Skip to main content

Full text of "MAHABARATHAMU-BEESHMA PARVAMU"

See other formats


మహాభారతము 


ఫీష్క పర్వము 
'వేదవ్యాసకృతికి యథామూలాం థ గద్యానువాదము 


ఆనువాదకులు 
'కప్పగంతుల లక్ష్మ ఆశా స్త్రి 


౧ రర 0౯ / గ్‌ (&6 


సంపాదకురాలు 


శ్రీమతి డా॥ 5. కమల 

(ప్రొఫెసర్‌, సంస్కృత విభాగము 

ఉస్మానియా విశ్వవిద్యాలయము 
హైదరాబాదు 


(పకాశకులు 
ఆర్ష విజాన |టన్లు 
లు దః ఠు 
“బాదరాబాదు 
1999 


(పథమ మ్ముదణ : 1999 


(వతు. : 1000 


ళా, ఆం 
© ఆర్ష విజ్ఞాన _టస్టు 


(పతులకు : 


(శ్రీ వమిడిఘంటం (శ్రీరఘురామ్‌, 


శ్రీరామసదనము, ప్లాట్‌ నం, 1861, రోజ నం. 


జూబ్లీ హిల్సు కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సౌ నైటీ, 
హైదరాబాదు.500 088. ఫోన్‌ : 2609237 


ఆచార్య కె, కమల, 
16, తుల్చాగుడా, మోజంజాహీ మార్కెాటు 
హెదరాజాడు. 800 001. 


మూల్యం : రూ, 150/- 


శ్రీ 


గ్రే 


(టస్టు బోర్లు సభ్యులు 
పొత్తూరి వెంక ఏశ్వరరావు 
అధ్యమలు, అంధ పదేశ్‌ _పెస్‌ ఆకాడెమీ, హైదరాబాదు 


పల్టెంపాటి వెంక "పీశ్వర్హు 
కాకతీయ సిమెంటు లిమిటెడ్‌, హైదరాబాదు 


శ్రీ ఆకెళ్ల సత్యనారాయణ మూర్తి 


హైదరాబాదు 


& సిలంరాజు మురశీధర 


ళా, 


VU 


హైదరాబాదు 


ముక్తినూతలపాటి గురునాధథ్‌ 
విజయవాడ 


పమిడి ఘంటం ్రీర ఘురామ్‌ 
హైదరాబాదు 


ఆర విజాన (టను 
oa డు ర 
శ్రీరామ సదనము, 
హైట్‌ నం. 1861, రోడ్‌ నం. డర్‌, 
జూర్లీ హిల్సు కో ఆప రేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ, 
హైదరాబాదు.500 088. 


3! 


శ్‌] 


ఈ (౧౮ ౦భో యు/దణయునతు రొబీలనిన వేను నముతటార్శిన దాతలు 


(శ్రీమతి & శ్రీ కొండూరి రాఘవాచార్యులుగారు. 


హాకోరు అడ్వొ కెట్‌, హాదరాదాదు, 
ల రు రై 


కృ తజతొంజలి 
“ఈ 


కీరి శేషులు శ్రీ కప్పగంకుల లక్ష్మణళాన్రిగారు వ్యానభార తాన్ని యథా 
మూలము గద్యానువాదాన్ని తెలుగులోనికి చేసినారు. అందు ఆదిపంచకము 
ఆది, సభా, ఆరణ్య, విరాటోద్యోగపర్వాలు , వాని (ప్రచురణ జరిగిన తరువాత 
ఖీష్మపర్య ము[దణకు అనేక అవాంతరాలను ఎదుర్కొనవలసివచ్చింది ఈ సమ 
యములో “ఆర్ష విజ్ఞాన (టెస్టు! ద్వారా రామాయణము వంటి సద్గ 9౦థములను 
ముదించి (పకాశిస్తున్న జస్టిస్‌ పమిడి ఘంటం కోదండరామయ్యగారు ఈ వనిని 
నిర్వహించడానికి పూనుకున్నారు. తరతరాలు భదాచల సీతారామస్వామిని 
సేవించిన చేతులతో అర్ష విజ్ఞా నానికి ఆరతిపట్టిన వదాన్యులు గుణజ్ఞులు వారు: 
వారి దర్శనములోని వచిత్వము ఈ గంథ (_పచురణ సాధ్యపడేటట్లు చేసింది. 
వారిది పమిడిఘంటం. తాము _వాసి ఇతరులచేత వాయించడమె వారిలోని 
గొప్పతనాన్ని చాటుతుంది. చిరంజీవి అయిన వ్యాసభగవానుడే ఆర్ష విజ్ఞాన 
[ట్రస్టును నడిపిస్తూ ఉన్న ధన్యజీవులను కాపాడవలెనని _పార్టిస్తున్నాను. 


పకాధ్యములు జస్టిస్‌ కోదండరామయ్యగారు. ఇప్పుడు శ్రీ 

రరావుగారు అధ్యక్షులు, వారు జగమెరిగిన పాతికేయులు, 
జర్నలిస్లు పసు డమ్‌ రేర్‌ మెన్‌, ఆంధ దేశ సంస్కృతిక కేతములో 
ఏ శేషు సేవలనందించిన ధన్యజీవులు - ఖీష్మపర్వ |పచురణ సాధ్యపడేటట్లు 
చేసినందుకు వారకి కృతజ్ఞతలు, 


మ స్థాన 
ప్రే 


మేము కోరిన వెంటనే ఖీష్మపర్వాన్ని గూర్చి విద్వదభి పాయాలను 

అందించిన ఆచార్య మహామహో పాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచం (దుడుగారికి , 
౧ 

ఆచార్య పమోద్‌ గణిక్‌ లాల్యేగారికి, ఆచార్య జి. వి, సుబహ్మణ్యముగారికి 

నా ధన్యవాదములు, మానాయనగారి నమకాలిక విద్వాంసులను చేతనయినంత 

వరకు ఈ గంథముద్రణ కార్యములో జోడింపచేయవలెనన్న దే నా పయత్నము,. 


అనేక దశలలో ఈ (పకాశన కార్యానికి నహకరించిన వారు వా సోద 


6 


రులు, అ గజులు డాక్టర్‌ శ్రీ కపృగంతుల [పభాకరళాన్తి గారికి నమస్కార 
ల WU ఎ 

ములు, అనుజులు శ్రీ కప్పగంతుల వేంకటకృష్ణమూర్ర్తికి ఆశీస్సులు. 

సంస్కృతం ఎమ్‌.ఏీ, విద్యార్థులు; రిసెర్చి సాలర్లు భీష్మపర్వము. 
(పెస్‌ పతిని తయారుచేయడానికి నాకు తోడ్పడినారు. వారికందరకు నేను 
శుభాభినందనలు తెలియ జేస్తున్నాను. 

సంవత్సరాల తరబడి (పెస్సువారికి విసుగు లేకుండా చిరునవ్వుతో 
వూపు అందించినవారు మా |పతి వేశిని శ్రీమతి విజయలమ్మీ గారు. ఆమెకు ధన్య 
వాదములు. 


శివాజీ పెస్సువారితో మా అనుబంధము ఈనాటిదికాదు. 1976 సంవత్సర 
ములో శీ లక్షణకాస్రీగారు, మాదిరాజు విశ్యనాథరావుగారు కలిసి ఆంధ _పబం 
ధము రూపములో అనువదించిన “ష్మికమాంక దెవచరితము”ను ముదించిన 
బంధువులు ఈ _పిస్సువారే. 


ఈ (గంథ మ్నుదణ యజ్ఞములో అధ్వర్యస్థానము శివాజీ _పెస్పువారిది. 
మంచి (గంథములను |పకాశింపజిసిన యశస్సునందుకున్న (పెస్సు అధినేతలు 
శ్రీ నాగేందర్‌ గారికి నా ధన్యవాదములు. 

ఎంత ప్రయత్నించినా కొన్నితప్పులు దొర్లి ఉండవచ్చును. ఓపికతో చదివి 
గుణమును ,గహించగలరని అం్యధ దేశములోని పాఠక రాజహంనలకు మనవి 

ఈ ఫీష్మపర్య ముదణములో గూడ యథాపూర్వము తా పెస్సు, గొరఖ్‌ 


పూర్‌ వారి మహాభారత |ప్రతినే అనుసరించడము జరిగింది. పాఠకులీవ షయాన్ని 
[(గహించగలరు. 


ఇట్టు 
(వొ. కె. కమల 
28_6_99 సంస్కృత విభాగము 
ప్రమాది నామ సంవత్సర ఉస్మానియా విశ్యవిద్యాలయము 


జ్యేష్ట శుద్ద పూర్ణిమ, వటసావ్నిత్రీ పూర్ణిమ. 


శరతల్పము-జలతర్చణము 


అనగనగా ఒక మారుమూల పల్లెటూళ్ళో ఆం|ధదేశంలో మహబూబు 
వగరం జిల్లా అత్మకూరులో ఒక వీధిబడిలో ఎనిమిది సంవత్సరాల ఒక అమ్మాయి 
గొంతెత్తి పోతనామాత్యుని భాగవతప్పరాణంలోని పద్యాన్ని చదివితే స్కూళ్ల 
ఇ న్పెక్టరు ముచ్చటపడి ఆ అమ్మాయికి పాఠము చెప్పిన గురువుగారికి రెండు 
రూపాయలు జీతము పెంచిపోయినాడట. గురువు కాగా నేర్పించబర్చే ఆ 
అమ్మాయి అంతబాగా ఒప్పుజెప్పగలళిగింది. ఇదంతా ర, 70 ఎండ్రనాటిమాట. 
ఆ అమ్మాయికి పదవ ఏట వివాహము జరగడం అత వారింటికి పోవడము. అంద 
రికి జరిగిన క్రై జరిగింది. కాని ఆమెలో విద్యాభిని వశము మాతము ఏ వాడూ 
అడుగంట లెదు. ఎవరెక్కడ విద్యనుగూర్చి చర్చిస్తే అక్కడే కదలకుండా 
కూర్చొని వి నేది భాగ్యవశాత్తు ఆమె (శ్రీ కప్పగంతుల లక్ష్మ ణళాన్త్రిగారి అర్జాంగి 
కాగలిగింది. లేకపోతే ఆ రోజులలో నాటకాంత సాహిత్య జ్ఞానమున్న వారిని 
గూడా అత్తవారిండ్రలో నోరుమెదపనిచ్చేవారుకారు. వారు శేషజీవితములో నిర క్ష 
రాస్కులుగా నే పరిగణింపబడి “ఉత్పాద్యంశే విలీయంతే...” లాగా కాలము వెళ్ల 
బుచ్చేవారు. 


కాని ఈ అమ్మాయి భాగ్యవతి గదా! లక్షుణకాస్ర్రీగారు వనపర్తి హె 
స్కూల్లో తెలుగు టీచరుగా పనిచేస్తూ ఊర్లో పనిపాట లేకుండా తిరుగుతూఉండే 
యువకులను పోగుచేసి వారికి సాయంకాల సమయంలో తెలుగు నేర్చి వారిచేత 
భాషా! పవీణ విద్యా! పవిణవంటి పరీక్షలకు కట్టించి తయారుచేసేవారు. ఆవిధంగా 
[క్రమంగా బి.ఏ, ఎమ్‌.ఏ. పరీక్షలు చదివి ఉద్యోగాలలో చేరి ఉజ్జ్వలంగా [పకా 
కించిన ఆ తారలందరూ ఆయన పేరు చెప్పి దీపం పెట్టుకున్నారు. మహబూబ్‌ 
నగరంజిల్లాక ౦తటికి ఆయన గురువులయినారు. కావ్యరచనా వ్యానంగంతోబాటు 
త్రీ విడ్యావ్యాప్తేకై వారు కృషి చేయడం (పశంసాస్పదము. చుట్టూ ఉండే 
స్రీలకు వారు విద్యాబోధ చేయడంవల్ల వారి అర్జాంగికి అందులో చేరి యథాశకి, 
విద్యావ్యాసంగములో కాలముగడపడము, మధ్యాహ్న వేశలో పిల్లలు తమకు 
అడ్డు రాకుండ గా తలుపులు మూసుకొని రామాయణ . భారత భాగవతాలతోబాటు 


8 


కావ్యనాటకాదులు చదివి రసాస్వాదనము చేయడము ఆ అర్జాంగికి పరిపాటి అయి 
పోయింది. ఆమెపేరే అన్నపూర్ణ మ్మగారు- ఆమె మా తల్లికావటం మా వూర్య 
పుణ్య ఫలమనే చెప్పాలి. ఆమె మాకు విద్యాగురువుకూడా. తన వెంట తిప్పుతూ 
పాఠము చెప్పేది. పద్యాలు, శ్లోకాలు నేర్పేది, మా నాయనగారి వెంట చాలా 
సాహిత్య సభలకు వెళ్ళేది. అర్హముకాని విషయము పదే పదే అడిగి తెలుసు 
కునేది. 


కాలక్రమాన ఆమెలోని దివభకి, సాహిత్యాభిని వశము ఓకటితో ఒకటి 
పోటిపడి స్థిరపడినవి. దాదాపు రెండుకోట్ల రామనామము జపిస్తూ స్పృహ 
ఉన్నంత సెపు చేతిలో జపమాలను తిప్పుతూ కాన్సర్‌ వ్యాధిలో కుంగిపోయి 
13-6-97 నాడు ఇహలోక యా్యతను చాలించిన ధన్యజీవి మా అమ్మ గారు 
క్రీ; శ అన పూరమ్మగారు _- లక్ష్ముణశాన్చిగారి వెనుక ఒక శకి వారి తలి. 
ఎక dns వా నో 
క్రీ కప్పగంతుల పద్మావతమ్మగారు, మరి ఒక శకి వారి అర్జాంగి అన్న 
పూర్ణమ్మగారు. ఇందులో ఎంతమాతము అతిశయోకి లేదు. 


అన్నపూర్ణమ్మగారిలో సాత్విక దివ్యతత్వాన్ని దర్శించిన లక్మణకాన్ర్రి 
గారి మితులు కీ.శే. తిరుమల రామచం,దగారు ఓక వ్యాస నంకలనానికి 
“అహం భో! ఆధివాదయే'అని నామకరణముచేసి ఆ (గంథాన్ని మా అమ్మ గారికి 
అంకితముచేసినారు-వారిమధ్యఉన్న అన్నాచెల్రెండ అనుబంధానికి అ అంకితము 
ము దవేసింది. 


మానాయనగారు 1961 సంవత్సరములో సరమపదమును చేరుకున్న 
తరువాత అహర్నిశలు వారు ఆంధీకరించిన “మహాభారతము” ముదింపబడవతె 
నని దాదాపు జపముచేసినారు మా అమ్మగారు-ఈరోజుల్లోనేగాదు, ఎరోజుల్లో 
నయినా [గంథనిర్మాణము ఎంతకష్టమో, ముదణము, | పకాశనము అంతే కష్ట 
సాధ్యము-మా అమ్మగారి తపఃఫలముగా 1996వ సంవత్సరమునుండి '$ిరీవ 
సంవత్సర మువరకు ఆది పంచకము (అది, సభా, అరణ్య, విరాటోద్యోగ పర్వాలు) 


నరాంంగ సుఠిదరంగా (పచురింపబడ్తవి, 
త G 


ఒక పర్వము దణము జరుగుతూఉండగవనే తరువాతి ముదణమునుగూర్చి 
మా అమ్మగారు ఆలోచించడము మొదలు సె'పేవారు. ఉద్యోగపర్వ ముదణ 
వరకు కొంచెముడబ్బు ఇబ్బంది వర్చడి అలోచి స్తూ ఉంటే ఆంధ విశ్వవిద్యాల 


9 


యము భౌతిక కాస్త్ర విభాగములో రీడరుగా పనిచేస్తున్న లక్ష్మీపతిరావుగారు అయా 
'చితంగా పాతికవేలు ధనననహాయముచేస్తి, సనత్సు జాతీయ వివరణలతో గూడిన 
ఉద్యోగ పర్వ (ప్రచురణకు తోడుపడినారు. 


కాలము ఇట్లా సాగుతుండగా మా అమ్మ గారికి కాన్సర్‌ వ్యాధి రావడము, 


దాదాపు రెండున్నర సంవత్సరాలు ఆ వ్యాధితో ఆమె యుద్దముచేసి వెళ్లి పోవడం 
జరిగింది, 


ఈ రెండున్నర సంవత్స రాలకాలము అహర్నిశలు, తాను బాధపడుతున్న 
సంగతి వస్తావించకుండా “భీష్మ పర్వము” _పచురణనుగూర్చి రోజూ అడుగుతూ 
ఉండేది. నేను ఫీష్మవివలెనే ళరతల్పములోఉన్నాను. నాకు ధీష్మపర్వము 
చూపిసావా? మనయింటిని 'మహాభారము' వారని పీలిస్తే బాగుంటుందిగదా! అని 
అడుగుతూ ఉండేది. ఎంత పయత్నించినా ఆమె జీవితకాలంలో బీష్మపర్వ 
[ప్రచురణ సాధ్యముకా లేదు. 


ఈ రోజులలో జస్టిస్‌ మిడిఘంటం కోదండరామయ్యగారు ఫోనుచేని 
“ఆర్ష విజ్ఞాన. టస్లు' దారా థ్రీ పర్వము ముుడణ కార్యాన్ని చేపట్టడానికి 
ముందుకువచ్చినారు, వారికి కృతజ్ఞతలు, 


ప 
ఆధ 
ce 


శరతల్సములో ఉన్నంతకాలము మా అమ్మగారికి చేయలేని జలదానము 
ఇప్పుడు భీష్మ పర్యముదణవల్ల చేయడం జరిగిందని భావిస్తున్నాను. ఈ గంథం 
లొని భగవదితా జ్లానామృతాన్ని తనివితీర తాగి దప్పిక తీర్చుకోవలెనని 
౧ రః 
స్వర్గవాసి అయిన మా అమ్ము గారిని వేడుకుంటున్నాను. 


ఈ (గంధముదణ మూడు పవి తాత్మలకు చల్లదనాన్ని ఇచ్చింది. 
ఢీ లక్ముణకాన్త్రిగారు, వారి అర్జాంగి, వారి మి|తుడు శీ తిరుమల రామచందగారు. 


ఆం, ధ దేశములోని గుణజ్ఞ వాఠకుల సంగతి వేరుగా చెప్పనక్కర లేదు- 
అత్సంతామోదముతో భ కి శ్రద్దలతో ఈ ముదణకు స్వాగతము పలికింది 
హెఠకలోకము, 


గూడూరు పోస్టాఫీసులో పని చేస్తున్న ఎన్‌, వి, రమణగారు నెలకు 
రూ. 116 చొప్పున నాకు పంపినారు. వారు హోనుచేసి భారతము దణనుగూర్చి 
పరామర్శించిన ప్పడ౦తా నాకంఠము రుద్దమయిపోతుంది, ఎన్‌, వి. రమణగారి 


10 


వంటి సహృదయ పాఠకులెందరో ఎదురుచూసిన '“ భీష్మపర్వాన్ని ' జన్నీస్‌. కోదండ 
రామయ్యగారు శ్రీ పొత్తూరు వెంక టేశ్వరరావుగారు వారి టస్టుద్వారా లోకానికి 
అందజేస్తున్నారు. వారికి నావందనాలు. 


ఇంతకు పూర్వము ముదితములయిన _గంథ విశేషము లిట్టన్నవి. 
మహాభాచతము (యథామూలము. గద్యానువాదము ) 
అనువాదకులు-కప్పగంతుల లమ్మణకాన్త్రిగారు 


పుటలు ]/6 డెమ్మి 


1. ఆది వర్వము- 800 వెల రూ. 100-00 
2. సభా ,, తిల 73 50_00 
రీ. అరణ్య దాదాపు 800 , 100-00 
క, విరాట ,, 200 4 85_00 
రి, ఉద్యోగ , 800 51 99_00 
పాప స్థానము - డా॥ క, కమల 
16, తుల్హాగూడా, 
మోజంజాహీమారెట్‌, 


హైదరాజాదు. 500001. 


శ్రీః 


శ్రీమదామాయణ మహాభారతాలు అతి పాచీనమెన భారతీయ సంస్కృ 
తిని సుస్థిరంగా నిలిపిన రెండు _గంథాలు, మన సంస్కృతి వీటి సాహాయ్యంతో 
ఎన్నో సహృసాబ్దాలకు పూర్ణమే ఆసియాఖండాన్నంతనీ చుట్టివచ్చింది. ఈనాడు 
కూడా సకల (పపంచ సంచారం చెస్తూన్నడి. వీటిలో పోల్చదగిన [(గంథాలు 
|పపంచవాజ్మయంలో ఎక్క_డాలేవని నిఃసంళశయంగా చెప్పవచ్చు. వీటికి' ఎపిక్స్‌' 
అని పెరు పెట్టి నామమ్మాతసాధృళ్యం చెత , వీటిని, పాళ్చాతైభాషల్లా ఉన్న అత్యల్బ 
(ప్రమాణాలు వాజ్క్మయచ: తమా తసంర క్షితాలూఅయిన 'ఎపిక్స్‌'తో పోల్చడం 
వీటిని అవమానించడమే అవుతుండి. తాము ఆవిర్భంచిన రోజు మొదలు నేతి 
వరకు కొన్ని కోట్ల భారతీయుల, భారతీయేతరుల అలోచనానరణిని (వభావిత౦ 
చేస్తూ వస్తూన్న ఈ [గంథాలెక్కడ? కథా వసంగ మాత న్యరణీయాలై న అవి 
ఎక్కడ! “పర్వతే వరమాణాచ పదార్దత్వం (వతిష్టితమ్‌" _పర్వతమూ పదార్థమే 
పరమాణువూ పదార్థ మే! 


గంథ వి స్తరంలోను విషయ వెవిధ్యంలోను, వస్తుగౌరవంలోను మహా 
భారతానికి సాటి మహాభారత మె. “మహత్వాద్భార వత్త్వాచ్చ మహాభారతముచ్య తే” 
అని (పారంభికాధ్యాయాలలొ వ్యాసుడే చెప్పినమాట అక్షరాలనిజం ఈ మహా 
భారతం పాళ్చాత్యుల గొప్ప ఎపిక్స్‌ అని చెప్పబడే ఇలియడ్‌ . ఒడెస్సీలు కలిపితే 
ఐంత| గంథం అవుతుందో దానికంటె ఎనిమిది రెట్లు పెద్దది. విద్యావంతులందరూ 
వదో ఒక ఆకారంలో-మూలంగాని, ఇతరభాషానువాదాలుగాని దీనిని కొంచెమో 
అధికమో చదువుతోనే ఉన్నారు. (పవచనాలద్వారా; హరికథాదులద్వారా, 
సినిమా- దూర దర్శనాదులద్వారా దీని నిరంతర |పచారం ఈనాడుకూడా జరుగు 
తూనే ఉంది. అయితే ఖండితరూపాలలోను, సంశీ ప్ర రూపాలలోను కాక మూల 
భారతాన్ని యథాతథంగా చదవడంలో ఉన్న ఆనందం అనన్యాద్భశ మైనది. 


సంస్కృృతభారతం చడవడం విద్యావంతులై నాకూడా అందరికీ శక్యం 
కాదు. అందుకు మంచి సంస్క్బృతభాషా పరిచయం ఉండాలి. అందుచేతనే 
ఇలాంటి (పాచీన (గంథాలకు భారత దేశంలోని _పాంతీయ భాషలలోకి, ఆంగ్ల 


12 


కాషాదులలోనికి ఆనువాదాలు బయలుదేరాయి. తెలుగులో మనకు కవితయ 
భారతం, తదితరుల రచనలూకూడఉన్నా అవి మూల భారతం యథాతథింగా 
చదివిన సంత్భ ప్రిని ఇవ్యజాలవ నే విషయం సర్వవిదిత మె. ఆ మహాకవులు అనున 
రించిన అను వచన ఫక్కిక వేరు. నిజానికి పద్య-[పాచిన గద్యరూపాలలో ఉన్న 
ఆ అనువాదాల్ని అర్థ్ధంచెనికొనగలిగిన తెలుగువారుకూడ ఈనాడు చాల అరుదు 
గానే కనబడుతున్నారు. పాఠకాలా. కళాకాలా- విశ్వవిద్యాలయాలలో పాఠ్య 
[క్రమాన్ని నిర్ణయించ విద్యద్యతంసుల సొలభ్యాకాంకా, వారి నిర్ణయాలకు 
ఆమాద ము, దవే సె పభుత్వం వారికి [పాచ్యభాషల విషయంలోఉన్న జొదా 
సేన్యం-_ వీటి ధర్మమా అని మన తెలుగుకు ఓక నిర్ణీత స్థాయియే కనబడని ఈ 
రోజులలో ఆభారత_భాగవత-రామా ూయణారులవైపు "దృష్టి సారించే వారెవ 
రుంటారు? మహాభారత విషయాలను సంపూర్ణంగా తెలుసుకోవాలనే వారి అభి 
లాషను సఫలం చేయడాని'కె శ్రీ కప్పగంతుల లక్షుణకాస్ర్రీగారు చేసిన పళంన 
నీయ (పయత్నానికి ఫలంగా ఆవిర్భవించినది ఈ“ శీ వేదవ్యాన మహా 

భారతము” 
శీ కప్పగంతుల లక్మణకళాన్రిగారు భారత పభ్యాతి గాంచిన సంస్కృత 
వండితులు వీరి ఆం, ధభాషా పాండిత్యం తెలుగువారందరికీ సువరిచితమెనది 
వీరు బిల్హ్లణ రచితమైన వికమాంక దేవచరితాన్ని నంస్కృతంనుంచి. తెలుగు 
లోనికి అనువదించి “ఆం ధవిల్ల ణీఅను వీరుదాన్ని గహించిన మహాకవులు, 
ఆంధ, పదేశ (పభుత్యంలో | హైచ్య వి ని ద్యాశాఖోవని దేశకులుగా ఊండి చాలాకాలం 
కంస్క్భతాంధాది _పాచ్యభాషలకు _పభుత్వంద్వారా (వోత్సాహం లభింపజేసిన 
*ర్యనిర్య్వహణదక్షులు. వీరు మహాభారతాన్ని ఒక్క శోకంకూడ విడవకుండా 
"థశాతధథంగా తమ అనువాదందా్యరా తెలుగువారికి అందించడం ఆం ధుల 
ప్టము అని చెప్పాలి, అయితె వీరు ఆది_ సభా-పన.విరాట- ఉద్య|ోగ-దీష్మ- 

ల పర్వాలుమా | తమె పూ రిచేయ గలిగారు, 


గద్యరూపంలో ఉన్న ఈ అనువాదం యథామూలంగా అన్యూనాన తిరికంగా 
తనయోగ్యమైన చక్కనిశైలిలో, పు స్తకంతెరిచి చదవడం |ప్రారంభినే “ఇంకా 
ఇ 0కా” ఆంటూ ముందుకు నడిపించేరీతిలో సాగింది, ఈ అనువాదం చదివినవారు 
మహాభారతం మూలం చదివిన ట్రై అని చెప్పడంలో సందేహంలేదు. 


ఈ సంపుటంలో ీష్మపర్వం (పచురించబడుచున్నది, మొత్తం మహో 


13 


భారతానికే తరలం (వారమధ్యమణి) వంటిది శ్రీమదృగపద్గీత ఆది ఈ పర్వాన్ని 
అలంక(నూన్నది. పదెనిమిది అధా?యాల , 700 శ్లోకాల) ఈ భగవదిత వాక్య 
అవల్‌ ol 0 a రా a 
నించడానికి సంస్కృత భాషా పవేశం మాతంచాలదు. పదాంత కా స్ర్రపరిచయం. 
కూడా ఉండాలి. (శ్‌ కార్రిగారికున్న సాం|పదాయిక చేదాంతశాస్ర పాండిత్యం. 
దీని వ్యాఖ్యానంలో కనబడుతుంది భగవద్ధితతవ్ప ఇతర _గంథానికి కేవలం 
ఆనువాదంమాతమే ఇవ్వబడింది. మూల శ్లోకాలు ఇవ్వలేదు. భగవదీతకున్న 
లోకాదరాన్ని వెశీప్ట్యాన్ని ద+*షిలో పెటుకొని (శీకార్రిగారు అనువాదంతొ పాటు 
ఇ. 6 రల (oe) 
మూలంకూడ ఇచ్చారు. భగవదీతలోని కనీసం సగంళ్లోకాలు అధ్యాత్మిక విషయ 
౧ 

| పతిపాదకాలవడంచేత కేవలానువాదడం౦ సంపోదు, (శీకాత్రిగారు ఆలాంటి (పతి 
ళో కానికీ కాంకర భాష్యానుసారంగా స్పష మైన టీకకూడా (వాళారు, ఇది. 
సర్వధా పామాణికమైన టీక ఇది ఏవిధంగా న్పష్టార పతిపాదక మో-- 


“కర్మణోహ్యపిబోదవ్యం బోదవ్యంచ వికర్మణః 
0 (a 
అకర్మణశ్చబొద్దవ్యం గహనాకర్మణోగతి:ః” 
“కర్మణ్యకర్మ యః; ప శ్యదకర్మణి చ కర్మయః 
సబుద్ధిమాన్మను ష్యెషు స యు క్రఃకృత్స్న కర్ముకృత్‌ ” 
(భ.గ 4,17,100 


“షే తజ్ఞం చావీమాం విద్ధి సర్వ చే తేషు భారత, 
"నేత షేతజయోర్‌ జానం యతద్‌ జానం మతంమమ'" 
ణః భా — జః 
(భ.గీ. 18.2) 


మొదలై న శోకాల వ్యాఖ్యచూ స్తే తెలుస్తుంది, మహాభారతానికి ఇలాంటి 
ఆం్యధానువాద౦ అందించిన శీ లక్షుణకశాస్రీగారు సకలాంధ ధన్యవాదార్లులు, 


ఈ సందర్భంలో మన ఇతిహాస పురాణాదులనుగూ ర్చిన ఒక్క విషయం. 
గుర్తుచేయడం అవసరం. వీటిని రచించనవాళ్ల రాగద్వేషాదులకు అతీతులు, 
లోకోపకా రక పరాయణులు అయిన మహాపురుషులు. ఆనాడు వారికి ఆ చరితలు. 
ఏవిధంగా ఆందాయో వాటిని యథాతథంగా [వాసి మన కందించిన సత్య వతులు. 
ఈనాడు మనం చూచే జీవిత చరితలు, స్వీయచరితలు మొదలెన వాటిలో కూడ 


కొన్ని సత్యాపలాపాలు, అనత్యవపలా పాలు, స్వభావావిష్కరణలు కనబడతాయి, 


14 


ఆ రచయితల దృష్టి అదికాదు. విషయాన్ని ఉన్న దున్నట్టుగా, తెలిసినది తెలిసి 
నట్టుగా రాబోయే తరాలవాళ్లకి ఆందిచడమే వాళ్లధ్యేయం. అందుచేత నే వాళ్లు 
ఈ కాలంలోనేకారు. ఆకాలంలోకూడా విడ్డూరంగా కనబడే వ్యాసోత్పత్తి, 
నియోగాదులు, పాండవజననం, వాళ్ల వివాహాదులు, దోణాచార్యాదుల శిష్య 
పక్షపాతం, ఖీష్మాదులు కౌరవవక్షున యుద్దంచేయడం కర్ణాదుల చర్చిత మొద 
లెనవి జంకూ గొంకూ లేకుండ (వాకాడు. “ఆనాటి సాంఘిక పరిస్థితులవి" 
అనేది ఓక్క బే దీనికి నమాధానం. ఆలా కాకుండా - అవన్ని ఈనాడు మన 
ఎదురుగా. జరుగుతున్నాయన్నట్లు వాటినే పట్టుకొని వాదోపవాదాలుచేస్తూ ఆ 
[గంథాలలోఉన్న ఎన్నో మంచి విషయాలవైపు దృష్టికూడ పసరింప చేయని 
వాష్ట తెలునుకొనవలసిని అనేక మెన ఉతమ విషయాలను, మహోన్నతాదర్శా 
లను, అద్భుత సాంస్కృతిక సంపదనూ కోల్పోతున్నా రే రమో అనిపిసుంది. (వతి 
ఒక్కరూ తమ వైయకికాలూ, సమసామయికాలూ అయిన అభిప్రాయాలు 
తాత్కాలిక ౦గానైనా దూరంగాఉంచి కొన్ని _గంధథాలనె నా పూర్రిగా వెషయిక 
దృషితో (Objectiue view) చదువు తే గొప్ప లాభం పొంద కలుగుతారు. అలా 
కాక పోతే ఇతరులను మోసగించడ మెకాదు తాముకూడ మోనపోతారు, 


| పస్తుతం ఉస్మానియా విశ్యవిద్యాలయంలో సంస్కృత కాఖాధ్యకు 
రాలుగా ఉన్న (పొఫెసర్‌ కమల తన తండి [శ లక్మణళకాన్రిగారి విషయంలో 
న్న అపార మెన భ కితో మాత్ళ। పేరణాపష్టంభంలో, |భా|తను మోదన హసావ 
)బంతో, తండిగారు రచించిన మహాభారతం (ప్రచురించడానికి నడుము 
కొని అసాధారణమైన నంస్కృతి సేవచేసున్నారు. ఇదొక విధమైన పిత్యూణ 
కి. అందుకు ఆమె అభినందనీయురాలు, అయి తే కర్ణపర్యాడి భారత భాగాను 
కూడా తాను చేవట్టిన ఆమె తన తండిగారు పారంభించిన సతాగ_ర్యాన్ని 
'గించి తద్ద్వారా బుషి బుణవిము క్రికూడ పొందగలరని అశిస్తున్నాను. 


పుల్లెల (శ్రీరామచంద్రుడు 
హెదరాబవాదు 


3_5_1999 


ear faqeqqrediT qreqaray Ya] — 


The Mahabharata is an old source of Indian philosophy 
and religion. The ethos of India is based on customs. traditi- 
ons and sanctions laid down in the Mababharata. The ways 
of life, the glorified virtues, legends-Akhyanas and Upakhy- 
anas-are explored and expanded in later Sanskrit books and 
also in books written in Indian Languages. The Mahabharata, 
is the mythification of Vedic Culture and norms, It is not only 
a historical Mahakavya, but has cherished all the sensibilities 
of Indian mind. Stalwarts like Vyasa, Bhisma and Krisna have 
సేం60 aperennial source of inspiration to the Indian talent, 
for thousands of years right from the Vedas. There is an unb- 
roken continuity in Indian thought, which is marked by phi- 
losophical, spiritual and even empirical pursuits. The immor- 
tality of self, which is discussed in the Mahabharata in gen- 
eral and in Bhagavadgita in particular () is the echo of *6616 
thoughts. For example, about the Atman, here is a famous 
RK; 


FIAT TIN ATA: Tam TN Tal ఇ qamin: | 
ఇషా fag ళల సాతి రంగ ITA ZI || 
(X 8.44) 


The Mahabharata bas tried to instil the spirit of the 
Vedas, on the background fo a family feud, which led to mass 
distruction. But even during the flighting periods many sages 
like Vyasa, Dhaumya and Vasistba have coolheadedly tende- 
red pieces of advice for the good of the humanity acclaiming 
the worth of the mercy coming from the unknown source, 
which may be either God or destiny - they have emphasized 
human endeavour and the inculcating certain dharmas through 
abiding by certain code of conduct, in terms of sacrifice, 
charity, penance and discharging one’s own duties. 


Apart from the physical ailments and mental worries 


16 


the fear of unfriendly attacks and wicked manoeuvres looms 
large over the thinking persons of the Mahabharata times. 
Many dialogues in Santiparvam and many discourses like Vid- 

uraniti in the Udyogparvam deal with certain problems aris- 
{ng out of good an bad propensities of human beings. Thus 
the Mahabharata has become a source book of ancient Indiana 

principles of Ethics. Morality and Dharma (to use a compre- 

hensive term) and there is an undercurrent of spiritual aspir-. 
ation throughout that helps man achieve perfection or final 
liberation. All the eighteen parvans of the Mahabharata with 

all their narratives and discourses, planning and strategies, 
ultimately aim at the achievement of four human goals. 


Among the eighteen Parvams of the Mahabharata, Bhi- 
shmaparvam as the title suggests contains the heroic deed and 
the fighting skillof Bhisma. This Bhismaparvam is the sixth 
one inthe big epic and consists of one huadred and 3676616666 
Adhyayas. Adhyayas 1-24 deal with the geographical details, 
chapters 25-42 constitute the famous Bhagavadgita. The cha- 
pter 43 to chapter 122. exhaustively deal with the battle, which 
took place on ten consecutive days, in which various warriors 
fought bitterly with the rival heroes, using different types of 
weapons. For example, some of the names are mentioned in 
the following verses. 


xfefqaa qq fai Tad: || 


qertfaradaa fwfieqr®: FITt: | 
rad: aqua ffeaqane: faq: |; isn. (44 13.14) 


An expressionTd AIIdihas occurred many times, 
ndicating the use of some special types of arrows. 


The fight was going on in a forceful way. 
qrfaeer కష exe qrear: కళ ag || Hier. 44-3 


...On the battlefield, the dead bodies,smeared in blood 


17 


were lying everywhere, There is a gory description of the bat- 
tlefield which is compared to a river. 


(#ieq 99-38-86) 


Bhisma was very diflident about the success of the Ka- 
uravas from the very beginning. At one time, Duryodhana 
took Bhisma to task for that. 


(#eq 51.82) 
Even Sanjaya, had a word of praise for the Pandavas. 


గా గ్ల qaaraqdd ఇషా? agreT. | 
గాలా? కారాల? qa qa qHeadl TT: || 
aie x7 ఇఇ qaqa qrfqq (| fied. 69-18 


Bhisma actually pleaded with Duryodhana to adopt a 
policy of conciliation: In the last Adhyayas, it is told that 
Bhisma himself suggested ihe most eff:ctive way of killing 
him He was made to fall down pushing forth Sikhandi in the 
battlefield. 


Though the parvam asa whole deals with the violent 
warfare, the Bhagavadgita portion is skilfully inserted in the 
beginning. The general didactic attitude in the later stages of 
the development of the Mahabharata is crystalized inthe Bh- 
agavadgita. Anumber of editions has been published till now, 
with translations in various languages. The translations of 
Belvalkar, Radhakrishnan, Rybsr and A.B. Roy are currently 
available. Amoag those who haves given their own expositions 
about theinner meaning of the Gita Lokamaaya Tilak, Auro- 
bindo, Mahatma ౮౩8616౬ Vinoba Bhave, 5. K. Maitra :Sadh- 
ana of the Bhagivadgitay) గ. కిక. పే Mahadevan, V.G Bhat, 
K M.Munshi,&D 5. Sharma are famous. Till today many arti- 
cles are appearing in journals and books are published in reg- 
ional languages of India (the la test being ‘‘Gitadarsana, by 
Arjuawadkar in Marathi, publisied by Ananadashramai, 9413, 
1995). The moot question is-how to attain bliss, while living 
in this world and while being engaged in worldly activities? 

2 


18 


Itis not possible even to give a summary of the important 
articles and books in the preface. It may be briefly mentioned 
as Arjunwadkar has pointed out that G,ta is a sort of Vartika 
of the Upanishads. The tenets of Upanisadic philosophy were 
briefly mentioned, but that which was not directly mentioned, 
was expanded. In the Bhagavadgita every chapter is like an 
Upanishad. The word ‘Yoga’ is often used in the Gita, which 
means to the final beatitude. The spirit of ‘Yoga’ has perme- 
ated the entire text. It bas undergone s0me connotative chan= 
ges, but the spirit of Yoga is never attenuated. The word 
‘Yoga’ is for example, used in various senses, indicating its 
comprehensive meaning. 


1) Performance of actions (II1-39) 
2) Even tempered activism (11-53) 
3) Performing actions, without aspiring for any fruit(11,48) 


4) Skilful way of doing duties, by whieh one is not affec- 
ted by sins (11-50,57) 


5) Means for attaining the absolut e (normally used in this 
sense in the colophons of the Gita chapters) 


6) The word isattached to other words, when they toge- 
ther express the sense of means for salvation. For exam- 
ple .. 

mia: (V-2): wfaqqir: (XM-26) geqrgqiq: (IX-28), 


eqraai: (V1 12,28) wrx: గ 24) 


7) Capacity, strength eg. 
taqqdir: 

There are many expositions of the Bhagavadgita and 
all aim at investigating into the main principle or doctrine of 
the Gita. This is not the place to deal with (or even to men- 
tion them). Krisna’s immediate intention in giving a dis- 
course to Arjuna was to demonstrate to Arjuna the futility 
of his supposedly compassion- laden inactivity, which was in 


19 


other words, the inaction against a blatant aggression. He 
exhorted Arjuna to perform his duty as a Ksatriya, witha 
sense of equanimity. The ‘Samatva’, which is also termed as 
Yoga is equanimity in temper, attitude or in prescribed 
duties, 


As Swamy Ranganathananda has pointed out, ‘‘uuder 
the hegemony of his comprehensive philosophy of life Sri 
Krisna synthesizes all the aspects of spiritual life - aspects 
broadly known in India as the paths of work, devotion, medi- 
tation and knowledge ...If once we shift our centre of indi- 
viduality to the ‘Sakst’ we go beyond all the dualities and 
struggles of life and attain universality of outlook and 
breadth of heart’’ 


This is the famous Karmayoga ofthe Gita. The Gita 
has given strong base of Bbakti or willing submission to God. 
Devotion is said to be of nine types in the Bhagavata Puranam 
They are the pathways to God and indicate the methods to be 
adopted by a devotee to attain the final beatitude. The 
Gita however, has not mentioned the nine ways explicitly. 
But it will be seen by careful reading, that they are suggested 
implicitly in some verses, for example జాగా in XIV. 25, 


wif IX. 149: qq Vl, 7, 16 qe rx. 14; cqzu VIN 


14; rq IX. 18; qeq ఎ తి, wrafnqanq ౬ 27; ఇరగ 
wiz VII 14; Xvi 61l_62, 66 


౧8 should perform one’s duties with equanimity, 
without hankering for ulterior fruit and with a sense of dedi- 
cating every action to God, having no attachment for worldly 
pleasures. This Yoga enables the Yogin to inculcate certain 
virtues making him a Sthitaprajna, Gunatita or an ideal 
Bhakta. The Devotion to God is the summum bonum. Devo- 
tionis comprised of the necessary wishes enumerated at 
warious places. The Yogin thus is made competent enough 
to partake in the divine functions of promoting Dharma and 
expilating out the Adharma. - 


This is in brief, the main purpose of the Gita which 


20 


was ‘Sung’ by the lord inthe 610 206 bustle of the battle 
field, so vividly described in the Bhismaparvan. 


The Bhagavatgita is a part and parcel of the Bhisma- 
parvan of the Mahabharata. Though a large part of the 
parvan contains rigid, wearisome discription of the battle. 
field, some events like the approaching of Yudhisthira and 
Duryodhana to Bhisma and the Sikhandi Episode, are des- 
cribed with natural grace. Respected Laxmana Sastryji bas 
translated the Parvan, with equal grace. His writings have 
the lofiiness of Sanskrit diction and natural grace of Telugu 
style. His translation does not mean the retention of original 
Sanskrit words with Telugu terminations. He has lent the 
Telugu grace to the origiral. Generaliy, tbe translation of 
the classics, try to imitate 106 conventions, regarding form, 
style or expression. Though Laksmana Sastriji is steeped in 
tradition, his language bas got the flare and flavour of mode- 
rnity. He has got a perfect mastery cver both the languages. 
As a scholar who loved ard prcroted Senskrit, throughout 
bis life, he has urderteken tbe tiarslaticn of the Maha- 
bharata with a missionary zeal. Laksmara Sastiriji was a 
source of inspiration to may a student and friends, Witha 
view to enlightening tbe people segarding ihe cultural and 
ethical values cherished by the Mababharata, he undertook 
the rather strenuous task of rendering the magrum opus of 
Vyasa into Telugu. 


While rendering the Bhagavadgita portion he has taken 
"ticular care 10 note the connotations of various terms. The 
ie terms are used in different senses in different chapters 
the Gita, This is a problem faced by many travslators, 
luding Lokamanya Tilak, Radhakrisnan, Gita Press Scho- 
and many others; Words like Paryapta, Avyakta, Uda- 
a, Karmachodana, Karmasamgraha, Gunasamkhyana, 
ana, Dharma, prakriti, Buddhi, Yajna,Samkhya are popular 

1d difficult as well.They convey various meanings in various 
contexts. The very word ‘Yoga’ isoften confusing. But, 
SastrijJi has meticulously pointed out the various shades of 
meaning in various contexts. Though it is good to retain the 


21 


meaning Once assigned throughout, it is not always possible 
to do so, especially while rendering the texts like Gita. The 
translator has to be careful at every occurrence of the word. 
¥ortunately the present translator has been so, 


Another difficulty which often confronts a translator, 
is the paraphrase or recasting the original text. While doing 
50, one has to take care of the fact that the rendering should 
not be ambiguous or harsh to a person, whois reading the 
translation part only. Somewhat clumsiness has crept in ths 
translations of Belawalkar and Arjunawadkar. In the present 
translation, clumsiness is avoided to the best possible extent. 
In the Gita, there are maay verses, where 2 translator (and 
the reader too) is likely to fumble, 


Here are a few examples which may be called Kutas- 
lokas : 


qq ఇగ friar ఆ Il 26 
diary Fai ఆ ir, 46 
qfafasfaqar గ లా! Ir, 53 
ar far TAA — Il. 69 
qua fg afafarx ఆ irl. 20 
కాగ్గరళాళుగ ఇ: (24 —_ Iv. 18 
aq adda — IX, 46 
Tq — Xi, 4 
sedqTnaina — దం మేల 


The commentators unfortunately are very uncertain. 
The Scholars who render such lines should be well-versed in 
the ‘Prasthanatrayi’ and the later commentaries also. The 
meanings assigued by Laksmana Sastriji seem to be worthy 
of recommending for a wider acceptance. 


Iconsider myself fortunate to write a few lines of 
appreciation of a voluminous work done by Sastriji. It Is 


| 
| 


22 


difficult to gauge his scholarship by persons like me. Moreo- 
ver, I take this as an opportunity to pay my respectful tribu- 
tes to that great scholar. Iam also glad to note that his 
worthy daughter Prof. K. Kamala garu has undertaken a 
strenuous task of going through the text and getting it printed. 
Iam sure that all the parvans, translated by Laksmana Sastriji 
will be published soon. She deserves fulsome compliments 
from all. 


The appearance of this work, associated with a Iespec- 
ted scholar of Andhra Pradesh, isa bappy augury to forth- 
coming endeavours in the field of Mahabharata Scholarship. 


ఆచార్య [పమేద్‌ గణేశ్‌ లాలేగారు ఇంగ్లీషులో వ్రాసిన 


ఉపోద్దాతము 


(తెలుగు అనువాదము) 


మహాభారతము భారతీయ తత్త్వమును ధార్మిక (ప్రవృత్తులను వివరించే 
బృహద్గరంథము, అతి |పాదీనము భారతీయనీతి, మర్యాదలు, ఆచార వ్యవహార 
ములు పరంపరా సిద్దసం్యపదాయములు, ధర్మదండనలు మున్నగునవన్నీ 
భారతంలో ఉన్నాయి. జీవనవిధానము, గుణ్యపళంసలు, కథలు- గాథలు 
ఆభ్యానకాలు ఉపాఖ్యానాలు. ఇవన్నీకూ డా తరువాతి సంస్కృత సాహిత్యములో, 
భారతీయ భాషలలో విలసిల్లిన సాహిత్యాలలో ఈ మూల [సోతస్సునుండే 
(గహించబడి, వివరించబడ్డాయి, విస్తరించబడ్డాయి. 


మహాభారతమంటే వైదిక సంస్కృతికి ధర్మ నిబంధనలకు పౌరాణిక 
రూవకల్పనమె-(దీ న్నే పాచీనులు ఉపబ్బృంహణము అని అన్నారు. 'ఇతిహాన 
పురాణాభ్యాం వేదం సముపబ్బంహ యేత్‌' అ నేది ఆర్యోక్రి). 


ఇది కేవలము ఇతిపోసనమేకాదు. భారతీయుల చింతనము, భావ సౌకుమా 
ర్యము ఆంతా ఇందులోని విడితమెనది. 


వేల సంవత్సరములనుండి భారతీయ |పతిభకు న్ఫూర్తిదాయకులు. మహా 
మహులైన వేదవ్యాసుడు, భీమ్మడు, శ్రీకృష్ణుడు. వీరి పభావము జీవనదీ 
(ోతమువలె భారతీయాత్మలను హ్టైవితముచేసినది. (“కృష్ణం నారాయణం వందే 
కృష్ణం వందే _వజపయం, కష్టం ద్వైపాయనం వందే కృష్ణం వండే పృథా 
సుతమ్‌'అనే శోకము కృషుడయిన నారాయణమూ రి, (శీకృష్ణుడు, కృషదెపా 
- లా లై —_ డా లలా 
యనుడు, కృష్ణుడయన పారునివరించి, కృష్టశబము నలుగురి ఎడల వరిసుందని 
ణం ర (2) లా యలు అంతె 
చెప్పుతున్నది), 


వేదకాలమునుండి భారతీయ తత్త్యములో చింతనములో అవిచ్చిన్నమె 


24 


నం,పదాయము నేటిదాకా కొనసాగుతూనేఉన్నది తత్త్వము, ఆధ్యాత్మికవాదము, 
అనుభవ సిద్దములై న సత్యములను [క్రియాయోగములో ఉపయోగించుట మున్నగు 
మార్గములన్నీ ఈ నం, పదాయములోని భాగాలే, 

గ య 


మహాభారతములో ఎల్రఎడల ఆత్మ అవినాశీ, అమరముఅని సాధారణంగా 
నిరూపితమయింది. ఈ విషయాన్నే భగవద్గిత విశషరూపంలో నిరూపించింది. 
(భగ-]1అ.) ఈ ఆత్మత త్వ నిరూపణము వదధ్వనికి పతిధ్వనియె, ఒక (ప్రసిద్ధ 
మైన బుక్కును ఉదాహరించవచ్చును. 


'అకామో దీరో అమృతః స్వయం భూ రసేన తృపో న కుతశ్చనోనః, 
తమేవ విద్వాన్న విభాయ మృత్యొరాత్మానం ధీరమజరం 
యువానమ్‌', (X 0-44) 


పెద్దఎత్తున జనవయానికి [పాణనష్టానికి దారితీసిన ఒక కుటుంబ కల 
హాన్ని వర్ణించే కథలో వైదిక సంస్కృతి, తత్త్వము అంతా ఓత |పోతముగా 
అల్పబడినది. ఇంత భీకర సం|గామము జరుగుతున్నప్పుడుగూడా వ్యాసుడు, 
ధౌమ్యుడు, వసిష్టుడు మున్నగు వారంతా కాంత చితములలో మానవ కళ్యాణ 
మునకె ఉపదేళాలుచేస్తూనే ఉన్నారు. 


ఒక అద్బళ ఆజ్ఞాతళ క్రి దయతో లోకాలను కాపొడడానికి యత్నము 
చేస్తూనే ఉన్నదని, ఆశ కీకి నమోవాకములని వారు ఎలుగెత్తి చాటినారు. ఈ 
శక్తిని భగవంతుడన్నా అనవచ్చును. భాగ్యమని అన్నా అనవచ్చును అందుకే 
$ దైవాన్ని నమ్ముతూ మానవుడు నిరంతరము యత్నశీలుడె ఉండవలెనని, 
* వ్యవసాయములో ధర్మము, నీతినియమాలకు మానవుడు బద్దుడె ఉండవలెనని 
రు _పబోధించినారు, యజ్ఞయాగాదులు, తపస్సు, విధినిర్య్వహణములో చిత్ర 
ద్ద ఈ నియమపాలనములోని అంగా లే, 


శరీరాన్ని మనస్సును బాధించే ఆధి- వ్యాధులతో బాటు అహి తులవల్ర 
కలిగ అపకారము, దుష్టళక్తులు పన్నే పన్నాగములు, వూ;హములు (పతి 
వూ్యూహములు ఎత్తుకు పెఎతువేయడం మహాభారత కాలమునాటి సత్త సంపన్ను 
సజ్జనుల హృదయాలను కలచివేసింది. కాంతి పర్యములోని సంవాదాలు, 
ఉద్యోగ పర్యములో విదుర నీతివంటి ఉసదేశాలు, మానవునిలోని మంచి చెడు 


25 


మధ్య వర్పడే ఊగిసలాటాన్ని పురస్కరించుకొని వర్పడే నమస్యలను విపులీక 

రిస్తున్నాయి. అందుకే మహాభారతము |పాచీన భారతీయ నీతి నియమాలను, 

ఇంకా వ్యాపక మైన ధర్మాన్ని బోధించే ఆధారగగంథ మయింది. ఈ ధర్మ [ప్రబో 

ధాలన్నింటిళోనూ ఆధ్యాత్మిక చింతనము, జిజ్ఞాస, తపన, అంతర్వాహినిగా 
జో 

ఉన్నది. ఈ తపన తపస్సు, జిజ్ఞాస లే, మానవునకు సంపూర్ణ త్వాన్ని కల్పించి, 

అంతములో ముక్తి మార్గదర్శకము లవుతాయి, 


మహాభారతములోని పదునెనిమిది పర్యాలలోనూ, వివిధ సంవాదములు, 
(పణాళికలు, వ్యూహములు, ఎత్తులు చెఎత్తులు, శతుదుర్చేద్యములైన కీలక 
స్థానకల్పనలు, ఇవన్నీకూడా చివరకు పురుషార్థ చతుష్టయ సాధకములే అవు 
తున్నాయి. భీష్మపర్యము భీష్మపితామహుని శౌర్య పర్నాకమాలను సాహస 
కృత్యాలను యుద్ధనెపుణ్యాన్ని వర్దించే భాగము. ఇది భారతాఖ్యానములో ఆరవ 
పర్యము. ఇందు 122, అధ్యాయాలున్నాయి. 1-24 అధ్యాయాలు భూగోళ వర్ణ 
ణాత్మకములు, 2రి_శ్వ9 అధ్యాయములలో జగ త్పసిద్దమైన భగవద్గిత ఉన్నది. 
శష్మగంథము యుద్ద వర్ణనాత్మక ము _ పదిరోజులు నిరంతరముగా జరిగిన 
యుద్దాన్ని సమగంగా వర్ణించే భాగమిది, 


ఆయా వీరులు శతువీలతో డోధావిష్లలె చేసిన భయంకర నం|గామము, 
అందులో వాగు పయోగించిన ఆయుధముల వివరణము భీష్మపర్యములో 
ఉన్నవి. ఒక ఉదాహరణము, 
é క్‌ ఇల్లీ 
బుషి భిశ్చ ధనుర్చిశ్చ, విమలైశ్చ పరశ్వధెః, 
గదాభిర్ము నలై శ్చైవ భిందిపాలైః సతోమరైః, 
ఆయ సైః పరిఘెశ్చెవ నిన్ర్రింశర్విమ లెః సితెఃి. 
(భీష్మ 46, 18-14) 
'శరెశ్చ నత పర్వభి।'వంటి (ప్రయోగాలు అనేక స్థలాలలో క నిపిసాయి- 
విశిష్టములైన బాణాలను తయారుచేసి ఉంటారని తెలుస్తున్నది. 
యుద్ధా వశము మిన్నుముటైనది. పట్టుదల ఇరువైపుల పెరిగింది. 
'ఆవిష్టా ఇవ యుధ్యంతే పాండవా కురుఖిః సహ. 
(భీష్మ 46-8) 


26 


ర క్షసి క్రములయిన శవక శేబరములు, తెగిపడిన శిరస్సులు, మొండెములు, 
అంతటా యుద్దభూమిలో పడిఉన్నవి, రక్తాక్తమయిన ఈ యుద్ధభూమిలో రక్తపు 
సిరులు పారుతూ ఉండగా ఆ యుగ్ధభూమి నదివలె కనిపించింది. 

(తీష్మ 103.88.86) 


భీష్మునకు కౌరవుల విజయము'పె నమ్మకము సన్నగిల్రినది, మొదటినుండే 
వారు జయిస్తారన్న నమ్మక మావీరునికిలేదు. ఒకసారి దుర్యోధనుడి భీష్ముని 
ఆ విషయములో మందలించి తప్పు పైవరకు వచ్చింది- బీష్మ పితామహుని నమ్మి 
తాను యుద్దవూకహములను రచించితినని, ఆవీరుడంత చిత్తశుద్దితో తన బల 
పరా[క్రమములను పదర్శించి హెండవులను తరిమికొ ట్రడం లేదని, ఈ విషయము 
ముందు తెలి"స్తే తాను మదొకవిధంగా కరుని సహాయంతో యుద్ధ (పణాళికను. 


ణు 


రచించేవాడినని దుర్యోధనుడు పలుకుతాడు. (తీష్మ 58-88. 10) 
సంజయుడుకూడా పాండవులనే | పళంసిస్తాడు. 
'న తే యుద్దాన్నివ ర్తంతే ధర్మో పేతా మహాబలాః, 
శ్రియా పరమయా యుకా యతో ధర్మ సతోజయః, 
తేనావధ్యా రణే పార్థా జయయుక్షాళ్చ పార్థివ. భీష్మ. 65-18) 
ధర్మో పేతులై ధర్మయుద్దాన్ని సాగిస్తున్న ఆ మహాబలురైన పాండవులు 
ఏద్ద్ధమును౦డి తిరిగి పోవడమనేది జరగదు - ఎక్కడ ధర్మ మో అక్కడే 
యము. ఓ రాజా! జయశీలురెన పార్టులు రణమునందవధ్యులు. 


బీష్ముడు పాండవులతో సంధి చేసికొనమని దుర్యోధనుని _పబోధించెను. 
-65-8ి6) | 
చివరి అధ్యాయములో ఓీష్ముడే స్యయంగా తనను చంపే ఉపాయాన్ని 
వులకు తెలియబరచినట్టున్నది. శిఖండిని ముందుకు (తోసి వీష్ముడు పడి 
టట్లు చేయడం జరిగింది. . 
ఇంతటి వీకర సం|గామాన్ని వర్ణించే ఈ సందర్భంలో చాలా మెలకు 
శో 'తగవద్దీత' భీష్మ పర్వములో ఇమడ్చటబడింది. 


మహాభారతాఖ్యాసముతో రానురాను నీతిబోధాత్మక ఘట్టాలు పెరిగి 


27 


భగవద్దితలో అవి పరిణత రూవాన్ని సంతరించుకున్నాయి, 


భగవద్గిత వివిధభాషల లోనికి ఆనువదించబడి వివిధ రకములైన పాఠము 
లలో పకాశితమయినది. 


పండిత |పకాండులయిన బెల్‌ వాల్‌కర్‌, రాధాకృష్ణ పండితుడు, రెబర్‌, 
ఎ,బి రాయ్‌ మున్నగువారి అనువాదములు ఇప్పుడుపలబ్దములు గా నున్నవి, 


భగవద్గిత అంతరార్హముసు వివరించి (గంథ్యపచురణ చేసినవారిలో 
లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌, మహాత్మా గాంధీ, వినోబాభావే, ఎస్‌.కె. 
మ్మైత (Sadhana of the Bhagavadgita) టి.ఎమ్‌.పి. మహాదేవన్‌, వి. జి. 
భట్‌, 3. యమ్‌, ముని, డి. ఎస్‌. శర్మ _వసిద్దులు. 


యల 


నేటివరకు భారతీయ భాషలలోని వివిధ పతికలలో [గంథాలలో భగవద్గీ 
తను గూర్చిన వ్యాసాలు అసంఖ్యాక ములు గా _వకాశితములవుతూ నె ఉన్నవి. 
ఇటీవల 1895 సంవత్సరములో పూనా, ఆనందా(శమ సీరీసునుండి |పకాశిత 
మయిన మరారీ “గీతాదర్శనము” ఒకటి. సంపాదకుడు శ్రీ అర్జున్‌ వాడేకర్‌ 
గారు, 


దైనందిన జీవితములో సమన్యలను పరిష్కరించుకుంటూ మోక్షమును 
దుఃఖ సంవలితము కానట్టి ఆనందమును పొందుట ఎట్టు అన్నదే మౌారికమయిన 
(పళ్న, 

ఈ ఉపోద్దాతములో ఈ విషయానికి సంబంధించి (పచురణ నొందిన 
వ్యాసముల సారాంశము చెప్పుట గూడా దుస్సాధ్యము. సంకేవముగా నొకటి 
రెండు విషయములను ముచ్చటింపవచ్చును. ఆర్జునువాడేకర్‌ చెప్పినట్లు భగవద్గిత 
ఉపనిషత్తులకు 'వారికి రూపము. ఉపనిషతులలోని ఉపదేశ సూ తములు 
గీతలో సంక్షేపముగా చెప్పబడినది. అక్కడ (ప్రత్యక్షముగా చెప్పని విషయ 
మిక్కాడ విస్తరించబడినది. భగవద్గీతలోని పతి అధ్యాయము ఒక ఉపనిషతుగా 
పరిగణింపనగును, గీతలో యోగళబ్ధము పలుమార్దు పయోగించబడినది. యోగ 
మనగా మోక్షము, పరమార్థ ప్రాప్తి సాధనము అని చెప్పవచ్చును. ఈ యోగ 
శబ్ద [1పోముఖ్యము గీతాకాస్త్రము నందంతటను వాపమెయున్నది. ఆక్క-డక్క_డ 


28 


ఈ యోగ శబ్దము యొక అర్భచ్చాయలు కొద్దిగా మార్పుచెందుతూ ఉన్నవి 
గాని “యోగ తత్త్వము ఎక్కడ కూడా పలుచబడ లేదు. 


యోగ శబ్దము సర్యవ్యాపకము--ఈ కింది అర్థములలో ఆ శబము 


థఖ 


[ప్రయుక మయినది. 


1. 


కర్మ చేయుట . 
“ఏషా తేఒభిహితా సాంఖ్యే బుదిర్యోగ త్విమాం ణు’ (289) 
సమత్వబుద్దితో కర్మ చయుట. 

'“సమత్య౦ం యోగ ఉచ్యతే” (2-48) 

“శతి విపతిపన్నా తే యదా స్టాన్యతి నిశ్చలా 

సమాధావచలా బుద్దిస్తదా యోగ మవాప్ఫ్యసి (2-58) 


. కర్యఫలము నాశించక కర్మలు చేయుట 


“'యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ” (2-46) 


॥ నె పుణ్యముతో కర్మలను నిర్వహించుట. అట్టి కర్మలవలన ఎట్టి 


పాపమును అంటుకొనకుండుట, 

“యోగః కర్మ నుకౌళలమ్‌' (2-50) 

“సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయా 

తతో యుద్ధాయ యుజ్వస్య నైవం పాపమవాప్స్యసి" (2-86) 


'మోక్షసాధనము'- యోగము మోక్ష సాధనమని భగవద్గీత ఆ అధ్యాయ 
యముల చివరలో చెప్పబడినది. 

'శ్రీమదృగవర్గీతాసు ఉపనిషత్సు _బహ్మవిద్యాయాం యోగ కాస్తే)” 
యోగళబ్దము “కర్మయోగ (5.1) ధ్యానయోగ (6-12, 28) 
భక్రియోగ (18-21), సన్న్యాసయోగ (9-26), జ్ఞానయోగ (5-24). 
ములుగా సమస్త రూపములో మోనసాధనముగా పేర్కొనబడినది, 


శ క్తి.బలము ఉదా ఐశ్యర్యయోగ (11) 


భగవద్దీతకు వచ్చిన వ్యాఖ్యాన లన్నీ గీతార్జాన్ని ఇందలి నిగూఢతత్త్వాన్ని 
ఆవిష్కరించడానికి ఉపయోగించాలి. ఇక్కడ వానిచర్చగాని కనీసము 
వానిని పేరు పేరున చెప్పడం కానీ, కాని పని. 


29 


(ప్రధానమైన అంశము అర్జునుడు కృపతో భూతదయతో య ద్ధవిరమణము 
నందుదు 'కుడుకాగా నిరర్శకమని అట్టి అకర్మణ్యత పర మార్గ దాయ కము కాదని 
ఢ్రీకృమ్ణుడతనిని కిష్కునిగా స్వీకరించి బోధించుట కే కార్య మే: "ములో (ప వేశించు 
టయే. అర్జునుని అకర్మణ) వలన బుద్దిపూర్యూక ముగా కౌరవులు చేసిన దోహము 
అధర్మము, అ్మకిమణమునకు తలజగ్గిన క్రై యగును. అందుకే శ్రీకృష్ణుడు 
తతియునిగా సమత్వమలొ నః ధర్మ పాలనము గావింపువని అర్షునని |పిబో 
ధించెను. 

సమత మను యోగము |పవర నలో, దర్శనములొ, విధి నిర్వహణము 
లోనూ సాధించవలసిన మానసిక స్థితి, 


?9 


ఇ 
(టు 


భారతీయ దర్శనమలో నాలుగు మార్గములు. వరి మార్గ సాధకములుగా 
బోధింవబడినవి. అవి కర్మ, భి, ధాకనము, జ్ఞానము, అనునవి. శ్రీకృష్ణుడు 
ఈ నాలుగు మార్గముల సమన్వయమును చే సి భగవద్దీతను నిఖిలార్థసాధకముగా 
రూపొందించెనని E రామకృష్ణ మఠాచార్యు [డు రంగనాథాన ందసా మి చెప్పెను, 
స్వామీజీ ఇంకనూ అణిముత్యము వంటి గీతార్గసారము నిట్లు విశదవర చెను; 
“మానవుడు తన వ్య క్రిగత చై తన్భ్జమను కేందమును విడిచివేసి 'సాషీ' చైతన్య 
మును ఆ: (శయించి కర్మలను చేనినచో ద్వంద్వాతీతుడు కాగలడు, అప్పుడతని 
సంఘర్షణములు సమాప ప ములగును, ఆతని హృదయము. విశాలమై విశ్యజనీన 
మగును. 

ఇదే భగవదీత ఉపదేశించిన సుుపసిద్ధ కర్మయోగము. గీత భ క్తి పవత 
లకు ఎంతో _పామఖ్యము నిచ్చినది. భాగవత పురాణము భ కి నవ విధములని 
తెలిపినది. ఈ నవవిధ మార్షములే _శవణము, కీరనము, వందనము, అర్భనము 
స్మరణము, దాస్యము, సఖ్యము. ఆత్మని వదనము, (ప్రపతి. భగవంతుని చెరుకొని 
రాన ఇతానందనమును. పొందుటకు భకుడవలంబించవలసిన మార్గముల యివి, 
గీతలో ఈ తొమ్మిది మార్గములను వాచ్యము చేయలేదు. కాని “గీతాచార్యుడు 
వానిని పాఠకునికి (గహింవచేసినట్ట వాచ్యముగా కాక వ్యంగ్య మర్యాద లవలన 
వానిని తెలిపినట్లు అర్థమగుచున్నది. 


1. శోవణము: 
“అనే? ల్వేవ వ మజానంతః వక్వానే భ్య ఉపాసతే 
తే౬పి చాతితరంత్యేవ మృత్యుం (శుతిషపరాయణా?' (18-25) 


bo 


30 


కీర నము : 
“సతతం కీర యంతో మాం యతంతశ్చ దృఢ వతాః' (9-14) 


॥ అఆర్భనము; 

'చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఒర్జున 

ఆరో జిజ్ఞాసు రర్భారి జ్ఞాని చ భరతర్షభ (7-16) 

. వందనము: 

“సతతం కీర యంతో మాం యతంతశ్చ దృఢ వతాః 
నమన్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుకా ఉపాసతే (9_14) 


'“అనస్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః 
తస్మ్యాహం సులభః పార్థ నిత్యయకస్య యోగినః (8.14, 
, దానము, 

'గతిర్భరా పభుః సాక్షీ నివానః శరణం సుహృ క్ల 

_పళవః వలయః స్థానం నిధానం బీజమవ్యయమ్‌ (9-18) 
. సఖ్యము: 

“భకోఒసి మే సభాచేతి రహస్యం హ్యేత దుత మమ్‌' 

‘ ఆత్మ నివేదనము : 

'యత్‌ కరోషి యదళ్నాసి యజ్జుహో షి దదాసి యత్‌ 

యత్‌ తపన్యని కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్‌' (9-27) 
(ప్రపత్తి భావము 

ఎ) మామేవ యే (వపద్యంతే మాయామతితరంతి తే (7.14) 


బీ) తమేవ శరణం గచ్చ సర్వభా వేన భారత .- 
తత్పసాదాత్‌ పరాంశాంతిం స్థానం _పావ్స్యసిశాశ్యతమ్‌'(16.62) 


అహం త్వా సర్వపా పెభ్యో మోక్షయిష్యామి మూశుచః (18-26) 


సమత్వబుద్ధితో విధి నిర్వహణము చేయట, బాహ్యములైన ఆకర్షకము 


31 


లైన ఫలముల నాశించకుండుట, (పతి పనిని భగవదర్పితము చేయుట, ఐహిక 

సుఖలిప్ప లేకుండుబ, ఈ యోగముచేత యోగి కొన్ని గుణముల నలవరచుకొని 
స్థిత _పజ్ఞ కలవాడు, గుణాతీతుడు గొప్పభక్తుడు కాగలడు. భగవద్భ క్తియే 
సారభూతార్జము. ఎన్నియో స్థానములలో నిర్వహింపబడిన గుణసముదాయమే 
భక్తి యగుచున్నది. 


ఆ విధముగా యోగి, ధర్మాపాలనము, రక్షణము అనే పవ్మిత కర్తవ్య 
ముతో భాగస్వామ్యము నొందును, అధర్మ నాశనమునకు గూడా అతడు 
సహాయవడును. 


గీతోపదేశ లక్ష్యము సర్మిగహము గానిదియే. ఇంతటి నిగూఢార్హమును 
సంకుల సమరభూమిలో నానావిధ నినాదముల మద్య చిందరవందర గా నున్న 
మానసిక స్థితినుండి అర్జునుని ఉద్దరించుటకు భగవంతుడు గానం చేసెను, ఈ 
వృత్రాంతమంతా వీష్మ పర్వములో విశదమయినది. 


భీష్మ వర్యములోని పెద్ద భాగమంతా భీకర సం[గామాన్ని వర్ణించారు. 
యుధిష్టిరుడు, దుర్యోధనుడు భీష్ముని వచ్దకు పోవడం, శిఖండి వృత్తాంతము. 
వంటివి సహజ సుందరముగా వర్ణింపబడినవి. మాన్యులు [శీ లక్మణకాన్రిగారు. 
ఈ ఘట్టములను అంతే సుందరముగా అనువదించినారు. వారి రచనలో 
సంన్క్బృతములోని ఉదాత్తత, తెలుగు భాషలోని స్వాభావిక సౌందర్యము యుద్ద 
వర్ణన ములో ఓజోగుణము, అచ్చ తెనుగు శబ్దాలసోయగము ఉన్నాయి. సంస్కృత, 
శబ్దాలకు తెలుగు డు ము, వు.లు వత్యయాలను చేర్చి చేసిన అనువాదము 
కాదిది. తెలుగు పలుకుబడులలోని సొకుమార్యాన్ని సంన్మ్భతముతో వీరు జత 
పరచినారు. మహాభారతము వంటి _పొమాణిక [గ్రంథముల అనువాదములో 
కథా కథనరూవము, + లి, వివరణములు ఈ మూడింటికి సంబంధించిన సంప 
దాయమును అనువాదకుడు ఆలవరచుకుంటాడు. శ్రీయుత అలక్ష్కణకాస్ర్రీగారు 
(ప్రాచిన నం|వదచాయబరద్దుకెయుండి గూడా వారిరచనలో ఆధునికత్వ సుగంధము 
గుబాళించుచున్నది. తెలుగు సంస్కృత భాషలు రెండింటిలోనూ వారిది అందె 
వేసినచేయి. జివితమంతా సంస్కృత భాషాభివృద్ధికి పచారమునకై కృషిచేసిన 
లక్ష్ముణళాస్త్రి గారు. మహాభారతానువాదాన్ని సేవాభావంతో, చిత్తశుద్దితో, 
నిష్టతో ఉత్సాహముతో చేసినారు, వారు ఎందరో విద్యార్థులను పండితులను 


32 


నంస్కృతాం_ధముల అధ్యయమున కె (పోత్స హించి వారియెడల క ల్పవృక మై 
నారు. మహాభారతములోని నీతి, సంస్కృతిని పజలలో పచారము చేయడానికే 
వారు శమసాధ్యమైన భారతానువాదాన్ని చెబట్టినారు, ఈ భారతము బృహద్ద9ం 
థము కదా! 


భగవద్సితాను వాదాన్ని చేసేటప్పుడు ఒకొ_క్ళ్కవదము ఆయా సందార్భా 
లలో యే మే అర్థాలలో పయుక మయినరీ అనే విషయాన్ని సమ్మగంగా పర్తి 
శీలించి తదసుగుణంగా వీరు రచన చేసినారు, లోకమాన్య తిలక్‌, రాధాకృష్ణన్‌ 
గోరఖ్‌ పూర్‌లోని గీతా, పెస్‌లో కృషిచేసిన పండితులు. గీతానువాదములో ఈ 
సమస్యను ఎదుర్కొన్న వారే. 


“పర్యాప్తము'", “అవ్యకృము"', 'ఉదపానము, 'కర్మచోదనము', "కర్మ 
సం గహముి, 'గుణసంఖానము'”, “జ్ఞానము”, “ధర్మము”, పకృతి. బుద్ది”, 
“యజ్ఞము”, “సాంఖ్యము” వంటి పదములు లోక (పసిద్ధములయి నప్పటికిని వాని 
తాతృర్యమును వివరించడం కష్టము, ఈ పదాలన్నీ ఒకొక సందర్భములో 
కొక్క అర్థాన్ని చెప్పడానికీ పయోగించబడినాయి. “యోగము' అనే ఒక 

వమే తికమకలు పెడుతుంది. [+ శాస్ర్రిగారు ఆయా సందర్భాలలో ఆర్థచ్చా 

ల నతి జాగరూకతతో విడగొట్టి అర్థ వెశద్యమును కలిగిందినారు. ఒక 

నికి ఒకచోటకల్పించిన అర్ధమును _గంథమంతటా _(గహించడము యుక్త మే. 

అది ఎల్రఎడల సాధ్యము కావడంలేదు, భగవద్గిత వంటి [గంథముల అను 

లో అది అసలే సాధ్యము కాదు, అనువాదకుడు (పతినోట (పతిపవ 

మును జా గత్తగాపరీక్షించవలసి ఉంటుంది. [శీ శాన్ర్రీ గారావిషయంలో 
కువతో పవర్తించినారు. 


ఏ పాఠాన్న్వ యములో పదముల కూర్చులో అనువాదకుడు కొన్ని 
ఎదుర్కొనవలసి వస్తుంది. 


వాదాన్ని మా(తమే చదివి అకళింపుచేసుకోవలసీన పాఠకు డిని, 

స దృష్టిలో ఉంచుకోవలసివసుంది. పదముల అనువాదములను ఒక 

పర్చవలసి వచ్చినప్పుడు క్లిష్టత దూరాన్యయము లేకుండా వీలైతే 
ఎకు చానా 

గన్ని రెండు మూడు వాక్యాలుగా విరిచి అనువాదము చేయవలసి 


33 


వస్తుంది, (ఏ భాషలోనైనా కర్మణి |పయోగము ఆగతికము. అది ఎంత 
విస్తృతంగా ఉన్నా కర్తరి పయోగములోని సహజత్వము దానికి రాదు, 


బెల్‌ వల్‌ కర్‌, అర్జుడ్‌ వాడ్‌ కర్‌ ల ఆనువాదములలో ఈ అన్వయ క్షళము 
పొడచూపింది. 


వాక్య నిర్మాణములో [శీ శాస్త్రిగారు సాదించిన సౌెషవము వల ఆ 
6 రా 
(శమ గజిబిజి తొలగిపోయినది. 


భగవదీతలో అనువాదకుడిని, పాఠకుడిని కూడా వలీలు కొట్టించే కూట 


ట్‌ 
శోకాలు చాలా ఉన్నాయి. అందుకు కొన్ని ఉదాహరణలను చూడవచ్చును. 


1. అథ చైనం నిత్యజాతమ్‌ 2.26 
2. “యూవానర్ణ ఉదపానే' 2.46 
రీ. శతి వి పతిపన్నాతే' 2_§3 
ఓ. “యా నిశా సర్వభూతానాం” 2_69 
ఏ. 'కర్కణేెవ హి సంసిద్దిమాసితా జనకాదయ ౯ 20 
రి. 'కర్మణ్య కర్మ యః పశేత్‌ ' 4.18 
7. “మత్‌ సాని సరభూతాని' 9.1! 6 
8, బహ్మనూ (త పడె శ్చెవ రు ఉీ 
ర్ట, 'ఊర్ణ్యమూలమధః కాఖం' 15.1, చే 


"పె శోకములకు వ్యాఖ్యానాలు కొంత అస్పష్షత, కిషతతో కూడుకొని 
= 0౮ లి టు రాల 


ఉన్నాయి. (స్థాన తయ “జానముతోవాటు తరువాత కాలంలో వచ్చిన వ్యాఖ్యా 
పరిచయమున్నవారే పె కోక వివరణలకు న్యాయము చేకూర్చుగలరు. 

t లక్షుణకాన్రీ గారు చేసిన వివరణలను ఇక్క_డ ఒక్కొక్క. దానిని 
చూడవచ్చును. పీరు శోకార్డ వివరణమునకు వూర్వము అవసరమున్న (పతి 
స్థానములోనూ పూర్వాపర శ్లోకసంబంధమును అవతారికా రూపములో వాయుట 
విశషము,. 

1. “అథ చెవం నిత్యజాతమ్‌' 2.96 (తెలుగు అనువాదము పు_112) 
సంబంధము: పె మూడు శోకములలో భగవంతుడు ఆత్మ జనన రహి 

8) 


34 


తము, అవినాశి కాబటే ఆత్మకొర కు దుఃఖించుట అనుచితమని నిరూపించి 
య rt శ్‌ ॥ 
ఇప్పుడు ఆత్మకు కొవచారికముగా జనన మరణములను ఆంగీకరించినప్పలి కిని 
దానికొరకు కోకించుట అనుచితమని నిరూపించుచున్నా డు, 
అక'_డ అదో జావీకలో జన్మించుట మరణించుట మొదలగు భావము 
- జా 
లన్నియు అజానమువలన గలిగిన వ యగును అని తెలుపబడినది, 
యా 
9. *“యువానర ఉదపానేి 2.46 (అనువాదము. పుట- 120) 
త్త 


అర్దము: 'అర్జునా। అంతటనిండి పరివూర్ణముగా నున్న జలాశయము 
లభించినతరువాత చిన్న జలాశయమునం౦దు మనుష్యున కు ఎంత [వయోజనము. 
ఉండునో పరఐహ్మమును తత, పూర్వకముగా తెలిసికొను దాహ్మణునకు 
వేదములన్ని ంటియందున్ను అంతటి _పయోజనమె ఉండును '. 
ఈ భావమే అధోజ్ఞాపిక లో విశదపరచబడినది. 
తె. “యతి విపతి పన్నా తే' 2-_8లే (అనువాదము పుట- 125) 
అధో జ్ఞాపిక: “ఈ లోకమునందలి పరలోకము నందలి భో గైశ్వర్యాదు 
లకు వాని ,[పాప్పికిన్ని అవళశ్యకములై న సాధనములకు నంబంధించి అనేక 
విధములైన మాటలు వినుటచేత బుద్ది లో విషేపము (చంచలత్వము) కలుగును, 
"బట్ట ఆ బుద్ది ఒక నిశ యమునందు సిరముగా నిలువజాలదు, ఇప్పుడే ఆ బుద్ది 
క విషయము మంచిదని తెలిసికొని కొంతకాలము తరువాతనే మరియొక 
యము మంచిదని ఆంగీకరింపసాగును. ఇటువంటి విక్ష్షప్తము అనిశృ్చాయా 
మునైన బుద్ది యిక్కడ “వతి విపతి పన్నా” అను శబ్రముచెత చెపు 
ఇది బుద్దియొక్క విషేప దోషమని భావించవలెను, 


“యా నికో సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ 
యస్యాం జ్యాగతి భూతాని సా నిశాపశ్ళతో మునేః” (2-69) 


వివరణ: “అర్జునా! నమస్త పాణులకు వది రాక్రివంటిదో దానియందు 
జ్ఞాన స్వరూపుడు, పరమానంద పానీ యందు స్థిత (వజ్జాడెన యోగి 
,నియుండును, నశించు న్వభావముగల వ సాంసారిక సుఖమును పొందు 
య సమస్త (పాణులు మేలుకొనియుండునో అది పర మాత్మ తత్త్యమును 
'లిసికౌను మునికి ర్యాతితో సమానము, ల 


35 
ఫ్‌, 'కర్మణేవహి సంసిద్ధిమాస్టితా జనకాదయశి (8-20) 


వివరణ: ఆధోజ్ఞాపీకః. జనక మహారాజువలె మమకారము-ఆన క్రి- కామన 
వెడిచి కేవలము పరమాత్మ ప్రాప్రికొరశకే కర్మలు చేయు ఆశ్వపతి-ఇజా3కు_ 
(పహ్రైాదంఅంబరిషాదులు ఎందరు గడిచిపోయిరో ఆ (వధాన పురుషులందరు 
ఆసక్తి రహిత కర్మలచేతనే పరమ సిద్దిని పొందిరి...... ...ఇది పరమాత్మను 
పౌందుటకు నస్వతం్యతము. నిశ్చితము నైన మార్గము. (ఆపే 8-20 లోకము 
తరువాత గీతాచార్యుడు కర్మను గూర్చి తెలిపిన ఇరువది ఉపదేశములు 
సంగహింప బడినవి), 


6. 'కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యఃి (4-18) 


అధోజ్ఞాపిక: 'యజ్ఞ-దాన-తపస్సులు వర్ణ శమానుసారముగా జీవితమును 
గడుపుట శరీర నిర్యహణమునకు శాస్ర్రవిహితకర్మలు వీటన్నిటియందు ఆస క్తి 
ఫలేచ్చ, మమకారం, అహంకారము విడుచుటచేత ఆ కర్మలు ఈ లోకమునందు 
పరలోకమునందున్ను, సుఖదుః;ఖాది ఫలములను అనుభవించుటకు పునర్జన్మ 
కున్ను హేతువులు కావు. తద్విపరీతముగా నవి మనుష్కుడు పూర్వముచేసిన 
శభాపభకర్మలను నశింపజేసి అతనిని సంసారబంధములనుండి విముక్తుని చేయు 
నవిగా నగును. ఈ రహస్యము తెలిసికొనుటయె కర్మయందు అకర్మ చూచుట 
యగును. 


లోకములో మనస్సు వాక్కు, శరీరము వీనియొక్క_ పనులు విడుచుటకు 
సేరే “అకర్మ” యని |పసిద్దమె యున్నది. త్యాగరూపమైన ఈ “అకర్మ'గూడ 
ఆస క్తి, ఫలేచ్చ, మమకారము, అహంకారము వీనితో చేసినప్పుడా కర్మ పునర్ణ 
న్మకు హేతువగును. ఇంతమాత్రమే కాదు. కర వ్య కర్మలను పరిహసించి 
చులకనగా చూచుటచేత కాని లేక దంభాచారముచేత ఆవే చేయబడినప్పుడు 
గాని మీ కర్మ వికర్మ (పాప) రూపములో మారిపోవును- ఈ రహస్యమును 
పలిసికొనుటయే అకర్మయందు కర్మను దర్శించుట యగును; 


". “మత్‌స్రాని సర్వభూతాని న చాహం తేష్యవస్థితః' 


| వివరణ: 'సమన భూత (పొణులును నాలోనున్న సంకల్పము యొక్క. 
అదారముపైె నిలిచియున్నవి. కాని వాన వముగా నేను పానిలో లేను. _ 


36 


ఆధోజ్ఞాపిక : ఇక్కడ “నమన భూత |పొాణులు” అనుమాటచేత సమన్త 
శరీర-ఇ౦దియ- మనస్‌- బుద్ది'యనునవి వీనిని ఆకర్షించు _పాపంచిక విషయము 
లతో వీని నివాన స్థానములతో ససితములైన సమన |పాణులు చెప్పబడినవి. 
వ. అన్నింటి స్థితి భగవంతుని ఆధీనమేయని తెలియవలెను. భూతములు 
భగవంతునందున్నవని చెప్పబడిను. 


మేఘములలో ఆకాశమువల భగవంతుడు [ప్రపంచములో అణువణువునను 
న్యాపీందియున్నన్చున భగవంతుడా పపంచమ మ కంటే పూరి గా అతీతుడై 
యున్నాడు....... | . మెఘములు నశించిన తరువాత ఆకాశముపలె భగ 
వంతుడున్న వాడున్నట్టుగనే యథాస్థితిలో నుండును. |పపంచనాశముతో 
భగవంతుని నాశము కాదు. ఎక్కు కలతే ఈ జగత్తు కశము గూడా నుండదో 
అక్కడగూడా భగవంతుడు తన మహిమలోనుండనే యున్నాడు. 

ర. “బహ్మ సూత పదైశ్చ్రైవి (8-4) 

వివరణ_అధోజ్లాపిక: “_బహ్మసూ్యూళవదైః' అనపదిమనకు వేదాంత 
శాస్త్రములో *'అథాతో _బహ్మ జిజ్ఞానె ఇత్యాది ణ్‌ 
శతి, స్మృత్యాదులలో వర్ణింపబడిన మేత కత తిజ్ఞుల తత్వము బ్రహ్మసూత్ర 
పదములచేత యు కితో తెలుపబడినది. 


9g, 'ఊర్ణ్వమూల మధః కాఖమ్‌” (9-1, 2) 


వివరణ: మూల శబ్దమునకు కారణమని యర్థము. సంసారవృవోత్పతి , 
సారము ఆది పురుషుడగు నారాయణుని నుండియే యెనది. అది పురు 
ఏ అన్నింటి కన్న పెన నిత్యధామమునందు నివసించును గాబట్టి ఊర్హ్వ 
ుముతో చెప్పబడును. నంసారవృక్షము మాయావియైన సర్వశ కిసంపన్ను 
గు పరమేశ్వరుని నుండియే ఉత్పన్నమైనది కనుక దీనిని ఊర్జ్వృమూలము 

౨సగా మీడిచై పు వేళ్లు గలదియని చెప్పెదరు. 


ఇంతటి ఉద్గగింథమునకు పశంపాత్మక మయిన తొలి పలుకులు నాలుగు 
(వాసే సదవకాశము నాకు కలిగినందులకు ధన్యుడను. నాబోటివారు ఆ పండిత 
[పకాండుని మేధాశ డిని గహించడం శాస్త్రిగారిని అందుకోవడం కొంచము 


కష్టమే. ఆట్టి విద్వాంసునికి (శద్దాంజలిని ఘటించడానికి ఇదిఒక గొప్ప అవకాళం 


37 


ఆయన పుతిక ఆచార్య కె, కమలగారు అనువాద (గంధాన్ని 
ఆమూలా|గము చదివి ము దింపే మకమనే శ మసాధ్యమయిన పనిని చేబట్టి 
నావ -_ శీ శాస్త్రిగారు అనువదించిన వర్య్వములన్నీకూడా (పకాశింపబడతాయని 
ఆశిసున్నాను, 

ఆంధ్రదేశములో ను ప్రతిష్టిత పండితుడు మాన్యుడయిన లక్ష్మ ణకాన్రిగారి 
అంతటి వారి పేరుతో ముకి పెట్టుకున్న ఈ మహాభారతానువాదము ఆం|ధులలో 
ఆం ధదేశంలో నలుదిశల మహాభారతము పె శద్రానక్తులను మహాభారత గంథ 
పరిశీలనమును అధ్యయన శేతముళో ఇనుమడింప చేయగలదని ఆశిస్తున్నాము. 


ఇట్లు 
ఆచార్య ప్రమోద్‌ గణేశ్‌ లాల్యే 
పూనా, 


గీతాంజలి 


ఆచార్య బి. వి. సు్రుుబహ్మణ్యం 


“దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, శాఠ్యం సదా దుర్దనే 
(ప్రీతిః సాధుజనే, నయో సృవజనే, విద్వజ్ఞనే చార్జవమ్‌ 
శౌర్యం శ|తుజనే, తమా గురుజనే, కానాజ నే ధృష్టతా 
యె చైవం పురుషాః కలాసు కుశలా సే ష్వవ లోకస్టితిః” 


అనే భర్తృహరి సుభాషితం (నీతిశతకంలోని విద్వజ్ఞనపద్ధతి- 15 శ్లో) 
తలపులో నిలిచినప్పుడెల్లా విద్వన్మూ రి శిరోమణి కప్పగంతుల లక్ముణళాన్రిగారు 
స్మృతిపథంలో సాక్షాత్కరిసారు. తనవారు కనపడి లేచాలు నోరారా పలకరించి, 
మనసారా మాట్టాడి మంచిచెడ్డలు విచారించి వారి _శేయన్సును అనవరతం 
అభిలషించే అభిమానం శాస్త్రిగారికి పుట్టుకతోవచ్చిన సహజ సద్గుణం. 
తనను నమ్ముకొన్నవా రెవరైనాసరే వారి యోగక్షేమాలు తనవిగా భావించి 
వారిని ఆదుకోవటంలో వెనుకాముందూ చూడకుండా స్నెహదయామృతాన్ని 
వర్షించే ఆర్షరగుణం కా న్ర్రీగారి అమూల్య సద్గుణం. అధర్మాన్ని ఎదుర్కొని 
అదుపుచేయటంలో అచంచల ధెర్యాన్ని _వదర్శించే ధార్మిక తేజం వారి 
సహజ జీవలక్ష్షణం. తన చుట్టూ ఉన్న సమాజంలో మంచివారిని గుర్తిం 
చటం, వారినిగురించి నిర్వ్యాజంగా తెలుసుకోవటం, వారికి తాను ఏవిధంగా 
సహాయపడగలడో నిర్ణయించుకోవటం, యథాశక్తి వారికి మెలుకలిగేలా తోడు 
పడటం, ఏకొంచెమెనా మేలు జరిగితే తాను సంతోషించటం ఎదుటివారికి | పీతి 
కలిగించటం లక్షుణకాన్రి గారికి పుట్టుక తోవచ్చిన పుణ్య సంస్కారం. థా స్త్రీగారికి 
_పభుత్వంతో వ్యవహరించేటప్పుడు (పదర్శింవదగిన నీతి చాతుర్యతతో 
అలవడిన సహజ వివేకం. [పభుత్వమనేె కామధేనువు పండితులనే లెగలకోనం 
స్నేహ శ్షీరఢధారలు వర్షించెటట్లు కాన్ర్రీిగారు తమ లోకజ్జతమ (పదర్శించెవారు. 
_పభుత్వానికీ పండితలోకానికీ నడుమ లక్మణళాన్రిగారు సథా సేతువుగా నిలిచే 


40 


వారు. [పభుత్వపదవులలో కా స్ర్రీగారిలాగా ఉన్న తస్థాయికిచేరిన పాచ్య విద్యాం 
సుడు మన రాష్ట్రంలో అప్పటిలో లేరంటే ఆశ్చర్యపడవలసినఅంశం. వారి 
(వభుత్వా శయం పండితసన్మా నరూపంగా |పతిఫలాన్ని అందించేది. అగుణంలో 
ఇప్పటికీ ఎందరో వారివలన పొందిన ఉపకారాలను కృతజ్ఞతతో చెప్పుకొంటూ 
ఉండటం గమనిస్తాం, 'విద్యానేవ విజానాతి విద్వజ్ఞన పర్మిశమమ్‌”"అ'నె న్యాయాన్ని 
అనుసరించి పండితుల పర్మిశమను గురించి వారిపట్ల సముచిత సదాచారాలను 
నడి పే సభ్య సంస్కృతికి లమ్మణకాన్రిగారు ఒక ఒరవడిగా తమ జీవితాన్ని 
దిద్ది తీర్చుకొన్నారు. పండితు లెవరువచ్చినా శాస్త్రిగారి ఇంట షడసోపేతమైన 
భోజనంతోపాటు అతిథిసత్కా రాలు అందుకోవలసిందే. చిన న్నవారైనా, పెద్దవా 
రైనా శాస్త్రిగారు పెద్ద మనసుతో గౌరవించేవారు. మాటలతోనే ఎదుటివా వారి 
పాండిత్య (పతిభలను అంచనా వేసేవారు, విద్వత్తుకు తగిన గు ర్రింపునిచ్చెవారు, 
సభలు, నమాసెకొలు, చర్చలు, సన్మా నాలుజరిపి సర స్వతిపూజ చేసేవారు. 
నిజమైన పండితునికి నిండైన గౌరవంలభిస్తే తనకు ఆ గౌరవం కలిగినట్లు ఆత్మీ 
యంగా ఆనందపడేవారు శాస్త్రిగారు. పండిత మి|తుల టీ పాణాలిచ్చె [పేమ 
వారిది. అందుకు ఎన్నో ఉదాహరణలివ్యవచ్చు. శాన్రిగారికీ తిరుమల రామ 
చందగారికీ ఉన్న సాహితీ స్నేహం అందుకు అక్ష రోదాహర ణం. లక్షుణకాన్ర్రీ 
గారూ, రామచం్మదగారూ కలసి తిరుగుతూఉంటే సంస్కృత ప్రాకృత భాషా 
సాహిత్య మర్యాదలు కలిసి ఆ మూర్తులతో అభినవావతారాలెత్తి వర్తిసున్నా 
కేమో అనిపించేది. విద్వాంసులకు [పాణమితుడు లక్క ణశాస్ర్రీగారని సమకాలీన 
ఇత లోకంలో (పశ సి దాగా ఉండేది, 


విద్యాంసులముందు వినయంతో మోక రిల్రైకాన్ర్రిగారు ఏదైనా వాదంవసే 
'యంకరుడుగా విజ్బృంభించెవారు. పాండిత్యంలో నేకాదు వ్యవహారంలో 
పట్టింపువస్తే గట్టిగానే పట్టిచూచేవారు, లొంగిపోవటం ఆయన స్వభావం 

, ఆటని పగవారిని సాధించటం, హింసించటం ఆయన నె జంకాదు, శాస్త్రీ 

ది ధర్మాాగహం. “ధర్మోరతతిరకితః' అన్నది ఆయన విశ్వాసం. ధర్మ 
“ధియో ఆయనకు శతువు. ధర్మానికి హితుడెతే ఆయనకూ స్నేహితుడే, 
“ధర్మంగా ఆయనతో పోరుకు దిగితే ధర్మవిజయం సాధించేవరకూ తిరుగులేని 
పోరాటమే. రంగంలోకిదిగితే ఇదం _బాహ్మ౦, ఇదం, శాతం అన్నది ఆయన 
(వవృత్తి, శ తువులతో పోరాడటం శాన్రిగారి 30తతెలుసో వారు తమ తప్పు 


41 


తెలుసుకొంటే వెంటనే వారిని క్షమించి తమ స్నేహహస్తాన్ని అందించే జాదార్యం 
కూడా వారి కంతగాతెలుసు, ఆయన కోపం మితులకు ఒక సత్యాాగహంలా 
అనిపించేది. 


శాస్రీగారు మూ రీభవించిన గార స్థ్యధర్మం. అతిధిసతాం రం, పండిత 
అక్‌ బారు 
సన్మానం, స్నే హానురాగం వారింట నిత్యగ్భ హస్థధర్మ ౦లో భాగం. వారిసతీమణి 
“అన్నపూర్ణకు ఉడ్దియా' అమలచరిత. కాన్ర్రిగారి దాంపత, జీవితం మచ్చ లేనిది, 
ణ ౧ _ i లి 
ఆ పుణఃదంపతులు సమాజంలో బార్వతిపర మేశరుల్తాగా గొౌరషింవబడేవారు. 
అందువలనే వారు వణాతుులుగా (పసిద్లులు, ఒక సం,పదాయానికి ఆదర 
దె ల” 0 _ a) 


మూరులుగా _పాతఃస్మ్మరణీయులు ! 


నాకు శాస్రీగారు దాదాపు 1959 నుండి తెలుసు. అప్పుడు నిజాం కళా 
కాలలో ఇంటర్‌ చదువుతుండేవాడిని. సంన్క్భతాం ధాలు నా అభిమానాంళాలు, 
చదువు సంధ్యలలో నె కాకుండా సాంస్కృతిక కార్యకలాపాలలో విద్యార్థి నంఘ 
కార్య కమాలలో నేను చురుకుగా పాల్గొంటుండేవాణి. ఆరోజుల్లో సాహితీ సభ 
లలో ర క్రికట్టించేటట్లు ఉపన్యసింపగల _పాద్యభాషాసాహిత్య పండితులలో 
ద్‌హ్మ శ్రి లకుణ శాస్త్రిగారు ఆ గగణ్యులుగా ఉండేవారు వారు విద్యార్థులను 
_పేమతో పలకరించి, దగరికితీసేవారు, హాన్యవల్లరులతో ఆకట్టుకొ నేవారు, 
ఛలోకులతో ఆకర్షించెవారు, చతుర వచోనెపుణ్యంతో సన్నిహితులయ్యెవారు, 
అంతపండితుడై నా భ కసులభుడుగా అందుబాటులోఉండేవారు, సభకు వారువస్తే 
అది ర క్తికట్టటంభాయం. కలకాలం చెప్పుకోగలిగిన కొన్ని విషయాలు సభ్యులకు 
అందటంభఖాయం. అందువలన విద్యార్దులకు ఆయన వి వేకకల్పవృక్షంలా అని 
పించేవారు, అభీమానులపట్ర ఆయన అమృతవర్షంలాంటివారు వెనుక ఎందరు 
ఎన్ని మాటలన్నా, అనుకొన్నా ఆయన నిర్భయంగా, నిస్సంకోచంగా తమ అభి 
_పాయాలను [పకటించివారు. “సత్యం మనోహారిచ దుర్హభం వచఃిఆని అంటారు 


కాని సత్యాన్ని మనోహారిగా చెప్పటం కార్త్రిగారి సహజ వాగ్విలానం,. 


నేను ఎం. ఏ. ఫైనల్‌లో ఉన్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం 
తెలుగు విద్యార్థిసంఘానికి అధ్యమడినిగా ఎన్నికయ్యాను. ఆచార్య అవధానిగారి 
దర్శకత్వంలో మొదటిసారి భువనవిజయాన్ని పైదరాబాదులో _పదర్శింప 
చేయాలని సంకల్పించాను. 185/ళో మహిళా కళాకాల (కోఠి) లోని దర్భారు 


42 


హాలులో ఆ కార్యక్రమాన్ని జరిపించాం. ఆ సాహితీరూపకంలో శ్రీ లవ్మణకాన్త్రి 
గారు శ్రీకృష్ణదేవరాయల పాతను పోషించారు. నేను తిమ్మరుసుగా వ్యవహరిం 
చాను. ఆచార్య లక్ష్మీరంజనం, ఆచార్య దివాకర్ల, డా॥ దాళరథివంటి దిగ్గంతులు 
అష్టదిగ్గజాలుగా పాల్గొన్నారు, సభ ర క్తికట్టింది, విశెషమేమంపే రాయల వేషం 
చేసికొని కీ లక్షుణశాన్ర్రీగారు ఆసభ లో అ|గాసనంలో కూర్చున్నారు, అంటే. 
పండితలోకంలో రాయలుగా గౌరవించబడిన పండిత రాయలు శ్రీ కప్పగంతుల 
లక్షుణకానస్రీగారన్న మాట! 


శాన్రిగారికి ఒంటరిగా ఉండటం ఇష్టముండేదికాదు, ఎప్పుడూ తనచుట్టూ 
దర్భారుగా మిచులుండవలసిందె. సజ్జన గోష్టలు సాగుతూఉండవలసిందే. అవి 
సత్సంగాలుగా సమ్మోదాన్ని కలిగించేవి. గంటల తరబడి తనచుట్టూ ఉన్న 
వారిని సుహృత్సల్హాపాలతో హృడయాహ్లాదాన్ని కలిగించే చతురవచోనిధి 
కాస్త్రగారు, పయాణాలలో వారి పక్కన కూర్చుండటం ఓక అదృష్టం. పాండి 
త్యంతో పాటు లోకజ్ఞానం వారు పంచి పెట్రైవారు. 


“అందరికీ కా స్ర్రీగారు తలలోనాల్క-' అని మేమందరమూ అనుకొంటూ 
ఉండేవారం. ఎవరుచెప్పినమాటలు హితవులె తలచినప్పు డెల్హా తలలో, తనలో 
మాట్లాడుతున్నట్లు వినిపిస్తూ ఉంటాయో వారిని తలలో నాల్క్మవంటివారని సామా 
్యంగా అంటుంటాం. శాస్త్రిగారు మితమండలిలో తలలోనాల్కులా నిలిచే 

తుడు, సన్ని హితుడు, భోజన పియత్యం, భాషణ పియత్వం జంటగా ఆయన 
ంలో చెట్టపట్టాలు పట్టుకొని నడిచాయి. సహపంకి భో జనం ఆయన సరదా, 
విషయ పరిజ్ఞానంలో ఆయన ఒక విజ్ఞానకొళం. కావ్యాలలో చెప్పబడిన 
జ్య లేహ్యాదులను అనుభవజ్ఞానంగా మార్చుకొని జీవితాన్ని ఒక రసాను 

౨ పండించుకొన్న _పవృతి భొగమూరి (బహ్మ శ్రీ లక్ముణశాన్రిగారు. 


శాస్త్రిగారు _పవృత్తిలో ఎంత (పజ్ఞావంతులో నివృ త్రిలోకూడ అంత 
రులు, నియమనిష్టలు ఆయన జీవితంలో భాగం. అధ్యాత్మిక చింతన ఆయన 
సహజస్వభావం. కే త్రాలుదర్శించి, దేవతలను పూజించి, తీర్జాలు సేవించి, 
యాగాదులలో పాల్గొని, భారత దేశ పర్యటనాన్ని యథాశక్తి కావించి భార 
'శ్రను దర్శించిన ఆం[ధపండితులలో బ్రహ్మ కప్పగంతుల లక్ష్మణకాన్ర్రిగారిని 
పృక పెర్కొనాలి. కాళ్మీరంనుండి కన్వాకుమ రివరకు అయన దర్శించని 


43 


శ్ష|తంలేదు. పరిచయం. చేసికొనని పండితుడులేడు. తెలుగువారి పక్షాన భారత 
దేశంలోని పండితులకందరికీ ఒక రాయబారిగా ఆయన వ్యవహరించారు. ఒక్క. 


మాటలో చెప్పాలంటే _ భారతీయ పండితులకు లష్మిణశాన్రిగారు సొంత 
చిరునామా. 


లోకంలో పండితులు రెండురకాలుగా కనపడతారు. మొదటి రకం-_ 
మనిషి ముందుగా జ్ఞాపకంవచ్చి ఆతరువాత వారి రచనలు జ్ఞావకంవచ్చేవారు. 
చెండోరకం-ముందు రచనలు స్పురించి ఆ తరువాత మనిషి జ్ఞాపకంవచ్చేవారు. 
[(బహ్మ శ్రీ కప్పగంతుల లక్ముణకాస్ర్రిగారు మొదటిరకానికి చెందే విద్వాంసులు. 
థా స్ర్రిగారు కవిత్వంకూడా (వా సవారు, వారి కోకాలూ, పదాలూ కవి సమ్మేళ 
నాలలో వినిపించేవి. అయితే, వారు కవిగాకంపి పండితులుగానే సాహితీ 
లోకంలో సతీ, ర్తిని గడించారు. రచనలకంచి తమ వ్య క్రిత్వం ఉన్నతంగా 
కనిపించే విద్యన్మూ ర్తి లక్ష్మణశాస్త్రిగారు. 


ఈ శతాబ్ది పండిత కవులు (ప్రధానంగా మూడు మార్గాలలో నడిచారు. 
ఒకరు నంస్క్టృతాంధ సంప్రదాయ మారానుయాయులు. మరొకరు పాశ్చాత్య 
సాహితీ [పభావంతో నవ్య పయోగాలుచెసినవారు , మూడవవారు పాశ్చాత్య 
భాషా సాహిత్య సంసారంలో భారతీయ సాహిత్యాలను, ఆంధ సాహిత్యాన్నీ 
అభినవ [పయోగాలతో సుసంపన్నం చేసేవారు. ఈ మూడు డాటలవారిని 
మూడు పేర్లతో వ్యవహరించటం [ప్రచారంలో ఉన్నది. "మొదటివారు సంప్రదాయ 
వాదులు రెండవవారు (పయోగవాదులు, మూడవవారు నవ్యనం|పదాయవాదులు. 
సం'పదాయవాదులు |పధానంగా అనువాదాన్ని ఒక పస్టానంగా పెట్టుకొన్నారు. 
సంస్కృత _పాకృతాది భారతీయ భాషలలో ఉన్న విశిష్ట సాహిత్యాన్ని తెలుగులో 
యథాతధంగా అనువదించి దేశీయ భాషా సాహిత్యాభిమానులకు దానిలోని విశే 
షాలను నవనీతంగా అందించటం వారి సాహిత్మీవతం. ఈ దృష్టితో పురాణెతిహా 
సాలను, కావ్వాదులను తెలుగు చేయటం ఒక ఉద్యమంగా సాగించారు నం ప 
దాయవాదులు, అయితే ఈరచనలో అనువాదమే (పధానం,. అనుసృృజనం. 
మృగ్యం, 


నవ్యసంపదాయవాదులు ఆనువాదకులుకారు, కొన్ని సందర్భాలలో వారు 
అనుసృజన ౦కాని, పూనఃస్పృష్టికాని చస్తారు. పెక్కు సందర్భాలలో స్వతంత 


44 


_వయోగాలనే నిర్వహిస్తారు. అందువలన వారి రచనలు ఒక [కొత్త ఒరవడిని 
సృషిస్తూ ఉంటాయి. ఇక (పయోగవాదులు పాశ్చాత్య (పభావంతో రచనలు 
చేసేవారు, కాల్పనిక, అభ్యుదయాది మార్గాలు వారు అనుసరించే పస్థానశాఖలు, 


బ్రహ్మశ్రీ కప్పగంతుల లక్షుణకశాన్రీగారు సం|పదాయవాదులయిన 
కృషీవలులు. వారి అనువాద రచనలో చివరిది, చివరకు మిగిలేదీ వీరి 
వ్యాసభారతానువాదం, ప.తికలలో ధారావాహికింగా (పచురించబడిన వచన 
రచన యిది, ఇప్పుడు [గంథరూపంగా వెలువడుతున్నది. సంతోషింప తగిన 
పిషయం. 


బహ్మ శ్రీ కప్పగంతుల లక్ముణశాన్త్రుగారు అదృష్టవంతులు, వారు నమ్మిన 
సంపదాయాన్ని అవిచ్చిన్నంగా ముందుకు తీసికొని పోగలిగిన విదుషీమణిని 
ఆచార్య కమలగారిని.తమ సార స్వతాంశగా సాహితీలోకంలో స్థాపించగలిగారు. 
తం;డిగారి వినయ వి వెక విద్వత్తులకు మెగురు బెట్టిన మధురమూ ర్తి ఆచార్య 
క్రమలగారు. ఆటు పాండిత్యంలోనూ. ఇటు సౌజన్యంలోనూ సమకాలిక విదుషీ 
మణులలో వారు తలమానికంవంటివారు. రచయి తిగా పరిశోధకురాలుగా, 
| పామాణిక విదుషీమణిగా పండితలోకంలో ఉదాత్త గౌరవస్థానాన్ని సంపా 
దించుకొన్న శ్రీమతి కమలగారు తం డిగారి రచనల నన్నింటిని పరిష్కరించి 
పచురించే సాహితీయజ్ఞాన్ని సాగించటం అభినందనియమెనఆంళం. తండి 
నిలిపిన నం పదాయాన్ని పోషిస్తున్నథిమంతురాలు సాహితీతపస్విని ఆచార్య 
“మలగారు; వారి కృషికి సాహికీరోకంపకాన అభినందనలు అందజేస్తు న్నాను, 


మహాభారతంలో ఆది పంచకం అయిపోయిన తరువాత యుద్ధ షట్క_౦ 
పారంభమౌతుంది. అందులో మొదటిది ఖీష్మపర్వం. బారత పర్వనామాలను 
మని స్తై యుద్దషట్కానికి ఒక |పశ్యేకిత గోచరిసుంది. ఈ ఆరూ కౌరవుల 
వాన ప్రవర్త లే వస్తువుకు _పాతినిధ్యంవహించే , పేర్తు. మిగిలినవి పాండవ 
చరి తకు (ప్రాధాన్యాన్ని కల్పించెవి. సీష్మాదులు కాల కవ సేనాపతులు, వారు 
క్రమంగా పడిపోవటం వలీష్మ, దోణ, కర్ణ, శల్య, సౌ పికపర్వాలలోని వసువు, 
స్రీ పర్వం కౌరవవనితల రోదనకు సంబంధించింది. ఎంతటి బలపరాక్రమ సమ 
న్వితులైనా అధర్మ వక్షవర్తులైన లీష్మారులు నేలకొరగటం యుద్ధషట్కవి శేషం. 
ఈ యుద్ధషట్కం పాండవ విజయాన్ని ధ్వనింపచేస్తుంది, 


45 


“యత యో గేశ్వర ఃకృష్ణో, యత పార్ఫో ధనుర్దర। 
తత శ్రీ ర్విజయో భూతి, ర్టురివా నీతిర్మతిర్మమ” 


అన్న సత్యాన్ని గమ్యమానంచేస్తుంది. కురుపితామహుడెన భీష్ముడు 
స్వచ్చంద మరణ వరంచేత తనంతట తాను మరణించటానికి సంకల్పించుకొం టే 
వు యుద్ధ విముఖుడుకాడు. పరశురాముళ్లా జయించిన మహావీరుడాయన, 
ఆతనికి ఎదరులేరెవ్వరూ. ఆ మహావీరుసి పతనం ఎలాజరిగిందని పఠితలకు 
ఉత్స_౦ఠ జనిస్తుంది. పర్వవంతా ఆ ఉత్క్య ౦ఠతో చదవఐడుతుంది. 


యుద్దష ట్క_ంలో పథమ పర్వంగా నకాకుండా మహాభారతంలో నే ఆతు 
త్తమ పర్వంగా భీష్మపర్వం పరిగణింప డటానికి అందలో భగవర్గీత ఉండటం 
(పధాన కారణం, భారతానికి భగవద్గిత ఆత్మవంటిది. భగవంతుడే ఇలా 
అన్నాడు- 


“గీతా మే హృదయం పార్దం, గీతామే సార ముత్తమమ్‌ 
గీతా మె జ్ఞానమత్య(గ్యం, గీతాయు జానమవ్యయమ్‌॥ 
ఠా రః 


గీతామె చోత్తమం స్తానం, గీతా మే పరమంవదమ్‌ 
గితామే పరమం గుహ్యం, గీతామే వరమోగురుః” 


ఇంతటి గొప్పది గీత, అంతేకాక గీత “ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం” 
'గీతా కల్పతరుంభజే'అని, పంచమ వేదమని, వేదోవనిషత్సారభూతమనీ పశ క్తి 
గాంచింది. చతుర్వేద సారరూపమెన (గంథం పంచమవేదం. మహాభారతానికి 
పంచమ వేదమనే (పసిద్దిఉండ గా, ఆ|గం౦థ భాగమైన భగవదీతకుకూడ అంతటి 
సిద్ది ఉండటం గమనార్హం, గీత భారతకథలోని త త్వభూమిక. భారతం 
గీతాతత్వానికి వ్యాఖ్యానతుల్యం, అందువలన భారతానికి గీతకూ దేహ దేహి 
సంబంధం సంభావ్యం. మహాభారత |పబంధధ్యనివలన వాసు దేవత త్యం (పతీయ 
మాన మౌతుంది. అందువలననే మహాభారతం కార్ష వేదమని కీ రి కెక్కింది. 
అ కీర్తి పతాక భగవద్గీత, ల 


భారతీయ వేదాంత సారమంతా భగవద్గీతగా నిబంధించ బడటంచేత 
వ్యాసమహర్షి యే సాకార్‌ నారాయణ గౌరవాన్ని ఫొందాడు. మానవుని భౌతిక 


46 


జీవితాన్ని నియం, తించేది ఆధ్యాత్మిక |పవృత్తి. అది న్యాయదేవత చేతిలో 
_వేలాడుతుండే |తాసులాంటిది, మానవజీవితంలో ని ఆధ్యాత్మిక తులాదండానికి 
అతరాకృతి భగవద్గిత. (తాసులో మూడు అంశాలు ఉంటాయి. ఎడమవైపు 
_తాసు తక్కెడ, కుడివైపు తక్కెడ, బరువును సూచించే నడిమిములు. భగవ 
దీత ఒక (తానెతే అందులో ఎడమ తక్కెడ 2వ అధ్యాయం 7వ శోకం, 
మధ్య తులాభారాన్ని సూచించే ముల్లు 0వ అధ్యాయంలోని 29వ శ్లోకం. తాసు 
లోని కుడి తక్కెడ 18వ అధ్యాయం రిరవ శ్లోకం. 


“కార్పణ్య దోషోపహత స్వుభావః 

పృచ్చామి త్వాం ధర్మనమ్మూఢచేతాః 

యచ్చె్యయ స్స్యాన్నిశ్చితం బూహిత న్మే 

శిష్య స్తెఒహం శాధి మాం త్వాం |పవన్నమ్‌”, గీత 11 7 


కృపణత్వం ఆంటే ఆత్మజ్ఞాన రహితత్వం. గురువులూ బంధువులూ అనే 
మమకారం. దీనివలన మనో "దౌర్బల్యం అనే దోషం ఏర్పడుతుంది, దానివలన 
బుద్ధి నశిస్తుంది. ఆపైన ధర్మ విషయంలో సందేహం కలుగుతుంది. అప్పుడు 
మనిషి మంచేదో చెడేదో తెలిసికొన లేడు. అట్టి దయనీయస్థితిలో మానవుడు 
వేవుణ్జి శరుణు వేడుతాడు. శిష్యుడై (+శయోమార్లాన్ని చెప్పుమని వేడు 
“ంటాడు ఇట్టెస్టితిలో ఉన్న నరుని చిత్తవృత్తి అధ్యాత్మసాధన తులాదండంలో 
వెపు తక్కెడ, దోషభారంచేత నరుని మనను విషాదమగ్నమై పోయింది. 
నిన్ఫృహలతో కిందికి కుంగిపోయింది. ఈ భారాన్నుండీ. మనసును 

పరిచే మరొక మానసికావస్ట- ఈ కింది శ్లోకంలో సూచించబడింది. 


ర్వ ధర్మా న్పరిత్యజ్య మా మేకం శరణం (వజ, 

హం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః”. 27111 66 
“సర్వ ధరా శ్రధిను వద లి పెట్టి నన్నాక్కబ్దీమ్మా! తమె శరణుపొందును, నేను 
పాపాలనుండి డోషాలనుండి నిన్ను విముకుణ్ణిగా చేస్తాను, విచారించకు" 


గవంతుసి అభయము, చ లభించిన స్టితిముకావస్థ. అస్థితిని పొందటానికి 


మానసిక నమ మస్టితి తులాదండ సమనూచి అయిన ములు_ ఈ కింది శోకం, 
లా 


47 


“అనన్య శ్రింతయంతో మాం యే జనాః పర్యుపాసతే 
తేషాం నిత్యాభియుకానాం యోగచేమం వహామ్వహమ్‌” గీత 9.929 


భగవదీత మొత్తం చదివినా, ఈ శ్లోక తాత్పర్యం ఒక్క-_టి మనసులో 
నిలిస్తే గీతాఫలం చేకూరిన ట్ర. అనన్యచిత ంతో భగవంతుడిని చింతిస్తూ ఎడ తెగ 
కుండా ధ్యానిస్తూ ఎవరుఉంటారో భగవంతుడు వారి యోగశ్నేమాన్ని వహిస్తూ 
ఉంటాడు. 


మహాభారత కురుషేత యుద్ధరంగంలో ఎడమవైపు మోహావృతమైన 
కౌరవనైన్ఫం. కుడివైపు శ్రీకృష్ణుని శరణు వేడిన పాండవసెన్యం. భగవానుడైన 
పార్థసారథి ఆ త్రాసుకు మధ్యవర్తియైన ధర్మసూచి. పాండవుల యోగకేమం 
వహించిన వాసుదేవుడు గీతద్వారా తత్ర్త్యాన్నీ, భారత కథా తత్వాన్నీ వ్యాఖ్యా 
నించి చెప్పాడు. అందుకే బగవర్గీత భారతాత్మ! 


ఆధ్యాత్మికంగా అనుశీలిసే మహాభారతం అంతఃకరణ (సవృత్తుల అంత 
స్పంఘర్షణ స్యరూవమే, కెరవు లాసురీ శకులు, పొండవులు దెవీ పవృతులు, 
.దెఏ వవృత్తుల యోగకేమంచూచే పరమాత్ముడు (శ్రీకృష్ణుడు. మహాభారలే 
తీహాసం కార్పణ్య దోషోపహత స్వభావులను భగవంతుడు ఉద్దరించే దివ్య వస్టాన 
[పపంచనమే, ఉదాహరణకు గీతలోని 'వతివాక్యాన్ని భారత వరంగా వ్యాఖ్యా 
నించవచ్చు. కాని, ఆది ఇప్పుడు సాధ్యంకాదు. మచ్చుగా కొన్ని అంశాన్ని గురించి 
పరిశీలిద్దాం. 


“ధ్యాయతో విషయాన్‌ పుంసః సంగ స్తషాపజాయతే 

సంగాత్‌ సంజాయతే కామః కామాత్‌ [కోధోఒభిజాయతె 

[కో ధాదృవతి సమ్మోహః నమ్మోహాత్‌ స్మృతి వి|భ్రమః 

స్మృతి _భంళా ద్చుద్దినాశః బుద్దినాకాత్‌ |పణశ్యతి” 2-61,68. 

ఎప్పుడూ శబ్లాది విషయాలనుగురించి ఆలోచించే వారికి వాటిమీద 
ఆసస్తి బాగా పెరుగుతుంది. ఆస క్తివల్ల కోరికలుపుడతాయి. కోరికలు కోపం 
కలుగ జేసాయి కోపంమూలంగా అవివేకం కలుగుతుంది. ఆ అవివేకంవలన 


మరపు, మరపువలన బుద్దిన శించటం, బుద్దినాశంవలన తాస నశించటం, జరుగు 
తుంది ఆస్‌ గీతాకారుని నిర్దేశం, 


48 


ఈ గీతాసూ కి దుర్యోధనునిపట్ట స్పష్టంగా అన్వయిస్తుంది. మహాభారతం 
లోని దుర్యోధన ధర్మరాజులను శ్రీకృష్ణుడు వరుసగా రోషమయ మహాతరువు 
తోనూ, ధర్మ తరువుతోనూ పోల్చాడు. తిక్కన మాటలలో _ 


“రోషమయ మహాతరువు సుయోధను, డురు 
స్కంధ మందులోన కర్ణు, డలరు, 

కొమ్మ సౌబలుండు, కుసుమ ఫలములుదు 
థ్యాననుండు, మూలకశ క్రి తండి”. 


“దర్మజుండు ధర్మతరు, వర్హునుండు ఘన 
స్కంధ, మనిలసుతు(డు శాఖ, కవలు 
పుష్పభఫలము. లేను భూనురులును. వేద 
ములు (దదీయమైన మూలచయము”. 


దుర్యోధనుడు మూ రికట్టిన [కొధం. ఆ|కోధానికి కారణం పాండవుల 
రాజ్యం పెనున న్న త్రీ వచున కాంక్ష, పాండవులను చంపిగాని, అన్యాయంగావారిని 
మోనగించిగాని రాజ్థసం పదను కాజేయాలన్న దురాశ అతని కోధానికి బీజం. 
ఆ కోధం అనేక అధర్మ కార్యాలను అతనిచేత చేయించింది. ఆతని కోవం 
అతనిలోని వివేకాన్ని, జానాన్నీ మటు పెటింది. సదసద్‌జానం కోలోోయి బుది 
గా లట ట నా యం 0 
హీనుడయ్యాడు. చివరకు పాండవులతో కోరి తననూ తనవారిని నాశనం పాలు, 
సికొన్వాడు, ఇటి క్నపబణునిసితి. పౌరునికి రాకుండా, పాండవులకు వరాడ 

a రు లి (9 6 2) 

కుండా (శ్రీకృష్ణుడు గీతా బోధవలన రక్షించాడు. దోషమయ మహాతరువెన 
దుర్యోధనునికి మూ ర్తికట్టిన మోహమైన ధృతరాష్ట్రుడు మూలం. ధర్మతరు వైన 

రజ పూ ఇ ః ప 
ధ శ్రదొనికి ప మాత్ఫుడైన (శ్రీకృష్ణుడు మూలం, తన జీవన స్థానానికి ధృత 
రాష్ట్ర 9కి మూలంగా ఎన్ను కోవాలా? శ్రీకృష్ణుణి మూలంగా నిలుపుకోవాలా 
అన్నద మానవుని జవిత పరమార్థ నమన్య. దానికి తగినమార్లం చూపించే 
రి 
జ్ఞానజ్యోతి గీత-దాని వెలుగు మహాభారతం, 


వ్యాసకృత మహాభారతం కా స్రైతిహానం, ఆనందవర్దనాచార్యులవారన్నట్లు 
శాస్తరూప చ్చాయాన్వ యి. థా స్త్రం చెప్పటమే వ్యాసతాత్పర్యం. దానికి ఇతి 
హాస క్‌ ౧న ఆ జ అలో 
సకథను, కావ్యత్వాని | ఆలం౦బనంగా (గ్రహించాడు. కాబట్టి సంస్కృత మహా 


49 


భారతంలోని కథ జ్ఞానానిక్సి ఉపబలకం మాతమే. ధ్యన్యాలోకకారుడు మహో 
భారతం కాంతరస _పధానమని (పతిపాదిస్తూ చెప్పిన ఈ క్రింది మాటలు 
ఆందుకు ఆమలోదాహరణాలు. 


మహాభారతేఒపి కాస్త్రరూప కావ్యచ్చాయాన్వయిని వృష్టిపాండవ విరసా 
వసాన వైమనన్యదాయినిం సమాప్తి ముపనిబధ్నతా మహామునినా వెరాగ్యజనన 
తాత్పర్యం (పాధాన్యేన స్వ్మపబంధన్య దర్శ్భయతా మోమలశణః పురుషార్థ? 
శాంతోర సశ్చ ముఖ్యతయా సివక్షా విషయ త్వేన నసూచితః. వతచ్చాం శేన 
సివృత మేవ అన్యః వ్యాఖ్యా విధాయిభి! స్వయమేవ చెత దుద్గిర్జం తేన ఉదీర్థ 
మహా మోహమగ్న ముజ్జిహిర్షతా లోకం ఆతి విమల జ్ఞానాలోక దాయినా' 
లోకనా థేన. 


యథా యథా విప ర్యతి లొకతం త మసారవత్‌ 
తథా తథా విరాగో= [త జాయతే నా సంశయః. 


ఇత్యాది బహుశః కథయతా. తతశ్చ కాంతోరసో రసాంతరై ర్మోష 
లక్షణః పురుషార్థ: పురుషార్థాంతరై రుపసర్జన త్వేనానుగమ్యమానః అంగి త్వేన 

వివా విషయః ఇతి మహాభారత తాత్పర్యం సువ్యక్ష మేవావ భాసరే” 
(ఛ్వన్యాలోకం. వ. 


వ్యాసభారతం కాంతమహాసాగరం, అందులో భీష్మ పర్వం జ్ఞానద్వీవం. 
శిరోమణి కప్పగంతుల లక్షుణకాస్త్రగారు మహాభారతాన్ని యథా 
మూలంగా తెలుగు వచనంలోకి ఆనువాదంచేయటం | పళంసాపా తం, మా 
విద్యార్థి రోజుల్లో జంటనగరాలలో ముగ్గురు శిరోమణులుండేవారు. ఒకరు కవ్చ 
గంతుల లక్ష్ముణశాన్రీగారు, మరొకరు సన్నిధానం సూర్యనారాయణశాస్రిగారు, 
మూడోవారు చెలమ చెర్ల రంగాచార్యులుగారు, ముగ్గురూ అనువాదాలను చేపట్టి 
సాహితీ వ్యవసాయం సాగిస్తూ ఉండేవారు. వారిలో మహాభారతంవంటి పంచమ 
వేదాన్ని తెలుగులోకి తెచ్చిన గౌరవం శిరోమణి కప్పగంతుల లక్షుణకాస్ర్రీగారికే 
దక్కి-౦ది. మిగిలిన ఇరువురూ లక్షణ్మగంథానువాదాలనూ, వ్యాఖ్యానాలనూ 
ఎన్నుకొన్నారు. శిరోమణి త్రయంలో శిఖర పాయంగా _పకాశించిన పండిత 


50 


కాగ్ర్రిగారి బీష్మపర్య రచనలో కానవచ్చే కొన్ని విశేషాలు గమనింప 


దగినవి. 


1. 


Lr 
> 


శబ్లానువా దంకాకుండా ఆర్థానువాదాన్ని స్వీకరించి అందరికీ అందుబాటులో 
ఉండే సరళ వచనంలో (గంథరచన సాగించటం. 


కోకభావాన్ని ఎన్నుకొని దానిని ఒక పేరాగా _పడర్శించటంపలన 
మూలంతో పోల్చి చూచుకోవటం సులవభ౦ంకావటం. 


భగవద్గితా భాగం పారాయణకుకూడ వినియో గప డుతుంది కాబట్టి దానిని 
మూల 'ంతోనహాో _పచురించటం గీతా _పౌర్గన శ్లో కాలనుకూడా అనువ 
దించటం. దీనివలన ఈ గంఠ వినియోగం పెరుగుతుందని గుర్తించటం. 


శోక తాత్సర్యా లను BE తెలుగులో అందించటమే కాకుండా 
కోకంలో వివరణలకు అవసరమెన అంశాలను ఎన్నుకొని పాదనూచిక 
లలో వాటికి సముచిత వ్యాఖ్యను సంతరించటం, దీనివలన వరిభాషకు 
సంబంధిన అంకాలకూ, నం పదాయ గతమైన అర్హవివరి ణలకూ చక్కని 
మూర్షం దొరకటం. 


కాస్త్రేగారు స్వయంగా అడ్ర్వాగి, అద్వైత దర్శనాన్ని భూమికగాచేసికొని 
గీతా రహన్యాలను వివరించటంద్యారా గీతాత త్రందక్శనంగా తమ రచనను 
రూపొందించటం. 


గీతకు తిమతాచార్యు లేకాక, పరిడితులు, కవులు, పీఠాధిపతులు. దేశ 


నాయకులుకూడా ఎనో? వ్యా సిలు _వాశారు. శాస్త్రిగారు వాటి నన్నిం 


య 
a లో న ౬ చ్‌ శా 
టిని చదివి ఉండటంచెత వాటిలోని మేలిమిని . గహించి తమ సమన్వయ 
రా = 
సూ తాగడికి అనువుగా అనునంధించి విఢేషాంళ వివరణానికికూడా కొన్ని 
ఎట వాఫఘెగెచవావ. కలిగించటం, 
ష్‌ ౮ మః మా, 


>~ ద్‌ వసో వహి వార ఆ “తీ a మా 5 
ఎందరి ఆభి పాయాలను ద్శష్టిల్‌ ఉంచుకొన్నా వ్యాఖ్యచె సటస్పుడు 
అన జళాన్రిగారు సీయాలీ పసాణ ము,దను రచనలో భ;దపరచటం 


51 


3 బీష్మ పర్వం వీరరౌదరసన భరితాలెన యుస్ట సన్ని వేశాలకు నిలయం. 
కాబట్టి ఆయా రసవత్తర సన్ని వేశాలను తెలుగు చేస్తున్నప్పుడు పఠితకు 
రసపారవశ్యం కలిగేటట్టు రచనను నిర్వహించటం. 


19. గ్రీశాన్రీగారు సంస్కృతభాషలో ఉద్దండ పండితులు. అయినా. తెలుగు 
బాషలో రచన సాగించేటప్పుడు తెలుగు తియ్యందనాన్ని మరచిపోకుండా 
అలతి అలతి తెలుగు పదాల అందమైన పోహళింపుతో మధురమధురంగా 
వచనరచనను సాగించటం. 


ఈ దశలక్షణాలు ఈరచనకు దళగుణాలు. మొత్తంమీద సమ|గగుణో 
సేత ఈ రచన, శాస్త్రిగారు సృష్టించారు, దానిని కమలగారి చేతులో పెట్టారు. 
డాక్టర్‌ కమలగారు సార్ధక నామధేయ, లక్మి చేతిలో ఇప్పుడు భారత భారతి 
భ దంగా నిలిచింది, సహస కమలంలాగా వికసించి సాహితీ సౌగంధ్యాన్ని 
వి నరింపజేస్తున్నది. 


తండి అశయతవన్సి; కుమార్తె అక్షర తపస్విని, ఒకరికి _శద్దాంజలి. 
మరొకరికి స్నే హాంజలి, 


హైదరాబాదు, 
వ్‌. శీ 190009 జి. వి. సుబహ్మణ్యం 


విషయము పుట సంఖ్య 
ఇఒకటవ అధ్యాయము 1 

జంబూద్వీప నిర్మాణపర్వ్యము 

కురుక్నేతమానందు సైనికుల పరిస్థితి 

యుద్ద నియమములు 


రెండవ అధ్యాయము 4 
వేదవ్యాసుడు సంజయునకు దివ్యదృష్టి యిచ్చుట 

మూడవ అధ్యాయము / 
వ్యాస మహాముని అమంగళములు చెప్పుట 

నాల్గవ అధ్యాయము 19 
సంజయుడు భూమి గుణములు ధృతరాష్టుంనకు చెప్పుట 

శుదవ అధ్యాయము 21 
సంజయుడు పంచమహాభూతములను సుదర్శన దీపమును వర్ణించుట 

ఆరవ అధ్యాయము 28 


సుదర్శన భూఖండ వర్ణనము 
వర్షపర్వత మెరు గంగా శళాకృతుల వర్ణనము 
బిందు నరోవర-గంగానదుల వర్ణనము 
ఏడవ అధ్యాయము 80 
సంజయుని ఉతర కురువర్ష వర్ణనము 
సంజయుని భ దాళశ్యవర్త వర్ణనము 
సంజయుని మాల్యవద్వర్దనము 
ఎనిమిదవ ఆధ్యాయము గ్రరి 
సంజయుని రమణ-హిరణ్యక .శ్చంగవత్పర్యతముల వర్గనము 


ర్‌4 


విషయము పుట సంఖ్య 
సంజయుని యెరావత వర్గవర్షనము 

తొమ్మిదవ ఆధ్యాయము 86 
సంజయుడు భారళ వర్షనదులు-దేశములు -(గామముల పేర్లు వర్షించి 
చెవ్వుట 

పదవ అధ్యాయము 4 t 
యుగానుసారము గా భారతవర్సీయుల ఆయుస్సు 

పదకొండవ అధ్యాయము 43 
భూమివర్యము_కాక ద్వీప వర్ణనము 

పం|డెండవ ఆధ్యాయము 47 


సంజయుని కుశ_ [కౌంచ-పుష్క్లరాది దీీపముల వర్ణనము 
సూర్యచం ద రాహువుల [ప్రమాణము 


పదమూడవ అధ్యాయము 58 
సంజయుడు భీష్ముని మృత్యువు ధృతరాష్ట్రినకు తెలుపుట 
పదునాలుగవ అధ్యాయము 94 


ధృతరాషు9డు విలపించుచు భీష్మ వధ వృత్తాంతము చెప్పుమని 
ల “లి శీ ర్త 
సంజయుని పశ్నించుట. 


పదిహేనవ ఆధ్యాయము 62 
సంజయుడు యుద్ధ వృతాంతము వర్ణించుటకు పారంభించుట 

పదహారవ అధ్యాయము 6&4 
నంజయునిచేత దుర్యోధన సేనా వర్ణనము 

పది హేడవ అధ్యాయము 66 
కెరవయోధులు యుద్ధమునకు సాగుట 

పదునెనిమిదవ అధ్యాయము గ్ర! 
లీష్మరతకుల పరిచయము 

పందొమ్మిదవ అధ్యాయము 1 


లీముని నాయక త్వములో పాండవ సేనల రచన 


55 


విషయము 


ఇరువదవ అధ్యాయము 
ఉభయ సేనల సితి 


ఇరువది ఒకటవ అధ్యాయము 


శ్రీ 


కౌరవ సేననుచూచి యుధిష్టి రుడు విషాదము చెందుట 


అర్జునుడు అతనిని ఆక్వాసించుట 
ఇరువది రెండవ అధా|్యయము 
యుధిష్టిరుని యుద్ధయాత 
ఇరువది మూడవ అధ్యాయము 
అర్జునుడు దుర్గాదేవిని స్తుతించుట 


మద్భగవద్గీతయందు మొదటి ఆధ్యాయము 


1) 


OR) 


అర్జున విషాదయోగము 
రెండవ అధ్యాయము 
సాంఖ్యయోగము 
మూడవ ఆధ్యాయము 
కర్మయోగము 
నాలవ అధ్యాయము 
జ్ఞానకర్మ సన్న్యాసయోగము 
అయిదవ అధ్యాయము 
కర్మ సన్న్యాసయోగము 
ఆరవ అధ్యాయము 
ఆత్మ సంయమ యోగము 
యేడవ ఆధ్యాయము 
జ్ఞాన విజ్ఞానయోగము 
ఎనిమిదవ అధ్యాయము 
అవర బహ్మయోగము 


పుట సంఖ్య 
75 


78 


80 
82 
89 
101 
141 
172 
212 
240 


282 


804 


శ్రీమదృగవద్దీతాపర్వము 247 


అర్జునా! యెవని అంతఃకరణము జ్ఞాన విజ్ఞానములచేత తృప్తి చెంది యవనికి, 

ముట్టి పెడ్డ, రాయి, బంగారము సమాన ములో అటువంటియోగి, 'యుకుడు'ఆనగా 

భగవంతుని పొందినవాడు, అసి చెప్పబడును -కంసాలెవాడు నగలు చేయుటకు 

యుంచుకున్న ఇనుప “డాకలి*'కి కూటమని పేరు. అట్రివాడే పర(బహ్మ దానిపై 

చేయఐడిన నగల నంబంధము దానికి లేనట్లు,  పవంచోత్ప త్రి [బహ్మనుండి 
కలిగినను, (ప్రపంచ సంబంధము [బహ్మకుండదు-కనుక “కూ టస్టుడని' పెరు. 


“నుహృన్మి తారు దానీన మధ్య స్థద్వేషబంధుషు | 


సాధుష్యపి చ పాపేషు సమబుద్దిర్విశివ్యతే ॥” ల్ర 
ఏ 

“అర్జునా! సుహృత్‌ (తన యడల మంచి మనస్సు (పేమ, ల పకి) 

మి, తుడు (ర కసంబంధము గల హితుడు", చెరి, ఉదాసీనుడు) (శత్మత్వ, మిత 


త్వము లందు _పవరించ క ఊరకుండువా డు )మధ్యస్టుడు, ద్వెప షు; డు? ఏరియెడల, 





విలముగా లిచియున్న పురుషుడు 'కూటసుడు' అనబడును 
జి వి 
1. సాధారణముగా మి తుడు-! సుహ్ఫృతు, ఈ రెండు శబముల వకారముసందే 
ఆటీ @ 
వయోగింపబడునుగాబటి యిక్కడ ఈ చెండు శబపంల వెశేషారములు 
టి అ _ (a) 


విడివిడిగా తెల్పబడినవి, 

ఖీ. బంధుత్య్వము-ఉపకారాచులు ఏవీయూ చాషేయంమంచుకొనకి ఎ పరిచియా 
నులు లేకున్నను, కారణము లేకున్నను, న్య భావముతో నే (పమ చూపుచు, 
ఇతరులకు పితముచెయువారు సహృత్తులు, అనబడును, వరన్పర। పెమను, 
పరస ర హితము చేయువారు “మతులు అనబడును. స్వభావ వము చేతనే, 
వఏకారణములేకుండా ఇతరులకు కీడుచేయు వాడు “చ్వెష్యుడు' ఆనబడును, 
ఏదోకారణముచేత కీడుచేయుకోరిక లేక, [ప్రయత్నము చేయువాడు 
అనబడును-_ కం జగడ మాడువారినికలిప, వారి స్పై హము, కాప 
డుట, పు [పయత్నించువారిని వక్షపాతములెకుండ, వారి హితము 
కొరకు అ యమ చేయరని 'మధ్యస్థులు' అనియెదరు. వారిలో ఎలాటి 
సంబంధములేకుండ, ఊరకుండువాడు 'ఉదాసీనుడు' అకబడును, 


248 వేదవ్యాసకృత మహాభారతము 


బందుగణమలయందు, ధర్యాత్యులయందు, పాపిములయందున్ను సమాన భావము 
గలవాడు. 1 ఆత్మంత్య _శిష్పుడనబడును, 
న౭ిబందకు ;- 

ఇక్కడ డ్‌ “జితాళ్కుడైన పురుషుడు పరమాత్మ వా పికి ఏమి చేయవలెను. 
అతడు, ఎసాధ నములచేత పరమాత్మను నఘముగా వెందగలడు” అను జిజ్ఞాస 
నికి నమాధానముగా భగవంతుడిప్పుడు ధా సనయోగ (ప్రకరణ 
రునునక = వివరించు చుచున్నాడు : 


12 {0 


(rin 
Mm 
£9 
రై 
గ 
a 
లీ 
q 
యం 
రో 
ర 
ల 
గ్‌ 
క 


ఎవ 


అర్జునా! యిందియ. మనస్సహాత శరీరమును వశపరచుకొని ఆశ లేనివాడై, 
జేవికా నిర్వహణము కైన వస్తుసామ; గని కూర్చుకొననివాడు (అపర్మిగహుడు)నైన 
యోగి, యొక్కడు ఏకాంత స్థానమునందుండి ఆత్మకు పరమాత్మయందు నిరంత 
రము నిమగ్నము చేయ లెను, 


1. పెన చెప్పడిన అత్యంత విలక్షణ స్వభావముగల “మ్మిత- వెరి-సాధు పాపి 
మొదలైనవారి ఆచరణము, న్వభావము _వ్యవహారము-వీని భేదముల 
_పభావము కొంచెముగూడ ఎవని'పెనవడదో, ఎవని బుద్ధియందు, ఎప్పుడు 
గూడా, ఐటి పరిస్థితి గూడ ఏకారణము చేతనై ననూ, రాగంద్వేష వూర్వ్యక 


ము కలుగనో, అ బైవాడె 'నమబుడ్దిగ ల పకముషవుడు"'అనబడును. 


౬. ; పాపంచిక సుఖ-భోగ సామ; గని చెకూర్చి పెట్టుకొనుట “పరి గహము' 
అనబడును. అటి పర్మిగహము లేనివాడు “అపరి గహుడు' అనబడును. 
అతడొక వెళ గృహస్టుడెనయెడల, ఏవసువునుగూడ మమకారముతో కూర్చి 
పెట్టుకొనగూడదు.  బహ్మ చారి, వాన పస్టుడు, సన్నా్యాసియైెనయెడల కాస్ర 
(పతికూలముగా, ఎవస్తువునుగూడ వఏమ్మాతము సంగహించి కూర్చుకొన 
గూడదు. అటువంటి పురుషుడు ఏయాశమమునందున్న వారై ననుసరియే 
'అపరి గహుడు'ఆనియే అనబడును. 


శ్రీమదృగవగ్గితాపర్శ ము 919 


కళ్ళా దేశే పతిషాప్య సిరమాననమాత్మనః | 
౬. @ 
నాత్ఫు[చ్చితం నాతిస్‌చం చెలాజినకుళో త్తరామ్‌॥” 11 
ఆరునా! పరిశుడమెనభూమిపేన*, ;కమముగా, దరాలు, మగచర్మము, 
జ ౧ జా రా a ఖ ల ఈం 
'వస్త్రముగాని పరచబడియుండి, మిక్కిలి ఎత్తుగాను తగుగాను ఉండునట్టి, తన 
ఆసనమును, సర మెన స్థానమునందు సాపించి.” 
త తెరికా[గం మనః కృత్వా యతచి తేం్యద్రియ్యకియ! 
ఉపవిశ్యాఒన న యుంజ్యాత్‌ యో గమాత్మవిపద్దయ il 12 
ఆ యాసనము పెన కూర్చొని, ఇ౦|దియ-మనస్సుల_ కర్మలు వశపరచు 
కొనుచు, మనన్సును ఏకాగముచేసి, అంతఃకరణ వరిశుద్దికొరకు యోగమును 
"అభ్యసించవలను. 
సమం కాయ.కిర గే గీవం ధారయన్నచలం స్థిరః 
సం పెత్య నాసికాఒ[|గం న్యం దిశశ్చానవలోకయిన్‌ i 18 
“అర్జునా! శరీరము - శిరస్సు - మెడ - ఇవి సమానముగా, అచంచల 


ముగా ధరించి, స్థిరముగా కూర్చొని 2 తన నాపికా౬ఒ' గభాగమునంగు దృష్టి 
నిలిపి, ఇతర దిక్కులు చూడక 





1. ధ్యానయోగ సాధనము చేయుటకుగాను, అవసరమైన ఆననము వెయబడు 
నోట, స్వభావముచేతనే, పరిపద్ధముగా, దుమ్ము చెత్తలేనిదిగా, ఊడ్చి 
అలుకబడినదిగా, లేక, కడిగి తుడవబడినదిగాను, న్వచ్చముగాను, నిర్మ 
లముగాను ఉంచబడియుండవలెను. 'గంగా-యమునాది పవి|త నదీ తీర 
ములు-పర్వతగుహలు, దేవాలయములు - పుణ్య త |తములు లేక తోటలు, 
పవిత్ర వాతావరణముగల స్థానములు, వీనిలో ఏస్టలము సులువుగా లభ్య 
మగునో ఆటువంటి వవ్శిత-స్వచ్చ-ఏకాంత స్థలముగాని, లేక ధ్యాన 
యోగ సాధనమునకు అను వెన యటువంటి పవి[త- స్వచ్చ-ఏకాంతస్థలము 
గాని, మరియొక స్థలము ఏదైనగాని వెతికి, ఎన్నుకొని, ఆక్కడ ధ్యాన 
యోగ సాధనము" చేయవలెను. 

2, ఇక్కడ పిఠర్క_లకు గొ గొంతుకు మధ్యనున్న భాగము శరీరమని [గహిళిచ 


250 వేదవ్యానకృత మహాభారతము 


“పళాంతాత్మా విగతఖీర్బహ్మ చార్మివతే స్థితః 
మనః సంయమ్య మచ్చితో యుక్ర అసీత మత్సరః 14 


“అర్జునా _బహ్మచారి్మివతము నందుండి", భయరహితుడై?, శాంతమైన 
వలెను. మెడకు పె భాగము శిరస్సు, కడుపు, వెనుకకు, ముందుకు, 
కుడికి, ఎడమకు వంచగూడదు. అనగా వెన్నెముక చక్కగా నిలిపి 
ఉంచవలెను. మెడగూడ ఎవెపునకు వంచగూడదు. శిరస్సుగూడ ఇటు 
నటు [తిప్పగూడదు. ఈ విధముగా ఆ మూడు చక్కగా నిలువున 
నిలిపి, ఏ అవయవము గూడ కొంచెము గూడ చలించ 
కుండ వుంచుటయే శరీర _ శిరోగహణము _ విషేపము (చంచలత్వము) 
శీతోష్టాది ద్వంద్వములున్ను విఘ్న కారులని చెప్పబడినది. ఈ విషేపములు 
పోగొట్టుకొనుటకు, పెన చెప్పబడిన విధముగా నాచరించుట పర్మిశమమున 
మంచి ఉపాయము. శరీరము. శిరస్సు, మెడ- చక్కగా నిలువున 
నిలిపి కన్నులు ఆరచియుంచుకొనుటచేత సోమరితనము. నిద. ఆల 
సత్వము వుండవు ముక్కుకొన పెన చూపు నిలిపి ఇటునిటు ఉన్న ఇతర 
వస్తువులను చూడకుండుటచేత, వాహ్యము.లెన దృష్టి విశేసములు కలుగు 
బకు అవకాశము ఉండరు, అననము దృఢముగా వుండుటచెత, ీతోషాది 
ద్యంద్వములనుండి బాధకలుగునను భయము ఉండదు. అందుచేత, 
ధ్యానయోగ సాధనము చేసినప్పుడు ఈ విధముగా ఆసనము వేసికొని 
కూర్చొనుట చాల ఉపయోగకరముగా నుండును. 


తీ 


ప. _బహ్మచర్యము యొక్క తాత్విక మైన యర్థము పరై నప్పటికిన్ని, వీర్య 
మును నిలుపుట యను (ప్రధాన యర్హమునే ఇక్కడ |పనంగాను 
కూలముగా (గ్రహించవలెను. మనుష్యుని శరీరమునందు వీర్యమే 
అమూల్య వస్తువు, దానిని మిక్కిలి బాగుగా నంరచణము చేసికొనని 
యెడల, కారీరకముగా, మానసికముగా, అధ్యాత్మిక ముగాను ఏ విధమైన 
బలము గూడ అభించదు, వీర్య సంచయ (కూర్చుకొనుట్స మేకారణము.. 
కనుక, యోగి బహ్మచర్య _వతములో నుండపలెనని చెప్పబడెను. 


2 ధ్యానము చేయునప్పుడు సాధకుడు నిర్భయముగా నుండవలెను, మనస్సు 


శ్రీమదృ గవదీతాపర్వము 251 


అంతఃకరణము కలిగి1, వధానుడై ( హెచ్చరికతో నుండి) ? యుండి, యోగి 
మనస్సును నిగహించుకొని, నాయందు చితము నిలిపినవాడె*, నాయండే 


ఆసక్తి గలవాడై స్థిరముగా నుండవలెను, (14) 


నందు కొంచెమెనను భయమున్నచో, ఏకాంతము నిర్ణనమునెన స్థానము 
నందు, స్వాభావికముగానే, చితమునందు విశేపము కలుగును కనుక 
సాధకుడు అప్పుడు మనస్సునందు. పరమాత్మ- నర్వశ క్రినంపన్ను డు- 
సర్యవ్వాపి కనుక ఆయన ఇక్కడ గూడ నున్నాడు. ఆయనయుండగా, 
ఏ భయము గూడ నుండదు. ఒకచేళ _ారబ్దవశమున ధ్యానము చేయు 
చుండగా మరణము కలిగినను, దానిచేత, పరిణామమున [శేయస్పే 
కలుగును అని నిశృయించుకొనవ లను. 


1. ధ్యానము చేయునప్పుడు, రాగ. ద్వెష. హర్ష, శోక, కామ- (కోధాడులగు 
చెడ్డవృత్తులను, _పాపంచికములై న సంకల్ప వికల్పములను మనస్సు 
నుండి పూర్తిగా దూరముచేసి, ైరాగ్యముళత మనస్సును పూర్తిగా 
నిర్మలముగా , శాంతముగా నుంచుకెనుటయే* [పశాంతాత్మా"యనబడునని. 
తెలియవలెను. 


౨ 


ధ్యాన సమయమునందు, సాధకుడు, నిద, సోమరితనము, ఏమరుపాటు, 
ఈ మొదలైన విఘ్నములు లేకుండుటకు, మిక్కిలి జాగరూకతతో 
నుండవ లెను. అట్లు చేయకున్నచో మనస్సు- ఇం దియములును సాధకుని 
మోసగించి, ధ్యానమునందు విఘ్నములు కలిగించును, ఈ విషయము 


తెలుపుటకే “యుక” పదము వాడబడినది. 


తీ, ఒకచోటనిలువక, నిలిపినను బలవంతము గానితర విషయములవైపు పోవుట 
మనస్సునకు స్వభావము. పూర్తిగా నిలుపక, ధ్యానయోగ సాధన మేర్చడ 
జాలదు, కనుక ధ్యానయోగియైనవాడు, ధ్యానము చేసినప్పుడు, 
మనస్సును బాహ్య విషయముల నుండి పూర్తిగా తొలగించి, పరమ 
హితమును గోరువాడు సుహృత్తు- పరమ (పెమాస్పదుడు నైన పర 
మెశ్వరుని 'గుణ- వభావ. తత్త్వ రహస్యము తెలిసికొని, సమస 
_పవంచమునండలి (పేమ విడిచి, ఆ పరమేశ్వరునొకనినే తన ద్యేయు 


న్‌ 


202 వేదవ్యాసకృత మహాభారతము 
“యుంజన్నేవం సదాఒత్మానఐ యోగి నియతమానన; 


శాంతిం నిర్వాణపర మాం మత్సంస్థామధిగచ్చతి I 15 
© 


అరునా మనస్సును వశపరచుకొనిన యోగి! ఈ విధముగా ఆత్మను 
సారూవమునందు లగ్నము చేయుచు”, నాయందే యున్న 


నా 
'మానందము యొక్క అంతిమదశ రూపమెన శాంతిని పొందగలడు 


“నాత్యశ్నతసు యోగోఒ స్త్‌ న చెకాంతమానశ్న త: 
స్యవ్నశిలన్య జా్యగతో నెవ చార్జున I 16 


గా చేసీ అనన్య భావముతో చిత్తమును ఆ పరమేశ్వరునియందే లగ్నము 
సము చేయవలెను, 


౮ య 
భ్యేయునిగా, పరమ్నాశయునిగా, పరమ మ హెశ్వరుని గా, అన్నిటికి 


మించి [| పెమాస్పరునిగాను తలచి, నిరంతరము నన్ను ఆ్మశయించి 
నన్నే పరమరక్షకునిగా, సహాయకునిగా, [(వభువుగా, జీవనముగా, 
_పాణముగా, సర్యన్వముగాను తలచి, నా (పతియొక విధానములోను 
_ంతుష్టుడెయుండుట ఇదియే నాయెడల తత్పరుడె యుండుట అనబడును” 
అను భావమును తలిపెను. 


౫. ఇటు చెపుట చేత, భగవంతుడు *ననే,*' పరమగతిగా, వరమ 
ఆ 


రిల 


. పైన చెప్పబడిన విధముగా, మనస్సు చెత. బుద్దిచెతను నిరంతర తై అధార 
వఐ₹ ఎడతెగోకుండ అవిచ్చిన్ను డె భగవంతుని స్వరూపమును చింతిం 
మట, భగవంతుని యందు అచంచల భావముతో తన్మయుడై వుండుటయే, 


et ళ్ళ wud wy అర _ క్‌ లో 
ఆత్మను పర ముళర స్వరూపము నందు లగ్న ముచేయుటియనబడును, 


కాంతి ( త_10.62)” అని చెప్పబడినది. పరమేశ్వర పా ప్రి, పరమదివు 
పురుషపా ప్రి, పరమగతిపా పి, ఈ యమొద్మ్శలెన నామములతో వరించ 
ఖడునో, అ కాంతి సాటి లేనిది, అనంతమెనదియునగు ఆనందమునకు 
అంతిమ ఆవరిగాయగును. పరమదయాళ్ళవు, పరమసుహృత్తు, ఆనందనిది, 
ఆనందస్వ్యరూపు డైన భగవంతుని యందు, నిత్యము. నిరంతరము _ అచం 


శ్రీమద్భగవద్గీతా వర్వము 258: 


“అర్జునా ఈ యోగము, అధికముగా అహారము తినువారికి, పూర్తిగా 


తిననివారికీ. అధికముగా నిదించు స్వభావము గలవారికి*, సర్వదా మేల్కొని. 
యుండువారికిన్ని సిద్ధించదు. 


[9 


“యుక్తా౭. హార విహారన్య యు క్రచేష్టన్య కర్మను 

యు కన్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహో క్షే 
అర్జునా దుఃఖమును నింపజేయు యోగమై తేనో, తగినంతగా ఆహాఠ 
(గహించువారికి * కర్మములందు తగినంత [ప్రయత్నము చేయు 


చలము-స్టిరముగాను ఆ శాంతి నివసించియున్నది. ధ్యానయోగసాధకుడు, 
ఆభాంతినే పొందగలడు, 


. సమన దుఃఖములను పూర్తిగా నశింపజేసి, పరమానందన్వరూపుడు, 


పరమశాంతి సముదుడునైన పరమేశ్వరుని పొందుయోగ మార్షమగు 
శబ్రమునకు 'ధ్యానయోగము' అని అర్థము ఆని తెలియవలెను, 


, తగు మాతమె న్నిదించిన యెడల, దానిచేత అలసటపోయి శరీరములో 


చురుకుదనము, నూతనత్వము కలుగును. కాని అవసరము కన్న అధిక 
ముగా ని దించినయెడల, దానిచేత తమోగుణము పెరుగును. దానిచేత 
అతినిద వలన కష్టముగా తోచును. ఇదిగాక, అతినిదవలన మనుష్య 
జీవితములో అమూల్యమైన సమయముగూడ నష్టమగును. ఈవిధముగనే 
సర్వదా మేల్కొని, ని దించకయుండుటచేత శరీరమునందు అలనట 
కలుగును. ఎప్పుడుగూడ నూతనత్యము_ చురుకుదనము రాదు. శరీరము 
ఇ౦|దియములు.| పాణములు శిథిలములె సడలిపోవును. శరీరమునందు 
వివిధ రోగములుగూడ ఉత్పన్న ములగును, 


ఏ వస్తువులు తమ వర్ణా శ్రమధర్మానుసారము సత్యము గాను, న్యాయము 
గాను లధించియుండునో, శాస్ర పకారము సాత్వికములుగా నుండునో 
(గీత 1/-రీ) రజోగుణ  తమోగుణములను సపెంచునవిగానుండవో, 
పవితములెనవో, ఏ వసువులు తమ ప్రకృతికి, పరిస్థితికి, రుచికిన్ని పతి. 
కూలములుకావో, యోగసాధనమునకు సహాయకములుగా నుండునో,. 


bh 
ళ్‌ 


to 


వడవ్యానకృత మహాభారతము 


తగినంత మాతమ ని్నిదించుచు, మెల్కొనుచునుండు వారికిన్ని ఏర్ప 


డా వినియతం చిత్తమాత్మ స్యేవావతిష్పతే। 
కా యేబోో యు క్ర ఇత్యుచ్యుతే తదా॥ 18 


క 


సస్ప్ప్రహ।; సర? 


వ తం 


(=) 


అటువంటివే మైన ఆహార పానీయ వసువులను గహించవలెను. అవి 
._గపొాంచుటవలన కలుగు పరిణామముగూడ , తమళ కికి, తమ యారోగ్య 
మునకు, యోగసాధనమునకున్నూ ఎంత హితకరములో, ఆవశ్యకములో, 
అంతపరిమాణము (కొలత)లో నే [గహించవలెను, 


వర్ణాశమములు-వయస్సు -పరిసితి_వాతావరణము- ఇత్యాదులననుసరించి | 
మ డ్‌ చ 


ఎవనికి శాస్త్రములలో, వక ర్రవ్య కర్మలు తలుపబడినవో, వానిపెరే 


“కర్మలు” అనబడును. ఆ కర్మలను, తగిన స్వరూపములో, తగినంత 


మ్మాతము తన యోగ్యతానుసారముగా ననుష్టించుటయే “'కర్మ్శులయొక్క_ 
యు క్రచేష్ట' యనబడును_ పర మెశ్వరభ క్రి.దేవపూజ_ దుఃఖితచులను, దీను 
లను సేవించుట మాతృ, ప్‌త్చ ఆచార్యాది గురుజన పూజ_ యజ్ఞ, దాన, 
పఠన, పాఠన, వ్యాపార, శౌచ.స్నానాది కర్మలు. చ కర్మలన్ని గూడ, 
శాస్త్రవిహితములు, సాధు సమ్మతములు_ ఎవరికిగూడ అహితము చేయ 
నివి_ స్వయంపోషణమునకు హాయకములుగా ధ్యానయోగమునకు సహాయ 
కములుగా నుండునవిగాను నుండవతెను _ ఈ కర్మల పరిణామము 
(అంతిమఫలము) గూడ, ఎవని కెంతయావశ్యక మో, దేనిచేత న్యాయ 
పూర్యకముగా శరీరనిర్యాహములు జరుగుచుండునో, ధ్యాన యొగము 
కొరకు గూడ ఆవశ్యకతను అనుసరించి పూర్తిగా, సకాలములో 
లభించునో, అంతమాతమే కావలెను. ఇటు చేయుటచేత, శరీరము_ 
ఇం దియములు-_ మనస్సు _ఇవి స్వస్థము (ఆరోగ్యము లుగా నుండును. 
ఇ్షిల్లే కర్మాచరణముచేత ధ్యానయోగముగూడ సులభముగా సిదించునని 
తెలియవ లెను. న 


వగటి వళల యందు మేల్కొని యుండుట _ రాతి వళయందు మొదటి 
జాములో, చివరిజాములోను మెల్కొానియుండి నడుమనున్న రెండు 


శ్రీమద్భగవర్గీతాపర్వ ము 2ల9 


“అర్జునా పూరిగా వశ పరచుకొనబడిన చిత్తము, పరమాత్మ యందు 
సంపూర్ణముగా నిలిచిపోయిన పుడు, సర్వ సుఖ భోగములందు ఆశ లేని పురుషుడు 
“మోగయుకుడు' అనబడును. 


'యథా దీపో నివాతగ్థో నెంగతె సోవమా స్మృతా 
యోగినో యత చితస్య యుంజతో యోగమాత్మనః ॥ 19 


అర్జునా వాయురహిత స్థలము నందున్న దీపము కదలాడనట్టుగనేె, 
'ద్యాన నిమగ్ను గె డెన యోగి జయించిన చిత్రము కదలక ఉండునని ఉపమానము 
చెప్పబడినది. క 


సంబంధము _ ఈ విధముగా ధ్యాన యోగము యొక్క అంతిమస్థితిని 
పొందిన పురుషుని యొక్క, అతడు జయించిన చిత్తము యొక్క లక్షణము 
తెలిపిన పిదప, ఇప్పుడు మూడు శ్లోకములలో భగవంతుడు, ధ్యానయోగము 
ద్వారా సచ్చిదానంద- పరమాత్మను పొందిన పురుషుని స్టీతీని వర్షించుచున్నాడు. 


“య్శతొపరమతే చిత్తం నిరుద్దం యోగ సేవయా 20 
యత్ర చైవా౬త్మనాఒత్య్మానం పశ్యన్నాత్మని తుష్యతి 


అర్జునా యోగా భ్యానముచేత నిరోధింపబడిన చితము, ఎ పరిస్థితిలో 


జాములలో ఆనగా రాతి తొమ్మిది గంటలనుండి, వెకువజాములో మూడు 
గంటలవరకు ఈ యారుగంటలకాలము ని దించుట- దీనినే సాధారణముగా 
“తగినంత నిద అని అంగురు. 


l. ఇక్కడ దీవశబ్బ్దమునుకు. పకాశ మాన “దిపశిఖ* అని అర్ధము. దీపజ్వాల, 
చి త్రమువలే _పకాశమానము _ చంచలము నగును. కాబట్టి, దానిలోనే 
మనస్సు పోలిక చెప్పబడినది. వాయుస్పర్శ లేనందుచేత దీపశిఖ కదలాడని 
విధముగా వశవరచుకొనబడిన మనస్సుగూడ, ధ్యానకాలమునందు సర్వ 
విధములను రక్షితయై చలించరు- ఆ చిత్తము, చలనములేని దీపశిఖవలె 
సమభావములొ పకాశించుచుండును. 


256 వేదవ్యానకృత మహాభారతము 


ఉపరమము (ఊరట) చెందునో*, వ యవస్థలో వర మాత్మ ధ్యానముచేత , పరి 

శుదమెన సూక్షుబుది ద్వారా పరమాత్మను సాకాత్కరించుకొ నుచు? సచ్చిదానంద 
న్‌ వ్‌ a] న్యా 

ఘన పరమాత్మ యంద నంతుష్టుడెయుండునా.. 


1. యోగి చితము పరమాత్మ స్వరూపము నందు, సర్వవిధముల నిరోధింప 
బడియున్న పుడు, (ప్రపంచములో పూ రిగా సంబంధము లేకయుండును. 
ఆ తరువాత ఆతని మనస్సు నందు ,పవంచమునకు ఏలాంటి స్థానము 
గూడ వుండదు. 


2. విజ్ఞానానంద ఘన-పూర్ణ బహ్మ-పర మాత్మ ఒక్కా డే సత్యముగాసున్నాడు. 
ఆయనదప్ప ఇతర వస్తులేదియు లేనేలేదు. కేవలము ఆయన ఒక్కడే 
పరిపూర్ణుడు- ఆయన యొక్క- జ్ఞానముకూడా ఆయన వున్నది. ఎందుకు 
అనగా, ఆయనయే జ్ఞాన స్వరూపుడు_ ఆయన సనాతనుడు-నిర్వికారుడు 
ఆనంతుడు- అపారుడు-ఆసీముడు (ఎల్లలులేనివాడు) - ఆకలుడు (కాల 
పరిమితి లేనివాడు) అనవద్యుడు (అనింద్యుడు , నైయున్నాడు. మనస్సు- 
బుద్ధి-అహంకారము_|దష్ట (చూచువాడు )-దర్శనము. దృశ్యము (చూడబడు 
నది)-ఇత్యాదులన్ని యు (బహ్మమునందె ఆరోపింపబడినవి. వాస్తవముగా 
అవి అన్నియు |బహ్మన్వరూపముల యగును. ఆయన ఆనందమయుడు-_ 
వర్ణించుటకు అలపిగానివాడు ఆయన యొక్క ఆయానందము స్వరూపము 
గూడ ఆనందమయమేయగును, ఆయానందస్వరూపము-పూర్ణ ము-నిత్యము- 
సనాతనము-జన్మరహితము _ నాశరహితము- ఉత్కృష్టము అంతిమము- 
అచలము. [ధువము - అనామయము (రోగములేనిది, బోధమయము (జ్ఞాన 
మయము) అనంతము శాంతమునె యున్నది. ఈ విధముగా, ఆ వరమాత్మ 
యొక్క ఆనందస్వరూప చింతనముచేయుచు, ఆయానంద న్వరూపముకం టే 
వేరైనది మరియొకటిలేదని మాటిమాటికి, సుదృఢముగా నిశ్చయించు 
కొనుచుండవ లెను. ఒక వేళ ఏదెన సంకల్పము కల్లినచో, అదిగూడ ఆనం 
దము నుండియే కలినదని, వెడలినదనియు, అది ఆనందమయమనియ తల 
చుచూ, దానినీ ఆనందమయమునందే లీనము చేయవలెను ఈ విధమైన 
నిశ్చయముచేయుచు ఎప్పుడైతే ఆనంద-ఘన-పరమాత్మకంటే వేరుగా 
వలాటి సంకల్పమునకుగూడ అ స్తిత్వము ఉండదో అప్పడు, సాధకునిస్థితి, 


శ్రీ మద్భగవద్దీతాపర్వము 257 


“సుఖమాత్యంతికం యత్రద్‌ బుద్ది గాహ్యమతిర్యిదియం 


వెతి యత న చెవాయం సితశ్చలతి త త్వతః॥” 94 
వావి LC (en థి —— 
ఇం దియాతీతమైన : బుద్ది[గాహ [మెన అనంతమయిన ఆనందమును! ఎట్టి 
చుం టు కలా ర 
పరిస్థితిలో అనువ వించునో, ఎ యపస్థయందున్న యోగి పర మాత్మ స్వరూపము 


చేత చలించనే చలించడొ. 


యం లబ్ద్బ్వా చాపరం తాభం మన్యతే నావరం తత; | 
యస్మిన్‌ స్టిత' న దుఃఖేన గురుణా౬పి విచాల్యతే॥ 99 


“పరమాత్మ [పా పిరూపమైన యే లాభముశొంది, దానికంటె అధిక మెనది, 

మరియొక లాభ మేదియు లేదని తలచునో?, పరమాత్మ (వా ప్రిరూపమైన, యేపరి 
ఆనందమయు డైన పరమాత్మయందు అచంచలమైపో వును. ఈ విధముగా. 
సాధకుడు నిత్యము, నియమితముగా ధ్యా నముచెయుచు, తన సత్త (అ స్తీ 
త్యము) సర్వ పపంచ సత్తయు, ఎపుడు బహ్మములో అభిన్న మగునో, 
ఎప్పుడె ఆ త, అంతయు, పరమానందము, పరమకశాంతి స్వరూపమునై న పర 
i బహంముగా అగునౌ అపుడు నాధకునకు పరమ మాత్మయొక గ్రా వా స్తవిక 


సాఇాత్కారము నహజముగానే అయిపోవునని తెలియవలెను. 


1. పరమాత్మధా నముచేత గలుగు సె సాత్విక సుఖముగూడ ఇం; దియాతీత ము- 
బుద్ధి గాహ్యమన న అక్షయ నుఖమునకు కారణమగుటచేత, ఇది, ఇతర 
' పావంచిక సుఖములకంు ఆత్యంత పిలక్షణమెనది, కాని ఆ సాత్విక 


సుఖము, కేవలము ధ్యానకాలమునం ద యుండును సర్వదా ఏకరన 
స్వరూపమై యుండదు. అది చిత్తము యొక్క ఒక అవస్థ వి శషమగును. 
కనుక అది “ఆత్యంతిక సుఖము అథవా 'అకయసుఖము*అని చెప్పుటకు 
వీలుపడదు. పరమాత్మన్యరూప భూతమెననూ అక్షయ సుఖము, ఆధ్యాన 
జనిత సుఖమునకు ఫలము కనుక, ఇది, దానికన్న మిక్కిలి విలక్షణము, 
2. ఈ స్టితియందు యోగికి పరమానందము-పరమశాంతి నిధానమునైన పర 
మాత్మ పాపి కలుగుటచెత, అతడు పూర్ణ కాముడగును, అతని దృష్టిలో, 
ఇహలోక పరలోక సమస్త సుఖభోగములు - తై 9లోక్య రాజ్యము-ఐశ్వ 


17) 


958 వేదవ్యాసకృత మహాభారతము 


స్థితిలోనున్న యోగి, అత్యంత మహాదుఃఖము కలిగనను చలించకయుండునో.! 
సంబంధము :-_ 


ఇరువదవ - ఇరువది ఒకటవ ఇరువది రెండవ ఖోకములందు పరమాత్మ 
(పాపి రూపమైన, సితియొక్క మహ తత్వము, లక్షణము వర్ణింపబడెనో, అట్టి స్థితి 
క్‌ కా న్‌ ఈం ణ అధి 
పేరు 'యోాగముిఆని యహుడు తెలుపచు భగవంతుడు, దానిని వొందుటకుగాను 
ఎ 


అరునుని ,పోత్సహించుచున్నా డు. 
2 


“తం విద్యాత్‌ దుఃఖసంయోగ వియోగం యో గసంజ్ఞితం 
స నిశ్చయేన యోక్షవ్యో యోగొ౬ సిర్విబచెతసా.॥” 28 
ఆనే ల 


“అర్జునా దుఃఖమయ : పపంచముతో నంబంధములేని  'యోగము' అను 


(= QQ 


ర్గము_వవంచ వ్యావ కీర్తి |పతిష్టలు _ గొప్పతనము (గారవము)-ఈ 
మొదలె న (పాపంచిక నాధనములన్ని గూడ, క్ష్షణభంగుర ములు-అనిత్య 
ములు-రసహీన ములు - హేయములు (విడువదగినవి , తుచ్చములు ( లెక్క 
పెట్ట దగనివిగాను ఆయిపోవును, కాబట్టి, అతడు, |పపంచమునందలి 
యే వస్తువుగూడ వాందుటకు 'యోగ్యము కాదని తలచును, ఇట్లుండగా అవి 
గొప్పవని తలచుటకు అవకాశ మెక్కడిది? 


i, క స్ర్రముచెత శరీరము ఛేదింపబడుట.మిక్కి-లి ఓర్వజాలనిచలి. వెడి. వర్షము. 
పీడుగు. మొదలె నవానిచేత శరీరమునకు గలుగు పీడ అత్యంతమైెన 
రోగమువలన కలిగినబాధ-|పియాతి |పీయమెన వసువు హఠాత్తుగా నశిం 
చుట, లేక, వియోగముచెందుట - ,పపంచమునందు నిష్కారణముగానే 
గొప్ప అవమానము.తిరనాంరము నింద- మొదలైన మహాదుఃఖములకు 
కారణము లెన్నియై తేవున్నవో, ఆవి యన్ని గూడ ఒకటిగా చేరి ఒక'టెవచ్చి 
పడిన ప్పటికిన్ని, ఆ పరమయోగి పర బహ్మానందాను వస్టితిలో నున్నప్పుడు 
ఆస్టితినుండి, ఏకొంచముగూడ అతనిని చలింవజేయజాలవు. అతడు వమా 
తముగూడ. తొణకక, జెణకక, తన బహ్మానందమును అనుభ వించుచునే 
యుండును. అటి సితి దురభము_ఆది అనేక జన్మార్హిత-పుణ ముచేత కర్శ 

అథ be ॥ ణా త్రీ 6 
యెగ-ధ్యానయోగముల చేత న పా ప్తించును -అదియే అపవర్గము- మోక్షము, 


శ్రీమద్భగవద్గీతాపర్వము 259 


పేరుగల దానిని తెలిసికొనవలెను.! ఆయోగమును ధైర్యము ఉత్సాహముగల 


సంబంధము :- 


ఇప్పుడు రెండు శోకములలో అట్టి సితిని పొందుటకు ఆభేద రూపముతో 
థి 


పరమాత్మ ధ్యానముచెయు రీతిని భగవంతుడు అర్హునునకు తెలుపుచున్నాడు_ 


“సంకల్ప |వభవాన్‌ కామాం స్వక్వా సర్వాన శేషత; 
మస సె వెందియ[గామం వినియమ్య సమంతతః॥” 24 


1. చూచువాడు-చూడబడునది-ఆనగా ఈ కనవడు (పపంచముతో ఆత్మకు 


ల్‌ 


ఆజ్ఞాన మువలన కలిగిన అనాది సంబంధమే జనన_మరణ రూవ రుఃఖ 
పా పికి మూలకారణమగును. ఈ యోగముచేత ఆసంబంధములేకుండ 
వోయిన తరువాతనే, దుఃఖములుగూడ ఎల్లప్పటికిన్ని తొలిగిపోవును, 
కాబట్టి, 'య్మతోపరమతేచితం' గీత (6.20) అను కోకమునుండి ఇంత 
వరకు వర్ణింపబడిస సీతిని పొందుటకుగాను, సిద్దులు - మహాత్ములు నైన 
వురుషుల కడకువోయి, శాస్త్రమును అభ్యసించి, ఆస్టితియొక్క స్వరూప 
మును, మహత్త్వమును సాధనముచేయు విఢినిన్ని బాగుగా అలిసి 
కొనవలెను. 


. సాధనము యొక్క ఫలము _పత్యక్షముకాదు, కనుక, కొంచెము సాధనము 


చెసిన తరువాత మనస్సునందు ఈ పని యెప్పటికి పూర్తిగా ముగియును. 
నాచేత అగునో లేక కాదో అని యావిధమైన భావము కలుగవచ్చును. 
ఆభావము 'నిర్విణ్ణత అనగా సాధనముచేత వేసరికవచ్చుట యసబడును, 
ఇటువంటి భావములేకుండ, ధైర్యముతో, ఉత్సాహముతోనుగూడిన చిత్త 
మును “అనిర్విణ్ణచితము' అని యనెదరు. కనుక సాధకుడు, తన చిత్రము 
చేత నిర్విణతయను దోషమును పూర్తిగా దూరము చేయవలెను. 


. ఇక్కడ 'నిశృయము'అను శబ్దమునకు విశ్వాసము లక _శద్దఅని యర్థము. 


యోగసాధనమునందు యోగి, ఆయోగ సాధనమును విధించు శాస్త్రము 
అందు, ఆచార్యులందు; యోగసాధన ఫలమునందున్ను పరిపూర్ణముగా శ్రద్ధ- 


శ నె;శనైరుపర మత్‌ బుద్దా ధృతిగృహీతయా | 
ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయెత్‌ ॥” 29: 


“అర్జునా! నంకల్పముచెత ఉత్పన్నములగు సమ స్తకామనలను నిశ్శేష 
ముగా విడిచి! మనస్సుచేత ఇ౦|దియ సముదాయమును పూరిగా వశములో 
తెచ్చుకొని*, కమ్మకమముగా అభ్యాస ముచెయు చు ఉపర తిని (ఊర టను) పొంద 
వలెను.*. ఆ విధముగా ధైర్యయు కమైన బుద్దిచేత మనన్సును పర మాత్మయందు 


1. ఏవిధమైన సుఖమునందు, భో గమునందుగూడ, వవిధముగకూడ కొంచెము 

గూడ వాసన_ఆన కి. స్పృహ-ఇచ్చ- లాలస. ఆశ-తృష్టగాని కలుగసియ 
అడి em 

కుండ నుండుటయే నమ స్తకామనలను నిశ్శేషముగా విడుచుటి అను 

రాని యర రము పా, (తమునుండి శేయితీసిన తరువాతగూడ ఆప్మాతములో 

నేతియొక,_ జిడ్డు మిగిలియున్నట్లు, లేక భరణినుండికర్ఫూరము కుంకుమ 

పు -క స్తూరి రితీసిన తరువాతగూడ ఆభరణిలో వాని గంధము వున్న 

బున్ను _ కామన లను విడిచిన తరువాతగూడ వానియొక సూక్ష్మ అ౦శ 

ళా 

మిగిలి యుండును. అదియేవాననయన బడును. ఆ మిగిలియున్న అంశమును 

గూడ విడుచుట 'కామనయొక ని శృషత్యాగము' అనబడును, 


to 
es 
Ex 
లె 
o 


డవ నవ క్లక ము నుండి పదమూడవ కోకము వరకు చేయబడిన వర్ల 
నము ననునరించి ధ్యానయోగ నె సాధనమునకు ఆసనముమీద కూరొ ని 
యోగి, వివేక ఎరాగ్జముల న సహాయముశళేత మనస్సుద్వారా. అన్ని ఇ౦ ద. 
యములను జాహ్య విషయములనుండి పూ ర్తిగా తొలగించవ అను, ఎ ఇ౦ది 
యమును గూడ, ఎ విషయమునం ందున్ను కి కొంచెముగూడ పోనియక, 
ఇం _దియములను పరిపూర్ణముగా అంతర్ముఖములను చేయవలెను. ఇదియే 
'మనస్సుచెత ఇం దియములను పూర్తిగా ఆరికట్టుట యనబడును, 


లీ, చిన్న పిల్లవాడు చెతిలో క ఆెరగాస్‌, చాకుగాని పట్టుకొన్న పుడు తల్లి, 
వానికి "మంచిమాటలు చెప్పిగా ;, అవసరమైతే గద్దించి, బెడిరించిగాని, 
మెల్ల మెల్లగా, వాని చేతినుండి lesan చాకునిగాని లాగుకొనిన క్రై, 
వైరోగ్యము, వివేకముగల బుద్ధిచేత మనస్సునకు ప్రాపంచిక సుఖ భోగ 
ములు అనిత్యములు, కణభంగురములు అని వివరించి (తెలిపి), ఆ సుఖ 


[మో 


మదృగవద్రతాపర్వము 961 
శ్రి 


ముగానిలిపి, పరమాతు_.నిదహ ఇతరమును దేనినిగూడ చింతించక యుండ 


భయమును తెలిపి, ఆ మనస్సునకు విషయ ను చింతనము షు ౌ ర్రెగా కషరక 
జేసి, అది ఆ సుఖభోగములలో ఇరుకుకొనకుండ దానిని కాపాడ 


వకను. 

ఇదియే మెల్ల మల్రగా “ఉపరతి. 'ఊరటు) హొ నుటి యనబడును, 
1. సాధకుడు ఎప్పుడు ధ్యానము చెయుటకు కూర్చొనునో, ఎప్పుడు అభ్యానము 
చేత అతని మనస్సు పరమ మాత్మయందు సిరమెవుండునో అపుడు మరల 


ఆమనస్సు ఒకడణముగూడ పరమాత్మను విడిచి ఇతర విషయములందు 
పోవకుండునట్లు జా గతవహించవ లెను, సాధకుని జాగరూకత, అతని 
అభ్యాసము యొక్క దృఢక్వమునంకు మక్‌ సహాయకముగానుండును 
(పతిదినము ధ్యానము ఇ నయుచు ఎ కొట్లు అభా సము వ+*ఇడిచెందుచుండునోొ 


లద క 
అట్ట టె మనస్సును మరింత జా గ తతో ఎక డకుస్ను సపోవసీ యక విశేష 
రూపముతో, వాలాకాలమువరకు వద రమాత్మయం ందు స్టిరముగాన ంచవకను, 
ఆ తరువాత, మనస్సులో ఏడెన ఒక వసువుతోచదినచో, అడి కల్పన 
మాతమేయని తెలిసికొని దానిని, వెంటనే విడువవశను ఇట్లు చితము 
నందు స్పురించిన వస్తువునువిడిచి | కమముగొ శరీరము.ఇం.దియములు - 


మనస్సు. బుద్ది- వీని అ సితంము'గూడ విడువవలను అన్నిటిని లేకుండ 
నేసికాను చుండగా సమ న్తచ్చళ్యపదార్హ ములు ౨ తమునుండి తొలిగినపాుడు 
నం. 2 త్త వాడి 


ఈవలి తి సచము_క _భమునైనది, కాగు 


9 
లగి 
tx 

బ్ర 
లక 
ళ్ళ 
cs 
a 
23 
చ 
| 
Uy 


చము రమా యిన తరువాళ, ఈవృత్రి శనంతటనే శాంతించిపోవును. 
ఆ తరువాత మిగులునదెదెన వున్నదనగా, అది అచింత్యమైన పరత త్వమె 
యగును అది ఒక్కటే అద్వితీియము, సర్వోపాధి రహితము. ఒక్కటిగా 
వుండి దృశ్య పపంచము-శరిరము- ఇం దియములు మనస్సు-బుద్ధి- అహం 
కారము. ఈయన్నింటిని లేకుండ బేసికొని, ఇవిలేకుండ జయు వృ త్తినిగూడ 
లేకుండ జేసికొని, అచింత్య మెన త త్యమునందు స్థిరముగా నిలిచియుండు 


262 వేదవ్యాసక్సత మహాభారతము 


సంబంధము : 

ఒక వేళ, వఏసాధకుని చితవృ తియైన పూర్వపు అలవాటువలన, బలాత్కార 
ముగా, విషయములవైపు పోయినఎడల, అతడేమి చేయవలెను అను జిజ్ఞాస పెన 
థగవంతుడిట్లు చెప్పుచున్నాడు 


“ముతో యతో నిశ్చరతి మనశ్చంచలమ స్టేరమ్‌ | 
తత నతో నియ మ్యైతదాత్మ న్యేవ వశం నయేత్‌ ॥” 26 


“అర్జునా! స్థిరముగానుండక చంచలమైన ఈ మనస్సు, ఏయశబ్ద- స్పర్శాది 
షయములు కారణముగా (పపంచమునందు సంచ వరించునో, ఆయా విషయముల 
నుండి మనస్సును నివారించి మాటి మాటికి పరమాత్మయందే నిరోధించి 
యుంచవలెను.! 
“పళాంతమనసం* హ్యేనం యోగినం సుఖము తమమ్‌ | 
ఉవెతి శాంతరజనరే బహ్మభూతే మకల్మషమ్‌॥” 37 





టమ “వరమాత్మయండు మనస్సు స్టిరముగాచూచి అచింత్యుడగుట' అన 
బడునని తెలవియవలను,. 
1. వ్యాన మయమందు తన మనస్సు ఇతర విషయముల వెపు పోయినదని. 
వెలిసిన వెంటనే సాధకుడు, మిక్కిలిజ్యాగత్త తో, దృఢ ముగా ఆమనస్సును 
ఆపి వంటనే పర మాత్మయందు లగ్నముచెయవలెను. ఇట్లు మాటి,మాటికి 
సును విషయములనుండి తొలగించుచు నే, పరమాత్మయందు లగ్నము 
చేయుటను అలవాటు చేసుకొనవలెను. 


EN 


ఓ. వివక.వై రాగ్యముల | వభావముచేత విష యచింతినమువీడి, చంచలత్వము- 
విషేపము ము (వెద ట్ర రేకుండ, నరముల సిరము-_ సు|పసనన్న మునెన 
మనస్సుగల యో గ (పశాంత మ నస్పుగలబాడన బడును. 


3. ఆన క్రి.స్సహ.కామ న .లోభము. తృష్ణ- సకామకర్మ- ఇవి యన్నియు రజో 
గుణము నండి పుట్టును. (గీత 14. 7,2) ఇవియే రజోగుణమును వృద్ధి 


చెందించునవిగూడ నగును. ఆకారణముచేతనే యేపురుషుడు, ఇవన్నియు 
లేకనుండునో, అతనినే “శాంతరజసం'అను పదం చెప్పుచున్నది. 


4, నేను దేహముకాను _ నచ్చిదానంద ఘన _(బహ్మము, అని ఈవిధముగా 


ఎందుకనగా అర్జునా! ఎవనిమనస్సు పూరిగా కాంతమైయున్నదొ, ఎవడు 
పరహితుడో, యెవని రజోగుణము శాంతించిపోవునో, సచ్చిదానంద ఘన - 
| బహ్మతో ఐకమునుచెందిన, అటువంటి యోగికి ఉతమమెన ఆనందము 


“యుండజేనెంవం సదా౭త్యానం యోగీ విగతక ల్మషః | 
సుఖెన (బహ్మసంస్పర్శమ ఎత్యంత౦ సుఖమవ్న ౩|” 98 


అరునా! పావరహితుడెన యోగి, ఈ విధముగా నిరంతవము ఆత్మను వర 
డా గాజా - 
మాత్మ యందు లగ్న ముచయుచు సుఖముగా! పరబహ్మ పరమాత్య పాపి 
రూపమెన అనంతానంచమును* అనువవించగలడు. 


సంబంధము :- 
ఈ విధముగా అఖభేదభావము చేత, సాధనము చేయు నాంఖై యోగము 
యొక్క ధ్యానమును తత్పలమును వివరించి, ఇప్పుడు భగవంతుడు అసాతకుని 


వ,వహారకాల సితిని గూరి వరించుచునా డు- 
§ థి చీ ొబ a 


ల్‌ వా 


“సర్వ భూత తస్థ మాత్మానం సరః భూతాని చా=త్యని | 
ఈడ్ల్షకే యోగయకాఒత్మా సర్వత సమదర్శనః ॥ 39 


నందున్న పురుషుడు బహ్మభూతుడు” అనబడును, 


1. ఎప్పుడు సాధకునకు దేహావిమాన ము ఉండ దో, అతనిసితి, [(బహ్మన్వరూ 


(aa 


పము నందు అవభేదరూపముతో నుండునో, అప్పుడు అతనికి [బబ్రహ్మపాప్తి 
సుఖముగా నగనగు, 


౨. ఈ అనంతానందమునే ఈ యధ్యాయములో ఇరువదియొకటవ శోకము 
నందు 'ఆత్యంతిక సుఖము'అని, గీతయైదవ అధ్యాయములో నిరువడి 


తయొకటవ శ్లోకమునందు “అతయసుఖము అని తెలుపబడెను. 


264 


రూవ యోగముతో గూడుకొనిన ఆత్మగలవాడు!, అన్నిటిని సమభావముతో 
చూచువాడు" నైన యోగి, సమస్త భూతములందు ఆత్మ వున్నట్లుగా, నమస 


రశ 


భూతములు ఆత్మయందు వున న్నట్లుగాను కల్పించుకొని ని, సర్వము అత్మమయమే 





యని చూచును 
1. నదిదానండ_ నిరుణ- నిరాకార ,;బహ్మమునండు, ఎవని సితి అఖిన' 
జు ౧ ( (1 ol 
భావము హపొందెనో, అట్టి _బహ్మభూతుడైన యోగి యిక్కడ “యోగ 
యుకాఒత్యా' అను వదము చేత పపుబడెను. ఈ యోగియె, గీత 
అడి a) 
యెదవ  ఆధ్యాయమునందు ఇరువది యొకటవ శ్లోకములో “(బహ్మ 
ఇ (వీ లు 
యోగయుకాత్మా* అను పేరుతో, ఆ యధాాయముననే ఇరువది నాలవ 
—_3 = లి 
శోకములో, ఆరవ అధ్యాయమునందు ఇరువదియెడవ శోక ములో పదు 
రా 
చనెనిమిదవ అధ్యా యమునండు ఏబడి నాలవ కోకములోను బహ్మ 
౧ Cc స 


వల 


నూతుడు' ఆను పేరుతో వరింపబడెను, 


గీత అయిదవ అధాయమునందు పదునెనిమిదవ శోకమునందు, ఈ 
౧ 

యర్యాయను. ముప్పది రెండవ కోక మునందున్ను జానియన మహాత్ముని 

డో 


a) 
అందరితోను మంచిగా కాసాగినుకూ అముగా యోగఃతననునరించి వ్యవహ 


రించుచు, నితుము, నిరంతరము penn తన సంరూపమెన 
ఏకము. అఖండము_. పతనము] న 


= అ em ఒర 2 క్‌ చ్‌ లు 
ఇదియు, “అతడు అందరిని సమభావముతో చూచుటి అనబడును. 


ఏకము. ఆది తీయము- సచ్చిదానందకు నము. పర బహ్మమునెన పచ 
మాత్న ్యయేనక్యమై చున తత్వ ము ఆయన కం పే  చెరై నది ఈ సమస్త పపంచ 
మేదియు కాదు, ఈ రహన్యమును బాగుగా తెలిసికొని, ఆ పరమాత్మ 
యండు అభిన్న భావముతో స్థిరముగా నిలిచియుండి, స్వవ్నము నందలి 
దృశ్యములందు స్యవ్న! దషవలె, చరాచరములెన నమస్త భూత ్పపాణు 
చూ! డి చా 
లందు, అద్వితీయు డెన పరమాత్మువొక్కనినే అధిష్టాన రూవమునండు 
పరిపూర్ణముగా చూచుటయగును _ అనగా “అద్వితీయు డైన ఆత్మ 


యొక్క డె, ఈ యన్నింటి యందున్ను కనపడుచున్నా డు. వాస్తవముగా 


మదృగవగ్గతాపర్వము 265 


ఈ విధముగా, సాంఖ్య యోగ నాధనము చేయి యోగిని అతని యొక్క 
“సరం; త సమదర్శన' ప సితిని వర్ణించిన తర్వాత, ఇపుడు భగవంతుడు 


(ca 
భ క్రియోగ నాధనము చేయు యోగి యొక్క అంతిమసిితిని, అతని యొక్క 
థి 
“నరం త భ గవద్దర్భనము' నున్ను వర్ణించుచున్నా డు, 


యో మాం పశ్యతి సర్వత సర్వంచ మయి పళ్యతి | 


తసా [హాం న _పణశాా మ సచ బు న పణశ్యతి | a0 
2 
'అరునా! అండరకున్ను ఆత్మ నంరూపుడనెన నను, వాసుదేవుని 
లై కా అ. 


oo! 
ఎవడు సర్వభూతములందును వ్యాపించిన వానినిగా చూచునో, నమస్త భూతము 
వే 
య 


లను వానుదెవుడనె న నాయందు చూదు", ఆతనికి నేను కనపడకుండ ఉం 


ఆయనదప్ప వేరేదియు ఆదు" అను ఈ విషయమును పరిపూర్ణముగా 
అనుభవించుటయగును. ఇదియే “సమస్త భూతములంమయ ఆత్మను చూచుట 
మనబడును. ఈ విధముగనే, సమ స్ప చరాచర చూత వాణులను ఆత్మ 
యందు కల్పితముగా చూచుటయగును. అనగా, ఎటైళ స 
మేలొ,నిన మనుష్యుడు స్వప్న జగత్తునుగాని, లేక, వివిధ కల్పనలు 
చేయు మ మనుష్యుడు కల్పించిన దృశ్యములనుగాని, తన సంకల్నము 
తనలో చూచునో, ఆ విధముగనే, చూచుట, 


» 


(r 

i 

& 
ల 
౮ 
స్‌ ఆ 
a 
ణో 
౮ ట్‌ 
౭ 


శ్రలో 'కల్పితముగా చూచుట యనబడును. 
ష్టముగా తెలుపుటకొరడ, వగపంతుడు అత్మకు 

విా*షణమును చెప్పి, ఆత్మ భూతములం-=- ఉండి 
చుటి అను విషయము చె ప్పెను- కాని “భూతములు ఆత్మ యందు 


ఉండి చూచుట అను విషయము ఇప ప్పక కేవలము చూచుట కొరకే అని 


1. మేఘమునందు ఆకాశము. ఆకాశమునందు మెఘము ఉన్న'పి, సమస్త 
భూతములందు వాసుదేవుడై న భగవంతుడున్నాడు- వాసుదేవుసియ౦దు 
సర ౦ భూతములున్నవి- ఇటు అనుభవపూర్వుక ముగా తలచుటయే, 

ఎ | ౧ 


266 


వెదవ్యానకృత మహాభారతము 


నాకున్ను అతడు కనపడకుండ యుండడు.! 


[C2 


“సర్వభూత స్థితం యో మాం భజ తేక త్మ మాస్థితః 
సర్వదా వర్రమాసోఒపిస యోగీ మయి వర్తలే 1 a1 


“అర్హునా! ఏ పురుషుడు ఐక్యమునందుండి?, సమస్త భూతములంబు అత్మ 


పరస్పరము ఒకరియందొకరున్నట్లు చూచుటయని తెలియవలెను. ఎందు 
కనగా, సమస్త చరాచర జగత్తు ఆ పరమాత్మనుండియె ఉత్పన్న మగును, 
కనుకనే, ఆయనయే ఈ జగత్తుకు మహాకారణము,. మెఘములకు 
ఆకాశము ఆధారము.  అకాశళశములేకుండ మేఘములు ఎక్కడ వుండ 
గలవు ? మేఘములు మా(తమే యేల. వాయు- తేజస్‌- జలాది వసువులు, 
ఏ భూతములయినను ఆకాశము నా(్రయించక నిలువజాలవు. ఆ విధము 
గనే, యీ నమస్త చరాచర విశ్వమున ఆ వర రమాత్ముడొక్కడె పరమా 
ధార భూతుడుగా నున్నాడు (గీత- 10-42) 


అందుచేతనే, చతురుడైన బహురూపి యొక్కడే వివిధ వేషములు ధరించ. 

వచ్చును అని ఎటు గు రించవచ్చునో, అటి, నరా పపంచమునందున్ను 
గా ని ౧ 0 

గల రూపములన్ని యు ఆ భగవంతుని వేషములే. ఈ విధముగా, నమస. 

 పపంచము నందలి (వ పాణులలో భగవంతుని గు ర్రీంవ వచ్చును. ఆయన 

ష భెదముల కారణముగా, బాహ్య హ్యవహారములో నెట్లున్నను, ఆయన 


అందరి ప హవ్యాదయములొ ” నున్నాడు గనుక జనులతనిని వూజించెదరు. 


. కొందర మాధుర్య- ఐశ్వర స్థం దొదార్యాదులకు, అనంత సము|దుడు. 
డి 


రనమయుడు ఆనందమయుడునై న భగవంతునిదెన దుర్లభ= నచ్చిదానంద 

ము యొక (ప్రత్యక్ష దర్శనమైన పిదప, భకునియొక్క, భగ 
వంతుని యొక్కయు పరస్పర సంయోగము ఎల్లప్పటికిన్ని ఎడ తెగనిదిగా 
అవిచ్చిన్నముగా నుండునని యభి|పాయము., 


, సాధకుడు సర్వదా సర్వత తన వకైక ఇష్టదైవమైన భగవంతుని 


ధ్యానించుచు తన లిన్న స్థితిని పూర్తిగా మరల మరల అతని జ్ఞానములో 
భగవంతుని దప్ప మరియొక వస్తు వేది యుండన౦తగా తన్మయుడై: 


శ్రీమదృగవద్దీతా పర్వము 267 


రూపముతో నున్న నన్ను నచ్చిదానంద ఘన వాసుదేవుని సేవించునో", ఆ 
యోగి, అన్ని విధముల (పాణులతో వ్యవహరించుచుగూడ, నాయందే 
యుండును? 


సంబంధము ;_ 

ఈ విధముగా భ కియోగము ద్వారా భగవంతుని పొండిన పురుషుని 
మహ త్త్యమును (పతిపాదించి, ఇప్పుడు భగవంతుడు సాంఖ్య యోగము ద్వారా 
పరమాత్ముని పొందిన పురుషుని నమదర్శనమును- మహత్వమును అర్జునునకు 
_వతిపాదించుచున్నాడు, 


“ఆత్మ పమ్యున సర్వత సమం పశ్యతి యో ఒర్జున 
సుఖం వా యది వా దుఃఖం న యోగీ పరమో మతః ॥ 89 


పోవును. భగవత్పాప్రి రూపమైన యా స్థితికి “భగవంతునిలో వకీ 
భావముతో స్థిరముగా నిలిచి యుండుట” అని అర్హము. 


1. ఆఅవిరి. మేఘము_ పొగమంచు_ వీందువు_ మంచు. ఈ యన్ని౦టిలోను 
అంతటను జలమే నిండి యుండునని. సమస చరాచళ విశ్వమునందు 
భగవంతుడొక్కడే పరిపూర్ణుడె యున్నాడని తెలిసికొనుట- (ప్రత్యక్షముగా 
ఆయనను చూచుటయే, సర్వ భూతములందున్న భగవంతుని భజించుట 
యగునని తెలియవలెను. 


to 


భగవంతు డైన శ్రీవాసుదేవుని (పాప్తించిన పురుషునకు, (ప్రత్యక్షముగా, 
అంతయు వాసుదెవుడుగానే కనపడును _ ఇట్టి దశలో నున్న భక్తుని 
శరిర_ వాక్‌ _ మనస్సులచేత జరుగు క్రియలన్నియు, ఆ భక్తుని దృష్టిలో 
ఆ భగవంతునితోనే జరుగును, ఆ భకుడు చేతులలో ఎవరి కైన సేవ 
చేసినచో అది భగవత్సేవగా చేయును_ ఎవరితోనై న మధురముగా 
మాట్లాడి వారికి సుఖము కలిగించినచో, అది భగవంతునకు సుఖము 
గలిగించు నట్టుగానే తలంచును. ఎవరి నెన చూచినచో, అతడు భగవంతుని 
చూచినట్లుగానే భావించును_ ఎవరితోనై న ఎక్కడికైన పోయినచో తాను 
భగవంతునిలో భగవత్సన్నిధికి పోవుచున్నట్టుగా నే తలచును. ఈ 


ర్త 


సకంత మహాభారతము 


దవ్యా 


వే 


268 


గా చూచు 61. 


ఖదుఃఖములను గూడ అన్నిటియందును సమానముగా చూచుగో? ఆయోగి 


“ఆరునా! ఏయోగి నమన భూతములను, తన 


గాం 
ర 
వాయాలే 


a 


యా 


i 
ww 
mC 

డు 


కమం యోగ 


జ 


న. 


యూ 


జగ 
ము 


° 


హాం న పశ్యామి చంచలతా 


తస్యా 


న 
ol 


సినను అదియంతయు భగవంతునికే, భగవంతు 


డు అన్ని 


భకు 


™ 


చూ 


ఎఎ ఇందుచెత 


అనియు భగ 


నే. 
yee . 
(Sn 


ద 


హ్‌. 


Vale 


అన బలో 
ల 


గూడ, ఆ 
సర్వావయవముల౦దు 


టా 


లో 


క! 


లు చయిుచ 
చూచున 


తే — 


4 : ఇ 
TIE యె ఆ 1 


కర్‌ 


భావముతో చూచుట, 
యనబడును_ 


_పయత్నించుచుండుట యెటు ఆత 
లా 


యి 


~~ 


బటి 
శ్చ 


~ 


నగా! 


నవ! 


ఉండజాలడు 


2 
van 


పపంచమునకు 


టు 


ర్వ 
కొంచెము గూడ కలిగించక, 


అ 
Cy 


విధముగ ఆ యోగి 


దే 


శ్రీమద్భగవద్గీతాపర్యము 269 
అర్హునుడిట్ల నెను _ 

“మధునూదనా! నివు సమభావముచెత యోగమును ! గూర్చి చెప్పితివి 
నేను, మనస్సు చంచలమగుటవేత ఆ యోగము యొక్క స్థితిని గూడ చూడ 
జాలకున్నాను, 2 


“చంచలం పా మనః క కష డ్‌ బలవడ్‌ దృఢం 

చ 
తస్యాహం నిగహం మనే యోరివ సుదుష్క్టరమ్‌ || d4 
“ఎందుకనగా, కృష్టా! ఈ మనస్సు చాల చంచలమైనది. మనుష్యుని 


మధించు సభావముగలది 3 చాల దృఢ వెనదిో, మిక్కిలి బలముగలది. కాబట్టి 
దానిని వశపరచుకొనుట వాయువును ఆపుటవలే, మిక్కిలి దుష్క_ర మని నేను 





1. కర్మయోగ, భ క్రియోగ._ జ్ఞానయో గ- ధ్యాన యోగాది సాధనముల 
అంతీమదశ రూవమైన 'సమత్వ మేయిచట “యోగమని చెప్పబడెను, 


2. చిత్త విషేపమును చంచలత్వమనెదరు. విషేపమునకు రాగ_ దేగషషములు 
_పధాన కారణములు. రాగదేంష ములును చొట “నమత్యసితికి” మనసు 


యొక్క చంచలత్వము ద్‌ వాధకమని తలచబడినదని తలియవ టను, 


తి. మనసు దీవశిఖవతె చంచలముగా నుండుట నాషమే కాని, అడి చంచలమే 
న ఎపి 
కాక కవ వమువల మథించు సంభావము బుగలది గూడ నగును. "పెరుగును 
కవ్వుము చిలికిన టె మనస్సు శరీ రేం దిపయములను పూదిగా జోభ పెటును. 
౧ a లు 


ఓ. చంచలము- మథించునది - బలము గలదియు నైన మనస్సు “తంతునాగము' 
(స ఏర్చమువల నుండు జల జంతువు) వ మిక్కిలి ధృడమెనదిగానున్న ది, 
ఈ మనస్సు ఏ విషయమునందు రమించునో, అ వీషయములో లీన మై. 
తడాకారమెనంత దృఢముగా పట్టుకొనును . మనస్సు ఇకుడ 'దృఢముి 
అని చెప్పుటలో అభి పాయమిది- 


వ మహో పరా, _కమశాలియెన యేనుగు పైన మాటిమాటికి అంకుశములో 


పొడిచినవ ఒటికిన్ని ఆ  యేనుగుపె ఏలాటి (పభావము పడక, అది, తన 
ఇష్టము వచ్చినట్లు డయుచునే "యుండునో, ఆ విధముగనే, విపేకమను 


నంకుశము చేత మాటిమాటికి పొడుచున న్నప్పటికిన్ని, మహాబలకాలియెన 


970 పదవ్యాసకృత మహాభారతము 


లాం 


(శ్రీ భగవానువాచ- 
“అసంశయం మవహాబాహో మనో దుర్ని[గహం౦ చల 


అభా సేన తు కెంతెయ వెరా గ్యేణ చ గృహ్యూతే 1 తిలి 


FE జ అకు ఒ రి 
మహాదాహో! మనస్సు చంచలమెనదనుటలో నందేహమేలేదు. అది 


కఠినముగా నే వశపడును కాని, అది అభ్యాన- వె రాగ్యములచెత వశపడును 2 


యా మనస్సు ప్రాపంచిక విషయములనెడు గహనమైన వనము నుండి 
డు 


1. ఎకు, శరీరమునందు నికంతరము తిరుసచున్న శ్వాసోచ్చుుున వాయు 
వుల యొక్క వవాహమును_ హఠము (పట్టుదల) విచారము వివేకము- 
బలము. ఈ మొదలై న సాధనముల చేత ఆపుట అత్యంత కఠినమెట్రో 
ఆ విధముగానే, (పాపంచిక విషయములందు నిరంతరము నంచరించు 
నట్టిది, చంచలము. మధిందు స్యభావము గలది. బలము గలది. దృఢము 
నెన మనస్సును ఆపీయుంచుట గూడ అత్యంత కఠినము, 


మనస్సును, ఎదొయొక లక్ష్యుమునందు లీనమె తదాకారము చేయుటకు, 
దానిని ఇతర విషయముల నుండి లాగుచు లాగుచు మాటిమాటికి ఒక 
విషయము నందు లగ్నము చెయుటకుగాను చేయబడు (పయత్న మే 
“అభ్యాసము అనబడును. ఈ 'పనంగము_ పరమాత్మయండు మనస్సును 
లగ్నము చేయటకు చెవ్పబడినది కనుకనే పరమాత్మను లక్ష్యముగా 
చేసికొని చిత వృత్తుల యొక్క (పవాహమును మాటిమాటికి ఆ పరమాత్మ 
వెప అగ్నము చెయుటకు వపయత్నించుటయే యిక_డ “అభ్యాసము” 
అగును. దీనికి సంబంధించిన విషయము గీతలో 19వ అధ్యాయమునందు 
తొమ్మిదవ శ్లోకములో చూడవలెను. 


a 
దాం 


జం <x 
* ఇిహలొక_ పరలోకముల నమన పదారములందు ఆన కి. సర్వ కామ 
_ చ (a —_ 


to 


స్తీ 


శ్రీ మద్భగవగ్గీతాపర్వము 271 


సంజంధము ;_ 
ఇక్కడ “మనస్సును వశవరచుకొనిన యెడల కలుగు హానివమి ? అను 
జిజ్ఞాస కలుగును. డానికి నమాధానముగా భగవంతుడు అర్జునునితో నిట్లను 


అసంయతా౬ఒత్మనా యోగో దు|ష్పావ ఇతి మె మతిః | 
వశ్యా౬ఒత్మనా తు యతతా శకో్ట౭. వాప్తుముపాయతః || 86 


నలు హూ రిగా నశించినప్పుడు ఆది “వెరాగ్యము' అనబడును, వెరాగ్య 
[పా పికి ఆనేక సాధనములు గలవు వానిలో కొన్ని యీ కింద చూప 
బడినవి. 


అ. పపంచ పదార్హములలో రమణీయత్వము _ | అమ -_- సుఖము ఇవి 
లేవని విమర్శ చేసి వానిని విడుచుట. 


ఆ. అవి జన్మ, మృత్యు. జరా వ్యాధులు మొదలెన దోషనహితములని, 
అసిత్మములని, భయదాయకములనియు తెలిసికొనుట, 


ఇ. ప్రపంచము యొక్కయు, భగవంతుని యొక్కయు యధార్దతత ము 
నిరూపించు సత్‌ శాస్త్రముల అధ్యయనము చేయుట. 


ఈ. పరమ వెరాగ్యవంతుల సంగమము చేయుట, అది లభించినప్పుడు, వారి 
వెరాగ్యపూర్ణ చితములను, చరితలను స్మరించి మననము చేయుట, 


ఉ. లోకమునందలి పడిపోయిన భవనములు, నిర్హనములెన నగరములు, 
(గామములు, చూచి, జగతు తణభంగురమని తలచుట. 


ఊ. ఏ కెక బహ్మయుక్క అఖండ. అద్వితీయ సతను తెలిసికొని, ఇతర 
వసువు లన్నిటి యన్రిత్యము లేదని తలచుట. 


బు. అధికారు లెన పురుషులద్వారా, భగవంతుని అనిర్వచనీయ గుణం 
_పభావ- తత్వ- _పమ- రహన్యములను, ఆయన లీలావిలాసములను 
చరి తలను దివ్యసౌందర్య మాధుర్యములను మాటిమాటికి వినుట_ 
తలినీకొనుట- వానియెడల పరిపూర్ణ శ్రద్దతో ముగ్దుడగుట- 


272 వేదవ్యానకృత మహాభారతమ్‌ 


“అర్జునా! మనస్సు వశపరచుకొనని పురుషునకు యోగము దృుష్పాప్యము 
(హౌందుటకు వీలు కానిది". మనస్సును వశపరచుకొనినవాడు?, [ప్రయత్నము 
చేయు స్వభావము గలవాడునైన పురుషుడు, సాధనముచేత ఆ యోగమును 
సాధించుట ఆతి సహజమని నాయభిి పాయము, 


సంబందము ;_ 


యోగ సిద్ధికొరకు, మనస్సును వశము నందుంచుకొనుట మిక్కిలి 
యావశ్యకమని తెలుపబడెను- దీనిపెన ఎవని మనస్సు వశమునందు లేరో, 
కాని, యోగమునందు గ్రద్ద యుండుటచేత, ఎవడు భగవ[త్నా ప్రి పికొరకు సాధనము 
చేయునో, ఆతడు మరణించిన పిదప అతని గతి యేమగును ? అను జిజ్ఞాన 
కలుగును. అందుకొరకే అర్జునుడు భగవంతుని ఇటడుగుచున్నాడు. 
న వఎెరాగ్యములచెత మనస్సు వశపరచుకొనని వారి మనస్సు-పెన 
రాగ 'ద్యషముల అధికారముండును _ వాని | పేరణచేత, మనస్సు 
కోతివతె పవంచమునందు ఇటునటు తిరుగుచు. ఎగురుచు, దుముకుచు 
నుండును_ మనస్సు సుఖ భోగములందింతగా ఆన క్త మెయున్నపుడు, 
అతని బుద్ది గూడ అ ఇకకాఖలుగల దై అసీరముగా అగును (గీత2. 41.44) 
ఇటి దశలో “సత్తయోగము ' వా ప్రించదు. 


లో వచ్చిన తర్వాత చితము యొక్క చంచలత్వము. మథించు 
స్వభావము- బలము-_ కఠినత్వము- పట్టుద ల దూర మెహోవును. అది 
సరళముగా_ చక్కగా _ శాంతముగానగును. అ తరువాత దానిని 
ఎక్కూడ_ ఎంత సపు లగ్నము చేసినను, ఏఇ చాంచల్యము లేకుండ ఊరక 
వుండిపోవును. ఇదియే మనస్సు వశములోనికి వచ్చినట్లు గుర్తు” అగునని 
ర స్సు వశమైన పిదప గూడ, ఒక వేళ [ప్రయత్నము 

మనసును పూరిగా పర మాత్మ యందు లగ్నముచెయుటకు. 
లీ, తీవముగా సాధన చేయకుండినచో, దానివలన సమత్వ యోగ|పా ప్రి 
తనంతట కలుగదు కాబట్టి (ప్రయత్న ము చేయుట ఆవశ్యక మని నిర్ణ 
యించుటకే, [పయత్న శీలుడు, సాధనము ద్వారా యోగమును సహజముగా 


పొందునని తెలుపబడెను, 


శ్రీమద్భగవ స్లతాపర్వము 278 


తీ శద్దయోపేలో యోగాచ్చలిత మానసః 
ల పావ్య యో సంసిద్దిం ౦* కాం గతిం కృష గచ్చతి ? శ్ర 
|| 


. అిర్దునుడిట్లనెను:_ “కృష్టా! ఎ ఎవడు యోగమునందు (శద్దగలవా డైనను 
సంయమము (ఇం|దియ నిగహము) లేనివాడో, ఈ కారణముచెత ఎవని మనస్సు 
_ అంతకాలములో యోగము నుండి చలించి పోయినదోి, అటువంటి. యోగభ్రష్టు 


డెన సాధకుడు యోగసిద్ధిని_ అనగా భగవత్సాతాత్కారమును సషౌందక, 
చివరకు ఎట్టిగతిని వొందగలడు ? 





కచ్చిన్నో భయ విష్టశ్చిన్నాా భమివ నశ్యతి | 


ఆ|వతిష్టో మహాబాహో. విమూడో (బాహ్మణ;ః పథి ॥ 38 
మహాబావూ ! భగవక్తా శ్ర మార్గమునందు మోహముచెండి, ఆయ 


రహితుడెన అయోగ।భష్టుడు జెదరి భిన్న భిన్న మైన మేఘమువలె, రెండు గతుల 
మండి డక్ట్‌ నీరరతుగదా?4 


జ ౪ విషయమే అర్జునుని ఈ పళ్నకు కారణము కనుక (జయించ బడని 
| మనస్సు-గల సాధకుని దృష్ట్వా “ “అయతిః' అను పదము 'అనంయముముి 
అని _చెవృబడినది. - 


2. సర్వవిధ _ యోగముల పరిణామమైన సమత్వపు ఫలము పరమాత్మ పా ప్రి పి 
. అది “యోగ, నంసిద్ది' అను పదమునకు ఆర్ధమ గును. 


ల, ఇక్కడ. యోగ! శబ్దమునకు పరమాత్మ పొ _పికొరకు చేయబడః 
'సాంఖ్య=-'భ క్రి- ధ్యాన- కర్మ యోగాదులన్ని సౌధనములచెత కలుగు 
_సమభధావము.:అసి ఆర్థము- శరీరము నుండి ఇపాణములు విడిచిపోవు 
సప్పుడు, సమత్వము నుండి లేక పరమాత్మ స్వరూపమునుండి మనస్సు 
చలించుటయే, మనస్సు యోగము నుండి చలించుటయనబడును. ఇల్లు 
మనస్సు చలించుటకు, మనశ్చాంచల్యము- ఆస్కక్టి- కామన- శరీర పీడం 
మూర్చ. మొదలెనవి కారణములు కాజాలును,. 


శీ. జీవితమంతయు' ఫలేచ్చవీడి కర్మలు చేయుటచేత న్వర్గాదిసుఖభొ గములెతే 
18) 


274 


d9 


చేడిందువాడు 


లభించుట అనంభవము.! 


ధనమునుండి 


మెం 
ళ్‌ 


పి 


సరిగదా! అంత 


కలుగవు 


స్స 
Ea లే 
0% 
యం a3 
ఇం రకం 
9 కం 
స్‌ AB 
od 1 
ళ్ళి సగ 
న 3 
కర a3 
CC శ 
నగ 
తీ #3 
_ 3 
౧ 
” ఇ 
y xn 
3 al 
ట్‌ 
bh 5b 
ల 
సై 3 
v3 i 
A 
ర్జు 3 
3 1 
సం fe 
స సం: 
౪౮ గ్రే 
v3 ww 


భషమె 
జి నాలా! 


వా 
త్స 


అఖండము నషమె 


+, ఈ ం౦0టిని 


(౬ 


ఎ, పరమా 


ఆసాధకుడుగూడ . నరాదిలొకము 


ల, 
ae 


ఒం 
౧౫ 


పోవు 


కడా? అని అచట అరును 
డై 


3 


డు భగవంతునియం 


రును 
౬ 


1. ఇక్కడ ద్‌ 


ఆయనను నివు 


DB 
0 తలి 
వ్‌ | 
fe pp 

గీ 
రం 
స [2 
3 3 
లి గ 
టి 
న్‌ 
s ఏలె 
స్‌ ఏదై 
గ్గ qid 
అ 2 
టి 23 
¢e 

Sey 
Ba *6 
CO: 
(లి 39 
3 గి 
కా 
“yp 
రె 
pb 
ya లి 
2 1 
aH 
2 4 


——_ 


, సమన 
కములలోే లోకాంత 


త్రి జీవులయొక్క_ 


౦తకొ 


జర 
CC 


టి (బబహ్మాండవ ులయండరి ఆ 


ఆసంతకో 


కాలో 


2 


రాన_భవిష్యత్యా-లములు మూడింటిలోను జరుగు 


శ! 


| YF 
ణి 63 
¥ స 
Jd 
pg (dl 
| wl 
ce © 
రే 3 
Yo 
సల 
ళ్‌ 9 
(2 ) ఖా 
/ 6 
3 
పల్లే 2 
| ca te 
౪వ 
2 3 
లీ 3 
0 
DB 
Ca Va 
Fa) 
sa న్‌ 
A 
te 9 
గ్‌ 
33 Ne) 
ya 
వు v2 
Ne! ౮) 
9 ఎం 
Ea) 
21 "a 
ఖే గి 
2 


hh 
స ౧0 
ఫర 
జ గ్‌ 
A 
Va 
e159 
hh. 
33 
a *ం 
yA /. 
A ౮ 
3 Ya 
nu (a 
we] : 
ర 
4 || 
#0 
క” 
0 క్షి 
e ra 
గ) 
ఇ J 
Jy 
a 
fe 


దించుము' అసి 


భె 


మనెడు వలను 


~~ 
దూ 


శ్రేమద్భృగవర్షీతాపర్వము 278 


“పార్టనె హూ నాము త వినాశ స్తన్య విద్యతే | 
న హా క ల్యాణకృత్‌ కశ్చిద్దుర్గతిం తాత గచ్చతి॥" 40 


“పార్టా! ఆ యోగ వష పురుషునకు ఈలోకమునందుగాని, పరలోకము 
టి 6 
నందుగాని, నాశనములేదు. ఎందుకనగా ఆత|ోదారముకొరకు అనగా భగవతా పి 
ర be 
కొరకు కర్మ చెయునట్టి పురుషుడెవడుగూడ దుగతినాందడుసుమా.! 


“ప్టాః ప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః | 
న ౦ శ్రీమతాం గేహే ా యోగ భ్రష్ట గో భిజాయ తే! 41 


అర్జునా! యోగ్యభష్ట౦ పురుషుడు*, పుణ్యవంతులలోకమునకు, అనగా 
స్వర్గాది (*ష్టలోకములకు పోవగలడు. అక్కడ అనేక సంవత్సర ములు నివసించి, 
తరువాత, పరిశుద్ధ మెన ఆచారములుగల శ్రీమంతుల ఇంటిలో జన్మించగలడు. 


సంబందము : 


సామాన్య యోగ భష్టుల గతినిగూర్చి తెలిపి భగవంతుడిప్పుడు ఆన క్రి 
రహితులై న ఉన్నత +ణికి చెందిన యోగ్మభష్ట పురుషులే విశిష్టగతినిగూర్చి 
వర్గించుచున్నా డు. 


1. ఎసాధకుడు తన శకి ననుసరించి గ్రోద్రావూర్వకముగా _శయస్సును 
సాదించునో, అతనికి నీకారణముచే తనె నను, ఎప్పుడు గూ డ పంది కుక) - 
పురుగు _ పక్షి _ ఇత్యాది నిచయోనుల'ప పౌంచుట లేక *'కుంభపాకము” 
మొదలైన నరకమును పొందుటయనెడు దుర్గతి కలుగజాలము. 


2 జ్ఞాన-భ కి.ధ్యాన- కర్మ. యోగాది సాధనములు చేయు పురుసుని మనస్సు 
విషేపాది దోషము, విషయాన కి, రోగామలు ఈ మొదతె న కారణము 
లలో డెనివలన గాని అంత కాలమునందు, లకుమునుండి చలించినచో 


శి. యోగ భష పురుషులలో, ఎవరిమనస్సునందు విషయాన కికలుగునో 
J ర్లాదిలో క ములకు పోయెదరు. వవితులెన ధనికుల ఇండలో 

టు __ 5) 
దరు. కాని యెవరు వై రాగ్యవంతులో, వారె తేశో, వలోకమునకు 


278 వేదవ్యానకృత మహాభారతము. 


“అథవా యోగినామేవ కులేభవతి ధిమతాం। 
ఏతది డదురభతరం లోకే జన్మ యదీదృశమ్‌॥1' £2. 
అ లు - 


అట్టవాడు జ్ఞానవంతులై న యోగుల కులమునందే జన్మించును. కాని. 
ఈవిధముగా గలుగు గు జన్మమే చైతేఉన్నదా దె పంచమునంచు అత్సంత దుర్లభము. 


“తత తం బుద్దిసంయో గం లభతే పౌర్ణదేహికం | 
నుతతే చ తతో భూయః సంసిదౌ కురునందన[ - &8. 


అర్జునా! జ్ఞానులైన యోగుల కులమునందు, అతడు పూర్వజన్మ మునందు 
సంపాదించిన బుద్ద నంయోగమును- అనగా సమబుద్ది రూపములై న యోగా భ్యాన 
వంస్కా-రములను అనాయానముగా నే వొందగలడు. కురునందనా! దాని |పభా' 
వము చేతనతడు మరల పరమాత్మ వా పియనెడు సిద్దికొరకు, పూర్యముక్షన్న 
ఆధిక ముగా పయత్నించగలడు. 


'సోవరు, ధనికలయిండ్రలో గూడ జన్నించవలసి యుండదు. చాహైతే, "నేరుగా 
జ్ఞానవంతులు. సిద్ధులునెన యోగుల ఇండ్లల్‌ “జన్మం ఇదరు. పూర్వము 


వర్ణింపబడిన యోగభష్టులనుండి వీరిని వెరువరచుటకే . "అథవా అను 
శబ్దము ఇచట. వాడబడినది అని తలియవలను. 





సా4ు 


. పరమార్థ సాధనమునకు (యోగసాధనమునకు) ఎంతటి సౌకర్యము. 
యోగుల కులమునండు జన్మించినపిదప లఖభించునో, అంతటి సౌకర్యము 
స్వరమునందుగాని, శ్రీిమంతులయిండ్లలో గాని, వరక్కడగాని, ఆతనికి 
లధించజాలదు. యోగుల కులములందు దానికి అనుకూలమైన వాతావరణ. 
(పభావముచేత, మనష్యుడు, [పారంభజీవనమునందే, యోగసాధనమునందు 
లగ్నుడగును. ఇంతయేకాక, జ్ఞానవంతుల కులములో జన్మించువాడు. 
ఎప్పుడుగూడ ఆజ్ఞానిగానుండడు. ఈ సిద్దాంతము 'వేదవాక్యములలో గూడ 
[పమాణిత మైనది. ఈ కారణముచేతనే ఇటువంటి జన్మము మిక్కిలి దుర్గ 
భమని చెప్పబడినది. 


శ్రీమదృగవగ్గితాపర్వము : 977 


వంజందము 
ఇప్పుడు భగవంతుడు, పదిఃతమెన శ్రీమంతుల గృహమునందు జన్మించిన 
యోగ'భష పరిసిలిస్‌ వరించుము, యోగమును తెలిసికొను నివ, యొక. మహ 
ఒఅ థి జ జ ౬ 
“ఈము తలుపుచున్నా డు, 
కూ యు 
“పూర్వాభ్యాసెన తెనెవ హియతె హ్యవళొఒ౬పి నః | 
జిజాసురపి యోగసర న్‌బ బహ్మాతివ రత॥” తీక్షీ 


అః 

అర్జునా! శ్రీమంతుల యింటిలో జన్మించు ఈ యోగ్యభష్షుడు వరాధీనుడె 
యుండికూడ, పూర్వావ్యాన సముచెతనే భగవంతునివెపు ఆ ప 

రూప యోగమును తెలుసుకొన గోరువాడునై, వేదో క్రములెన 
ఫలమునుగూడ ఉల్పంఘించ గలడు. ఇందులో సందేహము లేడు. 


“ పయత్నాత్‌ యతమానసు యోగి సంశుద కిల్చిష: | 
ఆన్‌ అ 
అనకజన్మసంసిదసలతి్‌ యాతి పరాం గతిమ్‌ తేలి 
యా 


కి 


కాని అర్జునా! _పయత్నపూర్వకముగా అధ్యానము చేయు యోగి 
యై కనొ, కడచిస అనేక జన్మల సంన్క్యారబలముచేత ఈ జన్మమునందే సిద్ధిని 


కు 
వ. - ల య. (a న (a 


/ 1. ఎవరు యోగమునందు జిజ్ఞాసగలవాడో, యోగమునందు గ్రోద్దగలవాడొో, 

దానిని ఏ పొందుటకు _పయత్నించునో , ఆ మనుష్యుడుగూడ వేదో క్ర సకామ 

కర్మఫల మోన ఇహ-పరలొకముల సుఖము వొందగలడనగా జసన్మ.జన్నా 6 

తర ములనుండి యో గాభ్యానముచేయు యోగ|భమలెన పుదుషుల విషయ 
ములలోనె తే, యిక చెప్పవలసిన దెమున్నది? 


2 నలువదిమూడవ శొకములో, యోగుల కులములో జన్మి ౨చు యోగ భష 

పురుషుడు ఆజన్మ మునండు యోగసిద్దిపాపికై. అధిక [ప్రయత్నము 
చేయును ఆని చెప్పబడెను, ఈ కోకములో, అయోగికే కలుగు వరమగతి 
పా ప్రినిగూర్చి చెప్పబడినది, ఈ విషయమునే స్పష్టపరచుటకు ఇక్కత్‌ 
“యోగి'యనగా. (పయత్నవూర్యక ముగా అభ్యాసము చేయువాడు ఆని 
తెలుపబడినది. ఎందుకనగా, ఆతని _(వయత్నఫలమా కొ కోకమునందు చెప, 
ఆడలేదు. కనుక ఈ శ్లోకము నందు ఆ విషయము తెలువబడెను. 


పొంది! న పాపములనుండి విము క్రినిహింది, తత్‌ క్షణమే వరమగలతిని. మోక్ష 
మును వొందగలడు. 


“తపస్విభ్యో 1౬ధికో యోగీ జ్ఞానిభొ రపి మతో=ధికః | 


కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్‌ యోగీ భవార్డున॥ |” 46 


అరున! యోగి, 9 జనముకన్నను. శాస్త్రజ్ఞానులకన్నను. సకామ 
కర్మలు చేయవారికం కును _శేష్ణడని అంగికరించబడినాడు. ఈ కారణముచేత 
డ నీవు యోగివికమ్ము. 


తపసి 


సంబందము లా 
పూరా కోకమునందు “యోగి నర్వ శేషుడు అని భగవంతుడు తెలిప్‌ 
అర్జునునకు నివ యోగివికము' అని చెప్తె ను, కాని జ్ఞానయోగ-భ కి కియోగ. 


ధ్యానయోగ-కర్మయోగ సా సాధనములలో అర్జునుడు ఏసాధనము చేయవలెను, అను 
విషయము స్పష్టముచెయలేరు కనుక భగవంతుడి డిప్పుడు, తన యందు అనన్య పెమ 
చూపించు భకుడైన యోగిని (పశంసించుచు, అర్జునుని తన _వెపునకు ఆకర్షించు 
కొను చున్నాడు 


. కడచిన అనేక జన్మలందు, ఈ 
అభ్యానములే యోగసిదిని సౌండించుటలో 
చ 0 


rrr. 


జన్మయందు-_ ఈ రంటిలోను చేయబడిన 


- అనగా సాధనము యొక్క 


అంతిమదశను 
గ్రారముల 
ఈ జన్మలో సాధనమును 
వాందగలడు. 


బలముచేత నే, 


సంసా; 


to 


సకామ భావము చెత యుజ్ఞ- (అనె మ 


“కర్మి' యనబడును దీనిలో కియాజబాహుశ్ళము కండును. 


అభం 


పొందించుటలో కారణములు కాగలవు. ఎందుకనగా పూర్వ 


అతడు విశీషముగా (పయత్నించి, 


సించి, సాధన యొక్క అంతిమదళను 
నిపేరు 
తపస్వికీ. 


ది శాస్త్ర విహిత కర్మలు చయువా 


సంయమమునకు పాధాన్యముకలదు. శా ప్ర్రజ్ఞానముగలవానికి శాస్రీయము,. 


బౌద్ధిక మువైన 


యాలోచనమునకు _పాధాన్యముగలదు, ఈ విలషమణత్య 


మునే దృషినుంచుకొని కర్మ -తపనసి-_ కా స్ర్రజ్ఞాని, ఈ ముగురు వేలే రుగా 


నిర్ణ శింపబడినారు. 


శ్రీమచ్భుగవద్గితాపర్వము 279 


to 


యోగినామపిస ర్వెషాం! మద్గ తేనాంతరా ఒత్కనా" 
(శరదావాన్‌ భజతే*ే్యా మారీ న మేయుకతమో మతః 47 
టి లె 


గేత నాల్గవ అధ్యాయములో ఇరువదినాల్లవ శోక మునుండి ముప్పదియవ: 
న్లోకమువరకు భగష్మత్వా పికి సాధనములు ఎన్నియె తే యజ్ఞము పేరుతో 
తెలుపబడెనో, అవియన్ని టికంకేగూడ అధికముగా, భగ్నత్సా పికి వయే 
సాధములు ఇంతవరకు ఆలుపబడెనో, అవియన్నిటి పరాకాష్ట "పేరు 
“యోగము అనబడుటచేత వేర్వేరు సాధనములు చేయు ననేక విధ 
'యోగులు' ఉండెదరు. ఆస సర్యవిధయోగులను నూచించుటకొదకు ఇక్కడ 
“యోగినాం” అను పదము తోపాటు “అపి యను పదము _పయోగించి 
సర్యేషాం' అను వికేషణము “యోగినాం అను పదమునకు ఇవ్వబడినది. 


దినిచెత భగవంతుడు నే I] సర్వ ప్టునిగ, సర్వగుణధారునిగ, సర్వశక్తి 
సంపన్నునిగ, అత్యంత [పియతమునిగను తెలిసికొనుటచే త, ఎవనికి 
$ [పమ కలిగినదో, అట్టు పేమ కలిగియుండుటచేత 
ఎవనియొక్క మనో-బుది-రూపాంతఃకరణము అచంచలము స్టిరము-అనన్య 
భావముతో నాయ రుంద స్థిరముగా నిలిదియున్నదొ అతడు మ మద్దతాంతరాత్మ'-_ 


నాయందు లగ్నమైన అంతరాత్మ గలవాడు-అని యనెదరు”అని తెలుపు 


భగవంతునిస త్ర (అ సిత్వము), అవతారము, ఆయనమాటలు, అచింత్య 
ములు, అనంతములు _ దివ్యములునై న, ఆయన గుణములు, నామములు, 
లిలావిలానములు, ఆయన మహిమ, శక్తి, (పభావము, ఐశ్వర్యము, 
ఈ మొదలై నవానియండు | పత్యక్షర్ణముగా తాను చూచుచున్న ట్లు, అచం 
చల పరిపూర్ణ విశ్వాసముగలవానిని “గ్రద్దావంతుడు' అ నెదరు. 


అన్ని విధముల _ ఆన్ని వెపుల తన మనో_బుర్గులసు భగవంతునియందు 
లగ్నముచెేసి పరమ్మశద్దా-_ _పమలతోగూడ, "ఇటునటు తిరుగుచు-నడచి 
పోవుచు_కూర్చొనుచు_ లేచుచు_ తినుచు. _తాగుచు-నిదించుచు- మేల్కొని 
యుండి-ఇటువంటి | వతియొకవ ని చేయుచు, అధవా వఏకాంతముగందుండి 


200 


వేద వ్యాసకృ్యత మహాభారతము. 


“అరునా! యాగులందరిలోను, గ్రోద్దగల యేయోగి. నాయందు.లగ్న మైన 


ఆంతరాత్మతో. నన్ను నిరంతరము భజించునో, ఆ యోగియే. నాకు పరమ 


( శేష్టడు.] 


డ్‌ ఎక్‌ 


న. మాలను 


నప్పుడు నిరంతరముగూడ భగవంతుని భజించుట- ధ్యానించుట యనునది 
“భజ తే'అను శబముయొక్క అర్హమని తెలియవలెను, 


రహితుడు, సర్వాంతర్యామి, ; సరంజుడు, సర 


౧ 
లుడ్రో అం 


యు ఇం 
లంకృతుడు, సాకారి, లిలామాతమున సమస్త పపంచ. సృష్టి -స్టితి- 
అవాలని (ఆ) 
సంహారములను పకృతిద్యారా చేయువాడు, రననముదుడు రస 


మయుడు ఆనందకందుడు, నగుణ_ నిరుణరూపుడు _ పరి: దార బహ్యము 
సరో తముడు"ననియర్హము. 


భగవంతుడిక్కడ, తనయందు (పమ గల భక్తుల మహిమను వర్ణించుచు 
నర్దునునితో, ఒక వెళ నాకు, తవ పస్వులు జ్ఞానులు = కర్ములు - మొదలైన 
వారంచరుగూడ (పయలైనవ్పటికిన్ని,. వీరందరిలోను, ఎవరునన్ను 
సొందుట'కే సాధనములు చేయుచుంచురో, వారంచరునాకు ఆధిక(పియులు. 
కాని, ఎవరు నాసమ్మగరూపము తెలిసికొని నాయందు అనన్య [ప్రమ 
గలిగియుందులో, ఎవరు కేవలము నన్ను మ్మాతమె పరమ (పెమాస్పదు 
నిగా తలిచి, యే విషయమునందుగూడ కోరిక, ఆకాంచులేకుండ, దేనిని 
లెక్క చేల మక్‌ వానిని, నిర్హక్ష్యుముచెసి, తిమ అంతరాత్మలను రా; _తింబగళ్ళు 
నాయందే లగ్నము చే సియండెదరో, అటువంటివారు నాకు ఆత్మీయులు- 
నావారు, వారిని మించి, నాకు అత్యంత [పియతములు మరియెవరున్నారు? 
ఎవరు నాకు (పియతములో వారే శేష్టులుగదా! ఇందుచేత, నామనస్సులో, 


అతడే సర్వో త్తమ భకుడు_ అతడే సర్వో త తమ యోగియనీ తెలిసికొన 
వలెను. 0 


a 


“8, దీని తరువాత విషయము; భగవద్గీత మొడటియధ్యాయము చివర * గు 


ఇతి శ మహాభారతే ఎష్మ పర్వణి గ్రిమద్చగవద్ద్గీతా వర్వణి 
శ్ర మద్భగవద్దీతా సూపన్సిషత్సు (బహ్మవిద్యాయాం యో గశా స్తె9 
శ్రీకృష్ణార్దున సంవాదే అత్మ సంయమయాగో నామ 


షష్ట ఒధ్యాయబో 6 
అ 


భిష్మవర్షణి _తింళ్‌ ఒధ్యాయః (శ్ర | 


శ్రీ మహాభారతమునందు భష పర్వాంతర్షత మైన 


శ్రీ మద్భ గవద్దీతా పర్వము 
నందు ఢీ మద్భగవద్లీతోవనిషత్తులయందు _బహ్మవిద్యయందు యోగా స్రమునండు 


ఆత్మసంయోగమనబడు ఆరవ అధ్యాయము సమా పము, 


క అల్ల ఇ” ళ్‌ చ వ 
విష వరంమునందు ముప్పదవ అధాాయము నమాపము. రీ 


అం 


అతనలా 


ఠు 


281 


భగవద్దీత యేడవ అధ్యాయము 


(ఖీష్మపర్వము శీ1 ప అధ్యాయము) 


జాన విజానయోగము 
డో డు 


నసంబంధము_ 


ఆరవ అధ్యాయము. చివరి శోకములో భగవంతుడు “అంతరాత్మను 
నా యందు లగ్నముచెసి, యెవడు శద్దా-|పేమలతో నన్ను భజించునో, అతడు 
సర్వవిధ యోగులలో (*ష్టడు” అని చెప్పెను. కాని భగవంతుని స్వరూ పము. 
గణములు. స్వభావము , పునుష్యు డెంత వరకు తెలిసికొనడో, అంతవరకు అతని 
అంతరాత్వలో * నిరంతరము శగవదృజనము జరుగుట అతి కఠినము దానితో 
పాపే భజసముచేయు విధమునుగూడ తెలిసికొనుగూడ ఆవశ్యకము. ఇందుచేత నే, 
యిప్పుడు భగవంతుడు, తన, గుణ-| వభావములతోపాటు, తన సమగ స్వరూప 
ము ఆ 


(౮ 


ఎను, ఆనేక భక యోగమును వర్ధించుటకొరకు, ఏడవ అధ్యాయమును, అరం 
భీంచు చున డు, అన్నిటికంచే మొదటి, రెండు శ్లోకములలో గ్రద్ద శదతో వినుమని 
ఆరునుని ; పోత* హించి, జ్ఞాన విజ్ఞానములనుగూర్చి చెప్పుటకు భగవంతుడు 


అసంశయం సమ్మ గం మాం యథా ఆ జాన్యన్‌ తచ్చణు॥” 1 
| కః 





. ఇహలోక, వరలోక, సుఖభోగములయందు కొంచమయిననుఆన కి బఎవునిక్‌ 
ఉండదొ, ఎవని మనస్సు అన్నిటినుండి విరమించుకొని, వర మాస్పదుడు, 
నర్వగుణ సంవన్నుడైన పరమేశ్వరుని యందొక్కనియలదు మా్యతమే, 
జలమునుండి కొంచెము గపనను వియోగము కలిగినప్పుడు మిక్కిలి 


శ్రీమదృగవదీతాపర్వము 283 


భగవంతుడి ట్ల చెను 


“పార్థా! అనన్య పేమచేత నాయందు ఆన కిగల మనస్సుగలవా (డె, అనన్య 


భావముచేత నాయందు తత్పరుడ వె, యోగమునందు లగ్నుడ వెయున్న! నివు, 
ఏవిధముగా, విభూతి (వెభవము )-బల-ఐశ్వర్యారులుగల నన్ను అందరికి అత్మ 
స్వరూపునిగా సంశయర హితుడ వె తెలిసికొనగలవో*, ఆది వినుము. 


టాడు 
చ 


వ్యాకులమైపోవు పవక, ఆధికానకుడు కావకెను. భగవంతుని వియొగ 
మునుగాని, లేక, మరుపునుగాని, ఒక క చఉణమా[తమైనను సహింపజాలని 
వకి, “'మయ్యాన క్తమనాః 'అని యనబడును ఎప్తరుషుడు, [ప్రపంచము 
నందలి ఆశ యములన్నింటిని విడి, అన్నియాశ లకు, విశాాసములకున్ను 
విముఖుడై, భగవంతునియందొక్క నియందు మాతమే, పూర్తిగా, తన 
భారమంతయు వేసియండునో, యెవడు, సరు శకి సంపన్నుడైన భగ 
వంతుడొక,డే తనకు పరమాశ యుడని పడ కమగతియని తెలిసికొని, 
భగవంతునియ౦దలి విశ్వాసముతో నే. ఆయనయంచు సరదా, నిశ్చింతుడై 


సుండుదో, అతడు 'మదాశయఖిఅని అనబడును. 
ee 


సునస్స్ఫు-_ బుద్ది అచంచలభావము తె 
వల్లి 


నిరంతరము, గదా లతే 
> ° 
'యోగమునందడు ౩ అగ్న మగుట! అనెదరు, 
భగవంతుడు నిత్యుడు, సత్తుడు, సనాతనుడు, ఆయన సర్వగుణ నంప 


యు దు, న me ర గళ క్రినంపన్సు డు. సర్వజ్ఞుడు. సర్వవా గది సర్వాధారుడు- సర్వ 
రూపుడు, భకవంతుడు న; ఇ్యయముగానే, తన యోగమాయచేత _పవంచ 


[౬ 


సములో | వకటి తుడగుచుండును. వా నవముగా, ఆయనకంటే వేరె 

తే శ 

నది మరియొకటి యెదియు లేనే లేదు ప్యకుడు- అహ్మక్తుడు _ నగుణుడు 
మూన్‌ త్రి లా 


-నిరుణుడుగూడ భగవంతుడే, ఈవిధముగా భగవంతుని స్వరూ పమును 
భాంతిరహితు డె, ఎమ్మాతము నందేహములేక తెలిసికొనుటయే, పరి 
ఇయ 


కలా 


భగపంతునినంశయ రహితముగా ఇలిసికొనుట యనబడును 


284 


న... 


వదవ్యాసకృత మహాభారతము 
జ్‌ 


“జ్ఞానం తేజహం సవిజ్ఞానమిదం వశ్యామ్యశేషతః | 
యద్‌ జాతాః నేహ భూయో ౬న్యద్‌ జాతవ్యమవ శిష్య తే॥” 9 
జః లో 


న సహితమైన తత్త్వజ్ఞానమును! సంపూర్ణ 


పవంచమునందు, చర్ల నేదియు తెలిసి 


“అర్జునా! "వెలకొలది మనుప స్యలలో నెవడో యొకడు మా. తమ నన్ను 


పొందుటకు _పయత్నించును.* అట్లు [పయత్నముచేయు యోగులలోగూడ నెవడో 


గాడా 


. భగవంతుని నిరుణ-నిరాకారత తగముయుక్క్ల “| పథావ.మాహాత్యగరహన్న 
గ్‌ టప a ఆల పి 


సహితమెన దివ్య-నాకారమునెన త త్త్వృముయొక్క లీలావిలాస_ గుణ. 
రహస _ మహ తం_;పభాక' నహితమెన చుధారజానము *“విజానము'” 
తి జాన్‌ గ్రా షు క్ల Cg Ca 


అనబడును. 


జ్ఞాన-విజ్ఞానములచెత భగవంతుని సమగ స్వరూపము పూరి గాలభించును. 
ఈ పపంచము-_ | బహ్మాండముఅంతయు భగవంతుని సమ్మగ రూవము 
యొక్క_ అత్యల్పము-అతికుదమైన ఒక అంశముమాతమేయని తెలియ 
లను. ఎప్పుడు మనుష్యుడు, భగవంతుని నమః (గ రూవమును తెలిసి 
కొనునో, అప్పుడు, అ మనుష్యున కు అతలిసికొనదగినవ యేదియిగూడ 


మిగిలియుండదు. 


th 


గ 


భగవత్కృపకు ఫలముగా మానవశరీరము లభించినను, జన్మజన్యాంతర 
ముల సంస్కారమువలన సుఖభోగములంరు రతి అనక్తి, భగవంతుని 
యందు శద్దా [పెమలు లేకుండుట _ అథవా, తక్కువగా నుండుట 
కారణముగా, చాలామంది మానవు లెతే, యీవెప్పు ముఖముగూడ పెట్టరు, 
ఎవరి పూర్వజన్మ సంస్కారములు శుభములో, భగవంతునియందు, మహా 
'పురుషలయందు, శా స్ర్రములందున్ను ఎవరికి కొంచెము గ్రద్దా-భకులు 
వుండునో, పూర్వజన్మ పుణ్యములచేత, భగవత్కృపచేతను, ఎవరికి సత్పు 


Pm ము రూతు అ 2 


ఢ్రీమద్భగవద్గీతా పర్వమః . 283 


యొకడు మాతమె నాయందు ఆనకి గలవాడె నన్ను త త్వముతో అనగా యథార్థ 
రూపములో తెలిసికొనగలడు.! 


“చూమిరాపోఒనలే వాయుః ఖం మనో బుద్ది రవచ 
అహంకార ఇతీయం మే విన్నా ప్రకృతిరష్టదా॥ గీ 


గ 


_ అపరయమిత స్వ్వన్యాం |పకృ్ళతిం విద్ది మ పరామ్‌ ! : 
బీవభూతాం మహాబాహో మయదం ధార్యతే జగత్‌ ॥ 5 


“అర్జునా! పృథివీ జల-అగ్నె-వాయు ఆకాశ - మనస్‌. బుద్ది అహంకారము"లు 
ఆస్‌ చేర్వేరుగా విభజించబడిన యీ ఎనిమిదిగూడ నా పకృతియె ఈయసష్ట విధ 
వేదములుగలది అపరా? అనగా జడ పకృతియని తెలిసికొనుము. డినికంశే ర్స 


న. Tr వాన నమా లానా్లా. 


"రుషుల సాంగతఃములభించునో వెబకొలది మనుష్యులలో నటువంటివాడు, 
వయుక్క_డోొ కో విరళముగానే యీమార్గమున ౦దు (వృత్తి త్రిగలవాడై వయ 
త్నము చేయగలడు. 


1. వపయత్న తారతమ్యముచేత అందరి సాధనములు ఒకే విధముగ నుండవు 
అహంకార-మమకార-_కామనా- ఆసకి -సంగదోషములు మొదలైన కారణ 
ములచేత వివిధ వి విఘ్నములు సంభవించుచు నే యుండును. కనుక సాధకు 

లలో కూడ (శద్దా- భక్తులు ఏ కొంచరికో సాధన పూర్ణములు. గలుగును. 
దానికి ఫలముగా ఆకొలదిమంది మ్మాతమే యీ జన్మ మునందె భగవంతుని. 
సాషాత్కారము చేసికొ నెదరు, 


2, భగవద్గిత పదమూడవ అధ్యాయనందు భగవంతుడు తెలిపిన అవ్యక్త - 
మూల _పకృతియొక్క- యిరువదిమూడు కార్యము లే యిక్కడ ఎనిమిదిగా 
విభజింపబడినట్లు తెలుపబడినది. ఈ ' అపరా పకృతి", జ్ఞయము(తెలిసికొన 
దగినది) జడమునైన కారణము చేత, “జ్ఞాతి(తెలిసికొనువాడు), చెతనుడు 
నెన జీవ 'రూవి “పరాపకృతి'కం టే పూర్తిగా భిన్నము- నికృష్టమెనడి. 
ఈ అపరా పకృతియే (పపంచోత్చ తి - సంహారములకు కారణమగును. 
దిని చేతనే, జీవునకు బంధనము కలుగును. ఈ కారణముచేతనే దీనిపేరు. 
'అపర్మాపకృతి'యని చెప్పబడినది. 


వేదవ్యానకృత మవోభార తమ్‌ 


పడ 
(ప్రభవః వళయసథా॥ 6 


Pa = ఇల ఆలో అ ల్‌ ఆ ర్‌ 
“అర్జునా! నమన భూతములుగూడ, ఈనా రెండు | పకృతులనుండియే 


ఉత్వన్న ములగన ననియు] , నేను సర పపంచమును పుట్టించిసంహరించువాడ గును. 


సయ్‌ 


, సపంజగతునకు మూలకారణు ండనని తెలిసికొనుము. 


ంచి చిద ని ధనంజయ | 
౦ నూ (తే. మణిగణా ఇవ॥। // 


నమ స్తజీవుల “శరర-ఇం్యదియ-పాణ-భోగ్యవస్తు -భోగస్తాన' స్వరూపమైన 
నా! (aan థె కాలా 
యీ నమగ వాక (డో నవడు వకృతిటే 'జగతు అను పేరుతో అమ 


“అచరములు _ చరములు' అనబడు చిన్న _ పెద్ద సజీవ _పౌణులన్ని ౦టి 
-వృద్ధి” అను ఈమూడు కార్యములుగూడ ఈ 'అవరా”" 
నము] _పకృతులయొక్క_ కలయికచేత నే కలుగును. 


ర్‌ లై 


(| ఉత్ప త్రికి ఈ “అవరా_వరాి _పకృుతులు రెండే 
ములగును, ఈదిషయమే భగవద్గిత పదమూడవ అధాాయమునందు 


_తజ్డా ' నారుయులశేత చెప్పబడినది 


వా = సన. జాం 
అరుం ముముములు. ఆకాశ మునుండిపుటై, ఆకాశమునందుఉండి, ఆకాశము 
నండి విలినములై యుండి, ఆకాశరు క్క ల మేఘముల ఉత్పత్తికిని, సితి. 


యా = ”” నన = జ్‌ WwW 
వినాశ ములకు కాం ణము, ఆధారము గానున్న దో ఆవిధముగానే, ఈ, (వవంచ 


వంత యు ప ఇగ ఇదు న = నీ మో ర్‌ 

ంతయు ద గవంతునినుంక్కి ఉత్పన్నమై, భగవంతునియం దేఉంటి కాగవం 
తుని యందే నకిలీవి 2 అం 

: అ విలీనమన భగవంతుడొక్కడే యీ సమన (ప్రపంచము 
నకు మహా కాకజము. 


శ్రీ మద్భృగవర్లీతాపర్వము 287 


“గనంజయా! నాకంఠట వెరేదిగూడ జగత్తునకు పరమ కారణము 
"లేదు, సమస్త (పపంచముగూడ, డారమునందు మణులవలే నాయందు కూర్చు 
బడినది. 1 


రసోఒహమప్పు కౌంతేయ (పభా౬స్మి శశిసూర్యయో: | 
(ప్రణవః సర్వ వేదేషు శబః కు పౌరుషం నృషు॥ 8 
© 


“అర్జునా! నెను జలమునండు రసము (రుచి. దవముగా, సూర 5 ఇచం దుల 
యందు (పకాశముగా, సర్వ వేదములందు [ప్రణవము (ఓ ంకారము )గా ఆకాశము 


జ్‌ 


నందు శబ్రముగా, పురుషలయందు పొరుషముగా నున్నానని తెలిసికొనుము, 


“పుణ్యో గంధః పృథివ్యాం చ తేజళ్చాస్మి విభావసౌ | 
జీవనం "సర్వభూతేషు తపళ్ళాస్మి తపస్విషు॥ న్‌ 


“అర్జునా! నేను పృథివియందు పవి తే గందముగా, అగ్ని యందు తేజ 
స్పుగా, సర్వభూతములండు వారి జీవనముగా, తవస్వులందు తవస్సుగాను 


వీజం మాం సర్వభూతానాం విద్ధి పార్ట సవాతనమ్‌ | 
బుదిర్చ్బుదిమతామస్మి తేజ స్తేజసినామహమ్‌॥ 10 
a) (a) తీ 


1. ఒకేదారమునంరు మణులను గుచ్చిహారముగా అల్రినప్పుడు అంతటగూడ 
"కేవలము దార మొకఠ్క_ టె వ్యాపించియుండునట్లు, సమన [ప్రపంచము 
గూడ భగవంతునియందే కూర్చుబడియున్నది _ భగవంతుడే అన్నింటి 
యందున్ను ఒత పోతముగా (వడుగు పె కవల) వ్యాపించియున్నా డని 


మణులలో దారమువల వ్యాపెంచియున్నాడని తెలియవ ఆను. 
9 ఈ సందర్భములో 'శబ్బ-స్పర్శ-రూప=రస-గంధములనగా ఏనికి కారణము 
లె న'తన్న్మాత్రలు'శదాదులు పుట్టుటకు మూలకారణముతై న సూక్షుములు- 


సిత్యములునైన పరమాణువులు అసి 'గహింపవ లెను. ఈ విషయమును 


శో 


న్పష్టపర చుట కే ఇక్కడ శబ్లాదులకు“వ పవి,త'అను విశషణము చర్చబ డినది. 


288 వేచవ్యానకృత మహాభారతము. 


అర్హునా! సర్వభూత ములకు సనాతన 'వీజవము నేనేయని నివు తెలి 
కొనుము! నేను బుద్దిమంతులకు బుద్దిగా, తపస్సులకు తేజస్సుగాను పరమా 


[5 


1» 


“బలంబలవతాం చాహం కామరాగవివర్ణితమ్‌ 

ధర్మావిరుద్ద భూతేషు కామో౬స్మి భరతర్షభ ॥” ti 

“అర్హునా! నేను బలవంతుల ఆన క్రి_కామనారహిత బలము (సామర్ద ముగ 
ను నున్నాను ఆన్ని భూత। పా ణులయందున్ను ధర్మానుకూలము. అనగా శాసా0ను 


కూలముగానున్నాను.* 


సే జాడీ 


. ఏది సర్వదా ఉండునో, ఏది యెప్పుడుగూడ నష్టముగాదో అది'ననాతనము' 
అనబడును. భగవంతుడొక్కడే సమస్త చరాచరభూత పాణులకు పరమా 
ధారభూతుడు. ఆయననుండియే అన్నింటి ఉత్ప తి జరుగును. అందువలననే. 
ఆయన, ఆన్ని ంటికిన్ని, 'సనాతనకారణుడు' అని. చెప్పబడినాడు . 


2. సమస పదార్థ ముల జ్ఞానమును నిశృయించునది, మనస్సును_ ఇం, (దియము 
లను "తన యాజ్జలోనుంచుకొని వానిని నడుపున దియునగు- పరిశుద్ద జ్ఞాన 
మయి మగు అంతః కరణశ క్తి 'బుద్ది' యనబడును. ఎవనికి అటువంటి బుద్ది 
అధికము గానుండునో, అతనిని 'బుద్దిమంతుడు' అని యనెదరు. ఈ బుద్ది 


wr or కాలాల ఇ ంనాఖానా- ఇంంలమమలా 


శ క్రియందు పభావము వేయు శ క్రి క విశేషము తేజస్సు” అనబడును. 
చ లేజ స్త తము ఎవనియందు అధికముగానుండునో, అతనిని “తేజస్వీ” 
యని అనెదరు. ఈ తేజస్సుగూడ భగవంతుని “అవరాపకృ్ళతి' యొక్క 
ఒక అంశమెయగును. అకారణముచేత, ఈ రెండుగూత తన స్వరూప 
ములెయని భగవంతుడు చెప్పెను. 


8. ఏబలమునందు “కామనా-రాగ-అహకార-|కోదాదుల నంబంధముకలదో , 
ఆ బలముయొక్క_ వర్ణనము ఆసురీనయదయందు చేయబడినది (గీత-_ 
16.16). అందుచేత ఆ బలము 'అసురబలముఅనబడును. దానిని విడువ 
వలెనని చెప్పబడినది [గీత-15-68) ఈ విధముగనే, ధర్మ విరుద్దమెన 
కామముగూడ ఆసురీనంపదయొక్క. (వదాన గుణమగుటచేత, అది సర్వా 


శ్రీమద్భగవద్గీతాపర్యము 989 


“యే చెవ సాత్వికా భావా రాజసాసామసాశ్చ యె | 

మతఎవెతి తాన్‌ విద్ధి నత్వహం తేషు తే మయి॥” 12 

“అర్జునా! ఇంకను సత గగణమునుండి ఉత్పన్న ములగు కావములు, రజో 
గుణము నుండి తమోగుణము నుండియు గలుగు భావములన్ని యు” నానుండియే 
ఉత్పన్న ములగును] ఆని తెలిసికొనుము. కాని, వాస్తముగా సను, వా 
గాని లేక, నాయందు అవిగానిలేవని తెలిసికొనుము.2 


డ్‌ 
ర 
ర 

క 


1. “'మనస్సు- బుద్ది- అహంకారము ఇం దియములు-ఇం దియాకర్షక ములై న 
(పాపంచిక విషయములు-తన్మాతలు _ మహాభూతములు.సమస్త సద్గుణ 
ములు-దుర్చణములు-క ర్మ లు" ఈ మొదలై న భావములన్ని యు “సాత్విక - 
రాజస-తామస, వృద్ది.వినారము' భగవంతుని 'అపరాపకృతి'నుండి కలుగు 
చున్నవి. ఆ (పకృ తి భగవంతునిదేయగును. అందుచేత అది భగవంతుని 
కంటి వెరె నదికాడు, దభగవంతుని లీలా. విలానములకు సంకేతము చేతనే, 
వకృతిచేత, ఈ యన్నింటియొక్క 'నృష్టి. స్టితిఅభివ ది. వికాస-విస్తా 
రము, ఉపనంహారములు జరుగును. ఈ విధముగా తెలిసికొనుటయే “ఆవి 
యన్నియు భగవంతుని నుండియే జరుగునవి'యని తలిసికొనుట యన 
బడును. 


2. ఆకాశమునందు ఉత్పన్న ములగు మేఘములకు జన్మకారి 
రము ఆఅకాశమె అయినప్పటికిన్ని, ఆకాశము అమెఘములయొక్క సంబం 
ధమేమా[తములెక నిర్లి పముగానుండును. మేఘములు ఆకాశమునందు 
సర్వాదాఉండపు. అవి అనిత్యములగుట చెత, వాని అ స్తిత్వముగూడ సిరముగా 
నుండదు. కాని, మేఘములు లకున్నను ఆకాశము సర్వదా స్‌త్యమె 
యుండును. మేఘములు లేనిచో బ్లలోగూడ ఆకాశ ముండునుగదా! అడి 
మేఘములకు ఆశ  యముకాదు. వా సవముగా మేఘములుగూడ ఆకాశము 
కన్న వెరుగాదు. అవి ఆకాశమునండే, ఆకాశమునుండియే ఉత్పన్నములు 
అగునుగదా! ఇందుచేత నే, యధార్థ ముగా, మేఘములకు వేరైన అస్తిత్వము 
(సత్త)లేదు. అందుచేత. ఆకాశము ఎప్పుడుగూడ మేఘములలోనుండదు. 
అదియై లే, సర్వదా, తాను తనయందయున్నది. ఈ విధముగానే భగవ 


19) 


శణము.వానికి ఆధా 


290 వేదవ్యానకృత మహాథాఠతము 


భగవంతుడు; “నమన .పపంచము నా స్యరూపమే, ఆడి నానుండి వ్యాప 


తీ (యా నా 
మైయున్నడి'అని యిక్కడ తెలిపెను. ఈ సందర్భములో, “ఈ విదముగా, అత్యంత 
పరిపూర్ణము. అతి సమిపమున సున్నదియుననను, జనులు భగపంతు నెందుకు 
గురి ంచరు'ఆని జిజాన కలుగును. డానికి, భగవంతుడిటనుచునా? డు 
—_ sy ae) సో 
xs > ఇ -వఏ 
| తిధిరుణమయె ర్వావెరభిః సర్వమిదం జగత్‌ | 
a అ core 
మోహితం నావిజానాతి మా ముభ్యః వరమవగయమ్‌॥॥ 13 
'అర్జునా! గుణములకు కారారూపముల న, 'సాతి.క_రాజన-తామసములు 
లి _ పె 
అను మూడు భావములచేత ఈ నమన పపంచము. పాణి సముదాయము 


మోహముచెండ చున్నది, ఈ కారణముడేోతనే ఈ మూడు గుణములకం టే( వేరుగా) 
వ్‌ 


తుడు గూడ నమస్త (తిగుణాత్మక భావములకు ఉత్ప త్రి కారణము-ఆధార 
ముగా నున్నప్పుటికిన్ని , వా స్త్రవముగా, ఆగుణములు భగవంతుని యండు 
లేవు. భగవంతుడు ఆగుణములలో లేడు, భగవంతుడు ఎల్లప్పుడున్ను 
అన్ని విధములగూడ గుణములకు అవీతుడు. నిత్యుడు. తనయందే తాను 


1. దేహావిమానముగల మ షాది సమ స [పాణులు, తమ తమ న్వభావ 
(పకృతి, చింతనములననుకరించి, అనత్యములు - దుఃఖ మయములునె న 
యా ముఃఖమయ ' 'తిగుణాత్మక భావము టే నిత్యములు-_ సుఖ హీతువులునని 


తలచి, వానిచేత కల్పితములై న కృతిమ _ మరణీయత౧మును-నుఖ రూప 
మును, కబలము పై పెననే కనపడువాని మెరపులనుచూచి, వానితో 
నిమగ్నులై, జీవితమునకు ముఖ్యమైన పరమ అత్ష్యమును మరచి, భగ 


రో 
వంతుని *గుణ.: పభావ-త త్తం స్వరూప. రహన్యముల చింతనమునుండి, 
జ్ఞాన రమునుండియు నిమఖుంగుచున్నాడు ఈ వారణముదేత, వారు | [పాపం 


ల 
UX 
EX 
స 
ల 
ర 
లకో 
Cc 
a 
| 
29 
29 
(౮0 
బ్రో 
tx 
09 
Oo 
ట్రా 
t 
6 
es 
a 
yan 
£9 
డ్య 
Ey 
ర్‌ 
గ్ర 


సంబంధించిన తడ చు ల కం లి Le 
అని యితర క ర్రవ్యములనుగాని లక, లక్షుములనుగాని తెలిసి 


శ్రేమదృగవడ్గితా పర్వము 291 


“డైవీ హేషా గుణమయా మమ మాయా దురత్యయా | 
మామేవ యే |పవద్యంతే మాయా మేతాం తరంతి తే| 14 


“అర్జునా ! యెందుకనగా, ఈయలౌకికము.అనగా, అద్భుతము |త్రిగుణా 
త్మకమైన నామాయను దాటుట చాలా కష్టము. కాని, నన్నే నిరంతరము 
'బీజించు పురుషులు మాత్రమే యీ మాయను ఉల్లంఘించగలరు.అన గా, పపం 
చము నుండి తరించెదరు.* 


నసనంబందము: 


భగవంతుడు మాయ దు స్తఠమని తెలిపి, తనను భజించుటయే, మాయను 
తరించుటకు ఉపాయమనియు తెలిపెను. దడీనిపెన ఇ దినయెడల, లోకులందరు 
నిరంతరము నిన్ను ఎందుకు భజించరు? ఆను వళ్ళ కలుగును. దానికి వమా 
ధానముగా భగవంతుడిట్లనుచున్నాడు_ 


“న మాం దుష్కృతినొ మూఢా; [పపద్యంతే సరాధమాః | 
మాయయా౬వపహృతజ్ఞానా: ఆనురం భావమా|శితాః॥ 15 


కొన జాలనంతగా, వారి వి వకదృష్టి అతిసూలమెపోయినది. ఈ కారణము 
© ఈం 

చేత, వారు పాపంచిక సర్యవనువులకం౦ం పే అతీతుడు _ నాశరహితుడు 

నైన పరమాత్ముని తెలియలవేరు, 


1. వభక్తులు_భగవం తుడొక్క_డే తమకు పరమా[శయుడు.పరమగతి పరమ 
(ప్రియుడు _ పరమ్మహాప్యుడని తలచెదరో, ఇదియంతయు భగవంతునిడే, 
లేక, భగపంకుని కొరకేయని తలచి, శరీర. భార్యా_పుత్ర-ధన-గ్భహ- 
భృత్యాదులయందు మమకార-ఆసకులను విడిచి వానినన్నిటిని భగవంతుని 
పూజా సామా[గులనుగాచేసి, భగవంతుడు నిర్మించిన విధానమునండు 
“సర్వదా సంతుష్టులెయుండి, భగవదాజ్ఞా పాలనమునందు తత్పరులె భగ 
.వంతుని ధ్యానమునందు ఆస క్తిగలవారై, తమను ఆన్ని విధముల, నిరంత 
రము భగవంతునియం డే లగ్నమైనవారినిగా భావించుచు. శరణాగతు లెన 
వారు మాయను తరించెదరు. 


29 వేదవ్యానకృత మవాోభార తమ్‌. 


“అరునా! మాయచేత ఎవరి మనస్సు హరింపబడినద్కో అటువంటి ఆసుర 
జ 
సనంభావముగల మనుషులలో, సీచులు_ దుష్టకర్మలు చేయువారు మూడులు 
బక 
న రు 


“చతుర్వెదా భజం తే మాం జనాః సుకృతిన సో౭ 2ర్హున' 
ఆరో జిజ్ఞాసు సురర్భార్ధి జ్ఞాని చ భరతర్షభ॥ 16 


“అరునా! అయిసను, ఉతమ కర చెయు ఆరారి?, అరుడు3, జిజాసువు*, 
హీ 6 అ వాట్‌ (దొ 





న్ను, 


1. ఎవని నఇభాపము జన్మ జన్మాంతరములనుండి శుభకర్మ లు సర్వదా 
చేయుచు, సంన్యరించబడి, పూర్యజర్య సంసా్యారముల బలముచేత, లేక, 
మహాత్తుల సాంగత్య (పభావముచేత ఎవడు -ఈః జన్మ మునందుగూడ 
భగవిదాజ్ఞానునార ముగా గ స్రభకర్శులను చేయునో, అట్టిపభకర్మ్శ లు చేయ 


అండ కామనగాని ఉండేనవా డె హ్హ 

తగవంతుని యం డే భారము వేసి, నికొరకు | శడా.విశా్శశనములతో 
ఏ, 0) 

భగవంతుని భజన చేయని అతడు ' అర్భారి” యను భకుడు ను,గివ- 


రీ. శారీరక.మ -నసిక, సంతాపములు, విపత్తులు. శతృభయము' _ రోగములు 
వీని నుండి అవ సమానములు-చోరుల _ పడి గాండ్ర ఆతతాయు ల- [కూర 
జంతువుల ఆ కమణాదులచేత, బదరుకొని, వారినుండియు విము క 
౦మటకు పరిపూర్ణ విశ్వానముతో_ అచంచలమెన హార్దిక (శద్రతో భగ 
౦తుని భజన చేయువాడు “అరుడు” అనబడు భకుడు అగును, ఆర్త 
భకులలొ గజేం దుడు జరానంధునిచేత బంధింపబడిన రాజులు మొద లైన 
వారెందరో వున్నారు. కాని, వారిలో (దౌపదిదేవి పేరు ముఖ్యముగా 
చెప్పవచ్చును, 


ఓ. ధన-భార్యాప్పుత-_ గృహాది వస్తులను.రోగ సంకటాదులను లెక్క చేయక, 


శ్రీమద్భగవదీతాపర్వము 298 
జ్ఞాని", యీనలుగురు భకులు నన్ను భజించెదరు. 
“తేషాం జ్ఞాని నిత్యయు కః ఏకభ క్రిరిశిష్యతే 
పయో హి జ్ఞాసిన్‌ ఒక్యక్టపహం సచ మమ |పిీయః 17 
ఘు (erg థి 


“ఆర్జునా! యీనలుగురిలోను నిరంతరము నాయందు ఐక్యములో ఉండే, 
అనన్య పేమ భకులుగల “జ్ఞాని' యనబడు భకుడు ఉతముడు* ఎందుకనగా, 
లి కక | పం _ 





వానిని నిర్ణక్యముచేసి, పరమాత్ము నొక్కనిమ్మాత మె లా త్తికముగా 
తెలిసికొను నిచ్చచెత నె, ఎవడు ఏ ఏనిష్టతో భగవంతుని భ కిలో సేవించునో 
(గీత 14.26), _శేయన్సు కోరుకొను అభక్తుని “జిజాసువు"అని అ నెదరు. 
ఆజిజ్ఞాసు భకులలొ పరీక్షిత్తు మొద లెన అనేక భక్తులు ఉన్నారు. కాని, 


వారిలో ఉద్దవుని పెరు _పధానముగా చప్పవచ్చును 


1. పరమాత్ముడుడప్ప మరియొకవస్తు వేదియు నెవనికి లేనేలేదో, 
పరమాత్ముని పొందుటచేత, ఎవని నమస్త కామనలు నిశ్మేషముగా సమా ప్రి 
చెందినవౌ, యటువంటిస్థితిలో నెవడు సహజభావములోనే పరమాత్మ 
భజన చేయునో 


చేయునో ఆతడు 'జ్ఞాని' యనబడు భక్తుడు (గీత 12_18, 19). 
భగవధిత తొమ్మిదవ అధ్యాయములో ప పదమూడు, పవనాలుగవ శోకము 

లలో, పదవ అధాయములో మూడవ శోకమునండు, పదనెదవ అధ్యాయ 

ములో వం చొమ్మి దవ కోకమునందున్ను. వర్షించబడిన నిన నములు అనన్య 
ద 


బె గలవారు 'సారపమునై న కులు గూడ జ్జాను తై న దక్తులలో అంత 
రతులగుదురు. జ్ఞానులల కో శుకమహరి నన 


Ex 


కాదులు నారదముని భీష్ముడు 
మొద లెనవారు స కలుగనున్నాడు వారిలో దాలకుడై న _పహ్హాదుడు 


2. _పపంచమును, శరిరమును, తననుగూడా పూర్తిగా మరచి, అనన్య భాష్‌ 
ములో, నిత్యము నిరంతరము భగవంతునియం జే స్థిరముగా నిలచి 
యున్నవాడు. 'నిత్యయుక్తుడు' అనబడును. భగవంతునియందే నిర్షతుక 
ముగా ఎడతెగని, _పమగలవాడు “ఏకభ క్రి యనబడును. కట్టు "దగవ 
త త్రృమును తెలిసికొను జ్ఞానియైన భక్రుడందరికన్న ను ను తముడు. 


294 


బ్రో ఇలా 
ర చం \Y 


యు 
గూడ మికిాలి 


తా త్వికముగా తెలిసికొను జ్ఞానికి సను అత్యంత |పియుడను నాకు అజ్ఞాని. 
కియుడసి తెలిసికొనుము! 


సంబంధము : 


,పియుడునని తెలి పెను, దీనిా పెన, 


భగవంతుడు, జ్ఞానియెన భకుడు అందరికంటె (శష్టుడు తనకు అత్యంత 
“ఇతర భకులు. రోలు పియులుకారా? 


శంకకలు వచ్చును! దానిపై న వగవంతుడు, అర్జునునితో నిట్రనుచున్నాడు _. 
“ఉడారాః సర § ఏవెతే జ్ఞాన తాషాత్మెవ మే మతం 
ఆనసితః స హి యకా౬త్మా మా మెవానుతవమా౦ గతిమ్‌! 18 
(9 న అనీ 
“అరునా! తక్కిన ముగురుగూడా ఉదారులేె యగుతుడ. కాని జూని 
Ci a es 
ఇహ_వరతోకములంచదు అతి పి యములు, సుఖ్యపదములు, మనుష్యుని 
వాషిలో నతి దుర్హభములునె న [పావంచిక సుఖభోగములందు అభిలాష 
“లట ౧ 
6 జ 


మంత గొప్పదో, వారికి భగవంతు ఉంత(పియుడో యను విషయ మితరు 


కవ్వరికిన్ని ఊహింప శక్యముగాదు. ఇందుచేతనే, భగవంతుడు, జానికి 
ఆతంత డేను అని చప్పును. ఎవడు భగవంతుని కత్మిపియుడో,. 
అతడాయనకు అతిశయ్మపియుడుగా నే యుండునుగడా! ఇందులో సందే 
హాము లెడు 

చికులు క్రగవంతుడు సర్వశ క్తి సంపన్నుడు సర? విప్పడం, సర్వేశ్వరుడు 
పరమడయాభమవ, వరమ మమి తుడు, మా ఆశలు. కోర్కెలు ఆయనయొక్క_ని 


అని పూ రగా సశ *యించుకొనా? రు. ఇటు తెలిసికొని 
చి య. న్‌ 


వాకు, ఇతరా; [శ యములన్నియు విడిచి, తమ జీవితమును, భగవంతుని 
ఫజన- స్మరణ- పూజన _ సేవనాదులయందు లగ్నముచెసి యుంచెదరు. 


ఫగవంతునియందు వారికి గల విశ్వాసములో కొంచముగూడ లోపము 
గలుగించు [ప్రయత్న మొక్క_టిగూడ వారు చేయరు. ఇందువేత వారలిదరు. 
'ఉదారులే' యని చెప్పజడినది. 


శ్రీేమద్భృగవవ్రీతావర్వము 295 


యైతెనే, నా స్వరూపుడే యగును! ఆని నా యభి| పాయము. ఎందుకనగా నా 
యందు నిలిపిన మనస్సు బుద్దీగలవాడై న జ్ఞానియెన భక్తుడు. “అత్ఫ్యుత మ గతీయగు 
నాయంచె స్థిర ముగా నిలిచియుండును. 


బహూనాం జన్మనామంతే జ్లానవాన్‌ మాం (పపద్యతె 
వాసుడపః। సర్వమితి స మహాత్మా సుదుర్హ భః |] 19 
“అర్హునా! అనేక జన్మల తరువాత చివరి జన్మలో, తత ఇజానమును 


పొందిన పురుషుడు, “అంతయు వాసుదేవుడే' యని నను 
మహాత్ముడతి దుర్ల భుడు, 





1. ఇట్లు చెప్పుట చేత భగవంతుడు 'జ్ఞానియెన భక్తునకుం- నాకు ఏ 
మా్యాతము భేదములేదు “ఆను భావము "తెలిపెను. “భకుడేనేను, నేనే 
భక్తుడు అని నృష్టముగా భగవంతుడీ వాక్యము చెత తెలిపెను. 


న వీ జస్మమునందు మనుష్యుడు భగవంతునకు జానియగు భక్తుడగునో, 
ఆ జన్మమే అతని జన్మలన్ని౦టికి కడ వటి జన్మమగును. ఎందుకనగా, 
భగవంతుని ఈ విధముగా తత్నముతో తెలిసికొనిన పిదప అతనికి 
పునర్జన్మ లేదు- అదియే చివడి జన్మయగును 


దద అర ఇ“ వి 
గ0౧౨ °C 


సుటను (ప్రశంసించి, ఆ విజానసహిత జానముు పొందిన (ఎమి 


జో Sy 
యైన భక్తుని గూర్చి మూడవళోకములో, ఎవడో యొకొడే నన్ను తాత్త్విక 
దృష్టితో" చూచును. వానినే యచట 'జానవంతుడు' అని భగవంతుడు 


కీ, సర్వ (ప్రపంచము భగవంతుడైన వాసుడవుని సరూప మ యగును. 
వాసుదేవుడు దప్ప మరియొకటి యేడియు లేనేలేదు. ఈ తత్సము 
(పత్యక్షముగా, సిరముగాను అనుభవమునకు రావలెను, ఆ త తము 

© కీ 


296 


'కామెసె సర్లృతజ్ఞానాః ప్రవద్యంతే౬న్య దేవతాః 


చ్‌ాలా జ కాటా 


తం తం నియమమాసాయ (పకృతా] సియతా; స్యయా, 20 
థి ది 


“అర్హునా! ఆయా సుఖభోగముల యందలి కామనచేత వంచింవబడిన 


ణా Ke అ 
ననుసరించి, అన్య దెవతలను భజించెదరు. అనగా పూజించెదరు.ి 


pea 


“మూ యో యాంయాంతనుంభ 


తస్య తస్యాచలాం గ్రద్ధ్దాం తామ 


క (శ ద్దయార్చితు మిచ్చతి 
విదధామ్యహమ్‌ i 


“అరునా! వీయే సకామభకుడు, ఏయే దేవతా నారూవమున కదలో 
డా జాతీ ఢా 


నందే సరందా సిరముగా నుండవతను. అను భావము “అంతయు వాసు 
ఎ అ 


దేవుడే యని భగవంతుని భజించుటయని తెలియవరెను. 


జన్మ జన్మాంతరములందు చెయబడిన కరిల వలన సంన్యార ములు 
| పోగగును. ఆ సంస్కారముల సమూహము చేత కలిగిస (పకృతి 


ల 
“సంభావము' అనబడును. ఈ స్వభావము పతిజీవునకు భిన్న భిన్నముగా 


(టు 
నుండును. ఆ న్న్వభావము ననుసరించి, అంతఃకరణమునందు వేర్వేరు 


దేవతల పూజలు చేయుటకు వేరేంరు దేవతల పూజలు చెయుటకు 
వేర్వేరు ఇచ్చలు కలుగుట “ఆ సం 


చెల్ల | 
మ టు ల 
బడును, 


శాస్త్రములలో చెప్పబడిన “సూర. చర్మద- అనగ్ని- ఇండ- వాయు-_ 
యమ- వరుణాది “దవతలు భగవంతునికన్న వెరని తలిచి, ఏ దేవత 
యొక్క “జప _ ధ్యాన. పూజన. నమస్కార _ న్యాస. హోమ-| వత_ 
ఉపవాసాది భిన్న భిన్న నియమములు చేయబడునో, ఆ నియమములు 
వాటించి, మిక్కిలి జాగరూకతతో వానిని పాలించుచు ఆ దేవతలను 
ఆరాధించుటయె “ఆయా నియమములను వాటించి మిక్కిలి జాగరూక 


తతో వానిని పాలించుచు ఆ దేవతలను ఆరాధించుటయే 'ఆయా నియ 


'మములను పాటించి, యితర దేవతలను భజించుట యనబడునని తెలియ 


“శరా ఈ 


DE 


గీతాపరంము . ర 
శ్రీమద్భగవద్దితాపర్వము 297 
పూజింవగోరునో!, ఆయా భకుని శదను, నేను, ఆ దేవతపెననే సిర 

వాానాడీ వ ఇ ఈ... 
పరచెచను. " 
“సతయా శద్దయా యుకా స స్యా౬ రాధన మిహ 
లభతే చ తత కామాన్‌ మయివ విహితాన్‌ హి తాన్‌ ॥ 22 
"అర్జునా ఆ పురుషుడు, ఆ ళద్ద గలవాడయతె, ఆ దేపతను పూజించును. 

