్వరులుు నోరి నాగభూపణం,
శిష్టా కుమారస్వామి వాల్మీకి శ్రీహరి ద్వారం నరసింహా
రావు గున్న య్య, చల్లపల్లి పంచనా దేశ్వరశా స్త్ర, అచ్యుత
రామీశ్యాన్ర్రీ సుసర్గ గంగాధరశా స్రీ, పోతులూరి" వీర
429
ఆంధ9సర్వస్వము
రాఘవయ్య, అశ్వధాటి రామమూర్తి కోలంక వంకట
రాజు శర్మసోదరులు, వారణాసి ఘుంటయ్య, కూచిఫొట్ల
॥ మాం 9
వంక కేశ్వర్లు అట్లూరి వెంక "పేశ్వర్లు రంగాచార్సి వీచ్చిహర్వి
కీళు సోదరులు, గుంటూరి నాగులు “పెడిస్వామి సోదరులు,
ముదనూరి చెంక(టావు డొక్కా శ్రీరామమార్థి. చెర్ల
ర్
va —
మొదలైన ప్రజ్ఞావంతులు మన ఆంధ్ర దేశమున వున్నారు
సూర్యనారాయణ, వరదాచార్యులు, పసుమర్షి కృష్ణయూా
విజయనగరంలోని మహారాజాూవారి సంగీత కళెళాలలో
అజూడవారివదు బెజవాడలో సారుపలి రామళ్ళన్థ్యయ్య గారి
జా (యు య (a) )
వద్ద బందయలో హారి నాగణభూహణము గారివద్దు మద్రాసులో
ఈమని (బ్రహ్మయ్య గారివద్ద "సంగీతము నభ్యనించువార అనే
కులు'న్నా యో. రాయలసీమలోనూ _ "పెద్దపెద్ద
. 3 ta
సంగీతశా స్త్ర
సాధా
సంగీతము చెప్పు ఆచాయ్య
సారంగతులు విద్యార్థులకు న్ సంనిచ్చుచున్నారు,
రణముగా ఆం ష్ 'పేకముంతటూా
లున్నారు,
6 F
ఓ రాల్లర గించు ta చినుల గ్ ౦గురు
(4
* విద్యను నూతేనమారాలు
౧
పట్షించి, ఆం(ఫ౩ ఇెయోవాకు స్నా లం కారాలు సంచి
రు టు
'సమర్చించవలసియున్న ది |
నాటు
వరూకవకేహా ఫౌందర్యము సౌస్ట్రవమ్యు సర్వాంగ సంచ
లన -హెకుమార్యము నాట్యమునం దే వ్యక్తమవుతుంది. సంగీ
తానికి కవిత్వానికి మనుష్యుడు గొంతుక నుపమోగి న్నే
నాట్యానికి యావచ్చరీరాన్ని ఉపయోగిస్తున్నా డు, అద్భుత
మైన మానవశరీరముయొక్క_ కదలిక, లాలిత్యము ఇట్ల
కొమ్మల కదలికకు సెలయేటి వంకలక్కు తెలిమబ్బుల నడ
కకు సరిపోతుంది. గంఫీరనున కదలిక నయాగరా జల
పాతానిక్కి ఉత్తుంగతేరంగాలక్కు డా
వాగ్నికి సరిపోతుంది, మనుష్యుడు
తనలో వుండే ఊ గ్లమత్వేం తేన
ముయొక్క_ కదలికమా(శ్రాన (ప్రదర్శిం
దగలడంటే, అది మహా విచి.తస్పష్టి
యనిమ్మాత్రము. వెప్పవలసీ యున్నది,
నాట్యకళకు చిత్రలేఖనము సంగీత
ము, కవిత్వము, వాస్తు ముఖ్యాంగ
ములై నవి. సంగీతములోని రాగముల
(పసారమును శరీరము, ఆంగముల
కదలికలలో ద్యోతకం చేస్తాడు, గాన
క్యాస్త్రములోని తాళము నాట్యము
లోని పాొదగతులలో కనపడుతుంది,
నాట్యముద్వారా వ్య కము చచ్చే
వము కవిత్వము; నాట్యమునకై వేయ
వలసిన వేషధారణ శిల్పము; చిత
"లేఖనము, నాట్యము చేయు రంగస్థల ౧
జ్య అబా అలో ఇ ve wif,
ని వెం ] లఘు స్ ను me ణు సా a CN ల
(6 అప (మి గా
లో
అట్టలు న్న | 0 న గ జ 2 well uy.
ద గ స ఠి; ము స క అను
! న్స
వింద
ముఖ్య్యాంగ ముల
షి _ po జక etfs th ల me అలుల బి Wf జ్
చెసుకొని నస్ కాబెళ్లు విను గ వాముడ్యు. ఒక
ట్ "ల fn
. శ a — he జ్య” e న oe wa ne గ్ర mg
కళనూ ఇర కమా అద్భున మ్య నై మ టి వే ్న్నదోని వ్యక్త
ఛి
పరచి నాడు శిల్పము Et సక్ నూనూగు నాట్యము నేర్చు
కొనవలెను, శిల్బానికిగాని, చితానికిగాని ముఖ్యము మానవ
లో జ అల్ ఇ లో i లో
ఆకృతి. మనుష్యుడ ఫ్ర నాట్యం స సిటప్పుడు ఆనందంలో
కూచిపూడి భరతనాట్య బృందము
గ
ఖీ "వేదాంతం రాఘవయ్య మొగడా
426
కదిలే టప్పుడు అతని దేహకశోభ సం
వూర్హ గా గోచరిస్తుంది. నాట్యానికి
ముఖ్య ప్రాణము సంగీతము. సంగీతము
సరు ముఖ్య (పొణము కవిత్వము,
కవిత్వానికి ముఖ్య (వాణము శిల్పము,
ఇచే పె చెప్పబడిన ఒక లలితకళకూ,
మరిధమొక లలితకళకూగల సంబం
భము. జగత్తుయొక్క_ కదలికే జగత్తు
లోని వర్ల సౌందర్యమే,
మూరి స్వరూపమే విశ్వంలోని
పరనూద్భుతభావమే ఒక మహానాట్య
సృష్టిలోని
మని మవార్తులు నెలవిచియున్నా రు.
వ్ ఇ య
ఆ మహానాట్యమును సంధ్యాన శ్వ
రునిగా భావించ గలిగినారు,
-నాట్యమునందు ఆంధు)లు అతి
వురాత చిన్నీ (పసిద్ది శకి
ప్రరాతనకాలంనుం న్నీ ప్రసిద్ది కెక్క్న
వారని మన శిల్నాలలో స్పష్నంగా
ఎ ఎప్రై
నో-దరిస్తుంది. భారతటేశములో (పసీద్ధి
కిక్కి_.న ఈ కళకు దాని జ "న్నల్య
మునకు ఆంధు9లు భాగస్వాములు,
నందికేశ్వగ విరచితమైన నాట్య
శాస్త్రము భరతేశాస్త్రమునరో ఫూర్వ
ఫుదని కొందరు పండితులు వాదిస్తారు.
భరతాణార్యుడు ఆర్యుడని కొందరు
శా తరాహపండితులు వాదిస్తున్నారు.
అజంతా చిత్ర లేఖనములో అనేక
నాట్య చిత్రము లున్న వి, అవమురొ
వత్తి భట్టి పోలు, గోలి నాగార్జున
కొండు సుంటసాల మొదలైన (పచెశాలలో దొరికిన
ఉఊపహాభంగిమలు నాట్యకశా(స్త్రము “తెలియనివారికి
వ్యకృము కావు. నాట్యశాస్త్రము చేదకాలంనుంజీ ఉన్న
దనుట కదాహరణలున్నవి, తమిళ (గ్రంథమైన శిలప్పది
“కారములో నాట్యశాస్ర్రము వర్షింపబడ్ యున్న ది,
శిలప్పది కొరములోని నాయికా నాయకులు ఓ త్తీరాహా
"నామములు గలవారు, గోపాలుడు, కణ్ణకి సంగీతమునందు
ఆరితేరిన మాధురి, భరత శాస్త్రములో. చెప్పబడిన
అంధ జాలికల భరతనాట్య (ప్రదర్శనము.
రంగస్థల నీర్మాణమువంటీచే శీలప్పదికారములోనీ రంగ
స్ధల నిర్మాణము, ఈ రంగస్థల నిర్మాణవర్షన అధర్వ "వేదము
నందు గూడా వర్మింపబడి యున్నది. నాట్యళాస్ర్రనిర్మా
ణఅమున నిపుణులైన ఆంధులు
శా; న్తము చేర్పిరనుటకు మనము ఏమియు సందేహింప నవ
దాత్సీణాత్యులకు ఈ
నందిేశ్వర విరచితమైన అభినయదర్పణము పూర్తిగా
“తెటుగు చారి సొమ్ముః ఇంతే వరరును అభఖినయదర్శణము
427
తంధ్యసర్వస్వము
"తెలుగలిపీలో తప్ప చేలిపీలేను దొరకలేదు.
దొరికిన (గ్రంథాలన్నీ యు ఆంధ దేశములోని వె. ఆంధ
"దేశములో గాట్యశాత్త్ర (ప్రసిద్దులైన పండితులందరూ ఈ
ఇంక
కా న్ర్రమును ఆమూాలా (గంగా వప్ప జెప్పగలరు.
ఆంధులు దతతాది వారికి ఈ
మన
మధ్యయుగమున
శా్యస్రుము "నేర్చిరనుటకు అ నేక నిదర్శనము లున్నవి,
కాచిఫూడి లాంటిదే వారి ఊతుకూడి, వారు నాట్యము చేసీ
నాటకాలన్నీ “తెలుగునాటకాలు, దకీణ దేశంలో
దేవుడికి నాట్యంచే సే "జీవదానీ లందరూ తెలుగు పదా
లెనీ నాట్యం చేస్తారు, అభునయముదల్కు గతులు
ము-కాయింపులు "మొదలై నవి శతెలుగురీతు'లే. 7 వ శ, నుండి
11 వ శ, వరకూ వలస వెళ్లిన "తెలుగు (బాన నాణుల
నంబూదరీలు, ఈ నంబూదరీలు " మళయాళీలకు తెలుగునాట
ప్రసిద్ధి "కక్కిన నాట్యాన్ని -నేర్పినారు,
ఆ చేశ శాల ప్మాశ్రముల ననుసరించి కొన్ని కొన్ని [కొ్త్
మార్పులను పొందినది. కథక థి
నుంటారు. ఆంభులు సవద్వీపము బలిద్విపము సువర్ణ
ద్వీపము అమరావతీ ద్వీపము మొదలై న (ప్రాంతముల నున్న
ప్పుడు ఆఫాతేములలో లేను కళిను "పెంపొందించిరి.
యట నాట్యము
దానిస్తే సంప్రదాయ
_ భావ రాగ తాళ యుక్తములను భారలము అంటాము,
నాట్యము నృత్యమనిన్నీ, నృ త్తమనిన్నీ ఎండు రకాలు,
భావాన్ని వ కపర-చ డానికి నృత్యము ; భాహ రహిత మై
అలంకార 'దేశమ్మాల్ర స్వరూపమెసది నృ ల్తేము, ఈన్చృ్ల్
ఇ శ రు జో న్న ah ఇండో
మున్నూ శండు విధాలు : తాంతవము లాస్యము, ఉద్సృత
పెన భావాలను తెలియ చేసేది తొంచవము 3 ఒక
యె తటి
కా నా ని న వాటి 1 3 యా
వ్ ఫల అభినయించది నొ ట్యము. ఆఅఫినయించ
భావాలు నాలుగు విధాలుః (1 ఆంగికము (2) వాచ్యము
(3) ఆహార్యము (£) సొ త్రీషకము, ముఖ్యాంగములై న
చేతులు తల; ఉఊపాం'గాలైన కళ్ళు, "పెడన్రుల్కు (గ్రీవము ;
ప్రత్యేకాంగాలై న "బేహము, చోళ సొడములు మొదలగు
వానియొక్క_ కదలిక అంగాఫీనయము. *రా అని పీలచుట
తలనూపుటతో, చేతుల కదలికతో, కళ్లు కదపుటతో,
హా సతలాలతో తెలియజేయవచ్చును. కొన్ని సమ
ఆశాల
యాల నేర్చరచుకొని అసంయుత్కే సంయుతే వాస్తాలను,
అభినయమునకు ముఖ్య్యాంగాలను ఏర్పాటు వేశారు,
మాటలో, మాటకిచ్చిన ఉఊదాత్తానుదాత్తాలలోో మాట
నుచ్చరించే విధానంలో, వాచ్వాఖనయమున ఒక్క. “రాశీ
అనే పదాన్ని భ క్లితో భయంతో
ఆా-చ్బరింప వచ్చును,
అనేకరకాలుగా
సట్రకుని మొక రగా ఫావము గ్ తానుధరిం* On ప వస్ర్రములోను,
ఆభరతాలలోను చూపించడం ఆహార్యాషినయ మంటారు,
దీనికిన్నీ శిల్చ్పసమయ "మేన్చ రుపబడినగి, ఎర్రగుడ్ర కోపాన్ని,
నల్లగుగ్ణ దుఖాన్ని, 'లెలుప్పుగుడ్త న్వచృతను తేలియ' దేస్తవి,
వంగపండుభాయ నినేవనను తెలియజేస్తుంది... విలాసం
కోనం ఒక విఫమెన నగలు కోకిస్తాము. ఉదోగన్యం
కోసం వెళ్టుకూ ఒక రకపునగలు ఫరిస్తాము... ఇంట్లో ఒక
శ లే బో వ్యా సై [
రకపు సేహం ఈ తడాలీ ఆహార్నాఖఫినయములలో
శల
నుస్ప వి. క్ు (వెళ్ల కొడినికలు సా్లి వ్కాఖన యము, జక
గ ct యిల ( -
a నో అ ఎక్ mr ow ఉం జ ఇ ॥!
సంపూర్ణ భానాన్ని తెలియజబెసే Tmo, సాన
[ అంట్
ముద్రలు, పాగ i కగు వో J నవ వవారి స్తా చం ఇలాంటి
: బె క్ట
కర్మములు 106 శాన్నని. కొన్ని ఇర్టములుకలన అంగహా
రమన్రగుంది. నేటికాలంఠో ఆంధ) గశములో నాట్య
కా నమ అదుగంటిపోయినది, కంకంటి పాపనావు తన
ఉల్షరరామాయణములో "వాటిక ఆంధ)
నశ ఖే జట్,
ఎ నది రపు
ళా
స్ట్ ఛీ
గగ కాలము
చేశముననున్న న్నత్న విశేనములను బి
AYE: [న్ SAV "అటి 6) కందాయ (నం లా
కక
జట క లబ శ 14 కిక బరి Pas nara, ఈ ఇ pen. స చ శ్ ఓల బల్ల
ల అం త Ms ఎన
అభినయంబుల కోపు లరుచన తీరుపుల్
(Fa
అలరి విసిపింవ( . బతిమెచ్చనంత చేదం
Wd
రిరుప్పు 'రెనమండ్రు బదియాటుగుతును మువ్చ
దిద్ద రిరువది నలువురు వెచ్చుగాంగ
బంకు వంతులూని యయిః౦ంమఖతెల, ”
చాలు చ na)
ఈయన 1రి వ శతొబ్బము నాటీవాడు, అప్పున ఆంధ
"బేశమున సంగీత్ నా ట్య కళలు నిజ ంఫించివపి, మళీ
న్్ Re a ye టై
ఆంధ లక భొపునరుదరణా నికి (పయత్త 9 మన్టున్నారు.
క్
భారతదేశములో ఈ కళను లేజరిల్ల జేయడానికి పొటు
పడుచున్న వారిలో ఉదయ శంకరుడు (ప్రథముడు !
ఆంధ్ర "బేశమును ఆంధ9నాటకకళాప పరపుచువారు
య ౧ 0 >
చింతా మెక టామయ్య, వేదాంతం లహ్మీసారాయణ్క
"వేదాంతం రాఘువయ్య, వెంపటి సత్య నారాయణ
428
ప i i ' pl
SHE
కుమారి నాళం అమృతం,
జగన్నా థోర్మగాక్టు (ప్రశంసనీయ మైన కసీ
ఉప
లలో కళే లకు అనుంగుబిడ్లలై, లలితే కళలను సర్వతో
ముఖం-గా డాపసమోాగించు కొన్న ---తోలుబొమ్మలు,
నాటకములు అలంకారవస్తు నిర్మాణము, కడా (ప్రతిమ
నిర్మాణము హరి కథలు పురూణపఠనము పగటి వేసాలు,
కలంకారి అద్దకము, రత్న కంబళుల సేత్కే ఇంద్రజాలము,
దొమ్మరి విద్యలు ఖితుక వృత్తులు "మొదలై నని మన
"చేళమునం దెన్నోజన్న వి.
చిత్రలేఖనము నాట్యము, సంగీతము కవిళ్వము ఈ
నాల్లింటినీ తోలుబొమ్మల నాటకము తనలో ఇముడ్చు
కొన్నది. ఈ తోలుబొమ్మల నాటకములు మన తెలుగు
"దేశంలో ేకాకుండా మహారాష్ట్ర,
తోలుబొమ్మల వంగ, మలయాళ తమిళ బేశము
నాటకములు అలో గూ డా వ్యా ప్రీలోనున్న వి,
వీటి (ప్రారంభ దశ ఎలాంటిదో
మనకు తెలియదుగాని ఇవి చాలా సూర్వ-కా లమునుండీ
(ప్రదర్శింపబడుచుం డెడివని చెప్పవచ్చును. సాధారణముగా
ఈ బొమ్మల నాటకములలో ఉపయోగించు తోలు
బొమ్మలు తంజానవూరి మహారాష్ట్ర రాజుల కాలంనాటి
న్నారు, 'తాండవకృష్ణు బి వి, నరసింహారావు
సువానం సత్యనారాయణ, రాజ్యల షీ చొమవత్సి సిద్దా
బత్తుని రాఘవయ్య గార్డు "వుందలగు కళ ర్జుల్కు రసపిపాసు
వులు ఈ శాస్ర వికసనానికై చేయుచున్న కృషీ వారి
(పజ్ఞాపాండ త్యాలవల్ల ఫలించ గలదు,
జ” త్రరాహాకమెన కథకళి మణిపుర సంప్రదాయాలను
దాతీణాత్యమెైన హాచివూడ్కి ఊకుకూడ్సి తంజావూరి
కథకళి సంప్రదాయాలను పరిశీలించి.__అసలు భారతశా స్ట
ములో నిర్భచించబడిన ఈ కళ యొక్క ఉత్క్భృష్టస్థితిని
అవగతం చేసుకొని నూత్ప సృష్టి చేయవలసీన విధి అంధ)
కళౌసపష్టల సెని వున్నది!
ఇప్పుడు చలనచి(త్రకణా (పదర్శనాలలో భరతనాట్యము
నకు అవకాశము కలిగిస్తూ కొందరు చిత్రదర్శకులు మొదలైన
వారు ఈ కళను ఆదరించి ఈ కళలో _(ప్రవేశముగలవారికి
తిన .[పోత్సాహము కలుగ జేస్తున్నారు, ఈ విధముగా
చేయుచు. కొంతవరకు వెనుకబడిన ఈ కళ అభివృద్ది పొందుచున్నది.
వ్ర్రధారణా, అలంకారములు కలిగివున్నవి. దీనిని బట్టి
ఈ కళ తంజాన్రూరి మహారాస్థ్ర్రరాజాల కాలంలో బాగా
అభివృద్ధి పొందిందని వెచ్చవచ్చును !
అప్పటికే ఉచ్చస్టితికివచ్చిన ఈ కళ, అంతకన్నా (ప్రాచిన
ఇప్పటికి. తెలుగు దేశంలోన్వు తమిళ దేశం
లోను, మలయాళ ేశంలోను ఈ నాటకాలు విశేషంగా
మెనబేకదా |
(పదరి స్తున్నారు. ఏిటిని (పదర్శించేవారు ఆరికాపు లనబడే
మహారాష్ట్ర్రుజాతి వొారవడంచేత తోీలుబొమ్మలు మహారాష్ట్ర)
జేశంనుంచి వచ్చినవేమోనని శ్రీ మల్లంపల్లి సోమ శేఖరశర్మ
గారు అనుమానిస్తున్నారు. కాని గోదావరి జిల్లా (ప్రాంతపు
(ప్రదేశంలో “తెలుగుగొల్త) జంగం, వంకాలవారిలో తోలు.
బొమ్మలు ఆడించేవారున్నారు, మా తాతగారుశేల్లా[పగడ
గంగరాజుగారుతోలుబొమ్మలు తయారుచేయడంలో సిద్ద
వాస్తులుగా వుండేవారు. ఆయస్య తోలుబొమ్మలవారికి
అశోక యక్షగానాలు రచించారు. ఈ విద్య సర్బుకొన్న
ఈ తోలుబొమ్మల వంశాలవాచు తణుకు తాలూకా
పడమట విప్పకుర్రు చుట్టుప్రక్కల (గ్రామాలలో ఉన్నారుః
ఏరందరున్నూ తెలుగువాశే ! -
429
ఆంధ) స ర్వస్వము
సాధారణముగా తోలుబొమ్ములు "మేక గోరె జింక,
తోళ్ళతో చయబడును,
గొ తోళ్లతోన్సు (శ్రీరాముడు మొదలైన ఉ శ్రమ నాయ
af) లతా
చిన్న చిన్న పాత్రల చితాలు
కుల చి_తాలు జింక్క దుప్పి చర్మములతోను నిర్మంచబడు
చున్నవి. తోలును బాగా శుద్దముచేసి వాటిని బొగ్గుతో
బొమ్మను (వ్రాస్తారు. ఆ గతలనుబట్టి ఆ తోలును కెత్తి
రిస్తారు. వజ వైడూర్యాది రతా లున్నూ, బంగారపు
పువ్వులు "మొదలై న అలంకారాలున్నూ నున్ని త మైన చిన్న
కత్తి త్రితో మధ్య మభ్య చిన్న చిన్న రం ధ్రాలుగా క_ట్టిరిం:'సి-
రచిస్తారు. ఇలా తేయారైన బొమ్మపైని ఒక
మాత్రమే కీవభులతోను రసాయన
తయారుచేసిన రంగులను చ తీస్తారు.
శిల్చిసమేయాలను అనుసరిస్తారు. ఊర్తెను
మధ్యమ పురువు ,అభను పురుస
గుణముగా వుంటవి,
(సమయానుకూలంగా (పదర్శించుటకు)
వుంటవి రాజ్యాయాథు డై జన రాముడు
సంచరించే రాముడు వాలితో యుద్దంచసే
ఈ విధంగా తేయారుచేస్తాయ. వీనిలో క్
పనితేనముగల బొమ్మలు న్రంటవి.
బట్టి వానిని (ప్రదర్శిస్తారు. బొమ్మల_పే చై కారుల Ey
కాడా కత్తిరించబడివుంటుంగది.
వైపున
(పృక్రియలతో” ను
దీనికిగనా డా శిలర్ప్చఖు
పురుహల షణతాలు్య
అకాల సాతాను
ఒకొ-_.క్కొ- పాత్రకు నాలుగు
బొౌన్ముణు
అడవులలో
రాయుడు
“న్న్న ఎక్కువ
(సేషకుల రస్ముతేను
బొమ్మ అభినయిం-చవలసి వుంటుందినచా ! ట్రస్టును
లో he టలు a a
సౌఖ్యంకోసం నాట్య సౌఖ్యం కోసం Te, కాసు
శిరస్సుల కదలికలు చూపించవటిను, అందుకన ఈ
కస చేటటు అతుకు!
న.
బొమ్మల భుజం దగర, ౩ చేయి ంద్టోరా టం
"పడతారు. "తెరమూోద బోమ్మలు పెట్ట దానివెనుక అఖండ
దీపాలు వెలిగి స్టే నీక'టీ ట్లోవున్న ((పీశకులకో ఈ బొమ్మలు
ట్ జ్ర క! శమ గ: “ టీ
సజీవాలై, వ్వ శ్రిత్వవూర్ణ లె అజరల్టుతాయి. తొలు
బొమ్మలు (ప్రదర్శించడంలోమా[ తం పీత విశేసూలు చేస్తారు,
వాద్యాల చప్పుడు బల్ల లచప్టుడు అధీక మవ్హుగ వల నుంటి
"తెరమోదికి ఇభాయలలాగువచ్చి సంపూర్ణ రూూపంపాందుతౌయి
చృితాలు. వేగగత్తి మభ్యమగతి చూవిస్తూ (పేషకులకు
కలిగేటట్లు చేస్తారు. శ్రీ పొడ వెనుక (క్ర
పురువపా శ్ర వెనుక పురుషుడువుండి తమ కంఠభ్య్యనిని స్నాత్రకు
అవిర్భవింపచేసి బొమ్మలను అభినయింప చేస్తారు,
ఆనందం
430
Een ల న. a
గ్ మ్శల జట్టునారు సాహా త్యపరులూ సంగీత
& ఉట :
విద్వాంసులుగా వుండాలి. సాధానణప్రజకు నికి నాటకం
నారా విద్య అలఅవదునుంది.
ఏ టి
బ్ో ట్ సో Pe లో
వాల్ట్ న న్న్న చితా 'అలోస విచ్నిత్రనను నిన అతిప్పుకాతన
కాలం నుం నన
ఆంధ బీశేంలో | పదక సున్నా నస, రాతి
& a (
ఫోఎనంహోసి కారం చే “కేలపా 'కేవరకు య. ఒప్పి
AR
CO ఖు iA వ ఏ
సూ నాటపమానునెాంప. చారప యసుగాన 1;
యా మాయణముు
pee
WT, FY wat న్ Wm ల లి అ f
ఛా CW, లను పటములు
వాలని tp
లో జలం న్ న. - Se లే గో
పలవు కాపతయరావుల కాలంలో వారు యపవ్వీసాదు
గూ
లో | శ జే
a Fi, | Pn Te కష
బూ రన ముగ అక సందు వు చమ
గె య
నా ట్వుయులీ న్
చాలి యాలు లం ఫె | న. x I pin
భా ఉం శ్రే అముాూాసాయా అనుక ros Bars
nw లు జో wg dey tee We
కి త్రో an శల నాటిక వననుటు నన నాటక పదనుల
ig} షీ
నాష్ య్. షష్ట యాన V Ty
అలో a
ళ్ బట Cm 2 peg 1 A im "| జల్ సౌ! నోళ్ళు ak .. న్
(ప బందరు బక ఈ నాటకాలు పతపోమిునవి. సరియిన
Thos
on Fre WY, WU, UA Gps న్ ఉల లో జ
శిల్చకహూ సా నుసాచదూణా న్ొలునోన మలం ను నచించి ఈ
ఖ్ అంటే
i f erg Pr nae wae mn a అనీ rn 35 grag? ఇ! ఖ్ సేక్స ్స్ ఆ? A by
కాలాక. అనాగంులుయు ౮ స నాటకాలను రంపాన శతావా
fhm
జ hi ss Rae జన్
ఇ; వ స జ స్య Fe on అర ల th న |e గో / గ ఓ మ
ఉషా. పదత సంగా పు హాంగుంబు ఎరెటు జ
. గా ళం
fie tu qi a జ డు
wei తా stem న అ గో అనో సళ్ళు ae) a yy ఇ ఉల బో
ను స్వః జ భా. ర స టిను (పదా! సా క Ww పపం:
a 5 Oy |
ల్ పి శ ఆలీ Mh లలల లో బం అలా ల
TIRED యె (గ్ hm సమరయ * ముని || నము శ యు Rh 1 నుం
ల్ wy ఇయ ల em (న (న్లో Fe ॥
సుత్త యు గ క (షః జలే పిబ్లాన భయుగమముగా
#
శో | ఖా
rem 2
His * శ్వ ణ్
స్స ల
k Meg
RYN అయ. ws ॥ న... లో A ము లో Moms జలో
ణ్ డాటాను అ మ్య ॥ “సలు బనంచమయు.. సము పోగ అదు
కం సు.
శక .
‘ ign a టో జుం ws wal Mn *
రవము నామీకం రమ్యం
(ఫ్ ల
గ i? Oy 3 క లీస్ | & మలు! wy ie: కే వో
అర నాటకాంతం. కవిలో తం అగ “ సాటకాంతంపా
a
అంధ సతు త్వం " అనీ పరి
a
చల టో. Wr, YS yw
ల అaern దౌడు క్
wr:
కవిధాల నాకిక పా
సలల 0 (౩
| # sh fin
శన చయును వకిరాదాొ
గ్ ka
(a
[ “సో ఖే గో ఇట్ట ము తీ
on: బే a i at :
ళో శ in ళ్ళ జ sh CP 4 ణో Mt
. ౪ i»
EE ry ae gs మ Norte
wr ik Ay to జ! Kh ae
a
కో ఘూ. Ah male, 3
గాలా DEE స్తాం
రూ హ్
ముళ య
మ్మపప్త్యుమ్ము (2
నిచ్చు
Whee +]
భం ౮
ఇశ్యాలకి రంజు ద్య కౌ
యా [1
Coal WN కలో టల
మ నంపము
(న
శా 17 జే |
meg
క్ష
టీ
రావుబహర్టి బూర్ బళ్ళారి
రాఘవాచారి, చి.ఏ., వీ.ఎల్.,
ఆసందమునిచ్చే వనీ, వినోదదా యకములనీ, విజ్ఞాన (ప్రబోధక
ములనీ “వప్పవచ్చును ! భావనాశక్రిగల కవిహృదయంలో
పరిణామం పొంది కావ్యం ఉద్భవించినట్లు, ఖావనాశే క్లిగల
నట్లునిలో అభినయము నాత్య్యుపరిణామాన్ని పొందుతుంది,
భఛరతాచార్యులు నాట్యశేబ్బమును నంవీ ప్పంగా “నానా
భొవోపసంపన్నం, నానావస్థాంతరాత్శ్మకం, లోకవృత్తాను
కరణం, 'నాట్యమ్ తన్మయాక్చృతమ్ 3 3 యాడయం స్వభావో
లోకస్య సుఖదుఃఖ సమన్వితః, సో౭జ్ఞాదఫినర్ణమెర్యుకో
నాట్యమిత్యభిధీయ తే ” ” అని వివించియున్నాడు,
నాటకాలకు సంబంధించిన చర్చ యక్క_రలిదు,
ఇంక
తేలుగునాట నాటకాలాడే విధానం, తేలుగు నాటి
ఈ రోబున
"తెలుగు చేశేనుంతటా (పదర్శింపబడుచున్న నాటకాలసంగతి
నాట కాలనుగురించే చెప్పుకోవలసి యున్నది,
మనము బెౌగా ఎరుగుదుము,
ఈ నాటకాల (పదర్శనాలకోసం మహాకవులు అనేక
నాటకాలను (వాస్రి,
దాసు, భూ ద్రకుడు భవభూతి మొదలె నవారు నాటకాలు
సంస్కృతంలో భాసుడు కాళి
(పాసినవారిలో అగగణ్యులు
లము మృచ్చక టిక, డక్ _త్రరరామచరిగ్రే "మొదలైన నాటకా
లున్న్నూ (ప్రశస్త స్రములై నవే, కానీ మన తెలుగులో వూర్వ
“కాలంలో ఆం(ధ్రక వులు రచించిన నాటకాలేమిన్నీ లేవు,
వారి--(పతిమ, శాకుంత
విద్ధి భాౌగవతౌలు యమగానాలు తోలుబొమ్మలాటలు
పాండవ
విజయాాది భారత నాటకాలను తితుపతి చేంక"కేశ్ళరకవులు
రచించారు.
ములు ఉత్తమంగా రచితములై వచ్చుచున్న వి.
(పసన్నయాదవము, గయోపాఖ్యానం ముద
లెన నాటకాలను చిలకమ ర్రివారు రచించారు. చ్మిత్రనళీ
యము మొదలైన నాటకాలను ధర్మవరము కృష్ణమాచార్యులు
గారు రచించారు. బొబ్బిలి నాటకాన్ని కవిసార్వభామ
కృష్ణమూర్తి కాస్తు్రులుగారు. హారిళ్చేంద్రను బలిజేపల్లి లకీ
కాంతకవిగారు వేణీ సంహో
కవిగారు రచించిరి,
రాయ
ఇంకా అనేక నాటకాలను అనేక
రాన్ని వాది నుబా
వీటిని ఆంధ్ర దేశనుంతటా
(పదర్శిస్తున్నారు ; (ప్రదర్శించారు,
ఇంగ్లిషు నాటకకం"పెనీలవారు మన దేశములో కాపురం
వున్న ఇంగ్లీ సువారికోసం బొంబాయి కలకత్తాలలో ప్రదర్శించే
వారు. వాటినియాచి ఆ పద్ధతుల ననుకరిన్తూ పారసీక
కంపెనీలు కొన్నితయారై, పారశీక నాటకాలను ఆడటం
(ప్రారంభించారు, వీరు మన (పాంతాలకుకూ డా వచ్చి
నాటకాలు ఆడేవారు, పౌర్ఫీముట్లతో వారి పొటలు,
చిత్రవర్షపు తెరలు రంగవస్తు పరికరాలు నటకుల విలువగల
"పెట్టి
వాటికి ఒక కొత్త స్వరూపాన్ని, సౌందర్యాన్ని కల్పించి,
అబే పద్దతులలో మన
వారున్నూ నాటకాలు ఆడటం పారంఫించారు. ఈ
దుస్తులు తబల, హార్మోనియం వాద్యాలు
మన దృష్టిని ఆకర్షి ంపబేశారు,
కృషిలో చెప్పదగినవారు ధర వరము కృష్ణ మాచార్యులుగారు.
వీరిని ఆంధ్రనాటక
పితామహులనడం 'సము
చతం. విజయనగరం
ఆనంద గజపతి మహా
రాజుగారి కొలువుకూట
ములో సంస్కృతే నొ
టకములు ఆడేవారట |!
కందుకూరి విశేశేలింగం
పంతులుగారి శాకుంతలం
“కాళిదాసు నాటకమున
కు ఆం ధీకరణమే అయి
శ కొర్తపల్లి లక్కయ్య,
నాట్యకళొ పరిషత్ స్థాపకులు.
431
ఆంధి)నర్వన్వము
నప్పటికీ
రంగంలో షేరు
"తెచ్చుకొన్నది,
న్నపట్నంలో రసి
కజన మనోరంజనీ
సభయున్నూు చ
న్నా్యప్రగదే రామ
మూరి) అడివి కృ
ష్టయ్య గార్లు ఫీవు
వరములో స్టాపిం
చిన నాటకకంసెని
యున్నూ లక్షణ
రావుగారు బందరు
లో "పెట్టిన బుట్టయ్య పే కీట సమాజమూ, ఏలూరులో నఖ
"తెనాలిలో సభ
సురభి కం" కానివారు బేళవముంన
(లై స్థానం నరసింహోరాపు.
రామాంజేయ సమాజం, రామవిలా'న
-ముదబె నవి బయలు చేరినవి,
టా (ప్రఖ్యాతి బొందిరి,
ఈ (పదర్శనాలలో శర సంపాదించుకొని కెకివచ్చిన
వారు ఎందరో కలరు. పురుషులలో బరి రా సువావాయ్యలు
“గారు,
నాయుడుగారు. వెదుకుమాడి శేషగిరిరావు ముంజాలూరి
హారిప్రసాదరావుగారు, లక్షుణరావుశారు, బందరు
కృష్ణారావుగారు, బుర్రా రాఘవా చార్యుణుగారు బలిజీష
లమ్మీకాంతం గారు, "నెల్లూరి నాగరాజారాన్రుగార్సు యడ
పల్లి
నూర్య నారాయణరావుగారు ఊామోజీవరపు నరసీంహావావు
గారు, దొమేటి సూ ర్యనారాయణగారు 3 కపిలవాయి నాము
జీ (
గగారునోవింద
చాధళామ్రీగామ ఘంటసాల రాధాకృష్థ్యయ్య
రాజుల వెంకట సుబ్బారావుగారు 'పెర్టిబొట్ల చలపతిరావు
CA ళ్
గారు పిల్లలమరి ఆంజ ససయులుగారు, మూధ్గవ పెద్ది వెంక
ని.
(టామయ్యగారు డ్, మి సుబ్బారావుగారు (బ్రహ్మా
జో్యోళ్యుల ని
గారు
సు బ్బారావు గారు, గ)
పులిపాటి
శీముక్కుల. సుచ్చొనాన్సు
వేంక టేక్ళేష్ణగాపు యనవాం(వ్ర
ae cn
సత్యనారాయణగారు అద్దంకి శ్రిరామమా_ర్థిగాయ చెంల్ల
కొండ
బందా కనకలిం గేశ్వరరావుగార్పు సి యస్. ఆర్.
సుబ్బారావుగారు కస్తూరి నరసి ంహోగ వ్రు గాము
Gow
-నేయులుగారు జొన్నవిత్తుల శేహగిరిరావుగార్కు _ సాయపల్లి
oe)
సత్యనారాయణగారు, చోరగుడి దాశరధీరావ్రగాయ మొద
వ నవారు. ఆవసెపుములలో (పథమాన్ని పీరమాం దికభాను
యా డా
ళీ age t 3% తాల తొ mr qo ఇ. ww సం | .
శ 2 ¥ Fy» mu నా. hy న జు)! నా a ew 2 శయనా
5 భా య క య స = గ Rr ఇస పులు ము a
(yay fu a 2
శ ళీ DONTE WT fe బా
రా, క 9 TTI 6 అందిన పు గ న్ని
| ధా
రు
Fa నో క్ష
వుని అనల
i a = Ns
_ క్ న. అననా 5, nega షీ
NO ంన్ఫు వి పంక దున స. సె గా సమానా లు Wr
ధ్ డ్ ంశు ద్, క్ ము గరి ప ళు వ్ గను ట్ర |. EN a 1 ul ( న స్పై సు fre
ఖ్ శ
mye చీ | శ. ష్ Brn Mee
బెొయ్యి కన్నా బు వామటలవ ఐల, “rn భా బి
లే స్ట్ ల చై jo =
గామ (యై ల సేషపాంనెనయా మ
స
a ల్ని ఆటం బా దొ ఫా శ న్ య. న. wl .
ఆ స్పట 'నాతువ వంగ గ చినిన స వ వనన జ i dE
\ wei hhh షస |
టమ
సం టయ లర్ అట్ట లల) బంట జ్య య
౧3 "అ టి ఎవరు (డం Tn, py క. సు! ప త ol pan na
యంటోషా టా NT తస OAT ae స్మ =.
bia] '
PIs జా ల జ తే అట న. says ఫో
ద్ర డు ఫ్ బం CPN mr మ టా రో వ.
ఓ
వారమో
గ్ర
టిం
లోను (శద
క్
|. నం! వ. res
ry wn)
నాటకొని? లాం పం టా
are
we
జట జ్య య ఇ న అయో నే ఇ ౪
నటన mim “నను MSDE
ew
గూన డ్ Uy
We ల్
py fips 2 స im Ey
న్ inh atte te he dey
ఎ
దాం వెం త్ wines TT చొ శ
ను
డొాకరు గోవిందరా
చ
432
ళంగాల్యూ నాట్య కళొకాలలు ఉద్భవించి కం[ట్రాక్ నాట
కాలుపో తే ఈకళ భాసిస్తుంది. దీని ఊన్నతికై ఆంధ్రదేశ
మున ఆం(భ్రనాటకకళాపరిపత్తు కృషి.చేయుచున్నది.
స్టా 'భావంవల్ల నటకుల లక్షణాలు మన నాటకాల
గోపాలం వివరించడానికి అవకాశంలేదు. కానీ ఈనాట్య
కళ శద రించవల సిన ఉఊత్తమకళ యన్న మాట మరవకూడదు.
లలితే కళోలంెటీ అభిరతి వుంటేనేకడా జాతికి సభ్యత
హారి కథలు__పురాణములు
మకాదకథలు పురాణపఠనము "మొదలై నవాటిలో ఆం(భు
లగి అటా ఇ తాంబూలము |! (పజా విజ్ఞానమును "పెంపొందింప
శనీ కళ్లలో వారికథలు చెప్పడం రాణం చెప్పడం ఒక
పళ. ఇవి వనకు అనుశ్రుతేంగా వస్తున్నవి. _ వీనిలోనూ
సంగీగోమము సారమారికచింత, నాట్యము కవిత్వము లీనమై
లాస్వం "జేయును. ఆం(ధ్రదేశమున హరికథలకు అగోసరుడు
Uy అగాడ ఆదిభట్ల నారాయణదాసు.
అలంకారవస్తు సర్శాణము
మనుష్యుడు ఆనందంకోసం జై నందిన చర్యకు సంబంధిం
చిన ప్రతివన్గువునూ శిల్చ స్వరూపంగా చేసుకుంటున్నాడు,
ఉదయం లేవగానే స్నానాదికములకు ఉపయోగించే
ఫా ఇతే లవ్వు ధరించేదుస్తులు ఆఅభర
"లన “కాళ్లకు ముచ్చెల్పు కూర్చునే
ఆసనములు గదులలో గోడలకు తగి
లించే బొమ్మలు, (వేలాడగట్టు "తెర
లు తొవాసీలు భాందినీలు [గ్రామో
ఫోనులు. పండుకొను మం-చముల్యు
బిడ్డ లాడుకిొను దుష్పట్లు మొదలై న
సమ _స్హు వస్తుబాలమున్నూ కళస్వరూ
పంగా చేసుకొని, లలికకళలద్యారానే
గాకుండా వీటి ద్యారాగాడా ఆనం
దం 'సంపొదించుకుంటున్నాడు, మన
ఫూర్వ్వికోలు ఈ ' విషయాలలో
ఎక్కు-వ (శ్రద్ధ తీసుకొనేవారు.
ఈదోజులలో రానురాను మను
మ్యుని హృదయములో పాడితనము,
అనుమానము హాతువాదము ఉద్భ
3
ఉ పకళలు
వించి అతని జీవితంలోని కళను దూరదూరంగా తరిమివేస్తు
నవి.
కానీ భారత కారీయాధ్యమను బయలుచేరినప్పట్నుంవీ
॥ |
కోండపలి బొమ్మలు దశావశారీ ఆటలు జా
పురం లోహ్మపతిమలు మచిలీప ట్టణం కలంకారీ అద్దకాలు
తిరుపతి చందనపుబొమ్మలు, విశాఖపట్నం దంతేశిల్పాల్కు పర్గా
కిమిడి కొమ్ము పరి శ్రమలు నక్కపల్లి బొమ్మలు ఏలూరు తివా
కీలు తిరిగి తలలె త్రినవి, చెంబులు అగరువత్తుల చెట్లు
కంచాలు అలంకారస్వరూవాలై,. కళా కాంతులతో. విల
సిల్లుతున్న వి, అజంతా, ధాన్యకటకాల కాలంనాటి
అలంకారాకృతులు “నేడు పునరుబ్జవితమగు చున్న వి.
ఆం[ధ వనితామణులు కట్లుకున వీకలయంచులు, ఫల
[ బూ.
పుహ్పాదులతో భారతీయ శేజస్సును తిరిగి ఊదయింప
ఈ కళావాహిని వెడ్డర్పె, లోతై ఆంధధదేశపు అన్ని
దిక్కులందూ (ప్రసరించే సువర్షయుగము వచ్చినది ! తూర్యా
జనము నము చేస |
రావములు గానము చస్తున్న ది .
హరికథ్యాగేసర, (శ్రీమదజ్జాడ అదిభట్ల నారాయణదాసు,
సంచభాసా కోవిదులు.
కక్ 433
ఆంధసర్వస్వము
మన జీవితం సౌందర్యవంతం చేసుకొని సర్వాష్మశుతు
లను లయం చేసుకొని ఆనందంలోమునిగి వన్నె లరజను,
'సము[ద్రపుకెరటూల అంచుల దిరునేకలు వూవులలోని మార్చ
వమ్ము పంటలలోని పసిమి ఫలములలోని మధురరుచులు
తుమ్మెద రుంకారము, సుడిగుండాల గంఫీరత ఈలాంటి
దివ్య సౌందర్యని ధులు (పోవుచేసి లలిత కళానంద యోగ
ములో లయమెపోదాము !
సినీమాకళ
పిీనీమాకళను చలన చిత్రకళ అని అంటున్నారు; గాని
సినీమూ అన్న పీరు ఎక్కువగా వ్యా ప్రీలోనికి _ వచ్చినది,
ఆబాలగోపాలం అందరికీ తెలుసును. విదేశీయ మైన ఈ
కళతోపాటు విదేశీయమైన ఈ పేరు సైతము (ప్రచారము
లోనికి రావడం 'సహాజమే.
ఓీనీమాకళ ఒక నవీన కళా విశేషము, ఇందులో అనేక
కళలు చేరియున్న వి ; ఛాయాగ్రాహకత్వము (ఫోటోఫి)
శబ్ద గానాకత్వేము (ఆడియో(గఫీ), సంగీతము. కథారచన
నాట్యకళ, శిల్పము, చిత్రలేఖనము మొదలయినవి. ఈ
కళల కూడికవలన ఏర్పడ్డ కళే అయినా సీనీమాకళలో
ఒక విచిత్రమైన నూతనత్వము, విశిష్టత ఉన్నవి, ఈ
వివిధ కళలలోను ఏది ఎక్కడ ఎంతవరకు ఏవిధముగా చేర
వలనో నిర్ణయించుకొంటూ ఈ చలన చిత్రాన్ని నడాపీ
కళోపాసకుడు చిశ్రదర్శకుడు (_ైరక్టరు) ; సూ త్రధారివంటి
కభొదకతుడు. ఏకళ మట్టుకు ఆకళ ప్రత్యేకించి చాచి
నప్పుడు చక్కగా సౌగిన్కా వాటిని కళాదతుడు "ేందీ
కరించి 'సం|ప్రతించినప్పుడు ఏ మాత్రము లోపము కలిగినా
చలన చిత్రము చెడిపోవుట తప్పదు. గనుక
చలన చిత్రము మెచ్చుకోదగినదయితే ఆ మెప్పుక కార
కులు “పెని వివరించిన వివిధ కళాదకులే కాక్క అంతకంటె
ఎక్కువగా అన్నిటిని సంప్రతించ్చి చ్మిత్రమును నడవీన చలన
చిత్ణ దర్శకుడు సైతము (ప్రధానకారకు డనవలెను, గనుక
ఈ కళొదకుని కుండవలసిన లక్షణములను ఇతడు చేయ
వలసిన కార్యములను ముందుగా పరిశిలించవలెను,
ఏదై నా జక
చిక్రదర్శకుడు (డై రక్ష క) కొంత పరిజ్ఞానము, సంస్కృతి
కలవాడై ఉండవలెను 3 సైని కాన్న వివిధ కళలతోను
కొంత పరిచయము కలవాడై ఉండవలెను ;
అతనికి లోకజ్ఞానము, భాహిజ్ఞానము ఊచ్చారణ సౌష్ట్రవమ్వు
శార్యదీక్క “పెద్దలతోను పిన్నలతోను వ్యవహరించుటకు
శావలసీన ఫౌభ్రాత్రమ, ఓర్భి “నేర్చు, సౌశిల్యము “ముద
అంలేశాక
లయిన సద్దుణము లుండవలెను ; డబ్బు మదుపు పెట్టి చలన
చిత్రము తీయించే (పొడ్యూ సర్గ కు లాభసాటీిగాను ఆ
చలన చిత్రము తయారగుటకు తోడుపడే నటీనటులు మొద
అయినవారికి సదుపాయములకు లోపము రాకుండాను సని
చేయగల "నేర్చు హృదయము ఉండవలెను,
చలనచి[క్రము విజయవంతమ౫సటకు అన్నిటికం మెను
ఎక్కువ ముఖ్యమయినది కథ. కథలో ఉండవలసిన కల్పన
చమత్కారమ్సు బింకము మొదలయిన కళా నైపుణ్య విశేవ,
ములు ఏవి కొరతపడినా కథ చెడుతుంది. కథ ఇెడిన
తర్వాత చుని “సేర్కొన్న ఇతర కళొభాగములు అన్నీ
ఊండవలసీనట్టున్నా (పయోజనము'లీదు 3 గనుక కథ ముఖ్య
మయినది, తర్వాత కొన్ని ముఖ్య విస యములు తెలియ
జేస్తున్నా ము,
కథ తర్వాత నటీనటుల పని ముఖ్యమైనది. ఏయే
పాత్ర కేయే (స్రీ పురుషులు తేగిహందుకో ఎంచుకోవలసీన
బాధ్యత గైరక్ట రే వహించవలెను. నటులు తమ ప్మాత్ర
లవణ మెట్టిదో సూరి గా (గహీంచుకోగ లవాత "కాకపోతే
వారిపట్ల డై శక్టథ ఎంతో (శ్రమపడవలసివస్తుంది. కొందరు
నటులు తాము ధరించే ప్మాత్రకు అన్ని విభయులా సహజ
ముగా అమరి ఉంటారు, అట్టివారి విపషయములో డర్
క్రయ పని సులభమవునుంది, కారములోన్సు స్వరూపము
లోను కొందరికి కొన్ని లగ హలుండవచ్చును. ఆవి వేను
రచన (మేక్ అప్) వల్ల తీర్చి దిద్దుకోవచ్చును. ఈ వేపు
రచన నై తేము సినీమాకళా సం(గవాములో ఒక ముఖ్యమైన
కళా విెశేవము, ఇందులో తగిన శిషపాందినవాడు మేక్
ప్ చేయవలెను, “పెద్ద "పెద్ద సినీమా సంస్థలలో ఈ
కళయందు ఆరితేరినవాలిని "పెద్ద వేతనములిచ్చి "పెట్టు
కొంటారు. మన దేశములో అందులోను మన తెలుగు
సిన్ మా సంస్థలలో--తమిళ సంస్థలంతే అన్యాయంగా “కాక
పోయినా ఈ కళతో కొద్దిగా పరిచయము గలవారితో నే
434
(థ్రీమతి పనుపు తేటి కన్నాంబ
శతెలుగుదేశంలోని సుప్రసిద్ద సినిమాతార.
మీదకూడ పేరు సంపాదించిన విదుషీమణి. హరిశ్చంద్ర,
నాటకరంగం
*ద్రౌవదీ వస్త్రాపహరణం," *భోజ కాళిదాస, చండిక,”
*తల్లిపేమ,' *నుమతిి_ మొదలగు తెలుగు చిత్రాలలో
ఈమె నటించినారు. కృష్ణా తూతు,” .అళోకకుమార్,”
కన్నగి' మున్నగు తమిళ చితాలలోగూడా నటించి అరవ
ములను నడపుతున్నారు.
| చేశీపం హర్షధ్వనుల నందుకొన్నారు.
కాలక్నేపము చేన్తూఉిండడంవల్ల వేసరచనలో లోపాలు
ఎక్కువగా కనబడుతూడాన్న వి. మనబేశ పరిపితులనుబటి
. థి J)
నటులలో ప్రల కేవరననకు శ్ర్రీలున్ను, పురుషుల జేవ
రచనరు పుడషులున్ను నియుక్రూలయి ఉండడము మంచిది,
తగిన వేవరచనాఖిజ్ఞు లున్న యెడల్య్క నటులు కొద్దిపొటి
లోపములవల్ల తమ పాత్రకు 'సవాజసిద్ధముగా అమరినవారు
కాకపోయినా ేపరదచన వల్ల తగినవారు కావచ్చును ;
గనుక్క ఇతర విపయములలో 'సమర్థులయినవారై తే వారిని
జె రక్టరులు ఎంచుకోవచ్చును, వాక్ శుద్ది ఉచ్చారణ
త ల 0
సైతము నటీనటులకు పాత్రోచితముగా ఉండవలెను, అది
కొందరికి సహజసిద్దమై ఊంటుంది $; కొందరికి సులువుగా
అలవడుతుంది ; కొందరికి కొంత తర్చిదు అవసరము,
కొందరి కంఠధ్వని సహజముగా బొంగురుపడి మందరస్థా
యిలో ఈంటుంది"; గాని ఫీకరము-గా వెలువడవచ్చును.
కొందరి కంఠధ్వని కీచుగా ఊన్నత స్థాయిలో రూంటు౦దెం
గాన్సి చెవులు (బద్దలై పోవునట్లు వెలువడవచ్చును, గనుక
కంఠస్వరమునుబట్టికూడా ఏ పాత వరు తగిజందుకో
డైరెక్టరు నిర్ణయించుకోవలెను, కంఠధ్వని ఎట్లున్నా శబ్ద
(గ్రాహాయం[ల్రము నడెపే కళ భ్ళిజ్ఞుడు కొంతవరకు దానిని
సరి పెట్టుకొనుటకో అవకాశమున్నది, ఈ విషయములో
శబ్ద గాహి యంత్రము నడెపేవారికిి నటులు ఉచ్చరించే వాక్య
ములు పూర్తిగా అర్హము చేసుకొనే భాహాజాన ముండవలెను,
ఆన్ థి క్షు
"తెలుగు చి_తాలుతీనే కథళామందిరములలో తెలుగు
రాని తమిళులు బెంగాలీలు మొదలయినవారు ఈ యంత్ర
అందుచేత శబ్ద గ్రాహకత్వము,
ఆడియో[ఫి కన్ని చి_తాఆలో చెడపోతూడన్న ది,
నటుల అఫినయ విషయములోను సార్థకముగా వాక్య
నుచ్చరించుటలోన్సు నవరసములను కనబరచుటలోను ముఖ్య
ముగా గుర్తించవలసిన విషయమేమంజే__ఉఊగ్షష్వఫావ
రి (టం
మును (పకటించుటలో నటులు ఆఫావమును తాత్కాలిక
ముగా అనుభవించి అది లోపలినుండి పుట్టుకొని వచ్చిన
ట్ర భినయించవలెను. అట్లుగాక్కు కేవలము _ైరక్టరు ఇెప్పి
నట్లు మాత్రమే చేయుటవల్ల భావప్రకటనము కృత్రిమముగా
తెచ్చి పెట్టుకొన్న స్టే ఉఊంటుందిగాని సహజముగా కన
బడదు. ఈ విషయములో డైశెక్టర్ల తోడుపాటు నటుల
కున్నుు నటుల తోడుపాటు డైశెక్టర్లకున్ను కావలసి
ఉన్నది. ఈ విషయమందు సమర్థతలోే లోపమున్న నటులు
డెళెక్ట్ళట్ద చెప్పినట్లు చేయడమే మంచిది, సమర్థత బాగా
ఉన్న నటుల ఫిసయములో, సాధ్యమయినంత వరకు వారికి
డైరెక్టర్లు స్వేచ్చ ఇవ్వడమే మంచిది. ఇప్పడు జరుగుతున్న
దేమంకు చేర్చుగల డెరెక్లథ 'సమర్షత తక్కు_వయిన నటు
a= 6౬౧౫౧ టి
లను చక్కగా రాణించునట్లు చేయగలుగుతున్నారు ;
"నేర్పులేని డెరెక్టర్లవల్ల సమర్థతే బాగా ఊన్న నటులు
చిత్రంలో చెడపోతున్నా రు,
నటులతేర్వాత ముఖ్యమైనది
(ఫోటో (గ్రఫీ). విని అనందించవలసిన మాటలు పాటలు
మూడు గంటల చిత్రములోను పూర్తిగా ఒక గంటసేపయి'నా
చెలువడవుగాని చూచి ఆనందించవలసిన దృశ్వమంతా
మొదటనుండి కొసవరకు చిత్రము పొడవునా వ్యాపించి
ఉంటుంది, గనుక
మీదనే ఆధారపడి ఉంటుంది,
ఛాయా గ్రాహక త్వేము
చి శ్రమంతా ఛాయా (గావాక తము
ఏయే సన్ని వేశములలో
439
“శ్రీ చిత్తూరి నాగయ్య,
(ప్రఖ్యాత సినిమా నటులు
ఏయే. స్థలములందు ఎప్పుడు ఎంత వెలుగు ఊండవలెనో
ఛాయా గ్రాహీ యంత్రమును నడేవాడు వూ ర్టీగా తెలుసు
కోవలెను, అందుకో -కావలసీన విషయములన్నీ ెగక్ట్రరు
అతనికి ముందుగా చెప్పిడండవలెను. ఈ విషయములో
ఒకరి తోచడ్చాటు ఒకరికి ' వూరి రగా ఉండవపను. లేని
యెడల చిత్రము పాడవుతుంది,
ఛాయా గ్రాహకత్వము. తర్వాత ముఖ్యవై మెనది శబ్ద గ్రాహ
కత్వము.. దీని వినయము నటుల కంఠధ్వని ఉఊచ్చారణము
గురించి చెప్పినప్పుడు కొంత చర్చించినాము,
శబ్ద గాహాకత్సము తర్వాత ముఖ్య మైనది సంగీతము,
"కేవల వచన రచనగల చిత్రమైనా విజయవంతము కాగలదు
గనుక ' సంగీతేమున క్కువ. (పొముఖ్య మిోయళేదుగ్గాని,
చేశేములో అందును మన 'ెలుగవారిక్షి సైతము తమిళుల
కున్నంత లేకపోయి నాచి తంలో పాటలు ఎక్కువగా
వినబడవలెనన్న కోరిక ఎక్కువగా ఉండడంవల్ల చలన
చిత్రంలో 'సంగీతమునకు ముఖ్య మైన సై సానమునే ఈయవలసీ
ఉన్నది. అయితే సంగీతమెంత విరివిగా చిత్రములో
వ్యాపించిడండవలెను 8 'సంగీతప్ట పుకత్తు పొటలవరస ఎట్లుండ
వలెను * పాటలో (ప్రాముఖ్యము భావాల కెక్కువగా
సుండవఖెనా ? రాగాల కెక్కు_వగా నుండవలెనా ? చిట్టి
పరిణమించినది,
పరిశను తక్కువ ;
పట్టుదల లేదు.
(ప్రన్నీలకు సమాధానము ఎవరి అభిరుచులనుబట్టీ వారు
ఎన్ల న్నారు,
ఆం(ధ్ర కర్ణాటక 'సంగీతములో-__ మొ త్సముమోద దశ్నీణ
దేశ నంగీతమంతటిలోను---సంగీతళా న్ర్రమాన్ట మెక్కువ
జిలుగులుతోను, బింకముతోను సమయ ఫర్మములతోను
ఉత్తర చేశ సంగీతములో కా స్త్రసమయ
ఎక్కు_వ. పాటలలో
వారికి భావముమోదను ద్వ ఎక్కువ 3 కా న్ర్రుముమోదను
అందుచేతను
హందీ పాటలు సర్వసాథా దారణము"గా. అందరికీ
"గాని హాయి
(శుతిరంబకముగా ఉండే
ఇస్టమే 3
కాని దతీణబేశ సంగీతాఫిమానము _ గలనవాను సూత్రము
హాంచీపొాటల పండి
తులు మెచ్చుకోదగినది హీందీసొటల
సంగీతేము నాలానుంది
'సంగితము పాౌమరజనరంబకముకాని
“కాదంటాదుం
"మెచ్చుకొ "సవారిలోనై తము
ఆంధ్రులు వాటి ననుసరించుటకు “స 'నమ్మతిం వరు, “ఆ సంగీ
తము మంచివే. దగియగానము. మన
జాన పదాలలోన్సు పి పాట లలోను లేకపోలేదు ;
దానిని ఈద్దరించి
పొల్పడేల గ 2
“తెలుగు
గనుక్క
గాని అః టీ
8 (1 టో
సంస్కారం జరా /( చవి నుప he
అంటు న్నారు.
a నస పాటవ ట్టు న్న
చాలమందివబాందూస్థానీ పాట వరస (నట్టు) ఇచ్చి
పాటలు (వాయించు కొంటున్నారు. పూందూస్తానీ పాట వర
ep
సలకు హిందూస్తానీ భావన అమరినటు జెలుగుభావ అవురదు.
mp (గి
అందుచేత, ఈ అనుకరణపదతి అవలంపించినంత కాలము ఈ
"తెలుగు పాటలు ఎందుకా పొందని సాటలనకుస్టవి. ఏనో
రండు మూడు పాటలు*లేలో జీ అసే పాటనుబట్టి
రచించిన *వూలో వూలో అనే పాటవంటివి ఇంపుగా
ఊన్న వి; గాని సాధారణముగా పొంద్ వగనపొటలు అందము
చెడియున్న వీ చెప్పవలెను. ఆబాలగోపాలం
ఇంపుగా ఊండి, విన్న వంటనే వీధులలో & "పెద్దలూ
పొడుకొంటూ ఆనందించే సాటలేపో చూ స్టే ఏ సొటలు
py, పటా?
అందరికీ
ఎల్లటూ?
లెలుగుభౌవకు అన్ని విథములా అమర8ఉంటవో బోధ
పడుతుంది, నల్లవాడే గొల్ల పిల్లవాడి " అనేపాట్క
౬6 వస్తాడే మాబావ ”” అశేపాట, యెంకి నాయుడు బావ
బాటలు అందరూ ,మెచ్చుకొస పాటలు. వెన్స పరెడ్డి
మొదయిన జానపద గీతాలు నైతేము ఆకక్ష శేయములుగా
ఊన్న వి, వీటిని బట్టి చయాదగా నున "తెలుగుపడాలు ద్విప
436
ఆరిధ) సర్వ్యస్వాయి
(a
ఈ నూతన సంవ
సార్రగత మొసగి
దశీణ భారత ేశవముందు అసంఖ్యాకులయిన చలన చిత్మద్రష్టలకు (ప్రణతి పూర్వకముగా సమర్పించిన
కానుక చిత్రము
ఆంధి సర్వస్వము
వ.
వే మలు లమిటెడ్
మేనేజింగ్ ఏజంట్లు :__-న్చి రొ బి దర్చు లి మి శ్రా డ్
Mm ఈ
8, రాయల్ ఎ్చేంజి సాలన్, కలకతా
అజా
4 వ. x
మా 6 దవో ” (బొండు (కాఫ్టీ
వేపరు గత 2 సంవత్సరముల _ నుంచి
విరివిగా వోడబడుచు దాచి మన్నికను, |
PR SER PRS A Fe Ste Re
నుం నాట మ్య! ౯
య. జ
| ga న nn
గటితనమును రోజు పర-చినడి RTE
' లీ 0 గ wg ఆర సే న. న! సీ
ల యు ణ్ న? శ
స ఖో స = | ల్ yn
wh pe (|
వివరములు తెలునుగొన 4: వ్;
క ॥ 4 ఆహ్వానించుచున్నాము.
TTT EP OTT
నాల రలు కల టన నట ధనల ధన
లును నుత భనకు రమ న రము సులు సా స Re
దలు రగడలు మొదలయిన జాతీయ ఛందస్సులలో,
సూశ్యేంద్రగణములతోనో నియమిత మ్మాత్రాగణములతోో నో
నడచే గేయాలుగా ఉఊంటున్నవి. ఈ వినయము
(గ్రహించి సంగీత దర్శకులు చ త్రేమలందలి పొటలు పాడి స్టే
మంచిది. సంగీత మెంత ఉఊండవ లెనన్న విషయం నాటకం
విషయములోను. చిత్రం విషయములోను “పెద్ద (ప్రశ్నగానే
ఉఊన్నదిః నాటక చిత (ప్రదర్శనాలు శెండూ కేవలము
వేడుకకోసమే అనే పక్షంలో సంగీతం ఎంతఎక్కువగా
ఉంెళకు అంతమంచిది అనవచ్చును, అట్లుగాక ఇవి
కళొధర్మమును పోసి.చవలెను అంశు లోకంలో సహజ
ముగా ఎట్టి సమయములందు 'సంగీతేమునకు అవకాశ
ముంటుందో అట్టి సన్ని వేశములు కథలో ఉన్నప్పుడే సంగీత
ముండవలెను,
చేశాలను
సంగీత మెక్కు_వ చేయుటకు అట్టి సన్ని
సహజవిరుద్దరగా చేస్తే కథా రచనలోని కళా
ధర్మము వెడుతుంది
ఇక కథ చిత్ర (ప్రదర్శనమున కనుకూలముగా ఆ కధా
భాగములను (ప్రదర్శించే రీత్కి నటీనటుల సంఫాప.ణ (ప్రత్యే
కముగా పరిశీలించవలెను. కథలు మూడు విధములుగా
ఉన్న వి-పౌరాణికముల్పు చారి త్రేకముల్పు సాంఘికములు,
మొదటి ర0డు విధములయిన కథలలోను కథావస్తుకల్చ్పను
కళొవిశేసాలకు అవకాశము 'లేదు; ఉన్నా అత్యల్పము,
సిద్దముగా డాన్న కథను తెరమోది. కెక్కి ౦చడమే పని; గాని,
ఆ పని (పొజ్ఞుల మెప్పును పొంచేటట్టు జరుగవలెన ంశే
చాల కప్టమైన పని, కథ ఏనాటిదో “అనాటి పరిస్థి తులు,
వేపభాపాది విషయములు నాగరికత అంతా పూర్తిగా
"తెలుసుకొని చిత్రదర్శకుడు తన పని "నెరవేర్చుకోవలసి
ఈంటుంది. ప్రదర్శించే కథా భాగాలలో గానీ నటుల
భంభావణలోగానీ, రంగస్థ ల రచనలోశగానీ కథ ఏనాటిదో
ఆనాటికి. సహజముకొని విషయము'లేవీ రానీయకూడదు,
శకుంతేలకు రవికతొడగిన్సా అర్జునునకు రిస్టువాశీ పెట్టినా
భీమునికి కండ్లడోడు “పెట్టి నా రామునికి బూట్సుతొడిగినా,
సావి త్రిక లోలకులు పెట్టినా పురాణకథలలో రంగస్థలము పే పె
పీ. ఆర్ అన్స్ సన్ జు వారి గడియారమో రపాల్వింగ్
కుర్చియో, విద్యుద్దీపమో అమర్చినా, సంభాహణలో ఇంగ గ్షు
మాటలో హిందీ మాటలో దొర్హించినా చక్రము హాస్యాస్పద
"మవుతుంది ఇట్టి విషయాలలో 'లోపొలేపీ రాకుండా
వేయడము చాలా కస్ట మైన పనీ, ఏమ్మా త్రేము లోపమున్నా
గల తా వలో స్ప ట్
వీవర్శకులు ఆక్నేపణ చేస్తారు, జనసామాన్యానికి
లోపాలు అంతేగా కనబడవు.
ఈ జనసామాన్యము వల్ల నే చితానికి డబ్బు ఎక్కువ
వస్తుందిగనుక---జనసామా న్యానికి నచ్చి లేచాలు లోపాలను
విమర్శకులు అఆమేపి స్లేనేమి---అని చిత నిర్వాహకులు
కొందరు పౌరాణిక కధలు తెరమోదికి ఎక్కించారు. దేశంతో
మూఢధభక్షి ఎక్కువగా ఊండడముచేత వేంకశేళ్వరమూహక్శ ్య
ము వంటి చి_తాలకు డబ్బు ఎక్కువగా రావడంలో ఆశ్చర్యం
లేదు. అందులో కళ దర్శకత్వ(ప్రతిభ అనై లేదు. చారిత్రక
కథలు తెరమీదికి ఎక్కించడము మరీకస్ట్రము. గుర్రాలు వను “
గులు సైన్యాలు దుర్తాల్కు యుద్దాలు "మొ! చూపించా
లంకే భనం ఎక్కువగా వ్వయమవుకుంది. కథ ఏనాటిదో
ఆనాటి చరి త్రవిహయాలు కస్టపడి
వేసాలు,
"నేర్చుకొని ఆనాటి
దుస్తులు అలంకారాలు సమకూర్చు కోవాలి,
ఇందులోగ ల కష్టము గాన్సి లోపాలుగాని మెరుగులూగాని
జన సామాన్యానికి బోధపడవు, జన సామాన్యానికి "కావలసి
శ్రీ తాండవకృష్ణ, ఎమ్.వ.
భరతనాట్య శాస్త్ర ప్రవీణులు
437
ఆంధి)సర్వస్వము
(దోణంరాజు చిన కామేశ్వరరావు గారు ఫు విద్యాధికులు,
“క చదేవయాని * లోను * జీవనజ్యోతి "లేను ఆయనలో
అణగున్న శ క్తికొంతవరకు బయటపడ్డది ” కీ శే, కొచ్చెర్ల
క్ట రంగారావుగారు = నాటకరంగంలో నటుడుగా
ఫీరుపాంది, సీనీమారంగంలోనికీదిగి కొన్ని చిత్రాలు తీశారు
నరనారాయణ కొంతవరకుఆయన్ని దర్శకుడనిపించింది.
పాపం హరవిలాసం ఆయన్ని పొట్టను బెట్టుకొంది,
ఆమంచర్గ గోపాలరావుగా :- * విద్యాధికుడైన యువ
కుడు, ఉన్న తాశయాలు ఆయన దృస్టిసమ మన విహరిస్తుం
99
టాయి. నిజంగా గోపాలరావు పెగ బాకి అంతరిషాన్ని
అందుకుందామన్న యువక దర్శకులలో అగ్రతాంబూలాని
కరుడు, 0]
నటులలో ప్రఖ్యాతి పొందినవారు వ బక్లెరి రాఘవా
బారిగారు నాట్యరంగవిహయంలో యావద్భారత దేశ
విఖ్యాతి ఫొందినజారు 5 సీనీమారంగంలో అంతే ప్రఖ్యాతి
పొందక పోయినా అభినయములోను ఫావప్రకటనము
లోను ఏరంగమండై నా వారిని మించిన వారరుదు. చిత్తూరి
నాగయ్య, వ, ఎస్, ఆర్, ఆంజనేయులు, డాక్టరు గోవిం
దరాజుల సుబ్బారావు టి. రామకృష్ణ శాస్ర; మాధవ పెద్ది
వంటట్రామయ్య, "వేమూరి గగ్దయ్య, అద్దంకి రామమాక్ర్రి
ఎమ్.సీ. రాఘవన్, దొరస్వామి, పారుపల్లి సత్యనారాయణ,
సుబ్బారావు, దై తాగోపాలం, ఎమ్, రామానుజాభార్సి
ఆరణి సత్యనారాయణ, పులిపాటి చేంక కేశ్వరులు బంజా
కనకలిం గేళ్వరరావు,
రావు లంక సత్యం డా! గిడుగు వంకటనీతాపతి భీమవరపు
నరసింహారావు మాచిరాజు రామచందమూ రీ ఉమా
మహేశ్వరరావు ఎమ్, లింగమా_ర్తి అవసరాల శేవశిరి
రావు మాస్టర్ విశ్వం మొదలయినవారు,
తారలలో (శ్రీమతి కన్నాంబ్క కాంచనమాల, అమ్మీ
డాక్టరు వెంకటచలం, నారాయణ
రాజ్యం, సూర్యకుమారి, భానుమతి పుష్పవల్లి , కృష్ణవేణి
మాలతి, కుమారి, పార్వతీ'బాయి, రాజరత్నం, బర్గొ”రి లలిత్క
బాలసరస్వతి హాొమలత్క కాంతకుమార్తి శేహమాంబ్క
బు్యేంద్రమణ్కి సురఖీ కమలబాయి మొదలయినవారు
మంచి పేరు పొందిననారుః
ఎడిటింగ్ పనిచేస్తూ "పేరు పొందిన ఆంధు)లలో వేణు
గోపాలరావుగా రొక్క_ర కనబడుతున్నారు.
సంగీత దర్శకత్వములో (ప్రఖ్యాతులు శ్రీఖీమవరపు సరనీం
త
హారావు, చిత్తూరి నాగయ్య, రాజేశ్వరరావు, కొప్పరపు
సుబ్బారావు ఎచ్, ఆర్. పద్మనాభశా స్త్ర, గాలి పెంచల
నరసింహారావుగాధ్ల మొ! వారు,
మాటలు పాటలు రచించిన కవులలో సముద్రాల రాఘ
వాచాక్కి తాపీ ధర్మారావు బలిజేపల్లి లశ్నీకాంతం, వార
ణాసి సీతారామశ్వాన్ర్రీ, తివురారిభట్ల _ వీఠరాఘవస్వామి
"గార్డు మొదలయినవారు విఖ్యాతులు,
శిల్పదర్శకులలో అడవి బాపిరాజు టి. వి. ఎన్. శర్మ
ఎస్. వి, ఎస్, రామారావు, అంకాల వెంకట సుబ్బారావు
శే, నాగేశ్వరావు, బసవయ్య గార్లు “మొదలయినవారు పేగు
పాందినవారు,
ఇాయా(గ్రాహకత్వమునకు డాక్టరు పీ, వి, పతిగారు 'దేళ
ప్రఖ్యాతిని పొందిన ఆంధు)లు 3 పారిస్ నగగమున శిక్నుణ
పొందినవారు.
ములో చాలామందికి గురువులు,
శబ్ద గావాత్సేమునకు విఖ్యాతులు పి, రంగరావ్సు, ఎన్.
ఎల్ * రంగయ్య గార్లు.
య
సూడియో పరిజ్ఞానము అనుభవము ఎక్కువగా సంపా
లు జ
దించిన ఆంధులలో చెప్పదగినవారు ఎమ్, గోపొలయ్యగారు.
ఆంధ) "'దేశమందుగాని ఆంధు)ల పెట్టుబడితోశాని
మూడు నాలుగు న్రూడియోలు మాత్రమే వెలసినని
అందులో విశాఖపట్టణమందలి ఆంధోసినిటోను, రాజహేంద్ర
వరమందలి దుర్దాసినిటోను కొంతకాలం -చక్క_గావే పనిచేసి
ఆంధుల దురదృష్ట్రంవల్ల ఆగిపోయినవి. మీర్లావూరంరాజా
వారి నూడియో ఒక్కటే (పస్తుతం ఆంధ్రుల స్టూడియో
కీ శే పి, వి, దాస్గారు వేల్ పిక్చర్ము
స్టాపీంచుటలో ఎక్కువగా పనిచేసిన ఆంధ్ఫులు.
ఆంధ సినిమా పరిశ్రమకు ఆర్థికంగా గొప్ప సహాయు
లుగా ఉండి చిత్రవ్యాపకత్వమును సాగిన్లూజండన పి, వి. శేను
య్యగారి అకాలమరణముపలన గొప్పలోపము వాటిల్లి నదని
చెప్పవ లెను,
ఆంధ చిత్ర కళ భివృద్ధి అనుకొన్నంతే చురుకుగా సాగ.
డంలేదు. ఛాయా (గాహకత్యం శబ్ద గాహాకొత్సము సం పతింపు
(ఎడిటింగ్) పని ఇంకా ఆం(భేతురల చేతులలో నే ఎక్కు
వగా ఉన్నది. స్టూడియోలు ఆంధు)లవి ఎక్కువగా కావ
"లెను విద్యాధికులు కుల్యక్రీలు గూడ ఈ కళ ద్ధరణకు
ఎక్కువ కృషి చేయవలెను,
ఆర్, ఎస్. ప్రకాహ్గారు ఇాయాగ్రాకత్వ
అంత
ఆని చెప్పద్భదిః
440
వలెనని తీర్మానింపబడి యుండుటచే, బం
ఇండించూలోే ఇతర (పొంతేములలో
చుండెను,
సా రిజనో ద్యమమున్ర
స్ట = |
ర్త ఏ ముదవ భె భెాగం- -జాలీయోద్యమములు
వడా ఒఅ
1. కాం గను ఉద్యమము
లో
(ప్ర డాక్టరు భోగరాజు పట్టాభిసీతారామయ్య, బి.ఏ., ఎమ్.బి., సి.ఎమ్.
విషయ సంగహము 1885 లోకాంగైస్ పుష్టెను; దేశమున స్రీలతరఫున తీవ్రసంచలనము కలుగజేసి ఉద్యమ
1911 వరకు కాంగనులో ఆంధ దేశమునకు (పత్యేక వ్య క్రిత్వము
లేదు; 1908 అం[ధమహాసభ ; నాగేశ్వరరావుగారి ఆంధ
జొన్నవిత్తుల గురునాథంగారి ఆం్రోద్యమమునకు
; 1917 లో ఆంధరాష్ట్రము కోసము ఉద్యమ
రంభము ; 1918 అంధరాష్ట్ర కాంగెస్ సంఘస్టాపనము ;
వారి సవ; ఆనందాచార్లుగారి కాంగస్ అధ్యక్షపదవి; ప్రా పారంభములో
సేవుసొం దిన నాయకులలో ముఖ్యులు న్యాయపతి సుబ్బారావు
మొదలగువారు, వారిసేవ; కాంగెస్ ప్రముఖులుగా
(పభుత్వోద్యోగులైన ఆంధ్రులలో ముఖ్యులు, సర్
శర్మగారు.
1918లో ఆంధరాష్ట్ర కాంగెస్ సంఘ మేర్చడ్డ తర్వాత, (పము
ఖులు కొండా వేంకోటప్పయ్య, (పకాశం, నాగేశ్వరరావు, . సాంబ
మూర్తి, పట్టాభి మొ॥గువారి ఉద్యమ(పచారం : అఖిలభారత కౌం
బి. ఎన్.
గెస్
(గను కా ర్యనిర్వాహకవర్గ అధ్యక్ష కార్యదర్శలుగా వెంకటప్పయ్య,
దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగార్ల సేవ ; బెజవాడలో అఖిలభారత
కాంగ్ సంఘ సమా వేళశము; కాంగెను నిధికి గొప్ప తోడ్చాటు
నిచ్చుట
రణోద్య మము-వీరేశలింగం, వెంకటరత్నం నాయుడుగార్ల
పారిజన నేవ; ఆంధ్రరాష్ట్ర హరిజన సేవాసంఘ స్థావన -నాగేశ్వర
రావు, జావిసీడుగార్ల కృషి ; జాతీయ విద్యాలయములు, బందరు
ఆంధ జాతీయ కళాశాల (ప్రాముఖ్యము ; పట్టాభిగారి పరిపాలనా
దకీత ; ఆంధ దేశములో సత్యాగహ సంచలనములు, ఆంధుల
ముందంజ ; వేలకొలదిమంది జైళ్ల నలర్థికరించుట---.
తెలుగుత్రీలు గూడ సత్యాగ్రహోద్యమములో ఉత్తమమైన
పాత్ర నిర్వహించుట ; 1921 సంవత్సరో ద్యమములో అంధ
శి
»
ఆంధ ఖద్దరు (పాశస్త్యము ; అస్పృళ్యతా నివా
96
మును జయ్మపదముగ నడపిన మాగంటి అన్నపూర్ణా దేవి ;
ఆమె మృతి, 1940 సంవత్సరంనుంచి అట్టి (వపచారమునే గావిం
చిన గుమ్మిడిదల దురాబాయమ్మ ; ఆమె ధైర్య హరత్వములు,
కార్యదీక్ష ; ఆంధుల మానసిక తత్త విచారము; బహు నాయ
కత్వ ప్రాబల్యం ; వారు పట్టుదల కార్యదీక్ష అలవరచుకొనవల
సిన ఆవశ్యకత ; ఎట్టి ఉద్యమమునవై నను వెనుదీయని వారి
త్యాగసంప్తి ; అర్మధరాష్ట్రి కాంగైను సంఘ అధ్యక్ష, కార్య
దర్శుల పట్టిక.
_ ట్రుంధ్భదేశేమునకును కాం(గ్రాసునకును గల సంబంధము
"మొదటినుండియు సన్ని హీతేమైనది, "గాఢమెనది, కాని
కాంగ్రైాసు పుట్టినప్పుడు అనగా శీర్ ఏండ్ల (క్రిందట్క ఆంధి
దేశమునకు (ప్రత్యేక వ్య క్రిత్వము ఏర్పడివుండి వుండలేదు,
1911 'సంవత్సేరము వరక్క ప్ర ల్యేకవ్య క్షి తము వుండవలెనన్న
కోరిక ఆంధు)లకు ఉదయించినస్షే కనిపించదు. కానీ
తత్చూర్వము బొంబాయినుంచ్కి 19008 సం|॥లో కీ, శే,
నాగేశ్వరరావు పంతులుగారు * ఆంధ) పష తిక ”
రష త్రికను న్థపించుటయ్సు,
"శీర
కొద్ది కాలమునకు
ఫూర్వము బందరులో రాజకీయేతర విషయములకు సంబం
ధించిన * ఆంధ) మహాసభ * 1908 'సం॥ ఏపెలుల
జరుగు టయు ఆ (పాంతములో నే గుంటూరులో * ఆంధ
అను
దానికి
అను షతిక, కీ జే, జొన్నవిత్తుల గురునాథంగారి యాజ.
మాన్యనున జరుపబడియుండుట యు మున్నగు విషయ
ముతఠినుబట్టి చూడగా లోలోన ఈవి తనము "మొల "కెత్తి
441
కూరి నాగయ్య, రాజేశ్వరరావు, కొప్పరపు
బ్రదిగిన కాం్భగేశ్నా
ఆర్. పద్ననాభశా న్ర్ర్ర, శాలి"పెంచల
విడదీసి అంధభిరాఫప్ల. 6 న్
అ శారు,
చేరుచెసిరి. అ ప్ప ట్ర ను ల
“వలలో సముద్రాల రాఘ
కాంగైస్లో బయటపడెను. 3
, కొ ఇకాంతం, వార
దతీణాదివారిని మళయాళీలను కన్నడులను మి
లని క"07స్ లో పీలవటము వాడుక, ఇప్పటికీ ఆపే
కొంత నిలచియే యున్నది. కావున ఆంధు)లు కాంగ్రాస్
కార్యములలో ఎంత జోక్యము కోలిగించుకొని యుండినది
అ =) ఎ
వ్యక్తి రూపముగా కొన్ని పేళ్లకుమా త్ర మె (ప్రాముఖ్యము
నిచ్చుచు వప్పగల మేకాని, ఆంధ) దేశేమునంతేకును ఇట్టి
సంబంధము నం జెనని చెప్పుటకు వీలులేదు,
కీ, శే. శీ వి. ఆనందాచార్యులు,
(1891) నాగపూరు కాంగెస్ ఆధ్యకులు,
అంధు)లలో ఇంతవరకు యిట్టి గౌరవము పొందినవారు వీరే;
యున్న దనియే చెప్పవచ్చును. అయితే కొబ్బరి విత్తనపు
కాయ కొన్నాళ్లు నూతిలో తడిసి నాన్సి కన్ని మాసములు
భూమిలో (కుళ్ళిన వీమ్మట నే "మొక్క మొలిచినట్లు,
* ఆంధోద్యమ ” వీజముగూడా 1908 మొదలు 1911
వరకు లోలోన. పక్వమై (క్రమముగా వృద్ధిపొందినది,
1911 వ . సంవత్సరము డిసెంబరు మాసములో హోర్లింజ్
(ప్రభువు బెంగాలు. విభజనమును. రద్దుచేసి బీహారు
రాస్ట్రమును భాపా (పయు క్తరాస్థ్ట) సిద్దాంతముమిద
విడదీసి రాజధాని స్వాతంత్ర్య నూతన శకము నొక
దానిని స్టాపీంచెను. 1917? సం! ఆగస్టు మాసమున
ఈ సంగతులను పొందుపరచుచు కలకత్తాలో (వాసిన
(ప్రకటన (పకటించినమోదట నే, ఆంధు్ర)ల మనమున
తమరు (ప్ర త్యేకరాస్ట్రము 'కావలెనను గాఢమయిస కోరిక
ఊదయించెను. 1913 సం॥లో మొదటి ఆంధ మహా
సభ జరిగినది. 1916 సం॥లళోే కాకినాడలో జరిగిన
నాల్లవ ఆంధ్రమహా సభలో గావింపబడిన తీర్మానానుసరణ
ప.
i this
తాసు
ముగా ఆంధ్ఫులకు మున్ముందుగా ప్రత్యేక కాంగైాస్ కీ. శే. శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఎమ్. ఏ.
రాష్ట్రము 'కావలసినద-నే కోరిక ననుసరించి 1917 సం॥ కొంతకాలము అఖిల భారత కాంగ్రెస్ సంఘ కార్యదర్శి,
డిసెంబరులో బినెంటమ్మగారి అధ్యకుత (క్రింద కలకత్తాలో చీరాల పేరాల వీరుడు రామదండునాయకుడు,
442
వలెనని తీర్మానిం పబడి యుండుటచేే బంగా" జరిగిన రాష్ట్రీయ రాజకీయ మహాప
ఇండియాలో ఇతర (పైంతములలోన్ష
వ ఎటిసారి
చుండెను,"
కార్చున్నవారు (ఎడమనుంచి):---1. _రెటానరబుల్ వి. ఎస్. శ్రీనివాసశాస్ర్ర
2. గాందీ మహాత్ముడు
సలుచున్నవారు (ఎడమనుంచి):__-1. శ్రీ వెంకటరంగం నాయుడు
"కాంగ్రోస్ సంస్థ స్థాపించబడిన తర్వాత 1885 'సం1లో
జరిగిన కాంగైైస్లో గ "రవవార్డ లైన రంగయ్య నాయుడు
గారు ఒక (పతినిధిగా వుండివుండుట మన . మెరుగుదుము .
అప్పటి 'సమావేశమునగల 172 గురిలో ఒక డెనా ఆంధ్యడు
ఉండెనని వినుటకు ఎంతేయు సంతోపముగా ఉన్నది,
మ్మట అదివరకే రాజకీయవ్యవహారములలో _ పాల్టూనుచు
నిచేయుచున్న కీ శే. న్యాపతి సుబ్బారావు పంతులుగారు
ందూ” షత్రిక స్థాపకులై న నల్లురు ఆదిపురుషులలో
ఒకరై వుండి, శాంగ్రాసునందు ఉత్సాహముగా పనీచేయుచు,
రానురాను ఇటుపక్క చెన్నపురి కీననగభలోను అప్పుడు
కలక త్తొలోవున్న కేంద్ర కాసనసభలోను 'సభ్యులగావుండి
పి
ప
6
సందర్భమున
ర మహాతు ఆ దు ఆంధ్రదేశ మునకు వచ్చుట.
$. శ్రీ రేబాల లక్షీనరశింహారెడ్డి
ఓ. కి. శే. శ్రీ ఎస్
శ్రీ జి. ఏ. నసేశన్
శ్రీనివాసయ్యంగారు
0. కీ.శే, U కస్తూరి రంగయ్యంగారు
మిక్కుుటమగు 'జేళ సేవను గావించియుండీరి, వారికి వూర్వులు
అఆనందాచఛార్యులుగారు. వారు పట్టణములో
వకిలుగావుండి పేరు (ప్రతిష్టలు, సిరి సంపదలు
(పథమ 'కాంగైస్
1891 వ స
కాం(ాస్
హాక్రోర్తు
a లు
సంపాదించి
సభయందు బొంబాయిలో హాజర
సంవత్సరమున - నాగవూరులో జరిగిన ఏడవ
మహాసభకు అధ్యకులై గంఖరోపన్యాసము
ఒసగ్సి ఆంధ) చేశమునకును దమీణ ఫారతమునకును శాశ్వత
గౌరవాన్ని కలుగచేసిరి.. వీరు ఇరవై సంవత్సరములు. రాజ
యిరి,
కీయ (ప్రపంచములో దథీణ దిశయందు (ప్రకాశవంతముగా
మెరసీన నక్షత్రము! నైనిక వాలంటీర్ణను. గూర్చి ముచ్చ
త్రించుదు నాగపూరు శాంగ్రాన్లో “వీరు ఈ విధముగా
on
hE)
/
"
శూరి రాబేశంరరా కొపరప
16983 సం॥ నకి నాగయ్య, రాజక్వరరావ్రు క్ ప్నరిపు
ఆర్, పదనాభశా, న్వ్ర, 'గాలిపెంచల
రులు అనగా ఆరో” " “ఆ భ 0
ఉభయ సభలలో సభ్యులు"
శేంద)ుశాసనసభలో సభ్యులై ర,
కీ "కాంతం, వార
బాదులో జరిగిన 'నాల్లవ కాంగ్రాస్ మప 6
వలలో సమ్ముదాల రాఘ
. “సామి
'కాంెస్ వాదిగా వుండి గంఖికోపన్యాసముల న
ఊప్పుపన్నుు జూడిపియల్ - ఎన్షైక్యుటివుల విభజన, ఇంటే
శ జూన్
యనులను "కార్య నిర్వాహక సభలలో సభ్యులుగా చర్చట్క
జూరీవలన విచారణ వీ ళ్లయొ క్ర హక్షులు మొ॥వాటీనిగార్సి
cయ౧ టో AT
కాం స్ వేదికనుండి ఊపన్యసించుచుండెరి, కం దశాసన
ul
సభలో ఉన్నప్పుడు పబ్లిక్ సర్విస్నుగురించి తీర్నానముప
పాడించి, ఏతత్ సలితముగ ఒక కమాపకొను నియమింపజసిరిం
శ్రీ టంగుటూరి [ప్రకాశం పంతులు,
బ్యారిష్టరు పదవిని కౌలదన్ని మద్రాసు రాజధానియంతట ఉద్యమ
..... గ్రబారముచేసిన వీరులు,
నుడివీరి, * మనలను నై నికులనుండి (Recruitment) తం
కరు, ఇతర స్టానములనుండి పిలిపించుచున్న అంగోయుల్పు షి
నీగ్రోల్కు ఆర్మనియనులు పశ్చిమా[ఫకా మొలటోలుు
'నామరూపములులేని ఇతరులు కలకత్తా మురికి కాలవలలో
నివసించే జనులు=వీరందరు వాలంటీర్లుగ వుండుటకు అర్హులు,
వారు మన యోధులు, వారు మన యిండ్లన్కు సంసార
ములను రకీంచు భటులు, ఇట్టి విభేదములు గావించుట
నంతయు హేయము! మనము జరుపు శా స్ర్రీయమైన సంటో
ఛమువలన ఇవన్నియు. తోొలగిపోవలెను. (బిటిప్ శాసన
మునకిది విరుద్ధము, అన్ని శాసనము లకంకు ఊన్న తేమైన
శాసనము= (ప్రకృతి శాసనమునకు-విరుద్దము. "
ఇంక న్యాపతి సుబ్బారావుగారిని గురించి శెండు
'ముక్క_లు చెప్పవలసియున్న ది. సుబ్బారావుగారు మన దేశ కీ. శే. శీమతి మాగంటి అన్నపూర్ణాదేవి
శాసన సభలలో ఎన్నిక సభ్యులను చేద్చుట (పారంభించిన | అంధ వీర నారీమణి, (గంథక ర్తి). -
444
వలెనని తీర్మానింపబడి యుండుటచే, బంగాళొ చేశములోను
ఇండియాలో ఇతేర (సౌంతేములలోను అట్టివి స్థాపించబడు
చుం డేను,” ణయ
హార్జన్ ద్యమమునందు ఎక్కువగా ఎందుకు వందన
ము లొెసగుశు వా
(కు చ్చిరి,
ఎట్టి బిరుదములను న్వీ
నంగీకరించ
1895 'సం॥మున
జరిగెన
మహాసభ
వారు
కరింప
లేదు.