అ దేవత నుండి, నేనాచేతనే విధింవబడిన ఆ కోరికలను, భోగములను, తన 

కోరిక (ప్రకారమే పొందగలడు ఇందులో సందేహములేదు. 
'అంతవతు ఫలం తేషాం తద్‌ భపత్యలు మధసామ్‌ | 
దేవాన్‌ డవయజో యాంతి మద్భకా యాంతి మామపి 2కి 


“కాని అరునా అల్బబుడిగల ఆ వకుల *కు లభించు ఆ వలము నశించు 
బా ఎ అలాని 


1. దేవతల యొక్క “సత్త | అస్తిత్వము) - వారి |పభావము- గుణములు- 
పూజా (పకారము- దాని ఫలము” వీనియందు వూరిగా విశ్వాసము ఉంచి, 


అావవాటీ 


శద్దతో, ఆ దేవతలను పూజించవలెను. శాస్త్రమునందు ఏ దేవతామూర్తిని 
ఏ విధముగ నిర్మింపవలెనని యున్నదో ఆమూర్తిని, ఆ విధముగానే. 


'తోహము- కొయ్య- మన్ను- రాయి- చ్నితపటము' మొదలెన వానితో 
నిర్మించి కొని, భక్తుడు తన మనస్సులో ఒక మూర్తి స్వరూపమును 
ఊహించుకొని, దాని _పకారమే మూర్తి నిర్మాణము చేయించి స్థాపించ 
వలెను. ఆ సామగులలోనే, ఆ విధానముచేతనే ఆ దేవతను పూజించ 
వలెను. దేవతల నిమిత్తమై అగ్ని యందు హోమములు చేసీ యజ్ఞాదులను 
చేయవలెను. ఆ డెవతల ధ్యానము చేయవలెను, సూర్య-చర్మద - అగ్ని 
మొద లైన (ప్రత్యక్ష స్వరూవములను _ోద్దతో పూజించుట యసబడును. 


2, దేవతోపాసకులు, కోరికలకు వశులై, యితర దేవతలు భగవంతునికంటి 
వేరని భావించి, పాపంచిక సుఖభోగ వస్తువుల కొరకు ఆ దేవతలను 
ఉపాసించెదరు. ఇందుచేత, అట్టివారు భకులకంచు తక్కుప తరగతికి 
చెందినవారు అటువంటివారు 'ఆల్బబుద్ధులు అనబడుదురు,. 


298 


వేదవ్యాసకృత మహాఖారతము 


నది యగును వారు పూజించు దేవతలను వారు పొందెదరు. నా భకులు వ. 
విధముగ హూజించినను, భజించినను నరియే, చివరకు నన్నే ఫౌందెదరు'., 


సతబంధము-_ 


భగవంతుడు, తనను భజించువారికి, ఏదోయొక విధముగా తన స్వరూప 


పాపి కలిగించునంతటి పేమ పా తుడు_ దయాసముదుడునై యుండగా 
ఆందరు గూడ ఆ భగవంతుని ఎందుకు భజించరు? ఆను కొంక గలుగును, 
ఆ జిజ్ఞాసక ఏ బదులుగా భగవంతుడిట్లనుచున్నాడు. 


“అవ్య క కం వ్యక్తి క్రిమాపన్నం మన్యంతే మామ బుద్దయః 
సరం భావమజానంలో మమావ్యయమనుత మమ్‌ “ |] 24 


“అర్జునా బుద్దిహినులు, అత్యుత త మము-_ వినాశరహితమునె న పరమ 


భావమును తెలియకుండ), మనస్సుకు- ఇం|దియములకు అతీతుడు. నచ్చి 


నంద 
పక 





మేం 


పిచి 


ద ఘన పరమాత్ముడు నెన నన్ను, మనుష్యునివం జన్మించి, వ్యకి 


కొత వావమును పొందినవానినిగా తలచెదరు* 


తము. దివ్యమునై న భగవంతుని వరమధభామమునందు నిరంతరము 
నివాసము చేయుట లేక అభేద భావముతో భగవంతుని యందు ఐకగ్ణిమును 
హౌంగుట_ ఈ రెండింటి “రు 'భగవ్మత్రా పీ యనబడును. 

లా త్‌ 


భగవంతుడు ఆనంతమెన తన దయాశుత్వము- శరణాగతవత్సలత్యముల 
పాణులకు తన శరణాగతిసి ఆ[శయముగా 
వినాశ రహితములగు. సంభావ-_ సామర్థ్య నహి 
రూపములందే _పకటితుడె, తన ఆలౌకిక లీలా 
ఏపెలాసముల చెత, ప్రపంచ (వ వాణులందరిని పరమానంద మహా సాగరము 
నంచు నిమగులను వెయును. ఇదియే భగవంతుని నిత్యము- ఉత 

భావము. ఈ వావమును తెలిసికొన కుండుటయే 
ఉత్తమోత్తమ- వినాశరహిత పరమభావమును తెలిసి. 


Ut | 
ఈ 
న 
[్‌ 
- 
es 
PN 
0 
(ళ్ళి 


భగవంతుని సిర్గుణ- సగుణ రూవములు రండున్ను నిత్యములు- దివ్య 


శ్రీమద్భగవదీతావర్యము 299 


“నాహం | పకాళశ; సర్వస్య యోగమాయా సమన్వితః | 
మూడోఒయం నావిజానాతి లోకో" మామజ మవ్యయమ్‌ 29 


'ఎండుకనగా, అర్జునా నా యోగమాయచేత కప్పబడియున్న * నేను, 


ములు. మనుష్యాది రూపములలో నాయన అంతరించుటయే యాయన 
జన్మ మని, అంతర్జానము చెందుటయే యాయన వరమధామమునకు 
పోవుట యనియు భావించనగును. ఇతర [పాణులకు వత ఆయనకు శరీర 
నంయోగ- వియోగ రూపములగు జనన. మరణములు కలుగవు, ఈ 
రహన్యము తెలిసికొనకుండుటచేత, బుద్దిపొనులు ఇతర |పాణులు జన్మకు 

(ము అవ్య కము (కనపడకయుండుట) ఉండేది అనగా వారికి నత్త 
సిత్వము)యె లేకుండెను, ఇప్పడుపుట్లి వుకులనారు. ఈ విధముగనే 
శ్రీకృష్ణుడు గూడ జన్మ మునకు ముందు లేకుండెను. ఇప్పుడు 
వసుదేవుని యింటిలో జన్మించి వ్యకుడెనాడు డతర మనుస్సులలో, 
ఇతనిలోను భేదమేమున్నది?. అనగా ఏలాటి భేదము గూడలేదు. అని 
తలచెదరు, ఇదియే, బుద్దిపొనులు “భగవంతుడు అవ? కము నుండి 
వ్య కుడెనాదని తలచుట యనబడును. 


ట్ర 


బి. 
G 


క 


1. ఇకుడ లోకః యను పదము, భగవ ద్భకు ఎలుదప్పు, పావాత్ములు- 
పుణ్యాత్ములునగు అన్ని యితర | ణఅులకు చెందిన సాధారణాజ్ఞానము 


గల మనుష్యులు అను భావము వౌరకు పయోగింపబడినది. 


౫ గత నాలుగవ అధ్యా "యము అరవ కమునందు భగవంతుడు దేనిని 


కిన్ని, ప్రపంచదృష్టిలో, సాధారణముగా జన్మించు 
తోచుచున్నాడో, ఆ మాయా శ క్తిఐ పరు యోగమాయ యనబడును- వాష 
వముగా భగవంతుడా మాయచెేత కప్పబడకున్నను, ఎ్టెళే, జనుల 
దృష్టి మేఘములచెత కప్పబడుటచెత , సూర్యుని మేఘములు కప్పి 
యున్నవి." అని చెప్పబడుచున్నదో, అ ట్రై యిక్కడగూడ “భగవంతుడు 
తన యోగమాయచేత కప్పబడియుండుటను, తెలియవతెను. 


300 వెదవ్యాసకృత మహాభారతము 


అందరికి ,పత్యతముగా కనపడను గనుక, అజ్ఞానియెన యీ జననముదాయము, 
జన్మ రహితుడు- వినాశరహితుడు- పరమెశ్వరుడైన నన్ను తెలిసికొనరు- 


న 
అనగా, నేను జనన_ మరణములు గలవాడనని తలచెదరు. 


“వేద్రాహం నమతితాని వరమానాని చా 
ద 


ర్దు 
భవి మ్యాణి చ నూతాని మాం తు వేదన 


న 

కశ్చన ॥ 26 
“అరునా పూరము గడిచిన, ఇప్పుడున్న, భవిష్యత్తులో కలగబోవు 

భూతములని- ంటిని నేనెరుగుదును! కాని నాయందు శద్దాభకులు లేని వా౭వరు 


గూడ నను తెలిసికొ నజాలరు. 


చ్చా ద్యష సముకైన దందా మోహాన ఛారత | 


రంభూతాని సమ్మోహం సరే యాంతి వరంతవ ॥ 
[౧ 


జ గ 


“ఎందుకనగా అరునా [ప్రపంచమునందు, ఇచ్చా ద్వేషములవలన పుట్టిన 
టై 
సుఖదుఃఖాది ద్వంద్వ రూప మోహము చేతి, సమస 1వాణులు మిక్కిలి 
అజానము పొందుచున్నారు. 
[వై 





1. ఇక్కడ భగవంతుడు “దవ- మనుష. వశు- వకి_ కీటకాదులై న చరా 
చర భూత పాణులన్ని యు, ఈ జన్మ మునకు పూర్యము- అనంతకల _ 
క ల్ప్వాంతరములండు, ఎప్పుడు ఎయే యానులలో వీ విదము పుట్టె, 
యేమి చేయుచున్నాడు? కవిష్యత్మ_ల్పములలో, ఎవడు, ఎక్కడ ఏవి 
ముగ నుండబోవును ? అను ఈ విషయములన్ని యును జాగుగా తె 
యును, వాస్తవముగా, భగవంతునకు భూత భవిష్య ద్వర్శమాన కాల 
ముల భేదము లేచు, ఆయన యఖండ జ్ఞాన స్వరూపమునందు అన్నియు 


అయనకు నరండా (పత శముగా నుండును. 


2. మనుష్యుని *యోమార్గమునందు విఘ్న ములుకల్సించు శతృవుగాను, వేనిని 
భగవంతుడు ఆలి పెనో(గీత ఓలితి1), కామ్మకోధముల పెరుతో(గీత 8-87) 
ఎవి పాప హేతువులని, మనుష్యుని, శతృవులనియు చెప్పెనో, ఆ రాగ 
ద్వేషములనే యిక్కడ -. ఇచ్చా - ద్వేషములు' అను పేరుతో భగవం 
తుడు వర్ణించెను. ఈ ద్వంద్వములు, ఈ జీవుని యజ్ఞానమును గట్టి 





శ్రేమద్భ గవద్దీతాపర్యము న. 


యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం 
యె ద్వంద్వ మోహ నిర్ముకా భజంతే మాం దృుఢవతాః॥ 28 


(1 


౮ 


ని, అర్హునా నిషా-మభావముతో, శేష్టకర్శలు ఆచరించు వ పురు. 
షుల పాపములు నశించునో, రాగద్వేష జనితములైన దంంద్వరూవ మోహముల 
నుండి విముక్తులై, ద్యథ నిశ్చయము గల ఆ భకులు న 

భజించెదరు.! 


ను 


fp 


“జరా_మరణమోకాయ మామా|శిత్య యతంతి యె | 
తే|బహ్మ తద్‌ విదుః కృత్స్న మధ్యాత్మం కర్య చాఖీలమ్‌॥ 29 
"అర్జునా! యెవరు నను శర ణుజొచ్చి - జరా-మరణ దుఃఖములను౦డి. 
విముకులగుటకు _పయత్నించెదరో?, వారు ఆబహ్మ మును, పరివూర మెన ఆధా 
ని టు లలా 
త్మమును అఖిల కర్మలను తెలిసికొ సదరు. 


జనానా - rm 


పరచుటకు కారణముల గడును. కనుకనే, వీనిపేరు “దంందం రూప 


శి) మి 
మోహము అనబడును. 


1. భగవంతుడే, సర్వవ్యాపి- నర్వాధారుడు. నర్యశ క్తి నంవన్సు డు_ 
సర్వాత్మ- పరమ పురుషో తముడు అని తలచి బుద్దిచేత అతని లీలా. 
విలాన రహస్యములను చింతించుట వాక్కుచేత అతని నామ గుణములను 
కీ ర్రించుట. శిరస్సుచేత అతనికి ఆ నమస్కారము చే్యలచేత పూజదీనుల 
దుఃభితారుల రూపములలో అతని సేవ. న్యెతముల చెత ఆతని వ్మిగహ 
దర్శనమున్ను చేయుట, పాదములచేత భగవన్మ౦దిరములకు పుణ్య 
తీర్చములకు పోవుట తన నమస్త వస్తువులను నిశ్శేషముగా బగవం్యనకు 
మాతే అర్చించి, అన్ని విధములుగా కేవలము ఇగవం్య్యని వాడుగానే 
యగుటయే' అన్ని విధములుగా ఇగవర్మ్య్షని జజించుట యనబడును. 


2, ఇక్కడ భగవంతుడు “ఎవరు _పాపంచిక విషయములన్నింటి యాశ 
యము విడిచి, దృఢవిశ్వాసముతో నన్నాక్కనినే ఆశ్రయించి, నిరంత 
రము నాయందే, తన మనో బుద్ధులను లగ్నముచేయుదురో, వారు నన్ను 
శర ణుజొచ్చి _పయత్ని ంచువారు అనబడెదరు. 


302 వేడవ్యానకృత మహాళశాతతము 


సాధిభూతాధిడైవం మాళి సాధియజ్ఞం చ యే విదుః | 
[పయాణకాలెఒపి చమాం తే విదుర్యు క చెతనః॥ 30 


ఒర వి 


రుషులు. ఆధి దేవ-ఆధిభూత-_ అధి యజ్ఞ నహి 
జ 

తునిగా (సర్వమునకు అత్మ న్వరూపుడు) నను, తెలిపికొనదరో, యుకచితులెన 
ఆటువ౦టి పురుషులు, అంతకాలములో నన్ను తెలిసికొ సదరు*. అనగా పొందెదరు. 


ఇత్‌ శ్రమహాభాళ తే నిష్మవరంణి కిమద్భ గవద్దీతావర్యణి శ్రీ మద్భ గవదితా 
సూ వనిషతు*, !బహవిదా౭యాం యోగళా నే9 కీ కషారున నంవాదే 


(re 


. ఇరువది తొమ్మిదవ శోకములో వర్షింవబడిన “బహ్మము" జీవనముదాయ 
రూవ 'అధ్యాత్మము' భగవంతుని ఆది సంకల్పరూప “కర్మము పెన 
చెప్పబడి జడవర్గ రూప అధి భూతము-హిరణ్యగర్భురూ ప - 'అధి దైవము” 
'ఆంతర్యామిరూప 'అధియజము” ఇవన్నియు భగవంతుని స్వరూవమువే 
యగుమ. ఇదియే భగవంతుని నమ|గరూవము. అధ్యాయారంభమునందు 
భగవంతుడు ఈ సమ్మగరూవపమును తెలుపుటకే _వతిజ్ఞచేసియుండెను, 
మరల ఏడవ శ్లొకమునందు నాకన్న వేరు మరియొకటి యేదియు వరమ 
కారణములేను అని పన్నెండవ కోకములో “సాత్విక రాజన తామన 
శావములన్నియు నానుండియే కలుగును'అని పందొమ్మిదవ కోక ములో, 
"ఈ _పపంచమంతయు వాసుదేవుడే' అనియు చెప్పి, యానమ గ రూవ 
మునే వర్చించెను. ఇక్క_డగూడ ఎపమాటలుచెప్పి ఆనమ్యగ రూవమునే 
వర్తించిచెప్పి, అధాాయ పరినమా ప్రిచసెను, త సమగ రూవమును 
ఆలిసికెనుట అనగా ఎపైతె జలమునందు పరమాణువు ఆవిరి మేఘము 
పొగ మంచు ఇవియన్నియు జలస్వరూపములే యగునో, అనే 
“బహ్మము అధ్యాత్మము కర్మము ఆధిభూతము ఆధిదె వము ఆధియజ్ఞము 
ఇవన్నియు వాసుదేవుడే యని యథార్థముగా అనుభవమునకు తెచ్చు 
కొనుటయె సమగ;బహ్మమును ఆథవా భగవంతుని తెలిసికొనుట 
యనబడును. 


శ్రీమద్భగవగ్గీతాపత్వ ము 808 
నవిజానయోగో నామ సపమో౬ధ్యాయః, విష్మపర్వణి తు ఎకతిం 


ణః 
శో౭ధ్యాయః॥ ;కీమహాభారతమునందు తీష్య పర్యాంతర్గ్ల తమైన, శ్రీమద్భ గవద్దితా 


కాలా 


పర్యమునందు, శ్రీమద్భ గవడ్లీతో పనిషత్తులందు, (బ్రహ్మ విద్యయందు, యోగ 
శాస్త్రమునందు, జ్ఞాన విజ్ఞాన యోగమనబడు ఏడవ అధ్యాయము నమా ప్రము, 


జా 
చ 


ఆయా థి 
ఉన్నా! బ్ర 


1. దీని తరువాత విషయము భ గవద్దీత మొదటి అధ్యాయము చివర * ఈ 


గుర్తుగల ఆధథోజాపికలో నున్నట్లు (గహింపవలెను, 
షే Ey ౧ 


భగవద్దిత యెనిమిదవ అధ్యాయము 


అక్షర బహ శ్ర యాగము: 
సంబంధము :- 


భగవదిత యెడవఅధ్యాయము మొదటి మూడు కోకములలో భగవంతుడు. 
| ౧ 
తన సమ్మగరూపముయొక త తంము వినుమని అరునునకు చెప్పుటకు పతీజ 
అవాలి రు! జ రో 
చేసి, ఇది వినువారిని వశంసించెను, ఆ తరువాత ఇరువదియేడవ శ్లోక మువరకు 
ఆత త్త్వమును ఆనేకవిధములుగా వర్ణించి, దానిని తెలిసికొనకుండుటకు కారణము 
గూడ బాగుగా ఆలిపే, చివరకు బహ్మ-అధ్యాత్మ-కర్శ్మ- అధిభూత_ అధిదై వ_ 
అధియజ్ఞ సహితు డైన భగవంతుని సమ్మ గ రూపమును ఆలిసికొాను భకుని మహ్‌ 
మను వరించుచు ఆయద్యాయము పరినమా ప్రిచే సెను. కాని యిరువదితొమ్మి దవ 
శోక ములో ముహ్నదవ కోకములోను వరింపబడినీ, బహృు. అధాతు -కరు . అధిభూత 
౧ ఎ రా ణ _ ఈ బీ (6 & 
ఆధి దైవ-అధియజ్ఞములారున్ను, (పయాణకాలమునందు భగవంతుని తలిసికొను 
విషయముయొక్క్ల ర హన్యము పూర్తిగా తలిసికొనక పోవుటకు కారణమున్ను, 
ఈ యెనిమిదవ అధ్యాయము (ప్రారంభములో మొదటి రెండు శ్లొకములలో 
అర్హునుడు వెన చెప్పబడిన యేడు విషయములనుగూడ గెలిసి కొనగోరుచు భగ. 
వంతుని అర్జునుడు ఏడు [పశ్నలడుగు చున్నాడు. 


ఆరున ఉవాచ :- 
baw 


“కిం తద్‌ (బహ్మ కిమధ్యాత్మం కింకర్మ పురుషోతమ 
అధిభూతం చ కిం పో క్తమధిడైవం కిముచ్యతే॥ గే 


పురుషోత్తమా ఆ _బహ్మమనగా నేమి? అధ్యాత్మము. ఏది? కర్మవది? అధి 
భూతమను పేరులో నేది చెప్పబ డెను? అధి దెవమని చేసిని చె ప్పెదరు? 


శ్రీమదృగవద్గీతా పర్వము 305 


“అధి యజ్ఞః కథం కోత దెహేఒస్మిన్‌ మధుసూదన । 
(వయాణకా ల చ కథం జయో సి నియతాఒత్శభిః॥ a 


మధుసూదనా! యిక్కడ అధియజ్జ మేది ? అదియాశరీరమునందు ఎటు 

౮ 

ఉన్నది? యు క్తమైన మనస్సుగల పురుషునకు అంతకాలమునండు నివు ఎవిధముగ 
తెలియబడుదువు? 


భగవానువాచ :-- 


“అక్షరం [బహ్మ పరమం స్యభా వో ౬ధ్యాత్మ ముచ్యతే | 
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః॥ 3 


భగవంతుడిట నెను 
య 


“అర్జునా! వరమమెన అక్షరమే “బహ్మ!, తనస్వరూపము- అనగా 
జీవాత్మయే “అధ్యాత్మ నామముచేత చెప్పబడుచున్నది, చూతముల భావమును 
1. 'అక్షరి శబ్దమునకు “పరమం' అను విశేషణముచేర్చి భగవంతుడు “గీత 
యేడవ అధ్యాయము ఇరువది తొమ్మిదవ శ్లోకములో _పయుక్తమైన 
(బ్రహ్మ శబ్దమునకు నిర్గుణ నిరాకార-సచ్చిదానందఘన _-పర మాత్మయని 
యరము. కాని, ఆబహ్మశ బమునకు “వేదము. పకృతి” యీ మొద లెన 
థి ది కంల 

అర్థ ములుకావు' అని తెలిపెను, 


2. సో భావః న్యభావః అను వుత్ప త్తిచేత తన భావము పేరే స్వభావ 
మనబడును. జీవరూపమైన భగవంతునిచేతన పరావకృతి రూపమెన 
అత్మతత్త్వమే అత్మశబ్ద వాచ్యమైన శరీర .ఇం[దియ- మనో -బుద్ధ్యాడి 
రూపమైన అవరాపకృతికి అధిష్టాతయైనప్పడు దానిని 'అధ్యాత్మము 'అనె 
దరు. కనుకనే, గీత యేడవ అధ్యాయము ఇరువది తొమ్మిదవ శోక 
ములో భగవంతుడు 'కృత్స్న' అను విశేషణము చేర్చి వ యధ్యాత్మ 
శబ్దమును పయోగించెన్‌ , దాని యర్శము “చేతన జీవసముదా యము' అని 
తెలియవలెను. 


20) 


ర 4 


త్రి వినాశధర్మములుగల సమన పదార్థ ములు 'అదిభూతముి 
“జయ పురుషుడు “అది దెవము౨ అనబడును. ఈ శరీరము 


ను వాసుదేవుడను అంతర్యామిరూపము చెత “అధియజము గా 





1. భూతి శబమునకు చరాచర [పాణులు అని యర్థము. ఈ భూతముల 
మయొక్క_ ఉత్ప త్తి-అభ్యుదయము ఏ త్యాగముచేత అగునో యేది 
పై. -స్టితులకు ఆధార మో, అటి త్యాగము పెర “కర్మ!” యనబడును. 
మహా = పపంచమునందలి సమస (పాణులు, తమ తమ కర్మ నంస్కార 
ములతోపాటు భగవంతునిలో విలీనములగసను. మరల నృష్టాది యందు 
బగవంతుడు'నెనొక్క_డనే బహుదవిదములుగ నయేందను' అని సంకల్పించి 
నప్పుడు, మరల వాని యుత్ప క్రియగును, భగవంతునియా 'ఆదినంకల్ప మె' 
అచేతన్నపకృతి రూపయోనియందు, చేతనరూప వీజమునుస్తాపించుట యన 
బడును. ఇదియే మహాత్యాగము ఈత్యాగము పేరే *విసర్లము" అనెదరు. 


మ. 


2, అవరావక్ళలి_డాని వరిశామములనుండి ఉత్పన్న మైన యే వినాశ శీలము 
గల త త్తముగలదో, వది (వతిక్షణము కషయము చెందుచుండునో దాని 
కురు “క్షరభావము*అని యనబడును. ఇడియే గీత పదమూడవ అధ్యాయ 
ములో “మతము” (శరీరము) అను పేరుతో, పదునైదవ అధ్యాయము 
నందు ' చర "శబ్దము పురుషుని పేతు చెప్పబడును. 


కే. “పురుష* శబ్దమునకు ఇక్కడ “(వథమసురుషుడు' అని యరము. దీనినే 
Oe / ల ఆ ల థె 
సూతాత్మ హిరణ్యగర్భ [ప్రజాపతి లేక _(బహ్మ*యని చెప్పెదరు. ఇదియే 
జడచేతనోభయరూవములోగల నమస్త (వపంచమునకు ' పాణపురుషుడు” 
ఆగను. నమన దేవతలు దీనియంగములే. ఇదియే అన్ని టికిన్ని అధి మోత. 
ఇ మ Vy వి య 3 
ఆధిపతి ఉత్పాదకముగానునున్నది. ఇందుచేతనే దీని పేరు 'అధిదెవము'” 


అనబడును. 


శ్రీమదృగవర్గీతాపర్వము ౪07 
చాన్నాను.! 


“ఆఅంతకాలే చ మామేవ స్మరన్‌ ముక్వా క శఇబరం | 
యః [పయాతి స మద్భావం యాతి నా సన్య(త సంశయః” ౨ 


“అర్జునా! యేపురుషుడు అంతకాలమునందుగూడ నన్నే స్మరించుచు 
శరీరము త్యాగముచేయునో, అతడు సాజాత్తుగొ నాన్వరూపమునేె హపాందగలడు, 2 
సందేహమే లెదు. 


భగవంతుని స్మరించుచు మరణించినవాడు భగవంతునే పొందగలడని 


1. అర్జునుడు అధి యజ్ఞ మెది? అది యా ళరీరమునందెట్టున్నది? అని చెసిన 
రెండు |వశ్నలకు భగవంతుడు ఒకే ఉతరమిచ్చెను. భగవంతుడే అన్ని 
యజ్ఞములకు “భో కిగా, (పభువుగాను నున్నాడు (గీత 5=29, 9-24) 
సమన్త ఫలములను ఆయనయే విధించుచున్నాడు, ఇందుచెత భగవంతుడు, 
ఈ శరీరములో అంతర్యామి రూపముచేత అందరిలో వ్యాపకుడై 
యున్నాడు; ఇందుచేత భగవంతుడు, “ఈళశరీరములో అంతర్యామి రూప 
ములో ఆధి యజ్ఞముగా నేను న్వయముగానే యున్నాను” అని చెప్పెను. 


2. ఇక్కడ అంతకాల మహత్యము విశేషమని _పకటింవబడెను. గనుక 
భగవంతుడు ఎవడు సర్వదా నాఅనన్య చింతనముచేయునో, ఆతనిని 
గూర్చి చెప్పవలసిన దేమున్నది? ఎవడైతే, ఈ మనుష్య జన్మాంతమువరకు 
గూడ నన్ను చింతించుచు శరీరత్యాగముచేయునో, అతనికిగూడ న్నాపాప్తి 
కలుగును. ఇట్లుండగా, నన్నే నర్వదా అనన్యభావముతో చింతించు 
వాడు తప్పక నన్నే పొందునని విడిగా చెప్పవలసిన యవనరములేదని, 
ఇకుడ తన యభ్మ్శిపాయము తెలిపెను. 


శే. అంతకాలమునందు భగవంతుని స్మరించు మనుష్యుడు, వదేశములోగాని, 
ఎకాలమునందుగాని మరణించినను, అతని పూర్యపుఆచరణ మెట్లున్నను, 
అతనికి భగవత్సాప్తి నిస్సందేహముగా కలుగును. ఇందులో కొంచెము 
గూడ నందేహములేరు. 


308 'వేదవ్యాసకృత మహాభారతము 


యిక్కడ చెప్పబడినది. దీనిపైన కేవలము భగవంతుని స్మరణముల విషయము 
లోనే యావిశేష నియమముగలదా? లేక, ఎవరి విషయములోనెనను కలదా? 
అను జిజాసకలుగును. దీనికి ఉతరము భగవంతుడిటు ఇప్పుచున్నాడు. 

జో న్‌ ౧ 


“యం యం వాఒపి స్మరన్‌ భావం త్యజత్యంతే' క శేబరమ్‌ | 
తం తమేవెతి కౌంతేయ నదా తద్భావభావిత ;”॥ 6. 
“కుంతీప్కుతా! యీమనుష్యుడు వయేభావమనై తే! స్మరించుచు శరీర 


త్యాగము చేయునో ఆయాభావమునే పొందగలడు, ఎందుకనగా, అతడు సర్వదా 
ఆభావమును చింతించునుగదా.? 





1. పరమెళ్వర - దేవ. మనుష్య-పశు. పకి. కీటక .-ళలభ- వృష. భూమి-గృహాదు. 
లగు జడ- చేతన వస్తువులన్నియు 'భావనములు” అనబడును. అంతకాల 
ములో వీనిలో దేనిని చింతించినను అభావమును స్మరించుటయగును. 
అంతకాలమునందు తరచుగా, తాను నర్వదా తలచుచున్న భావమె స్మర 
ణకు వచ్చును. పూర్వ నంస్కార- నంగ_వాతావరణ. అన క్రి-కామనా =. 
భయ. అధ్యయ నాదుల పభావముచేత మనుష్యుడు మాటిమాటికి చింతన 
చేయు భావముచేతనే భావితుడై, మరణించిన తరువాత, సూమ్మ రూపము 
చేత ఆంతఃకరణమునందు అంకిత మెన అభావముచేత | పభావితుడగుచు 
సమయము వచ్చినప్పుడా భావమును పూర్తిగా పౌండును _ ఛాయా 
చితము (ఫోటో) తీసికొనునప్పుడే క్షణములో చి;తము తీయబడునో 
ఆష్షణమునందు మనుష్ముడేవిధముగనుండునో, అ'కే అతని చి|తము 
పడునుగదా! ఆ విధముగనే అంతకాలమునందు మనుష్యుడే భావమును. 
చింతించునో, ఆ భావపు చితమే అతని అంతఃకరణమునందు అంకిత 
మగును. ఆతరువాత ఫోటోవలెనే, ఇతర సహాయక వస్తువుల నహకార 
ముతో, ఆ భావముచేత ధావితుడగుచు నకాలములో స్తూల పరూమును. 
పొందగలడు. 


ho 


. ఇక్కడ అంతఃకరణమే “కమెరా 'యొక్క్ల “షట్‌ ' అని, దానియందు పడ 
బోవు న్మరణ పతివింబము అని ఇతర నూకు శరీరపాప్రియే ఫోటో 
తీయటయనియు తెలిసికొనవలెను. కనుకనే, చి తము తీయువాడెట్లు 


తస్మాత్‌ న ర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ | 
మయ్యర్చిత మనోబుద్ది ర్మా మేవెష్యన్య సంశయమ్‌॥ 7 


“కనుక, ఆరునా! నీ వెలప్పుడు నాస్మళణము చేయుము. యుదముగూడ 
జ యలు ౧ 


చేయుము.! ఈ విధముగా నాయందు అర్చించబడిన మనస్సు, బుద్దిగల 


షీ 


. ఎవడు భగవంతుని గుణ[పభావములను బాగుగా ఆలిస్‌కొను అనన 


మనుష్యులను జాగత్సగా నుండుమనిచెన్పునో, అతనిమాట పాటించక, 
ఇటునటుకదలినయెడల, ఎట్టు చితము చెడిపోవునో, అ, సమస్త 
పాణుల చితములను చితించు భగవంతుడు, మనుష్యుని జ్మాగత్తపరిచి 


నీ ఫోటో తీయు సమయమానన్న మెనది. ఆ చివరిక్షణ మెప్పుడువచ్చునో 


తెలియదు. కనుక నీవు జాగరూకుడవుకమ్ము లేని యెడల, నిచితము 
చెడిపోవును అని చెప్పును. ఇక్కడ, నిరంతరము పరమాత్మ ధ్యానము 
చేయుటయే జ్యాగత్తగానుండుట పరమాత్మనువిడిచి ఇతర వస్తువులను 
చింతించుటయే తన చ్మితమును చెడగొట్టుకొనుట. 


లీ 
[ప్రేమగల భక్తుడో, ఎవడు నర్వ|ప్రఫంచము భగవంతుని చేతనే నిర్మింప 


బడినది అని వా స్తవముగానిది భగవంతుని అభిన్నరూపము అని, ఇడి 
బగవంతుని (కీడాస్టలము అనియు తలంచునో, అతనికి _పహ్లాదునకువలె, 


గోపికులకువలెను _పతియొక వరమాణువులోను భగవద్దర్శనము _పత్య 


క్షముగానగును. కనుకనే, అట్టివానికి భగవంతుని స్మరణతోపాటే, 
వేర్వేరుపనులు చేయుటగూడ మిక్కిలి సులభమగును. ఎవనికి పావం 
చిక విషయానుభవములందు వె రాగ్యముగలిగి, భగవంతునియందు ముఖ్య 
(పేమ గలిగినదో ఎవడు నిష్కామభావముచేత, కేవలము భగవదాజ్ఞగా 


తలచి, భగవంతునికొర కే, వర్ణధర్మముల ననుసరించి, కర్మలుచేయునో, 


వాడు ధన్యుడు. నటి ఎళ్టైతే తన పాదముల దరువులను గుర్తించు 
కొనుచు, వెదురుగడపె నెక్కి. వేర్వేరు ఆటలు ఆడునో, మోటారుబండి 
నడుపువాడు, తానుపట్టుకొనిన చక్రమునందు దృష్టియుంచి, ఇతరులతో 
మాట్టాడుచుగూడ , ఆసదలనుండి తవుకొనుటకు, మార్గమునుగూడ జాగ 
తతో చూచుచుండునో , ఆవిధముగానే, నిరంతరము భగవంతుని న్మరించు 


819 వేదవ్యాసకృత మహాభారతము. 


వాడె! నీవు నన్నే పొందెదవు. ఇందులో సందేహము లేదు. 


“అభ్యానయో గయు కని చేతసా నాన్యగామినా । 
సరమం పురుషం దివ్యం యాతి పార్ధానుచింతయన్‌ ॥ 8 


“పార్థా! వరమేశ్యర ధ్యానము యొక్క. అభ్యానరూపమైన యోగము గల 
వాడై, రెండవవైపు చిత్తము పోనీయక నిరంతరము నన్నే చింతించుచున్న 
మనుష్యుడు; పరమ (పకాశరూపుడైన దివ్యపురుమని_ అనగా పరమేశ్వరునే 
ఫొందగలడను నియమము గలదు. 


చునే, భకుడు తన వర్గాశమాచారముల ననుసరించి అన్నిపనులు చాలా 
బాగుగా నాచరించుచుండగలడు. 

వ బుద్దితో, భగవంతుని 'గుణ-పభావ-స్వరూప-రహస్య -త త్త్వ్వ"ములను 
తెలిసికొని, పరమ్మళద్దచెత, స్టిరనిశ్చాయము. చేసికొనుట, మనస్సుచెత, 
ఆనన? [శదా- | పేమ. పూర్వకముగా, భగవంతుని [పభావముల చింతన 
మును నిరంతరము చేయుచుండుటయే, మనోబుద్దులను భగవంతుని 
యందు సమర్పించుట యనబడును. 


వివి 


లి 
బడు అష్టాంగ యోగముల అభ్యాసము "పేరే 'అభ్యాసయోగము” అన 
బడును. ఈ యభ్యానముచేత, వీచితము పూర్తిగా వశము నందు ఉండి 
అథభ్యాసమునందే లగ్న మెయుండునో, అటి చితము '“'అభా?స యోగ 
యు కము* అనబడును. - ల . 


“యమ-నియమ-ఆసన- [పాణాయామ-,పత్యాహార-ధారణా. ధ్యాన'ములన 
t 


లే ఈ యధ్యాయమునందే నాలుగవ శ్లోకములో, 'అధియజ్ఞము' అని యిరు. 
వది రెండవ ళ్లోక్రమునందు 'పరమపురువుడు” అనియు వదై చెప్పబడెనో, 
కోగవంతుని ఆ 'సృృష్టి-న్టి నీతి_సంహారిములు చేయు నగణ_ -నిరాకార.నర్య 
వ్యాపే- అవ్య క జ్ఞానస్వరూపమే యిక్కడ “దివ్య సరమపురుష 'శబ్రముచేత 
చెప్పబడెను. దాని చింతనముచేయుచు. చేయుచు, దానిని యథార్థ రూవ 
ములో తెలిసికొని దానిలో తన్మయుడై త్మదూపుడగుటయే' దానినిపౌందు” ట్‌ 
నజడునని తెలియవలెను. 


శ్రీమద్భగవద్గీతాపర్వము 311 


కవిం పురాణమను శాసితారమ్‌ 
అణోరణయాంనమను స్మ రేద్యః 
సర్వన్య ధాతారమ చింత్యరూపం 
ఆదిత్య వర్షం తమనః పరసాత్‌ కి 


|, పయాణకా లె మనసాఒచ లేన 
భక్యా యుకో యోగోబలేస చైవ 
(భువోర్మ ధే ,పాణమావేశ్య సమ్యక్‌ 
స తం పరం పురుషముకైతి దివ్యమ్‌ [0 


'అర్జునా! యే పురుషుడు సర్వజ్ఞుడు- అనాది.సర్వనియంత' సూక్ముము 
కంటి నతిసూత్ముడు - సమస _పపంచస్థితి. పోషణక ర్త_ అచింత్యసరూ పుడు_ 
సూర్యునివలె నిత్మచేతన (పకాళరూపుడు -అవిద్గ (అజ్ఞానమున)కు అత్యంతము 
అతీతుడు -శుద్ద-సచ్చిదానందఘనుడునై న పరమేశ్వరుని న్యవఐము చేయునో, 
అటువంటి భ క్రియు క్ష మనుష్యుడు అంతకాలములోగూడ యోగబలముచేత కను 


ట్‌ 
చేయుచు దివిపసంతలూప్ప్తుడు.- పరమపురుమడునెన ఆ పరమాత్మనే పొందగలడు. 
నంబంధ ను_ 


ఐదవ శోకములో భగవంతుని వింతనచేయుచు _ చేయుచు మరణించు 
సాధారణ మనుష్యుని గతినిగూర్చి నం్యగహముగా వర్ణింపబడెను . తరువాత ఎనిమి 
దవ, తొమ్మిదవ, పదవ శోకములలో భగవంతుని “అధి యజ్ఞము' అనబడు 
సగుణ-నిరాకార -దివ్యంఅవ్య క్త- స్వరూప చింతనముచేయు యోగులయొక్క_ ఆంత 
కాలిక గతి విషయమై తెలుపబడెను, ఇప్పుడు పదకొండవ శ్లోకమునుండి పద 
మూడవ శోక మువరకు పరమ-అవర -నిర్గుణ-నిరాకార పర ।బహ్మను ఉపాసించు 





దా లతా లల ద ద త నం రారారా పాలా వాం న. 


l. వర మేశ్వరుడు అంతర్యామి రూవపముచేత , సమస్త (పొణులను, వారి వారి 
శుభాశుభ కర్మలను అనుసరించి శాసనము చేయువాడు కాబట్టి, పర మళ్వ 
రుడు అందరికి 'నియంత' యనబడునని తెలియవలెను. 


812 వేదవ్యాసక్నత మహాభారతమ్‌ 


యోగులయొక,_ అంతకాలిక గతినిగూర్చి వర్తించుటకొరకు, మొదట ఆ అక్షర 
(బహ్మను (పళంసించి, దానినిగూర్చి తెలుపుచున్నాడు- 


“యదక్షరం వేదవిదో వదంతి 
విశంతి యద్యతయో వీతరాగాః 
యడిచ్చంతో (బహ్మచర్యం చరంతి 
తతే పదం నంగహేణ (పవ తె. il 
“అర్జునా వెదజ్ఞులెన విద్వాంసులు, ఎ నచ్చిడానండ ఘన రూవ పరమ 
వదము “అవినాశియని చెప్పెదరో* _పపంచము నందా సక్తి లేక [పయత్న శీలు 
రన సన్నాసులు మహాత్ములు దేనిలో (ప వేశించెదరో, దేనిని కోరు | బహ 


సికు నంగహముగా ఇ పెొడను.2 


అనగా, ఇదె యెట్‌ పఏసీతిల ను, ఎప్పుడును. , వరూవములోను త్తయము 
చెందనిదని యర్శముచెప్పిరి ఇది సర్వదా వినాశ రహితముగా, ఏకరన 
ముగా, వకరూపముగా నుండును. వగవగ్గిక పన్నెండవ అధ్యాయము 
మూడవళ్లోకములో, ఏ అవ్య క్షముయొక -_ , అడి 
ననుగూర్చి వర్షింపబడెనో ,యిక్టాడగూడ దా 


© 


[0 
| 
గ్ల 
(గా 


వపసాధనములచేత _దిహ్మ ౩ ర 
చుండునో డానిని ఆచరించుటగూడ : _బహ్మచర్యమన బడును ఆసాధన మె 
[బ్రహ్మ చాడి (వతమన బడును, అన్ని విధముల వీర్యమును రక్షించుకొనుట 
గూడ (బహ్మచర్య [(వతములలో నొకటి. ఈ (బహ్మచర్యా శమము 
ఆశమ ధర్మరూపములో అవళ్యముగా పాలింపదగినది. సాధారణముగా 
నైతే, వయోభేదము ననుసరించి అందరు సాధకులు యథాళ క్రిగా ఆ|బహ్మ 


చర పాలనము తప్పక చేయవలెను, 


వాప్తి మార్గమునంమయ అ్యగగామియ పోగలుగు 


శ్రీ మదృగవర్షితా పర్వము 818 


“సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ 
మూర్చ్యాధాయా ఒత్మనః _పాణమాస్థిత' యోగధారణాం” 12 


ఓమితేక్టికాతరం (బహ్మ వ్యాహరన్‌! మామనున్మరన్‌ 
యః పయాతి త్యజన్‌ దేహం న యాతి పరమాం గతిమ్‌ క 


“అర్జునా! అన్ని యిర్యదియముల ద్వారములను మూసి”, మనస్సును 
హృదయ దేశమునందు నిరోధించియుంచి, తరువాత, జయింపబడిన మనస్సు 
చేత (పాణమును మస్తకమునందు స్థాపించి, పరమాత్మకు సంబంధించిన యోగ 
ధారణము నందు స్థిరముగా నిలిచియుండి, యే మనుష్ముడు 'ఓం'అను ఈ యేకా 
శర రూపమైన (బ్రహ్మమును ఉచ్చరించుచు, ఆ (బ్రహ్మమునకు అర్భస్యరూపుడైన 
నిర్గుణ పర్మబహ్మమగు నన్ను చింతించుచు శరీర త్యాగముచేయునో, అద్ది పురు 


ఇక్కడ భగవంతుడు, “పెన చెప్పబడిన వాక్యములందు నిర్రేశింవబడిన 
పరబహ్మ-వరమాత్మ యనబడు [బహ్మమనగ నేది? అంత్యకాలములో 
ఎట్టి సాధనముచేయు మనుష్యుడు ఆృబహ్మమును పొందగలడు? అను 
సివిషయమిప్పుడు నికు నేను సంషెపముగా చెప్పెదను. అను | పతిజ్ఞ 
చేసెను, 


1, ఇక్కడ జ్ఞాన ముయొక అ౦తకాల సందర్భము కాబట్టి 'మా౦ "అను పవ 


మునకు, నచిదానంద ఘన-నిరుణ.నిరాకార | బహ్మమని యరము, 


పం 


గోరతాది పంచజ్ఞా నెం దియము లు _ పాదాడి వంచక ర్మేందియములు 
ఈ పడి యిందియములచేత, _పాపంచిక్ర విషయములు [గహింపబడును. 
కనుక ఈ దశేరదియములు ద్యారములనబడును, ఇవియేకాక, యవి 
యుండు స్థానములు (గోశములుగూడ,) ద్వారములే మనబడును. 
ఈ యిందియములను బాహ్యవిషయములనుండి తొలగించి _ అనగా 
చూచుట, వినుట మొదలగు సమస్త (కియాలను అపి, దానితోపాటే 
యిందియ గోశములనుగూడ మూసియిం.దియ వృత్తులను అంతర్ముఖము 


gi వేదవ్యానకృత మహాభారతము 
పడతు వపరమగలతిని నాందగలడు.]! 


“ఆనన్యచేతాః? సతతం యో మారి న్మరతి నిత్యశః 
తస్యాహం సులభః పార్ట నిత్యయు కన్య యోగినః 14 


గలవిగా చేసికొనుటయే, అన్ని ద్యారముల నంయమము అనబడును, 
ఇదియే యోగకాస్త్రమునందు “(పత్యాహారము అనబడును. 


హృదయ కమలమనబడు నాభి-కంఠ ముల మధ్య |వదేశము, ఏదికలదో, 
ఏది మనస్సునకు పాణములకు నివాసస్తానమని అంగీకరింపబడినదో, 
అది హృద్దేశమనబడును. ఇటునటు అవమార్గమునందు చెదరిపోవు మనస్సు 
నకు, సంకల్ప వికల్పములు లేకుండ బేసి దానిని హృదయమున నందు నిలో: 
ధించి యుంచుటయే “దీనిని హృద్దేశమునందు స్టిరవరచుటి యనబడునని 
తెలియవలెను. 


'నిర్గణ-సిరాకార ,బహ్మమును అభేద భావముతో పొందుట “పరమగతిని 
హైందుట యనబడును. దీనినే 'ఆగమనాగమనములనుండి విముక్తు 
డగుట-ము కిలభింప జేసికొనుట _ మోవమును పొందుట లేక నిర్వాణ 
_బహ్మ మును పొందుటియని చె సపెడరు. 


న 
ఎ, ఎవని మనస్సు ఇతర వస్తువు 'దేనియందుగూడ లగ్నముగాకుండ, నిరంత 
రము అనన్య (పేమచేత కేవలము పరమ్మపేమా స్పదుడైన వర మేశ్వరుని 
యందే లగ్న మెయు ండునో అద్ది ఎ నస్సుగలవానిని “అనన్య చెతా:' అని 

య నెదరు. 


తి. ఇక్కడ 'మాంిఅను పదమునకు 'నగుణుడు-_నసొకారుడు. పురుషో త ముడు 
భగవంతుడునైన శ్రీకృష్ణుడు అని యర్థము. కాని యెవరై కే (క్రీ వివ్షవుని 
లేక శ్రీరామునికాని లేక భగవంతుని యతర రూవములుగాని తమ యిష్ట 
చెవములుగా అంగీకరించెదరో, వారికి, అరాపములుగూడ 'మాంి' అను 
పదమునకు ఆర్జములు కాగలవు. పరమ శద్దా-(పమలత' నిరంతరము. 
భగవత్స్యరూప చింతనముగాని, లేక, భగయంతుని “నామ _ గుణ-. 


శ్రీమద్భగవద్గీతాపర్యము 815 


“అర్జునా యే పురుషుడు నాయందు అనన్య చితము గలవాడై సర్వదా, 
నిరంతరము పురుషోతముడెన నా స్మరణము చేయునో, నిత్య నిరంతరుడెన. 
నాయందు లగ్న ముచేసిన "మనస్సుగల ఆ యోగికి నేను నులభుడనయ్యెడను.. 
అనగా, అతడు సహజముగానే నన్ను పొందగలడు.! 


మాము పెత్య పునర్హన్మ దుఃఖ ా౬_అలయమశళా శ్యతమ్‌ | 
నాప్నువంతి మహాత్మానః సంసిద్దిం పరమాం గతాః॥ 15 


అర్జునా | పరమసిద్దిని పొందిన మహాత్ములు] నన్ను సౌంది, దుఃఖములకు 
ఆలయము ఇట్టు కణభంగురమునె న పునర్హ్సన్మను పొందరు. 


(పభావ- లీలా. విలాసెదుల చింతనముగాని చేయుచుండుటయే 'ఆయన 
స్మరణము చేయుట్‌ యనబడును. 


1. అనన్య భావముచేత భగవంతుని చింతనము చేయు పమ గల భక్తుడు,. 
భగవంతుని వియోగమును సహింపజాలనప్పుడు, “యే యుథా మాం 
(పపద్యంతే తాంస్త థైవ భజామ్యహమ్‌, (గీత 4-11) అనుమాట (పకా 
రము, భగవంతునకు గూడ ఆ భక్తుని వియోగము సపింపరానిడేయగును. 
ఎప్పుడె తే ౩, భగవంతుడు సృ్యయముగా నే భకునితో కలిసికొనుటకు ఇచ్చ 
యించునో, అప్పుడిక భగవంతుని సాంగత్శమునకు కఠినత్యమెయుండదు 
గదా ! ఈ కారణముచేతనే, ఇటువంటి భకునకు భగవంతుడు సులభుడని. 


అనగా, సుటవుగా లభించువాడని తెలుపబడెనని భావింపవలెను, 


to 


. అత్యంత శద్దాం_పేమలతో నిత్యము నిరంతరము భజనసాధనము ధ్యాన 
సాధనము చేయుచు ఎప్పుడై తె ఏ సాధనముయొక్క_ పరాకాష్ట చెందిన 
తర్వాత మరల ఎ కొంచెము సొధనముగూడ చేయవలసిన యవసరము 
ఉండదో, సాధకునకు తక్షణమే భగవంతుని సాక్షాత్కారము కలుగునో, 
అటువంటి పరాకాష్టా స్టితిని “పరమసిద్ధి' యనెదరు. ఈ పర మసిద్ధిని 
పొందిన మహాజ్ఞాన సంపన్ను కైన భగవద్భక్తుడు 'మహాత్ముడు' అని 
చెపుబడినాడు. 


మరణించిన తరువాత కర్మవశుడై, దేవ- మనుష్య- పఠ-_వజ్యాది యోను 


316 వేదవ్యానక తో మహాభారతము 


సంబంధము : 


“భగవంతుని పొందిన మహాత్ములైన పురుషులకు పునర్జన్మ కలుగదు" అని 
చప్పుటచేత, ఇతర జీవులకు తిరిగి రావలసియుండును. అను విషయము తెలిసి 
కొనుటకు ఇచ్చ కలుగును. కాబట్టి, దీనిపైన భగవంతుడిట్టనుచున్నాడు- 


ఆ |బహ్మభువ నాల్లోకాః పునరావర్తి నొ ౬ర్జున | 
మాము పేత్య శు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ॥ 16 


అర్జునా! [బ్రహ్మలోక పర్యంతము] అన్నిలోకములు పునరావర్తులే (తిరిగి 
రావలసిన వే) యగును.? కాని, నన్ను పొందిన వానికి పునర్జన్మ కలుగదు. 
ఎందుకనగా, నేను కాలాతీతుడను. ఈ |బహ్మాదిలోకములన్నియు, కాలముచేత 
నిర్మింపబడినవి, గనుక, అవి అనిత్యములని తెలిసికొనుము. 


లలో పుట్టుటయే “పునర్జన్మ” యనబడును. దుఃఖ పరిపూర్ణము కానిది, 
అనిత్యము కానిదియునగు యోని యేదియు లేదు. కనుక పునర్ణన్మలో 
గర్భములో _పవేశించినప్పటినుండి మృత్యుపర్యంతము గూడ దుఃఖమే. 
దుఃఖము కలుగుటచేత పునర్జన్మ “దుఃఖాలయము (దుఃఖముల యిల్లు) 
అని చెప్పబడినది. ఏ యోనిగాని, లేక ఆ యోనియందు అనుభవింపబడు 
సుఖభోగముల సంయోగము గాని సర్వదా ఉండునదికాదు కాబట్టి అది 
అకాశళ్యతము (క్షణభంగురము) అని చెప్పబడినది. 


i. ఎ చతుర్ముఖ [బహ్మ మైతే, సృష్టాదిలో భగవంతుని నాధి కమలము 
నుండి ఉత్పన్నుడె సమన _పవంచ సృష్టిచేయునో, ఎవనికి (పజావతి- 
హిరణ్యగర్భ సూ తాత్మ నామములు గలవో, ఎవడు ఈ యధ్యాయము 
నందే ఆధిదైవము అని చెప్పబడెనో | గీత-8_క) ఆ చతుర్ముఖ |బవ్మా 
ఎ ఊర్థ్హ్వ్రలోకము నందు నివాసము సేయునో, ఆ లోకము పేరు 'బవ్మా 
లోకము" అనబడును. ఈ (హ్మలోకము దానిక్రింది లోకములన్నియు 
పునరావర్తి (పునర్జన్మ గలవి) లోకములని తెలియవలెను. 


౨. మాటిమాటికి నశించుచు (పుట్టుచునుండు) స్వభావముగల లోకములు 
పునరావర్తులు అనదిడును. 


శ్రీమదృగవద్గితాపర్వము 51 


అం 


సహ[సయుగ పర్యంతమహర్యద్‌ [బహ్యాణో విదుః 
రాత్రిం యుగసహసాంతాం తేఒహోరాతవిదో జనాః ॥ 17 


అర్జునా ! [బ్రహ్మయొక్క ఒకదినము (పగలు) ఒక వేయి మహాయుగ 
ములు (నాలుగు వేల యుగములు) కాలావధిగలది. ఇంత నంఖ్యగల కాలమే. 
[బహ్మకు ఒకరాతియగును. ఈ విషయమును ఏ పురుషులు తాత్వికముగా 
తెలిసికొ నదరో!, ఆ యోగులు, కాలతత్ర్యము నెరిగినవారు. 

1. ఇక్కడ “యుగ శబ్దము “దివ్యయుగ ము” అని తెలియవలెను. క్భత- 
( తేతా-ద్య్వాపర-కలి యుగములు నాలుగు కలిసి ఒక దివయుగమగును. 
ఇది దేవతల యుగము కనుక దీనికి దివృ్యయుగము అనిపేరు. ఈ దేవతా 
యుగ సమయము మన సమయ పరిమాణము కంటి మూడునూర్హ అరు 
వది రెట్లు అధికమని తెలియవలెను, ఆనగా మన ఒక సంవత్సరము దేవత 
లకు ఒకదినము (రా _ింబగళ్ళు!, మన ముప్పదియేండ్డు దేవతలకు ఒక 
నెల, మన మూడునూర్త అరువదియేండ్డు దేవతలకు ఒక దివ్యనంవత్సర ము 
అగును. ఇటువంటి పన్నెండు వెల దివ్యసంవత్స రములు దేవతలకు ఒక దివ 
యుగము అగును. దినిని ' మహాయుగము అని చతుర్వుగి' అనియు ననెదరు.. 
ఈ సంఖ్యలను కూడగా మనకు నలువదిమూడు లక్షల ఇరువది వేలు 
(48,20,000) సంవత్సరములగును. ఇటువంటి దివ్య సంవత్సరముల 
లెక్కలో పన్నెండునూర్హ (1200) దివ్యసంవత్సరములు మన కలి 
యుగము ఇరువదినాలుగు నూర్ల 2,400) దివ్యవర్షముల కాలము మన 
కొక ద్వాపరయుగము ముప్పదియారునూర్హ (8600) దివ్యవర్షముల 
కాలము మనకొక |తేతాయుగము, నలువది యెనిమిది నూర్త (4800) 
దివ్య వర్షములు మనకొక కృత (సత్య) యుగమునగును. అన్ని కలిసి 


వెరసి 9000 దివ్య సవర్షములగును. ఇదియే మరియొక విధముగా గూడ 
తలిసికొనవచ్చును, 


కలియుగము 4,89 000 సంవత్సరములు 


ద్వాపరయుగము 8,64,000 సంవత్సరములు (కలియుగము కన్న 
రెండు రెట్లు అధికము) 


318 


వేదవ్యాసకృత మహాభారతము 


ఆవ్యకాద్‌ వ్యకయః సర్వాః (పభవంత్యహరాగమె 
రాత్యాగ మె [పతియంతే త త్రెంవావ్యక్త సంజ్ఞ ౩ I 18 
అర్హునా ! సమస చరాచర భూతములు బహ్మయొక్క దినము (పగలు) 
(తతాయుగము 12,96,000 సంవత్సరములు (కలియుగము కన్నా 

మూడు రెట్లు అధికము 








కత (సత్య) 1,258,000 సంవత్సర ములు (కలియుగము కన్నా 
యుగము నాలుగురెట్లు అధికము 
వెరసి 48,20,000 సంవత్సరములు 

ఈ విధముగా నిది ఒక దివ్యయుగ మైనది, ఈ దివృయుగములు అనగా 


నాలుగు అర్బుదముల ముప్పదిరెండుకో ట్ల (£,32,00,00,000) సంపత్చ 
రకముల కాలము _బహ్మకు ఒక దినము (పగల్వుగును. (బహ్మకు రాతి 
గూడ ఇన్ని సంవత్సరముల కాలమే. అనగా '8,6ఉ,00,00,000) సంవ 
తరములు రా తింబగళు కలిసి యగును. 

ఈ విషయము మనుస్మృతిలో, మొదటి అధ్యాయములో, అరువది నాలు 
గవ శోకమునుండి డెబ్బదిమూడవ (75) శోకమువరకు విశదముగా 
వర్ణింపబడినది. [బహ్మయొక్క_ దినము (పగలు)నకు “కల్పము' లేక్ష 

(3) భె 

“సర్గము” అని రాతికి “(పళయము' అని యనెదరు. ఇటువంటి రా(తిం 
బగళ్ళు ముషుదియెనచో | బహృుకు ఒక మాసమగును. ఇటి పన? ౦డు 
నెలలు ఆయనకు ఓక సంవత్సరము అగును. ఇటువంటివి నూరు దివ్య 
వర్షముల కాలము _బహ్మకు 'పూర్ణాయుస్సు' అగును, _బహ్మయొక్క 
రాతింబగళ్ళి కాలము తెలిపి భగవంతుడు ఈ విధముగా బ్రహ్మ దేవుని 
జీవితము. ఆయన లోకముగూడ ఒక కాల పరిమితిలో సీమితమైయున్నది 
కాబట్టి, ఆయనగూడ అనిత్యుడేయని, ఆయనయే అనిత్యు డెనప్పుడు, ఆ 
(బహ్మా లోకముకన్నను 'కిందిలోక ములు. వానిలో నివసించు _పాణుల 
శరీరములు అనిత్యములని వెరుగా చెప్పవలసిన యవసర్షమేమున్న ది? 
అవియ సర్వదా అనిత్యములేయగునని తాత్పర్యము. 


శ్రీమద్భగవదీతాపర్యము 819 


(పవేశించినప్పుడు అవ్యక్తమునుండి- అనగా, బహ్మయొక_ నూక్యుశరిరము 
నుండి ఉత్సన్నములగును.' [(బహ్మరాతియందు (వవెశించిన ప్పుడు, ఆ అవ్యక్త 
మను పేగుగల [(బహ్మయొక్క- సూవ్మశరీరము నందు విలీనములె పోవును.” 


భూత్మగామః న ఏవాయం భూత్వా భూత్వా వలీయతే 
రా|త్యాగమెఒవశః పార్ట పభవత్యహరాగమే ॥ 19 


1. దేవ-మనుష్య-పితృ-పప-పవ్యాది యోనులందు దేహధా ధారులై వ్యక్త రూప 
ములో నున్న చ రాచర జంతువులన్నియు వ్యకి, "యను పేరుతో వ్యవహ 
రింపబడును, 


_పకృతియొక్క- ఎ నూమ్మ పరిణామమున్నదో, దేనిని _(బహ్మ యొక్క 
సూక్మళరిరమని కూడన నెదరో, నస్థూలములై న పంచభూతములుదీనినుండి 
ఉత్పన్న ములగుటచెత, వ పూర్వ స్థితియన్నదో | సూత్మమెన “ఆపరా 
_వక్ళతి' పేరు. ఇక్కడ “అవ్యక్షము అనబడును. 


(బ్రహ్మయొక్క దినము (పగలు) వచ్చినప్పుడు అనగా, !బహ్మ, త 
సుషుప్తి యవస్థనుండి, జాగదపస్థను స్వీకరించినప్పుడు ఆ సూక్ష 
(పకృతియందు వికారము ఉత్పన్న మగును, అప్పుడది స్థూలరూవములో 
పరిణతమగును. అట్టు పరిణమించిన _పకృ్ళతితోపాటు, సమన సాణు 

తమ తమ కర్మానుసారముగా వేరేరు రూపములతో సంబంధించి కలిసి 
పోవును, ఇదియే అవ్య కమునుండి వ్యక్తులు ఉత్పన్న ములగుట యనబడును. 


2. ఒకచేయి దివ్వసంవత్సరములు గడచిన తరువాత, ఎక్షణమునందు బ్రహ్మ 
జా! గదవస్థను విడిచి, సుషుప్తి యవస్టను స్వీకరించునో, ఆ (పథమ 
కణముయొక్క_ పేరు (బహ్మరా(తి [పవేశకాలమనబడును, 


ఆ సమయమునందు, స్టూలరూపములో పరిణమించియుండిన (పకృతి 
సూష్మావస్థను పొందును, దేహధారులైన సర్వ పాణులు, వేర్వేరు స్థూల 
శరీరములు లేకుండపోయి _పకృతియొక._ హూమ్మావస్థలా చెరియుండి 
పోవును. ఇదియే ఆ అవ్య కమునందు సమన సృవ్యకులు లయము చెందుట 
యనబడును, 


820 వేదవ్యానకృత మహాభారతము 


పారా! ఆ భూతములే పటుచు, ప్ప 
లు 


ఇ ఇలా 
(పవెశించినప ప్పుడు వి విలినములగును. మరల పగలు రాగానే పుట్టుచుండును.! 


1. అవ్యక్తమునందు లినమగుటచేత భూత పాణులకు విముకి కలుగదు, 
వెరుగానున్న ఆ (పాణుల అస్తిత్వము | సత్త) తొలగిపోవదు. ఈ కార 
ణము చేతనే, _బహ్మయొక్క రాతినమయము సమాప్తము కాగానే 
సమస్తపాణులు మరల తమ తమ గుణ కర్యానుసారముగా తమకు 
యోగ్యమైన స్థూలశరీరములను పొంది |పకటితములగును, 


ఈ విధముగా, ఈ భూత పాణుల సముదాయము అనాదికాలమునుండి 
పుట్టుచు లయము చెందుచున న్నవి. నూరువర్షముల (బహ్మాయువు పరిపూర్ణ 
మెన తరువాత, ఎప్పుడైతే (బహ్మ శరీరము గూడ మూల (వకృతిలో 

నమైపోవునో, దానితోపాటే సమస్త భూత సముదాయముగూడ, ఆ 
మూల (పకృతిలో లీన మైెపోవును. (గీత 9-7, అవ్సడుగూడ ఈ జనన 
మరణ చ|కము అంతము చెందదు. ఇది ఆ తరువాతగూడ, ఆ విధము 
గనే, మరల, మరల ఉత్పన్న మగుచుండును. (గీత 9.-ర) ఎంతవర కైతే, 
_పాణికి పరమాత్మ |పాప్రికలుగనో అంతవరకు ఆ | పాణి మాటిమాటికి 
ఈ విధముగనే పుట్టుచు, మూల (పకృతిలో విలీనమెపోవుచుండును, 


ఇక_డ _దైహ్మ రా తింబగళ్ళ పసి వచ్చినందుచేత 'బహ్మ దేవుడే 
సమస్త పాణులను, వారి గుణకర్మానుసారముగా ఆయాశరీరములతో వారి 
సంబంధము కలిగించి, మాటిమాటికి వారిని పుట్టించుచున్నాడు. మహా పళ యము 
తరువాత, _బహ్మయొక ఉత్స త్రి జరుగనప్పుడు, భగవంతుడు న్వయముగానే 
సృష్టి రచన చేయును. కాని (బహ్మపుట్టిన తరువాత, |పనంచ సృష్టి రచన 
మంతయు (బహ్మ దేవుడే చెయను. 


భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము (శ్లోకములు 7-10 వరకు) వదనాల్లవ 
అధ్యాయములో శ్లోకములు-లీ,కీ)లో సృష్టి రచన (వస క్రి యున్నది. అది మహా 
పళయము (వళ యము) తరువాత (బహ్మయొక్క.- దినము సృష్టీ)నకు ఆరంభ 
సమయము ఆని తెలియవలెను, 


శ్రీమదృగవదీతాపర్వ ము 821 


సంబందము : 


_బహ్మయొక రాతియార ౦భము నందు వ అప్యుక్రమునందు సర్వ 
భూతములు విలీనము , పగటి యారంభము కాగనే ఏ అవ్య కము నుండి 
పుట్లునో, ఆ అవ్యక మే అన్నిటికన్న ోష్టమెనదా! లేక, దానిని మించి చేరే 
దెన | శేషమెనది ఉన్నదా ? అను | పశ మునకు వగవంతుడిటు బదులు చెప్పు 
లా లా ట్టు రు "లత. 
చున్నాడు 3 


పరస స్మాత్తు భావోఒన్యోఒవ్యక్షో_వ్యకాత్‌ సనాతనః | 
యః స నర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ॥ 90 
“అర్జునా! ఆ అవ్య కముకంటి గూడ 


ఆవ్య కభావముగలదు. ఆది పరమ.దివ్య పురుష 
చిన తరువాతగూడ అడి నశించరు.! 


ఫైన మరియొకటి విలషిణుమైన 
భావ 


రము = ఆన్‌ * భూతములు నిం 


నంబంద ము_ 


ఎనిమిదప-వదవః శోకములందు, అది యజోపాసనకు ఫలము. పరమ 


}f— 


. పదునెవిమిదవ శోక ములో. ఏ “అవ్య కము'నందు నమస భూత (పాణుల 
లయమగుట తెలుపబడెనో, అదియయిక్కడ 'అవ్యకాత్‌ 'అను పదమునకు 
అర్ధ ము. పూర్వొకమైన ' అవ్యక్త కము కంకే యా" అవ్య కము" పరము, 
'అనన్యము' అని తెలిపి, దానికన్న ఇది మిక్కిలి _శేష్టము-విలదణ మైన 
దని నిరూపింపబడినది. ఇందలి యఖ్మిపాయ మేమనగా, ఆ రెండింటి 
స్వరూపములు “అవ్యక్త 'మై మెనను, ఆ రెండు వకజాతి వస్తువులుకావు అని 
ఆ మొదటి “అవ్య కము” “జడము, నాశవంతము, జేయము' (తెలిసికొన 
దగినది) నైనది. కాని రెండన “అవ్యక్తము చేతనము, అవినా-జ్ఞాత 
యగును. ఈ అవ్యక్తము ఆ అవ్య క్తమునకు _(పభువు-నడపునది- అధిస్టాత 
యునగును. కనుకనే, యిది, దానికంటే మిక్కిలి _శేష్టము-విలవణము 
నెనది. ఈ అవ్య క్రము అనాది-అనంతము నగుటచేత దీనిని 'ననాతనము'” 
అని యనెదరు. కనుక, తక్కినవన్నియు నష్టమెనను ఇది మా[తము 
నశించదు. 


21) 


వేదవ్యానకృత మహాభారతము 


పురుష పా ప్తియని, పదమూడవ శ్లోకములో పరమాక్షర-నిర్లుణ (పకృతి 
యొక ఉపాననకు ఫలము పరమగతి [(పాప్రియని, పదునాలుగవ శోకములో 
నాకార-భగవంతుడెన శ్రీకృష్ణుని ఉపాననకు ఫలము భగవత్వాా ప్రియనియు 
చెప్పుటచేత ఈ మూడింటిలో వవిధమైన భేదభాంతి కలుగ 

లో ఇప్పుడు భగవంతుడు, ఆ మూడింటి యేకత్వమును [పతి 
వి వొందిన తరువాత పునర్జన్మ ము ఉండబోదని తెలుపుచున్నాడు, 


ES 


“అవ్యకోఒతర ఇత్యుక స్తమాహుః వరమాం గతిమ్‌ 
(పావ్య న నివర్తంతే తద్దామ వరమం మమ” 9 | 


ఇ 
హు అ త్తే 
టు (an) 


“అర్జునా! యే అవ్యక్తము అక్షరము! అను పేరుతో చెవృబడెనో, ఆ 


ఆషమర నామముగల ఆవు క్ర భావమును పరమగతి* అని చెప్పెదరు. ఏ సననాత౫ 
అవ్యక్రభావమును పొంది మనుష్యుడు తిరిగి రాడో -పునరన్న ఉండదో, అదినా 
|! 
వరమరామముే 
మ. పదునెనిమిదవ శ్లోకములో "సనాతన అవ్య క్షభావ' నామముతో, ఎనిమి 


దవ-పదవ శ్లోకములో “పరమదివ్యపురుష" నామముతోను చెప్పబడిన, 
'అధియజ్ఞ' పురుషుడు ఇక్కడ “అవ్యకి “అక్షర నామములతో 


_. అము క్రియైతే, సర్వశేష్టమెన పొందదగినవసువో, చేనిని పౌందిన తరు 
వాత, మరి యొకటి యేదియు పౌందవలనినది మిగిలియుండవో, దాని 

బరు “వరమగతి' యసెదరు. ఇందుచేత, వనిరుణ _ నిరాకార వరమా 

జ న అ, ఇ re అధ్య క్‌ ల 

న. పరమ అతరము _బిహ్మము అని చెప్పదరో, యై సచ్చిదానంద 

బున దివ్యా *“వరమగతి' యనబడైను, (గీత రీ_1ఫ్ర) 


లే. అభి పాయ మేమనగా, భగవంతుని కాశ్వతధామమును, భగవద్భావమును, 

భగవంతుని స్వరూపమును పొందుటలో వఏలాటి వా సవిక్ష భేదము లేదు. 

ఇచే అవ్యక్త అవర (పాప్రిళలో, పరమగత్రి (పా ప్రీలో, భగవంతుని 

పొౌందుటలోగూడ వాస్తవముగా భేడములేదు.. సాధన శేదముచేత సార 

కుల దృష్టిలో ఫల భేదముఉన్నది. ఈ కారణముచేతనే, దాని వరనము 
ప్త 


శ్రీమదృగవద్దితాపర్వము 328 


“పురుషః న వరః పార్ట భక్త్యా లభ్య న్ల్వనస్యయా 
యస్యాంతఃస్తాని భూతాని యేన సర్వమిదం తతమ్‌” 22 


“పార్దా! వవఠమాత్మునిలోపల సర్యభూతములున్నవొ, ఎ సచ్చిదానంద 
ఘన పరమాత్మునిచేత ఈ నర్వ పవంచము పరిపూర్ణమె యున్నదో", ఆ సనాతనం 
అవ్యక్ష. పరమ పురుషుడు. అనన్యభ క్రిచేత నే పొందబడుటకు యోగ్యుడు.* 


వేర్వేరు నామములతో చేయబడెను. యథార్థముగా, వస్తుగతమైన భేద 
మేమియు లేనందుచేత ఇక్కడ ఆయన్ని ంటికిన్ని ఏకత్వము చూపబడెను. 


1. ఎపైత “వాయువు - లజస్సు (అగ్ని) జిలము_భూమి' ఈ నాలుగు భూత 
ములు ఆకాశములో అంతర్లతములో, ఆకాశమే అ భూతములకు ఏక 
మాత కారణమైన.అధార మో, ఆవిధ ముగ నె, సమస్త చరాచర | పాణులు- 
ఆనగా, సమస్త [ప్రపంచము పరమెళ్వరునిలో స అంతర్గతము లైయున్న వి, 
"ఆవి పర మెళ్వరుని నుండియే ఉత్పన్నములైనవి. పరమేశ్వరుని ఆధారము 
పెనన నిలిచియున్నవి. ఎప్రైతే, “వాయు- అగ్ని (లేజస్పు)-జల-భూము 
లన్నిటి యందు ఆకాశము _ వ్యాపించియున్నదో, ఆవిధముగానే యీ 
సమస్త (ప్రపంచము అవ్యకుడైన పర మెశ్యరునిచెత వ్యాపింపబడి 
యున్నది. ఈవిషయమే భగవద్లితలో తొమ్మిదవ అధ్యాయమునందలి 
నాలుగవ. ఐదవ. ఆరవ శ్లోకములలో విసార పూర్వకముగా తెలుపబడినది. 


2, సర్వాధారుడు. సర్వాంతర్యామి-సర్వశ ర్తి సంవన్నుడు-పరమ పురుషుడు 
నైన పరమేశ్వరునకే సమస్తము సమర్పించి, ఆయన విధానములో 
సర్వదా పరమ సంతుష్టుడై యుండుట, అన్నివిధముల, అనన్య (పేమ 
పూర్వక ముగా,నిత్యము నిరంతరము ఆయన న్మరణముచేయుటయే,* అనన్య 
భ క్రి యనబడును. ఈ అనన్య భ కిచేత సాధకుడు తన ఉపాస్య దేవత 
యైన పర మెశ్వూరుని “గుణ-న్వభావ-త త్వ "ములను బాగుగా తెలిసికొని, 
ఆయన యందు తన్మయ డెపోవును. శీఘమే ఆ పర మేశ్యూరుని సాక్షా 
త్కారము చేసికొని కృతకృత్యుడగును. ఇదియే 'సాధకుడు ఆపర మేళం 
రుని పొందుటి యనబడును. 


824 


వేదవ్యానక్సత మహాభారతము 


అరునా! వకాలమునందు! శరీరత్యాగముచేసిన యోగిజనులు*, తిరిగి పున 
గా 


ర్రన్మమును పొందనిగతిని, వకాలములో పోయినవారు తిరిగి పునర్ణన్మ మును 
జ 

సొందుగతిని హెౌండెదరో, అకాలమును _ అనగా, రండు మార్గములనుగూర్చి 
చెప్పెదను. 


ED 


. కక్కడ “కాల' శబ్దమునకు 'కాలాభిమానులైన వేర్వేరు దేవతలు తమతమ 


పరిమితివరకు అధికారము కఠిగియుండు కాలము" అని యర్థము. ఎందు 
కనగా ఈ యధ్యాయమునందలి ఇరువదియారవ కోకమునందు “శుర్త _ 
ప్ల నా నామములుగల రెండు మార్గములు 'గతి' యను పేరుచేత 

వడి యేడవ గ్చాకములో 'సృతి' యను పేరుచేతను చెప్పబడినవి. ఆరెండు 
శబ్దముల యర్థము 'మార్గము'అనియే-ఇద్‌గాక. “అగ్ని ః, జ్యోతిః. భూమః" 
ఆను వదములుగూడ కాలమును తెలుపునవికావు. కనుకనే, యిరువది 
నాలుగ వ._ఇరువదియెదవ కోకములందు చెప్పబడిన 'త|త"అను శబ్దమునకు 
అర్హము “సమయమునందు" అని యంగీకరించుట ఉచితముగాదు. ఈ 
కారణముచేతనే యిక్కడ 'కాలిఅను శబ్రమునకు అర్థము కాలాధిమాని 
దేవతలతో నంబంధముగల “మార్గము” అని యంగీకరించుట మంచిద్‌, 
_పపంచ జనులు, ఏదినమైతే, శుక్తపక్షము-ఉత్తరాయణములందు మరణిం 
చుట మంచిదని తలచెదరో, అట్టు "తలచుటగూడ మంచిదెయగును. ఎందు 


(గ 


యగును, కనుక ఆ సమయమునందు మరణించుయోగి, గంతవ్య (పోవల 
న యుర్‌, శీ. ఘముగాను, సులభముగాను పోవును. కాని, దీని 

రా, తియందు కృష్టపశిమునందు, దశీణాయనము ఆరు మానము 
లంమన్ను మరణించువాడు అర్చి మార్గముకుండా పోవడు అని తలచ 
కూడదు. మరి అతడు ఎప్పుడు మరణించినను పమార్గముగుండా పోవు 
టకు అధికారము గలవాడో, ఆ మార్గములోనే పోవును. 


'యోగిజనము'ఆనగా “వసామాన్య మనుష్యులు ఈ లోకమునందే ఒక 
యానినుండి రెండవ యోనికి మారువారో, లేక, ఎవరు నరకాదులకు పోవు. 
వారో వారి గతి యొక్క వర్ణనము ఇక్క_-డ లేదు "అని తలచవలెను, 


శ్రీమద్భగవద్గీతాపర్వ ము 825 
సంబంధ మ_ 


అర్హునుని యేడవ (పళ్నకు ఉతరము చెప్పుచు భగవంతుడు అంత్యకాలము 
నందు ఏవిధముగ మనుష్యుడు పరమాత్ముని పొందగలడు అను విషయము 
బాగుగా తెలిపెను. ఈ సందర్భములో నే భగవంతుడు “భగవత్పాప్తి కాకున్న 
పుడు (బహ్మలొకమువరకు పోయికూడ నేవుడు గమనాగమన చకము నుండి 
విముక్తి పొందడు'అను విషయముగూడా చెప్పెను. కాని ఎవరు తిరిగిరాని స్టాన 
మును పొందెదరో, వారు ఆ వమార్షముగు౦డా పోయెదరు?* అని అక్కడ చెప్ప 


లేదు. కనుక ఆ రెండు మార్గముల వర్గనము చేయుటకు భగవంతుడు ఉపోద్దాత 
ముగా ఇటు చెప్పుచున్నాడు! 
రా అ 


“యత కాలే త్వనావృ త్రిమావృ త్తిం చెవ యోగినః 
'పయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ” 23 


“అగ్ని! ర్వోతిరహకఃి శక్తః షణ్మాసా ఉతరాయణలో 
తత వయాతా గచ్చంతి |బహ్మ బహ్మావిదో జనాః 2 4. 


1. ఇక్కడ “జ్యోతికి అను వదము 'అగ్నిః' అను వదమునకు విశేషణము. 
"అగ్ని? అను పదమునకు అగ్ని యభిమాని చేవతయని అర్ధము. ఉపని 
షత్తులలో ఈ అగ్న్యభిమానిదేవతయే “అర్చిః' అని చెప్పబడినది. దీసి 
న్వరూపము దివ్య (పకాశమయము. భూమి"పె పెనున్న సము దముతోపాటు 
సమస్త దళములందున్ను దీని యధికారముగలదు, ఉత్తరాయణ మార్గము 
నందు పోవు అధికారులకు పగటి అభిమాని దేవతతో సంబంధము" కి 
గించుటయే యో “అరి” యొక్క_పసి. ఉతరాయణ మార్గముగుండా 
పోవు ఏ ఉపానకులు రాతియందు శరీరము త్యాగము చేసెదరో వారిని, 
ఆరాతియంతయు తన అధికారములో నుంచుకొని, యది పొద్దుపొడవ 
గనే పగటి యభిమాని దేవత యధీనము చేయును. వగలు మరణించిన 
వారిని తత్షణమే యీ అర్చి, దినాభిమాని దేవతవశముచేయును. 


tp 


'ఆహః'ఆను పదమునకు 'డినాధభిమాన దేవతిఅని యర్థము. దీని స్వరూ 
సము అగ్న్యభిమాన దేవతకన న్న మిక్కిలి ఎక్కువ దివ్యవకాశమయమె 


వేదవ్యాసకృత మహాభారతము 


“ఆర్షునా! యే మార్గమునందు జ్యోతిర్మయుడై న అగ్నికి అభిమాని దేవత 
య్‌ 

దో, దినము (పగలు) నకు అభిమాని దేవతయున్నద్‌, శుక్షపజాభిమాని 

మున" దో ఉతరాయణము ఆరు మాసముల అభిమాని దేవతయున్నదో, 


ఇ EN 
EM ww క్తి 
= 


వరకు ఆకాశముతో భూమియొక్క వాతావరణమునకు నంబంధముకలదో, 
అంత మెరకు ఈ పగటి యభిమాని దేవతయొక_ అధికారము కలదు. 
ఉతరాయణ మార్గమునందు పోవు ఉపాసకునకు శుక్ర పషాభిమాని దేవ 
తతో సంబంధము కలిగించుటయేపని. ఇందలి యభి్మిపాయమేమనగా, 
ఉవాసకుడొక వెళ కృషవక్షమునందు మరణించినచో, శుక్రపశము వచ్చు 
రకు, ఆ ఉపాసకుని ఈ దేవత తన వశమునందుంచుకొనియు ఒకవేళ 


ట్‌ 
నక. 


శుక పక్షమునందె యతడు మరణించినచో, వెంటనే తన యెల్లవరకు 
ఆ ఉపానకుని తీసుకొనిపోయి, ఆతనిని శుక్షుపజాభిమాని దేవతకు వశ 
పరచుసు 


ర్త. 'శక్షః అను పదమునకు 'శుక్ష పకాభిమాని దేవత' యని యర్హమ.. దీని 
స్వరూపము. దినాభిమాని దేవతకన్న మిక్కిలి ఎక్కువ దివ్య వకాశళ 
మయమై యుండును. భూలోకసీమ వెలువల అంతరిక్ష లోకములో. వపిత్చ 
దేవతల లోకములో పదునైదు దినముల వగలు.వదునెదు దినముల రాతి 
యుండునో, ఆసీమవరకు ఈదేవతయొక అధికారమున్నది. ఉత 
రాయణ మార్గముగుండా పోవు అధికారిని, తన సీమను దాటించి, ఉత 
రాయణాభిమాని దేవతకు వశపరచుట ఈ శుక పవాభిమాని దేవతవని. 
ఈ దేవతగూడ, పూర్వ దేవతలవలెనే సాధకుడొక వేళ దశ్నిణాయన ములో 
కన యధికారములోనికి వచ్చినచో, ఉతరాయణము వచ్చువరకు, 
ఆతనిని తన యధికారమునందుంచుకొనియు, ఉతరాయణములో వచ్చి 
మ క ల. దాటించి, సాధకుని, ఉతరాయణాఖిమాని 


ఓ. షయారు నెలలు సూర్యుడు, ఉతరదిక్కు వెపు పోవునో, ఆ యారు నెలల. 
కాలము 'ఉతరాయణము' అనబడును. అ ఉతరాయణాభిమాని చేవతయే 


శ్రీమదృగవద్రీతాపళ్వము $27 


మరణించిన తరువాత ఆమార్గములో పోయిన బహ్మా వేత్తలైన! యోగిజనులు 





యిక్కడ 'షణ్యాసా ఉత రాయణం' అను పదమునకు అర్హమగును. దీని 
స్వరూపము శుక్ర పక్షాధిమాని దేవతకన్న అధిక దివ్యప్రకాశమయమై 
యుండును. అంతరిడ లోకమునకు “పెన, ఏ దేవలోకములందు, ఆరు 
నెలలు పగలు, ఆరునెలలు రాతి కాలముండునో, అంతవరకు, ఈ దేవ 
తకు అధికారముంతును. శ దేవత ఉత్తరాయణ మారముగుండా పరమ 


ధామమునకు పోవు అధికాంని, తన సీమనుదాటింది, ఉపనిషతులలో 


అ 


పర్ణింపబబడిన. | భాందోగ్యోపనిషత్తు_4_లె_దే.: 101-2; బృహదారణ్య 


వ వీ 
వశే అక రా ft స ఇల్‌ సమ న wu » 
కోపనిత్తు f_2_15} నందత్వారాధిమాని దేవతవదకు తీసికొనిపోయి 
తతో లో 5 ణు 
అర్చును.. అక్కడినుండి ముందుకు  ఒంవత్సరావిమాని దేవత, 
కం 
- wx ~ లే వ న జ లో 
ఆనాధకుని నూరస్టల "కము వరుసను. ఆఅక్ష్కాడినుండి | క మముగా, 


దిత్యాభి మాని దవత, చం్యదాఖిమాని చేవత మధికారములో అది విద్యుత్తు 
భిమాని దెవతాధికారములో చేరును. ఆతరువాత అక్క_డికి భగవం 


As 


పంతుని సేవకులు 


ల్‌ 
Ta} 
తుని పరమధామమునుండి భగవంతుని ! పార్షదులు 1(భ 


లా ణా > బా “ ల వ. ౮ ఆ. . a i ల 
| చః క్‌ సా, సక జ. జే. పయ దుక | ఇ ప wr అం Me 
1 శా కములొ “బహ్మవిచః'అను పదమునకు, నిర్దుణ (బహ్మత త్వమును 
గాని, సగుణ వరమెశ రుని గుణ. పజువ.త త్త్వ-స్వరూపములనుగాని, 
కాస్త్రమయొక్క-, ఆచార్యులయొక్కయ ఉపదేశానుసారముగా (శద్దా 
ల్‌ a 
ప్రార రిక ముగా వరోక్షథకావముతో తెలిసికొను ఉపాసకులని, గాని నిష్కామ 
భావము చేడు కర్మాలుచేయు కర్మయోగులనియు, ఆనముకాదు. ఎంలు 
ఖు 
కనగా, అట్రివారు, ఒ౬కచొటినుండి మరియొక సానమునకు పోయినాగి 
డా 
పర్జించుట ఉవయాగకరము కాదు, 


'వదముతోగూడ, *వ తస్య | పొణా హుష[త్కామంతి' (బృహాదార ప్రస 


లు 


(కోప 


మి 


k—k 


శ 
రా 


రా మో రాతి సథా కృషః 
శాన్‌ రు 


తత్ర చాందమసం జో్యోతిర్యోగీ వావ 


నిషత్తుక.!-ఏ) అరవ సమవ యిం ర బృహదారణ్యక పనిష నిష క్ర!) 
“ఎంయమకనగా ఆతని (వాణవ ములు ఉత్కా-ంతిని హొండవు శరీరమునుండి 
వెడలి వేరు చోటికిపోవీ*ఇక) గ్రా డే లీనమెపోవును [| “అతడు; బహ్మ మేయ 


(బ్రహ్మమును పొందును'అని యర్థము, 
pan a 


ఇకుడ వహ గట్ట మునకు నగుణ పర మేశ్యరుడని యర్థము. ఎప్పుడు 
గూడ నకించని సా లెన అవర వే ముత రునిధామములు' నత్యలో క పరమ 
ధామ=సా కేతలో 'క_గోలోక. వెకుంఠలో కములు’ అను మొదలైన నామముల 
చేత చెప్పబడెను, అటువంటి లోకములను ఉపాసకుడుచెకి భగవంతుని 
ప్రత్యక్ష ము చేసికొనుటయే 'నగుణ [బహ్మమును బొందుజ'యనబడును. 


రు 
(య్‌ 
నము 


a 


ఇక్కడ 'ధూమః' అను పదమునకు 'ధూమాఖిమాన్‌డవతి అనగా ఆంధ 
కారాభిమాని 'దెవతయని యర్థము. దాని స్త్వ్తదావవఎ అంధకారమయమై. 
యుండును. ఇదిగూడఅగ్న్యభిమాని దేవతవలేనే భూమి పైన సమ్ముదనహిళ 
సమన దేశములందున్ను అఉకారము గలదై యుండును. దతిణాయస 
కాలములో మరణించి ఆ మార్గముగుండాపోవు సాధకులను రాత్యభిమాని 
దేవత కడకు తీసికొనిపోవుట దీనిపని. చక్షిణాయన మార్గము గుండా 
పోవు సారకులు పగలు మరణించినచో వారిని, ఈ దరూమాఖిమాని దేవత 
పగలంతయు తన అదికారములో నుంచుళొని, రాతి ఆరంభించగ నే 
రాత్యభిమాని దేవతకు ఒప్పజెప్పును. రాతి మరణించిన వారిని వెంటనే 
రాతియధిమాని దేవతకు వశవరచును. 


ఇక ర్త “రాతి? ఆను పదమునకుగూడ 'ర్మాతియథిమానిచేవత' యని 
యర్హ ము. దీని స్వరూపముగూడ అంధకారముగా నే యుండును, వగటి 
యభిమాని దేవతవఖతె ఈ దేవత యధికారముగూడ, భూలోకపసీమ ఉన్నంత 


శ్రీమద్భగవద్గీతా వర్వము 829 


“అర్జునా! యేమార్గమునందు ధూమాభిమాని దేవత యుండునో, రాత భి 
మాని దేవత యుండునో, కృష్ణపకుభిమాని దేవత యుండునో, దక్షిణాయనము 





వరకు వున్నది. ఆ రెంటిలో భేదమేమనగా, భూమిపైన దినాభిమాని 
దేవత యధికారము పగలేయుండును. ర్యాతియందు రాతి యభిమాని 
దెవత యధికారముండును. దశిణాయన మార్గముగుండా పోవు సాధకుని 
భూలోకపీమ దాటించి అంతరిక్ష మునందున్న కష్ట పజాభిమాని దేవతకు 
ఒప్పగించుట యీ దేవతపని. సాధకుడొక వేళ శుక్షపషములో మరణించి 
నచో, అతనిని కృష్ణపక్షము వచ్చువరకు తన యధికారములో నుంచు 
కొనియు, ఒకవేళ అతడు కృష్ణ పక్షములో నే మరణించినచో వెంటనే తన 
యధి కారమునుండి తీసికొనిపోయి యారా; తిదేవత క్ఫష్ష పక్షాభిమాసి దేవ 


4. ఇక్కడ కృష్ణః అను వదమునకు 'కృష్ణపకాభిమాని దేవత 'యని యర్థము. 
దీని స్వరూపముగూడ ఆంధకారమయముగా నుండును. భూమండలసీమకు 
బయలు అంతరిక్షలోకమునందు పదునైదుదినములు పగలు అంతకాలమే 

రాతి గల పితృలో కములపరకు ఈ దేవత యధికారముగూడ గలడు. 
ఈ రెంటికి భేదమేమనగా, ఆలోకములలో శక్త పకాథిమాని దేవత యది 
కారము శుక్తపక్షములో నుండును. కృష్టపక్షపు దినములలో కృష్ణపక్షాఖి 
మాని యధికారముండును. దక్షిణాయన మార్గముగు౦డా స్వర్గమునకు 
పోవు సాధకుని దక్షిణాయనాభిమాని దేవతకు వశపరచుట అదేవతపని. 
దక్షిణాయన మార్గములో పోవలసిన యధికారము గల సాధకుడొక వేళ 
ఉ తరాయణ కాలములో ఈ కష్టపకాభిమాని దేవత యధికారములో 
వచ్చినయెడల అతనిని దక్షిణాయన కాలము వచ్చువరకు తన యధికార 
ములో నుంచుకొనియు, దక్షిణాయనములోనే వచ్చినవానికి వెంటనే తన 
యధి కారమునుండి తీసుకొనిపోయి యీ దషిణాయనాభిమాని దేవత కడకు 
చేర్చును. 


by సూర్యుడు దషిణదికు,_ వెప్పుగాపోవు అరునలలకాలము 'దకిణాయని 
మనఖడును. ఇక్కడ 'దకఓిణాయని అను పదమునకు, దాని యభిమాని 


380 వేదవ్యాసకృత మహాభారతము 


యొక. ఆరుమాగములకు అభిమాని యుండునో, సకామకర్మాలు చేయు యోగులు] 
మరణించిన తరువాత మార్గమునందు సోయినచో, పెన చెప్పబడిన అభిమాన 


దేవతయని యర్థము. దీని స్వరూపముగూడ అంధకారమయముగా నే 
యుండును. అంతరిక్షలోక ము పెన, ఆరు నెలలు వగలు._ఆరునెలలు రాతి 
గల దేవతల లోకములవరకు ఈ దేవత యతశికారముండును. ఈ రెంటికి 
చేదచమెమనగా ఉతరాయణకాలపు ఆరునెలలు, ఆయలభిమాని దేవత యది 
కారము దశిణాయనకాలపు ఆరునెలలు దీని యదికారముఉండును. దశ 
ణాయన మార్గముగుండా స్యర్గమునకుపోవు సాధకులను తన యరధి కారము 
నుండి తీసికొనిపోయి, ఉపనిషత్తులలో వర్ణింపబడిన పితృలోకాభిమాని 
దెవత యధికారములో చేర్చుట యీ దేవతపని. అక్క_డిసుండి పితృ 
లోకాఖిమాని దెవత ఆసాధకుని అకాళాఖిమాని దచేవతకడకు, ఆకాశాభి 
మాని దెవత చందలోకమునకు చేర్చును. (ఛాందోగో్యోవనిషత్తు 5-10-4, 
బృ హదారణ్యోకో పనిషత్తు 6-2. 16) ఇక్కడ చందలోకము ఉపలకణము 
మ్మాతమేయని తెలియవలెను. (ఉపలకణమనగా, సామాన్యముగా ఒకటి 
చెప్పి దానిచేత, అటువంటి యర్థములుగూడ (గహింపవలెనని యర్థము 
ఆందుచేత చం[దలోకమునుండి [బ్రహ్మలోకమువరకు పునారాగమనము 
"అ లోకములన్నియునని చందలోక వదముచేత |గహింవవ లెను. 


ఉపనిషత్తులలో వర్ణింపబడిన పితృలోకము, అంతరికములోనున్నది. అది 
వదునైదు దినముల వగలు. అంతయే రాత్రి గలదియనగు ఈ పితృలోకము 
కాదని గురుంచుకొ నవలెను. 


- స్యర్గాదులకొరకు పుణ్య కర్మలుచేయు పురుమలుగూడ, తమ ఐహిక సుఖ 
ముల (_పవృతిని నిరోధించెదరు. ఈ దృష్టితో వారుగూడ యోగులని 
చెవ్పిదగినవారు.. ఇదిగాక యోగ్నభష్ట పురుషులుగూడ, ఈ ధూమాది 
మార్గములగుండా స్వర్గమునకు పోయి, అక్కడ కొంతకాలము నివసించి,. 
తిరిగివచ్చెదరు. వారుగూడ ఈ మార్గముగుండా పోవువారితో చేరెదరు. 
వనుక వారిని "యోగులు' అనుట ఉచితమేయగును. ఇకుడ “యోగి” 
శత్తమును (వయోగించి, “ఈ మార్గము పావకర్మలుచేయు శామన మను 


శ్రీమద్భగవచీతాపర్య ము 881 


దేవతలచేత |కమముగా తీసికొనపోబడి చం|దుని జ్యోతిని! చేరి, స్వర్గము న దు, 
తమతమ పభకర్మ ములను అనుభవించి తిరిగి వచ్చెడరు.? 


ఫాటి 


Eo 


సక్ష-క స్టై గతీ హ్యేతే జగతః శాశ్వతీ మతే 
ఎకయా యాత్యనావృ త్తిమన్యయా౬వ ర్రతే పున; 26 


చం|దలోకమునందు, చందాభిమాని దేవత స్వరూపము శీతల | పకాశ 
మయముగా నుండును. దాని వంటి కాశ మయ స్వరూపము పేరు 
'జ్యోతి' యనబడును. అటువంటి స్వరూపమున హీ పొందుట-చందజ్యోతిని 
పొందుటి యనబడును, అక్క డికిపోవు సాధకుడు అలోకమునందు, శీతల 
_పకాశమయ- దివ్య. దవ శరిరమునుపొంది, తన పులి కర్మల ఫలముగా 
దివ్యభో గముల ననుభవించును. 


ం,చజ్యోతి లోక మునకుపోయి, అక్కడ వుండవలసిన నియత నమయము 
సమా పమైెన తరునాత, ఈ మృత్యు "లోకమునకు తిరిగివచ్చుటయే, “అక్క డ్‌ 
నుండి మరలివచ్చుట'యనబడును. ఎ కర్మలఫలముగా, పాణులున్వర్గమును- 
అక్కడి భోగములను పొాందెదరో, ఆకర శల భో గానుభవము సమా ప్రమెన 
తరువాత, ఆకర్కులు తేణించినప్పుడు వారు ఆక్క_డీనుండి తిరిగి 
వచ్చుట వారి వాధ్యతయైయుండును. ప పాణులయొక పుణ్య కర్మలు 
క్షీణించిన తరువాత, చేరి, వారు చం|దలో కమునుండి (కిందకు దిగ 
జారుచు వరునగా, ఆకాశమును, అక్కడినుండి వాయువునుచేరి, తరు. 
వాత ధూమముయొక్క_ ఆకారములో మారిపోయెదరు. ధూమమునుండి 
మేఘమండలము చేరెదరు. మేఘమండలమునుండి మేఘముగా మారి 
పోయెదరు. ఆ తరువాత మేఘమునుండి జలరూపములో భూమి పెన కురి 
సెదరు. భూమియందు వారు, “గోధు మలు-యవలు-నువ్వులు-మినుములు 
మొదలైన రాన్ముష గింజలలోగాని, లేక, వనన్వతులలోగాని. (ప వేశం 


చెదరు. 


342 


“ఎందుకనగా: ఆర్హునా! _వవంచములో శుక్త - కప్ప మార్గములు అనగా 


దేవయాన, పితృ యాన మార్గములు రెండు సనాతనములని యంగికరింపబడిన ది. 1 
ఈ రెండింటిలో ఒకదాని ద్వారా పోయిని వారు.తిరిగి రావలసియుండని పరమ 
గతిని పొందెదరు. రెండవమార్శముగుండా పోయినవారు*, మరల తిరిగివ చ్చెదరు- 


జ 


గిదాంరా, పురుషుల వీర్యమునందు వవేశించెదరు. ఆ పురుష వీర్యము 
దా-రా వారు త్తే యోనులలో వారి వారి కర్మానుసారముగా [పవెశించి, 
జన్మించెదరు. ఛాందోగ్యోపనిషతు 6-10.5,6,7. బృహదారణ్య కోపని 
షత్తు 6-2-16. 
ఎనుబడి నాలుగు లక్షల యోనులలో తిరుగుచు తిరుగుచునున్న పాణి 
యెడల ఎవ్పుడో యొక ప్పుడు భగవంతుడు దయదలచి జీవునకు మనుష్య 
శరీరమిచ్చి తన కడకు, దేవతల లోకములకు ఎన్ను పోవుటకు నదవకాళ 
మిచ్చును. అట్టె సమయమునందు ఒకవెళ, ఆజీవుడు తన జీవితమును 
నతువయోగము చేసికొనినయెడల శుక్ర కష్ట మార్గములలో నేదోయొక 
మార్గము ననుసరించి తద్ద్వారా గంతవ్య స్థానమును తప్పక డరుకొన 
గలడు. ఈ కారణముచేతనే పకారాంతరముచేత (పాణి మ్మాతమునకు 
ఈ రెండు మార్గముల నంబంధముగలదు. ఈ మార్గములు సమస 
(పాణులకొరకున్న వి, ఎలప్పటికిన్ని ఉండగలవు. ఇందుచేత ఈ రెండు 
మార్గములు కాశ్యతములని చెప్పబడెను. ఒకవేళ, మహ్మిపవళయకాలము 
నందు ఎవ్పుడై తే, సమ స్తలోకములు భగవంతునియందు లీనములై పోవునో, 
ఆసమయమునందు, ఈ మార్గములు, వీనిదేవతలుగూడ లీనములె లె నప్పటి 
కిన్ని, ఎప్పుడైతే, _పపంచముయొక్క పునః సృష్టి జరుగునో, ఆ సమ 
యము నందు పూర్యమువలనే, ఈ మార్గములకు పునర్నిర్మాణముగూడ 


జరుగును, కాబట్టి, ఈ మార్గములు కాళ్యతములనుటలో ఎ మాతము 
షము లేదు, 


. అనగా, ఈ అధ్యాయమునందే యిరువది వాలుగవ శోకము ననుసరించి, 


“ఆర్చి? మార్గములో పోయిన యోగియని భావము-_ 


. అనగా, ఈ అధ్యాయమునందే యిరువది యెదవ శ్లోకము ననుసరించి, 


“భూమ” మార్గముగుండా పోయిన సకా మకర్మయోగియని తాత్పర్యము. 


శ్రీమద్భృగవద్దీతాపర ము 398: 


ఆనగా, జనన మరణములను పొందెదరు. 


“నెలే సృతి పార్ట జానన్‌ యోగీ ముహ్యతి కశ్చన 
తస్మా త్‌ సర్వేషు కాలేషు యో గయుకో భవార్డున” గ 


పార్టా! ఈవిధముగా ఈ రెండు మార్గములను తార్రిగకముగా తెలిసికొనిన. 
యే యోగియైనను మోహముచెందడు.! ఈ కారణముచేత, నీవు అన్ని కాలము 
లందున్ను సమబుద్ది రూవయోగముగల వాడ వె* అనగా, నిరంతరము నాపాప్లి 
కొరకు సాధనము చేయువాడవు కమ్ము. 

1. మనుషుడు యోగసాధనమునందు లగ్ను డెనప్పటికిన్ని, ఈ మార్గము 
తత్తము తెలియని కారణముచేత, పకృతికి (స్వభావమునకు) వశుడై, 
యీ లోకముయుక , గాని, వరలోకముయొక్కగాని భోగములందు ఆన క్రి 
గలవాడై, తాను చేయు సాధనమునుండి |భప్పుడగును. ఇదియే, అతడు. 
మోహము చెందుటయగును. కాని, ఎవడు ఈ రెండుమారగ్గముల తత్త్వము 
నెరుగునో, యతడు మరల (బహ్మలోక పర్జంతమునున్న సమస లోక 
ముల సుఖభోగములన్నియు నశించునవి. తుచ్చములని తెలిసికొనుటచేత, 
ఏవిధములెన భోగములందు, సుఖములందున్ను అనకుడు కాకుండును.. 
పర మేళ ర _పాప్రికే నిరంతరము సాధనమునందు లగ్నుశై యుండును. 
ఈ కారణముచెత నే, మనుష్యుడు భగవతా ప్తి సాధనమునందు నిత్యము. 
నిరంతరము లగ్నుడయి యుండవలెనని ఆలియవలను ఇదియే అతడు 
మోహము చెందక యుండుట యగును. 


ల ఇక్కడ భగవంతుడు అర్హునున క్షు సర్వకాలములందున న్ను యోగయు కుడ వై 
యుండుమని చెప్పుటలో భావమమనగా, మనుష్యుని జీవితము చాల కొద్ది 
దినములవర కే యుండునది, మృత్యు వెప్పుడు సంపాప్తమ మగునదియు నెవనికి 
గూడ తెలియదు.అని ఒకవేళ తన జీవితముయొక్ష (వతియొక్క షణ 
మును సాధనమునందు లగ్నముచెగి యుంచుటకు _పయత్న ము చేయని 
యెడల, నడుమ నడుమ సాధనము విచ్చిన్నమగుచుండును, ఒక వేళ సాధ 
నము చేయని పరిస్థితిలో మరణము నంభవించినయడల, యోగ|భష్పుడె. 


384 


వేదవ్యాసక్ళత వ మహాభారతము 


4 డేషు యజ్ఞము తపస్సు చై చెవ 


దానేమి యత్‌ పుణ్యఫలం (పదిష్టమ 
అత్యెతి తత్భృర్యమిదం విదిత్వా 
యోగీ వరం స్థానము పెతి చా౬ద్యమ్‌” 28 


అర్జునా! యోగియెన పురుషుడు ఈ రహస్యమును త త్తముతో తెలిసీ 


కొని] వేదములను చదువుటయందు, కపోదానాదులను చేయుటయందున్ను ఏ 
పుణ్యఫలమై తే చెప్పబడిన దో, ఆ పుణ్యఫలము నంతటిని నిస్సండహముగా ఉట్రం 
ఘించును.2 అతడు తవుక సనాతనమైన పరమ పదమును పొందును. 





పునర్జన్మ సౌందవలిసియుండును. ఈ కారణముచేతనే మనుష్యుడు 
వగవత్వాప్రి పి సాధనమున౦దు నిత్యము. నిరంతరము లగ్నుడయ్యే యుండ 
వలెనని తెలియవలెను, 


| ఈ యధ్యాయమునందు వర్ణింపబడిన విద్యకు. అనగా*భగవంతుని సగుణ. 


నిర్గుణ సాకార-నిరాకార న్వరూపమును ఉపాసించుట, భగవంతుని గుణ. 
(పభావ-మాహాత్మ్యములు, ఏ విధముగ సాధన చేయుటచేత మనుష్యుడు 
పరమాత్ముని పొందగలడు? ఎక్కుడికిపోయి మనుష్యుడు తిరిగి రావలసి 
యుండును? ఎక్కడ చేరిన తరువాత పునర్జన్మ కలుగదు? ఈ మొదలైన 
విషయము లెన్నియైతే యీ అధ్యాయములో తెలుపబడినవో, అవి 
యన్నియు జాగుగా తెలిసికొనుటయే “దానిని త త్త్వముతో తెలియుటి 
యగును. 


. ఇక్కడ “వేద శబ్దమునకు షడంగ సహిత చతుర్వేదములు, వానికి అను 


కూలమైన నమస్త శాస్ర్రములునని యర్థము. 'యజ్ఞశ బ్దమునకు'శా స్త్ర విహిత 
మైన పూజ, హోమములు మొదలైన సర్వవిధ యజ్ఞములు ఆని యర్థము. 
'తవస్‌'అను శబ్దమునకు, (పతోవవానము _ఇ౦[దియవి్శిగహము-స్వధర్మ 
పాలనము మొదలైన సకలవిధ కాస్త్రవిహిత తవస్సులు' అని యర్నము. 


“దాని శబ్బమునకు, అన్నడాన-విద్యాదాన - భూదానాదులైన సర్వవిధ 


కాస్త్రవిహిత దానములు, పరోపకారమే" అనియర్హము - పుణ్యఫలమనగా, 


ఇతి శ్రీ మహాభారతే భీష్మవర్వణి శ్రీమదృగవదీతాపరణణి 
ర్రబుంప్రగుడ ఏ 
శ్రీమద్భగవద్దితా నూపనిషత్సు _బహ్మవిద్యాయాం యో గళా స్తేర క్రీ కృష్టా 
రునసంవాదే అక్షర |బహ్మ యోగో నామ అష్టమోఒ౬ధ్యాయః నమా వః 


శ్రీమహాభారతమునందు, విష్మవర్వాంతర్గత మైన శ్రీమద్భగవద్గీతా పర్వమునందు 
ఢ్రీమద్భగవద్దీలోపనిషత్తులందు, |బహ్మ విద్య యందు, యోగశాస్త్రమునందు,' అక్షర 
(బహ్మయోగము” అనబడు ఎనిమిదవ అధ్యాయము సమా ప్రము 


సష్మపర్వ్యమునందు ముప్పది రండవ అధ్యాయము సమా పము. 


“శద్దా భక్తి వూర్వకంగా సకామ భావముతోనే వేదశాస్తాంధ్యయనము 
చేయుటచేత, యజై-దాన.తపస్సులు-ఈ మొద లైన శుభకర్మలు అనుష్టిం 
చుట చేతను ఏ పుణ్య సంచయముకలుగునో, ఆ పుణ్య నంచయము, ఫల 
ముగా, (బహ్మలోక పర్యంతమున్న భిన్నభిన్న దేవలోకములను, 
అక్కడి సుఖభోగములను, పొందుటయను ఫలమేదెతే వేదళాన్తములందు 
తెలుపబడెనో, అదియే “పుణ్యఫలము' అనబడును. ఇట్టు, ఆ సమస 
లోకములు_ వానియందు గలుగు సుఖ భోగములున్ను క్షణభంగురములు. 
అనిత్యములు ననితలచి, వానియందు ఆనక్తుడు కాకుండుటయే వానినుండి 
పూర్తిగా ఉపరతుడు (ఉడిగివాడు) అగుట' యనబడును. ఇదియే వానిని 
ఉల్పంఘించుట యనబడును. 


a] 


శ్రీభగవదిత తొమ్మిదవ అధ్యాయము 


౧ 


రాజ విద్యా రాజగుహ్యాయోగము : 


సంబందము-_ 


భగవద్గిత సప్రమాధ్యాయారంభము నందు భగవంతుడు విజ్ఞాననహిత జ్ఞాన 
వర్ణనము చేయుటకు _వతిజ్ఞ చేసియుండెను. దాని పకారమే ఆ విషయమును 
వర్షించుచు, చివరకు, _బిహ్మ- అధ్యాత్మ-కర్మ - అధిభూత-అధిచెవ - అధియజ్ఞ 
సహితుడైన భగవంతుని తెలిసికొనుటను, అంతకాలమునందు భగవచ్చింతనము 
చేయుటను గూర్చిన విషయము చెప్పబడెకు. దానిపైన, ఎనిమిదవ అధ్యాయము 
నందు అర్జునుడు, ఆత త్వమును, ఆంతకాలమునందు చేయవలసిన ఉపాసన 
విషయమునున్ను తెలిసికొనుటకుగాను, ఎడు [వళ్నలుచేసెను. ఆ (పళ్నలలో 
ఆరింటికి ఉత్సరములై లే భగవంతుడు సంక్షేపముగా మూడవ _ నాల్లవ శోకము 
లలో చెప్పెను. కాని, యేడవ (పశ్నకు ఉతరమునందు భగవంతుడు వయుప 
దేశము చేయుటకు ఆరంభించెనో, ఆయువదేశములోనే యెనిమిదవ అధ్యాయము 
సమ్మగముగా ముగిసెను, ఈవిధముగా ఏడవ అధ్యాయమునందు ఆరంభింప 
బడిన విజ్ఞానసహిత జ్ఞానవర్ణనము సాంగోపాంగముగా ముగియకుండుటచేత, 
భగవంతుడిప్పుడా విషయమునే పూర్తిగా వివరించి తెలుపుటకు ఉద్దేశించి, యౌ 
తొమ్మిదవ ఆధ్యాయమును ఆరంభించున్నాడు. ఏడవ అధ్యాయములో వర్ణింప 
బడిన ఉపదేశములో దీనికి గల సంబంధమును తెలుపుటకై మొదటి శోకము 
నందు మరల, ఆ విజ్ఞాన సహిత జ్ఞాన వర్హనము చేయుటకు (పతిజ చేయ 
చున్నాడు. 


(శ్రీ) భగవానువాచ ; 


“ఇదం తు గుహ్యతమం [పవష్యామ్యననూయ వే 
జ్ఞానం విజ్ఞాననహితం యజ్‌ జ్ఞాత్వా మోకరిసే.సభాత్‌” i 


శ్రీమద్భగవద్గీతా పర్వము 87 


భగవంతుడిట్టను ;- 


అర్జునా! దొషద్భృష్టి లేని భకుడ వెన నకు, పరమరహన్య మైన! శ, విజాన 
వాన్‌ కా క్క దో 


సహితమైన జ్ఞానమును మరల బాగుగా చెప్పదను. దీనిని తెలిసికొని నీవు దుఃఖ 
రూపమైన సంసారమునుండి? విముకుడవయ్యెదవు. 


సలీం 


రాజవిదాక్టో రాజగుహ్యులో పవిితమిదము తమమ్‌ 
_పపంచమునందు, శాస్త్రములందున్ను, రహన్యముగా నుంచదగిన విషయ 
యము లన్నిటియందున్ను, సనమ గరూపుడై, భగవంతుడైన పురుషోత్త 
ముని త త్రం-|పేమ_గణ. పభావ. విభూతి. మహత్వాదులతోపాటు, భగ 
పంచుని శరణాగతి స్వరూనము, అన్నిటికన్నమించి గు పముగా నుంచ 
దగినదను భావము తెలుపుటకు “గదహృతముడు' అని చెప్పబడెను. 


గుణవంతుల గుణములను అంగీకరించకుండుట-గుణములందు దోషదర్శ 
నము-వారిని సిందించుట వారిపె అసత్య దోషముల నారోపించుట 
'అనూయ' అనబడును. ఈ అసూయ దోషమెమా,తము లేనివాడు “ఆవసూ 
యువు' అనబడును. 


ఈ శోకములోని'అవల్‌ ' శబ్దమునకు, సమన దుఃఖములు-వానికి హేతువు 
లైన కర్మలు దుర్గుణములు-జననమరణ రూప సంసారబంధనము _ ఈ 
యన్ని టికి కారణరూప మైన అజ్జానము' అనియర్ణ్శము. ఈ దుర్గుణములన్నిటి 
నుండి పూర్తిగా ఎల్లప్పటికిన్ని దూరముగానుండుట-పర మానంద స్వరూప 
పర మేళ్యర పా ప్రి ఇదియే “అవభములనుండి విముక్తుడగుటియనబడును. 


(పవంచమునందున్న అజ్ఞాత _ జ్ఞాత విద్యలన్నిటిలోను ఈ విద్య చాలా 
పెద్దది. ఈ విదృయొక్క_ యథార్థానుభవముగల వానికి మరి యొకటి 
యేదియు తెలిసికొనదగినది కొంచెముగూడ మిగిలియుండరు. ఆందుకే 
యిది 'రాజవిద్య'యనబడినది. 


దీనిలో భగవంతుని “'సగుణ-సిర్షణ, సాకార-నిరాకార న్వరూపముయొక్క- 
తత్వము ఆ స్వరూప గుణ- _(పభావ-మహ త్యములు, వాని ఉపాసనా విధా 


22) 


438 వేడ వ్యాసక్కత మహాభారతము 
వత్యాక్షవగమం' ధర్మ్యం సునుఖం కరుమవ్యయమ్‌”” 2 


' అరునా! విజాన సహిత జానము, అన్ని విద్యలకురాజు, అన్ని రహస, 

జ ఠా దా | లి 

ములకు రాజా, ఆతిపవితము, ఆతి , శషమఘు, | వత?క ఫలమిచు*?నది, ధర్మ 
స అ అల్యు ఎ 


నము, ధాని ఫలము ఇవియన్నియు పూర్తిగా నిర్రేశింపబడినవి. ఇదిగాక, 
దీనియందు భగవంతుడు తన నమస రహస్యమును వెల్పడిచేసి, శ్రీకృష్ణ 
రూపములో నీ యెదుట నిలబడియున్న నేను, ఈ సమస్త [ప్రపంచమునకు 
క ర్రంహ నా ర్ర-సర్వాధార. సర శ కిసంపన్న- పర బహ్మ - పర మేశ్వర- సాక్షాత్తు 
పురుషోతముడనని తెలిసికొనుమని తన వా స్తవత త్ర్యమును వివరించి 
అర్జునునకు తెలి పెను, నీవు సర్వవిధముల నాకు శరణాగతుడ వుకమ్ము-_ 
ఈ విధముగా భగవంతుడు పరమరహస్య విషయము అర్జునునివంటి దోష 
దృష్టి తేని పరమ థ్ధాపనైన భక్తుని యెదుట చెప్పవలసినదే కాని, 
యొక్క_ని యెదుట చెప్పవలసిన విషయముకాడు. ఈ కారణము శరన 
యిడి “రాజగుహ్యుము' అని చెప్పబడెను, 


ఈ యుపదేశము నెవశెనను (శ డ్డాపూర్వుకముగా, (శవణ.మ ననములుచేసీ, 
దీని (పకారము ఆచరించునో, యిది, అతని నమస్త పొపములను- అవ 
గుణములను పూర్తిగా నశింపదే సి, అతనిని నర్వదా పరిశుర్దుని చేయును 
కనుకనే, యిది “పవి తము” చెప్పబడినది, ఇది అంతగా సాధకుని 
పవి,తుని చేయునదియని లమ 


1. విజ్ఞాన సహితమైన యీ జ్ఞానమునకు ఫలము గ్రాద్దాడి కర్మలకువల 
అదృష్ట ఫలముగొదు. సాధకుడు దీని వెపు ముందుకు సాగుచున్న ట్రైల్‌, అతని 
దుర్చుణములు- దురాచారములు దుఃఖములునశించి, యతనికి, పరమళాంతి, 
వరమ సుఖములయొక్క [పత్యక్షానుభవము కలుగుచుండును, ఇది 
పూర్తిగా లభించినవాడు వెంటనే పరమసుఖ ౬ పరమశాంతి సముదుడు, 
పరమ _పేమాస్పదుడు, పరమ దయాళువు, సర్శా|పాణి మి|తుడ నైన 
సాక్షాత్తుభగవంతునే పొందగలడు. ఇందుచేతనే, యిరి '“ పత్యకావగమము! 
అనబడును, 


శ్రీమద్భగవద్దీతాపర్య మా ల్రల్చీక్లి 
యుక్తము, సాధనచేయుటకు సులకము' వినాళరహితమునై నదిసుమా! 
సంబంధము__ 

ఈ విజ్ఞాన సహిత జ్ఞానముయొక మహిమ యంతగొప్పది. దీని సాధనము 
గూడ ఇంత సులభమునైనప్పుడు, మనుష్కులంచరు దీనినే యెందుక్ష సాధింపరు ? 


అను జిజ్ఞాస పెన, దీనికి (పధాన కారణము అ శద్దయేయని తెలుపుటకు భగవం 
శుడు ఇప్పుడు, డీనిపెన (శద్దలేని మనుష్యులను నిందించుచున్నాడు. 


“అశద్ధధానాః పురుషా ధర్మస్యాన్య పరంతప 
ఆ|పాహ్య మాం నివర్తంతే మృత్యుసంసారవ ర్మని” 8 


పరంతపా! యీ ఉపర్యుక్త ధర్మమునందు _్రద్ధలేని పురుషులు, నన్ను 





ఒకసారి చదివిన తరువాత, దానిని మాటి మాటికి అభ్యానము చేయని 
యెడల ఆది నష్టమగునో _ అట్లు భగవంతుని యాజ్ఞాన - విజ్ఞాన విద్య 
నష్టము కాజాలదు. ఇదికాక, దీని ఫలముగూడ నశించునదికాదు. ఈ కార 
ణము చేతనే యిది “అవ్యయము'ఆని చెప్పబడెను, 


1. దీని కొరకు, బాహ్యమైన (వయత్స ములు చేయవలసిన యావశ్యకత, 
ఆయాసపడవలసిన అవసరములేదు. సాధనముయొక్క. ఆరంభములోనే, 
సాధకునకు దీనియందు సుఖ-శాంతుల యనుభవము గలుగుచుండ్త్సును. 
కనుక, దీనిని సాధనము చేయట మిక్కిలి సులభమని చెవ్పబడెను., 


2. పూర్వ శోకమునందు ఏ విజ్ఞాన నహిత జ్ఞానముయొక, మాహాత్మ్యము 
తెలుపబడెనో, దీని తరువాత అధ్యాయము నందంతటను దేని వర్ణనము 
చేయబడెనో, అదియే యిక్కడ 'అస్య' అను విశేషణ సహితమైన 
'ధర్మస్య' అను పదమునకు అర్థము. ఈ నందర్భములో వర్ణింపబడిన 
భగవంతుని స్వరూపము-_వభావము-గుణము. మహ త్త్వము-భగవత్చా ప్రికి 
ఉపాయము-దాని ఫలము సత్యమని తలచక దానియందు ఆవిశ్యానము. 
విపరీత భావన చేయుట, ఆది కేవలము అర్థవాదమువంటి |పోత్సాహక 
వచనమని తలచుట- ఈ మొదలైన విశ్వాసరోధి బావనలెవరి యందున్న వో, 
వారే (శ ద్ధారహితులైన పురుషులని ఆలియవలను, 


440 వేదవ్యానకృత మహాభారతము 


పొందక, మృత్యురూపమెన సంసార చక్రమునందు తిరుగుచునుండెదరు. 


నంబరిధము_ 
పూరం కోక మునందు భగవంతుడు ఏ విజ్ఞాన సహిత జానమును ఉపదేకిం 
చుటకు (పతిజ్జ చెసియుండెనో, దేనిమా హాత్మ వరనము చేసియండెనో, ఇప్పుడు 
జో ణా 


దానియారంభము చేయుచు మొదట _్రభావ సహిత మైన తన నిరాకార న్వరూ 
పము యొక్క త త్త్యమును వర్ణించుచున్నాడు:-_ 


మయా తతమిదం నర్వం జగదవ్య కీ మూర్రినా 
మత్సాని సర్వభూతాని న చాహం తేష్యవసితః శీ 
అ (6 


“అర్జునా! నిరాకార - పరమాత్ముడగు నాచేత ఈ సమస్త (పపంచము, 
(జ లముచేత మంచుగడ్డవలె పరిపూర్ణ మైయున్నది. సమ స్తభూత్మపాజులు, నాలో 


<4 


మం భగవద్గిత ఎనిమిదవ అధ్యాయమునందు నాలుగవ శోకములో ఎది ఆరి 
యజ్ఞము 'అని, ఎనిమిదవ పదవ శ్లోకములలో 'వరమదివ్యపురుషుడు 'అని 
తొమ్మిదవ క శోక ములో కవి", 'పురాణుడు' అని, ఇరువదవ-ఇరువదియొ కటవ 
లోకములలో. “అవ్యక్త అకశరుడు' అని ఇరువది రెండవ శ్లోకములో భక్తి 
చెత పొందదగు 'పరమపురుషుడు' అనియు తెలుపబడెనో, ఆ సర్వవ్యాపి- 
సగుణ-నిరాకార స్వరూపమును లవ్ష్యమునందు ఉంచుకొనియే యిక్కడ 
'అవ్యక్రమూ ర్తినా 'అను పదము (పయోగింవబడిన ది, 


ఏ ఈ సమ స్త పపంచము' అనుటచేత ఇకకడ సమ స్త జడ_ చేతన పదార్థ 
సహితమైన సమస్త [బహాండమని ఆలియవలెను, 


8. ఎమైతే ఆకాశముచేత వాయువు -_ అగ్ని-జలము. భూమి, సువర్ణ ముచేత 
నగలు, మట్టి చేత దానిచే చేయబడు పా(తలు వ్యాపింపబడియుండునో, 
అప్ప, యీసమ న [పపంచము. దానిని రచియించు సగుణ పరమేశ్వరుని. 
నిరాకార రూపముచేత వ్యాపింప బడియున్నది వేదమిట్లు చెప్పుచున్నది- 


శ్రీమద్భ గవద్లీతాపర్వము 341 


నున్న సంకల్పముయొక్క_ ఆధారము పెన నిలిచియున్న వి", కాని, వాస్తవముగా, 
నేను వానిలో లేను. 


చ 


ఈశా వాస్యమిదగ్‌ ౦ సర్వం యత్కించ జగత్యాం జగత్‌ (ఈశోపనిషత్తు.1) 
అనగా ఈ|పపంచమునందున్న సనమ న-జడ-_చెతన పదార్థములు ఈశ 
రునిచేత వ్యా ప్రములైయున్నవి. 


. ఇక్కడ 'సమస్త భూత పాణులు'అను మాటచేత 'సమ స్త'ళరీర-ఇందియ- 


మనస్‌. బుద్ది'యనునవి.వీనిని ఆకర్షించు (పావంచిక విషయములతో, వీని, 
నివాస స్థానములతో సహితములైన సమస్త ప్రాణులు చెప్పబడినప్‌. భగ 
వంతుడే తన _పకృతిని, స్వీకరించి, నమ స్తప్రపంచముయొక్క. ఉత్ప త్రి- 
స్థితి. వళయములు చేయును. ఆయనయే, ఈ సర్వవపంచమును తన 
యేదోయొక అంశముచేత ధరించియున్నాడు (గీత 10.49) ఆయన 
యొక్క డే, అన్నీటికి గతి (పాహ్యస్థానము), భర్త, నివాసస్థానము ఆశ 

యా అ జాలక ఇ (౬ 
యుడు, (పభవు (ఉత్ప త్తిచయువాడు), _వళయము, స్థానము, నిధాన 
మునై యున్నాడు (గీత 9.18) ఈవిధముగా, అన్నింటిస్టితి భగవంతుని 
ఆధీనమేయని తెలియవలెను. కనుకనే, నర్యభూతములు భగవంతు 
నందున్నవని చెప్పబడెను. 


. మేఘములలో ఆకాశమువలె భగవంతుడు పపంచములో అణువణువునను 


వ్యాపించి యున్నప్పటికిన్ని భగవంతుడా సపంచముకంపి పూర్తిగా 
అతీతుడైెయున్నాడు. దానితో ఆయనకు ఏమ్మాతముగూడ సంబంధము 
లేదు, సర్వ ప్రపంచము నశించినప్పటికిన్ని, మేఘములు నశించిన తరు 
వాత ఆకాశమువలె, భగవంతుడు ఉన్నవాడునట్టుగ నే య థాస్థితిలో 
నుండును. (పపంచ నాశముతో భగవంతుని నాశముకాదు. ఎక్కడైతే 
యీ జగత్తు లేశముగూడ నుండదో, అక్కడగూడ భగవంతుడు తన 


మహిమతో నుండనేయున్నాడు. ఆభావము తెలుపుటకే భగవంతుడు 


'వాస్తవముగా నేను భూతములలో లేను. అనగా, నేను నాలోనే నర్వడా 
ఉన్నాను"ఆని తెలి పెను. 


842 


“వ ద్ర మక్టాని భూతాని వశ్యమే యో గమైశ్వరమ్‌! 
భూతభృన్న చ భూతస్థో మమాఒత్మా భూతభావనః” 9 
“అర్జునా! ఆభూతములన్నియు నాయందులేవు. కాని, నా యీశ్యరీయ. 


శ కిని చూడుము.* భూతముల ధారణ-పోషణములు చేయునటువంటిది. భూతము. 
లను పుట్టించునదిగూడ నెన నాఆత్మ వాస్తవముగా భూతములలో నుండదు.. 


సర్వ (పంపచ నృష్టి చేసి, అంతట వ్యాపించియుండి, అన్నిటిని ధరించి 
పోషించుచు అన్నిటిను౦డీ నిర్ది పమైయుండు నతని శకి [(పథావము 
ఈశ్వరునియందుదప్ప ఇతర వస్తువునందు దేనియందుగూడ నుండదు, 
ఈ శక్తియే యిక్కడ ఐశ్వర్యం యోగం అను వదములచేత (పతిపా 
దింపబడినవి. ఈ రెండు కోకములలో చెప్పబడిన విషయములన్నియు 
దృష్టి యందుంచుకొని భగవంతుడు అర్జునునకు తన 'ఈశ్వరీయయోగ 
మును' చూడమని చెప్పెను- 

ఇక్కడ భగవంతుడు “అర్జునా | నీవు నా అసాధారణ యోగళ క్రిని 
చూడుము. ఆకాశమునందు మేఘముపలె నర్మపవంచము వాయందున్నడి 
లేదుగూడ. ఇడి యెట్టి చమత్కారము. ఆశ్చర్యము. మేఘములకు ఆధా 
శము ఆకాశము-కాని, మేఘము ఆకాశము నందెల్లవ్పటికిమండబచు, వాస్తప 
ముగా మేఘము అనిత్యము. కాబిట్టి, దానికి స్థిరమైన నత్త (ఆ స్తిత్వము). 
గూడలేదు, కనుక మేఘములు ఆకాళమునంరులేవు. ఈ విధముగనే, 
యీ సర్వపపంచము. పుట్టినది యోగళ కక్రిచేతనే నేనే వీనికి ఆధారము; 
కనుకనే, సర్యభూతములు నాయందున్నవి. కాని వపపంచము పుట్టినడె 
నా యోగళక్తిచేతనే, నేనే దీనికి ఆధారము. కనుకవే సర్వకూతములు 
నాయందున్నవి, కాని యిట్లుండియు నేను ఈ[వపంచముక౦ టె పూర్తిగా 
అలీతుడను. ఇది నాయందు సర్వదాయుండదు. కనుకనే, యెంతవరకు 
మనుష్యుని దృష్టిలో _పపంచమున్నదో ఆంతవరకు, ఇదియంతయు. 
నాయందేయున్నడి. నేను దప్ప ఈ ప్రపంచమునకు ఆధారములేదు. నా 
సాకాత్కారమైనప్పుడు, మనుష్యుని దృష్టిలో నాకన్న వేరై వవస్తువు మి 
యొకటి యేదియునుండదు. ఆప్పుడు నాయందు ఈ జగత్తు ఉండచు'ఆను 
కావము తెలిపెను, 


Wnuk గో 
శ్రీమద్భ గవద్లీతావర్వము ౪48 


టా 


“యథాఒకాళస్థితో నిత్యం వాయుః సర్వషతగో మహాన్‌ 
తథా సర్వాణి భూతాని మత్చానిత్యువధారయ” ర్‌ 


“అర్జునా! యెశ్రైతె, ఆకాశమునుండి పుట్టి, అంతట నంచరించు మహా 
వాయువు, సర్యదా ఆకాశమునందే యుండునో, అౌ్తే, నా సంకల్పముచేత ఉత్ప 


న్నములగుటచేత సమస భూతములు నాయందున్నవని తెలివీకొనుము.! 


సంబంధము _ 


విజ్ఞాన గహాత జ్ఞాసమును పర్జించుచు భగవంతుడు, ఇంతవరకు [వభావ 
సహితమైన తన నిరాకార స్వరూవ త త్వము వివరించి చెప్పుటకు, తాను అన్నింటి' 
యందు వ్యాపకు డై యున్నానని, అన్ని టికి ఆధారభూతుడనని, అన్నిటిని పుట్టించు 
వాడనని అనంగుడవని, సిర్వికారుడ ననియు తెలిపెను, ఇప్పుడు తన భూతభావనా 
స్రరూ వమును స్పష్టికరించుచు సృషి నిర్మాణాది కర్మల తత్వము తెలుపు 
చున్నాడు, 


1. ఆకాళమువలె భగవంతుడు “సముడు -నిరాకారుడు- అక ర్ర_ఆనంతుడు- 
అసంగుడుఆని నిర్యికారుడుఅని, ఆకాశమునుండి వాయువువతె సమస్త 
చరాచర భూతములు బగవంతునినుండియే ఉత్పన్న ములై, ఆయనయందే 
నిలిచియండి, ఆయనలోనే లీనములగునట్టివియు' నది తెలుపుటకు ఇట్టు 
చెప్పబడెను. వారయువుయొక ఉత్ప త్రి-స్టితిలయములు ఆకాశమునందే 
యుండుటచేత, భాయువు ఎప్పుడున్ను, ఎట్టి పరిస్థితిలోను, ఆకాశమును డి 
చేరుగానుండక వరదా ఆకాశమునందే యుండును. ఇట్టున్నప్పటికిన్ని, 
ఆకాళ మునకు వాయువుతో, వాయువుయొక్క_ గమనాగమనాడి వికారముల 
తోను ఎమా[తము సంబంధములేదు. ఆకాశము వాయువుకం యే ఎల్బప్పటి 
కిన్ని అతీతమై యుండును. ఆ విధముగానే, నర్య|పాణుల ఉత్స త్రి-స్టితి_ 
అయములు భగవంతుని సంకల్పమును ఆధారముగానే చేసికొనియుండుట 
చేత సమస భూత సముదాయము సర్వదా భగవంతునియందే నిలిచి 
యుండుమ. అయినప్పటికిన్ని , తగవంతుడు ఆ భూతములన్నిటికంటే 
పూర్తిగా అతీతుడై యున్నాడు. భగవంతునకు ఎల్లప్పటికిన్ని , అన్ని 
విధములైన వికారములు హూ రిగా నుండ నేయుండవని తెలియవలెను, 


శ 


“అర్జునా ! కల్పముల అంతమందు సర్శభూతములు నా ప్రకృతిని 
౬ 
పొందును. “అనగా, వక్ళతిలో తీనమె మెపోవును. దల ముల ఆదియందు వానిని 


వేదవ్యాసకృత మహాభారతమ్‌ 


సర్వభూతాని! కౌంతేయ |పకృతిం యాంతి మామికామ్‌ 
కల్పత్షయి పునసాని కల్పా౬దె విసృజామ్యహమి 


పూనే 


నేను మరల రచియిండెదను.* 


1. 


ఓ) 
యుత 


మవ 5 ధి నో శ మ్‌ 
కల్పములు అంతమైనపిదప, అనగా, _బహ్మా 


శరీరము. ఇం౦|దియములు- మన కస్సు. బుద్ధి. ఇవి నమస నుఖభోగ వస్తువులు. 
వానిస్టానములతో గూడిన చరా సర;ంభూతాని'ఆను పదము 


నకు అర్థములు, 


చర ; (పాణులు |" 


[బబ్రహ్మయొక్క- ఒకదిసము 'కల్పము' అనబడును. ఆయసుకు రాతిగూడ 
అంత పెద్దదిగా నే యుండును. ఈ ఆహో ర్మా తముల లక్క] పకారము, 
(బహ్మకు “ఒక నూరు సంవత్సరములు నిండినప్పుడు ఆయన యాయుస్సు 
సమా ప్రమగును. ఈ కాలము ఇకాడ 'కల్పక్షయము' అను పదమునకు 
అర్హము. అదియే ంతమినబడును. దీనినే “మహా,సళ యము 


అనెదరు, 


(| 
కలా 


a 


ము సప వపపంచమునకు కారణ అభూత మన వఏమూల. పక్క్ళతి, జగ దెత పచు 
నాల బవ అధ్యాయములో మూడవ. నాల్గవ శోక ములలో అసి 
(వ్వ్‌ ॥ 
చఎప్పుబడె డెనో, దేనిని" అవ్యాకృతము*' అ లని. [పదానము' అనియు చె ప్పెదరో, 
వ్‌ 
జు 


గో 
లీ 
యరూపమగు కారణ శరీర సహితముగా, వాసి మూల పక్పతిలా 


సటయే స సర్యభూతములు (పకృతినిపాండుట *యనబడును. 


యిుస్సు నూరు వర్ష ముల 
కాలము ముగిసిన తరువాత జీవుల కర్మ ఫలమును అనుజ వింవ జేయుటకు 


శ్రీమద్భగవద్గీతా పర్వము 845 
(పకృతిం స్వామష్షభ్య విసృజామి పునః పునః 
భూత గామ మిమం కృత్నమవశం (పకృ తేర్వళాత్‌ 8 
అర్జునా! నా _పకృతిని అంగీకరించి, స్వభావబలముచేత పరతం|త మై 
యున్న యీ సమస్త భూత నముదాయమును, పలుసార్లు, వాని వాని కర్మాను 
సారము రచియించెదను.? 
సంబంధ ము-_ 


ఈ విధముగా జగద్రచనాది నమన కర్మలు చేయుచుగూడ, భగవంతుడా 
కర్మల బంధనములో నందుకు చిక్కూకొనడు? అను సీత త్వమునే యిప్పుడు 
వివరించుటకు భగవంతుడిట్రనుచున్నాడు, 





గాను భగవంతునకు, (ప్రపంచమును వి సరింపజేయుటకుగాను స్పురించిన 
కాలము 'కల్పాది ళబ్దమునకు అర్హమగును, దీనిని 'మహాసృష్టికి ఆది'యసన 
దరు, అప్పుడు, సర్వభూత ముల ఉత్ప త్రికి గాను, భగవానుడు తన సంక 
ల్పము ద్వారా హిర ణ్యగర్భు డెన (బ్రహ్మను అతని లోకముతోపాటు 
_ ఉతృ్చన్నము చేయుటయే “భగవంతుడు సర్వభూతముల రచన చేయుటి 


అనబడును. 


1. నృష్టిరచనాది కార్యములకొరకు భగవంతుడు శక్రిరూపముచేత తనలో 
న్న (ప్రకృతిని స్మరించుటయే దానిని అంగీకరించుట' యనబడును. 


2, వేర్వేరు [పాణుల యొక వారి వారి గుణకర్మానుసారముగా నేర్పడిన 
సంభావమే వారి పకృతి” యనబడును. భగవంతుని (పక తి సమిషీ 
ఏ న్‌ ల ట 
. వ్యషి | పకృతి యనబడును. వాషి,పకుతి బంధములో పడియుండుటయే, 
లప్ప న్‌ ల న్‌ ౬ 
దాని బలముచేత పరతంతుడగుట యనబడును. ఇక్కడ భగవంతుడు 
ఆ జీవులను పలుసార్హు ర చించెదనని చెప్పి, జీవులు తమ అంశ భూతమైన 
(పకృతి వశములో నున్నంతవరకు, నేను జీవులను మాటి మాటికి ఈ 
విధముగానే (పతి కల్పమునందున్ను కల్పాదిలో ఆజీవుల గుణకర్మాను 
సారముగా వివిధ యోనులతో ఉత్పన్నము చేయుదునని తెలిపెను. 


316 వేదవ్యానకృత మహాభారతము 


నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి భ్రనంజయ 
ఉదాసీనవదాసీనమన క్షం తేషు కర్మను ల్టీ 


“అర్జునా! ఆకర్మలయందు ఆస క్తిరహితుడనై , ఉదాసీనునివలెనున్న పర 
మాత్ముడునైన నన్ను ఆకర్మలు బంధింవజాలవు,! 


“మయా౬ర్య షణ (పకృతిః నూయళజి సచరాచరమ్‌ 


ళం 
టు 


హేతునా౬నేన కౌంతేయ జగద్‌ వివరివ ర్రతే” 10. 


“అర్జునా! అధిష్టాతనైన నా నమీపమునందుండి (పకృతి చరాచర నహిత 
మైన సర్వజగత్తును నిర్మించును.? ఈ కారణముచేతనే ఈ నంసారచ క్రము తిరుగు. 
చున్నది. 


మ మె 


తన (పతిజ్ఞానునారము భగవంతుడు విజాన నహిత జ్ఞానమును వరించుచు 
ణో % 
ఇ 


సాపు 


. సమస్త (పపంచోత్ప త్తి. పాలన-సంహారాదులకొరకు, భగవంతుడు చేయు 
పనులందుగాని, వాని ఫలముసంచుగాని ఆయనకు ఎలాటి ఆసక్తి లేకుం 
డుట, “ఆస కి రహితుడ్రైయుండుట'యనబడును. 'కివలము ఆధ్యతుడుగా 
నుండి (పకృతిద్వారా పాణుల గుణకర్మాను సారముగా వారి ఉత్పత్తా 
దుల కొరకు చేయబడు [ప్రయత్నములో కర్భృత్వాభిమానము పక్షపాతము: 
లేకుండా నిర్రిప్రడై యుండుట అకర్మలయందు ఉదాసీనునివతె నుండుట 
యనబడును. 


ఎ. కర్షకుడు తన అధ్యక్షతలో భూమిలో విత్తనము నాటినపిదప, భూమి ఆయా: 
వితనముల నుండి వివిధములైన మొలకలను పుట్టించునట్టు, భగవంతుడు , 
తన యధ్యక్షతలో చేతన సమూహ శూపమైన బీజ నముదాయమును. 
పకృతి రూపమైన భూమిలో వాటును. (గీత 14-54) ఇట్లు జడ-చేతన. 
ముల సంబంధము కలిగించిన పీమ్మట; (పకృతి సమన చరాచర (పపంచ 


ముమ, తత్తత్మర్మానుసారముగా వేర్వేరు యోనులలో ఉత్పన్నము. 
చేయును. 


శ్రీమదృగవద్షీతావర్వము 847 


న్వరూవత త్త్యమును తెలిపెను. తరువాత ఏడవళోకమునుండి పదవళ్లోకనువరకు 
సృష్టి రచనాది సమస్త కర్మలందు తన అసంగత్వమును నిర్వికారత్వమును 
వివరించి చెప్పి, ఆ కర్మల దివ్యత్వముయొక్క తత్త్వమునుగూర్చి తెలిపెను. 
ఇప్పుడు తన సగుణ-సాకార రూపముయొక్క తత్త్వమును చానిని గూర్చిన భి 
(పకారమును, గుణ. పభావముల త త్వ్వమునుగూర్చి వివరించుటకు మొదటి 
రెండు శ్లోకములలో, దాని _పభావమును తెలిసికొనని, ఆనుర _పక్సతి గల 
మనుష్యులను నిందించుచున్నాడు. 


భగవంతుడు జగ దచయితనని చెప్పికొనినాడు. ఈ సందర్భ ముతో వగ 
వంతుడు వాస్రవముగా, స్వయముగా వమియుచేయడు. తన శ కియెన కృతిని 
స్వీకరించి, దాని ద్వారా జగదచన చేయునని తలచవలెను. పకృతి సృష్టి రచ 
నాడి కార్యములు చేయునను సందర్భములో (వకృతి, భగవంతుని యధ్యక్షతలో 
ఆసతనుండి న్ఫూ రినిపందియే అంతయు చేయునని తలచవలను. 'భగవంతుని 
సహాయము లభించనంతవరకు జడమైన పకృతి యేమియుచేయజాలదు. కనుకనే 
శగవంతుడు ఎనిమిదవ శ్లోకములో, “నేను నా _పకృతిని స్వీకరించి జగ్మదచన 
చేసెదను”ఆని చెప్పెను, ఈ శ్లోకములో నాయధ్యక్షతలో (పకృతి జగ(దచన 
చేయును” అని చెప్పెను. వాస్తవముగా, ఈ రెండు విధములైన యుక్తులచేత 
తెలుపడిన త తమొక పేయని తెలియవలెను. 


“అవజానంతి మాం మూథా మానుషీంతనుమా[శితమ్‌ 
పరం భావమజానంతో మమ భూత మ హేశర్వమ్‌” 1% 


అర్జువా!! నా పరమశావమును తలిసీకొనజాలని2 మూఢులైన మనుష్యులు 


1. భగవద్గిత పడియారన అధ్యాయములో నాలుగవశ్లోక ములో, ఏడవళ్లోకము 
నుండి ఇరువదవ శో కమువరకు దేనియొక్క_ వివిధ లక్షణములు తెలుప 
బడెనో, అట్టి ఆసురీ సంపదగల మనుష్యులకొరకు 'మూఢడా$ః'అను పదము 
వాడబడినది. 


నే ఈ అధ్యాయములో నాలుగునుండీ ఆరవళ్లోక మువరకు భగవంతునియొక ,_ 
ఎ సర కవాకవక తము మొడ లెన పభావములు నర్జింవదిడెనో విడి బక రకము 


నర్వభూతములకుగూడ గొప్పు యీశ్వరుడనైన నేను మనుష్య రూప 
మును ధరించియుండగా, నేను తుచ్చుడనని తలచెదరు. అనగా నాయోగమాయ 
చేత, [వవంచా ధ్ధారము కొరకు మనుష్య రూవములో సంచరించుచున్న వరమే 
శ్యరుడ న నెన నన్ను సి నాధారణ మనుష్యునిగా భావించెదరు, వె 
అని చెప్పబడెనో గీత యేడవ అధ్యాయములో ఇరువదినాలుగవ శోకము 
నందు ఏపరమభావము తెలిసికొనబడజాలదని చెప్పబడెనో భగవంతుని 
ఆ సర్వోత్తమ [ప్రభావమును తెలుసనది యెయిక్క_డ వరమవి శేషణముతో 
పాటు “భావ ' శబ్దము వాడబడినది. సర్వాధారుడు సర్భవ్యాపి స 
సంపన్నుడు సర వ్రనృషి సంహారకారుడునైన పరమేశ్వరుడే సమ 
లను అను గహించి అందరికిన్ని తన శరణమిచ్చుటకు ధర్మనంస్థా 
భకోద్రరణము మొదలైన అశేక లీలా వి లానకార్యోములు చేయుటకున్ను 
తన యోగమాయచేత మనుమ్మ్యడుగా అవతరించెను (గీత కీ-6,/,50) ఈ 
రహన్శము తెలిసికొనకుండుట దీని పెన విశ్వాసము ఉండకుండుటయే 


లి 
ఆ పరమధావమును' తెలియకుండుట అనబడును, 


శ్రే, మహాభారతము భిష్మపర ర్యము అరువదియార వఅధ్యా యములో ఇట్లు తెలుప 
బడెను:._నర్వలోక మ హేశ్యరు రుడు _ భగవంతుడునైన వాసుదేవుడు ఆందరి 

పూజనీయుడు. ఆ మహావీర ంపన్నుడు శంఖచ, క గదాధారియెన 

వాసుదేవుడు మనుష్యుడని తలచి యెప స ుడుగూడ ఆయనని అవమానవరచ 


గూడదు. ఆయనయే పరమగుహ్య పరమపడ -పర|బహ్మ- పవ మయశళస్స 
రూపుడని తలి పవలను, ఆయనయే అక్షరుడు_ ఆ వకుడు-సనాతనుడు - 
పరమ తజన్సంపన్నుడు-పరమ సుఖన్యరూపుడు-. పరమ సత్యన్వరూపుడు 
నని తెలియవలెను. దెవతలు.ఇం్యదుడు. మనుష్యులు ఎవరుగూడ ఆవరిమిత 
పర్మాక మళాలియైన వాసుదేవ | పభువు మను నుష్యుడని తలచి ఆయన 


అనాదరము చెయగూడదు. ఆ హు, ఎషీ కవడు, మనుష్యుడని చెప్పు మూర్గులు 
ఇది తెలిసికొనవలెను, ఏమనుషు, వె కే, ముప గోత్ము డైన యీయోగేశ్వరుడు 
మనుష్యదే హధారియని తలచి యాయనకు అనాదరముచే సెదరో, ఎవరై తే 
ఈచరాచర _పవంచమునకు ఆత్మభూతుడు శ్రీ వత్సళోభితవకః స్టలుడు 
మహాతేజళ్ళాలి పద్మనాభుడునైన భగవంతుని గురింవరో, అట్టివారు 


శ్రీమదృగవగ్లీతాపర్వ్యము 349 


మోఘాఒకా" మోఘకర్మాణో? మోఘేజ్ఞానాో విచేతనః 
రాశ్షసీమాసురీం చైవ (ప్రకృతిం మోహినీం |కితాః 12 


అరునా! వరమెన ఆశ, వ్యర్గకర్శలు, వృురజానము, చంచల చితము 
ణి De లా లట ౩ లభి కో ' కో 


గల ఆయా జ్ఞానులు రాక్షసీ ఆసుర , మోహినీ, పపకృతిన రరించియుండెదరు.* 


_ న ననన న న 





తామసీ పకృతి గలవారని తెలియవలెను. ఎవరై తే కౌస్తుభకిరీటధారి 
మ్మితులకు అభయ |పదాతయునెన భగవంతుని అవమాన పర చెదరో 
వారు అతిభయంకర నరకములో పడెదరని తెలియవలెను, 


1. భగవంతుని [ప్రభావము నెరుగని ఆసుర [పవృ త్రిగల మనుష్యులు ఎప్పుడు 
గూడ నెరవేరని నిరర్హకములైన ఆశలు గలవారు (గీత 16.10,11,12) 
ఇందుచేతనే అట్టివారు 'మోఘా౬కాః అని యనబడెదరు. ॥ 


2. భగవంతునియండు కాస్త్రములందున్ను విశ్యాసములేక విషయాసక్తు లైన 
పామర జనులు శాసో) కవిధిని విడిచి, [శ్రద్ధారహిళతు లె ఇష్టము వచ్చినట్లు 
చేయు యజ్ఞాదికర్మకు ఈ లోకమునందుగాని పరలోకము నందుగాని 
కొంచెంకూడా ఫలము లభించదు. (గీత 160.17, 29_17_28) ఇందు 
చేతనే వారు “మోఘకర్మాణ:ః' ఆనబడెదరు. 


ల. ఎవరి జ్ఞానము వ్యర్త మో, తా త్వీకార్థర హిత మో, యు క్తి యు క్రముకాదో 
(గీత 18.22) అట్టివారు “మోఘజ్ఞానాః' అని యనబడెదరు. 


4. రాక్షసులవలె నిష్కారణముగా ద్వేషించి యితరులకు కీడు కష్టము కలి 
గ\ంచు నట్టి స్వభావము రాక్షస (పకృతి యనబడును, కామ-లోభములకు 
వశమై, తన స్వార్థ సిద్ది కొరకు ఇతరులకు కేశ ముకలిగించునట్లి హరించు 
నట్టి స్వభావమునకు “ఆసురీ పకృతి” యని పేరు. వమరుపాటు మోహము 
కారణముగా, ఎ పాణి'కెనను దుఃఖము కలిగించు న్వభావము ' మోహినీ 
_పకృతి' యనబడును, ఇటువంటి దుష్టన్య భావములను విధించుటకు 
పయత్నము చేయకుండుటమాని, అదియే ఉత్తమమని తలచి దానినే 
గట్టిగా వట్టుకొని యుండుటయే ఆ స్వభావమును ధరించుట యనబడును. 


సంబంధము! 


భగవంతుని [పభావమును తెలిసికొవజాలని ఆసురీ పకృతిగల మనుమ్ము 
లను నిందించి యప్పుడు థభగవంతుడు సగుణభ కిని తెలుపుటకు భగవంతుని 
[వభావమును తెలిసికొని డైవపకృతిని ఆ శయించి ఉన్నత శేణికిచెందిన అనన్య 
భక్తుల లక్షణమునుగూర్చి తెలుపుచున్నాడు:- 


“మహాత్మానస్తు! మాం పార్ట దెవీం (పకృతిమాకితా: 
భవంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్‌ 18 


కాని అరునా! దెవ _పక్ళతిని ఆశయించిన* మహాత్ములు నన్ను సరం 

ము ఉషా yan pn శ) 
భగవంతుని (పభావమును తెలియని మనుమ్మడు తరచుగా ఇ్రుచేయును. 
కనుకనే అతడు ఆ దుష్ట్రపకృతి నా్రయించి యుండునని ఆలువబడినది. 


వ్‌. ఇక్కడ “మహాత్మానః” ఆను పదము నిష్కాములు-ఆనన్య _పేమగల 
వారు.భగవద్భకులు ఆనునర్జములొ (పయోగింపబడినది. వారు భగవ 
_ల్పేమలో నర్వదా తేలియాడుచునుండెదరు. వారు భగవక్సా పికి 
నర్యదా యోగ్యులు. 


2. దేవుడు అనగా భగవంతుడు. ఆయనతో సంబంధముగలిగి భగవత్వాప్తి 
కలిగించునదియునగు ఏ సాత్వికగుణము సాత్వికాచరణముగలదో, భగవ 
గ్లీత నదియారవ అధ్యాయములో మొదటి మూడు శ్లోకములలో ఏది ఆభ 
యము మొదలగు నిరువడియారు పేర్లతో వర్ణింపబడెనో ఆయన్నిటిని 
పూర్తిగా కతిగి దెఏ ప్రకృతిని అృశయించియండుటోయని యనబడును. 


భూతములకు సనాతన కారణుడనని వినాశర షాతుడైన అక్షర స్యరూపుడననియు 
తెలిసికొని! అనన్య చిత్తముతో నిరంతరము నన్ను భజించెదరు.? 


“సతతం౦ే కీరయంతో మాం యతంతశ్చ దృఢ|వతాః 
నమస్యంత శ్చ మాం భక్షాా సితకియుకా ఉపా సత్ర” 14 


{ ఇక్కడ “మూ౦'"'అను పదమునకు భగవంతుని సగుణ- పురుషోత్తమ రూప 
మని యర్గము. ఆ నగుణ పర మెళ్వరునినుండియే శరీర=ఇం[దియ- మనస్‌ - 
బుద్ది-సుఖభోగ సామాగి. నమస్త లోకములతోపాటు నర్వచరాచరప్రాణులు 
ఈయన్ని టి యొక్క- మడి ారినంనం హారములు కలుగును. (గీత? /-రీ, 
9_18; 10-2,4,0.6,8) ఈ తత్త్వమును బాగుగా తెలిసికొనుటయే, 
భగవంతుడు నర్వభూతములకు ఆదియని తెలిసికొనుట యనబడును. 
భగవంతుడు జన్మర హితుడు. వినాశర హితుడు, కేవలము లోకులను అను 
గ్రహించుటశే లీలావిలాసములచేత మనుషాది రూపములలో నవతరించి 
అంతర్జానము చెందుచుండును. ఆయనయే అషరుడు. అవినాశ.వర బహము 
పర మాత్ముడునని చెప్ప్తుచుండెదరు, సమస్త భూత|పాణులు నళించినను 
భగవంతునకు నాశములెేదు. (గీత 8.20) ఆని యథార్థముగా తెలిసి 
కొనుటయే భగవంతుడు ఆవినాశియని తెలిసికొనుట యనబడును. 


లీ. ఎవని మనస్సు భ గవంతునియందు తపు ఇతర వసువు దేనియందగును,. 
రమింపదో ఎవనికి కణమా తముగూడ భగవంతుని వియోగము సహింప 


రానిదో, భగవంతుని అనన్య _పేమియెన అటువంటి భక్తుడు నిరంతరము 
భగవంతుని భజించుచుండును. 


కీ, ఇక్కడ సతతంఅను పదమునకు నిత్య నిరంతర, నమయమని యర్థము. 
దీనికి ఉపాసనతో ముఖ్య సంబంధ్రముగలదు క్రీ రన-నమస్కారాదులు, 
ఉపాననాంగము లే కనుక మరియొక విధముగా ఆయన్నిటితోను దీనికి 
సంబంధముగలదు. భగవంతునకు _పేమాస్పరుడైన భక్తుడు ఒకప్పుడు 
కీరనము చేయుచు నమస్కారముచేయుచు మరియొక్కప్పుడు 
భగవత్సేవాదులు _ చేయుచు, ఎల్లప్పుడు భగవంతుని చింతనము 


352 వేదవ్యానకృత మహాభారతము 


అరునా! అటువంటి దృుఢనిశృాయముగల భ కజనులు నాయొక్క నామ 
డా ద 
మును గుణములను నిరంతరము కీర్తించుచు! నన్ను పొందుటకు యత్నము 
_ లా బర Af ఆరు 2 అ భో 
చయుచు, నాకు మాటిమాటికిన్ని [ప్రణామము చెయిచు ఎల్లప్పుడున్ను నాధ్యా 


చేయుచు నిరంతరము ఆయన ఉపానన చేయుచుండును అని యి 
యతంతఃఅనుపదమునకు _పిమగల భకులు, భగవత్పూజ, అందరున్నూ 
భగవ త్స్వరూపులుగానె భావించి వారిసేవ, భగవద్భక్తులచేత చెప్పబడు 
భగవద్గుణ _పభావ-చరి తాదుల-_శవణాదులను ఉత్సాహముతో ఆన కి 
లోను చేయుచుందురు అని భావము. 


భగవంతునియందు |పేమగల భక్తుల నిశ్చయము. భద్ధ- చింతన ము- నియమ 
ములు అన్నియు మిక్కిలి దృుఢములై యుండును. ఎంత పెద్ద వివత్తులు. 
విఘ్నములు ఎన్నివచ్చినను, ఆ భక్తులను వారి సాధన-_చింతనములనుండి 
చలింపజేయజాలవు. ఈ కారణముచేతనే వారు 'చదృధ|వతాః' (దృఢ 
నిశ్స్నయము గలవారు) అని యనబడెదరు. 


ఎవరై తె నడచుచూ.తిరుగుచు.కూర్చునుచు _ న్నిదించుచు- మేల్కౌనుచు 
అన్నిపనులు చేయుచున్న ప్పుడు ఏకాంత మునందు ధ్యానము చేయుచున్న 
ప్పుడు ఎల్పప్పుడుగూడ భగవచ్చింతనము చేయుచుండెదరో వారు నిత్య 
యుక్తులు. 


ఒ. పురాణ-ఉపన్యాసాదులచేత భక్తులయెదుట భగవర్గుణ-_పభావ- మహిమ- 
చరితాదుల వర్ణనముచేయుట ఒంటరిగాగాని, పదుగురితో కలిసిగాని భగ 
వంతుని పవ్నితనామము జపముగాని బిగరగా కీర్తనముగాని భగవంతుడు 
తన సమక్షంలొనున్నట్టు తలచుచు, చేయుట దివ్యస్తోతముచేత మనోహర 
గానముచేత భగవంతుని స్తుతి ప్రార్థన చేయట ఈ మొదలై న భగవన్నామ 
గుణగానములకు' సంబంధించిన (పయత్మములన్నియు “కీరనములో'” 
చేరును. 


2. భగవంతుని మందిరమునకు పోయి అర్బావతారుడైన భగవంతుని వ్మిగహ 


శ్రీ మదృగవర్గీతాపర్వము కీ రికి 


నము నందే నిమగ్ను డెయుండి అనన్య పేమతో నా ఉపానన చేసెదరు.! 
సందర్భము :-_ 


భగవంతుని గుణ పభావాదులను తెలిసికొ నినవాశె అసస్య సేమగల బక్తులు 
చేయు భజన (వకారమునుగూర్చి చెప్పి యిప్పుడు భగవంతుడు, వారికంటే 
భిన్న శేణికి చెందిన ఉపాసకుల ఉపాసన విధమునుగూర్చి లెలుపుచున్నాడు. 


“జ్ఞానయ జ్ఞైన చాప్యన్వె యజంతో మాముపాసతే 
ఏకత్వేన పృథ కన బహుధా విశ్వతోముఖమ్‌” 18 


అర్జునా! యితర జ్ఞానయోగులు నిర్గుణ నిరాకా ర _బహ్మమును జ్ఞాన 
యజ్ఞముద్వారా అభిన్న భావముతో పూజించుచుగూడ నా ఉపాసన చేసెదరు. 


మునకు తన యింటిలో నున్న భగవంతుని |వతిమకు చ్మితమునకు గవ 
న్నామములకు భగవంతుని చరణములకు పాదుకలకు ఆందరూ భగవత్సళ 
రూపులని తలచికాని, లేక ఆందరి హృదయములో వగవంతుడున్నాడని 
థాని తెలిసికొని సమ స[వాణులకు యోగ్యతానుసారముగా, వినయపూర్వక 
ముగా (శ ద్రాభకులతో వాక్కు_చెత శరీరము చేత నమస్కారము చేయు 
టయే భగవంతునకు [పణామము చేయుటయనబడును. 


{. (శద్దచెత అనన) పేమచెత పెన చెప్పబడీన సాధనములను నిరంతరము 
చేయుచుండుటయే _పేమతో భగవదుపానన చేయుటయగును. 


ల, భగవద్గిత మూడవ అధ్యాయము మూడవ కోకములో వర్ణింపబడిన జ్ఞాన 
యోగము ఇక్కడ గూడ చెప్పబడిన జ్ఞాన యజ్ఞము యొక్క స్వరూవమే. 
దాని (ప్రకారము శరీ రేం|దియ మనస్సులచేత చేయబడు సమస కర్మ 
లందు మాయామయగుణములే గుణములుగా వ్యవహరింపబడునని తలచి 
క ర్భృత్వాభిమాన రహితుడై యుండుట కనపడు వసుసముదాయమంతయు 
ఎండమావిలోని జలమువల లేక స్వప్న_పపంచమువలె అనిత్యములని 
తలచుట సచ్చిదానంద ఘన. నిర్గుణంనిరాకార - పర్మబహ్మ - పర మాత్ము 
డొక్కడుదప్ప ఇతరవస్తువేదియు నత్తా (ఆ స్తిత్వము) లేనిదని తెలిసికొని 


23) 


శిరి! వేదవ్యాసకృత మహాభారతమ్‌ 


మరి కొందరు మనుష్యులు.ఆ నేక వివములుగనున్న-విరాట్‌ స్వరూపుడు _-పరమే 
శ్యరుడునె న నన్ను చేరుభావముచేత ఉపాసించెదరు.! 


నంబంధము : 


సమస్త |ప్రపంచోపాసన భగవదుపాననయే యెబ్బగును అను విషయము 
సృష్టముచేయుటకు ఇప్పుడు భగవంతుడు నాలుగుళ్లోక ములచేత సర్వ వపంచము 
నా స్వభాపమేయని (ప్రతిపాదించుచున్నాడు :- 


“అహం కతు? రహం యజ్ఞః సదా ఒహమహమౌషధమ్‌ 
మంతోఒహమహ మేవా౬జమహమగ్నిి రహం హుతమ్‌” 
నిరంతరము ఆ పరమాత్ముని _(శవణ-మనన -నిదిధ్యాసన ములు చేయుచు 
ఆ సచ్చిదానంద ఘన .బహ్మమునం౦దు సర్యదాభిన్నభావముచేత స్థిరముగా 
నిలిచియుండుటకు అభ్యాసము చేయురుండుటయే జ్ఞాన యజ్ఞము చేత థగ 
వంతుని పూజచేయుచు ఆయన ఉపాసన చేయుటయని యనబడును. 


1. సమస్త (పపంచము భగవంతునినుండియే ఉత్పన్నమైనది. ఆయనయే 
నర్వ్మృతవ్యాపించియున్నాడు. కనుక భగవంతుడు సంయముగ్గా స విశ 
రూపుడెయున్నాడు కనుక సూర -చండ.అఆగ్ని-ఇ౦ ద-వరుణాది విభిన్న 
దేవతలు ఇంకను సమన్త పాణులుగూడ భగవత్స్యరూపములేయని తలచి 
ఆయన్ని టికిన్ని తన మోగ్యతానుసారముగా నిష్కామ భావముచేత సేవ. 
పూజ చేయుటయే గీత 18-46) బహువిధములుగ భగవంతుని విరాట్‌ 
స్వరూపము పృథ గ్భావములో ఉపానించుటయగును, 

2. శౌతకర్మ “కతువు'అని యనబడును, 

రీ. (పపంచ మహాయజ్తాది స్మార్తకర్మ యజ్ఞము'అని యనజడును, 

4. పితృ దేవతల కొరకు ఇవ బడు అన్నము “సంధా'యనబడును, 


లీ. అగ్నియనగా నిక్కడ గార్హపత్యము, ఆహవనీయము, దషిణాగ్ని మొద 
లగునన్ని విధములైన అగ్నియని తెలియవలెను, 


శ్రీ మద్శగవగ్గీతాపర్వము ర్‌ లీక్స్‌ 


అర్హునా క తువు- యజ్ఞము. స్వధా- ఓషధి - మం తము-ఘతము- అగ్ని ఎ 
హోమ కియ”ఇవన్నియుగూడ నేనేయని తెలిసికొనుము.! 


కపితాఒహమనస్య జగతో మాతా ధాతా పితామగాః। 
వేద్యం పవి|తమోంకార బుక్‌ సామ యజా రేవ చ!” 17 


“అర్జునా! ఈ సర్వజగత్తుకు ధాత-ఆనగా ధరించువాడను, కర్మ ఫలదాతను, 
పితను? పితామహుడను* తెలియదగినవాడను వవి్యతుడనుే, కఓీంకారమనూ, 


1. యజ్ఞ _్రాద్దాదిశా స్త్రయశుభకర్మలందు వాడబడు నమస్త వస్తువులు తత్చం 
బంధములెన మం|తములు వేనియందు యజ్ఞామలు చేయబడునో ఆ యర్‌ 
ష్టానములు మనోవాక్‌ శరీరములచేత చేయబడు యజ్ఞ సంబంధి సమస్త 
[పయత్నముల - ఇవన్నియు భగవంతుని స్వరూపములే యని భావింప 
వలెను. 


2. ఈ చరాచర (పాణులలోగూడిన సమస్త |వవంచము భగవంతునినుండియే 
ఉత్పన్న మైనది. డీనికంతటికిన్ని మహాకారణము భగవంతుడే కనుక భగ 
'వంతుడు తానే యీ వపందమునకు తల్లి.తం డియునగును. 


శీ, _వపంద సృష్టి చేయు బహ్మోది (వజాపతులనుగూడ పుట్టించువాడు జగ 
వంతుడే కనుక, ఆయన తానీ _పపంచమునకు పతామహుడను (తర్మకికి 
తండి) అని చెప్పెను. 


4. స్వయముగా వరిశుద్దుడై యితరుల పాపములను నహజముగానే నశింవజేని 
వారినిగూడ పరిశుద్దులనగచేయు వాడు “వవి్నిితుడు' అనబడును. భగవం 
తుడు పర మపవి (తుడు భగవంతునియొక దర్శన భాషణ.స్మరణముల 
చేత మవషు,డు పరమ పవి తుడగును 


లె. ఓం ఆనునడి భగవంతుని నామము. దీనిని పణవమనియనెడరు. గీత 
యెనిమిదవ అధ్యాయము పదమూడవ శ్లోకములో ఓంకారము |బహ్మ మని 
చెప్పబడెను. దీనినే ఉచ్చరించవలెనని చెప్పబడెను. పేరు-పెరు గలది. 
ఈ రెంటి యభేదమును (పతిపాదించుటకే యిక్కడ భగవంతుడు తాను 
శంకారము ఆని తెలి పెను. 


క్‌ 


వేదవ్యానకృత మహాభారతము. 


బు గ్యేద-సామవేడద- యజు ర్వేడ సరూపుడనుగానున్న నేనేయున్నానని తెలిసి 


కొనుము. 


సేయు 


హ్‌లి 


“2గర్రిర్భర్రా (ప్రభుః సాక్షీ నివానః శరణరి సుహృత్‌ * | 
(ప్రభవః [(పశయః స్థానం నిధానం వీజమవ్యయమ్‌ *॥" 18 


. బుక్‌ -సామ _- యజుస్‌ అను మూడు పదములకు మూడు వేదములని 


యర్థము. భగవంతునినుండి వేదములు _పకటితములయ్యెను. నర్వ వేద 
ములచేత భగవంతుని జ్ఞానము కలుగును, కనుకనే అన్ని వేదములు నా 
నంరూపము లేయని భగవంతుడు తెలిపెను, 


, పొందవలసిన వస్తువు “గతియనబడును, అన్నిటికంటె మించి పొందడ 


వలసిన వస్తువు భగవంతుడొక్కడే. కనుకనే ఆయన తనను 'గతి' అని 
చెప్పికొ నెను. వరాగతి పరమాగతి ఆవినాశి వదము మున్నగు పెర్చుగూడ 
గతి కే కలవు. 


. ఎవని శరణము పొందబడునో అతడు *శరణం' అనబడును. భగవంతుని. 


వంటి శరణాగతవత్సలుడు. నమస్క-_రించిన వారిని పాలించువాడు శరణా 
గతుని దుఃఖములను నశింపజేయువాడున్ను మరియొకడు లేడు. వాల్మీకిముని 


“సక్ఫదేవ[పపన్నాయ తవాస్మీతి చ యాచళతే, 

అభయం నర్వభూతెభ్యో దదా మ్యేతద్‌ (వతం మమ” (6-18-18) 
అని రామాయణములో చెప్పెను, అనగా. ఒక్కసా౭ నను'నేను నీవాడను” 
అని చెప్పి నా శరణుజొచ్చి నానుండి అభయము కోరువానికి, అన్ని 


భూతములనుండిగూడ నిర్భయము కలిగించెదను. ఇది నావతము "అని. 
యర్థము. కనుకనే భగవంతుడు తాను శరణముిఅని చెప్పెను, 


* భగవంతుడు సర్య[పాణులకు అకారణముగా నే ఉపకారముచేయుచు, వారి 


హితమును కోరువాడు, అందరియందు మిక్కిలి పేమచూపు వరమ 
బంధువు కనుక ఆయన కాను 'సుహృత్‌'అని చెప్పెను. 


ఎవ్పుడుగూడ నశించనిడి అవ్యయమనబడును. భగవంతుడు సమ నవ చరా 


శ్రీమదృగవర్గీతాపర్వము కిల్‌? 


అర్జునా! పొందదగిన పరమధామము.భరణ-పోషణములు చేయువాడను, 


సమ నమునకు ,_పభువును!, శుభాశుభములను గమనించుచుండువాడను, అంత 
టికి నివాసస్థానమును శరణము నొందబడుటకు యోగ్యుడను, (పత్యువకార మును 
కోరకుండా హితముచేయువాడను, సమస జగత్తుయొక్క ఉత్ప త్రి-వినాథ ములకు 
కారణభూతుడను _పపంచస్థితికి ఆధారభూతుడను, [ప్రపంచమునకు నిధానమును* 
ఫినాశరహితమైన కారణముగాగూడ నేనే యున్నానని తెలిసికొనుము. 


| 


“తపామ్యహమహం వర్షం నిగ్భృహ్ల్తామ్యుత్సృజామిచ | 
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్ధున॥" 19 


అర్జునా! నేనే నూర్య స్వరూపుడనె తపింవజేయుచుందును. వర్షమును 





తర భూత  పాణములకు అవినాశీయెన జన్మకారణుడు. ఆయనయే అన్ని 
టికి ఉత్స త్రి-స్థితికారకుడు కనుకనే ఆయన “అవృయవీజము” అనబడను. 
గీత యేడవ అధ్యాయము పదవ శ్లోకములో ఆయనయే 'ననాతనవీజము! 
అని పదవ అధ్యాయము ముప్పది తొమ్మిదవ శ్లోకములో అన్ని భూతమా 
లకు “వీజము'"' ఆనియు భగవంతుని గూర్చి చెప్పబడెను. 


. భగవంతుడే అందరు ఈశ్యరులకు మహేశ్యరుడు. దేవతల కందరికి 


పరమ దైవతము పతులకందరకు పరమపతి. ఆయన నర్వ (వవంచము 
లకు స్వామి వరమ పూజ్యుడు పరమదేవుడు (శ్వేకాళ్యతరోవనిషత్తు 6.7) 


. దేనిలో చాలాకాలము వదైన వస్తువు ఉంచబడునో, దానిని నిధానము 


అనెదరు మహా పళయ కాలములో సమస్త (పాణులలోగూడ ఆవ్య క 
(పకృతి భగవంతుని యేదోయొక అంశమునందే న్యాసము (ఇల్ర్లడ) వలే 


చాలాకాలమువరకు నిష్కియావస్టలో నుండును. కనుక లళగవంతుడు 
తాను నిధానము" ఆని యనెను. 


ఈ శ్లోకములో చెప్పబడిన పదములన్నియు భగవంతునకు విశేషణములు. 
శనుక ఈ ళోకములో పూర్వ శోకములలోవలె “అహం ఆను వదము 
ఇపషయోగంసబడెన. . 


శ్రీరిరి 


వేదవ్యానకృత మహాఖార్‌ తము 


ఆక ర్పించుచుందును. వర్తము కురియు చుండును! వేనే అమృతస్వరూపుడమే 
మృత్యువుని సత్తు- ఆసతుగూడ నేసే యనికూడ తెలిసికొనుము, 


సంబంధము 


పదమూడవ _ పదునాలువ _ పదునైదవ శోకములలో భగవంతుడు. తన 


సగుణ. నిర్గుణ.విరాట్‌ రూపముల ఉపాసనను గూర్చి వర్జించి పందొమ్మిదవ శోకం 
వరకు సర్వ(పపంచము తస స్వరూపమని తెలిపెను, “సర్వ పపంచము నా 
స్యరూపమే యగుటచేత ఇందాదులైెన యితర దేవతల ఉపాసన గూడ, _పకారాం 


bk 


=~ 


| ఇట్లు చెవుటచేత భగవంతుడు తన కిరణములచేత సమ 





స 
నకు వేడిమి వెలుతురు ఇచ్చువాడు సముదాది జలాశయములనుండి జల 
మును ఎత్తి ఆ జలమును (పపంచ హితముకొరకు మేఘములదా 
సకాలములో తగినట్టుగా నిచ్చువాడునైన సూర్యుతుగూడ నాస 
ఆను భావమును తెలిపెను. 


- వాస్తవముగా ఆమృతమైత భగవంతుడే. అయనను పొందిన తర్వాత 


మనుష్యుడు ఎల్రప్పటికిన్ని, మృత్యు పాశమునుండి విముక్వడగును. ఈ 
కారణముచేతనే భగవంతుడు తాను “అమృతుడు 'అని చెప్పెను, ము క్ర్తిసి 
గూడ “ఆమృతము'ఆని చెప్పెను, 


అన్నింటినాశముచేయు "కాలమును గత్యువు అనెదరు. భగవంతుడే 
కాలానుసారముగా లోకములను నశింపజేయుటకు 'మహాకాల'రూపముమ 
ధరించును. ఆయన కాలమునకుగూడ కాలుడు (కాలకాలుడు) ఈ కారణం 
చెతచే భగవంతుడు తానుమృత్మువునని తన స్వరూపంను తెలి పెను, 


. ఎవ్పుడుగూడ దేని అభావము ఉండనేయుండదో అటి అవినాశియెన ఆత్మను 


వత్‌ ఆని యనెదరు. నాళముగలిగి అనిత్యమెన వనువు సముదాయము 
'అనత్‌ 'అని యనబడును. ఈ రెండువిధములై నవా రే భగవద్గీత వదు నైదవ 
అధ్యాయములో అవర పురువుడు వర పురుషుడు అను పేర్లతో చెవు 
ఐడిరి. ఈ యిరువురే భగవంతునికి అభిన్నులు అందుచేత భగవంతుతు 
“సత్‌ అనత్‌' అనజడు రెండున్ను నా స్వరూపము లే యవి చెప్పెమ. 


శ్రీమదృగవద్లీతాపర్వము 389 


తరముచేత నా ఉపాసన చేయువారికి నా పాప్తి కలుగును కాని యిట్లు తెలియక 
ఫలాన కి పూర్వకముగా, వేర్వేరు భావములతో ఉపైాననచేయువారికి | నా (పాప్‌ 
కలుగక వినశ్వర మై అశాశ్యాత మైన ఫలమేలఖించును. అను నీ విషయమును 
తెలుపుటకే యిప్పుడు రెండు కోక ములలో భగపంతుడు ఫల సహితమైన ఆ ఉపా 
సనను వర్టించుచున్నాడు. 


“తెంవిద్యా మాం సోమపా, పూతపాపా 
యజ్ఞరిహ్ట్వా స్వర్షతిం (ప్రార్థయంతే 

తే పుణ్యమాసాద్య నురం[దలోకమ్‌ 
అశ్నంతి దివ్యాన్‌ చవి దేవభోగాన్‌ , | త్త 


అర్జునా! మూడు చేదములందుస్ను విధింపబడిన సికామకర్మలు చేయు 
వారు నోమరసపానముచే క యువాతు- పాపఓహితులునైన పురుషులు! నన్ను యజ్ఞ 
ముల ద్వారా పూజించి, న్వర్గ |పా ప్రిని కోరెదరు. ఈ పుకుషులు, తమ ఫల రూడ్‌ 


మైన స్వర్గ్షలోకమును హైం : ర్షములో దివ్యము లైన కేవ భోగముల నను 
వించెదరు. 


సెల్‌. 


. బుక్‌-యజుస్‌-పామములు అను మూడు వెదములకు 'వేద్యతయ' లేక 
తివిద్య అసి పేరు. ఈమూడు వేదములలో వర్గితములైస వివిధ యజ్ఞ 
ముల విధులందు, వాని ఫలములందు శిద్దా పమగలవారు, వాని (పకా 
రము నకాషమకలఠత్మబలు చెయి పనుష్ములు “త్ర గృివిద్యులు. అనబడేదరు. 
యజ్ఞములలో సోమరనపానము విధి తెలుపబడెను. ఆ పిదిచేత సోమలతా 
రసపానము చేయువారిని 'సోమప్పలు" అని యనెదరు. మైన చెప్పబడిన 
"వేదో కఠర్మలు విథిపూర్యక ముగా ఆనుష్టించుటచేత, ఎవరికి స ఎర్గపా ప్తి పీలో 
(పతిబంధక ముగా నున్న పాపము నష్టము అయ్యేనో వారిని “పూత పాప్తులు” 
అని యనెదరు. ఈమూడు వి శేషణములు భగవంతుని సర్యరూపుడని 
తెరిసికొ నక (బ్బా ( పేమలతో పావకర్మలనుండి. తప్పించుకొనుచు 
పకామభావముతో యజ్ఞాది కర్మలు విధిపూర్వక ముగా అనుష్టానము వేయు 
వారినిగూర్చి చెప్ప బడినవె. 


రె యజ్ఞాడి పుణ్యక ల్మ ల ఫలముగా పాపి పీంచు న్యర్గలోకమానురడి | (టెహ్మా 


$ీర0 వేదవ్యాసకృత మహాభారతము 


“తేతం భుక్వా న్వర్గలోకం విశాలమ్‌ 
శీ పుణ్య మర్యలోకం విశంతి 
ఎవం [తయీ ధర్మ మను |వపన్నా 
గతాగతం కామకామా లభంతే.” 21 


ఆర్హునా! వారు ఆ విశాలమైన! న్యర్గలోక సుఖము ననుభవించి వారి 
వృణ్యము కేజించిన తర్వాత మృత్యులోక మును పొందెదరు, ఈ విధముగా స్వర్గ 
సాధవ రూవమైన వేద్యతయో క్త నకామకర్మలను ఆశ్రయించి భోగేచ్చాన కులైన 
పురుషులు మాటిమాటికి గమనాగమనములు చేయుచుందురు. అనగా పుణ్య |వథా 
వముచెత న్వర్గమునకు పోవుచుందురు.. ప్పణ్యము క్షీణించిన పిదప మృత్యులోక 
సువవరు వచ్చెదరు, ¥ 











పె 


లోకము వరకు నున్న లోకము ములన్నింటిసి దృష్టిలోనుంచుకొని ఈ ల్లోక 
ములో* పుణ్య అను విశేషణముతోగూడ 'సురేందలోకం' అను పదము 
,వయోగింపజడినది. కనుక 'సురేంద్రలోకం' అను పదము 'ఇందలోకము' 
ఆనునర్థమును తెలుపుచున్నప్పటికిన్ని పెనచెప్సణజశినది అన్నిలోక ములను 
గూడ తెలుషుచున్నదని | గహంచవలెను, 


1. న్వర్గ్షాదిలోకముల ఎవెకాల్యము అక్కడి భోగ్యవస్తులు=ఆ వస్తువుల అనుక 
వించు విధము ఆ వస్తువుల సుఖసఇరూపము.దానిని అనుభవించుటకు తగిన 
శారీరక, మానసికళ క్తి దానికొరకు అవనరమైన పరమాయుస్సు ఈ 
మొదలైనవాని అన్నింటియొక్ర అనేక విధములైన పరిమాణములు మృత్యు 
లోకపు పరిమాణములకన్న ఎంతయో స్పష్టముగా గొప్పవిగా నుండును. 
ఈ కారణముచేతనే ఆది “విశాలము అని చెప్పబడెను. 


షన 


భగవంతుని న్వరూవత త్త్యము. నెరుగని సకామమనుష్యులు అనన్య భావ 
ముతో భగవంతుని శరణము నొందరు. భోగకామములకు వశులై వారు 
పైన చెప్పబడినన సకామధర్మముల న్నాళయించెదరు. ఇందుచేతనే, కర్మ 
ఫలము అనిత్యము గనుకనే కర్మఫలము వ్యాశయి౦చివవారు తిరిగి మర్త్య 
లోకముకు వర్నిపడెదరు, 


శ్రీమద ఎగవడీతాసర శిము si 


“ఆన న్యాశ్చింతయంతో మాం యే జనాః వర్యుపానతే $ 
లేషాం నిత్యాభియుకానాం యోగచషేమం వహామ్యహమ్‌॥[ 23 


కాని అర్జునా! అనన్య _పేమగల యే భక్తులు పర మేశ్వరుడనైన నన్ను 


నిరంతరము చింతించుచు నిష్కామ భావముతో భజించెదరో* నిత్యము-నిరంత 


రము నా చింతనము చేయునట్టి ఆ పురుషుల యోగషేమములు వేను న్యయముగా 
చేకూ ర్చెదను. 


i. 


ఎవరికి (ప్రాపంచిక నమస్త భోగములందు [పేమ తొలగిపోయి ఒక్క 
భగవంతునియందు మా(తమే అచంచలము.స్థిరమునై న (పేమకలిగినదో 
ఎవరికి భగవంతుని వియోగము సహింపరానిడో, ఎవరికి భగవంతుడుదవ్వ 
ఉపాస్యదేవత మరియొకడు ఎవడుగూడలేడో, ఎవరు భగవంతుడొక్కడే 
పరమా|శయుడు._వరమగతి.పర (పేమాస్పదుడు అని భావించెదరో, అటు 
వంటి అనన్య |పేమ- ఎక నిష్టయుగ ల భక్తులకు విశేషణముగా “ఆనన్యాః' 
ఆను పదము వాడబడినది. 


సగుణు డెన భగవంతుని గుణ. పభావ_త త్య. రహస్యములను ఆలిసీకొని, 
నడచుచు, తిరుగుచు, కూర్చొనుచూ, లేచుచు, నిదించుచు, మేల్కొానుచు, 
ఏకాంతవునందు సాధనచేయుచు, అన్ని వేళల నిరంతరము ఎడతెగక 
ప్రయత్నము చేయుచుండుటయే ఆయన చింతనచేయుచు 'భజనమా 
చేయుట' యనజడును. 


. పొందనిదానిని ఫొౌందుట యోగము అని పొందినదానినీ రశించుట 


'శేమము'ఆనియు పేరు గలవు కనుక భగవంతుని పొందుటకొరకు చేయ 
బడిన సాధనములు “| పా ప్పము'లగునో వానిని అన్ని విధములైన విఘ్న 
ములనుండి-బాధలనుండియః తొలగించి రషించుటకు ఏదైన సాధనము 
లోపించినచో దానిని సమకూర్చుకొని దానిని యముగా సంపాదింవ 
చేయుటయే ఆ షేమగల భకుల యోగ వేమములను జరుప్తటయనబడుమ. 
దీనికి థ క పహ్హాదుని యుదాహరణము మంచిగానున్నది. హిరణ్యకశిపుడు 
(ప్రహ్లాదుని సాధనమలలో అ వేకపిఘ్నుములు, బాధలు కలిగించివవృటికివ్ని ; 


382 శ్రీమద్భగవద్దీతాపర్వము. 


“యే౭.ప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్దయా౬న్వితాః। 
తేఒపి మామేవ కౌంతేయ యజంత్యవిధి పూర్యకమ్‌॥"” 2కి 
“అర్జునా! ఒక వెళ శద్దతో! ఇతర దేవతలను సకామ భక్తులు పూజించి 


నప్పటికిన్ని, వారుగూడ నన్నే పూజించినవారగుదురు. కాని వారుచేయ ఆ పూజ 
విధి పూర్వకముకాదు. అనగా అజ్ఞానపూర్వక మైన పూజయేయగును*, 


ఆ పెద్ద పెద్దవిఘ్నముల నన్నిటిని భగవంతుడు తొలగించి అన్ని విధముల 
'పహ్హాదునిరక్షిం చివరకు ఆతనికి తశనయాశయమిచ్చి కాపాడెను. 


ఏ పష పురుషుడై లే భగవంతునియండే తత్వ రుడై అనన్యభావములో భగవం 
తుని దేహవూర్యక ముగా చింతించుచునే నర్వకార్యములు చేయుచు ఇతర 
విషయములేవియు కోరక యతనినిగూర్చిన అ పే. చింతచేయకుండునో 
అతని జెవిత నిర్వహణ భారమంతయు భగవంతుని యందేయుండును. 
కనుక ఆ సర్వశక్తి సంపన్నుడు నర్వజ్ఞుడు-పర మమ్మితుడునై న భగవంతుడే. 
తన భక్తుని లౌకిక. పారమార్థిక యోగక్షేమములన్నియు నడుపున 


1. వేదకాస్త్రములందు వర్ణింపబడిన దేవతలు వారియుపాననను దాని ఫలమెన 
స్వర్గాద్శిపా ప్రివీనియందు ఆదరవూర్యక విశ్యానమున్న వాలిక్కడ' శ్రద్దతో" 
గూడినవారు అఆనబడెదరు. ఈ విశేషణమువాడి, (శద్దలిక దంభముతో 
యజ్ఞాది కర్మలద్వారా దేవతలను పూజించినవారు ఈ తరగతిలో చేరరు. 
వారి గణనము ఆసుర్మీపకృతిగల మనుష్యులలో చేయబడును. అను 
భావము చూపబడీనది. 


9. ఏకోదిక సిద్ధించుటకు ఏ దేవతపూజ శాస్త్రములో విధింపబడెనో, ఆ దేవత. 
పూజు, శాస్రోర క్రములెన యజ్ఞాది కర్మలద్యారా (శద్దతో చేయుట ఇతర 
దేవతల పూజలు చేయుట యనబడును. దేవతలందరుగూడ భగవంతున కే 
ఆంగభూతములు. భగవంతుడే అందరకుగూడ |పభువు _ వాస్తవముగా 
భగవంతుడే ఆ దేవతల రూవములలో |వకటితుడగును. ఈత తము 
నెరుగక, ఆ దేవతలు భగవంతునికంపే వేరని తలచి సకామ భావముతో,. 


ఆ దేవతలను హాజించుటయే తగవంతుని అవిధి పూర్వకముగా పూజించుట. 
యనబడునని తెలియవలెను. 


శ్రీమద్భగవదీతావర ౪ ము 38 


“ఆహం హి సర్వయజ్ఞానాం భోకా చ పభురేవ చ| 
న తు మామధిజానంకతి త ల్వనాతశ్చ్యపంతి తే 94 


“ఎందుకనగా అర్జునా! నర్వ యజ్ఞభొ కృ, యజ్ఞ _పభువుగూడ నేనే! కాసి 
వారు వరమేశ్వరుడైననన్ను తాత్త్వికముగా నెరుగరు కనుకనే వారు అధ। వత 
నము చెందెదరు. అనగా వారికి పునర్జన్మ పా ప్రించనని భావము. 


చంబంధము__ 


భగవద్భకులకు గమనాగమన ములు (జనన మరణములు) ఉండవు. ఇతర 
వతలను ఉపాసించువారికి గమనాగమనములుండును. ఇట్టుండుటకు కారణ 
మేమి? ఈ జిజ్ఞాసకు ఉతరముగా భగవంతుడు ఉపొసింపబడు దేవతల స్వరూప 
ములో ఉపాసించువానిచేత చేయబడు ఉపాసన ఫలములోను బెధముగల నియమ 
ముల నిప్పుడు శెలుపుచున్నా డు- 


“యాంతి దెవవఠా దేవాన్‌ పితాగ్రాన్‌ యాంతి పితృ్సవతా। 
భూతాని యాంతి భూకేజ్యా యాంతి మద్యాజినోఒపి మామ్‌” 


అర్జునా! దేవతలను పూజించువారు దేవతలను, పితరులను పూజించువారు 





E 
lex 


సమ [ప్రపంచము భగవంతుని విరాట్‌ సణరూపమే యగుటచేత భిన్న 

న్న యజ్ఞ పూజాది కర్యల భో కరూపములో తలచబడు దేవత లెండ 
రైతే యున్నారో వారందరుగూడ భగవంతున క్షే అంగములుగానున్నారు. 
భగవంతుడే ఆ దెవతలందరకున్ను ఆత్మ స్వరూపుడు (గీత 0-20) కాబట్టి 
ఆ దేవతల రూవములో భగవంతుడే సమస్త యజ్ఞాది కర్మల భో క్రగా 
నున్నాడు. భగవంతుడే తన యోగశళ కిచేత సమస్త (వపంచముయొక్క 
నృష్టి-స్టితి. ల యములను చేయుచు, అందరిని వారివారి యోగ్యతానుసారము 
శన వియమములతో నడుప్పచుండును. భగవంతు డే ఇం|ద.వరుణ-యమ. 
(పజాువత్యార్షి లోకపాలకులను, డేవతలను అందరినిగూడ నడుపుచు 
'వారందవికిని వియంతయైయున్నాడ. ఈ కారణముచేత ఆభగపంతుశే 
అందరకఈకున్ను [ వభువు- అనగా మ హేశ్వరుడగును. (గీత _5-290) 


చో 


364 


వేదవ్యానకృత మహాభారతము 


పితృదేవతలను! భూతములను వూజించువారు భూతములను! నా పూజచేయ 
ళకులు నన్ను పొందెదరు? ఈ కారణముచేతనే నాభక్తులకు పునర్ధన్మ ఉండదు. 


1. 


కవ 


or 


ఇట్లు చెప్పుట ఇక్కడ దేవతల పూజలను-పితరుల వూజలను నిషేరించుట 
యని తలచగూడదు. దేవ_ పితృ పూజలను యథావిధిగా తమ తమ వర్ధా 
(శమముల అధికారము |పకారము అందరున్ను తప్పక చేయవలెను. 
కాని ఆ వూజలోక వేళ సకామ భావముతో చేయబడిన యెడల అవిపూ ర్రీగా 
అధికాదిక ఫలమునిచ్చి నష్టములగును. ఓక వేళ, ఆపూజలు కర్తవ్య 
బుద్ధితో భగవదాజ్ఞయని తలచి, లేక భగత్పూజయనితలది చేయబడిన 
యెడల, అది భగవ్యత్సాప్తి రూపమెన మహాఫలము కలిగించగలవు, 
కనుక దేవ. పితృకర్మలు అవశ్యముగా చేయవలను. కాని వానియందు 
నిష్కామభావము ఉంచుటకు _పయత్నము చేయవలెను. అని యీ నంద 
ర్భములో తెలిసికొనవలెను. 


| భూత-| పేతగణముల పూజానియమములను పాలించుటకు ఆ భూత్యపేత 


ముల కొరకు వోమదానాది కర్మలు చేయు మనుష్యులు, ఆయా భూత 
| పేతములకు నమానమెన రూవము సుఖభోగములు పొందుటయే ఆ భూత 
_పేతములను పొందుట యనబడును. భూత _పేతముల పూజ తామసము. 
అసిష్ట ఫలమునిచ్చునది కాబట్టి అట్టి వూజ చేయగూడదు, 


వ పురుషులు, భగవంతుని నసగుణ _ నిరాకార, సాకార సీరూవములలో 
చేనినైన సేవించుట, పూజించుట_ భజించుట- ధ్యానించుట మొదలెనవి 
చే సెదరో, సర్వకర్మలను భగవంతునకు సమర్పించెరో భగవన్నామమును 
జపించెదరో, ఆయన గుణకీ రనము వినెదరో, గానముచేసెదరో ఇటు 
వంటి దేయైన భగవద్భ క్రికి సంబంధించిన అనేక విధసాధన ములు చే సెదరో 
వారు భగవంతుని పూజించు భకులనబడెదరు, వారు భగవంతుని దివ 
లోకమునకు పోవుట భగవంతుని నమీవమునందుండుట, భగవంతునివంటి 
చివ్వరూపమునే పొందుట లేక భగవంతునిలో లీనులగుట, ఇదియే భగవం 
మని పొందుట యవబడును. 


శ్రీమద్భగవద్దీతాపర్య మా కిగి5్‌ 
సంబంధ ము 


భగవద్భక్తి కికి కలుగు మహాఫలము భగవ; (త్వాప్తి యైనప్న ఎటికిన్ని ఆ భగవ 
దృక్తిని సాధించుటలో వమ్మాతము కష్టములేదు. వాని సాధనము అతి సుగమ 
ముగా నుండును, ఈ విషయము తెలుప్పుటకే భగవంతుడిట్లనుచున్నాడు- 


“పతం పుష్పం ఫలం తోయం యో మేభక్యా పయచ్చుతి । 
తదహం భక్యుపహృతం!' అక్నామి (పయతా౬త్మనః॥” 96 


అర్జునా! యేభక్తుడై నను నాకొరకు _పేమతో పృతము-పుష్పము.ఫలము- 

1. పతపుష్పాది వస్తువులేవెనను _పేమపూర్వకముగా భగవంతునకు సమర్పిం 
చుట 'భక్తుపహృతి' మనబడును. ఈ పదపయోగముచేత భగవంతుడు 
_సేమరహితముగా నీయబడిన వస్తువును నేను స్వీకరింపను. నాకు వస్తు 
వును సమర్పించుటలో ఎక్కడ (_పేమయుండునో నేను ఆ వస్తువును 
స్వీకరించుటలో ఎవనికి నిక్కమైన ఆనందము కలుగునో ఆ కుడు 
సమర్పించినది మిక్కిలి [పేమతో స్వీకరించెదను. అను భావము కన 
బర చెను. 


2. దీనిచేత భగవంతుడు ఈ విధముగా పరిశుద్ధ భావముతో (పేమ పూర్వక 
ముగా సమర్పింపబడు వస్తువులను నేను స్వయముగా ఆ భక్తుని యెదుట 
(ప్రత్యక్షముగా [పకటితుడనై భుజించెదను. ఆనగా, నేను మనుష్యాడి 
రూపములలో నవతరించి ప్రపంచమునందు నంచరించినప్పు డె లేనో, ఆ 
రూపముతో అక్క-డికిపోయి ఇతర సమయములలో ఆ భకుని యిచ్చాను 
సారమైన రూపములలో |వకటితుడనె, అతడిచ్చిన వస్తువును భుజించి 
యతనిని కృతార్థుని చేసెదను. అను భావమును కనబరచెను,. 


8. దీనిచేత భగవంతుడు, ఏ వర్గమునకు ఏ ఆశ్రమమునకు ఏ జాతికి 
చెందినవాడైననుస రియే, పత. పుష్ప. ఫల.జలాదులు, నాకు సమర్పింవ 
గలుగును, అను భావమును కనపరచెను., నాకు ఎవని యెడలగూడ అతని 
బలరూప-ధగ_-వయస్‌_జాతి-గుణ.- విద్యలు ఈ మొద లెనవేవియ కారణ 


366 వేదవ్యాసకృత మహాభార తము 


ఫలము-జలము ఇత్యాది వసువులు నమర్పించునో'". పరిశున మైన బుద్ధిగల అటు 
. వంటి నిష్కామ | పేమగల భక్తునిచేత సమర్పింపబడీన ఆపత.పుష్పాది వస్తువు 
లను, నేను సగుణ [బహ్మరూవపములో (పకటితుడ నై _పీతిలో (గహించి 
భశించెదను.? 
నంబంధము._ 


ఒక వేళ అటయెనచో నేనేమిచేయవచెనను జిజ్ఞాస పె భగవంతుడు. అర్జు 
రు జా కు 
నునకు ఆతని క_ర్రవ్యమునుగూర్చి చెప్పుచున్నాడు:- 


“యత కరోష్షి యదళ్నాని యజ్జుషోషి దదాన యత్‌ | 
యత్తపన్యసి కౌంతేయ తత్‌ కురుష్వ మదర్పణమ్‌ " 27 


అర్జునా! నీవ ఏకర్మ చేసెదవో, ఎమితినెదవో, వవోమము చే సెదవో, 


ముగా, భేదబుద్ధిలేదు. నాకు సమర్పిందువాని భావము విదుర శబర్యాదుల 
ధావములవలె పూర్తిగా పరిశుద్ద మె _పేమపూర్ణముగా నుండవలెను. 


i ఇక్కడ వత. పుష్ప ఫల- జల- నామములను (గహించుట చేత ఏవసువు 
సామాన్య మనుషు నకు ఎపరి శమ, హింస వ్యయము లేకుండ అనాయాన 
ముగా లభించునో అట్టి యేవస్తువెనను భగవంతునకు అర్పించవచ్చును. 
భగవంతుడు పూర్ణకాముడగుటచేత వస్తువులందు ఆయనకు ఆశలేదు, 
ఆయనకు కేవలము (పేమ ఆవశ్యకమైనది ఆను భావము వకటిత 
మయ్యెను నావంటి సాధారణ మనుషు డు సమర్పించిన ఆఅతిస్వల్ప వస్తు 
వునుగూడ భగవంకుడు హర్షముతో స్వీకంంచును. ఆయన మహ తత్వమే 
ఆటువంటి (వళంననీయమెనది ఆను భావముతో మనుష్కుడు ( పేమార్ద౦ 
హృడయుడై యేవస్తువునై నను భగవంతునకు సమర్పించుట థ్‌ క్రి పూర్య్మ 
కంగా భగవంతునకు ఆర్పించుట యనబడును. 


2, పరిశుద్ద మెన ఆంతః;కరణముగలవానిని శుద్ద బుద్ధి య నదరు ఈ పదమును 
[పయోగించి భగవంతుడు ఒకవేళ సమర్పించు నాని భావము పరిశుద్ధము 
కాని యెడల అతడు ఎంతయో శిష్టాదారముతో, ఉత్తమోత్తమ "వసు 
సామగిని నాకు అర్పించినను నేను దాని నెప్పుడుగూడ స్వీకరించను. 


ఏ దానముచేసెదవో, ఏతపస్సుచేసెదవో! అవియన్నియు నాకు సమర్పించుముి 
దేవతల పూజలు. ఆ పూజలకొరకు తెలుపబడిన నియమముల పాలనము-దాని 
కొరకు యజ్ఞాదుల అనుస్తానము- అమం[తముల జపను-దానికొరకు దాహ్మణ 
భోజనము ఈ మొదలైనవి చేయుట దేవతల[వతము అనబడును. వీనిపాలనము 
చేయు మనుషులు తమ ఉపాసనకు ఫలముగా అ దేవతల లోకములు_వానికి 
సమానములైన సుఖ భోగములు -_ లేక వానివంటి రూపమేదైతే (పా స్తించునో 
అదియే దేవతలను పొందుట యనబడును. 


పీతరులకొరకు యథావిధిగా శాద్ర తర్వాణాదులు దానికొరకు, |చాహ్మణ 
భోజనము హోమము-జపము.పారాయణము- పూజ ఇత్యాదులు చేయుట వాని 
కొరకు శాస్త్రములలో తెలుపబడిన వతనియమాదులను సమ గముగా పాటించుట, 
ఇవన్నియు పీతరులవతము అనజడును. సకామ భావముతో ఈ [వతములను 
పాలించువారు మరణించిన తరువాత పిత్భలోక మునకు పోయెదరు అక్కడ పితృ 
దేవతలవంటి రూపములనుపొంది వారివంటి సుఖభోగముల ననుభవించెదరు చివ 
రకు వారికిన్ని పునర్జన్మ కలుగును. 


అను భావము కనబర చెసు. నేను దుర్యోధనుని ఆహ్వానమును సీ-కరింపక 
విదురునియింటికి అతని భావము పరిశుద్ధముగా బ్టె పోయి | పేమతో 
మజించితిని. కుచేలుని అటుకులను మికి,_లి డుచిలో భుజించితిని. 
(దౌపడి పాతలో మిగిలి పృతముతిని ప్రపంచమును తృ ప్తివరచితిని, 
గచేం్యదుడిచ్చిన పుష్పమును స్వయముగా నతని కడకుపోయి స్వీకరించి 
తిని. శబరి గుడి సెలోపోయి ఆమెయిచ్చిన ఫలములు భుజించితిని. రంతి 
దేవుడిచ్చిన జలము సీ కరించి అతనిని కృతార్జునిచేసితిని. ఆపే పతి 
యొక్క- భక్తుడు _పేమలోనిచ్చిన దానిని హర్షవఎతో స్వీకరింతెదను, 


1. దీనితో భగవంతుడు సర(వి= క రవ్యకర్మలను గూర్చిచె ప్పెను. ఇందలి 
యభధి పాయ మేమనగా యజ్ఞ. దాన తపస్సులే గక జీవన నిర్యాహాదుల 
కొరకు చేయబడు వర్గా శమాది లోకవ్యవహారకర్మలు. భగవద్భజన - 
ధ్యానాది శాస్ర్రీయ కర్మలన్నింటి సమావేశము యత్యరోషి "అను దానిలో 
శరీరపాలనముకొరకు చేయబడు ఆహారపానీయాదికర్మలు 'యదళక్నానసి' 


కిర్‌గీ 


Lu 


వేదవ్యానకృత మహాభారతము 


అను దానిలో వూజలు _ హోమములు మొదలైన సమస్త కర్మలు “యజ్ఞ 
వోకి' అను దానిలో నియమ _ తపస్సులకు సంబంధించిన కర్మలు 


'యత్తవన్యని'అను దానిలోను నమావేశ వరచబడెను. (భగవద్లిత 17. 
14,15,166 17) 


సాధారణ మనుష్కునకు ఆ కర్ణలందు మమకారము అన_ి కలుగును. 
అతడు వానియందు ఫలేచ్చ గలిగియుండును. కనుకనే సమస్త కర్మల 
యంయ మమకారము. ఆస క్తి. ఫలేచ్చ విడువవలెను, సర్వ జగతు భగవంతు 
నిదే యగును. నామనో_బుద్ది - కరీరేందియములుగూడ భగవంతునిే. 
నేనుగూడ భగవంతునివాడనే కనుక నేను చేయ యజ్ఞాది కర్మ లన్నియు 
భగవంతుని కేయని తలచవలెను. బొమ్మను ఆడించు సూ :తధారునివ లె 
భగవంతుడే నాచేత ఈ వనులన్ని యుచేయించుచున్నా డు. నేనై తే కేవలము 
నిమితమాతుడచే అని తలచి భగవదాజ్ఞానుసారము గా భగవంతుని 
నంతోషముకొర కే నిష్కామభావముతో పెన చెప్పబడిన కరాలు భక్తుడు 
చేయవలెను. ఇదియే ఆకర్మలను భగవంతునకు నమకర్సించుట యన 


బడును. 


మొదట యేదో మరియొక యుద్దేశముతో చేయేబడిన కర్మలను తిరువాత 
భగవంతునకు సమర్పించుట కర్మలు చేయుచు చేయుచు నడుమనే భగవంతు 
నకు సమర్పించుట, కర్మ నమాప్రితోపాతే వానిని భగవంతునకు సమర్పిం 
చుట లేక కర్మఫలమునే భగవంతునకు అర్పించుట ఈ విధముగా నమ 
రృణము చేయుటగూడ భగవంతున సే సమర్సి ంచుటయగును. ఈ విధంగా 
చేయుచు చేయుచునే పెన చెప్పబడిన (పకారముగా, ఆకర్యలు వరి 


పూర్ణంగా భగవదర్పితములగునని తెలియవతెను. 


సంబంధము... 


ఈ | పకారము నర్వకర్మలు నీకు నమరించుటచేత వమగును? 


ఈ యర్హునుని [వళ్నకు భగవంతుడిట్లు బరులు చెప్పుచున్నాడు :_ 


“అధాపభభలై రేవం మోత్యు సే కర్ముబంధనెః | 
నంన్యానయో గయుక్రాఒత్మా! విముకో_ మాము పెష్యని॥” 28 


శ్రీమదృగవర్గితాపర౩ము $49 


“ఆర్టునా! ఈ ఏంంగా సమస్త కర్మ శ్రలు భగవంతుడనైన నాకు నమర్వ్పించ్చు 
సంన్యాసయోగము! గల మనస్సుగల నీవు కుభాళభ కర్మఫల రూపములైన కర్మల 
నుండి విముక్తుడవె నన్నే చేరగలవు.? 


సంబందము_ 


ఫెన చెప్పబడిన విచముగా భగవద్భ క్రిగలవానికి భగ! (తాబ పిగలుగును. 


ఇతరులకు గలుగదు. అని చెప్పటంత భగవంతునకు వెషమభావము ఉన్నదను 

శంక కలుగును, కనుకనే అ శంక నివారించుచు భగవంతుడు అరునితో నిట్టను 
క్త 

చున్నాడు :- 


సమోఒహం సరషభూతేము న న మె ద్వష్యోఒ సి స [ప్రియః 
యే భజంతి తు మాం భక్యా మము తే తేషు చా వ్యహమ్‌॥” 29 


అర్జునా! నేను నర్వభూతములందు వమూవముతో వ్యాపకుడనై యుండె 

{, ఇక్కడ సంన్యాసనయోగ పదమునకు సాంఖ్య యోగము ఆనగా బాన 
యోగము అని యర్థము. కాని పూర్వ శోకము పకారము సర్య కర్మలు. 
భగవంతునకు న “మర్పించుటయే యిక్కడ సంన్యాన యోగము అనబడుసు. 
కనుక ఇటువంటి సంన్యాన యోగము ఎవనియాత్మలోనున్నదో ఎవని 
మనోబుర్దులలో ఈ శోకమునంతు చెప్పబడిన సర్వ్యకర్మలు భగవదర్శ 
ణఅముచేయు భావము సుదృఢమై యున్నవో అతడు సంన్యాన యోగ 
యుకాఒత్మా యనబడునని తెలియవలెను, 

2. భిన్న ఫిన్న శుభాశుభ కర్మల ననుసరించి, న్యర్గ-నరక-_పకు_వక్షి-మను 
ష్యాది లోకములలో వివిధ యోనులందు జన్మించుట సుఖ-దుఃఖముల నను 
భవించుటయే శుభాశుభ ఫలమనబడును. దీనినే కర్మబంధన మనెదరు. 
ఎందుకనగా కర్మల ఫలము ననుభవించుటయే కర్మ బంధినమునందు 
చిక్కు_కొనుటయగును, పెన చెప్పబడిన విధముగా సర్వకర్మలు భగవం 
తునకు అర్చించు మనుష్యుడు కర్మఫల రూప పునర్జన్మ నుండి సుఖ 
దుఃఖానుభవములనుండియు విముక్తుడగును, ఇదియే శుభాశుభ ఫల రూప 
కర్మ బంధనమును౦డి విముక్తుడగుట యనబడును. మరణించిన తరువాత 

21) 


§70 వేదవ్యానకృత మహాభారతము 


చను. వా కెవడుగూడ అ.పీయడేగాని, (పియుడుగాని లేడు! కాని యే భక్తు 
కైతే నన్ను _పేమతో భజించునో అతడు నాయందున్నాడు నేనుగూడ అతనికీ 


|వత్యక్ష ముగా _పకటితుడనెయుందును. 2 





భగవంతుని పరమధామమునకు పోవుటగాని, లేక యీ జన్మ మునందే 
తగవంతుని పతఃకముగా పొందుటగాని ఆకర్మబంధనమునుండి ముక్తుడై 
భగవంతుని పొందుట యనబడును. Fr 


l. ఇట్లు చెప్పుటచేత భగవంతుడే నేను (బహ్మనుండి సంజ (వరి వెను న్ను) 
పర్యంతము సమస్త [పాణులందు అంతర్యామి రూపముతో నమాసముగా 
నున్నాను. కనుకనే నాకు సర్యసమభావముగలదు. దేనియందుగూడ నాకు 
రాగద్వేషమలులేవు. కనుక వాస్తవముగా నా కెవడుగూడ అ|పియుడు 
గాని, _వియుడుగాని లేడు. ఆను భావము తెలిపెను. 


2 భగవంతుని సాకార నిరాకార రూవములలో దేనినైనను | శద్దా- _పెమలలో 
విరంతరము చింతించుట ఆయన నామ_గుణ- పభావ_ మహిము_ లీలా_ 
విలాస శవణ-మనన - కీ ర్రనములను చేయుట, వ _త-పుమ్పాదులే వెనను 
ఇష్టమావచ్చిన సామా గిచేత ఆయనను (పేమపూర్యకముగా పూజించుట 
తన సమస్త కర్మలు ఆయనకు సమర్పించుట ఇత్యాదులై న సమ సకర్ములు 
భక్తి పూర్వకముగా భగవంతుని భజించుటయగును. 


వ పురుషు లీవివముగా భగవంతుని భజించెదరో వారిని థభగవంతుడుగూడ 
అస్తే భజించును. వారెకైతే భగవంతుని మరచిపోవరో అ టై భగపంతుడు 
గూడ వారిని మరవజాలడు అను భావము తెలుపుటకే భగవంతుడు ఆ 
కులు నాలోనున్నారు అని తెలి పెను అటువంటి భకుల విశుద్దాంతః 
కరణము గవ త్తే మచేత నిండిపోవును. దీనిచేత ఆ ఓకుల హృదయ 
ములో భగవంతుడు శర్యదా _పత్యక్షముగా కనపడుచుండును అను 
భావము తటప్పట] కగవంతుడు వారిలో తానున్నాను ఆని తెలి పెను, 


ఎైలతే గమకావముతో అన్ని చోట్ల 'పకాశమునిచ్చు నూర్యుడు దర్పణాదు 
అందు _పతిబింబికుడై క ద్దైలు మొదలై నవానియందు (వతివింటబి తుడు 
కాకున? ్నప్పటికిన్ని సూర్యునకు వెషమ్య భావము లేదో అను భగవంతుడు 


శ్రీమద్భగవదితాపర్వము 87k 


“అపి! చేతి సుదురాచారో భజతే మామ“న్యభాక్‌ | 
సాధురేవ స మంతవ్యః సమ్యగ్య్యవసితో హి సః ॥” 30 


= శ న. 
అర్జునా! ఒక వెళ ఎవ డెన మిక్కిలి దుషృవర్తన గలవా డైనను, అనన్య 


భావముచేత నాకు భక్తుడై నన్ను భజించు * నెడల అతడు సాధువనియే తలచ 
బడును. ఎందుకనగా ఆతడు యథార్థమైన నిశ్చయజ్ఞాన ము గలవాడని తెలియ 


రవ 


గూడ భక్తులతో కలియును. ఇతరులతో కలియడు అనుటలో ఆయనకు 
విషమ భావములేదు. ఇదియే భ క్రియొక్కు మహిమయని తెలియవలెను. 


+ ఇక్కడ అపి యను పదమునకునదాచారులు. సాధారణపాప్పలు నావజనము 


చేత ఉద్ధరింపబడుదురనుటగూర్చి చెప్పవలసినదేమున్నది నన్ను భజించుట 
చేత అత్యధిక దురాచారుడుగూడ ఉద్దరింపబడునుగదా ! అను నభ్మిపా 
యము తెలుపబడినది. 


ఇక్కడ చేత్‌ అనగా “యది యనునర్భముగల పదము (పయోగించి భగ 
వంతుడు ఒకవేళ దురాచారులగు మనుషులు పాపములందు ఆన క్రిగలవారనె 
నన్ను _పెమించకున్నను భజింపకున్నను వారికి ఏదైన పూర్వపుణ్యము 
యొక్క సంసారము జాగరూకమె భగవద్భావమయమైన వాతావరణము. 
శాసారి కయనము మహాత్ముల నత్సంగము-నాయొక- గుణ-|పభావ 
మహ త్త్వ-రహస్యములు వినుటచేత ఒకష్పుడైన నాయందు (శద్దా-భకులు 
గలిగి వారు నన్ను భజించుచుండిన యెడల వారుగూడ ఉద్దరింపబడెదరు 
అను భావమును తెలి పెను. 


వరి యాచరణము మికి;_లి దూషితమైయున్నదో ఎవరి ఆహార-పానీయ 


ములు పవర్తనలు భష్టములైనవో ఎవరు తమ నస్వభావమ. ఆసక్తి అల 


వాట్లు పనికి వశు లెయుండుటచేత మరాచావనములను విడువజాలక యుండెే 
డరో అద్ది పునుమ్యులు అత్యంత నురావారులని తలచషలెను. ఇటువంటి 
మనుష్యులు భగవంతుని గుణ్యవభావాదులను వినుటచేత వానిని చదువుట 
చేత లేక ఇతర కారణములు వేనిచేతనైనను భ వంతుడు సరోక త్రమడని 
తలచుట ఒక్క భగవంతుని మాత మే ఆ్మశయించి మిక్కిలి గ్రద్దా-భ డి 


872 


లెను, 


al ౬ 
Es 


వేదవ్యానక్ళత మహాభారత మ 


అనగా అతడు పరమేశ్వర భజనముతో సమాన యమెనది యితర మేదియు 
అని వూర్తిగా నిశ్చయము చేసికొనినాడని తెలియవరను, 

“క్షిపం భవతి ధర్మాఒత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి | 
కౌంతెయ వతిజానీహి నమెభకః। (ప్రణశ్యతి. ” 34 


అర్జునా! అతడు శీఘముగనే ధర్మాత్ముడగును. శాశ్యతమెన శాంతిని 


పాందగలడు2 నా భక్తుడెపృ్పడుగూడ నశించడు అను నీ సత్యము నిశ్పయమని 


పూరంకముగా ఆయనయే తమ యిష్షదెవమని తలచుటయని యనబడును, 
ఇదియే వారు అనన్యభాక్కులు అగుటయని తెలియవలెను. ఈ విధముగా 
భగవంతునకు భక్తులై ఎవరైతే భగవంతుని స్వరూపచింతనము ఆయన 
యొక్క నామ-గుణ.మహిమ - పభావముల [శవణ మనన-కీ రనములు 
ఆయనకు నమస్కారముచేయుట తమకు ఇష్టమువచ్చిన ప్మత. పుష్పాదులు 
ఆయనకు అర్పించి ఆయన పూజచేయుటయే తాము చేసిన శుభ కర్మలు 
భగవంతునకు సనమక్పించుటయగును. ఇదియే అనన? బాక్కు ౨ భగవం. 
తుని భజించుట యగును, 


*_ ఎవడైతే భగవంతుడు పతితపావనుడు అందరికి మ్మితుడు నర్వశ_కి సంవ 


న్నుడు వరమదయాళువు, సర్వజ్ఞుడు అందరికి పభువు సర్వోత ముడు 
ననితలచి ఆయనను భజించుటయే జీవిత ముఖ్యక ర్తవ్యము, దీనిచే సర్వ 
పాపములు-పాపవాననలు సమూలంగా నళించి భగవత కృపచేత తన 
భగవ్మత్నా ప్రి కలుగును అను నిశృయముగలవాడో అతడు నాభకుడు,నా 
భ క్రి వతావముచేత నతడు శీ ఘముగానే సంపూర్ణ ధర్మాత్యుడగును. 
కనుకనే అతనిని పాపియనిగాని దుష్పుడనిగాని తలచక సాధువనియే తల 


చుట ఉచితము అని చెప్పేను, 


ఈ జన్మ మునందే చాలా మంది శీఘముగనే సర్వ దురుణ _ దురాచార 
శి, క Pa నే 

రహితులై గీత పదునారవ అధ్యాయము తొలి మూడు శోకములలో వరిత 
మెన దెవ సంవదగ గు 3 గ న్డ్‌ : 
అగు 6ఐ సంపదగలవారగుట ఆనగా భగవ్యత్పా వికి పాతులగుటయే 

త్వరగా ధర్మాత్ములగుట యనబడుదురు. వళాంతియేతే ఒకసారి లలిం 


శ్రీ మద్భగవద్దీతాపర ము 373 
జలిసికొనుము.! 
నంబంధము:-_ 


ఇప్పుడు రెండు కోకములలో భగవంతుడు మంచి చెడ జాతులు కారణ 

a 
ముగా కలుగు వెషమ్య భావము తనయం౦దులేదని తెలుపుచు, శరణాగతి రూప 
మైన భక్తి యొక్క మహ త్త్వమును (పతిపాదించి అరునుని భజించుమని ఆజా 
' ఆ ఖా 


మాం హి పార్ట వ్యపా శిత యే౭పి' స్యుః పాపయోనయః | 
స్రియో వెళ్ళాస్తథా హృదాస్తేఒపి యాంతి వరాం గతిమ్‌! 82 


చిన తరువాత ఎప్పుడుగూడ లేకుండపోవదో దేనిని నైష్టికళాంతి. (గీత 
5.12, నిర్వాణపరమశాంతి (గీత 6.15) పరమ శాంతి (గీత 18.62) 
అని యనెదరో పర మేశ్వ పొ ప్తి రూపమైన కాంతిని పొందుటయే కాళ్ళత 
పరమశాంతిని పొందుట యనబడును. 


మ. ఇక్కడ ఇట్లు చెప్పుటచేత భగవంతుడు అర్జునా! నేను నీకు ఎనాభ క్తి 
యొక్క నా భక్తునియొక,_యు ఈ మహత్యమును తెలిపితినో దాని విష 
యములో నీవు కొంచెముగూడ సందేహముంచక అది సరదా సత్యమని 
తలచి దానిని వృఢముగా అనుసరించవలెను సుమా! అని తెలి పెను. 


ఇట్లు భగవంతుడు చెప్పుటలో అభ్మిపాయమేమనగా అర్జునా! నా 
భకులకు [కమముగా ఉత్రాన మ (ఉత్తరొత్త రాభివృద్ది) కలుగును... 
ఎప్పుడుగూడ వారికి పతనము సంభవించదు-అనగా వారు తమ స్థానము 
నుండి యెప్పుడుగూడ |కిందపడిపోవరు. వారు నీచయోనులుగాని లేక 
నరకాదిపా పి రూపమైన దుర్గతినిగాని పొందుట సంభవింపదు. పూర్వము 
చెప్పబడిన (ప్రకారముగా వారు |కమముగా దుర్దుణ - దురాచారములు 
లేకుండ ధర్మాత్ములయ్యెదరు. వారు పరమశాంతిని పొందగలరు. అని 
తెలియవలెను. 


1కి. ఇక)_డ'అపి'యను కబ్బము రెండుసార్దు పయోగించిభగవంతుడు ఉచ్చ- 
నీర జాతుల కారణముగా గలుగు వెషమ్యము నాయందు పూ శ్రిగాలేదని 


374 వేదవ్యాసకృత మహాభారతము 


అర్జునా! స్రీలు- వెళ్ళులు-హ్యూదులు.పాపయోన లైన] చండాలాడులు ఎవ 
స సరియే వారుగూడ నా శరణుజొచ్చి సరమగతి నే పొందెదరు. 


{cl 
tA 


తెలి పెను. భగవంతుడిటు చెప్పుటచేత ఇక్కడ “దాహ్మణ క్ష(తియుల 
(ఆ) 

కన్న కీఎనులని తలచబడు స్రీ- వెళ్ళ-తూ దులు వారికం టెను హీనులని 

తలచబడు చండాలాదులండరు వీరిలో నెవకయందుగూడ నాకు భేదబుద్ది 

లేదు, నన్ను శరణుజొచ్చిన వారెవరైనను సరియే నన్ను పూజించినవారికి 

వరమగతి లగధించును. అసి భగవంతుని యభి పొయము స్పష్టమగు 


గ 
మన 
చున్నది.. 


i. పూర్వజన్మల పాపకారణముగా చండాలాది యోనులలో పుట్టిన _పొణులు 
పాప యోనులు అనబడెదరు. వరేకాక శాస్త్రములలో చెప్పబడిన హూణ- 
భిల్ల-యవనాది మేచ్చ జాతి పమనుష్యులుగూడ పాపయోనులనియే చ చెప్పు 
బడెదరు. ఇక్కడ పాపయోని శబ్దమునకు వీరందరు అని యర్థము. భగవ 
దృకిని వ జాతివారుగాని పర్ణముగాని కలిగియుండవచ్చును. ఎవరికిన్ని 
ఏలాటి ఆటంకముగూడలేదు. ఆక్‌) గాడ్‌ శుద్ధ "పమఆఅవళ్యుకము అని గూడ 


చెప్పబడినది. 

శ్రీమద్భాగవతములో గూడ ఇట్లు చెప్పబడింది. 

“భక్యా౭హమకయా (గాహ్యః (శదయాఒ౬తా (ప్రియః సతామ్‌; 
క ఒ0 a) -— ! 

భక్తిః పునాతి మిన్నిష్టా శ్వపాకానపి సంభవాత్‌ ॥ (11-14-౬1) 


అనగా ఉగ్గవా! సత్పురుమలకు పరమ (పియుడను ఆత్మ స్వరూపుడనైన 
నేనాక్కడనుమ్మాతమే శద్దా. భక్తులకు వశీభూతుడనయ్యెదను. నాయందలి భక్తి 
జన్మముచేత చ౦డాలునినైనను పవి తుని జేయును, 


ఇక్కడ వావయోనయః అనుపదములో స్త్రీ-వైశ్య-శూదులకు విశేషణమని 
తళలచగూడదు. ఎందుకనగా వెళ్ళు ల గణనము ద్విజులలో చేయబడినది. వారికి. 


వేదము చదువుటకు యజ్ఞాది వెదికకర్శలు చేయటకున్ను శాస్త్రమునందు పరీ 
పూర్ణాధి కారమీయబడినది" కనుక ద్విజాతులగుటచెత వెళ్యులను పాపయోనులు 


అని చెప్పుట సరివడదు. ఇదిగాక ఛాందోగ్యోపనిషత్తులో జీవుల కర్మానురూపగతిని. 
వర్షించు సందర్భములో ఈ విషయము స్పష్టముగా నిట్లు 'చెప్పబడివది. 
- టు ళా 


|. 875 


“తద్య ఇహ రమణీయచరణా అభ్యాళో హ యత్తే రమణీయాం 


గ్రాహ్మణయో నిం వా క్ష్మ్రతియయోనిం వా వెళ్యయోనిం 
7 వాఒథ య ఇహ కహ్తయ- 
చరణా అభ్యాళో హ యత్తే కపూయాం యోనిమాపద్యేరన్‌ 
శ్వయోనిం వా నూకర. 
యోనిం వా చండాలయో నిం వా॥” (అధ్యాయము 5. ఖండము-_ 
10_ మండలము- 1) 


అనగా ఆ జీవులలో ఎవరీలోకీమునందు రమణీయమెన ఆవరణము గల 

హరు అనగా, పుణ్యాత్ములో వారు కీఘముగానే ఉతమయోని. అనగా బాహ్మణ 

యోని, కత్రియయోని లేక వైశ్యయోని నొందగలరు. ఎవరీలోకమునందు 

కోహూయ (అధమృ)మెన ఆచరణముగలవారు_అనగా, పాపకిర్మలు చేయువారో, 
వారు ఆధమయో గి మస గా మక క. _పండి- లేక చంకాలయోని నొందగలరు 


దీనిచేత. వ్యుల గణనము పాపయోసిలో చేయబడజాలదు. ఇక శ్రీల 
విషయములో నె త- బాహ్మణ-వ తియ వెళ్ళస్రీలకు వా వారి వతులతొగూడ యజూది 
వెదిక కర్మలలో అథి కారము అంగీకరించబడినది. ఈ కారఐజముచేత వారుగూడ 
షపాపయోనులు అనుటకు సరిపడదు. అని సిద్యమైనడి అన్నిటికన్న | వతిబంధకము 
భగవద్భక్తి కిచేత చండాలాడలకుగూడ పరమగతి లభించునను విష 


రి 
/ 
x 


గలుగును. దీనిచేత భ క్రియొక్క మహత్యము పకటితమగుచున్నది. అడి శాష్ట్ర 
సమ్మతముకాని యది యెట్లగును? అను విషయమిక,_డ సమస్యాయ పర పంచుట కే 
పాపయోనయ: అను విశేషణము స్త్ర. వె వెశళ్య-శూ దులక ని యంగీకరించక, శూద్రుల 
కన్నను హీనజాతి మనుష్యులు అని ఆ సశేషణ మునకు అర్థమని యంగీకరించు 
టయే, మంచిదని స్పష్టమగుచున్నది. ఎందుకనగా ; శ్రీమద్భాగవతమున సందు; 


“కిరాత 'హూణాం[ధ. పులింద- పుల్కుసా 
ఆధభీరకంకా యవనాః ఖసొాఒదయః । 


876 వేదవ్యానక్ళత మహాభారతము 


కిం పున ర్భాహ్మణాః పుణ్యా భక్తా రాజర్హయ సథా | 

అనిత్యమసుఖం లోకమిమంే పావ్య భజస్వ మామ్‌ ॥ 88 

ఇట్టుండ గా అర్జునా! పుణ్యాత్ములెన బాహ్మణులు - రాజర్జులునైన భక్త 
జనులు నా శరణముజొచ్చి పరమగతిని పొందెదరను విషయములో నిక చెప్ప 
వలసిన దేమున్నది? కనుక నీవు సుఖరహితము-క జభంగురమునైన యీమసుష్య 


యే౬ నే చపాపా యదుపా౬ శ యూఒ|శయః; 
శుధంంతి తస్మె పభవిషవే నమః॥” 
౬ ణి ణ 


అనగా ఏ జగ;త భువును ఆ,శయించిన భకులను ఆశేయించి, కిరాత 
స. ఆవీర.కంక.యవన-_ ఖనెి*౬దులైన అదమ 
ఏ ఆతి మవో పాపుళైన మనుష్తులుగూడ పరికురు లయ్య[ 
ue ఇ 
డలో ఆ దగనంత పడెన విష్ణువునకు నమహ్మురము. 
(33 ల 


శాలి పాణులు ఇం 


భగవంతుని పె పూర్తిగా విశ్వాసముంచి యిరువది నాలుగవ శోక ములో 
చెప్పబడినట్లు _పమపూర్యకముగా అన్న్‌ విధముల భగవంతుస్‌ శరణు 
జొచ్చుట అనగా భగవంతుని (పతియొక విధానమునందున్ను సంతుష్షుడ 
నర్వదాఉండుట. ఆయన నామ_గుణ-రూవ-లీలా-నిలాసాదాల (శవణ- 
కి రన- చింతనములు నిరంతరము చేయుచుండుట ఆయనయే తన గతి. 
భర-|పభువు మొదలైనవారినిగా తలచుట-, శద్దా-భ కి వూర్యకముగా 
ఆయన హజచేయుట ఆయనకు నమస్కారముచే యుట ఆయన యాజ్ఞా 
పాలనముచేయుట _ సమస కర్మలు ఆయనకే సమర్చించుట ఈ మొద 
లెనవి చేయుటయే భగవంతుని శరణుజొచ్చుట యనబడును. 


1. కిం పునః అను రెండు పదములు |వయోగించి భగవంతుడు ఎప్పుడైైకే 
పెన చెప్పబడిన ఆత్యంత దురాచారుడు (గీత 9-80) చండాలాది నీచ 
జాతి మనష్యులుగూడ (గీత 9-82) నా భజనముచేసి పరమగతిని పొంఇె 
చరనగా మరి ఉతమములైన ఆచార _ వ్యవహార ములు _ వర్ణముగల నౌ 
భకులు-పుణ్యాత్ము లైన ద్రాహ్మణులు రాజరులు నా శరణుబొచ్చి పరమ 

టీ చ ణా | తన్నే 
గతిని పొందెదరను విషయములో చెప్పవలసిన డేమున్నుడి అను భావము 
తెలిపెను. 


శ్రీమదృగవద్దితాపర్వము 377 


శరీరమును హొండి నిరంతరము నా భజనమే చేయుచుండుము. 


సంబంధము. 


[ల 


, భకాః అను పదముతో సంబందము 


పూర్వ శ్లోకములో భగవంతుడు తన భజనముయొక్క_ మహత్త్యమును 


[వబాహ్మణులు- రాజర్షులు ఈ యిరు 


వురకే గలదు. ఎందుకనగా పరమగతి భ క్రివలననే కలుగుట చెప్ప 
బడినది. 


మనుష్య దేహము చాల దుర్లభము ఇది మహా పుణ్యబలముచేత ముఖ 
ముగా భగవత్క్బృపచెత నే లభించును. ఇది కేవలము భగవ త్పా ప్తికొర కే 
లభించును. ఈ మనుష్య శరీరమునుహొంది యెవడైతే భగవతా పికౌరకు 
సాధనముచేయునో, ఆతని మనుష్య జీవితమే సఫలమగును ఎవడైతే ఈ 
మనుష్య జీవనములో ఐహిక సుఖము కొరక. వెదకుచుండునో ఆతడు 
ముఖ్యలాభమునుండి వంచింవబడును ఎందుకనగా (పపంచము సర్వ్యధా 
సుఖరహితము. ఇందులో నెకడగూడను సుఖలేశముగూడ నుండదు, 
ఏ విషయ భోగముల సంబంధమును మనుష్యుడు సుఖరూవమని తలచునో, 
అవి మనుష్యుని మాటిమాటికి జనన-మరణ చక్రములో పడ వెయునవి 
గనుక వా స్తవముగా నవిదుఃఖరూపములే యగును. కనుకనే ఈ పాపం 
చిక విషయ భోగముల సంబంధము సుఖరూపమని తలచక మనుష్య 
శరీరము ఏఉ ద్రేశము సిద్దించుటకొర కె లభించునో ఆ యుద్దేశమును 
శ ఘాతిశీ ఘముగా సిద్ధింప జసికానవలెను, అనగా భగవ్యత్పా ప్తికొర ౩ 
సాధన చేయవలెను. ఎందుకనగా ఈ శరీరము క్షణభంగురము. ఏ క్షణము 
నందు ఇది నశించునో తెలియదు. కనుక జాగరూకుడ యుండవలెను, 
ఇది సుఖరూపమనితలచి పాపంచిక విషయ సుఖములందు ఇరుక 
గూడదు. ఇది నిత్యమనికూడ తలచి భగవద్భజనము చేయుటలో. జాగు 
చేయగూడదు. మన అజ్యాగత్తవలన నొకవేశ ఈశళరీరము నష్టమైన 
యెడల ఆ తరువాత పక్చాతాప పడుటకం బ మరి యిళరో పాయమేదియు 
మన కేతిలో నుండదు. వేదములో 


“ఇహచేదవీదత సతమ సి వచేదిహావేదీన్మహతీ 'వినష్టిః ( కేనోవనిషతు 


తి? వేదవ్యానకృత మహాభారతము 


తెలిపి చివరకు అర్షునునకు భజనముచేయుమని చెప్పెను. కనుకనే యివ్వడు 
భగవంతుడు తన భజనము-అనగా శరణాగతి చేయువిధమును తెలుపుచు 
అధ్యాయము సమా ప్రి చేయుచున్నాడు, 


మన్మనా భవ మద్భకో మద్యాజీ మాం! నమస్కురు ! 
మామేవై ష్యసి యుక్వైవమాత్మానం మత్పరాయణ।ః॥ స! 
ల్లు జ 
“అర్జునా! నాయందు మనస్సు గలవాడవుక మ్ము* నాభక్తుడవుకమ్ము 


ఏడు ఈ జన్మములో వర మాత్ముని తెలిసీ 
యెడల పుంచిది. ఇవినసికౌననివఎశల చాలా గొప్ప హానిక లుగును అని 


ఈ కారణముచేతనే భగవంతుడు "ఇటువంటి శరీరము నుపౌంది నిత్యము 
నిరంతరము నాభజనముచేయుము. ఉణకాలముగూడ నన్ను మరవకుము" 
అని అర్జునునకు చెప్పుచున్నాడు. 

1. ఇక్క_డ*మాం'అను పడమునకు అర్థమేవనగా ఏ వరమేళ్వరుని. సగుణ- 
నిర్గుణ.నిరాకార_సాకారాదు లెన అనేక రూపములున్నవో ఎవర మళ్వరుడు 
విష్ణరూపముతో (పపంచ రక్ష ణము-[బహ్మరూపముతో పంచ న 
రుడరూవముతో సర్వ్మపవంచ సంహారముచేయునో వ్‌ దగవం దక 
యుగ యుగములలో మత్స్య.కూర్మ -వరాహ-నృసింహం- శ్రీరామ. | శీకృష్ణాది 
దివ్యరూపములలో నవతరించి 'పవంచమునందు తన విచితలీలలు అభక్తు 
లకు తన శరణమును అను గహించునో అటువంటి సర్వజగత్తునకు కర్త. 
హ ర్ర-విధాత. సర్వాధారుడు.సర్వ్యళ క్రిసంపన్నుడు-సర్వవ్యాపి సర్వజ్ఞుడు. 
సర్వసుహృత్తు- నర్యగణనంపన్నుడు-వరమపుడుషో త్రమరునైన సమ్మగ 
భగవంతుడు" అని ఆలియవలను 


ర 


, భగవంతుడే సర్వళ కిసంపన్నుడు, సర్వజ్ఞుడు, సర లోక మహేశ్వరుడు, 
సర్వాతీతుడు సర్యమయుడు. నిర్గుణ నగుణ-నిరాకారంసౌందర్య- మాధుర్య 
ఐశ్వర్యమునకు సము దుడు, పీమస్యరూపుడు నని యావిధముగా భగ 
పంతుని గుణ _ వభావత త్త _ రహస్యములను, యభార్థముగా తెలిసీ 

మటచేత, ఎవ్పుడై తే సాధకునకు భగవంతుడొక్కు. డు మాత మే నాకు 


నొపూజ చేయువాడవుకమ్ము! నాకు నమస్కారము చేయుము ఈవిధంగా 


పరమ (పేమాన్న దుడు అను నిశ్నయజ్ఞానము కలుగునో, అప్పుడు ఆ 
సాధకునకు, సమ స్త|పపంచమునందలి వవస్తువునందుగూడ కొంచెంగూడ 
రమణీయబుద్ది యుండజాలదు. ఇటువంటి పరిస్థితిలో (పపంచముసందు 
అత్యంత దుర్గభములెన యే సుఖభోగములందుగూడ ఆ సాధకునకు 
ఆకర్షణముఉండదు. ఇటువంటి స్టితియేర్పడినప్పుడు, స్వాభావికముగా నే 
ఆ సాధకుని మనస్సు ఇహలోక. పరలోకములందున్న సమస్త వస్తువుల 
నుండి పూర్తిగా తొలగిపోవును, అప్పుడతడు అనని మైన పరమ పేమతో 
శేద్దతోను భగవంతుని చింతనమునే నిరంతరము చేయుచుండును. భగవం 
తునియెడల భకునకు కలిగిన యీ. [పేమ పరిపూర్ణ చింతనయ ఆ భక్తుని 
|పాణములకు ఆధారమగును. ఆ భక్తుడొక్క షణమాత మైనను భగవం 
తుని మరచుట సహింవజాలడు. ఎపని మనసె లే యీవిధంగానగునో 
ఆభక్తుడే భగవంతునందు మనస్సుగలవాడు అనబడును. 


“భగవంతుడే పరమగతి. ఆయన యొక్కడుమాతమే భర్త (పభువు 
ఆయనయే పరమ్మాశయుడు, పరమ ఆత్మీయుడు, పరమసంరకకుడు"నని 
తలచి ఆఅభగవంతునిపైననే భారమువెచియండుట ఆయన ,పతియొక్క 
విధానమునందున్ను సంతుష్టడెయుండుట ఆయన యాజ్ఞనే యనుసరిం 
చుట అభగవంతుని నామ-రూప.గుణ వవావ. -లీలా-విలాసా దుల యొక్క 
శవణ కీ రన-స్మర ణాదులలొ మసస్సు-బుద్దిఇందియములను నిమగ్నము 
చేసి యుండుట ఆయన పీతికొరకే పతియుక పనిచేయుట వీని పేరే 
భగవంతునకు భకుడెయుండుట యనబడును. 1 
1. భగవంతుని మందిరమునకుపోయి ఆయన మంగళమయమూర్తిని యథా 
విదిగా పూజించుట తమ తమ సౌకర్యము ననునరించి తమ తమ 
యిండ్లలో తమ తమ ఏ యిష్టదెవ రూపమైన భగవంతుని మూర్తిని స్థాపించి 
ఆ భగవద్వి[గహమునకు యథావిధిగా శద్దాషాపేమలతో పాజచేయట, 
తమ హృదయములందుగాని లేక అంతరిషవమునందుగాని భగవంతుని. 
మావసికమూరిని తమ యెదుట నిలిపికొని ఆ మూర్తికి. మానసిక పూజ 
చేయుట భగవంతుది వచనములను ఆయన లిలా విలాన భూమిని ఆయన 


380 వేదవ్యానకృత మహాభారతము 


ఆత్మను నాయందు నియోగించి! నాయందు తత్పరుడ వె యున్న యెడల సవ్య 


లా 
ape 





ei 


చితపటాదులనున్ను ఆదరించి సత_రించుట ఆయన సేవాకార్యములందు 
తాము నిమగ్నులై యుండుట నిష్కామభావములు. సాధువులు.మహాత్ములు- 
గురుజనులు-తదితర నమస్త _పాణులున్ను భగవత్స్యరూపులేయని తలచి 
కాని లేక అంతర్యామి రూపములో భగవంతుడు అందరియందు వ్యాపించి 
యున్నాడని తెలిసికొని అందరిని వారి వాళికి తగినట్లు పూజించి ఆదరించి 
సత)_రించుట. తమ శరీరములతో మనస్సులతో. ధనములతోను అందరి 
కిన్ని వారి వారి యోగ్య్గతననుసరించి సుఖము కలిగించి. అందరకున్ను 
హితము చేయుటకు యథార్థముగా పయత్నించుట ఇవి యన్ని కార్యుములే 
భగవతూంూజయని చెప్పబడును. 


భగవంతుని సాకార రూపముగాని-నిరాకారముగాని ఆయన మూర్తి చిత 
పటము పాదములు పాదుకలు లేక పాదచిహ్నములు, ఆయన యొక్క 
తత్త రహస్య పేమ- (పభావములనుగూర్చి ఆయన మధుర లీలా విలాస 
ములను గూర్చియు వ్యాఖ్యాన నముచేయు సత్‌ శాస్త్రములు, మాతృ పిత్చ- 
(దాహ్మణ.గురు. సారు మహాత్మ నత్పురుష.మహాపురుషులేకాక నమస్త 
(పపంచ వా ణులుగూడ భగవత్స్యరూపులేయని తలచి లేక భగవంతు 
డందరియందున్ను వ్యాపించియున్నాడని తెలిసికొని |శద్దా భకులతో , 
మనో. వాక్‌ -శరీరములచెత తమ యోగ్యత పకారము _పణామము చేయు 
టయే భగవంతునకు నమస్కారము చేయుట యనబడునని భావించ 
వలను 

1. ఇక్కడ “ఆత్మా” అను శబ్దమునకు మనో-బుద్దీర్యదియ సహితమైన శరీర 
మని యర్థము, ఈ యన్నింటిని పెన చెప్పబడినవిధముగా భగవంతుని 
యందు లగ్నముచేసి యుండుటయే ఆత్మను భగవంతునియందు 
నియాగించుట యనబడును. 


2. ఈ విధముగా, అన్నియు భగవంతునకు సమర్పించుట, భగవంతుడే అందరి 
కీన్ని ఫొందదగినవాడు పరమగతి పరమా (శయుఢు-తమ సర్వ్యస్పమునని 
తలచుటయే భగవంశునియందు తత్పరు డెయుండుట యవబడునని తెలిసి, 
కౌవ్ననత్తను. 


శ్రీ మదృగ వద్గీతా పర్వ ము 481 
నన్నే పొందగలవు. 


శ్రీ మహాభారతే భీష్మవర్వుజీ శ్రీమదృగవర్గీతా పర్వణి 
శేమదృగవటేతా సూపనిషత్సు _బహ్మవిద్యాయాం యో గశా స్త శ్రీకృష్ణా 
ర్దున సంవాదే రాజవిద్యా రాజగుహ్యుయో గో నామ నవమోఒధ్యాయ। 
వీష్మపర్యకి తు తయన్ర్రింశో దాయ; 


శ్రీ మహాభార తమునందు, వీష్మపర్వమునందు శ్రీమద్భగవద్దీతా వర్వమునందు. 
శ శ్రీిమదృగవది తోపనిషత్తులందు, (బహ్మవిద్యయందు, యోగశాస్త్రమునందు, 
(కీకృష్ణారున సంవాదమునందు, రాజవిద్యా రాజగగహ్యయోగమన బడు 
తొమ్మిదవ అధ్యాయము సమస్తము 9) ఓీష్మపర్వ్యమునంధు 
ముప్పది మూడవ ఆధ్యాయము నమా ప్రము, 


సయ + 


1. ఈ మనుష్య శరీరమునండే భగవంతుని (పత్యత్షముగా సాఇత్కరింప 
జేసికొనుట భగవంతుని తాత్త్వికముగా తెలిసికొని ఆయనలో పవేశిం 
చుట లేక భగవంతుని దివ్యలోకమునకు పోవుట ఆయన సమీపము 
నంరుండుట లేక ఆయనవంటి రూపారులను సౌందుట ఇవియన్నియే, 
భగవతా ప్తి యనబడునని తెలిసికొనవలెను. 


శ్రీభగవద్దీతయందు పదవ అధ్యాయము 


(బిష్మపర్వమునందు ర్త వ ఆధాకయము) 


విభూతియాగము : 


నంబంధ-ము ; 

భగవద్గీత యేడవ అధ్యాయమునుండి తొమ్మిదవ ఆధ్యాయము వరకు 
వర్ణింపబడిన వి. విజ్ఞానసహిత జ్ఞానము ఆంతలిగంబీకమై _ సులభ గాహ్యము కాకుం 
డుటడేత ఇప్పుడు భగవంరుడు మరల ఆ విషయమునే పకారాంతరముచేత 
బాగుగా పూరి గాను వివరించి తెలుపుటకుగాను పదవ ఆధ్యాయమును ఆరంభించి 
ఆ విషయము చెప్పుచున్నాడు. ఇక్కడ మొదటి శోకములో భగవంతుడు 
పూర్వో కవిషయమునే మరల వర్ణించుటకు _పతిజ్ఞచేయుదున్నాడు వ్‌ 


(శ్రీ భగవానువాచ | 


భూయవవ మహాబాహో శృణు మే పరమం వచః | 
యతశ్రేఒహం పీయమాణాయ' వశ్వ్యామి హితకామ్యయా ॥ 


భగవ ంతుడిట్లనెను + 


అర్జునా ] పర మరహస్యము-_పభావశాలియునైన నా మాటను మరలగూడ 





1. ఇక్కడ “ పీయమాణాయ” అను విశేషణము ,పయోగించి భగవంకుడు 
అర్జునా! నాయందు మిక్కిలి :పే ముయున్నది. నా మాటలను నీవు అమృత 
మయములని తలచి మికి_లి శద్ధా సేమలతో వినుచున్నావు ఈ కార 
ణముచేతనే నేను ఏ విధమైన సంకోచములేక, నీవు అడుగకయే సీకు, 
పరమ రహన్యములైన నా గుణ _పళావ తత్త రహస్యములను మాటి 


శ్రీమదృుగవగ్గితాపర్వమా 883 


చెప్పెదవినుము' నాయందు అతి పేమగల నీ హితము కోరి చెప్పెదను. 


సంబంధము: 


మొదటి శోకములో భగవంతుడు ఏ విషయమును చెప్పుటకు (పకిజ్ఞ 


చేసెనో, దాని వర్ణనమును ఆరంభించుచు, ఆయన యైదు శ్లోకములలో నిక్కడి 
నుండి యోగశబ్దమునకు అర్భ మైన (పభావమునుగూర్చి తన విభూతినిగూర్చియు 
సం|గహముగా చెప్పుచున్నాడు. 


న మె విదుః నురగణా?? (ప్రభవం న మహర్షయణ | 
అపహామాదిరి భూతానాం మహదిణాం చ సర్వశః 7 
టో ష 


అర్జునా |! నా ఉత్పత్తిని అనగా లీలచేత నేను _పకటితుడగుటను దేవత 


తెరుగరు. మహర్షులుగూడ నెరుగరు* ఎందుకనగా నేను అన్ని వెచముల దేవత 





_——ా 


మాటికి వెల్లడి చేయుచున్నాను. దీనికి నియందు నాకు పేమయే హేతువు 


అని తలి పెను, 


ఈ యధ్యాయమునందు భగవంతుడు తన గుణ [పభావ-తత్త్య- రహస్య 


. ములను వివరించి తెలుపుటకు చేసిన ఉపదేశమే. పరమవచనము అన 


బడును. అది మరల వినుమని చెప్పి భగవంతుడు, నాభ కి తత్త్వము vo 

గహన మైనది. అందుచేత దానిని మాటిమాటికి వినుట మిక్కిలి ఆవశ్యక 

మని తలచి మిక్కిలి జ్యాగతతో శదా-| పేమ పూర్వకముగా వినవలెను 
గ్రా అ ఏ 

అసి తెలిపెను. 


“సురగుణాఃళ' అను పచమునకు ఏకాదశరు!దులు- అష్టవసువులు -ద్వాద శా 


దిత్యులు _పజాపతి- నలువది తొమ్మండుగురు మరుద్గణములు ఇం దాది 


శాస్త్రీయ దేవతా సముదాయము ఈ యందరు యని యర్థము 


. “మహరయః'' అను పదముచేత ఇక్కడ ఏడుగురు మహర్షులు సప్త 


బుషులు) అని యెరుగవలెను. 


. భగవంతుడు తన సమాన పభావముచేత _పపంచముయొక్క- సృష్టి 


స్థితి లయములను చేయుటకు _బహ్మ-విమ్ణు మహేశ్వరుల రూపములలో 


384 వేదవ్యాసకృత మహాభారతము 
లకు, మహర్షులకున్ను ఆదికారణుడను.! 


యో మామజమనాదిం చ వేతి లోకమహేశ్వరమ్‌ | 
అసమ్యూఢః స మర్త్యృషు సర్వపాపైః (పముచ్యత || 3 


అర్జునా | యెవడెతే నన్ను అజన్ముని గా- అనగా జన్మరహితునిగా, 
అనాదిలోక ములకు గొప్ప ఈశ్యరుడనని త త్వముతో తెలిసికొనునో? మనుష్య; 
లలో జ్ఞానవంతుడైన ఆ వురుషుడు వాపములనుండి విముక్తుడును. 


దుష్ట సంహార ధర్మ సంస్థాపన ములు చేయుటకు వివిధ లీలలతో (ప్రపంచ 
(పాణులను ఉద్దగంచుటకు శ్రీకృష్ణ = శ్రీరామాది దివ్యావతారమ లలో 
భక్తులకు దర్శనమిచ్చి వారిని కృతార్జులను చేయుటకు వారి యిచ్చాను 
సారముగా వివిధరూపములలో, లీలా విచితములను (పవాహరూపములో 
సాగింపజేయుటకు సక్య (పపంచ రూపములోను (పకటితుడగుటటే 
యిక్కడ “*పభవి అను శబ్రమునకు అర్థము. దానిని దేవతలు మహ 
రులు నెరుగరు. ఇట్లు చెప్పుటచేత, భగవంతుడు, నేను ఏయే సమయమ 
లలో ఏయే రూవములలో ఏయే కారణములచేత ఎ విధముగా | పక టితుడ 
నయ్యెదనను రహన్యమును అతీందియ విషయములను గూడ (గహించు 
సామర్థ్యముగల దేవతలు-మహర్షులుగూడ యథార్థముగా. తెలిసికొనజాల 
రనగా, నిక సాధారణుల విషయమై చెప్పవలసిన ఆవనర మేమున్నది ) 
అను భావమును తెలిపెను. 


ఇట్లు చెప ప్పుటచేత భగవంతుడు ఈ సర్వజగదుత్పత్తి చేసిన దేవతలు. 
మహర్తులందరున్ను నానుండియే ఉత్పన్నులైనారు. వారికి ఉపాదానకార 
ణము (నగలకు బంగారం వంటిది) నిమిత్త కారణము (నగలు చేయ 
కంసాలి సుత్తి మున్నగునవి) గూడ నేనే. వారికిగల విద్యా-బుద్ధి శకి 
తజస్సు మున్నగు (వభావములుగూడ వారికి నా వలననే లభించును. 
అను భావము తెలి పెను, 


2. భగవంతుడు తన యోగమాయచే వివిధ రూపములలో నవతరించుచుగూడ 
జన్మర హితుడు (గీత-4ఉం6) అన్యజీవులవఐ ఆయనకు జన్మ యుండదు, 


శ్రీమద్భ గవగ్గీతాపఠర్య ము 385 


బుద్ధిః! జ్రానెమసమ్మోహఃి క్షమా సత్యం దమః శమః 
సుఖం దుఃఖం భవోఒభావో భయం చాభయమేవ చ ॥ 4 


అయన తన భకులకు సుఖము కలిగించుటకు ధర్మసంస్రానము చెయు 
టకు మాతమే లీలతో జన్మము ధరించును అను విషయము శ్రద్దా 
విశ్వాసములతో యథార్థముగా [(గహీంచుట, ఇందులో కొంచెముగూడా 
నందేహము లేకుండుటయే భగవంతుడు జన్మర హితుడు, ఖని యన 
బడును, భగవంతుడే సమస్త భూత|పవంచమునకు ఆది- అనగా మహా 
కారణము. ఆయనకంటే పూర్వము “ఇది! ఎవడున్ను లేడు. ఆయన 
నిత్యుడు ఎల్రప్పటికి నుండువాడు. ఇతర వస్తువులకు వలె భగవంతునకు 
ఒక కాలమునందు ఆరంవముకాలేదు అను విషయమును శ్రద్ధా విశా 
నములతో యధార్థముగా తెలుసుకొనుటయే భగవంతుడు అనాదియని 
తెలిసికొనుట యనబడును, ఈ విధముగనే ఈశ రుల వర్గములలో చేరిన 
ఇం|ద, యమ వరుణ_ | పజావత్యాది లో కపాలకులందరికిన్ని భగవంతుడే 
మ హేథ్వరుడు ఆయనయే అందరికి నియంత | పరకుడు- కర్య- భర్త- 
హర అందరిని అన్ని విధముల పాలన పోషణములు రక్షణము చేయు 
వాడు- సర్వళకి సంపన్నుడు పరమేశ్వరుడే యగును. అను విషయము 
(తద్దా పూర్వకముగా నంశయరహితంగా యథార్థముగాను తలిసికొను 
టయే భగవంతుడు నర్వలోకములకు మ హేశ్యరుడని తెలిసికొనుట, ఆన 
బడును అని తెలియవలెను. 


॥ కర్త్వవ్యాక ర్రవ్యములు [గాహ్యా గాహ్యములు మంచి చెడ్డలు ఈ మొద లెన 


వానిని నిర్ణయించి నిశృయించునటువంటి యేమనోవృత్తిగలదో అదియే 
బుద్ది యనబడును, 


॥ ఏ వసువునెనను య థార్దముగా తలుసుకొనుట “జ్ఞాన! మనబడును, 


ఇక్కడ జ్ఞాన శబమునకు సాధారణజ్ఞా నము నుండి భగవత్సషరూప 
(a) 

జానము వరకుగల సర్వవిధ జూనములు ఆని యరమిు,. 

కా జః థి 


సుఖభోగాసకి గల మనుష్యులకు సర్వదా నుఖము గలిగింపనవిగాతోచు 
సమస ।|పావంచిక సుఖభోగములు అనితృములు క ణికములు=దుఃఖ మూల 
fF 

J 


~~ 


386 వేదవాాసక్కత మహాభారతము 


అహింనా* సమతా” తుష్టిః] తపో దానం యశోజయశ,; ; 


భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ॥ ర్ట 
అర్హునా 'సిశయించగలళ క్రి ;యథార్థజ్జానము ము, మోహము చెందకుండుట మతమే 
చై 


కములునని తలచి వానియందు మోహము లేకుండుటయే 'అసమ్మో 
హము అనబడును. 


1. ఏ (పాణికెనను ఏ సమయమ ఏ౦ దైనను ఏవిధమున వ ఐనను మనో_వాక్‌_ 
శరీరములచేత కొంచముగూడ కష్టము కలిగించకుండు భావము అహింస 


యనబడును. 


2. సుఖ.రుఃఖములు, లాభాలాభములు, జయాపజయములు, నిందాస్తుతులు, 
మానాపమానములు, మి తశ తులు ఈ మొద లైన్మకియలు-పదార్థ ములు 
ఘటనములు మొదలై నవి చెషమ్యమునకు కారణములుగా తలచబడుచున్న 
అన్నీ టియందున్ను నిరంతరము రాగద్వేషర హిత సమబుద్ధిగల భావము 
సమత్యము' అనబడును. 


ఏ, ఏది లభించినను అది వార (పూర్వజన్మ పాప్తి) భాగములేక దెవ 
విధానము ఆని తలచి సరదా న సంతుష్లుడెయుండు భావము 'తుష్టి! యన 
బడును. 


క్షే. చెడుకోరుట చెడుచేయుట ధనాదివ సువులను అపహరించుట ఆవమానపర 
చుట బాధకలిగించుట కటువచనములు పలుకుట లేక తిట్టుట నిండ 
మోపుట కొండెములు చెప్పుట నివు అంటించుట విషము పెట్టుట చంపుట 
_పత్యక్ష ముగా గాని అ్మపత్యక్షముగాగాని హానికలిగించట ఈ మొదలైన 
అపరాధము లలో ఒకటిగాని ఆగెకముగాని అపరాధములు చేయనటువంటి 
(పాణియెవడైనను సరియె తన (పతీకారము చేయు సామర్థ్యము 
పూర్తిగా నున్నప్పటికిన్ని ఆ యపరాధికి ఏవిధమైన |పతీకారముచేయు 
నిచ్చను పూర్తిగా విడుచుట ఆ యపరాధికి ఆ యపరాధము కారణముగా 
ఈ లోకమునందుగాని పరలోకమునందుగాని ఏ విధమెన దండనము 
కలుగకుండుగాక యనుభావము కలిగియుండుట 'షమీ యనబడును. 


శ్రే మద్భగ వద్దీతాపర్యము ్రిగ్రి? 


సత్యము! ఇందియములను వళపరచుకొనుట, మనోన్న్మిగహము సుఖ 
దుఃఖములు? ఉత్పత | పళయములు భయాభయములి ఆహింస సమత్వము, 


lj. ఇం|దియములచేత ఆంతఃకరణముచేతను ఏ విషయ మెనను ఏరూపములో 
.నెనను విని ఆనుభవింపబడినదో న “గ్గా దానిని ఆ రూపములోనే యితర 
లకు తెలుపు నుద్దశముతో హితకరములైన | పీయవననములతో దానిని 
తెలుపుట సత్యమనబడును. క 


క్కడ సుఖ శబమునకు పయ (అనుకూల) వస్తువులు లభించినప్పుడు 
_పీయ (పతికూల) వసువులు తొలగి పోయినవ్సడున్ను కలుగు నర్వ 
ధ 


ఆస 


సుఖములనియర్గము. ఇచే (పియవస్తుపషు దొరకనప్పుడు ఆ|పియ 
వస్తువు పాప్తి ంచినప్పుడున్ను కలుగు ఆధిభౌతికములు ఆధిదైవికములు 
ఆధ్యాత్మిక ములునగు సర్యవిధ దుఃఖములు కక్తడ దుఃఖశ బ్దమునకు అర్జము. 
మనుష్య పశు-పడ&-కీటక ళలభాదిపాణఖులవలన గలుగు కష్టములు ఆధి 
భౌతికములు (పృథివ్యాది భూతములవలన గలుగునవి) అని ఆతివృష్టి 
అనావృష్టి భూకంపములు పిడుగులువడుట కరువు మొదలగు దైవిక ము 
లెన కష్టములు ఆధిడై వికములు ఆనియు ఈ |తివిఛ దుఃఖములు చెప్ప 
బడును, 


లి. సృష్టికాలమందు జరుగు చరాచర _పపంచోత్పతి యగుట “భావము అని 
(పళశయకాలమందు ఆ (ప్రపంచము లీనమగుట “అభావము' అనియు 
చెప్పబడును. ఎదెనహానిగాని మృత్యువుగాని కలిగించు కారణముచూచి 
అంతఃకరణమునందు గలుగు భావము “భయము అని అంతటను పర 
మెళశ్వరుడొక్కాడే వ్యాపించియున్నాడని తలచుటచేతగాని మరియే యితర 
కారణముల చేతగాని భయము పూర్తిగా లేకుండుట 'అభయంి ఆని అన 
బడును, 


§ీ58 వేదవ్యాసకృత మహాభారతము 


వంతోషము తపస్సు! దానము? క్రీరి అపకీర్తి ఈ మొదలైన (పౌణుల వివిధ 
భావములన్ని యు నానుండియే కలుగును 


“మహర్షయః సవ్ర పూర్వే చత్వారో* మనవసథా | 
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమా; పజాః [ర 


1. స్వధర్మ పాలనము కొరకు కష్టములను సహించుకొనుట 'తపస్సు' ఆన 
బడును, 

2. తన వస్తువును (స్వత్వమును) ఇతరుల హితముకొరకు ఇచ్చుట దానము" 
అనబడును. 

కి. ఇట్లు చెప్పుటచెత భగవంతుడు వేర్వేరు |పాణులకు వారివారి _పకృతి 
ననుసరించి పెన చెప బడిన వేర్వేరు భావములన్ని యు నామండియే 


కలుగును. అనగా అవియన్నియు నా సహాయశకి నతలతోనే కలుగును 
అను భాపమును తెలిపెను. 


“శ. చత్వార పూర్వే అను పదములచేత అందరికన్న మొదట ఉత్పన్నులగు 
సనక. సనందన సనాతన సనత్కు-మార నామములుగల నలుగురు ఆని 
_గహించవలెను. ఈ నలుగురుగూడ భగవత్స+రూపులే యగుదురు. 
(బ్రహ్మ దేవుడు తపస్సు చేసిన తరువాత స్వేచ్చగా ఈ నలుగురు (వక 
టితులైరి. ఈ విషయం (బహ్మ దేవుడే- 
తపం తపో వివిధలొక సిసృక్షయా మే 

ఆదౌ ననాత్‌ స్ప్పతపస: స చతు ననో= భూత్‌ 
(పాక్కల్పసంప్రవ వినష్ట మిహాఒత్మ తత్వమ్‌ 
సమ్యగ్‌ జగాద మునమో యదచక్షతా౬త్మన్‌ ॥ 
(శ్రీమద్భాగవతము 2.7.5) 
ని స్వయముగా చెప్పెను. అనగా, 


నేన వివిధలొకముల యుత్వత్రి చెయుటకు మొట్టమొదట తపస్సు చేసి. 


శ్రీమదృుగవర్గీతాపర్వమః 389 


uo 


అర్జునా! యేడుగురు మహర్షులు! వారికంటే పూర్వమే (పకటితులగు 


తిని. ఆయఖండమైన నా తపస్సుచేతనే భగవంతుడు స్వయముగా సనక 
ననందన- ననాతన. సనత్సుజాతులు నలుగురు ‘సని నామముగఆ 
రూపములలో (పకటితులైరి. (నన యనగా అతి పావీనము, శాశ్వతముగ 
నుండువారు అని యర్జ ము, ఈ నలుగురి పేర్లలో సనయున్నది గాబల్తే 
యీ |బహ్మ మాన సప్పతులు విష్టుస్వరూపులె అతి పాచీన కాలమునుండి 
ఉన్నారు. కాశ్వతముగా ఏరు ఉండువారు. మహర్షులు) పూర్వకల్పము 
నందు [పశయకాలములో ఆత్మ తత జ్ఞానముయొక్క పచారము ఈ 
పవంచమునందు నష్ట మైపోగా ఈ నలుగురు మహరులకు బాగుగా ఆత్మ 
తత్త్వ జ్ఞానోపడేశము నేను చేసితిని. ఆ నాయువదేశముచేత ఈ నలుగురు 


మునులు తమ హృదయములందు ఆత్మ తత్వ సాక్షాత్కారము చేశీ 
సొన్సిర్రి, 


._ సవ షల లక్షణము వాయు పురాణములో నిట్లు చెప్పబడినది : 


ఎతాన్‌ భావాన రీయానా యే చైత బుషయోా మతా? | 
సపెతే నవ ఖిశ్చేవ గుణ; సవరయః। స్మృతాః Tt 
= — లా —_ ాట్మ 
దీరా. యుషో మంతకృత ఈశ్వరా దివ్యచముషః 
వృద్ధా: పర్గిత్యకధర్మాణో యేచ గోతరివరివర్తకాః || 
(వాయుపురాణము 61.98.94) 


అసగా ఆ విధముగా దేవర్షు లయొక పెన చెప్పబడిన భావములను ఆధ్య 
యనము (స్మరణము) చేయువారు “బుషులు' అనబడెదరు. ఈ బుషు 
బలో నెవరై లే దీర్దాయువులు మం[తకరలు - ఐశ్వర్యవంతులు _ దివ్య 
దృష్టి గలవారు. గణములలో విద్యలలో ఆయువులోను వృద్దులెనవారు 
ధర్మమును (పత్యతము (సావిత్కారము) చేసికొనగ లవారుఎ గోత్రము 
లను నడుపువారుగా నున్నారో ఈ యేడు గుణములుగల యేడుగురు 
బుషులను సప్తర్షులు ఆనెదరు. వీరినుండి యే |పజావిస్తారము ధర్మ 


వ్యవస్థ | పపంచముతో సాగుచుండును, 


801 వేదవానక్ళత మహాభారతము 


నలుగురు ననకాడులు స్వ్యాయంభువు మొదలైన పచునాలుగురు మనవలు! వీరం 
_ తరుగూడ నాయందు తమభావము ఉనికి గలవారు. వీరందరుగూడ నా నంక 
వాయుపురాణంలో వర్ణింపబడిన సపర్షులే “మహర్షులు: అని ఛభగవంతుకీ 
శ్లోకములో చెపె న ఈ సప్తర్షులు. (బహ్మ దేవుని సంకల్పమునుండి 
ఉత్పన్ను లెనారని చెప్పెను. అందుచేత ఇక్కడ ఆ నప పరులే సూచింప 
బడినారు. వీరు బుషులందరికన్నను ఉన్నతులు ఈ నపర్షులను గూర్చి 
మహాభారతములో చెప్పబడినది. 





పీరి విషయమై సాక్షాత్తు పరమపురుషుడైన పర మెళ్యరుడు దేవతా నహితు 
డన (బహ్మ దేవునితో నిట్లనెను. 


మరిచిరంగిరాశ్చాతి9ః పులస్త్య పృలహాః కతు? 

వసిష్ట ఇతి సప్రైతే మానసా నిర్మితా హి తే ॥ 

ఏతే వేదవిదో ముఖ్యా వేదాచార్యాశ్చ కల్పితాః | 

పరివృతి ధర్మిణ-క్చవ _పాజాపత్యే చ కల్పితాః॥ 
(మ-భా-ళాంతి. 840.69, 7/0) 


మరీచి, ఆంగిరుడు, ఆతి, పులస్యుడు, పులహుడు, 1కతువు, వసిష్టుడు 
అను నీ యేడుగురు మహర్షులు సీచేత నే (_బహ్మ) సీ మనస్సుచేత రచి 
యింపబడినారు. ఈ యేడుగురున్ను వేదము తెలిసినవారు, నేను వీరిని 
ముఖ్య వేదాచార్యులనుగా చేసితిని. వీరు _పవృతి మార్గమును నడుపు 
వారు. నేనే వీరిని పజాపతియొక్క కర్మలు నిర్వహించుటకుగాను నియో' 
గించితిని, 


ఈ కల్పమునందు మొట్టమొదట స్వాయంభువ మన్వంతరమునందతి 
సప్తర్తులు వీరేయగుదురు. (హరివంశం 7, లీ, ౪) కనుక ఇక్కడ పప 
రులనగా వీరేయని గహించవలెను, 


1. |జహ్మదేవుగి ఒక్క_దినమునందు పదునాలుగురు మనువులుంజెదర.. 
(పతియొక్క మనువుయొక్క కాలమునకు “మన్వంతరము అనిపేరు. 
డెబ్బిదియొక్క-. చతుర్ముగములకన్న కొంచమధికమెన కాలము ఒక 


శ్రీ మద్భుగవర్షితాపర్వము త్తం 





మన్వంతరమగును. మనుష్యుల సంవత్సరముల లెక్క[పకారము, ఒక 
మన్వంతరమునకు ముప్పదికో ట్ర ఆరువడియారు లక్షల యిరువదివేల 
సంవత్సర ములు - దివ్యవర్షఘుల లెక్క పకారము, ఎనిమిది లక్షల 
యేబది రెండు వేల సంవత్సరములక న్న వొంచెమధిక మగును (విష్ణుపురా 
కము 1.8) 


సూర్య సిద్దాంతమునందు చెప్పబడిన మనంంతరాదుల వర్ణనము ఈః 
విధంగాఊంది:.. 


ర ay 


సౌరమావము (వకారము ఒక చతుర్యుగి (మహాయుగము ) నలువడిమూడు 
లక్షల యిరువది వేల సంవత్సరములు _ డేవమానము పకారము ఓక పన్నెండు 
వేల సంవత్సరములు గలదియగును. దీనినే మహాయుగమనెదరు. ఇటువంటి 
డెబ్బదియొక్క- యుగములు ఒకు మన్వంతర మగును. (పతి మన్వంతరము 
చివరకు కృతయుగ పమాణము ప్రకారము అనగా 17,28000 నంవత్సరములకు 
సంధ్యాకాలముఅగును, మస్వంతరము గడచిన తరువాత సంధ్యాకాలమైనవుడు 
భూమి జలములో మునిగిపోవును, పతియొక కల్పమునందు, బహ్మఒక నమ్ము 
పదునాలుగు మన్యంతరములు వానివాని నంధ్యాకాలపు (పమాణముతో పాటు 
ఆగును. ఇదిగాక కల్వారంభమునందుగూడ కృతయుగముయొక్క ఒక 1పమాణ 
కాలపు సంధ్యయగును, ౧1 మహాయుగముల (వమాణము [పకారము 34 మనువు 
లకు 994 మహాయుగములగును. కృతయుగపు [ప్రమాణము (ప్రకారము 15 
సంధ్యల కాలము ౪ మహాయుగములకు సమానమైనవి పూర్తిగానగును. ఈ 
రెండింటి కాల పమాణముల కూడిక _పకారము పూర్తిగా ఓక వేయి మహోయుగ 
ములు లేక దివయుగమనులు గడచిపోవును. 


ఈ లెక్క్పపకారము ఈ [కింది అంకెలతో తెలిసికొనవలెను 


నౌరమానము లేక 
ఒక చతుర్యుగిమహాయుగం మనుష్య నంవత్సరములు  దేవమానంలేక దివ్య 
లేక దివ్యయు గము వర్షములు 
OR ౨ 49,20,000 _ 12,006 


శ్రీ92 వేతవా 


2. డెబ్బదియొక్క. చతుర్యుగులు - 80,67,20,000- 8,52,000 
శీ, కల్పసంధి 28000 ~ శీ, రీ00 
జీ మన్వంతర ౦యొక్క్ల 

పదునాలుగు సంధ్యలు _ 20,14,222, 000 . 67,200 
స్‌, సంధిసహిత మైన ఒక 

మన్యంతర ము _ 80,84,48,00G _ 8,56,000 

6. పరునాలుగు సంధ్యలతోగూడిన 

పదునాలుగు మన్యంతరంలు 4,81,82,712 000. 119,906 200 
1. కల్పనంధులతోగూడినపదునాలును 


మన్వ౦తర ములులేకఒకకల్పము -4,.52,00,00,04 - 1320,00,000 


(బహ్మదినమె కల్పమనబడును. ఇంత పెద్దదియే ఆయన రా|తియగును, 
ఈ అహోరాతముల _పమాణముపకార ము (బ్రహ్మ దేవుని పూర్ణాయు వు ఒక నూరు 
వర్గముల కాలమగును. దీనిని'పరము'ఆ సదరు. ఇప్పుడు (బహ్మా తన ఆయుస్సులో 
సగము భాగము ఆనగా ఒక పరార్థము గడిపి, ఇెంగవ పరార్థమునందు నడచు 
చున్నాడు. ఇడి అతని 1వ సంవత్సరములో మొదటి డినము లేక కల్పము, 
ఇప్పుటి కల్వారంభము నుండి ఇంతవరకు స్వాయంభువాడు లైన ఆరు మన్వంతర 
ములు వాని వాసి సంధ్యలతోపాటు గడచినని. సంధ్యాసహితము లైనయెడు 
కల్పముల సంధ్యలు గడచిపోయినవి. ఇప్పటికి యేడవ మన్వంతరముయొక్క 27 
చతుర్యుగములు గడచిపోయినవి, ఇప్పుడు ఇరువదియెనిమిదవ చతుర్యుగియందలి 
కలియుగముయొక్క_ సంధ్యా కాలము నడచుచున్నది. (సూర్య సేద్దాంతము-మధ్య 
మాధికారము-శ్లోకములు 15 నుండి 24 వరకు చూడుడు. 1 


ఇప్పటి విక్రమశకము 2018 సంవత్సరములవరకు శ057 సంవత్సరము 
కాలముగడ చెను. కలియుగారంభమునం౦దు 86,000 సంవత్సరములు సంధ్యా 
కాల |పమాణము, ఈ లెక్క పకారము ఇంకను కలియుగ నంధ్యకుగాను 
80,948 సంవత్సరముల కాలము గడనవలసియున్నది. వికమశకము 2019 
నంవత్సరములకు శాలివాహనశక 9్ర7రీవ వర్షము ఆరంతించును. 


(శ్రీమదృగవగ్గీతాపర్వమః $9 


ల్పముచేత ఉత్పన్ను లెనారు!. ఈ ప్రపంచమునందలి (పజలందరు వారి [ప్రజలే 
యని తెలుసుకొనుము, 


ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్స తః | 
సోం_ వికంపేన యోగేన యుజ్యతే న్మాత సంశయః ॥ 7 





_పతిమన్వంతరంలోను ధర్మ వ్యవస్థకొరకు _ లోకరక్షణము కొరకున్ను 
సప్తర్షులు వేర్వేరుగా నుండెదరు. ఒక మన్వంతర ము గడచిన తరువాత 
మనువు మారినప్పుడు ఆయనతోపా పే సపర్షలు-దేవతలు -ఇందుడు. మనః 
షృతులుగూడ మారిపోవురురు ఈ కల్పమునందు మనువులు-స్వాయంభువ- 
స్వారోచిష. ఉత్త మ-తామసం- రైవత- చాక్షుష_ వైవన్వత= సావర్ణి దక్ష సావర్తి- 
_బహ్మసావర్షి.ధర్మసావర్షి.ర్ముదసావర్షి. దేవసావర్షి. ఇం చసావర్ణి అను పేర్లు 
గలవారు ఉన్నారు. 


శ్రీమద్భాగవతము ఎనిమిదవస్క ంధథము మొదటిది.ఐదవది- పదమూడవడి 
యగు న ధ్యాయముల౦దు ఈ విషయము విసారముగా చెప్పబడినది. అడి 
చవదువుడు వేర్వేరు పురాణములలో వీరి వేర్వేరు పేర్లు చెప్పబడినవి, 
ఇక్కడ ఈ పేర్లు శీమద్మాగవతము ననుసరించి | వాయబడీినవి. 


పదునాలుగు మనువులఆ ఒక కల్కుము గడవిన తరువాత మనువులందరు 
మారిపోయదరు. 


1. పీరందరుగూడ భగవంతుని యంచు గొద్దా-_పేమలు గలవారే. ఈ భావము 
తలుస్తటకే, వీరికి నాయందు భావముగలవారని తెలుపబడెను. (బహ్మ 
దేవుని నుండి కలుగు వీరి యుత్వతి, వాసవముగా భగవంతునినుండియే 
కలుగుసని తెలియవలెను. ఎందుకనగా స్వయముగా భగవంతుడే పపంచ 
నచనము కొరకు బహ్మ దేవుని రూపమును ధరించును, కనుకనే (బహ్మ 
మనస్సునుండి పుట్టువారిని, భగవంతుడు 'వీరు తన మనస్సునుండి 
ఉత్పన్ను లైనారు' అనుటతో విరోధ మెమియులేదు. 


2. వడత భగవంతుని యెడల ఆనన్య భ కి గలదో (గీత L189) దేనిని 
“ఆవ్యధిచారిణీత క్తి'(గీత 13_10)ఆవ్యభిచారిభ క్రి యోగము(గీత 14-26) 


494 వేదవ్యాసక్ళత మహాభారతము 


అర్హునా! యేపురుషుడైతె, యీ నాపళమైశ్యర్యరూవ విభూతిని", యోగ 
శ కిని? తెలిసికొనునో అతడు నిశ్చలభ క్రి యోగముతో గూడినవాడగును, 
ఇందులో సందేహంలేదు. 


నానన... 


ఆనికూడ ఆనెదరో అటువంటి 'అవిచలభ క్రియోగము' అనునది యిక్కత 
'అవికంపేని అను విశేషణముతోగూడిన “'యోగేని అను పదమునకు 
అర్థమని తెలియవలెను. అభ క్రి యోగమునందు నిమగ్నుడై యుండుటయే 
దానితోగూడియాండుట'యనబడునని తెలియవలెను. 