చెన్న పురిలో
కీ. శ. ౮ వారు రాజారావు,
~~ లి
సహాయ “ o( mn
కార్యదర్శులుగా చాలాకాలము
అఖిల భారత కాం్యగిన్ సంధు
క్కు ఆహ్వాన సంఘా
పనిచేసిన ఆంధు9లు, భ్యతంలుగ .వన్నుకో
బడిర. 1914లో కాంగైాస్ జనరలు “కార్యదర్శిగా నియ
మించబడ, 1915, 1916, 1917 'నం॥లలో స్వంత ఖర్చు
మిద యావత్ భారతమును
అంట
ెసీది,
సంచారము చేసీ (ప్రబోధము
చివరక్కు 1917 డిసెంబరు మాసమున కలకత్తాలో
లం Ce లారీ ped స
జరిగిన సభలో వారిని తిర్షి జనరలు ెశెటరీగ ఎన్నుకొను
సరిక్స్ దానిని గొరవముగా తిరస్క_రించిరి,
"కాంగ్రాస్ యొక్క ఆదిపురుషులుళ చెప్పదగినవారిలో
మరొకరు దివాక బహదూర్. కేశవపిళ్ళిగారు.. వారున్ను
బ్బారావుపంతులుగారితో పొటు కాంగస్ జనరలు
శృ కటరీగవుండి 19168 సం॥ములో తమ పదవికి రాజీనామా
యివ్వడము, ఆంధ్రరాష్ట్ర "కొంాస్ సంఘమును విడదీయ
బడు తీర్మానము 'గావింపబడడము----1917సం॥లో డీనెంబరు
నెలలో కలకత్తాలో జరిగిన "కాంగ్రెస్ కొలో ఏక కాలము
నందు సంభవించినవి, అప్పటివరకు మన ఆంధులనుండ
పంతంలుగారున్ను , మోచర్ల రామచం (ద్రరావు పంతులుగా
రున్ను, (క బి, యక, శర్మగారు తప్పు అఖిల భారతే కాంగైస్
సంధు సభ్యులుగాఊన్న వారు తక్కువ.
లింగరాజు వెంకటసు బ్బారాయుడుగారు-మరణి ంచిన “పెద్ద
లలో నొకరని- మూడవ కాం(స్ మద్రాసులో జరిగి
నప్పుడు, తేమ అధ్యక్ష. (ప్రసంగములో శ్ర త్యాయస్టీగారు
బందరువనాోస్ి శ)
"చెప్పిరి.
—
ఇంక. ఆంధు) లయొక్క_ సంబంభమే/సార్చి తిరిగి చెప్పు
దము. అంతేవరకును గాఢముగా పనిచేసినమీవంటివారు
కాంగసు ఉద్యమము
కాం|ర్రాసు ..' మరి ఇతీరులునుగలరు, శ్రీ కి, వి, శెడ
Cs
కొంయుడుగార్కు సర్ ఏ, పి, పాత్రో గార్డు, బిసెంటమ్మ
గారు “ హోమురూలు * ఉద్యమము సాగించిన మీదట
"మొదట నాయుడుగారు పిమ్మట పాత్రోగాధ విడిపోయి
“ పౌక్ఇండియక లిబరల్ సెడశేపకొ” అనే “పేరుల
జస్టీస్ పార్టిలో ౫55, రామచం[ద్రరావ్రుగారు లిబరల్
పార్టిలో చేరిరి, వీలేకాక ఆకాలమునందు పనిచేసినవా
ఇంకను అనేకులు కలరు,
గంజాం 'వేంకటరత్నంపంతులు
"గారు సోమంచి భీమశంకరంగారు శె, (శ్రీనివాసరావు
"గారు జంబులింగం మొదలీియారు-గారు మున్న గువారందరు
తమతేమ కాలములలో, తమతమ శీశ్తీకొలది కాం (రాస్ సేవ
చేయుచుండిరి, ఎన్ను కొనత గిన
మలికంటి సుబ్బారావుగారేే మహావ్యక్తి
ఇప్పెదరు.
ముఖ్యముగా వారు
డాం చెనని
వూర్వము కాంగ్రైస్లో బాగా పనిచేయుచున్న టువంటి
వారిని రాజకీయ పాలనయందు గొప్ప ఉఊదొో్యోగులుగా నియ
మించు
ఆచార ముండెడిది, ఈ ప్రకారము కొందరు
శ్రీ కళా వెంకట్రావు, ఎమ్. ఎల్. ఏ
ఆంధ రాష్ట్ర కాంగెన్ సంఘ (ప్రధాన కార్యదర్శి. _
445
దశీణాద
శీ
“చలలో సమ్ముచ్రాల రాఘ
దీ కాంతం వార
ల సాంమి
౩9
mw ¥
క. గ.
ను
మహర్షి బులును సాంబమూర్తి, మాజీ అ నెంన్లీ స్పీకరు (ఎడమ)
(శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ (ప్రధానమంత్రి (కుడి)
హోెకోర్టు జస్టలు అయిరి, అపషుతోవ.
చౌదరి
చ ౦ దావర్క_రు,
మొదలె నవారు ఇందులకు ఉదాహరణములు,
చెన్న పట్న ములో జస్టిస్ సు బ్రహ్మణ్యఅయ్యరుగారు
కాంగైైస్ అధ్యతుడుగా ఎన్నుకోబడిన పిమ్మట పదవి న
లంకరించకముం దే సౌకోర్టుజడ్డిగ నియమింపబడిరి. 1909లో
కృష్ణ సామయ్యరుగారు మోకోర్చు జడ్డిఅయి ఆ పదవినుండి,
బొబ్బిలిరాజాగారు ఖాళచేసిన ఎాక్యుటీవ్ కవున్సిలు సభ్యత్వ
మునక 1910 సం॥లో నియమించబడిరి, వీరు ఎన్జైక్యుటీవ్
సభ్యులై నప్పుడు సుందరయ్యగారు జజ్జ పదవి పొందిరి,
వీరందరు కాంగ్రాస్వాదులే ! ఇట్టి సారితోషికము ఆంధు)
లలో శర్మగారికి లఫించినది, ఆ రోజులలో అనగా 1916,
1917 (ప్రాంతములలో కాకినాడలో జరిగిన నాల్ద్లవ ఆంధ్ర
మహాసభ అయినతరువాత, శేంద్రశాసన సభకు యిద్దరు
సభ్యులను ఎన్ను కొనవలసియుం డెను , అప్పటిలో ఎన్నికలు
కాం 7స్ "పేరను జరుపబడక పోయినప్పటికీ, కాంగ్ లో
పనిచేసినటువంటీవారికి ఎక్కువ (ప్రశే స్ట, అవకాశేము
నుండెను. తరువాత 1917 లో కేం ద్రశాసన నసుకు శ్రీని
వాస శాస్త్రులుగారు, బి, ఎక్. శర్మగారు ఎన్ను కో? నబడికి
1920 సం॥లో గవర్న మెంటు ఆఫ్ ఇ ఇండీయాలో పె ప్రక్యుటపే క్
కన్సిలయ పదవి ఖాళీ వచ్చినప్పుడు శర్మగారు. నియమిం కో
బడిర. వీరి నియామకమునకుగల చరిత ఆకష్ట॥ వంటే మె: నా
"మొదట 'షెమ్స్ఫర్లు (ప్రభువు బర్హ్వాక్ను నియమించి అతని
పేరు శె శటరీ ఆఫ్ స్టేట్సు ఆయిన మాంెటుస్యూ వడ్లకక
పగ్యా ఆయన ఆెపేరును తిరస్కరించి కాన
సభ్యులలో అనుభవము గలవారి "నెవరినె నా నియమిం
సినదనియు తనను సూచిం చమనిన
దననియం (వ్రాసియుండిరి. షెమ్స్ఫర్జు (ప్రభువుకు శ్రీనివాళు
శాయ్రీగారిపేరు నచ్చలేదు... ఎందుచేతననగా 1919 “నం
ములో అమృత'సరులో జరిగిన కాంైసు సునంద్యూ మిమ్ము
ఫ్లూను వైస్రాయి పదవినుండి తొలగింపవలసినదను తీరా న్
శా నృగారిపేరు ర్
= తీ4ర్ర
కౌంగెసు ఉద్యమము
వలెనని తీర్మానింపబడి యుండుట చ్చే బంగాళా బేశములోను. కాం్రాస్తుంంప్రాకత్త్య
ఇండియాలో ఇతేర (సొంతేములలోను అట్టివి స్టాపించబడు కో వబోధకులుగాను పని
చుం జెనుం - అలో చేయుచున్నారు. వా
హరిజనోద్యమమునందు ఎక్కువగా ,, "నూతన సంస్థా రికి కుడ భుజముగా
రాం అప్పుడు శర్మగారు ఈ వున్న గొల్ల పూడి న్తా
'అమృత'సరునందు (పతిఘటించిరి, మాం కుగ్యు
రామశా త్ర గారు
ర ఉత్తరము వచ్చినపిమ్మట షెమ్స్ఫర్జు (శ్రీనివాసా 1021వ సంవత్సరము
గారిపేరు ఆక్నేపణీయమనియు, సకాలములో తమకు సహా సడి కాంగ్రాస్లో
యము చేయలేదనియు, అట్లు సహాయముచేసినవారు శర్మగా కార్యదర్శిగవుండ్కి ని స.
రనియ్యు వారికి శాసనసభయొ క్ర అనుభవము చిర కాలమునుంచి ర్మాణ కార్యక్రమ రచ. హ్రూలానా అబుల్ కలాక్ అజాద్
నయందు అత్యంత రూ - కాంగెసు జధ్యతులు.
త్సాహవూరితులుగా పనిచేయుచు శాసనసభల పె దృష్టి మర
ల్పక “వినయాశమము” ను స్థాపించి ఉపనిషద్వాాపకము
కొరకు, రచ'నాత్మక కార్య క్రమ వ్యాపకమ్మునక్పు (గామో ద్యోగ
పరిశ్రమల వ్యాపకముకొరకు తమ జీవితమును వినియో
గించుచున్నారు, అటుపిమ్మట ఈ ఇర వై సంవత్సరముల
లోను కీ శే కా, నాగేశ్వరరావు పంతులుగారు శీ)
టంగుటూూారి (ప్రకాశం పంతులుగారు, శ్రీ బులుసు సాంబ
మూ_ర్థ్గార్కు డా॥ పట్టాఫిగారు గంపలగూా డెం రాజావారు
అధ్యతులుగా వుండి రాస్ట్ర్వియ కాంగ్రాసు సంఘమును
నడపీంచుచువచ్చిరి, పిరికి కార్యదర్శులుగా వున్న వారిలో
జొన్నవిత్తుల గరునాథరావుగారు. విష్ణుభొట్ల నూర్యనారా
యణరావుగారు గాడివెర్ల హరిసరోో త్తమరావుగారు,
అయ్య దేవర కా శేశ్వరరావుగారు, తెన్నేటి విశ్వనాధంగారు,
మె వి వి, గిరిగారు గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, బెజవాడ
పండిత జవహర్లాల్ స్మెహూ, గోపాలరెడ్డిగారు, మంతెన వెంకటా9జుగార్యు చింతమనేని
భారతజాతి భావినాయకుడు. భావయ్య గారు శరణు కన
గలదనియుు వారిని నియమించవలసీనదనియు (వాసినారు,
'మాంటేగ్యువారి పేరును అంగీకరించి, శర్మగారిని గవర్న మెంటు
ఆఫ్ ఇండియా ఎ్టైక్యుటీవ్ మెంబరుగా ఏర్పాటుచేసిరి,
రామస్వామి చౌదరి
"నేంకట లీ గ్రనరసిం
హారావుగారు నీలం
1918 వ సం॥లో ఆంధ్రరాష్ట్ర 'కాం7స్ సంఘము
(పారంభించబడినపిమ్మట, 'దేళశభ_క్ష కొండా వెంకటప్పయ్య
గారు--అందుకు మూడు సంవత్సరముల ఫూర్వ్యమే తమ
ఫ్లీడరీపనిని మానుకిెనిఆం(ధ్రోద్యములో నడుముకట్టి పని
చేయుచుండ్ ఆంధ్రరాష్ట్ర కాంగ్రాస్య్ సంఘ-అధ్యశులుగా
ఉండి చిరకాలము ఈసభను జయ(ప్రదముగా ( నడప, ఈ
రోజువరకు కాంగ్రాస్ భక్తి పరులుగన్వు గాంధీమతావలంబ కటోఏవుగారు గలరు.
సంజీవలిడగారు,
దండు నారాయణ
రాజుగారు కళా వం
447
ఆర్యధ్రసర్వస్వము -
బలాఫ్మా_త్ళయ ఊగ్యమమున అనేకులు
లాయర్లు విద్యార్థులు శాసన సభల పదను
లకు రాజీనామాయిచ్చి 'చేశసేవలో నిమ
గ్నులైరి, శాసనసభ లనుండి వెంకటప్పయ్య
పంతులు మొ!వారు రాజీనామా నిచ్చిరి,
ఇంక అఖభిలభారత -కాంగ్నాసు వర్కి_౦
గ కమిటీలో 20 సంవక్ళేరములనుంచి ఆం
ధు)లు--కొంతే హెొచ్చు తేగ్గు-అవిచ్చిన్న
ముగ 'సభ్యులుగావుండి పనిచేయుచుండిరి,
పృపిధమున (శ్రీ కొండ వెంకటప్పయ్య
పంతులుగారు సభ్యుడుగా వుండిరి, పిమ్మట
వారు కొంతకాలము వర్కి_౦గు కమిటీ
అధ్యమలుగను, క్ల శే శ) దుగ్గిరాల
గోపాలకృష్ణయ్య గారు 'కార్యిదర్శిగను వుం
డిరి. పిమ్మట ప్రకాశంపంతులుగారు, డా
పట్టాఫిగారు సాంబమూ _ర్థీగారుకూడ సభ్యు
లుగా వుండిరి. ఈ 22 సంవత్సరముల నుండ
యు ఆంభుులు తేమ క_రవ్యమును తక్కిన
రాజధానులతో పొటుగాని, అంతకంటె
ముందంజవేసిగాని "నెరవేర్చి, తమ భాషా
(ప్రాంతమున కెంతయు కీర్తి తెచ్చిరనుటకు
సంచేవాములేదు. 1921 సం॥మున లి1వ
మార్చి, 1వ ఏపెలు తేదీలలో "బెజవాడ
లో జరిగిన ఆఖిల భారతే కాం(గ్రాసు సంఘ
మునం బే ఇప్పటి -కాంరాసుకు పునాదియని
చెప్పదగిన (ప్రణాళిక ఏర్పరుపబడ్డది. తదను
'సరణముగ. ఆంధ్రులు కోటి రూపాయల
నీ, గాలిెపంచల
ఇం
నిధికి మూడు లక్షల రూపాయలు వసూలు అఖిల భారత సంస్థాన ప్రజల సంఘ పక్షమున డాక్షరు పట్టాభి సీతారామయ్య గారు *
యి
టీ
చి ఇవ్వగలిగిరి. ఇక ఖద్దరు విషయ (బిటిష్ మంత్రిమండలి రాయబారి సర్ స్టాఫర్డ్ (కిద్బెగారితో సంప్రతించుట.
ములో ఆంధ్రులకిది (క్రొ తృవిద్యకాదు. (శ్రీ కాకుళములో
అవిచ్చిన్నముగ సూర్యమునుండి జరుగుతూనే వచ్చినది,
తక్కిన ఖద్దరు యావత్తు పునర్చి ర్మిత మై భారతీ దేశమునందు
యే ఇతర (పా న
జ్ర శ ంతే మునకు వెళ్ళినను ఆంధ ఖద్దరునే
కొనవలెనను కోరికను గలుగశేసినది,
అస్పృశ్యతా నివారణయందు ఆంధ్రులు "వెనుకంజ వేయ
లేదు ఈ విషయమై. కీ, శే, వీశేశలింగం పంతులుగార్లు
448
ఆర్, వెంకటరత్నం నాయుడుగారు చేసీనసీవ నిదర్శనము
అస్పృశ్యులను స్పృశ్యులుగ యొుంచుకొను సంస్ధ చిరకాలము
|
జాతీయ విద్యగురించి "చెప్పనక్కరలేదు. 1907 స!
ములో స్థాపింపబడిన జాతీయ కళొళాల ఈనాటికిని జూ తీయ
విద్యకు పునాదిగా నిలిచివున్నది. 1907 లో సూరత్
కాంగాసుల్ళో జాతీయ సంస్థలను దేశమంలేటా నెలకొొల్యూ
htt
వలెనని తీర్మానింపబడి యుండుటచ్చేే బంగాళొ బేశములోను
ఇండియాలో ఇతేర (సొంతేములలోను అట్టివి స్టాపించబడు
Jr {
చుండెను,”
హరిజనోద్యనుమునందు ఎక్కు_వగా పనిచేయుచున్న
వారిలో శ్రీ వాపి
నీడూగారిపేరు చెప్ప
దగియున్న ది. రామ
దాసు పంతులుగారు
ఈ సభకు అధ్య
ములుగా వున్నారు,
దటిలో కీ శే,
కా. నాగేశ్వరరావు
పంతులూగాగరు ఈ
సభకు అధ్నకులుగా
శ్రేమరి విజయలక్షి శ్రి పండిట్, భ్ జ ధ్య
న్ రి,
సం. రా, స్టానిక క స్వపరి రిపొలనా యం
శాఖ మాజీ మం(శ్రిణి. ఆంధ దేశమునందు
వ మచిలీపట్నములో ముధావంతులును త్యాగ
మూ ర్షియునగు శ్రీ కోపల్లె హనుమంతరావు ఎమ్, ఏ.)
బియగ్ా గారు తమ (ప్రభుత్య్వోద్యోగమును, తర్వాత
ఫీడరివృత్లి తీనినాడా వదలుకొని, ఆం(్రజాతీయ కళాశాలను
స్టాపించి ధనమునకైై దేశాటనముచేయ మొదలిడిరి. ఆయ
wr
నకు కుడిచేయిగా వారి (పాణమ్మిత్రులు భోగరాజు పట్టాక
7
నీతారావ మయ్య గారు ముళ€మ్నూూరి కృవ్టరావు గారు, వల్లూరి
సూర్య నారాయణరా వు గారు దాని అఫివృద్ది కై పాటుబడరి.
ఆం(ధ్రులకేకాక్య భారతే జాతీయత ౩ ఈ కళాశాల వన్నె
"పెట్టినది.
._ హౌలకాకక్రం (తిప్వుటకు తగిన సామర్థ్యం పొందిన
సతారామయ్యగార్యు హానువుంతరావుగారి తర్వాత్ ఆ
భారము తేమపె వేసుకొని జయ( పదముగా దీనిని నిర్వ
హించుచున్నారు. హానుమంతేరా వుగారి తర్వాతే నీతా
రామయ్య గా రొక్క_రు ఈ సంస్థకు 40 వేల రూపాయలు
సంపాదించి ాజమాహం దవరములోని
ఏలూరులోని జాతీయ కళాశాల,
సిరాస్థికొనిరి !
జాతీయ పాఠశాల,
గుంటూరులోని శారదా నికేతనము "మొదలై నవి ఇంకను
ఇతర ఆశ్రమములు "నేటివరకు జాతీయ విద్యకు నిలయ
ములుగ నున్న వి. సంపాదకుడు,
కాం(గాసు ఊద్యమమునందలి నూతన శకములో డేశభ క్ట
కొండా వెంకటప్పయ్య పంతులుగారు
ఆదిపురుషులు,
వారికిప్పడు 70 సంవత్సరములు నిండినన్కు ఎక్కువ
ఊఉ తృాహముతో ను, (శమకు పర్చియు తమ క_ర్ణవ్య
మును నెరవేర్చుచున్నారు. 1921, 81, 82, 40 "సంవత్స
రములలోని సత్యా ్థహములందును ఆంధ్రులు తేమ కర్శవ్య
మును సంపూర్ణముగా "నెర వేర్చిరని అందరును చెప్పు
కొన్న విషయము, ముఖ్యముగా 1941 సంవత్సరము సత్యా
(గహమునందు వారియొక్క చర్యలు కార్యములు ఎక్కవ
(పశంసింపబడినవి,
ఇక ముగించకముందు "ఒక మాట . చెప్పవలసియున్న ది,
ఆఅంధ్రులలో ఉత్సాహము మెండు, నూతన భావములను
తొందరగా న్వీకరించుశక్తి వారికి విశేషము, (బవ్మాసమా
జము అనండి ఆర్యసమాజము అనండి భజనమందిరము
_లనండ్కి సంఘసంస్కరణ మనండ్క్ విధపౌవివాహము లనండి,
యువతీ వివాహము లనండ్తి, మద్యపాననిపేధ మనండి
సత్యాగ్రహ మనండి శాసనసభాబహి మార మనండి---ఏ
(కొత్త ఉద్యమమువచ్చినను ఆంధ్రులు ముందంజ వేసి పురోఖి
వృద్ధికి తోడ్చడుచున్నారు. కాని వారియందు కొంతలోపము
కనిపించుచున్నది, ఇతీరులవలె ఆంధ్రులకు ఒక నాయకొని
అనుసరించి వెళ్లే సుభావము లేదు, ఇది ఆహేపజీయ
మైనది'కాదు ; ఏలయన అనేకమంది దామాసా (ప్రకారము
గల్తిన త్యాగబుద్ది, కార్యదీకు కల్పినవారు, అందుచేత ఆంధ
వనము ఒక “పెద్ద తాళవృతువనము ; తక్కిన పొట్టి మొక్క
లతోనిండియున్న వనముగాదు. ఇది అరణ్యములోవలె దట్ట
ముగా అలముకొనియున్న వృషమజాలము,
నిమ్నో న్న్న తములు
గుర్తించుట కష్టము,
తక్కిన
లలో అట్టుగాదు.
అందుచేత ఈ తార
తమ్యము కనిపించు
చున్నది, ఈ కార
ణఅముచేత నే ఆంధ్రుల
(పతి భూపాయ
ను 16 అణాల (కింద
కంచవలె ననియు
ఇందులోని
_
రాజథాను
డాక్టరు బాబు రాజేంద్రప్రసాద్
57 449
(పతి అణాను 12 పైసల (క్రింద పంచవలెననియు
కోరిక పొటమరించినది. దానిని మాలధనముగా "పెట్టి
దానివలని (ప్రరయోజనమును _'బాహుళ్యమున కందజేయ
వలెనను కోరిక ఇతర (పొంతేములలో విశేపముగా వున్నది,
ఇందాక చెప్పినటువంటి విపషయము ఈ విషయము రెండూ
కూడ ఒక్కు_ రు, ఆంధ్రులు ఎంత త్వరగా (కొత్త
భావాలను స్వీకరింతురో అంత త్వరగా భావ విసర్హన
చేయగలరు, బహిప్కారోద్యమమునందు వెంటనే రాజీనా
మాలు యిస్తారు, అందుకు నంబేహము పొడచూవినదో,
ఇంట నే బహీప్క్లారము మానుకుంటారు. వీరి స్వఫావము
గడ్డవామి వంటిది, భగ్గున మండి చట్టున -చల్గారుతుంది. సత్యా
(గహమున (పవేశించుటయందుకూడ ఇట్టి 'స్పభావమునే
చూపియున్నా రు, వెళ్ళదలచుకున్న వారంతా ఒక్క... పట్టున
వెళ్ళడము ; తరువాత దేశము గొడ్డుపోయినట్లు ఎవరూ లేక
పోవడము ఇంతవరకూ "సంభవించిన విషయమే ! కానీ,
1941 'సం!॥లో అట్లుగాక కొంత (క్రమబుద్దిని కనబరచి నారు,
అెక్లే సమాజవాదము (ప్రవేశించగానే యువకులు ఆ వాదము
నందుచేరి, అచ్చటనుండి క మ్య్యూనిజములో చేర్కి (పజాహ్ితెక
జీవనమును ఫీభత్సము గావించినారు. అహింసా తత్వమును
ఎంతత్వరగా ఆఅవలంనించెదరో అంత క్వరగా వి విసరి ౦చుటకు
గాడా? సంసిద్ధులుగా వుందురు, |
ఇంక |! కాంగైైస్ ఉఊద్యమములోన్వు
సహాయ నిరాకరణోద్యనుము మొద
న (పజాహితైక కార్య నిర్వహణము ల
యల ప్రేంసా క్ర-మెన పాత్ర ధరించిరి,
1930 సంవత్సరములో మూడువేలమంది ఆంధులు కారా
గృహావా సము స్వీకరించిరి, 1932 వ సంవత్సరములో అంత
కన్న బహుళముగా శై శ్లకు వెళ్ళిరి. 1941 వ సంవత కోద్యమ
ములో దరిదాపు రెండువేలమందికి పెగా సత్యా గహము'చేయ
"సన్న ద్దుులె తెరి, వారిలో ఒక వెయ్యిమండి నిర్భంధింపబడ్కి రక
రకముల శిక్షలకు గురిధమెరి.
"తెలుస వ్ర్రీలు తమ ఊక్తేరదేశ సోదరీనాణులవలె (పతి
బంధకములతో, అడ్డంకులతో నిండియుండని పథములో నే
పోవుచున్నారు. పర్పాపద్దతి వరికిలేదు, సంఘజీవనములోను
చేశ విషయములలోను 'సత్వేరముగా పొల్ల నెదరు. 1921,
80, 32 స్వాతం(త్రోోద్యమములలోన్సు ఇటీవలి 1941
సత్యా(గహోద్యమములోన్కు పెన చెప్పినట్లు ఆంధ)
స్రీలు (ప్రముఖ భూమికల ధరించిరి,
ఆదిలో రాజకీయములలో 1921 వ 'సంవతృరయులోే
హాత్సుడు సహాయ నిరా కరణోద్యమమ్బు “వేవేటు
"కాంపెక * ల నారంభించగానే ఆంధ్ర జేశపు ప్ర్రీలలో
--ాఅప్పుడు అమెరికలో వ్యవసాయిక విద్య నభ్యసించుచున్న
శ్రీ మాగంటి చాపినీడుగారి సతీతిలకము-__ (శ్రీమతి అన్న
ఫూర్షాదేవి ముదంజవేసి ఆ ఉద్యమములో పాల్గొన్న ది,
ఆమె తేనజీవితాన్ని 'ససర్వస్వమును జాతీయోద్యమమున
కంకిత మొనర్చిన పవిత్రేమా ర్చి, మూడువేల రూపాయల
విలువైన తేన ఆభరణ
ములను మహాత్మునికి
వ్
అర్బించినది, ఆనాటి
నుండి అశేప. (ప్రజకు
దుః;ఖనరారణ మైన
ఆమె మృతిచెందిన
తుదికణమువరకొ సరి
యెన ఉఊనిక్సి ని దాహో
రముల లక్ష్యుము
చెయ్యక నిరంతరము
దేశసేవ చేయుటలో
శ్రీ ఆచార్య కృపలాని,
కాంగ్రెస్ కార్యదర్శి.
450
ఆంధ రాష్ట్ర) కాం|సు. కమిట
హాము అఫిలావ'కలిగి
యుండెను. ఆయా సం॥ము అధ్యతీలు కారక్టదర్శి
దర్శజీవి వీనాటికిని 1918 కొండా వెంకటప్పయ్య జొన్నవిత్తుల గురునాధం
ఆంధ) దేశపు చ్రైలూ 1919 93 విష్ణుబొట్ల సూరంనా
పురుషులు మరువరు, రాయణ
చ వాసులకు 020 5 ం
é3 బా ప -
షయ. 1021 ి గొ. సీతారామ శాన
ముగా (ప్రతిసంవల్సేర ర్ట (ఈ
నిని 353
ము సాంవత్సరీకముల 1029
99 అ. కాళేశ్వరరావు
జరిపి ఉచిశరీతిని 1928 టం, (ప్రకాశం
సత్క_రించుచుందురు. 1924 కా, నాగేశ్వరరావు
1930 సంవత్సరములో ఇంకొక సోదరి రాజకీయరం 1925 టం. (ప్రకాశం
శ్రీ భూలాభాయి దేశాయి. $9
23
33
గంలో అగ్రస్థానం అలంకరించినదిక ఆమెయే దుర్తా బాయి ! 1926 2) ౨
1927 59 "కాం నా గెశ్వరరావు
ఆసు రూన్సీరాణి ల శ్రబొయిలాగ్కు _సెంచి విజేత బు. సాంబమూ ర్ల మం. రంగయ్య
దేవీవోకలాగు అనేకులు వెనుకడుగు వేస్తున్న ప్పుడు నాయ (ఓ౫లలు) యుడు
కులను నిర్భంధించినప్పుడు, మ్మచదాసు నగరమున ఉద్యమ 1929 ” ౩, నాగేశ్వరరావు య. రంగయ్య
నిర్వాహకురా లై ఉద్యమమునకు ఉఊబ్బెవనము, ఉత్సాహము ల నాయుడు
కల్పించి అనల్బమైన కృషి చేసినది, ఆమె ధైర్యము "కార్య 1930 99 అ. కాశేళ్వరరావు
శూూరత్స్వుము అప్పటి మ(దాసు పో లీభుకమోహనరును నఖశిఖ 19891 గంపల గూడెం కుమార 39
పర్యంలేము కంపీింప చేసినవి, ఈ కోటిలో అనేకులు చెప్ప రాజా (3 "నెలలు
రాజినామా నిచ్చిరి*
దగిన వారున్న ప్పటికి అందరినీ పేర్కొనుట కవకాశము ంబరు నము
లేదు, గుండ వంకలు లేరు
1932 అధ్వథులు లేరు 39
ఆంధు)లకు కావ న్ రీ (| )
సినది ఎక్కువ పట్టు 1994 -కా. నాగేశ్వరరావు a
దల, తటేకనిస్థ్ర 'సువి (జాలైనుండి)
బారమణు ఆలోచన, 1935 టం, (ప్రకాశం బు, సాంబమూ ట్టి
అవిచ్చిన్న మగు య 1936 Er 53
త్ను, కార్యాంతేము 19837 59 99
వరకు పాటుబడుట. 1987 భో పట్టాభి (ఆగస్టు 17 గొ టవ్మావ్య
నుండి)
ఈ గుణములు ఆం 1938 a శ
ధులు సంసాందిప | 1939 9. 0
గలిగినట్టయి లే భారత శ్రీ జయంతిపురం రాజా, ఎమ్.ఎల్.ఏ., 1940 టం, (ప్రకాళం కళా "వెంకట్రావు
చశమునందు (పథమ సంస్కృతాంధ్ర పండితులు, సత్యాగహి 1941
స్థానము వారే నిర్వహింతురని చెప్పుటకు సంచేపహములేదు ! 1942 00 న్ా
32 33
= మిస
టం ఆ౦ధ్రాాద్య మము
(ప్ర కొండా వెంకటప్పయ్య పంతులు.
సామ్రాజ్య సౌభాగ్య
విషయ సం(గవాము :__
మనుభవించిన ఆంధు9లు, ఇప్పుడు చెన్నరాజధానిలో ఒర భాగ
మం దణగిమణగి యుండవలనీన అవస్థకు పాల్పడుట; 1885-
1905 వరకును ఆంధ రాష్ట్రము కావలెనన్న అభిలాష అంత
ర్లతముగా మాత్రమే ఆంధు)లలో ఉండుట ; 1005 నుండిన్ని
బెంగాల్ విభజనవల్ల కలిగిన అలజడి దెళమందంతటను ప్రాకి
ఆంధులను ఆంధరాష్టోగద్య మమునకు పురికొల్పుట; 1912 నిడద
వోలు మహాసభకు ఆంధ) నాయకులు విచ్చేసి ఆంధ) మహాసభ
లక ఏర్పాటుచేయుట ; ఆంధ్రరాష్ట్ర నిర్మాణమున క్ర ఉద్య
మము ; (పతి సంవక్సరము ఆంధ మహాసభా సమావేశములు
జరుగుట ; ఆంధ్రరాష్ట్ర సిద్దికి తీర్మానములు ; వీటితోపాటు
1021 మాంజెగ్యు - షెల్మ్ డ్ ఫర్డ్ గార్లువద్దకు అంధ) నాయకుల
రాయబారము, భాషాప్రయుక్త రాష్ట్ర
(వభుత్వమువా రంగీకరించుట ; రాయలసీమలో కొంత ప్రతి
కూల వాతావరణ మేర్ప్చడుట ; 1087 లో (్రీదాగ్ సమాఖ్య;
సర్ రాధాకృష్ణగారి యాజమాన్యమున జరిగిన సభలో తీవమైన
ఆందోళన -తీర్మానములు ; 1041 తో సర్ విజయానంద గజ
పతిగారి అధ్యక్షతను జరిగిన తీర్మానములు ; ఇంకను ఆంధ
రాష్ట్రము సిద్దింపకుండుటకు ఆంధు)లు పరితపించుట ; అంధ)
మహాసభాధ్యకుల పట్టిక---.
నిర్మాణ సూత్రము
గంత కేయ (దాహ్మణములనుండియు నిఖ్యాత చరిత్ర
గలిగి వర్జిల్లి కొలది సామాజ్యాధికారము
వహించి స్వాతంత్ర్యము ననుభవించి,
శ్రతాబ్దముల
బలపర్నా క్రమము
లందును రాజ్యపాలనా విధానమునందున్సు విద్యా విశేషము
లందును కళానెపుణ్యము నందును దతంలై (ప్రసిద్ధిగాంచిన
ఆంధ లిప్వుడ్కు స్వాతంత్ర్యము గోల్వోవుటయే-కాక. విడ
గొట్ట బడి చెల్లావెదనై -__ో కుంజర యూధంబు దోమకుత్తుక
జొచ్చి నో యనునట్టు---వెన్న రాజధానిలో అణగిమణకి
సరిధ్మైన ఆలన పాలనలేని అంతేర్భాగముగా నుండవలసీ
వచ్చుటయు సంభ వించినది,
రమారమి 1880 (ప్రాంశమునుండి ఇట్టుండ్క కీ, శే, కందు
కూరి వీనేశలింగం పంతులుగారి (గ్రంథములున్కు వారిచే
(పకటింపబడుచుండిన వివేకవర్ధ ని షత్రకయ్సు వారు సాగిం
చిన సాంఘిక సంస్కరణ పయత్న ములున్సు (బహ శ్రసమాజము p
దివ్వజాన "సమాజము మొదలగు వత సంబంధములెన సంస
లక్ష మ్ గ్ట్సి
లును (పజల మనస్సులలో నూతన ఫొవముల నంకురింప
చేసినవి, మరియు కాంగైసు మహానభా (ప్రచారములున్వు
జిల్లాసంఘ సభలున్సు రాజకీయ సమస్యలను గూర్చి సంచల
నము కల్పించినవి. కష్టైజిల్లా
అజో co
మమున 1రి74 వ సం|॥లో ౫సంటూారెలో
ఇదియే జిల్లా మహాసభలలో భరత బశమంగేటికిని మొదట
“కా గస మహాసభ (షప
సననేశ మనది,
జరిగిన సభయని "చెప్పవచ్చును. ఇట్లు. ఆంధ) దేశమున జను
1905
సం॥మున బంగాళొదేశ విభాగము అచ్చటి ప్రజలలో తీవ
| జ న tal
లలో (ప్రబోధ ము పలువిఫముల రూప మెస్నుచుండ్క
మగు 'సంచలనము గావించినగి. ఒకనాటి ఒక్క బహ
జక్క చరిత్రే గలిగి, విద్వావ్యా స ఇతను నూతనోద్య
లా
మముల [ప్రబోధము చేతను ఐక్యభఖావమున్సు
యును బడస్కి భారత 'బేశమున
dm, w
ఖనన: స
క్ "ర్య (న ad Ay,
హొంచకును ను (దర్శక ఘు
ట్
వ్
౧
సాంఘిక రాజకీయములందు మేల్భం' సులను 2 గపెట్టుచున్న
వంగడేకీయుల జూతీయ
భంగకర మైన రాస్ట్ర్రవిభాగము om) ప్రజలలో యమహా సడ యాస
భుప స్టైలేతున్సు ప్ర an గన్చగెలని
ఆందోళనరు కారణమయ్యును. అంధుకో (పతిహాసముగ వె
శవస్తు బహీప్కా_రమున్కు స్వదేశ ద్యమమును. సాగించి
వాటిని ఆసేతు హిమా చలమువరకు వ్యాపింపజేసే "కాం గు
మహాసభా మూలకముగా భారత 'చేశమంతటా సర్రసం
లన ముద్భవింపచేసి సిరి. చేసిన విఖభాగనమును మార్పు చేయుట
లేదని ఆడంబరముగ (పాటించి పట్టు బట్టిన వథుర్వమువారు,
ఆ తీవమహోద్యమము చేశ తము పటునువదటి (ప్రజల
ళు
కనుకూలమగు మార్చు గావించిరి! ఆశరుణమున నడచిన
(ప్రసంగముల వలనను రాజు ప్రతినిధి 'మొదలగువారి రా జయ
'లేఖలవలనను, భాసా సామ్యము జూ_ల్యెక్యత్ (ప్రత్యే?
రాష్ట్ర నిర్మాణమునకు ముఖ్య “కారణములని స్పప్తికోరించబడి
నది, అప్పుడు రాజప్రతినిధిగానున్న హార్టింజ్ (ప్రభువు
452
©
Fy Ne మైయిక్స్తాడు
sf +పోబళావు రము. గ్ర
"కోలారు ; రొరగనూరు
ల PY
et
2
1
ఎట్ గోరేటి గ 0౫%,
Ks టీ ష్ట్ర
శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు
బంగాళొరాజ్యవిఫాగమును గహార్చిన వీవాదమును (పజాసమ్మ
తముగా పరిమ్మ_రించుట యు క్షమని యోచించి (ప్రత్యేక
రాన) విభాగమున. కావళ్యకమగు మూడు విధానములను
నిరూపించెను, అందుపరిపొల నాయోాగ్యము లగు స్థానము
లుండవల యుననియున్సు అవి 'సమంజసములగు (పజల ఆశయ
ముల 'సంతుష్ట్రిపచవలెనని యును, విశాలమగు రాజవైతిక
పొలక 'సంబంభములగు కేతువులు అందుకు కారణమ్ములె
యుండవలళెనియును నూచించను.
“జని వివరించిన మూడు. పరిస్థితుల ననుసరించి వంగ
ఛాహ మాట్లాడు అయిదు జిల్లాలను ఒక్క రాజధానిగా
-నేర్చ్పరచవలినని వక్కా_ణించెను. మరియును అప్పటికి బంగా
.భారాజ్యములో శరన భీహారీలను గురించి ఇట్లు వివరిం
చను. “ఇంతవరకు బంగాళారోస్ట ములో చేర్చబడినట్టియు
హిందీ భాస మాట్లాడుచున్నట్టియు బీహారీలను విడదీసి,
_ప్రక్యేకపాలనలోనుంచుట అత్యరీతావళ్యకమని నాకు
స్పష్ట్రనుగుచున్నది.
ఆంధధ్రనాయకమణులు
ఇంతవరకును వీరు జోడుసరిపోవని .
కీ శే న్యాపతి సుబ్బారావు పంతులు
బంగాళీయులతో ఒక్కొ_కాడిన కట్టి వేయబడి యుండుట
చేత వారి అభివృద్ధికి తగిన అవకాశములు 'లేకపోయినవి,
మరియును గడచిన కొలది సంవత్సరములనుంచి బీహారీయు
లలో విస్పష్టమగు తీవ్రమైన సంచలనము కలిగినది, బంగాళీ
యులలోనుండి విడిపోయిననేగాన్సి. తౌము అభివృద్ధికి
రాజూలమను గాఢమగు విశ్వాసము వారిలో (పబలినదిం
వారికోర్కెను తీర్చుట "కావళ్యకము లేనియెడల, కొలది
కాలములో ఆందోళనకు కారణమగును 5 కాబటభ్రి అందు
కిదియే యు క్షమగు సమయము. ”
ఇట్టి (వాతలలోని ఊక్తేమాశోయములు అప్పటికే ఆంధ
యువకుల ర క్షనాళములలో జొచ్చి, సృదయసంచలనము
గావించుచున్న జాతీయోద్యమముతో పొట్టు ఆంధ
రాష్ట్ర నిర్మాణము గావించుట అత్యావళ్యకమను అశయ
మును (పబోధించినవి,
1912 వ సంవళ్ళరమున కృష్ణాజిల్లా కాంగ్రాస్ మహాసభ,
విశాల సృదయుడగు క్రీ "శే. శ కోవూరి చంద్రారెడ్డి
453
అంధ సర్వస్వము
గారిచే ఆహ్వానింపబడి నీడదవోలులో సమావేశ మైనది.
అందుచేత ఆంధ్ర) జేశేమునందలి (ప్రముఖులగువారు ఒక్క
చోట 'సమావేశీముగుట సంభవించినది, అత్యంత వైభవము
తోడను ఉత్సాహముతోడను నడచిన ఆ సమావేశములు
వారి హృదయనీమలయందు అన్యోన్యత పురికొల్పుటకు
'కారణభూతము లై నవి, ఆంధ్రుల ఐిక్యతేకును వారి పురోఫి
వృద్ధికిని ఒక్క్కాక్క_తరి వాలెల్ల రొక్ట_చోట సమావేశ
మగుటకు గొప్పసాధనముగ గన్పడినది. జిల్లా సభలవలననే
ఆంధ్ర దే మంతటికిని (పతి సంవత్సరమును ఒక్కక్క
చోట్క ఆంధ) మహాసభలు జరిపించుట యుక్తమని తోచి
నది, ఆంధ మహాసఫా సమావేశము ఆంధ్య్రవ్య క్రిత్వమును
దృథపరచి, సర్వతోముఖముగా ఆంధోజాతి నుద్ధరింప చేయు
టయే ముఖ్యోద్దేశమగుటచే ఒక్క ఫాపు ఒక్క చారి
(తము ఒక్క సంస్కృతి గలిగిన ఆంధు లెల్లరను ఒక్కా
రాష్ట్రములో (ప్రత్యేశింపబడుట అత్యంతావళ్యేక నునుఖఫొవము
తోడ్తోడన ఆంధియువకల హృదయములలో మొలకెత్తి
నది, అట్టి యువకులలో కీ, శే, జొన్నవిత్తుల గురునాథమ్యు,
కీ కే చల్లా శేవగిరిరావు పేర్కొన దగినవారు. ఆంధి)
రాష్ట్ర నిర్మాణమును గూర్చిన తీర్తానము, మైన జెప్పినట్లు
నిడదవోలులో జరిగిన కృష్ణాజిల్లా మహాసభలో నే (ప్రవేశ
“పెట్టబడీనదిగాన్సీ 'సకాలములో లేబడనందున సభాధ్య
ములు దానిని సభలో విచారణకో "పెట్టకయే నివాకరించిరి,
పిమ్మట ఆ యువకులున్సు శ్రీ వింజమూరి భావనాచార్యు
(శ్రీ ఉన్నవ
మొదలగు "పెద్దలును జేరి
లుగారు లక్ష నారాయణపంతులుగారు
విషయ
మును చర్చించి దాని ఆవళ్యకతను గుర్థించి సర్వతోముఖ
మగు అభివృద్ధికై ఆంధులలో (ప్రబోధము గలగించుటకు
ఆంధో9ద్యమమును సాగించిరి,
ఆంధ్యరాష్ట్రనిర్థాణ
ఈ ప్రయక్నమునకు (ప్రథమ ఫలితముగా బాపట్లలో
1918 'సం|న (పథమ ఆంధ) మహాసభ సమావేశము జరుప
బడినది, అప్పుడు చెన్న రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా
నుండి ఘనతేగాంచిన క్ బే, బయ్యా నరసిం “హేశ్వరళర్మ
గారు అధ్యక్షత వహీంచిరి, ఆంధ్ఫులలో (పముఖులగు వార
“నేకులు ఆసభకు విచ్చేసిరి, ఆంధ్రరాష్ట్ర నిర్తాణము గురించి
తీ వమగు చర్చ జరిగిన పిమ్మట్క సెటిల్ మెటు ఆఫీసరుగా
గారిచేత ఈదిగువ నుదహరించిన తీరానము ప్రతిపాదింపబడీ
మహాసభవారిచేత అంగీకరింప బడినది,
“ పరిపాలనా సౌస్ట్రవము కొరకును (ప్రజాశీయోఖి
వృద్ది. నిమిత్తమును భావాలను అనుసరించి రాష్ట్ర విభాగము
చవెయుట ఎప్పటికై నను అవసరమనియున్యు కాస్ మహా
లలత నీ
నభ చారు కోరుచున్న అధినివేశస్వపరిపాల నకును రాష్ట్ర
యస్వపరిపాలనమును 'సవాజమునను భృడముగను "నెలకొల్పు
టకును భాపాప్రయు కరాష్ట్ర విభాగము అవసరమనియున్వు
ఆంభు)లలో కొందరు అఫపాయపడుచున్నారు. "కావున
_ ఇ జీ న్న జో ః చ ల
ఈ రాజధానిలో తెనుగు జిల్లాల నొక (ప్రత్యేక రాష్ట్రాముగా
జేయుటకు (ప్రభుత్వము వారిని నోరవచ్చునో యను విషయ
మును గూర్చి ఆంభమహాస ఫాంగవి ధథానమును గహార్చి
విమర్శించుట "కిర్పడిన సంఘుముచారు (పజల అగ సాయము
లను నిర్ణారణజేస్కీ రాబోవు ఆంఖ మహాసభవారికి నివేదిం
చునటుల ఈ 'సభవారు తీరా నించుచున్నారు, 0)
ఈ తీఠమానము ననుసరించి, ఆంధ) మండలము నందం
తటను ముఖ్యముగా రాయలసీవులోను నిండుగ (ప్రచా
రము చేయబడినది. శండవ ఆంధ్ర మహాసభ బజవాడలో
1914 సం॥న్క చాలాకాలము 'చన్న రాష్ట సాసనిసభలోను
సామ్రాజ్య శాసనసభలోను సభ్యులుగానుండ్క ఆంధ
సీపు. హృ యనుసేరు పొందిన 1 “శే, (స న్యాపతి సుబ్బా రావు
గారి అధ్యకుతేను అత్యుత్సాహముతో నడచినగి. అంధ
రాష్ట్ర నిర్మాణమును గూర్చి (పజలలో తీ వనుగువాంఛ
పొడమినందున ఈ దిగువ నుదహరించిన తీరాన
చేత అత్యుల్లాసముతో అంగీకరింపబడీనది, |
నళవారి
తీర్మానము : (అ) పరిపాలనా సౌకర్యమునకున్వు (ప్రజల
పురోభివృద్ధికిని భారతే దేశమును ఖభాషలనుబట్టి రాస్ట్ర్ర్యిములుగా
విభజించుట అవసరమనియు ; (ఆ) కౌం(గసు మహాసట్త
వారు వ్య ్రీకరించిన స్వపరిబాలనా విధానమును ఇండియా
గవర్న మెంటువాగు రాజకీయలేఖలో నూచించిన స్థానిక
స్వాతం త్యే విధానమును సెద్ధించుటకు భాసా (ప్రయుక్త
రాష్ట్రములే అనుకూలము లనియును; (ఇ) ఈ రాజధానిలోని
“తెలుగు జిల్లాలను (ప్రత్యక రాష్ట్రముగ సేయుట వాంఛన్
యమనియును ; (ఈ) సమితులను స్థాపించుట మొదలగు
మార్గము లచే3 ఈచర్చ విషయమున జనాభి ప్రొయమును ఏకో
434
కాలము సామ్రాజ్య శాసన సభ్యులుగా నుండుట యేగాక్క
పిమ్మట వన్న రాష్ట్ర శాసనసభలో సభ్యులై, (ప్రభుత్వ
కార్య నిర్వాహక సభలో (పధానతను బడసిరి. 19016
సం॥[న నాల్హవ ఆంధ) మహాసభ కాకినాడలో కీ శే,
దివాకొ బహాదుర్ సర్ మోదర్గ రామచంద్రరావు పంతులుగారి
Rei
'
తాన
అధ్యకుత కింద మహో తృాహముతో జరిగినది, మొత్తమున
1918 'సం॥ మొదలు ఇంతేవరకును 28 మహాసభలు ఆంధ్ర)
దేశమున ముఖ్య స్థానములలో సమావేళపరుపబడినవి.
ఆయాసభ ల అధ్య కుల జేళ్ళ ను అవి సమావేశములు కాబ
డిన పట్టణముల పేళ్ళను చివర జతపరచిన పట్టికయందు
వివరింపబడినవి,
19088 'సం॥ చెన్న పురిలో సమావేశమైన ఆంధ్ర) మహో
సభకు హొందూ విశ్వవిడ్యాలయోపాధ్య ము లై న ఎస్, రాధా
కృష్ణగారు అధ్యకుత వహించిరి. చెన్నపురి (ప్రధాన న్యాయ
స్థానమునందు న్యాయమూర్రిగా నుండిన ముత్తా వెంకట
సుబ్బారావుగారు (పారంభకులుగా నుండిరిం
విశాఖపట్టణమున జరిగిన మూడవ ఆంధ్ర మహాసభ
కీ, నే. సర్ బయ్యా నరశింహేళ్వర శర్మ, తక్కిన సభలన్నింటిలోను ఫపూర్వమువలె ఆంధ్బ రాష్ట్రము
(పథమాంధ్ర మహాసథాధ్యకులు, వాంఛనీయమనుటతో సరిపుచ్చకు ఆంధ్రరాష్ట్ర) నిర్మాణము
వైశ్రాయి ఎగ్జెక్యూటివ్ కౌన్సిలులో సభ్యులుగానుండిరి. అవశ్యముగాన (ప్రభుత్వము వారు. త్వరితముగా రాష్ట్ర
నిర్మాణము గావింపవలసీనదనియే కోరుచు తీర్మానములు
న్ముఖముగావించుట యావళ్యక మ నియును ఈ సభవారు గావింపబడుచు వచ్చినవి,
తీర్మానించుచున్నారు.
న 1941 చం[లో మరల _ విశాఖపట్టణములో సర్
(ప్రచారము చక్కగా నడుపుటకున్కు ఉద్యమము టేళే
విజయానంద గజపతిగారి అధ్యతత (క్రిందనడచిన 98 వ
మందంతటను వ్యాపింప శేయుటకున్సు (ప్రభుత్వము వారితో
ఆంధ మహాసభలో---ఇంత కాలము ఆంధ్రులు తీవ్రముగా
మహా సభవారిచేత అప్పటప్పటికి చేయుబడుచున్న ఆంధ్ర) సృాదోళన గావించుటకు మహాభలు జరిప్కీ అనేక (ప్రయత్న
రాష్ట్ర తీర్మానమును నార్పియ్బు విద్యావ్యాపకము, ఆంధ ములు చేసినను (పభుత్వమువారు 'అంగీకరింపక "పెడచెవిని
విశ్వవిద్యాలయ స్థాపనము మొదలగు వానిని గూర్చిన ట్టుచుండుటవలన, మరల శాసన సభా కార్యములు సాగి
ఇతర తీర్మానములను గూర్చియు (ప్రభుత్వమువారికి నివే స్యా అందలి అంధ) శాసనసభ్యులు రాష్ట్రా నిర్మాణముకు
దించి ఉత్తర్యప్రత్యు త్తరముల జరుపుటకును ఒక స్టారా. కలియు కృషికి ఎట్టి ఆటంకములు వచ్చినను వానిని తొల
సంఘ "మేర్చరుపబడెను. ఈ సంఘము అప్పుడప్పుడు ఆంధ) ఫక్యలెననియు, అప్పటికిని సాధ్యముగాని యెడల ఆంధ
జిల్లాలలోని ముఖ్య స్థానములలో సమావేశమగుచుం డెను, శాసన సభ్యులును తక్కిన ఆంధ్ర (పజలును గూడ అన్ని
స్వ సిడింపచేయ
మూడవ ఆంధ) మహాసభ విశాఖప్రట్టణములో 1015 విధముల త్యాగము గావించి రాస్ట్రనిర్మాణము రసాయ
సం|న కీ శే పానగల్ రాజూ డి రామారాయణిం వలెనినియు- చేయబడిన తీర్మానము సర్వజనాం కా
గారి ఆధిపత్యేముస జయ(ప్రదముగ నడిదినది. వీరుకొంత _ బడసినిది, ం
459
ఆం ధ్ర)సర్వస్వము
ఇట్లు 1918 'సం!॥ నుంచీ ఇంతవరకును ఆంధ్రమహా
సభలు సమావేశనుగుచుండుటయేగాక్క 1921 సం॥ములో
భారతదేశ రాజ్యాంగ విధానమునందు మార్పులు జేయ
సందర్భమున ఇండియా దేశ కార్యదర్శి మా యేంగ్యుగారున్వు
వెమ్స్ఫర్డ్ ప్రభువుగారును వెన్న పట్టణమువచ్చినప్పుడు భారతే
దేశమున భాసా ప్రయు క్తరాష్ట్ర) నిర్మాణము యొక్కయు,
ఆంధ్రరాష్ట్ర ని ర్మాణముయొక్క_యు ఆవశ్యకతే నివేదించు
కీ జే, శ్ర న్యాపతి సుబ్బారావుగారి అధ్యకుతే (కింద
కొందరు ఆం(ధ్యప్రముఖులతో గూర్చబడిన నొక రాయ
బారము నడవీంపబడినది, దాని ఫలితముగా ఆంధ రాష్ట్ర
నిర్మాణము గావింపబదక పోయినను. ఆయా రాజధానుల
లోని శాసనసభలలో అధిక సంఖ్యాకులగు 'సభ్యులచెత
(ప్రత్యేక రాష్ట్ర నిర్మాణము అంగీకరించుచు తీరుమానములు
చేయబడినయెడల్క |పభుత్వ్టమువారు అంగీకరింపవచ్చు
నను నియమము, " 1916 సం॥మున గావింసబడిన ఇండియా
జగ రాజ్యాంగ విధాన చట్టమునందు చెర్చబడినది,
ఈ అవకాశమును బట్టి, చెన్న పురి శాసనసభలో నాలుగు
సారులు ఆంధ్రరాష్ట్ర నిర్మాణము విషయము చర్చకు వేయ
బడి బహుసంఖ్యాకులవలన అంగీకరింపబ డేను, కాంట్రాసు
వారు (ప్రభు త్వాధికారమును చేబట్టిన రోజులలో అట్టి తీర్మా
నము (ప్రవేశ పెట్టబడి బడయుటయు
మ(డాసు గవర్నరుగారు గూడా సుముఖులై చెన్న పురము
నంచే ఆం(ధ్రరాస్త్రామునకును, తమిళ రాస్ట్రమునకునుగూ డా
లయ రు
సభాంగీకారము
(ప్రత్యేక రాజ్య స్థానములేర్పచి, శెంటిీకినీ గవర్న రుగానుండ
వచ్చునను అనుకూలాభ్మ పాయనును వెల్లడించిరి. అవార్హ
అంతటను వ్యాపించు టయు (ప్రజలలో ఆం(ధ్రరాస్ట్రాము
తేప్పక సిద్ధించునను ఆశ గొప్పగా కలుగుటయు "నేర్పడినది.
ఇండియా "కార్యదర్శిగారు. దానిని అంగీకరించకపోవుటతో
(పజలయాశే నిరాశయయ్యెను,
ఇండియా శార్యదర్శిగారి ఉత్తరువు ప్రకటితముగాక
పూర్వమే చెన్న పట్టణములో సమావేశమైన ఆంధ్రమహా
సభకు మద్రాసు హైకోర్టులో న్యాయమూా ర్థిగానుండి
సుప్రసిద్ద ౯ లెన శ్రీ ముత్తా సుబ్బారావుగారు | ప్రారంభకులుగా
నుండిరి, కక్తాన్ర పండితులుగా ఖ్యాతిగాంచ్చి "చేశాం
తరములందు సహితము గౌరవము బడసీన సర్ సశ్వపల్లి
రాధాకృష్ణగారు అధ్యకతవహించిం, (ఈ విషయమాుపపెన
'తెలిపియే యుంటిమి) ఇట్టి ప్రముఖుల తో-చ్చాటు గలిగియం
అన ల, ఖ్రే న్ fa వ !
ఆం[ధ్రరాష్ట్రము సిద్ధించక పోవుట శోచనీయమే !
లు వ జ ద్గీ పముః శ
ఆంధ్రరాష్ట్ర నిరాణమునకు రాయలనమ (ప్రమఖులలాో్
కొందరి విముఖతేను నివారించి వారి సంళయములు నివ ర్లించు
టకు 16-7-37 తేదిన చెన్న పట్టణములో తూర్ప తీర వాసా
లగు ఆంధులపక్షమున్క రాయలసీమయొక్కె. ఆర్థి కాగ్
వృద్ది తగిన అవకాశములు ముందు కల్పించుటకును రాజః
థానికి తగిన స్థానమును నిర్ణయించు విపషయమునను కొన్ని
య అల ct వాని |
పరతులతో నొక సమాఖ్య శ్రబ గ్ సమాఖ్య * 3) అమా
పీరుతో__(పకటి ంచిరి.
మరియును ఆంధ్రరాష్ట్ర) నిర్మాణావళ్యకతను షంజీయా
“ శాంత్రు 'కాన్ఫళిన్సు రాంక్
నివేదించుటకు 1931._84 సంవత్సరములో జరిగిన ప్రత్యేక
ఆంధ్ర మహాసభలో క "శీ,
గారిని రాయబారిగా నియమించిరి.
"కాద నద ర్భిగా రికి “ర్రీఖుట్
అ. వి. సోగయ్య పంతుల
మరియొక సారి శి
దేళపాండ్య సుచ్చారావుగారిని గూడా. అందునిమిత్తపేం
| న త్త
పంవియుండిరి, “ావించబటీనను (ప్రభు
త్వమువారు రాష్ట్ర నిర్మాణము ఆంగీకరిం చకపోన్సటకు "కాని
ణము దురూహ్యాము గా నున్న ది,
ఇంతే (ప్రయత్నము
ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రా నిర్మాణము జ గావించుచుస్ను
ఆందోళన సమంజసము సాహీగుకమను టకు, పె నుడిపిఃజు
రాజ పతినిధి హోర్టింజ్ (పున (వాసిన రాజకయ'బేఖలో న
యంశములు (పమాణవాక్యములుగా గమనింవపదగినవి, ఆక్క
కాక, 1930 సం|॥లో భారతబేశ నూతేన రాజ్యాంగ నిర్శాటా
మును?హార్చి విమర్శించుట కేర్పడిన వై నుక
తేమ. నివేదికలో ఆం(ఫ్రరాష్ట్రిమునుహర్చి ఈ విధమున
ప్రారన్న్నారు - క
౩ మోూపక్ వావ
“ భారత జేశములోని వివిధరావ్వ ష్ట్ర్రములలో భాషే హక?
ములవలన విడిపోవలెనను అభిలావ (ప్రజలలో పృట్టుటచేణ
కొలది 'సంవత్సరములనుండి ఈ భాసా ోదములు ముఖ్య ను గాషు
నొక రాజకీయసమసన న్యగా పరిణమించినవి. , .పదునగు సండే
ర్ఫేరముల (కిందట తెలుగు మాటలాడు జిల్లాలవారు. గామ
చిన మహాసభలో ప్రత్యేక ఆం|భ్రరా్ట్రిమ కావలెనని కో
బడినకోర్కెె ఇన్ని సంవత్సేరములనుండి ఎడతెగక కోరబడిక:
చునేయుండ్కి ఇప్పుడు ఒక (ప్రాముఖ్యమైన రాజకీయ
సమస్యగా తేలినది, కొలది 'సంవల్సరముల [కిందట రెం
456
సారులు నుదరాసు శాసనసభలో (కమముగా చర్చించబడి
బహుసంఖ్యాకులగు సభ్యులచేత అంగీకరింపబడినది.
మరియు ఈ రాష్ట్రములోని పరివర్ధనములు కాసా
సమస్యవలెసే (పాధాన్యత వహించి రాజకీయములలో (పవే
శించ్చి (ప్రల్యెకరాజకీయ పక్షములు ఏర్పడుటకు "కారణము
లె నవి.”
య
ఇంకను చనెమక కమాపకవారు తేమ నివేదికలో
అవన జాక్ అలో అన |
మరియొకచోట (పత్యేకరాస్ట్ర నిర్తాణమునకు ఆవళ్యక మైన
ప ది క్ల లై య .
పరిస్థితుల ఈ (కందివిధముగా వివరించినారు
ct నకభాన పను మాట్లాడు (పజలు నివసించు "దేశఫాగము
(ప్రల్వేః రాష్ట్రముగా చేయబడినప్పుడు, ఆరాస్ట్ర) పరిపాలనా
భారమును నిగ్యహం౦చుటకు తగిన ఆధారములును అవకాశ
ములును కలిగి స్వయంపోపక సామర్థ్యము కలిగియుంండిన
మయొడల్క భఫాహిసామ్యము (ప్రత్యేక రాష్ట్ర నిర్గాణమునకు
తగిన కారణమే కాని అది యొక్క_టియే చాలదు, జాతి
మత సామ్యము ఆర్థిక విషయములందు ఐక్యతే, డేళమం
తేయయు కలసి ఏకఖండముగానుండుట, పట్టణములకు త గినట్లు
పా్లైెలు సము ద్రతీరమునకు తేగినట్లు లోపల మెరక భాగ
ములు కలిగియుండుట అమలులో "పెట్టుటకు అన్నిటికంటె
ముఖ్యముగా నుండు విషయమేమనగా ఏ ఖాగము నూతన
ముగా (ప్రత్యేక రాష్ట్రము చేయబడుచున్నదో ఆ వైపు
నుండేయున్సు ఎందుండి ఈ నూతన రాస్త్ర)ము విడవోవు
చున్నదో ఆ వై పునుండియును సాధ్యమయినంతే వరకు అక్యధి
కమగు అనుకూలాఖ్మిపాయము సమకూడుట.” ఈ పరశు
లను నిష్పతసాతబుద్ధితో యాచించినయెడల, ఆం(భ చేశ
మును (ప్రత్యేక రాష్ట్రమశా జేయుటకు ఎట్టి ఆటంకములు
లేవనియ్కు ఆ పరతులన్ని యు అం ధ్ర'జేశేమున వూూర్లముగా
సిద్దించినవనియు అంగీకరింపక తప్పదు -
(పత్యేక రాష్ట్రముగా నిర్మించవలెనని కోరబడు దేశము
75050 చ. మై. వైశాల్యము కలది. అందు (17000000)
ఒకక" 8 డెబ్బదిలకుల జనము రాకపోకలకు తగిన రాజ
మార్హములును చెన్న పట్టణమునుండి గోపాల ప్రరమ,
వరకును దాదాపు ఆరువందల మైళ్ల పొడవున సముద్రతీర
మున్సు రేవు పట్టణములును గలవు.
కును కొదువలేదు. వార్షిక
మొ త్తపు ఆదాయములో సగభాగము తెలుగ "జిల్లా లనుండి
,సట్రాములకును పల్లెల
మదరాసు ప్రీపక్వమవాః
58 457
కాలపు లుట్ట్రంా యొ
. విజయనగర మహో రాజకుమార్ సర్ పూసపాటి విజయానంద
గజపతి రాజబహద్దూర్ , ఆంధ మహాసభాధ్యకులు,
ఎమ్.ఎల్ .ఏ., సంయురక్త రాష్ట్ర మాజీ మంత్రి,
వనూలగుచున్న ది, 1938 'సం1॥లోే శాసనసభలో అడుగబడిన
(పశ్నకు, (పభుత్వమువారిచ్చిన "లెక్కలను బట్టి, (ప్రతి సంవ
తరము “తెలుగు జిల్లాలనుండి వచ్చెడి ఆదాయము మొత్తము
ఆ జిల్లాలకై చేయబడు వ్యయములకం కు ఒక కోటి
రూపాయలు అధికముగా నున్నట్లు తేలినది, మరియు,
“తెలుగు జిల్లాలు "మొ త్తమున ఎక్కవ ఫలవంతేమైన దేశము,
వీని ఆదాయమును హెచ్చుచేయుటకు పలువిధములగు
మార్హములు గలవు, నూతేన వ్యవసాయ శాస్త్ర పద్దతు లవలన
భూములను ఎక్కు_వ ఫల(పదము గావింపనగును. మెట్ట
(ప్రదేశములలో చెరువులను బావులను. ఏర్పరచి తోటలను
"ఫెంచవచ్చును, "దేశము ఖనిజసమృద్ది కలదగుటచేత పరి
(శ్రమలను సౌాగించవచ్చును. ఇట్లు దేశమునకు సంపత్తి సమ
కూర్చి, విద్య వ్యాపింప బేస్పి వృత్తులను పోషించి (ప్రజలకు
సౌఖ్య మొనగూర్చుటకు మార్గములను ఏర్పరచుచో, తక్కిన
రాష్ట్రములతోపాటుగ, భారతదేశ స్వాతంత్య సౌభాగ్య
ముల నొడగూర్సి పోషించుటకు తగిన బలిస్ట. రాష్ట్రాముగా
శేస్కి తగినంత పలుకుబడయు
వచ్చును.
గౌరవమును నంపాదింప
_ ఆంధ్రరాష్ట్రాము వ్లీర్పడినప్పుడుగాన్సి ఆంధ్ర వ్య శ్రిత్యము
పూర్ణముగా వికసించుటకు తగిన అవాకాశములేదు,
ఆంధ్ర జిల్లాలతో పోల్చినయెడల, మిక్కిలి చిన్న
వైెశాల్యముగలిగ కొలది జనసంఖ్యగలిగ ఆర్థిక సంప త్రీలో
ఆంధ)సర్వస్వము
మిక్కిలి వనుక బడియున్న సింధు, ఉఊత్క_ళరాష్ట్రాములను
నిర్మాణముచేసీన (ప్రభుత్వమువారు ఆంధ్రుల ఆశయములు
-నెరవేర్చక ఉఊపేవజేయుట అసమంజసము అన్యాయమని
వక్కా_ణింపక తప్పదు,
కాంటైైసు మహాసభ మహాత్మాగాంధీగారి యాజమాన్య
మున నడిపింపబడుకాలము ఆరంభమగుటతోడశే భారతే
చేశేమందలి రాష్ట్రిములన్ని యు భాష్మాప్రయ్సు క్రములుగ విభ
జింపబడినవి, అంతకు ఇంచుక ముందుగ కాంట_గెసు, ఫ్ర్యా-
లుగ (ప్రశ్యేకింపబడి యుండుటచేత అవియును కాంగైస్
వ్యవహారముల నిమి_త్హేము (ప క్యేకరాష్ట్ర) ముగ నేర్పరపబడినవి.
కాబట్టి మనకు ఆంధ్రరాషస్ట్రాము సిద్ధించుటకు, భాపా
(ప్రయు క్రరాష్ట్ర నిర్మాణ సూత్రమును అంగీకరించి ఆమ
లులో "పెట్టి వ్యవహరించుచున్న 'కాంైసు సహాయము
మిక్కిలి అవశ్యేకమ5. భారతే దేశములోని రాష్ట్రము అన్ని
టీలో (పాథాన్యతేవహి ంచ్చి మార్గ దర్శక ముగా ఊండిన
బంగాళ రాస్ట్రమువారు అత్యంత త్మీవమగు ఆందోళన
గావించ్కీ కాంగ్రాస్ మహాసభా మూలకముగా ఆసేతు
ఫనూ-చలమువరకు దానిని వ్యాపింప చేస్తి రాష్ట్ర విభాగ
మును అనుకూలముగ మార్పించుకొనగలిగిన విషయమును
గమనించి కాంగ్రెసు మూలకముగే కార్యసిద్ధి బడయు
టకు మనము (ప్రయత్నింపవలెను, అన్యథా గావించిన (ప్రయ
త్నము సిద్ధించిన సంతోపమేగాని, అట్టి కృషికి తావు 'లేద
నియే చెప్పవచ్చును,
(ప్రజలే యగుటచేత కాంగ్రాసు కార్యముల నే బలపరచి,
(ప్రజలు సామాన్యముగా కాంటసు
కాం(7సువారు ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్యనుగూడ వారి
బాధ్యతలలో నొకటిగా అంగీకరింపచేయుట కర్తవ్యము,
ముఖ్యమార్హమునుగా నున్నది.
అట్టు చేయుటవలన కాం(గాసు మూలకముగా భారత
దేశమునకు 'స్వరాజ్యము సీద్ధించినన్సు లేక స్వరాజ్యము వివ
యమె (పభుత్వమువారితో ఏదిర్దమైన ఒక సమాఖ్య 'సమ
కూడినన్కు దానితోపాటు ఆంధ్రరాష్ట్ర నిర్మాణము. సిద్ధిం
చును $ అంధుల ఆశయములు సఫలీకృతేములగును,
అం|ధమహాసభ సమావేశ ములు
సం॥ము (పదేశము
1913
1914
1915
1916
191?
1918
1918
1919
1920
1921
1922
1924
19265
1926
1927
1928
1929
1931
1931
1932
1934
1936
1937
1938
1939
1941
458
బాపటు
య
"బెజవాడ
విశాఖప ట్నము
"కాకినాడ
నెల్లూరు
గుంకీబూారు
(ఈ స)
కడప
అనంతపురం
మహానంది
బరంపురం
చిత్తూరు
మద్రాసు
మచిలీపట్నం
ఏలూరు
అనంతపురం
నంద్యాల
"బెజవాడ
గుంటూరు
శెజవాడ
విశాఖపట్నం
కాకినాడ
చెజబాద
మద్రాసు
గుంటూరు
అధ్యతులు
న్యాపతి సు బ్చారావుపంతులు
పానగల్లు రాజావారు
మోచర్ల రామచం[ద్రరావు
కొండా వంక టప్పయ్యపంతులు
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు
“నమిలి పట్టాఖ రామారావు
గాడిచెర్గ హరిసగొ్ట త్రమరావ్చ
ఎ. రంగనాథ మొదలియారు
రాజా కోటగిరి వెంకట కృష్ణారావు
జమోంచారు గంపలగూడెం
చేదం 'వెంకటరాయశ్యా స్త్రీ
కట్టమంచి రామలింగాశెడ్డి
సామి "వెంకటాచలం పట్టి
రాజాబహుదూూర్ సెంకటా(ది
అప్పారావు జమోందార్చు
వుయ్యూరు
వొ, లత్మణస్వామిరాను
సన్వేపన్లి రాధాకృష్ణయ్య
గ్ కోటిళిడ్డి
వి, వి, శోగయ్య
(పః స "క కోటిశడి
"కై వి, కెడ్డినాయుడు
(ప్ర స) చేశపొండ్య సుబ్బారావు
చేవువరప్రు రానుగానుపంతులు
“కై కోటిళడ్డి
(రజతోత్సవ సమావేశము)
సర్వేపల్లి రాభాకృష్థయ్య
ఎమ్. అనంతశయనం
విశాఖపట్నము విజయానందగజపతి
6 యత్ర 'నార్యస్తు సూాజ్యం శే నందంే తత్ర దేవతా;
యృత్రైతాస్తు నవూజ్యం తే సర్వా స్త్యత్రా ఫలాః (క్రియాః *
—మనుస్మ తి.
విషయ సంగహము ?___ భారత దేశమున. స్త్రీల
పానము ; (ప్రాచీన కాలమందు పురుషులతో నమానముగాను,
కొన్ని విషయములలో అధికముగాను ఉన్నందుకు నిదర్శన
ములు ; ఆంధ) దేశమందలి చార్మితక (ప్రసిద్ధలైన నారీమణులు ;
అంధ) మహిళా-ఉద్యమ (ప్రశస్తి; 10898, బేగం అమిరుద్దీన్
సఠిమణిగారి వాక్యములు; _ నారీ-ఉద్యమాశయములు ; స్రీ
విద్య, బాలికా విద్య, వయోజన త్రీ విద్య; సంఘ దురాచారము
లందలి క్రీలను బాధించేవాటిని తొలగించుకొనుటకు స్త్రీ ఉద్య
మములు ; వారసత్వపు హక్కుకు సంబంధించిన కృషి ; వివా
హముల విషయంలో శారదాచట్టము, ఆది ఇంకా బలపడవలె.
నన్న కోరిక; శ్రీమతి రాధాబాయి సుబ్బరాయకాగారి బిల్లు
జయము పొందవలెనన్న కోరిక; డా॥ కేసరిగారి సేవ; నేటి
అంధ్ర నారీమణులలో స్త్రీ ఉద్యమమును సాగిస్తున్నవారు;
స్త్రీలలో జాతీయోద్యమములో పాల్గొని జైళ్లకు వెళ్ళిన. వీరాంగ
నలు ; ఉన్నతి విద్యను నేర్మిన విదుషీమణులు ; వి దేశములం
దున్నత విద్య నభ్యసించి పెద్ద పరీక్షలలో ఉలల్తీర్హలైనవారు ;
హిందీ నేర్చిన శ్రీలు; శ్రీ స్వాతంత్ర్యము; సంఘౌన్నత్యము--.
“ఎచ్చట స్త్ర
దేవతలు నేతకు. ఎచ్చట పూజింపబడరో
అచ్చట అన్న (క్రియలు ఫలశూన్యము . లగు
చున్నవి.” అసి మనువు నిరషచించినాడు, మనువు
సిరచనము సి నిజము ! కానీ
లు పూజిం పబడుదురో అచ్చట
భారత బేశమున భారతీయుడు ప్రస్ దేవిగా
శ్రీల సానము విస రించి బాలాకాలమెనది,
యి ఆటీ యా
సంఘమున స్ర్రీకీ సంకుచిత
స్థానము ఇవ్వడముతో నే ఉద్దమనశీలమగు బుద్ది
ఉన్న తదృక్పథము పఠనోనుఖీమై, భారతమాత
నుదుటి తిలక దిధ్ధితి మాస, 'చైన్యమే సించెడి ' కః
త్రో. సమముగా
ఇెదిం-దిరి. అందు
"క్రై ఆదిదంపతు
ఆన పార్వలిపర
మేశషరుల నుండి,
వున జీవితాలకు
ఒరిపీడిరా ల్ల న పో
శ్రీమతి గుమ్మిడిదల దుర్గాబాయ మ్మ,
ఎ. బి.ఎల్.
చెన్నపురి ఆంధ మహిళా సభ
స్థాపకురాలు.
రాణోక దంపతులు పీతారామచందులు, (జూ
కుటుంబ జీవితాసికి పట్టుగ్మెన పత్మివత సావితి,
వార్మితక గోళంలో పలుగు మక్కలలాగు వెలుగు
తున్న రఘూన్చి, వాంద్ బీబీలు వెలసీరి. అందుకనే
భవభూతి మహాకవి
459
“పియగృహిణీం,
గృహస్యక్ భాం”
అసిన్నీ, స్ర్రేయే
సంసారాపికి “మూ
లకందం, ముకుం
అంధన ర్వస్వము
అను సాంఖ్య మత
(పకృత్య్ణంశ
మగు శ్ర ఉన్నత
దశను వేనోళ్ల కూటు
చున్నది!
మన తెలుగు పొల
ములో గూడా, “అం
ధుల చర్మెక్రైమున
శెల్లి ననుపసూన
దీ వసార్సిన” రద
మబేవిరాల్ల, కాకతి
గణపతి పుతిక ;
్నాటి (బహానాయని
మూతుచెరునుల కత
తౌగించిన (వజ్ఞాధు
రీణురాలు నాగము ;
(శీమతి వి. కామేశ్వరమ్మ బి.ఏ, మ్మా
నెనెటు మెంబరు, మెసూరు పచునాెండ్ల (ప్రాయ
మ్యునినిపల్ కౌన్సిలర్. మున, కొగిటిలోసపి
పతికి కరవాలమిచ్చి,"రతిరా
సౌందర్య _ రణరంగగీర,
శా|తవవిజయంబు - సమకూరు
అసిచెవ్పీ కదనరంగమున కంపిన ధీరచిత్త
“వికిగివచ్చిన పాణవిభునకు, పసు
పిచ్చి వేడినీళ్లను తోడు కోడలాక తె” అసి కీర్షి
గాంచిన ఖడ్లతిక,-న ధర్శపల్ని; సారస్వత పడిలో
సన్నుతి శెక్కీన మొల్ల, తరిగొండ పెంకమ, ముద్దు
పళని మొదలైన మంచిపుప్పాలు పూచినవి !
“ఇంటింట దెశ సాహిత్య దీపాలతో” అంధ)
తేజస్సు ఆనాడు రాపాడినది !
ఆం(ధ్ర దేశము
చారి తేక (ప్రసిద్ధలు
సీకు”
మాంవాల ;
పతనోన్నుఖమైన తమ సముజ్వల శక్తులను
కూడదిసుకొసి, ఆంధశరమణులు తమ ఉద్యమ
పాశ స స్పక్హము
మునకు పునరుక్షీవనము కలిగించి, తేమ ఉవ్యమ
'పెంవాందించుచున్నా యు, 1030
సం॥ డిసెంబచు నెల 10,
ఆం(ధ్రమహిళ- 17 తేదీలతో కడపలో
ణద్యను జరిగిన 1ఓ న అంధ్ఫరాష్ట
(పక స్తీ మహిళా సభకు అధ్య.
ల్ గై
ణి స! కిలో
సహాంచు-చు, (ర) m9 ss
రుదీకా సనసీమణిగారు: “12 సం; సత్చెనముట సందట
అ
7 శ ల్ “A ్ wow wa నారా
ఆత పా పూరితుంగ నోదానవీముంతల మహా
గట న చ నా రుం rw జ
మణులు కొందరి కేలని కై లా ఎయు టి సనమ
bs
/ లు ల. న ఆ ల wet
నాకు కలిగియుండకోను. చాసి ఇుణతముగనే
ళ్ రో, we ల్లి
అప్పును రాబమం నా క పఫవు గోదావరీ
ట్
సభన్వు 3
మహిళాసభను జగివియుుటిమి. అవిమువలుగా
ఇగో జ ప J
కా కనా గంగ E 1 న ఉంట]
Ot” . లో న వాలీ! ల ఆ
ఆంధ దశ వముహా ఖొాముఖణులు తవు సహా సాహూ
ళో బో భ్ ఇల
మర సుచ ను
ములతో, (పతి సంవత్సరము క
విజయవంతముగా జరుసుచుంనుట నాటా ముదా
వహాము. అఖలభారత
న...
ళో ta | “రాకరాక. ష్య il టో We ee Wy
వప స. tp: BANS bo
శ్రీమతి గంధం అమ్మన్నరాజా, బి.ఏ.,ఎల్.టి., ఎమ్.ఎళ్.ఏ.,
సెనెట్ మెంబరు.
460
ని
(సాంతీయ సమా వేశములను జరుపుటలో అస్ని
(సాంతములవారికంశ్కై ఆంధ) మహిళామణుల
ఛారత చశములోసి
| పాంతములకన్నను, ఆంధ దెశ త్ర
జనమందు ఎక్కువ (పబోధము కలిగిన దనుట
న
సిశ్చెయయము; దీసి నెవ్వరు కాదనజాలరు. భారత
భూమికి, స్రీ జనోద్యనుమునకు చేవ చేయుటలో
సిరితో దీటు రాగలవాకెందరో 'యుండరు. నేను
అంధ) "దేశములో ఆశెండ్లు సివసించి, అనుభవ
చె చేయిగా నున్నారు.
[
అనేక
న. శీ క.
(శ్రీమతి "చుండూరు రత్తమ్మ, జమీందారిణి,
ఏలూరు పురపాలక సంఘాధ్యతురాలుగా కొంతకాలము
పనిచెసిరి.
ముతో చెప్పుచున్నమాట లివి. ఛారతదేశ భావి
భాగ్యోదయమునకు ఆంధమహిళలు ప్రశ స్త
ముగా తోడ్పడి, తమ బాధ్యత నెరవేర్చుకొందు
రనుటు సిస్పంశయము.” అసి ఆంధమహాశా
ఉద్యవమముపై, వారి అభ్మిపాయమును వ్యక్త
పర-దినారు.
“ తెలుసుకోవాలన్న. కోరిక, సందేహిం చ
డాపికి వలసిన ఓపిక, ఆలోచించడాసికి కంతూ
“ 41
వార రము,
PPT
“మత వల్లభనేని సీతామహలిక్ష మ్మ.
పాలం, స్వసిశ్చయం (పకటించడంలో సదానం,
పునరాలో చనకు సంసిద్ధత-
బ్సపి విజ్ఞాన
ములు.” విదంలేకున్న విజాన
ఠం ట్టి AU క్ల
చశతువు లేదు. స్ర్రకీ జ్ఞాన మసి
తల్లికి తెలియపది తనయుసికి తెలి
నారీఉద్యమము- దృక్ లతుణ
అశేయములు
దేశబాంధవి, దువ్వూరి సుబ్బమ్మగారు,
* రాజమండ్రిలో స్తీ సనాతన విద్యాలయ స్థాసకురాలు, "
తంధ్రసర్వస్వము
యదు. భవిష్యద్భారతేజాతికి తల్లియు (ప్రకృత
రీ కి వి ద్య లక పోయిన ఛారత జాతికి భవిష్యత్తు
సున్న. సిర్భంథ విద్యావిధానము స్త్రీ లక వసరము.
బాలుర సిద్యావిషయిక వయమునకు,
విద్యావిషయక వ్వ్యయమునకు గల లేడా మన దేశ
మున మూాచిన యెడల ,(స్ప్రల విషయములో గల
"బాలికల
శ్రీమతి కడప రామసుబ్బమ్మ, కడప జిల్లాబోర్డు అధ్యతురాలు,
స్త్రీలలో ఈ పదవి పొందినవారు వీరే; ఇదివరకు జిల్లా
ఎడ్యుకేషనల్ కౌన్సిల్ అధ్యతురాలుగా కొంత కాలముండిరి.
ఉన్నత పాఠశాలలో
బాలికల విద్యయన్న అశ్రద్ధ.
అశ ద తెలియగలదు.
ద్ద
శ్రీ విద్య నిన పాఠశాలాసంరతుణ
సంఘము లేర్ప చవ లెను,
సభ్యురాండ్రు పి ల్లల బాగోగుల గవమసించుచు,
వావి వ్ద్యా విషయములో తలీదం[డుల సవా
wou wi A wee లి
(శ్రీమతి గోనుగుంట్ల అమీ
సంపాదించుచుం డవ త, బాలికల
విషయములో ఇట్ట సంఘాలు
విద్య నభివృద్ధిప రచు ఆశ యముతో,
MRE
Fre Tas med
పశ్చిమ గోదావరి జిల్లా బోర్డు వె మెంబరు,
462 |
వ్
సంఘములు నలకొ
ల్పజబడ్తపి.
దల
ఆ
బాల్య పివాహ
ములు, వ్యభఖవార
ము, దేవదానీవృ త్తి,
కట్నషములుు దారి
దము మున్నగున
వన్ని సంఘానర్గదా
యకములసి
నాదీ
పె [శు తిఘటించుచు
న్నపి. విధవా వివా
స్త న
క!
ea
creas, PE
(శ్రీమతి జాన్తీ సీతామహలక్ష్మమ్మ,
ని.ఏ., ఎల్ .ఎల్.వి*,
అఖిల థారత మహిళా సంఘ కార్య
నిర్వాహక వర్గమున ఆంధ్రదేశ
పక్షమున సభ్యురాలు,
శాత a | | . ఇం హములు, (స్రీ విద్య
"మొదలైన సంస్క-ర
ఇలకు (వీలు విశ
©)
షముగా : తోడ్పడు
చున్నారు,
హిందూ భుందరి, గృహలత్మ్, "తెలుగు తల్లి
మొనలెన స్త్రీ లపలికల (పణారము ద్వారాను,
(గంధథరచన చాగ్టరాను ఇప్పు
వ్ ఉద్యవుములు
వారసత్వపు హక్కు, ముందంజ వేయుచు న్న వి.
ఉద్యమముల (పసవ సమయములలో మర
ణించు చున్నవారి అధిక
సంఖ్య తగ్గించుటకు, గర్భి
ణుల సహాయమునకు, శిశురతుణార్థము తగిన
ధనముతో [గావేంలోను రతుణ
శాలలను నిర్భించుట ఈ సంఘముల " వహితమై
సంధు దురావారముల్యు డిప్పుడు
రీ
&y
ఫం
(పతి
ఉద్యమము
అనేక (పాంతముల యున్నది, ఈ సంచలనము వల్ల అనేక మంది
(సై విద్యాభివర్గసీ ఉన్నత విద్యల నభ్యసించి, పెద్దపెద్ద పరీతులలో
ఉ త్తీర్లలగు చున్నారు. ఆంధ) జిల్లాలలో (స్రైల
చేయటకు పే సంస
థి
లేనిచోట్ల-తోటివారి అభివృద్ధికై పాటుపడుచు
న్నవి,
కృబ్బులు-సంఘ"సెవ
వారసత్వపు హాక్కు_ మానవజాతి హక్కు
లలో సర్వసాధారణమైనది. హోందవ స్రీ
జాతీ నేడు ఈ [(పాథమిక హక్కు-నే కోరుచు
న్నది. ఆర్షి కవ్యవస్థలో ఫీందూ నికీ న్యాయము
థి థి |
జరుగలేదు. కోల్ దంపతులన్నట్లు. “ అనేక మంది
ర్
గు
|
తినడానికి లెండి ఆండటాసికి కొంప, కట్టడాడ
సికి గుడ్డ లేక, బాధపడుతూ, అజ్ఞానములో
'
1
(శ్రీమతి ముత్తా అండాళ్లే మ్మ, సర్ ముత్తా వెంకట సుబ్బారావు
గారి సతీమణి, మద్రాసులో స్రీ సేవాసదనము స్థాపించి
అ ర్
త్రి జనాభ్యుదయానికి పాటుబడుచున్న వారు.
463
ఆంధినర్వస్వము
as
(శీమతి కలగర పి పిచ్చమ్మ,
మాగంటి అన్నపూర్ణా దేవిగారి తల్లి.
మునిగి (బతుకుతూ ఉండడనమూ, అందుకు వారు
స్వయంగా చేసుకున్న అపరాధమేమిో లిక
పోవడమూ పరిశీలి స్టే, ఆ పరిస్థితి! అన
కాశమిచ్చే సంఘ న్యవస్థను విమర్శిం చకలిరదు.