1. ఈ యధ్యాయమునందే నాలుగవ-ఐదవ-ఆరవ శ్లోకములలె భగవంతుడు 
ఏ బుద్యాది భావములు-మహర్యాదులు తన నుండియే ఉతన్నులైనట్లు 
ఏలి షి ఎ — ౧ 
చెప్పెనో, గీత యేడవ అధ్యాయములో జలమునందు నేను రసముగా 
నున్నాను(7-_ర)ఆని తొమ్మిదవ యధ్యాయములో నేను కతువును, నేను 
యజ్ఞమును, 9.10 )ఇత్యాది వాక్యములచేత, ఏయే పదార్థములు భావములు 
డేవతాదులు వర్తింపబడెనో, ఆవియన్నియు 'విభూతి' శబ్బముసకు అర్థము. 


మో 


. భగవంతునియొక్క ఏ యలౌకిక శక్తియున్నదో, ఏ శక్తిని దేవతలు- 
మహర్షులుగూడ పూర్తిగా తెలిసికొనరో (10-2, 9) దేనికారణమైనతాను 
సాత్సిిక, రాజస-తామస భావములకు భీన్నము లైన నిమితో పాదానకారణ 
ములుగా నున్నప్పటికిన్ని , భగవంతుడు వానితో సంబంధము లేకుండ 
నుండునో, ఆ భావములు భగవంతునిలో లేవు. భగవంతుడు వానిలో లేడు 
(గీత. 71వ) అని చెప్పబడెనో, ఏ శక్తి చేత నమస్త |వపంచముయొక్క. 
ఉత్ప త్తి-స్థితి-నంహారాది సమన కర్మలు చేయుచునే భగవంతుడు సమస్త 
(పపంచమును నియమముతో నడుపుచున్నాడో, దేనికారణముచేత భగ 
వంతుడు సర్య(పపంచమునకు మ హేశ్యరుడు- సమస్త భూత పాణులకు 
మితుడు. సమస్త యజ్ఞారులకు భర సర్వాధారుడు సర్వశక్తి సంప 
న్నుడుగానున్నాడో, ఏ శక్తి చేత భగవంతుడు సర్వజగత్తును తన ఒక్క 
ఆంశములో ధరించియున్నాడో (గీత 10.40) యుగ-యుగములంచు. 
తన యిచ్చాసుసారముగా భగవంతుడు చేర్యేరు కార్యములకొరకు అనేక 
రూపములను ధరించుచున్నా డో, అన్ని చేయుచున్న వ్పటికిన్ని, సర్వ 


శ్రీమదృగవద్లీతా పర్వము 495 
నంజంధము- 


అచంచలభ క్తి యోగా ప్రినిగూర్చి భగవంతుని _పభావ-విభూ తు జ్ఞాన 
ఫలమును గూర్చిచెప్పి యిప్పుడు భగవంతుడు ఆభ క్రియోగ్యప్రావి కమమును 
ఇ సా ఆన 
గూర్చి అర్జునునకు చెప్పుచున్నాడు, 
“అహం సర్వస్య పభవో మతః సర్వం (ప్రవర్తతే | 
ఇతి మత్వా భజంలే మాం బుధా భావసమన్వితాః:” 8 
“అర్జునా! వాసుదేవుడనైన నేనే సరః పపంచోత్న త్రికి కారణ భూతుడను, 
నా నర్వజగత్తు చలించుచున్న ది"అని తలచి! శ్రద్దా.భ కియక్తులై బుడ్డిమంతులై న 





కర్మలు-సర్వజగత్తు జన్మాది నర్వవికారములు మున్నగువానిచేత పూరిగా 
నిర్ణిప్తడైయున్నాడో, భగవద్గీత తొమ్మిదవ ఆధ్యాయము ఐదవ శ్లోక 
ములో ఏళక్తియై త “ఐశ్వర్యయోగము' అని చెన్పజడెనో ఆయద్భుతళకి 
_పభావము “'యోగ' శబ్దమునకు అర్థము. 


ఈ విధముగా సర్వజగత్తు భగవంతుడు రచిండినడే. జగమంతయు 
ఆయన యొక యంశమునండే నిలిచియున్నడి కనుక జగముసందు 
శకి సంపన్నములె ఏ వస్తువులన్నియు నున్నవో ఎక్కడనైనను విశేషము 
కనపడుచున్నదో అది- లేక సర్వజగత్తునే భగవద్విభూతిగా అనగా ఆయన 
స్యరూవముగానే తలచుట పైన చెప్పబడిన విధముగా భగవంతుడు సమస 
_పవంచమునకు కర్వ-హర్త-నర్వళకి సంపన్నుడు సర్వేశ్వరుడు సర్వా 
ఛారుడు పరమదయాపవు- సర్వమి[ తుడు. సర్వాంతర్యామి ఆని తలచు 
టయే భగవద్విభూతిని యోగమును తాత్తికముగా తెలియుట యన 
బడును. 


1. భగవంతుని యోగబలముచేతనే యీ సృష్టిచ కము నడచచుస్న ది. ఆయ 
నయాజ్ఞా శకి చేతనే సూర్యచం దనక త భూమ్యాదులు నియ మహ్తార్యక 
ముగా తిరుగుచున్నది, ఆయన యాజ్ఞాశకి చేతనే నర్మ(పాణులు వారి 
వారీ శర్మానుసారము ఉతమ నీచయోనులందు జన్మించి వారివారి కర్మ 
ఫలముల ననుఖవించచున్నారు. ఈ విధంగా తగవంతుతు ఆందరికి 


396 వేద వ్యానకృత మహాభారతము 


వ క్షజనులు పరమేశ్వరుడచనైన నన్నే నిరంతరము భజించెదరు.! 


“మచ్చితా* మద్గత్మపాణా బోదయంతః పరస్పరమ్‌ : 
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చి 9 


నియంత, నడుపువాడు అని తలచుటయే సర్వజగతు భగవంతునిచేతనే 
చలించుటయే అని యనబడును. 


{. పెన చెప్పుబడినవిధముగా భగవంతుడు సర్వజగత్తుకు కర్తం హర. 
(వవర్శకుడునని తెలిసికొని ఈ తరువాతి లోకములో. చెప్పబడినట్లు 
మిక్కిలి _ళర్దా (పమపూర్వ్యకముగా మనోబుద్దిరదియములచేత సిరంత 
రము భగవంతుని స్మరణము "సేవచేయుటయే భగవంతుని నిరంతరము 
భజించుట యనబడును. 


2, భగవంతుడే తమకు పరమ _పేనుపాతుడు పరమమి తుడు పరమాత్న్మీ 
యుడు పరమగతి పరమ పియుడునని తలచుటచేత ఎవరిచిత్తము అనన్య 
ఖావముతో భగవంతుని యందు లగ్నమైనదో (గీత 8.19 : 9-22) 
ఎవరి పేమ ఆసక్తి _ లేక రమణీయబుద్ది భగవంతునియందుదప్ప ఇతరు 
శెవ్వరియండును ఏ వస్తువునందున్ను లేదో, ఎవరైతే సర్వదా ఎడతెగక, 
భగవంతుని నామ గుణ _పభావ లీలా విలాన స్వరూపముల చింతనము 
చేయుచుందురో ఎవరు కాస్త్రవిధానం |పకారం కర్మలు చేయుచు కూర్చొ 
నుచు లేచుచు న్నిదించుచు మేల్కొనుచు చలించుచు నడచుచు తినుచు 
(తాగుచు వ్యవహార కాలమందు ధ్యానకాలమునందున్ను ఒకు_శణఅము 
మాతంగూడ భగవంతుని మరవక యుండెదరో నిరంతరము సర్వదా 
భగవచ్చింతనము చేయుదురో అట్టి భక్తులకి యిక్కడ. భగవంతుడు 
'మచ్చిత్తాఃి అను విశేషణము చెర్చి పయోగించెను. 


శీ. ఎవని జీవితము-ఇం్యదియ |క్రియలన్ని యు కేవలము భగవంతుని కొత కే 
యున్నవో ఎవరికి భగవద్వియోగము తణకాలమైనను సంహింపరానిదో 
ఎవడు భగవంతునికొర కే [బతికియున్నారో తినుట, త్రాగుట, కడలుటు, 


గతచుట, న్నిదించుట, మేల్కానుట ఇతాకిడి (కియలన్మి టియందున్ను 


శ్రీమదృగవర్షికాపర్వము 397 


“అర్జునా” 1 నిరంతరము నాయందు మనస్సు లగ్నముచేయువారు నా 


యందే |పాణములను సమర్పించువారునైన భక్తజనులు నాభ క్తినిగూర్చి పర 
స్పరము చర్చించుకొని నా పభావమును తెలిసికొనుచు, గుణ[పదావములతో గూడిన 
నా చరితను కీర్తించుచునే! నిరంతరము సంతుష్టులయ్యెదరు* వాసుదెవుడనైన 
నా యందేవారు రమించుచునుందురు. 





ఎవరికి తన పయోజసన మేమాతమగూడ లేదో ఎవరు ఈ అన్నియు 
భగవంతుని కొరకే చేయుదురో అట్టివారినిగూర్చి భగవంతుడు “మదత 
(పాణాః' అని చెప్పెను. 


భగవంతునియందు (శ ద్దాభక్తులు ఉంచి ,పేమగల భక్తులు, వారివారి 
అనుభవములననుసరించి భగవంకతునియొక్క గుణ (పభాప తత్వ లీలా 
విలాస మాహాత్మ్య రహస్యములను అనేకయుక్తులచేత ఒండొరులు తెలిసి 
కొనుటకు (పయత్నము చేయుటయే పరస్పరము భగవంతుని తెలిసి 
కొనుట యనబడునని తెలియవలెను, 


గ్రద్దా భక్షి పూర్వకముగా భగవంతుని నామ గుణ |పభావ లీలా న్వరూప 
ముల కీర్తనము గానముచేయుట కథోవన్యాసాదులు చెప్పుటద్వారా పజ 
లలో వాని [పచారముచేయుట భగవంతుని సో తముచెయుట ఇత్యాదు 
లన్నియు భగవంతునిగూర్చి చెప్పుట (కథనము; ఆవబడును, 


[పతియొక్క పనిచేయుచు నిరంతరము పరమానందమనుభ వించుటయే 
“నితృసంతుష్షుడెయుండుట' నబడును. ఈ విధముగా సంతుష్టుడై 
యుండు భకునకు శాంతి, ఆనందము, సంతోషము కలుగుటకు కారణము 
కేవణము భగవంతుని నామ గుణ (ప్రభావ లీలా స్వరూపాదులయొక్క 
[శవణ మనన కీర్తన పఠన పాఠనాదులేయగను, ప్రాపంచిక వస్తువు 
లలో అతనికి ఆనంద సంతోషముల సంబంధ మేమా(తమునుండదు. 


. భగవంతుని నామ గుణ |పభావ లీలా స్వరూప తత్త్వ రహస్యముల 


[శ్రవణ మనన కీరనములను తగినట్లుగా చేయుచు, భగవంత ని యిష్టము 
ఆజ నంకేతము వీని [పకారము, కేవలము ఆయనయందు పేమ కలుగు 
టశకే. పతిపని చేయుచు మనన్నుచేత ఆయన సర్వదా తనకు ,పత్యవ 


888 వేడవ్యాసకృత మహాభారతము 
సరబంధము__ 


పెన చప్పుబడిన విధముగా భజించు భక్తులకు భగవంతుడేమి చేయునని 
లూ పెన రెండు శోకములలో చెప్పుచున్నాడు. 
మ ల లు 


“తేషాం సతతయుకానాం భజతాం (పేతిపార్వకమ్‌ | 
దదామి బుద్ధియో గం తం యేన మాముపయాంతి తే ౪” 10 


ర VW శ 


“అరునా'! నిరంతరము నా ధాకనాదులలో నిమగ్ను లె _పేమపూర్వక 
చు ఓ 
ముగా నన్ను భబించు!' ఆభకులకు నేను, వారు దేని చేతనెతీ నన్ను పొంచె 
దరో, ఆతత్త జాన రూప యోగము నిచ్చెదను.2 


“తేష్లై మేవాను కంపార్థమహ మజ్ఞానజం తమః | 
నొాశయా మ్యాత్మభావస్లో జానదీ పేన భాస్వతా 1” 11 
a క్ష 





ముగా నున్నట్లు తలచుచు నిరంతరము _పమహప్తూర్వ్యక ముగా ఆయన 
యొక్క దర్శన స్పర్శములు ఆయనతో మాట్టాడుట మొద లెన |కీడలు 
సలుపుటయే భగవంతునియందు నిరంతరము రమించుట యనబడును. 


1. దీనిచేత భగవంతుడు “పూర్వ శోక ములో వ భక్తులను భగవంతుడు 
వర్థించెన్‌ వారు భోగముల కామనకొరకు భగవంతుని భజించువారు 
కారు కాని యేవిధమెన ఫలమును కోరక కేవలము నిష్కామముగా, 
అనన్య _పేమపూర్వకముగానే భగవంతుని ఆ శ్లోకములో చెప్పబడిన 
పకారముగా నిరంతరము భజించువారు అను భావమును తెలిపెను. 


ల 


'పభావాది సహితమైన సగుణ నిరాకార సాకార త తములను 


రు 
తాండి రహనుములతో గూడిన నిర్గుణ నిరాకార తత్త్వము లీలా రహస్య 
యథార్థరూపముతో వివరించి తెలుపు శక్తిని ఇచ్చుటయే బుద్ది (తత్వ 
జ్ఞానరూప, యోగమును ఇచ్చుట యనబడును. 
శీ. పూర్వ శ్లోకముల్లో ఏ బుద్ధియోగమని చెప్పబడెనో దేనిద్వారా (ప్రభావ 
. మహిమాది సహితమైన నిర్గుణ నిరాకార తత్త్వముయొక్క లీలా రహస్య 


శ్రీమద్భగవద్దీ తపర్వము 398 


“అర్జునా. | వారిని అను గహించుటకుగాను, వారి యంత; కరణము 
నందున్న “నేను స్వయముగా నే, వారి యజ్ఞాన జనితాంధకారమును, [వకాళ 
మయమెన తత్త్వ జ్ఞాన రూపముచేత నషము చేసెదను. 

6 


భగవదీత ఏడవ ఆధాాయము మొదటి శ్లోకములో భగవంతుడు తన 


ర వతిజ్ఞచేసియుండెనో, దాని వర్ణనము 


సముుములు మొదలగు దొషములేవియు లేకుండ “దివ్యబోధము'” ఆను 


నర్గమును తెలుపు 'భాన్వతా' అను విశేషణముతో గూడిన 'జ్ఞానదీ పేన' 
అనుపదము _పయోగింపబడినది, 

1. అనాది కాలమునుండి యేర్పడిన ఆజ్ఞానముచేత ఉత్పన్న మెన “యే ఆవ 
రణశకి ' యున్నదో దేనికారణముగా మనుమ్మడు భగవంతునియొక 
గుణ |పభావ స్యరూపములను యథార్దరూవములో తెలిసికొనడో ఆడి 
యిక)-డ “అజ్ఞాన జన్‌తమైన అంధకారము” అని చెప్పబడినది. ఆ యంధ 
కారమును నేను భకుల హృదయములో ఉండి నశింపజేసెదను. ఆని 
యిటు తగవంతుడు చెప్పుటకు అధి|పాయమేమనగా నేను అందరి 
యంత ఃక రణములందు అంతర్యామి రూపముతో సరదా నిలివియుండి 
నపటికిన్ని లోకములో నేను వారిలోనున్నట్లు తలచరు. ఈ కారణము 
చేతనే నేను వారియొక్క అజ్ఞాన జనితాంధకారమును కశింపజేయ 
జాలను. కాని నాయందు (పేమగల భక్తులు నేను వారీ అంతర్యామినై 
యున్నానని తలచుచు, పూర్వళ్లోక మునందు చెప్పబడిన |పకారము నిరం 
తరం నా భజనము చేసెదరు. ఈ కారణముచేత నేను. వారి అజ్ఞాన 
జనితాంధకార నాశమును సహజముగానే చేసెదను. అని తెలిసికొన 
వలెను, 


400 వేదవ్యానకృత మహాభారతము 


భగవంతుడు వడవ అధ్యాయమునందు చేసెను. ఆ తరువాత ఎనిమిదవ అధ్యాయ 
ములో, అర్జుకుడు చేసిన ఏడు |పశ్నములకు ఉత్తవము చెప్పుచూ గూడ భగ 
వంతుడు ఆ విషయమునే స్పష్టముగా తెలిపెను. కాని అక్కడ చెప్పిన లి 
వేరుగా నుండెను. కనుక తొమ్మిదవ అడ్యాయములో అరంభమునందడే మరల 
విజ్ఞాన సహితజ్ఞానమును వర్ణించుటకు భగవంతుడు (పతిజ్ఞచెసి, ఆ విషయమునే 
అంగ _ (పత్యంగ సహితముగా చాలా బాగుగా వివరించి తెలిపెను. ఆ తరువాత 
"వేరు శబ్దము చేత మరలదానిని స్పష్టముగా తెలుపుటకు గాను భగవంతుడు 
వదవ అధ్యాయము మొదటి శ్లోకములో మరల చెప్పుటకు (పతిజ్జ చేసను. 
రెండవ శ్లోకము నుండి ఐదు శ్లోకముల చేత తన యోగళక్తిని విభూశులను 
వర్షించి ఏడవ శ్లోకములో అవి తెలిసికొనినందు వలన గలుగు ఫలమును గూర్చి 
చంచల త్‌ క్రి మోగ (పా వాపీ పి నిగూర్పియుభగవంతుడు తెలిపెను. మరల ఎనసిమిగవ 
తొమ్మిదవ శ్లోకములలో భ క్రియోగము ద్వారా భగవదృజనమునందు నిమగ్ను 
లెన భకుల భావమును గూర్చి ఆచార మును గూర్చియు వర్గించెను. పదవ._పద 
కొండవ శోకములలో దానికి ఫలముగా ' 'అజ్ఞానమువలన గలిగిన అంధకారము 
నశించుట 'భగవంతుని (పాప్తింపజేయు బుద్ది యోగ పాపి యని చెప్పి భగవంతుడు 
ఆ విషయమును సమాప ముచేసెను. దీనిపెన ఆర్జునుడు భగవంతుని విభూతిని" 
యోగమునున్ను తాత్వికముగా తెలిసికొనుటయే భగవ్నత్పాప్తికి వరమ సహాయ 
కము అను విషయమును తెలిసికొని యిప్పుడు ఏడు శోకములతో అర్జునుడు 
మొదట భగవంతుని సో|తము చెసి కగవంతుని యోగళ కక్తిని గూర్చి విభూతులను 
గూర్చియు విస్తారముగా వర్ణనము చేయుటకు భగ పంతుని (పాౌర్థించుచున్నాడు, 


ఆరున ఉవాచ: 
జ్‌ 


“పరం |బహ్మ పరం ధామ పవి|తం పరమం భవాన్‌ | 
పురుషం కాశ్వతం దివ్యమాదిడేవమజం విభుమ్‌ ॥” 19, 


ఆహుస్త్వామృషయః! సర్వే దేవర్షిర్నారదస్త థా | 
అసీతో దేవలో వ్యాసః న్వయం చైవ (బవీషి మ ॥"” 18 


1. బుషీతే ష గీతౌ ధాతు: శుతౌ సతే తపస్యథ 


శ్రీమద్భగవదీతావర్యము 


401 


ఆర్జునుడిట్ల నెను : 


అ 


(శ్రీకృష్ణా! నీవు పర[బహ్మవు, పరమదాముడవు, పరమపవి తుడవు" ఎందు 


నగా, నీవు సనాతనుడవు, దివ్య పురుషుడవు దేవాది దేవుడవు, జన్మర హితుడవు 


సర్వవ్యాపివి, అని అందరూ మహర్దులు* చెప్పెదరు. అమే దేవరులు నారద 
ధా ఎ 





rs 


ఎతత్‌ నంనియతం య స్మిన్‌ (బహ్మణా స బుషిః స్మ 
గత్యార్థాదృష తేర్థాతోర్నామనిర్వ్యృతి రా దితః 
యస్మాదెష స్వయంభూతస్త స్మాచ్చ బుషితా స్మృతా [| 
"వాయుపురాణం 590 _ 79.81) 
అనగా బుష్‌ ధాతువు గమనము (జ్ఞానము) శ్రవణము. సత్మము-తపస్సు 
అనునర్థములలో పయోగింపబడ.ను. ఈ విషయములవ్నియు నెవనిలో 
నొకటిగా చేరియున్న వో అతని కే బుషెయని పేరును _బహ్మ దేవుడు బటి 
ల 
నాడు. గత్యర్థములో నున్న 'బుష్‌' ధాతువునుండియే 'బుషి' శబ్దము 
నిష్పన్న మెనది, అఆదికాలమునం౦దు. ఈ బుషులు స్వయముగా నుతృన్ను 
లగుదురు కాబట్టి వారికి “బుమలు' అని పేరు, 


త్మ 


ఇట్లు చెప్పు టచేత అర్జునుడు తలిపిన భావమేమనగా *వ నిర్గుణ పర 
మాత్మసు వరబహ్మ మనెధరో ఆయన నీ న్నరూపములోనేయున్నాడు. 
నీ విశ్వధామము కాశ్వతస్థానము) గూడ సచ్చిదానంద దివ్యమైనది. ఆడి 
సీ కన్న అభిన్నము కాబట్టి నీ స్వరూపమే నీ గుణ నామ (పభావ లీలా 
విలాస స్వరూపములయొక్కు శ్రవణ మనన కీర్త నారులు అందరి నిన్ని 
పరమపవితులను చేయునవి కనుక నీవు పరమపవితుడవు అని. 


. ఇక్కడ “బుపీగణము* చేత మార్కండేయుడు అంగిరసుడు మొదలైన 


సమస్త బుషులు అని తెలియవలెను. అప్టనుడు తాను చెప్పినమాట 
తనదిమా(తమే కాదు. మహర్దులు గూడ చెప్పినారని (ప్రమాణము చూపి 
నాడు. ఇందలి యభి|పాయమేమనగా నివు సనాతనుడవు నిత్యుడవు ఏక 
రసుడవు తయవినాశర హితు డవు, దివ్రుడవు స్వతః (పకాశుడవు జ్ఞాన 
స్వరూపుడవు అందరికి ఆదిదేవుడవు జన్మరహి అడవ ఉత్పత్తాదులై న 
26 | 


402 


వేద వ్యానకృత మహిభారతము 
ఆరువికారములు లేనివాడవు సర్వ్యవ్యాపివి అని ఆ మహర్షులు చెప్పెదరు. 
కనుక నీవు పర్మబహ్మము పరమధామము పరమపవి్షత డవు అనుటలో 
ఏమాతము సందేహములేదు. 


ఓ 


రమ సత్యవాది ధర్మమూర్తి పితామహుడునై న ఖిష్ముడు దుర్యోధనునక్ష 
స్ట 


_ శ్రుక్ళష్ణ భగవానుని పభావమును గూర్చి తెలుపుచు నిట్లనెను: 


“భగవంతుడైన వాసుదేవుడు సర్వ దేవతలకు దేవత. అందరిక స్న|ేషుడు, 
ఈయన యే. ధర్మ జ్ఞు జుడు, వరదుడు సమస్త కామములను పూర్ణ ముశై యు 
వాడు. ఈయనయే | కర కర్మ స్వయంభువు, భూతభవిష్యత్‌ "వర్తమాన 
సంధ్యాదిక్‌ ఆకాశ సర్యనియమములను ఈ జనార్గనుడే రచించెను. మహా 


తుడు ఆవినాశియునైన యీ వభువే బుషి తపస్‌ [పవంచములన 
సృజించిన _పజాపతిని సృజించెను. సమస్త (పాణులకు అ గజుడెన 


సంకర్షణుని గూడ ఈయనయే సృజించెను. అనంతుడు అని చెప్పబడు 
నట్టి గిరికానననహిత మైన సమస్తభూమి భారమును 'మోయుశచున్న- 
ఆదిశేషుడు గూడ ఈయననుండియే ఉత్పున్ను డై నాడు, ఈయనర్నో 
వరాహ-నారసింహ వామనాద్యవతారములను ధరించువాడు. ఈయనయే 
అంచరికి తల్లి తం|డులుగా నున్నవాడు. ఈయనకన్న _శష్టుడు మరీ 
యొకడు లేడు. ఈ కేశవుడే పరమ తేజస్వరూపుడు. సర్యలోక పితా 
మహుడు మునిగణములు ఈయనను హృషీకేశుడని చెప్పెదరు. ఈయ 
నయే ఆచారుడు తండి గురువు, శ్రీకృష్ణుడు ఎవరియెడల (పనన్ను 
గునో వారికి ఆషయలోకము ప్రాప్తించును. ఎవడైతే భయముచెంగి 
భగవంతుడెన యీ కేశవుని శరణుజొచ్చునో ఇతనిని స్తుతించునో ఆ 
మనుష్యుడు పరమ సుఖము పొందగలడు. ఎవరు భగవంతుడెన 
శ్రీకృష్ణుని శరణుజొ చ్చెదరో వారు ఎప్పుడు గూడ మోసం చెందరు, 
మహావయం (సంకటం) నందు మునిగిన లోకులను గూడ భగవంకుడె న 
జనార్హనుడు రషీంచును. (మహాభారతం భీష్మపర్వం అధ్యా-87) 


ళో 


ళ్న 


॥ దేవర్షుల లక్షణము ఇట్లు చె చెప్పబడినది. 


దేవలోక వ్రతిష్టాశ్చ జ్ఞేయా దేవర్షయః పధాః 





శ్రీమడృగవర్గతాపర్వము 4083 





దేవర్షయస థా౬ న్య చ తేషాం వక్ష్యామి లక్షణమ్‌ 
భూతభవ్యభవజ్‌ జ్ఞానం సత్యాభివ్యాహృతం తధా 
సంబుద్దాస్లు స్వయం యే తు సంబద్దా యే చ వె స్వయమ్‌ 
తపసేహ పసిద్దా యే గర్భే యైశ్చ _వణోదితమ్‌ 
మంత వ్యాహారిణో యె చ ఐశ్వర్యాత్‌ సర్వగాశ్చ యే 
ఇత్యాలే బుషి భిర్యుకా దేవద్విజన్ఫపాసు యే 

(వాయుపురాణం 61, 88, 90, 91, 98) 


అనగా దేవలోకములో నివసించు శుభులు దేవర్దులు అని తెలియవలెను. 
శీరేకాక ఇట్టివారేయెన యితరులుకూడ దేపర్షులున్నారు. వారి లక్షణము 
చెప్పెదః భూత భవిష్యత్‌ వర్త మానకాలజ్ఞానము ఉండుట అన్ని విధముల 
సత్యము చెప్పుట చేవర్షుల లక్షణము. ఎవరు న్వయముగా పూర్తిగా 
జ్ఞానము ఫౌందినారో స్వయము తమ యిచ్చలో నే (పవంచసంబం ధము 
గలిగియున్నారో తమ తపస్సు కారణముగా |వవంచవిభ్యాతులో ఎవరు 
(ప్రహ్రాదాదులకు గర్భుమునందే ఉపదేశము చేసిరో మంత [ప్రవక్తల 
బశ ర్య (సిద్ది) బలముచేత, ఆంతట అన్ని లోకములయందున్ను వి 
'యాటంకము బాధలేకుండ రాక పోకలు చేయగలరో సర్వదా బుషులతో 
చుట్టబడియుందురో అటువంటి దేవతలు బ్రాహ్మణులు రాజులు వీరందరు 
గూడ దెవర్షులు 'అనబడుదురు' అని శ్లోకముల తాత్పర్యము. 


దేవర్షులు అనేకులు. వారిలో కొందరి పేర్లు ఇవి: 

దేవర్షీ ధర్మప్పుతౌ తు నరనారాయణవుభౌ 

వాలఖిల్యాః కతో పు|తాః కర్రమః పులహస్య తు 

పర్వతో నారధశ్చెవ క శ్యపస్యాఒత్మజావు భౌ 

బుషంతి దేవాన్‌ యస్మా తే తస్మాత్‌ దెవర్షయః స్మృతాః ॥ 
(వాయుపురాణం 61, 88, 84, రఫ్‌) 


అనగా “ధర్మ పుతులిరువురు నర నారాయణులు, (కతువు కొడుకులు 
వాలఖిల్య బుషులు పులహుని ప్కుతుడు కర్ణముడు. పర్వతుడు నారదుడు, 


404 వేదవ్యాసకృత మహాభారతము 


అసిత_ దేవల వ్యాసులు గూడ చెప్పెదరు! సివు గూడ నిన్ను గూర్చి అట్రె నాకు. 
ఇప్పితివి* (12-18) 


నర్వ మెతద్భృతం మన్యే యన్మాం వదసి కేశవ; 
నహి తే భగవన్‌ వ్యక్తిం విదుర్రేవా న దానవాః ॥ i4 


కేళవాో నీవు నాకు చెప్పిన మాటలన్నియు సత్యములని విశ్వసించెదను, 


[(బబహ్మవాదులైన కశ్యపుని ఇరువురు పుతులు, అసితుడు వత్సలుడు ఈ 
మొదలై నవారు దేవతలను తమ  అధీనంలోనుంచుకొనువారు కాబట్టి 
“దేవర్తులు” అనబడెదరు. 


i. దేవర్దులెన నారద అసిత దేవల వ్యాసులు నలుగురు భగవంతుని యథార్థ 
తత్వము నెరిగినవారు. భగవంతనియందు మహ్మా'పేమగల భక్తులు. వీరు 
పరమజ్ఞానసంపన్ను లైన మహరులు. వీరికాలమ.లో వీరు పరమసమ్మా 
న్యులు మహానసత్యవాదులు మహాపురుషులని తలచబడినారు. ఇందుచెతనే 
వీర పేర్లు ముఖ్యముగా చెప్పబడినవి. వీరు భగవంతుని మహిమను సర్వదా 
పాడుకొనుచుందురు. భగవంతుని మహిమను విస్తారముగా (పచారము 
చేయుటయే వీరి జీవితములో. (పధానకార్యము. మహాధారతంలో వీరు 
ఇతర బుషి మహర్షుల నేకులు భగవన్మ హిమ పాడుకొను (ప్రసంగములు. 
వాల కలవు, - 


2. ఇట్లు చెప్పుటచేత అర్జునుడు తెలిపిన భావమేమనగా కేవలము పైన 
చెప్పబడిన బుషులు మాతమే యీ విషయము చెవుటలేదు మరి నీవు 
కూడ నాతో నీ యనమాన (వభావవిషయములను గూర్చి యిప్పడుకూడ 
చెప్పుచున్నావు (గీత శ_రీనుండి $ శ్లోకమువరకు; రీ-29 7-_7నుండి. 
12 ₹ోకములవరకు, ల_4నుండి 11 భోకములవరకు. 16నుండి 19 లోక 
ముల వరకు 10.2, 8 గ కోకములు (కనుక నీవు సొతాతు పర మేళ 
రుడవని నేను తలచుట బాగుగనేయున్న ది అని 


రీ, “కేశ” అను పదములో 'క” 'అి ఈశ అన మూడు పదములు సంధిలో 
కలిసియున్నవి ఈ మూడు వరుసగా (బబ్రహ్న వము వ. హెశ్వరులు అను 


శ్రీ మదృగవర్గితాపర్వము £05 


కిఖళగవాన్‌' నీ లీలామఐప స్వరూపమును దేవతలుగాని దానవులుగాని తెలిసి! 


ఓట 


(తిమూర్తులను తెలుపుచున్నవి, వ అనగా వపుస్‌ శరీరం అని భావము. 
త్రిమూర్తుల వపువులే అనగా స్వరూప మీ 'కేశవిశబ్బము యొక్క అర్థ 
అని పెద్దలు చెప్పెదరు అని భావము, 


. భగవద్గిత నాలుగవ అధ్యాయం ఆరంభమునుండి యీ అధ్యాయము 


పదకొండవ శోకము వరకు భగవంతుడు చెప్పిన తన-గుణ- [పభావ. 
న్వ్యరూప-మహిమ- ఐశ్యర్యాది విషయములు శీక్పుషుడు తాసు సాజాత 
పర మేశ్యరుడనని యంగీకరించుటయు నిరూపింపబడినవి. ఆ మాటల' 
టిని సూచించు *వతత్‌' యత్‌ అను నీ రెండు పదములు వాడబడి 
భగవంతుడైన శ్రీకృష్ణుడే సమస్త (_పపంచమునకు హర్త కర్ష సం 
రుడు సర్వవ్యాపి సర్వక కి సంపన్నుడు నర్వమునకు ఆది సర్వనియ 
సర్వాంతర్యామి దేవాదేవుడు సచ్చిదానందఘనుడు సావాతు ప్త 
_బహ్మము పరమాత్మయని తలచుట ఆయన యుపదేశము సత్యమ. 
యంగీకరించుట దానియందు కొంచెము కూడ సందేహము చేయకుండ 
టయే ఈయన్ని మాటలు సత్యములని తలచుట యని షె పె గీత భాగము 
లలో విదాపింపబడినది 


ఐశ్వర్యనస్య సమ్మగస్య ధర్మస్య యశనః శి9యః 
జ్ఞానవై రా గ్యయో శ్చీవ షణ్లాం భగ ఇతీరణా 

(విష్ణుపురాణం 6.8-14) 
“సంపూ ర్లైశ్వుర్య సమ్మగధర్మ సంవూర్ణ కీరి సమగశ్రీ సంపూర్ణజ్ఞాన 


కానా 


సంపూర్ణ వెరాగ్యములు అని స ఆరింటికి భగములు అని పేరు. ఇవన్ని 
కలవాడు భగవంతుడు విష్ణు పురాణమందే యింకను నిట్లు చెవ్పబడినిది. 


ఉత్సతిిం ప్రశయం చె వ భూతానామాగతిం గతిమ్‌ | 
వేత్తి విద్యామవిద్యాం చన వాచో భగవానితి॥ (6-5-78) 


ll 


ఉత*,త ;పశ౨ఏములు భూతములు గమనా౬గమనములు, విద్య-అవిద్య 


406 


వేదవ్యానకృత మహాభారతము 


జాలరు.! 


స్వయ మెవాఒత్మానా౬ ౬ఒత్కానం వెళ్త త్వం పురుషోతమ । 
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ॥ [స్ట్‌ 


సర్యభూతముల యుత్పతి చేయువాడా! భూ తేశ్వరా! దేవదేవా! జగత్పతీ! 


పురుషోత మా? నిన్ను నీవే తెలిసికొనెడవు.ి 





ఈ యారింటిని తెలిసినవానిని భగవంతుడని యనవలను. కనుకనే 
యిక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని భగవన్‌! అని సంబోధించి నీవు 
సరై ్యశ్వర్య సంపన్నుడవు, సర్వజ్ఞుడవు, సాజాత్తు పర మెళ్యరుడవు, 
ఇందులో సందేహము లేదు అను భావము తెలుపుచున్నాడు, 


జగతుయొక్క_ ఉత్పత్తి స్థితి నంహారము చేయుటకు ఇర్మస్టాపనకొరకు 
భక్తులకు దర్శనమిచ్చి వారిని ఉద్దరించుటకు దేవతల రక్షణ రాశసుల 
సంహారముల కొరకు ఆనేక కారణములరెతను భగవంతుడు భిన్న భిన్న 
లీలామయ స్వరూపములను ధకించుచుండును. ఆ స్వరూ పములనన్నింటిని 
దేవతలు దానవులు నెరుగరు అని ఇప్పి అర్జునుడు 'మాయచేత నానా 
రూప ధారణము చెయుళ క్రిగల దానవులు, ఇంయదియములకు అతీతులై న 
విషయములను (పత్యక్షము చేసికొనళ క్తిగల దేవతలు గూడ నీయొక్క 
ఆ లీలామయరూపములను వానిని దరించు దివుశ కిని యు కిని వాని 
నిమత ములను వాని లీలలయొక రహస్యములను తెలిసికొనజాలరు, 
చేవదానవులకే యిట్లుండగా నిక సాధారణ మనుష్యులు తెలిసికొవజాలరని 
చెప్పవలసిన యవసర మెమున్నది. యను భావము తెలిసెను. 


ఇకుడ అర్జునుడీయైదు సంబోధనలను (పయోగించి నీవు సమస్త జగత్తును 
ఉత్పన్నము చయువాడవు. అన్నిటికి నియంతవు అందరికి పూజు (డవు 
అందరిని పాలించి పోషించువాడవు. “అపరా” “వరా నామములుగలి 
“షరి “అక్షర” పురుషుల కన్ననుత్తముడవు సాక్షాత్తు స్తరుషోతముడ వైన 
భ్రగవంతుడవు.” అను భావము తెలిపెను. 


ఇట్టు చెప్పుటచేత అర్జునుడు నీవు నమస్త జగత్తునకు ఆదివి. నీగుణ_ 


శ్రీమద్భగవద్గీతా పర్వము. 407 


వక్తుమర్హన్యశషేణ దివ్యా హ్యాత్మవిభూ తయః । 
యాభిర్విభూతిభిర్లోకాన్‌ ఇమాంస్త్వం వ్యావ్య తిష్టసి ॥ 16 
శ్రీకృష్ణా! ఈ కారణముచేత నీవే ఆ నీ దివ్యవిభూతులను చెప్పుటకు 


సమర్థుడపు. ఆ విభూతులద్వారాయే కదా నీవ ఈ సమస లోకములందు 
వ్యాపించియున్నా వు. కనుక అది సీవే చెప్పగలవు, 


కథం విద్యామహం యోగింస్త్వాం నదా పరిదింతయన్‌ । 
తేషు కమ చ భూ తెషు చింతో= సి భగవన్‌ మయా ॥ 17 


యోగీళ్వ్యరా! నేను ఏ వివముగా, నిరంతరము. నీ చింతనము చేయుచు 
మ తెలిసికొనగలను, సేపు ఎయేజావములలో నెన్ను నేను చింతనము చేయటకు 


విస స రేణాఒత్మనొ ౩ యోగం విభూతిం చ జనార్దన | 
భూయః కథయ “ంప్తర్షి "త్వక్‌ న నాసి మే మ2మృతమ్‌ | 


5 
మా 


ఎందుకనగా సీ యమృతమ య వచవములు వినచు నాకు. కృపిచాలకున్నది 





[ప్రభావ లీల మాహాత్మ్య రూపాదులు అవరిమితములు కాబట్టి నీగణ 
[పభావ లీలా మాహాత్మ్య రహన్య సరూ పాదులను ఎవరుగూడ నితర 
పురుషులు వూర్తిగా తెలిసికొనజాలరు. నీ (పభావాదుల'= సీవే సఇ్ణయ 
ముగా తలిసికొనెదవు, అనుభావం తెలిపెను. 

Mm ఏయే పదార్దములలో ఏ విధముగా నిరంతరము చింతనముచేసి సహజము 


గానే భగవంతుని గుణ పభావ తత్వర హన్యములు తెలిసికొ నబడగలవు 
జను విషయుముసుగూర్చి అర్జునుడు ఆడుగుచున్నాడు, 


ED 
Uy 


మసుష్యులందరు తమ తమ యిష్టవస్తువులకొరకు ఎవనిని యాచించెదరో 
ఆయన జనార్హనుడు అనబడును, 


లె. దీనిచేత అరునుడు 'నీవచనములండు నిండిన మాధుర్ముమెక్టిదనగా దాని 


408 వేదవ్యానక్ళత మహాభారతము 


జ మ శ ల 2 Wy yy > “UU 
అనగా ఏనవలససు ఉత్కంఠ తిరకుండనుండుననె భావము. 


సంబంధము : 
అరునుడిట్లు భగవద్విభూతులనుగూర్చి సిసార పూర 

జె ల త 

రూపముతో వర్రింపుమని |పార్టించినమీదట భగవంతుడు మొదట తన విస్తారము 
ణా — 

యొక్క అనంతత్యమును తెలిపి వధానముగా తన విభూతుల వర్ణనము చేయు 
టకు | పతిజ చేయుచున్నాడు. 

చా 
శ్రీభగవానువాచ : 


హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః 
(పాధాన్మతః కురు. శిష్ట నాస్య్యంతో విస్తరన; మె॥ 


కురు శేషా ! యిప్పుడు నేను నా దివ్యవిభూ తులను గూర్చి _పధానముగా 
a ee 
సీకు చెపె-చను. ఎందుకనగా నా విసారముకు అంతము (ముగింపు) లేదు], 


&] 
నుండి ఆనందచామృతధార _పవహించుచున్నడి. ఆ యమృతపానము 
చేయగా మనస్సునకు ఎన్బుడుగూడ త్యపియ కలుగణు. ఆ దివ్యా 


మృతమును తాగుకొలడి దప్పి వృద్ధిచెందుచుసయుండును. ఈ యమృత 
మును నిరంతరము [తాగుచుండవలనను కోరిక ఎడతెగక కలుగు 


al 


చుండును. అను భావము కనబళ డెను. 


1. నర్వ|పనంచము భగవత్స్వరూపమెనప్పుడు, సాధారణముగానై తే, అన్ని 
వస్తువులు ఆయన విభూతులేకాని అవియన్నియు దిహ్య విభూతులుకావు. 
భగవంతుని తేజోబల విద్యా- ఐళ్వర్య- కాంతి. శకులు మొదలైన వాని 
యొక్క విశేషవికాసముగల వసువులు పాణులు మాత్రమే దివ్య విభూ 
తులు అని ఆలిసికొనవలెను. ఇక్కడ భగవంతుడు నా యీ విభూతులే 
అనంతములు కనుకనే అన్ని విభూతుల పర్హనము చేయుటకు పీలుకానే 
కాజాలడు. నాలో నతి|పధానములను మ్మాత మె యిక్కడ నేను వర్షించె 
డను. అని చెప్పి అట్టి విభూతులను గూర్చియే చెప్పుచున్నాడు. 


శ్రీమద్భగవద్గీతావర్వము 409 
నంబంధ ము- 


ఇవ్పుడు భగవంతుడు తన (పతిజ్ఞ (వకారము ఇరువదవళ్లోక మునుండి 
ముప్పది తొమ్మిదవళోకము వరకు మొదట తన విభూతులను గూర్చి వర్షించు 


అహమాత్మా గుడాకెశ" సర్వభూ తాఒశయస్థితః | 
ఆహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ 20 


పవంచమునందు అనంతములుగా పదార్థములు - భావములు- విభిన్న 


జాతీయ ప్రాణులు విస్తారముగానున్నవి. ఈ యన్ని టియొక్క నియంతణము. 
సంచాలనము యథావిధిగా చెయుటకు (ప్రపంచ నృష్షికరయైన భగవంతుని స్థిర 


సియమములచేత విభిన్న జాతీయ పదార్థములు భావములు, జీవులు, భిన్న భిన్న 
వర్గములుగా విభజింవబడినవి. ఆయన్నింటి సృష్టి-పాలన-సంహార కార జాములు 
బాగుగా నియమానుసారముగాను సాగుటకొరికుగాను |పతియొక సమిష్టివర్ల 
విభాగమునకు అధికారులు నియమింపబడినారు. రుద-వసు-* ఆదిత్య. ఇం ద- 
సాధ్య- వి శ్వే దేవ. మరుత్‌ . పితృ. మనుష్కి- సప్రర్వ్యాదు లే యా వేర్వేరు అదికారుల 
నామములు ఈ దేవతలయొక్క రూపములు మూ ర్రిమంతములు (సాకార ములు) 
అమూ ర్రిమంతములు (నిరాకారములు) నని రెండు విధములుగా తెలుపబడినవి 
ఇవియన్నియు భగవద్విభూతు లే, 


“సర్వే చ దేవా మనవః సమసాః 
సప్తర్షయో యే మనునూనవశ్చ 
ఇం[ద్రశృ యోఒయం [తిద శ*శభూతో 
విష్షోర శషాన్తు విభూతయస్తాః (విష్ణుపురాణం 8_1-46) 
అనగా నమస్త దేవతలు=నర్యమనువులు _ న వ్రరులు.మనుపుతులు_'దేవాధి 
వతి యిం[దుడు వీరందరు గూడ భగవంతుడైన వి విప్ప పుయొక క విభూతులేయని 
తెలియవలెను, 


4 


1. “గుడాకా యనగా న్నిదయనియిర్దము. వానికి (పభువు గూడా కిశుడు 
అనబడును, భగవంతుడు అర్జునుని 'గడాశకేళాీ యని నంబోదించి నీలో 


410 వేదవ్యానక్ళత మహాభారతము 


అర్జునా ! సను అన్ని భూతముల హృదయములోనున్న అందరి ఆత్మ 
భూతుడను.! సర్వభూతములకు ఆదియైనవాడను. మధ్యుడను అంతుడను గూడ 
నేనే. 

“ఆదిత్యానామహం విష్టర్జోతిషాం రవిరంశుమాన్‌ | 

మరీచిర్మరుతామస్మి నక్షతాణామహం శనీ 1 


అర్జునా ! నేను అదితియొక్క- వపన్నెండుగురు ప్వుతులలోను విష్షువునుి 


మో 





ననిదనగూడ సివు జయించగలవు అను 


క్షే, నమస | పాణుల హృదయములలోనున్న “చెతనమును "వరా పకృతియని 
“కే తజ్ఞుడు' అని కూడన నెదరు (గీత 75, i838 1) దానినే యిక్కడ 
భగవంతుడు “'సర్వభూతముల హృదయములండన్న అందరియాత్మయని 
చెప్పెను. అది భగవంతుని యంశమే యగుటచేత (గీత 18 ఏ) వ్యస్త 
ముగా భగవత్స్యరూవమేయగును, (గీత 18 2\ ఈ కారణముచేతనే 
భగవంతుడు 'ఆయాత్మనేనే' యని చెప్పెను. 


2. ఇక్కడ భూత శోబ్బముచేత సమస్త చరాచర |పాణులని తెలియవలెను. 
ఈ | పాణులన్నియు భగవంతునినుండియే ఉత్పన్న ములగును. అవి ఆయన 
యందే ఉండి పళయ కాలమునందుగూడ ఆయనలోనే లీనములగును. 
భగవంతుడే అన్నిటికి మూలకారణము ఆదారముగనునున్నాడు. ఈ భావ 
మును తెలుపుటకే భగవంతుడు తాను ఆయన్నింటికిన్ని ఆది- మధ్యాంత.- 
స్యరూపుడను'అని చెప్పెను. 


శ. “అదితీదేవికి' ధాతృ-మ్మిత_ అర్భమా-శక- వరుణ- అంశ _భగ-వివస్వత్‌ 
పూషా- సవితా. త్వష్టా- విష్ణ నామములుగల నన్నెండుగురు ప్వుతులు జన్మిం- 
చిరి. వారికి ద్వాదశాదిత్యులు (పన్నెండుగురు నూర్వ్యులు అనిపేరు: 


ధాతా మి[తోఒర్యమా శ కొ వరుణ స్వంశ ఎవ చ 
భగో వివస్వాన్‌ పూషా చ నవిశా దశమ నథా |; 


శ్రీమద్భ గవద్లీతాపర్వము 411 


బ్యోరిష్యులలో కిరణములుగల సూర్యుడను,* నేను నలువది తొమ్మిడి వాయు 
దేవతలకు తేజన్సును?, నక్ష తములకు అధిపతియెన చం|దుడను, 


నీలానే 


ఏకాదశ స్తథా త్వష్టా ద్వాదళో విష్ణురుచ్యతే | 
జఘన్యజస్తు స్వర్వేషామాదిత్యానాం గుణాధికః॥ 
(మహాభారత ఆడి 650-15,16) 


ఈ పన్నెండుగురిలో కడపటివా డెన విష్ణువు తక్కిన పదకొండుగురికి 
రాజు. వారికన్న్యస్టుడు. ఈ కారణంచేతనే, భగవంతుడు “విమ వను 
నాదిత్యుడు తన స్వరూపమేయని తెలియజేసెను. 


, సూర్యుడు చంచుడు-నకతములు- పదు?తు-అగి. ఇతాఃది : పకాశమాన 
జాకీ ol ట్ర wn 


నస్తువులన్నింటిలోను సూర్వుడు (పధానుడు. కనుక భగవంతుడు నమ న 
జ్యోతులలో సూర్యుడు తన స్వరూపమని తెలిపెను. 


. నలువది తొమ్మిది మరుతుల పేర్చు ఇవి:-.న త్తజ్యోతి ఆదిత్మ- సత్యజ్యోతి 
తిర్యక్‌ జ్యోతి. సజ్యోతి- జ్యోతిష్మాన్‌ హరిత-బుతబిత్‌ సత్యజిత్‌ సుపేలఆ 


'సేనజిత్‌-సత్యమ్మిత- అభిమ్యత-హరిమ్మిత-.కృత- సత్య.[ధువ-ఢరా విధరా 
విధారయ-ద్వాంత.ధుని. ఉ గంవీమ అధియు -సా&ీప- ఈద్భక్‌ -అన్యాద్భక్‌ 
యాద్భుక్‌ _ప్రతికృత్‌ -బుక్‌ - సమితి. సంరంభ. ఈదృష -పురుష. అ న్యాదృక్ష 
చేతన-నమితా.సమదృక్ష- _పతిద్భక - మరుతి. సరత- దేవ. దిశ_ యజుః. 
అనుద్భక్‌ -సామీ-మానుష-విశ్‌ (వాయు పురాణము (67,128 నుండి 130) 
గరుడపరాణమునందు ఇతర పురాణములందున్ను కొన్నినామ బేధములు 
గలవు. “కాని” “మరీది” యను శబ్దము ఎందులో గూడలేదు. ఈ కారణము 
చతచే మరీచి యనునది మరుత్తు అని తలచక అది సమస్త మరుద్గణములకు 
లేజస్సు లేక కిరణములు అని యంగీకరింపబడినది. 


దక ప్రజాపతి కన్యకయైన మరుత్యతినుండి పుట్టిన పృతులను గూడ మరు 
ల్లణము అని యచెదరు. (హరివంశము భిన్న భీన్న పసున్వంతర ము 
లలో వేర్వేరు పేర్లతో వేర్వేరు విధములలో ఈ మరుద్గణముల ఉత్పత్తిని 
గూర్చి పర్షింపబడినట్లు పురాణములలో చెప్పబడిసడి, 


412 వేదవ్యాసకృత మహాభారతము 


వేదానాం సామవేదోఒస్మి దేవానామస్మి వాసవః | 
ఇం|దియాణాం మనళ్ళాస్మి భూతానామస్మి చేతనా ॥ 22 


'“అర్హునా | నేను చే_ములలో సాపషుచేదమను! దేవతలలో ఇం|దుడను. 
ఇం|దియములలో మనస్సును భూత పాణులలో చేతనమును అనగా జీవనళకి గా 
నున్నాను.]* 


దితీదేని పుతులైన నలువదితొమ్మండుగురు మరుద్గణములు దితీదెవియొక్క 
భగవద్ద్యానరూప వతముయొక తేజస్సునుండి ఉత్పన్నులైరి ఆ 
లేజస్సు కారణముచేతనే గర్భమునందు ఈ మరుద్దణములయొక ,-_ వినా 
శము కాజాలకపోయెను. అందుచేత భగవంతుడు ఈ తేజస్సు తన స్వరూవ 
మని చెప్పెను. 


అశ్వని, భరణి, కృత్తిక ఇత్యాది నమ్యతములు ఇరువది ఎడింటికిన్ని 
పభువు నంపూర్ణ నక్ష తమండలమునకు రాజు కాబట్టి చందుడుకూడ 
భగవంరునియొక విభూతియే అగును. ఇందుచేత భగవంతుడు చందుడు 
తన స్వరూపమని తలి పెను. 


1. బుక్‌ - యజుస్‌ _ సామ అథర్యములు అను నాలుగు వేవములలో 
అతిమధుర సంగీతమయము పరమేశ్వరుని యొక అత్యంత రమణీయ 
సోతయుక మైనది సామవేదము కనుక వేదములలో సామ వేదమునకు 
పాధాన్యముగలము. కాబట్టి భగవంతుడు సామవేదము తన స్వరూపమని 


చెప్పెను. 


Pa సమస్త (వాణులయొక ఎ జ్ఞానశక్తి గలదో దేనిచేత ఆ |వాణులకు సుఖ 
దుః;ఖములయొక్క_ సమస్త పదార్థముల యొక్కయు అనుభవము కలు 
"సనో వది అంతఃకరణము యొక వృత్తి పిశేషమో దేనిగణనము భగ 
వద్దిత పదమూడవ అధ్యాయములో ఆరవ శోకమునందు మేత వికా కార 
ములలో (వికృతులు) చేయబడినో, ఆ జ్ఞానశక్తి 'చెతని' యన 
జడును. అది పాణులయొక్ళ. సరానుభవములకు హేతుభూత మైన 


శ్రీ మదృగవద్రీతాపర ము 413 


రు[దాణాం శంకరశక్చాస్మి వితశో యత్షరత్షసామ్‌ |; 
వసూనాం పావకక్సాస్మి మేరు: శిఖరిణామహమ్‌ ॥ కె 


“అర్జునా! నేను ఏకాదశ రుదులలో ళంకరుడను.! యకరాశసులలో 
ధనాధిపతియైన కుబేరుడను. ఆష్టవసువులలో అగ్నిని? పర్వతములలో మేరు 


[పధానశకి యగును, కాబట్టి భగవంతుడు ఈ చేతనము (| పాణళ క్రితన 
స్వరూపమని చప్పెను, 
1. హర. బహురూప- త్యంబక. అపరాజిత-_ వృషాకపి. శంభు. కపర్పి- రెవత 


మృగవ్యాధ- శర _ కపాలి యను పదకొండుగురు. వకాదశరు దులు. 
అనబడుదురు | 


హరశ్చ బహురూపశ్చ [త్యంబకళ్ళా పరాజితః | 
వృశాషాక పిశ్చ శంభుశ్చ కపర్షి రవతసథా ॥ 
మృగవ్యాధశ్చ శర్వశ్చ కపాలీ చ విశాంపతే | 
ఏకాద శత క ధితాః రు దాన్రిభువనెశ్వరా: || 
(హరివంశము 1-లి-ర5ి1.52) 
ఈ పదకొండుగురు రుదులలో “శంభు అనగా శంకరుడు తక్కిన 
పదుగురు రుదులకు అధీశ్వ్యరుడు (రాజు) మంగళములను [గయస్సు 
లను ఇచ్చువాడు క ల్యాణస్వురూప్పుడు కాబట్టి ఆ శంకరుడు నా స్వరూప 
మని భగవంతుడు చెప్పెను. 
బ్ర ధర-[ధువ-సోమ- అహః-_అనిల.అనల- పత్యూష.పధాన నామములు గల 
వారు అష్టవసువులనబడెదరు, 
ధరో ధువశ్చ సోమశ్చ అహ _శ్చెవానిలో ౬నలః | 
(పత్యూషశ్చ (ప్రభాసశ్చ పసవో ఒహ్టై (పకీర్తి తాః ] 
(మ. ఛా ఆది. 66-18) 


ఈ యషవనువులలో అనలుడు (అగ్ని తక్కిన వసువులకు రాజు, ఈ 


414 వేదవ్యాసకృత మహాభారతము 


రోదసాం చ ముఖ్యం మాం ప్‌ద్ది పొర్ష బృహన్చతిమ్‌ | 
నాసీనామహం౦ స్కందః సరసామస్మి సగర? ॥ 2&4 


20 EN 


అరునా! పరోహితులలో ముఖు[ డైన బృహనృతిగా నన్ను తెలిసికొనుము? 


నేను సేనాపతులలో సృంచుడనుి జలాశయములలో సముదమును. 


యగ్న దేవతలకు హవిస్సును గొనిపోయి యిచ్చువాడు, ఇదిగాక ఆయన 
భగవంతునకు ముఖమనికూడ చెప్పబడినాడు. ఈ కారణముచేత నే ఆగ్ని 
(పావకుడు) తన స్వరూపమని భగవంతుడు చెప్పెను. 


1. నర్వ నకతములు సుమెరుపర్యత మునకు (ప్రదక్షిణము చేయును. సుమెరు 
పర్వతము నక్షతములకు ద్వీపములకు కేంద్రము. అడి బంగారమునకు 
రత్న ములకు భండారమని తలచబడిన ది. దాని శిఖరము ఇతర పర్వత 
ముల శిఖరములకన్నను ఎత్తెనది. ఈ విధముగానిది పర్వాతములలో 
పధానమైనది గాబట్టి సుమేరుపర్వతము తన స్వరూపమని భగవంతుడు 
చెప్పెను, 


ల బృహస్పతి చేవరాజైన యిం దునకు గురువు. దేవతలకాయన కులప్పరో 
హితుడు. విద్యాబుద్దులలో సర్వ శేషుడు. పపంచమునండలి సర్వ పరో 


సతి 


హితులలో ముఖ్యుడు ఆయన ఆంగిరసులకు రాజు, కాబట్టి బృహన్న 


న స్వరూవమని భగవంతుడు చెప్పెను. 


లీ. న్మం౦దుని రెండవపేరు కార్తి కేయుడు. ఇతనికి ఆరుముఖములు వన్నె౦డు 
చేతులు నున్నవి. ఇతడు పరమశివుని పు్యతుడు, దేవతలసేనకితడు అది 
పతి. ఇతడు అగ్ని తేజస్సు చేత, దక్ష _పజాపతి కూతురైన ఇ న స్వాహాదేవి 
నుండి పుట్టినాడు. (మహాభారతము, ఆర బ్యపర్వము 22.8) ఇతనికి 
సంబంధించిన కథలు మహాభారతంలో పురాణములలోను చిత విచి తము 
లుగా కలవు. |పపంచమునందలి సమస్త సేనాపతులలో స్కందుడు 
(పధానుడు కాబట్టి యితడు తన న్యరూపమని భగవంతుడు చెప్పెను. 


శ్రీమడృగవర్గీకాపర్వము 45 


మ హర్షిణాం భృగురహం గిరామ స్మ్యెక మకత్షరమ్‌ | 
మజ్ఞానాం జపవయజ్ఞాఒస్మి స్థావరాణాం బామాలయ,; ॥ 95 


అర్జునా! నేను బుహర్షులతో భృగుమహర్తిని" శబ్బములలో ఏకాక్షరమును 





రులు అనకులున్నారు. వారి లక్షణము వారిలో ముఖ్యులెన పదుగురి 
ఇవి: 


మహ 

పేర్ల 

ఈశ్వరాః స్వయముద్మూతా మానసా (బహ్మణః సుతాః 

యస్మాన్నహన్యతే మానైః మహాన్‌ వరిగత; పురః 

యస్మాదృషంతి యే దీరా మహాంతం సర్వతో గుణైః 

తస్మాన్మహర్షయః: (పోకా బుద్దేః పరమదర్శినః 

భృగుర్మరీచిర తిశ్చ ఆంగిరాః పులహ। |కొతుః 

మనురవో వసిషశ్న పుల స్యశ్వేతి తేదశ, 

ఎ అ — 

బ్రహ్మణో మానసా హ్యేతే ఉద్భూతాః న్యయమీశ్యరాః 

పా9వర్తత బు షర్యస్మ్కాన్మహాంన స్మాన్మహరయ; [] 
వాయుపురాణం 09-02. 08, 89, 90) 


చ మహర్తులు _దహ్మయొక మానసపు తులు, పీరు ఐశ్వర్యవంతులు. 
(సర్వసిద్దులు గలవారు) స్వయముగా జన్మించినవారు. ఎవరి పరిమాణము 


అంతటా వ్యాపించినవారుగా నున్నను ఎరుట ((పత్యక్షము)గా నుందురో 
వారు మహాగొప్పవారు. ఎవరు (భగవంతుని పొందినవారు) విజ్ఞులో గుణ 
ములదాారా మహాపురుషుని (వర మెళ్వరుని). అన్ని వెపుల అవలంబించి 
యుంచెదరో వారు మహర్షులు అని, సె కారణములచేతనే అనబడెదరు. 
“మహాంతం బుషంతీితి మహర్షయః అను వ్యుత్చత్తి చేత అనగా మహా 
పురుషుని (పరమేశ్వరుని) పౌందువారు మహర్జులనబడిరి. భృగు- మరీచి 
అతి.అంగిరా-పులహ__కతు_-మను. దక్ష-వసీష్ట- పులస్త్య - నామములు 
గల యీ పదుగురు మహర్షులు (బ్రహ్మ దేవుని మనస్సునుండి స్వయ 


416 వేదవ్యాసకృత మహాభారతము 


అనగా ఓంకారమును'. సర్వవిధ యజ్ఞములలో నేను జపయజ్ఞమును* చలనము 


ముగా పుట్టినవారు. అందరు ఐశ్వర్యవంతులు పరమసిద్ది సంపన్నులు) 
ఎందుకనగా . _బహ్మ దేవుని (బుషి) నుండి యీ బుషుల రూపములో 
స్యయముగా మహాన్‌ | (పరమేశ్వరుడు) అయినవాడే (పకటితుడయ్యెను. 
గాబట్టియే వీరు 'మహర్లు'లనబడిరి. 


ఈ మహర్తులలో భృగుమహర్షి ముఖ్యుడు. ఇతడు భగవద్నకుడు, జ్ఞాని, 
మహా లేజస్వి కనుకనే భృగుమహర్షి తన స్వరూపమని భగవంతుడు 
చెప్పెను 


ఏవో యొక అర్జజ్ఞానము కలిగించు పదమును గీః వాక్కు అని యనె 
దరు. ఓంకారము ||పణవము) నకు ఏకాక్షరము అనిపేరు (గీత 68-184) 
గలదు. ఎన్నైతే అర్భజ్ఞానము కలిగించు శబ్రములున్నవో ఆ యన్నింటి 
లొను | పణవము (ఓంకా రము) | పథాన నమైనది. ఎందుకనగా '(వణవము' 
భగవంతుని నామము (గీత 17-23). [పణవమును జపించుటచేత భగ 
(త్పాప్తీ కలుగును. ఇక్కడ పేరు ((పణవము) పేరుగలవాడు భగ 
వంతుడు) ఈ రంటికి అభేదము అంగీకరింపబడినది. కనుక పణవము 
తన స్వరూపమని భగవంతుడు చెప్పినాడు, 


1. జపయజ్ఞమునందు హింస ఉండ నేయుండదు. జపయజ్ఞము భగవంతుని 
ఒర 4. న యం అధ న x 
(పత్యక్షము చెయించునడి, మనున్మృతిలొా గూడ జపయజ్ఞము మిక్కిలి 
[పశంసించబడింది. 


విధియజాజపయబజో విశిషో దశవిరుణః | 
గాజు వ ట గ్గ 
ఉపాంశు; స్యాచ్చతగుణః సాహసో మానసః న్మృతః ॥ 
(2-65) 
అనగా విధియజ్ఞముకన్న జపయజ్ఞము పది రెట్లు. ఉపాంశు జపము నూరు 


రెట్లు మానస జపము వేయిరెటు | శేషమని చెప్పబడినది. అని తాత్ప 
గా Ce 
ర్యము. 


శ్రీమద్భగనదీతావర్వము 417 
లేక స్థిరముగా నుండువానిలో పామాలయ పర్వతమును! 


అళ్వత్థః నర్వవృషాణాం దేవర్గీణాం చ నారదః । 
గంధర్వాణాం చి|తరథః సిద్దానాం కపిలో ముని; ॥ 96 


అర్జునా! నేను వృషములన్నింటిలో రావి చెట్టును దేవర్షులలో నారదుడను 
ఈ కారణముచేత సమస్త యజ్ఞములలో జపయజ్ఞము (వరానమైనది, ఈ 
భావము తెలుపుటకు భగవంతుడు జపయజ్ఞము తన స్వరూవమని చెప్పెను 


1. స్థీరముగా చలించక నిలిచియున్న వి స్థావరములనబడును, పర్యతము 
లన్నియు చలించనివి కనుక అవి స్థావరములు వానిలో హిమాలయ పర్య 
తము నర్యోత్త మమైనది. అది పరమ పవి|త తపోభూమి. అడి ముకి కి 
సహాయకము. భగవంతులెన నర-నారాయణులు ఆ హిమాలయమునండే 
తపస్సుచేసిరి. ఇంతియేకాక హిమాలయము సమన్న వర్యతములకు రాజుగా 
గూడనున్నది. ఈ కారణముచేతనే భగవంతుడు హిమాలయము తన 
న్వ్యరూపమని చెప్పెను. 

2. అశ్వత్సవృషము (రావిచెట్టు) ఆన్ని వనస్పతులలోను (శేష్ట్రమెనది. అది 
వనన్చ్పతులకు రాజు. పూజనీయమునని తలచబడినది. పురాణములలో 
అశ్వత్ధ మహాత్మ్యము గొప్పగా వర్ణింపబడినది. వాయుపురాణములో నిట్లు 
చెప్పుబడీనది := 

స ఏవ విమ్షుర్దుంమ ఏష మూరో 

మహాత్మభిః సేవిత పుణ్యమూల। | 
య స్యా౭|శయః పాప సహస హంతా 

భవేన్నృణాం కామధు ఘో గుణా౭ఢ్యః || 

(నాగర 247-44) 
అనగా ఈ వృక్షము మూర్తిమంతమైన శ్రీ మహావిష్ణు స్వరూపమే. 
మహాత్ములెన పురుషులు పుణమయమైన యా వృక్షపు మూలమును 
'సెవించెదరు. సకల గుణ సంపన్నము. సమన కామనా (పదమునైన 
27) 


£18 వేదవ్యాపకృత మవోభాఠతమ్‌ 


3గంధర్వులలో ద్మితరథుడను! సిద్దులలో కపీల మునీశ్యరుడను?. 


అశ్వత్ధ వృక్షమూలము తన నా గ్రయించిన మనుష్యులయొక్క వేలకొలది 
“3 
హానములను నశింపచేయును. ఈకారణంచేత భగవంతుడే యశ్వత్త 
వృక్షము తన స్వరూపమని చెప్పెను. | 


ఎ 

'దేవరి లక్షణము ఈ యధా్యయములో నే పన్నెండవ పదమూడవ లోక 
త్న 

ముల టిప్పణి (అధోజ్జాపిక)లో చెప్పబడినది. అది యిక్కడ గూడ చదువు 

కొనవలెను. ఆటువంటి దేవర్జ్షులలో నారదుడు సర్వ(శేష్టుడు. ఇందు 

చేతనే నారదుడు తన సగ్టరూపమని భగవంతుడు చెప్పెను. 


J. గంధర్య్వలోక దేవయోని విశషమునకు చెందినవారు. పీరు దేవలోకము 
నందు గాన-వాద్య- నాట్య- అభినయములు చేసెదరు. స్వర్షవాసులలో 


సందు విద్యాధరలోకమునకు (కింది భాగమునందు గంధర్వ లోకము 
కలదు. దేవతలు పితరులవల గంధర్వులుగూడ రెండు తెగలవారు 
మర్త్యులు -దివ్యులు కలరు, ఇకుడ మరణించి పుణ్యబలముచేత గంధర్వ 
లోకమునకు పోయిన మనుష్యులు “మర్త్యులు' అని క ల్ఫారంభ మునుండియె 
గంధర్వులుగా నున్నవారు. 'రివ్యులు! అని ఆ యిరుతెగలవారి పేర్దు 
గలవు. ఈ దివ్య గంధర్వులలోగూడ రెండు తరగతులు గలవు. ఆవి 
మానేయులు పాధేయులు అని యనబడును. కళ్యపమహామునికి ముని 
(పాధా యని యిద్దరు భార్యలు ఉండిరి. వారి సంతతి యీ యిరు తెగల 
వారు. యీ యిరువురినుండియే చాలవరకు అప్పరసలు గంధర్వులు 
జస్మించిరి. చితరథుడను గంధర్వుడు దేవలోక సంగీత విద్యా పారం 
గతుడు అలి నిపుణుడు. ఈ కారణముచేతనే యతడు తన స్వరూపమని 
భగవంతుడు చెప్పెను. 


లె సర్వవిధములైన స్థూల. సూక్మ [ప్రపంచ సిద్దులను పొందినవారు. ధర్మ 
జ్ఞానెళ్వశ్య వెరాగ్యాదులైన ఉత్తమ గుణములు పరిపూర్ణముగా గలవారు 
“సిద్ధపురుషులు, అనబడెదరు. ఇటువంటి సిద్దులు వలకొలదిగ నున్నారు. 


శ్రీ మడ్భగవడీతాపర్యము A118 


ఉచ్చైః _శవసమశ్వానాం విద్ది మామమృలోద్భవమ్‌ | 
ఐరావతం -గజేందాణాం నరాణాం చ నరాధివమ్‌ 1 a7 


అర్జునా! అశ్యములలో నేను ఆమృతముతోపాటు పుట్టిన ఉచ్చెః శవము. 


అను పేరుగల అశ్వమను. ఉత్తమగజములలో 'ఐరావతి నామముగల యేనుగను 
మనుషులలో రాజునుగా నన్ను తెలిసికొనుము.? 


వ! 


“ఆయుధానామహం వ|జం ధనూనామస్మి కామధుక్‌ | 
(పజనళ్చాసి కందర్చః సర్పాణామస్మి వాసుకిః॥" 28 


వారిలో భగవంతుడైన “కపీల మహర్షి (శప్టుడు' [వధామడు, కపిల భగ 
వానుడు సాజాతు భగవదవతారము. ఈ కారణముచేతనే ఆ మహర్షి తడ 
స్వరూపమని భగవంతుడు చెప్పినాడు, 


. అనేక గజములలో (్రేష్టమెనది 'గజేందము' అనబడును. ఇటువంటి 


గజేందములలోగూడ “ఐరావతము అను గజం గైేష్టమైనది. ఇడి 
యిందుని వాహనము. ఇడి నర్వగజ శేష్షమేకాక గజజాతి కంతటికిన్ని 
“రాజు అని అంగీకఠించబడినది. ఈ యెరావత గబొత్పత్తిగూడ ఉచ్చెః 
శ్రవస్సు అను గుజ్జమునకువలె సముద్ర మంథ్రన కాలమునందు సముద్రము 
నుండియే కలిగినది. కనుక ఈ గజము తన స్యరూవమని భగవంతుడు. 
చెప్పెను, 


. థాస్తోంక్ష సర్వలక్షణ సంపన్నుడు _ ధర్మ పరాయణుడు నెనరాజు తన 


రాజ్య (పజలను సమస పాపములనుండి తొలగించి ధర్మమునందు 
(పవృత్తిగల వారినిగా చేయును. అందరిని రక్షించును. ఈ కారణము చేత 


రాజు ఇతర మనుష్యులకం టే (శేస్టుడని తలచబడెను. ఇటువంటి రాజా 


లలో భగవంతుని కక్తి సాధారణ మనుష్యులలో కంటే అధికముగా 
నుండును, 


'ఈ కారణంచేతనే రాజు తన స్వరూపమని భగవంతుడు చెపె.ను, 


429 వేద వ్యాసక లీ మహాభారతము: 


అర్చనా! నేను కస్తములలో వజాయురమను! గోవులలో కామధేను 
వను కాసోరక్ష రీతిచేత సంతానోత్పత్తి క్రి హేతువైన కామ దేవుడను(మన్మకుడు)* 
సర్పములలొ సర్పరాజై న వాసుకిని“, 


“అనంతళ్చాస్మి నాగానాం పరుణో యాదసామహమ్‌ | 
పితృణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్‌ 1" 29 


అర్జునా! నేను నాగులలో ఆదిఢేషుడను జలచరజంతువులకు అధిపతి 


1. ఆయుదములన్నింటిలో వజ్రాయుధము (శేష్టము. ఎందుకనగా ఈ ఆయు 
ధము నందు దధీచి మహాముని తపస్సు భగవంతుని తేజస్సు విరాజిల్లు 
చున్నవి. అత్యంత _శేష్టమైన వ్యజాయుధము అమోఘమైనది (వ్యర్థ రము 


కానిది) ( శ్రీమద్భాగవతము 6.11.19, 20) ఇందుచేత ఈ శస్త్రము నా 
స్వరూపమె యని భగవంతుడ నెను, 


2. కామధేనువు గోవులన్నిటిలో _శేష్టమైన దేవలోక గోవు. ఇది దేవతలకు 
మనుష్యులకు అన్ని కోరికలు తీర్చునది. దీని యుత్సతి గూడ సమ్ముద 
మథనము చేత కలిగినది. కనుక నిది భగవత్స్వరూపమని చెప్పబడెను, 

8. సర్వదా ఇం[దియములందు రమించు మనుష్యులు విషయ సుఖముకొరకు 
ఉపభోగించు కామము నికృష్టమైనది. అట్టి కామము ధర్మానుకూల మైనది 
కాదు, కాని శాస్త్ర విధ్నిపకారము సంతానోత్పత్తి కొరకు, ఇందదియ 
విజ్ఞానము గల పురుషులు ఉపభోగించుకామమే ధర్మానుకూలమైనది. 


కాబట్టి అది _శేష్టమైనది అందుచేత ధర్మానసారమైన కామము భగ 
| వంతుని విభూతులలో పరిగణింపబడినది. 


కీ. వాసుకి సమస సర్పములకు రాజు అతడు భగవద్భక్షరగుట చేత సర్ప 
(శేష్టుడని తలచబడెను. ఇందుచేత భగవంతుడు వాసుకి తన స్వరూవమని 
చెప్పెను. 

5, ఆదిశేషుడు నాగులకు రాజు. అతనికి వేయి పడగలున్నవి. అతడు భగ 
వంతునకు శయ్యగానుండి నర్విదా భగవత్చేవలొ నిషగ్నుడ, భగవంతు 
నకు సుఖము కలిగించుచు, భగవంతునకు అనన్య బక్తడుగా నుండి. 


శ్రేమద్శగవర్షీతాపర్వము శీతల 


యెన వరుణడేవుడను! పీతరులలో “అర్యమా' యనబఐడు పితరుడను? శానవకర 
లలో నేను యమరాజుత నని తెలిసికొనుము, 


“పహాదశ్చాస్మి దైత్యానాం కాలఃీ కలయతామహమ్‌ | 
మృగాణాం చ మృగం[దోఒహం వె నతెయశ్చ పక్షిణామ్‌॥"30 


అనేక పర్యాయములు భగవంతునితో పాటు అవతరించి భగవల్రీలలలో 
సమ్మిశితుడెయున్నాడు. ఆదిశేషుని యుత్పత్తి గూడ భగవంతుని 
నుండియే అయినదని తలచబడెను. ఈ కారణముచేత భగవంతుడు ఆడి 
శేషుడు తస్వరూపమని చెప్పెను. 


1. వరుణుడు సమస్త జలచర జంతువులకు జలదేవతలకు అధిపతి. ఆతడు. 
లోక పాలకుడు (పశ్చిమదిక్సాలకుడు) అతడు దేవత. భగవంతునకు 
తక్తుడగుటచేత వరుణుడు ఆందరిలో వుడు అని తలచబడినాడు. ఈ 
కారణము చేత వరుణదేవుడు తన స్వరూపమని భగవంతుడు చెప్పెను. 


PAR కాన్యవాహ- అనల-సోమ- యమ- అర్యమన్‌ - అగ్నిష్వాత _బర్హి ష్మద్‌ నామ 
ములు గల ఏడుగురు దివ్య పీతృగణము (శివపురాణం ధర్మ 68-2) 
వీరిలో 'అర్యమన్‌' అను పితరుడు సమస్త పితరులలో |వధానుడైనందు 
చేత నితడు (ేష్టుడని పీలుచబడెను. ఇందుచేత నితడు తన స్వరూపమని 
తగవంతుడ నెను, 


రే. మనుష్యలోక దేవలోకములలో నియమనము చేయు నధికారులందరిలో 
యముడు (పధానుడు. ఇతడు విధించుదండనములన్నియు న్యాయ-ధర్మ 
యుక ములు, హిత పూర్ణ ములు పాపనాశకములునైయుండును. యముడు 
భగవంతునకు జ్ఞానియెన భక్తుడు లోకపాలకుడు దశీణదిక్సాలకుడు |గా 
గూడ నున్నాడు. ఈ కారణముచేతనే, యముడు తన స్వరూవమని తగ 
వంతుడు చెప్పెను, 


4. ఇక్కడ కాల కబ్బమునకు గణము గడియ దినము వక్షము మానము 
సంవత్సరము ఇత్యాది నామములతో. 'పేర్కొనబడు నమయము అని 


422 వేద వ్యాసకృత మహాఖారతము 


“అర్హునా నేను దైత్యులలో (ప్రవ్లదుడను1. గణనము చేయువారికి కాల 
ముగా నున్నాను. మృగములలో మృగరాజైన సింహమును]. పక్షులలో గరుడు 
వను, 

“పవనః పవతామస్మి రామః శస్ర్రభృతామహమ్‌ । 

రుషాణాం మకరళ్చాస్మి (సోతసామస్మి జాహ్నవీ” త్రి 


“అర్జునా! పవి్శిితము చేయువారిలో నేను వాయుదేవుడను. శస్రధారులలో 
(శ్రీరామచం[దుడనుే మత్స్యములలో మొసలిని నదులలో పవితాగీరథి 


యర్థము. ఇది గణిత విద్య నెరిగిన వారి గణనమునకు ఆభారము ఇందు 
చేత కాలము తన స్వరూపమని భగవంతుడనెను. 


1. తితీదేవి వంశజాతులకు దైత్యులని పేరు. వారందరిలో వహ్హారుడు 
ఉతముడని తలచబడెను. ఎందుకనగా అతడు సర్వ సద్గుణ సంపన్నుడు 
పర మధర్మాత్ముడు భగవంతుని మిక్కిలి _ోద్దా నిష్కామ అనన్య పేమ 
లతో సేవించు పరమభక్తుడు. అతడు దెత్యులకు రాజు కనుక అతడు 
తన స్వరూపమని శగవంతుడనెను. 

9. సింహము సర్వమృగము (పశువు)లకు రాజు. అన్నిటికన్న అధికబలము 
గలది. తేజస్వి శౌర్యవీర్య సాహనములుగలది. ఈ కారణం౦చేతనే దానిని 
భగవంతుడు తన విభూతులలో చేర్చినాడు. 


ర. వినత కొడుకు గరుడుడు పక్షులకు రాజు. వతులన్నిటిలోని కతడు పెద్ద 
యగుటచేత నతడు (_శేమ్టడన బడెను. ఆంతయేగాక గరుడుడు భగవంతు 
నకు వాహనము పరమభక్తుడు-మిక్కి.లి పరాాకమవంతుడగుటచేత భగ 
వత్స్యరూపుడు, 

4. రామి శబ్ల్బమున కిక్కడ దశరథప్పతరాముతని యర్థము. (శీరాముడు 
వౌ స్వరూపమేయని తెలిపి భగవంతుడు వేశ్వేరయగములందు వేర్వేళు 


లీలలు చేయుటకు నేనే వేర్వే రు రూవములను ధరించెదను. శీరాము 
నకు నాకు ఎమా(తము చేదమలేదు. స్వయముగా నేనుకూడా (శ్రీరాముని 
రూవములో ఆవతరించిశిని అను భావమును తెలిపె 


"ర్‌, సర్వవిధ మతృ్యములలో మకరము పక్కల ఫర. బలము కలది, ఈ 


శ్రీమరృ్భగవగ్గీరాపర్వము £23 
గంగా నదిని! 


“నర్షాణామాదిర ంతశ్చ మధ్యం చైవాహమర్దున। 
అధ్యాత్మవిద్యా విద్యానాం వాద। |సవదతామహమ్‌ ॥” 99 


“అర్జునా! [వపంచ సృష్టి యొక్క ఆది అంతము మధ్యము గూడ నేనే, 
నేను విద్యలన్నింటిలోను ఆధ్యాత్మవిద్యను.* (బహ్మవిద్యలో పరస్పరము వాద 


విశేషము చేతనే చేవలలో మకరము తన స్వరూపమని భగవంతుడు 
చెప్పెను. 


1. గంగానది సర్వనదులలో పరమ శేష్టము. ఇది భగవంతుని చరణముల 
నుండి పుట్టినది. ఇది వపరమపవి (తము. పురాణేతిహానములలో దీని మహిమ 
చాల గొప్పగా వర్ణింపబడినది. | శీమద్భాగవతములో నిట్లు గంగ వర్ణింప 

a ష్‌ లు 
దిడినది 


“ధాతుః కమంచడలుజలం తదురుుకమస్య 

పాదావనేజన పవి|తతయా నరేంద। 

స్వర్జున్యభూన్నభసి సౌ పతతి నిమార్షి 

తోక త్రయం భగవతో విశడేవ కీర్తి? (8-21) 
అవగా “రాజా! _(బహ్మ దేవుని కమండల జలము భగవంతుని పాదములను 
కడుగుటచేత పవి|త్రతమమైన స్వర్గంగ మైనది. ఆ గంగ ఆకాశంనుండి 
భూమి పెనపడి మూడులోక ములను భగవంతుని నిర్మలకీర్తి వలె పవి|త్రము 
చేయుచున్నది. అని తాత్పర్యము. 
ఇంతయే కాక ఒకసారి విష్ణుభగవానుడు న్వయముగానే _దవరూవము 
ధరించి [(పవహించుచు [బ్రహ్మ దేవుని కమండలములోనికి పోయెను. ఆ 
ఇలము గంగయయెను.. కట్టు సాక్షాత్తు [బ్రహ్మ [దవమగుటచేత్‌ గూత 
గంగ అత్యంత మాహాత్మ్యము గలదియెనది. ఇందుచేతశే గంగ తన 
స్వరూపమని భగవంతుడు చెప్పెమ. 


కే, డేనికి ఆత్మతత్వముతో సంబంధము గలదో వీది ఆత్మతత్త్వమును (ప్రకా 


424 వేదవ్యాసకృత మహాభారతము 
వివాదములు చేయు వారిలో తత్వనిర్భ్ణయమున క్రై చేయబడువాదముగా! నున్నాను, 


“అక్షరాణామకారో౬స్మి ద్వ్రంద్వః సామాసికన్య చ। 
అహ మేవాక్షయః కాలో ధాతాఒహం విశ్వతోముఖ;। 11” లీ 


“అర్జునా! నేను అక్షరములలో ఆకారముగా నున్నా ను2 సమాసములలో 
కింపే జేయుచున్నదో, చేని (సభావముచేత అనాయాసముగానే దిహ్మ 
సాజాత్కారము కలుగునో అట్టి విడ్యను “అధ్యాత్మ విద్య" లేక (బహ్మ 
విద్య ఆని యనెదరు, జగత్తులో జాత ములు-ఆజ్ఞాతములు నెన విద్య 
అన్నియు ఈ (బహ్మవిద్యకన్న నికృష్టములు. ఎందుకనగా ఆ విద్యల 
వలన అజ్ఞానచ్చేదము కలుగదు, దీనికి ప్యతి రకముగా ఆ యజ్ఞాన 
సంబంధము ఇంకను దృథతరమగును. కాని _బహ్మ పిచ్యచేత, అజ్ఞాస 
బంధనము ఎల్లప్పటికిన్ని విడిపోయి పరమాత్మ స్వరూప సాజాత్కారము 
యథార్హ ముగా కలుగును, ఇందుచేత నే యిది అస్ని విద్భ్యలకన్న శేష 
మెనది, కనుక భగవంతుడు తన నంరూవము ఇది యని చెప్పెను 


ఈ 


1 శాస్తారిర్థ వాచమునకు మూడు స్వరూపములు జల్న్బము, వితండా, వాదము 
అసి యున్నవి. ఉచితానుచిత విచారమువిడిది తన పశమును సమర్థించుచు 
ఇతరుల పక్షమును అనుచితముగా ఖండించుటకు చేయబడు వివాదము 
'జల్బ'మనబడును. కేవలము ఎదుటినక్షమును ఖండించుటకొరకుమా[తమే 
చేయబడు వివాదము “వితండ మనబడును తత్త్వ నిర్ణయము చేయు 
నుద్రేశముతో మ్మాతమే పరిశుద్దమైన సీతితో చేయబడునడి “వాదము. 
జల్స- వితండములచేత ద్వెష- కోధ - హెంసొ౬భిమానాది దోషములు 
కలుగును. వాదము చేతనై తేనో సత్యము నిర్ణయించుటయంచు శయ 

సాధనము నందున్న సహాయము కలుగును. కనుక జల్న- ఏితండములు 
విడువదగినవి. ఆవశ్యకత యున్నప్పడు వాదము (గహింపదగినది. ఈ 
విశేషముచేత భగవంతుడు వాదమును తన విభూతులలో చేర్చి 
చూపించెను. 


1 అచ్చులు-వాల్లులు మొదలైన అవరములన్నింటిలో 'ఆ'కారము మొదటిది 


శ్రీమదృగవగ్షికాపర్యము 428 


ద్వంద్వ సమాసమును! నేను అక్షయమైన కాలము? అనగా కాలమునకు గూడ 
మహాకాలముగానున్నాను, ఆన్ని వైపుల ముఖములు గలిగియుండు విరాట్‌ స్వరూపు 
డను. అందరిని ధరించి పోపషించువాడమ గూడ (ధాత) నేనేయని తెలిసికొనుము, 


“మృత్యుః సర్వహరశ్చాహముదృవశ్చ భవిష్యతామ్‌ । 
కీర్తి శ్రీర్వాక్‌ చ నారీణాం స్ఫృతిర్మేధా ధృతిః క్షమా॥” కిక 


“అర్జునా! నేను సర్వమును నశింపజేయు మృత్యువును. జన్మించువారికి 


అదియే అన్ని యక్షరములందు వ్యాపించియున్నది ఈ కారణముచేతనే 
భగవంతుడు అకారము తన స్వరూపమని చెప్పెను. 


1. సంస్కృత వ్యాకరణము _పకారము సమాసములు 1. అవ్యయీభావము 
2, తత్పురుష ౨. బహువ్రీహి 4. ద్యంద్వము అని నాలుగు విధములు 
గలవు. కర్మధారయ.ద్నిగువులు రెండు తత్పురుషలో నంతర్గతములు, అవ్య 
యీభావములో పూర్వపదము ముఖ్యము. తత్పురుషములో ఉత్తరవదము 
(ప్రధానము. బహువీహి నమాసములో ఆన్యపదము ముఖ్యము. మొదటి 
రెంటిలో నొకపదము అముఖ్యము. మూడవ దానిలోను అన్ని పదములు 
ఆముఖ్యములే ఒక్క ద్వంద్వ సమాసములో మాతము అన్నిపదములు 
ముఖ్యములేయగును. గా బట్టి'యది సమానములో నుత మమని చెవుబడీ 

' నది, కాబట్టి భగవంతుడు ద్వంద్వమును తన విభూతులతో చేర్చి చెప్పెను. 


వీ, కాలమునకు మూడు భేదములు కలవు. 
1. “నమయము'ను తెలుపునట్టి కాలము. 
ఏ “పకృతి రూపకాలము. మహా పళయము తరువాత ఎంత సమ 


యము వరకు ,_పకృతియొక్క సామ్యావస్థయుండునో అదియే 
(పకృతిరూపకాలమనబడును. 


లి, “నిత్యము=ళాళ్వత ము- - విజానానందఘనమునై వపరమాత్యరూపకాలము. 
సమయమును తెలుప్పనట్టి స్థూలమైన కాలముకన్న బుద్దికి గోచరము 
కానట్టి (పకృతి రూవకాలము సూష్మము.వరమునై యుండును. ఈ 
పకృతి రూపకాలము కన్న గూడ పరమాత్మరూపకాలము. ఆత్యంత 


£26 


ఉత్పత్తి హేతువును! శ్రీలలో కర్రి శీ వాక్‌ న్మృతి మేధా ధృతి శమ గూడు: 


నేనే* 


“బృహత్సామ తథా సామ్నాం గాయతీ ఛందసామహమ్‌ । 
మాసానాం మార్గశీర్ష హమృతూనాం కుసుమాకరః ॥" 89 


“అర్జునా! గానము చేయుటకు యోగ్యములైన (శుతులలో నేను “బృహ 


నూక్షుము. ఆది “పరాతిపరి మనబడును. అది పరమృశేష్టము. 
వాస్తవముగా విచారించినయెడల పూరి గా చేశకాలర హితుడు, కాని 
యెక్కడై తే (పకృతి వర్ణనము వకృతి కార్యరూపమైన [ప్రవంచము 
యొక వర్ణనము చేయబడునో అక్కడ పరమాత్మ అందరికి: 
నత ను=స్పూర్తి ని ఇచ్చువాడగుటచేత ఆయందరికీ అధిష్టానరూపుడై 
విజ్ఞానానందఘనుడై న వరమాళత్ముడే వాన్నవముగా “కాలో స్యరూ 
పుడు. ఆయనయే 'అక్షయ' (నాశరహిత ) కాలము. 


1, ఏ విధముగా భగవంతుడు మృత్యురూపుడై అందరినాశముచేయనో 


ష్‌ 


అనగా అందరిని శరీరమునుండి వేరువరచునో ఆ విధముగానే భగవం. 
మడే ఆ యందరికి మరల ఇతర శరీరములతో సంబంధము కలిగించి, 
వారిని పుట్టించును. ఈ భావమును తెలుప్పటకే భగవంతుడు 'తానుి' 
ఉత్సన్నులగువారికి ఉత్పతి కారణమని చెప్పెను. 


. స్వాయంభువమనువు కూతురు “పసూత' యనునామె దక్షపజాపతికిచ్చి 


సపెండ్లిచేయబడెను. ఆ దంపతులకు ఇరువది నలుగురు కన్యలు పుట్టిరి.. 
వారిలో కీర్తి -మేధా-ధృతి-స్మృతి-్షమా నామములుగల కన్యకలైదుగు 
రిలో కీరి మేధా-ధరృతి యనబడు ముగ్గురి వివావాము ధర్మునితో చేయ 
బడెను. న్మృతికి అంగీరసునితో మకు పులహమహార్షితోను వివాహము 


జరిగెను. భృగుమహర్షి కూతురుపేరు “క్రీ' యనునామె దక్ష్మపజాపతి 


కూతురెన “ఖ్యాతి గర్భముమండి పుట్టినది. ఈ శ్రీ యనబడు ఖ్యాతి 
కూతురి వివాహము భగవంతుడై వ విష్ణువుతో జరిగను. “వాక్‌ * అనబడు 


_ నది (జహ్మాదేవుని కూతురు. ఈ ఏడుగురు: కన్యకల నామములు ఏ గుణ. 


శ్రీమద్భగవద్లీతాపర్యము £27 


తృామము" అనబడు (శుతిని! ఛందస్సులో గాయ్మతీ ఛందన్నుమి మానము 


ములను నిర్దేశించుచున్నవో ఆ గుణములు ఏడింటికిన్ని ఆ ఏడుగురు 
స్రీలు అధిహ్టైతృ దేవతలు. ఆ ఏడుగురు ప్రపంచములోని స్రీలందరికన్నను 
(శేస్టురాండు అని తలచబడినారు. ఈ కారణముచేతనే భగవంతుడు ఈ 
ఏడున్ను తన విభూతులు అని తెలిపెను, 


1. సామవేదమునందు 'బృహత్సామి యనబడునది యొక గీత విశేషము. 
దీనిచేత పర మెశ్వరుడు ఇందరూపుడుగాబడెను, “అతిరాతి' యాగము 
నందు ఈ బృహత్సోమమె 'పృష్టస్తోతము' అగును. (పృష్టస్తోతమనగా 
సామవేదములో నొక విఢేషపద్దతిలో నేర్పబడిన ఒక స్తుతి మాతము) 
సామవేదములోని “రథంతర' ఇత్యాది సామములలో బృహత్సామ 
(బృహత్నామ ఆను పేరుగల సామము) [పధానమగుటచేత బృహత్సామ 
అన్ని సామములలో గోష్షమెనది. ఈ కారణముచేత నే యిక్క_డ భగ 
వంతుడు బృహత్సామము తన స్వరూపమని చెప్పెను, 


ల, చేదములలోని ఛందోబద్దబుక్కులన్నింటిలోను “గాయతి' యనబడు 


ఛందమే (పధానమైనది. (శుతి-స్కృతి-ఇతిహాస పురాణములు మొదలైన 
శాస్త్రములలో అనెక స్థలములందు గాయత్రీ మహిమ చెప్పబడియున్నది. 


''అలీష్టిం కామమాప్నోతి |పాప్ప్నుయాత్‌ కామమీప్సితమ్‌ ! 
గాయతీ వేదజననీ గాయ|తీ పాపనాళని ౪ 


గాయ త్యాః పరమం నాస్తి డివి చేహ చ పావనమ్‌, 
హస తాణ్యవడగా దేవీ పతతాం నరకార్డ వే.( కంఖస్మృతి) 
(12-24-25) 


అనగా గాయ్యతి ఉపాసన చేయు ద్విజుడు తాను కోరిన లోకమును 
పొందగలడు. గాయ్యతి సర్వ వేదములకు జనని. సర్వపాపములను నశింప 
జేయువర్‌. గాయి కన్న మించి వవితము చేయగల మరియొక వస్తు 
జేదీయు న్యళ్గమువందు గాని, భూలోకమునందుగాని తేదు. గాయ తీడేవి, 


లలో మార్గశీర్ష మానమును* బుతువులలో వసంత బుతువును.? 


నరక సముదములో పడిపోవుచున్నవారికి, తన హస్తమును ఆశ యముగా 
నిచ్చి పెకి ఎత్తి రశీంచును అవి భావము, 


“నాస్తి గంగానమం తీర్ణం న దేవః కేశవాత్‌ పరః 
గాయ్మత్యాస్తు పరం జప్యం న భూతం న భవిష్యతి 1” 
(బృహద్యోగ యాజ్ఞవల్య్యం 10-10) 


అనగా గంగానదితో సమానమైన తీర్థము. [శీ విమ భగవానుని కన్న 
మించిన దేవత, గాయ్యతి కంటె మించి జపించదగిన మంత్రము, 
ఇంతవరకు పుట్టలేదు. ఇక పెన పుట్టబోవదు అని భావము. 


గాయ తికి ఈ (_శేష్టత్వమున్న ది కాబట్టియే భగవంతుడు గాయి నా 


1. మహాభారతకాలములో నెలలసంఖ్య మార్గశీర్ష మాసమునుండియే మొద 
అగుచుండను. (మ.భా అను-106. 109) కనుక ఈడి అన్ని మాసము 
లలో మొదటిది. ఈ నెలలో చేయబడు వతోసాననాదుల వలన లభించు 
ఫలము చాల గొప్పదని శాస్త్రములలో చెప్పబడినది, కొత్తగా వండిన 
అన్నము (ఆహారధాన్యము) యొక్క ఇష (యజ్ఞము) గూడ ఈ మార్లే 
శీర్ష మానమునందే విధింవబడినది. వాల్మీకి రామాయణము నందీమాసము 
నంవత్చరమునంతటికి భూషణమని చెప్పబడినది. ఈ విధముగా నితర 
మాసములకన్న దీనిలో నెన్నియో విశషములు గలవు. ఇందుచేత భగ 
వంతుడీ మార్గశీర్షరూ నము తన స్యరూపముగా పేర్కొ నెను, 


2. అన్ని బుతువులలో వనంతము |శేష్టము. ఇది బుతువులన్ని టికిని రాజు, 
ఈ బుతువునందు జలములు లేకున్నవ్పటికిన్ని వనస్పతులు (వృక్ష 
జాతులు) అన్నియు పచ్చగా చిగురించి కొత్త ఆకులతో పుష్పములతోను 
నిండియుండును. ఈ వసంతబుతువులో అధికముగా ఉష్టముగాని 

_చఠిగాని _యుంగదు. . ఈ బుతువునందు నమస్త . [పాణురికు 


శ్రీమదృగవద్షితా పర్వము 429 


“ద్యూతం ఛలయతామస్మి తేజ స్తేజస్వినామహమ్‌ | 
జయో౬స్మి వ్యవసాయో౬స్మి సత్వం సత ్రవతామహమ్‌॥” 86 


“అర్జునా! కపటము చేయువారిలో జూదము నేను.! పభావంతులై న 
పురుషులలో పభావమను. జయించువారిలో విజయమును. నిశ్చయం చేయు 
వారిలో నిశ్నయమును. సాత్త్విక పురుషులయొక్క సాత్విక భావమును. 


ఆనందము కలుగును. ఈ కారణముచేతనే భగవంతుడీ బుతువు తవ 
స్వరూపమని చెప్పెను, 


1. పపంచమునందు ఉత్తమ- మధ్యమ. నీచములై న జీవములు పదార్థము 
లన్నింటి యందు భగవంతుడు వ్యాపించి యున్నాడు. భగవంతుని నత్త 
చేత స్పుర్తి చేతనే సమస చరాచర ములు చలించిసాగుచున్నవి. భగవం 
తుని సత్త, శక్తిలేని పదార్థ మొక్కటి గూడలేదు. ఇట్టు అన్నివిధములెన 
సాత్విక. రాజస-తామస జీవములందు పదార్గములందున్ను ఏ విశేష 
గుణములు. విశేష, పభావములు-వి శషచమత్కార ములు గలవియున్నవో 
వానియందే భగవంతుని సత్త (అసి త్వము) శ్రి విశేషముగా వికాసము 
పొందియుండును. 


ఈ విశేషకారణముగా ఏయే వ్య కి.పదార్హము-భావము- లేక కియ వీని 
చింతనము మనస్నులోకలుగుచుండునో ఆదానియందంతటను భగవంతుని 
చింతనమే చేయవలెను. ఈ యభ్మ్శిపాయముచేతనే భగవంతుడు కపట 
ముతో కీడించువారిలో తాను “జూదము” అని తన న్వరూపము అందులో 
నున్నదని చెప్పెను కాని జూదము _శేష్టమని. దానిలో _పవృత్తికలుగ 
వలెనని చెప్ప లేదు. ఎందుకనగా భగవంతుడై లే, మహ్మాకూరము-హింసిం 
చునదియునై న సింహము మకరము | మొసలి సహజముగనే నశింపజేయు 
స్యభావముగల అగ్ని “సర్వమును సంహరించు మృత్యుపు గూడ తన 
స్వరూపమని చెప్పెను. ఇట్టు చెప్పుటచేత ఏ మనుష్యుడైనను పోయి 
సింహముతోగాని, మకరముతోగాని ఆడుకౌనవలెను. అగ్నిలో దూక 
వలెను. తెలిసి తెలిసి మృత్యువు ముఖములో దూరవలెను. అని బగ 


480 వేద వ్మాసకృత మహాశాశశము 


“వృష్టీవాం వానుదేవో౬స్మి పాండవానాం రనంజయ | 
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః॥" _ 8? 


| “అర్జునా! నేను వృష్టివంశ్రీయులలో వాసుదేవృుకను!' అనగా, నేనే నీ 
మితుడను. “ఫాండవులలో నంజయుడను?. నీవు మునులలో వేదవ్యాసు 


వంతుని యథి పాయమని తలచవచ్చునా! ఈ పనులు చేయుటలో గల 
ఆసక్తి జూదమాడుటలోను కలదుగదా! 


ఈ నాలుగుగుణములే భగవ త్పాప్తి పికి సహాయకములుగా బట్టి భగవంతుడివి 
తన వ్వరూపములని తెలిపెను. భగవంతుడీ నాలుగు "ఎజములు తన 
స్వరూపమని చెప్పి. తేజస్సు లలో గల తేజన్సు (పభావము వా సవముగా 
నాకు సంబంధించినదే. ఏ మనుష్యుడవి తన వేయని అభిమాన ముచూషనో 
ఆది యతనిపొరపాటు ఇక్షు విజయము సాధించినవారి విజయము నిశ్చ 
యము చేయువారి నిశ్చయము సాత్వికుల సాత్విక భావము ఈ గుణము 
లన్నియు నావిగానే భావించవలెను. దీని కొరకు అభిమానము చూషవారు 
గూడ త ఈ ప్పేచేయుచున్నారు. వారు మూర్థులు అను భావముగూడ అలి 
పెను, ఇదిగాక, ఇట్లు చెప్పుటలో పెన ఇవ్పబడిన గుణములు గలవా 
రందరిలోను భగవంతుని తేజస్సు అధికముగానున్న దని తెలిసికొసినవారు 
_శీమ్టలని తలచవలెనను భావముగూడ నున్నది. 


1. ఇట్లు చెప్పుటచేత భగవంతుడు. అవతారము-అవళార మెతునారు- ఈ యిరు 
వురి యేకత్వము తెలిపెను. ఇందలి యధి|పాయమేమనగా అవివాళిని 
జన్మరహిశుడను. సర్వభూత మహేశ్యరుడను, సర్వశక్తి నంపన్నుడసు, 
వూర్ణబహ్మ _ పురుషోత్తముడను, అను నేనే వసుదేవప్పతుని 

 రూవములో లీలతో. అవతరించితిని, అని (గీత ర్వీ 6) 


2, అర్జునుడే పాండవులలో శేవడు, కారణమేమనగా నర-నాఠరాయణుల 
అవతారములో అర్జునుడు నరరూపముతో భగవంతునితోపాటు ఉండెను. 
ఇదిగాక అతడు భగవంతునకు (పియమి తుడు. ఆయనయందు అనన్య 
[పమగల భక్తుడు. కాబట్టి అర్జ్హునుడు తన న్వరూపమని భగవంతుడు 
స్వయంగా నిట్టనెను:_ 


శ్రీ మద్భగవద్గీతాపర ము - . Al 


“ఉను కవులలో శు కాచార్యకవి గూడి నేశేయని ఆలిసికొనుము. 


kd 


3,4. 


“దండో దమయతామస్మి సితిరస్మి జిగిషతామ్‌ | 
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామ హమ్‌ 1”2 38 


“అర్జునా! నేను దమనము చేయువారికి దండమును_. అనగా అణచి 
శ క్రిగా నున్నాను* జయించు నిచ్చగలవారి నీతిని నేను రహస్యముగా 


“నరన్త్వ్రమసి దుర్దర్లో హరిర్నారాయణో హ్యహమ్‌ | 

కాలే లోకమిమంప్రాపౌ నర.నారాయణావృషీ ;” 

అనన్యః పార్థ మత్త న్యం త్వతశ్ళాహం తథెవ చ 
(మహా.అరణ్య 12-46-47) 


అనగా “అర్జునా! నీవు భగవంతుడైన నరుడవు. నేను స్వయముగా 
శ్రీ హరియైన నారాయణుడను. మనమిద్దరము ఒకప్పుడు నర-నారాయణ 
రూపములలో ఈ లోకమునకు వచ్చియు౦టిమి కనుక అర్హునా సీవు 
నాకంటే వెరుకావు ఆపే నేను గూడ నీకంటే చేరుగాను”అని భావము, 


పండితుని బుద్ధిశాలి ని 'కవి' యనెదరు. శ కాచార్యుడు భార్గవులకు అది 
పతి. నకల విద్యా విశారదుడు. నీతికాస్త్ర రచయిత సంజీవనీ విద్య నెరిగిన 
వాడు, కవులలో ముఖ్యుడు. కనుక అతడు నా స్వరూవమని భగవంతుడు 


చెప్పెను. 


'జ్ఞానవతాం' అను పదమునకు పర బహ్మమెన పరమాత్మ స్వరూవమును 
సాఇాత్కారము చేసికొన్న యథార్థ జ్ఞాన నంవన్నులని యర్థము. వారి 
జ్ఞానమే సర్వోత్తమ జ్ఞానము. కనుక వారు నా నస్యరూవమని భగవంతుడు 
చెప్పెను, 


దండనము(అణచుశి క్రి;ధర్మత్యాగముచెసి, అధర్మ _పవృత్తులై, ఊచ్చం 
ఖల ము(అడ్డులక )గాతిరుగు మనుష్యులను పాపాచరణమునుండి నివారించి 
సత్స_ర్మలయందు (పవృ త్రిగల వారినిగా చేయును, మనుష్యుల మనస్సు 
ఇం దియాదులుగూడ ఈ దమనశ క్రిశతనే వశములై భగవుత్నా ప్రికి సహా 


12 వేదవ్యానకృత మహాభారతము 


మంచదగిన భావములను రక్షించు 'మౌొనము* జ్ఞానవంతుల తత్త జ్ఞానము 
గూడ నేనే. 


“యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్షున ; 
న తదస్తి వినా యత్‌ స్యాన్మయా భూతం చరాచరమ్‌ ॥” 80 


అర్హునా ! సమస్త భూత ప్రాణుల ఉత్పత్తి కారణముగూడ నేనే2. ఎందు 





యకములగును. దమనళ క్రిచేత సమస్త [పాణులు వారి వారి ధర్మములను 
పాలించుకొనెదరు. కనుక దేవతలు-రాజులు శాసనక రలు మొదలైన 
న్యాయపూర్వక దండనమువిధించు వారందరి యొక్క దమనశక్తి తన 
స్వరూపమని భగవంతుడు చెప్పెను, 


“సితి' శబ్బమునకిక్కడ న్యాయమని యర్థము. న్యాయముచేత నే మనుష్య 
నకు సత్యమైన విజయము కలుగును. నీతిలేకుండ వరాజ్యమునందు అవి 
నీతి వ్యవహారము జరుగుచుండునో, ఆ రాజ్యముగూడ శీ ఘముగా నష్ట 
మగును. కనుకనే, నీతి అనగా న్యాయము విజయము సాధించుటకు 
(పధానోపాయము. కాబట్టి విజయము కాంశించువారి నీతి (న్యాయము) 
తన స్వర రూవమేయని భగచంతుడు చెపె పెను. 


1. రహస్యముగా నుంచదగిన భావములన్నియు మౌనము( మాట్లాడకు ౦డుట) 

చేతనే, రహన్యముగా నుండజాలును, మాట్లాడుటను ఆపకుండ రహస్య 

_ భావములయొక_ రహన్య రక్షణము కఠినమగును. ఈ విధముగా 

గోపనీయ భావములను. రక్షించు మౌనము (పధానమైనది కాబిట్టి మౌనము 
తన స్వరూపమని భగవంతుడు చెప్పెను. 


2, భగవంతుడే సమస్త చరాచర భూత |పాణులకు వరమాధారభూతుడు. 
ఆయననుండియే అన్నిటి యుత్పత్తిజరుగును. కనుక ఆయనయే, అన్ని 
టికి నీజభూతుడు లేక మహాకారణభూతుడు. ఈ కారణముచేతనే, భగవ 
దీత యేడవ ఆఛ్యాయము పదవళోకములో భగవంతుడు అన్ని భూత 
(పాణులకున్ను “ననాతన బీజము అని తొమ్మిదవ అధ్యాయము వదునేెని 


శ్రీమద్భగవద్లీతాపర్వము £33 
కనగా నేను లేనట్టి! చరాచర భూత| పాణులేవియు లేవు, 


“నాంతోఒని మమ దివా; నౌం విభూతీనాం వరంతప। 
ఏష తూద్దశతః (పోకో విభూతేర్విసరో మయా ॥ 4&0) 


పరంతపా! నా దివువిభూతులకు అంతము (ము గింపు) లేదు. నేను, 
నా విభూతులయొక్క- విస్తారమునై తే, నీకొంకు కొంతయే, అనగా సంగహముగా 

చెప్పితిని. 

సంబంధము-_ 


పదునెనిమిదవ శ్లోకములో అర్హునుడు భగవంతునితో ఆయన విభూతులను 
యోగశక్తిని వర్షించి చెప్పమని పార్థనచేసియండెను. ఆ (పార్దనను అనున 
రించియే, భగవంతుడు తన దివ్యవిభూతులయొక రా వర్ణనము ముగించియిప్పుడు 
సంకేపముగా తన యోగశకి క్రినిగూర్చి వర్చించుచు ఏనా? 


“యద్‌ యద్‌ ఎక్షూతిమక్‌ సత్వం శ్రీ క్రి మదూర్ణిత మేవ వా! 
తత దేవావగచ్చ త్వం మమ తేజోంజశ సంభవమ్‌ 1బీ A1\ 


అర్జునా 1 విభూతి యుక్రము అనగా ఐశ్వర్య యుక్తము. కాంతిమంతము, 
శకి మంతమునెన యెయెవస్తువు జగతులో నున్నదో ఆయా వస్తువులన్నియు నా 
తేజస్సుయొక్క. అంళముయొక్క అభివ్యకి యనియే నీవు తెలిసికొనుము. 


మిదవ శ్లోకములో 'అవినాశివీజము అనియు చెప్పబడెను. ఈ కారణం 
చేతనే జగదుత్సతి కారణము తానేయని భగపంతుడు చె ప్పెను. 
2. దీనిచేత భగవంతుడు “చరాచర |పాణులన్ని టియందున్ను నేను వ్యాపించి 
యున్నాను. ఏ [పాణిగూడ నేను లేకుండనుండరు. కనుకనే సమస్త 
[పాణులు "నా స్వరూపమని తలచి, నేను ఆ (పాణులలో వ్యాపించి 
యున్నాననియు తలచి నీ మనస్సుతో పోయినచోట్లగూడ నివు నా చింత 
నమే చేయుచుండుము,." అను భావము తెలిపెను. ఈ |వపకారముగా అర్జు 
నుడు అడిగిన నిన్ను ఏయే భావములలో చింతించవలెను ? (గీత-10-17) 
అను వశ్నకుగూడ దీనిచేత ఉత్తరము లభించును, 
రీ. వ పాణియందుగాని, లేక జడవస్తువునందుగాని “పైన చెప్పబడిన ఐశ్వర్య 
28) 


క్షి] వేదవ్యాసకృత మహాభారతము 
“అధవా బహునై తేన కిం జ్ఞాతేస తవా వార్డున | 
విష్టభ్యాహమిదం కృత్స్న మకాం శేన స్థితో జగత్‌ ॥ 49 


అథవా, అర్జునా! యివియన్నియు తెలిసికొనుటచేత నీకు (వయోజన 
మేమియున్నది! వేయేల? ఈ సమస్త |పపంచమును నేను నా యోగళక్తి 





శోభా కాంతి. శక్తి. బల-తేజస్‌- పర్మాక్రమములు గాని లేక యితర శక్యా 
దులుగాని లక వానిలో నేదోయొక యంశమెనను గాని కనపడినచో అటు 
వంటి పతియొక్క (పాణి, |పతియొక వస్తువున్ను భగవంతుని అంశమని 
తలచుటయే భగవంతుని తేజస్సు యొక్క అంశ ముయొక',. అభివ్యక్తి యని 
తలచుట యనబడును, 


ఇందలి యభి పాయమేమనగా ఎపి తే విద్యుచ్చక్తి చే చెత ఒకచోట వెలు 
తురు వ్యాపించుచున్న దో మరియొక చోట పంభఖాలు (విద్యుతుచే తిరుగు 
వీవనలు) నడచుచున్నవో ఒకచోట నీరు _పవహించుచున్న దో మరియొక 
చోట రేడియో (దూర శ్రవణయంతము)లో దూరదూరములందు పాడబడు 
గానములు వినబడుచున్నవో ఆ విధముగానే, అనేక భిన్న స్థానములందు 
ఆనేక కార్యములు విద్యుచ్చక్షి వలన జరుగుచున్నవో, ఆ కార్యములన్నియు 

ఆయాచోట్ల విద్యుచ్చక్తి పభావముచేతనే జరుగుచున్నవి. వాస్తవముగా 
అది విద్యుచ్చకి యంశముయొక్క_ అభివ్యక్తియయగును. ఈ విధంగానే 
వ |పాణిలేక, ఏ వస్తువు వవోయొక విశేషముగలదిగా కనపడునో దాని 
యందును భగవంతుని తేజస్పుయొక్క_ ఆంశంయొక్క_ అధివ్యకి యే 
గలదని తెలియవ లెను. 


1. ఇట్లు చెప్పుటచేత భగవంతుడు తెలిపిన భావమేమనగా నీవు అడుగగా 
నేను అతిముఖ్యమైన నా విభూతులు వర్ణన మైతే చేసితినిగాని యింత 
మా(తమే తెలిసికొనుటచేత నీ కోరికతీరదు. ఇప్పుడు నీకు తెలుపుచున్న 
సారభూత విషయములు నీవు దాగుగా తెలిసికొనిన తరువాత అన్ని 
విషయములు నీకు తమంతట తెలియగలివు. తరువాత తెలిసికొనవలసి] 
విషయమెదియు నీకు మిగిలి యుండదు అని. 


శ్రీమడ్భగవడ్లీకాపర్యము 488 
యొక్క_ ఒక ఆంశముచేత మా్యతమే ధరించి స్థిరముగా నిలిచియున్నాను", 


ఇతి శ) మహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్దితా పర్వణి 
(శమద్భగవద్దీతా సూపనిషత్సు (బహ్మవిద్యాయాం యో గశా స్తేర శ్రీకృమా 
రున సంవాదే విభూతియోగో నామ దశమోఒధ్యాయః 
ఏష్మపర్వణి చతున్త్రింళ్‌ ఒధ్యాయః 


శ్రీ మహాభార తమునందు, ఖీష్మపర్వమునందు శ్రీమద్భగవద్దీతా పర్వమునందు 
(శ్రిమదృుగవద్ధితోపనిషత్తులందు, [(బహ్మవిద్యయందు, యోగకాస్త్రమునందు, 
(కీకృష్టారున సంవాదమున౦దు, విభూతియోగమన బడు 
పదవ అధ్యాయము సమాప్తము (10) భీష్మపర్వమునందు 
ముప్పదినాలుగవ ఆధ్యాయము సమా పము, 


బావన నమన ననా. 


1. మనస్సు-ఇం్యదియములు-శరీరముగల సమన్త చరాచర్మ్యపాణులు సుఖ- 
భోగసామా (గి- భోగస్థానము సర్వలోక సహితమైన యీ |బహ్మాండ 
మున్ను భగవంతునియొక). యేదోయొక యంశమునందు ఆయన యోగ 
శక్రి చేతనే ధరింపబడియున్నది. ఈ భావము తెలుపుటకే భగవంతుడు, 
ఈ విశాల్వపపంచమంతయు, తన యోగశకి యొక్క ఒక అంశముచేతనే 
ధరింపబడియున్నదని తెలిపెను, 





6, చీని. తరువాతి విషయము భగవద్గీత మొదటి అధ్యాయము చివర * ఈ 
౨. గుర్తు పెట్టబడిన అధోజ్ఞాపికతో నున్నట్లు |గహింపవలెను. 
ఎగ తి! ట - Ey DO 


శ్రీ భగవద్దీతయందు పదకొండవ అధ్యాయము. 


(బీష్మపర్వమునందు శీర్‌ వ అధ్యాయము] 


విశ్వరూప దర్శన యోగము: 
నంబంధము : 


భగవద్గిత వదవ అధ్యాయము మొదటి యేడు శ్లోకముల వరకు భగ 
వంతుడు తన విభూతిని యోగళశక్తిని, వానిని తెలిసికొనుట వలన మహాత్మ 
మును సంషెపముగ వర్జించి, పదకొండవ ళ్లోకమువరకు భక్తి యోగమును, దాని 
ఫలమును నిరూపించెను. తరువాత పన్నెండునుండి పదునెనిమిదప శోకము 
వరకు అర్జునుడు భగవంతుని స్తోతముచేసి ఆయన దివ్య విభూతులను. యోగ. , 
కి నిగూర్చి విస్తారముగ వర్ణించుమని [పార్టించెను అప్పుడు భగవంతుడు నలు 


® 


వదవ శ్లోకమువరకు తన విభూతుల వర్ణనము ముగించి చివరకు యోగశక్తి 
ప్రభావము తెలుపుచు సమస (బహ్మా లడము తన ఒక అంశమలో ధరి6పబడిన 
దని చెప్పి అద్యాయమును ఉపసంహరించెను. ఈ విషయము వినిన అర్జునుని 
మనస్సులో భగవంతుని ఒక అంశములో సమస పపంచమ. గల ఆ మహా 
స్వరూపమును _పత్యక్షముగా చూచు నిచ్చకలి గను. ఇందుచేతనే యీ అధ్యా 
యము మొదటి నాలుగు ళ్లోకములలో భగవంతుని ఆయన యుపడెశమును 
(పశంసించుచు అర్జునుడు, విశ్వరూపదర్శనము చేయించుమని భగవంతుని. 
(పార్థించుచున్నాడు 3. 


ఆరున ఉవాచ: 
జ 


మదనుగహాయి పరమం గుహ్యమధా, త్య సంజ్ఞితమ | 
యత్‌ త్వయో కం వచ స్తేన మోపోఒజయం విగతోమమ ॥ 1 





l. భగవద్గిత పదవ అధ్యాయము ఆరంభమునందు _పమ సముదుడైన భగ. 


శ్రీమదృగవగ్గతాపర్వము 437 
అరునుడిటగెను : 
మై యి 


భగవన్‌ ! నాషె నన్నుగహముంచి నీవు పరమ రహన్యమైన అధ్యాత్మ 
విషయక మెన ఉవదేశము! చేసితివి. దానిచేత నాయీ యజ్ఞానము నష్ట 





వంతుడు “అర్జునా | నీకు నాయెడ మిక్కిలి [_పేమగలదు గనుక, నేసి 
విషయములస్ని యు నీ హైతముకొరకు చెప్పుచున్నాను అని చెప్పి తన 
యలౌకిక ప్రభావమును గూర్చి వినిపించెను. ఆది విని అర్హునునకు 
మహర్షులు చెప్పినమాటలు స్మరణకు వచ్చెను. అర్జునుని హృదయమునండు 
భగవ దూప ముదపడెను. ఆతడు భగవదూపముయొక్క అపూర్వమైన 
దర్శనముచేసి ఆనందముచేత ముగ్దుడయ్యెను. ఎందుకనగా, సాధకునకు 
తన పురుషార్థము, సాధనము లేక తన యోగ్యత ఇవి న్మరణమునష 
వచ్చువరకు, ఆతడు భగవత్య పనుండి లాభము సపౌందజాలక యే 
యుండును. భగవత్యపయొక (పభావముచెత నతడు సహజముగనే 
సాధనముయొక్క ఉన్నతస్థాయికి చేరుకొనజాలును. కాని, యెప్పుడయి జీ 
సాధకునకు భగవత్కృప చేత నే, భగవత్కృృవ తెలియునో, ఇప్పుడు 
జరుగునదంతయు భగవదను గహముచేతనే జరుగుచున్నదని [వత్యవ్ష 
ముగా చూచుచున్న ట్లు తలచునో, అప్పుడు అతని హృదయము కృత 
జలా బద్ద మగును, భగవన్‌ ! నేను దేనికిగూడ యోగ్యుడను గాను, నాకు 
ఏమాాతము ఆరికారములేదు. ఇది అంతయు నీ యను గహ విలానమే. 
అని యతడు మొర పెట్టుకొనును, ఇటువంటి కృతజ్ఞతా పూర్ణ హృదయము 
తోనే అర్జునుడు “థగవన్‌ ! నీ మాహాత్మ్య (పభావములను గూర్చి నవ్వ 
చెప్పిన దానికంతటికిన్ని నేను పాతుడనుగాను. నీవు నన్ను అన్నుగ 
హించుటకే, పరమ గోపనీయమైన సీ రహస్యమును నాకు చెప్పితివి” అని 
యనుశున్నా డు. 'మదడనుగహాయి వదమున కదియే యభిప్రాయము. 


గేం భగవర్గీత యేడునుండి పడవ ఆధాయము వరకు, భగవంతుడు విజ్ఞాన 
సహిత జ్ఞానముసుగూర్న్చి చెప్పుటకు (వతిజ్ఞచేసి, తన గుణ- | వభావ- 
ఇశ్వర్య స్వరూపముల తత (మును, వాని రహస్యమును తెలి పెను, ఆ 
యు సడేకమంతయు నిక్కడ “పరమ రహస్యాధ్యాత్మ విషయక వచనము 


£88 వేచవాసక్సృత మహాభాళత్రము 
మయ్యెను. 
“భవాహ్యయా హి భూతానాం తితౌ వినరశో మయా । 
త్వతః కమల పతాక! మాహాత్మ్యమపి చావ్యయమ్‌ ॥1' 2 


ఎందుకనగా, కమలనయనా! నేనిప్పుడు సీనుండి భూతముల ఉత్పర్తి 
[పళయములు విసార పూర్వకముగా వింటిని, నీయొక్క అవినా శ్యమైన మహిమ 
గూడ వింటిని.* 


“ఏవ మెతత్‌ యధథా౭౬ఒత్ర త్వం ఆత్మానం వర మేశ్యర | | 
ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వర్యం పురుషోతమం 11 స్ట 


అను వద సముదాయము యొక్క తాత్పర్యమని తెలియవలెను. ఎమే 
పకరణములలో నైతే భగవంతుడు “సియెదుట విరాజ మానుడనై క్రీకృష్ణు 
డనుగా నున్న నేనే సర్వ పపంచమునకు 'కర-హర - నిర్గుణ, నిరాకార 
సాకార-మాయాతీత-సర్వశకి సంపన్న - నర్వాధార - పర మెశ్వరుడును 
సుమా! యని స్పష్టముగా తెలి పెనో, ఆయా _వకరణములను భగవంతుడు 
“పరమ రహస్యములు: అని తెలిపెను. కనుకనే, యిక్కడ అర్జునుడు ఆ 
విశేషణములనే సూచించుచు 'నీవు చేసిన యా ఉపదేశము పరమ రహ 
స్యము, సందేహములేదు" అను భావమును తెలుపుచున్నాడు., 


తి. అర్హునుడు భగవంతుని గుణ- (పభావ=ఐశ్వర్య- స్వరూపములను పరిషూ 
ముగా తెలిసికొనకుండుటయే, అతనికి కలిగిన మోహము. ఇప్పుడు పై 
చెప్పబడిన యువదేశముచేత భగవంతుని గుణ-|పభావ-ఐళశ Goo 
పములను కొంచముగా తెలిసికొని అర్జునుడు “క్రీకృమ్ణుడే సాక్షాత్తు పర 
మెళ్వరుడు'” అని తెలిసికొ నను. ఇదియే అతని మోహము నష్టమగు ట 
యనబడును. 


కీ. దీనిచేత అర్జునుడు నేను నీనుండి కేవలము భూత పాణుల ఉత్పత్తి [పళ 
యములు మాతమే వినలేదు, మరి నీయొక్క వినాశ రహితమైన మహి 
మను. అనగా, నీవు సమన (పపంచముయొక్క సృష్షి నితి_సంహారాదు 

0 ఏ © 
అను చేయుచుండియ వాస వముగా ఆకరవు; అందరిని అమషలో 


(శుమదృగవర్గితాపర్వము 4839 


పర మెళ్వరా!] నిస్నుగూర్చి నీవు చెప్పినమాట పూర్తిగా సత్యమే. కాని, 


జ్హాచగము, ఐశ్వర్య ము, శకి, బలము, వీర్గము, తేజస్సు వీనితోగూడిన నీ 
యమెళ్యర్య స్వరూపమును నేను (పత్యక్ష ముగా చూడగోరుచున్నాను. 2 


[మి 


“మన్యసే యది కచ్చక్యం మయా దష్టుమితి (వభో।। 
యో1ళ్వర | తతో వే మె తరం దర్శయాత్మాన మవ్యయమ్‌ 11 4&4 





నుంచుచుగూడ ఉదాసీనుడవు; సర్వవ్యాపకుడ వెనప్పటికిన్ని , ఆయా 
వస్తువుల గుణ దోష నంబంధ మెమా[తము లేనివాడవు; వభధాకుబ కర్మల 
యొక్క_ సుఖ దుఃఖరూప ఫలములనిచ్చుచుగూడ నిర్భయత్వ-విషమత్వ 
దోషర హితుడవు; ఎక పకృతి, కాలము సమస్త లోకపాలకులు. ఈ యన్ని టి 
రూపములలో (పకటితుడ వై, అందరిని అదుపులో పెట్టుచున్న సర్వశక్తి 
సంపన్నుడ వెన చగవంతుడవు- ఈ విధమైన సీ మాహాత్మ్యము గూడ 
ఆయా _పకరణములలో మాటిమాటికి నెను వింటిని అను అధి పాయ 
మును కనపర చెను. 


కన్న గొప్పు యీశ్యరుడవు. సరం సమర్దడవ కనుకనే సను దర్శింప 
గోరుచున్న సి యెళంరారూవము, నివు సహజముగస నాకను (గహించ 


లేనివి అనంతములు నెన జానము_శకి బలము. 


1 


స స్‌ య గుణ- -|[పభావములు దేని 
'కముగా కనబడునో సర్వ వపంచము డేని నియొక ,_ డక 
అంశమునందున్నదో అటువంటి రూపమును ఇక్కడ “'ఐశ్వర రూపము” 
అని చెప్పెను. ఆ రూవమును నేను చూడగోరుచున్నాను. అని చెప్పుట 
చేత అర్జునుడు ఇట్టె అమృ్బుతరూపమును నేనె నెప్పుడుగూడ చూడలేరు, సి 
ముఖమునుండి దాని వర్ణనమును విని (గీత 10-42) దానిని చూచుటకు 
గాను నా మనస్సునందు అత్యధిక మైన యిచ్చ కలిగను. ఆ రూపమును 
చూచి సను కృతకృత్యుడనయ్యెదనని తలచుచున్నాను. అను భావము 
తెలి పెను. 


440 వేతవ్యాసక్ళత మహాశారతము 


వభూ '* ఒక పళ నాకు నీయొక్క ఆ రూపము. చూచుటకు సాధ్యమగు 
నని నీవు తలచిన యెడల, ఆవినాశియెన ఆనీ న్వరూపమును నాకు చూపిం 
పము. 


సంబంధ ము- 
వరమ శద్ధాశువు, పరమ ; పేమియునె న అర్జునుడు ఇట్లు పారించిన 
(en టు 3 3 
" తరువాత. భగవంతుడు మూడు శాకములలో తన విశ్వరూప వర్తనము చేయుచు, 


దానిని చూడుమని అర్జునుని ఆజ్ఞాపించుచున్నాడు :- 


(శ్రీ) భగవానువాచ : 


“పళ్యమే పార్ట! రూపాణి శతళోజథ సహస్రశః 


1. *వభూ 1! అని సంబోధించి అర్జునుడు “నీవు అన్నిటి ఉత్పత్తి _స్టితీ- 
[పశయములను అంతర్యామివిగానుండి అన్నింటి శాసనమున్ను చేయు 
వాడవగుటచేత సర్యనమర్థుడవు కాబట్టి ఒక వేళ నేను యొక ఆ రూప 
మును దర్శించుటకు సుయోగ్యుడైన అధికారిని కాకున్నను సివు దయతో 
నీ సామర్థకముచేత నన్ను సుయోగ్యుడైన అధికారిగా చేయగలవు" అను 
భావమును వ్యకముచేసెను. 


ఓ. ఇట్లు చెప్పుటచేత అర్జునుడు “నా మనస్సులో సియొక్క్ల ఆ యద్బుత 
రూపమును చూచుటకు మిక్కిలి అశగలదు, నీవు అంతర్యామివి గనుక నా 
మనస్సులోని లాలస, సత్య మెనది, _పబలమెనదియునగునా కాదా? యని 
చూచుకొనుము. ఒకవేళ నా లాలస సత్యమైనదని నికు తోచినయెడల 
వభూ! నెను ఆ రూపమును దర్శించుటకు అధికారి నయ్యెదను ఎందు 
కనగా నీవు భక, వాంఛా కల్పతరువువని పసిద్దిపొండినవాడవు, సేవు 
భక్తుని మనస్సులోని యిచ్చనుమాత్రమే చూచెదవు కాని యితర యోగ 
తలను చూడవు. కాబట్టి ఒకవేళ ఉదితమని సీవు తలచిన యెడల 
నాయందు దయయుంచి సీయొక్య అ స్వరూప దర్శనము నాకు 
చేయించుము” అను భావము పకటించెను. 


శ్రీమద్భృగవగ్గీతాపర్వము 441 


నానా విధాగి' దివ్యాని? నానావర్గాి౬కృతీని చ॥ లి 
తగవంతుడిట్లనెను 3 


పార్ణా | యిప్పుడు నీవు నూర్త కొలది వేలకొలదిగా ఆనేక విధములు. 
అనేక రూపములు అనేకాకృతులుగల నా యలౌకిక రూపమును చూడుము 

పళ్యాదిత్యాన్‌ వనూన్‌ రుుదానశ్వినా మరుతస థా | 

బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణీ భారత] ॥ గ్ర 


అర్జునా! నాలో అదితి పుతులైన పన్నెండుగురు ఆదిత్యులను, ఎన 
మండుగురు వసువులను, పదకొండుగురు రుుదులను, ఇద్దరు అశ్వినీకుమారు 





1. “*నానావిధాని"అను వదము అనేక జేదములను సూచించుచున్నది. దీనిని 
(పయోగించి భగవంతుడు, విశ్వరూపములో కనపడు రూపముల జాతుల 
యొక్క భేదములలో అనేకత్వమును |వకటించినాడు, అనగా దేవ- 
మనుష్య-తిర్యగాది సమస్త చరాచర జీవులయొక నానాభేదములను 
తనలో చూడమని చెప్పెను, 


ఓ. ఆలౌకికము, ఆశ్చర్య జనకము నైన వస్తువు “దివ్యము"అన బడును. ఇక్కడ 
“దివ్యాని' అను పదమును (పయోగించి భగవంతుడు, నాశరీరములో 
కనబడు భిన్నథిన్నములెన. లెక్కలెనన్ని రూపములు దివ్యములన్‌ 
చెప్పెను. 


శే. ఇక్కడ 'వర్ణ'శజ్రమునకు ఎరుప్ప.నలుపు-పసుప్తు మొదలైన వేర్వేరు రంగు 
లని; “ఆకృతి' శబమునకు అవయవముల పొందిక అనియు నర్భములు. 
ఆ యంగములు వర్ణములు వేర్వేరుగా అనేక విధములుగా, అసంఖ్యాక 
ములుగా నున్నవని 'నానావర్దాఒకృలీని'అను పదము తెలుపుచున్నది. 


4. భగవంతుడు ఈ యందరి పేరు చెప్పి “తన విరాట్‌ రూపములో సమస్త 
_ దేవతలను చూడుమని అర్జునునకు ఆజ్జ్ఞయిచ్చెను. వీరిలో, ఆదిత్యుల 

యొక, మరుద్గణములయొక్క్టయు వ్యాఖ్యానము. భగవద్గీత పదవ 
అధ్యాయము, ఇరువడియొక్క_-టవ శ్లోకములో, వసువులయొక్క_, రుదుల 


442 


లను, 


వేద వ్యాసకృత మవాభారతము 


నలుబది తొమ్మండుగురు మరుద్గణములను చూడుము. ఇంకను నీవు 


ఇంతకు పూర్వము చూడని ఆశ్చర్యకర రూవముల న నేకములను చూడుము. 


ఇపాకసం జగత్క్ట్హృత్స్నం౦ పక్యాద్య నచరాచరమ్‌ | 
రాల కం (3 
మమ దేహే గుడాకేిశ* | యచ్చాన్యద్ద 9మృమిచ్చసి i '/ 
రది టబ 


అర్జునా! ఇప్పుడు? ఈ నా శరీరమునందు ఒకచోటనే యున్న చరాచళ 


హితమెన సమస్త వస్తు పపంచమును చూడుము. ఇంకను చూడవలసిన దేదైన 


గలి 





యొక్కయు వ్యాఖ్య యిరువది మూడవ శోకములోను చేయబడినది, 
కాబటి యిక్కడ వారినిగూర్చి విసారముగా చెప్పలేదు. అశ్వనీ కుమారు 
లిదరు సోదరులు దేవ వెద్యులు. వీరిద్దరు నూర్యుని భార్య" సంజ్ఞ యను 
నామెకుప్పతులని చెప్పబడినది. (వ్‌ షు పురాణము కి.2.7; అగ్ని పురాణము 
21-4) ఒక చోట విరు కశ్యపునకు అదితి గర్భమునుండి పుట్టినట్టు 
(వాల్మీకి రామాయణము- అర ణ్యకాండము 14-14, మరియొకచోట ఈ 
అశ్వినీ కుమారులు [బహ్మ చవుని కర్ణములనుండి పుట్టినట్టు స్ను (వాయు 
పురాణము 6లి-లి7) చెప్పబడినది. కల్పభేదము చేత ఈ వర్ణన ములన్నియు 
యథార్దములే యగును. 


గ్ర 


. ఇక్కడ అర్జునుని “గుడా కేళ' అను పేరుతో భగవంతుడు నంబోధించి, 


“నివునిదకు స్వామివి-(నిదనుజయించి అదుపులోనుంచుకొనిన వాడవు.) 
కాబట్టి జాగరూకతతో నారూపమును బాగుగా, సమ్శగముగానుచూడుము. 
ఏ విధమైన సందేహము, భమ నీకు కలుగకుండ చూడుము అని 
తెలిపెను. 

దీనిచేత భగవంతుడు “నాయొక్క యేరూపమునైతే నీవు చూడగొరితివో, 
దానిని చూపుటకు నేను కొంచముకూడ జాగుచేయుటలేదు. నీవు కోరిన 
వెంటనే చూపుచున్నాను.”అను భావమును తెలిపెను. 


. పశు-పక్షి-కీటక-.శలభ-_ దేవ. మనుష్యా దులెన కదలుచు'_ నడచుచున్న 


పాణులన్నియు నరములు” అనబటీన _ ఒకచోట స్థిరముగానుండు 
పరత వృషాదులన్నియు “ఆచరములు' అనబడును. ఇట్టి సమన్త చరాచర 


శ్రీమదృుగవద్గీతాపర్వ ము శీకీఢి 
ఉన్నచో చూడుము', 
నంబంధము_ 


ఈ విధముగా, మూడు శోకములలో మాటిమాటికి తన అద్భుత రూప 
మును చూచుటకుగాను ఆజ్ఞాపించినను, అర్జునుడు భగవంతుని రూపమును చూడ 
జాలనవ్పుడు, అతడు రూడజాలని కారణమును లెలిసికొనునట్టి అంతర్యామియెన 
భగవంతుడు అర్జునునకు దివ్యదృష్టి సియడలచి యిట్లనుచున్నా డు: - 


“నతు మాం శక్యసే ద్రష్టుమ నే నైవ స్వచక్షుషా | 


దివ్యం దదామి తే చక్షుః పశ్య మే మే యోగమెశ్వరమ్‌ 8 
“కాసి, అర్జునా | నివు నన్ని వ  బములతా ఏమా, తముచూడ 


ముల నిచ్చెదను. వానిచేత నవు mr bs మన మోగి చూడుము.? 


ప్రాణులతో, వాని శరీరేందియ ఫొగస్టాన-భోగసామా[ గితోనుగూడిన 
సమస్త (బహ్మాండము, “చరాచర నహిత స సమస్త జగత్తునకు” అర్థము. 
దీనిచేత భగవంతుడు అర్జునునకు ఈ నా శరీరముయొక్క_ ఒక్‌ భాగము 
నందే ఉన్న సమస (వవంచమును సీవు చూడుము. అని తెలిపెను, 
అర్హునునకు భగవంతుడు పదవ అధ్యాయము చివరి శోకములో నేను” 
ఈ సమస్త జగత్తును ఒక భాగమునండెే ధరించియున్నాను" అను విషయ 
మునే యిక్కడ (పత్యకతముగా చూపించెను. 


1. ఇట్లు చెప్పుటచేత భగవంతుడు “ఇప్పటి సర్వజగత్తును చూచుటయేకాక , 

యింకను నీవు నాయొక్క గుణ-పభావాదులను _పకటించునట్టి వద్భశ్యు 

మెనను, ఇతరులయొక్క్ల, ని యొక్కయు జయాపజయ దృశ్యములను, 

లేక, భూత-భ విష్యత్‌ -వర్తమాన కాలములందలి సంఘటనము లేవైనను 

నీవు చూడగోరినచో, వాని నన్నింటినిగూడ నీవు ఇప్పుడు నా శరీరము 

యొక్క ఒక అంశమునందు [పతిక్షముగా చూడగలవు” ఆను క్రావమును 
తెలిపెను. 


ల, భగవంతుడు అర్జునునకు విశ్వరూప దర్శనము చేయుటకుగాను, తన 


క్షీశ4 వేదవ్యాసకృత మహాభారతము 
నంబ౦ధము : 


అర్జునునకు దివ్యదృష్టినిచ్చి భగవంతుడు, తన దివ్య విరాట్‌ స్వరూప 
మును ప్రదర్శించిన విధము నిప్పుడు ఐదు శోకములలో సంజయుడు ధృతరాష్ట్ర 
నకు వర్ణించి చెవ్పుచున్నాడు. 


సంజయజఉవాచ ; 

“వవముక్వా తతో రాజన్‌ మహాయో గేశ్వరొ హరిః | 

దర్శయామాస పార్ధాయ పరమం రూపమెశ్వరమ్‌॥” ర్ట 
సంజయడిట్ట నెను :_ 

రాజా! మహాయో గేశ్వరుడు], సర్వపాప హరుడు నైన భగవంతుడు ఇట్టు 
చెప్పి, అర్జునునకు పర మైశ్వర్య యుక్తమైన తన దివ్యన్యరూవమును? చూపించెను, 


యోగబలముచేత ఒక విధమైన యోగశళ కిని ఇచ్చియుండను. దాని పకా 
వముచేత అర్జునునిలో అలౌకిక సామర్థ్యము ఆవిర్బవించెను. ఆదివ్య 
రూపమును చూడగల యోగ్యత అతనికిలభించెను. ఈ యోగళ క్రియే 
“దివ్యదృష్టి యనబడును. ఇటువంటి దివ్యదృష్టి నే (శ్రీ వేదవ్యాస మహా 
ముని సంజయునకుగూడ ఇచ్చియుండెను. అర్జునునకు దర్శనమిచ్చిన 
రూవము దివ్యము. దానిని భగవంతుడు అద్భుతమైన తన యోగళ క్రిచేతినే 
వకటించి అర్జునునకు చూపియుండెను. కనుక ఆదివ్య రూపమును 


చూచుటచేతనే, థభగవంతునియొక్క అద్భుతమైన యోగశక్తి దర్శనము 
తనంతట అర్జునునకు కలిగెను. 


i. సంజయుడిట్లు చెప్పుటలో భావమెమనగా, (శీకృష్ణుడొక సాధారణ వ్యక్తి 
కాదు ఆయన మహా యోగేశ్వరుడు, సర్యుపాపములను దుఃఖములను 
నశింపజేయు సాక్షాత్తు పర మేశ్వరుడు. ఆయన అర్జునునకు తన విశ? 
రూవమేదై తే చూపేనో దినిసైతే యిప్పుడు నేను నీకు వర్షించెదనో, ఆ 
దివ్య విశ్వరూవమును మహాయోగులుకూడ చూపించజాలరు. దానిని పర 
మెశ్యరుడొక్కడు మాతమే చూపించగలడు” అని తెలియవలెను. 


. 2., భగవంతుడు. తన విరాట్‌ న్వరూపమేదైతే, అర్జునునమ చూసించియుం 


న. 


శ్రీమదృగవద్గీతావర్య ము £45 
“అనేక వ క్రృునయన మనెకాద్చ్బుతదర్శనమ్‌ 1 
అనేక దివ్యాభరణం దివ్యా నేకోద్యతాయుధమ్‌॥" 10 


దివ్యమాల్యాంబరధరం దివ్యగంధాను లెపనమ్‌ | 
నర్వాశ్చర్య మయం? దెవమనంతంిే విశ్వతోముఖమ్‌ ॥ 11 


రాజా! అనేక ముఖములు నేతములు కలిగి*, అ నేకాద్భుత దర్శనములు 





డెనో, అది యలౌకిక దివ్య సర్వ(శేష్ట-లేజోమయముగా నుండెను- అది 
సాధారణమైన (పపంచమువలె పంచబూతములతో చేయబడినది కాదు. 
భగవంతుడు తనకు పరమ పియభక్తుడై న అర్హునుని_పైన అను గహము 
గలవాడై తన యద్భుత (ప్రభావమును అర్హునునకు తెలుపుటకు గానే తన 
అద్భుత యోగశక్తి చేత, ఆ రూపమును (పకటించి చూపించెను, 


1. చందనాది లౌకిక గంధములకన్న విలక్షణమైన అలౌకిక పరిమళము 
“దివ్యగంధము” అనబడును. ఇట్టి దివ్య గంధమును హాక్ళత (ఘాణేంది 
యము అనుభవింవజాలదు. దివ్యేందియముచేత నే ఆది అనుభవింపబడ 
జాలును. ఎవని సర్వాంగములందు ఇటువంటి అతి మనోహర దివ్య 
గంధము ఆలడబడునో అది 'డివ్యగంధాను లేపని మనబడును. 


2. భగవంతుని విరాట్‌ స్వరూపములో పెన చెప్పబడిన 'ముఖ-నేత- 
భూషణ-శస్త్ర- మాలిక _వస్త్ర-గంధాదులన్నియు ఆశ్చర్య జనకములుగా 
నుండెను గాబటి ఆయన “ఆశ్చర్యమయుడు"' అనబడెను. | 


లి. (పకాశమయుడు, పూజ్యుడునైనవాడు 'దేవుడు' అనబడును. 


4. అరునుడు చూచిన రూపమునకు సూర్గచం రుల నేత్రములు (గీత 
11.19) కాని ఆ విశ్యరూపమునందు కనబడునట్టివి ఇంకను అసంఖ్యాక ము. 
లైన ముఖములు, న్నేతములు నుండెను. ఇందుచేతనే భగవంతుడు అనేక 
ముఖనేతములు గలవాడు అనబడెను, 


446 వేదవ్యాసక్సత మహాభారతము 


గలవాడు! అనేక దివ్య భూషణాలంక్ఫతుడు? చెతులలో ననేక దివ్య శ స్ర్రములను 
ధరించినవాడైే, దివ్యమాలికలను, వస్త్రములను ధరించినవా డే దివ్యగ ంధమును 
శరీరమంతటను అలదుకొనినవాడై, సర్వవిధాశ్చర్శయుక్తుడై అసీముడె, అన్ని 
వెపుల ముఖములు గలవాడెయున్న విరాట్‌ స్వరూపుడైన పరమ దేవుని, వర 
మెశ్య్వరుని అర్జునుడు చూచెను. 


“రాజా! ఒక వేళ ఆకాశమునందు ఒక్కసారిగా "వేయి సూర్యులు పుట్టుట 


చేత మహా పకాశము కలిగినయడల, అది, విశ్వరూపధారియైన పరమాత్ముని 
(పకాశముతో సమానము కావచ్చునే మో, అంతటి గొప్పది ఆ విశ్వరూప 
1వకాళము. 


1. భగవంతుని విరాట్‌ రూపమునందు అర్హునుడిటై వే, అసంఖా్యాకములైన 
ఆలౌకి క_విచిత దృళ్యములు చూచి యుండెను. కనుకనే భగవంతున 
ఈ విశషణమీయబడినది, 


2. లౌకిక భూషణముల కంపే విలక్షణములు, తేజోమయములు, అలౌకిక 
ములునగు భూషణములు దివ్యము లనబడశను. ఇటువంటి అనంఖ్య 
దివ్య భూషణముల చేత నలంకృతుడైనవాడు “అనేక దివ్యా౭.భరణుడు' 
అనబడును. 


శి. అలౌకిక. తేజోమయాయుధములు 'దివ్యము లనబడును, విష్ణు భగవానుని 
చ|క్ర_ గదా- ధనుస్సులు దివ్యములు ఇటువంటి అసంఖ్య- దివ) శస్త్ర ములను 
భగవంతుడు తన చేతులలో ధరించియుండెను. 


ఓ. విళశ్వరూపుడైన భగవంతుడు తన కంఠములో అనేక సుందరాతిసుందర 

__లేజోమయాలౌకిక మాలికలు ధరించియుండెను ఆయన అనేక విధ 
ఉతఘ- తేజోమయ అలౌకిక వస్త్రములను దఠించియుండెను. కనుక ఈ 
విశేషణమీయబడిన ది, 


శే. దీనిచేత విరాట్‌ న్వరూపుడై న భగవంతుని దివ్యా పకాశము నిరూపమాన 


ఢ్రీమద్భ గవడ్లీకాపర్వ ము 447 


“త త్నెకన్గం జగత్కత్స్నం పవిభ క్ర కమనేకధా। 
అపశ్యర్దవ దేవస్య శరీరే పాండవ సదా॥" 13 


రాజూ! అర్జునుడు అప్పుడు, అనక విధములుగా విభజింపబడిన ఆనగా, 
వేర్వేరుగా ఒక చోట నున్న నమస్త జగత్తును దేవదేవుడైన శ్రీకృష్తుని శరీరము 
ఏ వ్‌ క్‌ లు చ్‌” లల? 
నందు చూచె ను], 


“తతః న విస్మయా౭౬విష్టో హృష్టరోమా ధనంజయః | 
ప్రణమ్య శిరసా దేవం! కృతాంజలిరభాషత ॥;” 14 


"రాజా! ఆతరువాత ఆశ్చర్యచకితుడె , పులకిత శరీరుడెన అరునుడు? 
బ్లా న్‌ా డ్‌ 


మైనదని తెలుపబడెను. ఇందలి అభి పాయమేమనగా వేలకొలది నక్షత 
ములు ఒకటిగా ఉదయించినను సూర్యునితో సమానములు కానే, వేల 
కొలది సూర్యులు ఒకటిగా ఆకాశమునందు ఉదయించిన యెడల, ఆ 
సూర్యుల ప్రకాశము గూడ విరాట్‌ న్వరూపుడైన భగభంతుని |వకాశము 
నకు సమానము కాజాలదు. దీనికి కారణమేమనగా సూర్యుల వకాళము 
అనిత్యము, అడి భౌతికము- సీమితము. కాని విరాట్‌ న్వరూవుడైన భగ 
వంతుని (పకాశము నిత్యము-దివ్యము. అలౌకికము అపరిమితము అని 
యెరుగవలను. 


1. దేవ మనుష్య పశు పక్షి కీటక శలభ వృశాది భోక,లు భూమి అంతరిక 
స్వర్గ పాతాళాది భోగ్య స్థానములు, ఆ పాణులు అనుభవించుటకు 
_ యోగ్యములైన సామ్మగులు, ఈ యన్నింటియొక్క భేదముచేత విభజింప 
- బడిన సమస్త (బ్రహ్మాండమును అర్జునుడు భగవంతుని యొక్క శరీరము 
నందలి ఒక భాగములో చూచెను. భగవద్గిత పదవ అధ్యాయము చివరకు 
భగవంతుడు “ఈ సమస జగతును నేను నాయొక్క_ ఒక అంశమునందు 
ధరించి ఉన్నాను. అని చెప్పిన ఏ షయమిక్కడ అర్జునుడు (పత్యక్షముగా 

- చూచెను, 


ar) 


. ఇట్లు చెప్పుటలో ఆభ్మిపాయమే నగా భగవంతుని విశంరూపమును 
చూచిన అర్హునునకు ఎంత. సంతోష ము ఆశ్చర్యమున్ను క కలిగిన దనగా 


448 వేదవ్యాసకృత మహాభాతము 


(పకాశమయ విశ్యరూపుడైన పరమాత్మునకు (శోద్దాభ క్రి సహితముగా, శిరస్సులో 
[పణా మముచేసి అంజలిబద్దుడె యిట్లనెను". 


అర్జున ఉవాచ: 
“పశ్యామి దేవాంసవ దేవ! దేహే 
నర్వాంన థా భూత విశేషనంఘాన్‌ | 
(బహ్మాణమీశం కమలా౬నసనస్టమ్‌ 
బుషీంశ్నే సరాషనురగాంశ్చ దివ్యాన్‌ hn” 15 


అర్జునుడిట్టనెను: 

“దేవా! నేను నీ శరీరములో సమస దేవతలను. భూత (పొణుల సము 
దాయమును- కమలా౭౬సనము పెన విరాజిల్లుచున్న [బహ్మ దేవుని పరమశివుని, 
సమస్త బుషులను దివ్య నర్పములను చూచుచున్నాను. 

వానిచెత ఆ క్షణములో నతని శరీరము నందంతటను పులకలు పొడ 

మెను. అతడింతకు పూర్వము, ఐశ్వర్య పరిపూర్ణమైన భగవంతుని ఈ 

స్వరూపము నెప్పుడు గూడ చూచి యుండలేదు. ఈ కారణము చేతనే 

ఈ యలౌకిక రూపమును చూడగానే అర్జునుని హృదయ ఫలకమునందు 

హఠాత్తుగా భగవంతుని యపరిమిత (పభావముయొక్క_ కొంత ఆంశము 

అంకితమయ్యెను. భగవంతుని _పభావము కొంతవరకు అతనికి తెలి సెను 
దీనిచేత అతని హర్దాశ్చర్యములకు అవధులు లేకపోయెను. 

1. అర్జునుడు ఇటువంటి అనంతాశ్చర్యమయ దృశ్యములు గల పరమ 
_పకాశమయము. ఆసీమము ఐశ్వర్య సమన్వితము నెన భగవంతుని 
మహాస్వరూపమును చూచినపుడు దానిచేత నతడెంత వభావికుడైనాడ 
నగా అతని జీవితములో పూర్వముండిన మె తీభావమంతయు హఠాత్తుగా 
తొలగిపోయినట్రయ్యెను, భగవంతుని మహిమముందు తానుమిక్కిలి 
తుచ్చుడనని భావింపజొచ్చెను. భగవంతునియెడల అతని మనస్సులో 
అత్సంతపూజ్యభావము జాగృతమయ్యెను. ఆ పూజ్యభావము విద్యుతువంటి 
గమనముగలదై వెంటనే ఆతని మనకమును భగవంతుని చరణములందు 


లగ్నము చేసెను. అతడు చేతులు జోడించి మిక్సీలి వినవభావముతొ 
_శద్ధాభక్రి పూర్వముగా భగవంతుని స్తుతింపసా గను. 


శ్రీమద్భగవదీతావర్యము .. 449 


“ఆనేక వబాహూదరవకృ9నేత్రం 
వశ్యామి త్వాం సర్యతో=౬నంతరూపమ్‌ । 
నాంతం న మధ్యం న పునస్త వాఒదిమ్‌ 
పశ్యామి విశ్వేశ్వర! విశ్వరూపః” 16 


“విశ్వేశరా! నిన్ను అనేక భుజములు, ఉదరములు, ముఖములు, న్నేత 
ములు గల వాన్‌నిగా, అన్ని వైపుల వ్యాపించిన అనంతరూపములు గలవానిని 


గాను చూచున్నాను- నేను నియొక్క- చివరంమధ్య-ఆది భాగములను చూడజాల 


“క్రి రగ్రీటినం గదినం చ।కిణం చ 
తేజోరాశిం సర్వతో దీపి మంతం 

1. (బ్రహ్మ దేవుడు-శివుడు. వీరిద్దరు దేవతలకు గూడ దేవతలు. ఈశ్వర 
కోటిలో చేరినవారు.కనుక ఆ యిరువురి పేర్లు ఇక్కడ, విశిష్టముగా 
"పేర్కొనబడినవి. ఇట్లు [బ్రహ్మ దేవుడు కమలమునందు కూర్చొనిన 
వాడుగా చెప్పి అర్హుసుడు, “నేను” విష్ణు భగవానుని నాభినుండి వెడలిన 
కమలము పెన విరాజిల్చుచున్న ,బహ్మదెవుని చూచుచున్నాను. అనగా 
ఆయనతో పాకే, నీ విష్ణరూపమును గూడ సీ శరీరమునందు చూచు 
చున్నాను” అను భావమును తెలిపెను. 


2. ఇక్క_డ- న్వర్గ-మర్య-పాతాళలోక ములలోని _పధానవ్యక్తుల సముదాయ 
మును లెక్కించి అర్జునుడు “నేను తిభువనాత్మక సమస్త _పపంచమును 
సీ శరీరములో చూచుచున్నాను' అను భావమును (వకటించెను, 


రీ. ఇక్కడ అర్జునుడు నీవే ఈ జగత్తునకు కర్త వు. హర్తవు, అందరినీ వారి 
వారి కార్యములందు నియోగించువాడవు, అంతటికి అధీశ్వరుడవుగా 
నున్నావు. ఈ నర్వ పపంచము వాస్తవముగా సీ న్వరూపమే యగును. 
సీవే ఈ సమన (వపంచమునకున్ను నిమిత్త కారణము ఉవాదాన 
కారణమునై యున్నావు. అను భావమును (_పకటించిెను, 


29) 


450 వేదవ్యాసక్కత మహాభాకతము 


పశ్యామి తాం దుర్శ్ని రీక్షకం' సమంకాత్‌ 
దీపానలార్క-ద్యుతి మప మేయమ్‌? ॥ || 


“భగవన్‌! నేను నిన్ను కిరీట._.గదా-చక్ర సహితునిగా, అన్ని వెపుల 
[వకాశించుచున్న తేజస్స మూహము గలవానినసిగా, (పజ్యలించుచు న్న అగి) - 
సూర్యుల జ్యోతితో సమానమైన జ్యోతి గలవానినిగా అతి కఠినముగా చూడ 
దగిన వానినిగా, అన్నిదిక్కుల అ్యపమెయ స్వరూపము గలవానినిగాను చూచు 

“తృమక్షరం పరమం వదితవ్యమ్‌ే 

త్జమసన్య విశ్వస్య పరం నిధానమ్‌ | 
త్వృమవ్యయః శాశ్వతే ధర్మ గోపా 
సనాతనస §ం పరుషో మతోమె ) 18 





1. అర్షునునకు భగవంతుడు ఆ రూవమును చూచుట కే డివ్యుద్యష్టి యిచ్చి 
యుండెను, ఆ దివ్యదృష్టితో నే అతడు భగవ్నదూవమును చూచుచు౦ డను. 
కనుక అది యితరులకు చూడజాలనిడ నను, అతనికీ మా[తము డుర్నిరీ 
శకము కాదు, 


2. దీని చేత అర్జునుడు ని గుణ-్మపథావ-* క్రి స్వరూపములు అ పమెయ 
ములు కనుక ఆ గుణాదులను ఇతర (పాణులేవియు; వ ఉపాయముచేత 
గూడ పూర్తిగా తెలిసికొన జాలవు' ఆను భావమును తెలిపెను, 


శి. తెలిసికొనదగిన ఏ పరమతత మును. ముముతువుతై న పురుషులు తెలిసి 
కొనగోరురురో, దేనిని తెలిసికొనుటకు జిజ్ఞాసువులైన సాధకులు అనేక 
విధములైన సాధనములు చేసెదరో, భగవద్గీత యెనిమిదవ అధ్యాయము 
మూడవ శోక ములో ఏ పరమాక్షరము పర[బహ్మమని తెలుపబడెనో 'ఆ 
పరమతత్య్వ స్వరూప సచ్చిడానంద ఘన నిర్గుణ-నిరాకార-పర |బహ్మ 
వఠమాత్మయే యిక్కడ “ వేదితవ్యం' “వరం అను విశేషణములతో 
గూడిన 'అక్షరం" అను పదమునకు అర్హము అని తెలియవలెను. 


కీ. సర్వదా చలించుచు సర్వదా స్టిరముగా నిలుచుచునున్న సనాతన ' వైదిక 


శ్రీమద్భగవడ్లీతాపక్వము శీర్‌ 1 


“దేవా! తెలిసికొనదగిన పరమమైన అకరల-అనగా, పర్య బహ్మ పరమూ 
త్ముడవు సీవే, నీవే ఈ ప్రపంచమునకు ముఖ్యమైన ఆశ్రయభూతుడవు, నీవే 
అనాదియెన ధర్మమునకు రక్షకుడవు; వినాశరపహిత సనాతన పురుషుడవుగూడ 
నీవే” అని నా యభిపాయము.! 


“అనాది మధ్యాంత* మనంత విర్యమే 
ఆనంత బాహుం శకి సూర్యచనే(త్రమ్‌ | 
పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త౦మ్‌ 
స్వతజసా విశ్వమిదం తపంతమ్‌ ॥ 19 


ధర్మము “శాశ్వత ధర్మము' అనబడును-భగవంతుడు మాటిమాటికి 
అవతారములెతి ఆ ధర్మమునే రక్షించును, కాబట్టి అర్జునుడు భగ 
వంతుని “శాశ్వత ధర్మ గోపా" అని యనెను. . 


1. ఇక్కడ అర్హునుడు “సమస్త జగత్తునకు హర్త-కర -సర్వళ క్రి సంపన్నుడు 
సర్యవికారర హితుడు-సనాతనుడు. పరమపురుషుడు సర్వదా అవినాశియు. 
నెన పర మేశ్వరుడివి నీవే అను ని పాయమును తెలిపెను. 


౨, ఈ యధ్యాయము పడియారవ శోక మునందు అర్జునుడు భగవంతుని విరాట్‌ 
స్వరూపము “అసీమము' అని తెలిపెను. ఇప్పుడిక్కడనైతే “అనాది 
మధ్యాంతుడు"” అని చెప్పుటలో భావమెమనగా, ఆ భగవంతుడు 'ఉత్పశత్తి' 
మొదలైన ఆరు వికారములు లేనివాడు, నిత్యుడుఅని ఇక్కడ 'ఆడి' 

_ శబ్దము ఉత్పత్తిని, “మధ్య' శబ్దము-ఉత్పత్తి వినాశముల మధ్య కాలములో 
నుండు స్టీతి- వృద్ది.క్షయ- పరిణామములు అను నాలుగు భావ వికారము 
లను, “అంత”. శబ్దము వినాశరూప వికారమును తెలుపుచున్నవి. ఈ 
ఉత్పత్తి త్తి. స్థితి_ వనాశ ములు మూడును ఎవనికిలేవో, అతడు “ఆదిమధ్యాంత 
రహితుడు. "అనబడును. 


ర్ర్‌, ఇక్కడ అర్జనుడు భగవంతుని “అనంత ఎర్యుడు' అని చెప్పిన బలవిర్య 
సామర్థ్య శేజస్సులకు ఏ సీమయులేదు అను భావమును తెలిపెను. 


4952 చేదవాకసక్నత మహాఖా 


ఓ | 
“భగవన్‌! నేను నిన్ను ఆది. మధ్యము.ఆ౭శమన్ను ₹నివా! 
ఆనంత మైన సామర్థ్యము గలవానినిగా, అనంతభుజములు గలవానినిగా" 
సూర్య రూవ నేతములు గలవానిని గా,2 [పజ్వలించుచున్న అగ్ని రూవ 
ములు గల వానినిగా నీ తేజస్సుచేత ఈ వపంచమును తపింపజేయు 4? 
గాను చూచుచున్నాను. 


“ద్యావా పృథివ్యో రద మంతరం హి 
వ్యాపం త్యయై కేన దిశశ్చ సర్వాః | 
దృష్టాా౬ద్బుతం గూపము[గం తవెదమ్‌' 
లోక తయం |పవ్యధథితం మహాత్మన్‌ ॥"3 
“మహాత్మా! భూమ్యాకాశముల మధ్యనున్న సవసాఒం౦తరాళము, దికు 
నీ యొక్క-నిచేతనే పరిపూర్ణము లైయున్నవి నీయీ యలౌకిక భయంకర రూపః 
చూచి, మూడు లోకములు వ్యథ చెందుచున్నవి. 
“అమీ* హి త్వాం సుర నంభా విశంతి 
కేచిద్‌ ఫీతాః పాంజలయో గృణంతి | 


1. దీనిచేత అర్జునుడు 'నీయీ విరాట్‌ రూపమున౦6దు నేనేవైపు చూచిన 
ఆ'వెపునకు అసంఖ్యాక భుజములు కనపడుచున్నవి! అను భావవ 
తెలి పెను. 

2. దీనితరువాత అర్జునుడు 'నివిరాట్‌ స్వరూవమునందు నాకు అన్ని 3 
నియొక్క అసంఖ్యాకములైన ముఖములు నపడుచున్నవి జానిల్‌ 
యొక్ళ_ (పధాన ముఖము పైన న్మేతముల స్థానమునందు చంద నూ 
లను చూచుచున్నాను" అను నభిపాయమును వ్య క్రపరచుచున్నాడు. 

8. సమస (ప్రపంచమునకు చాల గొప్ప ఆత్మగాబట్టి భగవంతుని'మహాత 
అవి ఆర్జునుడన్నాదు. 

*“సుకసంఘాః” అను పదమునకు. అ[పత్యశుర్థమను తెలుపు “అమీ” ( 
పదము విశేషణముగాచెర్చి అర్జునుడు. “నేను స్వర్గలోక మునకు ప్రో 
నప్పుడు అక్కడ ఏయే దేవ సంఘములను చూచితినో. వారే యిష్న 


శ్రేమద్భుగవగ్గీతాపర్యము 153 


స్వస్తి త్తుక్య్వా మహర్షి సిద సంఘా; 
అనీ వి అల=ఖీ "ణ్‌ 


స్తువంతి త్వాం సుతిఖిః పుష్కలావిః॥” 21 


భగవన్‌! ఈ దేవతా సంఘములన్నియు నీలో పవేశించుచున్న వి. కొందరు 
భయపడి చెతులుజోడించి, నీయొక్క. గుణ-నామ ములను ఉచ్చరించుచున్నారు.' 
మహర్షి. సిద్ధ సమూహములు 'నీకు మంగళములు గలుగుగాకియని చెవ్పుచు నుత్త 
'మోత్తమ స్తో తముల చేత నిన్ను స్తుతించుచున్నారు. 


“రుుదాఒదిత్యా వసవో యేచ సాధ్యాః 
విశ్వేఒశ్వినా మరుత శ్ళ్చోష్మపాళ్చ*; 


ఈ నీ విరాట్‌ న్యరూపమునందు (ప వేశించుచున్నట్లు చూచుచున్నాను”. 
ఆను నభి|పాయమును ఆరి పెను, 


*దీనిచేత అర్తునుడు, “మిగిలిన చాల మంది దేవతలు, తాము చాలకాలమూ 
మిగిలి యుండెదరని తెలియక, భయముతో చేతులు జోడించుకొని, నీ 
యొక్క. గుణ నామములు కీర్తించుచు నిన్ను _పనన్నునిచెయటకు (పయ 
త్నము చేయుదున్నారు'అను నభ్నిపాయమును తెలిపెను. 


1, దీనిచేత అర్జునుడు, '“మరీచి-అంగిరసు డు- భృగువు మొదలైన మహర్షుల 

యొక., యింకను జ్ఞాతాజ్ఞాత సిద్దజనుల యొక్కయు వేర్వేరు సంఘము 
cy Ce (a) 

లన్నియు, నీ తత్త్వముయొక్క యశార్గమైన రహస్యమును తెలిసినవారగుట 
చేత, ని యీ ఉగరూపమునుచూచి, భయపడకున్నారు. కానీ, సర్వ (పవంచ 
[(శేయన్స్ను కొరకు (పార్గనలు చేయుచు వివిధ _సుందర భావముల 
చేత _గ్రోద్దా- పేమ పూర్వక ముగా నిన్ను స్తుతించు చున్నట్లుగా నేను 
చూచుచున్నాను'ఆను నభ్నిపాయమును వ్య క్రికరించెను. 


t4 


వేడి అన్నమును తినువారు “ఈష్మపులు' అనబడుదురు. మనుస్మృతి 
మూడవ అధ్యాయము ఇన్నూట ముప్పదియెడవ కోకములో పితరులు వెడి 
ఆన్నమునే తినెదరు'ఆని చెప్పబడినది. గనుకనే యిక్కడ “&శష్మ పాఃి 
అను పదము విత సంఘములమ తెలుపు దానినిగా తెలియవలిను. 


484 వేదవ్యానక్ళత మహాభాళత మూ 


గంధర్య యక్షాసుర సిద్ధ సంఘాఃే, 
వీక్షంతే త్వాం విస్మితా శ్చైవ వర్మ॥” WPA 


“మహాత్మా! వకాదశ రుడులు= _-ద్వాదళాదిత్యులు - అష్టవ వస్తువులు - సాధ్య 
గణములు -వి శ్వేదేవతలు-అశ్వినీ కుమారులు _ మరుద్దణము లు - పితృదేవతల 
సముదాయము.గంధర్వులు_యక్షులు.రాక్షసులు, సిద్ధుల సముదా యము. ఈ యండ 


తున్ను విస్మయముతో నిన్ను చూచుచున్నారు. 


“రూపం మహత్‌ తే బహు వ క్ర౦నేతమ్‌ 
మహాబాహో! బహు బాహూరుపాదమ్‌ |; 
బహూదరమ్‌ బహు దంష్టాక రాలమ్‌ 
దృష్ట్యా లోకాః |పవ్యధథితా సథాఒహమ్‌!” 2త్రే 


“మహాభాహూ ! బహు ముఖములు-బహు నే తములు-అచేక హస్తములు 
ఎన్నియో తొడలు-బహు పాదములు-ఆనేకములైన ఉదళ ములు ఎన్నియోకోరలు- 
ఇవన్నియు కలిగి యుండుటచేత మిక్కిలి భయంకరముగా నున్న నీమహారూప 


భగవద్గీత పదవ అధ్యాయము ఇరువదితొమ్మిదవ శ్లోకముయొక్క టిప్పణి 
(ఆధోజ్లాపిక)లో పితరుల పేర్ద చెప్పబడినవి. 


l. కశ్యపుని భార్యలైన ముని. _పధా-ఆరిష్టా అను వారినుండి గంధప్వలు 
పుట్టినారు. వారు గాన నాట్యారులలో నిపుణులు. వారు దేవలోకము 
నందలి వాద్య-నృత్య్మ కళలందు కుళలురు. కళశ్యప మహాముని యొక్క 
“స్వసా'యను పత్నినుండి యక్షులు పుట్టినారు. శంకర భగవానుని గణా 
ములలోకూడ యకులున్నారు, యములకు, ఉతమ రాక్షనులకున్ను రాజూ 
కుబేరుడు. దేవతల శ|తువులైన దైత్య-దానవవ-రాతసులమ 'అసురులు'అని 
యనెదరు. కశ్యపునికి దితినుండి చెత్యులు, దనువుమండి దానవులు పుట్లె 
నారు. రాష్షసులపుట్లుక వేరేవిధముగా వైనడి. కపిలాదిసిద్ధజమలు 'సిద్ధుల ” 
జడెదరు. ఈ యందరు ఇక్కడ గంభధర్మ యకానుర సిద్ధ సంఘాః అను 
పదముచేత తఆలుపజిడినారు, 


శ్రీమదృగవద్లీతాపర్వము Ep 


మును చూచి, అందరు వ్యాకులము చెండియున్నా రు. నేనున్ను వ్యాకులము చెంది 
యున్నాను. 
“నభః న్పృశం దీవ్రమనేక వర్షమ్‌ 
వ్యాతాఒన నం దీప విశాల నే(తమ్‌ 
దృష్ట్వా హి త్వాం [పవ్యథితాంతరా ౬త్మా 
ధృతిం న విందామి శమం చ విష్ణో” 24 
“ఎందుకనగా, మహావిష్ణ్టూ! ఆకాశమును స్పృశించునట్లిది, దేదీవ మానము 
అనేక వర్ణయు క్రము_ విశాలముగా తెరచుకొనబడిన నోరు. |పకాళ మానములె న 
విశాల నేతములు_వీనితో గూ డిన నిన్ను చూచి, భయవడిన మనస్సు గలవాడనై 
నేను 'ధెర్యమును- శాంతిని పొందజాలకున్నాను. 
“దంష్టాం కరాళానిచ తే ముఖాని 
దృష 9వ కాఠలానల సన్నిభాన్‌ | 
దిథో న జానే న లగే చ శర్మ 
(పసీద। దేవేశ! జగన్ని వాస॥” 95 
“మహాత్మా! దంషరల చేత అతి భయంకరములుగా ఆగ్నివలే (పజ్యలించు 
చున్న నీ ముఖములనుచూచి నేను దిక్కులు చెలియకయున్నాను. నాకు సుఖము 
లేకున్నది కనుక దేవా! నీవు | పనన్నుడవగుము. 
“అమీ చ త్వాం ధృత రాష్టరిన్య పుతాః 
సరే సహైవావనిపాలనం ఘైః | 
విష్మో |దోణః నూతపు త సథాఒసౌ 
నహాస్మదియైరపి యోద ము ఖ్యెః॥” 26 
వక్తాంణి లే త్వృరమాణా విశంతి 
దంష్టా9 కరాళాని భయానకాని | 
_ కెనిద్‌ విలగ్నా దశనాంత రేషు 
సంచృశ్యోంతే చూర్జి తెరు త్తమాం గః లి 


456 వేదవ్యాసక్నృత. మహాభారత్రక్రు 


“దేవా! యీ ధృతరాష్ట్ర పుతులందరు సమస్త రాజులతోపాటు ఫీల్రో 
1వ వేశించుచున్నారు. వీష్మ పితామహుడు, దోణాచార్యుడు, కర్తుడు, మాపక 
మునకు చెందిన [పథాన యోధులతోపాటు ఆందరుగూడ, కోరలచేత అత్యంత 
భయంకరములెన నీ ముఖములలో మిక్కిలి వేగముగా పరుగెత్తుచు | సవేశంచు 
చున్నారు. ఎందరి శిరస్సులో నుగ్గునుగ్ల, నీదంతముల మధ్య ఇరికి కన్పుడు 


“యథా నదీనాం బహవో౭౬మ్మ్బువేగా:ః 
సమ్ముడ మేవా భిముఖా |దవంతి | 
తథా తవామీ నరలోక వీరా 
విశంతి వక్తారాణ్యభి విజ్వలంతి॥” 25 


“మహాత్మా! నదుల యనేక జల |పవాహములు, న్వాభావికముగానే, 
సమ్నుదమువైపు వరిగెత్తుచు పోవునకు- అనగా, సమ్ముడములో |పవేశించునశే, 
ఈ నరలోక వీరంతాగూడ |పజలించుచున్న నీ ముఖములలో | పవేశించు 
చున్నారు. 





1. ఈళ్గోకములో, భీష్మ (దోణాది వీరవరులు భగవంతుని ముఖములలో 
(పవెశించినారని వర్షింపబడెను. వారు భగవ్నత్పా ప్రికొరకు సాధనచేయు 
చుండిరి. వారి యిచ్చ లేకుండ నే, యుద్దము చేయుటకు పూనుకొన వలసి 
వచ్చెను. వారు యుద్దములో మళణించి, భగవంతుని హొందువారుగా 
నుండిరి. ఇంగువేతనే వారు “నరలోకవీరులు"అనబడిరి. ఆ వీష్మ (దోణా 
దులు ఎట్టు భెతిక యుద్ద్ధమునందు మహాపిరులుగా నుండిరో, అక భగవ 
క్పాపీ సాధనరూపమైన ఆద్యాత్మిక యుద్రమునందుగూడ కామక్రోధాది 
శ తువులతో మహా శెర్యముతో పోరాడువారుగనుండిరి. వారు భగవం 
తుని ముఖములలో ప వేశించు సందర్భములో నది-సము[ద దృష్టాంతము 
నిచ్చి అర్జనుడు 'నదిజలము లెబైతే సహజముగానే, సమ్ముచము వైపు పరి 
గెత్తునో, చివరకు అవి తమ నామరూపములనువిడిచి, సముదముగా నే 
యగునో, అ ట్రై యా వీరులైన భకులు ఆందరుగూడ, నీ కెరురుగ ఉరు 
కుచు, సీయండు అభిన్నభావముతో |పవేకించుచున్నారు.' అను భావము 


శ్రమదృగవగ్గితాపర్వము 45 


యథా పడీ వం జఇలనం పతంగా 

విశంతి నాశాయ సమృద్ద వేగాః | 
తథైవ నాశాయ విశంతి లోకాః 

తవాపి వక్తారణి సమృద్ద వేగా 1౫” 29 
“భగవన్‌ ! మిడుతలు మోహముచేత, నష్టమగుటకు, జ్యలించుచున్న 


నా! 


అగ్నిలో అతి కీ ఘముగా పరిగాత్తుచు (ప వెశించున సే వీరందరుగూడ, తమ 
నాశముకొర కే నిముఖములలో ఆతి వేగముతో పరుగతుచు (వవేశించుచున్నారు!. 
“ఫ్రే లిహ్య సే గసమాన నృమంతాత్‌ 
వావి అర్య _ ం 
లొకాన్స్‌ సమగాన్‌ వద శైర్వ్వలద్చిః | 





(పకటించెను. ఇక్కడ భగవంతుని ముఖములకు “ పజ్వలిత 'అను విశేష 
ణము చేర్చి ఎటైతే సముదములో అన్ని వెపుల జలముమాత మే నిండి 
యుండునో, నడీ జలములుగూడ దానిలో | పవేశించి సముదముతో 
ఏకమైపోవునో ఆపే నిముఖములన్నియు అన్ని వెపుల మిక్కిలి జ్యోతి 
ర్మయములుగానున్న వి, వారిలో (ప వేశించు వీరులైన భక్తులుగూడ, ని 
ముఖముల యొక్క మహాజ్యోతిలో , తమ బాహ్యరూపములను దహించి, 
తాము గూడ జ్యోతిర్మయులె నీలో ఐక్యము చెందెదరు అను నభ్మిపాయ 
మును తెలిపెను, 


1. ఈళోకములో దీనికి పూర్వ శ్లోకములోను భక్తులు కానట్టి సాధారణ 
వ్యకులు (ప వేశించుటనుగూర్చి వర్షించబడెను. వారు యిష్టపూర్తిగా 
యుద్దము చేయుటకు వచ్చియుండిరి. కాబట్టియే వారికి (వజ్యలితాగ్ని- 
మిడుతల దృష్టాంతముచెప్పి అర్జునుడు మోహములోపడిన మిడుతలు 
నశించుటకే యిష్టపూర్తిగా అతి వేగముగ ఎగురుచు అగ్నిలో ప వేశించు 
నప్రే, వీరందరుగూడ నీీపభావము తెలియని కారణముచేత మోహములో 
వడినారు. తమ నాశముకొర కే మిడుతలవలె పరిగెత్తుచు నీ ముఖములలో 
1వ వేశించుచున్నారు"అను భావము తెలిపెను. 


శీర్‌కీ వేవవ్యాసకృత మహాఖాళతము 


తేజోభిరా పూర్య జగత్‌ సమ్మ గ౦ 
భాస స్తవో గాః ప్రతపంతి విష్ణోః” 80 


“పరమాత్మా! నీవు నీ జ్వలించుచున్న ముఖములలో దూరుచున్న ఏరంద 
రిని (మింగుచు, అన్ని వెపుల మాటి మాటికి నాకుచున్నావు. నీ యొక్క- ఉగ 
మైన _వకాశ ము సమస్త జగత్తునుముంచి తపింప జేయుచున్నది, 


సంజంధదము- 


అర్జునుడు మూడవ-నాలుగవ శోకములలో భగవంతుని, ఆయన యెశ్యర్య 
మయ రూప దర్శనము చేయించుమని పార్టించియుండెను. తదనుసారముగనే, 
భగవంతుడు తన విశ్వరూపమును అర్జునునకు చూపించెను. కాని భగవంతుని 
యొక్క_ భయంకరమైన ఈ ఉగరూవమునుచూచి అర్జునుడు మిక్కిలి భయ 
పడెను. అతని మనస్సులో “ఈ శ్రీకృష్ణుడు వాస్తవముగా నెవరు? ఈ మహోగ 
రూపముతో ఇప్పుడీయన యేమి చేయగోరుచున్నాడు”? అమ జిజ్ఞాస కలిగెను. 
ఈ కారణముచేతనే భగవంతుని అర్జునుడిట్లు _వశ్నించుచున్నాతు. 


 “ఆభ్యాహి నోకో భవాను[ గరూపో 
నమో=సులే దేవవర। (పసీద | 
ఏజ్ఞాతు మిచ్చామి భవంత మాద్యమ్‌ 
నహి పజానామి తవ [పవృ త్తిమ్‌!”' 31 


“భగవన్‌ ! ఉగరూపముగల నీవెవరవు? నీకు నమష్కారము, నివ్వు 
| పసన్నుడవగుము. ఆది పురుషుడవెన నిన్ను విశేషముగా నేను తెలిసికొన గోరు 
చున్నాను. తెలుపుము. ఎందుకనగా, నేను నీ నమాచారము ఎరుగను!, 


1. దీనిచేత ఆర్జునుడు, కౌరవ పక్షీయులు _ మావారు తరచుగా అందరు 
యోధులు నష్టమగుచుండుట (పత్యకముగా కనవడ్రుచున్నారు. ఇంతటి 
భయంకరమైన రూపమును నీవు నాకెందుకు. చూపించుచున్నావు ? 
ఇప్పుడు త్వరలోనే నీవు ఏమి చేయగోరుచున్నది నేవెరుగను. కనుకనే, 
ఇప్పుడు నీవు దయయుంచి యీ రహన్యమును వ్యక్షవపళచి చెప్పుము” అను 
నభి పాయమును తెలిపెను. 


శ్రీమద్భృుగవగ్గితపర్వము ఉక్‌కీ 
సంబంధము. 


ఈ విధముగా అర్జునుడడిగిన మీదట భగవంతుడు, తాను ఉగరూపమును 
ధరించిన కారణము తెలుపుచు, అర్జునుని పశ్నమునకు ఉతరము చెప్పు 
చున్నాడు:-. 


థ్రీ భగవానువాచ: 


“కాలో౬స్మి ల్‌ నోకక్షయకృ త్పవృర్దో' 
లోకాన్‌ సమాహరుమిహ (పవృత్త। 
బుతేజపి త్వాం న భవిష్యంతి సర్వే 
యెఒవస్థితాః (పత్యనికేషు యో ధాః॥" d2 
భగవంతుడీట్లనెను:_ 


“అర్జునా! నేను లోకములను నింపజేయుటకు ఆథ్‌వృడ్డి ఏ పొందిన మహో 
కాలుడనుసుమా!! ఇప్పుడీ లోకములను నశింపజేయుటకు పూనుకొని యున్నాను. 
ఇందుచేత (పతివక్షుల సేనలోనున్న యోధులందరు, సీవు లేకున్నను, నుండరు- 


1. గట్లు చెప్పుటచేత, భగవంతుడు అర్జునుని మొదటి (పళ్నమునకు 
ఉతరముచె 'ప్పెను. ఆ |(పళ్ననులో అర్జునుడు “ని వవరు?'అని తెలిసికొన 
గోరుచుండెను. భగవంతుడిట్లు చెప్పుటలో అధి పాయ మేమన నగా నేను 
సమస్త [ప్రపంచము యొక్క సృష్టి స్థితి సంహార ములను చేయు సాతాత్తు 
పర మేశ్వరుడను -కనుక నే ఇప్పుడు నేను, ఈ యందరిని సంహరించు 
సాశుత్తుకాలుడనని నీవు తెలిసికొనుము," అని 


ల ఇట్లు చెప్పుటచేత భగపంతుడు అర్జునునియొక్క- “నేను నీనమాచారము 
నెరుగనుఅను (పశ్నమునకు ఉతరముచెే ప్పెను, భగవంతుడిట్టు చెప్పు 
టలో నభ్మిపయమేమనగా, “ఇప్పుడు నేను చేయు పనులన్ని యు వీరండ 
తిని నశింప జేయుటకేయని తెలుపుటకొరకు నేను ఈ నా విరాట్‌ రూపము 
లోపల నీకు అందరి నాశముయొక్క. భయంకర ర దృళ్యముమ చ చూపితిసి 1 

"అని తెలియవలెను. 


ఆనగా, నీవు యుద్ధము చెయకున్నప్పటికిన్ని ఈ యందది వినాశము జరుగును 
తవ్పదు'. 
సంబంధ ము 

ఈ విధముగా అర్జునుని [పశ్నమునకు ఉత్తరముచెప్పి భగవంతుడు, రెంగు 
శోకములచేత యుద్దము చేయుటలో లాభమున్నదనిచెప్పి, అర్జునుని యుద్ధమునకు 
ఉత్పాహపరచుచు ఆజ్ఞాపించుచున్నాడూ. 

“తస్మాత్‌ త్వము త్రిష్టే యతో లభన్వ 

జిత్వా శ|తూన్‌ భుంక్షష రాజ్యం సమృద్దమ్‌ | 


1. ఈ మాటచేత భగవంతుడు “గురువులు. పెద తం[డులు- పినతండ్రులు. 
మేనమామలు_ సోదరులు మొదలైన ఆత్మీయ బంధుజనములు యుద్ద సన్న 
ద్దులె యుండుటచూచి, నీమనస్సులో కలిగిన పిరికితనము కారణముగ, 
నీవు యుద్దమునుండి విరమించుకొనుట ఉచితముకాదు. ఎందుకనగా, 
నీ వొక కేశ యుద్దముచేసి, వీరందరిని చంపకున్నవ్పటికిన్ని వీర్చ 
[బతుకువారుకారు. వీరి మరణము నిశ్చితమెయున్నది. నేను స్వయ 
ముగనే వీరి నాశమునకు పూనుకొనినప్పుడు వీరి రక్షణమునకు మరియొక 
యుపాయమేదియు లేదు. కాబట్టి నీవు యుద్దము మానుకొనగూడదు. నా 
యాజ్ఞానుసారము నీవు యుద్ధము చేయుటయే, నీకు హితకరము” అని 
తెలి పెను. 
అర్జునుడు అతని పక్షమునందలి వీరులను, యోరులను చంపుట అనంభ 
వము గాబట్టి భగవంతుడు “నీవు వీరిని చంపకున్నవ్పటికిన్ని ఎలాగానను 
వీరు చచ్చిపోయెదరు అని చెప్పిన మాటలు అర్జునునకు సరిపడలేదు. 
కాబట్టి, బగవంతుడిక్క_డ కేవలము కౌరవపక్షవీరుల విషయ మేచెప్పెను. 
ఇదిగాక, ఆర్జునుని ఉత్సాహపరచుటకుగూడ భగవంతుడిట్లు చెప్పుట 
యు క్రి యుక్తముగానున్నది. భగవంతుడు శ తువక్షమునందలి యోరు 
లందరు, ఒక విధముగా చచ్చియేయున్నారు-వారిని చంపుటకు నీకు 
ఎమాతము వరి శమచేయవలనసిన యననరముఉండదు” అని తెలుపు 

చున్నాడనికూడ తలచవచ్చును. . 
2. ఇక్భ_త 'తస్మాత్‌' అను పదముతో “ఉత్తిష్ణ ఆను - క్రియావదమును 


శ్రీమచ్భగ వద్దీతావర్యము 461 


మయై వేతే నిహతాః పూర మేవ 
నిమి త్రమాత్రం భవ నవ్యనాచిన్‌!.* రీలి 


“కనుక నే, అర్జునా! కీరిని సంపాదించుము. శ్మతువులను జయించి ధన 


ధాన్య సమృద్దమైన రాజ్యమును అనుభవించుము!. ఈ వీర యోధులందరు మొదలే 
నాచేత చంపబడినారు. సవ్యసాచీ! నీవైతే కేవలము వీరిని చంపుటలో నిమిత 
మాతుడవుకమ్ము. 


సంతు. 


“దోణం చ భీష్మం చ జయ దథం౦ చ 
కర్ణం తథా౬న్యానపి యోధ వీరాన్‌ | 


[ప్రయోగించి భగవంతుడు 'నీవు యుద్దము చెయకున్నను వీరందరు |బతు 
కరు. తప్పక చచ్చెదరు కదా! ఇట్టున్నప్పుడు నీవు యుద్దము చేయుటయే 
అన్నివిధముల లాభ,పదముగా నుండును కాబట్టి న్‌వు ఎర్హినను య. ద్ధము 
మానవద్దు. ఉత్సాహముతో స్థిరముగా నిలువుము” అను నభ్మిపాయమును 
అర్జునునకు తెలిపెను, (శ్లో. శే) 


. దీనిచేత భగవంతుడు “ఈ యుద్ధ్దమునందు నీ విజయము నిశ్చితమైనది, 


కనుకనే శ తువులను జయించి ధన ధాన్య సంవన్న మైన మహాస్మామాజ్య 
మును అనుభవించుము, దుర్లభమెన కీర్తి పొందుము. ఈ సదవకాశమను 
చేతులార జార విడుచుకొనకుము అని తలి పెను. 


. ఎడమచేతగూడ బాణ్య[పయోగము చేయగల వాడు “సవ్యసాచి యన 


బడును. ఇక్కడ భగవంతుడు 'నివై తే రెండు చేతులతో బాణము వేయు 
టలో మిక్కిలి నిపుణుడవు. కనుక ఈ వీరయోధులను జయించుట నీకు 
అసాధ్య మేమియు కాదు. ఇదిగాక వీరినండరిని ఇదివరకే నేను చంపి. 
నాను కాబట్టి నీవు వీరిని చంపవలసిన అవసరము విశేషముగా నుండదు. 
కేవలము నిమిత్తమ్మాతుడవైె పేరు పతిష్టలు సంపాదించుకొనుము. 
కనుకనే నీవు వీరిని సంహరించుటకు కొంచముకూడ వెనుదీయకుము” 


ఆను అధి పాయమును తెలిపెను. * 


462 వదవ్యాసకృత మహాథాఠ తము. 


మయా హతాం స్వం జహి మా వ్యథిష్టా 
యుధ్యన్య జతా౬సి రణే నపత్నాన్‌॥” 9 క 


“ఆరునా! (దోణాచార్వుడు, వీష్మ పితామహుడు, జయ[దథుడు ( నెంధ 
వుడు), కర్షుడు, ఇంకను ననేక వీరులు, యోధులు, వీరందరిని ఇదివరకే నేను 
సంహారించినాను. అట్టి వీరిని న విప్పుడు చంపుము, భయపడకుము. నీవు శతు 


త్‌ జొ 


నిమిత్త మాతుడని చెప్పుటలో మరియొక అభి పాయము గూడ కలదు, 
వమనగా “వీరిని చంపుటచేత సీ కేవిధమైన పాపము కలుగదు. ఎందు 
కనగా నివెత ఇత ధర్మము |పకారము కర్తవ్య రూపములో ( పాప్తిం 
చిన యుద్దమునందు పీరందరిని చంపుటలో నిమిత్తమ్మాతమె యగురువు. 
ఇట్టుండగా సీకు ఇక పాసమెక్క_డిది? అది యంటనే యంటదు. ఇథి 

_ కాక నీవు వా! ధర్మమును పాలించిన వాడవయ్యెదవు. కనుక సీ 
మనస్సులో ఏ విధమైన సందేహము లేకుండ, ఆహంకార-మమకార 
రహితుడవై , ఉత్సాహములో యుద్దమునశే వూనుకొనవలను” అని 
తెలియవలెను. 


4. దోణాచార్యుడు ధనుర్యేదము నందు, శసా9స్త్రము లనేకములు పయో 
గించు విద్యలందున్ను పారంగతుడు, యుద్ద వేళ యందు అత్యంత సిపు 
ణుడుగా నుండెను. 'ఆయన చేతిలో నాయుధమున్న ంతవరకు ఆయన 
నెవరుగూడ నంహరింపజాలరు అను విషయము సుుపసిద్ధము. కనుక 
ఆయన అజేయుడని అర్జునుడు తలచుచుండెను, అంతియే కక ఆయన 
గురువగుటచేత ఆయనను చంపుట పాపమని అర్హునుడు తలచుచుండను, 
భీష్మ పితామహుని శౌర్యము జగ్యత్పసిద్ధముగ నుండెను, పరశురాముని 
వంటి అజేయవీరుని గూడ భిష్ముడు ఓడించి యుండెను, ఇవిగాక ఆయన 
తం|డి శాంతనుడు భీష్ముని యిచ్చలేక మృత్యువు గూడ అతనిని చంప 
జాలదు అని. వరమిచ్చియుండను, ఈ కారణము లన్ని ౦టి. చేత 'సష్మ 
పితామహుని జయించుట సామాన్యము కాదు అని అర్జునుడు నిశ్చయించు 
కొని యుండెను. ఈ యఖి పాయముతో పాటే, "తీష్మ కితామహుని 
చంపుట మహాపొపమని కూడా అర్హునుడు తలచియుండెను. “నేను ఫీష్మని 


శ్రీ మదృగవర్గీతాపథ్వము 463 


వులను యుద్ధమునం దు తవ' 


ఎక గెలిచెదవు. ఇందులో ఏమ్నాతము. సందేహము 
చంవగోరను అసి అర్హుడిన్నియో సార్లు చెప్పియుండను, జయ దధథుడు 
న్వయముగనే చాలా గొప్పవిరుడు. 'అతడు పరమశివునకు భకుడగుట 
చేత ఆ దేవునినుండి దుర్హత వరములను బడసి అత్యధిక దుర్భయుడై 
నాడు, అతడు దుర్యోధనుని చెల్లెలు “దుళ్ళలకు' భరయగుట చేత 
పాండవులకు గూడ బావమరడి యగును, అర్జునుడు స్వాభావిక ముగా ౫, 
సౌజన్యము ఆత్మీయ భావము గలవాడు కాబట్టి "సెంధవుని చంపుటకు 
వెనుడీయుచుండెను. కర్ణుడు గూడ ఎందులోను తనకన్న తక్కువ 
వీరుడు కాడని అర్హునుడు తలచుచుండెను. |పపంచమంతటను అర్జునునకు 
తగిన (పతిద్వంద్వి కర్షుడే కర్టుడు చాల గొప్ప వీరుడే కాక, పరశు 
రాముని కడ దరుర్హభ మైన అస్త్రవిద్యను గూడ నేర్చియుండెను. 


పె కారణముల చేతనే. ఈ నలుగురి పేర్చు వేరువేరుగా చెప్పి వీరే 
కాక, భగదత, - ఖభూర్మిశవస్‌ శల్య |పభృతి వీరుల నెవరినైతే 
అర్జునుడు గొప్ప యోరులని తలచుచుండెేనో, ఎవరిని జయించుట 
సులభముగాదని తలచుచుండెనో, వారినందరినీ దృష్టిలోనుంచుకొని, వారి 
నందరిని తాను చంపినానని తెలిపి భగవంతుడు, వారిని చంపుమని 
యాజ్ఞాపించి, నీవు ఎవరినిగూడ జయించుటకు వీమ్మాతము నందేహింప 
గూడదను భావమును పకటించెను. వీరి నందరిని నేనిదివర కీ చంపినా 
నని కూడ భగవంతుడు తెలిపెను. ఇంతయెకాక, “నీవు ఈ గురుజనంబు 
లను చంపుటచేత పాపము కలుగునని శంకించుటగూడ మంచిదిగాదు. 
ఎందుకనగా, క్షత్రియ ధర్మము పకారము సివు వీరిని చంపుటకు కేవలము 
నిమి తమా|తుడివయ్యెదవు. కనుక నిందులో నీకు ఎలాటి పాపముగూడ 
అంటడు. మీదు మిక్కిలి ధర్మపాలనయయగును కనుకనే, లెమ్ము, ఏేర్రిని 
జయింపుము"అను విషయముగూడ సూచించెను. దీనిచేత భగవంతుడు 
అర్జునునకు “నా భయంకర రూపమునుచూచి, ని వింతగా భయపడుట, 
దాధపడుట ' మంచిదిగారు. నేను న మి త్రుడనై న కృష్ణుడనే, కనుక నివు 
కొంచముగూడ భయపడకుము _పరితపించకుము "అని పెను, 


య 


464 వేదవ్యానకృత మహాధారతమేు. 


లేదు-కనుక యుద్ధము చేయుము], 
సంబందము. 


ఇట్టు భగవంతుని మాటలన్నియు వినిన తరువాత అర్జునుని పరిస్థితి 
యెట్టుండెను? అపుడతడు యేమి చేసెను? ఈ జిజ్ఞాస మీద సంజయుడు ధృత 
రాష్ట్ర౦నితో నిట్రనుచున్నాడు. 


సంజయ ఉవాచ; 
“ఏత|చ్చుత్వా వచనం కేశవస్య 
కృతాంజలి రే్యపమానః కిరీటీ । 
అం (4 అదర, 2 ఇర 
నమస్క్హృత్వా భూయ ఏవాఒహ కృష్ణమ్‌ 
సగద్గదం వీతఫీతః పణమ్య 1 రీస్‌ 
సంజయు డిట్రనెను: 
రాజా! శ్రీకృష్ణ భగవానుడు చెపిన ఈ మాటలు విని అర్జునుడు చేతులు 
i. అర్జునుని మనస్సులో 'యుద్దములో మేము జయము సౌందెద మో, లేక 
శ తువులే మమ్ము జయించెదరో (గీత 2-6), అని కలిన శోంకను నివా 
రించుటకు భగవంతుడిట్టు చెప్పెను. ఆయన యిట్లు చెప్పుటలో అభ్మిపాయ 
మెమనగా “యుడమునందు నిశృయముగా నీకు విజయము కలుగును. 
కనుక నీవు ఉత్సాహముతో యుద్ధము చేయవలయును "”అఆని 
2. అర్జునుని శిరస్సు పెన ఇందుడిచ్చిన సూర్య సమాన _పకాశ మానమైన 
దివ్య కిరీటము సర్యదాయుండెను. అందుచేత అతని కొక పరు “కిరీటి 
యని కూడ | పసిద్ధ్దమాయెను, 


అర్జునుడు స్వయముగా విరాటరాజు పుతుడెన ఉతర కుమారునితో 
యిట్లనెను: 


పురా శ కేణ మేదతం యర్యతో దానవర్షభేః । 
కిరీటం మూర్చ్ని నూర్యాఒభం తేనాఒహుర్మాం కిరీటినమ్‌ " 
(మ. భా. విరా 44. iT) 


శ్రీమదృగవరీతాపర్వము 465 


జోడించి వణకుచు!, నమస్కారము చేసి, మిక్కి లి భయపడుచు మాటిమాటికి 
నమస్కారము -చేసి* శ్రీకృష్ణ భగవానునితో డగుతికలో నిట్టనెను*_ 


నంబంధము- 


ఇప్పుడు ముప్పది యారవ ఖోకమునుండి నలువదియారవ శ్లోకమువర కు 


అర్జునుడు భగవంతుని స్తుతించి ఆయనకు నమన్క-రించి, తనను శమించుమని 
(పార్టించుచున్నా డు. 


అర్జున ఉవాచ; 


“స్థానే హృషీకేశ తవ ప్రకీర్యా 
జగత్‌ [పహృష్యత ను రజ్యతే చ । 
రఇాంసి ఖీతాని దిశో |దవంతి 
సర్వే నమస్యంతి చ సిద్ద సంఘాః॥ 86 





వూ 


1. దీనిచేత నంజయుడు “శీకృషునియొక్క_ ఆ ఘోర రూపమునుచూచిన అర్జు 
రా జ 


నుడు, భగవంతుడింతగా ఊర డించినప్పటికీ, ఆతని భయము పోవలేదను 
నంతగా వ్యాకులపడెను. అందుచేత ఆర్షునుడు భయముతో వణకుచునే, 
భగవంతునితో, ఆ రూపమును ఉపనంహరించు కొనుమని పార్థించెను"ఆను 
నభిపాయమును (ప్రకటించెను. 


. దీని యభిపాయమేమనగా “అర్జునుడు భగవంతుని స్తో తము చేయు 


చున్నపుడు భయాశ్చర్యములు కారణముగా అతని గుండి సీరకయెను. 
కన్నులలో సీరుండెను, కంఠములో మాటరాలేదు కనుక, ఆతని వాక్కు. 
గద్రదము (డగ్గుత్తుక ) కాబొచెను. అందువలన, అతని ఉచ్చారణము 
అస్పవ్షముగా, దుఃఖ పూరితముగా నయ్యెను.' 


. దీనిచేత నంజయుడు “భగవంతుని అనం తెశ్వర్య స్వరూపమును చూచి, 


ఆ స్వయాపమువట్ల అర్జునునకు మిక్కిలి పూజ్య దృష్టి కలిగెను అతడైతే 
ధయవడియేయుండెనుకదా ! ఇందచేతనే, అతడు చేతులు బోడించుకొని 


80) 


466 వేడవ్యాసక్కత మహాభారతము 
అర్జును డిట్ల నెను: 

అంతర్యామీ! సీ యొక్క. నామ-గుణ-|పభావముల సంకీర్తనము. చేత 
పేపంచమంతయు మిక్కిలి సంతసించుచున్నడి. నీ యెడల ననురాగము చూస్త 


చున్నది. రాక్షసులు భయపడి దిక్కులకు పారిపోవుచున్నారు. సిద్ద గణ సంఘము 
అన్నియు నీకు నమస్కారములు చేయుచున్న వి. ఇడి బాగుగనే యున్నడి' 


“కస్మాచ్చ తేన నమేరన్‌ మహాత్మన్‌ | 
గరీయ సే ([బహ్మణో ఒప్యాది కర్త ( 
అనంత దేవేశ జగన్ని వాస 
త్వ్పమక్షరం సదసత త్సరం యత్‌ ॥” df 


“మహాత్మా! |బహ్మచదేవునకు గూడ ఆడికర్శవు. ఆండరికన్నను పెద్ద 
వాడపువై న $ వీకు వారు ఎట్టు నమస్కా- రము చేయకుండెదరు? ఎందుకనగా, 
ఇగన్ని వాసా!" ఆనంతా! దే వేశా! నత్తు-అసత్తుం కన్న పరుడవు. ఆక రుడవు, 


థగవంతునకు [వణామము మాటిమాటికి చేయుచు ఆయనను సుతించ 
_మొదలిడెను'అని చె ప్పెను. 


, భగవంతుడు పసాదించిన దివ్యాదష్టి చేత అర్హును డు మాత మే యిది 
యంతయు చూడగలుగుచుండెను. జగతులో నితరులా స్వరూపమును 
చూడజాలకుండిరి. పపంచము సంతసించుట- ఆనుర క్షమగుట- రాష సులు 

_తయపడి పారిపోవుట - సిద్ద సార్యులు నమస్కరించుట"యివి యన్నియు 
_ ఆపిరాట్‌ స్యరూపము యొక్క. అంగములేయగును. ఇందలి అభి్నిిపాయ 
_మేమనగా “ఈ వర్ణనము అర్హునునకు చూపించునది, విరాట్‌ స్వరూపము 
యొక్క. అంగమే కాని, బాహ్య _పవంచముకాదు. అర్జునునకు కనపడు 
చుండిన విరాట్‌ స్వరూపములో నే. యీదృశ్యములన్నియు కనపడు 
చుండెను. ఇందుచేతనే అర్జునుడు ఇట్లనెను "అని తెలియవలెను. 

2. ఇక్కడ అర్జునుడు 'మహాత్మన్‌!”, 'అనంత!”, “దేవేశ”, “జగన్నివాన' 
అను నాలుగు. సంబోధనములను (పయోగించి. “నీవ సమస్త చరాచర 
(పాణులకు గొప్ప ఆత్మవు- అంతర హితుడవు అనగా నీ యొక్క రూప, 


శ్రేమద్మగవర్గీతాపఠథ్వము 467 
సచ్చిదానండ ఘనుడవెన (బహ్మము వే కదా! 


“'తుమాది దేవః పురుషః పురాణ! 
త్వమస్య విశ్వస్య పరంనిధానమ్‌ | 
వేతాసి వేద్యం చ పరం చ ధామ 
త్వయా తతం విశ్యమనంత రూపమ్‌ ॥” 38 


“శగవన్‌ ! నీవు ఆడిదేవుడవు. సనాతన పురుషుడవు. నీవు ఈ వవంచ 
మునకు పరమా౬|శయ భూతుడవు. నీవు తెలుసుకొనదగినవాడవు?. వరమ 


గుణ, (పభావాడులకు ఒక పీమ (ఎల్త- అంతు 'లేరు-సీవు దేవతలకుగూడ 
స్వామివి. సమస్త (పపంచమునకు నీ వొక్క డవు మాతమే పరమమైన 
ఆధార భూతుడవు. ఈ పపంచమంతయు నీయందే స్థిరముగా నిలచి 
యున్నది. నీవు ఈ పపంచమంతటను వ్యాపించి యున్నావు. కనుకనే 
వీరందరు నీకు నమస్కారముచేయుట అన్ని విధముల ఉచితముగా 
నున్నది. అను నధిపాయమును [పకటించెను. 


1. దేనికైతే ఎప్పుడాగూడ అభావమనునది యుండదో, అటువంటి అవినాశీ 
యెన ఆత్మ 'సత్‌', అని, ఏదియెైెతే నాశముగలదో, అనిత్య మో, అటు 
వంటి వస్తువు “అసత్‌ 'అనియా అనబడును. ఈ నదసత్తులను గూర్చియే 
భగవద్గిత యేడవ ఆధ్యాయములో “పరా- అవరా"వకృతులని, పదునైదవ 
ఆధ్యాయములో “అక్షర పురుషుడు _ క్షర పురుషుడు, అనియు చెప్ప 
బడెను. వీనికి పెన “పరమాక్షర_ -సచ్చిదానందఘన. -పరమాత్మ తత్త్వము ' 
ఉన్నది. అద్దునుడు భగవంతునకు నమస్కారాడులు చేయుటలో జొచిత్య 
మును నిరూపించుచు “భగవన్‌! ఇది యంతయు నీ స్వరూవమే కనుకనే, 
నీకు. నమస్కారాదులు చేయుట అన్ని విధముల. ఉచితము గానున్నది. " 

అని చెప్పుచున్నాడు. 


2. దీనిచేత అర్జనుడు “భగవన్‌ ! ఈ భూత-వర్త మాన_.భవిష్యత్‌ కాలముల 
“లోని సమస్త _(పపంచమును యథార్థరూ వములలో సంపూర్ణముగా తెలిసి 
కొనువాడవు, అన్నిటిని నర్వడా మూచుహడవు. కనుక నీవు సర్వజ్ఞాడ వు. 


468 వేదవా్యనకృత మహాభారతము 


రాముడు.! ఆనంతరూపుడవు? నీచేతనే ఈ సమస్త పవంచము వ్యాపింపబడి 
యున్నది. అనగా- సీవు పరిపూర్ణుడవు.? 


“వాయుర్వమోఒగ్ని ర్వరుణః శశాంక; 
పిజావతిన §o పపితామహశ్చ'“। 
సమో నమ స్తేఒసు సహస౦కృత్వః 
పుసళ్చ భూయో౬పి నమో నమస్తే 11) 39 


“మహాత్మా [ నీవు వాయు. యమ-_ వరుణ. చం._ద_ [పజాపతి (బ్రహ్మ ల 

స్యరూపుడ వే కాక, _ద్రహ్మకుగూడ తం|డివి. గాబట్ల పపితా మహుడవు. ముతా 
నీవంటి సర్వజుడు ఇతరుడెవడుగూడ లేడు. (గీత- 1-26)” అను నథి 
[పాయమును తెలి పెను, 


దీనిచేత అర్జునుడు “మహాత్మా ! ఎవడు కెలిసికొనదగినవాడో, ఎవనిని 
తెలిసికొనుట మనుష్య జన్మ ముయొక్క పర మోద్దేశ మో, భగవర్గిత పద 
మూడవ అధ్యాయము పన్నెండవ శ్లోక మునుండి పదియేడవ శ్లోక మువరకు 
వ జ్ఞయ (శెలిసికొనదగిన త త్రము వర్ణింవబడినదో, ఆ సాక్షాత్తు పర 
(బ్రహ్మ పరమేశ్వరుడవు నీవే” యను నధిపాయమును |వకటించెను. 


1. దీనిచేత అర్జునుడు “శ్రీకృష్ణా! ఎవడు మక్తులైన పురుషులకు పరమ 
గతియో, ఎవనిని పొందిన తరువాత మనష్యుడు తిరిగిరాడో, అట్టి 
సాఇాత్తు పరమధామ స్వరూపుడవు నీవే (గిత-8.21)” యని తెలిపెను. 


2. దీనిచేత అర్జునుడు “భగవన్‌ ! నీ రూపము అనంతము-అగణితము. దాని 
యంతము నెవరున్ను పొండజాలరు” అని తలిపెను,. 


రే. దీనిచేత అర్జునుడు "సమన పపంచిమనండలి |వళియెక వరమ ణువు 
నందు భగవన్‌! నీవు వ్యాపించియన్నావు ఈ (పపంచము వచోటు 
గూడ నీవు లేనిది లెదు. అను అభిపాయమును తెలిపెను. 
ఓ. ఇటు చెప-టచేత అరునడు “సమన (పపంచమన. పుటించు కశ్యప. 
౧ మై | — ౬ త్‌ 


దక్షపజాపతి-సప్తరులు, మొదలెనవారికి మహాత్మా! నీవు తం,డివగుట 


శ్రీ మద్భ గవడ్గీతాపర్వము ‘169 


తవు) నీవ సహ(సాది నమసాంరములు చేయుచున్నాను!. మాటిమాటికి మరల 
గూడ నమస్కారములు చేయుచున్నాను. 


“'నమః పురస్తాదథ పృష్టత స్తే 
నమో౬సు తే సర్వత ఏవ సర్వ" । 
అనంత వీర్యామితవిక్రమస్త ౪మ్‌ 
సర్యం సమాప్నోషి తతోజసి సర్వః 1” 4&0 


అనంతా! నీకు వెనుకనుండి, ముందునుండిగూడ నమస్కారము చేయు 
చున్నాను. సర్వాత్మా ! నీకు అన్ని వెపులనుండియు నమస్కారములు చేయు 
చున్నాను. ఎందుకనగా, అనంత పరా క్ర మాలి వెన స్‌వు సమస్త వవంచము 
నందు వ్యాపించియున్నావు, నివే సర స్వరూ పుడవుగానున్నావు, 
చేత, _బిహ్మ దేవుడు అందరికి పితామహు (తాత-తర్మడికి తండి) డెతె, 
ఆ _బహ్మనుగూడ పుట్టించిన వాడవు నీవు. కాబట్టి; నీవు అ౦ందరికిన్ని 
_పపితామహుడవు (ముత్తాత) ఇందుచేతగూడ నీకు నమస్కారముచేయుట 
అన్ని విధముల ఉచితము.” అను నభి| పా యమును తెలి పెను, 
js 


స 
“అస 
యి 


హస కృత్చః అను పదముతో మాటిమాటికి 'నమః' అను పదము 
యోగించుటచేత, అర్జునుడు భగవంతునిపట్ట సమ్మానముతో, భయము 
కారణముగా, వేయిసార్లు నమస్కారములు చేయుచుగూడ అలసిపోవలెడు 


. ఇంకను భగవంతునకు నమస్కారములే చేయగోరుచున్నా డు.” అను 
నభి[ప్రాయమని తెలియవలెను. 


2, "సర్వ" అను పేరుతో సంబోధించి అర్జునుడు, భగవన్‌! నీవు అందరి 
యాత్మస్వరూపుడవు. సర్వవ్యాపివి. సర్వరూపుడవు. కనుక నేను నీకు 
“వెనుక-ముందు- పైన- (క్రింద కుడి ఎడమ పార్భ్యములు, ఈ అన్ని 


'వెపులనుండి నమస్కారము చేసెదను.” అను నభి|పాయమును లెత 
పెను, 


శే. అర్హునుడిట్లు చెప్పుటచేత భగవంతునియొక్క. సర్యభావమును నిరూపించు 
తున్నాడు. ఇండరి యలభి పాయమేమనగా “భగవన్‌ ! ఈ సమస్త 


A470 వేదవ్యానకృత మహాథాళతము. 
సంబంధము 


ఈ విధముగా అర్జునుడు భగవంతుని స్తుతించి, ఆయనకు [ప్రణామములు 
చేసి, ఇప్పుడు భగవంతునియొక్క గుణ-రహన్య- మాహాత్మ్యములను యథార్థ 
ముగా తెలిసికొనకుండుటచేత, అర్జునుడు, తన వాక్కు_చేత, [కియలచేతను 
చేసిన యపరాధములను క్షమింపుమని భగవంతుని (పార్టించుచున్నా డు- 


“సతి మత్వా ,వనభం యదుకమ్‌ 
హే కృష్ణ! హే యాదవ! హే నఖేతి | 
అజానతా మహిమానం తవెదమ్‌ 
మయా |ప్రమాదాత్‌ పిణయేన వాఒపి ॥ 4&1 


యచ్చావహా సార్థమసత్మృతో2 సి" 
విహార శ యా్యాఒ౬ సనభోజనేషు | 


[పపంచమునందు ఆతి కుదము _ అణుమాతమువైన వస్తు వేదియు 
నెక్కడగూడ, నీవు లేని చోటుగాని, వస్తువుగాని లేదు. కనుకనే, 
ఆంతయు నీవే. వాస్తవముగా, నీకంటే చేరైనది (ప్రపంచములో వి. 
వస్తువులేదు. ఇదియే నా నిశ్చయము” అని తెలియజేసెను. 


1. సాధారణముగా లోకమునందు _పేమ.హొరపాటు-వినోదము ఈ మూడు. 
కారణముల చేత మనుష్యుడితరులతో వ్యవహరించునప్పుడు, ఎవరియొక్క్మ.- 
మానావమానములనుగూడ దృష్టిలో మంచుకొనడు. _పేమలో నియమ 
ములు పాటింపబడవు. పొరపాట్టలో మరపు కలుగును. వినోదముగా 
మాట్లాడున పుడు యధార్థ ములు మాట్లాడుట కరఠినమగును. పూజ్యులయొక్క... 
 అవమానములో ఈ మూడుగాని, లేక వేర్వేరుగా ఒక్కటొక్క చిగాని 
కారణములగును. ఈ మూడింటిలో [పమ- (వమాదముల విషయ మై. 
యర్జునుడు పూర్వ ళో శోకములో చెప్పెను. ఇక్కడ “అవ వహాసార్ధం' అన్ను 
వదముచేత మూడవ కారణమైన నవ్వులాట -పరీహో హాసమును గూర్చి అర్డు 
నుడ చెప్పుచున్నాడు. | 


శ్రీ మద్భగవవీతావర ము 47 


ఏకో ౬భనవా౬వ్యుచ్యుత'!! తత్సమక్షమ్‌ 
తత్‌ శామయే త్వామహమపరి మేయమ్‌ 1 42 


భగవన్‌ ! ఈ ని (వభావ మెరుగక , నీవు నా సఖుడవని తలచి, [పేమ 
తోనో, లేక పొరపాటుచేతనో, నేను నిన్ను “కృష్ణా! యాదవా! సఖుడా!' యని 
నోటికి వచ్చిన బైల వఏమా్శాతము యోచించక, హఠాత్తుగా అంటివి. ఆచ్యుతా [ 
నిన్ను నేను వాహ్మాశి- శయ్యా-ఆసన- భో జనాదులలో ఒంటిగానున్న పుడుగాని, 
లేక మ్మితుల యెదుటగాని, అవమాన వరచితిని. ఆ యపరాభములన్నింటిని, 
అ|పమేయ న్వరూ పుడ వెన అవగా, అచింత్య [పభావముగల వాడవెన వీవు 
నన్ను క్షమింపుమని |ప్రార్థించుచున్నాను. - 


4 తి 


పితాసి లోకస్య చరాచరస్య 
తప్పమన్య పూజ్యశ్చ గురుర్గరీయాన్‌ | 
న త్వత్పమో౬స్త్యభ్యధికః కుతోఒన్యో 
లోక [(త్రయెఒప్య [పతిమ [ప్రభావ 11” 40 


భగవన్‌! నీవీ చరాచళ (పవంచమునక్తు తంగడివి. అందరకన్న పెద్ద 
గురువవు, పూజనీయుడవు.2* ఆసనమాన [ప్రతిభా సంవన్నుడవు. మూడు లోకముల 
లోను నీ నమానుడు మరియొక తు లేడు. అనగా నీకన్న అధికుడెట్టుండును? 


1. తన మహాత్ర ౪౦ నుండి, స్వరూవంనుండి యు నెప్పుడుగూడ పతనము 
చెంగనివాడు ' అచ్యుతుడు అనబడును, (శ 42) 


2. ఇట్లు చెప్పుటచేత అర్జునుడు తన యపరాధములను క్షమింపుమని భగ 
వరతుని (పార్థించటలో జాచిత,మును నిరూపీంచెను, ఆతడే మనుచున్నా 
డనగా, “భగవద్‌! ఈ సమస | వవంచమ సీనుండియే జన్మించినది. 
కనుకనే గిచే దీనికి తం డివి, (వపంచములోనున్న పెద్ద పెద్ద దేవతలు, 
మహర్షులు, నమర్థులెన ఆనేక మహాపురుషులందరిలో ఆందరికన్న పెద్ద 
బ్రహ్మ దేవుడు.. ఎందుకనగా, ఆందరికన్నను తొలుత ఆయన యుత్స 
త్రీయే- యగును. ఆయనయే -నీ. శాశ్వత జ్ఞానముత్వారా అరిదరికిన్ని, వారి 

వారి యోగ్యత ననుసరించి, జ్ఞానోపదేశము' చేయును. - కాన్‌, వభూ ! 


472 వేదవ్యాసకృత మహాభారతము 


“తస్మాత్‌* |పణమ్య |వణిధాయ కాయమ్‌ 
పసాదయే త్యామహ మీశమీడ్యమ్‌ | 
పితేవ పుుతన్య నఖేవ సఖ్యుః 
[ప్రియః (పెయాయార్హ సి దేవ సోఢుమ్‌ 1. క్షీ 


కనుకనే _పభూ ! నా శరీరమును పూరిగా నీ చరణములందు సమర్పించి 

(పణామముచేసి సుతింపబడుటకు యోగ్యుడవు. పర మెశ్యరుడవునైన సీవు (పస 

ను, డవగుబకు | పారించుచునా\ ను.౫2 దేవా! తండి పు, తునియొక, , మి; తుడు 
a 3 a ూ తీ ఢా SU 


ఆ [బ్రహ్మ దేవుడుగూడ సినుండియే ఉత్పన్ను డగును. ఆయనకు జ్ఞానము 
గూడ సనీనుండియే లభించును. కనుకనే, సర్వేశ్వరా! అందరికన్న 
'పెద్దవు, 'పెద్దలందరిలో పెద్దవు. అందరికిన్ని మహాగురువవు నివొక్క 
డవే కదా! సమన ప్రపంచము వ దేవతలను, మహర్షులను పూజించునో, 
ఆ దేవతలకును, మహర్షులకున్ను పరమపూజ్యులు, ఎల్లప్పటికిన్ని వంద 
సియులునైన [బ్రహ్మాది దవతలు-వశిష్టాది మహర్త్షులున్ను ఒక్క_చతణమాత 
కాలము నిన్ను (ప్రత్యక్షముగా పూజించుటకు గాని, సుతించుటకుగాని ; 
'సదవకాశము లభించిన యడల తాము థఖాగ్యవంతులమని తలచెదరు. 
కనుకనే పూజనీయులందరికిన్ని నీవే పూజనీయుడవు. కనుక, కమ్యదుడ 
నెన నా యపరాధములను కమించుల సీకు సర్మవిధముల ఉచిత మెనది, 


1. ఇక్కడ “తస్మాత్‌* అను పదమును ,పయోగించి, అర్జునుడు “భగవన్‌! 
న్‌వు ఇట్టి మహత్య్య- ప్రభావములు గలవాడవు. కనుకనే డీనుడు.శరణా 
గతుడు వైన నావంటి వానిపె దయడలచి నీవు (పసన్ను డవగుట నీ 
న్యభబావమని నేను తలచెడను ” అను నభ్మిపాయమును తెలి పెను.(క్లో.42) 


క. అందరిని నియమించు (పభువు ' ఈశుడు' ఆనబడును,. సుతింపబడుటకు 
యోగ్యుడైనవాడు 'ఈడ్నుడు' అనబడును. అర్జునుడు ఈ రండు శబ్దము 
అసు (ప్రయోగించి, “వభూ! ఈ సమస [ప్రపంచమును నియమించు 
ఇ౦[ద-ఆదిత్య-వరుణ. కుబేర-యమాడి లోక నియంతలెన దేవతలను 
గూడ నియడుపునందుంచుకొనిన నీ వొక్మ_-డ వే మ హేశ్వరుడవు. నమస్త 

. వపంచము సర్వుడా నీ స్తుతి చేయచున్నప్పటికిన్ని, .నీగుణ గౌరవము 


శ్రీమద్భుగవడ్లితా పర్వము 478 


మితునియొక్క_, పతి పత్ని యొక్కయు అపరాధములను నహించినట్లే, నీవు 
గూడ నా యపరాధములను సహింపదగుదువు.! 


సంబంధము ; 


ఇట్లు తన యపరాధములను క్షమింపుమని యర్షునుడు భగవంతుని ప్రార్థించి 
యిప్పుడు రెండు శోకములలో భగవంతునియొక్క చతుర్భుజ రూప దర్శనము 
చేయింపుమని (పార్థించుచున్నాడు. 


“అదృష్టపూర్వం హృషితోఒస్మి దృష్ట్వా 
భయన చ (పవ్యథితం మనోమే | 


లను మహత్త్వమునున్ను పూర్తిగా స్తుతింపజాలనంతగా నవి అతి విస్తార 
మెనవి. ఇందుచేత నీవే వాస్తవముగా స్తుతియోగ్యుడవు. నిన్ను స్తుతించి 
[ప్రసన్నుని చేసికొనగలిగినంత జ్ఞానము- వాక్కులలో శక్తి నాకులేదు, 
ఆజ్ఞానుడనై న నేను నీస్తుతి యెట్లు చేయగలను. నేను ని _పభావమును 
(పకటించుటకు ఏదైన చెప్పినను, ఆది నీ ప్రభావముయొక్క నీడనుగూడ 
తాకజాలదు కాబట్టి ఆ నా స్తుతి నీపభావమును తగ్గించునదియేయగును. 
కనుక నేనైతే, ఈ నా శరీరమునొక కబ్టైను వలె నీ చరణముల పైన 
వేసి పౌరలించి, నా సర్యావయవములచేత నీకు పణామముచేసి నీ చరణ 
ధూళి యను గహము చేతనే, నిన్ను పసన్నుని చేయగోరుచున్నాను. 
నీవు దయచేసి నా యపరాధములన్నియు మరచిపామ్ము,. దీనుడనైన నా 
యెడల |పసన్నుడవు కమ్ము.” అను నభ్మిపాయమును (పకటించెను. 


1. ఇక్కడ అర్జునుడు, “భగవన్‌! ఎపైతే అజ్ఞానము చేత, పొరపాటున చేసిన 
పుతుని యపరాధములను తండి కమించునో; నవ్వులాటలో, పరిహానము 
లోను చేసిన మ్మితుని యపరాధములను మిత్రుడు సహించునో, పేమ 
చేత చేసీన పయురాలి యపరాధ ములను (పియుడు శమించునో అయే, 
నేను పెన చెప్పబడిన మూడు కారణములచేత చేసిన యవరాధములను 
అన్నిటిని గూడ సీవు దయతో షమింప్తము.” అని _పార్టించెను. 


474 వేదవ్యానకృత మహాభారతము 


తదేవ మే దర్శయ దేవ రూపమ్‌! 
(పసీద దేవేశ | జగన్నివాన 1! ॥ 45 


“దేవా! నేను పూర్వుమెప్పుడుగూడ చూడని యీ సీ యాశళ్చర్యకర రూప 
మును చూచి మిక్కిలి హర్షించుచున్నాను. నా మనస్సు భయముచేత అతి వ్యాకు 
లముగా నున్నది. కనుక ఇప్పుడు నీవు నీ చతుర్భుజ విమ్లురూపమునే నాకు 
చూపించుము. దేవెశా! (పసన్ను డవు కమ్ము. 

“కిరీటినం గదినం చకహస్తమ్‌ 

ఇచ్చామి త్వాం (దష్టుమహం 'తథెవ | 
తెనెవ రూపేణ చతుర్చుజేన 
సహన బాహో! భవ విశ్యమూర్తే 1 గీర 


1. దీనిచేత అర్జునుడు, “దేవా! వెకుంళమునందు నివసించు, నీ చతుర్భుజ 
విష్ణురూప దర్శనము నాకు చేయించుము, అను నధి|పాయముమ (వక 
టించెను. ఇక్కడ కేవలము “తత్‌” అను పదము మా్యతము (పయో 
గించుట చేతనై తే, “భగవంతుని మనుష్యావతారమునే చూపింపుమని 
అర్జునుడు పార్థించెను.' ఆను విషయము అంగీకరింపవచ్చును. కాని, 
ఆ “రూపముతోపేాటు 'దేవా' అను పదముగూడ పయోగించుటచేత ఆది 
మనుష్యరూపము కన్న వేరైన దేవ సంబంధి రూపమును తెలుపుచున్న 
దని స్పష్టమగుచున్నది. 

2. దీనిచేత అర్జునుడు, దేవా! సీయీ యలౌకిక రూవమునందలి నీ గుణ- 
_పభావ-ఐశ్వర్యములను చూచి విచారించుచున్న ప్పుడు “ఆహా! నేను 
మహా సౌభాగ్య నంవన్నుడనుగదా ! సాక్షాత్తు పరమేశ్వరునకు తుచ్చుడ 
నెన నాపట్ల ఇంతగా అనంత దయ- అసమాన (పేమలు గలిగి నాకు, 
తన యలౌకిక రూపమును చూపించెను గదా! యని నాకు మహా సంతో 
షము కలుగును. కాని దీనితోపాటే, నీ భయంకరమూరిని నేను చూచి 
నప్పుడు, నా మనస్సు భయముచేత కంపించును.' ' అత్యంత వ్యాకులుడ 
నయ్యెదను.” అను నభ్మిపాయమును (వకటించెను. 


శి, అర్జునునకు తగవంతుడు నహ్నన వాహువులు విరాట్‌ న్యభావము గల. 


శ్రీమద్భగవదితావర్వము 475 


భగవన్‌ 1 కిరీటము ధరించి, గదా చక్రములను చేతులతో ధరించియున్న 
సీ రూపమును చూడగోరుచున్నాను.! కనుక విశ్వరూపా! నీవు ఆ చతుర్భుజ 
రూవములతలో కనవడుము॥!. 


సంబంధ ము_ 


అర్జునుని _పార్థన పైన ఇప్పుడు, తరువాతి రెండు శోక ములలో భగ 
వంతుడు తన విశ్వరూపముయొక్క_ మహిమను రుర్తభత్వమును వర్ణించుచు, నలు 
వది తొమ్మిదవ శ్లోకములో అర్జునుని ఊరడించి, తన చతుర్భుజ రూపమును 
చూడుమని ఆర్జునునితో చెప్పుచున్నాడు, 





వాడుగా నగుటకుగాను, సహ (స వాహూ! విశ్వమూర్తి ! ఆను సేర్ణతో 
నంబో ధించి భగవంతుని అర్జునుడు (పార్టించెను. 


1. మహాభారత యుద్దమునందు భగవంతుడు ఆయుధము పట్టనని | వతిజ్ఞి 
చేసి యుండెను. అర్జునుని రథము'పెన భగవంతుడు చేతిలో చబుకు (చెర 
కోల) గుజ్జముల క శ్ళెములు పట్పకొనియుండెను. కాని, యిప్పుడు అర్జు 
నుడు, భగవంతునియొక్క_ యో ద్విభుజ రూపమును చూచుటకు ముందు 
చేతులలో గదా చ కములు గల వగవంతునియొక్క ఆ చతుర్చుజ రూప 
మును చూడగోరుచున్నాడు. 


Il, 1) ఒకవేళ (కీ (శ్రక్ఫృమ్లని స్వాభావిక రూపము చతుర్చుజములు కలిగి 
యుండినయెడల 'గదినంి, 'చక్రహస్తం' అని చెప్పవలసిన యావశ॥ 
కత ఏమియు నుండి యుండదు. ఎందుకనగా, ఆటువంటి రూపము 
అర్హునుడు సర్వదా చూచుచునేయు౦డెను, ఇదిగాక “చతుర్భుజి ఆని 
చెప్పుటగూడ నిపష్పృయోజనమె ఆయియు౦డెను. అర్జునుడు “నేను 
ఇపుడే కొంతకాలము ముందు చూచిన రూపమునే చూపింపుము 
అని మాత్రమే చెప్పి యుండినచో చాలియుండెడిడి. 


2) పూర్వ శ్లోకమునందు '“దేవరూపం' అనుపదము వాడబడియుండెను. 
ఆ వదమునకు ఈ తరువాత ఏబిది యొక టవ కోకములో చెప్పబడిన 
“మానుషం రూవం' ఆను పదముక౦ ల పూరిగా ఏలషణ మైన 


476 


వేదవ్యానకృత మహాభారతము 


అర్థము కలదు. దీని చేతగూడ, చేవ రూపుడనగా శ్రీ మహావిష్టు వే 
యని చెప్పబడినదని సిద్ధ మైనది. 


ఈ తరువాత వఏబదవ శోకములోనున్న 'స్యకం రూపం' ఆను 
పదముతో పాటు 'భూయః' అను వదమును, 'సౌమ్యవపుః' అను 
పదముతో 'పునః' అను పదమున్ను చెర్చుటచేత గూడ ఇక్కడ 
'మొదట “చతుర్భుజి అని తరువాత “*“ద్విభుజ' మానుషరూపమును 
చూపింపబడుట సిద్దమగును, 


ఈ తరువాతి యేబదిరెండవ శ్లోకములో “సుదుర్దర్శ ౦” అనువదము 
వాడి ఆ తరువాత, 'దేవతలుగూడ ఈ రూవమును చూచుటకు 
నర్వదా కాంక్షించెదరు' అనియు చెప్పి “యీ రూపము అతి దుర్గ 
భము అని తెలిపెను. ఒక వేళ శ్రీకృష్ణునకు చతుర్భుజ రూపము 
స్వాభావికమైన యెడల, అది మనుష్యులుగూడ చూచియిు౦డెడివారు. 
మరి దేవతలు సర్వదా దానినెందుకు కాంశించెదరు ? ఒక వేళ విశ్వ 
రూపము విషయములోనే యిట్టు చెప్పబడినచో, ఇటువంటి "ఘోర 
మైన విశ్వరూవముయొక్క_ ఊహయే దేవతలకెందుకు కలుగును ? 
ఎందుకనగా, ఆ విశ్వరూపములోని కోరలలో భీష్మ దోణాదులు 
ఇరుకుకొని నలిగి చూర్ణమగుచున్నారుగదా ! అటైరూపము దేవత 
అందుకు కోరెదరు ? కనుకనే, దేవతా గణములు 'వెకుంఠ వాసియెన 
శ మహావిమవుయొక్ళ_ రూపమును దర్శించుటకే కాంకించెదరని 
స్పష్టమగుమున్నది. 


5) విరాట్‌ స్వరూపముయొక్కు మహిమ, ముందు నలువది యెనిమిదవ 


శ్లోకములో 'స వేద యజ్ఞాధ్యయనై £' ఇత్యాది (పయోగములచేత 
గానము చేయబడెను. పిదపగూడ వఏబదిమూడవ శ్లోకంలో “నాహం 
వేదైర్న తపసా” పయోగముల యందుగూడ ఆ విషయమే చెప్ప 
బడెను. ఓకవేశ ఆ రెండుచోట్లగూడ ఒకే విరాట్‌ స్వరూపము 
యొక్క మహిమయే ఉన్నచో, అందులో పునరుక్తి, దోషము కలు 
గును. దీనిచేతగూడ మానుషరూవము చూపించుటకు పూర్వము 


శ్రీభగవాను వాచ; 


“మాయా (పనన్నేన తవార్తునేదమ్‌ 
రూపం పరం దర్శితమాత్మ యో గాక్‌ 
తేజోమయం విశ్వమనంత మాద్యమ్‌ 


యన్మే త్వద న్యేన ను దృష్టపూర్యమ్‌॥" 4&7 
భగవంతుడిట్ట నెను :- 


అర్జునా! నీయందు అన్నుగహముచేత నేను నాయొక్క [వభావముచేత, 
పరమ తేజా మయము-అన్నిటికి మొదటిది అసీమమునె న యీ విరాట్‌ రూపమును 
నీకు చూపించినాను. దీనిని, నీవు దప్ప, ఇంతకుపూర్వ మెవరుగూడ చూచి 


————— ని. 


భగవంతుడు అర్జునునకు చతుర్భుజ దేవరూపము చూపించెను, దాని 
మహిమలో నే వబదిమూడవ శోకముగూడ చెప్పబడెను, అను పృన 
రుక్తి డోషము సిద్దమగును, 


6) ఈ యధ్యాయమునండే యిరువది. నాల్లవ-ముప్పదవ శ్లోక ములలో 
అర్జునుడు 'విష్ణో!) అను పదముచేత భగవంతుని సంబోధించెను. 
దీనిచేతగూడ, అర్జునునకు విష్ణురూపము చూచుటకు ఇచ్చ యున్న 
దని తెలిసినది. 


పెన చెప్పబడిన కారణములచేత ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ భగవాను. 
నితో, చతుర్భుజ విష్ణురూపమును చూపుమని పార్మించుచున్నాడు అను 
విషయము నిరూపీంవబడీనది. 


1. దీనిచేత భగవంతుడు “నాయీ విరాట్‌ రూపదర్శనము అన్ని వేళలలో, 
అందరకును లభించదు. నా యోగశళ క్షిచేత దీని దర్శనము నేను చేయించి 
నప్పుడే యిది లభించును. ఆదిగూడ దివ్యదృష్టి గలవారికి మాతమే 
దొరకును గాని యితరులకు దొరకదు ఆందుకే, ఈ రూవదర్శినము. 
లభించుట అతి సౌభాగ్యము అని తలచవలెను'ఆని తెలి పెను. 


£78 


వేదవ్యానకృత మహాథాఠ తము 


యుండలేదు]. 


“నవెద యజ్ఞాధ్యయ వెర్నుడానైః 
న చ క్రియాభిర్న తపోభిరు గ9ః 
ఏవం రూపః శక అహం నలో కి 
దష్టుం త్వదన్యేన కురు |పవీర॥"” ) 


“అర్జునా ! యిటువంటి విశ్వరూపము గల నన్ను, నీవు దప్పు, ఇతరులు 


వేదాధ్యయనము-యజ్ఞాధ్యయనారులు-దానములు-ధర్మ కియలు - తపస్సులు 


i. 


తలి యకోదకు తన ముఖమునందు, ఫీష్మాది వీరులకు కౌరవసభలోను 
ఈ విరాట్‌ రూపమునుచూపించి యుండినప్పటికిన్ని భగవంతుడా రెండ 
సమయములలో చూపిన విరాట్‌ రూపములో, ఇప్పుడు ఆర్హునునకు చూపిన 
విరాట్‌ రూపములోను చాలా భేదము కలదు. ఈమూడు రూవముల 
వర్ణనము వేర్వేరుగానున్నది. భగవంతుడు అర్హునునకు చూపించిన విరాట్‌ 
రూపములో, బీష్మ (రోణాది వీరులు (పజ్యలించుచున్న విరాట్‌ రూప 
ముఖములో దూరుచున్నట్లు కనపడెను. ఇట్టి విరాట్‌ రూపమును భగవంతు 
డింతకుపూర్వ మెప్పుడుగూడ నెవరికిగూడ చూపించి యుండలేదు. 


. వేదా ధ్యయనము యజ్ఞాధ్యయనాదులు-దాన-తపస్సులు-ఇంకను ననేక 


విధ (క్రియలు చేయటకు అధికారము గల మనుష్యలోకము నండే 
యున్నది. మనుష్య శరీరమునందే, జీవులు వేర్వేరు విధములైన (కొత 
(కొత కర్మలుచేసి, వివిధములెన ఆధి కారములను పొందగలరు. ఇతర 
లోకములన్నియు ప్రధానముగా భోగస్టానములేయగును. మనుష్యలోకము 
యొక్క. ఈ మహత్త్వమునుగూర్చి చెప్పుటకే, యిక్కడ 'నృలోకే'యను 
వదము |పయోగింప బడినది ఇందలి యభ్మిపాయమమనగా , “మనుష్య 
లోకములోగూడ, పెన చెప్పబడిన సాధనములద్వారా ఎవడైనను భగవం 
తుని యొక్క యీవిరాట్‌ రూపమును చూడజాలనప్పుడు, అనేకములైన 


“యితర లోకములందు, ఏ సాధనములు చేయకుండ ఎవడుగూడ చూడ 


జాలడనుటలో చెప్పవలసిన దేమున్నది? 


శ్రీమదృగవర్గీతాపర్యము 479 
మున్నగునవి చేసినవారుగూడ చూడజాలరు!. 


“మా తేవ్యథా మాచ విమూఢ భావో 
దృష్ట్వా రూపం ఘోర మీదృజ్మ భుదమ్‌ | 
వ్య పేతఖిః పీతమనాః పున స్వ్వమ్‌ 
తదేవ యే రూవ మిదం (వపశ్య॥" £9 


“అర్జునా! యీ విధముగా నున్న నాభయంకర రూపమునుచూచి, నీవు 
వ్యాకులుడవు కాకూడదు. మూర్గ త్యము గలవాడవుగూడ కాకూడదు. నీవ భయ 
రహితుడ వె, పీతి యుక్రమైన మనస్సు గలవాడవై, శంఖ-చ క-గదా-పద్మ 
యుక్తమైన, ఆ నా చతుర్చుజ రూపము నే మఠల చూడుము. 


సంజయడజఉ వాచ: 


“ఇత్యర్జునం వాసుడవ స్తథోక్యా 

స్యకం రూవం దర్శయామాస భూయః ; 
ఆశాసయామాస చ భవితమెనమ్‌ 

భూత్వా పునః సామ్యవపుర్మహాత్మా॥" ర్‌ 


1. వేదవే తయైన ఆశార్యునినుండి ఆంగోపాంగ సహితములైన వేదములను 
చదివి, వానిని బాగుగా తెలిసికొనుటయే “వేదాధ్యయనము అనబడును, 
యజ్ఞ కియలలో, నిపుణుడిన యాజ్ఞిక పురుషుని సన్నిధిలో ఉండి, 
ఆయన నుండి యజ్ఞ విధులనుగూర్ని చదువుట, ఆయన అధ్యకతలో నే, 
విధి పూర్యకముగా చేయబడు యజ్ఞములను పత్యక్షముగాచూచి, యజ్ఞ 
సంబంధులెన సమన్త |క్రియలను బాగుగా తెలిసికొనుటయే, యజ్ఞాధ్యయ 
నము చేయుటియనబడును. 


ధన._నంపత్తి-ఆన్న-జల- విద్యా-గో-భూమ్యాదులై న స్వకీయ వస్తువులు 
ఇతరుల సుఖ-హితములకొరకు పసన్న హృదయములలో యోగ్యతాను 
' సారముగా నిచ్చుట 'దానము'ఆనబడును.. 


శౌత_-సా ర యజారులయనుషానము-తన వరాశమ ధర్మ పాలనము 
ల 6 జ a ణ ౮ 


480 


చేయుటకొరకు చేయబడు సమస్త శాస్త్ర విహితకర్మలు “కియలు' అన 
బడును, 


చాందాయణాది (వతములు (మూడు పగళ్ళు, తరువాత మూడు రా|తులు 
మాతము భుజించి, తరువాత మూడుదినములు అయాచితముగ లభించిన 
వస్తువులు తిని, పిదప మూడు దినములు నిర్ణలోపవానము చేయుట. “సాంత 
పన |వతము'అని యందురు. ఆదియే కృ(ఛ్ర మనబడును. ఇక చాందా 
యణ మనగా, తాను సాధారణముగా (వతిదినము తిను వ్‌ అన్న కబళ 
ములలో, చం.దుని కయ వృద్దుల పకారము శుక్రపాడ్యమి కాడు అన్నపు 
_ (న ౧ 
ముద్ద యొకటి తిని ఈ విధముగానే, మొదటి దినపు ముద్ద (వమాణము 
లోనే ఒకొక్కటిగా దినమునకు పెంచుచు, కృష్ణపక్షములో ఒక్కొక్క 
ముద్ద తగ్గించుచు అమావాస్యనాడు ఉపవాసము చేసియుండుట అని 
భావము.) 


వేర్వేరు విధములైన కఠిన |వతములు _ నియమములు పాలించుట, మన 
సును. ఇందియములను వివేకముతో ఆజచియుంచుట ధర్మముకొరకు 
శారీరక మానసిక కఠిన క్లేశములను సహించుట, లేక, కాస్త విధానము 
(పకారము చేయబడు నితర భిన్న భిన్న విధములైన తపస్సులు ఇవియే 
“ఉగతపస్సులు' అనబడును. 

ఈ యన్ని సాధనములచేతగూడ, తన విరాట్‌ స్యరూప దర్శనము అసం 
భవమని తెలిపి భగవంతుడు, ఆ రూపముయొక్క గొప్పతనమును (పక 
టించుచు, ఇట్లు మహా పయత్నములచేతగూడ లభించనట్టి ఆరూప 
దర్శనము నాయను గహము త, కృపచేతను నీకు (పత్యషముగా 
లభించుచున్నది. ఇది సీమహా సౌభాగ్యమని భావింపుము"అని చెప్పెను, 
ఇప్పుడు నీవు భయ దుఃఖ మోహములు చెందుట నీకు ఉచితముగాదు 
సుమా! అని కూడ అర్జునునకు చెప్పెను. 


“సంకంరూపంి ఆను దానికి తన రూపమని యర్జము విశ్య్వరూవముగూడ 


శ్రీకృష్ణటగవానుని రూవమేయగును. ఆదిగూడ ఆయన స్వీయ మే. 
భగవంతుడు అందరి యెదుట కనబరచు మనుష్య రూపములో నున్న 


శ్రీమద్భ గవచ్లీతాపర్వము £81 
సంజయుడిట నెను :__ 
౧ 


ధృతరాష్ట్ర మహారాజా! వాసుదేవుడై న' భగవంతుడు, అర్జునునితో ఈ 
విధముగా చెప్పి తరువాత, తన చతుర్భుజ రూపమును చూపించెను. తరువాత 
శ్రీకృష్ణపర మాత్ముడు సౌమ్యస్వరూ పము గలవాడై, భయపడియున్న అర్జునునకు 


శ్రీకృష్ణుని రూవవుగూడ ఆయనయొక్క_ న్వకీయ రూపమే యగును, 
కాని, యిక్కడ “రూపం” అను దానికి 'స్వకం' అను విశేషణము ఇచ్చు 
టలో అభ్మిపాయమేమనగా, “ఇక్కడ చెప్పబడిన రెండు రూపముల 
కన్న వేరైన మూడవరూపము అర్జునుడు చూచుటకొరకని తెలియవలెను. 
ఎందుకనగా, విశ్వరూపమైతే, అర్హునుని యెదుట ఉండనేయున్నడి. దానిని 
చూచి యతడు భయపడియున్నాడు, కనుకనే, ఆ విశ్యమును చూపించుట 
యనునదియె యిక్కడ అసంగతము. మనుష్య రూపమును భగవంతుడు 
చూపియే యున్నాడు కాబట్టి, ఆది చూపించినాడని చెప్పుట యనవనర ము. 
ఎందుకనగా, విశ్వరూపము నుపసంహరించుకొనిన తర్వాత, భగవంతుని 
స్వాభావిక మైన మనుష్యావతార రూపము, యథా తథముగా అర్జునుని 
యెదుట ఉండ నేయున్నది. కనుక, దానిని చూపించుట యనునదిగూడ 
పొసగనే పొనగదు. దానిని అర్జునుడు న్వయముగానేచూచును. చూప 
వలసిన యవసర మేమున్న ది? కనుకనే యిక్కడ 'స్యకం'అను విశషణము 
“దర్శయామాస'అను కయ ఈ రెండింటి పయోగముచేత, “మనుష్య 
లీల కొరకు |పకటించి, అందరి యెదుట నున్న మనుష్యరూపముకన్న, 
తన యోగళ క్తిచేత _పకటించి చూపించిన విశ్వరూపముకన్నను వేరె నది 
శాశ్వతముగా _వెకుంఠమునందు ఉన్నడియునగు - భగవంతుని దివ్య 
చతుర్భుజ న్వరూపమేయగును. దానిని చూచుటకే అర్జునుడు ప్రార్థించెను, 
ఆ రూపమునే భగవంతుడు అర్జునునకు చూపించెను."అను నీయభిపా 
యమే స్పష్టమగుచున్నది. 


i. శ్రీకృష్ణ భగవానుడు వసుదేవ పుతుని రూపములో నవతరించెను. ఆందరి 
య వాలు 
లోను ఆత్మరూపుడై నివసించెను. ఆ కారణములచేత ఆయన పేరు 
'వాసుదేవు'డనబడును. ఆ పదమునకు రెండర్భములు. 


81) 


482 వేడవ్యాసక్కత మహాభారత్తము 
_ధెర్గుము కలిగించెను”, 
సంబంధ ము ;-_ 


ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు తన విళ్వరూవమును ఉపసం హరించు 
కొని, చతుర్భుజ రూపదర్శనమిచ్చిన తరునాత, స్వాభావిక మనుషఃరూపము గల 
వాడై అర్జునుని ఊరడించినప్పుడు అర్హునుడు శాంతించి, ఆందోళన లేనివాడై 
భగవంతునితో నిట్టనునాన్నాడు:- 


అర్జునఉవాచ 


“దృష్ట్రైదం మానుషం రూపం తవ సొమ్యం* జనార్దన | 

ఇదానిమనసి సంవృతః సచేతాః (పకృతిం గతః” ర్‌! 
ఆర్జునుడిట్ల నెను: 

జనార్దనా! అతి శాంతమైన సీయీ మనుష్య రూపమునుచూది, యిప్పుడు 
నేను స్థిరచిత్తుడ నైతిని, నా స్వాభావికస్థితిని పొందితిని3, 


1. ఎవని యాత్మ - అనగా, స్వరూపము పెద్దదో, ఆతడు 'మహాత్ముడు'అన 

బడును. శీకష భగవానుడు ఆందరికిసి ఆత రూపుడు కనుక, 
(లకి య థే 

ఆయన మహాత్ముడగును. ఇందలి యభి పాయ మేమనగా “అర్జునునకు తన 
చతుర్భుజ రూపమును చూపించిన తరువాత, మహాత్ముడైన శ్రీకృష్ణుడు 
సౌమ్యరూపమును - అనగా పరమ కాంతమ్మ, శ్యామ సుందరమునైన 
మన్నుష్యరూపము ధరించి, భయపడియున్న అర్జునునక ధైర్యము కటిగి౦ 
చెమ” అసి తెలియవలెను. 


2. తగవంతునకు ఉన్న మనుష్య రూపము ఆతి మధుర-సుందర కాంతముగ 
నుండెను. పూర్వ శ్లోకములలో చెప్పబడిన, భగవంతుడు సౌమ్యశరిరమః 
గలవాడు అను మాటగూడ మనుష్యరూ పమును సూచించుటకే యగును 
ఈ విషయము స్పష్టపరచుట కై యిక్కడ *రూపం'" అను పదముతో 

©. “సామ్యం” “మానుషం'ఆను రెండు విశషణములు (పయోగింపజడెను. 


ఏ. దీనిచేత అర్జునుడు 'నా మోహము-భయము-|[భమము తొలగిపోయిన వి 


శ్రీమద్భగవద్గీతాపర్వము 492. 
సందిందము:_ 


ఈ విధముగా అర్జునుని మాటవిని యిప్పుడు భగవంతుడు రండు శ్లోకము 


అలో తన చతుర్భుజ దేవరూప డర్శనము దురభమెనదని. దాని మహిమను 
౧D — 
వర్షించు చున్నాడు :-_ 


(శ్రీ భగవానువాచ : 

“సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ । 

దేవా అప్యన్య రూపన్య నిత్యం దర్శన కాంక్షిణః॥' 52 
భగ వంతుడిట్లనెను:-_ 


అర్జునా! నీవు చూచిన యీ నా చతుర్భుజరూవము చూచుటకు అసాధ్య 
మైనడి సుమా-అనగా దీని దర్శనము చాలా దుర్గభము. దేవతలుగూడ ఈ రూపము 





ఇప్పుడు వా స్తవ పరిస్థితికి వచ్చినాను_ఆనగా, భయ-వ్యాకులత్వ-క ౦పాదు 
లెన అనేక విధ వికారములు, నా మనస్సు.ఇం|దియములు.శరీర ము పని 
యందు ఏర్పడియుండెను. ఆవి యన్నియు నివ్వుడు తొలగిపోవుటచేత, 
నేను పూర్యమువలె స్వస్థుడ నైతిని” అని చెప్పెను. 


1. 'సురుర్తర్శం'అను విశేషణముచేత భగవంతుడు తన చతుర్భుజ దివ్యరూప 
దర్శనము దుర్తభమనియు దాని మహ త్త్వమునున్ను తెలిపెను. “ఇదం'” 
ఆను పదము - సమీపమునందున్న వస్తువును నిర్ధేశించునది యగుటచేత, 
దీనిచేత, విశ్వరూపము తరువాత, చూపించబడు చతుర్భుజ రూపము 
సూచింపబడెను. దీనిచేత భగవంతుడు, “అర్జునా! నీ విప్పుడు దర్శించిన, 
నా చతుర్చుజ-మాయాతీత - దివ్య గుణ యుక్ర-కాశ్యంత రూపమును దర్శిం 
చుట మిక్కిలి దుర్గభమే యగునునుమా! ఈ రూవముయొక్క దర్శనము, 
ఎవడైతే నాకు అనన్య భకుడో, యెవనియందు నా పరిపూర్ణ కృవ విలసిల్లు 
చుండునో, ఆటువంటి వానికి మాతమే లభించగలదు” అను నభ్శిపాయ 


మును తెలి పెను. 


484 వేదవ్యాసకృత మహాభాతము 
నాహం వేదైర్న తవసా న దానేన న చేజ్యయా । 
శక్య ఏవంవిదో (దష్టుం దృష్టవానసి మాం యథా ॥ ర్‌కి 


అర్జునా ! నివిప్పుడు నన్నుచూచిన విధముగా, నా చతుర్భుజ రూపమును 
వేదాధ్యయనము-తపస్సు-దానము- యజ్ఞములు చేసినవారుగూడ చూడజాలరు ! 


అననా నానానాననానన 


1. భగవదీత తొమ్మిదవ అధ్యాయము ఇరువది యేడవ_ ఇరువది యెనిమిదవ 
శోకములలో “అర్జునా ! నీవు చేయు యజ్ఞ-దాన-తపస్సులన్నియు నాకు 
అర్వింపుము. ఇట్లు చేయుటచేత నీవు సర్వ్యకర్మ లనుండి విముక్తుడవయ్యె 
దవు. నన్ను పొందెదవు ' అని, భగవద్గిత పదియడవ అధ్యాయము ఇరు 
వది యైదవ శోకములో “మోమషేచ్చ గల పురుమలచేత యజ్ఞ దాన.తప 
న్ఫులు అను కర్మలు ఫలెచ్చ రహితమ.గా చేయబడును. అనియు చెప్ప 
బడెను, దీనివలన తెలియు నభి పాయమేమనగా, యజ్ఞ దాన, తపస్సులు 
ముకి కి, భగవత్సాపి కిన్ని తప్పక కారణములగును కాని, ఈ శ్లోక 
ములో భగవంతుడు, నా ఛతుర్చుజ రూప దర్శనము వేదాధ: యనాధా 


నా 





ల్‌ 
పనముల చేతనే కలుగును గాని, యజ్జ-దాన-తపస్సులచెత కలుగ 
జాలదు” ఆని చెప్పెను. 


కాని, యిందులో విరోధమేమియులేదు. ఎందుకనగా, కర్మలను భగ 
వంతునకు అర్బించుట అనన్య భకిలో ఒక యంగము. ఈ యధ్యా 
యము ఏబదియైద వ శ్లోకములో అనన్య భక్తి నిగూర్చి వర్షించుచు భగ 
వంతుడు స్వయముగా 'మత్కర్మకృత్‌' నాకొరకు కర్మలు చేయ 
వాడు) అనుపదము పయోగించను ఏబది నాలుగవ శ్లాకములోగూడ 
“అనన్య! భకి చేత నాయీ స్వరూపమును దర్శించుట. తెలిసికొనుట, 
పొందుట నంభవమగును. అని భగవంతుడు స్పష్టముగా [పకటించను. 
కనుకనే యిక్కడ నిష్కామ భావములో భగవంతునికొరకు భగవ 
దర్పణ బుద్ధిచెత చేయబడు యజ్ఞ. దాన-తపస్సులు ఈ మొదలైనకర్మలు 
భక్షి కే అంగములగుటచెత, ఇవి భగవ్యత్పాపికి హేతువులగును. సకామ 
భావముతో చేయబడు కర్మలు హేతవులకావు అని తెలిసికొనవలెను. 
ఇందులో అభిిపాయమేమనగా, యజ్ఞాది కర్యలు భగవద్దర్శనము చేయిం 


శ్రీమదృగవర్గీతాపర్వుము 48 
సంజంధము : 


ఒక వేళ పెన చెప్పబడిన ఉపాయములచేత నీ దర్శనము కాజాలనియెడల 


వ యుహయముచేత అది సాధ్యమగును ? ఈ జిజ్ఞాస "పెన భగవంతుడి ట్రను 
చున్నాడ, 


“భక్యా త్వనన్యయా శక్య అహ మేవం విధోఒరున 
జి 
జ్ఞాతుం (_దష్షుం చ త త్రేషన (పవేష్టుం చ పరంతవ॥” ల& 


కాని, అర్హునా | అనన్య భక్తి చేత ఇట్టి చతుర్భుజ రూవముగల నన్ను, 
(ప్రత్యషముగా చూచుటకు? తాత్ర్వికముగా తెలిసికొనుటకు, (వ వేశించుటకు- 
అనగా, నాలో ఐక్యము చెందుటకున్ను సాధ్యపడును. 


చుటకు స్వాభా వికముగా సమర్ద ములుకావు, భగవద్దర్శనమై తేనో, (పేమ 
పూర్వక ముగా భగవంతుని శరణుజొచ్చి నిష్కామభావముతో కర్మలు 


చేసినమీడట, ఆప్పుడు భగవత్కృపగలిగి దానిచేత భక్తునకు కలు 
గును, 


2. భగవంతునియందే అనన్య [పేమ గలిగియుండుట- తన మనస్సు-ఇ౦ది 
యములు-శరీరము- ధనము-_-జనము. శశ మొదలైన సర్వస్వము భగ 
వంతునివే యని భావించి, భగవంతునికొర కే, భగవత్సేవలో నిమగ్నము 
చేయుటయే “అనన్యభక్తి” యనబడును, ఈ యనన్యభకి యే భగవద్దర్శ 
నాదులకు హేతువని చెప్పబడెను. 


సాంఖ్య యోగముద్వారా గూడ నిర్గుణ పర్మబహ్మ పాప్తి చెప్పబడెను, అడి 
సత్యమే ఐనప్పటికిన్ని , సాంఖ్యయోగముద్వారా సగుణ-సొకార భగ 
వంతుని దివ్య చతుర్భుజ రూప దర్శనముగూడ జరుగవచ్చునని చెవ్న 
గూడదు. ఎందుకనగా, సాంఖ్యయోగముద్వారా, సాకారరూప దర్శనము 
ఇచ్చుటకు భగవంతుడు బాధ్యుడుకాడు. ఈ (పకరణముగూడ సగుణ 
భగవద్దర్శనమునకు సంబంధించినదే. కనుకనే యిక్కడ కేవలము 


ఆనన్య భక్తి మాతమె భగవద్రర్శనాదులందు హేతువని చెప్పుట ఉచిత 
ముగ నుండను, 


486 


వేట వ్యాసక్ళత మహాశాశతము 


సంబందము: 


అనన్య భక్తిచేత భగవంతుని చూచుట, తెలిసికొనుట, ఐక్యము చెందుట 


సులభమని చెప్పుటకు కారణమైన ఆ యనన్య భక్షి యొక్క స్వరూపమును తెలిసి 
కొనుటకు ఆకాంత కలిగినమీదట, ఇప్పడు అనన్య భక్తుని లక ణమునుగూర్త్చి. 
భగవంతుడు వర్ణించుచున్నాడు. 


1. 


LoD 


మత్కర్మ 'కృన్మత్పర మో? మద్భకఃి సంగ వర్షితః | 
నిర్వైర స్సర్వ భూతేషయః న మామెతి పాండవ॥ న్‌్‌ 


ననా 





ఏ మనుష్యుడై తే ఆనక్తి -స్వార్ధ_-మమకారములను విడిచి, అంతయు భగ 
వంతునిదే యని భావించి, తాను కేవలము నిమిత మాతుడనే యని 
తలచుచు యజ్ఞ-దాస-తపస్సులు, ఆహార. పానీయ వ్యవహారాదులైన సమస్త 
శాస్ర విహిత కర్వవ్య కర్మలు నిష్కామ ఖావముతో, భగవంతుని సంతో 
షము కొరక, భగవదాజ్ఞానుసారముగా చేయునో, అతడు “మత్కర్య 
కృత్‌! అనగా భగవంతునికొరకు, భగవత్కర్మ లు చేయువాడు అన 
బడును, 


. వవడైతే, భగవంతుడే పరమాశయుడు- పరమగతి. ఆయన యొకడే 


సర్వోత ముడు-సర్వాధారుడు- నర్వళకి సంవన్నుడు_సర్యులకు మితుడు 
పరమాత్మీయుడు-తన సర్బస్వము'" అని తలచునో, భగవంతుడు చేయు 
_పతియొక విధానమునందున్ను నర్యదా సంతుమ్షడెయుండునో, అతడు 
“మత్సరమః' అనగా, భగవంతునియందు తత్పరుడు. ఆసక్తుడు అన 
బడును. 


. భగవంతునియందు అనన్య పేమ గలిగియుండుటచేత, ఎవడైతే, భగ 


వంతునియండే తన్మయుడై, నిత్యము నిరంతరమున్ను భగవంతుని 
యొక్క నామ.రూవ.గుణ-వభావ లీలాదులయొక్క- [(శవణ-మనన-_ 
కీరనాదులను చేయునో, ఈ (శవణాదులు లేనిచో కణముగూడ కాంతి 
యెవనికి ఉండదో, ఎవడు భగవర్దర్శనము కొఠకు మిక్కిలి యుత్క-౦ 


శ్రీమద్భగ వద్లీతావర్యము 187 


అర్జునా ! యే పురుషుడై తే కేవలము నా కొరకే నర్వ కఠవ్యకర్మలు 


చేయునో, నాయెడల తత్పతుడై ఆసక్రి తోనుండునో, నాకు భక్తుడో, ఫలానక్తి 
రహితుడో,” సమస్త భూత |పాణులయందు వరము లేకున్న వాడో?. అట్టి ఆనన్య 
భక్తిగల పురుషుడు వన్నే పొందగలడు.* 


ఇతి శ్రీ మహాభారతే భీష్మపర్వణి శ్రీమదృగవద్లీతా పర్వణి 


(శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు |బహ్మవిద్యాయాం యో గళా స్త శ్రీకృష్ణా 
ర్తున సంవాదే విశ్వరూవ దర్శనయోగో నామ ఏకాదళోఒభఛ్యాయ; 


[తా 


ఖిష్మపర్వణి పంచ [తింశో ఒధ్యాయః 


నతో ఆశించుచుండునో, ఆతడు “మద్భకః' అనగా, భగవద్భక్తుడు ఆన 


బడును. 


. ఇహలోక. వరలోకములందున్ను అనుభవించదగిన _ శరీర. భార్యా- 


పృత-గ్భహ. ధవ- కుటురిట. గౌరవ. మహత్త్వాది సమన జడ - చేతన. 
పదార్థ ములన్ని 0టియందుగూడ ఎవని కెతే, కొంచెముగూడ ఆసక్తి లేదో, 
యెవనికి భగవంతునియందు దప్ప మరి దేనియంరుగూడ ,పేమలేదో, 


అతడు 'సంగవర్థితః'- అనగా ఆనకి రహితుడు ఆవబడరును. 


. సమస్య పాణులు భగవత్ప్వతూపులని తలచుటచేత, లేదా అన్నిటి యందు 


భగవంతుడొక) డె వ్యాపించియున్నాడు అని తలచుటచేతను, ఎవరు 
ఎంత వివరీతముగా వ్యవహరించినప్పటికిన్ని ఎవని మనస్సులో ఎలాంటి 
వికారము కలుగదో ఏ (_వాణియందుగూడ కొంచెముగూడ ద్వేషముగాని, 
వెరభావముగాని, యెవనికి లేకుండునో, అతడు సర్వభూ తేషు ని ఠ్వెరః 


అనగా నమన పాణులందు వెరభావము లేనివాడు అనబడును. 


. ఈ చెవ;బడిన దానిభావము వపూరంపు వెబదినాలుగవ శ్లోకములో చెప 


బడీన దాని|పకార ము సగుణ భగవంతుని (ప్రత్యక్ష దర్శనముచేయుట, 
ఆ భగవంతుని బాగుగా తాత్రికముగా తెలిసికొనుటయే “ఆయనలో 
_పవేశించుటి యనబడును. 


488 వేదవ్యాసకృత మహాభారతము 
శ్రీ మహాభార తమునందు, భీష్మపర్వమునందు శ్రీమద్భగవడ్లీతా సర్యమునండు 
ఢ్రీమద్భగవద్గీతోవనిషత్తులందు, (బ్రహ్మవిద్యయందు, యోగశాస్త్రమునంగు, 
శ్రకృష్ణారున సంవాదమునందు, విశ్వరూప దర్శనయోగ మనబడు 
పడకొండవ అధ్యాయము సమా ప్రము (11) భీష్మ పర్యమునందు 
ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము. 


0. దీని తరువాతి విషయము భగవద్గిత మొదటి అధ్ధాయము చివర * ఈ 
గుర్తు పెట్టబడిన అధోజ్ఞాపికతో నున్నట్లు [గహింపవలెను. 


490 వేదఐ 
యేచాప్యక్షరమవ్యక ౦! తేషాంకా యోగ 
ఆర్జునుడిట్ర నెను : 


(శ్రీకృష్ణా | అనన్య పేమగల యే భక జనులు 
నిరంతరము నీ భజన -ధ్యానమందు నిమగ్నులె నగు! 
నిన్ను భజించెదరో, తదితరులెవరై తే, కేవలము అవి 
ఘన నిరాకార |బహ్మనుమా (తమే అతి (*ష్టభావముతో 
విధము_లెనట్టి ఉపాననము చేయు వారిలో అత్యుతమ యె 


కిన్నీ. వేరువేరు అవతారములందు భగవంతుడు 
ధరించెనో, దివ్య వెకుంఠధామమునందు భగవం 
రూపము విరాజిల్దుచున్నదో, యే రూపమును € 
భాప (పకారము అనేక నామరూవములతో 
ఆ రూవములన్నియు “ఇక్కడి “త్యాం” అను 
ఆంగీకరించవలెను. ఎందుకనగా ఆ రూవముః 
వానుని కన్న భిన్నములుకావు. ఆ సగుణ భో 
చింతించుచు పరమ్మళద్దా, | పమపూర్వకముగ 
న ర్వేం్యదియములను ఆయన సేవలో లగ్న మ 
భజన ధ్యానములందు నిమగ్ను డెయుండి; ఉత 
చేయుట యనబడును. 


1. ఇక్కడ “అక్షరం” అను విఢేషజణంలోగూడిన “6 
నకు నిర్గుణ-నిరాకార. సచ్చిదానంద ఘన (బహ 
త్మనుగూడ, అక్షరము.అవ్యక మని చెప్పవన్నున 
(పశ్నమునకు ఉపాసనీయమని అభి పాయముకాద 
పాసకుడు సగుణ పరమేశ్వరోపాననకన్న ఉతః 
ఇదిగాక, పూర్య (పసక్రిలోొ ఎక్కడగూడ జీవా. 
గూర్చి భగవంతుడు చెవ లేదు. 


490 వేదవ్యానకృ్ళత మహాభారతము 
యేచాషప్యక్ష్షరమవ్యక ౦! తేషాం కౌ యో గవితమాః ॥ i 
అర్హునుడిట్టచెను : 


శ్రీకృష్ణా ! అనన్య పేమగల యే భక్తజనులు పూర్వోకృపకారముగా 
నిరంతరము నీ భజన-ధ్యానమందు నిమగ్నులై సగుణరూప పర మెళ్వరుడైన 
నిన్ను భజించెదరో, తదితరులెవరై తే, కేవలము అవినాశమైన సచ్చిదానంద 
ఘన నిరాకార _బిహ్మనుమా(తమే అతి శేషభావముతో భజించెదరో, ఆ ఉభయ 
విధము లెనట్టి ఉపాసనము చేయువారిలో అత్యుత్తమ యోగవేత్త ఎవరు? 


కిన్ని. వేరువేరు అవతారములందు భగవంతుడు ఎన్ని నగుణరూవములను 
ధరించెనో, దివ్య 'వెకుంఠధామమునందు భగవంతునియొక్క యే నగుణ, 
రూపము విరాజిల్లుచున్నదో, యే రూపమును లోకులు తమతమ పూజ్య 
భాప ప్రకారము అనేక నామరూపములతో వర్షించుచు చెప్పెదరో, 
ఆ రూపములన్నియు “ఇక్కడ” “త్వాం” అను వదమున కర్ణ మనియు 
అంగీకరించవలెను. ఎందుకనగా ఆ రూవములన్నియు శ్రీకృష్ణ భగ 
వానుని కన్న భిన్నములుకావు. ఆ సగుణ భగవంతుని నిరంతరము 
చింతించుచు పరమ్మళద్దా, (_పేమపూర్వకముగా నిష్కాామభావముతో 
సర్వేందియములను ఆయన సేవలో లగ్న ముచేయటలో, నిరంతర 
భజన ధ్యానములందు నిమగ్ను డెయుండి; ఉత మమెన భగవదుపానన 
చేయుట యనబడును. 


1. ఇక్కడ “అక్షరం” అను విశషణ౦తోగూడిన “అవ్యక్షం” అను పదము. 
నకు విర్దుణ-నిరాకార -సచ్చిదాన ౦ద ఘన [బహ్మయని యర్థము. జీవా 
త్మనుగూడ, అక్షర ము.అవ్యక మని చెవ్వవన్సును. అయినను అర్జునుని 
(పశ్నమునకు ఉపాసనీయమని అభి పాయముకాదు. ఎందుకనగా జీవాతో 
పాసకుడు సగుణ పర మేశ్వరోపాసనకన్న ఉత్తమమగుట అసంభవము.. 
ఇదిగాక, పూర్వ |పసక్తిలో ఎక్కడగూడ జీవాత్మోపాసన విధానమును 
గూర్చి భగవంతుడు చెప్పలెదు. 


శ్రీ భగవానువాచ ; 


“మయ్యా వెళ్ళ మనో యే మాం నిత్యయుకా ఉపాసతే | 
_శద్దయా పరయో పతాస్తే "మె! యుకతమా మకతాః ॥" 9, 


భగవంతుడిట్ల నెను : 


అర్జునా ! నాయందు మనస్సు వక్షాగముచేసి నిరంతరము నా భజన 
ధ్యానములందు నిమగ్ను లైయన్న వి భకులు మిక్కిలి (ోషమెన శద్ద కలవారై 
సగుణరూవ వరమేశ్వరుడనైన నన్ను భజించెదరో*, వారు యోగులలో నత్యు 
తమయోగులు నాకు పూజ్యులు. 


సంబంధము 


పూర్యశ్లొకమందు సగుణ-సాకార పరమేళ్వరోపాసకులు ఉత మయోగ 
వేత్తలని భగవంతుడు చెప్పెను. దీనిపైన నిర్గుణ-నిరాకార |జహ్మో పానకులు 
ఉత్తమ [బహ్మ వేత్తలు కారా? అను జిజ్ఞాస కలుగవచ్చును. దానిపైన భగవంతు 
డిట్రనుచున్నాడు. 


1. భగవంతునియొక్క. "సత" (అసిత్వం) యందు, ఆయన అవతారము 
లందు, రూపములందు,శకి యందు, గుణ -(పభావ-ఐశ్వర్య- ఇత్యాదులందు 
(పత్యతదర్శనముక న్న అధిక గౌరవ పూర్వక మైనది విశ్వాసము ఉండు 
టయే ఆతిశయ గద్ద అనబడును. భక్త _పహ్హారునివలె, అన్నివిధముల 
భగవంతునియంరు తన భారము వెచియుండుటయే “పెన చెప్పబడిన 
(శర్భృతో గూడిన వాడనబడును. 


౨, గోపికలవలె సమస్త కర్మములు చేయునప్పుడుగూడ, పరమ పేమా 
స్పదుడు - సర్వశక్తి నంపన్నుడు-సర్వాంతర్యామి- సర్వ సద్దుణ సము 
(దుడు అయిన భగవంతునియందు ఉండి మనస్సు తన్మయము చెండి 
ఆయనయొక్క- గుణము గుజణ=పభావ స్యరూపములను సర్వదా (పమ 
పూర్వకముగా ధ్యానించుచుండుటయే, మనస్సును ఏకా|గముచేసి నిరంత 
రము భగవరద్ద్యానమునండు ఉండి భగవంతుని భజించుట యనబడును- 


492 


వేదవ్యానకృత మహాభారతము 


“యేత్వక్షర మని రేశ్య* మవ్యకరి పర్యుపాసతే | 
సర్వత గమచింత్యంచ కూటస్ట నుచలరి |ధుపమో I ర 


యా దోహనేఒవహననే మధనోవలేప 
(పెం ఖేం ఖనార్భ రుదితోక్షణ మార్దనాదౌ | 
గాయంతి చెన మనురకధియోఒ|వకంళ్యో 
ధన్యా(వజ,న్రీయ ఉరుకమచితయానాః |] 
శ్రీమద్భాగవతము i0-44-_19 


వ గోపికలు గోవుల పాలు పిదుకునపుడు, ధాన్యాదులు దంచునపుడు, 
పెరుగు చిలుకునపుడు, ముంగిలి అలుకునపుడు, పిల్లలను తొటబ్రలో ఊచు 
నపుడు, వడ్చుచున్న పిల్లలను సమాధాన పరచునప్పుడు, ఇండ్లలో సీరు 
గా ౧ 

చల్లునపుడు, ఊడ్చుచున్నపుడు ఈ మొదలైన పనులు చేయుచున్న ప్పుడు 
| పేమభరిత చిత ముతో కన్నుల నీరునింపుకొని గదద వాక్కులతో 
శీకృషభగవానుని గానము చేయుచుందురో, ఈ విధముగా ఎలపఇ,డు 
W) లిజో లా ఎ 


గూడ శ్రీకృష్ణ నియందే మనస్సు లగ్నము చేసియుండు _వజవాసినులెన 


ఆ గోపికలు ధన్యులు గదా! 


“దేని నిర్రశము చేయబడజాలదో, ఏ యుకి తోగాని, ఉపాయములోగాని, 


చేని స్వరూపముగూర్చి వర్ణించుటగాని, తెలుపుటగాని అసాధ్య మో అది 
“అనిసశ్యము” అనబడును, 


= ఎది ఏ ఇ౦| దియమునకుగూడ గోచరముకాదో, అనగా వది యిం |దియ 


ములచేత తెలిసికొనబడజాలదో దేనికి రూపముగాని, ఆకారముగాని లేదో 
అది “అవ్యక్త” మనబడును. 


* ఎది వూరిగా కదలక మెదలక యుండునో ఆది “అచలము*' అనబడును 


- ఎది నిత్యమై నిశ్చితమెనదో, దేని అస్తిత్వము (దత్తా) నందు ఏ విధమైన 


నంశయము లేదో, దేని ఆభావము నెప్పుడుగూడ వుండదో, ఆది 'ధువము” 
అనబడును. 


సన్నియ మ్యుందియ[గామం సర్వత సమబుద్రయః' | 
తే (వాప్పువంతి మామేవ నర్వుభూత హితే రతాః ॥ 4 


కాని అర్జునా 1 యే పురుషులై లే, ఇం|దియములను వశవరచుకొని, 

మనస్సునకు బుర్రికిని అవలనున్న సర్వవ్యాపి : వర్గించుటకు వీలుగానివాడు- 
థు ణు 

సర్వదా క వర్గమందున్న వాడు. నిత్యుడు - అచలుడు. నిరాకారుడు. ఆదినాశి_ 
సచ్చిదానంద. ఘనుడగు (బహ్మను నిరంతరము వీకీభావముతో (అభిన్న భావ 
ముతో) ధ్యానించుచుందురో. సమస్త భూత ప్రాణుల హితమునందు అనకి గల 
వారై? అందరియందు సమానభావముగలిగి యోగులైన ఆ పురుషులు నన్నే 
పొందెదరు (5-4) 


నంబంద ము 


ఈ విధముగా. నిర్ద్ణణోపాసనమును దాని ఫలమునుగూర్చి [వతిపాదించిన 
తరువాత, ఇపుడు భగవంతుడు, దేహాభిమానులు అవ్యక్త గతిని పొందుట కఠిన 
మని తెలుపుచున్నాడు : 

“కళోం ధికతర సేషా మవ్యకాఒసక చేతసామ్‌ । 

ఆవ్యకా హి గతిర్లుఃఖం దెహవద్భిరవాప్యతే Il ల్‌ 
అర్జునా! సచ్చిదానంద ఘనమైన ఆ నిరాకార (బహ్మయందు ఆసక్తిగల 
మనస్సుగల పురుషులు సాధనమునందు విశేషముగా పరిశమ చేయవలసి 





1. దీనిచేత పైన చెప్పబడిన విధముగా, నిర్గుణ_నిరాకార బహ్మో పాసకులకు 
భేదబుర్ధి ఎక్కుడకూడ వుండదు. సమస్త విశ్యమునందు (బహ్మతప్ప 
వేరు సత లేనందుచేత వారికి అన్నిచోట్ల సమబుద్దియ యుండును, అను 
అభీ పాయము కనబర చెను. 


9. అవివేకి తన హితమె కోరునట్లు ఆ నిర్గుణ [బహో పాసకులకు సర్వ 
[పాణులందు, ఆత్మభావము ఉండుటచేత, వారు సమభావముతో అందరి 
హితమును కోరుచుందురు. 


లి, ఇట్టు చెప్పుటచేత భగవంతుడు తనకన్నా (బ్రహ్మ అభిన్నము అని ₹లు 


a9 4 


వేదవానక్ళత మహాభారతము 


యుండును .! ఎందుకనగా, దేహాభిమానముగలవాడు, అవ్యక విషయమెన గతిని 
కష్టముగానే పొందెదరు.? 


టాలీ 





పుచూ పెన చెప్పబడిన ఉపాసనకు ఫలితముగా ఏ నిర్గుణ _బహ్మపాప్తి 
కలుగునో, అదినా (పాప్తిగానే తలంచవలెను. ఎందుకనగా! ద్రహ్మ 
నాకన్నా వేరేకాదు. నేను (బహ్మకన్నా "వేరుకాను. అని చెప్పెను. 
“ట్ర [(బహ్మ నేనే” అను భావము భగవంతుడు భగవద్గిత పదునాల్గవ 
అధ్యాయము ఇరువది ఏడవ శోకములో “బహ్మణో హి (పతిఘానం” 


అనగా నేను (బహ్మకు |పతిష్ట (నిలుచుస్తానము) అను మాటచే తెలిపెను. 


॥ పూర్వళ్లోకమునందు వర్ణింపబడిన , నిర్గుణ.నిరాకార-సచ్చిదానంద ఘన 


బ్రహ్మయందు ఆసకృచిత్తులెన నిర్దణోపానకులు ఎక్కువ పరిశ్రమ చేయ 
వలసి యుండునని చెప్పి భగవంతుడు, “నిర్గుణ |బహ్మతత్వము ఆతి 
గహనము” కనక “పరిశుద్దము-స్థిరము నూకు మునైన బుద్ధిగలిగి శరీర 
అభిమానము లేకున్నవారు మాతమే. ఆ నిర్గుణ [బ్రహ్మను తెలుసుకొన 


జాలురురు. సాధారణ మనుష్యులు తెలినికొనజాలరు. కనుక, నిర్గుణ 


(బ్రహో్కోపాసన సాధనారంభ కాలమందు మిక్కిలి పరి శమయగును. అని 
తెలి పెను. 


. పెన చెప్పబడిన మాటచేత భగవంతుడు, ఈ శోకము పూర్వార్థమున౦దు 


చెప్పబడిన పరి శ మకు కారణము తెలిపెను, ఇందలి అధీ పాయమేమనగా 
చేహాలిమానము గలవారు, నిర్గుణ బహ్మతత్వమును తెలిసికొనుట చాలా 


_ కఠినము. కనుక శరీరాభిమానముగలవానికి అట్టి స్టితి అతి పరిశమచేత 


పాప్పించును. 


కాని ఎమాటయెతే భగవద్గీత ఆరవ అధ్యాయము ఇరువది నాల్గవ శ్లోకము 


నుండి ఇరువది యేడవ కోక మువరకు నిర్గుణ బ్రహ్మో పాసన పకార మును 
తెలిపి, ఇరువది ఎనిమిదవ శోకములో, ఆ ఉపాసనా (పకారము సాధ 


నము చేయగా చేయగా సుఖముగా పరమాత్మ (పాప్తిరూపమైన అత్యంతా 


నంద లాభము కలుగునని చెపుబడెనో, ఆమాట ఎవని స్వరూపములో 


రజోగుణము తమోగుణము శాంతించినవో, యెవడు “బహ్మభూతుడు' ' 


శ్రీమద్భగవడీకాపర్యము 498 


“దమేత్త సర్వాణి కర్మాణి | మయి సంన్యన్య మత్పరాః | 
అనన్యేనెవ యోగేన |; మాం ధ్యాయంత ఉపానతే ॥ 6 


కాని అర్జునా | ఎవరై తే నాయందే ఆనక్తి గలవారై ' ఉన్న భక జనులు 


సర్వకర్మలు నాకు సమర్పించి] సగుణరూప పర మెళశ్వరుడైన నన్నే అనన్య 
భక్తి యోగముచేత, నిరంతరము ధ్యానించుచు భజించుచుందురో). 


క్‌ 


ఆయినాడో, అనగా.|జహ్మమునందు అభిన్నభావముతో స్టైరముగా నిలిచి 
యున్నాడో, అటువంటి పురుషునకు మా [తమ ఆ పరమాత్మ (పాప్తిరూప 
మెన అత్యంతానంద లాభము కలుగును గాని, దేహాభిమానము గలవారికి 
అది లభించదు. అని తెలుపుటకే ఆ మాట చెప్పబడినది. 


వివిధ దుఃఖములు (పాప్తి ౦చిపుడు కూడా భక్త (వహ్టాదునివలె భగ 
వంతుని పెన భారము వెసి వికారర హితుడ ఉండుటకూడా ఆ దుఃఖములు 
భగవంతుడు ఇచ్చిన జహుమతులుగా భావించి అవి సుఖరూవములు అని 
తలచుట, భగవంతుడే పరమ పేమ గలవాడో పరమగతి సరమమి తుడు 
అన్ని విధముల శరణు చెందుటకు యోగ్యుడు అని తలచినను తానే 
భగవదర్పణము చేయుటయే భగవంతుని యందు ఆసక్తి గలవాడై 
యుండుట అనబడును. 


, కర్మలు చేయుటలో తాను పరాధీనుడనని తలచి, భగవంతుని యాజ్ఞను 


సూచనను అనుసరించి అన్ని శాసోరిక కర్మలు చేయుచుండుట ఆ కర్మల 
యందు మమకారము ఆసక్తి లేకుండుట ఆ కర్మఫల సంబంధమే 
మ్మాతము లేకుండుట “నేను కేవలం నిమితమా(తుడను. నాకు వ పని 
చేయుటకు కూడా శ క్తిలేదు. భగవంతుడే తన యిచ్చానుసారముగా నా 
చేత బి నొమ్మ వలె. సర్వకర్మలు చేయించుచున్నాడు. అని (పతియొక 
వనిలోను ఇట్టి భావము ఉంచుటయే "సర్వ “కర్మలు భగవదర్చితములు 
చేయుట” అగును. 


. ఒక్క పరయ మేళ్యరుడు తప్పు నావాడు ఎవ్వడును.. లేడు. ఆయనయే నా 


సరంసంము. అని తలచి భగవంతుసియెడల సె స్వార్టరహితముగా మిక్కి-లి 


496 వేదవ్యాసకృత మహాభారతమ్‌ 


“తేషామహం సముద్దర్రా | మృత్యు సంసార సాగరాత్‌ | 
భవామి నచిరాత్‌ పార్ధ! | మయ్యా వేశిత చెత సామ్‌ |” 7 


“అరునా! అట్టి నాయందు చితము లగ్నముచెసిన, (పేమగల. భక్తులను 
డి తావత్‌ 
నేను శ్మీఘముగా నే, మృత్యురూపమైన సంసార నమ్ముదమును౦డి ఉద్దరించెదను. * 


సంబంధము: 


ఈ విధముగా పూర్వ కోకములలో నిర్గుణ దహ్మోపాసనముకన్న సగుణ 


(శ ద్దాయుక్తమైన అనన్య పెమ చూపవలెను. ఆ _పేమలో స్వార్ధము, 
స్వాభిమానము, ఇతర|త తొలగిపోవుట మొదలై నదోషములు ఉండకూడదు. 
అది పరిపూర్ణము. స్థిర మైనదిగా ఉండవలెను. ఆ _పేమలో ఏవ కొంచెము 
భావముకూడా భగవంతుని కన్న ఇతర వస్తువునందు ఉంచకూడదు. ఆ 
పేమ ఉండుటచేత కూడా భగవంతుని మరచుట ఒక్కక్షణం కూడా 
సహింపరానిదగును. అటువంటి అనన్య పేమ “అనన్య భ క్రియోగము" 
అనబడును అటువంటి భ క్రియోగముచేత నిరంతరము భగవంతుని 
చంతించుచు ఆయనయొక్ళ_ గుణ, (పభావ-లీలలను వినుచు.కీరి ంచుచు 
ఆయన నామోచ్చారణ జపాదులు చేయుచు ఉండవలెను. ఇదియే అనన్య 
భక్రియోగము చేత భగవంతుని నిరంతరము చింతించుచుండుట ఆయ 
నను సేవించుట అనబడును, 


న్‌ గ 


1. [ప్రపంచమునందు ఉన్నది అంతయు మృత్యుమయమె అగును, (ప్రపంచ 
ములో జన్మించు వస్తువేది గూడ కణకాలమెనను మృత్యువును తప్పించు 
కొనజాలునది లేదు. సము దములో అసంఖ్యాకములైన అలలు లేచు 
చుండున ప్రే ఈ అపార సంసారసాగరమునందు అనవరతము జనన 
మరణ తరంగములు లేచుచుండును. సము దతరంగములు అయినను 
లెక్క పెట్టవచ్చును కాని, పరమేశ్వర పాపి, కలుగునప్పటివరకు 
భవిష్యత్తులో జీవుడు ఎన్నిసార్లు జన్మించి మరణించ వలసియుండు. 


నది లెక్కబెట్టట సాధ్యము కారు. కనుకనే ఇది “మృత్యురూవ 
సంసారసాగరము” అనబడును. 


శ్రీమద్భగవద్దీతాపర ము 497 


_బహోసాసనము సులభమని నిరూపించబడెను. ఇందుచేత ఇప్పుడు భగవంతుడు 


అర్జునుని ఆవిధముగానే, మన స్కు- బుద్ది లగ్నముచేసి సుగుణ (బహో్క్మోపాననము 
చేయమని అజ్ఞాపించుచున్నాడు:-_ 


“మయ్యవ మన ఆధత్స్వ | మయిబుద్దిం నివెశయ | 
సెివసిష, సి మరద్యువ | అత ఊర్ల్షం స సంశయఖోే 4 రి 
ది 


it 


అర్జునా! నాయందే మన స్సు లగ్నముచేయుము:. నాయందే బుద్దిగూడ 
లగ్నముచయుము ఆ తరువాత సీవు నాయందే నివసించగలవు.! ఇందులో 
కొంచెమై ననూ సండేహము లేడు. 


వ భక్తుడు షనస్సు బుద్ది భగవంతుని యందు లగ్నముచేసి నిరంతరము 
భగవంతుని ఉషాసించునో అతనిని భగవంతుడు తక్షణమే జనన మరణ 
ములనుండి ఎల్లప్పటికి విముక్తుని చేసి ఇక్కడనే తన పాపి కలిగించును, 
లేదా అతడు మరణించిన తరువాత అతనిని తన పరమధామమునకు తీసు 
కొని పోవును. అనగా ఎట్రెతే నావికుడు వఏవరినైన తన నావలో 
కూర్చొన బెట్టుకొని నదిని దాటించునో అప్తే భ క్రిఅనే నౌకలోసున్న 
భక్తుని కొరకు భగవంతుడు స్వయముగా పడవ నడుపువాడై ఆ భక్తుని 
సమస్త ఆపచదలనుండి చిక్కు_లనుండి దూరముచేసి అతిత్వర గా అతనిని 
భయంకర సంసార సాగరం 1యొక్క_ ఆవలి ఒడ్డును తన వరమధామ 
మును చేర్చును, ఇదియే భగవంతునిచే చెప్పబడిన తన భక్తుని మృత్యు 
రూపసంసారమునుండి దాటించుట యనబడును. 


1. ఎ భగవంతుడై తే సమస్త చరాచర (పపంచమంతయు వాాపించియు ౦డీ, 
అందరి హృదయములో నుండి దయాశుత్వ సర్వజ్ఞత్య- సుశీలత్య 
సహృదయళజ్యారులై న అనంత గుణములకు సమ్మురుడో, ఆ పరమదివ్య 
_పేమమయ ఆనందమయ, సర్వశ కి సంపన్న సరొ-త్త మ శరణా గతి 
యోగ్యుడైన పరమేశ్వరుని యొక్క గుణ-పభావ-లీలా తత్వరహన్య 
ములను నవూర్తిగా తలిసికొని ఆయన యెడల నిశ్సయ జ్ఞానము సర్వదా 
అచంచలముగా నుంచుటయే బుద్ధిని భ గవంతునియందు లగ్న ముచేయుట 
యనబడును. ఇట్టు తనకు పరమ_ప్రమాస్పరుడు. సరుషోత ముడునై నభగ 

82) 


498 


“అధ చితం౦ నమాథాతుం న శకోషి మయిస్థిరమి | 
అభ్యాస యోగేన తతో మామిచ్చాజఒవ్లుం దనం జయ ॥ 9g 
“అఆరునా! ఒక తళ నివు మనసు 


ఎను నాయందు నిశథ్యలముగా సాపించు 
|) 


టకు నమరుడవు కాని యెడల అభాాన రూపయోగము చెత నన్ను పొందుటకు 
(టె - 


యచ్చయింపుము.'" 


వంతునియందు తప్ప ఇతర సమస్త విషయములందు ఆసక్తిని విడిచి 
మనస్సు కేవలము ఆయనయందు మాతమే వుంచి తన్మ యము చేయుట 
సర్వదా నిరంతరము పెన చెప్పబడిన విధముగా భగవంతుని చింతనము 
చేయుచుండుటయే మనస్సును భగవంతునియందు లగ్నము ఉయుట యన 
బడును. ఇట్టు తన మనస్సును బుద్దిని భగవంతునియందు లగ్నముచేసిన 


వారు కీ ఘముగనే భగవంతుని పొందగలరు. 


కాబట్టి భగవంతుని గుణ [పభావ-లీలా తత్వ్వ-రహస్యము లను రిని 
కొన్న మహాపురుషుల సంగం చేసి వారి గుణములను ఆచరణములను 
అనుకరించి సుఖములను సోమరితనమును వమరుపాటును విడిచి ఆ మహా 
పురుషులు చూపిన మార్గమును. విశ్వాసపూర్యకముగా ఆనక్షితో అనున 
రించవలను. 


. భగవక్సాషపికి గాను ఆనేక యక్తుల చేత చిత్తమును తగవంతునియందు 


నిలుపుటకు మాటిమాటికి చేయబడు [ప్రయత్నము అభ్యాసయోగము 

కనుక భగవంతుని యొక్క నామ-రూప.గుణ లీలాదులలో 
దేనియందు సాధకునకు శ | పేమయున్నవో, దానియందే కేవలము 
భగవ్యత్పాప్పి ఉర్దళముతోన మాటిమాటికి మనస్సు మలచుటకు (పయ 


తా జ వావ తో ఎ” ను ” 
త్నించుటయి ఆభ్యాసయోగము ఇత భగవంతుని బొంతుటరు ఇచ్చయించుట 


< ta 
అనబడును. 


యగును. 

భగవంతునియందు మనసు లగ్నము చయిటకు నాధనములు శాస్త్రము 
అలో అనేక విధములై నవీ చూపబడినవి. వానిలో 5 న్న్న సాధనములను 
గూర్చి ఈ (సలల చూపబశిసడి, 


శ్రేమదృగవద్గితా పర్వము (91 





(ఆ) 


సూర్యునియెదుట కన్నులు మూసికొనినప్పుడు మనస్సునకు సర్వ[త 


సమభావ రూపమైన ఒక ప్రకాశ పుంజము యేదై తే తోచునో, దాని 
కన్న ఎయిరేట్టు అధికమైన |పకాళ సమూహము భగవత్స్యరూవ 
ములో కలదు అని నిశ్చయముశేసికొని పరమాత్ముని యొక్క ఆ 
తేజోమయ జ్యోతి రూపమునందు చిత్రము లగ్నము చేయుటకు 
మాటిమాటికి పయత్న ము చేయుట, 


ఏశ్హైతే అగ్గిపుల్లతో అగ్ని వ్యాపించియున్నదో, అటే భగవంతుడు 

౮ా గ ౧ ౮ ॥ 
సర్వత వ్యాపించియుండును అని తెలిసీకొని యక్క డెక్క_డై ఆ, 
మనస్సుపోవునో అక్కుడక్కడంతయు గుణ-(పభావ నహితుడు 
ర్వశ కి సంపన్నుడు-పరమ్మపేమాస్పరుడు నైన పరమేశ్వరుని 
స్వరూపమును మాటిమాటికిన్ని చింతించుచుండుట. 


ర 


(ఇ) ఎక్క-డెక్క_డె త మనస్సుపోవునో అక్క_డక్క_డనుండి దానిని 


తొలగించి భగవంతులై న శివ. విష్ణు-కృష్ణ-రామాదులలో తన యిష్ట 
6వమైన యొక దేవుని మానసికముగా గాని, లక లోహాదులతో 
నిర్మించబడిన మూరి యందు గాని, చి తవటమునందు గాని, ఆ 
దేవుని నామ రూపమునంరు గాని (శద్దా పేమలతో మాటిమాటికి 
తన మనస్సును లగ్నము చేయటకు (పయత్నించుట. 


(భ్రమరముల రుంకార ధని వంటి వకళార(వాద్యము)తో ఓంకార 
ధ్వని చేయుచు ఆ ధ్యనిలో పరమేశ్వరుని న్యరూపమును సలుసార్హు 
ధ్యానించుట, 

స్వాభావికముగానే ఉచ్చ్వాస నిశ్వాసములతో పాటు భగవన్నామ 
మును సర్వదా నిరంతరము జపించుటకు గాను పయత్నము 


_ చేయుచుండుట. 


500 వేదవ్యాసకృత మహాభారతము 


“అభ్యాసే&ప్య సమర్గోఒసి మత్కర్మపర మోభవ 
మదర్శమపి కర్మాణి కుర్వన్‌ వ. || 10 
“ఆర్హునా! సీక్రొక వేళ పెన చెప్పుబడిన సమునందు గూడ అన 
రలు చేయుటకు ఆసక్తు 


మర్చుడ వెన యెడల, కేవలము నా కొరకు మాతమేక 
వేయుటకు గూడ నా _పొపిి 


రో 
డవు కమ్ము.? ఈ విధముగా నాకొరకు కర్మలు 


(బు) బగవదిత నాలుగవ అధ్యాయము ఇరువది తొమ్మిదవ శ్లోకములో 
చెప్పబడిన పకారము [పాణాయామము అభ్యసించుట. 


పెన చెప్పబడిన సాధనము లలోనే వడైన నొక సాధనమును ను శ్రద్దా 
Ma ఆగక్తులతో చెసిన యెడల కమముగా అన్ని షా 
విఘ్నములు నశించి చివరకు భగవుత్సాపి కలుగును. కనుకనే 
శీ ఘముగా ఫలము లభించనప్పుడు అది కఠినమని తలచి నిరుత్సాహ 
వడి సోమరితనముతో అభ్యాసము చేయుట విడువకూడదు, 
భా*నములో లోపము రానీయగూడదు. విశేషించి దానిని పెంచు 
చుండవలను, 


1. ఈ శ్లోకమునందు చెప్పబడిన 'మత్కర్మ'” అను పదముచేత, కేవలము 
భగవంతుని కొరకే చేయబడినవి గాని భగవంతుని పూజలకు సంబం 
ధించి గాని ఆ కర్మలని _ భావించవలెను. ఆ కర్మలతో తన స్వార్థము 
ఏ మాగతము నుండదు. వానితో మమకారాసకుల సంబంధము గూడ 
యుండదు. భగవద్గీత పదకొండవ అధ్యాయము చివరి శ్లోకములో గూడ 
“'మత్కర్మకృత్‌ ' అను పదము నందలి 'మత్కర్మ'" అను శబ్దము గూడ 
దీని అభ్యాసమును వివరించును. 


ఒక భగవంతుడు మామే తనకు పరమ్మాశయుడు-పరమగతి అని 
తలచుట, భగవంతుని సంతోషము కొరకు మాతమే. పంమశద్ధతో 
అనన్య ఏమతొ మనో.వాక్‌ శరీరములచెత- భగవ ల్సేవా పూజలు యజ్ఞ 
న_తపశ్చరాకద: లై న కాస్త విహిత కర్మలు తన కర వ్యములని తలచి 
నిరంతరము చేయుచుండుటయే కర్భతత్సు రుడగుట యన౬ఒడును. 


శ్రీ మద్భగవద్గీతావర్యము 501 


రూపమైన సిద్దినే పొండెదవు.! 


“అశ్రతదప్యశక్షో౬సి కర్తుం మద్యోగమా శితః | 
సర్వకర్మ ఫలత్యాగం తత, కురు యతాత్మవాన్‌ ॥”౫ || 


. దీనిచేత భగవంతుడు ఇట్లు కర్మలు చేయుట గూడ, నన్ను పొందుట 


కొక సులభ-స్వతం త సాధనము అని తెలిపెను. 


భజనము-ధ్యానము అను సాధనములు చేయువారికి నా పాప్తి కలుగు 
నకే, నాకొరకు కర్మలు చేయువారుగూడ నన్ను చేరగలరు కనుకనే, 

చేయట. హాదో 
నాకొరకు కర్మలు చేయుట పూర్వోక సాధనముల కన్న తక్కువ 
(*ణికి చెందినది ఏ మ్నాతము కాదు. 


. ఈ అధ్యాయము తొమ్మిదవ ల్లైకములో ఆభ్యానయోగము తెలుప 


బడెను. భంవంతుని యందు మనోబుద్దులు లగ్నములు చేయుటకు అనువెన 
సాధనము లన్నియు అభ్యాసయోగమున అంతర్గతములై యండును. ఈ 
కారణముచేత అక్కడ యతాత్ముడగుటకు గాను వేరుగా చెప్పవలసిన 
ఆవశ్యకత లేదు. పదవ శోక ములో భ_క్రి యు క్తమెన కర్మయోగము 
వర్ణింపబడినడి. దానిలో భగవంతుని ఆశ్రయము కలదు. సాధకుని 
సమస, కర్మలు గూడ భగవద్భ క్రియే యగును. కనుకనే, దానితోగూడ 
“యతాత్శ వంతు” డగుటకు వేరుగా చెప్పట [ప్రయోజన ము కాదు కాని, 
ఈ లోకములో తెలుపబడిన “సర్వ కర్మ ఫల త్యాగరూప కర్మయోగ 
సాధనము నందు మనోబుద్దులు వశమునందుంచుకొనకుండ పనిసాగరు. 
ఎందుకనగా వర్షాశ మోచితములై న సమస్త వ్యవహార కర్మలుచేయుచు 

క్ష వెళ్ల మనొ బుద్దిం్యదియ శరీరాదులు వశములో లేకున్నయెడల, వాని 
సుఖానుధవమంచు మమకారాన క్తి కామానలు కలుగుట మిక్కిలి సహ 
జము. ఇట్టు సంభవించిన మీదట “సర్వకర్మ ఫల తాాగరూవ సాధనము 
జరగదు. 


ఇందుచేతనే యిక్కడ “యతాత్మవాన్‌ " అనుపదమును (ప్రయోగించి, 


మనో బుద్దాదులను వశములో నుంచుకొనుటకుగాను సాధకుడు మిక్కిలి 
జా|గత పరచబడినాడు. 


“అరునా! ఒకవళ నా (పొప్తి రూపమైన యోగమును ఆశయించినవాడై 
పెన చెప్పబడిన సాధనములను చేయుటలో గూడ నివు అసమర్హుడ వైన యెడల 
మనోబుబ్ద్యాదులను జయంచినవాడ వె సర్వకర్మల ఫలము త్యజించుము, 


1. యజ్ఞ- దాన=తపస్‌ - సేవలు వర్ణా శ్రమానుసారమైన జీవనము. శరీర నిర్వ 
హణము కొరకు చేయబడు. శాస్త్ర సమ్మతములెన సర్వకర్మలు ఇవి 
యన్నియు అర్హత పకారము చేయుచు ఇహలోకపరలోకములందు 
సుఖ|పాపి రూవమెన ఫలమునందు మమకారాస క్రి కామనలను పూర్తి గా 
విడుచుటయే నర్యకర్య ల ఫలమును విడుచుట యన బడును. 


ఈ యధ్యాయము ఆరవ కోకములో చెప్పబడినట్లు సర్వకర్మలు 
భగవంతునకు అర్బించుట, పదవ శ్లోకములో చెప్పబడినట్లు భగవంతుని 
కొరకు భగవత్కర్మలు చేయుట. ఈ శ్లోకములో చెప్పబడినట్లు సర్గ 
కర్మ ఫలత్యాగము చేయుట, ఈ మూడు కర్మయోగమనబడును. 


ఈ మూడింటి ఫలము పరమేశ్వర (పాప్తియే యగుకు. కనుకనే ఫలము 

నో ఏ విధమైన భేదము లేదు. కేవలము సాధకుల [పకృతి-భావన-వారి 
సాధన ]పణాళిక వీని భేదముచేత ఆ మూడింటి భేదము గూడ చేయ 
బడినది. నర్వకర్మలు భగవంతునకు అర్పించుట భగవంతునికొరకు సర్వ 
కర్మలు చేయుట ఈ రెండింటిలో నె శే భ క్రికి (పాధాన్యము గలదు. 
సర్వకర్మ ఫలత్యాగము నందు కేవలము ఫలత్యాగమునకు [పాధాన్యము 
గలదు. ఇదియే వీనిలో ముఖ్యమైన భేదమని తెలియవలెను. 


సర్వకర్మలు వగవం౦ంతునకు ఆర్పించువాడు నేను భగవంతుని చేతిలో 
ఆటబొమ్మను, నాకు ఏ పని చేయటకు గూడ సామర్థ్యము లేదు. నా 
మనో బుద్దిం[దియాదులన్నియు భగవంతునివే యగును. వీని చేత భగ 
వంతుడే తన యిచ్చానుసారము పనులు చేయించును. ఆ కర్మ లతోవాని 
ఫలముతోను నాకు ఏలాటి సంబంధము గూడా లేదు, అని తలచును. 
ఇట్టి థావముచేత ఆ సాధకునకు కర్మలలో గాని, తత్సలమున ందు గాని 
కొంచెము గూడ రాగ ద్యేషములు ఉండవు. అతనికి సుఖదుఃఖములు 
(పారబ్బానుసారముగా లభించినచో, వాని నన్నింటిని అతడు భగవదమ 


శ్రీ మద్భృగవద్గీతాపర్వ్యము 508 





(గహమని భావించి సర్వదా _పసన్ను డై యుండును. కసుకన అతనికి 


ఆన్నిటియందున్ను సమభావము గలిగి తంరగానే భగవ[త్చాపి సిదించ 
ఇ) మొ 0 
గలదు. 


భగవదర్హము కర్మలు చేయు మనుష్యుడు పూర్వోకసాధకునివలె నేనే 
మియు చేయను. భగవంతుడే నా చేత అన్నియు చేయించుకొనును అని 
తలచడు. అతడు ‘భగవంతుడు నాకు పరమపూజ్యుడు. పరమ పెమా 
స్పదుడు పరమమి[తుడు. ఆయన _సేవచేయుట ఆయన యాజ్ఞపాలించు 
నా పరమకర్శవ్యము' అని తలచును. కనుకనే భగవంతుడు సమస్త 
ప్రపంచమునందు వ్యాపించినాడని అతడు తలచి ఆయన "సేవచేయు 
నుద్దేశముతో కాస్తో9కమైన ఆయన యాజ్ఞ ననుసరించి యజ్ఞ-దాన-తవ 
స్సులు. వర్ణాళమానుకూలమైన జీవనము శరీర నిర్వాహణ కర్మలు 
భగవత్పూజా 'సవాదికర్మలు వీనియందు నిమగ్ను డెయుండును. అతడు 
చేయు (పతియొక (కియగూడ, భగవదాజ్ఞానుసారముగా భగవంతుని 
సేవించు నుద్దేశముతో నే చేయబడును. (గీత- 11.05) కాబట్టి ఆ సర్య 
కర్న లందు తత్సలమునందు ఆతనికి ఆస క్తి కామానలు లేకుండ త్వరగా 
భగవ్మత్చాప్తి యగును. 


కేవలము సర్వ కర్మఫల త్యాగముచెయు పురుషుడు నాచేత భగవంతుడు 
కర్మలు చేయించును అని తలంచడు సరికదా నను భగవంతునికొరకు 
సర్వకర్మలు చేసెదను. అని కూడ తలచడు. అతడు కర్మలు చేయుట 
యందే మనుష్యునకు అధికారము కలదుగాని, వాని ఫలమునందు లేదు. 
(గీత 2.42 నుండి లి! కొరకు) కనుక ఏ ఫలము గూడ కొరకుండా, 
యిజ్జ్ఞ.దాన.తవస్‌ "సేవలు వర్ణాశ్రమమే నా కర్తవ్యము? అని భావించును. 
కనుకనే అతడు సర్యకర్శ ఫలరూపములెన ఇహ-పర లోకములందలి 
సుఖభోగములంచు మమకారాస క్షి కామనలు పూర్తిగా తృజించును దీని 
చేత అతనికి రాగద్యేషములు పూర్తిగా నశించి త్వరగానే పరమాత్మ 
(పాపి కలుగును, 


504 


వేదవ్యాసకృత మహాభారతము 


ఇటు పె మూడు సాధనముల లోనూ భగవ కత్నాపి రూప ఫలము ఒకటే 
యెనను నాధకులయొక్కు పూజ్య, స్వభావ సాధన [పణాపలలో భేదము 
ఉండుటచేత మూడు సాధనములు వెర్వేరుగా చూపింపబడినది. 

ఇక్కడ “అనత్య-కవట-వ్యభిచార-చార్య హింసాదులైన నిషిద్దకర్మలు 
సర్వకర్మ శబ్దములోచేరలేదు. సుఖభోగములందు అసక్తి కామనలుండుట 
చేత అవి చేయవలసి పచ్చును కాబట్టి ఆ పాపకర్మలు చెయబడును. వాని 
కారణముచేత మనుష్యునకు సర్వవిధ పతనమున్ను కలుగును. ఈ కార 
చేతనే ఆ పాప కర్మలు పూరిగా విడువవలెనని చెప్పబడినది, ఆట్లి 
కర్మలే పూర్తిగా నిషేధింవబడినపుడు వాని ఫలత్యాగమును గూర్చి 
చెప్పవలసిన దేమున్నది అను విషయము స్మరణమునందు ఉంచుకొన 


తనయందు మనోబుద్దులు లగ్నము చేయవలెనని భగవంతుడు మొదట 
ను. తరువాత అభ్యానయోగము తెలిపెను. ఆ పిదవ నా కొరకు 
కర్మలు చేయమని చెప్పెను. చివరకు సర్వకర్మ ఫలత్యాగము చేయ 
మని యాజ్ఞ యిచ్చెను. ఈ కర్మలలో ఒకటి చేయుటకు అసమర్దుడెన 
ప్పుడు రెండవ కర్మ చేయుమని చెప్పెను. భగవంతుడు ఫలభేద దృష్టితో 
నిట్లు చెప్పలేదు. ఎందుకనగా అన్నిటికన్న భగవ్యత్సాప్తి యొక్కటియే 
ఫలము కలదనియే కాని, ఒకదానికంపే రెండవది సులభమని తెలుపు 
టకు గాదు. ఎందుకనగా పెన చెప్పబడిన సాధనములు ఒకటికన్న 
మరియొకటి ఉతోరోత రము సులభముగాదు. ఒకదానికి సులభమైన 
క దానికి కఠినము కావచ్చును. ఈ వివరణము చేత 
“ఈ నాలుగు నాధనముల వర్ణనము కేవలము అధికారి భేదముచేతనే 
చెయబడెను అని తెలియుచున్నది. 
ఎ పురుషునకు నగుణ భగవంతుని _పమ పధానమో ఎవనికి భగ 
వంకుని యెడల న్య్వాభావికమైన [శన గలదో ఎవనికీ భగవంతుని గుణ 
|పజావ రహస్య విషయములు. అయన లీలావర్గ్లనమున్ను స్వాభావికముగా 
గాన పీయములో అట్టి పురుమనికొరకు ఈ యధ్యాయము ఎనిమిదవ 


కోకములో చెప్పబడిన సారనము సుగమము పయోజనకరమగును. 


శ్రీమదృగవద్గతాపర్వము 505 
సంబంధము. 


ఆరవ-ఏడవ- ఎనిమిదవ శోకములలో ఫలనహితమైన అనన్య ద్యానమును 
గూర్చి వర్ణించి తొమ్మిదవ పదకొండవ ఖోకములలో, ఒక సాధనము చేయు 
టకు సమర్థుడైనప్పుడు రెండవ సాధనము చేయుటకు అసమర్జుడైనప్పుడు "రండవ 
సాధనము చేయుము అని తెలిపి చివరకు సర్వ కర్మ ఫల త్యాగ రూపసాధనము 
వర్ణింపబడెను. దీనిచేత కర్మ ఫల త్యాగ ఫల సాధనము పూర్వోక్త సాధనముల 
కన్న తక్కువ తరగతికి చెందినది అను శంక కలుగవచ్చును. ఆ శంకా 
నివార ణార్హమె కర్మ ఫలత్యాగము యొక్క మహత్యము ఈ తరువాత శోక 
ములో తెలుపబడుచున్న ది. 





ఏ పురుషునకు భగవంతుని యందు స్వాధావిక | పేమలేదో, ఐనను, 
(శ్రద్దయుండుటచేత ఎవడైతే మొండి పట్టుదలతో సాధనము చేసి, భగ 
వంతుని యందు మనస్సు లగ్నము చేయగోరునో, అట్టి స్వభావముగల 
పురుమనకు ఆ యధ్యాయము తొమ్మిదవ శ్లోకములో తెలుపబడిన సాధ 
నము సుగమము-ఊపయోగకరమగును, 


ప్ర పురుషునకు సగుణ పరమేశ్వరుని యందు శ్రద్దగలదొ, యెవసికి 

యజము-దానము తపస్సు మొదలెన కర్మ యందు సా౫భావిక 
దో = _ ౬ 

( పేమకలదో, ఎవనికి భగవంతునియొక 'వపకిమాదులకు సివలు 


[ey 
Ys 


పూజలు చేయుటయందు [శదయున్నదో అటువంటి పురుమునికొరకు ఈ 
(a 

యధ్యాయము పదవ శ్లోకములో చెప్పబడిన సాధనము సులభము-ఉప 

యోగకరమునగును. 


ఏ పురుషునకు సగుణ. సాకార భగవంతుసియందు స్వాభావిక ప 

శ్రద్దలు లేవో, ఎవడై లే ఈశ్వరుని స్వరూపము కేవలము. సక్యవ్యాపి 
నిరాకారమునని తలచునో ఎవనికి వ్యావహారికములు లోకహితకరములు 
నైన కర్మలు చేయటయందు మా్యతమె స్వాభావికమైన _పేమగలదో, 
అటువంటి పురుషుని కొరకు ఈ పదకొండవ శ్లోకమునందు తెలుపబడిన 


సారనము సుగమము. ఉపయోగకరమునగును. 


506 


“శ్రేయో హి జ్ఞాన నమభ్యాసాద్‌ జ్ఞానాద్‌ ధ్యానం విశిష్యతే । 
ధ్యానాత్‌ కర్మఫల త్యాగస్యాగా చ్చాంతిర నంతరమ్‌ 1 12 


"అర్జునా! కర్మమును చెలిపికొనకుండ చయబడు అభ్యాసమున న్న 


నము (శేష్టమైనది.! జ్ఞానముకన్న పరమేశ్వరుడనైన నా న్వరూప ధ్యానము 





॥ ఇక్కడ “అభ్యాస! శబమునకు ఈ అధ్యాయము తొమ్మిదవ శోకమునందే 
2 న్న, 


తెలుపబడిన అభ్యాసయోగములో ని అభ్యాసము మాతము అర్థము. అనగా, 
సకామ భావముచత పాణాయామ మనోన్నిగవా, స్తోత పాఠ, వేదాధ్య 
యన భగవన్నా మాదుల కొరకు మాటి మాటికి చేయబడు ఈ (పయత్న 
ముల పేరు “అభ్యాసము” అనబడును. దానియందు వివెక జ్ఞానము, 
ధ్యానము, కర్మఫల త్యాగములేవు. ఇందులొ అభి పాయమేమనగా, 
ఏ యోగము అన గా, నిష్కామభావముయొక్క-, వి వెక జ్ఞానము యొక్కయు 
ఫలము భగవ్యత్చాపియందలి యిచ్చయో, ఆ యోగ మిక్కుడ లేదుఎందు 
కనగా, ఈరెంటిలో అ౦తర్గతము ల యున్న అభ్యాసముతొ జ్ఞానముయొక్క 
పోలిక చెప్పుటయే, కాని దానికన్న అభ్యానరహిత జ్ఞానము _+శష్టమని 
తెలుపుటకు వీలుపడదు, 


ఈ విధముగనే, యెక్కడ “జ్ఞాన” శబ్దమున కుగూడ సత్సంగము-కా స్ర్రము 
వలన గలిగిన వివేక జ్ఞానము అర్జమగును. అజ్ఞానము చేత, మనుష్యుడు, 
ఆత్మ-పర మాత్మలో స్వరూపమును, భగవంతునియొక్క- గుణ, (పభావ- 
లీలాదులను తెలిసికొనగలడు. సంసారము, సుఖ భోగములు అనిత్యములు 
అను మొదలైన ఇతర అధ్యాత్మిక విషయములనుగూడ తెలిసికొ నగలడు. 
ఆభ్యాసము-ధ్యానము-క ర్మఫలెచ్చాత్యాగము, ఇవి యన్నియు దేనిలో 
నంతర్భ్ఫూతములో అట్టి జ్ఞానముతో, అభ్యాస-ధ్యానములను, కర్మఫల 
త్యాగమును పోల్చి వివేచనచేయబడినది. దానికన్న ధ్యానము-కర్మఫల 
త్యాగము _శేష్టములని చెప్పుట సరిగాదు, 


[ey 


న చెప్పబడిన అభ్యాస-జ్ఞానములు రెండ. వేర్వేరుగా భగవత్పాబ పిక్తి 
సహాయకములు. ఈ రెండింటికి గల _్రద్దా- భ కి నిష్కామ భావ నంబం 
ధము చేత ఈ రెంటిచేతనే మనుష్యుడు పరమాత్మను పొందగలుగును.. 


న 


ఢ్రీమద్భగవదీతాపర్యము 307 


(ోష్టమైనది 2 ధ్యానము కన్నను, అన్ని కర్మల ఫలము విడుచుట (ష్టమెనడి.ి 


Gam 


ro 


అయినను, ఈ రెండింటిని పోల్చిచూచినప్పడు అభ్యానముకన్న జ్ఞానమే 
_శేష్టమని సిద్దించును. అభ్యాన హీనమైన విఇక జ్ఞానము భీగవ[త్సా ప్తికి 
ఎంత నహాయకమగునో, అంత నహాయక ము, వివేక హీనమైన అభ్యాసము 
కాజాలదు. ఎందుకనగా, అభ్యాసము భగపత్సా ప్రయొక్క ఐచ్చిక 
కారణమగును. ఈ విషయమును తెలుపుటకే యక)_డ అభ్యాసముకన్న 
జ్ఞానము _శషమని భగవంతుడు చెప్పెను, 


. ఇకుడ “ధ్యాన శబ్దమునకు గూడ. ఆరవ, ఏడవ, ఎనిమిదవ కోకములలో 


తెలుపబడిన ధ్యానయోగములోని “ధ్యానము” మాతము అర్థమగును. 
ఆనగా, భగవంతుని సాకార, నిరాకార స్వరూపములలో నేదోయొక 
స్వరూపము ఉపాస్య దెవమనితలచి, దానియందు, సకామ భావముతో 
కేవలం మనోబుద్దులను మాతము స్థిరముగా నిలిపియుంచుటకు ఇక్కడ 
“ధ్య్మానము"అని చెప్పబడెను. ఇందులో పూర్వోకమైన వివక జ్ఞానము, 
సుఖ భోగముల కామనము త్యజించుటయను నిష్కామ భావమున్ను లేదు. 
ఇందులో అభి పాయమేమనగా, ఆ ర్యానయోగములా - నర్వకర్మలు 
భగవంతునకు సమర్పించుట, భగవంతుడే పరమ వాపు ప్రుడని తలచుట, 
అనన్య _పేమలో భగవంతుని ధ్యానించుట, ఈ భావములన్నియు చేరి 
యున్న వి. కాని, అవియధ్యానములో లేవు. ఎందుకనగా, భగవంతుడు 
సర్వ (శేష్టడని తలచి అనన్య _పేమపూర్వక నిష్కామ భావముచెత, 
చేయబడు ధ్యానయోగమునందు, వివేక జాన-కర్మఫలములయొక్క-_ 


cy 


తాఃగముగలదు, కనుక, దానితో వివేక జానమును పోల్పుట, దానికన్న 


ఖా 


కర్మ ఫలత్యాగము _శష్టమని చెప్పుటగూడ సరికాదు. 


పెన చెప్పబడిన వివక జ్ఞాన -ధ్యానములు రెండే శద్దా, పేమ, నిషామ 

కా క్లో (a జ్‌ 

భావముల సంబంధముచేత పరమాత్మ పాప్తి కలిగించును. కనుక ఈ 

రెండే పరమాత్మ పా ప్రికి సహాయకములుకాని, ఈ రెంటిని పోలి 

చూచినప్పుడు, ధ్యానాభ్యాస రహిత జ్ఞాన ముక న న్న వివేక రహిత ధ్యా నశ 

(శవమని సిద్ధించును. ఎందుకనగా, వక జ్ఞాన రహితమైన చేవ 
తి 


ర్‌ (00 వేదవ్యానకృత మహాభారతము 
ఎందుకనగా త్యాగము చేత తకణము కాంతి కలుగును.! 
సంబందము: 


సె శోకములందు భగవత్పాపి కొరకు వేర్వేరు సాధనములు తెలిపి 


జాజ రౌ 


వాని ఫలము పరమెశ్వర ప్రాప్తి యనియు తెలుపబడెను. కనుకనే భగ్యత్పాప్తి 


సిదిందచిన సిద్దపురుషులై న భక్తుల లవణము తెలిసికొనుటకు ఇచ్చ కలిగిన 
మీదట ఇప్పుడు వడు శోకములలో భగవంతుని పొందిన భక్తుల లక్షణము తెలువ 
బడుచున్నది 


“అద్వేష్టా సర్వభూతానాం మ్మెతః కరుణ ఏవ చ; 
నిర్మ మో నిరహంకారః సమదుఃఖనసుఖ.త్షమీ ౫ 18 





ధ్యానము భగవ త్చా ప్తికిగాను ఎంతతోడ్నడునో, అంతగా, ధ్యానా 
భ్యాసములు లేని విచేక జ్ఞాన మొక్కటియే సహాయకము కాజాలదు. 
ర్యానముచేత చిత్తము స్థిర రమైన “ప్పుడు చిత్తముయొక్క్ల మాలిన్యము చంచ 
లత్వమున్ను నశించిపోవును. కాని, 'కవలము జ్ఞానముచేత అట్లుకాదు. 
ఈ భావము తెలుపుటక భగవంతుడు జ్ఞానముకన ధాగ్టనము _శిష్టమని 
చెప్పెసు. 


పదకొండవ శ్లోక మునందు / _సర్వకర్మల త్యాగస్వరూసము చెవ్పబడెను. 
కర్మఫల తా గము, అను మాటకు అర్థము పు పెన తెలువబడి౪ ధాషనము 
గూడ, పరమాత్మ [వా పికి నహాయకము కాని, _మనుష్యునియొక్క కామన 


అ —_ 

అస కి ఈ ం౦డు నకించనంతవరకు, అతనికి పరమాత్మ [పా వి సహజము 
గానకాదు. కాబప్టే, ద్యా-ములెకుండగూడ సమస్త కర్మముల ఫలమును 
ఆస కిని విడుచుట పకమాశత్ర,: వా పికి ఎంతలాభ; పచమో, అంతలాథభము 


షు vg 
ఇగములేకుండ కేవల ధాానమువలన కలుగదు. 


1 ఈ శోకమునందు “అవ్యాసిో, జాన. ధ్యాన, కర్మ ఎ యోగముల పరస్పర 
తారతమ్య వివచనము చేయబడలేదు. ఎందుకనగా, ఈ సాధనము 
లన్నింటియందున్ను కర్మ ఫలరూప సుభాన కిని. విడుచుట యనెడు 
నిషా మభావము అంతర్గతి మై యున్నది. కనుక, వానియొక )_ రుల 


శ్రీమద్భగవద్గీతా పర్వము 909 


“సంతుష్టః సతతం యోగీ యతా౬త్మా దృఢ నిశ్చయః। 
మయ్వ్గరిత మనోబుదిరో*? మదుక ౩ స మ్మేపియఃః 14 
అ ౦౬౫ a ఓ ఎత 
“అర్జునా! యే పురుషుడై త సరఎభూతములందు ద్వేషభావము లెనివాడె 
స్వార్హరహితు డై అండరియెడల | పేమగలవాడె సిరేతుక దయగలవాడె 
(un we (a యె | 


అహంకార_మవ.కార రహితుడె నుఖదుఃఖ పాపి యందు నమణావమ గలవాడె 2 


నాత్మక వివేచనము చేయుటకు వీలువడదు. ఇక్కాడవెలే కర 


త శ్రఫల 
అద్య ఇట | నా ఖ్‌ . is + 
త్యాగముయొక్క మహత్యమును తెలుపుటకు అభ్యాస జ్ఞాన, ధ్యా 


రూప సాధనములు _శేష్టములని చెప్పబడినవి. అవి 'పావంచిక వ్యవహార 
ముల నుండి చిక్కులనుండి దూరముగా వే రెపోయి చేయబడును, (కియా 
దృష్టితొ చూచినచో అవి ఒకదానికన్న వేరొకటి అత్యధిక సాత్వికము, 
నివ్వ త్రిపరము నగుటచేత [తయముగా (శేష్టము అని తలచబడుచున్న ది. 
దానికన్నను కర్మఫలత్యాగము భావప్రధానముగాబట్టి _శేష్టముగా చెప్ప 
బడినది. ఇందలి యభి పాయమెమనగా, ఆధ్యాత్మికోన్నతికి [కియకంటే 
భావమున కే అధిక మహ త్యముగలదు వర్ణాశమముల (ప్రకారము యజ్ఞ, 
దాన, యుద్ద, వాణిజ్య- సేవాదులు. శరీర నిర్వాహకర్మలు, పాణాయామ, 


అ 


సోతపాఠ, వేదపాఠ, నామజపాదు లెనవి అభ్యాస క్రియలు. 


l. భక సారకునిలో మొదటినుండియే మై తీ-దయాబావములు విశిష్టముగా 
నుండును గనుక, సిద్ది చెందిన దశలోగూడ, అతని స్వభావములొ, వ్యవ 
హారములోను అవి సహజముగా కనబడును. భగవంతునిలో నిర్రేతుకము 
లైన అపార దయా _పేమలుండున ట్రై సిద్ది పొందిన భగవద్భక్తులలో 
గూడ ఆ గుణములుండుట ఉచితము. 


2. ఇక్కడ సుఖదుఃఖములకు. హర్ష, శోక హేతువులని యర్దము. ఎందు 
కనగా, సుఖముఃఖములనుండి ఉత్పన్నములగు వికారములు హర్ష 
శోకములనబడును. అజ్ఞానులకు సుఖమునందు ఆస క్రికలుగును కనుక 
సుఖ|పాప్తియందు వారికి హర్షము దుఃఖమునందు ద్యేషముక లుగును, 
కనుక వారికి దుఃఖ సంకటములు కలిగినప్పుడు శోకము కలుగును, 


ఓర్పుగలవాడె ” అనగా అపరాధము చేసినవారికి గూడ అభయమిచ్చువాడై , 
ఏ యోగి నిరంతరము సంతుష్టుడె ఉండునో,” ఇం[దియములను మనస్సును 
శరీరమును వశములో నుంచుకొని నినవాడె నాయందు దృఢ నిశ్సాయము గల 





కాని, జ్రానవంతులైన భకులకు సుఖ దుఃఖమునందు నమభావముండుట 
చేత ఎట్టి దశలోనూ వారి యంతః కరణములందు హర్ష శోకములను 
పూర్తిగాత్యజించెదరు. అని యర్హము. పూర్వజన్మ కర్మలను అనుసరించి, . 
కలుగు సుఖ భోగములు, దుఃఖములు కలిగినప్పుడు, శరీర రోగాదులు 
కలిగినపుడు, జాధారూప దుఃఖ జ్ఞానము కలుగును, శరీరము ఆరోగ్య 
ముతో నున్నపుడు, భాధయు ండదు కాని, రాగ ద్వేషముల యభావము 
కారణముగా, అతనికి. హర్ష శోకములుండవు, అ, ఎదెన అనుకూల 
పదార్ధ లాభముగాని, సంఘటనముగాని కలిగినప్పుడు హర్షము (పతి 
కూలములు కలిగినప్పుడు దుఃఖముగాని ఏవిధమెనది కలుగదు. ఇదియే 
జ్ఞాసికి గల సుఖ దుఃఖ సమభావమని తెలిసికొపవలెను. 


1. తనకు అపకారము చేసినవానికి ఎధవిమైన డండనము ఇవం్రగోరక, 
అతనికి అభయమిచ్చువాడు “క్షమావంతుడు” అనబడును. జ్ఞానులైన 
భగవద్భకులకు క్షమాగుణము ఆనంతముగానుండును, తశమయొక్క. 
వ్యాఖ్య గీత పదవ అధ్యాయము నాలుగవ లోకము టిప్పణిలో బాగుగా 
నున్నది, 


2. భక్తి యోగముదా(రా, భగవంతుని పొందిన జ్ఞానులెన భగవద్భక్తులు 
ఇడ యోగులు అగబడుదురు,. అటువంటి భకులు పరమానందమునకు 
అక్షయము, అనంతమునైన గనిగానున్న భగవంతుని, |వత్ళక్షము చేసి 
కొనెదరు. కనుక కారు సరదా సంతుమ లయియు౦దురు, అట్టి వారికి 
ఎసమయమందుగాని, వచశలోకాని, యెట్టి సంఘటసము కలిగినపుడు 


గాని, |వసంచమునండ గూడ లభించినప్పుడు గాని అసంతుష్ని 


(ఖు 
br a 
tA 
గ్ర 
EA 


0 
క్ర 
ల 
క. 


ఎందుకసగా, వారు పూర్ణకాములు. “ఇదియె'వారు నిరంతరము 
~ ఆ ఆ హ్‌ త 
సంతుష్టులె యుండుట యగును 


డం 
తం. 
23 
tj 
(గ 
| 
ర 
CJ 
గగ 
fr 
శ 
రి 
fr 
ON 
G 
గ్‌ 
or: 
ర 
ర్‌ం 
ఖా 
ఈ 
fn 
pe 
pr 
§ 
గ 
CO 
న 
గ 


శ్రీమదృగవగ్గీకాపర్వము d11 


వాడై యుండుని వో! నాయందు షనో బుద్దులు అర్చించిన ఆ పురుషుడు? నాకు 
భక్తుడు. నాకు |పియుడు అని తెలిసి కొనుము. 


“యస్మాన్నోద్విజతే లో క్రో లో కాన్నొడ్యిజతే చయః। 
హర్దామర్శ భయోరద్యేగ' ర్ముకో యాన చ మే పయకి” 1 15 


సర్వదా వారి వశములోనుండును. వా?ెప్పుడుగూడ, ఇ౦దియ మనస్సుల 
వళశములోనుండరు. కనుకనే, వారికి ఏవిధమెన దుర్లుణ దురాచారములు 
సంభవించునని ఊహించుటకుగూడ వీలుపడదు'. అని భగవంతుడు 
చెప్పెను, 


1. ఎవడు తన బుద్దిలో పర మెళ్వరుని స్వరూపముయొక్క- నిశ్చయ జ్ఞానము 
కలిగియున్నాడో, యెవనికి అంతటను భగవంతుని యొక్క _పత్యక్షును 
భవము కలుగునో, ఎవనియొక్క బుద్ధి, గుణ, కర్మ దుఃఖాదులు కారణ 
ముగా పరమాత్మ స్యరూ వమునుండి చలించక యుండునో, అతడు “దృఢ 
నిశ్చయము గలవాడు”ఆనబడును. 


2. సర్వదా నిరంతరము, మనస్సుచేత భగవత్స్వ్యరూప చింతనము, బుద్దిచేత 
భగ వత్స్వ్వరూప నిశృయము చేయుటచేత, మనస్సు, బుద్ది, భగవ 
త్ఫ్యరూపమునందు తన్మయములు ఆగుటయే, మనోబుర్దులను భగవంతుని 
యందు అర్సించుట యన బడును. 


లి. ఎవడు పెన చెప్పబడిన లక్షణములు గలవాడో, ఎవనికి భగవంతుని 
యందు నిష్కారణమైన అనన్య (పేమగలదో, ఎవడు భగవత్స్యరూపము 
నందు ఆచంచలముగా నిలిచియున్నాడో. ఎవనికి భగవంటనినుండి యెడ 
దాటు ఎప్పుడుగూడ గలుగదో, ఎవనియొక_ మనోబుద్దులు భగవంతునకు 
అర్సింపబడి డియన్నవొ, ఎ ఎవని కైతే జీవన, ధన పాణ సర్వస్వములు 
గూడ భగవంకుడేయగునో, ఎవడు భగవంతుని యిచ్చానునారముగా, 
ఛగవంతునిచెత ఆడింపబడు బొమ్మ శ్రగానున్నడో, ఆటువంటి సి సిద్దిపొందిన 
భక్తుడు తనకు Ez యుడని భగవంతుడు చెప్పెను. 


శీ, ఈ కోకను ప్రూర్యార్లమునందు ఇతర , పొజబులనుండి భకుసకు మఃఖము 
అ) pu] నా 


క్‌ చేదవ్యాసకృత మహాభారతము 


“అర్జునా' యే పురుషునివలన వ జీవునకుగూడ భయము కలుగదో! 
చ ఎ \ 
ఇత్యాదులు ఉండవో”, ఆ చకుుడు నాకు ప్రియుడు. 


కలుగదు అని మా,తమే చెప్పబడెను. దీనిచేత ఇతరులయిచ్చచెత క రిగింప 
బడిన దుఃఖమైత నివ రింపబడెను. కాని అనిచ్చచేతగాని, స్వేచ్చ గాగాని 
కలిగిన సంఘటనముచేత లభించినవసువు పలనగూడ మనుష్కునకు ఉడ్వే 
గము కలుగునుగనుక,  ఉత్తరార్గములో, భక్తునకు ఎప్పుడుగూడ, 
ఏ విధమైన ఉద్వేగముగూడ కలుగదని భక్తుడు సంపూర్ణముగా ఉడ్వెగ 
వముకుడని మరల భగవంతుడు నిరూపించెను, 


1. భక్తునకు అంతటను భగవద్భుద్ది యుండుటచేత, అతడు తెలిసి తెలిసి, 
యెవరికిగూడ 'రుఃఖ, సంతాప, భయ, తోభములను, కలిగించనే కలి 
గించ జాలడు, మీదు మిక్కిలి, అతడు నహజముగానే, అందరికి సేవ 
చేయును. హితమునుగూర్చును. కనుకనే అతని వైపునుండి యెవరికికూడ 
ఎప్పుడుగూడ దుఃఖము కలుగగూడదు ఒకవేళ పొర పాటుచెత ఎవరికైన 

- ఉ ద్వెగము గలిగినయెడల దానికి ఆవ్యక్రియొక్థ అజ్ఞాన జనిత రాగ, 
ద్వేష ఈర్ష్యాది దోషములే కారణములుగా ని, భగవదృక్తుడుకాదు. ఎందు 
కనగా, ఎవడెతే, దయా, పేమమూ రియో యెవని స్వభావము ఇతరు 
లకు హితముచేయటయందే పవ ర్తిల్దుచుండునో పరమదయాళువు, | సమా 
స్పదుడు భగవంతుని పొందినవాడునైన భకుడు, ఎవరి కైనను, ఉద్వేగ 


కారణము, కొనే కాజాలడు. 


2. జ్ఞానియెన భకునకుగూడ పూర్వజన్మ కర్మ|పకారముగాని, ఇతరుల యిచ్చ 
చేతగాని, దు-ఖ కారణములు కలుగవచ్చును. కాని, అతనికి పూర్తిగా 
రాగ ద్యేషములు లేనందుచేత, ఎంతగొవృ మహా దుఃఖములు (పా పించి 
నను, ఆ భక్తుడు చలించడు (గీత 6.12) కనుకనే జ్ఞానియెన భకునకు 
ఎ [పాణినుండియు దుఃఖము కలుగదు, 


8. ఇందలి యభ్మిపాయమేమనగా, వా స్తమున. మనుష్యుడు ఆతడు కోరిన 
గౌరవము, గొప్పదనము ధనాదులు లభించినప్పుడు ఎట్టు హర్షించునో, 
౧ లా 


శ్రీ మద్భగ వద్గితాపర్యము 51 8 


“అన పేక్షః శుచిర్త క్ష ఉదాసీనో గతవ్యథ: । 
సరా:౬రంభ వరిత్యాగీ యో మద్భ కః సమే (పియః॥ 16 


అర్జునా! యే పురుషుడు దేనియందుగూడ కాంత లేనివాడై", ఆంత రంగ 
ములో, బయటగూడ పరిశుద్దుడె =, చతురుడె, వక్షపాత రహితుడె, దుఃఖము 


అ ట్ర: తన సమానులకుగాని, తనకన్న అధికులకుగాని. ఆ గౌరవాదులు 
లభించినప్పుడుగూడ, దానినిచూచి సంతోషం కలుగవలెను. కాని, తర 


చుగా, ఇట్టుకాదు. అజ్ఞానము కారణముగా, లోకులకు, దానికి వ్యతి రేక 
ముగా, ఇతరుల గొరవాదులనుచూచి, అసూయ ఓర్పులేనితనము కోధము 
అమర్హము కలుగును. ఈ అమర్షాదులు వివకులమనస్సులోగూడ కలుగుట 
చూచుచున్నాము. అగో ఇచ్చా, నీతి ధర్యములకు విరుద్దము లైన వస్తువులు 
(పా ప్తించినప్పుడు దుఃఖము, నీతి ధర్మములకు అనుకూలములెన వస్తువు 
లెనవ్పటికిన్ని, అవి తనకు దుఃఖ పదములై నప్పుడుగాని, అవి దుఃఖము 
కలిగించునవి యను సంశయము కలిగినప్పుడుగాని, మనుష్యునకు 
భయము కలుగుట చూచుచున్నాము. మృత్యువువలన భయము వివేక 
వంతులకుగూడ కలుగుచుండగా, ఇతరులమాట చెవృవలసిన దేమున్నది. 
కాని, జ్ఞానియెన భగవద్భకునకు అంతటను భగవద్భుద్దియనును, అతడు 
సమస్త కర్మలు భగవల్రీలుగా తలచును. ఇందుచేత, జ్ఞానియైన భక్తునకు 


అమర్షము భయమున్ను కలుగవు, ఈ యభి పాయము తెలుపుటకే యట్లు 
చెప్పబడెను. 


1. పరమాత్మ |పా ప్రీ కలిగిన భకునకు, ఏవస్తువునందున్ను, కొంచె ముగూడ 
పయోజనముఉండదు. కనుకనే, అతనికి ఎమియెన యిచ్చ స్సహ, 
వానన కొంచెముగూడనుండవు. ఆతడు పూర్ణకాముడు, ఈ యవి 
[వాయము తెలుపుటకే ఆ భక్తునకు కాంషెలు ఏమాతము నుండవని 
చెప్పబడెను, 

ర భగవద్భక్తునకు ఆత్యంత మైన పవిత్రత్వము ఉండును. అతని యొక్క 
బుద్దీం,డియములు. ఆచరణము, శరీరాదులుగూడ, ఎంత పవి|తముల'" 
ననగా, ఇతరులు, అతని దర్శన స్పర్శమాతముచేతనే, వవి(తులగు 
రనగా, అతనితో మాట్లాడుటవలన గలుగు వవి|తతనుగూర్చి చెప్ప 
శం. 


ప్‌ శ వేదవ్యాసకృత మహాభారతము 


నుండి విముక్తు డె! యుండునో, నర్యపయత్న ములను గూడ తజించిన ఆ పురు 
షుడు* నాకు పీయుడ . 

“యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | 

శుభా శుభ పరిత్యాగి భ కిమాన్‌ యః సమే పియః॥" {7 


“అర్జునా!” యెవడైతే, యెప్పుడుగూడ హర్షముచెందడో, ఎవరినిగూడ 


పలసిన దే మున్నది? ఇటువంటి భక్తుడెక్కడ నుండునో, ఆ స్థానము 
వవి(తమగును. అతని సంబంధముచేత అక్కడ వాతావరణము జలము 
స్థలము పవి తములగును. 


వ యుర్దేశ సాఫల్యమునకు మనిష శరీరము లలించినదో, ఆ యుడ్దేళ 
పూ ర్రిచేసికొ నుటయే యథార్జ మైన చాతుర్య మనజడును, 


1. శరీరములో రోగములు గలుగుట, భార్యా పుళాదుల వియోగము గలు 
గట, ధన, గృహాదులకు హానిగలుగుట, ఇత్యాదులు దుఃఖకారణములు 
(పారబ్ద కర్మ ముచే కలుగును. కాని ఇవి యున్నను భక్తుని మనస్సులో 
ఏలాటి శోకము కలుగదు. 


2, (పపంచములో జరుగు వ్యవహార ములన్నియు ఖ్రగవల్తీలలు, అంతయు 
నతని మాయాశ క్తి యొక్క (క్రీడలు ఆయన దీని నెట్టు ఎప్పుడు చేయించ 
దలచునో, అథ్రై చేయించును. మన్యుష్యుడఊ 'కపని నేను చేసెద 
నాకు ఇట శ్‌ క్రియన్నది. ఈ మొదలెన మిళ్యాభిమానములు గల వాడ 
గును కాని భగవద్భక్తుడు, ఈ రహస్యమును పూర్తిగా తెలిసినవాడు గా 
ఇట్టి యతడు, కా నెప్పటికిన్ని భగవంతుని చేతిలోని బొమ్మనని తలచి, 
ఆయన ఆడించినట్టు సంతోష పూర కముగా అడుచుండను. కొంచెము 
గూడ నతనికి ఆత్మాభిమానము ఉండదు. తాను స్వయముగా వమియు 
చేయడు కనుక నతడు లొక దృష్టితో అన్ని పనులు చేయుచుండినను , 
వాస్తవముగా, క ర్భత్వాభిమానము లేనివాడుగా బట్టి, సర్వారంభములను 
విడుచువాడు అని అనబడును. 


ల, భక్తునకు, సర్వుశ క్రిసంపన్న, సర్యాధార, పరమదయాళువు, భగవంతు జే 


శ్రీమద్భగవదితా పర్వము రేక్‌ 


డ్వేషించడో!, శోకము చెందడో* దేనినిగూడ కోరడోో, ఎవడైతే, సమస్త 
శుభాశుభ కర్మలను తృజించువాడో భ కి యుక్తుడెన ఆ పురువుడు నాకు 
ప్రియుడు. 


పరమ పియుడు అతడు భగవంతుని, సర్వదా పొందియున్నాడు. కను 
కనే అతడెల్లవ్పుడు పరమానంద భరితుడై యుండును, ఏ _పాపంచిక 
వస్తువులందుగూడ నతనికి కొంచముగూడ రాగ ద్యేషములు లేవు కనుక 
లోక దృష్టిలో అతనికి ఒక [ప్రియ వస్తువు లభించిన ప్పుడుగాని అ్మృపియ 
వస్తువు దూరమెనప్పుడుగాని, అతని యంతః కరణములో ఎప్పుడుగూడ 
కొంచెముగూడ హర్షము గలుగదు. 


1. భగవద్భక్తుడు సమస్త |పవంచము భగవత్స్యరూపమని తలచును కనుక, 
నతనికి, ఎప్పుడును ఏవసువు నండైనను, ఏకారణముచేతగూడ 
ద్వేషము గలుగదు. అతని మనస్సులో ఎప్పుడుగూడ ద్వేషభావము 
ఉండదు. 


బి, అనిష్టవస్తు (పా వ్రీయందు, ఇష్టవన్తు వియోగమునందున్ను (పాణులకు 
శోకము కలుగును, భగవద్భకుునకు, లీలామయుడు, పరమ దయాళువు 
వైన పరమేశ్వరుని. దయచేత సంపన్నమైన యే ధ్యానమునందున్ను 
ఎప్పుడుగూడ _పతికూల భావము కలుగదు. కాబట్టి, ఆ భగవద్భక్తునకు 
శోక్ర మెట్టు కలగజాలును? 


శి, భకుడు సాషాత్తు భగవ్యత్పొ ప్తిగలవాడు అగుట చేత ఎల్లప్పటికిన్ని, వరమా 
నందమునందు, పరమకాంతి యందుడి౦డి పూర్ణ కాముడగును. అతని 
మనస్సులో నెప్పుడుగూడ, ఏవస్తువైనను లేదనుభావముగాని, అనుభవము 
గాని కలుగనే కలుగదు కనుక, ఆతని యంత।కరణమునంరు, | పాపం 
చిక వస్తు కాంక్ష, కలుగుటకు: కారణము వదియు ఉండనే ఉండరు. 


4. యజ, దాన, తపస్సులు వర్గా శ మానుసార ముగా జీవికా నిర్వహణము, 
జ 

శరీర నిరాహణముకొరకు చేయబడు కాస్త్రవిహిత కర్మలు ఇక డ“శుభ" శబ్ద 

మునకు అసత, కపట, చౌర్య, హింసా, వ్యభిచారాదులు ఆశుభశబ్దమునకు 


816 


వేదవ్యాసకృత మహాభారతము 


“సమః శతా చ మి|తే చ తధా మానాప మానయోః | 
ఏతోష్ట సుఖదుఃఖేషు నమః నంగ వివరితః' 1” 18 


“అర్జునా! యెవడైతే శతు, మితులయందు?, మానాప మానములందు 


అర్థము జ్ఞాని నియెన భగవద్భ కుడు ఈ రండు విధములైన కర్మలు 
విడుచును. ఎందుకనగా, అతని శరీరేందియ మనస్సులచేత చేయ 
బడు సమస్త శుభా శుభ కర్మల నతడు భగవంతునకు అర్పించును. 
వానియందతనికి కొంచెముగూడ. మమకారాస కి ఫలేచ్చలు ఉండవు. 
కనుకనే, అటువంటి కర్మలు కర్మలనియే తలచడు. [గీత 4.20) రాగ 
ద్వేషములు లేకుండుటచేత అతడు పాపకర్మలు చేయనేచేయడు. కనుక 
నతడు “శుభాశుభ కర్మత్యాగి, యనబడను, 


శాన్‌ గ్య అద అద 
॥ (పపంచములో మనషు ష్యునకున్న ఆస ర్తి (స్నేహము)యే. సర్వానర్జ ము 


లకు మూలము. భాహ్యము గా నతడు ననూ సంబంధము విడిచినను, 
మనస్సులో ఆసక్తి యుండినచో, ఇట్టి త్యాగముళత నతనికి విశ+షలాభము 
గలుగదు. మరియొక పక్షమనందు వనస్సుయొక్యు అనక్తి నష్టమైన 
పిదపగూడ. బాహ్యము గా, జనక మహారాజునకు వల నళినికి, అ6దరి 
తోను మమకారాన క్తి రహిత మైన సంబంధము ఉన్నప్పటికిన్ని, ఎహానియు 
నుండదు. ఇటువంటి ఆని త్యాగియ (ఆసక్తిని త్యజించినవాడు) వాస్త 
ముగా యథార్థ 'నంగవర్షితుు డనబడును. 


. ఒకవేళ భక్తుని దృష్టిలో నతనికి శతు మితుళవరుగూడ లేకున్నను, 


లోకము తమ తమ భావము ననుసరించి, మూర్ణల్యమ+త, భకునిళత 
తమకు ఆని నిష్టము కలుగుచున్నదని తలచి, లేదా భకుని స్యభావము 
తమకు అనుకూలముగా కనపడకుండుటళత,. అథవా ఈర్ష్య ₹త క కునందు 
శతుత్వమునుగూడ అరోపించెదరు ఇటువంటివారేయైన ఇతరులుగూడ 
తమ భావన ననుసరించి, భకునియందు మితత్యమను ఆరోపించెడరు. 
కాని వపంచము నండంతఓను భగవంతునే దర్శించు భక్తుసకు అన్నిటి 
యందున్ను నమభావమే యుండును. అతని దృష్టిలో శతు మితుల 
భేదమేమాతమునుండదు, అతడైకనో, సర్వదా అందరితోను పరమ్మ పేమ 


శ్రీమదృగవర్గీతాపర్వమః రే? 


సమానముగా వ్యవహరించునో, శీతోష్టములు, సుఖదుఃఖాదులైన ద్యంద్యము 
అందున్ను సమానముగా నుండునో ఆన క్రి రహితుడో, 


“తుల్యనిందా స్తుతిర్మాని నంతుష్టో యేన కేనచిత్‌ | 
ఆనికేత్రః? స్థిర మతిర్భ క్తి మాన్‌ మే ప్రియో నరః"॥ 19 


పూర్వకముగా నే వవ్యహరించుచుండును. అందరున్ను భగవత్స్యరూపులే 
యని తలచి, సమభావముతో. అందరి సేవచేయటయే యతనికి స్వభావ 
మగును. వృష మె టైతే, తనను నరకువానికి, నీరుపోసి సపెంచువానికి 
ఇద్దరికిగూడ, తన నీడను, ఫలపుష్పాదులను ఇచ్చి వారిని సేవించుటలో 
ఏవిధమైన భేదముచేయదో, ఆకే భక్తునకుగూడ ఏవిధమైన బేదభావమా 


ఉండదు, భక్తుని సమత్వము వృషముకన్నను అధిక మహతగముగలదిగా 
నుండును, 


ఆతని దృష్టీలో పరమేళ్య్వరునకన్నను వేరేదియ లేకుండుటచేత, అతనికి 
చేదభావమను శంకయే కలుగదు. కనుకనే, అతడు “శతు మితులందు, 
సముడు'అని అనబడెను. 


(Ty 3 


. మానావమానములు శీతోష్టములు , సుఖ దుఃఖములు మొదలై స అనుకూల 
_పతికూల ద్యంద్యములకు శరిరేందియ మనస్సులతో సంబంధము 
కలిగియుండుటచెత, ఆ ద్వంద్వముల అనుభవము కలుగుచున్నను, భగవ 
దృక్తుని అంతఃకరణమునందు, రాగ ద్వేషములు, లేదా హర్షశోకములు 
మొడలగు వికారములేవియు కొంచెముగూడ కలుగవు, ఆతడు ఎల్లప్పుడు 
గూడ సమభావముతో నుండును. 


2, ఏ భక్తుడు తన సర్వన్వమును భగవంతునకు అర్పించెనో, యెవనియిల్లు, 
వాకిలి, శరీరము, విద్య, బుద్ది ఇత్యాదులన్ని యు. భగవంతుని వే యగునో, 
అప్పుడా భక్తుడు, _బహ్మ చారియెనను, గృహస్థుడెనను, వాన పస్థుడెనను 
సరియే, అతడుగూడ, ఇల్లు లేనివానివలి అనికేతనుడేయగును, ఎమైతే, 
శరీరమున6దు, అహంకారం మమకార ఆసక్తులులేనప్పుడు శరీరమున్న 
ప్పటికిన్ని జ్ఞానియైనవానిని “విదేహి” యని అనెదలో, ఆపి ఎవని -కెళే 


518 


అర్జునా ! యెవడు నిండాస్తుతులను సమావముగా .తలచువాతో", మనన 
యింటి యందు అహంకార, మమకార అనక్తులులేవో, అతడు ఇంటి 


యందు నివసించుచున్న ప్పటికిన్ని ఇల్లు లేనివాడు “అనికేతనుడు” యగు 
నని భావము. 


1. భగవద్భక్తునకు తన పేరుమీద, శరీర ముమీద కొంచెముగూడ అభిమానము. 


మమకారము ఉండదు. కనుక, అతనిని స్తుతించినందువలన హర్షముగాని.. 
నిందించుటవలన శోకముగాని ఏలాటిది కలుగదు. అతనికి హర శోక 
ములు రెంటియందున్ను సమభావము ఉండును, అంతటను అతనికి భగవ 
దృకి కలుగుటచేత, అతనిని సుతించువారిపెనను, నిందించువారిపెనను 
ఎలాంటి భేదబుద్దియుండదు. ఇదియే యతనికి గల నిందాస్తుతి సమత్య 
మనబడును. మనుష్యుడు కేవలము వాక్కుతో నే మాట్లాడడు మనస్సుతో 
గూడ మాట్టాడుచుండును. నిరంతరము విషయచింతనయె మనస్సుతో 
మాట్లాడుట యనబడును. భకుని మనస్సు భగవంతునియందు ఎంతగా 
లగ్నమగుననగా, ఆ చిత్తమునందు భగవంతుడు దప్ప ఇతరములో 
స్మృతియే యుండదు. సర్వదా భగవంతుని మననము నందే లగ్నమై 
యుండును. ఇదియే వాస్తవికమైన మౌనమనబడును. మాట్లాడుట మాను. 
కొని, మనస్సులో విషయ చింతనము జరుగుచుండుట బాహ్యమౌన మన. 
బడును. మనస్సును విషయములందు పారనీయక, వాక్కును పరిశుద్దము 
గాను, నియమబద్ధముగాను ఉంచు నుద్దేశముతో చేయబడు బాహ్యా 
మౌనముగూడ లాభదాయకమె యగును. కాని యిక్కడ భగవంతునకు 
(పియుడైన భకువి లక్షణములు వర్ణింపబడినవి. అతని వాక్కు స్వాథా 
వికముగా నే, పరిశుద్దము నియమబద్దముగా నే యుండును. దీనిచేత భక్తుని 
వాక్కు మాతమ మానము వహించియు౦డును అని చెప్పుట వీలు లేదు... 
ఆ వాక్కు సర్వదా తరచుగా, భగవాన్నామమును గుణములనే కీరి ంచు. 
చుండును. దానిచేత (ప్రపంచమునకు పర మోపకారము కలుగును ఇది. 
గాక, భగవంతుడు తన భక్తుల చేత, తన భక్తి పచారము చేయించు 
చుండును కనుక, వాక్కు మానముతో నుంచుకొనిన భకుడు, భగవంతు 
నకు పియుడగును. అతిగా మాట్లాడువాడు భగవంతునకు |పియ 


శ్రీమదృగవద్గీతాపర్వము 519 


శీలుడో*, ఏ విధముగనైన, శరీర నిర్వాహమైనప్పుడు సర్వదా సంతుష్షుడైః 
మూ గ జా 
యుండునో, ఒకచోట నివసించుచున్నప్పటికిన్ని, ఆ స్థానమునందు అహంకార, 


భకుడుగాడు అని తలచుటకు ఏలుపడదు. భగవద్లీిత పదునెనిమిదవ 
అధ్యాయము, అరువది యెనిమిదవ శ్లోకములో అరువది తొమ్మిదవ 
శోకములోను భగవంతుడు, భగవద్గీతా _పచారము చేయువారు, ఇతరు 
లందరి కన్నను తనకు పియమైన కార్యము చేయువారని చెప్పెను. 


1. ఈ మహాకార్యము వాక్కును మౌనముతో నుంచుకొనిన భకునిపలన 
కాజాలదు ఇదిగాక భగవద్గిత పదియేడవ అధ్యాయము. పదిమూడవ 
శోక మునందు మానసిక తప పస్సుయొక్క లతణములలో మౌన, శబ్దము 
గూడ చెప్పబడినది. ఒకవేళ భగవంతునకు “మౌన” శ బ్రముయొక్క్ల 
అర్హ ము వాక్కుయొక మౌనమే యని యిష్ట మైనయెడల, ఆయన దానిని 
వాక్కుయొక్క తపస్సుయొక పనంగములో చెప్పియుండును. కాని 
ఆయన అట్టు చేయలేదు. దీనిచేతగూడ, వీడని భావముయొక్క- పేరు 
“మాన” మని ఈ ముని బావము గలవాడే “మౌని” లేక “మననశీలుడు” 


అనియు విరూపింపబడినది. వ ఎక్క మౌనము మనష్యుడు 
మొండిగా పట్టుదలలో హఠ వూ “;కముగాగూడ చేయగలడు. కనుక 


వాజ్మొనం ఏమంత గొపు విషయముగారు. కనుక, ఇక్కడ “మాని 
శబ్బముయొక్క అర్థము, వాజ్మానము అని తలచక, మన బృుయెమరా 
మననశీలత్వమే యని తలచుట ఉచితము. అపడు జా జ్మౌనము నంతట 
దీనిలో చేరును. 


9. భక్తుడు తనకు మికి_లి యిష్షుడైన భగవంతుని పొంది, యెల్లప్పటికిన్ని 
సంతుష్టుడెయుండును. బాహ్య వస్తువుల రాకపోకలచేత, అతని సంతోష 
ములో ఏ విధమైన భేదముకలుగదు. పూర్వజన్మ కర్మానుసారముగా 
సుఖరుఃఖాది హేతువులైన వస్తువు లేవెనను తనకు లభించి నప్పుడు, 
వానితో సంతుష్టుడై యుండును. భకునకు భగవంతుని _పత్యశ దర్శన 
మగుటచేత ఆతని నంశ యములన్నియు సమూలముగా నశించును. అతని 
నిశ్చయము అచంచలమై స్థిరముగానుండును. కనుక అతడు సాధారణ 


§20 వేదవ్యానకృత మవాధారతమ్‌ 


మమకార, ఆసకులు లేకయుండునో, అటువంటి స్థిరబుద్దిగ ల! భక్తి మంతుడెన 
పురుషుడు నాకు (ప్రియుడు. 


మనుష్యులవలె కామ, [(కోధ, లోభ, మోహ, భయాడి వికారములకు 
వవడె, ధర్మమునుండి కానీ, భగత్స్వరూపము నుండికాని చలించడు. 


1. పెన చెప్పబడిన వన్నియు భగవద్భకుని లక్షణములు. ఆవియన్నియు 
కాసారినుకూలము గా (శష్టములుగాను నున్నవి. కాని, భకుల స్వభావాదుల 
భేదముచేత, వారిగుణములందు, ఆచరణములందున్ను వ కొంచెము 
గొవృయో భేదము ఉండుట స్వాభావికమగును. అందరియందు అన్ని 
లశణములు నమానములుగా నుండవు. కాని సమత్వ, శాంతి గుణములు 
ఆందరియందు నుండును. రాగ ద్వేషములు, హర్ష శోకములు మొద 
లన వికారములు ఎవరియందున్ను ఉండవు అనునది మాాతము తథ్యము 
ఈ కారణముచేతనే, ఈ శ్లోక ములందు పునరుకి యుండును. యోచించి 
చూచిన యెడల ఈ యెదు విభాగములండు ఒకచోట, భావములో మరి 
యొక చోట శబ్లములోను, రాగ, ద్వేష, హర్ష, కోకములు లేకుండుట 
ఆన్నిటిలోను నున్నది అను విషయము గమనించవకెను. ముదటి విభాగ 
ములో 'ఆద్వేష్టా' యను శబ్బముచేత ద్వేషముయొక్క_ “'నిర్మమః' అను 
శబ్దముచేత రాగముయొక్క “నమ రుఃఖసుఖః' అను శబ్బముచేత హర్ష 
శోకములయొక్కయు అభావము తెలుపబడెను. రెండవ విభాగములో 
హర్ష, అమర్ష, భయ, ఉద్యేగముల అభావము తెలుసబడెను. డీనిలో రాగ 
ద్వేషములు, హర్ష శోకములు వీని యధావము తనంతట సిద్ధించును. 
మూడవ విభాగములో “అనేక్షః' అను శబ్దముచేత  రాగముయొక 
'ఉదాసీనః' అను పదముచేత ద్వ్యేషముయొక; గ్రా 'గతవ్వథ:” అను శబ్దము 
చేత హర్ష కోకములయొక్కయ అథావము శతెలుపబడినడి. నాలుగవ 
విభాగములో “నకాంకతి" అను దానిచేత రాగముయొక్కు_ , “న ద్వేష్టి” 
యను దానిచత ద్వేషమయొక్క “నహృష్యతి” అనుటచేత, న శోచతి 
అనుదానిచేత హర్ష, శోకములయొక్క.యు అభావము తెలుపబడినది. ఇ'క్లే 
ఇదవ విభాగములోను సంగవర్డితః” అను పదముచేత సంతుష్ట పదము 
చేత, రాగడ్వేషములయొక్క_ శీతోష్ణ సుఖరుఃఖేషు నమః అను దానిచేత 


శ్రీమద్భగవద్దీతాపర్వము నీలి 


హర్ష, శోకములయొక)_యు ఆభావము తెలుపబడినది ఈ వకరణములో 
“సంతుష్టః" అను పదముగూడ రెండుసార్లు చెప్పబడినది. దీనిచేత అన్నింటి. 
యందున్ను రాగ, ద్వేష, హర్ష, శోకాది వికారములయొక్క అభావము, 
సమత్య కాంతి గుణములయొక్క కొంత భేదముగూడ నుండజాలును. 
ఈ భేదము కారణముగానే, భగవంతుడు, భకుల లక్షణములను వేర్వేరు 
తరగతులలో విభజించి యక్కడ ఐదుసార్లు. వేర్వేరుగా తెలుపెను. 
వీనిలో వదోయొక విభాగము పకారముగూడ అన్నిలవణములు పరిపూర్ణ 


ముగా గలవాడీ భగవంతునకు [పియభక్తుడనబడును. 


ఇదిగాక కర్మయోగ-_భకి యోగ. జ్ఞానయో గాదులలో వదోయొక మార్గము 
ద్వారా పరమసిద్ధిని పొందిన తరువాతగూడ, అతని వాస్తవ స్టితిలోగాని, 
తాను పొండిన పరమ తత్వములోగాని, ఏలాంటి భేదములేదు. కాని, 
స్వభావ భేడముచేత, ఆచరణములో కొంత భేదము ఉండవచ్చును. 


“సద్మశం చేష్టతే స్యస్య్యాః | (పకృతేః జ్ఞ జానవానపి ॥ 
(గీత.988) 


ఇట్లు చెప్పుటచేత గూడ, జానవంతులందరి ఆచరణములో, స్వభావము 
లోను, జ్ఞానము ప్రాప్తించిన తరువాతగూడ భేదము ఉండును అను విష 
యమె సిద్ధించెను. 


అజ్ఞాన జనితములెన అహంకార, మమకార, రాగ, ద్వేష, హర్ష, ఢోక, 
కామ (కోధాది వికారములు లేకుండుట, సమత్వము, కాంతి ఈ లక 
ములు భకులందరియంరున్ను సమానముగా నుండును. కాని మై తి, దయ 
యీరెండు భకి మార్గములో భగవంతుని పొందిన మహాపురుషలలో విశేష 
ముగానుండును. (ప్రపంచము, శరీరము, కర్మలు వీనియందు వెరాగ్యము 
జ్ఞాన మార్గములో పరమపదమును పొందిన మహాత్ములలో విశేషముగా 
నుండును. ఇట్టె, మనస్సును ఇం[దియములను వశములో నుంచుకొని, 
ఆనాసక భావముతో కర్మలందు తత్పరుడగుట యను లక్షణము విశేష 
ముగా, కర్మ యోగముచేత తగవంతుని పొండిన పురుషులందు ఉండును. 


ర్ర22 వేదవ్యాసకృత మహాభాతము 


సంబంధము : 


పరమాత్ముని వాందిన సిద్ధలెన భక్తుల లక్షణములను తెలిపి యప్పుడు, ఆ 
లక్షణములు ఆదర్శముగా పెట్టుకొని, మిక్కిలి _పయత్నముతో, ఆ ధర్మము 
లను అనుసరించువారు వరమ (శద్దాళువులు, శర ణాగతులు నెన భకులను 
[పళంసించుటకు, వారు తనకు అత్యంత [పియులని తెలిపి భగవంతుడు ఈ 


యధ్యాయ పరిసమాపి చేయుచున్నాడు. 
చయ తు ధర్మాామృతమిదం యథోక్తం వర్యుపాన తే / 
'శద్దదానా మత్సరమా భకా సె౬తీవ చే (పియాః ॥ 20 


కాని అర్జునా ! |శద్దాయుకులైన యే భక్తులు నాయందు ఆసక్తి గలవారై! 
ఈ పెన చెప్పబడిన ధర్మమయామృతము నిష్కామ [పేమ భావముతో 


భగవద్గిత రెండవ అధ్యాయము వబదియెదవ శ్లోకమునుండి డెబ్బది 
కమువరకు అనేక కోకములలో కర్మయోగముద్వారా భగ 


కెండవ శోకమునుండి యరువదియెదవ శ్లోక మువరకు జ్ఞానయోగము 
_పాప్తి కలిసిన గుణాతీత పురుషుని యొక్కయు 


శ 


౫ సర్వవ్యాపి, సర్వశక్తి సంవన్నుడునెన భగవంతుని అవతారములలో, 
మాటలలో, గజములలో, |వభావములో, ఐశ్యర్యములో, చరి తాదుల 
లొను సిమ్మాన పూర్వక మైన వికాసము [ప్రత్యక్షముగా కలవాడు [కద్య్మా 
పంతుడు అనబడును, పరమ ( పేమాస్పరుడు, పరమ దయాళువునైన 
భగవంతుడె తనకు వరమగత్తి, పరమా[శయుడు, పాణాధారుడు, సర్వ 
స్వభూతుడునని తలచి, అఆయన-పెననే తన భారము వైచి, ఆయన విధా 
నములందు (పసన్ను డై యుండువాడు భగవత్సతాయణ పురుషుడు ఆన 
బడును. 


శ్రీమద్భుగ వర్గీతాపర్వము ర్‌్తిశీ 
చేవించెదరో ఆ భక్తులు నాకు మిక్కిలి (ప్రియులు.] 


ఇతి శ్రీ మహాభారతే భిష్మపర్వణి శ్రీమదృగవర్గితా వర్యణి 
(శీమద్భగవద్గితా సూపనిషత్సు [బహ్మవిద్యాయాం యో గశా స్తే9 శ్రీకృష్ణా 
ర్జున సంవాదే భకి యోగో నామ ద్వాదశో ఒధ్యాయ, 
భీష్మపర్యణి తు షట్‌ |త్రింశో ఒధ్యాయః 


l. పెన చెప్పబడిన భగవద్భక్తుల లక్ష్షణములే వాస్తవముగా మానవధర్మము 
యొక్క యధార్థ స్వరూపము. ఈ మానవ ధర్మపాలనము నందే మనుష్య 
జన్మకు సార్దకత యున్నది ఎందుకనగా, ఈ భగవద్భకుల లవణముల 
పాలనముచేత, సాధకుడు ఎల్లప్పటికిన్ని, మృత్యు ముఖమునుండి విముక్తి 
పొందును. అతనికి అమృత స్వరూప భగవ త్చాప్రి సిద్ధించును. ఈ యఖి 
[ప్రాయమును వివరించుటకు ఇక్కడ ఈ లక్షణ సమూహముయొక్క- పేరు 
“ధర్మమయా మృతమని” అని చెప్పబడిను. 


సిద్దులైన భగవ్యత్పాప్రి కలిగిన భక్తులకు, 'పెనచెప్పబడిన లక్షణములు 
స్వాభావికముగా నే యుండును కాబట్టి వారికి ఈ గుణములుండుట గొప్ప 
విష మమియుకాదు. కాని, సాధకులుగా నుండి, భగవంతుని (ప్రత్య 
దర్శనముకాని భక్తులుగూడ, భగవంతుని యందు విశ్వాసముంచి మిక్కిలి 
శద్దతో, వారి తనువు, మనస్సు, ధనము, సరన్వమున్ను భగవంతు 
నకు సమర్వించి ఆయన యందే తత్పరులె యెవరు ఉందురో, భగవద్దర్శ 
నము కొరకు నిరంతరము అయన నెనిష్కామ భావముతో, పేమ పూర్వ 
కముగా నెవరు చింతించుచుండెదరో, నంతతము (పయత్నించుచు. 
"పెన చెప్పబడిన లక్షణముల (ప్రకారమే తమ జీవనము నెవరు గడపదల 
చెదరో, అట్టివారు _పత్యక్ష దర్శనము కాకున్నను కేవలము విశ్వాసము 
పైననే ఆధారపడి భగవంతుని యంది తమ సర్వభారము వెచియుండుట 
చాల గొప్ప విషయము. అటువంటి ,పేమగల భక్తులను సిద్దిపొందిన 
వక్తులకన్నను భగవంతునకు “అతిశయ పియులు" ఆని చెప్పట ఉచి 
తము. 


ర్‌24 వేదవ్యాసకృత మహాభారతము 


శ్రీమహాభారతమునందు, భీష్మవర్యమునందు శ్రీమద్భగవద్గీతా పర్వమునండు 
శ్రీమదృగవగ్గితోపనిషత్తులందు, |బహ్మవిద్భయందు, యోగళాస్త్రమునందు, 
(శ్రీకృష్ణైారున సంవాదమున౦దు, విశ్వరూప దర్శనయోగ మన బడు 
పన్నెండవ అధ్యాయము సమాప్తము (12) భీష్మపర్వమునందు 
ముప్పదియారవ అధ్యాయము నమా ప్రము, 


rr 





క్‌ వ్రీవి తరువాతి విష త 
షయము భగవర్గీత మొదటి ఆధాాయము చివ * ఈ 
గుర్తు పెట్టబడిన ఆధోజూపికలో 
జా 


నున్నట్లు (గహింవవలెను. 


శ్రీ భగవద్దీతయందు పదమూడవ అధ్యాయము 


(బిష్మపర్యమునందు రీ? వ అధ్యాయము) 


కేత కే ఆజ్ఞ విభాగయోగము : 


సంబంధము: 


భగవదీత 12వ అధ్యాయము ఆరంభములో అర్జునుడు సగుణ. నిర్గుణ పర 
మాత్మో పాసకుల (ేష్టత్యము విషయములో |పశ్నముచేసియుండెను. దానికి ఉత్త 
రము చెప్పుచు భగవంతుడు రెండవళ్లోకములో సంశక్నేవముగా సగుణోపానకుల 
[ోష్టత్వుమునుగూర్చి _పతిపాదించి దాని ఫలమునుగూర్చి దానిని అనుష్టించుటలో 
దేహాభిమానులకు గలుగు కష్టములనుగూర్చియు నిరూపించెను. తరువాత ఆరవ 
శోకమునుండి ఇరువదవ శ్లోకమువరకు సగుణోపాసనా మహత్త్యము_తత్సలము 
దాన్మిపకారము భగవద్భుక్తుల లక్షణములు. వనినిగూర్చి వర్తించుచునే అడ్యాయ 
సమాప్తి చేసెను. నిర్గుణ పర్మ(బహ్మతత్త్వము-మహిమ-త త్పాప్పి సాధనములు, 
వీనినిగూర్చి విస్తారముగా తెలుపబడలేదు. కనుకనే నిర్గుణ - నిరాకారతత్తము- 
అనగా. జ్ఞానయోగవిషయము బాగుగా వివరించి తెలుపుటకు పదమూడవ అధ్యా 
యము ఆర౦భింపబడుచున్నది. ఇందులో మొదట భగవంతుడు నేత (శరీర ము) 
చతజ్ఞు (ఆత్మ )ల లక్షణము తెలుపుచున్నాడు. 


(శ్రీ భగవానువాచ ; 
“ఇదం శరీరం కౌంతేయ | "షత మిత భి దీయతే । 
ఏతర్‌ యోవేత్తి తం పాహుః ఊతజ్ఞ ఇతి తద్విదః ॥ 1 
భగవంతుడిట్ల నెను:_ 
అర్జునా! ఈ శరీరమునకు శే తము! అని పేరు. దీనిని తెలుసుకొను 


1. పొలములో నాటిన వితనములకు తగినటు పంటలు పండిన పే ఈ శరీ. 


128 


వానికి "షే _తజ్జుడు ” అని పేరు ఆని వాని తత్వములు తెలీసిన జ్ఞానుల నెదరు. 


“మ తజ్జం చాపి మాం విద్ధి సర్వ మ తేషు భారత ;” 
"మత 'మ్యతజ్ఞయో। జ్ఞానం యత్‌ తజ్‌ జ్ఞానం మతం మమ॥ 2 


అర్జునా! నీవు అన్ని EU తములలోనున న్న శత్రజ్ఞుడు- అనగా జీవా త్మగూడా 


రమునందు నాటబడిన కర్మ సంసా గ్రారములనెడు వీజముల ఫలములు 
గూడా సకాలములో  పకటితములగుచుండును. ఇదిగాక ఆ ఫలము (పతి 
కణము నాశము చెందుచుండును. అందుచేతగూడ ఈ శరీరమును మేత 
మవి చెప్పెదరు. ఈ కారణముచేతనే భగవద్గిత పదునెదవ అధ్యాయము 
పదియారవ శ్లోకములో ఇతడక్షర పురుషుడనబడెను, 


. దీనిని భగవంతుడు “అంతరాత్మ దష్ట' యని సూవించెను. మనో బుద్ధిం 


(దియములు, పృథీవ్యాది మహాభూతములు ఇం|దియ విషయాదులు 
ఈ జ్టయములు ( తెలుసికొనడగిన వి) అన్నియు “దృళ్యవర్షము" అన 
బడును. ఇవన్నియు జడములు నశించునవి మార్పు చెందునపి. చేతనుడైన 
ఆత్మ, జడములైన దృశ్యవర్గ ముఅకన్న పూర్తి గా విలక్షణముగానుండును. 
ఈ యాత్మ ఆద్భశ్యవర్గ ముయొక్క_ “జ్ఞాత” తెలుసుకొనువాడగును ఆ 
వర్గములో కలిసియుండి దావికి అధిపతిగా నుండును. ఈ కారణముచేత నే 
ఆత్మ “కే తజ్ఞుగనబడును.. జ్ఞాతయైన యీ చేతనాత్మయే, భగవద్గీత 
ఎడవ అధ్యాయములో “పరాపకృతి” (7-5) ఎనిమిదవ అధ్యాయములో 
“అధ్యాత్మ (8-8) అని పదునైదవ అధ్యాయములో “అక్షరపురుష” 
(15-16) అనియు చెప్పబడెను. ఈ ఆత్మ తత్త్వము మిక్కిలి గహన 
( తలియజాఅనిది) మైనది. ఇ౦దుచేతనే భగవంతుడు ఈ ఆత్మ తత్వ 
మును వేర్వేరు పకరణములలో ఒకచోట త్రీ వాచకము, ఒకచోట 
నపుంసక వాచకముగా మరియొకచోట పురుషవాచకమునెన పేర్లతో 
వర్చించిచె ప్పెను. వాస వికముగా ఆత్మ వికార-లింగర హితుడు-నిత్యుడు- 
చేతనుడు_ జ్ఞాన స్వరూపుడు నగును, 


శ్రీ మద్భగవడ్లీకాపర్యము 597 


నేనే అని తెలిసికొనుము.! క్షత మె్యెతజ్ఞులయొక్క అనగా వికార నహిత 
(పకృతి పురుషులను తాత్త్వికముగా తెలిసికొనుటయే “జ్ఞానము” అనినా యతి 
[ప్రాయము. 


సంబంధము ; 


మత మేతజ్ఞుల సమ్మగ జ్ఞానము గలిగిన తరువాత సంసార కాంతి 
నశించును. అప్పుడు పరమాత్మ ప్రాప్తి సిద్ధించును. కనుకనే, శే 
స్వరూపాదులను బాగుగా విభాగములతో 'ఏవరింది తెలుపుటకు భగవంతుడిటను 
చున్నాడు. /” 


“తత్‌ షేతం? యచ్చ యాదృ్భక్‌* చ యద్వికారో యతశ్సయత్‌ 


1. దీనిచేత ఆత్మ _పరమాత్మల యెక్యము చెప్పబడినది. ఈ రెండింటిలో 
వాస్తవముగా ఎమాతం భేదము లేద, (పకృతి సంబంధముచేత ఆ రెంటికీ 
భదమున్నట్టు తోచును... ఈ కారణము చేతనే భగవద్గిత రెండవ అధ్యా 
యము ఇరువది నాలుగు, ఇరువది యెదవ శ్లోక ములలో ఆత్మ స్వరూవ 
మును వర్ణించుచు భగవంతుడు ఏ శబములను వాడెనో పన్నె౦డవ అధ్యా 
యము మూడవ శ్లాకమునందు నిర్గుణ, నిరాకార, పరమాత్మ లక్షణము 


లను వర్ణించునవ్పడుకూ డా ఆ భావము నూచించు శబ్దములే వాడెను. 


2, “యత్‌” అను పదముచేత భగవంతుడు చేతన్యరూవమును సూచించి 
దానిని ఐదవ శ్లోకములో తెలిపెను. 


6. “యాదృక్‌” అను శబ్బముచేత భగవంతుడు మత న్వభావమును సూచించి 
దానిని ఇరువది యారవ, ఇరువది యేడవ ల్లోకములలో నమన భూత 
ములు ఉత్పత్తి-వినాశములు గలవియవి తెలిపి వర్ణించెను. 


4, “యది కారి” అను పదముచేత షత వికార వర్ణనమును సూచించి ఆ 
వర్ణనము ఆరవ శోకములో చేసెను, 


5. ఏ వస్తు సముదాయము పేరు “శ్నేతము” అని యున్నదో వానిలో “ఏ 
వస్తువు దేనినుండి పుట్టినది” అను విషయము “యతః చ యత్‌” అను 


928 వేదవ్యాసకృత మహాభారతము 
స' చ యో యత్పిభావళ్చ తత్‌ సమాసేన మే శృణు॥” శ్రి 


అర్జునా! ఆ క్నేతమేది ? అది ఎట్టున్నది? అది యే యే వికారములు 
కలిగియున్నది ? అది యే కారణములచేత కలిగినది? ఆ కేతజ్జుడు గూడా 
ఎవడు ? ఆతిడెట్టి పభావము గలవాడు ? ఇవన్నియు సంకేపముగా చెప్పెదను, 
వినుము, 


సంబంధము : 


మూడవ ళోకములో భగవంతుడు అర్జునునకు సంశేపముగా వినుమని 
చెప్పిన కేత్ర కేత్రజ్ఞుల తత్త్వముల విషయములో ఇప్పుడు బుషలు_ వేదములు-_ 
(బహ్మసూూతములు-_ వీని సూక్తులను [ప్రమాణముగా చెప్పి భగవంతుడు బుషు 
లను, వేదములను బహ్మసూతములను గరి వించుచున్నాడు. 


దములచేత సూచించెను. దాని వర్ణనము భగవంతుడు పందొమ్మి దవ 
శోకము ఉ త్రరార్థములో ఇరువదవ శోకము పూర్వార్థములోను చేసెను. 


1. “సః” అను పదమునకు “క తజ్ఞుడు” అని యర్థము, “యః అను 
పదముచేత దాని స్వరూపము తెలుపుటకు నూచన చేయబడెను. ఈ తరు 
వాత ఆ క్నేతజ్ఞునియొక్క_ (పకృతిస్ట వాస విక స్వరూపములను రెంటిని 
వర్ణించెను. పందొమ్మిదవ శోకము లో అతడు “అనాది” అని ఇరువదవ 
దానిలో “సుఖదుఃఖ భి కోక" యని ఇరువది యొక టవ శ్లోకములో మంది. 
చెడ్డ యోనులలో జని, ంచువాని నిగూర్చి య వర్షించి తెలిపియ (పకృతి. 
పురుషు షుని స్వరూపమును తెలిపెను ఇరువది రెండవ శ్లోకములో ఇరువది 
యేడవ శ్లోకము నుండి ముప్పదవ శోకమువరకు పరమాత్మతో ఐక్యము 
చేసి ఆ కే _తజ్జునియొక్క వాస్తవిక మైన స్వరూపమును నిరూపించెను. 


2. “యత్పభావః” అను పదముచేత వ్య్యెతజ్ఞుని ప్రభావమును తెలుపుటకు 
సూచించి అది ముప్పది యొకటవ శ్లోక మునుండి ముప్పదిమూడవ శ్లోకము 
వరకు భగవంతుడు తెలిపెను. 


శ్రీమద్భగవదీ తవర్యము 999 


“బుషిభిర్భహుధా గీతం 'ఛందోభిర్వివి ధైః వృథక్‌ | 
(బహ్మనూూ త” పదైశ్రైవ హేతుమద్శిర్వినిశ్చితెః ౫ క్వ 


అర్జునా ! ఈ కత కే తజ్ఞులనుగూర్చి బుషలు*ే అనేక విధములుగా 
చెపి ప్పిరి. వివిధ చేదమంతములశేత గూడా విభాగ పూర ఏకముగా ఆ విషయమే 


చెప్పబడెను యుకి యు క్రములగు బహ్మసూ త వవష ములచేతగూడా ఈ విష 
యమె ఆలుపబడెను. 


“"మహాభూతాన్యహంకారో బుద్దిరవ్యక మెవచ ; 
ఇం|దియాణి దశకం చ పంచ చేం్యద్రియ గోచరాః 5 


1. “వివిధైః " అను విశషణముతోగూడిన “రందోధిక అను పదమునకు 
“బుక్‌, యజుస్‌, నామ, అధథరంములు'అను నాలుగు వేదముల సంహితా 
(దాహ్మణములు రండు వాగములు అని యర్థము. అన్ని ఉపనిషత్తులు 
వేర్వేరు శాఖలుగూడా ఈ వేద సంహితా వాహ్మణములలో అంతర్గత 
ములు అని భావించవలెను. 


లె “బహ్మసూ, వచె! " అను పదమునకు వేదాంత శాస్త్రములో “అధాతో 
(బహ్మజిజ్ఞాసా” ఇతొాది పదములని యర్థము. ఎందుకొనగా పైన చెప 
బడిన లక్షణములన్ని యు వానిలోనున్న ని, ఇట్లు ఇక్కడ చెప్పుటలో అభి 
[పాయమేమనగా శ్చతి స్మృత్యాదులలో వర్తింపబడిన శే. _త- "న్న తజ్జాల 


తత్వము; _(బహ్మసూ త పదములచేత యుక్తి తో తెలుపబడినది. 


రి, మంత దష్టలు శాస్త్ర -స్మృతుల రచయితలునెన బుషి గణములు నేత 
డు మా 
మెతజ్జుల స్యరూపము వానికి సంబందించిన విషయములన్నియు, వారి 
నారి (గంథములలో పురాణేతిహానములలోను అనేక విధములుగా వర్షించి 
విస్తారముగా తెలిపిరి. ఆ [గంథములలోని సారమునే యిక్కడ కొన్ని 
శబములచత భగవంతుడు చె చెప్పుచున్నాడు. 
6 


4. ఇక్కడ “మహాభూ తాన” అను శబ్దమునకు న్ధూలభూతములకు శబ్దాడి 
విషయములకు కారణము 


340 వేదవ్యాసకృత మహాభారతము 


అనల$, వాయుః, ఖం" ఆను 'పెర్దుగల ఐదు అని అర్జము. ఇటువంటి 
వర్ణన మె సాంఖ్య కారికలో, యోగదర్శనములోను ఇట్లు చేయబడినది. 


“'మూలప౦కృతి రవికృతిః మహదాద్యాః ప౦ంకృృతి వికృతయః సప” 
షోడశకసు వికారోన ప9కృతిర్న వికృతి; పురుషః ॥ 
( సాంఖ్యకారిక -శి ) 


అనగా మూల్మపక్కతి యొకటి. ఆది దనికిన్ని వికృతి (వికారము)కాదు. 
మహత్త త్వము-_ అహంకార ము- పంచతన్మా [తలు (శ బ-స్పర్శ- రూప- 
రస.గంర తన్మాతలు) శ యేడున్ను (పకృతి-వికృతులనబడును, 
అనగా ఈ యడున్ను పంచభూతాదులకు కారణములగుటచేత “పకృ 
తులు అగును. మూల; _పకృతికి కారరూపములగుటచేత వికృతులుగా 
కూడా నగును. పంచ స్టానేయద్రియములు, పంచ కర్మేందియములు 
మనస్సు- ఈ పదకొండు ఇం|దియములు, పంచమహాభూతములు, ఈ 
పడియారున్ను కేవలము వికృతులు (వికారములు) మాతమే యగును. 
ఇవి వేనికిగూడా (ప్రకృతులు అనగా కారణములుకావు. వీనిలో పద 
కొండు ఇందియములు. అహంకారమునకు ఐదు మహాభూతములు పంచ 
తన్మ్నాతలకు కార్యములగును. కాని పురుషుడు దేనికిన్ని కారణముగాని 
కార్యముగాని కాడు. అతడు పూర్తిగా అసంగతుడు. 


యోగదర్శనమునందు ఇట్లు చెప్పబడెను :_ 
విశిషా విశేష లింగ మా(తాలింగాని గుణపర్వాణి ॥ (2-19) 


విశషములనగా పంచ జ్ఞా నేర్యదియములు, పంచ కర్మేం దియములు- 


మనస్సు ఒ టి, పంచస్తూల మహాభూతములు ఆని భావము. అవని 
శషములనగా  “ఆహంకారము  . పంచతన్మాతలు- లింగమా[తము 


అనగా “'మహతత్వము”, అలింగము అనగా మూలప్రకృతి, ఈ ఇరువది 
నాలుగు తత్త్వములు గుణముల యవస్తా విశేషములు. ఇవియే “దృశ్య 
ములు" అనబడును. 


శ్రీమద్భ గవర్లీతాపర్వము మ! 


అర్జునా ! పృథివ్యాడి పంచమహా భూతములు, అహంకారము, బుది*, 
(అ 
మూల పకృతి, దశందియములు,* మనస్సు*, ఐదు ఇంచియ విషయములు 


యోగదర్శనములో చెప్పబడిన దృశ్యములే భగవదీతలో కేతము ఆని 


1. ఇది సమష్టి ఆంతఃకరణముయొక ఒక భేదము. అహంకారమే పంచ 

| తన్మాతలకు మనస్సునకు, ఇం దియములకున్ను కారణము, మహ తత్త్యము 
నకు కార్యమునగును. ఇదియే అహంభావము అనికూడనబడును. ఇక్కడ 
“అహంకార శబ్రమునకు అర్థము అదియే యగును. 


2. మహతత్త్వము (పెద్దది సమష్టిబుద్ది యనియు చెప్పబడునది. సమష్షి 

తీ టబ్‌ న 

యంతఃకర ణముయొక్క- యొక భేదము, అదియే యిక్కడ బుద్ది యన 
బడెను, 


రే. ఇక్కడ అవ్యక్తమనగా మూల్నపకృతి యని తెలియవలెను. అది మహ 
తత్వ్వాది సమస్త పదార్హములకు కారణరూపము, సాంఖ్య శాస్త్రములో 
దానికి పధానమని పేరు. భగవంతుడు భగవద్గీత పదునాల్లవ అధ్యాయం 
మూడవ శ్లోకములో ఆడి మహ్మద్పహ్మ అని చెప్పెను, ఈ యధ్యాయము 
పందొమ్మిదవ శ్లోకములో అదియే “పకృతి” యని చెప్పెను. 


ఓ. వాక్కు-హస్త-పాద ఉపస్థ ((పజననేందియము) పాయు (గుదస్థానము) 
ఈ యదు క ర్మెంరదియములు త్వక్‌ (చర్మము). చక్షుస్‌. [కోత - జిహ్వా- 
[ఘాణ (ముక్కు)ములు ఐదు జ్ఞానెం (దియములు ఈ పది యిం[దియముల 
కున్ను కారణము అహం౦కారమగును, 


ర్‌, ఇక్కడ “ఏక” శబ్బముచెత సమష్టి యంత:కరణముయొక్క_ మననము 
చేయగలుగు శక్తి విశేషము సంకల్ప- వికల్పములే స్వరూపముగా గల 
దియునైన మనస్సు మాతమే తెలుపబడినది. కాని సాధారణ మనస్సు 
కాదు. ఈ మనస్సుగూడ ఆహంకారమునకు కార్యమే యగును. ఆనగా 
అహంకారమునుండి పుట్టినదేయగును, 


582 


వేద వ్యానకృత మహాభారతము 


అనగా శబ, స్పర్శ, రూప, రస, గంధములు]1అ. 
మ 


“ఇచ్చా ద్వెష: సుఖం దుఃఖం సంఘాత శృతనా ధృతిః 
ఎతత్‌ శతం సమా సేన సవికారముదాహృతమ్‌ ॥ 6 


ఆర్హునా! ఇచ్చా!, ద్వేషము], సుఖము3, దుఃఖము. సూలదేహ సమష్షి 
టి థి చి 


రూపము, చేతనము, ధెర్యము ఈ విదములైన వికారములతోగూడిన యీ 


i=, 


ర్‌. 6. 


ఇక్కడ “పంచ ఇండియగోచరాళ' అను పదములకు శబ్బ-న్నర్భ-రూప 
రస.గంధములు యని యర్థము, అవియైదు కం దియములకు గూడ స్తూల 
విషయములు అవి సూక్ష్మ భూతములయొక్కు కార్యములు. వానిను౦డి 
పుట్టినవి, 


. మనుషుడు ఏ పదార్థములు సుఖ హేతువులు దుఃఖనాశకములునని తల 


చుచు వానిని పొందుటకు కోరునో వాసనా. తృష్ణా ఆ శా లాలసా.న్సృహో 
ఇతాాద్య నేక బేడముగల ఆ ఆసకి సహిత కామనయె ఇక్కడ “ఇచ్చా” 
అను శబ్దమునకు ఆర్థము, 

మనుష్యుడు ఏ పదార్థములు దుఃఖహేతువులు నఖసాధకమాలు నని తల 
చునో వానియందుగల విరోఢబుద్ది డ్యేషము అనబడుసు. దాని స్తూల 
రూపము వైరము. ఈర్ష్య-అసహ్యభావము- _కొధము ఇత్యాదుల/ఏను. 


. అనుకూల వసు; పాపి. (సతికూల వసు నివృతి క రిగినపుడు అంతః 


కరణము నందు కలిగిన (పసన్నత్వ వృత్తి సుఖము అనబడును. 


లా 


(పతికూల వస్తు పాపి - అనుకూల వసు వినాశనము కలిగినపుడు అంతః 
కరణమునందు కలుగు వ్యాకులత్వము అనగా వ్యథ బాధ దుఃఖము అన 


[ లు దెనిదాంరా సుఖ దుఃఖములను సమస పదార్థములను అనుభ 
వించెడరో భగవద్గిత పదవ అధ్యాయము ఇరువది రెండవ శ్లోకములో 
న 


ది చతనా అని చెప్పబడెనో, ఆ అంతఃకరణమునందలి జానశకి యే 
రో నాణాల 
యిక్కడ చేతనా యను శబ్బమునకు అర్థము, ఇదిగూడ అంతఃకరణము 


శ్రీమదృగవర్తీతాపర్యము గ్ష్‌రడ్రి 
శేతమునుగూర్చి సంక్షేపముగా చెప్పబడివది!, 


సంబంధము : 


ఈ విధముగా సేత స్వరూపమును, క్షేత వికారములనుగూర్చి వర్ణించిన 
తరువాత ఇప్పుడు భగవంతుడు రెండవ శోక ములో చెప్పబడిన శే త- కే తజ 
జ్ఞానమే నా యభి పాయములో “జ్ఞానము” అని చెప్పి ఆ జ్ఞానమును పొందుటకు 
కావలిసిన న సాధనముల ' 'జ్ఞానము" నే ఐదు కోక ములలో వర్షించుచున్నాడు. 


“అమానిత్వ" మదంభిత్వీ మహింసా శాంతిరార్థవమ్‌ | 
ఆచార్యొపాసనం శౌచం సైర్యమాత్మవినిగహః 1” / 
రి 


యొక్క వృతి విశషమేయగును. కనుకనే దీని గణనముగూడ మేత 
వికారములలో చెప్పబడినది. 


భగవద్గిత వదునెనిమిదవ అధ్యాయము ముప్పదిమూడవ ముప్పది నాలు 
గవ ముప్పదియెదవ క్లోకములలో చెప్పబడిన సాధారణశళక్తియొక్క 
సాత్విక-రాజస.తామన _ భేదములే యిక్కడ ధృతి యను శబ్దమునకు 


అర్థము, ఇది అంతఃకరణ వికారము కాబట్టి దీసి గణనముగూడ మేత 
వికారములలో చేయబడినది, 


1. ఇంతవరకు వికారసహిత కేతము న సంషేపముగా వర్ణించబడినది. అనగా 
ఐదవ శ్లోకములో ష్యేతస్వరూపము సంవ్నేపముగా చెప్పబడినది. ఆరవ 
శోక ములో మ్యతవికారములు సం,గహముగా వర్ణింపబడినవి. 

౧ 


L> 


. తాను (శేష్టుడను. సమ్మాన్యుడను- పూజ్యుడను అథవా చాలా గొప్ప 
వాడను అని తలచుట గౌరవ మహనీయత్వములు పూజా-పతిష్టలు ఇత్యా 
దులు తానుకోరుట అథవా తాను కోరకయే యివియన్నియు లభించి 
నప్పుడు సంకుష్టుడెయుండుట ఇవన్నియు గలిగియుండుట మానిత్యము 
అనబడును. ఇది లేకుండుటయే ఆమానిత్వము. 


తీ. గౌరవ_మహత్య-[పతిషలు పూజారులకొరకు రన లోభముచేత లేదా, 


584 వేదవ్యాసకృత మహాభారతము 


“అర్జునా! తాను శష్టుడనను నభిమానము.దంభాచారము లేకుండుట ఏ 
పాణి కోటిని గూడా ఏ విధముగా గూడా బాదింపకుండుట! ఓర్పు గలిగి 
యుండుట? మనస్సులో, వాక్కులోను, సరశళత్యము గలిగియుండుటి శ్రద్దా 


ఇతరుల మోసగించుట మున్నగు అభ్మిపాయములచేత,తాను ధర్మాత్ముడు. 
దానశీలుడు-భగవద్భక్తుడు-జ్ఞాని_ అశవా. మహాత్ముడు "నని తన |పఖ్యాతి 
పొందుట, ధర్మ పాలనము-జొదార్యము. దాతృత్వము భక్తియోగ సాధనము 
(వతొపవాసారులు_ అథవా, ఇతరగుణములేవియు లేకుండ నే, డంబముతో 
వ్యవహరించుట 'దంభధిత్వము' అనబడును. ఈ చంభాచారము పూరి గా 
లేకుండుట “అదంభిత్వము' అనబడును. 


1. మనస్సుచేత ఎవరి కైనను చెడు తలచుట, వాక్కు చేత ఎవరినైనా నిందిం 
చుట, కఠినముగా మాట్లాడుట, దుఃఖము కలిగించు అహితచున మాట 
మాట్లాడుట, శరీరము చేత ఎవరినై నా కొట్టుట, కష్టపెట్టుట, హాని కలి 
గించుట మొదలెన హింసాకార్యములు మనో వాకా యముల చేత తల 
పెట్టు హింసా భావము లేవియ లేకుండుట “అహింస” అనగా ఏ (పాణిని 
గూడా ఏ విధముగ గూడా బాధ పెట్టకుండుట యనబడును. 


2. తనకు అపరాధము చేసిన వారికి ఎలాంటి దండనను విధించుచు భావము 
మనస్సులో నుంచుకొండుట అతనికి పతీకారము గాని అతనికి ఈ లోక 
ములో పరలోకములోను దండనము విధించబడుగాక యని కోరకుండుట 
అతడు చేసిన అపరాధములు, అపరాధములనియే తలచకుండ వానిని 
పూర్తిగా మరచియుండుట గాని, కమాధావము అనబడును. భగవద్గిత 
పదవ అధ్యాయము నాలుగవ శ్లోకములో ఇది విసృృతముగా చెప్ప 
బడినది. 


8. మనోవాక్కాయములందు పూర్తిగా నరశభావముగల సాధకుడు అందరి 
పట్ల సరళముగానే వ్యవహరించును. అతనికి కుటిలతఃమే యుండదు. 
ఆనగా ఆతని వ్యవహారములో చిక్కులు, కపటములు, కు [టలు కొంచము 
గూడ ఉండవు. అతడు అంతర ంగములోను బాహ్యముగాను ఎల్లప్పుడూ 
సమానముగా నరశముగా మండన, 


శ్రీమదృగవద్లీతాపర్యము 5కి 


భక్తులతో గురువుల సేవచేయుటి! ఆంతరంగ ములో దాహ్యము గాను పరిశుద్ద 
ముగా నుండుట* అంతఃకరణము యొక్క క్‌ మనస్సును, ఇం దీయము 


లను, శరీరమును ని|గహీంచి యుంచికొనుట 


విద్య నేర్చి నదుపదేళము చేయు గురువు “ఆచార్యుడు” అనబడును. 
అట్ట గురువు కడ (శద్దాభక్తులతో వ మన కోవాక్కాయములచేత సర్యవిధముల 
గురువునకు సుఖము కలిగించుటకు ప్రయత్ని ంచుట, నమస్కరించుట 
ఆయన యాజ్ఞను పాలించుట, ఆయనకు అనుకూలములై న ఆచరణములు 
చేయుట ఇత్యాదులు “ఆచార్వోపాననములు"- అనగా గురుసేవ అన 
బడును. 


సత్యముగా పరిపుద్దమెన వ్యవహారము ద్యారా సంపాదింపబడిన [చవ్యము 
“పరిశుద్ధ (దవ్య మనబడును. ఆ | దవ్యుము చేత నంపాడింపబడిన 
ఆహార వస్తువులు గూడా పరిశుద్దమ.లై యుండును. ఆడి పరిశుద్దా హారము 
సద్వ్యవహార ముచేత చేయబడిన ఆచరణము గూడ పరిషద్దములగును. 
జలముచెత, మట్టిచత, శరీరము పరిశుద్రమగును. వానిచేత శరీ వాళ 
నము చేయవలెను అని భావము. ఇదంతయు వాహ్యశళుద్ధమగును. 


రాగద్వేషములు, కవట కల్యషమలు మొదలైన వికారములు నశించి 
అంతఃకరణము స్వచ్చమగుట. “ఆంతరంగిక పరిశుద్ది” యనబడును. ఈ 
రెండు విధములైన పరిశుద్దములు “శౌచము” అనబడును. 


పెద్ద పెద్ద కష్టములు- విపత్తులు భయములు-చుఃఖములు సంభవించి 
నపుడు గూడా చలించకుండుట కామ-(కోధ-భయ లోబభాదులచేత 
తన ధిర్మిమును-కర వ్యమును కొంచెము గూడ విడువకుండుట, మనో 
బుద్దులందు ఎలాటి చంచలత్వము లేకుండుటయే “అంతఃకరణ ముయొక్క్ల 
స్థిర త్వమనబిడును. ఇక్కడ అత్మ యనగా ఇం్యదియ మనస్సహిత 
శరీరమని 1 గహించవలెను. కనుక వీటిని వశపరచుకొనుటయే వీని 
నిగహమన “బడును. 


588 వేదవ్యాసకృత మహాభారతము 


“ఇం|దియార్థేషు వైరాగ్య! మనహంకారి ఏవచ । 
జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖచో షానుదర్శునమ్‌ |" స్రీ 


“అర్జునా! ఇహలోక - వరలోకముల యొక్క సుఖభోగములయందు 
ఆస క్రి లేకుండుట అహంకారము గూడా లేకుండుట. జగ-మృత్యు_ జరారోగా 
చులందు దుఃఖములు, నోషమలునున్న వని మాటిమాటికి విచారణ చేయుటి 
పడలోకములం౮దు ఎని+ యె తై శబ్రస్సర్శ-రూప_రన.గంధములనెడు 

ని యిం|దియముల చేత అనుభ వించబడునో 
నముచేత సుఖహేతువులది తలచునో కాని 


వాస్త వముగా ఎపి మ 


సలి 


మనోబర్టీం దియ శరీరములు అనాత. వసువులు. వీనియందు అజానము 
యాలు చ లాన్‌ ఖా 
చేత “ఆత్మ బుద్ది" అనగా “అహం నేన! అని బుద్ది కలుసాచున 


ఈ దేహాభిమానము పూరి గాలేకుండుట “ఆహం౦కావ " మనబడును. 


యంతణము (ఒత్తిడి; కలుగును. ఆ మఃఖమనువభవించవల 

అనేక యోనులలో మాటిమాటికి ఈ జన్మించుటలో ఈ 
జన్మ దుఃఖములు కలుగుచుండుగను. మఠరజకాలమందు గూడ మహా 
కష్టము గలుగును. జీవితాంతము మమకారము గల శరీరము ఇట్లు 
బలవంతముగా విడువవలసి వచ్చును. వుదణకాలము నందు నిరాశ 
గల నే తకులు-శారీరక బాధలు చూచి ఆ సమయమందు ఆతడనుభ 
వంచు బాధ చాలావరకు ఊహించవచ్చును. వార్డకకములోని బాధలుగూడ 
తక్కు. చెనవి కావు. ఇం|దియములు శిథిలములై శ క్రిహీనములగును. 
శరీరము జర్దర(శిథిల' మగును. మనస్సులో సరఃదాఅశాతరంగములు లేచు 
చుండును, వృద్ధాప్య దళ అనహాయమగును. ఈ మనస్సులోని కష్టములు 
మిక్కిలి భయంకరములుగా నుండును. ఇటే జబ్బుపడినప్పటి బాధలు 


శ్రీమద్భగవద్దీతాపర్యము శ్రీ? 


“ఆస క్రి" రనభిష్వంగళే పుతదార గృహాదిషు | 
నీత్యంచ సమచితత్వం ఇష్టానిష్టోపపత్తి షే |,” 9g 


అర్జునా! భార్యా పు[త ధన గృహాదులందు ఆస క్తి లేకుండుట, మమ 
కారము లేకుండుట _పీయా పియములు కలిగినప్పుడు సర్వదా చిత్త ము సమ 
ముగా నుండుట 


కూడా మిక్కిలి దుఃఖకరములు. శరీరము క్షీణించి ఓర్వుజాలని వివిధ 
కష్టములు గలిగి పరాధినమగును. అది నిరుపాయస్టితిలో నుండును. 
ఇవన్నియే “జన్మ-మృత్య-జరా -వ్యాధి దుఃఖములనబడును. ఈ దుఃఖము 
లను మాటిమాటికి స్మరించుట, వానిని గూర్చి విచారించుటయే వీనియందు 
దుఃఖములను చూచుటయగును, జీవులకు వారి పాపకర్మల పరిణామముగా 
ఈ జన్మ - మృ త్యు-జరా-వ్యాధులు కలుగును. కనుకనే ఈ నాలుగున్ను 
దోషమయములు. ఈ విషయమునే మాటిమాటికి విచారించుట వీనిలో 
వోషములు చూచుటయగును 


1. ఎనిమిదవ శ్లోకములో ఇం ద్రియార్గములందు, వైరాగ్యమును గూర్చి చెప్ప 
బడినప్పటికిని, భార్యా-ప్పుత-గృహం-ధన శరీరాదిపదార్గములతో మనుష్యు 
నకు విశేష సంబంధముండుటచేత తరచుగా ఈ పదార్థమునందు అతనికి 
విశేషాస క్రి యుండును. ఇందుచేతనే వీనియందు పూరి గా ఆన కి 
లేకుండుటను గూర్చి వేరుగా విశేషించి చెప్పబడినది, న 


2. అహంకారభావ విషయము పూర్వ శ్లోకము నందలి “అనహంకార:, 
అను పదములో స్పష్టముగా చెప్పబడినది. ఇందుచేత నే యిక్కడ “అన 


విషగంగ” శబము యొక, అరము మమకారాభావము అని చెప్పబడినది. 
3) ది (౮ 3 


శ. అనుకూల వస్తువు లభించుటచేత ,పతికూ లవస్తువు వియోగము చెత మన 
స్సులో హర్షాదులు కలుగకుండుట (పతికూల వస్తువు సంబంధము చేత 
అనుకూల వస్తువు వియోగముచేత శోక, భయ, కోధాదులు కలుగ 
కుండుట సర్వదా నిర్వికారముగా వక రసముగా సమముగా నుందుట 
పియా పియములు కలిగినపుడు సమచిత్త త్వ మనబడును. 


ర్‌రికీ 


వేదవ్యాసకృత “మహాభారతము 


“మయి చై చానన్య యోగేన భ క్రిరవ్యభిదారిజీ ; 
వివి విక డెశ్గ సేవిశ్వమి రతిర్హనసంసది 1” 10 


“అరునా! పర మేశ్వరుడ నైన నాయందు అనన్యయోగము చేత చెదరని 


జ 
అచంచల వా ఏకాంతము పంపర్దమైన (పదేశము నందుండు స్వభావము 
విషయానక్తులైన జనుల సమదాయములో | పేమ లేకుండుట. 


= ఎక్కుడె తే ఏ విర మై అల్లరి సందడి యుండదో ఇతరులవ్వరు ఉండరో 


ఎక్కడ ఉండుటచేత ఎవరికి గూడ అభ్యంతరము శోభ ఉండవో వ విధ 
మైన మురికి యుండదో ముండ్లు పాషాణములు నుండవో కుష్టు మొదలైన 
తోగములు గలవారుండరో, ఎక్కడ పకృతి సుందరముగా నుండునో 
జలము,వాయువు, వాతావరణము, నిర్యలములు వవిితములుగా నుండునో 
వ విధమైన రోగములు ఉండవో | (కూర జంతువుల హింనలు ఉండవో, 

క్క డసా ౧థావికము గానే సాత్తిఇకభావము నిండియుండునో అటువంటి 
దెవాలయ.తపోభూమి_ గంగాది పవి|త నదీతీర-పవి|తవన గిరి గుహాోది 
నిర్జన ఎకాంత పరిశుద్ద పదేశము వివిక దేశ మనబడును. జ్ఞాన (ప్రాప్తి 
సాధనకొరకు ఇటువంటి స్థానమునందు నివసించుటయే దానిని సేవించుట. 
అనబడును. 


ఇక్కడ 'జనసంసది'_ అను పదమునకు ఎమరుపాటు కలిగించునది, 

సక్తులై న సాంసారిక మనుష్య సముదాయమని యర్థము. ఇట్టివారి 
సంగము, సాఢనమునందు సర్యవిధబాధకమని తలచి దానినుండి విరక్తుడై. 
యుండుటయే, ఆ సంగమును “పమించకుండుట యనబడును. సత్పు 
రుషులు-మహాత్ము లు-సాధకులు నెన పురుషుల సంగము సాధనములో 
సహయకమగును. గనుక ఇక్కడ 'జనసంసడి" పదార్థము అట్టివారని 
ఆలియవలను. 


. భగవంతుడే నర్యశవుడు- ఆయనయే మన ;వభువు, శరణము చెందదగిన 


వాడు, పరమగతి-.పరమా[శయుడు, తల్లి, తండి, సోదరుడు, బంధువు, 
పరమహితకరుడు, వం మాత్మీయుడు సర్వన్వముగా నున్నాడు. ఆయన 
దప్ప మరియొక డెవ్వడును లేడు. అను అభ్నిపాయము చేత భగవంతు 


శ్రీమద్భగవద్గీతా వర్వము 539 


“అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్సజ్ఞానార్థ దర్శనమ్‌ | 
యేతజ్‌ జ్ఞాన మిత్మిపోక్త మజ్జానం యదతో౬నథా 1” 11 


“ఆరునా] అధ్యాత్మ జానము నందు సర్వదా యుండుట! తతంజానము 
జ తో అందో 


యొక్క అర్హమెన పరమాత్మ నేచూచుటి ఇవన్నియు జానముి అనబడును, దీనికి 
లా ణా 


బం 


నితో అనన్య సంబంధము గలిగియుండుటయే- 'అనన్వయోగిీ మన 
బడును. ఇట్టి సంబంధముచేత కేవలము భగవంతునియందు మాత్రమే, 
అచంచలము, పరిపూర్ణము విశుద్దమునెన _పిమగలిగియుండి నిరంతరము 
భగవద్భజన, ధ్యానములు చేయచుండుటయే అనన్యయోగము చేత వగ 
వంతునియందు చెదరని భ క్తి కలిగియుండుట యనబడును. 


. ఆత్మ నిత్యుడు చేతనుడు నిరికారుడు అనివాని ఆత్మకన న్న వేరైన నాశ 


వంతములు జడములు వికారము చెందునవి, మార్చు చందునపియు నైన 
వస్తువులన్నియు అనాత్మ వస్తువులని తెలియవలెను. వానిలో ఆత్మకు 
ఎలాంటి సంబంధము లేదు అని బోధించు కాస్త్రములయొక్క ఆచార్యుల 
యొక నుపదెేశముచేత ఇట్టె ఆత్మతతృ్శ (మును బాగుగా తెలిసికొనుటయే 
“ఆధ్యాత్మజ్ఞానమనబడును బుడిలో అయీ దాఢ నిశ్చయము గలిగి 
లి షో 0 లు ల 

యుండి మనస్సుచేత ఆత్మతత్త్వమును నిరంతరము మననము చేయు 
చుండుట ఆధ్యాత్మ జ్ఞానములొ సర్వదా ఉండుట యనబడును. 


. ఆత్మజ్ఞానమనగా 'నచ్చిదానంద ఘన' పరిపూర్ణ బ్రహ్మ, పరమాత్మ 


యని యర్థము. ఎందుకనగా తత (జ్ఞానముచేత ఆయన పాప్తీ యే 
సిద్దించును. ఆ సచ్చిదానందఘన, 'సణాతీత. పరమాత్మ ను అంతట సమ 
భావముతో సర్వదానిరంతర ము అనుభవించుచుండుటమే ఆ తత త్స ్వజ్ఞాన 
మునకు అర్భమైన పరమాత్మను దర్శించుట యనబడును. 


అమాసిత్వం నుండి “తత తజ్ఞానార్బ దర్శనం, వరకు వర్ణింపబడినవన్నియి 
జ్ఞాన పాపి సాధనములగును గనుక వాని 'పేరుగూడ '“జ్ఞానమనియే 
పెట్టబడను, కందలి అభి పాయమేమన గా రెండవ కోకమునందు భగ 
వంతుడు “మేత షే (తజ్ఞుల జ్లానమే నా యభి[ప్రాయములో జ్ఞా జాన మగును 


శ్‌40 వేదవానక్సత మహాభారతము 
వివరీతముగా నున్నది అజ్ఞానము! అనబడును, 
సంబంధము 


ఈ విధముగా జ్ఞాన సాధనములు "జ్ఞానము" అను పేరుతో చేయబడిన 
వర్షనము వినిన తరువాత ఈ సాధనముల ద్వారా పౌందిన జ్ఞానము చేత తెలుసు 
కొనదగిన వస్తువు ఏది! దినిని తెలిసికొనుటచేత వమగును? అను జిజ్ఞాస కలుగ 
వచ్చును. దీనికి ఉత్తరమిచ్చుటకు భగవంతుడిప్పుడు తెలిసికొనదగిన వస్తువు 
యొక్క స్వరూపమును వర్ణించుటకు (వతిజ్ఞచేయుచు దీనిని తెలిసికొనుటవలన 
గలుగు ఫలము ' 'అమరత్వ। (పాపి " యూని తెలి లిపి ఆరుకోకములలో ఆందరికిన్ని 
తెలిసికొనదగిన వరమాత్మ యొక్క స్యరూషపమును వర్షించుచున్నా డు. 


యని చెప్పియుండెను. ఆ కథనముచేత శరీరము పేరు కే! తముదానిలో 
నుండు జ్ఞాతయెన ఆత్మ పేరు వే తజ్ఞుడు అని తెలిసినది వాస్త వముగా 
పెన చెప. ఎపడిన యిరువది సొ “ధనముల ద్యారా మేత క తజ స్వరూప 
మును యథార్దరూపములో తెలుసికొనివ తరువాత గలిగిన జానమె సత్య 
మైనది. ఈ విషయమును తెలుపుటకే యిక్కడ ఈసాధనములు “జనము” 
అను పేరులో చెప్పబడినవి, కనుక నే జ్ఞానవంతునిలో పైన చెప్పబడిన 
గుణముల యీ సమావేశము మొదటినుండియే యుండుట ఆవశ్యకము 
కాని ఈగుణములన్నియు సాధకులందరియందున్ను ఒ కసారి ఉండవలసిన 
యావశ్యకత లేదు. ఈ గుణములలో “అమానిత్వ” అదంధీత్వాది గుణము 
లనేకములు అందరికిన్ని ఉపయోగకరములు కనుక ఆవి అందరిలోనూ 
ఉండనే యుండును. ఇవిగాక “అవ్యభిచారిణీ భ క్రి ఏకాంతదేశ సేవితం 
అధ్యాత్మ జ్ఞాన ని కత తత పజ్షానార్థ దర్శనములన బడు గుణములలో 
వారి వారి సాధన పద్దతి ననుసరించి ఫిన్నములు (వికల్పముగా) గూడ 
నుండవచ్చును, 


1. పైన చెప్పబడిన అమానిత్వాది గుణములకు వ్యతిరేకములైన గౌరవ 
(వతిష్టలు రుట, దంభాచారము, హింన, కోధము, కపటము కుటిల 


తము, ; చోహము అపవి;తతంము, అసిరతంము, లోలు పత్యము (ఆశ) 
gr ల అ ఏ | 


శ్రీమదృగవర్లీతాపర్వము SLt 


“జయం! యత్‌ తత్‌ ప్రవక్ష్యామి యజ్‌జ్ఞాత్వాఒమృతమళ్ను లే | 
అనాదిమత్‌ పరం బహ్మ" నసత్‌ తన్నానదుచ్యలే 11” 12 


“అర్జునా! ఏది తెలిసికొనదగినదో దేనిని తెలుసుకొని మనుషు;డు పర 
మానందము పొందునో దానిని గూర్చి జాగుగా తెలిపెదను. అది అనాది పర 


కవ 


(బహ్మము అది నతు' అని కాని 'అనత్తు అని చెప్పుటకు వీలుపడదు. 








ఆసక్తి అహంకారము, మమకారము, వెషమ్యము (అసమభావమ్బు, 
అళద్ధ, దుస్సంగాది దోషములన్నియు జననమరణ హేతు వైన అజ్ఞానము 
వృడద్దిపొందించునవి, జీవుని పతనమునకు హేతువులై నవి కాబట్టి అవ 
న్నియు అజ్ఞానములే యగును. కనుకనే ఆయన్ని దుర్శణములను విడువ 


వలను, 


1. ఇక్కడ జయం అను పదమునకు సచ్చిదానంద మఘన.నిర్షణ. సగుణ 
nf 
బహ్మమని యర్దము, ఎందుకనగా ఈ (పకరణము నందే భగవంతుడు 


స్వయముగా ఆ బ్రహ్మము నిరుణము గుణభోక యనియు తెలి పెను. 


2. ఇక్కడ “వరం” అను విఢేషణముతో గూడిన “బహ్మ" పదము ఆ జేయ 

తత మే నిరుణ.నిరాకార- సనది+దానంద-ఘన-_పర | బహు. పరమాత 

ల గ చి (దిబ శ్రీ 

అను విషయము తెలుపును దేశ్యముతో [పయోగింపబడిన ది. “బహ్మో 

పదమునకు వేదము.|బహ్మ దేవుడు (పకృతి యను ఆర్థము గూడ గలదు, 

కనుకనే జేయ తత్వము యొక్క స్వరూపము, వానికన్న వేరని తెలుపు 
టకే |బహ్మ వదముతో “పరం” విశేషణము చేర్చబడినది. 


రీ, వమాణముల చేత నిరూపింవబడు వసువు “సత్‌” అనబడును. న్వతః 
(పమాణము-నిత్యము. అవినాశియునై న పరమాత్మ ఏ ప్రమాణముచేత 
గూడ నిరూపింపబడ జాలడు. ఎందుకనగా అన్నింటి నిరూపణము పర 
మాత్మ చేతనే యగును. ఏ _పమాణము గూడ పరమాత్మ వరకు పోవదు, 
ఆయన (పమాణములచే తెలిసికొనబడు వస్తువులకన్న మిక్కిలి విలక్షణ 
మెనవాడు గనుక పరమాత్మ “సతి” అని చెపుబడజాలడు. వాస్తవ 
ముగా అస్నిత్వము లేని వస్తువు “అసత్‌” ఆనబడును. కాని పర్య బహ 


వేదవ్యాసక్సత మహాభారతము 


పరమాత్మకు అసిత్వము లేదని చెప్పుటకు వీలుకాదు. ఆయన ఆవశ్య 
ముగా ఉన్నాడు. సందేహములేదు. ఆయననుండియే ఇతర వస్తువులన్నియు 
సిద్దించును గనుక ఆయనను “అసత్‌” అని చెప్పుటకు గూడ వీలుపడదు. 
ఇందుచేతనే పరమాత్మ సత్‌-అసత్‌ ఈ రెంటికి అతీతుడు. 


భగవర్లీత తొమ్మిదవ అధ్యాయము పందొమ్మిదవ శోకము నండ్రైతేనో 
భగవంతుడు “సతు” నెనే అసత్తు” గూడ నేనేయని చెప్పెను, ఇక్కడ 
జేయ ప పరమాత్మ "సత్‌" అపటకు “అసత్‌” అనుటకున్ను వీలుపడదు. 
అని ఆయనయే చెప్పెను. కాని ఆక్కడ “నేనే” అని విధిపూర్యకముగా 
చెప్పెను గాబట్టి పరమాత్మ సదసత్స్వరూపుడనుట యుచితము. కాని 
యిక్కడ ని“  ధరూపములో చె చెప్పబడెను, వాస్తవముగా విచారించినచా 
అ పర్య బహ్మ పరమాత్మ స్వరూపము వాక్కు చేత విధిరూపంలో నిషెధ 
రూపములోను చెప్పుటకు వీలుపడదు, ఆయన విషయము కేవలము “శాఖా 
చంద న్యాయము" చేతనే చెప్పి ఆ స్వరూపము తెలుపవచ్చును, 
(సర్వత వ్యాపించియున్న చందుడు చెట్టుకొమ్మ పెన ఉన్నాడు అని 
చూపుట (శాఖాచం[ద న్యాయము) ఆంతయె కాని పరమాత్మ యొక్క 
సాక్షాత్‌ స్వరూపమును వాక్కు_ చేత చెప్పుటకు సాధ్యం కానేకాదు. ఈ 
విషయమే వేదముకూడా చెప్పుచున్న ది. “యతో వాచో నివర్తంతే 
అపాప్య మనసా సహో ' లై త్తి రీయోపనిషత్తు 2_ 9) అనగా మనస్సుతో 
కూడినవాకు,_ దేనిని పొందజాలక తిరిగివచ్చునో (ఆది బ్రహ్మము) అని 
ఈవిషయము స్పష్టము చేయుటకే యిక్కడ భగవంతుడు ఆ పరమాత్మ 
“సత్‌” అని “అసత్‌” అనియు చెప్పబడడు అని నిషేధ ముఖమున 

చెప్పెను. అనగా నేను ఏ జయ వస్తువును వర్ణింప గోరుదునో దేని 
వాస్తవ స్వరూపమును మనస్సునకు, వాక్కునకును గోచరము గాదో. 

దాని వర్ణనము చేయవలసినయెడల ఆ పరమాత్మను “తటస్థ లక్షణ 
ముతో అనగా కాఖాచంద న్యాయము వలె తెలుపవతెను. వ విధముగ 
తెలిపినను అది తటస్థ లక్షణమేయగును. 





శ్రీమదృగవగ్గీతా పర్వము రిశకి 


“సర్వతః-పాణిపాదం యత్‌ సర్వతోఒక& శిరోముఖమ్‌ | 
సర్వతః (శుతిమల్లో కే సర్వమావృత్య తిష్టతి! ॥ " 13 


అర్జునా! అది అన్ని వెపుల చేతులు కాళ్ళుగలది. అన్ని దిక్కుల నేత 
ముఖశిరస్సులు గలది, అన్నిదిశల కర్ణములుగలది. = ఎందుకనగా నది [పపంచ 
మంతటా వ్యాపించియున్నదడి.? 


“నర్వేం|దియ గుణాభాసం స ర్వేన్టి9య వివడ్డితమ్‌ 
ఆసక్త సర్వభృ చై ైవ నిర్గుణం సణభోకుచ 1” 1" 14 


1. ఈ శోకము శ్వ్యతాశ్వతరోపని షత్తు (లీ 16 లో ఇక్కడ ఉన్నట్లు ఈ అమరశ 
ఉన్న ది. 

9 ఈ పర_బహ్మ-పర మాత్మ అన్ని వెపుల చేతులు గలవాడు. 
ఆయనకు ఏ వసువు వ వె పునుండి సమర్చించినను అక్క_డినుండియే 
[గ్రహించుట కాయన సమర్థుడు. ఇతే అయన అన్ని చెపుల కాళ్ళు కల 
వాడు. ఏ భక్తుడు ఎక్కడ నుండి ఆయన చరణములకు నమస్కరించిన 
నను అక్కడి నుండియే స్వీకరించును. అన్ని చొట్ర కన్నులు గలవాడు 
గనుక ఆయనకుకనబడకుండా ఏపని చేయిటకుగూడా పీలుపడదు. ఆయన 
శిరస్సు అన్ని యెడలనుండును. కనుక ఎక్కడినుండి భక్తులు ఆయనకు 
పూజాపుష్పములు సమర్వించినను ఆయన తల పెన నే పడును. ఆయన 
ముఖము గూడ అన్ని దిక్కుల నుండును గనక ఆయనకు భక్తులు ఏ 
దిక్కునుండి ఆహారము పెట్టినను ఆయన నై వేద్యము స్వీకరించును 
అనగా ఆయన జేయ స్వరూపుడై న పరమాత్ముడు, అందరికి సాక్షి 
భూతుడు అన్నిటిని చూచువాడు ఆందరి పూజ స్వీకరించువాడు, నె వే 
దము డై కొనువాడు, ఆయన అన్ని యెడల ఏను కి గలవాడు, భకు 


డెక్కడినుండి అయనను సుతి చేసినను _పార్థన చేసినను యాచించినను 
అన్ని వినును. 


లి, పృథివీ జల_వాయు. అగ్ను లకు కారణమగుటచేత ఆకాశము యన్నింటిలో 
వ్యాపించియున్నట్టు జై జేయ స్వరూపుడై న పరమాత్మ గూడ చరాచర జీవ 
సహిత సర్వ జగతుక కు కారణభూతుడగుట చెత అన్ని టతియందు వ్యాపించి 
యున్నాడు, కనుక సర్వత నిండియున్నా డు, 


844 వేదవ్యానక్ళత మహాభారతము: 


“అరునా! అది ఇం[దియ విషయములన్నిటిని తెలిసికొనునది. కానీ 

జ 
వాస్తవముగా ఏ యిం[డియములు దానికి లేవు ! దానికి ఏ యానక్రియు లేకు 
న్నను అది అన్నిటిని ధరించి పోషించునది. అది నిరుణమైనవ్పటికిన్ని గుణము 


oo 


లమ అనుభ వించునదిగా నున్నది,* 


“బహిరంతశ్చ భూతానామచరం చర మేవచ ; 
నూత్మత్వాత్స దవి జయం దూరస్టం చాంతికీేచతత్‌ *|॥” 15 





1. ఇందలి అధీ,పాయమేమనగా పరమాత్మ హస్త పాదా ద్యవయవములు 
ఇం|దియములు సర్వ (త వ్యాపించి యున్నాడని పదమూడవ కోక ములో 
చెప్పబడెను. గాబట్టి ఆ జేయ స్వరూపుడు ఇతర జీవుల వలె కర. చరణా 
ద్యవయవములు గలవాడని తలచగూడదు. పరమాత్మకు ఇవి ఏవియు 
లేకన్నప్పటికిని అంతట ఆయా యిందియ విషయములను (గహించు 
టలొ సమర్జుడగుసు కనుక పరమాత్మ అంతటను అన్ని ఇం|దియము 
లతో నున్నాడని ఇం:దియరహితుడని చెప్పబడెను. శృతిలో గూడ 
“*అపాణి పాదో జవనో గహీతా పళ్యత్యచమః న శృణోత్య కర్ణః” 
( శ్వేతాశ్వతరోపనిషత్తు) e199 

అనగా, ఆ పరమాత్మ హస్త పాదములు లేకున్నను వేగముగా పోవును. 
టుకొనును. నే తములు లేకున్నను చూడగలడు. కర్ణములు లేకున్నను 


వినగలడు అని చె పుబడినది కనుకనే పరమాత్మ న్వరూపము అలాకిక 
మని ఈ వర్తనములో తెలుపబడినది. 


2. ఇందలి అభి; పాయమెమనగా పరమాత్మ అన్ని గుణముల భోకృయెనను 
ఇతర జీవుల వలె (పకృతి గుణ సంబంధమతనికి లేదు. ఆయన వాస్త వ 
ముగా గుణాతీతుడైనను (పకృతి సంబంధ ముచేత అన్ని గుణములకు 
భోక్త, ఇదియే అతని యలౌకికత్వము, 


రే. శృతిలో గూడ “తరేజతి తన్నైజతి తద్‌ దూరే తదంతికే తదంతరన 
సర్యస్య తత్‌ సర్వస్యాన్య బాహ్యతః" (ఈళో.5) 


ఫీ 


అనగా అతడు నడుచును, నడువడు గూడ అతడు దూరమందున్ను 





శ్రీమదృగవద్రతాపర్వ ము 


ర5్‌(€8 


“అర్జునా! ఆది చరాచర భూతములన్నింటిలోను! లోపల బయట సంపూర్ణ 


ముగా వ్యాపించియున్నది. చరాచర భూత సరూవము గూడ అదియే. అడి 
సూక్మము గాబట్టి అవిజియము (తెలిసికొనుటకు వీలుకానిది)2 మిక్కిలి సమీ 
పము నందు. అతిదూరమునందు గూడ ఉన్నది అదియే 

“అవిభక్త్కంచ భూ తేషు పిభక్త మివచస్థితమ్‌ | 

భూతభర్హృచ తజ్‌ జ్ఞేయం (ోసిష్టు (ప్రభవిష్టుచ 1 16 





సమీపమందును ఉన్నాడు. అతడీ సమస్త (పపంచంలోపలను బయటను 
నున్నాడని యర్లము. 
థి 


. పరమాత్మ చరాచర భూతములలోపల బయట గూడ ఉన్నాడు అను 
మాటచెత చరాచర భూతము లతనికన్న వేరు అని యెవరు గూడ తలచ 
రాదు. దీనిని న్పష్టపరచుటకే ఆతడే చరాచర “భూత న్వరూపుడు అని 
చెప్పబడెను, అనగా మంచుగడ్డ లోపల బయట సీరున్నట్లు ఆ గడ్దకూడా 
జలమే అయినట్లు దానిలో జలము తప్పు మరి యేదీయు లేనట్టు ఈ 
సమస్త చరాచర జగత్తు పరమాత్మ స్వరూపమే, ఆయనకన్నా భిన్నము 
కాదు అని తెలియవలెను. 


. సూర్యుని కిరణములలో పరమాణు రూపములోనున్న జలములు మనుష్యు 
లకు దుర్విజ్ఞైయములు (తలియబడజాలనివి) అయిన ట్ర సర్వవ్యాపీయెన 
పర|బహ్మ పరమాత్మ గూడ ఆ పరమాణు రూప జలము కన్నను 
అత్యంత సూవష్మముగా నుండుటచేత సాధారణ మనుష్యులకు తెలియబడ 
జాలదు. 

. సర్వ జగత్తు లోపట, బయట గూడ పరమాత్మ లేనిచోటు ఏదియు లేదు. 
కనుక ఆయన మిక్కిలి సమీపమునందు దూర మునందున్ను ఉన్నవాడు. 
ఎందుకనగా మనుష్యుడు దేనిని దూరము అని సమీపము ఆని తలచునో 
అ చోట్లలో నంతటను ఆవిజ్ఞానానంద ఘన వరమాత్మ సర్యదా పరి 
పూర్లుడుగా విరాజమానుడై యున్నాడు. కనుక ఈ తత్త్యమును తెరిసికొను 
జీవులు శద్దాపవులైన మనుష్యులకు ఆ పరమాత్మ ఆతి సమీపమున ౦దు 
(శ ద్దారహితులకు అతి దూరములోను నున్నాడు. 

రీల్‌) 


846 వేదవ్యానకృత మహాభారతము 


అర్జునా! ఆ పరమాత్ముడు విభాగ రహితుడై ఆ కాశమువల వకరూపుడైై 
పవరిపూ ర్రురుగా నున్నప్ప టెకిని సమస్త చరాచర భూతములందు విభక్తుడై ఉన్నట్లు 
కనవడుచున్నాడు.! ' 'జైయ” |లెలియదగిన) మగు ఆ పరమాత్ముడు విష్ణురూవ. 
ముతో అందరిని పుళ్జించువాడు సుమా! 


''జ్యోతిషామపి తజ్జ్యోతి స్తమసనఃి వరముచ్యతే | 
జ్ఞానం జయ యంే జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితమే | 17 


1. ఈ వాక్యముచేతి జేయ స్వరూపుడైన పరమాత్మ యేకత్వము (వతి 
పాడింపబడినది. ఇందలి అభి పాయమేమనగా మహాకాశము వాస్త వముగా 
విభాగరహితమైనను వేర్వేరు కడవల నంబంధముచేత అది 
విభజింప బడినట్టు తోచిన విధముగానే పరమాత్మ వాస్త వముగా విభాగ 
రహితుడెనను నమస చరాచర పాణులందు చేతజ్ఞ రూపముచేత 'వేర్వే 

తోచును. కాని యాభిన్నత్యము కేవలము పతీతి 

మె. వాస్తవముగా పరమాత్మ ఒక్కడే సర్వత వరి 


2. “తమసః” అను వదమునకు అంధకారము, అజ్ఞానము అనగా “మాయి 
యని యర్థము. పరమాత్మ న్వయంజ్యోతి జ్ఞానస్వరూపుడు అంధకారము. 
అజ్ఞానము ఆయనవద్దకు కూడా చేరజాలదు. కనుక ఆయన మాయకంేోే 
మిక్కిలి దూరముగా మాయాతీతుడుగా మాయ యేమాతము లేనివాడు 
గాను ఆలువబడెను. 


ర్తి ఆ పరం౦ంజ్యోతిని మర్ల “జైేయము" ఆని చెప్పి పన్నెండవ శ శోక ములో 
వ జ్లేయము ఆర “ంభింవబడెనో ఆ పరమాత్మ జ్ఞానము హైందుటయే ఈ 
[వవంచమునంరు మనుష్య శరీరము యొక్క. పరమ కర్తవ్యము, 
(ప్రపంచమునందు. తెలిసికొనడగినవి పరమాత్మ స్వరూవ మొక్క_టియే. 
కనుకనే ఆ తత్యమును తెలిసికొనుటకు అందరుగూడ పూరి, గా 
(పయత్నించవలెను, తమ అమూల్య జీవితమును సాంసారికసుఖభోగము 
లందు లగ్నమువేసి. సష్టము చేయగూడకు. 


శ్రీమద్భృగవర్గీతాపర్వము రికీ: 


“అర్జునా! ఆ పర్మబహ్మ అన్ని జ్యోతులకు గూడ జ్యోతి యగును.! 
మాయాతీకుడు, జ్ఞాన స్వరూపుడు “జ్లేయ” (తెలిసికొనదగిన) స్వరూపుడు. తత్త్వ 
జ్ఞానము చేత హౌందదగినవాడు? అందరి హృదయములో విశిష్ట రూపములో 
నున్న వాడు 


“ఇతి శే|తం తథా జ్ఞానం జయం చోక ౦ నమానతః। 
మద్చక్త ఏతద్విజ్ఞాయ. మద్భావాయోప పద్యతే॥” 18 


“అర్జునా! ఈ విధముగా కేతము.జ్ఞానము-జ్లేయమైన వరమాత్మ 
స్వరూపమును గూర్చి సం|గహముగా చెప్పితిని, నా భక్తుడు దీనిని తాత్త్విక 


1. చందసూర్య విద్యుత్‌ నక్షతాది జాహ్యజ్యోతులన్నియు మనోబుర్ధిం 
(దియాదులైన ఆధ్యాత్మిక బ్యోతులన్ని యు వేర్వేరు లోకములకు 
వస్తువులకున్ను అధిష్టితులైన దేవతల రూపములోనున్న దేవ జ్యోతు 
లన్నియు ఈయన్ని జ్యోతులన్నిటిని [పకాశింవచేయువాడు పరమాత్మయె 
(పకాశశ క్రి గలవన్నియు పర మాత్మయొక ఒక అంశము మా!తమే. 

2. ఇందలి అభి పాయమేమనగా పూర్వోకములైన “అమానిత్నాది” జావ 
సాధనములచేత పొందబడిన తత్స జ్ఞానము చేతనే ఆ వరమాత్మ తెలియ 


బడ జాలును. 


తీ. పరమాత్మ అన్ని యెడల సమానముగా నిండియుండును. హృదయము 
నందాయనయభివ్య క్రి అధికముగా నున్నది. నూర్యుని (పకాశమెట్రైతే 
అన్నిచోట్ల సమానముగా విస్తరించి యున్నను దర్పణాదులలో నూర్యుని 
[పతిబింబము వి శషముగా అభివ్యక్ష మగునో నూర్యకాంత మణియందు 
సూర్య తేజము (పత్యక్ష ముగా (పకటితమై ఆ మణినుండి ఆగ్నిపుట్లునో 
ఇతర వసువులయందు నూర్యతేజస్సు ఆ విధముగా అభివ్యక ము కాదో 
ఆ విధముగానే హృదయము పరమాత్మ యొక్క. ఉపలల్రికి నాధన 
మగును, - 


&. జ్ఞానుల హృదయమంద్రె లేనో పరమాత్మ [వకాశము (వత్యషముగా 
(పకటితమగును. ఈ విషయమును వివరించి తెలుపుటకే పరమాత్మ 


ముగా తెలిసికొని నా స్వరూపమును పొందగలడు'. 


వంబదంధము - 

ఈ యరాయము మూడవ శోకములో భగవంతుడు షే, (తమును గూర్చి 

చ a9) 
నాలుగు విషయములు వే; తజుని గూరి, రెండు విషయములు నిను మని అర్హును 
_ షో 
వకు నం గహముగా ఇప్‌ యుండెను తరువాత అ విషయము ఆరంభించగనే 
శే తన-రూప వికారములను వర్ణించిన తరువాత కే తవషే తజుల తత మును 
ఈ లు ( L లా rr) 

పూరి నా తంసికొనుటకు ఉవాయభూలములైన సాధనములను కెలియడిగిన 
చేయు' వరమాతు స్వరూపమును ,పనంగవకాతు వరించి చెపె+ను. కనుక 
& ౯. వ శం న —_ ణ లి 
ఇపుడు ఆ అన్నింటిని వర్ణించుటకు భగవంతుడు మరల (వక్యతి-పురుషుల 
“పేరుతో పకరణమార౦భించుచున్నాడు. 

“పకృతిం పురుషం చైవ విద్య్యనాది ఉభావపి ; 

వికారాంశ్ళ గుణాం? శవ వద్ది పకృతి సంభవాన్‌ |" 10 





అందరి హృదయములో విళశషరూపములో నిలిచియన్నాడని శలుస 
బడినది, 

ఈ ఆర్యాయములో ఐదవ, ఆరవ శోకములలో వికారములతో 
గూడిన మేత స్వరూపము వర్పింపబడిన ది. ఏడవ శోకము. నుండి పడ 
కొండవ శ్లోకము వరకు ' “జ్ఞానము” అను పేరుగల యిరువది జ్ఞానసాధన. 
ములు పన్నెండవ శోకమునుండి పడియేడవ శోకమువరకు" “జయ” 
స్వరూపు డైన (తెలిసికొనదగిన) పర మాత్మ స్వరూపము వర్పింపబడెను. 


కే 'షేతము _వక్ళతికి కార్యము _పకృతినుండి పుట్టినది. అది జడము. వికారి 
అనిత్యము నాశవంతము అని తెలియుట. జ్ఞాన సాధనములను బాగుగా 
ఆవలంబించుట వానిచేత భగవంతుని నగుణ-నిర్వణ రూవములను బాగుగా 
తెలిసికొనుట ఇవియే క్షే! తమును, జ్ఞానమును, 'జేయమును గూర్చి తెలిసి 
కొనుట యగును, జేయ న్వరూపుడె న పరమాత్మ ను పొందుటయే భగ 
వంతుని న్వరూవమును పొందుట యనబడునని కెలియవళెను. 


ఈ అధ్యాయము ఆరవళ్లోక ములో వర్జింపబడిన కచ్చాద్వేష సుఖదుఃఖాది 
వికారములన్ని యు “వికార వాన్‌' అను పదము యొక్క._ అరము. 
© 


శ్రేమదృగవర్లీతాపర్వము. -_ 49 


“అర్జునా! పకృతి" పురుషుడు-ఈ రెండే అనాదులు అని నీవు తెలిసి 
కొనుము.? రాగద్వేషాది వికారములు తిగుణాత్మ కము లెన నమస్త పదార్థ ములు 
గూడ ప్రకృతినుండి యే పుట్టినవని తెలియుము”. 





“గుణాన్‌” అను పదమునకు సత్వము-రజస్సు-తమస్సు అను మూడు 
గుణములు వానినుండి ఉత్పన్నములైన జడ పదార్థ ములు నని యర్థము, 
ఇవి రెండున్ను _పకృతినుండి ఉత్పన్న ములై నవని తెలియవలెనని చెప్పి 
భగవంతుడు సత్వ-రజస్‌ _త మోగుణముల రు (పకృతి కాదని (పకృతి 
అనాదియనియు ఆ మూడు గుణములు సృష్ట్యాది _పకృతినుండి ఉత్పన్న 
ములగును (భాగవతము 25.22, 11-24. ల) అను నభి| పాయము 
తెలిపెను. ఈ విషయమునే స్పష్ట ముచేయుటకు భగవంతుడు 'రగవద్దీత 
పదునాలుగవ అధ్యాయము ఐదవ శ్లోకములో మూడుగుణములకు సత్త్యము 
రజస్సు-తమస్సు అను పేర్ద పెట్టి ఈ మూడు గుణములు ప్రకృతినుండి 

ర ళు ట్లు | 
పుట్టినవని తెలిపెను, 


1. ఇక్కడ _పకృతియను శబ్దమునకు అనాది సిద్ధమెన ఈశ్వరుని మూల 
(పకృతియని అర్థము భగవద్దిత పదునాలుగవ అధ్యాయము మూడవ 
శోకములో ఈ మూల (వక్కతియే “మహ దృహ్మ” యను పేరుతో చెప్ప 
బడెను, భగవద్గిత యేడవ అధ్యాయము నాల్లవ ఐదవ జ్ఞోకములలో గూడ 
ఈ (వకృతియే. “అపరా పకృతి” అను ీరుతో ఈ అధ్యాయము 
ఐదవ శ్లోకములో. “క్షేత్రము” అను పేరుతోను వర్ణింపబడినది. ఈ 
రెంటిలో భేదమెమనగా అక్కడ వడవ అధ్యాయములో మనోబుద్ద్యహం 
కారములు, పంచమహాభాతములతో గూడిన _వకృతి వర్ణింవ ను. 
ఇక్కడ కేవలము మూల ,ప్రకృతిమ్మాతమే అవ్యక్త పదముచే వర్ణింప 
బడను. భగవ.1 ౫-5) 


2. జీవునియొక్క- జీవత్వము అనగా (ప్రకృతితో జీవునకుగల సంబంధ ము 
వదోయొక కారణముగా వచ్చిన ఆగంతుకముగాదు. అది ఆనాదిసిద్దము. 
ఇట్రై ఈశ్వరీ యళ క్రి యైన యా ్నపకృతిగూడ అనాది సిద్ధమేయని 
యెరుగవలెను, 


ఫ్‌ 50 వేదవ్యాసకృత మహాభారతమ 


నంబంధము-_ 

ఈ అధ్యాయము మూడవ ఖోకములో దేనినుండి యెది ఉత్పన్న మైనది. 
అను విషయము వినుమని అర్జునునకు భగవంతుడు చెప్పియుండెనో దాని వర్ణ 
వము పూరంళోక ఉత రార్టములో కొంచెము చెప్పబడెను. ఇప్పుడు దానికి నంబం 

0 ఆత 
ధించిన విషయమే యీ శాక పూర్వార్థ్వమునందు చెప్పుచు దీని ఉత రార్గములో 
ఇరువదియొక టవ కోక ములో _పకృతియందలి పురుషుని వర్ణనము చేయబడు 
చున్న ది, 

“కార్యకారణ కర్శృత్ప హాతుః పకృతి రుచ్యతే | 

పురుషస్సుఖదుఃఖానాం భో కృతే హేతురుచ్యలే 1 20 


"అర్జునా! కార్య కారణములను ఉత్పన్న ము చేయుటలో (వక్చి హేతు 
వని చెప్పబడును! సుఖదుఃఖములను ఆనుభవించుటలో జీవాత్మ హేతువని చెప 


i 


oa 


ప ఇక్కడ కార శబ్దమునకు పృథివీ. జల, వాయు, ఆగ్ని, ఆకాశములు 
అను నైెదు సూష్మ మహాభూతములు. శబ్ద, స్పర్శ రూవ, రన, గంధ 
ములు అను నైదు ఇ౦[దియ విషయములు ఈ వది యని యర్థము బుద్ధి, 
అహంకారము, మనస్సు, ఈ మూడింటి సముదాయము అంతఃకరణము 
త్వక్‌, (చర్మము) చమృస్‌ రోత, జిహ్వా [(భూణములైదు జ్ఞా నేర్యదియ 
ములు. వాక్‌, పాణి, పాద, పాయు (గుదము-మూతస్థానము) ఉప 
సములు అనబడు ఐదు కర్మేందియములు, వెరసి ఈ పదమూడున్ను 
కరణ * బ్రముయొక్క్ల అర్ధము. ఈ యిరువదిమూడు త త్వములుగూడ 

పకృతినుండియే ఉత్సన్నములగును వీనికి ఉపాదాన కారణము (కంకణ 
కు బంగారమువలె) గూడ _వకృతియే. ఎందుకనగా పక్ళతినుంతి 

మహత త్త్యము ఇ మహత్ర త్త-మునుండి అహంకారము అహంకారమునుండి 
యెదు సూత్మ మహాభూతములు. మనస్సు, దశేందియములు, ఐదు 
సూక్ష్మ మహా భూతములనుండి వంచ జ్ఞానేందియములయొక నూల 
విషయము లైన బ్ర, స్పర్శ, రూప, రస, గంధములై దున్ను ఉత్పన్నము 
లగునని తలచబడెను / సాంఖ్య కారికలో) _ 


శ్రీమదృగవర్గితాపర్వము. క్‌ 
జడును”',! 


“పురుష (పకృతిస్తో హి భుంక్తే (పకృతిజాన్లుణాన్‌। 
కారణం గుణసంగోఒన్య సదనద్యోని జన్మసు॥” ర్ల 


“అర్జునా! _పకృతిలో ఉండియే పురుషుడు (పక్ళతినుండి పుట్టిన తిగు 
ణాత్మక పదార్ధములను అనుభవించును.2 ఈ గుణముల సంబంధమే జీవుడు ఉత 


క “| పకృతేర్మహాం స్తతో =_ హంకార సస్మాద్‌ గణశ్చ షోడళశకః | 
తస్మాదపి సోూీద్రశకాత్‌ పంచ భః పంచమభమాతాని 1" 
( సాంఖ్యకారిక 28) 


అనగా (పకృతిను౦డి మహత త్వము (సమిష్టిబుద్ధి)అనగా బుద్ధిత తము, 
మహతత ౪మునుం౦డి అఆహంకారము,ఆహంకారమునుండి పంచతన్మా తలు 
మనస్సు, దశేందియములు, ఈ పదియారు ఉత్పన్నములెనవి. ఈ పది 
యారింటిలోని పంచతన్నా[తలనుండి యదు స్ధూల భూతములు. (పృథి 
వ్యాదులు) పుట్టినవి అని యర్హము. భగవద్దీతలోని వర్ణనములో పంచతన్నా 
తలకు బదులు పంచసూక్ష్క్ము మహాభూతముల పేర్లు చెప్పబడినవి. పంచ 
స్తూల భూతములకు బదులు పఎచేర్యదియ విషయముల షేర్లు చెప్పబడెను. 
ఇదియే భేదము. 


i. (వకృృతి జడముగాబట్టి వానికి బోకృత్వమున్న దనుటకు వీలుపడదు. 
పురుషుడు ఆసంగుడు గనుక ఆతనికిగూడా వాస్తవముగా భో క్కు త్వము 
లేదు. (పకృతి సంబంధము చేతనే పురుషునకు భోక్షృ త్త్వమున్నదిగా 
తోచును. ఈ (పకృతి.పురుష సంబంధము అనాడిగనుక్‌ ఇక్కడ సుఖ 
దుఃఖముల భోకృృ త్త్వమునకు పురుషుడు హేతువు. అనగా, నిమి త్రమని 
తలచబడీనది. 


2. [పకృతినుండి ఉత్సన్నములెన స్ఫూల నూక్ము కారణ శరీరములు మూడింటి 
లోను ఏయొక్క శరీరముతోగూడ ఈ జీవాత్మకు సంబంధ మున్నంత 
వరకు ఆ శరీరము ప్రకృతి లోనున్నది. (|వకృతిస్థము)అని చెప్పబడును. 


బిరె2ి వేదవ్యానకృత మహాభారతము 
ప్‌ 
” ~~ 41 

మారను యోనులలో జన్మించుటకు కారణమగును 
సందింద ము 

ఇటు 'పక-తిలోనునః పురుషుని వరనము చేసిన తరువాత ఇప్పుడు 

స ౬ శ] రా ణల 
జీవాత్మ పరమాత్మల యేకత్యము చెప్పుచు ఆత్మ గుణాలీత స్వరూపుడని 


ఓ, 


7 


కనుకనే ఆత్మకు (పకృతితో సంబంధమున్న ౦తవరక్త్సను | ఆత్మ [పక 
జనిత గుణముల చోక యనబడును. 


అసల్‌ యోనులు"అనియు ననబడును. గ. నత్త్వ- రజస్‌-తమో గుణ 
ములలో నున్న అనాది సిద్ద సంబంధము _అగుణములకు కార్యరూపము 
సె వావంచిక పదార్థము లందు అన కి. 'గుణనంగము” అనబడును. 

కనకు, వ గుణమందు లేదా దాని కార్యరూప పదార్థమునందు 
ఆస కియుండునో ఆతనికి ఆ వాసనయే కలుగును, ఆవాననననుస్త సరించియే 
అతనికి అంత కాలమునందు స్మ ల్‌ కలుగును, దాని ననునరించియే పున 
రన కలుగును. కనుకనే యిక్కడ ఉతమ నీచ యోనులలో జన్మించు 
టకు *.ణసంగము కారణమని తెలుపబడెను, 


పుట్టిన శరీరమును ఉపాధి (ఆధారము 1గాచేసుకొని చేతను 
నము కారణముగా జీవభావమును పొందినట్లుగా తోచును. 
తజ్ఞుడు వాస్తవముగా (పకృతికి వూ రిగా అతీతుడైన పరమాత్మ 
బుగును. ఎందుకనగా పర్మబహ్మ వరమాత కు శేతజ్ఞునకును వాస్తవ 
ముగా ఏవిధమైన బేధముగూడ లేదు. కేవలము. శరీరరూపమెన ఉపాధి 
చేతనే భేదమున్న ట్ల తోచుచున్నది. - 


శ్రీమదృగవగ్గితాపర్వము - ర్‌ల్‌శీ 


ఆయనయే సాషి భూతుడగుటచేత ఉవ|దష్టయగుదు. యథార్దమైన సమ్మతి 
యిచ్చువాడగుటచేత. భోక్త యగును. |బహ్మాదులకు గూడ 'పభువగుట చేత 
మహేళ్వరుడగును. శుద్ద సచ్చిదానంద ఘనుడగుటచెత పరమాత్మ యగుననియు 
చెప్పబడెను.” . 


“య ఏవం వేత్తి పురుషం |పకృతిం చ గుణెస్సహ। 
సర్వథా వర మానోఒపి ననభూయో౬భి జాయతే ॥" 28 


“అర్జునా! యీ విధముగా పురుషుని గుణనహిత _వకృతిని తాత్త్విక 
ముగా తెలిసికొనిని మనుష్యుడు ఆన్ని విధములైన కర వ్యకర్మలు చేయుచు 
గూడే మరల జన్మించడు. 


1. ఇట్టు చెప్పుటచేత భిన్న భిన్న నిమి త్రములచేత ఒకే పర బ్బహ్మ పరమాత్మ 
వేర్వేరు పేర్లతో పీలువబడుచుండును. వా సవముగా (బహ్మములో వ్‌ 
విధమైన భేదమున్ను లేదు అను విషయము పతిపాదింప బడెను, 


2. వేర్వేరుగా కనబడుచున్న కేతజ్ఞాలందరున్ను ఏకముగా నున్న అవర 
బ్రహ్మ పరమాత్మకు అభిన్న స్వరూపులే యగుదురు. _పకృతి నంబం 
ధము చేత వారిలో భేదమున్నట్లు తోచును. వాస్తవముగా ఎలాటి భేదము 
గూడ ఆ రెంటిలోలేదు. పరమాత్మ నిత్కుడు, శుద్దుడు, బుద్దుడు, ముకుడు, 
అవినాశి, పూర్తిగా _పకృతికి అతీతుడుఅను విషయము నిస్సందేహముగా 
యశఠార్షముగాను తలచుట ఏకీభావముతో ఆ సచ్చిదానంద ఘనవరమాత్మ 
యందు సర్వదా స్టిరముగా నిలిచియుండుటయె పురుషుని తా త్రికముగా 
తెలిసికొనుట యనబడును. ఈమూడు గుణములు (పకృతినుండి ఉత్ప 
న్నములైెనవి. (పకృతి సమస్త _పపంచమునందు వ్యాపించియున్నది. 
అది నాశవంతము, జడము, క్షణభంగురము, అనిత్యము, అనియీరహ 
స్యము తెలిసికొనుటయే గుణసహిత |పకృ్ళతిని తాత్త్వికిముగా తెలియుట 
యనబడును. 


" రే. ఆతడు బ్రాహ్మణ, షతియ, వెళ్ళ, శూ రులలో వ జాతివాడెనను (బ్రహ్మ 
చర్యాది 'చతుధా[శములలో ఏ యాశమమువాడైనను, శాస్త్రములో విధింప 


కిరి వేదవ్యాసకృత మహాభారతము 


చందంధము :_ 

ఈ విధముగా గుణ నహిత [పకృతి యొక పురుమనియొ క్కు యు 
జ్ఞానము యొక్క మహత్త గ్రమును వినిన తరువాత ఇట్టి జ్ఞాన మెట్లు లభించును, 
"అను నిచ్చ కలుగ వచ్చునని యిప్పుడు రెండు లోకముల చేత వేర్వేరు అధి 


కారులకు వేర్వేరు తత్త ఇజ్ఞాన సారనములను భగవంతుడు (పతిపాదించుచున్నాడు. 


'ధ ధ్యానేనా౭త్మాని పశ్యంతి కేచిదాక్యానమాత్మనా 
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చావరే | 94 


లి 


బడిన తన వర్లాశ్రమ క ర్రవ్యకర్యలన్నియు తగినట్టుగా అనుష్టించుచునే 
ణ — 9 ఆ 0 © 
వా సవముగా ఏకర్మకూడా చేయడు. 


ఇక్కడ “సర (థా వరమానః " అను వదముల యర్థము నిషిద్ధ కర్మలు. 
చేయుచుండుట యని తలచగూడదు. ఎందుక నగా ఆత్మత త్వము నెరిగిన 
జ్ఞానులకు కామ, (కోధాది దోషములు ఏమా తముగూడ లేకుండుట చేత 
(గీత 1ల_26: వారు నిషిద్ద కర్మలు చేయుట అసంభవము. అందుచేతనే 
వారి యాచరణము (పపంచములో నితరులకు |పమాజములుగా, ఆదర్శ 
ములుగాను తలచబడును. గీత వూ. 


కామ (కోదాది దుర్గుణముల కారణము చేత నే మనుష్యునకు పావములంచు 
(పవృ త్రికలుగును. అర్జునుడు [వశ్నించినమీదట భగవంతుడు మూడవ 
ఆధ్యాయము ముప్పుదియేడవ ఫ్లాకములో ఈ విషయము స్పష్టముగా 
చెప్పెను. 


_వకృతి_పురుషమల తత్త్వమును కెలిసికొనుటతోపాపే పురుషునకు |వక్ళ 
కవితో నంబంధము తెగిపోవును. ఎందుకనగా ఈ సంబంధము అవా 
వికము. ఆడి కేవలము అజ్ఞాన జసితమని తలచబడినది. . |పకృ్ళతి-పురు 
షుల యొక్క పరివు రార్దజ్ఞానము కలుగునంతవర కే పుడషునకు (పకృతితో 
దాని గుణములతోను సంబంధము ఉండునో అంతవరకే పురుషునకు 
ఆనేక యోనులలో జన్మము గలుగును. (గీత 18.21) అందుకే పకృతి 
పురుషుల తత్వము తెలిసికొనిన తరువాత పునర్దన్మ ఉండరు... 


శ్రీమదృగవన్లితావర్వము 55్‌క్‌ 


“అర్జునా! ఆ పరమాత్మను ఎందరో మనషులు పరిశుదమెన నూక్షు 
అకా 

బుద్దిచేత ధ్యానము ద్వారా హృదయము నందు చూచెదరు.! తదితరులెందరో 

జ్ఞానయోగము ద్యారా? మరికొందరు కర్మయోగము ద్యారా చూచెదరు, అనగా 

పొందెదరు. 


కనాన. 


1. భగవద్గీత ఆరవ అధ్యాయము పదకొండవ, పన్నెండవ, పదమూడవ శ్లోక 
ములతో తెలుపబడిన విధి పకారము పరిశుద్ధము ఏకాంతము నైన స్థలము 
నందు అనువైన అసనమునందు నిశ్చల భావముతోకూర్చొని, ఇందియ 
ములను విషయములనుండి తొలగించి మనస్సు వశపరచుకొని పరమా 
తుని ఒక్కనిదప్ప దృశ్య వస్తువులన్ని టిని మరిచి నిరంతరం పరమాత్మ 
చింతనముచేయుట ధ్యానమనబడును. ఇట్లు ధ్యానము చేయచుండుటచేత 
బుద్ది పరిశుద్దమగును. విశుద్ద సూక్ష్మబుద్ధిేత హృదయమునందు సచ్చిదా 
నంద ఘన పరబహ్మ పరమాత్మయొక్క- సాఇత్కారము చేసికొనుటయే 
భ్యానముద్వారా ఆత్మచేత ఆత్మను ఆత్మలో చూచుట యనబడును. 





కాని భేదభావముచేత సగుణ నిరాకారముయొక్క_ నగుణ సాకారము 
యొక్కయు ధ్యానము చేయు సాధకుడుగూడ ఇట్టి ఫలము కోరినయెడల 
ఆతనికిగూడ అభేద భావములో నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన్మబహ్మ 
(పా ప్రించును. 


క.8. సమస్త పదార్థములు ఎండమావి జలమువలె స్వాప్నిక సృష్టివలె మాయా 
మాతములే యగును. గనుక పకృతి కార్యరూపములైన సమస్త గుణ 
ములే గుణములందున్నవని తలచి శరీరేందియ మనస్సులచేత జరుగు 
కర్మలన్నింటియందున్ను క ర్భత్వాభిమాన రహితుడగుట నర్వవ్యాపి 
నచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావముచేత నర్వదా స్థిరముగా 
నిలిచియండుచు సచ్చిదానంద ఘన పరమాత్మనొక్క-నిదప్ప ఇతరవస్తువు 
దేనియందుగూడ వేరుగా అ స్తిత్వమున్నదని తలంచకుండుటయే “సాంఖ్య 
యోగ"మనబడు సాధనము. దీని ద్వారా ఆత్మ- పరమాత్మల అభేదము 
(పత్యవ మై సచ్చిదానంద ఘన (బహ్మమును అభిన్నభావముతో పొందు. 
టయే సాంఖ్యయోగముద్వారా ఆత్మను పరమాత్మలో చూచుట యన. 
బడును. 


ఫ్‌ర్‌0 


“ఆనే ల్వేవ మజానంతః శుత్వా౬న్యెభ్య ఉపాసతే! 
తేఒపి చా తితరంతే, వి మృత్యుం శృతిపరాయణాః॥” 25 


“కాని అర్జునా! వీకకన్న నితరులు అనగా మందబుద్దిగల పురుషులు ర్య 


విదముగా తెలిసికొనక యిశరులనుండి అనగా తత మును తెలిపిన పురుషుల 


దువ గా 


మండి వినియే ఆ వకాదరమె ఉపానన చేపెదరు. .శవణమునందు అన కిగల ఆ 


పురుషులు గూడ మ 


సల ఆట 
. 


తు సంసార $ సముద్రమును తప్పక తరించెదరు, 


(౮, 


~ 
ల 





డన అధికా రిచేతనే సులభముగా 
త చూడవలెను. 


ఇక్కడ కర్మయోగము అను పదమునకు భగవద్గిత రెండవ అధ్యాయము 
నలువది కోక మనుండి ఆ యధ్వ్యాయ సమాప్తి వర కు వర్ణింపబడిన ఫల 
రహిత సాధనమని యశ్చము . అనగా ఆసక్తి కర్మ ఫలములను పూర్తిగా 
విడిచి సిద్ద, సిద్దులయందు సమత్వ బుద్ది ఉంచుచూ కాస్తారినుసార ముగా 
“నిష్కామ దావముతో తమతమ వర్ణాాశమముల ననుసరించి సర్వవిధ 
విహిత కర్మల ననుష్టించుట కర్మయోగమనబడును, దీనిద్వారా సచ్చిదా 


(3 


నంద ఘన పర ్బబహ్మ పవమాత్మను అ భిన్న భావముతో పొందుటయే 
కర్మయోగము ద్వారా అత్మలో ఆత్మను చూచుట యనబడును. 


బుద్ధి మంచమగపటఇత పూర్వోక్త ధ్యాన యోగ, సాంఖ్య యోగ కర్మ 
యోగములలొ ఎడి మో యొకటి గూడ సా నాధనమునకు మంచిది కాదని 


తలచు సారకులు ఇకుడ “ఏవం అజానంతః"” అను విశషణ సహిత 

“అస్య” పవమునక్షు అర్థము. త సమును లిసిన జానపురుషుల యాదే 

శమ పౌందె అశు త aren 'జదాలి ప తుజెన సత*కామునసి 
9౬ జో లి 

వళ ఆ యాజానుధాకముగా ఆచరించటయే ఇతరులనుండి వినీ ఆచరిం 


య 
చేత యిరువది నాలుగవ శా కముల్‌” “ఆత్మని ఆత్మానం పశ్యంతి” అను 
వాక్యము చేతను చెప్పబడిన విషయమే యిచ్చట “మృత్యుం ఆతి తరంతి 
ఆను వాకృముచేత చెపుబడినది. 


శ్రీమద్భగవదీతావర్యము 557 
సంబంధము-- 

ఈ విధముగా పరమాత్మకు సంబంధించిన తత్త్వజ్ఞానము (యొక్క 
వేర్వేరు సాధనములను ప్రతిపాదించి భగవంతుడిప్పుడు మూడవ శ్లోకములో 
“యాడద్చక్‌ ” అను పదము చేత శే తముయొక్క_ స్వరూపమును గూర్చి చెప్పిన 
(ప్రకారము రెండు శ్లాకముల చేత ఆ కెతము ఉత్సలత్రి వినాశములు గలదియని 
తెలిపి షేతస్వబావమును వర్ణించుచు ఆత్మయొక్క యథార్థ తత్వమును తెలిసి 
కొనిన వారిని _పశంసించుచున్నాడు,. 

“యావత్సంజాయతే కించిత్‌ సత్వం స్టావరజంగమమ్‌; 

మత 'మ్యెతజ్ఞ సంయోగాత్‌ తదింది భరతరభ 1" 26 

అధి a 

“అర్జునా! యెన్నియై తే స్థావర జంగమ ప్రాణులు ఉత్పన్న మగుచున్న వో 

ఆవి యన్నియు షే్యత కేతజ్జుల సంయోగము చేతనే పుట్టినవని తెలిసికొనుము. 


“సమం సర్వేషు భూతేషు తిష్టంతం పర మేశ్వరమ్‌ | 
వినశ్యత్సషవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి 11" 27 


“అర్జునా! ఏ పురుషుడై తే నశించుచున్న సమస్త చరాచర భూతములందు 
పర మేశ్యరుడు నాశరహితుడుగా నమభావముతో నున్నాగని చూచునో అతడే 





1. ఈ అధ్యాయము ఐదవ శ్లాకములో వ యిరువది నాలుగు తత్వముల 
సముదాయము కేేత న్వరూపమని తెలుపబడెనో భగవద్గీత యేడవ 
అధ్యాయము నాలుగవ ఐదవ శ్లోకములలో వది అపరా పకృతి యని 
చెప్పబడెనో అదియే షేతమనబడును. దాని నెవడు తెలిసికొనునో 
వది భగవద్గిత యేడవ అధ్యాయము ఐదవ శోక ములో పరా పకృతి 
యని చెప్పబడనో ఆ చేతనతత్సషమే షె తజ్జుడన బడును. అతనికి అనగా 
(పకృతిస్ధ పురుషునకు (వకృతితో నేర్పడిన భిన్నభీన్న నూక్ళు స్ఫూల 
శరీరముల సంబంధము కలిగియుండుటయే మేత మేతజ్ఞ్జుల సంయోగ. 
మనబడును. ఈ సంయోగము కలిగిన వెంటనే భిన్న భిన్న యోనుల 
ద్వారా వేర్వేరు ఆకృతులందు ప్రాణులు జన్మించుటయే వాని జననము 
అనబడును. 


త్‌ో 


ర్‌ఫ్‌రీ చేద వ్యానక్భత మహాభారతము 


“సమం వళ్ళ న్‌ పా సనర్య్మ్మత సమవస్థిత మీశ్వ రమ్‌ । 
గహినసా త్మ నాత్మానం రతోయాతి వపరాంగతిమ్‌ 1 9g 
వ 


పురుషుడే తే అన్ని భూతములందు సమభావములోనున్న 
పరమేశ రుని నమానముగా చూచుచు తనను తాను న శింవచేసికొనక యుండునో 
ఆటుండుట చేత నతడు పరమగతిని పొందగలడు. 

న! 


సంబంధ ము- 


ఈ విధముగా నిత్యము విజ్ఞానానంద ఘనమునైన ఆత్మ తత మును 
అన్నిటి యందున్ను సమభావముతో “చూచుట లోని మహత్యమును తత్సలమును 
ఆలిపి భగవంతుడివ్వుడు ఈ తరువాతి శ్లోక ములో పరమాత్మ “ఆకర ” అని 
చూచువాని మహిమను గూర్చి తెలుప్పచున్నాడు. 


hs 


1. ఇక్కడ పరమేశ్వర శబ్రమునకు (పకృతికంటే పూర్తిగా అతీతమైన 
నిర్వికార చేతన తత్త్వమని యర్గము. అది క్నేతజ్ఞానితో ఏకము చేయ 
బడును ఈ అధ్యాయము ఇరువది రెండవ శ్లోకములో ఉప్మదష్టా- అను 
మంతా భరా-భోకా-మహేశ్వర పరమాత్మనామములతో వర్పింపబడెను. 

సమస పాణులకు యెన్ని శరీరములై తే ఉన్నవో శ శరీరస సంబంధము చేత 
చేతజ్ఞుడు నశించువాడని చెప్పబడెనో అట్టి సమస్త శరీరములందు అతని 
వాన్త విక న్యరూవమైన '“వినాశరహిత నిక్యికార చేతన తత్త్వ వరమాత్మ 
ఒక్కడే వినాశము పొందు మేఘములలో ఆకాశము వలె నమభావముతో 
ఉన్న కాళ్వతునిగా నుండునని ఆ వరమేశ్వరుడు సమన (పాణులలో 
వినాశరహిచుడ్రై సమ భావముతో నున్నాడని చూచుట అనబడును, 


t.౨ 


॥ నచ్చిదానంద ఘన పరమాత్మ యొక్కుడే ఆంతట సమభావముళతో 
నున్నాడు. అజ్ఞానము వలననే వేర్వేరు శరీరములయందు ఆయన భేదము 
తోచుచున. ్నది. "వాస వముగా ఆయనలో వీ విధమైన వేదముగూడ లేదు, 
ఆను తత్వమును భాగుగా తెలిసికొని [వత్యక్షము చేనుకొనుటయే అంతట 
నమభావముతో నున్న వరమేశ్వరుని నమముగా చూచుట... యనబడును. 


శ్రీ మద్భుగవర్దీతాపర్వము 55కి 


(పకృత్రె చ కర్మాణి క్రియమాశణాని సర్వశః | 
యః పశ్యతి తథాఒ౬త్మాన మకరారం న పశ్యతి [1 99 


అర్జునా! సమస కర్మలు అన్ని విధముల _పకృతి చేతనే చేయబడు 

చున్నట్టు ఆత్మ ఆకర యనియు చూచు పురుషుడే యరార్థముగా చూచువాడు.! 
ఈ తత్వమును తెలియనివారు చూచుట యనునది సమముగా చూచుట 
కాదు. ఎందుకనగా వారికి అన్ని టియందు విష మబుద్దియుండును. వారు 
కొందరిని తమకు |పీయులు, తమ హితము కోరువారు అని మరికొందరిని 
తమకు ఆ,పియులు తమకు అహితము చెయువారు ఆని తలచుచుందురు. 
తాము ఇతరులకన్న వేరు అని, తాము శిషులము అని తలచుదురు. కను 
కనే వారు శరీరముల జనన-మరణములు తమ జనన మరణములని తల 
చుట చేత మాటిమాటికి వివిధ యోనులందు జన్మించుచు చచ్చు 
చుందురు. ఇది వారు తమచేత తమనే నష్టపరచుకొనుట యనబడును. 
కాని పెన చెప్పబడిన విధముగా పరమేశ్వరుడొక్కడే సమబావముతో 
నున్నాడని చూచువాడు తాను ఆ పరమేశ్వరునికంటే భిన్నుడని కాని ఈ 
శరీరముతో తనకు ఏ విధమైన సంబంధం ఉన్నదని కాని తలచడు. ఈ 
కారణముచేత శరీరముల వినాశము తన వినాశనమని తలచడు. కనుకనే 
అతడు తనచేత తనను నష్టపరచుకొనడు. ఇందలి అభిపాయమేమనగా 
అతనిస్థితి(ఉని )సర్వజుడు,అవినాశి,నచ్చిదానంద ఘన పర బహ్మయునైన 
పరమాత్మ యందు అభిన్న భావము చెందిపోవును. కాబట్టియే అటువంటి 
వాడు ఎల్లప్పటికిన్ని జనన మరణములనుండి విముక్తి చెందును. 


1. భగవద్గీత మూడవ అధ్యాయము ఇరువది యేడవ శ్లోకములో ఇరువది 
యెనిమిదవ శ్లోకములోను నర్వకర్మలు గుణములచేత చేయబడునని 
తెలుపబడెను. ఐదవ అధ్యాయము ఎనిమిదవ తొమ్మిదవ ళ్లోకములలో 
నర్వేం దియములు ఇం్యదియవిషయమందు వ్యవహరించుట చెప్పబడెను. 
ఇక్కడ సర్వకర్మలు (వకృతిచేత చెయబడుచుండుట చూడుమని 
చెప్పెను, ఈ విధముగా మూడు (పకారముల వర్ణనము యొక్క భావమే 
యగును. ఎందుకనగా వత్త్వ-రజస్‌-త మో గుణములు (వకృతి కార్య 


క్‌ 0 వేదవ్యానకృత మవాభార తము. 


యదా భూతపృథగ్భావ మేక న్థ మనుపశ్యతి | 
తత ఏవ చ విస్తారం |బహ్మ సంవద్యతే తదా 1 80 


తావి 
ఆరునా! యే షణమందె తే ఈ పురుషుడు భూతముల వేర్వేరు భావములు 
టై నూ 
2 ఇడ a అద్‌ ఆదు అర్య న = 
ఒక పరక మాత్యయందే యన్నవని జ వరమాత్మనుండియె సమస్త భూతముల 
విసాాము ఇరిగినదనియు చూచునో!' ఆ తణమందే అతడు నచ్చిదానంద ఘన 


(బ్రహ్మను కొందును. 


మగును. సర్వేం దియములు మనో బుద్దులు-ఇర్మదియ విషయములు ఇవ 

నిియు గుణముల వి సారమే యగును. కనుకనే ఇం [దియములు ఇంది 

)వహరించుట. గుణములు గుజములందు వ్యవహరించుట 

గుణములచేత కర్మలని యు చేయబడుచుండుట, ఇవన్ని యు తెలుపుట 
క 


అ 
యములందయ వ 


గూడ సర్వ ర్మలు పక లి తిచెతనే చేయబడునని కెలువుట యనబడును. 
అన్నిచోట్ల చప్పబ కినవాని యభి పాయము, ఆత్మకు కర్శృత్వము లేదని 
తెలుపటయే! 


ఆత్మ నిత్య. శుద్ద. బుద్ద ముక్త న్యభావుడు, సర్వ వికార రహితుడు ఆత్మకు 
(ప్రకృతితో ఏ మా తము సంబంధము లేదు. కనుకనే ఆత్మ ఏ కర్మయు 
చేయడు. కర్మఫలము ననుభవించడు. అను ఈ విషయమును అపరోత 
భావముచేత ఆనుభవించుటి “అత్మ అకర యని తెలియుట" యనబడును 
చూచువాడగును, 


1. ఎట్టయితే స్వవ్నము నుండి మెల్కొనిన తరువాత మనుష్యుడు స్వప్న 
కాలములో కనబడిన సర్వ|పాణుల లోకత్వమును తనయందే చూచునో 
స్వప్నవివరములన్నియు తననుండియే కలిగినవనికూడతలుచునో వాస్తవ 
ముగా న్వపష్న |పపంచములో తనకంటే వేరుగా వదియూ లేకుండెను 
“నేనొక్కడినే నన్ను నేనే” అనేక రూపములలో చూచుచుంటినని తల 
చనో ఆ విధముగానే ఎవడు సర్వపాణులు కేవలమొక్క సరమాత్మ 
యుందే ఉన్నవి. ఆయననుండియే అన్నియు విసరించినవి అని చూచునో 
ఆతడే దాగుగాచూచును. ఇట్లు చూచుటయే అన్ని య ఒక దానియందున్నవి. 
ఆ ఓక._దానినుండే అన్ని య విన రించినవని చూచుట యనబడును. 


శ్రీ మర్భగవర్లీతాపర్యము 581 


సంబంధము ; 


ఈ నిధముగా సరంపాణులందు పరమాత్మ సమభావముతో నున్నాడని, 
నిర్వికారుడని అకర్హయనియు తెలిపిన తర్వాత సమస్త శరీరములందున్న స్పటి 
కిన్ని ఆత్మ ఆ శరీరదోషములు అంటకుండ అకరగా ఎట్టుండగ లడు అను 
శంక కలుగును. ఆ శంకను నివారించుటకు ఇప్పుడు భగవంతుడు ఈ యధా్య 
యము మూడ వళ్లో'కములో “య త్పభావశ్చ" అను పదముచేత కే తజ్ఞాని (వభా 
వము వినుటకు నూచించబడినట్లు మూడు ళోకములలో ఆత్మయొక్క _పభావ 
మును వర్ణించుచున్నాడు., 


ఆనాదిత్వాన్నిరుణత్వాత్‌ పరమాత్మాఒ౬'యవ్యయః! 
శరీరస్టో౭ పి కౌంతేయ న కరోతి న లిప్యతే It al 


ఒర 3 ఖు అట్ల రా 

అర్జునా 1 ఆవినాశియైన పరమాత్మ శరీ మునందున్నప్పటికిన్ని ఆనాడి 
1. ఈ యధ్యాయము ఇరువదియేడవ శ్లోకములో ఎవడు “వర మేశ్వరుడు” 

అని ఇరువది యెనిమిదవ శోక ములో ఈశ్వరుడు అని ఇరువదితొమ్మిదవ 

శోకములో “ఆత్మ” యని ముప్పదవ శోకములో “బహ్మ"” మనియు 

య (అ) 

చెప్పబడెనో అత డే యిక్కడ “పర మాత్మ” యని తెలుపబడెను. అనగా 

ఈ యన్నిటి అభేదము ఏకత్వము చూపుటకు ఇవ్కడ “ఆయం” అను 

పదము 1పయోగింపబడినది. 


9. దేనికి అదిఅనగా కారణమేదియు లేదో, వది ఏకకాలము నందున్ను 
(కొతగా ఉత్పన్న ము కాదో ఏది సర్వదా ఉండునో దానిని అనాడి 
యనెదరు. ఏది _(పకృతికం టి, (పకృతి గుణములకంటి పూర్తిగా 
అతీతమో గుణములతో గుణకార్యములతోను దేనికి వ కాలంలో గూడ 
ఎట్టి పరిస్థితితో గూడ సంబంధము ఉండదో దానిని నిరుణము అనెదరు. 
కనుకనే ఇక్కడ “అనాదిః-నిర్దుణ "అను రెండు శబ్దములను (పయోగించి 
తెలువబడినదేమనగా ఈ సందర్భములో చెవుబడిన ఆత్మ అనాది నిర్లు 
ణుడు అని ఈ కారణముచేత ఆత్మ అకర్త నిర్హిప్తుడు అవ్యయుడ జనన 
మరణాది షడ్వికారాతీతుడని తెలియవలెను. 


86) 


052 వేదవ్యానకృత మహాభారతము 


శు 


నిరుణుడగుటచేత వానవముగా విమియు చేయడు. దేని సంబంధము గూడ 
కలిగియుంకడు.! 


శరీరము నందున్నప్పటికిన్ని ఆతు ఎందుకు ఇప్పుడు? ఆను _వశ్నమునకు 


ణం oo ఈం 


౮ 
యథా నర్ణగతం సొత్మాందాకాశం నోపలివ్యతే | 
సర్వతావసితొ దేహే తథాత్మా నోవలివ్యతే i రిల 
థి 
అర్జునా! ఎపైత సర్వత వా[పించి ఆకాశము సూక్ష్మ మగుటచెత దేనికి 


అల్‌ 
గ్‌ా ఎ 
సంబంధించకయుండునో అటే దేహమునందు అంతటను వ్యాపించియున్న ఆత్మ 
౮ 
x 


సంబందము: 


శరీరమందున్నప్పటికిన్ని ఆత్మ కర్త యందుకు గాడు? అను (పశ్నము 
కు ఉత రము భగపంతుడిటు చెపుచునా, 
న ఉత ౦తుడిట్లు ప్పుచున్నాడు, 


యథా (పకాశయ త్యేకః కృత్స్నం లోక మిమం రవి? | 
చత్రం షే తీ తథాకృత్స్నం 1పకాశయతి భారత ॥ రికి 
1. ఆకాశము మెఘములలో నున్నవృటికిన్ని వానికి కర కానటు వాని 
, —_ (ఈ) 
సంబంధమును లేనే ఆత్మ వ కర్మలకు కూడా కర కాడు, ఈ శరీర 
ములో సంబంధము లేక యుండును. 


+, ఆకాశ దృష్షాంతముతో ఆత్మ నిర్రపుడని నిరూపింపబడినది. ఇందలి అభి 


పాయమేమనగా ఎట్రెతే ఆకాశం -వృథివీ జలవహ్ని-వాయువులు అన్ని 
టిలో సమానముగా వ్యాపించి యున్నప్పటికిన్ని ఆ పృథివ్యాది గుణ 
డోషములతో ఏ విరమైన సంబంధము ఆకాశమునకు లేదో అచే ఆత్మ 
గూడ ఈ శరీరము నందంతట వ్యాపించియున్ననూ అత్యంత సూక్ష్మము 
గుణాతీతమగుటచేత ఆత్మకు మనొ బుర్దీం[దియ శరీరముల గుణదోష 
ముల సంబంకము కొంచెము గూడ ఉండదు. 





శ్రేమదృగవర్గీతా పర్వము 568 


అర్జునా! ఏ విధముగా ఒకే సూర్యుడు ఈ సమస్త (బ్రహ్మాండమును 
[పకాశింప చేయనో ఆ విధముగానే ఒక అత్మ సమస న్షేతములను (పకాశింవ 
జీయును.! 


సంబంధము :. 


మూడవ శోక మునందు క గవంతుడు చెప్పుటకు సూచించిన ఆరు విషయము 
లను వర్షించి ఇప్పుడు ఈ అధ్యాయమునందు వర్ణింపడిన ఉపదేశమంతయు 
బాగుగా తెలిసికొనినందుకు ఫలము పర|బహ్మ పరమాత్మ (పాప్తియే యని 
తెలుపుచు అద్యాయ సమాప్తి చేయుచున్నాడు. 


శత షేతజ్ఞయో రెవ మంతరం జ్ఞానచమషా | 
భూతప్రకృృతి మోతంచ యే విదుర్యాంతి తే పరమ్‌ ॥ ల్రిగ్తీ 


అర్జునా! ఈ విధముగా క్షేత శే తజ్ఞుల భేదమును కార్భనహిత (పకృతి 
నుండి క్షేత కే తజ్ఞుల విముక్తి, ని వ పురుషులు జ్ఞానన్నేతము ద్వారా తాతి తిక 


1. ఈ కోకములో రవి (సూర్యు గడు) యొక గ్రా దృష్టాంతము నిచ్చి ఆత్మకు 
అకర్శృత్వము రవి అను పదముతో “ఏకః” ఆను విశేషణము చేర్చి 
ఆత్మకు అదైత భావమును నిరూపింపబడినవి. ఇందలి ఆధి పాయ 
మేమనగా ఏ విధముగా ఒక్కడే సూర్యుడు సమస్త (బహ్మాండమును 
_పకాశింపచేయునో అస్త ఒక్కడేయైన ఆత్మ నమస క్షేత్రమును అనగా 
ఈ అధ్యాయమునందే ఐదవ ఆరవ లోకములలో వికార సహిత కేతము 
యొక్క. పేరుతో వర్ణింపబడిన సమస్త జడవర్గము యొక్క స్వరూవము 
సర్వజగతును [పకాశింపజేయును. అంతటికి నసత్వవికాసము ఇచ్చును. 
వేర్వేరు అంతఃకరణముల సంబంధముచేత భిన్నభిన్న శరీరములందు 
ఆ జడ వర్గ స్వరూపము వివిధముగా _పకటితమయినట్టుగా కనపడును. 
ఇట్రయినప్పటికిన్ని ఆత్మ సూర్యునివలె కర్మలు చేయువాడు చేయించు 
వాడున్ను కానేకాడు. ద్వైతభావము వెషమ్యాది దోషములున్ను ఉండవు. 
ఆవినాశియైన యాత్మ పతియొక వరిస్థితిలోను.నర్యడా శుద్ద , విజ్ఞాన 
స్వరూప అకర -సిర్వికార -సమ=-నిర౦జన స్వరూపుడుగా నే యుండును. 


ఫీర్రీఢీ వేదవ్యాసకృత మహాభారత ము. 


ముగా నెరుగుదురో,' ఆ మవోత్ములు పరమ్మబహ్మ వరమాత్మను పొందెదరు. 


1. ఈ యధ్యాయము రెండవళ్లోకములో భగవంతుడు తన యభ్మిపాయములో 
దేనినైతే “జ్ఞానము” అని చెప్పెనో భగవద్గీత పదవ అధ్యాయము పడి 
యారవ ళ్లోకములో ఏది ఆజ్ఞాన నాశమునకు కారణమని తెలిపెనో, దేని 
(పాప్తి అమానిత్వాది సాధనములచేత కలుగునో, అ తత జ్ఞానమే ఈ 
శ్లోకమునందలి “జ్ఞాన చక్షుషా” జను పదమునందున్న “జ్ఞాన” శబ్దమూ 


నకు అర్థమని లలియవ లెను. 





ఆ జ్ఞానము ద్వారా “మహాభూతాది చతుర్వింశతి తత్త్వముల నముడాయ. 
రూపమెన సమష్టి శరీర ముయొక్క పేరు కే తమని అది తెలియబడునది. 
మారు స్వభావము గలది, వినాశము చెందునది, వికారము కలది, జడము 
పరిణామశీలము, అనిత్య్మము అని “క్షే తజుడు” ఆ షే తమును తెలిసికొను 
వాడు, చేతనుడు, నిర్వికారుడు, ఆకర, నిత్యుడు, అవినాళశి, అసంగుడు, 
శుద్దుడు, జ్రానస్వరూపుడు, ఒక్క డే యనియు దాగుగా తాత్త్వికముగాను 
తెలిసికొనవలెను. ఈ విధముగా ఆ రెండింటిలోను విలషమణత్వము 
ఉండుటచేత షేత్రజ్జుడు షేతమునకంలటకే సర్వధాభిన్నుడగును. మేత 
ముతో తోచునట్టి అతని యేకత్వము అజ్ఞానమూలక మని తెరియవ౭ను, 
వాస్తవముగా విచారించినచో శే తజ్ఞునకు కేతముతో ఏ విధమైన 
నంబంధముగూడ లేదు. ఇదియే “జానచమస్సు చేత. మేత షే తజ్ఞాల 
భేదము తెలిసికొనుట యనబడును. 


ఈ శ్లాకమునందలి “భూత” శబ్దమునకు (ప్రకృతి కార్యరూపమైన సమస్త 
దృశ్యవర్గము అని ఆ దృశ్యమునకు పకృతి కారణమనియు నర్భము. 
కనుక కార్ట్ఫుసహిత ,_వకృతినుండి పూరి గా విము క్రి చెందుటయే “భూత 
(పకృతి మోక్షము” అనబడును. పైన చెప్పబడిన విధముగా షేేత- మేత 
జ్జుల భేదమును తెలిసికొనుటతో పాటు ఇెతజ్జుడు (పకృళితో వేరై. 
వాస్తవికమైన తన వరమాత్మ స్వరూపమునందు అభిన్న భావముతో (పతి 
స్థితుడై యుండుటయే” కార్యసహిత (పకృతినుండి విము క్రి చెందుటను. 
తెలిసికొనుట యనబడును. 


శశ్రీమద్భగ వర్గీతాపర్వము ర్‌రిక్‌ 


ఇతి శ్రీ మహాభారతే భీష్మవర్యణి శ్రీమదృగవద్దీతా పర్వణి 
శ్రీమద్భగవర్గితా సూపనిషత్సు |బహ్మవిద్యాయాం యో గళా స్తే) శ్రీకృష్ణా 
ర్జున సంవాదే ష్మేత షే తజ్జవిభాగయోగో నామ తయో దళోఒధ్యాయః 
విష్మపర్వణి తు షట్‌ |తింశో ఒద్యాయః 


శ్రేమహాభార తమునందు, నీష్మపర్వమునందు శ్రీమద్భగవద్గీతా పర్వమునండు 
శ్రీిమద్భగవదితోపనిషత్తులందు, (బహ్మవిద్యయందు, యోగశాస్త్రమునందు, 
(శ్రీకృష్ణార్జున సంవాదమునందు, షేతశకే,తజ్ఞ విభాగయోగ మనబడు 
పదమూడవ అధ్యాయము సమావ్లము , 12) భీష్మపర్వ్యమునందు 
ముప్పదిఎడవ అధ్యాయము సమాప్తము, 





ఇందలి అధి పాయమేమనగా ఎపి తే న్వప్నమునందు మనుమ్మడు, ఎదో 
కారణముచేత తన జ్మాగదవస్టయొక్క స్మరణము గలుగుటచేత ఇడి 
స్వప్నము గనుక వాస్త వ శరీరములో మేలొనుటయే యౌ స్వాప్నిక 
దుఃఖములనుండి విడిపోవుటకు ఉపాయము అని తెలిసికొనును. ఈ 
భావము కలిగి వెంటనే అతడు మెల్కొనును గదా! ఆ విధముగనే జ్ఞాన 
యోగి, క్షేత-క్నేతజ్జుల బేదమును తెలిసికొని దానితో పాటే అజ్ఞాన 
వశుడనై కేతముసత్యవస్తువని భావించుటచేతనే, దీనితో నాకు నంబంధ 
మున్నట్టుగా తోచుచున్నది. కనుక వాస్తవికమైన సచ్చిదానంద ఘన 
పరమాత్మ స్వరూపమునందు స్థిరముగా నిలిచియండుటయే ఈ కేతము 
నుండి విముక్తి కలుగును, అని తెలిసికొనుటయే కేతజ్ఞుడు కార్యనహిత 
(పకృతినుండి విము క్రి వొందుటను తెలిసికొనుట యనబడును. 


దీని తరువాత విషయము భ గవదీత మొదటి అధ్యాయము చివర *ఈ 
గుర్తుగల అధో జ్ఞాపీకలో నున్నట్లు (గహించవలెను, 


(భీష్మపర్వము నందు కిర్‌ వ అధ్యాయము); 


శ్రీ భగవద్గిత పదునాలుగవ అధ్యాయము 


గుణ్యతయ విభాగయోగము 


నంబంధము- 


భగవద్గిత పదమూడవ అధ్యాయములో శత ష్మేతజ్జుల లక్షణములను. 
తెలిపి ఆ రెండింటి జ్ఞానమే జ్ఞానమని నిరూపించి దాని (ప్రకారమే షేత్రము. 
యొక్క స్వరూప- స్వభావ - వకార ములను దాని త త్త్యములయొక్క ఉత్పత్తి 
[క్రమాదులను, ష్మెతజ్జుని స్వరూప. స్వభావములను వర్షించి భగవంతుడు చెప్పెను. 
ఇక్కడ పందొమ్మిదవ క్లోకమునుండి (పకృతి పురుషుల పేర్లతో _వకరణమును 
ఆరంభించి గుణములు _పకృతినుండి పుట్టినవనిచెప్పెను. ఇరువదియొక టవ శ్లోక 
ములో పురుషుడు మాటిమాటికి ఉ తమాధమ యోనులలో జన్మించుటకు గుణముల. 
సంబంధ మె కారణము. అని కూడచెప్పెను. దీనిచేత గుణములయొక )_ వేర్వేరు 
స్వరూపములు ఏవి? ఆవి జీవాత్ము నెట్టు శరీరమునందు బంధించును? వగుణమః 
యొక్క సంబంధముచేత ఏయోనిలో జననముకలుగును గుణములనుండి ముక్తి 
హిందుటకు ఉపాయమేమి? గుణములనుండి విముకులైన పురుషుల లక్షణము 
ఆచరణము నెట్టుండును? అనబడు నీ మొదలైన విషయములను తెలిసికొ సవలెనను. 
యిచ్చ సహజముగా కలుగును. కనుకనే ఈ విషయములన్నింటిని స్పష్టీకరించుట 
కొరకే ఈ పదునాలుగవ అధ్యాయము ఆరంధింపబడినది. పదమూడవ అధ్యాయ: 
ములో వర్ణింపబడిన జ్ఞానమునే స్పష్టపరచి భగవంతురు పదునాలుగవ అధ్యాయ 
ములో విస్తారముగా తెలుపుచున్నాడు. 
(శ్రీ భగవానువాచ : 


పరం భూయిః (ప్రవక్ష్యామి! జ్ఞానానాం జ్ఞానము త్తమమ్‌ 


1. [ఫతి. న్మ్మతి పురాణారులలో వేర్వేరు విషయములను వివరించి తెలుహ 


శ్రీ మదృగవద్లీతాపర్వము 567 


యజ్‌ జ్ఞాత్వా మునయః సర్వే వరాం సిద్దిమితోగతాః॥” న్నే 
భగవంతుడిట్లనెను:_ 


అర్జునా! జ్ఞానములలో గూడ అత్యుత్తమమైన ఆ పరమజ్ఞానమునుగూర్చి నేను 
మరల చెప్పెదసు. దానిని తెలిసికొనిన మునిజనులందరు!, సంసార విముకులె 
వర మసిద్దిని పాందిరి*. 


ఇదం జ్ఞానముపా శిత్య మమ సాధర్మ్యమాగతా: | 
సరేఒపి నోవజాయంతే పశయే న వ్యథంతి చ॥ ర 


టకుగాను వివిధములైన అనేకోపదేశములు “జ్ఞానానాం” అను పదమునకు 
అర్భములని తెలియవలెను. వానినుండి పకృతి పురుషుల స్వరూప వివేచ 
నముచేని పురుషుని వా సపిక స్వరూపమును (పత్యక ముచేయు తత్వజ్ఞాన 
వర్లనమునే చేయుట కిక్కడ భగవంతుడు (పతిజ చేయుచున్నాడు. 
ce ణా 
ఆజ్ఞానము పరమాత్మ న్వరూపమును |పత్యక్షము చేయించును. ఆస్తే అది 
జీవాత్మను | వకృతి బంధనమునుండి విడిపించి యెల్లప్పటికిన్ని ఆతనికి 
వ్‌ 
ముక్తి నిచ్చునది. కనుక అజ్ఞానము ఇతర వివిధ జానములకన్నను 
ఉతమము-వరము (అత్యంత ఉత్కష్టము | నని తెలుపబడను. 
—_ ని చెట 


1. ఇక్కడ మ.నిజన శబ్బముచేత జ్ఞానయోగ సాధనముద్యారా వరమగతి 
హౌందిన జ్ఞానులు అని తెలియవలెను. దేనిని పర బహ్మ పా ప్రియనెదరో 
దేనివర్ణనము పరమళాంతి ఆత్యంతికనుఖము అప్పనరావృ త్రి ఈ మొదలైన 
అనేక నామములతో చేయబడెనో, ఏచోటికిపోయిన పిదప ఎవడుగూడ 
మరల తిరిగిరాడో- అదియే యిక్కడగూడ మునిజనులచేత పొందబడీన 
సరమ సిద్ధియని తెలియవలెను. 


| శోక మునందలి పరాం-సిద్దిం- గతాః అనువాక్యముచేతి చెప్పబడిన 
విషయమే యీ శ్లోకమునందుకూడ “మమసాధర్మ్య మా గతా:ః”అను వాక్య 
ముచేత చెప్పబడినది. ఇందలి యభిపాయమేమనగా భగవంతుని నిర్గుణ 
స్వరూపమును ఆభేద భావముతో పొందుటయే, భగవంతుని సాధర్మ్య 
మును పొందుట యనబడును. 


068 వేదవ్యాసకృత మహాభారతమ్‌ 


ఆరునా! యీ జ్ఞానము నాశయించి! అనగా దీనిని సౌండి నా స్వరూవ 
టై 
మును పొండిన పురుషులు, సృష్ట్యాదియందు మరల జన్మించరు |పళయ కాలములో 
గూడ వ్యాకుల పడరు*, 


మమ! యోనిర్మహద్‌ |బహ్మ తస్మిన్‌ గర్భం దధామ్యహమ్‌ । 
సంభవః! సర్వభూతానాం తతో ఇవతి భారతః శ 


అర్జునా! మహాబహ్మరూపమైన నామూల (పకృతి సమస్త భూతములకు 
యోనియగును. అనగా గర్భధారణ స్టానము.ే నేను అయోనిలో చేతననముదాయ 
రూపమెన గర్భమును స్టాపీంచెదను*, అజడచేతనముల సంయోగముచేత అన్ని 


1. ఈ|పకరణమునందు వర్ణింపబడిన జ్ఞానమునను సరించి (నక్చతి. పురుషుల 
స్వరూపమును తెలిసికొని గుణసహిత (పకృతికన్న పూర్తిగా అతీతు 
డగు నిర్గుణ. నిరాకార - సచ్చిదానంద ఘన- సరమాత్మ సంరూపమునందు 
అఖిన్న భావముతో స్థిరముగా నిలిచియుండుటయే “ ఈజ్ఞానమును అభ 
యించుట" యనబడును. 


ర్‌ం 


. దీనిచేత కగవంతుడు ఈ అడ్యాయమునందు తెలువబడిన “జ్ఞానము నాశ 
యించి దాని | పకారము సాధనముచేసి పరబహ్మ. పరమాత్మ న్యరూవ 
నును ఆ ఇదకావముతో పొందిన ము క్రస్తరుషులు, [పపంచ మహాసృష్ట్యాద్‌ 
యందు మరల జన్మించరు. మహా |పళయకాలమునందు పీడితులుగూడ 
కారు వాస్రవముగా వారికి సృష్టి -_పళయములతో ఎవిధమైన సంబంధము 
గూడ ఉండనేయుండడు*అని తెలిపెను. 


లీ. “అవ్య కము" |పధానము అనికూడ చెప్పబడునట్టిది. సమస్త పపంచ 
కారణభూతమైన మూల (ప్రకృతియే యిక్కడ 'మహత్‌'" అను విశేషణ 
సహిత '(బహ్మ'" శ బ్రమునకు అర్హ మని తెలియవలెను. ఇక్కడ దానికి 
భగవంతుడు యోనియని' పేరుపెట్టి నమస్త (పాణుల వేర్వేరు శరీరము 
లకు ఇదియే ఉపాదాన కారణము (కుండకు మన్నువల) ఇదియే గర్భ 
ధారణమునకు ఆధారముిఆను నభి|పాయము తెలిపెను, 


4. మహా (ప్రళయ కాలమునందు తమ తమ సంసారములతో పర మేశ్వళుని 


శ్రీమదృగవగ్గీతాపర్వము 69 
భూతములు జన్మించును", 
సర్వయో నిషు కౌంతేయ మూరయ; సంభవంతి యాః | 
తాసాం (బహ్మీ మహద్యోనిరహం వీజ[పదః పితా॥ & 


అర్జునా! వివిధములైన సర్యయోనులయందు శరీకధారులైన మూర్తులు 
(పాణులు) అన్నిటికి గర్భధారణముచేయు తల్లిగా (పకృతియుండును. నేను 
ఆ (కృతిలో పీజస్థాపనము చేయు తండిగానుండెదనుి, 


సంబంధము; = 


జీవులు ఆనేక విధ యోనులలో జస్మించు విషయమెతే నాలుగవ శ్లోకము 
వరకు చెప్పబడెను, కాని ఆక్కడ గుణముల విషయమె యేమియు చెప్పబడ లేదు. 





యందున్న జీవ సముదాయమునకు మహా సృష్ట్యాదిలో (పకృతితో విశేష 
నంబందము కలిగించుటయే చేతన సముదాయ మనబడు గర్భమును 
(పకృతియను యోనిలో స్థాపించుట యనబడును, 


1. పైన చెప్పబడిన జడ చేతనముల సంయోగముచేత వేర్వేరు ఆకృతులలో 
_పాణులన్నియు సూక్షురూపములో (పకటితములగుటయే ఆ [పాణుల 
యొక్క ఉత్స త్రి యనబడును. 


2. ఇక్కడ 'మూరి శబ్దమునకు దెవ. మనుష్య-రాక్షస-పశు -పఇ్యుది నానా 
విధము లైన వేర్వేరు వర్ణములు (రంగులు) ఆ కృతులుగల శరీరములతో 
గూడిన సమస్త [పాణులు అని యర్థము, అ [పాణులు న్థూలరూపముతో 
జన్మించుటయే అవి ఉత్సన్నములగుట యన బడును. 


కి. దీనిచేత భగవంతుడు “నూక్ష-స్లూల శరీరములుగల ఆ మూర్తులన్నియు 
(పకృతి యొక్క అంశ మునుండి పుట్టినవి. ఆ మూర్తులన్నిటియందున్న 
చేతనుడైన ఆత్మ నాయంశమనియే తెలియవలెను. ఆ రెండింటి సంబం 
ధము చేత సమస్త మూర్తులు-అనగా శరీరథధారులైన (పాణులు జన్మించును, 
ఈ కారణణముచేత్ర నే (పకృతి “౪ (పాణులకు తల్లి. నేను తండి” యను 
నభిపాయమును తెలీ పెను. 


570 వేదవ్యానకృత మహాభారతము. 


కనుక ఇప్పుడు “ఆగుణములేవి? వాని సంబంధమువమి? వగుణముయుక్క్ల 
సంబంధముచేత ఉత్తమ యోనిలో, మరియే గుణసంబంధముచేత నీచయోనిలో 
వాణి జన్మించును. అను నీ విషయములన్నియు స్పష్టముగా తెలుపుటకు ఈ 
పకరణము నారంభించుచు భగవంతుడు తొలుత ఆ మూడు గుణములయుత్స త్తి 

_వక్ళతినుండి కలుగుననిచెప్పి, వాని వేర్వేరు పేర్లను తెలిపి పిదప వాని స్వరూ 
వము వానిదా?రా జీవాత్మకు గలుగు బంధన [వకారమున్ను క్రమముగా, విడి 


విడిగా వర్తించుచున్నాడు. 
“సత్త్వం రజనమ ఇతి గుణాః (పకృతి సంభవాః | 
నబధ్నంతి మహా బాహో దేహే దేహిన మవ్యయమ్‌॥" గ్‌ 
అర్జునా! సత్త్వగుణము-రజోగుణము-త మోగుణము-అను నీ మూడున్ను 
(పకృతినుండి ఉత్పన్నములైన గుణములు! వినాళరహితుడెన జీవాత్మను ఇవి. 
శరీరములో బంధించున. 
తత సత్వం నిర్మలత్యాత్‌ [పకాశక మనామయమ్‌ | 
సుఖసంగేన బధ్నాతి జ్ఞాన నంగేన చానఘ 6 
నిష్పాపా! ఆ మూడు గుణములలో స త్యగుణము నిర్మలమగుటచేత |వకా 
రము కలిగించునది, వికార సహితమునెనది* ఆ గుణము సుఖ నంబంధముచేత 





= 


* గుణములు మూడు నత్త్వ-రజస్‌ - తమస్‌ అని వాని పేర్షు. మూడున్ను 
పరస్పరము భిన న్నములు ఈమూడు గుణములు (వకృతికి కార్యములు. 
సమస్త జడపదార్హములు ఈ మూడింటి విస్తారములేయని యభి పాయము. 


కలి 


శరీరాఖటి మానము గలవాని పెననే ఈ గుణముల (వభావము పడును. 

వాస్తవముగా నతడు సరః వికార రహితుడు అవినాళి కనుకనే, అతనికి 
బంధనము కలుగనే కలుగదు. అనాదినిద్ధమైన జ్ఞాన కారణముగా అతనికి 
బంధనము వర్చడినది. ఈ మూడు గుణములు "తమకు అనురూపములెన 
సుఖభోగములందు. శరీరములందున్ను, ఆతనికి మమకారము. ఆన క్రి ఆధి 
హం రగించుటటే (తిగుణములు అతనిని శరీరములో బంధించుట 


రీ. సత్త్యగుణ స్వరూపము పూర్తిగా నిర్మలము. దానిలో ఏవిధమైన దోషము. 


శ్రీమద్భగవదీతావర్యము 517i 
n 
జాన సంబంధముచేతను= అనగా దాని అభిమానముచేత బంగించును!. 


రజో రాగాత్మకం విద్ధి తృష్టా సంగ సముదృ్భవమ్‌ | 
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినమ్‌॥ T 


అర్జునా! రాగరూపమైన రజోగుణము ఆస క్తి.కామనలచేత ఉత్పన్న మగు 
నని తెలిసికొనుము. ఆగుణము ఈ జీవాత్ముని, కర్మల సంబంధముచేత. కర్మ 


గూడలేదు. కనుకనే అది పకాశకము, అనామయము నెయున్నది. సత్త్వ 

గుణముచేత, అంతఃకరణమునందు ఇం|దియముల ౦దున్ను (పకాశము 

వృద్ది చెందును. అప్పుడు దుఃఖములు విశేపములు (మనక్సాంచల్యములు) 
అ 

దుర్గుణములు దురాచారములు నశించి శాంతి కలుగును. 


1. ఇక్కడ “నుఖశబ్దమునకు భగవద్గిత పదునెనిమిడవ అధ్యాయము ముప్పది 
యారవ.ముప్పడియేడన శో కములలో దేనిలక్షణము చెప్పబడినదో ఆ 
సాత్త్విక సుఖము అని యర్థము, ఆ సుఖపా ప్రి కాలమునందు నేను 
సుఖిని అని, యేయభిమానమైతే కలుగునో అ'పే జ్ఞానము అనగా బోధ 
శక్రియని యర్థము. ఆజ్ఞానము కలిగినప్పుడు నేను జ్ఞానిని అనియే అభి 
మానము కలుగునో ఆ రెండు విధములైన (సుఖ. జ్ఞాన) అభిమానము 
అతనిని గుణాతీత దిశనుండి దూరముచేయును. కనుక ఇదియే సత్త 
గుణము జీవాత్మను సుఖముయొక్క జ్ఞానముయొక్కయు, సంబంధము 
చత బంధించుట యనబడును. 


2. ఆసక్తి కామనలచేత రజోగుణము వృద్దిచెందును. రజోగుణముచేత ఆస కి 
కామనలు వృద్దిచెందును, వీనికి పరస్పరము వీజవృక ములకువలె అన్యొ 
న్యాశయ (దీనిని అది దానిని ఇది ఆశయించియుండు; సంబంధము 
కలదు. వీనిలో రజోగుణము వీజముగాను, ఆస్తి కామనలు వృకము 
గాను నున్నవి. బీజము వృక్షమునుండియే ఉత్పన్నమగును- అయినను 
వృక్షమునకు కారణముగూడ వీజమేయగును. ఈ విషయమును స్పష్ట 
పరచుటకే ఒకచోట రజోగుణముచేత కామాదుల ఉత్స త్తి, మరి యొక 
చోట కామాదులచేత రజోగుణోత్పత్తి చెప్పబడినది. 


672 వేదవ్యానకృత మహాభారతము 


ఫల బంధముచేతను బంధించును!. 
తమ స్త్వ జ్ఞానజం విద్ది మోహనం సర్వ దేహినామ్‌ 
(పమాదాఒలన్య నిదాఖిస్తన్నిబధ్నాతి భారత! ॥ 8 


అర్జునా! దేహాఖిమానులందరిని మోహింపజేయు? త మోగుణము అజ్జానమా 
చేత ఉత్పన్న మగునని తెలియుముే. అది జీవాత్ముని ఏమరుపాటు. సోమరితనము 
ని్నిదలచె బంధించును.* 


1. కర్మలన్నియు నేను చేయుచున్నాను ఆని కర్మలయందు క రృత్వాభిమావ 
పూర్వకముగా నాకు ఈ కర్మవలన ఈ ఫలములభించును, అని తలచి 
కర్మలతో తతృలములతో సంబంధము గలిగించుకొనుట “కర్మసంగము” 
అనబడును. రజోగుణము జీవాత్మను జనన-మరణ రూప సంసారము 
నందు ఇరికించి యుంచుటయే ఆదికర్మసంగముద్వారా జీవాత్మను ఐంధిం 
చుట యనబడును. 


౨. అంతః కరణమునందు ఇం దియములందున్ను జ్ఞాన శి లేకుండ జేసి 
వానియందు మోహము కలిగించుటయే, తమోగుణము దేహాధిమానులండ 
రిని మోహింపజేయుట యనబడును. 


లీ. ఈ యర్మ్యాయము పదియేడవ శోకమునందు అజ్ఞానము త మోగుణము 
వలన గలుగునని తెలుపబడెను. ఇక)_డ త మోగుణము ఆజ్ఞానమునుండి 
పుట్టినదని చెప్పబడెను దీని యభ్నిపాయచీషనగా తమోగుణము. చేత 
అజ్ఞానము వృద్ద చెందును. అజ్ఞానము చెత తమోగుణము పెరుగును. ఈ 
"రెండింటికి గూడ వీజ వృ ృనములకు వలె-అన్యోన్యాశయ సంబంధము 
గలదు. అజ్ఞానము పీజము గాను, తమోగుణము వృక్షముగాను నున్నవని 
తెలియవలెను 


కీ, [వమాదము అనగా అంతఃకరణము ఇం దియములు" వ్యర్ధ [ప్రయత్నము 
చేయట, శాస్త్ర విహిత కర రృవ్య కర్మలు పాలించుటయందు వెక్కిరింపు 
అవమానము కలిగియుండుట యని భావము, ఆలస్యము అనగా కర్తవ్య 
కర్మలయందు |వవృత్తి పయత్నము లేకుండుట యని భావము, నిద 


శ్రమద్భగవద్లీతాపర్వము 578 


పంబంధ ము_ 


ఈ విధముగా సత్త్య.రజస్‌ _తమోగుణములలో మూడింటి స్వరూపమును, 
వానిచేత జీవాత్మకు బంధనము గలుగు విధమును తెలిపీ, యిప్పుడు భగవంతుడు 
ఆగుణముల సహజ వ్యాహారమును గూర్చి తెలుపుచున్నాడు. 


సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత। |; 
జ్ఞానమావృత్మ తు తమః పమాదే సంజయతు్యుత ॥ ని 


అర్జునా! సత్వగుణము సుఖము గలిగించును!. రజోగుణము కర్మము 
వందు? త మోగుణము జ్ఞానమునుకప్పి _పమాదము (ఏమరుపాటు) నందుగూడ 
లగ్నము చేయును, 


లతల ద ద. టు ద పడానల్తానోనన 


యనగా కునుకుపాటు, తాగుట. -స్వష్నము. సుషుపి ప్రీ'గాఢనిద్రయని, భావము, 
ఈ యన్నిటి ద్వారా ము క్తిసాధనమునుండి జీవాత్మను దూరముచేసి 
తమోగుణము జనన మరణ రూపనంసారమునందు ఇరికించియుంచుటయే 
తమోగుణము ప్రమాద..ఆలస్య-ని దలచేత_జీవాత్మ ను బంధించుట యన 
బడును, 


1. “సుఖ” శబ్దమున కిక్క_డ సాత్త్వికసుఖమని యర్థము (గీత 18.66, 87) 
న త్వగుణము మనుష్యుని సాంసారిక భో గములనుండి (పయత్నముల 
నుండి పమాద-ఆలస్య ని|దలనుండియు తొలగించి ఆత్మచింతనాదుల 
ద్వారా అతనికి సాత్త్విక సుఖముతో సంబంధము కలిగించుటయే ఆతనిని 
సుఖములో లగ్నముచేయుట యనబడును, 


ర్త “కర్మ ళబ్దమున” కిక్కడ ఇహలోక-పరలోక.సుఖ భోగరూప ఫలముల 
నిచ్చు శాస్త్ర విహితములైన కామకర్మలని యర్భము. వివిధ భోగముల 
యందు ఇచ్చ కలిగించి వాని _పాపి కొరకు ఆ కర్మలయందు మనుష్యు 
నకు వవృత్తి కలిగించుటయే . “రజోగుణము” మనుష్యుని ఆ కర్మల. 
యందు లగ్నము చేయుట యనబడును. 


లీ. తమోగుణము వృద్ధి చెందినప్పుడు అది ఒకప్పుడు మనుష్యునియొక్క_,. 


ర్‌ 4 చేదవ్యాసకృత మహాభాతము 


సంబ౦ధము;_ 


సత్వాది తిగుణములు తమ తమ కార్యములందు జీవుని నియోగించు 
నమయమునందు అవి అట్లు చేయుటకు ఏవ విధముగ సమర్థ ములగు నను విషయ 
మును భగవంతుడు ఈ తరువాతి శ్ఞాకమునంచు వివరించుచున్నాడు. 


రజ సమ క్వాభిభూయ సత్వం భవతి భారత! । 
రజః సత్వం తమ శ్చివ తమః సత్త్వం రజ నధథా॥ 10 


అర్జునా! రజోగుణమును, త మోగుణమును అణచి సత మగును! సత్త 
గుణమును త మోగుణమును అణచి రజోగుణము? అస్తే నత్త్యగుణమును, రజో 


కర వ్యా కర వ్యములు నిర్ణయించు వివేకశ క్రిని నష్టపరచును, మరియొక 
ప్పుడు అతని ఆంతఃకరణమయొక,- ఇ౦[దియముయొక్కయు చెతన్య 
మును నష్టముచేసి అతనికి నిిదావృత్తిని కలిగించును. తమోగుణము 
మనుషు;ని జ్ఞానమును కప్పపుచ్చి కర్త వృపాలనమునందు వెక్కిరింపు 
అవమానము “అతనికి కలిగించుచు యాతనిని పనికిమాలిన [ప్రయత్నములు 


చేయుటకు పూనుకొన జేయటయే అతనిని (పమాదములో లగ్నము 
చేయుట యనబడును. 


1. రజో గుణమునుండి లోభము- పవృత్తి -సుఖ_భోగ వాసనాదులు, తమో 

గుణమునుండి నిిద-సోమరితనము ఏమరుపాటు మొదలగునవి పుట్టును. 

_ వానిని అణచి నత కఉగుణముయొక )_ జ్ఞాన _వకాళశ_ సుఖాదులు ఉత్పతి 

చేయుచూ రజన మో గుణములను అణచి సత తగుణముయొక్క జ్ఞాన 

(వకాశ-సుఖాదులు ఉత్పత్తి చేయుటయే రజస్త మో గుణములను అణచి 
నత్త (గుణము అభివృది చెందుట యనబడును. 


| 2, రజోగుణము. సత్స్వ్య-త మోగుణముల _వవృతి ని నివారీంచి తన కార్య 
మును ఆరంభించు నమయమందు పరర దియ. అంతఃకరణములందు 
చంచలత్వ- అకాంతి. లోభ. భోగ సనలు వివిధ కర్మ లందు (వవృతి 
కలిగించు తీ వమైన యచ్చయ ఉత్సన్నములగును. ఇదియే సత్వ-త మో 
గుణములను అణచి రజోగుణము. వృర్ణీ చెందుట యనజడును. 


శ్రీమదృగవర్గీతాపర్వము ] ర్‌ ఫ్‌ 


గుణమును ఆణచి తమోగుణముేీ కలుగును.అనగా అభివృద్ధి జెందును.? 


సంబంధము!__ 


ఈ విధముగా ఇతర గుణములను రెండింటిని అణచి [పతియొక గుణము 
వృద్దిచెందునను విషయము చెప్పబడెను. ఇప్పుడు పతియొక గుణముయొక 
వృద్దిలక్షణము తెలిసికొను కోరిక కలిగినమీదట (క్రమముగా సత్త్వగుణ. రజోగుణ 
త మోగుణముల వృద్ధి లక్ష్షణములనుగూర్చి భగవంతుడు తెలుపుచున్నాడు. 


“సర్వద్వా రెషు దేహేఒస్మిన్‌ | వకాశ ఉపజాయతే। 
జానం యదా తదా విద్యాద్‌ వివృదం సత్వమితు,త ॥ il 
ళో ద వ్‌ బ్ర 


“అర్జునా! యీ దేహమునందుు ఆంత;కరణమునందు, ఇం|దియములం 


1. సత్త్య-రజోగుణముల |వవృత్తిని నివారించి తమోగుణము తన కార్యము 
ఆరంభించినప్పుడు శరీరేం[దియాంతఃకరణములందు మోహారులు 
పెరుగును. _పమాదము (ఏమరుపాటు) నందు _పవృత్తి కలుగును. 
ఇర్మదియవృత్తులు విచేకశూన్యములగును. ఇదియే సత్వ రజో.గుణము 


లను అణచి తమో గుణము వృద్ధి చెందుట యనబడును. 


2. గుణముల అభివృద్దిని గూర్చి శ్రీ మద్భాగవతములో ఈ కింది విధముగా 
పది కారణములు తెలుపబడినవి. ఆగ మో౬పః (ప్రజా దేశః కాలః కర్మచ 
జన్మచ ధ్యానం మం[లతోఒథ నంస్కా_రో దశ తే గుణ హేతవః (tl 
16-10) అనగా “శాస్త్రము-జలము-నంతానము_ దేశము_కాలము-కర్మ 
జన్మ (యోని)- ధాకినము (చింతనము) మంతము సంస్కాడము గుణము 
లను ఈ పదియు హేతువులగును. ఇవి గుణములను పెంపొందించును. 

ఇందలి యభి పాయమేమనగా పైన చెప్పబడిన వదారములు వీ గుణ 
ముతో చేరునో దాని సంబంధము ఆ గుణమును వృద్ధి పౌందించును అని 
భావము, 


లే. ఇందలి యభి పాయ మే మనగా సత్త్వగుణము వృద్ధి చెందుటకు ఆవకాశము 
ఈ మనుష్య కరీరముచే లభించును. మన్తుమ్యుడి శరీరమునండే నత్ర్వగుణ 


576 వేదవ్యానకృత మహాభారతము 


దున్ను చైతన్యము-వి వేకళ క్రి ఉత్పన్నములైనప్పడు నత గుణము వృద్ధి పొంది 
వదని! తెలిసికొనవలెను. 

“లో భః పవృతి రారంభః కర్మణామశమః స్పృహా । 

రజ స్యెలాని జాయంతే వివృర్ధ భరతర్షభ | 12 

అర్జునా! రజోగుణము వృద్ధి చెందినవ్పుడు. లోభ- _పవృత్తి స్వార్థముల 
వృద్దిచేత సకామభావముచేత , కర్మముల ఆరంభము, అశాంతి విషయభోగము 
లందు ఆస క్రి పుట్టును.” 

అ(పకాళో ౬(పవృతి శ్చ (పమాదో మోహ ఎవ చ। 

తమ స్యేతాని జాయంతే వివృద్దే కురునందన .: 18 





సహాయముతో ముకి లాభము అనుభవించగలడు. ఇతర యోనులందా 
యధికారమాతనికి లేదు. 


1. శరీరమునందు చెతన్యము- తేలికదనము, ఇం దియములందు_అంతఃకర 
ణమునందున్ను నిర్మలత్వము వై తన్యాధిక్యమున్ను కలుగుటయే (ప్రకా 
శము ఉత్పన్నమగుట యనబడును, ఇ'పే సత్యాసత్య-కర వ్యాకర్తవ్య 
ముల నిర్ణయముచేయు వివేకళ క్రి జాగృతమగుటయే జ్ఞానము ఉత్పన్న 
మగుట యనబడును. ఈ (ప్రకాశ. జ్ఞానములు రెండున్ను పొదుర్భవించిన 
నప్పుడు, సంసారమునందు వైరాగ్యము గలిగి, మనస్సునందు ఉపరతి 
(నిశ్నింత- ఉడుకువ) సుఖకాంతులు, (పవాహమువలె వచ్చును, రాగ 
ద్వేష దుఃఖ_ళోక_చింతా.భయ-_ చంచలత్యంని ద-ఆలసన్య |పమాదాదులు 
లేనట్టుగా అనుభవము కలుగును, అప్పుడు మనుష్కుడు జాగరూకుడై , 
తన మనస్సును భగవదృజన-ధ్యానారులందు లగ్నము చేయుటకు 
వ్రయత్నించవలెను. అప్పుడే నత్స్వ్వగుణ|ప్రవృతి చాలసేపు నిలిచియుండ 
గలదు అట్టుగాక దానిని విర్హక్ష్యము చేసినచో త్వంలో దానిని రజో 
గుణమో, తమాగుణమో అణచి వెసి, తమకార ములు చేయుటకు ఆరం 
ధించును. 


2. దీనిచేత మనుష్యుడు పతిక్షణము ధననవృద్ధికి ఉపాయములు యోచించు 


శ్రీమద్భగవద్లీత పర్వము ప్ర? 


అర్జునా! త 'మో+గణము పెరిగినప్పుడు అంతఃకరణము నందు ఇండి 


యములందున్ను, అపకాశము.కర వ కర్మలందు ఆ పవృత్తి- పమాదము 


ఆనగా, 


వ్యర్థముగా [ప్రయత్నములు చెష్టలు చేయుట, అంతఃకరణమున 


మోహింపజేయు నిదాది వృత్తులు ఇవి యన్నియు పుట్టును.! 


సంబందము :- 


ఈ విధముగా [తిగుణము లవృర్ధికీ సంబంధించిన వేర్వేరు లఅక్షణముల 


చెప్పి భగవంతుడు ఇప్పుడు రెండు లోకములలో, ఆ గుణములలో విగుణము 
వృద్ది చెందినప్పుడు మకణించిన మనుష్యుడు ఏ గతిని పొందునను విషయమ 
చూపుచున్నాడు,. 


శి 


చుండునో, ధనవ్యయము చేయుటకు సముచితమైన అవసరము (పొప్తించి 
నను ధన-త్యాగము చేయడో, ధనసంపాదన సమయమందు కర్తవ్యా 
కరవ్యముల వివేచనము విడిచి యితరుల ధనమునందు గూడ అధికారము 
వహించుటకు ఇచ్చు-గావి [ప్రయత్నముగాని చేయునో, అట్టి ధనాశ లోఖళ. 
మనబడును. అనేక విధ కర్మలు చేయుటకు మనోభావములు జాగృత 
ములై యుండుట “వవృత్తి "యనబడును. ఆ కర్మలోన కామభావముతో 
చేయబూనుట ఆ కర్మల “ఆరంభ” మనబడును. మనస్సు యొక్క 
చంచలత్యము “అశాంతి” యనబడును. (పాపంచిక వసువులు తనకు 
ఆవశ్యములని కోరుట (తలచుట; సృహ యనబడును. రజోగుణముల 
వృద్ది చెందినప్పుడు ఈ లోభాదులు జనించుటయే అవి ఉత్పన్నములగుట 
యనబడును. 


మనుష్యుని యిందియములలో ఆంతఃకరణములోను దీప్తి లేకుండుట 
ఆపకాశముఉత్పన్నమగుట యనబడును. ఎకర్మ గూడ మంచిదనిఎంచక 
డశంరకపడియుండి కాలము గడుపుటకు ఇచ్చయుంచుట “ప (పవృత్తి కలు 
గుట యనబడును, శరీ రేం దియము లచేత వ్యర్థ కార్యములు చయుట, 
కర్శవ్యకర్శ్మ లను నిర్ధమ్యము చేయుట, ప్రమాదము కలుగుట-యగును. 
మనస్సు మోవము చెందుట, వ విషయము గూడ జ్ఞప్తికి రాకుండుట. 
తంద (కునికిపాటు) స్వప్నము. సుషుప్తి (గాఢని ద) ఈ దశలు పొందుట 


/) 


578 చేదవ్యాః సక్ఫత మహాభారతము 


యదా నత్వ్వే (వవృద్దే తు పశయం యాతి దహ భృత్‌! 
తదో త్రమవీదాం లోకానమలాన్‌ పితివద్యతే ॥' 14 


“అర్జునా! మనుష్యుడు సత్వగుణము వృద్ది దశలోనుండగా మరణించి 
నప్పుడు ఉత్తమ కర్మలు చేయువారు పౌందునటి నిర్భల_ దివ్య-స్వర్లాది లోకము 
లను సౌందును. 


రజసి పంశయం గత్వా కర్మసంగిషు జాయతే | 
తధా పరిలినన్త మసి మూఢడయోనిషు జాయతే ॥ 15 


వివేకళ క్తి లేకుండుట ఏ విషయము గూడ తెలిసికొను శి లేకుండుట 
ఇవి యన్నియే_ మోహము ఉతన్నమగుట యనబడును. ఈ లడణము 
లన్నియు త మోగుణమువృద్ధి చెందిపప్పుడు ఉత్సన్నములగును. కను 
కనే వీనిలో ఏ లక్షణమైసను తన యందున్నప్పుడు మనుష్యుడు తనకు 
త మోగుణము పెరిగినదని తలచవలెను 


J. “దెహభృత్‌' అను పదము (ప్రయోగించి శరీకమునందు' అహంకార 
మమకారములు గలిగిన దేహాధారికే పునర్జ్ణన్మ రూపములైన వేర్వేరు 
గతులు గలుగును, దేహాధిమానము లేని జీవన్ముక్తులైన మహాత్ములకు 
పునర్జన్మ కలుగదు అనుభావము తెలిపెను. 


0, ఈ [ప్రకరణ ణములో సా ఇభాదిక స్ట్‌తి యితర గుణములందు ఉండి కూడ 
సాతి క గణా ణాభివృర్ధి దశలో మర ణీించిన మనుష్యుని గూర్చి నిరూపింప 


పూర్వ సంస్కారాదికారణ ముల చేత మనుష న్‌ నకు సత్వగుణము వృద్ది 
చెందినప్పుడు అనగా వదకొండవ ళ్లోకములో. వర్ణింపబడినట్టుగా మను 
ష్స్యుని శరిరేందియాంతఃక రణము “లందు ' నకాశము' జ్ఞానము ఉత్పన్న 
ములై నప్పు డు స్తూల శరీరమునుండి పాణేం్యదియముతో మనస్సుతో 
గూడిన జీవాత్మ యొక్క సంబంధము విచ్చిన్న మగ్నుటయె “సత్యగుణాభి 
వృద్ధి దశలో మరణించుట యనబడును, 


శ్రేమదృగవద్గీతాపర్వము ర్ట్‌ః9 


“అర్జునా! రజోగుణము పెరిగినప్పుడు మరణించిన! మనుష్యుడు కర్మా 
సక్తులైన మనుష్యులలో ఉత్పన్నుడగును. త మోగుణము వృద్ధి చెందినపుడు 
చచ్చిన* మనుష్యుడు, పశుకీటకాది మూఢ యోనులలో తన్నుడగును. 


నంబంధము:. 

సత్వ-రజస్‌ -త మోగుణముల వృద్ది దశలలో మరణమునకు వేర్వేరు 
ఫలములు చూపబడెను. దీనిచేత ఈ విధముగా ఒకప్పడొక గుణమునకు తగ్గు 
దల, ఒక గుణమునకు ఆధిక?ఃము (వృద్ది) ఎందుకు అగును? అను పళ్న కలుగ 
వచ్చును, కనుక దానికి ఉత్తరము భగవంకుడిట్టనుచున్నాడు. 

కర్మణశఃే సుకృత న్యాఒహుః సొత్రి ఏకం నిర్మలం ఫలమ్‌; 

రజసను ఫలం దుఃఖమజ్డానం తమన ఫలమ్‌ ॥ 16 





1. సాత్విక-తామస పురుషుల హృదయములో గూడ, పన్నెండవ శ్లోకములో 
చెప్పిన విధముగా లోభము _పవృత్సి మొదలైన రాజనభావములు వృద్ది 
చెందినప్పుడు సూల శరీరమునుండి _పాణేం|దియ మనస్స హిత జీవాత్మ 
యొక సంబంధము విచ్చిన్నమగుటయె, రజోగుణాభివృద్ది దళలో మర 
ణించుట యగును. 


2. సాత్త్యిక-రాజన పురుషుల హృదయమునందు గూడ, పదమూడవ శ్లోక 
అగ అట ఫ్‌ ఆగ శ ఇ “1 
ములో చెప్పబడినట్లు అ|పకాళము అపవృత్తి [ప్రమాదము ఇత్యాది 
తామస భావములు పెంపొందినపుడు, స్తూల శరీరమునుండి (పాణములు 
ఇర్యదియములు- మనస్సు” పీనితో గూడిన జీవాత్మ సంబంధము తెగి 
పోవుటయె త మోగుణాభివృద్ధి దశలో మరణించుట యగును. - 


లి. (పతియొక మనుష్కుని అంతఃకరణమునందు సాత్విక రాజస-తామనము 
లనబడు (తివిధ కర్మ సంసా రములు సంచితములేె యుండును, 
వానిలో ఎప్పుడు ఎటువంటిసంస్కార ములు పుట్టునో అపుడు అటువంటి" 
యగు సాత్త్వికాది భావములు వృద్ది చెందును. వాని ననుసరించియే [కొ 
కర్మలు కలుగును, కర్మ లనుండి సంస్కారములు సంస్కారములనుం 
సాత్త్వికాది గుణములవృద్ది అ్టే దానినుండి స్మృతి, స్మృతిననునరించి 


80 వేదవ్యాసకృత మహాభారతము. 


హై 


అరునా! ఉతమ కర్మకు సా త్రికము అనగా సుఖ- జ్ఞాన, వెరాగ్యాది 
చ _—_ —_ చూలూ 
విర్మలఫలము కలుగంనని చెప్పబడినది." రాజసకర్మకు ఫలము దుఃఖముకే 
గలుగుట. తామనకర్య కు ఫలము అజ్తానము కలుగుటననియు చెప్పబడినది. 
= a 


పృునర్రన్మ ఆ తరువాత మరల కర్మలు అర౦భము కలుగును, ఈ విడ 
జ 
ముగా సంసారచ కము తిరుగుచుండును. 


ఏ. శాస్త్ర విహితములైన కర్తవ్య కర్మలు నిష్కామ భావముతో చేయబడిన 
సాత్తి క కర్మల సనంస్కారములచేత అంతఃకరణము నందు, జ్ఞాన వెరా 
గా౭ద్రి నిర్మల భావములు మాటిమాటికి పుటుచుండుట, వరణించిన తరు 
వాత, దుఖదొష రహితములైన దివ్య _ [ప్రకాశమయ లోకములను 
పొందుట ఇవియే వాన్‌ యొక్క 'సాతి £క' నిర్మల ఫలము లనబడును. 


2. సుఖ-భోగముల | పాపి కొరకు, అహంకార పూర్వకముగా ఆధిక పరి్యశ్ల 
మతో చేయబడు కర్మలు ,గీత.1రీ_2కీ రాజసము లని బడును, ఇల్లి 
కర్మలు చయబడునపు డై తే, పరిశ్రమ రూప దుఃఖము తప్పుక కలుగును 
అంతటిలో నిలువక, ఆతరువాతగూడ ఆవి దుఃఖమే కలగించుచుండును, 
వాని సంస్కారములచేత అంతఃకరణము నందు మాటిమాటికి భోగ 
కామనా- పవృతి, లోభారులైన రాజస భావములు స్ఫురించును_ వాని చేత 
మనస్సు చెడరిపోయి అశాంతితో దుఃఖములతోను నిండిబోవును. ఆ 
కర్యల ఫలముగా (పాప్తించిన భోగములు గూడ ఆజ్ఞానముచేత సుఖ 

రూవములుగా కనబడినప్పటికి, వాస్తవముగా నవి దుఃఖరూవముతే 

యగును. ఫలములనుభవించుటకు మాటిమాటికి జనన మరణముల చక్ర 
ములో పడుట మహాదుఃఖకర మగును, 


రీ. ఏ మాతము యోచించక్ర మూర్గత్వముతో చేయబడు హింసాది దోష 
భకత కర్మలు (గీత 16.25) “తామసము” లనబడును. ఆ కర్మల 
సంస్కారములచేత అంత।;కరణమునందు మోహము వృదిచెం దును. 
వారు మరణించిన తరువాత తమోగుణము అధికముగాగల “జడయోను. 
లందు జన్యించెదరు. దాని ఫలమే “అజ్ఞానము” అనబడును, 


శ్రీ మద్భగవడీతా పర్వము 581 
నంబంధము:- 


పదకొండవ-వ న్నెండవ-పదుమూడవ శోక ములలో సత్త్వ-రజస్‌-త మో 
గుణముల వృద్ధిలక్షణములు క్ర మముగాచెప్పబడెదు, దీని పెన “జ్ఞానాదులఉత్పత్తికి 
వత్త్యాది గుణముల వృద్ది లక్షణము లెందుకు అంగీకరించబడినవి? అను విష 
మము తెలిసికొనుటకు ఇచ్చ కలుగును. కనుక కార్యోత్ప త్తికి కారణ సత్తాను 
తెలిసికొనుటకు జానాదుల ఉత్స త్రి కి, సత్త్వాది గుణములు కారణములని భగ 
వంతుడు తెలుపుచున్నాడు, 


సత్వాత్‌ సంజాయతే జ్ఞానం రజసో లోభ వివ చ। 
ప్రమాద మోహౌ తమసో భవతోఒ జ్ఞాన మేవ చ ॥ 17 


అర్జునా! సత్త్యగుణమునుండి జ్ఞానము! జనించును. రజోగుణము నుండి 
లోభము? త మోగుణమును౦డి [ప్రమాద. మోహములు అజ్ఞానము గూడ పుట్టును, 
ఇ 


ఊర్ట్వ్రం గచ్చంతి సత్స్వస్థా మధ్య తిష్షంతి రాజసాః | 
జఘన్యగు ణవృత్తి స్థా అధో గచ్చంతి తామసాః 1 


“అర్జునా! సత్వగుణమునందున్న పురుషులు ఉన్నతములైన న్యర్గాడి 
లోకములకు పోవుదురు. రజోగుణమునందున్న పురుషులు మధ్యమలోక మునందు 
ఆవ గా మనుష్యలోకమునందే యుండెదరు తమోగుణము యొక్క కార్యము 


1. ఇక్కు.డ 'జ్ఞాన' శబ్దము చెత “జాన-_పకాళశ-సుఖ-కాంత్యాదురై న సాత్విక 
భావములన్ని ౦టి యుత్పతి - సత్వగుణముచేత కలుగును. అని తెలిసి 
కొనవలెను, 


2, ఇక్కడ “లోభ” శబ్దము చేత గూడ లోభ __పవృత్తి ఆన కి-కామనలు 
స్వార్ద పూర్వకముగా కర్మలు ఆరంఖించుట, ఈ మొదలైన రాజప 
భావములన్ని ౦టి యుత్పత్తి గూడ రజో గుణముచేతనే కలుగును అని 
తెలిసికొనవలెను. 


కీ. మహాభారతము, అశ్యమేధపర్యము, ముప్పది తొమ్మిదవ అధ్యాయము, 
పదవళ్లోకము గూడ దీనికి ఇంచుమించు నమముగా నున్నది. 


582 వెదవ్యానకృత మహాభారతము 


లైన నిదా. పమాద- ఆలస్యాదు లందున్న తామస పురుషులు అదోగతిని అనగా 
పకుకీటకాది నీచయోనులను, నరకములనున్ను నౌండెదరు.! 


నంబంధము : 


భగవద్గిత పదమూడవ అధ్యాయము ఇరువది యొకటవ శ్లోకములో “గుణ 
ముల సంబంధ మె” మనుష్యుడు ఉత్తమ నీచయోనులను పొందుట యనెడు పున 
ర్హన్మకు కారణమగునని చెప్పబడిన విషయము (_పకారము ఈ యధ్యాయము 
ఐదవ కోక మునుండి పదుగెనిమిదవ శోక మువరకు గుణముల స్యరూపముచేత, 
కార్భములచెతను బంధింపబడిన మనుష్యులగతి మొదలగు విషయములు విసా 
రముగా (పతివా దింపబడను. ఈ వర్త నముచేత మనుష్యు డు తొలుత రజన మో 
గుణములను విడచి, సత్త్రంగుణమున ందు తన స్థితిని వర. రచుకొనవ లెను, తరు 
వాత సత్వగుణమునుగూడ విడచి గణాతీకుడు కావలెను. అను విషయము వివ 
రించిన భగవంతుడిప్పుడు మనుష్టుడు గుణాతీతుడగుటకు ఉపాయములను, గుణా 
వీరుని దశలో గలుగు ఫలములను గూర్చి ఈ తరువాత రెండు శ్లోకములచెత 
తెలుపుచున్నాడు, 


నాన్యం గుణెభ్యః కర్తారం యదా దష్టాఒనువశ్యతి 
గుణభ శ్చ పరం వేత్తి మడ్భావం న నో నోఒధిగచ్చతి ॥ 19 


ఆర్హునా! ఎప్పుడెతే _దష్ట మూడు గుణమలకన్న "వేరుగా నేదియు కర్త 





1. పదునాలుగవ - వదునైదవ శ్లోకములలోనైతే, _ ఇతరగుణములలో 
స్వాభావిక స్థితియిన్నప్పటికిన్ని ఏ గుణమువృద్ది చెందియున్న 
ప్పుడు మ తుం [వు గలుగునో, ఆ గుణము వకారమే, ఆ జీవునకు గతి 
గరిగుననో చెప్పబడను, ఇక్కడ స్వాభావిక స్ధితి సత్వ్యాది గుణములలో 
నున్నప్పటికిన్ని అతని గతి భిన్నమని వరింపబడెను. ఇందుచేత నే 
యికశఇ_డ సర్వదా త మోగుణ కార్యములందున్న తామస మనుష్యునకు 
నరకాదులు కలుగునవి కూడ చె చెప్పబడను. 


స 


భావికము గా నైతే తాను దేహరధారినని తలచి కర బోకు, 
డెతే శా స్రముయొక్క- ఆచార్యునియొక యు నుమ 


శ్రీమదృగవదీతాపర్వము 5883 


యని చూడడో! తిగుణములకన్న పూర్తిగా ఆతీతుడైన పరుడను సచ్చిదానంద 
ఘస న్వరూపడను-పరమాత్ముడనునగు నన్ను తాత్త్వికముగా తెలిసికొనునో, 
ఆ సమయమునందు అతడు నా సరూపమునే పొందును ,* 


గుణానెతానతీత్య తీన్‌ దేహే దేహనముద్భవాన్‌ | 
జన్మమృత్యుజరాదుఃఖై ర్విముకో ఒమృతమశ్ను తే 11 20 


అర్జునా! పురుషుడు శరీరోత్సతి క్తి కొరణములై న (తిగుణములను ఉల్టం 
మెంచి జన్మ -మృత్యు-వృద్దావస్థలను ౦డి. సర్యవిధ దుఃఖములనుండియు విముకుడై 


చేశముచేత, వి వేకముపొందునో యతడు తాను డష్టయని తలచుచుండును 
ఆ వర్ణనము ఇక)_డ చేయబడెను. 


గే, ఇం|దియములు_ అంత$కరణము- పాణములు ఇత్యాచులయొక్క- [శ్రవణ 
దర్శన. ఆహర. పానీయ- చింతన- మనన-_ శయన. ఆసస- వ్యవహారారుల 
న్నియు స్వాభాఏక్రముగా జపగుచున్నప్పుడు ,సర్వదాతానునిర్లుణ, నిరాకార 
సచ్చిదానంద ఘన-[బహ్మమునందు ఆభిన్నభావముతో నుండుటను 
చూచుచు గుణములకన్నా వేరైన మరియొక కర లేడు. గుణములు కారి 
ములైన బుద్దీందియ మన పాణాదు లే గుణకార్యరూపములై న యిర్శడి 
యాదుల విషయములందున్న వి (గీత_లి,8,9 | కనుక గుణములే గుణము 
లందున్న వి (గీత_2_28) నాకు వినితో ఏపాణి సంబంధము లెదు అని 
తలచుటయే గుణములు తప్ప మరియొక కర లేడని తలచుట యనబడును. 


2. తాను నిర్గుణ నిరాకార (బహ్మముతో అభిన్ను డనని తలచి, తరువాత ఆ 
సచ్చిదానంద ఘన (బహ్మముకన్న మరియొక సత్త యేదియు లేకుండుట 
అంతట ఇటే సర్వదా కేవల పరమాత్మ పత్యక్ష మగుట ఇవియే పర 
మాత్మను తాత్త్వికముగా తెలిసికొనుట యనబడును. ఇట్టి స్టితి యేర్పడిన 
తరువాత సాధకుడు “సచ్చిదానంద ఘన బహ్మమును అభిన్న భావముతో 
సాక్షాత్తుగా పొందగలడు. అదియే థగవద్భావము అనగా భగవత్ప్వరూప 
మును పొందుట యనబడును. 


ర్ట రజస్త మస్సుల 'సంబంధము విడిపోయిన తరువాత సత్వగుణ సంజంధము 


584 వేదవ్యాసక్ళత మహాభారతము 


వరమానండము సొందను. 


నంబింధము :- 

ఈ విధముగా జీవితావస్థలో నే తిగుణాలీతుడై , మనుష్యుడు ఆమ్మ 
తత్వము! పొందును అనురహస్య విషయము విని అర్జునుడు గుణాతీతవురుషుని 
లవణము ఆచరజము గుణాలీతుడగుటకు అవలంవించవలనసిన ఉపాయములు ఇలిని 
శతొనగొరి భగవంతుని ఇట్రడగుచున్నాడు. 


ఆరున ఉవాచ: 
జ 


కర్లీ గెత్తీన్‌ గుణానేతానతీతో భవతి |వభో | 
కిమాచారః కథం చైతాంస్రీన్‌ గుణానతివర తే ॥ <li 


ఆరును డట నెను ;_ 
& ap) 


(ప్రభూ! కిగుణాతీత పురుషుడు వయే లవణములు గలవాడగును? వ 
విధములైన ఆచరణములు గలవాడగును. మనుష్యుడు ఏ యుపాయములచేత 
1తిగుణాతీకుడగును? 

ఉండినచో ఆదిగూడ ము కికిబాధక మె పునర్గన్మ కారణమగును కనుకనే 
నత౧గుజ సంబంధము గూడ విడువవలెను ఆత్మ వాస్తవముగా ఆసనం 
గము. దానికి గుణములతో ఏ విధ మైన సంబంధము గూడ లేదు. అయి 
నను ఆనాది సిద్దమెన అజ్ఞానముతో ఆత్మ కుగల సంబంధమును జ్ఞానము 
చేత చేదించి తాను నిర్గుణ. నిరాకారా. సచ్చిదానంద-ఘన-[బహ్మ ముతో 
ఆఅభిన్నుడనవి, గుణములతో వ మా[తము సంబంధవు లేనివాడనియు 
తలచి, అనగా (ప్రత్యఇజానుళవము కలిగించుకొముటయే గుణాతీతుడగుట 
యగును. 


_పాజేం దియముల సముదాయ రూపమైన శరీరఠమునందే వ్యాపించి 
యుండు, కనుక తత్వ్వజ్ఞావముచేత, శరీరముతో పూరి గా సంబంధము 


శ్రీమద్భగవద్లీ తాపర్వము 583 
సంబంధము : 


ఏ విధముగా ఆర్జునుడు ఆడిగినవ్పడు భగవంతుడు ఆతడు చేసిన [వళ్ళ 
ములలో లక్షణములు “ఆచరణములు” వీనికి సంబందించిన రండు (పశ్నము 
లకు ఉత్తరము నాలుగు శ్లోకములలో చెప్పుచున్నాడు. 


శీ) భగవానువాచ : 


(పకాశం చ పవృతి0 చ మోహమెవ చ పాండవ, 
న ద్వేష్టి సం|పవృతాని న నివృతాని కాంతృతి || 22 


భగవంతుడిట్ల నెను :_ 


అర్జునా! ఏ పురుషుడైతే, నత్వగుణకార్యమైన ,వకాశము' రజోగుణ 
కార్యమైన |పవృతి* తమోగుణకార్యరూపమైన మోహము ఈ మూడున్ను 


లేకుండటయే జనన_మరణ.- జరాదుఃఖములనుండి పూర్తిగా విము కి 
పొందుట యనబడును. అమృత స్యరూప-_నచ్చి దానంద ఘనబహ్మను 
అధిన్న భావముతో _పత్యశముచేసికొనుటయే (ఈ విషయము పందొమ్మి 

EE ® చవ జ 
దవ శ్లోకములో భగవద్భావ్మపాప్తి పేరుతో చెప్పబడెను) ఇక్కడ 
“ఆమ్మృుతత్వము' ఆనుమాటచే చెప్పబడెను. 


1. గుణారీత పురుషునిలో కాంతి జ్ఞానానందములు శాశ్వతముగా నుండును. 
అపి యెప్పుడు గూడ  లేకయుండవు. కనుకనే యిక్కడ సత్వగుణ 
కార్యములలో కేవలము _పకాళమునుగూర్చి తెలుపురు గుణాతీతపురుసుని 
శరీరము ఇ౦|దియములు-అంతఃకర ణము వీని యందొక వేశ తనంతట 
సత్వగుణ వకాళము కలిగినయెడల, నతడు దాని ద్వేషించడు. ఆ 
(పకాశము తిరోభావము చెందినప్పుడు మరలదాని కొరకు కాంషీంచడు 
దాని [పాదుర్భావ-తిరోభావములందు సర్వదా అతడు సమానస్థితిలో నే 
యుండును. అని చెప్పబడెను. 


2,8 వివిధకర్మలు చేయవలెనమ స్ఫురించుట '%వవృత్తి' యనబడును. ఇదియే 
కాక కామ-లో భ-స్పృహా-ఆన కి |వటృతులు రజోగుణకార్యములగును . 


| 


986 3 
కరిగినహుడు డేంషము ఆవి తొలగిపోయినప్పుడు వానియందు కాంచగాని 
చేయడో. 


1ఉదాసీనవదాసినో గుజిర్యో న విచాల్యుతే ; 
గుణా వర్తంత ఇత్యేవ యోఒవతిష్టతి నేంగతే। 98 


అవి గుణాతీతునిలో నుండవు. కర్మలు గుణాతీతుని శరీరేం|దియముల 
చెత చేయబడును. అది “పవృత్తి' లోనే చేరును. కనుకనే యిక్కడ 
రోజౌ గుణకారంములలో (పవృత్తి లొ మా్యతమే రాగ ద్వషములుండవు, 
వడనను స్కురించుట- (కియపాదుర్భవించుట తిరోభవించుట వీనియందు 
సరాదా ఒకేవిధముగా సమభావముతో నశడుండును అని భావముగలదు. 


హ్‌ 


రగ 


ది అంత:ఃకరణమును మోహింపజేయు వృత్తియో దేనిచేత మనుష్యునకు 
కిపాటు-తూగుట-స్వప్నము-గాఢని,ద మొదలై న పరిస్థితులు కలు 
శరీరేం|దియాంతఃకరణములందు దేనిచేత సత్వగుణ; పకాశము 
కుండ'పోవునో ఆడి “మోహము” అనబడును. ఇదియేకాక తమోగుణ 
ర్యములైన ఆజ్ఞాన _పమాదాడులు గుణాలీతుని యందుండవు. ఎందు 
కనగా అజ్ఞానము జ్ఞానము దగ్గరకు గూడ రాజాలదు. ఏ వనియుచేయని 
అకర్తకు _పమాడదోష మెట్లు కలుగును? కనుక నిక్కడ తమోగుణ 
కార్యములలో కేవలము మోహముి మాతమే సూచించి దాని (పాదు 
ర్భావ-తిరోభావమ. లందు రాగడేంషముల అభ్రావము తెలుపబడెను. 
ఇందలి యభి పాయమేమనగా గుణాతీత పురుషుని శరీరమునందు తంద్రా 
స్వప్న, ని దాది త మోగుణవృత్తులు వ్యాపించినప్పుడై తే, గుణాతీతుడు 
వానిని ద్వేషించడు అని తొలగిపోయినప్పుడు గూడ అవి కావలెనని 
కాంషీందడు. ఈ కెండు దశలలోను అతని సితి ఒకటిగానే నమమె 
యుండును. “ న 


2% 


రో కీర్‌ 
ఓ 


యే «ab 


. గుణాతీతునకు, తగుణములతో వాని కార్గములై న శరీరేం డియాంతః 


కరణములతో ఇతర సర్వవసువులతో నంఘటనములతోను, వ విధమెన 
సంబంధము గూడ నుండదు. కమక ఆతడు “ ఉదాపేనుడు"గా నుండునని 
చెప్పబడుచున్న ది. - . 


శ్రీమద్భుగవర్గీతాపర్వము 587 


అర్జునా! యెవడై తే, సాకివలె ఉండి గుణములచేత చలించకుండునో! 


గుణములే గుణములంరుండునని తలచుచునెవడు, సచ్చిదానంద ఘనపర మాత్మ 
యందు ఏకీభావముతో నుండునో? ఆ స్థితినుండి యెప్పుడు గూడ చలించక 
యుండునో. 


సమదుఃఖనసుఖ। స్వస్థః సమలోహాశ్మకాంచన; 
కు 4 


తుల్య పియా పియో దిరసుల్యనిందా౬ ౬ఒత్మ సంస్తుతిః(। రశ్మీ 


అర్జునా! యెవడై తే నిరంతరము ఆత్మ భావమునందు ఉండి సుఖదుఃఖము 


. గుణ సంబంధము గల జీవులను ఈ గుణములు మూడున్ను అతని యిచ్చ 
లేకున్నను, బలాతాం_ర ముగా వివిధ కర్మాలందు వాసి ఫలానుభీపము 
లందును లగ్న ముచేసి అతనికి సుఖచుఃఖములు మనశ్చాంచల్యము కలి 
గించి అతనిని అనేక యోనులలో తిప్పుచుండును. కాని ఈ గుణ 
సంబంధములేని వానిపై గుణముల |పభావముపడదు. గుణకార్యములై న 
శరీ రేం దియాంతఃకరణములు అవస్తలు పరివర్శ నము వివిద పాపంచిక 
వస్తువుల సంయోగ వియోగములు కలుగుచున్నను ఆతడు తన స్థితిలో 
సర్వదా నిర్వికారు డై యేకరసములో నుండును, ఇదియే ఆతడు గుణముల 
చేత విచలితుడు కాకుండుట యనబడును. 


, మనో _ బుద్ధి - పాణాది సర్వేందియములు శబ్బ-స్పర్శాది సమస్త 
విషయములు ఇవన్నియు గుణముల విస్తారములే యగును. కనుకనే, 
మనోబుద్ద్యాదులు తమతమ విషయములందు సంచరించుట యనగా 
గుణములందే గుణములుండుటయని భావము. ఆత్మకు వీనితో వమ్మాతము 
సంబంధము లేదు. ఆత్మ-నిత్యము-వీకము-హూర్తి గా అసంగము-సర్వ 
దాయేకరనము-నచ్చిదానంద ఘన-స్వరూపము అని తెలిసికొని నిర్గుణ 
నిరాకార సచ్చిదానంద. ఘన - పూర్ణ [బహ్మము పరమాత్మయందు అభిన్న 
భావముతో సర్వదా నిత్యముగా నుండుటయే గుణములు గుణములందున్ఫ 
వనుకొని పరమాత్మయందు ఉండుట యగును, 


గుణాతీతుని గుణములు చలింపనివి మా;తమే కారు. అతడు స్వయ 
ముగా గూడ తనస్థితినుండి యెప్పుడున్ను చలితుడు కాడు. 


588 వేదవ్యాసకృత మహాభారతము 


ను సమానకావముతో తలచునో?” మన్ను .జాయి. బంగారము ఈ మూడింటి 
యందు సమానభావముతో నుండునో జ్ఞాని, 'పియుడు, అ|పీయుడు, ఈ ముగురి 
యెడల సమభావము కలళలిగియుండునో? తనకు ఇతరులు చేసిన నిందాస్తుతుల 
యందు సమభావము గలిగియుండునో .* 


1. సాధారణుల స్థితి, మూడు విధములైన స్లూల_నూక్ష్ము-కారణ శరీరము 
లలో నెకదాని యందుండును. ఆ మూడు _పకృతికార్యములు అవి తమ 
యందుండునవి [స్తస్టములు) కావు, (పకృతిన్టములు, అట్టివారే (పాకృ 
తిక గుణములనుభవించువారు గీత 18.21) కనుక వారు సుఖదుఃఖము 
లందు సమముగా నుండరు. గుణాతీతునకు (పకృతితో దాని కార్యము 
లతో వలాటి నంబంధముండదు. కనుక అతడు స్యన్టుడు అనబడును. 
అతడు తన సచ్చిదానందరూ పములోనుండును. కనుక శరీ రేం దియాంతః 
కరణములంచు సుఖదుః;ఖముల (పాదుర్భావ తిరోభావములు కలుగు 
చుండినను గుణాతీతునకు వానితో సంబంధము వమ్మాతము లేనందుచేత 
అతడు వానిచేత సుఖదుఃఖములనుభవించడు. అతని స్థితి సర్వదా సమ 
ముగా నుండును. ఇదియే యతడు నుఖదుఃఖములందు సమముగనుండు 


వాడని కెలియవ లను, 


to 


. శరీరేం,దియ మనోబుద్దులకు అనుకూలములై వానికి పోషకములు.నవో 
యకములు సుఖ|వదములుగా నుండు పదార్థములు లోకదృష్టిలో 
“పియము లనబడును. శరీరాదులకు పకికూలములై వానికి నాళము 
విరోధము సంతాపమున్ను కలిగించు వస్తువులు లోకదృష్షిలో అపియ 
ములనబడును. సొరారణులకు పేయాపియముల సంయోగము వియో 
గములందు ద్వేష శోకములు కలుగును. కాని గుణాతీకునకిటు కాదు. 
అతడు సర్వదా పూర్తిగా రాగ ద్వెషహర్ష శోకారీతుడు. న్‌ 


ల 


= ఇతరుల సత్యాసత్య చోషవర్ణనము నిందయనబడును. గుణముల పొగడ్త 
స్తుతియనబడును, వీనికి పేరుతో శరీకముతోను విశేషసంబంధముండును. 
గుణాతీతునకు తన పేరు శరీంములతో ఎమా|తము నంబంధముండదు 
కనుక ఆతనికి నిందాన్తుతులవలన హర్షశోకములు ఏ మాాతమునుండవు, 


యు దృగవర్గితాపర్వము 589 


1. 


మానా వమానయోస్తుల్యస్తులో శ్‌ మిత్రా రిపక్షయో? | 
సర్వాఒరంభ!ప రిత్యాగీ గుణాతీత! స ఉచ్యతే ॥ 95 


అర్జునా! యెవడు మానావమానములు తనకు గలిగినప్పుడు సమభావము 


మూ? శ|తు-మిత-పక్షములందు గూడ సముడ్రో అన్ని కర్మలందు 


గుణాతీతుని శరీరం దియమనో బుద్దులచేత , కాస్త్రవిహిత కర్మలు, 
(పారజ్బానుసారముగా లోక సంగహముకొరకు అనగా లోకులను 
చెడుతొవనం౦ండి తొలగించి సన్యార్గములో నుంచు ను గళము ఇత జరుగు 
చుండును. అ కర్మల కర్త తపము అత నికి ఏ య గములోను నుండదు. 
ఈ భావమును తెలుపుటచే గుణాతీతుడు “సర్వార౦భ పరిత్యాగ" అన 
బడును, 


మానావమానముల సంబంధము అధికముగా శరీరముతో నుండును. 
కనుక శరీరాభిమానముగల సంసారులకు మానమందు రాగము అవమాన 
మందు ద్వేషము ఉండును. వానివలన హర్ష థోకములు వారికి కలుగును, 
గౌరవించువారిని _పేమించుచు అవమానించువారిని ద్వేషించుచుందురు, 
కాని గణాతీతుడు శరీర సంబంధ మేమా్యాతము లేనివాడగుటచేత శరీర 
మునకు గలుగు మానావమానములవలన హర్షశోకములు పొందడు. ఆతని 
దృష్టిలో మానావమానములు అవి చేయువాడు- నమస ము మాయికములు 
స్వాప్నికములు కనుకనే మానావమానములచేత అతనికి కొంచెముగూడ 
రాగ ద్వేష హర్షశొకములు కలుగవు. ఇదియే అతనికి గల మానాప 
మానములందు సమత్వ మనబడును. 


గుణాతీతునకు శ తుమి[తులుండరు కనుక ఎవరియందు గూడ శతు 
మిత్ర_-భావములుండకున్న ను, లోకులు తమ భావము ననుసరించి యతని 
కవియున్నట్లు తలంచెదరు, కాని యతడా యిరువక్షములవారి యెడలగూడ 
నమభావముతోనే యుండును. అందరియెడలను రాగ్యదేషరహితుడుగా 
వ్యవహరించును. నమముగా నుండును. ఎవరికిని కీడు చేయడు. బేడ 
బుద్దియుండడు, ఇదియే అతడు శ తుమి|తులందు సమముగా నుండుట. 
యనబడును. 


90 వేదవ్యాసకృత మహాభారతము 


కర్శృత్వాభిమానరహితుడై యుండునో అట్టిపురువుడు గుణాతీతుడని చెప్పబడును 
నంజంధము:- 


ఈ విధముగా భగవంతుడు అర్జును నుని రెండు _పశ్నములకు ఉత్త రము 
చెప్పి యిప్పుడు గుణాతీతుడగుటకు తగిన ఉపాయమునకు సంబంధించిన మూడవ 
('వశ్నమ:నకు ఉత్తరము చెప్పుచున్నా డు. ఈ అధ్యాయము పందొమ్మిదవ క్ర 
ములో తాను కర గానని తెలిసికొని నిర్గుణ .నిరాకార-సచ్చిదానంద ఘన బహ్మ 
మునందు నిత్యము నిరంతరము స్థిరముగా నిలిచియుండుటయే గుణాతీతుడగుటకు 
ఉపాయమని భగవంతుడు చెపియుండెను, పె నాలుగు కోక ములలో వర్ణింప 
బడిన గుణాతీత లక్షణములు ఆచరణములు ఆడర్శములని తలచి వానిని అవలం 
చించుటకు చేయబడు అభ్యాసము గూడ గుణాతీకషడగుటకు ఉపాయమని తలచ 
బడినప్పటికిన్ని అర్జునుడు ఈ ఉపాయములకన్న వేరైన యితర సరళోపాయ 
ములు ఆలిసికొను సిచ్చచత పశ్నించియుండను గనుక ఆ [పశ్నమునకు ఆను 
కూలమెన ఉతరముగా భగవంతుడు ఇతర సరళోపాయమును చెప్పుచున్నాడు. 