(ప్రీల ధనమునకు ఇప్పుడు (స్త్రీ ఎస్టేటు అను
చేరు పెట్టారు. ఈ ఆ స్పిసి వికయించుటకుగాసి,
వ్రతర ఆ 'సతోనుండి వేరు చేయుటకుగాసి హిందూ
(గ్ర్రీకీ హక్కులేదు. దాసివైవచ్చు ఫలసాయము
మాత్రము అనుభవించవచ్చును. చట్టరిత్యా
హిందూ మ్రల అధికారమును గురించి విచారణ
చేయుటకు (పభుతము వారు ఒక ఉపసంఘ
మును ఏర్పాటు చేసిరి. ఈ సంఘము శ్రీ
పోషణ, వసతులు మొదలైన సౌక కర్యములను
గురించి ఆలోచించునేకాసి పథాన విషయము
చర్చించదు. _ దేశముఖ్ గారు గ్ర
విషయములో కొంత కృపి. చేసిరి. స్రీ పురుషు
నితోసమమైన వ
హాక్కు_ల
పహాక్కుులుగావలనసి ఏరి వాదము.
“బాల్య వి వివాహములు పూర్తిగా తొలగించ
డానికి శారదా చట్టము బలపడవ లెను, శ్రీ
వారసత్వపు హక్కులు శివలం అసంతృ ప్తికర
ములుగా నున్న వసి, బహుపల్ని తమువల్ల హై
లకు కలుగుచున్న ప ప మై స్థ
నష్టములు తొలంగించుటకే ఉపవాదింపబడిన
శాభావాయి సుబ్బరాయక గారి విలువంటిపి,
సరజనామోడమును పొందవ లెను, బే
దృ్యృయందు
కరితొపభూయిషయమెన కి
వ
మ పురుషులు సమానులుగాన
(గ్ర్రీలు పురుషులతో పాటు. సరియైన అవకాశ
ములగలిగ్కి భావిముః కరర దయములో వారున్ను
దువారు శానడాసికీ ఆ
భాగములు పాం అధిలసీ
(కోయసన్సుకూ
చేయూతసిస్తూ, గృహలవ్మ్ బాం”
చనీయమైన సేవ చె చేస్తున్నందుకు జు
“కీసర గారు (చశంసాప్మాతులు.
ముఖ్యంగా స్రీలు అభివృద్ధి!
నేడు ఆంధ దేశ మున రాజకీయములల్ో క్ సాహి
త్యములో, సంభఘు, సేవలో, స్పదశ విజ విద
TNC
అతడా దన తుని గాదా మ్యడాన నరా నాక డల దాకా. దల సా కాాకన్యా న = శ ్యాల శ = తవా నాకర
auntie sn ete
శమతి పొణకా కనకమ్మ.
464
లలో, కళలలో అంధ రమణులు అ(పతిహత
మైన స్థానము సము వార్హిం-దు
నేటి ఆంధ) కొన్నారు. ఇందుకు తార్మా.
నారీమణులు అఇములు; శ కుంతలాకన్య,
డా! లాజరన్, డా| అచ్చ
మూంబమొదలై నవారు. సాహిత్యములోను సంఘ
చేవలోను ఆరితేరిన
వారు కాంచన
కనపర్తి
మా బె
లాంత్రపు కెవమ్మ,
దిగుమర్తి
శ్రీమతి డా డా. లత్మీ దేవి బళ్లారి
యమ్.యల్.ఏ
మ
క ఎప పష ము, కొ
మ్యూూగి పద్మావతీదేవి, ఉన్నవ లనీ? ఉనౌయమ్మ,
కుముదం భోగగిరి, వి, సౌందరమ్తు, గంధం అమ్మ
న్ననాజూ, లి. కామేశ్వరమ్మ గార రోనకులున్నారు.
ఆపని రాజం క్రీయాల్లో ఆంధ జేశపు (స్ర్రీలలో
తొలుదోొ ల్ల పాల్లాసి, దేశాసికీ స్త్రీ లోకాని.
సెరంతర కృషిచే చేని ఖ్యాతి నార్ట్రించి కి ర్రీ షురా
లైన మాగంటి అన్న పూర్ణాచేవి, ఆంధ జోన్
అసిపించుకున్న దున్లాబాయమ్ము జయంతి సూర
ము కీ క్. వేదాంతం కమలాదేవి, భారతీదేవి
—2
దంగా, వంటినారు
గలము,
శ
స్ట రాముసుబ్బమ్మగార్ల
(స్రీలు జాతీయ ఉద్యమములలో ధారాళ
ముగా పాల్లూసి అఖండసేవ గేసీరి, ఆరోజులలో
అనేకులు “ కారాగారముఆకు వెల్లిరి.
సత్యాగహము చేసిరి. జాతీయ ఉద్యమములలో
ఉప్పు
ర్ం
జూలూరికలశవు >
జై లకు. నెల్లి నవారిలో చెప్ప
దగినవారు దువ్వూరి సుబ్బ
ఉద్యమములలో నుగార్కు జయంతి సూరవ్ను
ఆశీ జీ
పొళ్లూని, గారు, వేదాంతం . కవులా
జైళ్లకు వెళ్ళిన 'డెపిగాతు, మూబ్లూూరి చుక్క.
ఫీరాంగనలు మగారు, గుమిడిదల దుర
తే బాలీ
బాయ మ్స గార్కు పెడా జ
కామేశ పరమ్మగారు, కోటమ ర్స్ కనక వ్యగారు,
వంగల పిచ్చమ్మగారు, చుండూరి కత్తన్మగారు,
జవ్వాజిర త్తమ తముగారు,స సత్తిరాజు శ్యామలాంబ బగారు,
ముడుంఓ వంకటరత్నమగారు, నల్ల భసెని పీతా
మహాలకతు మృగారు, నోనుసంట్ల లీ సృనర్పమ్మ
గారు, హ్ శ్రి సుందరమ్మగారు," దరిన్ సుభ దమ్మ
గారు, ఉన్నవ లక్షీ బాయమ్మగారు, కల్లా కనక
వల్లీ తాయారమగారు, వాసిరెడ్డి వ హనుమాయ
మృగారు, పొణ కా కనకమ్మగారు, దెజవాడ గోపా
ల'రెడ్డిగార పత్ని లక్షీ శాంతమ్మగారు ముదల న
అంధ) ఫీరాంగనలు; మూడు సంవత్సరములైన
దాటపి వీల్లలు- ముడుంపి నర్పింహావార్యులగార
కుమారుడు,
మాగంటి బా
ఫీనీడుగారి కు
మా రి ము
డ్ దు,
పొందరు ఏ.
ఏ, ఎమ్.ఏ.,పరీ
తులలో ఉత్తీ
దుల
గంయాాా
క్ చెప్పి
విదేశము
శ్రీమతి బెజవాడ లకీ శ్రరౌంతమ్మ
(గోపాల రెడ్డిగారి సతీమణి.)
కూడా
విద్వ
అంధ సర్వస్వము
షీ
నభ్యసీంచిన ఆంధ) రమణివుణులుగలరు, కొకా
సంస్త సంవగారు ఎడుషెకేషనల్ కౌస్పిలునకం
అధ్యములుగా నుండిరి. చుండూరి ర త్రమ్మగారు
ఛై రకొగా బహుకాలము పసిచేసిరి 3. రామ్మ
సుబ్బమగారు జిల్లా కడప బోర్లు అధ్య మురాలు.
పీరు పరిపాలనా సిర్వహ ణములోనూ, వైజ్ఞాసిక
విషయములోను ఆరి జేరిన మహిళలు !
కీ సంఘములకు సంఘీభావ మున్న ది.
ర్
త్రీలో స్వాతంత్యముండిన గాసి, ఏచబేశము
అత్యున్నత పదని నందజాలదు. స్రీ స్వాతం
త్రము నూలముననే కదా
డ్రిస్వాకంత్యముః చైనా జపాను టర్కీ
సంఫౌన్నత్యమ మొదలైన దేశాలు అభివృద్ది
కరమైన నీతిలో నున్నవి!
థి
భారతదేశ నారీముణుల (ప ధథానధ రము. ఛారత
466
క అతాయ ర శ
స్నాన యములతో,
Fr ran RTL సత్
ETT TPR ld
రోజిని నాయుడు,
ఎమ్.ఏ., ఎత్.టి.,
దాలికల విద్యాల
యమునకు (పిన్సిపాలుగానుండి,
ఇప్పుడు మ్మదానులో అవ్వాయి హోమ్
సూసర్నేంటుగానున్నారు.
దేశ
లుల బచ్చుది
దాస్యశ్ళం
దిపికి ఐక్యత
నమువంటిని, ఏక
ర్
తకు, శొంతికి కు
టుంబము పాదు,
గృహము (పథమ
రంగస్ల లము. గృహ
ములోసి ంతీ,
త చేశమున
9 మునుండి
(ప రం ౧ ఇ జము మయ ను కంద
దజల్ల న లను, 4
ఐక
న
రం,
డ్ In త్ర తో సాగు
. Ee . Le ఇ, జో జనో ల లా అత్ను
సున్న _ ఈ ఆఅద్వ్యువుము సఫపక్సితెమ్కు శా
( ఉం a
లి ఇంట లీ లి ణం ళ్
న్య (గైహృదయుల చయగలణు
గా
19 వ శతాబ్దము
కేరి.
విషయ సంగగహము
లందు దుర్భరమైన రైతు సమస్యలు, రైతులలో సంచలనము
ఉండేవి; 1820-30 లో సర్ టామస్ మనో రాయలసీమలో
రైతుల బాధలు తగ్గించి రై తువారీ పద్దతి ఏర్పరచెను ; ఇది
ర తు విజయమునకు ప్రారంభము ; కెమనివారణము (ప్రభుత్వము
వారు కొద్దిగా సాగించిరి ; 20 వ శతాబ్దిలో జాతీయోద్యమ
ముతోపాటు రైతు ఉద్యమము బయలుదీరినది ; 1928 ఆచార్య
రంగాగారు రైతు-కార్మిక సంఘములను నెలకొల్పుట; రైతు
ఉద్యమము---పరిణామదశ ; "సెంట్రల్ దిసెర్ మెంటు కమిటి
నిర్పంధములు; క్రీ శే, కానూరి వేంటాచలపతిగారు, మాగంటి
సీతయ్యగారు మొ॥ వారి సేవ; రైతు సంఘములు;
గోదావరీ కృష్ణ జిల్లాల రినెటిల్ మెంటు వచ్చినప్పుడు దండు
ఏర్పరువజేనిన కమిటీకి కార్యదర్శులు
రంగాగారు, సెంట్రల్ రీనెటిల్ మెంటు కమిటీకి బాపినీడుగారు
కార్యదర్శులై పనీచేయుట ; 1928 మొదటి అంధ్వరాష్ట్ర రైతు
సంఘమును, పిమ్మట ఆంధ్రరాష్ట్ర రెతు రక్షణ సంఘమును
రంగాగారు స్థాపించుట ; పిమ్మట అఖిలభారత 'కిసా౯ ఉద్య
మముగా రైతు. ఉద్యమము పరిణమించుట. ఆంధ రాష్ట్ర
కసాకా సంఘము -భారత దేశ నాయకత్వము-రంగాగారి సేవ;
జమీళా రకు సంఘముల (ప్రాముఖ్యము; U చె. మం దెళ్వర
శర్మగారు మొదలయినవారి కృషి; జిల్లా సంఘము, రాష్ట్ర
సంఘములు; ఏలూరిలో జరిగిన మహాసభ ర్రెతుల కనీసపు
కోర్కెల (పణాళిక తయారుచేసినది (27- -8- -1988) ; పిమ్మట
1994 లో సంఘ నిబంధనావళి, 1936 లో పట్నాయక్ శిస్తు
రెమిషన్ సవరణ నిరసనము .మొ॥
బలా
౧
నారాయణరాజుగారు
స్థాపించిన జమీన్ రెతు పత్రిక; 1937లో .'పకాళ్రంగారి జమీం
దారీ విచారణ సంఘము; 1988లో విజయనగరమందలి ఛరైతుసభ
467
పనులు పొగించినదిః
1921-36 సరికి సర్వతోముఖమైన ఉత్యమమయినది ; 1080లో
ఏటి లంకల మేతమేనీ_వూత గిల్లిన జోడు? త్తల
వెడి నాగటి కజ్జులో జీ__వాల శీఏరముండె నారా
టా ఈ తెలుగుభూమిని = తొలుకరించిన పుణ్యభూమిని
చే స్టే కజవులేనీ స్వర్ణరాజ్యపు--దొరవు నీవయ్యెదవురా ! !
--తురగా వెంకట్రామయ్య.
తీర్మానము. మాడుగల కొండజాతుల సంఘము, వారి కషముల
నివారించే తీర్మానములు; చోడవరములో సంఘ కార్యాలయము;
కొన్ని చోట్ల దురంతము లెన
(పస్తుత దశ.
న షారంభములో ఆతు ఉద్భమములు ఇప్పటి
వలె ఒక స్వరూపమును పొందియుండకపోయి
నను ఈనాటివలెనే అప్వుడున్నూ రైతులను
బాధించు సమస్యలు లేకపోలేదు. వారిలోను
విపరీతమైన సంచలనము కలుగకహో లేదు. కాసి,
ఆ సంచలనమునకు, సంఘు
' సంఘటనతు ; ,రెతు సంఘాల
ish తులలో సంచల
సంయుక్త న్ తగినంత
నము-- 19 వ శతా _ [ప్రబోధము వారిలో లేకపో
బము- ప్రారంభదశ యెనుక గకులలో వారివైత
న్వమును రగుల్కొల్పీన
నాయకుడునూ లేకపోయెను. ఈ రైతు సమస్యలు
రానురాను ఒక స్వరూపమునుడాల్చి నేటిరైతు
ఉద్యమమునకు కారణములయినవి. -ఈ రెతు
సమస్యలకు కారణములయిన కొన్ని సంఘటన
లను సృరించవలెను,
' బ్రెప్పుడు ద త్రమండలములని వ్యవహరింపబడు
చున్న కడప్క కర్నూలు బళ్లారి, అనంతపురం
జహ్లీల పై నైజాము తన అధికారము నదలుకొని
తంధ్రసర్వస్వమే
ఆంగ్లాయుల హా స్తంగతమునోనినమాట మారు
చరిత్రలో చదివియున్నారుగదా! ఆ రోజులలో
నైజాము, శెతులపై దుర్భరమయిన పన్నులు
విధించి వసూలు యుచుం డెను. పన్నుల
భారము అధిక మై, ఆతులు అధిక కష్టములకు
లోనగుచుండిరి. కొన్ని క్షి షసమయములలో
తమ కష్టములను (ప్రభుత్వమునకు సవేదించు
కొనుచుండిరి. (బిటివ్ వారు పన్నుల నధికము
చేయుటయేకాని, చైతుల మొర వారికి చెవిటి
వాసికి శంఖ మూదినట్లుం జెను!
కలెక్టర్లు ఆదాయము అధికము చేసుకొను
సిమి త్తమె' (పతిరై తును కొంత భూమి సాగుచే
కొనవలసినదసి బలవంతపరచి ఆ సాగుబడి
భూమికి-రతు సాగుచేసుకొన్ననూ లేకున్ననూ,
అతనికి ఇష్టమైననూ లేకున్న నూ- అధికముగా
పన్నులు వసూలు చేయుచుండిరి. ఈ ఒత్తిడికి
తట్టుకొన లేక ఆ జిల్లాలనుండి భీతానహు'లె న
3 తులు ఇండ్లు-వాకిళ్టు పొలమూ, పుట, గింజూ,
గటా వదలుకొని సామాప్యముననున్న మైసూరు
అడవులకు వలసపోవ నారంభించిం.
(పభుత్వమువారు, భూమి సాగుచేసుకొనువారు
లేకపోన్రుటచే నష్టమువచ్చి, రైతుల కష్ట విషయ
యా ౬
ముల వె మె దృ మరల్సీరి.
దాసితో శెతుల సమస్యల పరివృ.రించుట
కున్నూ, భూమిపన్ను సిర్ణయముల చేయుటకున్నూ
సర్ టామస్ మ్మనోను, రాయలసీమకు _పభుత్వము
వారు పంపిరి. 1820.30 లలో ఆయన భూమి
పన్నుల తగ్గింపుకు (కొత్త విధానమును ఏర్పర
చెను. దీసిస్సి (ప్రభుత్వమునకు తమ కష్టముల
(పకటించి రెతులు పొందిన (పథమ. విజయ
ముగా పరిగణించుట ఉచితము. ఇదే 19 వ శతా
బములోసి (ప్యపథమ సె తు విజయమూ, శై. తుల
చరితలో సు
1770-1897 వరకున్న హిందూ దో మంతటా
కరవులు కాటకములు అథి దర్శిద దెవత
(కుఖాతనమూను!
కము,
ఇనుప పాదాలః చిందులు [తొక్కుతున్న
ట్లుంటెను. ఇంక రాయలసీమ మాట నమిటి *
1770-1894-1897
తిన తిండిలేక మృత్యువునకు అసువుల నర్సించికి,
దీనికితోడు పాటకపు జనులలో కలరా మమాచి.
మొదలై న అంటువ్యాధులు ఇ వా పము అనేకులు
అలన! యల
కరువులలో లతులాదిజనులు
పీల్ల లనూ, పెద్దలనూ తమ । పొట్టన పె
-ఈ సంఖోభమూ అలజ అంతగా ఉన్న షు
సంఘుము లేదూ
హ్యుక్ "న XE ఇ
డి బన్ని వాటిస ఎదుర్కొనే
సమిష్టి పోరాటములను సాగించిస నాయకుడూ
లేడు !
కొందరు-| పాణములకు "తెగించిన సొవహానులు.
దోచుకొని, ఆకలి మంటలకు ఆహుతిగాకుంజాొ
మృత్యువునే భయష్మె సామా - మృత్యువు నేగాద,
భూసాషములనూ రు సికంలన నూ సిం
భయంకరమైన జీవితమును గడుపజీ త.
| ఢి తప్పి చున
వీంపకేయుచరా=
పవన్ పో Mik
న (.
కొనుటకు వేదలకు en తెనన్న కోరా
తో (ప్రభుత్యమునకు విన్నపములనంపి మోము
సివారణ కార్యక్రమమును అమలుపరుపచేసిరి.
ఈ కరునవాధాసివారణ
కరాలీలకు పసిపాటలు చూపీ"రేకాస, పసికితగిజు
దాసిలో పదియవవండే నను వేతనముల సివ్వన
పోవుటనేత, బాధితులకు అవి అంతగా సాలా
పడలేదు. అపి మూతము ఆకలి మంటల న్యా
ర తుల ఉద్భృతమునూ కొంత చః ల్లార్పీనవేకాసే ఇ
అంతకన్న "ము-కేమియు పరివ్క_రిం చ లేదు,
సంఘమునారున్నూ్నూ
468
శ్రీ అచార్య గోగినేని రంగనాయకులు, ఎమ్.ఎల్.ఏ.,
అఖిల భారత కిసాన్ ఉద్యమనాయకులు,
తర్వాత వ్ర వ శ తాబములో బెంగాలు
కర్షక ఫోరాటములుు చంపర౯ా సంఘటన
ములూ మహాతు ని అసహా యోద్యవునూ
క్ తులలో ఉజ్వులితములగుచున్న జాషలలను,
బాధలను వారు గు స్పెరుగునట్లు చేసినవి. మరిన్ని
“నోటాక్స్ కాం పెన్” వల్ల రైతులు త్వరలో
తమకు స్వాతంత్ర్యము రానున్నదసిన్ని పన్నుల
"బాధలు సివృ త్రి త్రిగానున్న వన థైెరర్టిము చె చేనుకొసిరి,
అది వారిలో స్వాతంత్ర్య భావముల పెన బెట్టనది.
తరాాతనచ్చిన మాసా వ్ప్ర వము, అల్లూరి
వీతారామరాజు పోరాటమున్నూ శతులకు,
పాటకపు (పజకూ అనేక [కొత్త పాఠముల "నేర్పి
వారికి ఒక [కొత్త వలుగువిచ్చి నవి.
శె తులలో చె చైతన్యము, వారి సమస్యలవల్ల దా
(ప్రబోధము కలుగుచుంజెను. ఇంతలో 1923 లో
ఇంగండునుంచి వచ్చిన అవార్య రంగాగారు
రె తుల అవస్థనూ, వారి ఆర్థిక పరిస్థితులనూ
సాంగముగా 'అవలోకించి, తు
ములు చెలకొల్సీ చెతుల పురోఖి
దత
కై సోభుములు
కార్మిక సంఘ
వృద్ధికి పునాదులు కట్ట నారంభించిరి.
మండలములలోవ లెనే కృషా
£3
గుంటూరు గోదావరి జిలా
లలోగూడా రైతులు ఇబ్బం
రైతు ఉద్యమము-=
పరిణామదళ;
సెంట్రల్ రిసెటిల్ దులు వచ్చినప్పుడు సమ్మెలు
మెంటు కమిటీ కట్టినట్లు మన పెద్దలు చెప్పు
చుండగా వినియుంటిమి. రెతు
లలో ఛావపరిణామము
కల్పించి చెతుల ఆందోళన కొక స్వరూపమును
కల్పించిన నాయకులలో కీ. శే. కానూరి వెంకట
చలపతిగారు, మాగంటి సీతయ్యగారు, పాతూరి
నిర్భంధములు
అప్పయ్యగారు, కలిదిండి నరిశింపహాంగారు, చెరు
సనుమాక బాపిరాజు
గారు మొదటివారు, పిమ్మట దుగ్గిరాల సూర్య
కూరి శివరావురాజుగారు,
[కాశ రావుగారు, శేనగపల్లీ రామస్వామి గుప్త
గారు కృషీ-చేసినవారిలో చెప్పదగినవారు.
కానూరి ఎంకటచలపతిగారు రైతు
సమస్యలలో ఆరితేరిన పరులు. ఆంధ్రబశము
నందు ఏ సభలు వచ్చిననూ, (పభుత్వమువారికి
నివేదనలు ఇవ్వవలసినచ్చినప్పుడున్న్నూ
స్థానమువహించి తులకు ఈ పెద్దలందరూ
నాయకత్వము సహించుచుం డెడివారు. ఆ రోజు
లలో జిల్లా సంఘములు రెతుల కె ఎక్కువగా
పసిెచేయుచుం జెడివి. ఇప్పటికిన్ని తూర్పు నోదా
వరి జిల్లాలో జిల్లా సంఘము పసిచేయుచున్నది.
దానిసి రైతు సమస్యలలో అనుభవముగల దుగ్గి
రాల సూర్య(పశాశ రావుగారు నడుపుచున్నారు.
ఏ జిల్లా సభలు ఆ జిల్లా పరిస్థితులకు అను
గుణముగా, ఒక పద్ధతిమోద జరుగుచుం జెడిపి,
సి ఇప్పటివల శాష్ట్రామునంతటికిన్నీ సంబం
ంచినవిలేప, కాం|7సు వాదులున్న్నూ ర "5తుల
వ్యవహా రములలో కొంత పసిశేయుచుండెడినారు.
అగ్ర
469
అంధోసర్వస్వము
(చభుత్వమువారివద్దకు (రెతుల ఇక్క-ట్లులకు
సంబంధించిన
లయ యా[తలను సాగించినటుల- రైతు యూత
లనూ సాగించుటలో అఆంధులు ముందంజ వెసిరి,
రాయబారములనూ - (గంథా
ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల రిసెటిల్
"మెంటు వచ్చినప్పుడు దండు నారాయణరాజు
గారు శాసనసభలోకడండి, ఒక కమిటీని ఏర్పాటు
చేసిరి. దానికి రంగాగారు కార్యదర్శి. తర్వాత
మూడు జిల్లాలకున్నూ సమిస్థిగా ఏర్పాటు చేయ
బడిన సెంటల్ చెటిల్మెంటు కమిటీ?
మాగంటి బావివీడుగారు కార సైదర్శి. పీరు వైతుల
క ధ్వర్యమువహించి, కార్యక్రమమును కానసా
గించుచుండగా ఆ ఉద్యమ నాయకు లె న
బాపీవిడు రంగా, దుగ్గిరాల బలరామక్ళ ష్షయ్య,
ముసలికంటి తిరనులరావ్రుగార్ల ను భలము
వారు నిర్భంధించిరి. ఇది రె తు ఉద్యమ పరిగా
మదశలో ఒక ఇార్నితక ఘట్టము. తరువాత
రైతు ఉద్యమములపట్ల (ప్రబోధము అధికముగా
జరుగ మొదలిజెను.
కాంగ్రాసులో రైతు సంఘములపట్ట కొంత
విముఖతగూడా యుండెను. దీసిసి గమనించి
అమిరికాలో సిద్యాభ్యాసము చేసివచ్చి, అమె
రకాలో రెతు సంఘములను నాటి కార్య్మకవు
మునూ గమనించి, మన రైతు ఉద్యమములతో
సం బంధముకలిగి, కర్న క్ర
ఆంధ్ర రాస్ట్ర రైతు విద్య నభ్యుసించిన మాగంటి
సంఘమును రంగా ' ఛాపివీడుగారు “రతు సంఘ
ములు ఎందుకు క* అనే
ఛర్షిక (కంద కర ష్యతములు
అచ్చు వేయించిన్నీ, మ్యాజిక్
లాంతరు ఉపన్యాసముల ద్వారానూ రైతులలో
గారు సాపించుట=
(1928)
470
ఏటి సలీితముగాను,
వికసించిన కెతుల దృక్పథము అనుకూలముగా
త్రీ వమైెన [పచారమువేసిరి.
నుండుటచేతను, ఆచార్య రంగాగారు మొదటి
7 అవా ఆరం అట అదం ఇరు 0) 9
ఆంధ్రరాష్ట్ర తు సంఘమును (1028) -లి.
రత్నం ఎం. ఎల్, సీ గారు అధ్య యులుగను
మాూాగంటివావీనిడుగా రుకా కార దర్శ గర్పెగను- స్టావించికి
ద
శతు సంఘ విజయ
Chass
రంగాగారు స్థసించిన రాసు
మునకు తోడ డృ్చడినపముఖులు, దండు నారాయణ
_ ర ఎక్
"రాజుగారు, గాజు పార్టి (యా య్యుగారు క్ట నా
లు (0
కామా ర CE రెడ్డి సత్యనారాయణగారు, నెలా
‘ య
వెంక (టా మానాయుడుగారు.
రంగాగారు రాష్ట) సంఘముసకాక, ఆం
ఇ wy టో ఒక ము. ఆ
రాష్ట్ర "వె తురషతమణ సంఘవు'నే సుర. మతిమయొుకి
లలా
సంస్థ 'నలకొల్సీ పసిశేనిగి, అటుపిమ్మట ఈ
రెతు ఉద్యమము రంగాగాని నాయక తమా
(కందికి వచ్చినది. కొమా' yO శ సత్యనారాయణ
గారు ఆంధ్ర రాష్ట్ర) . రెతు సంను అధ్యఘులుగా
నుండి రావంముంతటనూ
లు
రము గాపంచిరి,
-ం తునవుసాం (సభా
(3) టు జబు Sl
Glee
అద జల్ల “వు న అం జ
జిల్లా రతం సంఘములు, రాష
can ట్ర
చు A
ke తు సంఘములు నొావంచ. ATTEN
0__
యు
ధృక్పథ
ఈ వైతు ఉద్యమమును అష ఛెరత కసా
ఉద్యముముగామార్చి,
మూల పురుషులెరి.
అగో
గ సరా 1 1 గజ మ న y జ
[౧% ము టె పం భి స్స జనః (టీ ర్వా సు
ఆవాస ట్ర రంగాగారు
వ్ పట్టించిన ఎర జండాలు పేద ul తులు
విజయము[దలలాగు ఉకములో ఎగర జొ చ్చి
నవ. కసొకొ సంఘము ఆగి
ఆంధ్రరాష్ట్ర కిసాకా సమాచేశములను జరుపుచ్యు
సంఘము భారత దేశ తు. సమస స్యలకు సంబండ్లొడా
నాయకత్వము బున అనేక ష్మ్రతములన ను
గో
పుకటించెను. మ[చాసు రాజ
థాని (పధాసి దగ్గరకు బుణ విమోచనము
మొదలైన విషయములలోను (1937-38),
నెంట్. ఇకా ఏరీ కమిటీ
వద్దకు సాత్యుముల త్ర సుకొని వెళ్ళుటలోను
ఈాయణారముల నడిపిరి అనేక ర తు రకుణ
యాత్రలు సాగించి అంధ దేశమున 9 9 జిల్లాలను
130 దినములలో -1500 మైళ్ళు కాలిన డకమోాద
నున్నూూ 929 మైళ్ళు బస్సులమోదనున్నూ
పయాణము చేసిరి. ఆంధబేశపు కిసా౯ నాయ
లగు రంగాగారు భారత చేన నాయకత్వము
వహించి, ఆంధావసికిన్నీ, అఖండ భారతమున
కున్నూ అనల్పమైన సేవ చేయుచున్న ఆదర్శ
వంతులు 1! కిసాకా సంఘ సభ్యుత్వము 70,000
మందికి చాటిపోయినది, 1936లో ఈ సంఘము
రిజిస్టరు చేయబడినది.
ఆం(ధ్రదేశమున రైతు, ఉద్యమములు జయ
(పదముగా సాగుచున్న మి, రా, రైతు
జమిాంచావీ
ఆం,
శ్రీమతి గోగనేని భారతీదేవిరంగా,
" అఖిల భారత కిసాన్ సంఘ కార్యదర్శినిగా పనిచేసియుండిరి.
అడు సస సకల
సంఘమునకు, జిల్లాలలో శాఖలుండి పనిచేయు
చున్నవి. -ఈ రైతు ఉద్యమములలో జమోాం
దారీ రైతుల దొక [పముఖ శీర్షిక,
can య
ఇందు * జమోందారులు * అనే శ్లీీక్ష
గల అధ్యాయములో చెప్పబడిన కెతులు,
జసూక౯ రైతులు, జమాక౯ తుల బాధలు, ఏమే
(ప్రాంతముల జమిో౯ రై తులున్నారు మొదలగు
విషయములు మోకు సుపరిచితములే.
ఆ జమిీందారీశి తుల బాధల
సివృత్తిచేసి,
వారిలో వక్యతనూ,
సంయు క్షశ కినీ కూడదీసి,
వారి హక్కులను కాపాడుట. ఆంధ్రరాష్ట్ర
రైతుసంఘ మేర్చడినది. ఈ సంస్లూభ్యదమునకు
పాటుబడుచున్న వారు : శ్రా 3, మం దెళ్వరశర్న
గార్కు నెల్లూరు వెంక్ట్టటామా నాయుడుగారు,
'వెంటకోట 'క్రీకాములు నాయుడుగారు. ఆంధ
రాష్రజమి౯ రై 3 తుసంఘపు
పూర చరిత్ర తెలుసు కొను
టక్కు ఆంధ్ర రాష్ట్రా జమోాకొ
"తు 'సంఘమువారు (పక
యా
జమోక్ రైతు సంఘ
ముల (ప్రాముఖ్యము
టించిన “ఆ, రా. జ. రై, సం. చర్నిత్ర-కార్య[క్రమ
నివేదిక ” అనే కరషతములోని కొన్ని భాగ
ములను ఉద్ధరించుచున్నాము.
“అవి, కృష్టా జిల్లాల రిసెటిల్ మెంటు శిస్తు
"రేట్లను రైతులు భరింపజాలరని మంచి ఆందో
భన జరిప క గ్రశిజులు. ధర్మవరం జమిందారీ విధిం
చిన శిస్తు జకొలను గురించి జిల్లా కోర్టులో అ
క్స్ళ్లు దాఖలుచేస్తున్న రోజులు. అంతకు పూర్యుము
నుంచీ
సభలలో జాగిలములాగు పట్లు పడుతూనవుం చే
జనూక౯ా తుల హక్కులక శాసన
యూ ఈ.
శీ విశ్వనాథదాసు, రామానాయుడు, శర్మ
గోరు అంధ శాసనసభకు వెళ్ళేటప్పుడు వచ్చే
471
అంధిసర్వస్వము
టప్పుడు జమోకా రై తుల కష్ట సివారణనుగూర్సి
ఒక రూపంలో అందోళన లేనదీసిన బాగుండు
నని అనుకోవటం కలదు. కాస్ ఆ మననమునలన,
అంకురాలు ెలియకుండగనే పుట్టుచుండోను.
అప్పటికే గంజాం జిల్లా శైెతు సంఘము పసిచేస్తూ
ఉంచేది. ఆ వివరాలు ఇక్కడ అవసరంలేదు.
గానీ 14 ఆగష్టు 1929 సం॥న
ఆంధరాష్ష ష్ట్ర జమోాః ౯ లైతు
ఉద్యమ స్థాపననుగూర్సి ఒక
ఆంధ్రరాష్ట్ర
జమిక రైతు సంఘ
స్టాపనము సమావేశము పలూరులో
(౮
ఫ్రా విశ్వనాథజాసుగారి
అధ్యశుతను జరుపబడి, ఆ సభలోనె ఆంధ్ర
రాష్ట్ర జమిోకరెతు సంఘము తొలుదొల్త
స్థాపించబడినది, వీసి వీలుపు నందుకొసి వెంకట
గం జమా. తు సంఘము, నెల్లూరి జిల్లా దై రెతు
సంఘము అప్పుడే ఏర్పడినవసి జ్ఞాపకము.
ఏరు, రాష్ట్ర) సంఘానికి తమ (పాతిసిధ్యము పంవీం
చిర. తిరుత్తని జమిాక౯రెతు సంఘముగూడా
అప్పటికే పనిచేస్తున్నది. వెంటనే జమాళొశె తు
సంఘము తరఫున జిల్లాలవారీ సభలు, ఎస్టేటు
సభలు జరిగాయి. జమోకళ౯ చెతులు వందల
కొలది సంవత్సరాలనుంచీ అనుభవించుచున్న
దుర్భరకస్టాలు వెల్ల డించుకొనుటకు ఒక మార్లము
ఏర్పడినది. అందుపె సంఘాలుకూడా కొస్ని
ఏర్పడినవి,
ఈ బాధలు సివారించుటకుగాను ఎస్పైటు
ల్యాండు ఛట్టమూ, తదితర చట్టములూ ఎలా
సవరణ కావాలో, రాష్ట్రా సంఘం యోచించు
టకు (పారంభించినది. ది. 8-11-20 వ లెదీసి
విశాఖపట్నంలో జరిగిన జిల్లా జమో౯ తు
సంఘ సభలో చేసినతీర్హానములు కాలా
కు
472
(పసిద్ధమైనవి. ఆ సమావేశములలోచే, అతేత్ర
ముననే ముందు పెరుగనున్న మహా అశ(డ్ల
వృతవుగు జమాకా సైతు ఉద్యవమముమొక్కం
(nu
బీజములు చల్లబడినవి. జమోంబారీ విధాన
మునే రధుచేయుట ఈ సంఘుముమొక్క_ లత
[రు
ములుగా స్పష్ట్రపర చబడనది. పమ్మాట జరిగిన
ఏలూరు మహాసభ జమూకా నెతుల కనీసపు
కోశ్కె_ల (పణాళ క తయూాగు మేనినోని (27 _f.-
1933).
ఆ సభలోనే రంగాగాగె అధ్యమ్.తను, 25
వారణ సంఘం వర్చడ్ జమోంజాగీలలోసి
"తుల కవములు,
a రు
(గ్రంఫస్థ సము
అరధ వ అం
hoe
(ప్యపథమమున
(1
వేసినది.
¢ చ్చి, yy: :
29 12-34 ఊొద్న _ జరిగిన
విశాఖపట్నము మహాసభలో సంఘపు సింబఫు
నావ?
అటువివ మ్మ
సంస్కరించబడినది. ఇందు (ప్రస్తుతపు
ర్యా రాజ్యంగ విధానములోసి సూ తాలు
కూడా అనుసరించ బడినప్ి. అటుపివు గ్ర 193
మార్చి ఆఖరువారంటో (కా కాకుళముళో జరిగిన
మహాసభలో, అప్పటిలో వాసన సభవాను
గావించిన పట్నాయన శీ స్తు రగిబివక్ సవ
ణను సిరశస్తూ, సరా నము ఖం చేయబడిన,
ఈవిధంగా 1921 మొదలు 1936 భతోపుూాగా
పర్లాకీమిడి మొదలు కుప్పం వరకూ జమాష
"తు సంఘాలు సభలు యాత్రలు జరుప:
య
రాష్ట్రా జపిాా౯ా రైతు గుద్యమము సర్భతోమ ౩ జ
'మైనది, 1930 : సం॥[లో సాపించి
య
వై తు పత్రిక తీ రసాగరంమధఢ నంలో చందు
ta చగబడిన ప్రెష్ క a
వలె బయలుజేరి..అఖండ "సేన చేస్తున్నది.
(గస వ
ములవారిక్తీ (పభుత్వమునకూ పనడికలను పంష
నో వ?”
ఇ టాన్ని శ అ
Met Ti
షు
సంఘపతుమున పీరు అన్ని కాం
'దెశము[పభుత్వము, కాంగాను
నాయకుల మొక)... దర్సి ౭
రా స్యాని
జుసిరాక్ రెతు స ముం ఆక్షగి ం
ర
పగలిగినది. రామానాయుు.
అప్పారాను, జగన్నాథదాసు,
రంగాబారి, య. మున్చ్న కు
నాచు శతు గ “గతాలు రచింశు
నారు. శెతు సభలు, శె తు
పహాదికథభలు బయలుడేరినబి.
వారి సహాయంతో ఈ ఉద్య
మం నేడిట క్షి రా
కం డిట్టి అభివృద్దికి రాగల
సది. ఇట్టి దశలోవే, 1937 సం॥
రో కాం గెసు మం|త్రీవర్త వము
౧
నచ్చినది. న్ (కాశ ౦గారి
అధ్య వ. తను [_పభుత్వము
జమాందానీ విణారణ సంఘ
ఎనో
ముకటి ఏర్పరచినది. ఆ సం
మునకు కాం(7న్ి ఆపసంఘు
యమున 200 మంది జమో౯
రై తులు 200 మైన బ్యాటు
“రతులువచ్చి ఆయా కేంద్రము
లలో ఘనమైన సాత్యు మి
చరి, 4000 దస్తావేజుల ను
దాఖలు చేసారు. వారి ఎస్సే
టులలోసని కడగ ౦డ్లు దువ్చరి
పాలనను ఉదాహరణతో,
సాత్యుబలంః ర తులు
ఆంధిరాష్ట్ర రె రెతు సంఘ పక్షమున కీ. శే. కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి రిగారి
ఆధ్వర్యమున జరిగిన ఆంధ దేశ రై 'రెకు రక్షణ యాత,
పలువురు _రెతు చీవకులు ఇందుగలరుః
వెల్ల డిస్తూవుం కు జమోంచారీ కమటిీ రిపోస్టుకం తవు అమో
దుఃఖ కరుణ రసాలు పొంగిపొరుతూ న్రండేవి. దము శలియజేయుచు, 4-1-1938 కెదీసి, విజయ
జమోాకరతు ఉద్యమముయొక్క- ధర్భత త్త ఏ౦, నగరములో జరిగిన సమావేశము ములో (ప్రస్తుత
ఈ విబారణన ల్ల లోకానికి అద్భుతముగా వెల్లడి మున్న జమోంచారీ ' నిధానం ఆరి కంగానూ,
అయిన దనుటకు సంశయము లేదు, * ర్లాజకీయంగానూ రైతులను "ఫీడించ డమే
ర్
473
ఆంధ్ర) సర్వస్వము
గాకుండా జాతియొక్కం ఆర్థిక రాజకీయ వైజ్ఞానిక ప
అభివృద్ధికి హో హానికరముగా నున్నందున డాసిసి
"వెంటనే రద్దుచే సే
కమిటీనారు చేపే సూచనలను తాత్కా_లీక పరి
హారంగా ఆమోదించిరి. ైతు సభవారు, తమ
కోర్కె సఫలికృత మగుటకు అత్యంత మైన కప్స్,
1938-39 సం॥లో చేసిరి,
మాడుగుల,
గూడెం మొ॥ (పబేశములకు చెందిన కొండజాలి
వారు సువూరు 20 వెల మంది
పద్దతికి, [పస్తుత జమాఃాదారీ
టై —0
విశాఖపట్నం, వోడవరం,
మాడుగల నుందురు. ఏరిలో,పతిముళాకు
కొండ జాతులు. ఒక ముఠాదారుడు నుండును.
Ca
ఈ మువాదారులు ఒక వంక
(పతలిసిథులు
గాను, వేరొక వంక [పభుతృ్వమునకు కరణము,
వారి కపునివారణ
ట్
జమాందాచుల
మునసబులగానూ పసిచేయుదురు. అందుచేత
ప్ ఆధిపత్యము కొండజడాతులలో సాదు.
అం. రా, జ, తు సంఘము చారు
ఈ జాతివారతో 1937 లో సంబంధము కలుగ
చజేనుకొని, వారిలో ఒక సంఘుమును, ఆం. రా.
జ. రైతు
సంఘపు అనుబంధముగా ఏర్పాటు
చేపిన. బారిబాథలు సి సినారిం చు కే కృష న్్ సంతృ పి
౧ కార్యక్రమమును నర్భరచియు,
అనేక విధముల వారిపూస్లాఖివృషి 8 కోసనముపాటాా
బశుచున్నారు. కొండ జాకులవారి ఏషయమనుా
లలో కని వేయుటకు, ఆం. రొ. జ రె సం
శాఖాకార్యాటయము దో శవరమునుండి స్థానిక
మ్మితుల సహాయముతో నుప యన కున్నది.
జమిాక౯ థు సం ఘు వలి నల్ న. శ్ “్రానితట పట్న గ.
ల
మునగాల, మంబాసొ సంఘటనలు ముఖ అజ మ
జన అ ల క క్ష్ ష్ లో
నవి ఈ రతు సంఘ సినకులలో ౩౦ "సేటు
క్.
కానా
ర్ల అహ eee mang ఎ చలు బ్య ope 9X a an
లన కొనూ | రడి సతగనారాయణగార్చు పుల్ల
౧ wm ౦ ౧౧౫
శ్యామసుందరరాన్రగాగు. ము నాను సరా భే
యులు. పీరు నివిధ కారిక ప్రచార కుల సమావేశ
ముల నేర్పరచి, ౫ తు తడ నము ఉఅదగ్భము, 'జేశీయః
య
ల. అబన
పరిస్థితులు, సభ్యత పరి కీలిస్తూ (పస్తుతకాలానః
స (
సారంగానుు ఆరిక సమస్వాపర౧ గాను తవు కారవు
ర 5 లా
(క వుమును సిెగయించుగొనుపు, స్ సష్టాట్టు తక మై మసి
Er)
కార్యక్రమమును ఏర్పరగుచుకొ ఏ నయవవలయున”.. శ
ప్రా స్పయాజ్యనద్ది, అర్థిక
సమత్వ సూత్ర మందుండి ఎంత ము "తము శః
ధృక్సథ 'ముగలిగి_సం
క్ష ా ప స ఖ్ అ స జయ్ wel he
గుండా గట్టపర చకుంటచళూూ ఈ లె. సంఘా
షె Ee Na, The Ss ను ల అక్ ల్ ra ఖా
బా ర్ భర త స. న ఇవ్పిః: బాము కి స.
శై 1
న మా శ
వఎయుపునా ముం
ఎ వా
wy ~~
మా
pds
LY ur (రాలా అప్ Ey t,x \\
జ నో స్తా aa UT Pog క ర సై ళు [న న్ ల.
లా లా గ ర 4-71 Hh | తన
| LL te క ర్న... = 4 ట్ గడ |
! pa ళీ | i ల. oI ”
ఆ౫గసనా జీవాలు
సాగునా లోకాలు
రాజుగా మనమెంచి
నైతు జూడక
దేశాలు తలలెక్తునా
, దాస్యపున్
పాళాలు తా వీడునా ౪
=. వెంకటరత్నం, గి. రామారావు.
474
కాస నే
* కార్షిః ద్య
విషయ సంగహ ము
కార్మికోద్యమము ఇంకా
(పారంభదశలో ఉన్నది;
అందుకు కారణం దేశమందు పారి
(శ్రామికాఖివృద్ధి లేకపోవడం ; కార్మిక వర్గాలు రెండు : కార్మి
కులు (కర్మాగారాలలో పనిచేసేవారు; వ్యవసాయ కూలీలు.)
ఆంధ్ర దేశమందు. పెద్ద నగరాలు తక్కువ; బెజవాడ, విజయ
నగరం పరిశ్రమల కునికిపట్లు కాదగినవి; జనపనార పరిశ్రమ
"కేంద్రాలలో కార్మిక సంఘములు ; అన్నీ _పేడ్యూనియన్
సాయకత్వమున పనిచేస్తున్న వి; సమ్మెలు క చిట్టివల సలో సమ్మెల
విజయము ; ఆడకూలీలుకూడా సంఘాలలో చేరుతున్నారు___
పెద్ద పరిశ్రమల (శ్రేణికి చెందినవాటిలో చీరాల పొగాకుపరి(శ్రమ
ఒకటి; ఇక్కడి. కార్మికసంభఘం, సమ్మెలు, తగవులు;
రైల్వే సేషన్లలో పనివాం[డ సంఘములు ; ఇండియక౯ా లేబర్
యూనియణా ;
ఎమ్. ఎస్. ఎమ్. ౭ ల్వే ఎంస్తాయీాజ్ యూని
యన్గు ; కార్మిక నాయకుడు వి. వి. గిరి; ఈ
శాఖలు అనేక స్థలము లలోగలవు ; కార్మిక బులెటి౯ బెజవాడలో
(పకటితము;
సంఘం, సామర్లకోటలో చక్కెర మిల్లు పనివాళ్ల సంఘం,
ఇల్ల
సంఘముల
విశాఖ పటణం హార్బర్, నౌకా నిర్మాణ కార్మికుల
ళు
కాకినాడలో పీచుపనివాళ్ల సంఘం మొదలగునవి; గుంటూరు,
బెజవాడ ముఠావనివాళ్ల సంఘాలు, బెజవాడలో అల్యూమినియమ్
పనివాళ సంఖభుం మొదలయినవి ; ఆర్మధరాష్ట్ర మ్యూనిని
(ne) (అ)
et ఇగ
పల్ ఒండు లోకల్ బోర్డ్స్ సనివారల సంఘం, వ్యవసాయ
కూలీ సంఘాలు ; వీటి (పొముఖ్యము ; కార్మికోద్యమమున
పాటుపడుచున్న నాయకులపేళ్లు-- .
రండూ దేశములో కా _గికోద్యమము
ఆరంభదశ లోనే ఇంకా అన్నది. ఇందుకు కార
ణం చశాసికి విసారంగా పారి శామికాభి వృద్ది
తేక పోవడము! ౫త ఐరోపా సం|గామ
కాలంలో, పెద్దపద్ద (కొత్త 'దేశీయపర్మిశ మలు
స్థాపించారు ; కాబట్టి మన కా ర్షికోద్యమచరిత్రే
(పారంభమైనది ఇరవయోాప్టి
భాగంలోనే.
(వోత్సాహం, పలుకుబడి నాటి ఆదర్శంతో అను
బంధంగా కార్చిక సంఘాలు ఆంధ దేశములో
శ తాబ్దపు చివరి
కా రిక సంఘాల
అఖల భారత కార్తి సంఘా
ము
ఏర్పడ్కి _పనిచెస్తున్నవి. ఈనాటికి గూడా
ఆంధ దేశంలో పెద్దపెద్ద పర్షిశమలు, చెప్ప
దగవి ఏర్పరచబడలేదు.
౧
పారి శామిక కేం దాలలో పసిచేసే కూలిలనే
కార్మిక వర్గం! క్రింద పరిగణిస్తూ ఈ చెశేపు అర్థిక
సంపదకు ముఖ్యులైన వ్యవసాయ కూలీలను మరు
నకూడదు. కూలీలందరిసీ- కార్మికులు, అనగా
కరా గారాల్లో పసిచేసేవారనీ, వ్యనసాయ కూలి
లన్ శెండు వర్ణములుగా విభజించుట ఉచితము,
తె
శీ వరహాగిరి వెంకటగిరి,
అఖిలభారత (పేడ్ యూనియన్ కాంగెన్ సంఘాధ్యతీలు ధ్
కార్మికుల విషయములలో విదేశములకు భారత దేళ
(ప్రతినిధిగా చాలసార్లు వెళ్ళియుండదిరి.
<
475
ఆంధ, రాష్ట్రములో "కా ర్శి షో ద్భ మం
శశ వావస్థల' నున్న దసి చెప్పకతప్పదు.
కోద్యనాభినృద్ది పార్మిశామి కాభివృద్ధివె ఆభా
రపడి వుంటుంది, పారి శామికాభవృద్ధి భారత
దేశములో నే తక్కువయినప్పుడు ఆంధ
"దేశంలో లేక పోవడం ఆశ్చర్యం కలిగించదు.
పారి శామిక౦గా భారతదేశంలో వెనుక? బడిన్రున్న
రాష్ట్రాలలో అంధ చేశము ఒకటి. ఈ పనుక
పొటుకు కుభుత( సర్లు మే డపుభాన కారణం,
పెట్టుబడి వెట్టగలిగిన వారికి కూడా పారి శొమికో
కార్మి
సంస్థలం లందు ఆస క్రి లేకుండుట. కోచనీయమైన
శెండవ కారణము. ఇవియ్సీ మన (పాంతాలలో
బొంబాయి పోలాపూరు, మధుర, కోయంబ
త్రూరులవంటి పారి శామిక లేక
పోవడాసకి కారణములు. మనకు బెజవాడ, విజ
యనగరము తప్పితే
నగరాలు
మరిరెండు అట్లాంటి నగ
'రాలెనా లేన. అసల్కు మన (పాంతముల (కొత్తి
పద్దతులమాద రెతు ఉద్యమాలు, కారిక సం
(6 ~~
ఘోలు ఏర్పరచి, “ రైతుల కఏసపు కోర్కలు,
కస్టాలు, ఆకలిమంటలు” ము॥న విషయములను
ప్రచారం చేసినవారు ఇంగ్లాండు నుంచి విద్యా
భ్యాసానంతరం వచ్చిన మన
ఇ శ య స క ల
గారు, అప్పట్లో వారి యత్నాలు సెప్ఫేలి
ఆచార్యరంగా
నాయి. ఆ బిజాలే ఇప్పుడు మొల కలెల్సినవి.
ప్ తర్వాత అతివాదులు కాంగెను నాయ
కులు, కన్య్యూసిష్టులు పటిక దోవా దకారుల
చెయూతసిచ్చారు పాటక పుజనంలో వున్న
అజ్ఞానం, మూఢథనమను కాలు గూడా కొంత ఈ
ఆద్య మాభివృద్ధిక అడ్డుగావున్న వి,
ఆంధ రాష్ట్రములో ముఖ్యంగా జనపనార
పరిశ్రమను కొంతవరకు అభివృద్ధి గాంచినదనే
4/6
చెప్పవచ్చును. జనపనార పరిిశేమ కేం దము?
॥ చిట వలస నెలీమ ద
లు ౧ en
కూలీ సంఘములు ఏ టూరు గుంటూ వ
పట్నాల్లో న్ని ఈ కడా
చాలస్నిటియంగు ఆ Nn సంబంధించిన
కార్మిక సంఘములు ఏర్పడి ప చేయు మన్నవ
మృచాసను కారి గ్ సంఘంవారి యాజ పూన్యవ యూ
సంఘనువి
నెలకొలుపబడ్ను. చ్థ్రవనలన కూలిలు మొద
1928 న ని. రామసాషమిగా"
అధ్య యత క్రింద సంఘం
[కింద నెల్లిమర్ల జనపనార మిల్లుకూలీల |
యు
Ee
సంవత్పరంలొ ర్స
సావీంచి, చాసిస్ గు రించి
యు అవే
కారులను కోరిరి,
చరవరడాసికి స
మసి అధి మరియు నారికో ర్క...
మె సను. కూప గళ సాచ్చించాన
ea
DD
మసి కూ: అప్పటీ ౯ పోరాతం, "కొని తరగత =
సంఘం కొంతకాలమాగిపోయి మరల కరుణా
కరంను' బు రోన్ట ఎమ్.ఎల్ .ఏ. గారి అధ ధర వ స
[కింద ముందుకు వచ్చింది. 1937 లో మరల హన్
న్
సమ్మె జరిగింది.
i
ఫోలినులు సమ్మె దార్జ కుం
కాల్చారు. చిట్లి వలసల * పసివారి సంఖ్య 3000.
సంఘ సభ భ్యత్వము 2000 వరకు ఉన్నది.
మర్ల సంఘం 1000 మంది
ఉన్న రి; ఇచ్చటి పసివారి సం [స్ట్ 1 100. పటూే
న. is :
fey Gow
స భ్యంను శ క
సంఘంలో అయిదానువందలకన్న ఏక్కువ ణు
సభ్యులు లేరు పసివారి_ సంఖ స్ట 1000. mss
న.
జు
6రారు. జనపనార పసినారల సంఘం యన్న =
నాల్లు సంనత్పరాలయినది. "ము శ్రీం పసినా ౫!
సంఖ్య 800 ; కె సభ్యుల సం షు 400. తశ స సంవ
లన్ని కుండా (డ్ యూసియకొా కాంగిాను.
f
నాయకతష్టము క్రిందనే పసిచేయుచున్నవి. అ; సు
కిం చాలలోను, శార్భికులు తవు వేతనాలు జ
అర్ aE
జ SA
Hees mt
కం వేసుకొ నేందుకు తీ వంగా ఆందోళన
న్నారు, " చిట్టవలసలో సమ్మెలు జరగమని
రష్యా దేశములో కార్మీక కర్షక _పభుత్వమును స్థాపించి,
న ఖ
(పపంచ కార్మికోద్యమమునకు మూలప్పరుషు ,డెనాడు.
కూలిల కోక్కెలు ఈజడరుటయు జరిగింది, సమ్మ
ల్కు సంచలనంనల్ల ఏరిలో చైతన్యం వృద్ది చెందు
తున్నది. ఆప కూలీలు గూడా పురుషులతో
గలిసి సమ్మెల పాల్తొంటున్నారు. ఇదిపురో
గమనాసికి మార ర దర్శక వూతుంది !
ఏలూరు జనపనార కార్మిక సంఘము అనేక
సంఘటనలు దాటుతూవస్తున్నది. ఇటివల మిల్లు
యజమానులు, లాభములు లేవన్న మిషతో
మిల్లు మూసీ వేసిరి. కార్మికులు తిరిగి మిల్లుల
తరుచుటడే. ఆందోళన చేసిరి? తర్వాత మిల్లులు
పనిచేయడం
“మొదలు పెటాయి, జాకర్యాల
ఈల
ఇ ఆకె య్యా ON నే
లోపము, స్వల్బ వేతనాలు, అధికశ్రమవ
కూలీలు సమ్మెచేశారు. సమావల |పభు
త |
తర్టం నాయకులను కఠిన శికువిధించి,
జైళ్లకు పంపించింది. నెల్లి మర్ష, గుంటూరు
సంఘాలు కూడా తమ హక్కుల రకుణకు
వొరాడుచున్నవి. ఇంత సంచలనం వున్న
ప్పటికి, కార్మికుల కనిసపు కోర్కెలు అను
కోదగినంతగా ఈడేర లేదు. యజమానుల
చార్జన్యం ఇంకా అపతిహతంగా సాగు
తున్నది. కండలు కరుగునట్లు పసి చేయుచు
కూటికి గుడ్డకు బాలని స్వల్ప వేతనముతో
కూలీలు అసంతృ ప్రి జీవనమును సాగిసు
న్నారు. రగిలే ఆకలి మంహీలలో చైతన్య
జాషలలు, ఏకత సరంతరంగా (పజ్యరిల్లుతు
నే నున్నవి, ఈ సంఘములలో పనిచేసే
తీవనాదులు కొందరు కార్చికుల ఆశ యా
పెట్టుకొసి స్వార్థం త్య
జించి, సర్వ మర్చించి పాటుపడుచున్నారు.
లను దృస్టిపథంలో
ఆంధా) నీముంటు కంపెనీ కార్మిక
సంఘం, కృపా నిముంటు కంపెని "కార్మిక
సంఘము శెండున్నూ నాల్లు సంవత్సరముల
(కిందట ఏర్పడి, 350 మంది సభ్యులను గలిగి
నున్నవి. ఈ సిమెంటు పసివార్ల మొత్తం సంఖ్య
515. దెనందినహక్కు- లను "కాపాడుకోవడం,
ఏరు (పథానంగా అమలు పెట్టుచున్న కార్య
(కమం,
ఆంధ రాష్ట్రములో పెద్ద పర్మిశ మల ణి!
చెండిన వాటిలో చీరాల పొగాకు పర్నిశమ
ఒకటి. ఇది ఐ. ఎల్. టి. డి. కంపెని వారిది,
ఫొగాకు రోజులలో 6000 మంది వరకు
కా _ర్తికులు పసిచేయుదురు. తక్కిన రోజు
477
అంధ)సర్వన్వము
లలో రోజుకు 1000 కి పైబడి 'పసిచేయుదురు.
చీరాల పొగాకు కా
సంవత్సరాలయినది.
లకు నాయకుడు యజ్ఞన్నా రాయణగారు. 1938
(కచండమైన నిద
అ
రిక సంఘం ఏర్పడి అయిదు
క్కడ అప్పుడు కూలి
సంవత్సరంలో సమ్మెలు,
"కాల్పులు జరిగినవి. తమ వేతనాల నెక్కున
శోయునుసి కారి కులు కోరగా, సమ్మెనాయకు
చున్నవి. "పీరందరిలోను
వున్నది. ఈ సంఘములు (శుడు యూసియక్ల
ద్వారా, బి. ఎ౯. ఆర్. రైల్వే సంఘుములతో
సంబంధాలు గలిగివ్రున్నవి. _ ఇండియ౯ లేబరు
యూసియక౯ా ఎమ్. ఎఎస్, ఎమ్, రల
ఎంప్లాయీజ్ యూసియకాలు, 1919-1920 సం
వత్సరములో సిరా ము చేయబడినవి. ఆంధ
రాష్ట్ర రైల్వే పనివారి సంఘము ఐదు వేలు
ము॥ అరు వేలదాకా సభ్యత్వము కలిగివున్నది.
మన కార్మిక నాయకులు, మాజీపారిశొమిక
మంతీ వి. వి. గారు ఈ సంఘ విజయాసికి
పాటుపడిరి. ఏెచే అంధ) దేశంలో ఎన్నో సమ్మ
లను గూడా పరిష్కరించారు. ఎమ్. ఎస్.
ఎమ్. శె ల్వే పసివారల కిం దసంఘు శాఖలు
బెజవాడ, హుబ్లి, గుంటక ల్లు, దొనకొండ,
గుత్తి నిడదవోలు, విశాఖ
పట్నము, గుంటూరు, తెనాలి చీరాల, నెలూరు,
బిటగుంట్క, గూడూరు మొదల న పట్టణాలలో
నున్నవి. మొత్తము రాష్ట్రమంతటా అయిదు
వేలమంది సభ్యులున్నారు. వీరందరు, సంఘటిత
మైన కార్మిక పోరాటములు సాగిస్తున్నారు. ఫీరి
ర*జమం|డి,
కోరికలు *_ వేతనములు చేయుట,
We అయాన్ et దశా 1 ఆల జ్య నల
-"ఐటివాకిది
లు శీ
గౌరవంగా సమాన్మపతిప ల్లీ విత మూచుట మొన్నో
లెనవి. ఏరు తము కష్టాలు. పెలియ ఎరచుట "జో
రజాక్
నక్కు_న
| ప్
మెన శేలన్రలు, చెయించకుండుటా,
(పచారమునకు ' "కార్మిక బుటిఖుక” అను వ
పతికను బెజవాడనుండి నః శుపుచున్నారు,
విశాఖపట్టణంలో సోస్బరు. పసివారల సం
లు
ఫఘము నిశా స్ర్సాణ కార్మికుల సంఘ
ఓ sh
(జీ వ్ రే ఇ ఇ wry SU: శక.
కూడా పపచాయు హ్ మొదటివి సావపీంచో
(|
ఏడు సంవత్స రాలయినవి అంతనతి సాపించి
థి
చెండు సంవత ఏరాలయిసని. సామర్ల కోటలో
చక్కిరమిల్లు పసివాళ్ళి సంఘములు “సున్”
ః శ a పం ౧.
మిల్లు వర్క-ర్చు 'సెవనివను అన్నది.
న. వ బో న జ a జో a గ స సా
కాకినాడ పీచు సప వాళి సంఘం. ఏర yea
నో +
అ” శే Capt Faas Pr wa I CN గ Re: వ.
అయిదు సంవత్స్పచాలయిస డి, ఆంధ రాష్ట
గ్ల గ లో _, Fawn) wa క
న. రలు గ ఓ షు les
దీసి
అస్సి పట్టణాలలో ళ్ సన్న మిం
అచు
సఏవత్పరాలయినది.
పసివారి సంఘం
సొఖలు చాదాస్వు
ఈ నాయకుల.
క్ష్ న్యూసిష్టు దృ ఎం. మొ సా ము స భః చ సంఘ
జానఖాన్నా!
6000 మంది. ముఖ్యముగా “నాలి సుంటూరూూ
'జజవాతు కాకినాడ ముజర స; పుణాలలొ
టా టి
ret gn ఆ Wy
కార్చికులు తమ హాక్కు.ఐ క సె, అవు,
చ ae
కోసం అలజడిచేనారు. పీక
చేసినందుకు (పభుత్న
లసివచ్చింది,
/ య వ టై Wo జు on
గ? EI Aa జ మ్య ర Fate స
HET
a ల్ whe a న.
దానవానాం
ery
సంటూరు, బెజవాతలలోసి ముఠా పసి నా
1 సం॥ [కిందట సంఘములు
చేయుచున్నారు, పీరు మొ తం 50005 న్న్న ఎక్కుట ను
ae
సర్పరచుకొసి ళా
లేరు. సభ్యుల సంఖ్య 1, 2 వెలుదాకొ ఉన్నడు,
సంఘం స్థాపించినది ఈ మధ్యనే అయినప్పటో .
478
పీరితో సంచలనం,
కొంచము అభీవావి
0 A) అ
కనివించును, ఇప్పు
డు యజమానులు
ప్ర్గ్ర్వ తిట్టడం, సిచం
గా మూడటం కొంత
తగింది,
౧
న కి అనివాదిణాయ
శ్ అభివృద్ధదా
కము గదా! బెజ
ఖీ కరుణాకరం సుబ్బారావు,
కార్మికుల పక్షమున మదాను
వాడలో అల్యూ్యూమి
శాసనసభా సభ్యులు.
నం పసివాళ్ళు సం
కుం, ఎల క్రిక్ పనివారల సంఘము ఉన్నవి,
నెల్లూరు జిల్లాలో అ భక పు పనివారి సంఘము,
ఆరక
య
బాధలు, సిరకురాస్యత సిర్మ్హూలం చడానికి -ఈ
సంఘాలుపసిచేయుట ముదావహము, ఈ సంఘ
ననాదివారి సంఘము పసిచేయుచున్న వి.
ములు వెన్నెలకంటి ఏరరాఘవయ్య గారి నాయ.
కత్వం [క్రింద పసి చెయుచున్నవి. మాథ్యం నశించి,
వైతన్యంక కలిగి సంఘాలు ముందంజ వేస్తున్నవి,
ఆంధ్రరాష్ట్ర మ్యుసినిపల్ అండ్ లోకల్
భోరు ప పసివారల సంఘం స్థాపించి సంవత్సరం
ఊాటినది. రావ! య సంఘుము ఏర్పడక పూర్వమే
కొస్ని మ్యునిసిపాలిటీలలో -ఈ సంఘాలు ఏర్పడి
గ ఇ చేయుచున్నవి, గుంటూరు, నెల్లూరు, కృష్ణా,
పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ సంఘాల
శం|చాలున్న వి. -ఈ కార్మికుల సంఖ్య దాదాపు
60 వేలు దాటుతుంది. అనంతమైన కార్యదీ
తతో, పట్టుదలతో కృృషి-చేని సనచో ఈ సంఘాసికీ
సం నుటితశ క ఏర్పడి, ఆం|భదేశంలో బలవ త్తర
శ్ క్రిగా తయారు అగును,
సంఘాలుకాక ఇట్లాంటివి "దేశంలో
4
పనిచేస్తున్న వి. ఠి
సంఘటిత
కౌర్మికోద్యమము
వ్యవసాయం, నాగలితో నేలదుస్ని (బతకుట
వునలో అసం ఖ్యాకులకు పారంపర్యావస్తున్న
అనువంశికవృ త్రి, ఇన్ని సంఘాలు పసిచెసూ
ఇంతవైతన్యం వున్నప్పటికీ వ్యవసాయ కూలీల
సంఘాలు ఇంకా కావలసినన్ని ఏర్పడలేదు.
ఏ8ది అసలు -ఈ (పథాన
వ్యవసాయ కూలీ మైన కూలీ సంఘములలో
సంఘాలు-వాటి ఒక (శ త్యెకవర్లము. ఏరిలో
౧
(ప్రాముఖ్యము చాలామంది సెంటుభూమి
కూడా లేనివారు గనుక, పీరు
సికృష్టమైన జీవితం గడుపుతూ ఉండడంచేత
ఫీరితో సం ఘైక్యం, చైతన్యం తకి న వారిలో
కన్నా త్వరలో ఏర్పడుతుంది. ఈ వ్యవసాయం
మనకు సిన్నా మొన్నా వచ్చినది గాదు. అనాది
నుంచి వచ్చిననృత్తి. ఈ వృత్తిలో కొన్ని చోట్ల
యజమానికి-కూలీ కిమధ్య, పెట్టుబడికి - కూలికి
మధ్య అంతరం అంతగాలేదు. చాలామంది రైతు
లకు స్వంతకవతం వున్నది. కొందరు కూలీలను
పెట్టి పసి చేయించుకుంటారు. వీరిలో పరస్పరం
(నేవు, పరిచితి వుంటుంది. కొన్నిగ్రామాలలో
కొస్నికుటుంబాలు అరకలు కట్టుకొని, ఒకరికొ
కరు సాయంగా పండించుకోవడనూ కలదు,
మళ్ళీ కూలి విషయములో, డబ్బు రూపకంగా
గాక గింజలు, ధాన్యం మూలకంగా వుంటుంది,
వ్యవసాయక కూలీకి “ పాలేరు” అనే పదం
న్యవహారిస్తాము. ఇది భాగసా(ని అసి అర్థం
ఇస్స్పుంది. మొ త్తంసూద కూలీ ఛాన్యరూపంగానె
నుంటుంది. ఇప్పుడు ఈ పద్దతి నశించి, ఐక నుత్యం
పోయినది. వెలందుస్ని, నట్టనడి ఎండలో పసి
చేయు కాపుకు కడుపుకు పిడికెడు కూడెన లేక
పూరిగుడిసెలో కండ్లల్లో (ప్రాణాలు పెట్టుక
479
ఆంధ9సర్యస్వము
U వి. వి. నరసింహం,
కార్మిక పక్షమున మద్రాను శాసన సభా సభ్యులు.
(బతక వలని వచ్చిందం శే, నారి కస్టాలు అధికత
మము విషమిస్తున్న వన్న మాట,
పీటికితోడు, సాంఘికంగా వ్యవసాయ కూలీ
లకు తగినస్థానం లేకున్న ది. హరిజనులు, యానా
దులు, ఎపకల వాశెంతోమంది వ్యవసాయ
కూలిలలోసి రకమునారు. విశాఖపట్టం జిల్లా
నుండి తూర్పు గోదావరిజిల్లాకు వచ్చిన కూలీలు
కొందరు భూమిసి సంపాదించుకొసిరి. కానీ హడి
జనులేమూ సంసాదించ లేకుండుట విచి త్రము.
ముఖ్యంగా మనవ్యవసాయపు పద్దతులమిోద
ఆధారపడ్డ ఛై RE తుక్కు వాన సకాలంలో లేకపోయి
కొన్ని కష్టా సూలు కలుగుచున్నవి. రాష్ట్రంలో సర్పడ్ల
వ్యవగాయ క కూలి సంఘూసికి, అనేక ఉపశాఖలూ
గా అన్ని ద ట్ల వోట వివిధ సంఘాలు ఏర్పడి పనిచేసే
ఏరి చార్మిద్య వీశొచమును పార్మదొోలవచ్చును.
-తశ కార్చిక్ ద్వమమునకు యు చెప్పునవా ే-కాక్ల
పులుపుల శివయ్యగారు, పుచ్చలపల్లి సుంద
రయ్యగారు, పతాప రామసుబ్బయ్యగార్వు
శీలం అప్పలస్యాామిగారు, మరుపిళ్ళ చిట్లిగారు,
దిగుమ ర్ల రామారానుగారు, టి, వెంక ఓశరరాన్రు
గారు గిరిరాజు సత్యనాం యణగారు ముదు
లెననా ర చకులు తోడ్చడుచున్నారు.
య
మహేందవరములో (శ్రమని అనే వారషతికను
ై ర్తి కమ్మరి సత్యనారాయ స్టా నాం ర్యులుగాదు
నడుపుచున్నారు,
ఈ ఉద్యమం భారత. బేళ భావిస్వాతంత్వు
చరితలో ఒక
ధర్భ ) ౪ నెర'ేర్చు!
న.
షః
గం మొర
స్వర్షపుటను (వాసుకొసి,
గో Xలదసి ఆ శొంచవచ్చును !
O
అవని అంతా “పెద అతేయ పాత్ర |
6
అఖిలేశు హస్తమే అన్న వూర న్ము!
వే ఐతే
అంతు దొరకనిది ఆ అమృతాబ్టి కాడా !
ఆరిపోవనిది నా ఆకలే
అన్నమో, అమృతమో ఆకొన్న ేద్దకో
కన్నతల్లీ (బతుకునిండ భిక్షం దేహి !
== దీవుల పల్లీ ర్
ట్
480
షశా
(మధ!
వ్
మ
6 నిడ్య్నారి
అథ
విషయ సం|గహాము :.___ఉద్యమము_డాని ప్రారం
భము ; తక్కిన దేశీయ జాతీయోద్యమముల తోపాటు విద్యార్థుల
ఉద్యమముకూడా 1920-28, 30-31 లో బయలుదేరి 84-36
లోని అంతర్జాతీయ సంఘటనలవల్ల బలవడినది ; '86 లో అఖిల
భారత విద్యార్థి సంఘము ఏర్పడి రాష్టీయోద్యమాలకు దారి
తీసినది ; తత్సూర్యము (పతి కళాశాలలోను గల విద్యార్థి
సంఘములు ఈ ఉద్యమానికి పునాదులు ; అందులో అంధ
విశ్వకళా పరిషత్ విద్యార్థి సంఘము (ప్రధానమైనది. 1887 లో
గుంటూరిలో బాట్లీవాలాగారి అధ్యక్షతను ఆంధ్రరాష్ట్ర విద్యార్థి సభ
జరిగినది; కామేడ్ ఎం. బసవపున్నయ్యగారు దానికి కార్యదర్శి;
ఉద్యమాదర్శములు ; ఆంధ్రరాష్ట్ర విద్యార్థిసంఘ కార్యనిర్వ
హణమునకు (ప్రధాన అంగములు, స్థానిక సంఘములు మొ॥;
ఇవి పాల్గొనుచున్న స్థలములు.
విద్యార్థుల ఆంధ్రోద్యమము---సర్ రామలింగా రెడ్డిగారి
పోత్సాహము ; "87 లో వా_ల్హేరునందు ఆంధవారము ; చెన్న
పురిలో _నెతము ;
ఈ ఉద్యమమునకు (ప్రతిబంధ కములు ; దానినిగూర్చి గాంధీ
గారి అభ్మిపాయము--.
“ఆ్రథుసిక నాగరికత నళిం చకుండా రశ్నీంచి,
దానిసి జీవిత మొనళ్చే ఆశయం అవసరం.
ఈనాటిజగత్తులో విజ్ఞానం వహించవలనిన పవ్నిత
కర్తవ్య మేమంశే, సంఘ జీవనంలో డాసిసి
(పపేశ పెట్టడం, ఆమూలంగా మానవజాతి
సంపూర్ణ వికాసం చెందగలదన్న విశ్వాసం కలి
గించడమూను.”
ఉత్తమ ఆశయముల కలిగి, విజ్ఞానవికాసముల
వ్యా వ్రీకి అనవరతమూ కృవ్.చేయుచున్న ఈ
నవయుగపు ఉద్యమములలో ఆంధ్రరాష్ట్ర
విద్యార్థి ఉద్యమము ఒకటి, ఆం ధరాష్ట్ర
విద్యార్థి రి సంఘము అఖిల ఛారత విద్యార్థి సంఘ
ముతో కలసి కార్యక్రమము నిర్ణయించుకొని
పసిచేయును. న
bl
ఉద్యమము
ప్రపంచప్పు పు సపునాదులనే కదలించిన 1929
ఆర్థిక సంత్ క్షోోభమునల్ల సామాజ్యవాడ దేశము
లలో త్మీవమైన "ఆ 'కార్చిక్ ద్యమములు బయలు
'దేరినవి. ఆపైస్సి బానిస దేశములలో జాతీయ
ఆద్య మములు విలసిల్లి బల
ఉద్యమ పడినవి, అర్థికంగాను, రాజ
(ప్రారంభము కీయంగాను! సార స్వతంగాను,
సాంఘికంగాను, వ్యుత్పన్న
తాపరంగాను తీవ్రమైన మార్పులు జరుగుచున్నవి,
_గాంధి మాల్తన్, మార్క్స్, లెనిన్ షా,
రోమేళొరోలా, రవీంద్రుడు, అరవిందుడ్డు స్టైలి౯
మొదలైన మహానీయులు ఉద్భవించి, “నిత్య
నూ తన న తా న్ని అనుసంధాసిస్తూ (సహ్టలె,
మానవకుటుంబములో మహా త్తరమైన ఆవేశ
మున, ఊహలను | ప్రజ్యలింపశేసిరి, ఈ (ప్రముఖ
సస్ని వేశ ములన్నీ నిద్యాలయములలోను విద్యా
గ్గుల జీవితములోను, శరవేగముతో అనేక
మార్పులను తెచ్చినది. (ప్రజాశక్తి (పస్సుట
మెనది.
1920-23, 1930-31 జాతీయ ఉద్యమములు
విద్యార్థుల నాకర్షించి వారిలో తీవసంచలనము,
రాజకీయ చైతేస్యము కలిగించినవి. 1934-36
మధ్య జరిగిన అంతర్జాతీయ, జాతీయ సంఘ
టనలు కూడా విద్యార్థుల కొక పాళమును
చెప్పినవి, ఫాసిజూసిక్ గురియెన (పజాస్వామ్య
రాజ్యములు, చీనా స్యాతంత్య పోరాటము,
1936 (పపంచ విద్యార్థుల సమ్మేళనం, గాంధీజీ
గాయకత 0, 1934 కాం7ను సోవలిష్టుపార్ర్
481
ళ్ళ!
మలల ఓ
బందరులో
స్తాపన, కిసాకాపానీ వా నోము,
యు థి
/1 నా
డదాండి అన స్ప ముససు చో,
1 rae
లో వ msm: స్ట ల్ గో / అజ యనుట Ti
విదాంచలు పాన ముం భోః
eg
rm
వికి రావ అననే
వి రాలు అపు ని
విద్యా “ee స
1936లో విపధరా స్ట
సావురస స్యమును ము క్ల కట
భావి సపూపలునా చాయా
wf, జో
" eh an) స iol జి
క సో న Sage చట
(త న ములో యకం | TE iy
ib.
ముం? గజ
టకు అఖుల "భరత విద్యాని సంకు
సీ యం.
బడి రాష్ట) ఈ ౧ద్యప పాటను బాలి
6
విద్యావిధానం భోపభూాయ్యి
నుల
యూధి కారులు
అరక fz ఏటీఎంల న: కతు
సభ్యులువచ్చి పాస్తా స్కి సంఘ వివయములను
చర్సించిరి. ౩ శా.యేడ్ ఎం. బసనపున్నయ్య
ర్ట కార్యదర్శిగా ఎన్ను కొనబడిరి,
oY
గారు చాపికి కా
పిచాఇచుల తొతటిక మూనసీకా వెజా
న్యాస నుల 1 నుక కాభవృద్దిక వెళ్ల
స్ో (భ్యాదయము, ఐక్యత - జాతీ మత
విదషముల నగింపజెయుట-'నేటి విద్యావిధాన
మున చెనంపిన జీవితానికి
(pen
అఆదనగ్శఘులు అనుసగుణమెన మార్పులు
యాల
వేయ
సూచించుట-విడ్యా
సబ వాక్కు.లను సంరత్నంచు కొనుట-విద్యా
గి
5
“సబలో రాజాయ చె తెన్ఫముక ల్సించి వెచులుగా
§ hmmm
తయారు చేయుట-విదా ట్టి వ్ సంఘముల
ట్
గుగించువుసు ఇప్పటి అర్షిక పరిన్లితులలో
అబి / రు ap
CEE ముగానున్న విద్యార్థుల ఖర్చులు, పరీతు.
రుసుములు తేగించుమని, ఎక్కు_వమందికి చదును
కొను అనళాశము కల్సీంచువమని, కంది చక
క్క అస్షప్షీ ' శ.
(| ర లా వాయన లన ఫి అథి ద్ ంరుల్రను కోఠుట-
ఉచిత. స్రిగా స సై పెక చితుణ విద్యాలయముల
an
అ
pe” గ y ఇటీ సా బో 23) జో వ
[కు నే యట పారి ట్టి (గంధములు జ తీయ
విత మును చి బింశోవిగా ఉండునట్లు చేయుట
"కు ట్వ న్న తాదర్శములతో 1937 సంవత్సరము
ar? స్ సంఘము (వొరంభ మైనది. ఆంధ
ఓ
రాష్ట్రా | నగ సంఘ శైశవదశలో, సంచల
3 త.
నము కటిగించి మూగ దర్శకుల నవారు గుంటూరు
౧ ౪ ౬
mim a A ae Wr
ఆంగ ౫) సవ క ళాజశొలా
sil యెలా అటే
క JET"
విద్యార్థులు.
సీసపు కోర్కెలు అధికారులు
నరచేదు స్ప లేదనియు ప డిళున్టక పద్ధతి విద్యా
నులకు శేనలము హాసిక రముగా నున్న దనియు
ip
నడా వ్రఘ్రలందరూ అవే వోట్ల (వతిఘటించిరి.
a ళు
కొస్పి చోట్ల ఈ (పతిఘటన సోమ్నిల రూపము
cry 9
డాల్పనది.
విద్యార్థి ఉద్యమము
" ఆంధ రాష్ట్ర విద్యార్థి సంఘ కార్య సిర్వహణ
మునకు (పథాన అంగములు స్థానిక సంఘములు,
జిల్లా సంఘములు, ఆంధ
ఆం, రౌ, విః "రాష అరా అవ జ్జ
ష్ట్ర విద్యార్థి సంఘ కార్య
సంఘము-దాని సరా(వాకవర వ
సిర్వా రము, రాష్ట్ర)
శాఖలు
మహాసభ 19037 లో కృష్ణా,
గుంటూరు జిల్లాలలోను,
1938 లో నెల్లూరు, తూర్పు-పశ్చిమ గోదావరి,
విశాఖపట్నం జిల్లాలలోను సంఘములు వర్పడి
నవి. విద్యార్థుల (పాథమిక హాక్కులకోసం,
ఆశ యములకోసం కృపిసల్పుటకు 1940 నాటికి
అన్ని చోట్ల విద్యార్థి సంఘము శేర్చడినవి. 1941
లో రాయలనీవు విద్యార్థి సంఘములుకూడా
ఆంధ్రరాష్ట్ర విద్యార్థి సంఘములో కలియుటచే
విద్యార్థుల వక్యం మరింత బలిస్ట్రమైనదసి చెప్ప
వలెను. 1940 నాటికి మొ త్రపు రాష్ట్ర)
స గ్రత్వపు సంఖ్య 4000.
గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నర్సారావు
వేట తెనాలి, పొన్నూరు, కొవ్వూరు, పెదనంది
పాడు, రేపల్లె స్థానిక విద్యార్థిసంఘాలత్ కూడిన
గుంటూరు జిల్లా సంఘ సభ్యత్వ పుసంఖ్య 1280.
కృష్ణాజిల్లా విద్యార్థి సంఘములో 11 స్థానిక స సంఘ
ములు పనిచేయుచున్న వి. బందరు, బొ సడివాడ,
బెజవాడ, జగయ్య పెట, కైకలూరు పాన్ముర్రు,
వునాదిపాడు, నందిగామ, అవసిగడ్డ, గన్న వరం,
చల్ల పల్లుల సభ్యత్వము 1000. పశ్చిమ గోదావరి
జిల్లాలోని ఉండి మారుశురుు తణుకు, ఏలూరు,
పాలకొల్లు, కొవ్వూరుల గె సాసిక సంఘములలోసని
స ప్పిత్టము 244. తూర్పు గోదావరీ జిల్లా సంఘ
మునకు చెందిన కాకినాడ, రాజమం|డి,
పురీం,
సాదా
©
వీఠాపురం, రాముచం[దపురం, అనులా
483
ఆంధ్రసర్వస్వము
+
శి శో
॥ స liz,
౯ in
ia
Me & |
వే... oi
ర. న వం జతర
శీ పుచ్చలపల్లి సుందరయ్య,
విద్యార్థి, యువజనోద్యమముల్నక్రె ఎక్కువ పాటుపడిరి,
పురం కొ త్తే పేట, రాజోలు, సామర్ల కోటలలోసి
స సానిక సంఘముల సభ్యత్వపు సంఖ్య 636. విశాఖ
పట్నం జిల్లాలోని విజయనగరం, వా ల్రేరులలో
మా।తమే స్థానిక సంఘము లున్నవి. నెల్లూరి
జిల్లాలో కావలి గూడూరు, వెంకటగిరి, కందు
కూరు, బుచ్చి రెడ్డపా లెం, నెల్లూరులలో స్థానిక
సంఘములు గలను. 1941 నాటికి రాష్ట్ర) సంధు
సభ్యత్వము 6000 పై బడియున్నది. సభ్యత్వ
ములో కృష్ణా జిల్లా (పథానస్థానము అలంక
రించినది,
1937 నాటినుంచి విద్యార్థులు ముఖ్యముగా
అనేకచోట్ల సారస్వత, బారి తేక కసీ చేయు
చుండిరి. ముఖ్యముగా ఆం ధ్రవిశ్వవిద్యాల
యమువారు వాల్తరులో ఆంధవారము జరిపి,
సత్యర ఆంధ్రరాష్ట్ర సిద్ధికి తోడ్చడుటుె సంచల
నము (పారంభించిరి. అంధ
దేశపు చరిత్ర, సారస్వతము,
అంఫోద్యనుము కళ రాజకీయములు మొద
విద్యార్గులు-
లయిన (పఛాన విషయము
లకు సంబంధించిన పు స్తకములను, కరషకే
ములను (పకటించిరి, దీసికి డొక్ట్ర రు సర్ కట్టనుంచిె
రామలింగా రెడ్డి మొదలయినవాగున్ను, అంధధ్రజేశ
పునాయకులున్ను (పోత్స్పాహామిచ్చి, జయ్మపడ
ముగా సాగించి 1937 లో వా లైెరులో ఆందో
వారము జరిపి కార్యక్రమము సిర్వహించిన వు
(పథాన విద్యాస్థలు.... థీ ఎ. వి. కృృపష్టనూ క్రి ర్చి లం
ముకుందరాను గార్డు. ఈ అంధివారమును (పడ్
సంవత్సరము కొన్ని కళాశాలలు చేయుచున్న న్.
మ్మదాసు విద్యాధులున్ను
థి
నతి జయ్మ పదముగా సెర్వహించినారు.
ళో ఉంటు వారముజో
మడా
సులోసి విద్యార్థి ఉద్యమమునకు పుచ్చలప్లొ
'రామచం[దా ర రెడ్డిగారు, తోట అతయ్య నాయు ౫౫ స
గారు తోడ్చడిరి. మన విద్యాగ్గి
లలో (పభానప్యాత వహించి పనిచేయుచున్న
వారిలో కంభంపాటి (భీరామమూ గ్రీ గీగార్కు ఎవం
రాధాక్ననష. ఎమ్. ఏ. గారు మొదలె నవా
లి హ్
ఉద్యమ మూత
అసకులున్నారు.
ఇవేకాక విద్యార్దులు రాజకీయ కార్యక్ర ను
ఫె
జాం TN} యవ డ్ అజో
ములోను, నిజ బ్రవ్యాపక క్ర రష (క్రమముల్” వ
"వజాసిక సమావేశముల నేర్పరచి సాట్తోమి
౧
ENE స తజ
pr
“కెతు సంభ కారక సంఘముల వద్దటి;
విద్యార్థి సంఘములు స్టాపించుటవసర ము. "తాం
ఇప్పటి మనస్థితిలో విద్యా శాఖాధికారులు. షః
మైన సంఘ సేవకుల రీతిగా లేరు. వారు సర్మ్కా
ఉద్యోగులు. సర్కారు ఉద్దేశములు "దేశీయ:
ఉద్దశ ములు భేదించుచున్నవి. (బిటిషు (పభుతౌక్షి
వారు ఒక (క ల్యేకో శ డేశంతోచే ఇప్పటి విద్య = మ
నేర్చచున్నారు. కనుక జాతీయాశ యాలతో (బ్
484
తులైన ఏద్యార్థులకూ, జాతీయతా వ్యతి రేకులయి
సర్కారు ఆజ్ఞకులో బడు ఉపాధ్యాయులకూ మధ S$
సంఘర్ష ణము జసిం చెను. విద్య సిమి శం, పిమ్మట
జీవిత వృ త్తి సిమి త్తం 'పభుత్వము పె వెన ఆధార
పడునంతవరకు చాసతో (ప్రో నెగ్గుట విద్యార్థుల
క సాధ్యము, అట్ట సర్కారసంస్థలలో నుండి
య్ రాజకీయాలలో చిక్కుకానుటవల్ల వారి
విద్వ్యాభ్యాసపు పటుత్వము తగ్గిపోవును. కనుక
దేశ బాధల వెల్లడించి, అందుకు పరిహారము
పొందుటకుగాక, తమకిప్పటి విద్యలోని లోప
ములను పోగొట్టుటే విద్యార్థి సంఘుములు....”
అని గాంధిగారు_తమ సిర్మాణ కార్యక్రమ
ములో- విద్యార్థి సంఘములనుగూర్చి (వాయుచు
చెప్పియున్నారు.
4. యువజన
"గాజకీయ సంచలనము తీ వముగానున్న
సమయములో దేశమంతటా అనేక యువజన
సంఘములు వెలసినవి.
బానిసత్వ. నిర్మూల
నక్క్యూ విజ్ఞాన
జ్జ (పచారమునక్యూ రాజకీయ
పరిజ్ఞానం కలీగించుటకూ ఇసి ఏర్పడినవి. కొన్ని
పడేశములలో (పల్యేక వృత్తులనుబట్టి, కులము
లను పురస్కరించుకొసి సంఘములు స్థానించిరి.
కొందరు యువకులు తమ రాజకీయోడేగములు,
తమ దృక్పథము ననుసరించి కొన్ని భిన్న భిన్న
సంఘములు ఏర్పచిరి.
యువజన సంఘములలో పాల్లొన్న వారంద
రున్నూ కార్టౌసు, రైతు, విద్యార్థి సంఘుములతో
సంబంధమున్న యువకులు,
అతివాద సంఘ
యజ
(కధానప్మ్శాత ధరించి, (పజూ జీవితే రంగంలో
ములు, రెతు సంఘములు, విద్యార్థి సంఘములు
సంఘములు
తయ "మొదలు పెట్టినప్పటి నుంచి, అందలి
యువకులు ఆయా సంఘములలోనే పసి వేయ
"మొదలు పెట్టిరి, దేశ స్వాతంత్యమ్లు, జాతీయవిక్యం
మొదలైన సదాదర్శములుగల ఈ సంఘము
లన్నియు కులభేదములను పాటిం చరాదు.
పెని పేర్కొన్న సంఘములకు పూర్వము,
సమ్బిగా వాటి కార్యక్రమము యువజన సంఘ
ములే సిర్వహించుచుం జెడివి, అనేకులు యువ
కులు ఏటిలో పనిచేసిరి, క్మాటగడ్డ రాజగోపాల
రావు, తాపీ మోాహనరావుగార్లు మొదలె నవారు
యువజన సంఘములలో అధికముగా సాల్లెని
పనిచేయుచున్నారు. .
యువజన సంఘములు (పజాహి తేక జీవిత
ములో. ఉతమ భూమిక ధరించినవని చెప్ప
వలెను!
జాతిశౌర్యమే తాండవింపగా
జాతిలేజమే దిక్కుల చొరగ
ఉబికుబికొచ్చే చేడిరకృమున
-వెలిగెంచండీ జ్ఞానజ్యోతిని ;
స్వేచ్భాహోమపు సమిధలుగండ్తీ -
య్యువకుల్లారా రండీ ముందుకు !
కృ త్తి శ్రివాసతీర్జులు:
485
8 కలస
' విషయ సంగహము వా ప్రతికులమందును కలు
గుతూఉన్న సాంఘికాచార సంబంధములై న మార్పులవలన,
ఆచారములను నియమబద్ధములుగా చేసుకొని తమ కులోన్నతికి
పాటుపడవలెనన్న కోరిక అన్ని కులములవారికిని పుట్టినది ;
తత్సలి తముగా వెళ్ళ, మహాజన సంఘములు మొదలగునవి పుట్టి
నవి; 1910 ఆర్యవైశ్య మహాసభ ; నాటనుండిన్ని దానికి సంబం
ధించిన సంఘములు, సభలు; ఈ సంఘశ్రేయస్సుశై కృషి నల్సిన
వారు కీ, శే. ఆత్మూరి లక్ష్మీనరసింహ సోమయాజిగారు; 1926 లో
సామి వేంకటాచలం చెట్టిగారు * ఆర్యవైశ్య వ్యవస్థా పివక్షణి "
అనే (గ్రంథము (ప్రకటించినారు ; 1914 లో కమ్మ మహాజన
సంఘము; దీనికి 29 వేల రూ॥లకు పెగా మూలధనము ;
1920 లో రెడ్డిమహాజన సంఘము ; దీనికి 85 వేల రూ॥లకు
పైగా మూలధనం; 1918 లో ఆంధ్రఅగ్నికుల క్షత్రియ మహాజన
సంఘము ; ఈ కులసంఘములు తమ కులమువారికి చేస్తూన్న
నేవ, ఉపకారము.
. ఆంభచోమున ఈ శతాబ్దిలో అనేక క్రొత్త
(కొత్త మార్పులు వచ్చినవి, దె నందిన జీవిత
ములో శెళ్లు, కోప్తులు, కళాశాలలు మొదలె
నవి (పాధాన్యము వహించినవి. ఈ [కొత్త జీవిత
మువల్ల (పతికులములోను, వముతములోను
మార్పులు వచ్చినవి. జాతి కులధర్శములు మారు
చుండుట గమసించి వాటిసి సంస్కరించి, తేమ
ధర్శములను నియమబద్ధము జేనుకొన వలెనన్న
"కొంతే, అందరిలోను అంకురించినది. దీసికి
తోడు (పతికులమువారికిన్నీ తవు పిల్ల లకు
పాఠములు చెప్పుటకు తమకులమునందలి ఉపా
ఛ్యాయులు కావలెననియు, తమ వ్యవహారముల
నడపుటకు తమ కులమందలి ప్లీ డషప్ట కాన లెనసి
యు భావము లేర్చడినవి. దానితో (పతికులము
బారు తవు సంస్థల స్థావీంచి, తమ కులమువారి
అభ్యున్నత్నికె కృషి చెయుటకు పూనుకొనిరి,
తత్ఫ్సలితముగా ఆం|భదెశ ములో వె శ్యమహాజన్న
486
౦ఘములు
సంఘములు, కమ్మ వ మవాోజన సంఘములు,. శెడ్డీ
మహాజన సంఘములు మొదలైనవి వెలసినవి,
ఆర్యవైశ్య స
సాంఘీక నైతిక మతే
అభివృద్ది చెందవ లనసియు,
ంఘస్థులు,
వైశ్య క కులముమొక్క్క
విద్యా విషయములలో
దశములో కృషి-
సెంపుగాంచి, ధనాభివృద్ధి
౫అగియుండవ లెనసయు పెట్టు
కాసి, 1910 సంవత్సరమున “ ఆర వివేశ నుహో
సభ” జరిపిరి.
మున అనేక [పాంతముల ఆర్య వైశ్య సంఘములు
వెలయుచు, నేటికి (పతి (గామమునను అల్లుకొని
పోయినవి. -ఈ సంఘమునారు అనేశకవేల రూసా
యల ధనము పోన్రవేసి, నీద విద్యా గులకు ఉచిత
వాణిజ్యములలో
త _
a) య్య్యూములు ass
అప్పటినుండియు ఆం|ధడేశ
విద్య సివ్పించుట, స్మతములు సిర్భించుట, అన్న
దాన సమాజములు స్థాపించుట ఆలయ సిర్మా
ణము గావించుట మొదలైన అనేక ల.
ములను చేసిరి, ఆదిలో ఈ సంఘ ((్రయస్సుగైో
కృ. సల్పీనవారు క్ట “జ్జ
సోముదయాజిగారు,
౫. అత్న్లూరి oh ys
ఆర్య వేశ్య సంఘమునకు
సంబంధించిన సరషవివరణములను తెలుపుమ్మూ
సామి వేంకటాచలం క్ష అర్వవైశన్న
వ్యవస్థావివకుణి ' అనే (గ్రంథమును (వాసి, 1926
లో పకటించినారు.
చెటిగారు
లు
కమ్మ మహాజనులలో |పబోధమునేసి వాక్
నె తిక వ్యావసాయిక, పారి శామిక్క ఇా శాస్త్రియ
మ. చేయుటకు, దురాణారములు తొలు
“కమ మ్ మహాజన సంఘము * ఏర్పాటు చేయబట్ని
నది. (1914. ఈ సంస్థకు రు 20,000 లకువై
మూలధనము కలదు
మాన్యమ్ముకింద ఇప్పటికి 14 మహాజన సభలు
జరిగినవి.
కన్ను సంఘములో సిరు ముఖ్యముగా
(పశంసనియమైన విద్యావిషయిక కృషి. చేయు
చున్నారు. ఇప్పటికి వేతనములు పొండిన విద్యా
ర్థుల సంఖ్య 1433. ఈ సంస్థకు బెజవాడ,
గుంటూరు మొదలైన పట్న ములలో స్వంత భవ
నములున్నవి,
సంఘుమువారి యాజ
వేతనములు ఒక్క వమ్నదాసు
రాష్ట్రములో సి విద్యార్దుల కేగాక "మసూరు,
A) థి a
నిజామురాష్ట్రములలొ రల విదా్యారులకుగూ డా
రు య
సిచ్చుచున్నారు. ఇప్పటికి వేతనముల మూల
మున వెద్చింపబడిన ధనము రు 26,425 లు
కమ్మ సంఘీయుల అభివృద్ధికి కృవిచెయుశే నని
ముఖ్య ఆదర్శము.
అభ్యుదయమునే వాంఛించుచూ 1920 సంత్పర
ములో రెడ్డి మహాజన సంఘము స్థాపించబడినది,
రెడ్డి వచ్యాష్థలకు సాయపడుటకు వసలి గృహ
ముల నిర్భహించుట, సంభ కోయస్సు కె క్ సద్ద్రంథ
(పకటన, వివిధ అంతశ్చాఖలలోని 'శేదముల
సెవారించుట_-ఈ సంఘ (పభానాశే యములు,
ఈ సంఘమువారి 'కార్యరంగములో మ్మదాను
రాష్ట్రమే కాకుండా సాదరాబాదు గూడా చేరి
యున్నది. సంస్థకు రు 85,800 ల మూల ధన
మున్నది. విద్యార్థి వేతనముల క్రంద సంవత్సర
My
రో
ల్ో
gs
| ,
\
గా
||
Nu
[|
|
(|
Wb
(|
న ||| | (1
=|
FE
FEI
౯ జో
చె సంఘములవలెనె రెడి మపహాజనుల '
చాల ఈ ౧ లఖుయిిలు
మునకు అయిదువేల రూపాయిలు వెచ్చించు
జ చున్నారు. ఏరున్నూ వార్షిక సమా వేశముల
చశుటా జరిపెదరు,
సంమీభావముతో తమ కంలాభివృద్ధికి పాటు
బడుట౩3 1918 సంవత్సరములో ఆం[ధ్ర ఆగ్నికుల
మ్మతియ మహాజన సంఘము, రావుసాహేబు
'పెర్పింగు వెంక టరంగయ్య గారి అధ్యత.తక్రింద
స్థావించ బడినది. 1885 సంవత్సరమున దశ్నీణా
ర్మా-టు జిల్లా పరింపేటలో డాక్ట రు వి, గురు
స్వామి రాయరుగారి నాయకత్వమున “అగ్నికుల
వ్యతియ సంఘము” అను వేరుతో ఈ జాతి
సంస్థ అభివృద్ధి చెంది పై పర్కొసినట్లు మహాజన
సంఘ మైనది. సీరునూ అనేక చోట ట్ల విద్యార్ధులకు
వసతిగృహము 'లేర్చర-చియు, వేతనము లిచ్చియు
త్రో డ్పడుచున్నారు. పెర్పింగు వెంకటనారా
యణగారు ఈ సంఘ కార్యదర్శి.
_ ఇస్తే ఇతర కులములకు చెందినవారు తమ
తమ సంఘస్థుల (శెయస్సును వాంఛించుచమూా
పనిచేయుచున్నా రు. గానీ, కొన్న కాన్ని పాంతము
లలో ఈ సంఘములు గమ్యుస్థానమున వ(కించి,
కులక క్యులకు తోవతీయుటయు తటస్థించు
యుండుట పరితాపక రమైన విషయము. ఎవరి అభి
వృద్ధికి వారు పాటుబడుట తప్పుకాదుగాని, కుల
భేదముల పెట్టుకొనుట కూడదు, “వన్నా మోాగడ
వంటి శబ్దముల నొప్పు ” నట్టు అన్ని కులముల
వారు ఐక్యముగలిగ ఆకయసిద్ధి యత్నీంచుట
శుభకరము!
9. సీరా్య్రాణ కార్యు (మము
ఇర డే స్వాశంత్ర్యోద్యమమును కొనసాగించు
చున్న. ఈరోజులలో నిర్మాణకార్య(క్ర మము _ యొక్క
(పొముఖ్యము అనిర్వచనీయమైనది. సంఘ వివకుతేలు
పాటించకుండా దాస్యశ్ళంఖలా విచ్భేదన కొరకు (పతి
భారతీయుడు కృషి చేయుచున్నాడు,
గాంధీ మహాత్ముడు అసహాయోద్యమ "కార్యక్రమము,
రాజకీయాందోళనలతో పాటు నిర్మాణ "కార్యక మమును
గాడా సూఏించ్చి సత్యాగ్రహముకు---స్వాతం త్ర ద్యమ
మునకును గలసంబంధమును నిరూపించి, జీవితరంగములన్ని
టిని దానిలో నిమిడ్చి (పతి ఛభారతీయునకు అనుగుణముగా
చానిలో అన్ని తంశేములకున్నూ అభివృద్ధిని సూచించు
ఏర్పాట్లు చేసియున్నాడు.
సాంఘీకమె త్రి అస్పృశ్య తానివారణు (తౌగుడు నిస.
ధము, ఖాదీ=(గామ పరిశ్రమలు (గ్రామపరిశుద్ది వయోజన
విద్య “మొదలై నవన్నియు అందలి (పథాన ఇండములు,
అస్పృృశ్యతానివారణకు హరిజన సేవాసంఘములుకి
మన (గ్రామములు స్వయంపోపకములుగా నుండుటక్కు
జీర్ణి ంచి పోవుచున్న గామ పరిశ్రమలను పునరుద్ధరించు
టకు (అనగా "నేత్క కమ్మరి కుమ్మరి, వడ్ళంగము మొద
లైనవన్నీ )) ఖద్దరు వ్యాపకము మొదలైన 'కార్యకినము
ఏర్పర-చ బడియున్న ది. 13 అంగాలుగల
నిర్మాణ కార్యకరిమమున్సు 18-8-1940 "తేదీ హరిజన పతో
కలో వివ రించియున్నా రు.
గాంధీగారు
(కింద వివరించు_ఖద్దరు హారిజనసేవు వయోజన విద్య
మొదలైన వన్నియు ఈ నిర్మాణ 'కార్యక్ర)మములోని
భాగములే.
(అ) హరిజనోద్య మము
- విషయ సంగహాము *___ హరిజనులను అస్పృశ్య
లుగ నెంచు ఆచారము కొంతకాలమయి ఏర్చడియున్నది ; ఇది
ఆచారమేకాని శాస్రసమ్మతముకాదు; హరిజనుల బాధలు; వారిలో
జాతీయోద్యమమువల్ల కలిగిన ప్రబోధము; డాక్టర్ అంబేద్కర్
నిమ్నజాతులకు (ప్రత్యేక నియోజన వర్గాధికారము కోరుటను (ప్రతి
ఘటించుచు గాంధీమ హాత్ముని ప్రాయోపవేశళము; ఆంధ్ర దేశమున
హరిజనోద్యమము వీరేశలింగం, _వేంకటరత్నంనాయుడుగార్డే
(ప్రారంభించియుండిరి; దానికి మహాత్ముని ఉద్యమము తోడయి
నది; 1002 అంధరాష్ట్ర అస్ఫ ళ్య సేవాసంఘము__అ ఖిల
భారత హరిజన సేవానంఘమునకు .ఆంధశాఖగా ఏర్పడినది ;
హరిజననిధి ; హరిజన యాత్రలు;
తిరువాన్కూరు యాత్రలు ; అక్కడి దేవాలయములలోనికి హరి
జనులు (ప్రవేశించుటకుండిన నిర్చంధము _తొలగిపోవుట ;
ఆంధ దేశమందలి హరిజనుల సంఖ్యలు ; హరిజనులలో
విద్యావ్యా ప్రకిగల నేటి సౌకర్యములు ; మహాత్ముని హరిజన
యాత్ర, మహాత్ముని హితవాక్యములు--.
ఇందలి (పచారకులు ఫ్
“సాంఘిక జీవితమును భయంకర మొనర్చి, ఐక్యము
నిర్మూలించి మాలలనీ, మాదిగలనీ అంటరాని తనమును
సృస్టించిన హింసాల్మేక మైన “పెను భూలేము-హీందూ సంజ
చాయము. ఇది నింద్భ మైన పరిగణన. దీనిని మతాణచాక్
మనుటకన్న అసత్యము మరియొకటి లేదు. ఆసలు సవట్టులేో 3
మాలమాదిగ లంటరానివారి-గా "నెంచబడుచున్న ప్పుడు వీరితో
కొన్ని శాఖలవారు (మాలలు మాదిగలు, శేబయలు) ఇంకొక
శాఖచారిని అస్ప్ఫశ్యులుగా నెంచుచున్నారు. ఈ అంజనా
రానితేనము వేళ్లు పాతుకవోయినదిం నీచము, మలినమ ౫
సవరు లెంచు వృష్తులే ఈ నిమ్న జాతుల వృత్తుల, బాస్
౪ సంఘమున“చ్యుతి” కలిగించినణ,
హరిజనులలో డానితో వారికి చేవాలయముళవ్వా
ప్రబోధము- బడులు నూతులు, "చెరువులు వెండి
(పారంభ దశ యిన చోట అగ_తే పోయినడజు,
య లా
పాఠశాలలు మొడలయిన వానిజా
(ప్రవేశము సంఘములో తేగిన స్థానము లేక పోవుటళ
వీరు విద్యా వివయికముగా వెనుకబడి నీదలై , సంఘముజూ
ఊన్న తే స్థానమును కోరగోయిరి, సంఘములో వీరికుళ్వ్వ
బాధల్కు కష్టములు అనిర్వచనీయములు, సారిజనులు తే
dims
దుః
488
మి,
1
న
ఫి
||
i
స్
లుగా. వెళ్ళిన డా| అంబేద్కర్ మొదలయిన
వారు నిమ్న జాతులరో (ప్రత్యేక నియోజకవర్ష
ములు ఇవ్వవలసినదిగా (ప్రభుత్వము వారిని
కోరిరి. దీనికి గాంధీగారు ఎంత మాత్రమూ అంగీ
కరించ లేదు. అస్ప శ్యులు హాందూ సంఘములో
ఒక కాఖ అనిన్నీ) మహాందూ సంఘ సౌష్టవమునకు
గానీ _ భారతచేశ పుకో
హో
మహాత్ముడు- భివద్దికి సల్వేక
శ్రి ణ్ధి ద్దికి గానీ (ప్రత్యక
హరిజనుల సేవ నియాజక వరములు హాని
oO
కరములనిన్పీ, నివ్ను జాతు
లకు అటి ఏర్పాటులు చేసిన తన (పొణము
టె
చనెనా అర్చించి దానిని, (పతిఘటింప సిద్దముగా
నుంటినని ఆయనచెప్పును. తేరునాతే కమ్యూనల్
ఎవార్లు (ప్రసాడించబడి నిన్ను జాతులకు (ప్రత్యేక
నిరూజకవర ములే గత్వంతరోములని నిర యింప
౧ 2 ea
బడుటచేత, మహాత్ముడు దానిని (ప్రతిఘటించుచు
(పొయోపవేశము చెయసంకల్సించితి నని లేఖా
ముఖమున మాస్షా నాల్మ్ మంత్రికి "తెలిపెను, (ప్రతిజ్ఞా
పొలకుడగు మహాత్ముడు 19099 అక్టో బరు
26 వ తేదీన, తన నిశ్చయానుసారము [పాయోప
చేశేమును (ప్రారంభించెను, అంతటితో (పపంచ
మంతటినీ గాంధీ (పాయోపవెశము కళవర పరచి
మహాత్ముడు 1999 సం॥లో ఆంధ దేళ హరిజన యాత్రకు బయలుదేరుట. నది, ఆంగ్లేయ (ప్రభుత్వమువారు కూడా మహో
ములుగ 'బాధపడుచు హీనులమను భావముతో (తాగుడు
మొదలేన కొన్ని దుర భ్యాసముల పాలై నారు. అంటరాని
తనము నిర్మూలించి, నిమ్నుజాతులను సంస్క_రించుట (ప్రతి
జాతీయ సేవకుని కర్తవ్యము !
మానన్పులందరిని
సృష్టించి యున్నాడు. అ దివ్యసృష్టిలో హెచ్చు తేగ్దులు,
అంట తేగినవారు అంటరానివారు అను వివతతలు లేవు,
భగవంతుడు సమాన హక్కులతో
మన మందరము వారిజనులము ; అనగా హారికి జెందిన మను
ష్యులము, సంఘములో ఏర్పడిన అంటరానినార ననే ఈ "కాలు
ప్యుమును తుడిచి వేసుకొనవలెనని మహాత్ముడు ఉద్బోధిం
చుచు అస్పృళ్యతౌనివారణకు కృషి. 'జేయుచున్న మాట
తి
జగద్విదిత మే కదా!
శండవ శాండు టేబిల్ సభకు నిమ్నహీతి ప్రతినిధు
62 489
తుని (ప్రభావమును గు _ఛైరిగ్సి తమ ధృక్పథమును మార్చు
కొని నిమ్న సంఘీయులకో ప్రత్యేక (పొాతినిధ్య ముండ
నక్క_రలేదని నిశ్చయించిరి. 1982 సెప్టెంబరు 7 వ తేదీన
గాంధీమహాత్ముడు తేన (పాయోపవేశ ఉపసంహారమును (న
స్మఫ్రూ, జయకర్, అంచేద్యొరు, సరోజిని, రవీం(ద్రుల సమ
క్షములో జరిపను, తరువాతే, మహాత్ముడు ఫూనా ఒడం
బడిక పిమ్మట సారిజనోద్యమ మునకు కృషిచేయ మొదలు
"పె స్టైను,
ఆధునికాంధ్ర) జాతి వికాసమునకు మూల పురుహులగు
వీశేళలింగంగారు వెదజల్లిన సంఘసంస్కరణ నీజముల్యు యుగ
పురుషుడగు మహాత్ముని పిలుపు నందుకొని ఆస్ప కోలా నివా
రణమునకు అనుకూల వాతావరణము సృష్టించెను మహాత్ముని
చరితాత్మకమగు (పాయోపవేశము సహజ సంస్కరణాఫిలా
తులగు ఆంధు)ల 'నాకర్షి ంచ్చి అమానుసాచార మైన
ఆంధినర్వస్వము
అ'స్పృళ్యేతేను నివారించు. (ప్రయత్నేములకు పురికొల్పెను,
భీలూరులో జరిగిన సప్తమ ఆగి
ఆంధ) దేశమున _ మాంధ) సభయందు సమిష్టి నియో
హరిజనోద్యమము- _జకవర్గముల బలపరచుచు, మహా
ఆంధ -రాప్ట హరిజన త్ముని యందు 'సంవూర్జ విశ్వాసము
"సేవా సంఘము ప్రకటించ బ డ్రి
(ప్రవేశమిచ్చిరి గుడివాడలో ౫నాదూరు రామశం దా కెడ్డిగాకు
సేవాశ్రమము "నెలకొల్పిరి. ఈ ఉద్యమమునకు 'పెదపొబె
ములో నల్లపాటి హనుమంతేరావుగాయ, బందథులో వేమూాక్
రాంజీరావుగారు మోచెర్గ రామ-చంద్రరావుగారు. జా
జోగయ్య శర్మగారు సర్వవిధముల తోడ్నడికి,
lhe ఇ” ల ఈ జో వ లు ల | ల _
వూనా ఒడంబడిక *+వారిజన యాత్రకు ముందు మహాత్ముని సంబెశము,
కాల
కూడా ఆమోదించబడినది ఈ సమయ
మునే ఆంథ్ళిరాస్ట్ర) అస్పృశ్య నివారణ
సళ్ళ విజయవాడలో ఆంభోఫివ్మ న్యాపతి
సుబ్బారావు పంతులుగారి అధ్యమేత (క్రింద
జరిగి ఆంధ్రరాష్ట్ర అస్పృశ్య నీవా
సంఘము 16-10-82 "లేవీన నిర్మించబ
డెను. దానికి "దేశోద్ధారక నాగేశ్వరరావు
పంతులుగారు అధ్యేకంలుగన్సు మాగంటి
చాపినీడుగారు (ప్రథాన _ కార్యదర్శిగన్వు
నరాల శెట్టి “దేవేంద్రుడు వేముల కూర్మయ్య
గార్లు (హరిజనులు) సంయు_క్ల కార్య
దర్భులుగాను ఎన్ను కొనబడిరి, ఈ సంఘము
అఖిల భారత హారిజన సేవాసంఘమునకు
ఆంధ) శాఖగా చేర్చుకొనబడినది. రాష్ట్ర
సంఘమునకు అనుబంధముగా జిల్లాసంఘము
లున్నవి, మాగంటి బాపీనీడుగారతో 'సం
యుక్త కార్యదర్శిగా ఇప్పుడు బి. ఎస్.
మూ_ర్టిగారున్నారు, కాశీనాథుని నాగేశ్వర
రావు పంతులుగారి. స్థానమున చేమవరప్పు
రామదాసు పంతులుగారు అధ్యకంై ర,
అస్పృశ్యతా నివారణోద్య మమునకు
మహాత్ముని ఆంధరా ష్ట్ర హరిజన య్మాత్రే
(1933) కోంత
ఆంధ) దేశము - బలమిచ్చినది అంతియగాక
అస్పృశ్య నివారణ- రాజకీయ సభలలో, ఆ ప్లిక మహా
హరిజనోద్యమ్మప్రచారము సభలలో అస్ప ఫ్య ళౌ నివారణము
(ప్రచారకులు గహర్చి ఆం దోళన చేయబడు
చున్నది, వీరేశలింగం పంతులుగారు,
చి॥ లత్మనరసింహం గారు ఆది ఆంధు)లకు పాఠశాలల
పెట్టిరి, పిఠాపురం రాజాగారి కళాశాలలో ఆదిఆంధు)5కు
స సాం (ప్రియమైన 'చాపినియా; “నేవు నొప్పు వి రాన్ ముం
మృదయ వూర్వకమన త్యాగశక్తి గ వినిన చారిబన
కుల నే కాకుండా ఇంకను అసేక వెేేవు "కార్యములను ఆహా
దేశమునుండి కోరుచున్నానని సహాచరులందరికి "చెప్పుము +
ఇట్లు
26-11-83. “బాహు
ర
490
Wl ఫై బం
కుమల్లి మల్ల య్య
శాస్ర్రగాథు, నరా
ల శెట్టి దేవేంద్రు
ఢాగాయ్క కసువు
ధర్మన్న కవిగారు,
ఊండూరి సువా
రాన్రుగార్కు రా
యుడు గంగయ్య
గారు మంగళ గీరి
రాఘువదాసు గారో
సాెకేట్రి గరువులు
గారు, రుసుమ
వెంక(టాయుడు
సత్యే నా రా యణ
గారు తలారి గో
పాలరాను నాయుడుగారు, దుగ్గిరాల సూర్యప్రకాశరావు
గారు తల్లా పగడ నరసింహాశేర్మగారు, అన్న దాత ఆదినారా
యణగాయ స్వామి నారాయణానందగారు కాశీనాధుని
న...
సభలో మహాత్ముడు హరిజన (ప్రబోధము గావిలిచుచుండట.
హారిజనొద్యమము
వేనకు వేలు (ప్రజలు మహాత్ముని ఉపన్యాసమధువును (గోలుచుండుట.
నాగేశ్ళరరావుపంతులుగారు, ఉన్నవ లమ్మీనారాయణగారు
అయ్య దేవర 'కాశేశ్యరరావుగారు. గొల్ల వూడి సీతారామ
శా స్ర్రగారు, రాయసం వెంకటకశివుడుగారు కల్లూరి సుబ్బా
రావుగారు, ఆచార్య రంగాగారు "మొ[॥[వాఠరు (ప్రచారములో
పాల్దూని ఉద్యమమును ఏికసింపబేసిరి కవుతం పణ్ముఖము
గారు తమ నందనారు పహారికథలతోనుు ఇెరుకువాడ నరసిం
వాంపంతులుంగారు హాస్యరసో క్రియు క్షములైన (ప్రసంగముల
తోను మాగంటి బాపినీడుగారు మ్యూజిక్ లాంతరు ఉపన్యా
సములతోను (పజాదృష్టి నీవిషయమువ3 మరల్చిరి. మంగి
(ఎనాంిటె ఎ
వూడి 'వేంకటశర్మ గారు నిరుద్ధభారతమును రచించి వారిజ
నుల టై న్యస్థితిరాతిబె మైన కన్నీరు రాల్బృునటులఎ-
చతించి, హరిజనాభ్యుదయమునకై పాటుపడిరి,
ఉత్సాహముగల యువకులతో యా(గ్రల్కు సేవాదళ్
ములు బయలుదేరి పాటలుపాడుచు, ఉపదేశములను ఉద్యో
ధించుచ్చు (ప్రదర్శనముల ేర్చాటు చేయుచు దేశములోని
పల్లెపల్లెలకు వెళ్లి సంచారము. చేసెను,
ఇట్టివి (పథమమున
తిరువాన్కూరుయ్యాత నర్సింహశర్మ గారిచే నర్భాపురం
తాలుకాలో జరుపబజెను, ఆంధ
హరిజన యా(కలు - తల్లాప్రగడ
491
ఆంధఏసర్వన్వము
3
. +]
| |
|
|
| . ]
కుటుం తనం నా సణాలలతనుంటననన పంతు లం స్పటత టల నల నటట కు OER తే
[ టి బాపినీడ
మాగం బౌ),
ల
ధ్ర రాష్ట్ర హరిజన నేవాసంభు కార్యదర్శి.
ళు
దేశమున హరిజనులు సవర హిందువులు గలసి 149 నల
[1౮
ములయందు 'సంయు క్రభజనలు వేసిరి “మొ త్రము మోద
ఈ ఉద్యమ ఫలితముగా సారిబనులరో ఆలయ( ప్రవేశము
Duet Ae wm నో
స ఫడనడి . నూత
7
నులు ఉపయోగించు
కొనుట ఆరంభమై, 'సవ్థుల భృక్చథములో కొంత మార్పు
వచ్చినది.
లభించి వారికిగల అలయ్రవశార్టలే
ల్కు చెరువులు 'సవర్ణులతోపాటు హరిజు
హారిజనులశే ప్రత్యేక ముగా హొరిజనసేవా సంఘ
మువారు రతి నూతులను, కండు “చెరువులను (ల్రవ్వించి సాయ
పడిరి, ( పద్మనాభదాస వంచిపొల సర్
ఎల రామవర్మ---
తియవానూ రు మహారాజు---తేన
రాజ్యమందలి "దేవాల
యము అ గు ఓకి లో నూ
సమ స హిందువులకు సమా
వాంట్
నముగ (| ma (ప్రసాద
స్వః కరణాది హక్ళు_లను కలి
గించుచు మహోత్కృస్థ మైన
(పకటన జేసెను. దీనితో
అక్కడ హిందూమల్ నూలి
రూాప్ర
న్యము > నికృష్టావస్ల స
Wy
డా. ఘంటశాల సీతారామశర్మ, మా సెను, ఆదర్శవంత మి మున ఆ
స. కృ. జిల్లా హ .చేవా యాలయముల సంసన్క_రణ
_ సంఘ కార్యదర్శి. ఫలితేముల దర్శించుట క్రై
ఆంధ్రహారిజన తరువా
న్కూరు యాత్ర ను వారిజన
నాయకులు చేసి వచ్చిరి,
ఆంధ) చేశములో-__
రొ జ a . ఇం
విశాఖపట్నం జిల్లాలో నుం
టికి 10 మంగి తూర్చు
గోదావరి జిల్లాల * శూటికి
21 మంది పశ్చిను గోదావరి
జిలాలో నూటికి 20 మంగి
౧
కృష్టా బిలాలో నూటికి 16
వ “య
Rm
గో. జిల్లా హ సా, సేవా
గ్ ఇ ణన ఆడీ జలే అగో ॥
మంగి గుంటూరు జిల్లాల సంఘు కార్యదర్శిగా నుండిరి.
నూటికి ర మంది “సిలూరు
రం
జిల్లాలో నూటికి 18 మంది కడప ఇిల్టాలో
ధగ
12 మంది కర్నూలు జిల్లాలో నూటికి 11 మంది
జిల్లాలో నూటికి 11 నుంది అనంతపురం
11. మంగ్
అంధ దేశోము లో!
హరిజనులు
గుం 17 మంది చొప్పన=జనసణ
ఖ్యలో వారిబనులున్నారు.. వీరిలో
లీ విపుయిషి పసు
జీ. సేవాన ంఘున
Soe ద్యారా జర
J
శ్రీ తోడిమేటి రుటుంబళాశ్తి,
ఇ పః గో. జిలా హు. సేవా సంఘ కార్యదర్శి.
492
సేవా సంఘము
నారి యాజనూన
ము [కింద 27
వసతి గృహము
లున్న వి, వానిలో
4 (ప్రత్యేకముగా
లా, ఇంజనీరింగ్
వైద్యము మొగ
ఊన్నత, పరీక్షలు
య్రైల కొరకో
ఏర్పరచ బడినవి,
"వ్యవసాయిక పరీ
కలరు -చదువుటరకో హరిజన విద్యార్థులకు అవకా
శములు ఏర్పడినవి. విద్యార్థులకు విద్యార్థినులకు వసతి
గృహములలో భోజన సౌకర్యములు కల్పించియు ఉచిత చేత
నములు ఇచ్చియు తోడ్చడుచున్నారు, కొన్ని కొన్ని (పొంత
ముల వత్తి పాఠశాలలు రా తీ=పగటి పాఠశాలుు విద్య
= శీ
శీ
|
వ. en
(శీ భూత రాజారావు, హా. సే. సంఘ గాంధీ విద్యార్థి వేతనము
తో ఉన్నత న్యాయపట్టమును భంది, జిల్లా పంచాయతీ .
ఆఫీసరు సదవియం దున్నారు.ి
|.
హరిజనోొద్యమము
“నేర్పు పాఠశాలలు నడిపిరి, కొన్ని జిల్లా బోర్లు పాఠశాలలలో
వారిజనులకో ఉచితవిద్య నిచ్చుచున్నారు.
చాలమంది వహారిజనులు ఉన్నత పదవులలో నుండుట
ముదావహము హరిజన విద్యార్థులకు వసతి నృహములతో
పాటు (గంథాలయములుగూ డా ఏర్పరచబడినవి, నాగేశ్వర
రావు పంతులుగారు హారిజన నాయ
ఆంధి హరిజన సేవా కులకు (గంథాలయములకు ఉచి
సంఘ కృషి-
తముగా ష్మత్రిక లను (పచురణము
విద్యావ్యాప్తి లను ఇచ్చి తోడ్చడిరి మాగంటి
బాపినీడుగారు. ఏడువేల (గ్రంథము
లకుశుగా సేకరించి (గంథాలయముల కిచ్చిరి. అనేకులు
ల శతా దకతల
శ్రీ. వి. ఎన్. మూర్తి బి.ఏ. వి.ఇడి..
మాజీ పార్లమెంటరీ కార్యదర్శి, రాష్ట్ర సంఘ స, కార్యదర్శి
ఈ ఉద్యమమునకు పలువిధముల సాయపడిరి. హరిజనా
భ్యుదయమునకై రాష్ట్ర సంఘము చేయుచున్న కృషిని
గుర్తించి మద్రాసు (ప్రభుత్వము హరిజన వసతి గృహము
లకు క్ న్ని (గాంటులను, హారిజనులకు రాష్ట్ర 'సంఘుము
లలోను పాలగా నిర్వాహక సంఘములలోను 'సభ్యశ్వమును
ఇచ్చెను. భారత దేశపు హరిజన బాలికా వసతిగృహములలో
ఆంధి) బేశ హరిజన బాలికా వసతి నృహములదే (ప్రధాన
సానము. ఆంధథిరాస్హ హరిజన సీవాసంఘము
రా న
శారిదజనుల అభ్యున్నతి క్రై అన్ని విధముల కృషిచెయుచున్నదిం
493
ఆంధ్రస ర్వస్వము
bo
Hk లం bo =
క్షే
హరిజన విద్యాగుల వసతి గృహము
ర
నందలి వనతి గృహములు
తూర్పు గోదావరి ఇల్లూ
వారిజన న విద్యార్థుల వస వసతి స్ప ము కాకినాడ
33 Ee 39 క్
మ గోదానడి
పన్చమ
39 వి bp)
న్ 39 33 సరః "oo
) SONS
23 విద కఫ్స్ నుల 3) DUM
ఏ క్ల స్ ల
పశ్చిను కృష్ణా జల్ల
= al ఖ్ ల క? int జ ఆళ్ళ
ఆంధ రాష్ట్ర హరిజన సేవా సంభుమువారి యాజమాన్యము
అ లట సరో
5) 5) 53 Wu టం
గో, లు ఇం!
“నలూరు జలా
యా ౧౧
వారిజన విద్యార్థుల వసతి గ వా బుచ్చిళనా టెం
/. ధు bork)
విచాగ్యర్షి నుల రను
>) నీగ్సిను 33 న
> విద్యార్థుల 9 కందుకూరు
ఏలూరు వ
హరిజన బాలికల వసతిగ్యహము.
హిందూ దేశమున
od
wr FT కుర ళల CA TTY TE EN TAR ఇతి. 14 ANH oii సత.?
హరిజన సేవా
గచ్చంకీమనూరు. జైలు
డా
॥ /. mn లో wa టా ల మం కళ వ. న |
1s మా హ్ BRT TC నుల వ స గో |. ము ( es " ten డు ప్ర
ఫ్ర భ్ న
ఏ గసరివాల
33 5) 39 లమ
93 19 3 ee అపాడు
ఖో ప! ఖ్
4 33 33 33
1 359 శస 3 Mok కాం
౮ Ui క i iC మ వసతి గృసూయు 33
FF ధం ఇ బో నషం జట్టే, 1 కుజ wn న జత ( షా
4 Sm మ సొరుల వుట గ సలం ముహర్రం
ir
గి ఆనం ర ఫ్ర
Fee
మా ఓటి
ఉర స్వయటనత కటిక లన పకల ఇం అన కాకా
ల్
నామ” చ
. జల్లా చారిజన సేవా సంఘమువారిచే
సంఫీము వారిచే మొదట స్థాపించబడిన దిదియే
494
సం
re gry B
OR ha
a
a టనే ల
1 స ఫాంను Wa BN ట్ల ఎ క. అము
' | త
స విమైను లలా
24 జా భా
" శ : rag క్ష. ౯11 వ
1 హరిజన వివ్య్నార్మి మతి నృహాము
ష్
| శ, బ్ సజ అ ఎ క్యా
నరా తుం టన
గ లగి
“i జా ఈ
గలి సలి pri
నదువబ
జ
బలి
లో ధ్” యాలో
న్ఫావనా ౦౫
wou స్
wml
టు ఇన
Ce meh ast
గ.
పెగగ్నూ లు
(
హరిజన బాలుర వసతిగృహము, అనంతప్పరము.
నుహాతు సి హరిజన యాత
నుహాత్ముడు అఖిలభారత హరిజన య్యాత్ర 1988 వ సం॥
నవంబరు ర న మొదలు “పెట్టి జూలై నెలాఖరువరకు వివిధ
రాష్ట్రములలో సాగింపవలెనని సంకల్సించ 16-12-38 వ
కేదీనుండి 4-1-34 తేదీ వరకు ఆంధిబేశిమున సంచా
రము చేసెను. ఆ సంచార ఫలితముగా ఆంధ్రరాష్ట్ర హరిజ
నోద్యమము బలపడెనదని యిదివరలో-నే చెప్పియుంటిమి.
నివారణమునకై (పబోధముగావించుచు
"మొత్తము 10 జీబ్లాలం సంచారము చేనెనుు 1024 మెళ్ళు
నైలు పదను 662 మెళ్టు మోటారు మోదన్సు 15 మెళ్టు
సీ ములాంవీల మిదన్కు 2 మెళ్గు కాలినడక మోదను
ఉం
"మొత్తము 1708 మెళ్లు సంచారము చేసెను... 76 (గామ
60 సభలలో ఊపన్య
అ'స్ప న.
అల
ములు పట్టణములు దర్శించెను,
సిందెనుః
అవకాశము కలిగను. దాదాపు 120000 మందికి వారిని
దర్శించు. భాగ్యము కలిగాను, యాత్ర "మొ త్రము
కనూరమి 69000 రూపాయలు హరిజన నిధికి సేకరించెను,
ఈ మొత్రేపు నిధిలో సునూరు 50000 రూపాయలు జిల్లా
సంఘములకు వచ్చెను. మహాత్ముని ,పబోధము, మహీతదీక్ను
ఉద్యమము పట్ల అనుకూల వాతావరణ 'మేర్చరచి (ప్రజలలో
తీ వసంచలనము కలిగించెను, ఠి
620000 మందికి వారి ఉపన్యాసము వినుటకు.
మవాళ్ళుని హారిజన సిథి
వివిధ జిల్లాలలో విరాళములు, ఖర్చులు
.
2
f § 3 స శి Aa
స బ్బ ప న న్
త 8 A ss కలే
జిల్లా బరు -b 9 రి af క్షం
నర శ శ షమి
విశాఖపట్నం 7588 888 8376 87 6283
తూ.గోదావరి 7257 4483 7700 105 577%
ప, గోదావరి 8186 2815 10501 9248 7876
ప కృష్ణా 5988 1387 7875 ఉ76 5582
తూ. కృష్ణా 8855 1172 6027 896 3770
గుంటూరు 6997 1085 8032 696 6025
నెల్లూరు 10682 1576 12258 496 9198
చిత్తూరు 1808 — 1808 — 9
కడప 1429 49 1472 — 104
అనంతపురం శ్889 484 $5828 — 4368
58628 9252 67881 2508 $50910
రాస్ట్రసంఘము ర్ం 549 408
6 59177 9252 68480 2911 50910
అంధ్యోనర సస్వము
3 జీ
ఓ
జః,
స్యామలాడేవి దంపతులు బెజవాడలో నడుపు
న. న. పాటశా పాన మ. వన ॥ iat 7 ర
ఆంధ్రరాష్ట్ర హరిజన "సేవాసంఘ పక్షమున హరిజన నాయకులు, సేవకులు తిరవాన్కూరు హరి
- సందర్భములో (1088), మాగంటి బాపిసీడుగారి నాయకత్వము[క్రింద అచటికి యాత్రచేయుట.
498
హరిజనోద్యమము
చెన్నపురి ఆంధ) మహాసభా రజతోత్సవ సందర్భమున హ
హాత్ముడు భాందూప్రరమునందు తన 'సంచారమును
ముగించి సలహాల నొసంగుచు
యిచ్చిన ఉప పన్యాసములలోని కొన్ని అంశములను ఊడాహారిం
చుట అవసరము, “చా ఆంధ్రదేశ పర్యటనము ముగియు
చున్నది. గంజాం కర్నూలు జిల్లాలు తప్ప మిగతా జిల్లా
లలో. పర్యటనము. 'సల్సితిని. ఈ పర్యటునమున హరిజన
నిధితై సుమారు అరువదివేలరూపాయలు సంపాదింప గల్లి
తిని, ఈ అస్పృశ్యతా "పెనుభూతమును చేడే పార ద్రోలు
డని భారతీయులతో "నేను మొరపెట్టుచున్నాను,. "నేను
అంధ) దేశమున లతలకొలది . జనులనుచూచి యుంటిని,
అస్పృశ్యలౌ' బునుభూూతేము మరణశయ్యయందు మూల్లు
చున్న దని నాకు ధృడమెనది, నా అభి పొయము సత్యమో
అసత్యేమో ధృవపరచు భారము మోయు నున్నది. మిరంద
ఆంధు9లకు అమూల్య
రునూ అస్పృళ్యతాఫావమును మోస్సృదయ మేత్రములనుండి
హరిజన నాయకులకు, సేవకులకు సన్మాన మిచ్చిన దృశ్య ము.
“ఇకలించి చేయుదురని సంవూర్షముగా విశ్వశించుచున్నా ను.
ఈశ్వర సృష్టి విచిత్రమైన దనుటకు సందియము లేదుగానీ,
రు రా
ఆస్ఫస్టియందు తావ నీచ భావములు గలవని ఎవరును
వుప్పజాలరు. భగవత్సే ఫస్టిలో వృక్షమునకో అసంఖ్యాక ము
ఆకులు కలవుగదా !. అందొకయాకు గొప్పది, రండవ
యాకు తేక్కు_వదని ఎవరై నను నుడువగలరా ? చేవుడు మాన
వుల నందరిని" 'సమానవాక్కు_లతో సృష్టించి యున్నాడు.
మన మావిషయము గు ల్లెరింగి,
నిర్మూలించిన్వ
హారిజనులపట్ల దభావముల
అంత్కకలవాములు నళింపగలవుల”
ఆంధ దేశమున అత్యధికమయిన భావో దేకమును, శ్రేద్ధా
భక్రులును గలవు, (శద్దాభళ కలతోపాటు విమర్శనా యుక్త
మైన జ్ఞానమును సంపాదింప గోతుచున్నాను. మోరట్టి జ్జాన
మును 'సంపొదింప గలిగినచో మశ క్రి ఇనుమడించ గలదు.
అప్పుడే | మోరుచేసిన సేవ సార్ధక మై ప్రయాజనకారికాగలదు! 3
నూల "ముట్టిన నేల--మాలముట్టిన సీమ
మూలపొడిన పౌట==మాలలాడిన నూట
ములపడెనంటారు-పనికిరాదంటారు
వీసడికిరానీరు=ని నువేడికో నీరు
నిన్నురాతగడేసి నిలుపుకున్నారు
గుడిలోనిప్ వమా ఆలింపవోయి యి!
పురిపండా అప్పలస్వామి,
O
497
(ఆ) ఖద్దరు
విషయ సరయగహము ఏ లల్ ఇండియా స్పిన్నర్పు
అసోనియేషకావారి మూడు (ప్రధాన రాష్ట్రీయ శాఖలలో నొకటి
మన ఆంధ్రరాష్ట్ర చరఖా సంఘము; ఆంధ్రదెశములో ఖద్దరు
వ్యాపకము; ఆంధ్ర (బ్రాంచికి బందరు (ప్రధాన కేందము; 1929
వరకు కొండా వెంకటప్పయ్య పంతులుగారు, 1929 నుండీ
డాక్టర్ పట్టాభిగారు ప్రధాన కార్యదర్శులు ; ఖద్దరు నిధి, పట్టిక;
రు. 258000 లు వసూలు; 1981 లో ఆర్జికమాంద్యము, ఖద్దరు
నకు అరిష్టము ; 1936 లో ఢిల్లీ షెడ్యూల్ వేజెస్ పద్దతి ఉద్య
మమునకు ఉపయోగకరమయినది ; 1987 కాంగస్ మంత్రుల
వల్ల ఉద్యమము వృద్ధి పొందినది; ఖద్దరుచేసిన మహోపకారము;
1925-1940 ఆంధ దేశమందలి ఖద్దరు వ్యాపకమును సూచించు
పట్టిక ; కరువు బాధ నివారించుటకు 1087-89 తో ఖద్దరు కేం
దము లేర్పడినవి; గూడూరు, యమ్మిగనూరు కెమవాధ
నివారణ కేందములు=--.
ఇప్పుడు క ఖద్దరు * అనే పదము విననివారు 'లేరు,
ఈ పదము మహాత్ముని నాయకత్వములో నే ఇంతే (పచార
మునకు వచ్చినది. మనబదేశపు పని
వారిచేత, మన పొలములోని (పత్తి
నుపయోగించి మన బట్టలను మనమే
తయారుచేసుకొనవలెను, స్వాతంత్య్ర సముపార్జన కుపకరించు
(ప్రబల సాధనమే ఈ ఖద్దరు. గాంధిజీ ఈ ఖద్దరు ఉద్యమ
వ్యాపకమునకు “అభిల భారత స్పిన్నర్సు అసోసిఏపకోను
ఖద్దరు అననేమి ?
స్థాపించి, దాని (పథాన శాఖల రాష్ట్రములలో నెలకొల్పి
అనన్య మైన కృషిచేయుచున్నా డు.
ఆంధ్రరాష్ట్ర) చరఖా 'సంఘము “ఆల్ ఇండియా స్పిన్నర్సు
అసోసిఏవ.కొొవారి మూడు (ప్రధానరాష్ట్రియ శాఖలలో
పరిగణింప బడుతూ,
రాష్ట్రమంతటా ఖద్దరు (ప్రఛారము
చేయుచున్న ది.
జకటి-గా
ఆంధ దేశములో
ఖద్ధరు వ్యాపకము
1929 సం|॥మునకు ఫవూర్వము
దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు. ఏజెంటు
గను గొల్లపూడి సీతారామశ్యా స్రీ గారు ఆంధ (బాంచికి
కార్యదర్శిగను వుండి గుంటూరు ప్రధాన కేం దముగా
ఫనిచేసిర, 1929 'సం॥ ఆగస్టు నెలలో ఇప్పుడు షీజెం
498
డద SS ను ము
టుగను, ఆంధ్ర (బ్రాంచికి గౌరవ “కార్యదర్శిగను ఉన్న
డాక్టరు పట్టాభిసీ తారాన య్యగారున్న , వారి సహో
కార్య దర్శ్భిగ చేమారి నారాయణమూ గ్గిగారున్ను నియ
మితు'లై ర. అప్పటినుండి సితారామయ్య గారు మచిలీపట్టమూు
ప్రధాన కేంద్రముగా పెట్టుకొని పనిచేయుచున్నారు.
మహాత్ముడు తన సంచారమున ఆం(భరాస్ట్రమునకు వచ్చి
(ప్రజల నుద్భోధించినవిమ్మట్క (ప్రజలు శండులశ్నలయా ళా
1
వేలకుపైగా రూపాయలు ఖద్దరు ఉద్యనునునకు విరా
ముగా నర్చించిరి, అందులో ఒకఖ |
506 వేల రాూసాయలు ఆం భరాష్యా
Apo
ఖద్దరు నిధి
స్పిన్నర్సు అసోసీఏపుకొవారికి యివ్వో
బడినది. దీనిని మహాత్ముడు బాతీయాకార్య క్రమము న ప్రభా?
శ్ర Dd
వినయముగా పరిగణించి పనిచయుచున్న విషయము ఇ
'మెరిగిన బేగడా !
1020 సం॥1[లో గాంధీగారి భూాదీసిథి నసూక్షైం
సంచారము
జిల్లాల పేరు చేనీన వనూళకు మొతము
(గామములు ఖాదీ నగలు అమన
విశాఖపట్నం 16 13446 700
తూరు గోదావరి ర్0 43520 2500 ఉత
పశ్చిమ గోదావరి 48 39436 2000
పశ్చిమ కృష్ణా ౨7 22189 850
తూర్పు కృష్ణా 52 27841 1500
గుంటూరు 52 45253 2000 ఉట
"నెల్లూరు 81 27217 200 24!
కడప 8 4579 | త్త
కర్నూలు 18 5134 100 శిలా!
బక్జొారి 2 1591 he
అనంతపురము 8 5836 | ne
చిత్తూరు 10 7255. 72ః
మోదరాబాదు (దక్షను)2 18 3
| 319 243495 9850 2583.
1080 'సం1॥, శారదా-చట్టపు నిర్భంధములనుండ తప్పించు
కొనుటకు చేశేములో అంతటా అనేక వివాహములు జరిగినవి,
అత | క
అప్పుడా ఖద్దరు విరివిగా అమ్ముడుపోయినది, ఉప్పు
కళగా గవోడ న వెను త్ వం ఇ
సల గరప § 0, అగవృద్ధి చందుచున్న ఈ ఉద్యమ
మునకు అఫవృద్ధి చెకూశర్చేను. ఆ రోజులలో ఖద్దశే
అమ్ముడుపోయినది. వాడుక అధికమై భాండా
అన్నిటిలోని ఖద్దరు అమ్ముడయి అధికముగా
చేయవలసివచ్చినది, అప్పుడు
విరివిగా ఖదరు
లు
బందరులో అఖిల భారత చరఖా సంఘమువారిచే తయారు
తి
చేయబడుచు ప్రసిద్ధికెక్కిన కలంకారీ అద్దకపు దుప్పటి.
ఖద్దరు ఉద్యమము
ఉత్ప త్తిచేయు అవకాశము కల్పించుటకు మె విరాళములు
(ప్రజలిచ్చిన ధృడమైన (పోత్సాహములే పునాది.
1931 సం||లో వచ్చిన ఆరి కమాంద్యమువల్ల ఈ ఖదరు
థి య ఖ
వ్యాపక మునకుకూ డా కొంతముప్పు వచ్చినది. అప్పుడు
: ఈ అరిష్టము ఒక్క ఖద్దరు కేగాదు,
(ప్రపంచమంతటను ఆర్థిక మాంద్యము
ఆవరించినది. (పత్తి ధరలు పడిపోవ
డముతో ఖద్దరు ధరలు విపరీతేముగా
కి భాండాగారములకు అపారమైన నష్టము. వచ్చినది.
1930-36 'సంవళ్ళరములవరకున్ను పడిపోయిన ధరలు.
వక్రించిన వ్యాపారమును సరళ-మున పదతులలో “పెటుటకు
యా @ (J)
ఆర్ధిక మాంద్యము -
ఖదరునకు అరిషము
లు యు
ఖద్దరు (ప్రచారకులు విపరీత మైన కృషిచేయవలసి వచ్చి
నడి, మన ఆంధ్ర రాష్ట్ర ఖద్దరు (ప్రచారకులు 1932 లో
తమ సర్వసమును ఉద్యమమునకు ఇచ్చి ఖద్దరు కొను
వారికి గాంధజయంతి సందర్భములో ఖద్దరు అమ్ముడు
పోవుటకు ఉత్ప త్తిఅయిన సరుకు విడుదలగుటకు ఆడబ్బు
కమిపునులుగా యిచ్చి ఖద్దరు (ప్రచారము చాహుళ్యముగా
సిరి,
1936సం|రం, అఖిలభారత ఉద్యమచరిత్రలో (కొ త్తశకం.
ఖద్దరు ఉత్పత్తిదారులకు కూలీయిచ్చు విధానములో ఢిల్లీ
"ఇడ్యూల్ వేజస్ అను నవీనపద్ధతి మహాత్ముడు (ప్రవేశ పె స్పైను*
పనివారలకు (శ్రమకుతేస్త ఫలమిచ్చి, వారి లాభాలను
అధికము జేయుటచే ఈ (ప్రయత్నము ఫలించి ఉద్యమ
మునకు ఉపయోగకారిమైనది. _ దీనికితోడు 19897 లో
కాంగ్రాస్ మంత్రులు ఆధికారము వహించుటచే విజయో
న్ముఖ మైనది. మన మద్రాసు రాజధానిలోని ఆల్ ఇండియా
స్పిన్నర్సు అసోసియేపకావారికి అనల్బమెన తోడ్చాటు
' లఫించినది. కాంగైస్ మం! తివర్హ
ఢిల్లీ షెడ్యూల్ వేజెస్ మువారిచ్చిన (గ్రాంటులు సల్సిడీలు
ఉత్ప త్తి విరివిగా చేయుటకు పని
వారికి హాచ్చు "వేతనములు యిచ్చు
ఫలితము--కాం(గైెస్
చేయూత |
టకు, -హెచ్చువేతనములు ఇచ్చినను
మునుపటి ధరలకే విక్రయించు . సౌలభ్యము నేర్పరచు
టకు తోడ్పడినవి. ఇంతేకాక ఉర్పత్తిడారులకు (క త్త
పరికరములు ఇచ్చుటకు వడకుట సేయుట మొదలైన
రీ
క్షణ దాదాపు పదివేలమంది విద్యార్థుల . కిచ్చుటకు ఉప
499
తంధ్రినర్వస్వము
యోగపడినవి. ఓ గురు (ప్రచారకేలునాడా. శిషీతులై ర,
(పజలకుకూడా ఇది లాభదాయకముగదా !
ఈ దిగువ పథకములోని అంశెలు ఖద్దరు (పాశ స్త మును
ధృడపరచుచ్చు అది. (గ్రామీణుల శెంత ఆధారభూత
మైనదిన్స్రీ ఈ ఉద్యమ (ప్రచారకులు కొద్ది "కాలములో
Lh చట " కా |
చేసిన సఫలికృత యత్నములను జాద్ధటించుచున్న ది :
1925-1940 సంవత్సరములలో ఆంధ్ర దేశము
"నందలి ఖద్దరు వ్యాపకపు సూచిక,
ఖదరు ఉత్స త్రి
విలువ: రు॥లు 69,51, 858
మొత్తము. చ॥ గజములు 125, (1,456
బరువు. (పౌనులు) 32,89,266
ఖద్దరు అమ్మకము _ రు॥లు 64,50,915
(ప్రచారము చేయబడిన (గ్రామములు 8,526
లాభము పొందినవారు 8,01,989
లాభము పొందిన నేతగాండు 18,885
53 యితేరపనివారు 3,014
ఇచ్చినకూలి క
వడకుటకు రా ' 16,44,912
నేయుటకో 5 17,55,898
ఇతరపనులకు »» 8,67,191
మొ త్రము »» 87,67,921
ఈ 87,67,921 ఈభూ॥ లున్ను---పనివారు తమతమ గృహ
ములలో ఒక రిద్దరు కుటుంబీకుల సహాయముతో, విశ్రాంతి
"వేళల పనిచేసి సంపాదించిరి, వారిస్వాతం(త్యాన్ని అరి
కసే కర్మాగార నిబంధనలూగాన్సీ వారి వ్యావసాయిక జీవ
నోపౌాధిని ఆటంకపరిచే ఘట్టాలుగానీ ఈ (కొత్త వృ త్తీవల్ల
ఏర్పడలేదు, ఊపరి జీవనోపాధి,
ఇంకా 1988 'నం॥! నుండిన్నీ పనివాళ్ల సామర్ధ్యం అధికం
చెయ్య డానికి అనేక (ప్రయత్నాలు చేయబడుచున్న వి.
ఢిల్లీ షెడ్యూలు (పకారరు రోజుకు మూడు అణాలకన్న
అధమం ఆకర్షించే పనివాడు వుండవీలులేదు, (పజాభ్యుద
యాన్ని వాంఇిన్తూ, (పజానేవ పరామార్థంగా “పెట్టుకున్న
వారికి ఇదివారికి
ఈ ఆలిండియా స్పిన్నర్సు అసోసిఏసకా వంటి అనధికార్
వ్00
శ అ
సంస్ధ యొక్క ఆమోసు క్క
కలిగినది,
ఢిల్లీ షెడ్యూలు గాంధీజీ (ప్రవేశపెట్టిన పిదప ఖద్దరుకోక
ఒక (క్రొత్త నిర్వచనం ఏర్పడినది. ఇది మనచేతులతో మన
దేశములో మన పనివారలతో తయారుచేయబడిన చేకీయ
మెనదేకాక్క ఖద్దరు పనివాళ్లకు అధికలాభములను చకూక్సే
ఉపరి సాధనముగా కూడా పరిణమించినది ఖద్దరు కి
ఆదరణ వచ్చిన తర్వాత అనేకులు ఈ వర్తకము చేయ
భృవపత్సము పొందని ఖద్దరు. వర్తకుల
తక్కు_వ వేతనములిచ్చి వడళించ్చి గుడ్డ తయారు చేయించి;
అధికధరలకు విక్రయించి అటు పనివారికీ ఇటు ఖద్దరు ఉద్య
మమునకు అప కారము చేసి, అపవారనష్ట్రముగలిగించుచున్నా రుః
(ప్రజలకు మంచిసరుకో నివ్వక్క కొన్నిచోట్ల మోసము చేయుటు
కూ'డా కద్దు. అందుచే (ప్రజలు (ప్రజా సేవకులు ఇట్టి వినా
శకరమెన్క హానికరమైన వర్తకులను (పొత్సహించరాదు,
ఒక వేళ కొన్ని సమయములలో ఆల్ ఇండియా స్పిన్న ర్య
అసోసీ ఏపుకవారి ఖద్దరు ధరలు కొంచెము. ఇంచు
మించు అధికముగా కనిపించినప్పటికీ డానినే కొని ఉఊద్ను
&
మమును “పెంపొందించు యే లక్ష్యము నందుంచుకొనవలెను.
ఫలితంగానే ఇంత కార్యస్
చున్నారు .
ణ్
ఈ ఖద్దరు ఇంతేగా వ్యాపక మునకు రావడానికి కాసి
ఇం-(ప్రజలలో చైతన్యం, రాజకీయ 'సంచలనము కలుగుట
తేను “పీదలక్కు పనిలేక ఆకటిచిచ్చుతో మలమలమాడుచున్ను
మన సోదరులకు తోడ్చ్పడ వలెననే భావం నాటుక పోజు
డమే, దారిద్య పిశాబాన్ని పారదోంలాలను విశాల న్బాజు
యం దూరదృష్టి గలవారు ఖద్దరు (పోత్సహించితేనే బాలం.
ఖద్దరు విలువను గూర్చి గాంధీగారు ౩ “ఖద్దవ. ఒక్క యే
దేశమును ఆవరించిన బానిసత్వం సొరద్భోల్సి మన యిండ్ల
లో నట్టింట దీపం “పెట్టుకోవడానికి శ క్లిలేక్క అంధకారంలో
ఆకలితో మాడిపోవుచున్న ేదలకు- పెట్టనిదీపం కట్టినా
కోట” అని చెప్పాడు. ఖద్దరును పోషించడమంటే జేజే
మాటలలో “పేదలను 'సంరతీంచడమే !
ఇటీవల కొన్ని అనుభ వాలవల్ల, చార్మితకఘట్టాల నను
రించే ఊద్యమంవిలువ అధికమెనది. అసలు కరువుకాల
ములో యిది ముఖ్య మైన జీవనాఖా
రమైనడి, మన తెలుగు నీమలో
కరువు బాధానివారణ కర్నూలు జిలాలోని "సాదు
శ్
ఖదరు =
యు
లోను బళారి జిలాలోని యెమ్మిగ
C౧ య
నూరులోను కరువు వచ్చినప్పు
ఖద్దరయి ఉద్యమము
డు (1937), మద్రాసు గవర్న
మెంటువారు అక్కడ కిము
నివారణ పనులుకును
ఖద్దరు "కే్యద్రముల స్టాపనకును
కొంత (గాంటునిచ్చిరి, కొంత
కాలవ్యవధిలో 1935 లో
అక్కడ పని (పారంభ మైనది.
(క్రమాభఫివృద్ది చెంది ఇప్పుడు
అక్కడ నెలకు 100 భా॥లు
"మొదలు 400 రూ॥లఖు వరకు
విలువైన "నరుకు
చేయబడుచున్న ది. మరల ఈ
(పాంతేమున
ఉల్చే త్తి
(పతిస్థం చబడిన
ఈ పరిశ్రమ వేళ్ళునాటుక
పోయినది. "పెడఉకడుబూరులో
గాడా ఇట్టాంటి కేంద్రం,
కరువుబాధ తప్పించడానికి 1989 లోనే నెలకొల్పబడీ
నది ఈ ేండ్రానికి అనువైన, అవసరమైన పరిస్థితులు
కొన్ని లోపించుట యిచ్చటినుండి మొమ్మిగనూరుకు
నూర్చబడినది. 1941 'సం॥ మొదటి అర్థ భాగంలో ప్లేగు
బాధ ఈ (ప్రొంతేమున (ప్రబలి, ఖాదీ
ఆటంకం కలిగించినది, 1941-42 'నం॥ లకు కూడ (ప్రభు
తము (గ్రాంటు నిచ్చుట చేతను మల్లీ ఆ కేంద్రము
"పిడకడుబూరుణోే (పొరంఖిం చబడినది, (పస్తుతేపు రిపోర్టు
అను బట్టి, ఈ ఖద్దరు ఉత్పతి తృ ప్తికరముగా సాగు
చున్నట్లు తెలియుచున్నది. జూకా 1941 నుండి యిక్కడ
ఖాదీ ఉత్ఫిశ్లి దినదిన (ప్రవద్ధమానమై అనేకవేల మందికి
జీవనోపొధి కల్పించినది. 1941 జూాకా నుంచీ గూడూరులో
1100 మొదలు 1200 రూపాయలు విలువగల సరుకు (ప్రతి
మాసము తేయారగుచున్న ది, యెొమ్మిగనూరులో మాసమునకు
400 రూ॥లు విలువగల సరకు ఉత్ప త్సి అగును,
(పచారానికి
1941 నుండే అక్టోబరు మాసాంతము వరకు యిక్క_డ,
ఆంధా9 మజిలిన్లు తయారుచేయుట శై సన్నని పొందూరు నూలు తీయుచున్న ఆంధ శ్రీ.
1940 సం॥పు అమ్మక ముకన్న ఒక లతరూపాయలు ఎక్కువ
ఏీలువగల సరుకు అమ్ముడేయినది, 1940 సం[లో ఉత్పి త్రి
అయిన సరకుకన్న ఈయీట 50 వేల రూపాయల విలు
నైన సరుకు అధికముగా తేయారై నది, ఢిల్లీ షెడ్యూలు
(ప్రకారము ఇవ్వబడు వేతనముల ననుసరించి నూటికి 12క్టే
రూ॥లు చొప్పున భర పెంచవలసీ వచ్చినప్పటికి దాదాపు
రండు అణాల వేతనము యిచ్చునాడు అమ్మిన ధరలకే
అమ్ముచున్నారు, ఇందుకు మదొసు (ప్రభుత్వం, (ప్రజల
జెదార్యం తో చ్చాటులు కోరణమని మళ్లీ విస్తరించి చెప్ప
నవసరము లేదు.
-బీశ సనేవాఖిమానులు స్వాతంత్ర్యం కొంకీంచే ఊదా
తులు పీడిత జనోద్ధరణానికి నడుంకట్టుకొన్న త్యాగుల్పు
(ప్రజా ఉద్యమాఫిమానుల్కు
ఖద్దరుకో అధిక మైన (పోత్ళాహ యిచ్చి, ఖద్దరు వాడకము
(©)
య
జె
సిన ఒక (క్రొత్త ఒరవడి
(పజ్ఞావంతులు ఇంకా ఈ
“షు
అంతటా విరివిగా ఉండునట్లు
దిద్దిన “చులుబంతులు కాగలరు .
ఖ్
ఆంధ్ర)సర్వస్వము
రావుగారు “పెట్టిన చేసంగి పొఠశాల_డానిని పోలీసులు ముట్ట అనలు మన భారత 'ేశములో చదువుకున్న వారి సంఖ్య
డించుట అందరును ఎరిగినబే ఇడా! అనేక చోట్ల ఇప్ప నూటికి పదిమంది. అందులోను ఆంధ దేశంలో నూటికి
డిప్పుడు వేసంగి పాఠశాలలు రాత్రి సొఠశొలలు వయోజను ఆరుగురు మా(త్ర'మే, ఇంతే వనుకపొాటుగా ఉన్న
లకు ఏర్పరచబడుచున్న వి, ఈ తేరుణములో వయోజన విద్యా వ్యా పక "కార్యక్రమము
. 5 మొక్కా అవసరము వర్తి ంచుట కస్టముం
విద్యార్థులు సూడ అఫివృగ్గిదాయక మై జాతీయ న యు
జీవితమును పునరుశ్తీవింపచే'నే ఈ ఉద్యమమునకు తేమ 'సంఘ ఖఫావి బేశభ్రాన్యోదయానికి వయోజన విద్యా (ప్రచారం
ముల ద్వారా చేయూత నిచ్చుచున్నారు. గంటూయ్య ఆయువుపట్టు అన్నమాట విస్మరించ “రాడు | వయోజన
బెజవాడ విశాఖపట్న ములలో 1999 లో వయోజన విద్యా వ్యాసః కార్యశ్రమమువలన క్ డ్డి వ్యయముతో
విద్యా కేం దముల నేర్పరచిరి. ఫయచాత తూయ్బ్ప-పన్సైము ఎక్కువ ఫలితములను ఆ ”ంవవచ్చును. (గం ఫాలయోద్య
గోదావరి, “నిల్లూర జిల్లాలలో ఈ “కేంద్రములు ఏకా టు. మము వయోజన విద్యా ఏ వ్యాపకచ న కటు నోడ్చడినదో
(గ
rene nee mga వ.
చపేయబడినవి, ఆ 9 అ మస వివ్రు క కించ బడినది
న న ల. mT
ఆ|| హొ గ్రకుం గా గాదు గోచర వు
ట్రీ ర్వి గుీ నంచు స ప్యుయను
దివం దనం పః సాగ పోటిక్లిం
( $ థన య |
బూర్ష్చిగ సిచ్చిన క పరులిసం
అంటి (|
వాం ళో జి ళీ అర్య ఉట్ల
బోదు యుగాంతపు పెళ నెన భూ
bh
ళా
చ రలు తదనాగికుల
ద $f
య
పట్టున గర్వము మాను టొప్పగున్,
ఏనుగు లక్ష్కణకవి : ఛర్చృవారి సుఫొషితేం
10. హిందీ ప
రతభూమియందు పరిపూర్ణమయిన జాతీ
యత ఏర్పడుటకు దెశమంతేటికి ఒక సామాన్య
భాష కావాలన్న విషయం దృథపడింది, అట్టి
భాష ఒక్క హిందిఫావ మా(తమే. అందుకు
తగిన పునాదులు గాంధీగారు 1918 సం॥లో
చేయుటయు తటస్థించినది.
సక్రమముగా సాగించుటకు గాంధీగారు తన
కుమారుడయిన చేవడాన్ గాందీగారిని దశ్నీణ
పీందూదెశానికి పంపించినారు. ఆయన ఈ
కార్యక్రమము వమ్యదాసులో పండిత హరిహర
శర్శగారితోడ్చాటుతో పారంభించి, [కవుముగా
1919 సం॥రమునాటికి పండిత హృప. కేశశర్భ్శగారి
ద్యారా బందరులోని ఆంధ్రజాతీయ కళాశాల
లో హిందీ భాపాబోధన జరుగునట్లు ఏర్పాట్లు
చేసిరి,
1920 సం[రంలో శాజవముహాందవరంలో,
ఒక నిద్యాలయము ఏర్పాటు చెయబడినది.
1921 సం॥రంలో ([పణారకులను తయారుచేయు
టకుగాను నెల్లూరిలో ఒక (ప్రచారక విద్యాల
యము పారంభింప బడినది, ఆం|ధచదిశములోని
వివిధ జిల్లాలనుండి బాల మంది (పచారకులు
నివణపొందిరి. ఉ త్తర బేశీయులగు శీ అవధ
నందన్, ఖాలచంద అప్లై, "దేవదూత విద్యార్థి
(వజనందన్ గార్లు ఆం ధడోశ ములో హిందీ భాషా
(పణారమునకు ఇతోధికాభివృద్ధిని చేకూర్చిరి.
ఈ (పణారకుల (పయత్న ములి ఫలితముగా
రాజమం।డి, మచిలీపట్టణము, నెల్లూరు "మొద
లగు స్థలములలో 'పాందీ + + విద్యాలయములు
తెరవబిడ్డాయి. హిందీ (పణారకుల ఫంఖ్యకూడ
64
0)
మో
ఈ. (పణారమును
బరుగ నారంభించినది. 1027 సం॥రము మదా
సులో “దశ్నీణ భారత హిందీ (పవార సభ”
స్థాపించబడినది. ప్సికి (పస్తుత (పథాన మంతి
యగు [శీ మోటూరి సత్యనారాయణగారిది
ఆంధ దళంలో హిందీ (పచారోద్యమ చరిత్రలో
అందరికంకును అధిక మహత్వపూర్ణమైనస్థానము.
1030 లో ఆంధ దెశములో వాడ వాడల హిందీ
భాషాధ్యయనం చేయువారి సంఖ్య విపరీతముగా
పెరిగినది. డాక్టర్ వీ. సుబ్బ రాయన్ గారు [పథాన
మం(తిగా ఉన్న సమయ మందు ఆంధదేశము
లోసి అనేక విద్యాలయములలో పొంది వచ్చిక
ముగా నేర్పుట [పారంభవుయినది, ఆంధ రాష్ట్ర
హిందీ [పచార సంఘం 1936 సం॥రంలో బజ
వాడలో స్థాపించబడినది. దీనికి అధ్యక్షులు లీ
కొండా వెంకటప్పయ్య పంతులుగారు; ఉసా
ధ్వతులుగ భోగరాజు పట్టాభి సీతారామయ్య
గారు కొంతకాలము (పస్తుతము బెజవాడ
గోపాల రెడ్డిగారు కార్యదర్శిగ మొదట న్పీ
పాటి వెంకటనుచ్చారావుగారును వారి మరణా
నంతరము (పస్తుతం (శ్రీ ఉన్నవ రాజగోపాల
కృవ్ణయ్యగారును ; కో శాధ్యములుగ శీ ఎన్నేసి
లీ. నౌరాయణగారును ప్రంకను కొందరు పాల
కవర్ష సభ్యులుగను వుండి ఆం|ధ బశ ములో హిందీ
పచార మునకు ఎక్కువ కృషి జేయుచున్నారు.
ఈ సంఘము బెజవాడలో కార్యాలయము
పెట్టుకుని ఒక హిందీ (గంభాలయమును ఒక
హిందీ పుస్తక విక్రయ శాలనుగూడ నిర్వ
పష్థాంచుచున్న ది,
505
క.
జ
Pry gl
HAs a
అను వానష్మప్నూ త్రము వ్, బాలస్ముబహణ్య
“మొునయాంతఏ గారి సంపాదక తషమున, ఉత్సాహ
సెనముగా సానుమోూ డన్న ది. ఇటీవల కాం (గన్
సాయసులు, (పస్తుత నుహోనం[ గామ మందు
(స Nh, [పుతే సమువారిక్షగఖ
అసనయ విషయ
ముతో i 1 ముమ్యు మేరో డుకువల తను పదనులకు
oe
వ. సాకు లెచి చ్చి మునల సహాయ సిరాకరణో ద్య
ల
నము (పానంఫుంపగా'న్సే జసైస్ న్సాచ్ ఇ
నారు కొంత
టలు
అబల ఖార్త్
వరకు మరల వీజృంభీంచుటకు అవకాశము కలి
గినది. 192 సం॥ ౫౩ ప్రెంబరు 14 కేదీని “యంగ్
సి సెట్ లీగ్ ” వారి మహాసభ సమావేశ మై
స్వత సర్ శె, వి. రెడ్డి గారియెడల తమ
కుగల భకి కిసూచనముగా సభనావి, మరల 18వ
"లేదని కలునుకొని (పస్తుత యుద్ధములో (పభు
త్వమువారికి తగిన తోడ్చాటు సమకూర్చుటకు
తీర్హానముచేసిరి.
12.
93D Sal చుం
Gy స య
rf
(కింద
గ | న. గో స్ j అలి ప
సైరా సస ను TRIP లవ సొంత నాలం (త్యము
fr
వాటిపై మునుపటికం శు
కిక బుపటుయు, తి 1937 సం
్న రాట స్ట్రోములలో" సి
జరుూసటయు
ప.
ల రచ mes
wih
mo న "ములో చశములోసి అ
7. me ఎని
Aya wa ark,
wl yy Sn. tt
Ag pe
న. (| వం.
క్షా
ల్ 1
Komi op ఖ్ (జ్య ja AT wo
ey
కలు
శ్రా
షా eg ae ల సు
న. Ay బి లె ల గ్
| స్థ cu జ ళ్ ©
నూసనా। న్యాయమును
క
స Gy my Ayan Mh wl న స్య rhe సన
(త ఉంట వచ పా గుస
సు
fe జం భ్ అణ స ణా గం న et సాగ్
టి చు iron వ వ “mm Mh 4
ల . టి
ల ఆ సయయములోనే
స 1. ళు గ ఎమ చంక
జ్ ఇ ట్
నహ యాను రెాసమయున లము ఈ న్నర అలో పోటీ
శ / 1)
ఓవ పా బీ
యును సృ నూతనముగా పీపీ పల్స్ ట్
టి న్న యో స సే - Fp కు
గుళిక వొక పానీ బయలు డరినది. డీసి సొప
కులు [2 ఇాక్ర్రనం మహరాజా? రు న
చ ig wg సం న
ఖు ds bh Cf a
fr rn ర పయులల్ తు లకు-
ఏ వీల్
పౌర
ఉం
జమోందారులకు ఉండిన చైషవ్యు విషయముల
లో రైతులకు తదితర జనసామాన్యమునకు
మెలి సవమకూర్చ్పుట ; జస్టీస్ పార్టి వారంత
త్మీవముగకాక పోయినను కొంతవర_కెనను (భా
హృ గేతరోద్యమమును బలకురచుట ; కాం గెస్
వలె [_పభుత్వాన్ని (పతిఘటిం చకుండా [కవు
(క మముగా స్వరాజ్య వా పీకి పాటుపడుట___
"మొదలగునవి అసి తెలియుచున్నది. ఇంతకూ
శాసనసభలకు తమ (పతినిధులను పంపించ
వలెనన్న కుతూహాలముతో ఆ ఎన్నికల సమ
యమందు పుట్టి, ఎన్నికలలో తను కపజయము
కలుగుటవేత శీఘకాలములోనే అంతరించుట
చేత ఈ పార్టీ పనిగాని, అభివృద్ధిగాని గుర్తి ంచు
టకు అవకాశము లీకపోయినది.
స 3
ways MA ae, a os అట్లు క
3 న. న్ు. గ సు ఇ
ము మలల Le on ప Ti El wa
x జ @ ఖు
యం గ్ {se Va toh
జో Sa సర్ప ఖగ
a “RD ల ry
Awl మిం... Whe iA
wa
అలక త ల క.
క *
abate చుట్లు
miss pp నా, షా:
ply aah Dit pin pM gm Fh Why pe
CUI ww bere WY wh Wed is HE
ON
1940
WE న.
శ్ పు స దై
He
కంస. ఇల ,
స శ
స్ శ Pes wre
॥
hp Peg Sry పన క
gry
be
WE TEE ఆం!
ర్ట 1. i ™
wen
TINEA స్పై wage, ఈ
మ ల
Wh fh PE wr 7 fr ల శ్
if 3 han hs సళ్ళ శ
శ. fsa (1 శీ ఖీ కో | 1. wi
శో
జం oy HE,
mu శ /! కళ్ళ
జశేములో నాబుగు రాజ్యములు గిరికొత్తూర ను స్వామీ
దత్తుడున్వు ఏరండపళ్లెను దమనుడున్వు 'దేవరాష్ట్రామున కుచే
చదును, పస్టాఫురమున నహహేందుడును-ఆయా (ప్రాంతముల
"వీలుచుండరి, నికీవంశమువారో తెలియదు, వీరు స్వతంత్ర
రాబులో "బు చేంగీప్రుర మహారాజయిన 'సాలంకాయనవంశ
హం సవర్మునికి. కప్పము. వెల్లించుచుండిన రాష్ట్రాధిపతులో
"లనియదుం పనీ చెప్పిన స్థలములలో సిరికొత్తూర మ హేంద
గికికిని సోంొపీట (గాను మునకును నడుమనున్న కొత్తూరు
(గ్రామము కావచ్చును ; ఏరండపళ్లై ఆముదాలవలస (శ్రీకా
కుశముకో సర్దు. స్టేసనువద్ద నున్నది) కావలెను. దేవ
ఇ్యా్రము _ విశాఖపట్లణము జిల్లాలోని దశ్నీణఫాగమందు
hia ళు 0౧
ర వి dh pal లో w # s లో ఆ
వెల ఉండవచ్చును. _ పిష్టపురము=పీఠాపురము, పిమ్మట
క. తె శ్రీ
శ
జ a తారా గ. ల ల్ ॥ | 4
గ్ కాలమున బి పిస్థాపునమున పెలసిన 'నూదర -వంశరాజ్యము,
కళింగ డశేముంగు పిళాఫ్రరమునుండి మహేంద్ర షరి వరకును
1; లం తలలో సి
సాం యది
తక
స గాని రాజధాని నగరములలో నూర్చు కలిగి
శే
క్ష
నప వేంగి రాజ్యమును సాలించుచుండి సౌాలంకాయనులు
పిపవురమువనకును తమ రాజ్యమును వ్యాపి ౦ంపజేసుకొనుట
fp (
బ్ కష / fs py
జస మూర వంశరాజులు నాల్లవ శ్రేతాబ్దము అంతమొందిన
జిల్
నిసషయసింహపురమునకు తమ రాజధానిని మార్చు
కొనిరి. ఇతి శ్రకాకుళమునకు శెరువగానున్న సింగుపురము
కావ తున. మరికొల్షి సంవత్సరముల కే ెక్క్లలి వద్దనున్న
రంయక నూళభ్రయు రాజథాని సగరమయినట్లు కనబడును.
ali rE న్ నన శ! fi గ్ ఆం క “a ళ్శ టీ
sir) శ్రీశ సాం లములడుు నిసుక్ంందనులం [పబలులయి సాలం
శ న .
wow: జబ్ క” 7
అబు ములను అంచి చేరయుట పత మాఠర రాజ్యము మరల
ముర మువర కును వ్యాపించినది గాని అెస్తేకా లము నిలువ
fap ఈ ul
ల్ు. వికుకోందడీనుల విజయమువలన కళింగబేశమందలి
ba
చ్ ల TN మావనరాజూల అధికారము నుండి జారిపోయి
frei
మసరుంపనుల నా కయములం-సంవాముఖ చిహ్నములు
b+
శలవింవమకాఖపటణము బిలాలో దొరికినవి. అంచేకాక క్రీశ,
న్ గగ
440 తంత నా పులు మభ్యక లింగ "దేశమందు రాజ్య'మేలు
చుంణకిణాన్సి గ్ర లింగాధిపత్యము మరి వహింపలేదు, ఎంతే
కాలము వ్యపాంతమందు. వీరు రాజ్యముచేన్తూఉండిరో ఆ
విషయను స్పష్టముగా “తెలియదు,
స్మ్మటు భంగషంశేయు రాజుల పొలనము ఈ (ప్రదేశమున
శ్ర
'రండుతాఖలు కనబడుతున్న వి,
సుమారు (ద కే. 720 నుండీ కామార్షవుని * సంతతిరాజుల
లాం టి ల యు?! గ Me
ఇిలసగదిణాని _ అందుక
ఆంధ జీల్లోల చరీత
విషయము తెలిసినంత స్పష్టముగా అతని వూర్యము వెలసిన
మొదటి గంగవంశపురాజుల పేళ్లు వరసగా కొన్ని “పీర్కొ_ను
తకు అవకాశము కలుగదుగాన్సి ఈ మొదటివంశపువారిలో
మొదటివాడు ఎవడో, ఏనాటినాడో, ఈ వంశమువారికిని
కామార్లవుని 'సంతేతివారికిని గల 'సంబంధమెట్లిదో 'స్పన్ల
(39) వ
పడుటలేదు. మొదటి గంగవంశమురాజుల శాసనములను
బట్టి ఈ వంశరాజ్యము (క్రీ శ, 497 లో (ప్రారంభ మైనట్లు
కనబడుతుంది. శెండేవ గంగవంశేమురాజుల శాసనములను
బట్టి (క్రీ శ, సుమారు 720 లో ఈ వంశేరాజ్యము (పారంభ
మెనట్లు కనబడుతుంది. మొదటివంశమురాజులు గంగా
తీరమునుండి కొల్లా పురము (కోలాహలపురము) పోయ్యి గంగ
వాడి వంశము ఏర్పరచుకొన్న _ పశ్చిమ గంగవంశమువారికి
'సంబంధించినవారు అయిజాండేవలెను, (క్రీ శ, 720 తర్వా
తను శెండువంశముల రాజులును కొంతకాలము రాజ్యము
'లేలుచుండిరి. ఈ రెండును ఎట్లు కలిసిపోయినవో లేడా
"మొదటిది ఎట్లు అంతరించినదో తెలియదు.
రెండవ గంగవంశము రాజులలో ఎక్కువ (ప్రసిద్ధిపాందిన
వాడు అనంతేవర్మచేోడగంగ దేవు. ఇతడు గంగవంశపు
రాజరాజునకును చోళవంశేపు రాజేంద్రచోళుని కూతురయిన
రాజసుందరికిని పుట్టినవాడు. క శ, 1078 నుండి సుమారు
1142 వరకును కళింగదేశమందలి మధ్యభాగమున్సు కొంత
వరకు దకీణభాగమును పరిపాలించెను 3 1186 లో ఉత్కళ
రాజ్యమును జయించి కటకపురి రాజధాని నగరముగా చేసు
కొనెను ; అదివరకు రాజధాని నగరముగానుండిన ముఖ
లింగమునందు తన కుమారుని రాష్ట్రపాలకునిగా నియ
మించెను. ఈ విధముగానే అతనితర్వాతి గంగవంశపు మహో
రాజులును కటకపురి రాజధానిగా నుంచుకొని ముఖలింగము
మండలాధిపతి రాజధానిగావేస్కి కళింగ సామ్రాజ్యమును
1430 వరకును పరిపాలించుచుండిరి,
కటకపురిలో 14830 సరికి గంగవంశము అంతరించి
నూర్యవంశేపు కపిలేంద్రరాజుల వంశము (పారంఖించినాా
గంజాం జిల్లాలో గంగవంశేపు పిల్ల రాజ్యము అంతకుముం బే
(ప్రారంభ మైనది, ఇదియే కిమిడిరాజ్య మను పేరు పొందినది.
దీనినుండియే "పెద్దకిమిడ్కి చిన్న కిమిడి పర్లాకిమిడి రాజ్య
ములు పుట్టినవి. ఇందులో మొదటి రెండును ఇప్పుడు
త్రొ_క్తగా ఏర్పడిన ఒరిస్సా రాస్ట్రామందు చేర్చిన గంజాం
509
అంధ్రోసర్వస్వము
జిల్లా భాగములందు వ్వూిగా కలీసియున్న వీ.
రాజ్యమందు ఒక మూడవ భాగము మా(్రమే ఒరిస్సా
పరాకీమిడి
ఇవ్
ఇ ~~ 4 బు అక జో
రాష్ట్రములో శరినది. కడమ రెండు భాగములున్ను చెన్నపురి
క గ
రాష్ట్రమంచే నిలిచియున్న వి.
కపిలేంద్ర దేవునితో 1430 లో (పారంభ మొన సూర్య
వంశేపు రాజ్యము దతీ.ణబేశమున ఎక్కువగా వ్యాపించినది.
కపిలేంద్రుడు, అతని కొడుకు పురుపో త్తముడు అతని కొడుకు
'జలరారి బిలాలోని
“ఇని.
tn
ఉదయగిరివరకును తము అధికారమును వ్యాపింప జేసుకొనిరి
(పతాపరుద్రగజపతి (క్రమక్రమముగా
కిమిడి రాజులు వారికి లోబడి కప్పము చెల్లిస్తూ తేను
గు రాజ్య
ము లేలుకొనుచుండిరి,
1520 లో కృష్ణదేవరాయలు ఒరిస్సా (ప్రతాపర్ముద్రుని
కీడించి, సింహావలమువగకును తేన అధికారమును బలపరచు
కొనెను 1565 లో తల్లికోట యుద్దమందు విజయనగర
సా మాజ్య మంతేరించిన తర్వాతే కొంతకాలము (1575-1687)
నోలా్క్కాండ నవాబుల అధికారము గంజాం
నైలేము వ్యాపించినది. పిమ్మట కారంగజేబు (మోనల్
పౌదుషా) దక్కను దేశమును జయించి 1687 లో దక్కను
సుభా ఏర్పరుచుట జరిగినది. మరికొద్ది కాలమునకే హైదరా
చాద్ “నైజాము స్వతం(_తాధి కారముపాంది ఉత్తర సర్కా
జిలాలో
చు
రులు ఏలుతూూ శ్రీకాకుళంవద్ద ఒక సర్కార్ అధికారిని
నిలిపి కప్పము రాబట్టుకొనుచుం డెను, తోడుగా
ఇచ్యాపురమందు ఒక నవాబు నియమితుడై ఉండెను, ఈ
మహమ్మదీయుల అధికారము 15/5 మొదలు 1765 వర
కును సాగినది. ఈ కాలములో పర్హాకిమిడీరాజులు శ్రీకా
కుళము సర్కారుకు కప్పము చెల్లిస్తూ తమ (ప్రబేశేమందు
రాజ్య మేలుకొనుచుండరి.
ఆతనికి
17539 లో “నైజాము ((ఫించి
వారికీ ఉత్తర సర్కారులు ఇచ్చివేయుటచేత, (కెంచిబున్సీ
దొర విజయనగరము రాజైన విజయరామరాజును (సకాకుళం
1756 నాటికి
శిస్తు వసూళ్లు తిన్నా కాకపోవుటవల్ల బున్సీ దొర స్వయ
ముగా విశాఖట్టణము జిల్లాకు దండుతోవచ్చెను. ఆ కాల
మున విజయనగరము బొబ్బిలి రాజులకు వైరము ఎక్కువగా
నుండుట చేతను, బొబ్చిలిరాజు పైకము వెల్లిచుటమాని
((ఫించివారి అధికారమును ఎదిరించినట్లు వినుటచేతను బుస్సీ
విజయరామరాజు సాయముతో బొబ్చిలికోట ముట్టడించుట
సర్కారుకు మానేజరుగా నియమించెను.