మాంచ యోఒప్యవిచా రణ భో క్రియోగేనే సేవతే | 
సగుణాన్‌ సమతీతై్యతాన్‌ (బహ్మభూయీయకల్పతే Hu 26 


నిరంతరము సేవించు? వురుషుడుగూడ 


అర్జునా! అనన్యభ కిలో, నన్ను 

1. ఈ యధ్యాయమునందు ఇరువది రెండునుండి యిరువదియెదవ శ్లోకము 
వరకు వర్టింబడిన లక్షణములు గలవారు “నగుణాతీతులు" అనబడుదురు. 
ఇది గుణాతీతప్పరుషుని గుర్తించుటకు చిహ్నము. ఇదియే యతని ఆచార 
వ్యవహారము. కనుక నే యెంతవరశె తే అంతఃకరణమునందు “రాగంద్వేష 
ములు _ విషమభావమ:- హర్ష శోకములు- ఆవిద్య- అభిమానము, ఇవి లేళ 
మాతమైన నుండునో, ఆంతవరకు సాధకుడు, తనకింకను గుణాతీతావన్గ 
పాప్తించలేదని తలచవలెను. 


2. కేవలము వరమేశ్వరు డొక్కడే సర్వ! శేష్టుడు, ఆయనయే మాపభువు, 
శరణుపొందదగినవాడు పరమగతి పరమాశశయుడు తల్తి, తండి, సోద 
రుడు, బంధువు పరమహితకరుడు మాకు సర్వస్వము అయనయే. ఆయన 


శ్రీమద్భగవద్లీతావర్వము | ర్‌ 


ఈ మూడు గుణములను పూర్తిగా దాటి సచ్చిదానందఘన |బహ్మమును పొందు 
టకు అరుడగును.! 
ఏమ 


సంబందము : 


పెన చెప్పబడిన క్లోకమునందు నగుణపరమేశ్వరోపాననమునకు ఫలము 
నిరుణ_నిరాకార! బహ్మ పాపి యని చెప్పబడెను. ఈ యధ్యాయము పందొమ్మిదవ 
శ్లోకములో గుణాతీతావస్టకు ఫలముబ గవద్భావ| పాపి యని యిరువదవ శోక ములో 
అమృత పాపి, పి యనియు చెప్పబడను. కనుకనే ఫలములో వెషమ్య శంకా నిరా 
కరణము కొరకు అన్నిటి యకత్వ (పతిపాదనము చేయుచు ఈ యధ్యాయోప 
సంహారము చేయుచున్నాడు. 


దప్పమాకు మరియొకడెవడ్తు గూడ లేడు. అని తెలిసికొని అ భగవంతుని 
యందు స్వార్ధరహితముగా అతిశయ శ ద్ధా పూర్వక ముగా అనన్య పేమ 
అనగా ఏ పేమయందు సె స్వార్ధము. న న్యాభిమానము-ఇతరత చెదరియుం 
డుట ఈ దోషములు కొంచెముగూడ ఉండవో ఏది పూర్తిగా ఎల్రప్పడును 
పరిపూర్ణముగా అచంచలము గాను నుండునో దేని యే కొంచము అంశమై 
నను భగవంతున్ని కన్న వెరి వస్తువునందు ఉండదో, ఏది క్షణమా!తము 
గూడ భగవంతుని మరపును నహించకుండునో అటువంటి అనన్య పేమ 
అవ్యభిచారి భ కియోగమని అనబడును. 


ఇటువంటి భ కియోగముచేత నిరంతరము భగవంతుని గుణ.|పభావ 
లీలా.విలాసములయొక్క_ _శవణ- మనన-కీరనములు-భగవన్నా మోచ్చా 
రణము-జపము- స్వరూపచింతన ము ఈ మొదలైనవి చేయుట, మనోబుద్ది 
శరిరాదులు-సమస్త పదార్ద ములున్ను భగవంతుని వేయని తలచి నిష్కామ 
భావముచేత తాను కేవలము నిమిత్త మా తుడనని తలచుచు ఆయన 
యాజ్ఞాసుసారము ఆయన సేవా రూపముగానే సర కార్యములు ఆయన 
కోరక చేయకుండుటయే అవ్యభిచారి భ క్రియోగము ద్వారా భగవంతుని 
నిరంతరము సేవించుట యనబడును,. 


1. గుణాతీతుడగుటతోపాటే మనుష్యుడు ఏది నిర్గుణ-నిరాకార. సచ్చిదానంద 
ఘన.వరిపూర్ణబ్రహ్మ 'న్వరూవమో దేనిని .పొందిన తరువాత, ఇతర 


ర్రర్టిలి వేదవ్యాసకృత మహాభారతము 


(బహ్మణో! హ్‌ _పతిషమ్టా౬హమమృత"స్మ్యావ్యయన్యచ । 
కాశ్రతస్య చ ధర్మస్య సుఖ స్యైకాంతిక న్న చ 97 


మెమియు పొందవలసినది మిగిలి యుండదో అట్టి _ఐహ్మ భావమును 
పెందుటకు యోగ్యుడ గును. వెంటనే అతనికి (బహ్మ పొప్తి సిద్ధించును. 


1. |బహ్మకు పతిష్ట (నిలుచు స్థానము) నెనేయని చెప్పుటచేత భగవంతుడు 
ఇక్కడ (బహ్మసగుణ పర మశ్వరుడైన నానుండి వేరుకాదు, నేనుగూడ 
ఆ _బహ్మకన్న వేరుకాను. అనగా నేను, (బహ్మము రెండు వస్తువులము 
కాము. ఒక్క చే యని యెరుగుము, కనుకనే వూర్యళ్లోకములో తెలువ 
బడిన _బహ్మ (పాప్తి నా _పాపియె ఆను నభ పాయము వ్యక్త్కపర చెను, 
ఎందుకనగా వాస్తవముగా ఒక పరబహ్మ వరమాత్మ యే అధికారి భేదము 
చేత ఉపాసనము కొరకు వేర్వేరు రూవములలో తెలుపబడెను, వానిలో 
పరమాత్మ యొక్క మాయాతీతము అచింత్యము మనోవాక్కులకు అగోచ 
రము, నిర్గుణస్యరూపము ఒక్క టేయగును, కాని నగుణరూపముయొక్క- 
సాకార-నిరాకార రూపములు రెండున్నవి. ఈ ,వపంచమంతయు వ 
స్వరూసము వ్యాపించియున్నదో, వది అన్నిటికిన్ని అృశయమో తన 
అచింత్యశ క్రిచేత సర్వస్వము ధరించి పోషించునో ఆడి భగవంతుని 
సగుణ- అవ్యక్త నిరాకార స్వరూపము శివ-విన్లు-రామ-కృష్ణాదులెన 
భగవంతుని సాకార రూపమగును. ఈశః సర్వ్మపవంచము భగవంతుని 
సాకార విరాట్‌ స్వరూపము. 


2. “అమృతస్య” అనుపదమునకు గూడ డేనిని పొంది మనుష్యుడు ఆమరు 

డగునో అనగా జనన.మరణ-రూప నంసారమునుండి యెల్లప్పటికిన్ని 

వము క్తినిపొందునో ఆ |బహ్మయని యర్థము. తాను ఆ (బహ్మ మునిలుచు 

స్థానము (|వతిష్ట్రగా తెలిపి భగవంతుడు ఆ “అమృతము" గూడ నెనే 

యని తెలిపెను. కనుకనే యీ అధ్యాయము ఇరువదవ శ్లోకములో భగవ 

గత పదమూడవ అధ్యాయము వన్నెండవ శ్లోకములోను తెలుపబడిన 
అమృత పాపి యే. ఈ 'అమృతన్యు' పదమునకు ఠాత్సర్యము. 


రే. ఏది సత్య ధర్మమో ఏ ధర్మము భగవదీత తొమ్మిదవ అధ్యాయము 
క్ర భి శ లి 


శ్రీమదృగవర్గితాపర్వము _- రిర్తికి 


అర్జునా! యందుకనగా ఆ ఆవినాశీ పర|బహ్మకు అమృతమునకు నిత్య 
ధర్మమునకు అఖండ వికరన ఆనందమున్ను ఆ |శయుడను శేనేయని లికి 
కొనుము,] 


శ్రీ మహాభారతే భీష్మ పర్వణి శ్రీ మదృగవద్దితా పర్వణి 
శ్రవర నలా నూపనిషత్సు | బహ్మావిద్యాయాం యో గోశా స్తెంశ్రీకృమై 
రున సంవాదే గుణ|తయ విభాగయోగో నామ చతుర్దశో ఒధ్యాయః 
ఫీష్మపర్వణి తు Men 


ఢ్రీమహాభాం తమునందు, బీష్మపర్వమునందు శ్రీమద్భగవద్గీతా పర్వమునండు 


"రెండవ కోకములో ధర్మము అసి చెప్పబడెనో పన్నెండవ అధ్యాయము 

వరి శ్లోకములో దేనికి ధర్మ్యామృతము అను పేరుపెట్టబడెనో వది 
యో [పకరణమునందు గుకాతీతుని లక్షణములలో వర్ణింపబ డెనో అది 
యిక్కడ “శాశ్యతనస్య” అను విశేషణముతో గూడిన ధర్మస్య ఆను 
పదమునకు అర్ధము. ఇట్టి ధర్మమునకు తానే _పతిష్ట (నిలు చుస్తానము) 
అని భగవంతుడు తెలిపి ఆది న్నాపాప్తికి సాధనమగుటచేతనా స్వరూ 
వమే యగును. ఎందుకనగా ఈ ధర్మము నాచకించువాడు ఏ యితర 
ఫలముగూడ పొందక నన్నే పొందగలడు అను నభ్మిపాయమును తెలి 
"పెను, 


1. భగవద్గీత ఐదవ అధ్యాయము ఇరువదియొకటవ శ్లోకములో ఏది “అక్షయ 
సుఖము” అను పేరుతో ఆరవ అధాగయము ఇరువదియొకటవ శ్లోకములో 
“ఆత్యంతిక సుఖము” అను పేరుతో ఇరువది యెనిమిదవ భోకములో 
అతగం౦త సుఖము" అనుపేరుతోను చెప్పబడెనో. ఆనిత్యపర మానంద 
సుఖమే యిక్కడ “ఐకాంతిక సుఖము అనగా ఆఖండ ఏక రసానందము 
అని చెప్పబడినది. ఆ సుఖమునకు ఆశయము (ప్రతిష్ట) తానే యని 
తెలిపి భగవంతుడు ఆనిత్యపరమానందము నా న్వరూపమే నాకంటే 
వేరు అన్యవస్తు వదియి లేదు. గనుక దాని _పాప్తి “నా ప్రాపియే” యను 
నభిపాయము తెలిపెను. 


08) 


594 వేదవ్యాసకృత మహాభారతము 


-శ్రీమద్భగవర్గీతోపనిషత్తులందు, (బహ్మ విద్భయందు, యోగళాస్త్రమునందు, 
_శీకృష్టైర్తున సంవాదమునందు, గుణ్యతయ విభాగయోగ మనబడు 
పదునాల్గవ అధ్యాయము సమాప్తము |12) భీష్మపర్యమునందు 
ముప్పది ఎనిమిదవ అధ్యాయము సమా ప్రము, 


దీని తరువాత విషయము భ గవర్గిత మొదతి అధ్యాయము చివర రః 
గుర్తుగల అధోజ్ఞాపికలో నున్నట్లు |గహించవలెను,. 


(భీష్మపర్వము లేలివ అధ్యాయము] 


(శీ మద్భగవద్దిత పదునైదవ అధ్యాయము 


పురుషోత్తమ ప్రాపియోగము :. 


సంబంధము !. 

వగవద్దీత పదునాలుగవ అధ్యాయము “వడన శ్లోకము నుండి పదునెనిమి 
దవ ఖోకను వరకు తిగుణముల స్వరూపము. కార్యములు బంధన కారిత్వము 
బంధిత మనుషుల ఉత్స మార మమధ్యమగతులు ఇత్యాదులు విస్తారముగా వర్ణించి, 
పందొమ్మిదవ, యిరువదవ ఖ్లోకములలో ఆ గుణములకన్న ఆతీరుడగుటకు 
అవసరములైన ఉపాయములు దాని ఫలము వీనిని గూర్చి తెలుపబడెను. ఆ 
తరువాత అర్జునుడు _వశ్నించిన మీద భగవంతుడు ఇరువది రెండవ శ్లోకము 
నుండి ఇరువది ఐదవ కోక మువరకు గుణాతీత పురుషుని లక్షణములను ఆచర 
ణములనుగూర్చి వర్షించి ఇరువదియారవ శ్లోకములో సగుణ పర మెశ్వరునియందు 
అవ్యభిచారి భ కి యోగమునకు గుణాతీతుడై |బహ్మపాప్రికొరకు యోగ్యుడగు 
టకు నరళోపాయము చూపబడెను. కనుక నే భగవంతునియందు అమవ్యభిచారి భ క్తి 
యోగరూపమెన అనన్య [పేమ కలిగించు ఉద్దేశముతో ఇప్పుడు, ఆ సగుణ 
వర మెళ్వురుడు-పురుషోత్త ముడునై న భగవంకుని గుణ [పభావ-స్వరూపములను 
గుణాతీతుడగుటకు సాధనమైన వైరాగ్యమును భగవంతుని శరణాగతిని వర్ణించుట 
కొరకు పరునెదవ అధ్యాయము ఆరంభింపబడుచున్నది. ఇక్కడ మొదట 
నంసారమునందు వైరాగ్యము కలిగించు నుద్దేశముతో మూడు శ్లోకనులచేత 
నంసారవర్ణనము వృక్షరూపములో చేయుచు వెరాగ్యమనెడు కాస్త్రముచేత దానిని 
వేదిలచుటకు భగవంతుడు చెచ్చుచున్నాడు. 


(శ్రీభగవా వాద: 
ఊర్థ్వ మూల" మధశ్నాఖిమశ్వత్సం |పాఒహురవ్యయమ్‌ ; 





182, మూల శబ్దమునకు కారణమని యర్థము, సంసార వృజోత్పతి , దాని 


596 చేదవ్యానకృత మహాభారతము 
ఛందాంసి యన్య పర్లాని యస్తం వేద స వేదవిత్‌ ॥ t: 
భగవంతు డిట్ట నెను వ 


“అర్జునా! ఆదిపురుషుడైన పర మేశంర రూపమైన మూలము (వరు) 
చతుర్ముఖ! (బహ్మరూపములెన మ ఖ్యశాఖలున్ను గల సంసార రూపమెన 
ఆశ్వత్త (రావి) వృక్షము అవినాశియని చెప్పెదరొ* దేని పృతములు వేదములని 





విసారము ఆదిపురుషుడగు నారాయణుని నుండియయైనది. ఈ విషయము 
ఇచట నాలుగవ లోకములో ఇతరత్ర అనేక స్థలములలో చెప్పబడినది, 
ఆదిప్తరుష పర మశ్వరుడు నిత్యనిరంత రుడు, సర్వాధారుడు, నగుణా 
రూపముతో అన్నిటికన్నా “పెన నిత్యధామమునందు నివసించును గాబట్టి. 
“ఊర్ద్య” నామ ముతో చెప్పబడును సంసార వృక్షము మాయాపతియెన. 

సర్వళ కి సంప న్నుడగు పర మేశ్యరునినుండి య ఉత్పన్న మైనది కనుక 
దీనిని “ఊర్హ్జ్యమూలము” అనగా మీదివైపు వేళ్ళుగలదని చెప్పెదరు. 

ఇతర సాధారణ వృక్షముల మూలములు (కింద భూమిలోపలనుండును.. 
కాని సంసార వృక్ష మూలము మాతము మీది వెపున నుండును ఇది. 
మిక్కిలి అలౌకికమైన విషయము అని దీని యభి|పాయము. 


1. సంసార వృమోత్పత్తి సమయమందు మొదటి చతుర్ముఖ (బవోత్మత్తి 
యగును, కారణ! (బ్రహ్మయే యీ వృక్షమునకు శాఖలుగా నున్నాడు. ఈ 
(బహ్మ లోకము ఆదిపురుషుడెన నారాయణుని నిత్యధామము కన్న 
(కిందుగా నున్నది. [బ్రహ్మ డవుని అధికారము గూడ భగవంతునకు 
లోబడియే యుండును. | బహ్మ దేవుడు ఆదిపురుష నారాయణునిను ౦డి యే. 
జన్మించును. ఆయన యధి కారమునకు లోబడియే యుండును. గనుక. 
సంనారవృక్షము (కింది భాగములో కాఖలు గలది అని చెప్పబడనది. 


2. సంసార వృక్షము మారునది గాబట్టి నాశవంతము. అనిత్యము క్షణ 
భంగురమైనప్పటికిన్ని దీని ప్రవాహము అనాది కాలమునుండి సాగు. 
చున్నది. దీనికి ఆంతము గూడా కనబడదు కనుక ఇది “అవ్యయ ము 
అనగా వినాశరహితమనెదరు. ఎందుకనగా ఈ వృక్షమూలము సర్వ 
శక్తిశాలి ఆవినాశియుసన పరమేశ్వరుడు కాన వాస్తవముగా సంసార 


శ్రేమదృగవద్గీతాపర్వము 597 


చెప్పబడెనో! అట్టి సంసార వృక్షమును మూల నహితతత్త్వముతో తెలిసికొను 
పురుషుడు వేద తాత్పర్యమును తెలిసికొనువాడగును.* 


“అధశ్చోర్ట్వం (పసృృతాస్తస్య శాఖా 
గుణ పవృద్దా విషయ |పవాళాః। 
అధశ్చ మూలాన్యనునన తాని 
కర్మాను బస్టీని మనుష్యలో కే” 2 


వృక్షము అవినాశికాదు, అవినాశియెయుండిన యెడల ఇక్కడ మూడవ 
శ్లోకములో చెప్పబడిన స్వరూవము దీనికి ఉనికియుండదు, దృఢ మైన 
వెరాగ్యశస్త్రముచేత ఇది ఛేధింపబడునను విషయముగూడ పొనగదు. 


1, అకులు చెట్టుకొ మ్మలనుండి పుట్టి చెట్టును రకించుచు పెంచుచుచుండును. 
వేదములు గూడ సంసారవృక్ష మునకు ముఖ్యశాఖల రూపమైన (బహ్మ 
దేవునినుండి (పకటితములగును, వేదవిహిత కర్మాచరణము చేతనే 
సంసారవృద్ది- రషిణములు జరుగును. కనుక వేదములు [ప్రపంచ వృషము 
యొక్క ఆకులని చెప్పబడినవి. 


క దీనిచేత తెలుపబడిన యభ్మిపాయ మేమనగా ఏ మనుష్యుడైతే మూల 
సహిత సంసారము సర్వ శక్తిశాలి పరమేశ్వరుని మాయచేత ఉత్పన్న 
మైన సంసార వృక్షమువలె ఉత్పత్తి -వినాశ స్వభావము కలది. క్షణికము 
కనుకనే [పాపంచిక సుఖభోగములందు, పె పె మెరుగులను చూచి 
ఇరుకుకొనకుండ దీనిని పుట్టించు మాయావతి యెన పర మేశ్యరుని శరణు 
పొందవలెనని తాత్త్వికముగా తలిసికొని సంసారమునందు వెరాగ్యము 
గలిగి నిశ్చింతుడై భగవంతుని శరణుజొచ్చునో అట్టి పురుషుడే వాస్తవ 
ముగా వేచములను తెలిసివవాడనబడును. ఎందుకనగా పదునై దవ శ్లోక 
ములో సర్వ వేదములచేత తెలిసికొనదగినవాడు భగవంతుడే యని చెప్ప 
బడినది. 


శే, మనుష్య శరీరమునకు కర్మలు చేయునధికారము కలదు. మనుష్య శరీ 
రముచేత ఆహంకార_-మమకార.వాననా పూరక ముగాచే యబడు కర్మల 


898 వేదవ్యాసకృత మహాభారతము: 


“అర్జునా! ఆ సంసార వృకమునకు _తిగుణములనెడు జలముచేత పెరిగి 
వట్టివి. విషయ సుఖభోగములనడు చిగురుటాకులు గలవి! దేవ-మనుష్య-తిర్య 
గాది యోనులనెడు శాఖలు (కింద మీద సర్వ్మత వ్యాపించియున్నవి. మనుష్య 
లోకములో కర్మానుసారముగా జీవులను జంధించు అహంకార మమకార-వానన 
లనెడు వేళ్ళుగూడ [క్రింద మీద అన్నిలోకములలో వ్యాపించుచున్నవి. 

“న రూపమ స్యేహ తథోపలభ్యతే 

నాన్లో న చాదిర్ను చ సం|ప్రతిష్టా | 
అశ్వత్ధ మెనం సువిరూఢమూల 
మసజ్లశ స్తెంణ ద్భఢేన ఛిత్వా” ॥ త్రి 

“అర్జునా! ఏ విధముగా సంసార వృవము యొక్క స్వరూపము వర్ణింప 
బడినదో యిచట మనము విచాకించు సమయమునందు ఆ నిధముగా నుండదు. 
ఎందుకనగా దీనికి ఆదిలేదు అంతమున్ను లేదు, దీనికి మంచి స్థితియు లేదు. 





బంధ హేతువులని తలచబడినవి కనుకనే ఈమూలములు మనుష్యలోకము 
నందు లోకులను కర్మానుసారముగా బంధించును. దేవాదులైన యితర 
యోనులన్నిటికిన్ని కర్మాధికారములేరు గనుక అక్కడ అహంకార _మమ 
కార వాసనారూపములున్నప్పటికిన్ని అవి కర్మానుసారముగా బంధములు. 
క లిగించునవి కావు, 

1, ఉతమాధమ యోనులందు జన్మ పొప్తి గుణసంబంధముచేత గలుగును... 
(గీత - 18 _ ఓ) సమస్త లోకముల యొక్క, (షపాణులయొక్కయు శరీర 
ములు | తిగుణముల పరిణామము లేయగును. అను భావమును తెలుపుటకే 
ఆ కాఖలు గుణములచేతనే వృద్దిపొందినవని చెప్పబడినవి. ఆ శాఖలుగా 
నున్న దేవ. మనుష్య-తిర్యగాది యోను లయొక్క శబ్ద-స్త్వర్శ-రూప-రస 
గంధము లనెడు ఐదు విషయముల రసోపభోగమే యిక్కడ చిగురు. 
టాకులని చెప్పబడినది. 


2,8. |బహ్మలోకమునుండి పాతాళలోకము వరకునున్న లోకములు వానిలో 


నివసీంచు యోనులన్ని యు సంసారవృక్ష మునకు గల బహుకాఖలనసి. 
_ ఆలీయవలను. 


శ్రీమదృగవర్గీతాపర్వము 599 


కనుక ఈ అహంకార .వాననారూపము లైన అతి దృఢమూలములు గల సంసార 
రూపమైన అశ్వత్ధవృషమును దృఢమైన వైరాగ్యమనెడు ఖడ్గ్డముచేత నరికి! 
“తతః పదం తత్పరిమార్గిశవ్యం 
యస్మిన్‌ గతా న నివరని భూయః | 
తమేవ చాద్యం పురుషం (పపదే 
యతః |వవృతి: (పస్ఫృతా పృరాణీ 11” ర్త 
“అర్జునా! ఆ తరువాత పరవమవద్‌ రూపుడైన ఆ పరమెశ్వరుని బాగుగా 
అన్వేషించవలెను. ఏ పరమేశ్వరునిలో చేరిపోయిన పురుషుడు తిరిగి యీ 
సంపారములోనికి రాడో ఏ పర మేశ్వరుని చేత ఆతి పురాతనమైన యీ సంసార 
వృక్షము (పవర్తిల్లి వ్యాపించియున్నటో అడి పురుషుడైన ఆ నారాయణనే 





ఈ సంసార వృషముక్క ఉత్పత్తి (వళయముల పరంపర యెప్పటినుండి 
ఆరంభించి యెప్పటివరకు సాగునను విషయము తెలియదు. స్టితి కాలము 
కూడా నిరంతరము మారుచుండును. దీనికి మొదటి కణములోనున్న 
రూపము ద్వితీయ వణములో నుండదు ఇట్లు సంసార వృక్షమునకు 
ఉత్పతి స్టితి-లయములు మూడును గోచరించవు. 


1. ఈ సంసార వృక్షమునకు గల ఆవిద్యామూలకమలైన అహంకార-మమ 
కార-వాససరూపములు ఆనాది కాలమునుండి పోషింపబడుచుండినందో 
వలన మిక్కిలి దృఢముగా పాతుకొని లోతుగా పోయినవి. కనుకనే ఆ 
వృష మునకు అత్యంత దృఢమూలములు గలవని చెప్పబడినది. వి వేకము 
చెత సమన _పపంచము నాశవంతము-క్షణికము నని తలచి ఈ లోకమా 
నందు నరలోకమునందున్న భారాక్టి-పుత్ర_ధన-గృహ_అభిమాన- గౌరవ 
(పతిష్ట స్వర్గాది సమస్త సుఖభోగములు _-సుఖములు రమణీయములునసి 
భావించకుండుట వానియందు పూర్తిగా ఆన కి లేకుండుటయే దృథ 
వైరాగ్యమనబడును. దాని పేరే యిక్కడ “అసంగశస్త' మని చెప్ప 
బడెను. ఈ ఆసంగళస్త్రము చేత సమస్త చరాచర ప్రపంచమును విడుచు 
టయే దానినుండి ఉపరతి (ఉడుగర) పొందుటయగ మ. అహంకార 


800 


వేదవ్యాసకృత మహాభారతము 


వేను శరణుజొచ్చెదను" ఆని యీ విధముగా దృఢ నిశ్చయము చేసికొని ఆ 
వరమేశ్వరుని యొక్క మనన నిదిధ్యాసనములు చేయవలెను. 


నంబంధము :_ 


ఇప్పుడు పెన చెప్పబడిన విధముగా ఆది పురుషుడు పరమ పద స్వరూ 


పుడునై న పరమెశ్యరుని శరణుజొచ్చి ఆయనను పొందు పురుషుల లక్షణములను 
లను గూర్చి భగవంతుడు చెప్పుచున్నాడు. 


perk 


మమకార-_వాసనారూప మూలములను చేదించుటయే సంసారవృకమును 
దృఢ వెరాగ్య రూపళస్త ము చేత సమూలముగా నరకుట యనబడును. 


ఈ యద్యాయము మొదటి శ్లోకములో ఏది “ఊర్జ్వ్వము” అని చెప్ప 
బడెనో భగవద్దిత పదునాలుగవ ఆధ్యాయము ఇరువదియారవ శోకములో 
ఏది “మాం” అను పదముచేత ఇరువది వీడవ శోకములో “ఆహంి' అను 
సదముచేతను చెప్పడిడెనో ఎన్నియో యితర స్థలములలో గూడ కొన్ని 
చోట్ల ఇది “పరమపద' మని న్నిచోట్ట అవ్య యపద మని కొన్నియెడల 
'పరమగతి' యని మరికొన్ని స్థలములలో “పరమధామి మనియు వివిధ 
నామములచెత చెప్పబడెనో అదియే ఇక్కడ “పరవపది మను పేరుతో 
చెప్పబడినది. సర్వశక్తి సంపన్న సర్యాధారుడైన ఆ పర మెళ్వరుని 
పొందవలెనను నిచ్చచేత మాటిమాటికి ఆయన యొక్క గుణ- పభావ 
సహిత స్వరూపమును మనన-నిధిధ్యాసనములచేత  అనునంధానము 
చేయుచుండుటయే ఆ పరమపడమును అన్వేషించుట యనబడును. కనుక 
పెన చెప్పబడిన విధముగా ఆ స్వరూపానుసంధానము చేయుటకొరకు, 
తన అంతఃకరణములోవల కొంచెము గూడ అభిమానము రానీయక అన్ని 
విధముల ఆ పర మేశ్వరునే శరణుజొచ్చి ఆయన యొక్క అనన్యమైన 
ఆళయమును పొంది పరిపూర్ణవిశ్వాస పూర్యకమగా ఆయనయందే తన 
నరషభారము వె చియుండవలిను. 


శ్రీ మద్భగవద్లీతాపర ము 601 


నిర్మానమోహా' జితనంగి దోషా 
అధ్యాత్మ నిత్యా వినివృ తకామాఃే | 


ద్వందైైర్విముకాః సుఖదుఃఖ సంజ్ఞః 
గచ్చుంత్యమూఢా; పదమవ్యయం తత్‌ ॥ 5 


“అర్జునా! యెవరి యభిమానము._ మోహము నష్టమైనవో, యెవరు విషయా 
సక్తి రూపమైన దోషమును జయించినారో, ఎపరు పరమాత్మ స్వరూపమునందు 
శాశ్వతముగా స్థితిని గలిగియున్నారో, ఎవరి కామనలు పూర్తిగా నష్టమైనవో 
అట్టిసుఖదుఃఖ నామక ద్యంద్వములనుండి విముక్తులైని జ్ఞానులు అవినాశియెన 
'ఆపరమ పదము పొందెదరు.” 


1. ఎవరు జాతి_గుణ ఐశ్వర్య విద్శాదుల సంబంధ ముడేత తమలోకొంచెము 
గూడ గొప్పదనము భావించరో ఎవరి గౌరవము పెద్దతనము పతిష వీని చేత 
అవివేక. భ మాదితమోగుణభావములడెతను లేశమాతము గూడ సంబం 
ధము లేదో. అట్టి పురుషులు 'నిర్మానమోహా।' అనబడుదురు, 


2. ఎవరికి ఇహలోక పరలోక సుఖభోగములందు కొంచెముగూడ అసక్తి 
యుండచో విషయ సంబంధ మున్నప్పటికిన్ని ఎవరి అంతః$కరణమునందు 
ఏ విధమైన వికారము కలగదో, అటి పురుషులు 'జితసంగదోషాః”* అన 
బడెదరు. 


శి, ఇక్కడ ఆధ్యాత్మ శబ్దమునకు పరమాత్మ స్వరూపమని యర్థము. కను 
కనే పరమాత్మ స్వరూపములో ఎవరు కాశ్వతముగా నిలిచియున్నారో 
ఎవరికి కణమ్మాతముకూడా, పరమాత్మ వియోగముకాదో, ఎవరి స్థితి 
సర్వదా అచంచలముగానుండునో అట్టి పురుషులు "అధ్యాత్మ నితాః' అన 
బడెదరు, 

4. ఎవరికి అన్నివిధములై న కామనలు పూర్తిగా నశించినవో, ఎవరికి ఇచ్చా- 


కామనా-తృష్టా-వాసనాదులు, లేశమ్మాతముగూడ లేవో అట్టి పురుషులు 
'వినివృత్తకామా।' అనబడెదరు. 


లి. శీలోష్టములు- [పియా పియములు-మానాపమానములు సుతినిందలు, ఇర్యాది 


602 వేదవానక్ళత మహాభారతము 


“న తద్‌ భాసయతే సూర్యో న శళాంకో న పావకః । 
యద్‌ గత్వాన నివ ర్తంతే తద్‌ ధామ వరమం నమ"! ద్‌ 


“అరునా! యే పరమువదమునుపౌంది మనుష్యుడు తిరిగి సంపారమునకు 
జ 
రాడో యె పరమపదము స్వయంపకాశ మో దేనిని సూర్యుడు-చం దుడు ఆగ్నియు! 
[పకాశింపజేయజాలరో అదియే నా*ోవరమధామము*. 


దః ద్యములు సుఖరుఃఖ హేతువులగుటచేత అవి “సుఖదుఃఖ సంజ్ఞక ములు" 
అని చెప్పబడెను. ఈ యన్నిటితో కొంచెముగూడ నంబంధము “పెట్టుకొన 


కుండుట అనగా ఏ ద్వంద్వముల సంయోగ వియోగములందు కొంచమెనను 
రాగం దేంష, హర్షళో కాది వికారములు కలుగకుండుటయే ఆ ద్యంద్వాముల 
నుండి పూరిగా విముకుడగుట యనబడును. 


1. నమస ,పపంచమును (పకాశింపజేయు నూర్య-చం,ద-అగ్నులు వీరు 
దేవతలుగా గల చక్షస్సు -మనస్సు- వాక్కు ఇవియేవిగూడ ఆవరమ 
పదమును (పకాశింపచేయజాలవు. ఇవియేకాక లోకములో |వకాశము 
లన బడు త త్వమలలో ఏ యొక్కటిగాని. అన్ని గాని ఆపర మపదమును 
(పకాశింపజయజాలవు, ఎందుకనగా ఇవియన్నియు అ వరమాత్మ (పకా 
శముచేతనే ఆయనయొక్క సత్తా-స్ఫూర్తుల ఆంళముచేతనే _పకాశితము 
లగును, (A 15. 12) 


2. ఎక్కడికి చేరినతరువాత ఈ [వపంచములో ఎప్పుడుగూడ ఎట్టి పరిస్థితిలో 
గూడ మరల సంబందము ఉండదో అదియే నావరమధామము- అనగా 
మాయాతీతధామము. అక్కడనే నా భావము-న్వరూవముగూడా నున్నవి. 
దీనినే అవ్యక్రము, అక్షరము, పరమగతియనికూ డా ననెదరు (గీత 8. 21) 
దీనినే వర్షించుచు [శతి యిట్లు చెప్పుచున్నది. 


“యత ననూర్య స్తపతి యత నవాయురాఃతి యత న చందమా భాతి 
యత న నక్షతాజి భాంతి, య్మత నాగ్నిర్షహతి యతన మృత్యుః పవి 
శతి యత నదుఃఖాని [వవిశంతి, సదానందం వరమానందం శాంతం 
శాశ్వతం సదాశివం _బహ్మాదివందితం, యోగి ధ్యేయం, పరం పదం య త 
గత్వా ననివర్తంతే యోగినః?” (బృహజ్ఞాజాలో పనిషళ్తు 6-6) 


శ్రీమద్భగవర్షితాపర్యము 604 
సంబంధము ; 


మొదటినుండి మూడవ శ్లోకమువరకు సంసార వృక్షనామముతో “కరి 
పురుష వర్ణనము చేయబడెను. దానిలో జీవరూప 'అవర'" పురుషుని బంధన 
కారణము, దానిచేత మనుష్య యోనిలో అహంకార మమకారములతో ఆసక్తి 
పూర్వకముగాను చేయబడిన కర్మలనుగూర్చిచెప్పి ఆ బంధనమునుండి విముక్రికి 
ఉపాయము, నృష్టిక ర్త-ఆదిపురుషుడునైన పురుషోత్తముని శరణు వేడుటను భగ 
వంతుడు తెలిపెను. దీనిపైన, పెనచెప్పబడిన విధముగా బంధితుడైన జీవుని 
స్వరూపమేది? అతని వాసన స్వరూపమేది? దాని నెవడెట్లు తెలిసికొనును, అను 
జిజ్ఞాసకలుగును. కనుక ఈ విషయములన్నియు స్పష్టముచేయటకు తొలుతజీవుని 
స్వరూపము భగవంతుడు తెలుపుచున్నాడు, 


“మమెవాంశో జీవలోశే' జీవభూతః సనాతనః 
మనః షషాసిందియాణి (పకృతిసాని కర్షతి;* 7 
© ను దె 


“అర్జునా! ఈ దేహమునందున్న సనాతను డెన జీవాత్మ నా యంళమే 
ఆదియే? యీ _నకృతియందున్న మనస్సును, పంచేం; దియములనుే ఆక 
LC 
ర్జించును. 


అనగా “ఎక్కడ సూర్కుడు తపించడో, యెక్కడ వాయువు వీచదో, 
ఎక్కడ చందుడు (పకాశించడో ఎక్కడ నతతాలు మెరయవో ఎక్కడ 
అగ్నిదపించదో, ఎక్కడ మృత్యువు (పవేశించదో, యెచ్చట దుఃఖము 
_పవేశించదో, యేస్థానమునకుపోయి తిరిగిరారో అది నదానంద-పర మా 
నంద-శాంత.ననాతన-. సదామంగళరూ ప, ఓహ్మదిదేవ వందిత_యోగి 
ధ్రేయ- పరమపదము”. 

1. ఇక్కడ 'జీవలోకే' అను పదమునకు జీవాత్మయొక్క నివాన స్థానము 
శరీరమని యర్థము దీనిలో స్థూల-సూక్మ-కారణ శరీరములు మూడున్ను 


చేరియున్నవి. ఇందులోయున్న జీవాత్మ సనాతనుడు-తన ఆంశమునని 
భగవంతుడు చెప్పెను. 


33, ఎ్టెతే అంతట సమభావముతోనున్న విభాగర హిత మహాకాశము ఘటి-_ 


వేదవ్యానకృత మహాభారతము 


జీవాత్మ మనస్సును, పంచేం _చియములను ఎప్పుడు వ విధముగా, ఎందు 
కొరకు ఆకరించును? ఆ మనస్సహిత షడిం _దియములేవి? అను జిజ్ఞాసకలుగును. 
ల్ని 


దానికీ భగవంతుడు రెండు క్లోకములలో బదులు చెప్పుచున్నాడు. 


“శరీరం యదవా౬ప్ప్నోతి యచ్చాప్తుత్కామతీశ్వరః! 
గృహేత్రైతాని సంయాతి వాయుర్గనా నివాశయాత్‌ ॥” ప్రీ 


గృహారుల సంబంధము చేత వేర్వేరు భాగములుగా నున్నట్లు తోచునో, 
ఆ ఘటాదులలోనున్న ఆకాశము మహాకాశముయొక్క అం మేయని 
భావింపదిడునో ఆపే నేను, విభాగరహిత నమభావముతో నంతట వ్యాపించి 
యున్నప్పటికిన్ని, వేర్వేరు శరీర సంబంధముచేత వేర్వేరుగా విభక్తుడ 
నైనట్టు తోదుచుండెదను, (గీత 18.16) ఆ శరీరములలోనున్న జీవుడు 
నాయంశమేయని తలచబడును. ఇటువంటి యీ విభాగము అనాది, 
[కొతగా ఏర డినదికాదు ఈ భావము తెలుపుటకే భగవంతుడు జీవాత్మ 
తనయొక,_ ననాతనమైన అంశమని తెలిపెను. 


వు. కనుక ఇక్కడ మనస్వృహిత ఇం దియముల సంఖ్య 
ఆరు అస్సి చెన్న బడినది ఈ కారణముచేతనే పంచక ర్మేం|దియముల 
జానేం దియములలో నేయని తలచవ లెను. 


| 


ల శు న నరా తి. క ఈ 4 
అ ఈశ ౧రుడని చెక్తి దగవంతుడ్డు “జీవాత్మ, మనోబుద్ది సహిత 
యములకు శానకుడ్సు [ప్రభువు కాబటియే ఆ ఇం దియాదులను 
ఠి ను 
ట్‌ నమ డయ wn జ 1 ఇ 
మద్దడయియున్నాడు"అను నభి పాయమును తెలిపెను. 


తది 
EA 


క ధర, ముు అగుటచేత బుద్ధి అందులో చేరినది వంచ 
ములు _ పంచ పౌణములున్ను 'జ్ఞానేందియములలో చేరి 


0 

eo క 
oO + 

rp 6 
ర? 


శ్రీ మద్భుగవర్గితాపర్వము 605 


అర్జునా! వాయువు గంధముండుచోటునుండి గంధమును గహించిలీసికొను 
పోవున "టే దేహాదులకు అధిపతియైన జీవాత్మగూడ తాను విడుచు శరీరమునుండి 
మరణ సమయమందు మనస్స హితషడిం దియములను తీసికొనిపోయి తరువాత 
తాను చేరు శరీరమునకు కొనిపోవును!, 


“శో (తం చతుః స్పర్శనం చ రననం [ఘాణ మేవ చ| 
ఆధిష్టాయ మనశ్చాయం విషయానువ సేవ తే॥” క్‌ 


“అర్జునా! జీవాత్మ (శో్నోతము - చకుస్సు-చర్మము_జిహ్వ్య-ఘాణము 
మనస్సు ఈ యారు ఇం|దియముల నాశ్రయించి అనగా వీని సహాయముచేతనే 
విషయములను సేవించుచుండును,2 


యున్న వి. కనుక ఇక్కడ “ఏతాని” అను పదము పదియేడు త త్వముల. 
సముదాయ రూపమైన సూక్ష్మశరీరమును బోధించుచున్నది. 


]. ఇక్కడ ఆధార రన్థానములో స్థూల శరీరము, గంధస్థానము లో సూక్ష్మ శరీ 
రము వాయుస్థానమునందు చీవాత్మయన్నవి. వాయువు గంధము నొకచోట 
నుండి మరియొకచోటికి లీసికొని పోవునట్లు, జీవాత్మగూడ ఇం|డియ, 
మనో._బుద్ది- పాణస సముదాయ రూపమెన సూత శరీరమును, ఒక స్టూల 
శరీరమునుండి తొలగించి మరియొక స్థాలశరీరమునకు తీసుకొని పోవును. 
జీవా వాత్మ పరమాత్మయొక అంశమే యగుటచేత అది నిత్యము అచలము. 
ఎక్కడకిన్ని రాకపోకలుచేయట వొసగనప్పటికీ నూమ్మశరీరముతో 
దీనికి సంబంధము ఉండుటచేత నూక్షుశరీరముద్వారా ఒక స్థూలశరీరము 
నుండి మరియొక న్లూలమునకు జీవాత్మ పోయినట్లుగా భాసించును, 
ఈ కారణముచే ఇక్కడ “సంయాతి' యను క్రియాపదము |(పయోగించి 
జీవాత్మ ఒక శరీరమునుండి మరియొక శరీరమునకు పోవుట తెలుప 
బడెను. భగవద్దీత రెండవ అధ్యాయము 22వ శ్లోకములో కూడ ఈవిష 
యమే చెప్పబడెను. 


9 వాస్తవముగా అత్మ కర్మలు చేయువాడు గాని తత్సల విషయములు. 
సుఖదుఃఖములున్ను అనుభవించువాడు గాని కాడు. కాని (పకృతి. 


401 వేదవ్యాసకృత మహాభారతము 


“ఉతా్కామంతం౦ స్థితం వాఒపీ భఘంజానం వా గుణాన్వితమ్‌ i 
విమూగథా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్తుషః 1 10 


“అర్జునా! శదిరమును విడిచి పోవునట్టివి. లేక శరీరములోనున్నట్టివి. లేక 
విషయములను అనుభవించునటి |తిగుణములు గల శరీరమును అజ్ఞానులు కను 
గొనజాలరు. కేవలము జ్ఞానన్నేతముగల జ్ఞానులు మా(తమే తాత్వికముగా 
-తెలిసికొనగలరు,! 


“యతంతో యోగినశ్చినం వశ్యం త్యాత్మన్మవస్టితమ్‌ | 
యతంతో= ప్యకృతా౬త్మానోనై నం పశ్యంత్యచేతనః |” |... 


"అర్జునా! (పయత్నించు యోగులే తమ ప హృదయము నందున్న యో 
యాత్మను శా త్ర్యికముగా తెలిసికొన గలరు.* కాని అంతఃకరణమును పరిసద్ద 


కార్యములతోపాటు, అతనికి అనాదిగానుండిన అజ్ఞా నసంబం౦ధము 
వలన అతడు కర యని. భోక్తయనియు తలచబడును. [గీత 18.21) 
[శుతిలో గూడ 'ఆతల్మెం[దియమనోయుక్త౦ భ్‌ నో కతా్యాహుర్మనిషిణః' 
(కఠోపనిషత్తు. 13-4) అనగా 'మనోబుద్దీం ద్రియయుక మైన ఆత్మయే 
భోక యని జ్ఞానులు చెప్పెదరు. ఆని చెప్పబడినది. 


1. అత్మ శరీరమును విడిచిపోవునవుడు శరీరమునంరున్నపుడు విషయము 

నుభ వించునపుడున్ను _పతియొక దశలోను వాస్తవముగా [పకృతికన్నా 

పూర్తిగా అతీతుడు. అతడు జ్ఞానన్యరూపుడు-శుద్దుడు. ఆసంగుడు మాత్రమే 
యగును, అని జ్ఞానులు చెప్పెదరు. 

2. అంతఃకరణము పరిశుద్ధమై తమ వళమునందుంచుకొని ఆత్మ స్యరూవ 
మును తెలిసికొనుటకు నిరంతరము (శవణ-మనన -=నిదిధ్యాసనాది [వయ 
త్నములు చేయచున్న ఉన్న తస్టాయికి చెందిన సాధకులు మా(తమే 
(పయత్ని ౦చు యోగులు అనబడెదరు, వి జీవాత్మ యొకు. వక రణము 
నడుచుచున న్నదో ప జీవాత్మ శరీర నంబంధముచేత హృదయమునందు 
న్నాడని చెప ఎబడుచున్నా డో అతనియొక నిత్య- శుద్ద- విజ్ఞానాసంద 


మయ వాస్త విక న్వరూవమును యథార్థముగా తెలిసికొనుటయే ఆతడు 
ఈ యాత్మ ను కా రకముగా తెలిసికొనుట యగును. 


శ్రీమదృగవద్గితాపర్వము 607 


ముగా నుంచుకొనిన యజ్ఞానులే తోనో యత్నము చేయుచున్నప్పటికిన్ని అత్మను 
కనుగొనజాలరు, | 


నంబంధము- 


ఆరవ జ్లోకము'పెన రెండు శంకలు గలుగును. మొదటిది అన్నిటిని 
(వకాశింవ జేయు సూర్యుడు- చందుడు అగ్ని మొదలైన తేజోమయ పదార్థములు 
పరమాత్మను ఎందుకు (పకాశింపజేయజాలవు అని రెండవది పరమధామమును 
పొందిన తరువాత పురుషుడు ఎందుకు తికిగిరాడు? అని రెండవ శంకకు ఉత 
రము వడవ శోకములో జీవాత్మ పర మాత్మలయొక అంశమని తెలిసి పద 
కొండవ శ్లోకమువరకు జీవాత్మ స్వరూవ.న్వభావ వ్యవహారములను వర్షించుచు 
దాని యధథార్డ స్వరూపమును తెలిసికొనువారి మహిమ చెప్పబడెను, ఇప్పుడు 
మొదట శంకకు ఉతరము చెప్పుటకు భగవంతుడు పన్నెండవ శ్లోక మునుండి 
పదునై దవ కోక మువరకు గుణ. _పభావంఐళ్వర్య సహితమైన తన స్వరూనమును 
వర్ణించురున్నాడు. 


“యదాదిత;గతం తేజో జగత్‌ భాసయతేఒఖిలమ్‌ | 
9 Er ల త్‌ జో జీ శ J 
యచ్చం|[దమసి యచ్చాగ్నొ త్‌ తె విద్దిమామకమ్‌ 11 12 
“అర్జునా! సమస్త _పవంచమును పకాశింపజేయు సూర్యుని తేజస్సు 
చం|దాగ్నుల తేజస్సులు నా తేజస్సనియే తెలిసికొనుము.” * 





1, నిష్కామ కర్మా దులచేత అంతఃకరణమునందలి మలము పూరి గాకడుగ 
బడక భక్యాదులచేత చితమును స్థిరపరుచుకొను నభ్యాసమెప్పుడుగూడ 
చేయక పరిశుద్రాంతఃకర ణులు కాక మలినము. చంచలమునైన అంతఃకర 
ణము గల పురుషులు “అకృతాత్మ'” లనబడుదురు. 


2, నూర్యో-చంద అన్నల తేజస్సుయే యని తెలిపి భగవంతుడు ఆ మూడి 
టిలో అవి దేవతలుగా గల న్మేతము; మనస్సు, వాక్కు. ఇత్నాది వసువు 
లను [పకాశింప జేయు శ కి యంతయు నా లేజస్సులోని ఒక అంశము 
మాాతమే యనునధి|పాయము తెలిపెను. కనుకనే ఆరవ శ్లోకములో 
భగవంతుడు నూర్యచం దాగ్నులందరు నా న్వరూపమును | : పకాశింవ 
జేయుటకు సమర్థులు కారు అని చెప్పెను, 


608 చేదవ్యాసకృత మహాభారతము 


“గామావిశ్యచ భూతాని ధారయా మహ మోజసా | 
పుష్టామి చౌషదీః సర్వాః సోమో భూత్వా రసాత్మక ః॥” 18 


“అర్జునా! నేను భూమిలో |పకాళించి నా శ క్తిచేత సర్వభూతములను 
ధరించుచున్నాను.! రన స్యరూపుడనై అనగా అమృతమయుడగు చందుడనై 
వేను ఓషధులను అనగా వనస్పతులనన్నిటిని పరిపుష్టము చేయుచుండెదను .2 


“అహం వైశ్వానరో భూత్వా |పాణినాం దేహమా(్రితః ; 
పాణాపాన సమాయుక'ః పచామ్యన్నం చతుర్విధమ్‌ |,” 14 


“అర్జునా! నేను సర్వ [పాణుల శరీరములందుండు (పాణాపానములతో 
గూడిన వెశా్యానరుడ నడు అగ్నిరూత్సడనై నాలుగువిధములుగల అన్నమును 
పచనము (జీర్ణము) చేసెదను. 


= దీనిచేత భగవంతుడు తెలిపిన భావమేమనగా యీ భూమిగాని మరియే 
యితరములకు గాని గల ధారణ చేయశ కి వాన వముగా వాటిదికాదు. 
అది నా శ కియొక్క ఒక అంశము మ్మాతమే, కనుకనే నేను స్వయము 
గానే భూమిలో (ప్రవేశించి నా బలముచేత నర్వ్మపాణులను ధరించెదను 
అని, 


౨, *ఓషదిః* అను శబ్దమునకు ప|త-పుష్ప_ఫలాది సర్వావయవ సహిత 
వృక-లతా-త్మణాది వనస్పతులన్నియు ఓషధి భేదములే యగును. నేనే 
చం|దుడినై ఓషధుల నన్నిటిని పోషించెదను. అను మాటచేత భగవం 
తుడు తెలిపినదేమనగా చం్యరునకు గల (పకాశన శక్తి నా [పకాళాంళ 
మైన ధ్ర చం[దునకు గల ఓషధి పోషణళ క్రిగూడ నా శ_ర్రియొక్క 
ఒక అంశమెయగును అని. కనుకనే నేనే చందుని రూవములో |పకటి 
తుడనై అన్నింటి పోషణము చేసెదనను నధ్మిపాయము భగవంతుడు 
తెలిపెను. 


రీ. ఇక్కడ భగవంతుడు తెలిపిన వేమనగా అగ్నికిగల |పకాశనశ క్తి నా 
తేజస్సు యొక్క అంశమైన ఫ్రే అగ్నియొక్క_ ఉష్ణ్టత్య-పాచన దీపనళక్తులు 
గూడ నా శక్రయంశములే కనుకనే నేచే పాణాపాన సహిత |పాణుల 


శ్రీమదృగవదీతావర్వము 809 


“సర్వస్య చాహం హృది నన్నివిష్టో 
మతః స్కృతిర్దానమపోహనం చ| 
శో 
వేదెశ్చ నరె ఇరహ మేవ వేద్యో 
వేదాంత కద్‌ వేద విదేవ చాహమ్‌ ॥ 15 


“అర్జునా! నేను సవ్య పాణుల హృదయములో అంతర్యామిగా నున్నాను. 
నానుండి మే నతి జ్ఞానము._ఆపోహనము కలుగును! అన్ని వేదముల చేతను 
నేనే తెలిసికొనదగినవాడను.? వేదాంతమునకు కర ను వేదములను తెలిసికొన 
వాడను గూడ నేనే యని తెలిసికొనుము. 


శరీరమునందు నివసించు వెళ్వానరాగ్ని రూవములో భక్ష్య-భోజ్య- 
చోష్య-లేహ్యాది చతుర్విధాన్న ములను పచనము (జీర్ణము) చేయుచుందును. 
దంతములతో నమిలి తిను రొట్టై మొదలగునవి భక్యములని చప్పరించి 
తిను ఎన్నవంటి పదార్థములు భోజ్యములు జుల్దబడు చారు పులుసు 
వంటివి “చోషములు అని నాకబడుచు తిను పచ్చళ్ళు. చెట్నీలు “లేహ్య 
ములు అని నాలుగు విధముల ఆహార పదార్థ ములు (ప్రతిదినము తినునవి 
ఇక్కడ పేర్కొనబడినవి ). 

i. పూర్వము చూడబడినది వినబడినది ఎదో ఒక విధముగ ఆనుభవించబడి 
నదియు నగు వస్తువు లేక సంఘటనము ఈ మొదలెన వానిని స్మరిం 
చుట “న్మృతి' యనబడును. ఏ వసువునైనను యథార్థముగా ఉన్నట్టు 
తెలిసికొను శ క్రి “జ్ఞానము” అనబడును. సంశయము-ఏవిపర్యము (వ్యత్యా 
నము) ఊహాసమూహము ఊహన మనబడును. ఆ ఊహనము తొలగి. 
పోవుట 'అపోహన* మనబడును. ఈ మూడుగూడ నానుండియే కలుగును. 
అని చెప్పి భగవంతుడు తెలిపిన యభ్మిపాయమేమనగా ' అందరి హృదయ 
ములో నున్న అంతర్యామి పరమేశ రుడనై న నేనే సమస్త (పాణులకు 
కర్మా నుసారముగా స్మృతి-జ్ఞాన అపోహాది భావములను వారి ఆంతః 
కరణములో కలిగించెదను అని. 


2,8. దీనిచేత భగవంతుడు తెలిపిన అభిపాయమేమనగా వేదములో వర్ణింప 
89) 


Bit వేడ వ్యానకృ్ళత మహాభారతము 


నంబంధము_ 

మొదటినుండి ఆరవల్లోకము వరకు వృకరూవ నంసారమును దానిని 
దృఢ వైర్యాము చేత ఛేదించుటను పరమేశ్వరుని శరణుజొచ్చుటను పరమాత్మను 
హొందిన వురుషుల లక్షణములను పరమధామ న్వరూపమును పరమేశ్వర మహి 
మనున్ను గూర్చి వర్ణించుచు అశ్వత్ధ వృవరూప “కరీ పురుషుని _పకరణము 
ముగించబడెను, ఆ తర్వాత ఏడవ శ్లోకమునుండి “జీవి శబ్బముచేత చెప్పబడు 
ఉపాసకుడైన అక్షర పురుషుని పకరణము నారంభించి అతని స్వరూప-స్వభావ 
శి వృవహారములను వర్ణించిన తరువాత అతనిని తెలిసికొను వారి మహిమను 
గూర్చి చెప్పుచు పదకొండవ శోక మువరకు ఆ పకరణమును ముగించెను, 
తరువాత పన్నెండవ శ్లోకము నుండి “ఉపాస్య దేవుడైన పురుషోత్తముని" _పక 
రణ మారంభించి పదునై దవ శోక మువరకు ఆయనయొక గుణ. పభావ.న్యరూ 
సములను పెర్టించుచు ఆ పకరణము ముగించెను, ఇప్పుడీయ ధ్యాయము ముగియ 
వరకు పూరోక ములైన మూడు (పకరణముల సారమును సంక్నేపముగా తెలుపు 
టకు ఈ తరువాతి లోకములో క్షరాక్షర పురుషోత్తమ వర్ణనము భగవంతుడు 
చేయుచున్నాడు. 


“ద్వావిమౌ పురుషా లోకే కరళ్ళాక్షర ఏవ చ। 
వరః సర్వాణి భూతాని కూటస్టో ఒకర ఉచతే!॥” 16 


బడిన క ర్మకాండ-ఉవా సన కాండ-జ్ఞానకాండ ములన్ని టి లక్యమై సంసారము 
నందు వైరాగ్యము కలిగించి అన్ని విధములైన ఆధికారులకు నా జ్ఞానమే 
కలిగించుట యని ఆందుచే ఆ కర్మ కాండాదుల ద్వారా నా స్వరూప 
జ్ఞానమును పొందు మనుష్యుల వేదముల ఆర్జమును బాగుగా తెలిసికొన 
గలరు అని దీనికి విపరీతముగా 'సాంసారిక భోగములందు ఇరికికొన్న 
మనుష్యులు వదార్డము బాగుగా తెలిసికొనజాలరు అని, 


1. దీనిచేత భగవంతుడు తెలిపిన యభి పాయమేమనగా వేదములలో తోచు 
వరోధములయొక్క వాస్తవిక సమన్వయము చేని మనుష్యునకు శాంతి 
నిచ్చువాడను నేనే యని, 


12. భగవద్గీత యేడవ అధ్యాయములో అపరా పకృతి “వరా పకృతి యను 
| ee ౬; 


శ్రీమదృగవర్గీతాపర్వము | 611 


“అరునా! [ప్రపంచములో నాశవంతుడు.ఆవినాశి ఆని రెండు విధములెన 
జీ — న 
వురుషుబన్నారు. వీరిలో సమస్తభళూతపాణుల శరీరము నాశవంతమని జీవాత్మ 
అవినాశియనియు చెప్పబడును. 


“ఉత్త మః పురుషస్త ఏన్యః పరమాత్మేత్యుదాహృతః | 
యో లోక త్రయమావిశ్య విభర వ్యయ ఈశరః 1” 17 


“అరునా! యీ యిరువురి కన్నను ఉత్తముడైన పురుషుడు వేరుగానే 
జై వాణీ మా 
యున్నాడు. ! అతడు మూడు లోకములలోను (ప్రవేశించి అందరిని వరించి 
పోషించును. ఈ విధముగా అవినాశి.పరమేశ్యర పరమాత్మ చెప్పబడెను.? 


సేర్ణతో (7-4,0) యెనిమిదవ అధ్యాయములో అధిబూత, ఆధ్యాత్మ 
అను పేర్లతో (ర 4,లి) పదమూడవ అధ్యాయములో శేతే తజ్ఞ' 
నామములతో (18-1) ఈ అధ్యాయములో (పారంభమునందు “అశ్వత్థ 
జీవ నామములతోనూ రెండుత త్వములు వర్ణింపబడినవి, వానిలో నొకటి 
"కరము" మరియొకటి అక్షరము అని చెప్పి భగవంతుడు ఈ రెండునూ 
పరస్పరము భిన్న ములు, ఎందుకనగా “భూతాని” అను పదము ఇక్కడ 
సర్వజీవుల యొక. “స్తూల. సూమ్మ-కారణ శరీరములను సీ మూడింటిని 
తెలుపును, 'కూటస్త'శబ్దమునకు ఇక్కడ సమస్త శరీరములందుండు ఆత్మ 
యని అరము, ఈ ఆత్మ సర్వదా ఒకి విధముగనుండును. దీనికి మార్చు 
ఉండదు గనుక ఆత్మను 'కూటస్లి మనెదరు-దీనికి ఎప్పుడు గూడ ఎట్టి 
వరిస్థితిలోనూ 'షయము నాళము గాని 'అభావము గాని ఉండదు. 
కనుక ఇది అక్షరము అను అభ్మిపాయమును భగవంతుడు తలి పెను. 


1. ఉతమ పురుష శబ్దమునకు 'నిత్య_శుద్ద.బుద్ద-ము క-నర్వశ కీ నంపన్న 
పరమదయాశు-సర్వగుణ సంపన్న -పురుషాతమ 'శబ్బవాచ్యు డెన భగ 
వంతుడని యర్థము, ఆయన పూర్వోక్త “క్షరి.అక్షరి “పురుషులిద్దరి 

కన్నను విలక్షణుడు అత్యంత, శేషుడు. 


2. ఎ పరమాత్మయైతే మూడు లోకములలోను వవేశించియుండి అవి నశించి 
నను తానెప్పుడు గూడ నశించకుండనో, సర్వదా నిర్వికారుడు, ఏక 


G12 వేదవ్యానక్ళత మహాభారతము. 


“యస్మాత్‌ మరమతీతో ఒహ మక్షరాదసి చోత్తమః | 
అతోఒస్మి లోతే వేరే చ్యపథితః పురుషోత్తమః ౫” 18. 


“ఎందుకనగా అరునా! నెను నాశవంతమెన జడ వర్గము కన్నా పూరి గా 
డ్‌ ఓ —_ 
ఆరీకుడను. ఆవినాశియెన జీవాత్మకన్న గూడ ఉత ముడను' కనుకనే లోకములో 
వేదములోను నేను 'పరుషోతమ” నామముతో _పసిద్దుడను.” 


= ల్‌ 


రసుడుగా నుండునో, ఎవడు క్షరాశరములు రెంటికి శాసకుడు, |పభువ్ను. 
గాను నున్నాడో. సర్వశక్తి సంపన్నుడో ఈశ్వరుడో, గుణాతీతుడో 
జద్దుడో, సర్వమునకు ఆత్మయో ఆ పరమాత్మయే 'పురుషోత ముడు” 
అనబడును, 

“కర _.అతర ఈశ్వర" యను మూడు తత్వములను గూర్చి శ్వేతాశ్వ 
తరోపనిషత్తులో:_“క్షరం (పదానమమృతాక్షరి 0. హరః తరాఒత్మానావీ. 
శతే దేవ వక: (1-10; అని చెప్పబడెను, 


అనగా “_పధానము-అనగా | పకృతికి వరమని పేరు. దానికి భోక్త 
(అనుభ వించువాడు అవినాశియునై న ఆత్మ అతరమనబడును. (పకృతి 
అత్మ ఈ రెండింటిని కాసించుడేవుడు (పురుషోత్తముడు) కర యనబడు. 


నగా “సను క్షశిపురుషునితో పూరిగా సంబంధము లేనివాడను ఆతని. 
కన్ను అరీతుడను" అని అకరపురు షునక న్న తాను ఉత ముడనను భగ 
రుమ్‌మనగా 'క్షరపురువునకు వలె అక్షర 


మ్‌ 
ల మి 
ను అలతుడను కాను, ఎందుకనగా అతడు నాయంశమే. 


అ ము ఆవి 

పురుషునకు గిం 

అయినందు ఇత అవినాశిచతనుడు కాని అతనికన*, నేను అవశంముగా 
లాం 


నుత్తముడన యగుకును, ఎందుకనగా అతడు అల్పజ్జుడు- నేను సర్వజ్ఞూ- 
డను. అతడు కాసింవబడువాడు- నేను కాసించువాడను, అతడు నన్ను 
ఉపాసించువాడు- శేనతనికి  పభువగా ఉపాసించబడు వాడనుగాన న్నాను 

సర కశ సంపన్నుడను ఈ కారణములు 
చేతనే అతనికన్న నేను అన్ని విరముల నతమ.డను. 


శ్రీమద్భగవద్లీతా పర్వము 613 


“యోమామెవ మసమ్మూఢో' జానాతి పురుషోతమమ్‌ | 
న సర్వవిద్‌ * భజతి మాం సర్వభావేన భారత 1 19 


“భారతా! నన్ను ఈ విధముగా తత్వముతో పురుషాత్తముడనని తెలిసి 
కొనిని జ్ఞానవంతుడైన సర్వజ్ఞ పురుషుడు సర్వవిధముల నిరంతరము వాను 
'రేవుడను పరమేశ్వరుడను నైన నన్నే భజించును.* 


1, ఎవని జ్ఞానము సంశయ- విపర్యయాది దోషరహిత మో, ఎవనికి కొంచెము 
గూడ మోహము అంశమాతము గూడా లేదో అతడు “అనమ్మూఢుడు' 
అనబడును. 


2. ఈ యధ్యాయము నందు సర్యపదార్భములు 'క్షర_అక్షర_ పురుషోత్తమ 
నామములతో విభజించి వర్షింపబడిను. కనుకనే క్షరాక్షరములను యథార్థ 
ముగా తెలిసికొని ఆ రెండింటికన్న మిక్కిలి ఉత్తముడైన పురుషోత ముని 
తాలి (కముగా తెలిసికొనినవాడే “సర్యవిద్‌ అనబడును, 


శ. ఇట్లు చెప్పుటచెత భగవంతుడు తెలిపిన అభి పాయమేమనగా “సర్వశ క్రి 
సంపన్నుడు. సర్యాథారుడను, సర్వ (ప్రపంచ సృష్టి -స్థితి.సంహారాదులను 
చేయువాడను. అందరికన్న పరమమితుడను, అందరకున్ను ఏకైక శాస 
కుడను, సర్వగుణ నంపన్నుడను, పరమదయాశుడను, పరమ్మ పేమ శీలు 
డను, సర్వాంతర్యామి సర్వవ్యాపి, పర మేశ్వరుడను నగునన్ను పె 
రెండు శోక ములలో వర్ణించిన విధముగా క్షరాక్షర పురుషులిద్ధరికన్నను 
నుత్తముడు సగుణ.నిరుణ గుణాతీత స్వరూపుడు సాకార -నిరాకార_వ్యకా 
వ్యక్తస్వరూప వరమపురుషుడునని తెలిసికొనుటయే నన్ను “పురుషోత ము" 
డని తెలిసికొనుట యగును. 


శే. భగవంతుని పురుషోత్తముడనితలచు పురుషుడు నర్యజగత్తునుండి | పేమను 
తొలగించి కేవలము పరమ _పేమాస్పరుడైన వరమేశ్యరుడొకనియండదే 
సరిపూర్ణ పేమ యుంచుట, బుద్ధిచేత భగవంతుని యొక్క గుణ్యవభావ 
తత్వ. రహస్య- లీలా-విలాస.న్యరూప_ మహిమలందు వరిపూర్ణవిశ్వాన 
ముంచుట, వాక్కుచేత ఆయనను కీరించుట, నేతములచేత ఆయనను 


614 వేదవ్యాసకృత మహాభాతము 


“లతి గుహ్యతమం' కాస్త్రమిదముక ౦ మాయాజఒనఘ* |; 
ఏతద్‌ బుద్ద్వా బుద్ధిమాన్‌ స్యాత్‌ కృతకృత్యళ్చ భారత |” ౭0 


పే అర్జునా! అతిరహస్యము, గోవని యమునై న యో శాస్త్రము ఈ విధముగా 
నేను సీకు చెప్పితిని. దీనిని తికము ము తెలిసికొని మనుషు;డు జ్ఞానవంతుడు 
కృతార్దుడునగును .] 


దర్శించుట, ఆయన యాజ్ఞానుసార ముగా అంతయు ఆయనదే యని 
తలచి అంతట ఆయన వ్యాపించియున్నాడనితలచి, కర్తవ్యకర్మ లద్వారా 
అందరికిన్ని సుఖము కలిగించు ఆయన సేవాదులు చేయట, ఆయన 
యొక్క నామ-గుణ- |పభావ-చర్నిత స్వరూపాదులను [(*ద.| పేమ 
టి ( చం | (a L 
పూర్వకముగా మనస్సులొ ధ్యానించుట, అవి చెవులతోవినుటఓ ఇత్యాదులు 
చేయుటయే అన్ని విధముల భగవంతుని భజించుట యనబడ్కను 


1. ఇది గుహాతమమనితెలిపి భగవంతుడుశెలిపిన భావమేమనగా ఈ యధ్యా 
యమునందు నగుణ పర మేశ్వరుడనగు నా యొక్క గుణ-[పభావ తత్వ 
రహస్యవిషయము పధానముగా చెప్పబడెను కనుక ఇది మిక్కిలి గువ్వ 
ముగా నుంచదగిన విషయము. నేను పతియొకని యెదుట కట్టు నాగుణ 
వభావ తత్వ ఐశ్వర్యములను (పకటించను. కనుకనే సీవుగూడ ఆ 
యోగ్యునికి ఈ రహస్యమును చెవ్పగూడదు, 


2. భగవంతుడు అర్జునుని ఇచట “అనఘా యని నంబోరించి నీ యండు 
పాపములు లేవు. నీయంతః కరణము శుద్దము నిర్మ లమునై నది కనుకో 
నీవు నాయీ రహసృతమోవదేశమును వినుటకు, ధరించుటకు అర్హుడవు. 
అను నభి పాయము తెలిపెను. 


లీ, ఈ యధ్యాయములో వర్ణింపబడిన భగవంతుని యొక్క గుణ (_వభావ 
తత ౪_న్వరూపాదులను బాగుగాతెలిసికొని భగవంతుని పూర్వోక్త | పకా 
ముగా సాశ్షాతుపురుషొ త్రముడని తలచుటయే యీ శాస్త్రమును తత్వముగా 

_ తెలిసికొనుట యగును, అది తెలినినవాడు, పురుషాతమడైన భగ 
-వంతుని ఆవరోక్షభావములో. పొందుటయే అతడు బుద్దిమంతుడు అనగా 


ఇతి శ్రీ మహాభారతే ఖీష్మపర్వణి, శ్రీ మద్భ్బగవర్దితా పర్వణి 
శ్రీ మదృగవద్గితానూపనిషత్సు _బహ్మవిద్యాయాం యో గశాస్తే9 
శ్రీకృష్ణార్జున సంవాదే, పురుషోత్తమ (పాపియోగో నామ, 
పంచదళో ౬ధ్యాయ।! ఖష్మపర్వణి తు ఎకో నచత్వారింశో ౬ ధ్యాయః 


శ్రీ మహాభారతమునందు విష్మపర్వాంతర్షత _-భగవద్గితా పర్యమునందు 
శ్రీమదృగవద్గితో పనిషత్తులందు, (బహ్మవిద్యయందు, యోగళాస్తమునండు 
శ్రీకృష్ణార్దునసంవాదమున౦దు పురుషోత మపాపి యోగమనబడు 
పదునైదవ యధ్యాయము సమాప ము. 
వీష్మపర్యమునందు ముప్పది తొమ్మిదవ అధ్యాయము సమావము. 





జ్ఞానవంతుడగుట యనబడును. సమన కర్తవ్య కర్మలను ఆచరించుట 
సర్యఫలములను సౌందుటయే “యతడు కృతకృత్యుడగుట' యనబడును. 

1. దీని తరువాతి విషయము భగవద్గీత మొదటి యధ్యాయము చివరశ4 ఈ 
గుర్తుగల అధోజ్ఞాపికలో నున్నట్లు [గహింపవలెను,. 


(వీష్మపర్వము నందు 40 వ అధ్యాయము) 


శ్రీ భగవదిత పదియారవ అధ్యాయము 
Shan: 


చ వాసుర సంపద్విభాగ యోగము; 


భగవద్గిత యేడవ అధ్యాయము పదునైదవ శ్లోకములో, తొమ్మిదవ ఆధ్యా 
యము వదకొండవ పన్నెండవ శోకములలోను భగవంత డు 'ఆసురీ-రావసీ. 
పకృతులుగల మూఢులు నా భజనతయరు సరిగదా నన్ను తిరస్కరించెదరు 
అని చెప్పియుండెను. తొమ్మిదవ అధ్యాయము పదమూడవ-వరునాలుగవ శోక 
ములలో దైవీ |పకృతిగల మహాత్ములు నన్ను నర్యభూతములకు ఆదియని, ఆవి 
నాశియనియు తలచి ఆనన్య | పేమతో, అన్ని విధముల నిరంతరము నా భజనము 
చేసెదరు అని భగవంతుడు చెప్పియుండెను. కాని ఇతర విషయమక్కండ వర్చింప 
బడుదుంశనందుచేత దైవీ. ఆసురీ, _పకృతుల లవణములు వర్ణింపబడ లేదు. మరల 
పదునెదవ అధ్యాయము పందొమ్మదవ ఫోకములో భగవంతుడు 'నన్ను పురు 
షోత్రము'డని తెలిసికొనిన జ్ఞానులైన మహాత్ములు అన్ని విధముల నా భజనము 
చేసెదరు అని చెప్పెను. దీని పెన భగవంతుడు పురుషోతముడని తలచి సర 
ఖావములలో ఆయన భజనము చేయువారైన దైవీ (పకృతి గల మహాత్ముల 
లశణములేవియని, భగవద్భృజనము చేయని ఆసురీ పకృతి గల అజ్ఞానుల 
లక్షణము లేవియనియు ళెలిసికొనుటకు సహణముగానే యిచ్చగలుగును. కనుకనే 
భగవంతుడు-ఆ యిరువురి లక్షణ ములను-స్యభావములను విసారముగా వర్ణించుటకు 
వడియారవ అధ్యాయము ఆరంభించుచున్నాడు. దీనిలో మొదటి మూడు శోక 
ములచేత, దెవి సంపదగల సాత్విక పురుషులయొక్క_. స్వాభావిక లక్షణములను 
విసారపూర్వకముగా భగవంతుడు వర్ణించుచున్నాడు. 


శ్రీమదృగవర్గీతాపర్వమః 617 


& భగవానువాచ : 


“అభయం సత్త్యసంశుద్ధిః జ్ఞానయో గ వ్యవస్థితిః | 
దానం దమశ్ళ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్త్రప* ఏవచ!” ్నే 


అర్జునా! భయము పూరిగా లేకుండుట. అంతఃకరణమునందు పరిపూర 
వాట లా 


నిర్మలత్వము-త త్త్వజ్ఞానముకొ రకు ధ్యానయోగములో నిరంతర దృఢస్థితి సాత్త్విక 
దానము-ఇందియనిగహము. భగవంతునియొక్క_, దేవతలయొక గురుజనుల 
యొక్క_యు పూజ-అగ్నిహో_తాదులైన ఉత్తమ కర్మల ఆచరణము వేద కాస్త 
ముల పఠన-పాఠనములు, భగవంతుని నామంగుణ సంకీర్తనము, స్వధర్మ పాల 
నము కొరకు కష్టమును నహించుట, శరీరేందియ సహితాంతః కరణమునంరు 
సరళత్వము. 


రీ. 4, 


“అహింసా? సత్యమ[కోధస్యాగళే శాంతిర పెశునమ్‌* 


. సంధర్మ పాలనము కొరకు కష్టములు సహించి, అంతః కరణమును, 


ఇం్యదియములను తపింపజేయుటయే యిక్కడ '“తపః' అను పదమునకు 
అర్థము. భగవద్గిత పదియేడవ అధ్యాయములో నిరూపింపబడిన “శారీరక - 
వాచిక-మానసిక* తపస్సులు ఇక్కడ “తపః” అను పదమువేత నిర్రేశింప 
బడలేదు. ఎందుకనగా వానిలో తపస్సునకు అంగములుగా నిరూపింవ 
బడిన 'ఆహింసొ-నత్య-శౌచ స్వాధ్యాయ లక్షణములు ఇక్కడ వేరుగా 
వర్ణింవబడినవి. 


ఎ పాణి కైనను, ఎప్పుడైనను, లోభముచేతగాని, మోహముచేతగాని, 
[కో ధముచెతగాని, ఏవిధమైన కష్టమును, అధికముగాగాని, సాధారణముగా 
గాని, అల్బముగాగాని, తాను కలిగించుట లేదా యితరులచేత కలిగింప 
జేయుట లేక ఇతరులు కష్ట పెట్టుచుండుటను చూచి తాను అనుమోదిం 
చుట వీనిలో ఏవిధమెనను “హంసి యే యగును, ఇటువంటి హింన ఏ 
కారణముచెతనై నను, 'మనో-వాక్‌ ళరీరములచేత చేయకుండుట- అనగా 
“మన మనస్సుతో ఎవరి చెడుపును కోరకుండుట హాని కలిగించు మాట 
లాడి నొప్పింపకుండుట శరీరములో ఎవరినిగూడ కొట్టకుండుట కష్ట పెట్ట 


618 


దయా! భూలేష్వలోలుప్వ్రం మార్దవం [హీరచావలమ్‌ే[” ౨ 


కుండుట ఏ విధమైన హాని కలిగింవకుండుట ఇత్యాదులన్ని యు అహింసా 
శేదములని తెలియవలెను. 


“కేవలము గుణములే గుణములందున్న వి. నాకు ఈ కర్మలతో ఏలాంటి 
సంబంధమ.లేదు. అని తలచిగాని, లేక నేనైతే భగవంతుని చేతిలోని 
బొమ్మమ్మాతమె యగుదును. భగవంతుడే తన యిచ్చానుసారముగా నా 
'మనో.వాక్‌ శరీరములచేత అన్ని కర్మలు చేయించుచున్నాడు, స్వయ 
ముగా చేయు శక్తి నాకు లేదు, నేనిమియుచేయను. అని తలచి కర్తృ 
త్యాభిమాగమును విడుచుటయే “త్యాగము అథవా క ర్తవ్యకర్మలు చేయు 
చునే, వాని యందు “మమకార ఆసక్తి - ఫలిములు స్వార్ధము పూర్తిగా 
ఏిడుచుటగూడ 'త్యాగము'అనబడును. ఇట్లు ఆత్మోన్నతికి విరుద్దములైన 
'వస్తువులను-భావములను- కియా సామాన్యము ' విడుచుటగూడ త్యాగ” 
మనబడును, 


ఇతరుల దోషములను కనిపెట్టుట లోకులలో వాని |పచారముచేయుట- 
అథవా, ఎవరినైనా నిందించుట, ఇతరులపె కొండెములు చెప్పుట 
ఇవన్నియు కలిగియుండుట “వఏీశునత్యము' అనబడును. ఇది పూర్తిగా 
లేకుండుట “అపెళనము'ఆనబడును. 


ఎ పాణియెనను దుఃఖవడుటచూచి ఆతని దుఃఖమును ఏ విధముగ నైనను 
ఎలాటి స్వార్ధము లేకుండ నివారించుటకు అన్నివిధముల ఆ |పాణికి 
సుఖము కలిగించు భావము 'దయి యనబడును. ఇతరులకు కష్టము 
కలిగింపకుండుట “అహింనీ యని, వారికి సుఖము కలిగించు భావము 
'దయి యనబడును. ఇదియే అహింసకు, దయకున్ను గల భేదము. 


అంతఃకరణములో, వాక్కులో, వ్యవహారములోను కలినత్వము పూర్తిగా 


లేకుండ అవి మిక్కిలి మృదువుగా, కోమలముగాను నుండుటయే 
“మార్గవము' అనబడును, 


తీ. హస్త పాదారదులను కరిలించుట-పుల్పలు. విరుచుట, నేలగీరుట నిరువ 


శ్రీ మద్భగవద్గీతావర్యము . 619 


అర్జునా! మనో-వాక్‌ -శరీరములచేత ఎవరికిన్ని వ విధమైన కష్టమున్ను 
కలిగింపకుండుట, సత్యముగా, (పియముగాను మాట్లాడుట తనకు ఆపకారము 
చేసినవాని యెడలగూడ |క్రోధములేకుండుట తాను చేయు కర్మలందు తన కర్త 
ల్వాభధిమానమును విడుచుట అంతఃకరణమునందు ఉపరతి. సమస్త భూత పాణు: 
లందు నిష్కారణదయ గలిగియుండుట ఇర్మదియాకర్షక మైన విషయముల సంబం 
ధము గలిగినను వానిపైన ఆని లేకుండుట కోమలత్వము (మృరున్వభావము] 
లోకమునకు కాస్త్రములకున్ను విరుద్ధములైన ఆచరణములు చేయుటలో లజ్జగలిగి 
యుండుట వ్యర్థ (పనికిమాలినిములైన చేష్టలు ((పయత్నములు-కర్మలు) 
చేయకుండుట_ 


“తేజః క్షమా ధృతిః శౌచమ(దోహో నాతిమానితా | 
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ॥"” త్రి 


అర్జునా ! “లేజస్సు!, షమ, ధైర్యము? , బాహ్మటద్ది, దేనియందుగూర 

శతుభావము లేకుండుట, తాను పూజ్యుడనని అభిమానము లేకుండుట” 
యోగముగా వదరుట.తల తోకలులేని వనికిమాలిన మాటలాడుట వా, 
యోచించట ఈ మున్నగు హస్తపాదవాక్‌ మనస్స్నులచే చేప 
చేయుట చపలత్వము అనబడును. దీనినే, “_పమాదము” (ఏమరు2 
అనికూడా అనెదరు;) ఇది ఏమ్మాతము లేకుండుట “అచాప¢ 
అనబడును. 


న్నే, _శీష్ట పురుషుల శకి విశేషము “తేజస్సు” అనబడును. ఆశకి 
పురుషుల ఎదుట విషయా సక్తులు-నీచ (పకృతి గలవారుకూడ తరు? 
ఆన్యాయాచరణమును విడిచి ఆ _ోష్టులు చెప్పినట్లు మంచి పను 
పవృ త్తి గలవారగుదురు. 


2. అత్యధిక దుఃఖములు ఆపదలు భయములు గలిగినపుడుగూడ ఏమా తః 
చలించకుండ ఉండుట కామ- కోధ_లోభ-భయములచె ఎ విధముగగు 
తమ ధర్మమునుండి కర్రవ్యమునుండియు విముఖులు కాకుండుటరె. 
'రైర్యము అనణడును. 


620 వేదవ్యానకృత మహాభారతము 


యన్నియు దెవీ నంవద తో ఉత్పన్ను లైన వారి లక్షణములని తెలిసికొనుము', 


“దంబో? దరోో౬భిమానశ్చ కోధః పారుష్య మవచ | 
ఆజ్ఞానం చాభిజాతనస్య పార్థ! సంపద మానురీమ్‌ ॥” & 
“పార్థా! 'దంభము-పౌగరు. అభిమానము. కోధము-కలోర త్వము. అజ్ఞా 
1. ఈ యధ్యాయము మొదటి కోకమునుండి ఈః శోకము పూర్యార్థము వర 
కున్న రెండు న్నర శ్లో కోకములిలో 968 లవ ణముల రూపములో చెవీస పద 
రూపములైన సద్గుణములు నదాచారములు మాతమె వర్షింపబడెను. కనుక 
ఈ లకణములన్నియు ఎవనియందు స్వాభావికముగా ఉన్నవో అథవా 
ఎవడు సాధనముచేత ఆ లక్షణములను పొందెనో ఆ పురుషుడే దైవీ సంవద 
గల వారనబడును. 





2. అభిమానము- పెద్దతనము- పూజ-_ (పతిష్ట వీని కొరకు లేక రనాదుల 
లోభముచేత లేక ఎపరినై న మోనగించు నభిపాయముచేత తాను ధర్మా 


త్ముడను, భగవ 3 ఎ్రెకుడను, జ్ఞానవంతుడను., మహాత్ముడను, అని పక 
౦మకొనుట అథవా పెకి కనవరచు టకు ధర్మపాలన.దాన-భ కి-[వతో 
వవాసాడి.యోగసాధన పరుడని మరి యితర విధములుగా తన కార్యము 
నాదించుకొనునో అదియే యతని 'దంభముి (డంబము) అనబడును. 


G 


లీ. విదాా-రన- కుటుంబి*జాతీ. నయో-బల- ఐశ్యర్యాదుల నంబంధముచేత 

మనస్సులో గర్వించుట అది కారణముగా అ మనుష్యుడు ఇతరులు 

తుచ్చులని తలచి వారిని తిరన్మరించి అవమానపరచుట అతని “దర్చము" 
అనబడును. 


4. తాను _శేష్టుడను-పూ శా జ్యాడను_ పెద్దవాడను అని తలచుట గొరవము-_ పెద్ద 
తనము సతిష్ట_ పూజ ఇతాాదులు తనకు కలుగవలనని కోరుట ఇవి 
యన్నియు లభించిన తరువాత (పసన్నుడై యుండుట “అభిమాని మన 
బడును, 


లి. దురభ్యాసములచేత , కోపిష్టుల సాంగత్యముచేత లేక్ష ఎవరైన తనమ 
తిరస్కరించి తనకు అపకారముచేసి నిందించుటచేత మనస్సుకు విరుద 
ఖ్‌ 


శ్రీమద్భగ వదీతాపర్యము' 


వనము" ఇవన్నియు ఆసురీ సంపదతో ఉత్పన్నుడైన పురుషుని లక్షణములు.” 


bat 


“దేవీ నంవద్‌ విమోశాయ నిబంధాయా=సురీ మతా 
మాశచ; సంపదం దై వీమభిజాతోఒసి భారత ॥1 స్‌ 


“అర్జునా! దెవీ సంపదము కి కిని! ఆసురీసంపద బంధమును కలిగించునని 


మైన పనులచెత తన వరైన దుర్భాషలాడుట విని లేక తనకు అన్యాయ 
మితరులు చేయుటను చూచినప్పుడు గాని మరి యితర కారణములచేత 
గాని తన యంతఃకరణములో ద్వేషభావము ఉప్పొంగి అందుచేత మన 
స్సులో వతీకారభావము కలుగును. కన్ను లెజ్జబడును. పెదవులదరును 
ముఖము భయంకరాక్ళతి కలడగును, బుద్ది నశించును. కర వ్యవి వక 
ముండదు. ఈ మొదలగు “ఉ లేజవృత్తి ” (పేరణ) యేది కలిగినప్పటి 
కిన్ని అది “కోధము” అనబడును. 


స్వభావముతో ఏ మాతము మృదుత్వము లేకుండుట 'పారుష్యముి 
(కాఠిన్యము) అనబడును. ఎవరినైన తిట్టట కటువుగా మాట్టాడుట. గేలి 
చేయుట ఇత్యాదులు వాక్కులో పారుష్యము, వినయము లేకుండుట శరీర 
పారుష్యము. ఓర్పు-డయలకు వ తి రేక ముగా పతి కియ-[కూరత్వము 
ఈ భావములు కలిగియుండుట మనస్సుయొక్క కఠోరత్వము అన 


బడును, 


. సత్యాసత్య, ధర్మా ధర్మాదులను యథార్థముగా తెలిసికొనకుండుట లేక 
వీనిని గూర్చి వ్యతిరేకముగా నిశ్చయించు పే అజ్ఞానమనబడును. 


. ఈ శ్లోకములో దురుణ దురాచారముల సముదాయగూపమైన ఆసురీ 
సంపద సంగహముగా తెలుపబడినది కనుక. ఇవియన్నిగాని లేక వీనితో 
ఎ కొన్ని లక్షణములు గాని ఉన్నవాడు ఆసురీ సంపదగలవాడని తెలిసి. 
కొనవలెను. 


* ఇదే అధ్యాయము మొదట మూడు శ్లోకములలో వర్ణింపబడిన సాత్త్విక 
గణ-_తదాచరణముల రూపమునెన దైవీ నంపద మనుష్యుని నంసార 
బంధనమునుండి యెల్లప్పటికిన్ని విముకుని చెసి, సచ్చిదానంద ఘన. 


తలచబననది కనుక వీవు ళోకింవకుము. ఎందుకనగా నీవు రైవీనంవదలో 


“ద్వా భూతనర్లా' లో క౬స్మిన్‌ దైవ ఆసుర ఎవ చ | 
దైవో విన్నరశః ;పోక, ఆసురం పార్ధ మె శృణు ॥” 6 


“అర్జునా! ఈ లోకమునందు భూతముల నృష్షి-ఆనగా మనుష్య నముదా 
యము రెండు విధములుగానే యున్నది.* ఒకటి దైవీ పకృతి గలది రెండవది 
అసురీ _పకృతి గలది. ఆ రెంటిలో దై దెవీ పకృతి గలవారిని గూర్చి విస్తారముగా 
చెప్పబడినది. ఇప్పుడు సీవ్ర అసురీ ప్రకృతిగల మనుష్య సముదాయముగూర్చి 
గూడా విస్తారముగా నానుండి వినుము, 


“పవృతి0 చ నివృత్తి ౦ చ జనా న విదు రానురాః | 
న శౌచం నాపి ఛాఒచఛచాళో న సత్యం లేషు విద్యతే 11” 7 


“అర్జునా! అసురీ స్వభావముగల మనుష్యులు [పవృత్తి _సివృత్తులు రెండిం 
టిని గూడ నెరుగరు.* కనుక వారికి బాహ్యాంతర శుద్ధి లేదు. ఉత్స మాచరణము 
.నత్యభాషణము లేవు. 


వర మేశ్వ రునితో కలుప్పనని వేద-కాస్రములు- ఆందరు మహాత్ములును 
తలచెదరు. 


| సృషిని “సర్గః మనెదరు. భూతముల సృష్టిని “భూత సర్గ" మనెదరు. 
ఇక్కడ “అస్మిన్‌ లోకే” అను వాక్యము చేత మనుష్యలోకము నూచించ 
ఐడను. ఈ యర్యాయములో మనుష్యలక్షణములు తెలువబడెను కనుక 
ఇక్కడ 'భూతనర్గౌ' అను వదమునకు మనుష్య నముదాయము' అని 
యర్థము చెవ్పబడెను, 

2. మనుమ్యలలో సాత్త్వికులు దైవీ పకృతి గలవారు, రజోగుణ నహిత 
తమోగుణ ;వధానులు అసురీ [పకృతి గలవారు. 'రావసీ మోహినీ 
_వకృతులు గలమనుష్యులు ఇక్కడ “అసురీ |వక్ళతి" గలవారిలో అంత 
ర్లతులని తెలిసికొనవలెను, 


శీ. ఇహలోక వరలోకములందు మనుష్మునకు యథార్థముగా శుభములు గలి 


శ్రీ మదృగవర్గితాపర్వము 823 
“అనత్యమ (పతిష్టం తే జగదాహురనీశ్వరమ్‌ | 
అపరస్పర నంభూతం కిమన్యత్‌ కామహైతుకమ్‌ 1 ర్రీ 


"అర్జునా! ఆసురీ (వక్ఫృతిగల మనుష్యులు (పపంచమునకు ఆశయము 
లేదు. అది పూర్తిగా అనత్యము. దానికి ఈశ్వరుడు లేడు.! ప్రపంచము స్త్రీ 
పురుష నంయోగముచేత తనంతట స్వయముగానే ఉత్పన్న మైనది. కనుక కేవ 
లము కామమే [పవంచోత్పతికి కారణము. ఇంతకన్నా మరియమున్నది? అని 
చె ప్పెదరు, 


గించుకర్మలాచరించుటయే *కర ప్యము'అనబడును. మనుష్యులాకర్మలండే 
(పవృతులుకావలెను., [శేయస్సుకలిగించని కర్మ లాచరించుట '“అకర వ్య 
మనబడును. ఆకర్మ లనుండి నివృతులు కావలెను. భగవంతుడిక్కడ 
“అసురీ స్వభావము గలవారు ఈ కర ్వ్యాకర్తవ్యములందు [పవృత్తి- 
నివృత్తులనే మాాతము నెరుగరు కనుక వారికితోచిన పనులే చే సెదరు' 
అను భావము తెలిపెను. ఇక్కడ ఆసురీ |వకృతిగలరారి మనస్సుకు 
తోచినకల్పనలు వర్తింవబడినవి. వారు ఈ చరాచరజగత్తుకు భగవంతుడు 
గాని ధర్మాధర్ముములుగాని ఆధారములు కావు. జగత్తునకు కాశ్వతమెన 
నత లేదు_అనగా జన్మకు పూర్వముగాని, మరణించిన తరువాతగాని ఏ 
జీవునకు గూడ అన్మిత్య్వము లేదు, ఈ జగత్తునకు ఎవడుగూడ కర 
నియామకుడు_ కారకుడైన ఈశ్వరుడు లేడు” అని తలచెదరు. 


1 నాస్తిక సిద్దాంత ములు గలవారు ఆత్మయొక్క నతను అంగీకరించరు. 
వారు కేవలము దేహాత్మవాదులు-భౌతికవాదులు నగుదురు. దీనిచేత వారి 
న్వభావము |భష్టమగును. వారికి ఏ సత్కార్యమునందుగూడ [ప్రవృత్తి 
యుండదు. వారి బుద్ది గూడ మందముగా నుండును. వారు తమ నిశ్చ 
యము లన్నియు సుఖభోగముల దృష్టిచేతనే చేసెదరు. వారి మనస్సు 
చిరంతరము అందరికి అహితము చేయు విషయములనే యోచించుచుం 
డును. దీనిచేత వారు తమ ఆహితము గూడ చేసికొనెదరు.. వీరు మనో-_ 
వాక్‌ శరీరములచేత చరాచర జీవులను బెదరించి దుఃఖ పెట్టి ఆ జీవులకు 


624 వెదవ్యానకృత మహాభారతము: 
సంబంధము :. 


ఇటువంటి నాస్తిక సిద్ధాంతము నవలంబించిన వారి న్యభావము అచరణము 
ఎల్లుండును? ఇట్టి జిజ్ఞాన పైన, భగవంతుడిస్పృుడు ఈ తరువాత నాలుగు శోకము 
లలో వారి లక్షణములను వక్షించుచున్నాడు. 


“ఏతాం దృషిమపషభ్య నషాత్మానోఒల్పబుదయ;। 

రు (A) టి గ్‌ 
(పభవన్తుుగ కర్మాణః కయాయ జగతోఒహితా; ॥ 9 
“అర్జునా! ఈ మిథ్యాజ్ఞానమునవలంబించి యెవరి స్వభావము నష్టమె 


యున్నచో ఎవరి బుద్ది మంద మైనదో అట్టివారు అందరికి అపకారము చేయు 
(కూరకర్ములైన మనుష్యులు, వారు కేవలము పవంచ నాళముకొర కే సమర్దులె 


యున్నారు. 
“కామమా శిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః | 
మోహాద్భృహీత్వాఒనద్దా౦హాన్‌ (పవర నేఒశచి (వతాః ॥ 10 
“అర్జునా! దంద_మాన_మడములుగల ఆ మనుష్యులు ఏ విరముగ గూడ 


నెర వేరని కామనల నా|శయించి, అజ్ఞానముచే త మిథ్యా సిద్దాంతముల నవలం 
వించి (భష్టాచారములను (గహించిన వారై! [పపంచములో “తిరుగుచుందురు. 


“చినా మపరియయాం చ ప్రలయానాముపా (శతాః | 
కామోపబోగవరమా ఏతాపదితి నిశ్చితా; 1” il 


“అర్జునా! వారు మరణించువరకు అనుసరించుచున్న అసంఖ్యాక ములైన 





నాశము కలిగించు పెద్దపెద్ద భయంకర కార్యములు చేయుచుండదరు. 
ఇట్లు వారు తమకే కాక :పసంచమునకు గూడ నష్షము కలిగించెదరు. 
న్‌ ల 


1. ఆహార.పానీయములు స్థితి గతులు, మాటలు. నడకలు, (పయత్నములు, 
వాణిజ్యము, కృషికర్మలు, ఇచ్చి-పుచ్చుకొనుట, వర్తన-వ్యవహారములు 
ఇత్యాదులు కాస్త విరుద్ధముగా వేసి (బిష్టులగురురు, అట్టివారు 'ధష్టా 
చారులు” ఆనబడెదరు. 


శ్రీమద్భగవద్గీతా పర్వము. 625 


చింతలనాశయించువా రై రె, విషయోపఖేోగములననుభవించుటలో నాస క్రీగలవారై 
ఇంతయే సుఖముందును అని తలచుచున న్నవారై యుందురు, 


“ఆశపాశశ తెర్బద్దాః కామ(కోధ పరాయణా? । 
ఈహన్నై కామభోగార్జమన్నాయేనార్థ నంచయాన్‌ ॥” 12 


“అర్జునా! నూర్హకొలది ఆఅశాపాశమలతో బంధింవబడిన ఆ మనుష్యులు 
కామ (కోదములందాన క గలవా వ విషయసుబముల ననుభవించుటకు ఆన్యాయ 
పూర్వకముగా ధనాది పదార్థములను సంపాదించి చేకూర్చుకొనుటకు [పయత్న 
ములు చేయుచుందురు.? 


ఇదమద్య మయా లబ్బమిమం పాపే మనోరభమ్‌ । 
ఇదమసి, దమపి మె భవిష్యతి పు నర్దనమ్‌ ఖ్‌ క్షి 


“అర్జునా! వారు నేడు నాకిది లఖీంచినది, ఈ కోర్కెను నెరవేర్చుకొనె 


1. అసురీ స్వభావము గలవారు, మనస్సులో కలిగిన కల్పనలను నెర చేర్చు 
కొనుటకు వివిధములైన నూర్లకొలది ఆశలు పెట్టుకొని యుండెదరు. 
వారి మనస్సు ఒకప్పుడొక విషయమును ఆశించును. మరియొకప్పుడు ఒక 
విషయము వైపు లాగబడును. ఇంకొ కప్పుడొక విషయమునందు తగుల్కొ 
నును. ఈ విధముగా వారు ఆశల బంధనములనుండి యెప్పుడు గూడ 
విము కిపొందరు. కనుకనే వారు నూర్తకొలది ఆశలపాశములలో బంధింప 
బడినారని చెప్పబడినది. 


2. విషయ సుఖములననుభవించు నుద్దేశముతో కామ-[కోధముల న్నాశ 
యించి అన్యాయపూర్వకముగా అనగా “చౌర్యము, మోసము, దోపిడి, 
అసత్యము, కపటము, దంభము, కొట్టుట, కునీతి మాయ.జూదము,. 
పంచన_విషపయోగము తప్పుడు వ్యాజ్యములు, భయ పెట్టుట ఈ మొద 
లైన కాస్ర్రవిరుద్దములై న నుపాయముల ద్వారా ఇతరుల ధనాదులను 
అవహరించుటకు (పయత్నించుటయే “విషయసుఖానుభవము కొరకు 
అన్యాయముగా ధనసంపాదన చేయుటకు _వయత్నించుట యనబడును. 


40) 


626 వేద వ్యాసకృత మహాభారతము 


దను. నావద్ద ఇదిగో ఇంత ధనమున్నది. ఇంకను ధనము నాకు లభించగలదు" 
అని యోచించుచుందురు. 


“అసౌ మయా హతశ్శ్శతుర్త నిష చాపరానపి। 
ఈశ్వరొఒహమహం భోగ సిద్దా ఒహం బలవాన్‌ నమువీ[గో 14 


“అర్జునా! ఆ శతువులను నేను చంపితిని, ఇతర ళతువులను గూడ 
చంవగలను. నేను ఈళ్యరుడను. ఐశర్యము ననుభవించువాడను, నాకు అన్ని 
సిద్ధులు ఉన్నవి. బలవంతుడను సుఖుడను.” అని కూడ వారు తలచుచుండెదరు.] 


1. దీనిచేత అహంకారముతో పాటే వారికి అభిమానము గూడ పూరిగా 
నిండియుండును. దీనిచేత [పపంచములో మాకం టి పెద్దవా రెవరున్నాగు 
మెము తలచినచో ఎవరినె నా కొట్టగలము చంపగలము _బతికించగలము 
మెము తలచినచో ఎవరినై నను విర్మూలించి షయగలము అని తలచెదరు. 
కనుక వారు మిక్కిలి గర్వముతో. “అరే! మేము పూర్తిగా స్వతం్యతు = 
లము. అంతయు మా చేతిలోనే కదా యున్నది మేము తప్ప మరియొక 
డెవడు ఐశ్యర్యవంకుడున్నాడు? అన్ని ఐశ్వర్యములకున్ను మేమే కదా 
[పభవులందరిక౦ టే పరమేశ,రుడైన పరమ పురుషులము మేమే కదా! 
అందరు మమ్ము పూజింపవలెను; మేము కేవలము ఐశ్వర్యమునుకు 
మాతమె (పభువులము కాము సమ సైశ్వర్యములను గూడ ననుభవించె 
దము. మేము మా జీవితములో ఎప్పుడు గూడ విఫలత్వమె అనుభవించ 
లేమ. మెము చేయిపట్టిన చోట్రలో నెల్ల సఫలత మే మమ్ము వరించెను. 
మా జీవితమెప్పుడు గూడ నఫలమె. మా కోరికలు సర్వదా సిద్ధించును. 
భవిష్యత్తులో జరుగబోవు సంఘటనములన్నియు మాకు మొదలే తెలి 
యును. మేమంతయు నెరుగుదుము. మా యొక్క మానసిక శారీరక 
బలమెంత గొప్పదనగా మా బలమున్నాళయించిన వారెవరై నను సరియే . 
ఆ మా బల|పభావముచేత వారు _పపంచమును జయించగలరు. ఈ 
యన్ని కారణముల చేతనే మేము మిక్కిలి సుఖముగా నున్నాము. 
(పపంచము నందలి సర్వసుఖములు మా కాళ్ళ దగ్గరకు వచ్చి మాకు 
సేవలు చేయుచుండును. అని చెప్పుచుండెదరు. 


శ్రీమర్భగవద్దీతపర్వము 627 


“ఆథ్యోఒభి జనవానస్మి కోఒన్యోఒన్తి సదృకోమయా | 
యశ దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః॥ 16 


అనేక చిత్త విభానా మోహజాల సమావృతా; | 
(పసక్షా కామ భోగేము పత ని నరకేఒశుచా.;” 16 


“అర్జునా! ఆసుర (పవృత్తి గలవారు, “నేను చాల గొప్పు ధనవంతుడను, 
పెద్ద కుటుంబము గలవాడను; నాలో సమానుడెవనున్నాడు? నేను యజ్ఞములు 
చేసెదను, మహానంద-విలానములలో నుండెదను."ఆని యీ విధముగా అజానము 
చేత మోహము చెందినవారు, అనేక విధముల _భమించుచున్న చి త్రముగలవారు 
-మోహమసనెడువలవేత చుట్టబడి చిక్కుకొని, విషయ సుఖభోగములండు మిక్కిలి 


ఆసకులై మిక్కిలి ఆపవి తమైన నరకములో పడిపోయెదదు'!. 
“ఆత్మసమ్మావితాః* సబా" ధనమానమదానితాః ; 
యిజనే నామయజ్జై స్త ద మృనావిధి పూర్వకమ్‌॥” 17 
"అర్జునా! వారుతామే శేషలమని తలచుచు పొగరుబోతులుగ నుండి ధన- 


అభిమాన-మద యుక్తులై, కేవలము పాషండులవలె కాస్త్రవిధి రహితముగా 
పేరుకుమాతమే యజ్ఞములు చేసెదరు”. 





1. ఇందలి యభి ప్రాయ మేమనగా, “ఇట్టి మనుష్యులు కామోపభోగముకొరకు 
వివిధ పాపములను చెసెదరు. ఆ పాపఫలము ననుభవించుటకు వారు-మల, 
మూత్ర, ర క్రములు, చీము మొదలైన దుర్గంధ మలిన వస్తువులతోనిండి 
రుఃఖ,[పదములైన కుంథీపాక రౌరవాది ఘోర నరకములందు పడవలసిన 
వారగుదురు, అని 


2. తామే “అన్నిట సర్వ శేష్టులము. పూజనీయులము ఉన్నతులము గౌరవింవ 
దగినవారము" అని తమ మనస్సులతో తలచువారు 'ఆఅత్మనంభావితులు" 
అనబడేదరు. 


శే. 'పొగరబోతుతనముతో సామాన్యులతోనే కాక పూజ్యులతోగూడ వినయ 
పూర్వక ముగా వ్యవ హవించనివారు స్రబ్బులు ఆనబడెదరు, 


$28 వేదవ్యాసకృ్ళత మహాభారతమ్‌: 


“అహంకారం బలం దర్భం కామం కోఢం చ నం 5; | 
మా మాత్మ వరదే వాషు (పద్విప న్లో ఒభ్యనూయ కాః, 11 1&: 


“ఆరునా! వారు, “అహంకారము. బలము. పొగరు-కావమన-కోధాదులు వీని. 
జు 
యందానక్తులై, ఇతరులను నిదించు పురుషులు తమ శ రీరిములలో నున్న 
అంతరా. ్యమినె న నన్ను డా క్షించెదరు?. 


సందిండిము 


ఈ విధముగా ఏడవ శోక మునుండి పదునెనిమిదవ శ్లోకమువరకు ఆ సుర 
న్యభావము గల వారి దుర్గుణ-దురాచా రాదులను వర్షించి, యిప్పడు భగవంతుడు. 
ఆ రుర్గ్లుణ దురాచా వారములలో త్యాజ్య (విడువడగిన! బుద్దిని కలిగించుటకొరకు, 
ఈ తరువాతి తి రెండు శోకములలో అట్టి వారిని ఘోరముగా నిందించుచు వారిక్‌ 
గలుగు దుర్గతినిగూర్చి వర్ణించుచున్నాడు. 


“తానహం డ్యషతః ,కూరాన్‌ నం సారషు నరాధమాన్‌ | 
షీపామ్యజ[ స మశుభా నాసురిష్వే వ మ: నిమ॥" 19 


“అర్జునా! అట్టు ద్వేషించు పాపాచారులు-[కూరకర్ములునైన అనరారధరము 
లను నేను [పపంచములో మాటి మాటికి ఆసురీ యోనులందే పడ చేసెదను), 

1. ఇతరుల దోషములనుచూచుట, వారిని నిందించుట,. వారి గుణములను 
ఖండించుట, వారి గుణమలందు దోషముల నారోపించుట భగవంతునందు 
సిత్పురుషులందు దోషము లెన్నుట, ఇత్యాది దోషములు గలవాడు అభ్య 
సూయకు డనబడును. 


2. ఆందరిలోను భగవంతుడు అంతర్యామిగా నున్నాడు. కనుక ఎవరితో 
వెనా విరోధముగాని, ద్వేషముచేయుట, ఎవరికైన అహితముచేయుట. 
ఎవరినైన రుఃఖ పెట్టుట యనునది తన శరీరములో, ఇతరుల శరీరముల 
లోను నున్న పర మెళ్యరుని ద్వేషించుటయగును. 


వ్ర, సింహ-వ్యాఘ-సర్బ-వృశ్చిక _వరాహ. శునక.కాకాది పశు. పషి.కీటక. ళల. 
భాది జంతున్నలన్నియు ఆసురీ యోనులగును, 


శ్రేమదృగవర్గీతాపర్వము 629 


“ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని । 
మామా పైవ కౌంతేయ! తతో యాంత్యధమాం గతిమ్‌॥” 20 


“అర్హునా! అట్టి మూఢులు నన్ను పొందక”. జన్మ జన్మలందున్ను , ఆసురీ 
యోనిని పొందెదరు. తరువాత, అంతకన్నా సీచగతినే పొందెదరు, అనగా 
ఘోరనరకములందు పడెదరు. 


సంబంద ము_ 


అసుకీ స్వభావము గలవారు ఎడతెగక ఆసురీ యోనులను, ఘోర నరక 
ములను వొందెదరను విషయమువిని, వారు ఈ దుర్గతిని తప్పించుకొని, పరమ 
గతిని పొందుటకు ఉపాయమేమి? అని బిజ్హానసకులడగగా , భగవంతుడిట్టన 
చున్నాడు. 


“తివిధం సరక స్వేదం దారం నాశనమాత్యనః । 
కామః [కోర స్తథా లోభ సస్మాదేతత్‌ త్రయం త్యజేత్‌॥"” 21 


“అర్జునా! కామ-_ [కోధ- లోభములు ఈ మూడు విధములె న ద్వారములు 
వరకమునకుగలవు. ఇవి ఆత్మ నాశముచేయును. అనగా అత్మను అధోగతికి కొని 
హోవునవి2. కనుకనే, యీ మూడింటిని విడువవలెను.” 


1. జీవునకు మనుష్యయోనియందు భగవత్సాప్రి కి అధికారముగలదు. ఈ 
యధికారమును వౌందియు, ఏ మనుష్యుడెతే యీ విషయము మరచి డెవ 
స్వభావ రూపమైన భగవృత్సా ప్రి మార్గమునువిడిచి, ఆసురీ స్వభావ 
మార్గ ము నాశయించునో. ఆత మనుష్య శరీరమనెడు నదవకాశమును 
సః ందియు భగవంతుని చేరజాలడు. ఈ భావమును తెలుపటకే భగవం 
తుడు తనను మూఢులుపొందరు, అను విషయమును తెలిపెను. 


bs 


. భార్యా పుతాది సర్వ భోగములందు కామన 'కామి మనబడును. ఈ 
కామనకు వశులె మనుష్యులు చౌర్య-వ్యభిచార అభక్ష్య భక్షణాది వివిధ 
పాపములను చేయుదురు. మనస్సు విపరీతమైనప్పుడు కలుగు ఉదేక 
వృత్తి “కోధ' మనబడును, కోదా వేశముతో మనుష్యుడు హొంసా_ పతి 


680 వేదవ్యానకృత మహాభారతము: 


“వతైర్విము క్ర; కౌసయ తమోద్యారై న్రిభిర్నరః | 
ఆ చరత్యాత్మనః శయ స్తతో యాతి పరాం గతిమ్‌!” 22 


“ఆరునా! యీూమూడు నరక ద్వ్యారములనుండి విముకుడై నవాడు తను. 
1శయస్సును ఆచరించగలడు'. దీనిచేత నతడు పరమగలతికి పోగలడు. అనగా, 
నన్ను ఫహెౌందచగలడని యర్థము.” 


యః శ్రాస్త్రవిథి ముత్ఫజ్య వర్తతే కామ కారతః | 
నన సిద్దిమవా౬ ప్నోతి న సుఖం న పరాం గతిమ్‌!” 92 


“అర్జునా! యెవడు శాస్త్ర విదానమును విడిచి తగ యిష్టము వచ్చినట్లు 
ఆచరించునో అతడు సిదిని పౌండడు. పరమగతిని, సుఖమునుగూడ సొందడు?". 
హింసాది వివిధ పాపములనుచేయును. రనాది విషయములందు మికి;_ లి 
వృద్ధిచెందు లాలన (ఆశ) “లోభి వనబడును. లోభియగువాడు తగిన 
సమయ ములో ధినత్యాగము చేయడు. అనర్త రీతిలో గూడ నతడు ధనో 
హార్టన వస్తు సం,గహములుచేయును, కాబట్టి యతడు అసత్య- చౌర్య - 
కపట-విశ్వాసఘాతాది మహాపాపమలనుచేయును. మనుమ్వుడు కామ 
కోర.లోతములకు వశుడై నప్పటినుండియె అతడు తన విచార ఆచరణ 
భావములనుండి దిగజారిబోవును. కామ కోధ లోచములచేత అతడు. 
శరర పతనము కలిగించునట్టి మనస్సును దుష్టచింతన ములలో ను౦చునట్టై. 
బుద్ది చెరచునట్టి కర్మలు చేయును. అతని పనులన్నియు దూషితము. 
లగును. దాని ఫలముగా అతని వర్తమాన జీవనము సుఖ-కాంతి- పవి (తత్వ 
రవహాతమె దుుఖమయమగును. మరణించిన తరువాత అతనికి ఆసుకి 
యోనులు, నరకములు [పా.పించును. ఈకారణముచేతనే ఈ (తివిధ. 


దోషములు “నరక ద్వారములు. ఆత్మ వినాశనములు' అని ఆలుపబడను. 





మీ 


క. కామం[కొధ _లోభాది అసురీ సంపదనువిడిచి శాస్త్రములలో [పతిపాదింవ. 
విడిన సర్దుణ సదాచార రూపమైన సంపదను నిష్టామ భావముతో 
సెవించుటయే “'శయస్సు "కొరకు ఆచరించుట యనబడును. 


to 


వేదములు వానియారారము పె రచితములైన స్మృతి పురాణేతి హాసాడూ 


శ్రీమర్భగవద్రీతాపర్వము 68 


“తస్మాచ్చొాస్త్రం | 'వమాణం తే కార్యాకార్యవ్య వస్థితౌ | 
జ్ఞాత్వా శాస్త్ర విధానో కం కర్మ కరు మిహా ర్రసి:” రెక్క 


“అరునా! యీకర్తవ్యా కర్తవ్య వ్యవస్తలో నీకు శాస్త్రమే | పమాణము. 
జు — క © య 
ఆసి కలిసికొని, నీవు శాస్త్రవిధి ననుసరించి నియతమైన కర్మనే చేయుటకు 
యోగ్యుడవుసుమా !”!, 


తి శ్రీ మహాభారతే ఖీష్మపర్వణి శ్రీమదృగవద్దీతా పర్వణి 


లన్నియు “శాస్ర్ర' మనబడును. అసురీ సంపదయొక్క_ ఆచార వ్యవహారా 
దుల త్యాగము డె వీ నంవదూపమైన (శేయస్క_ర గుణాచారముల సేవ 
నము రేంటి జ్ఞానము శాస్త్రమల నుండియే కలుగును. కర్తవ్యా కరవ్య 
ముల జ్ఞానము కలిగించు శాస్త్రముల విధానమును నిందించి, పరిహసింలి 
తన బుద్దికి తోచినట్లు స్వాభిమాన గౌరవ |వతిష్టాదులకు తగినట్లు 
స్వేచ్చగా ఆచరించుటయే శాస్త్రవిధిని విడిచి ఇష్టమువచ్చినట్టు ఆచరించుట 
యనబడును, ఇట్టి కర్మలు చయుక రకు ఎలాటి ఫలముగూడ లభించదు. 
ఆనగా పరమగతి లభించదు సరికదా, అతనికి లౌకికములెన ఆణిమాడి 
సిద్దులు సర్వ్కపా ప్తి రూవసిద్ధి పపంచమునందు సాత్తింక సుఖముగూడ 
లభించవు, 


1. దీనిచేత తెలిపిన భావమేమనగా ఏది చ2యవలను? ఏది చేయగూడదు? 

అను నీ రెంటియొక్క వ్యవస్గ (వతిచేత, వేదమూలకములైన స్మృతి 
లీ థి స తా తల 
పురాణేతిహాసాది కాస్త్రములచేతనే తెలియును. కనుకనే ఈ విషయములో 
మనుష్యుడు తన యిషమువచ్చినటు ఆచరించక శాస్త్రములనే [ప్రమాణ 
ఫీ బ్‌ 6 

ముగా తీసికొని వానిలో చెప్పబడినట్లు ఆచరించవలెను. అనగా శాస్త్రము 
లలో ఏకర్మ్శలు చేయవలెనని చెప్పబడినదో వానిని చేయవలెను. ఏ 
కర్మలుని -షేదటింపబడినవో వానిని చేయగూడదని తాత్పర్యము. 


శాస్త్ర విహిత శభ కర్మలనుగూడ నిష్కామ భావముతో చేయవలెను. 
ఎందుకనగా నిష్కా మభావముతొ చేయబడిన శుభకర్మలుమా; తమే భగవ 
(వ్పాపీ పికి హేతువులని కాస్త్రము ములలో తెలుపబడినది. 


652 వేదవా 


శ్రీమదృ్భగవద్దీతా సూపనిత్సు |బహ్మవిద్యాయాం యోగశా సేం శ్రీకృష్ణా 
చున సంవాదే దెవాసుర సంవద్విభాగయో గో నామ షోడళోఒధ్యాయః?ః 
భఖిష్మపర్వణి తు చత్వారింశో౬ ధ్యాయః! 


ఫీ మద గవడ్సితో పనిషత్తులందు, (బహ విదంయందు, యోగశాస్త్రమునందు, 
ww భొగా తీ టీ 
(శ్రీకృష్ణార్దున సంవాదమున “ందు, గుణ. తయ ది వాగయోగ మనబడు 


టు 


పదునారవ అధ్యాయము సమా పము] (16) 8 ష్మపర్వమునందు 
నలుబదవ అధ్యాయము సమా పము, 


_ కే. వీని తరువాతి విషయము భగవద్గిత మొదటి అధాయవు చివరి * ఈ 


మి 


గుర్తుగల అధోజ్ఞాపికలోనున్నట్లు 1గహింపవలను 


(భీష్మ పర్వము 1వ అధ్యాయము) 


(శీ మద్భగవద్దీత పదియేడవ అధ్యాయము 


శ్రద్దా (తయ విభాగయోగము 


సంబందము : 


భగవద్గీత పదియారవ అధ్యాయములో భగవంతుడు, నిష్కామ భావ 
ముతో సేవించబడు కాస్త్రహిత గుణములు ఆచరణములున్ను దైవీ సంపదయని 
వర్షించి, శాస్త్ర విపరీతమైన అసురీ సంవత్తిని గూర్చి చెప్పెను. దానితోపాటే, 
అసురీ స్వభావముగల పురుషులు నరకములో పడుదురను విషయము చెప్పి 
కామ-[కోధ లోభములే ఆసురీ సంపదయొక్క_ ముఖ్య దుర్గుణములు ఈ మూడే 
నరక దాారములు కనుక వీనిని త్యజించి అత్మ _శయస్సు కొరకు సాధనము 
చేయువాడు పరమగతిని పొందగలడు” అని తెలిపెను, ఆ తరువాత ఇట్టనెను. 
శాస్త్రవిధిని విడిచి తన యిష్టము వచ్చిన విధముగా తనకు మంచిదని తోచినది 
మాతమే చేయువానికి తన కర్మఫలము లభించదు. ఇదియు మంచిదే కాని శాస్త్ర 
విధి తెలియనందు చేత, లేక ఇతర కారణములచేత ఫలము విడిచి యజ్ఞపూజాది 
శుభకర్మలు శద్దావూర్వక ముగా చేయువారి స్థితి యొట్టిది? అను జిజ్ఞాసతో అర్జును 
డిట్టడుగు చున్నాడు. 


అర్జున ఉవాచ : 
యే కాస్త విధిముత్సృుజ్య యజంతే శ్రద్దయాఒన్వితాః 
తేషాం నిస్టాతు కా కృష స త్యమాహో రజస్త మః | 1 
అర్జునుడిట్టనెను :- 


శ్రీకృష్ణా! శాస్ర్రవిధిని వీడిచి దేవతలు మొదలైన వారిని శద్దతో పూజ 


రెతేక్ష వేదవ్యాసకృత మహాభారతము 


చేయు! మనుష్యుల స్థలి యెట్టిడి? ఆడి సాత్ర్వికమా? రాజసమా? లేక తామన 
(శద్దయా?౫ 





1. శాస్ర్రవిధి త్యాగములను గూర్చి భగవదీత వదియారవ అధ్యాయము 
ఇరువది మూడవ ల్లోకములో గూడ చెప్పబడెను. ఇక్కడ గూడ చెప్ప 
బడుచున్నది. అయినను ఈ రెంటి భావములలో చాల భేదమున్నది. 
అక్కడ తిరస్కార పూర్వకముగా చేయబడు గాస్త్రవిధి త్యాగము వర్ణ 
నము గలదు. ఇక్క్థడ అది తెలియనందువలన విడువబడు కాస్ర్రవిధి 
వర్ణనమున్నది. వారికి శాస్త్రమనగా లెక్క_యే లేదు గనుక ఇష్టము వచ్చి 
నట్టు ఏ కర్మవారు మంచిదని తలచెదరో దానినే చేసెదరు. ఇందుచేత నే 
అక్కడ “వర కామకారతః' అని చెవ్పబడెను. అక్కడనై లేనో 
“యజంతే (శద్దయా౬న్వితాః' అని చెప్పబడినది. కనుక వీరికి గోద్దగలదు. 
శద్దయున్న చోట తిరస్కార భావముండజాలదు . వీరికి |వతికూల పరిస్థి 
తులు_ వాతావరణమున్ను ఉండుటచేత అవకాశము లేకుండుటచేత అథవా 
వరి, శమము-అధగయనము ఇత్యాదుల అల్పత్యముచెతన. శాస్ర్రవిధిజ్ఞానము 
కలుగదు. ఈ యజ్ఞానము కాంణముగానే, వీరు దానిని విడిచె 
దరు. శాస్త్రము తెలియకుండుటచేత కాస్త్రవిధిని విడిచి శ్రద్దతో పూజ 
పూజచేయు వారి స్వభావమెట్టుండును? వారు దైవ న్టొభావము గలవారా?' 
ఆను విషయమును స్పష్టముగా తొలుత చెప్పలేదు. కనుక అది తెలియు 
టకే అర్జునుడు ఇగ్జవారి స్థితి సాత్త్వికియా? రాజసియా? తామసియా? 


అనగా వారు డెపీ సంపదగలవారా? కేక ఆసురీ నంవదకలవారా? అని 


న చెవుబడిన వివేచనము చేత “వవంచములో ఈ [కింది యెదు విధ 
అని తెలియుచున్నది, 


శద్ద-ళాస్త్రవిధిపాలనము ఈ రండు గలవారిలో రెండు భేదములున్నవి 
ఓర వర్షమువారు నిష్కామ కావముతో కర్మలు అచరించువారు రెండవ 
కగవారు నకామ భావముతో కర్మారరణము చేయువారు. నిష్కామ భావ 
ముతో కర్మాచరరణము చేయు వైవీ నంవదగల సాశ్వికులు మోదము 


శ్రీమదృగవద్గితావర్వము. 69 


పొందెదరు. వీరి వర్ణనము ముఖ్యముగా భగవద్గిత పదియారవ అధ్యాయము 
మొదటి మూడు శోకములలో ఈ యధ్యాయము పదకొండవ, పదునాలు 
గవ శోకములలోను కలదు. సకామ భావముతో కర్మలనాచరించు సత్త 
యుక్త రాజస పురుషులు, సిద్ధి, సుఖము స్వర్గాది లోకముల పొందెదరు. 
ఏర్చి వర్ణనము భగవద్గిత రెండవ అధ్ర్యాయము నలుబది రెండవ.నలుబది 
మూడవ-నలుబది నాలుగవ శోకములలో, నాలుగవ అధ్యాయము పన్నెం 
డవ శ్లోకములో, వడవ అధ్యాయము ఇరువదవ- ఇరువది ఒకటవ. ఇరువది 
రెండవళోకములలో తొమ్మిదవ అధ్యాయము, ఇరువదవ, ఇరువదియొకవ 
ఇరువది మూడవ ఖోకములలో ఈ యధ్యాయము పన్నెండవ. పదునెనిమి 
దవ ఇరువది యొకటవ శోకములలోను గలదు. 


2. శాస్త్రవిధిలో నేదోయొక యంశమును పాలించురు యజ్ఞతపోదానాది కర్మ 
లె తే చేసెదరు కా కాని[శద్ద్ధ లని ఆపురుషులకర్యలు ఆసతులు(నిషృలములు, 
అగును. వారికి ఈ లోకమున ందు, పరలోకము ౫ దున్ను అ కర్మల 
వల్ల ఏలాటి లాభము గూడ నుండదు. వీరి వర్ణనము ఈ యధ్యాయము 
ఇరువది యెనిమిదవ శ్లోకములో చేయబడినడి. 


కి. తెలియని వారగుట చేత శాస్ర్రవిధిని ఎవరై తే విగిచ2దరో అయినను 
శ్రద్దగల అట్టి పురుషులు శర్వాెదముచేత సాత్త్మికులు- రాజసులు తామస, 
సులు గూడ నగుదురు. వీరి పరమగతి గూడ స్వా భావము ననుసరించియే 


యుండును. వీరి వర్ణనము ఈ యధ్యాయము రెండన-మూడవం నాలుగవ 
శోకములలో చేయబడినది. 


4. ఎవరైతే శాస్త్రమునంగీకరించరో, ఎవరికి |శద్దలేదో దానిచేత కామం[కొర 
'లొభవశు ల తపు పాప పపు బతుకు గడ్‌ పెదరో, అసురీ సంపదగల ఆ 
ఆ మనుషులు నరకములలో పడెడరు. నీచ యోనులలో జన్మించెదరు. 
దాని వర్ణనము భగవద్గీత యేడవ అధ్యాయము పదునైదవ శ్లోకములో, 
తొమ్మి దవ అధ్యాయము పన్నెండవ శోకములో, పదియారవ అధ్యా 
యము వడవ శ్లోకమునుండి యిరువదవ క్లోకమువరకు ఈ యర్యాయము 
ఐదవ ఆరవ-పదమూడవ కోక ములలోనూ గలదు, 


636 వెదవ్యాసకృత మహాబార తమా 


శ్రీ భగవానువాచ ; 


“తివిధా భవతి శ్రద్దా దెహినాం సా స్వభావజా' | 
సా తికి రాజసీ చెవ తామసీ చేతి తాం శృణు” లి 


తగవంతుడిట్లనెను వు 


“అర్జునా ! మనుష్యులకు శాస్త్రీయ సంస్కార రహితమై కేవలము సభా 


వము చేతనే కలిగిన (శద్ద సాత్త్విక. రాజస-తామన భేదములచేత మూడు విధము 
లుగా నుండును. అ మూడు విధములైన శ్రర్దను గూర్చి చెప్పెదను వినుము.” 


“సత్వాను రూపా సర్వస్య (శ్రద్దా భవతి భారత | 
(శ ర్దామయో ఒఇయం పురుషో యోయ చృద్ధః న సఏపఏవనః[ శ్రి 


“భారతా! పురుషులందరికి ; గద్ద వారి యంత; కరణమునకు తగినట్టుగా 
నుండును ఈ పురుషుడు శద్ధామయుడు గాబట్టి ఏ పురుస్తుడెట్టి | (శద్దగలవాడో 


రి. ఎవరై తే తిరస్కార భావముతో ళాస్త్రవిధిని విడిచెదరో, తమకు మంచి 
దని తోచిన కర్మనే చేనెదరో, శాస్ర్ర నిషిద్ధ కర్మలు యథేచ్చగా చేయు 
దురో అట్టి తామస సరుషులకు నరకాది దుర్గతులు కలుగును. మంచి 
కర్మలు చేయువారు శాస్త్రవిధిని విడుచుట శేత వారికి వలాటి ఫలము 
గూడ లభించదు. వీరి వర్ణనము భగవద్గిత పదియారప అధ్యాయము ఇరు 
వది మూడవ శ్లొకములో చేయబడినది. వీరు చేయు పాపకర్మ ల ఫలముగా 
తిర్యగ (వప వక్యాది) యోని ృపాప్తి-నరక |పాపియు తప్పుకకలుగును. 
ఈ యదు విధములైన మనుషుల వర్ణనము నందు (పమాణముగా 
సూచించబడిన శోక ములకన్న వేరుగా అనేక శోక ములలో గూడ వీరి 
వర్ణనము గలదు. కావి యిక్కడ ఆ యన్నింటిని ఉ ల్రేఖించినచో [గ్రంథ 
విస్తారము అధికముగా నగును, గనుక ఉచేభించ లేదు. 


1. శాస్త్ర శవణ, పఠన, పాఠనారులచేత గలుగు గద్ద కా స్త్రజ ద్ద" యన 
బడును రుస ఇహాన్మముం కర్మ ల నంస్మారమాల ననుసరించి 
కలుగు శద “సాం౭భావిక్ష ద్య బడును 


శ్రీమద్భగ వద్దీతాపర్యము BAT 


అతడు స్వయముగా గూడ నతడే యగును." 
వంబందము-_. 


మనుష్యుని _శద్ద ననుసరించి యతని నిష్ట తెలుపబడెను. దీనిచేత ఇట్టి 
మనుష్యులను ఎవరెటువంటి నిష్ట గలవారని గుర్తించుట యెట్లు? అని యిచ్చ 
కలుగుగవచ్చును. దానిపైన భగవంతుడిట్టను చున్నాడు. 


“యజంతే సాత్సికా దెవాన్‌ యక్ష-రక్షాంసి రాజసాః | 
| పేతాన్‌ భూతగణాంళ్చా నే యజంతే తామసా జనాః 1 4 


“అర్జునా! సా తిక పురుషులు దేవతలును పూజించెదరు.* రాజస పురు 


ఇ.) 


షులు యషరాక్షసులనుేే ఇతర తామన మనుష్యులు _పేతములను భూతగుణము 


1. వురుషుని వాస్తవ న్వరూపమైతే గుణాతీతమే కాని, యిక్కడ (పకృతి 
యందుండి, _పకృతిను౦డి ఉత్నన్నములైన (తిగుణముల సంబంధము 
గల పురుషుని విషయము చెప్పబడినది. ఎందుకనగా గుణజన్య భేదము 
(పకృతి స్థ పురుషుని యందే సంభవమగును. గుణాకీతునకు గుణబేదము 
సంభవించునని తెలుపుటకే వీలుపడదు. ఇక్క_డ భగవంతుడు తెలుపు 
చున్న దమనగా , “ఎవని యింతఃకరణమునకు తగినట్టుగా ఎటువంటి 
నొత్త్విక-రాజన-తామస (శ్రరయుండునో, అటువంటిదే ఆ పురుషుని 
యొక్క నిష్ట. స్థితి యుండును_అనగా ఎవనికి ఎటువంటి _గ్రద్దయుండునో 
ఆదియ అతని స్వరూపము. అని దీనిచేత భగవంతుడు (శర్జా-నిష్టా-స్వగ 
వములకు ఐక్యము చేయుచు అర్జునుడు చేసిన “వారి నిష్ట యెటువంటి 
అని చేసిన పశ్నమునకు ఉత్తరము చెప్పెను. 


2 ఇందలి యభ్మిపాయమేమనగా దేవతలను పూజించు. మనుష్యులు సాత్తి 
కులు- సాత్విక నిష్ట గలవారు. దేవతలనగా నిక్కడ 'సూర్య-చందాగ్ని 
ఇం|ద-_వరుణ వాయు-యమ- అశ్వినీదేవ-వి శ్వేదేవాది ఇాస్తోంక్త దేవతలు. 
అని తెలిసికొనవలెను, 


8. ఇక్కడ దేవ వూజాకర్మ సాత్తికమగుటచేత ఆ పూజాకర్మ చేయువారు. 


638 వేదవ్యాసక్సత మహాభారతము 
లను” వూజించెదరు. 


“ఆశ్తాస్త్ర విపాతం ఘోరం తవ్యంతే యే తపో జనాః । 
దంభాహంకార సంయుకాః కామరాగ బలాన్వితాః |” లీ 


“అర్జునా! యే మనుష్యులు కాస్త్రవిధిరహితముగా కేవలము తమ మనన్సు 
చేత కల్పించుకొనిన తపస్సు చేసెడరో డంబము. అహంకార మున్ను గలవారో౫ 
కామనా-ఆస క్రి బలాభిమానములు గలవార్నో 

“కర్శయంతః శరిరస్థం మూత గామమే చేతనః ; 

మాం వైవాంతఃశరీర స్థం తాన్‌ విద్దాసురనిశ్చయాన్‌ ..'' 6 


“అర్జునా! శరీవరూపముతో నున్న భూతసముదాయమును, అంతఃకర 





సాత్త్వికులని చెప్పెను. కాని సాత్త్విక కర్మలు నిష్కామ భావముతో 
చేయువాడే పరిపూర్ణముగా సా త్తికుడగును. 


అవావాజీ 


యకశబ్దముచేత కుభేరాదులని, రాకన శబ్దము చేత రాహు కేత్యాదులనియు 
తెలిసికొనవరెను. 


1. మరణించిన. తరువాత పాపకర్మ వశము చేత భూత [పేతాది వాయు 
_పధాన దేహములను పొందినవారు “భూత_ ( పేత” ములనబడెదరు. 


2. అనేక విధాడంబరములచేత శరీ రేం దియములకు కష్టము కలిగించుచు 
మహాభయంకర న్వరూపముతో కా స్త్ర విరుద్ధ తపన్సు భయంకరముగా 
చేయువారికి (శద్రయుండదు. వారు లోకులను మోసగించుటకు, వారి పెన 
తమ ,వభావము వడవేయటకు హఠయోగము చేయుచు సర్యదా_ఆవహాం 


కారములతో బలసియుండెదరు. కనుకనే వారు 'దంభాహంకారయుకు'ి 
లనబడెదరు, 


లీ. ఐదు మవోభూతములు (వృథివ్యాదులు) మనో బుద్ద్యహంకార ములు వడి 
ఇం దియములు-ఐదు యిందియ విషయములు ఈ యిరువదిమూడు 
త త్తృముల సమూహము 'భూతగామము! అనబడును. 


శ్రీమదృగవడ్డీతాపర్వము 689 


ణము నందున్న పరమాత్ముడనైన నన్ను గూడ ఎవరు కృశింవచేయుదురో! అట్టి 
"యజ్ఞానులను నీవు ఆనురీ స్వభావము గలవారిని తెలిసికొనుము”. 


సంబంధము ; 


మూడు విధములైన స్వాభావిక |శద్ధ్దగల వారియొక్క ఘోరతపస్సు 
చేయువారి యొక్కయు లశ ణములు చెప్పి, యిప్పుడు భగవంతుడు సా త్రికము 
లను గహింపజేయు నుద్దేశముతో రాజస తామసములను విడిపించు నుద్దేశ ము 
తోను సాత్తిక_రాజన-తామసము లైన “ఆహార. యజ్ఞ-తపో_దానముల భేదములను 
వినుమని అర్హునుని ఆజ్ఞాపించుచున్నాడు. 

“ఆహారస్వ్వపి సర్వన్య (తివిధో భవతి ప్రియః, 

యజ్ఞస్త పస్త థా దానం తేషాం భేదమిమం శృణు: 7 

"అర్జునా! ఆహారము గూడ అందరికిన్ని వారి వారి _వకృతి ననుసరించి 
మూడువిధములె నవి పియమగును, అంటే యజ్ఞ-తపో.దానములుగూడ మూడు 
మూడు విధములుగా నుండును.? 


వారియొక్క వేర్వేరు భేచములను చెప్పెదను వినుము :.. 


1. శరీరము శ్షీణము దుర్భలము చేయుట తాను తన ఆత్మకు గాని యిత 
రుల ఆత్మకుగాని దుఃఖము గలిగించుట యనునది. “భూత సముదాయ 
మును ఆత్మను కృశింపచేయుట యనబడును. ఎందుకనగా అందరి 
హృదయములో ఆత్మరూవముతో పరమాత్మయే యున్నాడు. 


co 


. మనుష్యుడు తిను ఆహారము [వకారమే అతని యంతఃకరణ మేర్చడును. 
ఆంతఃకరణమునకు అనురూవముగానే గ్రద్ద గలుగును. ఆహారము వేరి 
శుద్దమెనదో పరిణామముగా అంతఃకరణమగూడ పరిశుద్దమగును. “ఆహార 
వద్దా సత్త్వశుద్దిః' ఆని ఛాందోగ్యోపనిషత్తులో గూడ చెవ్పబడనది. (ఛాం 
7.26_2)అంతఃకరణశుద్ధిచేతనే విచార -బావ-శద్దాది గుణములు. (కియలు 
పద్ధములగును, కనుక నే ఈ సందర్భములో ఆహారమును గూర్చిన వివే 

నము చేసి సాలత్తిక-రాజస-తామసాహారములలో వయాహారమెవనికి 

(పియమగునో అతడు ఆ గుణముగలవాడే యగును. అను. నభ్మ్శిపాయము 


నా 


tA 


640 


వేదవ్యానకృత మహాభారతము 


“ఆయుః సతః బలా&౬రోగ్య సుఖ (పీతి వివర్ధనాః | 
రస్యాః! స్నిగ్దాఃి సిరా హృద ఆహారా ణే సాత్త్విక (పియా: 


“అర్జునా! ఆయుస్‌- బుద్ది. బల-ఆరోగ్య- పీతి. సుఖములను వృదిపొందించుక 
జై 0 లం 


రసయు కములు స్నిగ్గములు (జిడ్డుగలవి) స్థిరముగా నుండునవి స్వాభా వికము 
గానే మనస్సునకు _పియములు నైనవియునగు ఆహారములు అనగా భోజన 
వదార్హములు సాత్త్విక పురుషులకు పీయములగును. 


5.6. 


భగవంతుడు తెలిపెను. ఈ భావముచేతనే ఈ ళ్లోకమునందు “(పియి 
శబ్దము చెప్పి విశిష్టముగా సూచించెను. కనుక ఆహారము దృష్ట్యాకూడ 
వానిని గుర్తింపవచ్చును. ఈ విషయమే యజ్ఞ-దాన-తపో విషయము 
లలో గూడ తెలిసికొనవలెను. 


+, పాలు చక్కెర మొదలైన రనముగల పదార్థములు '“రస్యాః' అనబడును. 


. వెన్న నేయి సాత్త్విక పదార్దములనుండి తీయబడిన నూనె ఈ మొదలగు 


జిడ్డు వసువులు 'స్నిగాః అనబడును. 
ఇవాన్‌ అ 


చాలాకాలమువరకు శరీరములో స్థిరముగా నిలిచియుండు సారముగలిగి, 
తేజస్సు క లిగించునట్టి ఆహార పదార్థములు 'స్టీరాః'అనబడును. 


మురికిగాను, అపవి,తములుగాను నుండక చూడగనే మనస్సుకు సాత్త్విక 
రుచి కలిగించు వసువులు “హృడ్యాః'ఆనబఐడును. 


'ఆయు'వనగా వయస్సు. జీీవితముయొక్క అవధి పెరుగుట ఆయుర్యృద్ది. 
యనబడును. 


సత్త్వ మనగా బుద్ది. బుద్ది నిర్మలముగా, తీక్షము (చురుకుగా, సత్త 


ముగా, సూవ్మములను కని పెట్టునదిగా నుండుటయే 'న త్వవృద్ది'యన 


బడును, 


“బల' మనగా సత్కార్యములను సవలముచేయి. మానసిక శారీరకశ క్‌ 
ఈ అంతర బాహ్యశక్తుల వృద్ధియే “ఇలవృద్ది' యనఐడుసు,. 


శ్రీమద్భృగవద్లీతావర్వము.'. Get 


కటామ లవణాతుుష తీక్ల రూషవిదాహిన; ; 


ల్ల 
అవోరా రాజస "స్యిష్టా దు*ఖ శొకాఒమయ,।పదాః॥। 9 
అర్జునా! చేదు పులుపు ఉప్పు అధికముగా గలిగి మిక్కిలి ఉష్ణములుగా 
నుండు, తీక్టములు, కరకెనవి దాహముగలించునవి దుఃఖ చింతా రోగముల 
గలిగించునవియునగు ఆహారపదార్థములు! రాజస పురుషులకు పియములుగా 
ముండును. 


“యాత యామంి గతరసరి పూత పర్యుషితంీ చయత్‌ | 





1. చేవ, కాకర మొదలైన చేదు పదార్దములు, చింతపండు మొదలైనవి 
పులుపులు, కారము మొదలై నవి, లపణవస్తువులు ఉప్పులు, మిక్కిలి వేడి వేడి 
విగా నున్నవి ఉష్పములు, మిరప మొదలైన వికారములు, వేగించబడీన 
వడియములు మొదలైనవి కరకులు గట్టివ, ఆవాలు మొదలైనవి దాహ 


కరములు. 


పెన చెప్పబడిన పదార్దములు తినునపుడు, 'కంఠములో బాధగలుగుటి 
నాలుక దవడలు మొదలైనవి మండుట, దంతములు పులియుట సమలః 
టలో బాధగలుగుట. కన్నులలో ముక్కులలో నీరుగారుట వెక్కిప్త మొడ 
లెనవివచ్చుటి. ఈ మొదలైన కష్టములు గలుగును. ఆవి దుఃఖములన 
బడును, తినిన తరువాత గలుగు పక్సాత్తాపము, “వంతి నబడును, 
తినుటచేత గలిగిన జబ్బులు “రోగము లనబడును. ఈ చేదు.పులుప్తు 
మొదలెన పదార్థములు తినుటచేత ఈ దుఃఖ-_చింతా-రోగములు ఉత్పన్న 
ములగును. కనుక ఇవి '*'దుఃఖ_చింతా. రోగములు ఉత్పన్నము చేయునవి,, 
యనబడును, కనుకనే వీనిని విడుచుట ఉచితము. 


2,8,4, యాత యామమనగా అర్జపక్వములైన వండు, లేక ఆహారవసువులని' 
యెరుగవలను. సగము పండినపండ్లు-సగము ఉడికిన అన్నాదులు-నగము 
వేగిన బజ్లీలు ఇత్యాదులు. (యాతయామ శబ్దమునకు, పండిన తరువాత 
ఒక జాము (3 గంటలు) గడిచినపిదప తినవలసినవస్తువు అని కూడా 
చెప్పవచ్చును. 

41) 


642 వేదవ్యాసకృ్కత మహాభారతము 
ఉచ్చిష్టమపి! చా మేధ్యంే భోజనం తామస పియమ్‌! " 10 


“అర్జునా! సగము పక్వమైనది, రుచిలేనిది, దుర్గంధముగలది చద్దిడి, తినగా 


మిగిలినది లేక యెంగిలిది, అపవి తమైనడియునగు బో జన పదార్థము తామన 
పురుషులకు |పియమైనదిగా నుండును”. 


ఈ శ్లోకములో నే “పర్యుషితమ్‌* అనగా చలిదియన్నము తామసమని చెప్ప 
బడినది. యాతయామమనగా ఒక జామునకుముండు వండబడినది యని 
అర్థము చెప్పబడుటచేత అదియే తామసమైనప్పుడు 'పర్యుషితమ్‌' తామన 
మనుటలో అర్హముండదు గనుక ఇక్కడ యాతయామ శబ్దమునకు అర్ద 
పక్యము యని చెప్పబడినది, 

అగ్ని సెగ సోకుటచేత ఏవిరమైన వేడిమిచేత, గాలిచేత, బుతువు 
గడిచినందుచేతగాని, ఒనముగల వసువులలోని రసము ఎండిపోయి 
యుండినయెడల (నిమ్మ, కమలా మొదలైన పండ్లు చెరకు ఇత్యాదులు) 
అవి గతరనములు అనబడును, 


పూరందినము వండబడిన ఆహార వస్తువు “పర్యుషితము” అనగా చలిది 
నబడును. చాల కాలము (కింద కోయబడిన పండ్డుకూడ చలి వే. 


i. తానుగాని, యితరులుగాని తినగా మిగిలిన వసువు “ఉచ్చిష్ట మనబడును. 
ఎంగిలిగూడ ఉచ్చిష్ట మనెదరు. 


2. స్వాభావికముగానే ఆపవ్మితములైన మాంసము-(గుడ్తు మొదలైన హింసా 
మయములు. సారా-కల్లు మొదలైన నిషిద్ధములగు మత్తుపదార్థ ములుగాని 

క సంగ దోషముచేత అపషితము లైన వస్తువులు -స్థ్టానములు-పాత్రములు _ 
వ్యక్తులు, ఈ మొద లెన వాని సంబంధమువెత లేక ఇతరకారముణలచేత, 
అధర్మమువేతను సంపాదింపబడిన, చెడుధనముచేత పొందినందుచేత అప 
వితములైన వస్తువులు 'అమేధ్యములనబడును' ఇట్టి వస్తువులు దేవపూజకు 
గూడ నిషిద్ధములు. ఇవియేకాక, గంజాయి, భంగు, నల్హమందు, పాగాకు 
సిగ రేటు, బీడీలు, కల్లు, సారా మొదలైనవి అవవితములెన మందులు 


ఇవి యన్నియు త మోగుణమును గలిగించును కనుక ఇవి ఆపవితముల 
లనబడును. “ 


శ్రీమద్భగవద్గీతా పర్వము 648 
“అఫలాజఒకాంక్షి! భిర్యజ్లో విధిదృష్టో య ఇజ్యలే 1 

ష్టవ్యమే వేతి మన; సమాధాయ న సాతి గకః* 1” 11 

“అర్జునా! గాస్రవిధి చెత నియమింపబడిన యజ్ఞము ఏ చేయుటయే తన క ర్త 


చేయబడు యజ్ఞము స శ్వర యజమ మన బడును. 





గమనికః. ఇది రవ శోక మునకు చెందినది. 
మానసిక కారీరక రోగములు నషములగుటయే “ఆరోగ్య” మనబడును. 


హృదయ సంతోషము-బుద్ధి _పసన్నత్వము-ప్పష్టి-ముఖాది శరీరాంగము 
అందు, శుద్ద భావమువలన గలిగిన ఆనందచిహ్న ములు ' పకటితములగుట, ఇవి 
యన్నియు వృద్ధిజెందుటయే “సుఖవృద్ది' యనబడును. 


చిత్తవృ త్రిలో _పేమభావము గలిగియుండుట శరీరమునందు పీతికర చిహ్న 
ములు పకటితములగుట ఇవియే * _ప్రీకివృద్ధి' యనబడును. 
అభిమాన, గౌరవ, (పతిషా, విజయములు లేక స్వర్గాది పాప్తి అన్ని 
8 a —_ 
విధములెన అనిష్టముల నివృత్తి ఇహపరలోకములందలి సర్వవిధ సుఖ 
భోగములు, లేక దుఃఖ నివృత్రి ఈ మొదలైన వానియందు కొంచెముగూడ 
ఇచ్చ పడకుండుటయే 'అఫలాకాంక్షి భిః:'అను పదమునకు అర్హము. 


శీ, దేవతాదులను ఉద్దేశించి ఘృతాదులచేత అగ్నియందు హోమముచేయుట 
లేక యితర విధములచేత ఎవసువునెనను సమర్పించి యెవరి -కేనను 
యోగ్యతానుసారముగా పూజచేయుట “యజ్ఞము అనబడును, 


శీ, వారి వారి వర్ణాశమములననుసరించి, యెవరికి వ యజ్ఞములు శాస్త్రము 
లలో విధింపబడినవో ఆ యజ్ఞములు తప్పక అనుష్టించవలెను. ఇటువంటి 
శాస్త్ర విహిత క్ర ర్రవ్యములై లెన యజ్ఞములను అనుష్టించకుండుట భగవంతుని 
ఆజ్ఞను ఉల్లంఘించుటయగును. ఈవిధముగా యజ్ఞములుచే యుట కొరకు 

మనస్సులో దృఢముగా-నిశ్చయించుకొని నిష్కామ భావములో చేయ 
బడు యజ్ఞమే *సా త్రిక యజ్ఞ మనబడును. 


644 చేదవ్యానకృత మహాభారతము: 
పెన చెప్పబడిన ఆయుస్‌ _ బుర్ది _ బలారులను పెంచు పాలు, నేయి, 
కూరలు, ఫలములు, చక్కర, గోధుమలు, యవలు, సెనగలు, పెసలు, బియ్యము. 
ఇత్యాదులు సాత్త్వికాహారములు, ఈ యన్ని టిని వివరించి తెలుపటకే ఈ ఆహార 


లక్షణము చెప్పబడినది. 
“జభిసంధాయ తు ఫలం దంభార్థమపి దైవ యత్‌ । 
ఇజ్య లే భరత (ష్ట తం యజ్ఞం విద్ది రాజసమ్‌ ॥* 2 
కాని అర్జునా! కేవలము దంభాళారము కొరకు లేక ఫలమునే దృష్టిలో 
నుంచుకొని చేయబడు యజ్ఞము రాజసమని సీవు తెలుసుకొనుము.! 


“విధిహీని మసృష్టాన్నం" మంతహినమదకిణమ్‌ | 
(శ ద్దావిరహితం యజ్ఞం తామసం వరిచత్షతె!” i& 


“అర్జునా! కాస్త విధిహీనముగా అన్నదాన రహితముగా, మం|త్రహీన 
ముగా దశిణ లేనిదిగా (శద్దారహితముగాను చేయబడు యజ్ఞము తామసయజ్ఞ 
మనబడును, 
వంబంధము:;- 


ఈ విధముగా మూడు విధములైన యజ్ఞముల లక్షణములు ఆలివ్‌ 


1. ఫల|పాపి యుద్దశములో చేయబడిన యజ్ఞమః శాస్త్ర విహితముగా |శ్రద్బ్నా 
పూర్వకముగాను చేయబడినదైనను అది రాజసమే యగును, దంభముతో 
చేయబడినది గూడ రాజసమే. ఇట్టుండగా ఈ రెండు చోషములు గల. 
యజ్ఞము రాజసమని వేరుగా చెప్పవలసినదేమున్నది? 


శాస్త్ర విహితము కానిది, కాస్త్రవిధుల అనంపూర్ణత్వముత్‌ చేయబడినది. 

లేక ళాస్తో9క్త విధానములను తిరస్కరించి, వరిహసించి నిందించి 

యిష్టము వచ్చిన విధముగా చేయబడునడియు నగు యజ్ఞము 'విధిహిన” 

మనబడును, 

లీ. శాస్తోక మంత రహితము-మం[త పయోగమే లేనిది. లేక విధివత్తు 
కానిది లేక తిరస్కా రాదులచేత లోపనహితమునగు విధమున చేయబడిన. 

యజ్ఞము 'మం్యతహీన' మవబడును. 


శ్రే మదృ గవగ్లీతాపర్యమః sis 


యిప్పుడు భగవంతుడు తపస్సు (వకరణము నారంభించుచు నాలుగు శ్లోకముల 
చేత సాత్విక తపస్సు లక్షణము తెలుపుచున్నాడు. ' 


ఉదేవ దిషజగురు (పాజ్ఞ పూజనం! శాచమార్దవమ్‌ 
(బహ్మచర్యమహింసా చ కారీరం తవ ఉచ్యతే Mm {4 


" “ఆరునా।] దేవ_బాహ్మణ-గురు_జ్ఞానవంతులను పూజించుట వవి|తత్యముక 
జ్ర ఇ ప 





1,:వి ద్రహ్మ, రుద, సూర్య, చం[ద, దుర్గ, అగ్ని, వరుణ, యమ 
ఇం దాది శాసో9క దేవతల పూజావిధానము శాస్త్రములలో విధింవబడి 
నదో వార౦దరున్ను ఇక్కడ 'దేవి శబ్దముచెత చెవృబడెదరు. 'ద్విజ' 
శబ్దముచేత చాహ్మణ, న|తియ, వైశ్యులు తే 9వర్డికులు చెవృబడినను, 
ఇక్కడ కెవలము (బాహ్మణులనియే అర్థము, ఎందుకనగా శాస్త్రము 
ననుసరించి ' (వాహ శ్రైణుడే అందరికిన్ని 'పూజ్యాడు. ఇకుడ “నరు 
శబ్దమునకు తల్రి, తండి, ఆచార్యుడు, వృద్దులు వర్ణాశమములతోగాని 
లేక వయస్సులోగాని 'పెద్దవారుఅని యర ము. ' పాజ్జ' అను శబ్దమునకు 
ఇక్కడ పరమేశ్వర స్వరూపమును పూర్తిగా తెలునుకొనిన మహాత్ము లైన 
జ్ఞానులని యర్థము. వీరందరికి వారివారి యోగ్యతననుసరించి ఆదర 
సత్కారములు చేయుట, నమస్కరించుట, సాష్టాంగ వణామము చేయుట, 
కాళ్ళు కడుగుట, చందన, పుష్ప, ధూవ నై వేద్యాదులు సమర్పించుట, 
యోగ్యతానుసారముగా సేవాదులు చేయట, సుఖము కలిగించుట, మొద 
లెనవి వారిని పూజించుట యనబడును. 


"౫ ఇక్కడ పవిత్రత్యమనగా కేవలము కారీరక శౌచమని యే యర్థము. 

_ ఎందుకనగా వాక్ళుద్ది వర్షనము ఈ తరువాతి వదునైదవ శ్లోకములో 

. మనష్మద్ధి వర్ణనము పదియారవ ల్లోకములోను వేరుగా వర్ణింపబడినవి. 
.ఇల మృతి కాదులచేత శరీరమును న్వచ్చముగా వవ్వ్నితముగానుంచుట 

శరీర సంబంధి చేష్టలన్నియు నుత్తమముగా చేయుటయే శరీర పవ్మితత్య 
మవబడును. 


46 వేదవ్యాసకృత. మహాభారత వా 


నరశత్యముో, [బ్రహ్మచర్యము], ఆహిం౦నీ, ఇవి శరీర నంబంధముగల తవన్నుు 
ఆని చెప్పబడును. 


“అను ద్వేగకరం వాక్యం సత్యం (ప్రియహితం చ. యత్‌ | 
స్వార్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే ॥ 15 


1. “నరళశ' త్యమనగా శరీరము బిగించుకొని, ఇటునటు |తిప్పుకొనుచు,. 
వక్రముగా కూర్చునుటను విడుచుట సరళత్వ మనబడును. 


2, బ్రహ్మచర్య శబ్రమునకు, శారీరకములై న సర్వవిధ మెథునములను. 
త్యజించి పూర్తిగా. వీర్యధారణము చేయుట యని యర్థము. 


రీ. ఆపాంస యనగా శరీరముచేత ఏ (పాణికి గూడ వీ విధమైన కష్టమును 
కొంచెము గూడ కలిగింపకుండుట యని భావము. 


kL, పెన చెప్పబడిన కర్మలు చేయుటలో శరీరమునకు పాధాన్యము కలదు... 
అనగా ఈ కర్మ లలో శరీరమునకు విశేష సంబంధము గలదు. ఇవి 
ఇం |దియములను శరీరమును వాని దోషములన్నిటిని నశింపచేసి పవిత 
ములు చేయును. కనుక ఈ కర్మ లన్నియు శారీరక తపమ్ప ఆవ 
బడును. 


ల. ఎవరి మవస్సు లోను కొంచెము గూడ ఉద్వేగము కలిగించక నిందలు. 
చేయుట, కొండెము చెప్పుట ఈ మొదలగు దోషములు వమా తమః 
లేకుండు మాట “అనుద్వేగకర* మనబడును, తాను చూచినట్టు, వినినట్లు ,. 
అనుభ వించినట్లు సరిగా ఉన్నరున్నట్లుగా, ఇతరులకు చెప్పబడు మాటి. 
'సత్య' మనబడును. వినువారికి పియముగా కటుత్య, తీక్షత్వ, రూకుత్వ, 
అసమాన భావములు లేకుండ ఇతర వాగ్గోషము లేవియ లేకుండ. 
[పేమలో, మధురముగా, సరళముగా, శాంతముగా నున్న వచనములా. 
(ప్రీయములనబిడును. పరిణామమునందు హితకరముగా పూరి గా హింపా 
ద్వేష వెరాగ్య శూన్యములు పేమ దయ శుభ పరిపూర్ణములు నగు. 
మాటలు హితము లనబడును పెన చెప్పబడిన యన్ని గుణము లయ. 


గలిగి శాస్త్రములందు వర్ణింపబడిన సర్వ విధ వాగ్రోషములు లేని వాకో 


వ్‌. 
చ్చారఠణము "వాచిక తవస్సు' అనజరును. 


శ్రీమదృగవర్లీతాపర్యము G47 


“అర్జునా! ఉ ద్యేగము గలిగించనిది, (పియము, హితకరము. యథార్శము 
మాట్లాడుట వేదకాస్త్రములు చదువుట, పరమేళ్యరుని నామములు జపించుట, ఇవి 
ఆభ్యనించుటయే వాక్కునకు సంబంధించిన తపస్సు అని చెప్పబడును. 


“మనః పేసాదః' సౌమ్యత్వంే మ నిమాత్మవిని|గహః 
భావసంశుద్ది* రిత్యేతత్‌ తపోమాననముచ్యితే ॥ 16 


“అర్జునా! మనస్పుయొక్క- [పసన్నత్వము, శాంతభావము, భగవచ్చింత 
నము చేయు స్వభావము మనో ని|గహము ఆంతఃకరణ భావములయొక్క_ పరి 
పూర్ణ పవి తత్వము _ ఇటువంటి పన్నియు “మానస తపస్సు! అనబడును. 


“శద్దయా వరయా తప్తం తపస్త త్రి? విధం సరైః 


1. భయ._చింతా-శోక.వ్యాకులత్య- ఉ ద్వేగాది దోషరహితమె సాత్తిగక (పన 
న్నత్వ-హర్ష-జ్ఞానళ క్రి యుక్తమగుట మనః | వసాద మనబడును. 


ల రూకష్షత్వ-దాహ. హింసా. పతిహింసా- [కూ భత్వ. నిర్ణయత్వాది సంతాపకర 
దోష శూన్య మె మనస్సు సర్వదా శాంతముగా చల్లగాను మండ్రటయే 
“సామ్మత్వ' మనబడును. 


త్రీ, మనస్సు నిరంతరము భగవర్గుణ [వభావ.త త్వ-స్వరూప లీలా విలాన 
నామాడి చింతనము నందు లేక (దిహ్మ విచారము నంతుండుట 'మొగ' 
మనబడును. 


4, అంతః కరణమునందచు చంచలత్యము పూర్తిగా నశించి అది స్థిరముగా 
జాగుగాను తన వశములో నుండుటయే “ఆత్మని గహ' మనబడును, 


5. అంత!కరణమునందు. రాగ-ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహమును 
మాత్సర్య- ఈర్ష్యా ద్వేష-ఘృణా (రోత) తిరస్కార, ఆనూయా ఆశ 
హిష్టుత్వ (ప్రమాడ (పారపా టు) వర్షవిచార, ఇష్టవిరోధ , అనిష్ట చింత 
వాది దుర్భావములు పూర్తిగా నష్టమగుట, ఈ గుణములకు విఠోధులైన 
దయా, ఇమా, (ఓర్పు) (పేమ వినయాది సమస్త సద్భావములు సర్వదా 
వికసితములై యుండుట, “భావ సంశుద్ది” యనబడును. 


848 వేదవానకృత మహాభారతము 
అవలా౬కాంక్షిభిర్యు క్తైః సాతి కకం పరిచత్న తేళ” 17 
“అర్జునా! ఫలము కోరని యోగిజనముచేత. మిక్కిలి (శ్రద్దతో చేయ 

బడిన * పూర్వోక క్షత వస్సులు 'సాత్తి్యక తపస్సులు" అనబడును. 


నంబంధము : _ 


శ 


ఇప్పుడు రాజస తపస్సు యొక్క లక్షణములు తెలుపబడుచున్న వి, 


ఇ ఎలి. 





1" ఇహపరలోకముల సుఖభోగములు దుఃఖనివృతి రూపములు ఇవియేనియు 
నెప్పుడున్ను కొంచమైనను, ఏ కారణముచేత గూడ కోరకుండువాడు 
అఫలాకాంషి. అనబడును... మనోబుర్దీం దియములు ఆస కిలెనివె; 
'హింపబడి శుద్దములై యుండుటచేత. ఎవ్వడున్ను ఏ విధములైన 
ఖభోగముల సంబింధముచేత చలించకుండ పూరి గా ఆసక్తి €నివాడు 
'యుకుడు అనబడును. పెన చెప్పబడిన మూడు. విధములైన తే 
నిష్కామ పురుమలచేత చేయబడినప్పుడే అతడు పరిపూర్ణముగా సా త్రకు 


wn 


శాస్త్రములో పెన చప్పబిడిన తపస్సులకు ఆలుపబడీిన మహత్య-స్వరూ ప 
(పభావములన్నిటి పెన [వత్యక్షము క డ్‌ ఎక్కువగా నమ్మానపూర్వక 
మైన పరిపూర్ణ విశ్వాసము కలుగుట “వర మద్ది యనబడును. ఇట్టే 
శ్రద్దతో గూడినవాడై మహా మహా విఘ్నములను లేక కష్టములను 
ఎ మ్మాతము లెక్కచేయక సర్వదా చలించకుండుచు మిక్కిలి ఆదర 
ఉత్నాహ పూర్వకముగా పెన చెప్పబడిన తపస్సులను ఆచరించుచుంతు 
టయే ఆ తపస్సులు పర మ్శశద్దతో చేయుట యవబడును. 


శీ. ఇందలి యభ్నిపాయమేమనగా పెన చెప్పబడిన శరీర_వాక్‌ మనః సంబం 
ధము గల తపస్సులే సాత్రి్యకములు కాగలవు. దీనితో పాటీ తెలిపివ 
. చేమనగా ఈ మూరు తపస్సులు పూరి గా సాత్తికములైనను, “ఈ శోక 
ములో చెప్పబడిన భావముతో అవి చేయబబడినప్పుడే పరిపూర్ణముగా 
సాతి ఇకములు కాగలవు, ఆని 


శ్రీ మదృగవగ్గీతాపర్వము.. 649 


“సత్కార మాన వూజా౬ర్థం తపోదంభేన] చైవ యత్‌ | 
క్రియతే తదిహ. (పోక్తం రాజసం చలమి| ధువమ్‌ 1" కరీ 


“అర్జునా! సత్కార-గౌరవ పూజాదుల కొరకు, ఏదైన యితర స్వార్ధము 


కొరకు గూడి స్వభావముచేత లేక, పాషండత్వముచేత చేయబడు తపసు 
అనిశ్చితము శ్షణికము నెన ఫలము నిచ్చునది, గనుక అది “రాజసము” 


బడును, 


సంబంధము : 


ఇప్పుడు తామన తపస్సు యొక్క లక్షణములను భగవంతుడు 


చున్నాడు. అవి సర్వదా విడువదగినవి. 


l. 


న్‌ 


వాస్తవముగా తపస్సు నందు ఆస్ట (శద) లేకున్నను లోకులన 
గించి తన స్వార్ధము నేవిధముగనై న దింప జేసికొనుటకు తప. 
నటించుచు ఏడెన లౌకిక.ళాస్త్రీయ తపస్సు బాహ్యముగా చూపిం 
మా్యతమే ఆచరింపబడునది డంబముతో తపస్పుచెయట యనబడ 


ద 
అ 
నసి 


. ఏ ఫలపాప్రి కొరకు అ తవస్సు చేయబడుచున్నదో ఆ ఫలము 


చుట నిశ్చితము గాదు. అది నంశయాస్పదము. కనుక అది “అ 
మనబడును. ఏదైన ఫలము లభించినను అది సర్వదా స్థిరముగా 
నది కాదు, ఆది నిశ్చయముగా నశించునదియే కనుక ఆది చలి 
బడును. 


+ ఇతడు చాల గొప్ప తపస్వి. ఇతనికి సమానుడెవడున్నాడు. ఇతడు చాల 


_శష్టుడు ఆను గొప్పతనము గౌరవము (పవంచములో ఆతవి తవస్సు 
యొక్క | _పసిద్దిచేత కలుగును. అది 'సత్కార' మనబడును. తపస్వికి 
స్వాగతం చెప్పి యెదుట నిలిచి _పణామముచేసి అభినందన వ్యతము 
సమర్పించి ఇటువంటి వే యైన ఇతర కార్యములద్వారా అతనికి ఆదరము 
వేసీ గౌర వించుట “మాని మనబడును. ఆతనికి ఆరతి యిచ్చి, కాళ్ళు 
కడిగి పత్ర పుష్పాలతో 'షోడళోపచారములలతో పూజ చేసి ఆయన ఆజ్ఞను 
పొలించి గౌరవించుట ఈ మొదలైన వాని "పేరు 'పూజ' 'యనబడును, 


శిఫ0 వేరవ్యానకృత మవాశారతము 


“మూఢ [గా హేణాత్మనో యత్పీడయా[క్రియ తే తవః ; 
పరస్యోత్సాదనార్థం వా తత్తామన ముడాహృతమ్‌ ॥" 19 


“అర్జునా! మూర్గ త్యములో వల్లుదలతో ను మనోవాక్‌ శరీరములకు పీడ 


గలిగించునది లేక యితరులకు కీడు గలిగించుటకొరకు గాని చేయబడు తవస్సు 
కామస తవస్సు అనబడును. 


ఈ యన్నిటి కొరకు ఆచరించబడు లౌకిక-కాన్చీయ తపస్పులే నత్కార 
మాన పూజలకొరకు తపస్సు చేయుట యగును ఇదిగాక వ దైన ఇతర 
స్వార్ద సిద్దికొరకు చేయబడు తవస్సు గూడ 'రాజని మనబడును- 


1. తపస్సు యొక్క వాసవ లక్షణము వెరుగక యేదొఒక కర్మ తవ 
స్పమకుని ఆది చేయుటకు హతము లేక దురాాగహము గలిగియుండుట 
“మూఢ [గాహ' మనబడును, ఏ తపన్సు ఈ యధ్యాయము ఐదవ ఆరవ 
శ్లోకములలో వర్షింపబడినదో ఏది అశాస్త్రీయము మనః కల్పితము- 
ఘోరము స్వాభావికము గనే తామనమో దేనిని డలభము యొక్క 
(పేరణచేత లేదా అజ్జానము చెత తన కాళ్ళను చెట్టుకొ మ్మ లకు లిగించి 
తల కిందుగా (వేలాడ జేయుట కఇనువముండ్తమీద కూర్చునుట ఇటువంటివే 
వివిద క్రియలు చేసి చెడు తలంపుతో అనగా ఇతరుల నంపద హరించు 
టకు వారి వంశము సనిర్మూలనము చేయుటకు లేదా వారికి వదోవిధముగా 
వేదోయొక కీడు చేయుటకు మనో.వాక్‌.-శరీరములమ తపింవజేయుట 
'తామస తవస్సు' ఆనబడును. 


వర్ణా శ మములు-వయస్సు-వరిస్థితి వీని ననుసరించి కాస్త నిహిత దానము 
చేయుట-అనగా తన స్వత్వమును ఇతరుల హితము కొరకు వ్యయము 
చేయుట మనుష్యుని కరవ్యము. అతరట్లు చేయని యెడల మానవత్వము 
నుండి దిగజారిపోవును.. భగవంతుని (శేయన్మరమైన ఆదేశము అనాద 
రించుట యగును. కనుక ఇట్టి ఇహవరలోకముల ఫలములు కొంచెము 


గూడ ఆఅ పేషీంచక కర ర వ్యబుద్దిలో చేయబడు దానమే 'వలివూర్ణసా త్రిక” 
మనబడుమ. 


శ్రేమదృగవద్గీతావర్వము 681 
సంబంధము :. 


(త్రివిధ తపస్సుల లవషణములు చెప్పి యిపుడు దానముయొక్క_ తివిధ 
లశ్షణములు భగవంతుడు చెప్పుచున్నాడు. 


'“దాతవ్యమితి యద్దానం దీయతేఒనువ కారిణే ; 
దేశ కాలేచ పాఠే9 చ తద్దానం సాతి ఏకం స్మృతమ్‌ 1 20 


“అడ్డనా! దానము చేయుటయే కర్తవ్యము]! అను నలి పాయము చేత 
దేశము. కాలము? పా్యతములు లభించినపుడు3 తనకు ఉపకారము చేయనివారికి 


1. ఏ దేశములో, ఏ కాలములో, ఏ వస్తువు ఆవశ్యక మో ఆ వస్తువు ఆందరి 
కిన్ని వారి వారి యోగ్యతానుసారముగా సుఖము కలిగించుటకు దాసము 
చేయుటకు అదియే యోగ్యమైన దేశము కాలము నగును. ఇదిగాక కురు 
మేేత- హరిద్వార-మథురా-కాశీ.పయాగ నై మికారణ్యాది పుణ్యషే్యత 
ములు (గహణ - పూర్ణిమా- అమా వాస్యా సం (కాంతి. ఎకాదళ్యాది పుణ్య 
కాలములు దానము కొరకు (పశ స్తములని తలచబడినది. 


ర ఎవని వద్ద_ ఎక్కు డ-ఎప్పడు ఏ వస్తువులేదో అతడు అక్కడ అప్పుడ 
ఆ వన్తువును దానము పొందుటకు అర్హుడగును, ఎట్లనగా అకలి-దప్పి 
దిగంబరత్వ. రోగ-పీడా-అనాథత్వ-భయాదులచేత బారపడు |ప్రాణులు 
అన్న-జల-వస్త్రములు జరుగుబాటుకు ధనము.బొషధము_ ఊరడీంప్త ఆ 
యము అభయము ఇత్యాదులు పొందుటకు అర్హులు. ఇవిగాక ఉత్తమా 
రారము గల విద్వాంసులు, _(బాొహ్మణులు, ఉతమ (బహ్మచారులు-వాన 
(పస్టులు- సన్న్యాసులు- నియమ వతములు గలవారు గూడా దానార్లులే. 
ఎవరికి ఎ వస్తువు దానము చేయుట శాస్త్రములో కర వ్యమని తెలుప 
బడెనో వారే వారివారి అధికారముననునరించి యథాశ కి ధనాదు లెన 
అన్ని ఆవళ్యక వస్తువుల దానమునకు వొ తులు. 


ర. తనకు ఉపకారము చేసిన వారికి సేవ చేయుట తనకు వీలైవంతవరకు 
అతనికి సుఖము కలిగించుటకు [పయత్నించుట మనుష్యుని కర్తవ్యమే 
యగును. ,అది దానమని తలచువారు వాస్తవముగా ఉపకారాడులను 


శై5్‌ల 


వేద వ్యానకృత మహాభారతము 


ఇవ్యబడు దానము 'సాత్వికదానము" అనబడును.! 


“యతు [పతుపకా కారార్థం ఫలముదిశ్య వా పున; |; 
దీయతే చపరికిషం తద్‌ దానం రాజనం మతమ్‌॥” 91 
లాల 


కాని అరునా! క్రేశపూర్వ్యకముగా. (ప్రతు[ ౧సకార [వయోజనముచేతి లేదా 
& 


దృష్షి లోనుంచుకొ నిశ ్చెయబడు దానము, 'రాజసదానిమనబడును. 


తిరస్కరించుచున్నారు. ఉపకారి సవ చేయగోరనివారు కృతఘ్నుల తర 
గతిలో చేరెదరు. కనుకనే తనకు ఉపకారము చేసిన వాఃకి తవ్వక సేవ 
చేయవలను, 


. ఇకుడ తనకు ఉపకారము చేయని వారికి దానము చేయు విషయము 


ఆలిపి భగవంతుడు తెలిపిన భావమేమనగా దానము చేయువారు, దానము 
పౌందువారి నుండి దానమునకు బదులుగా ది విధమైన పత్యుపకారము 
కొంచెము గూడ పొందుటకు ఇచ్చయించ కుండవలను. ఎవని నుండి 
ఎ విధమెన స్వార్థము కొంచము గూడ అఆళింవబడదో అబ్ల మ మనుష్యునకు 
ఇవ॥బడు దానము “సాత్త్విక ' మనబడును. దీనిచేత వాస వముగా దాతకు 
స్వార్థ బుడ్డి పూర్తిగా నిషేధింపబడినది. 


. ఎవరైన మొండికివడి కూర్చొనినపుడు, హఠముచేసినపుడు, భయ పెద్దిన 


పుడు లేదా ఎవరైనా మాననీయులు (పభావముగలవారువైన పురుషులు 
ఒ తిడి చేసిన పుడున్ను + తన యిచ' ఎలేకయున్నను మనస్సులో రుఃఖవడుచు 


గత్యంతరములేక యడ దానము కేశ పూర్వకముగా చేయబడు 
దావమన బడును. 


= నిరంతరము తన వనికి ఉవయోగపడునట్రిది లేదా దవిషతులో తన పని 


చిన్నదో, పెద్దదో అతనివలన నెరచేరునని భావింవబడు నట్టి లేక ఆశింప 


ఐడునట్టియు వ్య కికిగాని నంస్పకుగాని చేయబడు దానము. (వత్యుపకార 
(వయోజన దృష్షితో చేయబడు దాన మనబడును. . 


శ. ఇవహ.వర లోకములందు ఆఫీమాన_గౌరవ. [వతిషా వ్వరాది భోగములను 
_ - న్న్న "ఈ “7 ౧ | | 


్రీమదృగవద్గీకాపర్వము . 6983 


“అదేశకాలే యద్‌ దానమపాతెభ్యశ్చ దీయతే | 
అసత్కత మవజ్ఞాతం తత్‌ తామస ముదాహృత మ్‌॥". లలి 


“అర్జునా! సత్కారము లేకుండ", లేదా తిరస్కార పూర్వకముగా 


ఆయోగ్య దేశ కాలములో), అనర్హులకున్ను* చేయబడు దానము *తామనదాని 
మనబడును ”. 





తా నాననా. 


పొందుటకొరకు లేక రోగాదుల నివృత్తికొరకు ఎవ్యక్షికిగాని, సంస్థకు 


® 


గాని చేయబడు దానము ఫలోద్దేశ ముతో చేయబడు దాన మనబడును, 


. దానము పుచ్చుకొనువారిని, వారి యోగ్యతనను సరించి అభివాదన. కుశల 


_పళ్న-పియభాషణ- ఆసనాదులద్వారా సమ్మానించకుండ రూక భావ 


ముతో మొగము ముడుచుకొని చేయబడునది “సత్కారరహిత' దాన 
మనబడును, 


* నాలుగు తిట్టుతిట్టి. మొగముజెడ గద్దించి, చేదుగా మాట్లాడి, మర 


ఎప్పుడుగూడ నాగడపతొక్కవద్దని గట్టిగా చెప్పి, పరిహసించి లేదా £ 
యితర విధముగా, కఠినముగా మాట్టాడి అతనిని తన శరీరావయవవ 
లతో (తోసి, లేక వెక్కిరించి, అవమానపరిచి చేయబడు దానము 'తి, 
స్మార పూర్వక దాని మనబడును, 


. ఏ దేశకాలములందు దానముచేయట ఆవశ్యక మో లేక ఎక్కడ దానవ 


చేయుటకు కాస్త్రములో నిషేధింవబడినదో, ఆ దేశకాలములు దాన; 
చేయుటకు అనర్హ ములనబడును. 


ఎ మనుష్యులకు దానముచేయుట ఆవశ్యకముకాదో ఎవరికి దానముచేయ 
శాస్త్రములో నిషేధింపబడినదో, అట్టి ధర్మద్వజులు(దడంభాచారులు-వం 
కులు) వేద బాహ్యులు కపట వేషధారులు హింసకులు _ పరనిందకులు,. 
ఇతరుల |బతుకుదెరువును భంగపరుచువారు తమ స్వార్ధసారనమునందు 
తత్పరులు కృతిమ వినయము చూపించువారు మ ద్య- మాంసాదులెన 
అభషణ వసువులను తినువారు.దొంగతనము, వ్యభిచారము మొద లైన 
వీచకర్మలు చేయువారు. మోసగాండు జూదరులు నాస్తికులు ఈ మొద. 
-లెన వారందరున్ను దానమువకు అపా తులు, (అయోగ్యులు) 


“Lo తత్చదితి నిర్రేశో బహ్మణన్ర్రివిధః స్మృతః 1 
బాహ్మణా స్తన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా॥” 28 


అర్జునా! ఓం, తత్‌, సత్‌ ఈ మూడు విధములైన నామము నచ్చిదానంద 
ఘన (బహ్మమునకు చెప్పబడినిది'. ఆ (బహ్మమునుండియే సృష్ట్యాదికాలములో 
బ్రాహ్మణులు వేదములు ఉత్పన్నము చేయబడిన వి?. 


“త స్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః|కియాః | 
(పవర న విధానోకాః సతతం [బహ్మవాదినామ్‌ ॥” 24. 


అర్జునా! ఈ కారణముచేత, వేద మంతోచ్చారణముచేయు రోష పురు 
షులచేత కాస్త్రవిధిచేత నియమింపబడిన యజ్ఞదాన తపో రూప | కియలు నర్వదా 
ఓమ్‌” అను పరమాత్మనామము ఉచ్చరించియే ఆరంభింపబడుచున్న విి. 


1. సమస్త కర్తలు, కర్మలు - కర్మ విరోధులున్ను ఏ పరమాత్మనుండి 
ఉత్పన్నులె నారో, ఆ భగవంతుడే ఓం,తత్‌,నత్‌ అను పదములకు అర్థము. 
ఆయనకు ఈ మూడు పేర్లు గలవు. కనుక ఈ మూడింటి ఉచ్చారణాదుల 
చేత ఆ కర్మలన్నింటి అంగ వైగుణ్యము నశించిపోవును. కనుకనే (పతి 


కార్యము యొక్క ఆరంభమునందు పర మేశ్యరుని నామముల ఉచ్చార 
ణము వరమావశ్యకము. 


ఇక్క_డ్‌ [బ్రాహ్మణ శబ్దమునకు “బాహ్మణాది సమస్త [పజలు “వేద'శబ్ల 
చి (టా అట్‌ య 
మునకు నాలుగు వేదములు (బుగ్వేద-యజు ర్వేద-సామ వేద- అథర్య వేద 
ములు) యజ్ఞ శబమునకు యజ -తపోదానాది నమన శాస్త్రవిపహిత కర్తవ్య 
= 9 (ఎ (= అనాటి వాణాటీ 
కర్మలునని యర్థము, 


శీ వ వరమేశ్వరునినుండి యీ యజ్ఞాదికర్మలు ఉత్పన్నములైనవో ఆ పరమే 
శ రుని నామముగాబట్టి ఓం కారము యొక్క ఉచ్చారణముచేత సమన 
కర్మల అంగ వైగుణ్యము దూర మైపోవును. ఆ కర్మలు అప్పుడు వవిత 
ములు, _శేయోదాయకములు నగును, 


ఇది భగవంతుని నామముయొక- - ఆపషారమెన మహిమ, ఈ కారణము 


శ్రీమదృగవద్గీతాపర్వ మః 658 


“తదిత్యనభినన్హాయ వలం యజ్ఞతపః (కియా; | 
దానక్రియాశ్చ వివిధాః [కియన్తే మోకకాంక్షిభిః ॥" 25 


అర్జునా తర్‌_అనగా *తత్‌' అనుపేరుతో చెప్పబడు వరమాత్మునిడే 
యిది యని ఫలాపేక్ష లేకుండ వివిర యజ్ఞ తపోరూవ్యకియలు, దాన రూవ 
(క్రియలు పురుషులు చేయుదురు. 

“నద్భావే సాధుభావే చ నదిత్యేతత్‌ | పయుజలే । 

వశే ఆర శ ౫ ౨ n 

వశ సె కర్మణి తధా సచ్చబ్దః వార్థ యుజ్యతే ॥ 26 

అర్జునా 'సత్‌' అనబడు వరమార్ముని యీ నామము సత్య భావమునందు? 
గేష్టభావమునందున్ను 3 పయోగింపబడును., ఉత్తమకర్శ యందుగూడే* 'సత్‌' 
శబ్దము (పయోగింపబడును. 

చేతనే వేదోక్త మంతములయొక్క_ ఉచ్చారణ పూర్వకముగా యజ్ఞాది 

కర్మలను చేయునధికారము విద్వాంసులెన [బాహ్మణ క్షత్రియ వెశ్యులు 

చేయు యజ్ఞ -తపోదానాదురైన సమస్త శా స్త్రవిహిత శుభకర్మలు సర్వదా 

ఓం కారోచ్చారణ పూర్వకముగానే ఆరంభింపడునని తెలియవలెను. 


1. విహితకర్మలు చేయు సామాన్య వేదవాదులు ఫలేచ్చ, లేక అహంకార- 
మమకార ములు త్యజించరు. కాని వారు (శేయస్కాములైన మనుష్యులు 
పర మశ్వర [పాపి దప్ప, ఏ యితర వస్తువుల ఆవశ్యకత లేనివారు 
నర్వకర్మలు ఆహంకార మమకార. ఆస క్తి. ఫలేచ్చలను పూర్తిగా విడిచి 
కర్మలు కేవలము వర మేశ్యరునికొర కే ఆయన ఆజ్ఞానుసారము చేసెదరు. 


2, సద్‌(సత్య)భావమనగా, నిత్యభావము, ఆనగా నర్వదా అసి త్యముగల అవి 


నాళి తత్త (ము, అదియే పర మేళ్వరుని స్వరూపము కనుక, ఆయన "సత్‌" 
అను “పేరుతో చెప్పబడును. 


లీ. ఇక్కడ సాధుభావ పదమునకు ఆంతఃకరణముయొక్క_ _*ష్టభావమని 
యర్థము. అది పర మేశ్వరుని (పాప్తికి కారణము కనుక దానికి ఫర మేళ్య 
రుని' నతి 'అను పేరు పయోగీంపబడును. అది సత్కర్మ యనబడును. 


శ. కాస్త్రవిహితములైన కర్తవ్య శభకర్మలు నిష్కామ భావముతో చేయబడి 


656 వేదవ్యాసకృ్ళత మహాభారతము 


యజ తపసి దానే చ స్టితిః సదితి చోచ్యళే ; 
కర్మ చైవ తదర్భీయం సదిత్యేవాభిధీయతే ॥ 27 


అర్జునా! అ'పే యజ్ఞ తపోదానములందలి స్టితిగూడ “సత్‌ * అని చెప్ప 
బడును.! వ పరమాత్మునికొరకు చేయబడిన కర్శలు నిశ్చయముగా “నర్‌” అనియే 
చెప్పబడును, 


నందబందము:. 


(శా పూర్వకముగా చేయబడిన శా స్ర్రవిహితములగు యజ్ఞ-తపోం దానాది. 
కర్మల మహ తము ఇకాడ చెప్పబడెను. ఆది విని ' 'కా స్రవిహితయజ్ఞాదిక కర్మలు 
(శద్ద లేకుండ వశే చేయబడునో ఆకర్మల ఫలమేమి? అను జిజ్ఞాసకలుగును. 
దాసికి భగవంతుడు, ఈ యధ్యాయము ఉవసంహరించుచు నిట్టనుచున్నా డు. 


“అ|శద్దయా హుతం దత్తం తపస వం కృతం చ యత్‌; 
అసదిత్యుచ్యతే వార్ణ న చ తత్‌ పెరిత్య నో ఇహ ॥” 28 


అర్జునా! ళా రహితముగా చేయబడీవ హోమ-దాన-తపస్సులు మొద 
లన శుభకర్మలన్ని “అసత్‌ * చెప్పబడును. కనుక, అవి యీ లోకములో గాని, 
మరణానంతరం గాని లాభదాయకములుకావు.! 


నచో, అవి పరమాత్మ (పాపి కి హేశువులగును. కనుక ఆకర్మకు “సత్‌” 
అను పేరు పెట్టబడినది. ఆనగా ఆది “సత్కర్మ' యనబడును. 

1. వ కర్మ యైనను కేవలము భగవదానుజ్ఞానుసారముగా ఆయన కొరకే 
చేయబడునో, ఏ కర్మయందు కరకు “ప్రమా తము స్వార్థము ఉండదో 


అరి కర్మ, కర్తయొక క్క అంతఃకరణమును పరిశుద్ధము చేసి, ఆ కర్తకు: 
పరమేశ్వర పాప్తి కలిగించును. కనుక అది నర్‌ అనబడును. 


దీని తరువాతి విషయము భగవర్గీత మొదటి యధ్యాయము చివరణ ఈ 
గుర్తుగల ఆరోజ్ఞాపికలో నున్నట్లు (గహింపవలెను, 


శ్రీమద్భగవద్గీతావర్వము 697 


ఇతి శ్రీ మహాభారతే భీష్మవర్వణి శ్రీమద్భగవద్గీతా పర్వణి 
(శ్రీమదృగవర్గితా సూవనిషత్సు |బహ్మావిద్యాయాం యో గశళా స్తై శ్రీకృష్ణా 
ర్జున సంవాదే (శద్దాాతయ విభాగయోగో నామ న ప్రదశో౬ధ్యాయః 
వీిష్మపరంణి తు ఏకచత్వారింశో ౬ ధాయిః 


శ్రీిమద్భగవర్గీతోపనిషత్తులందు, |బహ్మ విద్భయందు, యోగశాస్త్రమునందు, 
a —_ 
గ్రీకృష్ణారున సంవాదమునందు, [శద్దాతయ విభాగయోగ మనబడు 
ణ జ అ ౬ | . 
పదు నడవ అధ్యాయము సమాప్తము |17) బిష్యవర్వమునందు 
నలువది ఒకటవ అధ్యాయము నమా ప్రము. 


(బీష్మపర్వము 49వ అధ్యాయము) 


[శీ మద్భగవర్ధిత పదునెనిమిదవ అధా ధ్యాయము 


మోత సన్నాస యోగము; 
నంబంధము_ 


భగవద్గిత రెండవ ఆభ్యాయము పదకొండవ శోకమునుండి భగవర్గ్లీతోవ 
దేశారంభమె నది. అక్కడినుండి ముప్పది యవ శ్లోకము వరకు భగవంకుడు 
జ్ఞానయోగము నుద్దేశించి పనంగవశాత్తు షత ధర్మదృష్టితో యుద్దము చేయుట 
కర్తవ్యమని _వతిపాదించి ముత్చది తొమ్మిదవ ఖోకమునుండి ఆ అధ్యాయము 
ముగియువరకు కర్మయోగము నుపదేశించెను. ఆ తరువాత మూడవ అధ్యాయము 
నుండి పదిహేడవ అధా్యాయమువరకు కొన్నిచోట్ల జ్ఞ జానయోగ దృష్టితో మరికొన్ని 
చోట్ల కర్మయోగ దృష్టి తోనూ పర కొత పాపి కొరకు అనేక సాధనములను 
చె "ప్పెను, ఆ యన్ని తిని వినిన చదువరి ఇపుడు అర్జునుడు ఈ పదునెనిమిదవ 
ఆధ్యాయంలో అన్ని అధ్యాయములలో ఇంతదాక భగవంతుడు చేసిన ఉపదేశము 
యొక్క సారమును తెలుసుకొను ఉద్దేశముతో భగవంతుని ఎదుట సంన్యాసము 
యొక ,- అనగా జ్ఞానయోగము యొక్క త్యాగముయొక్క అనగా ఫలాన క్షి 
త్యాగ రూవచున కర్మయోగము యొక్కయు, తత ములను వరివూర్ణ ము” 
బాగుగా విడివిడిగానూ తెలుసుకొను నిచ్చను (పకటించుచున్నాడు. 


అర్జున ఉవాచ: 

సంన్యానన్య మహబాహో తత్త్వమిచ్చామి వేదితుమ్‌ । 

శ్యాగన్య చ హ్నష్షీ కేశ పృథక్‌ కేకినిషాదన ॥ క్షే 
అర్జునుడిట్లనెను ఫ్‌ 


మహాబాహో! నర్వాంతర్మామీ! వాసుదేవా! నేన సంన్యాసము యొక్క 


శ్రే మద్భగవర్దీకాపర్వము 859 


ఆా్యాగముయొక్కయు తత్వమును వేరువేరుగా తెలిసికొనగోరుచున్నాను.! 


(శ్రీ భగవానువాచ: 


కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యానం కవయోవిదుః |; 
సర్వకర్మఫల త్యాగం (పొహుస్తాగం విచతణాః !! ల 


అర్జునుని (పశ్నమునకు అభిపాయమేమనగా - నంన్యానను (జ్ఞాన 
యోగము) యొక్క_ స్వరూపమెమి? దానిలో ఏవ బావములున్నవి? ఈ 
భావములలో ఏ ఎవి కర్మలకు సహాయకములు - బాధకములునగును? 
ఉపాసనా సహిత సాంఖ్యయోగము యొక్కయు కేవల సాంఖ్యయోగము 
యొక్కయు సాధనములే విధములుగా చేయబడును? ఈ విధముగనే 
ల్యాగముయొక్క ఆనగా-ఫలాన క్రి త్యాగరూవ కర్మ యోగముయొక్క- 
స్వరూపమేమి? కేవల కర్మయోగ సాధనమెట్టుండును? దీనికొరకు ఏమి 
చేయుట ఉపయోగకరముగా నుండును? వమిచేయుట దీనికి బాధకమగును? 
భ క్రిసపాత కర్మయోగమనగానేది? భక్రి పధాన గుణకర్మయోగ మెది? 
లౌకిక కాస్త్రీయ కర్మలు చేయుచూ భకి మ్మిశిత.భ క్రి పధాన సాధన 
ములు వ విధముగా చేయబడును. ఈ విషయములన్నియు బాగుగా 
తెలియగోరుచున్నాను. 


పె |పశ్న ములకు ఉతరములుగా భగవంతుడు ఈ యధ్యాయము వద 
మూడవ శ్లోక మునుండి పదియేడవ శ్లోకము వరకు నంన్యాసము (జ్ఞాన 
యోగము) యొక్క న్వరూవమును తెలిపెను. వందొమ్మి దవ శోకము 
నుండి నలుపదవ శోక మువరకు తెలుపబడిన సాతి ఇక భావములు-కర్ములు 
దీని సాధనమునకు ఉపయోగకరములు. రాజన-తామసములు దీనికి 
విరోధులు, వబదవ శోకమునుండి వబదిఐదవ శ్లోకమువరకు ఉపాననా 
నహిత నాంఖ్యయోగ విధులను-తతృలములను తెలిపెను. వదివడవ శోక 
ములో కేవలము సాంఖ్యయోగ సాధనము చేయు విధమును గూర్చి 
శెరి షెమ. 


860 


వేదవ్యానకృత మహాభారతము 


భగవంతు డెట్టనెను ఫ్‌ 


అర్జునా! కామ్యుకర్మల త్యాగము! సంన్యానమని ఎందరో పండితులు 


తలచెదరు, కర్మ ఫలత్యాగము త్యాగ: మని విచారకుళోన ఇతరులు చెపెదరు.? 


త్యాజ్యం దోషవదిత్కే కే కర్మపాహుర్మసి 


(ఆ 


గనె ఆరవ శ్లోకములో, ఫలాన కి త్యాగరూప కర్మయోగ 
ను తలి పెను, తొమ్మిదవ కోక మున ౦దు సాత్త్విక త్యాగమను: 
రుతో, కేవలము కర్మయోగ సాధన (పణాలిని గూర్చె. తెలిపెను. 
నలుపది. ఎడవ_నలువడి ఎనిమిదవ కోకములలో ఈ సాదనమునక్న్ష 
స్వధర్మ పాలనము ఉపయోగకరమని శెలిపెను. వీడవ ఎనిమిదవ శోక 
ములలో వర్ణింపబడిన రాజస-తామస త్యాగము ఈ సారనమనకు బాధక 
మని చెప్పెను. నలుపడి ఐదవ. ఆరవ శోకములలో భ కిమిశిత కర్మ 
యోగము, వఏబడియారవ శాకమునుండి యరువది ఆరవ శ్లోక మువరకు 
భక్తి [పధాన కర్మయోగమును వర్షింపబడినవి. నలువదిఆరవ శోకములో 
సమస్త లౌకిక కాస్త్రీయ కర్మలు చేయుచు భక్తి మి శిత కర్మయోగ సాధ 
నము చేయు రీతిని వీబదివీడవ శ్లోకములో భగవంతుడు భక్‌ |పధాన 
కర్మయోగ సాధనము చేయు పద్దతిన గూర్చి తెలిపెను, 


EE 


బార్యాపుత-ధన-స్వర్గాదులెన పి _పియవస్తువులనుపొందుటకు రోగ-సంకటా 


దులైన అ, పియముల నివృత్తి కొరకున్ను యజ్ఞ- తపోదానోపాననాది. 
శుభ కర్మలు “కామ్యకర్మ' లనబడును. 


శాస్త్ర విహిత కర్తవ్య కర్మలైన పరమేశ్వర వ కి దేవతాపూజ, మాతా 
చేతాది గురువులసేవ, యజదాన తపస్సులు, వరా, శమానుసారముగా 
డ్‌ క రా L 


'-దికుకు దెరువుకుగానూ చేయబడు కర్మలు శరీరమునకు సంబంధించిన 


అన్న బానియాది శాస్ర్రవిహిత కర్తవ్య కర్మలన్నింటిని అనుష్టించుటచేత. 

పొందబోవు భార్యా- -ప్కుత_ధన-_ గౌరవ. అభిమాన_పళిషా- స్వర్గనుఖాదు 
లన ఇహ. పరలోక భోగములన్నింటి కొరికను పూరిగా  విడచుటయే, 
'సర్వకర్మ ఫలత్యాగము చేయుటి అనబడును. 





(శ్రీమదృగ వదీతాపర్యము రికి 1 


అర్జుశా! కర్మలే దోషయుక్తములు కనుక, అవి విడువదగినవి. అని 
ఎందరో విదాంసులు చెప్పెదరు. మరికొందరు విద్యాంనులు యజ_దాన-గఫో 
ఉం గా 
రూపకర్యులు విడువదగినవి కావు.? అని చెప్పెదరు. 


చంబంధము!.- 


ఈ విధముగా సంన్యాసము-త్యాగము విషయములో విద్వాంసులు చేరే 
రుగా చెప్పిన అభి పాయములను తెలిపి యిపుడు భగవంతుడు త్యాగము విష 
యమె తన నిశ్చయము తెలుపుటకు ఆర౦భించుచున్నాడు, 


నిశ్చయం శృణు మె తత్ర త్యాగే భరతనతమ | 
త్యాగో హి పురుషవ్యా ఘ॥! (తివిధః సంపకీరి తః ॥ & 
భరత శేష్ట! అర్జునా! సంన్యాన త్యాగములు రెంటిలో తొలుత త్యాగము 


విషయమై సీవు నా నిశ్చయము వినుము. ఎందుకనగా త్యాగము సా త్రిక 
రాజస తామసములని మూడు విధములుగా చెప్పబడినది. 


యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్య మెవతత్‌' | 
యజ్ఞో దానం తపశ్చేవ పావనాని మనీషిణామ్‌*॥ 5 


1, కర్మలకు ఏదో ఒక పాప సంబంధముండును కనుక, విహిత కర్మ౭ 
గూడా పూర్తిగా నిర్లోషములు కావు అని ఎందరో విద్వాంసులు చెప్పె 
దరు, ఇట్టి భావముతోనే వారు [శేయస్సు కోరు మనుష్యుడు నిత్యనై మి 
తిక కామ్యాది కర్మలన్నియు విడువవలె నని చెప్పెదరు. 


tS 


అనేక విద్వాంసులు యజ్ఞ దాన తపో రూపకర్మలు వాన వముగా రుష్ట 
ములు కావు. ఆ కర్మల “నిమిత. మె చేయబడు (వయత్నంలో హింసార్‌ 
పాపములు అవశ్యముగా జరుగుచుండుట కలదు. అవి పావములు కావు 
అని చెప్పెదరు కనుక _శేయస్సు కోరు మనుష్యుడు నిషిద్ద కర్మ 
విడువపలెను. కార్తి విహిత కర్తవ్య కర్మలను విడువకూడదు. 


ఇళ్ల 


త, శాస్త్రవిధిననునరించి కర్మలు అంగోపాంగ సహితముగా నిషామభావముతో 


682 వేదవ్యానకృత మహాభారతము 


అరునా! యజ్ఞ దాన తపరూవమెన కర్మలు విడువదగినవి కావు నరికదా 

డై కాల 
అవి అవశ్యముగా ₹యబడవలసినవి.* ఎందుకనగా యజ దాన-తపస్సులు 
మూడు కర్మలే బుద్దిమంతులైన పురుషులను పవితులను చేయునవి.2 


బాగుగా అనుష్టించు బుద్దిమంతులైన పురుషులనిమిక్కడ 'మనీషిణామ్‌” 
అను పదముచేత ని ర్రెశించిరి. 


1. వారివారి వర్గాశమానుసారము ఎవరికి ఎ కర్మ కాశ్రములలో విధింవ 
బడినదొ ఎవడు ఎప్పుడు ఎట్టి యజ్ఞదాన. తపస్సులు చేయుటకు చెప్ప 
బడెనో అతడు దానిని విడువగూడదు. అనగా శాస్త్రము యొక్క ఆజ్ఞను 
తిరన్మ_రించకూడదు. ఎందుకనగా ఇట్టి త్యాగముచేత ఎలాంటి లాభము 
కలుగదు సరిగదా పెచ్చు _పత్యవాయము (పావం) కలుసు. కనుక 
ఆ కర్మలు తప్పక చేయవలెను. 


2. ఇట్లు భగవంతుడు చెప్పుటలో అభి పాయమేమనగా “విద్వాంసుల అతి 
_పాయానుసారము పెన చెప్పదిడిన త్యాగ_ సంన్యానముల లక్షణములు 
సమ గములు కావు ఎందుకనగా కామ్యకర్శ్మలను మాతమె పూరిగా, 
తకజించిననూ ఇతర నిత్య మితి కకర్మ లందు తతృలమందున్ను మనుష్యు 
నకు మమకార-అస క్రి కామనలుండుటచేత అవిబంధన హేతువులగును. 
సర్వకర్మల ఫలత్యాగము చేసినప్పటికిన్ని, ఆ కర్మలందు మమకార 
అసక్తులుండుటచేత నవిబంధన కారకములు కాగలవు. అహంకార.మమ 
కార-ఆస_కి- కామనలు విడువక కర్మలన్నియు దోషయకమలని 
కర్తవ్య కర్మలు గూడ పూరిగా విడిచినచో మన ష్యుడు కర్మబంధనము 
నుండి విముకుడు కాజాలడు. ఎందుకనగా ఇట్లు చేసినవ్వుడతడ్రు విహిత 
కర్మలు విడుచుటవలన పాపము పొందును. ఇ'శే యజ్ఞ-దాన-తపోరూపక 
కర్మలు చేయుచున్నను, ఆ కర్మలందాస క్రి-కర్మఫలేచ్చ విడువనియెడల 
ఆ కర్మలు బంధ హెతువులగును. కనుక ఈ విద్వాంసులు తెలిపిన లక్షణ. 
ములు గల సంన్యాసము త్యాగము ఈ రెంటిచేత మనుష్యుడు కర్మ 
బంధనమునుండి పూరిగా విముక్తుడు కాజాలడు. ఎందుకనగా కర్మలు. 
పూరిగా బంధన కారకములు కావు. వానితోపాటు మమకార_ ఆస కి_వఆ 


శ్రేమదృగవద్గీతాపర్వము 668 


ఏతాన్యపి తుకర్మాణి సంగం త్యోక్వా ఫలాని చ 
కరవ్యానీతి మె హార్గః నిశ్చితం మతముత మమ్‌ | రి 


కనుక అర్జునా! ఈ యజ్ఞ దాన తపో రూపకర్మలను అన్ని కర ర వ్య 


కర్మలనున్ను ఆన క్రి ఫలములను ఏడిచి తప్త క్ర ఆనుష్టించపలెనని నిశ్చిత మెన 
నా యబి [హాయము. 


సంబంధము : 


ఇప్పుడు మూడు శోకములలో ముందుగా “పెన చెప్పబడిన మూడువిధము 
లైన త్యాగముల లషణములను భగవంతుడు చెప్పుచున్నాడు. 


నియతస్య తు సంన్యాన; కర్మణోనోపపద్యతే 
మోహాత్‌ తస్య పరిత్యాగః తామస; వరికీరి తః! 7 


అర్జునా నిషిద్ధములు కామ్మములైన కర్మలను పూర్తిగా విడుచుట ఉచితమే 
యగును. కాని నియత కర్యలను వూర్తిగా త్యాగము చేయట ఉచితముకాదరు* 
కాబట్టి మోహముశేత దానిని విడుచుట “తామస త్యాగమనబడును.? 
సంబంధము మాతమే బంధన కారకమగును. కమక కర్మలందున 
మమకారఫలాసకుుల త్యాగమే వానవిక్‌ త్యాగమనబడును, ఎందుకనగా 
ఇట్లు కరగ చేయు వాడు, సర్వక రక బంధముక్తు డై మోకము పొందును. 


1 వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులను బట్టి ఏ మనుష్యులకొర కు యజ్ఞ తపో_ 
దా -- అధ్యయన. _అర్యాపన- ఉపి డేళశ_యద్ద _నజాపాలననూ వప పాలన 
కృషి. వ్యాపార- అహార-పానీయాదులై న యే యే కర్మలు శాస్త్రములలో 
అవశ్య కర్త వములని చెప్పబడెనో, ఆ మనుష్యుని కొరకు ఆ కర్మల 
నియతములు. ఇట్టి కర్మలు పూ ర్రిగా విడిచిన మనుష్యుడు ఆతని కర ర వ్య 
పాలనము చేయకుండుట చేత గలుగు పాపము పొందగలడు. ఎందు 
కనగా దీనిచేత కర్మల వ పరంపర తెగిపోవును. సర్వజగత్తులో విప్రవము 
కలుగును, (గీత-ి, 23, 24) కనుక వియతకర్మలు పూరి గా విడుచుట 
ఉచితముగాదు. 


2 కర వష్థుతాగము సౌరపాటున ముక్తి హేతువమకొని, త్యజించుట మోహ 


664 వదవ్యానకృత మహాభార తము 


దుఃఖమిత్యేవ యద్‌ కర్మ కాయ క్రశభయాత్‌ త్యజేత్‌ 

న కృత్వా రాజసం త్యాగం నవ త్యాగఫలం లభేత్‌ 1 § 

అర్జునా! కర్మలన్నియు దుఃఖరూపములే యగునని తలచి ఎవరైన శరీర 
క్టేశ భయములచేత కర్రవ్య కర్మలు విడిచినచో" ఆతడిటువంటి రాజస త్యాగము 
చేని త్యాగ ఫలమును ఏ విరముగానూ పొందజాలడు.* 

కారుమ్‌ బు త్యేవ యత్‌ కర్మ నియతం క్రిరయతేఒర్టున | 

సంగం త్యక్త్వా ఫలం చెవ స త్యాగః "క మత | 9 


అర్జునా! కాస్త వీహీత కర్మలు చేయుట కర్తవ్యమ ను అవి, [పాయముచేత 


పూర్వకమగుటచేత తామస త్యాగమన బడును. కనుక పెన చెప్పబడిన 
త్యాగము వ త్యాగము చేయుటచేత మనుష్యుడు కర్మబంధమునుండి 
విముక్తుడగునో అట్టి త్యాగముకాదు. ఈ తామస త్యాగమయి లే పాప హేతు 
వగుటచేత దానికి విపరీతముగా మానవుని ఆధోగతి పాలు చేయును. 


సాము 


- కర్తవ్య కర్మానుష్టానమందు శరీరేం|డియ మనస్సులకు పరిిశమ కలు 
గును. వివిధ విఘ్నములు కలుగును. ఆనేక సామ్మగులు వక [తచే 
కూర్చుకొనవలసి వచ్చును. శరీరసౌఖ్యము దూరముచేసికొనవలసివచ్చును 
[వతోపవాసాదులచేత కష్టములు నహింపవలసివచ్చును. అనేక భిన్న 
భిన్న నియమములను పాలింపవలసివచ్చును. ఈ కారణములచేత సమస్త 
కర్మలు దుఃఖరూపములని తలచి శరీ రేం దియ మనస్సులకు పరి శమ 
లేకుండా చేయుటకు సుఖానుఖ వే వెచ్చచత శాస్రవిహిత యజ్ఞతపోదానాది 
కర్మ లు విడుచుటయే అవి దుఃఖమయమలని తలచి శారీరక. కేశభయము 
చేత ఆ కర్మలను విడుచుట యనబడును. 


ట్ర 
| త 
EA 
గ 
29 
Cd 
(Cm 
రయి 
0 


డయ మనస్పులందు మమకారాసకులున్నంతవర కు 
ని కర్మబంరనము చేతగూడా విముకుడు కాజాలడు. 
చ శ ఇల 

కనుక శ రాజసతా్యాగము నామమాత త్యాగమే యగును. కనుక 
_ గ్రారములెన సాధకులు ఇట్లి త్యాగము చేయగూడరు. ఎందుకనగా 


ఏ 


శరీరేం్యదియ మనస్సులకు సుఖమునందు ఆస కియు6డుట రజో 


వానియ దాస కిని ఫలమును విడచి చేయబడినచో అది సాత్త్విక త్యాగమన 
అడును!. 


సంబందము : 


పెన చెవృబడిన విధముగా 'సా త్విక త్యాగము చేయు పురుషులు నిషిద్ధ 
కర్మలను, కామ్యకర్మలను విడుచుటతో కర్వవ్యకర్మలను అచరించుటలోనూ 
ఎటువంటి భావము ఉండును? ఈ జిజ్ఞాస వైన సాత్త్విక త్యాగము చేయు పురు 
మలయొక అంతిమస్థితి లక్షణములను భగవంతుడిపుడు చెప్పుచున్నాడు. 


“న ద్వేష్ట్యకుశలం కర్మ కుశల నానుషజ్జతే | 
త్యాగీ సత్త్వనమావిష్టో మేధావీ ఛిన్నసంశయః 1” 10 


కార్యమగును. కనుకనే యిట్టి ల్యాగముచేయు మనుష్యులు సమస్త కర్మ 
బంధనములనుండి విముఖులె పరమాత్మను పొందు వాస విక త్యాగ మును 
చేయజాలరు. 


1. వర్ణాశ్రమ పరిస్థితి స్వభావము అద్యాపి ఎ మనుష్యులకు ఏయె కర్మలు 
క్రాస్త్రములో అవళ్య కర్త్వవ్యములుగా చెప్పబడినవో, ఆ కర్మ లన్నియు 
నియత కర్మలనబడును. నిషిద్దములు-కామ్యములైన కర్మములు సియత 
కర్మలు కావు, నియతకర్మలు చేయకుండుట భగవదాజ్జనుల్రంఘించుట 
యగును ఆను నభిపాయముచేత | పభావితులె, ఆ కర్మలందు తత్సలము 
లస ఇహలోక-పరలోకములందు సమస్త సుఖభోగములందుమమకారాస క్రి 
కామనలు పూరిగా త్యజించి ఉత్సాహముగా విధివతుగా అ కర్మలను 
అనుష్టించుచుండుటయే “సా త్తికత్యాగ” మనబడును ఎందుకనగా కర్మ 
ఫల రూపములెన ఇహలోక.పరలోక సుఖభోగములందు ఆస కికామనల 
త్యాగమే “వాస విక త్యాగ” మనబడును. త్యాగమునకు పరిణామముగా 
కర్మ సంబంధము వూరీ గా విచ్చిన్న ముకావలెను. ఇట్టి పరిణామము_మమ 
కారాస క్రి కామనలయొక _ త్యాగము చేత నే ఏర్పడగలదు. కాని కేవలము 
కర్మలను పూర్తిగా విడుచుటచేత ఆ త్యాగము వర్పగదు. 


666 వదవ్యాసకృత మహాభారతము 


అర్జునా! ఆపభకర్మలను ద్వేషించక! శుభకర్మలందు ఆస లేని? శుద్ద 
_సత్తృగుణయుక పురుషులు సంళయరహితులె బుర్ధిమంతులై యధార్థ త్యాగు 
అగుదురు, 

“న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః 

యస్తు కర్మభలత్యాగీ న త్యాగీత్యభిధీయతే 2) ti 


ఎందుకనగా అర్జునా! శరిరధారియైన వ మనుమ్యనకు కూడా పూర్తిగా 





lL. శాస్త్రనిషిద్ద కర్మలు. కామ్యకర్మలు ఆన్నియు అశుభకర్ములు. ఎందు 
కనగా పాపకర్మలు మనుష్యులను వివిద గిచయానులలో నరకముల 
లోనూ పడవేయును. కామ్యకర్మలు గూడ ఫలానుభవముకొరకు పునర్హ 
న్మల నిచ్చునవేయగును.. సాత్త్విక త్యాగికి రాగద్వేషములు పూర్తిగా 
లేకుండుటచత అతడు నిషిద్ధ కామ్యకర్మలు రండును ద్వేషబుద్ధితో 
విడువడు. కాస్త్రదృష్టితో లోకసంగహార్డ మై 'వానిని విడుచును. 


2. కాస్త్ర విహితమలైన నిత్యనైమిత్తకములగు యజ్ఞ తపోదానాడి శభ 
కర్మలు నిష్కామభావముతో చేసినప్పుడు మన మ్మని యొక్క పూర్వ 
జన్మ కృత వాపములను అవ్‌ నశింపచేసీ అతనిని క క ర్మబంధ మునుండి 
విముక్తుని చేయుటకు సమర్షములగును కనుక ఈ కర్మలు శభకర్మ లన 
బడును. సాత్త్విక త్యాగి, పైన చెప్పబడిన శుభకర్మలు ఆన క్రిపూర్వక 
ముగా అనుష్టించడు. శాస్త్రవిహిత క ర్మలుచేయట మనుష్యునికర్త్హవ్యమను 
భావముతో మమకార - ఆన కి-.ఫలేచ్నులు త్యజించి లోక సం గహము 


వొజకే అని అనుష్టించును, 


కే. ఇట్లు రాగద్వేష రహితుడె కేవలము కర్త వ్యబుద్దితో కర్మలుగహించుట.. 
త్త ;జించుటయే చేయు వద్ద సత్త్వగుణయుకుడై న పురుషుడు సంశయ 
రహితుడనబడును-అనగా “అతడు వూరిగా నిశ్చయించిన దేమనగా ఈ 
కర్మయాగ రూప సాత్విక త్యాగమే కర్మ బంధమునుండి విము కిపొంది 


వరమపదృపాపికి వరష్తార్దసారన మగును కనుక స అతడు బద్దిమంత డు. 
ఆతజే యథార్థ త్యాగి యనబడును. 


శ్రీమద్భగవదీతాపర్వము B67 


నర్వకర్మ త్యాగము సాధ్యము కాదు.” కనుక కర్మఫల తాాగియే “త్యాగి” అన. 
ఐబడునని చెప్పబడెను,? 


“అనిష్టమిష్టం మి|శం చ తివిధం కర్మణః ఫలమ్‌ | 
భవత్యత్యాగినాం పేంత్య న తే సంన్యాసినాం క్వచిత్‌ 1" 1 


పార్గా! కర్మ ఫల త్యాగము చేయనివారి కర్మలకు మంచి- చెడ్డ_మి శమ 
ఫలములు మూడు విధములయినవి. తప్పక కలుగును. కాని కర్మ ఫలత్యాగము 





1. దెహధారియగు మనుష్యుడెవడైననూ కర్మలు చేయక యు౦డ జాల డు(గీత. 
ర్‌) ఎందుకనగా కర్మలు చెయక శరీర నిర్వాహమే కాజాలదు (గీత-_ 
రీ -గీి)కనుక మనుష్యుడు _బహ్మచర్యాదులలో వ ఆ|శమములో నున్నను 
అతడు జీవించి వున్న ంతవరకున్నూ తన పరిస్థితి ననుసరించి, అన్న పానా 
“రులు. న్నిదించుట. మెల్కొనియుండు-5 డలుట_ నడచుట మాట్లాడుట ఈ 
మొదలగు కర్మలలో ఎదో ఒకటి చేయవలసియే యుండును. కనుకనే 
అతడు అన్నికర్మలు పూర్తిగా విడుచుట సంభవము కారు 


to 


షిద్ధకర్మలు_ కామ్యకర్మలు పూర్తిగా విడిచి తస అవసరమును బట్టి 
కాస్త విహిత కర వ్యకర్మలు చేయుచూ, ఆ కర్మ లందు, తతృలము 
లందున్ను, మమకార. అనక్షులను విడుచువాడే.యధార్భ త్యాగి అనబడును. 
బాహ్యముగా ఇం|దియ కర్మలు అరికట్టి మానసికముగా విషయచింత 
నము చెయువాడు త్యాగికాడు. అహంకార. మమకార అస కి.కామనలుం 
డగా కా స్త్ర విహితము లైన యజ తపోదానాది కర్తవ్వకర్మలు పూర్తిగా 
విడుచువాడు కూడా త్యాగి అనిపించుకొనడు. 
తే. తాము చేయుకర్మలందు తతృలములందునూమమకార. ఆస క్రి కామనలు' 
విడవనివాడై ఆస కి ఫలేచ్చా వూరక ముగా సర్వవిధ కర్తలు చేయువారు. 
అనుష్టించిన శుభకర్మలకు స్వర్తాది పాపి లేక, ఇతర సాంసారికములగు ఇష్ష 
భోగముల పా ప్రి రూవఫలము. మంచిఫలమగును, వారు చేసిన పాపకర్మలకు 
పళు పషి-కీటక.శలభ. వృషాది తిర్యక్‌ యోని పాపి, లేక నరక (పాప్పి, 


చేయు మనుషుల కర. లకు ఫలము ఏ కాలమునందు గూడ కలుగదు.! 


వవా ఇతర చుఃఖ వాప్పి, మున్నగుఫలములు చెడ్డఫలములన బడును. 
చి శ ర్రీరములతో జస్మించి ఒకప్పుడు ఇష్షభ్‌ రోగములను 
సొండట.మరిఒకపడు అనిషవోగములను పొందుట “'మిశిత ఫలి మన 
ల 


పురుషులు చేసిన కర్మలు తమ ఫలములను అనుభవింప యక నళశిం 
చవు, అవి జన్మ జన్మాంతరములందునూ గూడ శుభాశుభ ఫలముల 
నిచ్చుచుండును కనుకనే ఇట్టి మనుష్యులు సంసార చకముళో పరిభ 
మించుతుందురు. 


- కర్మలందు తత్సలములందున్ను మమకార-ఆస కి-కామనలు పూర్తిగా 
ఎవరువిడిచినారో ఈ అధ్యాయము ఏడవళ్లోకములో త్యాగియను పేరుతో 
ఎవరి లక్షణములు చెప్పబడెనో గీత ఆరవఆధ్యాయం మొదటి శ్లోకములో 
ఎవరిని గూర్చి 'సంన్యాసి'. యోగి అను రెండు పదములు _పయోగింవ 
బడినవో గీత రెండవ అధ్యాయము ఏబడిఒకటవ శ్లోకములో ఎవరికీ 
'“అనామయి పద పాప్తియగుట చెప్పబడెనో అట్టి కర్మయోగులు ఇక్కడ 
“నన్నాాసులు” అని చెప్పబడినారు. 


ఇట్లు కర్మఫల త్యాగము చేయు. “త్యాగి” చేసిన కర్మలన్నియు నివు 

చబడీన వితనములవలె ఫలోత్పత్తి చేయు కి గలిగియుండ వు 
ఇట్లు యజ్ఞారమే చేయబడు నిషా_మకర్మలచేత పూర్వనంచితములై న 
శభాఒవకికర్ములు గూడ నశించును. (గీత.198) ఈ కారణముచేత 
ఆతడు ఈ జన్మలోగాని లేక జన్మాంతర ములలో గాని, చేసిన వకర్మ 
గూడ ఎ విధముగగూడ ఎట్టి దశలో గూడ, ఏలాంటి ఫలమునూ అతడు 
జీవించియుండగా గాని లేక మరణించిన తరువాత గాని ఎప్పుడు గూడ 


అతసికి కలిగించవు. అతడు పూర్తిగా కర్మబంధనమునుండి విముకు 
తగును. - 


శ్రీమదృగవద్దితాపర్వ ము 669 


విడివిడిగా తెలిసికొనగో రను. దానికి ఉత్తరము చెప్పుచూ భగవంతుడు రెండవ 
మూడవ శ్లోకములలో ఈ విషయమై విదాంంనులకు గల వేరేంరు అభి పాయము 
లను తెలిపి తన యభి పాయానుసారముగా నాలుగవ శోక మునుండి పన్నెండవ 
శోకమువంకు త్యాగము యొక్క అనగా కర్మయా గముయొక్క. తత్వము తెలు 
పుటకొరకు తొలుత సాంఖ్య సిద్దాంతానునా రంగా కర్మలసిద్దికి గానూ ఐదు 
కారణములు చెప్పుచున్నాడు. 


న లకి దర = 
పంచతాని మహాబాహో కారణాని సిబొద మె | 
ల 


సాంఖు. కృతాంత' 'హోకాని సిదయే సర్వకర్మణామ్‌*॥ శ్రి 
ల దె 


మహాదాహూ! సమస కర్మలసిద్దికి ఈ ఐదు హేతువులు కర్మల నాశనము 
కొజకు ఉపాయములు అని సాంఖ్య కాస్ర్రమునందు చెప్కబడినవి. వానిని 
చెప్పెదను బాగుగావిను 

అధిష్టానం తథా కర్రా కరణం చ పృథగ్విధమ్‌ | 

వివిధాశ్చ పృథ కృష్టా దెవం చెవా[త పంచమమ్‌। 14 


1. “కృతి అనగా కర్మలు కనుక వాటిని నశింపచేయుటకు ఉపాయములు 
తెలుపు శాస్త్రము కృతాంతము ఆనబడును, “సాంఖ్య” నగా జ్ఞానమ 
సమ్యక్‌ ఖ్యాయతే, జాయే పర మాత్మా అనే నతి సాంఖగమ్‌- త త్వజ్ఞాన, 
అపగా దినిచెత పరమాత్మ బాగుగా తెలియబడుచున్నాడు. ఇది తత్వ 
జ్ఞాన మనియు అనబడును. కనుకనే శా స్ర్రజ్ఞాన సాధనరూపమైన జ్ఞాన 
యోగము (పతిపాదించు శాస్త్రము సాంఖ్యమన బడును. కాబట్టి ఇక్కడ. 
'కృతాంళే' అను విశషణముతోకూడిన “సాంఖ్యే" అను పదమునకు దేని 
యందు జ్ఞానయోగము బాగుగా (పతిపాదింబడినదో అట్టి శాస్త్రము ననున. 
రించి సర్వకర్మలు _పకృతిచెత చేయబడినవి. ఆత్మ ఇందులో వమాతము 
కర్తకాడు అని తెలిసికొని కర్మాభావము చేయు పద్దతి కెలుపబడినదని 
అర్థము. 

ఏ, “నర్వకర్మణామ్‌” అను పదమునకు ఇక్కడ శాస్త్ర విహితములు శాస్త్ర 
నిషిద్ధములునైన అన్ని కర్మలు అని యర్భము. ఏకర్మయెన పరిపూర్ణ 
మగుటయె అనగా అది నేర వేరుటయె దాని సిద్ది అనబడును. 


670 


వేదవ్యానకృత మహాభారతము 


అర్జునా! ఈ విషయములో అనగా కర్యలసిదిలో ఆధిష్టానము!, కరః, 


వేర్వేరు విధములైన కరణములు, అనేక విధములైన విడివిడి చేష్టలు అటువం 
టిదే అగు ఐదవహేతువు దైవము. 


శరీరవాజ్మనోభిర్యత్మర్మ [పౌరళలతే నరః | 


నాయరి వా వివరీతం” వా పంచైతే తన్య హతవః॥ 15 


. 'అధిష్టాన' శబ్దమునకు ఇక,_డ ముఖ్యముగా కరణ. [క్రియలకు ఆధార 


మయిన శరీరము అని అర్థము. కాని గౌణముగా(ఆ_వధానంగా) ఈ వదము 
యజ్ఞాది కర్మలయందు వానికి సంబంధించిన [కియలకు ఆధారమైన 
భూమ్మాదులు అను ఆర్థముకూడా అంగీకరింపబడింది. 


“కరా” అను వదమునకు (_వకృతిస్థ వురుషుడు ఆని అర్థము. ఇదియె 
భగవద్గిత వదమూడవ అర్యాయము ఇరువది ఒకటవ శోక ములో 'భోకా” 


అని తెలువబడను. 


. షునోబుద్ధ్యవాంకా: ములు లోపలిఇందియములు పంచజ్ఞాఎం_దియములు,. 


పంచక ర్మెందియములు, ఈ పది బాహ్మ్యకరణములు. ఇవిగాక సృ్ఫక్‌ 
సృవాదులైన గౌణసారనములుకూడా యజ్ఞాది కర్మలందు సహాయక ము 
లుగా నున్నవి. ఇధి వేర్వేరు కర్మలు చేయుటలో ఎన్నియెతే వేర్వేరు 
ద్వారములు లేక సహాయకములున్నవో అవన్నియు ఇక్కడ బాహ్యకరణ 
ములు అని చెప్పవచ్చును. 


. ఒక స్థానమునుండి మరియొక చోతికి పోవు హనపాదాదంగములు కది 
— లి 


లించుట, ఉచ్చ్యాసనిక్వాసనములు, ఆవయవములు ముడుచుట విడుచుట_ 
కన్నులు తకచుట మూయుట, మనస్సులో సంకల్ప వికల్పములు కలు 
గుట ఇతాఃది సంచలన రూవ (కియలన్నియు అనేకము రైన వేర్వేరు 
చేష్టలు గా భావింవవలెను. 


వార్వజన్యక్ళత శుధా=౬ శుద కర్మలు సంస్కారములు దైవము అన 
బడును (పారబ్దముకూడా దీనిలో ఆంతరతము. 
a 


= వచ్చ ఆశమంవరిస్థితుల భేరముచేత ఎవరికి వకర్మలు క ర్రవిములని నియ 


శ్రీమదృగవద్దీతాపర్యము 671 


అర్జునా]! మనుష్యుడు! మనోవాక్‌ శరీరములచేత కాస్తాంనుకూలముగ లేక 
శాస్ర విపరీతముగా చేయు కర్మకు ఈ ఐదు రరణములు* గలవని తెలియవ లెను. 


చంబంధము _ 

ఈవిధముగా సాంఖ్యయోగం సిర్భాంతంచేత నమస్త కర్మల సిద్దికి అధి 
ష్టానాదులైన ఐదు కారణములు నిరూపించి ఇప్పుడు భగవంతుడు వా సవముగా 
ఆత్మకు, కర్మలలో ఎలాటి సంబంథలేదు: ఆత్మపూర్తిగా శుద్దము నిర్వికారము 
కర్భత్వ రహితమునై యున్నది. అను విషయము వివరించి చెప్పటకొరకు, ఆత్మ 
కరయని తలచు వారిని నిందించి అక ర్రయను వారిని స్తుతించుచున్నాడు :- 


తతె)వం సతి కరార మాత్మానం కేవలంతు యః | 
పశ్యత్యకృతబుద్దిత్వాన్న స పశ్యతి దుర్మతిః॥ 16 


తములెయున్న వో, న్యాయముగా చేయబడు యజ్ఞ.త పో. దాన-విద్యా- 
ద్యయన. యుద్ద. కృషి. గోరషావ్యాపార- సేవాది నమస్త శాస్త్ర విహితకర్మ 
నముదాయము “న్లాయం”పదమునకు అర్థము. 


వర్ష- ఆశమ- పకృతి. పరిస్థితుల భేదముచేత ఎవరికి ఏకర్మలుచేయుట 
శాస్త్రములో నిషేధింపబడినవో, వకర్మలు నీతికి ధర్మమునకు |పతికూల 
ములో అటువంటి అనత్య భాషణ చౌర్య-వ్యభిచార_ హింసా- మద్యపాన _ 
అభక్ష్యు భవణాది సమన పాపకర్మలు 'విపరీతంిఅను పదమునకు అర్థము. 


1. మనుష్య శరీరమంరే జీవుడు పుణ్య పావ రూప నవీన కర్మలు చేయును. 
ఇ్షతరములన్నియు భోగయోనులు వానియందు పూర్వకృత కర్మల ఫలము 
అనుభవింపబడును. అక్కడ నవీన కర్మలు చేయుటకు ఆధికారంలేదు. 


2. ఇక్కడ మనోవాక్‌ శరీరములచేత చేయబడు పుణ్య పాప రూప కర్మల 
ఫలము లన్నియు ఈ జన్మ మునందు జన్మాంతర మునందు జీవునకు అనుభ 
వింప వలసియుండును. ఆయన్ని టికి “ఈ ఐదు కారణములుగలవు"”వీని లో 


ఏ ఒక్కటి లేకున్ననూ కర్మ ఏర్పడదు. కనుకనే కరృత్వరహితముగా 
చేయబడు కర్మలు వాస్తవములో కర్మలుకావు. 


శి. నత్పంగంచేత, నచ్చాస్త్రము లత్యసించుట చేత వి వేర-విచార.[శమందమా 


an) వేదవ్యానకృత మహాభారతము. 


కిని వమనుష్యుడు అపరిశుద్ద బుద్దిగలవాడగుట 


కాని, అర్జునా! ఇన్రైసప పృటి 
చేత ఆ విషయములో అనగా కర్మలు నె నెర వేరుటలో కేవలము వద్ద స్వరూపుడైన 
ఆర్యక ర్తయని తలచునో అట్టై మ మలిన నబుద్దిగల అజ్ఞాని యథార్థమును తెలిసికొన 
జబాలడు' 





కిజని వదారములతోగాని, లేక కర్మలతోగాని 
t “ంబజంధంలేదు కాసి, అనాది సిద్దమెన అవిద్య 
అజ్ఞానము! కా:ణంగా. అనంగుడైన ఆత్మకే ఈ, వకృతితో సంబంధ ౦ 
ఉన్నట్లు తోచుచున్నది. కనుక దుర్భుద్దిగల యతడు వకృతిచెసిన కర్మ 
లందు అపత్శాభి మానముగలవా వాడై (గీత 3-27). తాను ఆ కర్మలకు 
కర్రయగును. ఇట్లు కరయైన పురవుకే “ పకృతిస్థపురుషు'డనబడును. 
అతడు (వకృతిచెసిన కర్మలకు క ర్రయగును, అప్పడే ఆకర్మ లకు 
“కర్మలు. అను పరు ఏర్పడి, అతడా కర్మఫలముల నిచ్చువాడగును. 
ఇందుడేతనే ఆ పక్ళతిన్థ పురుషుడు ఉతమ నిచయోనులందు జన్మించి, 
ఆ కర్మఫలములను అనుభ వించవలసిన వాడగును (గీత 18.21) కాబట్టి, 
పదునాలుగవ లోకములో కర్మలసిద్దికి చెప్పబడిన ఐదు హేతువులలో 
“కరిగా తలచబడిన వాడు [వ కృతిన్ట పురుషుడని ఒక హితువు చెవు 
దిడినది. ఇచట అత్మ కేవలుడు అనగా సంగరహితుడైన శుద్ద స్యరూపు 
డని వర్పింపబడిన . కనుక ఆత్మ అక రయని తెలిపి, ఆయన య థార్హ 
పంయొక్క లక్షణము చెప్పబడినది. ఆత్మయొక్క యథార స్వరూ 
జో 
పము తెలిసికొనినవానికి కర్మలందు “కరి యనబడు ఐదవ మాతు 
వుండదు. ఈ కారణంచేతనే ఆయన చేయ కర్మలకు “కర్మములు” అసి 


పరు ఉండదు. ఈ విషయమే ఈ తరువాత శోకములో వివరించి 
చెప్పబడినది న 


శ్రీమద్భగవద్గీతావర్వము 673 


హతా్వాఒపి స ఇమాన్‌ లోకాన్‌ న హంతి న నిబధ్యతే॥ iT 


అర్జునా! ఏ పురుషుని ఆంతఃకరణమునందు “నేనుకర్రను'' అనుభావము 
లేదో, ఎవని బుద్దికి | పాపంచిక వస్తువులు. కర్మలు అంటవో? అట్టి పురుషుడు: 
సమస్త లోకములను హత్యచేసినను వాస్త్వవముగ అతడు హంతకుడుకాడు, పాపము 
చేత బంధింపబడడు. 


1 సాంఖ్య యోగికి మనశ్ళరీరేం, దియములచేత చేయు సమస్త కర్మలంరు 
ఈ కర్మ నేను చేసినాను. ఇది నా కరవ్యము'' అనుభావము లేశ 
మాతముకూడా ఉండరు. ఇదియె *“*నేసు కర కాను*'అను నభి సాయము 
లేకుండుట యనబడును. లై 


2, కర్మలందు తతృలరూపములైన భార్యా-ప్పుత- ధన-గ్భృహ- ఆ భిమాన 
గౌరవ-స్వర్షసుఖాదులైన ఇహపర లోకములందలి సమస్త పదార్థ ము 
లందును, మవుకార_ ఆసక్తి _కామనలు లేకుండుట వి కర్మ తోకూడ లేక 
తత్సలముతోనూ తనకు ఎలాంటి సంబంధంలేదని తలచుట, ఆకర్మ 
లన్నియు స్వవ్నమునందలి కర్మలు, తదనువవమున క్షణికములు, నాళ 
వంతములు-_ క ల్పితములునని తలుచుట చేత అంతఃకరణమునందు కాని 
నంస్కా రములు చేరకుండుటయె బుద్దికి అంటకుండుట యనబడును, 


రి. పెన చెప్పబడిన విధముగా ఆత్మస్వరూపమును బాగుగా తెలిసికొనుటచేత 
ఎవని అజ్ఞాన జనితమైన అహంభావము పూర్తిగా నష్టమైనదో. మనోబుద్దీం 
[దియ శరీరములచేత చేయబడు కర్మలతో లేక తతృలములతో కొంచెము 
గూడ సంబంధంలేవో, అట్టి పురుషుని మనో బుద్ది దియములచేత లోక 
నంగహార్గము (పార బ్రానుసారముగా కర్మలు చేయబడునో, ఆవన్నియు 
కాస్తా౦ినుకూలములు. అందరికీ హితము అగునవియగును. కనుక ఎ'టైతే 
అగ్ని వాయు జలాదులచేత [ప్రారబ్ద్రపళశమున. వ పాణియెన మరణించిన 
యెడల ఆ యగ్నివాయుజలాదులు వాస్తవములో ఆ పాణిని చంపునవి 
కావో, ఆ కర్మల బంధనము వానికి వుండదో, ఆ విధముగానే పెన చెప్ప 
బడిన మహాపురుషుడు శుభకర్మలుచేసి, వానికి కర కాడు. ఆ కర్మఫల 


48) 


సంబందము 


ఈ విధముగా సంన్వాసము (జ్ఞానయోగమ్భుయొక్క తత్వము వివరి ఎచి 
తెల్పుటకొరకు ఆత్మకు అకర్భృత మును _పతివా దించి ఇప్పుడు భగవంతుడు 
దానిననునరించి కర్మయొక్క అంగ; పత్శంగములను పూర్తి గా తెలుపుట కె కర్మ 


| పేరణ. కర్మసంగహం వాని సాతి కాది వేదములను ; పతిపాదించుచున్నాడు. 


పరి రిజ్ఞాతా (తివిధా కర్మచోదనా । 
క రతి (తివిధః కర్మసం[గహః; I 18 


అర్జునా! జ్ఞాత- జ్ఞానము. జేయం అను ఈ మూడువిధముల కర్మ _పేరణ' 
ములచేత బంధింపబడదు. ఇట్టుండగా మ్యతచర్మమువంటి యేకారణము 
చేతనైననూ, తనకు యోగ్యత పాపి ంచిన తరువాత సమస్త |పాణుల 
నంహార రూపమెన _కూరకళర్ళలు చేసిననూ, ఆ కర్మ లకు అతడు కర్త 
కొడు, తత్సలముశచేతనతడు బంధింపబడడనుటలో వేరుగా చెప్పవలసినడే 
మున్నది. 


1. ఎ్టెతే భగవంతుడు జగదుత్పతి పాలన సంహారాది కార్యములు చేయు 
చున్ననూ, వాస్తవముగా ఆ కర్మలకు కరకాడో (Aత.4-_18) ఆ కర్మ 
లలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదో (గీత.414, 9-9) ఆధి 
సాంఖ్యయోగికి కూడ, అతని బుద్ది దియములచేత చేయబడు కర్మలన్నింటి 
తొనూ, కొంచెంకూడా సంబంధం ఉండదు కాని, అతని అంతఃకరణము 
మిక్కిలి పరిశుద్ద మెయుండుటచేత, అతడు అజ్ఞాన మూలకము లైన చౌర్య - 
వ్యభిచార. అసత్యభాషణ హింసా-కవట దంభాది పాపకర్మలు చేయడు. 


ఏదైనా పదార్థముయొక్క. స్వరూప నిశ్చయము చేయువాడు “జ్ఞాత ' 
యనబడును. అతడు వ వృత్తిచ2త వస్తువుయొక్క స్వరూప నిశ్చ 


యము చేయునో, దానిపేరు “జ్ఞాన మీనబడును ఏ వసువుయొక స్వరూ 
వమును నిశ్సయించునో ఆ వస్తువు జయ” మనబడును. ఈ 
మూడింటి సంబంధమే మనుసు ఫనకు క 


ర్యలందు (ప్రవృత్తి కలిగించును. 
ఎందుకనగా. ఎప్పుడైతే ఆరికారియైన మనుష్యుడు జ్ఞానవృతి చేత ఈ 


శ్రీ మద్భగవదితాపర్యము 675 


చెప్పబడినది. కర -కరణం.కియ అను ఈ మూడువిధముల కర్మ సం్యగహము! 
చెప్పబడినది. 


జ్ఞానం కర్మ చ కరా చ (తిధవ గుణభేదతః | 
(పోచ్యలతే గుణసంఖ్యానే యథావచ్చ్చుణు తాన్యపి ॥ 10 


అర్జునా! గుణముల సంఖ్యను చెప్పు శాస్త్రమునందు జ్ఞానకర్మ కరల 


క్క గుణముల భేదముచేత మూడు మూడు విధములుగానే చెప్పబడెను. 
వానినిగూడ చెప్పెదను. నివు శ్రద్దగా వినుము.? 


[ల 


సాధనములద్వారా, ఈ విధముగా ఈ సుఖ పాప్రికొరకు నేను చేయ 
వలెనని తలచునో అపుడే ఆతనికి కర్మయందు |పవృత్తి కలుగును. 


. చూచుట, వినుట, తెలిసికొనుట, న్మరించుట, తినుట, |తాగుట ఈ మొద 


లయిన కర్మలన్నియు చేయు (పకృతిస్థ పురుషుడు “కర అనబడును. 
పెన చెప్పబడిన కర్మలుచెయు అతని మనోబుద్దీం దియములు “కరణము” 
లని పైన చెప్పబడిన కర్మలన్ని “కర్మలని” అనబడును. ఈ కర్సృ- 
కర్మ-కరణములుగా మూడింటి సంయోగముచేత నే కర్మసం్యగహమగును. 
ఎందుకనగా మనుష్యుడు స్వయముగా కరయై తన మనోబుద్దీం్యదియ 
ములచేత ఏదైన కర్మచేసినపుడే ఆది కర్మయనబడును, అట్టుకానిచో 
ఎదియు కర్మ కాజాలదు. ఇదే అధ్యాయము పదునాలుగవ శ్లోకములో 
తెలుపబడిన కర్మ సిధియొక_ ఆధిషానాదులైన ఐమ హేతువులలో, ఆడి 
షానమును దెవమును విడిచి తక్కిన మూడింటికి “కర్మనం గహ” 
నామము పెట్టబడెను. 


* సత్త్వ రజస్త మోగుణముల సంబంధంచేత నమన్త పదార్థములు వేర్వేరు 


భేదములు కలవిగా గణించుశాస్త్రము “గుణసంఖ్యా నే” అను పదమునకు 
అర్థము. కనుక అందులో తెలుపబడిన గుణముల భేదముచేత మూడు. 
మూడు విధములైన జ్ఞాన-కర్మ-క ర్వలను వినుమని అర్జునునకు చెప్పి భగ 
వంతుడు ఇక చెప్పబోవు ఉపదేశము ధ్యానముతో వినుమని అర్జునుని 


సావధానుని చేసెను. 


సర్వభూతేషు మ మె నెకం భావమమవ్య ౧యమీక్షతే | 

అవిభకం విభక్తేషు తజ్‌ జ్ఞానం విద్దిసా త్రిక మ్‌ | 20 

పౌర! వీ జానముచేత మనుషు;డు వేరువేరుగా అన్ని భూత్మపాణులయందు 
డె చో 


అవినాశియెన ఒక, పరమాత్మ రామే ఏభాగర హితమ యిన సమభావములో 


న్వు 
పృథ కన తు యజ్‌జానఐ నానాభావాన్‌ హృథగ్వాధాదణ్‌ : 
వాంటి. మలో షో 
వెత్తి సరము భాచెషు తద్‌ జ్ఞానం విద్దిరాజసమ్‌ |] 21 


కాని, వార్తా! ఈ జ్ఞానము అనగా ఏ జ్ఞానముచేత మనుష్యుడు సర్వభూత 
[ప్రాణులందు వేర్వేరు విధములైన అనేక భావములను వేర్వేరుగానున్నట్టు తెలిని 
కొనునో ఆ జ్ఞానమును నివు రాజసజ్ఞానమని తెరిసికొనుము.? 





జాత_క ర చేరేంరుకారు. కాబట్టి భగవంతుడు జ్ఞాతను వేరుగా చెప్ప 

లేడు. కరణ భేదము ధృతి బుద్దియను పేర్ణతో జై జేయ బేదము, సుఖము 

వ పెన చెప్పబోవును. కనుక ఇక్కడ పూర్వోక్త మ్చులెన 

ఆరు పదార్టములలో మూడింటి భేదమును మాతమే తొలుత చెప్పెదను 
ఆ విషయమిక్కడ దృషిలో సుంచుకొనవలెను. 


బె 
1. ఆకాశ తత్త్వమును తెలిసినవాడు ఘట-గృహ- గుహ-స్వర్గ- పా తాళాది 
సుసహిత (బహ్మాండమునందు ఒక ఓ ఆకాశ తత్యముసు చూచి 
న ల్‌ కదృష్ట్యా వేర్వేరుగా తోచుచున్న సమస్త చరాచర [పాణులలో 
త ఆరవ అధ్యాయము ఇరువది తొమ్మిదవ శ్లోకములో, వద 
మూడవ అహ్యాయము ఇరువది ఏడవ శోకములొను వర్తి ంపబడిన సాంఖ్య 
యోగ సారనముచేత గలుగు అనుభవ వముద్యారా అది ప్రియ ఆవినాళి నిర్వె 
కార జ్ఞానస్యకరూపీ పరమాత్మ భావమొక్మ టే. విభాగరహితమెన సమ 
రాగముచేత వాపించ చినట్లు చూచుటయె సాత్త్వికజ్రానమనబడును. 


౮ 


2, కీట.ళశలభ-వశు పవ. మనుష్య-రాకన- డవతాది పాణులన్నీటియంరున్ను 
అతః ఆయాశర్రీరముల ఆక కృతి భేదముచే స్వభావ బేదమచేత వేర్వేరు 
లని విడివిడిగా నున్నవనియు తలచుఓియె రాజనజానమనలడున. 

౬ 


శ్రీమద్భగవద్గీతాపర్వ ము §77. 


యతు కృత్స్నవదేకస్మిన్‌ కా రేసక మ'హెతుకమ్‌ | 
ఆతత్త్వార్గవదల్చం చ తతామసముదాహృతమ్‌ |] లి 


అర్జునా! ఏ జ్ఞానము కారరూపమైన ఒక్కశరీరమే నంవూర్ణమైనదని దాని 
యందే అసక్తి కలిగియుండునో, యుక్తిరహిత మో, తాత్త్వికమైన అర్థములేనిడో 
తుచ్చ మో ఆల్టిజ్ఞానము తామసజ్ఞానమనబడును.' 


నియతం? సంగరహితమరాగదేంషతకి కృతమ్‌" | 
అఫల పెప్పునా కర్మ యత్తత్‌ సా తిక ముచ్యతే, 28 


అర్జునా! ఏ కర్మ, శాస్త్రవిధిచేత నియతము చేయబడినదో క రృత్వాభిమాన 

రహిత మో, ఫలా పేక్షలేని, పురుషులచేత రాగద్వేషరహితముగ చేయబడినదోే 
1. విపరీత జ్ఞానముచేత మనుష్యుడు ప్రకృతి కార్యమైన శరీరమే తన 
స్వరూపమని తలచి కణభంగురము నాశవంతమునైన శరీరమునందే తన 
సర్వస్వమునందువలె ఆసక్తుడై యుండి అనగా దాని సుఖదుఃఖముచెత నే 

నని తలచి, ఆది నశించినచో తన సర్వస్వము పోయినదని తలచునో 

అత్మ సర్వవ్యాపియని తలచడో అట్టివాని జ్ఞానము వాస్తవముగా జ్ఞానము 

కాదు. కనుక భగవంతుడు ఈ శోకమునందు జ్ఞానపదమే వయోగించ 

లేదు. ఎందుకనగా ఈ విపరీత జ్ఞానము వాస్తవముగా అజ్ఞాన మేయగును. 


ఓ. నియత కర్మ యొక్క వ్యాఖ్య ఇదే అధ్యాయము ఏడవ శ్లోకములో చూడ 
ఓ ౧ 


వలెను. ఇక)_డ “నంగము” అనగా ఆనకి యనికాదు, 


కి ఎందుకనగా ఆసక్తి యొక్క అభావము “అరాగద్యేషతః”అను పదముచేత 
వాన్‌ ఆర అల ల మూస 
ఎరుగా చెప్పబడినది. కాబట్టి ఇక్కడ కర్మలయందు క ర్భుత్వాభిమ 
ముంచి వానితో తనకు నంబంధము కలిగించుకొసుటయె సంగము అని 
జెలిసికొనవలయును. 


శ. కర్మఫల రూపములైన ఇహపరలోక సుఖభోగము లన్నిటియందు మమ 
కారానక్తులు లేకుండుటచేత కొంచెంకూడా ఆ భోగములందు ఎవనికి 
ఆకాంవవుండదో, ఎవడు ఏ కర్మనుండికూడ తనయొక్క స్వార్ధమును 


678 


వేదవ్యాసకృత మహాభారత మః 


సాత్త్విక కర్మ యనబడును'. 


యత్తు కామప్పునాి కర్మ సాహంకారేణే వా పునః | 


[క్రియతే బహుళాయాసం తద్‌ రాజసముదాహృతమ్‌ ॥ లశ 
కాని, అర్జునా! ఏ కర్మ మిక్కిలి పర్మిశమతో నెరవేరునో,* భోగములు: 


కూడ సిద్దింవచేసి కొనుటకు ఇచ్చయింపడో, ఎవడు తనకొరకు ఏవస్తువ్ను 
కూడ అనశ్యకమని తలచడో అట్టి పురుషునిచేత రాగద్యేషములు 'కేవలము 

క్ర నం, గహముకొర కు చేయబడు కర్మలు “రాగద్వెష రహితముగ. 
చేయబడు కర్మలు" అని అనబడును. 


. ఇదే అధ్యాయము త్‌ మ్మిదవ శ్లొ శోకములో వర్రింపబడిన సాత్త్వక త్యాగము 


లోను, ఈ సాత్త్విక కర్మ మునందును కల విశేషమేమనగా, ఇందులో 
క రృృత్వాభిమానము లేకు తుల, రాగదే:షములు లేకుండుటయు చెప్పు 
బడినది, కాని తొమ్మిదవ శోకమునందు కర్మా సక్తి ఫలచ్చ ఇవి విడుచు 
టయె చెప్పుబడిను. క్రర్రృత్యాదా వ విషయము చెప్పబడలేదు. నరిగదా! 
తద్విపరితముగా కర్తవ్శబుద్దితో కర్మలు చేయవలెనని చెప్పబడెను. ఆ 
రెంటియొక్క ఫలము తత్త్వజ్ఞానముద్వారా పరమాత్మ (పాప్తియె. అను 
షాన పకారమునంరు మాృాతమే ఈ రెంటికి భేదము! లదు. 


. వార్యాపుత ధన గృహ ఆఖిమాన _పతిష్టా గొరవారుల కొరకు ఇహవర 


చ 

లోక సుఖములకొర మాతమే కర్మ లుచేయు స్వార్రపరాయణులెవ. 
చి b= 

పురుషులు ఇక)_డ “కామేప్పునా” అను పదమునకర్షము. 


. క్లిక్‌). డ “సాహంకారేణ'' ఆను పదమునకు శరీరావిమానము కల్లి (పతి 


కార? కిము ఆహంకారముతో చెయుచు నేను ఈపని చేయువాడను , నావంటి 
వాడిత రుడివడున్నాడు డు, సనిది చేయగలను. అది చేయగలను; అసి ఇట్టి 
భావము మనస్సులో నుంచుకొని అ ఫ్రై చెప్పుచుండు వాడు అని యర్థము. 


. సా త్రిక టను రాజస కర్మకుగల భేదమేమనగా సాత్విక కర్మ ఆ. 


కర్రయొ సా శరీరమునందు ఆహం౦కారముండరు. ఆ కర్మలందు అతని 


శ్రీమదృగవద్గీతపర్వము 679 


కోరు పురుషులచేత లేదా ఆహంకారంగల పురషులచేత చేయబడునో ఆ కర్న 
రాజసకర్మ యనబడును.! 


అనుబంధం క్షయం హింసామన వేత్య చ పౌరుషమ్‌ | 
మోహాదారభ్యతే కర్మ యతత్‌ తామనముచ్యతే ॥ 95 


పార్థా! పరిణామమునందు హాని, హింన తన సామర్థ్యము నెరుగక కేవ 
(on 
లము అజ్ఞానము పీనితో ఆరంభింపబడిన కర్మ తామసము ఆనబడును.? 


కర్రృత్వముండదు. కనుక అతనికి ఏ కర్మ చేసిననూ ఎలాటి పరి శమలేక 
శ్రళముయొక్క జ్ఞానము౦డదు. కనుక అతనికర్మ ఆయాసయుక్రముకాదు. 
కాని రాజసకర్మయొక్క కర్త శరీరములో అహంకారముండుటచేత 
అతడు శరీర పర్కిశమచేత దుఃఖములచేతను, తాను బాధపడును. ఇందు 
చేత అతనికి వతియొక కర్మలోను పరిశమ జ్ఞాసముండును. ఇదిగాక, 
సా త్రిక కర్మలయొక్క_ క ర్రచెత, కేవలము శాస్త్ర దృష్షిచేత- లేక_లోక 
దృష్టి చేత కర్తవ్యముగా ఏర్పడిన కర్య్మలుమా[తమే చేయబడును, కనుక 
అతనిచేత కర్మవిస్తారమకాదు, కాని రాజసకర్మయొక్క_ కర, ఆసక్తి, 
కామనలచేత (పేరితుడై (పతిదినము కొత [కొత కర్మలను ఆరంఖించు 
చుండును. దీనిచేత ఆతనికర్మలు విసార మధికమగును. ఇందుచేత ఆధిక 
పర్మిశమగల కర్మలు రాజసములని చెప్పబడినవి. 


1. భోగలాలాన- అహంకారము ఈ రెండునుగల పురుషుడు చేయు కర్మ 
రాజసమనబడు*ని చెప్పవలసిన యక్కర లేదు. కాని, వీనిలో ఏదో ఒక 
దోషముగల పురుషుడు చేయుకర్మ గూడ రాజసమేయగును, 


4. ఎదైన కర్మ ఆరంధించుటకు పూర్వము బుద్దితో విచారించవలసియుండును. 
ఇంతబలము |పయోగించవలసియుండును. ఇంతకాలముపట్టును. ఈపని 
యొక్క ఈ అంశంలో ధర్మహానియగును. ఈ విధములైన ఇతర 
హానులు కలుగును, అని యోచించుట, హానినిగూర్చి విచారించుట యగును. 
ఈ కర్మచేత ఈ మనుష్యులకు లేక ఇతర పాణులకు ఈ విధమైన 
కష్టము కలుగును. ఈ మనుష్యులకు లేక, యీ |పాణులకు జీవన 


$80 వేదవ్యాసక్ళత మహాభారతము 
ముక 'నంగో౭నహాంవాడీ? ధృత్యుత్సాహ సమన్వితః | 
విదం కరో గాద, చ తె it 
సిద్ద సిద్ద్యార్నిర్వి రః కరా సాత్తిక ఉచ్యత ; 96 


అర్జునా ! సంగరహితుడు, ఆహంకారముతో మాట్తాడనివాడు, ధెర్యోత్సా 
హములు కలవాడు, కార్యము నెర వేరినను నెరవెరకున్నను హర్ష్గకోకాది వికార 
తే 
ములు లేనివాడునెన కర సాతి్యక కర యనబడును.ే 


నషము కలుాను. అని యోచించుట హింసనుగూర్చి విచారించుటయణగును, 


ఇ ఈ కర్యచెయుటకొరకు ఇంతటి సామర్థ్య ము అవనరము కనుక 
ద్రీనిసి పూరిగా నె ర౭ర్చగల నె సామర్థ్యము మనలో 'యున్నదా? లేదా? 


చ 
ఆడి విచారించుట పౌరుషము. అననా, సామర్ధర్ణిముయొక విచారము 
చేయుట యగును. ఈ విదముగా పరిణామముతోని హింన-పొరుషము 
నాలుగుగాసి, లేక, ఈ నాలుగింటిలో ఏదో విచారంచక, కతలము 


ఈ 
మోహముచత. కర్మను ఆరంవించుటయె 'తావుని, కర్వియనబడును. 


న 


1 రీరేండియ మనస్సులచేత చేయబడు కర్యలన్ని టియందు తత్సల 
రూప ముఠ న ఆభిమాన._ (ప్రతిష్టా. ౧రవ _కార్యా- -గృహాదు లెన ఇహలోక 
పరలోక భ్‌ భోగములన్నిటియందు కొంచమకూడ మమకార_ ఆనికి -కామ 
నలు ఐన్‌ “ని మనుష్యుడు ము ముకసంగుడు అనబడును. 


౨. అనాత్య వస్తువులెన మనోబురద్దీం| దియ శ రీరములందు ఆత్మ బుద్ధి లేకుం 
డుటచేత ఏ కర్మ యంరుగూడ కర్సతా:భిమానము లేకుండువాడు 
ఆ కార ణముచేతనే ఆసురీ (పకృతి గలవారివల నేను ఈ కోరికను నెర 
వెర్చుకొంటిని. ఈ కాంక్షను ఇక "పెన తీర్పుకొందును. నేను ఈశ్యారు 
డను, భోగిని, దిలవంతుడును, సుఖిని, నా సమానుడు మరియొక ఇవ 
దున్నాడు నే నేను యజ్ఞదానములు చేసెదను. (గీత 16.1, 16-18, 14, 
15) “ఈ మొదలైన అహంకారపు మాటలు చెప్పకుండు వాడుగానుండి 


వర* భావముతో ఆభిమాన శవూవ్యముగ మాట్లాడు మనుష్యుడు” అనహం 
వాది యనబడును 


శీ, శాస్త్రవిహిత స్యరర్శ్య పాలన రూపకర్య ఏరైవమ చేయునప్పుడు మహో 


క ర్మఫల(పేప్పు;* లు బ్బా హింసాత్మ కో “ఒకళుచిః 
శక్రాస్స్రిత; కరా రాజసః పరిక్షిర్తితః ॥ 27 


'ఘృములు, బాధలు కలిగిన సందర్భములో చలింవకు ౦డుట 
నబడును. “కర్మ నిర్వహణమునందు సఫలత్యము కలుగన ప్పుడు 
"నకు ఫలేచ్చ లెనపుడు కర్మ చేయవలసిన ఆవశ్యకత ఈపేమి? ఆని 
కర్కకూడ చేయుటకు ఉత్సాహపడక ఉండికూడా కర్మలో సఫ 
పెందినవారు, కర్మఫలమును కోరువారుకర్మలు చెయున క్రై గరా 
ముగ చేయుటకు ఉత్పుకులెయుండుట “ఉత్సాహ” మనబడును. 
దును గుణములుగల మనుష్యుడు వి కర్మగూడ వూర్ణమగుటల్‌" 
సుకాడు. దానియందు విఘ్నములు గలిగిసపుడుగూడ ళోకింపడు. 
వనికి ఇతర వికారములేవి కలుగవో, ఎవడు (పతియొక దళలోన 

సమభావమతో నుండునో, ఇటీ సమత్వముగల పురుషుడే 


ష్‌ క్‌ తళ లో 
'కకరా'" యనబడును. 


దు, తతృలములగు ఇహ-పరలోక భోగములందున్ను పమకారా 


©, బునుష్మ్యుడు రాగి యనబడును. 


) రూపములగు భార్యా-పుత- ధనగృ్భుహ-అభిమాన- గౌర వ-పతి 
స ఇహపరలోకములందలి వివిద భోగములందు ఇచ్చగల స్వార 

థి 
యుడెస పురుషుడు “కర్మవలిప్పుః”” అనబడును. 


పదార్థములందు అసక్తి యుండుటచేత, ఎవడై లే, న్యాయమైన 
మర్చడినను, తాను యథాళకి గా వ్యయముచెయడో, న్యాయా 
ముల విచారము చేయక సర్వధా ధననంగహమునందు లాలన 
| యుండునో, యితరుల ఢనాది వస్తువులనుగూని అపహరించుట' 
నుదీయడో, అట్టి మనుష్యుడు '“లుబ్దు''డనబడును. 

ముగనైనమ ఇతరులకు నష్టము గలిగించు స్వభావము ఎవ. 


, ఎవడు తనకోరిక తీర్చుకొనుటకు పని చేయుచున్నప్పుడు తస 
గములకొరకు ఇతరులకు కష్టము గలిగించుచుండునో, హింసా 


682 


వేదవ్యాసకృత మహాభాతము 


ఆసకి కలిగి, కర్మఫలాకాంక కలవాడై లోభియె, యితరులకు కష్టము 


కలిగించు స్వభావము కలవారై, అపవితాచారము కలవాడై, హర్ష శోక ములు 
గల కర రాజసక ర్ర యనబడును. 


స్‌ 


ఆయుక $ పాకృతఃి నబః శలఠో నెష్యూతికో ౬లసః | 
వై మం od 
విషాదీ దీర్గనూ తీ చ కర్రా తామస ఉచ్యతే i 28 


అర్జునా ! అయుక్తుడు, విద్యలేనివాడు పొగరుబోతు, ధూర్తుడు* ఇతరుల 


పరాయణుడైన అట్టి మనుష్యుడు ఇక్కడ హింసాత్మక: అను పదముచేత 
చెప్పబడినాడు. 


ఎవడు తన వస్త్రములను, శరీరమును జలమృత్తి కాదులచేత శు భపరచు 
కోడో, తన యోగ్యతానుసారమగా వ్యవహరించి, తన ఆచరణములను 
శుద్దముగా నుంచుకొనడో, కాని, బోగానకుడై నానాషిధ భోగములను 
బొందుటకొరకు, పరిజద్దాచారమును నదాచారమును విడుచునో, అట్టి 
మనుష్యుడిక్కడ “అశుచి” అను సడముకేత చెప్పబడెను, 


. మనస్సును, ఇం;దియములను వశమునందుంచుకొనక, వానికే వశీభూతుడై 


శోద్దాసక్తులు లేనివాడు ''అయుక్తు 'డనబడును. 


మంచి శికణము విద్య లేక బాల స్వభావము గలిగియుండి, ఎమాా తము, 

తన క ర్వవ్యజ్ఞానము లేక, అంతఃకరణము ఇ౦,దియములు సంస్కార 

రహితము లె న్యాభావికముగా సంస్కారము లేని మూరుడు “_పాకృతు” 
ఇలా త్తు 

డనబడును. 


ఆతి కఠిన న్యభావముగలిగి, వినయములేకుండ, సర్వదా దర్పముతో 
(తుల్తిపడుచు, తనయెదుట ఇతరులను ఏమా(తము లెక్క చేయనివాడు 
“హపోగరుబోతు” అనబడును. 


ఇతరులను మోసగించు వంచకుడు డ్వేషమును కప్పిపుచ్చుకొని గువ్వ 
ముగా ఇతరులకు అపకారము చేయువాడు- మనస్సులోనే యితరులకు 
కీడు చేయుటకు కుటలుపన్న వాడుమ్న “ధూర్పుతు'” అనబడును. 


శ్రీమద్భగవగ్గీతావర్వము 683 


(బదుకు తెరువును నష్టపరచువాడు!, శోకించువాడు, సోమరి? దీర్హనూ క్రి? /విలం 
బముగ పనిచేయువాడు) నగు కర్త తామనకర యనబడును.* 


నంబంధము- 


ఈ విధముగా త త్త్వజ్ఞానమునకు సహాయక మెన సా త్తికభావము తెలుపు 
టకు, డానికి విరోధులై న రాజస-తామన భావములను త్యజింపజేయటకు కర్మ 
_పేరణ-కర్మ సంగహములనుండి జ్ఞాన-కర్మ కర్తలయొక్క సాత్తికాది బేద 
ములు మూడు మూడు (కమముగా తెలిపి ఇప్పడు భగవంతుడు బుద్ధి- -ధృతి వీని 
యొక్క సాత్తి.క-రాజస-తామస- బేదములను |కమముగా చెన్పటకు (పస్తావించు 

రే,దం ధృతే శెవ గుణత 

నా సెదం ధృతే-శ్చి జత స్రీ విధం శ్చణు | 

భోచ్యమానమఢ షణ పృధ కేంన ధనంజయ ॥ 29 

య లట లల 


ధనంజయా! ఇప్పుడు నీవు ధృతి-బుద్ది ఏనియొక్క గుణముల ననుసరించి 


1. ఇతరుల వృత్తిలో వివిదబాధలు గలిగించుటయే న పభావముగా గల మను 
ష్యుడు ఇతరుల జీవికను నష్టపరచువాడనబడును, 


2. రాత్రింబగళ్ళు పని చేయుకపడియుండు స్వభావము గలిగి. యేలాంటి 
కాశ్రీయములు లేక వ్యావహారికములునైన కర్తవ్య కర్మయందు [వవృతి. 
ఉత్సాహము లేకుండ, అంత:ఃకరణములో, ఇం|దియములలోను సోమరి 
తనము నిండియుండు మనుష్యుడు ““అలసుడు (సోమరి) అనబడును. 


వీ వ కార్యమునైనను ఆరంభించి, చాలకాలముదాక దానిని నెర వేర్చక నేడు 
చేయుదముగాని, రేపు చేయదమగాని, అని యీ విధముగా విచారము 
చేయుచు చేయుచునె, ఒక డినములో నెరవేరుపనికిగాను, చాలకాలము 
గడిపినను అది నెర వేర్చజాలని శిథిల _పకృతిగల మనుష్యుడు “దీర్హ 
సూ తి” యనబడును, 


థీ పెన చెప్పబడిన లకుణములన్నిగాని లేక వానిలో అదిక లషవణములు. 
గాని ఉన్న పురుషుడు తామస క రయని యెరుగవ లెను. 


గిర్రికీ 


వేదవ్యానకృత మహాభారతము 


మూడు విధములైన భేదములనుకూడ నేను పూ రిగా విభాగ వూర్యకముగా చెప్పె 


దను వినుము]. 
పవృతిం చ నివ తిం చ కార్యాకా ర్య భయాభయ | 
బంధం మోక్షం చ యా వేతి బుద్దిస్సా పార్థ సాత్త్వికి॥ 80 
పారా! ఎబుది ;పవు తిమారము?, నివ తిమారము, క ర్హవ్యాక రవ 
a ది ౯ ౬ ౧ ఆక్‌ — ఫ్ర 


2,8. 





. ఇక్కడ “బుద్ది శబ్దమునకు నిశ్చయించు శక్తి విశేషమని యర్థము. ఈ 


యధాంయము ఇరువదవ ఇరువది యొకటటవ ఇరువదిరండవ శ్లోకములలో 
లై 


షా 
ఉత్పన్న మగు జానము-ఆనగా బుద్ధియొక్క్ల వ త్రి విశీషము ఈ బుద్ది ఆ 
జానమునకు కారణము. వ నెనిమిదవ భోకములో జ్ఞాన ' శబ్దము కర్మ 
"పేరణలో ఆంతర్గతమని చెపబడెను,. బుద్ది గహణము "కరణము" అను 


(టు చ 
చ 
చు 


కుతో కళ్ళు సం గహమనందు చెప్పబడెను. ఇదియే జ్ఞానమునకు బుద్దికి 
గల భేదము, ఇక్కడ ౩ కర్మ సం _గహములో వర్ణింపబడిన క రణముల 
సాత్త్విక_రాజసతామస భేదము ములు దాగుగా వివరించి తెల్పుటకు "పధాన 
కారణ” మైన బుద్దికి మూడు భేదములు తెలుపబడెను. 


“ధృతి' శబ్దమునకు ధారణ చేయు శక్తి విశేషము అని యర్థము. ఇదిగూడ 
బుద్ది వృ త్రియే, మనుష్యుడు ఏ కియయెనను లేక. భావమైనను ఈశ కి 
చేతనే = బతముగా రారణచేయగలడు. ఈ కారణముచేత అది కరణము 
లోనే అం ంతర్షత నడి. ఈ యధ్యాయము ఇరువదియారవ శ్లైాకములో 
సాత్చిక క ' రలవజములో ' 'రృతి” శబ్దము 'వమోగింపబడినది.. దీనిచేత 
“రృత శే వలము సాత్తికమనియే చెప్పుటకు అవకాశము కలదని 


తెలియుచున్నది. కాని అదెనరికా దు. దీనికికూడ (“ధరృతి"కి) మూడు భేద 
ములు తెలువబడినవి. 


గహన. వావ వస్థాద్యా! శమములందుండి, మమకార-_ ఆస కి. అహంకార - 
ఫలేచ్చలను విడిచి, వరమాత్మ వ వాపి కొరకుగాను, ఆయన 'ఉపానన, రాస 
విహిత యజ్ఞ - దాన తవస్సులు మొదలైవ శుభకర్మలు, తన వర్ణాశమ 


శ్రీమద్భృగవద్గీతాపర్వము . 68 


ములు!, భయాభయములు?, బంధ మోక్షములు ఇవి యథార్థముగా తెలిసికొనునో 
ఆది సా త్ర్విక బుద్ది యనబడును, 





ధర్మానుసారముగా (బతుకుదెరువు పనులు, శరీరమునకు సంబంధించిన 
అన్న పానాది కర్మలున్ను నిష్కామ భావముతోచేయు, అచరణరూప మైన 
పర మాత్మ (పా పిమారము, పవృ తిమారిమన బడును జనక. అంబ 
౯ జాకి a న ౧ 
రీషాది రాజులు- యాజ్ఞవల్క్య వసిష్టాది మహరులవల, ఆ మార్గమును 
బాగుగా తెలిసికొని తదనుసారము నడుచుటయే దానిని యధారముగా. 
య 
తెలియుట. 


సర్వ్యకర్మలు, భోగములు బాహ్యాంతరములచేత విడిచి, సంన్యాసాశమ 
ముననుండి, పరమాత్మ పా ప్రికొరకు సర్వవిధ (పాపంచిక వమవహార 
ములనుండి విరక్తుడై , అహంకార మమకార. ఆస క్తి-.తా్యాగ పూర్వకముగా, 
శమ.దమ - తితిఇ (ఓర్పు)ది సాధన సహితుడై, నిరంతరము [శవణ- 
మనన-నిదిడ్యాననములు చేయుట- లేదా- కేవలము భగవద్భుజన స్మరణ- 
కీ ర్రనాదులందు నిమగ్నుడై యుండుట. ఈ విధముగాచేయుటయే పర మాత్మ 
పొప్రికి మార్గము. అది 'నివృ త్రిమార్గ' మనబడును. ననకాదులు-నార 
రుడు. బుషభ దెవుడు. శుక డేవులవలె, ఆ మార్గమును బాగుగా తెలిసికొని, 
తదనుసారముగా నడచుకొనుటయే, దానిని యధార్డముగా తెలిసికొనుట 
నబడును, 


l. వర్ష-ఆ శమ. _పకృతి-పరిస్థితి. దేశ _కాలములదృష్టాా ఎవనికి, ఎప్ప 
ఏకర్మచెయట ఉచితమో, అదియే అతనికి 'కర్తవ్యకర్మ' యగును. 
ఎప్పడు ఎవనికి, ఎకర్మ విడుచుట ఉచిత మో, అదియే అతనికి, అక ర్రవ్య 
కర్మ యగును. ఈ రెంటిని బాగుగా తెలిసికొనుట అనగా, ఏదైన 
కార్యము చేయవలసిన ప్పుడు “ఇది నాకు క ర్రవ్యమా లెక, అక రవ్యమా 
అను విషయము యథార్థముగా నిర్ణయించుకొనుటయే , కరవ్యా కర్త 
వ్యములను యథార్గముగా తెలిసికొనుట” యగును, 


2. భయమునకు వ్యతిరేకమయిన భయా భావవృతి '“అభయమనబడును”, 
ఈ రెంటి స్వరూపము తెలిసికొనుటయే “భయా భయ వృత్తి జ్ఞానము 


శీ06 వేదవ్యానకృత మహాభారతము 


యయా ధర్మమధర్మం౦ చ కార్యం చాకార్య మేవ చ; 


అయథావత్ప్చజానాతి బుద్ధిః సో పొర్ష రాజపీ! al 


పార్ణా! మనుషుడు ఏ బుద్ది 2త ధర్మాధర్మ ములు, క రవ్యా* క ర్తవ్యములు 
గూడ యథార్థముగ తెలిసికొనడో అది రాజసబుద్ది* యనబడును. 


1. అహి౦సా-సత్య- దయా.కాంతి- బహ్మ చర్య-శమ- దమ. తితినా. యజ్ఞ తపో. 
దానములు, అధగియన- |వజాపాలన-కృషి-పశుపాలన- సెవాదులైన శాస్త్ర 
విహిత వర్దాశమ వభకర్మలన్నియు ఆచరించుటవలన ఫలము కాస్త్రములొ 

ఇహపరలోక సుఖభోగములని తెలుపబడినవి ఇతరుల హితము కొటకు 
చేయబడు కర్మలన్నియు “ధర్మములనబడును. అనత్య-కపట- చౌర్యం 
వఃభిచార-హింసా-దంభ. అభ న్యభక ణాది పాపకర్మలన్ని౦ంటి యొక్క 
ఫలము శాస్త్రములందు దుఃఖమయమని తెలుపబడినది. అవి అన్నియు 
అధర్మ ములనజడును. ఏ సమయమునందు, వ పరిస్థితిలో ఏ కర్మ ధర్మ 
మగునో ఏకర్మ అధర్మ మగునొ ఇది సరిగా నిర్ణయించుటలో బుద్ది కుంటు 
బడి పోవుట లేక నంశయ;గస్తమగుటయె “ఆ రెంటియొక్క యథార్థ 
జ్ఞానము తలియకుండుటి అనబడును. 


2,8. ఈ వర్తాశమ పక్కతి.పరిస్టితి-దేళ.కాలములద్భృషా; ఏ మనుష్యునకు 
ణ ల థి లిపి రి 
వ కర్మ చేయదగినదని శాస్త్రవిహితమో ఆది క ర్రవ్యకర్మము, ఏ కర్మ 
చేయదగినదికాదు అని శాస్త్రములో చెప్పబడినదో ఆది నిషిద్దమని తెలువ 
యణ 
బడెను. విగషించి అట్టి నిషిద్దకర్మ చేయకుండుటయె ఉచితము. అది 
క ర్రవ్యకర్మగనే భావించవలయును ఈదృషిశో చూచినపుడు కాస్త నిషిద 
— లి . లప ప్రై క్‌ 
పాపకర్మలయితేనో ఎకైననూ చేయదగినవికావు. కాని కాస్త్రవిహిత శుభ 
కర్మలలొగూడ కొందరికి కొన్ని కర్మలు చెయదగినవి, మరి కొందరికి 
చేయదగనివి అగును, ఎట్టనగా శూదునకు సేవాకార్యము చేయదగినది, 
చేధాధియనాదులు చేయదగినవి. నన్నాసికి వివేక వెరాగ్య శమదమాది 
సాధనములు చేయదగసివి. యజ్జ్ఞరానాదులు ఆచరించుటతగనిది (బాహ్మ 
ణునకు యజ్ఞముచేయుట, చేయించుట, దానముచేయుట తీసికొనుట, 


వేదమునెర్చుట, నేర్చించుట చేయ దగినవనులు, సేవావృ త్రి [బాహ్మణు 


శ్రీమద్భగవద్దీతావర్యము 687 


అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా౭=.వృతా | 
సర్వార్జాన్‌ వివరీతాంశ్చ బుద్ధిః సా పార్ట తామసీ॥ 39 


అర్జునా! త మోగుణముచేత ఆవృతమైన వ బుద్ధికలదో ఆది అధర్మమును 
కూడ “ఇదిధర్మము” అని తలచును!. ఇరు ఇతర సమన పదార్థ ములనుకూడ 


నకు చేయదగినవికావు. వెశ్యులకు కృషి-గోరక్షణ వాణిజ్ఞాదులు చేయ 
దగినవి. దానము పుచ్చుకొనుట వారికి అకార్యము. ఇక్టు స్వర్గాదులను 
కోరు మసుష్యునకు కామ్మ్యఒకర్మలు చేయదగినవి. ముముకువునకు అకా 
ర్యములగును, విరకుడగు (బాహ్మణునకు సంన్యాసము (గహించుట. 
చేయదగినకార్యము భోగాసక్తునకు అకార్యమగును. దీనిచేత, కాస్త్రవిహిత 
ధర్మ మైనంత మాాతముచెత ఆది అండరికిన్ని క ర్రవ్యంగాదు. ఈ విధ 
ముగా ధర్మము కార్యము, అకార్యముగూడ నగును. ఇదియె ధర్మాధర్మ 
కార్యాకార్యముల భేదమని తెలియవలెను. ఏదైన కర్మ చేయవలసిన పుడు, 
విడువవలసినపుడున్ను ఈ కర్యకు క ర్రవ్యమా? లేక అకర్తవ్యమా? నేను 
ఏకర్మ ఏవిదముగా చేయవలెను. ఏది చేయగూడదరు అను విషయము 
బాగుగా నిర్ణయించుకొనుటలో , కింక ర్రవ్యతా మూఢ ముగా బుద్దియగుట, 
లేక, సంశయ యు క్రమగుటయె, కర్తవ్యా క ర్తవ్యములను యధార్థముగా 
తెలిసికొనకుండుట యగును. 


ఏ బుద్దిచేత మనుష్యుడు ధర్మాధర్మ, కర్తవ్యాక ర్రవ్యములను బాగుగా 
నిర్ణయించ చాలకుండునో, ఎ బుద్ది ఇట్ర అనేక విషయములనుగూడ 
బాగుగా నిర్ణయించుటలో సమర్దముకాదో, ఆ బుద్ది రజోగుణసంబంధముచే 
వి వేకమునందు స్థిరముగా నిలువక, వికేపముగలదై, అస్టిరముగ 
నుండునో, ఆకారణముచేతనే అది రాజనబుద్ది యన బడును, 


1. ఈశ్వరనింద- దేవతానింద -శాస్త్రవిరోధము-తల్రిని, తండిని, గురువులను 
అవమానించుట. వర్ణాాశమ ధర్మ ములకు [పతికూలమైన అచరణ ము- 
అనంతుష్షి-దంభ-క వట-వ్యభిచార , అనత్యభాషణ - పరపీడన - అభక్ష్యు 
భక్షణ య థేచ్చాచార-పర స్వత్వావహరణాదినిషిద్ధ పాపకర్మ ములు ధర్మ 
ములని తలచుట, ధృతి-క్షమా, మనోని[గహఎచౌర్యభావ-శౌాచ, ఇం దియ 


688 వేదవాకిసకృ్ళత మవాభారతము 


విపరీతముగ తలచును'. అది తామసబుద్ధి యనబడును. 
ధృత్వా యయా ధారయతే మనః పాణేం దియ (కియా: | 
యోగనా పృభిచారిణ్యా ధృతిః సా పార్ట సాత్త్వికి : ల్‌రీ 
పార్థా ! అవభిచారి ( చెదరని) దారుణశక్తి చేత మనుష్కుడు ధ్యాన యోగము 
ద్వారా _పాణేందియ మనస్సుల క్రియలను అనుష్టించుచున్నాడు. ఆది సాత్విక 
ధృతి యనబడును. 





ని గహ-బుద్ధి, విద్యా.సత్య అ|కోధ ఈశ్యరపూజా-దేవోపాననా.కాస్త్ర 
సేవన -వర్ణా శమ ధర్మాచరణ మాతా పితృగురువుల అజ్ఞ పాలన- సరళత. 
(బహ్మ చరక-సా త్రిక బోజనం అహింసా- పరోపకారాది శాస్త్రవహిత పుణ్య 
కర్మలు అధర్మ ములని తలచుట 'ఇదియె” అధర్మ మును ధర్మ ముగా, 
ధర్మ మును ఆధర్మ౦గా తలచుట యనబడును. 


లి. అవర్మ ము ధర్మ మని తలచున ఫై, అకరవ్యము. కర్తవ్యమని దుఃఖము 
సుఖమని, అనిత్యము నిత్యమని. అపరిశుద్దము పరశుద్ధ మన్‌, హాని లావ 
మసియు తలచుట, ఇత్యాది విపరీతములైన తలంపులన్నియు ఇతర వస్తు 
వులను విపరీత వస్తువులు అనుభావములో చేరినది యనబడును, 


1. ఏ్మకియ, భావము, వృతి ధరించుటకు, దానిని దృఢముగా సి సిరపరచు 
కొను శకి విశేషము. దానిచేత ధరింపబడిన (క్రియ, భావన, వృత్తి విచ 
లితముకాదు. తద్విపరీతముగ అది చిరకాలము స్థిరముగనుండును. అట్టి 
శక్తి 'ధృతి' అనబడును. కాని దీనిచేత మనుష్యుడు వేర్వేరు ఉదేశ్యము 
లతో వివిధ విషయములను ధరించుచుండునంతవరకు ఈ ఛృతియొక 
వుభిచారదోషము (చలించుదోషము) నష్టముకాదు, దీనిచేత మనుష్యుడు 
తన స్థిరమైన ఒక ఉద్దేశ్యమును అచంచలముగా నిలుపుకొనినప్పుడు ఇది 
అవ్యఖఫిచారియగును. 