యున్న, బొబ్బిలి నాశేనమగుటయున్ను , భొచ్చిలి నాయకు
లతోపాటు విజయరామరాజు సైతము మరణించు టయున్ను
జరిగినవి, 1/58 లో బుస్సీ గంజాం జిల్లా విడిచిపెట్టి
టె
హైదరాబాదుకు పోయెను... అవెంటెనే అతడు (ఫెంచి
వారికిని ఆం'గ్లేయులకును జరుగుతూ యన్న యుద్దములో పని
a టా జామలో cr ల
చెయుటకు చెన్న పట్టణము పోవలసివచ్చినది, ఈలోగా
విజయరామరాజు కుమారుడైన ఆనందరాజు. (ఫెంచివారికి
- ల ఆల్ wn ఆన అ
విరుద్ధముగా ఆం'గ్గైియులతీ కెలిన కుట్రలు పన్ను టచేత
అఆంగీయంలు ఆశగలవానె , కర్నల్ పోగ్లును విశాఖపటణ
౧ aya (6 రి
మునకు పంపించిరి, అతడు (త్రోవలో పిణాపురమునకు చేరు
వగానున్న గొల్ల(ప్రోలులో (సెంచివారిని సీడించెను. బున్స్సీ
వెడలిపోయిన తర్వాత నైజాం (ప్రభువు సలాబత్ ఇంగు ఆంగ్లో
యులకు గుంటూరు తప్ప తక్కిన ఊఉ సగ సర్కా_గ్గన్ని టిని
1759 లో ఇచ్చివేసెను. అతనికి అన్ని విఫములను తోడు
పడుటకు అం'గ్గేయులున్ను, వార సాహాయ్యముతో దక్కును
నుండి (గుంచినారిని పారనోలుటకు నె జామున్ను ఒప్పు
కొనిరి. 1769 లో సలాబఠ్'జంగుూేసిన ఈఏర్పాటు,
1760 లో అతేనిని చంపీ “నెజూం రాజ్యమునకు (ప్రభువైన
ర ' ల్
అతని సోదరుడు నిజామ్అబీ నైతము 'సమ్మతిం'దెను. 1762
లో మోగల్ (పభుత్వమువారు నైతేము దీనిని అంగీకరించిరి,
1764-1766 లో ఆంగీయులు ఊర సర్కారుల పరిసాల
నము సాగించుకొనుటకు (సారంఫంచికి. 1767 లో చెన్న
పురిలోనున్న ఆంగ్లేయ [పభుత్వమువారు. కొట్సుఫగ్ణువొరను
విశాఖపట్టణము గంజాం జిల్లాలకు అధికారిగా. నియమించి
పంపించిరి. 1/59 లో (పంచి అధికారము బిల్లాలనుండి
తిలగిపోయినది మొదలు కాట్ బసర్రుదొర వచ్చినవరకును
విజయనగరపు రాజయిన ఆనందరాజురమ్ముడు నతారామ
ma భె ఆ = apse లని we a 1 Ty don wi
రోజు విశాఖపట్టణము జిల్లాయున్ను, బర్గ్ రాజయిన
నారాయణడేవ్రు గంజూం జిల్లాయున్ను స్వతంత్ర రాజులవలె
పరిపాలించుకొనిర8, కాట్ ఎఫగుదొరకు విశయనగరరాజున్ను
అతేని తేమ్ముడు సతారామరాజున్ను లతొంగిరిగాని నారాయణ
దేవు లొంగలేదు. అంతేకాక ఆంగ్లధయులతో యుద్రము
శీ
నకు సిద్దప డెను. 1768 లో కాట్స్ఫర్లుదొర "నె జాంవార
క్యామ్ | జ న ష్ | శ .
ఆంగాయులకిచ్చిన ఫర్మానా శ్రీకాకుళం నవ స్పరీలో పట
రంగంగా చదివించెను. అప్పటికిని నారాయణదేవు ఆంగ్లో
యులను వఏదిరించెను, "ఆప్పుడు తిలారు స్టేవనుకు చేరువగా:
నున్న జలుమూరు (్రామమువద్ద అతనికిని ఆంగయులళును
యు య
510
ఇ
యుద్గమయినది. నారాయణ చదేవు మీడ్కి మాళువా (ప్రదేశ
ములకు పారిపోయెను, సుమారు 40. 'సంవత్సరములకాలము
పర్లాకిమిడి రాజులు ఆంగ్లేయుల అధికారమునకు లోబడక
అధికారులను ఎదిరిస్తూ నే ఉండిరి, విశాఖపట్టణము, విజయ
నగరము మొదలయిన దకీణభాగములు సులభముగానే
ఆంగ్లేయుల అధికారమునకు లోబడినవి, 1802 లో "పెర్మ
నెంట్ రి వెన్యూ నెటిల్ మెంటు చట్టము ననుసరించి జిల్లా
లోని జమిందారీలు ఏర్పడినవి. అదివరకు స్వకం తు లై
రాజ్యము లేలుకొంటున్న రాజులు జమోందారులయినారతు.
ఈ జిల్లాలో చార్మిత్రక (ప్రనిద్ధిపొందినవి :-__
ముఖలింగము :---శెండవ గంగవంశేము రాజులకు కళింగ
నగరమనుపేర రాజధాని నగరమయి యుండెను, పర్షాకి
మిడికి దకీణమున 20 మైళ్ల దూరముగా నున్నది.
కళింగ పట్టణము :గం౦ంగవంశరాజులకు (ప్రధానమైన శేవు
పట్టణము. వంశేధారానది 'సమ్ముద్రమున కలిసేచోట నున్న ది.
దీర్హాని :---కళింగ పట్టణమునకు చేరువగా. నదికి ఆవలి
యొడ్డున యన్నది. ఇక్కడ (షావీన శిలాళాసనమున్న ది,
దంతవ కుని కోట :---(శ్రీకాకుళంరోడ్డు స్టేషనుకు వాయ
వ్యముగా ఆకమైళ్ల దూరమున ములగాలవలస (గ్రామమునకు
చేరువగా ఉన్నది. పురాణములలో చెప్పిన దంతవక్తుడు
కట్టించిన కోట కాబోలు ! కోట గోడలు బురుజులు పడి
పోయినవి గాని వాటి చిహ్నములు మాత్రము నేటికిని కన
బడుతున్న వి. ఇదియే అనంతవర్మ చోడగంగుబేవుని శాసన
ములలో చెప్పిన దంతాపురము అయిడాండును, రెండవ
గంగవంశమును స్థాపించిన కామార్లవుడ్కు ఆ (ప్రాంతమును
పరిపాలించుచుండిన శబరాదిత్యుని (సవరరాజున్సు ఓడించిన
స్థలము, (చూ. భారతి 1925-కొర్చి శాసనములు)
జలుమూరు :---1768 లో ఆంగ్లేయుల కాట్స్ఫర్జు పర్లా
కిమిడి రాజయిన నాగాయణచదేవుని ఓడించిన స్థలము, తిలారు
స్టేననుకు చేరువగా ఉన్నది.
శ్రీకాకుళము ;---15705 (గోల్కొండ నవాబుల కాలము)
నుండి 1767 వరకును మహమ్మదీయుల ఆధికారమున ఊన్న
కాలమందు చికాకోల్ సర్కారు ఫౌజ్ దారులకు రాజధాని
నగరము. 1641 లో గోల్కా_ండనవ్యాబు అబ్దుల్లాకుతుబొ్సా
(శ్రీకాకుళం సర్కారుకు కర్ మహమ్మద్ ఖ్యానును ఫైవ్.
ఆం జల్లాల చరత
దారుగా పంపెను. ఆతడు శ్రీకాకుళంలో ఆప్పుడుకటించిన
A)
మనీదు వేటికిని నిల్సియున్న ది,
ఇచ్చాపురం —గోల్యా_ండ కుదుబొపా-నె జాం అధికార
ముగల కాలమందు (శ్రీకాకుళం సర్కారుకు సహాయముగా
నుండిన నవాబు నివాసస్థలము. (1575-1768)
“విజయనగరం పదమూడవ శతౌబ్లమునుండి వాద
పాటివారి సంస్థానమునక్ (పథాన నగరము,
బొబ్బిలి :=1ర్వ శతాబ్దములో వెలనుదొరలు రాజ్య
"మేర్చరచుకొనిరి, 1757-68లో బున్స్ విజయరామరాజూ
సాయముతో బొబ్బిలికోట ముట్టడించి యుద్ధముచేసి జయ
ముపొం౦ంచెను,
మహేంద్రగిరి :--సుమారు 5000 అడుగులు ఎత్తుగల
కొండ; మందసావద్ద నున్నది. అందు గోకర్తస్వామి ఆలయము
(ల వ
చాల (పాఏనమెనది, _-చోళరాజయిన్మ రాజరాజు చెక్కి_౦
చిన శాసనములు రెండు ఆరవభాసలోే నున్నవి,
ఆముదాలవలస :సముదగుప్రు ని విజయయాత్ర వినయ
మున పేరొ_నబడిన ఏరండపల్లి 3 చికకోల్ రోడ్ స్టేషన్"
వద్ద నెక (గ్రామము,
సింగుపురము :---( కీ శే, 400 సరికి మారరవంశరాజులకోు
రాజధాని నగరము ; అప్పుడు సింహపురమని పేరు,
పొట్నూరు: క్రీ.శ, 1516-20 కృష్ణదేవరాయలు ఒరిస్సా
(ప్రతాపరద్రగజపతి సేనలను ఓడించి పారదోలిన స్థలము.
ఆరోగ్య విషయమున ,ప్రసిద్ధికెక్కినవి ==
(1) వా ల్రేరు, విశాఖవట్టణము ;--ఇక్క_డ _ ఉనతీ( వ్రత
చేసవికాలములో నైతము తక్కుువగానుండును,
(2) భీమునిపట్టణము వ--ఆరోగ్యవిషయములో విశాఖ
పట్టణం తర్వాత చెప్పదగిన స్థలము, ఇక్క_డి బావులలోని
నీరు తీయగానుండును.
పుణ్యక్షేత్రములు ఫా
1. సింహాచలము :--- స్టేషనుకు చేరువగానున్న కొండ
పీరు. కొండ శ్రీవలితట్టు నరసింహస్వామి ఆలయమున్నుు
(త్రోవలో ఆ నేకథారలున్ను, ఆవలికట్టు మాధవధథారయున్న్ను,
మాధవస్వామి ఆలయమున్ను కలవు,
ఒరిస్సారాజులు కృష్ణ దేవరాయలు ెక్కించిన దానశాసనము
ల్వనేక ముగా కలవు,
గంగవంళ రాజులు
511
ఆంధిసర్వస్వము
ర, ముఖలింగము :--- మధువేశ్వరస్వామి ఆలయము
సోమేశ్వరాలయమ్యు ఫీమేశ్వరాలయములు కలవు. ఇందు
మొదటిది, ఎనిమిదవ శతాబ్దమున శెండవ కామార్ష్మవుడను గంగ
వంశేపురాజు కట్టించినది, ఇక్కడ
రి. ్రీకూర్మము :=-- | శ్రీకాకుళమునకు తూర్పున 6 మైళ్ల
దూరాన సముద్రతీరవుం దున్నది.
విషువుగల ఆలయము ఇక్కడరష్ప మరియెక్క_డను లేదు,
‘a
కూరావతొర మె తిన
ఎాతీ న అ!
(పాఛీనకాలమందు కొండలలోను కొండల దిగువనున్న
అడవులలోను కోదుల్కు చెంచులు ఎెబుకులు “మొదలయిన
ఆదివునివాసు లుండేవారు. ఇప్పటికిని వీరి సంతేతివారు
ఈ తూర్పు గోదావరి జిల్లాలో సెక్కు_చోట్ల అడవులకో
చేరువగానున్న పల్లెలలో కనబడుతున్నారు.
(పావీన కళింగరాజ్యము గోదావరినది వరకును వ్యాపించి
యుండెను. శాతవావానులును వారితేర్యాత ఇత్య్వూకులున్వు
కదంబులును ఈ జిల్లాలో నైతము తమ రాజ్యములను
వ్యాపింపజీసుకొనిరి. కాని వీరి రాజ్యములలో ఈ జిల్లాకు
సంబంధించిన వివరణములు మాత్రము "తెలుసుకొనుటకు
ఆధారములులేవు. సముద్రగుప్తుడు (క శ 326-375)
దక్నీణదేశమందు విజయయాత్ర 'సలిపినప్పుడు పిస్థపుగమున
(పిఠాపురము) మహేంద్రుడు రాజ్యమేలుచుం డెను. ఇత
జేవంశేపు రాజో తెలియదు; స్వతం[త్రరాజో లేక వేంగీ
పురమందలి సాలంకాయనవంశ వహా_సివర్మ మహారాజునకు
లోబడి కప్పము చెల్లిస్తూడండిన మండలాధిపతియా లేక
పల్లవులకు సంబంధించిన రాజో స్పష్టముగా చెప్పలేము.
పిమ్మట కొద్దికాలమున శే పిష్టపురమున మాఠర వంశరాజుల
రాజ్య మేర్చడినది. మరికొద్ది సంవత్సరములకు సాలంకాయన
మహారాజులు (400-450) తూర్పుగో దావరి జిల్లాలో (పబలి
యుండిరి. పిమ్మట ర్వ శతాబ్దములో విష్ణుకుండినులు
(ప్రబలి సాలంకాయనులను అణచివేయుటచేత్యు మాఠరవవంళ
పిస్థపురమువరకును తేమ అధికారమును
కాని వారి రాజ్యపాలనము ఈ
జిల్లాలో అ క్రేకాలము నిలువలేదు. విష్ణుకుండినుల అధికార
రాజులు మరల
వ్యాపింపజేసుకొనిరి,
మైనను అక్ట్రేకాలము నిలువలేదు, పిమ్మట పల్లవులు కొంతే
4. భీమునిపట్టణము :--- విజయనగరమునకు దకీణమున
16 మైళ్ల దూరములో 'సమ్ముద్రతీరమం దున్నది. ఇక్కడి
కొండ నరసింహస్వామి ఆలయముక లదు.
ర, అరసవల్లి :----గ్రీకాఠుళ మునకు ఒక మెలు దూరమున
ఊన్న ది, ఇక్కడ సూర్యుని ఆలయముక లదు, |
6. సోంపేట :వి, ఎన్. ఆర్. శైల్ళే స్రేహనుకు శెండు
మెళ్లదూరాన కలదు. ఇక్కడ బిడారు లింగేశ్వరాలయ
బాల (ప్రాచీన దేవాలయము.
రిజిలా చరిత
0 ఖా.
“కాలము ఈ జల్లాలో సైతము కొంతమేర తేమ అధికారం
మున్నది,
వ్యాపింపచేసుకొని యుండవచ్చును,
ఏడవ ఫతాబ్బములో (615) చాళుక్య రాజులు వేంగిబేళ
మును జయించిరి. లండవ పఫులేళి చేంగినగరమున తన
సోదరుడైన కుబ్బవి వ్షువర్ల నుని మండలాధిపతిగా నియమించెను,
ఇతడు కొద్ది కాలములో నే స్వతంత్రుడయి, 642 లే వేంగీ
దేశమందు తూర్పు బాళంక్య రాజ్యమును స్టాపీంచెను, ఈ
విస్తరించి తూర్పు గోదావరి
జిల్లాలో సైతము వ్యాపించినది.
రాజ్యము శ్రీ సకాలములో
10 వ శతౌాబ్దమున రాజ
మహేంద్రుడు (అమ్మరాజు విష్ణువర్ధనుడు తన రాజధాని
వేంగీనగరమునుండి రాజమహేంద్రవరమునకు మార్చుకొ-నెను
ఆ రాజమహేాం(ద్రుని చేరే ఈపురమునకు. “పెట్టుటవలన
రాజమం ద్రవరమను పేరు వచ్చినది. రాజరాజన శేం(ద్రుని
కాలమున (1022-1063) ఈ నగరము మంచి ఊన్న తేదశీలో
నుండెను. అతని ఆస్థానకవి నన్న యభట్లు సంస్కృతే మహో
భారతమును ఆంధధ్రీకరించుటకు వూనుకొన్సి అది సభాపర్వు
ములున్ను అరణ్య పర్భమందలి కొంత భాగమున్ను రచించెను
గోదావరి, కృష్ణ గుంటూరు జిల్లాలలో వ్యాపించి
యుండిన చాళుక్యరాజ్యపు రాజులకున్ను, దతీణచేశమందు
వ్యాపించియుండిన చోళ రాజ్యపు
బాంధవ్యము లుండేవి. రాజరాజనశేం(దునితేల్లి రాజరాజు
చోళుని కూతురు. ఆమె సోదరుడైన రాజేంద్రచోడుని
కూతురిని రాజరాజన రేంద్రుడు “పెంద్దియా డెను. రాజరాజు
ననేంద్రునికొడుకు రాజేంద్రచోడుడు సైతము తన మేన
మామ కూతురిని "పెంద్లాయా డెను అంతేకాక అతడు తన
మేనమామలకో ప్రుత్రసంతానము లేనందున చోళరాజ్యమునక
రాజులకున్ను సంబంధ
౨12
సైతము రాజయ్వి కుళోత్తుంగవోళబేవు అను “పీరు వహీం
చను. ఇతేని కూతురైన రాజసుందరిని కళింగజేశపు గంగ
వంశరాజయిన రాజరాజు 'పెడ్డియాడెను. ఈ రాజరాజు
నకు రాజసుందరివలన పుట్టిన అనంతవర్మ వోడసగంగచేవే
కళింగ గరగవంశీపు రాజులలో “పెద్ద పేరుపొందినవాడు,
ఈ విధముగా కళింగవంశపు రాజులున్ను, తూర్పు చాళుక్య
రాజులున్ను, చి వోళవంళేపు
రాజులున్ను సంబంధ బాంధవ్య
ములు కలిగియుండిరి,
కుళోత్తుంగచోళ దేవు చోళరాజ్యమునకు రాజయిన నాట
నుండిన్ని తూర్పు చాళుక్య రాజ్యము చోళస్మామాజ్యమం
వొక భాగముగానుండి వో సా(మాజ్యాధికారమునకో
లోబడి యుండుటచేత మండలాధిషతులయిన వెలనాటి
చోళ ప్రభువుల పరిపాలనము ఈ జిల్లాలో కొంతకాలము
(పబలియుం డెను, ఈ (ప్రభువులకు లోబడి హైహయ
నాయకులు కోనసీమలో (ప్రజాపొలనము సాగిస్తూడాండిరి,
ఈకాలమందే స్థానిక ప్రభువులు ఏలూరిలో నాదెండ్ల
నాయకులున్ను, రాజము
ల
"హేంద్రవరం తాలూకాలో కోరు
కొందడవద అన్న లరెడ్డ ముదలయిన ఇెడ్డనాయకోలున్ను తమ
య cs ce
(ప్రభుత్వమును సాగించుకొంటూ ఉండిరి, డీశే 1800 నాటికి
చోళస్మామాజ్యము శ్నీణీంచినది, కాకతీయ (ప్రతాపరుద్రుడు
ఈ జిల్లాను జయించెను. ఇతడు ఈ జిల్లా పరిపాలనము
నకై “పెద్దమల్లరాజ్యు చిన్న మల్లరాజు అనే ఇద్ద రన్న దమ్ము
లను మండలాధిపతులుగా నియమించెను. వీరు చాలా
క్రూరులై (పజలను హింసిస్తూ ఊండుటచేత, (ప్రతాపరుద్రుడు
విరిని తప్పించి," (ప్రజలకు హితమైన రాబ్యలాలనమునకు
"కావలసిన ఏర్పాట్లు చేసెను
కోరుకొండ శెడ్డరా జులు 1325 నుండి 1395 వరకున్ను
స్వతం[త్రరాజులయి ఇప్పటి రాజమహేంద్రవరము తాలూకా
ఏలుచుండిర. కోన (కూన) చెడ్డి ఈ కెడ్ల రాజులలో
మొదటివాడు. పిమ్మట ముమ్మిడిరెడ్డి తుని వరకును తన
రాజ్యము వి _స్తరింప చేసుకొనెను.
పిమ్మట రాజమహేంద్రవరము కొండవీటి రెడ్డ అధికార
మునకు కొంతకాలము (1422-1450) లొంగియుం డెను.
ఈ జిల్లాలోగ ల (ప్రసిద్ధనగరములనుగహర్చి చెప్పిన (పకరణ
ములో ఈ శెడ్ల పరపారినావి శేవమలు రాజమహ్ా పీం[దవర
చర్మిత్రలో వివరించినాము, శ
65
ఆంధ్ర జిల్లాల చక్షిత్ర
ఇంతలో ఉత్తర దేశమందు కళింగ గంగవంశవురాజుల
అధికారము పడిపోయినది, అందు కడపటి రావె వెన నాల్లవ
గ
yd
భానుని అతని మం త్రీద్దమైన కపిలేంద్రడేవు తొలగించి
కొర్త తఒరిసా సాన్స రాజ్యమును 1430 లో స్టాప్ ుంచెను; 1454
లో భామినీకుల్ఫర్ల రాజు సాయమున తెలుస "దేశమును సె సైకేము
జయించి తన అధికారమును కొొండపీటిసేమ పక క్యంకము
వాన్టపింపకేసు సుకొొనెను. అతని మంతి 1458 లాగే
"హేంద్రవరమందు నిలిచి మండలాధిపతిగా రాజ జ
లనము సాగిస్తూ ఉండెను. అంతకంతకు ఈ ఒరిసారాజు
అధికారము కపిలేంద్రదేవుని కుమారుడైన పురుసో
కాలమందున్కు అంతకం శు ఎక్కువగా ఆతని కొడుకే న
(ప్రతాపరద్రగజపతి కాలమందును అధికముయి, "నెల్ల
జిల్లాలోని డదయగిరి వరకును వ్యాపించినది,
స
16 వ శతాబ్ద మారంభ మెన కొద్ది సంవత రములకో
ya
విజయనగర హార్ర్యూమ కృష్ణుదేవరాయలతో అ ్ర త్యున్న తే
దశకు వచ్చినది 1515 లో కృష్ణ దేవరాయలు కొండపల్లి
స్వాధీనము డసుకొని, కొండవీడు నగరమున (పతాపముడ్ర
గజపతి సేనల నోడించి పారదోల్కి అతని భార్యను కోమా
శ్రెను చరయం దుంచెను, అంతేకాక గజపతిని వంటదరిమి
విశాఖపట్టణము జిల్లాలోని పాట్న్నూరివద్ద మరియొక సారి
పూర్త ఓడించి సీంహాచలమున తేన విజయ స్తంభమును
ఎ త్తించెను, అప్పుడు జరిగిన ఒడంబడిక ననుసరించి గజపతి
కూతురిని కృష్ణ దేవరాయలు వివాహమాడుటయున్న, కృష్ణ
దేవరాయలు గజపతి భార్యను చెరనుండి విడిపించుటయున్ను
జరిగినవి.
కృష్ణ దేవరాయలు 1530 లో చనిపోయిన తర్వాత
విజయనగర స్మా మాజ్యము తీణించుటకు మొదలు పెట్టుట
చేతను తుదకు 1565 లో తల్లికోట యుద్ధమందు. విజయ
నగరమువారో ఫూర్చిగా ఓడిపోవుటచేతను నోల్క్కాండ
కతుబ్పా అధికారము ఎక్కు_వయినది. 154ఉ0 లోనే కృష్ణా
బిలా అతనికి లోబడినది 171లో గోదావరి
సైతము గోలా ౦డవారికి స్వాధీనమయినది. నాటినుండిన్ని
ఈ జిల్లాలో మహమ్మదీయుల బలము ఎక్కు_వగుతూ వచ్చి
నది, 16687 లో మోగల్ పాదుషా కెరంగజేబు దక్కను
దేశమును జయించి, దక్కను సుభా ఏర్పరబెను, ఈ సుఖా
దోరు పరిపొలననుందు సము(ద్రతీరమునగల తెలుగు దేశములో
జ్లా
ar]
513
ఆంధీ సర్వస్వము
శ్రీకాకుళము రాజనుహౌంద్రవరము, ఏలూరు కొండపల్లి,
గుంటూరు సర్కారులు ఏర్పడినవి,
కాెరంగజేబు 1708 లో చనిపోయిన కొద్దికాలమున కే
మోగల్ సామ్రాజ్యము &ీణించుటచేత, 1724 నాటికి
దక్కొ_ను సుభాడారై న నె జామ్-ఉఊల్ -ముల్క స్వతం్రు
డైనాడు. గాని 1/48 లో అతడు చనిపోగానే అల్లరులు
(ప్రారంభ మైనవి, ఈలోగా వాణిజ్య వ్యాపారముల గె
మన దేశమునకు వచ్చి, అనేక స్థలములందు తమ నిలయముల
"నేర్చరచుకొనియుండిన (ఫెంచివారున్సు ఆం్యయులును దే
ములో తమ అధికారమును సైతము నెలకొల్పుకొనుటకు
(ప్రయత్నిస్తూ, తనులో తాము కలహించుకొంటూ ఉండిరి,
1750-3 లో (ఫ్రెంచివారి పలుకుబడి నైజాం రాజ్య
ములో అధికమయినది,
“మేర్చరచుకొని 'సముద్రతీరమందలి తెలుగు బేశములోగల
సర్కారులు (ైంచివారి అధికారమునకు లోబడునట్లు
బుస్సీ హాదరాబాదులో నివాస
నె జూమునుండి యొక ఫర్మానా (ఫెంచి (పభుత్వమువారి
కిప్పించెను. పిమ్మట జరిగిన చరిత్ర విషయములు విశాఖ
G
పట్టణము జిల్లా -చర్మిత్రేలో వెప్పినవే కనుక ఇక్కడ మరల
తూర్పుగోదావరి జిల్లాలో ారుపొందడిన
"సలములు.
య
చర్మిత విషయములో (ప్రసిద్ధిపొందినవి :
1. పిఠాపురము :---దీనికి (ప్రాశీనకాలమందలి "పేరు
దకిణదేశేమందు విజయ
య్యా త్రే సలిపినప్పుడు ఇక్క_డ మహేంద్రుడు రాజ్య "మేలు
పిస్థపురము. సముద్రగుప్తుడు
చుం డెను, పిమ్మట మాఠరవంశే రాజులును ఇక్క_డ' నే రాజ్య
చేలుచుండిరి. 1186 నుండి 1801 వరకు ఈ (ప్రాంత
మందు రాజ్య పేలిన వలనాటి చోడులకు ఇదియే రాజధాని
నగరము,
9, రాజమహేంద్రవరము తూర్పు చాళుక్య రాజు
రాజమ హేం(ద్రుడు కట్టించిన నగరము, నాటినుండిన్ని తూర్పు
చాళుక్య రాజ్యమునకు రాజధాని నగరము, కుళోత్తుంగ
చోళ బేవుడు చోళ రాజ్యమునకు రాజయిన తర్వాత ఇది
అతని మండలాధిపతులకు ముఖ్యనగరమయినది, చోళ
సామ్రాజ్యము కీణించుటకు మొదలుపెట్టగానే రాజ
మహాంద్రవరం తాభూకాణోని కోరుకొండ వద్ద రెడ్డిరాజులు
514
తమ (ప్రభుత్వమును _నెలకొల్బుకోనిరి* వీరిలో అన్నల
శెడ్డి (పభుత్వము 1800 వరకు సాగినది. అప్పుడు కాకతీయ
(ప్రతాపరుద్రుడు తెలుగు దేశములో చాలభాగము జయించి
తన అధికారమును రాజమ హేంద్రవర(పాంత (పదేశేమందును
వ్యాపింపజేసుకి చెను, పిమ్మట కొండవీటిరెడ్డ (ప్రభుత్వము
వ్యావీంచినది. వారిలో కుమారగిరి తన మరదియు, మం త్రియం
అయిన కాటయ వేమారెడ్డిని రాజమేాం[ద్రవరమున మండ
లాధిపతిగా 1885 లో నిక్నెను. 1422 లో ఇతడు చనిపోయిన
తర్వాత మరియొక చెడ్డివంశేమునకు సంబంధించిన దొశ్గారెడ్డి
కూమారుడు అల్లారెడ్డి రాజమ హేం[ద్రవరరాజ్యమును జయించి
తన రాజవంశమును స్థాసించెను. ఆఅంతేకుముండే 1415-=
1417 లో అతని శాసనములు పాలకొల్లు పలివెల చాషై
రామములలో గలవు. వాటినిబట్టి చూడగా ఇతడు కాటయ
'బేమునికి మిత్రు డై నట్లును ఒరిస్సా (ప్రభువైన కపిలేం[ దచదేవు
తోను విజయనగరరాజుతోను కలిసి
మహమ్మదీయపీరుని ఓడించినట్లును పిమ్మట కొండవీటి
లెడ్డను ఎడిరించి తుదకు రాజమ హేంద్రవరరాజ్యమును
జయించినట్లును కనపడుతున్న ది. 1458-1459 లో
ఒరిస్సా కపిలేశ్వరుని మంత్రి రాజమ హాంద్రవర రాజ్యమేలు
అల్ఫాఖాన్ అను
చుండెను, 1470-71 లో భామినీసులానులు రాజమహేాం(టు
వరమును ముట్టడించి పట్టుకొనిరి. ఆ కాలమందు ఈ
నగరమును స్వాధీన పరచుకొనుటకు ఒరిస్సా గజపతులున్నుు
ఛామినీసుల్తానులున్ను విజయనగరరాజులున్ను (పయతల్నిస్తూ
ఉండిరి. అందుచేత ఒకప్పుడు వారు, ఒకప్పుడు విరు ఈ
నగరమును ఏలుచుండిరి. 1478 లో దీనిని విజయననరము
వారు పట్టుకొనిరి 1479-80 లో కులబర్ల మసామ్మ
దీయులు స్వాధీనపరచుకొనిరి. పిమ్మట ఇది ఒరిస్సా గజపతో
యధికారమునకు లో బడినది. 1515 లో కృష్ణ దేవరాయల
(పతాపరుద్రగజపతిని పారదోలి రాజమహేాంద్రవరమును
స్వాధీనపరచుకొ చెను, కృష్ణ చేవరాయలు చనిపోయిన తర్వాళ
విజయనగర స్మామ్రాజ్యము శ్షీణింపగానే (ప్రతాపరుద్రుని
తర్వాతి ఒరిస్సా రాజులు మరల ఈ జిల్లాలో తమ అధికార
మును వ్యాపింప చేసుకొనిరి. 1545 లో విజయనగరమువార
ఒరిస్సా విద్యాధరరాజును రాజమ హేం[ద్రవరమునుంట్
పారదోలిర, తుదకు 1571 లో ఇది గోల్కౌండ నవా
బుల పాలనములోనికివచ్చి ఈ జిల్లా చరిత్రలో చెప్పినట్లు
మోగల్. సా(హ్రజ్యమందలి డక్కన్ సుభాదారు అధికార
మునకు లోబడ్కి (ఫెంచివారి చేతులలో పడి తుదకు ఆంగ
యుల (పభుత్వములోేనికి వచ్చియున్న ది,
9, కోరుకొండ ;—రాజమ హోం! దవరం తాలూకాలో,
రాజమ హౌంద్రవరమునకు ఈళాన్యదిక్కున 11 మెళ్లదూరాన
కలదు. 1263 లో అన్న లరెడ్డి ఇక్క_డ నొక కోట కట్టిం
1020=8 లో ఇది కాకతివంశే (ప్రతాపర్ముద్రుని అధి
కారమందుం డెను. పిమ్మట కోన (కూన) శెడ్డితో మ౭యొక
రెడ్డ రాజులరాజ్యము 1825 నుండ 1895 వరకును సాగినది,
వీరిలో ముమ్మిడిరెడ్డ యధికారము ఉత్తరమున తుని వరకును
'వ్యాపించియుం డెను,
చెను,
ఓ. బెండపూడి :--14% వ శతాబ్దము (సారంఖింపగా నే
కాకతీయ(ప్రతాపరు[దుడు ఈ జిల్లానై తేము జయించి
నప్పుడు "పెద్ద మల్ల రాజ్కు చిన్న మల్ల రాజు అనే ఇరువురు
సోదరులను మండలాధిపతులుగా నియమించెను. వారు
తుని తాలూకాలో ఈ బెండపూడి వద్ద నివాసమేర్చరచు
కొని ఈ జిల్లా (ప్రదేశమును ఏలుచుండిరి.
ర. గొల్లప్రోలు :--విశాఖపట్టణము జిల్లా చరిత్రలో చెప్పి
నట్లు బొబ్బిలి యుద్ధానంతరము విజయనగరపు ఆనందరాజు
(_ఫెంచివారికి విరుద్ధముగా ఆంగ్లేయులతో కీసి క టలు
పన్న టచేత ఆంగ్లేయ ప్రభుత్వమువారు ఆశగలవారై, కర్నల్ '
ఫోర్తును విశాఖపట్టణమునకు పంపించినప్పుడు అతనికిని
(ఘెంచి వారికిని మార్గములో పిళాపురమునకు చేరువగానున్న
ఈ గొల్వవోలు వద్ద యుద్ధము జరిగినది. 9-12-1/58.లో
కర్నల్ ఫోర్డు పిఠాపురము (ప్రవేశించినప్పుడు ((ఫైంచివారు
గొల్ల పోలులో విడిసియుండరి, గనుక్క అప్పుడు జరిగిన
యుద్దము గొల్ల సోలు వద్గ జరిగినదని చెప్పుదురుగాని, వాస్త
mp య స —_0
వముగా యుద్ధము జరిగిన (చం
దురు) (గ్రానుము నంటియున్న ది,
'సలము చందు రి
థి అణా
6. కాండూర్ :--ఇదియీ “పెని
(చందురు) పీకాపురమునకు ఈశాన్యదిక్కున 7 మైళ్ల
దూరాన కలదు. చందు(రు. విబేశీయుల నోట చాందూర్,
కాందూర్ గా మారినది. ఫెని చెప్పిన. యుద్ధము ఇక్కడనే
జరిగినది.
చెప్పిన చందు రీ
7. పెద్దాపురముః=-ఇచ్చటు పొండవుల మెట్ట కలదు.
అక్కడ నొక గుహలో రాజమౌహేోంిదవరము వరకును పోవు
సొరంగము కలదట ! శ
1. అన్నవరము:_పెడాప్రురమునకు ఈశాన్నమందు
ది భీ
భ్ ఇ టు ఇ RTS అవాలి ళ్
95 మైళ్ల దూరాన కలదు, ఇక్కడ సత్య న రాయణాలయ
మున్నది. సంతెౌనము లేనివాచు ఈ 'జవుని ఆరాధించి
"మొక్కుబడి. చెల్లించిన యెడల సంతానవతు అగుమరన్న
నమ్మకము కలదు.
మెల
9, మూలపేట:--వీశాపురమునకు తూర్వువ 7
5 వా ఆర జ ™ అట = షి
దూ రాన డాస్న ది, ఇక్కడ మొంజజ్టూన్న చఉతవాలయము
కలదు, జఒరిస్సారాజుల దండయా(త్రల తర్వాత ఒరిస్యావారి
సంపర్కము కలుగుటచేత నిర్మితమైన చేవాలయము. ఆహెడ
శుద్ద విదియ మొదలు ఏకాదశి వరకును రఫోత్సవము జరుగును.
4
8. ధవశేశ్వరము:--రాజమ హాం (ద్రవరమునకు చేరువ
గానున్నది. ఇక్కడ (ప్రాశీనకాలములో _ నారదుడు
కొంతకాల ముండేననిన్ని, ఇక్క_డనున్న ధవళిగిరిసై జనార్దన
స్వామి ఆలయము కట్టించెననిన్ని ఇక్కడి వారు చెప్పుదురు.
ఈ ధవళ గిరి కొకప్రక్క_నున్న గువాలో సారంగము కలదు,
చానిగుండా కాళివరకును పోయే మార్షమున్న దట ! ఆ
గుహలో సంతానగోపాలస్వామి విగ్రహము కలదు. సంతా
నము లేనివారు ఈ గోపాలస్వామిని ఆరాధించిన సంతాన
వంతు లగుదురన్న నమ్మకము కలదు. ఇక్కు_డనున్న ఆంజెనే
యాలయములోగల శెండు “పెద్ద రావిచెట్లు ఫూర్యము
వీతారాములు నాటిన రావి మొక్క_లకు సంబంధించినవేనట!
ఈ కొండమాదనున్న 'పాదన్ముద్రలు సీతారాముల పాద
ముద్రలే అందురు, పం డెండెేండ్ల కొకసారి ఇక్క_డ పుస్కు_
రములకు సంబంధించిన ఉత్సవములు జరుగును
4, కోటిలింగాలు *—రాజమెహీం[దవరమునకు చేరువ
నున్న కోటిలింగాలను 101 శివాలయములను రాజరాజ
నరేంద్రుడు (ప్రతిష్టించి కట్టించెనట.
కాశీనుండి వచ్చిన యా(త్రీకులు ఈ కోటిలింగాల నేవు
వద్ద తాము తెచ్చుకొన్న కాకీగంగ కొంత గోదావరిలో
పోస్తి గోదావరినీరు కలుపు కొందురు.
ర్ం బిక్కవోలు :---(బిక్కవాని, పోలు బిక్క_ని(పోలు
గా మారి బిక్క_వనో లయినడది 5; వబిక్కో_లు అనికావచ్చును)
రామ-చంద్రపురమునకు ఉత్తరమున. 9 మెళ్లు దూరముగా
ఉన్నది, ఇక్కడే సుబ్బారాయుడి (సు బహ్మణ్యస్వామి)
ఆలయం కలదు, మార్షశిర కృష్ణ వికి ఊత్ళవము జరుగును,
515
ఆంధిస ర్వ స్వము
ర, దాక్షొరామము :--(దతుని ఆరామము) రామచంద్ర
పురమునకు ఆన్నెయ దిక్కున 4 మెళ్ళ దూరములో
ఉన్నది. ఇక్కడ నే దమయజ్ఞ్ఞము జరిగినదట. దతంనివై
తీ వమైన కోపము వచ్చుటశేత్క శివుడు తన “స్వేదమునుండి
వీరభ(దుని సృజించి, అతనిచేత దత్తుని చంపించెను,
ఇక్కు_డి చేవాలయములలో గొప్పది ==
ఫీ-పేశ్వరాలయము '—సుబహ్మణ్యము తారకాసుగుణ్ణీ
చంపినప్పుడు అతని మెడలోనున్న శివలింగము ముక్క
లయి లీ చోట్ల పడినది (1) కాకినాడ తాలూకాలోని
ఫీమవరమందు (2) రామచంద్రపురం
డాషూరామమందు (8) గుంటూరు జిల్లాలోని అమరావతి
యందు, (4) పళ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు
నందు (5) కునూరారామమందు. (ఎక్క_డిదో తెలియదు).
తొలూకాలోని
ఈ దాషారామమందలి చెరువు స ప్పగోదావరీజలము కల
దట! ఇక్కడ వ్యాసుడు |ప్రతిస్థచేసిన లింగము, నాటిన రావి
చెట్టు కలవు, ఈ పుణ్య మే(త్రమునకు దకీణకాశి యందురు,
ఈ స్టలము మహామ్మదీయులకును పవి శ్రస్థలమే. ఇక్కడ
సాధు సయ్యద్ పాఖాజీఆలియా ఘోర్సీ మనీదు కలవు.
500 సంవత్సరముల (కిందట ఆతడు ఇక్కడ ఉండేవాడట.
ఒకసారి హిందువులకును అతనికిని ఎవరిబేనుని మాహాత్మ
మెక్కు_వో పోటీ పరీక్న వచ్చినప్పుడు ఒక లింగమును
అక్క_డ చెరువులో పడవేసి ఎవరు తమమం్యత్రశ క్రి (ప్రభావ
మున “పెకి తెప్పించగలరో చూతమని పందెము వేసిరట,
అప్పుడు హీ ందూనులలో ఎవరును నెకలేకపోయిరట.
అతడు మ్నాత్రము న్వ్టానట.
7. గంగవరము :--రామ-దంద్రపురమునకు దక్నీణయున
7 మెళ్ల దూరములో నున్నది. (పావీన కాలములో గంగా
నది ఇక్కడికి కాకి రూపమున వచ్చి పమితేమై, హాంస రూప
మున ఎరిగిపోతూ ఉండేదట, |
_ 8 కోటిపల్లి ==-రామచం దవురమునకు దతీణమున
సుమారు 10 మెళ్ల దూరాన ఉన్నది. ఇక్క_డచేసిన మంచి
కార్య 'మొక్క_టియైనా చాలును=కోటి. ఫలమును ఇచ్చును
గనుక కోటిఫలి అన్న పేరు వచ్చినదనిన్ని , అచే కోటిపల్లిగా
మారినదనిన్ని అందురు. ఎంత ఘోరమైన పాపములు
చెసినవాడైనా సరే ఈ పుణ్యస్థలమువకు వచ్చిన యెడల
అతేని పాపములు నశించును! గనుక్క ఇది మౌతృేగమనాఘ్టు
"సారి స్నానము చేసిన వాలును,
హారి అనిన్నీ యెన్నుదురు. గురుఫార్యను గహాడీన చం
(ద్రుడు తన పాపవిముళ్లికె ఒక ఆలయమును కట్టించెనట,
అదియే ఇక్కడి నోమేశ్వరాలయమట, అహల్యను మోస
పుచ్చి కూడిన ఇంద్రుడు సైతము ఇక్క_డనే ఒక ఆలయము
కట్టించెనట. అదియే ఇక్కడి కోటిశ్వరాలయనట, ఇక్క_డ
12 'సంవత్సేరముల
కొకసారి పుస్కు_ర- ఉత్సవములు సైతము జరుగును,
9. రామఘట్టాలు :ఇక్క_డ నెక శివాలయముకలదు,
రాములవారు, రావణుని చంపినందువల్ల వచ్చిన పాపమును
పరిహరించుకొనుటకై అనేక శివాలయములను కట్టించిరనిన్ని
యాత్రికులు చుట్టుపట్ల (గామములనుండి ఇక్కడికి వచ్చి,
మూఖమాసమందు ఆదివారస్నా నాలు చేస్తూఉాందురు.
ఇక్కడ నొకరాతిపలకె కనబడుతున్న పాదముద్రలు
రామపాదముల ము[ద్రలని ఇక్క_డివారి నమ్మకము,
10. తిరుపతి వేంక పేశ్వరస్వామి ఆలయము :- తుని
తాలూకాలో తిరుపతి అ(గ్రహారమం దున్నది,
ములో ర్ దినములు ాత్ఫవము జముగుంను
11. కేళశనక్కురు : అమలాపురమునకు ఈశాన్యమున
ll మెళ్ల దూరమున నున్న ది, ఇక్క_డ చెరున్రలో ఒక్క
పాపములు నశించునన్న
వై (తమాస
నమ్మకము బాలామందికి కలదు, వ్యాసులవారు చాజ
రామమును కాశీ అంతటి పుణ్య కే తేమగా చేయుటకు
చూడగా ఇక్కడ * కాకీ న కురు” అన్న ఆకాశవాణి
శబ్దము వినబడినదట. అడే కేళనకురుగా మారినదట,
12. కడలి కపో తేశ్వరాలయము:---రాజోలు(రాజవోలు)
కు ఆగ్నేయ దిక్కున తిశ్లే మెళ్ల దూరములో ఊన్నది. కడలి
(గ్రామములో ఒక సాధువు కపోతరూపమున ఈశ్వరుని పాజ్
స్తూ ఉఊండుటచేత కపో తేశ్వరుడు అనే పేరున్ను, "కాదంబరి
వారున్ను, కాకిభట్టవారున్ను, కటిక రెడ్డవారున్ను ఉండుట
వేత ఈ సలమునకు కకారపంచకస్థలమన్న పేరున్ను వచ్చిన
రు ఢ
వందురు.
18. _శివకోడు :రాదోలుకో ఆ గ్నేయదిక్కున 9
ముళ్ల దూరమున గలదు, రాములవారు రావణుని చంపీనందు
వల్ల వచ్చిన పాపమును పరివారించుకొనుటకో కట్టించిన రోటి
శివాలయములలోను ఇక్ళు_డ కట్లించిన శివాలయము కట
టె లు
కడపటి దందురు,
516
14. భీమవరము 2 (కాకినాడ తాలూకాలోనిద్ర
దామారామము గురించి చెప్పినడానిలో ఇక్కడి. విప.
యముకలదు, ఇక్కడి ఖీమేశ్వరాలయమును బట్టి భీమ
వరమన్న “పేరు వచ్చినది,
15. కోరంగి ఫా పకి జో
ఇది (ఎ ద్ద స్థలమగుటకు కారణము
దీని (పక్కనున్న మసక పల్లి (గ్రామము, ఈ (గ్రామమం..
దున్న కోరంగినది అతిమహార్షి తెచ్చిన నదియట. సప్త
సాగర యాత్రేచేసే యాత్రికులు ఆత్రేయ సాగరసంగమము
కలదని ఇక్కడికి తప్పకుండ వత్తురు ఇక్క_డనే మాయా
మృగచేవమున వచ్చిన మారీచుణ్ణి రాములవారు చంపిరని
చెప్పుకొందురు.
16. సర్పవరము :కాశినాడకు ఉత్తరమున 4కే మెళ్ల
దూరమున ఉన్నది ఇక్కడనే తక్షకుడు పరిక్షత్తును
కరచి చంపెనట. అందుచేతనే దీనికి 'సర్పవరమను పేరు
వచ్చినదట.
సైతము గలదు,
అంతేకాక దీనికి నారదక్నేత్రమను పేరు
నారదుడు ఇక్క_డి గుండములందు ఒక
దానిలో - మునిగి ఆడరూపము దాల్చి, మరి యొకదానిలో
మునిగి . మరల ఫురషరూపమును పొంటెనట,
నారదగుండము ; రెండవది ము క్లిగుండము.
మొదటిది
17. అంతర్వేది :-రాజోలు 'తాలూకాలో వసిస్థ గోదా
వరీ ముఖమున నున్నది, 'సప్పసాగర యా(త్రాస్థలములలో ఇది
_ కడపటిది ; చాలా ముఖ్య మైనది. వసిస్టుని కోరిక నను
సరించి విష్ణువు రక్షవిలోచనుని చంపిన స్థలము _ లన్మీనర
సింహస్వామి ఇక్కడ ఒక పుట్టలో ఉండిపోయెనట, ఒక
గొల్ల వాని ఆవు ఈ పుట్టపై, నిలిచి చాలరూపమున పెకి వస్తూ
ఉండిన విష్ణువుకు పాలుకుడుపుతూ ఉండుట గొల్లవాడు
కనిపెట్టిన తర్వాత, ఆలయ నిర్మాణము జరిగినదని కథగా
చప్పుకొందురు. (ప్రతి సంవత్సరము మాఘమాసములో
స్వామి కళ్యాణోత్సవము జరుగుచుండును, అప్పుడు సుమారు
లక్నజనులు చూడవత్తురు ఈ కళ్యాణమందు కోనసీమ
(డావిడులు "పండ్లకూతురు వంకవారుగా గొరవము
పాందుతూ ఉందురు.
18. పట్టిసము :--(పాఠపట్టిసము కొత్త పట్టిసము అని
రెండు (గ్రామాలు అందులో పాఠపట్టిసమే - ముఖ్యమైన
పుణ్య మతము) ఇది ఏజెన్సీ మన్య ౫ పాంకములోచే పోల
వరమునకు దక్షీణముగా మూడుమెళ్ల దూరాన గోదావరీనది
~_ శ్రా కె
నడుమను ఒక రాతి దిబ్బ-గానున్న లంకలో డాన్నది, ఒకోసారి
ఎయ్ ల అదనం కరం. జ్ శా
యావద్భారత చేప పర్వతాల మహాసభ జరిగినప్పుడు ఇక్కు_డి
పట్టిసం కొండకూడా ఆ మహాసభకు వెళ్లిందట, గాని
అక్క_డ దీనికి ఆదరం జరుగలేదు. అందునేత ఈ పిస
కొండ తిరిగివచ్చి ఘోరమైన తపస్సు చెసినదట, పశు
శివుడు దాని పట్టుదలకు భక్తికి మెచ్చి హిమాలయ పోత
మును విడిచి ఈ పట్టిసం కొండపై కాపుకముంవడాని!
వచ్చి ఇక్కడి విరభ(చాలయంలో ఊన్నాడః !
19. భదాచలము :---ఇది తూర్పు గోదావకిజిలా ఏజె
నా ఎటెన్స్
' ag) fae
మధ్య(ప్రదేశేమందు గోదావరి ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రము
(పొచీనకాలమందు రాములవారు సీతను రావణాసుకు డెక్తు
కొనిపోయిన తర్వాత ఆమె కై చెదకుతూ ఈ భచ్రాడల
(పాంతానికి వచ్చినపుడు ఇక్కడ ఛ్మద్రుడ నే ఒక సిద్దు
డుండేవాడట, అతడు రాములవారిని సత్కరించి అక్కడ
కొన్నా శ్లుండవల సినదని కోరగా. "సీతను “తెచ్చుకొని
వచ్చునప్పుడు అక్క_డ కొన్నాళ్లు సీతతోకూడా ఊందునని
చెప్పీ రాములువారు తమమాట (పకారం వచ్చి ఆ సిద్ధునకు
ముక్తి ఒసగిరట. ఆ భృదుడున్న కొండ గనుక ఆ (ప్రదేశ
మునకు భ(ద్రాచలమను చేరు వచ్చినది ఇక్కడ రాముల
వారు వచ్చి ఊండిరి గనుక ఇది పుణ్య మేత మైనది. ఒక
బెరాగి రాములవారి విగ్రహము క[రపై చెక్కి_ ఒక చిన్న
గుడి కట్టించి అందులో ఈ విగ్రహాన్ని "పెట్టి (ప్రతిష్ట చేసి
నాడట. అబే (క్రమక్రమముగా భద్రాద్రి రామదేవాలయ
ముగా వృద్ధిపొందినది, 1725 లో నెజామ్ (ప్రభువు
(తానీసా అని వాడుక) కొలువులో ఊండిన గోపన్న
(రామదాసు) సర్కారు పెకము 6 లక్షలు కర్చు పెట్టి ఈ
దేవాలయాన్ని వృద్ధిపరచి దీనికొక గోపురము కట్టించి
రాములవారికి లక్ష ఖ్రొన్వామికి నీతాదేవికి ఆభరణాలు
చేయించినట్లును అందుకు నవాబు ఆగ్రహించి రామడాసును
ఇెరసాలలో "పెట్టించి హింసించినట్లును ఇతి వ శ్తము
కలదు. చెరసాలలో ఉండి రామదాసు చని
పోయినట్లు ఒక కథగలదు, అతడు చెరసాలలో బాధ
పడుతూ ఉండగా రామలక్ష గులు నవాబుకు ర్మాతి ఆతని
పడకగదిలో (ప్రత్యక్షమై, రామదాసు బాకీపడిన మొత్తం
చెల్లించి రామదాసును 'చెరనుండి తప్పించినట్లు ఒక కథ చేశ
మందు (ప్రచారము చెంది ఉన్నది. చరనుండి విముక్తుడైన
రామదాస భ(దాచలమునకు వచ్చి భద్రాద్రి రామశతకము
517
భద్రాచలంలోని [శ్రీరామ దేవాలయము.
భ(చ్రా(డి కీర్తనలు రచించి 'జేవునిలో లీనమయిపోయి. సరవ
పదించినట్లు భక్తులు చెప్పుకొంటూ ఉంటారు,
పశ్సిమ గోదా
ఈ జిల్లా 1918 లో ఏర్పడినది. అంతకుముందు. ఇది
కొంత కాలము గోదావరి జిల్లాలోను
జిల్లాలోను ఊఉ
కొంతకాలము కృష్టా
ఉండుటవేత దీని-చ చరిత్రే ఆ జిల్లాల చరిత్రల నను
సరించి ఉన్నది 3 గనుక్క (ప్రత్యేకించి ఇక్కడ (వ్రాయనక్క_ర
లేదు; చర్మి తేలచూచి
ది త్ర వివ రి సని! = వ
చ (లై పయమున (పనద్ధి కై
ఆ జిల్లాల తెలుసుకొనవచ్చును.
స్థలములగురించి చెప్పి
నప్పుడు ఈ జిల్లా చరిత్రకు సంబంధించిన విషయములు కన్ని
తెలియ చేస్తున్నాము,
(1) ఏలూరు :---బఇది సూర్వము కొంతకాలము. ెడ్లి
రాజులకు ముఖ్యనగరముగా నుండెను,
ఈ జిలాలో చారిత్రక (పఖ్యొతి గల సలములు :--
గ థి
ఆ ఇెడిరాజూు
డే
దావరి
(శ్రీరామనవమికి భద్రాచలంలో. గొప్ప ఉత్సవం జరు
గుత్తూ ఉంటుంది,
జిల్లా చరిత
a9
కోట ఇప్పుడు శిథిలమై పోయినది. ఆ కోట ఏదిబ్బమె
నుం డెనో ఆ దిబ్బ మీదే ఇప్పుడు తాలూకా చేరీ పోలీస్
స్రేహను మ్యునిసిపల్ “సైస్కూూల్ కలవు దీని వూర
చరిత్ర “పెదవేంగి చర్మిత ననుసరించి యున్నది. 1460 సరికి
నుండి ముస సల్మాన్ ఎనిన్యములున్ను పడమటనుండి విజయా
AF
నగరంవారి ఎనెన్యములున్నుు వస్తూ ఏలూరు. పరిసర (పాం
ములను తమ అధికోరములోనికి తెచ్చుకొనుటకు యు
ములు చేస్తూ ఉండెను. 16వ శతాబ్లమున గోల్ళూ_౦౭క
నవాబు అధికారమునక ఏలూరు లోబడినది. పిమ్మళం
జిల్లా చరిత్రలిలో చెప్పినట్టు ఈ (ప్రదేశమంతా మోగల్
౨18
సామ్రాజ్యములో చెరి దక్కన్ సుభాదా శైన నెజాం ప్రభు
త్వమున నిలిచ్చి తుదకు (బిటిమ్వార ఆదీనమునకో వచ్చినది,
(బిటిష్ (ప్రభుత్వమేర్చ్పడ్డ తర్వాత ఏలూరు మొదట మచిలీ
పట్టణం జిల్లాలో ఉండేది ; సిమ్మట 1059లో గోదావరి
జిల్లాలో చేర్చినారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడీన
తర్వాత దీనికి ముఖ్యపట్టణమెనది.
(2) పెదవేంగి :--కుబ్దవిస్ణువర్ధనుడు ఇ క్కడ నే
తూర్వుభాళుక్యరాజ్యమును స్టాపించెను, అతని “కాలమునుండి
రాజమహేాంద్రుని కాలమునరకోను (642.935), ఇదియే
ఆ రాజ్యమునకు రాజధాని నగరము. తత్పూూర్వము (275
నుండి 450 వరకును) సాలంకాయనులు వేంగీప్రరమున
రాజ్యము స్థాపించి పక్చిను గోదావరీ మండలమును పరిపా
లించుచుండిరి. విరుకట్లించిన సూర్య జేవాలయము ఇటీవల
శిథిల మైనను "నేటికిని వారికీ రికి చిహ్నముగా నిల్సియున్న ది,
ఈ సాఖంకాయనరాజులలో విజయనందివర్మ సూర్యవిస్థు
భ క్లుడనిన్ని,
చానాలు చేసీనవాడనిన్ని పదవేగి శాసనమువల్ల "తెలిసినది.
(850-610)
ఇక్కడి విష్ణు "దేవాలయమునకు అ నేకముగా
సాలంకాయనుల తర్వాత విష్ణుకుండికులు
చేంగిలో (460 నాటికి) రాజ్యము స్టాపీంచిరి.
(3) దెందులూరు :—(ఇెందులూరు) చేంగికి సమోపమున
ఊన్న ది. చని చెప్పిన వివ్గుకుండనులకో ముఖ్యపట్టణము,
(4) నరసాపురం ఏలూరుకు తూర్పు ఆగ్నేయ
ములుగా 4 మెళ్లో దూరాన ఉన్నది, 1665లో ఇక్కడ
డచ్ వారు (ఒలందులు) ఇనుపకార్థానా పట్టుకున్నారు.
1677 లో ఈ నరసాపురానికి డాత్తర భాగాన ఊన్న మాడ
పాలెం ఆంగ్లేయులు ఆక్రమించి ఒక కార్భానా సెట్లు
కొన్నారు. 1658 లో (ఫైంచివారుకూడా ఒక కార్హానా
"పెట్టుకొన్నారు
ఈస్ట్రైస్టి
(ప్రాచిన కాలములో అదివునివాసులయిన _ చెంచులు
యునాదులు కోదులు ఉండేవారు. తర్వాతే (ద్రావిడులు
చేరినారు. కీ శే, లెండవ క్రతాజ్ఞయున ఆంధు)లు తమ
రాజ్యమును ఈ జిల్లాలో వ్యాపింపచేసుకొని కృష్ణానదీతీరము
ఆంధ జల్లాల చెర్మతై
తన్న ది,
ఆలయ ముక లదు,
పేరు సైతేము కలదు.
(2) పెనుగొండ :-- తణుకు తాలూకాలో ఉాన్నదిః
ఇక్కడ కన్యకాపరమేశ్వరి ఆలయము కలదు,
ది వశునలకు గొపు తము
ఇది వైశ్యు గొప్పపుణ్య కే బ్రేమ,
లాయ లో
అందుపత
(క) తడికలపూడి :---ఏలూరుకు ఈశాన్యంగా 14 మైళ్ల
దూరాన ఉన్నది, ఇక్కడ (పావినకాలపు గంగక్యరస్వామి
ఆలయం కలదు. ఇది సష్ములవారు కట్టించిన దంటారుం
(4) బలివె :
మహశివరాత్రికి హత్ళవం జరుగుతుంరి=
గ టా . =
ఎలూరు తాలూకాలో ఉన్నడి, ఇక్కడ
(5) కొండగనిజెర్ల :--- చింతలపూడి తాలూకాలో
ఉఊన్నదిం ఇక్కడ (కిరామనవమికి ఉత్సవం జరుగుతుంది.
చింతలపూడి, ధర్మాజీగూ జెములలో భద్రాచల యాశ్రి
కలకు తగిన సౌకర్యములు ఆకోగ్యశాఖవార చేస్తూ
డాంటారు,
(6) తేతలి (తణుకు తాలూకా) [గ్రరామనవమికిన్ని
మహాశివరాతికిన్ని ఊత్సవములు జరుగును.
(7) తీప్తరు ఈ మూడు స్థలములలోను
(8) దువ్వ మహాశివరాత్రి ఉతృవం జరు
(9) నత్తారా మేళశ్వరం గుతుంది,
దు వ లో వేణుగోపాలస్వామి కల్యాణంకూ డా
ఎక్కువగా జరుగుతుంది.
(10) నడుపూడి నరసాపురం తా॥లో ఊన్నవి,
(11) కొడమంచిలి
(12) ఆచంట
ఇక్క-దే సుబ్రహ్మణ్య వి జతే f
వం ఎక్కు_వగా జరుగును.
నరసాపురంలో అంత న్వేది తీర్థమునకు తగన యేర్చాట్లు
జరుగును,
అందు నగరములు నిర్మించుకిెనిరి,
వించినవారు గనుక బౌద్ధస్తూపములు, వై త్యములు ఆలయ
బౌద్ధమతేమును అవఆం౦
ములు "పెక్కుచోట్ల వెలసి యుండెను, నాల్డివ శతాబ్దము
నాటి పల్లవరాజ్యమందు ఈ జిల్లా చేరియుం డెను, పిమ్మట
519
ఆంధిస ర గస్వము
కొంతకాలము సాలంకాయనులు విష్ణుకుండనులు రాజ్య
'మేలిరి. ఏడవ శతాబ్దము నుండి 11 వ శతాబ్దము వరకును
ఇది తూర్పు చాళుక్యరాజ్యమందున్ను పిమ్మట 17 వళ తాబ్బము
(పారంఫించిన వరరు వల చోళరాజ్యమందున్ను ఊండేవారు.
పిమ్మట కొద్దికాలము మాత్రము "కాకతీయులకు లోబడి 1826
నుండి 1424 వరకు కొండవీటి రెడ్డ పరిసాలనమం దుం డెను,
ఆ పిమ్మట కటుకపురి ఒరిస్సారాజ్యము చేలుచుండిన కపిలేం
(దదేవ్రు పురుషోత్తమ దేవు (ప్రతాపరుద్రగజపతి రాజులు
"నెల్లూరి వరకును తేమ దండయాత్రలు సాగించి, తమ యధి
1516 నాటికి
ఒరిస్సారాజుల అధికారమం
కారమును వ్యాపింప దేసుకొనుచుండిరి
కొండపల్లిలోనున్న దుర్గము
దుండిన (ప్రబేశమందలి దకీణపు పొలిమేర దుర్గమై యుండెను,
వీమ్మటు కృష్ణ చేవరాయల విజయమువలన జఒరిస్ఫారాజుల
అధికారము ఉత్తర సర్కారులనుండి తోలగిపోయినది గాన్ని
ఈ జిల్లా సైతము వోరి కొంత కాలమునకు మోగల్ సామా
జ్యమందలీ దక్షిణ సుభాలోచేరి నై జాంవారి అధ్గికారమునకో
లోబడినది, 1750 సరికి (ఫైంచివారును ఆంగైయులును
"దేశములో తమ పలుకుబడన్ని అధికారమున్ను విస్తరింప
జేసుకొనుటకు ఒకరితో నొకరు పోటీగా చేశమందలి పరిపాల
కులతో కలిసి యుద్ధములు సై తము జరుపుకొనుచుండిరి,
ఉత్తర సర్కారులలో మొదట (ఫెంచివారి పలుకుబడియే
ఎక్కువయినది, ((ఫెంచి బుస్సీ నె జాముకుతోడుగా అతని
వద్ద నే ఉండి అధికారము వెలాయించుచుం డెను, మచిలీ
పట్టణము (బందరు) (సెంచివారికి ముఖ్యస్థానమై ఉండెను,
పిమ్మట ఈ జిల్లా విశాఖపట్టణము జిల్లా మొదలయిన ఊ తేర
'సర్మా_రుల జిల్లాలవలెనే 1762-1765 లో ఆంగ్రాయుల పరి
' పొలనములోనికి వచ్చినది,
ఈ జిల్లాలో చారిత్రక _ప్రథ్యాతిగల స్థలములు :---
(1) మోటుపల్లి :--- చాపట్లకు 6 మైళ్ల దూరమున
ఉన్నది. మొదటి శతాబ్లమునుండి 15 వ శ తాబ్బమువరకును
(ప్రఖ్యాతిపొందిన ఓడశేవు. దీని (ప్రాఫీన నామము మోసల
పురము. ఈ (ప్రదేశము కాకతీయ రాజ్యములో చేరియున్న '
ప్పుడు మంచి ఉన్నతదళశలో ఉండెను కథ్చూరము
ముత్యములు పన్నీరు దంతము కస్తూరి జవ్యాజి, సుగంధ
(ద్రవ్యములు మిరియములు, పట్టునూలు, రాగ్కి సత్తు మొదల
యిన సామ్మగి ఈ శెనులో మన దేశమునకు పె దేశముల
నుండి దిగగమ తియగ చుండెను, * మారో్క[_పోలో ఈ పట్ట
ణమును చూచి దాని వైభవమును 'మెచ్చుకొ్” నెను,
(2) నంగెగడ్డు దీని 'ప్రాబీన నామము నానెళెట్ట,
కాకతీయుల కాలమున ఇదియును గొప్ప ఓడనేనవు, జయప
నాయకుడు కాకతీయగణపతి “పేరను గణపీశ్ళరమను ఒక
(గామమున్కు ఆలయమును ఇక్క_డ కట్టించెను,
(3) కోటూరు : ఇది మరియొక ఓడరేవు.
తాలాయనులకు కొంతేకాలము రాజధానిగా నుం డెను,
(£) (శ్రీకాకుళము "— ఇది పావీనాంధి రాజులకు
"మొట్ట మొదటి రాజధాని,
బృహ
(5) ఘంటసాల :-_ ఇప్పుడది దివి తాలూకాలో ఒక
పెద్ద (గ్రామముగా మాత్రమే నిలిచియున్నది. (ప్రావీన
కాలములో ఇదియొక పెద్ద నగరము, అప్పుడు దానిపేరు
కంటకసెల, ఇదియును (పావీన కాలపు ఓడ శేవులలో
పేరు పొందినది, * టాలమో దీనిని వాణిజ్య కంద్ర స్థల
ముగా పేర్కొని కీ రించను, ఇక్కొ_డనుండి ఈజిప్ట్, రోమ్
ముదలగు విదేశములకు మన ేశమునుండి వ(జ్రముల్కు వస్త్ర
ములు ఎగుముతియగు చుండెను, అందుచేతనే ఇక్కడ
ఆంధ్రుల నాషెములతోపాటు (క్రీ శే 2వ శతావ్దినాటి
రోమన్' చక్రవర్తుల నాణెములు సై తేమ దొరుకుచుండును,
"మొదటి శతాబ్దపు బౌద్ధన్తూప మొకటి ఇక్కడ నున్నది.
దీనివంటి మంచిస్తూపము దక్నీణ బేశములో మరి యొక్క
డను లేదు. ఇక్కడనే ఆంధు)ల శిల్పిచాతుర్యమును కన
బరచు సరస్వతీ విగవాముకలదు. (చూ, పు, 118 | జూవ్యా
సుమ్మిత్యా బోర్సి యో "మొదలయిన (పాక్ ద్వీిషములకు ఈ
శవునుండియే ఎక్కువగా ఆంధు)లు పోయి్యి తమ నాగరికత
వ్యాపింప చేసుకొంటూ ఉఊండిరి, తూర్చ్వ బాళుక్యరా జూల
కాలములో సైతము ఇది గొప్పరేవు పట్టణముగా నే
ఉండెను, 18 వ శతాబ్దము వరకును ఇది (ప్రఖ్యాతి పొంది
యుండెను.
(6) కొండమూడి : బందరు సమోపమున గలదు.
ఇక్కడ (క్రీ శ, 2/5 నాటి బృహత్పాలాయనుల శాసనము
దొరికినది,
పుణ్యక్షేత్రములు విలా
1. చిలుకలపూడి :-౯ బందరునకు మూడు మెళ్ళ దూర
ములో నున్న ది, ఇక్కడ పాండురంగ బేచా లయము
520
»
ఒక భ కూడు తదేకదిక్షతో. (పార్థింపగా పాండు
రంగడు ఇక్కడ 'వెలనెనట,
చెవాలయము నిర్మించిరి,
కలదు.
ఆ వెంటనే ఒక "పెద్ద
కొర్దికాలము (కిందట నుండిన్ని
దీని ఆధిక్య మెక్కువయి. పండరపురమందలి పాండురంగ
దేవాలయముతో తులతూగుతున్న దొ, ఆసాఢశుద్ధ ఏకా
దశినాడు ఇక్కడ గొప్ప ఉత్సవము జరుగును,
ల, మోపిదేవి ;__- ఇక్కడ
సుట్రహ్మ్యశ్వరాల
యము కలదు,
. మార్షశిర శుద్ధపస్ట్రికి ఉత్సవము జరుగును,
శి. శ్రీకాకుళము "ఇక్కడ (శ్రీకాకోళ స్వామి (ఆంధ్ర
విష్ణువు) 'ఆలయముగలదు. వైశాఖ వూర్లిమనాడు స్వామి
కల్యాణోల్సవము జరుగును, డీ కృష్ణ దేవరాయలు 11-2-1509
లో ఇచ్చటికి వచ్చి స్వామిని సేవింప, సామి అతేని స్వప్న
మున (ప్రత్యకుమై విష్ణుచిస్తీయము (ఆము క్షమాల్యద కథా
వస్తువుగా ఎత్తుకొని ఆఅంధ్రప్రబంధము రచించవలసినదని
కోలినట, స్వామియాజ్ఞ ననుసరించి అతడా (ప్రబంధమును
రచించెను,
శ, కన్లేపల్లి :--దీని (ప్రావీన నామము కడలుపల్లి, కృష్ణా
తీరమున గలదు. ఇందు నా గేశ్వరాలయమున్న ది, శివరాత్రికి
గుంటూరు
జిల్లా ఏర్పాటు :---దక్క_నులో రాజ్యము
18 వ శతాబ్దములో ఏర్పడినప్పుడు సముద్రతీర మందున్న
తెలుగు (ప్రభుత్వమునకు
లోబడినది. 'పరిపాలన సౌకర్యములకో'సము నెజాం (పభు
త్వమువారు తేమ రాజ్యములో సర్కారు లనుపేరను మండ
నిజాం
(=
ప్రదేశమ ౦తె
నెజాం౦
యనా
లము లేర్పరచి ఒకొక్క సర్కారు ఒకొక్క అధికారి
పాలన మందుంచీరి,
ఏర్పడినవి .
ఉత్తర సర్మా_రులనేవి ఈవిధముగా
నేడు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి,
కృష్ణు గుంటూరు అనే నాలుగు జిల్లాలున్నుు నైజాం
(పభుత్వమున్న “కాలములో రాజమ హోం దవరము సర్కారు
మచిలీపట్టణము (బందరు) 'సర్మా_ర్కు గుంటూరు సర్కారు
అని మూడు సర్కా_రుల[ కింద ఊం జేను,
రులు అంగ్లేయుల అధికారములోనికి వచ్చినతర్వాత సైతము
ఈ యేర్చాయే కొంతకాలము నిలిలినది, 1059 లో వని
చెప్పిన మూడు సర్కారులున్నుు కృష్ణా బిల్లా గోదావరి జిల్లా
డ్ తేర సరా.
66
అం జల్లుల ఇఅర్మత
గొప్ప ఉత్ఫవము జరుగును, వేలకొలడె య్మాతికులు
వత్తురు, దీనికి దకీణకాశి యను నామాంతరము నె సై తమగలదు,
5, ఘంటసాల “—-ఇక్క_డనున్న కాలక్షైంవ సరస్వతి
5) mo nm
విగహాముల శిల్పము మొ హాంజదారొ శిల్పమును వల్లొ
యున్నది, రసింహస్యామి విగహము బాలా అందముగా
నుండును, బౌద్దుల స్తూపము పాలరాతి విగహములును
గలవు.
ఇక్కడి సరస్వతీ విగ్రహము ఆంధ్రుల
చాతుర్ణమును “తెలియజేయును (చూ. ప్ర. 13).
6. హంసలదీవి :---దీనినే (త్రివేణీ సాగర "సంగమమని
నైత మందురు. మూఖపౌర్షమికి "
నాడ,
అవ
పెద్ద ఉత్సవము బారం ఏను
ఇక్కు_డ కృత్తివెంటి వేంకటాచలముగారు' గోపాలస్వామి
ఆలయమును కట్టించినారు. కాసుల ప్రురుపో తేవుకోవి
సారాసలదీవిగోషాలశతకమయు రచించెను,
7. విశ్వనాథ పల్లి '— ఇక్కడ నాంచారమ్మగుడి కలదు,
ఫాల్దుణశుద్ద పౌర్లమినాడు "పెద్ద ఉత్సవము జరుగును,
'యొవ్కబడి చెల్లించుటకు జను లేక
ముగావచ్చి కోళ్ళు గొ జ్రల్వు దున్నలు మొదలయిన జంతు
వలను బలిగా ఇస్తూడా ౦టాదచుం
నాంచారము శ్ర
జిలా చరిత
౧౧ నో
అనే ₹ండు జిల్లాలుగా ఆంగ్లేయ పభుత్వమువా శేర్చరచి
నారు. కృష్ణ జిల్లాలో ఈ గుంటూరు జిల్లాచేరియుం డెను,
ఆ పిమ్మట పని చెప్పిన నాలుగు జిల్లాలున్ను ఏర్పడినవి.
- చరిత
గుంటూరు జిల్లా చరిత్ర కొంతవరకును కృష్ణా జిల్లా చరిత్ర
వలెనే సాగినది. అందుచేత ఈ జిల్లాకు విశిష్టమైన చరిత్ర
విషయములనే ఇక్కడ తెలియజేస్తున్నాము. ఆదిమ
నినాగులలో చెంచులు ఎటుకులు మాత్రే మేకాక నాగులు
సైతము ఈ జిల్లాలో ఉండేవారు. నాగులే రనేపేే ఈ
నాగులనుండే వచ్చినది మొదటి. మూడు శతాబ్రముల
"కాలములోను ఆంధ్రులు తర్వాత కొన్నాళ్లు పల్లవులు
(240-340), ఇత్యూకులు (250-840), కొద్దికాలము బృహ
త్నాలాయనులు (275), విష్ణుకుండినులు (350-610) తమ
(పభుత్వమును ఈ జిల్లాలో సైతము వ్యావీంపచేసుకొనిరి,
+కీ. శ. 620 నుండి 1080 వరకును తూర్చు చాళుక్యులును
521
అఆంధిసర్వస్వము
1080 నుండి 1280 వరకును చోళులున్వు పిమ్మట 1828 వర
కును కాకతీయులును తమ (ప్రభుత్వ మిక్కడ నైతేము
సాగించిరి, పిమ్మట ఈ ఈ జిల్లాలో కొండవీటి (ప్రదేేమున
రెడ్డరాజ్య ముదయించి “పె పె జిల్లాలకో నసైతేము వ్యాపించినది,
పోలయ వేమారెడ్డితో 1828 లో (ప్రారంభమైన శడ్లరాజ్యము
రా-చవేమారెడ్డి (1424-1427) నాటివరకును-ఒక నూరేండ్లు
సాగినది,
కొండవీటి శెడ్డి రాజులలో అనేకులు విద్యను కవిత్వ
మును కళలను పోషించిరి. అందులో కొందరికి ఆంధ్ర
సంస్కృతే ఖాపులందు ఎక్కువ పొండిత్యము సైతము.
ఉండెను, కుమారగిరిరెడ్డికి (1802-1895) సంస్కృత
Co
భఇాపా పాండిత్యము ఎక్కు_వగానుం డెను, అతని మరది
"కాటయవేమరెడ్డి కాళిదాస ముహాకవి చనాటకముల
మూడింటి కిని కుమారగ్గిరిరా జీయ నునె చేర వ్యాఖ్య రచిం
చను. "పెదకోమటి వేమారెడ్డకి గల సంస్కృతే భాషా పాండి
త్యము రు ప్రసిద్దవుసట చేశ అతడు 0)
యను విరుదనము వపొంచినవాడు, ఇతడ నక (గ్రంథములు
రచించెను. అందులో అమరు సతకమునకు వ్యాఖ్యయైన
శృంగారదిపిక్కు సాహిత్య చింతామణి ముఖ్య మైనవి. * గద్య
కవిసార్వభౌము * డను బిరదమువహిం౦చిన వామనభట్ట బాణ
కవి అతని ఆస్థానమున విద్వాంసుడుగానుంది, -వేమభూ పొల
చరిత్ర మొదలయిన (గ్రంథములను రచించెను. ఈ "పద
కోమటి వేమారెడ్డి ఆస్థానమునం ౬ విద్యాధికారిగాన్సు
కవీశ్వరుడుగాను ఉండిన (శ్రీనాథుడు తెలుగు (పబంథములేకాక
సంస్కృతే భాహలో సైతము ఉఊత్క్హ్చష్టములయిన (గ్రంధ
ములను రచించెను,
1860-1482 ఈ కాలములో వాయవ్య దిక్కు_నుండ
గోలా్క్కాండ నవాబులున్ను ఈశాన్యమునుండ ఒరిస్ఫారాజు
లున్ను ఈ బిలాకు దండెతి వచ్చుచుండిరి, 1516 సరికి
(౧ ఎం |
విజయనగరపు కృష్ణ దేవరాయలు కొండవీటి రాజ్యమును
1536 సరికి నల్లకొండే, కొండవిడు దుర్తములు
పిమ్మట ఈ జిలా
GG ౧౧
'మోగల్
జయించెను.
నోల్ళూ.ండ కుతుబ్ హూకు లోబడినవి,
సైతము నోల్య్కాండ నవాబులకు లోబడి,
సామ్రాజ్యములో వేరి పిమ్మట "నైజాం రాజ్యమందుండ్,
(ఫించివారి అధికారమునకు కొద్దికాలములో బడి తుదకు
1770 సరికి ఆంగైయుల పరిపాలనములోేనికి వచ్చినది, ళా
522
గుంటూరు జిల్లాలో చరుపోందిన స్థలములు,
చర్మిత విషయమున (ప్రసిద్ధిపొందినవి =
(1) అమరావతి : ఇడి గుంటూరు నగరమునకు ఉత్త
మున సత్తెనప ల్లి తాలూకాలో 20 మైళ్ల దూరముగా కృష్ణానడా
యొడ్డున యన్నది
యున్న కాలములో అనగా (క్రీస్తు శకము శెండవ శతా
ములో గొప్ప పట్టణమై యుండెను. ఆ కాలమున బాద్రు
లయిన ఆం(ధులు నిర్మించిన "పెద్ద పెద్ద కట్టడములలో కొన్ని
నేటికిని కనబడుతున్న వి. బౌద్ధస్తూపములలో
ఇక్క_డ కట్టించిన స్తూపము కడుెద్దది.
(2) ధ రణికోట ;--అమరావతికి సమీిపమండే పడమశితే
వైపున వున్నది, ఫూర్వ కాలమున ఇది ధాన్యక టక మ
సేరను ఆంధరాజులకు రాజధాని నగరమై ఊం డెను. పిమ్మడీన
కోట రాజులకును రాజధానిగ నుండెను. ఆ పిమ్మట ట్
వైభవము శీణించినది; నగరము సాడయినదిం
ఆం(ధరాజ్య మూ (ప్రదేశమున విస్తరించి
అప్పటి
(3) బెల్లంకొండ 5—సత్తెనపల్లి తాలూకాలో గుంట
మాచెర్ల రై లుమార్హమున ఉన్నది, 1516 సరికి కొండపళ్! 3
ఒరిస్సా గజపతుల దకీణపు పొలిమేర దుర్చమయి ఉన్నప్పు
బెల్లంకొండ స్ నీతాపతిరాజు వశ మెయుం'డెను. అతడు ఒరిస్వూ
గజపతులకులోబడి వరంగల్ క మ్మం మెట్ల దుర్హములు ఎనసెతేముం
స్వాధీనము చేసుకొనియుం ణెను అప్పుడు తుల్ పంక ౫
నీతాపతి రాజుకును యుద్గము జరిగినది. వీచాపతిరా మా
u
కడి కమ్మం మెట్టకు పఊారిపోయెను "బెల్లంకొండ కూతు బ్ సా
Named
= నక జ
స్వాధథినప పరచుకొనిను. సీతాపతిరాజు అంతటితో ఊరు
చుట్టు పక్క_లనున్న పిందూనాయకుల సాహాయ్యము పొం = స్యా
కుతుబ్ పాను ఎదిరించెను, కమ్మం మెట్టలో యుద్ధ మైన =
అందును మహమ్మదీయుల ౫ విజయము. కలిగినది. పిమ్మాతీ..
వీతాపతిరాజు కొండప పల్లెకు పారిపోయెను, అక్కడి ఒరిస్వ్వా
గజపతి విజయనాధచేవురాజు కొడుకైన రామచం[ద్రజేఖ్యు
ఉం డెను. అతని సాహాయ్యము పొంది. కుతుబ్ పాత్రో
యుద్ధము సాగించెను. పొలంచెన్నూ రు (సెనుకంచి పోలా
వద్దయుద్దము జరిగినది, అక్క_డను మహమ్మదీయులే గలిచికి.
కుతుబపూ అధికారము గోడావరివరకోయు
వ్యాపించినది. 1586 సరికి నల్లకొండ్క కొండవిడు ద్య
ములు సైతము మహవ్మీదీయులకు పూర్థి ర్త్గా స్వాధీనము
డాని వలన
లయినవి, ౯
| ఆర్మర్ర జిల్లాల చర్మిత్ర
(ఓ) పల్నాడు తాలూకాలో. పల్నాటీ “వీర చరిత్రకు .
సంబంధించిన (గామములు గురిజాల మాచర , కాళింఫూడి .
మొదలగునవి కలవు, '
గోలి వ---కృష్టానదీతీరమున ఉన్నది, ఇక్కడ (ప్రావీన న య. .
శిల్పము లెక్కువగా దొరికినవి,
(5) ఉండవల్లి గుంటూరు తాలూకాలో ఊన్న ది
ఇక్కడ (పావీనకాలపు బౌద్ధ విగ్రహములున్ను కొండల ,
యందు గహలును కలవు,
పుణ్యక్షేతములు =
1. మంగళగిరి :=-గుంటూఠు తాలూకాలో ఉన్నది,
ఇక్కడ మంగళ దయను కొండమోదను పానకాలరాయని
చేవాలయమున్ను, కొండదిగువను నృసింహస్వామి ఆలయ
మున్ను కలవు,
2. (కోసూరు :--సత్తెనపల్లి తాలూకాలో ఉన్నది,
ఇక్కడ ఒక చిన్న కొండమోదను విష్టుదేవాలయమున్న ది,
లి, అమరావతి:---ఇచ్చట (శౌంచగిరిె ఒక గొప్ప శివాల
యమున్న ది. ఆ కివలింగమునరో అమ శేశ్ళరస్యామి యని పేరు,
4. అమీకావాద :--సత్తెనపల్లి తాలూకాలో ఉన్నది.
ఇక్కడి గుట్టలమాద దేవాలయము లనేకముగా కలవు,
అందు రాతి సంభములమోదను రాతిగోడలమిదను పురాణకథ
లకు సంబంధించిన చిత్రములు అ నేకముగా వెక్కియున్నారు,
సమ
ము
కోటప్పకొండ పైని కోటీశ్వరాలయము
ర్, కోటప్పకొండ :—కోటీశ్వ్ళరా లయముకలదు, ఇక్కడే
శివర్శాతికి గొప్ప (ప్రభల మహోత్సవము జరుగును.
6. కోహ్లరు :---బదిన్ని. సత్తెనపప్లి తాలూకాలో సే
ఎం, అడ స్ నకల
ఉన్నది, ఇక్క_డ (ప్రసిద్ధిపొందిన హనుమంతుని వ ము
గలదు.
7. చేజెర్ల :--వూర్వము శిబిద్మక్రవి జేగకు తన తోడ
లోని మాంసము కోసిఇచ్చిన సలమని (ప్రతీతి, ఇక్క_డ
థి
కపో తేళ్ళరస్యామి ఆలయమున్న ది.
రి. చేబో లు ఇక్కడ నాలుగు ముఖములుగల (బ్రహ్మ
జేవుని ఆలయమున్న ది. శివరా(త్రికి గొప్ప ఉశ్ళవముజరుగును,
9. పొన్నూరు: భావనారాయణస్యామి ఆలయ
నెల్లూరు జిల్లా చరిత్ర
ఇతర జిల్లాలవలెనే ఈ జిల్లాలో సైతము (పావీన కాల
మందు ఏనాదులు ఎజుకులు చెంచులు మొదలయిన ఆదిమ
నివాసులు మెండుగా ఉండేవారు, ఈ జిల్లా (ప్రాచిన
చరిత్ర విషయములు స్పస్టముగా -కాలనిర్భయముచేసి చెప్పు
టకు తగిన ఆధారములు లేవుగాన్సి ెలిసినంతమట్టుకు
(పావీన పల్లవరాజ్యము (+ cp 225-840) ఈ జిల్లాలో
సై తము కొంతవరకు వ్యాపించినదని'చెప్పవచ్చును. కొంతకాలం
పిమ్మట ఆంధ్ర చోళరాజులు ఈ (ప్రబేశమును స్వాధీనము
కోటుకొనీరి, అప్పుడీ (ప్రదేశమునకు పాకనాడని మేరు,
1వ శతాబ్దములో, చోళరాజులకు కప్పముచెల్లిన్తూ నెల్లూరు
జిల్లాలో రాజ్య మేలుచుండిన మహోంటిరాజు తన దేశమునకు
దండే త్తివచ్చిన చాళుక్యులను పారదోలన,
18 వ శతాబ * చేయుటవల "నెల్లూరు జిలా
యలు య య ౧౧౬
ములో “నెల్లూరి జిల్లాయందలి దతిణ భాగమున సూర్యవంశేపు
రాజయిన మనుమసిద్ధి రాజ్య మేలుచుం డెను, _ అతని ఆస్థాన
మున తిక్యనసోమయాజి మంత్రిగానుండేను. ఇతడు
కాకతీయ గణపతి రాజునకు (1190-1256) సమకాలికుడు,
మనుమసిద్ధిని అతని క్షూతులయిన అక్కున బయ్యనలు రాజ్య _
మునుండి తొలగించినప్వుడ్కు తిక్కనసోమయాజి ఓరుగంటికి
పోయ్యి తేన (ప్రభువును మరల రాజపదవియం దుంచుటకు
తగిన సహాయ్యము చేయవలసినదని గణపతి రాజును వేడు
కొనెను, పెద్ద.
సైన్యముతో వెడలి అక్క_న బయ్యనలను పారదోల్సి మనుమ
సిద్ధికి మరల రాజ్యము లభించునట్లు తోడుపడెను. ఇట్లు
అతని కోరిక (ప్రకారము గణపతిరాజు
f
ఇతము కాకతీయ రాజుల న
523
ఆంధ్రసర్వస్వము
యధికారము చెల్లుచుండేను. ఢిల్లీసుల్తానుల దండయాత్రల
వలన కాకతీయ సామాజ్యమునళించిన తర్వాత గుంటూరు
జిల్లాలో కొండవీటి నీమ వెలసిన రెడ్లరాజ్యము (1828-1427)
(పబలినది,
రాజుల అధికారమునకు లోేబడినని. ఇంతకు ఫూర్యమే శే శెచెర్ల
నెల్లూరు జిల్లాలో చాలాభాగము సైతము రెడ్డి
చెవిెడ్డిన్సి అతని వంశేమువారున్ను వెంకటగిరిలో రాజ్య
'మేర్చరచుకొనిర. _ చెవిరెడ్డి రాజ్య మేర్భడుటకున్ను_ శేవెర్ల
అ సేపేరు కలియుటకున్ను ఒక కథ ఆనాటనుండిన్ని అను
(శుతంగా వస్తూయాన్న ది, చెవిరెడ్డి అనమగల్లు అనే (గ్రామంలో
ఒకరైతు ,భూమి. దున్నుతుండగా ఒకచోట 9 లతల
రూపాయలు విలువగల నిక్నేపమున్ను, ఒక రాగి పట్టాశాసన
మున్ను దారికినవీ. ఇవి ఎవరికి దొరుకునో వారు నరబలి
ఇచ్చి ఆ ధనము వాడుకోవలెననిన్ని అట్టు చేసినయెడల
సంపన్ను లగుదురనిన్ని ఆ శాసనములో ఉన్నది. అప్పుడా
రై తువద్దనున్న సేవకుడు ేచెర్ల అనువాడు రెండు పరతులకు
ఇవిరెడ్డి ఒడబడినయిడల తానేబలియ౫సకుకు ఒతబడుదునని
చుప్పెనట. చెవిశెడ్డిన్ని అతని 'సంతేతివాదున్ను రేచెర్ల అనే
కురు తమ ఇంటిపేరుగా "షెట్టుకవలెననిన్ని రెడ్డి సంతతివారు
తమఇంట "పెండ్లి కార్యము తల "పెట్టినప్పుడు రేచెర్ల కులము
వారిలో ఒకరికి "పెండ్లి చయకరోండా తమ ఇంటి పెండ్లి పని జరి
పించకూడదనిన్ని ఆ సేవకుడుకో ఇ౭ను, చెవిరెడ్డి అందుకు సమ్మ
తించగా "రేచెర్ల బలియయ్యును. కాకతీయరాజాల అధికారము
చెల్లినన్నా ళ్లు చెవిరెడ్డ సంతతి నాయకులు కాకతీయులకు
కప్పము 'వెల్లిస్తూ ఉండిరి,
ఒరిస్సా (ప్రతాపరుద్రగజపతి 15 వ శతాబ్దము (పారం
ఫించిన సరికి ఉదయగిరివరళకును తన రాజ్యాధి కారము
ప్యాపింప జేసుకొ-నెను, సీమ్మట కొద్దికాలమున కే విజయ
నగరపు కృష్ణ దేవరాయలు (పతాపుని ఉదయగిరికోట ముట్ట
డించి అతని సేనలను పారదోలెను, అప్పటనుండిన్ని
కొంతకోలము ఈ జిల్లా విజయనగరమువారి అధికారమునరో
లోబడి యుండెను. తల్లికోట యుద్ధములో విజయనగరము
వారు వూర్తిగా ఓడిపోవుటవలన ఈ జిల్లా.
గోలా్మా_ండనవాబుల అధికారమునకు లోనై నది,
నెల్లూరు జిల్లాలో వేరుపొందిన స్థలములు
ఈ జిల్లాలో చోర్మిత్రక (ప్రనిద్ధీపొందినవి :___
(1) శ్రీహరికోట :--ఇది ఒక ద్వీపము, అదిమనీవాసు
తెన ఏనాదులరో మాత్స స్థానము,
a న P
సైతము
a
(2) ఉదయగిరి :.-కావలీ రై శ్వేస్టేహనుకు పడమట
d0 మెల్ల దూరాన ఊన్నది. ఒరిస్సా రాజులలో (ప్రతాప
ర ద్రగజపత్తి 1ర వ కేతా భ్రాంతేము'సరికి తన అధికారమును
ఉదయగిరివరకును వ్యాపింపజేసుకొన్సి ఇక్క_డ దుర్గమును
నిల'బెట్టుకొనెను. _ పిమ్మట కొదికాలమునశే కృష్ణ దేవరా
రు య ta
సేనలను పారదోలి ఉదయగిరి
జయించి తన అధికారమును చెలకొ'ల్సెను.
(3) పడుగుపాడు నెల్లూరు. పట్టణమునకు ఈశాన్య
మున ఉన్నది, కుమ్మరి మొల్ల జన్మించి, నివసించిన ఊరు
(ఓ) కందుకూరు :---పల్లవ శివస్కందవర్మ కాంచీపఫురము
నుండి (పకటించిన తౌ మశాసనములలో ఒకటి ఈ (గ్రామ
యలు (పతౌపరుదుని
ములో దొరికినది. (చూ, పు. 112)
పుణ్యకే త్రములు వా
1. నెల్లూరు :--జిల్లా ముఖ్యపట్టణము 3 పినాకినీ తీర
మున ఉన్నది. నదికి సమోపముగా శ్రిరంగనాయకుల
"దేవాలయము కలదు,
2 మూలస్థాన నేశ్వర దేవాలయము: ఆా-”నెల్టూరిలో నెర్చతి
వాల నున్నది,
శతి, జొన్నవాడ := నెల్లూరికి ర మైళ్ల దూరాన
ఉన్నది. కామాకుమ్మ ఆలయము గలదు.