పరమాత్మను హెందియే తీరవలెను. అను ఒక్కటే ఉద్దేశ్యము సాత్త్విక, 
ధృతికి ఉండును. ఈ కారణముచేత అది అవ్యభివారి అనబడును. ఇట్టి 
ధారణశక్సి చత పరమాత్మను పొందుటకొ రకు ధ్యానయోగముద్వారా మనః 





శ్రీమదృగ వర్లీతాపర్వము 689 


యయా తు ధర్మ కామార్డాన్‌ ధృత్యా ధారయతేఒర్థున | 
[పనంగేన ఫలాకాంచ్నీ ధృతి; సా పార్ట రాజసీ ॥ ర్తిడ్వీ 


కాని, అర్జునా ! ఫలేచ్చగల షనుషుడు వ ధారణశకి క్ర 
ఆసకితో ధర్మార్థ కామములను ధరించునో? ఆ రారణశకి రాజసి యన 


యయా స్వవ్నం భయం శోకం విషాదం మదమెవ చ 
న విముంచతి దుర్మేధో ధృతిః సా పార్ధ తామసీ ॥ 35 


పార్థా | దుష్టబుద్దిగల మనుష్యుడు వ ధారణళకి చేత నిిదాభయం చింతా 


దుఃఖములను ఉన్మత్తతనుకూడ విడువడో, అనగా ధరంచియుండునో* ఆడి 


[పాణేం డియ క్రియలను అచంచల రూపముతో పరమాత్మ యంచు ఉంచి 
అక్కడినుండి అవి కదలకుండ చేయుటయే సా త్తీక ధృతి యనబడును. 


2, అసక్తి పూర్యకముగ ధర్మమును పాలించుట ధృతిచెత ధర్మ రార ణచేయుట 
అనబడును. రనాది పదార్థములు వానిచేత ఏర్పడు సుఖములే జీవిత 
లక్యములుగా చేసికొని మిక్కిలి ఆసక్తితో దృఢముగా వానిని బంధించి. 
యుంచుట ధృతిచెత అర్ధ కామములను ధరించుట యనబడును. 


8. ఎవనిబుద్ది మిక లి మందముగా, మలినముగానూ ఉండునో, ఎవని యంత౩ః 
కరణములో ఇతరులకు కీడుచేయుట మొదలగు భావములు నిండియుండునో 
అట్టి దుష్టబుద్దిగల మనుషుడు “'దుర్మేధా” అనబడును. 


4. మనస్సును ఇం దియములను తమోగుణముచేత కప్పి బాహ్య [కియా 
రహితములను, మూఢములనుగను చేయు నిద, కునికిపాట్టు మొదలగు 
భావములు ని దయనబడును, ధనాది పదార్థముల నాశము, మృత్యువు, 
దుఃఖపాపి, సుఖనాశము అథవా ఇటువంటి వే ఇష్టనాశము లైనవి. అనిష్ట 
పొవకములైనవి సంభవించునను శంకచేత అంత।కర ణమునందు కలుగు. 


ఉట 


690 వేదవ్యానకృత మహాభారతము 
సంబం౦ంవము ; 


ఈ విధముగ సాత్త్విక బుద్దిని, ధృతిని ధరించుట, రాజన తామసబుద్దుల 
ధృతులను త్యజించుట అవనరమని బుద్ది ధృతుల సాత్త్వికాది భేద్యత మమును 
కమముగా తెలిపి భగవంతుడు. ఇప్పుడు, మనుష్యుడు ఎనుఖముకొరకు సమస్త 
కర్మలు చేయునో ఆ సుఖముకూడ సా త్రిక -రాజస-తామసములు- అని మూడు 
విధములు _కమముగా చెప్పుచున్నాడు. 


సుఖం త్వదానిం (తివిధం శృణు మె భరతర్షభ | 
అభ్యాసా, దమతే యత దుఃఖాంతం చ నిగచ్చతి ॥ 86 
యత ద|గే విషమివ పరిణా మే౬మృతోపమమ్‌ | 
తత్సుఖం నా తకం పోక మాత్య బుద్ది పసాదజమ్‌ i షె 
భరత ష్టా! ఇప్పుడు వ మూడు విధములైన సుఖములనుగూర్చి చెప్పెడ 


వినుము. సాధక డు భజన-ధ్యాన- సేవాదుల యభ్యానము చేత ఏ సుఖమునందు 

శమించుచుండునో,* ఏ సుఖముచేత దుఃఖాంతమును పొందునో? వది ఆరంభము 
వ్యాకులత్వము_. బెదరుపాటు కలిగించు వృత్తి, “భయము” అనబడును, 
మనస్సునందు గలుగు వివిధ దుక్చింతలు "శోకమన'" బడును. 





1. మనుష్కునకు ఈ సుఖానుభవము, అతడు ఇహపరలోకములందలి నమన 
భోగ సుఖములు క్షజికములని తలచి వానినుండి ఆనకిని తొలిగించి 
నిరంతరము పరమాత్మ స్వకూవ చింతనమును అభ్యసించునప్పుడే కలు 
గును. గీత_౨.21) సాధనము లేకుండ దీని అనుభవము కలుగజాలదు 
అనుభావము తెలుపుటకొర కే అభ్యానముడేత రమింపబడు ఈ సుఖమః 
యొకు లక్షణము చెప్పబడెను, 


2. ఏ నుఖమునందు రమించు మను నుష్కుడు ఆధ్యాత్మిక అధి దై విక _ అది 
భౌతికములు అను దుఃఖతయి బంధనమునుండి ఎలప్పటికి ఏముక్తు 
డగునో వ సుఖానుభవఫలము నిరతిశయ సుఖ స్వరూప్పు డైన సచ్చిదానంద 
ఘన వర్మ బహ్మమైన పరమాత్ముని పాప్తి యని తెలువబడెనో (గీత న్‌్‌ 


21, 24, 6.29. అదియే సాత్తిక సుఖ మనబడును. 


శ్రేమదృగవద్లితాపర్వము 69! 


నందు విషకుల్యముగా తోచినను! నరిణామమునందు అమృతతుల్య మగునో? ఆ 
కారణముచేతనే వది పరమాత్మ విషయక బుద్దికి [వసన్నత కలిగించునోక అది 
సాత్త్విక సుఖమనబడును. 


విషయెందియ సంయోగాత్‌ యత్తద(గేఒమృతోపమమ్‌ ; 
పరిణామె విషమివ తత్సుఖం రాజసం స్మృతమి |] 88 


విషయెం[దియ సంయాగముచెత కలుగు సుఖము తొలుత భోగకాలము 
వందు అమృత తుల్యముగ తోచినప్పటికి పరిణామమందు విషతుల్యమగును. 


1. ఏ విధముగ బాలకుడు తన యింటివారినుండి విదా మహిమను విని 
విద్యాభ్యానమనకు పయత్నము చేసియు విద్యా మహత్ర్త్యము యథార్థ 
ముగ అనుభవమునకు రాని కారణముచెత పారంభకాలమునందు అభ్యా 
సము చేయునపుడు ఆ బాలకునకు క్రీడలను విడిచి విద్యాభ్యాసమునందు 
నిమగ్నుడై ఉండుట మిక్కిలి కష్టపదము కఠినముగా తోచునో 
ఆ విధముగానే సాత్త్వీకసుఖముకొరకు అభ్యానము చేయు మనుష్యునకు 
కూడ విషయములను త్యజించి న్మిగహ పూర్వకముగా వివేక వైరాగ్య 
శమదమతితికాది సాధనములందు నిమగ్నుడైయుండుట మిక్కిలి శమ 
పరిపూర్ణము కష పదములని తోచును. ఇదియే సా త్త్వీకసుఖము ఆరంభ 
కాలమునందు విషతుల్యముగా తోచుట యనబడును. 


2. సాత్త్విక సుఖపాప్తికొరకు సాధనము చేయుచున్న సాధకునకు ధ్యాన 
జనిత సుభానుభవము కలుగునప్పుడు అది అతనికి ఆమృత తుల్యముగ 
తోచును, అప్పుడు దానిముందర సాంసారిక నుఖభో గములన్ని యు తుచ్చ 
ములు గణనీయములు కానివి దుఃఖరూపములు అని తోచును. 


3. పెన చెప్పబడిన విధముగా, అభ్యాసము చేయుచు చేయుచు నిరంతరము 
పరమాత్మ ధ్యానము చేయుటకు ఫలముగా అంతఃకరణము స్వచ్చమెనట్ట, 
ఈ సుఖము కలుగును. కనుక ఈ సుఖము పరమాత్మ బుద్ది పసన్నత 
చెత కలుగునని చెప్పెదరు. 


699 వేదవానక్సత మహాభారతము: 


కనుక అడి రాజసనుఖము అనబడును.! 


యద(గే చానుబంధి చ నుఖం మోహనమాత్మనః ; 
ని డాఒ౬లస, వమాదోత్సం తతామసముదాహృతమ్‌ ॥ 89 


అరునా! భోగకాలమునందు హిణామమునందును మోహపరచు ని[ద- 
యై 
పషోమరితనము-వమరుపాటు - వీటినుండి ఉత్సన్నమైన సుఖము? తామన సుఖ, 
ఈల్‌ 


1. మనుష్కుడు మనస్సులో, ఇం, డియములతోను, ఏదైన విషయము సేవిం 
చినపుడు, దాగనియండతనికి ఆసక్తి యుండుట చెత, అది పియమని 
పీంచును. దానిముందతడవుడు కనబడనియే నుఖముగూడ లెక్క 
చేయడు. కాని యీ రాజససుఖము, సుఖముగా తోచునది మాాతమే 
యగును, అది వానవముగా నుఖముగాడదు. ఆడి విషయములందు ఆనక 
పెరుగటచేత. మరల అ నుఖ్యపాపి కలుగనప్పుడు, అది లేనందుచేత 
దుః;ఖముగలుగును. అవి విడిపో నప్పుడు దున్ను మిక్కిలిదు ;:ఖము గలు 
గును, కనుక విషయం డియ నంయోగముచేత గలుగు ఈ తణికనుఖము 

వా సవమగా, అన్ని విధముల దుఃఖరూవచే యనప్పటకిన్ని ఎెట్టయి తే 

ర్‌ి, ఆసక్తి చేత రుచి లోభముచేత, పరిణామమను విచారంచక, ఆ పథ్య 
వసువు తిని, పరిణామమునందు రోగము పెరుగుటచేత రుఃఖము పాల 
గునౌ, అథవా, మరణించునో అస్తే, విషయానకుడై న మనుష్యుడుగూడ 


దం ళన 5 క్షి ఆ 

మూర తము ఇత, దు: కివశుడై. పరిణామమును విచారించక, సుఖి బుద్ది 
= శ ఇ ష్‌ రా వ్‌ 

బత, మిచషయములను "సెవించి వవణామ మున, అనే కవిద భయంకర దుఃఖ 
ములను అనుభవించును. (గీత_ ర_22, 


ఆగిపోవుటచేత, అలసటవలన గలిగిన దుఃఖము లేకుండుటచేత, మన స్పుకు 
ఇం దియములకున్ను విశాంతి లభించుటచేత తోచుసుఖము, నిదాజినిత 
సుఖము ఉన్నంతవర క ఉండును. ఆ సుఖము నిరంతరము ఉండదు. 
అందుచేత ఆడి చణికసుఖమగను, ఇదిగాక అప్పుడ మనస్సు. బుద్ది - 


యిందియములు వీనియందు [ప్రకాశము ఉండదు. వానికి ఏ వసువును 


శ్రేమద్భగవర్గీతాపర్వము 698 


న తదస్తి వృథివ్యాం వా దివి దేవేషు వా పునః |; 
సత్వం (పకృతి జెర్యుకం యదేభిః స్యాత్‌ తిధిర్లుణః |] &0 


గూడ అనుభవించు శకి యుండదు, కనుక ఆ సుఖము, భోగకాలములో 


ఆత్మకు అనగా, అంతఃకరణమునకు, ఇం|దియములకు వానియొక్క 
అభిమాని పురుషునకున్ను మోహము కలిగించునది యగును, ఈ సుఖా 
నకి కారణముగా, చివరకు మనుష్యునకు, అజ్ఞా నమయములై న వృష - 
పర్వతాది జడయోనులందు జన్మించవలసివచ్చును, కనుకనే యీసుఖము 
పరిణామమునందుగూడ ఆత్మను మోహింవజేయునదియేయగును, 


ఈ విధముగనే, సర్వకర్మాలను త్యజించి యుండినప్పుడు శరీరేంద్రియ 
మనస్సుల పర్నిశమను విడుచుటచెత, సుఖపతీతి గలుగును, సోమరి 
భనమువలన గలిగిన ఆ సుఖముగూడ, ని్నిదవలన గలిగిన సుఖమువలె 
భోగకాలమున౦దు వరిణామకాలమునందున్ను మోహము గలిగించునదియే 
యగును, 


వ్యర్థముగా కర్మలు చేయుటయందు మనస్సునకు (వనన్నత్వము గలు 
గుటచేత, కర్తవ్య త్యాగమునందు పరిశ్రమ లేకుండుటచేతను, మూర్థ 
తంము కారణముగా తోచునటువంటి ఆ (ప్రమాద జనిత సుఖము ననుభ 
వించునపుడు మనుష్యునకు కర వ్యాకర్శవ్యజ్ఞానము కొంచెముగూడ 
ఉండదు. అతని వివేకశకి , మోహముచేత కప్పబడియుండును. కనుక 
కర్వవ్యమును తిరస్కరించును, ఈకారణముచేత, [ప్రమాద(వమరుపాటు) 
జనిత సుఖము భోగకాలమునందు ఆత్మను మోహింవజేయును. “పైన 
చెప్పుబడిన వ్యర్ణ కర్మలలో, అజ్ఞాన ముయొక్క్ట,. అనకి చెత చేయబడు 
అసత్య-క పట-హింసాది పాపకర్మలయొక్క, కర్తవ్యా కర్త్వవ్యముల 
త్యాగముయొక్క యు ఫలము అనుభవించుటకు నూకర _ శునకాది నీచ 
యోనులు-నరకములున్ను పాపి ౦చును. ఇందుచెైత ఈ నుఖము పరి 
కకామమునందుగూడ ఆత్మను మోహింపబజేయునది యగును, 


694 వేదవ్యాసకృత మహాభారతము 


అరునా! భూమండలమునందు లేక ఆకాళముగిందు అథవా డేవత లలో” 
జై 
ఇదికాక మ౭క్కడనైనను (పకృతినుండీ పుటిన ఈ మూడు గుణములు లేనిది. 


౧ 


నంబంచము ; 

ఈ యధాాయము నాలవ కోక మునుండి పన్నె ౦డవ శ్లోక మువరకు భగ. 

౨ ౧ భా 

వంతుడు తన ఆలి పాయానునారముగ త్యాగముయొక్క్ల త్యాగియొక్క యు 
లక్షణములు చెప్పెను తరువాత పడమూడవ శోక మునుండి పదియేడవ శోకము. 
వరకు సన్నాాన [సాంఖ్య ముయొక స్వరూపమును నిరూపించి సన్న్యాసము 
నందు సహాయక మైన నత్త్వ్వగుణ గహణ నకు విరోధులెన రజన మోగుణముల 
యొక్క త్యాగము చేయించు నుద్దేశ్యముతో వదునెనిమిదివ శ్లోకమునుండి నలు 
వదియవ శోకమువరకు చుణములననుసరించి జ్ఞాన_ కర్మ -కర్రా0ిఓ ముఖ్య ముఖ్య 
వదార్థముల బేడమునుగూర్చి వివరముగ తెలిపి చివర సమస్త సృష్టి గుణయు క్ష 


మని తెలిపి ఆ విషయమున ఉపనంహరించెను. 


ఇక్కడ త్యాగ స్వరూపము తెలుపునపుడు భగవంతుడు చెప్పినదమన గా 
వియతకర్యలు పూర్తిగా విడుచుట ఉచితముకాదు. (గీత 1ర_7. కాని, నియత 
కర్మలను ఆనానక్తితో ఫలత్యాగ పూర్వక ముగ చేయుటయే వాస్తవిక త్యాగ ము( గీత 
18-9) అని కాని అక్కడ ఎవనికొరకు ఏకర్మ నియత మెనది అను విషయముషొ 
తెలుపలేదు, అందుచేతనే ఇప్పుడు సంక్షేషముగ నియతకర్మల న్వరూపము 





యా 
XK 
లన్‌ 


_ త్యశబ్బమునకు, సర్వవిధ పాణులు నమస్త వదార్థములునని 
యర్థము. _పకృతి జన్యములైన యీ మూడు గుణములు లేని వస్తు వేదియు 
. ఎందుకనగా, సమస్త జ పదార్ధములు ఈః గుణములనుండి పుట్టి 
నవి నుక, ఇవ్‌ సణమయములేయగును. సమస్త (పాణులకు, ఆ గుణ 
ములలో, గుణములనుండి పుట్టిన పదార్థముల తోను సంబంధముగలదు. 
కినుక త్త యన్నియు గుణయుక్రములెయగును. ఈ కారణముచేత,. 
భూలోక. అంతరివలోక. దేవలోకములందు, అన్ని యితర లోకములందు. 
నున్న సమన్త: పాణులు పదార్థములుగూడ ఈ మూడు గుణములతో గూడి 

నవే యగును, 


శ్రీమదృగవద్గీతాప ర్యము 695 


త్యాగము అను పేరుతో వర్ణింపబడిన కర్మ యోగమున నందు భకి స హయోగ మును 
దాని ఫలము వర మసిద్ధి పాపి యనియు తెల్పుటకొరకు మరల ఆ త్యాగరూప 
కర్మయోగ వ 'కరణవునే అరంభించుచున్నాడు. 


బాహ్మణ క్ష తియ విశాం కూ[దాణాం చ పరంతప । 
కర్మాణి పృవిభకాని స్యభావ _పభవైర్లుణెః 11 41 


పరంతపా! (బాహ్మణ డ,తీయ వెళ్ళు ప హ్మదులయొక్క_! కర్మలు సభా 
వముచేత ఉత్పన్న ములైన గుణములద్యారా విభజింపబడియున్నవి.? 


i. బ్రాహ్మణ త తియ 'వెళ్ళజాతులవా రే ది్యజాలు ఈ మూడు జాతుల 
వారికే యజ్ఞోపవీతధారణ పూర్వకముగా వేదాధ్యయనమునందు యజ్ఞాడి 
వెదిక కర్మలందును అధికారము కలదు. ఈ కారణముచేత బాహ్మణ 
క తియ చైళ్యులు ముగ్గురు సమ్మి శితము చేయబడి, ఏకముగా గా ఇక్కడ 
చెప్పబడిరి. శూ దులు ద్విజులుకారు. కనుకనే వారికి యజ్న పవీత ధాక 
ణమునందు వేదాధ్యయనమునందు యజ్ఞాది వైదికకర్మ లందును అరి 
కారములేదు. అను నధిఐ యము తెలుపుటకు ఈ శ్లోకముగందు శూ దు 
ముగ్గురికన్న వేరుగ చెవ్పబడిరి. 


౨. | పాణులకు జన్మ జన్మాంతరము లందు చేయబడిన కర్మల సంస్కారము 
నకు స్వభావం అనిపేరు. ఆ స్వభావమునకు తగినట్టుగానే _పాణుల 
అంతఃకరణమునందు ఉత్సన్న మ. లగి సత్వర జన్ర మోగుణ ప్పతుల ననున 
రించియే (జాహ్మణాది వర్ణములందు మనుష్యులు పుబిదరు. ఈ కారణము 
చెత ఆ గుణములద్భుష్లా? విచారించియే కాస్త్రమునందు నాలుగు వర్ణము 
లకు కర్మల విభాగము చెన్వబడినది. కేవలము సత్త్వగుణ స్వభావము 
అధికముగా గలవాడు (వాహ్మణుడగును. కనుక అతనికి స్వాభావిక 
కర్మలు శమదమాదులు ఆని తెలుపబడను, సత్త్యమిశిత రజోగుణ సభా 
వము ఆధికంగా గలవాడు కఇ[తియుడగును. కనుక అతసి స్వాభావిక 
కర్మలు ₹ెర్య-_ వీరః_బలాదులు తెలుపబడెను. త మోమ్మిశిత రజోగుణ 
స్యభావమ. అధికంగా గలవాడు చెళ్ళు “డగును. కనుక అతని సా "ఇఖావిక 
కర్మలు కృషి గోరఖాదులని తెలుపబడెను, కజోమి శీత తమోగుణ స్వభా 


696 


సల 


రల 


వేదవ్యానకృత మహాభారతము. 


నమా! దమ*సప; 3 శౌచం కాంతి” రార్జవ మేవ 
జ్ఞానం" విజ్ఞానీమా స్తిక్యం" [బ్రహ్మకర్మ స్యభావజమ్‌॥ 49 


వము ;పథానముగా కలవాడు శూ దుడగును, కనుక అతని స్వాభావిక 
కర్మలు 2 మూడు వర్ణములకు చేవచెయుట అని చెప్పబడెను, ఈవిధంగా 

విభాగముచేతనే వర్ణవిభాగము వర్పడను. కాని స్వేచ్చగా 
చేత వర్ణము మారును అని దేనియర్గముకాదు. వర్గమునకు మూలము 


అజనా న రూపరక్షణములో (పదానముగా కారణమును. 


అంతఃకరణము, వశమునందుంచుకొని అడి చలించకుండ కాంతముగా 


నుంచుట, . వావంచిక విషయముల చింతనము విడుచుట శమము, 


ఇం _దియములన్నిటిని వళ పరచుకొనుట, వశ్లపరచుకొనబడిన ఇం్యదియము 
లను బాహ్యావిషయములనుండి తొలగించి పరమాత్మ _పాపి సాధనము 


వ ను సహించుట _- అనగా. అహింసాడి 
జు అన అం ఇ జ షై a ఇ 
మహో. వతిములన వాలించుట భోగసామాగిని ఈంజించి నిరాడంబరముగ 


ద వ వా | 
నుండుట ఎకాదక్యాది :వతోపవాసాదులు చేయు ట, వనవాసము ఇని 
త్ర 


Cr 
rr 
er) 
ux 
cp‘ 
PA 
6 


7 
న్‌ 


జ ఎవ శ Ee ల ఠా టల 4 
శరరెందియ మనస్సులను, అవిచేయు పనులను, వవి తములుగనుంచుట 


వానిలో వ విధమైన అపర్‌శుద్దిని ప్రవేశింప చేయుకుండుట శౌచము. ఇది 
భగవద్గీత పదమూడవ అధ్యాయము వడవ శ్లోకము టిప్పణిలో విసారముగ 
ఇప్పబడినడి 


నే 


శర్రీరేం డిలు మనస్సులను సరశిముగానుంచుట. అనగా మనస్సులో 
ఏ విధమైన చురా్యాగహము, పొగరు లేకుండుట, మనోభావమును ణం దయ 
ముల దారా :పకటించుట. ఇదిగాక శరీరమునందుకూడ వ విధమెన 


టా 


శ్రీమద్భృగవద్గీ తాపర్య ము 697 


అర్జునా! ఆంత కరణ ని|గహము చేయుట, ఇ౦ దియముల దనమునము 
చేయుట, ధర్మపాలనము కొరకు కష్టములు సహించుట, బాహ్యాముగను అంత 
రంగములోను పరివద్దముగనుండుట, ఇతరుల అపరాధములను సహించుట శరీ 
రేందియ మనస్సులను సరశముగనుంచుట వేదకాస్త్ర పరమేశ్వర పరలోకాదు 
లందు శద్దగలిగియుండుట, వేదశాస్త్రములయొక్క. అధ్యయన అధ్యాపనములను 
చేయుట, పరమాత్మ తత్త్యమును అమ భవించుట-_ ఇవియన్నియు (వాహ్మ ణునకు 
స్వాభావికములైన కర్మలు. 


శౌర్యం తేజో ధృతిర్దాత్యుం యుద్దే చాప్యపలాయనమ్‌ 
దానమీశ్వర భావశ్చ జాతం కర్మ స్వభావజమ్‌ ॥ 48 


అర్జునా! జారత్వము, తేజస్సు, ధైర్గము, చాతుర్యము, యుద్ధము నుండి 
పారిపో కుండుట, దానమిచ్చుట, స్వామిభావము ఇవియన్నియు క తియుని 
స్వాభావికకర్మలు. 


కషి గొరత్ష్య వాణిజ్యం చెళ్యకర్మ స్వభావజమ్‌ | 


గర్వాభిమానములు. లేకుండుట ఇవియన్నియు ఆర్జవము నందంతర్గత 
ములు. 


7. వేదకాస్త్రములమ, గద్దతో అధ్బియనాధ్యాపన ములను చేయుట, వానిలో 
వర్ణింపబడిన ఉవదేశమును పూరిగా తెలిసికొనుట ఇక_డ జ్ఞాన మన 
బడును, 


8. వేదళశాస్ర్రములందు చెప్పబడినట్టి మహాపురుషులనుండి వినబడినట్టి సాధన 
ములదా్యరా పరమాత్మ సంరూపమును సాక్షాత్క_రింవజేసికొనుట ఇక్కడ 
విజ్ఞాన మనబడును. 


ర్ట వేద.శాస్ర్ర-. ఈశ్వర - పరలోకముల అస్తితృ్వమందు పరిపూర్ణ విశ్వాస 
ముంచుట, వేదశాస్త్రములయొక్క-, మహాత్ములయొక్కయు వచనములు 
యధార్హములని తలచుట. ధర్మ పాలనమందు దృఢమైన విశాంనముంచుట 
ఇవియన్నియు “ఆస్తిక త్వము" యొక్క లక్షణములు. 


698 చేదవ్యానకృత మహాభారతమ్‌ 
పరిచర్యాత్మకం కర్మ కూదస్యాపి నస్వభావజమ్‌ | 44 
అర్జునా ! కృషి (వ్యవసాయము) గోపాలనము, [కయవి కయరూప సత్య 


వ్యవహారము, ఇవి వైశ్యున్‌ స్వాభావిక కర్మలు. అన్నివర్ణ ములవా రి "“సవచేయుట 
శూ: _దుని ని స్వాభావిక కర్మ. 


సంబందము ; 


ఈ విధముగా భగవంతుడు నాల్లు వర్ణములవారి స్యాభావికకర్మ లను 
వరించి యిప ప్పుడు భకి క్తి సహిత కర్మయోగ స్వరూపము, దాని ఫలము తెలుపుట 
కొబకు ఆ కర్మ లను వ విధముగా ఆచరించుటచేత మనుష్కు డు అనాయాసముగా 
పరమసిర్దిని పొందగలడు? అను విషయము రెండు కోకములలో చెప్పుచున్నాడు. 


"సై స్య కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతె నరః | 
స్పకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్చుణు ॥ 40 


భావిక కర్మ లందు ఆసక్తితో నిమగ్భు డైన మను 

రు పరమనిద్ధిని పొందగలడు" తన స్వాభావిక కర్మ 

యందు నిమగ్నుడైన మనుష్కుడు వ విధముగ కర్మ చేని వరమసిద్దిని షొందునో 
ద 


లూ ఆ 





AN 
గ్‌ 
[| 
fe 
అ 
య 
(x 
Es 


నకు మస్తిష్కము వంటివాడు బ్రాహ్మణుడు, బాహువులు 
ఓ తియులు, తొడలు వెళ్ళులు, చరణములు శూ (దులు. ఈ నాలు తెగల 
నకు ఆవశ్యకములైన నాలు అంగములు. పీరు 
తో. సురక్షితముగా కీవించుచున్నా రు. ఇందులో 
అహము ఆవమానము అనుభావములు పెట్టుకొన వలసిన అవసరము 
లేదు. ఆందులో వీ ఒక తెగకుకూడ కొంచెమైనను తిరస్కారము నింద 
చేయకూడరు. ఈ నలుగురిలో ఉచ్చ నీచ భావము కల్పించుటకు వీలు 
లేదు. తమ తమ స్థానములను, తమ తమ కార్యములను అనుసరించి 
నలుగురును పెద్దవారే, [(బాహ్మ ణులు జ్ఞానబలముతో, ఇ[త్రియులు బావుం 
బలముతో, వైచ్యలు రన బలంలో, పాదులు జన బలముతో అథవా పరి 


fe 
స 
థో 
& 
గ్‌ 
గ 
గ్‌ 
స్‌ Es 


శ్రీమద్భృగవద్గీతాపర్వము 699 


యతః [పవృ తిర్ఫ్బూతానాం యేన సర్వమిదం తతమ్‌ | 
న్యకర్మణా తమభ్యర్చ్య సిద్దిం విందతి మానవఃః 46 


అర్జునా! ఏ పర మేశ్వరునినుండి సమ న ప్రాణుల ఉత్పత్తి ఐనదో ఎపర 
మేశ్వరుడు జగత్తునందు అంతట వ్యాపించియున్నాడో అట్టి పరమేశ్వరుని తన 


స్వాభావిక కర్మ లచే పూజించిన! మనుష్యుడు వరమసిడ్ధిని పొందగలడు. 


(శమ బలముతో పెదవారు. ఈ నలుగురు సమాజమునకు పరిపూర్ణముగా 
(aa 
ఉపయోగపడువారే. 


ఒక టయింటిలో నలుగురు సోదరులపలె సమ్మిశితముగా ఆయి౦టి ఉన్నతి 
కొఅకు ఆనలుగురు సంతోషముతో తమ తమ యోగ్యతానుసారముగ 
వేర్వేరు ఆవశ్యక క రవ్యములసు పాలించుటలో నిమగ్భు లె యుండెదరు, 
ఈ నాల్లు వర్గ మ లవారు పర స్వరము (బొహ్మణ దర్మ స్థాపనము ద్వారా 
డత్రియ జాహుబలముద్వారా, వెళ్ళ ధన బలముద్వారా, శూ్నూముల గ్ధారీరక 
(శమ బలముద్నారా ఒండొరుల హితముకొజకు పాటుబడుచు నమాజు 


శ రిని వృద్ది నౌందించుచు పరమ సిద్దిని ఫాండదెబరు. 


1. భగవంతుడు జగరుత్వతి స్టితినంహారములు చేయువాడు. సరంశ కి సంవ 


. అన శ స్తు అవ పామ్‌ సజ గు అడ = ౧ళ en 
న్నుడు. సనర్వాఠాలు | సర్య్య్య అరమ - ౧౦ ల nu ఎంతర్యామి. 
సర ౧వ్యాపియెయున్నాడు. ఈ సమన _వపందము అతని రచనయే. ఆయన 
ఓ క 


సంయముగనే తన యోగమాయచేత జగ దూపములో (పకటితుడై నాడు. 
కనుకనే ఈ సర్వజగతు వగపంతునిదే నా శరీరేందియ మనోబుద్దులచేత 
నేను చేయ న్వభావరుచితము వైన యజ్ఞదానాది కర్మ 6న్నియు భగవంతు 
నివే నేను భగవంయనివాడనే. నమస్త దెవతలయొక్క యితర _పాణుల 
యొక్కయు ఆత్మ యగుటచెత, ఆయనయే సర్వకర్మ లకు భోక్త 
(గీత 5-20) మిక్కిలి శద్దా విశ్వానములతో ఇట్లు నర్వ కర్మలయం 
దున్ను. మమకార.ఆస క్తి.ఫలేచ్చలను పూర్తిగావిడిచి, దగవదాజ్ఞాను 
సారముగా, ఆయన సంతోషముకొరేే, తన క రవ్యములను పాలీంచుచు, 
తస స్వాభావికకర్మ్శాలచేత నమస్త (పవంచమను సేవించుట, సమస్త 


700 'వేదవ్యానకృత మహాభార తము 


పూర ర్వశ్లోకములో వ మనుష్యుడు తన స్వాభావిక కర్మ లద్వారా పర మెశ్వ్యుర 
పూజచేసి, పరమసిద్దిని పొందగలడు. అను విషయము చెప్పబడెను. దీని “పెన 
హో న యుద్దాది (కూర కర్మ లస చేయక (బాహ్మణులవలి 
. కర్మ లచేత తన జివన నిర్వాహమును చసికొని పర 
పై ఆకు | పేయత్ని ౦చిన యెడల. లేక ఈ విధముగనే ఎవరైన 
వెవఃలు హదులుగాత తమ కర్మలు ఉన్నలజాతివారి కర్మ లకంటె హీనమని 

వా జాతివారి వృత్తిచత జీవన నిర్వాహము౭సికొని 
సరమాత్యను యత్నము చేసినయెడల అది ఉచితమా! కాదా 
అను ¥ంక కలుగవచ్చును. దా సమాడానముగ భగవంతుడు ఇతరుల ధర్మము 
కంటు స్వధర్మము ోష్టమని కె తెలిప పీ న్నధర్మ. -త్యాగమును నిః షేధించుచున్నారు. 


లో 
౧0 
గం 
లె fA 
bc 


బ్ర 

oO 

క్ట 

గణా (సగ 
గ్‌ ( ల 

గ 

Cr 


_పాణులకు సుఖము గలిగించుటయ తన న్వాభా విక కర్మ లచెత పర మె 
శ-రుని పూజచేయుట యనబడును. 


పరమసిద్ధి రూపుడైన  వరమారుని. సాందోలడు. 
'దరికిని సమానముగా నధికారముకలదు. తన 

చెప్పబడిన విధముగా భగవంతునకు 
అకించి డాన్‌ ౩త భగవంతుని పూజించు (వాహ్మ ణుడు ఏ వదము 


0 
EN 
hy 
గ్ర 
G 
0౦ 


క్రమాది కర్మ లద్వారా భగవంతుని పూజించు 
మృతియడుగూడ అ వదమునే పొందును. అ'కే తన కృషికర్మాదిలచేత 


భగవతూ, జచెయు ఎకు "డు తన "సవ లకు "సంబంధించిన కర్మ లచేత 
భగవంతుని పూజచెయు హదుడుగూడ, ఆపరమవదమునే పొందగలడు 
కనుకనే, కక 


నుకన, కర్యబంధనములనుండి విముకిపొంది, పరమాత్మను పొందు 

టకు ఇది చాల సులచమెన మార్గము- కాబటి మనుష్యుడు “పెన చెప్పబడిన 
శ (ah) మొనా 

భావ ప పాలనముదా[రా, పర మేశ్వరునియొక్క- పూజ 


శ్రీమదృగవద్గితాపర్వము 70% 


[శియోన్‌ న్వధర్శ్మొ విగుణః పరధర్మాత్‌ స్వమష్టితాత్‌ ] 
స్వభావనియతం కర్మ కుర్వన్‌ నా&౬షప్నోతి కిల్చిషమ్‌! 471 


అర్జునా! బాగుగా ఆచరించబడిన పరధర్మముక "౦ బే గుణహీనమైనను 


వ్యభిచారాది నిపి ద్రకర్మలు ఎవరికి కూడ స్వధర్మములుకావు. కామ్య 
కర్మలుగూడ ఎవరికిని అవళ్య క ర్రవ్యములుకావు, కనుక వాని గణనము 
ఇక్కడ వ స్వథ ర్మముఐ౦ందును చయబడ లెదు. అవి విడిచి, ఏ వర్ణమునకు 
ఆ్మశమమునకు, ఏ విశషధర్మములు తెలుపబజెనో, వేనియందు ఇతర 
వర్ణా శమములవారికి ఆధికారము లేవో అవియైతే ఆయా వర్గాశ మముల 
వారికే విడివిడిగా స్వదర్మములు, ఏ కర్మలు చెము టకు ద్విజులకు 
మాతమే అధికారము ఉన్నదని చప్పబడెనో ఆ పదాధ్యయన యజ్ఞాది 


కర్మలు ద్విజులకు స్వథర్మ ములు. ఏవియైతే అన్ని వర్ణా శమ స్రీపరుమ 


లకు అనుష్టంచుట కదికారముకలదో అటి ఈశ-రభ డి, న్య భాషణము, 
(ఆ) యు 
మాతా పితృ సేవ, ఇం|దియ న్నిగహము. బహ హా 


విన యము ఇత్యాది సామా న్య ధర్మో ములు అందరికి న్వ 


2. వకర్మలు గుణయు కములో, వేని యనుష్టానముగూడ పూర్తిగా చేం 
బడెనో కాని ఏవి అను జ్ఞానము చేయువారికొఅకు విహితములుకాక ఇతరు 
లకు విహితములో అట్టి కర్మలు శ్రద్దగా బాగుగ ఆచరించుటక న్న- అనగా 
ఎప్రెకే వెళ్ళ వ త్రియాదులకన్న (వాప హ్మణుని విశేష ధర్మము మలందు 
అహీంసెః*ది సద్గుణములు అదికముగనుండునో గృహస్టునికన్న సన్న్యాసా' 
(శమధర్మములందు సద్దుణముల బాహుశ్యముండునో ఆఅ విధముగనే శూదుని. 
కన్న వెళ్ళ కతియులకర్యలు గుణయుక్రములు- అటువంటి పరధర్మము 
కన్న గుణర హిత మెన స్వధర్మ మెళీష్టము. ఇందలి భావమేమనగా' 
ఎప్లితె చూచుటకు కురూపుడుగానుండి గుణరహితుడెనను భార రకు తన. 
వతి సేవనము శేయోదాయక మో ఆవిధముగనే చూచుటకు గుణ హీన 


తన ధర్మము లశేష్టము!. ఎందుకనగా న్వభావముచేత నియమింపబడిన న్వధర్మ 
రూపమెన క ర్మ చేయుమున్న మ్‌ మనుష్యుడు పాపమును పొందడు*. 


సహజం కర్మ కౌంతేయ సచోషమపిన త్యజేత్‌ 
సర్వారంభా పి దోషుణ ధూమేనాగ్ని రివావృతాః ॥ 48 


మెనను వాని అనుహానమునందు అంగముల లోపమున్నను ఎవనికి ఎకర్మ 
ఇఒ 9 
విహిత మో అదియే అతనికి _శయస్సు కలిగించునదిగా నుండును. 


క్ష్యతియుని న్యభర్యము యుద్దముచేయు ట-దుష్తులను దండించుట. అతని 
యందు అహింసా .కాంక్యాది గుణములు తక్కువగానుండును. ఇ క్రై 
వెషాని కృషి క కర్మాదులలా గూడ హింహదికర్మల దోషముల బాహుళ్య 
ముండును. కనుక (బాప హాల శాంతిమయ కర్మ లకన్న అవిగుణ 
హీనములుగ నుండును, సాదులకర్మలు, క్షుతియ వెశ్ళుల కర్మలకన్న 
తక్కువ తరగతికి చెందినవి. ఇదిగూడ ఆకర్మల 'అనుష్టానములో వ 
యంగము లోపించినను. గుణ హీనమగును. పెన చెప్పబడిన విధముగా 
స్వధర్మ ములో గుణములు తక్కు వెనను అవి గుణయు క్రము లెన పర 
ధర్మములకన్న _శేష్టములని తెలియవలెను. 


ఇతరులవర్శ ముల ననుష్టించుటచేత వానిలో హింసాదిదోషములు తకువగ 

న్నవ్పటికిన్ని , ఇతరులవృతి ని భంగము గలింగిచుటవలన గలుగు 
పావము సంభవించును. కాని తన స్వాభావికకర్మలను వరించునప్పుడు, 
వానిలో ఆనుషింగికముగా (వాని ననుసరించి తప్పనిసరిగా) పాపములు 
నంభవించి.ను ఆవి వాసికి అంటవు, 


ల దృష్ట్యా ఎవనికి ఏ కర్మ వఏహితమని 

సహజకర్మయగును, కనుకనే ఈ యధా 
శ్రలవర్ణనము స్వధర్మ స్వకర్మ నియతకర్మ స్వభా 
వని యతకర్శ స్వ వావజకర్యలు అను పెర్లతో చేయబడెనో అవియే 


శ్రీమదృగవర్గితాపర్వము 708 


అర్జునా ! కనుకనే దోషయుక మైనను సహజకర్మ! విడువకూడదు. ఎందు 
కన”౫ రూమముచేత ఆగ్నివలె కర్మాలన్నియు వడోయొక దోషము కలిగియే 
యుండును 2 


సంబంధము : 


భగవంతుడు పదుమూడస ళ్లోకమునుండి నలువదియవ శ్లోోకమువరకు 
నంన్యాసము అనగా సాంఖ్యముసు నిరూపించెను. తరువాత నలువది యొకటవ 
శ్లోకమునుండి ఇంతవరకు కర్య యోగ రూపమైన త్యాగముయొక్క_ తత్త్వమును 
వివరించి ఇలుపుటకొరకు స్వాభావిక కర్మల స్వరూపమును వాని అవశ కర్తవ్య 
త్యమును నిర్టేశించి చెప్పి కర్యయోగమునందు భక్తియొక్క నహయోగమును 
తెలిపి దానిఫంము భగవత్సా ప్రియెయని చెప్పెను. కాని అక్కడ సన్న్యాన [పక 


1. శేషగుణయుక్షమైన న్వభావకర్మను విడువకూడదు. ఇట్టనుటచేత దెనిలో 
సాధారణముగా హింసాది దోష మ్మిశణము కనబడునో ఆ కర్మలుకూడ 
కాస్తవిహితములు న్యాయోచితములు నగుటచేత దోషయుక్తములుగా కన 
బడినను వాస్తవముగా అవి దోషయుకృములుకావు- కనుక ఆ కర్మలు 


గూడ విడువకూడదు, అని వేరుగా చెప్పవలసిన అవసర మమున్నది. 


2, వవిధముగ ధూమముచేత అగ్ని ఓత పోత (మిశిత)మె యుండునో 
ధూమము అగ్నినుండి పూర్తిగా వేరుకాజాలదో ఆ విధముగనే ఆరంభ 
దోషముచేత మ్నాతమే ఓత[పోతమై [కియా మాతమునందు వదోయొక 
విధముగ వదియోయొక (పాణికి హింసకలుగును. ఎందుకనగా సన్న్యాసా 
శ మమునందుకూడ శెచస్నాన భీశాటనాది కర్మ లద్వారా ఏదోయొక 
అంశమునందు |పాణుల హింస జరుగనే జరుగును. _బాహ్మణుల యజ్ఞాది 
కర్మ ఆరంభ మునందుకూడ |క్రియాబాహుళ్ళ ముండుటచేత క్షు ద|పాణుల 
హింన జరుగును. కనుక ఏ వర్ణాశమ కర్మలుకూడ సాదారణ దృష్టిలో 
పూరి గా దోషరహితములుకావు. కర్మచేయక ఎవరును ఉండజాలరు. 
(గీత లీ-ల్‌) ఈ కారణముచేత స్వధర్మ త్యాగము చేసిన తరువాతగూడ 
వదోయొక కర్మ మనుష్యుడు చేయవలసియ యుండును. అతడు వకర్మ 
చేయునో, ఆది నీచమనితలచి న్వధర్మత్యాగ ము చేయరాదు. 


704 వేదవ్యాసక్ళత మహాభారతము. 


రణమునందు సన్యాసమునకు వమిఫలము కలుగును. కర్మ ములందు కర్ఫత్యాలథి 
మానము విడిచి ఉపాసనా సహిత సాంఖ్యయోగ న సాధనము, ఏ విధముగా చెయ 
వలెను. అను విషయము చెప్పలేదు. కనుక ఇకుడ ఉపాసనా నపహిత వివే 
కము వెరాగ్య వూరంకముగా ఏకాంతమునందు ఉండి సాధనము చేయువిధి, 
దాని ఫలము తెలుపటకొరకు మరల సాంఖ్యయోగ [ప్రకరణము అర౦వించు 
చున్నాడు, 


అస సక్షబుద్దిః సర్వత జితాత్మా విగతస్పృహః | 
చెషృంర్మ్య సిద్దిం పరమాం సన్న్యా సేనాధిగచ్చతి 49 


అరునా! అన్ని టియందు ఆసకి లేని బుద్దిగలవాడు, స్పృహలేనివాడు 
డ్డ —_— 
ఆంత;కరణమును జయించిన పురుషుడు! సాంఖ్యయోగముదా;రా ఆ పరమ 
x ౨ నా న 2 
నెష్క్టర్మ్య సిద్దిని వాందగలడు 


సిద్ధిం వాపో యథా బహ్మ తథా౬ప్నోతి నిబోధ బు: 
సమా సేన్రైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా వరా । లి 


సంబంవము చేడో ఆతడు “ఆంతట ఆసకి లెని ది గలవాడు" అన 
బడును. ఎవనికి స్సహ బొత్తిగా లేవో, వ, 'పాపంచిక వసువున ందున్ను 
కొంచెముకూడ లక్యుములేదో అతడు “స్పృహా రహితుడు అనబడును. 
వనికి ఇం దియములు మనస్సు లశమున౦దు ఉన్నవో అతడు జయించ 
బడిన అంతఃకరణము కలవాడు అనబడును. పెన చెప్పబడిన మూడు 
గుణములు కలవాడు. సాంఖ్యయోగముచెత పరమాత్మ యుక , యథార్థ 
జ్ఞానమును పొందగలడు. 


2. సన్న్యాసము జ్ఞానయోగము అనగా సాంఖ్య యోగ స్వరూపమునుగూర్చి 
భగవంతుడు ఏబది యొక టవ కోకమనుండి ఏబది మూడవ శక మువరకు 
చెప్పెను. ఈ సాధనములకు ఫలము కర్మబంధనమునుండి పూర్తిగా విడి. 


శ్రీమదృ గవద్గితాపర్వము 15 


కుంతీపుతా! ఏదియెతే జానయోగముయొక్ళ పరానిషయో అనైష్క్రర్మ్య 
- | మాం © ధా 
సిద్దిని! ఏ విధముగాపొంది మనుష్యుడు |బహ్మనుపొందగలడో? ఆవిధము సంషేప 


బుద్ద్యా విశుద్దయా యుక్తో ధృత్యాఒత్మానం నియమ్యచ | 
శద్దాదిన్‌ విషయాం స్యక్వా రాగద్వేషా వ్యుదస్య చ॥ St 


వివి కసేవీ లఘ్వాశి యతవాక్కాయమానన। | 
ధ్యానయో గపరో నిత్యం వైరాగ్యం సముపా (శిత ;॥ 5p 


అహంకారం బలం దర్పం కామం [కోధం పర్మిగహమ్‌ | 
విముచ్య నిర్మమః కాంతో [బహ్మభూయాయ కల్పతే॥ 58 


వడీ సచ్చిదానంద ఘన నిర్వికార పర మాత్మయొక్క_ యథార్థ జ్ఞానమును 
సొందుటయే పరమ నెష్యుర్మరసిద్ది అనబడును, అది సంన్యాసముచేత 
పహాందబడును. 


1. ఎది జ్ఞానయోగముయొక్క_ అంతిమన్థితియో, దేనినిపరాభ క్తి త త్వజ్జానము: 
అనికూడ అనెడరో ఏది సమస్త సాధనములకు చివరి పరిమితియో, వది 
పూర్వ శోక ములో నెష్క్యుర్మ్యా సిద్దియని చెప్పబడెనో అదియే యిక్కడ 


దీది ఆని పరాకాష్ట అని చెప్పబడెను. 


2. నిత్య-నిర్వికార, నిర్గుణ-నిరాకార, సచ్చిదానందఘన, పూర్ణబహ్మ మెన 
పరమాత్మ యిక్కడ “బహ్మ ' పదమునకు అరమను,. తత్వజానముచెత, 
థ్‌ వాక్‌ ఉం మ 
ఎబదియెదవ శ్లోకములో చెప్పబడినట్టు అభిన్నభావము చేత ఆ పరమాత్మలో 
(ప వేశించియుండుటయే ఆయనను పొందుట యనబడును. 


లీ. సాధనమునకు ఉపయు కముగా, ఆనాయానముగా జీర్ణించు సాత్త్విక పదా 
ర్థములు (గీత 11.8) తన |పక్ళరికి, ఆవశ్యకతకున్ను అనుగుణముగా 
శక్తి ననుసరించి, నియమితముగా, పరిమితముగాను భోజనముచేయు: 
ముక్తాహార విహారుడు (గీత 6-17) “లమ్వాశి” యనబడును. 


15) 


706 వేదవ్యాసకృృత మహాభారతము 


అర్జునా! విశుద్ద బుదిగలవాడు! తేలికయైన సా " త్వికమెన నియమిత మెన 
భోజనం చేయువా వాడు కద్దాది విషయములను త్యజించి వకాంతము పరిశుద్దమునై న 
(పదశమును ఆ శయించి యుండువాడు? సా త్తిఇక ధారణశ కిచేత అంతః కరణ 
మును ఇం దియములను నియం తణములో నుంచుకొనినవాడు మనో వాక్ళరీర 
ములను వళశపరచుకొనినవాడు* రాగద్వేష ములను పూరిగా నశింపజసిీ బాగుగా 
దృఢ వైరాగ్యము నా శయించువాడు అహంకార బలదర్చు కామ కోధ పర్మిగహ 
ములను విడిది నిరంతరము ధ్యానయోగ పరాయణుడ యుండువాడు! మమకార 





నన! 


క్షే, పూర్వజన్మ సంపాదిత పాపసంస్కా_ రములు లేని అంతఃకరణముగలవాడు 


2. వాతావరణము పవి _తముగా అనేకుల రాకపోకలు నహజముగానే యేకాంత 
ముగా, న చ్చృముగా ఊక్సి-కడుగబది.తుదువబడియు నుండిన నదీతీర - 
దేవాలయ.వన -పర త గుహాది స్థానములలో నివసించుటయ ఏకాంతము 
వరిశుద్దము నెన |వదేశమును సేవించటయగును, 


5. ఇంద్రియములకు. అంత:కరణమునకు నమ స్త విషయముల సంబంధము 
విచ్చిన్నము చేయుటయే ఇం,దియాంతః కరణముల నిగహమనబడును. 


4. మనో_ాక్‌.శరీళములు స్వేచ్చగా సంచరించుట, బుద్దిని చలింప చేయు 


శకి లేకుండున ట్టు చేయుటయే, వానిని వశములోనుంచుకొనుట యన 
బడును. 


ల. ఇహలోక.పరలోకము అందలి యే బోగమునందుగూడ , వ్యపాణియం 

ఓ దున్ను, ఎపదార్భమున ందును, కర్మయందున్ను, ఘటనమునందున్ను , 

కొంచముగూడా, ఆస కిగాని, దే; ఏషముగాని లేకుండ చేయుటయే రాగ 
ఎషములను హా రిగా నశింవ చేయుట యనబడును., 


బాజ్‌ 


ay 
అదో 
fn 
ళ్‌) 


యాం కరణముల దు ఆత్మ బుద్ది గలిగియుండుట చేత మను 
ములు వ య -బుద్ది_ శరీరములవైత్ర చేయబడు కర్మలకు తాము కర్రయని 
ము ఎ అహంకార” మ నబడును, అన్యాయపూర్వకముగా, బలా 


ఇతరులందు ఆరికారమువహించు సా హనము, “బలిమన 


శ్రీ మదృగవద్గితాపర్యము 707 


రహితుడె! కాంతియుకుడైన పురుషుడు? సచ్చిదానంద ఘన (బహ్మమునందు 
అధిన్న భావముతో ఉండుటకు ప్మాతుడగును. 


బడును, ధన- జన-విద్యా-బల- జాతి -శరీరక శకులు మొదలెనవి కారణ 
ములు గాగలుగు గర్వము '“దర్పము* అనగా “పొగరు అనబడును. 

లోక _ పరలోకములను పొందవలెను ఇచ్చ “కామీ మనబడును. అన 
మనస్సునకు వ్యతిరేకముగా ఆచరించువారి యెశల, నితి విరుద్ధముగా 
నాచరించువారి యెడలను అంతఃకరణము నందు ఉ త్రేజన (కోప) 
భావము ఉత్పన్నమె దానివలన మనుష్యుని కన్నులు ఎలబడి, పెదవులు 
అదరుచుండి, హృదయములో మండుచుండి ముఖము వికృత మైయుండుట, 
(|కోధ)మనబడును. అనుభవించదగినవను తలంపుచేత పాపంచిక సుఖ 
సామ గిని చేకూర్చుకొనుట, “వరి గహ'మనబడును, కనుకనే యీయన్ని 
టిని విడిచి, పూర్వోక్ష విధముగా సాత్త్విక ధృతిడేత, ఇం దియముల 
యొక మనస్సు (యొక్కయు క్రియలను నివారించి అన్ని స్ఫురణ 
(తోచుట) ములను పూరిగా లేకుండ జేసికొని, సర్వధా నిరంతరము సచ్చి 
దానంద ఘన (బహ్మమును అభిన్నబావముతో ధ్యానించుట (గీత 6. 20) 
లేచుట, కూర్చొనుట న్నిదించుట మేల్కొనుట, శౌచ_స్నానములు, ఆహార 
పానీయములు మొదలైన అవళ్యకకర్మలు చేయునప్పుడుగూడ సర్వదా, 
నిరంతరము పరమాత్మస్వరూప ధ్యానముచేయుచుండుట, అదియే అన్నిటి 
కంది మించి పరమక ర్రవ్యముగా భావించుట, ధ్యానయోగ వరాయణుడె 
యుండుటో యనబడును, 


1. ఇ౦దియ-మనస్సృహిత శరీరమునందు, సర్వ పాణులందు సర్షషకర్మలందు, 
నమ స్తసుఖములందు జాతి-కుల- దేశ- వర్త- ఆ శమములందున్ను మమకార 
మును పూర్తిగా వితుచుట మమకార రహితముగా నుండుటియనబడును., 


శీ. అంతఃకరణమునందు విషేపము (చంచలత్వము) పూర్తి రగా లేకుండి, అంతః 
కరణము అచంచలముగా, కాంతితో శుద్దముగా, [పనన్నతతోను వ్యాపించి 
యుండి అన్ని విషయములు అణిగిన పురుషుడు “శాంతి యుకు' గన 
బడును. 


708 'వేదవ్యాసకృత- మహాభారతము: 


[(బహ్మభూతః! |ప్రనన్నాత్మా? న శోచతి న కాంక్షతి | 
సమః సర్వేషు భూతేషు మదృకిం లభతే వరామ్‌॥ ర్‌ 


అర్జునా ! తరువాత నతడు నచ్చిదానంద ఘన బహ్మమునందు వక 
భావంతో ఉండిన పసన్న మనస్సుగల యోగియె దేని కొరకుగూడ శోకించడు. 
దేనిని ఆకాంశీంచడుి. ఇట్లు నమస్త పాణులయందు సమభావంగల యోగి నా 
వరమ భక్తిని పొందగలడు. 


1. ఎవడు సచ్చిదానంద ఘన (బహ్మమునందు అభిన్నభావముతో నుండునో 
ఎవని, దృష్టిలో సచ్చిదానంద (బహ్మముకం'పే వేరైన యే వస్తువ 
యొక్క అస్తిత్వములేదో “ఆహంబహ్మాస్మి - నేను |బహ్మ” [బృహ 
దారణ్యకోపనిషతు 1410] సోఒహమస్మి _- ఆ బ్రహ్మమే నేను, ఇత్యాది 
వాక్యముల (పకారము, ఎవనిస్టితి పరమాత్మయందు అభిన్న భావముతో 
శాశ్యతము అచంచలమునై యున్నదో అట్టి సాంఖ్యయోగి యిక్కడ“ బహ్మ 
భూతః 'అను పదముచేత చెప్పబడియున్నాడు. గీత 5వ అధ్యాయము 24వ. 
శ్లోకముతో, 6వ అధ్యాయము 27వ శ్లోకములోగూడ ఈ స్థితిగల యోగి 
(బహ్మభాతుడు అన బడెను. 


2. ఎవని మనస్సు వవి[తము స్వచ్చము కాంతముగనుండునో నిరంతరము 
పరిశుద్దముగ |పసన్నముగనుండునో అతడు (పనన్నాత్మ యనబడును, 
9 రా 


ః (బహ్మభూళుడైన యోగికి అంతట (దిహ్మబుద్ధియుండుట చేత [ప్రపంచము. 
నందు ఏవస్తువులో కూడ _(బహ్మకం౦ట భిన్నమైన సత రమణీయ బుద్ది 
మమకారముఉండవు, కనుకనే శరీరాదులతో సంయోగ వియోగములు 


కలిగినపుడు ఆతనికి హర్ష శ్లోక ములుఉండవు. కనుక అతడు ఎట్టి వరి 


స్దితిలో కూడ ఏ కారణముచెత నైనను కొంచిముకూడ చింతా శోకములు. 
పొందడు. అతడు వూర్ణకాముడగును. కనుక అతడు వవియుకోరడు. 


* పది జానయోగఫలమో, దేనిని జానముయొక్క_ పరాకాష్ష తత్వజానము: 
| త ళీ లా 
అనికూడ అనెదరో అదియే '“పరమభ కి అనబడును, 


శ్రీమదృగవర్గీతాపర్వము 109 


భక్యా మామఫిజానాతి యావాన్‌ యళ్చాస్మి తత్త్యతః | 
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్‌ ॥ రస్‌ 


అర్జునా! ఆ పరాభ క్రిచేత అతడు పరమాత్మయైన నన్ను, నే నెవడనో 
ఎట్టుగా ఉన్నానో అపే ఉన్నదున్నట్లు న సరిగా తా త్త్వికముగా తెలిసికొనును!. ఆ 
ల్‌ క్రిచేత నన్ను తా త్రి కముగా తెలిసికొనిన వెంటనే నాయందు |వవేశించి 
పోవును”. 


సంబంధము :. 


అర్జునుని జిజ్ఞాసనను సరించి త్యాగముయొక్క అనగా కర్మ యోగ ముయొక్క 
సన్న్యాసముయొక్క- అనగా సాంఖ్యయోగ ముయొక్క- తత్త్యము వెరు వేరుగా 
వివరించి తెలిపి భగవంతుడు ఆ రెండింటిలో నీకు సాధనమే కర్తవ్యము అని 
చెప్పలేదు. కనుకనే అర్జునునకు భక్తి పథాన కర్మయోగము ఉపదేశించు 
నుద్దేశకముతో ఇప్పుడు భక్తి పథాన కర్మయోగ మహిమనుగూర్న్చి చెప్పు 
చున్నారు. 


సర్వకర్మాణ్యపి* సదా కుర్వాణో మద్వ్యపాశయః | 


1. ఈపరాభ కి రూప త త్వజ్ఞాన|పొ ప్రి కలుగుటతోపాశే ఆ యోగి అతత్త్వ 
3 జానముద్వారా నా యథార్గరూ వమును తెలిసికొనును, నాయొక్క నిర్గుణ 
నిరాకార రూపము ఏది? సగుణ నిరాకారరూపము సగుణ సాకారరూపము 
ఏది? నేను నిరాకారమునుండి సాకారముగ ఎట్లు అయెదను? సాకారము 
నుండి నిరాకారుడ నెట్టయ్యెదను? ఇత్యాదులేవియు అతనికి తెలిసికొన 
వలసినవి మిగిలియుండవు, 


పటి 


. పరమాత్మ త త్వజ్ఞానము, తత్పాప్తిలో వ్యవధానముఉండదు. పరమాత్మ 
.స్వరూవమును యధార్థముగ తెలిసికొనుట ఆయనలో [ప వేశించుట ఇవి 
రెండు ఒకటిగానే జరుగును. ఆయన సర్వాత్మ స్వరూపుడగుటచేత వాసవ 
ముగా ఎవరికిని అ_పాప్యుడుకాడు కనుక అతని యథార్థ స్వరూప జ్ఞానము 
తోనే ఆతని (పాప్రి కలుగును. 


శీ. తన వర్ణా మముల వనుసరించి, కంతకు పూర్వము నియతకర్మ స్వభా వజ 


710 వేదవ్యానకృత మహాభారతము 


మత్పసాదాదవాఫ్నోతి శాశఇతం పదమవ్యయమ్‌॥ ఏ6: 


అర్జునా! నాయందు ఆన క్రిగల! కర్మయోగి నమన్త కర్మలను ఎల్లప్పుడు: 
చేయుచుండియు నా కృపచెత సనాతనము అవినాశియునైన పరమపదమునుఃి 
పొందగలడు. 


కర్మ అను పేర్లతో వర్పింపబడిన కాస్ర్రవిహిత కర్మలన్నియు భగవ తుని 
న ణ 
ఆజ్ఞకు పేరణకు అనుకూలములై నవి. అది 'సర్యకర్యాణి'ఆను పదము 
iy | _ 
చేత చెప్పబడినవి. 


l, సర్వకర్మలు తతృలములెన భోగములు విడిచి భగవంతునే అ|శయించి 
తన మనస్సు ఇంద్రియములు శరీరము వానిచేత చేయజడు గర్వకర్మలు 
తతృలములు భగవంతునకు సమర్పించి వానినుండి మమకార- ఆనీ 
కామనలు తొలగించి భగవత్సరాయణుడే అయి భగవంతుడే తన సరమ 
_పావ్య- వరమ (పియ-పరమ హితేషి-పరమాధార సర్వస్వమని తలచి 
భగవంతుని విధానములందు (పసన్ను డ్రయు౦డి [పొపంచిక వసువు. 
యొక్క సంయోగ వియోగములందు మరి యేయితర సంఘటనమా 
లందును హర్ష శొకములు చేయక ఎల్రప్పుడు జ గవంతునియండే తన సర్య 
భారమునువేసి ఉన్న భక్తి పధాన కర్మ యోగియే భగవత్సరా యణుడ. 
అనబడును, 


2. ఎల్రప్పటికి ఎవడు ఉండినవాడు, ఉండగలడో, ఎవని అభావము ఎప్పుడ 
కూడ ఉండదో అట్టి సచ్చిదానంద ఘన పూర్ణ | బహ్మ సర్మశ క్తి సంపన్న 
సర్వాధారుడై న పరమేశ్వరుడు పరమ (పాప్యుడు గనుక ఆయన “వరమ. 
పదము” ఆని చెప్పబడెను. ఇదియే నలువదియైదవ శ్లోకములో “సంసిద్ది” 
యని నలువడియారవ శ్లోకములో “సిద్ది యని వబదియైదవ శ్లోకములో 
“మాం"అను పదములచేత చెప్పబడెను, 


ర. సాంఖ్యయోగి సమస్త పరి గహములను (సామ గిని కూర్చుకొనుటి నర్వ: 


భోగములను విడిచి వకాంత _పదేశమానందు నిరంతరము వరమాత్మ 
ధ్యానముచేయుచు ఏ పరమాత్మనుపొందునో, భగవదా శయముపొందిన. 





ఛశ్రీమదృగవద్గితాపర్వము . tl 


చేతసా సరఃకర్య్మాణి మయి సన్న్యన్య మత్చర | 
బుద్దియోగముపా శిత మచ్చి తః సతతం భవ 57 


అన్ని కర్మలను మనసా నాయందర్పించి" సమబుద్ధి రూపయోగమును ౫2 
అవలంబించి మత్‌ పరాయణుడైే నిరంతరం నాయందు చీతం కలవాడవుకమ్ము*. 
కర్మ యోగి తన వర్ణాళ మోచితములైన అన్ని కర్మలు సర్వదా చెయుచునే 
ఆ పరమాత్మనే . పొండగలడు. అ రెంటి ఫలములో వి విధమైన 
భేదము లేదు. 


1 తన యిండియ మన శృరీర ములు- వానిచేత చేయబడు కర్ములు-సమ స 
(పావంచిక వస్తువులు భగవంతుని వేయనిత లచి, ఆయన్నిటియందు మమ 
కార, ఆస క్తి. కామము పూ రీగా పరిత్యజించుట. నాకు ఏపని చేయుటకు 
కూడ శ ర్తిలేదు. భగవంతుడే సర్వవిధ శక్తినిఇచ్చి, నాచేత తన ఇచ్చాను 
సారముగా సమస్త కర్మలు చెయించుచున్నాడు. నేనేమియ. చేయనని 
తలచి, భగవదాజ్ఞానుసారము, ఆయనకొర క, ఆయన (పేరణచేతనే, 
ఆయన చేయించిన"ప్రే, వేను నిమిత్త మ్మాతుడనై. సమస కర్మలు ఆట 
బొమ్మవలె చేయచుండుటయే, సమస్త కర్మలను భగవంతునియందు సమ 
ర్వించుట యనబడును. 


9. ఆసిద్ది, సుఖము_దుఃఖము, లాభము.హాని మొదలగు (పావంచిక సమస్త 
పదార్థములందు [పాణులందు సమబుద్దియః ండుట బుద్ది యోగ మనబడును, 


శి, భగవంతుడే తనకు పరమ పొప్యుడు, పరమగతి మరమహితైషి, పరవ 
పీయుడు, పర మాధారుడునని తలుచుట, అతని విధానమునందు సర్వదా 
సంతుష్టుడగుట, తృత్పా ప్తి నాధనములందు ఆసక్తుడై యుండుట, “భగవ 
తృరాయణుడగుట” యన బడును. 


4, మనో బుద్దులు స్టేరనుగా భగవంతువందు లగ్నముళయుట, భగపంతుని 
యందుదప్ప ఇతర వస్తువులందు కొంచెముగూడ (పేమ సంబంధము 
పెట్టుకొనక అనన్య [పేమ పూర్వక ముగా నిరంతరము భగవంతుని 
ధ్యాసించుచుండుట కణమాతముగూడ భగవంతుని విస్మృతి సహాంప 


719 వేదవ్యాసకృత మహాభారతము 
<x . దాత తరిష 2 
మచ్చి తః సర్వదుర్గాణి మ్మత్ససా త మసి | 
అథచేత్‌ త్య్వమహంకారాన్న (శోష్యసి వినంత్యసి। 98 
అర్జునా! పైన చెప్పబడివ విధముగా సీవు నాయందు మనస్సు ఉంచిన 
[= కు 
వాడ వె Sh నృప త సమన కటములను అనాయాసముగానే తరించగలవే, 


సం 
ఒక వభ అహంకారమవలన నామాటలు నీవు వివనియెడల నశించెదవు. అనగా 


కుండుట. కూర్చొనుచు, లేమచు కదులుచు, నడచుచు, తినుచు, (తాగుచు, 


ని డించుచు, మయల్కొనుచు ఇతర సర్యకర్మలు చేయుచూగూడ , సర్యదా 
నిరంతరము. మనస్సులో భగవంతుని దర్శనము చెయుచుండుట. ఇదియే 


త్స 
చ్‌ 
నిరంతరము భగవందునందు చితముగలవాడగుట యనజడును, 


1. నిరంతరము నాయందు వ నస్సు లగ్నముచేసిన తరువాత నీకు చయవలసీ 
నడేదియు ఉండరు. నా దయా రవము చత అనాయానముగానే నీ 
యొక్కా ఇహపరలోకముల దుః ములన్నియు తొలగిపోవును. సివు అన్ని 
విధములెన దుర్గ్షణ దురాజారములు లెనివాడవై జనన మరణ రూప మహా 
సంకటమునుండి ఎలప కిని విముక్తుడవు కాగలవు. నిత్య.ఆనంద ఘన 


టికిని 
వర మేశ్యరోడునెన నన్ను హెందగలవు. | 
నా! 


స 


. భగవంతుడు తొలుత "నీవు నా భకుడవు",గిత 4.8)” అని చె ప్పెను. 
"నమేభ కః _పణళ్ళ్శతి" అనగా నా భక్తు డెప్పుడుకూడ పతనము చెందడు, 
(గీత క్‌ అని చెప్పెను. ఇక్కడ “నీవు నశించెదవు. అనగా నీ పతన 
మగును అని చెప్పుచున్నాడు. ఇందులో విరోధము తోచుచున్నది. కాని 
భగవంతుడు సంయంగా నే పెన చెప్పబడిన వాకర్ణమునందు “చత్‌” అను 
పదము (పయోగించి యీ విరోధము మనకు పరిహారము చెప్పెను. ఇందలి 
ఏ మెమనగా “భగవద్భృకుడనుట సత్యమే కనుక అతడు భగ 

వంతుని మాట వినడు, ఆయన ఆజ్ఞను పాటించరు ఆనుమాట ఎప్పుడును 
సంభవించదు. కాని 'ఇంతయెనను ఒక వేళ ఆ హంకార వశుడై 
కగవచాజ్ఞను తిరస్కరించినకో అతడు భగవద్భక్పుడని తలచబడడు. 


కనుక ఆసన ని పతనము జరుప్పుటగూడ యుక్రియుక్రముగానున్నది. 


శ్రీమదృగవర్గీతాపర్వమః . - 718 
యద హంకార మా [శిత్య న యోత్స్య ఇతి మన్యసే | 
మిథ్య్యైష వ్యవసాయ స్తే _పకృతిస్త్వాం నియోమ్యతి॥ 59 


అర్జునా! అహంకారము కలవాడవె “నేను యుద్దము చేయను 1” అసి నీవు 
తలచి నిశ్చయించినయెడల అది మిథ్యా నిశ్చయమగును. ఎందుకనగా నీస్వభా 
వమే నిన్ను యుద్ధ్దమునందు బలవంతముగా నియమించును]. 


స్వభావ జేన కెంతేయే నిబద్ద: స్వేన కర్మణా ! 





1. మొదట భగవంతుడు యుద్ధముచేయుమని ఆజ్ఞాపించినప్పుడు (గీత 2-8) 
అర్జునుడు దగవంతునితో “నయోత్సే” _ (నేను యుద్దము చేయను" 
(గీత 2-౪) అని చెప్పియుండెను. ఆ విషయమును జ్ఞ ప్రికి తెచ్చు 
భగవంతుడు “నెను యుద్దముచేయను "అని నీవు తలచుట కేవలము అహ 
కారము మాత్రమె. యుద్ధము చేయుకుండుట నీచేతకాదు అని చెప్పు 
చున్నాడు. 


2. జన్మ జన్మాంతరములందు చియబడిన కర్మల సంస్కారము ఈ జన్మము 
నందు స్వభావముచేత నే పాదుర్భవించెను. అకర్మ సముదాయము పకృతి 
అనగా స్వభావము అనబడును. ఈ స్వభావము ననుసరించియ మనుష్యుడు 
వేర్వేరు కర్మలు అనుభవించవలసిన | పాణి సముదాయములో జన్మిం 
చును. ఆ స్వభావమును అనుసరించియె వివిధ మనుషులకు వివిధ కర్మ 
లందు పవృ త్తి కలుగును. కనుకనే ఇక్కడ “పెన చెప్పబడిన వాక్యము 
చెత భగవంతుడు ఏ స్వభావమువలన సీవు క్షతియకులమునందు జన్మించి 
తివో అ స్వభావము సీకు ఇచ్చ లేకున్నను నిన్ను బలవంతంగా యుద్ధము 
నందు (పవ రింపజేయును. యోగ్యతక లిగినప్పుడు శెర్యముతో యుద్దము 
చేయవలను. భయపడి పారిపోగూడదు. ఇది ని సహజకర్మ. కనుకనే నీవు 
యుద్ధము చేయక ఉండజాలవు. నీవు యుద్ధము తప్పక చేయవలెను. 
ఇక్కడ క తియ సంబంధ ము చేత అర్లునునకు యుద్ద విషయమై వ మాట 

చెప్పబడునో ఆ మాటయే ఇతర వర్గములవారుగూడా. తమతమ స్వాభావిక 
కర్మల విషయములో తెలిసికొన వలయును. 


రీ, అరునునితలి గొప్ప పిరవనితగానుండను. ఆమె శీకృషునిచేత సందేశము 
a య ణి 


714 చేదవ్యాసకృత మహాభారతము 
కర్రుం నేచ్చసి యన్మోహాత్‌ క రిష్యన్యవళో ఒపి తత్‌ ॥ 60 


కుంతీపు తా! ఎకర్మఆయిలే నీవు మోహముచేత! చేయ గోరకున్నావో 


దాసినికూడ ని పూర్వ జన్మకృత స్వాభావిక కర్మచె బంధింపబడి పరవశుడవై 
చేసెదవు*. 


పంపునప్పడు పాండవులను యుద్దముకొరకు పురికొ లిపి యుండెను. కనుక 
భగవంతుడు ఇక్కడ అర్జునుని “కౌం లేయా !”అని సంబోధించి సీవు వీర 


మాతకు పుతుడవు, స్వయముగా కూడ దారుడవు కనుక సీవు యుద్దము 
చేయకుండ ఉండజాలవు అను భావము తెలి పె 


1. న్యాయముచేత (పావ్తమెై మెన సహజకర్మ చవేయకుండుటకు అవివేకమే కాక 
మరియొక యు క్తి యుకమైన కారణము. లేదు. 


re) 


ఇక్కడ భగవంతుడు తలిపిన భావమెమనగా యుద్దము నీవు నీ స్వభావ 
మునకు పశుడవై తప్పక నేయవలసియె యుండును, కనుక నొక వేళ 
నా ఆజ్ఞానుసారముగ అనగా ఎబడియేడవ శ్లోకములో తెలుపబడిన విధి. 
ననుసరించి నివు యుద్దము చేసినచో కర్మబంధమును౦డి విముక్తుడవై 
నన్ను పొందెదవు చేయనిచో రాగద్వేషముల వలలో చిక్కుకొని జనన 
మరణ రూప సంసార సాగరమునందు మునుగుచు తేలుచు నుండెదవు. 


ఏ విధముగ నదీ _పవాహములో కొట్టుకొని పోవు అమనుష్కుడు |పవా 
హము నెదరించి అవలియొడ్డును చేర లేడు కాని తన నాళమును చేసి 
కొనునో, ఏదైనఓడను లేక పడవను ఆశయించి, లేక ఈతయందు కళలో 
జలముపెన ఈదుచు ఆ (పవాహమునకు అనుకూలముగ పోయి ఒడ్డు 
చేరునో. ఆ విరముగనే (పకృతి్క్నిపవాహమునందు బడిన మనుష్ము డు. 
(ప్రకృతిని ఎదురించును, అనగా మొండి పట్టుదలతో క ర్రవ్యములను 
విడిచినవాడు _పకృతిని దాటి పోవజాలడు నరికదా అందులో ఇంకను 
ఎక్షువగా గట్టిగా చికుకొని పోవును. పరమెళ్వరుని లేక కర్మయోగమును 
ఆశ్రయించి కాని జ్ఞానమార్గానుసారముగగాని తనను (పకృతికంటబ పెకి 
ఎత్తి _పకృతికి అనకూలముగా కర్మ చేయువాడు కర్మ బంధనమునుండి. 
విముకుగై _పక్ఫతిని దాటిపోవుము అనగా పరమాత్మను పొందును. 





శ్రీమదృగవగ్గితాపర్వ ము 715 
నంబంధము ;-_ 


_ పూర్వళ్లోకమునందు కర్మ చేయుటలో మనుష్యుడు స్వభావమునకు ఆధీను 
డని చెప్పబడెను. దీనిపైన పకృతి (స్వభావము) జడము, అది దేనినెనను తన 
వశమునండెట్లు తీసికొనును? అను శంకకలుగును. దానికి భగవంతుడిట్టను. 
చున్నాడు. 


ఈశ్వరః సర్వభూతానాం హృర్దే శేఒర్జున తిష్టతి; 
(భామయన్‌ సర్వభూతాని యం[తతారూఢాని మాయయా॥ 61 


అర్జునా! శరరమను యంతమునందు అమర్చబడిన నమస్త ప్రాణులకు 
ఆంతర్యామిగానున్న పరమేశ్వరుడు! తన మాయచేత వారి కర్మల ననుసరించి 
[భమింపచేయుచు _పాణులండదరి హృదయములందు నిలిచియున్నా డు?. 


సంబంధము :- 


ఇక్కడ కర్మ బంధనమునుండి విడివడి పరమళాంతి లాభముసు పొందుట 





1. ఇకుడ శరీరమును యంతముతో పోల్చి భగవంతుడు తెల్పిన భావ 
మెమనగా రెలుబండి మొదలైన వాహనములుఎక్కిన యౌాతికులు 
స్వయముగా నడువకుండినను ఆ బండి యం [తము నడుచుటళేత అతడు. 
గమ్యమునకుపోవును అ'ఫే ఆత్మనిశ్చలము, దానికి వ [కియతోను వాస్తవ 
ముగా ఏలాంటి సంబంధము లేకున్నను అనౌది సిద్దమైన అఆజ్ఞానముచేత 
తన శరీరముతో సంబంధము ఉన్నదికనుక ఆశరీరకియ ఆతని |క్రియగా 
తలచబడుచున్న వి అటే ఈశ్వరుడు (పాణులందరి హృదయమందు 
ఉన్నాడనితెలిపి యం తము నడుపువాడు. ఆయం(తములో తానుగూడ 
ఉండున చే, ఈశ్వరుడుగూడ [పాణులందరి హృదయమునందున్నాడను 
విషయము భగవంతుడు తెలి పెను. 


2, సమస్త [పాణులు వారి పూర్వార్డిత కర్మసంస్కారములను ఫలము ననుథ 
వించుటకు నానాయోనులందు మాటి మాటికి వారిని పుట్టించుట వేర్వేరు 
పదార్గములతో, [కియలతో, పాణులతోను వారికి సంయోగ వియోగము. 


118 


వేదవ్యాసక్ళత మహాభారతము 


లను కలిగించుట, వారికి _పేరణకలిగించుటయే, పర మెళ్వరుడు రన 
మాయలో వారిని (భమింపజయుట యగును. 


ఇక్కడ ఒక వెళ ఎవడైన “కర్మ చేయటకుగాని చెయకుండుటకుగా ని; 
మనుష్యుడు స్వతర్మతుడా? పరతంతుడా? అని యడుగవచ్చును. వర 
ఈం _తుడైనచో నతడు (పకృతికి (స్వభా వమునికు ఎ) పరతం తుడా లేక 
వర మేశ్యరునకు పరతం_తుడా? ఎందుకనగా ఏబదితొమ్మిదవ, అరువదవ 
శ్లోకములలో “పాణి పకృతికి ఆధీనడని తెలిపి ఈ శ్లోకములో పర 
మేశరునకు అధీనుడని తెలిపెను”, అని (పశించవచ్చును. దీనికి సమా 
ధానముగా 'కర్మచెయుటకు, చేయకుండుటకున్ను మనుష్యుడు సరతం౦ 
తుడు కనుక ఎవడుగూడ క్షణకాలముగూడ కర్మ చయక ఉండజాలడు' 
(గీత 8-5; అని చెప్పబడెను, మనుష్యునకు కర్మ చేయుటలో. అధికార 
మున్నదని తెలుపుటగూడ , ఆతడు స్వతం తుడని తెలుపుటకుగాదు, వర 
తం తుదనియే తెలుపటయనును, ఎందుకనగా అక్కడ కర్మత్యాగము 
అశకమని తెలుపబడెను. “మనుష్యుడు _పకృతికి ఆధీనుడని తెలుపుట, 
స్వభావమునకు ఆధీనుడని తెలుపుట, ఈశ్వరునకు ఆధీశుడని తెలుప్పుట' 
ఈ మూడు విషయములున్నూ ఒకటియే యగును, “స్వభావము-; పకృతి. 
అను పదములు ఒకే అర్ధముగలవి. ఈశ్వరుడు స్వయముగా నిర స 
భావముతో, అనగా వూ ర్రిగా నిర్ది పుకెయుండియే, జీవుల _పకృతికి తగిన 
కర్మలందు, తన మ హూయాళ క్రిచేత, వారిని నియోగంచును. కనుక జీవుడు 
'“ఈశ్వరాధీనడని చెప్పుట, (పకృత్య్శథినుడని చెప్పుటయే యగును. 
రెండవ వక్షములోనై లే, ఈశ్వరుడే, _పకృతికి _పభువు- పేరకుడుగ నుక 
జీవుడు [పక్కతికి అధీనుడని చెప గూడ ఈశ్వరున కే ఆధీనుడనని 

పి 


ఎట 
చ! 


చీని పెన మనుష్కుడొక చేళ పూర్తిగా పరతంతుడే యయినచో అతనిని 
ఎదిరించుటకు ఉపాయమేమియని, దానికొరకు క ర్తవ్య- అక ర్రవముల 
నిధానము చేయుకాస్త్రముల ఆవశ్యక మేమి"యని [వళ్ళి ంచవచ్చును, దానికి 
సమాధానముగా 'క ర్రవ్యా క రవ్యములను నిధించు శాస్త్రము, మనుష్యుని 
అతని స్వాభావిక కర్మలనుండి తొలిగించుటకుగాని లేక ఆతనిచేత 


శ్రీమదృగవద్దీతాపర్యము 717 


కొజకు మనుష్యుడు వమిచేయవలెను? అను (పశ్నకు భగవంతుడు ఇట్లు 
చెప్పుచున్నాడు, 


తమేవ శరణం గచ్చ నర్వభావేన భారత 
త్మత్పసాదాత్‌ పరాం శాంతిం స్థానం (పాష్ప్యసి కాశ్వతమ్‌॥ 62 


భారతా! నీవు అన్నివిధముల ఆ పర మేశ్వరునే శరణుపొందుముే. ఆ పర 


న్వభావ విరుద్ద కర్మలు చేయించుటకుగాకాదు _- “న్యాయపూర్వకములైన 
కర్తవ్య కర్మలయందు నిమగ్నునిచేయుట కే” అని తెలియవలెను. కనుక 
మనుష్యుడు కర్మ చేయుటలో న్వభావమునకు పరతంతుడై యుండియు, 
ఆ స్వభావమును సంన్కరించుటలో పరతంతుడుగాడు. ఒకవళ శాస్త్ర 
ముల యొక్క మహాప్పరుషులయొక్క యుపడెశములచేత సచేతను డె 
_పకృతికి _పేరకుడైన పర మెళ్వరుని శర ణుజొచ్చి, రాగద్వేషాది 
వికారములసు త్యజించి, కాస్ర్రవిధిపకారముగా, న్యాయపూర్వకముగాను,. 
తన స్వాభావిక కర్మలు నిష్కామ భావముతో చేయు చుండినచో ఆతని 
ఉద్భార మగును, 


1. భగవంతుని గుణ్యపభావ త త్వన్వరూపములను శ్రద్దగా నిశ్చయించుకి 
భగవంతుడే పరమ _పాప్యుడు, పరమగతి, పరమాశయుడు, సర్వస్వ 
అని తలచుట, ఆయన తన (పభువు, భర పేరకుడు, రక్షకుడు, వర 
హితెషి అని తలచి సర్యవిరముల అతనిపై తన భారమువేసి నిర్భయు, 
యుండుట, అంతయు భగవంతునిదేయని తలచి భగవంతుడు సర్వవ్యా। 
అని తెలిసికొని నర్వకర్మలందు మమకార-అభిమాన ఆసక్తి కామనలు 
విడిచి భగవదాజ్ఞానుసారముగ తన కర్మలచేత సమస్త పాణుల హృదయ 
మందు ఉన్న వరమేశ్యరుని సేవించుట, వవెన సుఖ దుఃఖముల అనుభవ 
ములు పా ప్రేంచినవ్పుడు, అవి భగవంతుడు పంపిన బహుమానములని 
తలచి నర్వదా నంతుష్టుడె యుండుట, భగవంతునియొక్క_ ఏ విధానము 
నందుకూడ కొంచెమకూడ అసంతుష్టుడు కాకుండుట అభిమానము గౌర 
వము (పతిష్ట విడిచి భగవంతుడుతప్ప మరియొక పాపంచికవసన్షవు దెని 
యందుగూడ మమకార. ఆసక్తులు లేకుండుట అతి శద్దతో అనన్య పెమలో 


7106 వేదవ్యాసకృత మహాభారత ము 


మాత్ముని కృపచేతనే నీవు పరమళాంతిని ననాతనమైన పరమధామమును పౌంద 
గలవు*, 


నంబంరము ; 


ఈ విధముగ అర్జునునకు అంతర్యామియైన పరమేశ్వరుని శరణు పొందు 
మని ఆజ్ఞయిచ్చి భగవంతుడు ఇప్పుడు చెప్పిన ఉపదేశమును ఉపసంహరించుచు 
ఇట్టను చున్నాడు. 


ఇతి లే జ్ఞానమాఖ్యా తం గుహ్యాద్గుహ్యతరం మయా । 
విమృశై, "కద శేషేణ యథేచ్చసి' తథా కురు! 88 


అర్హునా! ఈ విధముగ ఈ అతిరహస్య విషయముకూడ నీకు నేను చెప్పి 
చిని'. ఇప్పుడు నీవు ఈరహస్య జ్ఞానమునుగూర్చి పరిపూర్ణముగ బాగుగ విచా 


భగవంతుని నామగుణ , _సభావ లీలావిలాస త త్వస్వరూపములయొక్క్ల 
శ్రవణ చింతన కథనములు సర్వదా నిరంతరము చేయుచుండుట యన్ని 
భావములు. [కియలు సర్వవిధములుగ పర మెళ్వరుని శరణుపొందుటలో 
అంతర్గతములె యున్నవి, 


2, పెన చెప్పబడిన విధముగ భగవంతుని శరణుపొందు భక్తునిపె పరమ 
దయాళువు నరమమితుడు, సర్వళ క్రి సంపన్నుడునైన పరమేశ్వరుని 
యొక్క అపారదయా సోతస్సు [ప్రవహించుచుండును. ఆవరదలో అతని 
నర్యదుఃఖములు, బంధనములు ఎల్పప్పటికిని కొట్టుకొని పారిపోవును. ఈ 
విధముగా వకుడు నమస్త దుఃఖములనుండి బంధనములనుండి ముక్తుడ 
ఎప్పటికిన్ని పరమానందయుక్తుడగుట, సచ్చిదానంద ఘన “పూర్ణ బహ్మ - 
సనాతన -పర మేశ్వరుని పొందుట యగును. ఇదియే పరమేశ్వరుని కృవ 
చేత పరమశాంతిని సనాతనమైన పరమధామమును పొందుట" యన 
బడును. ' 


1. భగవంతుడు భగవద్గిత రెండవ అధ్యాయము పదకొండవ శోక మునుండి 
ఆరంభించి యింతదాక, అర్జునువకు, తన గుణ (ప్రభావ-త త్వ-స్వరూవ 


శ్రీమద్భగవద్గీతాపర్యము 719 


రించి నీయిచ్చ [ప్రకారము ఎటుతోచిన నటుచేయుము'. 
౧ ౧ 


ముల రహన్యములు బాగుగా వివరించి తెలుపుటకొరకు చేయబడిన ఉవ 
దేశములన్నియు. ఇక్కడ “జ్ఞాన శబ్దమునకు అర్థ మని భావించవలెను . 
ఆ ఉపదేశ ములన్నియు భగవంతుని ప్రత్యక జ్ఞానము కలిగించునవి కనుక 
దాని పేరు “జ్ఞాన మని పెట్టబడెను. పపంచములో, శాస్త్రములలోను, 
గు పములుగా నుంచదగిన రహస్యములని తలచబడిన విషయములన్నిటి 
యందున్ను భగవంతుని గుణ-|[పభావ న్యరాపములయొక ౪. యథార్థ 
జ్ఞానమును కలిగించు నుపదేశము లన్నిటిక స్నమించి గుపముగా నుంచ 
దగినదని తలచబడుటచేత, ఈ యుపదేశముయొక్క_ మహత్యమును వివ 
రించి తెలుపుటకు ఆనధికారికి, ఈ విషయములు తెలుపగూడడని వివరించి 
చెప్పుటకున్ను ఈ జ్ఞానము అతిరహస్శమని తెలుపబడెను. 


1, భగవద్దీత రెండవ ఆధ్యాయము పదకొండవ కోకమునుండి ఉపదేశ మును 
ఆరంభించి వభగవంకుడు అర్జునునకు సాంఖ్యయోగ కర్మ యోగములు అను 
ర0డు సౌధనములనే యనునరించి, న్వథర్మరూపమైన యుద్దము 
చేయుట అక్కడక్క-డ(గీత 2.18-87;_8_80;.8-7;_11.84)క ర్రవ్య 
మని తెలిపి, తనను శరణుబొందుటకు చెప్పెను. దీని తరువాత అర్జునుడు 
ఊరకుండుటచూచి భగవంతుడు మరల అర్జునునకు హెచ్చరిక చేయుట 
కొరకు, పం మెళ్యరుడు అందరకు [పేర కుడు-అందరి హృదయములో 
నున్నవాడు, నని తెలిపి, ఆయనను శరణు పొందమని చెప్పెను. ఇంత 
చెప్పినను అర్జునుడు ఏమాత్రము మాట్లాడకుండినప్పుడు, ఈ శోకము 
యొక్క- పూర్వార్షమునందు, ఆ ఉపదేశముయొక్క ఉవనంహారముచేసి, 
అట్టు తాను చేసిన ఉపదేశముయొక్క మహ త్వ్యమునుతెలిపి యీ వాక్యము 
చేత మరల దానిపైన విచారముసలుపుమని, అర్హునునకు హెచ్చరికచేయుచు 
చివరకు భగవంతుడు, “నేను తెలిపిన కర్మయోగ జ్ఞానయోగ భరి 
యోగాదులు వివిధ సాధనములలో నీకు వసాధనము మంచిదనిపించునో 
దానిని అనుసరించుము.లేదా-ఇంకనునేదెన నీవు మంచిదని తలచినచో 
దానినేచేయుము”ఆని చెప్పెను. 


120 వేదవ్యానకృత మహాభారతము. 


సంబందము 2 


ఈ విధముగా అర్జునునకు అన్ని విషయములు ఉపదేశించిన మీదట వానిని. 
విచారించి తనక ర్రవ్యమును నిర్జారించుకొను మని చెప్పిన తరువాతకూడ అర్హునుడు 
ఏ సమాధానముకూడ చెప్పక తాను అనదధికారి, కర్తవ్య నిశ్చయము చేయుటలో 
ఆసమర్ధుడు అని తలచి ఖిన్నుడె ఉండినప్పుడు అందరి హృదయములలోని 
విషయములను తెలిసికొను అంతర్యామియెన భగవంతుడు తానే అర్జునుని పై 
దయతలచి యిట్టనుచున్నాడు:- 


సరగుహ్యతమం భూయః శృణు చే పరమం వచః ; 
ఇష్టేఒసి మె దృఢమితి తతో పశ్యామి తే హితమ్‌॥ 6&4 


అర్జునా! రహస్యాతి రహస్య విషయములకన్న వరమ, రహన్యములగు 
నామాటలు మరల చెప్పెదసు నీవు వినుము", నీవునాకు మిక్కిలి _పియుడవు*. 
అందుచేత ఈ పరమ హితకరమైన మాట నేను నీకు చెప్పెదను. 


1, భగవంతు డింతవరకు అర్జునునకు చెప్పిన మాటలన్నియు గుప్తముగా 
నుంచదగినవి కనుక ఆమాటకు భగవంతుడు అక్కడక్కడ “వరమ 
గుహ్యము” “ఉత్తమ రహస్యము” అని పేరు పె-టైను. ఆయుపదేశము 
లందంతటను ఎక్కడైతే భగవంతుడు ముఖ్యముగా తన గుణ (వపభావ 
స్వరూప మహేమ ఐశ్వర్యములను. (పకటించి.అనగా నెనె సయముగా 
సర్వవ్యాపి సర్వాధార-సర్వ్యళ కి సంపన్న సాకాత్సగుణ నిర్గుణ పరమే. 
శ్వరడను, అని చెప్పి అర్జునునితో తన భజనను చేయుటకు, తన శర 
అము జొచ్చుటకు చెప్పెనో, ఆ వచనములన్ని అత్యంత గువముగా ఉంచ 
దగినవి. గీత 9_1.2) ఆ మాటనే తరువాతగూడ చెప్పబడెను (గీతకి. రికీ 
126,71; 16.56,57) కనుక ఇక్కడ భగవంతుడు చెప్పిన మాటలోని 
అభి పాయ మేమనగా ఆయన తొలుతచేసిన ఉపదేశమునందుగూడ వదైతే 
అతి గుప్తముగా ఉంచదగినదో అన్నిటికంటే ఆతి మహత్తము కలదో 
అట్టి విషయము నేను నీకు ఈ తరువాత రెండు శోకములలో చెప్పె 
దను అని, 


2. అరువదిమూడవ శోకములో చెప్పబడిన విషయము విని భగవంతుడు 


శ్రీ మదృ్భగ వర్గీతాపర్వము 791 


మన్మనా భవ మధృ్భకో మద్యాజీ మాం నమస్కురు | 
మా మెవైష్యసి సత్యం తే (పతిజానే (పియా 2౬సి మె 65 


అర్జునా! నివు నాయందు మనస్సు కలవాడవు కమ్ము". నాకు భక్తుడవు 
కమ్ము? నాపూజ చేయువాడవుకమ్ము*. నాకు [ప్రణామము చేయుము". ఇట్లు 
అర్జునునకు అతని క ర్రవ వ్యమును సిశృయించుటకు స్వయముగా విచారించు 
కొనుమని అతనికి చప్పెను, ఆకారము తనయందు భగవంతుడు ఉంచు 
కొనలేదు. ఆ మాటవిని అర్జునుని మనస్సులో నిరుత్సాహము కలిగి “నాకు 
భగవంతునియండు విశ్వాసము కదా? నేను ఈయనకు భకుడనుకానా? అని 
విచాళంచినస్పడు అర్జునునకు కలిగిన శోకము పోగా ట్రుటకొరకు అతనికి 
ఉత్సాహము కలిగించుటకొరకు భగవంతుడు “నివు నా కత్గంత (ప్రియు 
డవు, మన యిరువురి (పేమ సంబందము అచంచలము. కనుక నీవు 
వవిధంగాగూడ శోకింపకుము" అను భావము తెలిపెను. 


1, భగవంతుడు “సర్వశ క్తిసంపన్నుడు సర్వాధారుడు సర్వజ్ఞుడు సర్వాంత 
ర్యామి నర్యవ్యాపి సర్వేశ్వరుడు అతిశయ సొందర్భ మాధుర్య ఐశ్వ 
ర్యాది గుణములకు సము దుడు "అని తలచి అనన్య పేమ పూర్వక ముగా 
నిశ్చల భావముతో మనస్సును భగవంతునియందు లగ్నముచెయట కణ 
మా తముకూడ భగవంతుని మరచుటను నహింపకుండుట “భగవంతుని 
యందు మనస్సు కలవాడగుట” అనబడును, 


2, భగవంతుడొక్కడే తనకు భర్త |పభువు సంరక్షకుడు పరమగతి పర 
మా;శయుడు అని తలచి పూ రిగ ఆయనకు ఆధీనుడగుట కొంచెముకూడ. 
తన న్వతంతత ఉంచుకొనకుండుట, అన్నివిధముల ఆయనపైన తన 
భారము వేయుట, అయనయొక (వ్రతియొక్త విధానమునందున్ను సర్వదా 
నంతుష్షుడె యుండుట ఆయన యాజ్ఞను ఎల్లప్పడును పాటించుట, భగవం 
తుని యందు అతి శ్రద్దా పూర్వకముగా; ఆనన్య (పేమ కల్లియుండుట. 
యే భగవద్భుకుడగుట, యనబడును, 


8. భగవద్గీత తొమ్మిదవ ఆధ్యాయము ఇరువదియారవ శ్లోకమునందు వర్ణింప 
16) 


729 వేదవ్యాసకృత మహాభారతము 


చెయుటచేత నీవు నన్నే పొందెదవు. ఈవిషయము నేను సీతో సత్యముగా 


బడిన విదమున “ప్మతపుష్పారులచేత [శద్దా భక్తి _పేమపూర్వకముగా 
త గవంతుని మూ ర్రిని పూజించుట. మనసు స్సులో భవగంకుని ఆవాహనము 

సికొని, ఆయన + మానసిక పూజ చేయుట ఆయన వచనవులకు. ఆయన 
లీలా భూమికి ఆయన మూ రికిని, ఆన్ని విధములా ఆదర సమ్మానములు 
చేయుట అంతటను భగవంతుడు వ్యాపించియున్నాడని తలచి, లేదా, 
సమస [పాణులు భగవత్స్వ్యరూపులని తలచి ఆయనకు యోగ్యతాను 
సారముగా సేవా, పూజలు, ఆదర సత్కారములు చేయుట “ఈ మొద 
లగునవన్నియు భగవత్పూజ చయుటలో చేరినవి, 


శీ. నగుణ- సిర్దుణ-సాకార _ నిరాకారాద్య నేక రూపములు కలవాడు అర్జునుని ' 
ఎదుట శ్రేక ఎష్పరూపములో కనబడి భగవర్గీతోప దేశమును విసి నిపించుచున్న 
వాడు. రామాదతారములో _పవంచమున దు ధరగముయొక్క మర్యాద 
(కట్టుడాటును స్థాపించినవాడు-నృసింహావతార ములో భక్త, (పహ్హాదుని 
ఉద్దరెంచినవాడు, నర్వశ కి సంపన్నుడు సర్వగుణ సంపన్నుడు 'సర్వాంత 
ర్యామి-పరమాధారుడు-సమ్మగ పురుషోత్తముడు, పర మేశ్వరుడైన భగ 
వంతుని యొక రూపమునకుగాని చి తరువునకుగాని పాద చిహ్నములకు 
గాని, పారుకలకుగాని, ఆయన యొక్క గుణ. ప్రభావ-తత్త్యముల వర్ణ 
నము చేయు కాస్త్రములకుగాని, (పణామము చేయుట లేక,సమ స [(పాణు 
లలో ఆయన వ్యాపించియున్నాడని, లేక, సమస్త (పాణులు భగవత్స్వ 
రూపులని తలచి అందరికి నమన్కరించుటయే భగవంతునకు నమస. 
రించుట యన బడును, 

5, భగవంతుడు స్వయముగా భగవద్గిత యెనిమిదవ అధ్యాయము 
పదునాలుగవ శ్లోకములో ఒక్క. అనన చింతనము చేతనే తనను 
సులభంగా వోందవచ్చునని చెప్పినందుచేత, భగవ, త్పాప్తికి నాలుగు 
సాధనములలో యేచోయొక సాధన మొందిన చాలునని స్పష్టమ గుచుండగా, 
నాలుగు సాధనములు గలవానికి భగవుత్నా ప్రి కలుగునని వేరొకటి చెప్ప 
వలసిన దేమున్న ది? భగవద్దీత యేడవ ఆధా [యము ఇరువదిమూడవ కొక 
ములో తొమ్మిదవ అధ్యాయము ఇరువదియారవ కోకమునుంగి యింత 


శ్రే మదృగవద్లీతా పర్వము 728 


పతిజ్ఞచేసి చెప్పెదను, ఎందుకనగా నీవు నాకు అత్యంత పియుడవు. 


విడిచి? 


సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మెకం శరణం వజ | 
అహం త్వా సర్వసా పభ్యో మోక్షయిష్యామి మాశుచః॥ 66 


అర్జునా! సమస్త ధర్మములను అనగా సమస్త క రవ్య కర్మలను నాయందు 
నీవు సర్వశక్తి సంపన్నుడు సర్వాఢధారుడు పర మేశ్యరుడును ఐన నన్నా 


కని మామే శరణు సొందుముే నేను నిన్ను అన్ని పాపములనుండి విము 


శ, 





వరకు ఈ యధ్యాయము నలువదియారవ శోకములోను కేవలము తనను 
పొందవచ్చునని చెప్పెను. 


. అతనియందు దయా _పేమలు విశ్వాసము కల్లించుటకొరకు అర్జునుడుని 


మత ముగా విశ్వాసముగూడ ధృడముగా చేయించుటకు భగవంతుడు నేను 
నీతో సత్య వతిజ్ఞ చెయుచున్నాను ఆని చెప్పెను. 


. వర్ణ-_ఆశమ. స్వభావ- పరిస్థితుల |పకారము. ఏ మనుష్యునకు ఏ యే కర్మలు 


కర్తవ్యములని తెలుపపడెనో, భగవద్గిత పన్నెండవ అధ్యాయము ఆరవ 
శ్లోకములో “సర్వాణి” అను విశేషణముతో _పయోగింపబడిన “కర్మాణి” 
అను పదముచేత ఈ యధ్యాయము ఏబదియేడవ శ్లోకములో “సర్వకర్మాణి' 


“అను వదముచేత, వని వర్ణనము చేయబడెనో, కాస్త్రవిహితములైన ఆ 
సమస్త కర్మలు ఆరెండు శ్లోకముల వ్యాఖ్యానమునందు తెలుపబడిన 


విదముగా భగవంతునియందు నమర్పించవ లెను- అనగా అంతయు భగ 


'వంతునిదేయని తలచి శరీరేందియ మనస్సులందు వానిచేత చేయబడు 
కర్మలందు, ఆకర్మఫలములైన సమస్త సుఖభోగములందును మమకార- 


ఆస క్రి అభిమానకామనులు పూర్తిగా విడుచుట కేవలము భగవంతుని 
కొజకే భగవదాజ్ఞా భగవ్యత్పేరణల |పకారము ఆయన చేయించిన విధ 
ముగా ఆటబొపమ్మువల అ కర్మలను చేయుచుండుటయే ఇక్క-డ “సమస్త 
ధర్మములను పరిత్వజించుట' అనబడును. కాని వానిని పూర్తిగ విడుచుట 


యని కాదు, 


భగవదీత పన్నెండవ అధ్యాయము ఆరవ శ్లోకములో తొమ్మిదవ అర్యా 
గ se) 





124 వెదవ్యాసకృత మహాభారతము. 


కుని చేసెదను! నీవు శోకింపకుము?. 


యము అంతిమళ్లోకములో ఈ యధ్యాయము ఏబదియేడవ శ్లోకమలోను 
చెప్పబడిన విధముగ “భగవంతుడే తనకు పంమ్మపాపష్యడు- వరమగతి- 
పర మాధారుడు-పరమ।| పియుడు . పరవమహిళపి.పరమ సృహృత్తు- పర 
మాత్మీయుడు - భర. పభువు సంరక్షకుడు” అని తలచి కేచునపడు 
కూర్చొనునపుడు తినునపడు _తాగునిపుడు కదిలసిషుడు నిడచుగనపుడు 
ని దెించినపుడు మేలొనినపుడు అన్ని విధముల ఆయన ఆజ్ఞలను పాలించు 
నప్తడును పరమ శద్దాపూర్వకముగ అనన్య పేవతో సరఃదా నిరంతరము 
ఆయన చింతనము చెయుచుండుట ఆయన విడానమునండు ఎల్లపుడు 
సంతుష్టుడె యుండుట సర్వవిధముల ఒక్క భగవంతునియందు మాతమే 
భక్త్మపహ్హాదునివలె తన భారమంతయు వైచిఉండుట “ఒక్‌ పర మెశ్యరుని 
శరణు వేడుట” అనబడును. 


1. శుభా శుభ కర్మలకు ఫలము కర్మ బంధనము, దాని చెత బంధ్‌౧పబడీన 
మనుష్యుడు జన్మ జన్మాంతరములనుండి అనేక యోనులంగుపడి పరి 
(భమించుచూనున్నాడు. ఆకర్మబంధనమునుండి మకుని చేయటమే 
పాపవిముక్తుని చేయుటయగును. కనుక భగవర్లీత మూడవ అధ్యాయము 
ముప్పదియొకటవ శ్లోకములో 'కర్మ్శభి;మచ్వ త అను వాక్యముచేత, 
పన్నెండవ అధ్యాయము వడవ లోక ములో “వ మృత్యు సంసార సాగరాత్‌ 
సముద్దరా భవామి” అను వాక్యముచేత ఈ యధ్యాయము ఏబడియెసిమిదవ 
శ్లోక కమునందు “మత్పసాదాత్‌ సర్వ దుర్గాణి తరిష ష్యసి ' అను వాక్యము 
చేతను చెప్పబడిన విషయ మే- ఇక్కడ నేను నిన్ను కమం లనుండి 
విముకుని చేసెదను" అను వాక్య ముచెత చెప్పబడెను, 


2. భగవద్గిత రెండవ అధ్యాయపు పదకొండవ శ్లోకములో “అశోచ్యాన్‌ "అను 
పదముచేత _పౌరంలభించిన ఉపదేశము “మాశుచః''అను పదముచేత ఉప 
సంహరించి భగవంతుడు “భగవద్షిత రెండవ అధ్యాయము ఏడవ శోక 
ములో నీవు నన్ను శరణుపొందియేయున్నావు. ఇపుడు పరిపూర్ణము శరణా' 
గతుడ వెన నీవు కొంచెముగూడ చింత చేయకుము. పూర్తిగా కోకమువి డిచి,. 


శ్రీమద్భగవర్గీతాపర్వము 725 
పంబంధము- 

ఈ వివముగ భగవంతుడు గీ కోవదేశమును ఉపనంహరించి ఇప్పుడు 
ఆయుపదేశమును ఇతరులకు నేర్పుట తాను నేర్చుకొనుట ఇత్యాదుల మహాత్మ 
మును తెబుపుటకొరకు మొదట అనధికారి లవణము తెలిపి అతనికి గీతోప దేశము 
వినిపించుట నిషేధించుచున్నాడు, 

ఇదం తే నాతపస్కాాయ నాభకాయ కదాచన । 

న చాశుకూష వే వాచ్యం నచ మాం యోఒభ్యనూయతి! 67 

అర్జునా! ఈ భగపద్దిత యనెడి రహన్యమైన ఉపదేశమును ఎప్పుడుకూడ 
ఫివు తపస్సు చేయని మనుష్మునకు, భక్తి రహితునకు, విన నిచ్చలేనివానికి, చెప్ప 
కుము. నాయందు వోషవృష్టిగల వానిశెతే ఎప్పుడుకూడ నీవు చెప్పనేకూడరు!. 





సర్వదా పర మేశ్వరుడనైన నాపైన నీసర్వభావము ఉంచియుండుము. 
శోకముయొక్క పూర్తిగా అభావము. భగవత్సాఇాత్క్యారము ఇదియే 
భగవద్గిత యొక్క ముఖ్య తాత్పర్యము"అను నభ్మిపాయమును తెలిపెను. 


1. దీనిచేత భగవంతుడు తెలిపిన దేమనగా గీతా శాస్త్రము మిక్కిలి గుప్త 
ముగా ఉంచవగిన విషయము. నీవు నాకు మిక్కిలి పేమపాతుడైన 
భక్తుడవు, దైవీ సంపత్తు కలవాడవు. కనుక దీనికి అధికారివనితలచి నేను 
సీహితముకౌఅకు సీకు ఈయుపదేశము చేసితిని కనుక స్వధర్మపాలన 
రూపమైగ తపస్సుచేయని మనుష్యునకు నా యొక్క గుణ-పభావుత త్త్వ 
ముల వర్గనముచేత పరిపూర్ణముగా నిండిన ఈ గీతా శాస్త్రమును వినిపించ 
కూడదు. | 
'సరమేశ్వరుడనై న నాయందు ఎవనికి విశ్వానము, _పేమ, పూజ్యభావము 
లేదో, ఎవడు తానే సమస్తమును తెలిసినవాడనని తలచు నా న్తికుడో 
అట్టివానికిగూడ ఈ అత్యంత రహస్యమైన గీతా శాస్త్రమును వినిపించ 
కూడదు, 


ఒక వేళ ఎవడైన తన ధర్మమును పాలించుటయను తవస్సుకూడచేయునో , 
కానీ గీతా గాస్త్రమునందు (శరా (పేమలు లేకుండుటచేత ఆతడు దానిని 


726 వేదవ్యానకృత మహాభారతమః, 


య ఇమం పరమం గుహ్యం మదృ్భ క ష్వభిధాన్యతి | 
భ కిం మయి పరాం కృత్వా మా మవైష్యత్య సంశయః॥ 665. 


(2) 
అర్జునా! నాయందు [ పేమచేత ఎవడై ఆ ఈ సర మర హస్య యుకమెన* 
గీతా శాస్త్రమును నా భక్తులకు? చెప్పునో, అతడు న నన్నే ప్‌ హైందగలడు. ఇందులో 





వినగోరనియెడల అతనికిగూడ పరమ రహస్యమైన యీ గీతాకాస్త్రమును 
విసిపించకూడదు. ఎందుకనగా అట్టి మనుష్యుడు ఆ శాస్త్రములను 
_(గహింపజాలడు, దానిచేత నను న్ని నా ఉపరేశమును ఆతడు ఆదరింపడు. 
[ప్రపంచము నుద్దరించుటకు సగుణ రూపముచేత అవతరించిన పరమేశ 
రుడనైన నాయందు ఎవనికి దోషదృష్టికలదో, ఎవడు నాగుణములందు 
దోషారోపణముచెసి నన్ను నిండించువాడో అట్టి మనుష్కనికైతే ఎట్టి 
పరిస్టితిలోను ఈ యుపదేశము చేయనేకూడదు. ఎందుకనగా అతడు నా 
గుణ, (పభావ, ఐశ్వర్యములను సహింపడు కాబట్టి ఉపడేశమువిసి నాతిర 
సారము మొదటికంటి ఎక్కువచేయును గనుక అతడు ఆధిక. 
పాపము పొందగలడు. 


1. ఈ ఉపదెశము మనుష్యుని సంసారబంధమును౦డి విముక్తునిజెసి సాక్షాత్తు 
పర మెశ్వరుని పా ప్రి పి కలిగించునదిగా బట్టి, మిక్కిలి శష్టమ. హనమ గా. 
నుంచరగనది యగును 


| 


2. దీనిచేత, భగవంతుడు, నేను సమస్త [పపంచమయొక ఉత్వ త్రి స్థితి -- 
పాలన, సంహారములు చేయువాడను, సర్వశ క్రి సంపన్నుడను సర్వేశ్వరు. 
డను నని తెలిసికొని, నాయందు | పేమచూపి, మనస్సులో నా గుణ 
_వభావ లీలా విలాన, తత్వ విషయములను వినటకు ఉత్సుకతగలిగి 
విని |పనన్నుడగువాడు నాకు భక్తుడు” అను నధి|పాయము తరి పెను. 
అతనియందు, పూర్వ శోకములో వర్ణింపబడిన నాలుగు దోషముల 
అభావము తనంతట కలుగును, కనుక, నాభకుడే దానికి అధికారి.. 
ఎజాతికి వరమున చెందిన వారైనను మనుష్యులందరు నా భకులు కాజూ 
లుదురు (గత 9_32) రనుక, జాతివరాదులు కారణము గా, దీనికి ఎవడు 
గూడ ఆనధికారి కాడు, 


+ 


శ్రీ మద్భగవద్లీతాపర్యము 797 
వమ్మాతము నందేహములేదు'. 


న చ తస్మాన్మనుష్యేషు కక్చిన్మే పియ కృత్తమః | 
భవితా నచ మే తస్మాదన్య; పియతరోభువి॥ 69 
అర్జునా! అంతకంబమించి నాకు పీయదైన కార్యము చేయువాడు మను 


ష్యులలో మరియొక డెవడునులేడు. భూమండలమంతట ఆతనికంటెమించి నాకు 
పియుడు మరియొకడు భవిష్యత్తులోకూడ ఉండబోవడు?. 


గా 


|. భగవంతునియందు, లేక, ఆయన వచనములందు అతి శద్దగలవాడై 
భగవంతుని నామ, గుణ, లీలావిలాస. (ప్రభావ, స్వరూపముల స్మృతి 
చేత, ఆయన _పేమలో మైమరచి, భగవంతుని పసన్నుని చేయుటకే, 
నిష్కామ భావముతో , పెన చెప్పబడిన భగవద్భక్తులకు ఈ గీతా శాస్త్ర 
మును చెష్రుట, డీసి మూల కోక ములను చదివించుట, వాని వ్యాఖ్యానము 
అర్హము వివరించిచెన్న:ట, పరిజద్దము గా పఠింపచేయుట, వాని భావము 
లను బాగుగా ప్రకటించి వివరించి చెప్పట, (శ్రోతల శంకలకు సమా 
దానముచెప్పి, గీతోపదేశము వారి హృదయమునకు అవగతమగునట్టు 
చెప్పుట, గీతోపదేశము _పకారము నడచుకొనటకు వారికి దృఢమైన 
భావన కలిగించుట, ఈ మొదలైన [కియలన్నియు, భగవంతునియందు 
మిక్కిలి [పేమఉంచి భగవద్భక్తులకు గీతా పవచనము చేయుటయగును. 


దీనిలో భగవంతుడు, గీతా కాస్త (పచారముప్రె చెప్పబడిన విధమున 
(పచారనుచేయుట యనునది నన్ను పొందుటకు వకమాతమగును 
పాయముకనుక నా పాప్తినికోరు అధికారులెన భక్తులు, ఈ గీతా కాస్త 
(ప్రవచనము (ప్రచారము తప్పక చేయవలెను'అను నభిపాయము తెలిపెను, 


2. ఇక్కడ భగవంతుడు తెలిపిన భావమేపనగా, యజ్ఞ దాన, తపస్‌, సేవా, 
పూజా, జప, ధాక్టినాదులెన నాకు | పీయములగు కార్యములన్నిటికన్న 
మించి, నా భావములను నా భక్తులందు వి స్తరింప జేయుట, నాకు అధిక 
ప్రియమైనది. కనుక, నాయందు _పేమగల భక్తుడెవడె లే, నా భావము 
లను. (కద్దా ల_కిపూర్యక ముగా నావకులందు వి స్తరింపజేయునో, అతడే, 


728 వేదవ్యాసకృత మహాభారరమః 


సంబంధము _ 


ఈ విధముగా. పెరెండు న్లోకములలో వగవద్దీతను శ్రద్దా భక్తులు గఆ 
భగవద్భక్తులకు ఏ సరించి చెప్పుటలో ఫలమును మహిమనుగూర్చి చెప్పెను కాని 
మనుష్కులండరు ఈ కార్యము చేయజాలరు. ఈవనికి అధికారి అరుదుగానే 
ఉండును. కనుక ఇప్పుడు భగవంతుడు గీతా?ా స్త్రమయొక_ అధ్యయన (ప్రభావ 
మును గూర్చి చెప్పుచున్నాడు. 


అ ధ్వేష్రుళె చయ ఇమం ధర్మ్యం సంవాదమాపయో +? 1 

వానయజేన లేనాహమిష: స్యామికి మే మతిః: 0 

sy జో ళు 

అర్జునా! ధిర్మమయమైన మన యిరువురి సంవాద రూపమైన యీ గీతా 
కాస్త్రమును ఏ పురుషుడు చదువునో* అతడుగూడ నన్ను జ్ఞాన యజ్ఞముచేత 
వూజించినవాడగును ఆని నా యద్మిసొయము. 


ఇ 
జా 





అందరికన్నమించి నాకు [పియమగు కార్యవప చేసినవాడగును. ఆతసి 
కన్న ఆధికుడు మరియొక డెవడునులేడు. కేవలము ఇప్పుడుమాతమే 
అతని మించిన పియుడు నాకు లేడనుటకాదు, ఆతనినిమించి నాకు 
పియమైన కార్యము చేయువాడు వరియొకడు ఉండబోవడు. కాబట్టి, 
నన్ను పొందుటకు అనుసరింపబడు సాధనములన్నిట్‌లోను భక్తి పూర్వక 
ముగా నా భక్తులలో నా భావములను వి స్తరింపజేయుటయనబడు ఈ సాఢ 
నము సర్వో తమమెనదని భావించి, నాభక్తులే ఈ కార్యము చేయవలెను. 





నాానాాాాాడాలానా 


1. ఇది సాకాత్వర మేశ్వరుడు చెప్పిన శాస్త్రము, కనుక దీనిలో చేయబడిన 
ఉపదేశము లన్నియు ధర్మ ముచేత ఓత (పోతముగ (పడుగు పేక లవలె) 
నిండియున్నవి. 


నులి 


. గీతా మర్మము తెలిసిన భగవద్భక్తులు ఈ గీతా కాస్ర్రమను చదువుట 
దాని యర్ధమును తెలిసికొని విచారించుట అది తెలిసిన భక్తులనుండి విశే 
షార్థ ములను [గహించుటకు [([వయత్నించుట ఈ యభ్యాసము లన్నియు 
గీతా శా స్త్రపఠన ములో ఆంతర్గత ములు, 


శోకార్థమును తలిసికొనక గీతను రదువుటకంసే అర్జముతో పాటు చదువ్వట 


శ్రీమదృగవర్గీతకాపర్వము 7929 
నంబంధము- 


ఇట్లు గీతా శాస్తారిధ్య యనముయొక మాహాత్మమునుగూర్చి తెలిపి 
పండు భగవంతుడు పెవిధముగ అనభ్యయనము చేయుటకు అస మర్షుడెన మను 


యి 


మునకు ఆశాస్త్ర శవణ ముగూడ ఫలదాయకమే అని చెప్పచున్నాడు. 


ల్‌ లై 


(శ ద్దావాననసూయశ్చ శృణయియాదపి యోనరః |; 


సోజఒపి ము కశ్ళుభాన్‌ లోకాన్‌ (వాప్పయాత్పుణ్యకర్మణామ్‌: 


అర్హునా! మనుష్యుడు ' శ ద్దాయుక్తుడై దోషదృష్టి రహితుడై ఈ గీతా 
శాస్త్రమును పినినప్పటికిని? ఆతడుకూడ పాపవిముకుడై ఉత్తమ కర్మలు చేసిన 


ఉతమము. అట్టు అర్థములో చదువునప్పుడు ఆ భావములలో నిమగ్నుడై 
మరచియుండుట ఉత మోతమము. 


ఈ గీతా శాస్తారివయనము చేయుటచెత మనుష్యునకు నా యొక్క 
సగుణ నిర్గుణ సాకార నిరాకార త త్వముయొక్క జ్ఞానము యథార్థము 
బాగుగా కలుగును. కనుక దీనిని ఆద్యయనముచేయుట జ్ఞానయజ్ఞము 
ద్వారా నాపూజ చేసినట్టగును. ఎందుకనగా అన్మసాధనములకు చివరిఫలము 
భగవత్త తము బాగుగ తెలిసికొనుటయే, ఆ ఫలము ఈ జ్ఞానయజ్ఞముచేత 
అనాయానముగ లభించును, 


1. గీతా శాస్త్రమును శ్రద్దగా వినుటకు అభిరుచి లేనివాడు మనుష్యుడనిపించు 
కొనదగడు. ఎందుకనగా అతడు మనుష్యుజన్మ హైందుట వ్యర్ణమగు 


చున్నది. కనుక మనుష్యరూపములో జస్మించిన పపవుగనె అతడు 
భావింపబడును. 


2. భగవంతుని య స్తిత్య్వమునందు, ఆయన గుణ పభావములందున్ను విశ్వాన 
ముంచి, ఈ గితాశాస్త్రము భగవంతుని వాజియే, ఇందులో చెప్పబడిన 
దంతయు యధార్గమే అని నిశ్చయపూర్వకముగా విశ్వసించి, దీని పవర 
నము చేయు వ క్షయందు, విశ్వాసముంచి, _పేమలో, ఆధీరుచితోను 
భగవద్గిత మూల శ్లోకముల పారాయణముచేయుట, లేక, దాని యర్థమును 
వ్యాఖ్యానమును చెప్పుచుండగా వినుటయనునది, శరద్ధృతో గీతాళాస్త్రమును 


730 వేదవ్యానకృత మహాభారతము 
వారు పొందు ఉతమ లోకములను పొందగలడు". 
సంబంధి ము 


ఇట్లు గీతాశాస్త్రముయొక్క (వవచనము వఠనము _శవజముయొక్క 


మహిమను తెలిపి భగవంతుడిప్పుడు అన్ని స్వయముగా తెలిసినవాడ్రైనను అర్జు 
నుడు సావధానుని చేయటకొజకు అతని స్థితినిగూర్చి ఇట్రడుగ చున్నాడు:. 


pl 


“క్షచి చ్చిదేతత్‌ శుతం పార్ధ త్యయెకాగేణ చేతసా 


ప్రణష్ట సె ధనంజయ 79 


జు అల ఎ ఆళ్ళ 
కచ్చిదణ్ఞా సమోాహః | 


వార్ల! ఈ గీతాశాస్త్రమున. సీవు వక్షాగదితముతో [శవణముచేసితివా! 
(a ఓ ర) 





వినుటయగును. దాసి శ్రవణముచెయుని పుడు భగవంతునందు, లేక భగవ 
ద్యచనములంకు వ విధ మెన దోషమును అరోపింప కుండుటయనునది, 
'షద్భష్టి రహితుడై దాని (శ్రవణము చేయుటయగును. 


ల 


1. ఎవడైతే, అరువడియెనిమిదవ శ్లోకములో చెప్పబడినవిధముగా, ఈ గీతా 
శాస్త్రమును ఇతరులచేత అర్య యనము చేయించునో, డెబ్బదియవ శోక 
ములో చెప్పబడినట్లు స్యయముగా దీసి ఇడ ధకయనము చేయునో, అటు 
వంటి వారి విషయమె వేరుగా చెప్పవలసిన యవసరము లేనేలేదు. 
ఎందుకనగా దీనిని శద్దతో వినినంతమా తమున, జన్మ జన్మాంతరము 
లలో వకుపకాాదల నసీచయోనులందు జస్మించుటకు నరక మునకున్ను 
కారం ణభూతములైన పా వాపకర్మములనుండి నిముక్తులై , ఇం; దలోకము 
మొదలుకొని, భగవంతుని పరమధామమువరకుగూడ, తమ తమ _గ్రద్దా 
_పేమలకు అను రూపముగా వేర్వేరు వుణలోకములకు పోయెదరన గా , 
పైవారి మాట యెంత? వారు తప్పక పోయెడరని తాత్పర్యము. 


1. భగవంతుని యీ (పళ్నకు అభ్మిపాయమేమనగా! “నాయీ ఉపదేశము 
చాల దుర్గభము, నేను పతిమనుష్మునియెదుట నేనే సాక్షాత్తు పరమేశ్వరు 
డను, నీవు నాశరణు వేడుము. ఇత్యాది వచనములు చెప్పజాలను. కనుక 
నీవు నా ఉపదేశము బాగుగ ధ్యాన పూర్వముగ వింటివికదా! ఎందుకనగా 


శ్రీమదృగవద్గితాపర్వము 78t 
అజ్ఞాన జనితమైన సీ మోహము నష్టమైనదా!' 
అర్జున ఉవాచ : 


నష్ట మోహః స్మృతిర్దబ్ఞా త్వత్పంసాదాన్మయాఒచ్యుత | 
స్థితోఒస్మి గతసందహః కరిష్యే వచనం తవః 78 
అర్జునుడిట్టనెను;- 


అచ్యుతా! సీకృపచేత నా మోహము నష్టమైపోయెను. నాకు స్మృతి 


ఒకవేళ దాని'పెన సీవ్ర ధ్యానము ఉంచకుండినయెడల సీవు చాల పొర 
పాటు చేసితివి నుమా"! అని, 


1. భగవంతుని ఈ _పళ్నయొక్క భావమేమనగా “వమోహముచేత నీవు 
ధర్మము విషయములో మూఢ చెతనుడనని చెప్పుచుంటివో (గీత 2-7) 
నీ స్వధర్మ పాలనముచేయుట పాపమని తలచుచుంటివో (గీత 1-లిరి 
నుండి 69), సమన్త కర్తవ్య కర్మలను విడిచి భికాన్నముతో జీవనము 
గడపుట _శేష్టమని తలచుచుంటివో. [ 2-5) దానివలన నీవు స్వజన వధ 
భయముచేత వ్యాకులుడ వెయుంటివో (గత 1-45 నుండి 47) సీ కర్తవ్య 
నిశ్చయము చేయజాలకుంటివో (గీత 2 6, 7 అట్టి ని అజ్ఞాన జనిత 
మోహము ఇప్పుడునశించినదా లేదా? నా ఉపదేశ మొక వేళ దానియందు 
ధ్యానముంచి నీవు వినియుండినయెడల నీ మోహము తప్పక నష్టము 
కావలెను. నీ మోహమొకవేళ నష్టముకానిచో నీవు ఆ నా ఉపదేశమును 
ఎకాగచితముతో వినలేదు అనుకొనవలసి యుండును. 


ఇక్కడ భగవంతునియొక్క ఈ రెండు వశ్నములలోగల ఉపదేశమే 
మనగా, మనుష్యుడు ఈ గీతాశాస్త్రముయొక్క_ ఆధ్యయన [శవణము 
మిక్కిలి _శద్దతో ఎఏకా[గ మనస్సుతో తత్పరుడై వినవలెను. అజ్ఞాన 
జనిత మోహము పూర్తిగా నశించనంతవరకు “ఇంతవరకు నెను భగవం, 
తుని ఉపదేశము యథార్థ ముగా తెలిసికొన జాలనెతిని. కనుక మరల 
దానిని (శద్దతో వివేక పూర్వకముగ విచారించుట ఆవశ్యకము" అని 
తలచవలెను, 


782 వేదవ్యాసకృత మహాభారతము 


(పా పించెను, ఇపుడు నేను నంశయర హితుడ నై యున్నాను కనుక నీ యాజ్ఞను 


పాలించదనుే . 


సంబంధము :. 


ఇట్లు నంజయుడు ధా తరాష్ట్ర9 
నంవాదరూపమెన గీతాశాస్రము వర్తిం 
చేయుచు సంజయుడు ధృతరాష్ట్ర9న 
చున్నాడు. 


హి కటి 


సంజయ ఉవాచ 


ఇత్యహం వాసుదేవస్య పార్టస్య చ మహాత్మనః! 
సంవాద మిమ మ్మశౌష మద్భుతం రోమహర్షణమ్‌ i 1& 


1. అర్హునుడు ఇటు చప్పుటలో అభి పాయమేమనగా “భగవన్‌” నీవు ఈ 
దివ్యోపడేశ మును విిపించి నాయందు పి *పూర్ణదయ పచూపితివి. నీ ఉవ 


సీయొక క్క గుణ -(వభావంఐశ్వర్య-స్వరూపములను యథార్థముగా 
తెలియనందుచేత ఏ మోహము కలిగి నేను నీయాజ్ఞను అంగీకరించుటకు 
సంసిద్దుడను కాకుంటినో (గీత 2.9, జాందవుల వినాశ భయముచేత 
ఫోక వ్యాకులుడనై యుంటినో (గీత 1- 00 నుండి 47) అ మోహమం 
తయ ఇప్పుడు పూర్తిగా నశించిపోయెను. నాకు నీయొక్క గుణ పభావ 
ఐశ్వర్య స్వరూపముల వరిపూర్ణస్మృతి కలిగినది. సీ సెమ్మగరూపము 
నాకు పత్యక్ష మెనది. ఇప్పుడు నాకు తెలియనిది ఎదియును ఆదు, సగుణ 
(ప్రభావ ఐశ్వర్య సగుణ నిర్గుణ సాకార నిరాకార సరూప విషయములో 
ధర్మాధర్మ క రవ్యాకర్త వ్యాదివిషయములలోను నాకు ఏమా[తము సంశ 
యములరు. నీదయచేత నేను కృతకృత్యుడ చెతిని, ఇప్పుడు నాకు 
క రవ్యమేమియు మిగిలి యుండలేదు. కనుకనే నీవు చెప్పిన విధముగా 
లోకసం (గ్రహము కొజకు యుద్దాది సమస్త కర్మలు నీవు చేయించిన ట్రై 
నేను నిమి త మాతుడుగానుండి సీలీల అని తలచుచు చేసెదను, 


శ్రీమద్భగవదీతావర్వ్యము 738 


నంజయుడిట్లగెను వ్‌ 


ధృతరాష్ట్ర మహారాజా! ఈ విధముగా నేను శ్రీ వాసుదేవునియొక 

ల 

మహాత్ము డెన అర్జునుని యొక్క. రహన్య యుక్తము, రోమాంచము కలిగించు 
౬ జ 

నది యగు ఈ సంవాదమును ఏంటని, 


వ్యాస | పసాదాత్‌ _శుతవానెతద్గుహ్మమహం పరమ్‌ | 
రి ~~ fl 
యోగం యోగేశ్వరాత్‌ కృష్ణాడ్‌ సాశాత్స_థయతః నస్వయమ్‌'॥ 


రాజా! వాస మహామఃని కృపచేత 2 నేను దివి దృష్టిని సింది 
ఈ వరమ రహస్యమైన యోగమును 3 అర్జునునకు స్వయముగా చెప్పుచున్న 
యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా వింటిని. 

1. సంజయుడిట్లు చెప్పుటలో భావ మేమనగా సాఇతు నరమహాముని 
యవతార రూపుడు మహాత్ముడునైన అర్జునుడడిగినప్పుడు అందరి 
హృదయములలో నివసించు సర్వవ్యాపియె పర మేశ్వరుడైన శ్రీకృష్ణుడు 
ఈ యుపదేశము చేసెను. కనుక ఇది చాలా మహత్తు పూర్శమైనది. 
ఈ యుపదేశము చాల ఆశ్చరకజనకము అనె ధాళణమునైెయున్నడి. 
దీనిచేత మనుష్యునకు భగవంతుని యొక దివ్యము అలౌకికము_ గుణ. 
(ప్రబావ- ఐశ్వర్యయు కమునైన సమ్మగరూపము యొక్క పరిపూర్ణ 
జ్ఞానము కలుగును. మనుష్యుడు ఏ విధముగా దీనిని విని తెలిసికొనునో. 
ఆయా విధముగానే సంతోషము ఆశ్చర్యము పౌందుటచేత అతని 
శరీరము నంతట పులకలు పొడమును. 


2 నంజయుడిట్లు చెప్పుటలో అధి పాయమేమనగా- “వ్యాన భగవానుడు 
దయదలచి నాకు ఏ దివ్యదృ్భషిని అనగా దూర దేశమునందు జరుగుచున్న 
సమస్త సంఘటనములను చూచుట వినుట తెలిసికొనుట మొదలెన వాటిని 
అద్భుతమైన శక్తిని అను గహించునో ఆ దృష్టిచేత నేడు నాకు భగ 
వంతుని యీ దివ్య ఉవదేశము వినుట కవకాశము లభించెను. కాకున్నచో 
నాకు ఇట్టి సుయోగము ఎట్టు లధించియుండును ? 


ర. భగవశ్చాప్తికి ఉదయ భూతములైన కర్మయోగ జ్ఞానయో గ ధ్యానయోగః 


784 వేదవ్యానకృత మహాభారతము 


రాజన్‌ సంన్మృత్య సంన్మృత్య సంవాదమిద మద్భుతమ్‌ 
కశవార్డున మో? పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ॥ 7B 


రాజా!భ గవంతుడై న శ్రీకృష్ణునకు అర్హునునకు జరిగిన రహస్య యుకము. 
కల్యాణ కారకములైన యీ యద్భుత సంవాదమును మాటి మాటికి తలచుకొని 
సంతోషము చెందుచుండెదను, * 


తచ్చ సంస్మృత్య సంస్కృత రూపమత్యద్చుతం హరిః" | 
విస్మయో "మె మహాన్‌ రాజన్‌ హృషాకమి చ పునః పునః॥ 77 


చ కియోగాదుల సాధనముల వర్ణనము ఇందులో పూరిగా బాగుగా చేయ 
బడి" ది. గ్రద్దావూర్యక ముగా దీని పఠనము కూడ పరమాత్మ (పా ప్ర్తీకి 
సహెధనమగుటచేత ఆయన స్వయముగా నే యోగరూపుడగును. 


4. నంజయుడిట్లు చెప్పుటలో భావమేమనగా శ్రీకృష్ణార్థునుల దివ్య సంవాద 
రూపమైన ఈ గీతా శాస్త్రము యొక ఆధ్యయనాధ్యాపన (శవణ మనన 
వర్ణనలు చేయు మనుష్యుని ఇది పరమ పవి|తునిచేసి, అన్ని విధములుగా 
ఆతనికి (శ్రేయస్సు కలిగించును. భగవంతుని ఆశ్చర్యమయ గుణ 
[ప్రభావ - ఐశ్వర్య. తత్త్వ- రహస్య. స్వరూ పములను తెలుపును. కనుక 
ఇది మిక్కిలి పవి|తము దివ్యము- అలౌకిక మైనది. ఈ ఉపదేశము 
నా హృదయమును ఎంతగా ఆకర్షించినదనగా, ఇప్పుడు నాకు వయితర 
విషయము గూడ మంచిదిగా తోచదు. నా మనస్సులో ఆ ఉపదేశ 


స్మృతి మాటి మాటికి కలుగుచున్నది, ఆ భావావేశములో నేను, 
అనంత మైన హర్షమును అనుభవించుచున్నాను. (పేమ నంతోషముల 
చేత మైమరచి యున్నాను.” ఆని భావము 


1. శీకృషభగవానుని యొక్క, గుణ,వభావ లీలావిలాన ఐశ్శర్య మహిమ 
(WwW పణ ౮ న ఉం 
నామ స్వరూవములయొక్క_. శ్రవణ మనన కీర్తన దర్శన స్పర్శాదులచెత 
ఆయనతో ఏడో ఒక విధముగా సంబంధము కల గుటచేత, అయన 
మనుష్యులయొక సర్వపాపములను, అజ్ఞానమును, దుఃఖమునున్ను 
హరించును. ఆయన తన భకుల మనస్సును దొంగిలించును. కనుక ఆ 
= భగవంతునకు “హరి"యను పేరు. సార్దకము. 


(శ్రీమదృగవద్గితాపర్వుము 785 


రాజా! అత్యంత విలక్షణమైన ఈ శ్రీహరియొక్క రూపమును మరల 
మరల న్మరించి నాచిత్తమునందు మిక్కిలి ఆశ్చర్యము కలుగుచున్నది నేను 
మాటి మాటికి హర్షము చెందుచున్నాను!, 


నంబంధము | 


ఈ విధముగా తన స్థితిని వర్షించుచు గీతోపదేశముయొక్క భగవంతుని 
అద్భుతరూపము యొక్క_యు స్మరణముయొక మహ త్వమును పకటిందచి 
నంజయుడిప్ప డు దృతరామరినితో పాండవుల విజయము నిశ్చయముగా సంభ 
వించును. ఆని _పకటించుచు ఈ యధ్యాయమును ఉపసంహరించుచున్నాడు. 


యత యో గేశ్యరః కృష్ణో యత పార్థో ధనుర్దరః | 
తత్ర శ్రీరి జయో భూతిః ధువా నితిర్మతిర్మమ॥ 78 


రాజా! ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడో, ఏవెపు గాండీవ 
ధనుర్దారియైన అర్జునుడు ఉన్నాడో అక్కడనే సంపద విజయము విభూతి అచం 


1, అత్యాశ్చార్యమయ- దివ్య విశ్వరూపమును వభగవంతుడు అర్జునునకు 
(పదర్శించెనో. ఎవిశ్యరూప మహ త్వమునుగూర్చి భగవంతుడు పద 
కొండవ ఆధ్యాయము నలువదియేడవ . నలువదియెనిషీదవ శోక ములలో 
న్య్వయముగా తెలి పెనో, ఆ విరాట్‌ స్వరూపమునే నూచించుచు సంజయుడు 
“భగవంతుని ఆరూపము నా మనస్సునుండి తొలగిపోవనేపోవదు. దానిని 
నేను మాటి మాటికి స్మరించుచుందును. అని చెప్పెను. అతి దుర్లభమైన 
ఆదివ్యస్యరూప దర్శనము నాకు లభించునంతటిపుణ్యమేదియు నేను చేని 
యుండలేదే. అట్టి నాకీదర్శన మెట్టు లభించినది? అని నాకు ఆశ్చర్యము 
కలుగుచున్నది ఆహా! ఆదర్శనము నాకు లభించుటకు కేవలము భగవం 
తువకు నా'పెగల నిషా రణ దయా విశేషమేయగును, ఆ విశ్వరూపము 
యొక్క అత్యద్భుత దృళ్యములను, ఘటనములను స్మరించుకొలది నాకు 
చాల ఆశ్చర్యము గలుగుచున్నది. ఆ రూసమును మాటి మాటికి సర్మించు 
కొని నేను హర్ష పేమ (పవాహనులో మునుగుచు, లేయుచు మైమరచి 
యున్నాను. నాయానంద పారావారమునకు అంతములేదు. 


706 చేదవ్యానకృత మహాభారతము 
చలసైన నీతి ఉండునని నా అని; పాయము”*. 

శ్రీ మహాభారతే భీష్మపర్వణి శ్రీమదృగవద్గితా పర్వణి 
శ్రమదృగవవీతా సూపనిషత్సు |బహ్మావిద్యాయాం యో గళా స్తే శ్రీకృషా 
రున సంవాదే మోక్ష సన్న్యాసయోగో నామ అష్టాదళో ౬ ధ్యాయః॥ (18) 
డొ : రు 

భీష్మపర్వణి తు ద్విచత్వారింశోఒధ్యాయిః (42) 

1. ఇక్కడ సంజయుడు చెప్పినదానిలో భావమేమనగా శ్రీకృష్ణ భగవానుడు 
సమస్త యోగళకులకు (పభువుగానున్నాడు ఆయన తన యోగశ క్రిచేత 
ఒక్క చణ మాతమున సమస్త పపంచోత్స త్తి పాలన. సంహారములను 
చేయజాలును. సాజాతు శ్రీమన్నారాయణుడై న we భగవానుడు 
సహాయకుడుగానున్న రర్మరాజైన యుధిష్టిరునకు విజయము సిద్దించుటలో 
సంశయ మెమున్నది” అని, 


gy 5 


ఇదిగాక, అర్జునుడుగూడ “వర” మహామునియొక్క అవతారముగదా! 
అతడు భగవంతునకు ఆత్యంత, వయ సఖుడు. గాండీవధనుస్సును దరించిన 
మహావీర పురుషుడతడు. ఇట్ట మహనీయు డైన అర్హునుడుగూడ తన 
అన్న యుధిష్టిరుని విజయముకొరకు నడుముబిగించి నంసిద్దుడయున్నాడు , 
కనుక, నేడు ఆయుధిప్పరునకు ఈడైనవాడు, న్పర్గతో హోరాడి నిలుచు 
వీరుడు మరియొకడెవరున్నాడు? ఎందుకనగా సూర్యుడున్నచొటనే 
(ప్రకాశము ఆయనతోవాపీ ఉండునుగదా! ఆవిధముగనే యెక్కడ 
యోగెశ్వరులైన _శీకృష్ణపరమాత్ముడు-అర్జునుడునున్నారో, అక్కడనే 
పరిపూర్ణశాభ-సర్ర్వైశ్వర్థ్యము. అచంచల న్యాయ ధర్మము యిపియన్నియు 
వారితోపాటే యుండుసు, వ వక్షమునండు ధర్మముఉండునో, ఆ వక్ష 
మునకే విజయము సిద్దించుటతథ్యము, కనుక పాండవులకు విజయము 
సిద్దించుననుటలో ఏమాతము సందేహము లేదు, ఇప్పటి.3 కెనను ఒక వేళ్ల 
న(యస్సు కోరుచుండినయెడల, నీ పృతులను సమాధానవరచి. వారికి 
ఈ విషయములన్నియు బాగుగా వివరించి తెలిపి పాండవులతో సంధిచేసి 
కొనుము, 


4. దీని తరువాత భగవద్గిత మొదటి అధ్యాయము చివర 


శ్రీమద్భగవద్గీతావర్వము 787 


ఈ నిధముగ శ్రీమహాధారతమునందు బీష్మ పర్వాంతర్గతం (శ్రీమద్భగవద్గీతా 
పర్వమునందు శ్రిమద్భగవద్దీతోపనిషత్తులందు, |బహ్య విద్భయందు, 
యోగశాస్త్రమునందు, క్రీక్చుష్టోర్తునా స ంవాద మునండు మోశననాః స 

- జ యశ్రీ 


యోగ మనజడు వదునెనిమిదవ అధ్యాయము నమా ప్రమగును. , 1%) 
దీష్య పల్యమున నందు నలువది రెండవ అధ్యాయము సమా ప్రము. 


శ్రీమద్భగవద్గీత ఆనంద చిద్దునడు షడ్గుణెశ్వర్శ పరిపూర్పడు చరాచర 
వందికుడు పరమ పురుషోత్తముడు నాఇాత్తు భగవంతుడునై న శ్వీక కృప్పనియొక్ళ్‌ 
దివ్యవాణియగును. ఇది అనంత రహన్యములతొకూ డినది పరమదయామయు 
డెన శ్రీకృష్ణ్టభగవానుని కృపచెత నేదీనిరహస్యములు వకొంచెమో తెలియగలవు. 
పరమ |శద్దచేత (పే పమమయ మెన విశుద్ధ భక్రిచేత హృదయము నిండినవాడై 
భగవంతుని మననముచేయు పురుషుడే భగవత్కృపను ప్రత్యక్షముగా అనుభ 
వించి గీతా స్వరూపముయొక్క వదో ఒక యంశమును మాతమే అనుభవించ 
గలడు. కనుకనే తమ (_శేయన్సును కోరు త్రీ స్రీ పురుషులు భ క్త।శేస్టుడెన అర్జునుని 
ఆదర్శముగా పెట్టుకొ ని తమయందు అర్హునునివ కంటి దెపగుణములను నంపొ 
దించుకొనుచు గ్రద్ధాద కి పూర్వకముగ గీతయొక్క. [శవణ-మన న_ అధ్యయన: 
ములనుచేసి భగవదాజ్ఞానుసార ముగా తమ యూగ్గుత పకారము ఆస కిలో 
సాధనముచేయుట ఉచితము. కట్లు వపురుషులు చేయుదురో వారి అంతఃకరణము 
లందు నిత్య నూతనములు పరమాశంద దాయకములు ఆసమాన ములు దివ్యములు 
నెన భావములు స్పురించుసు. వారు సమ్శగముగ పరిశుద్దాంతఃకరణులు నై భగవం 
తుని యొక్క లౌకిక కృపామృత రసమును ఆస్వాదించుచు (శ్రీ ఘముగనే భగ 
వంతుని పొందెదరు. 


న. 





* ఈ గుర్తుగల అధోజ్ఞాపికలో 'నున్నట్లు (గెిహించవలెను, 
47) 


భగవర్గితా మాహాత్మ్యము 


/వీష్మ సర్పము రివ అధ్యాయము) 


3 


వెశం యన ఉవాచ; 


గీతా సుగీతా కర వ్యా కిమనె కః థా స్త్రనం(గ హః | 

యా స్వయం పద్మనావస్య ముఖపడ్మాత్‌ విని: సృ i 1 
వెశంపాయను డిట్టచెను : 

“జనమేజయ మహారాజా! అనేకములె న యితర కాస్త్రములను సంగ 
హించుకొన (తెలిసికొన) వలసిన ఆవశ్యకత యేమున్నది? భగపర్దితనే బాగా 
గానము-, శవణము. కీర నము_ పఠన ము_ హొఠనము-మన సము. ధారణము) చేయ 
వలెను. ఎందుకనగా గీత స్వయముగా పద్మనాభుడైన సాజుత్తు భగవంతుని 
ముఖక మలము నుండి వెడలినది, 


“సర్వకాస్త్రమయీ గీతా సర్వదేవమయో హరిః ; 
నర్వతిర్ణమయీ గంగా సర్వ వదమయో మనుః” | 2 


భగవద్దిత సర్వశాస్త్ర స్వరూపము (గీతలో స సమస్త థా స్త్రముల సారము 
రఘొెక్క_ తత్త్వము చేవయున్నది) భగవ వంతు డైన శ్రీహరి సర్య వేద స్వరూపుడు. 
గంగానది సర్వతీర్షముల స్వరూపము. మనువు [| ఆతని ధర్మశాస్త్రము) సరగ 


గీతా గంగా చ గాయ తీ గోవిందేతి హృది స్థితే । 

చతురకార నంయుకే పునరన్మ న విద్యతే ॥ తె 
a) అసో వు! 

“గీత గంగ-గాయ తీ గోవింద “అనబడు”గ కారయుకములైన ఈ 


నాలుగ పెరు ప హృదయములో ధరించినప్పుడు మనుష్కు డు మరల ఈ (పపంచ 
ములో జన్మించడు. 


శ్రీమదృగవద్దీతాపర్వము 738 


ని నవింశాని కోకానాం [పౌహ కేశవః 
అర్జునః స పపంచాశత్‌ సప పష్టిం చ నంజయః 
ధృతరాష్ట్రః లోక క ముకం గీతాయా మానముచ, లే” 
డు 


ఈ గీతలో శ్రీకృష్ణుడు భగవానుడు ఆరునూర్హ యిరువది శ్లోకములు 
చెప్పెను. ఆర్హుకుడు ఏబదియేడు శోక ములు చెప్పెను. సంజయుడు అరువది 
ఎడు శ్లోకములు చెప్పెను, కృతరాష్ట్ర9డు ఒక్క శ్లోకము చెప్పెను, ఈ విధ 
ముగా చగనద్దీత యొక్క ప్రమాణము (శొకసంఖ్య తెలుపబడెను). 


భారతామృత సర్వస్వ గీతాయా మధథితన్య చ 
సారముద్భృత్య కృ షన అర్హునన్య ముఖే హుతమ్‌ ర్‌ 
(త ౬ టు 


భారతమనబడు అమృతరాశి (సము.దము! యొక్క సర్వన్య సారభూత 
మైన భగవద్దీతను మధించి, దాని సారమును వెలికిదీసి శ్రీకృష్ణ వరమాత్ముడు 
- అర్జునుని ముఖము (చెవులద్యారా బుద్ది)లో విడిచెను. 


ఇ 


& పెన చెప్పబడిన యెదు శోక్రములు మహాభారతము యొక్క. అనేక వతు 
లలో లేవు. ఆనేక (ప్రతులలో నున్నవి. 


భీష్క పర్వము.నలుబదిమూడవ అధ్యాయము 


“యుధిష్టరుడు యుద్దమునకు పెద్దల అనుమతిని కోరుట 


భగవద్గిత తరువాత కథ సంజయుడు ధృ్యతరాషు9నకు కటు చెప 
దొడగను, 


రాజా! భగవంతుని యుపదేశము వినిన తరువాత, అర్హు వ 
'రనుస్సును బాణములను ధరించుట చూచి పాండవ మహారధికు స్‌ 
వారి ననుసరించిన సైనికులున్ను మరలమిక్కిలి ఉత్సాహముతో సింహ నాదము 
చేసిరి. వారితోపాపే ఏరులందరూ సముద్రిమనుండి పుట్టిన తమ తమ శంఖ 
ములు మహాసంతోషముతో పూరించిరి. తరువాత కేరీ మృదంగాడి వాద్యమలు. 
వాయింపబడను. దానితో య డ్డభూమిలా మహాధ్యని బయలు ద రెను. 


రాజా! అపుడు డెవగంధర్వాదులు, మహర్షులున్నూ ఇం|దునిలోపాటు ఆ 
కీషణ సం గామము చూచుటకు వచ్చి చేరిరి. 


రాజా! తరువాత వీరవరుడెస యుధిప్టిరుడు సముదమువలె అనంతముగా' 
నున్న ఆ రెండు నెన్యములు యుద్దమునకు సాగుచు ుండుట చూచి తన కవచము 
ఆయురడములను [కింద పడ చేసి రథము దిగి పాదచారియె చెతులు జోడించుకొని 
ఫీష్మపితామహుని కడకు పోయెన 


యుధిష్టి రుడిట్టు శతృనైన్యముల వెపు పోవుచుండుట చూచి అర్జునుడు. 
త్వరగా రథము డిగి సోదరులతో ధర్మరాజు వెనుక పోవజొచ్చెను, వారి 
వెనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఆపులైన యితర వీరులున్నూ వెడలిరి. 


లి 


ణ 


అప్పు డర్తునుడు యుధిషిరునితో నిటనెను- 
జ 3 ౧ 


“రాజా! నీవు మమ్ము విడిచి పాదచారివై తూర్పు దిక్కుగా శతృ సేన 
"వెపు ఎందుకు పోవుచున్నావు? చ్చి యిచ్చ యేమి? ధీమాడిటు దర రాజా నడగను. 


“మహారాజా! నీవు కవచము, ఆయుధములను _కింద పడ వెచి సోదరులను 


శ్రేష్మవధ పర్వము 740 


గూడా విడిచి కవచాదులతో యుద్దనన్నద్దులెన శు సెనికులతో ఎక్కడికి 
పోవుచున్నావు? 


నవలుడిట్ణు పాండవా (గజు నడిగెను, 


రతపంశభూషణా! సీవు నాకు బ్యేష్టభాతవు. నీవు ఈ విధముగా 
శతృ సెనవైవు ఏ పోవుచుండుట చూచి నాకు చాలా భయమగుచున్నది. చాలా 
బాధపడుచున్నాను. ని వెక్క_డికి పోయెదవు? తెలుపుము? 


తరువాత సహదేవుడు కూడా ధర్మ రాజును ఇట్లడి గను. 


జననాథా' శతృ సనా నసమూహములన్నియు ఒకచోట చేరి మహివయంక 
రముగా నున్న ఈ వణరంగమునందు నీవు మమ్ము విడిచి శతృవులవైపు 
ఎక్కడికి పోవుచున్నావు? 


వారి మాటలు వినిస నంజయుడు ధృతరాష్ట్ర నితో నిటనెను, 
- న్‌ టి ౧ 


(4 


రాజా! తమ్ము లెట్లు చెపుచుండినను లెక్క చేయక కురునందనుడైన 
ధర్మరాజు పలుకకుండ ముందుకు సాగిపోవుచునే యుండెను. అపుడు శ్రీకృష్ణ 
భగవానుడు నవ్వుచూ ఆ నలుగురు పాండుపుతులతో నిట్లనెను, 


"యుధిష్టిరుని ఆభ్నివాయము నాకు తెలిసినది. ఈయన యిప్పుడు భీష్మ 
|దోణ, శ ల్యాది గురుజనసుల యాజ్ఞ తీసుకొని శ తువులతో యుద్ధము చేయును. 
[పాచీనకాలములో ౧ఎరుజసుల అనుమతి తీసుకొనకుండా యుద్దము చేయువాడు 
అ గురుజనుల దృషిలోనుండి పడిపోవుచుండెనని వినుచున్నాము. శాస్త్రము 
ననుసరించి మాననీయుల యాజ్ఞదీసికొని యుద్దము చేయువానికి తప్పక విజయం 
సిద్ధించునని నా విశ్వాసము 


ఇట్లు శ్రీకృష్ణుడు చెప్పుచుండగనే దుర్యోధనుని సేనలో దూరిపోవుచున్న 
'యుధిష్టిరుని శత్భవీరులు సైనికులు అందరు కూడా రెప్పవాల్బక చూచుచుండిరి, 
“సెనికులు కొందరు హాహాకారము చేయుచుండిరి. కొందరు మాటరాక నిలిచి 
యుండిరి. దూరమునుండియే అతనిని చూచి కొందరు “కురుకులమునకు కళంక 
మును తెచ్చుచున్న యీ యుధిష్షిరుడిప్పుడు భయపడి తమ్ములతో బయలుదేరి 
భీష్ముని శరణు వెడుటకు పోవుచున్నాడు. భిమార్జునాదుల నహాయముండగా 


742 వేదవాసకృత మహాభారతము 
యుధిష్టకునకు భయమెందుకు కలిగెను? ఇతడు సు పసిద్ద కతియ వంశములో 
పుట్టలేదు. ఇతనికి మనోబలము బొత్తిగా లేదు కనుకనే యుద్ద సమయమునకు 
ఇతడింతగా భయపడుచున్నా డని యనుచుండిరి. 


అప్పుడు కురు 'సెనికులందరు సంతోషముతో కౌరవులను |పశంసించుచూ 
శస్త్రము తెగురకేయుచుండిరి, రాజా! నీ సెనిక వీరులందరు పాండవులను 


శ్రీకృష్ణుని నిందించుచుండిరి. ఇట్టు యుధిష్షిరుని ఈసడించుచూ సీ సైనికులు 
ఊర కు౦డిరి 


“యుధిష్టి రుడిపుడు వీష్మునితో ఏమి మాట్లాడును? భీష్ముడు ఏమి 
ఉత్తరము చెప్పును? యుద్ద గర్వముగల భీమార్జునులు ఇపుడేమి చెప్పెదరు" అని 
నీ సెనికులండరు మనస్సులోనే యోచించుచుండిరి. 


ఇట్లు ఉభయ సైనిక వీరులు అనుకొనుచుండగనే యుధిష్టరుడు భీష్మ 
పితామహుని సమీపించి ఆయన రెండు పాదములను స్పృశించి ఒత్తుచు 


నిటనెను. 
(ag) 
పితామహా! సీ యాజ్ఞ కోరుచున్నాను. నేను నీతో నిపడు యుదము 


చేయవలెను. తాతా! నాకు ఆజ యిము:. నను అశీర్విదింపుము. 
ద శ య 


యణ 


భర తకులనందనా! యురిష్టీరా! నీవొక చేళ ఈ విధముగా నిప్పడ 
నాకడకురాకుండిన యెడల నేను నీకు అపజయము కలుగవలెనను శాపమిచ్చి 
యుందును. పతా! ఇప్పుడు నీవు యుద్ధము చేసి విజయము సాధింపుము. 
ఇదియేకాక యింకను న్‌ కోరికలన్నీ యుద్ధములో సిద్దించుగాక ! పార్థా! వరము. 
కోరుకొనుము. నేను నీకేమి సహాయము చేయవలెను ? ఇట్టి పరిస్థితులలో నీకు: 
ఓటమి కలుగదు. 


నాయనా! పురుషుడు అర్హమునకు దాసుడు. అర్ధము ఎవరికి కూడా 
దానభావమును పొందదు. ఇది యథార్థ ము, నేను కౌరవులచేత అర్జముతో 
బంధించబడినాను. కనుక కురునందనా' నేను నేడు నీ యెదుట నపుంసకుని 
వలె మాట్టాడుచున్నాను. ధృతరాష్ట్ర ్రిపతులు ధనముచేత నన్ను 'భరించి 
పోషించినారు. కనుక నేను నీవైపుడేరి ధార్రరాష్ట్ర్రలతో యుద్దముచేయుట, 
తప్పు, మరియే యితరమైనను కోరుకొనుము ఇచ్చెదను. 


రాజా! అప్పుడు భీష్మ _ యుధిష్టిరుల కిట్లు సంవాదముజరిగను, 


ఫ్రేష్మవధ పర్వము 7148 


యుధిష్టీరుడు ; 


ఫీమ్మడు ; 


మహాబాహు బలకాలీ! పితామహా! నీవు సర్వదా నా హితమును 
కోరుచు, నాకు మంచి ఉపదేశము నిచ్చుచుండుము. దుర్యోధ 
నుని కొరకు అతని వెపుననే నిలిచి యుద్దము చేయుచుండుము. 
నేను సర ఇదా యీ వరమే నిన్ను కోరెదను. 


కురునందనా! నేనిప వ్పుడిక)_ డ నీకు ఏమి సహాయము చేయ 
వలెనో చెప్పుము. యుద్ధమైతే నా యిచ్చానుసారముగా నీ శతు 
పక్షమున నిలిచిరేయుచున్నాను కదా' సీ విప్పుడు చెప్పదలచి 
ది ? 


టు జయింపగలుగుదును ? “సీపు నా 
అ (ap) 

[శేయస్సు కోరిన యెడల ఇట్టే స్థితిలో సివ నా హితము కోరి 
ఇప్పుడేమి “యపలతెనో ఉపదేశింపుము. 


కుంతీనందనా' నన్ను య ఓ ద్ధములో ఓడింపగల వీరు డవ్వడును 
లేడు. యుదకాలమునంచు ఎవడుగూడ. చివరకు ఇం|దుడు 


* పీతామహా! సీకు నమస్కారము చేసెదను. ఇందుకొజుకే 


యిపుడు నిన్ను అడుగుచున్నాను. న్‌వు యుద్దము చేయు 
చున్నప్పుడు ని శతువులు నిన్ను ఏ విదముగా వ ఉపాయము 
చేత చంపగలుగుదగురో చెప్పుము, 


పుతా! ఇంతమాత్రము చెప్పెద వినుము. నన్ను యుద్ద 
రంగములో నెవడుకూడా జయింపజాలడు. ఇప్పుడింకను నా 
మృత్యుకా లము రాలేదు. కనుక, ఈని _పళశ్నకు ఉతరము 
మరల ఎప్పుడైన వచ్చి అడుగుము చెప్పైడ 


జన మెజయా! యిట్లు భీష్మ యుధిష్టిరులకు జరిగిన సంభాషణ 
మును సంజయుడు ధృతరాష్ట్ర 9నకు చెప్పీ మరల యిట్ర నెను, 


ఢృతరాష్టా9! అప్పుడు యుధిష్టిరుడు భీష్ముని యాజ్ఞను శిరసావహించి 


744 వేదవ్యాసకృత మహాబారతము 


అయనకు నమస్కార ముచేసి, డోణాచార్యుని రధము వెపునకు పోయను. 
కురు నెనికులందరు దిగ్భాంతులై చూచుదుండికి ఆయన తన తమ్ములతో 
[దోణాచార్వుని సమీపించి ఆయనకు (పదక్షిణము చేసి నమస్కరించెను. 
తరువాత |దోణాచార్యునకు యుధిష్టిరునకు నిట్లు సంవాదము జరిగను. 


యుదిషిరుడు : భగవాన్‌ నాకు ఆవరాధము, పాపము అంటకుండునట్టుగా 
© 
తో యుడము ఎటు చేయగలుగురును ? దాహ్మణోత మా 


క 
ye 

ఎ రా 
సియాజప2త నేను సమస శ తువులను జయింపగలుగుదును. 


(దోణాచార్యుడు : మహారాజా నీవొక వేళ యుద్రనిశృ్సయము చేసికొనిన తరువాత 
నా దగ్గర కు రాకుండిన యెడల నేను నీవు ఓడిపోవటకు 


శపించి యుందును 


కనుక యుధిష్టిరా! ఇప్పడు నేను నీయెడల (పనన్నుడనై 
యున్నాను, నివు నన్ను ఆదరించి పూజించితివి. నీకు ఆజ్ఞ 
యిచ్చుచున్నాను. శ,తువులలో పోరాడి గెలువుము. 


రాజా నీకోరిక తెలుపుము నెరవేర్చెదను. ఇప్పటి పరిస్థితు 
లలో నేను సీవెపుచేరి ౮ యుద్దము చేయజాలను. అవితప్ప నివు 
వేరేమి కో రెదవు ? రాజు పురుషుడు అర్హమునకు దాసుడు. 
అర్హము ఎవరికిని దానృ్యము చేయదు. కౌరవులు నన్ను అర్థము 
కుము నీకు నపుంనకు సివలె 


ష 
సహాయము తవు మరియేమి కోరెదవు? 


చెప్పుచున్నాను, యుదనవ 
(a) 
ఒవ్‌ . సీ _ po టో అ 
అను దుర్శొధనుని కొరకు ఆతని వెప్పనిలిచి మీతో పోరాడెదను. 
కాని నీవిజయమునే కోదపండెన 


యుధిష్టిరుడు : బ్రహ్మ క్రన్‌! నివు రా విజయమునుకోరి నాకు హితమెన ఉప 
దేశమును చేయ చుండుము. | 


దోణుడు ‘ రాజా! నీ విజయము నిశ్చిత మెయున్న ది. ఎందుకనగా సాకాతూ 


ఫీష్మవధపర్య్వము 745 


భగవంతుడెస శ్రీక్స మడు - నీకు మంత్రిగానున్నాడు. స్‌వ్రు 
శ తుసంహారము చే సెదవు. 


రాజా! ధర్మ మెక్కడ ఉండునో అ క.షుడు ఉండును. 
నూ వ 

ఎక్కడ క కృష్ణుడుండునో ఆ వెపువి యము తప్పక సిద్దించును. 

కాంతేయాగ్‌ వీ హెమ్ము యుద్దము = చేయుము. ఇంకను అడుగుము 

నీకు ఏమి కావలెను? చెప్పెదను. 


; (బాహ్మణోత్తమా! నా మనోవాంఛితము నీకు తెలిపి అడీగెదను. 


నీ వెవరిచేతిలో కూడా ఓడిపోవువాడవు కావు, అట్టి నిన్ను 
యుర్ధములో నేనెట్లు జయింపగలుగుదును ? చెప్పుము. 


; రాజా! నేను యుద్ధభూమిలో నిలిచి యుద్దము చేయుచున్న ౦త 


వరకు నికు విజయము సిద్దింపజాలదు. నా మృతువు శ్‌ 
ముగా గలుగు ఉపాయమును నీ తమ్ములతో యోచించి 
'పయత్నింపుము. 


ఆచార్యా! ఇప్పుడు నవు నీ వచేపాయము చెప్పుము. సి 


చరణముల పె బడి (పణామముచేసి అడుగుచున్నాను, 


నాయనా నేను రథ మునండు కూర్చొని కోపముతో బాణ 
వర్షము చేయుచు యుద్దములో నిమగ్నుడనె యున్నప్పుడు 
నన్ను చంపగల శ తువెపడు గూడ నాకు కన బడకున్నాడు. 

రాజా! నేను ఆయుధము విడిచి అచే చెతనుడనై మరణాంతము 
నిరశన (వత దీక్షలో నున్నప్పుడు తప్ప మరి యెప్పుడుకూడా 
ఎవడు నన్ను చంపజాలడు. అట్టి పరిస్థితిలోనే యెవడైన 
ఉ త్తమ యోధుడు నన్ను చంపగలడు. ఇది సత 


ఒక వేళ  విశ్ళ్ణసనియుడెవడైన నాకు అ పియమెన మాట 
వినిపించిన యడల నేనప్పడు అస్త్రములను [కింద పడ వే సెదను 
ఈ సత్యము నీకు తెలుపుచున్నాను. 


జనమెజయా! యిట్లు సంజయుడు (రోణునితో యుధిష్టిరునకు 


146 వేదద్యానకృత మహాభారతము. 


జరిగిన సంవాషణమును దృతరామ్ల౦0నకు చెప్పి తరువాతి 
వృత్తాంతమిట్లు చెప్తదొడంగను. 


రాజా! క ణారార్యుని మాటవిని యరిస్టి రడ ఆచార్యుని 
రా 
వీణ BR చేసి యిట్లు అడిగెను. 


అనఘా గురుదేవా నేను మనస్సులో ఎలాంటి పాపవింతనము 
చేళిండా సీతతో యుదము చేయతలపెటినాను,. ఆజ్ఞ్జయిమ్ము , 
a ర లా 
సీ యాజ్జను ; వెంచ యుదమునందు శ తుపులందరిని ఓడింప 
అ ~ 
గలుగురును. 


ఆ మాటకు కృవాచార్లుడిట్లనెను:_ 
న్‌ ఓ దా 


రాజా! వు యుద్దముచేయు టకు నిశ్చయించుకొనిన తరువాత, ఒక వేళ 
ఖు 
నావదకు రాకుండినియెొడల, నిక యిదమలో అపజయము కలుగునట్లు శమించి 
ళ్‌ 


పురుషుడు అర్ధము నికు దాసుడు. అర్థము ఎవ! కిన్ని దాస్యము చేయదు... 
ఇది సతంము. నను, కౌరవులు అర్థముతో బంధించినారు. కనుక వారి కొరకు 
జ్‌ యా 
యర్ధమనేయట నా కర్తవ్యము. నేక నపుంనకునివ ఆ 


ఆమాటకు యుధిషిరుడు కవ వాదనతో న ని నెను: _ 
3 


ఆచార్యా! కనుకనే, నేను ని నిన్ను అడుగుచున్నాను. నామాట వినుము. 
ఆని అంతమ్మాతముచెప్పి, ఆశేతనునివలె, కృపాచార్యుని ఏమియు అడుగ 
జాలక పోయెను. 


జనమెజయా! యూ విషయము సంజయుడు దృతరాష్ట్రళనకు చెప్పి అతనితో 
రి 
“రాజా! యుధిష్టిరుడు తనను ఏమి అడుగదలచినదియు కృపాచార్యుడు కని పెట్టి 
యుధిష్పిరునితో నిట్రనెను"అని చెప్పెను:- 


యుద్దము చేయము జయము పొందుము, 


ఫ్రీష్మవధ పర్వము 747 


రాజా! నీ విప్పుడు నావద్దకు వచ్చుటచేత నాకు చాలా సంతోషము కల్లి 
నది. కనుక నీవిజయముకొరకు శుభాకాంక్షలు నేను సర్వదా చేయుచుందును. 
ఇది నత్యము 

ధృతరాష్ట్రమహారాజా! కృపాచార్యుడిట్లు చెప్పిన తరువాత యుధిషిరుడు 

టబ అ గ ఠి 

ఆయనకు [ప్రణామముచేసి, ఆజ్ఞతీసికొని, రాజైన శల్యుని కడకుపోయి, ఆతనికి 
[పదజీణ నమసాగర ములుచేసిన తరువాత ఆ ఇగువురికి యిట్లు సంవాదము 
జరిగను:- 


యుధిష్టరుడు : నరవరా! నాకుపొపము_అపరాదము అంఓకుండ నీతో యుద్ధము 
చేయదలచినాను. దీనికొరకు నీ అనుమతి కోరుచున్నాను. 


రాజా! నీ యాజ్ఞ పొంది యుద్ధము చేసినచో నేను శ తువుల నందరను 
ఓడించగలను 


శల్యుడు : యుద్ద నీకీ యము నివు చెసినతరువాత నావద్దకు రాకుండిన 
యెడల ఓటమికొరకు నేను నిన్ను శపించియుందును. ఇప్పుడు 
నాకు చాలా నంతోషమైనది. నన్ను ఆదరించి పూజించితివి. 
సీ కోరికలు నెర చేరుగాక. నికు ఆజ్ఞయిచ్చుచున్నాను. ఇంకను 
నీకు ఏమికావ లెను? నీకు నేనేమిత్తును? కోరుకొన ము. 


మహారాజా! యీ వరిసిికిలో, నీకు యుద్దములో సహాయము 
చేయుటతప్ప మరియదైన కోరుకొనుము. నెర ఒర్చెదను, పురు 
షుడు అర్భమునకుదాసుడు, ఆర్థము ఎవరికికూడా దాస్యము 
చేయదు. రాజా! ఇది సతము కౌరవులు నన్ను అర్శముచేత 
బంధించినారు. 


మేనలుడా! కనుక, నేను నపంనకునివలె నీతో చెప్పుచున్నాను. 


౧ 


యుద్దసహాయముతప్ప నన్నేమికోరెదవో చెప్పుము. నేనుతప్పక 


(a) 


యుధిషిరుడు : మహారాజా! నీవు పతిదినము నాకు మంచి ఉపదేశము నొ 
హాతముకోరి చేయుచుండుము, నీ యిష్ట మొచ్చిన బ్ర, యితరుల. 
కొరకు యుద్ధ ము చేయుము, 


Ker 


రస 
హ్‌? 
Ere 
3g ya 
a వ్ర 
4 42 
2 4 
we 12 
ఖ 9 
3 fd) 
ఫు “౦౦ 
యు 
Y 
- 3 


0 ww 
న fo bh 
a, 
Hh 1] గం 

vy గ్‌ 
ME 
jf, 

1 pa fe 

1, జా 
ty fe 

fm 3 
b ya wm 


చుండినప్పుడు, అదినము 
రుచున్నాను. అదియే 


త ములు జరుగు 
యం 


ఇష్‌ 
అన్న 


డు కో 


ద! 


నవరమునే యివు 


2 wg 
స్‌ 
38 a 3 
జ ౨9 
' £ 
Yd 
33 స 
CRE: 
గన శ 
im ya 
ee 3 3 
3 శ్ర 
oe) 
a3 2 
Vd te YP 
యి న్‌ 
v2 EF యూ 
3a (6 ట్ల! 
న. 
* fia క్యు) 
3 గ్‌ రల 
న. 
గం 2 
న పి 
we 2 
క్‌ 32 yd 
41} y3 
CG ర్త ‘3 
a) YP 13 
f> ie 6 


సహ భంగ 


రుని ఉతా 
(౫) 


డు లేడు కదా! అప్పుడు న్‌వు క్ర 


LL) 


జ ౪ 


మరిత 


బ్ర 


శలుఃడు ; 


ఛే ణ్గో 3 
sb; స్ప | 
2 YR 
fd ca °3 
ya fin డా 
2 
sD లే 38 
ww 
శ (1... 
4 Ee) లే 
3 v2 
Fo రల y3 
d} € ‘ 
/ a 9 
క్ష Y 
౯ : V2 wu 
4 ఎం, 1 0 
ag శీ 
RNA: 
గ. గ్‌ జి 
ఈలా లా 9 | | 
ఫీ 42 సూ 
స్‌ 3 
॥ శ 4d 
న శ భట ౦. 
4 "లే 2] ణో 
రా క్ష 
42 వ | 3 లి 
ర్‌ # అం 
మి ౮] స్ట్‌ 
“0 శ రీ 
x} 
ర్చ ౯ 
g 4 
ఫి 
క 


a 


తా 


లొ చరి యుదము 


మా పక్షవ 


= శ్రా పాన్ట్‌ లో 
దనిహొయినతరువాత, సీకు మంచివనితోచినచో, 


యణ 
అప,డు 


త్‌ 
ఇ 


చ 


రువాడనని సీవు తెలిసికొనవతిను , 


తము క్షో 


భీష్మవధ పర్వము 749 


అతనికొరకు నా _పాణములను బలియిచ్చియున్నాసు. కనక అతనికి అ|పియ 
మెప్పుడుకూడ చెయను. 


ఆ us 


ధృతరాష్టరిమహారాజా! కర్దుడిట్టనిన తరువాత కష్టుడు వెడలిపోయి 


పాండవులతో కలసికొ నను. అప్పుడు యు ధిష్టిరుడు సేనా మధ్యములో నిలిచి, 
యిట్లు చాటను :_ 

ఏ వీరుడైనను, మాకు సహాయము చేయుటకు మా నశ్షమున చెరదలచినచో 
అతనిని నేను అంగీకరించెదను రావచ్చును. రాజా! అప్పుడు నీప్పుతుడు 
యుయుత్పుడు-సంతోషముతో ధర్మరాజుతో నిట్టనెను. 

యుధిష్టిరా! నన్ను ఒకవేళ నీవు స్వీకరించినచో, నేను నీవైపుచేరి దుర్యో 
ఢనాదులతో యుద్దముచె సెదను, 

ఆ మాటకు యుధిష్టిరడు యుయుత్సునితో నిట్టనెను:_ 

యుయుత్సా! రమ్ము! రమ్ము! మనమందర ౦కలసి. మూర్గులెస సి సోదరు 
లతో యుద్దము చేయుదము. ఈ మాట మేము, (కృష్ణుడు అందరము ఇప్పు 
చున్నాము. నిన్ను నెను స్వీకరించెదను నాపకమునుండి పోరాడుము ధృత 
రొష్టు9ని వంశవపరంపర, అతనికి పిండోద దకకర్మలు చేయుఖారము నీసెన 

యున్నట్లు కనబడుచున్నది. నిన్ను ఆత్మీయునిగా మేము సీ(కరించెడము. నీ 
కూడా మమ్ము అంగీకరించుము. దుర్చుద్ది- కోపిష్టుడునైన దుర్యోధనుడిక పపంచ 
ములో (బతుకడు. 

ధృతరాష్ట్ర మహారాజా! యుధిష్టిరుని మాటలు విని యుయుత్సుడు, నీ 
యితర పు తులందరినివిడి చి, దుందుభి వాయించుచు పొండవుల సెనలోనికి పోయెమ. 
అతడు దుర్యోధనుని పాపకర్మలను నిందించుచు పాండవుల సక్షమునందుచేరి. 
యుద్ధము చేయు టకు నిశ్చయించి వారి సేనలో నే యుండెను. . 

రాజా! తరువాత యుధిష్టి రుడు సువర్హక వచము తొడిగికొ నను. _తక్కిః 
వీరులండరు తమ తమ ఆయుధములు ధరించి రథములనెక్కి., సెనా వూహ 
ములు పన్ని యుద్ద సన్నద్దులరి. అనేక వాద్యములు (మోగించిరి. సింహసాద 
ములు చెసిరి. ధృష్టద్యుమ గ్నా దులు పాండవులనుచూచి సంతుష్షులెరి. గౌరవించు 
చున్న పాండవులనుచూచి రాజులందరు వారిని (పళంసించిరి పాండవులమైతి 


దయ, సమయోచితముగా కర్రవ్య నిర్వహణము, కుటుంబజనులయెడల వారికి 
గల అభిమానము, ఈ గుణములను రాజులందరు (పశంసించిరి. 


కొరవ.పాండవుల [పథమదిన యుద్ధమారంభముః- 
(నీష్మ 44వ అధ్యాయము) 


జన మేజయా! ధృత రాష్ట్రండు నంజయునిట్టడిగను : 


సంజయా! యీ విధముగా సేనావూూ హములను మావారు పాండవులు 
వర్పరచుకొనిన తరువాత మొదట అస్ర్రపయోగము కౌరవులు చేసిరా? లేక 


ఆ ' పశ మునకు సంజయుడు ధృతరాషు9నితో నిటనెను ; 
లా జు (ఎ) ౧ 
రాజా! తరువాత ని ప్కుతుడైన దుర్యోధనుడు తమ్ము లతో పాటు 


భీముని ముందిడుకొని సేనతో ముందుకు సాగెను. 


అపై పాండవులంవరు భీమసేనుని ముందు పెటుకొని లీష్మునితో 
పోరాడగోరుచు. సంతోషముతో ముందకు సాగిరి. ఇరువెపులను సింహ 
నారములు. కలకల శబ్దములు వివిద వాద్యధనులు అశ్యముల సకిలింపులు 
గజముల ఘీంకారములు చెలరేగిన తరువాత పాండవులు మనవారి పైకి ఉరుకుచు 
వచ్చిరి. మనవారు గూడ వారిపైబడిరి, 


రెండు మహా సేనలు ఇట్లు యుద్ద సన్నాహముతో సాగినప్పుడు ఆవి 
కారవ పాండవుల నలయొక్క కంఖమృదంగాది ఐ వాద్య ధనులచెత వాయువు 
చేత వనముల వలె కంపించెను, 


రాజా! ఆయ యమంగళముహూర్తమునందు, అక్కడ చేరియున్న రోజ 
పేరులు గజములు, అశ్వములు, రధములు మొవలైన నెన్యములు మహా _(పథంజ 
వము వేత కలగుండువడిన సము దమువలె మిక్కిలి వ్యాకులములయ్యెను . 


ఆ మహాధ్యని వినినవెంటనే వీమసేనుడు, ఆబోతు బిగ్గరగా రంకె వేసి 
నట్టు-_ సింహనాచదముచే నెను, ఆధ్యని యితరధ నుల నన్నిటిని "అణచి చేసెను. నవా 
నాదము విని న మీవారు భయవడిరి. అతని ధ్వని . పిడుగుపడునపుడు మేఘ 


ఖేష్మవధ పరము 751 


ధ్వనివలె భయంకరముగానుండెను, సింహధ్యని వినినప్పుడు ఇతర మృగముల 
వలె, వాహనములన్నియు నప్పుడు మలమూతములు విడిచెను, 


భీము సేనుడు ఘోరరూపమునుచూపుచు, మహామేఘమువలె "ఘోషించుచు, 
నీ కుమారులను భయ పెట్టుచు, పెబడుచువ చ్చెను. అప్పుడు దుర్యోధన. దుర్ముఖ. 
దుశ్శలాదులైన నీ పతులు ఫీముని, మేఘములు సూర్యునివలె చుట్టిముట్టిరి. బాణ 
సమూహములచేత గప్పిరి. వారు విదు; ఇర్వులవంటి దనుస్సులను ఆడించుము, 
కుబుసమువిడిన సర్పములవంటి బాణముల నెక్కు-బెట్టుచు, పాండవ సేన్మాగ 
భాగమునందు దృఢముగా నిలిచిరి. 


ఇక ఆ వెపు చౌపదీపు తులు - అభిమన్యుడు - నకుల సహదేవులు ధృష్ష 
ద్యుమ్ను డును పదు జన బాణములను పయోగించుచు ధార్తరాష్టుంలను ఎదు 
రొ_నిరి, వారు పర్వత విలలములను వ; [(జాయుధ ములువలె మీ వారిని 
కొట్టుచుండిరి, 


భీమ సేనుని సింహనాదముతో గగ్గోలుపడిన ఆ మొవటిసం గామమునందు 
మీ వారుగాని, శ తునెనికులుగాని వెనుకాడక పర మోత్సాహముళో పోరాడ 
జొచ్చిరి, రాజా! అప్పుడు నేను ద్రోణాచార్య శిష్యులైన కెరవ_ పాండ వులయొక్క_ 
యుద్ధలాఘవము చూచితిని, వారందరును నిమిత్ర 'వేధులుగానున్నారు. 


చాపధ్యనులు శమింపకుండెను, వారి బాణములు ఆకాశమునందు నక్షత 
ములవలె సంచరించుచుండెను. అప్పుడు శతువుల పెకి ఉరికివచ్చుచున్న భీమ 
సేనుడు మిక్కిలి దర్శనీయుడుగానుండెను. అన్య రాజులందరు  పేక్షకులవలె 
అతనిని చూచుచు నిలుచుండీరి. 


ఇరు సెన్యములు మిక్కిలి నంరంభముతో, ఒండొరుల దోషములను ఎతి 
పౌడుచుకొనుచు-సృర్దతో. పరస్పరము చతురంగ 'నైన్యములతో నెదుర్కొను 
నప్పుడు చి తపటమునందలి చి తరుపులవలె ళోభిల్లిరి, 


సీపుతుని ఆజ్ఞ పె. రాజాలందరు ధనుర్హారులై తమ తమ సేనలతో నీ 


పు తుని సేన వైబడిరి, ఆ రెండు సేనలచేత. రేగిన ధూళిచేత కప్పబడి సూర్యుడు 
అంతర్జానము "చెందెను. 


అప్పుడు చెల రేగిన సైనికులలో, ఎవరు పోరాడుచుండినది, ఎవరు భంగ 


పడినది, ఎవరు, తిరిగి యుద్దమునకు -.వచ్చినదియు రెండు సేనలలోను వేదము. 

తెలియకుండెను, ఆఉదయసేనలలోను ఆతి భయంకరముగా సందడి నమరము 

జరుగుచు న్నప్పుడు సెనికలండరిలోను, అందరికన్నమించి నీ తండి భీష్ముడు 
లం మా _ ( 


దేదీవ్యమానుడై మెరయు చుండెను. 


(చెతితొడు ఎలు నేదించునట్టి ఆ లైతాశళ్ళశబ్రములు- పదాతి నైన్యముల పాద ధ్యసులు. 
అశ్వ వాషలు సకిలింపులు బృంహితములు ఆయుధ ధ్వనులు ఒండొంటి పె ఉరుకు 
చున్న గజముల మెశలలోని ని ఘంటములశబ్దములు తో, (తము లు (ఏనుగులను 
పొడుచు మవానికోల్ఫ అంకుశములధ-నులును ఒక సారిగాకలన్‌ 6 యుద్దర ంగమునందు 
మహాఛ్యనికలిగెను. మరుద్వ్యనితో సమానమైన ధ్వనితా రథములన్నియు యు నొక్కు 
సారిగా పాండవులపెకి ఉరికెను 


రాజా! అప్పుడు భీష్యుడు యమదండమువంటి ధనుస్సుతో భయంకర 
ముగా అర్జునునెదిరించి పొదివెను. అర్జునుడుకూ డా గాండీవధనుస్సుతో భీష్ముని 
పొదివెను. వారిరువురు ఓండొరులవ వరేచ్చతో పోరుచుకూడ ఒకరినొకరు బాధించ. 
లేకపోయిరి. ఇరువురున్ను కంపించక పోరాడుచుండిరి. 


అల సాత్యకి, క ఎతవర్మలు-_ అభిమన్యు, బృ హద్బలులు "ఘోరముగా పర 
సరము హోరా రాడుచుండిరి, _ బృహద్బలుడు అభిమన్యుని రథధ్యజములవిరిచి, 
రథిని నొప్పించెను. అభిమన్యుడది సహించక బృహద్భలుని రథసారథులను: 


ను. యుధిష్టిరుడు శల్యునితొ 


దె 
ని బాణపర్ష కు. లు శల్ఫునిపెసులని తరి 


చా 


_వొణాచార్యునకు వృష్టద్యుమ్నునకు జరిగిన దంద్వయుద్దములో శతు 
శల ల ద 
(వాణహరణమైన రృష్టచ్యుమ్ను నిధనుస్సును దోణుడుఖండించెను, బాణములఅతని 
శరీరమునందు గుచ్చెను. మరియొకధనున్సులో ధృష్టద్యుమ్నుడు ద్రోణుని బాణ 
వర్షముతో ముంచెను. అలంబుష రాక్షసుడు, ఘటోత్కచుడు తలపడి పోరాడిరి. 
భిళ్సు౦డికి అశ్వత్థామకు సోరాటముజరిగను. భగదత్తునకు విరాటరాజునకు, కృపా 
చాక్కునకు, బృహత్తతునకు. 'దుపదునకు సెంవవునకు, సుశర్మకు చేకితాసునకు 
శకునికి యుధిష్టిర ప్కుతుడు |పతివింధ్యునకు ఈ విధముగనే వేలకొలది వీరులకు 
ద్వ౦ంద్వయుద్దములు అతి ఘోరముగా జరిగెను. 


ఆ ఆ ఆ 


రాజూ! ఆ ద్యంద్వయుద్దబులొక శణకాలము అతిమనోహ*ముగా చూచు 
వారికి తో చెను, అప్పుడు దెవర్షులు- సిద్దులు _ చారణులు డేవాసురుల యుద్ధము 
వంటి ఆ పోరాటమును వినోదముగా చూచుముండిరి. ఇట్లు చతురంగ బలములు 
ఇరు వెపుల అతి ఘోరముగా హోరాడుచుండగా, బంధుత్వ మర్యాదలుకూడా ఆతి 
క మించి యోధులు తం డికొడుకులు, అన్నదమ్ములు, బావమరుదులు పరస్పర 
జయేచ్చలో యు ద్దముచెసిరి. 


నలుబది యాజవ అధ్యాయము 


కౌరవ పాండన వీరుల తుడు (దొంవి) యుద్ధము ఫ్‌ 


రాజా! ఉభయవిరులు- సెనికులుకలసి ఎవరికిదొరికిన శ తువులను వారు 
తమకు అందిన రథచ కములతో. దండములతో , విరిగిన రథావయపములతో వివె 
చన లేకుండ దొంబిగా యుదముచేసి3. వరస్పరము కొటుకొని దిష్కుతోచక, 


ణి 
ur 7” 


ర కసికాంగముబతో దపి గొగి, రుఢిరపంకములందు పొరాడుచు ఆ" శించుచు 
అన ం యు అ 


వేదవ్యాసకృత మహాభారతము 


ro 


నిందించు 


మీ సెనికులు కొందలతు తమకు ఇటి చురశకలిగించిన నీ పు తులను 


నా 


o 


యి 


శ 


చుండిరి. 


3 
wo 0 
౮ 
ప «3 
జ 0 
6 
ce య్‌ 
౧ గ 
3 ౧౧ 
| 
లై 
(2) fh 
Yh 
Ns) నె 
య. 
= స్పై 
y3 cb 
3 ల) 
న్‌! 
గ 
(CE) ff 
Ge ఏ 
9 f 
సం స 
/ 
స్త క్ష 
యే ఇ 
Ya ప 
§ య, 
గి ro |) 
x3 
re) 
ఈల 


రుల 


చ 


ఖీ 


ఇటే సంకుల 


(oa) 


తములు_. తొళవ 


వ్‌ 
న 


క ఈ 


జరి, అయా 


జ 


సంకుల సమరము జరిగ 


a 
చా 


పెండవ 


జు 
మ 


దు 


ఇ. 
వా 


శములు 


జ 
Cr 


చం,దునివఠత 


ff ్జ్శ్‌ 
న్న 


/| 
లు 


సలుబదె యేడవ అధాంయము 


రి 


రాజూ! ఆనాతి 


సమరములో 


లో 
బా 
వూ 


నందు జరిగిన ఘోర సం 


సర జ 
స వ 


Fal 
ప్లా 
2 


కాక 
ల 


౬ వింశ తులను 


క్‌ 
_ 


(ఆ) 


5°) 


అ 
bh 


రము 


ళో 
ర 


థమునందు బంగారు 


ల 


చ ళు 
wm లీ 


' 


లను వె, 


Ua 
ళో 


థి 


న్‌ 
స్స 


బా = 
tb గ్ల ఇల్లే 
6d pe 
2 [: 0 
2 నిక 
వ 3% 
చి ౧ 
y i 
౪0 సే 
# 0 
క) సం 
bh ఇం o 
Ad 
ca go మా 
సే B 
fof ళం 
ఏ ఇది Ce 
de 
కం 
v1 ౧ 0 
yi 1 
b log 
న్‌ Mh 
rp ళీ 1,1 ర్‌టీ 
fr, te శ్రీ 
, “) 
m 0 2 
A hb 
ల్‌ 4 é ) 
గ్‌ ri “7 
61} టు స 
9 fr yi 
ల teat fo} 
లేం 9 
(Tay ' శ 
£1) oD) 
3 ఈ 
0 9 
ad “ఫి 


భయంకర 


రవ్‌వల యుద్ధరంగమంతటను 


ఖైష్మవధ పర్వము 755 


ముగా తిరుగుచున్న అభిమమ్యుని భీష్ముడు తొమ్మిది నిశిత బాజములచేత కొట్టి 

నొప్పించెను. అతని ధ్వజమువికిచి సారథినికొపైను. ఈ విధముగా నె, కృతవర్మ 

కృపాచార్కులున్ను అభిమన్యునికొట్టిరి, కాని అతడు వషమ్మాతముచలించక మెనాక 
వ్‌ కలా 


అవాడభిమసు దు ఆయెదుగురు రధథికులపెన శరవర్షము గురియించి 
చింహనాదముచేయదు జాహుబల పూర్ణముగా భిమ్మ ని బాణములలో ము౦చెను, 
ఇతరుల పెకి రుకుచున్న అభిమన్యుని భీష్ముడు డు నివారించి. బాణ పయాగము 
చెయ; నభిమనుడు వానిని తముంపలుచేసీ ఫిష్ముని రజతధ్వజమును విరిచెను, 
అ 


రి 
ప్పుడు సెనికులందరు ఆ కోకించిరి, 


నీష్ముసి ధ్వజము (కిందపడగాచూచి ఫీమసేనుడు బిగరగా అకచుచు 
~ ౧ 
నఖిమన్నుని అభినందిం చెను, అప్వుడు నీష్యుడ నేక ఆ స్రంబుంచత నఖిమన్వుని 
కొబజ, అదిచూచి వదుగుఏ వాండవవఏిరులు అభిమన్యు షణార మెవచిరి 
థి వ 


అందవెని చిందరకవందరచేసి, గ్రా 
(కింద సదగి" ట్రైను. అపుడు సముడు మూడు శరములచేత భీష్ముని, కృప 
కృతవర్మ లను క దను, 

చ లు 


శల్యుడు ఉ తరుని వధించుట :. 


రాజా! అప్పుడు విరాట రాజప్పుతుడైన ఉతరుడు గజారూఢుడె శల్యుని 
పెకి ఉరుకుచువచ్చెను. ఆతనిని శల్యుడు నిలువరించిపోరాడెను. ఉత్తరుని వాహన 
మెన గజము శల్తుని ర శ్ర _పెబడి నాలుగు రథాశ ములను (త తొక్కి నం పెను. 
అప్పుడు శల్చు డు _కుర్దుడె కాలసర్ప మువంటి ఉక్కు-శ క్రిని ఉతరుసి'పై [పయో 
గించెను, దానివేత ఉత్తరుని కవచాదులు భిన్నములె గజమునుండి శెలకూలి 
మరణించెను. శలుుడు రథముకుండి దుమికి ఆ గజముయొక్క తొండమును 
ఖడ్డముతో నరికెను, దానితో ఆ యేనుగుకూడ మరణించెను, 


అప్పుడు శల్యుడు క్ర ప్రతవర్మ రథ మె మెక్కైను అప్పుడు నీముడు బిగ్గరగా 
ఆ ర్రస్వరముచేసెను. తన సోదరుడు మరణించుటచూచి విరాటప్పుతుడు శ్వేతుడు 
అతి కృర్దుడె శల్యుని చంపుటకు పరుగెత్తివచ్చిను, మహా పరా క్రొమశాలియైన 


వేద వ్యాసకృత మహాభారతము 


ఇ ల్‌ సో ne ప బ్బ చూద రా జ అం - న ~~ దా 
సెకుర్‌కి రూ రము గురనసిది వాచి MNS ఉయయ్య్బిలు ఘుములల 
అ ఇ 

ఎం వసన ల ఆ ర లా చ 
విద్యుత్తులవల యురయుచుం:ను, 
లీ 


అప్పుడు ' స పుతులలో భీష్ముడు శ శల్యన త ణార్టమై శుతునిపెబడి శల్యుని 
విడిపించెను అప్పుడు మీ వారికి అభిమన్యు వ్‌మ “సేసాదులక ఎ సంకుల సమరము 
జరిగను, ఓీష్యుడు శ తువఏిరులషె బాణవర్షము కురిపించెను. 


(నలుబది యెనిమిదవ అధ్యాయము) 
బి 


భీష్ముడు శ్వేతుని వధించుట : 


జనమేజయా! శేంతుని పరా కమమును గూర్చి విని ధృత కాష్ట్రండు 
సంజయునితో “సంజయా! ఇటు శ్వేతుడు శల్యుని రథము పెకి ఊరికిన ప్పుడు 
౧ 


కౌరవపాండవులేమి చేసిరి? కిషు డేమి చెసెను? అని యడిగెను. 
ఆ మాటకు సంజయుడిటనెను? 
లా 


రాజా! అనేక సహస సంఖ్యలో . పాండవ క తియ వీరులు ఏక మై 
శ్వ్యతుని రక్షించుటకు శిఖండిని ముండిడుకొని భీష్ముని వెపు పరుగెతిరి. 
అప్పుడు మహాభయంకరడెన తుముల యుద్దము రెండు సైన్యములకు జరెగను 
ఆ యుద్దమలొ వివచనారహితమ గా తండికొడుకులు, అన్నదమ్ములు. కావ 
మరుదులు పరస్పరము చంప్తకొనుచుండిరి. ఇటే? హనవ 


ఎవడును లేడు. శ్తేతుడు నూర్షకొలది కురువీరులను హతమారు- 


స ఆం త టు 
అందరు ఇ*-"తుప్‌ దాఉికి తటుకొనజూలక ఒష్ముని వరుగుచొచ్చిరి. ఒష్ము 
చ ల 
డొక్కడ ఆ యదమునంచు వరంతమవలా సిరముగా సిఠిచియుండదను, 
న్‌ గ గ్గ 
రాజూ! డు శిశిర బుతువు తరువాత సనూరు,డు సరజలమును 


కీషవధ పర్వము 787 


స (సువుల _పాణములు తీయుచుండెను. అయన యిం దుడు రాకను 


r 


లను వల శ పపం సంహపెంచుచుండను. ఆయన ధాటికి తాశజాలక చాలామంది 
యుదరంగము ఏడి పారిపోవుచుండిరి. ఈ విధము ఖవిష్కుడు పాండవపేరులను 
ళం uw 


శంకింపచే యిచు నెల గూ ల్ఫ్పుచుండెను, 


~~ - ea ౧73 పె ఆ జె వ శశ న జా అ జ న 
చెను. శత-ఖిష్కులు ఆబ ఈల వల, మత్తగజముల వల వ్యాఘముల వలను 
తాం జ డా వా?” ఆ జ టో ఆర ౮ చ్చి జ వి 
ండెారులను కటుకొగణుచు పరస,చ చ అ 


లు 
జ చాటి న మ ది =-ది ఇ 
'శీంతరుడ ఆడురాకుండిస యెడల దము, డొక్కు నాటిలొోన పాండవ "సేనను 
చి 


వులు హర్షముచెంది సింహనాదము చేసిరి, అప్పుడు సి ప;కుడు దురోధనుడు 
ల 
మహావీకులనందరను చేర్చి తస రక్షణార్లమె పంపెను, అప్పుడు పాండవ 


బడెను. అతడు వాయువు వ+,*త ములను 
దో 
వలె దురో.ధన సేనను గూల్చుచుండెను. వారినందకని తరిమిఎసి మరల శేంతుడు 
వీష్మునివెపు వచ్చెను. 


అప్పుడా యిరువురు ఇంద వృ|తాసురుల వళ ఆరి భయంకరముగా 
సోరాడిరి, శేంకుడు ఎడు 'తీవశ శరములతో పీష్ముని కొట్టగా ఆయన ఆ బాణము 
లను నివారించి ఘోరముగా పోరాడను. ఆ యిరువురు పుదగజముల వం తల 
పడి యుద్దము చేసిరి శ్వేతుడు వీష్ముని ఇరువదియైదు తీవ దాణములతో 
కొట్టగా ఏష్ముడు పదిబాణములతో శ్యేతుని గొప్రిను 


అప్పుడు శ్యకడు అతి (కుద్దుడె బాణ వపయోగముచనసి విష్ముని ధసుస్సును 
తాశధ ధ్యజమును పడగొర్రైను. ఆది చూచి ని సంతులు సష్ముడు “సేంతుని చేత 


చచ్చెనని ని తలచిరి. పాండవులు హరించి శంఖము వ 


అప్పుడు దురోంధనుడు విరులందరితో మనము చూచుచుండగ నే 
చేతిలో నీష్యుడు మరణించుట తగదు అని యరచెను. అది విని వీకులండరు 
చతురంగ బలములతో పోయి భీష్ముని రశ&ించిరి. అందరు తుని పె దాణ 


(ప్రయోగము చేసిరి. 


758 


చెను, 


భీష్ముని 


az 


IP 
కాణము 
పె బడు. 


నూ 


mn 


తొ నుండుము 


బుసము వీడిన 


క 


ధనుస్సు ఖండిం 
బడుటను చూచి హ్యకు 
ల్‌ 


ఇల 
రూ 

పాడు 
కూ. 


వాదిం 


రా 


(౧ 


అది అ 
ంటలు [గక్కు.చు ధష్ము స్‌ 


ఇన 
దు 


నాశ కి యాయుధమును చూడుము. పొరుషము 


లేచి ఆకాశమునందు 


రంగము విడిచిపోయెను. 


టు. 
a ce 
Pe 
ww ya 
క్త రం 
వటి 
మూ 9 
fr అటి 
3 
mn XK 
| 
a ర్లో 
3 ty 
ఏ జి 
Yd 3 
s 8 
fa} 
a0] 22 
గో 
శా 
3 ౧ 
స Yd 
mM 
9 2 
2 
ya 
సద | 
వేం 
9 [0 
ఈ) 
కలీ 
yay 
eh 


విం 
జమ. 
రట! ఈ 


పవాహము తపించు. 
< 


Wa 


1 


కొని అతని'పెకి గదతోవచ్చె 


న్నట్లు డీ 
భిష్ముడు ఆ వేగ 


గము ఆనివార్యమని తలచి 


టకు భూమిపె దిగెకు. 


అటి 
శ 
లూ 


భీష్ముని (జా 
అతని 


థు 
హై 
(తుడు దుర్మనుడు గ్యేకునిపె దాడి సలిపెను అతనిని చూచి 
రా 


తీసికొని ధీమసేనాడి మహా: ఢిక్‌ పరివృతుడైన శ్వేతుని'పె దాశిచేసెను ఆప్పుడు 
ర ర 
కీముడు ముందుకురాగా ఆతనిని అరువది బాణములతో కొటి టీమ్ముడు ధా 
రు చై వా ల 
దు?మా,ది విరులను కూడ కొళె తరిమి శేంతునిపెకి ఉరికెను 
నాలో మో, (ఈ! 3 అ 


‘te 


రాజా! సీష్క్యుడు .హాన్బృఢ బాణముతో బహ్మో 


నేల పెబడెను.. దానితో స్వేలుడు నిహతుడై పర్యత శిఖరమువల కూలి వ 
పోయెను. 

రాజూ! విరాటప్పుు త డైన స్వేతుని మరణముచేత పాండవులు ళ₹ోకించిరి. 
నీ పతులు హర్షించిరి. దుళ్ళాసనుడు వాద్యములు |మోగించుచు నృత్యం చేసెను. 
శిఖండి మున్నగువారు వడికిరి. కృషార్దునులు జరిగిన అపజయమును గూర్చి 
చింతించుట తగదని ఊరటపొందిరి. ఇట్లు చిన్నవోయిన మనస్సుతో పాండవుల 
తిరిగిపోయిరె, 


జనమేజయా! ఇటు మహాపర్శాకమ కారీయెన విరాటపు తుడు శేంతుడి 
౯ — చుం 
మరణించిన తరువాత ధృతరాష్వరిడు సంజయునితో నిట్టనెను. 


ఠి 


760 


~ 
ము 


9 ల్‌ 
mt 


రా 
[0 


య 


రించుకొ 


8 గ్గ 
x) 
"ఈ 
ఇ ఈ 
4 0 
[3 ౫ 
oo 539 
3 a5 
౨ ౦ 
Ge: 
b a! 
3 (౯ 
J టీ 
లీ or 
[ 
id 
oc 19 
ప్ర పో 
కం 2 
[s (3) 
v4 
జ oC 
3 3 
ధి 
ళం 13 
a3 
భ్‌ స్‌ 
రి 
y ర్స్‌ 
7» 2 
ye 
21 9 
a ఈ 
x3 
py 3 
ఇవి బి 
cr} 
mh 


క చం 
యా 


ర జ 


ఇ 
వ 


వారందరు నివారించు 


శ్‌ 
౧ 


ము ర్య 


వో 


ముడు ఇం(దునివంటి షహాశూరుడు, శ, తువులను 
రి 


మనస్సులు ఎటుండి 
లా 


కాంతి లక బాదపడుచునాను దురొ.డనడు కారణముగా సంథతవించిన యో 


లో ఆ 


ఆనాటి భయంకర వూర్వాహ్హమునందు మరల మీవారికి శ తువులతో 
యుద్దము పవ ర్రిల్లె , విరాట సెనాపతియైన సేతుడు వధింపబడుటచూచి 
శంఖుడు అను విరాట చమూపతి అకడ కృతవర్మ తో నిలుచున్న శల్యుని 
చూడగనే హవిస్సుచెత మండిన అగ్నివలె జ్యలించుచు ఇం(దచాపమువంటి 
తన ధనుస్సులో శల్యుని సంహరించుటకు ఉరికెను. అతనిని మీవారు ఏడుగురు 
రధికులు అడ్డ గింది మృత్యువు కోరలలో ఇరికి పోవుచున్న శలుుని రశించిరి. 
వారితోపాటే అనేక వీరులు మీ వారు వివిధ ధనున్నులతో మేఘములలో 
వీద్యుత్తులవలె మెరయుచుండగా ముందుకు వచ్చి శంఖుని పెన వాణవర్తము 
కురియించిరి. ఆ జాణవర్ష ము _గష్మాంతరమునందు వాయువుచేత చెదరగొట్ట 


బడిన మెసుముల వరము పర్వతముల పె గురిపినటుండెను, 
ష్న మెలా ౧ 


అప్పడు శంఖుడు _్రైద్దుడె భల్లములచెత వారి ధసుస్సులను ఛేదించను. 


నలుబడి తొమ్మిదవ అధ్యాయము 


భిష్మని (ప్రచండ యుద్దము 


ఆదిచూచి నమ్మ డు మేఘమువలె గర్జిల్లుచు తాటి చెట్టువగ దెర్హమైన 
ధనుసు?తో శంఖుని పెకీ వచ్చెను, అట్లు వచ్చుచున్న భీష్మ నిజూచి పాండవ 
చేన వాయు వేగ హతమ్మెన నౌకవళేె " పదరిపోయి ఛభయపడియుండెను. అది 
చూచి అద్దనుడు ౪, ₹ంబఖుని ఖీషమ. ని వుండి రతంచుటకు అతనిముండు నిలిచెను. 
+ ఘోరయుర్థము జరిగెను. శల్యుడు ముందుకు 
వచ్చి శంభుని. నాలుగు నాళ మలనే గంహాంచెను. వెంటనే శంఖుడు 
రశ్రమునుండి ఇడ్గహస్తుడై దుమికి అర్జునుని రథము చేరెను 


భీష్ముడు అనేక దాణములు _వయోగించి పాంచాల మాత్చ్స్య 3కయాది 


సెనికులను హౌతమాతు'చు అరునుని విడి? (మపదుని పెకి ఉరికిను. [దుపవ 
సెనములను ఓము-డు శీకిరాంతమునెందు అగ్ని నములను£ లె దహించు 
చ 


చుండెను. అతడప్పుడు నిర్దూమాగ్నివత జబ లరండెను. మధ్యందిన 
మార్తాండుని వలె మండుచున్న విషు పాండవ సైనికులు కన్నెతియెన. 
చూడజాలకుండిరి రక్షకుడు లేకవారు చరిలోన వణకుచున్న గోవుల వలె 
నుండిరి. సింహము గోవుల మందను వలె పాండవ సెనికులను బీష్మడు చెదర 
గొట్టి చంపచుండెసు. ఆ సేనలు నశించుచుండగా సాయంకాలమాయెను. సూరు? 
డస్తమించగానే ఉభయ సైనికులు యుద్ధము ఆనాటికి విరమించిరి. 


“యాఎచివ అధా యము) 
యుధిషిరుడు చింతించు 
© 


[పథమ డిన యుద్దము ముగిసిన తరువాత నీష్ముని ఆనాటి యుద్ధ సంరరల. 
భము చూచి దుర్యోధనుడు హర్షించెను. ధర్మరాజు చింతిల్లుచు శ్రీకృష్ణుని శిబిరము 
వకు పోయి యతనితో నిట్టనెను. 

కృషా! చూచితివా నేడు లీష్యుని వరాకమము. అతడు వేసివిలో గడి. 

శ క్ర ణి. 


బీష్మవధపర్వము 763 


వామిని అగ్ని దహించునట్లు మన సైనికులను డహించును గదా! మంటలు 
(గక్కుచున్న అగ్నివల మన నితడు నాకిజయుచుండగా నెట్లు భరించగలము? 
ఇతనిని ఏ విధముగా సాధించవలెను? యముడు దండధరుడై వచ్చినను. వ జా 
యుధధరుడై యిం దుడు వచ్చినను భీష్ముని ఎదిరించజాలరని తోచుచున్నది. 
దిక్సాలకు లందరు వచ్చినను ఫష్ముని నిలువరింపజాలరు షు మ లో ముఖ 
ములో రాజులందీ ని వెయజాలను కనుక నను వనమునకు పోయి ముఖముగా 
జీవించెదను, మహాస్త్రకోవి దుడైన భీష్ముడు మన నెనికులనండరిని శల ములసు 
జ్యారితాగ్భి వలె దహించగలడు. నా కారణముగా సోదరులు రాజ్య జష్టులె పరి 
తపించుచున్నారు. ఇక వనములో తపస్సు చేసికొనెడరు నావారిసి సైనికులను 


రథగజాదులను ఖష్మునకు ఎరజెటజాలను, 
ఆ 


శవా! యిట్టి ప స 
జన మేజ యా! యీ విదముగా యుథిస్టిరుడు సోదరులతో. రాజులతొను. | ష్‌ 


(షా ర్థింపగా శ్రైక్ళ ష్షుడు నవి; ధర్మరాజుల్‌ నిటనన.. 


రత; శేష షా! కోకింపకుము. వీరవట లన సోదరులు నీకు (పియముగూరు 


బి 
టకు ను సాత్యకి. ధృష్టదుమః: ఎడు గషంటద రు మహావీరులుండగా భయవడెదవేల? 
రమ వంపుటకే క “దా! నిఖండియు యున్నాడు నివు భయపడవలసిన అవసరము 


లేదు. 
జనమేజయా! అప్పుడు ధృష్టద్యుమ్నునితో ధర 
ఆట లి 


నాయనా! నివు కుమారసా 
పతిగా నున్నావు. నీ పర్మాకమముతో 
రము నీకు బాసటగా నుంటి పోరాడెదము. 
ఆ మాట విని ధృష్టద్యుమ్నుడిట్ట్లనను. 
రాజా! నేను [దోణవధకై పరమేళ్వరునిచేత పట్టింపబడినాన.. ఓష్యాడి 
ుహోవీరులను (పతిఘటించి పోరాడగలను. 
అదివిని పొండవులందరు హర్షించిరి అప్పుడు ధర్మరాజు ధృష్టద్యుమ్ను 
నితో వివిధ వ్యూహములు పన్నుమని చెప్పెను 


న్ను 
ఫట ఇ 
డ్‌రి 


బడ 


- 
ఇ 
లూ 


విదముగా నుల 
లు 


1జనులును గలు 
ండవులు 


షె 
ర 


చా 
నాం 


యిం: 


ఎగ డి 


ఉం 
| . 
జటలు గ 
బ్బ అద్య 
ww టే 
- కా 
కా. 


షొ 
చ... 


"జట 


శి 


ణి 
వాలా 
ల 
ఆ 
~~ 
ML 


ఇఒ 


ఆటు 


ఇగ 


"లుగా 


క్ష 


ప 
CE 

చ 
ఇనా “క 
యయ గి 


“Im 


త 


లు రండ 


~ 


గజముల 


గజము 
కోట 


164 


a 


ఆధా 


జో 
~ ' 
(= 


7 


యాబదిఒకట 


i2 aC 
(ఇ) *2 
13 
9 hh 
ef ప 
0 3 
12 జ 
ఎంపి 2 
3 
- 3 
/ “a 
Hb 
స 
me EB 
fh ta | 
శ్ర 
1 603 
9 
13 
eh 37) 
%) MD 
1 ౮ 
గె 
g 1౨ 
సరి ఖో 
టాకో న, 
hl 
fh 
' Ta) 
hy fr 
J yd 
Y3 
(౧ 
fo) 


యు 
రక్షింపుడు. 


169 


టీష్మవధపర్యము 


గ 
వత శ n 
దవత re డై 


న 
(౫ 


త. 
Cr Oo 


జ్‌ 
నందు 


నొకుని గాండారాది 


ఇ 


న 


అ? 


మ వెంట పోవుచు 


సం 
ళ్‌: 
ఫి క్ట 
నం 
షి “2 
న va 
లె 
న ie 
a 5 
fh ల 
2p 
2 లే 
wy 
స్తే 
(6 సం 
[౧] fa 
[ స్ట 
హ్‌ ళం 
+ 43 
0 

త 
0 3 
6 
నే 
5 30 
లి ౧ 
వ్‌ లే 
va ఏరే 
2 నీ] 
fe] శ 


అశంతామాది పీఏలు రక్నించుచుండిరి. వారందరి వె 


ఇ > ష్‌ 
మక వార్ళషము నానాడిశ్ల 


ళ్‌ 
న్‌్‌ 


రాజవీరులు రక్షించుచుండగా 


కు సాగిపోవుచు శంఖ 


అ 
న 


Fa 


3a 


ములు ఊదిరి, సింహనాదములు 


ము చేసెను, అది విని 


0 
63 
(లో 
లి 
0) 
| 53, 
(» 
గి é 
a2 | 
aq +t 
ణి 
ర 0 
ప్త 
1a 
4 oo 
a Ls 
5 ల 
2 33 
ఎలి [0 
శ 3b 
~o) ర) 
స్త ఎ 
fot 3 
ag 
స్‌ 9 
3 
‘2 లె 
ag గ 
o 
9 4౩ 


పాంచజన్య 
(©) 


షార్దునులు 


ర 
దేవడత శంఖములను భీముడు పొం, డనామక శంఖమును యుథిషిరుడు అనంత 


థమునందున్న క్‌ 


జ్‌ 

ఖ్‌ కో 
నా 
టూ. 


య 


రాజా! అప్పుడు సే-తాళ్ల 


విజయము అస పేరుగల 


ధృషదుుమ్నాది రథికులందరు తమ తమ శంఖము 
(ఆ) 


డు మహా 


వపీరులు రెండవ 


అడవ 


జు 
దె 


ధముగా కౌరవ 


ను, రాజా! ఈ ది 


= 
స 


క్ష 
ఎ” 


గా 


రెతా 


హములతో ఒండొరులను తమ 


హ 


(ర 


వెడలిరి. 


= 
వ్ర 


(యాబది రెండవ ఆధా 


నీమారునుల యుదము 


Yaw 


లో 


న్న 
{ 


ని అడు 


లో 
1 


జ 
Wa) tO 
rl 


నా 


166 వేదవ్యాసకృత మహాభారతము 


ధృతరాష్ట్ర మ మహారాజా! ఇరు సెన్టిములు యుద్ధసన్నద్ధములైై హర్షోత్సా 
ల ట్‌ 0 ఇ మె 

హములతో నిలుచును ప ఎడు, ఉపొ ౦గుచున్న అపార సము[దమువలె నుండెను, 
సె కుడు దురో;ధనుడు ఆంద *ని (పోత్సహించెను. 
పడిరి. ఆప్పుడు చాలా ఘోరముగా ఇరువాగుల 
రము జరిగెను. ఎండరో సెనికులు అనేక రథ గజాశములు 


౧౮ 
ON 
6 
7 
డ్డ 


రాజా! అది చూచి నష్ముడు ముంమకు వచ్చి అభిమన్యు-ధృష్టమ్మ్యమ్నాది 
యోధులషపై శరవర్షము గరిసెము.. అట్టు భీష్మ పితామహుడు |కౌంచ వ్యూహ 
మును రక్షించుచున్న హాండవ వీరులను చిందకవందర చేయుచుండెను. 

రాజా? మహావరా క్రమము _పదర్శించుచున్న ఫీష్మని జూచి యుర్దునుడు 
కృష్ణునితో ఇట్లనెను. 


కృష్టా! మనరథమును. వీష్మునివెపు పోనిమ్ము. ఇతడు నేడు మన సేన 
నంతటిని్‌ సంహరించగలడు, దురోధనాదుల మన పాంచాలాదులను తుడిచి 
పెట్టగలరు. నేడు వీష్ముని సంహరించెదను, సెన్యమును రక్షించెదను. 


యరునుని మాటకు .శీక.మడిటనెమ:_ 
౬/౯ రొ 


& నా 
అర్జునా! యుద్దసన్నద్దుడవై దృఢముగా నిలువుము. ఇదుగో యిప్పుడు 
రథమును పిష్యుని రథమువెప్త తోలుచున్నాను, 


| 


అప్పుడు అర్జునుడు శ్వేతాశ్వ కపికేతనాదులతో విరాజిల్లుచున్న రథముతో, 
ప్ర కంపికౌనిపోపుచున్న (కుర మదగజములవలె పోవుచు తన కెదురైన 
కౌరవ వరుల నందరను హత మార్పుచుండెన 

రాజా! అడిచాచి విష డు అర్జుసునితా కెను, బీష్మ. దోణ కర్ణులు డప్పు 
అరునుని ఇతరులపదు ఎ దుర్కొనగలరు? భీష్ముడు అర్జునుని పెన డెబ్బదియేడు, 
[దొణుడు ఇరువది దియదు, కృషుడు ఏబది. దురో? ధనుడు అరువదినాలుగు, శల్యుడు 
తొమ్మిది, బాణములను (వయోగించిరి. ఈ విధముగా నైింధవాది పీరలు అనేక 
బాణములను అర్జునుని పె ఒక సారిగా _పయోగించిరి. ఇందరు ఇ౦తగాకొట్టనను 
అర్జునుడుకొం పముకూడ చలించక, వానగురియుచుండగా నర్యతమువలె నిలిచెను. 


వీష్మవధపర్యము 767 


తరువాత అరునుడు భీష్మ చోణాదుల పెన బహునంఖ్యాక తీవ బాణము 
లను పంపెను. అతనికి బాసటగావచ్చిన సాత్యకి. ధ్యషదుుమ్నాదులుగూడ కురు 
వ్‌ ఇ 


కిరులపె అనేక దాణములు గురిసిరి. 


డ్రి ప్పుడు భిష్ముడు 'సనామఫ[్రైముస | వచి? ౯లెచెను, అరునుడ్తు తమ సెక 
ఎ ప చె 
మును పీడించుటచూచి దురో; :ధనుడు ధీష్మనితో నిట్లనెను, 


రా 
తాతా! వు జీవించి యుండగ నే కృష్ణార్తుశులు మన 'సెన్సమును సమూల 
ముగా సరుకుచునా వీ వలననే కర్షుడుకూడ ప గ్‌ యుద్దము 
క 


ఆదమాటవిని దీష్యుడు జా తధర్మ మెంతచెగ్షది ఛీ? అని తలపోసి అర్హునుని 
CG యి 
పెకి ఉదితచచను, అ శే తహయ రధికుబీరువురు తలపడుటచూచి రాజఎఐకులు 


వులుకూడ అర్జునుని రజణార్థమె నిలిచిరి. అప్పు 
ము (పయోగించిరి. ఒండగొరుల 


యుదము జరిగెను. అనేక బాణములు పతన 
అ 
జాణములొండరులు భేదించుచుండిరి. నీష్ము డేవైపు పో వకుండ అరునుడు ఆతనిని 


ను ల 
నలు వెపుల బాణములతో అడగించెను. ఆ బాణములను వీష్కుడు సివారించెను. 
త్‌ లో 
ఒకరికొకరు లీసిపోకుండ పోరాడుచుండిరి, వీష్ముని బాణములను 


ను 
అతని బాణములను భీష్కుడును నడుమనే ఛేదించుచుండిరి. ఒండొరు 
ధషజముల నొండొరులు కొట్టుచుండిరి. 


రాజా! అప్పుడు భీష్ముడు మూడు బాణములతో (కృష్ణుని యెడదపై 
కొ టను, ఆ దెబ్బతో | శ్రీకృష్ణుడు పుష్పించిన మోదుగుచె వెట్టువలె వి విరాజిల్రను, అటు 
ఫీష్మునిచేక దెబ్బతిన్న కృష్ణునిచూచి అర్జునుడు మిక్కిలి కృద్దుడె వీష్మునె 
సారథినికొ"టై ఏ. ఒండొరులను వధించుటకు ఇరువురును పయత్సి౦చుచుండిరి, 


గాజా! నీష్మార్లునుల సారథుల రథచాలన లాఘవమువలన ఆ రెండు రవ 
డ్డ 
ములు మండలాకారముతో విచితముగా తిరుగజొ చ్చెను, అప్పడెవ రెవ రై 


వేదవ్యాసక్సత మహాభారతము 


168 


ఇరువురును సమాన వీడుకే 


చే గ్‌ 
3 y3 
(3 
eh) 
53 
౧0 3 
[0 (౧౮ 
0౧ ౧ 
Y3 ?] 
y3 Yo 
og 
యం ] Al) 
~~ ve 
వు 3 
శం | 
<9 y3 
[3 త్ర 
వై గ 
3 నో 
/ | Se | 
y3 శ 3 
va 
33 
ష్‌ ధం 
సే (౧ 
ఖ v3 
vi ౫|| 
ర ౪ శ 
ఎల 
bh bb 
లె స్‌ 
న! ం, 
x3 72 
61 , 4 
23g 
మీ «1? 
bh A 


నబడకుండిరి జ జాలము వి 


అఆయిదరు మునిగి క 


నా 


జం 
శ 
జంప 


క 
a 
0 కక్‌ 
ధి 
౮ ౬ 
లి 
వ. 
a 3 
cq 
bb 
న స 
6 |] 
"6 do 
0 
¥3 గ్ల 
[౧ 
య 
a 
/1 1 
న్న 
y3 
a 4, 
30 ౧|| 
శ్ర 39 
o స్ట 
hr. 
వ 
h 3 
6 fh 
Ne 
లప 
స 


గం నముగా 


లో 
జ 


థి 


ఇరువురి యుదము 


అడు. 


ఒర 
ము 


బమ్మడుగాని జయిం 


గాని, ఆతనిని 


6 3 
hp 
3 ig ళం 
3 3 
9 
2 3 
Oo Wr హే 
బ్ర 2 D #3 
2 జ ద 
3 i [3c 73 
౮ ay) 
వ శ“ 
21 33 9 
ee NG స్ట గ” 
Dm ఇ 
సు 2 గ () 
న! 3 గే ల 
ఏ 3 “Hh [౮ / 
3 లే ] 
న్‌ ప్రేం నే 
( లః ¥ Y 
స్‌ dg ఖ 
ఇ 
2 3 € v3 క 
నీ — ఎలి 
యె గ్‌ సప 
v2 b Ys ఖే 
y3 త గి 
2 5 భం 
hf sa fn 


vu 


నుగూరి* 


ముల 


షడుము ౬ 
అప ఖో య 
అ 


- ధృ 
మి 


ల యుద్ద వివర 
వత్త రమని తలచుచున్నాను. భీష్మ 


ఎడిటు 


ళల 
y3 
Da 
4 
a 
శ్రీ 0 
a 2 
233 8 
తం 
ద A 
ఏం పే 
4 2 
Cc — 
ya 62 
oo O9~ 
» a 
3 
te ఎ) 
ప 
3% 
కో , 
గ్‌ y3 
3 2 
xi) = 
గ్‌ v3 
ఖా 3 
a ౯ 
> xn 
3 YY 
జ గ్‌ v3 
"3 ఉ ॥ 
mgm 
30 3 
vi Je 
J “a జ 


౧ 


తలుగూడ 


నే 
Ca 


గ 


శం చౌాదిడ 


షు 


లా. 


మునుగూర్చి చెప్పెదను! 


యుద 
లీ ద 


ణాచారుుల 


వ్‌ 
పై 


భీష్మవధ పరము 769 


రాజూ! _దోణాచార్యుడు నిశిత శ: ములచేత ధృష్టద్యుమ్నుని కొట్టి, అతవి 
సారథిని భల్పముతో |కిందపడగొ'పైను. అతని నాలుగు గుజ్జములను నొప్పిపర 
చెను, ధృష్టద్యుమ్నుడు తొంబది బాణములతో (దోణుని కొట్రైను. | డోణా 
చార్యుడు అతి కుద్దుడె యమదండమువంటి బాణమును సంధించి ధృష్టద్యుమ్నుని 
వధింపబూనెను. అదిచూచి, సెన్యములు హాహాకారములుచేనును. అప్పుడు ధృష్ట 
ద్యుమ్నుడు మహాద్భుతముగా, _దొణునిపై శరవర్షము గురిసెను. దోణుని 
సంహరించుటకై శ క్తిని విసిరను, దానిని ద్రోణుడు మూడుముకాలుచేసి, అతని 
ధనుస్సును ఖండించెను. 


రాజా! అప్పుడు ధృష్టద్యుమ్నుడు గదను డోణునిపెకి వేసెను. దానిని 
_ద్‌ణుడు విరిచి భల్పములు అతని పైవేసెను. అవి అతని కవచము ఛేదించి రక 
మయము చేసెను. ధృష్టద్యుమ్నుడు మరియొక ధనున్ను తీసికొని _దోణుని పె 
బాణవర్షము గురిసెను. అప్పుడా యిరువురి శరీకములు పూచిన మోదుగులవలె 
ర కసిక్తములయ్యెను. (దోణుడు మరల ధృష్టద్యుమ్నుని ధనుస్సును ఖండించి 
బాణములు గురియగా నతడు వానచేత పక్యతమువలె కదలక నిలిచి మరియొక 
ధనుస్సుతీసికొనగా దానినిగూడ [దోణుడు ఖండించి భల్లములతో నతని సౌరథిని, 
అశ్వ్యముఅనుగా ట్రైను, 


రాజా! అట్లు ఖఫిన్నాశ్వ ధనుస్సారథులు గలవాడై ధృష్టదు 
పాణియె రథమునుండి దుమికి గదను _ోణుని'పె విసిరెను. దానిని |దోణుడు 
ఖండించెను, అప్పుడు ధృష్టమ్యమ్నుడు ఖడ్గముగొని దోణునిచంపుటకు అతని పె 
సింహము గజముపైె కురికినట్టు ఉరి కెను. 


రాజూ! అప్పుడు [దోణాచార్యుని అద్భుత పౌరుషమును, అస్త్ర వేగమును, 
హ స్తలాఘవమును చూడవలెను సుమా! దోణుడు ధృష్టద్యుమ్నుని వారింపగా, 
అతడు కదలలేకుండెను. ధృష్టద్యుమ్నుడు _ోణుని బాణములను తనడాలు 
చేతనే నివారించెను. అప్పుడు భీముడు ధృష్టద్యుమ్నునకు సహాయకుడు గావచ్చి 
నిశిత శరములతో |దోణుని కొట్టి, ధృష్టద్యుమ్నుని తన రథముపె నెక్కించు 
కొనెను. 


రాజా! అప్పుడు దుర్యోధనుడు క శింగరా జైన బానుమంతుని అతని సైన్య 


£9) 


0 వేదవ్యాసక్కత. మహాభారతము 


ముతో దోణాచార్య రక్షణమునకు పంపెను. ఆ సేన భీముని ఎడుర్కొ నెను, 
అప్పుడు దోణుడు ధృష్టద్యుమ్నునివిడిచి, వృద్దులెన (దుపద విరాటులనుదా కెను, 
ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు దాసటగాపోయెను, 


రాజా! తరువాత కళింగసేనలకు వీమునకు మహాఘఘోరముగా తుముల 
యుద్ధము జరిగెను. ఆది ; (ప్రపంచమున కృ _పళయము సంవ వించెనా యనున6త 
భయంకరముగా నుండెను. 


యాబడినాల్గవ అధ్యాయము 
భీముడు.కళింగ సేనలను వదించుట;:. 


“నంజయా! అద్భుత పరా క్రమశాలియెన భీమసేనుని కశింగసేనలు ఎట్లు 
ఎదిరించి హోరాడగలిగిరి” అను ధృతరాష్ట్రంని (పశ్నకః సంజయుడిట్టు బదులు 
చెప్పెను. 


రాజా! దుర్యోధనుని చేత | పోత్సహింపబడి కళింగరాజు మహా సెనతో 
వీమ సేనుని ముట్టడిం చెను. (శుతాయువనువాడు మహా సేనతో నీమసేనుని, అతని 
నెన్యములను వుట్టుము ప్ర్‌ను. ఆయిరుసేనలకు ఘోరయుద్దము జరిగెను. ఇం దుడు 
రాక్షన 'సనలతో పోరాడినట్టు ఏముడా నెన్యములతో పోరాడి గగ్గోలు పరచు 
చుండెను. పరులు తమవారు అను భేదము తెలియకుండగ, అందరుగూడ ఎదురు 
పడిన వారిని చంపుచుండిరి, 


రాజా! భీమ సేనుడొక్కడుదప్ప, కేదినైన్యములు తిరిగిపోయెను. అప్పుడు 
భీముడు తన జాహుబలమాధారముగా ఒక్కడే కళింగాది నైన్యములతో పోరాడ 
దొడగను. కాశింగుడు అతని పుతుడు శ కదేవుడు భీమసేనుని బాణములతోగొట్టెరి. 
ఏముని అశ్యములనుచంపి విక పనిచేసిరి శక దేవుడపుడతసి పె కురికి బాణ 
వర్షములు, _గీష్మాంతమునందు మేఘమువలె వర్షించెను. అప్పుడు భీమసేనుడు 
సర్వ శకమైన (అంతటను పుష్పచ్శితములు చెక్కబడిన) ఉక్కుగదను శక 
దేవునిపై ఏసిరెను, ఆ దెబ్బతో అతని సారథి చనిపోయి యతడు ,క్రిందపడెను. 


రాజా! అట్టు కొడుకు శ్కక్రదేవుడు మరణించుటచూరి కళింగరాజు భాను 


ఫీష్మ వధ పర్వము 771 


మంతుడు అనేక సహస రథములతో భీముని చుట్టుముష్టిను. అప్పుడు కీముడు 
గదను విడిచి ఖడ్గమును, బంగారు నక్షతములు చందుడు పొదుగబడిన యెలుగు 
బంటి చర్మపు డాలును తీసికొని హోరాడజొచె చ్చెను. కాళశింగుడు కుద్దుడె సర్పము 
వంటి బాణమును భీముని పె విడిచెను. ఇట్లు వారిరువురు వివిధములుగా యుద్దము 
చేసి బిగ్గరగా సింహ నాదములు చేయగా "ఇరుసేన లు భయక౦పితమలయె.ను. 
భీముడు కాళింగుడు ఎక్కిన యేనుగుదంతములు పట్టుకొనియెగిరి గజము పె నక్కి 
ఖడ్గములో భానుమంతుని భజమునరికి కింద పడగొట్టి, ఆ గజమునుండి దిగను, 


రాజా! తరువాత భీముడు కశింగుల గజ నెనికులను ఛిన్నా భిన్న ముశేసి 
చంపుచువచ్చెను. ఆతని ధాటికి తట్టుకొ నజాలక హత శేషలు భీష్ముని. మరుగు 
జొచ్చిరి. 


కాజా! అప్పుడు కళింగ నెన్యాధి పతి శుతాయువను వాని పె ఫీమ సేనుడు 
దాడిచేయగా నతడు భీముని యెద పై కొను దానితో భీముడు రెచ్చిపోయెను 
అప్పుడు అకోకుడను భీముని సారథి రథముతేగా దానినెక్కి |శతాయువును 
తరిమెను. ఆ యిరువురికి ఘోరయుద్దము జకిగినతరువాత భీముడతనిని చంపెను. 
తరువాత సత్య దెవుడు - కేతుమంతుడు అను కళింగ వీరులనుకూడ భీముడు 
హతమార్చెను. 

అప్పుడు కళింగ నెనికులనేకులు దీమసేనుని చుట్టు ముట్టగా, అతడా 
యెడునూర్ల మందిని తన గదా దండముతో సంహరించెను, తరువాత రండు చే 
సెనికులనుగూడ. చంపెను భీముని ఏరవిహారమిప్పుడు అత్యద్భుతమగా 
నుండెను. ఇ ట్రై అనేక సహ హన నంఖ్యలో కళింగ సెనికులను భీష్ముడు చూచు 
చుండగా వీముడు చంపి బిగ్గరగా సింహనాదముళేసి కళింగులను కంపింపజేసి, 
మొసలి సరస్సును షోభింపజేసినట్లు కళింగ సేనాసరసిని జోభిల్లజే సెను. 


రాజా! యీవిధముగా వీమునిచెత చెదర గొట్టబడిన కళింగ నెనికులు 
మరల ఒకు టిగాగూడి పాండవ సేన పె దాడిచేయగా, పాండు సేనాపతి యాజ్ఞ 
చేత శిఖండి మొదలెన పాండవవీరులు వీమసేనునకు తోడుగాపోయిరి. వారి 
వెనుక ధర్మ రాజుగూడ వారిని _పోత్స హించుచు పోయెను, 


రాజా! ఈ విధముగా నందరిని పురికొల్పుచు సేనాపతియెన ధృష్టదు; 
మ్నుడు ఫీమునకు బాసటగా అతని _పక్కనచె రను, అంతలో సాత్యకిగూడ 


779 వేదవ్యాసకృత మహాభారతము 


వచ్చి వారితో చేరెను. ఆముగ్గురు వీష్మునిపె దాడిసలిపిరి, భీష్మునకు వీమ- 
సాత్యకి ధృష్టద్యుమ్నులకు మె ారయుద్దము జరిగెను. భీష్ముడు బీముని.రథ చెన్య 
మును హతమార్చెను. అప్పుడు అశ్వములు చచ్చిన రథమునుండియే భీముడు 
ఫీష్కుని.పె మహాళక్తిని విసరెను. దానిని-భీమ్మడు మూడుముక్క_లుచేసెను 
తరువాత భీముడు తన శైక్యాయస(పుష్పచి తములు చెక్కబడిన యినుప)గదను 
లీష్మునిపై వినరెను. ఇంతలో సాత్యకి భీష్ముని సారథినిపడగొ దైను. సారథిలేని 
భీష్ముని రథమును అశ్వములు దూరముగా ఈడ్చుకొనిపోయెను. 
రాజా! అట్టు భీష్ముడు తొలగిపోవగ నే భీముడు కోపాగ్ని చేత మండుచు 
ఎండుగక్తె వామినివల దహించుచు సమస్త కళింగ నెన్యములనుచంపి సేనామధ్య 
న నిలిచెను. రాజా! అప్పుడు భయముతో మీ సెనికులతని వెపు కన్నెతియైన 
చూడజాలకుండిరి, 


అంతట ధృష్టద్యుమ్నుడు ఫీమునీ తన రథమ్ముపె నెక్కించుకొని దూర 


ముగా తోడ్కౌానిపోయెను. అప్పుడు భీముని అందరు _పళంసించిరి, అత 
ధృష్టద్యుమ్నుని ఆలింగనముచేసికొని సాత్యకి కడకుపోయెను సా "త్యకి ఫముని 
మిక్కిలి _పశంసించి కళింగరాజ రాజప్పుత శ్మకదెవ 'కేతుమంతులను, 
కళింగ సెన్యములనన్నిటిని అతడొక్కడే తుదముట్టించినందుకు సంతోష సూచక 
ముగా తన రధ్రమునుండి ఎగిరి దిముని రథము పెదుమికి అతనిని కౌగిలించు 
కొనెను. తిరిగి తన రథమునకువచ్చి సాత్యకి మీ నెనికులను చంపజొచ్చెను. 
జనమెజయా ! ఇట్టు రెండవనాటణి వన వర్గించుచు సంజయుడు 
కృతరాష్త్రనిచా మరల ఆనాటి తకు థి యుద్దమునుగూ ్రి యిట్లు వర్తింప 


యాబదిఐదవ అధ్యాయము 
ఆర్జునాభిమన్యుల పరా్శాకమము [ 
| an) 


“రాజా! ఆనాటి పూర్వాహమునం ౦దు అనేక రధ_గజ_తురగ-వదాతి 
దళములు మడిసిన తరువాత అన త్హామ- శల అక పొ చార్యులు ధృష్టద్యుమున్నితో 
తలపడిరి. అతడు  అశ్వత్తామాశంమలను చం పెను, అప్పుడతడు శల్యునిరథము-పె 


778 
(ని నిశత శరవర్షముకురిసెను. అదిచూచి అభిమన్యుడు 


సతు గావచ్చి పదునైన ఇరువదియెదు బాణములు శల్యునిపె 
ని, ఎనిమిది అశ్వత్తామపైనను _పయోగించెను. 


టనే అశ్వత్తామ శల్య. కృపులు అభిమన్వుని బాణములతో 
జూ] నీ హపౌతుడు దుర్యోధన పుతుడునైన లక్ష్మణుడు అతి 
తా "కెనును, అప్పుడా యిరువురకు ఘోర యుద్దము జరిగెను, 
ఏబది బాణములను చేయగా, లక్మణు డభిమన్వుని ధనుస్సు 
బియమన్యుడంతకన్న ధృఢమెన కార్ముకము తీసికొనెను. ఆ 
)తయుగా యుద్దము జరిగెను, 


శ ఛనుడు తన పుత్రుడు అభిమన్యునిచే పీడింపబడుటజూచి 
వొదకురాగా, తక్కిన రాజులందరు అభిమన్యుని చుట్టుముట్టి 
ఏల్యు పర్మాకమముగల అభిమన్యుడమాతము కంపించక 
ండెను. అట్లు అంతమంది మహావీరులచేత ఆ[కమింపబడిన 
ఎనుడు, తన పుతుని రక్షణముకొరకు వచ్చెను. 


ఏడతురాగానే భీష్మ (దోణాదివీరులు చతురంగ బలములతో 
-. అ సైన్యపు ,తొక్కిడిచేత రేగిన ధూ ఆకాశమునందు 
ముక పెను, అర్జునుని దాణముల దెబ్బకు, గజాక్వాది సెన్య 
కే మడియజొచ్చెను, సర్వ|పాణులు అరచెను. దికులలో 
ప్పుడు కౌరవుల అవినీతి స్పష్టముగా కనబడుచుండెను, 
వక్కలు, సూర్యుడుగూడ అర్జునునిదాణముల చేత కప్పబడి 


కును ధాటికి తాళజాలక యెందరో పారిపోయిరి. ఎందరో 
'లుచచ్చెను. ఎక్కు డవారక్కుడ చెడరి తమ అశ్వములను 
డద పోయిరి. అర్జున బాణముల చెత (కింధపడి దొర్లుచున్న 
జాలోహక వరులు, అన్నిచోట్ల కనబడుచుండిరి అర్జునుడు 
గడా, ఖడ్గ-(ఐ స-శర- కార్ముక - అంకుశ ములను ధరించి 
ునికులను నరకుచుండెను ఖడ్గాద్య నేక విధశస్ర్రములు అర్జున 
౧ రణరంగమునందు గుట్టలుగుట్టలుగా పడియు౦డెను. 


౯౫ 


నా! 


774 వేదవ్యానకృత మహాభారతము 


రాజా! నీ సైన్యములో నొక్క_డుగూడ అర్హును నెదిరించగలవాడు లేకుం 
డెను ఎడదిరించినవారందరు పరలోకయా త చేయుచుండిరి. అట్టు చావగా మిగిలిన 
శతువులు పారిపోవుచుండుటచూచి కృష్టార్దునులు తమ శంఖములూది?. 


అట్లు భగ్నమైన సెన్యమునుచూచి, నీష్ముడు నవ్వుచు _దోణాచార్యునితో 
నిట్లనెను ;- 


“ఆచార్యా! అగ్నికి వాయువుతో డైనలట్లు అర్జునునకు కృష్ణుడు తోడుగా 
నుండి, అగ్నివలె కురు సైన్యమును మసిచేయచున్నారు. (వశయ కాలయముని 
వలెనున్న అర్జునుని జయించుటకు ఎమ్మాతము శక్యమ.కాదు. ఈ పాండవ సేనను 
మరలించుటగూడ అసాధ్యమే. ఇప్పుడు నూర్వుడ స్తమించుచున్నాడు, వీక్షట్లు 
[కమ్ముచు, కన్నులు కనబడ కున్నవి కనుక ఈనాటి యుద్దమిక వాలించుదమని 
మనయోధులు ఆలసి, భయపడియున్నారు. ఇక నేడు వోరాడజాలరు"'. 


ఇట్లు దోణాచార్యులకు చెప్పి భీష్ముడు అనాటి యుద్దము ఆ పెను, 


అంతట పాండు సేనలు గూడ జయకారములు చేయుచు యుద్దమును ఆపి 
అర్జునుని ముందిడుకొని తిరిగిపోయిరి. 


(యాబదియారవ అధ్యాయము) 
తృతీయ దివసయుద్దము, ఉభయుల వ్యూహరచన 


జన మేజయా! సంజయుడు ధృతరాష్టంనకు తరువాతి యు ద్ధవృత్తాంత 
మిట్లు చెప్పెను, 

“రాజా! మూడవదినము (పభాతమున౦దు నీష్క్ముడు న్‌ పు|తుల జయము 
గోరుచు గరుడవ్యూహమును రచియించెను. గరుగపక్షి తుండము , ముకు) నందు 
భీష్ముడు స్వయముగా నిలిచెను, రెండుకన్నుల స్థానములో |దోణాచార్య-కృత 
వర్మలను నిలిపెను. గరుడుని శిరస్సు స్థానములో అళ్వత్రామ-కృపాభార్యులను 
నిలి పెను. తెరిగర్శ_ కెకయ-వాటధానులను, భూరి శవస్‌ _-శల- శల్య. భగడత్తు 
లను-మదక-సింధు-సౌవీక_పాంచనద 'సెనికులను. నెంధవునితో గరుడునిమెడ 
స్థానమునందు నిలిపెను, దానివిపుగా దుర్యోధనాదులై న నూర్గురు సోదరులను 


వీష్మవధపర్వము 175 


నిలిపి, దాని పుచ్చస్థానమునందు విందానువింద- కాంభోజ. శక సెనికులను నిలి 
పెను. కుడి పార్శ్వ స్థానములో మగధ-క శింగ.దాసేరకగణములను 
నిలి పెను, వామపార్శ్వ స్థానములో కరూష-వికుంజ-ముండ. కుండీవృష సెనికు 
లతో బృహద్బ్చలుని నిలిపెను, 


“రాజూ! అట్లు భీష్ముడు తీరిన గరుడవ్యూహమును చూచి అర్జునుడు, 
ధృష్టద్యుమ్నునితో గలిసీ అతిభయంకరమైన అర్హచం [దవ్యూహమును పన్నెను. 
ఆ అర్ధచందుని దక్షిణశ్ళంగ స్థానమునందు ఆనేకశస్తారిస్త్ర కోవిదులైన నానా 
దేశ రాజవీరులతో పాటు భీమసేనుడు నిలచెను. అతని పక్కనే విరాట (దుప 
దులు ఆ తరువాత నిలాయుధములలతో నీలుడు ఆ పిదప చేది-=కాశి.కరూష.- పౌరవ 
నెనికులతో మహాబలశాలి ధృష్టకేతుడున్ను నిలిచిరి. అర్జచంద మధ్యభాగము 
నందు ధృష్టద్యున్ను -శిఖండి- పాంచాల నెనికులు _పభ్మదకులు గజ సేనలో 
యుధిష్టిరుడున్ను నిలిచిరి. వారి పక్కన సాత్యకి-_దౌపది పుతులైదుగురు అభి 
మన్యుడు భీమసేన ప్వుతుడైన ఇరావంతుడున్ను నిలిచిరి. వార్మిపక్కన మహా 
రథికులె న కేకయులు నిలిచిరి. ఆ తరువాత అర్హచర్మదుని ఎడమకొమ్మునందు 
నరోత్త ముడైన జగత్పతి శ్రీకృష్ణుడు నిలిచెను, 

రాజూ! యీ విధముగా పాండవులు (పతివ్యూహమును నిర్మించి నీ 
పృుతుల కొరకు ఆందరు ఎక మె నిలిచిరి. 

తరువాత మహాతుముల యుద్దము రెండు సేనలకు మొదలయ్యెను అందు 
ఆనేక చతురంగబలములు ఇరువై పుల మరణించెను. ఎండరో భయపడి పారి 
పోయిరి. తరిమి తరిమి యొండొరులను కొట్టుకొనుచుండిరి. ఆ దొమ్మియుద్ద 


ధ్వనితో దుందుభి ధ్యనులు గలిసి ఆ ధ్వని మిన్నం టెను, రాజా! యిట్టువాంకి 
తుముల యుడ్డము సాగెను. 


(యాబది యేడవ అధ్యాయము) 
తుముల యుద్ధము 


జన మెజయా! సంజయుడు ధృతరాష్టనకు మూడవనాటి తరువాతి యుద్ద 
వృతాంతము నిటు. చప్పదొడి గను. 
క ౧ 


776 వేదవ్యానక్సత మహాభారతము 


రాజా! రండు సేనా వూ్యూహములు ఏర్పడిన తరువాత అర్జునుడు వీ 
రథ నెన్యమును సంహరించుచు ఆ సేనను చీల్చుచు అందులో దూరి రధయూధ 
పతులను వధించెను. అట్లు చంపబడుచు ధార్త రాష్ట్ర యుద్దవీరులు అతి _పయత్న 
ముతో శ. తువులతో సోరాడుచుండిరి. యశ మోమృతు మో యని తెగించివాచు 
ఏకాగతతో పాండవ సేనను భంజించుచుండిరి. అప్ప డిరుచెపుల నున్న వీరులకు 
ఏమియు తెలియకుండెను. భూమ్యాకాశములు, సర్వదిక్కులు దూ గప్పగావారు 
యుద్ధ మెట్లు చేయుదురు? 


ఉహచెత, నామగొ_తములచేతను, ఒండొరులను గుర్తించుకొనుచు కొట్టు 
కొనుచుండిరి, 


కౌరవుల యుద్దవూహము భేదింపబడ లేదు. దానిని సత్యసంధుడైన 
దోణాచారుఃడు రక్షించుచుండెను. అ'పే పాండవుల వ్యూహము గూడ అర్జునుని 
చేత రషీంపబడినరై బేదింపబడ లేదు. భీమసేనుడు గూడ దృఢముగా నిలిచి 
దానిని రకించుచుండెను. సేనముందుభాగమునుండి కూడ ఎగిరీ దుమికి 
'నెనికులు పోరాడుచుండిరి, 


రెండంచులకతులలో (పాసాద్యాయుద్దములతో నొండొరులు వదించుకొను 
చుండిరి. ఆశ్వికులను -ర థికులు ధథికులు-గజారోహకులను గజారోహకులు ఎదిరించి 
పరస్పర మువధించుచుండిరి. కొందరు శ|తువులు పట్టయీడ్చి తలలు పగులగొట్టు 
చుండిరి. మరికొందరు గజదంతములను ఎదలో (గుచ్చి చంపుచుండిరి. అంతటను 
వీరులు రక్తము _గక్కుచుండిరి. గజదంతముపెన గూర్చొనినవారిని శ క్తిచేత 
శథ్మతువు చం పెను. ఆశ్వికులను గజారోహకులు వారిని ఆశ్వికులు వారిని పదాతి 
దళములు. పదాతిదశములను _పైముగ్గురు నైనికలు ఎట్టు దొరికినఅట్టు వివేచనా 
రహితముగా చంపుచుండిరి. ఖగ్గములతో, గదలతో కణపము (ఇనుపగుండ్లు 
నించిన ఆయుధము)లతో కంపనము (కంపింప జేయునాయుధము) 
జాణములతోను పరస్పరము పోరాడిరి. 


“భూమి పరిస్తోమ (గజముపెప పర చురత్నకం౦ంబశిములలతో భాసిలుచుండెను 
నరాశ్వగజశరీర ములుపడి, రక మాంసకర్ణమమై భూమి నడచుటకు వీలుగాక 
యుండెను. నెత్తుటివరదల చేత ధూళి అణగెను. దిక్కులు స్వచ్చములయ్యెను. 


బీష్మ వధపర్వము ' 171 

కబంధ ములు (మొండములు) అసంఖ్యాక ములుగా ఎగురుచుండెిను. అటు ఎగు 
ళా 

రుట [ప్రపంచ వినాశసూచకము. 


అతిభయంకరమైన ఆ యుద్దములో పరుగెత్తి పోవుచున్న తమయోదులను 
చూచి నీష్మ (దోణాదివీరులు ముందుకుసాగి శు సేనలను భంజించిరి, అము 
వీమ సేనుడు ఘటోత్కచుడు సాత్యకి మొదలైన వీరులు మీవారిని నీ పుతులను 
రాజవీరులను కొట్టి దేవతలు రాక్షసులను వలె పారదోలుచుండిరి. 


“రాజా! ఇట్లు సంకులసమరములో పరస్నరము చంపికొనుచు సెనికులు 
దోగి రాక్షసులవతె ఘోరముగా కనబడిరి, ఇటు ఉభయసేనలలో వీరులు 
౧ _ 
పరసృ్తరము జయించుకొనుచు ఆకాశమునందు (గహ నక్ష (తములవఠల దోచిరి. 


“రాజా! తరువాత నీ పు తుడు దురో్యోధనుడు వెయిరథములతో ఘటోత్క 
చుని ఎదిరించెను, అర్జునాది పాండవులండరు మహాసేనతో వీష్మ దోణాడివీరుల 
నెదిరించిరి, అభిమన్యు సాత్యకులు శకుని సైన్యములపె కురికిరి. అప్పుడు మహా 
ఘోరముగా మీవా?కి పాండవులకు యుద్దము జరిగను, 


(యాబది యెనిమిదవ అధ్యాయము) 


పాండవ వీరుల పరాాకమము 


జనమేజయా!' సంజయుడు తరువాతి యుద్ద వృతాంతము ధ్యతరాష్ట్ర9న 
లావ డ్‌ 
కిటు చెప్పదొడ గను - 
mw) 


రాజా! మీరాజ వీరులందరు మిక్కిలి 'కుద్దులె వివిధాయుధములతో 
నర్జునుని పొదివిరి. అగ్నిపెన శులభములవలె వచ్చి పడుచున్న ఆ యాయుధము 
లన్నింటిని ఆర్జునుడు తన శరపరంపరచేత వధించెను. 


అప్పుడు అర్జునుని హస్తలాఘవము చూచి ఆకాశమునందు దేవదానవ 
గంధర్వులు, పీకాచోరగ రాక్షసులున్ను సాధరువాదములచేత అర్జునుని (పశంసిం 
చిరి. తరువాత అభిమన్యు సాత్యకులు గొప్పసేనతో గాంధార-సొబల సేసలను 


తాకిరి, అప్పుడు సౌబల నైనికులు సాత్యకి రథమును ధ్వస్తము చేసిరి, సాత్యకి 


7178 వేదద్యానికృఠర మహాభారతము 


అభిమన్యు రథము నెక్కెను, ఆ యరువురొక్క రథము నుండియే శకుని 
సొబలసెన న్యమును నుగునుగ్సుగా కొట్రెరి, 


విష్మ దోణులు ధర్మరాజు నెన సము షె దాడిచెసికొట్టిర. అప్పుడు యుధిష 

నకు కులసహ దెవులున్ను ఆందరు చూచుచుండగా, ది వొణాచార్వు సైనికులను 
వదం అపుడా యిరు సేనలకు దేవదానవులకువల తుముల యుద్దము 
జరిగెను. 


అంతట భీమసేన ఘటోత్కచులు పెద్దగా పోరాడుచు దుర్యో 
సేనను తరిమికొట్టిరి, దుర్యోధను డాయిరువుర్‌'పె దాడిచేసెను. అపుడు ఘటో 
త్కచుడు అత్యద్భుతముగా తం డికండే మించి యుద్దము చేసెను. భీమసేనుడు 
మిక్కిలి కుర్దుడ దుర్కోధనుని మెడపై తీవమైెన దాణముతో కొట్టగా నతడు 
రథము'పెన ఒరగి మూర్చిల్లెను. అప్పుడు దుర్యోధనుని సారథి దూరముగా రథ 
మును తీసికొని పోయెను. అంతటితో నతని నెన్యమన్ని దిక్కుల పారజొచ్చెను, 


గ 
తరువాత అట్లు పరుగెత్తుచున్న సీ పుతుని సెనికులను ధృష్టద్యుమ్న 
ధర్మపు[తులు నీష్మ దోణులు హూదకుండగనే నిశితశరములచేత హత మార్చు 
చుండిది, అట్టు పారిపోవుచున్న సేనను బిష్మదోణులు నివారించుచున 
భయముచేత ఆ సేన హికపోవుచుండెను. 


ఇట్లు వేలకొలది కథములు పారిపోవుచుండగా ఎకర థస్టులెన అభిమన్యు 
సాత్యకులు సుబిల సేనను నరకుచుండిరి. అప్పుడాయిరువురు అమావాస్యనాడు 
ఆకాశమునందు క వీసియున* చం.దసూరు[లవఠల ళోభిలుచుండిరి. 
_ ౧ 


ల 
రాజూ! అ అర్జునుడు _కుర్దుడై మీ వెన్యము పె శరవర్షమును. మేఘము 
ఛారాపాత వర్షమువ క గురిని బాధించెను. అప్పుడు సైన్యము దరిహారిపోయిను. 


రయదుఃఖములతో కంపించుచు షారిపోవుచున న్న మీ సెనికులను చూచి భీష్మ 
(దోణులు ధుర్యోధనుని హితము గోరుచు ఆ సైన్యమును సివారించిది, 


రాజా! అప్పుడు దుర్యోధనుడు పారిపోవుచున్న సెనికులను సమాధాన 
పరిచి అందరిని తికగి యుద్దభూమికి మరలించెను. అప్పుడు యుదరంగము 
ని a స్వ ఇ వణ > 
చం|దోడయమునందు నమ కన ఉప్ప “౦౨౫౧ను అటు తిరిగి వచ్చిన సెనికు 
5 లలు 


లను జూచి దురో? శదనుడు బెషు: నితో నిట్రనను 


నీష్మవధ పర్యము 779 


పితామహా! నేను చెప్పునది వినుము. నీవు _దోణ- అశ్యత్తామ-కృపాదులైన 
హావీరుల న్ను జివించియుండగా ఇట్లు సేన పారిపోవుట తగదు. మీ ముందు 
ండవు లెంత? వారు మీరు సమానులెప్ప టికిన్ని కాజాలరు. నీవు పాండవుల 
దయతో వ్యవహరించుచున్నట్లు కనబడుచున్నా పు. అందుచెత నేవారు నా 
సేనను చంపుచుండగా నీవు చూచి కమించుచున్నావు. నీవు పాండవులతో 
ధృష్టద్యుమ్న సాత్యకులతోను యుద్ధము చేయనని తొలుతనే నాకు చెప్పవలసి 
నది. అప్పుడే నేను మీ మాటలువిని కర్టునితో సమాలోచనచెసి నా కర వ్యముసు 
నిర్ణయించుకొని ఆచరించియుందును గదా! కనుక ఇప్పుడొక వేళ నన్ను 
విడువక నాకు నహాయము చేయదలచిన యెడల మీరిరువురున్ను పూర్తిగా 
పరాక్రమము చూపి యుద్దము చేయవలెను. 


లో ల ట్‌ 


రాజూ! ఇట్లు దుఠో పడ నడు అదిశేపీంచుచు పలికిన మాటలు దని 
మాటిమాటికి నవుూచు కోపముతో కన్చలెగర చయు యుచు ని కొడుకుతో నిటనె 
జె) ఎ జూ 


చుర్యోరనా! నీతో నేను అనేక పర్యాయములు తథ్యముగా హితవచన 

-_ న అన్‌ 
ములు చెప్పితిని పాండవులను యుద్దమే ఒందు ఇందాదిదివతలుగూడ జయింవ 
జాలడు, వృద్దుడ నై నేన నా సాధ్యమయనంత వరకు యధథాశ కి పోరాడెదను 


చూడుము. నేడు నేనుఒక. సే పోండవులను బంధు సైన్యములతో పాటు సమస 
లోకములు రూరుచండగా నివారించెదను, 

ధృతరాష్ట్రం మహారాజా! ఇట్లు మ్ముడు చెప్నగనే నీ పుతులు మహా 
సంతోషముతో శంఖము లూదిరి. చేరీ మ ్రవంగాది వాదంములను _మోగించిరి, 


రాజా! ఆ ధ్వనిని విని పాండవులు గూడ శంఖములు ఊది, భరీమృదం 


గాది వాద్యములను వాయించిరి. 


(యాబదితొమ్మి దవ అధ్యాయము) 
భీష్ముని వ త్‌ అమె (క్రమము 


జన మేజయా! ధృతరాష్టు9డు సంజయునితో మరల నిటనేను 


గా 


నంజయా! ఆ విధముగా మఃఖించుచు దుర్యోధనుడడిగిన మాటకు కుపీతు 


780 వేదవ్యాసకృత మహాభారతము 


డన భీష్ముడు తరువాత యుద్ద మెట్టు చేసెను? పాండవపాంచాలురు ఫీష్మునిలో 
చెట్లు పోరాడిరి? 


ఆ మాటకు సంజయుడిట్లు బదులు చెప్పెను, 


రాజా! ఆనాడు పగటి పూర్వభాగము గడచి సూర్యుడు అసా ది చేర 
పోవునపుడు విజయముతో పాండవులు హర్షించుచుండ గా ధర్మజ్జుడెన వీష్కుడు 
గొప్ప నెన్యముతో సీప్ప తులతోను గూడి "పాండవులను ముట్టడిం చెను, అప్పుడు 
ఇరు సేనలకు ఘోరముగా దొమ్మ యుద్దము జరిగను, పర్వతములు ఏీలిపోవు 
చున్నట్లుగా మహాధ్బని కలిగెను “కొట్టుడు-పట్టుడు- చంపుడు” మొదలైన వీరో 
చిత వచనములు రెండు వైపుల వారున్ను పలుకుచుండిరి. వారి . శరీరమునుండి 
కవచములు, కిరీటములు, రథధ్యజములు కిందపడుచున్న ధ్వనులు పాపాణపతన 
ధ్వను లవ రెనుండెను. వేలకొలది తలలు-జాహువులు (కిందపడి క్‌ దలాడుచుండెను 
కొన్ని మొండెములు ధనుర్భాణములతో నే నిలిదచియుండెను మహావేగముగా 
రక్కనదడి (పవహించుచుండను 


ఎనుగుల యంగములతో పాషాణములతో ర రక్కమాంసముల బురదతో 
యుద్దభూమి వ్యాపించియుండను. ఆ రకనడి పరలోక న సము దమున కు అభి 
ముఖముగా నున్నట్లుండి నక లకు, (గద్దలకు ఆనందదాయకముగా నుండెను. 
రాజా! ఇట్టి యుద్దము కనివిని యరుగము. 


రాజా! రథాశ్వ గజపదాతిదళముల యవయవములు చిందరవందరగా 
యుద్దరంగమం తయు పడి ర థిమార్ష మునకు అడ్డుగానుండను గిరశృంగముల 
వంటి గజశవములచేత విచి, తములెన కవచ కిరీటములచేతను వ్యాపమైన రణ 


పు 


రంగము శరత్కాలమున ౦దలి ఆకాశమువ౭ శోభిలుచుండెను, అనేకులు శ్రర 
॥ ap) 
తాడనములచెత పీడితుల “తం డీ! అన్నా!కొడుకా!మామా! అని అరచుచు నేల 


(వా లుచుండిరి. మరికొందరు వీయమువలదు ఇడిగో మేమున్నాము. అసి దబులు 
తిన్నవారికి అభయమిచ్చుచుండిరి, 


రాజా! అటువంటి యుద్ద భూమిలో సీమ్నుడు ధనుర్భాణధరుడై అన్ని 
ము 


ఆయన ఒక్క చను 
మొనా 


బీష్మ వధపర్యము 781 


ఇన్ని రూపములు ధరించెనా యనుచూ పరులాశ్చర్యము చెండిరి, తూర్పుదిక్కున 
కనబడిన'కేయుండి వెంటనే నలువెపల ఆయన అత్యద్భుతముగా కనప 
చుండెను, 'హైండ వేయులలో నొ క్క డుగూడ ఆయనను తెరిపారజూడజాలకుండెను 
ఆయన జాణములస చూచుచుండిరి అనేకులు అయన దెబ్బకు ఆరచుచు చచ్చు 
చుండిరి మానవాతీత శక్రితో శతువులసు నురుమాడుచున్న బీష్మాగ్నిలో 


సెనికులు శలభములవలె వడి మగ్గుచుండిరి, 


రాజా! భీష్ముని బాణ మొక్కటిగూడ వ్యర్గమగుటలేదు గజాళ్య పదాతి 
దళ కాయములందు ఆయన శరములు కపి వానిని చేదించెను గజకంటకములు 
(ఇనుప అంబారిలు) గల గజములను పర్వతములను వ జాయుఢమువలె అతని 
బాణములు చీల్పు చుండెను, ఇద్దరు ముగురు గజారోహులను ఒక్కటిగా ఒక్క 
బాణముతోకొట్టుచుండెను. ఆయన నెనుర్కొనిన వారందరు ముహూర కాలములో 
పడిపోవుచుండిరి, 


రాజూ! యీ విదముగా ఫష్మ నిచెత చంపబడుచున్న ధర్మరాజు సన వలు 
విధములుగా ఇడిరి నశించుచుండెను. కృష్టార్పు రునాదులు చూచుచుండగనే యిట్లు 
పాండవ సేనను భీష్మడు ధ౦సము చయుచుండగా నతనిని ఎవురున్ను వారింప 


జాలకుండిరి. పాండవసేన హాహాకారముచేయవొడగెను త౦[డికొడుకులు. మృతులు 
సోదరులు పరస్వళము వి వేచనారహితముగా దొమ్మి యుద్దములో వధించుకొను 
చుండిరి. పాండవ సెనికులు కవచము రచుచు జుట్టు విరియబోసికొని 
పారిపోవుచుండిగి. ఆ 


లు es 
మంతయు చెదరిన గోవలమందలవలె భాంతిజెంది 
ఉరుకుచుండెను. 


భీష్మవధకు కృష్ణుడు పూనుట 


రాజూ! యూ విదముగా భంజింపబడుచున్న నెన్యమును చూచి శ్రీకృష్ణుడు 
రధమును ఆపి అర్జునునితో నిట్టనెను. 


పార్థా! నీవు కోరిన కాలమిప్పుడు సం[పాపమైన . ఇక నిపుడు వీష్ముని 
కొట్టుము. లేకున్న చో మోహము. చెందెదవు సుమా! పర్వము రాజవీరుల 
సమూహ ములో ఫష్మ దోణాది ధార ర రాష్టరివీర సై సెనికుల నందరను యుద్దములో 
చంపెదను,. అని (పతిజ్ఞచెసియుంటివి ఆ మాటనిప్పుడు సత్యము చేయుము, 


అండరు 


రాజనీరులు 


a 


కు,దమ్నగములకలె 


ఎ వధింపబడుచును డో 


789 


వ 3 
~~ 3 
/ ళల 
వేళ్ళు 
స్‌ 7 
chat 
కో 
A 
bb 
ట్ర) 
న 
ఖు 
a3 ry 
oO PD) 
na 3 
v3 
చీ 
78 
“DD గ 
wo కి 
జరా 62 
Ta ప 
జ ef 
స్తై సే 
2 
x 
3 
ho 
7} 
శా 
య. 
క్‌ 3 
గి ఖి 
A 
3 
2 


యుద్ధరంగము 


ములన్నియుతిరిగి 


శి 
వి 


మొనా 


రాజూ! తరువాత భీమ్మడు సిం 


. 


తోలెను, వెంటనే పారిపోయిన యుధిషిర సెన 


నకు వచ్చెను. 


లీ 


గళ్ల 
అబ Bu 
సై 
[ 
మి న 
తే 3d 
శ్‌ 
H A 
3 9, 
A od 
బి) 
4 3 
v3 9 
సక యే బలి 
fF 22 
1౮ ౫ 
లే 2 
|) ౯)! 
y 
IE 
¥P ~~ 
D గ్‌” 
గజి 
ట్ర్‌ 
"లి 
ఫ్రే 
తం] 


|) 


nM 


ఏనులను విగరగాకొ "ఎను, 


న ల 
Te ఇ 


ల్‌ 
| 


సల 


ar 


వీష్మవధ పర్వము “98 


కొమ్ములతో గీరబడిన వృషభములవలె కష్టారునులు బీష్య జాణసూతముచేత 
రోకసికాంగులై శోభిల్దుదుండిరి. 


రాజా! భీష్ముడు రోషముతో కృష్ణుని నిశితశరములతో కొట్టి నొప్పిపరచగా 
శ్రీకృష్ణుడు భీష్ముని మహాపర్శాకమమును అర్జునుడు మెత్తబడియుండుటను 
భీష్ముడు ఎడతెగక బాణవర్షము కరుయురుండు టను సూర్వునివలేె నీస్ముడు 
మండుచుండుటను చూచి సహించజాలక “ఈ విధముగా నీష్ముని వీడినచో ఒక 
దినములో నేయ ధిష్పిర నైన్యమంతయు నితడు హతమార్చగలడు” అని తలంచి 
సేనల మధ్యలో దూరెను, 


రాజా! పాండవుల మహాసెన్యము తిరుగుచుండెను. కౌరవ సైనికులు 
సోమకాదులను తరుముచుండిరి ఆదిచూచి వీష్యాదులు హర్షించుచుండిరి. దానిని 
కృష్ణుడు సహించక ఇక నేను నేడు పాండవుల హితముకొరకు భీష్ముని వధించి 
పాండవుల భారము దింపెదను ఆతితీక్ష శరమలచేత కొట్టబడుచున్నప్పటికిన్ని 
అర్జునుడు ఫేష్మునియండలి గౌర వముచేత తన కర్తవ్యమున శెలియకున్నాడః, 
అని చింతించుచుండనే నీష్మ పితామహుడు మర్ల పార్టునిపై నాణ|పయోగము 


రాజా! భీష్మ (ప్రయుక్త బాణములు అసంఖాాకములగుటచెత అవి అన్నీ 
దిక్కులు కప్పివె చెగు భూమ్యాకాళములు దిక్కులు సూర్యుడు కనబడ కపోయెను 
ధూమసహితమెన సుడిగాలులు దిక్కులను కోధిల్ల చే చేయచువీచెను. లీష్ముని 


యాజచేత ; దోణ-వికర. సెంధవాది పీరులందరు ఒక) పెట్టున అరునుని 
జ య కా లా టె న్‌ 
హాదివిది, 


రాజా! అటు అనేక సేనలచేత పొరువబడిన అర్జునుని చ చూచి అతనికి 

” గా 

బాసటగా సాత,కి అనెక గజ సెన్భ్యములతొ వచ్చెను, ఆతడు అరునునకు ఏమ 

ఇం!దునకు వల సహాయము en వసస భయపడి చై 
| 


ధర్మముగాదు మ _పతి జను మరువకడు అది 4౩ సర్పురుష లక్షణము గాదు, మి 
ప్పి ధర్మమును పైలింపుడు అని యనెను. 


ఫీ కంపుడు గూడ పరిగత్తుచున్న రాజవీరులను అరునుడు మెతబడి 
we స్‌ో గో వ 


స 


784 వేదవ్యానకృత మహాభారతము 


యుండుటను, భీష్ముని జృం౦భణ అఆమును చూచి సహించక సాత్యకిని (పశంసించుచు 
ధార్శ రాష్ట్ర నైనికలు తమపే బడుచుండుట చూచి సాత్యకితో “శెనేయా! 
పారిపోయినవారు పోవుదరుగాక ఇక్కడ నిలిచియున్న వారుగూడ పోవుదురు 
గాక ఇదుగో ఇప్పుడే నేను భీష్ముని, _దోణుని వారిరథ ములనుండి వడగొ'పైదను 


ఇల్లో 
న 
చూడుము సాత్యకీ! కౌళరవవిళరులలో నెవడుగూడ ఇప్పడు నన్ను తప్పించుకొని 
టు 


సాత్యకి ఇదుగో యిస్సుడె నేను చక్రము ధరించి ఓీష్మదోణులను వధించి 
ధృతరాష్ట్ర పు _తులను తత చములన 


ధృతరాష్ట్ర మహారాజా! ఈ విఢముగా గ్రీక్‌ ము డు చెప్పి, తన చక 
మును స్మరించిన మాతముననే శ్రీకృష్ణుని చేతిపై సుదర్శన చక్రము వచ్చి 
నిలిచెను. తరువాత శ్రీకృష్ణభగవానుడు సూర్తుసివల వె వెలుగొందుచు, పిడుగువల 
నుండి చురకతుల ఆ అంచులు గల చ కమును పెకతి రథమునుండి యెగిరిదుమికి 


చులు టె 

తన పాదఘాతములతోే భూమిని కంపింపజయుచు ష్మునిపైకి ఉరి 3ను. 
గాజా! మదించిన యేనుగు పెకి సీంహమువల వీషు 
ఉరుకుచుండగా మిక్కిలి కోభాయమానడుగా సీలమేఘమువంటి ఆయన శరీ 
రమునుండి ఆ వస్త్రముత టిత్తువతె పకాశించుచుండెను, ఆయన భుజమనెడు 


నాశము పెన సచ్మమువంటి త కము విరాజిల్లుచుండ గా దాల సూర్వునివలే 
_పకాశించుచున్న ఆదిపద్మము శ్రీమన్నారాయణుని నాభినండి పెకి లేచుచున్న 
నట్టుండెచు. ఆ చకము శ్రీకృష్ణుని కోపమనెడు ఉదయసూర్నునిచేత వికసించిన 
ఆ "(కప్ప ఆంచులచుక కతులన్‌రు తేక అతో విరాజిల్దుచు శ్రీమన్నారాయణమూర్తి 
భాహునాళమునురిడి శ్రీక్స మున్‌ దేహమనె పెద్ద సరస్సునుండి పుట్టిన అది 
పద్మమాయనునట్టు వకాశించెను. 

రాజా! యిట్లు సుదర్శన చకము ధరించి శ్రీకృష్ణుడు బిగరగా 
సిం హనాడముచేయుచు కోవముతో కీష్ముని పెకి వచ్చుచుండగా చూచి సమన 


భూతములు ఇంతటిలొ కౌరవులనాశన మెందని పెదదగా అరచిరి. వాను దేవుడు 
+“ జా న్‌ 
చక్రము దరించి సమస లొకములకు (ప్రళయము గలిగించువానివల సమ 


Ves 


వీష్మవధ వర్వము. _. . 783 


లోకములకు (పశయము గలిగించువానివలె, సమస భూతములను దహించుళున్న 
ధూమకేతువు (తోకచుక్క) వలె బీష్మునిముందుకు దూసుకొనివచ్చెను, 


ఆ విధముగా వచ్చుచున్న శ్రీకృష్ణుని చూచి నీష్ముడు వ మాతము 
తొందరపాటు లేనివాడై, తన చేతి ధనుస్సును ఉపసంహరించుకొని ఆనంత 
పౌరుషముగల గోవిందునితో విజ్ఞాన తేజస్సుతో నిట్లనెను, 


దేవేశా! జగన్ని వాసా! చక పాణీ! మాధవా! రమ్మురమ్ము! నీకు నమ 
సారము. సర్వశరణ్యా! లోకనాథా! యుద్దమునందు నా రథమునుండి బలా 
తా-ర.ముగా నన్నులాగి (కింద పడ వేయుము. నేడు నీచేత చంవబడిననాకు 
ఇహవరలోకములలో _శేయస్సు కలుగును. కృష్ణనాథా! నాపెకి నీవు వచ్చుట 
చేత మూడు. లోకములందుగూడ నాకు గౌరవమే కలుగును, 
అర్జునుని (పతిజ 

[మ 

మహారాజా! అవ్వుడు అర్జునుడు తన రథమునుండి త్వరగా ఎగిరి దుమికి 
శ్రీకృష్ణుని వెంట పరుగెత్తి తన బాహువులచేత ఆయన బలిసిన చాహువును 
పట్టుకొని ఆ పెను అప్పుడు మహాయోగ బలముగల ఆది దేవుడైన శ్రీకృష్ణుడు 
తనను పట్టుకొనిన అర్జునుని మహావాయువు ఒంటి వృష మునువలె ఈడ్నుకొనుచు 
ముందుకుసాగి బీష్ముని పెకి పోవుచుండెను, F 

రాజా! అట్టు లీష్మునకు అభిముఖముగా పరుగెత్తుచున్న శ్రీకృష్ణుని 
అర్జునుడు గట్టిగా తన పాదములను భూమి పైనపూని బలమంతయు ఉపయోగించి 
శ్రీకృష్ణుని పట్టుకొని అతని వెంట ఈడ్పబడుచు చివరికి వదడుగుల . తరువాత 
అతనిని ఆపగలిగెను. ఇట్టు ఆగిన శ్రీకృష్ణునకు అర్జునుడు (ప్రీతితో నమస్కరించి 
యిట్రనెను. ' 

భగవాన్‌! కోపమును ఉపనంహరించుకొనుము నీవే కదా పాండవులకు 
గతి. నేను చేసిన (పతిజ్ఞ విడువను, నా పుతుల'పైన సోదరుల పైన ఒట్టు పెట్టు 
కొని చెప్పుచున్నాను నీ సహాయముతో కురువీరులను అంత మొందిం చెదను. 


ధృతరాష్ట్ర మహారాజా! ఈ విధముగా అర్జునుడు (పతిజ్ఞచెసిన తరువాత 
శ్రీకృష్ణుడు |పీతిచెంది అతని మాటవిని అతనియెడల | పీతిగలవాడై చ కములో 
మరల. తన రథమెక్కి. సారథ్యమునకు పూనుకొనెను, 
7) 


‘786 వేదవ్యాసకృత మహాభారతము 


| అర్జునుడు కొరవసేనను ఓడించుట 


రాజా! తరువాత కృషుడు మకల పగ్గములు తీసికొని పాంచజన్య శంఖ 
మును ఊదెను. ఆ ధ్వనితో దిక్కులు (పతి ధ్యనించెను. వివిధాభరణభూషితుడై 
పాంచజన్యమును పూరించిన శ్రీకృష్ణుని చూచి కౌరవ _సెనికులు భయముతో 
ఆ,కోశించిరి. వివిధ వాద్యధనులు రథ నేమి (చకముల ఆకులు) ధ్వనులు, 
.సింహనాదములు కురు సేనయంతటను ఉగముగా _మోగను. 


రాజా! తరువాత మఘగంలీరముగా గాండీవము ధ్యనించెను. ఆడది 
భూమాభకాశములు నలుదిక్కులునిండెను, అతని ధనుర్ముక్తములైన వాణములు 
అన్ని వెపుల వ్యాపించెను, 

రాజా! అప్పుడు కౌరవాధిపుడైన దుర్యోధనుడు బీష్మ భూరి శ్రవులతో 
ధూమ కతువు గడ్డివామిని కాల్చుచున్నట్లు ౫ పార్టునిముట్టడిం చెను అప్పుడు అర్జునుని 

న భూరి, (శవుడు ఏడుబాణములను దుర్యోధనుడు తోమరాయుధమును శల్యుడు 

నదను, భీష్ముడు శ క్రిని పయోగించిరి, 

రాజా! అర్జునుడు ఆయా యుధములన్నింటిని చేదించి గాండీవమునుండి 
మహేందాస్త్రమును _పయోగించెను, దానినుండి వెడలిన బాణములచేత వార్టుడు 
వారినందరిని వారించెను. అప్పుడు అర్దునధనుర్విమక్తములైన చాణములళత 
రథ-ధ్యజాగములు తెగిపడెను. సనల దేహములలో 'ఆ బాణములు చొచ్చుకొని 
పోయెను. అవి అన్ని దికు_లకు వ్యాపించెను. సైనికుల హృదయములు 
'గాండీవళబ్బము చేత్ర ఛేదిల్లైను. దానితో వతురంగబలములలో ధ్వనులు రేగెను, 
ఆ ధ్వని వీని _దుపద- విరాటాది ముఖ్యవీరులు అక్క డికి మరలివచ్చిరి, 


రాజా! అప్పుడు వీ నెనికులు అణగిపోయి అర్జునుని ఎదుర్కొనజాల 
కుండిరి, ఆనేక రథాశ గజాదులు తొత్తునియలై అర్హునునిచేత చెదింపబడెను. 
అట్లు ఇం|దాస్త్రముక్ష శరపరంపరచే అర్జునుడు శ తుసేనను చిందరవందర 
చేసి వీరుల శరీరములనుండి రకన రులను (పవహింపజే'నెను, 

రాజా! ఆ రకనదులండు మానవుల మేద స్సే (కొవ్వు) నురుగుగా 
గజాశ్వ శరీరములే తీరములుగా రాజుల శరీరపు మజ్జ (ఎముక లందలి చిక) గ్రాని) 
నీరు) బురడగా రాక్షస గణము భూతములుగా కిరస్సులు_ పురియలు. కేశములు 
నాచుగా, వచ్చికలుగాను అనేక కవచములే అలలుగా ఎముకల ముక్కలే 
గులకరాలుగా ఛనకాద్యనేక మదజంతువులగా ఆక్కడ నిలిచియున్న 


'తీష్మవధపర్యము - oT = 787 


మనుషు+లు అర్జునబాణములచేత మహా వెతరిణీ నదియే ఆచట సంతతరక్ష 
[పవాహముతో. వర్తి ల్రె లెను, 


రాజా! యీ విధముగా అర్జునుడు కురు సేనను హతమార్చెను. అదిచూచి 
చేది పొంచాలాది వీరులందరు హర్లముతో నినాదము చేసిరి జయజయనాదములు 
చేసిరి. దానితో కౌరవ యోధులు భయపడిరి, కృష్ణా ర్తునులు సంతోషముతో 
సింహనాదము చేసిరి, 


రాజా! అప్పుడు సూర్యుడు అస మించుచుండగా అందరు యుద్దము ఆ 
మూడవ నాటికి ముగింపజూచిరి అర్జునుని మహేందాస్రముక జాణములచేత 
గాయబడినవారై మీ సైనికులు భీష్మ _రోణాదులతో పాటు యుద్ధము ముగించిరి, 

రజా! శతు జయముచేత మహాకీర్తిని వరించిన అర్జునుడు గూడ తమ 
వారితో యుద్దభూమినుండి తిరిగిపోయెను. మీవారందరు ఆనాటి అర్జునుని పరా క 
మమును వేనోళ్ళ కొనియాడుచు గుంపులు గుంపులుగా తమతమ శిబవిరములక్షు 
పోయిరి. అంతటితో భీష్ముని మూడవనాటి యుద్ధము ముగిసెను. 


(అరువదవ అధ్యాయము) 
నాలుగవనాటి యుద్ద ము-వ్యూహముల రచన రా 


జన మేజయా! సంజయుడు ధృతరాష్ట్రంనకు నాలుగవనాటియుద్ద్ధ వృత్తాంత 
మిట్లు చెపు దొడ౧ను, 


రాజా! మూడవనాటి రాతి గడచిన తరువాత (ప్రభాతకాలమునందచు 
నీష్ము డు సేనాముఖమునందు నిలచి శతువులయెడల మిక్కిలి కోపముగలవాడై 
సమ గ బలపర్శాకమములతో నుండెను. ఆయనను (దోణచుర్యోధనాదులు అనుస 
రించిరి. ఆ వీరులందరితో గూడియున్న భీష్ముడు దేవతలచేత పరివృతుడైన 
ఇం|దునివలె [పకాశించుచుండను. గజముల స్కంధముల పె వివిధ వర్ణముల 
ధ్యజములు ఎగురుచుండెను. ఆ నెన్యము అప్పుడు వర్తాకాలమునందుతటిత్తులతో 
గూడిన మేఘములతో విరాజిల్దుచున్న ఆకాశమువల శోభిల్దుచుండెను. ఈ విద 
ముగా భీష్మరకితమైన సేన యుద్దోన్ముఖమై పోవుచుండగా అది అతిభయంకర 
ముగా (పవహించుచున్న మహానదివల నుండను, 


వ“ - రాజా! ఆటు గజవ్యూహము నందు కట్టబడి నందు చేత వివిధముగా'ఆ సేన 
కనబడుచు దాని శక్తి దాగియండెను. ఆ వ్యూహమఃనకు చతురంగ బలములు 
రెక్క_లుగా నుండెను. అట్లు పక్షములు గల మహామెఘమువలె నున్న ఆ వ్యూహ 
మును దూరమునుండియే అర్జునుడు చూచెను. అతడు తన రథముతో సేనతోను 
సర శతు సంహారము చేయుతలంపుతో ముందుకు సాగివచ్చెను. అతనిని చూచి 
మీవారందరు విషాదము చెందిరి. నర్వలోక మహారథికుడైన అర్జునునిచేత 
రషీంపబడునున్న ఆ సేన వ్యూహమును మీవారు భయముతో చూచిరి. ఆ 
వూగహమునకు నాలుగు నాలుగువేల గజములు (ప్రతిదిక్కునందు ఉండెను. 
ఆనాటి. పూర్వాహ్హమునందు ధర్మరాజు పన్నిన వ్యూహముతో సమానమెన 
వ్యూహము మానవలోకములో పూర్వము కనివిని యెరుగనిదిగా నుండెను. 


రాజా! తరువాత పాంచాలాది వీరులు వారివారి నియత స్థలములలో వచ్చి 
నిలిచిరి. శంఖ- భేరీ. మృదంగాది ధ్వనులు మారుమోగెను. అట్టు అంతరిక్ష మున 
వ్యాపించిన ధ్వని విని, రేగిన ధూళిచూచి వీరులందరు యుద్దసన్నద్దులె వచ్చి 
అర్హునునిచేరిరి. రథికుడు ధ్వజసారిథి సహితమైన శ తురథమును గజారోహకుడు 
గజమును ఆశ్వికు డశ్వ్యమును పదాతి పదాతిని కూల్చుచుండిరి. ఖడ్ష |పాసాద్యా 
యుధధారులు ఘోరముగా పరస్పర యుద్దము సలుపుచుండీరి ఒండొరులు కొట్టు 
కొని నేలగూలుచుండిరి. గజములు రథములను, రథములు గజములను అశ్వ 
ములు పదాతులను, పదాతి దళములళ్వములను వివేచపలేకుండ కూల్చుచుండెను. 
ఆందరు ఆరి లో హాహాకారములు చేయుచుండిరి. 


రాజా! ఈ విధముగా జరిగిన దొమ్మి యు ద్దములో అర్జునుడు బహు 
సంఖ్యాక మైన సెన్యమును వధించుచు ముందుకుసాగి వచ్చుచుండగా నతనిని 
భీష్ము డెదిరించెను. 


ఫీష్మార్టునుల ద్వైరథ యుద్దము 
ణా 

రాజా! ఐరుతాటి చెట్ల పొడవుగల తాళ ధ్వజము గలిగి  మహావేగముగల 
అశ్వములు వూనిన రథముపై భీష్ముడు వచ్చి దీప్తిమంతములైన ధనుర్పాణము 
లలో విరాజిల్టుచున్న అర్జునుని తాకను, ఆయనకు సహాయకులుగా (దోణ-కృప 
శల్యవివింళతి దుర్యోధనాదులు గూడ వచ్చిరి, అప్పుడు బంగారు కవచము 
ధరించి మహాశూరులైన అభిమన్నుడు వచ్చి దోణాడులను అా౩ను. ఆ మహారథి 


రీష్మువరవర్యాము .. =... 789: 


కుల మహాస్త్రములన్నిటిని అభిమన్యుడు ఖండించి యజ్ఞ వేదిక పె _పజ్యరిల్లు చున్న : 
అగ్నివలె వఎెలుగౌందుచుండెకు. 


రాజూ! అట్లు మధ్యనవచ్చిన అభిమన్యుడు రక్కనదులను (వవహింపజేయు 
చుండగా చూచి లీష్ము. డతనిని దాటిపోయి అర్జునుని తాకెను. భీష్మ పయుక 
బాణములను అరునుడు శిలలవంటి పదునైన విపాథబాణములచేత నవ్వుచు 
తుంచెను. సర్వధనుర్దరోత్త ముడై న నీష్నుని అర్జునుడు ళర-భల్దాద్యాయుధవర్ష 
ములచేతముంచెను. అశ్షే వీష్మనిర్ముక్తములైన మహాస్ర్రములు అర్జునుని సూర్యుని. 
అంధకారమువలె కప్పెను. ఇట్లు భీష్మార్జునులకు జరిగిన డ్రైరథ యుద్ధమును 
కొరవ.యాదవ-సృంజయాదులు విచితముగా జూచుచుండిరి. 


(అరవై ఒకటవ ఆధ్యాయము) 
భిమన్యు పరాక్రమము 


జనమేజయా! సంజయుడు ధృతరామర్రీనకు తరువాతి యుద్ధ వృతాంత 

మిట్లు చెప్ప దొడగను, డ్‌ 

ధృతరాష్ట్ర మహారాజా! అశ్వతామ.ళల్య- భూరి శస్‌ _ చిత సేనారులు ఐదు 

గురు అభిమన్యుని ఐదుగజములు సింహకిశోరమును చుట్టు ముట్టినట్లు ముట్టడించిరి, 

వారిలో ఒక్కాాడుగూడ గురిలో, శార్యములో అస్త్ర లాఘవములోను. ఆతనికి 
సమానుడు కాకుండెను. 


రాజా! ఆ విధముగా పరాకమము _పదర్శించుచున్న శ రుదమనుడై న 
పుతుని జూచి అర్జునుడు సింహనాదము చేసెను. అట్టు మీ 'నెన్యమును పీడించు. 
న్న నీ మనుమని మీవారందరు చుట్టుముట్టిరి, వారందరిని ఆభిమనుుడు బల 
పరా[కమములచేత తాకను. సూర్య సమాన పభతో అతి లాఘవముగా బాణ. 
ములు (పయోగించుచున్న అతని ధనుస్సు వెలుగొందుచుండెను. అతడు ఆశ 
తామ చాక దాణముతో శల్యుని ఐదింటితో కొట్టి వారి ధ్యజములు విరి డెను, 
సోమదత పుతుడు _పయోగించిన బంగారు శ కిని ఒక్కబాణముతో హరించెను.. 
శల్యుడు విడిచిన బాణములను ఛేదించి అతని ధనుస్సు ఖండించి గుజ్బములను 
చం పెను. | 


రాజా! భూరి శవుడు. శల్యుడు. సాంయమని పుతుడైన శలుడు. అభిమన్యుని. 


700 వేదవ్యానకృత మహాభారతము . 


దాడికి తాశజాలకపోయిరి, [(తిగర్లులు- మ్మదులు- కేకయులు మొదలైన యిరువది 
మైదువేల సైనికులను దుర్యోధనుడు పురికొల్సి అర్జునాభిమన్యులను వధించుటకు 
పంపెను. వారందరు ధనుర్వేద విద్యాంనులు. అజేయులు. 


రాజా! అట్టు మ సెనికుల చేత చుట్టబడీన తండి కొడుకులను చూచి సేనా 
పతియెన ధృష్టర్యు మ్నుడు అనేక స హస గజాళ్వ నైన్యములతో వచ్చి శతు 
నైన్యములను మరలించెను, మృద కేకయ సైన్యములు అర్జునునకు ఎదురుగా 
వచ్చుచుండగా ధృష్టద్యుమ్నుడు శల్యుని భుజముల సంధి యెముకలను మూడు 
బాణములతో గొశ్రైను, పదుగురు మ్మదకులను పది బాణములతో గొట్టి కృత 
వర్మాది పృష్ట రక్షకులను చెదరగొసైను. 


(ఆరవై రెండవ అధ్యాయము) 
ధృష్టద్యుమ్నుడు శలుసి వధించుట 


రాజా! అప్పుడు సాంయమని వుతుడైన శలుడు ముప్పది బాణముల తో 
ధృష్టద్యుమ్నుని, అతని సారథిని వదిబాణములతోను కొ'పైను. అట్టు కొట్టబడిన 
ధృషద్యుమ్నుడు అతికోపముతో పెదవుల మూలములను నాకుచు భల్లముచేత 
శలుని ధనుస్సు ఛేదించి యతనిని ఇరువదియెదు బాణములతో కొట్టి రథాశ్వము 
లను సారథిని గాయపర చెను. 
రాజా! అప్పుడు శలుడు ధృష్టద్యుమ్నునితో ఖడ్గ యుద్దమునకు పూను 
కొనెను. అట్టు పాదచారియై ఆకాశమునుండి పడుచున్న సర్పమువలె, |ప్రశయ 
కాల యమునివఠె, సూర్యునివలె (పకాశించుచు మదపుపేనుగువలె వచ్చుచున్న 
శలుని పాండవులు రృష్టద్యుమ్నుడున్ను చూచిరి అప్పుడు ధృష్టద్యుమ్నుడు తన 
కెదురుగా ఇఖడ్గరారియై సమీపించుచున్న శలునిశిరస్సు గదచేత పగులగా మెను. 


ఆంతటితో శలుని చేతినుండి డాలు కిందపడి అతడు మరణించిను, ధృష్టద్యు 
ముడు సంతోషించెను, 


రాజా! శలుగు చావగా మీ నైన్యములో హాహాకారము రేగెను అప్పుడు 
శలుని తం డియెన సొంయమని పు తమరణముచేత అతి కుద్దుడె మూడు బాణము 
లతో అంకుశములతో రృష్టర్యుమ్నుని ఏనుగువలె కొస్టైను. శల్యుడుగూడ ధృష్ష 


ద్యుమ్నుని వక్షస్థలముపెన బాణపయోగము చేసెను. అప్పుడు మహాఘోరముగా 
వారికి యుద్ధము జరిగెను. 


వీష్మవధ పర్వము" రర 191 - 
_జనమేజయా! ధృతరాష్ట్ర డు సంజయునితో నిట్టనెను. 


సంజయా! పౌరుషముకంటె దైవమే (శేష్టమని తలచెదను. నా పుతుని 
మహా సెన్యమును పాండవ సేన బాధించుట వినగా. పౌరుషము పనికిరాదని నిరూ 
పించబడుచున్నది. ఎల్లప్పుడు నీవు మావారు చచ్చుచున్నట్లు పాండవులు వీ 
బాధలు లేక సంతోషముతోనున్నట్టును [| చెప్పుచుంటివి. మావారు పౌరుషహీనులని' 
వారు పడిపోయినారని పడుచున్నారనియు చెప్పుచున్నావు. వారు యథాళ క్రి విజ 
యముకొరకు పోరాడుచున్నారుగదా! ఇట్లున్నను పాండవుల విజయము మావారి 
పరాజయము వినుచున్నాముకాబట్టి దుర్యోదనుడు కారణముగా నేను దుసృహము. 
లైన అనేకరుఃఖవార్త లను వినవలసియున్న దనుకొ నెదను, పాండవులు ఓడిపోవుట 
మావారు గెలుచుటకు తగిన ఉహైయమేదియ నాకు తోచుటలేదు చెప్పుము, 


ఇరుపక ముల యుద్దము 
ఆ మాటకు సంజయుడిట్లు ధృతరాష్ట్రరనితో ననెను, 


రాజా! నీ అవినీతివలననే యేర్పడిన చతురంగ నెన నాశనమును గూర్చి 
చెప్పెద వినుము. శల్యుని తొమ్మిది బాణములచేత పిడితుడైన ధృష్టద్యుమ్నుడు 
శలుంనిపె బాణ పయోగముచేని బాధించెను. అప్పుడు ధృషద్యుముడు మహా 
ఖ్‌ ల ats 
ద్ఫుత పరాక్రమము పదర్శించుచు శల్యుని అడ్డగించి పోరాడుచుండగా ఆ 
యిరువురిలో భేదమే తెలియకుండెను. శల్యుడు ధృష్టద్యుమ్నుని ధనుస్సు ఛేదించి 
యతని పె బాణవర్షము వర్షాకాల మేఘము పర్వతము పె వానగురిసినట్లు కురిసెను. 


రాజా! అప్పుడు ధృష్టద్యుమ్నుడు పీడింపబడుట చూచి అభిమన్యుడు 
కుద్దుడె శల్యుని'పెకి ఉరికి ఆరాయనియైన శల్యుని నిశిత శరములచేత కొ ప్రైను. 
రాజా! అప్పుడు 'మీజా రు అభిమన్యుని ముట్టడింపదలచి శల్యునిచుట్టు చేరిరి, 
దుర్యోధన వికర్ణాదులు శల్యుని రథమును రక్షింపదలచి నిలిచిరి. అప్పుడు భీమ 
సేనుడ్తు_ మా | దీపు | తులు. ధృష్టద్యుమ్నా భిమన్యులు దౌపదేయులు పదుగురు “పది 
మంది ధార రాష్ట్రంల రథములను వి పొడిచిరి. ఇరుపకములవారు నానా పశసా9 
స్రములసు (పయోగించుచు పరస్పర వధకాంక్షతో ఆ యుద్దములో నిలిచిరి. నీ 
దుర్మంతమువలననే కదా యంత ఘోరయుద్దమును పా ప్రమాయెను. 


రాజా! అట్టు ఆ పదుగురు వదుగురు రథికులకు పరస్పరయుద్ధము సాగు 


799 వేదవ్యోసకృత .మహాజారతము: 


చుండగా మీ పీరులు పాండవవీరులు _పేకకులై చూచుచుండిరి . ఆ యిరువె పుల 

న్న దశ-దళ రథికులు అన్యాన్యము కొట్టుకొనుచు పరస్పర స్పర్దతో మహాస్త్ర 
ములను. _ప్రయోగించుచుండిరి. దుర్యోధన-దుర్మర్షణ-చితసేనాదు లైన నీ 
పుతులు చాలమంది పదులు ఇరువదులు బాణములతో ధృష్టద్యుమ్నుని కొట్టిరి. 


అతడు ఆ బాణములన్నింటిని చేధించివారందరిని తిరిగి ఒక్కాక్కరిపై ఇరువది 
యైదు బాణముల చొప్పున (పయోగించి వేధించెను, 


రాజా! అభిమన్యుడు సత్య్యవత-పురుమి తులను పదిపది బాణములతో 
కొ పను, నకుల సహదేవులు మేనమామ శల్యుని రీక్ష బాణములతో కొట్టిరి, అది 


అత్యద్భుతముగా నుండెను. ఆప్పుడు శల్యుడుగూడ మేనల్లుండను. ఆనేక 
బాణములతో కొట్టి కాధించెను, కాని వారు చలించకుండిరి. 


రాజా! ఆంతట మహాబలశాలియెన నీమ సేనుడు దుర్యోధనుని చంపి 
అంతటితో యుద్ధాంతము చేయ టకు గదగొని అతనిపె బడెను. శఖర మువంటి 


గదతో కెలానమువలె = డుచున్న వీమసేనుని చూచినీ పృతులు భయపడి 
పారిపోయిరి. 


భీమసేనుడు గజ సి సైన్యమును సంహరించుట 


రాజా! అప్పుడు దుర్యోధనుడు మహా (కోధముతో పది వేల యేనుగుల 

సైన్యముతో మాగరుని సీముని పె పెకి పురికొల్పి వారిని ముందిడుకొని భీమ సేనుని'పె 
దాడి చేసెను. 

రాజా! అట్టు తనపై బరుచున్న గజ సైన్యమును ఖీముడుచూచి పర్వతము 

వలె ధృఢమైన మహాగదతో రథమునుండి దుమికి సింహమువలె నినోదముచేసి 

నోరుతెరచుకౌనిన యమునివలె ఆ గజ సేనపె దాడిచేసెను. వ్య జాయుధముతో 

నిందునివలె గదాపాణియైన లీముడు గదతో గజములను చంపుచు యుద్దరంగ 


ములో విచ్చలవిడిగా తిరుగుచుండెను. అతడు బిగ్గరగా గర్జిల్లెను. అనాదము విని 
గజములు చేష్టలుడిగి గడగడ వణకెను, 


ర్యుమ్నులు భీముని వెనకవైపు ఆ అతని రవకులుగా నుండి గజములపె బాణ 
వర్షము మేఘములు పర్వతములపె గురిసి 


గజారోవారుల తలలు చిరుగగొట్టుచుండిరి, 


ఖ్‌ 
బ్‌ 


వారి తలలు బాహువులు తెగి గజి 


ఫీష్మవధ వర్వము . య. 


ములు |క్రీందకువడుచుండగా అది పాషాణవర్షమాయనున్నట్లు చూసరులకుతో చెను, 
తలలేని మొండెములు గజస్యంధములపె ఒరసియుండగా అవి పర్వతా_గము 
లందు కొనలుతెగిపడియున్న వృషములవలె కనబడెను. రృష్టద్యుమ్నుడు మహో 
గజములను నేల గూల్చెను, 

రాజా! ఆంతట మగధరాజు ఐరావతమువంటి గజముపైవచ్చి అభిమనుని 


తాకెను, అట్లు వచ్చుచున్న గజమును అభిమన్యుడు ఒక్క బాణముతో కొట్టి 
అతని శిరస్సును గూడ ఛేదించెను. 


రాజా! తరువాత భీమసేనుడు ఆ గజయూథములో దూరి యిం దుడు 
పర్వతములను వలె గజములను మర్దించుచుండెను. ఒక దెబ్బతోనే అనేక గజ 
ములు వజాయుధముచేత పర్యతములవలె నేలగూలుచుండెను. అనేక గజములు 
దంతములు, తొండములు, పార్భ్యములు తెగి అవి మలమూ (తములు చేయుచు. 
భయముతో చెదిరి పారిపోవచ్చెను. కొన్ని రక్తము గక్కుచు కుంభస్థలములు 
పగిలి పరఃతములవలె నేలగూలుచుండను, 

"రాజా! భీమసేను డప్పుడు మేదస్సుచేత రక్తముచేత వ్యాపించిన శరీర 
రముతో రణభూమియందు మహావీకరముగా తిరుగుచుండెను. అతడు నెతుట' 
తశీసీన గదను దరించి పినాక ధనుస్సును దరించిన శివునివత నుండెను. 

అట్టున్న ఫీముని అభిమన్యు (పముఖులైెన రథికులు దేవతలు కర దుని' 
వలె రశించుచుండిరి. అప్పుడు బీముడు రౌ దాకారముతలో యమునివలె కన 
బడెను. శంకరుడు తాండవనాట్యము చేయుచున్న ట్లు అతడు ఆంతట ఎగురుచుం 
డెను. పినాకముతో వశువులను సంహరించు |కుద్దుడెన పపవపతి వలె భీముడు, 
రక్కసిక్క మెన గదతో భాసిల్లెను, గోపాలకుడు కల్లతో పశువుల మందను తోలు 
నట్లు గజములను గదతో తోలుచుండెను. ఆవి తమ సెనికులనే (లొక్కుచు 
పోవుచుండెను. సుడిగాలి మేఘములను వలె భీముడు గజముల చెదర గొట్టుచు 
ళ్మశానమునందు థివుని వత రణరంగమునందు నిలచెను, 


(ఆరవై మూడవ అధ్యాయము) 
భీమ-భీష్ముల యుద్దము 


జన మేజయా! సంజయుడు ఛృాతరాష్ట్రనకు తరువాతి యుద్ద వృత్తాంత 
పుట్టు _చెప్పదొడగను, . | 


194 వేదపా్యసక్ళత మహాభారతము" 


రాజా! నీమసేనుడు (పచండపరా కమముతో గజ నెన్యమును సంహరింపగా 
సీ పు్యతుడు దుర్యోధనుడు అతని పరా|క మము సహింపజాలక భీమసేనుని 
వధింపుడు అని సర్వవైన్యములను ప్పురికొల్పెను. ఆ యాజ్ఞశత నెన్యములన్నియు 
అతిభయంకరముగా బొబ్బరిలు చున న్న భీమ" సనుని'పె బడెను, 'దేవతలకుగూడ 
దుస్సహములవైన ఆ బలములు అపార సముదమువలె ఒప్పుచు అనంతములుగా 
వచ్చి భీముని ముట్టడించెను, 

రాజా! ఆ చతురంగబలములు సింహనాదములు చేయుచున్న ప్పుడు రేగిన 
ధూశి అంతటను వ్యాపించెను, రెండవ మహాసమ్నుదముగానున్న ఆ సెనాసాగర 
మును భీమసేనుడు ఎల్లవలె అడ్డగించెను, అప్పుడు అతడు చూపిన అతిమానుష 
మైన కర్మ అత్యాశ్చర్యముగా సుండను. పెచ్చు రేగిన అ చతురంగబలమును 
రాజవీరులను ఫీమసేనుడు ఏమ్మాతము |భాంతిజెందక నివారించి మెరుపర్వతము 
వలె అచంచలముగా నిలిచెను, 

రాజా! అట్టు సాగుచున్న తుములయుద్దములో ఖీమునకు బాసటగా అతని. 
సోదరులు. ప్తుతులు-దధృష్టద్యుమ్నుడు-శిఖండి వచ్చిరి. తరువాత వీమడు తన 
తన ఉక్కుగరతో దండపాణియెన యముడువలె పరుగెత్తి పోయి గజారిథాడు 
లను నుగ్గుచెసి అనకులను [పళశయకాలయముడువ ల సంహరించెను. పచ్చిక 
బయశ్ళ్శలో వనుగువలె ఫీముడు అవలీలగా ఆ సేనలో తిరుగుచు రథములను 
లాగిలాగి నలుగగొట్టుచుండెను. రఠతములనుండి రధికులను గజములనుండి గజ 
యోధులను అశ్వపృషమలనుండి ఆశ్వికులను పదాతిడళములను గదతో 
మర్చించుచు నేలపై పడగొ'టైను. మహావాయువు వృక్షములను నిరూ లించినట్లు 
ఫీముడు నీ పుతుని సేనను ధృస్తము చేసెను, 

రాజా! మజ్జా (ఎముకల యందలి జిడ్డుర సము) వసా (కొవ్వు) మాంస 
రక్త ములలో మునిగి అతని గదాదండము గూడ భయంకరముగా కనజడుచుం 
డెను. అంతటను చచ్చిపడియున్న సైన్యముచేత ఆరణ భూమి మృత్యు దేవతకు 
నివాస భూమివలె నుండెను, ఆతని గద అప్పుడు కోధముతో పశువులను చంపు 
చున్న పశుపతి పినాకధనుసు స్సువలె, యమదండముషల, ఇం|దునసి వ|జాయుధము 
వలెను చూచువారికి అతిరా చముగా కనబడుచుండెను. అతని రూపము గూడ 
యుగాంత యమునిరూపమువ తె _పకాశీంచుచుండెను, 


రాజా! అట్టు ఆ మహా సైన్యమును మాటిమాటికి తరిమికొటుచు మృత్యు 
ల 


లీష్మవధ పర్యము 195 


దేవతవలె వచ్చుచున్న భీముని చూచి సెనికులందరు మిగులభయపడిరి. అతడు 
గదాపాణియై కనబడినచోట్ర చెల్ల "నెన్మములు శీలి పారిపోవుచుండెను, 


రాజా! ఆ విధముగా నోరు తెరచుకొనిన యముని వలె సర్వ పైన్యములను 
మింగుచు గదతో మహాభయంకరముగా నున్న భీముని భీష్ముడు తాకెను. ఎడ 
తెగని బాణవర్షము గురియుచు యుగాంత మెఘమువలె సూర్య తేజస్సుతో తన 
పెన పడుచున్న భీష్ముని ఖీముడెదిరించెను. ఆతనితొోపాపఏి సాత్యకికూడ వచ్చి 
మీ సైన్యమును కంపింపజేనెను. సాత్యకిని మీవారెపరు గూడ నివారింపజాల 
కుండిరి అతడు భీమునితో గలసి వీమ్మనితో ఘోరముగా యుద్దము చేసెను. 
రాజా! సాత్యకిని అలంబుషుడను రాక్షసుడు బాణములతో గొ"పైను. అలంబు 
షుని సాత్యకి తరిమికొ'పైను. మీవారందరు నాత్యకిపై పర్వతము పెన మేఘములు 
వాన గురిసిన ట్లు శర వర్షము గురిసిరి. అయినను ఆతనిని వారింపజాలకుండిరి, 
సాత్యకి మధ్యందిన మారాండునివలె | పకాశించుచుండెను., 
రాజా! అప్పుడు మీ సేనలో సోమదత పుతుడైన భూరి|శవుడు దప్ప 
ఆందరున్ను విషారము జెందిరి భూర్మిశవుడు సాత్యకి నెదుర్కొని సాత్యకిని 
బాణములతో అంకుళములతో వనుగువలె కొటెను. సాత్యకి అతనిని నివారించెను 
అప్పుడు సేనతో దుర్యోధనుడు భూరి శవునకు సహాయకుడుగా వచ్చెను. హండవ 
వీరులుగూడ సాత్యకి సహాయకులుగా వచ్చిరి. ఇరుపక్షముల వీరులకు ఘోర 


యుద్ధము ఆరంభించెను. 


(ఆర వైనాల్లన అధ్యాయము 
భీమ ఘటోత్కచుల పరాక్రమము 


రాజా! భీమసేనుడు అతి (కొడముతో గదాపాణియె దుర్యోధనాదులను 
తాకెను. అతనికి అనేక సహ సరథికులు తోడుగానుండిరి. ని కొడుకు నంద 
కుడు ఆరు బాణములతో భీమసేనుని కొళైను. దుర్యోధనుడు తొమ్మిది బాణము 
లతో భీముని యెదపె కొ'పైను. 
రాజా! భీమ సేను డప్పుడు రథ మెక్కి సాందీపునితో నిట్లనెను. 
సారథీ! యీ ధార రరాష్ట్ర9లు అతి సం కుద్దులె అందరు ఒక్కటిగా చేరి 
నన్నే వధించుటకు పూనిప నచ్చుచున్నారు. అనేక సంవత్సరములనుండి తలచు 
న్న మా మనోరథ వృక్షము నేడు ఇక్కడ సఫలమగుచున్నది. నా యెదుట. 


tee వేదవ్యానకృత మహాభారతము... 


ఇప్పుడు నా సోదరులు దుర్యోధనాదులు కనబడుచున్నారు. విళొకా! అదుగో రథ 
దూళి 'రేగుచున్నది, ఆచ్చోటికి రథము తోలుకొని పొమ్ము అక్కడనే యుద్ద 
నన్నద్దుడెన యోదనుడు నిలిచియున్నాడు. పౌగరుబోతులై న అతని తమ్ములు 
గూడ అక్కడనేయున్నారు, ఇదుగో నివు చూచుచుండగానే వీరందరినిచంపెదను. 
కనుక నా అశ్వములను గట్టిగా పట్టుకొని తోలుము. 


=. వెంటనే లీమసేనుని రథమును సారథి విళోకుడు దుర్యోధనారులకడకు, 
తోలుకొని పోయెను. 


రాజా! తరువాత భీముడు పదిబాణములతో దుర్యోధనుని మూడింటితో 
నందకుని కౌళ్తైును. ఆంతట దురో[ధనుడు అరువది బాణములతో భీముని మూడిం 
టితో విశోకునికొట్టి ీముని ధనుస్సు ఛేదించెను. అతనిచేత పీడితులైన విళోకుని 
చూచి భీముడు ఆతి (కుద్దుడె మూడు భల్లములచెత దుర్యోధనుని ధనున్సు 
చేదించెను. వెంటనే దుర్యోధనుడు మరియొక ధనుస్సు తీసికొని మృత్యువువంటి 
బాణమును వీమునిపె (పయోగించెను చను. ఆ దెబ్బతో భీముడు రథమునందుకూలి 
మార్చిర్ధిను. అప్పుడు అభిమన్యుడు మొదలైనవారు అది సహించలేక సీప్ముత్రుని 

లపె తీవ శస్త్ర వర్షమును గురిపించిరి. 


రాజా! తరువాత భీమసేనుడు మూర్చడేరి దుర్యోధనుని ఎనిమిది బాణము 
లతో, శల్యుని ఇరువదియైదింటితో కొ ద్రిను, ఆ బాధ నహించలేక శల్యుడు రణ 
రంగము వీడిపోయెను. తరువాత సీప్పతులు పదునాలుగురు సేనాపతులు.సుషేణ 
జలసంధాదులు వీమసేనుని ఎదుర్కొని ఆతసి పెన అనేక బాణములు పయో 
గించిరి. 


రాజూ! అట్లు తనను కొట్టుచున్న సీ పు తులను భీమసేనుడు చూచి, 
పశువుల మందలో తోడేలువలె వారిమధ్యలో (ప్రవశించి ఆతి [కోధముతో ఓష్ట 
మూలములు నాకుచు వారిపై బడి గరుడుని వేగముతో ని పుతుడైన సేనాపతి 
శిరస్సును కుర పము (అర్థచం ద బాణముతో నరికెను, మూడు దాణములలతో.. 
జలసలధుని వధించెను. ఇల్లి నీ పుతులె న సుషేణ-.ఉఊగ-వీరబాహు- భీమ_ భీమ 
రథ-సులోచనాదులను గూడ వివిరాయుధములతో సంహరించెను. 


- రాజా! వీమనేన పరా కమునకు తాళజాలక నీ యితర ప్వుతులు భయపడి 
దిక్కులకు పారిపోయిరి. వారిని నీమసేనుడు తరిమితరిమి చంపుచుండెను. 


వీష్మవధ పర్వము. 781 


రాజా! అది చూచి నీష్ముడు మహాం థికు లలో నిట్రనెను. 

వీరులారా! వీమసేనుడు ధార ర రాష్ట్రల నందచమ పడగొట్టుచున్నాడు. ఇక 
జాగుచేయక నీముని పట్టుకొ నుడు, 

రాజా! అట్టు వీష్ముడు చెపుగనే దుర్యోధన నె సెనికులందరు వీమసేనున్‌ 
పెకి ఉరికిరి. భగరతుడు తన గజముతో భీముని వెపు "పోయి. భీముడు కనబడ 
నంతగా బాణములతో మేఘములు నూర్చుని గప్పినట్లు కప్పెను. 

రాజా! అది సహించక అభిమన్యుడు మొదలైన వీరులు శరవరముచేత 
భగదత్తుని నివారించిరి. ఆతని గజమును గూడ కొటిరి, ఆ శరవర్షముచేత భగ 
దతుని గజము శరీరమంతట నెత్తురు చిమ్మగా నూర్య్మకిరణములచెత కప్పబడిన 
మేఘమువలె ఆది అందముగా నుండెను. ఆ గజము యమునివఖ శ తువులను 
పార ద్రోలుచుండెను. దాని మహారూవమును చూచి అందరు భయపడిరి, తరువాత 
భగదత్తుడు భీమసేకుని యెదపె బాణముతో కొట్టెను ఆ దెబ్బతో భీముడు 
మూర్చిల్లి ధ్యజడండమును పట్టుకొనెను. అట్లు సైనికులు వీతులగుటను ఫీమ 
సేసుడు మూర్చిల్లుటను చూచి భగదత్తుడు బిగ్గరగా సింహనాదము = సెను, 

రాజా! అప్పుడు ఘటోత్కచుడు తర్మడియెన భీముడు మూర్చిల్లియుండుట 
చూచి మిక్కిలి కోపముతో రాక్షసుడు గాబట్టి అక్కడ అంతర్జానము జెంది అతి 
భయంకరమాయచేత ఘోరరూపము ధరించి, తానుమాయచేత సృజించిశఐరావజ 
గజము నెక్కి యిం, _దునివలె వచ్చెను, ఆ యెరావత గజమును దిగజములుగూడ 
అనునరించి వచ్చెను. అవిగూడ మాయా నృష్టములే, ఆ దిగ్గజములలో అంజన 
వామన.మహాపద్మ గజముల'పె రాశసులు కూ ర్వోనియుండిరి. ఆ మూడు గజ 
ములు మహాకాయములుగలవై మదజలము _సవించుచుండగా ఆ గజముల పె నున్న 
రాక్ష సవీరులు బలపరాకమవంతులై శోభిల్లుచుండిరి. 

రాజా! ఘటోత్కచుడు భగదత్తుని అతని గజమును చంపదలచి తన గజము 

నతనిపె తోలెను. దానితో పాటు ఇతర గజముఅను గూడ రాక్షసులు తోలిరి. 
నాలుగు దంతములుగల ఆ గజములు నలుదిక్కులు చుట్టియ౦డెను, అవి భగ 
దత్తుని గజమును పీడించెను. వాని దెబ్బలతొ బాధవడుచు భగదతుని గజము 
బిగ్గరగా అరచెను, అది పిడుగు చప్పుడువరి నుండెను. 

ఆ ధ్వని విని భీష్ముడు దోణదురోధనులతొ నిట్రనెను. 

ఈ. భగదత్తుడు దురాత్ముడైన ఘటోత్యచునితా పోరాడుచు కష్టము 


Tyg వేదవ్యానకృత మహాభారతము 


లలో చిక్కుకొనినాడు. ఘటోత్మచ రాక్షసుడు. మహాకాయుడు భగదత్తు డతి 
కోపిమ్టుడు. ఈ యిరువురు యముడు మృ త్యుదేవతలవలె పరస్పరము పోరాడు 
చున్నారు. పాండవులు సంతోషముతో అరచుచున్నారు. భగదత్తుని గజము భయ 
పడి రోదన న నన్నడ మనమిప్పుడు భగదతుని ర రక్షణార్థమై అక్కడకు 
హోవుదము మనమతని రవతింపనియెడల తడు తప్పక మరణించగలడు. కనుక 
త్యరపడుడు జాగు టు అకిరౌడముగా మహాసనం గావ:ము జరుగుచున్నది. 
భగదత్తుడు మనకు వక్తుడు. సత్కుులనంజాతుడు- హరుడు- సే నాపతి కనుక 
నతనిని రక్షించుట మనకు యుక మైనపని, 

రాజా! భీష్ముని మాటలు విని ఆ మహారథికులందరు భగదతరక్ష ణార్భమె 
ముందిడుకొని భగదత్తుడున్న చోటికి పోయిరి, 
రాజా! అట్లు వుచున్న వారిని చూచి పాండవ పాంవాలురుగూడ యుధిష్టి 

ని ఘటొత్మచుని సహాయార్థమెపోయిరి, శ్యతువులను చూచి 
గా సింహనాచము చేసెను” అది పిడుగు చప్పుడువలె 


3 ౪ 
x కో 


రాజా! ఘటొత్క _చుని ధ్వని విని గజములు పరస్పరము యుద్దము 
చేయుచుండుట చూచి £ష్ముడు మరల ; దోణాచార్యునితొ నిట్లనెను, 


ఆచార్యా! దురాత్ముడైన యీ ఘటోత్యచునితొ యుద్దముచేయుట మంచి 

దని నాకు తోచుట లేదు. అతడు బలపరా,కమవం ంతుడే కాక యిప్పుడు" స సహాయ 
వంతుడై కూడ ఉన్నాడు. ఆతని ని యుద్దములో నిం|దుడుగూడ జయించజాలడు, 
ఆతడు మంచి లషశుద్దితొ బాగుగా యుద్దము చేయగలవాడు. మనవాహనము 
లన్నియు అలసియున్నవి, ఇవి ఈ డిన మంతయు పొంచాలపాండవుల దెబ్బలచేత 


గాయబడియున్న నుక నేడు పాండవ "సేనతో యుద్దము ఎ చేయుట మంచిది 


కాదని నాకు తొ మన ఓ నేటికి యుద్దము ఆ; పుటకు |వకటింపుడు-. రేపు 
శ తువులలో పోరాడుచము, 


) 


1 మై క్ష ర | 
రాజా! అట్టి టి పితామహుడు చెప్పిన తరువాత కౌరవులు ఆనాటికి 
వస్తది 
చవడ్మి 


న కురు సెనికులు అంచ 


fs 
fx 
లి 

(Cy 
(౮ 

£9 
cD 


ఏ శంఖములు పూరించిరి, ఈవిరముగ ఆ నాలుగవ 


-నీష్యవధ పర్యము వ. కోర్చిక్టి 


నాటి యుద్దము ముగిసెను. పాండవులు ఘటోత్కచుని ముందిడుకొని తిరిగి 
పరస్పరము |పశంసించుకొనుచు తమ శిబిరములకు పోయిరి. 
రాజా! కౌరవులు పాండవులకు ఓడిపోయి కత గ్యాతులై సిగుతో స్యశిదిరము 
లకు పోయిరి, 
దుర్యోధనుడు తమ్ములవధచేత దీనుడై దుఃఖించుచుండెను. 
జనమెజయా ఆప్పుడు ధృతరామ్హ9డు సంజయుని తో నిట్రనెను 


(అరవై ఐదవ అధ్యాయము) 
ధృతరాష్ట్ర సంజయుల సంవాదము 

సంజయా! దేవతలకు గూడ దుష్కర మైన కర్మపాండుప్పుతులు చేసినట్లు 
అంతటను నా ప్వుతుల పరాభవము జరిగినట్టున్ను విని నాకు చాల భయాళ్చర్య 
ములు కలుగుచున్నవి. ఇక ఈ యుద్ద మెట్లు సాగునాయని మహా చింత గలుగు 
చున్నది. విదురుని మాటలు నా మనస్సును దహంచుచున్నవి. ఇదియంతయు దైవ 
యోగముచేతనెయి టైనదని తోచుచున్నది. 

సంజయా! మహాయోధ్యాగేసరులు పర్వ సాొస్త్ర పండితులు నైన వీష్మ 
(దోణాదులతో వాండవవీరులు పోరాడుచుండుటి ఆళ్ళ్శర్యిము గాదా! 

నాయనా! వాండపులు మహాత్ములు మహాబలకశాలులై అవధ్యులుగా 
నుండునట్లు ఎవరు చేసిరి? ఎవరు వారికి ఇట్టివరమిచ్చిరి? వారి కెట్టి జ్ఞానమ గలదు? 
ఆకాశములో సక్ష్షత గణములవలె వారు నాగనము చెందకుండుటకు ఏ వర 
ములు అడ్డుపడుచున్న వి? 

సంజయా! పాండవులచేత మా నెన్యము హతమెనట్లు మాటిమటికివిని 
- నేనేమాాతము ఓర్‌? పజాలకున్నాను. ఈ అరిభయంకర మెన దండము డెవ 
యోగముఇత న నాపైన పహమచున్నది. పాండవులు అవధ్యులగుటకు నా పుతులు 
వధ్యులగుటకున్ను కారణములన్నియు నాకు యథార్థ ముగా తెలుపుము, ఈ దుఃఖ 
మునకు అంతము లేనట్లు ఈ తోచుచున్నది. మనుష్యుడు బాహువులతో సము దము 
ఈది దాట జాలనట్టున్న దీ యుద్ధ విజయము. 

సంజయా! నా పుతులకు అతిదారుణమైన వ్యసనము పాపి ంచెను, వారి 
నందరిని నీముడు సంహరించుననుటలో సంశయములేదు. అతనినుండి నా 
కొడుకులను కాపాడు వీరుడవడు గూడ నున్నట్లు నాకు కనబడుటలేదు, తప్పక 


శక వేదవ్యానక్ళత. మహాభారతము 


'చూ-పుతులికు వినాశము సం పాపమై నది. కాబటి ఇట్టి శక్తి (బలము) పారడవు 
లకు కలుగుటకు నా పుతుల జయమునకున్ను కారణము నాకు తెలుపుము. 
““వంజయా! తమవారు యుద్దమునందు విముఖులె పోయి నప్పుడు రుర్యో 
ధనుడేమి చేసెను? అప్పుడు బీష్మ (దోణ కృపాదులందరున్ను నా పు తులు 
యుద్ద విముఖులై నప్పుడు ఏమి చేయవలెనని నిశ్చయించిరి? చెప్పుము, 
జన మేజయా! ధృత రాషఘరిని _ళ్న ములకు సంజయుడిట్టు బదులు చెప్ప 
జొచ్చెను. 
రాజా! నేను చెప్పబోవు విషయములన్నియు జా గత్తగా విని నిశ్చయించు 
కొనుము, పాండవులు మం తతం తములుగాని, మాయలుగాని, భయపరచుట 
గాని చేయుటలేదు, వారు శ క్రిమంతులై న్యాయముగా పోరాడుచున్నారు. తమ 
జీవన నిర్వాహమునకు కార్యములు వారు ధర్మముతోనే చేయుచు అన్నిపనులు 
మహాయళస్సు కోరియే చేయుచు ధర్మయుకులై పోరాడుచు యుద్ధమునుండి తిరిగి 
హోవరు. వారు మహాబలకాలురు. ధై ర్యలమ్మీ సంపన్నులు. ధర్మ మెక్కడఉండునో 
జయమక్కడనే యుండును గదా! కనుక వారికి యుద్దములో వరాజయము 
ఉండదు, వారు వధ్యులు కారు, 
రాజా! సీ పు తులు దురాత్ములు-క థినులు- వా పేచ్చ గలవారు, సీచకర్మల 
యందరాన క్రిగల వారు కాబట్టి యుద్దమునందు పరాజయము చెందుచున్నారు. 
రాజా! నీ పతులు అనేక కూరకర్మలు చేసినారు నీచులవలె పాండవులయెడ 
కుుటలు పన్నినారు. పాండవులను ఎప్పుడు కూడా నీ పు తులు గొరవించ లేదు, 
మీవారుచేసిన పాపకర్మలకు ఇప్పుడు "ఘోరమైన మహాదుషృలము అను భవించు 
చున్నారు. ఆ ఫలము సీపు పు _తమి,త భాంధవులతొ అవభవింపుము. 
రాజా! మి[తులు విదురుడు, నీష్ముడు, దోణుడు, నేను అనేక పర్యాయ 
ములు నీకు హితబోధ చేసి యుద్ధము మానుకొనుమని చెప్పినప్పటికి సీవు తెలిసి 
కొనలేకపోయితివి. సామాన్యముగా రోగియెన మానవుడు జాొషధము, పథ్యము 
సేవించనట్లు మా హిశతవచనములను గహించుటకు నిరాకరించితివి నీ పు; తుల 
మాటలు విని, పాండవులు జయింపబడినట్లు గా తలంచుచున్నావు. నీ |పళ్చము 
లకు నమాధానము చెప్పెద వినుము. 


రాజా! పాండవులు భయము షిందుటకు కారణము నాకు తెలిసినంత 


నీష్క్మవర పర్వము 801 


వరకు చెప్పెదను. దుర్యోరనుడు ఈ విషయమునే లీష్మపీతామహుని అడిగెను. 
రణమునందు మహారథికుక న తన సోదరులు ఓడిపోవుటను చూచి, దుఃఖ్తార్తురై 
దుర్యోధనుడు ఒక రా|తి వేళ మహా పాజ్ఞాడెన భీష్ముని కడకు అతి వినయముగా 
పోయి. ఆయనతో అతడు ఇట్ట నెను, 


“పితామహా! నీవు, ,దోణ, అశ్వత్థామ, కృతవర్మాది మహారథికులు 
ఆతిబలపరాకమశాలురని _పసిద్ది చెందినారు. సత్కుుల సంజాతులు, మూడు 
లోకములను కూడా జయింపజాలిన వారని నాయభి, పాయము. అట్టి మీరందరు 
కలిసి కూడా పాండవుల పరా క మమును ఎదురింపజాలకున్నారు. p= విషయ 
ములో నాకు సందేహము కలుచున న్నది, వ బలము నా (శయించి పాండవులు 
తణచషణము మమ్ము జయించుచున్నా రో తెలుపుము,” 


ధృతరాష్ట్ర మహారాజా! దుర్యోధనుని |పశ్నమునకు భీష్ముడిటు బదులు 
అ టల (అ న 
చెప్పెను. 

రాజా! నేను చెప్పబోవు మాటను జా(గత గా వినుము ఇంతకు పూర్వమే 
ఆనేక పర్యాయములు నీకు బోధించితిని కాని నేను చె చెప్పినట్టు నీవు చేయవెతి వ్‌, 
నీవు పాండవులతో కాంతముగా సంధి చేసికొనుము, అదియే నీకు సమన 
భూమండలమునకు కేమకరము. 


రాజా! నీవు సోదరులతో కలిసి సుఖముగా నీ సామాజ్యమును అనుభ 
వింపుము, శ తువులను అణచి బంధువులను ఆనందపరచి సుఖముగ నండుమని 
చెప్పితిని గాని నేను ఎంత ఆ|కోశించినను నీవు వినవె తివి. పాండవులను నీవు 
అవమానించినందులకు ఫలమిప్పుడు నం ప్రాప్తమెనది. వారు అక్షిష్ట కర్ములు. 
వారు అవధ్యులగుటకు కారణము చె ప్పెద వినుము, 


(శ్రీకృష్ణ భగవానుని చేత రకింపబడుచున న్న పాండవులను జయింవగల 
వాడు ఏ లోకమునందు కూడ ఇంతదాక పుట్టలేదు పుట్టబోవడు. దేవ దానవ 
మానవులందు ఆ మహానుభావుడైన (శ్రీకృష్ణుని యభ్మి పాయమునకు వ్యతి రేక 
ముగా పోవు వాడవడున్నాడు? 


నాయనా! పూర్వము మహానుభావులైన మునీశ్వరులు నాకు చెప్పిన 
పురాతనగీతమును ఉన్నదున్నట్లు చెప్పెద వినుము. 
విశ్వోపాభ్యానము 
పూర్వకాలమునందు నమ న్తదేవతలు, బుషులు గంధమాదన పర్వతము 
లి 


802 వేదవ్యాసక్యత- మహాభోరోత.మే 


నందు. |బహ్మదేవుని ఉపాసించుచుండిరి, ఆప్పుడు వారి: మధ్య కూర్చుని యున్న 
ప్రజాపతికి పకాళించుచున్న విమాన - మొకటి అకాశమునందు కనబడెను. 
అప్పుడు వెంటనే (బహ్మదేవుడు ద్యానముచేత దానిని తెలిసికొని నియమముతో 
చేతులుబోడించి ఆ వపరమప్పరుషునకు నమసా గ్రారము చేసెను, బుషులు పడ్రేవతలు 
కూడ (బహ్మ దేవుని చూచి అంజలి బంధముతో ఆ యద్భుతమును . తిలకించు 
చుండిరి, . ore 
రాజా! అప్పుడు |బ హృ దేవుడు ఆ పరమపురుషుని విధివత్తుగా పూజించి 
ఇట్లనెను. - 


మహానుభావా ! నీవు || పపంచ స్వరూపుడవు, నిశ్వేశ్వరుదవు, మహాదై వ 
స్వరూపుడవు, నిన్ను గరణుజొచ్చెదను. సీవు సర్వ విధముల సర్వోత్క్బృష్టుడవై 
జయశీలుడవు కమ్ము. నీవు సర్వ (ప్రపంచ స్వరూపుడవు, (పపంచ సృష్టి స్థితి 
సంహార కారకుడవు. ధర్మ సంస్థాపనమునకు భూమిలో అవతరించుజాడవు. 
పపంచధారణము కొరకు నేను వమిచేయవలయునో ఉపదేశించుము. నీవు 
వాసురేవునిగా ఉద్భవించి (ప్రద్యుమ్నుని కంటివి. అతని నుండి అనిరుద్దుడు 
పుచైను. అనిరుద్ధుడు లోకఢారణార్థమె నన్ను కనెను. | 


కనుక భగవన్‌! నేను వాసుదేవ స్వరూపుడను. నీ చేతనే నిర్మింపబడి 
తిని. నీవు నాలుగు భాగములుగా విభజింపబడి మాన వత్వమును పొందుము, 
రాక్షసవధకేసి సర్వలోకములకు సుఖము కలిగించుము, ధర్మము యశస్సు 
పొందగలవు, _బహ్మర్దులు దేవతలు నీ నామగానము చేయుచుందురు, సీవు ఆది 
మర్యాంత కహితుడవు, సమస్త లోక నంరక్షకుడవని అందరు నిన్ను స్తుతించెదరు. 


(ఆర వైయారవ అధ్యాయము) 
నర=ఎనారాయణుల మహిమ 


ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు దుర్యోధనునితో తర్వాతి వృతాంత 
మిట్టు చెప్ప నొడగెను, | 


దుర్యొధనా ఈ విధముగా బహ్మచేవుడు శ్రీమన్నారాయణ “మూరి ని 


భీవ్మవధ-వర్వము. _..- 803 


స్తుతించిన తరువాత భగవంతుడు. బహ్మ దేవుడితో స్నేహముతో గంధీరముగా 
నిట్లనెను. 

నాయనా నేను నీ కోరికనంతయు యోగదృష్టితో తెలిసికొంటిని, సీవు 
కోరిన ట్రై అగుగాక! అని వరమిచ్చి అంతర్జానము చెందెను, 


రాజా! ఆ అద్భుతమును చూచిన దేవర్షి 'గంధర్వులందరు అత్యాశ్చర్యము 
చెంది కుతూహలముతో బ్రహ్మ దేవునితో నిట్లనిరి, 


“మహాత్మా! నీ విప్పుడు నమస్కరించి స్తుతించిన ఆ మహానుభావుడెవరు 
మాకు తెలుపుము”, 


ఈ విధముగా అడిగినవారికి  పీతామహుడు మధుర వచనములతో ఇక 
పైన అవళ్యం భావిగా జరుగనున్న విషయములను గూర్చి ఇట్లు చెప్పెను. 


నాయనలారా! నేను జగత్పతియైన భగవంతుని [ప్రపంచమును అనుగ 
దాంచుటకు మనుష్యలోక ములో వాసుదేవుడుగా అవతరించి దుష్టశిక్షణ చేయ 
ని యాచించితిని, యుద్దములో చంపబడిన రాక్షనులే ఇక్క. డ ఘూరరూపముతో 
పృటిర. అట్టి వారి వధకొరకు భగవవంతుడై న నారాయణుడు నరునితో కలిసి 
భూమండలమునందు అవతరించెను. ఆ నర నారాయణ మహర్షులే కృష్టార్దును 
లుగా అవళతరించిరి. దేవదానవులు వకమె మెవచ్చి కూడ యుద్దములో వారిని 
జయింపజాలరు. ఆ నారాయణునకు నేను పు తుడను, | 


మహామునులారా! కృష్ణార్జునులు నరనారాయణులని మహర్షులెన మీరు 
ఎరుగరు. కనుక సర్వలో కేళ్వరుడై న వాసుదేవుడు మీరందరకు పూజనీయుడు. 
ఈ శంఖచ కగదాధారుడైన శ్రీకృష్ణుడు మనుష్యుడని అవమానింపదగదు. 


“మునులారా పర మగుహ,ము, పరమపదము, పర బహ్మ స్వరూపము 
అక్షరము అవ్యక్తమునైన ఈ కాథ్వత తేజో రూపము మనోవాచామగోచరము. 
ఇట్టి మహాపురుషుని ఎవడై తే మందబుద్దితో మనుష్యమా। (తుడని అవమానించునో 
వాడు పుకుషాధముడన బడును. తామన _పవృ తి కలవాడే ఇట్టనును. [ శీవత్సాం 
కుడైన పద్మనాభుని తెలిసికొనజాలనివాడు తామన పవృతి కలవాడనబడును. 
భగవానుని అవమానపరచినవాడు ఘోరనరకమునందు మునిగిపోవును కనుక 
శ్రీకృష్ణ భగవానుడు అందరికిని నమస్కరింపదగినవాడు”, . 


804 వేదవ్యాసకృత మహాభారతము 


ధృతరాష్ట్ర మహారాజా! ఇట్లు బిష్ముడు దుర్యోధనునకు బోదించి తరు 
చారి వృత్తాంతమును ఇట్లు చెప్పుచున్నాడు. 


“దుర్యోధనా! భగవంతుడైన [బ్రహ్మ దేవుడు దేవతలకు మహర్షులకు ఇట్లు 
చెప్పి వారిని పంపించి తాను తనలోకమునకు పోయెను. తరువాత దేవ.ముని- 
గంధర్వాదులు [బహ్మదేవుడు గానము చేసిన ఆ కథ విసి పీతులై న్యర్గము 
నకు పోయిరి. 


దుర్యోధనా! ఈ విషయమును మహర్షులు వాసుదేవుని గూర్చి చెప్పు 
చుండగా వింటిని. పరశురాముడు, మార్కండేయుడు, వ్యాస నారదుల కూడ 
శ్రీకృష్ణ భగవానుని మహిమను చెవ్పగా నేను, విని తెలిసికొని శ్రీకృష్ణుడు 
మహాత్ముడని లో కేశ్యరు డైన శ్రీమన్నారాయణుడని బ్రహ్మా దిదేవతలకు సృష్ట 
కర్వయని తెలిగికొనినాను, అట్టి వాసుదేవుడు మానవులకు ఎట్టు పూజ్యుడు 
కాకుండును? 


నాయనా! దుర్యోధనా! నేను వేదవిదులైన మునులు వానుదెవునితో నీవు 
యుద్దము చేయవద్దని ఆయన ఆశయముగల పాండవులతో పోరాడవద్దనియు 
పలుసార్లు బోధించితిమి. మూర్దుడ వెన నీవు వినలేదు. నీవు రాక్షస (పవృతి గల 
(కూరుడవు. తామస |పవృతి గలవాడవు కనుకనే నరనారాయణ న్వరూపు 
లెన కృష్టార్దునులను ద్వేషించుచున్నావు. నివుదప్ప మరి ఎవ్వరు కూడా వారిని 
ద్యేషించరు. 


దుర్యోధనా! ఆ కారణముచేత చెప్పుచున్నాను వినుము. ఈ కృష్ణుడు 
కాళ్యతుడు, అవ్యయుడు, నర్వలోకమయుడు, విశ్వసంరక్షకుడు, లోకములను 
ధరించిన చరాచరగురువని తెలిసికొనుము, ఆతడే యోరుడు, జయము జయ 
కీలుడు, సర్వమయుడు, రాగద్వేష రహితుడని తెలిసికొనుము. 


నాయనా! కృష్ణుడెక్కడ ఉండునో అక్కడ ధర్మము ఉండును. ధర్మ 
మున్నచోట జయము ఉండుట తథ్యము. ఆ మహానుభావుని యోగమహిమచేత 
పాండుప్పుతులు ధరింపబడి యున్నారు, ఆట్టివారికి జయము తథ్యము, 

దుర్యోధనా శ్రీకృష్ణుడు పాండవులమెగ _శేయోబుడ్ధిగలవా డై యున్నాడు, 
యుద్ధమునందు వారికి బలము అతడే, వారిని సర్యదా నర్యభయములనుండి 


ఫీష్మవధ వర్వము 80కి, 


కృష్ణుడు రడించును, ఆయన సర్వమంగళ న్వరూపుడేన వాసుదేవుడు అని 
తెలిసికొనుము, (బాహ్మణ వ్యతియాది నాలుగు వర్ణముల వారిచేత ద్వాపర 
యుగాంతమునందు కలియుగాదియందు ఆ (శ్రీకృష్ణుడు సేవింపబడుచున్నాడని, 
లోకరశకుడని దేవమానవాడి సమస్త లోకములను సృజించువాడనియు సంకర 
బుడు గానము చేసెను. 


(అరవై యేడవ అధ్యాయము 
(శ్రీకృష్ణ భగవానుని మహిమ 


ధృతరాష్ట్ర మహారాజా! వీష్ముని యుపదేశము విని దుర్యోధనుడు 
ఆయనతో మరల నిట్లనెను, 


“పితామహా! వాసుదేవుడు సర్వలోకములయందు మహాభూతము అని 


చెప్పబడుచున్నాడు గదా! ఆయన అవతారమును ప్రతిష్టను గూర్చి తెలిసికొన 
గోరుచున్నాను, దయయుంచి తెలుపుము.” 


ధృతరాష్ట్ర మహారాజా! ఆ విధముగా అడిగిన దుర్యోధనునకు భీష్మ 
పీఠళామహుడు శ్రీకృష్ణ మహిమను గూర్చి ఇట్టు చెప్పదొడగను. 


“కుర్యోధనా! శ్రీకృష్ణుడు సర్వదేవాది దేవుడు. పుండరీకాక్షుని కంకే 
తత్వము లేదు. ఆ గోవిందుని మార్కండేయ మహాముని ఇట్లు కీరి ౦చెను.. 


ఆయన సర్వభూతాత్ముడు, ఆ పురుషోత ముడు జలమును వాయువును 
అగ్నిని పృథివిని సృజించి, జలమునందు శయనించెను. సర్వ తేజోమయుడై న 
ఆ దేవుడు యోగముచేత జలమునందు శయనించెను. సర్వ | తేజబోమయు దైన ఆ 
దేవుడు యోగముచేత జలమునందు నిదించెను. ముఖమునుండి ఆగ్నిని [పాణ 
వాయువునుండి వాయువును, మనస్సునుండి వాక్కును, వేదములను ఆ ఆచ్ము 
రుడు సృజించెను. 


ఆ మహానుభావుడు లోకములను, దేవతలను, బుషులను [పజల నృష్టి 
స్థితి లయములు కల్పించెను, ఆ వరదుడు ధర్మజ్ఞుడు, ధర్మస్వ్యరూపుడు సర 
కామపదుడు ఆయనయే కర్వ, కార్యము. దేవతలకు మొదటివాడు స్వయం 


808. వేదవ్యాసకృత' మహా భారతము 


భూరుడు, భూత భ ఏష్యద్వర్శ మానములను ఉభయసంధ్యలను. దిక్కులను __ఆకాళ 
మును, నియమములను కల్పించెను, బుషులను వారికి తపస్సులను సృష్టించెను, 
జగత్స్భషి కరయైన ఆ మహాత్ముడు సర్వభూతములకు అ|గజు డైన సంక ర్షణుని 

సృష్టిం చెను. ' 


ఆ సంకర్షణునినుండి దేవదేవుడైన నారాయణుడు పుట్టెను. ఆ విష్ణువు 
నారినుండి పద్మము, దానినుండి సృష్టిక ర్రయెన ట్రిహ్మచేవుడు. అతనినుండి ఈ 
సమస్త (ప్రజలు జన్మించిరి, 


తరువాత అదిశేషుని సృష్టించెను. ఆ శేషుడు సమస్త భూతములను 
పర్వత, సహితమైన భూమిని _ధరించుచున్నాడు.. ఆ ఆ మహాశషుని_ ద్రాహ్మణులు 
ర్యాగయోగము చేత తెలిసికొనుచున్నారు. 


“_ట్రహ్మ దేవుని కర్ణరం, 'ధమునుండి మధువు. అను మహారాశ్షసుడు ఉగ 
కరు డై ఉ| (గముగా జన్మించెను, అతనిని పురుషోత్తముడు (బహ్మను . అర్చించి 
వధించెను. అందువలన దేవదానవ మానవులు ఆ నారాయణమూరి,ని మధు 
నూదనుడు ఆని పిలుచుచున్నారు. వరాహనార సింహ వామనావతారములు రరించి 
ఆ 'సారాయణమూరి, రాక్షసులను అణచెను. ఆయన" నమ స్త లోకములకు తల్లి 
దండు లవంటివాడు. 


ఆ పుండరీకా క్షుని మించినవాడు ఎవడు కూడ. పుట్టలేదు. పుట్టబో వడు, 
ఆయన ముఖమునుండి ; (వాహ్మణులను, .బాహువులనుండి క[తియులను తొడల 
నుండి వైశ్ళులను పాదములనుండి శూ దులను సృజించెను. 


తపో నియమముతో ఆ దేవదేవుని అమావాస్యయందు పౌర్ణ మాస్యయం 
దును _బహ్మ స్వరూపునిగా తలచి పరిచర్యలు చేయువాడు ఆ మహాస్వరూపుని. 
పొందగలడు. ఆ కేశవుడే (క_బహ్మ, అ.విమ్షువు, ఈశ-శివుడు అని కేశవ 
శబ్దమునకు వ్యుత్పతి ) పరమతేజః న్వరూపురు, సర్వలోక పితామహుడు అని 
మునీశ్వరులు ఆయనను క్రీర్రి ంచుచుందురు. 


ww ™ 


రుర్మోరనా! 4 ఈ విధముగా సీవు శ్రీక్ళ ష్టుని తెలిసికొని ఆతడే తరి డి, 
అనారు] గడు, గురువు అని భజించుము, ఎవనియెడల శ్ర శ్రీకృష్ణుడు (పసన్నుడగునో. 


ఆతడు అమయ పుణ్యలోకములను “జయించగలడు. భయపడినవాడు ఆయనను 
శరణు వేడవలెను.. 


దుర్యోధనా! ఈ భగవదు పాఖ్యానమును సర్వదా పఠించునరుడు సర్వ 
శుభములను వై వాంది సుఖవంతుడగును, కృష్ణుని. (పపత్తి చేసిన వారు మోహమును 
చెందరు. మహాభయ (గస్తులను ఆ జనార్దనుడు సర్వదా రత్నించును. 


రుర్యోధనా! శ్రీకృష్ణ భగవానుడు సాశాద్భగవంతుడు, . మహిమసంప 
న్నుడ్సు,,అని యదార్థముగా తెలినికొనినవాడు. కాబట్టియే యుధిష్టిరుడు సర్వాధారు 
డెన అ. జగదీశ్వరుని. శరణు వేడి (ప్రపత్తి తో సేవించుచున్నాడు, కనుక యుధిష్టి 
రునకు జయము కలుగుననుటలో సంశయము లేదు. 


ధృతరాష్ట్ర మహారాజా! ఇట్టు సీమ్ముడు దుర్యోధనునకు - శ్రీకృష్ణ "మహి 
మను ను గూర్చి వర్షించి "సెప్పి తరువాతి వృత్తాంతమిట్లు చెప్పదొడగెను. | 


(అరవై ఎనిమిదవ అధ్యాయము) . 
పంచభూత సోత్రము 


వుర్యో ధనా! (బిహ్మభూత సోత్రము చెపె ప్పెద వినుము. దినిని. పూర్వము 
(బహ్మర్హులు, దేవతలు చెప్పిరి, దేవరేవుడై న శ్రీకృష్ణుడు లో కేళ్వరుడని నార, 
దుడు ఆ దేవుని స్తుతించెను, అ'పే మార్కండేయుడు కూడ శ్రీకృష్ణ డు (తికాల 
స్వరూపుడని యజ్ఞదాన స్వరూ పుడని సుతించెను. భృగుమహర్షి వ్యాసమహర్షి 
ఆ 2 దేవదేవుని గూర్చి ఇట్లు వర్ణించిరి, 


మహానుభావా! సీవృ పరమపురుషుడవు, వాసుదేవుడవు. ఇం నుని స్థాపించిన 

వాడవు, దేవ దేవుడవు, పూర్వము దక్షప్రజాపతి వజానృష్టీ. చేసెనని చెపె ప్పెదరు. 
సర్వలోక సృష్టికర్త వు నీవే. | 

న పర్యోదనా!! అంగిరనుడిట్లు అనెను... . 


సీ మనస్సులో అవ్యక్తముగా నున్నది మాయచేత వ్యక, (పపంచముగా 
మారెను. దేవతల్ను నీ నుండియే పుట్టిరని అనితుడైన దేవలుడు చెప్పెను. . 


808 వేదవ్యాసకృత మహాభారతము 


నీవు శిరస్సుచేత ఆకాశమును, వాహువులచేత పృథివిని ఉదరముచే 
మూడు లోకములను వ్యాపించియున్న సనాతన పరమపురుషుడవని తపస్వులు 
తలిసికొనియున్నారు. 


పరమాత్మ దర్శన సంతృపులైన మహార్దులందరికి నీవు సర్వోత్త ముడవని 
తెలియును. యుద్దమునుండి వెన్నుచూపని శ్యతధర్మ _వధానులైన రాజరులకు 
మ్‌ సా త్న 
నీవు ఆశ్రయుడవు. 


దుర్యోధనా! ఈ విధముగా యోగీశ్వరులైన ననత్కుమారాదులు శ్రీహరిని 
కీరి ంచుచుందురు. ఈ విషయము నీకు విస్తారముగా చెప్పితిని, శ్రీకృమ్తునియొక్క 
యథార్గ తత్త సము తెలిసికొని ఆయనను సేవించుము, 


దుర్యోధనా! ఈ విధముగా యోగీశ్వరులై న సనత్కుమారాదులు శ్రీహరిని 
కీరీించుచుందురు. ఈ విషయము నీకు విస్తారముగా చెప్పితిని. శ్రీకృష్ణుని 
యొక్క యథార్జతత్త్వము తెలిసికొని ఆయనను సేవించుము. 


ధృతరాష్ట్ర మహారాజా! ఈ విధముగా భీష్ముడు అతిపవి|త మెన (బహ్మ 
భూతస్తోతమును దుర్యోధనునకు ఉపదేశించెను. 


మహారాజా! నీ పుతుడు భీష్ముని ఉపదేశము విని, శ్రీకృష్ణుని యెడల 


పాండవుల యెడల మిక్కిలి గౌరవము కలవాడయ్యెను. అట్టున్న అతనితో 
వీష్ముడు మరల నిట్లనెను. 


కృషార్లునుల మహిమ 
ee 8 

దుర్యోధనా! రాజా! కృష్ణార్జునుల మహిమను, వారి యథార్త తత్వమును 
గూర్చి నీవు నన్నడిగితివి. చెప్పెద వినుము. 


రాజా! నరనారాయణ మహర్షులు మానవులుగా అవతరించిరి. వారు 
యుద్దములలో ఎవరికిని ఓడని మహావీరులు, ఎవరు కూడ వారిని వరింసజాలరు. 
ఆ ట్రే పాండవులు కూడ శ్రీకృష్ణుని _పేమను సంపాదించినవారు కాబట్టి వారిని 
వధించుట అసాధ్యమని తెలిసికొనుము. 


దుర్యోధనా! ఈ కారణములచేత నీవు. కాంతి వహించి. పాండవులతో 


ఫ్రీష్మవధ పర్వము... 809 


నంది చేసుకొని ఇం|దియవశము కలవాడవై సమన భూమండల సాామాజ్యమును 
సోదరులతో ఆనుభవింపుము, దేవదేవులు నరనారాయణ స్వరూపులైన శ్రీకృష్ణా 
రునులను అవమానవరచినచో సీవు నశించెదవు. 


ధృతరాష్ట్ర మహారాజా! మీ తండియెన ఖీష్ముడు ఇట్లు ఉపదేశించి 
ఏ 

దుర్యోధనుని బంపి, శయనమునకు పోయెను, దుర్యోధనుడు కూడ ఆ మహాత్ము 
నకు నమస్కరించి తన శివిరమునకు పోయి శయినించెను. 


(అర'వెతొమ్మి దవ అధ్యాయము) 
పంచమ దివస యుద్ధము ; 


కొరవులు మకర వూ;హమును. పాండవులు శ్వేన వ్యూహమును నిర్మించుట 


జనమేజయా! సంజయుడు ధృతరామరినకు ఐదవనాటి యుద్దవృతాంతము 
నిట్లు చెవదొడగెను. 


రాజా! ఆ రాతి గడచి ఆల్లవారి సూర్యోదయ మైన తరువాత ఉకయ 
సేనలు యుద్దనన్నద్దము లాయెను. అవి పరన్పర జయకాంతతో కుద్దములె 
యుద్దమునకు పరిగెత్తెను, కౌరవ పాండవులు నీ దురాలోచన ఫలముగా పోరాడు 
టకు వ్యూహములు పన్నిరి. భీష్ముడు మకర (మొసలి) వ్యూహమును రక్షించు 
చుండెను. 


రాజా! అది చూచి యుధిష్టరుడు ధౌమ్యాచార్యుని యుపదేశముచేత శ్యేన 
(డేగ) వూ?హము నిర్మించి శ్యతువుల మనస్సులను కంపింపచేనెను. ధౌమ్యా 
చార్యుడు ఆగ్ని చిత్యాది యాగములందు శ్యేన వ్యూహమును గూర్చి బాగుగా 
నెరిగినవాడు, 


రాజా! దోణాచార్యుని యుపదేశము (పకారము మీవారు మకర వ్యూహ 
మును నిర్మించిరి. దానిని భీష్ముడనునరించి పెద్ద రథ సేనతో యుద్ధమునకు 
సాగిపోయెను. ఆయన వెంటనే నైన్యములన్ని తరలిపోవుచుండెను. 


నిగ వేదవ్యాసకృత మహాభారతము; 


.._ రాజా! అది చూచి పాండవులు ఎవ!%కిని అలవికాని శ్యేనవ్యూహముచేత 

భాసిల్లు చుసాగిరి, డాని ముఖముగా భీమసేనుడు నిలిచియుండెను, దానికి నేత 
ములుగా శిఖండి. ధృష్టద్యుమ్ను లుండికి, శిరస్సుగా సాత్యకియుండె డెను. గాండీవము 
లను ఆడించుచు అర్జునుడు ఆ శ్యనమున “కు మెడగా నిలచెను. ఆ డేగకు ఎడమ 
పక్షము (రెక్కుగా దుపదుడు ఒక అవాహిణీ సేనలో నిలచెను: కుడిరెక్క_గా 
బక అమెహిణీతో కెకేయుడు నిలిచెను. వెనుక భాగమందు దౌవదీ పతులు, 
అభిమన్యుడున్ను నిలిచిరి, అందరివెనుక యుధిష్టిరుడు సకుల సహదేవులతో 
సిలిచియుండను, 


రాజా! తరువాత బీముడు యుద్దమునందు శ|తువుల మకర వ్యూహము 
యొక్క మొసలి ముఖము గుండా పవళించి. తిన్నగా బీష్మ ని కడకుపోయి 
ఆతనిని బాణములతో కప్పి వేసెను. 


అంతట వీష్ముడు నెన్యముపె మహాస్త్రములు (పయోగించి మోహపరచెను 
అప్పుడు అర్జునుడు త్వరవడుచు వేయి బాణములతో భీష్ముని కొట్టెను, భీష్ముడు 
విడిచిన, బాణములను ఖండించుచుండెను వారి సైన్యము హర్షించెను.. 


“రాజా! తరువాత దుర్యోధ నుడు దొణాచార్యు ౧నితో పూర్ణము బలవంతు 
ల్‌ న్‌ తన తమ్ముల వధను స్మరించుకొనుచు సిట్టనెను- 


వ. ఆవారా! 'నీవెల్లప్పుడు నా హితమును కోరుచుందువు. మేము నిన్ను 
వీమ్మునిజ కయించి దేవతలముగూడ జయింపగోరుచున్నాము, ఇట్లుండగా పాండవు 
లెంత? వారు మీ ముందు హీన పరా[కములే కదా! 5 


ధృతరాష్ట్ర మహారాజా! దుర్యోధనుని మాటలు విని కుపితుడై వాం 
డాతనితో నిట్టనెను. 


నవ" ఇ ఎదుర్యోధనా! సీవు మూర్చడవు. పాండవుల పరాకమము నెరుగజాల 
కన్నావు. నేమ నీ కొరకు ఎంత “బలవరా క మములను (పదర్శించినను మహా. 
ఐలళాలులైన పాండవులను జయింపజాలినంత బలము చూపజాలకున్నాను” ' " | 


 ఎర్భతరాష్ట్రి మహారాజా! ని పుతునితో _దోణాచార్యుడిట్లు చెప్పి సేసలో 

ల - ౧ 
(ప్రవేశించి, సాత్యకి చూచుచుండగా నే పాండవ సైన్యమును లేదించెను. ' సాత్యకి" 
_దోణుని అడ్డగించెను. . ఆ: యిరువురకు ఘోర యుద్ధము జరిగెను, |ద్రోణా" 


చార్యుడు . నిశితశరముతో సాత్యకిని కొతైును -అంతలో బీమ సేనుడు. కుద్దుడై 
భార ద్యాజుని (దోణుని) సాత్యకిని రక్షించుచు కొ ట్రైను, 


రాజా! తరువాత భీష్మ (దోణ శల్యులు భీమ సెనుని బాణములతో కప్పిరీ, 
అప్పుడు అభిమన్యు 'దౌపడేయులు వారందరిని బాణములతో కొట్టిరి, (దోణ 
వీష్ములు: వారి. టబడిరి.. అప్పుడు శిఖండి మేఘ గంభిరధ్వనిగల .రనుస్సుత్లో 
బాణములచేత సూర్యమండలమ ను గప్పుచు శరవర్షమ వారిపై గురిసెను. 


రాజూ! అప్పుడు భీమ డు శీఖండిని సమీపించి, యతని - శ్రీతమును' 
న్మరించుచు దూరముగపోయెను. తరువాత |దోణుడు నీ పృుతుడిచేత పురికొల్ప 
బడి" వీష్మ రక్షణార్థమై, శిఖండి-పెకి ఉరికెను. అప్పుడు శిఖండి (వళయాగ్నివలె 
జ్యలించుచున్న డోడారార్యునిచూది భయన డి యుద్ద మునుండి విముఖుడాయెను: 


రాజా! దుర్యోధనుడు మహా సైన్యముతో భీష్ముని రక్షణార్థమె. యతనిని 
సమీపించెను.-: రాజా! అపై పాండవులుగూడ అర్జునుని ముందిడుకొని, నీమ్మని 
జయించవలెనని దృఢ సంక ల్పములో ముంద. పసాగిరి. ఆ యుద్ద మప్పుడు పరన్పర. 
జయేచ్చతో. కీ ర్రికారక్ష తోను దేవదానవులకు జరిగినట్లు ఘోరముగా జరిగెను. 
జనమేజయా! సంజయుడు" రృతరావ్దగనకు త తరువాత ఈ యుద్ధవృత్రాంతము 
నిట్లు చెప్పదొడగెను, ee 


డెబ్బదవ అధ్యాయము 
భీష్మ భీమసెనుల తుములయుద్దము:. 


రాజా! అప్పుడు భీష్ముడు, నీవ సేన భయమునుండి నీ పుత్రులను రక్షింప 

గోరి భయంకరముగా తుములయుద్దము చేసెను. ఆనాటి పూర్వా హ్హామునందు. 

దొమ్మి యుద్ధము రాజ వీరులకు మహా ఘోరముగా జరిగెను. డానిలో కౌరవ 

పాండవ ముఖ్య వీరులు నశించిరి. ఆదొమ్మి యుద్దములో ఆకాశము వ్యాపించు 

నంతటి మహాధ్యనికలిగెను, -అది అతి భయంకరము గానుండెను. గజ.ఘీంకార 

ములు గురముల సకిలింపులు బేరీ శంఖ నినాదములున్ను ఏకమై, ఆ ధ్వని 
మిన్ను ము'టైను. 


ప్ర వేదవ్యానకృత మహాభారతము 


రాజు! ఉభయవక్ష్షములవారు య థేచ్చతో వరాక్రమముచూపుతూ గోశాల 
లలో వృషవములవలె రంకెలువేయుచూ ఒండొరుల నామోచ్చారణముచేయుచు 
నికిత శరములతో సెనిక కరములను ఖండించుచుండగా ఆకాశమునుండి పాషాణ 
వర్షము కురియుచున్నదా యనునట్లు ఉండెను. 


రాజా! బంగరు కుండలములు తలపాగలు ధరించిన శీరస్సులు నేలకూలు 
చుండెను, బాణములతో ఖండింపబడిన సైనికులు హస్తాభరణములతో ధమస్సుల 
తోను తెగిపడి భూమిని ఆచ్చాడించిరి. వీరుల కవచ సహితావయములు రక్ష 
వేతములుగల చందసమాన ముఖములు గజాళ్వ పదాతిదళముల సర్వావయవ 
ములును (కిందపడి సమస్త భూమండలము వానితో పరవబడెను. ధూళియనెడు 
మేఘములు శస్తుములనబడు విద్యుత్తులతో ఆయుధ ధ్వనులనెడు గర్హ్దనములతి' ను 
గూడి అక్కడ వర్షాకాలము సం పాపమై నట్టుంజెను. 


ర క్రజలముచేత వ్యాప్రమైన ఘోరయుద్ధము కుతూహలముగా కౌరవ 
పాండవ వీరులకు జరిగి శరవర్షము నింంతరముగా కురిసెను. క్షతియ వీరులు 
ఆ|కోశించిరి. శర వర్షములచేత బాధపడిన ఎనుగులు గరిల్లెను, ఆ మహాధ్వనిచేత 
ఏమియు తెలియకుండెను. కబంధములు ఎగురుచుండగా అంతట ర క్రజలములు 
గల యుద్దరంగమునందు రాజవీరులు శతృవధేచ్చతో అంతట పరుగెత్తుచుండిరి. 
బాణ, శక్తి, గదా, అడాదాయుధముల తో పరస్పరము చంపుకొసు చుండిరి, 


రాజా! గజారోహకులు ఆశ్వికులునుచచ్చి, ఆ వాహనములపె పడియుం 
డగా నవి యుద్దభూమిలో నంతటను నిరంకుశముగా _భ్రమించుచుండెను. నీవైపు 
వారివెపునున్న యోధుల భూషణాలంకృతావయవములు లీమ బీష్మ యుద్దము 
లందు నలిగి రాశులు రాశులుగా పడియుండను, కొందరు బాహుయుద్దములు 
(కుస్తీలు) చేయచు కూలిరి. ఇట్లు రాజా! యుద్ధభూమిలో నంతటను, ఘోర 
యుద్ధము తుములుముగా జరిగెను. విరథులైన వీరులు ఖడ్గధారులై భూమియుద్దము 
చేసిరి. 


తరువాత దుర్యోధనుడు ఆనేక కళింగ నెన్యములతోకూడి, లీష్ముని 
ముందిఈకొని పాండవుల నెదిరించెను. ఆ“పే, పాండవులుకూడ నందరు భీమ 


భీష్మవధ పర్యము 819 


సేనుని ముందిడుకొని బీష్మని ముట్టడించిరి. ఇట్టు ఘోరయుద్దము వారికి 
జరిగెను. 


డెబ్బది ఓక, టవ అధ్యాయము 
భీష్మార్దునాది వీరుల తుముల యుద్దము: 


జన మేజయా! నంజయుడు ధృతరామనకు ఆ తరువాతి యుద్ద వృతాం 
తము నిట్లు చెప్పదొడ గను. 


“రాజా! అట్లు నీష్మునితో పోరాడుచున్న సోదరులను, రాజవీరులనుచూచి 
అర్జునుడు వీమ్మ నెదిరించెను. శ్రీకృమని పాంచజన్వధ్యని, అర్షునుని గాండ్షీవ 
వ రల ఏ గా 
ధ్వనివిని. మనవారికందరికీ భయముకలిగెను. జ్వలించుచున్న వర్యతమువలె, 
సింహముతోకవఅ వృకుములకు తగులకుండనుంకు ధూమ కేతువ్వ తోక చుక్క)వలె 
పైకిలేచి, బహువర్దదితితమెన అర్జునుని దివ్య వానరధ్యజమును చూచితిమి. ఆ 
ధ్వజము ఆకాశమునందు మేవ మాలమధ్య విద్యుత్తువలె వెలుగొందుచుండెను”, 


“రాజా! ఆవిధముగా వచ్చుచున్న గాండీవధారి సింహనాదమువింటిమి. 
అప్పుడు అదురునట్లుగా _తొక్కిసలాడుచూ ని నెన్యము ఉండెను. అర్జునుడు, 
[పచండవాతముతో విద్యుతుతోను గర్జిల్లుచున్న మేఘమువకె శర (బాణములు. 
నీరు) వర్షము గురియుచు భీష్మునితాకెసు. అప్పుడు అతనిని చూచుచున్న 
మేమందరము రాజా! మోహముచెంది, దిక్కు కెలియక యుంటిమి. అప్పుడు మీ 
నెనికులు, వాహనములు ఆలసిపోవగా, అశ్వములు చావగా, చెైతన్యమ ఉడిగి 
ఒండొరులను కౌగిలిందుకొనుచు, లీష్ముని అండజేరికి, అటి నీ పుశులుక 
వీష్ముని ఆళయించిరి", 

“రాజా! అప్పుడు నీష్కుడు ఆర్తులెన ఆ వీరులకు ఆశయమ 
గాండీవధ్వని వినిన రథికులు రథములనుండి, ఆశ్వికులు అగ్వసృషము। 
భూమియందు పదాతిదళములు భయముచేత ఎరిగిపడుచుండిరి. తరువాత రా 
కాంభోజ అశ్యములతో, గోపాలకుల గోవృషభములతో, మద, సౌవీర-గాంధార- 
త్రెంగర్తులతో, కాళింగులతోనూ కళింగదేశాధివతి, అనేక పదాతి దళములతో 


Bit వేదవాాసకృ్ళత మహాభారతము 


'చుళ్ళాననుని ముందిడునుకొని నెంధవుడు, సర్వరాజ వీరులతో కలసివచ్చు 
చుండిరి. నీ పుతుని |పోత్సాహముచేత ఈ పదునాలుగు వేల సైన్యములు సెంధ 
వునితో గూడుకొని, అర్జునుని, వేరు వేరుగా పొదివికొట్టిరి”. 


“రాజా! చేది.కాశి- దేశ పదాతిదళములతో, రథములతో పొంచాలురతో, 
సృంజయులలొ గూడి పాండవులందరు ధృష్టద్యుమ్నుని ముందిడుకొని, ధర్మ 
పుతునిచేత (పోత్సాహితులై మీవారిని పొదివిరి. అ సేనలనుండి రేగిన దుమ్ము 
మేఘాకారముతో ఆకాశమునందు కమ్మెను. అప్పుడు ఘోరముగా యుద్దము 
జరిగెను, ఆప్పుడు అనేకాయుర ధారులెన వీర యోధులతో భీష్ముడు అర్జునుని 
ళా కను. 
రాజా! అవంతిరాజు కాశీరాజుతో , నైంధవుడు భీమ సేనునితో, యుధిష్టిరుడు 
మంతులతో, సోదరులతో పృతులతోనుగూడి శల్యునితో, వికర్ణుడు సహదేవు 
నితో, శిఖండితో చిత సేనుడు, దుర్యోధనుడు మాత్స్యులతో, శకుని (దుపదు 
నితో, ర ల నాళ్యక్థాములళ కప, కతవర్మలు ధ్ర ఎప్టదుక్ణి మ్నునితోను 
తలవడి పోరాడజొ 


రాజా! యు ద్దరంగమంతటను చతురంగ సైన్యములు [భాంతములె చెదురు 
చుండెను. ఆప డు అకాశమునందు త్మీవముగా విద్యుత్తులు వెలిగిన ట్లుండెను, 
కొరవులు గురియుచుండెను. _పచండముగా సడిగాలివిచెను. దూళి గురిసెను, 
సేనాధూళి,గమ్మి సూర్యుడు అద్భశడయ్య ను. (పాణులన్ని ంటికీ మోహము 
గలునంతగా న నచట దుమ్ము- ఆయుధ సమూహము లు గురినె సను, పీరులు (పయో 
గించిన బాణములు, అందరి కవచములను బేదించుచుండగా నపుడు మహా ఘోర 
మైన తుముల యుద్దము జరిగను. 


రాజా! అప్పుడు నక్షత కాంతివంటి కాంతితో వెలుగొందుచున్న ఆయుధ 

ముల చేత ఆకాశమునందు _పకాశముకల్లిను. అంతట పడుచుండు యోధుల శరీ 

రములు-_ శిరస్సులు అన్ని దికుల వ్యాపించెను, అనేక మహారథములు, అశ్వ 

ములు, రంజములు ఇరుసులు కాడ్నీమాకులు ధ్వ స్తములై పడిపోయెను. శస్త్రముల 
చేత గాయపడిన రథాళఃములు రథములను ఈడ్చుకొని పోవుచుండెను, 

రాజా! అంతటను చచ్చిన మదగజముల మదజల దుర్గంధము వ్యాపించి, 

యద్ధరంగము అసహ్యముగాయుండెను. గజారోహకులుచ ర్చి గజములనుండి 


సష్మవధ-పర్వము = 815 


పడుచుండిరి. గజములు యోరుల జుట్టుపట్టి యీడ్చుచూ చంపుచుండెను, అవి 
అట్టు తాగుచుండ గా సరస్సులలో ఇంకిన తామర హవులను లాగుచున్నట్లుం 
డెను. రాజా! యీవిధముగా ఆ దొమ్మి పోరాటములో యుద్ధభూమి నందు లేకుండా 
సేనలు పడియుండెను. 


డెబ్బది రెండవ అధ్యాయము. 
ఉభయ సైన్యముల పరస్పర తుముల యుద్ధము:- 


జనమేజయా! సంజయుడు ధృతరాష్ట్ర౦శకు ఐదవనాటి తరువాతి యుద్ధ 
నృతాంతమిట్లు చెప్పదొడగెను:... 


రాజా! విరాటరాజు కోక లసి శిఖండి దుర్ష్ణయుడైన భీష్ముని ఎదురించెను. 
అటే అర్హునుడుకూడ (ద నోణాది వికర్ణాది మహాపీరులను అనేకులను పొదివెను, 
ఖీమ సేనుడు, దుర్యోధన సెంధ వాదులను ముట్టడిం చెను, 1 “హం వడు శకుని 
ఉలూకుడు అను తం, డికొడుకులను తా కైన. 
కొడుకులతో యుద్దమునకు పూనుకొనెను. నకు 
యుద్దము చేయటకువ చ్చెను సాత్యకి, అభిమను; 
రుడు నకులపుతుడెన శతానికుడు విరందరుకలిసి నీ 
లను అడ్డగించిరి. సేనా నాపతియైన రృష్టద్యుమ్నుడు, వీరా 
బారు? నితో పోరాడుటకు పూనుకొనె నెను, 


ధిషురు 
ఇ 

డు, 

డు 


రాజా! ఈ విధముగా, మీ యోధవీరులు పాండవులతో యుద్దముచేసిరి 
ఆనాడు సూర్యుడు, మధ్యందినగము డె మధ్యాహ్నముకాగా, కౌరవ పాండవ 
వీరులు పరస్పరము వధించుకొనజొచ్చిరి. 


వ్యా[ఘ చర్మము కప్పబడిన అనేక రథములు రణాంగణమునందు తీరుగు 
చుండెను, వీరులు సయేర్చకో దీగ్గర గా సింహనాదము చేయుచుండిరి. కౌరవ 
సంజయులు అతి భయంకరముగా, పరస్పరము పోరాడుచుండిరి. భూమ్యా 
కాశము లందంతటను బాణములునిండి, ఆకాశము, , చెక్కులు, సూర్యుడు కనపడ 
కుండ పోయెను; . 


శ క్రితోమర ఖడ్రాద్యాయుఢధములయొక్క- 'నల్లక లువలవంటి కాంతులు 
ఆరతటను పసరించెను, విచితములై న కవచ భూషణములయొక్క కాంతులు 
ఆన్ని దిక్కులు వెలుగొందెను. చంద సూర్యకాంతులుగల రాజుల శరీరములు 
రణరంగమునందు ఏిరాజిల్లెను. యుద్దభూమియందు ఒండొరులను ఎదిరించుచున్న 
లీకులు ఆకాశ మునందు (గహములవలి _పకాశించిరి, 


రాజా! లీష్ముడు, 'సెనికులందరు చూచుచుండగా, భీమసేనుని పొడిచెను, 
ఆయన విడిచిన బాణములు నీమునకు _గుచ్చుకొ నెను, ఆని పాషాణముల "పె ఒర 
పిడి చేయబడి, నూనెతో కడుగబడినవి గనుక మిక్కిలి పదునై నవిగా ఉండెను, 
తీముడు నర్పమువంటి శక్తిని, బీమ్మనిపై వయోగించెను. దానిని క్రీషమ్మడు, 
పచ్చని భల్లముచేత చేదించి మరియొక భల్లముతో ఫీముని ధనుస్సును ఖండిం 
చెను, మరియొక ధనుస్సు తీసికొని ఫీముడు ఫీమ్మని పె శరవర్షముకురి సెను, 


రాజా! తరువాత సాత్యకి ఫీష్ముని పైకివచ్చి అనేక బాణములను కర్ణాం 
శము వరకు లాగి _వయోగించెను. అపుడు వీమ్మడు, పదునైన బాణముతో 
సాత్యకి సారథిని రథమునుండి వపడగొర్దిను, సారథి చచ్చుటతో రథాశ్వములు 
చెదరి పరుగెతజొచ్చెను. అప్పుడు పాంగవెపినలో హాహాకారములు బయలు 
వెడను, పరుగెత్తుడు, ఆశ ములను పట్టుకొనుడు, సాత్యకి రథమును కాపాడుడు 
అని పాండవ "సెనికులు ఆరచిరి. 

రాజా! ఇంతలో న, భీష్ముడు పాండవ సేనను, రాక్షస సేనను ఇ౦దుడు 
వలె వధింపజొచ్చెను. అట్లు వధింపబడుచున్న పాంచాల సోమక వీరులు స్థిర 
ముగా భీష్ముని ఎదుర్కొానజొచ్చిరి. ధృష్టద్యుమ్నాది వీరులుగూడ మీ సేనను 
చుట్టుముట్టిరి. అస్త భీష్మ దోణాది కౌరవ వీరులుకూడ ముందుకు సాగుచుండిరి, 

జనమేజయా! సంజయుడు కౌరవ పాండవసేనల తుముల యుద్దమును 
గూర్చి ధృతరాష్ట;నకు వర్ణించిచెప్పి తరువాతి యుద్ద వృత్తాంతమిట్టు చెప్ప 
దొడగెను, 
డెబ్బదిమూడవ అధ్యాయము 
ఉభయపీరుల డ్వన్ల్వ యుద్దములు:- 
థా 


రాజా! విరాటరాజు మూడు బాణములతో ఏష్మునికొట్టి, మరి మూడు బాణ 


లీష్మవధ వర్వము 11 


ములతో అతని రథాశ్వములను కొట్టెను. అంతట భీష్ముడు, పది బాణములతో 
విరాటుని తిరిగి కొను, 


అశ్వత్థామ ఆరు బాణములతో అర్జునుని యెదపెకొచెను. అప్పుడు, 
అర్జునుడు, అశ్వత్థామ ధనుస్సును ఛేదించి అతనిమై బాణ (పయోగముచేసెను. 
అతడు మరియొక ధనుస్సు తీసికొని అర్జునుడు తన ధనుస్సును ఖండించుటను 
ఓర్వజాలక తొంబది బాణములను అర్జునునిపై _పయోగించెను. శ్రీకృష్ణుని 
డెబ్బది బాణములతోకొ ద్రైను. అప్పుడు కృష్ణార్జునులు _కోధావిష్షులెరి. అర్జునుడు 
చింతించుచు, గట్టిగా ఎడమచెత గాండీవమునుపట్టుకొని, _పాణాంతకములెన 
నిశితశరములను అళ్వత్థామపె విడిచెను. దానిచేత, అతని కవచము ఛిన్నమై, 
శరీరము రక్తసికమయ్యెను. అయినను, అశ్యతశ్తామ ఏమ్మాతము వ్యథ చెందక 
అర్దునునిపె బాణపయోగము చేయుచు భీక్కరక్ష ణార్భమై నిలిచెను. 


రాజా! అట్టు మహాద్భుతముగా పోరాడుచున్న ఆశ్వత్రామను మీ వీరులం 
దరు |వశంసించిరి. కృష్టార్దునులతో, నిలిచి యుద్దము చేయగల వాడు అశ్షక్రా 
మయే అని వారు తలచిరి, అర్జునుడుగూడ అందరు వినుచుండగా అశ్వత్థామను 
ఈ విధముగా _పశంసించెను :- 


“ఈ నా ఆచార్యపు!తుడు, తం డినుండీ అనేక అస్త్రములను [పయోగోప 
నంహార పూర్వక ముగా నేర్చినవాడు వి శేషించి (బాహ్మణుడు కాబట్టి నాకు 
పూజనీయుడు”. 


రాజా! ఇట్టు తలచి అర్జునుడు , ఆళ్వత్థామ పై దయజూపి, ఆతనిని విడిది, 
ఇతరులతో యుద్దము చెయుటకు పోయెను, 


రాజా! దుర్యోధనుడు, పది బాణములతో భీమసేనునికొ"టైను. భీముడు 
రుర్దుడె, తిరిగి పది బాణములను అతనిపైవిడిచి బంగారు సూతముతో కః 
బడిన యతని మణిహారమును (తెంచి పారవేసెను. వీమసేన తాడితుడైన | 
కొడుకు ఆకాశమునందు |పకాశించుచున్న గహాధిపతియైన సూర్యునివలె భా! 
లైను, అప్పుడు గర్పమువలె బుసకొట్టుచు భీముని బాణములలో కొ ద్రిను. పాం? 
సైన్యము వయపడెను, అట్లు పోరాడుచున్న సీ ఇరువురు కొడుకులు కో భిల్రి6 


రాజా! అవీమన్యుడు, చిత సేనుని పది బాణములతో వడింటిళో 
స్ట్‌) 


§1§ వేదవ్యాసకృత మహాభారతము 


మృతుని, డెబ్బది బాణములతో ఖీష్మునికొట్టి ఇందనమాన తేజస్సుతో యుద్ద 
భూమియందు నృత్యముచేయుచు అందరిని పీడింవజొచ్చెను, అప్పుడతనియై చ్మిత 
సేనుడు పది, భీషమ్మడు తొమ్మిది పురుమితుడు ఏడు బాణములు విడిచిది. 


అప్పుడు రాజా! అభిమన్యుడు చిత సేనుసి ధనుస్సు. కవచము ఖండించి, 
ఆతని యెదపె బాణముతోకొ వెను, తరువాత మీవీరులండరు ఒకటిగాచేరి, నిశిత 
శరములతో అభిమన్యునికొట్టిరి. అతడు ఆ బాణములన్ని ౦టిని ఛేదించెను. అది 
చూచి, నిప్పుతులు అతనిని చుట్టుముట్టిరి. అప్పుడభిమన్యుడు మీ నైన న్యమును గడ్డి 
వామిని అగ్నివలె దహించుచు, |గీష్మకాలమునందు మండుచున్న అగ్ని వలె 
(పకాశించెను, 


రాజా! అట్లు విజృంభించిన అభిమన్యునితో నిమనుమడు లక్ష్మణుడు 
తలవడి పోరాడను. అభిమన్యుడు, లవ్మణుని ఆరు బాణములతో, ఆతని సారథిని 
మూడు జాణములతోకొ చైను. అమే లక్షణుడుకూడ అభిమన్యుని తిరిగికొ 'సైను, 
రాజా! నీ మనుమల మధ్య యుద్దము అత్యద్భుతముగ నుండెను, 


రాజా! తరువాత అభిమన్యుడు లక్ష్మణుని రథాశ్వములను సారధినిచంపి, 
అతనిని తరిమెను. లక్షుణుడు హతాళ్వమెన రథమునందుండి అభిమన్వునిపె 
శక్తిని విసిరెను. తనపై పడ చున్న ఘోరళ కిని అభిమన్యుడు శేదించెను. 


తరువాత కృపాచార్యుడు, లఅక్ష్ముణుని తన రథము-పె నెక్కించుకొని 
సెనికులందరు చూచుచుండగా, తొలగించుకొని పోయెను, 


“రాజా! తరువాత మీవారు పా వాండవనెనికులు పరస్పర వధేచ్చగలవారై 
యుద్దాగ్నిలో పాణములను హోమము చేయుచు ఒండొరులను నంపుకొను 
చుండిరి. సృంజయులు కురు సేనలతో బాహుయుద్దము చేస్పిర్రి 


తరువాత రాజా! నీష్కుడు, అతి _కోధముతో దివ్యాస్తములచేత పాండవ 
చెనికులను సంహరించెను, హతములై న చతురంగ నెన్యములు యుడ్జాభూమి 
యంతట వ్యాపించియు౦డెను, 


జన మేజయా ! సంజయుడిట్టు వీరుల ద్వంద్వయుద్దములనుగూర్చి వర్ణించి 
దా ఎత రాష్ట్రరన చెపి, తరువాతి యద్దవృత్తాంతమును ఇట్లు చె చెప్పదొడగెను 


సనీష్మవధ వరము B19 
డెబ్బదినాల్లవ ఆధాకియము 
సాత్యకి భూరి శవుల యుద్దము:. 


రాజూ! మహాబాహు పరా కమకాలియెన సాత్యకి. సర్పములవంటి బాణము 
లను విడుచుచు, మీ నెనికులకు భయోత్సాతము కలిగించెను. అతని హస్త లాఘ 
వము అతి విచితమైనది సాత్యకి, అర్జునుని శిష్యుడు కాబట్టే, అర్జునుని నుండి 
నేర్పుకొనిన అస్త్రవిద్యా కౌశలమును వదర్శించుచు. జాణములను అతి వడిగా, 
మేఘము వర్షించునట్టు _పయోగించుచుండెను. 


రాజా! అట్లు విజృంభించుచున్న “సాత్యకినిచూచి దుర్యోధనుడు పది వేల 
రథములను సాత్యకిపై పంపెను. సాత్యకి దివ్యాస్తములచేత ఆ రథముల నన్నిం 
టిని కొసైను. 


రాజా! తరువాత సాత్యకి ధనుర్దారియై భూరి శవుని నమీపిం చెను. సాత్యకి 
చేత ధ్వన్తమైన మీ సేననుచూచి, భూరి శ్రవసుడు, మిక్కిలి |కుద్దుడె సాత్యకికి 
ఎదురుగా ఉరికి అతనిపై వేలకొలది బాణములను వయోగించెను, ఆ'దెబ్బతో 
సాత్యకి వెనికులు తాళలేక, సాత్యకిని విడిచి వరుగ త్రిపోయిరి. 


రాజా! భూరి శవసుని 'ఘోరపరా క్రమముచూచి, మహాబలళాలురైన పదు 
గురు సాత్యకి కొడుకులు భూరిశవసుని ఎదిరించి, ఇట్లనిరి. కౌరవపవీరా! మా 
అంచరితోగాని, మాతో ఒకొ్క్క-క్కరితోగాని పోరాడుము. నిన్ను మేము 
ఓడించెదము, 


ఇట్లు సాత్యకి పుతులు చెప్పగావిని, యూపధ్వజుడైన భూరిళవసుడు 


“రండు మిమ్ము వధించెదను” అని యనెను. అంతట భూరి శవనునిపై సాత్యకి 
పుత్రులు శరవర్షము కురిపించుచు ఎదిరించిరి. 


ఆ యపరాహ్హామునందు మహాతుముల యుద్దము వారికి జరిగెను. ఒక్క 
రథికుని పదుగురుచేరి కొట్టజొచ్చిరి. వర్షాకాలమునందు మేరు పర్వతము 'పె మేఘ 
ములు వర్షించునట్లు వారు, అతనిపె బాణవర్షము కురిపీరి. 

యమదంగములప లె వచ్చుచున్న అ బాణములను భూరి (_శవసుడు న 
మనే చేదించెను. అప్పుడు. సోమదత్తపుతుడైన భూరి _శవసుడు చూపిన ౩ 


820 వేదవ్యానకృత మహాభారతము 


క్రమము మహాద్భుతముగనుండెను, ఎందుకనగా, అనేకులతో అతడు ఒక్కడే 
పోరాడవలసి వచ్చెను. 


రాజా! ఇట్టు సాత్యకి పతులు శర వర్షముకురిపి భూరి శవసుని సంహరింప 
దలచిరి. అప్పుడు ఆ వీరుడు (కుద్దుడె ఆ పదుగురి ధనస్సులను ఛేదించెను. వారి 
ధనుస్సులు విరిగిన తరువాత ఆపదుగిరి తలలనుగూడ భూరి శవసుడు నరకెను, 
దానితో వారు పిడుగుపడిన వృక్షములవలె చచ్చి _కిందపడిరి, 


రాజా! అట్టు చచ్చిపడియున్న పుతులనుచూచి, సాత్యకి బిగ్గరగా అరచి 
భూరి _శ్రవసుని పెకి ఉరికెసు, ఆ ఇరువురు పరస్పర రథాళ్వములనుచంపిరి. 
అట్టు విరథులై సాత్యకి భూరి _శవసులు ఖగ్లయుద్ధము చేయుటకు ఆరంభించిరి, 
ఖగ్గములతో ఒండొరులను కొట్టుకొని పీడితులెరి. శరీరములనుండి రక్తము సవిం 
చుచుండగా పుష్పించిన 'మోదుగులవలె వారు శోభిలిరి, 


రాజా! తరువాత భీమసేనుడు త్యరగావచ్చి ఖడ్గధారియెన సాత్యకిని తన 
రథముపె నెకిిించుకొ నెను. నీకొడుకు దుర్యోధనుడుకూడ భూరి శవసుని 
తన రథముషె నెక్కించుకొనెను. 


రాజా! అట్టు ఘోరయుద్దము హెగుచుండగా, పాండవులు సంరంభముతో 
బీష్మ నెదురొని హోరాడిరి. (పొద్దు గుంకు చుండగా అర్జున డు, ఇరువది యెదు 
వేల మహారధికులను సంహరించెను, వారందరు దుర్యోధను తో పురికొల్పబడి, 
అర్జునుని చంపుటకువచ్చి, అర్జునాగ్నిలో శలభములైరి, 


రాజా! తరువాత ధను ర్వెద విశారదులైన మాత్స్య కేకయ వీరులు అర్జునా 
భిమన్యులకు జాసటగావచ్చిరి. అంతలోనే సూర్యుడు, అస్రమించుచుండెను. 
నెనికులందరు మోహముజెందిరి. రాజా! అప్పుడు నీతర్మడి భీష్ముడు ఆ ఐదప 
నాటి యుద్ద సమా ప్రిని పకటించెను. తరువాత అందరుకలిసి తమ తమ $విర 
ములకు పోయి వి శాంతి తీసికొనిరి 


జన మెజయా! సంజయుడిట్లు ధృతరాష్రనకు ఐదవనాటియుద్ద (క్రమమును 
చెప్పి; తరువాతి యుద్ధ వృతాంతము ఇట్లు చెప్పదొడ గను. 


ఆరవనాటి యుద్ధము : 
ఉట్బదిఐదవ అధ్యాయము 
పాండవ కౌరవులు మకర (కౌంచవ్యూాహములు నిర్మించుట: 


రాజా! ఐదవనాటి రాతి గడిచిన తర్వాత ఆరవనాటి ఉదయమున మరల 
కురుపాండవులు యుద్దమునకు పోవుటకు సన్నద్దులగుచుండిరి. అప్పుడు చతురంగ 
సైన్యములను ఆయత్తపరచుటలో కల్లిన ధ్వనులు శంఖ దుందుభి స్వనములు 
కలని మిన్ను మిదిను, 


రాజా! తరువాత యుధిష్టిరుడు దృష్టద్యుమ్నునితో “శతు నాళకరమైన 
మకరవ్యూహమును పన్నుము"అని చెప్పెను. తరువాత ధృష్టద్యుమ్నుడు రథిక 
వీరులతో మకరవూహమును పన్నుడని ఆజ్ఞా పించగా వారు పన్నరి, 


రాజా! ఆ మకరమునకు శిరస్సుగా ద్రుపదుడు, అర్హునుడున్ను నిలీచిది. 
కన్నులుగా నకులసహ దేవులు, తుండముగా. భీమసేనుడు అభిమన్యుడు- దౌాపదీ 
పుత్‌ ఘటోత్కచులు, యుధిష్టిర సాత్యకులు ఆ వృూాహమునందు గీవా (మెడ) 
స్థానమునందు ధృష్షద్యున్ను, విరాటులు దాని పృష్టభాగమునందు పెద్ద సేనతో 
నిలచిరి, ఐదుగురు కేకయసోదరులు వామపార్శ్వమునందు, ధృష్ట కేతుచేకితానులు 
కుడి వెపునను వ్యూహరత్షణమునకు నిలిచిరి. కుంతి భోజుడైన శతానికుడు మహో 
సేనతో ఆ వ్యూహమునందు పాదద్యయముగా నిలిచెను. శిఖండి, సోమక సేనతో 
ఇరావంతుడున్ను ఆ మకరమునకు పుచ్చముగా నిలిచిరి, 


రాజా! యీ విధముగా పాండవులు మకరవ్యూహమును పన్ని నూర్యోద 
యము వరకు యుద్ధనన్నద్ధులె చతురంగబలముతో కౌరవసేన నెదుర్కొనిరి. 
ధ్యజచ్చ త శస్త్రములు మెరయుచుండగా ముందుకు సాగి వచ్చుచున్న పాండవ 
సేననుచూచి, రాజా! నీతండి వీష్మడు, మకర వ్యూహమునకు పతి వ్యూహ 
ముగా (కొంచ వ్యూహమును నిర్మించెను. 


రాజా! ఆ కౌంచపకి తుండమునందు ద్రోణాచార్యుడు నిలిచెను. కృపా 
శ్యత్రాములు కస్నులుగా, కాంభోజ జాహీక సేనలతో కృతవర్మ |కౌంచ శిర 
స్పుగా, దాని (గీవగా శూర సేనుడు.అనేక రాజవీరులతో నీ పుతుడు దుర్యోధను 


రీ22 వేదవ్యానకృత మహాభారతము 


డుమ్న నిలిచిరి. _పాధగ్య్మోతిషపతియైన భగదత్తుడు, మద సౌవిళ సెనికికులలో 
ఆ పక్షివక్షముగా నిలచెను. _పస్టలాధిపుడైన నుశర్మ తన సేనతో ఆపక వామ 
పక్షముగా. తుషార_-యవన-*ళక- చూచుక సైనికులు కుడిపక్షముగాను నిలచిరి. 
[శుతాయువు-శతాయువు సోమడత్తుడున్ను భూరి శవుడున్ను [కౌంచవూ్య్యహము 
యొక్క జఘన (పిరుదు) స్థానమునందు నిలిచిరి, 


రాజా! ఇట్లు మకర _కొంచవ్యూహములు పన్ని కౌరవ పాండవులు యుద్ధ 
మునకు బయల్వెడలిరి, ఇరుపక ములవారికి మహయుడ్ద ము జరిగెచు, గజ'సైని 
కులు రథికులను రధికులు గజములను. ఆశ్వికులను రథికులు రథికులను అళ్వికు 
లున్ను ఇట్లు వివేచనారహితముగా పోరాడజొచ్చిరి 


రాజా! భీమార్జున నకుల సహ దేవులచేత రక్షీంపబడుచున్న పాండవ సేన, 
నష తములచేత ఆకాశ మువలె శో భిల్లెను అటే భీష్మ (దోణ కృప శల్య దుర్యోధ 
నాదులచే రకింపబడుచున్న మీ సేన గహములచేత అకాళమువలె ళోభిల్లెను. 


రాజా! తరువాత భీమసేనుడు దోణాచార్యునిపై దాడిచేసెను. దోణుడు 
భీముని తొమ్మిది భాణములతోకొ చైను. అట్టు మర్మములందు కొట్టబడిన భీముడు 
(దోణసారథిని వధించెను. అప్పుడు (రోణుడు స్యయముగా రథాళ ములను 
తోలుచు పాండవసేనను అగ్ని దూదిపింజలనువలె నశింపజేయుచుండెను. నీష్మ 
[దోణులచేత కొట్తబడుచున్న సృంజయ కేకయులు పరుగ త్రిపోయిరి. 


రాజూ! అ ల్లీ మీ సేనగూడ భీమార్జునులచే దెబ్బతిని అక్కడి కక్కడనే 
మదమత్తయైన అంగనవలె మోహముచెందెను. అట్లు వీరులు నశింపగా ఉభయ 
వ్యూహములు నీతిలి బెద రను. అప్పుడు ఇరు సేనలు కలిసిపోయి సంకుల సమర 
మునకు పూనుకొనిరి. ఒక స్థలమునందేనిల్చి పరస్పరము కౌరవ పాండవ సైనికులు 
పోరాడదొడగిరి. ఆ,యుద్ధముచూచువారలకు అత్యద్భుతముగా కనపడుచుండెమ. 


డెబ్బదియారవ అధ్యాయము 
ధృత రాష్ట్రుని చింత: 


జన మేజయా! అటు సంజయుడు చెప్పగా విని ధృతరాష్లుండతనితో నిట 
రా ల ౧ 
నెనుః:. సంజయా! ఈ విధముగా బహుగుణ సంపన్నము, అనేక విధము, ఆమో 


ఫీష్మవధ వర్వము 828 


ఘము నైన సైన్యవ్యూహము కాస్త్రసమ్మతముగా నింతకుపూర్వము రచింపబడి 
నట్టు కని విని యెరుగను. ఈ మా నైన్యము మాకోరికలకు అనురూపముగా 
నున్నది, ఈ సేన పర్మాకమము పూర్వము పరికింపబడినదే. అందరు సంతోష 
పూర్వకముగా పోరాడువారే, వారికి ఏ దురక్య్శాననములులేవు. 


సంజయా! మా సేనలో అతి వృద్దులుగాని. బాలకులుగాని, అతి కృళాంగులు 
గాని, అతిగా బలిసినవారుగాని, పొట్టివారు, మిక్కిలి పొడవైనవారుగానిలేరు. 
అందరుగూడ ఏ జబ్బులులేని మహాయోగులు. అనేక శస్తా9స్త్ర విద్యా కోవిదులు. 
ఖడ్గ.బాహు గదా యుద్దాది పండితులు. _పహాస-బుష్టి (రెండంచులక' త్తి)తోమర-_ 
పరిఘ భీందివాల-ళకి _ముసలాద్యాయుధ (పయోగములందు నిపుణులు. 


యుద్ధవిద్యను ప్రత్యక్షముగా తెలిసినవారు మా వారందరు బాగుగా 
వ్యాయామము చేసీనవారు. ముష్టి యుద్దములందు తీపణులను _పయోగించుట 
లోను సమర్థులు. చురుకుగా ఎక్కుట, ఎగిరి దుముకుట, [పాకుట ఆయుధ 
ప్రయోగము చేయుట ఈ మొదలైన వాటిలో మా సెనికులు నేర్పరులు. గజా క్లో 
రథములను నడుపుటలో మంచి శిక్షణ పొందినారు, న్యాయము (వకారముగా 
అందరికిసీ వేతనములు ఇవ్వబడుచున్నవి. బంధు పేమ, మిత పేమతో ఎవరి 
యెడల పక్షపాత బుద్దితో చూచుటలేదు. కులీనులు కానివారిని కొలువులో తీసి 
కొనుటలేదు. సంపన్నుని, పూజ్యుని, సంతుష్షమైన బంధుసంఘము కలవారిని, 
కీరి వంతులను, ఉపకారులను, అభిమానపంతులను, లోగడ పరీషీంపబడిన కార్య 
చాతుర్యము కలవారిని, స్యజనులను, లోకపాల నమానులను మాతమే మా 
సేనలో తీసికొనినారు. 


సంజయా! మా సైన్యము దేసిద్దులెన అ నేక క్యతియులచేత రక్షింప 
బడుచున్నది. స్వేచ్చగా మావైపు వచ్చిన బలవంతులనే సేనలో చేర్చుకొని 
నాము. మాసేన, వివిధ సేనలతో నిండిన మహానము దముపల్‌, అంతటను 
వ్యాపించియున్నది. మా గజూశ్వర థములు రెక్క_లులేని పకులవలె భాసిల్లుచున్నవి 
మా సేనా సముదము భయంకర చమెన అనేక యోధ జల వాహన తరంగ సము 
జలము అనేక శస్తారిస్ర్ర నమాకులమై ధ్యజభూషణములు గలిగి రత్నాకరము 
వలె అపారముగా గర్జించుచున్న డి. 


సంజయా! భీష్మ, (దోణ, కృతవర్మ, కృప, దుక్భాసన, జయ |దథ, 


ర్రీకీీ వేదవ్యానక్సత మహాభారత ము 


కగదత, వికర. అశ్వత్థామ, సెబల, బాహ్హీకాది మహావీరులచేత రఉీంపబడు 
వాణీ >] pa 
చున్నది. వారందరు మహాత్ములు, బలవంతులు. 


సంజయా! ఇట్టి మహాబలో పేతమెన, మా సైన్యము యుద్దమునందు చంప 
బడినదనగా, దానికి దైవ పప్రాతికూల్యమే కారణము. ఇట్టి మా (పయత్నమును 
మానవులు, బుమలు, కనులార చూచియేయున్నారు. సర్వాస్త్రనంవన్న మైన ఇటు 
వంటి మా నైన్యము యుద్దమునందు వధింపబడుటకు దైవ |పాతికూల్యము తప్ప 
మరి వ కారణము కలదు? 


సంజయా! ఇట్టి కౌరవ మవహాసేన పాండవసేనను ఓడించలేదనగా, ఇది 
నాకు అత్యంత విపరీతముగా తోచుచున్నది. పాండవులకొరకు దేవతలే యుద్ద 
ములో వచ్చి మా సైన్యమును వధించుచున్నారనుట నిశ్చయము. 


సంజయా! పూర ము విదురుడు హితమును, పథ్య మును బోదించు 
చుండెను, కోని దానిని మండబుద్దియెన నా పుతుడు దుర్యోధనుడు (గ్రహించ 
లేదు దానికి కారణము ఈ విధముగా జరుగుటకు దెవనిర్ణయమని నా నిశ్చ 
యము. కనుక సంజయా! దైవము నిర్ణయించినట్టు కావలసినది కాకమానదు. 


జనమేజయా ! ఇట్లు ధృతరామ్టండు చెపిన మాటలు విని సంజయుడు ఆ 
రాజులో నిట్టనెను : 


డెబ్బదియేడవ అధ్యాయము 
(దోణ, భీమ, ధృష్టద్యుమ్నుల పర్మాకమము : 


రాజా! సీ దోషము వలసనే నీకు, ఇటువంటి వ్యసనము సం (పాపమైనది. 
ధర్మ సాంకర్యమువలన సంభవించు దోషములను నీవు చూచినంతగా దుర్యోధ 
నుడు చూడలేదు. ఆతనిని నిందించి పయోజనములేదు. నీ దోషమువలననే 
పూర్వము ద్యూత _వసంగము కలిగినది. పాండవులతో యుద్ధము సంభవించి 
నది. నీవుచేసిన పాపపు ఫలమునే ఇప్పుడు నీవనుభవించుచున్నావు. లోకములో 


మానవుడు తానుచేసిన కర్మపు ఫలమును తానే అనుభవించును. ఈ ఫలాను 
భవము వరలోకమునందుగూడ పొందక తప్పదు, 


bీష్మవధవర్యము 828 


రాజా! కాబట్టి, నీకు సంపాపమైన వ్యననమును తలంచుచు స్థిరుడ వై 
యుండి నేను యథాతథముగా చెప్పబోవు యుద్ద వృత్తాంతమును వినుము. 


రాజు! భీమసేనుడు పరునేను భాణములచేత, నీ మహాసేనను ఛేదించి 
రుర్యోధనుని తమ్ములందరిని ఎదుర్కొనెను. (కుద్దులై నిలిచియున్న దుళ్ళాసన, 
ళు సాలా 
దుర్యిషహ దుస్సహ దరుర్యదాదులైన నీ పుతులందరిని చూచి, భీష్మ పరిర&ీత 
మైన మహా సేనలో వవేశించెను, 


రాజా! అట్లు (పవేశించిన ఖీముని మీ రాజవీరులందరు జీవముతోనే పట్టి 
బంధించవలెనని చుట్టుముట్టిరి. అప్పుడు సోదరులతో కలిసిన భీముడు, (వజా 
సంహారార్థము కూరములైన మహాగహములతో కూడిన సూర్యునివలె నెన్య 
మధ్యములో దూరెను. అప్పుడు పాండవపైన్యములు శయరహితము లయ్యెను, 
దేవదానవ యుద్దమునందు దేవతలందరు ఇందుని _పాపు చేరినట్లు పాండవ 
సేనలు నీముని ఆళయించెను. 


రాజా! శతసహ్మన సంఖ్యాకులైన మీ రథికులు, సాయుధులై ఖీముని 
ఒకనిని అంతటను చుట్టుముట్టిరి, అప్పుడు భీముడు ధార్తరాష్టంల చతురంగ 
బలములను నంహరించుచుండెను, తనను పట్టి బంధించడలచుచున్న శ|తువుల 
_పయత్నమును తెలిసికొని వీముడు అందరిని ఒక్కసారిగా వధించుటకు కృత 
నిశృ్భయుడయ్యెను. 


రాజా! అట్టు నిశ్చయించి భీముడు గదాపాణియె రథమునుండి ఎగిరి 
దుమికి మహానముదమువలె నున్న డార రాష్ట్ర నెన్యమును కొ"పైను, లీమగదా 
కాడిశములైన గజముల కుంభస్థలములు వీపులు, అవయవములు పగిలి గజా 
రోహకులతో పాటు గజములు పర్వతముల వలె నేలకు ఒరిగిపోయెను. 


రాజా! ఆ విధముగనే రథములు రథికులతోపాటు, నువ్వుగింజలంత 
చూర్ణములై పడిపోయెను అశ్వికులతోపాటు ఆశంములు, పదాతిదళములు హత 
నూరుచుండెను. 


రాజా! ఈ విధముగా ఫీమ సేనుడొక్కడే యుడ్ధమునందు అద్భుతపర్శాక 
మము (పదర్శించుచుండెను. అతడు _పళయాంతమునందు దండపాణియెన 
యముడు _పజాసంహారము చేసినట్టుగా, ధార్త రాష్ట్ర సేనను మట్టు బెట్టుచుండెను. 


826 వేదవ్యానకృత మహాభారతము 


రాజా! అట్టు భీముడు సేనా పవేశముచేసి. విజృంభించుచుండగా ధృష్ట 
ద్యుమ్నుడు (దోణుని విడిచి శకునిని ఎదుర్కొనెను, నమస్త సేనను అడ్డగించుచు 
ధృష్టదుకమ్నుడు శూన్యముగానున్న వీమసేనుని రథము చేరను ఆ రథము 
నందున్న భీముని సారథి విశోకుడను వానిని చూచెను. దుఃఖించుచు ధృష్టద్యు 
మ్నుడు విళోకుని నా ప్రాణ్యపియుడైన వీముడెక్కడ? అని యడిగెను. అప్పుడు 
విశొకుడు ఇట్లు చెప్పేను. 


మహాబరా! భీమసేనుడు నన్నిక్క_డ నిలిపి మహాపరా_ కమముతో ధార్త 
రాష్ట్ర సేనా నముదమును (ప్రవేశించెను ఆయన పోవునప్పుడు నాతో సారథీ 
అశ్వములను ఆపి నేను వచ్చుదాక ఇచ్చటనే వేచియుండుము. నన్ను చంపుటకు 
వచ్చిన శ,తువీరులను చంపి వచ్చెదను అని నాతోచెప్పి గదాహస్తుడె భీమసేనుడు 
ఆ మహావైన్యములో (ప్రవేశించెను. అప్పుడు నర్వ సైన్యములు సంతోషముతో 
నుప్పొంగను. అతి భయంకరముగా జరుగుచున్న తుములయుద్దము లో శతు 
వ్యూహమును చీల్పుకొని భీముడు సేనలో దూరెసు, 


సారథీ! ఇప్పుడు నేను జీవించి _పయోజనము లేదు. రణరంగమునందు 
భీముని ఒంటరిగా విడిచి పాండవులయెడల స్నేహము విసర్జించి భీముడు లేకుండ 
నేను తిరిగిపోయినయెడల క్ష త్రియవీరులందరు నన్నేమవెదరు? ఒంటరిగా నిలిచి 
యున్న వీమునకు సహాయము చేయకుండ నేను తిరిగిపోయినచో ఇం|దాది దేవ 
తలు నాకు అశుభము చేసెదరు, 


విశోకా! మహాబలకాలియైన వాడు భీమసేనుడు. అతనియెడల నేను భ కి 
గలవాడను. కనుక నేనిప్పుడే భీమునకు సహాయకుడుగా పోయెదను, రాక్షసులను 
ఇం దుడువలె శ తువులను సంహరించుచున్న నన్ను చూడుము. 


ధృతరాష్ట్ర మహారాజా! ధృష్టద్యుమ్నుడీ విధముగా చెప్పి భీముడున్న 
చొతికి పోయెను, అప్పుడు భీముడు శతృ సేనను దహించుచు మహా పభంజనము 
వృతశములను వలె శ, తువులను నిరూ:రించుచుండెను. అటు చంపబడుచున 
ఎ U é వ a 


బీష్మవధ వర్వము 827 


చతురంగబలములు ఆర నాదము చయుచుండెను. శ శుససెన్యములో హాహాకార 
ములు బయలుదేరెను, 


రాజా! తరువాత అస్ర్రవిద్యాపారంగతులైన మీ వీరయోధులు భీమసేనుని 
నిర్భయముగా చుట్టుముట్టి ఆతని'పె శ స్ర్రవర్షము గురిపించిరి అట్లు శ తువులతో 
పోరాడుచున్న వీమ'సేనుని కడకు ధృష్టద్యుమ్నుడు పోయి. పాదచారిగనున్న 
అతనికి ఆశ్వాసము కలిగించెను, అతడప్పుడు గదాహస్తుడె _పళయకాలయముని 
వల నుండెను. ధృష్టద్యుమ్నుడు పోయి పాదచారిగనున్న అతనికి అక్వాసము 
కలిగించెను. అతడప్పుడు గదాహస్తుడై  వళయకాలయమునివలె నుండెను. 
ధృష్టద్యుమ్నుడు భీమసేనుని శరీరమునుండి శల్యములను ఊడదీసి తన రథ 
మెక్కించుకొని అతనిని ఆలింగనము చేసికొనెను. వానితో దీముడు ఊరడిల్లెను. 


రాజూ! అప్పుడు దుర్యోధనుడు జ్ర మహాయుద్దమునందు తమ్ములకడకు 
వచ్చి ఇట నెను 
జ్‌ 


దురాత్ముడైన ఈ ధృష్టద్యుమ్నుడు నీమసెనునకు నహాయికుడుగా 
వచ్చెను. మనమందరము కలసిపోయి వారిని ఎదిరింతము. 


రాజూ! దుర్యోధనుని చేత పురికొల్పబడిన అతని తమ్ములు ఆయుధధారులె 
యుగాంతమునందు ధూమకేతువులవలె ఆ ఇరువురిపై బడిరి. అప్పుడు తాకిడి 
చేత భూమి కంపించెను. ధృపదపు తుని పె శరవర్షమును మేఘములు జలమును 
వలె వారు నిరంతరము కురిసి. 


రాజా! అప్పుడు దార్శ రొష్టుంలను ధృష్టద్యుమ్నుడుకూడ నిశిత బొణముల 
చేత కొ'పైను. వారిపై ప మోహనాస్త్రమును పయోగించెను దానిచేత వారు 
ఆలివిదప్పి మూర్చిల్పిరి అట్టు పడియున్న నీ పుతులకు నహాయకములుగా చతు 
రంగ నెన్యములు వచ్చి తెలి పీదప్ప్సి _పేతములవలె పడియున్న ని పు తులను 
చూచెను, 


రాజా! ఇంతలో (దోణాచార్యుడు దుపదరాజును, మూడు బాణములతో 
కొ కను. (దుపదుడు ఆ దెబ్బతో పూర్వ్యవై రమును స్మరించుచు రణరంగమును 
విడిచిపోయెను. ఇట్లు దుపదుని జయించి ద్రోణాచార్యుడు శంఖమును వూగించెను., 
ఆ శంఖధ్యని విని సోమకులందరు భయపడిరి. 


828 వేద వ్యానకృత మహాభారత ము 


రోజూ! తరువాత (దోణుడు పమోహనాస్త్రముచేత నీ కొడుకులు మూర్చీల్లి 
నారని విని తన యుద్ధరంగమునుండి లీమ ధృష్టద్యుమ్నులున్న చోటికి పోయెను, 


రాజా! అపుడు (దోణాచార్యుడు వజ్జాస్రముచేత రృషదుమ్న 
_పయుకమై న మోహనాస్ర్రశ క్తిని అణచి ని పుతులను మూర్చదెర్చెను. తర్వాత 
వారు వీమ ధృష్టద్యుమ్నులతో యుద్దము చేయుటకు పూనిరి. 


రాజా! అప్పుడు యుథిష్టి రుడు తమ సెనికులను పిలిచి బీమధృష్టద్యుమ్ను 
లకు సహాయకులుగా పొమ్మనెను. అభఖీమన్నుడు మొదలైన వీరులు గూడ బయలు 
దేరిపోయిరి, ఇట్లు యుధిష్టి రాజ్ఞ చేత ఆ పవీరులందరు మధ్యాహ్నకాలమునందు 
బయలుదేరిరి, కేకయులు |దౌపదీ పుతులు, ధృష్ట కేతువు అభిమన్యుని ముందిడు 
కొని “నూచీ ముఖము అను వ్యూహమును పన్ని యుద్దమునకు సాగిరి. 


రాజా! వారు ధార్హరామరిల రథ 'నెన్యమును చిల్చి ముందుకు సాగు 
చుండిరి. అట్టివారిని భీమసేన భయముచేత మోహితులైన మీ సైనికులు నివా 
రింపజాలక పోయిరి. మదముచేత దిక్కు తెలియక నిలిచియున్న స్రీవలె నీ సేన 
శ తువులను చూచుచు నిలుచుండెను. తరువాత వారందరు ధృష్టద్యుమ్న వృకో 
దరుల కడకుపోయిరి. ఆ యిరువురు వారిని చూచి సంతోషించి మీ సేనను 
చంపుచుండిరి ద్రోణాచార్యుని గూడ కొట్టిరి. 


రాజా! హఠాతుగా వచ్చుచున్న ద్రోణాచార్యుని ధృష్టద్యుమ్నుడు చూచెను 
కెకయుడు బీముని తన రథమెక్కించుకొని ద్రోణుని ఎదిరించెను. అట్టు వచ్చు 
చున్న ఆతని ధనుస్సును (దోణుడు ఖండించి నూర్లకొలది బాణములను ధృష్ట 
ద్యుమ్నుని పై (పయోగించెను. (దోణుడు ఇది యంతయు ప్రభువు పెట్టిన యన్న 
మును స్మరించుచు దుర్యోధన హితము కొరకు చేసెను. 


రాజా! అప్పుడు ధృష్టద్యుమ్నుడు మరియొక ధనుస్సు తీసికొని దోణుని 
పొషాణములవంటి ఇరువది బాణములతో కొ'పిను. అతని ధనుస్సును _దోణా 
చార్యుడు ఛెదింని రఖథాశ్వములు నాల్లింటిని సంహరించి సారథిని కూడా 


చంపెను, 


అంతట హతాశ్యమైన తన రథమునుండి ధృష్టద్యుమ్నుడు ఎగిరి దుమికి 


ఫీష లీ వధ వర కము 329 


అభిమన్యుని రథము'పైెకి పోయెను. అప్పుడు లీమదృష్టద్యుమ్నులను చూచి మీ 
సేనలు గడగడ వణ కెను, 


' రాజా! అప్పుడు దోణాచార్యునిచేత సేన చంపబడుచుండెను, ఆ మహా 
"సేన దోణుని వారింపజాలకుండెను. ఆ నెన్యమచ్చటనే తోభిల్రిన సము|ద్రము 
వలె _భమించుచుండెను అట్లున్న శతృ సైన్యమును చూచి మీవారు సంతోషించి 
మహా కుద్దుడెన _దొణాచార్యుని [కిందపడుచున్న శ్శతుసేనను చూచి మీ సని 
కులు “బాగు బాగు" అని బిగ్గరగా సింహనాదములు చెసిరి, 


(డెబ్బది ఎనిమిదవ అధ్యాయము) 
ఉభయ సైనికుల సంకుర సమరం 


జన మెజయా! సంజయుడు ధృతరా షు9నకు తరువాతి యుద్ధవృత్తారత 
మ్‌ట్లు చెప్పదొడ గను, 


రాజా! తరువాత నీ పుతుడు దుర్యోధనుడు మోహముచేత - తిరిగివచ్చి 
శరవర్ష ములు గురియుచు బీమపేనుని నివారించెను. తక్కిన సీ పృతులందరు 
గూడ "రుర్యోధనునకు సవాయకులుగా వచ్చి వీముని పొదివిరి. 


రాజా! వీమసనుడు గూడ తన రథము నెక. సీ వుతుడున్న చోటికి 
పోయి శతు పాణహరములై న బాణములతో అతనిని కొసైను, తరువాత దురో 
ధనుడు నిశిళబాణముశేత వీముని మర్మ స్థలమునందు కొ కైను. అప్పుడు వీముడు 
మూడు బాణములు దుర్యోధనుని దాహువుల పె వక్షముపై వయోగించెను. ఆవు 
డతడు శిఖరములతో పర్యతరాజువలె కోభిల్రైను. 


రాజా! ఆ ఇరువురట్టు కోధావిష్టులె పరస్పరము పోరాతుచుండగా నీ. 
యితర ప్వుతులు వీముని యెడల పూర్వ వైరము తలచుచు నతనిని ముట్టడించి కి, 
అట్లు వారు వచ్చుచుండగనే వీముడు మహాగజము (వతిగజములను వలె నెకు 
రొంని చితసేనాదులైన సీ పు తులను పదునైన అనేక బాణములతో కొధిను. 


రాజా! తరువాత ధర్మరాజు ఆ "సేనలను నిలువరించుచు అభిమన్యుడు 
మొద లైన సరుగురు మవారథికులను వీమ'సేనుని సవాయార్జ మై వంవగా నారు 


గిరి 6 వేదవ్యానకృత మహాభారతము 


వచ్చి స్రీ ప్రతుల నెదుర్కొనిరి. రథములందు సూర్యాగ్ని తేజన్వుతో వెలు 
గొందుచున్న వారిని చూచి శీముని విడిచి నీ పు తులు వారిపైకి ఉరుకుచుండుట 
చూచి నీముడు వారిని _పాణములతో నట్లు హోసియక మరల వారిని చుట్టు ముట్టి 
బాధించెను, 


రాజా! తరువాత వీమ, ధృష్టద్యుమ్ను లతే చెరుటకు వచ్చిన అభిమన్యుని 
మ ాలమనండు వారికి మహాఘూరముగా యుద్దను జరిగను. 
ar] 


రాజా! ఆప్పుడు అభిమన్యుడు నీ పుతుడు వికర్లుని రథాశ్వములను 
వధించి యతనిని ఇరువది అయిదు ము; దక (కుశ ప్పెకోల) బాణములతో కొపను. 
గుజ్బములు చచ్చిన రథమును విడిచి వికర్షుడు తన సోదరుడైన చిత సేనుని 
రథము పెకి పోవగా అభిమన్యుడు వికర్ష చిత 'సేనులను శరజాలముచేత ఆచ్చా 
డించెను. వికర్ణ చి తసేనులవుడు అభిమన్వుని ఐదుబాణములతో కొట్రిరి. 
ఆవ్పుడు అభిమన్యుడు కంపించెను. 


రాజా! దుక్ళాసను డెదుగురు కెకయులతో నద్భుతముగా పోరాడెను. 
దౌవరీపు తులు ఐదుగురు నర నద దుర్యోధనుని ముట్టడించిరి. సర్పముల 
వంటి బాణములతో నతని కొట్టిక. అవ్పుడు రుర్దర్షుడను "సి పుతుడు దౌపడీ 
పుతు కు నిశితరములచేత విడివిడిగా నొక్కక్క రిని కొ దను. వారుగూడ 


నతని కొట్టగా దుర్గర్వడు గైరికాడిరా తువులు కలిసిన సెలయేళ్ళు పారుచున్న 
పర్వ ర్రమువలి రక్త నరులతో (వకాశించె 


రాజా! తరువాత ఫీష్యుడు శ తునెనికులను గోపాలుడు గోవులనువలె 
పార డోలెను. అప్పుడు చ్రేన[పు దక్షిణ భాగమునందు సేనలను వధించుచున్న 
ది అక్కడ అర్హనహతులైన సెసికుల మొండె 

ములు పెకి ఎగురుతచుండెను, 


య 


జా! ఆప్పుడు కౌకవ పాం డవ నెనికులు రక మనెడు సిరు జాణము 

అనెడు సుడులు గజదీ*వములు అశ్యతరంగములుగల సెన* నము|దమును, 
కు హి నా 

తమ రథములనడు శౌకలతో దాటికి. అ రక నము దమునందు చెతులు తెగి 


కవచములు ఊడి శరీరములు గాయపడిన సెనికులు నూరకొలదిగా వేలకొలదిగా 
పడియుండుట కనవడెను. స్‌ 


వీష్మ వథ పర్వము ర్రిడ్రి 1 


రొజా! చచ్చి రక్తములు (వవహింపగా భూమిపె బడియున్న మదగజ 
ములచేత భూమియంతయు పర్యతములవలె వ్యాపించినట్టుండెను. ఆ యిరు సెన్య 
ములలోను ఎప్పుడు గూడ యుద్దము కాక్షించని వాడు లేకుండెను. ఇది 
మహాద్భుత ముగా నాకు తోచెను, 


రాజూ! యూ విధముగా కీర్తి కాముకులై న మీ మహాయోధులు జయము 
గోరుచు పొండవ నెన్యములతో యుద్ధము చేసిరి. 


జన మేజయా! సంజయుడు ధృతరాష్ట్ర 9నకు తరువాతి యుద్ద వృత్తాంత 
మిట్లు చెప్పదొడగను, 


(డెబ్బది తొమ్మిదవ అధ్యాయము) 
భీముడు దుర్యోధనుని జయించుట 


రాజా! తరువాత నూర్యుడు ఎజ్జబడుచుండగా _దుర్యరనుడు యుద్దోద్ద 
రుడై భీమసేనుని చంవదలచి యతని పెకి ఉరికికెను, అట్లు తనపైకి వచ్చుచున్న 
దుర్యోధనునితో ఖీముడు ఇతి _కుద్దుడె యిట్లనెను. 


గాంధారీ సా! అనేక నంవత్సరములుగా నేను కాంక్షించుచున్న కాల 
మిప్పుడు లభించినది. నీవు యుద్ధము విడిచి పోవకున్నచో చేడు నిన్ను సంహ 
రించెదను, నేడు కుంతీదేవికి గలిగిన దుఃఖము మాకు గలిగిన వనవాన కైళము 
దౌపది దుఃఖము నిన్ను చంపి పోగొ పదను. 


నివు పూర్యము మచ్చరములో పాండవులను అవమానపరచికివి. ఆ 
వాపమునకు ఫలముగా నిప్పుడు సీక్ష వ్యననము సం|పావమైనది. కర్తశకునుల 
దురుపదేశము చేత పాండవులను లెక్క చేయక కామవశుడ వై సీ యిష్టము వచ్చి 
నట్టు ఆచరించితివి. నీతో సంధిగోరి పచ్చిన శ్రీకృష్ణభగవానుని అవమాన 
సరచితివి. సీవేదో మహాసంతోషము గలవానివలె ఉలూకునితో మాకు నందేళము 
పంపితివి. ఇపియన్నియు స్మరించుచు నేను నిన్ను సీ బంధువులను వదించెదను 
చూడుము. నీవు చెసిన పాపములన్నిటి ఫలము నేడు అనుభ వించెదవు గాక! 


ధృతరాష్ట్ర మహారాజ! యీ విధముగా ఖీను సేనుడు ఎత్తి పొడుప్పమాట 


$89 వేదవ్యానకృత మహాభారతము 


లతో దురోధనుని అధికేపించి తన ధనస్సును ఎత్తి గిరగిర (తిప్పి పిడుగుల 
వంటి యిరువదియారు బాణములను ఎక్కు పెట్టి సుయోధనుని కొట్టెను. మంతు 
చున్న ఆగ్నివంటి బాణములతో దుర్యోధనుని ధనుస్సు ఖండించి సారథిని కొట్టి 
నాలుగు బాణములతో రథాశ్వము అను చంపెను. రెండు బాణములతో ఛత 
మును ఆరింటితో ఆతని నాగధ్యజమును నీ కొడుకు చూచుచుండగసనే చేదించి 


విగరగా సింహనాదము చేసెను, 


రాజా! అట్టు కీమునిచేత ఖండింవబడీన ధ్వజము రత్నభూషితమైన 
దుర్యోధన రథమునుండి, మేఘమునుండి విద్యు త్తువలె రాలి [కిందపడెను. 
_పకాశించుచున న్న ముర్యోధన నాగధ్వజము అట్లు పీడుటను రాజులందరు చూచిరి. 
తరువాత లీముడు వదిబాణములతో, అంకుశములతో ఏనుగును వలె దుర్యోధనుని 
కొ ర్రైను, అప్పుడు సైంధ వుడు దుర్యోధనునకు నహాయకుడిగా బోయెను. అంతట 
కృపాచార్యుడు దుర్యోధనుని తన రథముపెకి ఎక్కించుకొ నెను, భీముని చేత 
గారముగా కొట్ట్లబడిన దుర్యోధనుడు రథముపై కూలబడెను. 


తరువాత సైంధవుడు జయేచ్చతో నీముని అన్నివైపుల అనేక నహస 
రథములలో ఎరిరించెను. 


రాజా! పిదప అభిమన్యు -ధృష్ట కేతు. కేకయ. [దౌ వపదేయులు సీ పుతులతో 


(హౌ 


యుద్దము చేసిరి. చితసెనంసుచి తాదులైన సీ పుతులు ఎనమండుగురు అఖి 

మన్యుని 5 శమును చుట్టుము టిరి. అపుడు అఫీమనుడు వారినొక రిని బదెడు 
జబ పి చనా 

బాణములతో కొదిను. అడి సహింవజాలక వారందరు అభిమను?ని రథముపె 


బాణములను, మేఘములు మేరువుపె వానగురిసినట్లు వర్షించిరి, 


ఆ దాణాఘాతము చేత పీడితుడైన యభిమన్యు డు దేవానుర యుద్దము 
నందు దేవేం, (రుడు రాక్షసులను కొట్టినట్లు సీవారిన కొట్టి కంపింప జేసెను, 
పదునాలుగు భల్లములను వికర్దుని రథముమై పయోగించి ర్వజమును సారథిని 
ఆశ్యములను పడగా లైను. వికర్తుని గూడ కొట్టి బాధించెను, వికర్గుని రక్తముచేత 
తకిసిన ఆ బాణములు రకము. కక్కు రున్న ట్లుండెను, అట్లు “బాధపడుచున్న 
వికర్జునకు సహాయకులుగా అతని సోదరులు వేగముగా వచ్చి అభిమన్యుడు 
మొదలై నవారిని ముట్టడించిరి, అ'కే పాండవవీరులు గూడ కౌరవ చెన్యము నెదు 
రించిరి, వరన్పరము ఘోరముగా యుద్ధము జరిగెను. 


శీష్మవధ పర్యము 838 


రాజా! నీ పుతుడు దుర్ముఖుడు వడుబాణములతో (శుతకర్మను కొద్దిను 
అతని ధ్వజమును సారథిని అశ్వములను సడగొ చెను, [శుతకర్మ హతాశళ్వమైన 
రథమునుండి మండుచున్న కొరవివంటి శక్తిని దుర్ము ఖుని పై విసరెసు. అడి 
అతని కవచము ఛేదించి భూమిని చొచ్చెను. విరథుడైన (శుతకర్మను సుత 
సోముడు తన రథముపె నెక్కించుకొనెను. 


రాజా! తరువాత |జతకీరి నీ పృుతుడైన జయతల్సేనునిపె దాడి నలిపెను. 
జయల్సేనుడు _శుతకీర్తి ధనుస్సును విరిచెను. ఆట్లు అతని ధనుస్సు విరుగగా 
ఆతని సోదరుడు నకులప్పుతుడు శతానీకుడు వచ్చి కలిసికొనెను. శతానీకుడు 
జయళ్వేనుని వది బాణములతో కొద్దిను, మదగజమువలె గర్జిళ్లను. తరువాత 
శతానీకుడు శతీక్షమెన మరియొక బాణముతో జయత్సేనుని యెద పై కొట్టెను, 


రాజా! అట్లు వారు పోరాడుచుండగా నీ పుతుడు దుషుర్లుడు సోదరుని 
సమీపించి నకులపు (తుని ధనుస్సు ఖండించెసు. శతానీకుడు మరియొక ధనుస్సు 
రీసికొని 'నిలునిలు మని దుష్కర్జునితో ననుచు సర్పములవంటి బాణముల 
నతని.పె _పయోగించెను, తరువాత దుష్కర్లుని అతని ధనుస్సును సారథిని 
కొ చెను, పన్నెండు బాణములతో దుష్కర్లుని యశ్వములను కొటి భల్లముచేత 

ట్‌ (2a) టు రా 

యతని యెద పె బిగ్గరగా తాడించెను. దానితో నతడు పిడుగువడిన చెట్టువలె 
నేలపె (వాలను, 


రాజా ఇట్లు పీడితుడెన దుష్కర్లుని జూచి ఐదుగురు రాజవీరులు శతా 
సీకుని చంపుటకు చుట్టుముట్టి అతని పై శరవర్షము గురిసిరి. బాణాచ్చాదితుడైన 
శతానీకుని చూచి 'కికయసోదరులు అతనికి సహాయకులుగా వచ్చుచుండిరి. 
స్స పతులు వచ్చి గజములను మహాగజములవలె నెదుర్కొనిరి. వారు 
దుర్ముఖ-దుర్జ్ణయ -దుర్మర్షణ-శ_తుంజయ-శ్యతునహాదులు. వీరందరు క్రుద్దులై 
కేకయుల నెదుర్కొనిరి. మహా వేగముగల నగరములవంటి రథములతో విచిత 
వర్ణ ర్యజములతో నానావర్గ్ణ కవచములు ధనుస్సులు ధరించి సింహములు ఒక 
వనమునుండి మరియొక వనములో దూరినట్లు వచ్చిరి. 


రాజా! అప్పుడా వీరులు ఉదయ పక్షముల వారికి సంకుల సమరము 
జరిగెను. ఒండొారులను చంషకొనుచుండిరి యముని రాష్ట్రము లొ జనసంఖ్యను 


శకి) | 


684 వేదవ్యానక్ళత మహాభారతము 


నిరుసేనలు పెంచుచుండిరి, సూర్యాస మయమునకు ఒక కుణకాలము మిగిలి 
యుండగా వారు అతి భయంకరముగా యుద్ధము చేయుచుండిరి. 


రాజా! అప్పుడు భీష్ముడు ఆతి కుద్దుడె పాంచాల సేనను నశింపజేసి యమ 
లోకమునకు పంపెను. ఇట్లు ఆ మహా ధనుర్హారుడు పాండవుల సైన్యమును 
ఛేదించి ఆనాటి యుద్దమును చాలించి తన శీవిరమునకు పోయెను, 


రాజూ! ధృష్టద్యుమ్న వృకోదరులు గూడ కౌరవసేనను హతమార్చిరి. 
యుధిష్టిరుడు ఆ యిరువురి (పతాపమును (ప్రశంసించి వారిని తలపె మూరొని 
సంతోషముతో తన శివిచమునకు పోయెను. 


రాజా! కృష్టార్డునులు కూడ కౌరవసేనను హతమార్చి పారదోలి తమ 
శివిరములకు పోయిరి. అంతటితో ఆరవనాటి యుద్ధము సమాప్తి చెందెను, 


(ఎనుబదవ ఆధ్యాయము) 
సప్తమ దివస యుద్దము-భీష్ముడు దుర్యోధనుని ఓదార్చుట 


అణా 


జనమెజయా! సంజయుడు ధృతరాష్టు9నకు వడవనాటి యుద్దవృత్తాంత 
మిట్టు వర్ణించి చెప్పదొడగెను. 


రాజా! తరువాత ఉభయపక్షవీరులు ఒండొరులు తప్పులను చెప్పుకొనుచు 
తమ తమ శివిరములకు పోయి మరునాతి యుర్దమునకు సన్నాహము చేనుకొను 
చుండిరి, 


రాజా! ఆప్పుడు సీ పరుడు దుర్యోధనుడు చింతచేత వ్యాకులపడుచు 
శరీరమందు నెతురు ఒడియుచుండగా బీష్మపితామహునితో ఇట్లనెను, 
ధా se 


పితామహా! పాండవ విరనైఎకులు భయంకరములు రౌ(దములు నైన 
మన నైన్మములను చీల్చి, చంపి బాధపెట్టి అందరినీ మూర్చవడగొట్టి వజ 
సమానమైన మకరవ్యూహమును పన్ని కీరిమంతులై మనసేనలో వీమసేనునితో 
దూరిరి. ఫముడు నన్ను మృత్యుదండముల వంటి బాణములచేత కొట్టెను. అట్టు 
మహాక్రోధావిష్టుడైన భీమునిచూచి మూర్చితుడ నైన నేను శాంతిలేకుండానున్నాను. 


దు డా 


వీవు నత్యనంధుడవు నీ అను గహముచేత పాండవులను వధించి జయముసాధింప 
దలచినాను, 


రాజూ! ఇట్టు దుర్యోధనుడు దీనముగా చెప్పిన మాటలువిని మహాత్ముడైన 
వీష్ముడు నవ్వుచూ “దుర్యోధనుడు దుఃఖీతుడై ఉన్నాడని” తెలిసి యతనితో 
నిట్రనెను. 


రాజపు.తా! నేను నీ కొరకు మహాయత్న పూర్వకముగా శ తు'సెన్యములో 
(వవేశించి సర్య విధముల పోరాడుచూ నీకు జయము సుఖము కల్గించవలెననియే 
కోరుచూ ఏ మూ తము శరీరము దాచుకొనక యుద్దము చేయచున్నా ను. పాండవ 
వీరులలో బహుళ సంఖ్యాకులు అతిరా దులు హరులు_ అస్త్రవిద్యా పండితులైన 
వారు. వారు పాండవులకు సహాయముగా ఉన్నారు. వారందరు |కోధవిష 
(గక్తుచున్నారు. శార్యోద్ధతులు నీతో వెరముగలవారునై న ఆ వీరులను హఠాత్తుగా 
జయించుటకు సాధ్యము కాదు, 


రాజా! నా జీవితమును త్యజించియైనను శతుసేనతో పోరాటము నలిపె 
దను. నీ హితము కొరకే అట్టు చేయుచున్నాను. నాకు నేడు నా జీవితము 
ముఖ్యముగా రవీంపతగినది కాదు. నీ కొరకు అతిభయంకరులెన దేవదానవు 
లను కూడా దహింపగలననగా, ఈ శ తుసేన ఎంత? రాజా! పాండవులతో 
పోరాడెదను. నీకు అన్ని విధముల పీతి కల్గించెదను. 


ధృతరాష్ట్ర మహారాజా! లీష్మపీతామహుడు చెప్పిన ఊరడింపు మాటలు 
విని దుర్యోధనుడు కాంతిల్లెను. తరువాత అతడు మరునాడు సంతోషముతో 
“ఇక యుగ్గమునకు బయలుదేరుడు” అని సర్వనైన్యములను ఆదేశించెను, 
అంతట మిక్కిలి హర్షముతో వెలకొలది మీ చతురంగ సైన్యములు యుద్ధమునకు 
సాగిపోయెను, అన్ని సెన్యములు హర్షముతో కళకళలాడుచుండెను, 


రాజా! సైన్యములు నడుచుచుండగా రేగిన రజస్సు సూర్యకిరణములను 
గ ప్పైను. ధ+జములు వాయువుచేత ఎగురుచుండెను పలురంగులతో ధ్యజములు 
మేఘములతో కూడిన విద్యుత్తులవలె (పకాళించుచుండెను. గుంపులు గుంపులుగా 
గజములు నిలిచియుండెను. రాజవీరుల ధనుష్టంకార ధ్యనులు _మోగను. ని 
చైన్యమప్పుడు దేవదానవులు ఆదియుగమునందు మదించిన సము మువలె 


886 వేదవ్యాసకృత మహాభారతము 


కోధిల్రెను, భయంకర గజములతో బహురూప వర్షములు. గలిగిన నీ సేన శతు 
సేనలను సంహరించుటకు సీద్దముగానుండి వళయకాల మేఘసమూ హమువళె 
పకాశించుచుండెను, 


జనమెజయా! సంజయుడు ధృతరాష్ట్రంనితో తరువాత యుద్దవృత్తాంతము 
నిట్లు చెప్పదొడగెను, 


(ఎనభై ఒకటవ అధ్యాయము) 
ఏడవనాడు కొరవపాండవులు మండల.వ(జ వ్యూహములు 
నిర్మించి పోరాడుట 


రాజా! తరువాత దుర్యోధనుడు ధ్యానస్థితుడై యుండగా నతనిని సంతోష 
వరచుచూ భీష్ముడు మరల నతనితో ఇట్లనెను. 


దుర్యోధనా! నేను _దోణ.ళల్య-కృతవర్మాది మహారథిక వీరులు సమస 
రథ-గజ_తురగ- పదాతి చతురంగ సేనలు ఇతర రాజవీరులందరూ కూడ సీ 
కొరకు జీవితముల'పె ఆశ విడిచి పోరాడుటకు సిద్దముగా నున్నాము, వీరందరు 
యుద్దమునందు దేవతలను గూడ జయింపగల సమర్థులని నా యభ్నిపాయము. 


కాని నాయనా! నీకు నేను సర్వదా హితమునే చెన్పచుందును, అవళ్య 
ముగా చెప్పవలసిన మాట చెప్పెద వినుము శ్రీకృష్ణుని సహాయముతో పోరాడు 
చున్న మహెం్యద సమాన పర్మాకమముగల పాండవులను జయించుట ఇందాది 
దెవతఐకు గూడ శక్యము గాదని ఎజగుము నేనైతే అన్నివిధముల నీకిచ్చిన 
మాట చెల్లించుటకు (పయత్నిం చెను, నేను పాండవులను గాని, నన్ను వారు గాని 
యుద్దమునందు జయించుట తథ్యము 


ధృతరాష్ట్ర మహారాజా! ఇట్టు చెప్పీ భీష్ముడు దుర్యోధనునకు “విశల్య 
కరణి" యను ఓషధిని ఇచ్చెను, ఆ యోషరధిని సేవించి దుర్యోధనుడు తన 
శరీరమునందు _గుచ్చుకొనిన శల్యములను పోగొట్టుకొ నెను. 


రాజా! మరునాడు _పాతఃకాలమందు భీష్ముడు సర్వచతురంగ సైన్యము 
లలో మండలవ్యూహమును ఈ విధముగా నిర్మించెను, 


ఫ్రష్మవర వర్వము 887 


ఒకొక) వీనుగునకు ఏడు రథములు-_ _పతిరథమునకు వడు అశ్వ 
ములు- పతి ఆశ మునకు పదుగురు ధనుర్దరులు- ఒకొక. ధానుష్కునకు 
పదిమంది చొప్పున డాలులు ధరించినవారు. రాజా! ఈ విధముగా మహానైన్య 
ముతో గూడి రధికులు ఆ మండల నమూహములో నిలిచి యుద్ద సన్నద్దు 
లైరి, ఆ సేననంతటిని భీష్ముడు రక్షించుచుండెను. రాజా! పదివేల గజములతో 
పదివేల అశ్వములతో వదివెల రథములతోను చిత సేనాదులైన నీ పృుతులు 
ఒక్కటిగా చేరి భీష్మపితామహుని రక్షించుచుండిరి. వారిచేత భీష్ముడు ఆయన 
చేత వారున్నూ ఇట్లు వరసృరము రక్షింపబడుచూ యుడ్ధసన్నద్దులి నిలచి 
యుండిరి. 


రాజా! అప్పుడు దుర్యోధనుడు రథములో ఇం్యరుడు స్వర్గమునందు 
సంపద్యుక్తుడై యున్నట్లు విరాజిల్లెను, తరువాత నీ పుతుల సింహనాదము-రథ 
వాద్యముల ధ్వనులు మిన్ను ముట్టుచుండగా భీష్మరక్ష్షితమె పడమటి ముఖముగా 
నున్న మండల సమూహము దుర్ఫేద్యమై ఆంతట కోభిల్లుచుండిను. 


రాజా! అట్లు దుర్భ్ధయ మైన మండలవ్యూహము చూచి యుధిష్టి రుడు స్వయ 
ముగా వ జవ్యూహమును పన్నెను, తరువాత నెన్యములన్నియు సింహనాదములు 
చేసి ఆ వ్యూహములను భేదించు నిచ్చతో బయలుదేరెను, సైనికులు పరస్పరము 
కొట్టుకొనుచుండిరి. 


రాజా! దోణాచార్యుడు విరాటరాజును అశ్వత్తామ శిఖండిని దుర్యోధనుడు 
_దుపదుని నకుల సహదేవులు శల్యుని విందానువిందులు ఐరావతుని ఎదుర్కొని 
పోరాడజొచ్చిరి. రాజవీరులందరు అర్జునునితో పోరాడుచుండిరి. భీమ సేనుడు 
హార్పిక్యునితో చిత సెన-వికర్ణ.దుర్మర్హ్లణులతో అభిమన్యుడున్ను యుద్దము 
చేసిరి. పాగ్గ్యోతిపాధిపతి భగదత్తుడు ఘటోత్క_చునితో పోరాడెను. ఆ ఇరువురు 
మదగజములవలె తలపడిరి. అలంబుష రాక్షసుడు నెన్యయుక్తుడైన సాత్యకి 
నెదురించి యుద్దము చేసెను. భూర్నిశవసుడు ధృష్టకేతువుతో యుధిష్టిరుడు 
(శుతాయువుతో చేకితానుడు కృపాచార్యునితోను యుద్దము చేసిరి. తక్కినవారు 
ఫీష్ము నెదుర్కొని పోరాడజొచ్చిరి. 


రాజా! తరువాత రాజులందరు అర్జునుని వివిధాయుధపములతో చుట్టుముట్లిరి. 
ఆప్పుడర్హునుడు మిక్కిలి _కుద్దుడె శ్రీకృష్ణునితో నిట్లనెను. 


888 వేదవ్యానకృత' మహా భారతము 


మాధవా! యుద్దమున౦దు వ్యూహరచనలోని విద్యాంసుడైన వీష్మనిచేత 
పన్న బడిన ధార రాష్ట్ర 'సెన్యములను చూడుము, అందరు యుద్దకాంకతో సాగు 
చున్న హౌరులే. సోదరులతో వచ్చిన |తిగర్శరాజు సుళర్మను చూడుము. నన్నె 
దురించుటకు వచ్చిన వీరులందరిని నీవు చూచుచుండగనే చంపెదను చూడుము. 


ధృతరాష్ట్ర మహారాజా! యిట్లు చెప్పి అర్జునుడు రాజవీరులపె శరవర్రము 
ఓపించెను, మీవారుగూడ శ తుపె రులశ పె మేఘములు వర్షములతో తటాకమును 
నింపుసట్టు బాణవర్ష ము గురిసిరి. అట్లు మీవారి శరవర్షము చేత కప్పబడిన కృష్టా 
ర్టునులను చూచి మీ సెసికులు నంతోష ము చేత హాహాకారముచేసిరి. అట్లు కృష్ణారు 
నులు శరవర్షముచేత కప్పబడుట జూచి దేవతలు దేవర్షులు విస్మయము చెందిరి. 


రాజా! తరువాత అర్జునుడు (కుద్దుడె ఐం[దాస్త్రమును శ శత్రువుల పై 
(పయోగించి అద్భుత పరా[కమము _పదర్శించెను, అతడు శతు పయుక్త ము 
లెన బాణములను నివారించెను, అప్పుడు అర్జునుని బాణఘాతములచేత గాయ 
పడని సెనికులు లేరు. ఆట్టు వారు భాధితులై న “లీష్ముని శరణుజొచ్చిరి. అగాధ 
జలములలో మునిగిపోవుచున్న వారికిప్పుడు వీష్ముడు పడవగా సహాయపడెను. 
ఆ విధముగా మీవెపు పరుగెత్తి వచ్చిపడుచున్న సెనికులచెత నీ నెన $మంతయు 
వీలిపోయి మహాపభంజనముచేత సముదమువలె క్ష భిల్లెను. 


జన మజయా! యిట్లు చెప్పీ సంజయుడు ధృతరాష్టంనకు తరువాత యుద్ద 
వృత్తాంతము నిట్టు చెప్పదొడ గెను. 


(ఎనఖై రెండవ అధ్యాయము) 


కౌరవసేన పలాయనం 


రాజా! అట్లు వవరి ల్లుచున్న యుద్దము లో అర్జునుని దాడికి తట్టుకొన 
జాలక భగ్నులు కాగా, నెన్యసాగరము మోభిల్లగా దీష్ముడు పోరాడుటకు ముందుకు 
రాగా దుర్యోధనుడు యుద్ధమునందు పార్టుని సరాకమము చూచి త్వరగావచ్చి 
తమ వెరులందరితోను, విశేషించి వారిలో ముఖ్యశూరుడై న సుళర్మతో అతనిని 
సంతోషపరచుచున్నవాడువలె సెన్యమధ్యములో నిలచి యిట్లనెను. 


ఫీష్మవధ పర్వము GG 839 


రాజవీరులారా! భీష్మ పితామహుడు జీవితము పూరి గా ఆశ విడిచి 
అర్జునునితో పోరదలచి ముందుకు సాగిపోవుచున్నాడు. మీరందరు ఆయనను 
సరశ్రవిధముల రక్షించవలను. 


రాజా! దుర్యోధనుని ఆజ్ఞను శిరసావహించి మీ నైనికులందరు బీష్మ 
పితామహుని కడకుపోయిరి. తరువాత భీష్ముడు శ్వేతాశ్వము వానర ధ్వజము 
మేఘనాదమువంటి ధ్వనిగల రథముతో సర్వ సైన్యముల పెకి వచ్చుచున్న 
అర్జునుని ఎదుర్కొనెను. అప్పుడు అర్జునుని రథపు పగ్గములు ధరించి రెండవ 
నూర్యుడు మధ్యందినగతుడై కేజరిలుచున్నట్లున్న కృష్ణుని చూచుటకు గూడ 
౧ గా 2 
నైనికులు భయపడుచుండిరి, 


రాజా! అమె శ్వేతాళ్యములతోను , శ్వత ధనుస్సుతో విరాజిల్లుచున్న 
తిగర్శ నైన న్యములతో చుట్టబడిన భీష్ముని చూచి, పాండవులును భయపడిరి, 


అవ్వుడు దోణాచార్యుడు విరాటరాజు పె బాణ (వయోగముచేసి అతని 
ధ్యజమును, ధనుస్సును ఇేదించెను. తర్వాత విరాటుడు ధృఢమైన మరియొక 
ధనుస్సు తీసికొని నర్పములవంటి మూడు బాణములతో (దోణుని నాల్గు 
బాణములతో అతని యశ్వములను, అయిదింటితో సారథిని కొను, అప్పుడు 
దోణుడు విరాటరాజుయొక్క ఆశ్యములను సారథిని వధించెను, 


రాజా! అప్పుడు విరాటుడు తన పు తుని రథముపెకి పోయెను. ఆ ఇరు 
వురు శరవర్షముచేత |దోణుని వారించిరి, తరువాత [దోణుడు _కుద్దుడె సర్పము 
వంటి బాణము విరాటపుతునిపె (వయోగించి శంఖము వూరించెను. దానితో 
నతడు ఎదచీలి చచ్చెను. అట్టు పడియున్న కొడుకును చూచి విరాటుడు యముని 
వలె నున్న (దోణుని చూచి భయపడి యుద్దము వీడి పోయెను. రాజా! తరువాత 
(ద్రోణాచార్యుడు త్వరగా పాండు సేనను బహువిధముల చీల్చి చెండాడెను. 


రాజా! అప్పుడు శిఖండి అశ్వత్థామ యొక్క (భూమధ్య భాగమునందు 
మూడు బాణములతో కొదిను. అట్లు లలాటమునందు గుచ్చుకొనిన మూడు 
బాణములతో అశ్వత్థామ మూడు బంగారు శిఖరములతో _పకాశించుచున్న 
మేరుపర్వతమువలె శొభిల్రిను. 


రాజా! తరువాత అశ్యత్తామ కోధముతో ఒక క్షణములో .శీఖండియొక్క. 


840 వేదవ్యానకృత మహాలార గము 


ధ్వజ సారథి తురగ శస్త్రములను ఆనేక బాణములతో ఛేదించి పడగొమైను, 
తరువాత శిఖండి హతాశ్వమైన రథమునుండి ఎగిరి దుమికి ఖర్గహస్తుడై డేగవలె 
యుద్దరంగమంతట విచరించెను. అట్లు విజృంభించి తిరుగుచున్న శిఖండి-పై 
ఆశ్వత్థామ బాణవర్షము గురిసెను. ఆ బాణములన్నింటిని శిఖండి పదునైన 
కత్తిలో ఛెదించెను, 


రాజా! తరువాత అశ్వత్థామ శతచం|ద కోధితమెన శిఖండి డాలును 
ఆతని ఖడ్గమును ఖండించి నిశితశరములతో $ఖండిని కొ టను, అట్లు బాదితు 
డైన శిఖండి సాత్యకి రథమెక్కెను. 


రాజా! సాత్యకి _కుర్దుడె అలంబుష రావనుని బాణములతో క్‌ ట్రైను. 
అలంబుషుడు అర్హచం [ద బాణముతో సాత్యకి ధనుస్సు చేదించి అతనిని బాణ 
ములతో కొపైను, రాష్షసమాయాబలముచేత నతడు శరములను సాత్యకి "పె 
కురిసెను. 


రాజా! అప్పుడు సాత్యకియొక అత్యద్చుతపరా [క్రమము చూచి అందరు 
ఆశ్చర్యపడిరి. సాత్యకి ఐం్యదాస్రమును అర్జునువి నుండి కృష్ణుడీయగా తీసికొని 
లి జ అణ 
రాక్షసుని పె (పయోగించెను. అది రాక్షస మాయను భస్కీపటలము చేసెను. 
సాత్యకి అలంబుషుని'పె శరవర్షము వర్షాకాల మేఘము జలధారలవలిె కురిసెను. 
ఆ విధముగా సాత్యకి చేత పీడితుడైన రాక్షనుడు భయపడి సాత్యకిని వీడి 
పారిపోయెను. 


రాజూ! ఇం|దునకు గూడ అజేయు డైన అలంబుష రాక్షసుని సాత్యకి 
జయించి పార, దోలి నిశితశరములచేత నీ నెనికులను గూడకొట్టగా వారు భయ 
పడి చెదరి పారిపోయిరి. 


రాజా! ఇంతలో ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుని శరములతో కప్పెను 
ఆతడే మాతము వ్యధి చెందక ధృష్టద్యుమ్నుని తొంబది బాణములతో కొదిను. 
అప్పుడు దృష్టద్యుమ్నుడు కుద్దుడె దుర్యోధనుని ధనుస్సు శదించి ఆతని 
నాలుగు గురములను చంపి పదునైన ఏడు బాణములతో అతనిని కొసను, 
రాజా! అట్టు కొట్టబడిన దుర్యోధనుడు ఖడ్గపాణియె హతాళ్వమైన రథమునుండి 
ఎగిరిదుమికి ధృష్టద్యుమ్నుని'పెకి ఉరికెను అప్పుడు శకుని దుర్యోధనుని తన 


వీష్మవర పర్వము ర్రీ41 


రథము ఎక్కించుకొనెను. దుర్యోధనుని జయించిన తరువాత రృష్టద్యుమ్నుడు 
ఇం|దుడు రావస నైన్యమును వలె మీ పెన్నమును వధించెను. 


రాజా! తరువాత కృతవర్మ మహామేఘము నూర్యునివలె శరముచేత 
భీముని ఆచ్చాదించెను. తరువాత భీముడు కృతవర్మను బాణములతో కొర్రైను. 
కృతవర్మ ఏ మాాతము కంపము చెందక నిశిత శరముచేత బీముని కొటైను. 
భీముడు కృతవర్మయొక్క నాలుగు రథాశ్యములను చంపి అతని సారథిని రథ 
ధ్వజమును వడగొట్టి అతనిపై అనేక శరవర్గములను కురిపించెను. కృతవర్మ 
నర్వావయవములు గాయవడి హతాళ్యమైన తన రథమునుండి నీ స్యాలకుడైన 
వృషకుని రథముపెకి పోయెను. తరువాత భీముడు నీ సేనను నంవారించెను. 


జనమేజయా! ఇట్లు సంజయుడు చెప్పిన యుద్ద వృత్తాంతమును విని 
ధృత రాషు9ిడు సంజయు'నీతో ఇట్లనెను. 


ఉభయవీరుల పరస్పర పరాజయము 


నంజయా! పాండవులు మావారితో చేసిన అతి విచితములై న ద్రై్యరథ 
యుద్ధములను గూర్చి వినిపించితివి. మావారిని గూర్చిన సంతోషవార్త వమియు 
చెప్పుకున్నావు. ఎల్లప్పుడు పాండవులు హర్షించినట్టు మా వషము భంగపడినట్లు 
[పశంసించుచుంటివి. మావారు దీను లై లేబోహీనులె జీర్జించుచున్నట్లు చెప్పు 
చుంటివి.దీనికి మా దౌర్భాగ్యము వారి సౌభాగ్యమే కారణము, సంశయము లేదు. 


జన మేజయా! ధృతరాష్ట్రని మాటలువిని సంజయుడు ఆతనితో ఇట్లనెను, 


రాజా! మీవారు యుద్ధమునందు శక్తిని ఉత్సాహమునుచూపీ (వయత్నించి 
పోరాడుచునే ఉన్నారు. తమళ కి కొలది పౌరుషమును చూపుచున్నారు కాని, 
గంగానది యొక్క స్వాదుజలము సముదములో కలిసినప్పుడు లవణత్వముమ 
పొందిన టై మీవారి సొరుషము గూడ పాండవులను జేరి వ్యర్థమగు చున్నది. మీ 
వారు యథాళక్తిగా దుష్కరమైన యుద్దకర్మను చేయచునేయున్నారు. లేళ 
మాృాతము గూడ వారి దోషము లేదు. రాజా! నీవు నీ పుతులు చేసిన మహాప 
రాధము వలన భూమండలమునకు నాశనము కల్లుచున్నది, దీనిచేత యమరాజు 


రాష్ట్ర ్రమునందు జనసంఖ్య పెరుగుచున్నది. నీ యపరాధము వలన కలిగిన ఈ 
షయమును గూర్చి నీవు శోకింపతగదు. 


849 వేదవ్యానకృత మహాభారతము 


రాజా! యుద్ధము చేయుచున్న ఈ రాజవీరులు ఊరకున్ననూ, జీవితము 
లను రక్షించుకొనజాలరు. ఎన్నటికైననూ మరణించవలసినవారే. కనుక యుద్ద 
ములో పోరాడి పుణ్యాత్ములు సోవృ స్యర్గమునకు పోదలచి సెన్యములో దూరి 
పోరాడుచున్నారు. 


మహారాజా! ఆ ఏడవరోజు వూర్వాహ్హమునందు మహాజన చయముకలెను. 
అప్పుడు జరిగిన దవదానవుల యుద్దమువంటి సమరముగూర్చి చెప్పెద వినుము, 


రాజా! అవంతీ దేశీయులైన విందాను విందులు రణోత్సాహముతో ఇరా 
వంతునిఎదుర్కొనిరి. వారికి రోమాంచకరమైన యుద్ధము జరిగను ఇరావంతుడు 
_కుద్దుడె ఆ ఇరువురు సోదరులను నిశితశరములతో కొ'పైను వారు కూడా ఇరా 
వంతుని కొల్టిరి. వారు ఒకరికి తీసిపోవక మరియొకరు పోరాడిరి. ఇరావంతుడు 
నాల్గు బాణములచేత అనువిందుని నాలుగు గురములను చంపెను. ఆతని 
ధనుస్సును ధ్యజమును రెండు భల్రములత నేదించెను, 


రాజా! అంతటితో అనువిందుడు తన రథమును వీడి విందుని రథము 
ఎక్కాను, ఆ యిరువురు వక రథస్టులె ఇరావంతుని-పె బాణవర్గము కురిపించిరి. 
ఆ బాణములు ఆకాశమును ఆచ్చాదించెను, అప్పుడు ఇరావంతుడు విందాను 
విందుల-పె బాణవర్షము కురిపించి వారి సారథిని పడగా లను. సారథి చావగా 
ఆశ్యములు పట్టుతప్పి దిక్కులకు పారిపోయెను. 


రాజా! అట్టు ఉలూపిసుతుడైన ఇరావంతుడు విందానువింనులను జయించి 
పౌరుషముతో నీ సేనను క్షయమొందించుచుండెను, అప్పుడు మీ సేన విషము 
తాగిన వానివలె మలమూ (త విసర్ణనము చేయుచూ, భయముచే పారిపోయెను. 


రాజా! ఘటోత్కచుడు భగదత్తుని ఎదిరించెను భగదత్తుడు గజారూఢుడె 
ఇం:దుడు తారకాసుర యుదమునందు ఐరావతము నెకి వచినటు వచి 
ట్లు (a (౮ ల ౧ బి 
అదిత్యవర్ణముక ల ఘటోత్కచుని రథము పైకి ఉరికెను. అప్పుడు ఆకాశమునందు 
నిలచి ఆ యిరువుది అద్భుత యుద్ధమును చూచుచున్న మహర్షులకు గంధర్వు 


భఫష్మవధ పర్వము = 848 


లకు భగదత్త ఘటోత్య-చ్చులలో హెచ్చుతగ్గులు కనబడకుండెను. దే వేం (రుడు 
రాక్షసులను కయ సెట్టి పార।|దోలినట్లు భగదత్తుడు పాండవసేనలను పార 
(దోలెను. 


రాజా! అట్లు పారిపోవుచున్న పాండవ సేనలు తమను రక్షించువారిని కాన 
కుండిరి, ఘటోత్కచుడు రథమునందేయుండెను. మిగిలినవారు దీనుతె పారి 
పోయిరి అట్లు పాండవ సైన న్యములు తిరిగిపోవగా నీ సెన్యములు భయంకర 
ముగా కనబడుచుండెను రాజా! తర్వాత ఘటోత్కచుడు భగదతునిపె బాణ 
వర్షము కురిపించెను. భగదత్తుడు అది శేదించి అతని మర్మ ములలో కొనైను, 
అప్పుడు ఘటోత్కచుడు వమా; (తము వ్యథచెందక నిలిచెను. మరల భగదతుడు 
పదునాలుగు తోదురాయురములను విడువగా వాటిని ఘటోత,,. చుడు ఛేదించి 
ఆతని పై డెబ్బది బాణములు (పయోగించెను. 


అప్పుడు భగదత్తుడు నవ్వుచూ, ఘటోత్కచుని నాలుగు రథాశళ్యములను 
వధించెను, హఠతాశ్వమెన రథమునుండి ఆ రాక్షసుడు భగదత్తుని గజము పె 
శ కిని వినిరెను. భగదత్తుడు దానిని మూడు ముక్క_లుచేసి పడగొటైను దానితో 
హిడింబాసుతుడు భయపడి ఇం|దుని యుద్ధమునుండి నముచి రాశష్షసునివలె పారి 


రాజా! అట్లు భగదతుడు యమ వరుణులకుకూడా అజయు డైన ఘటోత్య. 
చుని జయించెను. ఆతని గజము పె పొండవ సేనను వనగజము కమలనరస్సునువలె 


మరించెను, 
ద 


రాజా! శల్యుడు నకులసహరదేవులనుఎడిరించి ఆ యిరువురు మనల్లుండను 
బాణములతో ముంచెను. సహదేవుడు మేఘము సూర్వుని క ప్పినట్టు శరములతో 
మేనమామ విడిచిన బాణములను నివారించి ఆతనిని గప్పెను. బాణనులచేత 
గప్పబడిన శల్యుడు అందముగా ఉండను తల్లి కారణముగా ఆ యిరువురికి 
అతని పెన అతులమైన పేమ కలిగెను. 


రాజా! తరువాత శల్యుడు నకులుని ధ్వజమును ధనుస్సును చెదించి 
మెన తన రథమునుండి వేగముగా ఎగిరి దుముకి సహదేవుని రథము ఎక్కెను, 


ర్రీశీ వేదవ్యానక్సాత మహాభారతము 


ఆ యురువురు ఏకరతస్షులె శ్షఆణకాఅములో శల్యుని రథమును బాణములతో 
కప్పిరి. ఆట్లు మేనల్డుం్యడ వాణములచేత గప్పబడికూ డా శల్యుడు పరంతమువలె 
కంపించక నిరీచి వారి జాణవర్షమును చెదరగొ బైైను. 


రాజా! తరువాత సహదేవుడు |కుర్దుడె శల్యునిపై బాణము (పయోగిం 
చెను, అది గరుడానిల వేగముతో శల్యుని భేదించి కింద పడెను. అట్టు గాయ 
వడి శల్యుడు బాధతో రథమునందు కూలబడి మిక్కిలి పరితపించెను. 


రాజా! అట్లు మూర్చిల్లిన శల్యుని రథమును అతని సారథి తొలగించు 
కొని దూరముగా పోయెను, అట్లు తిరిగి వచ్చిన శల్యరథమును చూచి ధార్శ 
రావ్టరిలందదూ దీనులై యిక నితడు లేడు అని తలచిరి. 


రాజా! ఆ విధముగా నకుల సహదేవులు యుద్దమునందు మెనమామయెన 
శల్యుని జయించి శంఖములు ఊది సింహనాదము చేయుచూ హర్షముతో ఫీ 
సెన్యము"పెకి ఇందో పేం్యదులు రావసనైన్యముపె ఉరికినట్లు ఉరికి మట్టడించిరి, 


జనమేజయా! ఇట్లు నంజయడు పాండవ కౌరవనీరుల ద్వంద్వ యుద 
ఇ (a 
క్రమమును గూర్చీ ధృతరాష్టుంనకు వర్టించిచెప్పి తరువాతి యుద వృతాంతము 
రు ఖు ద్‌ అాజాటీ 
నిట్లు చెప్పదొడ గెను. 


(ఎన భె నాలవ అధ్యాయము) 
ఉల nf 


ఉభయవీరుల ద్వంద్వ యుద్ధములు- విజయములు 


ధృతరాష్ట్ర మహారాజా! తరువాత యుధిష్టిరుడు ఆనాటి మధ్యాహ్నము 
నందు శుతాయువును ఏదుర్కొని తొమ్మిది బాణములను (పయోగించెను. 
శుతాతాయువు ఆ బాణములను విరిచి యుధిష్టురుని పై వడుబాణములు విడిచెను, 
ఆవి ధర్మరాజు కవచమును భేదించి అతని దేహములోని ప్రాణములను వెదకు 
చున్నవా యనునట్లు అతని నెత్తురు |త్రాగెను. 


రాజా! అప్పుడు యుధిష్టిరుడు క్రుర్దుడె వరాహ కర్ణబాణముతో (శుతా 
యవు యొక్క యెదపై కొట్టెను, అతని ధ్వజమును భల్చముచేత పడగొట్టి 
ళా 


ఆతనిని గూడ రథమును౦డి కింద పడగా ట్రైను. శతాయువు తన ధ్యజము 
పడుటచూచి ధర్మరాజును వడు బాణములతో కౌప్టిను. 


రాజా! తరువాత ధర్మపుతుడు ఆతి కోధముతో యుగాంతమునందు 
నర్వ పాణులనుద హించు (పళయాగ్నివలె మండుచుండేను. ఆట్లున్న యుధిష్టిరుని 
దేవ గంధర్వ రాక్షసులు చూచి మిక్కిలి వ్యథ చెందిరి. సమన పపంచము వ్యాకుల 
పడెను. ఇప్పుడు మూడు లోకములను (కుర్దుడెన ఈ యుధిష్టిరుడు దహించ 
గలడు అని సర్వభూతములు తలచెను. దేవతలు బుషులు మంగళ వచనములు 


(పపంచ కశాంతికొరకు పథించిరి. 


రాణా! అట్లు (కో ధా విష్ణుడెన ధర్మపుతుడు పెదవుల కొసలను నాకు 
చున్న యతని శరీరము :పళయకాల నూర్యునివల ఘోరరూపముతో నుండెను. 


రాజా! తరువాత మి నెన్యములన్నియు జీవితము పె ఆశ వదలెను, 
అప్పుడు తన మహా కోధమును ధైర్యముతో అదుపులోనికి తెచ్చుకొని యుధిష్టి 
రుడు _శుతాయువు ధనుస్సును ఛెదించెను. ఆతని మెడపై బాణముతో కొ'దైను, 
గుజ్బములను సారథిని చం పెను. 


రాజా! తరువాత శుతాయువు హతాశ్వమెన తన ఆ రథమును విడిచి 
ధర్మరాజు పౌరుషమును చూచి భయముతో యుద్దము వీడి పారిపోయెను, 


రాజా! అట్లు సతాయువును ధర్మప్వుతుడు జయింపగా దుర్యోధనుని 
నెన్యమంతయు  పెడముఖము పెట్టి తిరిగిపోయెను , అప్పుడు ధర్మరాజు నోరు 


తరచుకొనిన యమునివల భయంకరుడై మీ నెన్యమును తరిమి చం పెను, 


రాజా! చేకితానుడు కృపాచార్యుని బాణములతో ముండెను. ఆ శరము 
అను కృపుడు నివారించి 'చేకితానుని"పె బాబ పయోగము చేసెను, అఆతవి 
ధనుస్సును చెడించి సారథిని పడ గొట్టి అశ్వములను చంపెను. 


రాజూ! అప్పుడు చేకితానుడు గదతో కృపాచార్యుని అశ్యములను సారథిని 
పడగొటైను. అప్పుడు కృపుడు నేలపై నిలచి పదియారు బాణములతో చేకిళా 
నుని కొటను. ఆంత నతడు ,కుదుడె క+పని ఇం|దుడు వృ [తుని వదించునటు 
అఆ _ ధ= లి ణు 
వధింవదలచి అతనిపె గదనుసిరెను, దానిని కృషుడు బాణములతో నివాడించెను, 


848 వేద వ్యానకృళత మవాభారతము 


తరువాత చేకితానుడు ఖడ్గదారియె కృపుని పెకి ఉరికెను. అంతట కృపాచార్యుడు 
కూడ ఖగ్గము దరించి చేకితానుని ఎదుర్కొ నెను. 

రాజా! ఆ యిరువురు వీరులు ఖడ్ల యుద్దము చేయు చు ఒండొరుల శరీరము 
లను గాయపరచుకొ నుచుండిరి. ఇట్లు భూమి పె నిలిచి డ్రోధావిమ్లలె ఆ యిరువురు 
పోరాడుచుండగా కరకర్షుడు చకితకానుని తన రథ మెక్కి ౦చుకొ నమ. ఆరే శకుని 
కృపాచార్యుని తన రథముపె పె నెక్కి౦చుకొ నెను. 


రాజా! (కుద్దుడెన ధృష్టకెతుడు సోమదత్త పుతుడెన భూర్మిశవు నెదు 
ర్కొని తొంబది జాణములచేత అతని యెదపై కొట్టెను అట్టు వక్షః స్థలము పె 
గుచ్చుకొనిన బాణములచేత భూరిశ్రవుడు లేజరిల్లుచున్న కిరణములతో మధ్యం 
దిన మార్తాండుని వలె |పకాశించుచు ధృష్టకెతుని యొక్క సారథిని అశ్వములను 
వధించి యతనిని విరథునిచెసి యతని-పె బాణ వర్షము కురిసెను. 


రాజా ! తరువాత ధృష్టకేకుడు తన రథమును విడిచి శతాసీకుని రథము 
నక్కను, 


రాజా! సీపు. తులు చి, (త సెన, వికర్ణ దుర్మర్హణులు మవానన్నాహముతో 
అభిమన్యుని ఎదిరించిరి. వారికి ఘోర రముగా యుద్ధము జరిగెను. అది శరీరము 
నకు వాత, పీతకఫములు అను తిదోషములతో జరిగిన పోరాటమువలెనుండను, 
అభిమన్యుడు, ఆ ముగ్గురు ని పుతులను విరభులను చెసికూడ భీముని వచనము 
లను స్మరించు చుచు తనకు చేజిక్కినవా వానిని చంవలేదు, 


రాజా ! అనేక చతురంగబలములతో నూరకొలది రాజులచేత చుట్టబడి 
చూచి అర్జునుడు శ్రీకృష్ణునితో నిట్లనెను : 
2 డై) ౧ 


హృషీ కేశా 1 ఆనేక రథికులున్న ఆ చోటికి రథమును పోనిమ్ము. దేవత 
లకుకూడ అశక్కుడైన భీష్ముడు, యుద్దవండితులైన ఆనేకశళూరులు మన సేనను 
వధింపనున్నారు. అక్కడికి తరగా మనము పోవలెను. 


రాజూ! అట్టు అర్జునుడు చెప్పగానే క ఎ్రమడు ఆవెపు రథము తోలుకొని 
పోయెను. మీవారి"పె కుద్దడె అర్జునుడు వచ్చుట చూచిన మీ నెన్యములో సంచ 
లనము కంపము కలిగను. 


ఫీష్మవధవర్వము 847 


రాజా 1! అరునుడిటు భీష్మ రక్షితులైన రాజుల పెకి వచి సుశర్మ తో నిట 
డ్రై రా కా జ. హు ల! 
నెను: 
దుర్మదాంధా! నీవు పూర్వువైరంచేత మామైకి వచ్చిన యుద్దవీరుడవని 
నాకు తెలియును. నేడు నీ ఆవినీతి ఫలముననుభవించుటకు భయంకర 'మెన 
సమయము నం పాప్తమైనది (ైపేతలుగానున్న నీ పితామహులను నేడు నీకు 
చూపిం డెదను, 


రాజా! ఇట్లు పలుకుచున్న అర్జునుని పురుషవాక్కుులు విని సుశర్మ మంచి 
చెడులేమియు అర్జునునితోననక అనేక రాజవీరులతో పరివృతుడై మేఘములు 
సూర్యుని కప్పినట్టు బాణములచేత అర్జునుని కప్పెను, అప్పుడు నెత్తురు వరదలు 
పారగా కౌరవపాండవ వీరులకు మహాయుద్ధము జరిగెను. 


జనమేజయా | ఇట్లు సంజయుడు ధృతరామరనకు యుద్ధమును గూర్చి 
వర్ణించి చెప్పి తరువాతి యుద్ద వృత్తాంతమును ఇట్లు చెప్పదొడగెను :- 
నా! (a ee య 


ఎనఖ అయిదవ అధ్యాయము 


అర్జునుని పరా(క్రమము; 


రాజా ! అ మహాయుడ్డమునండు శ తుళరములచేత కొట్టబడిన ధనంజ 
యుడు తోక, తొకి,_గ పామువలె బుసకొటుచు ఒకొ) క్క బాణముచేత శతు 
నం HG స రా L 
రథికుల ధనుస్సులను ఇడించి, వారిని నిశ్ళేషముగా నిర్మూ లింపదలచి, అంద 
రిపె ఒక్క పెట్టున జాణవర్తము కురిసెను, ఆ వీరులు నెత్తుటదోగి అవయవములు 
శిరస్సు తెగిపోగా ప్రాణములు వీడి |క్రిందవడిపోయిరి, 


రాజా! అట్టు అర్జున హతులైన రాజపు తులనుచూచి [(తిగర్వరాజెన 
సుశర్మ ముప్పదిద్దరు మహారధికులతో అర్జును నెదిరించి అతనిపై మేఘములు 
వర్షములు గురిసినట్టు బాణములు గురిసెను. అట్లు శరవర్షముచేత పేడ్తితు డై అర్జు 
నుడు రోష ముతో పదునెన అరువది బాణములచేత ఆ ర*జవీరులను కొట్టి 


జయించెను, 


|] 


(2 


రాజా! ఆ విధముగా అర్జునుడు సెన్మములను జయించి ఫష్మ వధ రకు 
| చొ 


తీమ్మని పైకి ఉరికెను. అప్పుడు తిగర్తరావైన సుళర్మ తన బంధువులైన 
రాజివరులందరు అర్జునుని చెత చంపబడుట చూచి వీర సైనికులతో పార్పుని ముట్ట 
ఉంచెను, 

రాజా 1 ఆప్పుడు శీఖండి పముఖులెన వీరులు అర్జునునకు సహాయముగా 
సోయిరి. పిదప అర్జునుడు సుశర్మ తోపాటు ఇతర రాజవీరులను కూడ ధ్యస్తు 
లను చేసి ఫీమ్మని "పెకి పోవదలచెను. 

రాజా! అప్పుడు దుర్యోధనుడు 'సైంధవాది రాజులు అర్జునుని నివారించిరి. 
అప్పుడర్జునుడు కణమా తములో దుర్యోధనుని రాజవీరులను విడిచి బీమ్మ నివైపు 
పోయెను, భీష్మ డుకూడ ఇతరత్ర యుద్ధము చేయుట మాని అర్జును నెదుర్కొ నెను, 
అన్నడు యుధిష్టీరుడు కూడ శల్యునితో యుద్దముచేయుట మాని భీమ) నకుల, 
నవ దేవులతో సమ్మ నెదుర్కొనుటకు వచ్చెను. 

రాజా! అట్టువచ్చిన పాండవవీరులను చూచి, బ్రీమ్మడు యేమాతము 
వ్యథ చెందలేదు. అప్పుడు నైంథవుడు పాండవ మవోరథికుల ధనున్పులను 
ఛేదించెను దురోఃధనుడు పంచపాండవులను కృష్ణుని అగ్ని వంటి జాణములతో 
కొటైను. 

రాజూ! తరువాత కవ, శల, శల్య, చిత సెనాదులచేత కొట్టబడీన 
పాండవ సెనిక వీరులు, దేవతలు, రాక్ష్షనగణములతో పోరాడినట్లు వారితో యుద్దము 
చేసిరి, అప్పుడు వీష్ము నిచేత ఆయుధము ఖండింవబడియున్న శిఖండిని చూచి 
(ఇక్కడ భీష్ముడు శిఖండి ధనుస్సునే కొర్లిను = శిఖండిని కొట్టలేదు _ కనుక 
గోషు లేదు) ఆతి కొవముతో యధిష్టిరుడిట్లనెను. 

శిఖండీ ! నీవు “లీష్ముని యద్ధమునందు చ౦పెదను” అని సీతం డి 
యెదుటనే నాతో _వతిజ్ఞ చేసితివి. కాని, అడి నెరవేర్చలేదు. బీష్ముని చంప 
వెతివి. మిభ్యాపతిజ్ఞుడవు కాకుము, నీ కులమును, ధర్మమును, కీర్తిని రక్షించు 
కొనుము. _పళయకాలయముని వలె భయంకర వేగముతొ బాణములను పయో 
గించి నా నెన్యముల నన్నిటిని పరితపింపజేయుచున్న బీష్ముని చూడుము, 
అతనిచేత ఖండింవబడిన ధనుస్సు కలవాడ వై యుద్దమున౦దు ఆశ్‌ విడిచి బీష్మ 
నకు ఓడి, బంధువులను సోదరులను విడిది ఇప్పుడెక్కడికి పోవుచున్నావు? ఇది 
నికు తగదు, |దువదప్పతా! అనంతపరాకమము గల వీష్ముని అతనికి ఓడి 
పారిపోవుచున్న సెన్యమును చూచి, సివు నిక్కమగా భయపడుచున్నటు సీమ ఇ 


భీష్మవధ వర్యము 849 


వర్ణము వలన తెలియుచున్నది. యుద్దమున ౦దు అరునుని బలపరా కమములను 
గూడ నీవు తెలియజాలక వీష్క్మునకు భయపడుచున్నావు. 


ధృతరాష్ట్ర మహారాజా ! అట్టు యుధిష్టిరుడు కఠినముగా విరుద్ధాలాపము 
లతో అధిచేపించుట చూచి శిఖండి అది యుధిష్టిరుని ఆజ్ఞగా తలంచి భఖీష్మవథధ 
కొరకు త్యరగా అతని పెకి ఉరికెను. 


రాజా! అట్లు మహా వేగముతో భీష్ముని పెకి వచ్చుచున్న శిఖండిని శల్యుడు 
బాణముల చెత అడ్డగించెను. ఆప్పుడు శిఖండి వమా [తము మోహము చెందక, 
శల్యుని యస్రమును (తిప్పికొ ను. తరువాత శిఖండి వారుణాస్త్రము [పయో 
గించెను. ఆ యస్త్రము శల్యుడు నివారించెను. అవ్పుడు దేవతలు రాజవీరులు 
ఆశ్చర్యముతో చూచిరి. 


రాజా! భీష్ముడు యుధిష్టిరుని ధనుస్సును, ధ్వజమును చేదించెను. 
అప్పుడు భయపడిన యుధిష్టిరునిచూచి ఫీమ సేనుడు ధనుర్భాణములను విడిచి 
గదావాణియై నడచుచు నెంధవుని ఎదుక్కొ నెను. సైంధవుడు, భీమునిపె ఐదు 
నూర్హ నిశితశరములను _పయోగించను. దానితో అతి కుద్దుడె భీముడు 'సెంధవుని 
అశ్యములను చం పెను. 


రాజా! తరువాత దుర్యోధనుడు త్యరపడుచు ఖీమసేనుని చంపుటకు. 
వచ్చెను. వీముడుకూడ సింహనాదము చేసి దుర్యోధనుని ఎదిరించెను. అప్పుడు 
'నెంధవుడు హుతాశ్యమెన తన రథమును విడిచి, దుర్యోధనునికి బాసటగా 
పోయెను. కాని, భీమునిచూచి భయార్తుడెనాడు. అంతట భీముడు గదతో -సెంధ 
వుని, దుర్యోధనుని చంపదలచి వారిపెకి ఉరికెను. 


రాజా! కౌొరవవీరులు యమదండము వంటి ఫీముని గదనుచూచి ఆ గదా 
ఘాతములను తప్పించుకొనుటకు దుర్యోధనుని వీడి మహాభయంకరమైన సంకుల 
సమరమునుండి దూరముగ తొలగిపోయిరి. 


అప్పుడు నీకొడుకు చితసెనుడు తనపె పడబోవుచున్న గదనుచూచి 
వమియు తోచక ఖడ్గధారియై రథము విడిచి భూమిపైకి వచ్చి వేరుచోటికి పోయెను 
అప్పుడు ఆ గద చి తసేనుని రథమును సారథిని అశ్వములను నశింప జేసి మండ 
చున్న కొరవి ఆకాళమునుండి జారిపడినట్టుగా భూమిపై పడను. ఆ మహాశ్చర్మ 
54) 


మును చూచి మీవారు, సంతోషించి సింహనాదముచేసి నీ పుతుడెన దుర్యోధ 
నుని శౌరమును అభినందించిరి. 


జనమెజయా ! సంజయుడు ధృతరామ్ట9నకు తరువాతి యుద్ద్ధవృత్తాంత 
మిట్టు చెప్పదొడగెను. 


రాజా! అట్లు విరుభుడైన చి|తసేనుని సి కొడుకు వికర్ణుడు తన రథము 
నెక్కించుకొనెను. ఆ విధనుగ యుద్ధము జరుగుచుండగ ఫష్ముడు, యుధిష్టిరుని 
పెకి తళరగా ఉరికెను. ఆతసిని చూచి, సృంజయుల చతురంగబలములు గడగడ 
వణికను. యుధిష్టిరుడు కూడ నకులసహదేవులతో భీష్మ నెదిరించెను. భీష్ముని పై 
ఆనేక నహన బాణములు |పయోగించెను. అని మేఘము సూర్యునివలె భీష్ముని 
గప్పెను. 


రాజా! అప్పుడు బీష్మ పయుక్తములైన అనేక సహన బాణములు ఆకా 
శమునందు పక్షులవలె తిరుగుచుండెను. ఆ చాణజాలము చేత భీష్ముడు యుధి 
ష్షీరుని కప్పి కనబడకుండచేసెను. 


రాజా! తరువాత యుధిష్టిరుడు సరృమువంటి బాణమును నీష్ముని'పె విడి 
చెను, దానిని లీష్కుడు నడుము శే ఛేదించి యతని గుజ్జములను చంపెను, 
అప్పుడు ధర్మరాజు హతాశ్వమెన తన రథమునుండియే వీష్మునిపె శకిని విసి 
రను. యుకుపాశమువలె తన పె వడపోవుమున్న ఆ శక్తిని వీష్ముడు బాణముల 
చేత చేదించెను. అంతఏ తన రథముగు వీడి ధర్మప్పుకుడు నకులుని రథము 
పెకి పోయెను, 


రాజా! తరువాత భీష్ముడు నకులసహదేవులనుకూడ బాణములతో కొ టను 
అట్లు పీష్మపీషితులెన నకుల 4హదేవులను చూచి ధర్మరాజు చాల చింతచెంది 
“భీష్ముని వధింపుడు" ఆని తన వెంటనున్న రాజవీరులను పురికొల్పెను, అంతట 


ఖీష్మవధ పర్వము 851 


వారందరు భీష్ముని చుట్టుముట్టిరి. ఆప్పుడు భీష్ముడు ఆ మహారథికులను వడ 
గొట్టుచు రణములో కీడించెను. 


రాజా! అట్లు మృగముల నడుమ తిరుగుచున్న సింహకిశోరము వలె వీర 
విహారము చేయుచున్న ఖీష్ముని పాండవులు భయముతో చూచిరి. అతడందరిని 
బెదిరించుముండెను. అతనిని వారు, మృగములు సింహమును చూచి బెదరేనట్టు 
భయపడిరి. వాయుసహాయముతో అగ్ని గడ్డివామును దహించినట్లు బాధ పెట్టు 
చున్న భీష్ముని క్షృతియులందరు చూచిరి. వీష్యుడు శ, తువులను తాటి చెట్టనుండి 
వంద్లను వడగొల్టికట్టు కొట్టి నేలపై పడ వేయుచుండెను. ఆ శిరస్సులు పాషాణ 
ములవలె టపటప శబములతో నేల వాలుచుండెను. అట్లు అ నంకులనమరము 
జరుగుచున్నప్పుడు సేనలలో మహాకల్తోలములు కలిగను. క్షతియులు ఒండొరు 
లను పీలుచుకొనుచు యుద్దమునకు సన్నిద్దులయిపోవుచుండిరి. 


రాజా! తరువాత శిఖండి బీష్ముని “నిలు నిలు"మని తరుముచు నతని పె 
వడబోయెను. భీష్ముడు “శిఖండి పూర్వము శ్ర్రీయని తలంపుతో నతనిని విడిచి 
సృంజయుల పెకిబోయెను, అపుడు సృంజయులు, వీష్ముడు తమ'పె వచ్చుచుండు 
టను జూచి సింహనాదములు చేసి శంఖములు పూరించిరి, అప్పుడు వారికి 
గొప్పగా రథయుద్దము జరిగను. నూర్వుడు పశ్చిమదిశకు | వాలుచుండెను. 


నొత్యకింధృష్ష ద్యుమ్నులు వందానువిందులతో పోరాడుట : 


రాజా! ఆ యపరాహ్హ నమయమందు ధృష్టద్యుమ్న సాత్యకులు శక్రితో 
మరాధ్యాయుధము లచేత శతు సెన్యములను పీడించుచు వధించుచుండిరి. అట్లు 
చంవబడుమగూడ మీవారు యుద్దము విడి చిపోవుట ధర్మముగాదని శకి కొలది 
పోరాడుదునే శ్యతుసంహారము చేయుచుండిరి. అప్పుడు ధృష్టద్యుమ్నుడు మీవారిని 
వధించువుండగా మీ 'సెన్యములో పెద్దగా దుఃఖధ్యనులు బయలుదేరెను. 


రాజా ! అప్పుడు నెన్యరక్షణార్గ మె అవంతీ దేశ సోదరులైన విందాను 
విందులు ధృష్టద్యుమ్ను నెదిరించి యతని యశ్వ్వములను హతమార్చి యతని పె 
శరవర్షము గురిసిరి. అప్పుడు ధృష్టద్యుమ్నుడు హతాశ్యమైన తన రథమునుండి 
దుమికి సాత్యకి రథ మెక్కెను, 


852 వేదవ్యాసకృత మహాభారతమజ 


(దోణాదుల పరా్య[కమము : 


రాజా! తరువాత యుధిష్టిరుడు మహా సేనతో వింధానువిందుల నెదుర్కొ 
నెను. అప్పుడు దురో. ,ధనుడు మిక్కిలి పూనికతి' ఆ యిరువురకు సనసహాయకు 
డుగా వచ్చెను, అప్పుడు అర్జును డుగూడ _కుద్దుడె ముందుకువచ్చి ఇం దుడష 
రాక్షసులను వలె శతు కతియవీరులను చెండాడుచుండెను. ,దోణాచార్యు 
డప్పుడు నీ పుతునకు హితము చెయగోరి ముందుకువచ్చి పాంచాల “సెన్యమును. 
అగ్ని దూదిసివల హతమార్చుచుండను. 

రాజా! అప్పుడు నీ పు|తులు దుర్యోధనుని ముందిడుకొని నీష్మునితోచేరి 
పాండవులతో పోరాడిరి. సూ ర్యుడన మింపబోవుచుండగా దుర్యోధనుడు మీ 
సైన్యమును “త్వరగా యుద్దముచేయుడు'” అని |పోత్సహించుచుండెను. ఇట్లు 
వారు యుద్దముచేయచుండగా సూర్యుడు _పకాశము తగ్గి అన్తమించుచుండెను. 
అప్పుడు గుల్మ ములను (గుల్మమనగా పేీదానపురుషులతో గూడిన రకశక దళము 
దీనిలో తొమ్మిది గజములు. తొమ్మిది రథమలు. ఇరువది యెడుగురు ఆశ్వికులు 
నలుబదియెదుగురు పదాతులుండాదరు, విశాంతికి విడిచిరి. 


ఆ మునిమాపున రకనదులు రణరంగమునందు పారుచుండను. నక్కలు 
అరచుచు భయంకరముగ ఎడ్చుచుండెను. ఆ యశుభ ధను లతో యుద్దము ఆ 
నాటికి ముగిసెను, అపుడు రాక్షసులు పిశాచమ. 


వేలకొలదిగ కనబడెను, 


లు అంతటను నూర్ల “కాలదిగ 


రాజా! అర్జునుడు సుళర్మాదులను జయించి తన శివిరమునకు బోయెను. 


అటు యుథిప్టిరాదులు కటు వీష్మాదులు యద్దభంగమనండి తమ తమ శిబిరము 


(వశంసించుకొనుచు ఆ రాతి. 
సుఖశయనము చేసిరి. ఆంతటితో వడవనాటి యదము నమా పమయ్యెసు, 
6 క 


లకు పొయి స్నానాదులు చేసి యెండొరులను 


జన మేజయా! సంజయుడు ధృతరామ్టంనకు తరువాతి యుద్దవృత్తాంత 
మిటు చెప్పదొడంగను : 


౧ 


894 వేదవ్యాసకృత మహాభారతము 


వెనుక అభిమన్ము-విరాట- (దౌపదీపు త-ఘటోత్కచులు నిలచియుండిరి. రాజా! 
ఆ ర0డు సేనలు వ్యూహరచనలు చేసి యుద్దమునకు సన్నద్దులె యుద్ధయా (తకు 
వెడలిరి. 


రాజా! తరువాత యోధుల సీంహనాదములు, వాహనాల ధ్వనులు మిన్ను 
ము"పైను. ఉభయ సేనలు ఒండొరులను పేర్చు పెట్రై పిలుచుకొనుచు యుద్ధమునకు 
వూనిరి. అంతట మీవారికి, శ|తువులకు ఘోరముగ సంకులసమరము జరిగెను. 
ఒండొరులను చంపుకొనుచుండిరి. సర్పముల వంటి బాణములను (పయోగి౦చు 
చుండిరి. ఆవి మేఘములనుండి పిడుగులవల పడుచుండెను. పర షత శృంగముల 
వంటి గదలు, ఒం౦డొరుల'పె నిసుగుకొనుచుండిరి, స్వచ్చాకాళము వంటి ఖడ్గము 
లతో కొట్టుకొనుచుండిరి. ఇట్లు వారు దేవడానవులవ లె ఒండొరుల పై పరుగతుచ 
కొట్టుకొనుచుండిరి. 


రాజా! రథయుద్దములో రథములనొగలు ఓండొంటిని ఒరసికొనుచు తిరుగు 
చుండెను. గజములు రాచుకొనుటచేత వాటి దంతములనుండి అగ్నిపుపైను. ఆడి 
ధూమముతో సలు వెపుల వ్యాపించెను. గిరి శృంగములవల గజములు నేలగూలు. 
చుండెను. వదాతిదళమ.లు వివిధాయుధములచేత పరస్పరము కొట్టుకొనుచు చచ్చు 
చుండిరి. 


రాజా! తరువాత లీష్ముడు రథధ్వనిచేత పాండవుల నెదుర్కొని ధనుష్టం 
కారము చేత వారిని మోహపరచెను, పాండవులుగూడ తమ సేనాపతి ధృష్ట 
ద్యుమ్నుని ముందిడుకొని భీష్మాదివీరుల నెదిరించిరి. ఆ ఇెండు సేనలకు "ఘోర 
ముగా యుద్దము జరిగెను. 


జన మెజయా! సంజయుడు ధృతరాష్ట్రనకు ఇట్లు చెప్పి తరువాతి యుడ్డ 
(క మమిట్టు చెవుదొడ గను ; 


ఎనబై ఎనిమిదవ అధ్యాయము 
భీష్ముని పరాక్రమము; 


రాజా! తపించుచున్న సూర్యునివలె తమ'పైబడి వచ్చుచున్న భీష్ముని ఎడి 
రించుటకు పాండవులకు శకి చాలకుండెను. ఆయినను ధర్మపుతుని ఆదేశము 


వీష్మవధపర్యము 853 


చేత సర్వ నైన్యములు ఖీష్ము నెదుర్కొని నిశితశరములు (పయోగించుచుండిరి. 
ఫీష్ముడు, సోమక, సృంజయ, పాంచాలాది నెనికులను చెండాడుచుండెను. 
ఆట్టయినను ఆ నెనికులు మృత్యుభయమును వీడి భీష్ముని.పెకే ఉరుకుచుండిరి. 
అపుడు వీష్ముడు ఆ సైనికుల శిరస్సులను బాహువులను ఛేదించి వారిని విరథు 
లను చేసెను. 


అప్పుడు పాండవ నెైెన్యములో ఆశ్వికుల తలలు తెగి కిందపడురుండెను. 
గజారోహకులు చచ్చుటచేత పర్వతముల వంటి గజములు నేలగూలుచుండెను. 
పొండవసేనలో భీమసేనుని తప్ప భీష్ముడు అందరిని మోహపరచుచుండెను. 
వీముడు భీష్ముని పె బాజ్వపయోగము చేసెను, తరువాత భీష్మ భీమసమాగమము 
నందు ఘోరమెన నిషానకము (కొలాహలము) కలిగను. (ఎక్కడీవారక్కడ 
కదలక నిలచి చూచుచుండిరి. ) 


రాజా! అపే పాండవులుగూడ హర్షముతో సింహనాదముచేసిరి. తరువాత 
దుర్యోధనుడు సోదరులతో కలిసి వీష్మునకు బాసటగా వచ్చెను. ఆప్పుడు 
వీముడు భీష్ముని సారథిని చంపెను. హతసారథియైన తీమ్మ నిరథము అదుష్ప 
లేక తిరుగుచుండెను. ఫీముడు భయంకరముగా యుద్దరంగమునందు తిరుగు 
చుండను., 


భీముడు ఎనమండుగురు ధార్హరామ్ట9లను వధించుట , 


రాజా! అప్పుడు ని ప్పుతుడు 'సునాభుడు' భీమసేనుని పెకి వచ్చి అత 
నిని పదునైన వడు బాణములతో కొ ట్రైను, భీముడు ఒక్క-బాణముతో సునాభుని 
శిరస్సు ఛేదించి నేలపెగూల్చెను. అతడు చావగా అతని సోదరులెన సీ పృతు 
లేడుగురు బీముని పె దాడిచేసిరి అ యేడుగురు “ఆదిత్య కేతువు. బహ్వాశి_కుండ 
ధారుడు_మహోదరుడు. ఆపరాజితుడు. పండితకుడు. విశాలాకుడు” అనువారు. 
ఈ యేడుగురు పరిపూర్ణ సన్నాహముతో నీమునెదిరించిరి. 


రాజా! మహోదరుడు తొమ్మిది బాణములచేత ఆదిత్య కేతువు డబ్బది 
వాణములచేత బహ్వాశి అయిదింటిచేత, కుండధారుడు తొంబది వాణములచేత, 
వికాలాతుడు ఐదింటి చెత, అవరాజితుడు ఆనేకబాణములకేత, రజణపండితుడు 
మూడు బాణములళోను ఖీమసేనుని కొట్టిరి, 


ప్రైస్‌ 8 వేదవ్యాసకృత మహాభారతము 


రాజా! అది సహింపజాలక వీముడు ఆపరాజితుని శిరస్సు ఛేదించి నేల 
గూల్చెను. ఇట్టే కుండధారుని, పండితకుని, విశాలామని, మహోదరుని, ఆదిత్యో 
కేతువును, బహ్వాశిని ఒకొ)_క్కరిని వధించి [కింద పడగొటెను. అది చూచి 
ప గ్రా బట 
రాజా! సీ యితర పు తులు “ఆనాడు సభలో ఫీమడు చేసిన (పతిజ్ఞ నేర వేర్చు 
కొనుచున్నాడు" అని తలచి పారిపోయిరి. 


రాజా! తరువాత దుర్యోధనుడు భాతృదుఃఖపీడితుడై మీ యోధులకు “ఈ 
ఫీముని చంపుడు” అని ఆజ్ఞాపించెను. 


రాజా! కట్టు చచ్చిన స్‌ పృసతులను చూచి తక్కిన ప్రతులు “ఆనాడు 
సభలో' విదురుడు చెప్పిన హితవాక్యమలు ఇప్పుడు సనత్యములగుచున్నవి. 
ఆతడు దివ్యదృష్టి కలనాడు" అని తలచి దుర్యోధనునితో “రాజా! అప్పుడు 
విదురుని మాటలను నీవు పెడచెవిని పెట్టితిని. చూడుమిస్పడు నీముడు మన 
సోదరులను వరుసబెట్టి చంపుచున్నాడు” అని యనిరి, 


“పితామహా! వీమసనుడు నా సోడరులను చంపను ఇంకను చంప 


నున్నాడు. అతడు సర్వ సైనికులను చంపుచున్నాడు. సీవైతే మధ 


గ 
గె 


ది 


రాజా! దుర్యోధనుని ఆ దురుసు మాటలు విని ఫీష్ముడు కన్నీళ్ళు దెచ్చు 
కొనుచు దుర్యోధనునితో నిట్లనెను, 


వ oO 
సుయోఛచనా! పూర్వమే నేను రోణాచార్యుడు, విదురుడు గాంధారీ ఈ 
నిషయము నీకు నొక్కి చెప్పితిమి మా మాట నీవు తలిసికొనజాలకపోయితివి. 
వన్ను, _రోణాచార్యుని యుద్ధమునందు నియోగింపవద్దని ఆనాడే నీకు చెప్పితిని. 
యుద్దమువందు కనబడిన నీ సోదరులనందరిని ఫీమ సేనుడు తప్పక చంపును. 


ఖీష్యవధఢ పర్వము 837 


కనుక నీవు దృథనిశృయముతో స్థిరముగా నిలిచి నీకు “పరమ[పాప్యము 
స్వర్గమే” ఆనితలచి పాండవులతో యుద్దము చేయుము, ఇ౦|చాదిదేవ రాక్షసులు 
ఏక'మె వచ్చినను పాండవులను జయించుట శక్యము కాదు, కనుక సిర నిశ్చయ 
ముతో యుద్ధము చేయుము. 


జన మేజయా! నంజయడు కట్లు చెప్పగా విని దత 


ఆపు స్య ను. 
ఎ రాష్ట డిట్టనను 


ఎని భై తొమ్మిదవ అధ్యాయము 


ఉభయ ,సినికుల తుముల యుద్దము 


నంజయా! ఒకనిచేత ఇందరు నా ప్వుతులు చంపబడుట చూచి ఢష్మ 
_దోణకృపాచార్వులు ఏమి చేయుచుండిరి? 'వతిదినము నా పుతుల మరణవార్తను 
వినుచుస్నాను. సంజయా! నేను మిక్కిలి డై వోపహతుడను సుమా! బీష్మ దోణ 
భగదత అశ్వత్సామాది మహాశళారులమధ్య నున్న ్నప్పుటికిన్ని నా పతులు నశించు 
చున్నా శే కాని జయించుట లేదు. ఇది నాదే దౌర్భాగ్యము తప్ప మరిఎమి యున్నరది? 


పూర్వము నేను భీష్ముడు, విదురుడు, గాంధారి ఎంతగా ఉపదేశించి 
యుద్ధము చేయవడ్డని వారించినను మందబుద్ధియెన దుర్యోధనుడు దుర్భుద్ది గల 
వాడై మా ఉపదేశమును మోహముచేత పెడచె విని బెదైను. దాని దుష్పలితమే 
యిప్పుడు అనుభవించుచున్నాడు. |పతిదినము కుద్దుడెన నీమ సేనుడు, నా 
పుతులను యమలోకమునకు బంపుచున్నాడు. ఇక నా దుఃఖానికి అంతము 
"లేదా? 


జనమెజయా! ధృతరాష్టురని మాటలువిని సంజయుడు అతనిలో నిట్లనెను. 


“మహారాజా! పూర్వము విదురుని సదువదేశము వినవైతివి. విదురుడు 
“ని కొడుకులను జూదమునుండి ఆపుము, పాండవుల పె దోహముతల పెట్టకుము” 
అని చెప్పెను, ఆమాటలే నీ హితము కోరు మి్యతులు గూడ చెప్పిరి. అవి స్‌వు 
వథ్యమును బొషధమును సేవించనిరోగివలె వినకపోయితివి. దాని దుఃష్పలితమ 
ఇప్పుడు నీవు ఆనుభవించుచున్నావు. 


విదుర -|డోణ- దీష్ములు పీ హితముకోరు యితరులున్ను చెప్పిన పథ 


0 
లి 


858 వేదవ్యాసకృత మహాభారత ము 


వచనములను వినని కౌరవులిప్పుడు నశించుచున్నారు. కనుక ఇప్పుడు జరుగు. 
చున్న యుద్ధ కమమును వర్ణించి చెప్పెద వినుము. 


రాజా! ఎనివీదవనాటి మధ్యాహ్నమునందు రొ దముగా మహాయుద్ధము. 
జరిగను. అడి లోకతయకరముగా నుండెను. ధర్మపు తుని ఆదేళముచేత సమస్త 
పాండవ నైనికులు సంరంభముతో వీష్ముని చంవదలచి అతనిని ఎదిరించిరి. 


రాజా! ధృష్టద్యుమ్నుడు. శిఖండి- సాత్యకి_ సోమక _నెన్యములతో దువద 
విరాటులు సేనలతో భీష్ముని ముట్టడించిరి. కేకయులు ధృష్టకేతువు, కుంతి. 
భోజుడు కూడ వారిననుసరించిరి. అర్జునుడు [వ్రాపదీపుతులు, సాత్యకి, దుర్యో 
ధనుడు వంపిన రాజవీరుల నెరిరించిరి. అభిమన్యు. ఘటోత్క చ. భీమసేనులు. 
కౌరవుల పె బడిరి. 


రాజా! పాండవ సేనలు మూడుగాచీలి కౌరవులను మూడువై పుల వధించిరి.. 
అట్టే కౌరవులు కూడ పాండవసేనలను వధించుచుండిరి. _దోణాచార్యుని చేత 
చంపబడిన కతియవీరులు రోగ గస్తులై చేష్టలుడిగి వడిన మనుష్యులవలె పడి. 
యుండిరి. వతగాతులైన అఆనేకవీరులు (క్రిందపడి ఆకలిగొన్న నరులవల 
ఆరచుచు మొర బెట్టు చుండిరి. 


రాజా! ఆ విధముగనే భీమసేనుడు గూడ ప్రళయకాల యముని వలె 
(కుద్దుడై యుద్దము చేసి అనేక 'నెనికులను వధించెను. ఇట్లు చంపబడిన కౌరవ. 
పాండవ 'సైనికులచేత యముని రాష్ట్రము వృద్ధిచెందు చుండెను. 


రాజా! తరువాత భీముడు కోపములో గజనైెన్యమును మర్జింపగా నవి. 
ఘీంకరించుచు చేల వాలుచుండెను. కొన్ని తొండమలు తెగి, అవయవములు 
ఛేదింవబడి దిక్కులకు పారిపోయెను. మరికొన్ని నేలపై పరంతశిఖరముల వలె 
కూలెను. 


రాజా! నకులసహదేవులు అళ్వ'సెన్యములను చంపజొచ్చిరి. సువర్తాలం. 
కృతములైన హయములు వేలకొలదిగను చంవబడుచుండెను. నాలుకలు తెగి 
నిశ్శ్వ్వసించుచు సకిలించుచు వడియన్న గుజ్జములచేత భూమి నానారూపములతో 
శోభిల్లెను. 


రాజూ! ఆర్జునునిచెత చంపడీవ రాజవీరులచేత ళూమియంతటను పకా- 


లీష్మవధ పర్వము 859 


శీంచెను, అనుకర్షములు (ఇరుసులు) భగ్నములు కాగా విరిగిపడిన రథములు, 
ధ్యజములు, ఆయుధములు, చామర వ్యజనాదులు హారకేయూరనహిత శిరస్సులు 
రణరంగమంతటను వ్యాపించి సంకీర్ణముగ భూమి వసంతర్షవునందు వివిధకుసు 
మములచేత భాసిల్లు వనమువలె కనబడుచుండెను, 


రాజా! ఈ విధముగనే పాండవుల వెపు గూడ సెనికులు వీష్మ [(దోణ 
ఆశ్వత్థామ కప కృతవర్మాదులళేత చంపబడగా వారి యుద్దరంగము కూడా 
ఇల్లై ఆయెను. 


జనమేజయా! సంజయుడిట్లు ధృతరాష్ట్రరినకు తరువాతి యుడ్డవృత్తాంత 
మిట్టు చెప్పదొడగ7ను, 


(తొంబదియవ అధ్యాయము) 
ఇరావంతునిచేత శకుని సోదరులవద 


రాజా! వీరనాశంకరమైన "ఘోరయుద్దము జరుగుచుండగా శకుని 
పాండఅ'పె దాడి చేసెను, హార్డిక్యుడు పాండవుల సేన"పె దాడిచేసెను. ఆప్ప్వుర 
అర్జున పుతుడైన ఇరావంతుడు వివిధదేశోత్ప్సన్నమలైన ఆశ్వముల సే' 
ఆ కౌరవనెన్యము నెదిరించెను. 


రాజా! ఇరావంతుని తల్లిని, ఆమె తండి ఐరొవంతుడు ఒక 
కిచ్చి పెంగ్ణి చేసెను. ఆమె అనవత్యురాలుగనుండగన ఆమెవతిని ౪ 
సంహరించెను. అప్పుడామె దీనురాలైయుండెను. ఆ సమయవ 
యా తగా నాగలోకమునకు పోయిన అర్జునుని చూచి ఆమె కామీ( 
డా మెను పెండ్రియాడి ఇరావంతుని కనెను. ఆతనిని తల్లి "పెం? 
పినతండి యతనిని అర్జునునిపె ద్వేషముచెత విడిచెను. 
గుణసంపన్ను డైన పరా కమవంతుడు. 

ఆర్జునుడు స్వర్గమునకు పోయినాడని విని యిరావ; 


పోయి అర్జునుని సందర్శించి, నమస్కరించి తాను అర్జునపు 
అప్పుడు అరునుడు గత చరితను స్మృతికి దెచ్చుకొని కొడ 
ఎ జ ఈ చి 





ఫీష్మవధ పర్వము Bei 


ముగా యుద్దము జరిగెను. వారు ఆశ్యములపెనుండిరి. భూమిపై నిలిచి పోరాడు. 
చున్న యిరావంతుని వారు పట్టుకొనబూని దగ్గరకు రాగానే ఖడ్గముతో నతడు 
వారి యవయవములు ఛేదించెను. వారి ఆయుధములను గూడ ఖండించెను. అంత 
టితో అయిదుగురు శకుని తమ్ములు చచ్చి పడిపోయిరి. మిక్కిలి గాయబడిన 
వృషభుని యతడు విడిచెను. కాని తరువాత అతను కూడా పడిచచ్చెను, 

రాజూ! అట్టు వారందరు పడుటను చూచి దురోఃధనుడు భయపడి బుషళ్ల 
శుంగ కుమారుడై. న అలంబుషుడను రాక్ష నుని వద్దకు పోయెను. అతడు మహా 


మాయావి. బకాసురవధ కారణముగా నతడు పూర్వమునుండియు భీమ సనునితో 
వరము పెంచుకొనినవాడు. అతనితో దురోధనుడిటనెను. 
ఇ... బ్ర రు 


అలంబుషునిచెత ఇరావంతుని వద 


రాక్షనవీరా! చూడుము, అర్జునపుతుడైన యీ యిరావంతుడు నాకు అప 
కారము చేయదలచి నా సెన్యనాశనము చేసెను. ఇతడు మహామాయావి. నీవును 
కామగమనుడ వే. మాయాస్ర్ర [పయోగమునందు విశారదుడవు, భీమునితో నీకు 
పూర్వువై రము గలదు. కనుక ఈ యిరావంతుని యుద్దమునందు వధింపుము. 


రాజా! ఆ మాటకు అలంబుషుడు అటేయని యంగీకరించి యిరావంతుని 
పెకి అతి ఘోరరూపముతో సింహనాదము చెయుచు పోయెను. అతనితో వివిధా 
యుధరారులు యుడ్డకుళలురు నైన యుద్దవీరులు రెండువేలమండి హతశేషులై 
పోయిరి. అతడు యరావంతుని "వధించు నిచ్చతో నుండెను. 


రాజా! అప్పుడు యిరావంతుడు తనను చంపుటకు వచ్చుచున్న అల 
బుషుని నివారించను. అట్టు వచ్చుచున్న యిరావంతుని పె ఆలంబుషరాకసు€E 
మాయను [పయోగించెను. ఆ మాయచేత అసంఖ్యాక ములై న అశ్యాములు_ అః 
రూఢులు ఉత్పన్నులయిరి. ఆ వివిధ శ స్త్రధారులై న న ఆ యాక్వికులు సంర ౦భ౦ఈ 
వచ్చి యిరావంతుని రండుఐ వల అశి:కుల పెబడిరి. ఆ రెండు సనలకు పరస? 
యుద్దము జరిగను. ఎందరో ఆశ్వికులు 'అశ్వములతో యిరు వైపుల చచ్చి న 
గూలిరి, 


రాజూ! ఆ సైన్యములు రెండున్ను నకించగా, ఆ యిరువురు వీరులు 
వాసవులవలె పరస్పర యుద్దమునకు పూనిరి. యిరావంతుడు తన పె! 
వచ్చుచున్న అలంబుషుని ఎదిరించెను. సమీపమున కువచ్చిన రావసుని | 


స్రేగ9ి వేదవ్యాసకృత మహాభారతము 


యిరావంతుడు ఖడ్గము చేత కిండించెను. అంతట ఆలంబుషుడు ఆకాశమున గిరి 
పోయి యిరావంతుని మోహపర చెను, అప్పుడు యిరావంతుడుకూడ అంతరిక్షము 


పె ౩గిరిపోయి తన మాయలచేత అలంబుషుని మూహింపజేసి శర్మ పయోగముచెత 
యవయవములు శేదించెను, 


రాజా! యిరావంతునిచేత ఛిన్నములైన అలంబుషుని అవయవములు 
మరల మరల మొలచుచుండెను, ఆతడు మాయాబలముచేత యావనము ధరించెను 
రాక్షసులకు మాయ సహజము. యౌవనము రూపము వారి యిష్ట పకారము 
కలుగుచుండును. ఈ విధముగ అ రాక్షసుని అంగము ఛిన్నా భిన్న మాయెను, 


రాజా! అప్పుడు యిరావంతుడు మహా కుద్దుడై ఖడ్గముచేత అతని యంగ 
ములు మాటిమాటికి ఖండించుచుండెను, అట్లు శా న్నాంగుడైన రాక్షసుడు ఘోర 
ముగ నాదము చేసెను. అతని శరీరము నుండి నెతురు |పవహించుచుండెను, 


రాజా! తరువాత అలంబుషుడు వేగముగ తన రూపమును మహాభయంకర 
ముగ పెంచుకొని యిరావంతుని పట్టుకి కొనుటకు ఉరి కెను, అట్టు రావసుడు చేసిన 
మాయకు యిరావంతుడు పతిమాయను సృష్టించెను. ఆ . మాయాబలముచేత 
అతడు తన మాతృవంశమువారెన సర్పవిరులన నేకులను రప్పించెను. ఆ నాగ 
వీరులతో యిరావంతుడు మహారూపము ధరించి అనంత నాగరాజువలె శోభిల్దెను. 
రాజా! ఆ తరువాత ఇరావంతుడు సర్వనెనముముచేత రాక్షసుని ఆచ్చాదింవ 
జేయుచుండెను. అప్పుడా రాక్షసుడు మాయచేత గరుత్మ ౦తుని రూపముధరించి 
సర్పములను భక్షించెను అట్లు తన మాతృవంశము వారెన సర్పవీరులు 
ఛభక్నింపబడుటజూచి మోహితుడైన ఇరావంతుని ఆలంబుష రాక్షసుడు ఖడముచేత 


సంహరించి ఇరావంతుని చందనమాన ముఖముగల శిరస్సును కిరీటముతో 
'నేలవె పడ వేసెను. 


రాజా! తరువాత యిరావంతుడు చంవబగగా నప్పుడు ధార రావలు 
శాంతిల్లిరి, తరువాత ఉభయనెన్య ములకు ఘోరముగా భయంకర యుడ్డము జరి 
గౌను. 'వరస్పరము వారు వి వేవనారహితముగా చంపుకొనుచుండిరి. 


రాజా! అప్పుడర్జునుడు తన కొడుకు చచ్చుట తెలియక భీష్మరక్షితువై న 
'రాజవీరులను సె సెనికులను వదించుచు వచ్చెను, ఆశే మీవారు గూడ శ్ర|తువులను 
హతమార్చుచుండిరి. బాహుయుద్దములు చేయుచు జాట్లు విరియబోసికోని ధనుస్సు 
ఇను ఛేదించుచు ఒండొరులను సంహరించుచుండిరి. 


భీస్మవధ పర్వము 868 


రాజా! అప్పుడు భీష్ముడు విజృంభించి పాండవవక రాజవీరులను సెన్వ 
ములను చంపెను దానిచత యుధిష్టిర సేనలో చాలామంది చచ్చిరి. చతురంగ 
బలములు చచ్చెను. ఆ యుద్దములో ఖ్రీమ్మని పర్మాకమము ఇంద్రుని వరాక్రమము 
వలె అత్యద్భుతముగా ఉండెను. 


రాజా! (దోణా వార్యుని పరాకమము పాండవవీరు లైన భీమధృష్టద్యుమ్న 
సాత్యకులు మొదలెనవారికి ఆతిరౌదముగానుండెను. [దోణుడొక్కడే నర్వ 
సైన్యములను హతమార్చగలడు. ఇట్టుండగా నతనికి తోడుగా రాజవిరులనేకు 


లుండగా నిక చెప్పవలసినదేమున్నది ? అని |దోణపీడితులైనవారు చెప్పుకొను 
చుండిరి. 


రాజా! రాక్ష సయుద్ధము వంటి పొండవ కౌరవయుద్దమునందు ఉభయ 


వీరులు నొండొరులను సహింవజాలకుండిరి. ఆ వేశముచేత రాశ్షసులవళె మీవారు 
పాండవులు సంరంభముతో పాణముల పె ఆశవిడిచి పోరాడుచుండిరి. 


జన మేజియా |! అట్లు సంజయుడు చెప్పగా విని ధృతరాష్టు9డతనితో 
నిట్రనెను. 


తొంభి ఒక్క-టవ అధ్యాయము 
ఘటోత్కచ దుర్యోధనుల యుద్ధము : 


సంజయా! ఇరావంతుడు చంపబడుటచూచి మహారథికులైన పాండవులు 
యుద మెటు చేసిరి? చెప్పుము. 
ర ౧ 


ఆ మాటకు సంజయుడతనికి తరువాతి యుద్ధవృత్తాంతమిట్లు చెప్పదొడ 
గను, 

రాజా! ఇరావంతుడిట్టు చంవబడుటచూచి ఘటోత్కచుడు బిగర గా సింహ 
నాదము చేసెను. ఆ నాదముచేత భూమి కంపించెను. సర్వదిక్కులు అంతరిక్షము 
గగోలుపడెను. ఘటోత్కచుని మహానాదము వినిన నీ సెనికులు స్తంభించిపోయి 
వారికి కంపము స్వేదము కలిగెను, మీవారందరు సింహమువలన భయపడిన 
గజములవలె దీనులె నిలిచిరి. 


రాజా! అప్పుడు ఘటోత్కచుడు పిడుగువంటినాదము చేయుచు అనేక 


864 వేదవ్యాసకృత మహాభారతము 


శస్రధారులైన రాక్షసులు తోడురాగా జ్వలించుచున్న శూలమును పెకెతి భయం. 
కరరూవముతో (సళయకాలయమునివలి కుద్దుడె శ|తుసంహారము చేయు 
చుండెను. 


రాజా! అట్లు తమపై బడుచున్న ఘటోత్కచునివలన తన 'నెన్యము భయము 
చేత తిరోగమనము చేయుచుండుటను చూచి దుర్యోధనుడు ఘటోత్కచుని పెకి 
త్వరగా నురికెను, అతనివెంటనే వంగ దేశాధిపతి పదివేల యనుగుల సెన్యము 
లతో పోయెను. అట్లు గజ నెన్గయుతు డైన వంగరాజుతో గూడి వచ్చుచున్న 


దుర్యోధనుని చూచి 'సుటోత్కచుడు మిక్కిలి కుర్దుడె యతనితో యుద్ధముచేయ 
గడ గను. 


రాజా! అప్పుడు రాషనసేనకు, నీ ప్కుతుని సేనకు ఘోరముగా తుముల 

యుద్ధము జరిగెను. అప్పుడు రాక్షస సేనలు వివిధాయుధములతో. పర్యతా గము. 
లతో, వృక్ష ములతో గజసెన్యమును వధించుచుండిరి. అవి కుంభ స్థలములు పగిలి 
నెత్తురుగారుచుండగా చచ్చి నేలగూలుచుండెను. అట్లు గజనెన్యములు శ్షీణించగా 
దుర్యోధనుడు మహాకోధముతో జీవితము'పె ఆశ వీడి రాశస సెన్యము“పెకురికి 
బాణములతో వారిని చంపుచుండెను. 


రాజా! తరువాత దురో;ధనుడు _కుగ్గుడె “విద్శుజ్జిహ్వుడు” అను రాతి 
సుని నాలుగు బాణములతో చంపి రాక్షస సేన పె బాణ పయోగము చేసెను. 


రాజా! నీపు (తుని విజృంభణము పరాకమముచూచి [కోధముతో మండుచు 
భీమసేనుని పృతుడు ఘటోత్కచుడు, ఇందుని వజాయుధము వంటి ధనుస్సును 
ఎక్కు బెట్టి దుర్మోధనునిపె దాడిచేసె 


రాజా! [పళయకాలయముని వలె తనపెకి వచ్చుచున్న ఘటోత్కచుని 
చూచి దురోధనుడు ఏమాతము వ్యథ చెందలేదు. తరువాత ఘటోత్కచుడు 
ఆతి |కుద్దుడె దురో,ధనునితో నిటనెను. 

Ou ఖీ 0౧ 


దుర్మదాంధా! [కూరుడవైన నీచేత చాలాకాలము అరణ్యవాసము చెయింప 
బడిన నా తలిదండుల బుణము నేడు తీర్చుకొనెదను. నీవు కపటద్యూతములో 
పాండవులనోడించినందుకు, ఏకవస్త్రయైన ద్రౌపదిని సభకు ఈడ్పించి బారపెట్టి 
నందుకు ఆ_శమములోనున్న నా తం డులను దురాళ్ముడైన సైంధవుడు అవమాన 


వీష్యవధ పర్వము 865 


పరచగా నీవు సంతసించినందుకు సీవు చేసన యితరదోషములకున్ను దుష్పలము 
నేడు అనుభవించెదవు గాక ! నీవు యుద్ధము విడిచిపోవకుండిన యెడల నిన్ను 
అంత మొందించదను. 


రాజా! ఇటు ఘటోత్కచుడు చెప్పి ధనుస్సు ఎక్కు పెటి |కోధముతో 
౧ యు (an 
"పెదవుల కొసలు నాకుచు, పెదవులు గరచుచు మవిబాణవరము వరాకాలము 
ఇ ఎ 
నందు మేఘము పర్వతముపై వారిదారలు గురిసినట్లు దుర్వోధనునిపె గురిసెను. 


జన మెజయా! సంజయుడిట్లు చెప్పి ధృతరాష్టుంనకు చెప్పి తరువాత 


యుద్రవృత్తాంత మతనికిట్లు చెప్పదొడగెను : 
యు వాట oO 
తొంబది రెండవ ఆధ్యాయము 
ఘటోత్కచునితో దుర్కోధనాది వీరుల యును : 
రాజా! రాక్ష్షసులకుకూడ దుస్సహమైన ఘటోత్క చుని బాణవర్షము కురో 
ధనుని పె ఏనుగు పై వానగురిసినట్లు కురియగా నతడు వ్యథ చెందలేదు. తరువా 


త 
నతడు మహా కోధముతో తన జీవితమునందు సంశయ[గస్తుడె యిరువది నిశిత 
శరములను ఘటోత్క_చునిపై బడగా నతని శరీరము (కవన... 


ఫీ 


రాజా! అప్పుడు ఘటోత్కచుడు దుర్యోధనుని చంపదలచి పర్వతములను 
గూడ చీల్చగల శకి ని దుర్యో ధనుని_పై పె _పయోగింపబూ నెను. ఆశకి జృలించు 
చున్న పిడుగువలె 'మండుచుంిడెను, దానిని చూచి వంగదేశాధిపతి తన యేనుగుతో 
ఘటోత్క_చునిపెకి ఉరికెను. | 


రాజా! అట్లు పోవుచున్న వంగాధిపతి యెనుగు మార్గములో దుర్యోధన 
రథమును అడ్డగించి కాపాడెను, అప్పుడు ఘటోత్కచుడు తన శకిని ఆ గజము 
పెకి విసిరెను. ఆ దెబ్బతో వనుగు చచ్చి (కిందపడెను, దానితొ వంగపతిగూడ 
[కిందపడెను. అప్పుడు దుర్యోధనుడు గజముపడుట తన “సైన్యము చెదురుట 
చూచి మిచ్కిలి వ్యథ చెంది ఘటోత్కుచుచి పరా [క్రమమును నహింపజాలక యత 
నితో ప్రతియుద్దమ చేయలేక పోయెను, కాని వా తధర్మ మును పృరస్య రించు 
కొని గిరివలె స్థిరముగా" నిలిచి నిశతశరమును ఘటోత్కచునిపె పయోగించెను. 


కఫ్‌) 


ఖేష్మవధ వర్వము _ 867 


రాజా! తరువాత ఘటోత్కచుడు పదునైదు బాణములు భూరి శవునిపై 
ఉవయోగించెను. ఆవి'యతని కవచము ఛేదించెను. వివింళతి _ అశ్వత్థామల 
సారథులను చంపెను. వారు పగ్గములు విడిచి రథముపై వడిపోయిరి. సైంధవుని 
వరాహధ్వజమును ధనుస్సును ఛేదించెచు, నాలుగు బాణములచేత అవంతిరాజు 
యొక్క నాలుగు రథాశ్వములను గూల్చెను. నికిత శరముచేత బృహద్బలుని 
కొట్టగా నతడు వ్యథ చెంది రథమునందే కూలబడెను. రాజా! ఘటోత్మచు 
డప్పుడు మహాకొధముచేత సర్పములవంటి పదునైన బాణములతో శల్యుని 
కొపైను. 


జనమేజయా! యిట్లు ఘటోత్కచుని భయంకర యుద్దమును సంజయుడు 
వర్షించి ధృతరాష్ట్రగినకు చెప్పి తరువాతి యుద్ధవృత్తాంతమతనికిట్లు చెప్ప 
చొడగను : 


తొంబదిమూడవ అధ్యాయము 


ఖభీమాదులకో పోరాడి కౌరవులు పారిపోవుట ; 


రాజా! యీ విధముగ ఘటోత్కచుడు యుద్దములో మీవారినందరిని 
ఓడించి _రుర్యారనుని వధించుటకు అతనిపెకి ఉరికెను. అట్టు వచ్చుచున్న యా 
రాషసు ని యుద్ధపండితు లెన మీవారు చాలామంది యెడిరించి యతనిపె శర 
వర్షము. గురిసిరి. అవి శరత్కాలమునందు మేఘములు పర్యతముల'పె పె జలధారలు 
కురిసినట్లుండెను. 


రాజా! ఘటోత్కచుడట్టు బాణములచేత కొట్టబడి అంకుళములలో పొడువ 
బడిన గజమువలె వ్యథచెంది గరుత్మంతుని వలె ఆకాశమున కెగిరి శరత్కాల 
'మేఘమువలె సింహనాదము చేసెను. ఆ ధ్యనిలో సర్వదిక్కులు మారు మోగెను. 

రాజా! ఘటోత్కచుని ఆ ధ్వని విని యుధిష్షిరుడు బీమసేనునిలో నిల్ల 
చెను! 

సోదరా ! యీ రాక్షసుడు ధార్తరాస్ట్రలతో పోరాడుచున్నాడు. మిక్కిలి 
భయంకరముగ ధ్వని చేయుచున్నాడు, బీష్మపితామహుడు కుద్దుడై పాంచాలు 


885 వేదవ్యానకృత మహాభారతము 


రను చంవ ను ర్యుకుడెయున్నాడు. వారిని రక్షీ ంచుటకు అర్జున డు ఫ్‌ తువులతో 
సమద 


యుద్దము చే యదీన్నారు. ఇప్పుడు మనకు రెండు కర వ్యము లేర డినవి. జీవిత 
ం 
నంశయములో పడిన ఘటో త్కచుని రవతీంచుటకు పొమ్ము. 


రాజా! అన్నగారి మాటపకారము భీమసేనుడు సింహనాదముచెత రాజు 
వీరులను భయపెట్టుచు పర్వకాలమునందు మహానము[దము ఉప్పొంగినట్టు చెల 
శేగుచు వేగముగా ఘటో త్కచునకు బాసటగా పోయెను. అతనిని అనుసరించి 
అభిమన్ను. దౌపదీపు తడ తదడెవాది షహారధికులు ఏ పోయిరి. వారు ఆరువేల గు 


సేనలతో ఘటోత్కచుని రత్నించుచుండిరి. 


రాజా' ఆ సైన్యములు వచ్చుచున్నప్పటి శబ్దము మీవారు విని భీమసేనుని 
వలని భయముచేత దుఃఖితు లై వివర్ణవడను లె వటోత్కచుని విడిచిరి. అప్పుడా 
రెండు సేనలకు ఘోరయుద్దము జరిగాను. ఒండొరులను తరుముకొనుచు అనేక 
శఛస్త్రములను |పయోగించుచుండిరి. అశ్వములు గజములతో పదాతిదళములు. 
రథికులతోను వివేచనా రహితముగా హోరాడుచుండిరి. య ద్దభూమియంతట. 
దుమ్ము గయమెను, “తమంవరు.పరులవరు”" అని యెరుగకుండిరి. తండిసి.క్‌ డకు 
కొడుకును కం | డియ చూడజాలకుండిరి, ఇట్లు పోరాడుచున్న యు భయ సెనికుల 
శబము (పేతి శబ్బములవలె వినబడెను. 


రాజా! సైన్యముల రక్రనదులు వారికేశ శవలమలతో (వవహించు 
చుండెను. వారి తలలు తెగి (కిందవడుచు పాషాణ. శబ్దముల వలె ధ్వనించు 
చుండెను. మనుష్యుల మొండెముల చేత “తెగిన అంగమల గల గజముల చేత 
'దేహములు గాయబడిన ఆశ్వ్యములచేత భూమి వ్యాపించుచుండను. 


రాజా! రథికులనేక శస్త్రములను ,వయోగించుచు.' ఒండొరులను తరుము 
కౌనుచుండివ, ఆశ్వికులచెత తోలబడిన అళ్వములు అళ్వములను, మనుష్యులు 
మనుష్యులను, గజారోహకుల చేత తోలబడిన గజములు గజములను, పర స్పరము, 
చంవుకొనుచు అంతట రక్తనదులను వవహింపజేసెను. . రక్రసికమ లైన సెన్య 
ములు విద్యుత్తుతో గూడిన మేఘముల సలె కనబడుచుండను. కొన్ని గజములు 
కుంభస్థలములు భగ్నములై యవి గర్జించుచున్న _ మేఘములవలె . అరచుచు పరు 
గతెను. 


న్‌ రాజూ! కొన్ని గజముల తొండములు, ఆవయవములు భిన్న ముల్తై, 
చెక్కలు తెగిన పర్వతముల వలె నేలగూలెను. కొన్ని గజముల శరీరములు 
శాయపడి వానినుండి రకము సర్వ తములనుండి గైరికాది ధాతుజాలము ; (సవించు 
చున్నట్టు కారుచుండెను, "కౌన్ని గజములు బాణతోమరాడి ఆయుధాలచేత హతములై 
శ్రిఖరరహిత పర్వతముల వలె శబ్దించుచు పరుగాత్తెను. కొన్ని యేనుగులు మదాం 
ధములె [కోధముచెత ఆనేక రథ హయ పదాతిదశములను మర్దించుచుండెను. 


రాజూ! యీ విధముగ వీర సెనికులు జీవితములపె ఆశవీడి స్యర్గకాంక్షతో 
స్యయంవరమునందలి రాజులవలె సంతోషముతో పోరాడి చచ్చుచుండిరి. ఈ 
మహాసంగామమునందు ధార్తరాష్ట్ర సైన్యములు తరచుగా ఓడిపోయి విముఖు 
అయ్యెను, 


జన మజయా ! సంజయుడిట్లు ధృతరాష్టురనకు చెప్పి, తరువాతి యుద్ద 
వృతాంతమ్‌ట్టు చెవుదొడ గను : 


తొంబది నాలుగవ ఆధ్యాయము 


ఖీమ_దురోధనుల యుద్దము : 


రాజా! తన 'నెన్యము చంపబడుట చూచి చుర్యోధనుడు కుద్దుడె భీమ 
సేనునిపై దాడిచేసి ఆర్థచండబాణము చేత భీముని ధనుస్సు ఛేదించి త్వర 
పడుచు పర్వతములనుగూడ చీల్పగల బాణముతో భీముని యెదపై కొ'పీను. ఆ 
చెబ్బలో పీముడు బాధపడి తూలుచు తన స్వర్ణధ్వ్యజమును వట్టుకొని నిలిచెను. 


రాజా! అట్టు బాధపడుచున్న వీమునిచూచి ఘటోత్కచుడు అభిమనుడూ 
మొదలైన వీరులు" డోరావిష్టలె అగ్నివలె జ్వలించుచు దుర్యోధనుని పై డాడి 
చేసిరి. | 


రాజూ! యిట్లు దుర్యోధనుని-పె బడుచున్న పాండవవీరులను చూచి చోణా 
చార్యుడు బీ మహారథికులతో నిట్లనెను: | 


వీరులారా! త్వరగా, హెండు రాజును రతీంపుడు, ఆతడు కుఃఖిసముుడ 


870 వేదవ్యానకృత మహాభారతము 


ములో మునిగి జీవితనంశయములోనున్నాడు,. పాండవ 'మవోరథికులు నీమ 
సేనుని పురస్కరించుకొని దుర్యోధనునిపె దాడిచేయుచున్నారు. వారు అతని పై 
అనేకవిధాస్త్రములను (పయోగించుచున్నారు. భయంకరముగా అరచుచు మన 
రాజవీరులను భయ పెట్టుచున్నారు. 


ధృతరాష్ట్రమహారాజా! ఇట్లు ఆచార్యుడు చెప్పగా విని సోమదత్తాదులు 
పాండవసేన పై దాడిచేసిరి. కృప-అళ్వత్థామ.శల్యాదులుగూడ దుర్యోధనునకు 
నహాయకులుగా పోయిరి. వారు యిరువది యడుగుల దూరమున నిలిచి శతువ్వు 
లతో యుద్ధముచేసిరి, 


కౌరవపాండవవీరులు పరస్పరము సంహరించుకొను నిచ్చతో యుద్దము: 
చేసిరి. 


రాజా! తరువాత దోణాచార్యుడు ఇరువదియారు బాణములతో నీముసి 
కొ'టైను, వర్షాకాలమునందు మేఘములు పర్వతముపై వానలు గురిసినట్టు దోణుడు 
లీమునిపె బాణవర్షము గురిసెను. అప్పుడు భీమసేనుడు వది బాణములతో 
(రోణుని తిరిగికొ పెను. దోణుడు యిరుపార్భ్యాములందు గాయపడి వయోవృద్దుడు 
గాబట్టి మిక్కిలి బాధపడి మూర్చిల్లి రథమునందే కూలబడెను. 


రాజా! అట్టు బాధపడిన ఆచార్యుని చూచి దుర్యోధనుడు, అళ్వత్తామ 
మిక్కిలి కుద్దులె భీముని పె దాడిచేసిరి, అట్లు పళయకాల యమునివలె వచ్చు 
ఆ ఇ ౧ 
చున్న ఆ యిరువురుని చూచి భీమసేనుడు అతి కోధముతో గదాపాణియె రథము. 
మంగి కిందికి దుమికి పరతమువలె అచంచలముగా సిలిచెను 


రాజా! అట్టు గదావాణియై నిలిచియున్న భీముని పైకి దుర్యోధనాశ్వత్తా 
మలు ఉరికిరి. వారికెదురుగా భీముడున్ను ఉరికెను అట్లు వచ్చుచున్న భీమునిపై 
మీ మహారథికులు దాడిచేయుటకు వచ్చిరి. భీముని చంపుటకు వచ్చిన |దోణా 
చార్యాది మహావీరులు ఆశేక శస్త్రములతో లీముని యెదె కొట్టిరి. 


అళ్వత్తామ.నిలుల యుదము : 
@ (స 


రాజా! ఆందరు వీరులు భీమసేనుని పీడించుటచూచి అభిమన్యుడు- నీలుడు 
కౌరవ వీరుల పై దాడిచేసిరి, నీలుడు భీమువకు వరమమి తుడు అతడు వర్ణము 


నుండియే అశ్వత్థామను ద్వేషించుచుండెను. గాబట్టి యతనినెదిరించెను. పూర్వము 
దేవతలకు కూడ భయంకరుడు, మూడులోకములను భయపెటిన విపచిత్తిని 
జ్‌ వానల 
ఇం|దుడు గొతినటు నీలుడు బాణముతో అశ్వత్తామను గొటి గాయవరచెను. 
లు ౧ శ థి లి 


రాజా! అప్పుడు రక సికుడై బాధపడిన అశ్వత్థామ నీలుని చంపుటకు 
కమ్మరిచేత పదును చేయబడిన భల్లములతో నీలుని నాలుగు రథాళ్వాలను, సార 
థిని, ధ్వజమును ఒక్కాక్కా భల్రముతో ఏడవ భల్రముతో సీలుని యెద పె నను 
కొద్దిను, ఆ దెబ్బతో సీలుడు బావచేత సోలుచు రథములో కూలబడెను. 


రాజా! అట్లు మూర్చిల్సీన నిలరాజును చూచి ఘటోత్కచుడు (కుద్దుడె 
తనవారిలో అశ్వత్థామ పె బకి ఉరి3ను. ఇతర రావ్షసవీరులు కూడ వారివనుసరించి 
పోయిరి. 


ఘటోత్కచుని మాయచేత కురువీరులు పారిపోవుట : 


గాజా! తన పెకి ఆ రాక్షసులు వచ్చుటచూచి అశ్వత్థామ తరగా వారి 
నెదిరించి ఆ రాక్షసులను వధించెను. కొందరు అతనికి భయపడి విముఖు లె పోవ 
చుండుట చూచి ఘటోత్య్మ_- చుడు _కుద్దుడె భయంకరమైన మాయమ సృష్టించి 
అ శ్యర్సామను మూర్చిల్లజే సెను 


రాజూ! తరువాత మీవారందరు ఘటోత్కచుని మాయచేత ఏపిముఖుతె 
ఇఖ౦డింపబడి ఒండొరులను చూచుచు భూమి_పె రక సికులె వషలుడిగి పోయి 
|దోణ దుర్యోధన శ ల్య్మాశ్వళ్లామలను చూచుచుండిరి. 


రాజా! [పధానులైన కౌరవవిరులు ఆ మాయచేత విధ్వసులైరి. అనేక 
చతురంగ 'సెన్యములు మాయచేత ఇఖఇండితములయ్యెను. అందరు పారిపోవజొచ్చిరి 
అట్లు పోవుచున్నవారిని చూచి నేను, భీమ్మడున్ను ఆరచుచు “వీరులారా! ఇడి 
రాకనమాయ, ఘటోత్కచుడు ప్రయోగించెను. కనుక పారిపోవక యుద్దము 
చేయుడు" అని యెంత చెప్పినను వారు మాయిరువురి మాటవివక వారు భయము 
చేత పరుగెత్తుచునేపోయిరి. 

రాజా! అట్లు మీవారు పరుగెత్తి పోవుటచూచి, విజయము సాధించిన పాండ 
వులు, ఘటోత్క చుడున్ను బిగ్గరగా సింహవాదములు చేసిరి. శంఖరుందుడి 
ధ్వనులు మారు |మోగెను., 


0౧ 
—1 
[న 


ఎదవ్యాసకృత మహాభారతము 


రాజా! ఈ విధముగా మీ నెన్యమంతయు దురాళ్ళు డైన ఘటోత్కచుని 
చేత సూర్యస్తమయ వేశయందు భగ్న మై పారిపోయెను. 


జనమేజయా! యిట్టు సంజయుడు ధృతరామ్టినితో చెప్పి తరువాతి అష్టమ 
దివస యుదవ్నతాంతమిటు చెప, దొెడగను, 
చి ఈ న్‌ ఇ 


తొంబది ఐవప అధ్యాయము 


భగదతుడు భీమఘటోత్కచులతో పోరాడుట : 


“రాజా! అప్పుడు దుర్యోధనుడు తమవారు రాక్షసునిచేత పరాజితులగుట 
సహింవజాలక భీష్ముని కడకుపోయి ఆయనకు వినయవూర్యక ముగా సమ 
స్కారముచేసి ఘటోత్కచుని విజయము, తమ పరాజయమనుగూర్చి అంతయు 
చెప్పి నిట్టూర్చుచు మరలనిట్ర నెను : 


పితామహా! పాండవులు వాసుదేవుని ఆశ్‌ యించినట్టు నేను నిన్ను అశ 
యించి పాండవులతో 'ఘోరమెన యుద్దము ఇయుటకు [పారంభించితిని. నా 
పదకొండు అక్షాహిణీసేనలు నీ యధీనములోనే యుండి నీ యాజ్ఞ పకారము 
నడచుచున్నవి. నేనుగూడ నీ యాజ్ఞావాహకుడనై యున్నాను. భరతకులభూషణా 
అటువంటి బలముగల నేను ఘటోత్కచుని ఆ;ళయించిన సీమ సేనాది పాండవుల 
చేత యుద్ధమునందు ఓడింపబడితిని, ఈ యవమానాగ్ని ఎండుచెట్టును అగ్నివలె 
నా యవయవములను దహించుచున్నది. నీ యను[గహముచెత ఆ దుష్టరాజసుని 
సంహరింపదలచితిని. ఆ యవకాశము నాకు కలిగింపుము.. 


ధృతరాష్ట్ర మ మహారాజా! యిట్లు దుర్యోధనుడు చెపి పిన మాటలు విని వీష్ము 
డతనితో నిట్రనెను : 


“రాజా! చేను చెప్పబోవు మాట వినుడు. నివు యుద్దమునందు “నడచు 
కొనవలనిన విధము చెప్పెదను. నీవెప్పడుగూడ ఆత్మరక్షణము చేసుకొనవలెను 
ఎట్టి పరిస్టితిలో గూడ సీ యాత్మరక్షణము ఆవశ్యకము. నీవు పు.సర్యదా ధర్మజ- 
తర్టున-నకుల_నహడేవులతో క్షతధర్మముననునరించి యుద్దము .: చేయుము; 
శ|తియడు క్ష్యతియునే యెదికించి పోరాడవ లెను. దురాత్ము డన ఘటోత్మ_చు 


ఫీష్మవధ పర్వము - 873 


నితో యుద్ధము చేయకుము. 'నేను, నీతమ్ములు ;దోణ కృతవర్మాదులు నీకొరకు 
ఆ రాక్షసునితో యుద్దము చేసెదము. ఆ రాక్షసుడు నీకు సాధ్యుడు కానియెడల 
ఇ౦ం్యదసమాను డెన ఈ భగదత్తుడు అతనితో పోరాడుగాక !” 


ధృతరాష్ట్రమహారాజా! భీష్మ పితామహుడు దుర్యోధనునితో నిట్లని, తరు 
వాత భగదత్తునితో దుర్యోధనుని నమక్షముననే ఇట్టనెను : 


భగదత్తమహారాజా! నీవు శీఘముగా యుద్దోన్మతుడెన ఘటోత్కచుని 
ఎదిరించి యుద్ధముచెయుము. వూర్వమిందుడు తారకాసురునితో పోరాడినట్లు 
సీవతనితో పోరాడుము. స్‌ డివ్యాస్త్రములు. పరా _క మము, నీవు అనేకులతో 
ధైర్యముగా హోరాడుట ఇవన్నియు పూర్వము సీవు దేవతలతో యుద్ధముచేయు 
నప్పుడు చూపించితివి. మహాబలసుచేత పెచ్చు పెరిగిన ఘటోత్క-చుడు ఇప్పుడు 
నికు పతియోధుడుగా నిల్సియున్నాడు. అతనితో తలపడి ఆతనిని వధింపుము. 


ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు చెప్పిన మాటలువిని భగదత్తుడు సింహ 
నాదము చేయుచు శతువులకు అభిముఖముగా పోయెను. ఇట్లు పరుగెత్తి గర్జించు 
చున్న మేఘమువలె వచ్చుచున్న భగదతునిచూచి పాండవమహారథికులు మిక్కిలి 
_కుద్దులై అతనిని ఎదిరించిరి. భీమ సెనాభిమన్యుఘటోత్కచాదులు భగదత్తునిపే 
'దాడిచేసిరి. భగదత్తుడుగూడ తన సుపత్రీకగజము పె వారి నెది ంచెను. 


రాజా! తరువాత అతిభయ౦కరమైన యుద్ధము పాండవులకు భగదత్తునితో 
"ఘోరముగా జరిగెను. దానిచేత యమరాష్ట్రము వృద్ది జందుచుండెను. 


రాజా! పరస్పరము వీరులు పయోగించుకొనిన నిశిత శరములు చతు 
రంగ సెన్యముల షె పె పడి అవి గాయపడి చెదరిపోవుచుండెను. గజములు ముసల 
ముల వంటి దంతములచేత | పతిగజములను పొడుచుచుండెను. అశ్యములుగూడ 
పరస్పరము కొట్టుకొనురుండెను. పదాతిదళములు నూర్ల వేలకెలదులు ఇరు 
వెపుల నేల వాలుచుండెను. ర థికులు పర సరము కొట్టుకొనుచు సింహనాదము 


| 


Fh 


నిద, 
రాజా! ఇట్లు రోమాంచకర మైన యుద్ధము జరుగుచుండగా భగదత్తుడు 


గాయపడిన తన సు పతీకగజము నుండి, పర్వతము నుండి జలధారలు _నవించు 
చున్నట్లు రకము వడుపాయలుగా కారుచుండగా వీమునిపె దాడిచేనెను. సువ 


874 వేదవ్యానకృత మహాభారతము 


తీక గజముపైన భగదత్తుడు ఇందుడు ఐరావతముపై నెక్కినట్టు కూర్చొని 
వీవు సేనుని పె పె గీష్మాంతమునంరు ఇలరారలచేత మేఘము వర్షించినట్లు అనేక 
బాణములను కురి నెను. 


రాజా! అప్పుడు భీమసేనుడు మిక్కిలి కుద్దుడె గజాశ్వాది పాదరక్షకు. 
లనేకులను హతమార్చెను. అట్లు వారు చంపబడుట చూచి భగదత్తుడు (కోధ 
ముతో తన గజమును భీమసేన రథముపె తోలెను. అ గజము బాణమువలె 
దూసుకొని భీమసేనుని పైకి పోవుచుండెను. అట్లు వచ్చుచున్న గజమును భీమ. 
'సేనాది పాండవవీరులు ఎదుర్కొని దానిని చుట్టుముట్టి బాణ్యపయోగము చేసిరి. 
రక సిక మైన యా గజము ధాతుచితితమైన పర్వతరాజువలె శోభిల్లెను. 


రాజా! దళార్డరెళాది పతి తన గజముతో భగదతుని గజమును ఎదుర్కొ 
వగా “బాగు జాగు” అని పాండవసేనలు ఆతనిని అభినందించెను. తరువాత 
భగదతుడు (కుద్దుడె పదునాల్లు తోమరాయుధములను దకార్థ పతి యొక్క గజ 
ముపె ప్రయోగించి దాని శరీరము చీల్చి సర్పములు వల్మీకములోవలె దూరెను.. 
అట్టు కొట్టబడి ఆ గజము వ్యథచెంది భయంకరముగా ఘంకరించుచు తన 
నైన్యమునే వాయువు వృషములను వలె మర్పించుచు పారిపోయెను. 


రాజూ! అట్లు దకార్గవుని గజము ఓడిపోగా పాండవపరులు బిగరగా సింహ 
వాదము చేసి మరల భగదత్తునితో యుద్దమునకు పూనిరి. వారికి ముఖముగా 
ఫేముడు నిలిచెను. ఆ వీరులు వచ్చుచున్నప్పుడు కలిగిన వివిధ ధ్వనులు విని 
భగదత్తుడు కోపముతో వారిపె తన ఏనుగును తోలను. అంకుళములతోను,. 
అంగుష్టములతోను సౌడవబడి పోవుచున్న సు|వతీక గజము అప్పుడు, _పళయ 
కాలాగ్ని వలె (పజ్విరిల్తను. ఆది శ తువుల చతురంగ నెన్యములను కక్కి. 
చంపుచు పరుగెతిపోవుచుండెను. - 


రాజూ! అట్టు స్నుపతీకగజము చేత కలియ బెట్టబడుచున్న పాండవసైన్యము. 
అగ్ని సోకిన చర్మమువలె ముడుచుకొనిపోయెను 


ఆట్టు భగదత్తునిచేత భగ్నమైన తమ నెన్యమునుచూరి . ఘటోత్కచుడు. 
[కోధముతలో ఆతని నెదిరించెను. అతిపరుషము, దీపము, రోషముచేత భయం. 
కరమునెన తన రూపముతో (పకాశించుచు పర్వతములను గూడ చీల్చగల శూల. 


ఫీష్మవధ పర్యము 875 


మును ధరించి స్ముపతీకమును చంపదలచి దానిపె విసిరెను. ఆది అంతట 
నిప్పులు గక్కుచు తనపై వచ్చుచుండుట చూచి భగదత్తుడు అర్జచం|దజాణము 
చేత ఆ హలమును రెండుగా చీల్చెను. ఆపుడాహూలము ఆకాశమునుండి పిడుగు 
వలె క్రిందబడను, 


రాజా! అట్లు భగదత్తుడు హలమును ఖండించి _కిందపడగొట్టి అగ్నిజ్వాల 
వంటి మహాళక్తి ని ఘటోత్కచుని పై విసిరెను. అట్టు తనపె పిడుగువలె పడబోవు 
చున్న శకిని ఆ రాషసుడు పట్టుకొని సింహనాదముచేసి మోకాలితో భగదతుడు 
చూచుచుండగనే అద్భుతముగా విరిచెను, ఘటోత్కచుని యా యద్భుతకర్మను 
చూచి ఆకాశమునందు దేవతలు గంధర్వులు, మునులు, విస్మయము చెందిరి. 
వీమసేనాది పొండవవీరులు "బాగు వాగు” ఆని భూమండలము మారు మోగునట్టు 
ఆరచిరి. 


రాజా! అట్టు పాండవులు హర్షముతో చేయుచున్న ధ్వని విని భగదత్తుడు 
నహింపజాలక ఇ౦ (రుని వ జాయుధము వంటి తన ధనుస్సును ఎక్కు పెట్టి 
పాండవవీరులను భయే పెట్టుచు అగ్నివంటి తీళ్ళబాణములను వారిపై (పయో 
గించెను. భీముని ఒక్కొబాణముతో. ఘటోత్కచుని తొమ్మిదింటితో, అభిమన్యుని 
మూడింటితో, కేకయులను ఐదుబాణములతో కొట్టి ఒక బాణముతో ఇష [తదేవుని 
కుడిచేతిని శేదించెను. దానితో అతని బాహువు ధనుర్భాణములతో బాటు కింద 
పడెను, 


రాజా ! తరువాత భగదత్తుడు అయిదుగురు (దౌపదీ పు[తులను ఐదు 
బాణములతో కొట్టి భీమ 'సేనుని రథాశ్య ములను చంపి అతని సింహధ్యజమును 
మూడు బాణములతో ఛేదించి మరి మూడు బాణములతో లీమసారథిని కొ టైను. 
అతను గాఢముగా గాయపడి రథమునందు కూలబడేను. అట్టు తన సార థియైన 
విళోకుడు హతుడు కాగా లీముడు విరథుడె గదను ధరించి త్వరగా రథము 
మండి ఎగిరి దుమికెమ. - 


రాజా! అట్టు గదాపాణియె శిఖరముతో కూడిన పర్యతమువలె వీముని: 
చూచి మీవారికి మహాభయము కలిగను. ఇంతలో అర్జునుడు శ తుసంహారము 
చేయుచు ఆ తండి కొడుకులెన ఓీమపటోత్కచుబున్న చోటికి వచ్చి, వారి 


476 వేదవ్యానకృత మహాభారతము 


శువురు భగదత్తునితో పోరాడుచుండుట చూచి తన సోదరుడు యుద్దము చేయు 
చున్న చోటికి త్యరగాపోయి వారికి నహాయము చేయుచు భగదత్తునిపె బాణ 
1వయోగము చేసెను. 


రాజా! తరువాత దుర్యోధనుడు అర్హునునిపై తన చతురంగబలమును 
తోలెను, అట్టు వచ్చుచున్న కౌరవసేన పెకి అర్జునుడు ఉరికి దానిని ఆపెను. 


రాజా! భగదత్తుడు తన స్నుపతీక గజముచేత పాండవ సేనను మర్దించుచు 
యుధిష్టిరుని'పై దాడిచేసెను. అప్పుడు భగదత్తునకు పాంచాల, పాండవ, కేకయు 
అతో ఘోరముగా యుద్ధము జరిగెను. 


, రాజా! తరువాత ఖీమ సేనుడు ఇఠావంతుని వధ మొదలైన యుర్ధవృత్తాంత 
మును కృష్టారునులకు చెప్పెను. 


_జనమెజయా! ఇట్లు సంజయుడు భగదతాది వీరుల _ యుద్ధవృత్రాంతము మును 


తొంబది ఆరవ: అధ్యాయము 


ఇరావంతుని వధచేత ఆద్దునుని దుఃఖము : 


రాజా! తన పుతుడైన ఇరావంతుడు వదింపబడుట విని ఆర్హునుడు దుఃఖ 
ముతో సర్ప్వమువళె బునకొట్టుచు' శ్రీకృష్ణునితో నిట్రనెను : 


కృష్ణా! ఈ యుద్ధమునందు కురుపాండవుల నాశము కల్గునని ఇటై యుద్ద 
మును ఆపుమని పూర్వమే విదురుడు ఇతరవీరులు ధా ృతరామరినకు చెప్పిరి, అ 
మాట నేడు నిక -మయ్యెను ఎందరో వీరులు ఇరు వైపుల చచ్చిరి, ఈ కుత్చిత 
కర్మ కేవలము ధనాళచేత చేయబడు చున్న ది, వీ! ధనమెంత చెడ్డది | దాని, ఆళ 


చేత బంధునాశము జరుగుచున్నది. జ్ఞాతివధ వలన రనవంతుడగుటక ౦'టె నిర్ధ 
మడ చచ్చుట మేలు. " 


కా క కారులను చంపినందుచేత మనకేమి లాభము ? శకుని దుర్యోర 


భ్రీష్మవధ పర్వము. 877 


వాసుదేవా! ' ఆర్థరాజ్యముగాని, ఐదూళ్ళుగాని యుధిష్టిరుడు పూర్వము 
దుర్యోధనుని యాచించినది, పుణ్యకరమని ఇప్పుడు తలచుచున్నాను.. కాని 
దురాత్ము డైన దుర్యోధనుడు అప్పుడు అంగీకరించ లేదు. 


మధుసూదనా! ఇట్లు యుద్ధములో నేల్మవా వాలియున్న చ [తియులను చూచి 
నన్ను నేను నిందించుకొనుచున్నాను భి! ఓ తియ జీవిత మెంత |, కూరమెనది. 


కృష్ణా! నేను అసమర్దుడసని క్షతియులు తలచెదరు. కాబట్టి నాకు ఇష్టము 
లేకున్నను శ తువులతో పోరాడెదను. కౌరవసేనపె రథము తోలుము. నా భుజ 
ములచేత అపారమైన ఈ యుద్ధ్దసముదము దాపెదను. ఇప్పుడు కాలమును 
వ్యర్షముగా గడపగూడదు, 


ధృతరాష్ట్రమహారాజా! ఇట్టు అర్హునుడు చెప్పిన మాటలువిని శ్రీకృష్ణుడు 
రథా థాశ ములను కౌరవ సేన వెపు తోలెను. అప్పుడు మీసైన్యములో గొప్ప ధ్వని 
కలిగను, ఆ ధ్వని పర్యకాలమునందు ఉప్పొంగిన స సము।దపు రొదవలె నుండెను, 


రాజా! ఆ యపరాహ్హకాలమునందు యుద్దము జరిగెను. లిష్కుడు. పాండ 
వులతో పోరాదజా చెను. అప్పుడు మేఘ గర్హనమువంటి ధ్వని వెడలను, రాజా! 
'ఆప్పుడు ని పుత్రులు లీమ సెనుని-ె దాడిచే సిరి. వారు వసువులు ఇం దుని చుట్టు 
చేరినట్లు దోణాచార్యుని యండేరిరి, 


రాజా! తరువాత నీష్మ.కృప-భగద త-సుశర్మలు అర్జునుని'పై దొడిచేసిరి 
హార్డిక్య-బాహ్లీ కేయులు సాత్యకి నెదుర్కొనిరి అంబష్టకరాజు అభిమన్యుని పెకి 
ఉరి కను. తక్కిన వీరులు ఇతర వీరుల పె దాడిచేసిరి. తరువాత వారికి పర 
సరము భయంకర యుద్దము ఘోరముగా జరిగను, 


భీమునిచేత తొ మ్మండుగురు ధారరామ్టంల వధ ; 


రాజా! వీమసేనుడు అప్పుడు ని పుతులను చూచి హవిస్సుచేత ఆగ్ని వల్‌ 
_కోధముచేత [పజంరిల్లెను, సీ పతులు, వర్షాకాలము నందు మెఘములు పర్వత 
'ములపె జలధారలు గురిసినల్లు భీముని పై ళరవర్షములు గురిసిరి. బాణములచేత 
“కప్పబడిన భీముడ ప్పుడు _ఓష్టములను. [కోధముతో నాకుచు శార్దూలము వల 


శ్ర? 0 వేదవ్యాసకృత మహాభారతము 


గర్వితుడై తీన్టమెన మర వముకేత “వ్యూఢోరస్కు”డను నీ పుతుని గొద్దెను. 
ఆతడు గత్మపాణుడై కిందపడెను, 


రాజా! తరువాత ఫీముడు మరియొక) బల్లము చేత సింహము తు|దమృగ 
మును గొట్టి పడ వేసినట్లు “కుండలి'యప నీ కొడుకును జంపెను. రాజా! తరు 
వాత బలీముడు “అనాధృషి కుండ భేది. వైరాట-దీర్హలో చన - దీర్హ బాహు-సుబాహు- 
కనకధంజ నామకులైన యేడుసనరిపై నిశితళరములను పయోగించెను,. వారు 
చచ్చి కిందవడిరి. అట్లు వడిన ని పు|తులు వనంతర్తువునందు పుష్పించిన మామిడి 
చెట్లు పడినట్టు భూమిపై శోభిల్లిరి. రాజా! తరువాత నీ యితర పుతులు “బీముడు 
యముడ”ని తలచుచు పారిపోయిరి. 


రాజా! అప్పుడు _చోణాచార్యుడు సి ప్పుతులను దహించుచున్న భీముని పెన, 
పర్వతముపై జలధారలువరె బాణవృష్టి కురిసెను. అప్పుడు భీముని యత్యద్భుత 
పౌరుషము చూచితిమి. 


రాజూ! అట్లు (దోణుడు వారించుచు బాణవర్షము గురియుచున్నను ఫ్‌మ 
"సేనుడా వృష్టిని, ఆబోతు వానను సహించునట్టు సహించుచు సీపుతులను వధిం 
చుచునే యుండెను. రాజా! అట్లు [దోణుని వారించుచు నీపుతులను చంపుచున్న 
బీముని అద్భుత వరాకమము చూడదగినట్లుగా నుండెను. 


రాజా! వీరులైన సిపుతుల మధ్య బీమసేనుడు, లేళ్ళు నడుమ వ్యాఘము 
వలె చరించుచు, పశువుల మందలో జొరబడి తోడేలు వశువులను చీల్చుసట్లు 
వీ పు తులను చెండాడుచు యద్భుత। క్రీడలు సనలుపృుచుండెను. 


రాజా! అవ్వడు లీష్మ-భగద త్త-కృపాచార్యులు అర్జునునిపై దాడిచేనిరి, 
అర్జునుడు వారితో పోరాడుచు మీ నైన్యములోని వీరులను వధించుచుండెను. 


అభిమను.ఆంబషుల యుదము;_ 
© ధ 


రాజా! అభిమనుుడప్పుడు లోకవిఖ్యాత పరా |క్ర మకాలియెన అంబష్ట 
రాజుపై, విరఛుని పెనను దాడిచేసి విరథుని వధించెను. అప్పుడు అ౦ంబష్టుడు తన 
రథ మునుండి యెగిరి దుమికి ఖడ్గమును అభిమన్నుని'పెవిసిరి, హార్టిక్యుని రథము 
పెకీ పోయెను. ఆ ఖడ్గము అభిమన్యుడు లాఘవముతో ఇండించెను, అట్టు ఖడ్గము 


ఖండింపబడుటచూచి పాండవబీరులు “బాగు వాగు అని ఆభిమన్నుని ఆధినం 
దించి సింహనాదముచేసిరి. 


యుదపు భయంకర స్పితి:_ 
© అ 


రాజా! ధృష్టద్యుమ్నాదులు మీ సేనలతో, మీ సేనలు వారితోను యుద్ధము 
చేయదొడగెను ఉభయ సేనలలో నొండొరులను కొట్టుకొనుచున్నప్పటిధ్వని మిన్ను 
ముటైను. వారు పరస్పరము కేశాశకేశి, నభానఖి, మష్టీమష్టి జానూజానవిగా 
పోరాడు చుండిరి. తలము (క త్తిపిడి,ల చేత. ఖడ్గములచెతను కొట్టుకొనుచు పర 
స్పరము చంపుకొనుచుండిరి. తండి కొడుకును, కొడుకు తండిని వివేచనా 
రహితముగా వధించుచుండిరి. 


రాజా! యుద్దభూమియందు పడి ధనుస్సులు- ఆభరణములు- బాణములు. 
దంతపు పిడులు గల ఖర్గములు. బంగారు చితములుగల డాలులు-సువర్ణమయము 
లెన _పాన- పట్టిళ. బుషి (రెండంచులక త్తి) - శ క్రి_మసల.- పరిఘ- భిందిపాలాది 
వివిధాయుధములు కుబుసము వీడిన సర్పములవలె పకాశించుచుండెను. 


రాజా! గజముల పెని కుథములు (రత్నకంబళములు), వీవనలు (కిందపడి 
శోభిల్లుచుండెను. చచ్చివడియున్న మనుష్యులు జీవంతులవల కనబడుచుండిరి. 
గదా-ముసలముల చెత, గజాశ్వరథములచేతను మర్టింపబడిన మనుష్యులు భూశ 
యనము చేయుచుండిరి. ఆపే ఛిన్నములైన గజాళ్వాదుల శరీరములుగూడ 
భూమిని పర్వతములవలె కప్పియుండెను, కొందరు మాటలేక, మరి కొందరు 
అల్పముగా మూలుగుచు పడియుండిీరి. 