ఓ. నరసింహులకొండ :- “నెల్లూరికి సమీపమున నే
ఉన్నది, ఇక్కడ నరసింహస్వామి 'చేవాలయము కలదు.
ఇదిగాక * "పెంచెలివోన* అనే నరసింహా మేత్రము నై తేము
కలదు,
ర్. బుచ్చిరెడ్డిపాతెము ఇచ్చట ఒక “పెద్ద దేవాలయ
మున్నది.
6. తిరుముడికొండ "— అహోబల
ఆలయము- కీ శ 14కిర లో కట్టినది-కలదు.
7. సోమసిల్ల :-(అత్మకూరు. తాలూశ్సా. సోమేశ్వ
రాలయమున (బ్రహ్మోత్సవము "బే, జూకా మాసముల నడుమ
జరుగుతుంది,
8, కోటీశ్వరస్వోమి ఆలయం: -(ఆక్మహరు తాలూకా)
కోటరాజులరో కోటీశ్వరుడు (పత్యతు మైనప్పుఢు కట్టినదటు.
నరసింహాస్వామి
9, కలువాయ :- (ఆత్మకూరు తాలూకా) చెన్న
శేశ్ళరస్యామి ఆలయము గలదు.
10, ననిరి :--వరదరాజస్వ్యామి ఆలయము; చోళ
రాజులు కట్టించిన్ది కలదు.
524
కడప
జిల్లాచరి త్ర చరి త్రకందని (పావన
చిన్నచిన్న రాతి గుసలు జిల్లా అంతేటను అక్కడక్కడ
అచేకముగా కనబడుతున్న వి. వీటిని పాండవుల గుడులు
అని అంటారుగాన్సి వాస్తవముగా ఇవి (పా-ఏనకాలమందు
మనుష్యులు నివసించిన ఇండ్లయి యుండును. పల్లవులనాటి
వరకును ఈ జిల్లా చర్మిత మనకు తెలియదు. (క్రీ శ
225-680 లో పల్లవులు, రాయలసీమ జిల్లాలోను చిత్తూరు
చెంగల్ పట్టు
కాలమునాటి
నెల్లూరు గుంటూరు జిల్లాలలోను (ప్రబలి
యుండిరి. మొదట అదోని, తర్వాత కంచి (కాంటీపురము=
కాంజీవరము) ఈ రాజ్యమునకు రాజధాని, అ కాలమున
వింధ్య
పర్వతములకు దతీణమున చాళుక్య రాజ్యము వ్యాపించి
కడపజిల్లా పల్లవుల రాజ్యములో చెరియుం డెను,
యుం డెను. పల్లవులును చాశుక్యులంను తమ రాజ్యములను
దేశములో ఎక్కువగా వ్యాపింపదేసుకొనుటకు (ప్రయత్నిం
చుచు ఒకరితోనొకరు కలహీంచుచుండిరి, ₹0డు రాజ్య
ముల వారికిని యుద్ధములు జరుగుచుం డేను, అట్టి యుద్ధ
ములలో ఒకటి జమ్మలమడుగు తాలూకాలో సెద్దముడ
యము వద్ద చాళుక్య విజయాదిత్యునకు ను (త్రిలోచన పల్లవు
నకును జరిగినది, ఆ యుద్దములో చాళుక్యులకు విజయము
కలిగినను కడప జిల్లా చాళుక్యుల వశము కాలేదు,
పల్లవుల తర్వాతే కడపజిల్లా చోళ రాజ్యములో చేరినది.
7 వ శతాబ్దములో మన దేశమునకువచ్చిన హ్వాన్ తాంగ్ అను
శీచాయా।త్రికుడు రచించిన (గ్రంథములో “చూల్యరాజ్యి మని
చెప్పినది -వే
పురంజిల్లాలలో - పెక్కు భాగములు చేరియుం డెను, 9 వ శతా
నోళ రాజ్యము. అందు కడప్క కట్నాలు, అనంత
బ్రము అంతేమయినసరికి కడప పజిల్లా అంతౌ కాకపోయినా
అందులో ఉత్తరఖఫాగము చాణవంశరాజుల పరిపోలనములో
ఉన్నట్లు కడ బడుతుంది రాష్ట్రకూట రాజ్య మేలుచుండిన
రాజులలో మూడవ కృష్ణరాజు రాజ్యమేలుచుండిన కాల
మందు--అనగా డీ శ, 940 నుండి 9566 వరకు కడప
జిల్లాలో తూర్పు భాగము తప్ప తక్కిన జిల్లా అంతా
రాష్ట్రికాటరాజుల “పఏరిపాలనములో నుం డేను, 'పం(డెండవ
శతాబ్దములో ఈ జిల్లా మరల చోళుల వశమయినదిః
a
"నెల్లూరు కడప, కర్నూలు జిల్లాలంగ ల చోళ రాజ్య భాగము
-సీలుచుండిన చోళరాజులకు -జెలుగుచోభేలని పేరు,
జీలా చరిత
య కూ
(ఎగువ) _ పాకనాడ్యు నాడూ
తూర్పుతీర (ప్ర దేశమునకు కిర్ (దిగువ) పౌకనాడు అని
ఆనాటి పళ్ళు, పిమ్మట 18 వ శతాబ్దములో కాకతీయులు
ఇందులో పడమటనున్న కదప, కర్నూలు జిల్లాలకు మర్
నెలూరు జ్ల్లాకు పాకనాడం
కడప జిల్లాలో (ప్రవేశించి పడమటి భాగము కొంత మధ్య
భాగము కొంత స్వాధీన పరచుకొన్నారు. మరికొద్ది కాల
మునకే హోయ్సలారాజుల్కు రాయచోటి తాలూకా తప్పు
తేక్కి_న జిల్లా ఆంతా తమ ఏలుబడిలోనికి తచ్చుకొన్నారు.
గాని మరికొద్ద “కాలములోనే మాలిక్ కాఫ్లురు . దండ
యాత్రలు జరిగినవి. దతీణ దేశమందలి వాలా (ప్రదేశ
ములతోపాటు కడపజిల్లా సైతము మనామ్మదీయులకు వశే
పడినది, (మై శ, 1386 లో విజయనగరరాజ్యము వెలసిన
తర్యాత (క్రీం శ్ర, 1646 వరకున్ను కడప
రాయలకీవాలో చేరియుండేను.
విజయనగర స్మా మాజ్య చక్రవర్తులలో (పఖ్యాతిపాందిన
కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత 'సడాళివుని కాలా
జలా ఆంతే
c౧
ములో ఆతని బావలు--రామరాజుు తిరుమలరాజు--సర్వాాడా
కారులయ్యి పరిపాలనము సాగించుచుండిరి. (క్రీ శ 1565
లో తల్లికోట యుద్దములో హిందువులు పూర్తిగా ఓడి
పోయిన తర్వాత, రామరాజు చనిపోగా తరుమలరాజూ
"పెనుకొండ రాజధానిగా "పట్టుకొని కడప నేలుతూ ఉండెను,
డీ వ్ర, 1576-7 లో మహమ్మ దీయులు పెనుకొండ సైతము
పట్టుకోగా తీరుమల కొడుకు రంగ్క నం ద్రగిరికి పారిపోయి
నివసీంచినాడు, (గ్ర శ, 1646 వరకున్ను కడప జిల్లా ఈ
రంగని “సంతతివాశే ఏలుతూ ఊండిరి. తల్లికోటు యుద్దమైన
తర్వాత బిజా పురం గోలూ_ండ నపాబులు తక్కిన రాయల
నీవు జిల్లాలు తీసుకొనిరి గాని; కడపజిల్లా మాత్రము రాయల
వారికి “సంబంధించిన కీందూ రాజుల పరిపాలనములో సే
ఉండేది, (క్రీ శ 1646 లో కడప సైతేము గోల్ళూ.ం౦డ
నవాబులు తీసుకోన్నారు, డీ శ 1657 లో మోగల్
పాదుషా జెరంగజేబు గోల్కొండ రాజ్యా న్నే జయించడం
వల్ల కడపజిల్లా మోగల్' సామ్రాజ్యంలో చేరిపోయినది,
తల్లికోట యూద్ధ మైన తర్వాత జిల్లాలో తగిన పరిపాలనము
లేశపోవుటవల్ల, జిలాలో ఎక్కువ బలము పలుకుబడిగలవారు
త్రిధిరాజాలయినవారికి లోబడి కప్పము చెల్లిస్తూ వొ స్తవమైన
529
పరిసాలకులయి (ప్రజల్నపె అధీకేరము చెలాయిస్తూ ఉందే
వారు. అట్టివారికి పాలిగార్లు అని పేరు. ఆ పాలిగాన్టలో
“కాకుస్థ విజయము అనే "తెలుగు
(ప్రబంధము రచించిన మట్ట అనంతుడు ఈ మట్ట కుటుంబ
మునకు “చెందినవాడే. (క్రీ శ. 1775-1779 లో హైదర్,
మట్ట వారు ముఖ్యులు.
టిప్పు సుల్లానులు కడప జిల్లా సైతము జయించి స్వాఫ్న
పరచుకొనిరి, ఈలోగా మోగల్ స్నానూజ్యమందలి సూబా
లభో దక్కను సూబాొ పరిపాలకుడైన నెజాం (అనగా
ాదరా బాద్ పరిపాలకుడు) స్వతంత్ర డై, దతీణబేశములో
(పబలియుం డెను, ఆంగ్లేయులు (గుంచివారిని అణగ (దొక్కి;
చెన్నపురి రాజ్యము స్థాపించి ఉత్తర సర్కారులు స్వాధీన
పరచుకొని, రాజ్య మశీవ్చద్ది వేసుకొంటూ ఉండిరి. నైజాము
వారున్ను ఆంగ్లోయులున్ను మ్నిత్రులయి సూదర్, టిప్పు
సుల్తానులను ఓడించి, అతని రాజ్యములో కొంతేభాగము
తీసుకొనిరి, ౯
టిప్వుసుల్లానుతో డీ ఫు 1792-1799 లో ఆంగ్లో
యులు చేసుకొన్న ఒడంబడికల (ప్రకారము టిప్పుసుల్లాను
-నె జూమువారికి రాయలసీమ. జీలాలు అన్నీ
య
వచ్చినది. ఆ సమయములో రాయలసీమ జిల్లాలు
ఇచ్చుకోవలసీ
యసెజూాం
వారికి ఇప్పించకుండ్వా ఆంగ్లేయులు తామే తీసుకొని
యుందురు. అందుకు తగిన 'సనుర్లతే వారికి లేకపోలేదు గాని,
fe
నై జాముమ్మైెతి కోరి వారా పనిచేయలేదు, అప్పుడు అంగ
ల్... రా న్్.
యులకును వైజామువారికిని కలిగిన మైెతి నిబంధనల
ఈభయులకును “కావలసిన నైన్యములను
నిల బెట్టుకొనుటకుగాను సిబ్బంది కర్చులకు “నెజామువారు
nA లం
ఆంశ్రయులకు కొంత్ ధనము చెల్లించవలసియుం డెను. అది
నె జామువారు చెల్లించలేక రాయలసీమ జిల్లాలు (క శే,
1800-1 లో ఆంగ్లేయులకు ఇట్బివేసి, పీట్లపి. వచ్చేశిస్తు ఆ
శీబ్బంది కర్చుల కుపయోగించుకొందస్నా రు, అట్లు నై జాము
వారు ఇచ్చిన మండలము గనుక ఈ బిల్లాలకు ద త్రమండలము
జిలా లనుపేరు వచ్చినది. నాటినుండన్ని కడపజిలా ఆంగ
య ౧ య
యుల పరిపాలనమునకు లోబడి యున్నది,
కడప జిలాలో
౧౧
చార్మిత్రక (ప్రసిద్ధి పొందినవి :---
1) గండికోట ఇకాడ పెన్నానది ఏ శన గండి
(1 గాడ పెన్నానది వ్యాళ
గుండా (ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదికి దతీణపు ఒడ్డం
(పకారము
సురుపొందిన స్ట్ ములు
ఒక పురాతనమైన కోటగలదు. ఆ గండియు ఈ కోటయు
నల పురము గనుక దీనికి గండికోట యనే సీరువచ్చినదిం
ఈ కోటలో కొంతకాలము హిందూ రాజులున్ను కొంతే
"కాలము మహమ్మదీయ సాలకులున్ను నివసించియుండిరి.
(2) మా రెల్లమడక :---పాపఘ్న నది పాలకొంవనుండి
వచ్చే కనుమద్వారమున ఇగిగలదు. ఇక్కడ వాలాఫురాతన
"మైన ఆంజనేయ బచేవాలయ మొకటి కొండమివ నున్న గి.
వాయుదేవుడిక్క_డ తపస్సుచేసుకొంటూూ రాములవారు
యయుస్రానంతరము అయోఖభ్యకు ఈ గారిని మరలివోతూ ఉం
డగా వారిని ఆహ్వానించి ఆతిథ్య మి'చ్చెనట. అక్కె_డనుండ
అయోధ్యవరకును రాములవారుపోయీ మూగ్దమంతా వూవుల
దారిగా వాయుదేవుడు ఏర్పరపనట,
మునుండి బయలుదేశేముందు తేన
రాముడు ఆ (పపకి
ట్ నుస్సు చిహ్నామును
అక్కడ నొక శిలపె నుంచెనట. వ్యాసుడు అక్కయ
వాయుప్పుత్రు డైన హనుమంతుని విగ్రహము. :సక్కించెనటం
పిమ్మట సొక చేవాలయము ఎవగో కట్టించి అంచులో ఈశ
విగ్రనామును (ప్రతిస్టించిరి. వాయుబెను దూకిన పువ్వుల
దారిలో పుణ్యాగ్నులయినవారిక్సి చచ్చుటకుముందు ఇప్పుడు
ఫువ్వులుకనబడునన్న నమ్మకము కలదు, సత్ టూమస్ మనో
గారికి ఫువ్వులు కనబడినవట 3 కనబడిన మరికొద్దిదినీములొక
వారు మరణించి నారు.
(క్ర) పోతుమామిళ్ల బలు కుగ్గరయన 20 మైన్డ్
దూరములో కడేప-కంభం రోడ్డు (ప్రక్క. నున్నది, అకుడ
నొక “పెద్ద చెరునుగలదు. ఆ చెయను కట్టహోాదను జాడ
(4 ఉం తో
స్వామి "కదురుగా రండు శిలాళాననము లుస్నవి, పాది
"“కౌెలమున అతని కుమారుడు
రాయడు ఉదయగిరి రాస్ట్రాధిపతిమైై ఈ పరువు (త్రవ్విః ..
1. రామేశ్వరము ;--- (ప్రొద్దుటూరు. తాలూకాలో
(6
ఊన్న ది. [రాములవారు రావణుని చంప అమయోధ్యకిన
ఫి
వెళ్తూ ఇక్కడ ఆగి లిం౫|పతిస్థ చేశారట. ముంచిపెంతి
కాశీనుండి తెమ్మని ఆంజనేయుని పంపించారటగాన్సి ఆతేణు
ఆలస్యం చేసినందున "వేళ లేదని ఇనుకిలింగం “"పట్టంచినారటుం
2, ఒంటిమెట్ల కోదండ
సిటవతటుం తాలూకాలో ఊన్న ది.
థల
రామస్వామి ఆలయము
ఏల్ "నెలలో రణ
526
టు!
స్రీ కోదండ
రామస్వామి ఆలయము, ఒంటి మెట్ట.
తవమున్ను, (శ్రీరామనవమికి "తెప్ప ఉఊల్సవమున్ను జరుగుతూ
ఉంటవి,
శీ. పుష్పగిరి :--కడప తాలూకాలో "పెన్నేరు ఒడ్డున
ఉన్న ది, ఇక్కడ చెన్న కేశవస్వామి ఆలయం కలదు,
క రూ ఇలు
జిల్లా చరిత్ర :---ఈ జిల్లాలోను దీనికి
“నెజాం రాజ్యమందలి మహబూబ్్ననగర మండలమందున్ను
నేడు కనబడుతూఉఊన్న చెంచుల మూల పురుషులు కిరా
తులు ఈ (ప్రదేశమందు (ప్రాచిన కాలములో ఆదిమనివాసు
అంత
కంటి ఎక్కువగా ఈ జిల్లా (పాబిన చచర్శిత్ర తెలుసుకొను
టకు ఆధారములేవీ లేవు. పొండవవంశేపు . ఊత్తుంగభోజాని
కుమారుడైన నందన చక్రవర్తి రాజమహేంద్ర వర్యప్రాంతము
నుండి వెన్న దేశానికి వచ్చి ఇక్క_డ నొక రాజ్యము స్థాపించి
నాడనీ ; అతడే ఉత్తర దేశమునుండి 500 (బాహ్మాణకుటుం
బుగాడాంటే వారని ఇక్క_డివారు చెప్పుకొంటారు,
"బాలను తెప్పించి వారికి నందవరమ నే అ(గహారమిచ్చాడనీ
(ప్రతీతి. నందనగుళ్లను (గ్రామము నంద్యాల పొలిమేర బంగన
cN౧
పి రాజ్యములో నున్నది. ఈ (పాళతమందు నందవరీకుల నే
(బాహ్మణులు ఎక్కువగా ఉన్నారు విరందడును ఆనాటి
ఊ త్తరమునగల'
ఆంధ జిల్లాల చరిత
స్వామి (ప్రసాదం పుచ్చుకొన్న యెడల వటునకు వివాహ
మున్ను, గౌ డాలికి 'కాన్వన్ను "వేగముగా కలుగునన్న
నమ్మకము బాలాముందికి కలదు.
4. రాయచోటి వీరభద్రస్వామి ఆలయమున్నది.
'ఫెబువరి నెలలో 7 దినాలు రఫ్లోత్సవము జరుగుతుంది,
డూత్సేవ దినాలలో గర్భగుడి తలుపులువేసి లోపల సామి
కనుభొములనడువు జాజికాయ అంత శెంపు తగిలించి
స్వామిని ముక్క_ంటిగా తయారుచేస్తారు... వెలుపలను
స్వామి కెదురుగా అన్నము రాసిగాపోసి ఉంచుతారు,
అప్పుడు తలుపులు తీస్తారు. అఆ సమయంలో స్వామి
కండ్లకు అన్నమురాసి తప్ప మరియేదిన్ని కనబడరాదు. ఎవ
35 నావచ్చి స్వామికి కనబడిన యెడల వార వెంటనే నిసా
రన్న భయము భ క్తులందరికిని కలదు.
రాయసోటికి శూర్యము రాచవీడు ల్లనేవారు. పురాతన
శాసనములలో రాచవీడు అనే పేరు కనబడుతున్న ది.
ర్, కందిమల్ల య పల్లె —ాఇక్క_డ వీర బ్రహ్మంగారి మఠ
మున్నది, రా బోవు పరిస్థితులు చెప్పుటలో వీర్మబ్రహ్మోనికి
"పెద్ద “పేరుగలదు.
ది
జరుగును.
శివర్మా తికి ఇక్కడ గొప్ప ఉత్సవము
జిలా చరిత
౧౧ సా
౪ 500 (బాహ్మణ కుటుంబములవారి సంతతివానే కావలెను,
ఈ నందవరీక (బ్రాహ్మణులకు చాడేశ్వరి కులదేవత,
ఆదోని రాజధానిగా వెలసిన పల్ల వ రాజ్యములో (కశ,
225-340) ఈ జిల్లా నైతీము ేరియుం డెను, పిమ్మట
మరికొన్ని ఫతాబ్బములు గడచినవరకు ఈ జిల్లా చరిత స్పష్ట
ముగా లెలియధు,
పశ్చిమ చాళుక్య రాజ్యములో కర్నూలు జిల్లా డీ స
1060 నాటికి చేరియుం డెను, ఆకాలమందున్ను, తర్వాత
కొంతకాలము వరకున్ను చాళుక్యులకున్ను చోళులకున్ను
తరుచుగా - యుద్ధములు జరుగుతూ ఉండేవి. చోళులు
కర్నూలు మీదికి దండె త్తివచ్చి కొల్ల బెట్టి పోవుచుండిరి.
కీ శ, 1120 నాటికి కర్నూలు జిల్లాలో ఎజ్జమల కొండ
అకు తూర్వునగల పెద్ద భాగము చోళులున్ను, పడమటగల
చిన్న భాగము యాదవులున్ను తీసుకొనిరి,
527
ఆంధ)సర్వస్వము
13 వ శతాబ్ద మాగఖేంచిన క్రొద్దికాలమునకు కాకతీయ
గణపతి "సెల్గూరివరకు దండెత్తి వచ్చి కర్నూలు నెల్లూరు
జిలాలు జయించెను. మార్మా_పురం తాలూకాలో ఊన్న
త్రిపురాంకేక [గ్రామంలో కొంత-కాలముండిి తాను జయించిన
ఈ ప్రరేశమందలి పరిసాలనమునకు కావలసిన యేర్చాట్లు
చేసెను. అవికొనసాగుటకు అక్కడ అతని మంత్రియైన
గోపరాజు రామన్న అనే ఆమయవేల _ నియోగి బాహ్మణుడు
గణపతి యనుముతిని పొంది. (గ్రామకరణాలుగా ఆయచేల
నియోగి ఛాహ్మణుల నే నియమించెను, అంతకుముందు బలిజ
వంశపు కవరీలు (గ్రామకరణాలుగా ఉండేవారు, ఇప్పటి
కిన్ సముద్ర తీరమందలి (గ్రామాలలో క్రే కరణాలు, "కాక
తీయ (ప్రతాపరు(దుని కాలములో కర్నూలు జిల్లా అంతా
కాకతీయుల పరిపాలనమంచే ఉందటిది, పిమ్మట జిల్లాలోని
స్థానిక (పభున్రలు సుతం త్రు లయి అధికారము చెలాయిస్తూ
ఉండేవారు. (డి శం 1328-1460 లో బిల్లాలోని తూర్వ
భాగము కంభం, మార్మా_పురం తౌలూకాలు అనవేమరెడ్డ
పరిపౌలనములోనికి వచ్చినవి. నంద్యాలఫాగము విజయ
నగరపు బుక్కరాయలు వశేపరదుకొన్నారు. (. శ. 1520
నాటికి కర్నూలు బిల్లా అంతా కృష్ణ చేవరాయల
రాజ్యంలో చేరినది. (కం శం 1000 లో తల్లి కోట యుద్ద
మందు విజయనగరంవారు నూ ర్థ్గా ఓడిపోగానే ఈ
జిల్లాలో ఇాలాఖాగము బిజూపురం నవాబు తీసుకొన్నాడు;
గాని డీ శ్ర, 1625 వరకు జిల్లా అరాజకంగానే ఊండేది.
పిమ్మట బిజాపురం నవాబు పరిపాలన విషయములో కొంత
శ్రద్ద తీసుకొన్నాడు. (గం శ్ర, 16/4 లో జిల్లా విజాపురం
వారి పరిపాలనలో ఉండగానే శివాజీ దండ త్రీవచ్చి దోచు
కుంటూ ఉండేవాడు, పమ్మట కారం జేబ్ —_మోాగట్"
పాదుపాదక్క.నుజయిం'చుటయున్ను, దక్కన్ సూ'బౌకో
(ప్రభువైన నైజామ్ సుతం తుడై నెజామ్ రాజ్యము స్టాపీం
చడమున్ను జరిగినవి, (గం శ, 1775-1779 లో హైదర్
కర్నూలు కడప జిల్లాలు స్వాధ్నపరచుకొన్నాడు. తర్వాత
కడప జిల్లావలెనే ఈ జిల్లా సైతము "సై జామువశమై తుదకు
(క్రీ శ. 1800-1 నాటికి బ్రిటిమ్ (ప్రభువులకు దృర్హమండల
మయి "నేటివరకును ఆంగ్లేయుల పరిపాలనమం దున్న ది.
బంగనపళ్లె రాజ్యమును పరిపొలిం-చచు రాజ్ొక నవాబు.
హైదరాబాదు నవాబు వలెనే ఇఠేడు సుతం తుడు సర్వాధి
కారి. న
న న న స DD
| ఆం ana weiner Hee ow 1
| :
| ॥.
ల
శీ
PT Ey న నటల నులు మనం లి మనం
మైన పుణ్య చ త్రము, దీని మాహాల్మే ట్టు సాళందపురొణు
మందును మహాభారతమందును కలదు, ఈ (కై అమందు
(పొచీనకాలములో శిలాధిముని గొప్ప తపస్సు చేనెనట. అతో
నికి పగ్వతుడను నొకకొడుకు సైతేమయ ఉం డనట. ఆ తపస్సు
కను పగ౧త షాంగ్రన న “మెచి చినన. కధా
నకున్ను పర్వశుని (గ్రర్గ అకున్ను మెచ్చి, వుడు. తిం
కారమును దాల్చి (సై లమున (పత్య మమయ్యానటం చళేము
నగల 12 డో్య్టతర్లి ంగములలో ఇదియొక (పథానమెన చా?
2 ce) షొ యెలా
మట. ఈ లింగముతోపాటు చేశమందుగల 16 శే కలు
లోను (పధానమెనశ క్లి(భ్రమరాంబయను పీరుగలళే క్లీం
సైతము ఇక్కడ వెలసినది. గు ష్పవంశేపు రాజకి న్య చంకా
’ అస్ లో 1 & ( న. a
వతియను భ క్లూరూల్బు మల్లి కాపుస్నయులుత్” ఈ లింగమునకు
వూజించుటవల్ల ఈ 'దవునకు మల్లికార్జునస్వామి యనిెపే ౫౫
వచ్చెను,
నీ శె లమునకు చేరువగానున్న కృష్ణానదిలో నొక భారా
యె ta
మునకు సొతాళగంగయని “పీరు. య్మాత్రకోలు ముంధు
ఈ గంగలో స్నానము చెసీ 'బేవుని దర్శించవలెను. , ఈత్సుజు
దినములలో ధనవంనులు ఇక్కడ అన్నదానము చస్తూ
ఉంటారు శ్రుత అశిఖరము చూచి స్వామిని దర్నించు
కొలచినవారికి మరి పునరన్న లేదన్న నమ్మకము భక్తులను
వ్రునర్దన్మ షన కము భ కులము
మెండుగాగలనదు, ఇది ఇంత పుణ్య మ్మేల్రేము ననుక్కే దూ
525
'బేశములనుండి సైతేము వేలకొలది యాత్రికులు వస్తూ
ఉందురు,
డీ. వ్ర, 1058 లో చాళుక్య రాజయిన త్రైలోక్యుడు
(శ్రి లమునకు వచ్చి స్వామిని దర్శించెను. అతడును
తక్కిన హిందూరాజాలెనేకోలును ఈ ఆలయమునకు స్వామి
వారి రాగభోగాదుల నిమిత్తము వాలా దానములు వేసి
యున్నారు.
(2) మహానంది: :--ఇదిన్ని ఆవవులనడుమ నున్న ది,
ఇక్క_డమ హానందియొక్క_ ఆలయముక లదు. ఇక్కడ సై సైతము
శివరాత్రినాడు ఊత్సేవము జరుగును.
(8) అహోవిలము "ఇది సీరివేల్ తాలూకాలో రద
వనమువద్ద నున్నది, ఇదిన్ని అడవుల నడుమ”నే కలదు, ఇక్కడ
నొక కొండమోదను శ్రీ నరసింహస్వామి ఆలయమున్న ది,
విష్ణువు నరసింహావతార మెత్తి, హిరణ్యకశిపుని -చెల్బ్చిచంపిన
స్థలము ఇక్కడ నే కలదని స్నృుత్రమా హాత్మ ములో యన్నది.
(పతి సంవత్సరము ఫాల్లున మాసములో ఉత్సవము జరుగును,
కొండవీటి కెడ్డిరాజులును విజయనగర నాజులును ఈదేవాలయ
మునకు అనేక దానములు చేసియుండిరి,
(ఓ) ఓంకారము :--నంద్యాలకు చేరువగానే ఉన్నది.
ఇక్కడ ఆంజనేయ దేవాలయము శివాలయము గలవు. అవి
గాక ఇక్కడ నొకరావిచెట్లు కలదు,
(5) సంగ మేశ్వరము :--నందికొట్టూరు తాలూకాలో
కృష్ణా, తుంగభద్ర, భవనాళి కలసిన: వోటు నుండుట చేత గొప్ప
ఫుణ్యమ్మేల్రమయిసది. నదీతీరమున ఒక శివాలయమున్న ది.
ఆది వత్తైన పది చేశముం దుండుటచేత అక క డనుండి చూచిన
యెడల ' దిసవను పారుతున్న నదులు పల్లపు నేలలు కడు
రమ్యముగా కనబడును,
(6) చెన్న కేశవస్వామి ఆలయము :--మారా్క్క్భా_ాపురం
తాలూకాలో కలదు. స్వామి అదిఆంభ్రలక్కు అందులో
ఇన్నయ్య దాసరులకు ఇష్ట దేవతే,
(7) మల్లంపల్లి వేణుగో పాలస్యామి
మార్కాపురం తాలూకాలో ఉన్నది, ఆలయమును (శ్రీ cp
1518లో విజయనగరరాజ వంశములోనివా డైన వరదరాజు
ఆలయము :---
నిర్మించెను 3 గాని విగవాము మాత్రము బాలా పురాతన
“కాలమునుండిన్ని ఊం జెనట,
(8) నెమలిగుండము రంగస్వాతి ఆలయము : కంభం
తొలూకాలో నల్లమలల అడవుల నడుమ్క ఒక్క జలధార దిగువ
67 529
ఆంధ జిల్లాల చర్మిత
నొక మడుగు వెనుక తట్టున ఉన్నది. కా _రృవీర్యార్టున పరశు
రాముల యుద్గమును సూచించు చిత్రము కలదు,
(9) తురిమల్లేశ్వరా లయము *—శివాలయము, ఇక్కడ
లింగముయొక్క తీలపె నొక ముక్క ఊడినట్లు కనబడును,
దానికికారణముగా ఒక కథ కలదు. కా _ర్తవీర్యు ఇని ఎదిరించుటకు
సాహాయ్యముకోస సము తిరుగుతూ, కామభేనువు తన కాలి
డేక్క_లను లింగము తలమిద పెట్టినప్పుడు డాని రాపిడికి
ఒక ముక్క. విరిగిపోయినదట.
(10) భైరవన్వామి ఆలయము :--ఆఅకప్డు అనే ఆడవ
లలో ఒక రాతిపెని గలదు, అక్కడి గుహూలో (పాచినకాల
మందు సిద్ధులు థ్యానతత్పరులైై కూర్చుంటూ ఉండేవారట,
(11) చెన్న కేశవాలయము ప త్తికొండ తాలూకాలో
గుండాల (గామమువద్ద మన్నది. ఈ అలయనిర్మాణములో ఒక
చిత్రమైన విశేషముగలదు. గుడి తలుపులు అన్నియు మూసి
ఒక చిన్న కన్నము గుండా మాత్రము * వెలుతురు లోపలికి
వోనిచ్చిన యెడల మోడి నోప్రరపు
నేలు కనబడును,
(12) కౌలుట్ల చెన్న కేశవాలయము *కర్నూ లుజిల్లాలో
పడమటి దిక్కును కర్నూలునుండి బళ్లారికి పోయే నూర్షము
నకు ర మైళ్గు దూరాన గల కొండ పదేశమునకు కౌలుట్ల
స్వామిమలై అని పేరు. అక్కడి అడవి నడుమ ఒక
కోనలో ఒక చేవాలయమున్నది. అందలి దేవునికి కౌలుట్ల
స్వామి యనిన్ని కౌలుట్ల వెన్న కేశవస్వామి యనిన్ని "నేటి
వాడుకలోనున్న పేర్టు, “గాని (పాలీనకాలమున కౌండిన్య
చెన్న కేశవస్వామి అనే పేరుండేది, ఈ (సొంతమందు
కౌండిన్య మహాముని (పాచెనకాలమందు తపస్సు చేసు
కొనుచుండేగా
(ప్రతిబింబము అడుగన
జనమేజయమహారాజు ఆ ముని ఆశ్రమ
మునకు వచ్చి, అక్కడి (ప్రశాంతస్థలమునుజూచి ఒక దేవాల
యము కట్టించి అందు శ్రీ చెన్న కేశవుని విగ్రహము (ప్రతి
స్టింపచేనెనట, కౌండిన్యమహాముని యెడల తనకుగల గార
వమును చూపిస్తూ, ఆ దేవునికి కాండిన్యచెన్న శేశవుడచే
పేరు “పెప్టైను, కొంతకాలమునకు ఫూజాపురస్టారములు
లేక ఆ చేవాలయము పాడయినది. పిమ్మట నటికి 2000
ఏండ్ల (క్రిందట (ప్రాగ్ణేశేమందు అనగా గుంటూరు. నీమలో
గొప్ప కరవు పట్టినప్పుడు కౌలుట్ల అనే ఒక షర్రగొల్ల తేన
పశువులను తోలుకొంటూ ఆ తూర్పు సీమనుండి ఈ
(పొంతేమునకో వచ్చెను. ఇక్క_డ పచ్చిక బీళ్లు మెండుగా
ఆంధిసర్వస్వము
నుండుటచేత్క, తన పశువులను ఇక్కడ మేపించుకొంటూ
జీవనము చేయుచుండెను, తన ఆవులలో ఒక ఆవు తనకు
(ప్రతిదినము ఈయవఎసిన పాలు ఈయక వట్టిదగుటచూచి
ఆశ్చర్యపడి ఒకదినము రాత్రింబవళ్లు కనిపెట్టి చూచెను, ఒక
పుట్టలోనుండి ఒక బాలుడు “పెకివచ్చి, ఆ ఆవు పొదుగులో
తలపెట్టి దానిపొలు కుడుచుకొనిపోవుట తెలిసికొ-నెను,
ఆ బాలుని పట్టుకోవలెనని కౌలుట్ల (పయత్నించెనుగాని ఆ
బాలుడు వానికి పట్టువడక పుట్టలోనికి పాకిపోయి ఆ
పుట్టలోనుండి తౌను చెన్న శేశవుడై నట్లును తన ఆలయము
సాడెనది గనుక మరల ఒక ఆలయముక ట్లి తనను (ప్రతిస్టింప
జేయవలెనిన్ని అందుకు కావలసిన ధనము ఆ ఫపుట్టలోనే
కలదనిన్ని పలికి మాయవముర య్యెను. ఆ మాటల ననుసరించి
అన౦తపుర
కల్యాణదుర్షమునకు తూర్పున మూడు మెళ్ల దూరానగల
ముదిగల్లువద్దను 'దెవదుల బెట్ట
కడపజిల్లాలో కనబడున్తే ఈ అనంతపురము జిల్లాలో
సైతము కనబడును, వీటిని బట్టి పుఠాతేనకాలములో ఇక్కడ
నైతము ఆదిమనివాసులు నివసించియుండే వారన్న విషయము
చెని పురాతన శిలాగుహాలు
న్యూ(త్రము తెలియగలదు; గాని ఇంతకుమించి ఈ జిల్లా పురా
తేన చరిత్ర తెలిసికొనుటకు ఆధారము లేవి లేవు. తక్కిన
రాయలసీమ జిల్లాలతో పొటు ఈ జిల్లా నైతము (క్రీ శ
225-840లోో వెలసిన పల్లవుల రాజ్యములో చేరియుం డెను
7వ శతాబ్దములో ఈ జిల్లాలో బాలాభాగము పశ్చిమ వాళు
కల పరిపాలనమందుం డెను, పిమ్మట రండు శతాబ్దములు
(750-950) పల్లవుల శాఖవారయిన నొలంబుల పరిపాలన
మందుం డెను,
గలవారు కారుం
ఈ నొలంబు లయినను 'స్పుతేంత్రాధి కారము
ఆ కాలములో రాష్ట్రకూటులు బళ్లారి
వారికి లోబడి కప్పము చెల్లిస్తూ ఈ
నొలంబులు అనంతేపురముజిల్లా పరిపాలిస్తూ ఉండిరి, పిమ్మట
కోలాహాలపురమందు (కొ కానూర్) రాజ్యము స్థాసించు
కొన్న పశ్చిమ గంగవంశేపురాజు మారసీంహుడు సొలంబుల
జల్లా ఏలంచుండిరి ఠి
నోడించి అనంతప్ట రము జిల్లా జయించెనుగాన్సి మరి ఉ0 "సంవ
తృరములనే దీనిని చోళులు జయించిరి,
కాలము మొదలుకొని కుళోత్తుంగచోళుని కాలమువరకును
(అనగా 985-1076 వరకును) ఇది చోళరాజ్యములోే చేరి
రాజరాజచోళుని
కౌలుట్ల దేవాలయము. కట్టించి, చెన్న శేశవని విగవాయు
అక్క_డనే నిలిపి (ప్రతిస్థకావించెను. ఆ దేవుని విగ్రవామూ
ముందు కౌాలుట్రయొక్కా పుట్టు=శిలావిగవాము కొద్ది కాళు
ములో దానంతట అబే లేచినది. శండును ఒక్క పానం
వట్టమం దే ఉన్నవి, అందుచేత ఆ చేవాలయముజ కే
కాలుట్లస్వామి ఆలయము. కొలుట్ల _ వెన్న కేశవస్వామి
ఆలయము అనే సేళ్లు వచ్చినవి. ఆలయ శఖరమం వొక్
ఇ త్తడికలిశ గలదు, ఫక'ససంవత్సరములు 1137
అని ఉన్నది. గనుక (కః శ, 1258 లో ఎవరో ఆలయ
శిఖరము కట్టి, కలశే "పట్టించినట్లున్న ది.
మాఖమాసములో జరిగ (బహ్మోతృవమునకు వెల కొలహో
యాత్రికులు మె జిల్లాలనుండి సైతము వస్తూకజాందురు,
దాని
యె
(ప్రతి సంవత్సరము?
జిలా రిత
యం నా.
యుం డెను, పిమ్మట 1076 నుండ 1191 వరకును పకి
బాళుక్యులును ; 1191 నుండీ 19212 వరకును వప సము క
పోోయ్సలావంశపు జెల్లాలరాజ సులును; 1212 నుండి 1247 జ
కను యాదవవంశేపు సింగనరాజును ఈ జిల్లాకు పరిపాఅ ను
పిమ్మట మాలిక్ "కాఫ్తూర్. దండయ్న్మా కో! జ
వలన హోయ్సలాా యాదవుల రాజ్యము లంతరించినవి. ఈ
పిమ్మట పీ ఘ9కాలములో నే విజయనగర "జ్ఞ మేర్పడిక 2 మ్మ
గుత్తి “పెనుకొండ దుగ్రములను విజయనగర ౮"జులు కట్టించు,
ఈ జిల్లా స్వాధ్నప పరచుకొనుటకు (పారంఖించిరి, కృృష్ణువా క
రాయలనాటికి జిల్లా అంతా విజయననరరాజ్యములో వలన
యుం డెను, 1565లో తల్లికోట యుద్ధమందు విజయనగడ మః
వారు పూర్తిగా ఓడిపోవుటచేత సదాశివరాజును తోడుళొ ౫
తితమ లరాయడుు కోట్లకొలది విలువగల జవావారితో "ఇ =
గొండ పారిపోయెను. 1568లో సదాళివుని చంపి తిచవపజు
రాయడు "పెనుగొండలో
పొందెను. అక్కడ్ననెనను మహమ్మదీయుల బాధ తప్పుక
వోవుటవల్ల తిరుమలరాయని కుమారుడైన రంగ చంద్రన్ క
ఈ రంగని వంశీ
1689లో చెన్న పట్టణము ఆంగ్లేయుల కిచ్చిసవాడు. రర
1680 అనంతేపురంజిల్లా _బిజాపురంవారి _ పరిపొలనములూాశ
1687 లో మోగల్పాదుపసా ఓ రంగకేబు దీమా
"దేశమును జయుంచినపుడు ఈ జిల్లా _సైతేము మోర్
లయి ఉండిరి,
వింహాస సమెక్కి._ రాజపదమట్సు ఫ్యా
వ
సాహ
155లో వచ్చి నివసించెను,
ఉండేది,
130.
సొమ్రాజ్యములో చెరినది. 1728 లో దక్కన్ సూపాదా
రుగానుండిన నిజామ్ స్వతీరక్రు డై రాజ్య పరిపాలనము
చేస్తూ ఊండెను. అయితే 1650లో శివాజీ ఈ జిలాకు
వచ్చినప్పుడు బిల్లా ఫాగములకు అధికారుల ానుండీన పాలి
గార్డు అతనికి కప్పము చఛెల్లించిరి ;
గాని మహారాష్ట్ర రాజ్య
చేరలేదు -
ములో చె ॥
1746 లో మురహారరావు మా[త్రము
గుత్తిలో (ప్రవేశించి “పెనుగొండ _నెలము స్వాధీనపరచుకొని
శిస్తు వసూలుచేస్తూ ఉండెను. 1761 లో హైదరు ముర
హరరావును చెరలో "పెట్టించి 1775 లో బక్లౌర్సి గుత్తి తీసు
కొని తేన అధికారమును ఈ జిల్లాలో సెతేము నెలకొలుపు
కొనెను, కడప, కర్నూలు బళ్ళారి జిల్లాలవలె నే ఈ జిల్లా
నైతేము 1792-1799 లో మైసూరు యుద్ధములలో ఆంగ్లే
యులు జయించి _నెజామువశము చేయుటయున్నుు _నెజాము
వద్దనుండి ఆంగ్లేయులు మరల 1900-1 పుచ్చుకొనుట
యున్ను జరిగినవి, నాటనుండిన్ని ఈ జిల్లా సెతేము ఆంగ
యుల పరిభాలనమం దున్న ది,
అనంతపురం జిల్లాలో పేరుపొందిన స్థలములు
చరిత్రలో (పసిర్ధి కక్కిన స్థలములు ఫా
(1) గుత్తి దుర్గము :---గు త్తిననరమునకు ఎగువను రాతి
కొండలె రాతికో ట-గానున్న ది. దుర్హము మొదట కట్టిం
చినవాడు కృష్ణ దేవరాయలు (1509-1580). తర్వాతను
సైతము నిజయనగరమురాజులు దుర్దమును కట్టుదిట్టముగా
(తౌగుటకు నీరున్ను తినుటకు భోజన పదార్థ
ములున్ను దుర్గములోనివారికి అందకుండజేసి దుర్దమును
పట్టుకొనవలె నేకాని దుర్గములోని వారిని ఓడించి దుర్గమును
నుంచిరి,
పట్టుకొని లోనికి (ప్రవేశించుటకు మ్మాత్రేము సాధ్యముకానంతే
దిటముగా ఈ దురము కటియుండిరి. అందుచేత ఈ దుర్లము
(ఎ) (అ) 6 ౧
ను 1775 లో సూదరు ముట్టడించెనే కాని పట్టుకొని
స్వాధీనము చేసికొనలేకపోయెను, పిమ్మట దుర్షములోనివారికి
(తాగుటకు నీరు పోకుండ జేయుటవలన దుర్చములోనివారు
ూాదరునకు ఫూ ర్లిగా లో బడిరి,
రము అక్కడి భూత లమట్టమునకు 989 ఆడుగులున్నుు
సము[ద మటమునరు 2,171 అడుగులున్ను ఎతుగానుండును,
లు వార
ఆ దుర్దముగల కొండ"
హరరావు కూర్చుండి దర్శారు చేతముచుండిన మందిరము
కలదు, మహారాష్ట్ర నాయకులు అక్కూడ కూర్చుండి చద
ఆ దుర్భముయొక_ శిల
ఒక ఎ తేన (పదేశేమందు ముర,
రాసి
మే న న్; ల్లో
రరగమాడుకొంటూ, ముచ్చటలు చెప్పుకొంటూ దిగువనున్న
నగరమందలి ముచ్చటలు చూస్తూ కాలక్నేపము చేస్తూ
ఊండేవారు. ఈ దుర్షముగల రాతికొండ దిగువను బిల్లా
కలెక్ష ర్ు గాను పిమ్మట చెన్నపురి రాజ్యమునకు గవర్న రాను
పనిచేసి ,రెతు లబాలిటి తం[డ్రివలెనుండ్కి 1527 లో ప త్తికొం
డలో కలరా వచ్చి చనిపోయిన సర్ టామస్ మనో దొర
గారీ సమాధి గలదు,
(2). పెనుగొండ : —( పెనుకొండ) ఇది హిందుపురం
గుంటకల్ .రెలుమార్లమున ఉన్నది. విజయనగర రాజ్యము
“పెనుగొండ _నెతము మంచి
1565లో కల్లికోటయుద్దము అయిన
తర్వాత విజయనగరము రాజున్ను అతని అఆనుచరులున్ను
ఇక్కడికే వచ్చి నివాసము లేర్చ్పరచుకొనిరి, కొంతకాలము
ఊన్న తదశలో నున్నప్పుడు
దశలో ఉండేది,
హి౦దూరాజులున్నుు కొంతకాలము మహమ్మదీయ సులాను
లున్న "పెనుగొండ స్వాధీనము చేసుకొని యుండుటవల్ల
ఇక్కడి కట్టడములందు హిందూ ముసల్మానుల శిల్ప లతేణ
ములు రెండున్ను మిళితము_లె కనబడుతున్న వి. ఇక్కు_డి
గగనమహల్స్ రామస్వామి ఆలయము ఈశ్వరా లయము
చాబాఫకిరుద్దీను గోర్కీ
కటడములు,
(9)
ఇృర్అలీ మనీదు ముఖ్య మైన
“పెనుకొండ 'సము[ద మట్టమునకు 2000 అడుగులు
ఎకె న భూతలమున నుండుటచేతను) మంచి కీతోప్ల స్టస్థితి
గలిగి. మన ఆరోగ్య మునకు అనుకూలవుయిన తొవుగా
నున్నది,
పుణ్యకేత్రములు [లా
1. లేపాకీ :--హిందూపురమునకు తూర్పున 9 మెళ్ల
దూరములో ఈ (గ్రామము కలదు. ఇక్కడ అపూర్వ
శిల్చ్పకళానిలయమైన వీరభ(బేశ్వరాలయము కలదు, అచ్యుత
జేవరాయలకాలమున "పెనుగొండలో కోళాధిపతిగా నుండిన
లక్కి సెట్టి కొడుకు విరుషణ్ఞ వీరభద్రుని ప్రతిస్టించి కట్టించిన
"దేవాలయము, అంతకుముందు ఇక్కడి కూర్మ శెలముమోద
(తా బేటి ఆకారమున ఊన్న రాతిమోదను) “చిన్నచిన్న
గుళ్లు చిల్లర దేవుళ్లు * మాత్రమే ఉండేవి. ఈ చేవాలయ
మందే రామాలయము _నెలము కలదు, శేపాతీ రామా
యణమనే యకరుగానము ఈ (గామకవులే రచించినారు.
ఇక్కు_డ్ చి శ్రమలలో కళ *నెపుణ్యము ఎక్కువగా గలవి
ద్నినీజాతి త్రి కీ పాంచాల పురుషుడు”, శివతాండవకేళి,
531
తంధతినలంసంపు
ఆంధ సెర్విస్వయి
ముస [గ
మంబునును ముదల NX ల పీ |] పూను నా గ్ ర(చుని
ఇ లో ని నే జః లో wy x
స హాము ని Ge © EN గారను Cs ఫం సంగం. సూరమున
్గె న
బసమ వస్త హాము ప క్. "సుచ్చుసొ AED. ఇంచె
మెస్ | నం! సగ (గవ "ము ము సోని es శస ప పయుటో నుర CRE సి గ సీసం "ప Tae
ఎన్ను 14 అహపునగుల 10 అంగసశయములు పెడప్పు 27 అయుగుల
jal a న గ. బ్య అరి ఫ్ [క్ గను స్లో ల్ గ iy గె వ జ.
సీ అంగ ములు 3 0 ఏద అముసల 7 అంగి ములు
(3 WO సా rina ఆర ళు యం hn ed? .
ఏ, కదిరి మ ర 1. పదము రలు న సతి
Es; గ (౧
"లో
ల్స్ జల అట వర a a pe .. శ us f పెళ్ళి J
నసవానురు అం మట Ir (J లశ చసెంప? సామి ఉల
టు ల ళల (6 సె
గ్ నో సో 3 ఇ రే iY an a oa న! స్య ల్లో,
యము ౫లను. 1000 సంజయ అ నందనం. సృ yan
a స fork
wb, rb "Arn ey ఈ = ష్ జల
మ వ WEEN సిప్ AIT టట్ సు! 9 పమ “న.
ఠం టు ఖ శే న ల
SO amet, మిగ గలా నీ ER fy
PUNE wl సుం క క en గ 10 వై వ్ ది న గ! | స్ య తః ef స్ు
క
spn వంట ఆల న య స నా
CR AN Arie At ay ER సము చెట స్ న లం సం గ శల స్తు bar
(a «
క్లో లో er (౧ ల్ల i త్ో శే అ క a yr gy a
రమా ం నం నము. సంతో వి టి స్ గ. చః ముం
ర, కొ స్త్రచరువు వం" ప్రమవొాంతచ తయా కావ్ తీ న్న
ఇక్కడ ఒప ఆలయములో మాసా సాలమ్మ. "వున
/ బాబీ Os
మొస్నకీ వరక ఉండెను అతను గ్గ ప్న మదకు దిన్న
Sp ళీ
అతని దర్నోన (ప్రసాషమములవల్ల ! ప్ సమయములు నిభాానించు.. సుగమము
అన్న Wy తో శ్ర నే గో
| వ్ (సట స, సై 3 pl hl I |: క న yes na స
“1 Kress చప Ma టే ఫా టా కః WwW Tem Nyy ink mg
వ్యం2 (| యా! చ. వ్ర. పరా తదా,
Vo te) wn TY
శే న్ా త్త ఇప wan wy బ్లో థు జ ల స
i EY కీ! | = am, సక. ETN. WU
+. తొాటమ్మ్యం కద వంగల అసం ము
‘ |
అముము ఏసు ies శ" లేం నో "బయ ౫ iy ne జ" iy mi Fam EE, “ih hy (an
eth 1 § ws i) eS స hy in ws సు! » (1 బీ nh తాపి ait
EI పష టో A నల్లా Bo మ టా
MIM |. స్పై తళ. ష్: Mts
త్ర ty,
బళ్లారి
గ
[py Heath
చ్ ita!
a
WE bn Ns చతల
నుత నన
BT: he Ee gi,
Wis,
2 అత ఖ్ || అ ఖో
హు oa Wot శ RT
Dery py. A,
wn మన్యు అట
fa
he
wil
wpm we ey =
ye, EN || జస్ట్ బలే COs గ వ న Fg జ
aa క
Eg PY ye |
a EA వములం
pr చో yo Ff pi అల్లో అలలు ay el wut క జ WY ' ము
OD పసిచచులుం ము Me పపం బిల! నకు! Ses) 3 హం న ౪ Crary
గి గాం గన { iy
సాటి ఖ్ Oa జస fromm టీ సల న ల Ay అట్ట బ్య లం పళ్ళ
అం లలత పం ఆ ల న స స say య క |. fhe re pM
4. |
శో | a కో టో నా అబాట్ Ue Fo
ముతో విప్పిన నయము ప యః; ay SE hyn 04:
Ey
ix an a ws, గ్
శయ ఈ బిలాతో స తుంఎంయుంనునని యోజనను,
టలు cn
ఖీ సైగ a EK గ్ల pr) $ ‘ జో యశ | న వ imi og, "22 Cel
C శ 228 10 ల వలన పలవన Sum TW
gy “నీ భ్
ణే i
ft, ఖాలి అల ఖో Fa, జట ok wn మ ॥ జ
బతు బిలాలఅందును చికారు gy SOT MAI erg
ew అది pry Tn
క ల ఉసాజ్యరా 2 టి ర అల్లో. Wr! ఆర న్న్న కా ల్
తాను We ఎందకు గమ ఫి ళ్ Pe చ త్ర సో లః [ శ్ హి “eM
+5 J జ. న్ {f ణ్ నా సల్; జ్
న్
win స wi MY ట్ + జ aw
తౌ శ్ చో య ప్ వాచయునుబిని అహెని త్వ కలీ
బలి ౬ ' fp
Ce
అ “i ర eT TE ఫల br aE ఉందో
క. ॥ ొ ము సము (అ) WE Bar గా gta రడి పెంచును వస | .
ay
hd
et ata wn me లో wr వివ et, ను
ప యను నబొడున 3 నిన కొమార Wa బి సు పంగను రము
+
53
జ
సు లెసేకము గోడల
జవడి
డును
కఖులక సంబంధించిన వక్కాని చై
మూడును. స్థంభములమోదను "నక్కియంన్నా నుం
వ
జ
లో
ల నః | 11083 టో 2నుల కిచ్చి నల్లి తె కనబ!
ep, శాన్ బొ
పోని SLE: వలకు సాయయిససెం
ఎల ౧ంవలుల్లి బిసి _ అనంతెప్పురమునకును గు త్లికిని
నగు నున్నిం ఇక్కద వెంపటావలపతి అలయము కలదు,
న. మ్ aE మో rE ray, ra గో క
ఇటా ట్రా LARC (లే షు Basen ira ఆంధు)లు (మాల
ఇన లకు నష hy | J బా Ria yr టో వ్య న్న! ౫ 1 గ a | న్ B Oy!
నాలం) గదిలోనికి పోయ్యి 'బేవుని గో రించి పూజలు జరి
ళీ గ ల్ని
WE పర పన్న సును,
ఇ.
I mf జో తే * yang ళ్ జ్ఞ nn
ర. ధర్మపవం కాక విష నాఘాలయము కలము
ఇనా సీకా | ol అట అలీ (pa ల . వ్ అల్లా, f « pn ఖ్ త
Ss గ సితిగుంసోయులో నిష ఎప్పుడును సుం గా
గ్గే సం May ళ్ ॥ =" gl అకా ట్ 7 న్లో
నంతగా ఎంనబంకీక. సాన్యా గేం ఎంతటి పేిినా ఆ గుండ
en క]
న్
rat?
En షె
ఫాస్టు
Fr స | ్ in నే టో న
గ్య చత చేదు mM Ir కాటా 9 ప యుమూల
కాజీ (a
a a tal A ee
wi wf hl 3 heal Can అనే mtg ఆ: క నా a) అక (ae
| సోలి oe [ym Ou oo జ్ అనసుముంముని ఆలయము షం ళ్
నల్లా అ న్. బొ టో Aa Tem లు > మ SUS "గ్
Grd kd ink 0 Hid fe ల ఖో గ We} న Lun MH ett an 1 po fee Snes ఎమ్మ
te
మ్ల లు. ట్లో ¢ ఇ" | గో wy, అనో న
Ch sy () (ae ONIN Fn #0 Ma ఫ్ er Go మ !
భ్
చళ్ళు సో ఇ. జ ఖు ళో న యు ఈ నా
బం బై న! అనమంముని బి నీ వై న Wt న ల్ గను Gat
9. “హిమావరి: కొలంగుల నాక సవాలయ
HM అట వంటని నవోలంపులనాట సవాలయ:
న్ ఫి ఖు (ళల టా [స
కట! ఇక Prats న పెకేంాలయయుళో గ "Hop wD
Na
legs hes
aE
శు టే Me) స్ట!
A
mos
ల)
ఖో
హాయ: సంబంగ్గంచిన మతము. అనే
. స్కింయుస్నా స్
సమిమాను PB ల కిం “పమ దున! a
(హతో
qe epg, mn, +: ల అన్ అత్య
eas wy hh erm మంగల పంశమునంతు 0” న న
సి me A IW ey
eo SDT బం a జ wane Ty EE జల EY సో wf ల్లో
జుం అకాలమున మాటి కాస్ట్ దందుయ్యాలై వ
న్ yh శ్ గక వ్యా ళో ష్ ps వ్ న్ అ క తో
వలన దొష్కుసుడశేము మడాను ఖై యుల యానమున నుం
స్ట ! జీ లో ఇ, frm, సో
mi hd టల ము మః సయుయు hh గం ఖే చల
చేశములో వ్య్యాజం+
ల
[1
నా.
క.
యన
టో న.
సరా మయమునిమట
ks
భః
సంర గాన ఏంటే మూసను ఫు శేంకరాబాసకెళ్థులవ
అ క లర అ ల ఉప ష్
ప. క్ టి a గల్లు చున రను Fn rere వ.
స.
4 Mae
hl ఫే
rn స్థ మ నై ఉక హూ న్ను జో సొ లో wd ©
frig సి My అలీ! న్ 9 ల ను బిసరదను హోౌండిరయు, ర కేనా
ము షె మ్ముప్మయుల కాటేవ ors సిద మిన en సము న ఏమి
(i ig Bh ఖీ |
wm i a త మ బాలీ టీ కీ
యుుటురును త చక
తగున్నూ గ్ర వై డున అనువతలతో BN
య...
న
పంగమున కూమారుపున్కు ముక్కు వారిహొరులఅ నున రర
క
కొ
వును శెలునుకగెని న కెటో సం షొ ప్పమెన ఫనమునిచ్చ్మి
ఒక హిందూ రాజ్యము స్థాపించవలెననీ కోరెను, _జేనుల
వల్లను మహమ్మదీయులవల్లను హొందూమతము నశించిపోవు
చున్నది గనుక హీందూమతే 'సంరకుణార్భ మొక పాందూ
రాజ్య ముండవలెనన్న దీక్షతో విద్యారణ్యులును, రాజ్యాసీ
లాషతో బుక్క హరిహరులున్ను ఆననొందివద్ద నొక రాజ్య
మును (క్రీ శ. 1836 లోనో 18/0 లోనో స్థాసించిరి. అది
(క్రమముగా వృద్దిచెంది బారి జిల్లా అంతా మా(త్రమే"కాక
దాని చుట్టునుగల (ప్రదెశములకు నైకేము వ్యాపించినది,
1510-1530 లో కృష్ణదేవరాయల (పాభవమువలన అత్యు
స్ప తదశకువచ్చిన విజయనగర స్మా మాజ్యము అతని తర్వాత
శ్నీణించుటకు "మొదలుపెట్టి, 1565 తల్లికోట యుద్ధములో
విజయనగరమువారు పూర్తిగా ఓడిపోవుటచేత్క్య నాశనమయి
పోయినది. విజాపురపు నవాబు అదోని, నంద్యాల (ప్రదేశ
ములు తీసుకొన్నాడు, అతని అధికారమునకు లోబడి,
పాలిగాధ బౌరి జిలాభాగములను సరిపొలించుచుండిరి,
ఇక్ cn లం .
ఒక నూరుసంవత్సరములు గడచిన తర్వాత శివాజీ బిజాపుర
మువారి ధగుసుములను పట్టుకొనుటకు "వెొందలు పెట్టి బళ్లారి
బిల్లాలోగల బగ్గొారి అదోని మొదలయిన దుర్హములను నైతే
ము పట్టుకొ నెను శివాజీ _ విజృంభణమును అడచివేయు
టకు (పయత్ని ంచి విఫల మనోరభు డైన బవిజాపురపు సుల్తాను
శుదకు శివాజీని మంచి చేసుకొని అతని తోడ్చాటు సంపా
దించుకొనుట మేలని యెంచి అతనికి బళ్లార్సి ఆదోని
కోటలు ఇచ్చివేసితినని (ప్రకటించి శివాజీకి స్వాధీనపరచెను,
రాయదుగ్గం, అనంతపురం, వార్పనహాల్లి వాలిగాప్ల మ్మాత్రేము
తను (ప్రదేశమ్వులను తామే పరిపాలించుకొనుచుండిరి 5 అయి
సను మహారాషు9లు చాత్ మాత్రము. చెల్లిస్తూ ఉండిరి,
1680 లీ శివాజీ చనిపోయిన తర్వాత అతని కుమారుడు
సాంభాజీ సమర్థతీగల పరిపాలకుడు కాకపోవుటవేర,
మోనల్ దందయా(త్రలను అరికట్ట లేకపోయెను, అదివరకే
దక్కను దండయా(త్రేలు (సారంభించిన ్ఞాారంగకేబు 1688
బ్లూరి అంతా స్వాధీనపరచుకొ నెను, తర్వాతి చరిత్ర అనంత
పురం జిల్లా చరిత్రనే పోలియుండును, 1800-1801 నాటికి
బల్లా నైతేము ఆంగ్లేయుల పరిపొలనమునకు లోబడీనది,
బళారి జిలాలో పేరుపొందిన సలములు
౧౧ ర థి
చర్మిత విషయములో పేరుపొందినవి :
(1) హంపి :కుంగభచ్రానేటీ ఒడ్డున హాస్పెట్ స్టే
నుకు చేరువగా రి మెళ దూరములో ఉన్న విజయనగరమునకు
a= (౧
అంధ బీల్లోల చర్మీత
'సంబంధించీన కట్టదములు, రోజమందిరములు చేవాలయ
ములు 'మొదలయ్లినవి తల్లికోట యుద్ధమయిన తర్వాత మహ
మ్మదీయులవలన నశించినవి,
ములు "నేటికిని కనబడును,
వాటి జీర్ణమైన శిథిలభాగ
వీటిని బట్టి _నెతము. విజయనగ
రము మంచి ఉన్నతీదశలో నున్న ప్పుడు ఎట్టుండెనో ఊహిం
చుటకో సాధ్యమగును, అందుచేత వీటిని చూచుటకు తీర్థ
య్మాతికులవలె (ప్రతిసంవత్సరము "వేలకొలది జనులు మన
దేశములో వానేకాక “సె దేశములనారు _సైతము-ావస్తూ
ఉందురు, ఇందులో విట్టలరాయని "'చేవాలయము రాజ
మందిరము ఏనుగుల సాలలు, చలా జల కీడలాడి స్నాన
ములు చేయుటకు నిర్మించిన కట్టడేములు మొదలయినవి ఆ
నాటి శిల్బిచాతుర్వమును వేనోళ్ళ చాటుతూ ఉన్నవి,
(2) అదోని :(ఆదవాని) (క్రీ, శ. 225-340 లో వెల
సిన పల్లవులరాజ్యమునకు రాజధానిగా ఉండేది. "
(క) హర్చణహల్లి ;--(హిరహడగల్లి పల్లవ శివస్కంద
వర్మ తామశాసనములలో ఒకటి ఈ హిరహడగల్లి లోనిది,
పుణ్యక్షేత్రములు ధా
1. హంపి :--ఇచ్చటి విరుపాక్షస్వామి ఆలయములో
ఏ సెల నెల నడుము “పెద్ద ఉత్సవము జరుగును, పంవాపతి
గోపురము అంద మెనది,
2, కుడ్తిగి తాలూకాలో కొత్తూరువద్ద బసవేశ్వర
స్వామి ఆలయము కలదు. ్నబ్రువరి నేలలో కడపటి దిన
ములందు ఉత్సవము జరుగును.
8, మైలారు :---(హుడగల్లి తాలూకా) ఇచ్చట లింగప్ప
స్వామి ఆలయము కలదు. ్మెబువరినెల నడుమ ఊల్ఫవము
జరుగును, ఊల్సవదినము లలో ఒకనాడు లింగప్పస్వామి ఒక
చాలునిలో (ప్రవేశించి రాబోవు సంవత్సరము ఎట్లుం
డునో ఏమి జరుగునో ఆబాలుని నోట పలికించును. స్వామి
ఫూనిన చాలుని ఒక ఫూజారి తన భుజముల పె కూర్పుండే
చిన్న
"బెట్లుకొనును, అప్పుడా బెలుని చేతులలో స్వామి "తాలూకు
విల్లుపెట్టి అది ఇనుపవిల్లు గనుక బరువుగా నుండుట చేత
వురియొక ఫూజారి పట్టుకొనును,
ఫలికిన మాటలు స్వామి పలుకులుగా ఫావించి వాటిని విను
టకు చేలకొలది జనులు అక్కడ చేరుదురు.
అప్పుడు ఆ బాలుడు
4, కురువల్లి :--(హర్చణహాల్లి తాలూకా) షచ్చట నేని
బర్రప్పస్వామి ఆలయము కలదు. మార్చి నెల నడుము ఉత్స
ఇవములు జరుగుచుండును.
533
ఆఅంధ్రసర్వస్వము.
ర్, మంచాల:--- (అదోని-ఆదవాని- తాలూకా) ఇచ్చట
రాఘవేం[దస్యామి ఆలయం కలదు,
ఉత్సవము జరుగుచుండును,
6, శీ రాఘవేంద్రస్వామి ఆలయము :ఇగది మ(ద్రాసు-
అగస్టు నెల నడువు
చిత్తూరు బిల్లా చ
(పొవీనకాలమందు ఈ జిల్లాలోని (పదేశేతుంత యు
కొండలే కాక పల్లపు నేలలు .నెతము---అడవులతో నిండ
యుం డేను.
అరవ చేశముతోను ఉలర్తరమునగల సీఠభూమి ఫాగములో
పడమటి (ప్రదేశము కర్ణాటక చేశముతోన్కు తేక్కిన (ప్రదే
శము "తెలుగు బేశముతోను సంబంధము కలిగియుం డెను, ఈ
(పచేశముల పౌచీన చరిత్ర "తెలుసుకొనుటకు ఆధారములు
లేవు. ల
(ర స, శివ శతాబ్బమునుండి కొంతకాలము పల్లవుల ౮ "జ్య
| కా అల్లా జ
ఇందులో దమిణమునగల పల్లపు (పదికేము
ములో ఈ జిల్లా (ప్రదేశము చేరియుం ణెను, తర్వాత ఇది చోళ
రాజ్యములో నొక భాగమయినది. 19 వ శతాబ్దమున -దోళ
స్మా మాజ్యము శీణించిన తర్వాతే 9 "కా న్వేటిననర జమినులో
పుత్తూరు డివిజనుకుచేరిన నారాయణవనమను ఒక (గ్రామము
రాజధానిగా చేసుకొని కొంత'కాలము సాలువ రాజులును,
పిమ్మట కొంతకాలము యాదవరాజులును రాజ్యమేలిరి,
ఇతర (ప్రదేశములలో సామంతరాజులు తేమ పరిపొలనము
సాగించు కొనుచుండిరి. పిమ్మట కొద్దికాలము ఢిల్లీ సుల్లా
నులరు లోబడినది,
కాలములోనే ఈ జిల్లా (ప్రబేశము ఆ రాజ్యమం దొకభాగ
ముగా నుండెను, తేల్లికోట యుద్ధము (1565) భో హోందూ
రాజులు పూర్తిగా ఓడిపోయి విజయనగరమున్ను దాని
తర్వాతే 1676-7 లో "పెనుగొండయున్ను మహమ్మదీయుల
వళము కాగానే విజయనగరపు తిరుమలుని కొడుకు రంగ
విజయనగరరాజ్యము వి 'స్పరించిన కొద్ది
రాజు చంద్రగిరికి పారిపోయి అక్కడ ఒక చిన్న రాజ్య
మేర్పరచుకొొనియుం డెను. మరికొన్ని చిన్న చిన్న రాజ్య
ములును అప్పుడే పుట్టినవి. గోల్కొండ నవాబు అధికా
అతని అధికారులలో కడప నవాబు
ఫుంగనూర్, మదనపల్లి వాయల్ పొడు తాలూకాలున్ను,
రము వ్యాపించినది,
ఆర్కాటు నవాబు తేక్కి_న భాగములున్నూ పాలించు
చుండిరి. 17-18 వ శతాబ్దములో మహారామ్హ్రాలు దండెత్తి
రాయచూరు ఒరెలుమాగ్లమున తుంగభద్ర మం(తౌలయమనును
స్రేహనుకు తూర్పున 9 మ్ల దూరములోగల మం(తాలయ
మువద్దనున్న ది. (ప్రతిసంవత్సరము ఇక్కడ ఆగస్టు నెలలో
గొప్ప ఉత్సవము జరుగును,
రిత
(క
వచ్చి చౌత్. (శిస్తులో నాల్టవభాగముు వసూలు చేసు
కొంటూ ఉండిరి. డీ శ, 1760 నుండి మెసూరో గాగ
యె
మేలుచుండిన మహెదర్ అలీ యున్ను ఆ పిమ్మట) అకని
కుమారు డన టిప్పుసుల్లానున్ను ఈ బిల్లా (పచేశమందు
పైతేము తేమ అధికారమును నిల బెట్టుకొనిరి, పిమ్మట కడప,
Pp eo గ wey వయ
కర్నూలు అనంతపురం, బళ్లారి జిల్లాల. చచరితెవలెన ఈ
జిల్లా చర్షిత్రయు సాగినది... ఈ జిల్లా 'ప్రచేశము టిప్పు అధి
"కారమునుంటి తేప్పీంచినప్పుడు మదనపల్స్ వాయిల్ పాడ్డు
cn
చంద్రగిరి తాలూకాలు _నెజామునకున్ను, తష్కన ఫానములు
ఆర్నా_ట్ నవాబునకున్ను ఆంట్లేయులు షబ్బించీకి ; గాని
మరికొద్లికాలమునకే సేన సీబ్బంది కర్చులకుగాను “నెజూాము
(ఏ బె రా
వారున్ను ఆర్మా_ట్ నవాబున్ను తాము పుచ్చుకొన్న (ప్రదే
ఫములు ఆంగ్లేయులకు ఇచ్చివేయవలసివచ్చినది, అప్పట
నుండియు అనగా 1801 నుండిన్ని ఈ బిల్లా ప్రజేశేమంతా
ఆంగేయుల పరిషపాలనములోనికి వచ్చియుస్న ది.
య
చితూరు బీలాలో
ne) (౧
చరిత విషయమున ప్రసిద్ధి పొందినవి :-_
(1) వేలూరు : చిత్తూరు తొలూ కాలో ఊన్న ది.
ఇది వూర్యమ ఒక గొప్పనగరముగా నుం డననిన్ని ఇక్కు_డే
మూార్క_ం౦డేయాల యము పూర్వము జనమేజయరా జూ కట్టించిన
దనిన్ని ఇక్కడివారు చెప్పుకొంటూ ఉందురు
(2) వళ్లిమలై :--ఇదిన్నీ చిత్తూరు తాలూకాలో
ఊస్నది. ఈ (గ్రామములోన్సు దీని చుట్టుపట్లను “జనుల కట్టడ
లు ణ్ టె
ఈరుపాండిన సలముటు
గ్గు
ములున్ను పురాతేనపు కోటలున్ను గలవు.
(3) బాపన_త్తము :-ఇది పలమౌసేయ తాలూకాలో
డొన్నది* దీనికి సమీపమున పాండవగుళ్లు అౌే (పాబిసజనుల
సమాధులు కలవు.
(4) దండపల్లి :---ఇదిన్ని పలమనేరు తాలూకాలో
ఉన్నది. ఇక్కడి ఆలయము” వూర్యము 'వోళరాజులు
కట్టినది,
ఖై
534
(ర) సోమపల్లి :-మదనపల్లి తాలూకాలోనిది. ఇక్కడ
పురాతన చేవాలయములు కలవు.
(6) వాయల్పాడు ఫంా-తెలూకారు ముఖ్య పట్టణము.
దీనిని వర్మీకపుర మందురు. ఇక్కడి (కీరామాలయము
బాల పురాతీనమైనదట ; రామ విగహము జక పుట్టలో
దొరికినదట,
(7) చందగిరి వా శ, 1576-77 లో మహమ్మ
దీయులు'పెనుగొండ సైతము పట్టుకొనగా తిరుమలరాజు
కొడుకు రంగరాజు చందగిరికి పారిపోయి, రాజ్యము
స్టాపీంచుక్ నెను, కొండి నరసింగరాజు కట్టిన కోట నేటికిని
నిలిచి యున్నది.
(8) నారాయణవనము :(పుత్తూర _ డివిజన్ లోనిది)
వూర్వము ఇక్కొ_డి (ప్రదేశమేలిన సాలువ రాజులలో అక్క
రాజు కూతురైన పద్మావతిని తిరుపతి వేంక కేశ్వరులు
ాండి చేసుకొనిరట.
ae)
(9) పళ్ళిపట్టు :(తిరు త్తణి డివిజకలోనిది) ఇక్కడి
(ప్రదేశము మహ్మదీయుల పరిపొలనములోనున్న ప్పుడు ఇది
యొక నెన్య స్తానమై యుం డెను,
యె f
(10) గుబ్దంకొండ :--(వాయల్బాడు తాలూకాలోనిది)
విజయనగర సామ్రాజ్యములో ఈ (పదేశమున్న ప్పుడు
ఇక్కద కో టకట్టి పరిపాలకాధికారులకు ఠాణాగా ఉంచిరి,
ఆ కోట ఇప్పటికిని నిలిచియున్న ది.
(11) తరిగొండ :-- పేరు వొందిన ఆం(ధకవయి| త్రి
గకిగొండ చేంకమాంబ నివసించిన స్థలము.
పుణ్యక్నేత్రములు వాలా
1. మొగిలి :---(చిత్తూరు తాలూకా) ఇక్కడి శవాల
యము ఇబాలా(పాశీన మైనది,
2. మేల్చాడి (చిత్తూరు తాలూకా) ఇక్కడి శివా
లయమున్ను చాలా (పొవీనమైనది, శౌవ మతాచార్యులు
ఈ స్థలమును గనార్చి రచించిన పాటలు “పెక్కు. గలవు.
3. వళ్ళిమలై :---మేల్చాడికి రెండుమెళ్ల దూరములో
ఊన్నది+ ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ఆలయము కలదు,
కుమారస్వామి ఇక్కడనే వల్లిన్మి "పెండ్లి చేసుకొనెనని
ఇప్పుకొందురు,
»
ఓ. కలకడ :--వాయల్పాడు తాలూకాలో కడప జిలా
సరిహద్దున ఉన్నది, ఇక్కడి సిద్దేశ్ళరా లయము వాలా
పురాతనమైనది. _ శివర్శాత్రికి గొప్ప ఉత్సవము జరుగును,
ర, తనకోన :—(వాయల్నాడు తాలూకా) శివాలయ
ములో శివరాత్రికి గొప్ప ఉఊత్ఫేవము జరుగును, ఇక్కడ
80 అడుగుల ఎత్తునుండి పడే జల(పబాతేము కలదు.
6, తిరుపతి : ఈ నేత్రము డేశమంతేటను (ప్రసిద్ది
థి
పొందిన పుణ్య మే త్రము, తిరుపతి యనే పేరు దిగువనున్న
పట్టణమునకున్ను కొండలునున్న జ్నేత్ర స్థలమునకున్ను కలదు,
అందుచేత మొదటిది దిగువ తిరుపతి. శెండవది ఎగువ తిరుపతి
శెండింటికిన్ని 7 మెళ్లు అంతరము, _ దిగువ తిరుపతిలో
గోవిందరాజుల గుడికలదు. ఎగువ తిరుపతిలో గల వేంక
ఎపేశ్వరుల బేవాలయమే చేశ (ప్రఖ్యాతిగలది, ఏడుకొండలు
(శేసాది కొండలు ఎక్కిన గాని వేంక కేశ్వరాలయము చేర
'లేము. అందుచేతనే ఈ దేవునికి ఏడుకొండలవాడని పేరు
వచ్చినది. ఆ కొండల ఫెని ముందున్న గాలిగోపురము దాని చెను
కనున్న (పాంగణమ్ము వేయి స్తంభముల మంటపము బంగారు
ధ్వజ స్తంభము ఆ వెనుకనున్న 'వేంక కేశ్వరాలయము భక్తు
లయిన మన దేశస్థుల నే "కాక విదేశేస్థులకును దర్శనీయము లై
ఆనందమును కలిగించును, సెపైెంబరు మాసములో
(బహ్మోత్సవము జరుగును. ఈ దేవత్క శివ విష్ణుమార్తులు
'50డును కలిసిన చేవతయని _కెవులును _వెష్ణువులును యా(త్రి
కులుగావచ్చి స్వామిని దర్శింతురు,
7, తిరుచానూరు తిరుపతి పట్టణమునకు 3 మైళ్ల
దూరాన స్వర్ణముఖీ నదీతీరమున గలదు. ఇక్కడ వేంక
శుళ్వగులు "సెండ్డియాడిన పద్మావతీదేవి ఆలయము గలదు.
అమెకు అలువేలుమంగమ్మ అనియు “పేరుగలదు.
స్వర్ణముఖీ నదీతీరమున
కాట్బాడి-నేణిగుంట-గూడూరు _లైలుమార్చమున
గలదు. శివుని అయిదు లింగములలోను వాయులింగము
ఇక్కడి ఆలయములో (ప్రతిష్ట అయిన దందురు. మహాశివ
ర్యాత్రికి ఇక్కడ గొప్ప _ఊల్సవము. జరుగును, ఒక సాలె
8, కాళహస్తి *—ఇదిన్నీ
ఊన్న ది.
పురుగు ఒక సర్పము, ఒక ఏనుగు మూడున్ను ఇక్కడ
శివుని ఆరాధించి మోతీము పొందెనని చెప్పుదురు.
9, నారాయణవనము :—(అలమేలుమంగమ్మ) పద్మా
ఫ్ ॥ డక వంక యేశంరుల ఆలయ
వతి పుట్టిన ఊరు, ఇక్కద కల్యాణ IS
మున్నది.
535.
ఆంధిస ర్యస్వము
10. కెంపులపాళిము :-- (నారాయణవనమునకు శిక్ష
మళ్ల దూరాన) అమ్నాయజా వ, గుడి కలదు.
a.-(౧౧
ఆవణినెలలో గొప్ప ఉత్సవము జరుగును,
"11. తిరుత్తణి "పట్టణమునకు పడమటి భాగమున గల
ఇక్క_డ
కొండలమోద న్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయము కలదు, (పతి
కృ త్తికకును ఉల్ళవము జరుగును.
12. ఆరుంగుశము *—( తిరుత్తణి డివిజనులో) ఇక్కడ
పురాతేనమైన _జెనాలయము కలదు.
"1 తిరువాలాంగాడు శివుడు. నర్హనముచేస్కి కాళిని
_శ్లీడించిన సలమని చెపుదురు. మారశిర మాసములో ఆర్మద్ర
థ్ వ్ ర
దర్శనమునకు "సీలకొలది యాత్రికులు వత్తురు,
బరుగల్తు
ఇది (పస్తుతేము ఇనెజాం రాజ్యములో ఊన్నా, “తెలుగు
దేశమే కనుక దీని చర్మిక్రయున్ను, ఈ (పాంతమందలి
(ప్రసిద్ధ స్థ సలముల విశేవములున్ను "తెలియచేసు స్గున్నాము.
సేరునల్లు నగరము చాలా (పాం నీనమెనది, దిని “పీరుగసరిం చి
జిన్నా ఫి బాయము లున్నవి,
నున్నది గనుక ఒక లాయి అనే అద్ధములో దీని'మొదటి
పేరు ఒరుక్క.ల్ అనిని, దానినుండే ఓరుగల్లు జదుంగట్
జఒరంగల్ వరంగల్, వొరంగల్ అనే పేళ్ళు వచ్చినవనిన్ని
వ్యుత్పేత్తే వ్ర్గేము ననుసరించి దీనిని సంస్కృత భా భావనలో ఏక
-శెలనగరమని “పేరొ_నిరనిన్ని కొందరి అఫ్మిపాయము.
టాలమిోా (ఈ జిప్పు జ్యోతిళ్ళాన్ర్రవే శ్ర త్త (క. నగ, 2వ శతా
మందు రచించిన 'భూగోళకాస్త్రములో ఈ (ప్రదేశమున గల
దని “పేర్కొన్న కోరుంకోల నగరమే ఓంకులమొ జం
గులయై తుదకు వరంగలయినదని జనరల్ కనింగ్ హోము
చెప్పును. ఏదనా శాతవావానుల (అనగా ఆంధుుల
వంశపు రాజులే ఈ (ప్రదేశమున ఈ నగరము నిర్మించినా
రనవచ్చును. మొట్ట మొదట ఆంధు)ల్కు తర్వాత ఇకా
కుల్కు తర్వాత పశ్చిమ చాళుక్యులు దక్కను అంధ్ర) దేశ
మునకు పరిపాలకులు గనుక అందులో ఉన్న ఈ (ప్రదేశము
సైతము వారిపరిపాలనమందే ఉండే ననవలెను.
7వ శతాబ్బ్దమునందే శకాకతిరాజవంశేమువారు ఓరుగంటి
ఇది ఒక "పెద్ద రాతిమోద
అయితే,
రాజ్యము -నీలుచుండిరనుటకు బలయమెన (ప్రమాణము గలదు.
హ్వాన్ తాంగు దక్కొ_నులో చాన కాకత న్చీరాజ్యుమున్లు
(వరంగల్)
ఆరోగ్య విషయమున పేరు పొందిన స్థలములు :--
1. మదనవల్లి :థర్మవరం - పాకల - కాట్పాడి శైలు
మార్లములో ఉన్నది. మదనప వి రోడ్డు స్టేసనుకో 8 మైళ్ల
దూరాన ఈ ఆరోగ్యవర స్థలము కలదు, చయనోీగము
నివారించుటకు తేగిన కితోస్టితి గాల్సి నీరు గల (ప్రదేశము,
ఎెల్వేస్తే సెపునుకు నాలుగు నె దూరాన చయసోసల
చికిత్ళాలయము కలదు. ఇక్కడే ప్రజేశము సముద్ర వ మట్ట
మునకు 2500 అడుగులు ఎత్తున ఉన్నది.
౨, వలమనేరు:..-తాలూకారు ముఖ్య పట్ట పట్టణము. ఇవి న్న్న
2240 అడుగులు ఎత్తుగానుండుట చేత నల్ల గానుండును,
“వేస సవినాలము వాసయూగ్యమమిని స్థ నలము,
గా
జిలా చరిత
వ్ త్
పేర్మొ_ నిను బహుశా ఈ కాకతినాజులు పశ్చిమ
చాళుక్య మహారాజుల అధిశారమునకు లోబడి తను చిన్న
గళ
ముక న ంళము అంతే
రాజ్యము “సేలుకొనుచుందిరి కాతోబు. వసా బములలో
దక్కను దేశమందు పళ్చ్నిమ చాఘుక్య మొ
ముంగు రాష్ట్ర కంటు వంశరా:పుల అటి కారము ఏర్పపనపష పు
ఈ “కాకొతిరాజులు స్వతీంశులయి (శ్రమ వరు యముగా కవ
బలము 'సం పొగించి-_-పశ్చిమ ఇ మాఘుక్ష్య ఆందడవవంశేము రాష్ట్ర
కాటలను జయించి వృగ్ధిభోనికి వచ్పేసరికిామగల వాడికి
లొంగరుండిరి, (| శ. 1150-1163 పచ్చిమ న. క్ ఈల
తిలకుడని గొప్ప సాం డన మూనవ తేఅప్పుని =క్రాస్టై #3
చా
(పోలరాజు ఓడించి తేన స్వాశం(త్ర్రమును నిలట్టుకొ"నెనుః
(పోలరాజు కోడుకు మొదటి రుద్ర చేవును అనుమొందాతాో
"దేవాలయము కట్టించెను, ఇతేని కొలములోనుు అంరేకంళు
ఎక్కు_వగా ఇతేని తర్వాతే రాజ్యమునకు వచ్చిన గణపళి
దేవుని కాలములోను.. 'కాకతిరాజ్యుము ఎక్కువమేక వ్యా
పించినది, “పార్టీ పష రమునందలి విశాఖపట్రణమునుండ బసకు
సంస్థాన పు టు త్రేరప్పు సరిహచ్లు ననుసరించ్చి మభ్య పరగణాలు
లోని బాందా జిల్లాను చేరారలోని దణ భాగమును
నైజాం రాజ్యములోని "తెలుగు జొలాలన్సు చితూక మందు
లమున్కు కడప, కర్నూలు అనంతపురము జిల్లాలను. నలుపు
కోని "కాంఛీప్రరము వరకును అటనుండి తూరు సముద్రము
వరకు నొక గీతను గీచినటో. నేర్పడు సువిశాలభూఖానము
నాటియాంధ్ర మహాసామాజ్య మగును 2)
అని గణపతి బేక్
536
శ్చ
చనశ్రవర్షి సొమాజ్య వైభవమును సరించి డా| మారేమండ
రామారానుగారు తమ తెలుస వెలుగ” లో (
నవొచుం
వు. 21) వ్రాసి
ఈ నెథవము (పతాపరుడ్రదేవు అస్టమించిన వర
కును నివిచియుం డెను, గాని, తర్యాత (కమ(క్రమముగా
ఢిల్లీ నుట్తానుల దాడివలన &ీణించి నశించినది.
గోత్యా_ండ నవాబుల అధికారము 15వ కతాబ్బమునుండి
10వ శతాబ్దములో కడపటికాలము వరకును నిలిచినది,
పిమ్మట జొ రంగచేబు పాడుహావారి విజయమువలన షఓీరుగులు
Enon స్నా మాజ్యమం వొక భాగమెనది, ఆ పిమ్మట
న్జాం స్వతంత్రత పొందినప్పటనుండిన్ని ఇది _నెజాం
న
వాజ్బములో చేకియున్న ది,
నీ సగోలు (పదశ మందలి (పసిద్ల సలములు
థి థి
1. అనునుకొండ '—(హనుమ-కొండ) ఇ-చటి వేయి
nA
ఇందు శివుని కొకగుడ్తి విష్ణువు కొకగుడి, సూర్యున కొకగుడి
కోలన్ర. శివాలయము “నెదుటనున్న నంది విగ్రహము ఏక
శిలా విగ్రహము. ముఖద్వారమునందలి రాతిపలకలపపె
పక్కన శాసనములో "కాకతి (కాకతీయ రాజుల వంశా
వభ గలదు.
ఏ ఉఓరుగంటికోట గణపతి బేవు కట్టుటకు (బారంఫిం
న్కు రుద్రమవి పూర్తిచేనెను. ఈ కోటచుట్టును శెండు
(పాకారములు గలవు. లోపలి (ప్రాకారము రాతిగోడలును
"పెంపు (పకాగము మట్టిగోడలును గలవి, వెలుపలి (పాకా
యు చుట్టును" నీటితో నిండియున్న కందకము గలదు,
అనుమొండకు. దమిణమునరు అరు మైన్ దూరములోగల
తియ్బూప్రగయు నరసిమలింనాడెము అనే (గామాలవద్దను నేటి
ప్; వుట్టిగోడ మొండిభాగములనుబట్టి ఓరు
నంటి కోటచుట్టును మూడవమట్టిపాకారము. సైలేము ఆ
కొలమయున నుం 'ెనని ఊాహి౦చవచ్చును, కోట సమమైన
ఛహూతలమున నుండుటచేత మూడు (ప్రాకారములు కావలసీ
వాను. కోటలో నడుమనొక బేవాలయము-గణపతిదేవు
5990 నడి-కనబడునుగాని అది ఫ్లూర్తియైనట్టు కనబడదు,
డటక లోపలి (పొకారమందు నాలుగు ద్వారములు నగలను,
చ్యారయలు మూఫీయున్న వి. పడమటి
Wa ఆ Maal
Sal pier ్న
కూ తెర ్దదకీణ
wi
శి.
య్
పిమ్మట .
ద్వారము ( హైదరాబాద్ దర్వాజా), తూర్ప ద్యారము
(బందరు దర్వాజా) తెరచియున్న వి,
5, పాలంపేట :--వరంగల్ జలా మల౫' తాలూకాలో
ఒక గ్రామము. అనుమకొండకు వాయవ్యదిక్కున 40 మైళ్ల
దూరాన ఉన్నది, ఇక్కడను ఒక “పెద్ద జేవాలయమ్ము
మూడు చిన్న దేవాలయములు మరి శెండు మూడు చిన్న
గుడులు కలవు, చేవాలయములందలి రాతిగోడలపపెని రాతి
_స్తంభముల పెని అనేక చిత్రములు చెక్కి_యున్నారు. రానూ
యణ మహాభారత కథలకు సంబంధించిన చీ క్రేమలు గలవు.
ఆం[ధులలో ఇంటి పేళ్లకు ఆధారము 'లెన వాటిలో
ముఖ్యము అయినవి (గామనామములు, వాటిలో కొన్ని
ఈ దిగువను తెలియజేస్తున్నాము :-_
అందుర్తి, అక్కు. ర్తి అజ్జవరము, అజ్జాడ, అత్తిలి అక్తు
లూరు, అద్దంకి అన్న వరము, అప్పికట్ల, ఖబ్బూర్కు అల్లూరు
ఆకివీడు ఆచంట, అత్మహరుు ఆదష్మర్రు ఆలపాక్త
ఆలపాడు, ఆలమూరు, ఇచ్యాపురమృు ఈదర, ఈదరపల్లి ,
ఉప్పులూర్కు ఏలూరు ఐతవరము ఒంగోలు ఓలేరు కందు
కూర్చు కదిరి కనగాల్క కంభంపాడు, "కానుక ర్రు కావూరు
కాళీపట్టము కాళూర్చు కొత్తపల్లి గంజాం, గండికోట,
సరికవల'స, గార్ల సాడు గుంటూరు ఘంటసాల, చుండూరు,
చెందుర్తి, చేబోలు చేమకూరు చోడవరము జలుయూార్వు,
జూలూరు జొన్నలగడ్డ, రూడువూడ్సి టంగుటూరు
డోంకినవలస్క్య తటవర్తి, తరిగొప్పుల్య తాడిష్యర్రు, తాడూరు
తాడేపల్లి, తుమ్మలపల్లి, తూమకూర్కు దెందులూరు 'దేవగు
ప్తామ్యు దేవులపల్లి, నడింపల్లి నండూర్వు నందివాడ
నంద్యాల నిడదవోలు, నెల్లూరు పాకనాడుు పాకల,
సాలకొలని, పాలకొల్లు సాలూరు పులక్ముర్రు పుల్లా
ఫూాండ్ల "పెనుమ్మర్రు (ప్రత్తిపాడు బయ్యవరమ్సు బర్గార్కి
బాపట్టు బిజాపురము, బిటగుంట్క -బెజవాడ భట్టి పోలు
భీమవరము మల్లవరము మల్యల, మండపాక్క మండపల్లి
మాకవరప్ర్కు మాచర్ల, మేడపాడ్సు మేడేపల్సి,
మోడేక రు మైనూర్కు యర్రగుంట్ల, యరమిల్లి, రాయ
మోచర,
0౧
(పోలు రాయవరము, శేపల్లి, లక్క_వరము, వడ్డాది వడ్ల
మన్నాడు వెణుతురుపల్లి, వేజండ్ల్య శ్రీరంగం, సత్తెనపల్లి,
సాలూరు సిరిపురం మొదలనునవి,
పా
11వ భాగము - 30వ అ ధ్యా
ము
జా Se
ఆంధ్ర వృద్ది ఎట్లు చయనగును
(9)
2
రుం ధదేశేము నవీనవికాసమును వూర్హిగా పొంది
భారత జేశేజాతీయతా నిర్మాణమునకు
"కాది యగునట్లు చేయుటకు ఏమి
మొట్టమొదట 'ిప్పవలసిన విషయములు మనవి
ఆంన్రయువకులు సుచిశుభతలందు తేమ తమకుగల
'సకలవిధముల సవా
బున స fF a కా et
“కావటెనని అతగి త “నను
వేస్తు గో సను.
నిగ్గ EN స్ట్ము 3
న
కష్ట్రపదే పనిచేయడానికి బదకించి కటాసాగా
ల
అన్న
ల చావు స్తే అఫషిలాయ్యు అమితవ ప్రియము
mn
“కొల. కసం
పనిలో ఏముందో ty
లో
ఏఅలకనగా మామే. నినన సఖ్టాావము "మువలమిున
(పతీది
దురస్యాసముటు _ విడిచి"పెట్టుకోవాలి. _ విశ్యకఫాపరమన్ను
( ప. న Wr.
విద్యయందు తమకు-విళ్వాస మున్నంలి'కాలము అ
| » vf
సంప్ర గద 2"
ty ది
అందులో
~ జ
క మ గాగ
అలవనదచునొంనామ సే విస్వవిద్యాకనా
శొలలఅటో (ప్రవేశం వపవటిను, (ప్రవే? శన వాసు
పరీషోలందు జా త్రీమణిల డల్ మ్మొ గోకి వంగా యా చను లగుతుకో
ప్రయత్నించ భవలెను. అం చే 9 "న్స్ 2 ఏదో నీచంగా య సుల: సు
Hid
న్ స CE జ్ స్పై ఆరం గడీ మ ము అటి! న శ్రి ఆ
ఉతిరలయినవా8 "పీ హపవళలా ఎక దపటు సంతెవము "పీకిన
eer) ea లు కట్ల ప
ద్ర సై వనాల ౩ కరికి మరువ గానా చవెపీచు జాన గగ నౌ
“ఉని ఏపి, ఎస్; ముసి, ట్ శత పోటీ పి
వెళ్లక ఫోవ
ఖ్!
"పళ న కొన్సిమంగి టో ను
|
అని త్చప్త పవెందరాదు.
తలకు మన ఆంధ అమువకులుం ఎక్కువగా
|
డానికి ప్రతిబంఫక మేమి వచ్చిన లీ
నడుకొదినుంది మా(తే'మే కఎయం పొందడ మీమి ఈ ? ఆందులో
(ల
అ Me పట లలి జ్జ వ
క్యాసంలేని వాను. వెళ్ళి వద్దు. బోనీ, జీవనంపోనం
( శ
లీ ff ms + బా! జ జాసో = ణా మ్యాటీ త య ళ్
తమ కిన్నమెన పని సంనధూర్ల మిక. తత్సూాలేత్ను భక్షి
tf) Cd వాంటి
శ్రేజ లతోను సేయ డానికి వూనుకోనాదూ ! అదీచేయర!
(ప్రతి విషయంలోను. దిల్ ఖుముగా వ్యవహరిస్తారు.
యుతే జీవనానికి గ ం౫కరయమగా కలహాస్సర లతో "దేశాలు
హాంటి
నవోటుపోంటుూా (ప్రయాస పదమూతూన a దడ యుగంలో
ళ్
ఇటువంటి ఉదాసీనత ప పనికిరావు.
న wn ఖ్ wy mrt వ. ms శ ] లొ న రో న గా
అద్భుత చర్య లక్కు త ఖ్ యు UG వ్ "నిక్ ఇ HEN) లము
ne న
ల (అ Hes; వ్
నస"
' కరో
హా తన్య విచదంబనానికి అహావనం తగిన,
హ్
(పొరంఫించ్చి పయత్న వూర్యక ౦గా నిర్యహాంచి సాధించ
డానికి తగినవళే ఆతర్వాతిదిం
యావనదశలో సే పడవలెను, శాన్ర్త్రృజాన విషయంలోను
"కార్యములు
అందుకు కావలసిన ఫునాది
ఇ
కాక ర్ భోగరాజు పట్ట ఫేసీతాళామమ్యు ఏ, ఏ, ఎమ్. బె, సీ, ఎమ్.
స్వళతం శ్రేబుగ్గి కుశలతలోను, కల్చనాళ కిలోన్సు పర్మిశమల
లోను
హా దో్యోగాలలో న్కు అఆశేయాలలోను
వాణిజ్యములోన్సు పరీషలలోను జీవయా[త్రయందటి
విజయా ద. తేలలోను
J
ఆంభులు వెనుకబడి యున్నా రం భు అందుకు "కారణము
వంశేవరంపర-గా హాస ల ము5ని పరసనముటలట
Per RR
1. + po] శవ
ఉందామాన పాపి k:
roan
కాని చు ము సన్న మున పరినమలు ను.
చా
Can gt
సంఘంలోను ఉవితేంధతోను ఈగ En వావి నియ
ad
యానికి విరాయత ఎక్కుువకావాలి, నంభుంలో ము త్తం పిటి!
నయ
శోట్టా ఖో ఆ | | ల ( లో ల 2 టి జ వ్ శ
ఆందరిమన్ననను పొందిన నారు తుందవవను.. అతు ఇసి
లోపం నసంఘంచవావి ' 'సమర్గతె పు లేము మావ సగటును మో న
| a my "hy a ష్ అ . ల ఖ్ 3
ఉగ్గికి 07౫” స ఉందని తృ ఏపపడ . జజోకరం" సీ త్ుతుం aye శీ
నో . నో పా శ్నీ 7
ఆం| సులు విమర్శకులు ; బ్య త్రేగా పరి? ధించి మంగు
ల్ caf ల్ hii
చెబు జక ౮ స్తారు ఇ కై నుప ఎవ సం: D ప్ప సః పం దే నాం ee
an dei rime
కొ:
సన “ios పి ఖడించి, "కార్యం నె! రవీ Ban st
జ
at వ్య షయ. షస శ
(MI
wb al శ |
చశంవా డీకాని తేనుసగించి ఇతేయలు ఏమనుకొ రు నారో గ
చ
TS
heal) Whos
తపక.
వాను "కావచ్చు ననవచ్చునా ?
dl గో త ళీ భ్ wa ఖర
"తలుసుపో వడుంవల్ల మలం కలునకపోడు, భలముటు
నక్కాచలీకుం డా తమలోపొలను తొద (గ్రహాంచి వ
band
వరం మరీముంచిడి ; 3 "మెచ్చుకోద గిన బా
శ్ అటో క.
ఇంతవరకు వ్యకి కి గరంగా._ నాకుత చిన “నీను మనము
అటి ల ,
సోను. అందుకు నను న్ను మన్నింనుమ గాక! ణక ను శం.
మిటో మనవి చేస్తాను
భో
న. | | న
ay "క్ష కావలి సను యము od
a ih
న్బణంగపగు ate) సుఘుశికిః oa)
మణ
శమన పని ఐక్యంతో ౫ వేయపషం రా
చూడండి. బందయలాో్ నుమాతు. వల్ సంవత్సరాల (గండకి, త
'పాపింటిన చక్క_ద
స
బకులన స a
సఫా కనీ జెజవాడేలోని
(Me ళం
మిష ఎయూాకిలోని నారమిఖ్లు సంటూారు 'నానమిఎను విన్నా
as
మహం ద్రవరంలోని కాగితం ముట్లు వికాఖప్యణం భో న
నో అత
సి Cok
డొన పతక నీటిలో Sans Si అచు, పెట్టుకో జ జస లాలి
చలనచిత్ర నిర్మాణాలయం, వన్న పట్టణంలోని
చర్మిత్రభాగం "నుంది,
Tees
5358
సె
ఫ్యాక్టరీ ఇంకా సాగతూవుంది, ఏటిలోకొన్ని చచ్చి
శవములుగా ఉన్నవి 5 కొన్నిరోగంతో మంచము పట్టి
విట్రికి మృత పరీక్షా వద్దు చికిత్సా వద్దు, స్థూల
దృష్టితో ఎప్పాలంప్పే ఆం(ధ్రజాతి యొక్క మానసిక విశాస
విపషయమై మోద చెప్పిన వాక్యాలే ఆంధ్ర పారిశ్రామిక
విషయంలో కూడా వర్తి'స్త వి,
ఆదర్శమై ఉండాలి,
ఆన్న వి.
సాంఘిక జీవనము మన
సంసాగత మెన వ షాంయ
య ఎ
మన 'సంఘాభివృద్దికి సాధనముగా చేసుకోవాలి. పరస్పర
నిశ్వాసము పుట్టి అధికం కావడానికి ఇరు పతములవారికిన్ని
సరలత్వం, నిష్కాపట్యం అధికంగా ఉండాలి, అన్నిటికంటె
ఎక్కువగా కావలసినదేమంకే సంఘంలో . (ప్రతివాడు
“పెద్దలు నలుగురు వెప్పినదానికి తన నిర్ణయాన్ని లోబరచు
కొంటూ ఉండాలి, (ప్రధాన విషయాలేవో
వినయాలేషో గుర్తించే బుద్ధిసూమ్మత ఉం డాలీ,
ఇరుగు వాతుగుల నున్న వారు,
అప్రధాన
మన
సహచరులు
"తెలివితేటలలోగాని బుద్దికళుశలతలో గాని, సంస్కృృతిలోగాని
సహాకారులుు,
మసకం లు తక్కు_వవారని అహంభావంతో తలచి వారిని
మనము చులకనగా చూచి సాటోప పంగా నిరసించగూడదుం
షెట్టి అహంభావ ముండబస్ట్రై ఆంధ్ర విశ్వకళా పరిపత్తు
“ సంటూరిక్తి
దాని కేంద్రనిలయం
[. 'ఎపవాతనుంది రాజమహేా
పొం|దవరంనుండి
జఅనంతఫురమునకూ “నెట్టుకొంటూ చివరరు వాల్చే దులో ఎట్లు
స్టిగపరచడ నుయినదో ఆ విచారకరమైన కథ ఒకసారి జ్ఞప్పికి
తేచ్చు కోవలసీనదే. అయితే, ఎందుకు ? మన ఫావి
"కార్యాలకు వ మూర్త గృదర్శకం'గాను ఆదర్శ ఫూర్వకంగాను
ఉంటుంచని' కాదు; ఇట్టి తప్పు మరియెన్నడును చేయరాదని
'చప్ప'డానికి మాత్రమే, ఈ విశ్వకళాపరిపన్ని వాసము
వా బరులో నే ఉండనీయడానికి రాయలసీమలోని మన
ఆంధ స సోదరులు
కారములను 'సగెరవముగా (శిబాగ్ సమాఖ్య సమయమున
“తబియజీసినారు. అందరూ ఏకీభవించి కోరితేనే తప్ప
చాని శాళ్యలనివాసము మార్చ నేవద్దు. ఇకముందు రాజ
ధాని నగరము ఏది “కావలెను? మహెకోద్టు ఎక్కడుండ
వలెను? అనే విషయాలనుగురించి మనము మరి తేగవు
లాడవద్దు. ఆ (శ్రీబాసగసమాఖ్య భక్తితో అనుసరించి
వ్యవహరి ద్దాము.
1946 సరికి ఏర్పడి తీరుతుంది. తి
-నతము ఉదారఫావంతో తమ అంగీ
ఆ విధంగా వ్యయహారి స్తే ఆం(ధ్రరాష్ట్రాము
ర్39
ఆంధ దశాఖబృద్ధ్ద ఎట్లు చయిణగును ?
మన విద్యావిధాన పద్దతి మన చేశానిక్తి సంఘానికి,
జాతీయతేకు కావలసీన (ప్రయోజనములను అనుసరించి మార్పు
చెందవలసియున్న ది, ఈ విద్యార్థి గణ శేణులలో రి వ
ఫారము చదువు పూర్తి అయిన తర్వాత ఒక మజిలీయున్ను,
స్కూల్ పెనల్ చదువు పూర్తి అయన తర్వాత ఒక మజిలి
యున్న్నూ విద్యార్థులకు కావలసీయున్న ది. మొదటి మజిలీకి
ప ద్యార్థుల్రుతమకు వ్యవసాయ విద్యావ్యాసంగము "కావలెనో,
పారిశామిక
విద్యావ్యాసంగము కావలెనో ఎంచుకొని,
అందుకు (ప్రత్యేకంగా ఏర్పడిన విద్యాలయములలో (ప్రవేశించ
వలెను, రెండవ మజిలీకి విశ్వకళా పరిపద్విద్యల నభ్యసించు
టకు ఆ రు లైన వారెవరో తెలుసుకొనుటకు ఒక వడబోత
కావలెను, అన్ని విభములా అలై న వారినే ఆ విద్యకు
విడిచిపెట్టి తక్కి_నవారిని పరి[శమలలోనో, వాణిజ్యము
లోనో, _నెన్యములోనో, ఉదో్యోగాలలోనో (ప్రవేశ పెట్ట
డానికి తగిన ఏర్పాట్లు చేయవలెను. భశ్వకళాపరిపద్విద్యా
లయములందు (పవేశింపదలచిన విద్యార్థులలో ఎవరు అందుకు
తగిన "తెలివి తేటలు, సమర్థత గలవారో వారినే చేర్చుకో
వలెను. _ విళ్వకళొపరివత్తువారి పరీక్షలలో ఉత్తీర్లులెన
వారికే (పభుత్వశాఖల ఉద్యోగములు లభి స్తవన్న అగ
(ప్రాయం కలగనీయకపోతే ఆ విద్యనభ్యసించవలిన్న
కోరిక కేవలం ఆ విద్యయెడల మక్కువగలవారి కేకాని
ఉఊదో్యోగచ్యామోహ మున్న వారిక్ ఉండదు,
పరీక్షల పద్ధలే పోవాలి,
వా_'స్పవంగా
విద్యార్థులు తమ గురుకులవాస
యోగ్యతను బట్టి తమ విద్యాగి "రవము నిల బెట్టుకోవాలి.
డాక్టర్ మిల్లర్ , డా. స్కిన్నర్, (పో సర్ 'లత్నీనరను
నాయడు, (వా, చిన్న తేంబిపి ల్లై, పండిత వీరేశలింగం, సర్
ఆర్, వెంకటరత్నం “నాయడు, మహామహోపాధాయ్య
తాతా సుచ్బారాయ శాస్త్ర కళా పవూర్ణ చేదం వేంకట
రాయశ్యాస్త్ర వంటి మహనీయుల కింద విద్యనభ్యసించడం
వల్ల నే విద్యార్థలకు ఘనత రావలెను,
కళలు వృత్తి విద్యలు---వీటి విషయంలో శావలసీన
'బేమంటే ఆట వస్తువులు, నేతవస్తువులు, అచ్చుపోత, రంగు
వూత పొందిన వస్తువులు దంతంతోను చందనంతోను చేసిన
వశువుల్రు కర్రమాదన్సు రాతిమోదను చెక్కి. చేసిన వస్తువులు,
తివాసీల్కు జముఖానాలు మొదలయిన వస్తువులని టిలోను
ఇదివరకు వాడుకలోనున్న ధాతు సంబంధమైన రంగులకు
తనూరుగా వృకుజాతి సంబంధమైన రంగులు కావలెను, లేపాక్నీ
ఆంధస ర్వస్వము
దేవాలయములో పెకప్పు లోపలి తట్టుగల
నమూనాలు. తీయించి నలుగురికీ 'తెలిసేటట్టు (ప్రచారము
లోనికి "తెచ్చి, అందరికి ఆదర పాత్ర మైనట్లు చేయవతెను,
తాడిష్మత్రి "పనుగొండ్క అమరావతి, నాగార్జునకొండ "మొ
స్థలములలోని శిల్పముల నమూనాలు _నైలీము తీయించి
నలుగురికి "తెలియచేయవలసి తంజావూరిలోని
అయ మందలి తెలుగు (గ్రంథములు
"ైలవర్ణ చిత్రాల
యున్నది,
సరస్వతీ మహల్ (గ్రంథా
(అన్నీ (వాత పతులే) (ప్రభుత్వమువారి అనుమతిని బడసి
రిశ్వకళాపరివద్భవనము అందో లేదా ఈ రాయలసీమలో నే
¢ వ వము భం ను
పక్కోడి నా ఒక "కేంద్ర స్థలమందో పెట్టించి అక్కడ
విశ్వకళాపరిత్తుతో సమానాశయములుగలిగి అనుహంగికోంగా
ఉండే. విద్వత్ పరివఠ్ కేంద్ర మేర్చరచి అచ్చు కావల
సిన [గ్రంథములు అచ్చ త్తించి (పక టంచవలిసీ
యున్న ది, "
ఆంధ్రదేశంలో ఇప్ప డానికి సాభ్యము'కానంతే ఎకిర్క_వాగా
ఖనిజసంపద కలదు. [కోమియమ్్స్ ఇనుము మెన్నీసియమ్స్
అ(భ్రకం, గనిబొగు, బంగారం, వెండి (గా ఫెట్ వ్యజ్రములు
మొ! ఎన్నో ఉన్నవి. ఇవి అన్నీ భూగర్భంనుండి బయ
టకు తీయడానికి (పభుత్వమువారో
ఫూనుకోవలసియున్న ది భూగర్న కాన సంబంధ'మొెన
పరిశోధనలు మన రం సరిగా డదు. క అము
దొరికే స్థలములు పరిశోధంచడం విషయములో కొందరు
మిత్రులు మెచ్చుకోదగినపని సాగించారు. ఆపని వూర్తి
కావలసియున్న ది. విద్యుత్ శక్తి అధికంగా జనింప జేయు వ
శంకర్
(పజా సంఘమో
అవకాశ
లేకండా పోయినవి, ఎక్కడెక్కడ
నైలు మార్పాలున్న వో హరో సీటిసొరుదల్క, నీటి
చాటల రాకపోకలు పొడయినవి జర్మనీ "దేశంలో రలు
మార్లాలు ఎంతముఖ్యమో అంత మఖ్యమానే నీటి చాటల
సో లో నో ల శాన్
రాకపోకలు కూడా చూచుకొంటారు. అంతకాదు ఇవి
హషొాకాాాకళూడా ఉంటవి. చెబవాపనుండి చెన్న పట్టణము
పోయే బకింగ్హామ్ కాలువ (కించటి సంవత్సనము మరల
మరమితువేసీ రాక పోకల “ఫొకరయులరో
త్రీ ఛీ
చేయడం వల్ల వ్యవసాయానికి ఎగుమతి దిగుమతులకు ఎంతో
ఉనుఖాల ౦
లాభంకొలిగినది, 1 శే. ఎస్, (నివాస అయ్యంగారిక్స్
. | ॥ మై ఆ
నంగా నదినుండి "కావేరీ నదివనకు "కాలువ తీయించి కండు
నదులున్ను కలుప వలెనన న్న్న ఆలో.వన పుట్టినది, అస్ దిన్య
చున ఆలో చెసేకాని పిచ్చితేలంపు "రార కో గ? దావ
(oe wae
నదులను
న్ ళా లో గా ఖ్
వెడల్పుగా (శ్రవ్వించి న్న మబోట్లువాడా పోవుటకు వీలగు
కలుపుతూ. తీసిన "కాలువలు మరిమూడేంతలా
నట్లు మవేయవలసి యున న్నది గోదావనకినుండి డ్ చ రము
మహానదగికి.రూపవాణి, హుగ్గీః న్ని) 5 దషీణంగా “పెన్నార్,
ఉహామ్సదులకున్ను కాలువలు తీసీ : స్ప షతట్తణము నుంటి
కలకత్తాకు కాలువలద్యారా సంబంధము. కొలుగ శీయవలసి
యున్న ది, కౌలున మోదుగా “చన పట్టణ యము నుండే
బెజవాడకు. పంపించే సామాను 12 ఉనాలకు పబవాప
చచేరకున్నది. అదే గుజ్సటెయినులో పంపిస్తే ఏఓ సనా
లకో తిరి దినాలకోగాని వీరడంటీచుం ఇప్ప డీయుగ్వాం
ట్టు
వచ్చినట్లు ఏవైనా ఆపద కొలంవస్తే “రాబునల ఉపమాన ఎ
కావలసినన్ని
ములు వున్నవి. ఆ విద్యుత్ శ్రేక్తి ణక
పల్లెలకు నెతేము అందీ స్టే కళల
వృత్తుల ఆధిక్యం “హెచ్చి భూతల
స్వరూపమే మారి పోవునట్లు చేయ
వచ్చును,
రాక పోకల సదుపాయముల
గరించి తగిన శ్రద్ద వంటనే తీసుకో
వలసియున్నది. (బిటిహ్వారి పరి
సాలనములో బర్మాకు ఉన్నట్లు
ఎక్క డెక్క జైలే ఓడ! (పయాణా
లకు అవకాళాలున్నవో అక్క
డక్కడ ఇండియాకు _రెలామౌార్షాలు
న Mey ru
న...
చా. కదరా = నాగా నాను ses
మన నడుల నీరు] 3
గోదావరి :-
6 వ. ళు స్! ష్
RSL hak
శ hdres
aot
94 ర్త పష
సు స (.
"తెలుస్తుంది. అప్పుడు కోలువ లేందుకని వాదించేవారు
సై తేము వాటివల్ల కలశే మేలు ఒప్పుకోకతప్పదు,
నైలు మాగ్దాలు _నెతేము ఇంకా ఎక్కువగా వ్యాపించ
వలసీయున్న ది. గోదావరి జిల్లా ఏజెన్సీ (ప్రదేశంలోనికి
శ్ర లుపడితే కోయనస్థాన 'దేశఫాగ్యం అభివృద్ధి పాందుకుంది,
కోయల పరిస్థితులు కూడా చక్కబడతవి, వారిని పీడిస్తూ
ఊన్న సావుకాథ్ల "పెట్ట బాధలు, వారి దుస్థితిని తగన అవకా
శంగా తీసుకొని వారిని మోసపుచ్చి స్వలాభం చూచుకొంటూ
ఊన్న నాగరికులు "పెక్తీచాధలు తసి కోయలు అనేక విధాల
బాగుపడగలరు. మనకు జెల్టాభూములలో ఉన్న నాగరికులు
ఎంతకావలెన్సో కొండలలోనున్న కోదులు మొదలయిన ఆది
మనివాసులున్ను అంతకావలెను,
సంటకాలువల నీటిపారుదల పను లుద్దరించి వృద్ధిలోనికి
తేనలసియున్నది, వాటివలన దేశమునకు కలిగేమేలు ఎంతే
ఎక్కువగా చెప్పినా అతోయోక్టికాజూ లదు, వూర్వ కాలంలో
క వరన కొకచెరువు గొలుసు నూదిరిగా అంటి పెట్టుకొని
ఉండేవి. ఎగువచెరునవు ఎ "త్సెన స్థలముమాద ఉండేది,
అక్క_డికి పాఠతూవచ్చే నీరంతాచేరి ఆచెరువు వూర్తిగా
నిండిన తర్వాత దానినుండి ఒక కాలువ తీసి దిగువను కొంత
దూరంలో ఉన్న మరియొక చెరువుకు నీరు పారించేవారు,
ఆదిస్రూ_గ్లిగానిండిన తర్వాతే అక్కు_డనుండి ఈ విధంగానే
మరికొంత దూరంగా డానికి దిగువనుండే మరియొక చెరువు
లోనికి నీరు పారించేవారు. ఈ ఏర్పాటు ఇప్పుడు అంతే
ఈ నీటిపారుదల సదుపాయములు
గాయలసీను జిల్లాలలోన్సు "నెల్లూరు జిల్లాలోను ఎక్కువగా
“కొవలసియున్న ది గనుక అక్కడ దీనికి సంబంధించిన ఎంజనీ
80గ్ శాఖవారి పనులు 'వెంట నే పునరుద్దరిం చవలసి యున్న ది.
పాలిట్ పారిశ్రామిక విద్యాలయము,
స
అభఖాహాబాతా జెంగథూర్ పారి శ్రామిక విద్యాలయములు
గ
ఉందే ఒక “కం ద్రస్థ్లలనుందు సాపించవలసి యున్న ది, భౌతిక
గ 0
పరిశోధనలు నెతము జరిపించడానికి అను
వంటి సంసఒకటి ఆంధ దేశంలో అందరికీ అందుబాటులో
శారీరకా(స్త్ర
కూలమెన మానసిక విద్య్వాసంస్ల ఒకటి కావల సియున్న ది.
షం 1)
పీచ్చితనమున్సు ఊన్మాదమును మానసీక దోగములుగా
భావించి చికిశ్సకులోబడ గలవని పరిగణింపవలెసేకాని
ఆవమానా 'స్పదంగాన్యు జుగుప్పావహొంగాను ఎంచి నిరసించ
ఆంధ్ర దేశాభివృద్ధి ఎట్లు చేయనగును ?
రాదు. ఈ పిచ్చితనం, ఉన్మాదం యెడలను మన కిదివరకున్న
అఫ్ పాయాలు పెనిచెప్పినట్లు మారితే దేశంలో అపరిమితంగా
ఉన్న సంతాపం కొంతవరకు ఊాహశేమిల్ల గలదు,
ఇంకామన ఆంధ్రదేశానికి కావల సినవేవం కే 2
1. ఒక "కేంద్ర స్థలమందు శేడియో స్రైవకా
2 ఎక్స్గే సంస్థ
తి, "రెడియం చికిత్సాలయం
4, కుష్టు దోగనివారణాలయం
ర, పతిత శ్రీ శరణాలయం
6. అంధ బధి _రెక మూక విద్యాలయం
7. దీన వృద్ధా శ్రేయం
అ (భస్థ్రజన శరణాలయం
* అనాథబదాల శరణాలయం
10. చ్రీలకు ప్రత్యేక వెద్యవిద్యా కళాశాల
11. వాస్తుయం(త్ర విద్యాకళ "శాల
12, ఖని ధాతు సంబంధ విద్యాలయం
13. శిల్పచిత్రే కళాశాల
14. జ్యోతిహ విద్యాలయం
15. ఆధ్యాత్మిక విద్యాలయం
16. _వివిధనుతే వివర్శనాలయం
17. సాంఘిక విషయ విద్యాలయం
18. సహకార విద్యాలయం
19, ష్మతికా సంబంధ కళాశాల,
90.
కళలు, వృ త్తిపనులు నేన్నే విద్యాలయం
(ఇది అన్నిటికం టె ఎక్కవ ముఖ్యం-గాన్యు
కి ఘుంగాను కావలసినది)
ఇవిగాక ఆం|ధ దేశానికి ఒక చక్కని చిత్రవస్తు (పదర్శ
నాలయముండవలెను. అందులో ఆంధ్ర చేశేమందు భూగర్భ
శాస్త్రమునకు శిల్చ్ప శాస్రృమునకు సంబంధించిన వస్తువులు,
ఆంధ్రుల కళలకు, వృ త్తిపనులకు సంబంధించిన వస్తువులు
భూసార నిరూపణవస్తువులు ఆహార పదార్థములు వాటి
ఫ కి నిరూపణములు మొ! నవి మ్మాత్రమే "కాక యావద్భారతే
ఆం(భుల పారిశ్రామిక వసు సంపద, వ్యవసాయ సంపద
దేశమునకు సంబంధించిన వస్తువులు సైతము (ప్రదర్శించాలి.
ఏదో ఒక పెద్ద జాబితా ఇచ్చాను. ఇవి సేకరించిన
తర్వాతమరి యొక జాబితా చేర్చుతానుః
తాజా es
ము
సాం కేలతికాతుర
[గం జ రచించిన (గంథములు ;
ది. మొ॥ = రావునాహెబు మొ॥ చిరుదములు ;
పా, జ.,పా, మొ॥ = కాంగెస్, జస్టిస్ పా
వి, తూ.గో, ప.గో, కృ గు, నె., కడ., కర్నూ.,
విశాఖపట్నం యొ॥ జిల్లాలు 3
ముల టిప్పణు :___
రా.
మ్
al =
మొ రిలు *
రు
బ., అ డా = డారర్.
68
అనంతశయనం మాడభూషి ని, ఏ చి ఎల్ , చిత్తూరు
1891.
కాం పొ,
జం సెంట్రల్ ఎం, ఎల్, ఏ, అఖిల భారత
సభ్యులు, ఆంధ) మహాసభాధ్యత్షులు (1984,
1939). సంస్కృతాంధ్ర పండెతులు,
Mame, mr herrea
వన.
గ Oi 5
మాడభూషి అనంతశయనం
అప్పలస్వామి రెడ్డి చుక్కా. బు 1303 చాజనుూహీం[ జ
A) వ గ్రా ఫ్ ఈ మీ లకీ ఇల్ ఓ వి
వరం, 1994 నుంటి న. న్ వష స్ on సూను
2 Arr నానీ న్ ల్ని
రడ మహాజన సంఘముసకు మొదటి అస్యా సులు న ఇ
త రం
జూపి w |
అప్పారావు దురింటి 'ాగ్ష్యర , "కీసి నవు పంతులుూగా ప
పుత్రులు. జ 1869 కాకినాడ. మార్చు. అంష్ట్రాక్
యట స్స్
మెైళావూర్ =మదాస్,
అప్పారావు నాయడు కోకా వి. ఏ, గి. ఎలా ఇ.
జ, పొ ఇంగ్లండ్ వెళ్లి రాజజీయ సంస్కంనములనరించు
జా, పా, కమిటీ ముందు వాతూ్యూలమిన్చరి, 1922 సం, కం
ఆం(ఫ్రసభకు ఆహ్వాన సం pres నొటిని
అంజనేయులు ఎస్. ది, బ్ నీలో సంపనీడింగ్ *
కలకతా, గనగ్చ మె మెంట్ "మటల అదిక సత" -
ee) య.
న్నా
ఎెంజనిర్ * ఆం ఛాఫిమాని,
ఈశ్వరదత్తు రుంచూరి వి ప్ర 2 15959. qr, వ vr;
928 స్వరాజ్య షృత్రిః 1030030. హూంయూ ; LSE
అట్టా బాద్ లీడర్ 5 బమ్మ టు టం టయ | శం ప వస్ సహన
ష్మతిక-అల్జూ బాద్ షృత్రిక అలో పని, (0 (a సార్స్ అండ్
టు
ఫ్యూమ్ ణా
ఓబిరెగి
0
(ఆ గం) ఇ
| (eo
Cl
వి ఏ ఎ శ్ బిగ్ క! ఎం. వ్ , ఏ రా
Ch
జ
టు, జిల్లా బోగ అధ్యక్షులు గానుంటేపి,
కనకయ్యనాయుడు కొఠారి "మేజర్ జ
9d. నాష్టా
త
అట
లి
దున్రుచున్ని ప్ప శుంటిని a
qr
కి యాతు గాయము. 1 931
ఇండియకా జంఖానా తరపున ఇంగ్లంు జరిగిన పోకు
పందెమందు 1000 పరవులువేసి మనన పందియుం దయాం
ఇందూర్ మహారాజా కోలారుకు ఏ డి కాంగ్. ఇంజ
ల
యక్ (బాడ్వన్” అనే బిరుదు ఫొండిన ఘనుడు,
వి, ఎస్, మి నూర్ సబ్ కలె
(ప్రభుత్వపు
సెక్రటరి. ఆంధ మహా
ర్, తర్వాత కలకతా
క
నాన్ను డిపారుమెంటు
లు
కామేశ్వరరావు పురాణపండ ఎం, ఏ ఎం, ఎల్,
స
ఠఉు
03
1894 మత్స్యపురి పు గో, జిల్లా, విద్యాభ్యాసం కాకినాడ
"కా'తేబ్రా మద్రాసు (పసి డెసీ , లా శాలేజీలలో, 1925 లో
“గా” RAE సామిసయు, 9 జ్ - ర్
లా -కొలీజిీ అసిస్టెంట్. (శ ఇుసురు 6= ౨8 (వాసు
మ వాసులో, 36.99 బోరు లెక ప
మ సు Pete ము లెక్సేర్సు నిచ్చిరి ఏలు సార్టు
నప్,ఎళ్, బి.ఎల్ ఎ ఎమ్.ఎల్, బోర్డు ఆఫ్ ఎర్టామనర్స్లో
సభ్యులు, 198958 నుంచి పొంచూలలిబయస్ ఎండో మెంటు
అ లే బో నల న్ న్ న చ
వ్ కమావనరముగా పని చయుచు'న్నా రు, ఇంగండు
ఫలే య
"ఇ ఫివచ్చికి, te
గి ర
కౌళిశ్యర రావు
అడు dd "క
అయ్యి ఎర లై ఏ,
బి ఎల్, జ, 1881.
రా.. పా. 1926.29
ఎమ్, ఎల్, ఏ నాం
మం తీవర్చమున (పథా
న పార్లమెంటరీ కార్య
దర్శి; “ఫ్ పిఫ్”,
“న
రువ్వ్చుస్వామ్ చొదరి జాగర్హమూడి రా, దః లత్మయ్య
నాయును గారి కుమారలు, భూస్వాములు, 1919 సంస్కరణ
మును. జరిగిన తర్వాత మొదటి ర0డుసార్లు ఎం.ఎల్ సి,
(సంటూయి.. అం ధాష్రేమానము ఎక్కు_వగాగల ఉఊదారులు,
కుమారస్వామినెడ్డి యస్. సర్, బి, ఏ బి ఎల్,
పాళియంకో్టటలో బహుకాలము లాయరుగాను పబ్లిక్
(ప్రాసహ్యాటమగాన్సు తిన్న వెల్లి డిస్ట్రిక్టుబోర్డు అధ్యతులు
గాను యఊండిరి, ఏన్నరాష్ట్ర (పభుత్వములో విద్యా
జాఖ్లా మం(తిగా నుండిరి, దషీణాంధులు,
కష పి. జి. డా॥ వి. ఎస్సి, పీ ఎచ్, డి, జ, 1900
పికెట్టు. సికిందాబొద్. మవాబూబ్ కళోొశాలలోనుు మదా
ల్
చు
సులో కం బడ్డి కీలియల్' సరీకుకు -చడివ్సి 1920 'సం॥న
జ | ళ్
ఉఆఅమెరికె ఉన్నత విద్యాభ్యాసమ॥ణన్నకె పోయిరి, కాళర్చిల
విశ్వవిద్యాలయనున పి హాచ్, డిగ్రీని పొంది అమెరికక
el YD 7
కుప్పుస్వామి చౌదరి,
సొనెటీ ఆఫ్ అగ్రామనీ సభ్యులెరి. రట్టర్సు విశ్వవిద్యా
లయమువారు వీరికి ఫెలోషిప్పు నిచ్చి సక్కే_రించిరి, వ్యావ
సాయిక రసాయనళా స్ర్రములలోను భూగర్భశాస్త్రుములోను
(ప్రావీణ్యము గణించిరి, ఇంగ్లండు ముద లేన విదేశములకు
పోయి వ్యవసాయిక కళెశాలలను "కేంద్రములను సందర్శిం
చక. 1930 'సంవత్సరమున మాసో, లెనిక (గాడ్ లలో
జరిగిన అంతర్జాతీయ సాయిల్. ఫిజిస్టు 'సమావేశమునరు
యిండియా సభ్యులుగా పోయిరి. 1985 సం॥ ఇంగ్లండులో
జరిగిన ఈ సభ తృతియ సమావేళమునకు గూడా వీరు
పోయిరి. (_ఫెంచి జర్మను ఖాహలలో (ప్రవేశమున్నదిః
వ్యావసాయిక శాస్త్ర పారంగతులు, 1931 సం! నిజాము
(పభుత్వపు వ్యావసాయిక శా స్త్రజ్ఞులుగా నియాజితు లెరి.
కృష్ణమూ ర్తి కాకర్లపూడి డా. డి. ఎస్సి, నాగవూరు
విశ్వవిదా లయ కళాశాలకు (ప్రిన్సిపాలుగా పనిచేయు
చున్నారు, విజ Colloidal Chemistry లో చేసిన పరి
శోధనలు విఖ్యాతిగాంచినవి, లండకా విశ్వవిద్యాలయ
ములో పనిచేసి అక్కడ డీ, ఎస్సి, డీ సంపాదించి
యున్నారు.
కృషమూ రి ఎచ్ బి.ఏ. రా-సా, గంజాం జిలా భూస్యామి=
(3) జ య
సర్ పాత్రోగారి అలుడు. 1928లో వి.ఏ, అయి, శెజిస్ట్రేవన్
శాఖలో (ప్రవేశించి '26్ర లో అస్ఫూరెన్సజ్ శెజిస్ట్రారయ్యి
న్ని
543
ఆంధ9సర్వస్వము
రా, సా, ఎచ్, కృష్ణమూ రి.
ఇప్పుడు ఇన్స్ పెక్టర్ జనరల్ ఆవ్ రెజ్య్ట్రేవన్' ఉద్యోగ
మందున్న (పతిభావంతులు,
కృష్ణస్వామయ్య అల్లాడి సర్ ది, బ్య బి, ఏ, బి, ఎల్,
జం 18883, అడ్వ కేట్ జనరల్ = ఆంధ్ర) విశ్వకళా పరివత్
వారు ఏర్పరచిన బహుమతులలో నొకచానికి భూరి విరా
ళము నిచ్చినవారు. (ప్రసిద్ద న్యాయవాది.
కేసరి కె. ఎస్. డాక్టర్ ఆయుర్వేద ఖిషగ్వరుడు, కేసరీ
వ తి
కుటీరము, రాయేట. ఆంధి) స్ర్రేల విద్యాభివృద్ధికి తోడ్చ
డుతూ ఉన్న నృహలమ్మీ అనే మాసష్మ త్రికాధిపతి, తమిళ
భాషాభివృద్ధికి వైతము. సహాయమగు పత్రిక నడుపుచున్న
విద్యాఖిమాని, (ప్రతి సంవత్సరము ఆంధిభాపుతో ఊ త్తమ
రచయి(త్రులకు సువర్ణ కంకణ బహుమానము చేస్తున్న విద్యా
పోపహరుడు,
స
కోటిరెడ్డి కడప వి, ఏ, ఎల్, ఎల్, బి (లండక్ళ,,
వి సి, ఎల్. (ఆక్స్ఫట్డు), బారిస్టర్, ఎం. ఎల్, ఏ,
జ 1887. కాం, పొ,
కోటీశ్వరన్ పీ. డి ఎస్సి, గు, జిల్లా, _ అఆలివూరల్'
జ్యోతిస్ పరిశోధనాలయము (ఆప్బర్ వేటర్సీ లో పని,
ఆంధ్ర మహాసభా సభ్యులు, ఆంధా9ఖిమానులు,
కోటీశ్వరం పంచేటి డా. జ. 1915 “నెల్లూరు. 18వ 'సం॥న
న్కూలుమైనలు పరీక్షలో ను_త్తీర్థూల్కె ఆం(ధ్ర విశ్వ విద్యాలయ,
లా
' ణు
544
మున (ప్రధానులుగా ఇంటర్మీడియేట్ పరీక్షలో ను త్తీర్ల్లులెం
బి, ఎస్సి, (ఆనర్స్ర మద్రాసు (పెసిడెన్సీ కాలేజిలో
చదివిరి. 1934-86 సం॥లలో గుంటూరు ఆంధ్ర -కౌ_స్తవ
కళాళాలలో పనిచేసి తర్వాత బందరు హాందూ కళాళాల
లోను మద్రాసు పచ్చయప్ప కశాశాలలోను పనిదేస్పి
ఆంధ్ర మద్రాసు విశ్వవిద్యాలయములచె పరిశోధనలో
డి. ఎస్డి, పట్టముల పొందిరి. 1940 'సం॥ నుంచీ “ఇండితయా
మృటొలాజికల్ సర్విస్” లే కలకత్తాలో _ పనిచేయు
చున్నారు,
జ
గంగరాజు మోతే ఏలూచం ప
గో బి జమిందారులు
వ్యాపారులు ఊదారులు దాతేలు, రా, బ, 1903 ;
పష్టివూ ర్షినాడు తులాభారము తూగి వెేేవధనము దానము
చేసినవారు. అనేక సంస్థలకు పోపకులు,
గణపతి పంతులు సాదు బి. ఏ., బి ఎల్, వీరు దివాకా
సాదు రామకృష్ణయ్య శారి అన్న కుమారులు. దకీణ చేశముున
జ ఉల జ 3 ©.
సకల సాంఘిక సంస్థలలోను వీరు పొల్హందురు, డిస్రిక
ష్
సాస్
బోడ్డు తాలూకా బోరు మెంబరుగా బహుజనసేవ ను
రం
గానుండిరి,
రపాలక సంఘమునకు చేర్మకా
స
దివ్యజ్ఞాన సమాజ భ్యులు,
గిరి, వరహగిరి వెంకట జ, 1894 బరంపురం గం జిల్లాం
1913-16 డబ్గిన్లో విద్య, బారిస్టర్. 1922 బి,ఎన్.ఆర్.
యూనియన్ వెస్ (పసిడెంట్, 1924 ఆల్ ఇండితమా
రైల్వే ఫెడశేనన్ ((పెసిడెంట్, 1927 నానాజాతి సమితి
జినీవా లేబర్ కాన్ఫరెన్సు. డెలిగేట్, 1981లో 2వ రౌండ్.
“పేబిల్ కాన్ఫలిన్సుకు ఆహ్వానం పొంది వెళ్లిన సభ్యులు,
1981-86 సెంట్రల్ అసెంల్లీ సభ్యులు. 1987 ఎకు. ఎల్. ఏ.
చెన్న పురి (పభుత్వమందు లేబర్ అండ్ ఇండ స్ట్రీక్ శాఖా
మంత్రం
గురుమూర్తిఅయ్య రేమా, వి, ఏఎ బి, ఎల్ వీరు చిర
కాలము న్యాయవాదిగా ఉండిరి పొందూ ధర్మశాస్త్ర
ములందు మంచి ప్రజ్ఞ తెలుగుభాహలో మంచి వాగ్జాటి
గలిగియుండిర, _ తిరునల్ వెల్లి పురసాలక
సంధు సభ్యులు,
గోపాలరెడ్డి బెజవాడ జ, 1907 బుచ్చిండ్రేపాలెం నె, జిల్లా,
చదువు ఆంధి జాతీయ కథొళాల్క రవీంద్రుని విశ్వఫారతి,
"రాలీ విద్యాపీఠం, తిలక్ విద్యాపీఠం, హాంద్కీ మరాఠీ,
గుజరాతీ, బెంగాల్ ఉరుదూూ తమిళ ఫాపలలో కొంత
పరిజ మున ది తెలుగు నవషసాహ్ ఠి
ప జ్ఞాన న్న తెలుగు నవ్యసా-హి త్యాఫిమానులు జాతీ
శీ బెజవాడే గోపాలరెడి.
(a)
69
శ్రీ కల్లూరి చంద్రమౌశి.
యోద్యమములందు పనివేస్తూ ఉంటారు. అ. భా, కాం.
సంఘం, ఆంధి రాష్ట్ర కాం. సం, సభ్యులు, 1987 చెన్న
పురి (పభుత్వమందు స్తానిక, స్వపరిపాలనా శాఖ మంతి,
మం[తీ వరమందు అందరిలోను చిన్న వారు,
(ల విజ యె
గోపాలరావు గండికోట డా॥ ఆంధ) విశ్వవిద్యాలయ
మందలి రసాయన శాన శాఖలో పరిశొధకులుగా
చేయుచున్నారు.
పని
ఏీళ కొంతకాలము అలహాబాదులో
(పొఫెసర్ ఎన్, ఆర్, ధార్ గారివద్ద సోవుల్. మిలో
పరిశోధనలు .సలిప్కీ అలహాబాదు విశ్య్వవిద్యాలయమువారి
డి, ఎస్సి, డి గీని పొందిరి. వీరు Ceramics అను కాఖ
యందు ఎక్కు_వ కృషి సలిపినారు.
గోవిందరాజాచారి వింజమూరి, వి ఏ, బి. ఎల్ జననం
1896 వి. జిల్లా. 1921 నుండ్న్ని ఇన్న పురిలో ఆడ్వశేట్.
కీఘు కాలంలో "పద్ద పేరుగల లాయరు. 1992 నుండిన్ని
మద్రాస్ యూని వెర్సిటీ లీగల్ అజరు. దేశీయ సంస్థ
లకు ఉద్యమము లకు సహాయులు,
చంద్రమౌళి కల్లూరి స్కాట్ లండు విశ్వవిద్యాలయ
మందలి ఉన్నత పరీకులం దుత్తీళ్లలయి వ్యవసాయాభివృద్ధి కె
మనచదేశమందు పనిచేస్తున్న వారు, పా ౫సంటూరు
"కొం.
జిల్లా నాం, కమిటీ అధ్యములు, అఖిల ' భారతే కాం, కమిటీ
+సభ్యులు, =
ఆంధీ సర్వస్వము
చల్ల సల్లి రాజావారు శీ యార్లగడ్డ శివరామప్రసాద్. రాజా
దూర్ జ, 1906. కృ. జిల్లా బోర్లు (పసి జెంట్ , కళ భి
నూని; విద్యాపోపహకులు, (ప్రజామిత్ర వారషతికా సప
కులు, సారథి ఫీల్ ము స్థాపకులు,
బహ
జగన్నాథదాను బచ్చు, ఎం, ఏఏఎం:ఎల్ ఎ చెన్నపురి ఆంధ్ర
ఆడ్వేటులలో "పెద్ద ేరు గలనారు, గంజాం జిల్లా
బరంపురంవారు, "కార్పనేపహక
సభ్యులు, జాతీయోద్యమ మ రదు పొల్లూం టున్న వారు,
కాం, పొ, చెన్న పురి
జగన్నాథరాజు జి, రొ* బిజు బి, ఏ బి, ఎల వి. జిల్లా
బోర్లు (పెసీణెంటుగా కొంతకాలము, ఆంధ సైనిటోన్
త్రై రక్ట్రయగా కొంతకాలము పనిచేసినవారు,
జోగినాయడు ఏ., ఎం. ఎల్, ఏ, జ, 15895 వి. జిల్లా.
కాం, సా. ధర్మవరంలో ఖద్దరు పరిశ్రమ కార్యాలయం
స్థ పించిరి, స్థానికపరిపొలనా సంస్థలందు జిల్లా బోర్లు నందు
మెంబర్, తాలూకా బోర్లు వ, (చెసిడెంట్.
తిరుమలరావు మొసలికంటి, ఎం, ఎల, ఏ, జ. 1901.
1928లో ప, గో, జిల్లా కాం(స్ సంఘ కార్యదర్శి, తెలుగు
ల... సళ pr భా
క
SBE DRESS 7.
శ్రీ మొసలికంటి తిరుమలరావు.
స్వరాజ్య పత్రికా సంపాదకీయ వర్గమందు సభ్యులు 3 ఆంథ)
రాష్ట్ర కాంగ్రాస్ కమిటీ ప్రకటన శాఖాధికారిగా పనిచేసిరి,
నరనీంహంచౌదరి-నూతలపాటి శతశిల్సి, దెం "నెల్లూరులో,
విద్యా భ్య్యసములలో గాక వివిధ వస్తు నిర్మాణంలో కృషి
' ద ణా అ లా ౯
రాంబ. జిల్లా కలెక్టరు గాను చెన్న పురి నెర్విన
'సల్పిరి, దేశీయ స్నామాజ్య మను పేర శిల్పాన్ని గురించి (గంథం
రచించరు,. 1916లో బెడవాడలో శిల్పా[శమము స్థాపించి
వివిధ కళలను బీదల కుచితంగా నేర్పుతున్నారు. “శతశిల్చి”
బిరుదాంకితులు, వీరు నిర్మించిన దేవాలయాలను వివిధ
వస్తు నిర్మాణ కౌశలమును విదేశీయులుకూశూ. మెచ్చు
కున్నారు. :
నరసింహంపంతులు మంత్రిప్రగడ, బి, ఏ వి, ఎలా
కమిహన్
మెంబరు గాను పనిచేసి రి శురయినవారు, చెన్నపురి ఆంధ్ర
మహాసభకు ఉపాధ్యములు,
ఎల్. జ, 1884
ఎం, ఎల్* ఏ విజయనగరం తా, బోర్డు అభధ్యతుంలుగ ర్
సార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడిరి. దేశీయ సంస్థలందు
పాల్గొన్న కాం. పా, (పి, సి, సి) సభ్యుడు.
బోర్డు అధ్యమలుగనుండిరి
నరసింహరాజు, పి. వి, జిలా.
009
వీ, జిలా
(క్ని
నారాయకా పి. ఎస్. జ, 1900. భృ త్రపురము, బరంపురం,
విజయనగరం కళాశాలలలో చదివిరి, బ్యాంకింగ్, అకొంశె
న్సీలలోో పాండిత్యము గణించిరి. 1920లో సెంట్రల్
బ్యాంకు అఫ్ ఇండియాలో పనిచేస్తి 1921లో కలకతా
ఇండస్ట్రి యల్" బ్యాంకున కధికారి యయ్యెను. తర్వాత ఆ(గా
శెక్సి కల్ మిలులకు డెశికరు మేెనేజ ₹68,. 1921 (ప్రశ స
ap) రా 6 ౬. —0
మైన లిమికుడ్ కంపెనీల 'కార్యదర్శిత్యము వపూంచిరి, -
కలకత్తా ఆంధు)లలో ప్రు (ప్రముఖులు, ఆంధాభ్యుదయ
మున్నె అచ్చట అనిర్వచనీయమైన కృషిచేసీరి, (పస్తుతము
లక్నోలో కరమ్-చంద్ ఛాపర్ అండ్ (బైదర్సు కంపెనీ
మేధేజరుగాన్కు గోపాల్ పేపర్ మిల్చు, అసోసియేజుడ్
మెనింగ్ ఇండస్తి)ల దర్శకులుగాన్సు మేరితైమ్స్టోర్సు అధ్య
కవలుగా పనిచేయుచున్నారు. (పజ్ఞుశాలి, పార్మిశామిక
వ ర్తకళాలలో సిద్ధులు,
నారాయణ పెదనింగు వెంకట అగ్నికుల క్షత్రియులు.
బందరు కం జిలా. అనేక విద్యా సంస్థలతో ను అందలి క బు
౧౧ ( యు య బి
లతోను 'సంబంధముగల వారు, ఆం(ధ్ర విశ్వకళా పరిషత్
సెనేట్ సభ్యులు, 'జెజవాడ ఆంధ్ర నావికా సంఘాధ్యశ్షంలు
“ పల్రవరత్న ” బిరుదాంకితులు. అగ్నికుల (ప్రబోధిని అనే
ష్మతికకు సంసపాదకులుణ
కులు,
నాకాస్యాముల్బు
(a
నౌకావర్త
546
సారాయణరాజు దండు
జ 15889. వి ఏ
బి ఎల్ 3 ఎం, ఏల్,
ఏ కాంపా ఏలూ
రు ప గో, జిల్లాః
బోర్లు అధ్యక్షులు,
ఎం.ఎల్ ,సి 1926-80;
ఏలూరు కోఆపశేటిన్
నెర్మటల్ బ్యాంకు
గెరవ కార్యదర్శి,
నారాయణస్వామిచెట్టి గోపతి, ది. బ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్
మెంబరు. జ. 1581 వ్యాపారి ; భూస్వామి, 1927.28
కార్చొశేపను (మదా
సు) మేయరు, (ప్రసి
డెన్సీ ళీ విజిటరు,
మద్రాసు లేబరు బోర్డు
ఎస్, ఐం కామర్సు ఛేం
బరు, సెంట్రల్ ,రెల్లే
బోరు మొ. అనేక
'సంస్థలలోన్సు మదా
సులోని వివిధ ఆస్ప
(తుల కమిటీలు పాఠశాలల కమిటీలు, (ట్రస్టులు ఫండు
_నెటీల కమిటీలు మొ. వాటిలోను సభ్యులు. ఇంపీరియల్
అగిక ల్బరల్. రీసెర్చి కౌన్సిలు పాలక వర సభ్యులు, బోర్జాఫ్
ఇండస్ప్రసు, రోడ్సు కమిటీ సభ్యులు, సెంట్రల్. 'లెజస్టేచరు
యొక్క ఒట్టోవా కమిటీలో మెంబరుగా నుండిరి,
నారాయణస్వామి నాయుడు, చి. వి. డా. ఎమ్ ఏ,, బిః
కాంఎ'పి, ఎచ్, డొ గొప్ప ఆర్థిక శాస్రవేత్త అన్నా
మలే విశ్వవిద్యాలయమున 12 'సం॥ నుండి అధ్యాపకులు,
అన్నామ లె, ఆంధ్ర, మెసూర్పు మద్రాసు, పంజాబు
లక్నో డక్కాా, బొంబాయి తిరువాన్కూరు విశ్వవిద్యా
లయముల పరీకాధికారి, విజ్ఞాన సంపన్నులు 1941 'సం॥
మద్రాసు రాస్ట్ర కో ఆపనేటివ్ కాన్నరెన్సుకు అధ్యతులు,
మడాను పచ్చయప్ప కాలేజి ప్రిన్సిపాల్,
పట్టాభి సీతారామయ్య భోగరాజు డా. వి.ఏ,,ఎం.వీ,,సి.ఏం»
జ. 1880. 1906 మొ 1916 వరతీ వెద్యవృ త్తి, పిమ్మట
వృత్తి త్యజించి "జేశ సేవకు గడంగిరి. 106 నుండయును
అ. భా. కాం, కమిటీ సభ్యులు, ఆంధ్ర ఇన్య్యూరన్సూ కంపే
ళు క iy గ "లస క్రి
ఆంధ బ్యాంకు ఆంధ 'జాతీయకశాశాల హూందూ+హాక్
క
మూ్యూచుయల్ "మొదలగు అ ేకాం[వ సంపల సాపవకో కార
££ 7
(| (న న్ మ్య
కులు, ఆం: రా, కాం, కమిట మాడ ఆధు లర కాంపౌసు
|
వర్కి.౦గు కమిటి సభ్యులు, 'సంసోన [సు ముం ET
కడు, సంస్థానములన్నీ సంచారము చేసీకి
హాసభథ చరిత్ర రచించెను. గొప్పమేధావి, వుహావక
రాజకీయాల్లో పండితుడు, ఆం(ధ్రనాయక శిఖానుణ
పల్లంరాజు ఎమ్, ఎం. ఎట్ + వెలు Gren 1599 తూ త నో
సత క ©
జిల్లా బాలాంతరం. (గామమునసబు, కొం, సౌ, జాతీ
యోద్యమ కృషిగలవారు. జిల్లా కాం, కమిటీ కాకడ
రం isl
‘ కం శా LD
అధ్యములు, జిల్లా బోర్డు అధ్యములు 1931 సాంబ
మూర్తి గారితో గలిసి హిందూస్థానీ సేవాదశళీమును ఏర్షర
చిరి. అఖిల భారత కాం, కమిటీ స సలా
బ్య
శ్రీ ఎమ్. పల్లంరాజు.
పాత్రో సర్, ఎ. పి., వి,ఏఎబి,ఎల్ ఒబరంపురంలో న్యాయ
వాది, అనేక సంవత్సరములు శాసన సభా సభ్యులు,
జస్టీసుపార్టీ నాయకులు ) స్రేటు కౌన్సిలు సభ్యులు, జస్టీస్
పార్టీ వారి ప్రభుత్వశాలమందు విద్యాది శాఖా మంతి,
ఆంధ విశ్వకళా పరిపత్తు చట్టమునకు (పథాన కారకులు,
1081లో లీగ్ ఆవ్ -సవన్సతన్ను 1081=87 లో శాండ్
శ్రేవిల్ కాన్నరన్సకున్నుం 193కి లో జాయింటు పార
*ప్పుంటరీ కమిటీకిన్ని ఇండియన్ జెలిగేటు, -
547
kr
సర్. ఏ, పి. పాత్రో.
పాపయ్య చెట్టి నీ. జ, 1899, రా. సా, ద్వారకానాథ్
అన్హ్ కంపెనీ పొనేటటు. దక్నీణ భారత ఎనెశ్ళాసంఘ
కార్యదర్శి. 1921.22 న్యాయ దీపిక షతికా సంస్థలో
కార్యదర్శి, ఆంధ్ర ఇెంబర్ ఆవ్ "కామర్భు గం
దర్శి, (గ్రంథకర్త -ఛభగవటద్రీత, ఊపనివత్తుల్కు సౌయిలీలా మొ,
"కార్య
(గ్రంథములు ఆంధ్ర భాహలో రచించిరి,
పీతాపురం మహారాజా రావ్రు వేంకట కుమార మహీపతి
జిస్టీస్ పార్టి కాలములో విద్యాశాఖా మం( తీ. యూరప్లో
సంబారము చెనెను జ 1రరిర. 1906 లో సింహాస
నమెక్కెనుు మద్రాసు శాసన సభ విశ్వ విద్యాలయ
పోపు
ముల సభ్యులు, సంస్కర్త; (బ్రహ్మ సమాజ
కులు. సర్, వెంకటరత్నం నాయుడుగారి. శిష్నులు,
యె ఖీ
అనాధశరణాలయము, ఒక కళాశాల, ₹౦డు పాఠశాలలు
స్టాపీంచారు, ఆంధ సాహా త్య పరిహత్తు స్థాపించి పోషిస్తూ,
శీ సూర్యరాయాంధ్ర నిఘుంటువు వెలువరించిరి. 1987 లో
ఫీపుల్సు స్తార్ట్ నాయకులు, జనవాణి అను ఆం(ధ్ర దిన షృత్రిక
(Da
బప్రుల్బు నాయిస్ అను ఆంగ్ల దినష్మత్రిక స్థాపించారు, కాని
కొద్దికాలం మాత్రమే నిలబడ్డాయి, ఆంధ విశ్వవిద్యాల
యం వారు డి. లిట్ బీరుదముతో గారవించిరి
ల్లా రెడ్డి పురి "కాల్చొ'రేహను కమి
సునురుగా ఉండి అఖినందనముల నందుచున్నారు. లోగడ
కొంతే కాలము జయపుర సంస్థానమునకు దివానులుగా నుండిరి.
శం
పులా రెడి ఓ, ఐ.సి,ఎస్. చెన్న
పెద్దిరాజు
జ, 1886.
బి.ఏ, బి. ఎల్, ఎం,
ఎల్, సి, (1922-26,
32. 37, 87-= )
ఏలూరు తాలూకా
బోరు (1920-22)
ww MX త
అభ్యయులు 3
'పెన్మచ్చ
ఏలూరు
(పకాశంసంతులు టంగుటూరి. ఆం(నులలో మొద
బారిస్టవు. జ. 1872. 1894లో రాజనుండ్రీలో న్లీడరు,
1901 రాజమండ్రి మ్యునిసిపాలిటీ వై శ్మెన్, 1008 లో
ఇంగ్లాండు పయనం. 1907 మ(దాసులో బారిష్టరుగా
(పా అసు. జడ్డికానున్న సమయంలో (1920) వృత్శిమాని.
కాంటసులో చేరిరి, జస్టిస్ నంకట సుబ్బారావు, వెంకట
రమణారావు గార్లు వీరి (కిందజానియధ్దు. 1921 లో స్వరాజ్య
ఆనే ఆంగ దిన షృతిక స్థాపించి బాలకాళం నడిపేరుం
548
శ్రీ టంగుటూరి (పకాశం.
1926-30 సెంట్రల్ అసెంబ్లీ సభ్యులు, కాంాసు వర్కి_౦గు
కమిటీ సభ్యులు, ఆంధ్ర రాష్ట్ర కాంైైసు సంఘం
అధ్యకులు, 1087 లో కాం(గైసు రి వెన్యూ మంతి...
జమిందారీ రైతు రిపోర్టు తయారు చేసిరి. 1989 (గ్రామ
స్వరాజ్యం అ వేవార ష్మతికలు అంగ్లాంధ్ర తమిళ భాహలో
స్టాపించిరి,
బాపినీడు మాగంటి జ, 1895, ఏలూరులో కార్నెల్
విశ్వవిద్యాలయంలో ఖీ ఎస్సి, అగికల్చర్ ప్యాసె
"కాలిఫోర్నియాలో ఎం.ఎస్ సి పట్టమునందిరి. న్యూయా
ర్కు_వ్యవసాయ కళాశాల ఇంటర్ నల్ అగికల్సకల క
సొ సెటీ (ప్రసీడెంటు. “ఆంధ్ర విశ్వకళాపరిపశ్ సెనేటు
-షుంబరు, “కొం, బొ మద్రాసు అసెంబ్లీకి ఏలూరునుండి
ఎన్ను కోబడ్సి (పచురణకాఖా మం|తికి కార్యదర్శిగా పని
. చేసిరి, ఆంధ్ర రాష్ట్ర హరిజన శేవా సంఘ కార్యదర్శి,
బొబ్బిలి రాజా సర్ “స్వేతాచ ఇపతి రామకృష్ణరంగారావు
బహద్దార్ . శ, సీ వ ఇ బె 1901 1020 లో
షాట్ వం కా! - ణా BE: కా
గద్దె నెక్క్రి, గాటు కౌన్ఫిబు _ సుంబకుః 127 DE
ఎల్. సీ, 1930 లో నవన్న్యమనార్. గౌరవ. వెయి.
అల a ప ల
భగవంతం సూరి ఆం పవిళఇవిదా్యాల కళొశాలక్ ఎన
చా ళు వ.
వాలుగ పని చెయుచున్నాయం.. సుమాయ అముము సంవత్స
న్
" వ్
ములు కలకత్తాలో * రామన్ ఎస్పెక్ట మున్నగు విషయ
ఇతో
జ స్ప య ణ్ pn ల
ముల పరిశొధించిరి. (ప్రస్తుతము పీరుపకికోభ నలం జకుస్తుచున
Raman effect and Crystal structure
మున్నగు విషయములు ముఖ్యములు,
ఆం(ధ్ర విశ్వవిద్యాలయమువామ క్రి ఆనన, డీ, ఎస్సి
న.
డ గనె సంగి బహూూకరించికి, కామన ఎషకోకు సంబంధించిన
ఉఊద్ద్రంథముల రచించిరి, "
భ్రగవంతంగు ప్త తుంపూడి. జ, 12/4 విచారొలన
కు లి ఆలా
ద్ :
ఆ డు జిలాలో డ్పకలెకరతు 1917. అనక భుర్మకార
రకాలు ఇల్ల టె బట నా శ్ "లీ
ములు చేసిరి, మద్రాసులో (పసిడ్వ్పో మేజస్వ్రేటు. అఖిల
ay ళు
భారత ఆర్య. వెక్యే మహాసభా ప్రాపకులలో వొకరు. ఇండి
యన్ నేషనల్ సోషల్. కాన్న" న్సు కా సాధ్యహంః 5
సం'స్క_రణాఫిలాషి,
మాధవరావు న్యాపతి. రాజమం (ప్రణ వ ఏ, వెట్
జ. బందరులో 1867. విద్య నోవిశ్ొ కాలేజీ మచిలీ
పట్టం, మద్రాసు పచ్చయప్పశకాళేక్కీ లా కాలేజీ 1307
రూ
(1
(త
pil
1°
Uf
3
Df
wy
మైనూరు సివిల్. సర్వీసులో (పాచేహన
నరుగా చేరిరి. (కైజరీ ఆఫీసరు. సబ్ డివిజన్ క
ఆడిట్ క్ అసలా పని చేశారు. మైసూయ గవర్న మెంటు
కలు, మైసూరు దివానుకు _ ఊె)వేటు నటనే 1919.
1924 లో మెనూయ సీటీ మునిసిపల్ కౌన్సిలు (ప్రసిడెంటు,
1927-33 గవర్నమెంటు శక్ న కెటరీ, 1929 మార్షి=
డినింబరులలో లండను స్ట వె వ వ చంచ
మైసూరు (పభుత్వవు (యైడు కమివనరుగా పని ఇశాముం
1088 మెసూరు ర వెన్యూ కమిపహునరు. పొలిటికల్ అఫైెర్సు
549
ఆంధ్రసర్వస్వము
కమిటీ అధ్యక్షులు. ఇంపీరియల్” అగ్రికల్చరల్ రీసెర్చి
కౌన్సిలు మెంబరు, 1986 దనరాలో * రాజమం ప్రవీణ ”
గారీ a
1988 మైసూరు ఎస్టిక్యూటివ్ కౌన్సిల్ సీనియరు మెంబరు.
1941 మెనూకు దివానుగా నియమింపబ డారు,
మీర్జాపురం జమీందారు (శీరాజా మేకా వేంకటరామయ్య
అప్పారావు బహదూర్ ఏం, ఎల్, ఏ, 1914లో కృ, బ్ర
బోరు ఎలెక్తెడ్ (పెసిడెంట్లలో వీరే మొదటివారు. వీరి
(వోత్చొాహమున ఆంధ్ర విశ్వకళ "పరిహత్తుకు కం జిల్లా బోరు
వారు లిళక్తే లుల రూస్యములు ఇచ్చిరి,
మునగాల జమీందార్ [శీనాయని వంకట రంగారావు.
పఖ్యాత చెడ్డిరాజ వంశేమువారు. జ, 1579. చేకీయ పరి
శేమలరు ఉద్నోవమములకు సారసంతాఫివద్దికి
(శనుల . ఠాద్య ల ఆం(ధ్ర స్వ ఫువృద్ధి
సహాయులు,
శా
మూర్తి, బి. ఎన్. బి. ఏవి, ఇడి, జ. 1906. నగరం
తూర్పు గోదావరి జిల్లా. కవి, నవజీవన ష్మతికా సంపాద
రులు, (గ్రంథభరచ దయితే, ఆం(భ్ర రాష్ట్ర హరిజన సంఘ
సహాయ కార్యదర్శి 1986. అసెంబ్లీ సభ్యులు ; పారిశ్రామిక
మంత్రికి పార్ల మెంటరీ కార్యదర్శి. కృతులు: ఆంధ్ర
వీరకుమార శతకము 3 ఆవేదన,
మూర్తి కె.ఎస్ ,ఎన్. ఎమ్,ఎఎ ఆర్.ఏఎరా,సా, జ. 1890
తుని, తూ. గోదావరి జిల్లా, బెంగాలు నాగపూర్ శెల్ఫేలో
అసిస్టెంటు ఆడిటర్ గా పని చేయుచున్నారు. కలకత్తా
ఆం(ధులలో వీరు (పముఖులు, రి వెన్య్యూ కాఖలో 10 'సంవల్సర
ములు పని చేసి, మ(డ్రాసుకు సామాష్యమున పల్లవరములో
మిలటరీలో చేరిరి. గత ఐరోపా మహాసంగామశా లమున
ఫీజా బౌట్ కామ్బ జలుల్పూరులలో పనిచేసి, 1919
సంవత్సరము దాదర్ మిలటరి ఆఫీసుకో అకొ౦ కుంటుగ
పోయిరి. 1920 సం॥ ఇంగాలు నాగఫూరు ,రెల్లేలో చే రిరి,
“బుక్ కీపింగ్” శాస్త్రమునకు సంబంధించిన (గ్రంథములను
ఆంభ్రమున (వ్రాసిరి. వీరి (ప్రజ్ఞకు కుళలతకు మెచ్చి వీరికి
(ప్రభుత్వమువారు 1986 లో రానుసాహాబ్ బిరుదునిచ్చిరి.
రంగధామారావు కొచ్చెర్లకోట ఆంధ విశ్వవిద్యాలయ
ములో ఫిజిక్ళ శాఖలో ఆభార్యులు, మొదట విజయనగర
ములో డా|! ఎ, వెల్, నారాయణగారివద్ద పరిశోధసలువేస్కి
మాసు విశ్వవీద్యాలయమువారి డి ఎస్
పాంది తర్వాత ఇంగ్లండులో (ఫా సర్ ఖాలర్ వద్ద పరి
నోధనలుచేస్తి లండక౯ా విశ్యవిద్యాలయమువారి డి. ఎస్సి=
దల
మం
(2
౪
డిగ్రీని పొందిరి. వీరో చేసిన AtOMiC spectra, Band
tra పరిశో ప J .
spectra పరిశోధనలు (పకంసార్హ్యములు
రాఘవయ్య దివాకా బహద్దగ్ తొడ బి, ఏ, జ. 1072.
డివ్యూటీ కలెక్టరు. స్పెషల్. ఫారెస్టరు. కార్చొనేషును
రివిన్యూ ఆఫీసరు 19005. ఇవన్యూ బోర్లు సెక్రటరీ 1018
జిల్లా కలెక్టరు 1917-20. 1920 నుండి తిరువాన్మూ_రుకక
దివానుగా పనిచేసిరి,
రాధాకృష్ణయ్య సర్వేపల్లి సర్. డౌక్షర్ జ, 1888. చిత్తూరప
జిల్లా, (క్రిస్టియకా కాలేజిలో విద్యాఖ్యాసం. (ప్రసిడెన్స్
కాలేజీలోచూ మైనూరు కాలేజీలోను ఫీలాసఫి పా ఫెసరూ=
కలకత్తా విశ్వవిద్యాలయం కింగ్ జార్జి ఫీలాసఫీ (పొ"ఫెసరు.
ఇంటే సనల్ ఇంట లకు అల్ కమిటీ మెంబరం
1931-36 ఆంధ) విస్థవిద్యాలయోపాభ్యశులు, 1986 లో
ఆక్సు ఫర్జులో కం ేరటివ్ శెలిజన్సు థియాలజీ స్పాల్లింగస
(థై ఫెసరు. అమెరికా బినీవా మొ! విదేశాల్లో అనేకోకు
న్యాసాలిచ్చి 'మేటివ క్ష అని (ప్రఖ్యాతిపాంగిరి. 1926 చకా
గో. ఆక ఫడ్డులలో ఉఊపన్యాసాలిచ్చిరి. ప్రస్తుతం కాని
హిందూ విక్వవిద్యాలయోపాధ్యతులు, ,రంః ఫీాందూ న్యూ
ఆఫ్ _లెఫ్స్ కల్కి, ఇండియకా ఫిలాసఫీ ఐడయలిప్టు వ్యూ
ఆఫ్ _లెఫ్ మొ]
రామ్ వి. ఎస్. డాక్టర్ జ, 1595. అత్తిలి పు గో, జిల్లా
1917 కాలిఫోర్నియాలో బి. ఏ, ఆనర్సు. 1918 హార్యర్లుభో
ఎం. ఏ. 1920 పి హచ్, డి, (హార్వస్ట్రు, లక్నో విశిప
విద్యాలయంలో (పథాన రాజగీయారి గీకాభ్యాపకులు.
1936-837 అంతర్జాతీయ సభ కార్య దర్శిత్వే సభ సభ్యుడు?
పనిచేసీరి, 1941 ఇండియక పొలిటికల్ ఎనెన్సు అనోసియేషా
నుకు అధ్యతులుగా ఎన్ను కోబ్బడాయు. లండను శేం బిడ్డ
జీనీవ్యా పొందూబేశం మొ పలుతౌ న్రల్లో రాజకీయ
ఇాస్తో్యపన్యాసాల్నిచ్చిరి, అనేక (గ్రంథాలు రచించారపి,
198ఉ లో అఖిల భారత (గ్రంథాలయ సమావేశం, 1931
లో 10 వ ఆంధీ విద్యార్థి మహాజన సభక్కు 1934 (పథ
యు, పి, విద్యార్థి సభకు అధ్యతులు 5 కాశ్చీ లక్నో విజ్య
విద్యాలయాల నీవేటు, “ఫీకల్టీల మెంబరు,
ఏ0
న
శ వెలగపూడి రామకృష్ణ.
రామకృష్ట వెలగపూడి ఐ. సి. ఎస్. జ, 1896. ఎం. ఏ.
ఆనర్సు (ఎడింబరో) 1916. బి. ఎస్సి, 1916.
1022లో ఐ, సి, ఎస్, వెంగల్పట్లు అసిష్టంటు కలెక్షరు,
¥ ర యం లు
1925లో జయపురం దివాను లె సంస్థానం రాబడి ాచ్చించి
ఆఅ సకవిధముల అభివృద్ది చేసిరి 5 వేద సంస్కృత పాఠశాల
స్టాపించిరి. మద్రాసు ఇండ స్తీ)ను డరకరు. లేబరు కమా
థ్ ట్ జట
పునరుగా మద్రాసు గవర్న మెంటులో నున్నారు. 1942
లేబర్ (క్రీకిబ్యునల్. బోర్లు షైర్ మకగా నియమింపబడ్డారు,
రామకృష్ణారావు ఇచ్చాపురప్పు ఆంధ విశ్వవిద్యాలయ
ములో ఫిజిక్సు శాఖలో పరిశోధకులు, మొదట కలకత్తాలో
సర్ సిం
స్కాటరింగ్ లో పరిశోధనలు సల్పి, కలకత్తా విశ్వవిద్యాల
విం రామక గారివద్ద క్లాసికల్ అండ్ రామన్
యమువారి పి హెచ్. డి, డి గీని బడసిరి, ఇంగ్లండు వెలి
(ప్రొఫెసర్ రిచర్దసక్ వద్ద రామన్ ఇఫెక్టలో పరిశోధనలు
చేస్తి
ఫాందిరి. రామన్ ఇ ఫెక్టుకు సంబంధించిన అనేక పరిశోధ
చేసిన | పసిద్దులు,
నలుచేసిన (ప్రసిద్ధులు
లంద విశ్వవి ద్యాలయమువారి డి, ఎస్సి, డి గీని
రామకోటీశ్వరరావు కోలవెన్ను బి.ఏ.,బి.ఎల్., ఎమ్.,ఎల్.ఏ.
జ 1894. 1925లో న్యాయవాద వృ త్తినుండి విరమించి,
ఆంధి) రాష్ట్ర కాంగస్ కమిటీ ఇ(పచురణ శాఖాధికారి
గాను స్వరాజ్య పష త్రిక సంపాదక వర్ణ ముల్లోన్సు బందరు
we అనా wr rr *
లో కా వటిట
జాతీయ కళాళాలకు కలపతిగాను పనిచేసే,
సం చ్ మై WY, Tn! ఛా gp న. ళా
(Cars మాసష్యతికను సాపించి చానిని ఆం పస తకెలఅభాౌో
un గొ /./
జం burg ను
స్ జు
కళపాసకుల్కు రనయిక్క సంస్కారం
రామచర్శదరావు ధన్వాడ డాక్షర జ, 1879. = స స్తవ మడ
అలో ల లా
ములో కలిసిన (పథమ ఆంధ్ర వాహాణుల కుటుంబమునకు
(7
చెండెరి, బె షీ (ఎడింబకో) మం, bs Em దాన hey
ఎం. డీ, (ఎడింబకో) దను హోహితటబులో 1915.17
Le
డా కరు, లందను యుద్ద "కార్యాలయం ఊపనా
1906-10 వరకు మద్రాసు పచ్చయప్ప కాలేజీ
కను గా ల థొ జాబ్ గానాలు.
చెవి ముక్కు గొంతు కండ జబ్బు లలో [పత్వెక _వెదు
Se ళా న మెలా
డీ పా
లూరి రామచందరావు.
రామచంద్రరావు పాలూరి ఎమ్, బెం వి, ఎస్. జ. 191,
క వన్ ; (ప్రస్తుతే మహా సంగ్రామ “సేవలో ఈజిప్ట్ (పాంతే
మున _వెద్య సేవ చేయుచున్నారు,
రామచంద్రా రెడ్డి బెజవాడ బి, ఏ సి, వి ఇ, జ. 1594
నెల్లూరు జి. నె, జి, బోర్లు ఆధ్యములు 1029-30. మె.
లెజిసెటివ్ కౌన్సిల్ (పెసిడెంట్ 1930-37. ఆంధ విశ్వ
శివెన్న్యూ కమిటీ
కళాపరిషత్ నెనేబమెంబరు. లాండ్ శై
551
ఆంధ్భ)సర్వస్వము
య్ బెజవాడ రామచంద్రారెడ్డి.
“మెంబచు (1937) ఆంధ్ర నాట్యకళ "పరివ్లు
కభాళిమానులు.
ఇ Me
sn న టం
రామచంద్రారెడ్డి సుద్దపల్లి ద గ్రమండలములోని _ (పావీన
a డడ ౧ — 0 wa
కుటుంబములో ఊన్న తేవంశేమున జన్మించిరి, కదప జిల్లాలోని
సుదపల్లి వీరి స్వగ్రామము. పరోపకార
(ఎ C0
గుణము గలిగినవారు ;
జఊజానధగ్నబుని
WD) మి
భానాథ్యులు, కర్నూలు జిల్లా ఆగ
డ (గ్రామములో ఏ0 జీల రూపాయిల విలువగల శివా
లయమును నిర్మించిరి. అహోబిల ఆలయమున తిరునాళ్లలో
అన్నన త్రము జరుపుటకు అరె ఎకరముల భూమిని దాన నము
చేసిరి. పదివేల రూపాయలు కర్నూలు జిల్లా చాగలమ్మరి
వైద్యళాలకిచ్చి దానిని సాపన గావిందిరి.
6ఆ- 1 రా
రామదాను పంతులు వేమవరప్పు గొ॥ వి, ఏ, బి, ఎల్,
. 1878. విద్యాభ్యాసము (కసియః కాజేణ్కే లా "కాలేజీల
శ | 95 చిటి నగి
లో ల (కర్రాను 1925 నుండియు నే స్రేటు
1026 నుండి కాన్సిలులో
కాన్సిలు మెంబరు,
స్వరాజ్యప్యా నాయకుడు,
త కు
ను (ఫొవిన్లి యల్ కో ఆపశేటివు బ్యాంకు మాసు.
మ(ద్రాసు (1 విన్షి యణ ఆపశేటివు బె సంకు మృ దాసు
(వౌ, కో. యూనియను, దశ్నీణ ఇండియా కో, ఇన్వూ
'శెన్సు సొ సెటీ, ఇండియకా (పా. దో బ్యాంకుల అనోస్
యేషనులకు అధ్యతంలు, లండనులో జరిగిన 14వ అంతర్జ్హా
జ్
«
తీయ కో ఆపశేటివు -కాం|గాసుకు ఇండియా తరఫున డెలి
సీటు, నెంటుల్ ఛేంబరు ఎన్క్యయిరీ కమిటీలోను ఇంసీరి
యళ్ అగ గికల్చ్పరల్” రీసెర్చి E ాన్సిలులోను పదిన సాలకెవన్ష
సభ్యుడు. అఖిల భారత “కాంరాసు కమిటీ మెంబచు, ఆంథ
మహాసబ్దాధ్యతలు,
రామజా సర్. సి. వి. డా. కే. టి, ఎమ్, ఏ) డీ, ఎస్సి
విపహాచ్, డిం ఎలా ఎల్. డి, ఎఫ్, ఆర్, ఎస్, ఎగ్, వెల్
జ 18896 నటం. 1907-17 ఇండియక్ గైనాన్సు
కమిటీ ఆఖి ఫ్సరు, కలకత్తా విశ్వవిద్యాలయం పొాలిత్ (నాసి
సరు 1917-83. (బిటిష్. అసోసియేపును 'లెక్చరమే (కన ష్)
1924. “కాలిఫోర్నియా కొక్నాలబే ఇ ఇన్ 5 స్టిట్య్యూటు రసర్చి
అసోసియేటు 19024, ఇండయక _సెన్సు "కాం్టససు (102%)
'మెటూకీ 'స్పుడ లిషు స్ట (1929 గ్గ మ 1930 చాయ 5 “నా? నెట్
పార్యా బిన్ మెడలిస్టు, 1929 సర్ వియదము. 1990 షోడ
లారిమేటు (“ రామజ్' ఎఫర్టు ” అను కిరణములభో (కొ వ్ర
తాల!
విషయము కని పెట్టినందుకు) బహుమానము పొంచిను.
లి న ల అ లన్న
విచేశాలల్లోని అనేక _నెన్సు సంఘాలో "సుంబరు. భరతే
౮ వ్
'సేశంలో. అసేక విశ్వవిద్యాలయాల గొరవ (ప్రై సరు,
Kees
ణీ
ని ః
రా ప
"జంగుభూరు ఎనిన్ఫు ఇన్ స్టియ్యూటు చి
రామలింగారెడ్డి కట్టమంచి సర్. డా. జ, 1880. చిత్తూమ
ఆంట్!
బలా కట్టనుంచి (గామం, 1902-6 న్ను. మెంటు ఓ విచ్యాగి
fp
cn
చనన పాట "కేం బిడ్డిలో ఎం ఏ, చదివి ఆగు Wrath
ఇ జో
(ప Wud షి పు
తీయ ఉపానంమయడు. 1907 అమెరికా సంచానము, బగ్
గట్టి
egy
నచ్చెను థి 1006లో "కం బిడి యమాయ గ రది
“డాకెలీజీ్ ౩ చై పీ | పని సోటు, మైసూర్ wR me A
గు టి న్
స్టో జనరల్ అక్ ఎచ్యు శా గాను, మైసూరు నుహోగాబూ
1913-145 విపషశేముల
విశ్వేవిడ్యాల
తిరిగివచ్చి 1916-18 వరకు
118-2] ఇట జస
న.
ఎడ్యు కేప్ గాను పనిఇస్తూ 192] ల వాజి
లలి న . అ
కాలేజీ (పౌఫెసర్ గాను ఉండరి,
లోని విద్యావిధా నాన్ని తీలకించి మెైసూను
యానికి స్కీ_యు తయారుణే సిరి.
మైసూరు “కాబేజీ (ప్రీన్సిపాటు గాను,
జనరత. ఆస్
కీంయూలవల్ల రాజీనామా నిచ్చిరి. ఆలిండియా ఎడ్యుెకేన
1926 వం, షం సేం
1024 ఆంధ్ర) మహా సభాభ భ్యతంలు, 1926 ప్రథాన ఆంధ్ర)
విశ్వవిద్యాలయ స్థాహోపాధ్యతంలు, ఎం. షో, సీ
Of renee - బస్తి en
చిత్తూరు జిల్లా బోర్డు (పెసిడెంటు, తరిగి ఇండుసాక్లు ఆంధ్ర
నల్ ఎడ్వయిజరీ బోర్డు మింబరు*
౨52
విశ్వవిద్యాలయోపాధ్యతులుగా ఎన్ను కోబడిరి, 1986 లో
డి. లిట్ విరుదము. 1942 సర్ (శె. సి వ, ఇ.) బిర్రు
దము పొందిరి. అనేక (గ్రంథముల రచయితే 3 తెలుగులో
గూడా గొప్ప కవి; మేథావి ; మహావక్తు
రామారావు పి. ఎమ్ ఎమ్, ఏ, బి. ఎస్సి, (ఫాశెస్ట్రీ)
బి ఎస్సి, (అగ్రికల్చరల్ ) ఎడింబరో. జ. 1868. ఇండి
యక అ(గికల్చర్ సర్వీసులోను కోయంబుత్తూరు అ గికల్చ
రల్స్ కళాశాలకు (ప్రిన్సిపాలుగన్సు ఇకొస్టిట్యూట్ అఫ్
పాంటు ఇండి స్త్ర డై డైరి క్రరుగాన్సు మధ్యరాష్ట్ర్రముల్క రాజ
వుత్రస్థానపు 'సంస్థానముల వ్యవసాయిక సలహాదారులుగను
పనిచేసి నారు. మద్రాసు వ్యవసాయిక డై డైశెక్టమగా ఇప్పడు
పనిచేయుచుు ఈ రాష్ట్రామున గోధుమ (ప్రత్తి ఉత్పత్తుల
విపయమె పరిశ్రమచెసిరి,
రామేశం చేపా సర్. జ, 1876. బి. ఏ, బి. ఎల్.
పా 1896-1900 వరకూ విశాఖపట్నంలో న్యాయనాది.
1000-1990 మాసు ౨ హాకోర్లు న్యాయవాది, 1916-20
గవర్నమెంటు షి కీ డరు. 1920 మద్రాసు ాకోర్టు
జడ్డీగా నియమింపబజ్ఞారు. గణీతే ఖగోళ ప్యోతివశా హ్రిల్లో
ప్రవీణులు, సంతాన నిదోధము మొ]! సాంఘిక సమస్యల్ని వకడరాజం నందులు సాదు. సు ర వేటు
(పచారంచేసి అనేక గ్రంథాల్ని రచించేరు.. సర్ విరుదము న.
డ్యమార స్ట్ కులు J న
బందర్, వనీ సంసుమును సాపించి ty mm
రావు జి. వి. వి, ఎస్సి. ఇ. జ, 1886. రాజమండ్రి కులు 3 | జ కష. స
ఆర్ట్స్ కాలేజీ, సికింద్రాబాద్ మవాబూబ్ కాలేజీ, మ్రాను పురం నవాని గాం న
ఎంజునీరింగ్ కాలేజీ సా స్కాాట్టండు గ గానో విశ్వవిద్యాలయము త్యాముక్థి జః ళ్ - 3 శ
లలో, విద్యాభ్యాసము -గావించిరి* కాంక్రీటు కట్టడములు విశ్వవిక న్యాలరా నాం ప...
కట్టించుటలో వివ గణన కెక్కి_రి. శైండుకోట్ల రూపాయిల ప. .
మెచ్ళా ౫ న మ్మ అల
విలు వెన నిర్మాణములు వ్రి అధ్వర్యము కింద జరిగెను. ఎంజి చ. .
నీరింగు శాఖలో వీరు విజయ్యులె మద్రాసు (ప్రభుత్వపు ఎంజి
వీతుగా బాలా"కాౌ లము పనిచేసిన అనుభవశొలి. కమునేవ వరు క ఇయు మవావకొ
‘ క్రీ సంస్కరేం, సో .
రుక్మిణీ లకీ శ్రపతి ఆచంట వి,ఏ., జ 1891. జా! లజ లొ వ. ల
గ ఎజ్ శంథాలు కచితాదిక వక 2
పతిగారి సతి. పదియవ అంతర్జాతీయ మహిళాసమా వేశానికి వ. అ
| - య క్ ద్ Cun Sates
1926 లో ప్యారిసుకు డెలి గటా వెర్టీన నవారు. 1980ల 2 డు అత క వ.
మం ఐజీ బం త pa bie స్
రు కొ వ్రూడ న '
బి. ఏ, రాజకీయ మహిళొభ్యుదయ కృషి గలవా ర లు మా
పా. మద్రాస్ ౩ శా సభ క్యూట్ (పసిడ్యాటు. . క
ఆంధిసర్వ్వన్వము
దానకర్దులు, అనేక కవులక్చతు.