రాజా! ఆ పడియున్న వీరుల శరీరములు చేతుల లొడుగులతో భుజకీర్తుల 
తోను విరాజిల్లుదున్న బాహువులతో, తెగిపడిన యేనుగుతొండములవంటి తొడ 
లతో, శిరోమణి కుండలములతో భాసిల్లు శీరస్సులలోను భూమి భాసిల్లెను. 
బంగారు కవచములు, మంటలు శాంతించిన ఆగ్నులవలె భూమిపై బడి కనబడు 
చుండెను, 


రాజా! తెగివడిన భూషణములు-ధనుస్సులు అంతట పరచుకొని శరములు 
అన్నిచోట్ల భగ్నములై పడియున్న రధములు బాణహత ములై నాలుకలు తెగి 
నెత్తుట దోగిన అశ్వములు .ధ్యజములు అనుక ర్షములు (ఇరుసులు) ఉపాసంగములు 


880 చేదవ్యాసక్ళత మహాభారతము 


(అమ్ముల హైదులు వీరుల తెల్లని శంఖములు తొండములు తెగిన గజములు, 
ఈ మొదలైన వానిచేత యుద్ధభూమి నానారూపాలంకారములచేత భూషితయైన 
శ్రీవల (పకాశిం చెను. 


రాజూ! ఆ రణరంగమందు తెగిపడిన తొండమలచేత తుంపిరులు (గక్కు 
చున్న గజములు, జలము (స్రవించుచున్న పర్వతములవలె పడియుండెను. నానా 
వర్ణములు గల గజముల క ౦బళ్ళు- అంబారీలు-అంకుశమ లు.గంటలు -రత్న 
కంబ ములురంఠభూషణములు ఛిన్నములైన బంగారు కవ్యము (ఎనుగు నడు 
ముకు కట్టు _తాడు) యం; తములు-తోమరములు- అశగముల వస్తాగిభరణములు 
ఆశ్వికుల ఛిన్న భుజములు (పాసాద్యాయుధ ములు తలషాగలు విచితబాణములు 
రాజవీరుల విలువైన తలమానికములు వారి ఛత, చామర, వ్యజనములు, కమ 
లము వంటి ముఖములు ఈ మొదలెన వానిచేత రణభూమి [గహనష తాదుల 
చేత కో భిల్దుచున్న ఆకాశమువలె నుండెను. 


రాజా! యిట్లు రెండు సేనలు మర్దింపబడియు౦డగా జీవితులుగానున్నవారు 
(శమచె చెందుచుండగా రా తియాయెను పరస్పరము కనుగొనజాలకు౦డిది. ఆపుడు 
కౌరవపాండవులు అష్టమ దివనయుద్ధ సమాపి చేసిరి కురుపాండవులు తమ శివిర 
ములకు పోయిరి, 


జన మేజయా! యిట్లు సంజయుడు ఎనిమిదవనాటి యుద్ధమును వర్షించి 
ధృతరాన్లు9నకు చె చెప్పి తరువాతి ' వృత్తాంతమిట్టు చెప్పదొడగెను. 


(తొంభై యేడవ అధ్యాయము) 


'కర్దునకు యుద్దము చేయుటకు. ఆజ్ఞ యిమ్మని దుర్యాధనుడు 
'ఫీమ్మని నిర్బంధించుట : 


రాజా! తరువాత దుర్యోధన దుక్ళాసన_ శకుని. సైంధవ కర్దులు సమా 
వశము చేసి మంతాలోచనము చెసి “పాండుప్పుతులు యుద్ధములో నెట్లు 
జయింపబడుదురు ?* అని విచారించిరి. అప్పుడు దుర్యోరనురు. మం; 'తులతో 
ని శీషించి కర్ణశకునులతోను మాట్టాడి యిట్లనెను ; 


బీష్మవధ పర్వము “581 


మి తులారా! వీష్ము -(దోణ- సౌమదత్ర _ భూర్మిళవస్‌. కప. శల్యులు 
ద్దమునందు పాండవులను బాధించకున్నారు. దానికి కారణము నాకు తెలియ 
కున ది. పాండవులు వధింపబడని యెడల వారు నా నెన్యముయొక నాశము 
తప్పక చేసెదరు. కనుక కర్ణా! నేను క్షీణబలుడనై తేణళస్తుండనై యుద్దము 
నందు నిలిచియున్నాను, స్‌వ్ర యుద్దవిముఖుడ వు కాగా వాండవులు నన్ను 
జయించిరి భీష్ముడు దోణుని యెనముటనే నా తమ్ములను వధించెను. దేవతలకు 
కూడ అవధ్యులైన పాండుప్పుతులచేత నేను అపకృతుడనై తిని. అట్టివారిని నేనెట్లు 
జయింపగలనని సందేహించుచున్నాను. 


ధృతరాష్ట్రమహారాజా! యిటు దురోఃఢనుడనిన మాటలు విని కర్ణుడు 
గా ప్‌ 
దుర్యోధనునితో నిట్లనెను : 


దుర్యోధనా! నీవు దుఃఖింపకుము. సీకు పియము చేసెదను. భీష్ముడు 
శస్త్రములు వీడి యుద్దరంగమునుండి తొలగిపోయిన యెడల, నేనువచ్చి భీష్ముడు 
చూచుచుండగనే సోమకులలోగూడ పాండవులను సంహరింశెదనని రాజా! నీమీద 
ఒట్లు పెట్టుకొని శపథము చేయుచున్నాను. భీష్ముడు ఎల్లప్పుడు పాండవుల 
యెడల దయతోనుండును. కనుక నతడు యుద్దాభిమానము గలవాడైనను రణ: 
[ప్రయుడైనను పాండవులను జయింపడు. 


దురోధనా! నీవిప్పుడే వీష్మునికడకు పోయి, అతనిని యుద్దమును మాను 
టకు అ౦గీకరింపజేసి అస్త్రసన్యాసము చేయమనుము, అతడు యుద్దర ంగమును 
వీడిన తోడనే నేనొక్కడనే పాండవులను మి|తబంధుసహితముగా “వధించెదను 
చూడుము. 


ధృతరాష్ట్రమ మహారాజా! యిట్లు కర్ణుడు చెప్పగానే, దుర్యోధనుడు దుక్సాస 
నునితో “నావెంట భీష్ముని కడకు పోవదగువారిలో [పయాణసన్నాహము. 
చేయింపు”మని చెప్పి కర్టునితో నిట్టనెను : 


కర్ణా! మానవోతముడెన భీష్ముని ఆంగీకరింప జేసి త్యరగా సీవద్దకు 
వచ్చెదను. భీష్ముడు యుద్దము వీడి వెడలిపోయిన తరువాత నీవు క_తువులను 
సంహరింతువు గాక! 
రాజా! యిటు చెప్పి దురోఃధనుడు త్వరగా తమ్ములతో దేవతలతో 
"ఇ లి 
5్‌0) 


882 వేదవ్యాసక్ళత మహాభారతము 


నిందుడు వలె భీష్ముని కడకు బయలుదేరెను. తరువాత దుళ్ళా సనుడు అంగద 
ములు (భుజకీర్తులు) కిరీటము- హసాభరణములు ధరించి మాగ్గమునందు పోవుచు 
శో భిల్లెను, దిరిసెన పూవువంటి సువాసన బంగారు ఛాయగల చందనము అలది 
కొని, స్వచ్చవస్త్రములు ధరియించి సింహగమనముతో పోవుచున్న దుర్యోధనుడు 
అకాశముసందు సూర్మునివల [పకాశించుచుండను. 


రాజా! అట్లు భీష్ముని శిబిరమునకు పోవుచున్న దుర్యోధనునితో అనేక 
రాజవీరులు తమ్ములు, వసువులు ఇ౦ దునివెంట పోవుచున్నట్లు వెడలిరి. కొందరు 
అశషములపెన, మరికొందరు గజముల పెన కొందరు రథములలోను కూర్చొని 
ఆతనిననుసరించి పోవుచుండిరి అతని రక్షణము కొరకు కొందరు శస్త్రరారులై 
పోవుచుండిరి. ఇట్లు కౌరవ వీరులచేత ఆదరింపబడుచు దురోధనుడు వీష్ముని 
శిబిరము వైప్ప పోవుచుండె కు, 


రాజా! ఏనుగు తొండమువంటి తన కుడి భుజము వెపుగా అంజలిబద్దులె 
వచ్చుచున్న నానా దేశవీరుల మరుకవచనములు వినుచు నూతమాగగదులరేత 
సుతింపబడుచు వారినందరిని ఆదరించుచు దుర్యోధనుడు పోవుచుండెను. 


రాజా! సుగంధత్రెల పూరితములైన దీపములు తనచుట్టు వెలుగుచుండగా 
దుర్యోధనుడు దీపించుచున్న (గహములతో విరాజిల్లుచున్న చందునివలె శోభిల్లు 
చుండెను. బంగరు తలపాగలు ధరించిన వే్మేతహస్తులు జనమును దూరముగా 
తొలగించుచుండగా దుర్యోధనుడు భీష్ముని శిబిరము చేరి అశ్చముదిగి ఖీష్ముని 
సమీపించి యతనికి నమస్కారము చేసి యెమరుగానున్న ఆసనము పె కూర్చొని 
కన్నీరు సవింపగా డగ్గుత్తుకతో అంజలి బద్దుడె లీష్మునితో నిట్రనెను : 

పితామహా! యుద్దమునందు మెము నిన్ను ఆశ్రయించి యిందదాది దేవత 
లను రాక్షసులనుగూడ జయించుటకు ఉత్సాహపడుచున్నాము, ఇట్టుండగా సమి త 
బాంధవులై న పాండవులను జయించుట యనగా నెంత ? 


కనుక తాతా! మాపె దయతలచి వీరులైన పాండవులను ఇం|దుడు రాష 
సులను వలె వధించి నత్మవచనుడవు కమ్ము. నేను సోమక_ పాంచాల. కేకయ 
కరూషాదులందగను సంహారించెదను. 


పాండవుల యెడల దయచేతగాని, నాయందు ద్వేషభావము చేతగాని, 


వీష్మవధ పర్వము 888 


నా దౌర్భాగ్యము వెతగాని పాండవులను నీవు రక్షింవదలచిన యెడల కరుడు 
యుద్దము చేయుటకు అనుజ్ఞ యిమ్ము. అతడు పాండవులను మ్మితబాంధవ సహా 


తముగా జయింపగలడు.ి” 
ధృతరాష్టరిమహారాజా! యీ విధముగా దుర్యోధనుడు భీమ్మని పార్థించి 
మరి యేమియు పలుకక ఊరకుండెను. 


జన మెజయా! సంజయుడిట్లు చెప్పి ధృతరాష్టుంనకు తరువాతి వృత్తాంత 


తొంభై ఎనిమిదవ అధ్యాయము 
భీష్ముడు అర్హున పరాక్రమము వరించుట : 
జు అ 


రాజూ! యిట్లు నీ పుతుని వాక్కులు విని మహాత్ము డైన భీష్ముడు దుఃఖా 
తిశయముచేత దుర్యోధనునితో అ పియవచనములు పలుకక చాలాసేపు ధ్వనించి 
చుః;బకోపములతో అంకుశముచేత పొడవబడిన గజమువలె, వాక్ళూలముచేత 
(గుచ్చబడి నిట్టూప్పచు, కన్నులు తిప్పుచు కోధముతో దేవదానవ గంధర్వాది 
లోకములు దహించుచున్నవాడు వలె నుండియు రుర్యోధనునితో శాంతముగా 
నిట్రనెను ; 

దుర్యోధనా ! నీకు _పేయము చేయగోరి యుద్దాగ్నిలో నా _పాణములను 
గూడ హోమము చేయుచు నా శకి కొలది పోరాడుచున్న నన్ను నీవిట్టు వాక్మల్య 
ముల చేత పొడుచుచున్నా వే ఇది నీకు తగునా! 


1. రుర్యోధనా! శూరుడైన అర్జునుడు ఖాండవ వనమునందు అగ్నిదేవుని 
తృప్పిపరచుటకు ఇందునితో పోరాడి అతనిని ఓడించిన నిదర్శనము 
చాలదా ! 

2. మహాబాహూ! ఘోషయాతలో గంధర్వులు ఎత్తుకొనిపోయిన నిన్ను 
అర్జునుడు విడిపించెను. ఆ ఒక్కా దృషాంతము చాలదా! 


శే, వూరులైన నీ తమ్ములు- కర్ణుడు అప్పుడు భయవడి పారిపోయిరి కదా! 
ఆ ఘోషయా. త నిదర్శన మొక్క_టి చాలదా! 


884 వేదవ్యాసకృత మహాభారతము 
4. అర్జునుడు విరాటనగరమునందు ఉతర గో (గ్రహణ కాలమందు మననం౦ద 
రను ఎదిరించి యేకాకియై పోరాడిన ద ,ష్టాంత మొకటి వాలదా! 


ల. అప్పుడు నన్ను |దోణాచార్యుని నిర్దించి యతడు తలగుడ్డలు తీసుకొని 


చి 
హోయిన ని నిదర్శన మొక్క జి చాలదా ఆరునుని 
(= 


గ. అకు ఆశంతామ కృపాచార్యులను గో, గహణకాలమందు అరునుడొక)_ డే 
ర ఒధ్రి a జ “5 


జయించిన దృషాంత మొకటి చాలదా |! 
“ra 


ఆ 


తన హెరుషమపెన మహావిమానము గల కర్ణుని అపుడు జయించి. 
ఆర్హును వస్త్రములు గొనిపోయి ఉత, రాకుమారికి ఇచ్చిన నిదర్శన 
మొకటి చాలదా |! 


గ. ఇం ,దుసకుగూడ అళక్యు లెన నివాతకవచాది రావసులను అర్జునుడొక్క- డే 
యుద్దమునందు జయించిన నిదర్శన మొక్కంటి చాలదా |! 


దురో;ధనా! పె కారణములే కాక, ఆరునుడికి రక్షకుడుగా జగ దకకుడు 
శంఖచ[కగదాధరుడై డెన శ్రీకృష్ణుడు ఉండగా ఆతనిని రణమునందు జయింపగలు 


నమర్శడెడున్నారు ? వాసుడవుడు | పపంచ స్నషి సితి నంహాయములకు క ర 
టు ¥ ఠి 


a) 


లట 
నంతశక్తి సంపన్నుడు. అతడు సర్వేశ్వరుడు. దేవదేవుడు - పరమాత్ముడు-_ 
తనుడు గదా! 


దుర్యోధనా! పూర్వుమ నీకు నారదాది మహరులు ఉపదేశించిరి. కాని నీవు 
మూర్చడ వై మంచి చెడుగులు తెలియక పోయితివి. చావుమూడినవాడు అన్ని 
వృష ములు కాంచనములుగనే చూచునటు నీవుగూడ అన్నింటిని విపరీతబుద్దితో నే 
చూచుచున్నా వు, పాండవ నృంజయులతో సంయముగా స్‌వు వెరము తెచ్చి పట్టు 
కొంటివి గాని, ఇం దాది దేవతలు గూడ పాండవులను జయింవజాలరు. 


దుర్యోధనా! నేనెతే ఒక్క శిఖండిని విడిచి సోమక పాంచాలుర నంద 
రను సంహరీంచెదరు. వారైనను నన్ను చంపెదరు. నేనైనను వారిని సంహ 
రించి నీకు పియము గూర్చెదను. 


రాజా! పూర్వము రాజగ్భహమునందు శిఖండి స్త్రీగా జన్మించి వర (పభా 
వము వలన పురుషుడాయెను. కనుక నతడు పూర౭ము శ్రీయ. అట్టు తొలుత 


స్త్రీగా నుండి పురుషుడుగా మారిన వానిని నాప్రాణము పోయినను సంహరింవను. 
కనుక దుర్యోదనా! సుఖముగా శయనింపుము. రేపు నేను _పపంచమున్నంత 
కాలము జనులు స్మరించుకొనునంతటి మహాయుద్ధము చేసెదను. 


ధృతరాష్ట్ర మహారాజా! ఇట్టు భీష్మపితామహుడు చెప్పిన మాటలు విని 
రురోధనుడు పితామహునకు తలవంచి నమస్కారము చేసి తన శిబిరమునకు 
తిరిగి పోయెను. 


రాజా! దుర్యోధనుడు స్వజనమును పంపివేసి శివిరములో వవేశించి ఆ 


రాతి గడి పేను. మరునాటి |పాతఃకాలమునందు రాజవీరులండరిని పిలిచి యుద్ద 


; ధి 
న్నాహములు చయుటకు ఆజ్ఞాపించెను. “నేడు వీషమ్ముడు కుద్దుడ సోమకులను 


స 
సంహరింపగలడు" అనికూడా వారితో చెప్పెను. 


రాజా! భీష్ముడు “తానటుచేయుట తగద”ని దుర్యోధనుని _పత్యాదేశము 
(యుద్ధమునుండి తొలగించుట) తలచి అతడు రాతి తన వద్దకువచ్చి దుఃఖించిన 
విధమును తలచి మిక్కిలి నిర్వేదము చెంది, పరాధీనత్వమును నిందించి అర్జును 
నితో యుద్దము చేయుటకు నిశ్చాయించుకొ నెను. 


ఖేష్మరక్షణార్థము దుర్యోధనుని యర్బాట్లు : 


రాజా! అప్పుడు దుర్యోధనుడు భీష్మని మవోభావమును అతని చింతన 
మును ,గహించి దుశ్నాసనునితో నిట్లనెను : 


తమ్ముడా! భీష్మరక్షణార్హము రథికులను సంసిద్ధులను చేయుము. ఇరుపడి 
రెండు సేనలనన్నింటిని పంపుము. అనేక సంవత్సరములుగా తలచినది యిప్పుడు 
సంపాప్తించినది. పాండవులను నెన్యయుక ముగా సంహరిందుటకు రాజ్య 
వ్యాపికి ఇది సమయము. కనుక ఈ కార్యసిద్ధికి ముఖ్యక రవము యిప్పుడు 
మనకు వీష్ముని రక్షణమే, మనచేత రక్షింపబడిన భీష్ముడు పాండవులను 
యుగ్గమునందు సంహరించగలడు. మనకు సహాయకుడుగా నుండగలడు. 


తమ్ముడా! పీష్ముడు కిఖంగిని చంపనని చెప్పినాడు. థిఖ ౦డీ వూర మా 
స్తీగౌ నుండినవాడు గాబట్టి అతనిని తాను చంపనన్నాడు, “నేను తండియెన 
తాంతనునకు ప్రియము చేయదలచి రాజ్యమును స్రీలకు విడీదినాను. కనుక, 


886 వేదవ్యానకృత మహాభారతము 


స్రీనిగాని వూర్యము స్త్రీగా నుండి పురుషుడిగ మారిన వానినిగాని చంపను. ఇది 
నా వతము. సత్యముగా చెప్పుచున్నాను" అని భీష్ముడు నాతో చెప్పి మరల 
నిట్లనెను: 


దుర్యోధనా' ఈ శిఖండి పూర్వము స్రీయని సీవు వినియుందువు. ఇంతకు 
వూర్వము ఉద్యోగపర్యములో చెప్పబడిన విడముగా శిఖండి పూర్వవృతాంతము 
తెలుసుకొనుము, పూర్వము కన్యకగా నుండిన శిఖండి యిప్పుడు నాతోయుద్దము 
చేయబోవుచున్నాడు. ఏ పరిస్థితిలో గూడ నేనతని పై బాణ పయోగము చేయను. 
పాండవహితమునకై పోరాడుటకు వచ్చిన రాజవీరులందరిని యుద్దమునందు 
నంహరించెదను. 


దుక్నాననా! భీష్మపితామహుడిట్లు నాతో చెప్పెను కాబట్టి మనము సర్వ 
విధముల గాంగేయుని రకీంచవలెను. అది మన ముఖ్య కర్తవ్యము. అన్ని వెపుల 
రషింపబడుచున్న తోడేలు గూడా సింహమును చంపగలదు గదా! కనుక 
తోడేలు వంటి శిఖండి పాండపరక్షితుడై యున్నాడు. అతనిచేత మనము శీష్ముని 
చంపీంపగూడదు. 


తమ్ముడా! మన మెనమామ శకుని శల్య.కృప- |దోణ. వివింశ త్యాదులు 
సిద్దము గానుండి భీష్ముని రకింతురుగాక- అతనిని రక్షించినచో మనకు జయం 
నిశృయము. 


ధృతరాష్ట్ర మహారాజా! దుర్యోధనుని మాటలు విని అందరు రాజవీరులు 
అప్పుడు రథ నైన్యములతో భీష్మునకు అండగా నతని చుట్టు చేరిరి. ని పుతు 
లందరు గూడ పోయిరి. వారు భూమ్యాకాశములను కంపింపచేయుచు పాండవ 
లసు కోభింవజేయుచుండిరి. అందరు చతురంగ నెన్యముల తో భీష్ముని చుట్టు 
'దేవరామన యుద్దములో దేవతలు ఇం్యదుని చేరినట్లు చేరిరి. 


రాజా! తరువాత దుర్యోధనుడు దుక్ళాసనునితో మర లనిట్ల నెను. 
తమ్ముడా! అర్జునుని యెడమ రథచ।కమును యుఢధామన్యుడు, దశీణ చక మును 
ఉత మౌజుడు రకీంచుచున్నారు, అర్జునుడు శిఖండిని రశించుచున్నాడు. ఇట్లు 
అర్హునునిచేత రశీతుడైన శిఖండిని మనము నిర్హక్ష్యముచేసి నాము. కనుక కిఖండి 
మనను, నీమ్మని చంపకుండునట్టుగా జా గత్తగా ఏర్పాట్లు చేయుము. 


భీష్మవధ పర్వము 887 


ధృతరాష్ట్ర మహారాజా! అన్నగారు చెపిన మాటలు విని దుక్భాననుడు 
ఫీష్ముని ముందిడుకొని సేనతో ముందుకు సాగిపోయెను. 


రాజా! అట్లు అనేక రథికవీరులచేత పరిరక్షింపబడుచు యుద్దమునకు 
నకు వచ్చుచున్న భష్ముని అర్జును డు చూచి ధృష్టద్యు మ్నుని నితో నిటనెను. 


౧ 
పాంచాలరాజా! యిప్పుడు నీవ శిఖండిని ఫీష్ముని యెదుట నిలుపుము, 
అతనిని నేను రక్షించుచుంజదను. 


జన మెజయా! యిట్లు సంజయుడు ధృతరాష్టుంనకు తరువాత నవమదివన 
యుద్ధ వృత్తాంతమిట్లు చెవ్ప వెడ గెను. 


వ్యూాహరచన-తుముల _యుద్దము-ఉత్పాత ములు-తొమ్మిదవనాటి 
యుద్ధము 


రాజా! తరువాత భీష్ముడు “సర్వతో భద వూ;హమును రచించి 
యుద్దమునకు పోయెను. కృప-కృతవర్మ- శ బ్ఞ_ శకుని. నైంధవ- కాంభోజ 
సుదక్షిణాది రాజవీరులు ఫీష్మునితో ఆ వ్యూహమునకు ఆ గభాగమునందు నిలిచిరి. 
ఆ వ్యూహమునకు దకిణపార్శ్యమునందు [దోణ-భూరిి శవస్‌- శల్య- భగదత్తులు 
వామపార్శ్వ్యమునాశయించి అశ్యత్తామ-సోవడత్త. ఆవంత్యులు (సుందోప 
సుందులున్ను మహాసేనలతో నిలిచిరి. వ్యూహమధ్యమునందు (తిగర్తులతో 
దుర్యోధనుడు నిలిచెను. వ్యూహవృష్టబాగమందు ఆలంబుష- | శుతాయు వులు 
నిలిచిరి. 


రాజా! యూ విధముగా మీవారు వూ హరచన చేసీ _పజ్వలించుచున్న 
ఆగ్నుల వలె యుద్దసన్నద్దుల నిలిచిం, 

రాజా! తరువాత యుధిష్టిరుడు తన సైన్యమును గూడ వ్యూహముగా 
రచించి దానిముందు భాగమునందు భీమ నకుల నహబదేవులతో నతడు నిలిచెను. 
ధృష్టద్యుమ్న -విరాట-సాత్యకుల గొప్ప సెన్యముతో నచట నిలిచిరి. అటే శిఖండి 
అర్జున. ఘటోత్క_-చ-చకితాన _-కుంతిభో జులు కూడ మహాసేనఆతో నిలిచిరి. 


888 వేదవ్యానకృత మహాభారతము 


అభిమన్యు | దుపద.యుయు ధానయుధామన్య - కేకయులు ఈ వ్యూహమందు 
నిలిచిరి, 


రాజా! యీ విధముగా పాండవులుగూడ దుర్ణయమైన గొప్పు పతివూ?హ 
మును రచించి యుద్దసన్నద్దులె నిలిచిరి రాజా! మీవారు సన్నాహముతో వీష్ముని 
ముందిడుకొని శ్యతువులపె దాడిచేసిరి. పాండవులు గూడ వీముని ముందు పెట్టు 
కొని లీష్కునితో హోరాడుటకు బయలుదేరిరి వారు విపిధవాద్యముల ఆతిభయం 
కర ధ్వనులు మిన్ఫుముట్ల్టగా మీవారి పె పడిరి అప్పుడు మీవారు గూడ వాద్య 
ములు] ప పతినాదము వేయుచు నడిచిరి, 


రాజా! అప్పుడా రెంగుసేనలకు ఆతి ఘోరముగా తుముల యుద్దము జరి 
గెను. ఒండొరులను కొట్టుకొనుచుండిరి. ఆ ధ్వనిచేత భూమి కంపించెను భయం 
చేత పమలు గిరగిర తిరుగజొచె చ్చెమ తేజన్సుతా న నుడయించిన సూర్యుడప్పడు 
1పభావహీనుడయ్యె ను. సుడిగాలులు మహాభయము సూచించుచు వీచెను. 
పిడుగులు పడను. నక్కలు కూ నును 


రాజా! ఆ ఉత్సాతమలు మహాభయష౬.. తెలుపచుండను. దిక్కు లు 
మండుచుండెను, పాం ంసువర్ష ము నెత్తుటదో గస. ఎము కలవర ము గురిపను, 
ఏడ్నుచున్న వాహనముల న (తములను౦డి అశువులు గుయచుండెను. అవి 
మలమూ,తములు విడుచుచుండను. నరభక్షకులైన రాశిసులు కన బడకుండ చేయు 
భయంకరధకనులు వినబడుచుండెను. వివిధ ధ్వనులు భయంకరముగా చయుచు 
వక_లు. కాకులు. కుక్కలు పడిపోవుచుండను. మండుచున్న కొరవులు సూర్య 
మండలమును తాకి మహాభయమును సూచించుచు భూమిపై బడుచుండను. 


రాజా! అవ్వడు కారవపాండవ సేనలు శంఖ మృదంగ ధ్వనులచెత, 
వాయువుచత కంపించిన వనములువల వణ కను. ఆ యశుభ ముహూర్తమునం౦దు 
పరస్పరము ఎదిరించుచు వచ్చుచున్న చతురంగ సేనల కోలాహలశబ్దము ఉప్పెన 
వాయువుచేత ఉప్పొంగిన సాగరములధ్వని వలె భయంకరముగా నుండెను. 


జన మొజయా! యిట్లు సంజయుడు ధృత తరామ్షుంనకు ఏ చెప్పి తరువాతి యుద 
వ*,తాంతమిటు చెప, దొడగను 
ల రా ఎ 


శేష్మవధ పర్వము | 889 


ద్రౌవదీప్పుతులకు అభిమన్యునకు అలంబుషునితో యుద్ధము 
కెరవసనల పలాయనము 


రాజా! తరువాత లేజస్వియైన అభిమన్యుడు దుర్యోధనుని సైన్యము పె 
చాడిచేసి మేఘము జలధారలు వలె అనర్గళము గా దాణవర్షము గురిసెను మహా 
సముద్రములో దూరిపోవుచున్న ఆదివరాహము వలె |కుర్దుడె సేనాసాగరముతో 
(పవెశించుచున్న ఆభిమన్సుని నివారించుటకు మీవారికి శ క్రి చాలకుండెను. 
ఆతని బాణములు అనేక రాజపిరులను సంహరించుచుండెను అభిమన్యుడు యమ 
దండముల వంటి బాణములను (పయోగించుచు మీ చతురంగసేనలను ఎదురు 
లేకుండ చీల్పుచుండెను. 


రాజా! అట్టు అతి ఘోరముగా పోరాడుచున్న అభిమన్యుని రాజవీరులందరు 
మిక్కిలి _పశంసించిరి. మ్‌ నెన్యములనతడు మహావాయువు దూది పింజలనువలె 
పార్మదోలుముండెను. అప్పుడు మీ సేనలు రక్షకుడు లేక పంకములో దిగబడిన 
గజముల వలె జాధపడుచుండెను. 


రాజా! అట్టు అభిమన్యుడు మీ సెన్యములను పారదోలి వొగలేని అగ్నివల 
జ్యలించుచుండను. అతనిని మీవారు మండు చున్న అగ్నిని శలభములవల నహంస 
జాలకుండిరి. అప్పుడతడు వజపాణియైన యిందుని వళి మీ వారికి కనబడెను. 
సువర్ణవర్గము గల యతని ధనుస్సు మేఘములో విద్యుత్తువల కనబడెను. 
యుద్దమునందంతటను కలయదిరుగుచున్న యతని బాణములు పుష్పవికసితమైన 
వృక్ష ములనుండి ఛమరములు వచ్చుచున్నట్లు తోచెను. అంతటను అతని 
రథము తిరుగుచుండగా ఎచట గూడ శ రువులకు అవకాళము లేకుండెను. 


రాజా! అభిమన్యుడు _దోణాశ్వత్థామ నెంధవ బృహదృలాదులను 
'మోహింపజేయుచు ఆంతటను సంచరించుచుండగా సూర్యమండలమువలె మండలీ 
కృత మైన అతనిధనుస్సు సేనను తపింపజేయుచుండెను. అట్టుతిరుగుచున్న అథి 
మన్యునిచూచి రాజవీరులందరు లోకములో ఇద్దరు ఆర్జునులున్నారా! యనితలచిరి. 
అభిమన్నుని చెత మర్గింపబడుచున్న కౌరవసైన్యము మదముచేత (భమించుచున్న 
_పమదవలేె (భమించుచుండను. 


£90 వేదవ్యానకృత మహాభారతము 


రాజా! ఆ విధముగా అభిమన్యుడు సైన్యమును పారదోలి మహారథికులను. 
కంపింపజేసి యిందుడు మయాసురుని జయించినట్లు జయించి మిృిితులను 
సంతోషపరచెను, అట్లు అతనిచేత పార ద్రోలబడుచున్న మీ 'నైన్యములు మేఘ 
గర్భనము వలె ఆర్ష స్వరము చేసిరి, 


రాజా! అటు ఉప్పెన వేగముచేత షభిల్రిన నమ్ముదము వలె అరచుచున్న 
ష్‌ సేనల ఆర్యధ ని విని దుర్యోధనుడు , బుష్యళ్ళంగ పు|తుడైన అలంబుష 
రాషసునితో నిట్టనెను. 


మహాబాహూ! ఈ అఖిమన్యుడు రండవ యర్హునుడాయన్నటుగా_కోధము. 
చేత వృతాసురుడు దేవసేనను తరికినట్లు తరిమికొట్టుచున్నాడు. మహావీరా! 
అభిమన్యు రోగమును అణచుటకు నివు దవ్వ మరియొక బాషధము నాకు కన. 
బడుటలేదు. కనుక నివుత్వర గాపోయి మాయాదివిద్యలచేత నతనిని చంపుము. 
మేము ఖీష్మదోణారులను ముందిడుకొని యర్దునుని సంహరించెదము, 


రాజా! యిట్లు దుర్యోధనుడు చెవ్పగనే బలవంతుడైన ఆలంబుష రాక్ష 
సేందుడు పతాపముతో యుద్దరంగ ములో దూరి వర్షాకాల మేఘము వఠె 
బిగ్గరగా గర్జీలైను. అతని ఆ మహాధ్వనిచేత పాండవ "సైన్యము సుడిగాలి దెబ్బ 
చేత మహాసముుదమువత క్లోభిల్లెను. ఆ రాక్షసుని ధ్వని వినినతోడనే అనేక 
క్ష త్రియవఏీరులు భయముచేత తమ (ప్రియ పాణములు వరిత్యజించి భూమిమీద 
సడిపోయిరి. 


రాజా! అప్పుడు అభిమన్సుడు ధనుర్చాణధారియె తన రథమునం౦టధే. 
నృత్యముచేయుచున్న వానివలె ఆడుచు ఆ రాక్షసునిపె దాడిచేసెను. అలంబుషుడు 
_కుద్దుండ్రై అభిమన్యుని చూచి అనతీదూర ములో నున్న యతని సేనను తరిమి. 
కౌ దను. అట్లు వధింపబడుచున్న పెండవసేనను ఆ రాకనుడు దేవసేనను 
బలాసురుడువఆ ఎదిరించెను, అట్లు అలంబుషుని చేత వధింపబడుచున్న పాండవ. 
సేనలో (లొక్కిడి అలజడి బయలుదేరెను. తరువాత అలంబుషుడు వేలకొలది 
శరములచేత పాండవ సేనను కొట్టుచు పార్మదోలుచుండెను. 


రాజా! అట్టు పొండవ సేనను అలంబుషుడు పద్మసరస్సును గజమువల: 
మర్దించి కావదీపుతులపె దాడిచేసెను, వారుగూడ ఆతి కుర్దులె వంచ గహములు. 


పీష్మవధపర్యము 891 


నూర్యుని పె ఉరుకునట్లు ఆ రాక్షసుని పె ఎదురుధాడి చేసిరి. అట్టు యైదుగురు 
1దౌపదేయులచేత ఆ రాషసుడు పశయకాలమందు ఆయిదు (గహముల చేత 
చం దుడువలె పీడితుడయ్యెను, 


రాజా! అప్పుడు “,పతివింధ్భ' రాక్షసుని" పె మొక్క. పోని నిశితశర ములను 
ఆ అయిదుగురు |పయోగించిరి. అవి యతని కవచమువీల్చి శరీరములో (గుచ్చు 
కొనగా నతడు సూర్యకిరణములు దూరిన మేఘమువలె కోభిలుచుండెను, అపే 
వారు అలంబుషుని శరీరములో గూడ చవాణములను గుచ్చగా నతడు దీపించు 
చున్న శిఖరముగల పర్వతమువల బాసిల్లెను, తరువాత ఆ ఆయిదుగురు నికిత 
శరములచేత ఆ రాక్షసుని కొట్టిరి. అతడు కుపితములెన సర్భ్పములవంటి ఆ 
కూణములచేత కొట్టబడీన నాగం దునివలె కోపించెను. ఆ బాణఘాతములచేత ఆ 
రాషిసుడు మూర్చిల్ది కొంత సేపటికి తేరుకొనెను. రెట్టించిన కోపములో ఆ 
ఆయిరుగురి బాణములను ధ్వజములను ధనుస్సులను ఖండించి వారి రథాశ్యము 
అను సారథిని సంహరించెను. 


రాజా! అటు అలంబుషుడు బహువిధముతెన ఆనేక సహ సవాణములచేత 
(౮ా పాల 
ఆ ఆయిదుగురిని విరథులను చెసి వాదిని సంహరించుటకు ఉరి౩ెను. 


రాజా! ఆపుడు మీవారు పాండవులు అట్టు కోధరీపులె పరస్పర ము 
(పళయకాలాగ్ను లపలి జ్వలించుచు సమరముచేయు చుండగా నండరు విస్మయము 
నొంది చూచుచుండిరి. ఆ యిరువుకి సమాగమమప్పుడు దేవాసుర యుద్ధమునందు 
ఇం|ద-శంబరాసురుల సమాగమువలె వీషణముగా నుండెను. 


జనమేజయా! ఇటు అలంబుషుని పరా, కమము వర్ణించి చెప్పిన నంజయు 
రా (an 
నితో ధృతరాష్ట్ర డిట్లనెను. 


ఆఅభిమన్యునిచెత ఆఅలంబుషుని పరాజయము 


సంజయా! అట్టు ఆధిమన్యుడు యుద్దములో అనెక షహారథికులను. 
వధించుచుండగా, అతనితో నలంబుషుడెట్టు పతియుద్దము చేసెను? ఆ యిరువు 
రకు జరిగిన యుద్ధ మెట్లుండెను? ఆ [క్రమమంతయు నాకు చెప్పుము. ఆప్పుడు. 
ఆర్జునుడు, వీమ సేనుడు, ఘటోత్కచుడు, నకులసహ దేవులు సాత్యకి మా నెన్న 


భ్రర్రిలి వేదవ్యాసకృత మహాభారతము 


ములతో ఎట్టి యుద్ధము చేసిరి? ఆదియంతయు కథాకథనకుశలుడ వెన నీవు నాకు 
వివరించి చెప్పుము, 


జనమేజయా! యిట్లు ధృతరాషురిడు పశ్నింవగా నతినికి సంజయుడు 
తరువాతి యుద్దవృతాంత మిట్లు చెపృుదొడ గను. 


రాజా! అలంబుషాభిమన్యులకు జరిగిన రోమాంచకరమెన యుద్దమును 
గూర్చి భీమార్జున నకులనహదేవులు చూపించిన పరా[కనుమును గూర్చి భీష్మ 
_దోణాదులైన మీవారందరు నిర్భయముగా పదర్శించిన అద్భుతవరాక్రమమను 
గూర్చి ము వివరించి చెప్పెద వినుము. 


రాజా! తరువాత అలంబుమడు. అభిమన్యుడు సింహనాదములు చేసి 
వరన్సరము నెడికించుకొనుచు “నిలునిలు” మని పిలుచుకొనుచు ఒండొరుల పె 
పోరు సలిపిరి. మాయావియైన రాష సుడు దివ్యాస్రకో విదుడైన అభధిమను?డు తల 
పడి దేవదానవుల వలె పోరాడజొచ్చిరి. 


రాజా! అప్పుడు అభిమన్యుడు ఎనిమిది తీక్షదాణములను తన తం౦,డికీ 
శతువై న అలంబుషుని పై పయోగించెను. అలంబుషుడు గూడ అభిమనుఃని 
మెడపై తొమ్మిది బాణములతో, అంకుశములతో మహాగజమును వలె కొర్చెను, 
తరువాత అభిమన్యుడు అతని మెడపె తొమ్మిది బాణములు (పయోగించెను. 
బాణములు [గుచ్చుకొని ఆ యిరువురు పూచిన మోదుగులచేత వ్యాపించిన పర్వత 
ద౭యము వలె ౫ శ భిల్రీరి, 


రాజా! తరువాత అలంబుషుడు జ్యాలలో గూడిన పర్వతము వై _కుద్దుడె 
ఆభిమన్యుని బాణజాలముతో కప్పెను. అ బాణములు అభిమన్యుని _గుచ్చినేలపె 
వడెను. అపి అభిమన్యుడు యమదండములవంటి శరములతో అలంబుషునికొట్టి 
ఇం|దుడు మాయాసురుని వలె నతనిని యుద్దవిముఖుని చేసెను 

రాజా! అట్లు తనను చంపుటకు పైబడి కొట్టుచున్న అభిమసు ని పె 
ఆలంబుషుడు, శ తుతాపకరమెన రాష్షసమాయను (పయోగించెను, తరువత 
ఆందరు మాయాంధకారము చేత తిరోహితులె తమను, శృతువులను, అభిమన్యుని 
చూడజూలకుండిరి. అప్పుడు అభిమన్యుడు ఆ చీకట్లు విరియుటకు సూర్యాస్త్రము 


వధ పర్వము, [0కి 


(పయోగించెను. దానితో అన్ని యెడల పకాశము కలిగెను. అభిమన్యుడట్టు 
ఆ రాష్షనుని మాయను నశింపజేసి అతనిని బాణములతో ముంచెను. 


రాజా! తరువాత అలంబుష రాకనుడు ఆటువంటి అనేక మాయలనే 
(పయోగించెను. అప్పుడు సర్వాస్త్రకొవిదు డె డెన అభిమన్యుడు ఆ మాయలన్ని టిని: 
వారించి ఆతనిని చంపబోయెను. ఆప్పుడారాకసుడు భయపడి తన రథమును. 
విడిచి పారిపోయెను. 


రాజా! మాయా యుద్ధము చేయుచున్న ఆలంబువపుడటు ఓడి పారిపోగా 
గా 
అభిమన్యుడు శతు సేనలను మదాంధమైన గజము వద్మనరస్సునువలె మర్టింపగా 
ఆ సెనము పారిపోవజొ చ్చెసు 


రాజా! తరువాత భీష్ముడు అట్లు పారిపోవుచున్న తమ నైన్యమునుచూచి. 
మహాదాణవర్షిము గురియుచు అభిమన్యుని వారించను, అప్పుడు ధా ర్రరాష్ట్ర9 మహా 
వా దటి 
రధికులందరు ఎక మె యభిమన్యుని ఒంటరిని చేసి పొదివి బాణములచెతకొటిరి. 
— A] 


రాజా! అప్పుడు తండి. మనమామలతో సమానమన బలపరాకమములు 
గల అభిమన్యుడు, కృత్దార్దునులు, చూపునట్టి పరాకమమొక్క-డే (పది ర్థించుచు. 
భయంకరముగా యుద్ధము చేయుచుండెను. 


నూటఒక టవ అధ్యాయము 


ఆరునునితో భీష్మకృపాచార్యుల యుదము : - 
& (అ 
రాజా! అప్పుడు అర్జునుడు ప్పతునివద్దకు నెన్యమును సంహరించుచు 
వచ్చెను. అంటీ ఫీషుడుగూడ రాహువు సూర్యునెదుర్కొనునట్లు ఆరును నెదు 
౧ గా టి 
ర్కొ-నెను. అప్పుడు నీ పతులు చతురంగబలముతో లీష్మునకు బాసటగావచ్చి 
అతని చుట్టు చేరిరి. 7 


రాజా! ఆరే పాండవవీరులుగూడ అర్హున సహాయార్శమై యతనిచుట్టుచేరిరి. 
అప్పుడు భీష్మున దురుగానున్న యర్దునుని'పై కృపావార్యు డు ఇరువదియైదు 
బాణములను (పయోగించెను అప్పడు సాత్య "క పాండవులహితము కోరుచు, 
పెద్దపులి యేనుగు పైబడినట్లు కృపాచార్యుని ఎదిరించి యతనిని నిశిత శరము 


894 వేదవ్యాసక్ళత మహాభారతము 


అతో కొట్టెను. కృపాచార్యుడు సొత్యకిపై తొమ్మిది బాణములు _పయోగించెను. 
ఆ దెబ్బతో సాత్యకి అతికుద్దుడై కృపాచార్య నాశకరమైన బాణమును ఎక్కు 
"పెటి విడిచెను అట్లు కృపుని పెకి వచుచ్చున్న సాత్యకి బాణము ఇ౦,దుని వ జా 
బ్‌ లొ లి సలు వి (న (| 
యుధమువలె నుండెను, దానిని అశ్యర్థామ (కుర్దుడె రెండుగా ఛేదించెను. 


(దోణాశ్వత్తామలతో సాత్యకి యుదము:. 
థి ధి 


రాజా! అప్పుడు సాత్యకి కృపాచార్యుని విడిచి అశ్యత్థామ'పెకి రాహువు 

చం.దునిపెకి ఉరికినటు ఉరికెను. అప్పుడు అశ్వత్థామ సాత్యకి ధనుస్సును 
ఘు మ్‌ ap) థి వి 

రెండుగా ఖండించి, అతనిని బాణములలోకొ"టైను, ఆప్పుడు సాత్య కి మరియొక 
ధనుస్సు లీసుకొని అరువది బాణములతో అశ్వత్థామ బాహువులపె * వెద పెనను 
కొచెను. దానితో అశ్వద్ధామ పీడితుడై ధ్వజదండము పట్టుకొని రథము పెకూలబడి 
మూర్చిల్లెను. 

లా 


రాజా! తరువాత అశ్వత్రామ మూర్చదేరి (పతాపముతో సాత్యకిపై బాణ 
_(వయోగముచేయగా అడి అతనిని కొట్టి వనంతర్తువునందు సర్పశిపవు బిలములో 
దూరినట్టు భూమిలో దూరిపోయెను. ఆశ్వత్తామ మరియొక బాణముతో సాత్యకి 
రథధ్వజమును ఛేదించి సింహనాదముచేసి సాత్యకిని అనేక బాణములతో 
(గీష్మాంతమునందు మేఘము సూర్యునివలె కప్పెను. 


రాజా! తరువాత సాత్యకి అశ్వత్థామ |పయోగించిన బాణములనుఛేదించి 
యతని పై ననేక బాణజాలములువిడిచి, మబ్బులువీడిన సూర్యునివలె అశ్వత్థామను 
తపింపజేసెను, తరువాత సాత్యకి అనేక బాణములతో అశ్వత్థామను ఆచ్చాదించి 
నింహనాదముచేసెను, 


రాజా! అప్పుడు దోణాచారుడు రాహ్ముగస్తుడెన చందదునివలె బాధ 
పడుచుచున్న పు తుని అశ్వత్హామను చూచి అతనికి బానటగాపోయి సాత్యకి పె 
దాడిచేసి సాత;, కిచి త్ర పేడింపబడుచున్న అశ్వత్థామను విడిపింపడలచి [(దోణా 
చార్యుడు సాత్యకిని తీక్షబాణముచేతకొమైను. అప్పుడు సాత్యకి అశ్వత్థామను 
విడిచి (ద్‌ ణాచార్యుని ఇరువ దిబాణములతో వేధించెను. 


రాజా! ఆంతలో అర్జునుడువచ్చి కోధములో రోజుని పై దాడిచేసెను. 


ఖీష్మవధ పర్వము 895 


ఆప్పుడు _రోణార్జునులు యుద్దమునందు ఆకాశమునందు బుధ-శుక _గహముల 
వలె తలపడి పోరాడజొచ్చిరి. 


జన మేజయా' యిట్లు సంజయుడు వర్డించిచెప్పిన యుద్ధవృతాంతమువిని 
ధృతరాషమ్షరిడతని నిట్లు పళ్చించెను:_ 
లబ ౧ a 


నూట 60డవ ఆధ్యాయము 
(దోణ-సుశర్మలతో అర్జునుని యుద్దము:- 
జి 0 


సంజయా! దోణార్టునులిట్లు పరస్పరము యుద్ధముచేసిరని చెప్పితివి. 
_రోణాచార్యునకు అర్జునుడు ఆత్యంత _పియశిష్యుడుగదా! అర్జునుని క తడెప్పుడు 
కూడ యుద్దనమునందు [పియముగానే వ్యవహరించునుగదా 1! ఆ యిరువురు 
యుగ్ధమునందు హర్షించిన సింహములవలె నుండెదరుగదా! అట్టి (చోణార్జును లెట్టు 
పరస్పరము తలపడి పోరాడిరి? 


జన మేజయా! ధృతరాష్టుర9ని (పళ్నములకు సంజయుడిట్లు చెప్పెను:- 
రాజా! _దోణాచార్యుడు యుద్రమునందు అర్జునుడు తనకు పియుడని తలచడు. 
అటే అరునుడుగూడ ఇ[తధర్మము పురస)_రించుకొని యుదమందు దోణా 
రా జ ~ (a) 
చార్యుని గురువుగా తలచడు. 


రాజూ! చ్యతీయులు యుద్దమునందు ఒండొరులను విడువక, పరస్పర పరి 
మితులు మీరి పోరాడుచుందురు అప్పుడు వారు తం|డులలో నోదరులతోను 
యుద్దము చేసెదరు. కనుక అర్జునుడు ఆచారు?ఃని మూడు బాణములతో కొ దను. 
ఆ బాణముల దెబ్బను దోణాచార్వుడు లక్ష్యు పెట్టలేదు. అప్పుడు అరునుడు 
ల ల ప్త 
ఆగక శరవర్షములచెత ఆచారుుని ఆచ్చాదించేను. 


రాజా! తరువాత _దోణాచార్యుడు అడవిలో కార్చిచ్చువల రోషముడేత 
మండిపడుచు వెంటనే అర్జునుని పై బాణవర్షముగురి నెను, 

రాజా! తరువాత దుర్యోధనుడు సుశర్మను _దోణునకు సహాయకునిగా 
పంపెను. అంతట తిగ ర్రరాజెన సుశర్మ త్యరగాపోయి అర్జునుని పె నిశిత శర 
ములను _పయోగించెను. రాజూ! (దోణ నుశర్మలచేత 'పయు క్రములై న బాణ 


896 వేదవ్యాసకృత 'మహాజారతము" 


ములు అంతరిక మునందు కరత్కాలమందు హంసలవల విరాజిలుచుండను. 
అ బాణములు స్వాదుఫలభార ము చెత వంగిన వృక్షము పెన పతులు _వాలినట్లు 
అర్జునుసి పెబడెమ. 


రాజా! అప్పుడు అర్జునుడు సింహనాదముచెసి బాణుపయోగంచెసి సుళ 

ర్మను, అతని పుతులను కొరిను. అట్లు అర్షనునిచేత కొటబడిన |(తిగర్తులు, 
న రి ౧ డ్డ టి శాన్‌ 

మరణమునందు కృతనిశ్చయులై పార్టుని పైననే దాడిచెసిరి. అతనిపై శరవర్షము 
గురిసిరి, ఆ శర వర్గమును అర్జునుడు, పర్వతము జలవర్లమున వల _గహించెను. 


య 
రాజా! అప్పుడు అర్హునుని హస లాఘవము ఆత్య దృుతముగా నుండెను. 
అందరు విడిచిన బాణములను అరునుడు, వాయువు మఘసమూహమునువఠె 


ద 


ఒక్కడే ఐ నారించుట అత్యద్భుతముగా నుండెను, అర్జునుని యుద్ధ కౌళలముజూచి 
దేవదానవులు హర్షించిరి. 


తరువాత, రాజా! అర్జునుడు ఆతి కుద్దుడె, _త్రిగర్తుల పె వాయవ్యాస్త్రము 
(పయోగించెను, దాని నుండి బయలు వెడలిన మహావాతము ఆకాశమును 
మోభిల్ల జేసెను. ఆ వాయువు వృక్షములను పడగొట్పచు. చనెనికులను సంహరించు 
చుండెను. 


రాజా! అవ్వడు దోణాచా రుడు దారుణమెన ఆ వాయవ్యాస్త్రమునుచూచి. 
శలాస్త్రము పయోగించెను, దానిచేత వాయువు శాంతించి దశదిక్కులు [పనన్న 
ములయ్యెను 


రాజా! తరువాత అర్జునుడు అనేక బాణములు గురిసి, తిగర్తుల రథ 
నెన్యమును నిరుత్వ్సాహపరచి తిరుగగా లెను, 
జ (a) 


రాజా! తరువాత దుర్యోధన - కృ పాళ్వత్హామ-శల్య- సుదక్షిణ (కాంబోజు 
రాజు 1=విందాను వింద. బాహీ కాదులు మహారధ నెన్యముతోవచ్చి అర్జునుని నలు. 
_ఎపుల చుట్టుము బరి. అరె భగద త- | (శతాయువులు గజ సేనలతోవచ్చి ఫీమసెను 
నిపె దాడి “చేసిరి. భూరి శవస్‌- కల. శకునులు, నకుల సహచదేవులను ఎదరించిరి. 
వీష్టుడు ధా ర్రరాష్ట్ర9లతోను వారి సేనలతోను యుధిష్టిరుని పొదివెను. 


~ 


సీష్మవగ వద్మము' a = క 897 
భీమసేనుడు గజ సేనను సంహరించుట; [| 


రాజా! అట్లు తనె ఐడుచున్న గజ సెన్యమును రీమసేనుడుచూచి కోర 
ముతో ఓప్పమూలములను నాకుచు గదాపాణియె యెగిరి రథమునుండి దుమికి 
ఆడ వలో “విచ్చలవిడిగా నంచరించు నింహమువలె తిరుగుచు మీ నెన్యమునకు 
భయము గొలి పెను. 


రాజా! అట్టు గదాహస్తుడెన భీమసేనుని గజుసైన్యములు చుట్టుముటైను. 
అప్పుడు వీముడు “గజ సేనలోదూర మెఘమధ్యములో సూర్యు సివ ల పకాశించుచు 
గదతో గజములను మేఘసమూహములను మహావాతమువలె "అజగగొును. 
. అ 


రాజా! రీమసేనునిచేత చంపబడుచున్న గజములు ఆర నాదము చేసెను, 

అవ్‌ మేఘగర్షనములవలె నుండెను, గజదంతముల హైడుపులచేత అనేక విధముల 
గాయపడిన భీముడు పుష్పించిన ఆళోక్త వృక్షమువలె రణరంగమున ళశోభిఅను 
(oe) _ 


రాజా! అపుడు ఖీముడు గజదంతమును ఊడచెరకి గజమును దంత 
రహితముగజేసి, ఆ దంతముచేతనే దాని కుంభ స్థలమునందు కొట్టి దండధరుడైన 
యమునివలె గజమునుచంపి పడగొప్రిను. అప్పుడు భీమసేనుడు నెత్తుటదోగిన 
గదనుధరించి మేదస్సు (మెదడు) మజ్ఞు (ఎముక లనడు మ జిడ్డుదవము)ల 
కాంతితో కో భిల్లుచురక్తాభ్యంజనము చేసికొనిన రుదునివతె కనబడెను. 


రాజా! యీ విధముగా చంపబడుచు హత శేషములైన గజములు తమ 
సీనలనే (తొక్కు చు దిక్కు లబిట్లి పారిపోయెను అంతటితో దురోోధనుని 
సెన్భ్యమంతయు తిరొగమనముచేసి పారిపోయెను. 


జన మేజయా! యిట్లు సంజయుడు రృతరాష్ట్ర్రన చెప్పి తరువాత యుద్ద 
వృతాంతమిట్లు చెప్పదొడగెను: ఎం. 


నూటమూడవ అధ్యాయము 
ఉభయ సేనల సంకుల సమరము:. 
రాజా! అనాటి మధ్యాహ్నమునందు సం్యగామము ఖీష్మునకు సోమకులతో 


మహాఘోరముగా. జరిగెను, ఫీష్ముడు. వేలకొలది సైనికులను బాజమలచేత 
వ్ర) 


898 వేదవ్యానక్ళత. మహాభారతము 


కొచ్చెను, కశ్ళెములతో గోవులు ధాన్యమునువలి సెన్యమును భీష్ముడు. మర్షించెను. 
అవ్పుడు ధృష్టద్యుమ్న, శీఖండి, విరాట, దుపదులు భీష్ముని ముట్టడించి శరము 
లతో కొట్టిరి. భీష్ముడు ధృష్టద్యుమ్న విరాటులను మూడు మూడు బాణములతో 
డువరునిమై ఒక బాణము (పయోగించెను. 


రాజా! అట్లు కొట్టబడిన ఆ ముగ్గురు తోక్టతొక్కిన పాములవలె మిక్కిలి 
_కుద్దులెరి. అప్పుడు కిఖండి ఏషున్మి కౌ నైను, శిఖండి పూర్వన్రీరూపమును దలచి 
భీష్ముడు అతని పె బాణ | వయోగము చేయలేదు. ధృష్టద్యుమ్నుడు కోధములో 
అగ్నివలె జ్యలించుచు భీష్ముని బాహువులందు, ఎద పెన మూడు బాణములతో 
కొ దిను, (దుపదుడు ఇరువదియైదు; విరాటుడు పది, శిఖండి ఇరువదియెదు బాణ 
ములలో భీష్ముని కొట్టిరి. 


రాజా! అప్పుడు భీమ్మడు నెత్తుటదోగుచు వసంతర్తువునందు నిండుగా 
పూచిన రకాశోకమువలె పకాశించెను, అప్పుడతడు ఆ ముగ్గురిపై మూడు మూడు 
బాణములు వేసి భలముచెత [దువదుని ధనుస్సు చేదించెను. [దుపదుడు మరియొక 
ధనుస్సు తీసికొని ఐదుబాణములతో భీష్ముని, మూడు బాణములతో అతని సారథిని 
కొ"పైను. 


రాజా! తరువాత ఫీముడు, దౌపరీపు'తులెదుగురు, కేకయ సోదరు లెదు 
గురును యుధిష్టిరుని ముందిడుకొని _దుపదరక ణార్భమె ధృష్టద్యుమ్నునితోపాటు 
నీష్ముని పె దాడిచేసిరి. ఆే మీవారందరున్ను నిష్మరవణార్థము ఉద్యుకులె 
'సెన్యములతో హైండవ సేనను ఎదిరించిరి, 


రాజా! అప్పుడు మీవారికి, పాండవులకు జరిగిన గొప్ప చతురంగ చెన్య 


ముల యుద్ద ము యమరాష్ట్రవి వర్ణనము గా నుండెను, వారు పరస్పరము కొట్టుకొని 
చచ్చుచు 'రథికులులేని రథములదికు,_కు పారిపోవుచు, -ఇతర హయములను 
(లొక్కుచు త్వరగా పచు వాయువులవలె. “కనబడెను, రథహీనులై రధథికులు 
కవచములతో, తలపాగలతో, కుండలాంగద విభూషణములతో &ఇ౦ ద్రన్నమాన 
శౌర్యముగలిగి ఇందప్పుతులవలె ఐళ్వర్యములో కుబేరునివలె, సీతిలో బృహస్నతి 


వలె, నున్న శూరులు సామాన్య _పొకృతజనులవలె అంతటను వరుగెతుచుండిరి. 


రాజా! మావటివారులేని గజములు బిగ్గరగా ఘేంశరించుచు తమ 'సెన 


య 


వష్మువతిచర్వము = $64 


ములనే |తొక్కుచు. డాలులు-ధ్యజములు-చామరములు, హేమదండములుగల 
శ్యేతచ్చతములు ఛేదింపబడగా దశదిశలు పరుగెత్తుచు నూతన మేఘములవలె 
గర్జిల్తుచు కనబడెను. 


రాజా! అట్లే గజరహితులైన మావటివారు గూడ మీవైపు, వారివైపు 
సందడిగా పరుగెతుచుండిరి. నానా దేశజాతములైన హేమభూషణములుగల ఆనేక 
సహ సాళ్వములు వాయువేగముతో పరుగెతుచు కనబడెను, ఆశ్వికులుగూడ 
తరుమబడ్తుచు ఖగ్గహసులై పరుగెత్తుచుండిరి, గజము గజమునెదుర్కొని (లొకుచు 
పదాతిదళ ములను తొక్కుచు అశ్వములను మర్షించుచు రథములను (తొక్కి 
నలుపుచుండెను, రథములు అళ్వములను, అశ్వములు నరులను తొక్కు-చుండెను. 


ర క్రనదీ వర్ణనము: = 


రాజా! యిట్లు ఆ సైెనములు ఒండొంటిని తొక్కుకొనురున్న ఆ మహో 
భయంకర యుద్ద మిట్లు సాగుచుండగా "ఘోర మెన ర క్షనది పవహించెను. ఆ 
నదిలో _పేగులు- అస్థులు ర కముతోకలిసి (ప్రవహించుచుండెను. దానిలో కేశ 
ములనెడు నాచుతీగెలు, రథములనెడు మడుగులు, శరములనెడు సుళ్ళు, అశ్వ 
ములనెడు మత్స్యములు, శిరస్పులనెడు శిలలు, గజములనెడు మొసళ్ళు, కవ 
చోష్టీషములనెడు నురుగులు, ధనుస్సులు ఖర్గముల నెడు తాబేళ్ళు, వతాకలు ధ్వజ 
ముల నెడు వృశములుగలిగి మర్త్వులనెడు తీరములను కోయుచు రాక్షసులనెడు 
హంనలచేత వ్యాప్తమై ఆరక్తనది యమరాష్ట్రపివర్ధనముగా నుండెను, 


రాజా! శూరులైన క్ష్యతియులు ఆనదిని రథగజాశ్వప్టవము (పడవ)లతో 
నిర్భయముగా దాటిరి. ఆ యుద్ధమున౦దు భయశీలురు, కళ్మలము చెందినవారు, 
_పేతములు, వైతరజీనదిలోవలె దూరముగా విసిరి వేయబడిరి. 


రాజా! ఆ ఘోరసైనిక సలిహారముచూచి వతియవీరు లిట్లు చింతించి రి:- 


“దుర్మోధనుని " యపరాధముచేత క్ష తియులు నశించుచున్నారు. పాషా 
త్ముడు= లోభ మోహితుడునైన ధృతరామ్ట9డు గుణవంతులెన పాండవులయెడల 
ఎట్లు ద్వేషము, గల వాడయ్యెను?” 


రాజా! యిట్లు పాండవులను సుతించుచున్న షతియుల మాటలువిని 


900 వేదవ్యాసకృత్త మహా్లార తవ 


సర్వథా _ అపరాధములనే -చేయుచుండు ధుర్యోధనుడు. వీష్మ- (డోణం కహ 
శల్బ్యులతో_ Sw 

“మహావీరులారా! జూగు చేయక అహంకారము లేక పోరాటము సాగింపుడు” 
ఆని యనెను, 


- “రాజా! తరువాత కౌరవులకు పాండవులతో యుద్దము జరుగజొచ్చెను. 
రాజా! నీవు పూర్వము జూదమునకు అంగీకరించిన పాపమిప్పుడు అనుభవించు 
చున్నావు ఎందరు మహాత్ములు నిన్ను వారించినను ఆ పాపకృత్యము నీపుతుని 
చేత మాన్పించక పోయితివి, ఈ భయంకర యుద్దములో పాండవ కౌరవ వీరులైన 
మీవారందరున్ను డై 'రెవికముగాగాని , నీ కారణముచేత నశించెదరు, 


జన మేజయా! యిట్లు సంజయుడు ధృతరామ్టంనకుచెప్పి తరువాతి యుద్ధ 
వృత్తాంతమిట్లు ఆతనికి చెప్పదొడ గనుః. 


అర్జునుని చేత త్రిగర్తుల పరాజయము:. 


రాజా! తరువాత అర్జునుడు సుశర్మయొక్క_ అనుచరులనందరను సంహ 

రెంచెను. అప్పుడు సుశర్మ అర్జునుని బాణములతోకొ చెను, శ్రీకృమ్షని పె డెబ్బది, 
ర జ వ ణా — 

అర్జునుని పె తొమ్మిది బాణములను (పయోగించెను. అర్జునుడా బాణములను 

వారించి సుశర్మ సహాయకులైన యోధులను కొ ట్రైను, అట్లు కొట్టబడిన యోధులు 

కొందరు గుజ్బములను, కొందరు రథములను, కొందరు గజములను విడిచి దశ 

దిశలకు పారిపోయిరి. మరికొందరు తమ వాహనములతోనే పారిపోయిరి. పదాతి 


దళములుగూడ శస్ర్రపాణులై , సుకర్మ వారించుచున్నను పారిపోయిరి. తదితరులు 
గూడ యుద్దరంగమునందు నిలువజాలక పోయిరి. 


రాజా! అట్టు పారిపోవుచున్న 'నెనికులనుచూచి దుర్యోధనుడు. భీష్ముని 
ముందిడుకొని సైన్యనమేశుడై అర్జునునెదుర్కొనెను. సుళర్మ జీవితరక్ష ణార్లమె 
అతని సామర్శ్యము నెరిగినవా రైనను, హహాకారముచేయుచు లీష్మునిపె రాక్ష 
చేసిరి, తరువాత భీష్ముడు పాండవ సేనను వాణములతో నార్భాదించెను, 


ఫ్రీష్మవర పర్వము ర్ట 


రాజూ! అప్పుడు కురుపాండవ సైనికులు వీకమై ఆ మధ్యాహ్నమునందు. 
నంకుల సమరమును ఆరంభించిరి. సాత్యకి కృతవర్మ నైదు బాణములతోకొట్టి 
వేలకొలది బాణములను _పయోగించుచు స్థిరముగానిలిచెను. ద్రుపదుడు _దోణా 
చార్యుని డెబ్బది బాణములతో, అతని సారథి నెదుబాణములలోను కొ ట్రైను. వీమ 
సేనుడు తన ముత్తాతయైన దాహ్హీకునికొట్టి అడవిలో శార్హూలమువలె సింహనాదము 
చేసెను, 


రాజూ! చిత సేనునిచేత కొట్టబడిన అభిమన్యుడు వేలకొలది బాణములను 
చిత సేనునిపె _పయోగించుచు స్థిరముగా నిలిచెను. ఆయిరువురు తలపడి ఆకా 
శమునందు బుధ-ళని. _గహములవలె పోరాడిరి. అభిమన్యుడు చిత సెనుని రథా 
శ్యములను సారథినిచంపి సింహనాదముచెసెను. అప్పుడు చిత సేనుడు హతా 
శ్వ్యమైన తన రథమునుండి దుర్ముఖుని రథముపెకి పోయెను, 


రాజా! _దోణాచార్యుడు _చుపదుని, అతని సారథినిగొట్టగా, దుపరుడు 
యుద్ధమువీడి పూర్యవెరము స్మరించుచు తొలగిపోయెను. నీమ సేనుడు బాహ్హీక 
రాజు యొక్క రథాళ్వసారథులనుచంపి యతనిని విగతరథునిచేసెను. అప్పుడు 
బాహ్హీకుడు త్వరగా లక్షుణుని రథముపెకి పోయెను. 


సాత్యకిఎభీష్ముల యుదము;._ 
థు 


రాజూ! సాత్యకి కృతవర్మను అడ్డగించి , బాణములతో కొట్టి పీష్ముని పై 
దాడిచేసి, అతనిపై అరువది బాణములు |పయోగించి, తన రథమునందే నృత్యము 
చేయుచు నిలిచెను. అప్పుడు వీష్ముడు సాత్యకిపె ఉక్కుశక్రిని విసిరెను. నాగ 
కన్యక్షవంటి ఆశ కి వేగముగా సాత్యకిపైె బడుచుండగా నతడు మృత్యువువంటి 
ఆళ క్రిని నడుమనే విరుచుటచేత అది నేలపైమండుచున్న పెద్దకొరివివలెపడెను. 


తరువాత సాత్య క్రి  లీష్మని"పె శ కిని విసి ను. ఆశ. కి కాళర్యాతి వలె 
ఫీమ్మని శై "పెకి వర్చుచేందగా భీమ్మడు రెండు బాణములచేత దానిని రెండుగా 
ఛేడించగా ఆది నేలపై బడెను. తరువాత బీమ్మడు సాత్యకిపై తొమ్మిది బాణము. 
లను [వయోగించి యతని మెడపె కొట్టెను, 


"= రాజా! తరువాత పాండవులు రతురంగబలములో, ఫార్యకి రకణార్తమె 


909 వేదవ్యానకృత మహాభారతము. 


భీమ్మని చుట్టుముట్టిరి. పాండవకౌరవులు పరస్పర విజయేచ్చతో నప్పుడు-తుముల 
యుద్దము రోమాంచకరముగా చేసిరి. 


జనమేజయా! ఇట్లు సంజయుడు రృతరాష్ట్రనకు చెప్పి తరువాత యుద్ధ 
వృత్తాంత మిట్టు చెప్పదొడగెను. 


_ (నూటయైదవ అధ్యాయము) 
దుశ్ళాసనునకు దుర్యోధనుని యాదేశము 


రాజా! (గీష్మాంతము నందు మేఘములచేత చుట్టబడినట్లు పాండవులచేత 
చుట్టబడిన వీమ్మని చూచి దుర్యోధనుడు దుక్చాసనునితో నిట్లనెను, 


తమ్ముడా! పాండవులు ముట్టడించిన భీష్ముని నీవు రక్షింపవలెను. అప్పుడు 
పఏీతామహుడు పాండవులను పాంచాలురను సంహరింపగలడు. కనుక నిప్పుడు 
లీష్మరశషణమే ముఖ్య కర్వవ్యము. మనకందరకు రక్షకుడాయనయే కదా! కనుక 
నీవు సర్వనైన్యములను కూడకట్టుకొని పోయి యతనిని రషీంపుము.. 


ధృతరాష్ట్ర మహారాజా! రుర్యోధనుడిట్టు చెవ్వగచే దుశ్శాసనుడు 
నిమన్న సేనలతో ఖీమ్మని చుట్టుచేరి మహ్మాపయత్నముతో బీష్మరత్షణము చేయు 
చుండెను. . 


నకుల సహదేవులు శకుని అశ్వ'సెన్యమును ఓడించుట. 


రాజా! తరువాత [పానతోమరాద్యనే కాయుధములను ధరించి సుశిజి 
తులు యుక్రకుళలురైన రాజవీరులతో ఆనేక సహన హయ 'సెన్యములతోను 
యుద్ధనన్నదర్ధుడై వచ్చి యుధిష్టిరనకుల సహదేవులను అర్హగించెను. 


రాజా! తరువాత దుర్యోధనుడు గూడ ఆనేక సహస్ర హయ సైన్యములను. 
పాండవులను వారించుటకు పంపెను. ఆవి గరుత్మంతుని వలె అతి వేగవంతములై 
సాగి వచ్చెను. వానితో శకుని దేవతలతో నిందునివలె ళోభిల్లెను. వాని గిట్టల 
చేశ లొక) బడిన భూమి కంపించి దద్దరిల్తెను,, అళశ్వముల ఖుర శబ్దము పర్వ 
తమునందు దహింపబడుచున్న వెదుళ్ళ పటనటా శబ్దము. వలె వినబడెను. 





ఏమ్మ వధ. వరము . 00కి. 


ఆశ్వముల. ళొక్కిడిచేత రేగిన భూరజన్సు నూర్యరథమును గప్పి నూర్వుని 
కనబడకుండ జేసెను. 'వేగవంతములెన ఆ యశ్వసేనలచేత పాండవసేనలు 
వ్యాకులము చెందెను. వాని హేషా (సకలింపు శబములచెత వమియు తెలియ. 
కుండెను, 


రాజా! అప్పుడు యురిష్టిర నకుల సహదేవుల తురగసేనలు వర్షాకాల 
పూర్ణిమనాడు పూర్తిగా నిండి .ఉప్పాంగిన సముద్రమును తీరమువలె ఎదురొడ్డి 
నిలువరించి అశ్వికుల శిరస్సులను బాణనులడేత ఖండించిరి అంత నా యాశళ్వి 
కులు పర్వతగుహయంరు గజములచేత చంపబడిన నర్పములవలె [కిందపడిరి. 
తరువాత పాండవులు పాసాది నిశితశస్త్రములచేత చంపిన అశ్వ 'నెనికుల తలలు 
చెట్లనుండి రాలివడిన పండ్లవలె నేల _వాలెను, అచ్చటచ్చట అశ్వికులతోగూడిన 
హుయములు కూలిపడెను. అట్టు చంపబడుచున్న హయములు, సింహమును 
చూచిన మృగములు వలె భయముతో దిక్కులకు పారిపోయెను. 


రాజా! ఈ విధముగా పాండవులు క తువులను జయించి శంఖ చేరీ 
నాదములు చేసిరి. 


యుధిష్టిర నకులసహదేవులతో శల్యుని యుద్ధము 

' రోజా! దుర్యోధనుడు తన సెన్యమోడిపోవుట చూచి దీనుడై శల్యునితో 
నిట్లనెను. 
మదరాజా! యుధిష్టిరుడు నకులసహదేవులతో గూడి మనము చూచు 
చుండగనే “నెన్యమును పారదోలెను. సము!దమును తీరమువలె అతనిని వారిం 
పుము. నీవు మహాబలపరా [కమళాలివి కదా! 


=, ధృతరాష్ట్ర) మహారాజా! దుర్యోధనుని మాటలు విని శల్యుడు రథ సైన్య 
ముతో ,యుధిష్టిరునిపై - దాడిచేసెను. అతని వెంటనే శల్యుని _సెన్యముగూడ . 
అనునరించి పోయెను, | 
రాజా! అట్లు తన పై బడుచున్న శల్య నెన్యమును యుధిష్టిరుడు అర్హ గించి 
శల్యుని మెడపె పదిబాణములతో గొటైను. నకులసహదేవులేడు బాణములతో 
గొట్టిరి. 


903. వేదవ్యానకృతో మహాభారతము” 


రాజా! మదరాజు గూడ వారినందరను మూడు మూరు బాణముల చేళ 
గొప్రైను. మరల యుధిష్టిరుని అరువది శరములచేత గొర్రెను, నకులసహదేవులను 


గూడ మరల రెండు బాణములతో గొట్టి యుధిష్టిరునిపై అనేక నిశితశరములను 
[పయోగించెను. 


రాజా! శల్యుని వశములో చిక్కుకొని బాధపడుచున్న యుఛిషిరునకు 
నహాయకుడుగా భీమ సేనుడువచ్చి బాణములతో మదరాజును గొట్టి బాధించెను, 


రాజా! తరువాత భీష్మ (దోణులు నైన్భ్యములతో శరవర్షములు గురియుచు 
శల్యునకు బాసటగా వచ్చిరి. తరువాత సూర్యుడు పశ్చిమ దిక్కునకు [వాలు 
చుండగా మహాఘోర యుద్ధమా యుభయ సెనికులకు జరిగెను. 


జన మేజయా! యిట్లు నంజయుడు రృతరాష్ట్రనకు చెప్పీ తరువాత యుద్ద 
వృత్తాంత మిట్లు చెప్ప దొడగెను. 


(నూటయారవ అధ్యాయము) 
భీష్మునకు ఓడిన పాండవ సేన పలాయనము_ 


రాజా! తరువాత ఖీమ్మడు ,కుర్దుడె నిశితసాయక ములచేత ధర్మజ నకుల 
సహదేవాది పాండవవీరులను వారి నైన్యములను కొఫైను, భీమునిపై పన్నెండు 
సాత్యకి పె తొమ్మిది, నకులునిపై మూడ, నహదేవునిపై మూడు, యుధిష్టిరుని'పై 
పన్నెండు బాణములను |పయోగించి వారి బాహువులను, ఎదలను కాను, 
తరువాత వీష్ముడు సేనాపతియైన ధృష్టద్యుమ్నుని పై పై అనేక బాణములను వయో 
గించి నింహనాదము చేసెను, ' 


రాజా! తరువాత భీమ్మస పె నకులుడు వన్నెండు, సాళ్యకీ మూడు, 
ధృష్టద్యుమ్నుడు డెబ్బది, రీముడు ఏడు, యుధిష్టిరుడు వన్నెండున్ను శరములు ' 
_పయోగించి కొట్టిరి. 


రాజా! (దోణాచార్యుడు యమదండము వంటి ఐదైదు బాణములచేత 
సాత్యకిని, వీమసేనుని కొపైను, వారు గూడ దోణునిపె చెరి మూడు బాణము" 


ఫేష్మపర వీర్యము రరీశీ 


లను పయోగించిరి. ఆవి అంకుశములు ఏనుగును వె [దోణుని గుచ్చుకొని 
బాదించెను, 


రాజా! సొవీర, కితవ, (పాచ్య, (పతీచ్య, ఉదీచ్య, మాళవ, అలీషవా, 
శూరసేన, శిబి, వసాతి నెనిక వీరులు బీష్మ నిచేత దెబ్బలుతిని. ఆతనిని కొట్ట 
లేకు ౦డిరి. ఆపే ఇతర నానాదేశవీరులు విఏహయధధారుకై పాండవుల పె దాడి 
చేసిరి. పాండవులు గూడ భీష్ముని చుట్టుముట్టిరి. 


రాజా! అప్పుడు వీష్ముడు శతు రథ నెన్యములచేత చుట్టబడి అడవిలో 
రగులుకొనిన కార్చిచ్చువలె ళ్యతువులను దహించుచు, రథమనెడు హోమ 
గృహములో ధసుస్సు అనెడు జ్వాలలు రగులగా ఖడ్గ కి, గదలనెడు ఇంధన 
ముల నుండి బాణములనెడు మిణుగురులు గల భీష్మాగ్ని కతియులను దహించు 
చుండెను. 


రాజా! భీష్ముడు నిశితములైన కర్ణి, నాశీకాది బాణములచేత శతు సైన్యము 
లను వతాకధ్యజములను, రథికులనున్ను ముండతాళ (కొమ్మలు, పండ్లు విది 
గిన తాటిచెట్టు, వనములను వలె రేడించెను. రథ గజాశ ములను మనుష్యర హి 
తములుగ చేసను. పిడుగుచప్పుడువంటి బీమ్మని ధనుష్టంకారమును విని సమస, 
భూతములు కంపించెను. 


రాజా! భీష్మ (ప్రయుక్త బాణములు అ మోఘములై శ తువీరుల కవచము 
లను |గుచ్చుకొ నెను. విరిగి పడియున్న రథములను అశ్నములు నలువెపుల 
ఈడ్సుకొని పోవుచుండెను, 


రాజా! పదునాలుగువేల చేది, కాశ, కరూష సెన్యములు మహారథికులని 
_వఖ్యాతి చెందినవారు నత్కులీనులైన ఆ వీరులు శరీరములు విడుచుచు, భీష్ముని 
వైపు తిరిగి చూడజాలక నోరు తెరచుకొనిన యమునివలెనున్న భీష్మునిచేత 
చంపబడి పరలోకమునకు పోయిరి. భీష్మునిచేత వేలకొలది రథములు, నొగలు 
కాడి _మాకులు విరువబడి నేలపై కనపడను, 


రాజా! అప్పుడు రథములు చచ్చిపడిన రథికులు ఆయుధచ్చిన్నములైన 
కవచములు గదాలింది వాల బాణాద్యాయుధములు, రథ గమనమును అడ్డగించు 
టకు పాతబడిన గూటములు, ఆంబులపొదులు, ధనుస్సులను, ఖర్ల్గములను 


90 వేదవ్యానక్ళత, మహాలారతోము 


ధరించిన బాహువులు, కుండలాలంకృతము లైన శిరస్సులు, కత్తి యొరలు, చేతి 
తొడుగులు, (అంగు? (శాణములు) ధ్వజములు, రనుస్తులు-ఇవి యన్ని భగ్న 
ములై యుద్దభూమియందంతటను వ్యాపించియు౦డెను, 


రాజా! గజారూఢులు. అశ్వికులు, గజాశ్యములు గూడ వెలకొలదిగ చచ్చి 
నేలకూలియుండెను, (కిందపడిపోయిన వీరులు పీష్మబాణపహతములై పరుగెత్తి 
పోవుచున్న రథములను ఎంతగా |పయత్నించినను వారింపజాలకుండిరి. ఇంద 
సమాన పరా కమకాలియెన భీష్ముని చేత భంజింపబడిన ఆ మహా _సైన్మములో 
(వతివారు విడి విడిగానే పారిపోవుచుండిరి గాని, ఇద్ద వొక్క-టిగా చేరిపోవజాల 
జాలకుండిరి. 


రాజా! చంపబడిన రథ గజాశ్వములచెత పడగొట్టబడిన ధ్య్వజములచేతను . 
సంకులమైయున్న పాండవసైన్యము చైతన్యరహితమై హాహాకారము చేయు. 
చుండెను, ఆ యుద్దములో తం్మడికొడుకును, కొడుకు తండ్రిని, మి|తులు పర 
న్పరము చంప్పకొనుచుగిడిరి. పాండవ 'సెనికులు కొందరు కవచములు వీడి జుట్టు 
విరియలోసికొని అంతట పరుగెత్తుచు కనపడిరి. 


రాజా! అప్పుడు పాండవ నెన్యము కా కాంతిలో సిటునటు ఉరుకుచున్న 
గోవులమందలవలె ఆర న్యరము చేయుచు కనపడెను, 


(నూటయేడవ అధ్యాయము) 
భీష్మవధకొరకు ఉద్యుకుడై న శ్రీకృష్ణుని ఆర్జునుడు వారించుట 


రాజా! అప్పుడు బీష్మునిచేత భంజింపబడుచున్న సై నెన్యమును చూచి. 
(శ్రీకృష్ణుడు రథము నిలిపి అర్జునునితో నిట్లనెను, 


పార్గా! నీవు ఎన్ని నాళ్ళగానో కాంకించుచున్న సమయమిప్పుడు ఆనన్న. 
మైనది, ఇప్పుడు నీవు వ్‌ష్ముని వధించనియెడల తరువాత మోహము చెందెదవు. 
సుమా! పూర్వము నీవు విరాటనగరములో రాజులమధ్యమునంచు సంజయుని సమ 
కమున నీతో పోరాడు వీష్మ రార్త రాష్ట నెనికులనందరను సబాంధవముగా - 
చంపెదను అని పతిజ్ఞచేసియుంటి వి, న తియధర్మ మును, స్మరించి వమా్యతము 


వీష్మవధవర్వము a 907 


సంతాపము చెందక ఇవ్వుడు యుద్ధము చేసి ఆ _పతిజ్ఞ నత్యము చేయు టకిది 
సరియైన కాలము, 


“రాజా! ఇట్లు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విసి అర్జునుడు అధోముఖుడై , 
ఏ కోరికలు లేనివానివలె శ్రీకృష్ణునితో నిట్లనెను, 


కృష్ణా! అవధ్యులను వధించుటవలన గాని, నరకముకంటె మించిన రాజు 
మును పొందుటవలనగాని, వనవానరుఃఖములనుభ వించుట వలనగాని, నాసుకృత 
మేమున్నది? భీష్మ నివెే ఎ రథము తోలుము. నీ మాట (పకారము చేసెదను. 
కురుపితామహుడైన భీష్ముని వడగొ సైదను. 


ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుని మాట విని సూర్యునివలె చూచుటకు 
అశక్యుడుగా నున్న శ్రీకృష్ణుడు శ్వేతాశ్య్వములను వీష్మునివేపునకు తోలగా. 
అతసి'పె దాడిచేయుచున న్న యర్జునుని పాండవ -సెన] ము మరల చేరెను. 


రాజా! ఆక ప్పుడు లీష్ముడు సింహనాదము పలుసార్హుచె సి అర్జునునిరథము"'పై 
దాణవర్షము గురిసెను. ఒక్కడ ణములో ఆర్హున రథమును సారథిని, అశ్యము 
లను కప్పగా నవి కనపడకుండెను, 


“రాజా! అప్పుడు వాసుదేవుడు ఏ మాాతము 'ః భాంతి చెందక ధైర్యముతో 
ఫీష్మబాణ తాడి తాశ్వ ములను బీష్ముని=ై పెకి తోలెను, అపుడు అర్జునుడు మేఘ 
గర్హనము వంటి ధ్యనిగల గాండీవమునుండి విముక్తములైన వాణములచేత 
వీష్ముని ధనుస్సు ఛేదించి పడగొటైను, వెంటనే. భీష్ముడు మరియొక ధనుస్సు 
ఎక్కు- పెట్టగా అర్జునుడు దానినిగూడ ఖండించెను. అప్పుడు కీష్ముడు అర్జునుని. 
హస్త లాఘవమును చూచి “మహాబాహు బలకాలీ! కుంతీపు తా! బాగుబాగు” అనీ 
(పశంసించి మరియొక ధనుస్సు తీసికొని యర్దునుని పై బాణవర్షము గురిసెను. 


. రాజా! అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వచాలన లాఘవమును (_పదర్శించుచు, 
ఫీష్ముని బాణములను వ్యర్థము చేయుచూ తన సారథ్య నైపుణ్యము చూప్పచు 
కనపడెను. 


_ రాజా! అప్పుడు వీష్ముడు అతి కుద్దుడె అర్జునుని పె మరల బాణములను 
అద్భుతముగా పయోగించెను. 


968 వేదవ్యాసకృత మహాజార త్రము" 


రాజు! ఆర్హునుడుగూడ |క్రోధముతో తన కభిముఖముగా నున్న లీష్మునిపె 
బాణ (ప్రయోగము చేసెను. దుర్ధర్షలెన ఆ యిరువురు పరస్పరము పోరాడుచు 
భయంకర బాణములచేత గాయపడిన కొమ్ములచే పరస్పరము కొట్టుకొని గాయ 
వడిన ఆబోతులవలె ళోభిల్లిరి. భీష్ముడు బాణములతో అర్జునుని శిరస్సు పైకొట్టి 
సింహనాదము చేసెను. 


రాజా! అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్దము చేయుచుండుటను, 
యుద్దమునందు నిరంతరము శరవర్షములు గురియుచు సూర్యునివలె తపించుచు 
రెండు సేనలమధ్య నిలిచి (శేమ్టులెన పాండవనైనిక వీరులను వధించుచు యుధిష్టి 
రుని సేనలో మహ్మ్శాపళయము సృష్షించుచున్న భీష్ముని చూచి సహించజాలక 
అర్జున రథాశ్యములను విడిచి వాసుదేవుడు రథమునుండి యెగిరి కిందకుదుమికి 
తన భుజములందు ఆయుధములు మెరయుచుండగా, చేతిలో అశ్వములను తోలు 
చబుకు ధరించి సింహనాదము చేయుచు యోగీశ్వరుడైన ఆ జగదిశ్వరుడు పాద 
ఘాతములచేత భూమిని చిల్చుచున్నాడా యనునట్లు కోధముచేత ఎజ్జిబడీన 
కన్నులతో ఆ మహాయుద్దమునందు మీవారి మనస్సులను [మింగుచున్నాడా 
యనునట్లు ఆమితద్యుతితో భీష్ముని వధించుట కతనిపెకి ఉరికెను. 


రాజా! ఆ విధముగా భీష్మవధ వయత్నముతో వచ్చుచున్న (శ్రీకృష్ణుని 
చూచి మీవారు మిక్కిలి భయపడి భీష్ముడు చచ్చె చచ్చెనని విగరగా ఆ(కంద 
యు a 
నము చేసిరి. 


జా! అప్పుడు ఇం, దసీలమణిశ్యాముడు పీతాంబరధారియునై భీష్ముని 
పెకి ఉరుకుచున్న శ్రీకృష్ణభగవానుడు విద్యున్మాలతో మెరయు నీలాంబుదము 
వలె కోలిలుచుండెను. అప్పుడు శ్రీకృష్ణుడు సింహము వనుగు పెకి ఆబోతుల మేటి 
ఆబోతుపెకి ఉరుకునట్టు నదించుచు వేగముగా లీష్మునిపెకి పరుగెత్తి పోయెను, 


రాజా! అట్టు కృష్ణుడు తనపైకి వచ్చుటచూచి భీష్మడు తన ధనుస్సును 
ఉపసంహరించుకొని వ మాతము తొందరపాటు లేక కాంతముగా శ్రీకృష్ణునితో 
_ ణ 
నిట్టనెను. 


పుండరీకాశా! వాసుడేవా! నీకు నమస్కారము చేయుచున్నాను. రమ్ము 
రమ్ము. మహాయుద్దమునందు. నేడు శ్రీకృష్ణా నన్ను పడగొట్టము. దేవదేవా! 


ఈ యుద్దమునందు చంపబడినప్ప టికిన్ని. నాకు నమస్త లోకములందు పరమ 
(శేయనే స్స కలుగును, ఈనాడిట్లు యుద్దమున ందు నేను సర్వలోక ములందున్ను 
సంభావింపబడితిని. అనఘా! "నిక హసుడను. నన్ను వి యిచ్చ వచ్చినట్లు 
dua} ద్వ 
కొట్టుము. 


ధృతరాష్ట్ర మహారాజా! ఇట్టు భీష్ముడు చెప్పుచుండగా శ్రీకృష్ణుని వెను 
ల ౧ అలర 

వెంటనే అర్జునుడు అతనివద్దకు పరుగెత్తి వచ్చి గట్టిగా తన బాహువులచెత 
కేశవుని పట్టుకొనెను. అట్లు అర్జునుడు పట్టుకొనినను శ్రీకృష్ణుడు వేగముగా 
ఈడ్పుకొనుచునే ముందుకు సాగిపోవుచుండెను. మహావీరుడైన యర్జునుడు 
దృఢముగా పాదములు నేల పెపూని అతికష్టముతో వృషి కేశుడు పది యడుగులు 
పోయిన తరువాత అతనినిపట్టి నిలుపగలిగను, తరువాత కోధోిక్తుడె సర్పము 
వల బుసకొట్టుచున్న శ్రీకృష్ణునితో ఆరుడై _పేమపూర్య ౧కముగా మి(శుడై న 
యర్జునుడిట్ల నెను. 


మహాబాహూ! మరలిరమ్ము. ఆసత్యకార్యము నాచరింపకుము. నీవు 
పూర్వము “యుద్ధము చేయబోను' అని (పతిజ్ఞచేసియుంటిని గడా! ఇప్పుడు 
నీవిట్లు చేసిన యెడల లోకులు నిన్ను “మిథ్యావాది' యని యనెదరు, మాధవా! 
ఈ .యుద్దభారమంతయు వహించి నేను లిష్మపితామహుని సంహరించెదను, 
శ్రీకృష్ణా! థాస్త్రమునందు,సత్యమునందు, పుణ్యమునందు ఒట్టు పెట్టుకొని శపథము 
చేయుచున్నాను. శత్రువులను అంతమొందించి నేడె దుర్దర్హుదెన భీమ్మని పడ 
గొపైదను చూడుము. 


(పళయాంత కాజమునందు పరిపూర్ణచందుసివలె పడిపోవు ఫీమ్మని 
చూచెదవు గాక! 


ధృతరాష్ట్ర మహారాజా! అట్లు చెప్పిన అర్జునుని మాటలువిని మాధవుడు 
అర్జునుని పరాక్రమ మెజిగినవాడు గనుక మిక్కిలి సంపీతుడయ్యెను. తరువాత 
కృష్ణుడేమియ పలుకక కోధములో రథ మెక్కెను. | 


రాజా! ఆ యిరువురు రథ మెక్కిన తరువాత ఖీష్కుడు మరల వారిపై 
బాణవర్షము మెఘము పర్యతములందు వా వాన గురి సినట్లు గురిసెను, శిశిరబుతువు 
ముగిసిన తరువాత సూర్యుడు తన కిరణములచేత ఇతర సమస్త కజస్సులను 
అణచినట్లు. బీమ్మడు శతుయోధుల.!॥ పాణములు తీసెను. . 


శా 


910 వేదవ్యానకృత మహాభారతము 


రాజా! అప్పుడు పాండవ సేనలు కురుసేనలను బంధించీనట్లు  వీష్ముడు 
పాండవ సేనలను అంత మొందింప జొచ్చెను. అప్పుడు పాండవసేనలు నిరుత్సా 
ముతో చెతన్గరహితములై అసమాన పరా, కమళాలియెన భీమ్మని చూడజాలక 
పారిపోవజొచ్చెను. అప్పుడు [గీష్మకాల మధ్యందిన మారాండుని వలె వీష్ముడు 
తెజస్సుతో తపించుచుండెను. వేలకొలది శ తునెన్భముల నతడు సంహరించు 
చుండెను. 


రాజా! మానవాతీత మెన పరా,కమము (వదర్శించుచు యుద్ధము చేయు 
చున్న లీష్ముని పాండవులు "వయపీడితులై చూచుచుండిరి. 


రాజా! అట్టు వీష్మునిచేత పారదొలదిడుచున్న పాండవ నేన్యములు 
బురదలో దిగబడిపోయిన గోవులవలె బలవంతుని చేత (తొక్కాబడీన దుర్భలము 
లైన చీమఅవలెను, రక్షకుడులేని తమషె వీష్ముడు బాణములు గురియగా బాణ 


జ్యాలలచేత రాజులను తపింపజేయుచు నూర్యునివలె నున్న వీష్ముని చూడజాల 
కురిడిరి. 


“రాజా! ఈ విధముగా బీష్ముడు పాండవసేనను మర్టించచుండగా 
“సూర్యుడు అన్తమించెను, అప్పుడు వగలంతయు శమపడిన నైన ము మనస్సు 


ఆనాటే యుద్దము ముగియవలెనని కోరెను. అంతటితో తొమ్మిదవనాటి యుద్దము 
ముగి సెను, 


జన మేజయా! నంజయుడిట్లు దృతరామ9నకు యుద్దవృత్తాంతము చెప్పి 
తరువాత కధ యిట్లు చెప్ప మొదలిడెను, 


రాతి పాండవుల రహస్యాలోచన: 


“రాజా! తొమ్మిదవనాటి యుద్దపరిసమా ప్రి తరువాత ఆ రాతి యుధిష్టిరుడు 
తమ సెన్యము-వీరులు ఓడిపోయినందుకు నీష్ముని విజృంభణమునకున్ను మిక్కిలి 
చింతించి, వీష్మబాణములచేత గాయపడిన తనవారినిచూచి కాంతిలేకఉండెను, 


వీష్ముడు జయము సాధించగా అతనినిచూచి మీ వారందరు మిక్కిలి సంతో 
షించిరి, 


రాజా! రా. (తి యుధిష్టిరుడు సోమక. సృంజయాదులతో రహస్యాలోచనము 
చేయుటకు సమా వేళము జరిపెను, శమ తమ షెమమను కోరుచు వారందరు 


సమావేశములో చేరి “ఈ లీష్ముని నంహరించుటఎట్లు? భూమిని జయించుట ఏట్టో?' 
ఆవి సుదీర్హముగా సమాలోచనములు జరిపీరి. తరువాత యుధిష్టిరుడు శాలసేప 
ఆలోరనలుచేని శ శ్రీకృష్ణునితో నిట్టచెను,” 


“కృష్ణా! కాకి వెదుళ్ళ వనములను గజము _తొక్కినట్లు భయంకర వరా 
క్రమ శాలియైన బీష్ముడు మన సైన్యమును షర్షించుచున్నాడు. ఆతనితోనేనెట్టు 
యుద్ధము చేయుదును? ఇప్పుడు నీవు నా శేయస్సునకు ఉపాయము చెప్పుము, 
న్నీ వేకదా మాకుగతి? మాకు వేరు దిక్కులేదు. మాధవా! వీష్మునితో యుద్ధము 
చేయుట నాకు ఇష్టములేదు. బీష్ముడు మహావీరుడై మా సెన్యమును చంపు 
చున్నాడు. ఆ మహాత్ముని చూచుటకుగూడ నాకు ఉత్సాహము లేదు, ఆయన 
జ్వలించుచున్న అగ్నివలె నా సైన్యమును నాకి వేయుచున్నాడు.” 


(శ్రీకృష్ణా! విషము గక్కుచు ఘోరముగానున్న తక్షక మహానాగమువలె 
_పతాపశాలియైన బీష్ముతు యుద్ధమునందు [కుద్దుడె నిశిత శరములను వయో 
గించుచుండగా |కుద్దుడెన యముడుగాని, వజాయుధధారియెన ఇందుడుగాని 
పాశ హసు పెన వరుణుడుగాని, గదాధారియెన కుబేరుడుగాని, బీష్ముని జయింవ 
జాలరు, నేను మూర్జుడనై యుద్ధమునందు వీమ్మ నెదుర్కొని ఫో కసాగరములో 
మునిగినాను.” 


కృష్టా! కాబట్టి నేను మరల వనమునకే పోయి నివసించెడను. అందు 
లోనే నాకు _శేయస్సు కలదు. యుద్దము నాకు ఇష్టము లేదు. భీష్ముడు 
మమ్మ౦దరను సర్వదా చంపుచున్నాడు. 


కృష్టా! శలభము జ్వలించుచున్న అగ్నిని జొచ్చి హఠాత్తుగా మరణించి 
నట్లు నేను ఫీష్ము నెదిరించి రాజలోభముచెత నశించితిని, నా సోదరులుగూడ 
వీష్మదాణ తాడితులగుచున్నారు 'నా తమ్ములు నా యందలి భి సౌహర్టముల 
చేత నాకొరకు రాజ్య భస్లులె వనమునకు పోయిరి. నా కారణముగా వారవేక 
కేశ ములనుభవించిరి. 


(శ్రీకృష్ణా! జీవితముప నాకు బహుమానము గలడు. కాని ఇప్పుడు బీపి 
తము నాకు దుర్భర మెయున్నడది.' నెను ఈ నా జీవితశేషమును ధర్మాచరణము 
కొరకు వినియోగించెదను, కృష్ణా! నీకు నాయందు నా సోదరులయందు అను 


312 వేదవ్యాసకృత మహాచార కము 


గహమున్న యెడల నా స్వధర్మ మునకు విరోధము 'గాకుండ నా హితమెదియో 
చెప్పుము. 


ధృతరాష్ట్ర మహారాజా! యరధిష్టిరుడిట్లు బహువిస్తారముగా చెప్పిన 
మాటలను దయతో విని శ్రీకృష్ణు డతనిని ఊరడించుచు నిట్లనెను. 


ధర్మప్యుతా! నీవు విషాదము చెందకుము. నీ సోధరులు హూరులు దుర 
యులు భీమార్జునులు వాయు అగ్ని సమాన తేజస్సుగలవారు, నకుల సహదేవ 
లిం|ద సమానులు. వారు తప్పక జయము సాధించెదరు. లేదా నన్ను ఆజ్ఞా 
పింపుము. భీష్మునితో యుద్దము చేసెదను. మహారాజా! నీ యాజ్ఞయైనచో ఈ 
మహాయుద్దమునందు ఏ కార్యమైనను చేసెదను. 


ఒక వేళ ఆర్జునుడు భీష్కు నితో పోరాడగొారని యెడల నేనే వీమ్మని 
యుద్దము నకుఆహ్వానించి ధార రృ రాష్ట్ర9లందరు చూచుచుండగా నతనిని నంహరిందే 
దను. ఖీమ్మడు చచ్చినచో సీకు జయము తథ్యము. నేను ఒళ్ళు రథసహాయము 
తోనే. ఆ కురు పితామహుని నంహరించెదను. దేవేం!దునివంటి నొ వరా క్రమము 
చూడుము. . 


యుధిష్టిరా! భీష్ముడు బాణ్యవయోగము చేయుచుండగనే యతనిని రథము 


నుండి పడగొటెదను, పవాండుప్తు తులకు శ|తువె నవాడు నాకుగూడ శ|తువేకదా! 
చి _ కాలా 
ఇందులో నందేహము లేడు. నీ వారందరు నావారే! నావారందరు గూడ నీవారే 


రాజా! అర్జునుడు నాకు మృితుడు, బావమరిది, శిష్యుడు గూడ నగును. 
అతనికొరకు నా శరీరము నుండి మాంసమును ఛేదించియెన నిచ్చెదను. అర్హు 
నుడుగూడ. నాకొరకు తన జీవితమునై నను త్యజించును, ఇదియే మేమిరువురము 


చేసికొనిన పతిజ్ఞ ఒడంబడిక ఈ (పతిజ్ఞను మెమిరువురము తప్పక నెళ 
వేర్చెదము. 5 


యుధిష్టిరా! కనుక యుద్దము చేయుటకు నాకు అనుజ్ఞయిమ్ము. పూర్వము 
ఉపవ్రవ్వ నగరమందు అర్జునుడు తాను వీష్ముని సంహరించెదనని అందరి సమక్ష 
ములో _పతిజ్ఞచేసి యుండెను. గదా! ఇప్పడు పార్టునిమాట కాపాడవలెను, 
పార్టువి యనుజ్ఞచేత నేనే ఆ కార్యమును నిస్సంశయముగా నెర వేర్చెదను. 


జాకి 


ఫీష్మవధ పర్వము 918 


ధర్మరాజా! ఒక వేళ నేను వీష్ముని సంహరించుటచేత పార్గునికీరి కి లోపము 
కలుగునని మీము భావించినడో అర్జునుడే భీష్ముని యుద్ధమునందు వధించగలడు. 
పార్టుడు సామాన్తుడని తలచకుము. అతడు కాసుకొనినచో అశక్యకార్యముగూడ 
చేయగలడు. దెత్య, దానవ, దేవతలు కలిసి ఒకటిగా వచ్చినను అర్జునుడు 
యుద్ధములో వారినందరిని వధించగలడు. ఇట్టుండగా నతనికి భష్ముని లక్క 
యెంత? ఇప్పుడు భీష్ముని మహావీర్శ్యము తగ్గి బలము ఉడిగి అల, జీవనుడై 
యున్నాడు. అతడు కర్తవ్యము నెరుగడు. ఇది సిశ్చయుము, 


ద తరాష్ట్ర మహారాజా! యిటు శ్రీకృషుడు చెపిన మాటలువిని యుదిషిరు 
ల ఓట ౧ ~ ణ ఎ తీ 
డతసిత నిట్రనెను. 


మహాత్మా! నివు చెపి ప్పీనదంతియు నిక్కమె. సీ వేగమునకు తట్టుకొన 
య డ లేరు. వీరందరు నీకు చాలవు. నా కోరికలన్ని యు నీ 


(ల 
రో 
జ 


చే ఎక నెరవేరగలవు. నీ వక్షమునందున్న మాక ఆపద 
వి? నివు మా వెపు నచో నిం|దాది దెవతలను గూడ జయింసగలము. 
స్‌ యండలోనున్న మాకు ఈ భీష్ము డెంత? 


మహానుభావా! నీవు యుద్ధము చేయకుండ మాకు సాహాయ్య ము చేసెద 
నని పూర్వము _పతిజ్ఞచేసి యుంటివిగదా! అట్టి నిన్ను నా ఆత్మ గౌరవము 


కృష్టా! భీష్ముడు నాతో “నీతో మంతాలోచన చేసెదను. కాని నీ వైపు 
నిలిచి యుద్ధము చేయను. దురోధనుని కొరకు పోరాడెదను.” అని _పతిజ్ఞచేసి 
యుండెను. కనుక కృష్ణా! భీష్ముడు నాతో తప్పక మం[తాలోప పన చేయగలడు 
అతడే నాకు రాజ్యమిప్పెించ గలడు. నాకు ఆయన మాటలం౦దు పూర్తిగా ప్‌శ్వా 
సము గలదు. 


శ్రీకృష్ణా! కాబట్టి నీవు మేము కలసి మరల భీష్ము నికడకు పోవుదము. 
ఆయనను వధించుటకు ఉపాయము కోరుదము. ఆయన తప్పక మనకు హితము 
చో దించగలడు. ఆయన చెప్పీ నకి యుద్దము చెసెదను. ఆయనయే మాకు సరి 
యెన ఉపదేశము చేసి జయము కలిగించగలడు, 


OK 


ఇషా! మేము పిత్ళ విహినులమై కాలకులముగా నున్నప్పుడు ఛీష్మపితా 
08) 


914 


(౭ 
fh 
న 
a3 ఖే 
3 
Raq 
3 
ప 
గ్‌ 
ఖీ 
j A 
Ye యల 
౧౮ స్‌ 
fry 6 
x3 0 
(0 3 
గ్గ 9 
(0 
6 
(౧౮ ౨ 
3 తూ 
ఈ 
ప 
ee) 
< 3 
A 3 
9 ౫ 
y3 tc 
y3 YA 
0 
1౮ 3 
hh 3 
3 ఇ 


w 
Gori జి 
gw ౫ 
2 లి 
Ye ప) క 
రై 
Ww 7 
3 సె గే 
ad 
జూ 
dp 
YH ౪ 
Ye Jp 
rha 7 
a 4° 
ya oY 
ya "ల 3 
Gg 
స న్న గొ 
DY | a) 
." "2 
CE 
«<b 
<9 yy 
v3 va 
అ nme ॥ 
తత కా ర 
ం లి గ్ర 
3 Kk fc 
ఖే చి 
య 
సే 
YY ౩9 
w fa A 


యుదము చేయుటకు ఉపాయము చెపగలడు. 


మి 


ఎ 


గ 
& 


ఈ విధముగా శ్రీకృష్ణునితో పాండవవిరులు 


# 

ళ్‌ 

శి 

Aa 

యే 

గ్‌ 

0 

యు 

€రా 
a 
చు (౧9 
a2 at 
tal a5 
32 
వ N 
63 గ 
2 bh 
ఇ ౦ 
si ha 
2 యళ 
స్త 

PO ర్వ 
రై ము 
ye bh 
6 098 
ఉట 
f, లె 
స్‌ స 


మీ 


కుల నహడేవులారా! 


ఇ“ 
౮ 


తా! ఫమ సేనా! 


22 8 

3 to 
12 
8 mj 
తత 0౦౮౧ 3 
లం pe 
hak 
» GA 
bb 3 
a 4 fl 
౮౧ 30 
య్‌ bb 
వ 
లే “లి 
‘3 39 ya 
m౮, "3 ౧ 
3 
WD ee 
ధే fa J 3 
ర #3 2 
a f 
J 
hh “ 
3] రీ 9 
స్ట 72 3 
3 Ye 
1 
fh 0 “ఆ 
BB 4 8 
స) sD 
ot ౫ 
mM గ౫ ర్ల 


2 

c9 

గ 

యు 

“3 

y2 

3 

” 

సం = 

(౧ 3 
2 

to sy 

y3 ee 

“1 ] f 

Ey 

; ఆని 

Ne y2 

%3 rg) 

స 

(౧ 0 
ల అ) 
Ye 

ho 

bm] 

a 1 

yd 

~~ క 

x3 *' అటే | 

b 

భు 62 

4 గే 
3 


విధముగా 


ఠా 
౧ం 


జట్‌ 
(ape 


ఏంశయము రా 


పజలక 


oa హహ 
3% కై 
EE 
నె a! 
A 2 + 
se 42 
స్‌ J YY 
“a ఈ 
b పైరు 
vy గ 4 3 
ho" aye 
1 ర గ్త్‌ ఫ్‌ 
లేం y3 Ye 
3 60౧౮ అవి 
ఖా గ్‌ పే రం 
సే ప స క 
వ | న bh 
x rere సం 
ల / 
0౮ గె పై y3 
a a be 
re శ 7 .* 
క. ళ్‌ స 
A ay. 
x3 52 డీ ౧ 
Tn: 
క్‌. 
ve 33 479 ‘fo 
me - f [- 
ha y3 గి 
GD {a r ఖే 
“d v3 గ్‌ ఇ) 
జ _ లల [,) 
3 ళం . 3 
a AH sg 
3 సల్లే సై (0 
MA x 


se) 


919 


ఏష వధ పరము 


రాజంము 


జయించు విధము మాకు 


“3 3 
i dl 
re ని 
RE 
Je 3 
fi 2 
టీ మః 
హ్రీ? 
A a 
లి 
ల 2 
సరు ళ్‌] 
0 
a3 3 
ద్ర 
వ్‌ = 
0౮ జే 
( 4 
4 5 
ర ౪ 
లి 
(గే a 
Co [గ 
ఎ af 
y3 1 
1 3 
లు 1: 
౧ ౦ 
వ్‌ 3 
స ఇ 
a iz 
A 
Ye 
Ra 


a gp 
lin yd 
a2 క 
DD 63 
fm nn 
fe r 
|] 3 
mm టి 
౧౮ 
[2 9 
3 © 
sans 
a 
«7 ya 
శ 3 
“3D 
a య్య 
“yw 
3 33 
re 
. 
3 me 
క 
2 3 
AG 
CR (1 3 
A ౧ 
గ్ర 
రం 
జక *ం 
3 న్‌ 
వ 
య. 
స 
3g 3 
2 3 
0 9 
mn ఎం 


పితామహా! మేము యుదములో జయము 


జాలదు గడా! 


వా 


నిన్ను, 


ఇ౦' దాది దేవతలు దానవులు వరుణాదులు కూడా 


మ్‌ 


ము దములో 


ధా 
్స 


రించి 


రు 
Ge 


ల్‌ 


నేను శస్త్రము 
రు గూడ 


పజాలరు. 


జయి€ 


జ «l 
_ 
Mr 
a, 


శు 
నలు 


లోక తయమునందెః 


గనం 
జ 


స్త్ర 


నేను శస్త్రము విడచి శ, 
నంహరింపగలరు, 


రిపో 


ఇ 
దం 


య! 


వాడు కవచము, దంజము తొలగినవాడు 
నేను, నీ వాడను అని శరణు వేగి 


ల 


లె 
ఆవే 


య్‌ v3 ॥ 
hg 
y3 
౧ 3 ఈత 
ge 2 
3 
Ca 
2, 
#3 చ A 
ఎం ల్ల 3 
7 ం గే 
ర a 
hb 3 43 
0 
Jo ౪౬) 
G4, 
గ 2 3 
3 
ఫస్టు గా 
— గే 
జ్ర టం 
we 0 
3 9 § 
2% 
. f 
3 3 Va 
ల షి లొ 
గే 
న్‌ రం స 
fh mn 


916 వేదవ్యానకృత మహాభారతము 


యుదిషిరా! మీ సెనుములో , మపద పు,తుడు గి బండియునా?, డు గదా! 
(©) oo 
ఇల 


అతడు మహాంధికుడు. యుద్దహరుడు. శ 


రు 

నాయనా! ఆ శిఖండేసి అర్జునుడు ముందిడుకొని నా పెన పదునై నబాణము 
లను ;పయోగించుచు నన్ను ఎడిడించగాక ఆ 
పూరుడెిన శిఖండి నామీచ బాణ పయోగము చేసినను ఆ 
అతనిని కొట్టుటకు ఇచ్చగింపను. ఆ యవకాశమును చూచి అర్జునుడు నన్ను 
త్వరగా శరములతో కొట్టవలెను. 

యుధిష్టిరా ! నేను యుద్దన న్నర్దుడనై యుండగా నన్ను చంవగలవాడు 
మూడు లోకములలో నెవడ.ను గూడ లేడు. కొపం రిరువురు మాృాతమె 


నన్ను సంహరింపగలరు అదియు నేను శస్రసన్న్యాన ము చేసినప్పుడె జరుగును. 
కనుక తొలుత శిఖండి నాపె బాణ పయోగము నా కెదురుగానుండ చేసినప్పుడు 


సందు చూచి అర్జునుడే నాపె బా ప 


= 
నన్ను పడగొటగలడు., మరియుకడు చేయలేదు. ఆ'థు 


ధృతరాష్ట్ర మహారాజా' యిటు ండవులు భిష్మునివలన తదగధోపా 
Fa) ౧ యె 
మును తెలిసికొని భీష్యపితామహునకు అభివాదముచేసి తమ శివింములకు తిరిగి 
పోయిరి 


రాజూ! పరలోకమునకు పోవుటకు దీక్ష వహించి ఖిషు స్ముడిట్లు తన వదో 
ల్ని 
పాయమును చెప్పగా వి న అర్జునుడు దుః ఖముచేత పరితపించి సి గతో విటసను, 

ap) 


పిరిచినపు.డు ఆ మహాత్నుడు విడా! నేను ని తం, డిని కాను, 
అ థై డ L 


తం.డిని అని నా జాల్ఫమునందు నాకు చెప్పి నన్ను ( పేమించిన నా తాతతో 
నిప్పుడెట్ను యుద్దము చెసి యతనిని చంపుదును? నా నెన్యము నతడు వథించు 
గాక! కాని యంతటి పేమమూరి తో నేను యుదము చేయను. నాకు జయము 
్‌॥ అ 
, సవం-ననాతన ధర్శముల 


Cy 
ల, 
Po 
6 


పార్థా! యుద్దమునందు ఖష్ముని సంహరించెదనని పూర్వము అందరి 
యెదుట _పతిజ్ఞచేసి కాతధర్మము ననుసరించుచున్న సీ పిప్పుడెట్లు అతనిని 
5 ౧ 


సంహరింపకుందువు? కనుక యుద్ద దుర్మరుడెన యా క్షతియోత్తముని రథము 
నుండి పడగొట్టుము. భీష్ముని సంహరింపక నీకు విజయము లభింపదు. ఓష్ముడు 
యమలోకమునకు పోవుచుండుట దేవతలు పూర్వము చూచినారు. అది అన్యథా 
జరుగదు, గమ్మడు తప్పక మరణి౦చును, 


బడుచున్న ఫీష్మునితో నివుతప్ప 
ఒరియొకడు మూడు లోకములలో యుద్దము చజాలడు. అది యిం[దునకు 
గూడ అసాధ్యము. కనుక అర్జునా! నా మాటవిని స్థిడవై ఓమ్మని నంహరిం 
ఇందా! శతువు తనకన్న వయస్సులో పెద్దవాడెనను, వృద్దుడెనను, 
ల టు 0 ర ప = 
గుణవంతుడెనను సరియే, అతడు తనను చంపుటకు వచ్చినప్పుడు అట్టి ఆతతా 
యిని తప్పక చంపవ లను. ఇడి సర మెన శాశ్వత త [తియధర్మము. క్షతియుడు 
యుద్దము చేయవలెను. గ&ించవలెను. అనూయా రహిడులతో కలసి యజ్ఞాదులు 
చేయవలెను. ఇది వ;తియధర్శ్మము 
రాజా! క్రీక,ఘని యుపదేశము విని యక్తునుడతనితో నిట్లనెను. 
~ అణు దై టా 
కృష్టా! శిఖ 0డి భిష్మునకు మృత్మువగుట నిశ్చయము. కిష్సుడతని 


చూచిన వెంటనే యెల్లప్పుడు ముఖము |త్రిప్పికొ ని పోవుచుండెను, కనుక మనము 
ఎ 

కిఖండిని ముందు పెటుకొని ఉపాయముతో ఫష్ముని పడగాటుదమని వాయధి 
లి 


టు 


వెదవ్యాసకృత మహాభారతము 


యితగ నిరులను బాణములతో 


Loe 
§ 9 
m ౦ 
“3a శ్చ 
క శ్రి 

0 

ర) ఇ 

ఈ రగా 
డ్‌ 
(0 , 

ye 

“3 M3} 
Te 7 

చు క్‌ 

గ్‌ - 
2 సు 

యి మ 
a hh 
6రు లా 

3 

2 సరి 
(3 ] 

ల a? 
జ ౮ 
qc, గే 

| 

[- 

త 

లై 

ya = 
x3 

pa 

0 ౫ 
7 
2 


అ 


గ 
aC 
౦ 
ల 
62 
te 
9 a 
3 0D 
ళు] 
గ్ర 0 
cy 
ta రిలే 
BE 
13 > 
ఏం ద్ర 
రం 7 
న ల 
Ne] 60 
లట “ని 
జ 
శ. [ఏ 
fs 
4 ల 
60 
ml] 
న y38 
an ~~ 
G6 ‘op 
fn» . 
| 
, YY 
- 3 
a స్త 
oa fa 
| సే 
- ae 
al 
న 
త్రి 
3 0 


Fd) 
(౮ 
ఫ్ర] 
“YY 
Y2 
ve 
3 
ca 
fe 
Ne 
Fa) . 
ప్త J 
(3 
గ ౦ 
fat “dd 
6౫ 
Y2 33 
స 7 
౦౮ 
/|౮ ప్ర 
[0 ఆ6ా 
32 a 
ya 
క bb 
ca “వి 
x న. 
— లీల 
గి శ్రే 
2 2 
fa 9 
2 2 
% 2 
a 
aa 
(3 


Cen) తక 
OW త 


నల యుద 
డు 


శై గావ్‌ 
అం 3 


ఉభ 


3c 
[0 
వి 
గో 
లం) 
గం 
లీ 
Np) 
3 . 
గ్‌ ౫ 
వ 
రే. 13 
[aA 
ok 
DD 4} 
a3 YY 
“3 స) 
మ Ya 
ie 64 
(2 
<a) ఎ 
స [9 
# 
య 3) 
(0) 0 
2 3 
భ్‌ 7. 
(౧. 0] 
¥ ఫ్ర) 
[ల 
9 3 
bo p= 
బగ్గ 
“5 
ఫ్‌ 


డిటచెను, 
గ 


సంజయు 


అర 
(1 


ండవులండరు చేరీ, మృదంగ 
లఅనిశంఖములు అంతటను (మోగుచుండ గా 


౧ 


వ 
దమునకు బయలుడేరిపోయి6, 
5 


డయమునందు 


[ప 


యు 


దా 
(క 


లిఖిండిసి ముంఏడుకొ 


4 ఎగా 
3 3 
sa 1 Ww 
2 33 
4° 
a 
స . 
v3 5 
fa + 
ల 3 
Ea 
నే స్నో 
క్‌ 7 
ద్‌ 0 
ca 17 
3 
2 ya 
lg 
4 22) 
pi, 
2 ఖే 
Ca సా 
rE) 
rej 
"1 sy. 
hy a 
3 3 
ఏ ర్స్‌ 
క -ి 
7 $3 
3 
bb . 
3 
he 


అపు 


జవ చ 


పాండవులు వ్యూహర చ: చేసి జీవిత 


భిష్ముని 


ఎ అ|గభాగమందు 


సేనక 


మహా 


నిలిపి పాండవుల 


పెకి దాడి వెడలను, 


చ 


~*~ 
న! 


ఆయన వెంట సాగిపోయిరి. అట్టు భీష్ముడు పాండవ నెన్యవ 


వీష్మవధపర్వము 919 


"రాజా! ఫీమ్ము ననుసరించి వెనుకగా మహావీకుతెన 
కంప 


గజసెన్యముతో భగదత్తుడు, అతని ననుసరించి 


న్న ) ఎతవరల్మలు వారి వెనుక 
౮ ల 
మహాబలవంతుడు, కాంఖొజరాజునెన నుదకిణుడు, మగచరాజెన జయిుత్సనుడు 
సుబలవంశ్యుడై న బృహద్భలుడు, అక సుశర్మ ప్రముఖులైన యితర రాజ 
aren లా టు a క... 
మును రక్షించుచు పోయి వ్‌ 


కొలది భీష్ముడు ఆసుర రై 
యుద్ధము చేయుచుండె 


రాజా! తరువాత ఆ రెండు నెనములు పరసారము చంపికొనుచు యమ 
రాష్ట్ర వివర్ధన మైన యుద్ధము "ఘోరముగా వసీ.. అపు+*డు అరునాది 
శిఖండిని ముందిడుకొని వివిధ శరముల'ఏ |పయోగించచు బీ 


రాజా! అక్కడ ఫీముని చేత కొట్టబడి న మీ సెనికులు పాండవ 
వారింప జాలకు౦డిరి. తరువాత అన్ని వెపుల చంపబడుచున్న మి నైష్య 
దిక్కుల పారిపోవుచు తమకు రక్షకుని గానకుండిరి వారు హాండవ, సాంజయు 
నిశితశరముల చెత వధింపబడుచుండిరి. 


జన మేజయా! అప్పుడు ధృతరాషు డు సంజయునితో నిటనెను, 
లొ 


౬ 

సంజయా! ఆ విధముగా పాండవులచేత పీడింపబడుచు న్న మన నెస ర 
మును చూచి పరాకమశకాలియెన భీష్ముడు కుద్దుడె యుద్దమనందడమి చే సెను? 
చెప్పుము. 

ఆ మాటకు సంజయుడు ధృతరాష్టుం కిట్టు బదులు చెప్పెను. 

రాజా! అటు శూరులెన పాండవులు హరమతో ని పు తుని సేనను చంపు 

౮ క 
చుండగా ఆ చతురంగ బలనాశము చూచి సపాంపజాలక ధీ 
ములను పాంచాల సృంజయుల పెన తన జీవితాశ విడిచి వరించి ఎంచహాండవు 
మ్ల అ్న 


(= 


చంపెను. రథికులను రథములను౦డి అశ్వికులన.. అశ. ములను 6డి 
లను పడ గొట్టి గజారోహకులను గూడ నశింపజసెను, 


లగు గూడ నివారించెను. అనేక శ,తుసనలన నానా శస్తాం స్త్రషాల చెత 
పదా 


990 వేదవా 


యుధము వంటి తీక్ష శరములను పయోగించుచు అవి అన్ని దికు 
జేయుచు అతి ఘోర శర శరీరముతో కనపడెను. అతని ధనుస్సు స 
మండలీక్ళత మె యుండెను, ఇం(దుని ధశుస్సుతో సమానమైన నీష్ముని 
వనుస్సునుచూచి నీ పుతులు మిక్కిలి విస్మయిము చెంది ఆతనిని అఖినందించిది, 

రాజా! అపు డు ఆ ంకపలు దీనమ మనస్కు_ల యుక్జమలా శౌరంముతో 
పోరాడు చున్న వీష్ముని దేవ విపచిత్తిని చూచినట్లు చూచిరి, నోరు తెరచు 
కున్న యముని వంటి విస్‌ పాండవులు నివారింపజాలకుండిరి. 


భీష్మ శిఖండుల సమాగమము 


రాజూ! పదియవ దడినమునండు శిఖండి సైన్యములు నిశితరదాణముల చేత 
ఆడవిని కార్చిచ్చువలె మన సేనను దహించుచు మూడు 
యెడషపై కొ పెను. కాలిపై సర్వమువళె (ప 


లు C 
నున్న నీష్మడు కిఖండి బాణములచేత గట్టిగా క ట్రబడీనవా డై నిఖండిని చూచి 
మిక్కిలి (కుర్దుడె అతనిని చూచుటకు ఇచ్చలేని వాని వలె నవ్వుచు నిట్లనెను. 
ధా దడ ౧ 


కిఖిండీ! ని యిషము వచ్చినట్లు నన్ను కొట్టుము. లేదా కొట్టకుండుము. 
ఎంతగా చాధవడినను నేను నీతో యుద్ధము చేయను. నీవు (బహ్మచేత ఎవతె 
వుగా పుట్టింపబడితివో ఆ శిఖండి వే. 


SHAS 


రాజూ! ఆ మాటలు విని కిభఖండి కోధముతో ఓషమూలకెములు నాకుచు 
© 
వీష్మునితో నిట్లనెను. 


“మహాదాహూ! నీవు వతియ = నాశకరుడవని ఎరుగుదును. నీవు వరశు 
రామునితో యుద్రముచేసితివి, నీ ; "ప్రభావము దివ్యమనియు నేను చాలా విన్నాను. 
సీ సామర్థ్య మెరిగిన వాడనై నను నేడు నీతో యుద్దము చేసెదసు. దానిచేత 
పాండవులకు నాకున్ను పీతి కలిగించదను, పురుషోత మా! నేడు నీ చేత 
యుద్దము చేయించి, నిన్ను నసంహకించెదను, ఇది నిశ్చయముగా జరిగి తీరును. 
సత్యముపె ఒట్టు పెట్టుకొని నీ యెదుట చెప్పుచున్నాను. ఈ నా మాట విని నీవు 
చేయదగినదేదియో చేయుము. న పోరాడినను పోరాడకున్నను సరియే! నిన్ను 
జీవితములో నేడు విడువను. క ఓష్యా! నేడు యుద్దవిజయుడ వెన నీ ని పరాక 
మము చూచెదను గాక! 


భిష్మవధ పర్వము 921i 


ధృతరాష్ట్ర మహారాజా! యిట్టు చెప్పి శిఖండి వీష్ముని తన వాగ్బాణముల 
శ లా 
చేత వేధించుటతొ పాటు పదునెన జాణములతొో కొటెన 


ఖీష్మవదకు శిఖండీని అర్హునుడు (పైత్పహించుట 


రాజా! అట్లు శిఖండి యనిన మాటలు విసి యర్హునుడు ఇది బిష్మవధకు 
సరియెన కాలము అని తలచి శిఖండినిట్లు పురికొత్పను. 


“మహాజాహూ! నేను శ తువులను పార్మదోలుచు నిను అనునకించుచుండ 
దను. నివు నంరంభముతో భీమపరా కమళాలియైన వీష్మునిపె దాడిచేయుము. 
ఆయన నమర్గుడెనను యుదములో నిన్ను పిడింపడు కాబట్టి నేడు నీవు 


వీ: వరా! కళ్ల సి 
రిరిగిపోయిన యెడల లోకములో సీకు నాకున్ను ప పిహాసము 


ఇయ చ క ఛి సా రా 
మనము పరిహాసవా , తులము గాకుండు లాగు నివు పయతి ౦చి నేడు భిష్ముసి 
టా 


(వ ద 


మహాబలకాలీ! నేను యుద్దములో _దోణాళ్వత్దామ కృవ, దుర్యోధఢనాది 
ళ్‌ 
వీరులను మహాబలశాలురె పోరాడజ.చున్న సమస్త కురువీరుల Ronse 


జన మెజయా! ఇట్లు అర్జునుడు శిఖ ౦0డిసి (పోత్పహించెనని సంజయుడు 
చెప్పగా గ" విని ధరా ్రతరాష్ట్రు9డు సంజయునిట్లు శ్నించెను, 


నూటతొమ్మిదవ అధ్యాయము 
భీష్మ దుర్యోధనుల సంవాదము 


సంజయా! |కుద్దుడె శిఖండి వర్మాత్ముడైన ఓష్మ పితామహునెబ్టెది 
ఓంచెను? పాండవులలో నెవరు శిఖండిని రషించిరి? ఆ దశమదిన యుద్దమందు 


a 


నీష్ముడు పాండవ సృంజయుల తో నే విధముగా యుద్దము చేసెను? శిఖండి 


22 


ము 


భీష్ముని క్‌ 


ను 
౧ 
యు 


వాదీ 
విని సను సహింపజాలకు 


RTT 


కీమ్మునంతటివానిని ఎదిరించు! 


గదా! 


ళ్‌ ఇ 
ఇల్లీ రా న్లో అల కాప 
SAL భగము కాల 

యు 


గాసి, ధను 


ంజయుడిటు బదులు చెప్పెను. 
౧ 


nS 
Co 


శమ లకు 


3 


ra 3 fe 
v3 రని 
A 22 
o fl | 
a) ita 
. ra 
> oO 
త wo ణి 
ల 3 x3 
D9 3 0౦ 
‘Pa | ం 
og 
fa 
ww ప ; 
ఇ ర చి 
3 8 {7 
5 v2 
/ > a 
3 ఏ] 9 
| న ఎ Y: 
Yr 6. 
3 fy (2 
9 > 
9 se న్‌ 
3 పం 
౮ క. వ 
న a 
Y స స 
3a కు 
| % fe 
న్య Un) 
; ol fa 
G4 ఇ A 
గ 
[) y3 a3 
;3 (3 లే 
9 చే 
న (2 ఫి 


శ యుండెను. 


ఆ ఆ 
అణ 


బలల” 
యుదమునందు 


శ తువులను శ్ర 


సెనికులను ఆ దశమదిన 


వ 


పాంచాల హెండ 


wu 
తా ఈ 


, గిశితశ్తర 


యుండెను 


33 3౮ 
GE: 
va A 
స్‌ గి 
3 గా 
o 1 స 
vo 
a} GR: ౧౮ 
3 v2 3 
ag 3 
sya 
. య 
43 3 7 
0 
4 3 ys 
v3 8 2 
| స bh 
లే 
2 4 లి 
Milo 3 
3 1) 63 
m3 Oo ya 
రి రల 
స్త 3 గ 
< x Sw 
D 3 స 
రే va 3 
DE fp గు 
౧. 
లా #3 ఇ 
Oy ల 
i ae స్టో, 
b ౯ 3 
v3 
3a 9 
ఇ 0 
( ల 


బు వారందరు సింహధ్వుని వినిన 


డ్‌ 


నిటనెను. 
రు 


ధిపడి నీష్మునితో 


డు మికి,_ లి బా; 
ర 


జో 
న. 


2 
క ఓ 
v2 
(16 
32 
ఖత 3 
ల్స్‌ రే 
j3 3 
3 
of 
ఫ్లా 
ర్‌ ౧3 
స్‌! d ళా 
కా 3 
గె 
క ౯ 
yi 3 
3a y} 
3 రి 
33 
vi లం 
గ 
ట్రా స 
న్‌! లో 
౧౦ 
fh 3 
IR .. 
“wu ce 
hy 83 
x3 
న 
9 రం 
స్‌ బ్‌ 
3 
౮ 
స 
గ 


వా 
పారిపోవు వ 


నరున డు 
డె 


న్నవి, అర్జునుని 


కుల, సహదేవ, ఆవి 


ఇల 
గు 


నీ 


'థనునితో 


ము . తెనినందుకు 
దాం 
డె 


ష్‌ 
కం. 


జు 
జ. 


వము (ని య 


బుణమును నేను మరణించి తీర్చుకొ నెదను, 
సష్మపితామహుడి విధముగా దు 


ంలుగూడ అడులేక మన 
డ 


pee) 


లో 


మటోత్క_ 


ఖల 


ద్‌ 


డవులు ఆడగించిరి. 


మ్‌ లా ము 
ఉయ ౧ Mme 


ర] 
య 
33 
LES 5 
J "9 
ఇ ఏ 
21h 
సా 9 
cq 
2 . 
Y2 సే 
3 జె 
0 
శ్రీ (mg 
టె) సం 
132. 
#3 
3 
a 1. 
సం లి 
CHa 
y2 ల్లో 
cg ద్ర) 
Ya a2 
3 13 
3 3 
4 సం o 
eh స 
hE 
౧ న్న 
30 


టు పదివేల ఏనుగులను 


యి 


మె 


కులతో 


ర్‌ 


టీ 


స్సు 


రాజా! సిష్ముడా పదవనాడు గజారో 


y94 వేదవ్యాసక 


అశ్వికులతో పాటు పదివేల యశ్వములను, రెండులక్షల పదాతి నైనికులను 
ధూమరహితాగ్ని వలె మండుచు యుదమునందు దహించివె చను, 

రాజా! అట్టు. విజృంభించి ఆనాడు యుద్దమ చేయుచున్న భీష్ముని 
పౌండవులలో నెవరుగూడ కరిపార చూడజాలకుండిరి నీష్ముడు ఉతరాయణ 
ములో తపించుచున్న సూర్మునివలె తిక్షముగా భయంకరుడెయుండెను, 

రాజా! అప్పుడు పాండవులు సృంజయాదివీరులు భిషు 
పేడితులై ఆతి సంరంభముతో వీష్మని వధించుటకు అతని పెకి ఉకిరి. అప్పుడు 
వారితో యుద్దముచేయుచున్న బిష్ముడు మేఘములచేత అవరింపబడిన మేరు 
పర్యతమువలె మెరయుచుండెను. 


అర అల్ల 


అర ర ర వ. దం రా యా శా స ఇ జ్య 
రాజా! అప్పుడు న్‌ పుత్రులు భీష్ముని చుట్టు అన్ని వె పులనుండి గొప్ప 
సేనతో చేరిరి. ఆ తరువాత భికర యుద్దము జరిగను. 
జన మేజయా! యిట్లు సంజయుడు యుద్దవృత్తాంతము ధృతరాష్ట్రనకు 
చెప్పి తరువాతి యుద వృత్తాంత మిట్లు వర్ణింపదాడ గను, 


౧ 


నిట్లనెను 
౧ 
పేరవరా! వీష్యపితామహు నెదుర్కొనుము వీష్మునకు సీవేమా తము 
టు 


ధృతరాషహ్టా9! యిట్లు అర్జునుడు చెప్పగానే శిఖండి ఏషమ్మని పె దాడిచేసెను, 


౧మా విమనుంలు వృద్నులన విరాట (దుప 
బి ౮ లి ధ— 
దులు కుంకిభొజుడు యుదిషిర, ఎ దేవులు ఇతర సెనిక వీరులున్ను 


రాజా! వృషభము పై వ్యా _ఘ శిశువు దాడిచేసినట్లు వీమ్మని'పె బడుటకు 

వచ్చుచున్న చేకితానుని చిత సేనుడు ఎప్‌రించెను. యుద్దసన్నద్దుడె త్వరగా 

వీష్ముని పెపడుచున్న ధృషద్వుమ్నుని కృతవర్మ నివారించెను. బీష్మ వధిచ్చతో 
న్‌ a 


' కుదుడె త్వరగా వచ్చుచున్న AR 


CC డు కా 


ల్‌ 


నివారించెను. అట అనేక బాణముల 
వీష్య జీవితమును కోరుచున్చ విక 
వచ్చుచున్న సహడేవుని కాపాచా గ్‌ 
కర్ము డైన ఘటోత్కచుడు సీష్మవధ కె వచ్చుచుం 
నీష్మవధేచ్చతో వచ్చుచున్న సాత్యకిని 


నివారించెను. వ ద్దులెన పిరాట్ట్రుపదులను ఆశ తామ కోధముతో నడ్డగించెను 
అకు పీష్మ వధచ్చలో వచ్చుచున్న యుధిషరుని 'దోణాచార్యుడు నివారించెను 
0 (ర 
మహారాజా! శిఖండిని ముందిడుకొని దశళదికులు _పకాశింవ చేయుచు 
వీష్ముని'పైకి వచ్చుచున్న యిద్ధరభసుడైన అర్జునుని చుళ్ళాసగుడెదిరించెను. అ్రై 
సీమ్మనిపె దాడిచేయుటకు వచ్చుచున్న అనేక పాండవపీరులను మీ వీరులనేకులు 
అడ్డగించిరి 


రాజా! అప్పుడు దృష్టద్యుమ్నుడు నెన్యములతో మాటి మాటికి నిట్లనెను, 
ఓం ౧ 


శ్ర 


ద 
ఇదుగో అర్జునుడు భీష్మ 
గూడ సమర్దుడు కాడన్నచో శకి ఉడిగి అల్బజీవితముగల భీమ్మడు అర్జును 
థి నూ 
'సటెదిరించి పోరాడ గలడు? 
న్ని 


ధృతరాష్ట్ర మహారాజా! ఇటు తమ సేనాపతియెన ద 
జ్య 0 Cn 
ని 


చెప్పగానే రథిక వీరులందరు దమ్ము 


రాజా! అటు _పళ యకాల జల | పవాహములవ టె వచ్చుచున్న పాండప 


౮ 
వీర సెనికులను మీ వీళవరులు హర్షముతో నివారించిరి, రాజా! దుశ్ళాసనుడు 
అ 


ఎలో మహాభారతము 


చ 


గ 
కా 
య 


వారికి 


చుూగా చూచు 


ఆరం 


ఖే జ. జ 
అందుల 


చేమ Sen దుర యు కక. అ. 


~_ 


ర థిక 


ఒండెరులు 


— 
~~ 


సుర ఇం, దులవంటి 


లా 


ఇం; దులపవ 


© 


తలపడిరి, 


62 A 
ir yf fy fa 
“a 13 0 
న 2 
ర్చి 3 ep 
ల ma © 
గ ఐం 
{a %3 
[3 గై 
8 H 
ని | 
0 
2 
se న 
v3 గ 3 
gat 
¥ 
త్తు 5 క 
2 a3 
త్ర మ యె 
y3 క 
2 99 ¥ 
ge my 
7 ల / 
సె 3a 3 
ర శ్చ Ww 
కీ ఏ 6౯69 
షా స 62 
9A 2 
— 8a’ 
వ్‌ ద్‌ 04 
లం 
a 
3 
ణ్‌ 


చ 


డు మూడు దాణములతొ అ 


న. 


రునుని లలాటము 


టి 


ఇ 
ణా 
రో 


దుశా 


౦దు రాహువు చం _దుని 


జ 
నూ 


a 


ర 


భగ్న ము బెన్సి 


పష తీసికొని 


a 
(౧ 


సీ. 


గ 


మయొక ద 


కుదుడిే 
[నా య కూ 


డతి 


ఇరువదియెడు 


ఇ 
దా 0 యా 


ఇ” నా. 
చి. 


~ 5 
cone 


ఇగ న రా. 
ఎండకు అ, 
మా 


ఇగో 
యె 


జా 
వ. 


Te; 


ree 


927 


బీష్మవధ పర్వము 


ములో 


సర్గ 
ఆ 


ఆఅ ౬) 


_పదర్శించుచు 
సిం, దుడువల 


షష 


జనమేజయా! ఇటు దుళకా 


ద్వందం 


దై 


సనారునుల 


అగ 


3" 


౧ 


యుద్దము 
డా 


ద్వాద్వు 


ఎ 
a 
wu 


>» 


జ 
అథి 


వ ముఖ్య 


> 
ఆటో 


వవ_.హాం 


పోవ 
ంతయు చచ్చి 


ముతో తిరిగి 


జ 
CM 


షు 
మల 


వేదవ్యాసకృత మహాభారతము 
ఎండి జీ 
౦డవుల 


a) 


~_ 


గా 
టై 


యా 


క 


యుడు. ఇతడు మరణించిన 


నటు తలచెదను, 


ణ్‌ 


మూత 


ఇనా 


ల 
౧ 


ండునటు 


జ 


౧ 


బు 


క్ష 


కారము ఆ రధికులందరు వీష్ముని పెకి 


ya 
స్‌ 
go 
లప 
| bn 
fe og 
v3 
yy 
ఖ్‌ 
a ww 
నా A 
ట్వ గ్రే 
b ౩7 
A 
NE) 
57 


బులతో 


జన సుదకిణుడతు 
ల్‌ 
మోతే. 


ట్ర్‌ 
ప్‌ 
J 
b ళు 
ఇ ¢3 
0 
గ్‌ ee 
Cc} 
te to 
3 Ah 
vi. 
. 
ఫే 2 
h(a 
“0 fp 
iu (7) 
3 
“3 
v3 9 
ya 
an 
pa) 8 
ee fy 
9) 
72 «a 
3 ya 
= 3 
bh 9 
స్‌ 9 
0 
య 
13౮ 
D 


ఠా (మ 


డించుట చూడగా 


శా 


రి 
వ 
| 


© 


టా 


వురులిదరు 
న 


0 
మ 


కా 


జ్య 


ములచతను గురుపు తుని కొటిరి. అశ తామ ఆ 


౧ 


లబ 


కొటెను. ఆటా యిుఎువువకు మహా ఘోరయుదము జరిగెను. 


వీష్మవధవర్వము 929 


ఆతడు కూడా కృపాచార్యుని యెదపె కొద్దెను. వీష్మని రక్షించుటకు కృపా 

చార్యుడు, నలీష్యుని వధించుటకు సహదేవుడు వరస్పరమిట్లు ఘోరముగా 
భు 

యుద్దము చేసిరి. 


రాజా! నకులుని వికర్షుడు _కుద్దుడై ఆరువదిబాణములతో కొట్టగా అతనిని 
నకులుడు డెబ్బదియడు బాణములతో కొ విను, అట్టా యిరువురు గోళకాలలో 
అబోతులవటె పరస్పరము కొట్టుకొని 


రాజా! ఘటోత్మచుడు మీ సేనను కొట్టుచు వీమ్మని పెకి వచ్చుచుండగా 
దుర్ముఖుడా రాక్షసుని వీష్మ రక్ష ణార్హమె యెదికించెను. ఘటోత్శ_చుడతనిని 
యెదషపె కొట్టగా అతడు కూడా అరువది బాణములతో ఆ రాషసుని కొటెను. 


రాజా! ఏీష్మవదేచ్చతో పచ్చుచున్న ధృష్టద్యుమ్నుని అతని ఐదు బాణము 
లతో కొ ర్లైను. మరల ధృష్టద్యుమ్నుని 'నిలు_.నిలు' మనుచు ఏబది బాణముల 
కొట్టగా ధృష్టద్యుమ్నుడు కూడా ఘోరయుద్దమున ఒక్‌ రిని మించి ఒకరు ఇం,ద 
వృ|తాసురులవలె పోరాడిరి. 


రాజా! భీష్ముని పైకి వచ్చుచున్న భీమసేనుని, సోమదత, పుతుడైన 
భూరి శవుడు నిలునిలుమని వారించి అతని యెద పై పెకొ ట్రైను. అట్లు వక్ష స్థలములో 
నిరికిన బాణముతో భీముడు పూర్వము కుమార స్వామి... పయోగించిన శ కిచేత 


[కొంచపర్యతము వలె ;పకాళించెకు అట్లా యిరువ్లురు కమ్మ రిచేత పదునుచేయ 
బడిన బాణములతో పరస్పరము | కోధయుక్తులై యుద్దము చేసిరి. 


రాజా! గొప్పసేనతో భీష్మ నెదిరించుటకు వచ్చుచున్న యుధిష్టిరుని 
ద్రోణాచార్యుడు నివారించను, ఆ యిరువరికి యుద్ధము "ఘోరముగా జరి గను. 
మెఘగర్హనము వంటి (ద ణున్సి రథధ్వని విని (పభ [దకుల సేన (దోణుడు నివా 
రించుచున న్నను చలించక (ద వోబుప తో పోరాడెను. 

రాజా! భీష్ముని పె దాడిచేయటకు వచ్చుచున్న చేకితానుని ని మి్మిితుడు 
చిత సెనుడు నివారించెను. వీష్మ రక్షణార్థమె చ్విత సేనుడు చెకితానుని'పై 


శ కిని విసిరెను. అల్లి చేకితాసుడు కూడా చ్మిత సెనుని అడ్డగించి కొ ట్రైను, ఆ 
యిరువురికి అప్పుడు యుద్ధము అతి ఘోరముగా జరిగెను, 


రాజా! దుశ్శాసనుడు అర్జునుని ఎంతగావారించుచున్నను ఆగక అర్జునుడు 
గ్ర) 


930 వేదవ్యానక్కత మహాభారతము 


సీ పుకుని వారించి నీ సేనను చెండాడజొచ్చెను. అప్పుడా దుళ్ళాసనుడు శ కిని 
[ప్రయోగించి అర్జునుడిని అడ్డగించెను, అప్పుడు దుశ్శాననుని కొట్టగా మీ సేన 
మిక్కి-లి డాదపడి అర్జును నెదిరింప గా మరల అర్జునుడు ఆ సేనను కొట్టగా అది 
సమరభూమిపై పడి పొర్పాడజొచ్చెను, 


జనమేజయా ! యిటు సంజయుడు వీరుల ద్వంద్వయుద్ధ్ద |కమమును 
౧ టా 
గూర్చి ధృతరాష్ట్రనకు వర్ణించి చెప్పి, తరువాతి యుద్దవృత్తాంతమిట్లు చెప్ప 
దొడగను. 


(దోణాచార్యుడు అశ్వత్థామకు అళుభనిమిత్త ములను సూచించుట 


రాజా! వీరుడు, మహాధానుష్కుడు-మదగజ పరాక్రమశాలి మత్తగజ 
నివారక మైన మహాధనున్సును ఆడించుచున్న పురుషోత ముడు పాండవుల సేన 
పారఠర్యదోలుచు సెన్యములో (వ వేశించుచున్న మహాబలకాలి వీర్యవంతుడునై న 
[రోజాచార్యుడు వివిధ నిమిత్తముల నెకిగినవాడు కాబట్టి సేనలను తప్పింప 
చేయుచున్న తన ప్వుకుడైన అశ్వత్థామతో ఆ నిమిత ములను గూర్చి యిట్లనెను. 


కావా 


పతా! నేడు మహాబలశకాలియైన అర్జునుడు యుద్దమునందు భీష్ముని 
సంహరింవ నిశ్చయించు మహా పయత్నము చేయగలడు. నాయనా! నేడు నా 
చేతినుండి బాణములు పెశెగురుచున్నవి. ధనుస్సు అదురు చున్నట్లు తోచుచున్నది 
వివిధాస్త్ర్రములమం|తముల (ప్రయోగము జపీకి రానున్న ది. నా బుదికూరముగా 
నా రశ లై ద ఒ 
న్నది, 


పుతా! దిక్కులందు మృగపక్షులు అకాంత ముగా ధ్వనించుచున్న వి. 
భారతసేనల కిందుగా | గద్దలుదోగుచున్నవి. సూర్యుడు తేజన్సునశించినవాడుగా 
కనిపించుచున్నాడు. అన్ని దిక్కులు ఎరుపురంగుగల వెయున్నవి. భూమి 
ధ్వనించుచూ దద్దరిల్లుచు కంపించుచున్న ది, రాబందులు - (గద్దలు-కొంగలు- 
నక్కలు మాటిమాటికి ఆశుభముసు తెలుప్పుచు అమంగళధ్వనులు ఘోరముగా 
చేయుచున్నవి ఆ జంతువులు సూర్యునకు అభిముఖముగా నోర్లు తెరచుకొని 


అర చుచున్నవి. 


నాయనా! నూర్యమండల మద్యమునుండి కొరవులుపడుచున్నని, విష్క.9 


భాదులైన యిరువదియేడు యోగములలో నొకటైన 'పరిఘము' అను దుర్యోగము 
కబంధయుక మై (మొండెముతో) సూర్యునిచుట్టముట్టి నిలిచియున్నది. రాజుల 
దేహనాశకరము ఘోరము భయంకరమునై న ఘోరపరివేషము(సూర్యచం దుల 
చుట్టు ఏర్పడు మండలము- దీనిని గాలిగుడియందురు. సూర్యచం(దుల చుట్టు 
వర్చడెను, 


పతా! దుర్యోధనుని దేవాలయములలో ఉన్న దేవతావి[గహాలు కంపించుచు 
నవు;ంచూ-నరి ంచుచూ ఏడ్చుచున్నవి. [గ్రహములు అపసవ్యముగా సూర్వునిచుటి 
6) — న లు 
సూర్యమండలము గురి ంపబడునట్లు చేయుచున్నవి. చందుడు తలకిందులుగా 
నిలిదియున్నాడు. 


నాయనా! నరేందుల శరీరములు శోభతరిగినట్టుగా కనబడుచున్నవి. 
భార రాష్ట్ర నెన్యములలో కవచధారులు మెరయుటలేదు, 


పుత్రా! ఉభయ సేనలలోను శ్రీకృష్ణుని పాంచజన్యశంఖనాదము గాండీవ 
ధ౫నియు, ఇతర ధ్వనులను అణచి వినబడుచున్నవి. ఇదుగో అర్హునుడు ఉత్తమా 
స్రములను ధరించి యుద్దమునందు ఇతర యోధులను పక్కకు తొలగించుచు 
భీష్ముని ఎదిరించుటకు పెబడి వచ్చుచున్నాడు. 


భీష్మ రక్షణార్థము_ధృష్టద్యుమ్నునికో పోరుడుటకున్ను 
దోణుడు ప్యుతుని ఆజ్ఞాపించుట 
నాయనా! ఈయళభ నిమిత ములను గమనించి అర్జునుడు ఉ ల్రేజితుడై 


బేష్ముని పెకి వచ్చుటను చూచి నా శరీరములో రోమాంచము కల్గుచున్నది. నా 
మనస్సు కృంగిపోవుచున్నది, 


పుతా! వీష్మారునుల సమాగమమును గూర్చి చింతించుచున్నాను. కవట 
కృత్యములందే [పజ్ఞకలి పావపుమనస్సుగల శిఖండిని ముందిడుకొని అరునుడు 
జా గ టె 
వీష్ము నితో పోరాడుటకు పోయెను. 


తర్వాత దెవికముగా పురుష్వడె అమంగళ ధ్వజముగలిగి మహాబలకాలియైన 


శల వేదవ్యాసకృత మహాభారతము 


(చుపదప్పుతుడైన శిఖండిచె నేను నసంహరించబడు దునని' చెప్పియుండను, కనుక 
ఆమాంగళికుడెన శిఖండి పె వీమ్మడు బాణ పయోగము చేయడు, 


ప్యుతా! ఇవియన్నియు చింతించుచున న్ననా (పజ్ఞమికి్కి_ లి సన్న గిలు 
ర రా 
చున్నది. అర్జునుడు యిద్లసన్నద్దుడ వీమునిపె దాడిచేయుచునా? డు, నాయనా 
పి ది 2 o— Des a 
యుధిష్టిరుని కోధము బీష్యార్హునుల సమాగమము నా అస్త సమారంభము 
వివిధాస్ర వయోగయత్న ము ఈ మూడును [పజలకు ఆ శుభసూచకములు. ఇడి 
నిశ్చయము, 


నాయనా! అభిమానవంతుడు_బలవంతుడు శూరుడు. అస్త విదాపండితుడా 
లాఘవ పా క్రమశాలి_ దూరమువర కుకూడా పోయి పోరాడువాడు దృఢ మైన 
బాణనంపద గలవాడు సర్వనిమిత ముల నెరిగినవాడు- యుద్దమునందు ఇం దాడి 
దేవతలకు కూడా అజేయుడు-_ బలవంతుడు బుద్దిమంతుడు. యుద్దములో ర్త 
మెరుగనివాడు-యోధ శేప్పుడు యుద్దమునందు ఎల్లప్పుడు విజయకీలుడు-భయం 
కరములైన అస్త్రములు గలవాడు నైన అర్జునుని మార్గము తప్పించుకొనిపొమ్ము. 


ప్కుతా! నేడు ఈ మహాఘోర సం్యగామమందు మహావైశనము (హాని) 
జరుగనున్నది చూడుము. నేడు అత్యంత ,కోధ్నోదిక్తుడైన అర్జునుడు నైనిక 
వీరుల బంగారు కవచములను నిశితశరములచేత చీల్చును. ధ్వజ్యాగములను 
తోమరములను ధనుస్సులను_శ క్రి పానాదులను- గజము "ఏక్కాములను 
ఛేదించువ. కనుక యశస్నునో_జయమునో ఆశించి స్వర్గమును ముండిడుకొని 
యుద్దమున కేగిము. 


నాయనా! నేడు అర్జునుడు మహాయఘోరము- దుర్షమము రథ గజాళ ముల 
నెడు సుడులు గల నం గామి నదిని దాటగలడు. 


పతా! యుధిష్టిరుని యందున్న (_బహ్మణ్యత్వము [బహ్మనిషతంము 
(బాహ్మణ హితత్వము)ఇందియ నిిగహము, దానము తపస్సు-స [త్పవరనము 
ఈ సర్గుణములన్నియు నేడు ఇక్కడ కనబడును. ఆ మహామహుగకు అండగా 
అర్జునుడే కాక మహావీరులైన వీమ నకుల సహదేవులు కూడా ఉన్నారు. అన్ని 
టికి మించి అతనికి నాథుడై రక్షకుడై సర్వలో కేశ్యరుడైన  శ్రీకృష్ణభగవాను 
డున్నాడు. 


పుతా! అటి మహాతుడెన యుధిషిరునకు దుర్న్శతియెన దురోోధనుని. 
న్‌ ట్‌ ఉల త ఢ్రీ Cn పె 


యెడలగల కోపము భరతభూమిని దహించగలదు. ఆ మహనీయుడు తపస్సుచేత 
కృశించిన శరీరము గలవాడు సుమా! నాయనా! ఇదిగో వాసుదేవుని యా|శ 
యముగల అర్జునుడు ధార రాష్ట నెన్యములనన్ని టిని చీల్చి చెండాడుచు 
కనబడుచున్నాడు. అతనిచేత తేభిల్రిన ధార రాష్ట్ర) సైన్యము 'తిమి యను 


మహామత్స? ఇముచేతమోభింపచేయ ఎడిన మహాతరరగన యుతము [దమువలెనున్న ది 
చూడుము 


పుత్రా! సెనాముఖమునందు మహాశబ్దములు పినబడుచున్నవి. నీవు 
ధృష్టద్యుమ్నుని పె దాడిచేయుటకు పొమ్ము. నేను యుధిష్టిరుని పెకి పోయెదసు, 
అమిత లేజక్శాలిమయైన ఆ మహారాజు యొక్క వ్యూహము సముదకుక్షివలె దుర్గ 
మముగా ఉన్నది. 


నాయనా! దానిచుట్టు అతిరథులైన వీరులు నిలిచియున్నారు. ఆ వ్యూహ 
ములో ఉన్న యుధిష్టిర మహారాజును = -అధిమన్యు. సాత్యకి- ధృష్టద్యుమ్న -భీమ 
“నేన నకుల నహ చేవులు పరి వే వేష్షించి రకీంచుచున్నారు. 

పుుతా ఇదిగో గొప్ప మద్దిచెట్లు వలె ఉన్న తుడు శ్యామవర్హుడు శ్రీకృష్ణ 
సమాను డైన ధృష్టద్యుమ్నుడు రండవ అర్జునుడా అనునట్లు 'షన్నాగభాగము 
నందు పోవుచున్నాడు చూడుము, 

1 అల అ మం అడ అర్య ఆమ అల్లో గు 

నాయనా! ఉత మాస్ర్రశ స్రములును మహాధనుస్సునుతీసికొని ధృష్టద్యుమ్న 
కీమ సేసుల నెదిరించి యుద్ధము చేయుము. 

పతా! (వవంచములో తన పియపుతుడు శాశ్వతముగా అనేక సంవ 
తరములు కీవించవకెనని ఏ తండి కోరడు? కాని క్షత ధర్మమును పురస్క 
రెంచుకొని మనము ఆ ధర్మము నా శయించినాము కాబట్టి నిన్ను యుద్దము 
చేయుటకు నియోగించుచున్నాను. 

నాయనా! ఇదిగో ఈ మహారణమునందు నీష్మడు మహాసెనమును 
దహించుచున్నా డు. అతడు యుద్దము లందు అసమానుడు, 


ధృతరాష్ట్ర మహారాజా! (వతాపశాలియెన (దోణాచార్యుడిట్టు పు|తుడైన 
అశర్థామకు ఆజ్ఞయిచ్చి తాను యధిష్టిరునితో యుద్దము చేసెను. 


జన మేజయా! యిట్లు సంజయుడు ధృతరాష్టు9నకు చెప్పి తర్వాత యుద్ద 
నవృతాంతమునిట్లు చెప్పదొడ గను, 


ీమసేనుని యద్భుత పరాక్రమము 
రాజా! భగదత్త -కృప.ళల్య-కృతకర్మ-వింద. అనువింద. నెంధవ-చిత 


934 వేదవ్యానకృత మహాభారత ము 


'సన-వికర్ణ దుర్మర్షణాదులు పదుగురు మహారథిక వీరులు-నానాడేశజాతము లైన. 
నలతో యుద్దమునందు భీష్ముని యశస్సు కోరుచు భీమసేనుని పై దాడిచేసిరి. 


రాజా! శల్యుడు తొమ్మిది బాణములు, కృతవర్మ మూడు, కృపుడు. 
తొమ్మిది, చి, తే నున వి కర్షభగదత్తులు తలకు పది పది, నెంధవుడు విందానువింద 
వీరు లై దెదు దుర్మర్షణుడు ఇరువది నిశితశరములు భీమ సేనుని పె పయోగించి. 
కొట్టరి. 


రాజా! అట్టు సర్వలోకవీరులైన ధార్తరామిలు తనను విడివిడిగా కొట్టగా 
వీమ సేనుడు అతి కుద్దుడె శలుసి ' ఏడుబాణములతో కృతవ వర్మను ఎనిమిదింటితో 
కొట్టి, కృపాచార్యుని ధనుస్సును చేదించి, ఏడు జాణములతో అతనిని కొను. 
విందాను విందులను మూడింటితో, దుర్మర్షణుని ఇరువది బాణములతో చిత 
సెనుని ఐదింటితో, ఏకర్లుని వడింటితొ, జయ (దథుని ఐదుబాణపషులలోనుకొట్టి 
హర్షములో సింహనాదము చేసి మరల 'సెంధవుని మూడుశరములతో కొటైను. 


రాజా! తరువాత రథిక పరుడైన కృపాచార్యుడు మరియొక ధనస్సు 
తీసికొని సంరంభములో ఖీముని వది బాణములతో అంకుశములతో వనుగును 
పొడిచినట్ప కొష్టెను. అప్పుడు భీముడు అతి _కుద్దుడై బిగ్గరగా సింహనాదముచేసి. 
అనెక బాణములతో కపాచా ర్యునికొట్టి _ పళయకాలమ: వలె మూడు బాణములతో 
నెంధవుని రథాశ్వములను సారధిని సంహరించెను. 


రాజా! తరువాత హతాళ్వమైన తన రథమునుండి యెగిరి దుమికి నైంధ 
వుడు ధనుర్దారియె భీముని నిశిత బాణములతో కొ'పైను. అప్పుడు భీముడు రెండు 
జల్లములచేత సెంధవుని ధనుస్సు ఖండించెను. అతడు భిన్నధన్వు డై, పిరథుడై 
హతాప్వరై హతసారథియై దిక్కుతోచక త్వరగా చిత న సెనుని రథముపపెకి. 
పోయెను. అప్పుడు భీమసేనుడు 'మహారథికులను వారించి, శరములతో కొటి 


అందరు చూచుచుండగా సైంధవుని విరథుని చేయుట వంటి అత్యద్భుత యుద్ద 
కర్మ ను చేసెను, 


8 


రాజా! అప్పుడు ఏమ సేనుని పరా|క మము సహింపక శల్యుడే పదునెన. 
బాణములతో 'నిలునిలు మని అనుచు ఖీముని కొ్రిను. అప్పుడు కృప కృత 
వర్మాదులైన తక్కిన వీరులు శల్యరషిణార్థమై సీమ'సేనుని కొట్టిరి. అప్పుడ 
రీముడు 'వారినందరను ఐరైదు బాణములచేత తిరిగికొ'పైను. 


ఫీష్మవధ పర్వము కెలక 


రాజా! తరువాత వీమడు శల్యుని ఎనుబది బాణములతో కొట్టగా శల్యుడు 
పదునాలుగు బాణములచేత వీముని బాధించి అతని సారథియెన వికోకుని బాణ 
ములచేత శల్యుని బాహువులందు ఎదపె కొట్టి భగదత్తాదులై న యితరవీరులను 
మూడు మూడు బాణములతో కొట్టి సింహనాదము చేసెను 


రాజా! తరువాత ఆ వీరులందరు విడివిడిగా మూడుమూడు బాణములతో 
బీముని కీళ్ళ యందు గాఢముగా కొట్టిరి. అట్లు దెబ్బలు తినినను వీమసేను 
మేఘజలధారలచెత వరతము వలె వ్‌ మా[తము వ్యథ చెందక శల్యుని మూడు 
బాణములతో కృపుని తొమ్మిదింటితో, భగదత్తుని నూరుబాణములతో కొట్టి, 
కృతవర్మ ధనుస్సును ఛేదింపగా అతడు మరియొక ధనుస్సుతీసికొని బాణముతో 
వీమసేనుని కనుబొమల నడుమ కొప్పిను, 


రాజా! అట్టు కొట్టబడిన వీముడు _కుద్దుడె శల్యుని పె తొమ్మిది భగదత్తు 
నిపె మూడు, కృతవర్మ పె నెనిమిది, కృపాచార్యాదులపై 'రెండురండు వాణ 
ములు _పయోగించి కొల్పిను, వారండరు మరల నతనిని కొట్టి బాఢించిరి. ఇట్లు 
వీముడు బాధితుడైనా ఏ మ్యాతము చలింపక వారందరిని తృణ సమానులు గా 
తలచి వ్యథితుడు కాకుండెను. వారందరు కూడా మరల వీముని "పె నూర్హకొల 
వేలకొలది బాణములను [(పమయోగించి కొట్టరి. 


tr 


రాజా! తరువాత భగదత్తుడు కిని , ముని పె విసిరను. సెంధవుడుతో 
మర పటి ఉశాయుధ ములను క్‌ నడు శతఘ్నని( 'నాలుగుమూరల పొడవుగల ఇనుప 
ముండ్ల దండము) శల్యుడు ఒక వాణమును ఇతరులు ఐదెడు బాణములను 
పేముని మె (వయోగించి కొట్టిరి, - 


రాజా! అప్పుడు విముడు తోమరము (చిలకా లసు, మర పము (అర్హచం( ద 
బాణము)చత పట్టిశము (అడ్డకత్తి )ను మూడ్తుబాఐములచేతను, నువ్వుచెట్టుకాడను 
వలె ఛేదించెను, శతఘ్నిని తొమ్మిది శరములచేత శల్యుని బాణమును ఛేదించి 


భగదత్తుని శ కినికూడా ఖండించెను. ఇతరులు [ప్రయోగించిన బాణములుకూ డా 
మూడు మూడు శరములచెత శేదించెను. 


రాజా! యిట్లు బీమసేనుడొక్క_డే ఏడుగురితో ఘోరముగా యుద్దము 


చేయుచుండగా అర్జునుడు చూచి వీమునకు బాసటగా వచ్చెను. ఆ యిరువురు 
మహావిరులను మీవారు చూచి తమ విజయముపె ఆశవిడిరి. 


938 వేదవ్యాసకృత మహాభారతము 


రాజా! అటు మహారధికులతో పోరాడుచున్న వీమ సేనునితో పాటు 
౧ 
అరునుడు శిఖండిని చుందిడుకుని ఆ వడునుకితో యుద్ధముచేసి వీముని సంతోష 
జ 


పరచెను, 


రాజా! తరువాత ని పుడు. దురోధనుడు వీమార్దునులను వధించుట 
కొరకు సుళర్మను [పోత్స హించగా ఆ ,తిగరాధీషడు వెంటనే అనేక సహ:న 
రథ _నెన్సములతో వీమార్డునుల పై దాడిచే 
"ఘోరముగా యుద్దము చేయ నారంభించెను. 


జనమెజయా! యిటు సంజయుడు వీముని పరా కమమును గూర్సి ధృత 
౧ 1! 
రాష్ట్రనకు పర్గించి చెప్పి మరల నతనితో తరువాతి యుద్దవ్నతాంతమిటు చెప్ప 
దొడగను, 


భీమార్జునుల యుద్ద పరాక్రమము; 


రాజా! అర్జునుడు యుద్ధమునందు తన నదురొ_నిన శలు-ని రా 
పె 


నెమళ్ళ రెక్కలు గల అనేక బాణములతో క 


ము. 


లు 
మూడు మూడింటితో భగదత త్త _-నెంధవ-చిిత సేన. వికర్ణ 


వింద అనువిందుల నొక్కౌాక్క-రిని మాడుమూడు బాణములతో కొటి మిసేవను 
చ 
మికి_లి బాధించెను 


ర 384 


రాజా! వీమార్దునులు 'థికులమధ్యు చిత విచితగతులతో గోవులమందలో 
మాంసమును కోరుచు తికగుచున్న సింహమువలె aos ఆనేక సెనికుల 


ధనుర్భాణములను శిరస్సులను ఛేదించి పడగొటిరి. ఆ యుదమునందు నీమార్దున 
టు ణు 

బాణహతములై ధర సహ్య స్‌ సంఖ్యా కములెన చతురంగ సెనంాములు శల 
చ చి 


కూళను, అనేకులు వారి దెబ్బకు గడగడ వణికిరి, 


ఖేష్మవధ పర్వము 937 


చచ్చిన సేనలు నేలపై అంతటను వ్యాపించిపడియుండెను. ఛ తచామర 
ధగజాదులు విరిగి పరవబడియు౦డెను. నెనికులయొక అనేక రత్నభూషణముల 
వస్తా౦దులచెత భూమి వ్యాప్తమెయుండెను, ఆ విధముగా బాణఘాతములచేత 
అనేకులను సంహరించిన వీమార్దునుల శౌర్యమత్యద్భుతముగ నుండెను, 


రొజా! అప్పుడు దుర్యోధనుడు బీమార్దునుల పరాక్రమము చూచి వ్రీమ్మని 
కడకు పోయెను, కృప-క కృతవర్మ -నెంధవ. విందానువిందులు రణరంగమును 
విడువకుండిరి. 


రాజా! తరువాత భమార్దునులు ఘోరమైన న వెరవసేనను కొట్టి తరుము 
చుండిరి, 


రాజా! అప్పుడు మీ రాజవీరులు నెమలి రెక్కల బాణజాలములతో అరు 
నుని రథము గప్పిరి. వారి నందరిని అడ్డగించి అర్జునుడు సంహరించెను. 
శల్యుడు అర్జునుని యెద'పె కొట్టగా నతని ధనుస్సును పార్టుడు ఖండిం చెను 
అతని కాళ్ళను బాణములతో కొపిను, 


రాజా! అప్పడు శల్యుడు వ మరియొక ధనుస్సు తీసికొని మూడు వాణము 
లతో అర్జునుని, ఐదింటితో కృష్ణుని, తొమ్మిదిబాణము ములతో భీమసేనుని బాహువు 
అందు ఏద "పెనసు కొదిను, 


రాజా! తరువాత ద్రోణాచార్యుడు జయత్సేనుడున్ను దుర్యోధనుని 
యాజ్ఞ పై భీమార్గునుల పె దాడిచేసిరి. మగదాధిసతియెన జయత్సేనుడు ఎనిమిది 
బాణములతో భీమునికొట్టగా నతడు పదునైదు బాణములతో జయ ళ్చేనుని కొట్టి 
యతని సారథిని రథమునుండి పడగొ'పైను. సారథిలేని అశ్వములు వాంతి 
చెంది యిటునటు పరుగత్తగా జయత్సేనుడు రణరంగమునుండి తొలగిపోయెను. 


రాజా! అంతలో (దొణుడు నీముని "పె అరువదియైదు బాణములు (పయో 
గించెను, అప్పుడు భీముడు పితృసముడైన గురుని మరల అరువదియెదింటి తో 
కొ ల్రెను, 


రాజా! అర్జునుడు సుశర్మ పె అనేక బాణములు (ప్రయోగించి అతని నెన్య 
మును కూడా సుడిగాలి మహామేఘములను వలె చెదరగొ ట్రైను, 


988 వేదవ్యాసక్ళత మహాభారతము 


రాజా! తరువాత బీమ్మడు కోసలరాజు బృహద్భలుడు ఈ ముగ్గురు 
మిక్కిలి కుద్దులె భీమార్జునుల నెదిరించిరి. అప్పుడు పాండవులు దృష్టర్యుమ్ను 
డును భీష్మ నెదిరించిరి. అతడప్పుడు నోరుతెరుచుకున్న యమునివలె నుండెను. 
శిఖండి బీష్మ పితామహుని'పై నిర్భయముగా దాడిచేసెను, 


రాజా! అప్పుడు యుధిష్టిరాది పాండవులు శిఖండిని ముందిడుకొని నెనికు 
లందరితో వీమ్మ సదిరించిరి, అప్పుడు మీ వీరులందరు లీమ్మ్యని ముందిడుకొని 
శిఖండి మొదలైనవారితో పార్టులతోను యుద్గము చేసి 


రాజా! తరువాత వీష్ముని విజయము కో 'రుచున్న మీవారికి పాండవులతో 
భయంకరముగా యుద్దము జరిగను. మీవారికి యుద్దద్యూతమ లో వీష్ముడు 
పందెముగా నుండెను. ఆ పందెమును ఒడ్డి జయాపజయముల కొరకు. జూదము 
ఆడబడుచుండెను, 


రాజం దా! ధృషదు.ముడు రథికోతములతో భయపడక  బవీషునిసె. 
(టు. ఒలు en (aa i & = 
వ "= ర ఇ జామ్‌ (uaa 
దాడిచెయుడు ఆనె చప వారిని (పోత్సహింపగా నునాపతి యాజ మెదగకు 
శ ళా రో 
వె ఆజ వ ఒక్‌ 2 రా వ 
వాండవసన  పాణమలసపె ఆశవీదె బిష్నుని_పె డాడిచ సెను_ వీష్ముడు ఆ 
డె 
షు 


జన మేజయా! యిట్లు సంజయుడు యుద్ధము వర్ణించి చెప్పగా విని దృత 
రాష్టరిడు సంజయునిట్లు (పశ్నించెను. 
చ ౧ 


భీష్మాజ్ఞచేత యుధిష్టరుడు వీష్మునిపె ఆకమించుట: 
ఉభయ సెనికుల తుము ముల యుద్ధము; 


సంజయా! పదవనాడు వీష ష్ముడు పాండవ సృంజయులతో ఏ విధముగా 
యుద్దము చేసెను? కౌరవులు పాండవుల నెట్టు నివారించిరి? యుద్దకోబభాకరుడై న 


రొ 


పేష్ము సి మహాయుద్దమును గూర్చి విపులముగా నాకు వివరించి చెప్పుము. 


ఆ (పళ్నమునకు సంజయుడిట్లు ధృత రాష్ట్రనకు బదులుచె ప్పెమ: 


రాజా! అర్జునుడు పతిదినము _కుద్దుడెన మీ మహారథికులను సంహరిం: 
చెను. వీష్ముడు కూడా తన (పతిజ్ఞ మరకు పాండవుల సేనను నశింపజేయు 


చుండెను. కౌరవులతో కూడి యుద్దము చేయుచున్న బీష్ముని పాంచఛచాలురతో 
కూడిన అర్జునుని చూచి ఆయా సమాగమము వలన పదవనాడు ఇరువు5కికూడా 
విజయమునందు సంశయము కలిగను. 


రాజూ! ఆనాడు నైెన్యనాశక రమైన 'ఘోరయుద్దము జరిగాను. ఆనాడు 
ఎందరో చచ్చిరి. వారి పేర్లు ఊర్లు గోతములు తెలియవు. 


రాజా! యీ విధముగా పది దినములు వీష్ముడు మహాయు 
పొండవ సెనికులను అసంఖ్యాక ముగా సంహరించి మిక్కిలి పరి 
తరువాత ఆ మహాత్మునకు జీవితముపె నిర్వేదము కలిగను, 


రాజా! ఏష్ముడు త్వరగా తన వధను కాంక్షించుచు ఇకసెన యుద్ధము 
నందు అధిముఖముగా నిలిచి అనేక మానవోతములను సంహరింపను అని 
నిశ్చయించి తన సమీపములోనున్నయు యుథిష్టి రుని తొ నిట్టనెను. 


సర్వశాస్త్ర వికారదా! మహా పాజ్జా యుధిషిరా! ధర్మసమ్మతము స-ర 
చో 0 మి గం 
యోగ్యము నైన నా మాట వినుము. అనేక [పాణములను సంహరించుచు నా 
బీవితకాలమంతయు గడిపితిని, నా దేహము 
కలుగుచున్న ది. కనుక నాయనా! సివి 
అర్జునుని ముందిడుకొని నా తిని స్‌ 
చేయుము, 


పెననే నాకివ్వుడ: చాలా నిర్యదము 
డు పాంచాల సృంజయ సెన్యములతో 
కోదినయెడల నా వధకు (పయత్నము 


ధృతరాష్ట్ర మహారాజా! యు థీస్విరుడు ఏష్ముని అభి|పాయము తెలిసికొని 
సంజయాది సేనలతో వీష్టుని ఎదిరించెను. యుధిషిర ఠ షద్యుమ్నులు 
లి ౮ ది లబ ర 
వీస్ముని మాటవిని తమ సేనలను _పోత్సహించుచు నిట్రనిరి. 


“నెనిక వీరులారా! పరుగెత్తుడు! యుద్దము చేయుడు! వీష్ముని జయింపుడు. 


మిమ్మ ౦దరిని జయశీలు డైన అర్జునుడు ర&ింపగలడు. ఈ ధృష్టద్యుమ్న 
వీమసెనులు కూడా మీకు రకకులై యున్నారు. సృంజయ వీరులారా! నేడు 
వీష్మునివలన మీరిక భయపడవలసిన అవసరము లేదు. శిఖండిని ముందిడుకొని 
నేడు తప్పక వీష్ముని జయింపగలము. ఇది నిశృయము.! 


ధృతరాష్ట్ర మహారాజా! పాండవులందరు ఆటు నిరయించుకొని ' బహ్మ 
ల టు రా లు టా G&G 


క. 
లో 
3 
రం 
y3 
Ba 
D 
«3 
5 
2 . 
రా ౮౦ 
a2 
“6 fn 
గే Ne 
re; 
(౧ ఫి 
NR 
సా | 
0 93 
ca లీ 
9. 
ఏ ౫ 
సా 
fo} Ya 
fa 
Sa: 3 
3 39 
3 [6 
సలి 
4 yg 
o య 
గ్‌ 
2 
3 ఆం) 
ww 60 
bh 


పోరాడుచుం 


డిని ముందిడుకొని బీష్మ ని"పె 


జ 


_దోణాచార్యునితో 


Sn 


న్నా 


త్ర 


కామో 
~ 
అకు 


రాజా! తరువాత దుర్యోధనుని యాజ్ఞ 


శ్ర 


ణీ 


(0 


fa 


(ఇ 


బశ తామ 
న 


చి 
= 
బ్ర 


త్రం 


ణు ~ 
న ల్‌ 
ఖీ సెను. నూ 


దాచి 


క్షత 


వృద్ద 


యుకుడె న 


తో 


[- 
Ya 
-౨ 
fo 
NG 
౧ wy 
[9 
eos 
co 
లే 
wg 
[౮] 
సం గ 
చ... 
3 త్రై 
aa f°] 
vem 
ye x 
fe) 
3 
a 10 
“3 బే 
Pere 
ట్‌, | 
గ్గే స్స 
గై 
ce rm) 
YP 9 
XX} చు 
0 a) 
ia 9 
2 సు 
is] (3) 
సళ్ల "గ్రే 
వ గ 
ఎఖ 


y3 Se y 
సం 2 13 
ల ౯౩ Wa 
చ సట 
యి 
<3 rp 
g6 a? 
వి 2 
= 
“3 ¥3 నే 
ఇ oo 
1646 వి 
03, 
గ fe yc 
da 2 «* 
f he 2 
bl) చో ca 
4 3 
3 9 
OB na 
#2 ౧౧) tc 
2 3 "ర్తి 
స ma © 
ve "| //ే ఓ 
గో Pp 
బ్‌ 1h 
08 
W Re x) 
F3 
+ ye క్త 
3 2 3 
గ స్తో 
(౧) 
pb 60 fh 
hh 59 
62 జి 
న్స్‌ పి 
2 x 


292 
oe oO 
చి qie ya 
a2 EE 9 
ga bh జ్జ 
mI 
109 ww 
(౧ 
. 
vo wy} Ua 
Bu ఈ 72 
9 43 m2] 
6D స 
394 
fb 4} 
w Hi శి 
౦0 vd . 
ల ఈ y3 
Wm 
1 3 92 
స ఇ 
bh 3 oo 
v2 an 
3 qr / 
nn 6 
9 We 
ణు ] (4! x 
Dp శ hb 
“5 
అధర మ f. 
—. ౪ 
స్ట్‌ ae 0 
fr yi 
bag 4 
1 
౧ 16 
2] 
9 2 


శంఖ 


బుంకారములు 


[a] 


మగుల 
ఎలు కలిసి ఆ ధని అతివయంక 


చ 
న 


ర్లు 


అవనీ 


జకీరి _కిరీటములు చం, ద 


భు 


శ 3 3 
a3 
(స్‌ స్ట్‌ 
స fo 
9 
Ww: 
౧౦ 
10 9 qa 
ఓ 3) 
313 
బంగ గ్ర 
64 ఫ్ర ల 
2 స్స 
1. 
స | qf2 
Ah 
yh sda ౫ 
Yn లే “గ 
pp గీ 3 
| “3 జ 
[1] [13 A 
P ca ల 
sf కా 
స 1m y3 
ff, 4 | 
గ్గ YW 
స్సు Yi టి 
|) ల గ 
(౧౮ qi? A 
[1 శ్రీ ళ్‌ 
న mm 
లి Ta 
Wy బి 
PS సు 2 
| 0 8B 
గె fw) hb 


ఇ 
కత్రి 


' రెండంచుల 
| పకాశరహితమాయెను. 


ము కొట్టుకొని 
ములను చంపీరి. 


పరస్పర 


శములు పదాతి సెన 


(a 


x 


ములును ఆ యుదమునందు 


న లు_ ఆశ 
కూలబడెను, వీకుగు లేనుగులను పదాతి 


జ 


వీష్మవధ పరము 941 


రాజా! అక్కడ కౌరవులకు పాండవులకు వీష్ముడ్ల కారణముగా రెండు 
డెగలకు వలె మహా యుగ్శము జరిగెను ఆ రెండుసేనల ఘోరసమాగమమ 
యుద్దమునందు జయేచ్చతో “పరస్పర వధార్యమై భయంకరముగా నుండెను. 


జన మెజయా! యిట్లు సంజయుడు యుద్ధ కమముసు గూర్చి ధృతరాష్ట9 
నకు చపి బ్బ యుద్దవృత్తాంతమిట్లు చెవ్వు 'దొడగను, 


ఉభయరథికుల ద్వంద్వ యుడ్ధము-బీమ్మని పరాక్రమము 


రాజా! వర్మాకమశళాలియైన అభిమన్యుడు వీష్ముని కొరకు మహా సేనతోను 
దుర్యోధనుని ఎదిరించెను. అప్పుడు దుర్యోధనుడు యుద్దమునండు అభిమన్యుని 
యెదపె పన్నెండు బాణములతోకొ పెను, అప్పుడు అభిమనుండు మిక్కిలి కుద్దుడె 

కాం ఓ) లి “దిషా 
దురోోధనుసిపె మృతు దెవత యొకు_ నస | చెతెలు వంటి ఘోరమెన శ కిని 

రి ౬. 1 లా ల ఇ 
నిసరెను. దానిని దుర్యోధనుడు బాణముఇత రెండుగా ఖండింపడను. అది యట్లు 
వః రె పడుటచూ ఛి యఖిమన్యుడు దుర్యోధనుని బాహువులందు ఎద"పైనను 
సదమూడు బాణములతో మర రలకొ ట్రైను. ఘోరవిచిి తమునెన ఆ యుద్ధము 
చూచువారికి కన్నులపండువుగాను, సమన రాజవిరులు (పశంసింపదగినదిగాను 
నుండెను. అభిమన్యుడు భీమ్మనివధకొరకు విజయముకొరకున్ను దురోధనునిలొ 
అంత ఘోరముగా పోరాడేను. 


రాజూ! [బాహ్మణపుంగవుడైన అశ్వత్తామ తనపె అతిత్వరగా దాడీచ, 
సాత్యకి పె (కోధముతో బాణము (ప్రయోగించి కొట్టెను. సాత్యకి కూడా 
తొమ్మిదిబాణములతో కురుప్పుతుల మర్మములందు కొ ర్రైను. అప్పుడు అశ్వత్థామ 
సాత్యకి బాహువులందు ఎద పెనను ముప్పదితొమ్మిది శరములతో కొ టైను. 


అప్పుడు సాత్యకి అశ్వత్తామ పై మూడు బాణములను [పయోగించెను. 
రాజా! పొర వుడు, ధృష్ట కతువును అనేక బాణములతో వేధించగా ధృష్టకతువు 
కూడా పౌరవుని ముప్పది బాణములతో కొ టైను. 


రాజా! అప్పుడు పౌరవ ధృష్ట'కేతువు లిరువురున్ను పరస్పరము మహాళర 
వర్షము చేత కొట్లుకొని యొండొ రుల ధనుస్సులను చేదించి ఆశ ములను గూర్చి 
యిరువురు విరథులై ఖడ్గయుడ్ధము చేయబూనిరి. వారు ఆ ఖడ్గయుద్ధములో 


942 వేదవ్యాసకృత మహాభారతము 


ఎద్దుచర్మముతో చేయబడి శతచం; _దులయొక శత నక్ష! తముల యొక్కయు 
ది తములు గల డాలులను నిగనిగ నల్లగా మెరయుచున్న కత్తులను లీసికొని 
హోరాడిరి. 


రాజూ! అఆ పౌరవ ఢ్బష్ట కేతువులు మహావనమునందు ఆడవినుగు 
. ఆడసింహము) కొరకు ఘూరముగా పోరాడు సింహముల వలె మండలాకార 
ముగా విచ్నితగతులతో వెనుకకు ముందుకుపోవుచు, ఒండొరులసామర్హ్యము 
(వదర్శించుక్‌ నుటకు రము రమ్ము" ఆని పిలుచుచు ఖడ్గ యుద్దము చేసిరి. 

రాజా! అవ్వడు పౌరవుడు ధృష్టకేతువు యొక్క నొసలిపె కత్తితో 
కౌనైను. ధృష్టకేతువు కూడా కుర్గుడె 'సిలునిలుు మనుచు పొౌరవుని నిశిత ఖడ్గ 
ముతో భుజములయందు కొ'పైను, ఇట్లు వారిద్దరు పరస్పరము కొట్టుకొని నేలపై 
పడిపోయిరి అప్పుడు హైరవుని సీపు పృ తుడు జయత్సేనుడు తన రథము 
నక్కించుకొని యుద్దరంగమునుండి తొలిగించుకొని పోయెను, అ'పీ ధృ 
"కితువును కూడ సహదేవుడు తన రథముపె తోడ్కొని పోయెను. 


పె 
ఆర్‌ 
ల 


రాజా! నీ ప తుడు చిత సేనుడు నుశర్మను అరువది తొమ్మిది బాణము 
లతో కొట్టగా సుశర్మ చడ్రుద్దుడి చిత్ర సేనుని ఇరువది శరములతో క్‌" ర్రైను, 
అప్పుడు చి తసేనుడు ముప్పది బాణములతో కొట్టగా, నతడున్ను సి కొడుకును 
తరెగి కొ దిను, 


రాజా! భీష్మునితో పోరాడుటయందు తన కీర్తి అభిమానము పెంపొం 
దించుకొనుచు అభిమన్నుడు అర్జునుని కొరకు భీష్మునకు తన పరా;క మము 
చూపుచు అతనిపై దాడిచేయబోవుచు రాజపు!తుడైన బృహద్చలు నెదుర్కొని 
పోరాడెను. అప్పుడు కోపలేం దుడైన బృహద్భలుడు అభిమన్యుని ఇరువదియెదు 
బాణములతో కొదిను, అవ్పుడు అభిమన్యుడు |కుద్దుడై కోసలేం;దుని ఎనిమిది 
బాణములతో కొట్టగా అతడు కంపింపకుండుట చూచి యఖిమను్యుడు మరల 
నిశిత దాణములతో ఆతనిని కొట్టి అతని ధనుస్సును ఛేదించి మరల ముప్పుది 
శరములు బృహచ్చలుని పై  పయోగించెను, 


రాజా! అప్పుడు బృహద్చలుడు మరియొక ధనుస్సుతీసికొని అనెక శరము 
అతో నభిమన్యుని కొర్చిను, ఆ యిరువురకు మధ్య యుద్దము దవాసురయుద్దము 
నందు బలి ఇందులకు వలె అతి నంరంభములో చితవిచితముగా జరిగెను. 


వీష్మవధ పర్వము రికి 


రాజా! భీమ సేనుడు గజ నెన్యమును ఇం దుడు పర్వతములను చిల్చునట్లు 
చెండాడుచు మిక్కిలి శో భిల్లెను, అట్టు వీమ సేనుని చేత వధింపబడుచున్న పర్వత 
ములవంటి గజములుఘీంకార ములతో భూమిని ధ్యనింప జేయుచు అంజన పర్వతము 
చెదింపబడి ఖండఖండములుగా పడినట్లు భూమి పెనంతటను పడియుండెను. 


రాజా! యుధిష్టిరుడు శల్యుని అతని సేనను ముద్దమునందు పీడించెను. 
శల్యుడు కూడా భీష్మర క్షణార్థమె యుధిష్టిరుని పెస అనేక బాణములు (వయో 
గించి పీడించెను. 

రాజూ! నెంధవుడు విరాటునిపి మువ్పది బాణములు (పయోగింవగా 
విరాటుడు కూడా ఆన్ని శరములతోనే నెంధవుని యెద పై కొ ర్రొను. ఆ యిరు 
వురు విచిత్ర ధనుః ఖడ్గములతో, విచిత్ర కవచ శస్త్ర ధ్వుజములతో విచ్విత 
రూపులై విరాజిల్లిరి. 

రాజా! ద్రోణాచార్యుడు ధృష్టర్యుమ్ను నెదుర్కొని యతని పై అనేక 
బాణములను ,.పయోగించి యతని ధనున్సు ఖండించి అతనిని ఏబది బాణము 
లతో కొదైను. ధృష్షద్యుము డు మరియొక ధనున్సు తీసికొని (ద్రోణుని పైన 
అనేక నిశితశరములను (వయోగించెను. ఆ అన్నింటిని దొణుడు ఇదించి యైదు 
బాణములను అతని పె విడిచెను, అప్పడు ధృష్టద్యుమ్నుడు (దోణుని పె గదను 
విసిరెను. యమదండము వంటి ఆ గద తనపెి పడుచుండగా దోణుడు ఏబది 
బాణములతో దాని ఛేదించగా అది చూర్ణ మై నేల పె పడెను. 

రాజా! అట్టు తన గద వడుట చూచి పార్షతుడు ఆచార్యుని పె బాణవర్షము 
కురిసి యతనిని పీడించెను. ఈవిధముగా [దొణధృుష్టద్యుమ్నులకు మహా ఘోర 
యుద్దము జరిగను, 

రాజా! అతిఘోర భయానక రూపుడైన ఖీష్మునిపె అర్జునుడు దాడిచేసి 
యతని ననేక శరములతో పీడించి వనమునందు మదగజము  నెదిరించినట్లు 
అతని పె బడెను, 

"రాజా! అపుడు అర్జునుని భగదత్తుడు మూడు దళములతో. నెదిరించెను. 
అట్లు ఐరావతమువంటి గజము పె వచ్చుచున్న హ్రైగ్మోతిషపతి నెదిరించి అర్జునుడు 
కొర్పును, తరువాత గజారూఢుడైన భగదత్తుడు శరవర్షములతొ అతనిని సివారిం 
చెను, తరువాత అర్జునుడు తన శరవర్గములతో అతనిని నివారించెను. తరువాత 
అర్జునుడు తనె వచ్చుచున్న భగదత్త గజమును బాణములతో కొట్టి పీడించను, 


ర్త త్న వేదవ్యానకృత మహాభారతము 
రాజా! తరువాత అర్జునుడు శిఖండిని 'రమ్ము రమ్ము' అనిపిలిచి భీష్ముని 
సంహరింపుమని నిష్ముని పెకి తో లెను, 
రాజు! తరువాత (పాగ్గ్యోతిషాధీశుడు అర్జునుని విడిచి దుపదుని రథము 
పు పోయెను. 


మహారాజా! తరువాత అర్జునుడు శిఖండిని ముందిడుకు నిపోయి నీష్ముని పె 
డి చెసను. అప్పుడు వారిద్దరికి భయంకరముగా యుద్ధము ఏ జరిగను, 


q 


రాజా! తరువాత మీ శూరవీరులు అరనుచు యుద్ధరభసుడై న అర్జునుని _పై 
అత్యర్భుతముగ బాణ|పయోగము చసిరి, అప్పుడ నెక విధములైన వీ నెన్యమును 
అరునుడు ఆకాశమునందు వాయువు మెఘములవలె అణచి చెదరగొ పెను, 
Be 


రాజా! అప్పుడు శిఖండి భీష్మ పితామహుని పె దాడి చేసి అనేక బాణము 

లను పయోగించెను, ఆప్పుడు నీష్ము డు రథమనెడు అగ్నిగ్భుహమునందు, 
నున్ఫు అ నెడి జాాలలతో ఖడ్గ - -శ కి-గదలనడు ఇంధనముతో శరనంఘముల 
చెడు మహాజా జ్వాల (పజ్వరిల్లు చున్న అగ్నివల నుండెను. వాయుసహాయముతో 


మండుచున్న ఆగ్ని గడ్డి వాములలో చరించునట్లు సంచరించుచు దివ్యాస్త్రములను 
_పయోగించి క్ష తియులను చహించుచుండను 


రాజా! తరువాత వీష్నుడు అరునుని అనుసరించి వచ్చుచున్న సైనికులను 
ర్త J ప్రే అనక బాణములను (ప్రయోగించి నివా 
రించను. అతకు సమస దికు, లలో మారు మోగించుచు రధికులను అశికులను 
3 చైను. మహావీరోత ముడై భీష్ముడు అప్పుడు 
చేసెను, 
రాజా! పిడుగుచప్రుడువంటి వీషుు న్‌ ధనుష్టంకారము విని సెనికులందరు 
అంతటను గగ్గోలు పడి కంపించి5, అ మోఘములై న సీష్మ బాణములు సెనికుల 
శరీరములను గుచ్చి 'కీందపడుచుండెను, 


రాజా! నిర్మానుష్యములైన రథములను వానికి పూన్చబడిన వాయువేగ ము 
గల ఆశములు ఈడ్పుకొచి పోవుచు కనబడెను. 


రాజా! చేది.కాశి.కరూష సెనికులు వెలకొలదులు మకణించిరి, ఆష్ట 





ఫీష్మవధ పర్వము 945 


వీష్ముడు ఆదేశముల కులప్ప తుల లన సు పసిద్ద రధికులు నలుగురిని కూడా 
సంహరించెను. అట్టువారు చతురంగ నేన లతోపాటు, తెరచిన నోరుగల యముని 
వంటి వీష్మని వాతబడి పరలోకము చేరిరి, 


రాజా! ఆ యుద్దమునందు బీమ్మ చెడు ర్కొ_నిన ఓక గ్రానికీ కూడా జీవితము 
నందు ఆశ లేకుండెను. జనులప్వుడు వీష్ముని పరాాకమము చూచి వీర నైనికు 
లందరు యమరాజపురమునకు పోయినవారిగా తలచిరి. 


రాజా! అక్కడ వీష్ము నెదిరించగలవాడు అర్జునుడు, శిఖండి ధృష్టద్యు 
మ్నుడు తప్పు మరియొకడు కూడా లేకుండెను. 


జన ముజయా యిట్లు యుద్దవృత్తాంతము సంజయుడు ధృతరామినకు 
చెప్పి తరువాతి యుద్ధమును గూర్చి యిట్లు చెప్పదొడగసు. 


ఉభయపకీ సైనికుల యుద్దము; దుశ్శాసనుని పరాక్రమము 


రాజూ! శిఖండి యుద్ధమున౦దు పురుష _శేష్టుడెన వీష్ము నిపె దాడిచేసి 
అతని యెద'పె పదినిశిత భల్లములతో కొట్టగా వీమ్మడతనిని కోహో|దిక మై మెన 
దృష్టితో దహించుచున న్నట్లు చూచి అతని స్రీ పూర్వత్వమును స్మరించి అతనిని 
కొట్టలేడు ఆ విషయమును శిఖండి గహించలేదు. అప్పుడు అర్జునుడు కిఖండితో 
ఇట్టనెను. 


వీరవరా! భీష్మపితామహు నెదుర్కొని సవేమా్మాతము వెనుకముందు 
ఆలో చింపక త్వరగా ఈ మహారథికుని వధింపుము. యుధి ష్టిరు "సెన్భములలో 
భీష్ముని యుద్ధములో నెదిరించి పోరాడగలవాడు నీవుతప్ప మరియొక డులేడు, 
ఇది నీకు స్పష్టముగా చెప్పుచున్నాను. 


ధృతరాష్ట్ర వ మహారాజా! ఇట్టు అరు: సుడు చెప్పగానే శిఖండి అనేక విఢ 
శరములను భీష్ముని పె వర్షింపగా, సెతామహుడే జాణపు దెబ్బలను నక్కా చెయ! 
అర్జునుని పె స అలమర అనేక పాండవసెన్యములను సంహరించెను 
అట పాండవుల కూడా సేనలతో భిష్మని'పె అనేక బాణ వర్షములుకు: సి మెఘ 
ముల వలె ఆతనిని కప్పిరి. భీష్ముడట్టు అందరు తనను రుట్టుముట్టగా, అందరిని 
కూడా యుద్ధమునందు, వనమునందు కార్చిర్చువలె దహిం చి వెచెను. 

60) 


946 వెదవ్యాసకృత మహాభారతము 


రాజా! అపుడు నిపుతుడు దుక్చాసనుని యద్భుత కృత్యముచూచితిమి, 
అతడు అద్భుత హౌరుషముతో, పితామహుని రశించుచు, అర్జునునితో పోరాడెను. 
మహా ధనుష్కు-డైన దుశ్శాసనుడు అప్పుడు యుద్దమునందు చూపిన కౌశలమును 
అందరు (పశంసించిరి, ఎందుకనగా, అతడొక్కడే పంచపాండవులను రణములో 
నెదిరించి యుద్ధముచే సెను, అట్లు విజృంభించుచున్న దుళ్శాసనుని పాండవులు 


నివారింపజాలక పోయిరి. 


రాజా! అప్పుడు దుశ్శాసనుడు రథికులను విరథులనుచ సెను. గజాక్వా 
రోహకులైన వీరులు అతని శరముల దెబ్బలచేత తూలి |క్రిందవడిరి. గజములు 
దిక్కులకు పారిపోయెను. ఇంధనములు వేయగా _పజ్యలించు ఆగ్ని వలె దుశ్నాస 
నుడు బాణములువేసి పాండవ సేనను దహించెను. భారత _శమ్టుడెన దుళ్ళాననుని 
పాండవ సేనలో, అర్జునుడుతప్ప, ఇతరు డెవడునుకూడా, ఎఎడిరించుటకుకాని, 
జయించుటకుగాని ముందుకు రాజాలకుండను, 


రాజా ! అంత మహాఘారముగా యుద్ధము చేయుచున్న దుక్శాసనుని 
అప్పుడు అర్జునుడు ఎదిరించి, జయించెను. 


రాజా! తరువాత అర్జునుడు ఫీష్మునిపై దాడిచేసెను. ఆప్పుడు ఓడిపోయిన 
దుక్భాననుడు మాటిమాటికి అర్జునునితో పోరాడెను,. అర్జునుడు అతనితో యుద్ధము 
చేయుచు మిక్కిలి విరా జిల్సైను. 


రాజా! శిఖ౦0డీ, యుద్దమునందు, పిడుగులవంటి, సర్భములవంటి బాణము 
లలో ఖీష్మనిగొపైను. అ బాణములను వ్‌ష్ముడు, ఉష్పముచెత ఆ ర్రిచెందినవాడు. 
శీతల జలధారలనువలె, నవ్వుచు (గ్రహించెను. అట్టు ఘోరరూపుడై పాండవ 
సేనలను దహించుచున్న భీష్ముని క తియవీరులు విన్మయముతో చూచుచుండిరి. 


రాజా! తరువాత దుళ్ళాసనుడు తమ నెన్యములతో నిట్టనెను! నైనిక 
వీరులారా! యుద్ధమునందు అర్జునుని అందరు అన్ని వెపల చుట్టుముట్టి యుద్దము 
చేయుడు, ధర్మాత్ముడైన కీష్ముడు మిమ్మందరను కాపాడగలడు. కనుక మీరు 
వమ్మాతము భయవడక, పాండవుల నెదిరించి పోరాడుడు. బంగారు తాటి చెట్టు 
ధ్వజముగల వీమ్మడు మిమ్ము రక్షించుచు నిలిచియున్నాడు. ఆయనయే, సమస్త 
ధా ర్తరాష్ట్ర్రలకు సుఖముకల్షించి వారికి కవచమువలె రక్షకుడె నిలిచియున్నాడు. 


ఖేష్మవధ పర్వము 947 


చేవతలు యుద్ద సన్నద్దులె వచ్చినను, భీష్ముని జయింపజాలరనగా ఆయనముందు 
మానవులైన పాండవుల శౌర్యమెంత? క నుక భయపడి అర్జును నెదిరింపక పారి 


వ వకుడు. మిరాజ వరులందరితో నేనిప్పుడు పూనుకౌని అర్దునునితో యుద్ధము 
చేసె 


ధృతరాష్ట్రమహారాజా! అట్టు రుక్నాననుడు చెప్పిన మాటలువిని మీ యోధ 
వరులెన విదేహ_కశింగ_దాసేకర- -నిషర.సీవర- బాహీక-దరద-పశ్చిమ మాళవ- 
ఉతర మాశవ_ అభిషాహ-_శూర సేన-_శిది.వసాతి, కాల్య-శక-తిగర్ర. అంబష్ట-_ 
కేకయ సెనికులందరు సంరంభములో శలభ ములవలే విలవిలమని బయలు చేరి 
అర్జునాగ్ని పై దాడిచేసిరి. 


మహారాజా! ఆరాజపీరులందరను వారి నెన్యములతో కూ డా అర్జునుడు 
దివ్యాస్త్రములతోగొట్టి తన _పతాపాగ్నిలో శలభములను వలె వారిని దహించెను, 
వేలకొలది బాణములను (పయోగించుచు అర్జునుని గాండీవము ఆకాశమునందు 
దీపించుచు కనబడెను, 


రాజా! ఆ సైనిక వీదులందరు అర్జున శరార్తులై అతనియెదుట నిలువజాలక , 
ధ్వజములతో , రథములతోను నేలకూలిరి. ఆశ్వికులు అళ్వములతో గజారోహ 
కులు గజములతోను అర్జున జాణ పీడితులె పడిపోయిరి. 


రాజా! తరువాత అర్జున విసృష్టశ రములచే, అతడు వదించిన సెనికులచెతను 
రణభూమియంతయు ఆవరింపబడెను. అనేకులు పారిపోయిరి. 


రాజా! అర్హునుడట్లు ఆ సేనలనువధించి కొందరిని పారదోలి, దుశ్నాననుని 
పెన అనేక నిశితశరములు పయోగించెను. ఆ బాణములు దుళ్ళాననుని భేదించి 
భూమిలో, వల్మీకములో సర్పములవలె దూరెను. దుక్ళాసనుని ఆశ్వములను-_ 
సారథిని కూల్న్చెను. 


రాజా! తరువాత అర్జునుడు వివింశతిని వీంశ్లతి బాణములతో కొట్టి విరథుని 
చేసెను. కృపాచార్యుని, వికర్చుని, శల్యుని అనేక బాణములతో నొప్పించి వారిని 
గూడ విరథులను చేసెను 


రాజా! యిట్టు అర్జునుని చేత వివశులెన కృప-ళల్య-దుళ్ళాసన -వివిశ ౦తి -_ 
వికర్ణులు అర్జునునకు ఓడి రణరంగము వీడి పారిపోయిరి, 


948 వేదవ్యాసకృత మహాభారతము 
రాజా! అర్జునుడు ఆనాడు పూర్వాహమునందు మహారథికులను జయించి 
ధూమరహితాగ్నివల జంలించుచుండను. 


రాజా! ఆవిధముగ నే అర్హునుడు సూర్వుడు కిరణమలవల శరవ 
యితర రాజది వీరులను గూడ తపం పజసి పారదోలి, కొరవ పాండవ 
భాగమందు ర క్రనధిని _పవహింప జేసెను. 


రాజా! గజాశంరథ పదాతియోదులు పరస్పరము కొట్టుకొనగా వారిశరీర 
ములు శిరస్సులు సర్వదిక్కులందు పడిపోయెను. 


రాజూ! భుజకీ ర్రి కుండ లాది భుషణజధారులై న మహారధిక రాజపు[తులూ 
పడిపోయి పడగొట్టబడి, రణభూమిని ఆఅచ్చాదించిరి అలై రథచ్మక ఖండితమ లై 
“జములచేత నలగగొట్టబడిన రాజపుత శరీరముల గూడ భూమిపై ఐ వ్యాపించి 
యుండెను, 

రాజా! పదాతి వైన్యములు - ఆశ్నీకులు. గజారోహకులు-ర ఢికు లున్న ఉమ: 
తమ వాహనములతో చచ్చి అంతట పడియుండిరి. వాని 6 కముశేత తడువబడీన 
రణరంగము శరత్కాలమునందలి యెబజ్బని ఆకాశమువల విరాజిల్లెను. 


రాజూ! కుక్కలు-కాకులు- (గద్దలు-తో డళ్ళు- నక్కలు వీనికి పరిపూర 

॥ టా Cc ౬౯ 

భోజనము అక్కడ లభించుటచేత అవి సంత్‌ షమతొ అరచెను. మృగ. పతులు 
వికారముగా అరచెను. సర్వదిక్కు లం 


వివిధ వాయువులు వీచను. ఈదుర్ని 
మీత ములు 


రాక్షసులు భూతములు అరచుచు కనబడుచున్నందువలన గరి గను, 


రాజా! వడియున న్న నెనికవీరుల బంగరు హారములు, విలువగల పతాకలు 
వాయువుచేత చలించుచు కనబడెను తచ్చ తమ. ధు జసహిత రథములున్ను 


నూర్లకా లది వేలకొలదిగ పడి అంతట కనబ డెను. పతాకలతో గజములు, శరీర 


పీడితములై, దిక్కులు పటి పారిపోయెను. 
— ల 


రాజా! ధనున్‌ _శ కి.గరాధారులెన తవ తియులు యుదభూమి యందంత 
వనీ — an 6 
టను పడిపోయి కనబడుచుండిరి, 


భీష్మ వధ పర్వము 949 


(నూటపదుయేడవ అధ్యాయము) 
అర్జునుడు భీష్ముని మూర్చిల్ల జేయుట:- 
జ గా 


రాజా! తరువాత భీష్ముడు దివ్యాస్ర్రము (పయోగించుటకు అరునుని పెకి 
nm జ లా 

ఉరి కెను. అట్లు వచ్చుచున్న వష్షుని,కవ చధారియెన శిఖండి అడ్తగించెను. కాని 

తరువాత 


భిషు ష్కుడు అగ్నివంటి ఆయస్ర్ర మును విఖండిసిచూచి ఉప 
కొనెను, 


సంహరించు 


రాజా! ఆ యవకాశళశ మును పురస్కరించుకొని యర్హునుడు త్వర గా 
పయోగముచేసి బీష్మ పితామహుని మూర్చిల్ల జేసి సి సేనలను వంపెన 


యను, 


బెల 


జన మెజయా ! యిట్లు యుద్దవృతాంతము సంజయుడు ధృతకాష్టరినకు 
వాని టు 
చెప్పి తరువాతి యుద్ద కమమిట్లు చెప్పదొడ గెను, 
ఆ గొ 


నూట పదునెనిమిదవ అధ్యాయము 


భిష్మడు అద్భుత పరా క్రమముకో పాండవ సెనను సంహరించుట 


రాజా! అనేక సేనలు వూహరచనలు చేసియుండగా, అందరు బవ 
లోక (పాపి కోరువారై పరస్పరము తలపడిరి, ఆ సంకుల సమరనుందు సేన- 
"సేనకో, 5థిఎలు రథి ఎలకో పదాతివళ ములు పదాతి సేనలతో, ఆశ్వికు లాశ్వి 
కులతో, గజ సెనికులు గజారోహకుల తోను పోరాడక, ఉన్మత్తులవ లె వివెచనము 
లేకుండ, వ్యతి కమముగా తలపడి పోరాడజొచ్చిరి. ఆ రెండు సేనలలో గొపుగా 
మోభము కలిగెను. ఇట్టు సేనలకు భయంకరనాళము కలిగను. 


రాజా! తరువాత శల్య=కృపంచిత సేన-దుశ్శాసన- వికర్ణులు రథారూఢులై 
పాండవ సేన పె 


పె దాడిచేసి దానిని కంపింపజేసిరి, ఆప్పుడు పాండవ సేన వారిచేత 
వధింపబకుము జలమునందు వా యువుచేత తిరుగుచున్న నౌకవలె దిక్కుతోచక 
గిరగిర తికగజొ చెను, శిశిరర్తువునందు మంచుచేత గోవులమర్మములను ఛేదింప 
బడినట్టు నీష్ముని దెబ్బచేత పాండవుల మర్మములు ఛెదింపబడుచుండెసు. 


రాజా! ఆవిధముగానే అర్జునుడు, నూతన మేఘములవంటి మీ' గజములను 


950 వేదవ్యాసకృత మహాభారతము 


కూల్చుచుండెను. అర్జునునిచె త్‌ మర్చింపబడుచు బాణఘాతములచేత పీడింపబడుచు 
మావటి వాం; డతోగూడ గజయూథ పతులు ఘోరముగా ఆర్తధ్యని చేయుచు నేల 
కూలిరి. అతనిచేత చంపబడి వీరా[గేనరుల భూషణ సహిత దేహములచేత కుండల 
యు క్ర శిరస్సుల చేతనున్ను అంతట వ్యాపించిన రణరంగము వరాజిల్దుచుం డెను, 


రాజా! ఖీష్మార్టునులు పరాకమింపగా, మహావీరవరుల నాశకర మైన 
ఆ యుద్ధమునందు ఖీష్మపితామహుని వరా|క్రమముచూచి, నీ పృుతులందరు సెన్య 
సమేతులై, యుద్ధమునందు మరణించి స్వర్గమును చూరగొనగోరి పాండవుల 
నెదుర్కొ_నిరి. 


రాజా! అప్పుడు పాండవులుగూడ, నీవు సీ ప్ర తులున్ను పూర్వము వారికి 
కలిగించిన అనేక విధ క్రేశములను తలచుకొనుచు, నయము వీడి (బహ్మలోక 
పాపి యందాస కి గలవారై మీ "సేవలతో వీరులతొ, సెప్పు; [తులలా ను మిక్కి లి 
హర్షముతో యుద్ధము చేయుచుండిరి. 


న్‌ 


సేనాపతియైన ధృష్టద్యుమ్నుని యా 
సృంజయాది సెనికవీరులందరు భీష్మునిపెదాడిచేసి శర వర్షమతో 
భీష్ముడు మిక్కిలి |కుద్దుడె నృంజయులతో యుద్ధముచేసెను. 


రాజూ! అప్పుడు పాండవ జ 

(వ 

నతగినికొటగా 
గ్‌ 


రాజా! కీ ర్రిమంతుడెన నీష్మునకు పూర్వము పరకరాముడు శతు సేనా 
వినాశకరమైన ఆస్ర్రవిద్యను నేర్చియుండెనుగదా! ఆ విద్యా బల్వపయోగముచేసి 
ఫీష్ముడు శతు'సెన్య నాశమును, దినమునకు పదివేల సెనలచొప్పున చేసెను, 


రాజా! అదశమదినమందు వృద్దుడెన కురుపితామహు దొక్క_డె అసంఖ్యాక 
ములైన పాంచాల_మాత్స్య గజాళ్ల $.నెన్యములను, ఏడుగురు మహాం ధికు లను, 
ఆరువేల రథికులను, పదునాలుగు వేల వదాతిదళములను, పదిచేల గజములను, 
పదివేల అశ్వములను సంహరించెను. 


రాజా! సమస్త రాజవీరుల సేనలను వీషుడు నశింపజేసి, విరాటరాజు: 
యొక్క _పియసోదరుడైన శతానీకుని నేలగూల్చి, అనేక సహస రాజవీరులను. 
గూడ భల్రములతో సంహరించెను, మృత శషులె పీడితు లైన కొందరు యోరులు 
వడ్చుచు ఈ అర్జునుని కడకుపోయి మొర పెట్టుకొనిరి. మరికొందరు బీష్ము నెడిరించి 


యమప్పరి జేరిరి. 


ఖీష్మవధ పర్వము 951 


రాజా! ఇం|దుడు రాక్షస సేననువలె భీమ్మడు పాండవ పనను తపింపబేసి 
పారదోలి ధనుర్గారియె ఉభయ సేనల నడుమ గీష్మకాల మధ్యందిన మారాండుని 
వల నిలివియుండగా ఆయనను రాజుల వరున్ను కన్నె తియెన చూడణజాలకుండిరి, 


రాజా! ఆవిధముగా పరా|క మించుచున న్న భీష్ముని జూచి మధుసూదనుడు 
అర్హునునకు పీతి గ గొలుపుచు నతనితో నిట్లనెను: _ 


అర్జునా! ఇప్పుడీ భీష్ముడు రెండు సేనలనడుమ నిలిచియున్నాడు. ఇతనికి 
సేన దూరముగానున్నది. కనుక ఇప్పుడే యితనిని పొదిలి నంహరించి విజయము 
సాధింపుము. నీవుదప్ప ఇతరుడితని బాణముల ధాటిని సహింపజాలడు. 


ధృతరాష్టగిమహారాజా ! ఆవిధముగా. శ్రీకృష్ణునిచేత (పోత్సహింపబడి 
కపిధ్యజుడెన యర్జునుడు శరజాలముచేత భీష్ముని అతని ర థాశఇధజములను 


ఆచ్చాదిం చెను, 


రాజా! అప్పుడు కురువృషభుడెన లీష్ముడు అర్జున (ప్రయుక్త బాణము 
లను, తన శరములచేత చెడరగొణ్లి అర్జునుని మర పిడుగులవంటి బాణములతో 
గాలెను. 
న 


రాజూ! తరువాత దుపద- ధృష్ట'కేతు _ దీమసేన - ధృష్టద్యుమ్న-న ఏ౪ 
సహడేవ _ చేకితాన_పంచ'కేకయ సోడర- సాత్యకి _ ఘటోత్క చ_ 

పుత-_ కుంతిభోజ- సుశర్మ. విరాట - శిఖండి - అభిమన్యు (పభృుతులైన పాండవ 
వీరులు ఇతరుల నేక రాజవీరులున్ను నీష్ముని దాణములచేత పీడితుల , శోకసాగర 
ములో మునిగియుండగా నర్జునుడు భీష్ముని గొట్టి వారినుర్జరిం చెను క్ష 


రాజా! తరువాత శిఖండి అర్జునుని కేత రక్షింపబడుచు పరమాయుధ 
మును ధరించి ఖీష్మునిపై వేగముగా ముట్టడి చేసెను. తరువాత అర్జునుడు 
నీష్మానుచరులనందరిని సంహరించి భీష్మునిపైనన దాడిచే సెను. 


అ 


రాజా! తరువాత సాత్యకి. చేకితాన_ ధృష్పర్యుమ్న-విరాట్నదుపద- సకల 
సహదేవాదులు గూడ అర్హునరవితులై అభిమస్యు- దౌపదీ పుతులతో పాటు 
ఫేష్ముని పెశే ఉరికి నిశితశరములచేత ఏష్ముని కొట్టిరి. 


రాజా! అప్పుడు నీమ్మడు శ తుబాణములను చెదరగొట్టి యేమాతము 


959 వెదవ్యాసకృత మహాభారతము 


దైన్యము చెందక పాండవసేనలో దూరి క్రీడీంచుచున్న వానివలె, బాణములచేత 
సెన్యమును హతమార్చుచు ద్రుపద సెన్యములో వీడుగురు మహారథికులను 
సంహరించెను. కాని శిఖండిని మ్మాతము ఊరక చూచి నవ్వి అతని స్రీ పూర్వ 
త్వమును దృష్టిలో నుంచుకొని యతనిమై బాణ ప్రయోగము చేయలేము. 
దాడిచేసిన మాత్చ్య-పాంచాల- చేది -నెన్యములలో 
కిలకిల శబ్దము కలిగను. వారు చతురంగ గ నెన్యములతొ గలిసి భష్ము నొకనినే 
సూర్వుస్‌ "మేఘ ములు వతె బాణములతో గప్పిరి. అయినను వీష్ముడు జాధ 
చెందక శ తుపులను యు యస్దములో త తపింపజేయుచుండెను. 


రాజా! వీష్నునిపె 
టా మా 


శ - య క న కా చ అం _ అ 
రాజా! ఆపుడు అతనికి వారికి దవాసుకులకు పత యుదము జరుగు 


చుండగా అర్జునుడు శిఖండిని ముందిడుకొని 


a J 


జనమేజయా! యిట్లు సంజయుడు విష్మ పరా రాాకమము గూర్చి ధృతరాష్టు9 
నకు వరించి ఇప్పి తరువాతి యుద్గవృతాంతమిట్టు చెప 
ళం 0 (హో 


సి ముందిడుకొసి భీష్ముని 
వ. టన 


'కవిధ రాణములచంతము_ వత్సదంతముల (ఒక 


విధమైన దాణములు) ఇతను, భుశుండి | అగ్ని ఆయుధము) మొదలైన వివిధా 
యుధములజతను సృంజయులండరు భషుని అన్నివె పుల కట్టిరి. ఈ వి 
ముగా భీష్ముడు కవచము శేడింపబడి ఆనేకులచేత పీడింపబడినను త తన మర్మ 
ములు భేడిల్లినను కొంచెముగా గూడా వ్యథ చెందలేదు. 

రాజా! దీపించిన ధను ఎర్చాణాగ్ని శస్త్రవాయువులచెత పెంపొందింపబడి 
రథచ కధునుల సంతానము గలదైన మహాస్త్రవహి ర్న? విచ్చితధనుస్సు ఆ నడు 
మహాజా:ల గలడె సెసిక పీ 


సల గలదై రులనెడు ఇంధనములను కాల్చుచున్న భీష్మ వతా 
పాగ్ని [పళ యకాలాగ్ని వలె పాండవసేనలకు తోచెను. 


భీష్మవధ పర్వము రగ 


అప్పుడు భీష్ముడు రథ సంఘముల మధ్యనుండి దాటిపోయి. రాజవీరుల 
మధ్య సంచరించుచునుండెిను. తరువాత [దుపద ధృష్ట కెతులను లెక్క చేయక 
వారిని తప్పించుకొని పాండవ సేనా మధ్యమున చేరెను, 


రాజా! తరువాత బీష్ముడు సాత్యకి -భీమగే సేన-అర్జున - |దువద- విరాట. దృష్ట 
ద్యుమ్నుల నారుగురిని మర్మములను ఛేదించు భయంకర బాణములచేత కొస్పాను, 
అపుడా యారురు మహారథికులు భీష్మ (ప్రయుక్త నిశితశ్రరములను నివా వారించి 


ఓక్‌ ్క్టాక్క్యారు పదిబాణముల చొప్పున (ప్రయోగించి భిష్మని ఏ మాాతము 
బాధించ లేదు, 


రాజా! తరువాత అర్జునుడు శిఖండిని పురస్కరించుకొని సంరంభముతో 
వీష్ము నెదిరించి యతని ధనుస్సు శేదించెను. భీష్మరను శ్చేదములను కౌరవ 
మహారథికులు (రోణ-కృతవర్మ -నెంధవ-భూరి శవస్‌ -శల-శల్మ. భగ దత్తు లేడు 
గురున్ను సహింపక మిక్కిలి |కుదులె యరునునిపె దాడిచేసి దివ్యశ స్తములచెత 
న్‌ా థ్‌ ౬. చు హె 
'అరునుని కపిరి, 
జ ఎ 


రాజా! మీ రథికవరులు అర్జునుని పైబడి పచ్చుచున్న ధ్వని [పశయకాల 
ముదునివల చయంకరముగా వినబడెను. చంపుచున్న వారి యొద్దకు నాండు 
టుకొనుడ్లు_ కొట్టుడు- చేదింపుడు ఇత్యాది తుముల శబ్రము రోమాంచకరముగా 
నుండెను, 


రాజా! అర్జునుని చేత “పంచులు శిఖండి పది బాణాలతో భీన్న 
ధనుష్కుడెన వీష్ముని కొదైను, ష్ముని సారథిని పదిజాణములచేత కొట్టి 
ధ్యజమునొక్క బాణము చేత దించెను 


రాజా! తరువాత భీష్ముడు మరియొక ధనుస్సు తీసికొని నిశితశరములు 
[ప్రయోగించి యర్హునుని కొట్టెను ఆ ధనుస్సును గూడ మూడు శరములచేత 
అర్జునుడు చేదించెను. ఈ విధముగానే యర్దునుడు భీష్ముడు తీసుకొనిన ధనుస్సు 
లను మాటిమాటికి ఛేదించుచు వచ్చెను, అప్పుడు భిన్నధన్వుడైన భీష్ముడు 
అతి కోదములో పెదవుల కొనలు నాకుచు ధనుస్సు చేదింపబడుట చేత పర్వత 
ములు గూడ చల్పగల శక్తిని అర్జునుని రథముపె విసిరెను మండుచున్న 
పిడుగువలె వచ్చుచున్న శక్తిని చూచి పార్గుడు పదునై న బాణములతో దానిని 


954 వేదవ్యాసకృత మహాభారతము 


ఐదు ముక్కలుగా ఛేదించెను. అఆప్పుడాశ క్రి మేఘటబ్బందమునుండి జారివడిన 
పిడుగువలె |క్రిండబడెను, 


రాజా! అట్టు ఛేదింపబడిన శ కిని చూచి వీష్ముడు _కోధముతో రణ 
రంగమునందిట్టు చింతించను. 


“నేనొక్క ధనుస్సు సహాయముతో పాండవుల నండరినీ స 
కాని వారికి సర్వలోక విజేతయైన శ్రీకృష్ణుడు సంరక్షకుడుగా లేని యెడల ఆ 
కార్యము నాకు సాధ్యమగును. నేను పాండవులతో ముదము చేయకుండుటకు 
రెండు కారణములు గలవు. ఒకటి పాండవులను సను చంపడలచకుండుట, 
రెండవది శిఖండి యొక్క త్రీ పూరి,త్యము, ఈ కారణద్వ్యయముచేత నే పాండవు 
లతో నేను పోరాడను. 


నేను పూర్వము సత్యవతి సంతోషార్దమై నా తండి కాంతనుని సంతోష 
పరచగా నా తండి నాకు స్వేచ్చామరణము (ఎవరిచేతను వధింపబడకు6డ టట! 
వరముగా పసాడించియుండెను. కనుక ఇప్పడు నాకు మరణకాలము సం్యపాప్త 


తరాషి మహారాజా! యిట్లు భీష్ముని నిశృయమును తెలిసికొనిన 
లు ౧ 


ww 


బుషులు-వసువులు ఆకాశమునందుండి యితనితో నిటనిరి. 
౧ 


'పీయ మైనది. అటే 


ఓ (ఏత) 


“నాయనా! యీ నీ నిశ్చయము మాకు గూడ 
చేయుము. యుద్దమునుండి బుద్ది మరలించుకొనుము.”' 


రాజా! యిట్లు బుషులు-వసువులు చెప్పిన మాట ముగియగన సుగంధము 
గల అనుకూల వాయువు చల్లని నికి తుంపరలతో వీచెను. దేవదుందుభులు 
(మోగను. విష్ముని"పె పుషువృషి గుకసెను. ఆ ధ్వని రాజా! మునుల యను 
_గహముచేత నాకు ధీమ్మనకు మ్మాతమే వినపడెను. పరస్పరము వాదించు 
కొనుచున్న యితర సైనికులకు వీరవరులకు ఆ ధ్వని వినబడ లేదు. అప్పుడు. 
దేవతల మాటలు విని మహాతపస్సంపన్నుడు సర్వలోక్పపియుడునైన భీష్మ 
పితామహుడు రథ మునుండి పడబోవుచున్నాడని తెలిసి దేవతలలో మహాసం [ఈ 
మము కలిగను. 


లీష్మవధ పర్వము రైల్‌ 


రాజా! తరువాత అర్జునుడు సర్వమర్మములను ఛేదించు పరునై న బాణము 
లతో కొట్టినను భీష్ముడు తిరిగి అర్జునుని మించి పోరాడలేదు. అప్పుడు శిఖండి 
భరతపితామహుని వక్షః స్థలముపె తొమ్మిది నిశితశరమలచేత కొను, అట్లు 
శిఖండిచేత కొట్టబడిన భీష్ముడు భూకంపమునందు పర్వతమువతె ఏ మా|త్రము 
కంపించకుండెను, 


రాజా! తరువాత అర్జునుడు నవ్వి గాండీవమునందు ఇరుపది యెదు 

మ్మదక (కుప్పకొల) బాణములను భీష్ముని పై (ప్రయోగించి మాటిమాటికి నూర 

రొ 

కొలది బాణములతో నతనిని సర్వమర్మ ములందు కొలైను, ఇతరులు గూడ 

వేలకొలది బాణములతో ఓమ్మని కొట్టిరి, ఆ దాణములనన్నిటిని నీష్ముడు ఉరగ 
గొద్దిను. శిఖండీ [ప్రయోగించిన బాణములు సష్ముని బాధించ లేదు, 


రాజా! తరువాత అర్జునుడు (కుద్దుడె శిఖండిని ముందిడుకొనసి బెష్ముని 
యెదిరించి యతని ధనుస్సును చేదించెను. తరువాత తొమ్మిది బాణములతో 
ఫీష్ముని కొట్టి యతని ధ్వజమును ఒక బాణముతో చెదించెను. సారథిని పది 
బాణములతో కొట్టి కంపింపజేసెను. అప్పడు ఏీష్ముడు మరియొక ధనుస్సు 
తీసికొనగా దానిని గూడ అర్జునుడు క్షణములో మూడు బాణములతో మూడు 
ముక్కలుగా గొను. ఈ వధముగా నర్దునుడ్తు ఓీష్మని యనేక ధనుస్ఫులను 
ఖండించెను, తరువాత భీష్ముడు అర్జునుని మించి సోరాడలేదు. అప్పుడర్దునుడు 
భీమ్మని ఇరువదియెదు మదక బాణములతో కొచ్పెను. ఆ దెబ్బచేత బాధపడి 
వీష్ముడు దుశ్ళాసనునితో నిట్లనెను. 


దుక్ళాననా! పాండవ మహారథికుడైన పార్భడు యుద్ధమునందు కుర్దుడై 
ఆనేక సహన బాణములచేత నన్నే కొట్టెను. ఇతనిని యుద్ధమునందు ఇందు రుడు 
గూడ జయించజాలడు. దేవదాసవ రాక్షసులేకమై వచ్చినను అర్జునుని నన్ను 
జయింవజాలరనగా మర్వుల మాట ఎంత? 


ధృతరాష్ట్ర మహారాజా! యీ విధముగా నీష్మదుశ్ళాసనులు మాట్టాడుకొను ను 
చుండగా అర్జునుడు శిఖ ౦డిని ముందిడుకొని నిశితశరములతో ఫ్రీష్ముని కొట్టగా 
భీష్ముడు మిక్కిలి శరపీడితుడె మరల దుళ్ళాసనునితో నవ్వుచు నిట్టనెను.- 


దుశ్భాసనా! అర్జునిని బాణములచే మిక్కిలిగా కొట్టబడితిని. ఈ యర్హునుని 


బాణములు వ (జాయుధము వల పిడుగువఠతె అవిర్చిన స్నృముగా నాపై బడుచున్నవి 
కనుక నివి శిఖండిబ*ణములు గావు. 


నాయనా! ఈ బాణములు ముసలాయుధముల వలె నా మర్మములను 
చేదించుచు నా కవచమును చేడించుచు నన్ను కొట్టుచున్నవి. కనుక ఇవి శిఖండి 
శరములు కావు, 


ధార్త రాష్ట్రా! వజదండసమాన స్పర్శగలిగి వ్యజవేగమువలె నెదిరింవ 
జాలని'వె నా [వాణములను బాధించుచున్న వి గనుక ఈ బాణములు శిఖండి 
(ప్రయుక్త ములు కావు. 


డక ఈ దాణములు గదా పిఘాయుధముల వలే నన్ను స్సృృశిం 
మదూతలవలె నా పాణములను తీయుచున్నవా జా! యను నట్టున్నవి. 


కాబట్టి యవి శిఖండి పయోగించిన బాణములు కావు. 


నాయనా! (కోధముతో కోరలు నాకుచు విషమును గక్కుచున్న సర్ప 
ములవల ఈ చాణములు నా మర్మములలో దూరుచున్నవి,. కనుక నివి శిఖండిపి 


దుశ్ళాసనా! ఈ దాణములన్నియు మాఘమ (తల్రియైన యెర్యడకాయ)ను 
సే త్రి నా యవయవాలను ఛేదించుచున్నవి 
శిఖండివి కావు వీరుడైన యర్దునుడు 


కు యింతదుఃఖము గోనిగింపజాలరు. 


ఇ ఆ అర జరి ఇ 
ల క్ర క్ళాసనునకు అయ్యా యు 
స్నా > , ల గ ల 
వాండవులను దహించుచున, వాడు వలె శ కిని అరునునిపె విసిరివేసెను. ఆ 
యాం దీ లై టె. 
శ కిని అరునుడు మూడు దాణములచెత మూడు ముక్కలుగా ఖండించి పడ 


రాజా! తరువాత వీష్కుడు ఖడ్గము డాలు తీసికొని మృత్యుష్ష వో జయ 


నైవున 

౧ 
మునో వద టి పొందగోరుచుండగా నతడు రథమునుండి దిగుటకు పూర్వమే 
ఆ ఖడమును డాలును అర్జునుడు అత్యర్చుత ముగా తన జాణములతో 


రాజా! చచువాత యుధిష్టిరుడు తమ సేనలను పోత్సహించుచు WY 


నీష్మవధ పర్వము 957 


సెనికులారా! ఫీష్ముని"పె దాడిచేయుడు. మీకు భయమక్క_ర లేదు అని చెపు 
గానే వారు తోమర. (పాస- బాణాద్యాయుధములచెత భీష్ముని ముట్టడి కించి పైదగా 


కింహనాదము చేసిరి. 


రాజా! అ ధ్ర ని పతులు గూడ వీష్ముని విజయము గోరుచు సింహ 
నాదము చేసి అందరు భీష్మునొక్కనినే రక్షించుచుండిరి. 


రాజా! ఆ పదవదినమందు నీష్మారునులు ఒండొరులు తలవడినప్పుడు మీ 
వారికి పాండవ సైనికులతో తుముల యుద్దమాయెను. పరస్పరము సంహరించు 
కొనుచు యుద్దము చేయుచున్నప్పడొక్కు కణకాలము గంగానదిసుడివలె 
సముదపు సుడివలను సేవలు తిరుగుచుండెను. రకసిక మైన భూమి సామ్య 
రూపమై మిట్టపల్పములు.సమవిషమస్థలములు తెలియకుండెను, 


రాజా! పదవనాడు వీష్ముడు పదిల యోదులను సంహరించి తన మర్మ 
ములు భేడిల్లగా రణభూమిలో నిలిచియుండెను, 


రాజా! తరువాత సేనాముఖమునందున్న అర్జునుడు కురుసేనల మధ్య 
ముగా సేనను పరుగెత్తించెను. పాండవసెనలప్పడు శరములతో మీ సేనలను 
తపింపజేసెను, అప్పుడు బీష్యరకకులుగా నుండిన సైనికులందరును పాండవ 
సేనలను బాణములతో కొట్టి (పారదోలిరి, 

రాజా! మేము అర్హునునకు భయపడి అతని శరములచేత పీడితుల మై 
పారిపోయితిమి. 

తరువాత సౌవీర-మాళవ-శూర సేనాది 
శులై కూడ యుద్దము చేయుచున్న వీష్మని 
భీష్ముని చుట్టు చేరియుండిరి, 


న్య ళా 
శన ఖా, 
చూ 
విఉచిపోవకుండిరి, వారండ 


అప్పుడు పాండవసెసికులలో నొకరినొకరు పిలుచుకొనుచు"పడగొట్టుడు- 
పట్టుకొనుడు. పోరాడుడు. భీష్ముని చెదింపుడు” అసి అర చుచున్న ధని తుముల 
ముగా బయలుదేరెను, 

రాజా! భీష్ముడు నూర్హకొలది- వలకొ లది శ|తువులను సంహరించుచు 
పోరాడునప్పుడు తన గాతమునందు రండు అంగుళముల అంతరము గూడ 
గాయపడక యుండలేదు. 


998 వేదవ్యాసకృత మహాభారతము 


రాజా! యీ విధముగా నీ తండి భీమ్మని అర్జునుడు నిశితశరములచేత 
కొటగా శరీరమంతయు శిథిలమె ఆ మహాత్ముడు రథమునుండి తూర్పుగా 
శిరస్సు పెట్టి |క్రిందవడెను 


అప్పుడు పగలు కొంచెము మాతము మిగిలియుండెను. తామందరు 
చూచుచుండగా పడిపోయిన భీష్ముని చూచి మీవారందరు రాజులు, ఆకాశము 
నందు దేవతలున్ను “హా హి యని బిగ్గరగా యరచిరి. 


రాజా! ధీష్ముని పతనముతో మా యందరి హృదయములు గూడ పడి 
పోయెను. భూమిని | పతిధ్యనింపజేయుచు ఆయన పడిపోయొను. 


రాజా! ఆయన శరీరము చుట్టు కాణసంఘములు చుట్టుకొని యుండుటచేత 
శరతల్పమునందు శయనించియుండిను. రథమునుండి పడినప్పుడు ఆయనకు ఒక 
దివ్యభావము కలిగను, 


రాజా! ఆప్పుడు మేఘములు వర్షించెను. భూమి కంపించెను. సూర్యునకు 
రకిణమువెపుగా వీష్ముడు పడుచు కనబడెను. ఆ కాలమును గూర్చి చింతించి 
మూర్చ దెరెను. అంతరిక్ష మునందు దివ్యవాక్కులు అతనికిట్లు వినబడెను. 


సర్వశస్త్రధారులలో _శష్టుడైన భీష్ముడు కాలజ్ఞానము గలవాడు గదా! 
అట్టి మహాత్ముడు దషిణాయనకాలమందు ఎట్లు పడిపోయెను? ఆ మాట వివి ఆ 
వాణికి వీష్మ్కుడు ఇట్లు బదులుచెప్పెను. 
C౧ 
“భీష్ముడు భూమిపై పడిపోయినను ఉతరాయణమునెదురు చూచుచు అంత 


వా 


దాక _వాణములు ధరించియుండును.! 
మహర్షులు హంసరూపములో భీమ్మని కడకు వచ్చుట 


రాజా! అపుడు మరణించదలచిన వీష్ముని యభి పాయమును తెలిసి 
కొని గంగాదేవి మహర్షులను హంసరూవముతో నీష్ముని కడకు పంపెను, 
తరువాత మాన ససరోవర నివాసులై న హంసలు పరుగెత్తుచు శరతల్పమున ౦దు 
శయనించియున న్న భీష్ముని కడకువచ్చి అతనికి పదశషీణము చెసి వహాత్ముడె 
యుండికూడ లీష్మడు దషిణాయనమునందు ఎట్టు [పాణములు విడుచుచున్నాడు 


బీష్మ వధవర్యము 999 


అని పరస్పరము మాట్లాడుకొని ఆక్కడ నుండి బయలుదేరి పోవుచుండగా అది 
దక్షిణాయనకాలమని భీష్ముడు తెలుసుకొని ఆ హంనలతో నిట్లనెను. 
య 


హంసలారా! నేను సూర్యుడు దక్షిణాయనమందుండగా ఏ విధముగ గూడ 
వకూడదని నిశ్చయించుకున్నాను. ఆదిత్యుడు ఉత రాయణమునందుండగ నే 
మరణించవలెనని పూర్వమె నిర్ణయించుకొనినానని సత్యముగా చెప్పుచున్నాను. 
[వాణములు విడుచుటకు ఉత్తరాయణము ఐశ్వర్యకరమైనది గాబటి ఉత్తరాయ 
ణఅమునందు మరణమును కాంశీంచుచు ఆ కాలము సెదురుచూచుచు ; పాణములు 
భధరించియుండెదను. | 


హంసలారా! పూర్వము నాకు నా తండి న్వచ్చండ మరణము కొరకు 
వరమిచ్చియుండెను. ఆ వరము ప్రకారమే నేను మరణించుట నిశ్చయ మైనచో 
ఉత్తరాయణము వరకు నా పాణములు ధరించియుండెదను. 


ఫీమ్మని (వాణధారణము 


ధృతరాష్ట్ర మహారాజా! భీమ్మడట్లు హంసరూపధారులైన మహర్షులకు 
చెప్పి శరతల్పమునందు శయనించియు౦డెను. 


రాజా! మహాపర్నాకమళాలి, కౌరవవంశ శిఖరాయమానుడైన భీష్మడిట్లు 
వడిపోవగా పాండవ_సృంజయులు సింహనాదము చేసిరి, 


రాజా! భీష్మపితామహుడు హతుడు కాగా, నీ పుతులు ఏమియు తోచక 
యుండిరి, కౌరవులలో సమ్మోహము కలిగెను. కృపదుర్యోధనాదులు నిట్టూర్చి 
ఏడ్చిరి. అందరు విషాదముతో జ్ఞానశ కి యుడిగి నిలిచి ధ్యానముచేయు చుండెరి. 
ఎవరికి గూడ యుద్దమునందు యిచ్చ లేకుండెను, కాళ్ళు తొడలు బిగుసుకొని 
పోయి పాండవులపె దాడిచేయజాలకుండిరి. 


రాజా! ఎవరిచేతను వధింపబడజాలసి భీమ్మడు హతుడు కాగా కురు 
రాజైన దుర్యోధనుడిక లేనట్టుగానే యందరు భావించిరి. “మన వీరులు చచ్చిరి. 
మనము గూడ అర్లునుని నిశితశరములచేత ఛేదింపబడితిమి. అతనిచేత జయింప 
బడిన మనకు ఇప్పుడు కర్తవ్యము తెలియకున్నది అని వీరులందరు తలచి నిర్వి 
ణ్లులె యుండిరి. 


960 వేదవ్యాసకృత మహాభారతము 


రాజా! పాండవులు విజయము సాధించిరి కొందరు పరలోకములో 
నుత మగతిని గూడా పొందిరి, పాండవ-పాంచాల-సృృంజాయాది ఏరులందరు 
సంతోషముతో శంఖములు పూరించిరి. 


రాజా! తరువాత అనేక సహస తూర్యుములు (మోగుచుండగా మహాబల 
శాలియైన భీమసేనుడు బిగరగా చప్పట్లు చరచుచు బొబ్బ కిల్లెను. 
— NM ae) లా 


రాజా! గాంగేయుడు నిహతుడు కాగా ఉభయ సేనలలోను వీరులు శస్త్ర 
సన్నారిసముచేసి అంతటను చింతించుచుండిరి. కొందరు అ,కోశించిరి, మరి 
కొందరు పరుగత్తిపోయిరి. కొందరు మోహము శెండిరి. వేరుకొందరు కకత 
ధర్మమును నిందించి బిమ్మ ని పూజించిరి, 


రాజా! బుషులు _పితృ దవతలు-భ రతవంశప్ప పూరు౪లు భీష్ము ని పశం 
సించిరి అతృంతబుద్దిశాలియెన బీష్మపితామహుడు యోగసమాధినిష్షుడె యుండి 
ఉపనిషత్తులను జపించుచు ఉత్తరాయణకాలమున 3 (పతీక్షించుచుండెను. 

జన మెజయా! యిట్లు సంజయుడు ఏమ్మని పదవనాటియుద్ధము అతని 

ఎ దం జు మై ఇట అట అద్య రా 
వతనమును గూర్చి ధృతరాష్టుంనకు చెప్పగా ధృతరాష్ట్ర9డు సంజయునిట్లు 
(పళ్నించెను. 


నూట ఇరువదవ అధ్యాయము 
ఫీమ్మని మహత్త్వము ప్రకారము అర్జునుడు తలగడ సవరించుట 


సంజయా! విష్ముడు లేని మా యోధులెట్లు ండి3? ఆయన బలవంతుడు, 

కౌ వారిగా తీవితాంతము గడిపిన మహా కుడు 
= మా యోరులెటు మనగలిగికి? భీష్ముడు 
అసహుదావములొ శిఖండిని కొటిననాడే పాండవులు కౌరవులను ఇతరులను 


ప 
చంపినారనకొంటిని.  అంతకంపే దుఃఖ తరమెనదేమనగా నేడు నా తండి 


GAS 
0 
న 
య 
5 


బడుట, సంజయా ని నిక్క ముగా నా హృదయము వీష్ముడు సంహరింప 
పడినట్టు తె సికూడ నూరు ముక్కల పగలలేదనగా ఆది యినుమువ౦టిదని 


భీష్మ వధపర్యము 961 


సంజయా! జయమును గోరుచు పోరాడుచున్న కురుసింహుడె న వీష్ముడు 
యుద్దములో చంపబడిన తరువాత ఏమి చేసెను? చెప్పుము, హార ము 


పరశురామునంతటి లో శకెకవీరుడు గూడ దివ్యాస్త్రములను |పయోగించినను 
సంహరింపజాలని ఫష్ముని నామాన్యుడైన శిఖండి చంపినాడను వార్త విని మాటి 


0౫ 


మాటికి నేను సహింపజాలకున్నా సు, 


జనమెజయా! ఆ మాటలు వినిన సంజయుడు ధృతరాషు9ని 
ద లు 


CY 


డు 
29 
శ 
au 
గ్ర 


మహారాజా! ధార రాష్ట్ర 9 లను చూఖపరచుచు ఆ సాయంకాలమందు చంప 
జాతీ డి 


బడిన కురుపితామహుడెన నిష్ముడు పాంవాలురకు హరము కలిగించెను. 
౬... చ్ను 


రాజూ! అప్పుడా మహాత్ముడు భూమిని తాకకుండ శరతలుమునందు 
శయనించియుండెను. 


రాజా! వీష్యుడు రథము నుండి జారి కిందపడిపోవగా నే భూత పాణు 
లన్నియు హాహాకొరము చేసెను, కౌరవులకు సీమావృక్షము వంటివాడైన విష్ముడు 
పడిపోగానే ఉభయ సేనల క తియులకు భయమా వెళించెను. 


రాజా! కవచ. ధ్వజములు నశించి పడియున్న ఫీష్ముని చూచి కౌెరవపాండ 
వుల మనసులు దీనములయ్యెను, సూర్యుని తెజస్సు తగ్గి ఆకాశమునందు ఏచికటి 
[క మ్మెను. భీష్ముడు పడిపోవగానె భూమి దద్దరిల్లి _మోగెను, 
BOM "౯ 


రాజా! అటు శయనించియున్న వీష్ముని చూచి భూతములు “ఇతడు 
[బహ్మవిదులలో డ్రోఘడు” అని యనెను. బుషులు-సిద్ధచార ణులు “ఈ నమ్మడు. 
పూర్వము కామారుడై న త౦ డి యాజ్జ మేరకు ఊర్హ్వ రేతస్కు-డై ఆజీవబహ్మ 
చర్యమును అనుష్టించెను” అని శరతల్పగతుడై న వీష్మని |పశంసించుచు 
(5 — 
మాట్టాడుకొనిరి, 


రాజా! వీష్ముడు హతుడెన తరువాత నీ పు_తుల కేమియు తోచక కళ 
తగి వారి ముఖములందు విషాదము అలముకొ ని యుండెను. వారు లజ్జతో తల 
౧ - 
వంచుకొని నిలిచియుండిం. 


రాజా! విజయము సాధించిన పాండవులు యుద్దభూమిలో నిలిచి బంగారు 
61) 


962 వేదవ్యానకృత మహాభారతము 


హారములచే అలంకరించబడిన శంఖములు వూరించిరి. అప్పుడు సంతోషములో 
తూర్యుసహ,_ సములు మోగెను, 


రాజా! మహాబలశాలియెన శ తువు మరణించుట వలన గలిగిన ఆనంద 
మున బీమసేసడు కీడించుచుండట చూచితిమి 


రాజా! కెరవులలో సమ్మోహము గలిగను, అట్లు కురు పితామహ్నుడెన 
ఫీమ్ముడు పోవగా కర్ణ రుర్యోధనులు మాటిమాటికి నిట్టూర్చుచుండిరి. అంతటను 
అమితమెన హాహాకారము కలిగను. 


రాజా! ఆట్టు వీష్ముడు పడిపోవుట చూచి నీ పుతుడు దుశ్శాననుడు 
చుర్యోధనుని యాజ్ఞ వె తన సేనతోగూడి ద్రోణాచార్యుని సేన కడకు పోయెను, 
అట్తు పోవుచున్న దుళ్ళాననునిచూచి అక్కడి కురువీరులు అతనినిఆపి “ఏమి సమా 
చార” మని అడిగిరి, తరువాత దుళ్ళాసనుడు దోణాచార్యునితో “నీష్ముడు 
నిహతు డెనాడని” చెప్పగనే దోణుడు ఆయ పియవచనమువిని మూర్చిలి కొంత 
సేవటికి తెప్పరిల్లి తన సైన్యమును యుద్దమునుండి నివారించెను. 


రాజా! అట్టు కురు నెనికులు యుద్దభూమినుండి తిరిగిపోవుట చూచి 
పాండవవీరులు గూడ తమ సెన్యములకు అశ్వికుల ద్వారా సమాచారము తెలిపి 
యుద్ధము నుండి సివారించిరి, 


రాజా! ఉభయ సైనికులు తిరిగిపోవగనే రాజులందరు తమ కవచాదులు 
విసర్జించి యుద్ధము నుండి విరమించుకొని వేలకొలదిగ మహాత్ము డెన 
ఫేష్ముని కడకు దేవతలు (బహ్మదేవుని కడకు పోయినట్టు పోయి యతని కడ 
భ కితో నిలిచిరి, 


రాజా! అట్లు శయనించియున్న బీష్ముని కడకు కౌరవ పాండవులుపోయి 
నమస్కరించి నిలిచిన తరువాత ఫీమ్మడు తన యెదుట నిలిచియున్న కౌరవ 
పాండవులతో “మహాభాగులారా! మీకు స్వాగతము, మీరు దేవతాసమానులు. 
మిమ్ముచూచి సంతోషించుచున్నా”ను. అనిచెప్పి “నా శిరస్సు మిక్కిలి |వేలాడు 
చున్నది. కనుక ఒక ఉపధానము(తలగడితెచ్చి ఈయవలెను.” అని యడిగెను. 


రాజా! వెంటనే రాజులు అతి మృదువులై న మంచి తలగడను లెచ్చిరి. 


వీష్మవధ పర్వము 968 


బీమ్మడు ఆ యుపధానములనిష్టపడక “రాజాలారా! వీరశ య్య చె ఈ యువధాన 
ములు ఉపయోగపడవు”. అని వారితో చెప్పి నర్మ శమ్టుడు, దిర్తబాహువు సర్వ 
లోళతమహాథిరకుడువైన అర్జునునిచూచి “ధనంజయా! నా శిరస్సు వెలాడు 
చున్నది. ఈవీరశయ;కు యుక మైనతలగడ నీవు సమకూర్చుము"అని యనెను, 


రాజా! అర్జునుడు దీష్మ పితామహుని మాట వినిన వెంటనే ఆ మహాత్ము 
నకు నమస్కారముచనసి తన గాండీవము నెక్కుపెట్టి కన్నుల అ శువులొలుకగా 
పితామహునిలో నిట్లనెను, 


“నర్యశ స్రధారులలో (చుడ వైన పితామహా! నేను నికు సేవకుడను. 
నేనేమి చేయుడునో ఆజ్ఞాపీంపుము” ఇ 


ఆ మాట విని భీష్ముడు అర్జునునితో నిట్లనెను, 


“నాయనా! నా శిరస్సు _వేలాడుచున న్నది. నాకొక ఉపధానమును నమ 
కూర్చి పెట్టుము. అది ఈ శరతల్ప మునకు అనురూపముగా నుండవలెను ఆది 
ఫీ ఘముగా నాకు యిమ్ము. సర్యధనుర్గారులలో _శేషుడవు గాబట్టి సివేనా ఈ 
శయమునకు తగిన తలగడ సమకూర్చుటకు సమర్జుడవు. సవ్ర కతధర్మముసు 
బాగుగా నెరిగినవాడవు, బుద్దిబలగుణములు గలవాడవు కాబట్టి నివొక్కుడ వె 
నాకు దిండు సమకూర్చగలవు. ధృత చరాష్ట్ర మహారాజా! అర్జునుడు భీష్యపితా 
మహుని ఆజ్ఞను శిరసావహించి ఉపరాన సంపాదన మునకు పూనుకొని గాండీవము 
నందు బాణములను సంధింది, భీష్ముని అనుమతిపై మూడు తీక్షణాణములను 
ఆ శరతల్పమునకు ఉపధానముగా నిలి పెను. వాడు తన యి పాయము 
తెలిసికెని అర్జునుడు తనకు అనుకూలమెన తలగడ ఏర్పరచినందులకు సంతో 
షించి, యర్దునుని అభినందించెను. తరువాత భీష్ముడు అక్కడ నిలిచియున్న 
కురుపాండవ వీరులనుచూచుచు నర్దునునితో నిట్లనెను :_ 


“నాయనా! నా శరతల్పమునకు అనురూపమైన ఉవధానమును నమకూర్చి 
తివి, అట్లు కానియెడల కోపముతో నేను నిన్ను శపించియుందును. మహాబాహు 
బలశాలీ! ఈ విధముగనే క్షృతధర్మమును నిష్టతో పాలించు వతియుడు శర 
తల్పమునందు శరోపధానముతో శయనించవలెను'. 


964 వేదవ్యానకృత మహాభారతము 


ధృతరాష్ట్ర మహారాజా! వీష్మపితామహు డీవిధముగా అర్జునుని [వశం 
సించి అక్కడనిలిచియున్న రాజులతో రాజపుతులతో పాండవులతోను నిట నెను. 
ట్టు ని 


క్ష; తియవీరులారా! అర్హునుడు సమకూర్చిన ఈ తలగడనుచూడుడు. నేను 
ఈ శయనమునందే సూర్యుడు ఉతరాయణమునకు వచ్చువరకు శయనించెదను. 


నా కడకు రాదలచినవారు వే చూడవలను. సూర్యకు కుబేర దిక్కు. 


దను, నేను నివసించు ఈ చోటున ఒక వకఖను (అగక్తన) 
విధముగా బాణశతములచేత వ్యాపించియుండియే నేను సూరు, 
చుండెదను. మీరందరు వరమ | విడిచి యుద్ధము నుండి విరోమింపుడు”. 

ధృతరాష్ట్ర మహారాజా! తరువాత శలోద్ధరణకో విదులైని వె ద్యులు 
వీష్ముని కడకు శస్త్రములతో భీష్ముని శరీరమందు ఇరికిన శల్యములను ఊడ 
దీయుటకు _పయత్నించిరి. 


రాజా! అప్పుడు ఖీష్ముడు దురో్మధనునితో నిట్దనెను. 


“నాయనా! చురో, [ధనా! ఈ శస్త్ర స్రచికిత్సకులను పు కాజించి ధనమిచ్చి పంపుము. 
నెను ఈ స్థితిలో నుండగా వెద్యు లతో పనియెమున్నది? క్ష్యతధర్మిమునందు 
సమన వ వరమగతిని నేను స్టా ండినాను. రాజులారా! శరతల్పగతుడైన నాకు 

శరీరమునుండి శరములను ఊడదీయించుకొనుట ధర్మముకాదు. ఈ శరము 
లతో నేను దగ్జుడను కావలెను”, 


ధృతరాష్ట్రం మహారాజా! అట్టు వీష్ముని మాటలు విని దుర్యోధనుడు 
వెద్యులను వారి యర్త తలను బట్టి వూజించి వంపెను. 


రాజూ! అక్కడ నున్న నానాదేశరాజులు నీష్మునకు మ్యతధర్మ మునందు 
గల పరమనిష్టను చూచి మిక్కిలి విస్మయము చెందిరి, 


రాజా! నీ తర్మడికి అర్జనుడు ఉపధానమును కల్పించిన తరువాత పాండవ. 


కొరవ మహారధికులండరు కలిసి శరతల్ప్సమునందు శయనించియున్న భీష్ముని 


కడకు పోయి ఆయనకు మూడు పదకీణములు చెసి నమస్కరించి ఆయన 


రక్షణమునకు ఏర్పాట్లు చేసి వీష్ముని ధ్యానించుచు వీరులండరు ఆ సాయంకాలము 
నందు రక్తసిక శరీరములతో తమ తమ శిబిరములకు పోయిరి. 


ఫేష్మవధ పర్వము 969 
(శ్రీకృష్ణ యుధిష్టిరుల సంవాదము 


రాజా! భీష్ముని పతనము చెత సంతుష్షులె |పీతితో తమ శదిరములలో 
(పవేశించిన పాండవుల యొద్దకు శ్రీకృష్ణుడు పోయి యుధిష్షిరునితో నిట్లనెను. 
అ ఠి 


{ 
| 


“యుధిప్పిరా! నీ యద్చష్టము డు పడగొట్టబడెను. నీకు నీ 
భాగమువలన జయము చెను. నతుసంధుడు_ మహార థికుడు- సర్వశాస్త్ర 
పండితుడునై న వ్‌ష్ము డు దేవమను ష,లోకముల లో నెవరిచేతగూడ మరణించడు, 
అట్టి మహావీరుడు చమ్షుర్త ణుడు 'చూపుచేతనే న 


ఎదుర్కొని ఘోరమైన ని దృష్టి పడి దహింవబడెను. 


ర్ట 


ర్స పె . ఇ” 
ధృతరాష్టా౦! యిట్లు శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు జనార్దసునితో 
నిటనెను, 


ది 

“శికృష్టా! సివు అసుుగహించిన వారికి విజయము, కోపించినవారికి 
పరాజయము కలుగునుకదా।! కృష్టా! భకులకు ఆభయ పదానముచేయుము, సవ 
మాకు రక్షకుడవు గదా! ఎవరి పక్షమునందు నీవు ఉండిన వారికి జయము 
కలుగుటలో ఆశ్చర్య ములేదుగదా! నిన్ను ఆ శయించినవారిని సర్వదారక్షించుచు 
వారికి హితము చేయుచుందువు గదా! అట్టివా: కి రక్షణము హితము కలుగుటలో 


నాశ్చర్యమమున్న ది?” 
ధృతరాష్ట్ర మహారాజా! యిట్లు యుధిష్టి రుడు చెప్పగా శ్రీకృష్ణ భగ 
వానుడు నవ్వుచు యుధిషిరునితో “రాజో త్రమా! ఇట్లు పలుకు సీ సినయమునకు 
భకక యుక్తముగా న నున్నది" అని యనెను, 


జన మెజయా! సంజయుడిట్లు నీష్మోపధాన వృత్తాంతము ధృతరాష్టుంనకు 
చెప్పి యతనితో మరల నిట్ట నెను. 


నూటఇర వై ఒక్కటవ అధ్యాయము 
అర్జునుడు దివ్యజలమును సృష్టించి ఫిష్ముసి దప్పిక ధీర్చుట 


రాజా! మరునాడు తెల్లవారిన తరువాత రాజులు- పాండవ-ధార్శరాష్రలు 
బీష్మ పితామహుని కడకు భక్తితో పోయి వీరశయననుందు శయనించియుస్న 
శీష్మునకు నమస్కారము చేసి ఆ క్షత్రియోత్సముని సేవించుచు నిలచిరి. 


యొద్దకు వచ్చిరి. 


రాజా! కౌరవ. పాండవవీరులు ఇతర రాజవీరులు యుద్దమును విరమించు 
చి 


కొని యుద్దసన్నాహములు చేయకుండ ఆయుధములను దూరము గా పారవై 
అందరు కలిసి పరస రము వారివారి వయిసు స్సులను బర్ట్‌ (పతితో పలకరించు 


కొనుచు బవ్‌ష్ము ని ఉపాసించుచు అతనిచుట్టు సిలిచి యుండిరి. 


రాజా! అనేక వీరులతో వ్యా పమై ఓష్యశోటి తమైన ఆ భరతవం౦శజుల 
సమితి అకాశ మునందు సూర్య మండ లము వత కోఢి ల్వచుందెను , గొంగానండ 


జన వీష్ముని క్రహేసించుచున ఆ రాజసఖి దఉవతలచెత ఉపవా సింపబడుచున్న 


సుధర్మ (దేవేందుని సభ ఏలె పకాశించెను, 


రాజా! అప్పుడు భీష్ముడు దెర్యముతో తన బాధను ని గిహించుకొని 
బాణముల చాధచెత తపించుచు నరము వల బుసకొటుచుండను 
ము ౬ 


రాజా! "ప్రమాతా మూర్చితుడె శరముల వేడిమికి తపించిన 
గొ 


శరీరిముగల ఫప్న పితామహుడు “దిబ్బు న్నాను, జలము కావలను"ఆఅని రాజుల 
నడిగను, అప్పుడా సమీ పమునందు రాజులు వివిధములన తినుబండారములను, 


శీతల జలకుంభములను ఫష్ము నిక్‌ రకు తెచ్చిరి. వారు ఆచి.న జలమునుచూచి 


లీష్ముడు ఇట గను, 
ఇక. 


“రాజవీరులారా! నాకిప్పుడు మనుష్య భొ/ మ. లు_వనప్య నంవాదటి 
దవ్యములతో అక్కరలేదు. ఇద్‌వర కే ఇవియన్నియు నేను అన భవించి విడిచి 
ఇవి. ఇప్పుడు నేను శరతల్వగతుడ వై యున్నాను, సూరకచందుల నివృత్తి 
(ఉత్తరాయణము) కొరకు ఎదురుచూచుచున్నారు”, 


ధృతరాష్ట్ర మహారాజా! బీమ్మడిట్లు చెప్పోఆ రాజులసందరిని నిందించి 
అర్జునుడెక్కడ? అతనిని చూడగోరుచున్నాను”. అని యనగానే అక్కడికి 


ఫీష్మవధ పర్వము af? 


ద తి వ్‌ జ్‌ అన ఒలు మె ॥ శాల ళు కన చ్చి లో 
అర్జునుడు వచ్చి బతామహునకు నమనా;_ర ము ఇసి వినయముతో తలవంచి 
4 
“ఏమి యాజ” అని ఖష్ము నడిగెను. 

(మల 


“ అటే ఇ రా రౌ అ జ జ ఫొ 
| రాజా! అట్టు తనకు నమస్కరించి యదుట నిలిచియున్న ఆప్పనుని యెగు 
<a dy ఒక లు 
సం పికుడై ఏమ్మ డిట్లనెసు. 


ot 


నాయనా! నీ బాణములచెత కప్పబడిన నా శరీరము ఏహించుచున్నదా 
యనునట్టున్నది. నా మర్మములన్నియు నొప్పిచేత జాధవడుచున్న ది. తోరు 
వ 

ఎండిపోవుచున్నది. నొప్పిచేత పీడితుడనె న నాకు (ఈ “టకు న్‌రు యిమ్ము 
శరతల్పమునందున్న నాకు శాస్త్రోక్త ముగా (తాగదగిన సరు తెచ్చి యిచ్చుటకు 
సీ వె సమర్జుడవు' . 

ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు అరునుడు పితామహునాజ శిరసా 

ల జ కా 

వహించి రథ మెక్కి గాండీనము నెక్కుపెటి దనుఃష్టంకారము చెసెను. అ ధంని 
పిడుగు ధని వలె నుండెను. దానిని వినిన రాజులు నమస భూతములను. కయ 


పడీ5, 


రాజా! తరువాత అర్జునుడు ఆ రథముతోనే శరతల్పము మిద శయనించి 
యున్న వష్ము నకు పదజిణము. చేసి గాండీవమునందు శరసంధానము చెసి 
వర్ద క్యోస్రమును ఆధిమం తించి వీష్ముని పార్శ్యమునం దు హామి య స్త్ర 
ముతో కొట్టగా అక్కడ నిర్మల వాంధా5 ఉబికి పైకి వచ్చెను. ౪ డు 
శీ తలము -_ అమృతతుల్యము- సుగంధయుక మునైన ఆ సీట్రిచేత స్‌షు; ని వప్పిదీర్చి 
తృపి పర చను. అర్జునుడు ఇం|దునివలె చేసిన యా యాద్బుతి కరకు అకడ 
నున్న రాజులందరు మిక్కిలి ఆశ్చర్యము చెందిరి, 


(/ 
ef 
fA 
ix ¢ 
t 


రాజా! మానవాతీత మై ఎన అర్జునుని య యద్భుతకార్యము ము చూడి ౩ెర 
చలిబాధచేత వణకుచున్న గోవులపలె గడగడ వడకిరి. అంతటను తమ ఉతరీయ 
వస్త్రములను ఎగుర వేసిరి, శంఖరుందుభినాదములు అన్ని ఎడల తుములముగా 
బయలువెడలను. 


రాజా! అప్పుడు భీష్ముడు అర్జునుని యెడల మ్‌క్కిలి ఒ౦ తృుప్తుడై రాజు 
లందరు చూచుచుండగా నర్జునుని పశంసించు చు నిట్ట నను. 


ంతుడు- జాతులలో 


దవ్యాసకృత మహాభారతము 


- 


నని 


_ 


ద 


కధనునకు ఉపదెశించుట 


™ 


దురొ 


సద 
rw 


శ 


[an] 


సించు 
ములలో 


పశ ౦ 


అద 
ఇ 


జలాధార 


~ 


గన్న 


తుడు. 


ఆప 
౭ 


రుత 


అదు రొ 
గొవులు. ఆజ్‌ 


968 
గ 


ఈత ను 
H © 
bp ౫ 
2 . 
0 3 
a 7 
ర్‌ 
జా 6 
శ్ర 
2 NC 
‘ స్ట 
fo లి 
y3 


ప్రీ 


శ. 


బొవు మాటలు 


ర 


ధనుడు దెన 


3g) 


a 


టలు డిని దురొ 


శ 


చ్‌ 


విడిది నేను వెప 


ఇర 


3 3 
Oo 
Yas 
NE ట్ర 
a 
ర 
0 
[3 
వి గే 
జె 6 

Ye) 
9 

fh 
a2 ల 
ve 
గ్గ 3 
=a 
ఏ 9 
9 § 
Fe yo 
1 

సగ 
త్ర 
v3 జ్‌; 
au 
D2 
ma hb 
ea 
63 $2 
శ వి 
A 
3 «a 
3 ౪ 


- సవితృ 


6. ర 


దివ్యాస్త్రములన్నిటిని గూడ ఈ మనుష్యలోకము 


డు మా త్రమే ఎరుగుదురు. 


-ఇం|ద పాళు 
(32) 
తంష 


షవ 
జాపతి-థాత్వ 


టౌ 
చా 


వి 


టో తో 
వాయవ౦. 


ర్‌ 


ww 


ములను (6 


మి. 


చ 


ఇ 
=U" 


(ఆ! 
య_వారుణ 


లెన దివాంి, 


అల 


౧ 
రి 


కా. 


బీష్మవధపర్యము 969 


కనుక నాయనా! దుర్యోధనా! యుద్రమునందు అర్జునుని జయించుట 
అసాద్యము సుమా! ఇటువంటి మానవాతీతకర్మలు చెయునట్టి మహాత్ముడు బల 
వంతుడు. యుద్దశూరుడు-ర ణళ్‌ భితుడు- సమర కుళలుడునై న అర్జునునిత సంధి 
చేసుకొనుము, 


దుర్యోధనా! శ్రీకృష్ణుడు స్వాధీనుడై నీ మాట వినునంతవర ౩ అర్జును 
నితో సంధి కొనుము. నీ సెన్మము అర్జునుడు నకింపజేయులో వలనే సంధి 
చేసుకొనుము హతశేషులెన నీ సోదరులు- “ఇతర రాజులు సమరభూమిలో నిలిచి 


యున్నంతలోపలనే సంధిచేసుకొనుము. 


నాయనా! (కోధముచె చేత మలచుచున్న చూపులతో యుధిష్టిరుడు ని నీ సేనను 
పూరి గా దహించులోవలనే సంధి చేసికొనుము. ధిమనకుల హదేవులు ని 
స్‌ చ్చే సెనను పూర్తి గా నశింపజేయులోపలనే నివు పాండవులతో మతి చేసికొనుట 
మంచిదని నాకు తోచుచున్నది. 


నాయనా! దుర్యోధనా! నా యంతముతోనే సివు పాండవులను శాంతింప 
చేసి యుద్దము ముగింపుము. నేను చెప్పిన మాటలు నీకు రుచించుగాక! నాయనా 
యిందులో నీకు కులమునకు కేమము గలదు. 


దుర్యోధనా! కోపమువిడిచి పొండవులతోకలసి ఉపశమింపుము, అర్జునుడు 
' చెసిన పరా కమకార్యము నీష్మ నిర్యాణాంతము వరకే చాలును ఇక పెన ఆతని 
పరా[కమము మీరు సహింపజాలరు. కనుక మీకు మైతి ఎర్పడగాక! మిగిలిన 
వారై నను శేమముగా జీవింతురు గాక! రాజా! _(పసన్నుడవు కమ్ము. 


దుర్యోధనా! పాండవులకు అర్జ రాజ్యమిమ్ము. ధర్మరాజు ఇంద _పస్థము 
నకు పోయి వలుకొనుగాక. మిత [దోహం చేసి రాజులలో నీచుడవు కాకుము. 
పాపపు అపయశస్సును ఏ హౌందగలవు సుమా! నా యవసానము తరువాత (ప్రజ 
లలో శాంతి నెలకొనుగాక, రాజులందరు ,పీతితో తిరిగి వారి నెలవులకు ఏ పోవు 
దురు గాక. తండి, కొడుకును, మేనమామను, మేనల్లుడు, అన్న తమ్ముని 
చేరుగాక. 


దుర్యోధనా! అట్టు నామాట సీవు మోహావిష్టుడ వె దుర్భుద్దిచేత పాటింపని 
యడల చివరకు తపించి చదవు. అందరు గూడ దీనితో. అంత మొండెదరు. ఈ 
మాట నేను సత్యము గా చెప్పుచున్నాను. 


తార గాయాల. ౨ 


ధృతరాష్ట్ర మహారాజా! ఈ మాటను వీష్ముడు మెతితో దుర్యోధనునకు 
రాజులందరి సమక్షములో చెప్పి శలుములచెత మర్మములు తపించుచుండగా 
నొప్పి బాధను అణచుకొని ఆత్మలో పరమాత్మను దర్శించుచు ధ్యానమగ్నుడై 
యుంజను, 


రాజా! ఓీమ్మడిట్లు ధర్మార్ధ సహితము అపాయరహితము= హితమునైన 
మాట చెప్పగా వినిన నీ పృుతుడు దుర్వోధనునకు ఆ మాటలు. మరణించనున్న 
వానికి జొషఢథ మువలె రుచించలేదు, 


జనమేజయా! యిట్లు ధృతరాష్ట్రంనకు సంజయుడు , దురోకధనునకు 
వీష్మడుచేసిన ఉపదేశమును గూర్చి చెప్పి తరువాతి కథ యిట్టు చెప్పదొడగాను. 


నూటఇర వై రెండవ అధ్యాయము 


మహారాజా! ఆత్మదర్శనము చేయుచు వీష్ముడూర కుండగా రాజులందరు 


రాజా! వీప ష్కుడు హతుడైన సంగతి విని కర్ణుడు భయపడి త్వరగా 
నీష్మువి కడకు సోయి యితడు శర “కర్చిగ లెద యుండగా కుమారస్వామి తన 


జన్య స్థామెన శరము (6 రలు, లందు * యునించియున్నాడా యనునట్టున్న ఓీష్ము ని 
చెను. కన్నులు మూసికొనియున్న ఏీష్మునితో కర్పుడు ఇట్రనను :- 


ఏషా శ్ర! ఖీష్మా ! మహాబాహూ! కురు శేషా! ఎ ఎల్లప్పుడు స్‌వు చూచుచున్న 
రాధేయుడను నేను. సన్ని చోట్ల నీచేత ద్వేషించబడుచున్న నెను పచ్చినాను, 


ధృతరాష్ట్రమహారాజా! కురువృద్దుడెన భీష్ముడు కర్ణుని మాటలువిని కన్నులు 
తెరచి మెల్లగా కర్దునిచూచి స్నేహపూర్వకముగా నతనిని దగరకురమ్మని ఆచోట 
నెవరులేకుండుటచూచి తనకు రక్షకులుగానున్న వారిని దూరముగాపంపి తండి 
కొడుకునువలె ఒకచేత కర్ణుని ఆలింగనముచేసికొ ని యిట నెను:- 


నాయనా! నాకు సర్వదా వ్యతి రేక ముగా వ్యవహరించుచు, నాతో నీవు 
స్పర్థ (పోట్‌ చేయుచుంటి వి. రారమ్ము ఇప్పుడు సీవు నాయొద్దకు రాకుండిన 
యెడల నీకు నిశ్చయముగా (శేయస్సు కలిగియుండెడిదికాదు. 


కీష్మవధ పరశ్రము 97+ 


కర్ణా! నీవు కౌంతేయుడవు రాధేయడవుకావు. నీతం, డి అతిరథుడుకాడు, 
నివు సూర్యునికి జన్మించితివి అని నారదుడు నాకు చెప్పెను, వ్యాసమహాముని 
గూడ ఆవిషయమే నాకు చెప్పెను. ఇది సత్యము ఇందులో నంశయములేదు. 
నాయనా! నీయందు నాకు ద్వేషము లేదు ఇది సత్యము. 


కర్ణా! నీవు నిష్కారణముగా సాండవులనందరన ఆశ్నేపించుచు ద్వేషించు 
టయేగాక, వారి పరాక్రమమును కించపరచుటకుగూడ కారణభాతుడ వైతివని 
నీతో నేను పరుషముగా మాట్టాడుచుంటిని. | నేక పర్యాయములు దురో కథ 
నుని చేత పోతహింపబడి ధర్మలోపము కేయచుం టివి. కనుక నీ బుద్ది యీవిధ 
ముగా నెనది, గుణవంతుల బుద్ధిగూడ నీచాశ్రయమువ లన డ్యేషము గలదగును. 
ఆ కారణముచేత నేను చాలసార్హు కౌరవనథ లొ కఠినముగా, కఠరకుగాను. నీతో 
మాట్లాడుచుంటిని 


కర్తా మరమునందు శ|తువులకు ౧హింపరాని పరా [క మము గలవాడవు 
నీవని నేనెరుగుదును, బ్రహ్మణ్య తరము 5, శెర్య :, చానమువందు నీకు 
గల నిష యివి యన్నియు చాలా (ప వశంససీయములు. దేవతా సమానుడ వైన 
నీకు యీడైెనవాడు సరుషులలో మరొకడ: లేడు. కులఖేద భయముచేత నేను 
సరాందా నితో కఠినముగా పూట్లాడుచుంటిని. 

కర్ణా! సిక బాణ అస్ర సంధానములలో లాఘవమునసంప, అప్రబలము 
నందును  కృక్ణాద్దనులలో న సమానుడవ్ప పూర్వము సివు దుర్యోఫనుని క "ర్ట 
ఏకాకిగా కాశీరాజు ముద మర్దించి 


కర్ణా! సవు బహ్మణ్యుడవు లేజోబల 
యద్ధమునందు దవగర్భ (దేవతాప్షృతి స 
చేయగలవాడవు, 


Ef OE 
vb 
(0. 
౭న 
Es 

Fr fs 
x 
క్రో 
రు 
గ్‌ 
ల] 


కర్ణా! నేను నీయెడలచూపిన కోపము యిపుడు పోయినది పురుషకారము 
(పౌరుషము) చేత దెవము అతి క్రమించుట సాధ్యముకాదు. పాండవులు స్‌ు 
సహోదరులు.వీరులు. కనుక నీవు వారితో కలసియు౦డుము. నాకు నివు [ప్రియము 


వెద వ్యాసకృత మహాభారతము 


బయ గోరినయెడల వారితో వకముగా సోదరభావముతోనుండుము. నాఆంతము 
తోనే వరము శాంతించుగాక భూమండలమునందు రాజులందరు కేమముగా 
నుందురుగాక।! 


ధృతరాష్టరిమహారాజా! భీష్ముని మాటలువిసి కర్ణుడతనితా నిట్రనెను:- 
ఇయ 


చెను. పూర్వం క 
అతనికి నేను “ఎంత అసాధ్యమైన కార్యమెనను చెసెదను” అని (పతిజ్ఞ చసితిని 
నేను దుర్కోధనుని యైళ్య్ళర్యమంతయు అనుభవించి అతని విశ్వాసము మిథ్యగా 
చెయజాలను, 
పితామహా! శ్రీకృష్లుడు అర్జునునకు ఎంత అప్తడో నాకు దుర్శొధనుడు 
గూడ అటెవాడే. నాశరీరము-ఢధనము-దారపు తాద 


నా దారపు తాదులు యశస్సు-నా సరషన్షము 
(ఆ) ~__ ల్ల! 
దుర్యోధనునికొ కు చూరదకిణగా చ్చినాను. ఈ వ్యాధి మరణములు కాకుండా 


మా 
క తధర్మముతో యుద్ధ మరణము కావ లన కొరుకొనుచున్నాను. 
an గా 


పితామహా! నేను దురోంతనుని ఆ శయించి పాండవులను సరదా కోపింప 
~_ ళం 
చేసితిని. ఇటు ఇది అవశాముగా జరుగవలసినదే, దినిని మరలించుటకు శకంము 
as) (జ) 
గాదు. పురుషకారముచేత దెవమును సివారంచుటకు ఎవనికిశ క్తి యుండు 


నా దెవవిధి, 


a 
3 
టు 


పితామహా! భూమండల వినాశమును సూచించు నిమితములనేక ములను 
మీరు చూచి సభలో చెప్పితి3. పాండవులశ క్తి, శ్రీకృష్ణునిశక్తి నేనెరుగుదును. 
వారిని ఏ వరుమలుగూడ జయింపజాలరని వారితో పోరాడుటకు ఉత్సాహముతో 
పూనుకొనినాము, పాండవులను యుద్దములో జయింపగలనని నా నిశృయము. 
మాకు కలిగిన యీ వైరము పొగొట్టుకానుట శకృముకాదు. ఈ వెరము అత్యంత 
భయంకరముగా ఎర్చడినది, దీనిని విడచుట అసాధ్యము. స్వధర్మ మునందు 
(పీతితో నేను అర్జునునితో తప్పక యుద్దముచేసెదను. పితామహా! యుద్ధము 
చేయుటకు కృతనిశృయుడైన నాకు అనుజ్జ్ఞయిమ్ము. నీయనుజ్ఞ పడసి యుద్దము 
చేయవలెనని నా నిశ్చయము. నేనిక్కడ ఇప్పుడు చెడ్డగాగాని, వ్యతిరేకముగా 


భీష్మవధ పర్వము 978 


గాని, తొండరపాటుతోగా ని, చాపల్య ముఇతగాని ఏచెన చే సియ. ండినచో నను 
సీవు కమింపుము, 


దృతరాష్ట్రష హోరా జా! కరుని మాటలువిని కీష్ముడతనితో నిటనెను;._ 
రి లం గా 


కర్ణా! అతివయం౦ంకఠ మైన యో శ్ల తుత్వము విడుచుటకు నికు శకంముకాని 
యెడల, స్‌వు సర్గ కామన తో యుద్దము చేయుము, 


ల తే గ మ 
కొక అనుజ్ఞ యిచ్చుచున్నా ను, 
యు 


కాసి (క దము విచారము. తొందర పాటు లేకుండ రణనునందు కాళ లముతో 
యథాశ క్రిగా నీ ఉత్సాహము మేరకు సత ఎవర్రన తో పోరాడుము. అనుజ ప యిచ్చు 
చున్నాను. నీవు కోరినదిపొందుము, నీవ అర్జునునినుండి మత ధర్శ్మముచేత 
జయింపబడు లొకములను పొండగలవు. నివు 


బలపరాక మముల నా|శయించి 
అహంకారర హితుడ వె యుద్దము చేయుము, 


కర్తా! న తియునకు ధర్మ సమ్మతమైన యు ద్ధముకం "పి చె ౦న ,శేయస 
లేదుగదా! శాంతికొరకు నేను చాలకాలము మహా యత్న ము చేసితిని నాశ కితో 
అది చేయక పోయితినని సత్యముగా చెప్పుచున్నాను ను, 


ధృతరాష్టమహారాజా! ఇట్టు సష్ముడు చెప్పగా, కర్పుడు ఆతనికి నమ 
స్కారముచెసి అతని యాజ్ఞ తీసుకొని రథమునె కనీ పుతునికడకు పోయెను. 


[(శవణమహిమ:;-= 


వెశంపాయనమహాముని జయమేజయ మహారాజునకు లీష్మపర్వ్య కథ 
యంతయు చెప్పి, యో పర్య శవణమునుగూర్చి యిట్లు చెప్పుచున్నాడు. 


నమేజయా! అనేక వృత్తాంత ములు గల యీ వీష్మపర్యమంతయు నికు 
చెప్పితిని. ఇది సమస్త పాపహరము ఈకథను సర్వదా వినిపించువాడు, _శద్దతో 
వినిన మనుజులు, సర్వపాపములను పోగొట్టుకొని, చివరకు ఈ శరీరము విడిచిన 
తరువాత పునరావృ త్రిరహితమైన విష్ణుపదమును థాశతముగా పౌందగలరు. 


కనుకరాజా! సర్వవిధముల |పయత్నించి, ఇహపరలోకములందు సర్వ 
సిదులను పొందగోరువాడు, ఈ మహాభారత కథను వినవలను. రాజా! యీ 
వీష్మపర్వ్యము వినిన తరువాత విపులను గంధమాల్యాదులలో పూజించి భుజింప 
చెయవలెను. 


974 వేడ వ్యాసకృత మహాభారతము 


15 ॥ “పురుషార్ధ చతుష్టయమును 
పురుషులు సాధించి, కీ ర్రిపుణ్యము లిచటన్‌ 
బరమున( గందురు, తథ్యము, 
పరమ పవిష[తంబు భీష్యవర్వము వినినన్‌ " 


కప్పగంతుల లత్మణకా స్త్రీ