లకు భరయ కవులను పోషించి
ఆం(ధ్రభోజుడని కీర్తినందిన భా
పోబ్దారకులు,
విజయానంద్ మహారాజకుమార్
సర్. జ, 1905. విద్యాభ్యాస
ము అజ్బ్మీరు రాజకునూర్ కళా
శాల ఇంగ్లండు హాయి లీబరీ
కాలేజీ. చిన్న తనముననే క్రికెట్టు
చున్ని సులలో (పవిణులు, గొప్ప
"వేటకారులు, 1934 సెంట్రల్.
అనెంన్లీ 1996 యు, పి, ెబిస్లే
టివ్ కాన్సిలు సభ్యులు, 1937
న్యాయకాఖా మం(తి. అమె
రిక్కా ఇంగ్లాండు హొ చేశము
లన్నియు తిరిగి గొప్ప ఆటకా
డని పేతుపొాందిరి. కాకీ హిందూ
విశ్వవిద్యాలయ బోర్డు "మెంబరు,
1940 కార్వనిర్వాహాక వర్ష సభ్యు
లు, కాళీ విశ్వవిద్యాలయం ఘూ
రిబ్బన్ పొందిరి, విశాఖపట్న ౦
22 వ ఆంధ్ర నుహా సభాధ్య
తులు 1941,
విశ్వనాథ్ ధాగవకుల రావుబహా
ద్దర్ జ, 1889. విజయనగరం,
ఏ డి గీలీక భారత డేశమంతటికీ
సాయన శా స్ర్రంలో అగ
గణ్యులెన ఆం(ధ్ర (ప్రముఖులు,
విజయనగరంలో రసాయన బారి శామిక శాల స్థాపించెను,
1934 వరకు కోయంబుత్తూరులో వ్యవసాయ రసాయన
కా న్కజడుగా నుండెను. మద్రాస్ (పభుత్వపు అ గికల్చ
1934 ఫూవన్యావసాయ శ్యాన్ర్ర పరిశోధ
కరడు, 1985 నుండి ఢిల్లీ ఇంపీరియల్ అగికల్చ్బరల్ రీసెర్చి
షన్ స్రిట్య్యూట్ డైరక్రరు. అనక శాస్త్ర సభలకు అధ్యక్షత
కహి ంచిరి® అనేక పరిశోధనలు చేసీరి, జొన్నలు. వరినుండి
ముట్టు చేయుపద్ధతి కనుగొన్న వారు వీకే. అనేక (గ్రంథాలు
ఉంచిరి,
వల్ మిషు,
6
(శ్రీ విక్రమ దేవవర్మ.
విశ్వనాధం తెన్నేటి ఎం, ఏ. బి, ఎల్, జననం 1896.
(పసి డెన్సీ కాలేజి ఎం.ఏ, తిరువాస్కూ_రు బి, ఎల్, విశాఖ
పట్న ౦జిల్లా కాం(ాౌసు సంఘం కార్యదర్శి, పిమ్మట
(పసిడెంటు, అ, ఫా, శాం, కమిటీ మెంబరు, 19984 లో
అంధ మహాసభ ఆహ్వాన సంఘాధ్యతం బు,
సభ్యులు వక్త, రివిన్యూ మంత్రికి పార్లమెంటరీ కార్య
దర్శి. ఆంగ్లాంథ) సారస్వత పాండిత్యము గలవారు. రెండు
భానలలోను మనోజ్ఞమైనీ గాలిని రచన సౌగించగలవారు,
"తెలుగులో. నవ్యసాహిత్య (వ్రీయులు ; గేయరచయితేలు,
అనెంబీ
(an)
554 .
విశ్వేశ్వరయ్య మోక్షగుండం సర్ శె,సి,ఐ,ఇఎఎల్ *ఎల్ డిలు
డి.ఎస్సీఎ డిలిట్, ఎం.ఐ.సీ.ఇ, జననం 1861. విద్య
"బెంగుళూరు నెంటుల్ కాలేజీ పూనా ఇంజనీరింగు కాలేజీ,
బొంబాయి గవర్న మెంటులో 1864 అసిస్టెంటు ఇంజనీరు.
1904 సూపరింతుండింగు ఇంజనీరు. 1908 లో రమైరయారు,
1909 “నైజాం స్పైనల్ సలహా ఇంజనీరు, పి. డబ్లియు.
రైల్వే ఛీఫ్ ఇంజనీరు మైసూరు గవర్నమెంటు. 1912-18
మైసూరు దివాను, 1921-22 బొంబాయి ఇండస్ట్రియల్
శుక్నికల్ కమిటీ అధ్యతులు. 1922 న్యూ కేపిటల్
ఎంక్టయరి కమిటీ (ఢిల్లీ) మెంబరు. 1924 ఇండియా
(పభుత్వంచారిచె భారతీయ అర్థిక వివారణసంఘం అధ్య తము
లుగా నియమింప బడ్డారు, * బేక్ బి ఇంక్యయరీ కమిటీ
మెంబరు. 1928 బొంచాయి ఇరిటేషన్ కమిటీ అధ్యక్షులు.
అనేకసార్లు ప్రపంచమంతా చుట్టివచ్చిన అనుభవశాలి. ఆర్థిక
వేత్త, గ్ల” ఇండియన్ రికన్ స్త్రుక్ష న * సేన్డ్ ఎకా
మీ ఫర్ ఇండియా,”
వుయ్య్యూరురాజా శ్రీ వేంకటా।ది అప్పారావు బహద్దరు
నూజవీటి జమోందాగ్గలో "పెద్ద ఎస్టేటుగల 'పభువు; "కావ్య
కళా (ప్రపూర్ణుల్పు కావ్యరచన కళాపోపణ వీరికి (ప్రధాన
మైన జీవితార్థములు. (పల్యేక నాట్య నాటకశాలలుు బజ
వాడలో 'సర్వకళ "శాల, నూజవీడులో హౌన్నూ_లు స్థపిం
చిర. విద్యా సంస్థలకు సహాయులు. (గ. రామదాసు,
జ్యోతిర్లీ ల మొ॥ నాటకాలు ఆంధగీత గోవిందం, ఆంద్రా
స్టృ్రపదులు శోభనాచల మహాత్మ షమ మొ! కావ్యాలు
ఆంధ) జాతీయ కీడలయెడల అభిమానము గలదు; బెల
భట సంఘానికి నాయకత్వం వహించిరి, వేటలో మేటి.
ఆంధ్రరాష్ట్రం, ఆంధా9భ్యుదయం వాంఖఇిస్తూ ఆంధో?
ద్యమమునకు ఫోహకులుగా నుందురు,
వెంకట కృష్ణారాపు భావరాజు, ఎం.ఏ.,వి,ఎల్. జ. 1895.
రాజమండ్రి. 1920 నుండి వకీలు. ఆం(ధోతిహాస పరి
శోధక ముండలి స్థాపించి ఆ మండలి తరఫున ఒక ఆంగ్య
మాస షృత్రికకు సంషాదకులుగానున్నారు. 1938 లో
ఆం(ధథ -జీశంలోని పురాతన రాజవంశాల్ని గురించి చేసిన పరి
శోధన శే ఆం(ధ్ర విశ్వవిద్యాలయం వారు ఎం.ఏ, డీ నిచ్చిరి,
సరియైన ఫీూందూదేశ చరిత్ర వ్రాయుటకు ఇండియన్" హిస్టరీ
కమిటీవారిచే ఎన్ను కొన "బడిన ఆం(భు డీతడొక్కడే.
౨౨5
(గ. = ఆంధ్రుల నౌకాయాన చరిత్రము ఆంధ్ర దేశము=
పాళా త్య యాత్రికులు ము
వెంకట నారాయణ నాయుడు జయంతి జ, 180/5, ఏలూరు,
పక్చిను గోదావరి. న్పెవల్.. సెటిల్మెంటు ఆఫీసరుగను,
జిల్లా క లెక్రరగన్యు లేండు రికార్డు సూపరిం లుం డెంటు
గను, పని చేసిరి. 1922 లో ఇన్ స్పెక్టర్. జనరల్ ఆఫ్
రిజిస్త్రేహన్ గా పనిచేసిరి 'సంస్కు_ర్హ. మద్రాసు "కార్పొ
రేపను కమిహునరుగ పని చేసిరి,
వెంకటపతి రాజు భూపతి బి,ఏఎ బిఎల్ ., సిఐ. ఇ, జం
1861 వి. జిల్లా కొంతకాలం. ఎం. ఎల్. సీ. (చెన్నపురి)
ఎం. ఎల్. ఏ, (ఢిల్లీ సాంఘిక సహకారోద్యను సభలకు
అధ్యతులుగాను, లిబరల్ ఇండి పెండెంట్ గా రాజకీయోద్య
మందును దేశసేవ చేసినవారు: ఇండియా గవర్న మెంటు
తరపున ఫిజీ దీవులకు వెడలిన రాయబార వర్గమునకో
అధ్యతంలు, విదేశ సంచారము చేసి విధ్యా సంస్థల
గురించిన్ని + పరిశ్రమ లగురించిన్ని అనుభవములు సంపా
దించినవారు.
వెంకటప్పయ్య. కొండా దేశభక్త. జ 1866. గుంటూరు
వి. ఏ వి ఎల్. ప్యానై బందరులో. (ప్రాక్టీసు పె ట్రైను,
కృష్ణా పషృత్రిక స్థాపకులలో నొకరు,
గుంటూరుకు మార్చిరి. ఆ. భి, కాం, క, మెంబరు.
పిమ్మట (ప్రాక్టీసు
1928 లే అధ్యములు. కాకినాడ కాంగ్రోసు ఆహ్వాన
సంఘాధ్యతులు
చరఖా సంఘం “మెంబరు. కాం(ాసు ఉఊద్యమంలోేను,
ఆంధ ఊద్యమంలోను ఎక్కువగా పాటుపడిరి. 1917
లో మాంెకుగ్యూ 'షెల్మాస్ ఫర్జు రాయభారం (ఆంధ్ర రాష్ట్ర్రం
భాసా (ప్రయుక్త ంగా విడదీయడానికి) 108/7 లో అనెంప్లీ
మెంబరు అసెంబ్లీ కాం(ాను పార్టి కార్యదర్శి, ఆంధ
మహా 'సభాభ్యతులు (1917 "నెల్లూరు.
"ఆం, (పాం, కాం. క, (విసి డెంటు
వేంకటరత్నవర్న _ నూకాడ బందరు కృష్ణా జిల్లా.
సంగిత విదుషీమణి, శేంఖవిణయను నొక నూతన వీణను
నిర్మించి, మద్రాసు మ్యూజికల్. అకాడమి వారి (ప్రశంసయు,
విద్వాంసుల మన్ననయు పాందిన (ప్రసిద్దురాలు,
వెంకటరమణయ్య అయ్యంకి zెజువాడ, అఖిల భారతే
- గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి దాని + కార్యదర్శిగా
ఆంధిసర్వస్వము
వున్నారు, ఆంధ్ర (గ్రంథాలయ సర్వస్వానికి 95 సంవత్సర
ములుగా కార్యదర్శి ; 5 ఆెపీరనున స సత్రికకు సంపాదకులు ;
(ప్రకృతి శాస
వెంకట రామన్టి. ఎస్. నర్ డి,ఎప్పీ, (ఆంధ్ర) లా
బ్రా సీ ఐఏ, ఐ. జ, 1584 ఇండియాలో ఉత్క్యుస్వమెన
వరకు పండించుట అసాధ్యము కాదని గవర్న మెంటు వారికి
('త్రుంవెద్యులొ.
నచ్చజెప్పి పరిశోధనలు చేసి చూపించిన శ్వా స్త్రజ్ఞులు, ఇండి
యన్ _సైన్సు కాంగైాస్ అధ్యతులు 1937.
వేంకటరావు ఈదర జననం 1881 ఏలూరు. వేంకట
మా (పస్ వేంకటరామా అన్ కంపెనీ=అధిపతులు,
(ప్రారంభ విద్య అనే తెలుగు మాస పత్రిక స్థాపించి బడి
పుస్తకముల (ప్రకాశకులుగా (పొరంభంచి ఎక్కువ పలుకు
బడిగల (గ్రంథ (పకాశకులుగా (ప్రసిద్ధి కెక్కి_నవారు, "దేశ్
యోద్యమములందు ఖనేవ చేస్తున్నారు. ఏలూరులో ఒక
పేట వేంకటరావు పేట అశేపేర నున్నది.
వెంకట్రావు కళా జననం 1900 బందరులో. బి.ఏ. చదు
వుమాని కాం ౫సు ఉద్యమంలో (1921) చేశను. 1928
గుజరాతు విద్యాపీఠ పట్టభద్రుడు, అ,భా.-కాం,క, మెంబరు,
తూ, గోదావరి జిల్లా కాం, 18 సంవత్సరములు మెంబరు,
ఆం. రా కాం, కమిటీ కార్యదర్శి. కోన నీవు కో,
ఆపశేటివ్ బ్యాంకు కార్యదర్శి, ఎం. ఎల్, ఏ,
వెంకట సుబ్బారావు ముత్తా సర్ ఎం, ఏ్క వి, ఎల్, జననం
1878. మద్రాసులో మహోకోర్టు న్యాయవాది 1908-21.
ఎలక్షన్ కమిహనర్ ”౨1 = 22, మ(ద్రాసు హెకోర్టు
జడ్జి 1921-38. 85-86 మ(డ్రాసు మోకోద్ద ఛీఫ్ జస్టిస్
(ఆ క్రి ౦౫) శెండుసాధ్లు. ఇండియన్ డెలిగపన్ కమిటీ
మెంబరు . 1985-౮6. సర్ విరదము 1986. సంఘ సంస్కర్త,
జడ్జీగా రమ్రైరయిన పిమ్మట (1989 లో) వీరారలో నైజాం
గర్న మెంటు ఏజంటుగా నియమింపబడ్డారు, మద్రాసు
వెంకటసుబ్బారావు ముతో (ఆండాళమ్మ) సదనం
ఆనే శ్రే విద్యాలయాన్ని మద్రాసులో స్థాపించి "కార్య
వర్శినిగాను కోళాధికారిణి గాను పనిచేస్తున్నారు. అనేక
మంది బీదల కచితంగా విద్యనిస్తూ క్రీ విద్యకు లలితకళల
అభివృద్ధికి పొటుబడుతుచ్నారు, 1935 లో సిల్వర్
జూబిలీ పతకమున్సు 19897 లో కెజర్ =ఇ- -హొంద్ పతేకమును
పొందిరిః
వెంకటస్వామినాయుడు. కె. బి,ఏ్కబి.ఎల్*, జననం 1896.
మ(ద్రాసులో స్ట్ సిరనివాసు_లె చెన్న కేశవ మల్లేశ్వేరా లయములు
కట్టించినదె విక ఫూర్వులే. 1924 మద్రాసు మాకోర్టు
ఎడొంచేటు. 1928 నుండి కార్పొనేహన్ మెంబరు. 1985 లో
మద్రాసు మేయక, సచ్చయప్ప (టను బోరు పరశువాకం
అన్న దాన సమాజం వారా అనేక సంస్థలలో మెంబరు.
1937 లే శాసన కౌన్సిల్ సభా సభ్యులు, ఉపాధ్యక్ష
లంగా ఎన్ను కో బర్షార, మందులు కిరాణాసామానులు
అమ్ము “ అప్ప” కుటుంబమునకు చెందినవారు. మద్రాసు
ఇండ స్త్రయల్ అసోసియేషన్ (పసిడెంటు,
జననం 18687 ఒంగోలు
తాలూకా అల్లూరు, 1911 నుండి మద్రాసులో వ్యాపా
రము, కన్యకా పరమేశ్వరీ దేవస్థాన పాలక బోర్డు సభ్యులు.
(సెన్ జెన్సీ అనోసీయేప.న్ అధ్యతులు. అనేక ధర్మ సంస్థలు
పాఠశాలలకు (టన. 1923 నుండి కేంద్రశాసన సభాసభ్యులు,
1925 బందరు ఆంధ్ర మహో సభాధ్యతులు, వెళ్యాఖి
వృద్ధికి పొటుబడిరి, మద్రాసు (పథమ కాంగ్రాసు మేయరు,
వెంకటాచలం చెట్టి సామి
వెంకటేశ్వర్లు వావిళ్ల జననం
ఆఅలూరులో. వావిళ రామస్వామి శాస్త్రులు అండ్
య cn వాటి
1855 నెల్లూరు జిల్లా
సన్సు
అను పేరుతో అనేక సంస్కృ తాం(భాంగ్ల (గ్రంథాలు
(ప్రచురించియు | త్రిలింగ సెడరేబడ్ ఇండియా అను
తెలుగు అంగ్ల వారషత్రికల నడపుచు భాసా సేవచేస్తు
న్నారు. భాపోగ్దారక విరుదాంకితులు,
వెంకయ్య ఈదర జ 1888 ఏలూరు రామా అండ్
కంపెనీ (పెప్రైటర్ . అ నేకాం(ధ్ర (గ్రంథ (ప్రకాశకులు
కా. పొ, చేశీయ స్ సహాయులు,
శకుంతలాకన్య, ఎం.ఏ., పి.హెచ్.డి.
కలక తా విశ్వ
విద్యాలయం సరవా వరిం స్కాలర్ షిప్పుపొం దెను,
వివిధచేశములు సంచారముచేసి ఆయా బేశములలో శాస్త్ర
ములునేచ్ప పద్దతుల మై నపన్యసించెను. సర్ పీవి. రామన్
, పొందిన (ప్రత్యేక్ష స్కా_లర్ షిప్ పొందెను,
556
9
సిక శాస్త్రవేత్తలు. (ప్రశ్న
వారు, వీరి (ప్రకటనలు వివిధ పత్రికలలో (పకటికేము
చున్నవి.
శేషాదిశర్మ జనమంచి జ. "1882 కలువాయి,
జిల్లా. పండిత కుటుంబము, 11 వ యేటనుండి కాం
సంస్కృ తాధ్యయనము ; పిమ్మట విజయనగరం, కసం
కోటలో జ్యోతిపాధ్యయనము. కడప ఉన్నత పాఠశాలలో
అధ్యాపకుడు, (గ్ర (బ్రహ్మాండ ఫురాణము. మొ! బహు
సగ ంథములు,
శ్రీరామమూర్తి డి. ఎె౦. ఏజ్ స్స్ కొంతకాలము జు
ల్ నో క
మండే మ్య్యూనిసిపల్. కౌన్సిల్. కార్యదర్శి ) తర్వా బై
సత్యనారాయణ మోటూరి జ. 1902 వొాంచదపొడు
అ ఉల
తు
మున సు టీ i
mF mii
MD a
న.
be Pr 4
శ స Want Ce
aime, Ws
ate
(| a
॥ |
a i sas
is i య
య... i;
“ Whi oa je
శ్లో స
1
ay
hi స్ట ॥
: bl oy
ap, i 2
4s
' ria
/ స్
కు జ్ఞ
i | es ip జ
Crate fos
ప ia
వ్యు 2
సో
శీ బులుసు సాంబమూర్తి,
సభ్యులు. సర్వము "కొంగను కర్పించిన త్యాగి, మహర్షి
యను బిరుదుపొంటెను. 1987 అసెంబ్లీ అధ్యక్షులు, ఇన్నభ
అంధ్ర మహా సథాధ్యతులుం
సాంబశివరావు చేబోలు ఎమ్. ఏ., డి. ఎస్సి. మద్రాసు
కళాశాల 1930 ఎం, ఏ,
_.కొనిరి, విద్యా విషయక జీవితములో వీరు అనేక
మతులను పొందిరి,
((పిసీడెన్సీ
సం॥
19894 'సం॥ “ డాక్టరు ఆఫ్ సైన్సు’
బిరుదము మద్రాసు విశ్వవిద్యాలయ మిచ్చినది. (ప్రస్తుతము
ఇండియా (పభుత్వ రక్షణ కాఖలో నియు క్లు'లె యున్నారు,
కలకత్తా * ఆంధ్ర అసోసీఏవన్ ” గారవాధ్యతులు, (ప్రజా
ఉద్య మాళ్సీమానులు, | |
సాంబశివరావు సి. డాక్టర్ డి, ఎస్సి, ఆంధ విశ్వ
విద్యాలయంలో ఉన్నత విద్యనంది విదేశాల్లో (కలకత్తా
ఆంధ్రుల అభివృద్ధికి పాటుబడుచున్నా రు. అంధ్ర మహాసభ
కార్యదర్శి, గవర్న మెంటు ఆలిఫూరు "'స్టహొసులో పని
గ
సీతారామయ్య కొల్చేల డాక్టర్, జ, 1899 కృష్టా జిల్లా
వుయ్యూరు, మ్శదాసులో వి,ఎస్సీ, 1929 అమెరికా
వెళిరి, చికాగోలో ఎం, ఎస్సీ కార్నిలులో పిహెచ్.
డి పట్టాన్ని పొందిరి, "పట్రోలియం ఆయిలు కంపెనీలో
పని చేస్తూ పరిశోధనలు సాగించారు. కాని అభివృద్ధి
కడ్డంవచ్చే ఉద్యోగాన్ని కలదన్ని 1931] లో రష్యా వెల్లి
తన రసాయన కా న్ర్రజ్ఞానం వల్లనూ "పె టోలియం పరిశో
"ధనల వల్లనూ రప్వా (ప్రభుత్వ కంటాక్టర్ల ఆటోమో బైలు
పరిశోధనాలయం (ప్రధాన ఇంజనీరుగా నియమింపబడ్డారు.
జర్మన్ సోవియట్ శ్ర్రైని వివాసమాడేరు,
విభు కొంత
వాల గ న
కాలము దడీణా ర్కా_టు డిస్టి )క్టు బోర్లు అధ్యయులుగా
నుండిరి,
నీతారామరెడి క. వి.ఏ., బి. ఎల్. రా. ది.
GG
ధర్మాదాయచట్ల సంఘమునకు కమోసనర్ గా
కొంతకాలము తిరుపతి దేవస్థానము
నుండిరి,
'న్పెపుల్ ఆఫీసరుగా
సుబ్బయ్యనాయుడు అర్. దివాన్ బహాద్దర్, జననం
"1865. డివ్యూటీ కలెక్టృ రు 1917 వరకు. 1921 అసిస్టెంటు
'లేబరు కమొవనరు. “1922 రామనాడ్ దివాను, పిమ్మట
మలయా సే సేటు ఏజంటు: 1939వరకో మద్రాసు కార్బొశేవన్
కమోపహనరు, (ప్రస్తుతం ఊ త్తర హిందూస్థానంలోని కూచ్.
వీపశిరు దివానుగానుండిన ఆంధ్రులు. (గ "జనశేవన్. అనే
ఆంగ్ల (గ్రంథము సుజనమె[(తి అనే తెలుగునవల.
నుబ్బరాజు నడింపల్లి ఎం ఎల్ * సి, జ. 1886. అమలా
పురం తౌ, బోర్డు అధ్యమలు 19092. రాజమండ్రి జిల్లా
బోడ్డు అధ్యక్షులు. కా. పా, కోననీమ కో ఆపనేటివ్
సెంట్రల్ బ్యాంకు అధ్యతులు
సుబ్బరామ రెడ్డి లేబూరు ఎం. ఎల్ * సి, జ. 15892. కా.
పా, “సెల్టూరు జిల్లా "కాంగ్రాస్ కమిటీ అధ్యత్వంలు శెండేండ్లు
నెల్లూరు ఖద్దరు బోర్డు కార్యదర్శులు. 1924.27 పహారిజన
సేవాొసంఘమందుు అనాధ జనోద్ధరణమందు చేవచేసిరి,
బుచ్చిశెడ్డిపాలెము నెల్లూరు.
సుబ్బారావు కరుణాకరం ఎం, ఎల్, ఏ. జ, 15689, (ప్రియ
వి. జిలా. 1920 నుండి కా. పొ, జిలా రాష్ట్ర అ. ఛా
య ౧౧ ©)
కా. కమిటీల సభ్యులు, క్రూ రంగాగారితో ,రెతు సంఘము
వి, జిల్లాలో స్థాసించిరి 3 దానికీ 4 సం, అయి అధ్యతులు,
5రరి
iim
చిజ్రివల'ప లేబర్ యూనియన్ దక్కు_స్ చక్కెర పాక కీ జూకోంగా
న్ న. ( స్మ సే mean క్
షి: em: Sole a
స (|
నై. యక
పనివాండ సం ము (సామలో_ట) ల అధ్యక్షులు, క్. జకం 1209 మ న్యు వల్ 3
కః
సుబ్బారావు శె. వి. ఏ వేం ప్ బై ఫివగ్న్వర. an డికి
యు. ఎం డీ . (హోమియోప తి) కా హూం వెల్నాటిే జనక
పృత్రికా సంపాదకులు, పేదలకు వైద్య సహాయ్యము చేల
(ఏ
త దారులు, (గ్ర ఇ సు(బహ్మాణ్య నిఘంటు, కళెఫిమానులుం
సుబ్బారావు లక్కరాజు ఎం, ఎల్ = సి, 1987-40. క
cn} ఆం(ధ విశ్వ కళా పరిషత్ లీగల్ ఆడజకు, జం
దన్ని శాఖలందును సభ్యులు ; కాకినాడ మ్యూనిసిషల్
చె క్ మను 1916-88 అనేక సంస్థలలో సీవచెయువారు. as nm ym చే
సుబ్బారావు, కల్లూరు జననం 1897 పెనుగొండ, మదన
a la a ET my wy gw
చలి జాతీయ కళాశాలలో చదిజెను, హోంరూలు ఉద్య eo ME
cn
| | నట్టు ల . i
ప. +. వ. స. న్న |
wa పీ షా
మంలో చేరను, 1920 మొ! కౌాంటైసు చేవ; 3 లభ కనాన
నట్లు
ey iri,
sty
Fra
జూమ్ లు శం
శ్రీ కల్లూరు సువ్చారావు. తూ
ఖో
. కమిటీ అధములు
షో సంపాదకులు. జిల్లా కాం జ్ర క్
ఖా, శాం, సం, జ్ ఆంధ్ర కాక ౫9
1. ఉన్నత
(అ) గవర్నరుగా పనిచేసినవారు
ఉలి
సర్, కె. వి, రెడి.
౧
కీ శే. నర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు :--బి, ఏ,
బి, ఎల్ +. రాయుబహదూర్ 5 కసీ ఏఐ ఇం డి, లిట్క్,
ఎమ్, ఎల్, సీ, 1987లో చెన్న వురి _పభుత్వమందు (ప్రధాన
మంత్రులు. 9868లో చెన్నపురి రాష్ట్ర గవర్నరుగా పని
వేసినవారు, అంతకుముందు 1920-1923 అభివృద్ది శాఖా
మంత్రి. 1924లో చెన్నపురి (ప్రభుత్వమునకు లా మెంబ
రుగా నియుక్షులు, మొదటి రెండుసార్లు ఎం, ఎల్, సి,
1934 మరల లామెంబరు. (ప్రారంభదశలో స్థానిక ప్రభు
త్వమందు పౌల్లున్న వారు, గోదావరి జిల్లా బోర్దు తాలూకా
బోర్జు 'సభ్యులుగాను తాలూకా బోర్డు అధ్యక్షులుగాను పని
చేసియుండిరి. జ. పొ, (బాహ్మణేతకోద్యమమందు (పథా
నులు. కడపటి దశయందు చిదంబరం అన్నామలై విశ్వ
నిద్య్యాలయమందుపాధ్యత్షులు, 1042లో దివంగతులు,
క్రీ శే సర్. ఈడ్పుగంటి రాఘవేంద్ర రావు జ, 1890.
నీ పీ, మధ్యరాష్ట్రములలో గవర్నరుగా పనిచెసినవార్యు
ఆ రాష్ట్ర (పభుత్వమందు మంత్రిగను (పథాన మంతిగన్వు
ఇండియా కార్యదర్శి ఆలోచన సఫా సభ్యులుగను పని
చేసిరి ఆంధ్రులలో ఇట్టి గౌరవము పొందినవారు ఇప్పటికి
వీరే, కడపటి దళలో .వెసరాయి కార్య నిర్వావాక 'నంఘ
సభ్యులె 15=6=1942 లో దివంగతులయిరి. ప, గో, జిల్లా
వారు, వీరి తండ్రి నాగన్న గారు వ్యవహోర కారణమున నాగ
వూరు బిలాసఫూర్ నగరములకో పోవుటవేత వీరు సి, వి.
(వాంతమందు నివసించిరి, బారిస్తరయి రాజకీయ రంగం
లోకి దిగిరి, మొదట బిలాసఫూరు చైర్మను ; పిద్ముట నాగ
సూరులో (ప్రధానమంత్రి గవర్నరు, ప్రజ్ఞాశాలి; 'దేళాఖి
మాని ; అఖండపండితుడు ; వాదచతురుడు ; వక్ష; _ర్లెతు
బాంధవుడు ; నిరాడంబరజీవి 5 ఆంధాభిమాని,
[AYRE
(1 Hee
i
|
| ify RY
|
bru
సర్. ఈ. రాఘవేంద
560
ప
న్
న.
+ హస TIRTER
- ' ° చ. Se |
- 9
ఒర్ ముశా వేంకట సుబ్బారావు బీ. ఏ్క బి, ఎల్,
త బే
నాలుగ చే
జ
Cee
జ్వర గాభ =.
in
అంధ్ర)సర్వస్వము
> లి
ఉతర రాష్ట్రాములందు హైళొట్ట జడ్జీలయిన ఈ) దివానులు, మంతులు,
| ఆంధులు (1) పూర్వులు
| ఇ శ్రీ అక్కన్న మాదన్నలు
33 తిక్కన్న
శః తిమ్మరుసు
33 న్రూర్లయ్య
(2 ఇప్పటివారు
శ్రీ ఆర్, సుబ్బయ్య నాయుడు
39 "సేలం వామ దాసు నాయుడు
59 ఏ, యస్, శేషయ్య
(క్రీ పానగల్లు రాజా రామారాయణం శారు ఎం, ఏ.
సర్, కె. వి, శెడ్డినాయుడు వి, ఏ్క బి. ఎల్,
సర్, ఏ పి, పాత్రో బి, ఏ, బి, ఎల్,
గౌ”, శ మాచిరాజు భవానీ శంకరనియోగని (సి, వీ,
(శ్రీ నంబూరి నొపాలకృన్ణరావు (కూచ్. బిహార్ )
53 పీ చెంచయ్య (వుదుకోట
(ఇ) విశ్వకళా పరివత్తులందు చైన్ ఛాన్సలర్లుగా
పనిచేసిన అంధులు.
సర్, రఘుపతి వెంకటరత్నం నాయుడు (మద్రాసు
ర్. సర్వేపల్లి రాధాకృష్ణ (ఆంధ); ఇప్పుడు కాశీ)
సర్, కె వి, రెడ్డి నాయుడు (అన్నాము 3)
ర్, కట్టమంచి రామలింగాకెడ్డి (ఆంధ్ర)
స రాజమం|త్రి (ప్రవీణ (హై న్యాయపతి మాధవరావు
శ్రీ మాచిరాజు భవానీ శంకరనియోగ (నాగవూరు) | బిఏ చి. ఎల్. '(మైనూటు) య.
గో
0 శ -
5 ,
_
సర్. మోకుగుండం విశ్వేశ్వరయ్య (మైసూరు
క్రీ శే బొల్లీని మనుస్వామినాయాడ్డు బి. ప
=
ట్టి
పష టి
శ శా
అహ ఇ
రొ
చ అ
Nien
Nel
wat
స ఈ
నాక్
తర
| గ
ఆంధి)నర్వస్వము
(గ్రీవతి “డా! ముత్తులమ్మీ రెడ్డ
శ్రి ప్, "కేశవపీళ్ల
3 జగన్నాధరాజు
శ్రీమతి ఆచంట రుక్మిణీ (లక్ష్మీపతి సతి)
(బ్రు ఎన్షిక్య్యూటివ. కౌెస్పిలర్లు
. జ ౧౧ స్స్
కీ శే, సర్. బయ్యా నరసించహేశ్వర శర్మ బి,ఏ., బి.ఎల్, (౮
౨3
ని
బొబ్బిలి రాజూ శ రా, స్టే. రామకృష్ణ రంగారావు
2
(బూ) దతృణ్యాఫీకా వజెంటు
| 3)
సర్, కృ మీ శెడ్డినాయుడు
(౧) 'బశాల్ వజెంటు
సర్, ముత్తా వెంకటసుబ్బారావు
(౧౮) ఇండియా కార్యదర్శి ఆలోచన
సభా సభ్యులు
కీ శే, సర్, ఈడ్పుగంటి రాఘవేంద్రరావు .
సర్, పీ, టి. త్వాగరాయబచెట్టి
ఉం
న్
బ్ + (ua
29
3)
సామి వెంకటాచలంచెట్టి.
క్ర వెంకటస్వామి నాయుడు
గోపతి నారాయణస్వామి చెట్టి
"ల
బీ, బాసుదేవు
(వ) కార్చశేవన్ కమాపనర్హు
Cn
శ్రీ చె, వి, నారాయణస్యామి “నాయుడు
జనాజణ్ జవద్ హుసేకొ
33 ఆర్. సుబ్బయ్య నాయుడు
33
33
న్
మ పుల్లారెడ్డి
(ఐ) ఇతర ఉన్న తోద్యోోగులు
శ్రీ వెలగపూడి రామకృష్ణ---ఇండ ట్ర్ డైరెక్టరు
లేబర్ కమిపునర్, జయఫవూర్ దివాకొ
9) సీం సత్వేనారాయణరావు
డివ్యూటీ కమిప.నర్ (నాగపూర్)
నాబ్ హహాబుద్దీన్' జిల్లా జడ్జి |
స్ట్ "పెండ్యాల సత్యనారాయణ ఐ, సి, ఎస్,
లా
డబ్ల్యు, ఆర్, ఎస్, సత్య నాథకా
కో ఆపరేటివ్ సోనైటీస్ రిజిష్ట్రార్
భాగవతుల విశ్వనాధ్ ,
ఢిల్లీ ఎ(గెక ల్చెరర్ రొసర్సి ఇ౯ స్టిట్యూట్ డైరెక్రతో
(ఒ) (పెసిడెన్సీ ఉద్యోగులు
సి. హెచ్. రామిరెడ్డి- టైరిక్రరు ఆఫ్ అగ్రికల్చర్"
సి, రామస్వామి నాయుడు-మాక్కెటింగ్. ఆఫీసరు
ఆనందరావు-(పీన్సిపాల్, అ(గికల్బరల్ “కాలేజి
(శ్రీ బండి శ్రీ హరిరావు నాయుడు
ఇక న్పెక్టరు జనరల్ ఆఫ్ రిజీ స్ట్వేవ.కా
రావుసాహెబ్-హహెచ్ కృస్థమార్టి
ఇకొస్ఫెక్టరు జనరల్ ఆఫ్ రిజిస్త్రే)వకా
వెంకట్రావు నాయుడు
ae) జ కా sO
ఇక న్పెక్రరు జనరల్ ఆఫ్ రిజిస్ట్రేవకా
జి, వీ, రావు-శానీటరీ ఇంజనీరు
జ జ య
. కోంరీ రామమూర్తి ఎం, పా ఉత్తి స్మి ఎస్౪
a] |
(బ) (ప్రవక్తలు.
శ్రీ) నాగార్జునుడు
ని
53 వేమన
త
వల్ల భి "చార్యులు
ని
ప!
బసవేశ్వరుడు
ర
(బా) జాతీయ విద్యావ్యాపకులు
శ) ముట్నూరి కృష్ణారావు
33 రోపలె హనుమంతరావు
య
| ం న 5
(అం) ఆంధ్ర వికాసాసికి
(| తోడ్పడినవారు
శ్రీ కందుకూరి వీరేశలింగం
"ఇ కాశీనాథుని నాగేశ్వరరావు
లెఫ్ శునంట్ కర్నల్ తాడేపల్లి శంకరళాలన్తీ ఐ ఎం, ఎస్,
“పెక్కు. జిల్లాలలో మెడికల్ ఆఫీసర్ 1914-18, 1941-42 సంగ్రామ
ములందు ఈజిపురంగమున పనిచేసిరి,
స్తై
ఆంధ9సర్వస్వము
బీ. బావి ఆంధ
విస్తేరము 67,500 చ. మె.
ఇతర రాష్ట్రములు చ మై.
అస్సాము 64,000 ,,
ఊత్క_.ళము 46,000 ,,
సింధు 82000 ,,
నార్హు వెస్తు (ఫాంటియర్. 19000 ,,
జన సంఖ్యలో 1,77,090, 000 'పెబడి
ఇతర రాష్ట్రములు జనసంఖ్య
మధ్య రాష్ట్రములు 1,55,00,000
అస్ఫాము 86,00,000
ఉాత్క_ళము 83,00,000
వాడుకలోనున్న నాకోము అరిగి వోవునట్టు వాడుకలో
నున్న పదములకి నైలేము ఉఊవ్బారణములో మారివోతూ
ఉంటవి. అందులో ఏయేపదములుగాని సమాససములుగాని
ఎక్కువగా “పిక్కు_.జనుల నోటను నలుగుతూ ఉఊంటనో
మరింత నొక్కుడు పడి వ్యవహారములో చెల్జుబడికి లోపము
రాకుండు నంతవరకు అరిగిపోతూ ఉంటవి. క ాచితి
వేనిన్ ” “చూస్టే;” * వింటివేనిన్ * * వింపే* అయినవి,
“యక్టోప పవీతీము' ఆెనీపదము జన్ని దము జెందియము అయి
ఇప్పుడు జంచె మయినది. ఇట్టి ఉదాపోారణముబలు వందలకొల
దిగా నున్నవి, వన్న వెల్ల? కయి) , సూసే (ను ర. నేయి
"మొదలయిన నూతులు సమస్త పదములన్న విషయము
చాలామందికి తెలియదు. మనుష్యుల పేళ్లు ఊళ్ల "పేళ్లు
ct
నిత్యం వాడుకలో ఉండడము వల్ల విటి ఉవ్బానణములోని
మార ఇంకను ఎక్కువగా ఉంటుంది. లష్బయ్య
(లమ్మణ-అయ్య్య), వఐన్ఫ్బోల్ల గుర్చా థం (అయ్య లసోసయా
జుల గురునాథము), సోజమ్మ (సోమిదమ్మ, నిస్పన్న
( విశ్వనాథం), సామినేని ఎంక య్య (స్వామినాయని -నేంళ
టయ్య) మొదలయినవెన్నో ఊదావారణముబు కలవు,
ఇంక ఊళ్ల పేళ్లు ఎట్లు మారిపోయినవో చూడండి !
నగరములు, "పెద్ద స్థలముల
"పీళ్లలో (పోలు నగరము, పురము, పట్టణము అనే మాటలు
పట్టణములు మొదలయిన
శ
a”
రాష్ట్రము
నమా.
స్ంు 39,00,000
నార్తు వెస్టు (ఖాంటియర్ 24,00,000
ఆదాయము 7.5 కోట్ల రూపాయలకు మెబడి
ఇతర రాష్ట్రములు ఆదాయము
వీహాడ రు. 5-00 కోట్లు
మధ్య రాష్ట్రములు రొ, 4/౧0 33
అస్సాము రు. 284 >
ఉల్కుళము తు. 1.868 ,,
సింధు తు. 100 ,,
నార్తు వెస్టు (ఫాంటియర్ రు. 1.70 ,,
కనబడుతూ ఉంటవి.
ఇచ్చాపురము, ఫీమునిపట్టణము "మొదలయినవి.
మారినవో చూపండి :
డా! గొల్ల పోలు విజయనగరము;
య
గవి ఎట్లు
బికో_లు : == (బిక గ్రావోలు జు బిక్కు. -ని ప్రోలు = బిష్కవాని
(పోలు) ; 5 చేబ్రోలు నా (చేయ బోలు = సేం బోలు) 3 5 నిగుద
వోలు == (నిడుదం(బోల్ఫు; నిడు బోలు జ (నిడుం బోలు;
ఇ ww
ఒంగోలు = (నంగవోలు = వంగం( బోలు) 5 పనంవున౦0 22
((బహ్మపురం) = ఇంగ్నిషు వారి య్యాగణలాగో క్. ళ్ og
"జరంస్రూాగ్ 3 కొలునూల్ = లవ (౯ 'లాహలపురం) ; 5 పతా
పరం జా (పిస్టాపురమ్యు; వెజాగప లు అ =. (విశాసిపట్టణము) నా
ఇర్గ హువారి ఉచ్చారణ్య న్న్టు పుం వు (భీముని వసా - -
ఇంగ్లీ మువారి శాఖాం ౧3 సీ, స్టోటంజా(ిద్ధక వట్టం- సద్గపట్టం సము
ఎలు లి
క్ష | అంళతమందున్న యాగ "పర్ణిలో నూర:
కూంజార్ == (తంజావూరు) - ఇంగ షువారి డాబా రణము
'బొంగలూల్ ౫౫ (జెంగుకూాయ 33 33
మూంగటూల్ జజ (మంగళూర్య 5 33
కొన్ని (గామాలు “కకం అంతముగా కలవి. సంబజబంఫము
రట +
అర లకే ఆల్ ళా ఇన్పుట్ లో ఇ ఇ రా క జ్యో
"తెలియపెసే పహ. విఖకయం చే-కాక (ప్రథమేతర విభక్తు లన్ని
టను కల్లు కుర్చి గా మారుతుంది, "కానుకుట్టుం (గ్రామనామము
ఇానుకు ర్రి అంటే "కానుకుజ్జు అ సే గ్రామానికి సంబంధించిన
అని అర్థము, డ్ "కానుకుర్షి వారు, కానుకు ర్తి నరసింగరాను
566
నా
మొ!!. అంతేకాక కానుక రికి,
కుర్తిలో అనికూడా (పయోగాలు,
గాని కొన్ని (గ్రామాల
al! అక్కు_ర్సి ఫులకుర్తి,
రూజు వలెనే తుజ్జు పలు అంత ములుగాగల (గ్రామనామ
ములలో కొన్ని టను తుర్తి, పర్షి'అంతమందు కనబడుతున్న వి,
ఊ॥ “పెందుర్తి, (సెన్ = తుట్టు), అనప ర్తి వనపరి
పర్తి, గూడపర్షి,
ఈ (కింది పట్టికలో మరికొన్ని (గ్రామనామములందలి
మార్వలు ఎట్లు కలిగినవే చూడండి
4 అ౦ధులు- ఆ
నా
సాహిత్యభూవణ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ఏ
యూరప్ ఖండ చేశములకంటు మున్న భరతఖండము
వై న్యా బాబిలన్, ఈజిపుదేశములు విశే నాగరకత నంది
యుం ణెను, (పావీన సభ్యతాంగణమున ఇటాలియన్లతో
“సంఘం శీకమందలి తమిళులవలె ఆం(ధులును నెయ్యము
గోడను వియ్యముతోడను వజలియుండిరి, ఆంధ (ప్రశ ప్పి
(పానీ ప్రతీవీ భూములందు శమంతకమణివలె. లేజరిల్లి నది,
(ప్రషంచమందలి మరియేయున్నత సంస్కృ్బృతికిని ఆంధ్ర
సంస్కృతి తీసిపోలేదనియు, భూతలమున వెలసీ సంస్కృతి
గల జాతులలో ఆం(ధ్రజాతియు పేర్మొ_నదగిన జాతియని
యు తెలుప్పుట నా యాశయముః
(ప్రాచీన భారత సారస్వతమున మాత్రమేకాక పాళ్ళాత్య
స్మల దర్శి త్రేములందును భూగోళ శా న్ర్రములందును ఆం(ధ
సంస్కృతి గుణీంచియు ఆంధ్ర విభూతి గుజించియు. ఉళ్లే
ఖనము లొనరింపబడెను.. ఉపనిపచ్భిఖరములందును, పారా
ణక (పాంగణములందును చారిత్రిక విభులందును. చరచర
నడచినను ఆంధ సంస్కృతిని గుబించిన బహుశొంశములను
గహింపగలము,.
వరుల అఫిధానములు వివరింపబడినవి,
కటకము, |ప్రతిస్థాననగరము కల్యాణి మున్నగు నగరములు
ఆంధ్ర 'సా్మామాజ్యమున వెలసినవి,
స్మా మాజ్యము తర్వాత పల్లవ, ఇకెఖక, బృహత్సాలాయన్క
సౌలంకాయన తూర్పు చాసీక్య, శెలుగుఛోడ కాకతీయ
ఫురాణములందు ముప్పదుగురాంథ చక్ర
(శ్రీకాకుళము ధాన్య
ఆంధ్ర ఫాతవావాన
'కానుకు ర్హినుండ్కి కాను
(గానునామమయి
నప్పుడు (పథమావిభ క్లిలో కానుకుణ్టు అని ఉంటుంది.
పేళ్లు కుర్తితో అంతమగతున్న వి.
, చింత
ఈ "పేళ్ళు ఇంగ్ని షమువారి
ఉచ్చారణములో జరిగిన
మార్పుతో ఉన్నవి.
అదోని = ఆదవాని ;
| 0౧0
మండె డా రాజమహేంద్రవరము ;
మానూలా' = మచిలీపట్టణము గ్
గూటే = గుత్తి ; చికాళోల్ =
(శ్రీకాకుళము ; కాందూర్ ౫ వెందుకు 5; బెనారిస్ =
వత్త
నాడా = కాకినాడ 3 కంజీవరం = కాంచీప్రరము ; నెరింగ
పటం = (శ్రీరంగ పట్టణము ; నెరంపూర్ = (వ్రీరామపురము;
మిద్న పూర్ జా మేదినీప్రరము,
వారణాసి కలక తా కల్క_టా == కాలఘట్టము ;
ప్పుడు ఇప్పుడు
ఏ, ప. ఎల్, 7
విజయనగర, రెడ్డ, నాయక రాజ్యములు ఆంధభూమిని
వెలసినవి, గాతమిోప్పుత్ర శాతకర్ణి, రాజమ హేంద్ర, గణపతి
దేవ (ప్రౌథ చేవరాయ, (శ్రీ కృష్ణదేవరాయ, వీరాశెడ్డి, వేమా
చెడ్డి మున్నగు రాజులును 3 రుదను దేవి గణపాం బా దేవి
బోలరిరాణులును "శెలుగుకల్లి అంకతలమున వర్ణ లిరి. చాణక్య
సిద్ద నాగాట్ధన, భావవి'వేక, భవభూతి, విద్యారణ్య, పండిత
రోయలాది మహో విద్వాంసులును యుగంధర, తిమ్మరస్సు
అక్క_న మాదనలాది సచివో త్తీములున్యు ఖడ్ల తిక్కన, (బ్రహ్మా
నాయక, విరబలాది వీరవరులును; నన్నయ, తక్కున్క యెజ్జన
నాచనసోమ్క పోతన (డీనాధ, "పెద్దను తిమ్మన సూర-నాధుల
బోలు కవినాధులును ఆం(ధ్ర జనయిత్రి _స్తన్యమునందిన
వారే,
ఆంధ్ర రాజులున్సు పిమ్మట ఆంధ్రవసుంధరను పంపా
లించిన చృక్రవర్తులును యశస్తిలకులె విదేశ చృక్రవర్తులతో
సన్ని హీతే సంబంధముల ెలకొొలుపుకొని విదేశ రాయ
జూాపుచు-'సముద్రయానమున
సిద్ధహస్తులగుడు-వి దేశేమల తో వాణిజ్య 'సంబంధముల నేర్ప
ఆచుకొనిరి ఈ యంశేమును దృష్రాంతీకరించుటకై పాళీ
(పొకృత _ సారన్వలీములనుండి విషయములను
పేర్కొనవచ్చును, మౌర్యరాజులు కళింగ చక్రవర్తులు
ఆం[ధ సార్వభౌములు మహో జిజ్ఞాసువ్వుల్తై సాహాసో
ఇబారుల కాదరానురాగముల
బహు
"పేత్సులె విశాలదృష్టి సమన్వితుులె విశాల ఫారతావధులను
567
అంధీసర్వస్వము
వి స్పృతమొనర్చిరి. పీందూ మహాసము[ద్రమందలి దీవులందు
న్కు 'సయామ్ కాంబోడియా, మున్నగు తావులందును
ఆంథ సంస్కృతి నుగ్చడంచు వివిధ చిప్నాములును గలవు,
వారము, కొంత కాలము, (బాహ్మణ బొద్దమలేములు "0
జ జ జ .
డును ద్విపద పంర్తూలవలె వరి ల్లీనవి, రాజులును, పరార్థ పరు
లైన వణిజులున్కు తక్క్కు_ంగల భనాథ్యులును విహారము లను
విశ్రాంతి గృహము లను చైత్యేములను గట్టించిరి, ఆ నాల
మందే పశ్చిమ భారత సీముయందును గిరిగహలందాలయ
ములు నిర్మితము_లెనవి, వీటిని పరికించినయెడల (పొచీనాం
(ధుల భక్తి వెభవమ్బు శిల్ప _నెపుణ్యము ఎట్టివో (గ్రహింతు
ము, అజంతా గువాలందలి శిల్ప విభూతియు చిత్ర రచనా
చాతురియు ఆంధ్ర (ప్రతిభా 'సముత్చేన్నములే, సుమారిరువది
మూడేండ్లకు మున్ను కలకత్తాలో కాలేజీ స్కేరునందు నిర్మి
తమయిన “8 భమ్మరాజచేతీయి విహారమున గంగులీ యను
సుప్రసిద్ధ చితకాజవడు అజంతా గువాయందలి చిత్ర
ములకు (పతీరాపములు చి త్రించెను, భట్టి పోలు న్హూపమున
లభించిన బుద్ధ దేవుని అసి ఇండియా (పభుత్వమువారి అను
మతి ననుసరించి అందు (పతిస్థించిరి, ఈ విహారమున ఆంధ
త్వ మెట్లు వలయుచున్న దో పరిశీలింపుడు.
బౌద్దమత బోధకులు సంస్కృృతభాహలో గాక (ప్రజా
భాపైన పాళీయందు తమ భావములను వ్య క్లీకరింప
సాగిరి, ఆంధ్ర భూపకతులు బౌద్ధమత మునకు చేయూత
నిచ్చినవారు గనుక ఆం[ధ వాజ్మయమునకున్సు పాళీభాహలో
నున్న బౌద్ద వాబ్మయమునకున్ను కొంత మై(తిచేకు అనని
నా యఫ్మిప్రొయము, పాళీవాబ్బయము నెటీగిన పండితులు
ఆం[ధభూమియందు "నేడు లేరనియే చెప్పవలెను. కావున
ఈ విషయమును గుణించిన పరిశోధనమేడియు జరుగలేదు.
గాని ఆం(ధ పాలీ ఛబ్బములలో అందందు కొంత వియ్యము
కలదని సోడావారణము-గా తేలుపగలను,
కనిష్కునికాలమున సంస్కృత భావ మరల మత
ప్రవక్తల దృస్ట్రీనాకర్ది ంచినది,
అశ్వఘాోషున్వు నాటి యాంధ్ర మవామనీషిమైన నాగార్జు
నుడును సంస్కృత ఫాపులో తమ రచనలు గావించిరి,
నాగార్జునుని బోలు మహిమో పేతుడు ఆం(ధులందు పుట్టుట
ఆం(ధుల అదృష్టము. ఆతని జన్మవలన ఆంధ్రజాతి పావ
నె విశ్వవిఖ్యాతి నందినది, (ప్రపంచమంధు ఏబేశమం _దెనన్ను
సు(పసిద్ద బౌద విజానిధయెన
అధి ధి “షు
ఏ యుగమం_దెనను జనించిన ఏ మహాత్మునకును, ఏ ప్రజ్ఞా
ధురీణునకును' ఆతడు తీసిపోడు, తపో .మహిమచే ననుడు
పలుకుల కందని దీక్షా శక్లివే ననుడు మనుస్యుడు ఈశ్వర
సముడు కాజాలుచో సిద్ధ నా-గార్డునుడు అట్టివా డాయెనని
కంఠమె త్తి వచింతును. (్రి శంకరుడు మహీమోేతు డె
“సోకహామ్ అనెను, (శీ శంకరభగవ త్పాదులకు సుమారు
తొమ్మిదివందల సంవత్సరములకు మున్నె ఆం(ధమండలమున
నాగాద్దనుడుదయించి యద్సితీయ మైన కీ ర్లిఫొందెను,
(బాహ్మణుడై జన్మించి, అచిర కాలములో నే వేదవేదాంగ
పారంగతు డై సర్వజ్ఞాడైం బౌద్దమతమును స్వీకరించి ఇతడు
బౌద్ధ మతగురు పరంపరలో నొక్క డే తుదకు రెండవ
బోధి సత్తుడాయెను, కవీంద్రులందున్వు మునీం(దులందును
తత్త (వే త్తిలందును మంత్ర వేత్తలందును జ్యోతివకులందునుు
రోసవాదులందును, చికిత్సకులందున్సు త్యాగులందును చమూగు
లందును ఇతేడు శిరోమణి యయ్యెను, ఇతే డెజుగని శాత
ములేదు అందని శక్తిలేదు. మహేజ్ఞానిమై ఇతడు హీన
యాన చౌద్దమతళాఖ నే అనుష్టించినను అసంఖ్యాకులయిన
పామరులకు భ_క్టిమార్లము ఎక్కువ సుబోథకమగునని
యూహించి మహాయాన శాఖను స్థ వించి శాక్య సింహుడు
బుద్ధభగవానుడని తెలిపి జనుల వాదయములందు అద్భుతే
మెన మతా వేశమును బుట్టించెను. ఈ మహాత్ముని కషి
కతన వివిధ బౌద్ధ సంస్థలు జగతిలో తల సూపీనవి, ఆం(ఫ
వసుంభరలో అమరావతి, నాగాస్థ్రనుకొండ, భట్టి పోలు
చేంగీపురమ్కు ఆలూరు భరణికోట్క గుంటుప్చి, జ్యయ
పేట్క కామవరపుకోట మున్నగు తావులందు సూపములున్సు
విహారములును నిర్మితములయుయున్న వి.
బుద్ధభగవానుని అస్లు థ్రీ కట్టడము లందు (పతిస్టింపబడినవి.
బౌద్ద యాత్రికులు బహు నీమలనుండి యయదెంచి యీ'
(ప్రదేశములను దర్శించి పోవుచుండిరి. నాగాస్ట్రనుని యుదం
రము కొంత కథా 'సరితాగరమందుండుట నిక్కి_మే ; కాన్సి
బౌద్ధధర్మము -నడలను, బౌద్ధమత (పబోభకులయడలఅను సల
ద్వేషము కతన ఆనాటి ఫారతీయులితనికిని ఇతనివలెనే
వై త్యములున్సు
ప్రజ్ఞాధురీణులెన దిజ్నా గాచార్య భావ వివేకులకును జూప
వలసిన గొరవము చూప శిరి, వీరిని సజెంచిన వివులో
దంతములను టిబెట్ జపాను భావలందు చూడవచ్చును,
వీరి మహిమ నుస్తడించు ఊథలెన్నో ఆ దేశములలో (ప్రచార
మందున్న వి. _నాగాథ్గునుని రచనలు టిబెట్ పైనా జపాన్
గొ జా చా "
568
బూ మల శాం ఇ గ ఇల శానా గాడా | లా టం
టు స"
తాలూకా మాచెర్ల కుత్తకదికయందు సుమారు ప ెపముమెన్
దూరమున జీ పర్వత సంఘా -అమకుమనసిదముం / సళ లాట.
ఆజ ము ముస ఆస aaa ii hte
యు పేరుపొందిన నాగార్టునుకొండ ఈ మహనీయుని “పర
చ్ on
"నేటికిని. నిలిచి చకిత్రకారుల మానసములందును. చౌద్ప
లః
శాస్త్రవేత్తల హృదయములందును అేప పొవబాంచదమును
శు
బుట్టించుచున్న ది, ఈ నాగాసునముకొంద అ్మోవు భోజ
ల మై శ్ర
బంధుర మైనది,
నాగాష్టునునివలె న మహావాసక్నుడె సాలా న, సారం
గతుజెన అంధ మహాపురుషుడు జావ మేళ జడని
యు
(గంధములుకూడ ఇనా టికెట్ చాజయములలోః
(=n
వదింపబడినవి. ఈతడు వ శ తక పతాబమున నుజుపి
యుండెను.
4 బ్ర వ ప్త
దిక్నాగాచార్యుడు ఆంధ్రుడు కాకున్నను ద య కాంచె
| od)
.
పురమును వీడి నలంద్క ఫూరి మున్నగు (ప్రడోకేయు లందు సంప
wm
రించి పండిత (ప్రకాండుడని పసీదినంది. వేంగప్పు సమాప
మందలి పర్వత ములందు వసించి వేంగ విజానపకిహస్తున క
ద.
శతుుజి అంబే నిర్యాణము నంచెనుః
రాజ్య వెభవమున చేంగీప్రరయ అమరావతి కీడైనడి ఎని
జొన్నలగడ్డ సత్యనారాయణ మూరి, ఎమ్. ఏ., వీ. ఎల్. చుది శ్రతాబము లిడి పలవ సాలంకాయన వార దాక
a చ్ - "శో ళం A
రాజములకు ముఖునగరమె వాసి ాందెను, కంగు
"దేశముల వాబ్మ్యయములలోనికి అనువదింపబడినవి, సుప్రసిద్ద ఛీ కిం షా
ఇ విద్యాశా స్త్ర” రచయితభ్హన. జినబోధి సక్తుుని యునికి
u
పద్య కావ్యమయిన న సుహృల్లేఖ *యును, తాత్విక మహో
(to తే త యు” (న్షిస్రఏ కతన ఇది వఫూతవాతావరణవూరిత మెనడదె,
(గ్రంథమైన (ప్రజ్ఞా పారమి నూత వ్యాఖ్య న్కు 9
. 7 ప బుచరించుచు. క శ, కీరి7 లో
“జళభూమి విభాగళా్ర్రుము” “ప్రజ్ఞా ప్రదీపశా్త్రము” భారత దేశ పర్యటన మొనరించుచు (క. శె, 637 ల
మున్న గుల్ల్యముహా గ్రంథములును సిద్ధనాగార్డునుడు రచించినవి. కళింగ దేశమున గాలిడ్కి పదపడి. క సలనాటను సంబారము
kw స రమును (పవేశించిన స్ముపసిధద వైన
ఇతడు రచించిన (గ్రంథములలో అనేకము నకించినవి; సలిపి 685 లో వేంగీపురమును (ప్రవెకెంచిన సుప్రసిద్ద నా
N " ' ణ క కయ “బైక్ వ wn యు
సుమారు ఇరువది (గ్రంథములు _వైనా టిబెట్ వాజ్మయము యాత్రికుడు _ హ్వాన్ తాంగు వాంత్య న్నా భ్రవమును
లందు అనువాదములుగా గోచరించుచున్న వి. నాగార్జునుడు వర్ణించెను,
'అద్భుతే మైన 'ఇారీరకశ కీని అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక తూర్పు చాళుక్యరాజులు (బాహ్మాణమతీమును పునకుద్ద
శ కిని బడసేను, ఈ శక్తుల కతన భారత బుహులు బహు రించి పక్కుచోట్ల విమ్లుదేవాలయములను శివాలయములను
జా జారి Pa క్ష్ పక! వద న ఏకొన
శతవర్ష ములు మనియుండువారని చదువుచుందుము. నాగార్డు కట్టించిరి, వారిలో (క శ్ర, 500.843 వరకును లిన
ప a A నేం | పవన్
నుడును ఆ యద్భుతశ కుల నంది నూటయిరువ బేండ్లు జీవించె రెండవ విజయాదిత్యుడు కళింగ గంగులపట్ల్ట అన్ని!
నని కొన్ని బౌద (గ్రంథములు శెలుపుచున్న వి. అంతేకాక (తుడు; తన నిశితకరవా లముతో శతు మ స్తకములను ఇందు
ర క వలి న వీరప్రంగవుడు పం; డెండెండలో గంగ
ఫీష్మునివలె స్వచ్భందమరణము నెందెననికూడ “తెలియవచ్చు తునకలుగా -ల్బం “అ నా? దండ
చున్నది. ఆంధ్ర దేశమునబుట్టి పర్శివాజకుడై బహు నీమ రాష్ట్రకూట రాజులను 106 యాద్ధముల వోేడెంచి 108 శివా
Re ఆల సఖా FIC ne క
లందు మసల్కి పదపడి స్వీయఖొమికి మరలి అందేయు లయములను నిర్మించెనని శాసనములు తేలుపుదున్నవి
సురల బానెను, గుంటూరు మండభమున పల్నాటి॥ పిమ్మట కీ శ, 918.925 వరకును హౌలింఛిన అమ్మరాజు
72 569
ఆంధ)ఎసర్వస్వము
చేంగీప్రరము విడిచి రాజము
కొనెను, ఆ పిమ్మట తూర్పు చాళుక్య రాజులకు చోళ
రాజులతోను గంగవంశే రాజులతోను వివాహ సంబంధ
ములు కలియుచుం డేను,
(ద్రుని పుత్రుడైన కుళోత్తుంగ చోడుడు చోళ తూర్పు
హీం(దవరము రాజధానిగా చేసి
దీని ఫలితముగ రాజరాజ నేం
చాళుక్య రాజ్యములకు రాజూధిరాజయ్యెను.
రాజరాజ నశేం(దుని ఆస్థాన కవిం(ద్రు డైన నన్నయ భార
తమును ఆం (ధ్రీకరించుటకు (పారంఫిం చెను, మనకు “తెలిసి
'నంతవజక్ ఈ (గంథరాజముతో నే మన ఆంధ్ర సారస్వ
తము వృద్దిచెందుటకో (బారంఖించినడి,
సారంగధర చరిత్రము ఈ రాజరాజ నశరేం(ద్రునకు ముడి
"బట్టి అందలి కథా వస్తువునకు బలమొసగుట ౩ కాబోలు
సారంగధర .మెట్రయనియు చిత్రాంగి మేడయనియు సపాతే
రనియు పేళ్లు సృష్టించి రాజమహేంద్రవరమున కొన్నిటిని
చూపుచుందురు; గాని ఇది కేవలము కల్పితము, ఇందుకో
బారి త్రికా ధారము 'లేవింయయును లేవు, రాజరాజ నశేందునకు
కులోత్తుంగఛోళు డొక్క_డే కుమారుడు,
ఫూర్వ చాళుక్యుల తర్వాత స్మామాజ్య వైభవమందిన
ఆంధ్రులు “కాకతీయులు. క్ న్ని శ్రేతాబ్దులు వి తూర్పు
చాళుక్యుల యధికారమును శిరసావహించినవార కాని
కొంతకాలమునకు ఓరుగల్లు పరిసరమున వ్యాపించిన తమ
రాజ్యమును స్వతం[తులుగా పాలించుటకు (పారంభించిరి.
క్ష సకాలములో నే కాకతి సామ్రాజ్యము నలుదెసల వ్యా
పించి ప్రసిద్ధిబడసినది (క్రీ శ, 1228 లో సింహాసనము
నధిస్టించిన అవత చేను దొడ్డరాజు, ఇతనికి రుద్రమాంబ
గణపొంబయను పు(తికలే కాని పుత్రులు లేనందున 1260లో
రుదమాంబకో పట్టాఫే పీకము గావించెను. గణపతి యనం
తరము ఈమె 81 సంవత్సరములు రాజ్య మేలి గొప్ప విఖ్యాతి
బడసినది. 1240-1250లో భన కటకమును రాజధానిగా
గల ఆబువేలనాటికి రాజయిన కోటవంశపు బేతరాజుకు
గణపాంబ అర్ధాంగ లమ్మీయెనది. అతడు కాం-ఏీప్రరమునకు
గణపతి దేవునితోగూడ దండయా[త సలిపి మరణించుట
చేతను బిడ్డలు లేనందునను గణపాంబయే రాజ్య భారము
వహీించినది. రుద్రమగణపాంబ లిరువురును సమర్థతతో
రాజ్య మేలి అనేక సత్కాార్యముల నొనరించిరి ; తండి
శైవుడగుటచే ఇరువురును శివ సేవా తేత్సరలయిరి.
చేత ౯
ళ్
రాజు విష్ణుభ క్లుడే యుండినను గణపాంఖ అతనికి -శివసా
యుజ్యము_ లఖించుట కె ధరణికోట యనమదల వురము
లందు మహేశ్వరా లయములు నిర్మించి వాటి బంగారు
కలసలను నిలిపెను, తం డికి చిన్మయ దీక్షనొ'సగిన విశ్వేశ్వర
శివ మహామునికి రద్రమాంబ మందర వెలగపూడి గ్రామ
ములను చదాసముచేనెను,
సుప్రసిద్ద వెనిస్ యా(త్రీకుణ్చు మారో్క[_పోలో 1291
లో ఆబువేల నాటనుండిన మోటుపల్లి శేవులో ఓడదిగి
ఆం|ధనీమలో కొంతకాలము తిరిగి రుద్రమ గణపాంచా
చేవుల రాజ్యపాలన విశేషములను వారి గుణగణములన్యు
వారి రాజ్య వైభవములను బహుభంగుల _ నుగ్గడించెను,
మోటుపల్లి (పొంతీమున "పద్ద వజ్రములు లభఖించుననియు,
'మేలయిన వజ్రములు ఆం(ధభూపతులున్సు ఐశ్వర్యవంతు
లును ఉఊపయోగింతురనియు, తక్కువరకపు వ(జ్రిములే
పాళ్చాత్య దేశములకు ఎగుమతియగుచుండుననియు, నాడు
ఆంధ్ర దేశమునందు సన్నని నూలు వొరుకుచుండుననియు, ఆ
నూలు సెల్లాలు రాజులకును రాణులకును (ప్రీతకరములుగ
నుండుననియు మార్కోపోలో తెలియజేసెను. ఆ కాలమున
ఆం(ధ్రులకును (పతీచీ వాసులకును వాణిజ్య వైజ్ఞాని కాంగణ
ములందు దగ్గటి చుట్టటికము కుదిరెను,
రు[ద్రమాంబ తర్వాత రాజ్యమేలిన రండవ (ప్రతాప రుద్ర
దేవు సైతము దొడ్డరాజే :
పోషించి కీ ర్థిగన్న వాడే కాని ని విధినోమున ముసల్ మానుల
దండయాత్రలకు కీడిపోయె
విద్యానాథాది పండితులను
అతని తర్వాత కాకతి సా్నామాజ్యము హ్ ఆంత
రించినది. ఇందలి చిన్న రాజ్యములు స్వతంత్రత పొందినవి
అందొకటి కొండవీటి రాజ్యము ; ఆంధ్ర సాహిత్య లక్ష్మీ
కొంతకాలము వజలినస్థానము; డ్డ భూపతుల (పతిభా
విశేషములకు ఆటపందిరి. - కవిసార్యభె'ము డైన (కీనాథుడు
బహువిధ రాజసన్మానములను పొందిన (ప్రదేశము,
చోళుల యధికారము అస్తమించిన యనంతరము నెల్లూ
రురాజ్యము ఆం(ధ్ర దెళమందొక ప్రసిద్ద రాజ్య మై "వెలసినది.
మనునోసిద్ధి చెల్లూరిలో వెలసెను, తిక్కన సోమయాజి
భారతాం క్రీకరణమున తన యద్భుత (పజ ను (పకటించెను.
తిక్కన తన ఘంటముతో కీర్తి పొందినట్లు. ఖడ్ద తిక్కన
తన కత్తితో కీబ్తిపొంటెను,
570
ఓరుగల్లు సా(మాజ్యము తర్వాతే వీజయనగర సామ్రాజ్యము
విశేవ (ప్రశస్తి నందినది. ఈ సామాజ్యమేలిన రాజులలో
(క్రీశ, 1421-1446 వజకును రాజ్యమేలిన రెండవ దేవ
రాయలచాటికి రాజ్య వైభవము ఎంత ఘనత చెందియుం డెనో
అతని కాలమున మన దేశమునకు వచ్చిన కామ్టియను
ఇటలీదేశ యా(తికుడును అబ్దుల్ రజక్ అను పారశీకపు
రాయబెారియయును రచించిన వ్యర్గనలను బట్టి తెలియగలదు.
ఈ సామ్రాజ్యము దవీణబేశమందు ఎక్కు_వమేర వ్యాపించి
యుం జెననియు, 'సము(ద్రతీరమున మున్నూరు ఓడరేవులుం డె
ననియు రజక్ తెలిపెను. విజయనగరము గురించియు,
(పజలనుగురించియు చక్రవర్తి . గుణగణముల గరించియు,
మహోత్సవముల గురించియు అతడు గావించిన వర్గనములు
మనోహారములు, నిరుపేదలు సెతేము రత్నాభరణ భూషి.
తు'లెయుందురని ఆతడు తెలిపెను. చేవరాయల పాలనము
శాంతియుతేముగ నుండెను. అతేనికాలమున అన్య'దేశిమ లతో
వాణిజ్య మెక్కు_వగా జరుగుచుం డేను, అతడు కవి, కవి
పోషకుడు, ఆతని ముత్యాలశాలయం దే గాడడిండిమ
భట్టునోడించి వాని కంచు థక్క_ను పగులగోట్టించి కవి సార్వ
ఛౌముడైన (శ్రీనాథుడు ఈ -దక్రవ ర్థివలననే కనకాభిషేకము
నందెను. *మహా నాటక సుధానిధియను (శ్రీరామచరిత్రే
ము నీ రాజే రచించెను,
చేవరాయల తర్వాత శ్నీణించిన విజయనగర సామా
జ్యము మరల (శ్రీకృష్ణ దేవరాయల కాలమున 1509-29
విబ్బంభించినది, ఇతడు విద్యావంతుడు, కవ్కి కవివోవు
రుడు, శూ. ంమున “పెద్దను తిమ్మన “మొదలయిన కవులు
ఆంధ సారస్వతమందు ప్రబంధ యుగమునకు (త్రోవ
చూపిరి, వారిలో ఆంధ్ర కవితా పీతామహుడని రాయలచే
సన్మానితు డైన ఆలసాన “పెద్దన మనుచరిత్ర (పబంధమును
రచించి (పఖ్యాతినందేను, (శ్రీకృష్ణ దేవరాయలు సంస్కృతే
భాహలో కొన్ని నాటకములు (గ్రంథములు రచించెను ;
"తెలుగుఫాపులో ఇతడు రచించిన ఆముక్తమాల్యద ఇతని
రాజ్యపాలన చాతురియే కాక, ఇతని కవీతా నైపుణ్యము,
విస్త్పృతి చందియుండిన లో "*నుభవమ్సు పరిశిలన, విమర్శన,
"మొదలయిన (ప్రజ్ఞావిశేవములు తెలియడేయును. విజయనగర
' రాజులు విష్ణుభ కులు. 11, 129 18 శతాబ్బములందు చోళ,
కాకతిరాజుల యాదరముచే వేవనుల్టేము వ శ్ ట్ట
శ
"మొ dl ల
16-17 శతాబ్దులలో వీజయనగరరాజుల యాదరమున వైన్టవ
మతము వ రి ల్లినది,
(ప్రావీన కాలమునుండి విజయనగర సామ్రాజ్యమును అం
దుండి యేర్పడిన తంజావూరు మధుర మొదలయిన చిన్న
రాజ్యములును శీణించిన వరకునుగల అంధ్రులచర్మిత్ర పరిశీ
లించినపుడు మేధాశ_క్లియందును, హృదయశ _క్రియందును
సంకల్పశ క్లియందున్కు ఫావనాశ_క్లియందును, చింతనాశ క్షి
యందును [కియాశక్తులందును ఆంధ్రులు భారత దేశమందే
కాక అఖిల (ప్రపంచమందునుగల జాతులలో ఏ జాతికిని
తీసిపోలేదని పాఠకులు (గహింతురు గాక
ఇంతవజుకును ఆంధ్రులు రాజ్యాధి కారము గలిగియుండిరి
గావున వివిధ (క్రైయాంగణములందును సకల సంస్కృతి
రంగములందును తేమ (ప్రజ్ఞను వ్య శ్లీకరించుకొనుటకు వారె
"న్నేని అవకాశములనందిరి. గాని ఆ తర్వాత ఆంధ్రుల
యున్నతి అన్ని విషయములలోను శ్నేశించుటకు మొదలు -
"పెట్టినది, చిన్న చిన్న ఆం(ధరాజ్యములన్ని యు మొట్ట
మొదట విజావూర్ = గోల్కాాండ సుల్తానుల వశేమయినవి ;
ఆ పిమ్మట మోగల్ సామ్రాజ్యమందలి భాగములయి
దక్కు_న్ సుబేదారుగానుండి స్పుతం తు డైన ఎనెజాం. అధి
"కారమునకు వశీపడినవి. మరికొొంతకాల మునకు (ఫ్రెంచివారి
అధికారమునకు లోబడి తుదకు (బిటిమ్ (ప్రభుత్వమునకు
లొంగి హాదరాబాదులోనున్న ఓరుగల్లు మొదలయిన కొద్ది
(పదేశములుకాక తక్కిన తెలుగు (ప్రదేశమంతయు చెన్నపురి
రాజధానిలో చేరియున్నది, ఆంధ్రులకొక స్వతం[శ్రరాజ్యమే
కాదు (ప్రత్యేక రాష్ట్రమైనను నేటికింకను ఏర్పడలేదు !
ఆం(ధులు మ(ద్రాసీలయినారు
స్వతంత్రత గోల్చోయి (బిటిషు (ప్రభుత్వమునకు లోబడి
నను వంగబేశము ఈ నవీన యుగమందు నూతేన వికాసమును
పాంది మరల వృద్ది నందుచుండగలిగినది, అందుకు దగిన
కారణములు గలవు. ముప్పదియేండ్ల [కిందటివజకును వంగ
దేశమునకు (పథానమైన కలక త్తానగరము (బిటిష్ ఇండియాకు
రాజధాని ననరమైయుండుటచేత నవీన సంస్కృతి జీర్ణము
చేసుకొని వంగీయులు (ప్రాక్ పశ్చిమ సంస్కృతి సమ్మే
భనము పొందుపజుచుకొనగలిగిరి,
మోహన్క రామకృష్ణపరమహంస, శేశవచం(దసేన్క వివేకా
నందు రవీంద్రనాథతాకురు మొదలయినవారు కొందరు తమ
ణ్
వారిలో . రాజూ రావు
571
| ఆంధిసనర్వ్యస్వము
(ప్రాభవమును తము (ప్రదేశమందే కాక భారత దేశమందంతే
టను వ్యాపింప జేసికొనగలిగిరి. వంగీయులు (ప్రత్యేక రాష్ట్ర
మును గలిగియుండుటచేతనుు వంగ వాతావరణము గంభీర
భావబంధురమై యుండుటచేశన్యు పైని చెప్పినట్లు వంగ
రాష్ట్రమందలి (పథాన నగరము 150 యేండ్లు భారత దేశ
రాజధానిర్లమె (పపంచ వై; వైజ్ఞానిక *ేంద్రములతో ఆంతరంగిక
చాంధవ్యమందుటవేతను, (పపంచ. పథికులును వైజ్ఞానిక
యా(త్రికులును---(ప్రాచీనకాలమున గ్రీకులు తకుశిల జేరినట్లు
కలకత్తా నగరమును చేరి (పాలీ (పతీచీ విజ్ఞాన (స్రవంతు
లచ్చతు గంగాయమునలట్లు సంగమించుటగని వంగ వాద
యమున నవ్య్వభావ ఫలసాయమును పుట్టించుటచేతను వంగ
వాసులు బహుళాంతేరంగిక శక్తుల నందజాలిది, రాజ్య రహా
తులే కాక (పల్యేక రాష్ట్ర రహితులును అయిన ఆంధ్రులు
సర్వతో ముఖ్లమైన ఆత్మాఖివృద్దికి వలసిన సౌకర్యములను
ఆందక అల్లాడుచున్నా రు. (ప్రత్యేకాంధ్ర రాష్ట్రము లేనంత
కాలము ఆంధ్రులు అఫివృద్ద్ధి నందజాలరు ; నూతన వికాస
మును తేగినరీతిని పొందజాలరు,
వంగసారస్వత (పొభవయ మన తెలుగునాట. ఎంతే
వజకు గలదో ర్ల ప్రము-గా మరియొక వ్యాసమందు "తెలియ
చేసితిని, ఆ వ్యాససం[గ్రహాముకూడ ఈ (గ్రంథమందు కలదు.
ఉత్క్చృప్ట మైనది ఎచ్చటనున్నను ఎవ్వర్మిదెనను తెచ్చు
కొనుట, అనుకరించుట మంచిబేకోని ఆది మనదిగా జేసు
కొని ఆంధ్రత్యముతో అనుకూలింప శేసికోవలెను. ఆంతే
నాక స్టుకంక్రేశ శి పునరుద్దరించవ లెను,
వంగచేశమందలి రామమోహానాదులవంటి వీరులుదయింప
కున్నను ఈ నవీనయుగమున మన ఆం(ధులందును కొందణు
మహానీయులు పుట్టకపోలేదు 3 గాన్సి పైని చెప్పిన కారణ
ములవల్ల పి (ప్రఖ్యాతి అంతేగా వ్యాపింపలేదు, 1780-
1836 మధ్యకాలమందు మ(ద్రాసులో నివసించి నూ పీక్
కోర్టులో ద్విభాషి పదవియందుండి ఏనుగుల వీరాస్వా
మయ్యగారు వివిధరీతుల (ప్రజాసేవజేసిరి,.. వీరు భారతదేశ
పర్యటనము "సలిపి వీవిభ (ప్రదేశముల ఆచార వ్యవహార
ములను పరిశీలించి, కొ మలెళ్బిరపు రం (శ్రీనివాస వీళ్ల గారికి
నూ.
. (పొయములను ' "తెలిపిరి,
నవయుగ నుహోద్యమమును
గుణించిన ఊల్లేఖనము వీరి “కాశీయా(త్ర చరిత్రలో అంతగా
గానరాద్బు గాని మద్రాసులో విభు ఈ యుద్యమ విజయ
మునక (క్రీనివాసవిళ్ళ, వెంబాకం రాఘవాచార్యుల గార్ల
తోడ్చాటున కృషిసలిపిరి, "గాజుల లశ్ర్మీనరసు సెట్టిగారు
వ ర్తకులున్యు వదాన్యులును అయి వారి యత్నములక్
దోహద మొనర్చిరి. ప్రతికూల పరిస్థితు లెదుర్కొన్నను
ఆం(ధుల పారిశ్రామిక వాణిజ్య వ్యవస్థలు తమ కాలము
నాటి కింకను నిలిచియున్న వని వీరాస్వామయ్య గారు తమ
కాశీయా(త చరిత్రలో తెలియజేసినారు. గంజాము నాడీ,
బారువ, స్వర్గ పురము కలింగపట్టణము మున్నగు ఓడరేవుల '
గుండా చక్క_గా వర్తకము సాగుచుం డెననియు ఈ రేవు
లకు చేరువగానున్న (గానుములందు బట్టల నత జరుగు
చుం డెననియు, వేటపాలెములో వేయిమంది నఠతగాండు
నివసించుచుం డిరనియు, మన(పదేశమందు నేసిన బట్టలు
తోఫునెల్లాలు రుమాలా తౌనుల్కు చీశెలు మొదలయినవి
విదేశములకు ఎగుమతి యాసచుండెననియు విరస్వామయ్య
గారు తము (గంధమున చెలిపిరి,
ఆం(ధులలో మేధా శ క్లిగలవారు లేకపోలేదు. కీ, శే,
రా. బ, వీలేశళింగం పంతులు సర్. ఆర్, వేంకటరత్నం
నాయుడుగార్గవంటి సంఘ సంస్కర్తలు దేశోద్ధారక నాగే
శ్వరరావు పంతులువంటి ఊడారులు, సర్. ముత్తా సుబ్బా
రావుగారివంటి సంస్కృతి పొరీణుల్కు సర్, రాధాకృష్ణ.
గారివంటి మేధావులు గలరు; ఘనత,
(ప్రజ్ఞ ఊద్దీపించుటకు తగిన అవకాశములు లేవు. ేేనారస్వత
మందును గొప్ప పండితులును కవులును గలరు. మహా
మపళేపాధ్యాయ తాతా సుబ్బరాయశ్యాన్ర్రిగారు.. చేళ
గాని వీరి బుద్ది
థి
' విఖ్యాతులేకాని అట్టివారు మరికొద్దిగా మ్యాత్రమే కలరు,
రవిం(దునివలె లోక విఖ్యాతిగల కవీంద్రుడు. ఆంధ సారస్వత
మున ఇంకను పుట్టలేదు. గాని పుట్టుట అసాధ్యము కాదు.
రాజకీయ సాంఘి కార్థిక వాతావరణము అనుకూల మెనది
కావలెను. అందుకు ఆంధ్రులకు (ప్రల్యేక రాష్ట్ర నిర్మాణము
అత్యవసరమైనది. దానిక ఆంధ్రులెల్లరును దీక్షతో పాటు
పడి కృతకృత్యులగుదురు గాక!
గా
(గంథము
జగత్క_థ---కో, శఠ నో పాచార్యులు బవికారా న్ పవిట ల అ
Madras Govt., Departments Administration Castes and Thess ర క్ష.
Reports
Hindustan Year Book
Nalanda Year Book
Times of India Year Book 1941
The Indian Year Book
Linguistic Survey of India
బౌద్ద మహా హా యుగము వేలూరి సత్యనారాయణ
Is it Indian ?—M. Bapineedu, Secretary, Madras
Industrial Asscciation
కా ందూదేశ చరి త డా! గిడుగు జేంకటు ప్పీశ్రాపత్రి
Famine reports of the Madras Govt.
ఆంధ్రపత్రిక 'సంవర్సేరాది సంచికలుభారతి స చాక లుం
ఆలో
నృహల న్నా సంచికలు
ఆంధ) విజ్ఞాన సర్వస్వుం-ాక్. వేం. ల లక్ష్మణరావు
భాగము 1
The C. nt Telugu Mission—F. F. Gladstone
ఇస్లాం మతము=అహీ స డా! ఎమ్. “హోచ, సయ్య: వ్ జంతు వదమల న రాం
ఛాగము ౨. ఇ
స్వీయచరి(త్ర---క ౦. కి-రేశలింగం పంతులు గ
నా నారాజన్య విఖ్యాతే జనచర్మిత్ర(గ్రీరాం పీక బహ్మాకి వి మ
నూర్యనారాయణీయ ము---వల్లూ "ర సూర్యు నార" రాయ
మల్లాడి సత్యలింగం నాయకరు విల్లు
ఆర్య వే వ్యవస్థా వివషణి సామి వెంకటాచలం స్ట అలై
Rise of Christian Power in India—
Major B.D. Basu
భాగము కీ
ఆంధు)ల చరిత్రంాచి చిలుకూరి వీరభజ్రరావు
నిశాలాంధిము--ఆవుటుపన్ర్ “నారాయణరా వ
ఆంధ9సర్వస్వము
Telugu Literaturée—
P. Chenchiah and Raja M.‘Bhujanga Rao
A Descriptive catalogue of Telugu Manuscripts
—Andhra University, Waltair
Andhra University Code (సే)
13 (39—41) Andhra
The Annual Register
The 4th Annual Report of the
Andhra University
ఆంధ్రదేశ (గంథాలయముల పట్టిక
ఆ. (గం. సంఘం "బెజవాడ
| Waltair
మన [గంథాలయములు---సురవరపు (ప్రతాపరెడ్డి
భాగము రి.
Buddhist remains in Andhra—
K. R. Subramanian
భారతీయ చిత్రకళ-_తలి శెట్టి రామారావు
అమరావతి స్తూపములు=_మల్లంప ల్లి సోమ శేఖరశర్మ
Andhra Week Commemoration Vol. Waltair
కృష్ణా 'ష త్రిక (సంాంతి సంచిక)
Ajanta and Ellora Caves—The Archeological
Department Reports-Nizam’s State Railway -
University,
భాగము 9.
కాంగస్ చర్మిత్ర_ డా! భో. పట్టాభి సీతారామయ్య
ఆంధ్ర నారీమణులు----ఆం(డ్ర శవగిరిరావు
భాగము 10.
History of Northern Circars-Grant
District Mannuals
District Gazetteers
జిల్లా భూగోళములు- చెంక (ట్రామా అండ్ క్రో
M.S. M. Railway Guide
Cochin callng—Cochin Government
Holiday Tour in Mysore Mysore State
Where to go and what top. Railway
see in Mysore ?
Humpi Ruins in pictures—Balasundaram
Warangal—Nizam’s State Railway
భాగము 12.
- The Directory of Andhra Desh—C. Ranga Rao
Who’s who in Madras, 1940.
(The Pearl Press, Cochin).
అస
ఆ౦ధ్ర సర్వస్వ న
(శ్ర మాగంటి చావీనీడు
డా. గిడుగు వేంకట వీతాపటతి
బి. ఎస్సి (కార్నెల్. ఎమ్, ఎస్సి (కాలిఫో)., ఎమ్, ఎల్.
౦పాదకియ వర్షము
శ
వి, ఏ ఎల్. టిం డి. లిట్ (ఏ, ఐ. ఏ, వాషింగ్ టక. '
'్రు మోటూరి సత్యనారాయణ
దకీణ భారత హిందీ (ప్రచార సభా కార్యదర్శి,
దేశభక్తి
క్రీ శే గురజాడ అప్పారావు.
దేశమును పేమించుమన్నా,
మంచి అన్నది పెంచుమున్నా,
వొటిమాటలు కటిపెటోయ్
లి ల టల
గటిముల్ తల వెటబపోయోా
లు ఠి
పాడిపంటలు పొంగిపాై
దారిలో నువు పాటుపడవోయ్ ;
తిండికలిగ తె కండకలదోయ్,
కండక లవాడేను మనిషోయ్ !
యీసురోమని మనుషులుంటే
"దేశ మేగతి బాగుపడునోయ్ *
జలుకొొసి కళ 'లెల నేర్పుకు
౧ ౧౧
"దేశి సరుకులు నించవోయోా,
గ సి
అన్ని దేశాల్ (క్రమృ్మవలనోయ్,
దేరిసరుకుల నమ్మవ లెనోయ్ !
న 6
కీతి౯ాసంపద లబ్బవోయోా,
వెనక చూనిన కార్య మేమోయ్ 0
మంచిగతమున కొంచ మేనోయ్
మందగించక ముందుఅడుగేయ్
“వెనకఫడి తే వినికెనోయీ !
6.
10.
575 ₹ా\|
పూనుస్సధళాను విద్యలం దే
వెరములు వాణిజ్యమం దే
వ్యథ౯ కలహం వెంచభోకోల్)
కతి "వెగం కాల్పవోయో |
ఏరా
దెళాభిమానం నాకుక ద్దని
వొట్టిగొప్పలు చెప్పుకోకోయ్ ;
పూనియే డెనాను వొకమేల్
కూర్చి జనులకు చమూపదోయో |!
సర్వ లేమి వీశాచి చేశం
మూలుగులు పీల్చే సెనోయీో,
ఒరులమేలుకు సంతసిస్తూ
పరులకలిమికి పా ర్షియేడ్చే
పావి కెక్కడ సుఖంకద్దోయ్ 1
ఒకరిమేల్ తనమేలనెంచే
నేర్చరికి మేల్ కొల్లలోయీ !
స్వంతలాభం కొంతమానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంశు మట్టికాదోయ్,
దశమం కే మనుషులోయీ !
ట్ర
ఆంధి9నర్వుస్వము
11.
12.
చెటపటాల్ పటుకుని చే. 13.
SEE) 6౬ |
శస్టులంతా నడవవ అనోయ్,
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవ లెనోయ్,
మతంచే రె లేను యేమోయ్! 14.
మననులొక శై మసుషులుంశే
జాతమన్న ది తేచి పెరిషీ
లోకమున రాణించునోయోా |!
"దేశ మనెయెడి దొడ్డవృతుం 3
(చేములను పూ ఆ త్తవలెనోయ్్స్ :
నరులచెవముటను తడసీమూలం,
ధనంపంటలు పండవలనోయ్ !
ఆకులందున అణగిముణన్నీ
కవితకోవిల పలకవలెనోయ్.
పలుకులనువిని చేశమందభి
మానములు మొల క త్రవలెనోయ్ సే
మంగళం
ఆంధమాత (త్రైుసమేత |
అనుపమ [పపూతచరిత |
అఖలభ కృ పారిజాత |
అమల మంగళం ॥
మొల్ల ముఖ్య కవియితుల |
మల్లమాాది నాధ్విముణుల |
బ్రల్లరుదమ దెవిగన్న |
తల్లీ మంగళం ॥
రావమదానాది భక్త |
రత్నములను గన్నతల్లి |
వల్లభాడి మతక ర్లల |
తల్రిమంగళం ॥..
తిమ్మరను యుగంధరాది |
దివ్యరాజ సివిపరుల
నన్నయాది కన్రలగన్న
త ల్రీమంగళం [|